బ్రాహ్మణ మహిమ: రాజులు పండితులను గౌరవించాలి

Brahmin's Glory: Kings Must Honor the Learned

bhagavatam Kandadai Ramanujacharya

నాల్గవ స్కంధంలో బ్రాహ్మణ మహిమ చర్చించబడింది - రాజులు జ్ఞానులను గౌరవించాలి మరియు సహకరించాలి. క్షత్రియ తేజం (రాజ తేజం) మరియు బ్రాహ్మణ తేజం రెండూ పరస్పరం అణచుకోకూడదు అని వివరించబడింది. గొప్ప వంశీయులైన బ్రాహ్మణుల తేజం రాజ శక్తిచే అడ్డుకోబడకూడదు. పురాణాలు చరిత్రాతీతమైనవి - 'పురాతనాః' - శాశ్వతమైనవి.

The glory of brahmins is discussed in Canto Four - kings must honor and cooperate with the learned. The session explores the relationship between kshatriya power (raja-tejas) and brahminic radiance (brahma-tejas): neither should suppress the other. The key teaching: brahmins of great lineages who possess exalted vision should not have their radiance overshadowed by royal power. The Puranas exist beyond any historical period - they are "puraatanah," eternal.

← Prev Next →
Brahmin's Glory: Kings Must Honor the Learned Kandadai Ramanujacharya bhagavatam

అస్పద గురుభ్యో నమః అయిపోయిందా పూర్తిగా? ఆ అయిపోయింది బ్రాహ్మణుడు ఆ బర్త్డేనా శుభం పూజ విజయ స్వామి యొక్క ప్రభావాన్ని చెప్పి ఇప్పుడు బ్రాహ్మణుల ప్రభావాన్ని చెప్తున్నాను మీరందరూ పరమాత్మను ఆరాధించండి మీరు మీరు మీ మీ ధర్మాలకు అనుగుణముగా భగవంతుడిని ఆరాధించటం మొదలు పెడితే అది నన్ను మీరు అనుగ్రహించిన వారవుతారు. అన్నమాట చెప్పి ఇలాంటి భగవంతుని మీద భక్తి కలిగి ఆరాధించడానికి మార్గం బ్రాహ్మణ సేవ అంటే భాగవత ఆరాధన. భగవదారాధన యందు మనస్సు కలగాలి అంటే ఏం కావాలి? భాగవతారాధన కావాలి. అంటే లోకంలో బ్రహ్మక్షేత్రం అని చెప్తారు. ఒకటి బ్రాహ్మణ, రెండోది క్షత్రియం. వీరేం చేస్తారు? నిరంతరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ ఆశీర్వాదం క్షత్రియులకు ఉండాలి. క్షత్రియుల యొక్క పాలన బ్రాహ్మణులకు ఉండాలి. రాజు ఎవరైనా ప్రధానమైన ముఖ్యమైనటువంటి అమాత్య స్థానం బ్రాహ్మణునికే ఉంటుంది. విశ్వాక వచనంలో వశిష్ట మహర్షి ఉన్నారు. అలాగే గర్భుడు, ధౌమ్యుడు ప్రతిచోట మనకు పాత రోజుల్లో పాత రోజుల్లో ఇప్పటిదాకా చాలామంది మంత్రులుగా ఉండేవారు. ఇప్పటికీ కేంద్రంలో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఆ పరిపాలన అనేటువంటిది. ఆశ లేకుండా ఉండటం వాళ్ళ యొక్క సొత్తు ప్రధాన కారణం ఏంటంటే జాతి, కులం, మతం అని కాదు. బ్రాహ్మణులు సహజంగా ఆశాపరులు కాదు. ఇంకా తిప్పి చెప్పాలంటే స్వార్థపరులు కాదు. ఎదుటి వారికి పట్టం కట్టి తాము అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎవరిదాకా వద్దు సాక్షాత్తు వశిష్ట మహర్షి మరి ఇక్ష్వాకం వచ్చానికి ఆయన కుల గురువు బ్రహ్మకు పుత్రుడు.

అంత ప్రభావం ఉన్నవాడు పోనీ మరి రాజపురోహితుని భవనం ఒకటి అయోధ్యలో ఉండవంటే ఉండదా? లేదే. అయోధ్యకు 375 కిలో నలుగురు వశిష్టాశ్రమం. ఆయన ఆశ్రమం అక్కడ ఉంది. రోజు అక్కడి నుంచి వచ్చి అవలో పో చూసే వెళ్ళిపోతాడు. ఆయన ఆశ్రమం ఆయన గోవులు అవన్నీ పరికి వశిష్టాశ్రమం ఉంది ఆ రోజు. అది వచ్చి నుంచి చెప్తూ పెడతారు 375 కి ఉంది. ఆయన అడగంటలో వచ్చేవాడు వానికి యోగనిష్టులు మనతో వస్తారు పని చేసుకుంటారు మళ్ళీ ఎందుకంటే వశిష్ట పుత్రుడిని పిలవమని రాముడు చెప్తే అక్కడ ఉండే స్వామి రథం వేసుకొని పోయాడు. అరణ్యానికి పోయేటువంటి రామ సీతారామ రత్నంలో వాళ్ళని సన్మానం చేయాలని చెప్తే ఆయన రథం వేసుకొని పిలుచుకొని వచ్చిండు సుయోగ్యుడిని. అంత దూరంలో ఉన్నారు. ఎందుకంటే ఈ రాజభవనాలు ఈ అట్టహాసాల్లో ఉంటే మా బ్రహ్మాత్వం మన గడ ఉండదు. లేదు వాళ్ళకి కూడా ఉండదు. రాజులు కూడా గురువుగారి దగ్గర వెళ్లాలంటే ఆశ్రమానికి పోతేనే ఆ అనుభూతి వస్తుంది. ఇల్లు పక్కన ఇల్లు ఉంటే మన రాజభౌ ఉన్నట్టే అండి. గురువుగారి ఇంటికి పోయేటప్పుడు ఏమవుతుంది? ఆ గురుకులము, ఆశ్రయము, ఆ గోవులు, ఆ విధానం ఉంటే బాగుంటుంది అది విధానం. కానీ నిస్వార్థపరులు. కాబట్టి బ్రహ్మక్షేత్రము ఒకరినొకరు ఆగ్రహించుకునేలా కానీ నిగ్రహించుకునేలా కానీ ఉండకూడదు నా రాజ్యంలో అంటున్నారు. ఇది మొదటి కోరిక. అందులో మాజాతు తేజః ప్రహవేతు మహర్ధివి తితిక్షయ తపసా విద్యయాచ దేదీప్యమానే అచిత దేవతానాం కులే స్వయం రాజకులాతు ద్విజానా. లోకం చాలా చమత్కారంగా రాశాడు. ఇటు నుంచి అటు చెప్పుకోవచ్చు, అటు నుంచి ఇటు చెప్పుకోవచ్చు. రాజకులాత్ ద్విజానం అలాగే మనకు అజిత దేవతానాంకులే రాజకులాత్. ఇది వాతనం అంటే ఏమిటి? క్షత్రియ కులం నుండి బ్రాహ్మణులకు ఎలాంటి నిగ్రహము, ఆగ్రహము లాంటివి కలగకూడదు. అలాగే బ్రాహ్మణుల యొక్క తేజస్సు క్షత్రియులను ఎప్పుడు కప్పిపుచ్చకూడదు. అంటే క్షత్రియులను బ్రాహ్మణులు కోపించరాదు, బ్రాహ్మణులను క్షత్రియులు కోపించరాదు. పరస్పరం భావయంతః అని వారి సూచనలు, సలహాలు తోటి వీళ్ళు రాజ్యపరిమాణం చేయాలి. వీళ్ళు సేవ తోటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి.

అలా ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలి తప్ప ఒకరినొకరు ద్వేషించకూడదు, ఆగ్రహించకూడదు అని భావం చెప్తున్నారు ఇందులో. తవవేతు మహర్ధిభిహి మహర్ధిభి రాజులకేమో గొప్ప సంపద ఉంటుంది. ఎందుకలా చేస్తారయ్యా కారణం ఏమిటంటే రాజులకు సంపద ఉంటుంది. అధికారం ఉంటుంది. క్షత్రియమైన తేజస్సు ఉంటుంది. కదా? అధికారం తోటి, సంపద తోటి, తేజస్సు తోటి. అహంకరించి బ్రాహ్మణులను అవమానించే స్థితి ఏర్పడవచ్చు. కర్తవీర్యార్జునుడు, విశ్వామిత్రుడు అంటే వాళ్ళే కదా ఒక మహానుభావుడు ఉన్నారు కదా. మేము మాకేం అధికారం మాది. నేనేమైనా చేస్తాం. మేము అడిగింది ఇయ్యాలి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. కానీ మీకు అధికారం కానీ, మీకు ఆ తేజస్సు కానీ, మీకు ఆ బలం కానీ వచ్చింది ఎక్కడి నుంచి? మా నుండి వచ్చినది. నేను బ్రతకని అంటే మీరు ఎలా ఉంటారు? లేదు అంటే క్షణంలో రాజ్యం, రాజరీకం, రాజులు క్షణంలో భస్మం అయిపోతారు. వీళ్ళు అలా ఓపిక చాలా సహనమూర్తులు. జమదగ్నిని చంపిన కొడుకులు ఎవరూ మాట్లాడలేదే. ఒక పరశురాముడు పుట్టి అడిగాడు కానీ తగిన వాళ్ళందరూ మౌనంగా విశించారు. క్షమా వాళ్ళకి అందుకే అంటున్నాడు తపస విద్యయ తితిక్షయ. వీళ్ళకు మూడు ఉన్నాయి వాళ్ళకు మూడు ఉన్నాయి. రాజులకు సంపద ఉంది అధికారం ఉంది పరాక్రమం ఉంది. బ్రాహ్మణులకు తపస్సు ఉంది, విద్య ఉంది, ఓర్పు ఉంది. వీళ్ళ సంపద మూడు, వాళ్ళ సంపద ఉంది. కానీ ఈ మూడు సంపద ఉన్నవాళ్ళు వారిని, ఆ మూడు ఉన్నవారు వీరిని పరస్పరం అభిభవించకూడదు. చిరస్కరించకూడదు. నిగ్రహించకూడదు. మా జాతు ఎప్పుడూ రాకూడదు. ప్రభవేతు మహర్ధివి తితిష్టయా తపసా విద్యయాచ దేదీప్యమానే అజిత దేవతాంకులే. అది జవతనం అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణుల యొక్క కులంలో వాళ్ళు అగ్యజవతులట. అంటే పరమాత్మను మాత్రమే ఆరాధించేవారు. వారు ఎంత గొప్పవారు కానీ రాదు, ఎంత ప్రాక్రమంతుడు కానీ ఆరాధించేది స్వామిని. రాజు కూడా స్వామిని ఆరాధింప చేయమని వచ్చి అడుగుతాడు బ్రాహ్మణుడు. నన్ను ఆరాధించు అని రాజు బ్రాహ్మణుడిని అడగడు. నన్ను సేవించు ఇతను అతనికి చెప్పడు. అందువల్ల వీళ్ళు అజిత దేవతానాం కులే పరమాత్మే పరదైవము అనేటువంటి

భావనగల మహానుభావుల కులంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సు మా అభిభవి. మమ్ములను కప్పిపుచ్చవద్దు. రెండో మాట బ్రహ్మణ్య దేవః పురుషః పురాతనః నిత్యం హరిహి యత్ చరణ అభివందనా తవాప నేను కాదయ్యా పరమాత్మే స్వయంగా చెప్పాడు నిరంతరం నేను బ్రాహ్మణుల పాద పరాగము ధరించుట వల్లనే వారిని ఆరాధించటం వల్లనే లక్ష్మి నన్ను విడిచిపెట్టకుండా ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు పరమాత్ముడు. ఎందుకది మనను బ్రాహ్మణ ఆరాధనలో ప్రవర్తింప చేయటానికి. ఎందుకంటే అతనికి పారమైష్ట్యం కానీ ఆధిపత్యం కానీ మరొకటి కానీ ఏ ఉపాధి తోటి రాదు. అతను అవాప్త సమస్త కాముడు. అతను కోరేది, అతను కోరవలసింది, అతను పొందలేనిది ఏదీ లేదు. ఏదైనా చేస్తేనే అతనికి దభిస్తుంది అన్నటువంటి విషయం కూడా లేదు. మరి ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే మనము బ్రాహ్మణులను ఆరాధించడానికి తాను ఒక తాకుగా నేనే వారిని ఆరాధిస్తాను అని మనం వింటాం కదా. ఓ స్వామి ఆరాధిస్తున్నాడండి మనం చేయకుంటే ఎలాగు అంటాం. ఎందుకోసమని పరమాత్మ కూడా ఏ మహానుభావుల యొక్క చరణ అరవిందముల యొక్క అభిధ్యానం తోటి అదే అంటున్నాడు. బ్రహ్మణ్య దేవః పురుషః పురాతనః బ్రహ్మణ్య దేవః అంటే బ్రహ్మణ్యనాం దేవః అన్నాడు. బ్రాహ్మణులను అతి ప్రియముగా ఆరాధించేటువంటి మహారాజులు ఉన్నారే సిబి కావచ్చు మరొకరు మరొకరు ఉన్నారు ఇక్ష్వాకు మాంధాత యయాతి నహుసుడు ఇలా ఉన్నారు కదా ఇలాంటి మన రఘు ఇలాంటి మహా అంబరీషుడు, పురుకుస్తుడు, పురూరవుడు ఇలాంటి మహారాజులందరూ బ్రహ్మణ్యులు అంటే బ్రాహ్మణుల యందు అధికమైనటువంటి భక్తి గలవాళ్ళు. అలాంటి వారికి దేవుడు. ఇది పరమాత్మ. బ్రాహ్మణులను దేవతలను ఆరాధించేటువంటి శత్రియులందరికీ పరదైవముగా భావించబడేటువంటి పరమాత్మ అతను పురుషః అంటే పురుషోత్తముడు. ఇంకోటి పురాతనః పురాతన కాదు కదా.

ఎప్పటి వాదండి స్వామి ఇంటి వీళ్ళు లెక్క పెడతారు కారం. క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాతనా ఆయనకి ఏం పెడదాం కారం మరి. అందుకే పురాతనః. ఏ ఏ కొలతకు ప్రమాణం దొరకదు అంత ప్రాచీనుడు. అలాంటి మహానుభావుడు నిత్యం హరిహి లాంటి స్వామి యశ్చరణాభివందనా లవాపలక్ష్మీం ఏ బ్రాహ్మణుల యొక్క పాద పద్మములను నమస్కరించడం వలన లక్ష్మిని పొందుతారు. ఎలాంటి లక్ష్మిని? అనపాయిని. సంపద అప్పుడప్పుడు మనకు వస్తుంటుంది. అప్పుడప్పుడు వస్తుంది. వచ్చిన వెంటనే రెండు రోజులకు మళ్ళా పోతుంది. కానీ స్వామిని చేరింది ఎలాగో అనపాయిని చిత్యానపాయిని ఎన్నడూ విడిచిపోదు. ఎన్నడూ విడిచిపోని లక్ష్మిని పొందాడు. గొప్ప కీర్తిని పొందాడు. పరమాత్మ ఈ రెట్టిని ఎందుకు పొందాడయ్యా అంటే బ్రాహ్మణోత్తముల పాద అభివందనం వల్ల లభించింది. యత్తా అభివందనాత్ అవాప లక్ష్మీం అనపాయినీం యచః జగత్ పవిత్రంచ మహత్తమాగ్రనీహి మొత్తం జగత్తును పావనం చేసేటువంటి ఉత్తమమైన కీర్తిని పొందాడు. నిత్యానపాయ లక్ష్మిని పొందాడు ఈ రెండు బ్రాహ్మణ పాద సేవ వలనే. అగ్రణి యత్తేవ అశేష గుహాశయః స్వరాత్ విప్రప్రియః తుష్యతి కామమీశ్వరః. బ్రాహ్మణులను సేవిస్తే ఏం లాభమయ్యా అంటే వారిని సేవించనందువల్ల అశేష గుహాశయః అందరిలో అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ తను స్వరాత్. పరమాత్మకి ఏమిటి పేరు? స్వరాత్. స్వయం రాజితే. తనను తాను ప్రకాశింప చేసుకుంటాడు. పరమాత్మను ఎవరు చూపోవాల్సిన అవసరం లేదు. తానే అందరికీ ప్రకాశింప చేసుకుంటాడు. స్వరాకతం అలాంటి మహానుభావుడు విప్రప్రియః బ్రాహ్మణుల యందు అధిక ప్రీతి గల మహానుభావుడు తుష్యతి సంతోషిస్తాడు. బ్రాహ్మణులను సేవించటం వలన పరమాత్మ సంతోషిస్తాడు. తదేవ తద్ధర్మపరైహి వినీతైహి సర్వాత్మన బ్రహ్మకులం నిషేవ్యతాం.

