సతీ దేవి సంకటం: తండ్రి ప్రేమ వర్సెస్ శివ భక్తి
Sati's Dilemma: Love for Father vs. Devotion to Shiva
సతీ దేవికి లోపల గొప్ప సంఘర్షణ - తండ్రి దక్షుని పట్ల ప్రేమ మరియు భర్త శివుడి పట్ల భక్తి రెండూ ఉన్నాయి. శివుడు వెళ్తే కలిగే ఆపద వివరించాడు కానీ 'వెళ్ళకు' అని నిషేధించలేదు, 'వెళ్ళు' అని ఆజ్ఞాపించలేదు - ఆమె ఇష్టాన్ని గౌరవించాడు. భర్త పట్ల ప్రేమ మరియు తండ్రి పట్ల ప్రేమ రెండూ నిజమైనవే - అవి విభేదించినప్పుడు విషాదం పుడుతుంది.
Sati faces a profound inner conflict - love for her father Daksha and his yajna on one side, and her devotion to her husband Shiva on the other. Shiva explains the calamity that will happen if she attends the yajna uninvited, but neither forbids her from going nor commands her to stay - he respects her choice. The session teaches that love for one's husband and love for one's father can both be genuine, and the tragedy arises when they conflict.
మద్ గురో హర్వతో స్థితి యైత సింధోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతై తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీనత్సదంఘి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రేణు పరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మద్ధనం देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम అతती पुष्प संखा संहार नूपुर शोहितम रत्न कंकण केयूरम कृष्णम वंदे जगद्गुरुम उत्फुल्ल पद्म पत्राक्षम नीर जीमूत सन्निभम यादवानां सिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननं विरसद् कुण्डल हरं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीवत्सांकम् महोरत्नम् पुन माला विराजितम् శంఖ చక్రధరం దేవం కృష్ణం గుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం తారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం గుందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పదేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం సిక్తే పౌత్రమ కల్మసం పరాచరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిత్కాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తదవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః
కన్యాభరణి సంజాతం వాధూల పులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా కతీదేవి స్వామితో తన తండ్రిగారు జరుగబోయేటువంటి యజ్ఞ కార్యక్రమానికి తాను కూడా వెళ్ళటానికి సంకర్పించుకొని ప్రతి వ్యక్తికి సహజమైన గుణం ఏమిటి అంటే తాను అనుకున్న దాన్ని ఎదుటివారు కాదనకుండా ఉండటానికి కావలసిన హేతువులన్నీ చెప్పుకొస్తారు. అంటే ఏమిటి వెళ్తాను అంటున్నావ్? మరి మీ నాన్నగారు పిలవలేదు కదా అని అడుగుతారో ఏమో అని కండి దగ్గర మామగారి దగ్గర గురువుగారి దగ్గర అనాహుతాపి అభ్యాంతి పిలవకుండా వెళ్లొచ్చు. అందులో అనాహుతః అధ్వరంగచ్చేత్. యజ్ఞం కాబట్టి ఇంకా ప్రశ్నే రాదు. ఇలాంటివన్నీ ఉప్పాదించుకుంటూ వెళ్ళారు. ఓ స్వామి ఏమన్నాడు? అంతా బాగానే ఉంది కానీ. పిలువకున్నా వెళ్ళాలి కానీ అనుత్పాదిత దోష బుద్ధయః అంటాడు. ఆ ఎవరి ఇంటికి మనం వెళ్ళాలో వాళ్ళ దగ్గర దోష దృష్టి లేకుండా ఉంటే పిలువకున్నా వెళ్లొచ్చు. అది ఉన్నవాళ్ళు అయితే పిలిచినా వెళ్ళకూడదు అంటాడు. ఏంటి కారణం అంటే ఏదో పేరుకు పిలుస్తారు పిలవగానే వస్తారటయ్యా ఆలోచించుకోవద్దా ఏదో మర్యాదకో మాట అన్నాం రమ్మని అనగానే వచ్చేడేనేనా ఏం చేద్దాం. కాబట్టి దోష బుద్ధి కాదు దోష దృష్టి అంటే ఎదుటి వారు చేసే పనుల మీద దోషాన్ని ఆపాదించే స్వభావం ఉన్నవారు పిలిచినా వెళ్లొద్దు అని చెప్పారు. అంతేకాకుండా శంకరుడు చాలా జాగ్రత్తగా పార్వతికి పార్వతిని ఉద్దేశించుకొని మనందరికీ బోధించడానికి ఆయన మాట్లాడాడు. చెప్పాను కదా మహానుభావులు ఎప్పుడైనా కానీ. వారి ఉద్దేశ్యం సంకుచితంగా ఉండదు. అంటే ఈ ఐదుగురికి చెప్తాను, ఈ నలుగురికి చెప్తాను లేదా ఈ ఒక్కడికి చెప్తాను. కాదు, వాడు ఏది చెప్పినా.
విశాలః దేశః ప్రపంచానికి మొత్తం సందేశం ఉంది ఇది శ్రేయ కవి అన్నాం కదా. ప్రపంచం మొత్తానికి అన్ని లోకాలకు అందించడానికి కావలసిన నీతినే మహానుభావుడు పోషిస్తాడు. అందుకే శంకరుడు కూడా అదే మాట చెప్పాడు. ఒక దేహం ఇంకో దేహానికి నమస్కరించదు, ఒక మనస్సు ఇంకో మనస్సుకు నమస్కరించదు. ఇంద్రియ సమూహము భూత సమూహము కాదు అభివాదం చేసేది గుహాశయా అన్నాడు అంతర్యామికి చేస్తాము మరి ఈ అంతర్యామి ఆ అంతర్యామి అనుకున్నప్పుడు ఆ అంతర్యామికి చేస్తాము అది కూడా మానసికంగా ఉంటుంది శారీరకంగా కాదు. అతను కూడా అలాంటి వాడే అనుకొని అలా చేశాం. అంటే ఆయన అలాంటి వాడు కాదు అన్నమాట. ఇక్కడ గుహాశయుడిని గుర్తించాడేమో, అభేద దృష్టి ఉందేమో అందరిలో. అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే అలాంటి పరమాత్మను సంభావించాలి కానీ పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మలో దాక్కున్నటువంటి దేవ మానవ తిర్యక్ పశుపక్షాది. శరీరములకు నమస్కారాదులు కాదు అనుకొని నేను చేస్తే దానికి ఇంత రబ్బక చేశాడే. మరి అలాంటి వాడికి దూత దృష్టి లేదని అనుకోవచ్చా? నీవు మీ నాన్నగారికి చాలా ప్రీతిపాత్రురాలవే అయినా ఇప్పుడు వెళితే మాత్రం నీవు వారి నుండి సమ్మానాన్ని పొందవు. ఆదరాన్ని పొందవు. ఎందువల్ల నా సంబంధాన్ని. ఇప్పుడు నువ్వు వెళితే మా అమ్మాయి వచ్చింది అనడు. శంకరుని భార్య వచ్చింది అంటాడు. అందులో విరోధం ఉంటే మరి కాస్త ముందు అదే వస్తుంది. నీవు గౌరవాన్ని పొందలేవు సంభావితస్య స్వజనాత్ పరాభవః యదాస సద్యః మరణాయ కల్పతే. ఇదివరకు అత్యంత అధికంగా గొప్ప ఆదరాన్ని పొందిన వారి చేత అవమానం పొందితే అది మరణం కంటే ఘోరం. మరణాన్ని కూడా కలిగించవచ్చు.
అంటే వెళ్ళితే జరగబోయేటువంటి ఉపద్రవాన్ని చెప్పాడు స్వామి. వెళ్లొద్దు అనలేదు, వెళ్ళు అనలేదు. విషయాన్ని వివరించాడు. అయితే నేను మా అమ్మగారి ఇంటికి పోతానంటే ఎవడు అంటున్నాడు ఏం మనిషి ఆయనే. అంతే తప్ప అందులో ఒక హితం చెప్తున్నారని ఆలోచన. ఉండదు అందుకే అంటున్నాడు ఏతావదుక్త్వ విరరామ శంకరః శంకరుడు ఇంత చెప్పి ఆపేసాడు. ఎందుకు ఆ వివరాలు మరగా చెప్పొచ్చు కదా అంటే పత్ని అంగనాశం ఉభయత్ర చింతయన్. ఇక ఇప్పటి పరిస్థితి ఏమిటంటే ఆమె వెళ్ళకున్నా బతికే ఆశ లేదు వెళ్ళినా బతకడు. ఉభయత్ర పత్ని అంగనాశం. వెళ్ళకుంటే వెళ్తానా నన్ను ఇంతమందిలో వద్దంటారా? అవమానించావు నీ సైజు ఇక్కడ పోతుంది చెరిరే వినిచి వెళ్తాను. వెళ్ళితే వాడు ఎట్లా అవమానిస్తాడో అక్కడ పోతుంది. అందుకే పత్నియంగ నాశం ఉభయత్ర చింతయన్. తల్లిగారింటికి వెళ్ళినా వెళ్ళకున్నా ఆమె శరీర త్యాగం తప్పని పరిస్థితి అని ఆలోచించుకొని ఎక్కువ ఎందుకు మాట్లాడాలి ఉన్న విషయం చెప్పానని అతను ఊరుకున్నాడు. సుహృద్ దిక్షుహు పరిశంకితా భవాతు నిశ్రామతి నిర్విశతి ద్విధాససా. ఇక ఆ గురించి ఎట్లా ఉంది అంటే సుహృద్ దిక్షుహు నేను పోయేది ఎవరి దగ్గరికి మా అమ్మ నాన్న కెళ్ళెళ్ళు అక్కలు బావలు మరుదులు పినతల్లులు వాళ్ళే కదా. వీళ్ళంతా మా గ్రూపే కాబట్టి మా గ్రూప్ దగ్గరికి పోతుంటే ఈయన వద్దు అంటున్నాడు. అదే మీ వాళ్ళైతే అనేవాళ్ళా? మా వాళ్ళు కాబట్టి కదా. సుహృద్ దృష్టు నాకు కావలసిన వారిని చూడాలి అనుకుంటే పరిశంకితా భవాత్. మరి వెళితే ఈయన ఏమంటాడు? వెళ్ళకుంటే వాళ్ళేమనుకుంటారు. చూడాలనుకున్నానే ఎలా ఆగుతాను. మరి ఇట్లా అంటున్నాడే ఎలా పోతాను అని నిష్క్రమతి నిర్విషతి. రెండు అడుగులు బయటికి వేసుకున్నది మరి రెండు అడుగులు లోపలికి వేసుకున్నది. బయటికి లోపలికి బయటికి లోపలికి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఆయన మనస్సు దోరాయమానమైంది. వెళ్లారా వద్దా వెళ్లారా వద్దా ఇలా అయి సుహృద్య దుర్క్షా ప్రతిఘాత దుర్మనాః కొసదు సంకల్పమే గెలిచింది. మా వాళ్ళను చూడాలి. మా తల్లి తల్లిని, తండ్రిని, పిల్లలను, అక్కలను అందరిని చూడాలనుకుంది కదా. ఆ చూడాలనేటువంటి కోరికకు శంకరుడు అడ్డు చెప్పాడు. అలాంటి కోరిక అడ్డగించబడిందని దుర్మనా ఆమె మనసులో విచారం కలిగింది. స్నేహాతో రుదతి
ఆ త్రుకలాతి విత్వలా వారి మీద ప్రేమ మరి ఈయన మీద ప్రేమ రెండు ఉన్నాయి. భర్త మాట కాదంటే ఈయన ఏమనుకుంటాడు? ఈయన మాట విని ఉంటే మరి వాళ్ళ దగ్గరికి పోకుంటే ఎలా చూడాలనుకున్నాను కదా. అందువల్ల స్నేహాత్ ఇక్కడ స్నేహం అంటే ఇద్దరి ఇద్దరి మీద కేవలం తల్లిగారి మీద అని అర్థం కాదు. ఉపయేత్ర స్నేహాత్ అని అన్నారు. వెళ్ళితే మళ్ళీ ఈయనేమో నా నా మాట కాదంటా అని ఈయనే తినబుచ్చుకుంటాడు. వెళ్ళకుంటే ఇంత అనుకున్నాను కదా చూడకుండా అయితుంది అనుకుంటాడు కాబట్టి స్నేహాత్ ఉభయత్ర స్నేహాతో రుదతి ఏడుస్తూ అశ్రుకలాతి విస్వలా కళ్ళెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయి పూర్తిగా విస్వలాలు అయిపోయి భవం భవాని అప్రతి పురుషం కొసగు. వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. చమత్కారం ఏంటంటే స్వభావం సైకాలజీ అంటారు. తాను అనుకున్న పని వ్యక్తి వారు వద్దంటే వద్దన్న దానిలో హేతువు బలియంగా ఉండి వారు చెప్పిన హేతువును కాదనగల ప్రతిభాలు నా దగ్గర లేనప్పుడు. శేషం కోపేన పూరయేత్. వారి వైపు రుస రుస చూస్తావంటే ఇక పోమంటాడు. కర్మ కోపం అంటాడు. ఈ పొమ్మనడం అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో నాకైతే బలంగా ఉందో ఏమో అందుకే నేను చూడగానే పొమ్మన్నాడు నిజంగా బలంగా ఉంటే ఉండు ఎందుకు అనలేదు. మన భావాన్ని సమర్భించుకునే మార్గం అది. ఇది అమ్మవారికి కూడా మినహాయింపు కాలేదు. ఆ అమ్మ అంటుంది పార్వతి నిత్యం పుట్టడు స్నేహాతురుదతి భవం భవాని అప్రతి పురుషం. శంకరునికో బిరుదు వేశాడు వ్యాస భగవానుడు. అప్రతి పురుషుడు అంటే శత్రువులు లేనివాడు. నమే ద్వేష్యోస్తే నా ప్రియః అని కదా. స్వామికి ఓ మిత్రుడు లేడు, ఓ శత్రువు అందరూ సమానం లేవు. సమః సర్వ సుహృత్ అని పేరు. అందుకే అప్రతి పురుషం శత్రువులు లేనటువంటి ఆ భవం శంకరుణ్ణి భవాని ఋషా ప్రదక్షతి వా. కోపంతో చూసింది. అదే చూపు ఇంకోరివే చూస్తే వాళ్ళు చాడి బూడిద అయ్యేవారు. భర్తగారు బతికిపోయాడు. చమత్కారంగా ఈ ఘట్టాన్ని మనకు పద్మపురాణంలో చెప్తాడు. భార్య ఎప్పుడైనా ఇలా కోపంగా చూస్తే తాను బూడిద కావలసి వస్తుందనే.
