శుక నిష్క్రమణం: పుత్రుని సన్న్యాసానికి వ్యాస విలాపం
Shuka's Departure: Vyasa's Anguish at Son's Renunciation
శుకుడు ఏ సంస్కారాలు నిర్వహించకుండా సన్న్యాసి వలె నిష్క్రమించడం చూసి వ్యాసుడు 'పుత్రా!' అని పిలవగా చెట్లు కూడా ఆ ఆర్తిని ప్రతిధ్వనించాయని వివరించబడింది. బదరికాశ్రమంలోని బదరీ వనం యొక్క విశేషత వర్ణించబడింది. నిత్యం మరియు అనిత్యం - సత్యం మరియు మాయ - అనే తాత్త్విక భేదం సుస్పష్టంగా చర్చించబడింది.
This session narrates the poignant scene of Shuka leaving home as a renunciant without completing any rites, causing Vyasa to cry out "Putra!" in anguish - and the trees, absorbed in his grief, echoed back. The special nature of Badarikashrama and its badari (jujube) groves is described. The session draws the philosophical distinction between the real (nitya) and the apparent (anitya) in spiritual inquiry.
గయాపాత్రం శ్రీ భత్యాది గుణాజ్ఞో శ్రీ శ్రీ శను శ్రీ సధాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని శనీవాని అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుతపుదాంబుజ యుగ్మ రుక్మవ్యామోహ తస్తతితరాని తృణాయమీనే అస్మద్ గురుహో పర్వతౌ స్థితైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యజేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనత్ కులపతే వకుళాభిరామం శ్రీమత్ తదండి యుగలం ప్రణమామి మూర్ధ్నాన్ భూతం సరస్య మాలా వయభక్తనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంద్రిరేను పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్పరాం సుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస కానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప శంఖా సింహార నూపుర శోభితం రత్న శంఖణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీల కీమూత సన్నిభం యాగవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోశితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర శోభితం అవాప్త తులసీ నందం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినజ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తానం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునివానతోస్మి శ్రీ సుత బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా వ్యాస భగవానుడికి చేయవలసిన పనిని నిర్దేశించి వీణతో పరమాత్మ నామాన్ని గానం చేస్తూ మాధ్యన్ అన్నారు. పరవశుడై నారద భగవానుడు బయలుదేరి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. నిర్గతే నారదే నారద భగవానుడు వెళ్ళిన తరువాత భగవాన్ పాదరాయణః కృతవాన్ తదభిప్రేతం తతః కిమకరోత్ విభుహు నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిన తరువాత నారద మహర్షి చెప్పిన దానిని వినిన వ్యాస భగవానుడు కిమకరు. మరి చెప్పినట్టు చేశాడా? అందరం చెప్తే వింటాం కానీ అందరం చెప్పినట్టు చేస్తాం. మరి ఈ మహానుభావుడు చేశాడా లేదా ఏం చేశాడు? నారద భగవానుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్నటువంటి జాత భగవానుడు అతడు వెళ్ళిన తర్వాత ఏమి చేశాడు అంటే బ్రహ్మ నద్యాం సరస్వత్యాం ఆత్రమః పశ్చిమే తటే యాస భగవానుడు ఏం చేశాడు అని చెప్పే ముందు అతను ఉన్నది ఎక్కడ అని అంటే సరస్వతి నది. అది ఎవరి నది? బ్రహ్మ నది కదా? గంగ ఉంది. అది ఎవరిది అంటే విష్ణు నది అంటాం. అలాగే సరస్వతి ఎవరి నది అండి అంటే బ్రహ్మ నది అండి. అలాగే కౌసికి ఉంది ఇది ఎవరిది అంటే శివ నది అండి.
ఇలా ఒక్కొక్క తుంగభద్ర ఉంది అది ఇంద్రుని నది అని చెప్తాం. ఇలా ఒక్కొక్క నది యొక్క ఉత్పత్తి దాని స్వభావం బట్టి ఒక్కొక్కరి పేరు. సరస్వతి నదికి బ్రహ్మ నది అని పేరు. బ్రహ్మ నది అయినటువంటి సరస్వతి నది పశ్చిమ తీరంలో వ్యాస భగవానుడి ఆశ్రమం ఉంది. ఏమిటి ఆశ్రమం పేరు? శమ్యాప్రాసః అంటారు. యత్ర ఆసమంతాత్ శమి ప్రాస్యతే సహ శమ్యా ప్రాస అంటే అన్ని రకములైనటువంటి అంతర్భాష్య ఇంద్రియ నిగ్రహం ఎక్కడ దొరుకుతుందో, కలుగుతుందో, లభిస్తుందో దాని పేరు శమ్యాప్రాసం. క్షమ్యము అంటే క్షమయతీతి క్షమః క్షమః అనేన సంభవతీతి క్షమ్యః దీని వలన ఈ ప్రదేశం వలన ఈ ఆశ్రమం వలన అంతరిందే నిగ్రహము బహిరిందే నిగ్రహము కలుగుతుంది. అందుకే దాని పేరు శ్యమ్య. శ్యమ్యః ఏవ ప్రకరిషేణ ఆస్యతే అత్ర. సకల విధమైనటువంటి అంతర్భాస్య ఇంద్రియ నిగ్రహము ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది. అంటే మనకు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మనం వెళ్లి కూర్చున్నా నిలబడ్డా ఆ ప్రదేశం జరగాలని తెలియకుండానే మన మనస్సు అబ్బా చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు. అది కొన్ని చోట్లకు పోతే మనకు తెలియకుండానే ఉద్రేకము, ఆవేశము ఏదో ఒక చిత్తక్షోభ అంటారు. కలుగుతుంది. ఏమిటి కారణం? ఎలాగైతే వ్యక్తుల యొక్క ప్రవృత్తి వలన మానసికమైనటువంటి ఉద్రేకం వస్తుందో ప్రదేశం అలాంటిది. చెప్పాం మనకు అధ్యాత్మ రామాయణంలోనూ ఆనంద రామాయణంలోనూ అలాగే స్కాంద పురాణంలోని రామగాథలోనూ సీతారామ లక్ష్మణులు అరణ్యంలో నడిచి వెళుతుంటే ఒక ప్రాంతాన్ని ఇలా లక్ష్మణ స్వామి అమాంతం అడ్డం వచ్చేసి నీ భార్య వస్తువులు బట్టలు నీ ఎందుకు పోయాలి అని నీ బట్టలు నువ్వు పోసుకోవాలి నాకేం భయం ఇదిగో ఆ అక్కడ వరికి పోయిందనమ్మ ఓ మాట్లాడకుండా వేసుకోవచ్చు పోయి ఏం చేస్తావ్
ఒక ఎంత ఒక కిలోమీటర్ వరకు మిట్ట పోగానే మళ్ళీ స్వామి స్వామి అపరాధం క్షమించండి క్షమించండి బుద్ధి తక్కువ అయింది ఎందుకు అటు వచ్చిందో ఏమో కాళ్ళు కొట్టుకొని చేయండి స్వామి అని తీసి సీతమ్మ అంటుంది వాడు ఇయ్యగానే తీసుకోవడం అడగగానే ఇయ్యడమేనా మీకంటూ ఏం లేదా నాకేముంది ప్రపంచంలో అంటాడు. నా దంత ఏముంది నాకు వాస్తవం వీరంతా కదా నా వాళ్ళు. నమస్తే ఏంటంటే మనం అందరం పరమత్వానిమి. మనం లేకుంటే ఆయనకేముందండి. నాకంటూ ఏం లేదు అంటాడు. సరే అయితే ఇది కానీ వాడు ఎందుకు అన్నాడు అట్లా సంగతి ఏంటి? ఏం లేదు క్షీరతార మధుములో దేవదానవులు కొట్లాడుకున్న పేరు అది యుద్ధం చేశారు. అది ఎలాంటి వారికైనా కానీ తమోగుణం ఉద్రిక్తమవుతుంది అక్కడ బాగానే. అంటే ఆ ప్రదేశంలోనే తామస గుణం నిండి ఉంది అందుకే మనకు తనోయుక్తే ప్రదేశేనః కదాచిత్ స్థాప్యతే నరః యతస్తత్ర మనః అభిశుద్ధం కలుషాయతే అంటాడు. ఎంత పవిత్రమైన మనస్సైనా తమోగుణం బాగా విజర్భించుకున్న ప్రదేశానికి వెళితే కాలుష్యం వస్తుంది. అందుకే ఆ రోజుల్లో కొన్ని ప్రదేశాలకు వెళ్లొద్దన్న కారణం అదే. ఏమవుతుంది మనస్సు పాడు అవుతుంది. ఇప్పుడేమో ప్రధానమై పని మనస్సు ఎంత తొందరగా పాడు కావడని చూస్తున్నారు మీరు. మనకు బాగుంటే కష్టం. అది పాడైంది అనుకోండి, అప్పుడు మనలాగా జాదం చెప్తాడు. పెళ్లి కాని వాడికి తొందరగా పెళ్లి చేయాలని చూస్తాడు. ఎందుకంటే వాడొక్కడు మనకంటే విరుద్ధంగా క్షేమంగా ఉంటే మనకేం అంత ఉండవు. వాళ్ళు ఇట్లా హాయిగా ఉంటారా? మనం అందరం ఇక్కడ ఉంటే వాళ్ళు హాయిగా ఉంటే వీళ్ళకి ఎంత మంటనండి త్వరగా పెళ్లి చేసామంటే అమ్మ మా క్లబ్బులో కలిసావురా అందరూ కలిసి కలుగు వస్తువు అని చెప్తారన్నమాట. ఆ రీతిలో ఇది స్థితి. వీలైనంత వరకు మనం ప్రశాంతమైనటువంటి స్థితిని పొందటానికి ఉపయోగించే ప్రదేశంలోనే ఉండాలి తప్ప మనకు తెలియకుండానే మన మనస్సును కాలుష్యం చేసే ప్రదేశంలో ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు మహానుభావుడు శమ్యాప్రాస ఇతి ప్రోక్తః. సకల విధ ఇంద్రియ ప్రశాంతత ఎక్కడ పరిపూర్ణంగా లభిస్తుందో ఆ ప్రదేశం పేరు శమ్యాప్రాసము. ఇది వ్యాస భగవానుని యొక్క ఆశ్రమము. అందులో తస్మిన్ ఆశ్రమే వ్యాసః బదరీషండ మండితే ఆసీనోపి ఉపస్పృశ్య శనిదధ్యౌ మనః స్వయం.
ఆ సమ్యాప్రాత ఆశ్రమంలో ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని బదరీ వృక్షాలు బాగా ఉన్నాయి. బదరీ షండం అంటే బదరీ వృక్షముల గుంపు. అంటే పొదల్లాగా ఉన్నాయి. బదరీ తెలుసు కదా బదరీ అంటే రేగి. రేగి చెట్లు. బదరీలోని ప్రత్యేకత ఏమిటంటే. శరీరంలో రక్తమునకు మాంసమునకు ఉన్నటువంటి దోషాన్ని బదరీఫలం పోగొడుతుంది. చెరక సంహిత మనకు ఉంది అని చెప్తారు. అంటే బాగా వీసు పదార్థం అందులో ఉంటుంది. శరీరంలో కలిగేటువంటి రక్తంలోనూ తర్వాత మాంసం యొక్క పరిణామంలో కలిగిన కండరాలు అంటామే, ఈ దోషాలను పోగొడుతుంది అని చేస్తారు. రక్తము అంటే ఏమిటి అర్థం? రక్తము అంటే అర్థం. మన శరీరములో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని సారముగా మార్చి ద్రవమైనటువంటి సారముగా మార్చి దాని వల్లనే మనం గుండెకాయ అంటాం హృదయం అంటాం చూడండి హృదయము యొక్క స్పందన పనిచేసేది అది. వాస్తవంగా ధర్మము యొక్క హృదయం ఏమిటండి? ధర్మస్య హృదయము సాక్షాత్ భగవాన్ వాసుదేవః అంటారు. శ్రీమన్నారాయణుడు ధర్మమునకు హృదయం. దాన్ని ప్రకాశింపచేసేది బదరి. బదరి రేగి రేగి చెప్పు అంటే హృదయ గతిని సక్రమంగా ఉంచేది బదరి అంటారు. అందుకే ఇన్ని చెట్లు ఉండగా ఇన్ని ప్రాంతాలు ఉండగా అన్నిటినీ వదిలిపెట్టి వ్యాస భగవానుడు బదరికాశ్రమంలో మకాం ఎందుకు వేశాడు? అతని ఆశ్రమం అక్కడే ఉంది. అది బదే వృక్షాల మధ్యనే. ఇక ఇంకో స్వామి ఉన్నాడు. కృష్ణ భగవానుడు గోపికలేమో ఎక్కడున్నారు? బృందావనంలో ఉన్నారు. బృందా అంటే ఏమిటి? పల్లేరు కాయలు. పల్లేరు కాయలు ఉంటాయి కదండీ? పల్లేరు కాయలు ఉన్నదాన్ని అది రిందా దాన్నే బృందా అంటారు. పల్లేరు కాయలేం వీనకు నచ్చాయి, దేవి చెట్లేం ఆయనకు నచ్చాయి.
మనం వాస్తవంగా ఆ రెంటిని దూరంగా తరిమేస్తాం. కానీ ఆ రెండు చాలా అవసరం. ఇప్పుడు మర్చిపోవద్దు అన్నాను పాత రోజుల్లో తెల్లవారు కావున ఊరి పేరు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా కాళ్ళకు ఓ పదో పదిహేనో పల్లేరు గాలి కుచ్చుకొని తీరాలి. మనం వచ్చి అదేం హాని లేదు నెత్తురు కూడా రాదు ఈ గివర అలా కుచ్చుకుంది అంతే. దాని వల్ల పాదాలకు వచ్చే రోగాలు ఆ ఇటు పగుడు వస్తాయి చూడండి. ఆ అది పోతుంది. పల్లేరు గాయల యొక్క స్పర్శ ఉంటే కాళ్ళు పగలటం, కాళ్ళు అలా తేలా లేవటం ఆ దోషాలు పోతాయి. అందుకే సదా బృందావనే నివాసః అని చెబుతాడు. యత్ర పాద దోషాః స్వయం హంతి సా బృంద, యత్ర అంతర్బహిరిందే దోషాః హంతి సః సా బదరి, ఇదేమో బదరి అదేమో బృంద. లాంటి చోట ఈ బదరికాశ్రమంలో తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసః తనాశ్రమంలో ఈ మహానుభావుడు కూర్చొని ఉపస్పృశ్య అంటే ఆచమనం చేసి ప్రణిదధ్యౌ మనః మనస్సును నియోగించాడు, నియమించాడు అంటే ధారణ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ కావాలి కదా అంటే మనస్సును ఆత్మలోనే ఉంచుట. మనస్సును ఆత్మలో ఉంచితే ఏమవుతుందండి? పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎవరున్నారు ఆత్మలో అంతర్యామిగా స్వామి ఉన్నారు. అందువల్ల ప్రణిజజ్జౌ మనః భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే అమలే. పరిశుద్ధమైనటువంటి మనస్సు చక్కగా ప్రణిహితే పరమాత్మ యందు బాగా లగ్నం చేసినప్పుడు ప్రణిహితే అమలే అపశ్చద్ పురుషం పూర్వం మాయాంచ తదపాత్రేయాం చెప్పాం కదా. మనసును బాగా లగ్నం చేసి జరిగే పని పురుషమపస్యత్. శ్రీమన్నారాయణ సాక్షాత్కారం జరిగింది. ఒక్క స్వామినే కాదు తదపాశ్రయాం మాయాం. శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించి ఉండేటువంటి యోగమాయను కూడా చూశాడు. ఆమె లేకుంటే మనం ఇక్కడ ఉన్నాం కదా. ఈ మాయ ఏం చేస్తుంది? శరీరమునే ఆత్మ అనుకుంటుంది.
ఆత్మని ఆత్మబుద్ధిర్య అశ్వే స్వమితియా మతిహి అవిద్యా తరుసంభూతం బీజమేతతు ద్విధామతం అంటారు. ఈ మాయను సాక్షాత్కరించడం వలన ఏం జరిగిందంటే చెప్తున్నాడు. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోభిమనుతే అనర్థం సత్కృతం చాభిపద్యతి యయా సమ్మోహిత ఏ మాయ చేత మోహింపబడతాడు జీవుడు. మాయ చెబు. మోహింపు అంటే ఏంటి? చెప్పాను అనాత్మని ఆత్మ బుద్ధి. ఆత్మ కాని శరీరమును ఆత్మ అనుకుంటారు. అస్వి స్వమితి యామితి. తాను కానిది తనది కాని దాన్ని తనది అనుకుంటాడు. బాగా చెప్పాలంటే తాను కాని శరీరాన్ని తాను అనుకుంటాడు. తనది కాని భార్య, పుత్ర, గృహ ఆది సంపదలను తనది అవుతుంది. నేను నాది అహంకారం. ఎక్కడి వీరు రెండు ఆత్మపులేవు. ప్రకృతి యొక్క వ్యామోహంతో మాయా ప్రభావంతో పడతాయి. ఈ మోహింపబడి ప్రకృతి కంటే తాను వేరైన పరోపి మనుకే. ప్రకృతి కంటే ఏ తారం విదక్షణుడైనా నేనే ప్రకృతిని ప్రకృతినే నేను అనుకుంటాడు. దానివల్ల సత్కృతం అనర్థం అభిపద్యతి. సమ్మోహము వలన అనర్థమును పొందుతాడు. ఏమిటి అనర్థం? దేహాత్మత్వం. శరీరము కంటే ఉన్న నేననే వాడిని శరీరము కంటే వేరు అన్న సంగతి తెలిసిందనుకోండి మనకే బాధ లేదు. కదా ఆలోచించండి. వాస్తవంగా మనం పొందే బాధలన్నీ దేనితో వస్తాయి? శరీరంతో. అదొక్కటి లేదనుకోండి శరీరం లేదని కాదు. శరీరమే నా బుద్ధి ఒక్కటి ఇది అనుకోండి దాని వంగట మనకెందుకు అది పోతే ఏమి పోతే ఏమి నాకేం రావటం లేదు కదా. నేను బాగున్నాను శరీరం అంటే నాకేం అనుకుంటే సమస్య లేదు. అది ప్రకృతిలో ఉన్నంతవరకు అనుకో.