కాబట్టి మీ మీ ధర్మాలు ఆచరించేటువంటి మహానుభావులందరూ వినయంతోటి సర్వాత్మన అన్ని విధములుగా బ్రాహ్మణోత్తములను సేవించండి. మొదటి మాట. శ్రీమన్నారాయణుడిని పూజించండి. రెండో మాట బ్రాహ్మణులు భగవంతుల వారి భక్తులను బ్రాహ్మణోత్తములను ఆరాధించండి నిషేధ్యతం. ఉమాంగ భేత అనతి వేదమాత్మనః ప్రసీదతః అత్యంత శమం స్వతస్వయం. బ్రాహ్మణులను ఆరాధిస్తే ఏమిటండీ లాభం? లాభం చెప్పాలి కదా? అంటే అలా చేస్తే అనతివేలం పుమాన లభేత అనతివేలం ఆత్మనః అంటూ అంటూ లేకుండా తన మనస్సు అత్యంత శమం. మనస్సు ప్రసన్నమవుతుంది. బ్రాహ్మణోత్తముల ఆరాధనతో మనస్సు ప్రసన్నమవుతుంది. మనస్సు ప్రసన్నమైతే మనస్సులోనూ బుద్ధిలోను ఉండేటువంటి ఉద్వేగము, క్రోధము, కలత ఇవన్నీ తొలగిపోతాయి. అంటే శాంతిని పొందుతారు. మనస్సు ప్రసన్నమైతే శాంతిని పొందుతారు. ఎన్ నిత్య సంబంధ నిషేయయాతతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం. ఎన్ నిత్య సంబంధ ఇంతకంటే మాత్రమే ఏం కావాలండి? నిరంతరం. బ్రాహ్మణోత్తమ సంబంధాన్ని బట్టి భగవంతుడిని బ్రాహ్మణోత్తములను నిరంతరం సేవించటం వలన మనస్సు ప్రసన్నమై ప్రశాంతి పొందితే ఇంకా ఇంతకంటే కావలసినటువంటిది ఏముంటుంది? కిమస్తి ఇంకో ప్రధానం చెప్తున్నాడు పరం ముఖం అవిర్భుజాం బ్రాహ్మణోత్తములను సేవించటం వల్ల కేవలం బ్రాహ్మణ సేవ వల్ల వచ్చే ఫలితమే కాదు. వీరెవరయ్యా అంటే వీరు దేవతలకు ముఖములు అంటున్నారు దేవతల ముఖములట. అంటే దేవతల ముఖములు అంటే ఏమిటి యజ్ఞయాగాలు మనం ఆచరిస్తున్నామే అలాంటి.

యజ్ఞయాగాదులు ఆచరించడం వలన అంటే అగ్నిహోత్రములో హవిస్సు ఇవ్వటం వలన అది పరమాత్మకు చేరి మనకు ఫలితం కలుగుతుంది. పరమ సంతోషితాలు అంటున్నారు. కానీ వాస్తవంగా దేవతల ముఖం అగ్నిహోత్రమా బ్రాహ్మణులా? వాస్తవంగా చూస్తే బ్రాహ్మణులే. అంటే బ్రాహ్మణులకు మనం పూజించడం వలన బ్రాహ్మణులను ఆరాధించడం వలన పరమాత్మ సంతోషమే కాక బ్రాహ్మణ సంతోషమే కాక అఖిల దేవతా ఆరాధన ఫలం లభిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృతః. పరమాత్మకు ముఖం దేవతలకు ముఖం బ్రాహ్మణుడు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క ముఖం ఏమిటి అని చెబుదాం బ్రాహ్మణుడే. అందువల్ల ఇది దేవతలకు ముఖం కాబట్టి బ్రాహ్మణ ఆరాధన వలన దేవతలు కూడా సంతోషిస్తారు. ఎంత సమం ముఖం హవిర్భుజాం అశ్రాతి అనంత కలు తత్వకో విధైహి ఏమయ్యా బ్రాహ్మణుల ముఖం అంటావేమిటి అగ్ని ముఖావై దేవా అని శాస్త్రం. వేదమండి. చెప్తుంది అగ్ని ముఖావై దేవా దేవతాలకు ముఖం అగ్ని. మనం హవిస్సు అగ్నిలో ఇస్తాం. ఇస్తే వాళ్ళకి ముడుతుంది. విష్ణవే ఇదమని అగ్నిలో వేస్తాం. అని ఉన్నప్పుడు నువ్వు అలా అంటున్నావేమిటి అంటే అది కూడా ఉంది లేదనను కానీ అగ్నిలో వేయుట మంచిదా బ్రాహ్మణులకు పెట్టడం మంచిదా? భోజనం బ్రాహ్మణులకు పెడదామా? హవిస్సు అగ్నిలో వేయతామా అని ఆలోచిస్తూ చెప్తున్నాడు. అశ్రాతి అనంతః పరమాత్మ భుజిస్తాడట. ఎలా? తత్వకోవిదైహి శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్య నామభిహి ఇంద్రుడని.

ఉపేంద్రుడని, వరుణుడని ఆయా పేర్లు పెట్టి ఏ బ్రాహ్మణోత్తముల ముఖంలో ఉంచితే ఎలా పరమాత్మ ఆరగిస్తాడో నవై తథా. చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్య పరమగుహు అగ్నిహోత్రుల్లో వేస్తే స్వామి అలా భుజించడు. ఎందుకు ఈయన అక్కడికి పోయి ఇవ్వాలి కదా. మనం వేస్తున్నప్పుడు అగ్నిహోత్రుడు ఎలాంటి వాడు అంటే చైతన్య రహితుడు. చైతన్యం లేనివాడట. ఎవరు? అగ్నిహోత్రుడు. అదే బ్రాహ్మణుడు. హైగా భుజిస్తున్నాడు. అందులో వేస్తే అది అక్కడ పోతున్నది, అక్కడికి పోతున్నది, ఇది ఎప్పుడు చూడబోతున్నావ్ మనకేం తెలుసు. చైతన్యము లేనటువంటి అగ్నిహోత్రునిలో వేయుటం కంటే తేజన్యం ఉన్నటువంటి పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన బ్రాహ్మణుల ముఖంలో వీచినప్పుడు బాగా స్వామి స్వీకరిస్తాడు, ఉపుజిస్తాడు చేతనయ. కూతా ఎందుకంటే పరమహంస పర్యగుహు అంటున్నాడు. పరమాత్మ ఎలాంటి వాడు అంటే పరమహంసలు. ఎవరు వాళ్ళు? సన్యాసులు. అంటే మునులు, యోగులు అలాంటి వారికి నిరంతరం ఆరాధించబడేవారు. పరమహంసుల సంబంధము లేని చోటికి వెళ్ళని వారు పరమాత్మ. అగుహు అంటాడు. అంటే ఎక్కడైతే బ్రాహ్మణులు, ఋషులు జ్ఞానులు వీళ్ళ సమాజం ఉండదో అక్కడికి స్వామి వెళ్ళడు. అంటే నిరంతరం మద్భక్తాయత్రగాయంతి చెప్పారు కదా పత్రతిష్టామి నారద అంటామే. అలా నిరంతరత భక్తువుల తోటికి వెళ్ళేటువంటి పరమాత్మ అగ్నిహోత్రంలో వేస్తే అంతగా భుజిస్తాడా? భుజించడు బ్రాహ్మణుల ముఖంతోటే బాగా స్వీకరిస్తాడు. యద్బ్రహ్మనిత్యం విరజం సనాతనం శ్రద్ధా దపో మంగళ మౌన సంయమైహి సమాధినా బిభ్రతి హార్ధ దృష్టయే యత్రేదం ఆదరిశవివా

అవభాసతే దాన్నే వర్ణిస్తున్నాడు పరమాత్మ ఎలాంటి వాడంటే యతు బ్రహ్మ అతను బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్య బ్రహ్మ ఇత్యభిధీయతే అని నిరుక్తం చాలా పెద్దవాడు. పరమాత్మ ఎంత వాడి అని చెప్దామండి? అణోరణీయన్ మహతో మహీయన్ కదా? పెద్దవారన్నిటికంటే పెద్దవారు. అంతకంటే పెద్ద మరేది లేదు. యతు బ్రహ్మ అందులో నిత్యం నాశము లేనివాడు. విరజం ఎలాంటి దోషము కల్మషములు లేనివాడు. సనాతనం. అనాది నుండి అంటే కాలావతి లేనివాడు కాలావతి చిన్నుడు కాదు. శ్రద్ధా తపో మంగళ మౌన సంయమైహి సమాధినా అలాంటి పరమాత్మను ఆరాధించాలంటే శ్రద్ధ తపస్సు మంగళము మౌనము. అలాగే సంయమము అంటే నియమాలు. ఇలాంటి వాటి చేత సమాధితోటి ఆరాధించినప్పుడే అర్ధ దృష్టయే బిభ్రతి. అలాంటి పరమాత్మలో యత్రేదం ఆదర్శైవ అవపాసతే. అలాంటి పరమాత్మ బ్రాహ్మణులలో అద్దంలో లాగా ప్రతిబింబిస్తాడు. అంటే మనం బ్రాహ్మణులను ఆరాధిస్తుంటే ఆరాధించేది ఎవరు అన్నట్టు? పరమాత్మనే. ఎందుకంటే బ్రాహ్మణుడు పరమాత్మకు అర్థం. పరమాత్మ తన ముఖాన్ని ఎక్కడ చూసుకుంటాడు ఏం చెప్పాలి? బ్రాహ్మణుల్లో చూసుకుంటాడు అన్నమాట. ఇతన్ని ఆరాధిస్తున్నామంటే అతని యొక్క ప్రతిబింబాన్ని ఆరాధిస్తున్నట్టే కదా మరి. చిత్రేగం ఆదర్శ ఇవ అవభాసతే యత్ర అంటే బ్రాహ్మణ కులి అన్నమాట. ఏ బ్రాహ్మణోత్తములలో ఇలాంటి పరబ్రహ్మ అద్దంలో లాగా ప్రతిభాసిస్తాడో ప్రతిబింబిస్తాడో. అలాంటి బ్రాహ్మణోత్తములను ఆరాధించాలి అంటాడు. తేషామహం పాద సరోజరేను ఆర్యాహ వహేయం అధికిరీటం ఆయుహు. నేను అలాంటి బ్రాహ్మణోత్తముల పాద పరాగమును నా జీవిత కాలం అంటే నేను బతుకున్నంత కాలం కిరీటం మీద ఆ పరాగాన్ని ధరిస్తాను నిరంతరం ధరిస్తాను ఆయుహు.

యం నిత్యదాభిభ్రకా ఆసు పాపం నశ్యతి అముం సర్వగుణాః భజంతి. ఇలా బ్రాహ్మణోత్తముల పాద పరాగాన్ని ధరించిన వారికి ఆసు పాపం నశ్యతి త్వరలో పాపం తొలగిపోతుంది అముం సర్వగుణాః భజంతి. అలాంటి వాడిని అన్ని ఉత్తమ గుణాలు వచ్చి చేరుతాయి. అదే అంటున్నారు చూడండి గుణాయనం, శ్రీరధనం, కృతజ్ఞం, వృద్ధాశ్రయం, సమృద్ధేను సంపద కొటేషన్ అన్నమాట. సంపదలు ఎవరి దగ్గరికి వస్తాయి? మొదటి మాట గుణాయనం. అన్ని మంచి గుణములు కలవాడికి. రెండోది శీలధనం. ఉత్తమ శీలము కలవాడికి కృతజ్ఞం. చేసిన ఉపకారాన్ని మరిచిపోని వాడికి వృద్ధాశ్రయం పెద్దలను ఆశ్రయించి ఉన్నవాడికి. ఇవన్నీ ఒకటే ఉండాలి. వాడు గుణాయనం కావాలి, శీలధనుడు, కృతజ్ఞుడు, వృద్ధాశ్రయుడు. ఇలాంటి వాడిని అన్ని సంపదలు సంవృణితే స్వయంగా వచ్చి వరిస్తాయి సంపద తన సంపద వచ్చి వరిస్తాయి. ప్రసీదతాం బ్రహ్మకులం గవాం జనార్ధన సానుచరస్య మస్యం కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు. నా విషయంలో ప్రసన్నులగుదురు గాక. ఒక వాళ్ళే కాదు గవాం కులం గోవులు కూడా. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, పరమాత్ములు. ఈ నలుగురు నా విషయంలో ప్రసన్నులగుదురు గావి గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అన్నారే అది చెప్పారు. ఈ రీతిలో బ్రాహ్మణోత్తములు, గోవులు, దేవతలు, పరమాత్ములు. ఈ నలుగురు నా విషయంలో. ప్రసన్నులుగా ఉందురు గాక ఇక గురువాణం నృపతి ఈ ప్రకారంగా బుద్ధి చక్కవర్తి సవరణ ఉన్న వారందరితోటి మాట్లాడుతుంటే పితృ దేవ ద్విజాతయః పితృ దేవతలు దేవతలు బ్రాహ్మణోత్తములు తుష్టువుహు హృష్ట మనసః పరమానందాన్ని పొందారు. ఎందుకంటే ఒక మహారాజు స్వయంగా మీరు భగవంతుడిని ఆరాధించండి. మీరు బ్రాహ్మణోత్తములను ఆరాధించండి. నన్ను అనుగ్రహించిన వారు అవుతారు ఎవరు వస్తారండి? ఏ రాజు మాట్లాడుతాడు? అలా చూసి కృష్ణ మనసః తృష్టౌహు పరమ సంతోషంతో రాజును స్తోత్రం చేశారు. సాధువాది అంటే సాధు సాధు బాగా చెప్పారు. బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారు అని అభినందించారు.

పుత్రేన జాయతే లోకాన్ ఇతి సత్యవతి శృతిహి పుత్రేన జయతే లోకాన్. మానవుడు అన్ని లోకాలను నిజంగా గెలవాలంటే తాను గెలవలేడు తన కుమారునితో గెలుస్తాడని శాస్త్రం. తండ్రి కొడుకు తోటి అన్ని లోకాలను గెలవాలి. అది శృతి. ఇంతవరకు అది శృతి అనిపించేది. ఇప్పుడు నీతో అది నిజం అనిపించింది. కదా మరి నీవు కొడుకు చేయబట్టి పరమ పాపి పరమ నాస్తివుల పేరు పొందిన వేణుడు ముక్తిని పొందాడు. అన్ని అక్రమాన్ని చేశారు, అన్ని అధర్మాన్ని చేశారు మనం కదిలిస్తున్నాం కదా. అంతటి పాపాత్ముడై కూడా నీవు కుమారునిగా పుట్టినందువల్ల నీ ధర్మ ప్రవృత్తితో వారు మోఠాన్ని చేశారు. అంటే పుత్తెన జేతే లోకాన్ ఇతి సత్యవతి శృతిహి. ఇప్పటిదాకా అత అనుకున్నాం కానీ ఇప్పుడు అది నిజమే. ఉత్తమ పుత్రునితో తండ్రి ఉత్తమ లోకాలను గెలుస్తాడు. పుత్తెన జయతే లోకాన్ ఇతి సత్యవతి శృతిహి బ్రహ్మదండః తత్పాపః యద్వేనః అత్యరత్ తమః అందులో వాడు పుత్త పాపాలు పొందిన వాడు కాదు బ్రహ్మదండం పొందిన వాడు. బ్రాహ్మణులతో శిక్ష పొందినవాడు బ్రాహ్మణుల ఆగ్రహానికి గురైనటువంటి వేనుడు కూడా అజ్ఞానాన్ని సంసారాన్ని దాటి మోక్షానికి వెళ్ళాడంటే పుత్రేణ జీవతే లోకా కుమారుడు లోకాలను గెలిపిస్తారనే మాట నిజము. అంతే కాదయ్యా విమాన తల ఉన్నాయి నువ్వు ఒక్కరివే కాదు హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయ తమః విభిక్షువు అత్యగాతు సూనోహో ప్రహ్లాదస్య అనుభావతః. హిరణ్యకశ్యపుడు కూడా భగవంతుని నిందతో నరకానికి పోవలసిన వాడే కానీ కొడుకు ప్రహ్లాదుడు చేయబట్టి అతను కూడా మోక్షానికి వెళ్ళాడు. వీరవర్య పితః పృథ్వియాః సమః సంజీవ శాశ్వతి కాబట్టి వీరవర్య మహావీరుడా పృథ్వియాః పితః

భూమికి తండ్రి కదా మరి చెప్పుకున్నాను ఇంతకుముందే. భూమికి తండ్రి గారు మీరు శాశ్వతీహి సమాహ సంజీవ నీవు చాలా కాలము చల్లగా బ్రతుకు సంజీవ. యశ్చ ఈదృశి అచ్యుతే భక్తిహి. ఎందుకంటే శ్రీమన్నారాయణుని ఇంత భక్తి ఉంది కాబట్టి నీవు చాలా కాలం జీవించు. సర్వలోకైక భర్తరి ఎవరాయన పరమాత్మ అంటే సర్వలోక ఏక భర్తరి కదా. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ యందు ఇంతటి భక్తి ఉంది కాబట్టి వీరవర్యా నీవు చిరంజీవివై వర్ధిల్లు. అహో వయం అజ్య పవిత్ర కీర్తే కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథా మీ నాన్నగారు మీరే కాదు. ఇంత ఉత్తములైన మీరు రాజుగా ఉండటం వలన మీ రాజ్యంలోని ప్రజలమైన మేము కూడా తరించం. కదా? రాజుగారు పరమాత్మను కొలవండి అంటే కొలవకి ఏం చేస్తాడు? కాబట్టి మీకే కాదు మీరు రాజుగా ఉండటం వలన మాకు కూడా శ్రీమన్నారాయణుడే స్వామి. అంటే మేము కూడా ఆయన భక్తులం అయ్యాం నీ పుణ్యాన. ఇలాంటి మహానుభావుని రాజ్య పరిపాలన ఉండటం వలన పరమాత్మ మాకు కూడా నాధుడయ్యాడు. అంటే మేము కూడా స్వామికి భక్తులమయ్యాము. త్వయైవ నాథేన ముకుందనాథాః ఏ ఉత్తమ శ్లోక తమస్య విష్ణోహో బ్రహ్మణ్య దేవస్య కథం వ్యనక్తి కథాం వ్యనక్తి చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఉత్తమ శ్లోక శ్లోక తమస్య. మహానుభావులందరూ చక్కగా నిరంతరము గానము చేసేటువంటి పరమాత్మ ఎవరాయనే శ్రీ మహావిష్ణువు అతను బ్రహ్మణ్య దేవః బ్రాహ్మణోత్తములను ఆరాధించేటువంటి వారందరికీ దేవుడు. లేదా బ్రాహ్మణుల యందు ప్రీతికర దేవుడు. అలాంటి స్వామికి స్వామి యొక్క కథం వ్యనక్తి.

