పాండ్రక సవాల్: నకిలీ వాసుదేవుని పరాజయం

Paundraka's Challenge: False Vasudeva Defeated

bhagavatam Kandadai Ramanujacharya

పౌండ్రకుడు అనే మూర్ఖ రాజు తాను నిజమైన వాసుదేవుడినని ప్రకటించి కృష్ణుని శంఖ చక్ర మాల అప్పగించమని కోరాడు. కృష్ణుడు యుద్ధంలో పౌండ్రకుని వధించాడు. అభిమానం (అహంభావం) - అసలైనదాన్ని నకలుగా భావించినప్పుడు పరిణామం నాశనం అని ఈ ఘట్టంతో వివరించబడింది. ప్రభువు బాహ్య చిహ్నాలు అనుకరించినా అంతరంగ వాస్తవం లేనిది పౌండ్రకుడివలే. లోపలి మార్పు లేని మతాచరణ కూడా అంతే బూటకమని భాగవతం బోధిస్తుంది.

Paundraka, a foolish king, declared himself the real Vasudeva and demanded Krishna surrender his conch, chakra, and garland. Krishna came to battle and killed Paundraka. The session uses this episode to teach about false identity (abhimana): when one mistakes the unreal for the real, the result is eventual destruction. The teaching connects to the Bhagavatam's deeper point - just as Paundraka imitated the Lord's external marks but had none of the inner reality, hollow religious display without inner transformation is equally false.

← Prev Next →
Paundraka's Challenge: False Vasudeva Defeated Kandadai Ramanujacharya bhagavatam

వరుణ ప్రేచిత దేవి వారుణి వృక్ష కోటరా బలరాముడికి వారుణి అంటే చాలా ప్రీతి అందుకోసం వరుణుడు తన కన్య అయినటువంటి వారుణిని ఆ సుగంధము ఇతని నాసికా రంధములను లాగేసి ఆగ్రాయ ఉపగత తత్ర సలనాతి సమం వెళితే ఓ చెట్టు నుంచి బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. వారం అంటే చెట్టు నుంచి వచ్చేటువంటి మధ్యం అదో మరో రకమైన మధ్యమే కానీ ఇంకా మీరు ఎవరు చెట్టు యొక్క మొదలు నుంచి వస్తున్నారు అలాంటి వృక్ష ప్రయోజిత వృక్షాల నుంచి వచ్చేటువంటి వృక్ష సారం అనుకోండి అలాంటి సారము దాన్ని వారుణి అంటారు ఇలాంటి వారుణిని స్వామి మన వారందరూ కలిసి హాయిగా బలరాముడు తాగిస్తాడు. హాలాపాన విజృంభమాన పదలోలా ఉత్త తాంబరాక్షుడై అంటాడు. అలాంటి వారు నీ పానం తోటి ఎర్ర నీ కళ్ళతోటి మత్తుగా చూస్తుంటాడు బలరాముడు శాస్త్ర. బలరామునికేమో బాలుని ప్రీతి, పుత్తురుకేమో అమ్మాయిని ప్రీతి. ఇది అనగమ్ముడి జర అనవాట. ఇది ఆలోచించండి. కదా అవి చూసి మనవాళ్ళు వాళ్ళే చేశారు మాకెందుకు అని కొట్టుకున్నారు. కానీ వాళ్ళ ప్రవృత్తిలోని పరమాత్మ చెప్పుకున్నాం కదా ఒక్కొక్కడు వస్తాది కదా కథ వినిపించే ఏంటో. లోక వృత్తిని అనుసరించి చాలా మంది తమకు దూరంగా ఉండటానికి కోసం ఆ మార్గం బోధించారు. ఋషులు యోగులు వచ్చేస్తే వాళ్ళు భక్తాన్ని బోధించారు. ఇలా వారుని పానము తోటి. వనములలో తిరిగారు క్షీపః మదవిహ్వరలోచనః మత్తుతోటి తిరుగుతున్న కళ్ళతోటి అంతా సంచరిస్తూ శ్రగ్వి ఏక కుండ బలరాముడికి ఒకే కుండలో ఉంటుంది రెండు కుండలు ఉండవు మహానుభావుడికి. ఒకే కరియము ఒకే కుండలము పూలమాల నీల వస్తువుల అనే ఒక పేషం ఇక్కడ అంతే ఆయన కింద కూడా రాసి ఉండు అంతే పొలిగొండలో ఉంటాడు ఇలా మత్తః వైజయంత్య మాలయ విభ్రతు స్మిత ముఖాం భోజం స్వేద ప్రాలేయ పూజితం స ఆయుహావ యమునాం ఇలా వెళ్లి మద్యపానం చేసి ఆ మత్తులో అందరితో కలిసి హాయిగా విహరిస్తూ ఇలా చూశాడు, చూస్తే ఏమన్నా దూరంగా ఉంది నది అదేంటి ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు రా అన్నాడు, నీ ప్రాణం చేయాలి రా అన్నాడు. వానే తాగు పోతు కదా ఏం మాట్లాడలేదు పోనీలే అంటున్నాడని ఊరుకుంటున్నాడు పోలేదు ఆహా నేను పిలిస్తే రావా ఈ సంగతి చూడు చెప్తాను అమాంత నాగిరి తీసి ఏటి ఒక లాగు లాగే అమ్మో వద్దు తప్పైంది క్షమించు

నీవు మహానుభావుడు పరం భావం భగవతః భగవాన్ మామ్ అజానతిం స్వామి ప్రభావం తెలుసుకోలేదు ఎందుకంటే యస్య ఏకాంశేన విదృత జగతి జగతః పతే సకర భూమండలం అంతా కూడా నీ వేయి ఫనాలలో ఒక ఫనంలోని ఒక మారుమూల ధరిస్తావు నీ ప్రభావం తెలియట. ఇగో మధ్యపానం చేశావు కదా కరదాపు చూపించావేమో అనుకోని రాలేదు కానీ ఇది ధిక్కారం కాదు స్వామి నన్ను వదిలి పెట్టవయ్యా అని ప్రార్థిస్తే సరిపో. మళ్ళీ పిలిస్తే వెంటనే రావాలి అని ఆమెను మందరించి వదిలిపెట్టారు. విజయగాహజరం స్త్రీభి కరియెను పిలివ ఇభరాత్ ఏనుగు ఆడ ఏనుగుతో విహరించినట్టుగా. అందరితో కలిసి జనతలో హాయిగా కామం విభూత్య సలిలాత్ ఉత్తీర్ణాయ అచ్యుతాంబరే భూషణాని మహారహ దదౌ కాంతి శుభాం సగంద్యం. తనతో స్నానం చేసి తనలో స్నానం చేసి విహరించినటువంటి బలరాముడికి యమునా నది చక్కటి కుక్కమాలలు, ఆభరణములు, వస్త్రాలు ఇవన్నీ కానుకగా ఇచ్చింది. వసిత్వా వాససి నీలే మారా మాముత్య కాంతినీం బంగారు మాలం ధరించి ఆ వస్తా కూడా ధరించి రేజీయ స్వరం కృతోరిత్త మాహేంద్ర ఐవ ద్వారణః ఐరావత గజన్ లాగా అభిప్రాయం చేశారు. ఇప్పటికి మనకు యమునా నది ఎలా ఉంటుందో చూడండి. యమునా ఆకృష్టవర్పణ బలస్య అనంత వీర్యస్య వీర్యం చూసే దక్షిణ భాగం కాస్త చుట్టూ ఉండి ఉత్తర భాగం డౌన్ గా ఇప్పటికి మనకు యమునా అలాగే కనబడుతుంది. సగటిగా రాయి గుంజాడు. ఇరనాల్లో అక్కడికి వచ్చి చూడండి ఒక దిలి పక్క వచ్చి అక్కడ దారి చక్కగా పోతుంది. పోయి వంకర తిరిగింది. ఆ వంకర తిరిగిన చోట డౌన్ అయింది పై వాదం ఎత్తేయింది. అలా కూడా రాశారు కూడా. బలహరా కృష్ణ అని రాశారు. బల హల హల అంటే నాగ బలరాముని నాగతో నాగబడిన ప్రేతనమ బలహల సౌకుద మాట్లాడతారు బాగానే వాడతారు కానీ ఇది ఏవం సర్వానిజాయాత ఏకేవరమతో భజైల అన్ని రాత్రులు ఒక్క రాత్రులాగా భరరాముని యొక్క ప్రభావం చేత యాత మాధురి అయ్యి మధురమైనటువంటి ఆతలతోటి గడిపించారు. దీని తర్వాత నంద వ్రజం గటీరామే కరుషాధిపతిహి నృప వాసుదేవో అహమితి అజ్ఞః దూతం కృష్ణాయ ప్రాగినోత్.

ఇంకో మహానుభావుడు ఉన్నాడు. మనల్ని ఏమంటారు? పౌండ్రక దేశాధిపతి అంటాం. వీడే కరూషాధిపతి అంటాం. వీడి పేరు వీడి పేరు వాసుదేవుడు. వారు వాళ్ళ దగ్గర పే పెట్టుకున్నారు. పేరే కాదు రెండు చేతులు అట్టించుకున్నారు. పక్షస్థలాన్ని జిలి పెట్టి కాల్చుకున్నారు. ఓ లక్క గరువుడిని ఏర్పాటు చేసుకున్నారు. శంకము, చక్రము, గద, కడ్గము, ధనువు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో నేనే వాసుదేవుడిని, నా నేనే అవతారము అని తన రాజ్యం అందరికీ ప్రచారం చేస్తూ కాలం కలుపుకున్నాడు. ఇలా గడుపుతూ ఉంటే ఊరుకోక ఎవరు జరుపు లేదే తన నాదుడు వచ్చి ఏమయ్యా అసలు వాడు ఎవడు నువ్వే కదా ఆ అనుమానం ఎందుకు నేనే అనుమానం కాదు నువ్వే పిచ్చివాడవయ్యా అక్కడ ఇంకోడు వాళ్ళని చెప్పుకుంటున్నాడు చూసావా అవతారించిందా నువ్వు? ఇన్ని ఇల్లాలు చేస్తున్నావ్, అందరూ నన్ను నమ్ముతున్నారు. ఎవరో వచ్చాడు నీడు వాసుదేవుడు అంటున్నాడు, ఆయనే జరుడు వాహనం పెట్టుకున్నాడు. నా జోస ఆయనే పెట్టుకున్నాడు. తిరుగుతున్నాడు మరి. అలాంటి వాడి గురించి ఊరుకుంటావా? ఎవడు వాడు? పంపు నందే నేను ఊరుకుంటాను ఎందుకు? అసలు వాడు మన నగిలి వాడు నువ్వు అసలు వాడవు ఇలా చేస్తే ఎలాగు ఆ వేష్టానే దూతను పంపించాడు. నీ పేరు, నీ ఆయుధాలు, నీ బిరుదు అన్నీ వదిలిపెట్టి నన్ను శరణు వేడితే బతికుంటావు. లేదు యుద్ధానికి రా చస్తావు. అది ఒక చోట వాళ్ళు చెప్పారు అందరూ కృష్ణోపి అతను అంటాడు ఉగ్రసేనాదయః సభ్యః ఉచ్చకైహి జనకు అందరూ పెద్దగా నబ్బారు వాళ్ళని. ఓ ఇది బాగానే ఉంది. ఆ బాగుంది మంచి వినోదం. అని అందరూ నవ్వితే వా దూతం భగవాన్ పరిహాస కథ మను ఉత్సర్చే మూఢ చిన్ అని అలాగే నాయనా నీ మాట కాదంటానా నువ్వే గొప్పోడవు కదా కాబట్టి నా చిన్హాలు నా ఆవిషాలు అన్నీ విడిపెడతాలే వచ్చే విడిపెడతాను ఇక్కడ ఎందుకు. ముందర పెట్టి బాబు నేను వచ్చి నాయిదారని విడిచిపెడతాను వస్తున్నాను పదా అని స్వామి చెప్పేశారు. చెప్తే వాడు పాత నీటిలో ఏదో ఉంది ప్రమాదం ఎందుకైనా మంచిదని తన మిత్రులైనటువంటి కాచిరాజు. సైన్యాన్ని కూడా తీసుకొని వాడు యుద్ధానికి పోయాడు. ఈ మహానుభావుడు బల్లేమందరు కడికి అశోగుని సైన్యాన్ని కూడా దగ్గర పెట్టుకొని వీరు యుద్ధానికి పోయాడు.

