కపిలుని దేవభూతికి బోధ: ప్రళయం మరియు మోక్షం
Kapila Teaches Devabhuti: Pralaya and Liberation
కపిలుడు దేవభూతికి ప్రళయ సందేశం అందించాడు - పరమాత్మ ప్రకృతి పురుషులను సూక్ష్మ స్థితిలో తనలో మింగుకుంటాడు. జీవాత్మ స్వరూపం మరియు పరమాత్మ స్వరూపం - రెండూ జ్ఞానం సిద్ధించిన తర్వాత ముక్తికి సిద్ధమవుతాడు. వైరాగ్యం కోసం గర్భ వాసం వివరించాడు; ఇప్పుడు లక్ష్యం యొక్క సానుకూల దర్శనం ప్రదర్శించబడింది.
Kapila's final teaching to Devabhuti covers pralaya (dissolution) - Paramatma taking prakriti and purusha in their subtle states and merging them into Himself. Armed with knowledge of both the jivatma's true nature and the Paramatma's svarupa, the devotee is ready for liberation. Kapila had told the difficulties of womb life (garbha-vasam) to generate vairagya; now the positive vision of the goal is presented.
శ్రీ యుద్ధ పరం మందిర్ నిజా మాతరం పరి లక్ష్మీనాథ సమారంభాం నాధయాము నమశ్చమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోరిత్యమచ్యుత పదాం భుజయుగ్మ రుక్మవ్యామోహ తస్తతి తరాని తృణాయనేని అస్మద్ గురోః భగవతోస్తు దయైత సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్పజంగి యుగళం ప్రణమామిమోర్జునా భూతం కరస్య మహదాస్వయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిదేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప శంఖా సింహార నూపుర శోభితం రత్న శంఖన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం यादवानां सिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननम् विरगत् कुण्डलधरं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడిజంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వత్సకం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటి కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనత్వారం శక్తే పౌత్రం కల్మకం పరాజరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం యాతాయ విష్ణు రూపాయ వ్యాత రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో
తం సర్వభూత హృదయంబు ఇమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతంబు అధూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువురారా సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్య యుక్తయా మాయా విరచితే లోకే చరేత్ న్యస్య కళేభరం. మనకి ఇందులో ప్రధానమైనటువంటి తత్వాన్ని కపిలుడు మరణం అంటే ఏమిటి? జననం అంటే ఏమిటి? ప్రకృతి పంచభూతాత్మకం కదా పురుషుడు జ్ఞానాత్మకం. పరమాత్మ సత్య ఆనంద స్వరూపుడు. ఈ ముగ్గురికి ఎవరి స్వరూపం వారికి ప్రత్యేకం. ఒకరి స్వరూపాన్ని ఇంకొకరు తెచ్చుకోరు. పొందలేరు. కానీ పురుషుడు భగవంతుని యొక్క మాయ చేత ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతముల సముదాయమును నాది అని చూడగలుగుట పుట్టిప. చూడలేకపోవుట మరం అంటే ఒక గుర్తు మనం బాగా పెట్టుకోవాలి. ఈ శరీరము నాది అనగలిగే స్థితి అంటే పుట్టుక. నాది అనేది ఏమీ లేదు అనేది మరణం. స్థూలావస్థ జననము సూక్ష్మావస్థ మరణం.
ప్రనేయమన్నా అది పరమాత్మ ప్రకృతి పురుషులను సూక్ష్మావస్థలో చేర్చి తనలో లీనం చేసుకొనుట. సూక్ష్మావస్థతో కూడుకున్నటువంటి సూక్ష్మావస్థను చెందినటువంటి ప్రకృతి పురుషులతో కూడుకున్న స్వామి. రారే. స్థూలావస్థతో కూడుకున్నటువంటి ప్రకృతి పురుషులతో ఉన్న స్వామి సృష్టి. అందుకనే ప్రకృతి పురుషులతో కూడి ఉన్న పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అందులో ఏమి డౌట్ లేదు. బ్రహ్మ ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. రెండవ పరమాత్మ వీడు. కానీ పరమాత్మతో కలిసి ఉండేవి ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి జీవాత్మ మరియు ఒకటి ప్రకృతి. ప్రకృతి జీవాత్మలతో కూడిన పరమాత్మ ఒకడే. విశిష్ట అద్వైతం. కూడిన కూడి ఉన్నది ఒకటే. విశిష్టం అంటే కూడి ఉండటం. అద్వైతం అంటే ఒకటి. రెండు కలుపుకుంటే విశిష్ట అధ్యక్తం. ఇలాంటి స్థితిని సమ్యక్ దర్శనయా బుజ్యా అంటే పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని. స్మృతి స్మృతి ఇతిహాస పురాణ శాస్త్ర జన్యమైన జ్ఞానముతో తెలుసుకొని ప్రకృతి కంటే పరమాత్మ వేరు అనేటువంటి ఆత్మ యాధాత్మీయ జ్ఞానాన్ని పొంది ప్రకృతి కంటే వేరే అయినప్పుడు ప్రకృతి మనకేం పని? కాబట్టి ప్రకృతి యందు కోరికను విడిచిపెట్టి అంటే వైరాగ్యాన్ని పొంది. ఇప్పుడు ఏం చెప్పాడు మాయా గృష్టితే లోకే చరి పరమాత్మ యొక్క మాయ చేత సంచరింప సృష్టించబడినటువంటి ప్రపంచములో తాను సంచరించాలి. అంటే వివేకము వలన కైనటువంటి పరమాత్మ యొక్క ఉపాసనతో పరమాత్మ ఎందుకు మనకు శరీరాన్ని ఇచ్చాడు? ఎందుకు బుద్ధిని అంతఃకరణాలని ఇచ్చాడు? అంటే ఆత్మ
ఆత్మ యాధాత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని తెలుసుకున్నటువంటి దానితో పరమాత్మ ప్రసాదించిన కరుణ కళేవరములతో పరమాత్మను ఆరాధించాలి. అలా ఆరాధన బుద్ధితో ప్రకృతిని ఆరాధన బుద్ధితో చూడగలిగిన నాడు ప్రకృతి యందు కోరి కలగదు. పరమాత్మ యందే ప్రీతి కలుగుతుంది. ఆ పరమాత్మ విరక్తిని భక్తి అంటాం. ప్రకృతి యందు కోరిక లేకపోవటాన్ని విరక్తి అంటాం. ఆత్మయా స్వరూపాన్ని జ్ఞానం అంటాం. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. ఇలాంటి ఈ మూతి తోటి కలేబరం యస్య. శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి సరే. అంటే ఏమిటి? శరీరము ఇక్కడ ఉన్నా. జీవుడు శరీరంతో ఉన్నా శరీరమునిచ్చిన భగవంతుని మీద ప్రీతితో వ్యవహరించాలి తప్ప అబ్బా నా శరీరం ఏమవుతుందో ఏమో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకో. పరమాత్మను ఆరాధించడానికి పనికి వచ్చేలా చూసుకో ఇబ్బంది ఏం లేదు. కానీ దాన్ని మరిపించేలా చూసుకుంటే అప్పుడు శరీరం తప్ప ఇంకోటి ఏమి కనపడదు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటాడు కాళిదారు. ఏదైనా ఒక ధర్మాన్ని ఆచరించాలంటే ఏముండాలి? కదా అది లేని పని చేయలేం. కాబట్టి ధర్మాచరణకు అనుగుణంగా వ్యవహరించుకో. కానీ ధర్మాచరణను మరిచిపోయే ఆయా భోగ సాధనంగాను మరో సాధనంగాను చేసేదాన్ని వాడుకుంటే మనకు స్వరూప నాశనం అంటే స్వరూప విస్మృతి. మరణమే నాశనం, ఆత్మపు నాశనం లేదు కాబట్టి స్వరూప విస్మృతే నాశనం. ఆ స్థితికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. మన కపిలుడు చెప్పాడు. ఇప్పుడు. అథయో గృహమేహి యాన్ ధర్మానేవ అవసన్ గృహే కామం అర్ధం చతాం ధర్మాన్ ద్యోగ్ధి భూయః త్రిపస్తి అంటే
ప్రకృతి యందు మనకు వైరాగ్యములు కలగటానికి కపిలుడు గర్భవాసం అంటే ఏమిటో చెప్పాడు. పుట్టుకలో ఉన్న కష్టాలు చెప్పాడు. పెరిగి వచ్చేటువంటి కష్టాలన్నీ చెప్పాడు. వార్ధక్యము, అసామర్థ్యము, అర్థము సంపాదించలేకపోవుట చెప్పాడు కదా. కీనాశనివ గోజరం అన్నాడు. ముసలి ఎద్దును రైతు చూచినట్టుగా సంపాదించలేని గృహస్తుని ఇంటిలోని వారు చూస్తారు. ఇవన్నీ ఏం చెప్తాయి మనకు? చేతకాని వాడిని సంపాదించలేని వాడిని వార్ధక్యం వచ్చిన వాడిని ఇంటిలోని వారు గృహపాలవత అన్నారు ఇంటి ముందరే కుక్క ముందర పడేసినట్టుగా ఇంత అవమానంతో పడేస్తారు. అలాంటి దాన్ని కూడా తినుకుంటూ బతకాలనుకుంటాడు తప్ప. ఇంకా నేను ఎందుకు ఏమి సాధించాలి? పరమాత్మని మనసుపై అగ్రేజ చేద్దామని ఆలోచన రాదు అని ఎందుకు? ఎందుకు ఇంతగా అభివరించాడు స్వామి అంటే కనీసం విరక్తి కలుగుతుందేమో. ఇలాంటి విరక్తి కోసం. గర్భ, జన్మ, జ్వర, రోగ, మరణ. ఇన్ని కష్టాలు వివరించి ఇలాంటి కష్టములు కలగడానికి కారణమైన పుణ్య పాపములు. దానికి కారణమైన ఆసక్తి కదు? మనకు ప్రకృతి యందు కోరిక ఉంటేనే ప్రవర్తిస్తాం. ప్రకృతి మీది కోరికను తీర్చుకోవటానికి ప్రవర్తించటం అంటే అయితే పుణ్యం లేకుంటే పాపం. కదా దాని వల్ల పోతాం మళ్ళీ వస్తాం మళ్ళీ అదే పని చేస్తాం. ఆశ కోసం పని చేస్తాం పని చేస్తే ఆశ కలుగుతుంది మళ్ళీ ఆశ కోసం పని చేస్తాం. పునరభిజననం, పునరభిమరణం, పునరభిజనని జగదేవి. ఇలాంటి స్థితి వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇష్టాధికారినాం పరబ్రహ్మో ఉపాసకులు ఇది ప్రధానం. ప్రకృతిని ప్రేమించేవాడు కూడా పరమాత్మ ఆరాధనకు ప్రకృతి ఉపయోగిస్తుందని భగవంతుడిని ఆరాధిస్తే అలాంటి వారు చెందేటువంటి గతిని మనం ఉదరించుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఇష్టాపూర్తములు చేసేవారు ఒకరు, పాపములు చేసేవారు ఒకరు, రెండు చేయని వారు ఇంకొకరు అన్నాం. అంటే ఇష్టము పూర్తం చెప్పుకున్నాం. యజ్ఞము, యాగము, హోమము ఇవన్నీ ఇష్టములు. వాపి, కూప, తటాకాదులన్నీ పూర్తము.
అవి చేసేవాళ్ళు ఏమైతారు? పుణ్యం చేశారు కదా, మంచి మంచి జన్మ. సుధీరం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతి. పుట్టి మళ్ళీ పనులు చేస్తారు, మళ్ళీ కోరుకుంటారు, మళ్ళీ చస్తారు, మళ్ళీ పుడతారు. కాబట్టి ఇష్టాపూర్తములు ఆచరించేటువంటి ఈ ఇష్టాపూర్తములను పరమాత్మ ఉపాసనగా ఆచరిస్తే కలిగే ఫలితం స్వభోగ సాధనగా ఆచరిస్తే కలిగే ఫలితం. ఆ రెండింటి తేడాను విడివిడిగా మనకు చెప్పటానికి గృహమేధి అధయో గృహమేధియాన్ ధర్మానేవావసన్ గృహే గృహస్తాశ్రమంలో ఉండేటువంటి వాడు గృహస్తాశ్రమములో ఉన్నవారు ఆచరించవలసిన ధర్మాలను మాత్రమే ఆచరించి ప్రవర్తిస్తే ఏం జరుగుతుందండి? కామం అర్ధంచ తద్ధర్మానుదోగ్ధే. ఏదో కామము కోరికలు అలాగే ధనము జ్యోతిష్త్వమే స్వర్గకామో యజేత. విభూతి కామోపసుమాలభేత ఇలా ఉంది కదా. కాబట్టి బాగా ధనం కావాలి అని హోత్రుడిని ఆరాధించాం. స్వర్గం కావాలి యుధిష్టమం చేశాం. యాగం చేశావు, స్వర్గానికి వెళ్ళావు, అయిపోయింది, మళ్ళీ పుడతావు, మళ్ళీ ఇంకో యాగం చేస్తావు, మళ్ళీ ఒకసారి పోతావు. ఇంతే తప్ప అంటే అర్ధకామముల ప్రాప్తి తప్ప దానికి మించి అవతలికి వెళ్ళడు. మోక్షం గురించి ఆలోచించే అవకాశమే లేదు. అంటే అర్ధకామములను పొందుతాడు. అర్ధమును కామమును పొందింపచేసిన ధర్మములను ఆచరుస్తుంటాడు. వాడి పని ఆ మూడు వరకే ధర్మాచరణ అర్ధ ప్రాప్తి, కామ ప్రాప్తి, సదులు లోగం ఇవ్వటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ధర్మాచరణ. సర్కిల్ అంటాం కదా చక్రం. అందులో తిరుగుతుంటారు. అందుకే దోగ్ధి భూయః పిపర్తి. లభిస్తాయి, పొందుతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ ఆచరిస్తాడు.
తతాపి భగవత్ ధర్మాత్ కామమూఢః పరాంముఖః. అయితే తప్పేమిటయ్యా అంటే అర్ధకామాలను పొందటం తప్పేం కాదు. కానీ అర్ధకాములు పొందేవాడు భగవత్ భగవత్ ధర్మాత్ పరాంముఖ. వాడి జోలికి వెళ్ళడు. పరమాత్మ కానీ పరమాత్మ యొక్క ఆరాధన కానీ పక్కనే గుడి చెప్పాను కదా గుడి పక్కనే ఉంటుంది ఏమోనండి ఇవే సరిపోతున్నాయి పనులు ఎప్పుడు పోవాలి. పక్కనే ఉంది కానీ గుడి ఎట్లా అన్నీ ఎమర్జెన్సీ అన్నీ అర్జెన్సీ. ఏం చేస్తాం ఇది కావటం లేదు. ఎక్కడి నుంచో వచ్చి పోయి చూస్తారు దేవాలయాన్ని. దేవాలయం పక్కన ఉన్నవాడు పోలేదు, టైం చిక్కడు. ఎవరైనా అంతే. అందువల్ల భగవత్ ధర్మాత్ పరాంగుముఖః భగవంతుణ్ణి ఆచరి ఆరాధించేటువంటి ఉపాసనాదుల నుండి వీడు కామమూఢ విరుది చేశాడు. కోరికలతో వీడు మూర్ఖుడు అయ్యాడు మోహాన్ని పొంది పరాంముఖుడై యజతే కృతవి దేవాన్ పితృముశ్చ శ్రద్ధయాన్ యజ్ఞములతో దేవతలను శ్రాద్ధములతో పితృ దేవతలను ఆరాధిస్తారు. అత్యర్థవర క్రాంతమతిహి వాడు సద్దంతవరకే స్వర్గం కావాలా ఫలానా యజ్ఞం ధనం కావాలా ఫలానా యజ్ఞం శత్రు సంహారమా ఫలానా యజ్ఞం అక్కడ లిస్ట్ ఉంది కదా. ఆ లిస్ట్ ప్రకారం వీడికి ఏం కావాలో చూసుకుంటాడు, ఆ పని చేస్తాడు. అది వచ్చేసింది, నెక్స్ట్ ఏం కావాలి? దీనికి ఏం చేయాలి? ఆ పని. టైం టేబుల్. ఇలా చేసి సశ్రద్ధయా ఆక్రాంతమతిహి. దేవతలను పితృ దేవతలు వీరిద్దరిని ఆరాధించటానికి కూర్చుకున్న శ్రద్ధతోటే ఉంటాడు వాడు. ఒక్క చెప్పు పైకి ఇయ్యడు. పితృ దేవ వ్రతః పుమాన్ ఇలాంటివాడు పితృ వ్రతము దేవ వ్రతం. పితృ వ్రత ఆశిస్తాడు గూప్తు ఆశిస్తాడు.