మీరు ఆ పరమాత్మ కథను ఇంత బాగా చెప్పుతున్నారు కాబట్టి, ప్రకటిస్తున్నారు కాబట్టి, మాకు వినిపిస్తున్నారు కాబట్టి, పరమాత్మ కథ నిరంతరం వినటం వలన మేము కూడా పరమాత్మకు భక్తులమయ్యాము. నీలాంటి మహానుభావుని రాజ్య పరిపాలనలో మేము కూడా భక్తులమయ్యాము. కథాం జనక్తి నాత్యద్భుతమిదం నాథా. తవా జీవియానుశాసనం నీలాంటి మహానుభావుడు ప్రజలను ఇంత జాగ్రత్తగా శాసించుట పెద్ద వింతేం కాదు నాత్యద్భుతం. ప్రజానురాగః మహతాం ప్రకృతిహి కరుణాత్మన అంటే లోకంలో రాజులైన వాళ్ళు తాము తమ ఇంట్లో తమ దేవాలయాల్లో ఎవరినో ఆరాధించవచ్చు. కానీ మీరందరూ ఇలాగే ఆరాధించండి. ఇలా ఆయన అందరిని పూజించండి, వీళ్ళందరూ సరిస్తారని ప్రజలకు శాసనము చేయటం అందరూ చేయరు. కొందరు మహానుభావులు చేస్తారు. ఎలాంటి మహానుభావులు అంటే మహానుభావులకే ప్రజల మీద ప్రేమ ఉంటుంది. అయ్యో నేను ఒక్కడిని ఆరాధించి ముక్తిపోతే ఏం లాభం? నా రాజ్యంలో ప్రజలందరూ మరి మోచ్ఛానికి పోవద్దా, వారి అజ్ఞానం తొలగద్దా, వారి బాధలు తీరొద్దా అనుకొని కరుణాపరులైనటువంటి మహానుభావుడైనటువంటి రాజులకు ప్రజలయందు అనురాగముండుట సహజం. మహానుభావులు కాకుంటే ఉండదేమో కానీ అయితే సహజం మీరు మహానుభావులు కాబట్టి మా మీద దయతో మా కర్తవ్యాన్ని శాసించారు. ఇలా శాసించుట వింత ఏం కాదు అంటాడు. అజ్జ సమతస్పారః త్వయోపాసాదితః ప్రభో మహారాజా ఇప్పటికి ఈనాడు మా చీకటి మా అజ్ఞానమంతా నీ వలన తొలగించబడినది. అంటే నీవు మా అజ్ఞానాన్ని తొలగించేశావు. భ్రామ్యతాం నష్ట దృష్టినాం కర్మభిహి దేవ సంజ్ఞతైహి అంటే

ఒకవేళ మీరు ఇలా మాకు తత్వమును బోధించకుంటే, సత్యమును శాసించకుంటే మా పరిస్థితి ఏమిటి? అంటే భ్రామ్యతాం నష్ట దృష్టినాం కర్మభిహి దేవ సంజ్ఞతి మేము పనులు చేస్తున్నాం ఆయా పనులు చేస్తాం. ఏం చెప్తున్నాం ఏం చెప్తాం? దేవతలను ఆరాధిస్తున్నాం అంటాం. కదా? ఇంద్రుడిని ఆరాధిస్తున్నాం. యముడిని ఆరాధిస్తున్నాం, వరుణుడిని ఆరాధిస్తున్నాం. అందరూ దేవతలే. కదా? దేనికి ఆరాధిస్తున్నాం? మంచి ఇల్లు కోసమో, మంచి భార్య కోసమో, మంచి పిల్లల కోసమో, మంచి సంపద కోసమో. మంచి సుఖం కోసము అంటే సంసారంలో పూర్తిగా మునిగిపోవటానికి వారిని ఆరాధిస్తున్నాం కదా. అంటే సంసారమే నిత్యం అనుకుంటున్నాం. దుఃఖమే సుఖం అనుకుంటున్నాం. శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. కదా? అందుకే భ్రామ్యతాం. ఇలా సంసారంలో భ్రమిస్తున్నాం. రెండోది నక్ష దృష్టియినాం. వాస్తవాన్ని చూడలేకపోతున్నాం. నిత్యమును అనిత్యం అనుకుంటున్నాం, అనిత్యాన్ని నిత్యం అనుకుంటున్నాం. కదా? దేవతలనే పేరుతో ఆయా దేవతల పేరుతో ఆచరించేటువంటి కర్మలతో మా దృష్టి నశిస్తున్నది. మేము సంసారం సంధిస్తున్నాం. అలాంటి మా అజ్ఞానము ఈనాడు నీ వలన తొలగించబడినది. నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే అని చెప్తున్నారు మహానుభావా యో బ్రహ్మ క్షత్రమావిష్య విభక్తీదం స్వతేజసా పరమాత్మకు నమస్కారం అంటున్నారు. నమో వివృద్ధ సత్వాయ సత్వం బాగా పెయ్యేటువంటి మహానుభావుడు పురుషాయ మహీయసే మహాపురుషునికి.

మహాపురుషునికి పరమాత్మకు నమస్కారము. అదేంటండీ మధ్యలో వీడు ఉన్నాడు చక్రవర్తి లేడా అంటే ఎవరు చక్రవర్తి ఆయనే కదా. ఆ పరమాత్మే ఈ క్షత్రియుణ్ణి ఆవేశించి పరిపాలిస్తున్నాడు. అందుకే ఆయనకు నమస్కారం. అంటే నమస్కారం ఎవరికి ఈడకే. నమస్కారం నీకు అనకుండా నీలో ఆవేశించి మమ్ములను పారింపజేస్తున్న పరమాత్మకు నమస్కారం. అది. యో బ్రహ్మ క్షత్రమావిష్య విభక్తీదం స్వతేజసాయే బ్రహ్మ ఈ క్షత్రియులను ఆవేశించి ఈ సకల జగత్తును తన తేజస్సుతో ధరిస్తున్నాడో అలాంటి పరమాత్మకు పరమ పురుషునికి మహాపురుషునికి నమస్కారము అని చెప్పాడు. ఇలా జనేషు ప్రగుణస్సు ఏవం పృధుం పృధున విక్రమం తత్రోపజగ్ముహు మునయః చత్వారః సూర్యవర్చసః. ఇలా ప్రజలందరూ పరమాత్మను ఈ పుృథి చక్రవర్తిని స్తోత్రం చేస్తుంటే ప్రజలందరూ అక్కడికి ఒక మహానుభావులు నలుగురు వచ్చారు. ఇలాంటి వాళ్ళు సూర్య తేజసః సూర్యుణ్ణి కూడా ప్రకాశింపజేసేవాళ్ళు. అర్థం ఏమి చెప్పుకుంటామంటే సూర్యుని లాంటి వాళ్ళు అంటాం మనం. సూర్యుని వంటి తేజస్సు గల వాళ్ళు అని చెప్పేది మామూలు అర్థం. కానీ సూర్యునికి కూడా తేజస్సు అందించేవాళ్ళు. ఎవరండీ? తనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు వాళ్ళు ఎప్పుడూ నగరాలకు గ్రామాలకు ఇళ్లలకు ఆ పొలిమేరులకు రారు. ఇక్కడ భయం అంట. వస్తే ఎక్కడ పట్టుకుంటుంది అని ఈ సంసారం ఎందుకు వచ్చిన బాధ మా దగ్గరే ఉంటాం అంటారు ఎక్కడికి రారు. వారు అన్నిటిని చేయించిన మహానుభావుడు భగవంతుడు తప్ప. మరి ఎవ్వరూ వారికి కనపడదవసరం లేదు. అలాంటి మహానుభావులు నలుగురు ఇక్కడికి వచ్చారు. రాజ్యంలోకి వచ్చారండి, ఈయన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు వస్తారని. స్వామి చెప్పాడు కదా నలుగురు వస్తున్నారని చెప్పాడు కదా అవి వచ్చేసారు. కామస్తు సిద్ధేశ్వరాను రాజా వ్యోమ్నః అవతరతః అర్చిషా తమ దివ్యమైనటువంటి కాంతితో ఆకాశం నుండి దిగుతున్నటువంటి ఆ నలుగురు సిద్ధేశ్వరులను

వాళ్ళు ఏం చేస్తున్నారో లోకాన్ అపాపాను కుర్వత్య సానుగా అచెష్ట లక్ష్తాన్. సకల లోకములను పవిత్రము చేదుతున్నటువంటి ఆ నలుగురిని తన పరివారంతో మహారాజు చూచాడు. దర్శనా ఉద్గతాను ప్రాణాన్ ప్రత్యాది సూర్యోత్తితః అలాంటి మహానుభావులు రాగానే అమాంతం లేస్తాం. మళ్ళీ లేస్తాం. రాజు కూడా లేచాడు. ఎందుకు వెంటనే లేవాలి కానీ కూర్చుంటే ఏమైతుంది? అంటే చెప్తాడు వ్యాసుడు పెద్దలు వస్తే మనం కూర్చో నిలబడ్డా వారికి స్వాగతం చెప్పడం మన ప్రాణాలు దిగిపోతాయి అక్కడికి మొదలు. అవి ముందు పోతాయి. ఆ పోయిన వాటికి మళ్ళీ తెచ్చుకోవడానికి వేస్తా ఉంటారు. ప్రత్యాధిత్తరు ఉద్గతాను ప్రాణాన్ లేచి బయటికి వెళ్ళిన ప్రాణములను మళ్ళీ తీసుకొని తనలో దాచుకోవటానికి వచ్చేవాడు లేస్తాడు. ఆయన భక్తి కాదు మనం చస్తామన్నమాట లేకుంటే. లేచి మనం వారికి స్వాగతం చెప్పకుంటే మన తేజస్సు అంతా హతం అది అంటున్నాం రాజు అండి. తద్దర్శన ఉద్ఘటాను ప్రాణాన్ ప్రత్యాదస్సురివ అలాంటి మహానుభావులను చూచటం వలన బయటికి వెళ్ళినటువంటి ప్రాణములను తిరిగి తీసుకుంటానికా అన్నట్టుగా లేచాడు మహారాజు. సదస్యానుగహ వైన్యః ఒకలా లేదు సభలోని వారందరితో కలిసి రాజు. ఇంద్రియేశః గుణానివా చెప్తున్నాడు. ఎలాగైతే మనస్సు ఆయా విషయములు అనుసరించి ఎలా చేస్తుందో ఇతను. తన వారందరిని కూడగట్టుకొని వారికి లేచి స్వాగతం చెప్పాడు. ఇంద్రియేశః గుణానివా గౌరాభింద్రిత సభ్యః ప్రశ్రయానత కంధరః నలుగురు వచ్చారంటే ఏం కావాలండి అంటే పరమాత్మ యొక్క మొదటి సృష్టి కదు మరి. వాళ్ళు పుట్టింది వాళ్ళే కదా మహానుభావులు ఇంకొకళ్ళు ఎవరూ లేరు అంటే మొట్టమొదటి పుత్రులు. మనందరికీ ఆదర్శం కదా. అవునండి. అందరికీ ఒక ఆదర్శం తన కాదులు. వాళ్ళు ఏం చేశారో పుట్టగానే తండ్రి మాట తీకరించారు కదా. మనకే ఆదర్శం అన్నమాట. దాని వల్ల పాటిస్తున్నాం ఇప్పుడు.

అది కదా అలాంటి మహానుభావులను చూసి సదస్యానుగహ వైన్యహ గౌరవాద్యంత్రితః అంత పెద్ద రుచ్యారని గౌరవంతు తనను తాను నియమించుకున్నాడు సభ్యహ ప్రశ్రేయ ఆనత సంధాన వినయంతో మెడ తల వంచి ఉన్నాడు. విధివత్ పూజయాం చక్రియే గృహీతార్ఘనాసనానర్గ్యము పాద్యము ఆచమనీయము సింహాసనము ఇవన్నీ ఇచ్చిన తర్వాత అలా కూర్చున్న వారిని యధావిధిగా ఆరాధించాడు. తత్పాద శౌచ సలిలైహి మార్జితారక బంధనః వారి పాదములు కడిగి ఆ పాద తీర్థముతో తమ శిరోజముల చిక్కు ముడి విడదీసుకున్నాదట. స్నానం పోస్తే మరి చిక్కు పోతుంది కదా. కేద మరి చిక్కు పోతుంది కదండీ. తీర్థం ఏమిటంటే వారి పాద తీర్థం. పాదతీర్థముతోటి ఈ అలక బంధనాన్ని పోగొట్టుకున్నాడు. సిగముడిని విడిపించారంటే నెత్తిన శిరస్తున పాదోదకాన్ని ధరించాడు. అలక బంధనః తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్నివా. తాము ఇలా చేస్తే గానీ తక్కిన వారు అలా ఆచరిస్తారు. కాబట్టి ఇదివరకు తమకంటే ముందున్నటువంటి పెద్దలు, మహానుభావులు, శీలవంతులు ఎలా ఆచరించారో అలా వారు కూడా నడుస్తూ పాటకాసన ఆసీనాన్ సుధిష్ణేశ్వేవ పావకాన్ బంగారు సింహాద మీద కూర్చున్న వారు తమ తమ నివాసంలోనే వారు అగ్నిహోత్రం లాగా ఉన్నారు అలాంటి వారిని శ్రద్ధ సంయమ సంయుక్తః శబ్ద తోటి నియమం తోటి ప్రీతః అంటే సంతోషించి ప్రాహ భవాగ్రజాన్ ఎవరు వారు శంకరునికి అన్నలు. కదా ఎవరు భౌలుడు అంటే రుద్రుడు వారికి అగ్రేదురు. రుద్రునికే అన్నగారండి మరి చిన్నవాళ్ళు తర్వాత పుట్టాడు వాడు. ఈ శాంతం పనికిరాదని వీడిని పుట్టించాడు బ్రహ్మ. మొదలు పుట్టి తన కాదు తర్వాత పుట్టింది శంకరుడు. ఎందుకంటే సనకాదులు చెప్పిన మాట వినలేదని కోపం వస్తేనే వాడు పుట్టాడు. రుద్రుడు మన్యుభవా కదా. అందుకే ఆయనకి పేరు మన్యుహు అని పేరు రుద్రునికి. మన్యు సూక్తం అంటాం మనం అదే స్తోత్రం. కాబట్టి అతని పేరు మన్యు అంటే కోపం.

వాళ్ళు పుట్టింది అక్కడ తోటి గోపనికి పుట్టాడు వాడు. అందువల్ల రుద్రుని కంటే ముందు పుట్టిన వారు కాబట్టి వీరు భవాగ్రజులు. రుద్రునికి అన్నగారులు. అలాంటి వారితో శ్రద్ధతోటి, వినయంతోటి, నియమంతోటి, ప్రీతితోటి, భక్తితోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఆ రుద్రుడు మొదలు పుట్టినవాడు అని. అంటే పుట్టుక కాదు సంవత్సరానికి పేరు భవ పుట్టుక. అహో ఆచరితం కిమ్మే మంగళం మంగళాయనః. మహానుభావులారా మీరు అన్ని శుభములకు నిలయం. అలాంటి మీరు వచ్చారంటే నేను కూడా ఎన్నో పుణ్యములు చేసే ఉంటాను. అహో ఆచరితం కిమ్మే మంగళం నేను ఏ పుణ్యం చేసుకున్నాను. ఎంత పుణ్యం చేసుకుంటే మీలాంటి వాళ్ళు వస్తారు మరి? యస్యవో దర్శనం శాతీతు దుర్దర్శనాంచ యోగివి. యోగులకు కూడా దర్శనం ఇయ్యని మీ దర్శనం అయిందంటే నేను ఎంతో కొంత కాదు ఎంతో పెద్ద పుణ్యమే చేసుకొని ఉంటాను. ఇంతస్య దుర్లభపరం యెలోకే పరత్రచ యస్య విప్రా ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః తన పరివారంతో ఉన్నటువంటి విష్ణువు శంకరుడు అలాగే యోగులు బ్రాహ్మణులు ఈ ముగ్గురు ప్రసన్నమైతే ఇక వాడికి దొరకనిది ఏముందండి? చెప్తున్నాడు కింతస్య దుర్లభతరం. అతనికి పొందరానిది ఏముంటుంది? ఎక్కడ ఇహలోకే పరకృతం. ఇహములోను పరములోను బ్రాహ్మణుడు విష్ణువు ప్రసన్నుడైన వానికి లభించరానిది ఏముంటుంది? సానుగః నైవ రక్షయతే లోకః లోకాన్ పర్యటతోపియాన్. మీలాంటి మహానుభావులు అన్ని లోకములను సంచరిస్తుంటారు కానీ మిమ్ములను లోకములు చూడలేవు. అలాగే మీరు కూడా వాళ్ళను చూడరు. మీ దృష్టి ఎక్కడ? పరమాత్మ నిరంతరం పరమాత్మ ధ్యానంలో ఉండి సంచరిస్తుంటారు.