కొత్త విభజన చేసి సైన్యం మొత్తాన్ని మూతం చేసి వాళ్ళని పట్టుకొని దగ్గరికి పోయాడు పోవుండ నాయనా మీరు ఆజ్ఞ ఇచ్చావు కదా ఆహిసాదు పెట్టావు కదా వదిలిపెట్టండి నాయనా మొదలు ఈ మీద ఉంటావ్. చక్రం ఉంది, చక్రం ఉంది, గద ఉంది, కద ఉంది, దేనిటికి పెట్టాలి? వాడు చక్రం వదిలేయడం అన్నాడు. తథాస్తు చక్రం వదిలేయడం అన్నాడు. ఈ చక్రం వదిలిస్తే ఇంకేముంది? వారి శిరస్సు, బాహువుడు, తోతము వదిలేయడం. ఇలా వాడు పొందించబడ్డాడు. మిగతా ఆయునాలతోటి సైన్యాన్ని వదల చేశాడు. కాశిరాజు అడ్డం వస్తే అదే చిత్రం తోటి కాశిరాజు రసులు కూడా ఖండించి కాశీ గుడిలో కోటి ద్వార ముంద్ర కూడా చేశారు. సరే స్వామి వెనక్కి వచ్చేసారు. తన ఈ కాశీ పుదిలో ద్వారం ముందర ఉన్నటువంటి చిర చెబదల దాని బాగా చూస్తే ఎవరిది అది? తన బాగా ఉంది. ఎవరు ఈ పని చేశారు నాన్న గారు కాశీ ద్వారా వచ్చారు చూశారు అర్థమైపోయింది ఫలానా వారు చేశారు. సరే వాడి సంగతి మనం కూడా. చూద్దామని శంకరుని గూర్చి యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు దాన్ని కృత్య అంటారు. అంటే ఐదు శిరస్సులు మూడు శిరస్సులు ఉంటాయి. మహా భయంకరంగా ఓ కుర్చెను సృష్టించి ఆ కుర్చెను ద్వారకా నగరం మీదికి పంపించారు. నగరం మీద ప్రజలందరినీ బాధిస్తూ పాపం స్వామి పరమాత్మ రుక్మిణితో కలిసి పాటికలు ఆడుకుంటున్నాడు కదా సరదాగా చట్టి వస్తాడు. ప్రజలంతా ఊరికొచ్చి స్వామి స్వామి ఇదో మహాశక్తి వచ్చేసింది మొత్తం ద్వారక నగరాన్ని ధ్వంతం చేస్తూ ప్రజలను బాధ చేస్తున్నది వీరే కాపాడాలి ఓ ఓ సరదే. ఏ కొరా అన్నారు. ఈ చక్రం చేస్తా వెళ్లి ఆ కుర్చీను సంహరించి కాశీపురాన్ని కూడా ధ్వంసం చేసి నీ హత్య బిదుహంతారం యాత్యామి విక్త విజాతార్ధం పార్శ్వత్వం చక్రం ఆదించత్ ఈ చక్రం వెళ్లి సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వలియమానం ప్రళయానర ప్రభవం ప్రళయకాలాగ్ని లాగా సద్వేజస్తులు ప్రభావం ప్రకాశింపచేస్తూ కుర్చెను సంభరించి వారాణసీ పరిసమేత్య సుదక్షిణం తం స సద్విజ్ఞనం సమదహత్ ఈ కృత్య కృత్య బయల్దేరి వెనక తిరిగింది ప్రయోగించింది ఊరుకోక ఇక్కడ పని చేయదు కాబట్టి అక్కడ పని చేయదు.

వాళ్ళందరినీ సంహరించి నగరా సలభోగం చేసింది. చక్రం మిగతా నగరాన్ని చక్రం కాచించింది. ఇలా చక్రం విశ్వం దదను ప్రభిష్టం వారాణసీం కాష్ట సభాలయాపనాం సగోపురాక్షార కోష సంకులాం సగోచ హస్త్ర స్వరధాన్ మొత్తం సమగ్రంగా కాశీపురాన్ని చక్రము కాల్చి పారి దగ్ధ్వా బాలా రకేం సర్వం విష్ణు చక్రం సుదర్శనం భూయః పాశనోపాపిస్తతో కృష్ణస్య అతృష్ట కర్మణః మళ్ళీ కృష్ణుడి పక్కకు చేరింది. ఈ విధంగా వారానసి యొక్క దాహాన్ని పౌండ్రక దేవుని యొక్క వదను కాశీరాజు వదను సమాగితః సుర్యాత్ సావధానంతో ఉంటే సర్వ పాపైహి ప్రముచ్యతే అన్ని రకముల పాపాలు పోతాయి దీని తర్వాత భోయోహం శ్రోతమిచ్చామి ఏమంటుంది? ఇష్ట అనే రుచుల పరిణయం అక్కడ జరిగిందా లేదా ద్వారకలో జరిగిందా? అక్కడే. అది జ్ఞాంధర్వ వివాహం. వివాహంతో పడలేదు. అబ్బాయి అమ్మాయి చూసుకున్నారు. చూసుకొని నడుపుకున్నాక మరి పెళ్లి ఎందుకు వేరే ఇక్కడే చేసుకుందాం అని అంతపులోనే పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత మా అమ్మాయి ఇంట్లో అబ్బాయి పెళ్లి జరిగింది అన్నారు. కాబట్టి ఇంక పెళ్లి ఏం చేస్తారు? ఒకసారి నామకరణం చేయాలి భారత. ఇలా ఇప్పుడు సరే చెప్పారు బాగుందండి కొద్దిగా మధ్య మధ్యన భద్రా గురించి చెప్తున్నారు కదా అది భద్రా పద పరాక్రమం ఇస్తే బాగుంటుంది అది విందాం అనుకుంటున్నామని ఈ మహానుభావు కరిటి సరిగ్గా చెప్తున్నాడు నరకచ్ఛ సకా సచ్ఛిత్. సుగ్రీవుని మనుషులు ఇద్దరు ఉన్నారు గొప్పవాళ్ళు. మహేంద్రుడు, దివిందుడు అనేటువంటి వారు అశ్వనీ దేవతల పుత్రులు. అందులో ఒకడు ద్వివిధుడు. వాడు కాలక్రమేణా కాలం మారుతూ మారుతూ వస్తుంది కాబట్టి అతను నరకాసురుడితో ఫ్రెండ్షిప్ చేశాడు. వాడు నరక కుర్ర మిత్రుడు. ఇప్పుడు నరకాసురుడిని కృష్ణుడు చంపాడు. కదా తన మిత్రుడిని చంపాడు కాబట్టి వారి సంగతిలో చూడాలి. అని వివిధుడు ఇతను సత్యుహు అపచితిం కురువను వానరః రాష్ట్ర విత్రవం పురగ్రామకరాన్ ఘోషాన్ అదహతో వన్ని ముచ్ఛుజన్ ద్వారకా నగరాన్ని ఆ రాజ్యాన్ని రాజ్యాల్లోని గ్రామాలు పటాలు ఉంటాయి కదా ఇవన్నీని. దగధాన్ చేస్తున్నాడు, కాల్చుకుంటూ వస్తున్నాడు, కూల కొడుతున్నాడు, పాడు చేస్తున్నాడు. ఇలా అన్నిటిని ఇబ్బంది పెట్టి వచ్చి సముద్ర మధ్య చేస్తా దోల్పియా ముక్షిప్య తజ్జలం. వాడు మహాబలాడు వాడు ఎప్పుడు వాడు శతాయుగం వాడు కదా. ఇంత కాలం ఉన్నాడు కదా. అందుకోసమే అతను.

సముద్రంలోకి వచ్చి తన బావుతో జలాన్ని ద్వారం వేయి పొంగుతున్నారు. అంటే సముద్రం పొంగితే వస్తుంది చూడండి అట్లా మొత్తం నగరాలు గ్రామాలన్నీ నీళ్లలో మునిగిపోతున్నాయి. ఆశ్రమాను ఋషి ముఖ్యానాం కృత్వా భగ్నం ఋషుల ఆశ్రమాలను తోటలను శకును మూత్ర ఈ అగ్నిని వైటానిక మూత్ర చేస్తూ మలం విడుస్తూ నీళ్ళు అది పెడుతూ పూల కొడుతూ ఇబ్బంది పెడుతూ రకరకాల బాధలు పెడుతూ ఏవన్ చేయుటాన్ విప్రకృస్తాన్ ఇలా వెళ్ళి రైవతగం గెయ్యవు అతను వెళ్తూ వెళ్తూ రైవతగం గెయ్యి వెళ్ళాడు జూయితుడు అదృష్టం బాగుండి అక్కడ అక్కడ ఉన్నాడు బాల్ రావు. తన ప్రియురాలతో కలిసి బల్దాముడు అక్కడే విహరిస్తున్నాడు రవిభవనంలో. అలాంటప్పుడు రామం పురుష పుష్కర మాలినం సుదశనీయ సర్వాంగం సరణాయుధ మజ్జగం గాయంతం వారుణీం పీత్వ వారుణీ పాఠం చేసి చక్కగా పాటలు పాడుతూ. మత్తు కళ్ళతో ఉన్నటువంటి అతన్ని చూసి దుష్ట శాఖా మృగః శాఖా మారూఢః కంపయని ధ్రుమన్ ఓ చెట్టు వేసి చెట్టు నువ్వుతున్నాడు ఆ చెట్టు నువ్వుతున్నాడు ఆ కుమలు నువ్వుతున్నాడు పిలక ఆరామం చేస్తున్నాడు రాళ్ళను మీద వేస్తున్నాడు పళ్ళను వేస్తున్నాడు తన శరీరాన్ని చూపుతున్నాడు. అలాగే వాళ్ళు గోపి గుమ్మే స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళకు చూపుతూ జాతి చాపలియం తోటి ప్రవర్తిస్తుంటే వాళ్ళు కూడా స్త్రీలు కాబట్టి ఏదో కోచి వచ్చింది కాసేపు వాడుకున్నారని స్త్రీ చాపలంతోటి వాళ్ళు కూడా దాంతో పరిహాసంగా నవ్వుతూ ఉన్నారు. దర్శయన్ తా తాము రామస్య నిరీక్షితః తం ద్రావుణ ప్రహరక వృద్ధః బలః ప్రహరతాం వాని యొక్క చేష్టలు కష్ట వికృతమయ్యేసరికి బల్లావుని కోపం వచ్చి ఓ రాయి వేశాడు. కొడతాను. దాన్ని తప్పించుకొని అదే రాయి మళ్ళీ ఆయన వేశాడు. చెట్లు పీకి పీకి వేస్తున్నారు. రాళ్ళు వేస్తున్నారు. ఇలా అబ్బే తరసాతేన బలం మూర్ధ యమాంతం వచ్చి బలరాముని శిరస్సు మీద చెట్టుతో కొట్టాడన్నమాట. అతాడయతు సంతు సంకర్షణః మూర్తి పతంతం అచలో యదా ప్రద్య గ్రహ బలవాన్ సునందేనాహ నక్య. అలాగే చూసి తన లోకాలు తీసుకొని ఎక్కిన ఒక దీష దాంతోటి సతోన్య దృషా జగిరి సంచాది దాన్ని కూడా తప్పించుకొని దెబ్బ పడ్డా కానీ ముచ్చపడి లేచి మళ్ళీ వృక్షాలన్నీ లాగేసి తతా అముచ్చెత్ శిలా వర్షం వృక్ష వర్షము శిలా వర్షం తోటి సర్వం పూర్ణయామాసా తభాభూతారసంకాచో వృత్తి పుచ్చ కపీశ్వరః ఇలా చెట్టన్నీ అయిపోయాయి.