ఇలాంటి వారు గత్వ చాంద్రమతం లోకం. వీడి చివరి భజన ఏమిటి? చంద్రమా. మరి పుత్రలోకం అంటున్నారా? చంద్రుని దాకారి వెళ్తాడు. అక్కడ సోమప చంద్రుని యొక్క వెన్నెల ఉంది అమృతం అంటామే దాన్ని సువర్త అంటాం. ఆ తోమ రసాన్ని బాగా పానం చేసి పునరేస్తే మళ్ళీ భూలోకం అయిపోయింది. పని చేశావు, పోయావు, ఫలితం పొందావు, మళ్ళీ పని చేయాలనే మళ్ళీ వచ్చావు. 9 టు 5 ఆఫీసు, 5 టు 9 ఇల్లు. అవునండి కదా. ఇవన్నీ కాగానే ఆ పనికి, ఆ పని కాగానే ఈ పనికి. ఇదే మధ్యలో ఇంకోటి ఉన్నది అన్న ఆలోచనే లేదు. యదా తాహీంద్ర శయ్యాయాం సేతి అనంతాసనో హరిహి తదా లోకాలయం యాంతి తయేతి గృహమేధినాం అంటే ఈ చంద్రాదిలోక చంద్రలోకం ఇంద్రలోకం ఇంకే లోకాలు ఉన్నాయి పితృలోకం చాలా ఉన్నాయి ఈ లోకాలన్నీ మనం పొందటం తప్పేం కాదు. కానీ కాస్త నాలుగు కాలాలు ఉండే వాటిని కొంటే లాభం. అవి కూడా పోతాయి. ఇంద్రలోకం కానీ ఇంద్రలోకం కానీ యమలోకం వరుణలోకం ఏదో లోకాలు ఉన్నాయి కదా. ఇగో అతలా సుతలా ఇగో ఉన్నాయి అన్నీ. ఆ అన్ని లోకాలు చంద్రాది లోకములన్నీ నశించేవే. ఎప్పుడు అంటే యదా చాహీంద్ర శయ్యాయాం సేతే అనంతాసనో హరి. శ్రీమన్నారాయణుడు వటపత్రం మీద ఓ చిన్న ఆదివేశుని పెట్టుకొని దాని మీద తాను పడుకొని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. వటస్య పత్రస్య పుటే శయానం అంటాం కదా అలా స్వామి ఆ అహీంద్ర శయ్యలో ఆదిశేషుని మీద అనంతాసనుడైనటువంటి స్వామి యదా శేతే ఎప్పుడు తాను యోగ నిద్రలోకి వెళతాడో తదా లోకాః లయం యాంతి. అప్పుడు ఈ చంద్రాది లోకాలన్నీ అతనిలో లీనమవుతాయి. అలా చెప్పకుండా తయేతి గృహమేచినా గృహస్థాశ్రమంలో ఉండి అనేక రకముల ధర్మములను ఆచరించినందువలన పొందే లోకాలన్నీ
తన్నిలో లీలమవుతాయి. అంటే ఏమర్థం అండి? ఈ లోకాలన్నీ నశించేవి. ఇంత కష్టపడి ఇన్ని వ్రతాలు చేసి ఇన్ని నియమాలు పెట్టుకొని ఇన్ని ధర్మాలు ఆచరించి ఆ పోయే లోకాలు ఎందుకండీ? ఎలా కథ పడుతున్నావు కదా? క్షమ పడుతున్నావు. ప్రథమా ఆచరిస్తున్నావు. నిత్య సత్య శాస్య లోకం ఉంటుంది కదా, దాన్ని పొందే ప్రయత్నం చేయరాదు. ఈ పొందే లోకాలు ఎందుకు? ఏ స్వధర్మాన్ని దుశ్యంతి ధీరాః కామార్థ హేతవే నిస్సంగాః న్యస్త కర్మానః ప్రశాంతాః శుద్ధ సేతసః ఇప్పుడు ఆ పైభాగం అయిపోయింది అంటే గృహస్తుడై గృహ ధర్మాలు మాత్రం ఆచరించే వారి గురించి చెప్పారు. ఇప్పుడు నిష్కామ కర్మను ఆచరించేటువంటి పరబ్రహ్మోపాసకులు ఉంటారే వారు పొందేటువంటి మార్గాన్ని చెప్తున్నారు ఏ స్వధర్మాన్న దుశ్యంతి వర్ణాశ్రమాచారాలను ఫలాకాంక్షతో ఆచరించదు. సుధర్మాలను ఆచరించడానికి కాదు. ఆచరించే ధర్మముల యందు సాధనత్వ బుద్ధిని పెట్టరు. సర్వధర్మాన్ పరిత్యజ్ఞ అంటే అన్నీ మానేయమని కాదు కదా. సన్యావందనం చేయకు, దానం చేయకు అంటావా? ఆయన అయిపోయారు రక్షణ అయిపోయారు కృష్ణుడు చెప్పాడు. యజ్ఞ దాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. పచ్చన్న గిప్పెడు గీతలో స్వామి. మరి దీదా కలశం ఏంటి? అక్కడేమో చేయమంటాడా? ఇక్కడేమో పెట్టమంటాడా? ఏంటిది అంత కన్ఫ్యూజ్ అంటే నాయనా. అన్ని ధర్మాలను విడిచిపెట్టి అంటే అర్థం ధర్మాచరణ మాని కాదు ధర్మముల యందు సాధనత్వ బుద్ధిని విడిచిపెట్టి. అంటే నేను ఆచరించే ధర్మము నాకు పరమపదాన్ని ప్రసాదిస్తుంది అనుకోని మో చేస్తే అదేం ఇవ్వలేదు. ఎందుకంటే ధర్మము చేతనమా జడమా?
యజ్ఞం చేశామండి, యజ్ఞం సౌర్గం ఇస్తుందా? అంటే కర్మ క్షణికం, తీక్షణ స్థాయి అంటాం. కర్మ ఎప్పటిదాకా ఉంటుంది? మూడు రోజులు ఉంటుంది. నువ్వు పూర్ణాహుతి పూర్తి చేసి ఆవురి దాకా పోతావు చూడు, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఏముంది నీకు? అందుకే వాళ్ళు ఈ వాదాన్ని సమర్ధించుకోవడానికే ఒకటి మధ్యన కష్టెన అపూర్వం కల్పయంతి అంటారు. ఒక అపూర్వం అంటే పుణ్యం అన్నమాట. ఈ యజ్ఞము ఓ పుణ్యాన్ని కల్పిస్తుంది. ఆ పుణ్యము నిన్ను పుణ్యలోకాలకు తీసుకొని పోతుంది. అది కూడా తప్పే అంటారు సిద్ధాంతం ఎందుకంటే అచేతనము నుండి చేతనం పుడుతుందా? కానీ ఇప్పుడు చేతనం చేతనం పుడుతుంది. చేతనం నుంచి అచేతనం పుట్టొచ్చు కావాలంటే కానీ అచేతనం నుంచి చేతనం పుట్టదు. మరి కర్మ జడము దాని నుంచి పుణ్యం జడమా చేతనమా? జడమన్నావనుకో పుట్టినవాడు పుట్టకుండా వాడు. చేతన్యం ఉన్నావనుకో అదే దాని నుంచి జడ పుట్టదు. కాబట్టి అవేవి కాని పనులు. ప్రధానమైనది ఏమిటంటే వర్ణాస్త్ర మోజ ధర్మాల యందు సాధనత్వ బుద్ధిని వదిలిపెట్టి వాటిని ఆచరించరు అంటే అర్థం ఏమిటి? కన్యా వందనం మానేయరు. యజ్ఞం, ధర్మం, దానం మానేయరు. అవన్నీ కూడా భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం. ధన్యవాదం చేసిన ఇర్త మనం భగవత్ ఆజ్ఞ భవత్ పితృ శ్రాద్ధం కూడా తదీ ఆరాధన రూపమే. పరమాత్మ దయారాధన రూపమే తప్ప పితృ శ్రాద్ధం అంతా ఆయనే అందుకే ప్రతి వాళ్ళు కూడా వాండే కాదు. శ్రాద్ధం పెట్టే వాళ్ళు కూడా ఎవరికి ఏమంటారు? పితృరూపి జనార్ధన ప్రియతాం. చెప్పవలసిన అదే మాటే. పితృరూపి ప్రియతాం కాదు పితృరూపి జనార్ధన ప్రియతాం మరి ఎలాగ అక్కడికే పోవాలి కదా అది హాయి కాదు ఇలా. ఈ ధర్మాలను వేటిని ఆచరించరు అంటే ఆసక్తితో ఆచరించరు. ఈ స్వధర్మాన్ని దుశ్యంతి ధీరా అందుకే వారు ధీరా ధీరా అంటే జితేంద్రియ. అలాంటి మహానుభావులు కామార్థ హేతవే స్వధర్మాన్ నానుతిష్ఠంతి. కామం కోసం కానీ అర్థం కోసం స్వధర్మాలను ఆచరించరు. అర్థం కాకపోయినా కాట్లేదేమో అని నిస్సంగాః న్యస్త కర్మా.
దేని యందు ఆసక్తి లేకుండా అన్ని కర్మలను పరమాత్మ యందే అర్పించి ప్రశాంత సుఖ దుఃఖాదుల వల్ల కలిగేటువంటి వికారములు లేని వాళ్ళు వికార శూన్యులు అన్నమాట ప్రశాంత అంటే ఏంటి వికార శూన్యులు అంటే కాయిక వాచిక. మానసిక వైక్లభ్యం లేని వాళ్ళు ప్రశాంతాః శుద్ధ చేతసః పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవారు నివృత్తి ధర్మ నిరతాః వారికి ఇంకోటి. ఎందులో అండి నివృత్తి ధర్మ నిరత అంటే పరమాత్మ యొక్క గుణ కథ నామ సంకీర్తన పరులు. అదే ధర్మం కదా. మనకు ఏదైనా ఫలితం వచ్చి దాన్ని ఏసుల బుద్ధి అంటాం. ఇలా కూర్చొని అందరం కూర్చొని ఏ భాగవతమో, ఏ రామాయణమో, ఏ భగవంతు కథలో చెప్పుకుని కూర్చుంటాం. ఇవాళ ఏమిటి లాభం అంటే ఏం చెబుదాం? ఏం ఫలితం? ఏం ఫలితం లేదు. అయ్యో ఏం ఫలితం లేదా? అది అన్ని ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఫలం ఎవరు? పరమాత్మ. వాడు తెచ్చినాక ఫలం ఎందుకండీ? భగవంతుడు మన చేతిలో ఉంటే ఇంకా దొరకంది ఏమిటి? భగవంతుడు ఇచ్చేది కావాలా భగవంతుడు కావాలా? దేవుని దేని కోరుకుంటారో భగవంతుడిని కోరుకుంటారు. ఎందుకంటే రాజప్రసాదిత ధనాపేక్షయా స్వాయస్త రాజానః ఉత్తమా అని ఒక న్యాయం. అంటే ఏంటి? మహారాజు ఇచ్చేటువంటి వరములు పొందే వారికంటే మహారాజును పొందిన వారే ఉత్తముడు. ఏడపు కావాలన్నా ఏడపు రాజా రాజా ఎప్పుడు రాజా ఎప్పుడు అని పోయి అడగాలి. దర్శనం దొరకదు. ఏదో గేరికి ఎప్పుడు ఉంటాడు ద్వారక వాకులో ఉంటాడు లోపలికి పోనియ్యడు. అదే రాజని వసంలో ఉంటే. ఏమయ్యా సదరి సదరి తీసుకోరా నాన్న అంటాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చే వాటికంటే భగవంతుడిని పొందిన వాడే ఉత్తముడు అని శాస్త్రం ఇదన్నమాట.
వీళ్లే నివృత్తి ధర్మ నిరక. భగవంతుని యొక్క గుణ నామ కథ సంకీర్తనములు చేయటంలోనే ఆసక్తి ఉన్నవారు. నిర్మమ. ప్రకృతి యందు సంసారము యందు ఎలాంటి ఆసక్తి కోరిక ఇలాంటివేవీ లేని మహానుభావులు. అలాగే నిరహంక్రియా అహంకారము. మమకారం అంటే దేహాత్మ భ్రాంతి దీనివల్ల స్వధర్మాస్కేన తత్వేన పరిశుద్ధేన చేతసా అంటే ప్రధర్మం, పంచమహాయజ్ఞ, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, ఋషియజ్ఞం, అలాగే భూతయజ్ఞం అనేటువంటి ఈ ఐదు యజ్ఞములతో. వేటిలోనూ కామం లేదు. వేటిలోనూ కోరిక లేదు. వేటిలోనూ ఆకర్ష లేదు. ఇలాంటి వాటితో సత్వగుణంతో ఉన్న వాటితో నిరంతరము పరిశుద్ధమైనటువంటి మనస్సు. పరిశుద్ధం అంటే. భగవంతుని యందే లగ్నమైనటువంటి మనస్సుతోటి సూర్య ద్వారేణ తేయాంతి. ఇలా ఆరాధించేటువంటి మహానుభావులు సూర్య ద్వారా వెళ్తారు అంటే అర్చిరాది మార్గంలో వెళ్తారు. కదా సూర్య ద్వారేణ తేయాంతి. ఎవరు ఎక్కిపోతారు పురుషం విశ్వతోముఖం సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను వాళ్ళు చేరుతారు పరాపరేశం. ప్రకృతిం అస్య ఉత్పత్యంత ధావనం. పరమాత్మ యొక్క సంకల్పము తోటే బంధం కలుగుతుంది అంటే సంసారం కలుగుతుంది. పరమాత్మ సంకల్పం తోటే మోక్షం కలుగుతుంది కదా. ఇలా ఉత్పత్యంత ధావనం సృష్టి. లయములు ఏ మహానుభావుని వల్ల కలుగుతాయో అలాంటి స్వామి దగ్గరికి వెళ్తారు. విపరార్ధావసానో యా ప్రళయో బ్రహ్మనస్తుతే తావదధ్యాస్యతే లోకం పరత్య పరిచింతకా. ఒకటి చంద్రలోకం మరి ఒకటి అర్చిరాది. చెప్పారు కదా. ఇప్పుడు ఈ చంద్రలోకానికి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తారు.
అచ్చై వెళ్ళేవాళ్ళు నపునరావర్తతి. ఇది కాక కొందరు కైవల్యకాములు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. సత్యకాములు చేస్తారు కదా స్వామి నిత్యకర్మ దేవసరులు అలాంటి వాళ్ళు బ్రహ్మలోకం వెళ్తారు సత్యలోకం అంటాం మనం సత్యలోకం దాకా వెళ్తారు సత్యలోకం కూడా పునరావృత్తి రహితమైనది ఏం కాదు మళ్ళీ రావాలి కానీ సత్యలోకానికి వెళ్ళిన వాళ్ళు సత్యలోకం ఉన్నంతవరకు ఉంటే దానితో పాటు వారితో పాటు స్వామిని చేస్తారు. తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్పతి ముచ్యంతి సర్వే. ఏం చేస్తావ్? ఏ బ్రహ్మలోకేతు పరాంతకాలే ఇలా యజ్ఞ దాన ఏదో జ్ఞాన ఇది పనులన్నీ చేసి. కొంతకాలము ఐకమైనటువంటి సుఖ సంతోషాలను పొంది విరక్తి పొంది ఇవన్నీ మాకు వద్దనుకొని ప్రకృతి యందు ఆశ పూర్తిగా వదలక పూర్తిగా ఇడవక పూర్తిగా పట్టుకోక ఎప్పుడో సమయంలో పరమాత్మ యొక్క స్వరూప ధ్యానం కలిగి తన ఆరాధన చేయడానికి పొందుకున్నటువంటి స్వధర్మాచరణ పరులు అంటే ప్రవృత్తి ధర్మ నిరతులు బ్రహ్మలోకం వెళ్లి అక్కడ ఉంటారు. బ్రహ్మతో పాటే ఉంటారు. బ్రహ్మతో పాటే వారు కూడా పరమాత్మలో చేరుతారు. పరాంత కాలే పరామృతాత్ ప్రతిముత్యంత సర్వే. బ్రహ్మలోకంలో ఉండే వారందరూ పర అమృతాత్ ప్రతిమిచ్యంతే. ఆ సత్యలోకం నుంచి నుడిదలవుతారు అంటే అక్కడి నుంచి ముక్తిని పొందుతారు. బ్రహ్మలోకము నుండి ముక్తి పొందుడానికి మార్గం ఉంది. బ్రహ్మలోకమే ముక్తి కాదు. అందుకే దివరార్ధావసానో యః చెప్పుండొచ్చు. ఉమ్ ఇది పరార్థ పదార్థయో అది ఏమి సంఖ్య అని దారి విశ్వాసం అని
మంత్రం ఇచ్చాడ అది అంతా అదే బ్రహ్మలో కేతు పదాం కట్టాలి. దసరం విపాకం పరమేశ్వర విశ్వర ఉండాలి. అందరూ ఇస్తారు ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు అధ్యాస్యతే లోకం పరస్య పరిచింత అధ్యాస్యతే లోకం పరస్య పరిచింతకా. బ్రహ్మలోకానికి కూడా విఫలార్ధాంతంలో ప్రళయం ఉన్నది అది కూడా మునిగిపోతుంది. అంతవరకు వాళ్ళు అక్కడ ఉంటారు. క్షుమా అంభో అనల అనిల వియన్మన ఇంద్రియార్ధ భూతాదిభిహి పరివృతం ప్రతి సంధిగిక్షుహు మహానుభావుడు. వాక్కు ఆయన పాదనంలో ఉంది కాబట్టి 24 తత్వాలను ఒక్క పదంలో నింపేసేయ్. మనం తణుకు అని చస్తాం పదం రావాలంటే కుష్మా భూమి అంభో జలము అనల. అగ్ని, అనిల, వాయు, వియత్, ఆకాశము, మనస్సు, ఇంద్రియార్ధములు అంటే విషయములు. శబ్దత్వ రంధములు అలాగే పంచభూతములు, పంచ కర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు. తరువాత భూతాదిభిహు పంచభూతములు. సరిపోయినాయా? అన్న వచ్చేసేయ్. సుమా అంబో అనల అనిల వియన్మన ఇంద్రియార్ధ భూతాదిమిహి పరివృతం. ఏంటి ప్రకృతి. కదా ప్రకృతి అంటే వీటితో కూడి ఉన్నది ఇలాంటి దాన్ని ప్రతి సంధి వృక్షో సంహరింప చేయదలుచుకున్నప్పుడు పరమాత్మ. ఇలాంటి దల ఉన్నప్పుడు అవ్యాకృతం విశతిహ యరిహి గుణత్రయాత్మ. కాలం పరాక్షమనుభూయ పరః స్వయంభూహు. అప్పుడు పరమాత్మ సకల చరాచర ప్రపంచాన్ని లయం చేయాలని కోరుకున్నప్పుడు ఈ ద్విపరార్థ కాలం అప్పటికి అయిపోతుంది. ఈ బ్రహ్మలోకం కూడా ఇంతకాలం తాము అనుభవించి పురాణ పురుషం మన ముందు వస్తుంది ఫలాత్యం అనుభూయ పరం స్వయంభూ అవ్యాకృతం విశతి. అతను అవ్యాకృతం అంటే మనం ప్రకృతి చెప్పుకున్నాం కదా ప్రకృతి యొక్క అసలు యొక్క స్వరూపాన్ని అక్కడ పొందుతాడు. అలాంటి వాళ్ళు ఆ ఏవం పరీచ్య భగవంత మనుప్రవిష్తాః ఇలా. లోకమంతా ముగిసి వారు కూడా ముగిసి పరమాత్మను చేరి ఏ యోగినః జితమరున్ మనసః జితమరున్ మనసః అంటే జితశ్వాసాః జితేంద్రియాః గుర్తు ఉంచుకోవాలి ఇంద్రియములను జయించాలంటే
మనస్సును జయించాలంటే మొదలు దేనిని జయించాలి? వాయువును జయించాలి. కదా? శ్వాసను జయించలేనివాడు ఇంద్రియ జీయమును పొందలేడు. శ్వాస తన అధీనంలో ఉంటే మనస్సు చెప్పినట్టు ఉంటుంది. ఇంద్రియములు కూడా చెప్పినట్టు ఉంటుంది. అందుకే జిత శ్వాసః జితేంద్రియః అంటాడు కాపట. శ్వాస అంటే అదే ప్రాణాయామం. పద్ధతి ప్రకారం ప్రాణాయామం చేసి ఏ పని చేస్తున్నా మన మనస్సు శ్వాస మీదనే లగ్నమై ఉండాలి. సార్ అంటే ఎంత ఉన్నతకి వెళుతున్నది, ఎంత అధోస్థితికి వెళుతున్నది. శ్వాసను జాగ్రత్తగా గమనించడం మొదలు పెడితే మన శరీరంలో కలిగేటువంటి ప్రతి వికారం మనకు తెలుస్తుంది. ఆ అది ఎక్కడికి వెళ్ళింది? సోహం అది వేరు ఇది వేరు. సోహం అనేది అనుభూతి. అది అనుభూతి. ఇది స్వరూపం. శ్వాసను ప్రాయామం తోటి శ్వాసను వశం చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ శరీరం మొత్తంలో ఏ ఏ ప్రదేశాలలో వాయువు సంచరిస్తున్నదో, సంచరిస్తున్నటువంటి వాయువు వలన ఏ ఏ అవయవాలు ఏ ఏ వికారములు కలుగుతున్నాయో దాన్ని ప్రాణాయామ పరాయణం నుండి తెలుసుకోగలం. అప్పుడు ఏ ప్రాంతానికి వాయువు వెళితే ఏ అర్థం వస్తుందో ఆ ప్రాంతానికి ఆ వాయువు వెళ్ళకుండా అరికడతాడు. దాన్ని ప్రాణాయామం అంటాం. ఇప్పుడు మన చేతిలో ఉన్న వాయువు మన చేతిలో లేదు. దాన్ని ఇస్తే ముక్కు నుంచి పోతుంది, చెవు నుంచి పోతుంది, నోట్ నుంచి పోతుంది, ఇది అది ఇస్తే ఎక్కడి నుంచి అయినా పోతుంది. కానీ యోగి అయినవాడు పూరక, కుంభక, రేచక. మూలాధారాత్ సమాపృత్య అంటాడు మొదలు మనకు మూలాధారము అంటాం ఈ భాగాన్ని మూలాధారం అంటాం. దానికి రెండు పక్కలు రెండు ఉంటాయి ఇడ. సింగల మూరాధారము యొక్క బీజం ఏమిటి? కదా వర్ణ బీజం మనకు తెలిస్తే గమ్. గమ్ అని విడసారు. ఈ గమ్ అంటే ఏమిటి అది న్యాయంగా? గణపతి బీజం గమ్. ఎవరో కాదు మూలాధారం అండి. మేము గణపతిని ఆరాధించము అంటారు చూడండి. గణపతిని ఆరాధిస్తాం మూలాధారం ఆరాధిస్తాం అందరూ. ఎందుకంటే ఇడ పింగళ ఇడ అంటే జ్ఞానం పింగళ అంటే సిద్ధి.