అందుకే అనర్థం దేహాత్మాభిమాన క్రాంతిరుమైనటువంటి అనర్థాన్ని ఈ పురుషుడు పొందుతాడు. అనర్థోపశమం అంటే యాస భగవానుడు సరస్వతి నది తీరంలో శమ్యాప్రాసం అనేటువంటి ఆశ్రమంలో కూర్చొని మనస్సును ఆత్మ యందు లగ్నము చేసి ఆత్మలో పరమాత్మను మాయను రెండింటిని సాక్షాత్కరించుకున్న మహానుభావుడు ఏం అర్థం చేసుకున్నాడు? ఈ జీవుడికి వచ్చే బాధలన్నీ ప్రకృతి తోటే. ప్రకృతి కంటే విలక్షణుడైనటువంటి ఆత్మ ప్రకృతినే తాను అని దాని వ్యామోహంతో భావించి దేహాత్మాభిమానమును పొంది దేహాత్మాభిమానము వల్లనే అన్ని బాధలను పొందుతున్నాడు అని అర్థమైంది. ఇతర యుగముల కంటే ఈ ప్రమాదం కలియుగంలో ఎక్కువ. ఆ యుగాల్లో ఉంది లేదని కాదు కానీ. అంత పెద్ద యుగంలో ఒక్క రావణాసురుడు, ఒక్క కరుడు, ఒక్క కుంభకర్ణుడు ఇలా ఏదో ఓ శంభూకుడు అలా కొందరు కొందరు ఉన్నారు. కలియుగంలో అని చెప్పినట్టుగా సలవ శక్తిహి గృహే గృహే అని కానీ ఏమో ఒక్కొక్కరు శక్తి కలియుగంలో ప్రతి ఇంటిలో శక్తి కదా నాకు ప్రతి ఇంటిలో రావణాథుడు ఉన్నాడు. అప్పుడు ఒక లంకలో ఉండేవాడు. ప్రతి ఇంటిలో రావణాథుడు ఉండే ప్రతి ఇంటిలో కుంభకర్ణుడే. ఒక వివీడు అంటే మాత్రమే నేను ఇంట్లో ఉండటం లేదు. ప్రతి ఇంటిలో అదే కదా. అంటే ఇలా కలియుగం కావటానికి కారణం ఏమిటి? ప్రధానమైన అనర్థం ఏమిటి అంటే దేహాత్మాభిమానమే. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇంతవరకు వ్యాగము రచించినటువంటి భారతం వల్ల అది ఇంకా పెరుగుతుంది అని కానీ తగ్గడం లేదు. నా శని ముంజుకోవాలి, నా పక్క వాళ్ళ నా వాళ్ళని చంపేసేయాలి. అందరూ ఇదే అంటారు. అహంకారం, మమకారం అన్న సంగతి ఎవరికి అవగాహన అవుతుంది? పామరులకు, సామాన్యులకు, ప్రకృతి మాయా విష్టులైన వారిలో ఎంతమందికి భారతం యొక్క పరమార్థం అర్థమవుతుంది? కాబట్టి నారద భగవానుడు చెప్పినట్టుగా ప్రకృతి వలన కలిగి అనర్థాన్ని తొలగించడానికి ఒక్కటే మార్గం పరమాత్మ గుణానుసంధం.
మే ముడుగ కదా ప్రకృతి జీవాత్మ పరమాత్మ పరమాత్మ అటున్నాడు జీవాత్మ ఇటున్నాడు ఈ మధ్యన ప్రకృతి ఉంది ఈ ప్రకృతి ఎక్కడిది అక్కడి నుంచి వచ్చింది ఆయన యోగమైంది ఈ మధ్యన ఏం చేస్తున్నది? అటు ఎలాగో చేయలేదు కాబట్టి ఏదైనా చేయాలి కదా. అది కాస్త ఇటు పడింది. అంటే జీవుడి మీద ప్రభావం పడింది. ఈ ప్రకృతి యొక్క మాయ వలన జీవుడు శరీరమును ఆత్మ అనుకొని అన్ని రకముల అనర్థములను పొందుతున్నాడు. మరి ఏం చేయాలి? ప్రకృతి కలిగించేటువంటి మాయలను తొలగించుకోవాలి అంటే పరమాత్మ నా క్రియం చేయాలి. వెనక ఈ తెరను ఈ తెర తీయక రాదాను చూడండి కీర్తనమున ఏం చేస్తున్నాం ఏం తెర తీయాలి? మాయా యవనికా చిన్నమ్మ చెప్తాడు మహానుభావుడు. మాయ అనేటువంటిదే తెర. ఈ తెరను తొలగిస్తే అంటే ప్రకృతిని కొంచెం స్వామి పక్కకు జరిపితే మనమంతా మహా మంచివాడిని అని అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే. లోకస్య అజానతో విద్వాన్ చక్రే సాత్వత సంచితాం. ఏం చేశారు? అనర్థోపశనం. ప్రకృతి యొక్క సమ్మోహం వలన కలిగినటువంటి అనర్థాన్ని తొలగించగలిగి ఏమిటి అంటే అఘోక్షజే భక్తి యోగం. మనం చెప్పుకున్నాం జ్ఞాపకం కదా. అఘోక్షజే అంటే అక్షయములను అధకరోతి అని అన్నారు. అంటే ఇంద్రియముల వలన కలిగేటువంటి వ్యాపారములను. హిందుగా చేసేవాడు, ఇంద్రియ బలమును తగ్గించేవాడు ఒక శృక్తుడు. అలాంటి పరమాత్మ యందు భక్తి యోగాన్ని ఒక్కటే ప్రధానమైన సాధనముగా గుర్తించాడు. ప్రకృతి వలన మనకు కలిగే అనర్థమును తొలగించగలది పరమాత్మ యందు కలిగేటువంటి భక్తి యోగమే. అందుకే చెప్తున్నాడు లోకస్య అజానతః విద్వాన్ అజానతః లోకస్య అనర్థోపశ్యమం అట్లా. అంటే అజ్ఞానముతో ఉన్నటువంటి లోకమునకు కలిగేటువంటి అనర్థాన్ని తొలగించగలది అదోక్షజే భక్తి యోగం.
పరమాత్మ ఎందరి భక్తి యోగమని తెలుసుకున్నటువంటి స్వామి చక్రే సాత్వత సంహితా సాత్వతుడు ఎవరాయనే శ్రీమన్నారాయణ పరమాత్మ ఈ పరమాత్మ యొక్క సంహితను అంటే శ్రీమత భాగవతమును దాస భగవానుడు రచించాడు. చక్రే సాత్వత సంహితాం యశ్యాంవై శృయమానాయాం భాగవతం వింటే ఏమవుతుందండి? ఇది కాదు తన సంగతి రాయడం తర్వాత ఆయన రాసేసాడు అయిపోయింది అది. దాన్ని వింటే ఏమవుతుంది? శ్రీమద్ భాగవతాన్ని విన్నట్టయితే కృష్ణే పరమ పురుషే భక్తిహి ఉత్పద్యతే పుంసః. ఇప్పటికి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని యందు భక్తి కలుగుతుంది. ఎక్కడిది ఎలాంటిది భక్తి అంటే శోక, మోహ, భయాపహా. కదా? ఒకటి శోకం అంటే బహిరిం శరీరమున కలిగేటువంటి దాన్ని మనం శోకము అంటాం. మనస్సు కలిగే దాన్ని దుఃఖము అంటాం. కదా? శారీరక బాధ శోకము, మానసిక బాధ దుఃఖము. మోహము అంటే ఆత్మ కానిది అని చెప్పాము కదా ముందు. ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకొనుట మోహము. శారీరక మానసికమైనటువంటి బాధలు శోక దుఃఖములు. ఇక భయము అంటే ఆపద రాబోతుంది అనే శంక ఉందే. ఆపద రాబోతుందనే శంక భయము అంటారు. ఇలా పరమాత్మ యందు భక్తి కలిగితే ఏమవుతుంది? శోకము పోతుంది, మోహము పోతుంది, భయము పోతుంది. శరీరమునక్కాని మనస్సునకు కానీ ఎలాంటి బాధ ఉండదు. పరమాత్మ యందు భక్తి కలిగిన వాడు తనకు ఏదో ఆపద రాబోతుందనే మాట కలలో కూడా భావించడు. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసినవాడు శరీరమే ఆత్మ అనుకోడు కదా. ఎందువల్ల పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్న వాడికి ఆత్మ ఉన్నదని కూడా తెలుసుకుందాం.
అప్పుడు ఈ ఆత్మ శరీరం కంటే వేరని తెలుసు. అందువల్ల శోకమును, మోహమును, భయమును తొలగించగలది భక్తి. ఇటువంటి భక్తి పరమాత్మ యందు కలుగుతుంది. దేనితో? శ్రీమద్ భాగవతాన్ని వింటే. యత్యాహ చవణ మాత్రేన సూర్య బహనాయం కృష్ణే పరమ పురుషే భక్తి రుత్పత్తితే పుంసః శోక మోహ భయాపహ స సంహితాం భాగవతీం కృత్వా అనుక్రమ్యా మహానుభావుడు భాగవతం అనేటువంటి శాశ్వత సంహితలో ఏ ఏ ఘట్టములను ఏ ఏ వరుసలో ఉంచాలో అలా ఉంచేశాడు. రచన అంటే కాయితాలు కళాలు ఏం లేవు కదా అంటే ఇక్కడే. ఇక్కడే మొత్తం ఇది విధానం, ఇది స్కంధాలు, ఇన్ని శ్లోకాలు, ఈ స్కంధంలో ఈ ఘట్టాలు, ఈ ఘట్టంలో ఈ భావాలు ఇవన్నీ. ఇక్కడే ఎడిట్ అన్నమాట. ఎడిట్ చేస్తాం కదా. అలా అనుక్రమ్య అంటే ఆయా క్రమ పద్ధతిలో వాటిని ఏడ్చి కూర్చి అప్పుడు ఆత్మజం సుఖమధ్యాపయామాసా. వేరే వాళ్ళు చెప్తే వింటారో లేదో అనుకో వచ్చిన వాళ్ళ కాకపోతే మనసులో ఎట్లా ఉన్నా కొడుకు కాబట్టి తప్పదు కదా తండ్రిగా చెప్తే ఏం చేస్తాం అని పుత్రుడు ఒకటి దొరికాడు సుఖయోగింద్రుడు. అయినా కూర్చోరా చెప్తాను విను అని ఆ మహానుభావాన్ని కూర్చోబెట్టి భాగవతం వినిపించాడు. అతని లాంటి వాడు నివృత్తి నిరతం మునిం. సుఖయోగిందుడు సహజముగానే ప్రవృత్తి మార్గానికి విముఖుడు. అంటే ఇదో కర్మలు, జ్ఞానములు ఏమేమి అనుకో ఇవన్నీ చేస్తూ శరీరము, మనస్సు విడివల మళ్ళీ సంసారం మళ్ళీ కష్టాలు మళ్ళీ బాధలు ఇవన్నీ ఇలాంటి సాంసారిక విషయ భోగ ప్రవృత్తి యందు విముఖంగా ఉన్నవారు. నివృత్తి యందు ఆసక్తి ఉన్నవాడు. అంటే వేదాంత మార్గమును అనుసరించి ఉండేటువంటి మహానుభావుడైనటువంటి సుఖయోగి ఇంద్రునికి ఈ సుఖయోగి ఇంద్రుని కుమారుని అధ్యాపయామస. అతను రచించాడు అతనితో అతనికి బోధించాడు. ఇందులో చమత్కారం ఏమిటంటే నేను చెప్పుకున్నాను.
గురువు గారు చెప్పుతూ పోతూ జాగ్రత్తగా వింటున్నారా లేదా అన్న సంగతి తెచ్చుకోవడానికి మధ్య మధ్యన కొన్ని కుప్పి గంతులు వేసేస్తారు. కొన్ని పదాలను సాభిప్రాయంగా వాడుతారు. అది విన్న వెంటనే విన్న వాళ్ళు ఎమ్మడే ఒక క్వశ్చన్ అడగరు. ప్రశ్న అడిగితేనే శ్రద్ధగా వింటున్నారు లేకుంటే అంతా పట్టిందా అంటే తోక మీద చెప్పుకున్నాం కదా ఆ స్థితి ఉంటుంది. అందుకే. ఈతన్ని శౌనకాది మహామునులు ఎంత జాగ్రత్తగా వింటున్నారన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సూత మహానుభావుడు ఒక మాట అనిపించాడు. ఏమని వ్యాస భగవానుడు శ్రీమద్భాగవతమును రచించి నివృత్తి మార్గంలో ఉన్నటువంటి తన కుమారుడైన సుతయోగింద్రునికి ఈ భాగవతాన్ని పాఠం చెప్పాడయ్యా అని. మనకి ఇందులో ఏమి అడగడానికి ఏముంది? అనిపిస్తుంది కదా? విషయం తెలిస్తే చాలా అడగొచ్చు అండి. అంటే ఏమి అడగాలనుకుని గురువుగారు చెప్తున్నారో. శిష్యులకి అర్థం అవుతుంది. వాళ్ళందరూ అన్నారు భాగవతం ఎందుకు రచించాడు? దేహాత్మాభిమానాన్ని తొలగించేటువంటి భక్తి కలగటం. కదండీ. శ్రీమద్భాగవతాన్ని విన్నందువల్ల దేహాత్మాభిమానం తొలగి పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. కదా అని ఎవరు వినాలి? భక్తి లేని వాళ్ళు వినాలి. దేహాత్మా జనం ఉన్నవాళ్ళు, పరమాత్మ యందు భక్తి లేని వాళ్ళు, సంసారం యందు బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు వినాలి. ఏ మీరే నివృత్తి నిరతం అంటూనే ఉన్నారు అందులో మాట దళం పడేశారు. సంసారము యందు వైముఖ్యం ఉన్నవాడు. పరమాత్మ యందే మనస్సు లగణమై ఉన్న సుఖయోగీంద్రుడికి మళ్ళీ భాగవం ఎందుకు అండి? మనం వింటే ఏమన్నా కొంచెం ఏమన్నా ఇది అయితుండేవో కానీ ఆయనకెందుకు మనం? సహజంగా ఆయన దారిలో ఉన్నాడు కదా. సరే ఈయన అంటే కొడుకు కాబట్టి చెప్తాను అనొచ్చు. కానీ వాడు ఎలా ఉన్నాడు? ఆల్రెడీ తెలుసు ఏమయ్యా నువ్వు చెప్పేది ఎడిపోవద్దు కదా అని. లేదు నాకంత ఓపిక లేదు. నేను పరమాత్మ గుణానం సంధానం చేసుకుంటున్నాను. నిరంతరం యోగంలో ఉండి నిరంతరము పరమాత్మ యొక్క గుణానుసంధానంలోనే మగ్నమై ఉన్నటువంటి వాడు పరమాత్మ గుణానుసంధానానికి సంధానానికి విఘాతం కలిగించేటువంటి కథా శ్రవణం ఎలా చేస్తాడు?
అసలు ఆ మహానుభావుడికి ఆసక్తి లేదు సంసారం మీద, ఇంకా అతను విని ఏం చేస్తాడండి అని అడగటానికి సూతవువాచ ఆత్మారామశ్చ చెప్తున్నాడు. వై నివృత్తి నిరతః సర్వత్ర ఉపేక్షకః మునిహి. అయ్యా మీరే అన్నారు నివృత్తి నిరతం అని మీరు స్వయంగా చెప్పుకుంటున్నారు. మరి నివృత్తి ఏంటి ఏమిటి? సర్వత్ర ఉపేక్షక. ప్రాపంచికమైనటువంటి ఏ ఒక్క విషయాన్ని అతను అపేక్షించేవాడు కాదు ఉపేక్షించేవాడు. అందులో మునిహి మనన తీరః పరమాత్మ గుణములను మననం చేసేటువంటి ఈ మహానుభావుడు తత్యవాపుహతీమేతాం. ఆత్మా రామః సమభ్యతత్ ఏ కారణంతో అందులో బృహతీం పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రకాశింపచేసేది బృహత్ అంటే ఏమిటి బృహణాత్ బృహ్మణాత్ బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటండీ? అంతటా వ్యాపించి ఉండేదాన్ని బ్రహ్మ అంటారు. ప్రపంచంలో ఉన్న వాటికంటే పెద్దదాన్ని బ్రహ్మ. మనం బృహత్ గ్రంథం అంటాం. అంటే చాలా పెద్ద గ్రంథం. ఇప్పుడు ఉన్న అన్న అన్నిటిలో పెద్ద గ్రంథం ఏదండీ? శ్రీమద్భాగవతమే అండి. అది కానీ అండి 18,000 ఏ కదా. భారతం లక్ష ఉన్నాయి కదా. అలా కాదు పెద్దది అంటే చాలా పెద్ద ఆయన అని చెప్పే గ్రంథం అండి. అందరికంటే విలక్షణుడైన ఉత్తముడైన పరమాత్మను స్పష్టంగా వర్ణిస్తున్న గ్రంథం కాబట్టి అన్ని గ్రంథముల కంటే పెద్ద గ్రంథం శ్రీమద్బాబు. మరి ఇలాంటి శ్రీమద్ భాగవతాన్ని సహజంగానే పరమాత్మ యందు భక్తి ఉండి లోకం యందు ఉపేక్ష ఉన్నటువంటి సుఖయోగింద్రుడు కశ్యవ దీని కోసం. ఏ ప్రయోజనమును ఆశించి విన్నాడు అధ్యయనం చేశాడు అంటే చెప్తాడు ఆత్మారామాస్య మునయః నిర్గ్రంథాపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం. ఇత్తం పూత గునో హరిహి. తనే చెప్తున్నాడు నాయనా ఇక్కడ మాత్రం పరమాత్మ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకైనా ఎంత గొప్పవారైనా అంటే ఆత్మారామ.