గద్దెర్లో రాళ్ళు లేకుండా అయిపోయాయి. మరి ఏం చేయాలి? అమాంతం ముందలికి కొట్టి తన రెండు చేతులను బావులను ముష్టిగా చేసి బలరాముడిని కొట్టాడు అన్నమాట. యాదవేంద్రోపి. తం దోద్భ్యాం త్యక్త్వా ముసలదా అనుగలి అతను కూడా సరే వీడు అంటున్నది బాబు యుద్ధం కదా ఆయన ప్రమాత్తం ఎందుకని అతను కూడా ఆయుర్గా పడేసి తన ముర్తి తోటి జత్రౌ ఈ భాగం ఉంటుంది దీన్ని జత్రౌ అంటారు. ఈ చెవును మెడ మధ్యన భాగం ఉంటుంది కదా అక్కడ జత్రౌ అభ్యద్యాత్ వృద్ధః స్వపదతో దిగంబమన్ రక్తం కక్కుతూ అతను పడిపోయి పరణించాడు చకంపేతేన పదత సతంకా కౌనస్పతి పర్వతత్కృచాద్దుల వాయున నౌరివామ్ అది గాలి తుడిగాలి పెద్ద తుఫాన్ గాలి వస్తే నాలో ఊగినట్టుగా దురిదురి పడిపోతే పర్వతం మొత్తం కంపించిందట. దైవతగా ఆజ్రి కనిపించింది. ఇలాంటి దుర్మాహ పరిచినందుకు బలరాముడిని జయ శబ్దః నమః శబ్దః సాధు సాధ్వితి చ అంబరే. జయ జయ సాధు సాధు బాగా చేయు నాయనా బలరామ నీకు చేయము అని ఏవం నిహస్య వివిధం జగద్వితి కదా అవహం. సంస్తూయమానః భగవాన్ జనైహి స్వపురమావిచట్ పరమాత్మ తన నగరానికి వచ్చాడు. తరువాత దుర్యోధనుని పుత్రిక ఉంది లక్షణాని. ఈ మహానుభావురాలని కృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు జాంబవతి పుత్రుడు స్వయంవరానికి వెళ్లి ఆమెను అపహరించుకొని తీసుకొచ్చాడు. అలా తీసుకొని వస్తుంటే కౌరవులు చూసి కౌరవు ఇంత ఇంత పని చేస్తారా వీళ్ళని కోపంతోటి అందరూ కలిసి వచ్చి భీష్మ ద్రోణ కరణ మహానవదులంతా అందరూ కలిసి అతనితోటి యుద్ధానికి వచ్చారు ఇతను ఒక్కొక్కరిని 10 20 50 వంద వానలతో తరిమేశాడు ఓ ఒక్కొక్కరు పోతే వీడు గెలవలేమని అందరూ కలిసి ఒక్కుమ్మడిగా వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్లి తన అంతఃపురం తన సమద్యంలో అతన్ని బంధించారు. ఇలా తాంబుడిని బంధిస్తే. కొంత కాలానికి ఆ వార్త కృష్ణుడికి బలరాముడికి దగ్గర నుంచి వస్తారు అలా నాదులు చెప్పి నిగురు గీతం సుతం సుత్వా యద్యపి ఏక్ష్యంతి ఉష్ణయః భగ్న దర్పాః సమం వ్యాంతి ప్రాణా ఇవ సంహితా

మీ బంధించాం పిల్లవాడిని చెట్టు ఉంటే వచ్చి విడిపించుకొని కొమ్మను. వస్తారా వాళ్ళు వాళ్ళందరు చూస్తాము అని కర్ణుడు పేలా పడుకుంటాడు. అలాంటప్పుడు ఇతి కర్ణః శరః భూరిహి యజ్ఞకేతుహు సుయోధనః సాంబం ఆరే బిలే బధ్వం కురు వృద్ధానుమోధి సాందరు మొప్పుకున్నారు. అలా బండి తీసుకొని పోతే అప్పుడు దిగుత్సవః విస్పూజ్య ఇప్పుడు నారదుడు ఎప్పుడు ఈ మాట చెప్పాడో వాడినంతా సిద్ధం సిద్ధం అన్నాడు. కృష్ణుడు అంత యాదవుడు సైన్యం తీసుకొని వస్తే బలరాముడు ఎందుకు మన వాళ్ళు ఉన్నారు శిత్రువులు కాదు కదా మన వారితో మనం కలహాలు ఎందుకు ఈయన నా ఇష్యుడే కదా నేను వెళ్లి బయట తీసుకొని వస్తాను యుద్ధాలు కలహాలు మానవమ యాదవ కౌరవ యుద్ధం వద్దు అని అత్త చెప్పి తాను ఒక్కడు ఉద్ధవుని తీసుకొని వెళ్ళిపోయాడు. అత్తనాపురం వచ్చి అత్తనాపురం వెలుపల పొలివేరు అంటాం బొర్డర్ అంటాం కదా అక్కడ తోడలో తాను ఉండి ఉద్ధవ ఉండి పంపించాడు పులిచి ప్రధానం నేను వచ్చాను చెప్పు అని. ఇలా జగామహస్తినపురం తేనాదిత్య వర్చతః ఉద్ధవం ప్రేషయామాక సుతరాస్త్రం బుబుత్సయ సుతరాస్త్రుడు ఎలాంటి భావంలో ఉన్నాడో తెలుసుకోవటానికి కోసం పంపాడు. అప్పుడు దుర్యోధనుడు అంటే విధివతో రామము ఆగతం దుర్యోధనునికి, భీష్మునికి, ధూణునికి, కర్ణునికి అందరికీ కూడా పరరాముడు ఇచ్చాడు అని వివరించాడు. గురువు గారు కదా అమ్మో పెద్దవాడు వచ్చాడు వీరందరూ కానుకలు, కట్నాలు, గ్రంథాలు, ధూపాలు, దీపాలు ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి స్వాగతం చెప్పి గామర్గం నివేదయం తే తత్ప్రభావ జ్ఞాపణనేము శిరసాందరు. శృగత్వం వంటి బలరాముడికి నమస్కారం చేశారు, పరస్పర పుస్తక ప్రేమ వార్తల మీరు బాగున్నారా మీరు బాగున్నారా వినయిన తర్వాత పరత్మధో రామః పపాటి అవిక్రవంబుచః పుస్తక ప్రశ్నలు పూర్తయిన తర్వాత బలరాముడు ఉగ్రసేనః తితిచేత యద్వా ఆజ్ఞాపయుత్ ప్రభు నాయనా వినండి. రాజరాజైన ఉగ్రసేనుడు మిమ్ములను ఆజ్ఞాపించుకున్నాడు. ఆజ్ఞాపయత్ ప్రభుహు తద్ అవ్యగ్రహీయః కృత్వా కురుధ్వం మావినంబితం జాగ్రత్తగా విని ఆరసం చేయకుండా అతని ఆజ్ఞను మీరు పారించండి యద్యూయం బహవస్త్వే గంజిత్వా అధర్మేణ ధార్మికం.

ధారణులైనటువంటి సాంబుడిని మీరు 10 మంది కలిసి అధర్మంగా బంధించారు. అది తెలుసుకున్నాను. అయినా మనం బంధువులం కాబట్టి మనలో మనకు కలహాలు వద్దని దాన్ని తహిస్తున్నాను క్షమించాను దాన్ని వీర్య శౌర్య బల వసనం అర్థం ఆత్మ శక్తి క్రమం వచః కురవః బలదేవి వచన క్షమ్య అంటే మీరు మీరు దాన్ని సహించాను, మీరు కూడా బంధుత్వాన్ని మన్నించి అబ్బాయిని అమ్మాయిని కట్టనకానుగల గుడ్డ మళ్ళీ తిరిగి మా నగరానికి పంపించండి. అలా అయితే మనం రెండు వంశాలు క్షేమంగా సత్యంగా ఉంటాయి. అని ఉగ్రసేనుడు మిమ్ములను ఆజ్ఞాపించాడు అని చెప్పాడు మొదల అందులో ఏముంది అన్నమాట చెప్పాడు కానీ వీళ్ళు మహా గర్విష్టులు కదా వారు మాకు రాజు ఏంటి గురిసేనుడు రాజా మాకు రాజా మమ్మల్ని ఆజ్ఞాపించాడు ఇదే మారినేమిటి కురవః బలదేవస్య నిజన్య ఊచు ప్రకోపితా అహో మహా చిత్రమిదం ఆ లగత్యా దురత్యా కాలం తారా విచిక్తమైన కాలము ఉగ్రసేనుడు రాజట ఆరు వృక్షువు ఉపానతివై శిరో మకుట కోవితం కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు సిరీషాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలా ఏటి యోనీల సంబద్ధ సహజయ్య ఆసనాలు ఏదో సంబంధం చేసుకున్నాం వాళ్ళ మేడ మేము మా మేడ వాళ్ళు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నామని వాళ్ళు రాజులమని చెప్పుకున్నా సింహాసనంలో కూర్చున్నా చెయ్యి ఆసనాలు భోగా అనుభవిస్తున్నా మన వాళ్ళని ఉపేక్షించాము. మేము ఉపేక్షిస్తే కృష్ణయా తుల్యతామునీతాః చామర గజనములు శంఖము వాతపత్రము కిరీటం ఆసనం శయ్య గుంజంతి అస్మదుపేక్షయ మేము కోరీలే అని అనుభవిస్తున్నారు వాళ్ళు. అది కాస్త మీవే రాదని స్థితికి వచ్చిందా? ఇలాగే వస్తుంది. ఐ అలం యదూనాం కరదేవ లాంచనేహి దాతు కృతిపైహి ఫణినామివాముసం బాలకు పాముకముసం పోసినట్టు ఇచ్చిన వారిని ఆజ్ఞాపించే స్థితికి వచ్చారా? ఈ ఆత్మతో ప్రసాదోపజితా మా అనుగ్రహంతో ఇంత వారైనటువంటి యాదవులు మమ్ములను ఇప్పుడు సిగ్గు విడిచి ఆజ్ఞాపయం పెంచే గత ప్రప సిగ్గు విడిచి ఆజ్ఞాపిస్తారా?