అంటే తెలుసుకునే దాన్నే ఇడ అంటారు. పొందిన దాన్నే పింగళ అంటారు. దాన్నే మన భాగలో సిద్ధి బుద్ధి అంటారు. ఇడ అంటే బుద్ధి, పింగళ అంటే సిద్ధి. మూలాధారం అంటే గణపతి. గణపతికి ఇద్దరు భార్యలు మన యోగం ఏం లేదు. ఇదే. చాలా మందికి ఆ రహస్యం తెలియక అయ్యో గణపతి స్మార్తులండి మనం ఆరాధిస్తామా? ఒకడు చెప్పాడు స్మార్తులని మేము అడిగి అందరు నోరే పెట్టారు. శంకర గురువు గణపతి అని ఎవడయ్యా నీకు చెప్పింది? నీకు కావాలండి అని ఎందుకు అంటున్నాయ్యా ఎందుకు కాదండి అని. మీ భాషలో చెప్తాను. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిందా? ఆ అయిందండి. మరి ఆ కళ్యాణంలో వినాయకుడిని పూజించారా లేదా? గణానాంత్వా గణపతి కింహవామే మంత్రంతో గణపతిని ఆరాధించారా లేదా? అయ్యో అదేం చెప్పారండి? ఎప్పుడు చేశారు కళ్యాణం అప్పుడు? ఎవరు పుట్టింది ఎప్పుడు? కళ్యాణం తర్వాత పుట్టారు. అంటే ముందు పుట్టబోతున్నా అని చేశారా? అంటే చాల నిబ్బడ వాడు వాడెవడు? ఎవరెవరు ఎంత స్పష్టంగా చెప్పాడయ్యా గణానాంతువా గణపతికిం భవామహేను గణములు ఉన్నాయి ఏంటి గణాలు జ్ఞానేంద్రియ గణము కర్మేంద్రియ గణము మనోగణము భూత గణము తత్వగణము గణానాం పతి. 24 తత్వముల అధిపతి సాక్షాత్తు శ్రీమన్నారాయణ. కానీ నాడు పార్వతీ కళ్యాణంలోనూ, సరస్వతీ కళ్యాణంలోనూ ఎలా చేస్తారండి ఆరాధన? కాబట్టి గణపతి అంటే మూలాధారం. బుద్ధి సిద్ధి అంటే ఈ డాక్యం కదా? ఆ? మార్గం అండి. సుషుమ్నా నారే సంచలనం కలిగించినప్పుడే మూలాధారము నుండి సుషుమ్న బయలుదేరి మనకు సహస్రారం వరకు పదలిక కావాలి. సహస్రారం అంటే ఏమిటి? అనంతాసనుడు. అనంత రండి ఆదిశేషుడు సహస్ర ఆరం కాదు సహస్ర ఆరం వేయి శరస్సులు వేయి అంచులు అదే సుదర్శనం వాడే ఆదిశేషుడు పేర్లన్నీ అదే చెప్పేది ఇది నవ్వాలనా ఎడవాలనా అలికే మాలలన్నీ శ్రీ నారాయణ తత్వం. చెప్పేదంతా వేసే తత్వం ఏం చేయాలి కల్లా అయ్యో అవునండి అని అవునండి మరి అంతే సంగతి. అందువల్ల మనకు ఈ మూలాధాళము నుండి సుసుములను కదలించి సహస్రాలం దాకా వెళ్ళినప్పుడు.
అదే మనకు యోగం పదమారు వృక్షుహు. ఈ శ్వాసను మూలాకారం నుండి చిన్నగా బయలుదేరించి నాభి. మణిపురం అంటాం, స్వాధిష్టానం అంటాం, అనాహతం అంటాం, ఆజ్ఞా చక్రం అంటాం. ఇలా నాభి, నాభి నుంచి ఉదరం, ఉదరం నుంచి హృదయం, హృదయం నుంచి ఉరస్సు, ఉరస్సు నుంచి కంఠం, కంఠం నుంచి దలాటం, కొందరు నాభి చక్రం ఆపుతారు, దలాటం, దలాటం నుంచి. కపాల బ్రహ్మ కపాల. శ్వాసను ఇలా పయనింప చేయాలి. మూఢాధార మా ఆర్ధము నుండి సహస్రారం వరకు శ్వాసను పయనింప చేయగలగాలి. మనం అది పోవడం కాదు ఎలా తిరుగుతూనే ఉంటది మొత్తం. మనము అనుకున్నప్పుడు అనుకు ఆపవలగాలి. శ్వాసను మనకు హృదయంలో స్వాధిస్థానం చూడండి. స్వాధిస్థానం దగ్గర శ్వాసను ఆపగలిగినవాడు. భూమిని స్పృశించకుండా అంతరాలంలో నిలవగలడు. ఇదే ఆకాశయానం. విమానం సంచరించడానికి ఏది మార్గం? విమానం ఆకాశ దిరుగ్మత ఏమిటి కారణం? భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని. అధిగమించగల ఓ ఒకేదో ఒక యంత్రం ఒకటి ఇక్కడ మీద పెట్టాడు. ఏమిటి ఆ అధిగమించేది? వాయువు ఒక్కటే కదా? వాయువు ఒక్కటే ఆకరణ దగ్గర అధిగమిస్తుంది. ఆ వాయువును మనం స్వాధిస్థానం దగ్గర ఆపగలిగితే, హృదయంలో ఆపగలిగితే. మనమంతర ఈ క్షణంలో నేర్పడొచ్చు. మన కథలో వాయువు ఉన్నదని జరగదు అందుకే ఈ గీతాన్ని ఆపిచేస్తాం. అందుకే జితస్వాసులయ్యి చెప్తున్నాను ఇందులో. జితమరున్ మనసః ఇక్కడ వచ్చిన జితమరున్ మనసః శ్వాసను గెలిచి మనస్సును గెలిచి విరాగ ఎప్పుడు గెలుస్తారయ్యా అంటే విరక్తి పొందిన వారే గెలవగలరు. వాయువును గెలవాలంటే ఏం కావాలి? మరి విరక్తి కావాలి. అబ్బా లడ్డూలు బాగున్నాయి, పాయసం బాగుంది అనుకో రెండు సార్లు తాగించామనుకోండి ఇంక ప్రాణాయామం ఎక్కడిది? ప్రాణమే ఉండదు ఆయామం ఎక్కడిది?
ఎందుకంటే ఆహారంతో పానీయం తోటే శ్వాస యధైచ్ఛగా సంచరిస్తుంది. శ్వాసం నియమించాలంటే ఆహారం నియమించాలి. పానీయం నియమించాలి దాని శ్వాస ఆగుతుంది. కడుపు నుండా తింటాను, కడుపులో గాలి కే అంతియ్యకుండా అదేం తిరుగుతుందండి? చెప్పుకున్నాం కదా, రెండు భాగాలు ఘనాహారము, ఒక భాగం ద్రవాహారం తిరుగుతూ ఇంకో భాగం కాడి గుంచాలి. అక్కడ వాయువు తిరుగుతుంది. ఆ వాయువు తిరిగితే ఈ ద్రవాన్ని ఘనాన్ని ఇది కలిపి ఆ మోతాదులో శుభ్రంగా పాకం చేసేసి అరిగించేస్తుంది. మనం ఆ సందు ఎందుకు ఉంటామో అది కూడా నింపేస్తాం. నీళ్ళ సందు లేదు, గాలికి సందు లేదు. అదే అంటే ఏమంటారు ఎసిడిటీ ఎసిడిటీ కదా అదే అయింది మూలం అందుకే అన్నిటికి మూలం గీత మరున్ మనసః వాయువును గెలవాలి మనస్సును గెలవాలి దానికి మూలం విరక్తి పొందాలి తేనైవ శాకం శాకం అమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానోపయాంతి గతాభిమాన ఇలాంటి ప్రాణాయామ ఫలాలు ప్రయాయుణులు వీరత్వులు అయినటువంటి మహానుభావులు తేనైవ కాకమమృతం వాయువు తోటి ఆ అన్ని లోకాల యొక్క ప్రళయం తోటి అమృతం పురుషం పురాణం యాంతి. అమృత స్వరూపుడు పురాణ పరమాత్మను వాళ్లే చేరుతారు. ఎప్పుడు చేరుతారు? గతాభిమాన దేహాత్మాభిమానం పోయిన తరువాతనే స్వామిని చేరుతారు. దేహాత్మాభిమానం ఉందనుకోండి ఇంక పోయేది ఎక్కడికి? ప్రతి చోట నేను నేను అంటుంటే వాడు ఎక్కడ ఉన్నాడు? మన ప్రశ్న ఏంటండీ వాడు ఎక్కడ ఉన్నాడు అని. బాకిలో ఉన్నాక మనం ఎక్కడ పోతాం ఇంకా? నువ్వు అలా గతాభిమాన అగతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం. ఇదే మనకు పరమాత్మ మనందరిలోనూ అంతర్యానిగా ఉన్నాడు. సర్వభూతానాం కృత్పద్మేషు కృతాలయం. ప్రతి ప్రాణి యొక్క హృదయ పద్మంలో నివాసన స్వామిని శృతానుభావం శరణం భజ భావేన భామిని అంటే. నువ్వు అడిగినవన్నీ చెప్పాను కదా, ఎలా పుడతారో చెప్పాను, ఎలా పెరుగుతారో చెప్పాను, ఎలా పోతారో చెప్పాను, మళ్ళీ ఎలా వస్తారో చెప్పాను. చివరికి ఏం కావాలో చెప్పాం కాబట్టి, చివరి గతి ఏమిటి? పరమాత్మను చేరటమే. ఇదే మనకు పరమ పదం. కదా? కాబట్టి దీన్ని పొందటానికి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే.
ప్రతి ప్రాణి హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను జ్ఞానులందరి చేత విశేషంగా పొగడబడుతున్న పరమాత్మను సర్వభావేన శరణం భజ పరిపూర్ణముగా అతన్నే శరణు వేడు అంటే కర్మ, జ్ఞానం, భక్తి, యోగం అన్నీ చెప్పి చివరికి శరణం భజ. మామేకం శరణం రజ అన్నిటికీ అదే మార్గం ఇంకోటి ఏం లేదు. శరణం అంతరంతో ముగియాలి కదా ప్రప్రత్యేక మాప్తి. అందు అలాంటి స్వామిని నీవు శరణు వేడు. ఆద్యః చిరచరా చిరచరాణాం యో వేయగర్భః సహర్షితి యోగేశ్వరైహి కుమారాజ్యైహి సిద్ధైహి యోగప్రవర్తకైహి ఎందుకు అతన్ని శరణు వేయాలండి? అంటే అతన్ని శరణు వేడనంత కాలం చతుర్ముఖ బ్రహ్మకు కూడా మోక్షం లేదు. దేహాత్మాభిమానం అంటాం కదా, అభిమానం వదిలి పెట్టకుండా వాడికి కూడా గతి లేదు. అభిమానం వదిలి పెట్టినట్టు గుర్తు ఏమిటంటే అభిమానం మన దగ్గర లేనప్పుడే స్వమేవ శరణం మమ అంటాం. అభిమానం ఏ కోశంలో ఉన్నా నేను కాపరుకోలేనా అంటాడు. మధ్యన ఆయనే అడగాలండి. అభిమానం ఉంటే పరమాత్ముని అడగడానికి ముఖం చెల్లదు మనకు. ఎందుకు మనం చాలా గొప్ప వాడం. అందుకే అంటున్నాడు దేవ దృష్టియా అభిమానేన చెప్తున్నాడు. మనకి ఇక్కడ చరచరానాం ఆద్యః వేదగర్భ ఎవరు బ్రహ్మ కదా తావర అది మొయ్యి మొయ్యి వాడండి చతుర్ముక్కుడే కదా అతనే వేద గర్భుడు అలాంటి వారు సహర్షిభి యోగేశ్వరైహి కుమారాద్యైహి బ్రహ్మే కాదు ఋషులు, సనత్ కుమారాదులు, యోగేశ్వరులు, యోగ ప్రవర్తకులు ఇలాంటి వారందరితో కలిసి కూడా భేయ దృష్టియాభిమానేన నిస్సంగేనాతి కర్మణా కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషః వ్రజే. వేద దృష్టితో అభిమానం కలిగి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ దేహాత్
మా అభిమానం వదలని వారు కూడా పైపైకి అయ్యా మాకేం వద్దండి సంసారం వద్దు ప్రపంచం వద్దు అమ్మ బాబోయ్ మోర్చం పోవాలనే ఉందండి. ఇవన్నీ వద్దండి ఏం లాభం ఇన్ని కష్టాలు పడుతున్నాం ఎందుకండీ ఈ లోకం. చూసారా ఇన్ని ఒక్క మంది ఉన్నారు. ఈ జ్ఞానం వాళ్ళకి కలిగిందండి. చూడండి మనకు కలిగింది జ్ఞానం. మనం తప్పకుండా పోతాము ఒకసారి. వీళ్ళని ఏమందాం? ఇది రెండు ఉన్నాయి. సంఘము లేదు, అభిమానము ఉంది. దీనికి ఎవరెవరు అలా కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మ అంటారు. అప్పుడప్పుడు స్వామి నువ్వే తీసి అంటాడు, నేను సృష్టిగాతనయ్యా అంటాడు. ఆ కోట పడుతురు. ఋషులు దేవతలు ఇంద్రుడు, యముడు, వర్ణుడు, కుబేరుడు అగ తన కాదు అంతా అవును చదుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త కదా. పార్తి జిందాబాద్ వాళ్ళు జెండాలు పుట్టారు. రేయ్ నాకు ఊపుంది కదా ఆయన ఎందుకు పోయాడు అని అనుకుంటాడు. మరి నిస్సంగము ఉంటుంది, ఆరాధన ఉంటుంది, యోగము ఉంటుంది, సిద్ధి ఉంటుంది కానీ భేద దృష్టి అభిమాని. నేను నేను అధికారిని, నేను సృష్టికర్తను, వాడు లయకర్త. ఆయన సక్షణం చేస్తాడండి. నిద్రులు ఆయన చేస్తాడా? లయాదృష్టి ఉండి అభిమానం ఉండి నిస్సంగమైనాపి కర్మ చేసే కర్మకు ఫలం కోరడు. ఫలము కోరకుండా పని చేస్తున్నా కర్తృత్వాభిమానం పోదు. కృష్ణార్పణం అంటాడు. చూసారా నేను ఒక్కనే ఇక్కడ చెప్పమన్నాను వాళ్ళందరూ అన్నారండి. ఆ జ్ఞానం రాదండి ఎంత అదృష్టం ఉండాలి జ్ఞానం రావాలంటే ఏదో మాలాంటి వాళ్ళకి వస్తుంది అందరి జ్ఞానం వస్తుందండి. ఏమన్నావ్? దేవ దృష్టియా అభిమానీనా? నిస్సంగనాతి కర్మన పని ఎలాగ చేస్తారు? సంఘం లేకుండానే పని చేస్తారు. కానీ వారికి కర్తృత్వాభిమానం పోదు. దేవ దృష్టి పోదు. దేవాత్మాభిమానం అలాంటి వాళ్ళు బ్రహ్మ పురుష పురుషం పురుషః వ్రజేత్. వాళ్ళు కూడా ఇక్కడిదాకా పోతారు. ఇక్కడిదాకా పోతారు.
వాళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. అందరందరూ దూరం ఉంటారు బ్రహ్మలోకంలో. వెళ్లి తదవసత్య పునఃకాలే కాలేన ఈశ్వర మూర్తి నా జాతే గుణ వితికరే యథాపూర్వం ప్రజాయతే. అక్కడిదాకా వెళ్తారు, అక్కడ ఉంటారు, ప్రణయం వచ్చేసి అన్నీ లోపలికి పోయి మళ్ళీ అన్నీ బయటికి వస్తాయి కదా, మళ్ళీ వారితో వాళ్ళు పుడతారు. ఇక్కడ దాకా పోయి భూమిలో పోయారంటే మేము కూడా పుట్టుక లేదు అక్కడ ఉంటారు. ఎప్పటిదాకా అది అంతవరకు ఉంటారు. కళయం వచ్చేసింది అది పోతుంది వాళ్ళు పోతారు. సృష్టి వచ్చింది మళ్ళీ పుడుతుంది. సృష్టి వచ్చినా మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే పరమ బలమే పొందాలి. దానికి ఒక్క నిష్కామ కర్మ సరిపోదు. నిస్సంగం పనికి పొలుకుదు, నిరభిమానులు కావాలి. రెండోది భేద బుద్ధి తొలగాలి. అభేద బుద్ధి కావాలి. అభిమాన బుద్ధి పోవాలి. ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు నివృత్తి కర్మ నిరతులైతేనే మోక్షం పోతారు కానీ నివృత్తి కర్మ చేసే అంత మాత్రాన అభిమానము భేదము పోయి పెట్టని వారు మోక్షాన్ని పొందలేరు. ఆ మాట పరాంతకారం అంటే మాట విష్టంగా ఉన్నవాళ్ళకి అంతే మరి అది పరాంతకారే సరస్యాభ్యంతకారే కాబట్టి ఖర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషః బ్రజీత్. అంటే ఇది మనకు సూక్ష్మ చిత్ అచిత్ విశిష్టమైనటువంటి చమత్కారం ఏమిటంటే మోక్షానికి దీనికి తేడా ఏమిటి? ప్రళయకాలంలో సకల చరాచర జగత్తంతా పరమాత్మలోనే కలుస్తాయి. కానీ గర్భంలో విడిగా ఉంటాయి. ఏ రూపానికి ఆ రూపం విడి. వాళ్ళ వాళ్ళ పాకు బుక్కులతోనే పోతారు పొడి వాళ్ళు. పాస్ బుక్ ఉంటుంది లోపలనే. మళ్ళీ దాని చూసే పంపిస్తుంది వాడు, అకౌంట్ చూసి ఎక్కడికి పోవాలి పంపిస్తుంది వాడు. ఈ మోక్షం పోయిన వాళ్ళ పాస్ బుక్ ఉండాలి. అకౌంట్ క్లోజ్. ఉండొచ్చు మరి రారి కాబట్టి పరమాత్మ కడుపులో పోయే వాళ్ళందరూ ముక్తులు కాదు బద్ధులు. పురాణా సృష్టి ఏంటి మళ్ళా పుడతారు వాళ్ళు. సృష్టి ఎప్పుడు పుడతారో ప్రేయ అప్పుడు పోతారు. వాళ్ళు కూడా వీళ్ళు. అంతేగాని మోసం అంటే ప్రళయం వచ్చినా పోరు సృష్టి వస్తే రాదు.
పరమాత్మతో పాటు పరమాత్మ ఉన్నంత కాలం తాము ఉంటాం. యావదాయుకం చెప్పుకున్నాం కదా మనకు ఒక కార్యక్రమం అదన్నాం. అదే నాకు దాన్నే మన శరణాగతి గజ్జలో రామబాబా స్వామి ఇచ్చారు. నిత్య కింకరో భవాని యావదాయుషం నిత్య కింకరో భవాని ఆయుష్షు ఉన్నంత కాలం నీకు నిత్య గంగేపరుని కావాలి ఎవరికి ఆయుష్ణం నీకు నాకు. పరమాత్మకు జీవాత్మకు ఆయుష్యం ఉన్నంత కాలం ఈ జీవాత్మ పరమాత్మకు ఐంకయ్యరం చేస్తున్నాడు. అది పోదు. అదే మాట అని చెప్పింది. అదేంటి? పరమానస్మికాగుక్త త్వయి వర్ధశతం స్థితే. రామాయణం అంతా వేదనే చిన్న బాధ ఏంటంటే ఒక్కొక్క పదాన్ని తీసుకుని అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. అంటే ఎంత బాగా కథను అందులో చెప్పాడో. కథలోని పదాలకు తత్వం చెప్పు. పరవానస్మి కాకుస్తాయ్ పోయి బొడ శతం స్థితే స్వయం తృజిరే దికే క్రియతామితి మాం వద. అగకు ఏమీ భంగం లేదు. అది హాయిగా సాపుగా నడుస్తుంది. కానీ ఈ త్వస్థితి ఏమిటి? తర్వాతన అంటే అది లేదు లేదు కాబట్టి అంటాడు. పండగాలండి. ఏది పంచవర్గం చేసిన తర్వాత రాముడు అయినా సర్వతశ్చార్యతాన్ దృష్టిహి కాననేని గుణోక్తిసి పునరామణ్యేకం యత్ర జరరామణ్యేకం తథా సమతే యత్ర వైదేహి అహం భవాన్ అటు నా అంతా చూడు చుట్టూ చూడు నీకు అడవి బాగా తెలుసు కదా ఎక్కడ అందంగా ఉంటదో నీకు బాగా తెలుసు కదా ఎక్కడ చిత్తమ్మ గిష్టమో తెలుసు కదా నేను ఎక్కడ బాగా ఆనందిస్తానో తెలుసు కదా నీకు ఏది బాగా నాకు తెలుసు కదా ఇవన్నీ చూసి వనరామణ్యకం జలరామణ్యకం మంచి తొడలు ఉండాలి, అడవి ఉండాలి, నీరు బాగా ఉండాలి, సమృద్ధ సమిత్ పుజం దర్భలు ఉండాలి, సమిథలు ఉండాలి, పుట్పములు ఉండాలి, కొలంలు ఉండాలి, గోదావరి తీరం బాగుండాలి. మరి వైదేహి ఒక్కటి కూడా వెళ్లి దిగి స్నానం చేసి వచ్చే అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ చూసి మంచి ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించింది ఆయన పల్లెకాల కట్టు. నువ్వు ఆ నిపుణుడవు కదా. ఎక్కడికి వెళ్తావని నిర్ణయించి కట్టు.
ఏమన్నా అనుకుంటా అబ్బా స్వామి ఇంత కైం పిలి ఇచ్చాడు ఇంకేం కావాలో ఎగిరి గంతేస్తాను. లక్ష్మణుడు ఒలవలా ఏడుచుకుంటూ కూర్చున్నాడు. అమ్మ బాబోయ్ స్వామి ఇంత చిత్త నాకేయకండి. పొరపాడైంది తప్పయి అన్నాను నాయనా మర్చిపోయాను నాన్నయ్య క్షమించవయ్యా మహానుభావా నేను అర్ధం లేదు అర్ధం లేదు అహం సర్వం కరిచ్చాను అన్నాడు. పొరపాటు మర్చిపోయి బైజ్ చేయలేం అహం సర్వం కరిష్యం యగి అన్నాడు. అహం కరిష్య వచి ఏం చేస్తావ్? బాబోయ్ ఇది వచ్చింది నాయనా వద్దు వద్దు వద్దు పరవానస్వి కాకుస్తా నేను పరతంత్రుడినే తప్ప స్వతంత్రుడిని కాదు. నువ్వు చెప్పుకి కడవంటే కడతాం. అంటే ఇంకెన్నాడురా నీ పరతంత్రం? నీకు పెళ్ళైంది, నీకు పెళ్ళి పెద్దవాడైపోయావు, నువ్వు యువరాజ వగ్గి లోగిలా వచ్చేసింది, ఇంకా చిన్న పెద్దవాడవా? ఇంకా పరతంత్రమేనా? ఎన్నాడు పరవా పరవా లక్ష్మి? అంటే అన్నయ్య పోయి స్థితి నీవు ఉన్నంతవరకు. అది పోయి నువ్వు ఎక్కడ పోతాది? కదా అంటే వాళ్ళ గతం స్థితి నువ్వు ఉన్న తోని పరదంటుండే అన్నాడు. అది న్యాయంగా ఈ మాట ఎవరిది? ప్రతి జీవ భావతన మాట ఇదే నువ్వు ఉన్న తోని పరదంటుండే. ఆయనే పోడు మనం పోము పారతంత్రేం పోదు. చిన్న చిన్న సంఘటన అది. కానీ పరాంతకాలి పరామృతాత్పతి ముచ్యంతి సర్వే అభయ మంత్రాలకి వ్యాఖ్య అని. వాళ్ళ మీద నోరు తెరిస్తే వేదం ఉపనిషత్తు తత్వం. మళ్ళీ వినే వాళ్ళకి అదే పోతుంది ఇంకో పక్కకి పోనే పోదు. అద్భుతమైన అందుకే వేదం అది కారణం అది. కాబట్టి ఆయన ఉన్నంతవరకు మనము అతనికి నిరంతరము నిత్య కింకరో భవాని అని అదే. ఐశ్వర్యం పారమేశ్యం చదదపి ధర్మ వినిర్మితం నిషేది పునరాయాతి గుణవ్యతి కరేతతి. ఇలాంటి వాళ్ళు దేహాత్మాభిమానాన్ని వదలని వాళ్ళు భేదాన్ని వదలని వాళ్ళు స్వగుణ బ్రహ్మను పొంది వాళ్ళు మళ్ళీ అక్కడ బ్రహ్మలోకంలో ఐశ్వర్యము, పారమైశ్వర్యము ఇంకేవన్నీ అవన్నీ అన్ని రకాలుగా పొంది బ్రహ్మలోకంలోని అన్నీ భోగములు అనుభవించి పునః ఆయాతి. ఎప్పుడు పునవ్యతికరే సృష్టిలో. గుణసామ్యం అంటే ప్రళయం. గుణవిటికరం అంటే శృతి. మళ్ళీ గుణవిటికరం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు. పునః గుణవిటికరే సతి ఆయాతి నమాళ. ఏత్విహ ఆసక్త మనసః కర్మ కర్మను కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంతి అప్రతిసిద్ధాని నిత్యాన్యపిచ
కృత్నచః ఇక రెండో మాట చెప్తున్నాడు ఇప్పుడు నిష్కామ కర్మలు చేసి నిష్కామ కర్మలు ఆచరిస్తున్న అభిమానం కల వాళ్ళు మళ్ళీ పుడుతా బ్రహ్మలోకానికి వెళ్లి అంటే ఏంటి? బ్రహ్మలోకానికి ఎవరు పోతారో చెప్పారు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే సకామం కర్మ చేసేటువంటి వాళ్ళు ఇంద్రలోకం, చంద్రలోకం, వాయాలోకాలు వెళ్తారు. పూర్తిగా పరమాత్మ యందే భారం ఉంచి. పరమాత్మ ఆరాధించే వాళ్ళు పరపదం పోతారు. కదా? మరి బ్రహ్మ ఎవరు పోవాలి? ఆరాధన ఏమో అటు, అభిమానం ఏమో ఇటు. ఉన్నవాళ్ళు అక్కడ పోవాలి. నిష్కామ కర్మ ఆచరిస్తారు అభిమానం వదలొద్దు. నిష్కామ కర్మ ఆచరిస్తూ కూడా అభిమానాన్ని వదలని వారు బ్రహ్మలోకం పోయి అనుభవించి మళ్ళీ వస్తారు. అని ఇక్కడ తేడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరు స్వర్గాది లోకాలకు వెళ్తారో, ఎవరు వైకుంఠం వెళ్తారో, ఎవరు సత్యలోకం వెళ్తారు. చాలా కూడా ఈ తేడా మనకు స్పష్టంగా చెప్పడు. అందుకే ఇది విద్యావతాం భాగవతే పరీక్ష అన్న కారణం అది. అందుకే చెప్తున్నాడు ఏత్రిహ ఆసక్త మనసః ఇప్పుడు పరమాత్మ తను చేరే వారెవరో చెప్తున్నారు. సకామ తక వాని చెప్పిన తర్వాత అంటే పారమేక్ష్యము. చూడండి పైన చెప్పాడు పారమేక్ష్యం ఐశ్వర్యం అనుభవించి వాళ్ళు వస్తారా చూడండి అవి కాకుండా అలాంటి పొందే వాళ్ళందరూ అలాంటి వాటిని పొందటానికి కావలసిన కర్మలను ఆచరించి. ఆచరిస్తున్నటువంటి కర్మలలో విఘ్నాలు వచ్చి చూడండి. వచ్చిన విఘ్నాలతో కొట్టబడి ఆ కర్మ ఆచరించలేక ఈ ధర్మాన్ని ఆచరించలేక. నిష్కామత్వము సకామత్వం మధ్యన ఊగిసలాడుతూ బ్రహ్మలోకం పోలేరు, స్వర్గలోకం పోలేరు, నరకం పోలేరు ఇక్కడ ఉండలేదు. వాళ్ళ గతి ఉభయభ్రష్టులు అవుతారు కుత కుత కుత కుత ఉడికిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ప్రధానమైన శత్రువు అభిమానం.
నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను. పరమాత్మ నేను చేస్తున్నాను అన్న వారికి సరే ఎంత చేస్తారో చూద్దాం అనుకుంటుంటాడు. తన సంకల్ప వికల్పాలు ఏమి చూపెట్టడు. వాడు కుడి చేతిలో పొట్ట వేయక అంటాం చూడండి. బయటికి వెళ్ళాడు, లోపల ఉండలేదు. అది స్థితి. అది చెప్తున్నాడు. ఏత్విహ ఆసక్త మనసః ఆ కర్మసు శ్రద్ధయాన్వితాః కురువంతి అప్రతిసిద్ధాని నిత్యాన్యపిచ చూడండి నిత్యాన్యపిచ కృత్స్నశః మల్లో మాట చెప్తున్నాడు ఇక్కడ ఇందులో పరమాత్మ యందు మాత్ర ఆసక్తి ఉండి కర్మల యందు పూర్తిగా ఆసక్తి లేకుండా ఉండి సంసారాన్ని నశించే నశింపచేసేటువంటి పరమాత్మను మాత్రమే ఆరాధించాలనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలాగో మోక్షం పోతారు. కానీ ఎవరైతే సంసారాన్ని నాశనం చేసేటువంటి పరమాత్మ యొక్క ఉపాసనను చేయాలనేటువంటి జ్ఞానము కరిగి ఉండి కూడా పరమాత్మ కథ యందు విముఖులై ఉండి ధర్మార్థ కామముల యందు ఆసక్తి కలవారై ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? పరమాత్మ కథను విడిచిపెట్టి క్రిమి కీటకాదులుగాను మరోలాగాను మరోలాగాను అలాంటి వాళ్ళు పుడుతారు అని చెప్తున్నాడు. కురువంతి అప్రతిసిద్ధాని నిత్యాన్యత్య కుర్త్నసః రజస అకుంఠ మనస కామాత్మానాదితేంద్రియాః ఇప్పుడు ఇది నాలుగవ తేజీతి. ఒకరు పూర్తిగా ఇక్కడే ఉండేవారు. ఇంకొకరు పూర్తిగా అక్కడికి వెళ్ళేవారు. ఇంకొకరు బ్రహ్మలోకం వెళ్ళేవాళ్ళు. కదా ఇవన్నీ కాక రజస అకుంఠ మనసః. రజోగుణం బాగా నిండి కామాత్మానః కోరికలను బాగా పెంచుకొని అతితేంద్రియాః ఇంద్రియ నిఖిదన లేని వాళ్ళై పితృమేగంతి అనుదినం. వాళ్ళు పితృలోక కాములై పితృ దేవతలను ఆరాధిస్తారు. పితృలోకాలను ఆరాధిస్తారు అనగానే ఇదేదో స్టేజి బాగానే ఉన్నట్టుంది.