శరీరం బూడిద కాకుండా శరీరానికి ఆయన బూడిద పూస్తున్నాడు. చమత్రం చెప్తారు పద్మ ప్రాణంలో ఎందుకు పూసుకున్నాడు బూడిద ఈయనే అంటే ఎలాగైనా ప్రతి వాడికి ఈ బాధ తప్పదు. భార్య ఎప్పుడు కోపంగా అందులో ఆ సరే దుర్గా ఖాళీగా కోపంగా చూస్తే బూడిద కావాలి. కాకుంటే ఆమెకు నీరు చూస్తే ఖాళీగా ఒక చిన్న పుచ్చుకు ఉంటుంది. ముందే బూడిద పూసుకుంటే ముగ్గు మీద నీ చూపు వల్ల బూడిద అని అన్నా చెప్పొచ్చు ఎందుకు వచ్చిన వాళ్ళ తప్పించుకోవడానికి భస్మ పురుతా అంటారు చమత్సాయంగా స్వామి పద్మపురాణ ఖర్టాల్లో అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క పురాణంలో అంటే ఒక్కొక్క అంశాన్ని. దాస భగవానుడు ఒక సందర్భంలో ఒక వంశాన్ని బాగా ముందరికి మనకు చూపెడతాడు అని అన్నారు. ఒక చిన్న ఆయన ఎందుకు బుడి చొప్పుస్తున్నాడు చమత్సాహానికి ఒక భావాన్ని చెప్తాడు. అంటే ఆరు మొగల తీచులాటలు వాళ్లకైనా తప్పవు మనం ఎంత అని అర్థం ఉంది. రామే అప్రతి కోపంతోటి ఏం చేసింది అప్రతి పురుష మురుష ప్రదక్షతివ కోపంతో కాల్చి వేస్తున్నట్టుగా ఐక్షత చూసింది. కొరకరా చూసిందన్నమాట. ఎలాగు జాతవేపసుహు శరీరం అంతా వణికిపోతున్నది. మనిషికి శరీరం కోపం వచ్చినా వణుకుతుంది, భయం వచ్చినా వణుకుతుంది. సంతోషం వచ్చినా. అంటే శరీరం తట్టుకోలేని ఏ భావం కరిగినా శరీరం వణికిపోతుంది. ఈమె కోపంతో మొత్తం వణికిపోతుంది. అలా వణికిపోయి కారిసి వేస్తున్నట్టుగా శంకరుడిని చూసి తతో వినిస్పత్య సతి విహాయతం శోకేన రోషేనచ దూయతా హృదా చివరికి ఒకసారి. ఆ బరువుగా నిట్టు చేసి నేను వెళ్తున్నాను అని ఆ శంకరుడిని విడిచిపెట్టి వెళ్ళింది అంటున్నాడు. శోకేన రోషేన చా కాస్త దుఃఖము, కాస్త కోపము ఈ రెండిటితో దూయత హృద మనస్సు. కరత చెందింది. అలా వెళుతూ పిత్రోహ అఘాత్ త్రయన విమూఢధీహి. అది ఎలాంటిది ఎక్కడికి పోయింది? తల్లిదండ్రుల దగ్గరికి పోయింది. ఎలా పోయింది అంటే స్త్రీన విమూఢది. స్త్రీత్వం వలన ఏర్పడిన మూఢ బుద్ధి గలది. స్త్రీ కాకుండా ఉన్నట్టయితే దగ్గర చెప్పిన ఈ మాటలకు అతను విడిపిపెట్టి వెళ్లరు. అతను వాతావరణం వివరించాడు ఏం జరగబోతున్నదో ఏం జరుగుతుందో. కానీ కేవలం వారిని చూడాలి. ఈ కేవలం స్త్రీత్వం వల్ల ఏర్పడినటువంటి మూఢత్వంతో వచ్చిన బుద్ధి గలది కాబట్టి గృహాన్ విహాయ ఇంటిని వదిలిపెట్టి వారింటికి వెళ్ళింది.
ఎలాంటి వాడిని వదిలి పెట్టిందో తెలుసా అండి? పార్వతి ఎలాంటి వాడిని వదిలి పెట్టిందండి? చెప్తున్నాడు ప్రేమ్న ఆత్మనః యః అర్ధమదాత్ తతాం ప్రియః. వెంకటరుడు సజ్జనులకు ప్రీతిపాతి. అతను ఆమె మీది ప్రేమతో తన దేహాన్ని చాలా బాగా ఇచ్చాడు. తన శరీరంలో సదభావం ఇచ్చిన శంకరుడిని విడిచిపెట్టి అవమానించడానికి కనుక్కోకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిందండి. ఇంతకంటే ఆడవాడి బుద్ధి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంకా వేరే ఏం కావాలి. అదాత్ ప్రేమ్నా ఆత్మనః యః అర్థమదాత్ సతాం ప్రియః అతను ఒక పావత్యే కాదు సజ్జన ప్రియుడు లోకంలో సజ్జన ప్రియ పీతిపోతుడు. అందులో పార్వతి అంటే మరీ ప్రేమ. ఎంత ప్రేమ? తన ఒంటిని సగం ఇచ్చాడండి, ఓడిస్తాడు. అందరి పేరుకు అర్ధాంగి అర్ధాంగి అంటారు. కానీ ఒకరు తక్కిన తక్కిన పీరులు ఏం చేస్తారు? ఆమె యొక్క చేతిలో సగభాగం తీసుకుంటారు. తమ సగభాగం ఇయ్యారు. కానీ ఒక్క శంకరుడే. అలాంటి వాళ్ళు అలా ఇచ్చినందుకు ఏం జరిగిందయ్యా అంటే పోయి పెట్టిపోయింది. అందుకే అంటాడు నా కదాచితు విశ్వసేతు స్త్రీయః పొరపాటున కూడా ఆడవారిని నమ్మ వద్దు ఏంటి కారణం అంటే ఎంత ఇచ్చినా వదిలిపెట్టి పోతారండి ఎందుకు వచ్చిన బాధ ఇది చెప్తాడు స్వామి ఆత్మనః యః అర్థమదాత్ సతాం ప్రియః అయినా పార్వతి అలా కోపంగా శంకరుడిని విడిచిపెట్టి కడప దాటి బయటికి వెళ్ళగానే స్వామి కనుసొన్న చేశాడు ఆమె వెళ్తూ ఉంది అన్ని ఏర్పాటు చేయండి. పరివారం అంతా ఉండాలి కదా మరి. అను జగన్మాతే మహానుభావురాలు అంటే వాళ్ళ వంటి వెళ్ళడానికి వీల్లేదు. సతి అండి భావత ఎక్కడిది? సతే. అంతా సతే. పిత్రో రగాత్ శ్రేణ విమూఢదీహి గృహాన్ ప్రేమ్నాత్మనః యః అర్ధమదాత్ సతాం ప్రియః తామన్వగచ్ఛన్ దృతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః
అలా వెడుతున్నటువంటి ఆ సతీదేవి వెంట వేలగోది శంకరుని అను జరాలు వెళ్లారు. మరి వెనక అంగరక్షకులు సెక్యూరిటీ ఉండాలి కదా. అందులో రాజరాంజనాలు ఉంటాయి. మహారాణి. ఒంటిగా వెళ్ళితే మాత్రం ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా వాళ్ళు ఊరుకుంటాడా? ఈ శంకరుని అనుచరులు సహస్రజః ఆమె ఒంటిగా వెళ్తున్నది అందులో ధృత విక్రమ చాలా వేగంగా అడుగులేస్తున్నది. తెలుసా ఎందుకు కోపం ఎలా వెళ్తాం మనం? ఆలోచించండి. కోపంలో బయలుదేరితే వేరు వేరు అడుగులు వేస్తూ పోతుంటాం. ప్రశాంతంగా అయితే మెల్లగా పోతాం. అంటే ఈ కోపం అనేది ప్రతి ప్రక్రియలో కనబడుతుంది. ఓపమే కాదు ఏ వికార మనలో కలిగినా అది మన ప్రవృత్తిలో స్పష్టంగా కనపడుతుంది. అందుకే అంతగా నేర్పుతున్నటువంటి సతీదేవిని త్రినేత్రాను తెరా సహస్రసః సపార్శ్వద యక్షా యక్షులు అలాగే పార్శ్వదులు అంటే పార్శ్వవస్తులు. మణిమన్మలాదయః వీళ్లే మణిమంతుడు ఉన్నారా మహానుభావులు వీళ్ళంతా పురోవృషేంద్రాః తరసా గతవ్యధాః ముందర నందికేశ్వరుని పెట్టుకొని ఎలాంటి భయము బెరుకు లేకుండా వెంట వీరంతా బయలుదేరారు. తాం తారికా కందుక దర్పణ అంబుజ శ్వేతాతపత్ర వజన శ్రగాదిభిహి గీతాయనైహి దుందుభి శంఖ వేణుభిహి వృషేంద్ర మారోప్య విటంకితాయయుహు అప్పుడు వీరు అమ్మ కొంచెం ఆగండి మేమందరం వచ్చాము. మనందరం వచ్చి నందికేశ్వరుని ముందరికి జరిపి ముందరికి పంపించి అమ్మ అధిరోకించండి. వాహనం కదా. ఆ నందికేశ్వరుని మీద ఆమెను వేంచేపు చేసి తారిక కందుక దర్పణ అంబుజ శ్వేతాతపత్ర వ్యజన సరే అని రాజలాంచనాలు. వెళ్తుంటే మనకు చిలుకలు, గోరువంకలు, నెముళ్ళు, హంసలు, కోతిలలు ఇవన్నీ పక్షుల యొక్క సౌరంభం అంతా ఉంటుంది. అలాగే అద్దము, అలాగే అంబుజములు, పద్మములు, అలాగే పుక్కమాలలు, తెల్లని గొడుగు, చామర మనం అంటాం కదా క్షత్ర చామర. ఇవన్నీ కూడా పెట్టుకొని శ్రగాదిరి పుష్పమాలలతోటి గీతాయనైహి తక్చని గానములతోటి దుందుభి శంఖ వేణిధిహి మంగళ వాద్యములతోటి ఆమెను ఆరోపించుకొని ఊరియగింపుగా తీసుకొని వెళ్లారు ఎలా విటంకితా వెంట వెళ్లే వాళ్ళు కూడా సారంకృత అలంకారం తోటే వెళ్లాలి రాజుగా సభకు వెళ్తున్నామంటే
మాది కట్టుకుంటే బయటికి పంపించేస్తాడు. అదే చెప్పినా జ్ఞాపకం ఉంది కదా. బట్టలు మాది కట్టుకొని పోతే ఒక పండితుడిని ఆరు సార్లు పోతే ఆరు సార్లు బయటికి వెళ్లి కొట్టాడు. పట్టుడు రాజుగారికి ఏం తెలియదు. ఎవరో చెప్తే ఎందుకు పోయే భయం లేదు రెంట్కు తీసుకొని ఓ మంచి పట్టు జోతి, పట్టు ఉత్తర్యం, ఓ శాలువా ఇవి రెండు తీసుకొని కప్పుకొని భోజనానికి పోయారు. ఆ మహా పండుగ వచ్చేటప్పుడు భోజనం పెట్టారు. ఈ మహానుభావుడు భోజనం పెడితే ముద్దలు చేసి ఆ పట్టి దాన్ని తీసి అమ్మ తిను అమ్మ తిను అంటున్నారు వస్త్రానికి. అప్పుడు రాజుగారికి అర్థం కావు పట్టి దాన్ని పెడుతున్నాడు కదా ఇట్లా ఏం స్వామి ఏమైంది నన్ను వీకి చూసే రమ్మన్నారండి నన్ను చూసి కాదు ఆరు సార్లు వచ్చాను ఎవడు బరి కడగొట్టాడు పట్టు తోతి చాలు ఒంటిలో పడుకు పిలిచాడు. అంటే ఓ వీటికే అన్నం మరి వీటికి పెట్టారేమో అనిపిస్తున్నాను. ఇది ఏమిటి పాపం? అది కాదు ఏం చేయాలి? అంటే వ్యక్తిత్వాన్ని ఆభరణాలతోటి వస్త్రాలతోటి గుర్తించే కాలం అప్పుడే మొదలైంది ఇప్పుడు అది ఏమిటి ఇంకా? అందుకే ఈ రాంచనాలు ఉండాలి కదా, వెంబడి ఉండేటువంటి పరిచారకులు కూడా రాజనాంచాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు విటంకితాః కాలంకృతులయ్యే బయలుదేరి వెళ్ళాలి. ఆభరణాలు మంచి చక్కని వస్త్రాలు మంచి ఆభరణాలు ఇలాంటి వాటితో అందరూ బయలుదేరి వెళ్లారు. ఆ బ్రహ్మ గోషోజిత యజ్ఞ వైశతం విపరిషి దుష్టం విబుదైశ్చ సర్వసః మృద్దార్వయ కాంచన దర్భ చర్మభిహి నిసుష్ట పాండం యజనం సమావిషత్. ఆ బయలుదేరినటువంటి సతీదేవి యజ్ఞశాలకు ప్రవేశించింది. ఎలా ఉంది యజ్ఞశాల? ఆ బ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞ వైశసం బ్రహ్మ ఘోషం అంటే వేదం. ఏముంటుంది మరి మొత్తం వేద కోశ అంతటా ప్రతిధ్వనిస్తుంది. దానికి తోడు యజ్ఞ వైశసం యజ్ఞంలో వైశసం అంటే హింస పశు బలి జరుగుతుంది కదా పశు హోమం చేస్తారు. అందువల్ల వైశసం అంటే హింసని రాష్ట్ర వేదము ఇంకేటో ఇంకేదో చేస్తారు అలాంటి అవన్నీ ఉన్నటువంటివి లేదా మనకు కొందరు మహానుభావులు విశ్వాసా అంటే పూజార్ధం కూడా చెప్పారు. యజ్ఞంలో ఉండేటువంటి పూజా విధానాలతోటి విప్రలసి జుష్టం బ్రాహ్మణులు. బ్రహ్మర్షులు ఇలాంటి వారితో విబుధైస్య దేవతలతో కూడా మృదు దారు అయ కాంచన దర్భ చర్మభి నిసృష్ట భాండం. యజ్ఞమునకు ఉపయోగించేటువంటి పాత్రలు ఉంటాయి.
