అష్టమ స్కంధం ప్రారంభం: స్వాయంభువ మనువు భక్తి

Eighth Canto Begins: Svayambhuva Manu's Devotion

bhagavatam Kandadai Ramanujacharya

అష్టమ స్కంధం స్వాయంభువ మనువు భక్తి తపస్సులతో ప్రారంభమవుతుంది. పరమాత్మకు ముందే తెలుసు - ఏ అవతారాలలో ఏ సమయాలలో రావాలో. యోగేంద్రులు కూడా ఆయన పరిణామాలు ముందే తెలుసుకోలేరు. స్వాయంభువ మనువు అద్భుత శ్లోకం ప్రార్థించాడు - ఎంత గొప్పదంటే అన్ని వైరాగ్య కర్మకాండల తర్వాత కూడా కేవలం వినడంతో తక్షణ శుద్ధి కలుగుతుంది.

The Eighth Canto (Ashtama Skandha) begins with Svayambhuva Manu's devotion and tapas. The session establishes that Paramatma knows in advance in which avatars, at which times, He will come - even a Yoga-indra or a Tri-kalajnana cannot foresee the Lord's plan. Svayambhuva Manu prayed a wondrous shloka to Paramatma - a shloka so powerful that even after all the elaborate rituals of renunciation, just hearing it produces immediate purification.

← Prev Next →
Eighth Canto Begins: Svayambhuva Manu's Devotion Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ నా నమో నా నా నా నా నా నమో నా నా నమో నా నా నా నా నా నా నా నా నా నా నా మాతా పితా వినే సరయాని పూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్య చరిత్ర కులతేరు మకలాభిరామం శ్రీమత్ పతంగ్రీవరం సమాన్ మూర్థనా భూతం ప్రదత్య మహా ప్రయోధన శ్రీమత్ పతంగ్రీవరం సమాన్ మూర్థనా పృథా భేరు పరాయ తేంద్ర కృష్ణా శ్రీ విపరా ముక్షమై ముఖ సమృత్యం వసుదేవ సురందేవ విరుద్ధ దామ వర వర్ధనం దేవకీ పరమానందం విరుద్ధం వందే నిరస్కురం అతి పుష్ప సంచా చర్మ్మార మాధుర తోచితం రత్న జంగన దే దూరం నంభే దే గత్దురం పుత్పుల్ల పుత్మ పుత్వా సంతే నీ భూత సంచితం యాజా పా సులోగం నంభే దే గత్దురం కుటిలార జంగ జంగ పుత్పుల్ల చంద్ర దిపాదనం విరథ కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవర్సానుకం మహోర్థం పరమాలావిలాభితం జంగచక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం వందా నిద్ర సంయుక్తం జారువాసం శోభితనం బలి విశ్యావ సూడాంగం కృష్ణం వందే జగత్గురుం రుక్మిణీ కేజనీ యుక్తం సీతాంబర శోభితం అవాత్ప జృతి రందం కృష్ణం వందే జగత్గురుం గోరు కల పుతత్వం ప్రభూమాన్ చిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాగం కృష్ణం వందే దినస్త్రం కృష్ణాస్తహనిదం పుణ్యం పాదస్ఫాయస్ఫలే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాకాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణుయే నమో వై బ్రహ్మ నిధిలే వాహి కృష్ణాయ నమో నమః యం ప్రవహ జగత నమస్తే తమపేద కృత్యం సైపాయనో జహ కాతల హానురావ పుత్రేచితం వయ తయా తరవోభినేదుస్తం సదవ భూత హృదయం మునివానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సిధ్యాతం వా కూల కుల పూరణం దీనందార్య గురు పుత్రం శతగోపా అంగజే అత్మద్ గురుభ్యో నమః

బంధువులారా సప్తమ స్కంధాన్ని ముగించుకొని అష్టమండోతి అలవిడబోతున్నాం స్వాయంభువ స్నేహ గురుహో వంశోయం విస్తరాత్ శృతః ఇంతవరకు మనకు చెప్పబడిన చరిత్ర ఏమిటి అంటే స్వాయంభువ మను యొక్క చరిత్రను చాలా విస్తారముగా చెప్పుకున్నాము, యత్ర విశ్వసృజాం సర్గః మనూన్ అన్యాన్ వదస్వ ఈ స్వయంభువ మనువంతరంలో ప్రజాపతులు వారి యొక్క సృష్టి అదంతా. ఇప్పుడు అన్యాన్ అంటే వేరే ఇతర ఇతర మనువుల చరిత్ర. స్వయంభువ అని చెప్పారు కాబట్టి తక్కిన మనువుల చరిత్ర కూడా మాకు విస్తారంగా చెప్పవలసింది అని యత్రేత్ర హరియర్ జన్మ కర్మాని చమహీయస ఎందుకయ్యా మీకు మనువుల చరిత్ర అంతా మీకేం పని? మనవంతరంలోని సృష్టి మీకు ఎందుకు అంటే మనవంతరం అని పేరే కదా, ప్రతి మనవంతరంలో మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. మనువు ఉంటాడు, మను పుత్రులు ఉంటారు, ఇంద్రుడు ఉంటాడు, దేవతలు ఉంటారు, సప్త ఋషులు ఉంటారు, పరమాత్మ యొక్క అవతారం ఉంటుంది. ఈ మరవర్తనంలో ఈ ఆరు తప్పవు. తక్కినవి వినకున్న చివరిదైతే వినాలి కదా. హరేహ జన్మ యత్ర పరమాత్మ అవతరిస్తున్నాడు అంటే మహానుభావుడైనటువంటి పరమాత్మ యొక్క జన్మ గృళంతిక వయః బ్రహ్మం తానినో వద శృణ్వతాం. పండితులు, జ్ఞానులు పరమాత్మ యొక్క అవతారం గురించి చెప్తున్నారు కాబట్టి మాకు వాటిని చెప్పండి. పరమాత్మ అవతార కర్మలు. ఇప్పుడైతే ఇది ఇది జన్మ కర్మ చ నే దివ్యం ఏవం యోగితి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామీతి అని చెప్పినట్టుగా పరమాత్మ యొక్క జన్మ కర్మలు. మరి మానవాంతరాల్లో కూడా బాగా ఉన్నాయి కాబట్టి దాన్ని జ్ఞానులు చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు మాకు వివరించవలసింది. యద్యత్మిన్ అంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వపావనః కృతవాన్ కురుతే కర్తా అతీతే అనాగతే అద్యవ జరిగిన దానిలో కానీ జరగబోయే దానిలో కానీ జరుగుతున్న దానిలో కానీ అతీతే అనాగతే అజ్య అతీతే అంటే జరిగినది అనాగతే జరగబోవునది అజ్య జరుగుతున్నది ఈ మూడిట్లో కూడా కృతవాన్ కురుతే కర్తా ఏమేమి చేసి ఉన్నాడో, ఏమేమి చేయబోతాడో, ఏమేమి చేయుచున్నాడో. ఎందుకు చెప్పాడన్నమాట అంటే త్రికారగ్ని మరి.

శుభయోగిందుడు కానీ తన తనకాజుడు కానీ త్రికాలజ్ఞుడు పరమాత్మ ఏ సమయంలో ఏ ఏ అవతారాల్లో వచ్చి ఏమేం చేస్తాడో కూడా తెలుసు, తక్కిన వాళ్ళు తెలవలేదు కానీ ఇలాంటి పరమాత్మ యొక్క ఏకాంత భక్తులు ఉంటారే వాళ్ళకి తెలుసు అంతే అందుకోసమే దానికి తగ్గట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు. వైకుంఠంలో ఇది వెళ్లి శనగాలు ఎందుకు శపించారు? పరమాత్మ ముందు ముందు ఆయా అవతారాల్లో రాబోతారు. దాన్ని కొంచెం మన వంచ సేవ మనం చేయాలి కదా అని పూర్వంగా చదివేశారు వీళ్ళంతా కొత్తదేం కాదు. ధ్యాన జూలు మహానుభవ అందుకే స్వామి ఏమి చేయబోతున్నాడో ఏమి చేసి ఉన్నాడో ఏమి చేయుచున్నాడో ఇవన్నీ కూడా మాకు వివరించవలసింది అని అడిగితే ఋషి చెప్తున్నాడు మనవా అస్మి కతీతా షట్ కలిపే స్వాయంభువాదయ ఈ కల్పంలో మనకు ఆరు ఆరుగురు మనువులు గడిచిపోయారు. అస్మిన్ కలిపే మనవా అతితీతాహ షట్ కలిపే స్వయంకు వాదయః ఆద్యత్తే గజితో యత్ర దేవాధీనాంచ సంభవః ఈ ఆరు మనువులలో మొదటి వారైనటువంటి స్వాయంభువ మనువంతరం మీకు వివరించాను. అందులో దేవతలు ఎవరు, ఋషులు ఎవరు అన్ని వివరాలు అందులో వివరించాను. ఆకూత్యాం దేవహూత్యాంచ దుహిత్రోః తస్యవై మనోహో ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాంగతః. మనకు ఆకూత్యాం దేవభూత్యాం కదా కర్దమ ప్రజాపతి దేవభూతికి భర్తమని చెప్పుకుంటాం. మను యొక్క పుత్రికలు ప్రసూతి, ఆకూతి, దేవభూతి ముగ్గురు అని చెప్పుకున్నాం. అందులో ప్రసూతిని దక్షుణికి ఇచ్చారు. ఆకూతిని రుచి అనేవాడికి ఇచ్చాడు. దేవభూతిని కర్దముడికి ఇచ్చాడు. చెప్పుకున్నాం. ఇందులో ప్రసూతి విషయం పక్కకు పెట్టండి దశప్రజాపతి ఆ చరిత్ర అంతా అయిపోయింది. ఇప్పుడు ఆకూతి దేవభూతి అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలంటే ఆకూతి చరిత్ర కావాలి రుచి ఆకూతి అన్నమాట. అంటే ఏంటంటే వీరికి దేవభూతికేమో కపిల మహర్షిగా అవతరించాడు స్వామి. అర్ధమునికి దేవభూతికి కపిలుడిగా అవతరించాడు. దేవభూతునికి కపిలుడిగా వచ్చాడు ఆ పూతి రుచికి. యజ్ఞుడిగా అవతరించారు పరమాత్మ యజ్ఞ పురుష దక్షిణ యజ్ఞ అని చెప్పుకున్నాం మనం, ఇప్పుడు వారు అలా చెప్తున్నారు యజ్ఞ కపిల అలా చెప్తూ.

ధర్మజ్ఞ ఎందుకు ధర్మజ్ఞానోపదేశార్ధం. కపిలుడేమో జ్ఞానోపదేశం. యజ్ఞుడేమో ధర్మోపదేశం. అందులో రెండు ప్రమాదం. అందుకే రెండు చెప్పాడు ధర్మ కపిలంతా సాంఖ్య యోగం కదా సాంఖ్యం అంటే జ్ఞానమే. కాబట్టి ధర్మ జ్ఞానోపదేశార్ధం యజ్ఞుడు ధర్మోపదేశం, కపిలుడు జ్ఞానోపదేశం. ఇలా ధర్మ జ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్ర సాంగతః కృతం పురా భగవతః కపిలక్యానివర్ణితం భాక్షాత్యే భగవాన్ యజ్ఞః యచ్ఛకార కురూద్వః ఇదివరకే మీకు. కపిల చరిత్ర అంతా విస్తారముగా చెప్పి ఉన్నాను. ఇప్పుడు యజ్ఞుడు ఏమేమి ఆచరించాడో ఆ చరిత్రను వివరిస్తాను. అని చెప్తూ వుర్ధ్వః విరక్త కామ భోగే చతరూపాపతి ప్రభుహు విసృజ్య రాజ్యం తపసే తభార్యః వనమావిశత్ ఇలా సంతానం కలిగిన తరువాత స్వాయంభువ మనువు సంసారం యందు విరక్తి కలిగి విరక్తః అతను విదుర్జ్య రాజ్యం రాజ్యాన్ని పుత్రులకు వదిపెట్టి భార్యతో కలిసి వానప్రస్థాశ్రమంగా అరణ్యమునకు వెళ్ళాడు. అప్పుడు సునందాయాం వర్షితం అలా వెళ్ళేవాడు సునందా నది తీరంలో ఈ మహానుభావుడు ఘోరముగా ఒంటి కాలుతో నిలబడి తపస్సు చేస్తూ ఈ మంత్రాన్ని జపించాడు. తపస్సు అంటే ఏమిటి? మంత్ర జపమే కదా, జపమే. శరీరాన్ని శరీరమునకు కావలసినటువంటి భోగములకు దూరంగా ఉంతుట తపస్సు. సాంసార కృషే భోగిభ్యః వియుక్తతయా స్థాపనం శరీరస్య తపః. చలి పెడుతుందని కప్పుకోవడం, వేడి వస్తుందని నీళ్ళ మునుగడం ఉంటాయి కదా? ఆకలి కాగానే తినడం, దప్పి కాగానే తాగడం ఇలాంటివి కొన్ని ఉంటాయి. అది శరీరమునకు కావలి సౌకర్యము నుండి శరీరాన్ని దూరంగా ఉంచడం తపస్సు. అలా దూరంగా ఉంచడం దేనికోసం? పరమాత్మను చేరటానికి కదా. కాబట్టి పరమాత్మను చేరటానికి కావలసినటువంటి మంత్రములు జపించాలి. భగవంతుని చేరడానికి మంత్రాన్ని జపించాలి. భగవంతుని మంత్రాన్ని జపించడానికి శరీరం సహకరించాలి కాబట్టి తపస్సు శరీరానికి జపం మనస్సు అంటే ధ్యానం అన్నమాట.