కద ఇంద్రోభి పురుభిహి భీష్మ ద్రోణ అర్జునాదిభిహి చెప్తున్నాడు ఇంద్రుడు కూడా భీష్మ ద్రోణ అర్జునాది మహావీరులతో యుద్ధం చేయడానికి భయపడతాడు అలాంటి మహావంశాన్ని యాదవుడు ఉగ్రశేనుడు ఆజ్ఞాపిస్తాడా? మమ్మల్ని చూడడానికి ఇంద్రుడు భయపడతాడు. అదస్తం అవరంధిత సింహగ్రస్తమివో మేము ఇవ్వకుంటే ఇంద్రుడు కూడా తీసుకోలేడు. సింహం తీసుకున్న దాన్ని తొడేలు లాగనట్టుగా. సమాధానం నారావు చూసిండు అని కోపం వచ్చి జన్మ బంధు శ్రీయోర్మర్ధమదాస్తే భరతర్సవ ఆ స్రావ్య రామం దుర్వాక్యం అతభ్యాహ పురమావిసల్. అనకూడని మాటలన్నీ అని అసభ్యులుగా వాళ్ళు నగరాన్ని ప్రవేశించారు. కవుల యొక్క దుశ్చీలాన్ని చూచి అవాస్యములన్నీ విని కోపసమురద్ధః దుష్ప్రేక్షః బ్రహసన్ అల్లాహ్ అనుకో పో చేసి. పెద్దగా శీతానాశయం చేస్తూ నూనం నానవదోన్నద్దాః శాంతిన్ లేచింతి అసాధ్వాః. ఇన్ని రకముల మతములున్న దుర్మార్గులు శాంతిని కోరుతారు. వాళ్లకు శాంతి ఎందుకు? దేశాన్ని ప్రథమో దండః. పశువునాం లగుడోయదా. పశువుకు ఎలా ఉంటుంది మాట? లగుడం అంటే కట్టె దండం తీసుకొని రెండు వాయిస్తే వసుగు ఉంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళకి కూడా. దండమే మందు కానీ శాంతమైన మాట మందు కాదు. ఇవాళ వినరు దూనం అహో యదూన్ ఉత్సౌరభ్రాన్ కృష్ణంచ కుపితం శనైహి సాంతయిత్వాహ మేతేషాం జమమిచ్చందిహా యతా బుద్ధుడు కోప్పడ్డాడు. యదవులు కోపంగా ఉన్నారు. అలాంటి వారిని మీరు. శాంతింపచేసి నేను వెడతానని చెప్పి వచ్చినందుకు నాకు సరియరీతిగానే వీళ్ళు బుద్ధి చెప్పారు. సై మేము అందమతయా కలహాభిరతాః కల. వీళ్ళు దుర్మార్గులు, కలహాచిరతలు, మందబుద్ధులు. నన్ను తిరస్కరించి వీళ్ళు ఇలా అహంకారంతోటి మాట్లాడారు. నోగ్రసేన స్థిర విభుహు భోయ వృష్టి అంతకే సుద్రసేనుడు రాజు కాడట. వీళ్ళు రాజులట. ఇంద్రాదులు తమ సుధర్మలు ఇచ్చి ఏ మహానుభావుని ఆజ్ఞను శిరస్సుతో ధరిస్తున్నారో అలాంటి ఇంద్రశేణుడు వీళ్లకు రాజు కాదట. ఆనీయ భుజ్యతే సోతౌ నకిల అధ్యాసనార్ధనః

స్వర్గానికి వెళ్లి పారిజాతాన్ని లాక్కొని వచ్చి దాని తొండలో పెట్టుకొని అనుభవిస్తున్నటువంటి కృష్ణుడికి సింహాసన యోగ్యత లేదట. మాట్లాడుతున్నారు యశ్చ పాదయుగం సాక్షాత్తు శ్రీ రూపాస్తే అఖిలేశ్వరి ఏ మహానుభావుని పాదపద్మాలను సాక్షాత్తు లక్ష్మి సేవిస్తున్నదో స నారగతికి లక్ష్మి శేషా నరదేవ పరిక్షత అలాంటి శ్రీయపతి రాజలాంఛనాలకు తగని వాడట. ఏ శాంతి పంకజ రజోతిన లోకపాలైహి మౌల్యుత్తమైహి గృతం ఉపాసిత తీర్థ తీర్థం ఏ పరమాత్మ యొక్క పాదపల్లవ పరాగాన్ని ఇంద్రాది దేవతలు బ్రహ్మ రుద్రేంద్రాదుల్ బ్రహ్మ భవః అహమసి బ్రహ్మ ఇక్కడ తను స్వరూప అని చెప్పేసుకుంటున్నాడు. ఉద్దిరేక వచ్చేసింది. అందువల్ల బ్రహ్మ రుద్రుడు నేను కూడా ఎత్య కరాహ కరాయ. ఏ పరమాత్మ యొక్క ఔచలోని పాదమాడము శ్రీ ఉద్వహేమ శిరమత్య నృపాసనం. అతని ఆజ్ఞను శిరస్సు ధరిస్తాము అలాంటి వాడికి సింహాసనం యోగ్యం కాదా అని. గుంజతి గురు దత్తం పూగంధం ముష్టయః కౌరవునిస్తే భూమిని యాదవులు అనుభవిస్తున్నారట వయం ఉపానః మేము పాదుకలమా? స్వయంతు పురవః స్థిరః పౌరవులు స్థిరక్త అభో ఐశ్వర్య మత్తానాం మత్తానాం ఇవ మానినాం దురహంకారం తోటి. ఐశ్వర్యం తోటి మదించి అసంబద్ధమైనటువంటి మాటలన్నీ ముందు మాట్లాడుతున్నారు. అద్య నిష్కౌరవి పుద్ధిం కరిశ్యామి. భూమండలంలో కౌరవులు లేకుండా చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు రాజులో ఎవరు కాదు అని కోపం వచ్చేసి పురిహిత్వా అలముస్తత్తౌ దహన్నివ జగత్రయం. మూడు లోకాలను భరిస్తున్నట్టుగా నాగరి తీసుకొని లాంగూరాగ్రేణ నగరం పుద్విదార్య గజాస్వయం నాగరి తీసుకొని నాగరి కొసతోటి పట్టణాన్ని ఇలా నాగరి పేల్చి అలా లేచాడు.

ఏం కావాలి పట్టణం? మొత్తం దీన్ని విచకరిస్త గంగాయం ప్రహర్షన్ అమర్చితః. నాగరితో పొడిచేసి గంగలో పడవేయటానికి సిద్ధపడ్డాడు అమర్చుతః జలయాన యవా పూర్ణం గంగాయాం నగరం గంగా ప్రవాహంలో ఈ నగరం పడవ రాగా ఊగులాగి కొంచెం గట్టిగా అనేది అందులో పడిపోతుంది ఇప్పుడు ఆకృష్యమానం విషయాన్ని మొత్తం ఊగింది కదు అందరికీ అర్థమైపోయింది తెలిసింది. చూశారు ఓహో ఇది బలరాముడి పని. వా వా ఇత చాలు రా బాబు అని విజయం తెలుసుకొని మళ్ళీ తమేవ శరణం దిగ్ము సకుటుంబాది జీవిషః బ్రతుకు కోరుకున్న వాళ్ళై కుటుంబాలతో కలిసి లక్షణను సాంబునిద్దరిని అలంకరించుకొని అన్ని కానుకలు ముందర పెట్టుకొని చేతులు జోడించి రామ రామ శిలాధార ప్రభావం న విధాము స్వామి. పరుపు దయచేసి క్షమించండి మీ ప్రభావం మాకు తెలియదు. నీవు జగత్తు యొక్క సృష్టి రక్షణ సంహార చేయుటువంటి మహానుభావుడవు. లోకాన్ కీడన కానీ ఇక కీడత శృష్టి వదంతి ఈ లోకాలన్నీ నీకు. ఆట బొమ్మలు. నీవు ఇంత భూమండలాన్ని ఎక్కడో చిన్న ఆవు దెంగలాగా భరిస్తావు. అలాంటి నిన్ను చేపే అద్వితీయః పరిశిక్షమానః. ప్రపంచమంతా. ప్రళయకాలంలో భస్మమైతే నువ్వు ఒక్కడివే మిగులుతావు. అందుకే నీ పేరు శేషుడు. కదా? శేషుడు అంటే ఏంటి మిగులుట కదా? నువ్వు ఒక్కడివే మిగిలేది అందుకే నిన్ను శేషుడు అంటారు. నీ కోపం అనేది దుష్టులను శిక్షించి సజ్జనులను కాపాడటానికి బలిపించేది బ్రతు భగవంతత్వం స్థితి పార తర నమస్తే సర్వభూతాత్మం సర్వశక్తి ధర అవ్యయ నీకు నమస్కారం నాయనా విశ్వకర్మం నమస్తేస్తు స్వయం శరణం నిన్ను శరణు వేడుతున్నాము మమ్ములను కాపాడవలసింది. వారి ప్రార్థనలు తీసుకొని సుప్రసన్నుడై భయపడకండి అని వారికి అభయం ఇచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు అమ్మాయి వెట్ట పారిబరహం కట్న కానుక దౌచ ద్వాశతాని అయుతాని తురంగమాని. వాళ్ళ 12,000 గుర్రాలను, 6,000 రథాలను అలాగే దాసీ నామిక 1000 మంది దాసీ జనాన్ని అందరినీ సానుకుగా సస్రుతః సస్రుతః ప్రాగాత్ సుహృద్భిహి అభినందితః ఈ విధంగా.

పిల్లలు, కోడళ్ళు అందరితో కలిసి ఈ మహా ప్రవిష్టా సుభ్రం నరాయుధ సమేత్య బంథాన్ అనురక్త జరుత బంధువులందరినీ ప్రేమతోటి మళ్ళీ కలిశారు. శశంత సర్వం యదుపా యదుపుంగవానం మధ్యే సపాయాం. పురుషు స్వచేష్చితం సభలో జరిగిన దాన్ని అంతా బలరాముడు వివరించాడు. అధ్యాప్య పురం కేతతు సూచయతు రామ విక్రమం సమున్నతం దక్షిణతః గంగాయామ ఇప్పటికి మనకు హస్తినాపురం దక్షిణ భాగం ఎత్తులో ఉత్తర భాగం. ఇది చూస్తాం కదా ఇలా ఉంది. యమునకు వంగి ఇప్పటికీ మనకు హర్షనాపురం అలాగే కనబడుతుంది. అది బలరాముని విక్రమము అన్నమాట. అది తాము చాల ఆపుదామా? ఇది ఆపేయండి 68 అయింది. చేసుకోవద్దా? 12 దాకా చెప్పుకున్నా? అవును 12 దాకా. నరకం నిహతం కృత్వా తదోద్వాహ చ యోషితాం కృష్ణోణేకేన బస్వీనాం తద్విదృష్టోస్మ నారదః అని తర్వాత కొంత కాలానికి నారదుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటది? ఈ స్వామి నరకాసురుడిని సంహరించి 16000 మంది రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. ఒక్కడు ఇన్ని రూపాలతో ఇంతమందిని వివాహం చేసుకున్నాడు. ఇంతమందికి ఇన్ని అంతపురాలు ఏర్పాటు చేశాడు. మరి అందరితో ఈ మహానుభావుడు ఎలా ఉంటున్నాడు? ఒక్కడే కదా కిందటితో ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎందరి మనస్సుకు సంతోషం కలుగుతున్నది? ఎందరిని ఈ మహానుభావుడు బాధ పెడుతున్నాడు? ఈ విషయం ఆ విషయం బాగా తెలుసుకుందాం. అని ఈ నారదుడు పరిశీలించాలనుకొని ఈ మహాన్భావుడు పుట్పితోపవన రామద్విజ ద్విజారి పులనాదితాం పుత్పుల్లేం దీవరాం భోజ సహలార కుముదోత్ఫలైహి. ద్వారకా నగరం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. ఇలాంటి ద్వారకా నగరాన్ని ఈ మహానుభావుడు నారదుడు చూతామని ప్రవేశించింది. ఇలా వచ్చి సత్యామంతఃపుర శ్రీమదర్శితం సర్వజిజ్ఞపైహి హరేహే స్వకోశలం యొక్క స్వస్థ కార్షిణేన దర్శితం.