శృప్ శృవాలు ఏదో క్షమసా ఇలా కొన్ని ఉన్నాయి మనకు గ్రహా అంటాం ఒక పాత్ర ముందర ఒక పాత్ర వెనక ఒక పాత్ర కుడి పక్క ఒక పాత్ర ఇవన్నీ ఉంటాయి వాటి క్షమస ప్రకరణం అంటాం గ్రహములు అంటాం పాత్రలకు పేరు మాకు చెప్తాడు అందులో బృహదారణ్యకంలో గ్రహం గురించి చెప్తారు పాత్రలు. ఈ పాత్రలు అంటే మృదు, దారు, అయః, మట్టివి, చెక్కవి, అలాగే ఉక్కువి, బంగారమువి. చివరికి దర్భ. చర్మ విడుదల అయినటువంటి ఆ పాత్రలకు అయినటువంటి యజ్ఞశాలకు వీళ్ళంతా ప్రవేశించారు. తామాగతాం తత్ర నకశ్చన ఆద్రియత్ అలా. వచ్చినటువంటి సతీదేవిని అక్కడి వారెవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఆదరించలేదు ఎందుకు విమానితాం యజ్ఞకృతః భయాత్ యజమాని వంటే భయంతో. అది కరిస్తే వాడేమంటాడు. తాము వచ్చింది ఎవరు పిలిస్తే దక్షుడు పిలిస్తే. మరి దక్షుడికి ఇష్టం లేని ఆమె మాట్లాడితే వాడేమని అనుకుంటూ దక్షుడు కూడా కష్టం కదా. సరే ఋషులు గాని బ్రాహ్మణులు గాని యజమానికి అనుకూలంగా ప్రవర్తిస్తారు కదండీ కష్టం లేకుంటే. అందువల్ల యజ్ఞకృతః భయాత్. యజమాని యొక్క భవ హేయం వలన ఏ ఒక్కడు వారిని ఆదరించలేదు. మరి అందరువా అంటే అబ్బే అదేం కాదండి కొందరు మాత్రం ఎవరికీ భయపడని వారు కొందరు ఉంటారు కదా ఎవరు వాళ్ళు అత్తలు, చెల్లెళ్ళు, పినతల్లులు, తల్లి. వారికి ఏం భయం ఉండదు. రుతే స్వశ్రుహువై జననీంచ సాదరాః చెల్లెళ్ళు తల్లి ప్రేమాస్త్రు కంఠ్యాః వీరి ప్రేమతోటి. కన్నీటితోటి ఎదుర్కొని పరిశక్తయుహు ఆమె సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. సౌదర్య సంప్రశ్న సమర్ధ వార్తయా ఇలా. సోదరుల పినతల్లులు తల్లి ప్రేమగా ఆదరంతో యోగక్షేమాలు అడిగి మాత్రాచ మాతృసు పిత్య సాదరం దత్తాం సపర్యాం ఏదో ఇచ్చారు మా లాంఛనాలు అమ్మ రా కాడ కడుక్కో మంచి దంఖు కూర్చో ఓ అలా కూర్చో ఏదో మన భయమని చేశాడు కానీ దాన్ని పరమాసనం చేత వారు చేసినటువంటి పూజ కానీ వారు ఇచ్చినటువంటి ఆసనాన్ని కానీ నా దత్తా.
ఆమె స్పీకరించలేదు. ఎందుకంటే ఎవరు ఎవరు ఆదరించాలి? జమాని మొదలు ఒక మాట చాలు రా అమ్మ అంటే చాలు మరి ఏమనవసర పని లేదు. పెద్దగా ముఖం అంతా చాట చేసుకుని నవ్వాల్సిన పని లేదు వచ్చిందని కూర్చో అమ్మ అంటే చాలు. కానీ అతను ఎలాంటి ప్రవృత్తి లేకపోయేసరికి నా దత్త పిత్ర అప్రతినంద్త సతీ తండ్రి అభినందించలేదని ఈ సతీదేవి తల్లి చెల్లెళ్ళు పినతల్లులు ఇలాంటి వారంతా చేసినటువంటి పూజను కానీ ఇచ్చినటువంటి ఆసనాన్ని కానీ ఆమె స్వీకరించలేదు. అరుద్ర సాగం తమ వేక్ష చాధ్వరం. తనకేమిటి గౌరవం ఆయనకే లేదు. తన భర్తనే గౌరవించడానికి గౌరవిస్తాడు. తన భర్తను గౌరవించి ఎందుకు అనుకోవాలంటే ఆమె అలా వచ్చి కూర్చోమంటే కూర్చోలేదు. వాడితో మాట్లాడుతూనే ఉంది మరి మొత్తం యజ్ఞాన్ని చూసింది. ఎన్ని గుండాలు ఉన్నాయి? ఎవరెవరికి హవిస్సు ఇస్తున్నారు? ఏ దేవతాకం జరుగుతుంది? చేస్తున్నా వాళ్ళు ఎవరు? ఎంత జేబు కావాలి? ధరుని భార్య కదండీ ఆ మస్త్రి దేవకుంటే ఇట్లా ఇది కదా విధానం. అంతా చూస్తే అందులో ఎక్కడ తన వారికి భాగం లేదు. రుద్రునికి భాగం లేకుండా జరుగుతున్న యజ్ఞాన్ని గమనించు. అరుద్ర భాగం సమవేచ్ఛ చ అధ్వరం. రుద్ర భాగం లేకుండా జరిగేటువంటి యజ్ఞమును చూసి పిత్రాక దేవే కృతహేలనం తన తండ్రి తన భర్తను కాదు. దైవాన్ని అవమానించాడు. అది ధనభర్త కాదు కదా, అది ధనభర్త అనేది మామూలు మాట. కానీ మనకు ప్రతి యజ్ఞంలో ఆయన లేకుండా ఉండడానికి వీల్లేదు. రుద్రుడు లేకుంటే పిత్తృలయ భాగం ఉంది ఆయనకి. ఆయన భాగం ఇచ్చి శిష్టకృతం అని చెప్పి ఆయనకి ఇచ్చే భాగం ఆయనకి ఇచ్చి మనం చెప్తాం రుద్రాయ స్వాహా అని చెప్పి మళ్ళా అప ఉపస్పృత్య వెంటనే చేయి కడుక్కొని మళ్ళీ ఇంకో హవిస్సు ఇస్తాం. ఏదైనా కానివ్వండి ఆయనకి భాగం ఇవ్వాలి కదా. సును దేవత అలా భాగ్యం ఇవ్వకుండా ఆ దేవుడికి అవమానం చేయటాన్ని చూసి కుతహేలనం విభౌ అనాదృత యజ్ఞహరసి అధీశ్వరీ సుకోప లోకాని వద్ధక్ష్యతి. నువ్వు కూడా చిన్న చిన్నదేం కాదు అది అతీశ్వరి అని. అను జగన్ మాటే మరి ఆయన ఎత్తు అన్నప్పుడు. అలాంటి తల్లి వీటితో ఏం చేశారు? చూకో కోపించేసింది. తన కోపంతో లోకాలన్నీ కాల్చివేస్తుందా ఏమి అన్నంత కోపంతోటి అన్నీ చూసి రుషా.
జగరస సామర్శ విపన్నయాగిరా కాస్తంత అసహనం, కాస్తంత కోపం, కాస్తంత అసత్యం. వీడితోటి తన తండ్రిని నిందించటం మొదలుపెట్టింది జగరస. తామర్శ విపన్నయాగిరా శివద్విషం ధూమపథ శ్రమస్మయం చక్కని మాట చెప్తాడు ఎలాంటివా ఎవరిని శివద్విషం ఎందుకా ఆయన కోప్పడుతున్నది? ఎందుకు నిందిస్తున్నది? శివుణ్ణి ద్వేషిస్తున్నాడండి వాడు. ద్వేషిస్తాడు మరకుంటి దానికేమి? అది కూడా పెద్ద కారణం కాదు, అసలు కారణము ధూమ పథ శ్రమ స్మయం. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఎలా తెలుస్తుంది? పూర్తిగా వైదికంలోని ప్రత్యేక తెలిస్తే ఆ మాట భోజనం అవుతుంది. ధూమ మార్గంలో వెళ్ళడానికి కావలసిన పనులు చేస్తూ గర్వించినవాడట. అర్థమైందా? రెండు దారులు ఉన్నాయి. ఒకటి అత్తి దారి, నల్ల దారి, తెల్ల దారి అంటాం మనం. ఒక ధూమ మార్గము, ఒకటి జ్యోతి మార్గం. కదా? ఎలాంటి వాడు గట్టుడు అంటే ధూమ మార్గాన్ని వెళ్ళటానికి పనికొచ్చే పనులు చేస్తూ గర్వించాడు. నేను ఈ పనులు చేస్తున్నాను, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను ధర్మం చేస్తున్నాను అంటే ఆ తర్వాత ఏంటంటే నేను నరకానికి పోతున్నాను అని చెప్పుకున్నాడు. నరకానికి పోవడానికి కావలసిన పనులు చేస్తున్నాను నేను అని గర్వంగా చెప్పుకునే అజ్ఞాని అయిన దక్షుడిని చూసి ఆమె. ఇలాంటి మాట జాతులు కొన్ని సందర్భంలో కేవలం సంకుటం వస్తే ఏం అర్థం కాదు. పూర్తి తత్వమంతా వైదికమంతా అర్థం కావాలి. ఎదుటి వాడిని ఎంత స్తుతిమెత్తగా నిండించాడండి వ్యాసుడు. పెద్దగా ఏం తిట్టలేదు. పొగదారిలో పోయే పనులు చేస్తూ మిడిచి పడుతున్నావు అన్నాడు. అది పొగ దారిలో పోయి పనులు చేసుకుంటూ మిడిచి పడుతున్న వాడిని చూసి ధూమ పద శ్రమ మయం. అది కూడా పని కాదు శ్రమ పడుతున్నారు. నల్ల దారిలో వెళ్ళటానికి పని వచ్చి పనులు చేస్తూ శ్రమపడుతూ పనులు చేసి శ్రమపడుతూ గర్విస్తున్నవాడిని. ఎలాంటి శ్రమ పడాలి మనం? కష్టపడితే కష్టం మంచి పడితే ఉండాలి.
నరకానికి పోయి అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చే పనులే చేస్తున్నాడు. పునర్జన్మ రాహిత్యం అయ్యే పనులు చేయడం లేదు. మాటిమాటికి పుట్టడానికి పనికొచ్చే పనుల కోసం నవ్వపడుతూ నేనే చాలా జ్ఞానిని, నేనే చాలా గొప్పవాడిని అని. గర్విస్తున్న తండ్రిని చూచి అంటే అజ్ఞానంతో మిడిచి కొడుతున్నాడు అని అర్థం. ధూమ పథ శ్రమ స్మయం ఇలాంటి పదాలనే జాగ్రత్తగా మనం వివరించుకోవాలి తగ్గిన వాటిని ఎవడు పట్టించుకోదు. అది ఎందుకు అలా చెప్పాడు? కొత్త వాళ్ళు దాన్ని ఓడి పెడతారు. ధ్వపదం ఏంటండీ, పొగదారి ఏంటి? అర్చిరాది తెలిస్తే పొగదారి అని తెలుస్తుంది. అది చదవాలి కదా మనకు. వైకుంఠ మార్గము, అలాగే స్వర్గ మార్గము, నరక మార్గము, పితృలోక మార్గము చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ తెలిస్తే తెలిసినా ఇక్కడ సందర్భంలో వీడు యజ్ఞం చేస్తున్నాడు. ఇది ఎంత దూరం వెడుతుందంటే యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తే ఏమొస్తుంది యజ్ఞంలో? పొగే వస్తుంది. హోమ ధూమం అండి. హోమధూమం అంతటా వ్యాపించి ఉంది, వ్యాపిస్తుంది. అంతటా వ్యాపించేటువంటి హోమధూమాన్ని చూసి మీరు చేసేటువంటి యజ్ఞం వల్ల కలిగేటువంటి పొగ ప్రపంచమంతా వ్యాపిస్తుంది అంటే నా ధర్మ కార్యములు అనంతములు, అక్షయములు. ఎంత పుణ్యమో నాకు. అని గర్విస్తారు. ఈ పొగ వీరికి పొగ దారినే ఇస్తుంది. జ్వాల దారిని ఇవ్వదు. అంటే ఏమిటి? ఫలాకాంక్షతో ఆచరించే పనులు అగుడునబడుతున్న గర్విష్టి అన్నమాట. ఏది ఉత్తమ కార్యం? ఏ పని చేయటం వల్ల? ఫలితాన్ని కోరకుండా పని చేసేవాడు అక్షితాది మార్గంలో వెళ్తాడు. ఫలం కోరేవాడు ధూమ మార్గం అందుకే ధూమ పద క్రమస్మయం స్వతేజస భూతగనాన్ సమృద్ధితాన్ని గృశ్య దేవి జగతః అభిశృణ్వతః ఎప్పుడైతే యజ్ఞ భాగంలో రుద్రునికి భాగం లేదో దాన్ని చూసి ఈ సతీదేవి కోపించింది. అమ్మవారి కోపాన్ని చూశారు ఎవరు వెంట వచ్చిన వాళ్ళు భూతగణం బ్రహ్మధరణం ఉన్నా కదా. ఇదంతా చూశారు మణిభద్రుడు ఉన్నారు కదా ఇదంతా చూశారు. అక్కడ రుద్రునికి భాగం లేదు. ఇక్కడ అన్న కోపం వచ్చేసింది. మనం ఎందుకు ఊరుకోవాలి? ఓ పట్టు పడదాం వీడి సంగతి చూడు తూతాం అని ఆయుర్హాలు తీసుకొని గురికాయలు వేశారు.