ఇలా ఈ మహానుభావుడు కూడా అలా తపము చేస్తూ ఈ మంత్రాన్ని జపించారు. ఇది చాలా అద్భుతమైన శ్లోక. ఎందుకంటే స్వయంభువ మనువు పరమాత్మను గురించి జపం చేస్తున్నాడు కదా. చాలా విలక్షణంగా ఉంటాయి. అవే అంటాడు ఈయన కేతయతే విశ్వం. విశ్వం చేతయేత చేతయేతే నయం. పరమాత్మ సకల ప్రపంచములో స్పందన కలిగిస్తాడు. అంటే క్షోభ అని చెప్పుకున్నాం. ప్రభువుని క్షోభంప చేస్తే మహత్తత్వం మరి కథ చెప్పుకున్నాం కదా సృష్టిలో కదా. అలాగే సకల ప్రపంచాన్ని స్పందింప చేస్తాడు పరమాత్మ. కానీ ఈ ప్రపంచ పరమాత్మను స్పందింప చేయలేదు. కదా ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయత్ ప్రపంచమును ఎవరు స్పందింప చేస్తారో ఎవరిని ప్రపంచం పండింపచేయలేదు. యో జాగ్రత్త చేయ్యానేస్మిన్ నాయం తంవేద వేదసః. సకల జరాజర జగత్తు నిద్రపోయిన ఆయన నిద్రపోడు. ప్రపంచం మొత్తము అతనికి తెలుసు అతన్ని ఎవరు తెలియలేదు. అంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అని మనం చెప్పుకుంటాం. అక్కడ వేదాహమేతం పురుషం మహాంతం అహం వేద అంటే తెలుసా నేను అర్థం? ఏం చెప్తున్నావ్? పరమాత్మ స్వరూపం ఎవరికీ అర్థము కాదని నాకు తెలుసు అవునమ్మా. తెలియలేమని తెలుసు. దాని విషయం ఇలాంటిదని అందుకే మహాంతం పురుషం అతను మహానుభావుడు మనకు అందుకే బుర్రకి అందడు అని తెలుస్తుంది అన్నమాట. అందుకే అదే భావన చెప్తున్నాడు యో జాగ్రత్త శయాని స్నాయం సంవేద వేద సః ఈ ప్రపంచము అతన్ని తెలియలేదు. అతను ప్రపంచాన్ని తెలియగలడు. ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన శక్తేన పుంజీత మా గృతః కచ్యస్వి ధనం. అదే మాత్రం ఉంది కూడా ఏం లేదు. ఈశావాస్యం విధం సరో ఉంది కదా, ఆ ఈశావాస్యం బదులు ఆత్మావాస్యం. ఒక ఆత్మ అని మాత్రం మార్చారు. సకల చరాచర జగత్తు పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది. యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్ అంటే ఈ సకల చరాచర జగత్తులో ఏ కొద్ది భాగమైనా ఏ చిన్న భాగమైనా పరమాత్మ వ్యాప్తి లేని భాగం ఏదైనా ఉందా?

అందుకే తేన త్యక్తే నభుంజీదా చాలామంది త్యక్తేన భుంజీదా అని వాడుతారు. తేన త్యక్తే నభుంజీదా పరమాత్మ చేత విడువబడిన ప్రపంచంలో అనుభవించడానికి ప్రయత్నించకు. అంటే పరమాత్మను కాక ప్రపంచాన్ని పరమాత్మ కంటే విడిగా చూడకు. భగవంతుడు లేడు అని చూడకు. వస్తాడు జక్కన్ కూడా తేనా త్యక్తే నపుంజీహ. పరమాత్మ చేత విడువబడిన జగత్తులో నీవు అనుభవించడానికి ప్రయత్నించకు. అంటే ఈ జగత్తు నాది, ఇల్లు నాది, ఈ సంపద నాది, వీళ్ళంతా నాని చెడులు, నేను దీన్ని సంపాదించాను. భగవత్వర్జితముగా ప్రపంచాన్ని ఊహించకు చూడకు. అందుకే మా గృతః క్వశ్యసిద్ధనం. పరమాత్మకు సంబంధించిన దాన్ని నాది అనకు. ఎవరిది సంపద? పరమాత్మ. అతను వ్యాపించి ఉన్నాడు. జగత్తంతా అతనిది అతను అనుగ్రహించిన దాన్నే అతని ప్రసాదంగా స్వీకరించు. అతని జగత్తును నా జగత్తు అనుకోకు. అతనికి అర్పించవలసిన దాన్ని నీవు దొంగిరించు. చెప్పాను కదా. ఏంటది? మనకు రెండే ఉన్నాయి. శరీరం మమకారం అంటాం చూడండి ఇది దీన్ని ఆత్మాపహారము అంటారు. మనం దొంగలామని చెప్పాడు స్వామి. ఎందుకంటే పరమాత్మకు సంబంధించిన దాన్ని నాది అనుకుంటే దొంగతనం కదా. కాబట్టి తేన అలాంటి వారి చేత కింతేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ. ఆత్మను అంటే భగవంతునికి సంబంధించిన జీవుణ్ణి నాది అనుకున్నవాడు చేయని పాపమేమిటి? భగవంతుని సొమ్మును అపహరించినవాడు చేయని పాపమేమిటి? కాబట్టి పరమాత్మదే ప్రపంచము పరమాత్మ వ్యాపించి ఉన్నాడు పరమాత్మ ప్రసాదిస్తాడు. పరమాత్మ ప్రసాదముగా పరమాత్మ శేషముగా స్వీకరించు కానీ ఇందులో స్వీయ బుద్ధి. అధికార బుద్ధి, అహంకార బుద్ధిని కలిగించుకోకు. పరమాత్మ లేని చోట ఉంచకు. ఇది అసలు విషయ అర్థం. తామేం చెప్తారు తేన తెట్టేన బుంజీదా. ఏమర్ధం అది?

అంటే చాలామంది త్యాగం చేసిన దాన్ని అనుభవించు. ఇతరుల సొమ్ము అపహరించకు. ఇది సామాన్య అర్ధం, మామూలుగా చెప్పుకునే అర్ధం. శక్తిన పుంజీదా, శక్తిన వస్తునా పుంజీదా. అంటే ఏది త్యాగం చేశావో అది నీ వస్తువు. ఒకరికి ఇచ్చినదే నీ అనుభవం. ఎవరికీ ఇవ్వకుండా దాచుకున్నది నీది కాదు అని వ్యాఖ్యానం చెప్తాం. అలాగే ఒకరి సొమ్ము నువ్వు హరించకు. కానీ అలా చెప్తే పరమాత్మ యొక్క ఆత్మావాస్యం ఎక్కడ కూరుతుంది? జగత్తంతా అతను వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఇంక తేనె చెట్టేనా ఏమిటి? కాబట్టి తేనె చెట్టే నగుంజీత. పరమాత్మది కాదు అన్న ప్రపంచాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించకు. ఇది నీది కాదు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మదే అతను ప్రసాదించిన దాన్నే స్వీకరించు. అతనికి అర్పించకుండా ఏది స్వీకరించకు. అతనిది కాదు నాది అనుకొని దేన్ని నీవు అనుభవించకు. చాలా విశేషార్థం. సర్వం నారాయణ అంటాం కదా నారాయణ ఆయ సమర్పయా అని అంటాం చూడండి దానికి డైరెక్ట్ మంత్రం అన్నమాట. ఆ రీతిలో కదలి ధనం వ్యం నపశ్యతి పశ్యంతం చెత్తులు ఇష్ట నరిస్యతి తం భూత నిలయం దేవం సుపర్ణం ఉపధావకాయం నపస్యతి పస్యంతం చక్షుహు యత్య నరిష్యతి ఇవన్నీ కూడా వేదమంతారు యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః మనం చెప్తాం చూడండి అందుకే మన కన్ను నేత్రము పరమాత్మను చూడాలి. చూస్తుందా? మన కన్ను పరమాత్మను చూడగలదా? చూడలేదు. పరమాత్మ మనను చూస్తున్నాడు. మనను చూస్తున్న పరమాత్మను ఏ కన్ను చూడలేదో, పరమాత్మను చూడలేని కన్నుకు ఎవరు చూపు ఇస్తారో. పరమాత్మ అనుగ్రహంతో దేనికి నాశనం ఉండదో డైరెక్ట్ గా మొత్తం డైరెక్ట్ వేదాంతం అన్నమాట. భగవంతుడిని మనం చూడలేం. మనం నిరంతరం భగవంతుడు చూస్తున్నాడు. సకల చరాచర జగత్తును తన కటాక్షముతో పరిపాలించే పరమాత్మను ఈ జగత్తు చూడలేకపోతున్నది. జగత్తును తన సంకల్పానుగుణంగా నశింపజేస్తున్నటువంటి స్వామిని

మనమంతా నశించేవారమని తెలియలేకపోతున్నాం. అందుకే చెప్తున్నాడు చక్షుహు యత్య నరిస్యతి. మనము పరమాత్ము చూడలేకపోవడానికి కారణం ఏమిటి? మన కన్ను అక్కడిదాకా వెళ్ళలేదు. అంతటి దివ్యమైనటువంటి తేజస్సును ఈ కన్ను అన్ మధ్యన శక్తి నశిస్తుంది. శ్రీంగ క్షయేని ధాతువు నరిష్యతి అంటే నశించదు. జగత్తును చూస్తున్న పరమాత్మ యొక్క జ్ఞాన చక్షువు క్షీణించదు. కానీ పరమాత్మను చూస్తున్న మన చక్షువు క్షీణిస్తుంది. కాబట్టి క్షీణించే దాన్ని క్షీణింప చేసేవాడే శక్తి క్షీణించదు. కదా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. ప్రపంచం మొత్తాన్ని స్వామి లయం చేస్తాడు. లయం చేస్తున్న స్వామి యొక్క శక్తి లయం అవుతుందా? కాదు. ప్రపంచాన్ని చూస్తున్న పరమాత్మ యొక్క జ్ఞానము లయం అవుతుందా? కాదు. పరమాత్మ తెలుసుకోవాలనుకున్న మన జ్ఞానం లయం అవుతుంది. పరమాత్మ జరిగేటువంటి ప్రపంచం లయం అవుతుంది. పరమాత్మ ప్రపంచాన్ని చూస్తున్నాడు అన్న మన జ్ఞానం... లయం అవుతుంది. కానీ అది నరిష్యతి నశించదో తం భూత నిలయం దేవం సుపర్ణముపదావతా అతను భూత నిలయుడు అంటే సకల చరాచర జగత్తులో దాచుకున్నవాడు. అలాంటి మహా సుపర్ణుడివేన ద్వా సుపర్ణ సయుజా సచాయౌ సమానం వృద్ధి సం పరియస్వ జాతి సుపర్ణుడు కాబట్టి అలాంటి సుపర్ణుడిని పరమాత్మను ఉపధావత సేవించండి చేయండి ఆశ్రయించండి. నయత్యాద్యంతౌ మధ్యంచ స్వపరోనాంతరం బహిహి ఏ పరమాత్మకు. ఆది మధ్య అంతములు లేవో అలాగే ఏ మహానుభావుడికి తనవాడు ఇతరుడు తటస్థుడు అనేటువంటి మూడు కూడా లేవో విశ్వస్య ఆమోనియద్యస్మాత్ విశ్వంచ తద్రుతం మహత్ ఈ ప్రపంచానికి ఉన్నాయి కదా ప్రపంచానికి ఆది ఉంది, మధ్య ఉంది, అంతం ఉంది. ప్రపంచానికి తనవాడని, ఇతరుడని, తటస్తులని ఉన్నాయి. ప్రపంచానికి ఉన్నాయి కదా. మనమే జీవులకు వీడు నావాడు, వీడు శత్రువు, వీడు తటస్తుడు. కాబట్టి అలాగే ప్రపంచంలో కూడా ఈ భాగాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచానికి ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచాన్ని సృష్టించిన వాడికి అవేమీ లేవు. అందుకోసమని.

విశ్వస్యామో యజ్యస్మాత్ విశ్వంచ తద్రుతం మహత్ ఇంత పెద్ద విశ్వము తద్రుతం అలాంటి పరమాత్మ చేత సృష్టించబడేది రక్షించబడేది. ఇలా చెప్పి స విశ్వగాయః పురుహూత ఈశః ఆ పరమాత్మ విశ్వగాయః అంటే విశ్వరూపః ప్రపంచమే శరీరముగా గలవాడు అలాగే కురుహూతః పురుభిహి సకల వేద వాక్యముల చేత హూతః పిలువబడేవాడు. స్మరించబడేవాడు. తను శృతులతో, శృత్యాది వాక్యములతో, బ్రహ్మాది దేవతాలతో ఆహ్వానించబడేవాడు, ధ్యానించబడేవాడు. పురుభూత ఈశః సత్యః స్వయం జ్యోతిహి అజః పురాణః. తను త్రికాల అబాధితుడు, స్వయంప్రకాశం గలవాడు, ప్రకృతి సంబంధమైన జన్మనీల్యువాడు, పురాణ శాస్త్రితుడు. దత్తేశ జన్మాది అజయ ఆత్మ తత్య తనదైనటువంటి యోగమాయ చేత ఈ ప్రపంచము యొక్క జన్మ స్థితి లయములను కలిగించేవారు. తా విద్యయోదస్య నిరీహ ఆస్తే మళ్ళీ ఆ సృష్టి ఆ స్థితి ఆ రయములను విద్యయా ఉదస్య తన విద్యతో తన జ్ఞానముతో తన ప్రభావంతో తొలగించి నిరీహః ఎలాంటి కోరిక లేకుండా ఉంటాడు అంటే సృష్టి చేసినవాడు ఏం చేస్తారు సహజంగా ఒక అబ్బాయి కడిగాడు అతన్ని మనం జాగ్రత్తగా పెంచుతాం కదా ఆ పెంచటంలో మనకు ఆ ప్రపంచం మీద ఆ పిల్లవాడి మీద ప్రేమ పుడుతుంది. అయ్యో మనవాడండి. నా ప్రాణం ఇచ్చిందని వాళ్ళని కాపాడుతాను అంటాడు. కానీ పరమాత్మ అన్నాడు. కదా సృష్టి జరుగుతుంది, పోషణ జరుగుతుంది, లయము జరుగుతుంది. మూడు సమానంగా చెప్తాడు. ఎంత విధిగా సృష్టి చేస్తాడో అంత విధిగా లయము చేస్తాడు. అర్జునుడిని ఎంత జాగ్రత్తగా యంబరుండి కాపాడాడో అర్జునుని కొడుకు అభిమన్యుడిని అంత జాగ్రత్తగా యంబరుండి సంహరించాడు. ఇక్కడ ప్రేమ లేదు అక్కడ భోజనం లేదు. మరి ఇది దూరంగా తీసుకొని పోయి ఈ దజ దగ్గర డబ్బులా ఉంటే అర్జునుడికి వినొస్తుందని అర్జునుడిని చాలా దూరం తీసుకొని పోయారు ఎక్కడో ఉన్నాడు అర్జునుడు ఈ అభిమన్యుడు ఫల్గుణ పార్థానికి ఎక్కేశాడు.