పరమాత్మ యందు మాత్రమే ఆనందించేవాళ్ళు. ఆత్మ యందు పరమాత్మను సాక్షాత్కరించుకొని ప్రాపంచకమైనటువంటి విషయ భోగముల యందు ఏ మాత్రం ఆసక్తి లేని మహా మునులైన భగవంతుని గుణములను మననం చేస్తున్న వారైనా భాగవత కథా శ్రవణం కానీ భాగవత కథా గానం కానీ భగవత్ గుణానుసంధానమునకు విఘ్నం కలిగించేది కాదు. పైగా ఏం చేసేదండి? పుట్టి పని. పరమాత్మ యొక్క అనంతమైనటువంటి గుణములను అనుసంధానం చేస్తున్న వారికి భాగవత కథ శ్రవణం అది మరికాస్త పెంచుతుంది. ఆ ఆసక్తిని, ఆ భక్తిని. ఆ తన్మయావస్థను మరికాస్త పెంచేది కాబట్టి ఆత్మారామాస్య మునయః నిర్గ్రంథా అపికం అంటే సాంసారిక విషయములయందు ఏ మాత్రం ఆసక్తి లేని వారైనా అంటే వారి హృదయానికి ఎలాంటి పీటముడి లేదు మనం చెప్పుకున్నాం కదా. విద్యతి హృదయ గ్రంథిహి అని. కాబట్టి ఎలాంటి గ్రంథి లేని వారైనా అంటే ఎలాంటి వాసన లేని వారైనా. ప్రాపంచిక విషయమైనటువంటి ఎలాంటి వ్యామోహము లేని వారైనా ఉరుక్రమే కురువంతి అహైతుకీం భక్తిం పరమాత్మ యందు భక్తి కలిగే ఉంటారు. ఎలాంటి భక్తి? అహైతుకీయం మనకు భక్తి ఉంది స్వామి మనం ఏం లేదు. కానీ మనకు ఎలాంటి భక్తి ఉంది? అబ్బాయి పుడితేనో, అమ్మాయి పుడితేనో, వారికి సీట్ వస్తేనో, పెళ్లి అయితేనో, ఒడుగు అయితేనో, వారికి ఉద్యోగం వస్తేనో మనం గుడికి పోయి వస్తాం. మనం భక్తులమే చాలా మంది. కొక్క వేయమంటాం కానీ దుస్వా కూడా చేయిస్తాం. అయ్యా అనోత్సవం గరుడ సేవ ఆ సేవ ఈ సేవ ఏం చేయిస్తామండి మనం భక్తులమే కానీ ఎప్పుడు భక్తులం ఆయన మనకేమన్నా ఇస్తే మనం ఆయనకు రుణ చేస్తాం. ఇయ్యలేదు అనుకోండి ఆ యజ్ఞం తడుగా అంటే వద్దుగా ఇది మన భక్తి. అంటే బేరసాదాలు చేసేవాళ్ళం మనం. నువ్వు నాకేమి ఇచ్చావ్ నేను నీకేమి ఇస్తాను అని అంటాం కదా ఇస్తే నమ్మ ఆయన. ముందు కదా ఆ లెక్క అన్నమాట. కానీ ఈ మహానుభావులు అహైతుకి ప్రయోజనమును ఆశించని భక్తి.
ఇతరుల ఇతర దేవతల యందు కల భక్తి సహైతుకం. ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, వర్ణుడు ఇలా ఎవరో ఉంటారు. మరి ఆడతా ఉంటారు ప్రశ్న ఏముంటో వస్తుంది ఏకాదశి చంద్రుడు అదే ప్రశ్న ఇస్తాడు. అలాగే దశమ స్పన్నంలో కూడా ఇస్తాడు. ఏమిటి అదేం కర్మ అండి? శివ బ్రహ్మ ఇంద్రాది దేవతలను సేవించే వారందరూ శ్రీమంతులుగా ఉంటున్నారు. మరి ఇదేం కర్మ? శ్రీమన్నారాయణుడు భక్తి అనగానే దరిద్రుడు అవుతున్నాడు, అన్ని బాధలు వీడికే ఉంటున్నాయి. తప్ప ఆయనగా మన దాను. అంటే దరి శ్రీమన్నారాయణుని భక్తి వలన దారిద్ర్యం కాదురా దారిద్ర్యం వలనే భక్తి అని చెప్తారు. అంటే ఏ కోరిక లేని వారే భగవంతుడిని ఆరాధిస్తారు. ఇతర దేవకాలను ఆరాధించడానికి కోరికలే ముందు. నువ్వు నాకేమి ఇస్తావ్, నేను నీకేమి ఇయ్యాలి. పరమాత్మ దగ్గర మాత్రం అతను వచ్చి ఏం కావాలి చెప్పురా నాన్న అన్నా అయ్యా ఇంకేమీ వద్దండి మీరు ఉంటే చాలు. అందుకే అహైతుకీం భక్తిం సంసారము యందు విరక్తి ఉన్నా ప్రాపంచిక విషయముల యందు విరక్తి ఉన్నా ఏవి అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా భగవంతుని యందు భక్తి అవసరం లేదు అనుకోరు. అందులో ఎలాంటి భగవంతుడైన దాతుడు ఏమాడాడండి? పురుక్రమే అంటే త్రివిక్రముడు వామనుడు. పరమాత్మ యొక్క అన్ని అవతారాలలో ప్రశస్తమైన అవతారం. ప్రశస్తం అంటే అమితమైన వాత్సల్యాన్ని చూపిన అవతారం. అడగకుండా అందరి శిరస్సులో తన పాదము నుంచి పవిత్రం చేసిన అవతారం. అడిగిన వారికి, అడిగిన వారికి అందరికీ. వామనుని మించినటువంటి త్రియుక్రముని మించినటువంటి పరమ వాత్సల్య పరిపూర్ణావతారం స్వామిది లేదు. అందుకే ఉరుక్రమే. మనకు ఏం కావాలో మన మనస్సులో మనం తెలుసుకొని అనుకునే లోపే ఆయన ఇస్తాడండి. వేరే వాడినేమో వెయ్యేళ్ళు వెయ్యేళ్ళు తపస్సు చేసి ఆయన వస్తే నాకు ఇది కావాలంటే ఇస్తానంటాడు. ఈయనే ఫలానా మనకు కావాలి.
ఇది కోరితే బాగుండు అనే సంకల్పం హృదయంలో కలిగే లేపు వచ్చేస్తుంది. చెప్పుకున్నాం కదా రామాయణంలో ఏతస్మిన్ అంతరే విష్ణుహు ఉపయాతో మహాద్యుతి అంటాడు వల్మి. దజల మహారాజు. పుత్రకామేష్టి జరుపుతూ ఉంటే ఆ యజ్ఞంలో ఇచ్చేటువంటి హవిస్సును తీసుకోవడానికి దేవతాలందరూ వచ్చి ఎలాగో వచ్చాం కదా మళ్ళీ మళ్ళీ ఏం కలుస్తామని అక్కడే ఒక చిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ అన్నమాట. ఒకటి చేసుకొని నాయనా బ్రహ్మగారు వచ్చారు అది అసంగ ఆయన దొరికాడు బ్రహ్మగారు సరాకరం ఏ నాయనా ఎంత పుణ్యం కట్టుకున్నావ్ పోయి పోయి వాడికి వరాలు ఇస్తావా ఇలాంటి వరాలు రావణాసురుడికి ముమ్మలందరినీ చంపుతున్నాడు ఏం చేయాలి అయ్యో వినిభయపడుతున్నారు మీరు వాడు అడిగాడు కానీ మానవులు వానరుల గురించి అడగలేదు వా మామడు చంపుతారులే అని. అమ్మ అక్కడ ఏం మరుగ జరగదా? వచ్చే పూయ మామడు చంపుతాడు. వాడు ఎందుకు ఆవే వాళ్ళిద్దరిని? మాకు ఆహారం వాళ్ళు ఏం చేస్తారని కదా. సరవానరులు చాక్లెట్ బిస్కెట్ చబ్బరి తిను రా. కానీ వీళ్ళు ఏం చేస్తారు నాకు? అదే ఆయన ధైర్యము నువ్వు చెప్పు ఏ మానవుడు చంపుతాడు. అంటే ఎవరన్నా అవతరిస్తారు మానవుడు చేయడానికి. దేవతలే మానవుడిగా పుడతారు ఎవరో అంటే ఎవరో కాదు ఎవరు పుడతారో చెప్పు నువ్వు పుడతావా పోనీ అతనికి ఎవరు పుడతారా ఎవరో ఇంద్రుడు చెప్పు ఎవరు పుడతారు. ఇప్పుడు నిన్న అయితే మీటింగ్ లో ఆ భారం అప్పగించి వెళ్ళిపోదాం అని అందరూ కూర్చొని రావణాసురుని చంపడానికి ఎవరు మానవుడిగా పుడతారని ఆలోచిస్తున్నంత లోపలే ఉపయాతః మహాద్యుతిహి జగజగదా పాని. అవాంతం సాయం వచ్చేసారు. ఎందుకంటే కొంచెం ఆలస్యం చేస్తే ఛాన్స్ పోతుంది. కదండీ. ఇంకెవరో పుట్టి నేను వస్తా అని చెప్పి వాడు పుట్టి వాడు పెరిగి వాడు సంపలేక మళ్ళీ ఈవిడని చచ్చి స్వామి నువ్వే వాడి నా దగ్గరికి వచ్చి ఇంత టైం లేటు కదు. తన వాళ్ళు ఇంత భయపడతారు ఊరుకుంటారా? ఎందుకు నేనే వస్తానులే బాబు. ఎందుకంటే నన్ను చూస్తే అడుగుతారు ఇంకోడిని అడగాలిగాడు. విష్ణువు కావాలంటే ఈ పని ఎవరు చేస్తారు నాయనా నువ్వే చేయాలి సవ్యా విద్యా మహానుభావా కాపాడవయ్యా గుట్టవయ్యా త్వాం నియోక్ష్యామహే విష్ణు. ఈ బాధ నీకు అప్పగిస్తున్నావ్ అని అడగొచ్చు కదా. అలాంటి వారు మహానుభావులు. మన మనస్సులో ఆపదను శంకించుకొని అభిలాధను ఊహించుకొని ఇలాంటి కోరికను తీర్చుకోవడానికి అవకాశం ఏదన్నా ఉందా అని ఆలోచించేది. లోపే అతనొక్కడు అక్కడే ఉండేవాడు కాబట్టి ఎక్కడ ఎక్కడ కోరిక పుడుతుందో అక్కడ ఉండేవాడు ఆయన ఒక్కడే. అంతర్యామి అండి వేరే వాళ్ళు పక్కన పక్కన ఉంటారు ఎక్కడో ఉంటారు. ఒకడు నెత్తిలో ఒకడు లాటన్లో ఒకడు మీద ఒకడు భుజం మీదే ఉంటారు ఆయన ఒక్కడే.
మన ఎక్కడ పుడుతుందో కోరిక అక్కడ ఉంటది. కోరిక పుట్టే చోటున ఉండేవాడు కాబట్టి వెంటనే తెలుసుకొని తీర్చే మహానుభావుడు స్వామి. అపారమైన వాత్సల్య మూర్తి కాబట్టి యుద్ధం భూత గుణ హరిది. విరక్తులు, యోగులు, మునులు కూడా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండకుండా ఉండలేరు. అంటే భక్తి లేకుండా ఉండలేరు. సంసారం మీదే విరక్తి ఉంటుంది. విషయ మీద విరక్తి ఉంటుంది. మాకు ఏమీ వద్దు అంటారు కానీ మాకు దేవుడు వద్దు అన్నారు. శ్రీమన్నారాయణ ఆయన ఎందుకు మా పని కాదు డిస్టర్బ్ అవుతుంది అనుకోరు ఇక పని ఆయనే. కదండీ. ముందు పని ఏమిటి? పరమాత్మ గుణానుసంధానమే మొదలపని. కాబట్టి నివృత్తి మార్గంలో ఉన్న సుఖయోగీంద్రుడు కూడా పరమాత్మ యందు నిర్హేతుకమైన భక్తి కలవాడు కాబట్టి ప్రయోజనాపేక్ష లేని భక్తి కలవాడు కాబట్టి వ్యాస భగవానుడు. పరమాత్మ యందు భక్తిని పెంచే కథను చెప్పాను రా బాబు అనగానే అయ్యా నాన్నగారు చెప్పండి కూర్చొని వింటాను అన్నాడు. అందువల్ల ఈ మహానుభావుడు విన్నాడు హరేహే గుణాక్షిప్తమతిహి. భగవాన్ వాదరాయణిహి అజ్జగాత్ మహదాఖ్యానం నిత్యం విష్ణుజన ప్రియః ఇంకో మాట ఏమిటి? హరేహి గుణాక్షిప్తమతిహి పరమాత్మ ఇందే పరమాత్మ యొక్క గుణములతో ఆకర్షించబడిన బుద్ధి కలవాడు కాబట్టి ఎవరాయనే సుఖయోగింద్రుడు. సుఖయోగిందురి మనస్సు నిండా ఏముంది? పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. అనంతమైనటువంటి కళ్యాణ గుణములతో ఆకర్షించబడిన మనస్సు కలవాడు కాబట్టి భగవాన్ బాదరాయణిహి ఎవరు సుఖయోగిందుడు. బాదరాయణుడు ఉంటే వ్యాసుడు. ఆయన పుత్రుడు బాదరాయణి. దశరథ పుత్రుడు దాశరథి. కదా కాస్త వ్యాఖ్యానం కూడా రావాలి. పుత్రుని అర్థంలో దాశరథి. రావణాసురుని కొడుకు రావణి. కదా ఇలా ఇది బాధరాయణి అంటే వ్యాస భగవానుని పుత్రుడైనటువంటి ఈ సుఖయోగీంద్రుడు అజ్జగాత్ మహదాఖ్యానం.
పెద్ద కథను అన్నగారి దగ్గర సేవించాడు, విన్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడు విష్ణు ప్రియుడు కాదు, విష్ణు జనప్రియుడు అంటున్నాడు. దయోగింద్రుడు ఎవరికి వీడండి విష్ణు జనుల యందు ప్రీతి గెలవడు అంటే భక్తుల యందు ప్రీతి గెలవడు. ప్రశ్న ఏమిటంటే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను చెప్పడానికే భాగవతం రాశారు అంటే. ఆ భాగవతం వల్ల వచ్చే కథ వేదాలని చెప్పాయి. లేవా? వేదములు, వేదాంతు ఉపనిషత్తులు ఉన్నాయి. సకల ఉపనిషత్తుల వలన. పరిహత్ పఠనం వలన, మననం వలన, బోధ వలన పరమాత్మ గుణాలని తెలుసుకున్నాయి. మళ్ళీ ఇది ఎందుకండీ? చేసిన పనే చేసినప్పుడు ఆయనకెందుకు ఈయనకెందుకు? ఆయన ఎందుకు చెప్పాలి, ఈయన ఎందుకు రాయాలి? కదా? ప్రశ్న అది. కానీ స్వాధ్యాయాత్ యోగమాతీత యోగాత్ స్వాధ్యాయమావశే తనిశా ఈ మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయాలి అంటే ఏం చేయాలి? స్వాధ్యాయం అంటే వేదమును వేద వేదాంతములను అధ్యయనం చేయాలి. కదా అంటే వేద వేదాంతములను అధ్యయనం చేయటం వలన పరమాత్మ యందు మనస్సు లగ్నమవుతుంది అని అర్థం. కొందరు ఆ పని చేసినా మళ్ళీ ఏం చేస్తారు? ఈ మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసి పదేక ధ్యానంలో ఉన్నవారు కూడా వేద వేదాంతంలో అధ్యయనం చేస్తారు. ఆవృత్తి. పరమాత్మును స్మరిస్తున్నాం. ఎలా? పేదముల ద్వారా. పరమాత్మ స్మరణ పేదములను జ్ఞాపకం చేస్తుంది. అంటే గుణముల ద్వారా ధ్యానము ధ్యానము ద్వారా గుణము సందురావచ్చు. అది శాస్త్రం. సరే ఏమైనా కానీయండి వేద వేదాంతముల వలన ఏ పని జరుగుతున్నదో ఆ పని అదే పని జరుగుతుంది ఇవాళ కూడా. మరి ఎందుకు వినాలి?
అదే కాదండి, ఇది అంతకంటే గొప్పది అంటుంది. ఎందుకంటే పరమాత్మ ఎలాంటివాడు? పరమాత్మ కూడా ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయనను కూడా సంతోషిస్తాడు. ఆయన భక్తులను కూడా సంతోషిస్తాడు. అతను భక్తజన ప్రియ కదా. అహం భక్త పరాధీన అంటారు మనకు. అంబరీష ఉపాశ్యం నాయనా ఏం లాభం లేదు. వాడు వస్తాడు ఎవరయ్యా ఇది దుర్వాసులు. స్వామి కాపాడవయ్యా అబ్బే నా చేతిలో ఏం లేదు నాయనా ఇది అది వాడి దగ్గర ఉంది అక్కడికి పో. నేను అన్ని శక్తులు ఉన్నాయి కానీ. నమస్తే ఏంటంటే భక్తాహ మాం వశీకురువంతి. మద్భక్తాహ మాం వశీకురువంతి. సత్ స్త్రీయః సత్ పతిం యథా. సాద్వీ మణులు తమ నిరంతర సేవతో భర్తను ఎలా తన వశంలో ఉంచుకుంటారో భక్తులందరూ నన్ను ఎలా వశంలో ఉంచుకుంటారు. వాళ్ళు చెప్పని నేను ఏం చేయలేను. అందుకే ఏమన్నా కాయ ఏమన్నా ఎవరో వచ్చి అడిగితే ఇంట్లో అడుగు పొమ్మంటాడు నాకేం దొరుకుతుంది అని చూస్తుంటాడు. అన్ని వీడియో చేయాలి. ఎక్కడి నుంచి ఒకసారి రాష్ట్రపతి ముద్ర పడితే పని అయిపోద్ది అన్నారు. అంటే ఎవరి కోసం ఎవరున్నారు? వచనం చేసుకుంటారు. భగవంతుడు అంటాడు భక్తులు వచనం చేసుకుంటారు నాయనా పోయి అక్కడ అడుగు. కాబట్టి పరమాత్మకి ఇష్టమైనది ఏమిటి? భక్తులు. భగవంతుడు కూడా తన గుణములను తన భక్తుల గుణములను వర్ణించిన వాడినే అనుగ్రహిస్తారు. వేదములు వేదాంతములు చెప్పేవి ఏమిటి? భగవంతుని గుణములు మాత్రమే. భాగవతం చెప్పేది ఏమిటి? భగవంతుని గుణములు భక్తుల గుణములు కూడా. కాబట్టి వేద వేదాంతముల కంటే భాగవతం చాలా విశిష్టమైనది. అందుకు విన్నాడు సుఖయోగి జరుపుతాచాద్. వేదాంతం ఆయన మొదలు చేసింది. కేవలం సకల వేద వేదాంతముల యొక్క విషయములు మాత్రమే భాగవతంలో ఉండి ఉంటే అయ్యా మీకు నమస్కారం అండి దీన్ని మేము చదువుకున్నాం ఎప్పుడో అనేవాడు. పరమాత్మకి ఏది ఇష్టమో తనకు కూడా ఏది ఇష్టమో అలాంటి భాగవతోత్తముల గుణవర్ణన ఇందులో ఉంది కాబట్టి వేద వేదాంతములు కూడా వివరించని తెలిపని అద్భుతమైన కొత్త విషయమును ప్రతిపాదిస్తున్నది కాబట్టి భాగవతము.