ఇప్పుడు తల్లి స్వతేజసా తన తేజస్సుతో వాళ్ళను ఆగండి నేను తీసుకుంటాను. వాళ్ళ ఆజ్ఞ మనం వ్యవహరించాలి. మనం మన పని కాదని స్వతేజసా భూతగణాన్ సముత్తితాన్ నిగృహ్య ముందరూదునటువంటి భూతగణములను తన తేజస్సుతో నిగ్రహించి దేవి జగతః అభిసృణ్వతః అక్కడ ఉన్నవారందరూ వింటూ ఉండగా తన తండ్రిని నిందిస్తూ ఇలా మాట్లాడినది అభిసృణ్వతః నయస్య లోకే అస్తి అతిశయానః ప్రియః సధా ప్రియః దేహ హృతాం ప్రియాత్మనః చల్కరుణ్ణి సతీదేవి ఏం చెప్తున్నది ప్రియాత్మనః అంటే నాకు ప్రియుడని కాదు ఆత్మ ఆత్మకు ప్రియుడట. మనందరికీ ఆత్మ ఎవరండీ? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతి పాత్రుడైన స్వామి అతను. అందుకే అయత్య లోకే అస్తి అతిశయానః. అలాంటి మహానుభావుడిని మించిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. అంతేకాదు ప్రియస్సదా అప్రియః అతనికి ప్రీతిపాత్రుడు లేడు, అతనికి శత్రువు లేడు. ఇప్పుడు కదా నమే ద్వేక్ష్యోస్తి న ప్రియః. మిత్రులు శత్రువులు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి మహానుభావుడు. అందువల్లే ఉన్న జీవులందరిలో చాలా అత్యధికమైనటువంటి అధ్యయం చేయనటువంటి మహానుభావుడు. రెండోది పరమాత్మకు చాలా ప్రీతిపాత్రుడు. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే. సకల లోకములలోని సకల జీవులకు ఆత్మ అయినవాడు. సకల జీవుల ఆత్మను తన ఆత్మగా భావించేవాడు. అంటే ఏం చెప్తాం మనం అందరి యందు సమదృష్టుని చైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అంటాం కదా అలా.
సమస్తాత్మని అందరి ఆత్మ తనే తనలోనే అందరూ ఉన్నారు అందరిలో తాను ఉన్నాడు అంటాం కదా అలాంటి సమస్తాత్మని ముక్త వైరకే వైరమును పూర్తిగా విడిపెట్టినటువంటి ఆ మహానుభావు విషయంలో ముక్త వైరకే రుతిభవంతం కదమ ప్రతీపయేత్ అలాంటి వాడి విషయంలో ఒక్క నువ్వు తప్ప ఎవరయ్యా ద్వేషించేది? ఇలాంటి శంకరుడిని శత్రువులు లేనివాడు. అందరూ తనవారే అనుకునేవాడు. అందరికీ ఆత్మ అయిన పరమాత్మకు ప్రీతిపాత్రుడు. అందరికీ ఉన్నవారందరిలో చాలా గొప్పవాడు. ఇలాంటి మహానుభావుడైన శంకరుడిని నీవు తప్ప ఎవరయ్యా ద్వేషించేది? కథమః ప్రతీపయేత్ దోషాన్ పరేశాన్ధి గుణేషు సాధవః గృహ్ణంతి కేచిత్ న భవాదృశాద్విజా గుణాంశ్య ఫల్గోను బహుర్ బహుళీకరిష్ణవః మహత్తమాహ తేషు అవిదద్భవాన్ అఘం. లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. స్వభావాలు కలవాళ్ళు. ఎవరు? మంచి వారి గుణాలలో దోషాలు చూసేవారు కొందరు. చెడు వారి దోషాలలో గుణాలను చూసేవారు మరికొందరు. చిన్న మంచి చేసిన దాన్ని పెద్దగా చూపేవారు మరికొందరు. ఇందులో మహానుభావులు ఏం చేస్తారు? ఎదుటి వారు తప్పు చేసినా, వారు తప్పుగా ప్రవర్తించినా, వారి ప్రవర్తనలో కూడా ఏదో కొంత న్యాయం ఉంది, ఒక మంచివాడేనండి, ఏదో కోపం వచ్చి పాలైపోయాడు. సహాయంగా మా వారు చాలా మంచివాడే. వాడికి అన్ని మంచి బుద్ధులే ఉన్నాయి, ఒక రెండే చెడు గుణాలు ఉన్నాయి. ఏమిటి అది? వారికి తోసదు మనం చెప్తే వినదు. చెప్తాం కదా అదే రీతిలో ఒకడు రెండు ఉన్నాయి తప్ప మా వాడు చాలా మంచివాడేనండి అని చెడువాని దోషాలలో కూడా మంచితనాన్ని చూసేవాళ్ళు మహానుభావులు. మంచి వాళ్ళ గుణాలలో కూడా దోషాన్ని చూసేవాళ్ళు నీలాంటి వాళ్ళు. నేను ఎట్లా చెప్తున్నానంటే నీలాంటి వాళ్ళు తప్ప శంకరుని చర్యలో దోషాన్ని మరెవరూ చూడరు. అందులో చిన్న తప్పు ఎవరైనా చేస్తుండొచ్చు. చేసిన చిన్న తప్పును పెద్ద తప్పుగా చూస్తారు దుర్మార్గులు. ఉన్న కొద్ది మంచి గుణాన్ని గొప్ప గుణంగా చూస్తారు మంచివారు. కదా?
ఫాల్గూన్ చిన్నదాన్ని పెద్దగా చూస్తారు రెంటిలో. దోషం ఇద్దరు మంచివాళ్ళే ఇద్దరు ఒక దిగువాళ్ళే. ఇద్దరు దోషం ఒకటే ఏమిటి కొద్దిగా ఉంటే గొప్పగా చూస్తారు. ఒకరేమో తప్పులను చూస్తారు మరొకరేమో ఒప్పులను చూస్తారు. మంచి వాళ్ళు గుణాలను చూస్తారు, చిన్న గుణమైనా గొప్పగా చూస్తారు. చెడ్డ వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు అంతే కాదు మంచి సరిగా చూస్తారు. గుణాలు కూడా అదృశా వాళ్ళు చెడ్డ వాళ్ళు మరి మీలాంటి వాళ్ళు భవాదృశా ద్విజా గృహ్నంతి కేచిత్ నా భవాదృశ నీలాంటి వాళ్ళు కాదయ్యా. నీలాంటి వాళ్ళు. మంచి వారిలోని మంచిలో కూడా చెడును చూస్తారు. మహానుభావులు చెడు వారిలోని దోషాల్లో కూడా ఎంతో కొంత మంచి చూస్తారు. అందుకే ఫలుగువు నీ కేచిన్న భవాదృశాన్ ద్విజా గుణాంశ ఫలుగువును బహుళీకరిష్ణవః చిన్న మంచి గుణాలు, కొద్దిగా మంచి గుణాలు ఉన్నదాన్ని అబ్బా ఎంత మంచివాడండి పిల్లవాడు చాలా ఉత్తముడండి అని వాడిని పెద్దగా గొప్పగా చేసి చెప్తారు ఉత్తముడు. న భవాదృశాద్విజ. మహత్తమాహ తేషు అవితద్భవానగం అంటే మనలో ఏ చిన్న మంచి గుణము ఉన్నా దాన్ని ఎంతో పెద్ద మంచి గుణముగా భావించే మహానుభావుల విషయంలో నీవు అపచారం చేస్తున్నావు. ఎవరినో అనుకోకు నీవు. నువ్వు చేసే ద్రోహం అపచారం ఎలాంటిది? మహానుభావులకు చేస్తున్నాం. ఎలాంటి మహానుభావులు మనం పొరపాటున. చిన్న మంచి పని చేసినా అబ్బా పారం చదువుతా ఉండండి. అలా గుడి ముందర నుంచి బయటికి పోతుంటే వారి పనికి మనం చూసారా వారు నా గుడి చూద్దామని వచ్చాడు అంటాడు స్వామి. తెలియక కాదు ఏదో ఒక ఆపించాలి స్వామికి ఒక పేరు ఉంది కదా సహస్రనామాల్లో. అజ్ఞః స్వామికి పేరండి కదా తెలియని వాడు ఏం తెలియని వాడు భక్తులు చేసిన దోషములు తెలియని వాడు. భక్త దోష ఆజ్ఞః. ఇప్పుడు ఆయన చెబుకపోవడం ఏంటి ఆయన తెలుసు మరి. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఏ ఆజ్ఞః ఎందుకంటారా? మనం చేసిన సేవలతో పాటు మనం చేసిన తప్పులను కూడా ఒకవేళ స్వామి లెక్కపెట్టడం మొదలు పెడితే.
ఏవి ఎక్కువ ఉంటాయండి నాకు తెలుసు కదా మనం చాలా గొప్పవాళ్ళం కదా. ఇక మనం కరుణించే కాలం ఉంటుందండి అందుకే స్వామి అజ్ఞః. తెలియని వాడు పట్టించుకోడు తెలుసుకోడు అనుకోడు. భక్తులు చేసేటువంటి దోషములు తెలియని వాడు పేరు స్వామి. ఇంకోటి ఇంకో పేరు విశేషజ్ఞ. స్వామికి పేరు బాగా తెలిసినవాడు. ఏంటి బాగా తెలిసినవాడు? మనము చేసిన చిన్న మంచిని కూడా ఎంతో పెద్దగా చేసుకునేవాడు. బదులు నా గుడికి వచ్చాడండి, బోధ వస్తున్నాడు గుడికి అంటే ముందర నుంచి పోతాడు. తలకాయ తిప్పి కూడా చూడడు వాడు. దారి అదే మరి ఏం చేస్తాం కర్మ? వాడు రోజు నా గుడికి వస్తాడండి. ఇలాంటి మహానుభావుడు. ఇలా మనము చేసేటువంటి చిన్న మంచి పనిలో కూడా ఎంతో పెద్ద గొప్ప మంచి గుణాన్ని చూసే మహానుభావుల విషయంలో నీవు. అపచారం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు చెప్తున్నాడు. మహత్తమేషు మహత్తమాహ తేష విధద్భవానహం. నాశ్చర్యమేతత్ యత్ అసత్సు సర్వదా మహద్వినింద గుణపాత్మవాదుతు. ఇది వింటే కాదు అంటున్నాడు. తల్లి ఏమంటున్నాది ఇది వింతేం కాదు అంటే శంకరుని వంటి మహానుభావుల విషయంలో అపచారం చేయటం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు ఎందుకంటే కుణపాత్మ వాదిసు మహద్వినింద. ఏంటి అండి? కుణత ఆత్మవాదిషు ఏంటి అర్థం? శరీరాన్ని ఆత్మ అనుకునేవారు అన్నమాట. కుణభవం అంటే ఏమిటి? కుణ అంటే పురుగు అది పానం చేసేది. శరీరం కాదు, దోమలు, చీమలు, పురువులన్నీ రక్తానికి పీరుస్తాయి కదా. అందుకే శరీరానికి ఏం పేరు? కుణపము. క్రిముల చేత పానము చేయబడేది అన్నమాట. అలాంటి దానిలో ఆత్మవాదిచు గుణప ఆత్మవాదిచు. శరీరమే ఆత్మ అనుకునేవారు అంటే దేహాత్మాభిమానం కలవారు మహానుభావులను నిందించటం ఆశ్చర్యమేం కాదు. సహజమే. అంటే ఏమన్నట్టు ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నావు కానీ నీకు దేహాత్మాభిమానమే పోలేదురా నాన్న. దేహాత్మాభిమానం పోకుండా ఎంత పెద్ద యజ్ఞం చేస్తే మాత్రం ఏం లాభం?
యజ్ఞము యొక్క ఉద్దేశం ఏమిటి? దేవతలను ఆరాధించాలి. మరి దేవతలలో వాడు లేడా? శంకరుడిని నిందించి పక్కవారికి యాగం చేస్తే అది ఏమైతుంది? యజ్ఞం అవుతుందా? అందుకే ఇది మహద్వినింద. పెద్దవారిని గొప్పవారిని నిందించడం అనేది మీలాంటి వారికి చాలా సహజమే నాయనా ఇదేమీ ఆశ్చర్యం కాదు చెప్తున్నాడు కుణపాత్మవాదిసు. తేష్యం మహా పురుష పాద పాంసుభి నిరస్త తేజస్సు తదేవ శోభనం అంతే కాదు ఒక విధంగా మీలాంటి వారు అలాంటి వారిని నిందించటమే మంచిది. మీకు క్షేమం అది. అదేంటిరా బాబు అలా అంటున్నావు అంటే పెద్దలను పూజించి, ఆదరించి, గౌరవించి ఇలాంటివన్నీ చేస్తుంటే మీలాంటి వాళ్లకు తేజస్సు పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. ప్రభావం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. బలం పెరుగుతుంది. వాటితో ఏం చేస్తారు మీరు? లోకాన్ని పీడిస్తుంటాయి. లోక పీడాకరమైనటువంటి తేజస్సు, సాహస్సు, బలము, ఐశ్వర్యము ఇవన్నీ పెరగటం కంటే ఇలాంటి పని చేస్తూ అలాంటి వారిని ఒక్కరి నిందుతనే మంచిది. ఎందుకంటావా? అలా నిందుతనం వల్ల అలాంటి మహానుభావుల పాద పరాగము వచ్చి మీ తేజస్సును హరిస్తుంది. అది మిమ్ములను శక్తిహీనులను చేస్తుంది. కదా? కొత్త శక్తి కలిగి పది మందిని పీడించడానికి అంటే ఉన్న శక్తి పోతే ఎవరిని చేయలేరు కదా? అంటే ఎంత దూరం వెళ్ళాలంటే మహానుభావులను నిందించిన వారు మీకు మేలే చేస్తారు. కదా వారి నిమ్మించడం వలన కోపించి వారి పాదపరాగం వచ్చి మీ మీద పడి మీ తేజస్సును హరిస్తుంది. అంటే మీరు మరిన్ని దుష్ట కార్యములు చేయకుండా నిరోధిస్తుంది.