ఇది గొప్ప లోకం అనుకుంటారో ఏమో అని అపార్థం చేసుకోవద్దని గృహేతు అభిరతాశయ. ఎవరయ్యా పితృలోకాన్ని ఆలోచించే వాళ్ళు ఉంటే స్త్రీని కాదించే వాళ్ళు ఉన్నారు. భార్య యందు అతి ప్రీతి కలిగి సంసారం కంటే నాకు మరేమీ వద్దు అనుకునేవారు పితృ యాజకులు అని వ్యంగ్యంగా చెబుతారు. అబ్బా వాళ్లకేమండీ మహానుభావులు నిరంతరం కర్మశీల లేనండి అని పొగడుతున్నా తిట్టాయి. మనం చెప్పా కదా తిలకమరి స్వామిది మీరు కూడా మీ దారి ఇస్తా అన్నట్టు వాళ్ళు నిరంతరం వాళ్ళు ఎంత గ్రంఖ్య నిరంతరం జన్మ చేయరండి. వాళ్ళు పని చేయక ఒక క్షణం ఉండరండి ఎంత చేద్దారో అంటే భగవంతుడి గురించి పొరబావుడు తలుచుకోరు పచ్చి సంసారం ఉండే వాళ్ళు మహా కాముకులు అని అర్థం. రుచి పాడమన కాదు పొగడుతున్నారో తిడుతున్నారో ఏం తెలియదు. అందుకే పెద్దల దగ్గర నోరు ముందు దూరం అయితది వాళ్ళు ఏమన్నా కాక. మా గురువుగారు మేము వర్షంగా జరగాలి. మా రిజిస్ట్రేషన్ చేసి మధు పొత్తకం తీసుకొని పోయి అయ్యగారు అయ్యగారు మీ మూడు పాఠాలు అలసాయం అయింది. ఈ శివ గారు అసలు అలసాయం కావడమే కొంచెం చెప్పండి అని పోయాడు. అలా కదా? నువ్వు నాకంటే గొప్పవాడవురా అన్నాడు. అయ్యో నాకు ఆ పై ముడి అర్థం కాలేదురా. అవి నీకు తెస్తున్నాక రా ఇది చెప్తా అన్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి అర్థం చేయాలి పిచ్చోడా దీనికి అర్థం చెప్పు రా అని వెళ్ళాడు చెప్పండి అని వెళ్ళాడు నాకు అర్థం అయింది దీనికి కూడా అర్థం చేసుకోమంటారా నా అక్కడ నువ్వు గొప్పోడవు అంటారు అసలు తెలుసా ఏమో అనండి శిష్యుడు గురువు దగ్గరికి పోయి నాకు అర్థమైంది అని అననే అనకుండా ఉంటే ఉత్తమ దేవుడు ఓ అయ్యా ఎప్పుడు ఆ మాట అనలేదు గురువు నాకు అర్థమైంది నువ్వు అన్నావు కాబట్టి వాక్యం ఒప్పోకరు అయ్యో మరి తర్వాత మాట్లాడకు తెలుసుకో. నేను పెద్ద దగ్గర ఏం మాట్లాడినా ప్రమాదమే ఏమో శాస్త్రం తెలియదు మనకు. మనకు తెలియక అంటాం కానీ అవినయం కిందకి ఎక్క రాకున్నా సూర్యత్వం వచ్చినా కష్టమే కదా. అందుకే ఇంత జాగ్రత్తగా ఉండాలి. పితృలోక కాములు వాళ్ళు అంటే. నిరంతరం భార్య ఇల్లు సంసారం తప్ప పక్కా పడదు. పితృలోకం అంటే ఏమి అర్థం అండి? సంతానం కోరే వాళ్ళు పితృలోకం అవ్వరు. సంతానం అయితే పితృలు తరించేది.
మరి పుద్ధ దేవత ఆరాధకులు ఉంటే నిరంతరం మన భార్యలో చెప్పాలంటే ఎప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడు అని అన్నారు. స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు పితృలోక కాములర్ధం. అందుకనే కామాత్మానః అజితేంద్రియాః పితృన్యజంతి అనుదినం వీళ్ళు అజితేంద్రియులు. గృహేషు అభిరతా త్యయా నిరంతరం వీళ్ళు గృహాలయందే ఆసక్తి కలిగి ఉంటారు అభిరత అభిరత ఆశయాః పిత్రోని జంతి అంటున్నాడు. కాబట్టి ఇందులో త్రైవర్జికాస్తే పురుషాః విముఖా హరిమేధసః వీళ్ళంతా త్రైవర్జికులు. అంటే ధర్మ, అర్ధ, కామముల యండే ఆసక్తి గలవాళ్ళు. హరిమేధసః విముఖాః. పరమాత్మ ఆరాధించటంలో వైముఖ్యం కలవాళ్ళు. కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః. పూర్తిగా హరి మీద సార్ అర్థం కాదని ఎలా అంటే హరి మీద కథాయాన్ కథనీయ ఉరు విక్రమస్య ఎక్కడైనా. కథలు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవలసిన కథలలో మొదటిసారిగా చెప్పదగిన అనంతమైన పరాక్రమము గల మధుసూదనుడైన శ్రీమన్నారాయణుని కథ యందు విముఖుడు. ఇంతెందుకట అంటే పరమాత్మ మధుద్విటు మనము మధు ప్రేముకులం. అర్థమైందా? భగవంతుడు మధుసూదనుడు. అంటే రాత్రి సున్నా మరించేవాడు. మధు శబ్దానికి అర్థం సంసారము కోరిక అని. భగవంతుడు మధుద్విక్ సంసారాన్ని ద్వేషించేవాడు. కోరికను తరిమేసేవాడు. మనమేమో అవే కావాలనుకున్నాం. కోరికల యందు కోరిక ఉన్నవాళ్ళు. కోరికలు వద్దనుకున్న వాడిని ద్వేషిస్తారా ప్రేమిస్తారా? అర్థమైందా? నిరంతరం కోరికలు కోరేవారు కోరికలంటే పడని వాడిని ద్వేషిస్తారా ప్రేమిస్తారా? ద్వేషిస్తారు. అందుకే వాడు మసుద్విట్.
పరమాత్మ మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు, మధు అనే వాడిని ద్వేషించినవాడు. మనకు దేనియందు మధుత్వ బుద్ధి ఉందో సంసారము దాన్ని ద్వేషించేవాడు. మధు అంటే కోరిక, మధు అంటే ఆసక్తి, మధు అంటే కామం, మధు అంటే సంసారం. దీన్ని దూరంగా తరిమేసేవారు పరమాత్మ. దీన్ని కోరేవాళ్ళం మనం. కాబట్టి మనకు ఆ పరమాత్మ ఎప్పుడు అందుబాదులో ఉండడు. నూనం దైవేన నిహతాః. వాళ్ళ గురించి పాపం స్వామి ఎంత అసఖ్యం పుట్టాడో చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ దైవేన నిహతా పరమాత్మ చేత విధి చేత కొట్టబడ్డారు. ఏ అచ్యుత గదా సుదాం హిత్వా శృణువంతి అసద్ జాథ ఏమయ్యా భగవంతుని కదా వినకుంటే ఏమవుతుంది అదే ఈనాడా అంటే పరమాత్మ గథను విడిచిపెట్టి అసత్కథలు ఉన్నాయి. అంటే ఆ కథ అది కదా పక్క వాడు ఎదుటి వాడు ఏం చేశాడు పక్క వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అందరూ లక్ష్య ఎందుకు వీసా వచ్చింది ఎవరికీ రాలేదు అక్కడ ఎందుకు సంపాదించాడు ఎంత పోగొట్టుకున్నాడు. కదా పొరపాటును దొంగతనం చేశాడు అంటే అన్ని పెద్ద వార్తలు ముందు అదే ఇస్తాడు. దాన్ని చదువుకొని మనం అబ్బా ఎంత తెలివండి వాడి మన పొగుడు ఉంటాడు ఇంక పైనుంచి అది ఎంత సుఖం ఏంటో దాచి ఇస్తాడు. ఇలా పరమాత్మ కథను విడిచిపెట్టి. సాంసారికమైనటువంటి దుష్ట కథలను సేవించేవారు ఎలాంటి వారంటే పంచభక్ష పరమాన్నాన్ని విడిచిపెట్టి మలమును భుజించిన వారితో సమానం అవుతున్నారు. చూడండి దైర్యమేన ఏచి అక్షితకరాతుసాం హిత్వా శృణువంతి అతత్ జాదాః పురీతమివ విడ్భుజః క్రిములు ఉన్నాయి, పురుగులు. వాడికి అన్నం పెట్టి తినవు. పక్కకు పోయి మలం తింటాయి. వాడికి అదే ఇచ్చేయండి, మనం ఏం చేస్తున్నాం అని. ఆ అంటే మనం అందరం కూడా పురుగులం కావాలనుకుంటే మీ కర్మ గానీ. అది లేకుంటే పరమాత్మ కథను వినండి. ఈ నూనన్ అంటే ఇలాంటి వాళ్లే దైవ నిహతులైన వాళ్లే ఇలాంటి పని చేస్తారు. పరమాత్మ నిగ్రహాన్ని పొందిన వారు.
భగవంతుని అనుగ్రహానికి విముఖుడైన వాళ్ళు పరమాత్మ కథను విడిచిపెట్టి ఇతర దుష్ట కథలను సేవిస్తారు. ఎలాగైతే క్రిములు అన్నం వదిలిపెట్టి పురిషాన్ని భుజిస్తాయో అలా. పురి హిమో విద్భుజః దక్షిణేన పద హరియమ్నః పితృలోకం జయంతితే ఇలాంటి వాళ్ళు దక్షిణ మార్గంలో వెళ్తారు. అంటే పితృలోకం కదా పితృలోకం. అదే అడిగాము మనం ఆవిడ సూర్యుడే అక్కడ అడిగామా దాంతోటి పితృలోకం జయంతి భూమాయ మార్గం అంటాం. ఒకటి ధూమ మార్గం, ఒకటి భూమ మార్గం, ఒకటి అర్చి మార్గం అర్చి రాజ మార్గం మూడు ఉన్నాయి కదా. కాబట్టి ధూమ మార్గం అంతా రాజస సామర్థ్యులు. భూమాది మార్గేన పితృదేవా పితృదేవా వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఆ దక్షిణేన పద ఇక్కడ కదా భూమాది మార్గేన అదే ఉంటది హరియమ్మన పితృలోకం జయంతితి ప్రజాం అనుప్రజాయంతే స్మశానాంతక్రియాకృతాః వీళ్ళకు రెండే తెలుసట. ఒకటి తల్లి గర్భము, రెండోది స్మశానం. ఇక్కడ మొదలెట్టగానే ముగిస్తారు. మళ్ళీ ఇక్కడికి వస్తావా? అబౌట్ సత్య రాధా అయ్యో అనుప్రజాయంతే స్మశానాంతః. వీళ్ళకి ఎంతో అనొచ్చు అంటే స్మశానాంత తెలుసు. అవతల మళ్ళీ మళ్ళీ ప్రజాయంతే. మళ్ళీ మొదటికి పోతారు, మళ్ళీ చివరికి పోతారు. ఓ మాది మార్గం అంటే అది పోయి ఇక్కడికి వచ్చి మాది పోతున్నారు ఇట్లా. ట్రయాంగిల్ అంటాం కదా. పుడతారు, స్మశానానికి పోతారు, పితృలోకం పోతారు, మళ్ళా పుడతారు ఇంతే. దీనికి ఏదో త్రికోణం అంటాం చూడండి ఇది ట్రయాంగిల్ అంటాం. ఇది లక్షణం అందుకనే స్మశానాంతాః క్రియా కృతాః తతస్తే క్షీణ సుకృతాః పునర్లోక ఇంగం ప్రతి ఇలాంటి పితృలోక యాజులు. వారు చేసుకున్న పుణ్యమంతా అయిపోగానే పునః లోకం ఇమం మళ్ళీ మళ్ళీ ఈ భూలోకానికి వచ్చేసి పతంతి వివశా దేవైహి సద్యో విభ్రంసితోదయ వాళ్ళు పతనమవుతారు వివశుడై. వాళ్ళు ఏమంటారు పుడితే పుడతారు పోతే పోతారు. పోయినప్పుడు అయ్యో పోయాడు అనుకుంటారు పుట్టినప్పుడు అయ్యో పుట్టారు అంటున్నారు ఆ పుట్టారండి ఓహో పోయారండి. కథ చెప్తారు రావణాసురుడు.
రావణాథుడు పాపం ఎన్ని అతని పరిభాగ ప్రకారం 71, 71, 71 మూడు మనవంతర కాలం ఉన్నాడు వాడు తక్కువోడు కాదు రావణాథుడు. లక్ష 50 సంవత్సరాలు రాజ్యపాలు ఆయన ఏదో ఉత్తమ మాట అది చాలా తక్కువ అది పెద్ద పెద్దది. మూడు మనవంతరాలు అంటే 230 మహాయుగాలు ఉన్నాడు వాడు. ఇలా ఎవరికి మూడు రెట్లు. ఇంత కాలం ఉంటే ఒక బ్రహ్మ ఒకసారి స్వామి దగ్గరికి పోయి ఈ కథ చెప్పుకొని వచ్చాడట పాపం. ఏదో ఒక నాలుగు సంవత్సరం చేస్తూ వచ్చాడు వచ్చి అట్లా రాదు పోయాడు అన్నాడు. ఓరి అరపాయ కూడా అప్పుడే పోయావురా అన్నాడు. మన ఆత్మా ఎందుకు అంటే వచ్చాడు పోయాడు ఏం చేసినట్టు అయింది ఏం లేదు. ఆలోచించండి అందుకోసం ఇది క్షీణ సుకృత పునర్లోకం సుకృతం అయిపోతుంది మళ్ళీ ఈ లోకానికి వస్తారు. వతంతి వసా దైవైహి సద్యః విభ్రంశితోదయః మరి వాళ్ళ బిరుదులు ఇవి మనకు బిరుదులు విభ్రంశిత ఉదయాః వారి జీవితంలో వారి డిక్షనరీలో ఉదయం అంటూ అభివృద్ధి అంటూ ఉండదు. పుణ్యం ఉండదు. అన్ని వృద్ధులు, అన్ని పుణ్యములు, అన్ని జ్ఞానములు విభ్రంశితాః. గారిపోతాయి విభ్రంశితో దయాః ఇచ్చెలా అదే ఉత్కర్ష. తస్మాత్ అంటే ఏమిటి మనకి ఇందులో ఎంత ప్రక్కగా చెప్పాడు కేవలం కాముకులు నరకానికి వెళ్తారు. కదా కేవలం కోరికలగు యజ్ఞం చేసేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అభిమానం వదిలే వదిలని వాళ్ళు బ్రహ్మలోకం పోతారు. పాతాములై ఇక్కడే ఉండి పితృలోకాన్ని ఆరాధించే వాళ్ళు పోతుంటారు వస్తుంటారు. ఇది అది కాక దేహం మాత్రమే చూసుకునేటువంటి వాళ్ళు తిక్కరి పురుగు లాగా వ్యవహరిస్తారు. పంచ ఐదు తీరులుగా చెప్పారు. అంటే దేహాత్మాభిమానము ఎంత పతనానికి కారణమో చాలా స్పష్టంగా వ్యవహరించాడు స్వామి. ఇంత దగ్గర మనకి వేరే దాంట్లో దొరకదు. అందుకే అమ్మ అంటున్నాడు తస్మాత్వం సర్వభావేన భజత్వ పరమేశ్వరిని అమ్మగారు ఇన్ని స్పష్టంగా విన్నారు కదా తల్లి మీరు సర్వభావేన
నేను చెప్పాను సగం సగం వద్ద అని ఈ సగం సగం వదిలిపెట్టు పరిపూర్ణ భావంతో పరమాత్మనే సేవించు. సర్వభావేన భజత్వ పరమేశ్వరం సద్గుణాత్రేయ భక్త్యా. భజనీయ పదాంబుజం సకల చరాచర లోకములకు సేవించదగిన పాద పద్మములు కల పరమాత్మను తద్గుణ ఆశ్రయేయ భత్య అలాంటి పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణముల యందు ఆశను పెంచుకునే రూపమైన భక్తితో అది కొంచెం మనం ఆరాశిస్తాం కానీ భక్తి ఉండదు. మనసు ఎక్కడో ఉంటుంది ఇది ఎక్కడో ఉంటుంది. అది అది ఇది సరోభావేన భజస్వ. పరిపూర్ణ భావం ఉండాలి సద్గుణాశ్రేయ భక్త్య. పరమాత్మ గుణములను ఆశ్రయించిన భక్తి కావాలి. అలాగే పరిపూర్ణ భావం కావాలి వీటితోటి పరమాత్మను ఆరాధించు వాసుదేవి చెప్తున్నాడు స్పష్టంగా. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జరయత్యాసు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మ దర్శనం ఏ జ్ఞానం జ్ఞానం అంటిరి కర్మ కర్మ అంటిరి మళ్ళా భక్తి అంటున్నారు ఏం సంగతి అండి ఈ భక్తి వల్ల ఏమైనా లాభం ఉందా అంటే వాసుదేవి భగవతి. శ్రీమన్నారాయణ యందు ప్రయోగించబడినటువంటి భక్తి యోగం ఉంది ఇది. ఈ భక్తి యోగము వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఇదే జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ప్రతి బ్రహ్మ దర్శనం. పరమాత్మ. పరమాత్మ సాక్షాత్కారమే జ్ఞానం అంటే భక్తి వైరాగ్యాన్ని కలిగించి పరమాత్మ సాక్షాత్కారాన్ని ఇస్తుంది. అంటే భక్తి వలనే జ్ఞానము, భక్తి వలనే వైరాగ్యము, భక్తి వలనే మోత్సం భక్త్య అనన్యయా సిత్యః. అంటే మనకు మరి తత్వజ్ఞానాన్ ముక్తిహి అని ఏదో వాక్యం ఉందే అది తప్పా? ఏం కాదు. తత్వజ్ఞానంలో ముక్తి వలనే వస్తుంది. భక్తి వల్ల జ్ఞానం కలిగి జ్ఞానంతో మోసం వస్తుంది. మాట తప్పేం కాదు తత్వజ్ఞానం ముక్తి కలెక్ట్ చేయండి. కానీ తత్వజ్ఞానం కసంజాయతే.