ఆ తేక విరుస్తుందేమో అని సరిగ్గా పిలుచుతున్న సమయంలో పాణిజన్యం శంఖం ఊదియాడు కృష్ణుడు. ఆ పిలువు విను రాకుండా. అంటే రక్షించడు ఆ కృష్ణుడిని దాక కృష్ణుడిని దాక అవునియ్యడు. అది ఆయన పని. అంటే ఏమిటంటే అర్జునుడిని ఎంత జాగ్రత్త అంటే. పరమాత్మ రక్షించడానికి ఎలా సకల శక్తులు ఉపయోగిస్తాడో రక్షించడానికి అలాగే ఉపయోగిస్తాడు. రక్షించడంలో కానీ శిక్షించడంలో కానీ ఎక్కడన్నా. సమయం అంతే ఆ పని చేయాలి పరీక్షించడం ఆ అంతే ఏం లేదు ఆయనకు ప్రేమ ప్రశ్నే లేదు. ప్రేమ మళ్ళీ అభిమన్యుని సంహరించాడు అభిమన్యుని పుత్రుని అంత వారి కోసమే ఈ ప్రపంచం. అంటే సుభద్ర కానీ ఉత్తర కానీ ఉత్తర ఎందుకు మరి? అది విరాళ పదం ఎందుకు? పోలేదు. అజ్ఞాతవాసం ఎక్కడికి పోయి ఎందుకు పోలేదు? కథలు మనం కథలు అనుకుంటాం మనం. వీడు అటువంటి తనవాడు, ఆయన వాడు కానివాడు ఎవడు? ధమరాజు పోతే ఎవరిని ధమరాజుని ఎవరు ఆదరిస్తారు? ఎలా ఎట్లా పోయి ఉండొచ్చు. చెప్పొద్దు అంటే ఎవడు మాట్లాడడు. కానీ ఉత్తరతో వివాహం కావాలి. ఉత్తరతో వివాహం అయితే కానీ ఉత్తరాధ్య మందులకు పరిషిత్తు కావాలి. ముందు ఓ జగత్త వాడు. భారత చరిత్ర తరువాత మిగిలాలంటే ఉత్తర వివాహం అవసరం. కాబట్టి విరాట మేలంలో సంవత్సరం ప్రకారం. ఆయన సృష్టికి ఎంత జాగ్రత్తగా పూర్వాపర రంగములు ఏర్పడతాయో ప్రళయానికి కూడా అదే రకంగా పూర్వాపర రంగములు ఏర్పడతాయి. చాలా మందికి తెలియక ఏదో అపార్థం చేసుకుంటారు, కృష్ణ పరమాత్మ శంకరుని గురించి తపస్సు చేసి అతని వరప్రసాదం వల్ల సాంబుళ్ళి పుత్రుడిగా పొందాడు అని చెప్పుకొని అబ్బా కృష్ణుడు కూడా శంకరుని భక్తుడేనండి అని చెప్పుకుంటారు. సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటి? సాముడి వల్ల ఏం జరగాలి? జయువం క్షయం కావాలి. జయువం ఏమిటి? పర్వాలేదు అది వాడి డ్యూటీ. నువ్వు రా నీ పని చేసుకోమని చెప్పి. నా పని అట్లా నేను చేస్తున్నాను. దయ నిపుణం వచ్చి దయకారకుడు శంకరుడు కాబట్టి వాడి అంశం అక్కడ ఉండాలి కాబట్టి వాడిని పిలిచాడు సామ్ ఏర్పాటు చేశాడు.

లైగాకుడేనా అలా తాంబరు కుమారుడే వజ్రుడు. మరి వాడు శిష్కారకుడు. అందులో ఈయన అవసరం చేయును. ఎంత ఎంత జాగ్రత్తగా చూడాలి అతను రెండు సమానంగా ప్రవర్తిస్తాడు. సృష్టి ఎంత మనసు పెట్టి అంటే ఎంత దృఢంగా గూహరంగా ఏర్పరిచి అలా చేస్తారో రక్షణ అలాగే చేస్తాడు, లయము అలాగే చేస్తాడు. చెట్టుని ఎంత బాగా పెంచాడో అంత బాగా చెట్టు తనకి అయిపోయాడు. అది ప్రేమ ఉంటే కాదు. అవుతుందా? అందుకే ఆయనకు ఎక్కడా మమకారం లేదు. తనదేమిటి దాని పని చేసుకుంటూ పోతుంది. మొలక వేసినాక మొలక పెరుగుతుంది, పెద్దది అవుతుంది, వయస్సు అయిపోయినాక పడిపోతుంది. మనం పెరిగినప్పుడు ఎంత సంతోషిస్తామో అంత సంతోషించాలి రోణం సంతోషించాలి. దాని సాధ్యం అది. అంటే అలాంటి మహానుభావుడు తకే జన్మాది తా విద్యయా ఉదస్య నిరీహాస్తే తన దివ్యమైనటువంటి జ్ఞానముతో మళ్ళీ ఆ మూటిని సుచిజలములను ఉదస్య తొలగించి నిరీహః ఆసక్తి లేని వారుగా ఉంటారు. అధాతి ఋషుల కర్మాణి ఈహంతే అకర్మ హేతవే లోకంలో ఋషులు ఏం చేస్తారు కర్మాణి ఈహంతే కమరం చేస్తారు దేనికి అంటే అకర్మ హేతవే. ఇక ముందు ఎలాంటి కర్మ చేయకుండా ఉండటానికి కర్మలు చేస్తారు. అంటే కర్మలు ఆచరించడం వలన వైరాగ్యం కలగాలి. వైరాగ్యం కలగడానికి కావలసిన కర్మలు చేస్తారు ప్రేమగా. భగవత్ భాగవతాచార్య కైంకర్యం లాంటివి యజ్ఞ యోగాదులు దేని కోసం అకర్మ కేతులు. అంటే జ్యోతిష్టోమి నిస్వర్గకామోయజేత విభూతికాము భసుమాలభ్యేత ఇలాంటి గమలు చెప్పారు. ఆ యజ్ఞాలు చేస్తారు. ఆ ఫలితాలు వస్తాయి. వచ్చినట్టే వచ్చి పోతాయి. అప్పుడు ఏమైతుంది విరక్తి పుడుతుంది. యతే సముద్ర తో లోక హర్షియతే ఏ అముద్ర సముద్ర తో లోక హర్షియతే. మనం పనులు చేస్తున్నాం అయిపోతుంది. యజ్ఞం చేశాం స్వర్గం అది కూడా పోతుంది. ఇక్కడ ఇక్కడ సంపాదించరా పోతున్నదో అక్కడ కూడా పోతాయి. మరి పోయేవాడికి సంపాదించలేదు అని విరక్తి కలుగుతుంది. అందుకే క్రమలు ఎందుకు చేయాలి? విరక్తి కోసం చేయాలి.

కర్మలు ఆచరించి ఆచరించిన కర్మల వలన కలిగిన ఫలములు నశ్వరములు అని తెలిసిన తర్వాత నశ్వర ఫలం ఇచ్చే కర్మ ఎందుకు చేయాలిరా మానుకోక. అని ఫలానుభవంతో విరక్తి కలగాలి. అందుకే కర్మాని పురుతే అకర్మ హేతవే. విరక్తి కోసం. వైరాగ్యం కలగటాని కోసం ఋషులు కర్మలు ఆచరిస్తారు. ఋషులు అందరూ కాదు, మనం ఒక పని చేస్తే ఇంకోటి కూడా చేస్తాం. అవి ఎట్లా వేయబడుతుంది? మానవులం అండి, బడబడ అవుతుంది. ఒక పని పోతే అన్ని మానేస్తామా? ఇంకోటి చేద్దాం. ఎవడు రేపు వస్తుందండి ఇది అక్కడే పోతుంది. మనకు ఒక్క రోజు కాకొద్దీ ఇంక ప్రేమ పెరుగుతుంది. కానీ ఋషులకు విరక్తి కలుగుతుంది. అందుకే ఋషయః అన్నాడు అందరూ చెప్పాలి మహానుభావులు. అధాగ్రే ఋషయః కర్మాణి హంతి అకర్మహేహరి ఈగమానోతి పురుషః ప్రాయః అనికాం ప్రపద్యతే. కోరిక అనేది పుట్టినది అంటే కోరిక వలన తాను అనుభవించినటువంటి అన్ని రకముల కష్టములన్నీ ఒకసారి బేరీచి వేసుకుంటే ఈ కోరిక విరక్తినే కలిగిస్తుంది. ఏం చేస్తున్నావ్? ఛీ ఏం లాభం అండి. ఇన్ని కోరి ఇంత చక్కగా పడ్డాం ఇంత పనులు చేశాం ఏం జరిగింది? కదా చెప్తారు మనకు దివా త్రివారం లోకేస్మిన్ మనుజః విరక్తిమాప్నుయాత్. లోకంలో యాదులు చాలా చమతికారు, ఎంత చమతికారు అంటే నిజంగా అతనే సంసారం మనమే సంసారం అయిపోయి బాగా మాట్లాడతారు. కలియుగంలో మానవులట భార్య మీద విరక్తి పగలు మూడు సార్లు. పగలే అవుతుంటాడు. రాత్రి కాదు పగలే అవుతుంటాడు. దివా త్రివారం విరక్తః జాయతే పుమాన్ పగలే ఎప్పుడయ్యా త్రివారము అంటే అన్నం పెట్టినప్పుడు. అన్నం పెట్టి పాపం శాస్త్రం అన్నం పెడుతుందట. అప్పటి కాలంలో ధర్మాలు మారినాయి. కలియుగం క్రమంగా వస్తున్న కొద్దీ భర్తకి అన్నం పెట్టినప్పుడే భార్యకు వేరే ఇంటి పనులు ఉంటాయట. ఏదో ఆ ముఖానికి పడేసి నువ్వు తింటున్నావ్ బాబు నీ పని చేసుకోవడానికి పోతుందట. మళ్ళీ ఏం కావాలంటే పిలిస్తే రాదు నా తినలేం ఛీ ఇలాంటి భార్య నాకెందుకు అంటాడు ఒకసారి. రెండవది తాను పని కోసం పిలిచినప్పుడు రాదు.

నా వాళ్ళ దగ్గర ఆయన ఎందుకు అది రెండోసారి వ్యక్తి పడుతుందట. భిక్షుకునికి భిక్ష వెయ్యి అంటే రోజై పని ఎందుకు వెయ్యాలి అంటుందట. అప్పుడు వ్యక్తి ముడి సడలుతుంది. కానీ సూర్యాస్తమయం అయ్యే వరకల్లా అన్నీ రక్తులు పోతాయి. ఇది కలియుగం ప్రభావము అని పరిచయం అవుతది స్వామి. కాబట్టి అలాంటిది కాదు ఒక పని చేస్తే ఆ పని వల్ల కలిగినటువంటి ఫలితాన్ని చూచి విరక్తి పెరిగితే పని కాదు కానీ అనురక్తి కాదు. అందుకే ఈహమానస్య ఈహమానోహి పురుషః ప్రాయః అనిహాం ప్రపంచతి. కోరికలు పొందేటువంటి కలిగినటువంటి వాడు ఈ కోరికలతో కొంత కాలానికి విరక్తినే పొందుతాడు. ఇహతే భగవానిషః నహి తత్ర విషద్యతే. మనకు కూడా కోరిక ఉంటే ఇబ్బంది ఏం లేదు. కోరికలో మనం లగ్నం కానంత వరకు కోరిక తప్పు కాదు. అదేంటండీ కోరిక లగ్నం కాబట్టి కోరిక లగ్నం అంటే కోరిక ఎందుకు? లగ్నం కాకుంటే కోరిక ఎలా అవుతుంది అంటారా? పరమాత్మ సాయిచ్చత బహుశ్యాం ప్రజాయేటి అది ఈ సంకరపం కదా? మరి అందులో ఆయన లగ్నం అవుతున్నాడా? పరమాత్మ ఇహతే కదా సృష్టి చేయాలనుకుంటూనే ఉన్నాడు. సృష్టి చుక్కుకుంటున్నాడా? అదే పని నువ్వు చెయ్యి. నా ధర్మము ఇవి. సృష్టి, స్థితి, లయములు నా ధర్మము ఆచరిస్తున్నారు. అలాగే గృహ ధర్మం ఏమిటి? సంతానాన్ని పొందుట, భిక్షుకులకు ఏదో భిక్షము వేయుట, పజ్య యజ్ఞము చేయుట. ఇది ధర్మం ఆ పని చెయ్యి. ధర్మముగా ఆచరించు కానీ అభిలాషగా కాదు. మనస్సు లగ్నమైంది అనుకోండి ధర్మత్వం పోతుంది అప్పుడు. ఇప్పుడు ఏమైతుంది? అది చేయనందువల్ల కలిగే హానిని తలుచుకొని పని చేయటంలో మనస్సు లగ్నం కాకుండా జరగబోయే నష్టాన్ని గురించి ఆలోచిస్తూ భయపడతావు, పనిలా జరుగుతుంది. అందుకే కోరిక ఉండాలి, ఆసక్తి ఉండకూడదు. ఎవరయ్యా అండి? పరమాత్మ. ఎందుకు అంటున్నాడు తమీయమానం ఈయదే భగవానీచ నైతత్ర విసజ్యతే ఆత్మలాభేన పూర్ణార్ధే నావకీదంతీనుతం అతను ఆత్మలాభేన పూర్ణార్ధః మహానుభావుడు ఆత్మలాభంతో అంటే నా తనపు తాను లభించే పరమాత్మకు పరమాత్మ అవసరం లేదు కదా ఆయనకి ఇల్లు కావాలా భార్య పిల్లలు ఏమీ లేదు ఉన్నది చాలు కాదు తానే అన్నీ.