మేలే కదా అదే మేలు. మీరు బరపాటి అందరినీ స్తోత్రం చేశారు అనుకోండి. సమానంగా అందరినీ ఆదరించారు అనుకోండి. అందరికీ అనుగ్రహం వచ్చేస్తుంది. ప్రతి శక్తి పెరుగుతుంది. బలం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. వీడు జో లోకాన్ని అంతా పాడు చేస్తాడు. లోకాన్ని పీడింప చేసేటువంటి శక్తి పెంచే దానికంటే అలాంటి శక్తిని తుంచే ఇలాంటి పనే మంచిది. మీరు ఇలా చేస్తేనే ఉత్తమం నాయనా అంటురు వదులండి. అందులో మహా మహత్వినింద కుణపాత్మవాదిసు సేష్యం మహాపురుష పాదపాంసువి నిరస్త తేజస్సు తదేవ శోభనం. ఇలాంటి మహానుభావుల పాద పరాగముతో తొలగించబడిన తేజస్సు కథ మీలాంటి వాళ్లకు ఇదే. అంటే మహా పూర్ణుల నిందనే మీకు శోభనం. అదే మీకు మేలు కలిగిస్తుంది శోభనం. యద్యక్షరము నామ గిరీరితం దృణాం సకృత్ ప్రసంగాత్ అధమాసు హంతి నీవు ఎలాంటి పని చేస్తున్నావు అని ఆలోచించావా? అనాలోచితంగా, అనుద్దేష్యంగా, అసంకల్పితంగా నోరు తెరిచి మాట్లాడినా. రెండు అక్షరాల పేరు లోకంలో ఎవరు పలికినా పాపాలన్నిటినీ పోగొడుతాడు, పోగొడుతుంది. సకల ప్రాణువుల పాపములు పోగొట్టేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయే గిరియేరితం నృణాం సకృత్ ప్రసంగాత్ అది ఒక్కసారి అంటుకారట. అధమాసుహంతి తతు పవిత్ర కీర్తిం తమలంగ్య శాసనం. ఎవడు మహానుభావుడు పవిత్ర కీర్తి కదా లోకమంతా తన కీర్తితోటి పవిత్రం చేసినటువంటి మహానుభావుడు అలాగే అలంఖ్య శాసనం అతని ఆజ్ఞను ఎవరు ధిక్కరించరు. భవానహో ద్వేష్టి శివం. ఇవి రెండు అక్షరాలండి. ఏ రెండు అక్షరాలు? శివ. చదువు. శివ అని రెండు అక్షరాలు అంటే ఎలాంటి వాడి పాపాలైనా పోతాయి. అలాంటి వాడిని నీవు ద్వేషిస్తున్నావు. ఎవరు నువ్వు? శివేతర. అమంగరుడు. కదా? శివ అంటే మంగరుడు అండి. శివేతరహ అంటే అమంగరుడు. నీలాంటి అమంగరుడు తప్ప ఆ శివుడిని ఎవరండీ జోపించేది?
అంటే శుభం కావాలనుకున్న ప్రతివారు అతన్ని స్మరిస్తారు. పాపాలన్నీ పోగొట్టుకుంటారు. ఒక నువ్వు ద్వేషిస్తున్నారు. అంటే నువ్వు ఎవరన్నమాట? అశుభ్రుడు. శివం శివేతరః యత్ పాదపద్మం మహతాం మనోదిధిహి నిసేవితం బ్రహ్మ రసావసార్ధిభిహి రస ఆసవ అర్ధిభిహి బ్రహ్మ రసం అంటే బ్రహ్మానందం. కదా బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని కోరేవాళ్ళు బ్రహ్మ రసాసవార్ధిభిహి ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా ఉచ్చరించి అర్థం చేసుకోవాలి. చదువుకొని చెప్పుకొని పోవడం కాదు. అదే తక్కిన వారి కంటే భాగవతంలోని వైశిత్యం. ఏ ఒక్క పదం మనం పొరపాటున మిస్ అయినా వ్యాస భగవానుడి యొక్క బ్రహ్మమైనటువంటి ఆ కృపను మనం మిస్ అవుతాం. అందుకే బ్రహ్మ రసాసవార్ధితి. బ్రహ్మ రసం అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం అనేటువంటి ఆసవం అంటే అమృతం. దాన్ని అర్ధిబిహి కోరేవాళ్ళు. బ్రహ్మానంద అమృతాన్ని కోరేవాళ్ళు ఏం చేస్తారు? యదు పాదపద్మం మహతాం మనోనిధి ఏ మహానుభావుని యొక్క పాదపద్మాన్ని తమ మనస్సు అనేటువంటి తుమ్మెదల చేత సేవితం సేవించబడుతూ ఉందో లోకస్య యద్వర్హతి శాతిసః అర్ధినః ఈ లోకంలో కోరే ప్రతివారి కోరికలను పరిపూర్ణంగా తీర్చేటువంటి మహానుభావుడు తస్మై భవాను దృశ్యతి. విశ్వ బంధవే అలాంటి ఎవరు శంకరుడు జగత్తునకు బంధువు కదు ఎందుకంటే ఒకాయన సృష్టికర్త ఒకాయన రక్షకుడు ఇంకొకాయనే. సంహారకుడు. ఇందులో సమయానికి సంహారం చేయలేదనుకోండి, తక్కిన రెండు వ్యర్థం అయితాయి. ఓ జబ్బు వచ్చిందండి, దానికి ఏమిటి మార్గం అంటే సర్జరీ, ఆపరేషన్ చేయాలి. సమయానికి చేయలేదనుకోండి. కదా అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ స్త్రీనికి రక్ష చేయు క్రియ అంటాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రహ్లాదుని సంభవం అంటాడు.
ఈ అగ్యును కులద్రోహి నిస్సంగును కేశవ పక్షపాతి అధమును ఖండించి వీరవ్రతోత్తుంగ ఖ్యాద్యరించెదన్ కులము నిర్దోషంబు గావించెదన్ అంటారు. చంపడం తప్పేం కాదు ఎందుకంటే ఇప్పుడు శరీరంలో ఒక అంగం పాడైపోతే అది తీసేయమా? అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయ క్రియ అది ఉంటే శరీరం బాగుండదు. అదొక్కటికి పోతే ఒక శరీరం బాగుంటుంది. వీడు ఒక్కడు పోతే మా కులం బాగుంటుంది అది వారి భావన వేసేయండి. కదా. ఈ రీతిలో ఏది ఎక్కడ రక్షణలో భాగమే సంహారం కూడా. అంటే తక్కినవి బాగుండాలంటే చెడిపోయిన దాన్ని తీసేయొద్దు అందరూ. అందువల్ల ఇలాంటి మహానుభావుడిని తస్మై భవన్ దృశ్యతి విశ్వబంధవే శంకరునికి ఏమిటి పేరు పెట్టాడు అతడు విశ్వబంధువు అన్నాడు. ప్రపంచం మొత్తానికి ఆయన బంధువు ఇంత మేలు చేస్తున్నాడు అంటే చెడిపోయిన దాన్ని వెంటనే తీసేస్తున్నాడు. ఒక క్షణం ఆలోచించామనుకోండి అది ఇంకో రోగం. దీనికి అందుకే మనకు వ్యాసుడు స్కాందం చెప్తాడు శంకరుని మాటతోటే చెప్తాడు స్కాంద పురాణంలో మన ఇంటిలో ప్రతిరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం వాడుతున్నటువంటి ద్రవ్యముల వలన చెత్త చేకూరుతుంది. కూట బోన కొడుతుంది. చిత్తు కాయతాలో దుమ్మో ఏదో ఉంటుంది. మన ఇంటిలో కూడిన చెత్తను సకాలంలో తీసి బయట పడవేయకుంటే ఎలా ఇంటిలోని వారికి అనారోగ్యప్రదము. ప్రపంచంలో పారుకొని పోతున్న, పాదుకొని పోతున్న చెడును, పాపాన్ని సమయంలో తొలగించకుంటే అది ప్రపంచానికే అనారోగ్యప్రదము కదా. యాదుడు చక్కని దృష్టి అనుభవిస్తాడు. చక్కనివి అంటే మనం ప్రతిరోజు చేస్తున్న వాటిని చూపుతాడు. కొత్తే మనకు అర్థం కావు. ఎందుకు మనకెందుకు చూస్తున్నాం? ప్రతివాడు ఇల్లు ఊడుస్తాడు, వాత చేస్తాడు, పని చేస్తాడు. కొందరు మహానుభావులు కూడా చెప్తాడు. కలియుగంలోని మహానుభావులు ఇల్లు మొత్తం ఊడ్చి ఆ ఇంటిలోని పెంటను బయట పడేసే ఓపిక లేక ఇంట్లో ఈశాన్యం మూల పెడతారు. అందులో పనికిరాదు అక్కడ. ఈశాన్యంలో ఎవరున్నారు స్వామి ఉండాలి. అలాంటి చోట వీడు చెత్త పెడతారు. దానివల్ల అక్కడ ఉండే స్వామి బయటికి పోతాడు.
అమ్మవారు వెళ్ళిపోతుంది, ఇంకో అమ్మవారు అక్కడికి వస్తుంది. కాబట్టి కలియుగంలో దరిద్రం చూడడానికి కారణం అది. ఇల్లంతా ఊడుచుకుంటారు, చెత్తోళ్ళు బయటికి వెళ్ళే ఒప్పుకో లేదు, ఇంట్లోనే పడేస్తారు. ఇది బాగు చేసేయకపోయినట్టు ఏమైనట్టు అంతే కాదు ఒక ఇంటిలో కూడేటువంటి ఆ చెత్త ఒక వారం రోజులో 10 రోజులు అలాగే ఉంటే కేవలం అమంగళమే కాదు ఇంటిలో ఉన్న వారికి ఆరోగ్యానికి భంగం కూడా కలిగిస్తుంది. యతు అనారోగ్యం ఏంటి? యతు గద హేతుహు అంటాడు. గదం అంటే రోగం. మనకు ఉంది కదా గదాధికారం అని ఉంది. గద నిర్ణయం, గదాధికారం, గద విచారం. ఆయుర్వేదం. కరకుడు సుశ్రుతు రాజన్ సుశ్రుతుడు సుశ్రుతుని గంధం గద సంహిత నమ్ముండి గద గద అంటే ఏదో గద ఉన్నట్టు ఉంది అనుకుంటారు గద అంటే రోగం కాబట్టి ఆ రోగాలు పెరుగుతాయి అంటాడు గదహేతు గదహేతు రయం కల్మషః యత్ అగదం వేతి సదా అంటాడు. లోకంలో మనంతా ఆరోగ్యాన్ని కోరుతారు కానీ అనారోగ్యానికి కారణమైన పనులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కోరితే. ఎలా చేకూరదో పాపాన్ని పెంచి వదులు చేసుకుంటూ పుణ్యాన్ని కోరితే వస్తుందా అంటాడు. అనారోగ్యాన్ని పెంచి వదులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కోరితే ఎలా రాదో పాపాన్ని పెరిగే పని చేస్తూ పుణ్యం కోరితే ఎక్కడికి వస్తుందండి? అలా దుష్టాంతం చెప్తారు మహానుభావులు ఇలా తస్మై భవాన్ దృశ్యతి విశ్వ బంధవే కింవా శివాఖ్యం అశివం నభిశ్వదన్యే ఏమయ్యా నువ్వు శంకరునికి భాగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన పనికిరానివాడు. అతను అమంగళుడు, స్మశానంలో ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు అని చెప్పాడు, పేరు చాలా చెప్పాడు. ప్రేత కపాలాల గురించి పూజలు రాసుకుంటాడు అని చెప్పారు కదా. అయితే నాకు చిన్న డౌటు నువ్వు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదా? శంకరుడు అమంగళుడు అని మరి ఎవరికీ తెలియదా? లోకమంతా వాళ్ళంతా పిచ్చివాళ్ళే ఆరాధిస్తున్నారా? ఒకరు పిలిమిర వాడవా? అబ్బా ఇవాళ అర్హమైందయ్యా. చూడండి గింవా శివాక్యం అతివం నవిదుహు త్వదన్యే నీకంటే వేరే వారెవ్వరూ అతన్ని అతివునిగా తెలియరు. ఎవరు బ్రహ్మాదయః ఎవరు అది కదా.
బ్రహ్మ ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు అని చెప్తున్నారు. బ్రహ్మాదయాతం అవకీర్య జటాహ స్మశానే తన్ మాల్య భస్మ నృకపాలి అవసత్ పిశాచైహి ఏ మూర్ధాదివిహి దదతి. అది చూడండి స్వామి, ఆ మహానుభావుడు పచానంలో నృత్యం చేస్తుంటాడు. ఆ నృత్యం చేస్తూ తన జడాను అటు ఇటు దులుపుతాడు. నృత్యంకి జడలను దులుపుతుంటే అలా దులిపిన జడల నుండి రాలుతున్నటువంటి భస్మాన్ని ఋషులు బ్రహ్మాదులు తమ శిరస్సున ధరిస్తారు పాపం వారికి ఎవ్వరికీ ఈ సంగతి తెలియదేమో. నువ్వు పెద్ద జ్ఞానివి కాబట్టి తప్పించుకున్నావు ఆయన వాళ్ళెవరికీ ఈ సంగతి తెలియదు కదు అంటున్నారు చూడండి. తను మాల్య భస్మ నృకపాలి అవతత పిశాతిహి ఈ మూర్ధ విధతి తచ్చరణావసృస్తమతని పాదము నుండి రాలినటువంటి భస్మరేణువులను ఇంద్రాదులు తమ శిరస్సులో ధరిస్తారు పాపం అలాంటి వాళ్లకు. ఈ మాత్రం తెలియకనే ఆ పని చేస్తున్నారయ్యా ఏం చేస్తాం మరి. కరణోపిధాయ నిరాత్ యదకల్ప ఈషే ధర్మావితరి అతృణిభిహి నృభిహి అస్యమానే. ఇప్పుడు తన సంకల్పాన్ని చెప్తుంది. తననే కాదు ఏమి చేయాలో ఇలాంటి పరిస్థితిలో చెప్తుంది. ధర్మాన్ని కానీ ధర్మాధికారిని అంటే పరమాత్మను నిందిస్తే నిందించిన వారిని వారించలేకపోతే కర్ణవు పిధాయ చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి చెప్తున్నారు. కర్ణవు పిధాయ నిరయాత్ యత్ అకల్పే స్థిర కాకుంటే. వారిని శిక్షించ శిక్షించ కాకుండా చెవులు మూసుకొని వెళ్ళిపోయా ఈసే ధర్మావితరి అశ్రుణిభిహి నృభిరస్యమానే ధర్మమును కాపాడేటువంటి మహానుభావుడి విషయంలో దోషాలు ఆపాదించి నిరచిస్తుంటే అలాంటి వారి మాటలు. విన్నవాడు సమర్ధుడు కాకుంటే చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. మరి సమర్ధుడైతే?