దీన్ని వినటానికి సుఖయోగీంద్రుడు ముందుకు వచ్చాడు అంటే ఇది భాగవత గ్రంథము యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పేటువంటి శ్లోకం. చాలా ఎందుకని చదవాలి భాగవతం? పేదాలు మాకు తెలియదా? పేదాంతా మేము చదువుకోలేమా? అంటే అది చెప్పనిది చెప్తుంది రా బాబు ఇది అని చెప్పాలి. అంటాడు విష్ణు జనప్రియః అధ్యగాత్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియః. పరీక్షితోధ రాజరిషేహే జన్మ కర్మ విలాపనం సంస్థాంచ పాండుపుత్రాణాం వక్ష్యే కృష్ణ కథోదయం చిన్నగా ఇక కథలోకి పడుతున్నాము మరి ఇప్పటిదాకా ఏం జరిగిందన్నమాట? ఉపోద్ఘాతం జరిగింది. భాగవతము యొక్క అవతరణ ఇదంతా. ఈ భాగవ అవతరణ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా ఇంకా భాగవతంలోకి వచ్చేస్తున్నాం. కథాక్రమం పెట్టి జనన అంటాం కదా ఇప్పుడు అలాంటి ఆ క్రమంలోకి వస్తున్నాం పరీక్షతోద రాజర్షే జన్మ కర్మ విలాపనం సంస్థాంచ పాండుపుత్రాణాం వక్ష్యే ఇంతకీ ఏం చెప్తున్నాడు, ఏం చెప్తానంటున్నాడో అంటే కృష్ణ కథోదయం ఇది ప్రధానం. కృష్ణ పరమాత్మ కథను బాగా వృద్ధి పొందించేటువంటి పాండుపుత్రాణాం సంస్థ. పాండుపుత్రుల యొక్క విజయము. వారి యొక్క జీవిత వృత్తాంతము. అలాగే పరీక్షితాద రాజరిషే జన్మ కర్మ విలాపనం. రాజరిషి అయినటువంటి పరిశీల మహారాజు యొక్క పుట్టుక పుట్టుక చేసినటువంటి పనులు అతని విలాపనం అంటే మోక్షం. ఇలా. పరీక్షిత్తు జన్మ, పరీక్షిత్తు జీవితము, పరీక్షిత్తు మోక్షం. అవెందుకు ఇక్కడ? అదే పాండుపుత్రానాన్ సంస్థ. పాండవుల యొక్క వంశ గౌరవ కీర్తి ప్రతిష్టలు ఎవరి చేత పెంచబడ్డాయి? పరీక్షించలేదు. అందుకే సంస్తాంచ పాండుపుత్రాణం పాండవుల అద్వితీయమైనటువంటి కీర్తిని అది మాకెందుకు? అయ్యా నువ్వు పైన చెప్పింది భగవంతుని ముత్తరం కదా ఆయన గుణములు ఆయన కీర్తన ఏమో చెప్పి పరీక్షిత్తు పాండవులు అంటున్నావ్ ఏమిటి అంటే పిచ్చివాళ్ళరా ఈ రెండు ఎందులో ఉన్నాయి.
కృష్ణ కథోదయం యాయక దయ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం అవతారంలో అంతర్లీనంగా ఉన్నదే పాండవుల కీర్తి పరీక్షిత్తు మోక్షం. కదా? పాండవుల కీర్తి లేకుండా పరీక్షిత్తు మోక్షము లేకుండా భాగవంతం చెబుదామా? పోనీ కృష్ణుడి కథ ఎక్కడ నుంచి చెప్తాం? కాబట్టి కృష్ణుని కథలో లీనమై ఉన్నది పాండవుల కీర్తి. అలాంటి పాండవుల కీర్తి ప్రకాశింపచేసినవాడు పరీక్షిత్తు. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం కథను అంటే పరీక్షిత్తు మోక్షం నుంచి మొదలు పెడితే సరిపోతుంది. అంటే కదా అతను ఎలా పుట్టాడు అంటే ఇదంతా రావాలి కదా మరి కథ అంతా. పరిణిత్ ఎలా పుట్టాడు? పుట్టిన వాడు ఏమేం చేశాడు? ఎందుకు మోఠానికి పోయాడు? సరిపోయింది. ఈ మూడు విషయాలు మనం తెలుసుకుంటే భాగవతం అంతా వస్తుంది. అలాంటి దాన్ని ఇప్పుడు నేను వివరిస్తున్నాను, చెప్తున్నాను అని యదా మృదే కౌరవ శృంజయానాం వీరేశ్వదో వీరగతిం గతేషు. ఇప్పుడు కథాక్రమం మొదలైంది. ఏమిటి? భారత మహాయుద్ధంలో కౌరవులు, పాండవులు వారికి సంబంధించిన వీరులు. గతేషు అందరూ మరణించారు అంటే ఇక యుద్ధం చేయగల ఒక్క వీరుడు లేడు. బ్రతికి ఉన్నా బతుకున్నారు కొందరు మహావీరులు బతుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? యుద్ధం చేసే స్థితి దాటిపోయారు విశ్వరుడు ఉన్నాడు. కృపాచార్యులు ఉన్నాడు అందరూ ఉన్నారు. కానీ అలా ఉండమంటే ఉంటాను తప్ప యుద్ధ రంగానికి మాత్రం మేము అడుగు పెట్టలేదు స్థితికి వచ్చాము. అందువల్ల యుద్ధము చేయగల వారంతా వీరులందరూ పోయారు. ఒక్కడు మిగిలి ఉండే. ఎవరు వాడు? దుర్యోధనుడు. ఆ మహానుభావుడు కూడా భీమశైముని గదోరు దండముతో భగ్న ఊరు దండే. గజతోటి అతని యొక్క ఊరు భాగములను విరగగొట్టారు. ఊరు భాగం విరగగొట్టబడి ప్రాణములు పోక ఉండలేక ఆ మహానుభావుడు బాధపడుతున్న సమయంలో
అందరూ అంతో ఇంతో యుద్ధం చేశారు దుర్యోధనునికి అతని ఉప్పు తిన్న పాపానికో పుణ్యానికో ఎంతో కొంత ప్రీతి కలిగించారు నేను ఒక్కడినే వ్యర్థంగా ఉన్నాను ఏ ప్రీతి కలిగించలేదు కనీసం అతనికి ప్రాణం పోయే లోపైనా ఒక అతనికి నచ్చిన ప్రియమైన ఒక చిన్న పని చేసి నేను రాజభక్తుడిని అని నిరూపించుకుందామని సదుబుద్ధి పోనీ దుర్బుద్ధి ఒక అశ్వత్థామకు కలిగింది. అది ఏం చేశాడు ఈ మహానుభావుడు? పడుకొని నిద్రపోతున్నటువంటి ద్రౌపది కుమారులు ఉపాండవులు అంటామే వాళ్ళ శిరస్తులను ఖడ్గముతో నరికేసి ఆ తలకాయలు తీసుకుని పోయాడు. అంటే చూపెట్టాలి అని గురువేశ్వరుని. అయ్యా రాజా నేను కూడా యుద్ధం చేశాను. లేదా నేను మీ ఎలాగైతే మీ వంశం నిర్వంశం అయిపోయిందో పాండవుల వంశం కూడా ఇంతటితో సరిపోయింది అంటే మీరు ఉండరు వాళ్ళు ఉండరు ఇప్పుడు ఇద్దరు సమానులే శాస్త్రం అదే కదా. ఎలా సమానం కావాలి అంటే మనం బాగుంటే వాడిని బాగు చేయడం కాదు. మనం చిడిపోయాం అనుకోండి వాడిని జడ కొడితే ఇద్దరం సమానం. నాకు ఏమి లేదు నీకు ఏమి లేదు ఇద్దరం సమానం. అదే అన్నమాట ఇప్పటికీ కలియుగం అంటే అప్పటికే స్వామి పోబోతున్నాడు కాబట్టి కలియుగం యొక్క వ్యవహారం రివర్స్ తలకింద వచ్చేసింది. అలా వచ్చి పాండు పుత్రులను సంహరించి చెప్తాడు వీరేశ్వజో వీరగతిం గతేషు వృకోదరా విద్ధ గదాభిమర్శ భగ్నూరు దండే ధృతరాష్ట్ర పుత్రే దుర్యోధనుని యొక్క ఊరుభాగములు భీముని చేత ఖండించబడి ఉన్నప్పుడు భర్త ప్రియం ద్రౌణిరితిస్మ పశ్యన్ తన స్వామి అయినటువంటి దుర్యోధనునికి ఇది ప్రియమును కలిగిస్తుందో ఏమో. అనుకొని ఎవరాయనే ద్రౌణిహి అంటే ద్రోణాచార్య పుత్రుడు చెప్పుకున్నాం కదా ముందు చెప్పుకున్నాం కదా బాలరాయణిహి అలాగే ద్రౌణిహి ద్రోణ పుత్రుడు ద్రౌణి అంటే అశ్వత్థామ. తన ప్రభువైనటువంటి దుర్యోధనునికి ఇది ప్రియమును కలిగిస్తుంది అనుకొని కృష్ణాసుతానాం స్వపతాం శిరాంశి. పడుకొని నిద్రపోతున్న ద్రౌపది పుత్రుల యొక్క శిరస్సులను ఉపాహరత్ విప్రియమేవ తస్య జుగుప్సితం కర్మ ఈ జనక ఏంటి?
దుర్యోధనునికి ప్రీతి కలిగిస్తుంది అనుకోని చేశాడుగా ఇది వాళ్ళకి కూడా ప్రియమేనండి. విప్రియమేవ సత్య. ఇతను చేసిన పని వలన దుర్యోధనునికి కానీ అశ్వత్థామ కానీ ఎవ్వరికీ ప్రీతి కలగేది. ఎందువల్ల? యుద్ధం చేసి చంపితే ప్రీతి కలిగేది. నిద్రపోతున్న వాళ్ళ శిరస్సులు ఖండించుకొని పోతే అందరూ ఏమంటారు ఛీ ఛీ ఛీ ఇంత పిరికి వాడా? ఇంత భయ భయ వస్తుడా? ఇంత పనికి రాని వాడా? అందరూ ఆ అశ్వత్థామను ఛీ ఛీ ఛీ ఛీ కొట్టే. అశ్వత్థామయ్య కాదు. ఇలాంటి సేవకులు ఉన్నారా దిడి అండి. అదండి. మృత్యాపరాధం ఎవరిది? స్వామిది కదా. వీడు చేస్తే ఒక వీడితో పోలేదు వాడి దాకా అందింది అబ్బా. చాలా గొప్పవాడైన దుర్యోధనుడు అందరి పిరికి పండలే ఆయన పాయ పనులంతా. ఆయన ఉద్యోగులంతా పిరికి పండలే. అంటే వాడు కూడా అందుకే ఎక్కపోయి దాక్కున్నాడేమో ఇప్పుడు అర్థమైందండి. అంటే వాడు చేసిన దానికి ఇది ఉద్యోగ ఉపకారం. అయ్యే సలకాల అత్యత్సాహం చేసిన పని. ఆయనకు అప్రియమే కలిగించింది. కొంచెం ఆలోచిస్తే అయ్యో నా పని ఇంతేనా అని వీడికి కలిగించింది. పోనీ పోతే మా అనుకుంటే వినోలందరూ గర్హయంతి జుగుప్సి తన్ కర్మ. పాడు పని కాదు జుగుప్స ఇంత చండాలం అండి. నిద్రపోతున్న వాళ్ళనా? శాస్త్రం నిద్రపోతున్న వాడిని మత్తం, ప్రమత్తం, ఉన్మత్తం, ఫలాయమానం ఇలాంటి వాడిని నరిపుముఖనం తిని మనకు ముందర వస్తుంది. ఇలాంటి వారిని చంపకూడదని శాస్త్రం. శత్రువైనా సరే నిద్రపోతున్న వాడిని చంపకూడదు, మత్తులో ఉన్న వాడిని చంపకూడదు, పిచ్చెక్కి ఉంటే చంపకూడదు, ఫలాయనం చేస్తున్న వాడిని ఇవన్నీ శాస్త్రం ఉంది. యుద్ధానికి ఒక నీతి ఉంది. ఇంత పని చేశారా అని అందరూ యుగుప్సితం కర్మ విగర్శయంతి. మాత శిశువునాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమాన. ఇప్పుడే వా తల్లిగారికి అందింది. అయ్యో అమ్మ అని కూడా ఉందని అశ్వత్థామ తల నడకి తీసుకపోయాడు. సుతానాం నిధనం నిశమ్య తన కుమార అంటే వాడు యుద్ధానికి పోలేదు. యుద్ధం చేయలేదు. పడుకొని ఉన్నారు, నిద్రపోతున్నారు. ఇలా జరిగింది తన పుత్రుల కుమారుల యొక్క నిధనం ఇలా జరిగిందని విన్నటువంటి ద్రౌపది తల్లి ఏం చేస్తుంది మరి విలాప్యం. అయ్యో నాయనా ఇలాంటి ఇలాంటి మరణం వచ్చిందా అని యుద్ధంలో మరణిస్తే ఆనందించేది వీర మరణం కదండీ. ఇప్పుడు ఇది ఏం మరణం అయినట్టు.
అది యుద్ధము కాదు, వధా కాదు, ఎవరికీ ఇద్దరికి ఎవరికీ తీర్థిని స్వర్గాని కలిగించేది కాదు. అయ్యో సత్తే చచ్చారు, యుద్ధంలో శత్రువులను చంపి మనవాడు చచ్చుంటే మా వాళ్ళందరూ మహావీరులు ఆనందించేశారు. అందువల్ల ఇలా మరణించడం వలన ఇలా వధించబడటం వలన విన్న వార్తను ద్రౌపది కూడా విలపిస్తూ ఉంటే తదారుదత్ బాష్ప కలాకురాక్షయే తాం శాంతయన్నాః కిరీటమాలి. అల్ల వెంట నీరు స్రవిస్తూ ఆ ద్రౌపది విలపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నటువంటి ద్రౌపదిని ఓదార్చాడు. ఎవరాయన కిరీటమాలి. ఎవరండీ అర్జున పరిగుణ పార్థః కిరీటి. ఆయన పేరు అర్జునుడి పేరు ఏంటి? కిరీటి అంటే ఏమిటండి? కిరీటం కల వారు దర్శనం వల్లేనా కిరీటం అందరి దగ్గర ఉంది. అందరి ఒక కిరీటే ఉంటుందట. అర్జునునికి వేల కిరీటాలు ఉంటాయి. అదేంటి అంటే ఇతను. ఉత్తర కురు దేశానికి వెళ్లి అక్కడి వారందరిని ఓడించి కానతనన్నీ తెచ్చారు. అక్కడి వారు ఇతనితో యుద్ధం చేయలేక మేము ఓడిపోయామని వేరే రకంగా చెప్పకుండా ఆ అందరు గుంపులుగా వచ్చి కిరీటాలను తీసే పాదాల దగ్గర పెట్టి నిలబడ్డారు. కిరీటములను మాడగా పెట్టారు ఇతనికి. అందుకే ఇతన్ని కిరీటమాలి. అందరూ ఉత్త కిరీటి అర్జునుడు కిరీటమాలి. కొన్ని వేల మంది రాజుల యొక్క కిరీటములతో సేవించబడిన కిరీటము గలవారు పాదములు కలవారు. అంటే అసలు మహావీరుడు అని. ఎలాంటి వీరుడినైనా ఒంటి చేతితో గెలవగల వీరుడు అని చెప్పడానికి ఈ అర్జునుడు ద్రౌపదిని ఓదార్చాడట. ఏమన్నాడు? తదా సుచస్య విమజామి భద్రే యద్ బ్రహ్మ బంధో స్థిరః ఆతతాయినః గాండీవ ముక్తైహి విశిఖైహి ఉపాహరే నీవు ఏ మాత్రము భయపడవద్దు, ఏ మాత్రము విచారించవద్దు, విలపించవద్దు. బా ఏమంటాడంటే సుచస్తే ప్రముజామిని దుఃఖాన్ని నేను తొలగించేస్తాను. ఎలాగండి యద్ బ్రహ్మ బంధో శిరః ఆతతాయినః. అంటే ఎవరు చంపారో కూడా తెలిసిపోయింది. ఇది వాడు బ్రహ్మ బంధువు అంట. అంటే వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు లాంటి వాడు అన్నారు. బ్రహ్మ బంధువు అంటే బ్రాహ్మణుడు లాంటి వాడు. బ్రాహ్మణుడు చుట్టూ ఉంటున్నాడు.
పేరుకు మాత్రం బ్రాహ్మణుడే కానీ లక్షణాలు లేవు కదా. ఎందుకంటే ఇద్దరు అధర్మంగా వ్యవహరిస్తే వీడు బుద్ధి చెప్పాలి. మరి అది వీడే చేస్తే అనం బ్రాహ్మణుడు అని. అందుకే బ్రహ్మ బంధువు అతను. బ్రాహ్మణుని లాంటివాడు అంటే బ్రాహ్మణుడైన వాడు చేయకూడని పని చేశాడు. అందుకే అలాంటి వాడి శిరస్సు తీసుకొస్తాను అన్నాడు. మరి బ్రాహ్మణుడిని చంపకూడదు కదయ్యా అంటే ఆతతాయినః. అంటే అగ్నిదాహ గరదశ్చైవ శస్త్రపాణిహి ఇప్పుడు మనకు నిప్పు పెట్టినవాడు విషం ఇచ్చినవాడు ఆయుధంతో కొట్టడానికి వచ్చినవాడు ప్రాణములు హరించినవాడు దారా క్షేత్రాపహరించ భార్యను అవమానించినవాడు మన రాజ్యాన్ని అపహరించేవాడు. ఈ షడ్విధాః ఆతతాయి. ఆతతాయి అంటే అర్థం అది. అగ్నిదాహ గరదశ్చైవ శస్త్రః శస్త్రపాణి ప్రాణ అపహారి దార క్షేత్రాపహారిచ షడైతే ఆతతాయినః అని శాస్త్రం ఆతతాయి ఎవడు అనడానికి వీల్లేదు ఇవి చేసినవాడు ఆతతాయి. పౌరవులు పాండవారికి ఇవన్నీ చేశారు కదా. అగ్ని పెట్టారు, నిప్పు పెట్టారు, ఆయుధం పెట్టుకొని వచ్చారు. తానార్ తలమందివి తీశారు, భార్యను అవమానించారు, రాజ్యము గుంజుకున్నారు. అంటే ఆతతాయి అనే ఎగ్జాంపుల్ ఎవరయ్యా? కౌరవులు. ఎగ్జాంపుల్ ఉండొద్దు మరి మనకు అర్థం కావాలంటే బాగా ఎవరు ఆతతాయి అంటే దుర్యోధనుడు. ఇవాళ ఈయన జ్ఞాపకం వస్తది. ఓహో ఇవన్నీ చేస్తే ఆతతాయి అన్నమాట అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు అశ్వత్థాము కూడా అత్తయ్య అయ్యాడు. ప్రాణం తీశాడు కదా అందరినీ. పడుకున్న వాళ్ళము అందుకోసమని ఇలాంటి ఆసతాయినః యద్బ్రహ్మ బంధో స్థిరః. అతతాయినః గాండీవ ముక్తైహి విసికైహి ఉపాహరే నా గాండీవంతో ప్రయోగించిన బాణములతోటి అతని శిరస్సును తీసుకొని వస్తాను విడిచిపోయాడు మరి. నీ పుత్ర శిరస్సు వాడి దేవుడి వరకు వాడిని తెలగాలించి నీకు ఇస్తాను. కృత్య పెరిగిపోయాక ఎలా చేస్తే ఎలా చేయాలి అని. వాడు ఒక పని చేశాడు మనం ఒక పని చేస్తాము అని ఆక్రమ్య యత స్నాస్యతి దగ్ధ పుత్రా.