మీరు ఈ పక్క నుంచి వెడుతున్న లోకం చూడలేదు బరువు. వాళ్ళను మీరు చూడరు. అందుకే అంటున్నాడు నైవ లక్ష్యయతే లోకః లోకాన్ పర్యడతోపి యాన్. అన్ని లోకాలు తిరుగుతున్న మిమ్ములను లోకములు చూడలేవు. యథా సర్వదృశం సర్వః ఆత్మానం యేత్య హేతవః. ఉదాహరణ కావాలంటే ఎలాగైతే అంతరాత్మను ఇక్కడ ఉన్న ఇంద్రియములు మనస్సు చూడలేవు. ఎలాగైతే ఇంద్రియములను మనస్సును ప్రకృతి వల్ల వచ్చినటువంటి ఇంద్రియ మనస్సుల యొక్క ప్రవృత్తిని ఆత్మ ఇదమిత్తంగా తెలియలేదో కదా. అంతరాత్మను ఆత్మ చూడలేదు, ఇంద్రియ విషయాలను ఆత్మ చూడలేదు. అటు పోదు ఇటు పోదు అది. అవి వెళితే ఓహో ఇది నాది అంటుంది. ఆత్మకు వీటి యందు దృష్టి లేదు. ఇది శబ్దమని, ఇది స్పర్శని తనకు అవసరం లేదు. ఆ ఇల్లును అనుభవిస్తుంటే, ఆ మనస్సు అందులో మునిగితే, బుద్ధి దాని గురించి ఆలోచిస్తుంటే, ఓహో ఇవన్నీ నావేనేమో అంటుంది. అవి ఎలా ఉంటాయో. ఆయనకి ఏం తెలియదు. ఎందుకంటే అది సూక్ష్మం కదా, సర్వవ్యాపి అందులోనే ఉంటుంది. కానీ అవి తెలియదు. ఈ రీతిలో అంతరాత్మను ఆత్మ యధా అయితే శబ్ద స్పర్శా విషయములు చూడలేవో మిమ్ములను లోకములు చూడలేవు. అథనా అతితే ధన్యాః సాధవః గృహమేధినః యద్గృహాః అలహవర్యాంబు తృణభూమి ఈశ్వర అవరాః ఇప్పుడు ఒక పదానికి చమత్కారంగా అర్థాన్ని చెప్తున్నాడు. అంటే మనం మాట్లాడే పదం ఏ అర్థంలో ఉందో మనకు తెలియదు. ఆలోచించం ఏదో అనేస్తాం. ఎలాగో నోరు ఉంది కదా అని ఓ మాట అనేస్తాం అది ఏమన్నా కానీ ఎటన్నా పోయింది. ఏ పదం అంటే మనం అయ్యా మేము ధన్యులం అండి ఇవాళ అంటాం. మీరు ధన్యులు మేము ధన్యులం అది ధన్యులంటే ఏమిటి అసలు న్యాయంగా? కొద్దిగా యుత్పత్తి తెలిస్తే ధనాయ యోగ్యః కదా? పో ధనేన యుతా ఏదో చెప్పాలి ధనము కలవాళ్ళు. ధనమును పొందడానికి యోగ్యులు. అంటే ధనము పొందిన వానికి ఎలాగైతే ఎలాంటి దుఃఖము, బాధలు, ఇబ్బందులు, చింతలు ఉండవో అవన్నీ మాకు లేవు. మీరు వచ్చారు, మా అన్ని బాధలు పోయాయి, మేము ధన్యులమండి అంటాం.

అంటే ధన్య చెప్పడానికి న్యాయంగా ధనం ఉన్నవారు ధనముండుటకు యోగ్యులు అని అర్థం. కానీ మీలాంటి మహానుభావుల స్పర్శ దర్శనం కలిగితే ధనహీనులు కూడా ధన్యులే అంటున్నారు. అధన అతితే ధన్య వారు ధనము లేకున్నా ధన్యులే ఎవరు సాధవః గృహమేధినః గృహస్తులు పరమ సాధువులు వీళ్ళేమిటి యద్ గృహాః అర్హవర్యాంబు తృణ భూమి ఈశ్వర అవరాః ఎవరింట్లో అయితే ఉత్తముల పాదములను కడిగిన తీర్థము పడుతుందో ఎవరి ఇంటిలో ఉత్తముల పాదములను దర్భలతోటి, జలముతోటి, పూజా ద్రవ్యములతోటి ఆరాధిస్తారో, ఏ ఇంటిలో ఉత్తముల పాద పూజ జరుగుతుందో వారు ధనము లేని వారైన ధన్యులే. అంటే కేవలం ధన్య శబ్దాన్ని యుత్పత్తి పరంగా వర్ణిస్తున్నాడు. అధరాపితే ధన్యాః సాధవః గృహమేతినః యద్రువాః అర్హవర్యాంబు తృణభూమీశ్వరావరాః వ్యాలాలయ ద్రుమావైతే అరిత్తాఖిల సంపదః యద్గృహీత గృహాః తీర్థపాదీయ పాదతీర్థ వివర్జితా ఇక రెండవ రకం తీర్థపాదీయ పాద తీర్థ వివర్జితాత్ తీర్థములను కూడా పవిత్రము చేసేటువంటి పవిత్రమైనటువంటి పాదములు కల మహానుభావుల యొక్క పాద తీర్థములు పడని ఇల్లు ఎంత గొప్ప ఐశ్వర్యము కలవి అయినా అవి పాముల ఇల్లే అంటున్నారు. అంటే పుట్టరు. లేదు వ్యాలాలయ ద్రుమ వృక్షాలు అన్నాడు. పాములు ఉండే చెట్లు ఏమిటవి చందన వృక్షాలు లేదా మొగిలి వృక్షాలు. మనం రెంటి దగ్గరికి పోం కదా పాములు ఉంటే పోతాం. వరన చేస్ గుడ్డ పోదాం మనం పోం సరే అని అది చందనం వృక్షమే. సుగంధం ఉంటుంది అందరికీ చందనం కావాలి. కానీ మనం దగ్గరికి పోం. ఎందుకు పోం అన్ని పాములే ఉంటాయి. కదా అందరూ.

కోరేదైనా చుట్టూ పాములు ఉంటే ఎలా ఎవ్వరూ వెళ్లరు. ఎన్ని పెద్ద సంపదలు ఉన్నా మహానుభావుల పాదతీర్థ స్పర్శ లేని ఇళ్లకు కూడా ఎవ్వరూ వెళ్లరు. అందుకే అంటారు వ్యారాలయ ద్రుమావైతే అరిక్తాశిల సంపదః యద్గృహాః తీర్థపాదీయ పాదతీర్థ వివర్జితాః స్వాగతం ఓ ద్విజ శ్రేష్టాః మహానుభావులారా మీకు స్వాగతము. యద్వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయాశీరాః బాలాయివ బృహంతి చ మీరు మహానుభావులు బ్రాహ్మణోత్తములు. మోత్సమును కోరి బాల్యములోనే వ్రతం ఆచరించటం మొదలుపెట్టారు. మీరు చేశారా? ఎవరు చేయగలరు? బాల్యంలోనే మోత్సం మీద ఇచ్చెతోటి మీరు శ్రద్ధయాధీరాః బాలా ఏవ బృహంతి జా అంటున్నాడు. బాలులుగా ఉండే మీరు మోక్ష ఇచ్చె తోటి బృహంతి వ్రతాన్ని పెద్ద వ్రతాలను అంటే ప్రపత్తి వ్రతం శరణాగతి వ్రతాన్ని ఆచరించిన మహానుభావులు. కచ్చిన్న కుశలమునాథ ఇంద్రియార్ధార్ధ వేదినాం వ్యసనావాపయేతస్మిన్ పతితానాం స్వకర్మసిహి. ఇంకో తేడా ఉందట ఏమిటంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా మీరు క్షేమంగా ఉండవు. మాకు కుశలమే లేదు. ఎందుకు ఇంద్రియార్ధ అర్థవేదినాం. ఇంద్రియార్ధములు అంటే విషయములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు మాత్రమే తెలిసిన మేము. తగ్గినవి మాకేం తెలియవు. మీకు ఏం తెలుసంటే ఐ తెలుసండి. ఏమిటి ఐ ను? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఐ తెలుసును. ఈ ఐదే తెలుసు ఇంకేం తెలియవు. ఇలా ఇంద్రియార్ధ అర్థవేదు అంటే మా జ్ఞానమంతా ఐదించి కోసమే. నువ్వు చదువుకున్నా ఇంకేమని చేసినా పొరపాటున మీలాంటి వారిని సేవించినా ఎందుకోసం? గుడికి వెళ్తాం ఒక ఒబ్బరికాయ కొడతాం ఎందుకు కొడతాం? మా అబ్బాయి డాక్టర్ కావాలి మా అమ్మాయి దమ వందం కావాలి దేవుడు కాబట్టి కొడుతున్నా అదేం లేదు.

కదా కాబట్టి మా జ్ఞానమంతా ఇంద్రియార్ధార్ధమే. అంటే విషయములను పొందటానికి కావలసిన మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే మాకు క్షేమం ఉంటుందండి. ఇంద్రియార్ధార్ధ. వేదినాం వ్యసనావాపయేతస్మి ఎక్కడ పడ్డాం మేము? మా భూమి ఈ సంసారం. ఈ సంసారంలో విత్తు విత్తనాలు అంటాం కదా. ఏ విత్తనాలు వేస్తారు? వ్యసనారనే విత్తనాలు వేస్తారు ఇక్కడ. విత్తుతారండి. ఏడు విత్తుతారు? వ్యసనాలే విత్తుతారు. అన్నీ కష్టాలే. కష్టాలకు ఆలయమైనటువంటి ఈ సంసారంలో మేము స్వకర్మభిహి పతితానాం. మేము చేసుకున్న వాటి తోడిక పడ్డాం. కష్టాల నిలయమైన సంసారములో కర్మలతో పడ్డ మేము ఇంద్రియములకు విషయములైన శబ్దస్పర్శాదులు కోసమే జ్ఞానము సంపాదించే మాకు క్షేమం ఉంటుందండి. ఏం చెప్పాడు? జీవులు ఇలాంటి వాళ్ళు అని చెప్పాడు. భవత్సు కుశల ప్రచనః ఆత్మారయము రామేసు నేస్యతే. ఇక మీ గురించా మీకు కుశలమా అడగడానికి బుద్ధి తక్కువ. మీకు బాగానే ఉందండి. అంటే రాజు ఏమంటున్నాడు మీరు మమ్మల్ని అడగొద్దు మేము మిమ్మల్ని అడగం. ఎందుకంటే మాకు ఎలా కుశలం ఉండదు మీకు ఎలా కుశలం ఉండదు. ఇంక ప్రశ్న ఎందుకు మరి? అందుకే భవత్తు కుశలప్రశ్నః ఆత్మారామేషు నేస్యతే మీరంతా ఆత్మారాములు. పరమాత్మ యందు మాత్రమే భమించేటువంటి మీకు మీరు బాగున్నారని అడగటం కుదరదు. నేస్యతే. కుశలా కుశలా యత్ర న సంతి మతివృత్తయః ఇది క్షేమము ఇది అకుశలము అనే ఆలోచనే మీకు రాదు. మీ బుద్ధి అటువైపు ప్రసరించదు, మీకు అంతా క్షేమమే. అంతా కుశలమే. సంసారం నుండి బాధలండి, మీకేం బాధలు? కాబట్టి మీ బుద్ధి, మీ ప్రవృత్తి కుశలాకుశలముల వెంట ప్రవర్తించనే ప్రవర్తించదు కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారా అని. అడగవలసిన అవసరం లేదు. తదహం కుత విశ్రంభః సుహృదోవస్తపస్వినాం సంపృచ్ఛే భవయేతస్మిన్ క్షేమస్కేనాంజసా భవేత్ చెప్పుకున్నాం కదా మీలాంటి.

మహానుభావులు వచ్చినప్పుడు నాలుగు విషయాలు అడిగి తెలుసుకోవాలి అది మర్యాద. మనం వెళ్ళితే చెప్తాంలే తెలవదు. ఇలాగే వారే వచ్చారనుకోండి అయ్యా ఇలా వచ్చారు కదా కాదు రా రెండు మాటలు చెప్పండి అంటే ఏదో చెప్తారు. మీరు వచ్చారు మరి ఉపయోగించుకోవాలి కదా అందుకే అంటున్నారు ఇందులో తదహం కృతవిశ్రంభః ఇప్పుడు మీ మీద నమ్మకం కలిగింది నాకు ఈ నమ్మకం తోటి సుహృతః వహ తపస్వినాం తపస్సు ఇవ్వండి మీకు నేను సుహృత్ తపస్సులకు సూచినటువంటి మిమ్ములను సంపురిచ్చే ఓ చిన్న మాట అడుగుతున్నాను. ఏంటట భవయే తస్మిన్ క్షేమః కేన అంజసాభవే. ఈ సంసారంలో సులభంగా ఎలా క్షేమమును పొందవచ్చును. అందుకే ఆ మాట తీశాను. క్షేమం మాకు లేదు, మీకు ఉండకుండా పోదు. మీకు ఎప్పుడు ఉండే క్షేమం మాకెప్పుడు వస్తుంది. అంతే కదా అది ఎలా వస్తుంది అంటే ఎలా అంటే మనం మీరు యమాని యమాసన ప్రాణాయామ వృత్యాలభ మాకు చెప్పగలరు అని చెప్పాలి ఈజీ మెథడ్ చెప్పాలి చెప్పాను కదా ఆ ఐదు చెప్పండి క్లాసులు పాడడానికి ఉంటారు పిల్లలు అది ఇట్లా ముందు పాఠం చెప్తుంటే పిల్లలు ఐ వాల్యూ ఎందుకు అయ్యారు ఆ ఐడియా చెప్పండి సార్. లాగేది అదే కదా. మళ్ళీ పది చెప్పింది అది కాదు ఐదే చెప్పండి. అది కాదు ముద్ద రాదు పోము మేము. అన్నట్టుగా అంజత సులభంగా ఎలా మాకు క్షేమం కలుగుతుందో చెప్పండి. మళ్ళీ ఈ నియమాలు, ధ్యానాలు ఇవన్నీ మా వల్ల కావు. క్షేమస్కేనాం జసా భవేత్. వ్యక్తమాత్మవతామాత్మ భగవాన్ ఆత్మభావనః స్వానాం అనుగ్రహాయ ఇమాం సిద్ధరూపీ చరత్యయః. మీరెందుకు వచ్చారు అంటే మాలాంటి వారిని అనుగ్రహించడానికి పరమాత్మే ఇలాంటి రూపంలో సంచరిస్తాడన్న మాట నిజం. వచ్చింది మీరు కాదు. మీ రూపంలో పరమాత్మే వచ్చాడు. ఆయనకేం పని లేదా అంటే ఇదే పని. ఏం పని మమ్ములను కరింపలేదు.

ఆ విహారం అది ఎంత విని ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మే మీ రూపంలో చరరూపి అజః పుట్టుక లేని అతడు. మాలాంటి వారిని అనుగ్రహించడానికి చరరూపంతో వేయించేశాడు. సిద్ధరూపి అందులో సిద్దుల్లాగా వచ్చాడు. సిద్దుడు లాగా వచ్చాడు. వ్యక్తం ఆత్మవతామాత్మ అతను ఆత్మవతామాత్మ మనస్సు గలవారందరికీ ఆత్మ. పోనీ ఆత్మ అందరికీ ఆత్మ అంటే అతను జీవాత్మకు పరమాత్మ. అంటే ఏమిటి అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ భగవాన్ ఆత్మ భావనః. మనస్సును గెలిపించేవాడు ఆత్మజ్ఞానాన్ని కలిగించేవాడు. ఇలాంటి స్వామి స్వానాం అనుగ్రహాయ తన వారిని అనుగ్రహించడానికి ఇమామ్ ఈ భూమిని సిద్ధరూపి మీలాంటి సిద్ధుల రూపంలో చరతి. సంచరిస్తారు. మరి పరమాత్మే స్వయంగా వచ్చినప్పుడు కరుణోపాయాన్ని తెలుసుకోవాలి కదా. వృధాగా పోనీయొద్దు. అందుకే మహానుభావులారా. సంసారంలో జీవుడు సులభంగా క్షేమాన్ని పొందే మార్గం ఏమిటి? చెప్పండి అంటే పృథో తత్ సూక్తమా కన్య దీన్ని అంటారు సూక్తమని కదా సువుక్తం మంచి మాట అన్నమాట. పురుషు యొక్క ఈ సత్యని మాట విని సారం సుష్టు మితం మధు. అయ్యా ఎలాంటిది ఈ మాట అంటే సారం. పెద్ద ఓ అని చెప్పలేదు. అది కూడా సృష్టు చక్కగా చెప్పాడు. అది కూడా మితం చాలా తక్కువ మాట చెప్పాడు. అది కూడా మధు. వినటానికి ఇంపుగా అందుకే పృధోహ తత్ సూక్తమాకర్ణ్య సారం సృష్టు. మధు స్మయమాన యువ ప్రీత్య కుమారః ప్రత్యువాచా ఈ కుమారుడు అంటే అందులో నలుగురిలో సనత్ కుమారుడే మాట్లాడతాడు తక్కిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు అలా ఉంటారు ఎక్కడో అక్కడ ఎక్కడో ఒక కాడ భారతంలో ఉంటారు ఆయన ఎవరు సనత్ సుజాతుడు మాట్లాడాడు.