భక్తి వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోధం. భక్తి వల్ల వైరాగ్యము, అలా జ్ఞానము, అలా మోధం. ఇలా యద్బ్రహ్మ దర్శనం యదా అస్య చిత్తం అర్ధేషు సమేషు ఇంద్రియ వృత్తిభిహి నవిగృహ్నాతి వైషమ్యం అప్రియం ప్రియనిస్తుతః అయ్యా వైరాగ్యం ఎంత ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? ఇవన్నీ మాకేం అర్థం కాలేదు. ఏదో భక్తి అంటే స్వామి ఎలా ఉన్నారు బానే ఉంది. మరి వైరాగ్యం ఎలా వస్తుంది? అంటే యదాస్య చిత్తం అర్ధేషు సమేషు ఇంద్రియ వృత్తిభి. ఇంద్రియ వృత్తులు. అంటే జ్ఞానేంద్రియాలు. దాని అర్థాలు ఏమిటి? శబ్ద స్పర్శ రూపరస గంధములు కదా? ఇలాంటి వాటి యందు అంటే ఈ ఉపాసకుడు. ఆయా ఇంద్రియములతో గ్రహించబడేటువంటి ఆయా వృత్తుల యందు సమభావనతో ఉండాలి. సమభావన అంటే ఆనుకూల్యము వద్దు, ప్రాతికూల్యము వద్దు. లభించినప్పుడు స్వీకరించు, లభించినప్పుడు ఉపేక్షించు. అదే కదా. ఇదెవరకు చాలా భసం తుష్ట అదనమర్. ఇలా చేసి నా వివృన్నాతి వైసన్యం అప్రియం ప్రియమిత్తుతా. ఇది నాకు ప్రియము, ఇది నాకు అప్రియము. అనే భావన ఉండదు. దీన్ని ద్వేషిస్తున్నాను, దీన్ని ప్రేమిస్తున్నాను అనే భావన ఉండదు. అప్రియము లేదు, ప్రియము లేదు, గ్రహించటం లేదు, చిరస్కరించటం లేదు. కోరటం లేదు, చిరుక ఉండటం లేదు. తత దైవ ఆత్మన ఆత్మానం నిత్సంగం తమ దర్శనం. అలా ఉండగలిగితేనే అతను నిత్సంగుడు. అలాంటి వాడే తమ దర్శనుడు. రెండు సమానంగా చూడాలి. రెండు అంటే ఏమిటి? అప్రియమును ప్రియమును. అసలు వాస్తవంగా అప్రియమంటూ ఏదీ లేదు, అన్నీ ప్రియములే. కదా ఎందుకు అన్నీ పరమాత్మేనండి. పరమాత్మ అప్రియం ఎప్పుడవుతాడు? ప్రకృతి కంటే వేరుగా తనను చూడగలిగిన వాడికి అప్రియమే లేదు.
ముడిచే దానం వాడికి ప్రియము లేదు కదా? సంసారంలో మునిగిన వాడికి అన్నీ అప్రియాలే. ఉన్న జో అన్ని ప్రియాలే. మన మధ్యన ఉంటాం చూడండి వీళ్ళకే కాసేపు ప్రియం కాసేపు ప్రియం. ఆ రెండూ లేకుండా ఆత్మనా ఆత్మానం నిస్సంగం సమదర్శనం దేని యందు కోరిక లేకుండా అన్నిటిని సమానంగా చూస్తూ హేయ ఉపాధేయ రహితం. తను స్వీకరించవలసినది లేదు. స్వీకరించవలసిన హేయోపాదేయ రహితం చాలా స్పష్టంగా చెప్తున్నారు. హేయ ఉపాదేయ రహితం. ఆరూఢం పదమీక్షతే ఇలాంటి వాడే తాను చేరవలసిన పరమాత్మ పదమును సాక్షాత్కరించుకోగలడు. పదవీక్షతే జ్ఞాన మాత్రం పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరః పుమాన్ చెప్తున్నాడు ఏంటి పరమాత్మ అంటే ఏమిటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవేదనిహితం గుహాయాం పరమేభ్యోమని చెప్తున్నాడు కదా అదే జ్ఞాన మాత్రం పరబ్రహ్మ ఈ పరమాత్మ జ్ఞానమా అంటే పరమాత్మ ఎప్పుడు జరుడు కాదు. జీవుడు కూడా జరుడు కాదు. పరమాత్మ అతనే పరమాత్మ, అతనే ఈశ్వరుడు, అతనే పురుషుడు అంటే అతను ఒక ఇంట్లో ఆయనకే ఉన్నాయి. ఎవరు ఈశ్వరుడు? పరమాత్మ ఒక్కడే ఈశ్వరుడు. ఎవరు పురుషుడు? పరమాత్మ మాత్రమే పురుషుడు. ఎవరు జ్ఞానం? పరమాత్మే. దృశ్యాధిపిహి కృతగ్భావైహి భగవాన్ ఏక ఈయతే. అంటే స్వత్, చక్షు, స్రోత్ర, జిహ్వ, జ్ఞానాలు. ఎన్నండి ఇంద్రియాలు? ఐదు కదా? ఇంద్రియములు ఐదే కానీ ఐదు ఇంద్రియములతో తెలియబడేవారు తెలియబడేవి ఎన్ని? హైదా ఒకటే ఒక్కడే అతన్నే చూడాలి అతన్నే వినాలి అతన్నే తాకాలి అతన్నే వాసన చూడాలి అతన్నే రుచి చూడాలి.
దృశ్యాదిభిహి పృథక్ భావైహి భగవాన్ ఏక ఈయతే భావాలు వేరు కావచ్చు ఇంద్రియములు వేరు కావచ్చు కానీ గ్రహించవలసినవాడు గ్రహించదగినవాడు ఒక్క పరమాత్మే. ఏతావానేవ యోగేన సమగ్రేనైహ యోగినా ఇదేనయ్యా యోగం అంటే ఇదే. ఇంద్రియములు వేరు, అర్థములు వేరు, ప్రకృతి వేరు, సంసారం వేరు, పరమాత్మ వేరు అనుకుంటే అన్నీ గంగరా కలుపుతుంది. అన్ని పరమాత్మ ఒక్కడే. మనం చేసి ప్రతిభలని పొందవలసింది వాడినే. మన అన్ని ఇంద్రియాలు అతన్నే గ్రహిస్తాయి. మన ప్రవక్తలన్నీ అతని దగ్గరే ఆగిపోతాయి. మన ప్రాప్తి అతనే, మన లక్ష్యం అతనే, మన ధ్యానం అతనే. అతనికంటే వేరే ఇంకొకటి లేదు అని తెలుసుకోవటాన్నే యోగం అంటారు. దానికే సాంఖ్యం అనండి, జ్ఞానం అనండి మీ ఇష్టం. ఏం పేరు పెట్టినా ఏకావానేవ యోగేన సమగ్రేన. ఇది ఒక్కటే సమర్థమైనటువంటి యోగము. ఇలాంటి యోగికి యుజ్యతే అభిమతోక్ష్యర్థః. యత్ అసంగస్తు కృత్నశః. ఇలాంటి యోగికే అద్వతం అనుకున్నది. ఇష్ట సిద్ధి అన్నమాట. ఇలాంటి యోగికే ఇష్ట సిద్ధి. అంటే ఇష్ట సిద్ధి అంటే పరమాత్మును చేరటమా? అంటే ఆ బెబే కాదండి. అది సిద్ధి ఏంటి అది స్వరూపం ఏంటి. కదా మన దురూపమండి మోక్షము. మరి సిద్ధి సిద్ధి ఏంటి? అసంగ. ప్రకృతి యందు కోరిక లేకుండా ఉండుటే సిద్ధి. మనకి ఇష్టం అది న్యాయం. మనం వాస్తవంగా అనిష్టాన్ని ఇష్టం అనుకుని రాబడుతున్నాం. సంసారంలో ఉండుట అనిష్టం. సంసారంలో ఉండి సంసారాన్ని కోరకుండుట ఇష్టం. కాబట్టి ప్రకృతిలో ఉండి ప్రకృతి యందు ఆసక్తి లేకుండా ఉండగలుగుతే ఇష్టసిద్ధి. ఇలాంటి ఇష్టసిద్ధి ఇలాంటి యోగం తోటి సిద్ధి.
ఇదే యోగమునకు లాభము. అసంగస్తు కృత్నచ జ్ఞానమేకం పరాచీలైహి ఇంద్రియైహి బ్రహ్మ నిర్గుణం అవభాతి అర్ధ రూపేన భ్రాంత్య శబ్దాది ధర్మణ. పరమాత్మ ఒకరు అంటున్నారు, ఇంద్రియాలు ఐదు అంటున్నారు, గ్రహించేది ఒకటే అంటారు, అంతా అంతా కనుక్కోలేదు. కదా? ఎందుకంటే గ్రహించబడేవి ఎన్నుంటే గ్రహించేవి అన్ని ఉండాలి. ఐదు పొగరా అయితే దరిస్తాయండి ఐదిటికి ఐదు ఉండాలి కదా అని చేస్తున్నాడు జ్ఞానమేకం పరాచీనైహి ఇంద్రియైహి బ్రహ్మ నిర్గుణం అంటే సత్వాది గుణములు లేకుండా ఉండేటువంటి పరబ్రహ్మ అంటే జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మ అతను ఒక్కడే. కదా ఇతను ఎలా తెలుస్తాడండి? పరాచీనైహి ఇంద్రియైహి ప్రకాశ్యతి. ఇంద్రియములు రెండు రకములు పరాచీనములు అంటే పరస్మరి ప్రకాషితములు. అంటే ఏమిటంటే మనకు చూపేవి కొన్ని ఎదుటి వారికి చూపేవి కొన్ని. కదా? అంటే ఇంకా బాగా చెప్పాలంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి మనకు కనబడతాయి. కదా? పరమాత్మ. ఎవరు నా పడతాడు? మనకంటే వేరు వాడికి. అంటే ఆత్మ. విషయములన్నీ ఇంద్రియములకు మనస్సు వరకు పనిచేస్తామండి. బుద్ధికి తెలిసేది ఆత్మగోచరమైంది పరమాత్మ. తీయగా ఉంది, పుల్లగా ఉంది, చప్పగా ఉంది అని వేచిన అంటాం. మరి భగవంతుడు రాముడు ఏం చెప్తాం? పరమార్థం తీయగా ఉన్నాడా? పోనీ పుల్లగా ఉన్నాడా? చప్పగా ఎట్లా లేడు? అసలు లేడా? ఉన్నాడు. రేపు ఉన్నాడు. ఏమో మాం చెలవదు. అర్థం అది. ఇంద్రియాది అర్థం అదండి. ఇంద్రియాని అందడు వాడు. జ్ఞానేంద్రియములకు అందడు, కర్మేంద్రియములకు అందడు, మనస్సుకు అందడు. ఒక్క బుద్ధికి అందుతాడు, ఆత్మకు మాత్రం ఉజరిస్తాడు. కాబట్టి. ఈ ఇంద్రియములన్నీ ప్రయాణం ఆత్మ వైపు చేయగలిగితే, చేరగలిగితే అప్పుడు ఇవి పరాచీన ఇంద్రియములు అయితాయి. అలాంటి వాటి చేత పరమాత్మ మాత్రమే గ్రహించబడతాడు.
ఇవి వేరు కదా అది ఆయన ఒక్కడే కదా. పులుపు, తీపి, కారం, ఉప్పు, చేదు ఇవన్నీ వేరు. కానీ పరమాత్మ ఒక్కడే. ఇవన్నీ ఎక్కడివి? ఇది కూడా ఒకటే. ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది కదా? రకం అనేది పార్థివ గుణ యోగాది విద్యతే. నీరు ఉంది. ఇక్కడ ఉప్పు నీరు, ఇక్కడ తీయ నీరు, అక్కడ వగరు నీరు. ఆ రుచి నీరుగా ఆ భూమి. కదా? పరభూమి ఉందనుకోండి తీయగా ఉంటాయి. సౌదర పక్కన ఉంటే ఉప్పగా ఉంటాయి. ఇది అంటున్నారు కదా అది ఏంటి ఫ్లోరైడా ఏదో బాగా ఉంటది నీళ్లలో. జముకాడ గోదా వస్తున్నాడంట చూడండి. మరి ఆ తప్పు ఏంటి నీళ్లదా అది? భౌతికం గుణం, రుచి కూడా అంతే. తీపి కారం ఇవన్నీ అది ఒకటే. దోసకాయ పులుపు, మామిడికాయ పులుపు ఇంకేదో తీపి ఇంకేదో కారం. అంటే ఈ రుచి ఎక్కడిది వాటిగా కాదే. ఆయా పురుషత్ భౌతిక వస్తు సముదాయ సంకరం వల్ల వచ్చే రుచి తప్ప అసలు రుచి ఒకటి. కాబట్టి ప్రకృతి సంసర్గాన్ని బట్టి వచ్చే వానిని చెప్పుకోకుండా వీటినన్నిటిని వదిలిపెట్టి అచితమైనటువంటి పరమాత్మను మాత్రమే స్వీకరించాలంటే అతను ఒక్కడే. ఇంద్రియములు ఎన్నైనా గ్రహించవలసింది అతన్ని ఒక్కడినే చేస్తున్నాడు. పరాతీనైహి అంటే శబ్దాది అర్థము శబ్దము కానీ అర్థము కానీ. ఇలాంటి వాటిని వేటిని అందకుండా పంచభూతముల చేత ఏర్పడబడినటువంటి దేవతినియం మనుష్య పశుపశ్య మృగ కీటకాదులు కాకుండా పంచభూతములకు అతీతమైనటువంటి పరమాత్మను పంచభూతార్ధ ఏర్పడినటువంటి ఇంద్రియములు గ్రహించగలవా? అది కారణం. మనకెందుకు అందుబాటు ఎందుకు అందడయ్యా అంటే వాడు అవతల ఉన్నాడు ఏం చేస్తాం? మనం లోపల ఉన్నాం వాడు అతల ఉన్నాడు. మనమందరం పాంచభౌతికులం. అతను పంచభూత అతీతుడు. ఏం చేస్తాం అంటే ఆ మార్గంలో ఉంటే పట్టుకుంటుందండి. టెలికాస్ట్ అంటాను చూడండి. టెలికాస్ట్ అంటే వాడికి ఆ సిగ్నల్ అందుకోవాలి. వాడికి అవతల ఉంటే కనపడదు. ఏం లాభం లేదు వాడు అవతల ఉన్నాడు. ఆయన ఏ సిగ్నల్ కి అంటాడు.
ఆయన స్పెషల్ గా ఆంటీనా పెడితేనే కనబడుతుంది. అది ఆయన ఆంటీనా కాదు, ఈ ఆంటీనాలు పని చేయవసరం. అందుకే అంటున్నాడు ఇదా అవహాతి అర్ధ రూపేన భ్రాంత్య శబ్దాది ధర్మణ అలాంటి వాడిని తెలుసుకోక. మనము మనమే ప్రకృతి అనేటువంటి భావనతో భ్రాంతి పొంది శబ్దమని, స్పర్శని, రూపమని, రకమని, గంధమని మనకు ఆ పరమాత్మే భ్రాంతి రూపంలో పాటిస్తున్నాడు. యథా మహాన్ అహం రూపః త్రివృత్తు పంచవిధః స్వరాత్. విరాట్ పురుష మనం చెప్పుకోలేదు. ప్రకృతి తత్వము, మహత్వ తత్వము, అహంకార తత్వము, పంచభూతములు, పంచకర్మీంద్రియములు, పంచజ్ఞానీంద్రియములు, మనస్సు, బుద్ధి, అంతఃకరణ. ఇది చూడండి మహానాహం రూపః త్రివృత్తు పంచవిధః స్వరాత్ త్రివృత్తు అంటే తత్వార స్వనములు కదా పంచవిధః అదే మన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు స్వరాత్ అంటే బ్రతదుర్ముఖ బ్రహ్మ ఏకాదశ విధః 11 ఇంద్రియాలు చెప్తాం. అది సత్య వపుహు అండం జగత్. ఇవన్నీ కలిస్తే ఆ పరమాత్మ యొక్క శరీరమే కదా. దీన్ని ఏమంటాం అండం అంటున్నాం. ఇదే మనకు బ్రహ్మాండం అంటున్నాం. యతః జగత్. జగత్ ఆ కనికే వచ్చింది కదా మరి. ఎవరెవరు ప్రకృతి నుంచి మహాతత్వము, మహాతత్వం నుంచి అహంకార తత్వము, మళ్ళీ అహంకార తత్వం మూడు విధాలు, మరి అందులో నుంచి సంత తన మాత్రలు, అందులో నుంచి జ్ఞానేంద్రియములు, అందులో నుంచి కర్మేంద్రియములు, అక్కడి నుంచి మనస్సు, అక్కడి నుంచి బుద్ధి, అక్కడి నుంచి అంతఃకరణము ఇవన్నీ కలబద యొక్క పరమాత్మ కలిపాడు అది అండమైంది అందులో స్థానం ప్రవేశించాడు వాడు విరాట్. అక్కడ నుంచి ఎక్కడ వచ్చింది ఇంతే కదా? మనం ఉంది అక్కడ. మనము అండములో నుంచి వచ్చిన వాటి నుంచి వచ్చిన వాళ్ళం. పరమాత్మ అండమునకు అవతల ఉన్నాడు. మనకు ఆయనకు మధ్యలో చెర ఉంది. ఇదే పెళ్లినాడు. వధువు వర్లకు మధ్యన కడతామి యవనికా మాయా జగన్మోహిని. అదే తెర. అమ్మాయి అంటే జీవుడు, అబ్బాయి అంటే పరమాత్మ. ఇద్దరి మధ్యన తెర అదే బ్రహ్మాండం. అక్కడికి పోయామనుకోండి ఆయన కనబడతాడు. మనం అక్కడికి పోము కనబడదు. అందుకే గురువుగారు నెత్తిలో దిగవెల్లం పెడితే అంటే బ్రహ్మ కపాలాన్ని శోధిస్తే మాయ పోతే ఆయన కనబడతాడు. పెళ్లి అంటే అర్థం అది.