కాబట్టి తనను తాను తనతో అంటే ఆత్మ అంటాం మనం ఆత్మారాముడు అంటాం. ఇలాంటి ఆత్మారామత్వంతో అతను పూర్ణార్ధుడు కాబట్టి నా పరమాత్మకి ఎలాంటి విచారము విశాలము బాధ లేదు. అలాగే ఏ అనుతం తే నావతీనంతి. పరమాత్మే కాదు ఎవరు పరమాత్మ అనుసరిస్తారో వారు కూడా బాధపడరు. భగవంతునికి ఎలా విచారము శోకము లేదో భగవంతుడిని సేవించే వారికి కూడా విచారము శోకము లేదు. నామసీదంతి యంతం. తమీయమానం నిరహంకృతం బుధం నిరాక్షితం పూర్ణం అనన్య చోదితం నునీ శిక్ష నృన్ శిక్షయంతం నిజవర్ప సంస్థితం ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మ భావనం అన్ని మంత్రాలు తెలుగు శ్లోకం. అన్ని మంత్రాలు వేరే మంత్రం వేరే మంత్రాలు ఆ వాక్యానికి విద్యారణ్య భాష్యం స్మృతిలో ఉంటే శ్లోకం అర్థమవుతుంది. ఈ సంస్కృతం పాత్ర వ్యాకరణ భాష జీరో ఏమి తెలియదు. తమీహమానం నిరహంకృతం బుధం ఎలాంటి వాడు పరమాత్మ ఈహమానం. సంకర్పిస్తాడు. సృష్టి జరగాలి, రక్షణ జరగాలి. కానీ నిరహంకృతం నేనే చేస్తున్నాను సృష్టిని, నేనే కాపాడుతున్నానని ఆయన ఎన్నడు అనుకోడు. మనం ఏం చేయకుండా అనుకుంటాం కదా. నిజముగా చేసేవాడేమో అనుకోడు, చేయమనం అనుకుంటాం. అందుకే జరహా అందుకే ఎందుకనుకోవడం అంటే భూతం. జ్ఞాన స్వరూపుడు కాబట్టి జ్ఞాన వాడెవడు ఏం చేస్తున్నా అనుకోడు కదా. మన పని కాదు అది, మనం చేస్తాం. అందుకే భూతం నిరాశితం. జ్ఞానానికి గుర్తేమిటి? జ్ఞానం ఉన్నట్టు గుర్తేమిటి? ఎవరి కోరిక లేదో వాడు జ్ఞాని. కోరికలు పుట్టాయి అనుకోండి మనం ఎందులో లెక్క? అజ్ఞాని. నిరాకృతం పూర్ణం కోరికలు ఎవరికి ఉండవు? నిండు కుండా కోరికలు ఉండవు కదా. అన్నీ ఉన్న కోరికలు ఎందుకే అండి. అందువల్ల పూర్ణుడు అనన్య చోదితం. పూర్ణత్వానికి గుర్తు ఏమిటి అంటే తనకు తానుగా ప్రవర్తించాలి కానీ ఎవరో ప్రేరేపిస్తే ప్రవర్తించకూడదు కదా. నిండుకుండండి నాకేం అవసరం లేదు. తాను అనుకుంటే చేయాలి. ఎవడో వచ్చి స్వామి వా పని చేయి నువ్వు పని చేయి ఒకడి మాట విన్నాడు అంటే అర్థం వాడితో వీడికి ఏదో. లాభం ఉందంటే మనం చెప్తారు. దశమ స్కంధంలో చెప్పాను కదా జ్ఞాపకం అనుకుంటా. కృష్ణ పరమాత్మ గోపికలకు సౌభాగ్య మదం పెరిగిందని అంతర్ధానం చెందాడు.

మాయమైపోయారు. మాయమయ్యే వరకు విలపించారు విలపించారు ఓ రోజుకు విశ్వరం రాజన్ అంటారు వెలిగెత్తి ఓ అని ఏడ్చారు బాబు. వెతికి వెతికి తెల్లవారుధామ అయింది అని కూడా మర్చిపోయారు. తెల్లవారుధామ అవుతూనే ఉన్నారు. ఇక వారి బాధను పాపం చూడలేదు అప్పుడు కనబడ్డాడు. కనబడితే ఇది శాస్త్రం కదా. ఎదురుగా ఉంటేనేమో కలహం, సాటుకు పోతే విరాహం. రెండే చెడు చాలా వాడే కొంటాడు వ్యాసుడు. భర్త పక్కన ఉన్నాడు అనుకోండి వాడితో ఎట్లా పెంచి పెట్టుకోవాలో అని చూస్తాడు. దూరంగా పోయారనుకో ఎప్పుడు వస్తాదో అని చూస్తాడు. రెండు కలుపుకుంటే ఎందుకయ్యా పక్కన ఉండాలంటే కొట్టాడు పెట్టుకోవడానికి. టైం పోతా ఉంటది. చేస్తాం అది. ఆ రీతిలో ఎదురుగా రాగానే గోపిక గారు ఏమయ్యా నాకు చిన్న డౌట్ ఉంది ఏమిటి? లోకంలో కొందరు సేవించిన వారిని సేవిస్తారు. మరి కొందరు సేవించకున్న వారిని సేవిస్తారు. మూడోవారు సేవించిన వారిని సేవించని వారిని కూడా సేవిస్తారు. ఇంకోటి కారణం చెప్తావా అని అడుగుతున్నాను. అది నీ సంగతి ఇది ఈ సమయం మరి కుసుడు సంగతి అన్నమాట. మిమ్మల్ని ఇంత మీ కోసం పరిచపిస్తుంటే ఎలా పోతావా అని. నవ్వి కారణం ఏముంది? తమను సేవించే వారినే సేవిస్తారు అనుకోండి వారు శ్వాసపరులే కదా. సేవించని వారిని సేవించేవారు ఇక ముందు సేవిస్తారేమో అని సేవిస్తారు. వారు స్వాతర్నాయం. సేవించని వారిని సేవించిన వారిని ఇద్దరు సేవించని వారికి ఆశ లేదని అర్థం. దేన్నీ కోరని వారు ఎవరినీ సేవించడు. కొదురు నోట మీద సేవిస్తాడు. అర్థమైందా అన్నాడు. సరిపోయింది కదా. అందుకోసం సకల జరాజర జగత్తులు అని ప్రతి అంశాన్ని తాను నిర్వహిస్తారు కానీ తాను దేన్నీ కోరడు. అది ప్రధానం. నిరహంకృతం బుధం నిరాచితం పూర్ణం అనన్య చోదితం. ఇతరుల ప్రేరణతో ఏ పని చేయరు తాను. తాను సంకల్పించుకుంటే చేస్తాడు. సంకల్పం లేదు ప్రవర్తించడు. ఎప్పుడు మనకు ఆశలేమీ లేకుంటే. మనకు ఆశ ఉందనుకోండి అది వాడు ఇస్తాడో వాడు ఎవడు చెప్పినట్టు వింటే పని అవుతుందో ఏమో. మరి ఇలా కూర్చుంటే ఎవడో కొన్న దూరం పోవాలి నవ్వు నాకిరి వించాలి వాడు చెప్పినట్టు వినాలి ఏదో వస్తువు పొందాలి. పొందవలసింది ఏం లేకుంటే ఎవడితో నాకేం పని.

అందుకే అనన్య చోజితం నృన్ శిక్షయంతం జీవులకు తత్వమును నేర్పేటువంటి వారు నిజవర్త్వ సంస్థితం. పరమాత్మ ఎప్పుడు తన దారిలోనే తాను ఉంటాడు. ఇంకోళ్ళ దారికి తాను పోడు. కావాలనుకుంటే అందరినీ తన దారిలోకి తెచ్చుకుంటాడు. నిజవాత్మ సంస్థితం. ప్రభుం ప్రపద్యే అలాంటి వారే ప్రభువు. అతన్ని సేవిస్తాను. ఎలాంటి వాడు? అఖిల ధర్మ పావనం. అన్ని ధర్మములకు మూలపురుషుడు ఆకారపురుషుడు. అలాంటి స్వామిని నేను శరణు వేడుతున్నాను. ఇది మంత్రోపనిషదం వ్యాహరంతం చూసారా ఏమన్నాడు? ఇన్ని శ్లోకాలు చెప్పి చివరికి ఏమన్నాడు? మంత్రోపనిషదం వ్యాహరంతం అంటే ఇవి ఒక శ్లోకాలు కావు. మంత్రాలు ఉత్త మంత్రాలే కావు ఉపనిషదం. ఇప్పుడైతే ఆత్మ వాస్యం ఇస ఇస వాస్యం ఇందులో ఈచ, కేన, కట, ప్రచన నవ విడతలు ఉన్నాయి. శ్లోకాలు 16 ఏ కానీ ఒక్కొక్క నవ శ్లోకాలు ఒక్కొక్క విడతలు ఉన్నాయి. అందుకే స్వాయంభోము అను స్తుతి తత్వజ్ఞాన అవాప్తయే ఇమం మంత్రం ఉదాహరేత్ అంటాడు మనకు. స్కాంద పురాణంలో గమనించండి, స్కాంద పురాణం చూస్తే స్కాంద పురాణంలో భాగవత మహత్యం అని ఉంది, అదే ఒక 6వ అధ్యాయం మామ చెప్పుకుంటున్నారు అది కాక. భాగవతంలోని వివిధ అమృతాలను పారాయణం చేస్తే ఏం ఫలితం వస్తుందో అంటే ఆయా కావనాలకు ఆయా ఘట్టాలు పారాయణం. ఆ భాగం ఉంది ఖండపురాణానికి. అందులో ఈ స్వాయంభువ మనుభూత స్తోత్రం ఉంది మంత్ర జపం ఇది తత్వజ్ఞానాయ అన్నారు. మన తత్వజ్ఞానం కలగాలంటే నిత్యం దీన్ని మనం అధ్యయనం చేసుకోవాలి. అంటే ప్రపంచంలోనే ఉంటాం. కానీ ప్రపంచాన్ని కోరగూడదు. జ్ఞానం కలిగింది అంటే అర్థం ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాలని కాదు పరమాత్ములు చూస్తున్నారా? ప్రపంచము యందు తాను ఆకర్షుడు కాకూడదు. వివాహం చేసుకో, భార్య కాపురము, సంతానము, వంశము, కుటుంబము, భ్రాత ధర్మము, చేతుల ఎత్తులు అన్నీ చెయ్యి. ధర్మం ఆచరించు, ధర్మం అని ఆచరించు. అయ్యో ఇది లేకుంటే నేను బతకలేనే అనే స్థితికి వచ్చిందనుకోండి యథా రామః. ఆలోచించండి. రావణాసురుడు ఎత్తుకొని పోతే చెట్టు చెట్టుకు, పుట్ట పుట్టకు, గుట్ట గుట్టకు వెతికి ఏడ్చి ఓ అని అవస్థ పడ్డాడు.

అలాంటి వాడు తానే ఆమెను వదిపెట్టి రమ్మంటున్నాడు. వదిపెట్టిన తర్వాత ఒక నాడు ఏడిచాడు. పరిపాలన మానేయాడా? తన నడుముకి వెళ్ళాడా? తన ధర్మాన్ని ఏమైనా తప్పాడా? లేదు. అవసరం లేదు. ధర్మముగా ఆచరించు ఆ శక్తి కాదు. ఇది గృహస్థ ధర్మము. ఇదొక ధర్మము సంతానము వంశము వాళ్ళ యొక్క పోషణం. దేనికోసం దాన్ని మానొద్దు. దాని కోసం దేన్ని మానొద్దు. సంసారం కోసం, గృహస్తాశ్రమం కోసం ఇతర ధర్మాలను మనం మనం. ఇతర ధర్మాల కోసం గృహస్తాశ్రమాన్ని మనం మనం. ఇది కూడా ధర్మం. ధర్మ పారణయంతే మనస్సు. అందుకే తత్వజ్ఞానం కలుగుతుంది. ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం. సావధాన చిత్తుడిగా ఇలాంటి మంత్రోపదేశాన్ని మంత్ర ఉపనిషత్తును ఆ అధ్యయనం చేస్తున్నటువంటి మహానుభావుడిని దృష్టువాసురాహ యాసుధానాః జబ్దుమభ్యద్రవన్ క్షుధా ఇతను ఈ పని చేస్తుంటే రాక్షసులకు ఆకలి ఎక్కువై ఈ స్వాయంభువ మనువును ఈ మహానుభావుడిని తిందామని పరిగెత్తుకొని వచ్చాడు. జబ్దుమభ్యద్రవన్ సాముస్తధా అవచితానువీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః యామైః పరివృతో దేవైః హత్వా చాతత్ త్రివిష్టః ఇలా మనువును భక్షించవలసినటువంటి రాక్షసులను యజ్ఞ పురుషుడు దేవతలతో కలిసి వచ్చి వారందరినీ సంహరించి మనువును కాపాడి జగత్తును పరిపాలించాడు, మరి పని చెప్పొద్దు ఆయన ఏం చేశాడు? అవతారం అంటే ఏమిటి మరి? దుష్ట శిక్షణ శిక్షణ చేయాలి కదా. ఇలా మనువును భుజించాలనే రథకులను సంహరించి జగత్తును శాసించాడు. సర్వగతో హరిహి యావై సర్వతో దేవైహి హత్వా చాతత్ త్రివిష్టపం స్వారోచిస ద్వితీయస్తు మను అగ్నే సుతః అభవతు రెండవ మను ఎవరు స్వారోచిస మనువు కదా ఇతను అగ్ని కుమారుడు అగ్నేస్తుతః భవతు జుమత్సుషేణ జుమత్సుషేణ రోచిస్మత్ ప్రముఖాః తస్యచ ఆత్మజాః