ఒక భారతం కాకూడదు అని సనత్ జాత సూక్తం అంటాం దాన్ని. తప్ప సామాన్యంగా మాట్లాడేది సనత్ కుమారుడే. తక్కిన ముగ్గురు అట్లా వింటుంటారు అంతే. అంత మౌనం వాడే మాట్లాడదు. అడిగితే వీడు చెప్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడో ఒక సనస్తు జా చెప్తాడు. కానీ సనందనుడు, సనకుడు మాట్లాడరు వాళ్ళు మనకు అవసరం లేదు. సనందన ఉవాక్యం అని మనకు విష్ణుపురాణంలో సనందుడు చెప్తాడు పరాశరుని. అంటే ఇంత చరిత్రలో ఒక్కసారి మాట్లాడితే అది చాలా విశేషం వాళ్లకు. మనకు ఒకసారి మాట్లాడకుంటే విశేషం కదా. అసలు చేయకుండా అసలు ఉండం కదా మనం ఇది మన స్వభావం అందుకే అంటున్నాడు. మయమానైవ చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ప్రీతితో కుమారుడు అంటే సనత్ కుమారుడు మాట్లాడుతున్నాడు. సాధు పుష్టం మహారాజా మహారాజా బాగా అడిగావయ్యా. ఎందుకు బాగా అంటే సర్వభూత హితాత్మనః ఇది నీవు అడిగింది నీ కోసం కాదు. నీకు తెలుసు చెప్తున్నాడు భవతా విద్యుషా జాతి. నీవు అన్నీ తెలిసిన వాడవైనా ఎందుకు అడిగావు మళ్ళీ? సర్వభూత హితాత్ములు. సకల ప్రాణుల హితమును కోరి అడిగావు. అది అడుగుతారంటే సాధువునాం మతిరి దురిచి మంచివారి బుద్ధి ఎలా ఉంటుంది? వారు ఎప్పుడూ తమ కోసం దేనిని అడగరు. 10 మంది బాబుకే వారు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి మహారాజా మీరు చాలా బాగా అడిగారు. తెలిసి ఉన్నా అడిగారు. సంగమత్సరు సాధువునాం ఉభయేశాంచ సమ్మతః. భాగన సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ శ్లోకాన్ని సంగమత్కలు సాధునాం ఉభయేశాంచి సన్మతః సజ్జన సంగమం ముందే ఇద్దరికీ పనికొస్తుందట. ఇద్దరికీ అంటే ముముక్షూణాం బుభుత్సూణాం. బోక్షం కావాలన్న వారికి సంసారం కావాలన్న వారికి. అంటే ఇహకాములకు ఐహకాముకులకు పరమార్థాన్ని కోరేవాళ్ళు. సంసారం బాగా ఉండాలన్న వాళ్ళు సాద్ధ సంగమాన్ని కోరుతారు. మోక్షం కావాలన్న వాళ్ళు ముముక్షూణాం పుముత్సూనాం మోక్ష ఇచ్ఛ గల వాళ్ళకు సుఖ ఇచ్ఛ గల వారికి సంసారం చేయాలనుకోండి. ఇద్దరికీ కూడా సత్సంగమము సాధు సంగమము.

సమ్మతమే ఇష్టమే అంటే ఇదే మొదలు కావాలి. సులభంగా మోక్షం పొందాలంటే మొదలు కావాల్సింది సాధుజన సంగమము. ఇక కలిసిన తర్వాత ఎలాగో ఊరుకోం. మనం ఊరుకోం వాళ్ళు ఊరుకోరు కదా. ఏం చేస్తారు? ఏదో సంభాషణ సంప్రశ్నః సర్వేకాంబి తనోతిశం. వచ్చారనుకోండి కూర్చున్నారు అనుకోండి ఎలాగో ఏదో నాలుగు మాటలు మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత ఒక రెండు ప్రశ్నలు అడుగుతాం. అలాంటి వారితో మాట్లాడుట, అలాంటి వారిని అడుగుట ఈ రెండు సర్వేషాం ఇతనోచితం అందరికీ శుభాన్నే కలిగిస్తుంది. మహానుభావుల సంగమము మీరే వారితో మాట్లాడినా శుభమే వారిని అడిగితే మరీ శుభం కలయిక అంటే కలయగానే ఊరుకోం కదా అయ్యా రండి కదా చేయండి అంటాం అయ్యా బాగున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్లారు అడుగుతాం అయ్యా ఏ కొన్న మాట చెప్పండి ఏదో మాట్లాడుతాం కాబట్టి మాట్లాడతాము, ప్రశ్నిస్తాము. ఈ సంభాజన సంప్రశ్నలు అందరికీ శుభాన్ని కలిగిస్తాయి. కాబట్టి రెండు రకాల వాణులకు ఇహలోకవాసులకు పారమార్థిక కాముకులకు రెండిద్దరికీ సాధు సంజవము అవసరమే ఇష్టమే. అత్యేవ రాజన్ భవతః మధుద్విషః పాదారువిందస్య గుణానువాదనే రతిహి. మీకు చెప్పడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ప్రధానమైనది పరమాత్మ యందు భక్తి కావాలని చెప్పాలి అది నీకు ఉంది. కాబట్టి ఇక తర్వాత ఎప్పుడు అయిపోతుంది. భగవంతుని యందు భక్తి నీకు ఉంది అత్యేవ రాజన్ తవ భవతః మహారాజ నీకు ఉందంటున్నాడు ఏమిటని మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిహి. పరమాత్మ యొక్క పాద పద్మముల కథలను వినటంలో ప్రీతి నీకు ఉండనే ఉంది. ఒక సమయం తప్పింది. ఇప్పుడు దురాపా విధునోతిద ఇది దురాప. ఎంత గొప్ప వారికైనా అన్నీ బాగా ఉంటాయి కానీ పరమాత్మ యందు భక్తి ఉండదు. ఉన్నట్టు నటిస్తారు. అయ్యా మాకు చూడండి భక్తి ఏనండి మేము కూడా రోజు పూజ చేస్తామండి. నవ్వాలి ఆ మాట చెప్పుకుంటే. నువ్వు చెప్పా చెప్పాను అదే మాట.

ఆ మాట మీరు చెప్పుకోకండి అయ్యా మేము అనుకోమని. నాకు కూడా ఖర్చు ఉందండి అంటే లేదని అర్థం. నేను కూడా మంచివాడిని అన్నట్టు ఉంటుంది. కోర్టుకు పోయి నేను మంచివాడిని అని ఎట్లా ఉంటది కామని ఒప్పుకున్నట్టు అయిపోతుంది. అలాగే భగవంతుని ముందర నాకు నాకు కూడా ఖర్చు ఉందండి. అంటే జీరో నమః కాబట్టి అది కాదు కావలసింది అది దురాప ఇది విధునోతి నైష్టికీ కామం కషాయం మనమంతరాత్మన పరమాత్మ పాదారవింద కథా శ్రవణ ప్రీతి. మనస్సుకున్న మురికిని తొలగిస్తుంది. కషాయం అవుతుందట. మనస్సు యొక్క కషాయాన్ని పోగొడుతుందట. మనం బాగా కషాయం చేస్తాం కదా అని మసడ పెడితే వస్తుంది చూడండి మనకి. అంత కషాయం ఉంది మనస్సుకు అదంతా మొదలు పోవాలి. అందుకే కషాయమాత్మనా కషాయం మలం అంతరాత్మనా అంతరాత్మ యొక్క సారముగా ఉండేటువంటి మలమును ఈ నైష్టికమైనటువంటి ప్రీతి తొలగిస్తుంది. శాస్త్రేషు ఇయానేవ సునిశ్చితః నృణాం. మానవులకు క్షేమము కలగాలి అంటే అన్నీ చదివినటువంటి ఒకటే మార్గం ఇదే అంటున్నారు ఇయానేవ సునిశ్చితః నృణాం క్షేమస్య సద్ విమర్శేషు హేతుహు చక్కగా విమర్శించి విమర్శించి మానవులకు క్షేమం ఎలా కలుగుతుందని బాగా చర్చించి వాళ్ళని శ్రమించారు. ఏమిటది అంటే అసంగ ఆత్మ వ్యతిరిక్తే ఆత్మని దృఢారతిహి ముద్దు మాట చిన్న మాట చెప్పాను. ఆత్మ కాని దాని యందు వైరాగ్యం ఆత్మ యందు ప్రీతి. వెళ్ళిపోయిందండి. వేరే శాస్త్రాలు చేస్తే వద్దు. ఏమిటి ఎలా మానవుడు బాగుపడతాడు? ఎలా క్షేమం పొందుతాడు అంటే ఆత్మ తాని దాని యందు వైరాగ్యము, ఆత్మ యందు ప్రీతి. ఇది ఉంటే అందరూ బాగుపడతారు. కానీ మనకేమో ఆపోజిట్ అన్నమాట. ఆత్మ యందే వైరాగ్యము, ఆత్మ కానీ ఎందుకు విడిచి ఉంటుంది వాళ్ళకి. ఇంకా చూడండి. అపంగ ఆత్మ వ్యతిరిక్తే ఆత్మని దృఢారతిహి బ్రహ్మని నిర్గుణేచయా. పరమాత్మ నిర్గుణులైనటువంటి పరమాత్మ యందు దృఢమైనటువంటి ప్రీతి ఉండాలి. భగవత్ వ్యతిరిక్తమైనటువంటి సంసారం యందు ప్రకృతి యందు శబ్దాది విషయముల యందు అసంగం విరక్తి ఉండాలి.

నిర్గుణేచయా సా శ్రద్ధయా భగవత్ ధర్మ చర్యయా విజ్ఞా అయ్యా చిన్నగా చెప్పేసారు చాలా ఈజీగా చెప్పారు మీరు అది ఎలా వస్తుంది అయ్యే పనేనా అండి. పరమాత్మ యందు భక్తి అప్పుడప్పుడు వస్తే వస్తుందేమో కానీ ఈ సంసారం యందు విరక్తి వస్తుంది అసలు రాలేదు. దానికేం చేద్దాం అంటే అలాంటిది రావాలంటే శ్రద్ధయా. మొదలెం కావాలి? శ్రద్ధ కావాలి. రెండవది భగవత్ ధర్మచర్యయా పరమాత్మ యొక్క ధర్మములు అంటే దర్శనము, స్పర్శనము, గమనము, కీర్తనము, పూజ అవునా కదా? ఇలాంటి భాగవత ధర్మముల యందు ప్రవృత్తి కావాలి. మూడవది జిజ్ఞాసయ ఇలాంటి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉండాలి. జిజ్ఞాసయ ఆధ్యాత్మిక యోగ నిష్టయ తర్వాత కావాల్సింది ఆధ్యాత్మిక యోగ నిష్ట. పరమాత్మ అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? తత్పత్రయం. కదా? తత్పత్రయ జిజ్ఞాస కలిగి ఈ తత్పత్రయ స్వరూపాలను తెలుసుకొని వాటిలో ప్రవర్తించడానికి కావలసిన యోగం ఉందే అది ఆధ్యాత్మిక యోగ నిశ్చయ. యోగేశ్వర ఉపాసనయ ఇవన్నీ వస్తే మనం ఏం చేస్తాం? ఎవరు యోగేశ్వరుడు? పరమాత్మ అతని యొక్క ఆరాధనతో. యోగేశ్వర ఉపాసనయాచ నిత్యం పుణ్య స్రవ కథయః పుణ్యయాచ అది కలగాలంటే భగవంతుడిని ఆరాధించాలంటే ఏం కావాలి? భగవంతుని యందు ప్రీతి కలగాలి కదా? మరి భగవంతుని యందు ప్రీతి కలగాలంటే మనకి ఇష్టమున్నా లేకున్నా భగవంతుని కథలను వినాలి. నిరంతరము పరమాత్మ కథలను వింటూ పోతే కొంత కాలానికి అంత కాకున్నా కొంతైనా అతని యందు ఆహా. నిజంగా మహానుభావుడండి, ఒకసారి అంటే చాలు. మనఃపూర్వకంగా ఒకసారి అందులో ముడిగి మనం అబ్బా ఎంత మహానుభావుడండి అన్నాం అనుకోండి, దీని నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం, తలుపుకుంటాం, మళ్ళీ మనం మళ్ళీ మనం మళ్ళీ మనం.

క్రమక్రమంగా మనకు పరమాత్మ యందు భక్తి అంకురిస్తుంది. కాబట్టి భగవంతుని యందు భక్తి కలగటానికి భగవత్ కథా శ్రవణం ప్రధానమైనటువంటి సాధనం. ఇలా పుణ్య స్రవ కథయా పుణ్యయా అర్భేంద్రియారామ సగోస్య కృష్ణయా తత్సమ్మతానాం అపరిగ్రహేనచ చూసారా అర్ధేంద్రియారామ సగోష్టి అతృష్ణయ చాలా చక్కగా చెప్తాడు అర్ధములు అంటే విషయములు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. రెండవది ఇంద్రియములు. త్వత్, చెత్స, స్తోత్ర, జిహ్వ, ధ్రాణములు. అంటే ఇంద్రియములు, ఇంద్రియార్ధములు. వీటి యందు ప్రీతి రమించే వాళ్ళు ఉంటారు చూడండి. ఇంద్రియ ఇంద్రియార్ధముల యందు రమించే వారితో కలిసి ఉండాలనే కోరిక లేకుండా ఉండాలి అన్నారు. అర్ధేంద్రియారామ సగోష్టి అతృష్ణయ వారి సగోష్టి అంటే వారితో కలిసి గోష్టి ఎందుకంటే ప్రపంచమంతా ఆ గోష్టి ఎక్కువ ఉంది కదా ప్రపంచంలో గోష్టి ఎవరు ఉంటారు పొద్దుగు ఊగితే తెల్లవారితే ఒకటే గోష్టిలో ఉన్నాం కదా ఏం గోష్టి అయ్యా అంటే అర్ధేంద్రియారామ సగోష్టి అది అర్థములను ఇంద్రియములను రమించేటువంటి విషయాలతో ఎక్కువ గోష్టి ఉంటుంది. అలాంటి వాటి యందు ఆశ లేకుండా ఉండాలి. అంతేకాదు తత్సమ్మతానాం అపరిగ్రహేణచ అలాంటి వారికి ఇష్టమైనటువంటి భోగములు ఉంటాయే వాటిని స్వీకరించవద్దు. అంటే ఎంత దూరం వెళ్ళాడంటే అబ్బా నాకు అంటే పడదండి అని కబురు చెప్పొద్దు స్వామి ఇక్కడ. అబ్బా సంసారాలండి వాళ్ళు ఎంత ఆశపరులండి నాకు వాళ్ళు అసలు పడనే పడరు. అని కాటి కబురు చెప్పి వాళ్ళు కోరుకునే భోగాలు, ఐశ్వర్యాలు, సంపదలు. అలాగే ఇవన్నీ కోరితే వాళ్ళగా ఉన్నట్టే మరి. వాడితోనే ఉండాలా? అవసరం లేదు కదా. వాళ్ళు వేటిని కోరి కలిసి ఉంటున్నారో, వాళ్ళు కోరిన వాటిని వాళ్ళ చాటన స్వీకరించిన వాళ్ళతో కలిసి ఉన్నట్టే.