శ్రీకృష్ణ భగవానునికి తన నిర్మాణ కవచలాన్ని చూపదలుచుకున్న విశ్వకర్మ అంతఃపురాన్ని అంత బ్రహ్మాండంగా నిర్మించాడు. అంటే అన్ని రకముల నేర్పుతనం, చాతుర్యం, శోభలు ఉన్నటువంటి అంతఃపురాన్ని చూసి నారదుడు మరి ఇన్ని ఉన్నాయి అంతఃపురాలు ఒకటి కాదు 16000 ప్లస్ ఎనిమిది ఎక్కడికి పోవాలి ఆయన ఎక్కడ ఉంటాడు కదా. తన పని అది. ఎక్కడ ఉన్నాడో చూడాలి. తాను వెళ్ళింది కూడా లేడు అనుకోండి, స్వామి అందరికీ న్యాయం చేయటం చెప్పుకోవచ్చు కదా. అందుకోసమని కనపడ్డ ఒక అంతఃపురానికి వెళ్ళాడు. ప్రవేశిస్తాడు వివేక్ష ఏకతమం శౌరే పత్నీనాం భవనం మాత్ విక్షబ్దం పితృమస్తంభై వైజూర్యపులకోత్తమై ఇలా రకరకాల స్తంభములు వితానైహి నిర్మితై దాంత దాంతై యాతన పర్యంతై ఏనుగు దాంతములతో చేశారట సోఫాలు ఇవన్నీ. మంత్రాలు చేశారు రత్నములు, వజ్రములు, స్ఫటికములు, మహా మరకతములు, ఇంద్రనీలములు, ముత్యములు ఇలాంటి వాటితోటి రత్న ప్రదీప నిగల సద్వాంతం విచిత్ర వల వీడు చిఖండినః రత్నముల కాంతితోటి పగలు రాత్రి అన్నీ ఒకే టేరుగా ఉన్నాయి. అలాంటి ఉత్తమ భవనాన్ని చూసి విప్రహాదదరిచ చవరం రజనేన రుక్మదండేన సాస్పతపతిం పరివీజయంత్య అంతఃపురానికి వెళ్ళే వరకల్లా ఆ ప్రియురాలు. కృష్ణ పరమాత్మను క్యామలంతో వీస్తూ ఉండటాన్ని చూశాడు. ఇలా చూసి తం సందిరీష్య భగవాన్ ఇగో నాలుగురు వచ్చారని మనం తం లేచి ఎదురుగా వెళ్లి స్వాగతం చెప్పి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పాద ప్రక్షాళనం చేసి తీర్థము శిరస్సున దల్లుకొని అన్ని పూజలు చేసి అలాగే బ్రహ్మణ్య దేవ సంపూతి దేవ సంకర్షణ నారాయణ నరతక విధినా ఉదితేనా నారాయణుడు కదా. ఆచార దేవతాల చేత ఏ మహానుభావాని పాదపద్మముని యొక్క తీర్థోదకం శిరస్సులో ధరిస్తారో అలాంటి నారాయణుడు నారదుని పాదోదకాన్ని మరి అవతారం కదా తన శిరస్సును ధరించి వాణ్య అభిభాష్య మెత్తమెత్తగా మంచి మంచిగా మాట్లాడి వినయామ్ కుంభిజా ఆతం స్వాహ ప్రభో భగవతే సరవామ స్వామి ఏం చేయమంటారు ఏం ఆజ్ఞానం మీరు ఏమి ఏ సేవను పేవని అడుగుతున్నారు అని వినయంగా మాట్లాడాడు దాన్ని చూసిన ఆడుడు నైవాద్భుతం పయి విభో అఖిల

లోకనాథానికి ఇది ఆశ్చర్యమేమీ కాదు మైత్రి జనేషు సకలేషు దమస్కరానాం. నీ వారి యందు ప్రీతి దుస్తుల యందు దండన ఇది వింత కాదు. జగత్తు యొక్క క్షేమానికి నీవు. సృష్టిస్తావు, రక్షిస్తావు, అవతారంతో వస్తావు, గురుగాయ విదామ సృష్టు దృష్టం తవాంధ్రుయుగళం జనతాప వర్గం. సకల జనులకు మోక్షం కలిగించేటువంటి నీ పాద పద్మాలను చూచాను. బ్రహ్మాదులు ఏ ఫలత మనస్సులో ధ్యానం చేస్తారో అలాంటి వాటిని. సంసారకు పటిత ఉత్తరణావలంబం. సంసారం అనేటువంటి కూపంలో పడిన వారిని ఉత్తరించడానికి ఆధారమైనటువంటిది ధ్యాయం తెరామి అనుగ్రహం అలాంటి మీ పాదపద్మములను ధ్యానం చేస్తూ తిరుగుతాను స్వామి. అయోగ్రహించండి. ఎప్పుడు నా స్మృతి నీ పాదములయందు ఉండాలి అలా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించి తతః అన్యదావిశది గేహం కృష్ణ అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఇంకో స్త్రీ ఇంటికి వెళ్ళాడన్నమాట. యోగమాయా విభిత్సయా సవరణ చూస్తున్నాం అని చూసుకున్నారు. దీవ్యంత మక్షై అక్కడ కృష్ణుడు తన ప్రియుగాలతోటి పాచికలతో ఆడుతున్నాడు. అక్కడ పూజించబడి అక్కడి నుంచి అక్కడ అక్కడ పూజించారు పూజించి ఆయన నారద చెప్పుకున్నాడు ఆయన ఏం కావాలి మీరు పూర్ణులు కదా మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి తీరుస్తాను స్వామి అడిగాడు అదావి గృహినో బ్రహ్మన్ సదు విస్మితః ఉత్తాయ తూష్ణిం ఏం మాట్లాడకుండా ఇంకో ఇంటికి వెళ్ళాడు అక్కడ గోవిందుడు పిల్లలమ్మ మన వాళ్ళను ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు దాన్ని చూశాడు ఇంకో ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే స్నానానికి వెళ్తున్నాడు మహాన్ మధ్యనాయకుతోద్యమం. యుహ్వం దజ్జ వితానాగ్నేను మరో చోట హోమం చేస్తున్నటువంటి వాడిని ఇంకో చోట బ్రాహ్మణులకు భోజనం పెడుతున్నటువంటి వాడిని మరి ఒక చోట సంధ్యావందనం చేస్తున్నటువంటి వాడిని ఇంకో చోట కత్తి డాలు యుద్ధాన్ని ప్రాప్తి చేస్తున్నటువంటి వాడిని. అశ్వైనిక ఒకచోట గుర్రములతోటి, ఒకచోట ఎనుగులతోటి, ఒకచోట రథములతోటి అభ్యాసం చేస్తున్నటువంటి వాడిని, ఒకచోట నిద్రపోయే వాడిని స్తూయమానంచ ఒకచోట. వందులందరూ స్తోత్రం చేస్తున్నారు. అలాంటి వాడిని మంత్ర ఎంత అంటే కష్మించితు ఒకచోట మంత్రులో కలిసి ఆలోచిస్తున్నటువంటి వాడిని జడక్రీడారతం క్వాపి జడక్రీడారతం ఒకచోట.

వార ముఖ్య పరావృతం కుత్రచితో ద్వియ ముఖ్యేభ్య దదంతముగా ఒక చోట గోదానం చేస్తున్నటువంటి స్వామిని కొన్ని చోట్ల ఇటిహాద పురాణాలను బ్రాహ్మణులతో వింటున్నటువంటి వాడిని హసంతం హాస్య కథయా హాస్యముగా మాట్లాడుతూ నవ్వుతున్నటువంటి వాడిని మరోచోట క్వాపి ధర్మం సేవమానం ఒకచోట ధర్మం ఒకచోట అర్ధకామాలను సేవిస్తున్నటువంటి వాడిని ధ్యాయంతం ఏకం ఒకచోట ఏకార్థంగా కూర్చొని పరమాత్మను ధ్యానం చేస్తున్నటువంటి వాడిని. పురుషం ప్రకృతే పరం సుశ్రూఠంతం గురున్ ఓ చోట గురువులకు సేవ చేస్తున్నటువంటి వాడిని కామభోగి సపర్యయ కురువంతం విగ్రహం కచ్చితో సంధించా కేశవం. ఒకచోట పేచి పెట్టుకుంటున్నాడు. ఒకచోట కలహిస్తున్నాడు. ఒకచోట మైత్రి చేస్తున్నాడు. ఒకచోట రాముడితో కలిసి ఏదో విచారిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. పుత్రానాం దురుత్రూణాంచ కారే విద్యుపాయనం. కొడుకులను, కోడళ్ళను, బిడ్డలను, మనవలను. మనవరాళ్ళను ఇలా దారైహి వరై తత్తదు దైహి కర్పయంతం చూడు పెళ్లి చూపులు చూడు నిత్యార్థాలు ఒకచోట వివాహము ఒకచోట ఏముంటాయి అక్షరాభ్యాసాలు అన్నప్రాధనలు ఇలా రకరకాలుగా అన్నీ జరుపుతూ ప్రస్తాపన ఉపానయన. అపత్యానాం మహోత్సవాన్. చూడు చాలా నమ్ముస్తున్నాడు. చూడు తీసుకొస్తున్నాడు. ఇందాక కోట్ల మంది కదండీ ఏం చేస్తోంది? సగరంగాలుగా చేస్తూ ఇలా పరమాత్మ యొక్క జీలలు మొత్తాన్ని చూచి ఏకాం లోకాభిజిస్మి. యజంతం సగరాన్ దేవన్ కాది కతుభిహి పూజితైహి యజ్ఞాలతో దేవతలను చోట ఆరాభిస్తున్నాడు స్వామిని పూర్తయంతం ప్రచితు ధర్మం కూపారామ కొన్ని చోట్ల బావు ఉద్దోగిస్తున్నాడు. తోటలు ఏర్పాటు చేస్తున్నాడు, మఠాలు ఏర్పాటు చేస్తున్నాడు, సత్వాలు ఏర్పాటు చేస్తున్నాడు, దేవాలయాలను కట్టిస్తున్నాడు. తోటలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా చరంతం ఒక చోట వేటకు వెళుతున్నాడు. గురం ఎక్కి వెళ్తున్నాడు, ఒకచోట ఏరు ఎక్కి వెళ్తున్నాడు, నిరంతతః పశువున్ మీ ధ్యాన్ పరిహితం, ఒకచోట కుర్రముగాలను చంపుతున్నాడు. అవ్యక్త లింగం ప్రకృతిషు అంతఃపుర గృహాదిషు క్వచిచ్చరంతం యోగీశం తత్తద్భావభుత్సయా. ఇలా ఇన్ని రకాలుగా స్వామి చూశాడు. ఏం చెప్పాడు ప్రభువు? ఏమి అర్థం కాదు అధోవాచ శ్రీకేచ నారదః ప్రహసన్నివాపుడు.

చివరికి ఒక ఇంటికి పోయి స్వామి దగ్గర వెళ్తున్నాడు యోగమాయ దయం వీక్ష్య మానుషీ వీయుషో గతిం విదామ యోగమాయాస్తే దుర్దర్శాపి మాయీనాం స్వామి. నీ యోగమాయను చూడాలని వచ్చాము. నీ యోగమాయను మేమేం చూస్తాం. దుర్దర్శాపి యోగినాం మహాయోగులకు కూడా నీ యోగమాయ అర్థమయ్యేది కాదు. నువ్వు యోగేశ్వరాత్మను నిర్భాత భవత్పాద నిషేవయ దీనితోటి. మీ పాదములను మరికాస్త గట్టిగా పట్టుకోవాలని తెలిసినది అనుజాభిమాన్ మాన్ దేవ లోకాస్తే స ఆపురుత నన్ను అనుజ్ఞ ఇవ్వు స్వామి పర్యటామి తవోద్గాయం లీనాం భువన కొత్త విషయం చూశాను కాబట్టి. నీ ఈ గొప్ప కీర్తిని లోకమంతటా ప్రచారం చేయడానికి గానం చేస్తూ తిరుగుతాను మహానుభావ అనుమతి ఇవ్వవలసింది అని ప్రార్థించి అత అంటాడు స్వామి బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా. తదనుమోదితా నారదా నీవు మాయతో పడ్డావా తెలుసా నేను ఎవరో నాయనా ధర్మస్య వక్త యునో ధర్మాన్ని బోధించేవాడివి కర్త ధర్మాన్ని ఆచరించేవాడివి అనుమోదిత ఇతరులు ఆచరిస్తుంటే ఆమోదించేవాడివి తత్ శిక్షయను వగయుమం ఆస్థితః పుత్ర మార్క్షితః ధర్మాన్ని ఎలా బోధించాలి, ఎలా ఆచరించాలి, ఎలా ఆమోదించాలి అనే మూడు విషయాలను లోకమునకు నేర్పటానికి అవతారం. అది నేర్పుతూ పని చేస్తున్నాను. కాబట్టి ఒక్కడే కృష్ణుడు అక్కడ ఎలా ఉంటాడు, ఇక్కడ ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఇదంతా ఏమిటి అని నువ్వేమి మాసిదః బాధపడకు. మీకు అవసరం లేదు. నేను వచ్చిందే అందుకు. కేవలం చెప్పడానికి కాదు, ఆచరించి ఆచరింప చేయడానికి. బోధిస్తాను, ఆచరిస్తాను, ఆచరింప చేస్తాను, ఎదుటి వారు ఆచరిస్తే ఆమోదిస్తారు. నా అవతారం అందుకు కాబట్టి నా గురించి నీకు దిగులు వద్దు. వెళ్ళురా నాయనా. ఇది ఆచరంతం సద్ధర్మాన్.