చెప్తున్నాడు సింధియాత్వ సక్య రుచతీం అసతీం ప్రభుస్తే సమర్ధుడైతే అలా పలుకుతున్న నాలుకను కోసి పారేయాలి. హింద్యా నాలికను ఖండించాలి. ఉషతీం అసతీం ప్రభుచ్చేత్ జిహ్వాం అసూనపి తతః అవిసృజేత్ సధర్మః. ఈ రెండు చేయలేకుంటే అంటే సమర్భుడు కాదు, శిక్షించను లేడు, చెవులు మూసుకొని వెళ్ళిపోను లేడు. అలాంటప్పుడు తన ప్రాణత్యాగం చేయాలి. ఏ తప్ప భగవన్ నిందను సహించకూడదు, చేయకూడదు కాదు, సహించకూడదు. ఎలాగ వాడు చేస్తూనే ఉంటాడు. దేవుడని అగులుకుంటాడా? అంటే అధర్మాత్ములు, పాపులు భగవన్నింద చేస్తుంటే చేతనైతే దాన్ని వారించాలి. చేత కాలేదు చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. వారించినా వినకుంటే పలికిన నాలికను కోసి పడేయాలి. అవేమి చేయలేము. మనమే ప్రాణత్యాగం చేయాలి. విహు అని చెప్తున్నా అసూన్ అపి తతో విసుజేత్ సధర్మః దాన్ని ధర్మం అంటారు అతః తవోత్పన్నమిదం కలేవరం ఇప్పుడు నేను ఏం చేయగలను? నీ నాలుకను కోయలేను కదా? ఎందుకంటే ఎంత పాప పాప అయినా తండ్రి కదా. పెద్దవాడిని తాను తిక్కరించదు. నాలుకను కోయలేదు. ఇంత చూసి చెవులు మూసుకొని వెళ్ళినందువల్ల. పెద్ద ప్రయోజనం లేదు అందుకే అతః తవోత్పందనిద కళీవరం. నేను నుండి పుట్టినటువంటి ఈ శరీరాన్ని నధారైస్తే నేను నిలుపుకోను, ధరించను. ఎందుకు?
స్థితి కంఠ గర్హిణః శంకరు నిందిస్తున్న నీ నుండి పుట్టిన ఈ శరీరాన్ని అదే తప్పు. నేను తప్పు ఏం చేశానంటే మహానుభావుడిని నిందించావు. పరదైవతాన్ని నిందిస్తున్నటువంటి నీ వల్లకైన శరీరాన్ని నేను ధరించలేను నధారయిష్యే స్థితికంఠ గర్హిణః జగథస్య మోహాద్ది విశుద్ధి మంధసా జుగుప్సితస్య ఉద్ధరణం ప్రచర్చతే ఎందుకంటే పొరపాటున తెలియక పాలుషితమైన ఆహారం తీసుకున్నాం. ఏం చేయాలండి? వెంటనే దాన్ని వాంతి చేయాలి వేరే మార్గం లేదు. కప్పులో ఉండదు అది. ఉంటే కప్పును పాడు చేస్తుంది. తెలియక కరుషితాహారం తీసుకుంటే మళ్ళీ దాన్ని బయటికి పంపేయడం కంటే వేరే దారి లేనట్టుగా రేపు నడుపుతున్నాడు చూసారా? ఎలాంటి ప్రసాదం చేస్తున్నాడు చూడండి. అంటే తెలియకుండా పనికిరాని దాన్ని ఆహారం తీసుకుంటే విడిచిపెట్టినట్టుగా పనికిరాని నేను నుండికైన శరీరాన్ని కూడా నేను విడిచిపెడుతున్నాను. జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మంధతః సుదుక్షితస్య ఉద్ధరణం ప్రచక్షతి. అసక్కించుకునేటువంటి పనికిరానటువంటి ఆహారాన్ని మోహాత్ జగ్ధస్య తిన్నటువంటి దానికి ఉద్ధరణం ప్రచక్షతే బయటికి పంపడమే ఉత్తమమని పెద్దలు చెప్తారు అదే విశుద్ధి. ఆహార శుద్ధి ఏమిటి మరి? మంచి ఆహారం తీసుకోలేదు. ఒకప్పటికి పోయింది. అదేదో గొడవలు చేస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని పంపించేశాం. ఇప్పుడు ఇది ఎలా అంటే ఈ శరీరం కూడా దీని ఇంటికి వచ్చింది. దీన్ని పంపించేశాం. అదే దానికి శుద్ధి. చెడు నుంచి వచ్చిన దాన్ని... విడిచిపెట్టుటే కల్మఠానికి శుద్ధి. అందుకే నా వేదవాదాన్ అనువక్తతే మతిహి స్వయేవలోకే రమతే మహామునేహి. అయ్యా, అమ్మ ఇన్ని చెప్తున్నావు కానీ ఏం చేసినా మీ ఆయన గొప్పవాడేనా? ఆయన ఏం చేసినా రైట్ ఆయనా? సభలోకి పెద్దలు వస్తే లేవాలి, నమస్కారం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, గౌరవించాలి, లేదని చెప్పలేదా ఆ మాట?
ఏకేజాస్మత్సేయాగుం సో బ్రాహ్మణాః తేషాం స్వయాసనేన ప్రశ్వచితవ్యం లేదా ఏదన్నా? మన శ్రేయస్సు కోరే పెద్దలు వేంచేసినప్పుడు నీవు వారితో సమానంగా కానీ వారికంటే ముందు కానీ వారు చెప్పకుండా కానీ ఆసనంలో కూర్చోకూడదని చెప్పలేదా ఏదన్నా? ఆ మాట మీ ఆయనకు చెప్పవా? నేను వస్తే లేవద్దా? ఏం మాట్లాడుతున్నావ్? పిచ్చివాడా, వేదవాదాలన్నీ పొగదారికి పంపించేదిరా. అంటే పునర్జన్మను ప్రసాదించేవి, నరకాన్ని ప్రసాదించేవి. శరీరాత్మవాదాన్ని పెంచేవి. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యోభవార్జున ఏం చెప్పారు కృష్ణుడు? అందుకే పరమాత్మ. వేద వాదాలను అనుసరించడు. మనను అనుసరించవద్దని కూడా చెప్తాడు. చెప్పలేదా యామిమాం పుష్పితాం వాచం తవదంతి అవిపత్తితః అన్నాడు కృష్ణుడు. పండితులు కానివే అని మళ్ళీ చెప్తారు అన్నారు. ఎవరు ఒప్పుకోరు? మహానుభావులు, సజ్జనులు అంటే త్యాగబుద్ధులు, ఫలాన్ని కోరే కోరని వాళ్ళు, ఫలాకాంక్ష లేని వారన్నారు అందరూ వేదవాదాలను అనుసరించరు. మరి అలాంటి వారందరికీ ఫలం ఇచ్చేవారు ఆయన. ఆయనకేమిటయ్యా ఫార్మాలిటీ కాబట్టి నీకు నాకు ఉంటాయి. ఆయన జేగిందే ఫార్మాలిటీ. అయితే నవేదవాదాన్. అనవర్తతే మతిహి స్వయేవలోకే రమతః మహాముని ఆయన మహాముని అండి ఎవరు శంకరుడు మహాముని ఎక్కడ ఉంటాడు ఆయన స్వయేవలోకే తన లోకంలో తాను ఉంటాడు. లోకం ఎందుకండీ? స్వచ్ఛ లోక. పరమాత్మ. నిరంతరం శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేస్తూ ఆనందంలో ఉంటాడు. నాకు దక్షుడు వచ్చాడా, యక్షుడు వచ్చాడా ఆయనకెందుకు? ఎవరు చూడరు. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన వారెవ్వరూ లౌక్యమైనటువంటి కానీ వైదికమైనటువంటి కానీ సామాన్య ఆచార ప్రచారాలను వాళ్ళు అనుసరించరు. ఎందుకు వాళ్ళంతా ఆత్మారాములు. న వేదవాదాన్ అనువర్తతే మతిహి స్వయేవ లోకే రమతాః మహాముని యథా గతిహి దేవ మనుష్యయోహో కృతకో స్వయేవ ధర్మే న పరం క్షిపేత్ స్థితః
ఎలాగంటే ఉదాహరణ చెప్తాను, దేవలోకం ఉంది, వాళ్ళకి వాళ్ళ లోకమే గొప్ప. మనుష్య లోకానికి ఇదే గొప్ప, పరలోకానికి అదే ఉత్తమం. దేవతలు భూలోకాన్ని ఆదరించరు, భూవాసులు దేవలోకాన్ని ఆదరించరు. వీళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు ఇక్కడికి రారు. కదా? పొరపాటున వీళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి వచ్చే భగవంతుడు పో అంటారు. అబ్బా ఎంతో కష్టపడి స్వర్గానికి వచ్చిండు ఆయన నాడు ఉంటాడు పోనీలే. కానీ దేవలోకం మనుష్యలోకం ఎలా వేరు వేరో పరలోకం పరమాత్మ లోకం కూడా వేరేనయ్యా. అలాగే వారి మార్గాలు కూడా వేరే. పరమాత్మ ఆరాధించే వాడికి ఇవేం పడతాయా? వాడు ఉన్నాడు ఉన్నాడు ముందర వస్తుంది జడభరతుడు. విరభర్తుడు ఆశిష్టో దృఢిష్టో బలిష్ట బ్రహ్మాండంగా ఉన్నాడు. చెప్తాడు మహానుభావుడు అతను అలా విధిలోంచి వెళుతుంటే పెళ్లి కాని యువతులందరూ ఐర యువతులందరూ ఆయన చూడటానికి బారలు కట్టారు సూ కట్టారు. మంచి సౌందర్య రాశి మహార్భవ్. అలాంటి అని అడవిలో పడి దుమ్ము, ధూళి ఇవన్నీ ఉంటే నా సందంగ ఉన్నాడట. పొరపాటు నాయనకు వెకప్ చేస్తే ఎలా ఉండేది గట్టి? ఆలోచించండి. అలా వెళ్తున్న వాడిని అడవిలో కిరాతులు అంటారు వెళ్ళకూడదు అంటారు. వాళ్ళు పట్టుకొని తీసుక పోయి శుభ్రంగా అభ్యంగనం చేయించి ఏమంటారు ఒంటికి నలుగు నలుగు పెట్టి అభ్యంగనం చేయించి. పట్టు వస్త్రాలు, ఆభరణాలు అంటే మొత్తం అలంకారం అంతా బాగా చేసి చక్కని భోజనం పెట్టి అంటే స్నానం పోస్తే భోజనం చేసుకున్నాడు. ఆభరణాలు పెట్టుకున్నాడు, భోజనం పెడితే తిన్నాడు. రా అంటే వెళ్ళాడు. కాడికి ముందర వదిలేపెట్టాడు. కట్టేశాడు, కడుకం తీసి నరకం పోచాడు, అట్లనే ఉన్నాడు. అన్నం పెడితే వద్దని లేదు, నరకం పోతే వద్దని లేదు. అలాగే ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఆయన లోకం వీడు ఎక్కడ ఉన్నాడు ఆయన. ఆయనకు ఒళ్ళు మండింది. కాడికి. ఇలాంటి పరమాత్మ భక్తుడిని నాకు బలిస్తావురా దుర్మాగుడా లేచి అదే శూలంతో వానందరిని బలిచ్చి ఆ రక్తం తాగి వాని ఇలా పంపిస్తాడు.