కావలసిన వ్యక్తులు కాదు. వాళ్ళు ఎందువల్ల మనకు పనికిరారో వాటిని జీకరించి వాళ్ళ మీద పెడితే ఏం లాభం? ఎలాగంటే భగవంతుని నిరంతరం ప్రేమించేటువంటి భక్తుల కలయిక లేకున్నా. భక్తులు ప్రేమించి భగవంతుడు నిరంతరం ధ్యానిస్తే పుణ్యం వస్తుంది కదా. అలాగే సంసారము యందు అచ్చులైన వారితో కలిసి ఉండకున్నా వారికి ఇష్టమైన సంసారాన్ని కోరితే వారితో కలిసి ఉన్నట్టు చెబుతుంది. కదా అందుకే చాలా జాగ్రత్తగా చెప్పాడు అర్ధేంద్రియారామ సగోష్టి అతృష్ణయా తత్సమ్మతానాం అపరిగ్రహేణచ ఇంద్రియారామములు ఇంద్రియముల యందు రమించే వారికి ఇష్టమైన వారిని స్వీకరించకుండా ఉండుటతో తత్సమ్మతానాం అపరిగ్రహేనచ వివిక్తవృత్యా పరితోష ఆత్మవాన్ వినాహరేహి గుణపీయూషపానాత్ ఇంకోటి మనకు అరిగ్రహేన అపరిగ్రహేన అదే ఉంది కదా తత్సమ్మతానా అపరిగ్రహేన తత్సమ్మతానం గ్రహించకూడదు మనం. మనం గ్రహిస్తే మోసం వచ్చే ఇంకేముంది మరి వాటికి మోసం. వాళ్ళు ఎలాంటి వాళ్ళండి అర్ధ ఇంద్రియములని కోరేవాళ్ళు. విషయాలను ఇంద్రియాల కావాలనుకునే వాళ్ళను దూరంగా చేసి వాళ్ళు కావు విషయాలను మనం స్వీకరిస్తే అందుకే అపరిగ్రహేన అది ప్రధానం. వివిక్త రుచ్యా పరిసోక ఆత్మవాన్ విన హరేహి గీన గుణపీయూషపానా ఇందులో దేన్ని మనం విడిగా ఒక్కళ్ళు మాత్రమే కావాలనుకునేవి రెండు ఉంటాయి. ఒకటి సాంసారికమైనటువంటి ప్రీతి మరి ఒకటి పారమార్జికమైనటువంటి ప్రీతి. వివిత్తనా సంసారికుల సంబంధము లేకుండా కలిగేటువంటి ప్రీతి కాదు. వివిత్తనాం ప్రీతి అన్నమాట. ఏకాంత ప్రీతి. ఎలాంటి ఏకాంతం అంటే పరమాత్మ మాత్రమే ఉండే ప్రదేశము. అరతిహి జన సంస్థ జన లేదా గీత దాదా అన్నమాట. 10 మంది కలిసి ఉన్నారు అనుకోండి అందులో ఏ ఒక్కడు మంచివాడు కాకున్నా

ఇందరూ పోతారు. మీరు బద్రకాశ్రమం వెళ్ళినప్పుడు నా రోజు ఉండాలని ప్రోగ్రాం అది. అక్కడ బద్రకాశ్రమం ఉంది. రెండున్నర రోజులు అయిపోగానే అమ్మ ఈసారికి మేము పరిసరే మా వల్ల కావటం లేదు అందులో ఇద్దరు అదేంటి ఏమంటారు దాన్ని ఆ అస్తమా అది దమ్ము ఏదో ఉంటుంది చూడండి దానికి ఉన్న వాళ్ళు పెద్ద అవసరం ఉంది మేము ఉండలేమండి. సరిగ్గా భరించలేం కావాలంటే పోయి అక్కడ ఇక్కడ శ్రీకేజ్ లో ఉందాం ఇంకో రోజు. అందులో వర్షాలు వస్తున్నాయి పవతాలు జరిగితే పవతాలు కూల్తే అట కదా. కూల్తే రోడ్డు ఆగిపోతుంది మనం కూలక ముందు ముందు దగ్గరికి పోవాలి. అది నవ్వి ఇక్కడ మనం అనుకుంటే ఎలా వాడు అనుకోవాలి మన కార్ బస్సు పై చేయలేక కూల్తే ఏం చేస్తావు నువ్వు అది రెండు రోజుల దాకా కూడా నీ మీద ఇవాళనే కూలొచ్చు ఇంతకుముందే కూలొచ్చు ఇప్పుడు ఇంతకుముందే కూలి ఉండొచ్చు అది ఆ సంగతి అది వేరే సంగతి కాబట్టి వాడి సంకర్పం కావాలి అనవసరంగా ఉందాం ఎందుకు పోతాము పరమాత్మ ద్వారా చేసుకుని ఉందాం హాయిగా అబ్బే వినలేదు. సరే మీతో వచ్చిన పాప బయట పోని బయట పోని ఏం చేస్తున్నావ్? అదేంటి తనేమంటారు జ్యోతిర్మఠం. దాని దాని వాళ్ళ ఇంటి పేరు ఉంది అది. జ్యోతిర్మఠం జ్యోతిర్మఠం అది. అక్కడికి వచ్చేసాక అప్పటికి కూడింది రోడ్డు బంద్ అయింది. జోని మడ తాగిపోయింది. జోని మడ వచ్చినం ముద్దే అంటే ఎంత రెండు నాలుగు కిలోమీటర్లు ఏదో పూసింది రోడ్డు ఆగిపోయింది. ఒకటి కాదు రెండు మూడు వందలు ఐదు ఐదు వందలు ఇదికే ఆగిపోయాయి. లేవన్నారు. సరే ఏదో ఒక లార్జింగ్ హోటల్ చూసుకున్నాం అక్కడ పోయి ఉన్నాం. అక్కడ సౌకర్యం ఏంటంటే మనకు హోటల్లో వాళ్ళు వండి పెట్టాలని ఏమీ లేదు మనం ఒక్కొక్కడు ఇస్తారండి మనకు. చాటి చేశాక మనం వండుకోవచ్చు. రోడ్డు పిండి ఇవన్నీ వాళ్ళు ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, మనం హాయిగా వంట చేసుకోవచ్చు. అక్కడ ఉన్నాం. అది కూడా వర్షం పడుతూనే ఉంది ఉన్నా. సరే పడుకున్నాం. తెల్లారి సరే స్నానం స్నానం చేసుకుంటుంటే ఇంకా స్నానం చేస్తున్నారు ఆ బాత్రూమ్ వెనకకే పెద్ద గోడ గుండు ఆ మాదిరి గుండు పూని. వచ్చి బాత్ రూమ్ గోడ కూరింది. పో అంటే పో ఏం కాదు వాళ్ళ దూరుకొచ్చి ఏం ఇక్కడ ఎక్కువ పడుతూనే ఉంటాయండి మనకు అలవాతుగా ఏం కాదు. ఇది గోడ పెట్టిన రాడులు పడ్డాయండి ఏం కాదు అన్నారు. వాళ్ళు ఏకాదశికి ఉంటే ఒట్టి పోదాం అంటారు. ఇంకేం పోతాం అయ్యా ఎక్కడికి పోము అది పడేది ఎక్కడైనా పడతది మీరు మాట్లాడకండి అని ఒకప్పుడు చెప్పాను ఉపాయం. ఇవాళ ఏకాదశి వృధా భయాలు చెప్పుకోకండి. 12 మంది 15 మంది ఉన్నాము హాయిగా కూర్చోండి సామూహిక కూర్చో పారాయణం చేద్దాం.

ఏం చెప్పండి? అది ఎక్కడ అది ప్రదేశం అదే కదా? అదే మనకు ఈ స్వామి ఏం స్వామి నిన్న చెప్పాను అందులో చెప్పాను నేను. ప్రియతిరి ముడి అది జోజి మఠం చెప్పినట్టు ఉంది దాని పేరు పిరిది. దానికి పేరు పిరిది క్షేత్రం అని పేరు పిరిది క్షేత్రం అది. అరే ఉండు అరే ఉండు స్వామి ఆయన వెళ్లి చూసేద్దాం సరే కూర్చొని హాయిగా అందులోనే కూర్చున్నాం అందరం కూర్చున్నాం ఇష్టా నా భార్య అని ఒక 20 సార్లు పనేం లేదు కదా కొంచెం అందులో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ చేస్తారు పెద్దగా భయం ఉంది కదా అవును భక్తి చాలా భయం చేస్తాడు. బ్రహ్మాండంగా శాస్త్రనామాచన చేశాం. ఇది పూజ దొరికాయి స్వామి శాస్త్రనామాచన చేశాం. ఏదో ఏదో ఇంత ప్రహారం చేశాం పడుకున్నాం. తెల్లారి ఏం తెల్లారి అంతా క్లీన్ అయిపోయిందిలే. క్లియర్ అయిపోయింది తెల్లారి లేచి మేము అనుస్నానం చేసుకున్నాం కదా సార్ క్లియర్ అయింది అన్నారు. చూసారా? ప్రార్థన పరణ చేసిన క్లియర్ అయింది అది. ఇది అక్కడ ఉంటే చేసి అయిపోయేది ఇక్కడ అనవసరంగా వచ్చారు మీరు. ఇక్కడ అక్కడ అయితే అయిపోయేది అని మీరు అన్నారండి ఈ మధ్యనే కూల వస్తున్నాయి ముందే కూలింది అంటే మనను పోనియ్యడేమో అని మనం ఎవరికైనా ముందు పోతామయ్యా వాడికైనా ముందు పోతామా మనం. ఇంకా నా ముందు మనం పోతాం అయ్యే పని నాది. వాడు ఆ పదండి ఆపుతాడు అక్కడ ఆపి ఇక్కడ ఆపిపోతాడు. సరే దివ్య క్షేత్రం అనుకోండి కానీ బదిలిలో ఉంటే అది అష్టాశ్చర్య ఇంకో జపం చేసేవాళ్ళం కదా మీరు ఆ ఛాన్స్ పోగొట్టారు అని చెప్పారు ఎందుకని అన్నాను. ఇంతమంది నిష్కాములు ఉన్నా ఒక్కడు కాముకుడు ఉంటే ఇందరిది గోసి గోవింద. కాబట్టి అలాగే అదే మన విపరీతం కాదు. 10 మంది కాముకుల్లో ఒక్క నిష్కాముడు ఉంటే విని వల్ల వారందరూ నిష్కాములు కాదు. వీడు కూడా వాడి నాయన కామెడీ అయిపోతాడు. ఇటు వాడు దెబ్బ అది. రెండు రకాలుగా అందుకే ఆ విధానం అది అందుకోసం జాగ్రత్తగా చెప్తున్నాడు వివిక్త రుత్య పరితోష ఆత్మవాన్ పరమాత్మ యందు మాత్రమే ప్రీతి ఉండాలి. సాంసారికమైనటువంటి విషయ భోగములతో సంబంధము లేని సమాజం మీద రుచి పుట్టాలి. వివిత్త రుచి అంటే సాంసారిక విషయ భోగముల యందు. ఆ వ్యక్తి ఉన్న వారితో సంబంధము లేని ఏకాంతము యందు రుచి కలిగి ఉంటే వివిక్త రుత్య పరితోషః అంటే పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందాలి. యజురుక్ష లాభ సంతోషం అనే అదనమాట.

ఆత్మవాన్ ఆత్మాన్ వినాహరేహి గుణపీయూషపానాత్ పరమాత్మ యొక్క గుణామృత పానము కంటే మరి ఏదీ నచ్చకూడదు. మనకు ఏం నచ్చాలంటే భగవంతుని యొక్క గుణామృత పానము మాత్రమే నచ్చాలి ఈ గుణపీయూష పానాత్ అహింసయా పారమహంస చర్యయా. తర్వాత కావలసింది అహింస పరమో ధర్మ. ఎలాంటి అహింస? కాయిక, వాచిక, మానసిక. నేను ఎవరిని కొట్టను అని మాత్రం కళ్ళు మూసుకొని చెద్దుల కాళ్ళు ముడుచుకొని ఇంట్లో కూర్చొని వాడిని నేను కొట్టకుండా పక్కవాడు పోయి బాగా తంతే ఎంత బాగుండేదో అనుకున్నాడు అనుకోండి. ఇది ఇంకా ఇది పెద్ద అహిం ఉంటది. ఇది మానసిక అహిం ఉంటది. నేనేం అననండి కానీ 10 మంది పోయి వాడిని మెత్తగా కొట్టి చంపితే అబ్బా ఎంత బాగుండేది. ఇది ఏమైంది? నువ్వు చేసిన దానికంటే పెద్ద పాపం. కాయం కాయంగా అహింస ఉండాలి, వాచికంగా అహింస ఉండాలి, మానసికంగా అంటే ఎదుటి వాడికి హాని కావాలనే భావన వచ్చినా హింసే. ఎదుటి వాడిని నిలిచి జడం హింసే. మరి ఎదుటి వాడిని తార నమ్మియడం ఉన్నాయి అది హింసే. కాబట్టి ఈ మూడు రకముల హింసలు చేయకుండా ఉండాలి. తరువాత పారవ హంస చర్యయా. సన్యాసులు, పరమాత్మ నిష్ఠులు అలాంటి వారి యొక్క చర్య నిరంతరము భగవత్ ఆరాధన, సమాధి, తపస్సు, యోగము ఇలాంటివి. స్మృత్యాత్ ముకుందా చరితాగ్రియ సీతునా నిరంతరము పరమాత్మ యొక్క నామస్మరణ. అలాగే ముకుంద ఆచరిత అగ్రియ సీతున పరమాత్మ యొక్క అవతార కథలను అవతార కథ అమృతం అగ్రియ సీతున అన్నాడు కదా అవతార కథ అమృతం తోటి యమైహి అకామైహి నియమైశ్యాపి అనిందయా యమము కావాలి అకామము యమ నియమ అంటాం కదా ఎలాంటి కోరికలు లేకుండా ఉండాలి అలాగే అకామము అంటే నియమము కావాలి. అత నియమైత్యాపి అనిందయా ఎదుటి వాడిని పొరపాటున కూడా నిందించకూడదు. మనం అన్నీ చేస్తే నిజంగానండి వాళ్ళకి అసలు బుద్ధి లేదు ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో అంటే జారి పడుతున్నావా వాడిని చిడుతున్నావా?

చూడండి ఇంత సేపు చెప్పా తిన్నాడా అయినా బుద్ధి రాదు వాడికి. నువ్వు చెప్పరాదు నీకు ఎందుకు బాధ? నింద అనేది ఎదుటి వాడి మీద సానుభూతి చూపుతున్నామన్న చాకుతో మన మనసులో కష అంతా తీర్చుకుంటాం. నీ లాభం అందుకని అనిందయ అలాంటి వాళ్ళను నిందించకూడదు. నిరియాయ ద్వంద్వ తితిక్షయాచ దేని యందు కోరిక ఉండకూడదు ఆశ ఉండకూడదు. దేని యందు ఆచ లేనట్టు గుర్తేమిటి అంటే ఏంటి గుర్తు? ద్వంద్వ తితిక్ష. అంటే చలి, వేడి మొదలగల వారికి తట్టుకోవడం. అమ్మ చలి పెడుతుందండి ఏదో అజీర్ వేసుకుందాం అన్నాడు అనుకోండి వీడికి ఇంకా చాలా కోరికలు. ఉన్నాయి పెట్టింది ఏమవుతుంది? అరే వెళ్ళాము అదేంటి గురించి చెప్పా గంగోత్రి. గంగోత్రిలో ఇలా ఏలు పెడితే ఏలు తెగిపోతుందేమో అన్నట్టు ఉంటుంది మొత్తం మంచులాగానే ఇంకా మరించలేము. ఊరికే ఒక ఇద్దరి చేయి పెట్టారు. అమ్మో బాబోయ్ ఏం చేద్దాం అమ్మో ఈ స్నానం ఉత్తర తోడు తుడుచుకో స్నానం చేయలేక. కష్టపడి ఇంత దూరం ఇన్ని అవసరపడి ఇక్కడికి వచ్చి స్నానం చేయ అమ్మో స్నానం చేసే బతకం. అంటే చేయకున్నా బతకం అని. ఏం చేస్తున్నావ్ బతుకు. అది అంత శాస్త్రమే ఎవరు బతికేది ఎవరు. ఎవరు బతుకు ఎందుకు. అచ్చా ఏదో ఒకటి చేయండి చూద్దాం. మళ్ళీ పోయినికి సరే నీ చేత పడి అయ్యేది ఏంటి ముందర పోయి చెయ్యి పెడితే అట్టే ఉంది ఓ రేయ్ ఓ చిన్న జగ్గు తీసుకున్నాను. అది అమ్మ అంత ముడి కాస్తలో మనం చేయలేం. ఓ జెబ్బు తీసుకుని ముంచుకొని అవన్నీ అది పోసుకున్నాం. కొంచెం వణికినాం రెండోది పోసుకున్నాం. మూడోది పోసుకుంటే మామూలుగా అయిపోయింది. ఏ ఏం లేదు పోసుకోండి అంటే అరే ఆయన పోసుకున్నాడు మనం పోకుందాం డై కట్టింది అప్పుడు అంటారు. అబ్బా ఈ విధంగా ఏం కాదు మల్లు కాదు స్వామి మీద కృప వచ్చింది స్వామి దగ్గరికి. నీళ్లలో స్నానం చేయక, గుడిలో వెళ్ళక, దేవుడిని చూడక యాత్రలకు ఎందుకు రావాలి? మనం వచ్చింది ఎక్కి చేస్తున్నాం. వచ్చింది ఎందుకు? వచ్చిందే అందుకే. తర్వాత అంటున్నారు, వావ్ నీలాంటి వాళ్ళు ఒకడు ఉండాలండి, లేకపోతే మేము సగం పనులు చేయము. అంటే ఆలోచించండి అక్కడికి వచ్చి కూడా భగవంతుని దగ్గరికి వచ్చి కూడా వారు చూడడానికి భయపడతారు. తర్వాత అవును ఐదింటికి ఉంది బదిలిలో దర్శనం మొదటి దర్శనం. ఆ నాలుగున్నరకు ఐదు ఇంటికి పోయే నాలుగున్నరకు ఐదు దశ ఉంది అంటే అప్పుడు ఏదో ఉస్తరప్రదేశ్ అంటారు అప్పుడు అప్పుడు అంటే మనం ఏ మూడున్నరకు అట్లా లేచి ఆ స్నానం చేసి పోవాలి అబ్బా సరిగుంది ఇప్పుడు లేస్తే ఎట్లా తెల్లారినాక లేస్తాంలే అంటే తెల్లారినాక ఇంత లేస్తూనే ఉన్నాం ఇక్కడ పొద్దునే