మరి ఇంతలో నేనేం చేయాలంటావా? మీరు ఇంతలో వెళ్లి ఈ చనిపోయిన వారికి దాన నమస్కారాలు చేసుకొని రండి. ఈ దాన నమస్కారాలు చేసేలోపు వాడిని తీసుకొని వస్తాం తలకాయ తీసుకొని వస్తున్నప్పుడు దాన నమస్కారం కాగానే ఏం చేయాలి? స్నానం చేయాలి. ఆ స్నానం చేసే ముందు వాడి శిరస్సును నీ పాదముతో ఆక్రమించి వెళ్లి స్నానం చేద్దాము. ప్రతికారం తీర్చుకొని స్నానం చేద్దాము అన్నమాట. అది అంటాం కదా స్నానం శాస్త్రం. ఆ పని చేద్దు గాని నేను వెళ్లి. నీ బాధను ఈ విధంగా తొలగిస్తానని అర్జునుడు ఓదార్చి ఇటి ప్రియాం వలుగు విచిత్ర జలపై హిససాన్ పయిత్వా అచ్యుత మిత్ర సూతః ఎవరా ఇంత గొప్పవాడు ఎందుకయ్యాడు అర్జునుడు? అశ్వద్ధామ శిరస్సును పట్టుకొచ్చేంత సాహసం చేసే ప్రతిజ్ఞ ఎందుకు ఇయ్యాడండి అంటే ఆయనదేం లేదండి అచ్యుత మిత్ర సూతః అంటున్నాడు. ఆయనకు పేరు ఉంది అజ్జనునికి. ఏంటది? కృష్ణ కృష్ణ సారథి, కృష్ణ పరమాథమ సారథిగా ఉన్నారు. కృష్ణుడు ఒక సారథియే కాదు మిత్రుడు కూడా. సార్ అది అయితే ఇన్వాల్వ్ చేస్తారండి. సార్ అది ఏం చేస్తారండి? దగ సధాన్ నడిపిస్తారు కానీ ఆయన వచ్చి దగ పోతుంటాడు. మరి జదారి టైం తారు తీరి అంటేనే వస్తాడు తప్ప. కార్లో ఏమున్నా సంబంధం లేదు అది మన యజమాని చూసుకోవాలి కానీ ఈ సారది ఉన్నాడే ఆ కార్ కిందికి అంటాడు పైకి అంటాడు పక్కకి అంటాడు నానా గందగ వాళ్ళని చేస్తాడు సూర్యుడిని ఆపుతాడు చంద్రుడిని ఆపుతాడు ఇద్దరిని కలుపుతాడు ఆ అన్నీ చేస్తాడు మిత్రుడు అంటే హితముని చేసే వాళ్ళని మిత్రుడు అంటారు జనుని రథానికి సారథే కాదు అర్జునుని సర్వాత్మన హితమును కలిగించేవాడు. అందుకే అచ్యుత మిత్ర సూతః. కృష్ణ పరమాత్మ మిత్రునిగా గలవాడు సారథిగా గలవాడు. అంటే ఇతను ప్రతిజ్ఞ చేస్తున్నంతలోనే అయ్యా జీ హుజూర్ రెడీ సార్ అని కృష్ణుడు పదం తీసుకొని రెడీగా పెట్టాడు. రాథం తెచ్చావు చెప్పకముందే మాట్లాడుకుంటే విని కార తేవాలి మరి వచ్చి రాథం తెచ్చావు సార్ అని కూర్చున్నాడు అలా చేసుకొని అన్వాద్రవత్ దౌసిత ఉగ్రధన్వ కపిధ్వజః గురుపుత్రం రథేనా
అందులో ఈయన ధైర్యం ఇంకోటి ఉంది. ఒక ధైర్యం ఏమో కుష్ముడు మిత్రుడు సారథి. ఇంకో ధైర్యం కపిధ్వజః. పైన వారు ఉన్నారు. సరే చెప్పాను కదా. అర్జునుడు యుద్ధంలో ఎందుకు గెలుస్తున్నాడు? శత్రువు ఎవరు అర్జునుడిని ఏమి చేయలేక ఎందుకు పోతున్నారో? అంటే యుద్ధం చేస్తున్న వాడిని దెబ్బ తీయాలంటే శత్రువు చేసే మొదటి పని మొట్టమొదటి పని ధ్వజాన్ని విరగ్గొట్టాలి. భజాని కొట్టి అంటే అప్పుడు నేను అంటే వీడు చూస్తూ ఉన్నాడు భజం పడిపోతే. రెండో పని గుర్రారం కొడతాడు. మూడో పని సారథిని కొడతాడు. ఈ ముగ్గు అయినాక రథాన్ని కొడతాడు. ధర్మ గారి అర్జునుని భజం ఎవరండి? హనుమంతుడు ఒక్క బాణం కాదు మొత్తం ఏకమైనా అట్లా కదలు కూడా కాదు. పోయి గురువారం కొడదామా అగ్ని కూడా తోడించిన గురువారం. బాణాలు కొడితే పూజ చల్లినట్టు ఉంటది హాయి తల ప్రచారం ఉంటది. ఇక పోనీ సారథిని కొడదామా అంటే సంగతి ఇది. ఇంకేం చేస్తామండి అది మీ ధైర్యం అంట. ఎందుకు గెలిచాడయ్యా అంటే పైన వాడు ఉన్నాడు, ముందర వీడు ఉన్నాడు, కింద గుర్రాలు ఉన్నాయి. ఇక ఆయన గెలిచి ఏం చేస్తాడు? అందువల్ల హనుమంతుని యొక్క వేగం రథానికి వస్తుంది అంటాడు. ఎందుకు ఉంచాడు అంటే అతను అక్కడ ఉంటే అన్ని రథాల కంటే వేగంగా పోతుంది. జండా వాని వాయువేగం ఈ రధానికి వస్తుంది అని చెప్పడానికి అభిధ్వజః ఇలాంటి అర్జునుడు అన్వాద్రవత్ వెంట పరిగెత్తాడు ఎవరి వెంట? అశ్వత్థామ అని అంటారు. అన్వాద్రవ తెల దంశితః ఉగ్రధన్వా కవచము కూడా ధరించి నువ్వు అడుగుకుంటాడా? వాడు పిరికివాడు కాదు వాడు వీరుడే. మరి ఈ పని ఏదో చేశాడు కదా తెలుసు సంగతి కానీ అశ్వత్థామ అంటే రుద్రాంశ అని శాస్త్రం. అర్థం ఇస్తారు కదా ఒక్కొక్కడు ఒక్కొక్క అంశం చెప్పా ఎవరండీ సాక్షాత్తు రుద్రాంశ వాడు తక్కువ ఏం కాదు ఎందుకనే జాగ్రత్తగా పోవాలని ఏం చేశాడు కవచం మధ్య ధరించి ధనుస్సు తీసుకొని మంచి ఆయుధ హస్తాలు ఇస్తారు అన్నీ తీసుకొని అంటే ఇంచుమించు యుద్ధ అన్న దుర్గానే వెళ్ళాడు. అర్ధరాత్రి కావచ్చు వాడి చేటు ఎవడు ఉన్నాయో మనకేం తెలుసు. ఇలా ఉగ్రధన్వా దంసితః ఉగ్రధన్వా గురుపుత్రం రధేన అన్వా ద్రవత్ తన మీద విరోహించి అతని వెంటపడ్డాడు. ఈ మహానుభావుడు తమాపతం తంస విలక్ష్య దూరాత్ కుమార కుమారః ఉద్విగ్నమనాహరభేన కుమారులను పిల్లలను చంపినటువంటి ఆ అశ్వత్థామ తన వెంట వస్తున్న అర్జునుడిని చూసి ఉద్విగ్నమనా అసలే తప్పు చేశాడు.
ఏదో మరి ఇంత పని చేస్తే వాడు ఊరుకుంటాడా వచ్చినోడు? ఏమో ఏం చేస్తాడో సహజంగా భయం ఉంటుంది కదా ఫలత ఉంటుంది. అలా ఉద్విగ్నమనాహ ఎప్పుడు రథేన పరాద్రవత్ ప్రాణ పరీప్సుహు ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి కోరికతో, భయంతో పరిగెత్తాడు. అర్థమైందా అండి? ఐదుగురి పిల్లల ప్రాణాలు తీసినవాడు తన ప్రాణాలను కాపాడుకోవాలనుకొని పరిగెత్తుతున్నాడు. కాదు కదా? పద్మాన్ని చెప్పాడండి. వారి ప్రాణాన్ని అవలీలగా తీశాడు, తన ప్రాణాన్ని మాత్రం దక్కించుకోడు. మరి ఇదే భావన వాళ్లకు ఉంటుంది అనుకుంటే చంపుతారండి? అందుకే ప్రత్యేకించి అనువాద్ ద్రవత్ ప్రాణ పరీచ్యుహు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకునేవాడు ఉర్వ్యాం యావద్గమం రుద్రభయాత్ యధా కహా మీద పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడండీ అంటే శంకరుని చూచి ఆనాడు భయంతో పరిగెత్తిన దక్ష ప్రజాపతి లాగా. శంకరుడు అంటే వీరభద్రుడు అది. ఈనాయనే కదా ఆనాడు పరిగెత్తించాడు చమత్కారం ఏమిటంటే ఆనాడు శంకరుడేమో పరిగెత్తించాడు ఈనాడు ఆయనే పరిగెత్తుతున్నాడు ఎవరు వస్తుంటే కూపుడు వస్తుంది కదా. అబ్బో ఆయన్నేమో పరిగెత్తించాడు ఇప్పుడు వ్యాసుడు సామాన్యుడు కాదు. ఏ భావం చెప్తున్నప్పుడు దాని గురించే మాట్లాడుతాడు. దక్ష ప్రజాపతి గురించి చెప్పినప్పుడు ఓ ఆ పై దాకా చేసే ప్రభువు న్యాయమే పని చేయమని డ్యూటీ అట్ట ఆయనే ఆనాడు ఎంతమందినో పరిగెత్తింపచేసిన రుద్రుడు ఈనాడు అర్జనుడిని చూసి పరిగెత్తుకున్నాడు అర్జనుడిని చూసి అంటే కుసుని చూసి రుద్ర భయాత్ యధా ఆహా కొన్ని భాగాల్లో యథా అర్కః అని కూడా ఉంది. సూర్యుడు ఓ కథ ఉంది. ఆ కథ ప్రకారం సూర్య భగవానుడిని పరిగెత్తి పుట్టించిన రుద్రుడు ఊరికి వచ్చాడు అని అతని యొక్క తేజస్సును తగ్గించమని చెప్పితే అతను వినకుంటే ఇతను పరిగెత్తి పరిగెత్తింపజేయ ఓ కథ ఉంది. కానీ చాలా మంది పాఠాల్లో వీరరాగవీయం కానీ మనకు శ్రీధరీయం కానీ యథా కహ అని ఉంది. కహ అంటే దక్ష ప్రజాపతి.
రుద్రుని భయముతో పరిగెత్తిన దక్ష ప్రజాపతి వలె అర్జునుని కృష్ణాజనుల యొక్క భయంతో ప్రాణాన్ని కాపాడుకోవాలని అచ్యుత్తామ కూడా అలాగే పరిగెత్తి వీర్రాగమేనా అయ్యా అందులో కహ లేదు యధాకహ ఆ మరి కహానే ఉంటుంది అందులో. శుద్ధ భయాత్యథాకః యదా శరణమాత్మానమైచ్ఛత శ్రాంతవాజినం. ఎంత దూరం పరిగెత్తాలి అంటే తాను కాదు కదా. వదం మీద కూర్చున్నాం అవి పరిగెత్తాలి. గుర్రాలండి. అది పోగానే పోతారు. అది ఆగిపోతే ఇంకే పరిగెత్తాదా? అందుకే శ్రాంతవాదినం గుర్రములు అలసిపోయేదాకా పరిగెత్తించాడు. పారిపోయాడు. అవి అలసిపోయాయి. ఆ రోజుల్లో చెప్పేవాడు గుర్రాన్ని కొనేటప్పుడే ఈ గుర్రం ఎన్ని యోజనాలు నడుస్తుందో చెప్పేవాడు. అంటే దాని లైఫ్ ఈ గుర్రం యొక్క లైఫ్ ఎంత అంటే ఓ 100 యోజనాలు అంటే 12 కిలోమీటర్లు పోయిందంటే దాన్ని అడిగే అసలు నడవదు. అంటే ఒకేసారి. అందుకని దూరం వెళ్లకుండా కొంచెం దూరం ఆపి మళ్ళా ఎత్తమంటే చేస్తారంట. కాబట్టి నూరు యోజనాలు పోయే గుర్రాలు కొన్ని, వెయ్యి యోజనాలు పోయే గుర్రాలు కొన్ని దాన్ని బట్టే ధరా ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే దీని శక్తి ఇంత ఉంది అని చెప్తారు. అలాగే ఈ గుర్రం ఎంత దూరం పోయో తెలియదు పోపం అవి అరిసిపోయాయి. ఏం పరిగెత్తము మొరాయించాడు కానీ వాడు వస్తున్నాడు. వేయగా మరి బ్రతికారే ప్రాణం కాపాడుకోవాలి అని అత ఉపస్పృశ్య అస్త్రం బ్రహ్మ శిరో మీనే ఆత్మ త్రాణం ద్విజాత్మయః. ఎప్పుడైతే తాను పారిపోలేడో మరి ఒకటే మార్గం అయితే తానన్నా పారిపోవాలి లేదు వచ్చేవాడినన్నా ఆపాలి రెండే మార్గం. తాను పారిపోలేడు కాబట్టి వాడిని ఆపాలి. ఆ వచ్చేవాడు ఎవరు సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడు వేరే వాడిని ఏదో ఆస్త్రం వేస్తే పోతాడు. ఇవి ఉత్తాస్త్రాలకు ఆగేవాడు కాదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అని దాని పేరే బ్రహ్మ చిరస్తం కాదు రెండొకటే. బ్రహ్మాస్త్రం ఒక్కటే ఇప్పుడు ఈ ఆపదలో తనను కాపాడగలది ఓన్లీ ఒక బ్రహ్మాస్త్రం మాత్రమే అనుకొని ఉపస్కృశ్య జలం. ఆచమనము చేసి మంత్రాన్ని అనుసంధానం చేసి సందధే సత్సమాహితః అజానన్ ఉపసంహారం ప్రాణకృచ్ఛ్ర ఉపస్థితే
శివత్తామ మహావీరుడే అన్నీ తెలిసిన వాడే కానీ బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రం తెలుసట. ఉపసంహారం తెలియదు. అంటే కొన్ని అస్త్రములను ప్రయోగించిన తర్వాత ఎవరిని చంపాలో వారి వరకే కాక లోకానికి హాని కలిగించే ప్రమాదం వచ్చినప్పుడు లోకులంతా ప్రార్థిస్తే మళ్ళీ అస్త్రాన్ని విడ్రా మన పాటలో విడ్రా అంటాం కదా భూదం వరించుకోరు. అలా ఉంది ఆ అవకాశం ఉంది బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయం, పాశుభత్రం అన్నిటికీ ఉంది. కానీ ఈ పపం అక్షత్సామకు భూదం వారి తెలియదు. ఉపసంహారం తెలియనప్పుడు ప్రయోగించకూడదు. అది ఒక యుద్ధ యుద్ధ శాస్త్రం. కానీ అన్ని శాస్త్రాలకు ఉపశాస్త్రం ఏంటండీ? స్నానం తెప్పించుకుంటుంది. ప్రాణాపాయానికి ఒక శాస్త్రము మర్యాద లేదు. ఉండదు. అందుకని అందుకే అంటున్నాడు ప్రాణ కృచ్ఛ ఉపాగతే. ప్రాణమునకు ఆపద వచ్చింది కాబట్టి అజానన్నపి ఉపసంహారం. ఉపసంహారం తెలియని వాడు కూడా దాన్ని ప్రయోగించాడు ద సందధే తత్సమాహితః తతః సాదుస్కృతం తేజః ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో అది దివ్యమైనటువంటి తేజస్సును విరజల్లుతూ మహా వేగంగా పరిగెత్తుకొని వచ్చింది. ప్రాణాపన అభిప్రేక్ష విష్ణుం విష్ణుహు వాచాయం చంపుదామని పోతే చంపుడాయి మన చంపుడాయి పోస్తుంది ఏంటి ఇది. ఇంతవరకు నాకు ఆపద వస్తుంది అనుకోలేదు. ఫస్ట్ టైం ఆపద వచ్చేసింది. ఆపద వచ్చే దిక్కు ఎవరు? పడదాక బావ ఇప్పుడిదాకా ఆపద వచ్చేదాకా ఆపద వచ్చిన అనుకోండి దేవ దేవ మహా అవయవ త్రికాయ లజ్ఞ మయేశ్వర మొదలు పెడతారు ఈ స్తోత్రం మొదలు పెడతారు. అంటే మనం కూడా ఆ మా వాడే లే అంటాం. రోజు దీపం పెడతాం. నేను ఆపద రాగానే ఒక కొబ్బరికాయ కొడతాం. ఇంకా ఆపద వస్తే ఒక పారాయణం చేస్తాం. మరి ఎక్కువ ఆపద వస్తే కళ్యాణం చేస్తాం అని ఏం బాధ లే అని. వీళ్లా భక్తులు అంటాడు నవ్వుతాడు స్వామి పాపం. పద్మపురాణాలో శంకరుడు చెప్తాడు కలియుగంలోని భక్తులు ఎలా ఉంటారో వాళ్ళకి ఆపదలు వస్తేనే మనకు నమస్కారం చేస్తారు.