ఈ స్వారోచిత మనువుకు జుమతు, సుశేన, రోచిత్న ఇత్యాది అందరూ కుమారులుగా కలిగినారు. తత్ర ఇంద్రః రోచన స్వాసి ఇది మన్వంతరంలో. ఇంద్రుడి పేరేమిటి? రోజన అనేటువంటి వాడు ఇంద్రుడి పేరు ఆసీత్ దేవాస్య తుషితాదయః. ఈ మనవంతరంలో దేవతల పేర్లు తుషితులు అని పేరు. తుషితాదయః ఊర్జస్తంభాదయః సప్త ఋషయః. ఈ మన సదృశ్యం ఎవరంటే ఊర్జ స్తంభం అని పేరులో చెప్పుకొస్తారు. ఈ ఊర్జ స్తంభాది ఏడుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం గల మహానుభావులు. ఋషేస్తు వేద శిరసః తుషితానామ పత్ని అభూతు వేద శిరస్సు అయినటువంటి మహర్షి యొక్క మహర్షికి. తుషిత అనేటువంటి భార్య ఉంది తస్యామ్రితో దేవః విభువో ఇతి అద్విశృతః ఈ తుషిత యందు లేదా శిరస్సు అనే మహర్షికి పరమాత్మ విభు అనేటువంటి పేరుతో అవతరించాడు. కుమారునిగా అవతరించారు అది విశ్వతః అష్టాశీతి సహస్రాని మునయః ఏ తౌరతాః అన్వసిత్తన్వతం తస్య కౌమార బ్రహ్మచారినః ఈ విభువు ఏం చేశాడు? ఒక్కొక్క అవతారం ప్రయోజనం కావాలి కదా? విభువు ఏం చేయాలంటే అష్టాశీతి సహస్రాని మునయః. 88 వేల మంది మునులకు. తత్వజ్ఞానమును బోధించారు. ఏ ధృతవ్రతాః అన్వర్జన వ్రతం తస్య కౌమారం బ్రహ్మచారిణః వారికి ఈ వ్రతాన్ని ఈ మహానుభావుడు నేర్పాడు బోధించాడు. తృతీయః ఉత్తమో నామ. మూడవ మను పేరేమిటి? ఉత్తముడు. ఎవరీయనే? ధ్రువుని సోదరుడు. తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రత సుతః మనుహు పవనః సృంజయః యజ్ఞహోత్రాగ్యాః తత్సుతా అతనికి పవన యజ్ఞహోత్రాలు ఏడుగురు వీళ్ళు కుమారులు. వశిష్ట సప్త ఋషులు ఏడుగురు సప్త ఋషులు. సత్య వైదశ్రుత భద్ర దేవ ఇంద్ర సత్యచిత్తులు. సత్యాదులు దేవతలు. ఆ సమయంలో ఇంద్రుడి పేరు సత్యజిత్ అనేటువంటి వారు ఇంద్రుడు. ధర్మస్య సోనృతాయాంతో భగవాన్ పురుషోత్తమః సత్యసేన ఇతి ఖ్యాతః జాతః.

సత్యవ్రతైత్తః ఈ సమయంలో ధర్ముడికి భార్య అయినటువంటి సూదృత యందు పురుషోత్తముడు సత్యశేనుని పేరుతో సత్యవ్రతులతో కలిసి అవతరించాడు. అతను అనుత వ్రత దుస్శీలాన్ అసతః యక్షరాక్షసాన్. ఈ సత్యశేనుడు అబద్ధాలు అనటము వాళ్ళ వ్రతం అన ఏ వ్రతం అమృత వ్రతం. వాళ్ళ వ్రతం ఏంటి అసత్యమే మా వ్రతం అసత్యం అనటం అంటే మేము పరవా నిజం చెప్పము. వ్రతం ఏం చెప్పమని కాదు అబద్ధమే చెప్తాము వాళ్ళ వ్రతం. అలాంటి వాళ్ళను, దుస్శీలులను, యక్షరాక్షసులను, భూతద్రుహ సకల ప్రాణులకు హాని చేసేటువంటి మహానుభావులను భూతద్రుహ భూతగణాన్ అవధి. వారందరినీ సత్యజిత్ అనే మహా సత్యశేనుడు వధించాడు. చతుర్ధ ఉత్తమ భ్రాత మనుహు నామ్నాచ తామసః నాలుగవ వాడు నాలుగవ మనువు ఉత్తముని సోదరుడే తామసుడు అనేటువంటి వాడు. పృథుహు ఖ్యాతిహి నరః కేతుహు ఇత్యాద్యాహ దచ తత్సుతాః ఈ కుమారులు పది మంది. సత్యకాహరయో వీరాః దేవాః. సత్య కాదు ఇక్కడ దేవతలు త్రిశిఖుడు ఈశ్వరుడు త్రిశిఖ ఈశ్వరః జ్యోతిర్ధర్మాదయః సప్త ఋషయః ఋషుల పేర్లు జ్యోతిర్ధర్మాదులు అన్నమాట. తామసో తామసే అంతరే దేవాః వైధృతయః నామ విధృత విధృతేహ తనయా నృపా దేవతల పేర్లు వైధృతులు అంటే విధృతి యొక్క పుత్రులు. నష్టాస్కారేన యైర్వేదాః విసృతాః స్వేన తేజసా ఎందుకు మీకు ఆ పేరు వచ్చిందంటే కాలక్రమంలో నచించినటువంటి వేడములను మళ్ళీ మీరు ధరించారు. విశేషేణ ధరంతి విధృతా విశేషంగా ధరించిన వారు అని అర్థం. నష్టమైన వలన మళ్ళీ ధరించారు కాబట్టి వారికి విధృతా అనేటువంటి పేరు. తత్రాపి యజ్ఞే భగవాన్ హరిణ్యాం ఈ తామస. మనవంతరంలోనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు తత్రాభి జజ్ఞే భగవాన్ హరిమేధ అనేటువంటి వాడి మహర్షికి భార్య హరిణి. ఆమె యందు ఈ మహానుభావుడు హరి.

అనే పేరుతో అవతరించాడు. ఈయన ఏం చేశాడంటారా? గడియేంద్ర మోషణ అని చేశాడు. ఇచ్చాడు భగవాన్ హరిణ్యం ఇచ్చాడు హరిమేదసః. హరిరీత్యాహృతః యేన గజేంద్రః మోహితః మోచితః గ్రహాత్. హరిమేధస్ యొక్క ఋషి యొక్క కుమారుడు హరి పరమాత్మ ఇతను గజేంద్రుడిని ముసరి నుండి రాపాడాడు అంటే బాదరాయణ ఏతత్తే శ్రోతమిచ్చామహే వయం మహానుభావమేమో ఈ విషయాన్ని వినిపించాలనుకుంటున్నాము. హరిహి యథా గజపతిం గ్రాహగ్రస్తం అమూముచత్రం. మకరం పచ్చినటువంటి ఎనుగును స్వామి వచ్చి ఎలా విడిపించాడు ఆ విధానాన్ని వినిపించాలనుకుంటున్నాం. తత్కథ సుమహత్ పుణ్యం ధన్యం. స్వత్యయనం శుభం. ఈ కథ ఎంతో గొప్ప పవిత్రమైనటువంటిది. శుభాన్ని కలిగించేది, మంగళాన్ని ప్రసాదించేది. ధన్యం అంటే ధనాన్ని ప్రసాదించేది కదా ఇలా స్వత్యేనం శుభం యత్ర యత్ర ఉత్తమ శ్రోతః భగవాన్ దియతే హరి ఈ కథే కాదు. పరమాత్మ గానము చేయబడే ఏ కథైనా శుభమే, మంగళమే, స్వచ్ఛైనమే. కాబట్టి చెప్పవలసింది అడిగితే పరిష్చితైవం తతు బాదరాయణి ప్రాయోపవిష్తేన కథా సుచ్యోదితః ఇలా పరిష్చితైవం మహారాజు. ఆ శుభయోగింద్రుడిని ఇలా అడిగితే ఉవాసె విప్రాహ ప్రతినంత్య పార్థివం అయినా బాగా అడిగావయ్యా పరమాత్మ పదను వినాలనే కోరికనే చాలా విశేషం కదా అలా అనిపించి ముదా మునీనం సదస్యస్మ శృణువతాం. ఆనందంతో వినుచున్నటువంటి ఋషుల సభలో శుకయోబిందుడు ఈ కథా ఉత్తాంతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఆసీతి గిరివరో రాజన్ త్రికూట ఇతి విస్తృతః. ఏం పర్వతము? త్రికూట పర్వతము. ఎక్కడ ఇది? క్షీరోదేనావృతః. క్షీరసాగరంతో చుట్టబడి ఉంది. అంటే ఏమిటి? క్షీరసాగరం మధ్యలోనే ఉంది పర్వతం.

దగ్గరే దూరమే లేకపో కానీ స్వామి ఆ మాత్వానికే అంత కష్టపడి పెరిగే ఉంటారు అప్పుడు ఆ పద్మ పద్మ పడి ఉడికే శ్రీరోదేనావృతః శ్రీమాన్ యోజనాయుతం దగ్గరే అనుకుంటున్నారా? 10,000 యోజనాల విశాల్యంతో ఉంది కదా పర్వతం, అర్థమైందా? యోజనం అంటే. 12 కిలోమీటర్లు. ఒక 1000 అంటే 12000, 10,000 అంటే 1,20,000 కిలోమీటర్ల విస్తారంతో పర్వతమే. మరి అక్కడికి వేరే ఎక్కడ ఉన్నారు సముద్రం అలా తింటాయి కాబట్టి అక్కడే ఉంది కానీ మనం హైదరాబాద్ లో ఉన్నాం అన్నట్టు మనం ఇక్కడే ఉన్నాం ఎక్కడో కూకట్ పీల్ అవుతా ఎక్కడో పోతే ఏదో మియాపూర్ అంటాం ఎలా పోవాలి? అయ్యో హైదరాబాదే అండి అంటే అంతా హైదరాబాద్ ఏం చేస్తావ్? అలా ఇదంతా టీరు తాగాలనే కానీ ఈ పర్వతమే 10,000 యోజనాలతో అది కూడా ఉచితహార ఎత్తు. ఇప్పటికైనా ఎత్తు కంటే నాలుగు రెట్లు వైశాల్యం ఉంటుంది కదా. చామన్. ఎత్తు ఎంత కూడా అంతకు నాలుగు రెట్లు వైశాల్యం ఉంటుంది. 10,000 యోజనాల ఎత్తు అంటే 40,000 యోజనాల విస్తీర్ణం ఉండాలి. ఈయన విచృతః తావతా విచృతః పరియస్తిభి శృంగైహి పయోనిధిం అంతటి వైశాల్యం ఎక్కువ లేదట తానే చెప్పాడు నాలుగు లేకపోతే ఏమవుదట తావత అంతే వైశాల్యం అది. పదివేలు ఏడున్నర వెచ్చాల్యము, పదివేలు ఏడున్నర ఎత్తు ఉండి త్రిపిధి శృంగై మూడు చిఖరములతో పారసముద్రాన్ని వ్యాపించి దిశహాస్తం రోచయన్. ఆకాశాన్ని దిక్కులను శోభింపచేస్తేనా రౌప్య ఆయస హిరణ్మయై. దాని పేరే త్రికూటం అన్నాం కదా 3 శిఖరములు ఏమేమిటి బంగారు శిఖరము వెండి శిఖరము ఇనుము శిఖరము దౌప్య ఆయత ఇరంభై ఇలా 3 శిఖరాలు ఉన్నాయి అలాగే అన్యైత్య గుహ సర్వ రత్న ధాతు విచిత్రతై రకరకాల రసములు సకరక ధాతువులు, సకరక వృక్షములు అలాగే సరస్సులు, కొలములు అవనిద్యాం అనంగృహి సమంతాత్ సచ్ అవనిద్యమానాం గ్రిహి సమంతాత్ పయ ఉర్మిభి కరోతి శ్యామలాం భూమిం హరిన్ మరకతాస్మతిహి.