రోజు ఇంత ఏడిస్తే ఏడిపోయే కదా అది మరి ఇక్కడ ఎందుకు? ఇవాళ అంటా లేవండి. అందరూ బెట్టి నుంచి మరి లేపి పడుకొని పోయినారు. మరి స్నానం ఇక్కడ చేయండి అక్కడ చేయకుండా ఇక్కడ ఉంది కదా వేడినీళ్లు ఇక్కడ ఇస్తారు మన స్నానం వస్తా వేడినీళ్లు ఇస్తారు అడిగితే. ఈ నీళ్ళే ఉంది బలం పని పక్కనే ఉంది కదా ముత్త కూడా ఉంది. స్వామి ద్వారం కంటే ముందరే అక్కడే అక్కడే ఉంది ఉంది కదా అంటే అవాంతి పోయి అందులోనే మునిగి అక్కడ ఈ పక్కన కూడా తలతోడు ఉంది అక్కడ కొంచెం ప్రోక్షించుకొని ఆచి మనం సంధ్యావాయం చేసుకొని. అప్పటికి పావు దొక్కయింది. కానీ ఇంకా ఉంది ఇచ్చారు అది ఐదు ఐదు పావు దొక్కయినట్టు ఉంది. అది మనం చేసుకున్నాం. అక్కడ పోయి పడుకున్నాం అంటారు. కూడా ఇక్కడ రావడం ఎందుకు ఇంట్లో పడుకోవద్దు ఇంట్లో వచ్చి పడుకోవడం ఏంటి ఇంత కష్టపడి ఇంట్లో వచ్చి పడుకోవడానికి అంటే ఆ మనస్సు. జయం లేదు. ఆ చూస్తాం సార్, రా చూస్తాం సార్ అని. ఇప్పుడేంటి? ప్రధానం అంటే ద్వంద్వ చికిత్స. సరికి వేడికి తట్టుకోగలగతాం. అలవాటు తీసుకుంటే ఏమవుతుందన్నమాట మనకు కొంచెం కోరికలు తగ్గినట్టు గుర్తు. కోరిక లేదు అనడానికి సింబల్ అంటాం కదా గుర్తు అంటాం కదా అది ద్వంద్వ తితిక్షయాచ. హరేహే ముహు తత్పర కర్ణపూర్వ గుణాభిధానేన అది కలగాలంటే మర అదే ధ్యానం నిరంతరము పరమాత్మ యొక్క వీర్య చరితమును. చెవులకు ఇంపుగా వినారి తత్పర కర్ణపూర గుణాభిధానేన విజృంభమానయా భక్త్య నిరంతరము పరమాత్మ కథలను వినటం వలన రోజు రోజుకు విజృంభిస్తున్నటువంటి భక్తితోటి విజృంభమానయా భక్త్య అసంగః అసత్ అనాత్మని. అసంగ అంటే కలియకుండా ఉండుట. దేనిని సత్తును కలవద్దు, అసత్తును కలవద్దు. అలాగే అనాత్మని ఆత్మ కాని దాని యందు అంటే ప్రకృతి. ప్రకృతి యందు ప్రకృతి యొక్క విషయముల యందు అలాగే బుద్ధి, మనస్సు, అంతఃకరణం, అహంకారం అంటున్నామే ఇలాంటి వాటి యందు అసంగః. సహత్యనాత్మని శ్యాత్ నిర్గుణే బ్రహ్మణిచ అంజ సారథిహి. ఇన్ని చేస్తే గుణాతీతమైనటువంటి పరమాత్మ యందు సులభంగా ప్రీతి కలుగుతుందట. సులభం అండి కదా.

ఇది చెప్పి అంజసా అన్నారు. సులభంగా కలుగుతుంది ఇవన్నీ చేస్తే. అంటే ఇవన్నీ కూడా సులభమే అన్నమాట వాస్తవంగా అంజసారతి. యదా రతిహి బ్రహ్మని నైస్థికి. ఇలా పరమాత్మ యందు నైశ్చికమైనటువంటి ప్రీతి భక్తి కలిగితే పుమాన్ ఆచార్యవాన్. ఆచార్యవాన్ పురుషో వేదా ఉంది కదా పుమానాచార్యవాన్ దానికే వాక్యం. ఇవన్నీ కలగాలంటే గురువు గారు ఉండాలి. పైన చెప్పినవన్నీ వినటానికి బాగానే ఉంటాయి కానీ ఆచరిద్దాం అంటే అన్నీ అట్లే వస్తాయి. కదా అవేమీ లేకుండా ఆచరించాలంటే ఆచార్యులు. ఆచార్యవాన్ పురుషో వేదా గురువుగారు ఏం చేశారంటే ఇవన్నీ అబ్బే ఏం చాలా సులభం ఏం లేదు నువ్వు ఆరింటికి స్నానం చెయ్యి అది నీకు కాదు ఆరింటికి చెయ్యి. తానం చేయక కొంచెం పొద్దు పెట్టుకో అంతే ఇంకేం వద్దు. ఓ చింతేనా విడుకుంటాడు విడుకుంటా నాయనా ఏదో మాట్లాడతాను. కూర్చోబెడతాడు ఏ తిరుపతి తారనో ఏ దివాళి రోజునో అయిపోతూనే ఉంటుంది. ఇగో కొంచెం ఆలస్యం అయ్యేట్టు ఉంది కదా ఇవాళ రేపు ఒక అరగంట ముందు లేతామా? అయ్యగారు వేద్దాం అని వాళ్ళే అంటున్నారు లే సామాన్ని. ఇవాళ ఆరు రేపు ఐదు ఉందా కదా ఎల్లుండి ఐదు. కొద్దిగా ఆరు పోయేదాకా ఇది బాగుంది ఏదో విషయం బాగుంటుంది మేము నాలుగు మంది స్నానం చేస్తామని వాళ్ళే అంటారు. గురువుగారు ఏం చేస్తారంటే చిన్న చిన్నగా అందులో ఉంచుతారు. రోజు మూడు నెలలు. రేపు లేవాలి రోజు తల్లి ఇల్లు స్నానం చేయాలి రోజు గుడికి పోవాలి వివేక్య అబ్బే రోజే వద్దు ఒక్క ఏకాసినాడు పోతాది అంటాడు. అయితే ఏకాసినాడు పోయే ముందు మాత్రం లక్ష్మీనాడు రాత్రిపుర భోజనం చేయవు నాయనా. దేవుడి గుడికి పోతున్నావు కదా. అవునండి చేయను. మరి భోజనం చేయనప్పుడు ఇంట్లో ఉంటే ఏం లాభం అక్కడ పోతే బాగుంటుంది కదా. అక్కడే అంటే దక్షిణ నాడు పోవాలి గుడికి, ఏకాది నాడు పోవాలి, ద్వాయ నాడు పోవాలి. మూడు రోజులు పోయినాక నాలుగో రోజు వద్దని నువ్వే పోతావ్. అది గురువు గారు చేసే పని. శాస్త్రమేమో నిష్కారతగా నిర్మోహమార్గంగా స్పష్టంగా శాసిస్తుంది. గురువు మనకు నచ్చేలా చెప్తాడు. మన మనస్సు నవ్వకుండా బాగా ఏం కష్టం కాదు మనం చేయొచ్చు అని అన్నట్టు చెప్తాడు. నేను చేయటం లేదు. నువ్వు చేయవా? ఏమవుతుంది నీకు? నేను ముసలివాడిని, డెబ్బై ఏడు వాడిని ఏం చేస్తున్నాను? నువ్వు చేయవు? అయ్యో దేవుడు పారు మళ్ళీ. నచ్చ చెప్పి మనసుకు నచ్చేలా నిజంగా అందులో ఎలాంటి కష్టం లేదు అనిపించేలా.

మనకు మనముగా ప్రవర్తించేలా చెప్తాడు గురువు. చిన్న చిన్నగా ఒక్కొక్కడిని మానిపిస్తాడు. తరువాత మనం ఇవన్నీ ఇదివరకు మనకు అలవాటు ఉండే విషయం మర్చిపోతాం. పుచ్చ పని మంచి వాళ్ళమేమో అని భావం ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకోసమని ఆచార్యవాను కుమాన్ జ్ఞాన విరాగ రంభత. ఈ గురువు గారు లభించడం వల్ల ఏమవుతుంది జ్ఞానం కలుగుతుంది. దానితోటి వైరాగ్యం కలుగుతుంది. ఆ రెండిటి ప్రభావం ఎక్కువ అవుతే దాహతి అవిర్యం హృదయం జీవకోశం. జీవుడికి కోశముగా ఉండేటువంటి శరీరాన్ని హృదయకోశాన్ని అంటే ప్రకృతిని శరీర సంబంధాన్ని దాహతి ధ్వంసం చేస్తుంది. పంచాత్మ ఏ లాంటిది అది? పంచాత్మకం అంటే పంచభూతాత్మకం. కదా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు మొత్తం శాస్త్రమే కానీ ఎక్కడ కఠినంగా ఉంది అనిపించదు. ఇది గఠనంగా ఉంటుంది. విడదీస్తే ఆ ఇంతే అనిపిస్తుంది. పంచాత్మకం పాంచభౌతికమైన శరీరాన్ని దహింపజేస్తుంది. ఏది జ్ఞానము వైరాగ్యం. అంటే ఏంటి? శరీరము ఉన్న మన శరీరం మీద స్పృహ ఉండదు. అది లేనట్టే. పరమాత్మ యందు ప్రీతి కలుగుతుంది. అదేమిటండీ? అందులో పుట్టినది దాన్ని ఎలా చంపుతుంది? కదా? ఆత్మ ఉండేది ఎక్కడ? శరీరంలోనే. మనస్సు ఉండేది శరీరంలోనే. కదా? మరి కోశము జీవకు హృదయం శరీరంలోనే. మరి అందులో ఉన్నది దాన్ని ఎలా చంపుతుంది అంటే చెప్తున్నాడు యోనిమివ ఉత్తితః అగ్నిహి. అగ్ని అరణ్య నుండి పుడుతుంది. అరణ్యని కాలుతదా? ఎదురు బొంగులు ఉన్నాయి. ఎదురు బొంగులు అగ్ని పుడుతుంది. దేని పక్కన పక్కన వారు కాలు దానికి కాదా? అందులో పుట్టిన అగ్ని కట్టెడలో పుట్టిన అగ్ని కట్టెడలు కాల్చినట్టుగా శరీరంలో పుట్టినటువంటి ఈ జ్ఞాన వైరాగ్యములు మనసులో పుట్టి శరీరాన్ని అంటే సులభంగా దహింపచేస్తాయి. ఎక్కడి నుంచో తెచ్చి పెట్టాలంటే కష్టం అండి, తల పెట్టాలంటే నిప్పు ఎక్కడ నుంచి తేవాలి పాపం. అబ్బా హనుమంతుని కచ్చంలో కూడా తీసినాడు రావణాసురుడు. తెలుగు ఎక్కువ వాడై లంకానికి కాల్చాలంటే ఎక్కడి నుంచి తేవాలి నిప్పు ఆలోచిస్తున్నాడు. ఓ ఆయనే ఇచ్చాడు.

ఆ నిప్పు ఆయన అతుల ఇచ్చాడు. నా కష్టం తప్పించావు నా బాబు. నేను నిప్పు నాకెత్తి నీకే పెడతా అని పెట్టాడు. ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. దహత్యగ్నిరివ యోనిమివ ఉత్తితః అగ్నిహి దగ్ధాశయః ఈ విధంగా వాసన పోతుంది. ఏం పోవాలి మనకు సంస్కారం అంటాం కదా వాసన అది దర్ధమైతే ముక్త సమస్త తద్గుణః ప్రకృతికి కావలసినటువంటి అన్ని గుణములను అంటే మనకు అన్ని విషయముల నుండి. పద్మ రజస్తమ ఉన్నాయి మూడు గుణాలు ఆ త్రైగుణ్యము నుండి విడివడి నైవాత్మనః బహిరంతర్విచష్టి ఈ మహానుభావుడు ఆత్మ లోపల ఉండడు ఆత్మ బయట ఉండడు అంటే శైవజము లేదు సంసారము లేదు. ఏముంటుంది? నైవాత్మనః ప్రతినిజం అర్థం అన్నమాట. బహి అంతర్ది చేస్తే ఆత్మకు లోపల ఉండడు, ఆత్మకు బయట ఉండడు. అంటే కైవల్యంలో ఉండడు, సంసారంలో ఉండడు. మనోహయతు వ్యవధానం పురస్తాత్ స్వప్నేయదా పురుషః తద్వినాశే ఏం కావాలంటే జీవాత్మకు పరమాత్మకు వ్యవధానం లేకుండా ఉండాలి. ఈ తరార్థాలు ఉన్నాయి కదా అంటే అంతర్యాంగిగా పరమాత్మ ఉంటాడు అక్కడే జీవాత్మ ఉంటాడు. లోపల ఎలా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారో బయట కూడా కలిసి ఉండేలా చేయాలి. అంటే ఏం కావాలి? మోర్చం కదా? పాంచభౌతికమైన శరీరం ఉన్నంతవరకు శరీరం లోపలే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కానీ బయట కలిసి ఉండరు. ఇది పోయిన తర్వాత ఒకటే గుర్తు ఆ లోపల ఉండే హృదయంలో ఉంటాం మనం. హృదయంలో కూడా అంతరాత్మ ఉన్నటువంటి స్వామి ఉంటాడే ఈ స్వామి జీవాత్మ ఇద్దరి మధ్యన అవిద్య ఉంటుంది. రోజు ఆ అవిద్య పోతే ఇతను అవుట్ అయితది అది వాళ్ళు చెప్పేది. ఇక్కడ ఇతను అక్కడ అతను అంటే అవిద్యా హతుడు ఒక పక్క అవిద్య అనాహతుడు ఒక పక్క. అవిద్యా హతుడేమో జీవుడు అనాహతుడేమో దేవుడు. ఈ ఇద్దరి మధ్యన అవిద్య ఉంటుంది. అది పోయింది అది వ్యవధానం. అది ఉన్నది వ్యవధానం. మనకు కూడా అంతరాత్మ జీవుడు ఉంటాడు.

అది ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. అందులో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మకు జీవాత్మకు మధ్యన అద్దంగా వాసన ఉంటుంది. సంస్కారం. ఈ సంస్కారం పోయిందనుకోండి మనం పోయి అందులోనే పడతాం. చమస్కారంగా చెప్తాడు ఆ సంస్కారానికి పరమాత్మకు ఎంత దూరమయ్యా అంటే అనంత కోడి బ్రహ్మాండం అంటావు. ప్రకృతి అక్కడ ఉంది మరి. ఇది ఎక్కడ సరమా అక్కడికి ఎందుకు పోవాలి అంటే ఇదంతా మధ్యనే ఉంది కదా. ఇక్కడే ఉంది అక్కడ లేదు. మన హృదయంలోనే ఉన్నాయి ఇవన్నీ లోకాలన్నీ. ప్రకృతి ఇక్కడే ఉంది. అది పోతే ఆయన దగ్గరికి చేరుతాం. అంటే అక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. అది కొరత అది విధానం అదే పరాత్మ వ్యవధానం పురస్తాత్ స్వప్నే యధా పురుషః సద్వివినాశే మీకు అర్థం కావాలంటే దూరం అంటావ్, దగ్గర అంటావ్, లేదంటావ్, ఉన్నది అంటావ్, ఉన్నది లేదంటావ్, అమాంత చూడగానే పోతుందంటావ్, ఎలా పోతుందయ్యా అంటే స్వప్నే యధా. ఎలాగ అంటావు కదా నేను ఏనుగు ఎక్కాను, నేను గుర్రము ఎక్కాను, నేను రథము ఎక్కాను. అవన్నీ ఏవి? అయ్యో పోయినాయి ఎక్కడికి పోయాయి నువ్వు చూశావు కదా? లేవగానే పోయాయండి ఏం లేవగానే పోయాయి? నువ్వు లేచావు మెలుకువ మెలుకువ వచ్చిందంటే ఏంటి మెలుకువ అంటే ఏంటి? మనస్సు ఇక్కడ ఉంటే జాగరణ అక్కడ ఉంటే స్వప్నం. జీవాత్మ పరమాత్మలో ఉన్నప్పుడు మనస్సు తన ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. అదే కల. సరే నాకు చెప్తుంది బృహదారంయకంలో స్వప్న లోకములు అన్నాడు లో లోకాలు ఇహలోకములు పరలోకములు స్వప్న లోకాలు ఉన్నాయి కొన్ని ఎందుకంటే జీవుడు ఆచరించిన అహంకారం ఉమకారాల వల్ల ఏర్పడినటువంటి స్వప్నం పూర్తిగా అనుభవించడానికి అవి సరిపోవట ఆ లోకాలు నరకాలు. ఈ ప్రపంచం సరిపోదట. కొత్త లోకం పునరో చూపించాడు. ఆ స్వప్నంలో మనం పుణ్యం బాగా చేశామనుకోండి అశ్వాలు దుర్రాలు వ్రథాలు ఇవన్నీ వచ్చి ఆ సుఖం పొందుతాం. పాపం ఎక్కువ ఉందనుకోండి, నరుకుతారు, కొడుతారు, ఏదో మలంలో పడతాం, పెండలో పడతాం, బురదలో పడతాం, ఏమో పూసుకుంటాం. ఇవన్నీ ఏంటి అని పాపం పడతారు. అంటే అక్కడ ఇక్కడ సరిపోని పాపాలను కలలో అనుభవిస్తాం.