కానీ ఎందులో అనుకుంటున్నారు? ఆ? ఇప్పుడు అంత లేపుంటా ఫార్మా ఏం చేయాలి కదా? పని చేసి చేసే పనికి అర్థం అవ్వకుండా చేశారు. ఆ జలిస రూపం అందువల్ల ఇది అపురండం జగజ్జతః ఏతద్వేషద్ధయా భక్త్య అవైరాగ్య నిత్యచ సమాహితాత్మ నిస్సంగః విరక్తః పరిపశ్యతి. ఇలాంటి జగత్తును, సృష్టి, ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ, జీవుడు ఇంతవరకు ఏ ఏ విషయాలు చెప్పామో, ఈ చెప్పిన విషయాలు విన్న ప్రతి వాడికి అర్థం కావు, అర్థమైనా గుర్తుంచుకోడు, గుర్తుంచుకున్న అనుష్టానం చేయడు. మరి ఎవరు చేస్తారయ్యా అంటే శ్రద్ధయా భక్త్యా వైరాగ్యేన. ఎవరికైతే శ్రద్ధ, భక్తి, వైరాగ్యం ఇది కూడా నిత్యశ. ఎప్పుడు ఉండాలి. అప్పుడప్పుడు ఒప్పుకోము విన్నప్పుడు అందరికీ ఉంటుంది వైరాగ్యం. అవునండి వ్యాసులు మహా జోకరు. నవ్వుకుంటే వాళ్ళు రవ్విస్తుంటారు మనం పుల్లేస్తుంటాం. పురాణాలు వినడానికి పురాణా వైరాగ్యం పుడుతుందయ్యా అది ఒప్పుకోము ఎప్పుడు ఉండాలి అది. విన్నప్పుడు ఆహా మనం మనం కూడా అట్లా ఉంటే బాగుండు అనుకుంటాం. మళ్ళీ కరువు దాటంగానే అది అడిగాడు సరే ఇది మీ నభమాన దాటి ఇంకెక్కడ ఇస్తావ్ మనం. కాబట్టి నిత్య చాల. అప్పుడు అది ఒప్పుకోము ఎప్పుడు కాగాలి అది కూడా సమాధికాత్మ సావధాన మనస్కుడై ఉండాలి నిస్సంగః దీని యందు ఆసక్తి లేకుండా ఉండాలి ఆసక్తి లేకుండానే సరిపోదు విరక్తుడు కూడా కావాలి. ఎందుకన్నాడంటే ప్రతివాడికి చెప్తాడు వ్యాసుడు. సంసారంలో ఉండేవాడికి అందులో కొత్తగా ఫ్రెండ్ అయిన వాడికి ప్రతిక్షణం ప్రతిరోజు 100 సార్లు విరక్తి 1000 సార్లు ప్రేమ పుడుతుంది. యా అది బాగా చెప్పావండి. మనకు అర్థం అవ్వట్లేదు. అరే ఎంత బాగా చెప్పాడా గుర్తు చెప్పాడు ఇవన్నీ. ఛీ ఏం సంసారం అంటారు కాస్త అప్పుడు అమ్మో నా భార్య మంచిదండి అందరూ బాగా చెప్పారు కానీ నా భార్య చాలా మంచిదండి అంటారు. ఒక నా కార్యక్రమం మాట్లాడను అనుకోండి ఇంత ఖర్చు పెట్టి సంపాదిస్తే నిలవాలి అంటుందా ఇందాక మొఖం చూడని బయటికి పోతాను. మరి అది ఏమో ఇంటికి వస్తాను. క్షణం విరక్తః క్షణం అనురక్తః క్షణం ప్రశాంతః అగ క్షణం ఉద్విగ్నః
నిత్య నూతన వైరాగ్యం అంట నిత్యం ప్రేమ నిత్యం వైరాగ్యం నూరు సార్లు ప్రేమ వెయ్యి సార్లు వైరాగ్యం వెయ్యి సార్లు ఇలా ఉంటుంది కాబట్టి నిత్యంగం వేరు విరక్తి వేరు కార్యకంగా ప్రేమ లేకపోవచ్చు. అది విరక్తికి కారణం కాదు. కోపం వస్తేను, ద్వేగం పుడితేను ఛీ నిన్ను భార్య ముఖం చూడను అంటారు. వాళ్ళు కూడా నాకు భార్య వద్దు ఈ భర్త ఛీ ఏం మొగడండి ఇంత బాధ పెడుతున్నాడు బరువు బుద్ధి పెట్టి చేస్తున్నాడండి నేను మొగడి జోలికి పోను అంటారు ప్రస్తుత విరాజ్ఞ ఉంటది కదా. బాబోయ్ ఇంత కష్టమా? ఆమె కూడా నాకెందుకు అంటుంది ఎంత కాలం ఓ మున్నెళ్లలో నా ఉంది. కాబట్టి ఇది కావాలి అది కావాలి. నిరాసత్వి కావాలి వైరాగ్యము కావాలి. ఇతి కథితం గురువి జ్ఞానం తతు బ్రహ్మ దర్శనం అమ్మ అందుకే గురువి అంటున్నాడు సంబోధిస్తున్నాడు. బుజ్జురాలా. ఎందుకంటే వైద్యు గురువు ఎవరు మాతే కదా. పల్లె అండి వైద్యు గురువు అని కబిని అంటున్నారు గురువి. పూజ్యురాలా అమ్మ మహానుభావురాలా ఇచ్చేది కచితం. నీకు తద్బ్రహ్మ దర్శనం జ్ఞానం కచితం. పరమాత్మను చూపేటువంటి జ్ఞానాన్ని వివరించాను. యేన అవబుద్యతే తత్వం ప్రకృతే పురుషత్యత ఈ జ్ఞానంతోటి ప్రకృతి అంటే ఏమిటి పురుషుడు అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవచ్చు. జ్ఞాన యోగస్య మన్నిష్టః నైర్గుణ్యః భక్తి లక్షణః. జ్ఞాన యోగం అంటే ఏమిటి? మన్నిష్ట. నా యందు ఉండేటువంటి భక్తి లక్షణమే జ్ఞాన యోగం అంటారు. అది నైర్గుణ్య. గుణాసక్తం కాకూడదు. సత్వవ్యస్త ముగుళములతో ఉన్నటువంటిది భక్తి కాదు. సాత్విక భక్తి కాదు, రాయస భక్తి కాదు, తామస భక్తి కాదు. భక్తి అంటే ఏమిటి? నిర్గుణమైన భక్తే భక్తు. మనం చెప్పుకోలేదు మూడు మూడు రకాలుగా. కాబట్టి నైర్గుణ్యః భక్తి రక్షణః. జ్ఞాన యోగః గుణాతీతమైనటువంటి భక్తిని చెప్పేటువంటి జ్ఞాన యోగమే దయారపి ఏకయేవార్ధః జ్ఞాన యోగం అన్నా, భక్తి యోగం అన్నా అర్థం ఒకటే. అది వేరు ఇది వేరు కాదు. భక్తి యోగమే జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞాన యోగమే భక్తిని కలిగిస్తుంది. ద్వయో రప్త్యకే వార్త ఎందుకంటే రెండు భగవత్ శబ్ద లక్షణః. హలో జ్ఞానము ఆయనే చెబుతుంది భక్తి కాబట్టి రెండు ఒకటే వేరు కాదు యథా ఇంద్రియైహి పురద్భావైహి అర్ధః బహుగుణాశ్రయః ఏకోనానీయతే తద్వత్ భగవాన్ శాస్త్రవృత్తిభిహి
అంటే చాలా స్పష్టం చేస్తున్నాడు. యథా ఇంద్రియైహి పురుధక్ భావైహి మళ్ళీ బాగా వివరించాడు. అంటే ఏమిటి? రూప, రస, గంధ, స్పర్శ ఏమున్నాయి కదా? శబ్ద పదులకు ఐదు ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క విధేయం చెప్పబడుతుంది. ఈ విషయాలన్నీ ఒకే దానికి ఉంటాయి అనుమానం ఉండదు కదా. ఓ పండిత్యం మనం ఆ పండు తీసుకుంటే పట్టుకోగానే స్పష్ట తెలుస్తుంది. దగ్గర రాగానే గంధం తెలుస్తుంది. కళ్ళతోటి రూపం తెలుస్తుంది. నాలికతోటి రసం తెలుస్తుంది. మనం జగన్ వచ్చినప్పుడు ఇంద్రియములు వేరైనా విషయములు వేరైనా వేరు వేరు విషయముల తెలిపేటువంటి వేరు వేరు ఇంద్రియములతో ఒకే వస్తువు ఎలా చూపబడుతుందో. అగుహమైన భావములు గల ప్రకృతి, ప్రకృతిలో ఉన్నటువంటి గుణములు, అందులో ఉండేటువంటి జీవుడు, అతని మనోబుద్ధి అహంకారాదులతో కూడా తెలియబడే పరమాత్మ ఒక్కడే. కదా చూడండి. యదా ఇంద్రయైహి పుతక్ భావైహి అర్ధః బహు గుణాశ్రయః. అనేక అర్ధము ఒకటి ఎలా చెబుతుంది ఏక నాని ఏకో నానియ్యతే తద్వత భగవాన్ నానా ఇయ్యతే. ఒకటే నానా రూపాలుగా తెలియబడుతుంది. ఒకే వస్తువు తెల్లగా ఉందంటాడు, మెత్తగా ఉందంటాడు, పుల్లగా ఉందంటాడు, సువాసన ఉందంటాడు. కదా? వస్తువు కూడా అండి ఒక కాయ తీసుకున్నాం. ఆకు పచ్చగా ఉంది, పసుపు పచ్చగా ఉంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, పుల్లగా ఉంది, తీయగా ఉంది. ఒకే వస్తువు. ఎలాగైతే ఒకే వస్తువు వేరు వేరు ఇంద్రియములతో వేరు వేరు అర్థములను చూపుతూ అనేకములుగా ఒకటే అనేకములుగా చెప్పబడుతుందో అలాగే మనకు ఇదే రూపాన్ని పద్మపు భగవాన్ శాస్త్ర వర్మతిహి అనేక రకమైన శాస్త్ర అంటే ఏమన్నా ప్రశ్న ఎందుకంటే జ్ఞాన యోగము అన్నా ఒకటే భక్తి యోగము అన్నా ఒకటే కర్మ యోగము అన్నా ఒకటే ఇదే అది అదే ఇది అనే యోగ మా ఇష్టమయ్యా ఇన్ని ఉన్నాయి మార్గాలు వీరు కదా.
జ్ఞానం భక్తి ఎలా అవుతుంది? భక్తి జ్ఞానం ఎలా అవుతుంది? ఈ రెండు కర్మలు అవుతాయి. ఏమిటి? అంటే ఏమి బాధ లేదు, ఎన్ని యోగాలు ఉన్నా తెలియబడే పరమాత్మ ఒక్కడే. ఎన్ని ఇంద్రియములు ఉన్నా, ఎన్ని విషయములు ఉన్నా తెలియబడే వస్తువు ఒక్కడే. ఒకే వస్తువు పలు విధములుగా గ్రహించబడినట్టు పలు విధముల ఇంద్రియములతో ఒకే వస్తువు యొక్క ఆ విషయము గుణములు గ్రహించబడినట్టుగా అనేకమైనటువంటి మార్గములతో ఒకే పరమాత్మ గ్రహించబడుతాడు. జ్ఞాన యోగము వానికే కర్మ యోగము వారిదే భక్తి యోగం కూడా అతనిదే ఏకో నానీయతే తద్బత్ భగవాన్ శాస్త్ర వర్త్మతి. ప్రియయ్యా దనైహి తపస్వాధ్యాయ మర్చనైహి ఆత్మేంద్రియయేనాపి సన్యాసేనచ కర్మణాం పరమాత్మ తెరవాలంటే క్రియయా అంటే ఆరాధన. పాజ్యరాత్రం వైసానది ఉంది కదా ఇలాంటి వాటితోటి క్రతుహిహి యజ్ఞములతోటి దానములతోటి తపస్సు స్వాధ్యాయ మర్చన తపస్సు స్వాధ్యాయము ఆచరణ అలాగే ఆత్మ ఇంద్రియ జయేనాపి ఆత్మ జయము. ఇందేయము అలాగే యోగేన వివిధాంగేన పరుదకముల యోగముతో అనేక అంగం అంటే జ్ఞాన యోగము, కర్మ యోగము భక్తి చెప్పుకున్నాం కదా ఇలాంటి వివిధాంగేన భక్తి యోగేన చేయువహి ధర్మేన ఉభయ చిన్నేన ఉభయ చిన్నేన ధర్మేన. నాకు అందులో ప్రత్యేకించి ప్రకృతి వివిక్త ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రకృతి కంటే ఆత్మ వేలం దేగో జ్ఞానం. కదా పరమాత్మే ఈ రూపం ఇంకో జ్ఞానం. పరమాత్మ సేవ ఒకటి ఆత్మయాత్మ జ్ఞానం ఒకటి. ఇలా రెండు రకమైన ధర్మం తోటి. అలాగే ప్రవృత్తి నివృత్తిమాన్. ప్రవృత్తి ఉండాలి అది నివృత్తిపరం కావాలి. అంటే నిస్పందమైన ప్రవృత్తితో ఆత్మ తత్వావబోధేన చెప్పుకున్నాం కదా. ఆత్మ యొక్క స్వరూపంతోటి వైరాగ్యేన దృఢేన దృఢమైనటువంటి వైరాగ్యంతోటి. ఇయ్యతే భగవాన్ ఇయ్యతిహి ఇలాంటి వాటన్నిటితో పరమాత్మ పొందబడతాడు. సగుణః నిర్గుణః స్వదృతి నీ ఇష్టం.
పరమాత్మ సగుణుడు అంటే సగుణుడు అవుతాడు. నిర్గుణుడు అంటే నిర్గుణుడు. మన ఇష్టం అండి. స్వామి ఆజానుబాహు అరవిందరాయ అట్టా అట్టే కనబడతాడు. ఆయన రూపం ఎందుకంటే నేను లేకుండా నేను ఉంటాను. సల్గుణుడు కావచ్చు, నిర్గుణుడు కావచ్చు, అందుకని స్వదృక్ మనకు. తాను చూసే రీతిగా ఆయన కనబడతాడు. స్వదృక్ అన్నమాట. స్వచ్ఛ దృక్ అని అర్థం. ఇలాంటి వాటితోటి భగవంతుడు ఒక్కడే మనకు దొరుకుతాడు. ప్రతువులు వేరు కావచ్చు. యోగము, తపస్సు, స్వాధ్యాయము, దానము, ధర్మము, కర్మ, భక్తి, జ్ఞానం, ప్రవర్తి మార్గాలు ఎన్నైనా కావచ్చు. భవించేవాడు మాత్రం ఒక్కడే పరమాత్మ. అతను కూడా సగుణుడు కావచ్చు, నిరుగుణుడు కావచ్చు. స్వదృకం. స్వయం ప్రకాశ రూపః. అలాంటి వాడు స్వామి ఈ ప్రకారంగా సోదుకు సోదుకు ప్రావోక్షం భక్తి యోగ స్వరూపం చతుర్విధం అమ్మ నీకు ఇంతవరకు భక్తి యోగ స్వరూపాన్ని చతుర్విధం చెప్పుకున్నాం కదా జ్ఞానమని ఈ క్రమం చెప్పుకున్నాం చూడండి. ఇలా చతుర్విధం భక్తి యోగ స్వరూపం అంటే తామస, రాజస, సాత్విక, నిర్గుణ. మోజపురేయా సాత్విక భక్తి, పాయస భక్తి, తామస భక్తి, నిర్గుణ భక్తి. ఇలా నాలుగు రకాలుగా వివరించానమ్మ. కాలస్థితి అవ్యక్త గటేహే యోంతర్ధావతి జన్ అంటే రివిజన్. పాడమంత అయినా ఇంక ఏం చేస్తారు మళ్ళా టీచరు ఇలా రుజియం చెప్పొద్దు మళ్ళా మొత్తం నోట్స్ లాగా అన్నమాట. రుజియం చేయొద్దు ఏమి పాడమని చెప్పాము అదే చెప్తున్నాడు కపీలుడు. నీకు ఏమని చెప్పానో జ్ఞాపకం చేసుకో తల్లి అని కాలస్యతవ్యక్త గతిహి అలాగే కాల స్వరూపం కూడా చెప్పాను అది ఎందుకంటే యోంతర్ధావతి జంతుషు. ప్రతి ప్రాణిలోనూ లోపల అది ప్రవర్తిస్తూ ఉంటుంది. జీవ సంస్కృతిహి బస్వీహి. అలాగే జీవుడి యొక్క అనేక సంసారములను. చెప్పాను కదా బాల్యము, గర్భవాసము, జన్మ, బాల్యము, పౌగండము, కౌమారము, ఉర్ధాత అని చెప్పుకున్నాం కదా. ఎలా అవిద్యా కర్మ నిర్మితాః. ఇక్కడ సంసారాలు ఎక్కడివి? అవిద్యా కర్మలతో ఏర్పడబడిన అనేకమైన సంసారాలు కూడా చెప్పాను. యాత్మ ప్రవిషన్ ఆత్మ. నా వేద గతి మాత్మ ఇలాంటి బహువిధ సంసారములలో ప్రవేశించిన ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకోలేడు.