ఆ పర్వతం యొక్క స్థానుభాగం ఉంది అది నిత్యము పారసముద్రం యొక్క తరంగములతో ప్రక్షాళన చేయబడుతుంది. వచ్చి కొనుక్కుంటే ఇక్కడ పర్వతాన్ని ఇలా సిద్ధాచరణ గంధర్వ విద్యాధర మహోరగైహి కిన్నరైహి అప్సరోభిచ్ఛ కీడద్మిహి యుక్త కందరః యక్షా కిన్నర గంధర్వ సుపురుషాదులు ఎప్పుడు అందులో వ్యవహ ఇస్తుంటారు వారి యొక్క సంగీతము యొక్క ధ్వని. ఇప్పుడు వినిపిస్తుంది అలాగే ఆ చుట్టుపక్కల వింత వింత కురముల యొక్క గర్జనలు వినిపిస్తుంటాయి లీల యొక్క జంతువులు వినిపిస్తుంటాయి నానారణ్య పశువురాత సంకుల ద్రోణ్యలంకృత ఆరణ్యక మృగములు ఆరణ్య పశువులు ఇలాంటి వాటితో వ్యాపించి ఉంటుంది. అలాగే రకరకాలుగా చిత్రద్రుమ సురోద్యాన ఎన్నో ఉద్యానవనాలు, ఎన్నో వృక్షాలు, ఎన్నో సరస్సులు, ఎన్నో తీరములు, ఎంతమంది అప్సరసలు, దేవతాస్త్రీలు వీరంతా వివరించుకుంటూ వారి యొక్క అలంకరాలతో అంతటా అలంకరించబడుతుంది. అందులో మందార, పారిజాత, పాటల, అశోక, చంపక, సుతా, ప్రియార, పనస, ఆమ్ర, ఆమ్రాతక, క్రముక, నారికేర చెట్ట పేరు. అలాగే ఖర్జూర, బీజాపుర దానిమ్మ కూడా చేసింది. ఆ అలాగే మధూక, మధూకం అంటే తిప్ప. మధుక సాల సాలైహి తమాలైహి అలాగే రతనార్జునై అరిష్టోదుంబర ప్లక్షైహి వటైహి కింసుక చందనైహి ఇలా రకరకాల వృక్షములతో అలంకరించబడ్డది. అలాగే కుముద ఉత్పల కఖలార తటపత్ర శ్రీయోజితం కలువలు పద్మములు సహస్ర పద్మములు. సహస్ర దళములు వెయ్యి వంద అన్నమాట అది అన్ని రకాలు అలాగే మత్త సల్ప నిర్కృష్టం శకుంత ఇత్య రకరకాల పక్షులు అలాగే నీటి పక్షులు అరణ్య పక్షులు గిరి పక్షులు అలాగే నీటి వృక్షాలు అరణ్య వృక్షాలు పర్వత వృక్షాలు శిఖర వృక్షాలు ఇలాంటి రకరకాల శోభలతో వ్యాపి శోభితం తీరజైహి చాన్యైహి నిత్య నిత్యర్తుభిహి అలం ధ్రుమైహి ఆ పరుగులకు ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఋతువుల విచేదల అక్కడ ఉన్నాయి. నాకు లోకంలో ఏ ఋతువులో ఆరు మంచి చెట్లే ఉంటాయి, ఆ పుష్పాలే ఉంటాయి. అక్కడ ఆరు ఋతువుల పుష్పాలు ఉన్నాయి, ఆరు ఋతువుల ఫలాలు ఉన్నాయి, ఆరు ఋతువుల మృగాలు అవన్నీ పక్షులు ఉంటాయి. ఎందుకంటే అది క్షీరసాగరం కదా, స్వామి దగ్గరనే ఉన్నాడు. దగ్గర అంటే ఓ 10 లక్షల దూరంలో ఉంటారు. ఇలా తత్రైకద తద్గిరికాననాశ్రయః కరేణుభిని వారణయూధపశ్చరన్ ఇలాంటి త్రికూట పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో ఒక

గజరాజు తమ ఆడ ఏనుగులతో కలిసి విహరిస్తూ సకంటకాన్ కీచక వ్యూను వేత్రవత్ విశాల గుల్మం ప్రడుజన్ వనస్పతీన్. రకరకాల మహావృక్షాలను కూడా తన శరీరంతో తొండముతో కూల్చి పారేస్తూ యద్ గంధమాత్రాధారయాః గజేంద్రాః వ్యాఘ్రాదయా వ్యారలుగాత్స ఖడ్గ మోరగస్యాభి భయాతు ద్రవంతి ఈ గజరాజు యొక్క వాసన వస్తే సింహాలు కూడా పారిపోతున్నాయంట. యత్ యత్ గంధ మాత్రాత్ హరయః. హరి అంటే సింహం. ఈ ఏలుగు వాసన వచ్చిందంటే సింహాలే పారిపోతున్నాయి. ఇక ఇతర గజేంద్రములు, వ్యాఘ్రాలు, పెద్ద పుళ్ళు అలాగే వేరే మృగములు, ఖడ్గ మృగాలు, మహా మహా సర్పాలు ఇవన్నీ భయంతో పారిపోతు తగౌర కృష్ణాః. శరభాలు కూడా అక్కడ శరభా చమర్యః ఇలాంటివన్నీ పురుకాః వరాః మహిపత్ర దరియా గోపుచ్చ సాలారుక మర్కటాశ్చ అన్యత్ర శుద్ర హరినాస్త సాదయ చరంతి అపీతా యదనుగ్రహీన అతని దయ ఉంటే అతని ప్రేమ పొందిన మామూలు కుందేలు కూడా అక్కడే ఆడుకుంటున్నారు. అతని కోపాన్ని చూసిన సింహాలు కూడా. సరఫాలు కూడా ఆ దరిదాపుల్లో లేకుండా పారిపోతున్నాయి. సధర్మ సప్తః కరిభి కరియేరుభి వృతః ఆ మహానుభవుడు ఆ గజేంద్రుడు దేశవికి. తాపానికి ఆగలేక తన ప్రియురాలులతో కలిసి మదచ్యుత్కరభై మదమును చొలించేటువంటి ఏనుగు పిల్లలతో కలిసి గిరిం గరిమునా పరితః ప్రచంపయన్ అంత పెద్ద పర్వతాన్ని తన అడుగులతో కంపింపచేస్తూ నిసేవ్యమాన అలిపులైహి మదాసనైహి మదజరము యొక్క సుగంధానికి ఆశపడి తుమ్మెదలు సేవిస్తూ ఉండగా సర్వోనిరం పంకజరేణు రూషితం పద్మ సుగంధము తిండి ఉన్నటువంటి హృస్సును జిగ్రన మిదూరాత్ మదవిత్వరే క్షణః వాసన చూస్తూ మదముతో మత్తిల్లిన కళ్ళతోటి వృతస్వ యూతేన తన వాళ్ళందరితో కలిసి తృషార్జితేన దప్పి కొని సర్వవరాభ్యాసమధాగమతు ధృతం.

ఆ సరోవరం దగ్గరికి పెంచేశాడు. విగాస్య తస్మిన్ అమృతాంబు నిర్మలం భీమారవిందోత్మల రేణువాసితం బంగారు పద్మముల యొక్క పరాగమృత సుగంధమైన జలాన్ని అందులో బాగా స్నానం చేసి పపౌ జలాన్ని హాయిగా తాగి నిజ పుష్కరోద్ధృత ఆత్మానవర్ధి స్నపయన్ గతక్రమః మనం చేశాడు, తాగాడు, తన తొండముతో నీళ్ళను తన మీద చల్లుకుంటున్నాడు, తన చుట్టూ ఎవరు ఉన్నారో ప్రియురాలు ఉన్నారు, వాళ్ళను కూడా స్నాపయన్ ఏమంటాం కదా ఫోంటేన్ పెడతాం కదా అలాగే తొండంతో లాగసారి చిమ్మితే అలాగే వస్తుంది. అలా మొత్తం కడుపుతూ స్నానం చేయిస్తూ స్వపుష్కరోనో శ్రీకరాంబు బిహి నిపాయయన్ సంస్నపయన్ తన ప్రియురాళ్లకు స్థాపిస్తూ స్నానం చేయిస్తూ ఘృణీ కరేణు కలభాంశ దుర్మద నా చేష్ట కుచ్చినం కృపణ అజమాయయా తంత్ర సత్య నృప ఇలా పరమాత్ముని యొక్క భగవంతుని మాయం తెలుసుకోలేక తన బలము, తన మదము, తన వైభవము ప్రకటించబడేలా ఆ సరస్సులో విహరించడం కోల్పెట్టింది. ఇలా విహరిస్తూ ఉంటే తన్ తత్ర కచ్ఛ నృప దైవ చోదితః గ్రహః బలీయాన్ చరణే రుషాగ్రహీత్. ఎప్పుడైతే మదము గర్వము అహంకారం ప్రబలుతుందో స్వామి చిన్న చిన్న పాఠం ఇస్తారు కదా అందుకే దైవ చోదితః అని అంటున్నారు. పరమాత్మ ప్రేరణ స్తుతి అక్కడ గ్రాహ బలీయాన్ గ్రాహ చాలా బలంగా అయినటువంటి ఒక ముసలి చరణే రుషా అగ్రహీ ఈయన యొక్క పాదాన్ని కోపంతో పట్టేసింది యదృచ్ఛ ఈవం వ్యతనాంగతో గజ యదాబదం సహా అతిబలః విచక్రమే ఇది ఎదురు చేయాలి. చెప్పాను కదా దైవ బలంతోటి దైవ సంకల్పంతో ఇలా ఆపద పొందినటువంటి ఆ ఏనుగు తన బలాన్ని మొత్తం ఉపయోగించి సహా అతిబలః చిన్నదేం కాదు కదా. చాలా బొబ్బలం ఇంత బలం తోటి విచక్రమే దాన్ని వెనక్కు లాగటానికి ప్రయత్నించింది. తథాతులం యుధపతిం కరేణవః వికృష్యమానం తరసా బలీయస విచక్రసు దీనతీయ అపరేగజాః పాత్మిగ్రాః తారయుతుం ప్రచాశకం అంత పెద్ద గజరాదు.

అంత బలాఢ్యుడు అనుకోని ఆపదకు గురి అయి బాధపడుతూ కష్టపడుతూ విలపిస్తూ ఉంటే ఇంతసేపు అతనితో ఆడుకున్నవారు అతని చేత ఆదించబడిన వారందరూ ఆ చుట్టుపక్కల ఉండి అయ్యో నాయనా అంటున్నారు తప్ప. ఎవరు విడిపించలేరు కదా, ఆయనది కాదు మనకదే కదా, మనకు అన్నీ బాగా కప్పల వసతులు అన్నీ బాగా వస్తే తెచ్చి అందరి ఆ వాడికేమండీ. సార్ అండి వారు సంపాదించలేము అనుకున్నారు ఎంత దైవో వారికి ఎంత ప్రేమో అందరికీ పెడుతూనే ఉంటారు పొరపాటున ఆపవలసిన పాపం అండి దైవం బాగాలేదు రాజ్యాలయం బాగాలేదు ఏం చేస్తాం అంటారు తప్ప ఇంత గారం మరి నువ్వు మొగుడు చేశావు కదా చెప్పు ఏం కావాలో అంటే ఆయన పొరపాటున అదే రా అన్నారు. మరి అంత బాగా ఆచారం బాగాలేదండి పాపం అది ఎన్ని కష్టాలు వచ్చాయో దూరంగా ఉన్నాడు ఆయన దగ్గర రాడు. అట్లనే ఏ ఊరు కూడా దూరంగా ఉండి అయ్యో అయ్యో అంటున్నాయట. ఏం కదా త్వ చెప్పలేదు అంటే మనకదే. అందువల్ల తదాతురం పార్ష్ని గ్రహాం తాలయుతుం నచా శకం దగ్గర ఉన్నవాళ్ళు. పక్కల ఉన్నవాళ్ళు అతన్ని విడిపించలేకపోయారు. నియుద్యతోరేవం విభేంద్రనక్రయోహో వికర్షతోహో అంతరతః బహిర్మితః. ఏనుగు ముసలి ముసలి లోపలికి లాగుతున్నది ఏనుగు బయటికి లాగుతున్నది ఇలా రెండు పరస్పరం అంతరతః బహి లోపలికి లోపలికి బయటికి బయటికి లోపలికి ఇలా లాగుతూ ఉంటే సమా సహస్రం యగమన్ మయీపతే సప్రాణయోహో చిత్రం వంశ తామరా ఒక వెయ్యేళ్లు మాత్రమే గడిశాడట బాబు. సమాహ సహస్రం కానీ అది ఇంకా సప్రాణ ఇద్దరు బతికే ఉన్నారు అక్కడ. ఏనుగు బతికే ఉంది, ముసటి కూడా బతికే ఉంది. తతో గజేంద్రస్య మనోబలోజసాం కారేన దీర్ఘేన మహానభూత్యయా దానికేమి? ముసటికి ఆహారం దొరుకుతున్నది. దీర్ఘ దర్శనమే దాని పొత్త ఎక్కడికి పోవాలి? కానీ ఏనుగు. ఏం ఆహారం లేదు. ఆహారం లేదు రక్తం పోతుంది. పరిస్థితి ఏమిటి? కాబట్టి కాలేన దీర్ఘేన మహానభూత్ మనోబలము తగ్గింది.

తిరుదయవలము తగ్గింది, తేజస్సు తగ్గింది. ఇలా చాలా చాలా నడిపేసరికి వ్యయం చాలా జరిగి వికృష్యమానస్య జలే అవసీదతః విపర్యయోభూతు సకలం జలోకతః. ఏనుక్కన్నీ తగ్గిపోతున్నాయి, ముసలికన్నీ పెరిగిపోతున్నాయి. అందుకే విపర్య ఏహా అంటున్నాడు, తలకిందర అయిపోయింది అంటున్నాడు. జలోకసః ఇత్తం గజేంద్రః స యదాప సంకటం ఇప్పటిదాకా పోరాడాయి కానీ కష్టం వచ్చేసింది. దీని పొంది ప్రాణస్య దేహి వివచః యదృచ్ఛయా మానవుడికి ఆపద ఎప్పుడు వచ్చినట్టు భావిస్తాడు? ప్రాణాలకు సంకతం వచ్చింది అంటేనే ఆపద అనుకుంటాడు. అందాక అవునండి సంసారం కష్టాలు వస్తాయి ఎదుర్కోవాలి దాటాలి భయపడతారా? ఇప్పుడు దాకా ప్రాణానికి అబ్బో అమ్మో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అది లేకుంటే బతికున్నంత కాలం మాత్రం ఏడుస్తూనే ఉండాలి. ప్రాణం పోతున్నాడు ఏడుస్తున్నాడు. ప్రాణం పోతుందంటే మాత్రం గట్టిగా పడుతున్నాడు. అందుకే ఏనుగు కూడా వెయ్యేళ్లు కొట్లాడింది. బలం ఉందనుకుంది. ఆ బలం కాస్త పోయింది. ఇప్పుడు ప్రాణ సంకటం వచ్చేసి. అపారయన్ ఆత్మవిమోక్షణః చిరం దద్యావిమం బుద్ధిమధ అభ్యపద్యతాః తనకున్నటువంటి సకల బలముతో తనను తాను విడిపించుకోలేక కొంచెం పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి ఒక ఆలోచన పొందిందట. బుద్ధిమతాభ్య పద్యత నమామిమే జ్ఞాతయః ఆతురంగజః కుతక్కరిణ్యః ప్రభవంతి మోచితం. ఎంత కష్టంలో ఉన్నాను. నా చుట్టూ ఇందరు బలాదిరి గణములు ఉన్నాయి. వాళ్ళే విడిపించలేక కూడా ఇక నా పత్నులు, నా పుత్రులు విడిపిస్తారు. కుతః వాళ్ళ లెక్కల గ్రాహేన పాశేన విధాతురావృతా ఇది నన్ను బంధించింది ముసరి కాదు విధాతుహు పాశేన. ఇది బ్రహ్మపాచము అంటే ఇది కర్మ వచ్చింది తప్ప ఇది ముసలి కాదు కాబట్టి తం యామి పరంపరాయణం ఎవరు నన్ను బంధించాడో వాడినే విడిపించమని అడుగుతాను.