పావనానుగ్రహమేదినాం తమేవ సర్వగీహేషు సంతమేకం దదన్శా ఇన్ని ఇళ్లలో ఒక్కడే ఉండటాన్ని చూశాడు కృష్ణస్య అనంత వీర్యత్య యోగమాయా మహోదయం ముహూర్ దృష్ట్వా రుషిరభూత్ విస్మితః జాతకౌతుక్ దాస్తిరి ఏమండీ ఒకేసారి ఇన్ని చోట్ల వేరు వేరు రూపాలు నోబలి కాదు మళ్ళీ కదా రకరకాల పనులు చేస్తున్నటువంటి స్వామిని సమ్యక్ సభాజితః పీతా తమేవ అనుస్మరణ ఇలా కృష్ణ పరమాత్మి సత్యగా పూజించబడి అతన్ని స్మరిస్తూ నారదుడు బయలుదేరాడు. ఏవం మనుష్య పదవీం అనువర్తమానః నారాయణః అసినభవాయ గృహీత శక్తిహి. సకల లోకముల యొక్క సృష్టికి రక్షణ కోసం శక్తిని స్వీకరించిన స్వామి రేమే. షోడ సహస్ర భోరా 16000 మంది స్త్రీలతోటి ఆయన రమించాడు సౌరీడ సౌహదల నిరీక్షణ హాస దుష్ట సిగ్గు స్నేహం మైత్రి ప్రేమ విలాసం నవ్వు. వయ్యారాలు ఇలాంటి వాటితోటి సేవించబడుతూ తాను గవించాడు. పెద్దవి ఇంతేం కాదు. యానీహ విశ్వ విజయ ఉద్భవ వృత్తి హేతు కర్మాణి అనంత విషయాణి పరిత్యకారా. సకల జరాజర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన పరమాత్మ అనంత విజయాని హరిహి అనంతమైనటువంటి ఏ ఏ కర్మలు చేశాడో ఆ కర్మలను యత్వంగ గాయతి అలాంటి వాటినే గానము చేసేవాడు, శృణోతి వినేవాడు, అనుమోదతే ఆమోదించేవాడు. ఏమవుతారు? భక్తి భవేత్ భగవతి అపవర్గ మార్గే. మోక్షమునకు మార్గమును చూపేటువంటి పరమాత్మ యందు అలాంటి వాడికి భక్తి కలుగుతుంది. ఇలా అదా కుశజుపవృత్తాయాం కుక్కుటాను పూజతః పరో మాట ఏమిటి? పరమాత్మ యొక్క నిత్య కృత్యములు ఉన్నాయి. స్వామి తెల్లవారుజామున్నే లేస్తాడు కదా నిత్యకృత్యం దినచర్య అంటాం కదా ఈ అధ్యాయం పరమాత్మ యొక్క దినచర్య దీన్ని శ్రద్ధగా భక్తిగా వింటే మనము ఎలా దినచర్య చేయాలో

తెలుస్తుంది. ఇది విషయం చెప్పాలి అందులో ఇందులో అదౌషజ వృత్తాయాం కుక్కుటాను పూజతా చెప్పను కుగీత కంఠియా పతివి మాధవ్యః విరహాసురా తెల్లవారు సామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూత. వినగానే అలా కూచినటువంటి కోళ్ళను అంతఃపురం ఉన్నటువంటి స్త్రీలు తిట్టుకున్నారట. ఎందుకంటే కోడిపూత లాగానే ఆయన రేగిపోతాడు. అప్పటిదాకా గట్టిగా కౌగిలిలో దగ్గర ఉంచుకున్నటువంటి స్వామి తమ కౌగిలిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని కూచిన కోడి కోళ్ళను ఆ శపం తిట్టుకున్నారు ఎక్కడ వచ్చాయి ఇప్పుడు పరిపాఠం ఏం లేదు అనవసరంగా లేపుతాయని తిట్టుకున్నారు వయామస్యారూరం కృష్ణం బోధయంతీవ వందినః ఇంతలో వంది మాహసులు వచ్చి స్వామిని స్తోత్రం చేసు సుప్రభాతం సుప్రభాతం ఇలా చెప్తున్నారు ముహూర్తంతు వైదర్భి నామ అభిశోభనం పరిరంభన విశ్లేషాత్ ప్రియ వాక్మంతర రుక్మిణి కూడా స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్న అమ్మవారు ఇప్పుడు అక్కడే ఉంటుంది. కానీ అతని కౌగిలించని విడిచి వెళ్ళటాన్ని ఆమె కూడా సహించలేకపోయింది. బ్రాహ్మే ముహూర్తే ఉత్తాయ స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆచమనాదులు పూర్తి చేసుకొని ప్రసన్న కరణ ఆత్మానం తమస పరమింద్రియములను పవిత్రములు చేసుకొని తమస్సు కలుగుని పరమాత్మను తన మనస్సులో ధ్యానం చేస్తూ కూర్చున్నారు కొంతసేపు. సో స్వయం జ్యోతిహి అనన్యం అవ్యయం వృతం సయా నిత్య నిరస్త కల్మషం. బ్రహ్మాస్యం అస్య ఉద్భవ నాశ హేతుభి స్వశక్తిభి లక్షత భావ నిరువృతిం అధాపృత ఇలాంటి పరమాత్మను కాసేపు ధ్యానం చేసి తరువాత స్నానము చేసి యధావిధానం చేసి క్రియాకలాపం పరిధాయ నాయకుత్యములు పూర్తి చేసుకొని చక్కని కొత్త వస్తాలు ధరించి సంధ్యా సంధ్యావందాలు పూర్తిగా చేసుకొని అద్భుతానర హోమము చేసుకొని పరబ్రహ్మను జపం కూడా చేసి ఎలాగో వాగ్యతః మౌనంగా జపం చేస్తున్నప్పుడు జపమాల తిప్పుకుంటూ ఆ ఎవరు వచ్చారు ఆ కూర్చోమని మన జపమాల తిప్పితే జపం కాదని జపం చేస్తున్నట్టు భగవాను చూపడం తప్ప జపం కాదు కదా జపం అంటే ఏమిటి వాగ్యతః మౌనం వహించాలి ఆ జపం పూర్తయ్యేదాకా ఎవరితోటి మాట్లాడకూడదు అలా జపం చేశాడు ఉపస్థాయార్ధం ఉద్యంతం తర్వాత సూర్యోపసరణని కూడా చేసుకొని తర్పణం తన కళలను తానే తర్పణం చేసుకొని దేవతలను ఋషులను పితృ దేవతలను వృద్ధులను వీరందరినీ పూజించి

దేనునాం రుక్మశృంగీనాం సాద్వీనాం మౌక్తిక శ్రజాం ముత్యాల హారాలు వేసి కొమ్ములకు బంగారము ఇటలకు బంగారము దూపురానికి బంగారపు ఆభరణాలు వేసి చక్కని పట్టు వస్త్రాలతో అలంకరించి వేయుల గోవులను బ్రాహ్మణోత్తములకు దానం రోజు గోదానం ప్రధాన కర్మ అలా గోదానం కూడా చేసి బద్ధం బద్ధం దినే దినే గోవిప్రదేవ దేవతా వృద్ధ గురువును భూతాని సర్వచ గోవులను బ్రాహ్మణులను దేవతలను వృద్ధులను గురువులను దీనులను వీరందరికీ నమస్కరించి సంపాదించి వారిని పూజించి వారికి మంగళాశాసనములు చేసి వారితోటి తాము మాలయాసనాన్ని పొంది అవే శాద్యం సదాదర్శ్యం నెయ్యిలో తన ముఖాన్ని చూచి తర్వాత అద్దంలో ముఖాన్ని చూసి గోవృషద్వజ దేవతాః కామ సర్వవర్ణానాం ఎవరెవరు యాచకులుగా వచ్చారో అలాంటి వారి కోరికలన్నీ కూడా తీర్చి సర్వ వర్ణానాం పౌరాంతఃపురచారిణాం ప్రతాప్ ప్రభూతిహి కామైహి ప్రతోష్య ప్రత్యనందతా అందరికన్ని ఇచ్చి సంతోషింపచేసి తాను కూడా సంతోషించి సంవిభజ్య ద్రతో విప్రాన్ సత్తాంబూలం దామనోత్తములకు పూలమాలలు, తాంబూలములు, గంధములు, భోజనములు, దానములు ఇలాంటి వాటితో వారిని పూజించి మిత్రులను, ప్రజలను కూడా చక్కగా మండించి తావతు సుత ఉపానీయ చందనం పరమాత్ముతం ఇలా చేసేలోపల సూతుడు రథాన్ని తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి సుగ్రీవ సుగ్రీవాధ్యయి చైప్య సుగ్రీవ అని చెప్పుకున్నాం. చైప్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహక అనేటువంటి గురములతో మునిచిన. రథాన్ని తీసుకొని వస్తే దానికి నమస్కారం చేసి రథాన్ని ఎక్కి కృగీత్వా పానినా పాని సారదేహితం అధారుహతు సారక్ చేతిని పట్టుకొని మరియా అలా ప్రధాని ఎక్కాడు సాత్యకి ఉద్ధవ సంయుక్త ఒకడు కాదు ఒకడు సాత్యకి తమ్ముడు అలాగే ఉద్ధవుడు మంత్రి ఇద్దరితో కలిసి పూర్వాది భోగ భాస్కర సూర్య భగవానుడి లాగా ఈచ్ఛతః అంతఃపుర స్త్రీనాం సౌరీళ ప్రేమ దీచ్ఛతై అంతఃపుర స్త్రీలు అనురాగంతో ఉన్నటువంటి చూపులతో చూడబడుతూ కృచ్ఛరాత్ విసృత్తః విరగాత్ జాతః అతః హరన్ మనః నవ్వుతో

చూసేవారి మనస్సును హరిస్తూ అతి కష్టం మీద వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సుధర్మాస్యాం సభాం సుధర్మాస్యాం సభ కదా గురుదేవుని సభ ఏమిటి సుధర్మ ఆ సభకు చేరాడు కృష్ణి విని పరివారితః ప్రావిచతు యత్ నివిష్టానాం స సం జంగ షరూర్మయః ఆ సభలోకి ఆ సభలో కూర్చుంటే ఆరు ఊర్ములు ఉండవు. ఏంటి ఆరు ఊర్ములు తెలుసా? ఆకలి, దప్పి, శోకము, మోహము, జ్యర, మరణం. దీన్ని ఏమంటారు? షటు ఊర్మయః. ఆకలి, దప్పి, శోకము, మోహము, జర, రోగం. ఈ ఆరు ఆ సభలో కూర్చున్న వారికి రావు. అంతవరకు బయటికి వస్తాది మరి అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అటు ఉండు అ సింహాసనాన్ని సభను ప్రకాశింపచేస్తూ ఉత్తమమైనటువంటి యాదవులతో కలిసి యజోడు రాజాదివి తారకాగణై చంద్రుడు. నక్షత్రాలతో కలిసి శోభించినట్టుగా ఈ మహానుభావుడు తన వారితో కలిసి శోభం పొందాడు. తత్రోపా మంత్రినా రాజన్ నానా నానా హాస్య రసైహి విభుం వదస్తుహు నటాచార్యః దర్సక్యాః తాండవరో కొందరు హాస్య కథలు మరి కొందరు తాండవములు. మరి కొందరు నాట్యములు, మరి కొందరు గానములు, మృదంగ, వీణ, మురజ, వేణు, తాల ఇలాంటి నాదములతోటి ననృతుహు, జగతుహు, తుష్టుహు నాట్యం చేశారు, పాటలు పాడారు. స్తోత్రాలు చేశారు సూతమాగద వందినః తత్రావుర్ బ్రాహ్మణాస్యతి దాసీనః బ్రహ్మవాదినః పూర్వేశాం ఏశాం రాజ్యాంచ అకథయన్ కథాః కొందరు బ్రాహ్మణులు. ఇంతకంటే పూర్వంలో ఉన్నటువంటి రాజులు ఆచరించిన పుణ్య చరిత్రములను వినిపించాలి. శాస్త్రం కదా మనం ఏం చేయాలి? మన పెద్దలు ఆచరించినటువంటి ధర్మాలను, కర్మలను మనం వినాలి. అది చాలు వింటుంటే మనకు వాటి మీద శ్రద్ధ కలిగి ఓహో ధర్మం అంటే ఇది కదా ఇలా వ్యవహరించాలి అని అర్థం అవుతుంది. ఇది అర్థం కావడానికి కోసం తన పూర్వ రాశనులగుండి భాగాలను బ్రాహ్మణోత్తములు వినిపిస్తూ ఉన్నారు.