ఇంత బాగా చెప్పాను కదా, అర్థమైందా? అర్థమైందని ములిసిపోకు. అర్థమైనా అర్థం కాకున్నా కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా విను. నీకు తెలిసింది కదా అని అడిగిన ప్రతి వారికి. చెప్పకూడదు నైతత్ ఖలాయువపదిచేత్ నా వినీతాయ కరిపుచిత్ దుర్మార్గునికి చెప్పకూడదు వినయం లేని వాని చెప్పకూడదు నస్తబ్ధాయ ఉదాసీయులు సోమరిపోతు అలాంటి వాళ్ళకి చెప్పొద్దు నా భిన్నాయ అంటే భేదిస్తున్న వాళ్ళకి చెప్పకూడదు నైవ ధర్మధ్వజాయచ అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు ఉన్న వాళ్ళకి చెప్పొద్దు ధర్మధ్వజం అంట. ధర్మ విత్యే ఉగ్దని గుర్తు వేష వేస్తున్నాను. నైవ ధర్మధ్వజాయ నా లోనుపాయ లోపికి చెప్పకూడదు. నా గృహారూఢ చేతసే. సంసారం యందు పూర్తిగా మునిగిపోయిన వానికి చెప్పకూడదు. నా అభక్షాయ భక్తును కాయబకూడదు. నమద్భక్తిద్విషామతి. భక్తుడు కాకుండా భక్తులను ప్రేమించేవాడని చెప్పొచ్చు. కానీ నా భక్తి ద్విషాం భక్తిని వినియోగించమని చెప్పకూడదు. మరి ఎవరు చెప్పాలయ్యా అంటే శ్రద్ధ దానాయ భక్తాయ వినీతాయ అనసూయవే శ్రద్ధాళుడికి. భక్తికి, భక్తునికి, వినీయ సంపన్నునికి, అసూయ లేని వానికి భూతేషు కృత మైత్రాయ సర్వ ప్రాణుల యందు మైత్రి గలవాడికి సుశ్రూష అభిరతాయచ పెద్దలను సేవించుట ఎందు కోరిక గెలవాడికి బహిర్జాత విరాగాయ బహిర్జాత విరాగాయ లోపల వైరాగ్యం లేకున్నా పైన అయినా చాలట బహిర్జాత విరాగాయ అవునండి ఇప్పుడు దాటి పడడం లేక సముద్రం పడక వస్తాడు. మొత్తం లెక్కే వాడు దొరకడు ఎవరికి పోవాలి గురు ఎక్కడికి పోవాలి కాదు అందుకే ఇంజనీర్ కొద్ది కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నాడు అన్నమాట. బహిర్జాత విరాగాయ వెలుపల బయటికి విరాగం ఉన్నా చాలు. అది గుర్తు ఏమిటి అంటే చిత్తము ప్రశాంతంగా ఉంటుంది ధీమతే అది ప్రధానం.
బుద్ధి ఉండాలి అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పాలి. నిర్మత్సరాయ ఆ నిర్మత్సరాయ ఆయన దగ్గర మాత్సర్యం లేని వసుచయే పరిశుద్ధుడు కావాలి. యస్యాహం ప్రేయసాం ప్రియః ప్రీతి పాత్రములైన వాటన్నిటి కంటే ఎవరికి నేను ప్రియుడినో వారికి చెప్పండి. ఆయన గురించి వినాలండి అనుకుంటే చాలు చెప్పేసేయండి. జైదం శృణ్యాతంబ శ్రద్ధయా పురుషస్తకృతో మ ఒక్కసారైనా శ్రద్ధగా దీన్ని వింటే యోవా అభిదత్తే మచ్చిత్తః నా యండే మనసులని ఎవరు చెప్పుతారో సక్యేతి పదవించమి అలాంటి వాడు నా స్థానాన్ని అంటే మనకు దేవపు సభ్యురాలు. ఉపదేశం సంవాదం ఉంది అది పూర్తయిందన్నమాట దాని ఫలస్వతి ఇది. శ్రద్ధగా వినేవాడికి నా యందు మనస్సు ఉంచి చెప్పేవారు ఇద్దరు నా లోకాన్ని పొందుతారు అని కపిల ఉపదేశం పూర్తయింది. నేను దాదా రేపు మూ రేపు చివరి అధ్యాయం చెప్తే సన్నాహా రేపు సమాప్తి అవుతుంది. అందులో అమ్మవారు వైకుంఠానికి పోయే విధానాన్ని రేపు వివరిస్తారన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః మనకి ఇదే 2 ఏళ్ళు అయింది ఓకే ఈ యోగమే
Opening invocation: 'Sri yuddha param mandir nija mataram pari Laksminatha samaarambhaam nadhayamu namaschamam asmad-acharya-paryantaam vande guru-paramparam - Yoritya...' - salutations to the entire guru lineage from Sri Lakshmipati to our own acharya. The discourse continues from the previous session.
Opening: 'Tam sarvabhuta hridayambhu imanatos-mi Sri Sukha-Brahmanhe namah, Kanyabharani sanjatambhu adhula-kulabhushanam, Sri Rangariya guru putram Shadagopam aham bhaje, asmad gurubhyo namah.' - after salutations, the discourse takes up: pralaya (cosmic dissolution). Pranatam - Paramatma draws both prakriti and purusha in subtle form into Himself.
What is pralaya? Paramatma taking prakriti and purusha in their subtle state and merging them into Himself. The subtle-state dissolution - sukshmavasta-dissolution - is what is described here. There are different types of pralaya: nitya (daily, sleep), naimittika (periodic), and prakritika (total dissolution into Paramatma).
Having known atma's true nature (atma-yathatma-swarupa) and having known Paramatma's swarupa - equipped with the knowledge of both, with the compassionate grace (karuna-kalevara) given by Paramatma - one reaches Paramatma. This is moksha: reaching Paramatma through jnana granted by Paramatma's own grace.
To generate vairagya (dispassion) for prakriti in us - Kapila told us what garbha-vasam (womb life) is. He told the difficulties of birth. He told about growing up, about accumulating family, about the cycle of karma and rebirth, about the stages of life and the endless suffering at each stage. This was all for creating vairagya.
Those who perform them (good deeds) - what happens to them? They have done punya - they get a good birth (good conditions). 'Sudhiram shrimatamgehe yoga-bhrashto-bhijayati' - the yoga-bhrashta (one who fell from yoga) is born in the home of the righteous wealthy. Then again performs the right actions. Gradually the path continues.
'Tatapi bhagavat-dharmat kamamudhah paranmukhah' - but what is the fault then? Obtaining artha and kama is not wrong. But one who obtains artha-kamas - if he is turned away from Bhagavat-dharma by his attachment to them - if his artha-kama pursuit leads him away from Paramatma - that is the problem.
'Such ones - gatva chandramatam lokam' - their final destination is chandraloka (the moon realm). What is their last level of worship? Chandrama (the moon deity). Are we talking about Putra-loka? He goes up to chandraloka. There - after enjoying the heavenly pleasures - when the punya is exhausted, he returns again to earth.
'Tannilolilamavutayi' - all these lokas (worlds/realms) eventually dissolve. What does that mean? All these lokas are impermanent (nashyevani). After such great effort - performing so many vratas (vows), maintaining so many niyamas (disciplines), with so many intentions - and yet at the end of the kalpa, all these lokas dissolve. Nothing here is eternal.
Did you perform a yajna? Does yajna give svarga (heaven)? Karma is momentary (kshanika) - we say 'transient power' (tiksna-sthayi). How long does karma last? It lasts for three days. Meaning: the fruit of a karma lasts only as long as the karma's potency is active - then it is exhausted and the being must return.
Those who perform all karmas without attachment - offering them to Paramatma - those who are tranquil (prashanta) - unaffected by the modifications caused by pleasure and pain - who remain in equanimity (samadhi) - 'sama-dhi' literally means equal intellect - they are nishkama karma practitioners.
These are the nivritti-dharma-nishthah (steadfast practitioners of the inward path). Those who have interest only in the singing of the Lord's qualities, names, and stories (guna-nama-katha-sankirtan). They are 'nirmama' - without 'mine-ness' toward prakriti. They are not in samsara; they don't see anything as theirs.
Those who go there (to Paramatma) - 'na punara-avartate' (do not return). Other than this - some kaivalya-seekers (those seeking liberation as isolation of the self) - they go occasionally. The satya-kamas (those who desire truth) proceed differently. There is a differentiation in the post-death destinations based on what one sought.
The mantra was given - all of that must be fixed on Brahma's feet. 'Dasaram vipakam parameshvara vishvara undali.' All (teachers) give here and there. But what is the true destination of one's worship-energy? It must ultimately be directed to Paramatma - the mantra's power must flow back to the Supreme.
To conquer the mind - what must one first conquer? Vaayu (the breath). One who cannot control the breath cannot achieve indriya-jaya (control of the senses). Breath control is the foundation of mind control. 'Shvasa niyamana' (breath regulation) - pranayama - is the essential first step of the yogic path.
'Ida' - what you know is called Ida (the left nadi). 'Pingala' - what you have obtained (received) is called Pingala (the right nadi). In our system, that is called Siddhi and Buddhi. Ida means buddhi (discriminative intelligence); Pingala means the active achievement side. These two nadis together govern the dual functioning of the mind.
That is what yoga-padaara-vrukshu (the tree of yoga) means to us. This breath - starting gently from the mooladhara (base chakra) - (going up through) nabhi (navel, manipura), svadhishthana, anahata - these chakras are the stations through which the prana is gradually raised in the pranayama practice.
Because with food and drink - the breath moves freely (yatheicchaga). To regulate the breath - food must be regulated. Drink must be regulated. Its size - dietary restraint is the prerequisite for pranayama. The tradition of dietary discipline (mitahara) as the foundation of yogic practice is emphasized here.
Paramatma who is the antaryami in the heart of every being - Paramatma who is specifically praised by all jnanis - 'sarvabhavena sharanam bhaja' - seek refuge with complete being (with all your bhava). Surrender entirely - not partially - to Paramatma who dwells within every heart as the inner ruler.
Those who haven't abandoned their 'ma' (maternal/worldly) attachment - even they say superficially: 'We don't want anything, we don't want samsara, we don't want the world - O amma babo, we really want moksha!' But all of these are mere words while the actual attachment remains. True vairagya shows itself in action.
Those people are there - these people are there. Everyone stays at a distance in brahmaloka. They go - and there - 'tad-avasatya punah-kale kalena ishvara-moort...' - even in Brahmaloka, after a long time, when the time comes - when the Lord's cycle brings the age to an end - they too return. Even brahmaloka is not the final destination.
Along with Paramatma - as long as Paramatma remains, they remain. We said 'yaavadayukam' - we said that was our program. That itself is mine - that same (program of accompanying Paramatma) - meaning: those who attain the highest loka remain with Paramatma for the duration of that cosmic cycle, then attain final moksha.
'What do I think - oh Swami has given me such a great opportunity - what more do I need - I would leap for joy!' Lakshmana, on the other hand, sits crying. What is the joy of one is the grief of another - illustrating how attachment creates different responses to the same reality. Our joy or grief depends on what we are attached to.
'Krtanachah' - now the second thing is being said: those who perform nishkama karmas (desireless actions) - while performing nishkama karmas, if they have abhimana (ego/pride about it) - they are born again! Even nishkama karma performed with ego of 'I am doing nishkama karma' creates subtle bondage requiring another birth.
'I am doing, I am doing, I am doing.' Paramatma says to those who say 'I am doing': 'Alright, let us see how much you do.' He gives them all the opportunity to demonstrate their self-sufficient effort - and eventually reveals that without His grace, even the best effort falls short of complete liberation.
Lest you think 'this (pitriloka) is a great realm' - to prevent such misunderstanding - 'grihe tu abhirata-ashaya.' Who are those who contemplate pitriloka (ancestor realm)? 'Stri...' - those who are attached to household life and the continuation of family lineage - they aspire to pitriloka, hoping to be remembered by descendants.
And those who worship Buddha-devata (certain deities) - if they are continuously, in our spouse - 'one who always clung to his wife's sari' as they say. Specifically - those who are so attached to their partners that their spiritual focus is on fulfilling domestic and familial desires rather than on liberation.
Paramatma killed the demon named Madhu - He who is the enemy of Madhu (madhusudana). Whatever in us has 'madhutva' (sweetness/charm) - samsara makes that sweeter and sweeter and sucks us in. That which appears sweet - that which the mind goes to again and again - that is the trap of maya, the honey-lure of samsara.
Those who are averse to the grace of Bhagavan - those who have turned away from Paramatma's narrative - resort to other bad stories (dushta-kathas). Just as germs/worms leave good food and feed on other impure things - similarly those who have turned from Bhagavat-katha seek lesser entertainments and spiritually harmful content.
Ravanasura - poor thing - according to his own (karma's) proportion - 71, 71, 71 - three manvantara-kala he lived! He is no ordinary person, that Ravanasura. (He lived for) 150,000 years. One who accumulated such longevity and power through tapas - but directed it away from Paramatma - demonstrates the tragedy of misdirected great capacity.
I said: half and half won't do - 'leave this half-and-half' - with complete (purna) feeling, serve Paramatma alone. 'Sarvabhavena bhajatvam parameshvaram' - with all bhava (feeling, disposition) - with complete sarvabhavena - worship the Parameshvara. This sarvabhavena-surrender is the culminating instruction of Kapila to Devabhuti.
'Through bhakti comes jnana; through jnana comes moksha (modham). Through bhakti comes vairagya; through vairagya jnana; through jnana moksha.' Thus: 'yad-brahma-darshanam yada asya chittam...' - when does brahma-darshana (vision of Brahman) arise? When this chitta (mind) becomes still, purified, one-pointed through the bhakti-jnana-vairagya path.
What is dear to the one who is in mudita (joy)? The one sunk in samsara finds everything unpleasant. The one in the right state finds everything pleasant. We are in the middle - sometimes pleasant, sometimes unpleasant - oscillating between the two states of relative knowledge and ignorance depending on our mood and circumstances.
'Drishyadibhih prithak bhaavaih bhagavan eka eeyate' - the bhavas (dispositions) may be different, the indriyas may be different - but the one who must be grasped, the one worthy of being grasped - is singular. Paramatma is one - though approached through many different bhavas, indriyas, and paths, the ultimate destination is one.
This is the benefit of yoga. 'Asangastu kritnacha jnanam ekam paracheelaih indriyas brahma nirgunam avabhati ardha-rupena bhrantya shabda-adi...' - through the indriyas turned inward (parachinlaih), without attachment (asanga), knowing the whole (kritnacha), the nirgunam Brahman shines - not because it newly appears but because our inner instrument is purified.
These are different - that (Paramatma) is one alone. Sour, sweet, spicy, salty, bitter - all are different. But Paramatma is one alone. Where do all of these come from? Where does this arise? From Paramatma alone - all the apparent diversity of creation has one source, one substratum, one indwelling presence.
Only if He specially places His antenna is He visible. That is not His antenna - these antennas (of the senses) must work. Therefore he says 'ida avahati ardha...' - when the purified buddhi becomes the receiving instrument (antenna) for Paramatma's self-revelation, then the Lord becomes perceptible to the seeker.
But in what (are they engaging), do you think? 'What now - so much trouble (antelupunta) - pharma (path/prescription) - what to do?' Work and work - and doing work without understanding the meaning of the work - that intellect (buddhi) - unenlightened work without understanding its spiritual significance is mere mechanical action.
'Nitya-nootana vairagya' (ever-fresh dispassion) - constantly - love and dispassion - a hundred times love, a thousand times dispassion - a thousand times this - that is how it is. The spiritual life oscillates - the practitioner must keep renewing vairagya every time maya reasserts its grip, without discouragement.
He is being very clear about this. 'Yatha indriyas purudhak bhaavaihi' - again he explains well. What is it? Rupa (form), rasa (taste), gandha (smell), sparsha (touch) - and hearing (shabda) - these five different sense-object categories - they are all grasped by different indriyas - but the experiencer behind all of them is one.
How does jnana become bhakti? How does bhakti become jnana? These two become karma. What is it? No problem - however many yogas there are - they all reduce to the same: karma (action), jnana (knowledge), and bhakti (devotion) are ultimately one path described from three angles, not three separate paths.
If Paramatma is called saguna (with qualities) - He is saguna. If called nirguna (without qualities) - He is nirguna. Our choice! Swami - 'ajanubahu aravinda-raya atta' - the Lord with arms reaching to the knees, with lotus eyes - all these forms are valid - He accommodates all forms of worship and conception.
'I told this so well - did you understand? Even if you understood, don't be satisfied with merely understanding. Whether you understand or not - there are some niyamas (rules), carefully...' - the teaching is not complete with mere intellectual comprehension. Niyamas (disciplines) must be practiced regardless of understanding.
To have the right buddhi - jnanis must tell us. 'Nirmatsa-raya' - to the one who is free of matsarya (envy/jealousy) - 'paranshuddhah' (the pure one) - this is the qualification of the student: freedom from jealousy and purity of heart. Only to such a student can the secrets of Bhagavatam be truly transmitted.