అంటే ఇది విధి జ్యోతితం కాబట్టి దైవ ప్రసాదం కాబట్టి ఆయన్నే ప్రార్థిస్తాను. ఏ దైవ సరిగ్గా చూడనందువల్ల నాకు కష్టం వచ్చిందో కష్టం తొలగించురా బాబు అని ఆ దైవాన్నే ప్రార్థిస్తాను. యస్కచ్ఛనీచః బలినః అంతకోరగాత్. ప్రచండ వేగాత్ అభిధావతా వృజం పీతం ప్రపన్నం పరిపాతియద్వయాత్ మృత్యు ప్రసావతి హరణం తమీమహి. ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం కలిగింది. కరిగి ఏం చేస్తున్నాడు? యష్టస్యనేశః బలినః అంత ఘోరగాత్. సకల చరాచర జగత్తులు జీవులను మృత్యువు అనేటువంటి మహా సర్పము నుండి కాపాడేవాడు ఎవడు? అంతట ఉరగాత్ యమపాచం అన్నమాట. అలా కాలసర్పం అంటాం. ఇలాంటి కాలసర్పము నుండి యస్కస్యని ప్రచండ వేగాత్ అభిభావతః మహావేగంగా పరిగొచ్చి వచ్చేటువంటి కాలసర్పం నుండి ఏ మహానుభావుడు కాపాడుతాడో ఎవరిని? భీతం, ప్రపన్నం, పరిపాతి. భయపడిన వాడల్లా కాపాడడు. ప్రపన్నం. కదా? మనం అందరం భయపడుతూనే ఉన్నాం. కానీ పొరపాటున కూడా మనం స్వామి కాపా అంటున్నాం అడుగుతున్నామా? కష్టాలు వస్తున్నాయి, బాధపడుతున్నా, తప్పించుకుంటున్నా, ఏదో చేస్తున్నా తప్ప ఎందుకు ఈ బాధ? వారిని అడుగుడానికి కష్టం అనుకుంటున్నామా? అనుకుంటే జరుగుతది. అదే. సీతమ్మ వారి చుట్టూ అశుధ స్త్రీయులు నా కల వచ్చింది, ఇన్ని అబదలు వస్తున్నాయి, రాముడు వస్తాడు, మనల్ని చంపుతాడు, మనం పోయి ఆమె శరణు వేయాలినా అని కబుర్లు చెప్తారు తప్ప శరణు వేయాలని. లేదు మనం కూడా కష్టాలు వచ్చాయి స్వామిని ప్రార్థిద్దామా అనుకుంటాం తప్ప ఇంకా టైం కేనండి గుడికి పోదాం అంటే పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం పడే పనులు ఏం చేస్తాం ఇది తప్పదు. అనుకుంటాం కదా అందుకే పీతం ప్రపన్నం పరిపాతి భయపడిన వాడిని కాదు భయపడి ఆశ్రయించిన వాడిని ఎవరు కాపాడుతారో అతను మాత్రం కాపాడుతాడు అంటే యద్భయాత్ మృత్యుహు ప్రధావతి.

ఇందరిని భయపెట్టే మృత్యువు ఆ పరమాత్మ భయంతోటి తానే పరిగెత్తుతుంది. అలాంటి తమ్ అరణం తమ్ అలాంటి ఆధారమైనటువంటి స్వామిని నేను ధ్యానం చేస్తున్నాను. అంటే భగవంతుడిని ధ్యానం చేసి, భగవంతుడిని శరణు వేడి, భగవంతుడిని ఆశ్రయించి నాకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని తొలగించుకుంటాను అనుకుంటున్నారు. చూడండి తమీమహి. ఏవం యోచితః బుజ్య సమాధాయ మనోహృది ప్రకారంగా మనోహృది సమాధాయ మనస్సును హృదయంలో నిలిపి యజా పరమం జాప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. ఈ మహానుభావుడు పరమ పరమాత్మ మంత్రాన్ని జపించాడు. ఏ నొక్కు మంత్రం ఎలా వస్తాది అంటారా? ప్రాగ్జన్మని అనుశిక్షితం. పూర్వ జన్మలో నేర్చుకున్న దాన్ని జపించడం మొదలుపెట్టారు. ఓం నమో భగవతే తస్మై యత ఏతత్ శిదాత్మకం మొదలు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాం కదా. అందుకే మొత్తం మంత్రం అనుకుండా ఓం నమో భగవతే అన్నాడు. అని రెండో పదంలో యతయేత చిదాత్మతం ఈ ప్రపంచంలో అంతా ఎవరు వ్యాపించి ఉన్నారు అంటే వాసుదేవుడు. కాదా అర్థం చెప్పాడు. సకల జర జర జగత్తులో ఎవరు వ్యాపించి ఉన్నారో సకల జర జగత్తు ఎవరి నుండి ఆవిర్భవించిందో యదయ దశ్చితాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేక్షాయ అభిధీమహి ఒక్కడే పురుష చెప్పుకున్నాం కదా పురుషేతేతి పురుషా చెప్పుకున్నాం. మన శరీరాన్ని పురము అన్నాం కదా. రకరకాల పురములు సృష్టించేవాడు పురుషుడు. అలాగే పురుషాయ ఆది బీజాయ. అతని మొదటి కారణం అటువంటి పరేషాయ పరులకు కూడా ఈసుడు. అంటే బ్రహ్మాదులకు కూడా అది దేవత లాంటి వాడిని అది ధీమహి. ధ్యానం చేస్తున్నాము. యస్మిన్నిదం యకస్యేదం యేనేదం యైదం జగతి యహ అస్మాత్ పరస్మాత్ పరం తంగుంది. అదండి ఎవరికే జలించు జగము ఎవరి లోపల నుండు లీనమై. రే భజన యస్మి నిదం యతస్తేదం యేనేదం సకల చరాచర జగత్తు ఎవరిలో ఉందో సకల చరాచర జగత్తు ఎవరి నుండి వచ్చిందో సకల జగత్తు ఎవరి చేత సృష్టించబడిందో ఈ జగత్తంతా ఎవరో

వరే కదా అతని నుండే వచ్చింది అతని వలననే వచ్చినది. అతని చేతనే ఏర్పడినది అతనే జగత్తుగా ఉన్నాడు. యహ అస్మాత్ పరస్మాత్చ్య పరం. ఇహలోకం కంటే పరలోకాల కంటే పరమైనవాడు. కదా పరఃపరాణం అధిపః పరోయతః అంటుంది వేదం, పరాణం పరః యః అస్మాత్ పరస్మాత్చ్య పరం తం ప్రపద్యే స్వయంభువం, అలాంటి స్వయంభువునకు నా నమస్కారం. కారణం ఈ అతని శరణు వేడుతున్నాను స్వయంభువం యత్స్వాత్వనీదం నిజమాయయార్పితం కొచిత్ వివాతం కొచితత్తిరోచితం ఆ పరమాత్మ సకల చరాచర జగత్తును తన మాయ చోటి కొంతమందికి సాక్షాత్కరింపచేస్తాడు కొంతమందికి అంతర్ధానం చేసాడు. కొందరికి చూపేవాడు తానే, కొందరికి దాచేవాడు తానే. అంటే ప్రపంచాన్ని వ్యక్తీకరింపజేసేది అతనే. తిరోహితం ఇది కూడా అతని. ఇలా తిరోహితం అవిద్ధ దృకు సాక్షి ఉభయం దదీక్షతి అతను అవిద్ధ దృకు అతని జ్ఞానానికి ఎలాంటి విద్ధ ఆపద బాధ అడ్డు ఉండదు. సాక్షి. అన్నిటిని చూస్తుంటాడు, ఉభయంతదీక్షతే ఈ రెండింటిని అంటే ప్రకృతిని జీవుడిని తాను చూస్తుంటాడు, సాత్మమూలోవతుమాం పరాత్మరాన్. ఆత్మ మూలము పరాత్పరుడు నన్ను కాపాడుగాక కాలేన పంచత్వమితేషు కృత్సునసహా లోకేషు పాలేసుచు సర్వరేతుషు అన్ని లోకములు లోకపాలకులు సకల లోకముల హేతువులు ఇవన్నీ కాలేన పచ్యత్వమితీషు ఆయాస కాలం రాగానే నశిస్తాయి. నశించినప్పుడు కృస్తు నశ మన కొద్ది మిగలవు కృస్తు నశ అంటే ప్రాకృత ప్రళయం అన్నమాట. సంపూర్ణంగా సకల జరాజర జగత్తు, జగత్పాలకులు, జగజ్జేతువులు ఇవన్నీ ప్రళయమైనప్పుడు తమస్తదాతీతి గహనంగ వీరం.

అయినా మంత్రం వస్తున్నదా? తమస్తదాసీత్ గహనం గభీరం. వేదం ఒక రెండు అత్తలు. అంతే విధంగా అంటున్నా. తమస్తదాసీత్ గహనం గభీరం. ఏముంది? ప్రపంచమంతా ప్రళయం అయితే ఏం మిగిలింది? ఈ గఢం ఏమి లేదు. తమహా ఏమో ఇంకేం లేదు. అది ఎలాంటి తమహా? గహనం. ఇంతవరకు ఉంటుంది అని తెలియనిది అది కూడా గభీరం. దట్టంగా ఉంటుంది. యస్తస్య పారే అభివిరాజతే విభుహు ఆ తమస్సు తరువాత అక్కడ స్వామి ఉంటాడు తమసస్తు పారే కదా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్పరస్తాత్ తమసస్తు పారే అద్వాయినా ఏంటిది శ్లోకాలు కావు మంత్రాలండి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్రన్ తమస్ సదా తీర్గహనంగ భీరం యత్తస్య పారే అభివిరాజితే తమస్ సత్పర సదన్నాం కదా ఆ చీకటి అవతల ఈ మహానుభావుడు ప్రకాశిస్తూ ఉంటాడు నయత్య దేవాః ఋషయః పదం విదుహు ఆ పరమాత్మ ఉన్న ప్రదేశాన్ని దేవతలు కానీ ఋషులు కానీ తెలియజారరు. జంతు పునః పునః పునః గంతు మీదికి ఆ దీన్ని తాగదు. ఆ? దాని అవతల ఉంటాది. అందుకే ఏంటంటే గడయ కాలంలో అంతా చీకటే. మరి అంతా జరిగి ఈయన ఎక్కడ ఉన్నాడు? చీకటికి అవతరం అంటే ఈ సృష్టి కానీ, ఈ రక్షణ కానీ, ఈ ప్రడయం కానీ ఆయనకు సంబంధం లేదు. అంటే నిత్యం పోతా ఉంటాడు. అంతే. దాని పేరు వైకుంఠం అంతే అక్కడ ముచ్చనే విక్కుంటా దానికి ఏవి తగలవు దానికి ఏవి పోవు. మనం అక్కడికి పోయామంటే ఇక్కడ రా అన్నారు అంతే. ఇలా చూస్తే ఒకడొకడు అయిపోతుంది. అయిపోయిందండి. ఒక లక్షణం అనేది ఉంటుంది. అందుకే కూడా లైవ్ అవ్వండి. ఆ? అదే ప్రళయ మంత్రి గురువు గారు కర్మలు కూడా లైవ్ అయిపోవాలి కదా. కర్మలు ఎక్కడ ఉన్నాయి? మన వైపు పోయే కర్మలు ఎక్కడ ఉన్నాయి కర్మలు?

పాప లో పోయేది. అదే పాప లో పోయేది. కర్మలు ఎక్కడ ఉన్నాయి ఇవి? అది చెప్పాలి చెప్తే. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? జీవం లో ఉంటాయి. జీవం మనసులో. ఎవరు పోయిందా? మనసులో అది పోలేదు. కదా ఆ అది అది కాదయ్యో ఆ ఒకసారి బట్ట కొంగులో ఇంగు కడితే బట్ట తిరిగినా వాసన పోదు. ఇది కూడా వాసన ఉంటుంది. ఆ లయం కాబట్టి ఇవ్వాళ లయం అయిపోతుంది. అది ఎట్లా పోయాయి మనసు అక్కడే ఉంది కదా. లయం అంటే ఏమిటి అండి అది అక్కడే చెప్పొచ్చు కదా లయం అంటే ఏమిటి? పరమాత్మలో చేరుతున్నాయి రూపాని కాదు. కాలిపోవడం లేదు. ఇక్కడి నుంచి పోయి అక్కడ చేరుతున్నాయి. మళ్ళీ అక్కడికి ఇక్కడికి వస్తున్నాయి, మెకప్ తీసి తీసి గ్రీన్ బౌల్ కి పోతున్నాం, మెకప్ వేసుకొని చూస్తున్నాం కదా? నటుడు వేషం వేసుకున్నాడు, శను వచ్చాడు, వెళ్ళిపోయాడు, అట్టా సచ్చాడు, ఎవరికి మళ్ళీ రారా? వేషం పోయింది, వారెక్కేమున్నాడు. దేహం పోయింది మన ప్రశ్న ఏముంది ఎక్కడికి పోవు అవి కాబట్టి నయత్య దేవా ఋషయః పదం విరుహు ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని దేవతలు కానీ ఋషులు కానీ తెలియరు జంతుః పునః కోర్హతి అలాంటి వాని స్థానాన్ని మామూలు జీవుడు ఎవరు తెలుసుకుంటాడయ్యా? గంతుం గీరితుం తెలియటానికి తెలియటం కాదు వెళ్లటం కాదు కనీసం గీరితుం పరజరనా? పరమాత్మ ఉండే చోటు ఫలానా అని నోటితో కనీసం చెప్పగలమా? యథా నటస్య అని చెప్తున్నాడు చూడండి. యథా నటస్య ఆకృతిభిహి విచేష్టతః దురత్యయానుశ్రమణః సమామవతు యథా నటస్య. నటుడు రకరకాల వ్యహారాలు వేసుకొని వీడికి వస్తాడు. వస్తే మనకేం కనపడతాడు? రాముడు కృష్ణుడు కదా అబ్బా వాడు కనపడడు. అబ్బా ఎంత బాగా రాముడు ఎంత బాగా ఉన్నాడండి అంటాం. కృష్ణుడు ఎంత బాగా ఉన్నాడు అంటాం. కానీ అందులో ఏం వేయినాడు వాడు? అలా పడదు కదా ఆ అలాగే మనకు పరమాత్మ కనపడడు అబ్బా జగత్తు ఎంత బాగుందండి అంటున్నాం అజ్ఞానం అనమా జ్ఞానం అనమా ఇది ఆయన వేషామండి అబ్బా ఎంత బాగున్నాడు ఎంత పొడుగు ఉన్నాడు ఎంత లావు ఉన్నాడు వాడు ఎంత బాగుంది ఒక మాట వాడు ఉన్నాడా వేషం ఎంత బాగుంది కదా? ఫలానా వాడు ఎంత బాగున్నాడు అన్నారు. ఫలానా వేషం ఎంత బాగుంది అంటే ఏమన్నట్టు? జడ ఎంత బాగుంది, ప్రకృతి ఎంత బాగుంది, ఎంత హాయి ఉంది? ఇదంతా ఎవరిది?