ఎక్కడ ఎక్కడ సరిపోని పుణ్యాలను కలలు అనుభవిస్తాం. స్వప్నం కూడా పరమాత్మయే పరిచిన సృష్టి అది లోకమే. మన కోసం అంత దయామయుడు ఆయన ఎక్కడ అన్యాయం చేయడు. ఇది అన్నీ అకౌంట్ కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఏం బ్యాలెన్స్ ఉంచడు దానికి ఎక్కడ దానికి ఎక్కడ దానికి ఎక్కడ. కాబట్టి స్వప్నంలో ఉన్నంత కాలం ఉంది ఉంది ఉంది అని లేవగానే లేవంతే ఎలా పోతున్నాయో. ప్రకృతి ఉన్నంత కాలం ఉంది ఉంది ఉంది అంటున్నావు అది దాటగానే లేవు అంటున్నావు అంతేనయ్యా సరిపోలేదా సులభమైనటువంటి ఉపాయము అన్నమాట ఆ ఆత్మ స్వప్నే యథా పురుషః తద్వినాశే ఆత్మానం ఇంద్రియార్ధంచ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌవై పుమానుపత్యటి నాన్యత మళ్ళా కాస్త శాస్త్రీయమైన చర్చ చిన్న మాటే ఉంది కానీ ఆపుదాం మళ్ళీ రేపు ఈ శ్లోకాలు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణ నిత్య శుభమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అత్మద గురుభ్యో నమః అది ఇంకోసారి అంటే ఎందు వాని ఇష్టాలని ఉంది వాని చింత పడాలని లేదు అయితే కళ్ళ లోపల నువ్వు లింపేస్తావా అంతే ఉర్రా లేక దేవి ఇచ్చి ఎన్ని పోతాయి సందేహాలు అన్ని చేస్తాయి అన్నం ఆహారం గురించి ఇన్ని మనకు అత్మద గురు

Obeisance to the revered teachers (asmad gurubhyo namah). Has it finished completely? Yes, it has - the discourse on the glory of brahmins is done. Now, having spoken of the glory of Vijaya Swami, I will now speak of the glory of brahmins. All of you, worship the Paramatma - begin worshipping God in accordance with your respective dharmas. When you do so, you will have bestowed grace upon me.

One of such great standing - would there be no residence for the royal priest (rajapurohita) in Ayodhya? There would be none. Vasishtha's ashrama is 375 kilometers from Ayodhya. His ashrama is located there. He would come from there daily, perform his duties, and return. His ashrama, his cows - all of that - Vasishtha's ashrama existed there in those days. Describing this, they continue: 375 km away...

They must cooperate with each other and not hate or resent each other - such is the meaning being conveyed here. 'Tavavethu maharddhibhih' - kings possess great wealth. Why do they act thus? Because kings have wealth. They have authority. They have the kshatriya (warrior-ruler) brilliance (tejas). With authority, with wealth, with...

The tejas (brilliance) of brahmins who belong to a lineage of great souls with such exalted vision - do not suppress or overshadow us. The second point: 'Brahmanyadevah purushah puraanah nityam harih yat charana abhivandana - tavaapa' - it is not I who say this; the Paramatma Himself declared: 'I am constantly honoured through the veneration of the brahmins' dust-laden feet, through their worship - and that is why Lakshmi remains with me.'

When was this said, Swami - these people count it! Before Christ or after Christ - what shall we give Him? That is why He is called 'puraatanah' - the Ancient One. Not measurable by any scale - that ancient. Such a majestic one - 'nityam harih lasvantu yascharan abhivandana lavapavalakshmiim' - by worshipping, by bowing at the lotus feet of which brahmins does Lakshmi (the goddess of wealth) remain with Him?

Therefore, all great souls who practise their respective dharmas - with humility, in all ways (sarvamana) - serve the best of brahmins (brahmanotthaman). That is the first point. Worship Srimannarayana (Lord Vishnu). That is the second point. Worship the devotees of God, the great brahmins (brahmanotthaman). 'Nishedhyatam umangabheta anatit vedamatmanah prasidatah atyantam shamam svasvatayam' - so says the text.

By performing yajnas (sacrificial rituals), by offering oblations (havis) into the sacred fire - that offering reaches the Paramatma and yields results for us. This is described as making the deities supremely joyful (parama santoshita). But in truth - which is the actual mouth (mukha) of the devas - the sacred fire or the brahmins? In truth, the brahmins themselves are. This means: by worshipping brahmins, by honouring brahmins, not only does the Paramatma become pleased but also...

Whatever is placed in the mouths of the best of brahmins - designated as Upendra, Varuna, and by whatever names - however it is that the Paramatma partakes - 'navaita tathaa chetanaya bahishkrite hutashane paramahamsya paraguhah' - not in the fire devoid of consciousness. When we make offerings, how is that agnihotrin? He is cetana-rahita (devoid of conscious awareness). Without consciousness...

'Avabhasate' - that (the Paramatma) is being described: 'yatu brahma brhattvaad brahmanattvachya brahma iti abhidhiyate' - so says the Nirukta. He is immensely great (brhat). How great is the Paramatma? 'Anoraniyan mahato mahiyan' - smaller than the smallest, greater than the greatest. Greater than all great things - nothing greater exists. 'Yatu brahma' - in whom is everything eternally (nitya) - who is indestructible (nashamu leyana)...

'Yam nityada abhibhrakah asu papam nashyati amum sarvagunah bhajanti' - bearing always the dust of the brahmins' lotus feet: 'asu papam nashyati' - swiftly sin is destroyed. 'Amum sarvagunah bhajanti' - one possessing such qualities is joined by all excellent virtues. That is what is being described: gunayanam, shriradhanam, kritajnam, vriddhasrayam, samriddhenu - the treasury of qualities, prosperity, gratitude, taking refuge in elders, abundance...

'Putrena jayate loka iiti satyavati shrutih' - 'putrena jayate lokan' - a man truly wins all the worlds through his son, not by himself alone. The scripture says: the father wins all the worlds through his son. This is from the shruti (Veda). Until now this seemed like mere scripture to us. Now, with you, it has become real. Is that not so? For you have made the son act - and through him attained the highest...

He is the father of this earth - as I mentioned earlier. Since you are the father of the earth - 'shashvatih samah sanjiva' - may you live long and prosper. 'Sanjiva' - live long! 'Yashcha idrishih achyute bhaktih' - because you have such great devotion to Srimannarayana. 'Sarvalokaiika bhartari' - He who is the sole sustainer of all worlds - the Paramatma is 'sarvaloka eka bhartri' - the one upholder of all worlds...

Because you are telling this story of the Paramatma so beautifully, proclaiming it, letting us hear it - by constantly listening to the Paramatma's story we too have become devotees of the Paramatma. Under the reign of a majestic king like you, we too have become devotees. 'Katham janakti na atyad bhutam idam natha tava ajivya anushasanam' - that a great person like you gives this teaching is not at all surprising.

If you had not taught us the truth, not proclaimed the reality - what would be our condition? 'Bhraamyataam nashta drishtinam karmabhih deva sangnati' - we are wandering, we have lost our vision, we are performing actions. What are we saying we are doing? We are worshipping the devas. We worship Indra, we worship Yama, we worship Varuna...

Obeisance to the great Purusha, to the Paramatma. Wait - what about the king (chakravarti) - is he not here? Who is the chakravarti? He is the Paramatma Himself. The Paramatma has entered into this kshatriya and is governing through him. That is why the obeisance is to the Paramatma (residing in the king). The meaning: we do not say 'we bow to you' but 'we bow to the Paramatma who has entered into you and is ruling over us.' That is the real meaning.

What are they doing? 'Lokan apapan kurvaty asanuga acheshta lakshtaan' - they are purifying all the worlds. The great king saw those four, together with their retinue, who were purifying all the worlds. 'Darshana udgatan pranan pratyadi surya uttitah' - upon seeing such great souls arrive, one immediately rises. The king also rose. Why must one immediately stand? But...

Upon seeing those great souls, 'sadasyanugraha vainyah gauravat antritah' - out of profound reverence, the king restrained himself, 'sabhyah prashreya anata sandhan' - bowing the neck in humble submission. 'Vidhivat pujayam chakriye grihitatrghyanasanargryamu padyamu achamaneeyamu simhasanamu' - after offering arghya (water of welcome), padya (water for the feet), achamana (water for sipping), a fine seat - having bestowed all these honours - 'yathavindhi' - in proper order...

They were born there - he was born of a forest woman (gopaniika). Therefore, Rudra was born after them, making these four Rudra's elder brothers (bhavagrajah - senior to Rudra). With these elders - with reverence, with humility, with discipline, with love, with devotion, with great care - he spoke. That Rudra is one who was born first among...

You pass through the worlds but the worlds cannot see you. 'Naiva lakshyate lokah loka paryadato api yan' - though you traverse all the worlds, the worlds cannot see you. 'Yatha sarvadrisha sarva atmanam yetya hetavah' - just as the sense organs and mind cannot see the inner Atma (antara-atma) - though it is present within - so too...

This means: those who deserve the name 'dhanya' (blessed) are those who actually have wealth - those worthy of possessing it. But even those without wealth, upon having the darshana (sight) and sparsha (touch) of majestic souls like you, become blessed too (dhanya). 'Adhana atite dhanya' - even those without wealth become blessed - who are they? 'Sadhavah grihameddhinah' - householder-saints (grihastha sadhaus). 'Yad grihah arhavaryaambu trina bhoomi ishvara avarah' - whose homes...

Whatever you wish for - if there are snakes around, no one goes near. No matter how great the wealth, homes that lack the touch of the holy padatirtha (foot-water) of great souls - no one enters them either. That is why it is said: 'vyaralaya drumavaite arikta shila sampadah yad grihah tirthapadeya padatirtha vivrajitah' - homes that lack the padatirtha of those who have taken refuge at the Lord's feet are like trees in a snake-pit, full of empty rocks. 'Svagata dvija shreshtah' - welcome, O best of brahmins!

Therefore all our knowledge is for the sake of sense objects (indriyartha). That is, we try to understand paths to obtain worldly objects. For us who live for sensory enjoyment - will there be any wellbeing? 'Indriyartha arthah. Vedinaam vyas anavaapayetasmi' - where have we fallen? Our ground is this samsara (cycle of birth and death). In this samsara - what seeds do we plant? We plant the seeds of vyasana (addiction/vice)...

When great souls come, there are four things one should ask and learn - that is the proper etiquette (maryada). If we go to them we might learn something; when they themselves come, one should make use of the opportunity. 'Tadaham krita vishramvbhah' - now I have trust and confidence in you. I have a question for you - please answer it...

That wandering - how very watchfully one must be alert. The Paramatma is wandering in your form. 'Ajah' - He who is birthless - has taken this mobile form to bestow grace on beings like us. 'Siddharupih' - like one of the accomplished siddhas He has come. 'Vyakta atmavaatmaama' - He is the atma of all those who have atma (consciousness). The atma of all those who have atman - how is that?

It should not be a single Bharatam (epic) - this is called the Sanat Jata Sooktam. Usually it is only Sanatkumara who speaks; the other three are always silent and just listen. He speaks only when asked. Now Sanatkumara speaks - the others (Sanandana, Sanaka) do not generally speak; we do not need them. 'Sanandana uvachyam' - [ASR unclear - likely referring to Sanat-kumara's discourse on liberation].

'Sammata me ishtame' - this is acceptable, this is desired. This is what must come first. If one wants to attain moksha (liberation) easily, what must come first? The company of the saintly (sadhu jana sangamam). Once we have met them, we cannot stay still - nor will they. What happens? Some conversation, 'samprashna sarvekambhi tanotishim' - they come, they sit, and somehow four words are spoken. After those words are spoken...

Don't speak that way - you say 'I too have expenses.' That means 'I have nothing to give' - that is the meaning. It is like saying 'I too am a good person.' If one goes to court and says 'I am a good person' - it is as good as admitting guilt. Similarly, before God saying 'I too have needs' - 'jiro namah' - that is not what is needed. The needed thing is different - that is...

'Nirgunecha ya shraddhaaya bhagavat dharma charyayaa vijnaaa' - they explained it very simply, very easily. How can this come? Is it even possible? Devotion to the Paramatma may come sometimes, perhaps - but detachment (vairagya) from this samsara - that simply does not arise. What can be done about this? 'Alanktivi ravatalanti' - for that to arise - 'shraddhaaya.' What must begin? Shraddha (faith/sincerity)...

Gradually, devotion (bhakti) to the Paramatma blossoms in us. Therefore, listening to the stories of the Lord (bhagavat katha shravana) is the principal sadhana (spiritual practice) for cultivating devotion to God. 'Punya srava kathaya punyaya arbhendriya arama sagosya krishnaya tad sammatanam aparigrahena cha' - see: 'arthendriya arama sagoshti atrushna' - this is beautifully stated. Artha means sense objects. Shabda (sound)...

Such persons are not the right company. Since they are not useful to us - ascribing their defects to them, what is the benefit? Just as - those who love the Lord without pause, those devotees who constantly love God and meditate on Him gain merit. Similarly, if we are not in the company of those firmly established in samsara, not in the company of those attached to samsaric topics...

All of these go away. When you visit Badrikashrama, there was a program to stay - the ashrama is at Badrinath. After two and a half days, a mother says 'We cannot manage it' - two of them said 'what is it?' - something like asthma, some breathing condition - those with that condition have a particular difficulty - 'We cannot stay here.' Alright...

What do you say? That place - what place is it? That same one - as Swami said yesterday - mentioned in the text. Joji Math (Joshimath) as it was described. Its name is Piridi. It is called Piridi Kshetra - Piridi Kshetra, that is its name. [Someone says] 'Let's go see it.' Alright, you sit comfortably...

'Atmaavan atmanam vinahareh gunapiyusha panaat' - one should not relish anything more than drinking the nectar of the Paramatma's qualities (guna amrta pana). What should we delight in? Only the divine nectar of the Lord's qualities. 'Gunapiyusha panaat ahimsaya paramahamsya charyaya' - the next requirement is ahimsa (non-violence). Ahimsa paramo dharmah (non-violence is the supreme dharma). What kind of non-violence? Of body, speech, and mind. Just saying 'I won't strike anyone' is not enough...

See - I have been speaking this long and still he doesn't understand! You should not speak about it - why worry about it? Criticism (ninda) of others - under the guise of showing sympathy for the other person - is actually how we vent all our frustrations. Your benefit lies in not criticising. 'Anindaya' - one must not criticise such people. 'Niriyaya dvandva titikshaya cha' - there must be no craving, no desire. Whatever...

Crying so much every day - that will wear you down, won't it? But then why is it here? Today - 'let it go.' Everyone has sat up from their beds now, gotten up and gone to sleep. And they say 'take bath here, not there' - there is hot water here, they provide hot water - 'when you ask they give hot water.' This water gives strength - the facility is right here. The pure water is also here. [A digression about pilgrimage site facilities - ASR partially unclear].

This was said as 'anjasa' - easily, these things come if one follows this path. That is, all of this is actually easy! 'Anjasarathi. Yada ratih brahmani naishtiki' - when firm and unwavering priti (love) and bhakti (devotion) toward the Paramatma arises - 'puman acharyavan' - 'acharya van purusho veda' - we know this verse. These things arise when one has a guru (acharya). The guru is essential for all of this.

The guru teaches us to behave as our true selves. Little by little he removes our bad habits one by one. Later, things we were once accustomed to - we forget them. We start feeling that we are better people - that feeling (feeling) comes, so to say. For this purpose - 'acharyavan puman jnana vairaga rambhat' - what happens through obtaining the guru? Jnana (wisdom) and vairagya (detachment) begin to grow.

That fire - he gave him tinder (atula). 'You removed my difficulty, my dear. I shall put this very fire in you.' And he placed it and departed. 'Dahatyagniriva yonim ivottitah agnih dagdhashayah' - in this way the vasanas (mental impressions) are burned away. What must be removed from us? What we call samskara - the vasana. When that is firmly burned - 'mukta samasta tadgunah' - freed of all those qualities (gunas) needed by Prakriti...

Where does it reside? In the heart. The Paramatma dwells within it. Between the Paramatma and the jiva, as a screen, lies the vasana - the samskara (impressions). When this samskara departs, we fall directly into the Paramatma. He says it charmingly: how far are you from the Paramatma because of this samskara? As far as 'ananta koti brahmanda' (infinite crores of universes), you say. Prakriti is there. But this is here - how can this be matched?

Wherever there are insufficient merits, we experience them as dreams. Even dreams are a creation spread out by the Paramatma - it too is a world. He is so compassionate - He does nothing unjust anywhere. All the accounts are perfectly maintained. There is no carrying over of balance - each account is settled in its proper place. Therefore, while in dream we are in that state - there is this, there is this, there is this - and when we wake up...