పార్వతి ఊరుకోక అడుగుతుంది శంకరుని. ఏమయ్యా ఇన్ని కష్టాలు ఎందుకయ్యా వాళ్ళతో? మనమే కాపాడేది ఇన్ని కష్టాలు ఎందుకు పిచ్చిదానా మనం జ్ఞాపకం ఉండటానికి అని. ఏమో జ్ఞాపకం ఉండవు మరి. అయ్యో దేవుడా అనాలంటే మరి ఆపద రావాలి కదా. అందుకే ఇస్తున్నాను అంటే మనల్ని అసలు జ్ఞాపకం చేసుకోరు వాళ్ళు. జ్ఞాపకం చేసుకుందాం అని అదే స్థితిలో కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర అయినా మహానుభావా నువ్వు భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడవు కాబట్టి త్వమేక దత్యమానానం అపవర్గోసి సంస్కృతే సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారందరినీ కాపాడగలవారవు నీ ఒక్కడవే. అందుకే త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతేస్పరః నువ్వు ప్రకృతి కంటే విలక్షణవు వ్యష్టుడవు ఆది పురుషుడవు మాయాం యుదత్య శిక్షిత్య సైవల్యే స్థిత ఆత్మని నీ శక్తితోటి నీ యోగమాయమైనటువంటి ప్రకృతిని పూర్తిగా తొలగించి అందరినీ కాపాడేటువంటి మహానుభావుడవు నీవే సైవ జీవలోకస్య మాయా మోహిత చేతసః విదత్యేశ్వేన వీర్యేణ శ్రేయః ధర్మాది లక్షణం ధర్మం ఏమిటి? జ్ఞానం ఏమిటి? విరక్తి ఏమిటి? మూడివే కదండీ. ధర్మ జ్ఞాన వైరాగ్య ప్రధానం. ఇలాంటి ధర్మ జ్ఞాన వైరాగ్యములు అంటే ఏమిటో. బోధించటానికి అందరిని నీవు నీ ప్రభావంతో కాపాడుతున్నావు వారి యొక్క యోగక్షేమాలను చేస్తున్న మహానుభావుడవు నీ ఒక్కడివే. ప్రధాయం చావతారస్తే భువః భార జిగీర్షయా అందులో తక్కినవేమో కానీ ఈ కృష్ణావతారం మాత్రం ఎందుకండీ భూభారాన్ని తొలగించలేం కదా మరి భూభారం మీనా వాడా ఇప్పుడు. ఇప్పుడు నువ్వు ఎవరిని తొలగిస్తావు నాయనా నన్ను తొలగిస్తావా వాన్ని తొలగిస్తావా అని భూవో భారజీ హీర్షయా స్వానాంచ అనన్య భావానాం అనుధ్యాన అది మల మల అనుమానం రాకుండా ఒక ముద్ది ఉంది అంటే సష్టం.
కాపాడదు కదా స్వానాంచను ధ్యానానాం నిన్ను ధ్యానం చేసే వారిని కాపాడటానికి భూభారాన్ని తొలగించడానికే నువ్వు వచ్చావు కాబట్టి మరి మరి మేము ఉన్న సంగతి తెలుసు కదా నిన్నే ధ్యానం చేస్తున్నాం మమ్ములను కాపాడవయ్యా అని స్వామి ప్రార్థించి కిమిదం సుత్కృతో వేతి దేవదేవాయ ఏదో పరిగెత్తుకొని వస్తున్నది మహా తేజస్సులో వచ్చేస్తూ ఉంది ఈ శక్తి ఏమిటి ఈ తేజస్సు ఏమిటి అది ఏ మాత్రమో మాకు అర్థం కావడం లేదు నీవే సర్వతోముఖమాయా తేజః పరమ దారుణం పరమ భయంకరముగా ఇది అన్ని దిక్కులను ఆక్రమించి దివ్యమైన తేజస్సు నా మీదికి వస్తున్నది స్వామి. దీని నుంచి నీవే కాపాడాలి. అంటే పుత్రుడు నవ్వి ఏం లేదురా బాబు. ప్రాణములను రక్షించుకోవడానికి వేరే దారి లేక అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అతనికి ఉపసంహారం తెలియదు. అదేనాగో బ్రహ్మాస్త్రమును ఇంకో అస్త్రంతో తిప్పి పంపలేము. అంటే నీవు కూడా ఏం చేయాలి అదే పని చేయాలి. బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం. నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది ఆగుతుంది. నీవు కాపాడబడతావు. ఇంతకు మించి వేరే మార్గం ఏదీ లేదు అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పితే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసి అక్కడి నుంచి ఆస్త్రం వచ్చేసింది ఇక్కడి నుంచి ఈ బ్రహ్మాస్త్రం రెండు పరస్పరం భీకుంటే ఏం జరుగుతుందండి? లోక ప్రళయం. లోకమంతా ధ్వంసం అవుతుంటే అర్జునుడు కృష్ణుని ముఖాన్ని చూసి అతని మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి రెండు అస్తాలను ఉపసంహరించాడు. వీడు కోతి మన వాళ్ళకి రాదు. ఒక బ్రహ్మాస్థాన్ని ఈ బ్రహ్మాస్థాన్ని తానే కృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్న అర్జునుడు సంధ్యహార. అలాగే ఉపజహార ఉభయం రెండు అశ్వములను పోసంభయించాడు. అందుకే జకి అందులో అంటాడు ఆవృత్య రోదసి కంచ ఔరుభాతే అర్కవన్నివత్ దృష్టవాస తేజస్సు తయోహు స్త్రీల్లోకాన్ ప్రదహన్ మహత్ చెప్తున్నాడు అందులో మతంచ వాసుదేవ
సంధ్యహార అర్జునః ద్వయం. కృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు రెండు అస్త్రములను ఉపసంహరించాడు. అప్పుడు తతః ఆసాధ్య తరసా దారుణం గౌతమీ సుతం బబంధ అమర్ష తామ్రాక్షః పతుం రసనయాయధా తనను కాపాడేది ఒక బ్రహ్మాస్త్రమే. అది ఇప్పుడు పని చేయలేము. మళ్ళీ ప్రయోగించలేము. ఒకసారి ప్రయోగించిన తర్వాత అది విఫలమైతే. మళ్ళీ ఆస్త్రం ఉపయోగించలేము, ఇంకో ఆస్త్రం ఏది పని చేయదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఇంకా ఏ ఆస్త్రాలు పని చేయవు. అందుకే అంటారు దుర్మార్గులు తమ దుష్ట బుద్ధితో సన్మార్గులకు మేరే చేస్తారు అన్నాడు వాల్యూమికి రామాయణంలో. హనుమంతుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించాడు. బ్రహ్మాస్త్రం వేరే దిక్కు లేదు మంచి వస్త్రం హనుమంతుడు కాళ్ళు ఎదురుగా చేశాడు బంధించాడు ఇలా పడాడు. దాని రూపం లేదు. వాడి పట్లు ఏమో ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాడు ఏం చేస్తాడు ఎందుకు తప్పించుకుంటే కష్టమని తాళ్ళు తెచ్చి మళ్ళీ కట్టేశారు. బ్రహ్మాస్త్రంతో కట్టివేసిన వాడిని తాళతో కట్టేశారండి. బ్రహ్మాస్త్రం ఏమైంది? పోయింది. వ్యర్థమైపోయింది. కానీ రావణాసురుని చూడాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ విషయం మర్చిపోయాడట హనుమంతుడు. ఏ విషయం? బ్రహ్మాస్త్రం నా బ్రహ్మాస్త్రం పని చేయనని విషయం మర్చిపోయాడు. ఇంకొకటి చెప్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు తోకకు నిప్పు అంటించే ప్రయత్నం చేస్తున్న సమయంలో చేసిన తర్వాతను ఈ అక్షరాలు నాకేం చేస్తాయిలే అప్పుడు ఇప్పుడు ఉన్నాను. అంటే బ్రహ్మాస్త్రం ఎలాగైతే అందరిని బంధిస్తుందో హనుమంతునికి బ్రహ్మాస్త్రం కూడా బంధించకుండా వరం వాడికి ఉంది. జో వంకతో పోయి వాడిని చూసి నాలుగు మాటలు చెబుదాం అని వచ్చాడు ఉంటాడు. అందువల్ల బ్రహ్మాస్త్రం వ్యర్థమైతే ఇంకో అస్త్రం పని చేయదు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఏమైంది మరి? వ్యర్థమైపోయింది. అంటే నిస్సహాయంగా ఉన్నాడు ఆయన. నిస్సహాయంగా ఉన్నటువంటి ఆ...
అశ్వత్థామను పశుం రసనయా యథా బబంధ తాడుతో పశువును కట్టేసినట్టుగా అశ్వత్థామను కట్టేశాడు అర్జునుడు బాగా కట్టేసి రసనయా యథా శిబిరాయని నీచంతం దామ్నా బధ్వా రిపుం బలాత్ కట్టేసి ఏం చేస్తున్నాడు? తాము ఉన్నటువంటి శిబిరానికి తీసుకొని పోదామని ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడు. అంటే ఆ లక్షణాలు కనబడ్డాయి కట్టేసి లాక్కోబోతున్నాం మనం. చూశాడు కృష్ణుడు ఇదేం పిచ్చి పని? ఏం పని అయ్యా? ఏమంటున్నాడంటే మన మహానుభావుడు అందులో ప్రాహార్జనం ప్రకుపితః భగవానంబు జేక్షణః చాలా కోపంగా ఉన్నారు కృష్ణుడు. ఏరా నువ్వు ద్రౌపదికి ఏం చెప్పావ్? పట్టుకొస్తానన్నావా? శిరస్సు కట్టేసి తెస్తానావా? మరి శిరస్సు తెస్తానన్నావ్. పంపుతానని చెప్పావు, శిరస్సు తెస్తానని చెప్పావు, నువ్వు మరి ఒక కట్టే ఇచ్చేబోతున్నావేంటి? ప్రతిజ్ఞాత్మ మర్చిపోయావా? ఇలాంటి వాడిని. పక్షించకూడదు, శిక్షించాలి, సంవరించవయ్యా అని చెప్తున్నాడు చూడండి. అందులో మైనం పార్థారస చిత్రాతుం బ్రహ్మ బంధుమిమం జహి. వీడు బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మ బంధువు, బ్రాహ్మణు లాంటి వారు తప్ప ఏదో సూత్రం ఉంది తప్ప తగినవి ఏమీ లేవు వీడి దగ్గర. అందుకొసరకు ఇలాంటి వానిని నీవు కాపాడొద్దు, చంపు. యోకౌ అనాగసః సుక్తాన్ అవధీత్ నిచి బాలకాన్. పడుకున్న వాళ్ళని చంపాడయ్యా. అందులో అనాగసన్. ఏ తప్పు చేయలేదు. పడేనా అధ్యాయానికి వచ్చారండి పాపం. పోయే వాళ్ళని తంపారా వాళ్ళు? ఎవరికైనా హాని చేశారా? ఏ తప్పు చేయలేదు. ఒకటి, రెండవది రాత్రి పూట. మూడవది నిద్రించి ఉన్న వాళ్ళని. నాలుగవది బాలులను. అన్ని తప్పే. బాలులను చంపకూడదు. నిద్దించిన వాళ్ళను చంపకూడదు. రాత్రి పూట యుద్ధం తగిలి తప్ప చంపకూడదు. తప్పు చేయని వాళ్ళను చంపకూడదు.
నాలుగు ఉన్నాయి. అంటే ఏ రీతి ప్రకారం కూడా చంపదగిన వారు కాదు మీ పుత్రులు. అలాంటి వారిని చంపిన వాడిని కాపాడుతానంటావేమయ్యా? బదులు చంపు. అనే నిధి బాలకా అందుకే అంటున్నాడు మత్తం, ప్రమత్తం, ఉన్మత్తం, సుప్తం, బాలం, స్త్రీయం, జడం, ప్రపన్నం, విరధం, భీతం, నరిపుంహంతి ధర్మవిద్. ధర్మము తెలిసినవాడు ఇలాంటి శత్రువును చంపడు. ఎవరినండి మొదలు చెప్తున్నాడు మత్తం, ప్రమత్తం, ఉన్మత్తం మూడు మత్తాలు ఉన్నాయి కదా ఒకటి. మద్యపానం వల్లకైనటువంటి మదాన్ని మొత్తం ధనాదుల వల్ల ధనము విద్యా వంశం ఉందే అలాంటి వాడితో ఉన్నవాడు ప్రమత్తుడు. అంటే ఆ మదం ఇంకా పైకి ఎక్కుతుంది మనం. ఇదేమో నీళ్లో బిందె నీళ్లో పోతే పోతుంది. అది బిందె నీళ్లు కాదు సౌదరంలో ఉంచినా పోదు. అది ప్రమత్తం. ఈ రెండిటికంటే గొప్పది ఉన్మత్తం. ఎలా పిట్టివాడు అన్నాడు. అలాగే మత్తం, ప్రమత్తం, ఉన్మత్తం. అలాగే సుప్తం, బాలం. పడుకొని ఉన్నవాడిని, పిల్లవాడిని, స్త్రీయం, స్త్రీని, జడం అంటే అజ్ఞానిని, ప్రపన్నం. శరణు వేగిన వాడిని విరథం, రథము లేని వాడిని భీతం, భయపడిన వాడిని. ఈ ఎనిమిది రకముల శత్రువును ధర్మము తెలిసిన వాడు చంపకూడదు. అంతా పని చెప్పాడు. వాడు పడుకొని ఉన్నారు పిల్లలు రాత్రి పూట. ఎవరికీ హాని చేయని వాళ్ళు కాబట్టి వీరు ధర్మం తీయనప్పుడు వారిని నువ్వు కాపాడటం ఏమిటి? మొదలు సంహరించవయ్యా అని స్వప్రాణానియ పరప్రాణైహి ప్రపురుష్ణాతి అఘృణ ఖలః చెప్తున్నాడు ఇతరుల ప్రాణములతో తన ప్రాణాలను కాపాడుకునే కాపాడుకోవాలి అనుకున్నవాడు అకృణః అంటే దయాపీనుడు. ఇక తృప్తిగా లేదు కలహ. పరమ దుర్మార్గుడు అన్నాడు. దుర్జనుడు మూర్ఖుడు అని అర్థం. ఎందుకంటే నిజంగా మూర్ఖుడు కాకుంటే తన ప్రాణాలను ఆ ప్రాణాలను కాపాడుకుంటాడండి.
నీవు ఎందుకు ఇంకోడిని చంపుతున్నావో అంటే నేను బతకడానికి. నేను బతకాలంటే బతికే వాడిని చంపాలి. ఇంకో బతుకుని చంపి బతకడం ఏం బతుక అంటారు? వేరే ప్రయోజనం చెప్తే ఒప్పుకోవచ్చు. నేను బతకాలి కాబట్టి బతికిన వాడిని చంపాలి. అనుకున్న వాడు ఏమవుతాడు? ఖలః నిర్ఘృణః. దయాహీనుడు పరమ మూర్ఖుడు కాబట్టి తద్వధాతస్యహి శ్రేయః ఏ దోషాతు యాతి అధఃకుమాన్ అలాంటి వాడిని చంపటం వాడికే మేలు మనకు కాదంటుంది. ఎందుకంటే చేసిన తప్పుకు తగిన శిక్ష పడితే ఆ పాపం పోయి వాడు పరిశుద్ధుడు అవుతాడు. లేకుంటే వాడు నరకానికి పోతాడు. పాపము చేసిన వాడిని నరకాన్నించి తప్పించాలంటే మొదలు చంపాలి. శిక్షమయ్యారండి. అందుకే రాజులు భగవతం వస్తున్న కారణం అదే. తప్పు చేసిన వాడిని శిక్షిస్తే పాపం పోయేవాడు స్వర్గానికి పోతాడు. ఎదుటి వాడికి హాని కాకుండా కాపాడేవాడే రాజు. ఎలాంటి హాని? ఇహలోకంలో హాని, పరలోకంలో హాని. ఇహలోకంలో హాని వాడే చేశాడు. ఇతరులకు హాని చేయటం వలన కలిగిన పాపాన్ని రాజు వాడిని శిక్షించి ప్రక్షాళన చేస్తున్నాడు. దానితో పరలోకంలో వానికి మేలు కలుగుతుంది. ఇచ్చా అందుకు. కాబట్టి ఇంత పాపం అందులో నీ గురు పుత్రుడు వాడికి ఉపకారం చేయాలి కదా నువ్వు అంటే ఏం ఉపకారం చేయాలి? వాడు నరకం పోకుండా చూడాలి మన ధర్మం. ఉత్తమ లోకాలు వాడికి ఇవ్వాలి ముందు వాడి ధర్మం. దా ఏమవుతుందండి? చేసిన తప్పుకు శిక్ష పడుతుంది కాబట్టి పాపం కాస్తా పోతుంది, హాయిగా స్వర్గానికి పోతారు. అతనికి ఉపకారం చేయాలనే నీ సంప అంటున్నాడు బాబు, బాగా ద్రోహం కాదు. అది చూడండి. తద్వధాత్ తద్వధః తస్యహి శ్రేయః. యద్దోషాతు యాతి అధఃకుమాన్. వాడు చేసిన తప్పు వలన వాడు నరకమునకు పోతాడు. కాబట్టి నరకమునకు పోకుండా వాడిని కాపాడాలి అంటే మొదటి వాడు శిక్షించాలి. తప్పు పోయింది, కడిగి పోయే పడింది, మురికంటిందండి, చేయి కడిగేసుకుంటాం, శుద్ధి పొందినాం. తప్పు చేశాడు, శిక్షించాం, శుద్ధి పొందాడు. వాడు మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళ్తాడురా బాబు, గురుపుత్రునికి ఉపకారం చేయడానికి చెప్తున్నాను, జైహి. అలాంటి వాని చంపు ప్రతిశ్రుతంచ భవతా పాంచాల్య సునతో మమ ఇవన్నీ పక్కకు పెట్టి నేను కూడా పక్కనే ఉన్నాను ద్రోపదికి బ్రతికే చేశావు కదా
నీ పుత్రులను చంపిన వాడి శిరస్సు తెచ్చి నీకు ఇస్తాను. దహనం చేయగానే దాన్ని పాదంతో ఆశ్రమించి నువ్వు స్నానం చేస్తావు అన్నట్టు గుర్తు నేను పక్కనే ఉన్నాను. వినకుంటే ఏమో సంగతి కానీ అనలేదనొచ్చు. నేను విన్నాను. ప్రతిజ్ఞ నా ముందరే చేశావు కాబట్టి ఆహజిరస్తత్య యత్తే మానిని పుత్రః తదసౌ వచ్యతాం పాపః ఆతతాయి ఆత్మ బంధుః ఇది పాపి. అందులోనూ ఆతతాయి. అందులోనూ ఆత్మ బంధువులను. కదా వేరే వేరే మామూలు బంధువులు. పుత్తురులు ఎవరండీ? ఆత్మావై పుత్ర నామాసి కదా. కొడుకు అంటే ఎవరు? ఆత్మే. అందుకే వీడు ఆత్మ బంధువులను చంపినవాడు, ఆతతాయి, పాపుడు. కాబట్టి భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః పోనీ కనీసం మనకు కీడు చేసినా తన స్వామి కన్నా మేలు చేయాలి కదా. వాడికి అపకారం ఏం చేశాడు? చెడ్డ పేరు తెచ్చాడండి, ఇలాంటి దుర్మాకుడు నా బరువు వాడు. చెప్పాను కదా, ఎవడో గాడిద కొడుక అని తిడితే పాపం గాడిద అనుకుంటుందట. వీడు నా కొడుకా? ఇంత పాపం నాకా? నాకు ఎంత అప్పటి ఇస్తా అండి అని నా విందు ఒక అలా చెప్పాడు నువ్వు నమస్కారం అని. అలాగే వీడు నా సేవకుడా దుర్యోధనుని తలకాయ ఉంచుకోవాలి. తెచ్చాడు వాడు తొడదు పోయి. అశ్వత్థామ ఇలాంటి పని చేశాడు ఎవరో అంటే దుర్యోధనుని సేవకుడు పని గెలిచి ఏంటండీ. వాడు మనకు అపకారం చేశాడు, వాడి స్వామికి అపకారం చేశాడు. ఇద్దరికీ విప్రియం చేశాడు కాబట్టి భక్తుశ్చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడిని చంపే తీరాలి. ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడాడు కృష్ణుడు అంటే ఏవం పరీక్షిత. అర్జునుని గుణాన్ని పరీక్షించడానికి మాట్లాడాడంట చంపుతాడా లేదా? కోపం వచ్చింది బాగా. ప్రతింగ చేశాడు. ఎందుకు గోకులం చంపినవాడు? ఈ ఆవేశంలో దుఃఖంలో.