వాళ్ళ లోకం వేరు అసలు ఉండరు వాళ్ళు స్వయేవ లోకే రమచే వాళ్ళ లోకంలో వాళ్ళు మనం కూడా ఉంటాం అనుకోండి మనం మన లోకంలో ఉంటాం మనం మన లోకంలో ఉంటాం ఆ లోకాన్ని భరించుకోం అదే అన్నారు యదా దేవ మనుష్యయోహో కృతసు. అలాంటి వాడిని పట్టుకొని నేను వస్తే లేవలేదు, దండం పెట్టలేదు. పిచ్చి మాటలు కాక ఏం మాటలయ్యా ఆయనకి అసలు ఒకడు ఉంటాడయ్యా? ఆయన ఉండే లోకం వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ధ్యానం వేరు మహానుభావుడు ఆయనే. అందుకే స్వయేవ లోకీయ రమతో మహామునిః యథా గతిహి దేవ మనుష్యయో కృతకో స్వయీవ ధర్మే న పరం క్షిపేత్. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు ఉత్తముడైన వారు ఎదుటి వాడిని నిందించకూడదు. ఇది సామాన్య ధర్మం. నీ ధర్మం నువ్వు చేస్తున్నావు, వాడు ఏదో మారు చేస్తున్నాడు, నా ధర్మం గొప్పది, వాడిది కాదని రకమని వినించకూడదు. అది ఎవరి పని? బుద్ధి మంత్రం పని. అంటే నువ్వు నిందిస్తున్నావు అంటే అర్ధమైపోయింది కదా. అందుకే ఇలా ఇతరులను నిందించకుండా ఉండటమే ధర్మం రా బాబు. నువ్వు ఆ పని చేస్తున్నావు. కర్మ ప్రవృత్తం నివృత్తమప్వృత్తం వేది వివిత్య ఉభయ లింగమాశ్రితం. చూడండి ఎంత సద్వాన్ని చెప్తుందో సతీదేవి మహానుభావురాలు. లోకంలో కర్మను రెండు భాగాలుగా చెప్పారు. ఒకటి ప్రవృత్తి అని మరి ఒకటి నివృత్తి అని. అంటే ఫలాభిసంధి ఫలాభిసంధి రాహిత్యం. ఫలమును కోరే కర్మ ఒకటి, ఫలమును కోరని కర్మ ఒకటి. ప్రవృత్తంచ నివృత్తమపివృతం వేదే వివిత్య ఉభయలింగమాశ్రితం. వేదంలో దాన్ని చెప్పారు, దీన్ని చెప్పారు, రెండిటిని విధించారు. విరోధి తత్ యోగ పదైహి పదైక కర్తరి ద్వయం తదా బ్రహ్మణి కర్మ నర్చ్యతి. కానీ పరమాత్మ యందు ఈ రెండు కర్మలు పనిచేయవు. అంటే ప్రవృత్తి కర్మ పనిచేయదు. చేయదు, నివృత్తి కర్మ పని చేయదు. ఎందుకు? అతను రెంటిని చూడడు. మనం పుణ్యం చేస్తే అది అయిపోతామా? వాడు నాకు గ్యారెంటీ ఇస్తాడా? అతను పో. ఇంక మాట్లాడితే పాపమై తొందరపోతాం పాపం చేసి ఆయన స్వయం గురికి వస్తాడు. కానీ అందుకే వాళ్ళు కోరుకున్నారు రావణాసురుడు వెంటనే ఇప్పుడు ఏం కోరుకున్నారు వైరమే వేస్తా అన్నారు త్వరగా వస్తావు నువ్వు.
మంచి వేస్తుంటే కానీ కానీ కానీ అని తాగదీసుకుంటారు. రాడు తొందరగా ఇదే బాగుంది అనుకుంటారు. అందుకే ప్రవృత్తి కర్మ కానీ నివృత్తి కర్మ కానీ రెండు విరోధితతో యోగపదైక కర్తరీ ద్వయంతదా బ్రహ్మని కర్మ నర్చ్యతి అందుకే మావః పదవ్యః పితః అస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధర్మవర్మతిః తదన్న తృప్తైహి అసుభృద్భిరీడితాః అవ్యక్త లింగ అవధూత సేవితాః మాకు మీరు చేస్తున్న పనుల వలన పొందే పదవులు లోకాలు వద్దయ్యా. పూర్తిగా సతీదేవి నువ్వు వేరు మేము వేరు చెప్పేస్తున్నారు. మావః పదవ్యః మాకు ఆ పదవులతో పనిలేదు. ఎవరెవరు తో మీరు ఆచరించేటువంటి యజ్ఞ దాన తపస్ కర్మల వల్ల కలిగేటువంటి అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసి స్వంబసిత్వం ఉన్నాయి అత్వ సిద్ధులు ఇలాంటివన్నీ మాకొద్దు. తెలుసా ఎందుకో అదో? పొరపాటున వాటి మీద మనస్సు పడి అవి కావాలనుకున్నాం అనుకోండి, ఇక మనం వాటి చుట్టూ మనం మన చుట్టూ అవి. పొరపాటున ప్రభుత్వం దాటి బయటికి వెళ్ళలేం. మనం చెప్పాం కదా, నిరంతరము ఆయా దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు. మొత్తం కొన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలలో వాళ్ళు దేవతలకు బానిసలుగానే ఉంటారు. ఇంకా బాగా అర్థం కావాలంటే వీళ్ళంతా వెట్టి చాకిల అన్నమాట. ఎలాగైతే వెట్టి చాకిరి చేయించేవాళ్ళో వాళ్ళని ఆ వెట్టి చాకిరి నుంచి విముక్తి కలగనియ్యరు. అరే ఇంకో వెయ్యి ఉందిరా వెయ్యికి ఇంకో వెయ్యి వడ్డీ వేయండి చెయ్యి అంటారు. అలాగే మనము ఇల్లు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, సంపదలు కావాలి, కీర్తి కావాలని కోరుతున్నా కొద్ది తీసుకో తీసుకో తీసుకో ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మా గ్రిప్ నుంచి బయటికి పోవద్దు. కలచ్ అంటాం చూడండి. అది వదిలిపోవద్దు మా గ్రిప్ లో వాడు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? వాడు అడుగుతూ ఉండాలి వీడు ఇస్తూ ఉండాలి. పరపాటిన వాడు నాకు ఏ కోరికలు వద్దన్నాడు అనుకో వీడు చస్తాడు. అమ్మ వాడు బయట పడుతున్నాడే వీడు కూడా కొత్త కోరిక పుట్టించాలి. బానిసలు. అందుకే పత్యవహ అంటాడు బ్రధారణ్యకంలో.
ఉదాహరణ యజ్ఞంలోకి ఆ కోరేవాళ్ళు పశువులు. కొంచెం చలా ఉందంట. ఏంటది? పశువులు ఒకే యజమానికి చాలా పశువులు ఉంటాయి. కదా? ఏయ్. చాలా పశువులు ఒకే యజమాని తన అధీనంలో ఉంచుకుంటాడు. కానీ ఇక్కడ యజమానులు చాలామంది పశువు ఒకడు. కాదు కాజేబు శంకరుడు, కాజేబు బ్రహ్మ, కాజేబు సంతోష్ మాత, కాజేబు సాయిబాబా, కాజేబు ఇంకో బాబా అందరు కన్నారు. వీడొక్కడు అనందరు. అంటే ఈ ఒక్క పశువు ఎందరికి సేవ చేయాలి? మరి అంటే అంతకంటే శీనమా? పశువులేమో ఒక్కడినే బతుకుంటాయి 10 పశువులు. వీడు ఇందారిని బతుకుంటున్నాడు. అంటే పరాకాంక్షతో ఆచరించేటువంటి పూజ చేసే వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళు పశువులు పెట్టి చాకిరి చేస్తున్నారు. తమ చేతికి కిక్కిన పశువును వేయమని వదులుకోడు కదా అవునా అలాగే కోరికలు కోరుతున్న మనను ఏ దేవత వదిలిపెట్టదు. పొరపాటున కోరుకున్నాం. ఆ ఇంకేమైనా కావాలన్నా ఇంకో ఇల్లు ఇచ్చు తీసుకో. ఇంకేమైనా ఆస్తి తీసుకో. అంటే మనం వాడి విప్పు నుంచి విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెడదామన్నా వాళ్ళు విడిచిపోతారు. కాబట్టి ఎవరు మరి జ్ఞాని? ఏం చెబుదాం? అయ్యా మాకేం వద్దు అన్నవాడు జ్ఞాని. అలాంటి వాడితో నాకేం వద్దు అనిపించకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే 33 కోట్ల మంది మరి తక్కువ మంది ఉన్నారా? మనం పట్టానికి వదులుతారా వాళ్ళు? కాబట్టి అవన్నీ మాకు వద్దయ్యా. మా వత్పదవ్యః ఆ పదవులు మాకు వద్దు. మా వత్పదవ్యః పితః అస్పదాస్థితః యా యజ్ఞశాలాసు న ధూమవత్మభి మళ్ళీ చెప్తున్నది. యజ్ఞశాలలో కరిగే లోకాలు పొగతో వెళ్లే దారి ఉన్న లోకాలే. ధూమ వర్త్మ చెప్పాను కదా 10 సార్లు చెప్పాను మనకి ఈ గత యజ్ఞంలోనే ధూమ మార్గము అర్చిదారు అని 10 సార్లు చెప్పాను. అంటే నల్ల దారికి పోయేవే యజ్ఞాలన్నీ.
మనం చేసే అన్ని యజ్ఞాలు నల్ల దారి నుంచి పంపించేవి. నల్ల దారికి పంపించే యజ్ఞాలు మాకొద్దు. ఇది అంటే ఆ ధూమమే అనగా. యజ్ఞశాలలో పొగ వస్తున్నది అంటే మనం తర్వాత పోయేది ఆ పొగ దారికే. కాబట్టి అలాంటి వాటితో వచ్చే చోట అన్న తృప్తైహి అసువృద్ధి పీడిత మరి ఆ మాత్రం అయినప్పుడు వాళ్ళ డౌటు. యజ్ఞములన్నీ పొగదారినే పంపించేవైతే, యజ్ఞములన్నీ కోరికలు పెంచేవి అయితే, మరి ఇంతమంది మహానుభావులు యజ్ఞాలను ఎందుకు పొగుడుతున్నారండి? అంటే. యజ్ఞములు చేస్తుంటే ఆ యజ్ఞములు చేస్తున్న వారు వచ్చిన వారందరికీ మృష్టాన్నం పెడతారట. యజమానులు పెట్టే అన్నం తిని తృప్తి పొందిన వారు స్తోత్రం చేసే యజ్ఞాలు వచ్చే ఫలితం మాకు ఉంది. అర్థమైందా అండి? సదన్న తృప్తైహి అసుభృద్విహి యయమానులు పెట్టిన అన్నముతో తృప్తి పొంది ప్రాణాలను పోషించుకుంటున్న వారు పొగిడే యజ్ఞములు ఇచ్చే పొగ దారి మాకొద్దు. ఎంత స్పష్టంగా ఫలాకాంక్ష కర్మలను అందులో సతీదేవి చూడండి గమనించండి. సతీదేవి చెబుతూ ఉంది. శంకరుని భార్య దక్షునికి దక్షుడిని ఒక వంక పెట్టుకొని సమ్య కర్మలు ఎంతటి అనర్థాన్ని కలిగిస్తాయి. ఫలమిస్తున్నట్టే ఇస్తాయి చీకట్లో ముంచేస్తాయి. అందుకే తదన్న తృప్తై అభివృద్ధిహి ఇడితాః ఆ యజ్ఞములో లభించేటువంటి అన్నముతో తృప్తి పొంది ప్రాణాలు నిల్పుకుంటున్న వారితో స్తోత్రం చేయబడేటువంటి మరి మేమేం కోరుతామయ్యా అంటే అవ్యక్త లింగాః అవధూత సేవితాః. శంకరుడు కానీ అలాంటి యోగులు కానీ అవ్యక్త లింగులు అంటే వీడు సంసారంలో ఉన్నాడా సన్యాసంలో ఉన్నాడా అసలు మనిషా మరొకటా బ్రహ్మచారి గృహస్తుడా దేన్ని గుర్తుపట్టడానికి అవసర చిహ్నాలు ఉండవు. అవును తానండి బిచ్చగాడి లాగా ఉంటారు ఉన్మత్త మూక అంత బధిర ఉన్మత్త పిశాచ వత్స అంటారు. మూగి వాళ్ళలాగా గుడ్డి వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా పిశాచాల లాగా బొట్టి మీద ఒక్క బట్ట ఉండ తిరుగుతూనే ఉంటారు దుమ్మంతా పూస్తూ. వాడిని ఎవరినీ గుర్తుపాటు లేదు, మరి ఎవరో మహానుభావులు. సుఖయోగి ఇంద్రుడు వస్తే ఆడదో కొట్టారు పిల్లలు ఆడుకుంటూ హస్తినాపురంలో. ఆయన తేజస్సు చూసి అయ్యో మహానుభావుడు వాళ్ళందరి చేత ఎదుర్కొన్నారు స్వామిని.
అవ్యక్త లింగ. అందుకే వారికి పేరు అవ్యక్త లింగ అవధూత సేవితాః. ఎప్పుడు అవధూతులండి. అలాంటి అవధూతుల తోడ కూడా సేవించబడేవారు ఎవరు మావారు. చూడండి ఇలాంటి మహానుభావులు సేవించబడేటువంటి వారు అలాంటి వారికి అలాంటి వారి భార్య అయిన మాకు నువ్వు చేసే యజ్ఞం వల్ల వచ్చే లోకాలు వద్దయ్యా. ఫలితాలు వద్దు మాకు, ఈ లోకాలు వద్దు. అందుకే సుదేవితా నైతేన దేహేన హరే కృతాగతః దేహోద్భవేన అలం అలం కుజన్మన. అయినా శంకరునికి అపకారము చేసినటువంటి నీ వల్ల కలిగిన ఈ శరీరం నాకు వద్దు. ఎందుకంటే ఇది కుజన్మ అంటే పాపపు జన్మ. ఇలాంటి పాపపు దేహం ఇలాంటి పాపపు జన్మ నాకొద్దు. వృరీలామమాభూతు కుజన ప్రసంగతః తజ్జన్మతికు యో మహతాం అవజ్యకృతు. పొరపాటున ఎందుకు అంటున్నాను అంటే ముందు చెప్తా రా మాట కూడా. మంచి వారందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పొరపాటున వారి మధ్యలో ఒక దుర్మార్గుడి పేరు వచ్చిందనుకోండి అనుకోకుండా. వాళ్ళంతా ఎంత బాధపడతారండి? మహానుభావులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే మాటలలో ఎవరి పేరు పలకడానికి వారు సంకోచిస్తారో అలాంటి వారి పుట్టుక వ్యర్థం. అయినప్పుడు మరి అలాంటి వారిని నుండి పుట్టిన వారి జనమా? వారి జనుమే పనికిరాదంటే వారి వల్ల పుట్టిన వారికి అటీమ్. అందుకే అంటున్నాడు వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగతః దుర్మాగుల యొక్క మాటతోటి మాకు వ్రీడా సిగ్గు కలుగుతుంది. తజ్జన్మధికు యో మహతాం అవజ్యకృతు మహానుభావులకు అపచారం కలిగించేటువంటి పుట్టుక మాకొద్దు. అపకారం అనొచ్చు అపచారం అనొచ్చు.