తత్రైకః పురుషో రాజన్ ఆగతః అపూర్వ దర్శనః ఇలా అందరూ ఆయా పనులు చేస్తుంటే ఒక మహానుభావు ఒక పురుషుడు కొత్తవాడు తభలోకి వచ్చాడు. రా వచ్చి కుష్ణుడికి నమస్కరించి రాజ్యాం అవేది దుఃఖం జరాసంధ నిరోధయం. జరాసంధుడు ఒక 24 వేల మంది రాజులను బంధించారు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో అవన్నీ దూత వచ్చి స్వామికి చెప్పారు. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ ప్రసన్న భయ భంజన వయం త్వాం చరణం యామః భవభీతాః పృథగ్దియాః ఆ సంసారం అంటే భయము. జరా సందు అంటే భయము నిన్ను శరణు వేడుతున్నాము. లోకః వికర్మ నిరతః కుశలే అప్రమత్తః. ఈ లోకము లోకః వికర్మ నిరతః కుశలే ప్రమత్త అప్రమత్త కాదు ప్రమత్త అని చెప్పాలి అంటే ఏమిటి ఈ లోకము వికర్మ అంటే దుష్ట కర్మ. చేయకూడని పని చేయటంలో ఆసక్తమైంది. తన క్షేమాన్ని కలిగించుకోవడంలో అజాగ్రత్తగా ఉంది. కర్మణ్యయం అదుస్తే భవదర్శనేస్వి. నీవు చెప్పినటువంటి నీ ఆరాధన పైన ఒక ఉత్తమ కర్మ ఉందే దాన్ని ఆచరించటం మానేసింది. యస్తావదత్య బలవానిహ జీవితాశ సద్యస్తినర్తి అనిమిషాయ నమోస్తు తస్మై. ఇన్ని చేసిన ప్రాణులకు జీవితాశ బలీయమైనది. కాబట్టి దాన్ని కూడా తొలగించి మోషం ఇవ్వగలది నీ పాద సేవ మాత్రమే. కాబట్టి లోకా లోకే భవాన్ జగదినః తరయావతీరినః ఈ జగత్తుకు నీవే సూర్యుడవు నీ కలతో అవతరించావు సద్రక్షణాయ కల నిగ్రహణాయ ఎందుకు వచ్చావు పరిత్రాణాయ సాధునా వినాశాయచ కదా మంచి వారిని కాపాడడానికి చెడ్డ వారిని సంభవించడానికి అవతారించావు నాయనా. కశ్చిత్వదీయ మతియాతి విదేశం ఎవడు నీ ఆజ్ఞను ధిక్కరించలేడు కింవా జనా సొకృతమిచ్చతి తన్న విద్వా. ఈ ఆజ్ఞను కాదని మానవుడు తానుగా ఏమి పొందగలడో మాకైతే తెలీదు. అంటే ఏమర్థం? ఏది పొందలేడు అన్నమాట. స్వప్నాహితం దుపసుకం పరతంత్ర మీచ మాకింత గారం.

ఇప్పుడు మాకు అదేమిటంటే రాజ సుఖం అనేది తలలో మాతగా అయిపోయింది. మేము పరాధీనంగా అవుతున్నాము. మాటిమాటికి భయంతో మృతకేన దురం వహామః శవంగా జీవ శవంగా ఇక్కడ బతుకుతున్నాము. హిత్వదాత్మని సుఖం పదనీహ లభ్యం త్రిశ్యామహే అతితుపనాః తవ మాయయా నీ మాయతోటి దీనులమైపోతున్నాం. చాలా కష్టపడుతున్నాము. నీవు నాకు ప్రణత శోక వర హరాంగ్రి యుగ్మః ఆశ్రయించిన వారి శోకాన్ని తొలగించగల పాదములు గల మహానుభావ బద్ధానుమియున్శ్వ మగదాహ్వయ కర్మపాశాత్ జరాసందుల అనేటువంటి కర్మపాశంతో మేము బంధించబడ్డాం మమ్ములను విడిపించు. ఇతను అయుతం మతంజయ వీర్యమేకః బిభ్రతృరోద పదివేల మంది మరి పదివేల మంది రాజులందరినీ. సింహము ఇతరులుగా బంధించినట్లుగా బంధించింది వారిని నీవే విడిపించాలి ఉదాత్త చక్ర భగ్నో మృదేకలు భవంత వనంత వీర్యం. నీ ఒక్కడివే అతన్ని ఒక 15 సార్లు ఓడించగలిగావు. ఇప్పుడు నీవు ఇప్పుడు ఓడించి అతని మిమ్మలందరినీ విడిపించవయ్యా రుజా రుజతి నోచిత తద్విధి విత్వత్ప్రజా రుజతినః నీ ప్రజలు. దుఃఖించకుండా ఉండటానికి ఏ పని కావాలో దాన్ని చేయవలసింది అని ఈ పురుషుడు విజ్ఞాపన చేస్తే మాదం రుద్ధ భవద్దర్శన కాంక్షిణ ప్రపన్నాహ పదమూలంతే దీనానాం. చరణు వేడారయ్యా వాళ్ళు దీనులు వాళ్లకు శోహమును కలిగించవలసింది ఇది ప్రార్థించే లోపల ఇలా రాయదూత మాట్లాడుతూ ఉండగానే నారదుడు స్వయంగా వచ్చాడు అతన్ని చూచి అతనికి స్వాగతాదులన్నీ సమర్పించి పూజ చేసి నాయనా శ్రద్ధయా అభిరజ్య లోకానాం త్రాయ త్రయానాం అక్తోభయం నారద మూడు లోకారు బాగున్నాయా? నీకు తెలియనట్టు ఏదీ లేదు కదా? కాబట్టి నిన్ను అడుగుతున్నాము యుష్మాన్ పాండవానాం చితీక్షితం పాండవులు బాగున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? వివరించవలసింది అని ప్రసవ మథం నారదుడిని అడిగితే దృష్టామయాతే బహుశా దురత్యయా స్వామి నేను నీ మాయను చూచాను.

నీ సృష్టిలోని ప్రజాపతుల మాయాన్ని కూడా చూశాను. సకల చరాచర జగత్తులో నీ సంచారం అగ్నికెలా తప్పు లేదో, ఆశ్చర్యం లేదో అలాంటి నీ మాయను నీ శక్తిని అద్భుతంగా నేను చూశాను. నీవు ఏమి చేయాలనుకుంటున్నావో ఎవరు తెలుసుకుంటారయ్యా అవేహితం కోరకతి సాధు వేదితం స్వమాయయా ఇదం. సృజ్యతః నియచ్ఛతః సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, నిగ్రహిస్తున్నావు. అన్ని వర్త్యం ఏంటి? సృష్టించిన వాడవు, నువ్వు సంహరిస్తున్నావు. మరి సంవారించిన వాడవు ఎందుకు సృష్టిస్తున్నావు ఒకటి తెలవాలి. నీ మాయను ఎవరూ తెలుసుకోలేరు. ఏది విద్యమాన ప్రదయావపాసతే తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే ఉన్నది ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపుతావు ఉన్నదాన్ని లేనట్టుగా చూపుతావు అలాంటి నీకు. నమస్కారము ఈ సంసారము నుండి ఉండే వాళ్ళను సంసారపు మగుతున్న వాళ్ళను విడిపించటానికి ధ్యానతః స్వయప్రదీపకం ప్రాజ్వల్లేయత్వా తమహం ప్రపద్యేని కీర్తిని అనే దీపాన్ని వెలిగించావు. నిన్ను ఆశ్రయించిన వారి అజ్ఞానమనే చీకటిని తొలగించడానికి అలాంటి నీకు నమస్కారము. అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాము. పవిత్ర ధేయః భక్తస్య చికీర్తితం నీ నేనస్త కొడుకు. ధర్మరాజు ఏం చేయాలనుకుంటున్నాడో యక్షచిత్వాం మసేంద్రేణ రాజసూయేన పాండవః. ధర్మరాజు రాజసూయంతో నిన్ను ఆరాధించాలనుకుంటున్నాడు. ఎందుకు పారమేత్య కామః. చక్రవర్తిత్వాన్ని పొందాలనేటువంటి కోరికోతో దాన్ని మీరు ఆమోదించండి. అలాంటి ఆ యజ్ఞంలో సురాదేహాది దృష్టమహా సమేష్యంతి రాజానశ్చ యశస్వినాథం. లోకంలో అప్పటి కాలంలో యజ్ఞం చేస్తే అందరూ వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? అప్పటి కాలంలో యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహుతికి దేవతాలందరూ స్వయంగా వచ్చి తీసుకునేవారు. ఇలా వచ్చేటువంటి దేవతలందరినీ చూడటానికి అందరూ వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆ దేవతలే అక్కడ నిన్ను చూడటానికి వస్తారు.

కాబట్టి నీవు దగ్గరే ఉండి యజ్ఞాన్ని జరిపి బావగారి కోరికలు దేవతల కోరికలు తీర్చాలి మహానుభావ అంటున్నారు దిదుృక్షవః సమేష్యంతి రాజానస్య యశస్వినః భవంతంవై సురాదయః దిదుృక్షవః దేవతలు చూడడానికి వస్తారు, రాజులు చూడడానికి ఎందుకంటే శ్రవణాత్ కీర్తనాత్ ధ్యానాత్ పూయంతే అంతేవసాయినః. నీ పేరు విన్నా అన్న ధ్యానం చేసినా నీ దరిదాపుల్లో ఉండేటువంటి వారు దూరంగా ఉండేవారైనా కానీ అన్ని పాపాలు తొలగించు తవ బ్రహ్మమయస్యేచ కిముతా ఈచ్ఛాభివర్తినః నిన్ను తలుచుకుంటేనే నిన్ను కీర్తిస్తేనే నిన్ను ధ్యానం చేస్తేనే పాపాలు పోతాయి అంటే ఎదురుగా చూసిన వాడికి నిన్ను స్పృశించిన వాడికి కలిగే భాగ్యం గురించి ఇంకా ఏమి చెప్పాలి? శ్యామలం దివ్య సత్పదితం రసాయాం భూలోకంలో రసాతలంలో పాతాళంలో. నీ కీర్తి మందాకిని దివి భోగవతి నీ కీర్తి స్వర్గంలో మందాకినిగా భోగవతి జథా పాతాళంలో భోగవతి అని భూలోకంలో గంగా అని. దేవలోకంలో మందాకిని. పాతాళలోకంలో భోగవతి, భూలోకంలో గంగ. గా నీ పాదజలమే నీ కీర్తిని విస్తరింపచేస్తూ ఉంది. కాబట్టి మీ వారందరినీ నీవు అనుగ్రహించు. సకల లోకాన్ని గెలిచి చక్రవర్తిత్వాన్ని కోరుతున్నటువంటి ధర్మరాజు కోరికను ఆమోదించి వారిని అనుగ్రహించు. వాచ పేచైహి మయన్ భృత్యం ఉద్ధవం ప్రాహ కేశవః ఈ మాట విన్నటువంటి స్వామి విష్ణుడు మంత్రి ఉద్ధవుడు కదా అతని జోడి మర్యాదగా మెలిమెల్లగా గీతియ్యగా అంటున్నాడు తొమ్మిన పరమం శక్షువు సుహున్ మంత్రార్ధ తత్వ ఉద్ధవా నీవే మాకు ఉత్తమ నేత్రం మిత్రుడివి ఏం చేయాలో చెప్పేవాడివి అధాతుడు అనుష్టేయం సద్దాగ్మహ తరవామతత్ ప్రేయ అశేపు ఎందుకంటే జరాసంధుడు పంపాడు అంటే వాడి రాజులు జరాసంధుడిని వధించమని అంతమంది రాజులను పంపారు. ధర్మరాజు ఏమో రాయసూయ యాగం చేస్తున్నాను రమ్మని ఈయనే పంపాడు. మరి అక్కడికి పోవాలనా ఇక్కడికి పోవాలి. అంతా చిక్కు కదా రెండు సార్లు చేయలేం కదా ఏం చేయాలి.