అకృత్యం చేస్తాడా కృత్యమే చేస్తాడా? కొంచెం టెస్ట్ చేయొద్దు మరి స్వామి దగ్గర నానా పరా ఏం లేదు. సూత్రం సూత్రం ఎవరికైనా ఒకటే సూత్రం. అందుకోసం ఏవం పరీక్షత ధర్మ పార్థః కృష్ణేన చోదితః. అతని స్వభావాన్ని పరీక్షించాలని ధర్మాన్ని అర్జునుడికి కృష్ణుడు బోధించాడు. అంటే ధర్మం ధర్మం ఆచరించమని ధర్మం ఆచరించు అని ప్రేరేపించాడు. అయినా నైశ్చత సంతం గురుసుతం యద్యపి ఆత్మహనం మహా. వాడు ఆత్మఘాతి కదా? గురువు గురుపుత్రుడు అంటే ఎవరు ప్రస్తుతానికి ఎవరు ఇప్పుడు? ఆత్మను చంపినవాడండి. ఎవరు ఆత్మ? ఆత్మావై పుత్రనామం అండి. ఆత్మ అంటే పుత్రుడే కదా? పుత్రులను చంపాడంటే వాడు తనను చంపినట్టే. ఇలా తనను చంపిన వాడని తెలిసి కూడా గురుసుతం హంతుమ్ నైచ్ఛత్. గురుపుత్రుడు కాబట్టి చంపాలి అనుకోలేదు. సంపాలని కోరలేదు. అంటే ఇంత దుఃఖం ఉన్నా, ఇంత ఆవేశం ఉన్నా ధర్మాన్ని మాత్రం అర్జునుడు అరిచిపోలేదు. అందుకే నైత్యత్ హంతం హంతం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్. అథ ఉపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథిహి నివేదయక్తం ప్రియాయై శోచించ ఆత్మజాన్ హతాన్. అలాగే కట్టేసి తీసుకొని వచ్చాడు. చంపలేదు అతన్ని తీసుకొని వచ్చి శిబిరాన్ని తీసుకొని వచ్చి ద్రౌపదిని పిలిచి తెచ్చాను వాడిని. నీ కొగులం తప్పిన వాడిని పట్టుకొచ్చాను వచ్చి చూడు. అని ద్రౌపదికి వివరించాడు, తెలిపాడు. ఆ మహానుభావు గారు తదాహృతం పశువతు పాశబద్ధం అవాంముఖం కర్మ జుగుప్సితేన నిరీచ్ఛ కృష్ణ అపకృతం గురువస్తుతం వామస్వభావ. కృపయా నా నామ సధాకృతం అశ్వత్థాప ఎలా ఉంది నీకు? కట్టేసి తీసుకొచ్చారు. అంటే ఎంత దీనంగా ఉందో అతను పొంది అతను అనుభవిస్తున్న దైన్యము. ఏ మాటలకు అండదు. వర్ణించదు అందుకే తథా అలా పట్టుకొచ్చారండి అన్నారు. తథా పూతాం దృష్ట్వా నృపసురసి పాంచాల తనయం అంటాడు దేవుడు. సంధి చేద్దాం సంధి చేద్దాం సంధి రాదు అంటుంటే సంధి చేస్తావా?
ద్రౌపదికి అలాంటి అవమానం చేసిన వాళ్ళకు ఎలాంటి చెప్పడానికి అంటే నోరులో మాట రాదు. అవమానం ఎలాంటిది వండించడానికి ఏ భాష చాలదు. రాయి కేవడు అక్షత్సాహ గతి ఏంటంటే తథాకృతం. అంటే అంత జుగుప్సితంగా ఏ బ్రాహ్మణుడు, ఏ గురుపుత్రుడు పొందలేని, పొందరాని, పొందకూడని పొందుతాడని ఊహించడానికి కూడా వీలైనంతటి దుర్భలమైన దీన హీన స్థితిలో పట్టుకొని వచ్చినటువంటి వాడిని అలాగ అందుకనే పశువతు పాశబద్ధం. పశువుని ఎలా తాడుతో కట్టి అలా కట్టి పట్టుకొచ్చాడు. పశువతు పాశబద్ధం. రెండోది అవాంముఖం. తలకాయ వంచుకొని ఉన్నాడు. ఎందుకు ఎవరైనా కొట్టారా అంటే కర్మ జుగుప్సితేన తాను చేసిన పని అయిపోయింది. తలకాయ మనం ఎందుకు వంచుకుంటాం అంటే ఎవరో చేసిన పని కాదు మనం చేసిన పని. మనం చేయని తప్ప తాను ఇక్కడ తలకాయ వంచుకుంటాం కదా అందుకే అవాంముఖం కర్మ జుగుప్సితేన. నిరీక్ష్య కృష్ణ అపకృతం గురుస్తుతం తనకు అపకారం చేసినటువంటి గురుపుత్రుడిని చూచి వామ స్వభావ ఉత్తమ స్వభావురాలు కాబట్టి కృపయా దయ కలిగింది. అయ్యో గురువుగారి పుత్రుని గట్టి జరిగింది. రెండోది గురువుగారి పుత్రుడు కదా నా నామ తల వంచి నమస్కారం. తన కొడుకులను చంపిన వాడు ఎదురుగా వస్తే తల వంచి నమస్కారం చేశాడు. గురుపుత్రుడు అండి. నమస్కారం తాను చేయడమే కాక ఉవాచసనం చర్చ బంధన ఆనయనం అయ్యో అయ్యో అయ్యో ఈయన కట్టేశారా? కట్టేసి తీసుకొచ్చారా? వద్దు వద్దు సహించలేకపోయింది అశ్చర్యాత్మామును కట్టేసి పట్టుకొని వస్తున్నాను చూసి సహించలేకపోయింది. చూసి అందులో ముచ్యతాం ముచ్యతామేష బ్రాహ్మణః మితరాము గురుకు బ్రాహ్మణుడే కట్టేయకండి మొదలు ఇప్పండి మొదలు ఇప్పండి పుత్రామడు కాదు గురువు ఈయన గురువు ఏంటండీ అంటారా ఈయన తండ్రి గురి ఈయన ఏమవుతాడండీ ఆత్మవై పుత్రనామాది ఇప్పుడు ద్రోనుడే ఈ రూపంలో ఉన్నాడండీ చూడండి ఎవరండీ? తండ్రి. అందుకే ఇతను గురువు. సరహస్య ధనుర్వేదః సంసర్గోపసంయమః అస్త్రగ్రామస్య భవతా శిక్షితః యదనుగ్రహాత్.
అధుర్వేదం మొత్తము ప్రయోగ ఉపసంహారములు అష్ట చత్రాష్టర ప్రయోగములు ఉపసంహారములు ఇవన్నీ కూడా ఏ మహానుభావుడి అనుగ్రహంతో మీరు పొందారో తద్రోణః ప్రజారూపేన వర్తతే. ఆ ద్రోణుడే ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడ ఉన్నారు. కొడుకండి ఎవరండీ? గురుపుత్రః గురువతు గురువుగారి పుత్రుని గురువులాగా చూడాలని శాస్త్రం కాబట్టి తస్య ఆత్మనః భగవాన్ ద్రోణః ప్రజారూపేణ వర్తతే తస్య ఆత్మనః అర్ధం పత్నియాస్తే నాన్వగాతు వీరసూకృపి ద్రౌపది ఎందుకు బ్రహ్మవాదిని అంటారో సంగతిలో చెప్పు. అందరూ ద్రౌపదిని ఏమంటారు? బ్రహ్మవాదిని. పరబ్రహ్మ స్వరూపాన్ని బాగా తెలుసుకున్న మహానుభావురాలు అనుకున్నారు వీళ్ళు తను. ఈ పరిస్థితుల్లో అశ్వత్థామను చూచి ఏమంటున్నది? ఎవరు నీకు ఇంతటి శస్త్రాస్త్ర సంగ్రామం మహా విజయనంత అని చెప్పారో అతనే అబ్బాయి రూపంలో ఉన్నాడు అయ్యా. అంతే కాదు సత్యార్థం ఆత్మనః అలాంటి ద్రోణిని సగం ఎవరు? ఆరియా. కుర్పి కదా? ఆమె భర్తృ సహగమనం చేసిందా? భర్త వెంట పోయిందా? పోలేదు. ఎందుకు పోలేదు? వీర సూర్యం. పుత్రులు ఉంటే పోకూడదు అని శాస్త్రం. ఈ పుత్రుడిని చూసుకోవడానికి ఇతని కోసం ఆమె భర్త యొక్క భర్తతో సహగమనాన్ని కూడా మానుకుంది. ఇప్పుడు ఈయన్ని చంపితే ఆమె పని ఏంటండీ? కదా అలాంటి హాని మనం చేయవద్దు చూడండి. సయేష భగవాన్ ద్రోణః తస్యాత్మనోర్ధం పత్నియాస్తే నాన్వగాత్ వీరసో కృపి తద్ధర్మజ్ఞ మహాభాగ భవద్విహి గౌరవంకులం. పరమాత్ములు, మీరు మహానుభావులు. మీ కులమంతా, మన వంశమంతా వీరి వంశాన్ని నిరంతరం గౌరవించాలి. గురు వంశం ఇది, ఆచార్య వంశం. ఆచార్యుని పత్రిని కానీ ఆచార్య పుత్రులను కానీ అవమానించకూడదు హాని కలిగించకూడదు. రుజినం నార్హతి ప్రాప్తుం పూజ్యం వంద్యమభీక్షణచ మనం ఈ మహానుభావుడిని పూజించాలి నమస్కరించాలి సేవించాలి.
లాంటి వానికి పాపము చేయకూడదు, హాని చేయకూడదు, శిక్ష కలిగించకూడదు. అని గౌతమీ పతి దేవతా పతి దేవతా భర్తను దైవంగా చూచుకునేటువంటి గౌతమి అంటే ఇతని తల్లి మారోధి ఎడవకూడదు ఎలా యథాహం మృతవత్స నా పుత్రుడు చనిపోయిన నేను ఏడుస్తున్నట్టు ఇతని తల్లి ఏడవకూడదు నేను సహించలేను ఆ దృశ్యాన్ని నేను సహించలేను మారోదీత్ అత్యజనని. యదాహం మృతవత్సార్థ రోదిమి అశ్రుముఖి కన్నుల వెంట నీళ్ళు కారుతూ నేను ఎలా ఏడుస్తున్నానో ఇలా ఇలాంటి ఏడుపు ఇతని తల్లికి రాకూడదు. యై కోపితం బ్రహ్మ కులం రాజన్యైహి అజితాత్మభిహి తత్కులం ప్రదహత్యాసు సానుబంధం సుచాత్పితం. బ్రాహ్మణుల వంశాన్ని బ్రాహ్మణోత్తములను కోపింపచేసిన కులము సమూలంగా నాశనమవుతుంది. ఎలా? నిప్పు అంటుకున్న ఇల్లు లాగా సుచార్పితం అగ్ని అంటుకున్న ఇల్లు ఎలా గహనం అవుతుంది మళ్ళీ మిగలదు సమూలంగా అలాగే బ్రాహ్మణ కులాన్ని కోపింపజేస్తే అలాంటి రాజవంశము రాజకులము ఉండదు. అంటే ఇతని తల్లి ఏడవకూడదు అనుకోకుండా మన వంశ ముందర బాగుండాలి కదా. మిగిలిన వాళ్ళైనా క్షేమంగా ఉండాలనుకుంటే ఇతన్ని చంపకూడదు, ఇతనికి అపకారం చేయకూడదు అని ద్రౌపది విలపించింది. విడిపించవయ్యా విడిపించవయ్యా విడిపించండి విప్పండి విప్పండి. సంపొద్దు హాని చేయొద్దు. విలపిస్తే ధర్మ్యం న్యాయం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్. ద్రౌపది మార్చి అనే మాట ఇట్లా ఉంది. ఎలాగండీ ధర్మ్యం అంటే ధర్మబద్ధమైనది. అలాగే న్యాయం ధర్మం వేరు మన న్యాయం వేరు సత్తం వేరు అని చెప్తాం కదా మనం. కాబట్టి ధర్మబద్ధము న్యాయబద్ధము అంటే గురువుగారి పుత్రుడిని చంపకూడదు అనేది. ధర్మ వర్ధం. బ్రాహ్మణుని చంపకూడదు అనేది న్యాయవర్ధం. ధర్మ్యం న్యాయం సకరుణం. నా పిల్లలు పోతే నేను ఏడిచినట్టు వీళ్ళ తల్లి ఏడవకూడదు ఇది దయ. అలాగే సకరుణం. రెండోది నిర్వ్యలీకం ఎలాంటి పాపము లేకుండా చంపితే వగం కదండీ.
అలా పాపాన్ని పోగొట్టేటువంటి సమం తనకొక నీతి వారికో నీతి కాదు కదా. ఈరోజు నా పిల్లలు చనిపోతున్న ఎలా ఏడుస్తున్నానో వాడి గృష్టి వాడి తల్లి ఎలాగ ఏడుస్తుంది. ఇది అందరికీ సమానమే అని. స్వామి విషయాన్ని విభాగించేటువంటి మహా గొప్ప మాటను రాజా ధర్మసుతః రాజ్ఞాః ప్రత్యనందత్ ధర్మరాజు అభినందించాడు. ఇంతటి పుత్ర శోకంలో కూడా ఇవన్నీ ఆలోచించగలిగి మాట్లాడినందుకు ద్రౌపదిని ఉండదు. ఆవేశంలో ఏదో భావంలో పో చంపేద్దాం మాట్లాడదాం అంటారు తర్వాత ఇంకేం మాట్లాడతారు చనిపోయిన తర్వాత. పాపము జరగక ముందు ఆలోచించి పాపాన్ని ఆపాలి కానీ పాపం చేయని తర్వాత ఇంకేం మాట్లాడతాం? సరే ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత జాగ్రత్తగా సక్రమంగా వ్యవహరించగలిగినందుకు ద్రౌపదిని ధర్మరాజు అభినందించాడు. నకులః సహదేవ సయుధానః ధనంజయః భగవాన్ దేవకీ పుత్రః చివరికి నకులుడు, సహదేవుడు, ఈదానుడు, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ద్రౌపది వాక్యాన్ని అభినందించారు. భగవాన్ దేవకీ పుత్రః యేషాన్యే యాస్య యోషితః. అక్కడ ఉన్న ఇతర పురుషులు, ఇతర స్త్రీలు అందరూ ద్రౌపది యొక్క వాక్యాన్ని ఆమోదించారు. పేరు చెప్తున్నాడు, ఇందులో ఒకడి పేరు చెప్పలేదు. జ్ఞాపకం వచ్చిందా ఎవరి పేరు? భీముడు రాలేదు. నకులః సహదేవత్యాత్ ధనంజయః అన్నాడు ధర్మరాజు మిగిలింది ఎవడు ఆయన దగ్గర ఇవన్నీ లేవు అన్నాడు మోలు చంపుతార అన్నాడు అతను ఏమంటాడంటే భగవాన్ తత్రాః అమర్చితో భీమః తత్య శ్రేయాన్వధస్మృతః చంపటం వాడికే మంచిది మోలు చంపండి మన కోసం కాదు ఇన్ని పాపాలు చేసిన వాడిని బతికిస్తే వాడు కచ్చితంగా నరకానికి పోతాడు. వాడికి క్షేమం జరగాలంటే శిక్ష పడాలి మొదలు వాడిని చంపు అని అమర్షేన దేవుడు సగించలేకపోయాడు పుత్రులను చంపుతాడు పడుకున్న వాడిని చంపుతాడు మోది వాడిని చంపండి దేవుడు మాత్రం ఆవేశంతో మాట్లాడితే నా భర్తుహు నాత్మనశ్చార్థేయోహన్ సుప్తాన్ శిశువును వృతా పడుకున్న పిల్లలను చంపాడురా. ఒక కోసం ఏం చేస్తాడండి? తనకి ఏమైనా లాభం అయిందా? పోనీ యజమానికి ఏమైనా లాభం నా భర్తృను నాత్మన. యజమానికి మేరు కలిగించలేదు, తనకు మేరు కలిగించుకోలేదు, పోనీ మహావీరుడిని యుద్ధంలో కట్టబట్టి చంపాడా?