అంటే పాపం, అపరాధం. పెద్దలకి అపరాధం చేసేటువంటి పుట్టుక మాకొద్దు. అలాంటి పుట్టుక సిగ్గును కలిగిస్తుంది. ఎందుకంటే గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజః చాలాసార్లు మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు శంకరుడు కాస్త ప్రేమతోటి ప్రేమ బాగా పెరిగితే భార్యను భర్త ఏమని పిలుస్తాడు? అంటే భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా భార్య సంతోషించాలంటే ఏం చేయాలి భర్త? వారి నాన్నగారి పేరు అమ్మగారి పేరో చెప్పాలి. ఫలాని వారు అమ్మాయి కదా అంటే కాస్త ఆమె ఒప్పుకుంటుంది అన్నమాట. సహజం. మామూలు లక్షణం. అందుకే శంకరుడు కూడా ఏం చేస్తాడంటే ప్రేమ బాగా పెరిగి నన్ను అప్పుడప్పుడు దాక్షాయని దాక్షాయని అని పిలికేవాడు. ఇప్పటిదాకా నేను కూడా పొంగాను. కానీ పొరపాటున ఇక్కడి నుంచి నేను ఇప్పుడు అక్కడికి పోతే ఓహో దాక్షాయని వచ్చిందన్నాడు అనుకోండి అంటే ఇంత సిగ్గుమాలిన వాడి బిడ్డ వచ్చింది. అమ్మ బాబోయ్ ఈ పేరు నాకొద్దు. నేను బతకెళ్ళండి. ఆయన పరిహాసంతో అంటే ఇప్పటిదాకా ఆనందించారు కానీ ఇప్పుడు పొరపాటున పరిహాసం అనుకొని అతను దాక్షాయణి అంటే నాకైతే ఏమిటి? అంటే భర్త దగ్గర చేరినందువల్ల కలిగినటువంటి పరిహాసము, సరసము, ఆనందము అది క్షణంలో బూడిదవుతుంది. ఇలా మాటిమాటికి సూలాల్లాగా పొడిచేటువంటి నీ పేరుతో నన్ను ఆయన పిలిస్తే అప్పుడు చచ్చే బదులు అక్కడికి పోకుండా ఇక్కడ చావడమే మంచిది. అందుకే అంటుంది చూడండి గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజః దాక్షాయనీత్యాః యదా సుదుర్మనాః ఆ మాట విన్న వెంటనే నేను సుదుర్మనా దుఃఖంతో వణికిపోతాను వ్యపేత నర్మ నర్మాత్రితం ఇప్పటిదాకా నర్మ హాస్యం పరిహాతం ఉండేది. ఇప్పుడు ఆ పేరు పిలిస్తే ఉన్న మూడంతా పాడైపోతుంది. మన పాట మూడంటాం కదా. ఆ అంత మూడు దాటి అయినా ఆ పేరు పిలిస్తే ఎలా పెట్టిపోతాం ఎందుకు పిలుస్తాం అంటాం. వ్యపేత నర్మ పరిహాతం కానీ సరసం కానీ అంతా తొలగిపోతుంది. తత్ తద్భి అహం యుష్ట్యాక్ష యేతతు కుణపం త్వదంగజం. నీ శరీర నుంచి పుట్టినటువంటి ఈ పురుగులు క్రిములు పీల్చి వేసేటువంటి ఈ శరీరాన్ని అక్కడికి తీసుకొని పోను ఇక్కడే విడుస్తాను. ఆమె మూడు కారణాలు చెప్పింది. మహానుభావుడిని విందించేటువంటి నీవు. మహానుభావుల స్వరూప స్వభావాలు తెలుసుకోలేని నీవు. మహానుభావులు సంతోషంగా పలకడానికి యోగ్యము కాని పేరు గల నీవు.
అలాంటి నీకు నేను పుత్రికనేమిటి? సరే పుట్టాను ఏం చేస్తాను కర్మ అందుకే శరీరాన్ని విడిచిపెడతాను ఎతత్ కుణపం త్వదంగజం అని శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నం మరి ఇవాళ ఎందుకు నవమే ఎందుకు అక్షమేధ అన్నాం కదా. జరీరాన్ని రేపు విడిచి పెడదాం. విడిచిపెట్టి వీరభద్రుడు రేపు వచ్చేస్తాడు. వీరభద్రుడు స్వామి యొక్క అవసరం కాబట్టి ఇంత పానకం చేయండి సరిపోతుంది. స్వస్థి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అత్మదు గురుభ్యో నమః దుష్టుల పాపాన్ని సంహరించేవాడు కాబట్టి పాపహారే కదా వీరభద్రుడు అయ్యో నాకు శివపురాణము లింగపురాణాల్లో ఆ కామపురాణం అది
Opening invocation: 'Mad-guru-harvato sthiti yaita sindhoh ramanujasya sharanau sharanam prapadye, mata pita yuvata tanaya vibhuti sarvam yadeva niyamena madanvayanaam...' - all dear things - mother, father, wife, children, all wealth - are offered as regulated dedication at Ramanuja's feet. Surrender is total.
Opening: 'Kanyabharani sanjatam vadhula-pulabhushanam, Sri Rangarya guru putram Shadagopam aham bhaje, asmad gurubhyo namah.' 'Bhagavat bandhuvulara - Kati-Devi Swami...' - the discourse continues the narrative of Sati's visit to Daksha's yajna against Shiva's advice.
'Vishalah deshah' - this is a message for the entire world. 'Shreya kavi' we said - a poet of the highest good. What is needed to transmit this to the entire world and all realms? The Bhagavatam's narratives are designed to carry universal spiritual truth that transcends any single culture or era.
That is - Shiva told what calamity (upadrava) would happen if she goes. He did not say 'don't go,' he did not say 'go.' He explained the situation. But now - Sati's dilemma: should she listen to her husband or go to her father's house? The tension between dharma to husband and dharma to father is beautifully illustrated.
On one side love for those relatives (at Daksha's yajna) - and on the other side love for Shiva. Both loves exist. If she disobeys her husband's word - what will he think? If she listens to his word - what will those relatives think? Sati is caught between two genuine loves - a human dilemma with cosmic consequences.
Rather than the body turning to ash - he smears ash on the body itself. The wonder they say - 'why did Shiva smear ash on himself - it is said in the Padma Purana...' - the philosophical significance of Shiva's bhasma (sacred ash): it symbolizes the transcendence of death, the body's ultimate destination, worn as adornment.
Do you know what kind of person Parvati will later leave? What kind of person did she (Sati) give up by going to Daksha's yajna? He says: 'Premna atmanah yah ardham...' - 'One who is the very half of his own self, given through love' - Shiva who is Sati's very own self - she left such a one to go to her father's house.
While Sati was going - Shiva's attendants (anuchara) followed her. Security (guards) must be there - protection behind her. Among them - the attendants followed. Shiva, though warning her not to go, sent his own attendants to protect her - illustrating the deep love that underlies even his warnings.
'If you wear someone else's clothes - he will send you out.' That was told before - remember? - 'If you wear someone else's clothes and go - a certain pandita cursed someone six times...' - the discourse uses a story about clothes and ownership as an analogy for how what belongs to us and what doesn't determines our welcome in any place.
'Shruph - shruvaalu - kshamasa' - there are some of these - we call them grahas (sacred vessels for soma) - one vessel in front, one vessel behind, one vessel on the right side - all of these are parts of the yajna apparatus. The Daksha-yajna described in the Bhagavatam was elaborately arranged with all proper ritual implements.
She did not speak. Why? Because - who should have welcomed her first? 'Zamani - one word is enough - if you say 'come mother' that's sufficient - no more work needed.' One warm word of welcome from her family members would have resolved everything. But no one rose to greet her - a profound collective failure of love and courtesy.
'Jagara-sa-samarsha-vipannayagira' - a little intolerance, a little anger, a little untruth. With that he (Daksha) began insulting her father - 'jagara-sa...' - Sati, with the internal crisis of being humiliated at her father's yajna, now must watch as her father publicly disrespects her husband. The accumulation becomes unbearable.
Going to naraka - means being reborn again and again and dying - he keeps doing only those works. He is not doing things that would end the cycle of rebirth (punardjanma-rahitya). Again and again being born, again and again dying - Daksha's actions - mocking the great one - perpetuate his entanglement in samsara.
Now - the mother (Sati) - by her own tejas (radiance/power) - 'sva-tejasa' - 'those (attendants) - stop - I am taking (this upon myself).' 'Their orders - we must act on. It is not our work' - by her own tejas, she controlled the situation. Sati's spiritual power was such that she commanded the attendants of Shiva through her own authority.
'Samasatmani' - in the one who is the atma of all - in whom all are contained, in whom He pervades all - 'mukta-vairaike vairamunu puri...' - in the one who is free of all enmity - directing enmity. This is the tragedy: directing hostility at Shiva, who is the universal atma, the antaryami of all, harms only the one who harbors the hostility.
'Falguna sees the small thing as large between the two.' The fault - both are good people, both are of one level. The fault is the same for both - what is the small fault? 'Konda...' - The Bhagavatam is fair in its assessment: even Shiva's fault in the original slight to Daksha contributed to what followed, though Daksha's response was disproportionate.
'I know how many there are - after all, we are very great ones - we also have times when we bestow compassion.' Therefore Swami says: 'ajnah' - the ignorant one. 'What do you say?' - these are the words of the self-satisfied spiritually arrogant - those who mistake social status or ritual performance for genuine jnana.
What is the purpose of the yajna? To worship the devatas. But is he (Shiva) not among the devatas? If you insult Shankara and perform the yajna for those beside him - what does that become? A yajna that excludes one of the supreme deities is inherently invalid - a lesson in the unity of the divine that Daksha refused to accept.
That itself is the good. 'You praised all of them (all deities) - you say.' You treated everyone equally - 'you gave grace to everyone.' - then what? The Bhagavatam teaches that when worshipping the supreme through the devatas, the grace of all devatas flows to the worshipper - and insulting any one diminishes the whole yajna.
Everyone who wants auspiciousness - they remember him (Shiva). All sins are removed. 'You are hating (Shiva).' That means: You are not just hating a person - you are hating the one whom all auspicious-seekers worship. By hating the object of all auspicious remembrance, you cut yourself off from auspiciousness itself.
'This agni (fire) - this lineage-betrayer, this unattached one, this Keshava-partisan, this lowly one - I will cut him down! I will purify this lineage! I will make this lineage faultless!' - These are the words of Nandi's curse on Daksha and his followers - a dramatic cosmic counter-proclamation against the insult to Shiva.
The mother (Lakshmi) leaves - another mother comes there. Therefore in Kali yuga - there is poverty to see - that is why. The house is swept clean - if you clean properly, every thing that should go with the broom goes out. The Bhagavatam's teaching: disrespect of the divine feminine in any form invites the withdrawal of Lakshmi's grace.
'Brahma is there, Indra is there' - they say. 'Brahmaadayatam vakeerya jataah shmashane tan-malya-bhasma-nrikapali avasatpishachaih...' - 'Brahma and others, having scattered his matted locks, his garlands, his ash, his skull-bowl - they sit in the cremation ground with the spirits.' Nandi's curse causes the devatas who sided with Daksha to become spiritually degraded.
He says: 'Sindhiyatva sakya ruchatim asatim prabhuste samarthau' - if someone has power - they would cut out the tongue speaking such (insults). 'Hindya - the tongue should be cut. Cut that tongue!' - This is Nandi's proclamation: that a tongue that insults Shiva should not remain. The punishment fits the crime in the karmic mathematics.
'Sthiti-kantha-garhinah' - from you who are insulting Shankara - born is this body - that itself is the wrong. 'What wrong did I do?' - the wrong is this: I was born from the one who insults the great ones. The sin of the parent transmits through the body to the child - Sati experiences this as personal shame and spiritual pollution.
'Ekejasmatse-yagum so brahmanah teshaam svayasanena prashvachitavyam' - 'or is there something else?' When those who are well-wishers of our good (shreyas) arrive - you must rise in respect (svayasanena). The rule of rising when great ones arrive - its violation is the root cause of the entire Daksha-yajna disaster.
Let me give an example - there is deva-loka. For those in deva-loka - their own realm is the greatest. For humans - this (earth) is the greatest. For para-loka (the beyond) - that realm is the best. The devata... - every being naturally considers its own realm supreme. This is prakriti's design: contentment in one's assigned realm.
Their realm is different - they don't exist there. 'Svayeva loke ramate' - in their own realm they enjoy. And we are also there - you say. We are in our own world. We are in our world, we think... - the teaching on how each being is locked in its own perceptual world and the difficulty of truly understanding another's reality.
While putting (something) good - 'but but but' - they pull it away, drinking it. 'He won't come quickly - this itself is good' - they think. Therefore - pravritta karma (worldly action) comes; nivritta karma (renunciatory action) comes - The discourse addresses how those attached to worldly goods resist even good things if they threaten their comfort.
The example - those who desire (things) from the yajna are animals (pashus). 'It is a bit cold.' - What is that? - 'Animals - one owner has many animals.' - Many animals under one yajamana (master). 'Hey!' - Many animals, many karmas, many desires - the yajna's efficacy depends on the quality of the master's intention, not the animals' desires.
All the yajnas we do are those that send (us) on the dark path. 'Yajnas that send on the dark path - we don't want them.' This refers to 'dhuma' (smoke path) - the pitriyana (path of ancestors) as opposed to devayana (path of the gods). The Bhagavad Gita's teaching on the two paths is being referenced here.
'Avyakta-linga' - therefore their name is 'avyakta-linga' - 'avadhuta-sevitah' - when are they avadhuta (renunciants)? Such avadhuta-like ones - those who are served by even the avadhutas - who are they? These are the great ones who transcend all social categories - even the renunciants look up to them as supreme.
'This is a sin, an offense. May we not have a birth that commits offense against the elders. Such a birth causes shame. Because the gotra (lineage) is tarnished...' - Sati expresses the profound shame of being born from one who insults great ones. The purity of lineage is measured by the quality of reverence shown to the great.
What am I to you - your daughter? Fine - I was born (to you as daughter) - what to do - it is karma. Therefore I will give up this body. 'Etat kunapam tvad-angajam' - 'this corpse that was born of your body' - so Sati declares her intention to leave the body born of Daksha, as it is now a source of shame rather than honor.