ఇప్పుడు మనము ఏది చేస్తే బాగుంటుందో నువ్వు మంత్రివి, నువ్వు మేధావివి కాబట్టి నీవు చెప్పు. ఇత్యుపా మంత్రితో భస్త్ర సర్వజ్ఞేనాపి ముగ్ధయన్ స్వామి సర్వజ్ఞుడైన ఇది వారిని మోహింపచేస్తూ మాట్లాడితే ఇది రసాధ్యాయ ఉద్ధవః ప్రత్యభాసత ఆజ్ఞను శిరసావహించి ఉద్ధవుడు సమాధానం చెప్తాడు. ఇప్పటికప్పుడు మధ్యాహ్నం చెప్తాడు. పని లేదు ఇక మధ్యాహ్నం రాయొచ్చు అన్నమాట స్వస్తి ప్రజాభ్య పరిపాలయింతాం న్యాయేన వాక్యేన మహీ మహీషాః గోబ్రాహ్మణేధ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Varuna's daughter Varuni - the wine goddess - has great affinity for Balarama. Varuna sent his daughter Varuni through the hollow of a tree, whose fragrance drew Balarama irresistibly to it. The Varuni flowing from the tree is a kind of divine intoxicant - it is still a form of wine, but of a different kind.

"Nenu brahma devatalu munulu sarvata brahm atvam atmanam sveshna ishvara" - You, O great one, are beyond knowing. The verse says: "Yasya ekamsena vidritam jagati jagatah pate, sakala bhoomandalam antha kooda ni vayila phalanalo oka phanamlo oka marumula dharistavu" - You uphold the entire earth in one corner of one of Your thousand hoods - how can I know Your true glory? I did not come out of disrespect - truly I did not realize Your power.

There is another great person called by us the king of Paundraka, also the ruler of Karusha. His name is Vasudeva - he took that name for himself. Not just the name - he attached two extra arms to himself, branded Garuda on his chest, and arranged a fake bird-vehicle. He also got himself a conch, discus, mace, and...

Having reorganized his forces, the enemy brought his whole army close and advanced. His soldiers said: "O Lord, you have given your command, you have given your challenge - now relent first." He had the discus (chakra), the mace, and other weapons - what should be applied? He demanded Krishna give up the chakra. "Tathasthu" - so be it. With that chakra he...

After slaughtering all of them, the city was plundered. The chakra burned the rest of the city. "Ithi chakram vishvam dadanu prabhishtam Varanasim kashtha sabhalaya panam, sagopurakshara kosha sankulam, sagocha hastram" - the entire Kashi (Varanasi) city with all its towers, gates, and treasuries was burned completely by Sudarshana chakra - "Dagdva bala rakesham sarvam Vishnu chakram Sudarshane, bhuyah pashanopapistato k..." - once again the chakra returned.

The ocean was made to surge and flood everything. The entire cities and villages were submerged in water - "Ashramanah rishi mukhyanam kritva bhagnam rishulam ashramanah" - the hermitages and gardens of the sages were damaged. The demon defiled these holy places with urine, excrement, and refuse - polluting them as he went.

All the rocks had been exhausted. What to do next? He suddenly rushed forward and struck Balarama directly with his two fists. "Yadavendro pi tam dorabhyam tyaktva musaladam anugali" - Balarama also responded in kind: he put aside his weapon and struck the enemy with his own arms, locking in close combat.

"We have imprisoned the boy (Samba). If you want to free him, come and take him back. Let them all come and we will see," said Karna, lying in wait. "Iti Karnah sharah bhurihi, yajnaketu Suyodhana, Sambam are bile badhvam kuru vriddhanumodi" - thus the Kaurava elders agreed. So they took him in a cart, and then "Digutsvah vispujya" - with ceremonial disgrace...

"Dharanalainatuvanti Sambuda miru 10 mandi kalisi adharmanah bandhimcharu. Adhi telusukunamu. Ayina manam banduvulam kabatti manalo manaku kalahalu vaddani dani tahimstunnanu kshaminchanu" - "I know that you ten bound him unjustly. But since we are relatives, to avoid conflict among kin I am tolerating it. Virya shourya bala vasanam artham, atma shakti kramam, vacah, kuravah, Baladevi vacha kshamy" - I accept this because of kinship, and you too should honor that relationship.

"Kada indrobhi purubhih bhishma drona arjunadibhih" - even Indra would fear to fight against Bhishma, Drona, and Arjuna - and such was the great Yadava clan that Ugrasena commands! "Mama stham avarambhita simhagrastam ivo" - if we refuse, even Indra cannot take it. Like a lion's prey - no one can snatch it from a lion.

He went to Svarga, seized the Parijata flower, put it in her braid, and was enjoying it - yet they say such a Krishna is not fit for the royal throne! "Yascha padayugam sakshattu shri rupaste akhileshvari" - the great one whose lotus feet are directly served by Shri (Lakshmi) herself - "Sa naragatiki lakshmi shesha naradeva pariksha" - such is the Lord of Lakshmi, yet they question His worthiness!

What does this city (Hastinapura) want? He decided to submerge it all in the Ganges - "Motti digesi gangayam praharsham amarachitah" - he prepared to push the whole city into the Ganga. "Jalayana yava purnam gangayam nagaram ganga pravahale ee nagaram padava raga oogulagi" - the city would be swept away like a raft in the flood - "Akrishyamanam vishayam motham oogindi kadu" - everyone understood what was about to happen.

"Pillulu, kodalllu andirini kalisi ee maha pravishta subhram narayudha sametya bandhaan anurakta jaruta bandhuvulanu prematoti malli kalisaru. Shashanta sarvam yadupa yadupungavanamu madhye sapayam, purushum svacheshchitam sabhalo jarigina daanni anta Balaramudu vivarimchadu" - Balarama recounted everything that happened in the assembly. "Adhyapya puram ketatu" - now the city proclaims Balarama's valor far and wide.

Vishvakarma, wanting to demonstrate his skill to Sri Krishna Bhagavan, built the inner palace so magnificently. With all kinds of artistry, ingenuity, and beauty in the antahpuram - seeing all this, Narada wondered: with so many palaces - not just one, 16,000 plus eight - where does the Lord stay? That is His leela. Where...

"Lokanathaniki idi aashcharyam emi kadu maitreem janeshvu sakaleshvu damaskaranam, ni variyandu preeti, dustula yandu dandanam, idi vinta kadu" - for the Lord of the worlds, this is no wonder. Love towards His devotees, punishment for the wicked - this is not strange. "Jagattu yokka kshemaniki nivu" - for the welfare of all creation - "Srishtistavu, rakshimstavu, avataramtho vostavu, gurugaya vidama srishtu drishtam tava andhruyugalam janatapa vargam" - you create, protect, come as avatara - and Your lotus feet grant liberation to all people.

"Vara mukha paravritam kutrachi to dviya mukhyebhya dadantam uga" - at one place giving cows in donation to brahmins, at another place listening to Itihasa and Puranas with brahmins, at another "hasantam hasya kathaya" - laughing and conversing merrily, and elsewhere "kvaapi dharmam sevamanam" - observing dharma in one place, pursuing artha and kama in another...

"Chivataiki oka inti poyyi svami daggaraki veltunnadu, yogamaya dayam vikshya manushee veeyusha gathim vidama yogamayas te durdarshapi mayinam" - O Lord, we came to behold Your Yogamaya. But how can we see Your Yogamaya? Even great yogis cannot fathom it. "Yogeshvarathman nirbhata bhavatpada nishevaya di..."

"Pavananugrahame dinam, tame eva sarvageheshu santam ekam dadansha" - Narada saw the same single Lord present in all these homes. "Krishnasya ananta viryasya yogamaya mahodayam muhurta drishtva rushirabhu vishmitah jata kautuk" - upon seeing this yogamaya of the Lord of infinite power, the sage was struck with wonder, filled with curiosity. Then He was well honored - the Lord's universal presence was thus revealed.

This is the subject to be discussed. "Induloni adavushaja vrittayam kukkutanu pujata" - in the Brahmi muhurta at dawn, when the roosters crow, the women of the antahpuram would curse the roosters! Why? Because the crowing signals it is time for Him to rise. Till that moment they had the Lord's company, but the rooster's crow means separation - so they cursed it.

"Denunama rukmashringinam sadveenam mauktika shrajam" - adorning the cows with pearl garlands, gold on their horns, gold on their hooves, dressing them in fine silk - thus ornamented, he donated thousands of cows daily to excellent brahmins. Daily cow-gift is the principal morning act - after the cow-dana, "Baddham baddham dine dine govipradeva devata vruddha guruvunu..."

Those who watched His beauty could not easily leave - with great effort they withdrew their gaze. "Sudharmasya sabham Sudharmasya sabha kada gurude vasabu Sudharma, a sabhaku chaddu Krishna ni parivaaritah pravicharatu yat nivishhtanam sa sam janga sharoormayah" - whoever sits in that assembly feels no six waves (shadvirmala) - hunger, thirst, grief, delusion, old age, death.

"Tatraika purushao rajan agatah apurva darshanah" - while everyone was engaged in their activities, a new person, a stranger, entered the assembly. He came and bowed to Krishna and "rajyam avedi duhkham jarasandha nirodhayam" - described all the suffering of the 24,000 kings imprisoned by Jarasandha. The messenger thus placed before the Lord the plight of all those kings.

"Ipudu maaku ade mantay" - the very concept of royal happiness has become a distant memory for us. We are becoming dependent on others. "Matike bhayanta mruta kena duram vahama" - living as walking corpses we wander in fear. "Hitva datmani sukham padamiha labhyam trishyamahe ati tupanah tava mayayah" - bewitched by Your maya, we are utterly exhausted. You remove grief for the surrendered - "nai nam natha anvasuyyamah magadham Madhusudana" - O Madhusudana, we do not hate Magadha Jarasandha for his own sake, but for what he has done.

"Ni srishtilo prajapatula mayana kooda chusanu. Sakala charachara jagattulo ni sancharama agnikelaga tappu ledo, ashcharyam ledo, alantid ni maya nu ni shakti ni adbhutanaga nenu chushanu. Nivu em cheyyalanukunnaavo evaru telusukunturayya, avehitam korakati sadhu veditam svamayayaa idam srujyatah niyachhatah" - You create and sustain in ways no one can understand.

"Kaabatti nivu daggere undi yagnanni jaripi bavagariki korikalu devatala korikalu tirchali mahanuabhava" - so they say, You must stay close and help complete this yajna; "didriksavah sameshyanti rajanasya yashasvinah bhavantam vai suradayah, didruksavah devatalu chudadaaniki vostaru, rajulu chudadaaniki" - for "shravanaat kirtanat dhyanat puyante antavasayinah" - those who hear, chant, or meditate on Your name become purified.

"Ipudu manu em cheste baguntundo nuvu mantrivi, nuvu medhavivi kabatti nivu cheppu. Ityupa mantrito bhastra sarvajnenapi mugdhayam svami sarvajnudu ayina idi varini mohimpachustu matladite idi rasadhyaya, Uddavah pratyabhasata" - even to the all-knowing Lord this deliberation was a pleasant act of engaging His devotees, after which Uddhava responded with his counsel.