లేదు, పిల్లలను చంపాడు, రాత్రి పూట చంపాడు, నిద్రపోతున్న వాళ్ళని చంపాడు. ఏ ప్రయోజనం లేకుండా చంపాడు. అన్నీ పాపాలే, ఒక బాబాయిని చంప ఇయ్యి చేస్తే ఊరుకుంటా. మొదల వాడిని చంపేయండి. నిజమ్య భీమగదితం ద్రౌపద్యా చతుర్భుజః ఆరోక్యవదనం సఖ్యుహు ఇదమాహ హసన్నివా ఈ మాట విన్నాడు. ద్రౌపది మాట విన్నాను. ద్రౌపది చెప్పిన మాటలు విన్నాను. రాజుల మాటలు విన్నాను. ఎవరు? కృష్ణ పరమాత్మ. బెంజ్మెంట్ ఎవరు ఇయ్యాలి? నా మత్త జెడ్ అంటే ఆయనే కదా మరి అందుకే ఆయనే హసన్నివ కాస్త తిరునవ్వుతో చూస్తూ ఇదమాహా ఇలా మాట్లాడాడు. తీర్పిస్తున్నాడు ఏంటట అంటే బ్రహ్మ బంధుహు నహంతవ్యః ఆతతాయి వధార్తనః మయైవ ఉభయమామ్రాతం పరిపాహి అనుశాసనం అర్జునా ధర్మం తప్పకుండా వ్యవహరించాలి. రెండు ధర్మాలు నేను చెప్పాను. ఏమిటి? బ్రహ్మ బంధుహు నహంతవ్యః. బ్రాహ్మణుని చంపరాదు. ఆతతాయి వధార్హణః. అద్ద అయిన వాడిని చంపి తీరాలి. ఇదో శాసం అద్దో శాసం. బ్రాహ్మణిని చంపకూడదు. అద్ద ఆయన్ని చంపి తీరాలి. మయై ఉభయం రెండు నేనే చెప్పాను. ఇక్కడ నేనంటే కుష్ణ కాదు పరమాత్మ ఉభయం మయై ఉభయం అన్నాను. రెండు ధర్మాలు నేనే చెప్పాను. పరిపాహి అనుశాతనం నా ఆజ్ఞను సక్రమంగా పరిపాలించు. నా ఆజ్ఞ తప్పకుండా చెయ్యి. చెయ్యి తప్పకూడదు రెండు చెయ్యి. అని స్వామి చెప్తే కురు ప్రతిష్రుతం ఆ రెండోది ఇంకో మూడోది ఉందట కురు ప్రతిష్రుతం సత్యం. ప్రతిజ్ఞ ఏం చేశావు భార్య ముందు. కాదు నీ ప్రతిజ్ఞ తప్పితే మరి నీకు బాధే. ఆ రోజు ప్రతిజ్ఞ ఏంటంటే ప్రతిజ్ఞ తెచ్చుకోకుంటే ఆ రోజు వాడు చస్తాడు. అందువల్ల నీ ప్రతిజ్ఞ నిజం చేయాలి నా సహజాన్ని నిజం చేయాలి. బ్రాహ్మణుడిని చంపకూడదు అది ఆయన చంపాలి.
కాబట్టి ఇవన్నీ కలుపుకొని యత్ యత్ తత్ సాంతవయతా ప్రియాన్ ప్రియంచ భీమసేనస్య పాంచాల్య మహ్యమేవచ మరి మీ అన్నగారు భీముడు సంప అవుతున్నాడు వినకుంటే వాడికి కోపం వస్తుంది. దేవుడికి ప్రియం కలిగించాలి. ద్రౌపదికి ప్రీతి కలిగించాలి. నాకు ప్రీతి కలిగించాలి. ధర్మాన్ని తప్పకూడదు. ఏం చేస్తావో చెయ్యి. అర్జునుడిని టెస్ట్ అనాలి ఇప్పుడు. వామి చేస్తే చూడండి అర్జునః సహస ఆజ్ఞాయ హరేహి హార్దం. కృష్ణ పరమాత్మ యొక్క హృదయంలో ఉన్నటువంటి భావాన్ని తన మిత్రుడు కాబట్టి అర్జునుడికి అర్థమైపోయింది. అర్థం చేసుకొని అతిన మణింజహార మూర్ధ్వన్యం ద్విజస్య సహ మూర్ధ్వన్యం అవాంతం కడ్డి గట్టి లాగేసాడు కత్తి తీసుకున్నాడు దగ్గరికి వెళ్ళాడు అతని దుత్తు గట్టిగా పట్టుకొని ఆ దుత్తులో ఒక మణి ఉంది పెద్ద మణి ఆ మణిని ఆ వెంట్రుకలతో సహా పోసి తీసుకున్నాం. ఇంత జుట్టు, ఇంత మణి ఈ రెండు తీసుకొని కట్లు విప్పేసి ఇక పోరా అన్నారు. వపనం ద్రవిణాదానం స్థానాత్ నిర్వాపనం తథా చెప్తున్నాడు మనకు ఏషహి బ్రహ్మ బంధునాం వధః నాన్యోస్తి దైహికః బ్రాహ్మణులను చంపవలసి వస్తే ఎలా చంపాలో శాస్త్రం చెప్పింది. ఏమిటది? వపనం. దానికి శుభ్రంగా ముండు కొట్టించాలి. ద్రవిణాదానం అతని ధనాన్ని అపహరించాలి. స్థానాన్ నిర్వాపనం. దే జ భైష్కారం చేయ ఏశహి బ్రహ్మ బంధోశ్చ వధః ఇది బ్రాహ్మణ వధ అని చెప్పా తప్ప నాన్యోస్తి దైహికగా దేహమునకు ఎలాంటి హాని కలిగించకూడదు అని శర్మ చెప్పాడు. ఈ మూటిలో ఏం చేసినా చంపినట్టే. అందుకే పవనం చేశాడు గట్టి తీసుకొని మణి తీసుకున్నాడు. పోరా అన్నాడు మూడు చేసాడు. పవనం దవినాదానం స్థానాన్ని నిష్కాసనం అంటే వాడిని చంపాడు. అతతాయిని చంపాడు బ్రాహ్మణిని చంపలేదు. తల తీసుకొని వస్తో వెతికి వేశాడు ద్రౌపదికి తల మండించి గొచ్చి ఇచ్చాడు. చంపమని చెప్పాడు భీముడు చనిపోయాడు.
కదా శాస్త్రమును కాపాడాడు, ధర్మమును కాపాడాడు, న్యాయమును కాపాడాడు, ప్రతిజ్ఞను నెరవేర్చాడు, పెద్దల మాట విన్నాడు. సరిపోయింది కదా అందుకే అంటున్నాడు మనకు విముత్య జదశనాత్ బద్ధం బాలహత్య హతప్రభం తెయ్యసా మణినాహీనం శిబిరాత్ నిరపాయయత్ అంటుంది. అందుకే కాళ్ళు విప్పేసి. పిల్లవాళ్ళను చంపినందువలనే వాడు చచ్చాడు మళ్ళా వాడు చంపలేం ఏంటి? బాలహత్య హతప్రభం అన్నాడు. బాలహత్య అంటే మహా పాపం కదండీ. అలాంటి బాలహత్య చేసిన దాంతోటే వాడి కాంతి తేజస్సు అన్నీ పోయాయి చచ్చిపోయాయి. అలాంటి వాడిని కట్లు విప్పి. తేజస మణినా హీనం. కాంతి పోయింది, ఉన్న మణి కాస్త పోయింది అంటే ద్రవ్యం ద్రవ్యం గుంజుకోవాలి కదా మరి. అలాంటి దాన్ని శిబిరాత్ నిరపాయయత్న. ఇక పోరాకు అంటే ఇది బహిష్కారం అయింది. ఇది బహిష్కారం పోయింది. మణి ద్రవిణాదానం అయింది. ఓ ఫలం కూడా అయింది. ఇలా చేసి పుత్ర శోకాతురా సర్వే పాండవాః సహ కృష్ణయా స్వానాం స్థానాం యత్కృత్యం చకృహు నిర్హరణాదికం. అలా అశ్వత్థామ వెళ్ళిపోయిన తరువాత చనిపోయినటువంటి పుత్రులకు అంత్యక్రియలు ఎలా చేయాలో అవన్నీ పూర్తి చేసుకొని లాంఛనానికి కాసేపు విలపించి కూర్చున్నాడు అని చెప్తున్నాడు. అది కూడా లాంచ్ చేయమే. విలపించడం కూడా లాంచ్ చేయమేను అంటాడు. ఏదో పిల్లలు చచ్చారు కాబట్టి అది వెలుగురా బాబు అన్నాడు. అదేంటంటే కర్మశాస్త్రం ప్రకారం శోకము దుఃఖము పనికిరావు కదా. కానీ చూసిన వాళ్ళు ఈ వీడియో మనకి ఆ పిల్లలు పోయాయో ఎవడో లేదో అనుకుంటారు కాబట్టి అది పెట్టినాడు చెయ్యి. హృదయంలో నీకే లేకున్నా. అందుకే చెప్తున్నా ముందు వస్తుంది మనకు. స్వానామృతానాం యత్కృత్యం తన వారు చనిపోతే ఏం చేయాలో. రుదురులు చేయమని ఆ పని కాస్త చేసి నిర్హరణాదికం దానాదులని పూర్తి చేసుకొని పరిశుద్ధులయ్యారు అని చెప్తున్నారు. అంటే సప్తమోధ్యాయ అని ఏడో రోజక అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకొని మీకు ఏమైనా చెప్పా నిన్న మొన్న చెప్పాను. రోజు ఒక అధ్యాయం చెప్పుకున్నా కానీ 335 ఉన్నాయి అధ్యాయాలు. మించిపోయి ఏడాది అవుతుంది. కానీ అన్నిట్లో చెప్పమనుకోండి.
మరి ఈ కథలోకి వచ్చిన తర్వాత ఓ రెండు మూడు అధ్యాయాలు పోతాయి కథలో వచ్చినప్పుడు. తత్వం అసలు నేను చెప్పుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్యస్తు సమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః సరిగ్గా అయింది టైం కూడా కాస్త అయిపోయింది తక్కువనే అనుకుంటున్నా అది. ఆ రెండు రెండు గంటలు పడుతుంది గట్టిగా ఉంది అన్నమాట.
Gayapatra, Sri bhaktya-adi gunajno - the invocatory verse begins, establishing that the Supreme Lord is known through devotion and His divine qualities, and that this knowledge alone is the highest purpose.
'Yam pravrajantam anupetam apeta krtyam dvaipayana viraha katara ayuhava putret' - when Shuka departed as a renunciant without completing the rites, Vyasa, overcome with grief of separation, cried 'O son!' and the trees echoed his call, for Shuka was the one who dwells in the hearts of all beings.
Like the Tungabhadra, each river has an origin and character of its own - each is associated with a deity. The birth and nature of each river is explained according to its presiding divinity.
Even after walking a kilometer away, the moment of stumbling brings 'Swami, Swami, forgive my offense' - the awareness of one's own smallness, the recognition that one has acted foolishly. That humility itself is a form of surrender.
The special feature of Samyaprata ashrama is the abundance of badari trees. 'Badari shanda' means a grove of jujube trees - this is the ashram at Badari, where Narayana himself resides.
We actually drive away those two things - but both are very necessary. Do not forget what I said on previous days: the real and the apparent, the eternal and the transient, both must be understood.
'Atmani atmabuddhir yashve svamiti ya matih, avidya tarusa mbhutam bijam etat dvidhamatam' - the seed of all misfortune is twofold: taking the body to be the self, and taking what belongs to the body as 'mine.' Seeing through maya begins with recognizing these two errors.
Therefore the greatest misfortune - 'anartham dehatmabhimana krantim' - the delusion of body-identification - is what this person (the conditioned jiva) suffers. 'Anarthopashamam' means the Lord Himself is the one who removes this misfortune.
There are three: Prakriti, Jivatma, and Paramatma - the Lord is on one side, the Jivatma on the other, and Prakriti is in between. Where did this Prakriti come from? That is the question being addressed now.
Paramatma knows how many have realized Him through bhakti yoga. That is the Satvata Samhita - the Lord Srimannarayana, as the inner controller, is the Satvata, the one who loves His devotees above all.
Then it is understood that the Atma is distinct from the body. Therefore bhakti is what removes sorrow, delusion, and fear. Such bhakti leads one to the Supreme - this is the testimony of the Bhagavatam.
The teacher, while speaking continuously, occasionally makes a sudden point - an unexpected leap - to check whether the listeners are following carefully. These are the 'kuppi gantulu' - the springboard moments of instruction.
Actually that great one had no interest in worldly life whatsoever - so who needed to tell him anything? That is why Suta says: 'atmarama cha munayo' - sages who delight in the Atma alone sought out this knowledge.
Those who find joy only in Paramatma - who have realized the Lord within their own Atma - have no attraction to sense objects. Yet even they came to hear the Bhagavata. That is its extraordinary power.
Devotion to other deities is 'sahaitukim' - it has conditions and purposes. Indra, Chandra, Brahma, Rudra, Varuna - each grants specific boons. But devotion to Narayana is 'ahaituki' - unconditional and boundless.
The moment a wish arises - the resolve forms in the heart - Vishnu is already present. As described in the Ramayana in that very passage: 'etasmin antare Vishnu' - the Lord is always present at the moment of sincere longing.
Wherever desire is born, He is there. Because He is present in the very place where desire arises, He knows immediately and fulfills it - that is the greatness of this Mahanuphava.
He served near his elder brother and listened to this great story. Because that great one was not merely dear to Vishnu - he was dear to Vishnu's devotees. That distinction is significant.
Not just that - this is even greater, it says. For what kind of Lord is Paramatma? When does He become pleased? He is pleased by the one who serves His devotees - that is the ultimate excellence described here.
To hear this, Sukayogindra himself came forward - that context describes the glory of the Bhagavata scripture itself. This verse establishes why even the greatest of sages sought it out.
Krishna kathodayam - within the Lord Krishna's avatara, embedded within it, is the glory of the Pandavas, the liberation of Parikshit, and the ultimate triumph of dharma across time.
Everyone fought to some degree - whether out of loyalty to Duryodhana's salt or out of duty - each showed some form of allegiance. But Arjuna's allegiance was of a completely different order.
He pleased Duryodhana even without intending to, because what he did was in truth dear to all. 'Vipriyam eva satya' - what is true may seem unpleasant at first, but it is ultimately dear to all.
This was not really a war, not really a slaughter - neither side was destined for heaven in the usual sense. And yet it happened. Both fell. That is the painful paradox of adharma meeting adharma.
He was a brahmin in name only but lacked the qualities. Because when two parties act in adharma, it is the brahmin's duty to correct them. He failed that duty - that is his deeper transgression.
In the meantime, what should I do? 'Go and make offerings and prostrations to these who have died. These dana-namaskara rituals - why must they be done for the fallen?' The answer lies in the nature of dharma itself.
His courage rested on two things: one was Krishnashtami - his friend and charioteer Krishna - and the other was Kapidhvaja - Hanuman's flag on the chariot. He had support from above and beside.
Whatever one does, will that person stay quiet? Naturally there is fear of consequences. In such a state of tension, even the greatest warrior feels the weight of what has been done.
Just as Daksha Prajapati fled in fear of Rudra, so Arjuna needed to protect his life against the brahmastra - and in that urgency he cried out to Achyuta (Krishna) for protection.
Shivottama - the great warrior knew everything - but he knew only the launching of the Brahmashtra, not its withdrawal. Some knowledge is partial - power without the skill to undo is incomplete wisdom.
Parvati, unable to restrain herself, questioned Shankara: 'Why did You allow them so many hardships? You protect everything - why these trials?' Shiva's answer reveals the deeper purpose of divine testing.
'Svanancha dhyananan' - to protect those who meditate on You, to remove the burden of the earth - that alone is why He descended. Not for anyone else. The purpose of the avatar is precisely this protection.
Sandhyahara Arjunah dvayam - Arjuna, who had understood Krishna's inner intention, withdrew both weapons. That discernment - knowing the Lord's mind - is itself the mark of a true devotee.
'Ashvatthama pashu rasanaya yatha babandha' - Arjuna bound Ashvatthama as one ties an animal with a rope. He bound him thoroughly, with the rope still around his neck, and brought him before Draupadi.
There are four categories of those who may not be killed under any circumstance. Your son falls into that category. And yet the one who killed such a person - you say you will protect him? The question cuts to the heart of justice.
Why are you killing another? To survive. But I must survive - and to survive I must eliminate another's life. Is one life worth another? That question of existential ethics is the core of this episode.
'I will bring the head of the one who killed your sons and lay it at your feet after his cremation - you will bathe in satisfaction.' That was the vow taken. Now the question: will it be honored with dharma or with revenge?
Does he do what is improper or what is proper? One does not test the Lord. The principle is clear. Whoever acts in accordance with the Sutra - the divine law - the Lord stands behind them.
The kind of humiliation Draupadi suffered - there are no words to describe it. No words for what was done to her. Yet even from that abyss of suffering, her response reveals something luminous about her character.
All the Atharvaveda - all its applications and withdrawals, all the ashta-chatura-shastra procedures - all of these were received through the grace of a great teacher. Without that grace, even knowledge becomes powerless.
One must not commit sin against such a one, must not harm them, must not punish them. Thus Gautami's husband looked at the divine as his deity - he saw even the divine being behind all circumstances.
The law of karma operates equally - it does not have one standard for me and another for others. Today I weep as my children die. How would his mother weep? That is the question that dissolves revenge.
He killed children - at night - while they slept. Without any purpose. Every kind of sin combined. And yet even this calls for reflection rather than mere retribution, says the teaching.
'Yat yat tat santavayata priyam priyanca bhimasanasya panchali mahyam echa' - whatever pleases your elder Bhima and Draupadi, let that be done. Even the question of justice is referred to those most affected.
Indeed - he protected scripture, he upheld dharma, he maintained justice, he fulfilled his vow, he listened to the elders. Each of these acts of Arjuna is being enumerated in recognition of his righteousness.
Once we enter this story, two or three chapters will pass. This is the tattva (philosophical truth) I am explaining. The structure of the Bhagavatam - how its narrative and philosophy interweave - is itself the teaching.