వాడు బాగున్నాడు, తమ కూడా బాగుంటుంది. కాబట్టి నటుడు ఆయా వేషాలు వేసుకున్నటువంటి నటుని యొక్క స్వరూపం ఎలా మనకు చేష్టలో అర్థం కావో. దురత్యయానుక్రమణః సమా అంటే దురత్యయ అనుక్రమణః ఆ మహానుభావుడిని చేరటానికి వీలు లేదట అలాంటి వాడు మా అవతు నన్ను కాపాడుగాక నిదృక్షమాయశపదం సుమంగలం విముక్త సంఘా మునయః సుసాధవః ఏ మహానుభావుడి యొక్క ఉత్తమ స్థానాన్ని చూడాలనుకొని అన్నిటినీ వదులుకొని విముక్త సంగులైనటువంటి మునులు, సాధువులు చరంతి అలోక వ్రతం ఔరణం. అలోక వ్రతం అట అంటే దౌక్యమైనటువంటి ఐహిక విభజన ఇచ్చేవాడిని కాకుండా పరమాత్మను చేరేటువంటి వ్రతం అది ఔరణం. అంటే ఎలాంటి అడ్డు లేకుండా ఉండేటువంటి ఆ వ్రతాన్ని వనే భూతాత్మ భూతాః సుహృతః సమే గతిహి ఇలాంటి మహానుభావులందరూ ఎవరు ఆత్మగా ఎవరిని ఆత్మగా కలుస్తారో ఎక్కడ పేరు చెప్పడం లేదు. అలాంటి మహానుభావుడు నాకు గతి. సమే గతిహి నవిద్యతే యశ్చిత జన్మ కర్మవా. ఏ మహానుభావుడికి పుట్టుక లేదు. అతనికి ఏ వచ్చినటువంటి పనులతోటి పని లేదు. నా నామరూపే గుణదోష ఏవవా ఓ పేరు లేదు, ఓ రూపము లేదు అంటే కర్మ వలన వచ్చిన. ప్రకృతి వలన వచ్చినా, కర్మ వలన వచ్చినా నామ రూపములు, గుణ కర్మలు లేవు. తదాపి లోకాప్యే సంభవాయయః అయినా ఇవేమీ లేకున్నా లోకాల సృష్టికి, లోకాల ప్రళయానికి, లోక రక్షణకు తన మాయతో తాను. గుణము తెచ్చుకుంటాడు, కర్మ చేస్తాడు, పుట్టుక తెచ్చుకుంటాడు, వాడు అందులో పనులు చేస్తుంటాడు. సయంగా లేవు. అంటే ప్రకృతిబద్ధమైనవి కావు. సుసంకల్పాయత్త జన్మ కర్మ గుణ గుణాదేహాయస్య అన్నమాట. తన సంకల్పం తోటి పుడుతాడు, పనులు చేస్తాడు, గుణములు ఉన్నవాడు అంటాడు, గుణములు లేని వాడని చూసుకుంటాడు. సంకల్పమే తప్ప ప్రకృతి బంధం కాదు. తస్మై నమః పరేశాయ ఇలాంటి మహానుభావునికి పరమేశ్వరుడికి బ్రహ్మణి అనంత శక్తయే స్వామి. ఎవడు స్వామి అనంత శక్తి అలాంటి వాడికి అరూపాయ ఉరురూపాయ నమః ఆశ్చర్య కర్మ అనే ఏ రూపము లేనివాడు అన్ని రూపములో ఉన్నవాడు కదా అరూపాయ ఉరురూపాయ చాలా పెద్ద రూపమట అలాగే ఏ రూపం లేనివాడు అంటే

ప్రకృతిబద్ధమైన రూపము లేనివాడు, ప్రకృతి అజమైనటువంటి రూపం గలవాడు, అలాంటి మహానుభావుడికి ఆశ్చర్యం కలిగించేటువంటి కర్మలు చేసేటువంటి స్వామికి నమస్కారము పరమాత్మనే. నమః ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే ఆత్మ సాక్షాత్కారం కలిగించేవాడు సకల జగత్తునకు సాక్షిగా ఉండేటువంటి ఈ పరమాత్మకు నమస్కారము నమః విరాంబు దూరాయ ఏ వాక్యులకు అందనివాడు యతో వాచోని వర్తంతే అప్రాప్య మనసాసః అని చెప్తామే అలా గిరాం విదూరాయ మనసః చేతసా అదే చెప్తున్నాడు. యతో వాచోనివృత్తంతి అప్రాప్య మనస కదూ అందుకే గిరాం విదూరాయ మనస చేతసామతి మనస్సుకు కానీ చిత్తమునకు కానీ వాక్కులకు కానీ అందని మహానుభావుడు సత్వేన్ ప్రతిలధ్యాయ నైష్కర్మ్యేన విపశ్చితా. నైష్కర్మ్యం అంటే ఏమిటి? కామన లేకుండా, కోరికలు లేకుండా ఆచరించేటువంటి పని వర పనికి కర్మలకు అందేవాడు. పరమాత్మ కర్మలకు అందుతాడు. ఎలాంటి కర్మలకు? నిష్కామ కర్మలకు అందుతాడు. పని చేయాలి కోరిక లేకుండా భగవత్ ఆజ్ఞ భగవత్ సైంతర్య రూపం అని సంకర్పించినటువంటి కర్మలకు పరమాత్మ అందుతాడు లభిస్తాడు నమః నైత్కర్ణ రూపాయ. నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నమః కైవల్యనాథాయ మోక్షానికి అమానుభవుడే నాధుడు నిర్వాణ సుఖ సంవిధే మోక్షానందాన్ని మోక్షానంద స్వరూప జ్ఞానం కలవాడు జ్ఞానమును ఇచ్చేవాడు సమిదే నమశ్శాంతాయ ఘోరాయ గుణత్రయ రహితుడు గుణత్రయమును ఆవహించి ప్రళయమును కలిగించే మహానుభావుడు మూఢాయ గుణధర్మిణి మనందరినీ మోహింపచేసేవాడు మోహమే తన స్వరూపంగా కలవాడు. సకల గుణములను, సకల ధర్మములను తనలో దీనం చేసుకునేటువంటి మహానుభావుడు గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞాన తనాయత్య పరమాత్మ నిర్విశేషుడు. అతనికి రూపము, గుణము, తత్వి అంటారు కదా, ఇలాంటివి ఏవి లేనివాడు అందరి యందు అన్నిటిలోనూ సమానంగా ఉండేవాడు జ్ఞానతనః. పరమాత్మ కాస్తే ఏమిటి? లోకాలని నావే అనడు. లోకాల నుండి సృష్టించి రక్షించి లయం చేసిన జ్ఞానం నాదంటాడు.

పరమాత్మ జ్ఞానధనుడు క్షేత్రజ్ఞాయ శరీరం యొక్క బాగా తెలిసినవాడు నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణీ అతను సర్వాధ్యక్షుడు అలాంటి మహానుభావుడికి సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతియే నమః. జీవాత్మకు మూలము ప్రకృతికి మూలము అలాగే మూల ప్రజ్ఞ స్వామికి నమస్కారము సర్వేంద్రియ గుణ గ్రస్తే. సకల ఇంద్రియ గుణములను సాక్షాత్కరింప చేసేవాడు, సాక్షాత్కరించుకున్నవాడు. ఇంద్రియములకు ఆయా శక్తులను ప్రసాదించేటువంటి మహానుభావుడు సర్వ ప్రత్యయ హేతవే. సకల చరాచర జగత్తుకు జ్ఞానం కలగటానికి ఎవరు కారణము? అతను తెలియజేస్తేనే మనకు తెలుస్తుంది. అబ్బా నాకు చాలా జ్ఞానం కలిగిందండి అనుకుంటే ఉన్న జ్ఞానం సున్నా జీరో అవుతుంది. కదా మనకు ఏ సమయంలో ఎలాంటి జ్ఞానం కలిగించాలో అలాంటిది కలిగిస్తాడు. అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. అవునండి ఇప్పటిదాకా బుద్ధి పుట్టలేదండి. ఈ పని ఎప్పుడో చేసి ఎంత బాగుండేదో అనుకుంటున్నాను. బుద్ధి పుట్టలేదు కాదు వాళ్ళు పుట్టించలేదు. అంటే మనము ఇదివరకు జన్మలో ఆచరించినటువంటి కర్మ యొక్క ఫలములో ఏ రూపం అనుభవించాలో ఆ రూపము యొక్క అనుభవానికి కావలసిన బుద్ధి అప్పుడు పుట్టిస్తారు. పుట్టిస్తారు కాదు. దుఃఖం అనుభవించాలి అలా పోయే వాళ్ళం పక్క నుంచి పోతాం ఆ మాత్రం కాదు అది కింద పోతాం దెబ్బ దెబ్బ అవుతాం అయ్యో అని ఏడుస్తాం రోజు ఇక్కడి నుంచి పోయే వాళ్ళం ఇవాళ ఎందుకు ఇవాళ వేరే ఇయ్యి పోదాం వేరే ఇయ్యి పోతాం వాడు కూడా పరమాత్మ కూడా రోజు నువ్వు ఇక్కడికి పోతే ఇంటికి పోయినావు కదా వాళ్ళకి కూడా వేరే ఇయ్యి ఇస్తారు ఇక్కడే పోయే వాళ్ళం అంటారు స్వామి వెరైటీ ఇస్తాడు స్వామి కూడా. ఒక వెరైటీ కావాలి కదా. అమాంతం అయ్యి రిద్ది పోతే ఏం వెరైటీ ఇస్తావ్ అయ్యి పై పై వంక ఒక వెరైటీ ఇస్తావ్. కాబట్టి ఇలాంటి బుద్ధి ఎవరు పుట్టిస్తారు? వాడే పుట్టిస్తారు. బుద్ధిని కలిగించేవాడు వాడు నాకు కలిగింది కాదు. అది మన సంస్కారానుగుణమైన కర్మ ఫలానుభవానికి యోగ్యమైన బుద్ధిని కలిగించేటువంటి మహానుభావుడు. అందుకే సర్వ ప్రత్యయ హేతవే అందరికీ కావలసిన అందరికీ కలిగేటువంటి జ్ఞానానికి అతనే హేతువు. అందరి విశ్వాసానికి అతనే యుదు. అందరి బుద్ధికి అతనే యుదు. సర్వ ప్రత్యేయ వేటవే అసతాచ్ఛాయ అసతాచ్ఛాయ యోక్తాయ సదాభాసాయతే నమః అతను.

సత్తుగా భాసిస్తాడు. అసత్తు యొక్క ఛాయను నింపుకొని ఉంటాడు. చూడటానికి ఏం లేదనిపిస్తుంది. కానీ మరి ఏమీ లేకుంటే ఆయనే కదా. ఏమీ లేకుంటే జగత్తే లేదు. జగత్తంతా లేదండి ఆయన మాత్రం ఉన్నాడు. లేకుండా ఏది కనబడుతున్నది? ఎప్పుడూ ఉండేది కనబడటం లేదు గమనించండి. కంచు మోగినట్టు కనకంబు మోగునని నశించేదేమో బాగా కనబడుతున్నది. నిత్యంగా ఉండేది కనపడదు. అందుకే అంటున్నాడు సదా భాసాయతే నమః. నమో నమస్తే అఖిల కారణాయ సకల జదిగద్ధకు కారణమైన స్వామికి నమస్కారము. నిష్కారణాయ అద్భుత కారణాయ. అన్నిటికీ కారణం ఆయనే దేనికి కారణం కాదు. అలాగే మనము ఏ మాత్రము ఊహించడానికి కూడా వీలు లేనంతటువంటి అద్భుతమైనటువంటి కారణము, ఏమీ లేదంటాడు, అంతా శూన్యం అంటాడు, మొత్తం జిగడి అంటాడు, అవతల ఒక్కడే ఉన్నదంటాడు. మళ్ళీ అక్కడి నుంచి పద్మం పుడుతుంది, అందులో పుడుతాడు. ఏం పుడుతాడో ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అక్కడ కనబడలేదు. కనబడలేదు లేదనుకుంటాం, పుట్టేసాడు ఉన్నది అనుకుంటాం. మరి లేని దాని నుంచి ఉన్నది వచ్చిందా, ఉన్న దాని నుంచి లేనిది వచ్చిందా? ఏం చెప్తున్నాం లేనిది రావడం ఏంటి మరి ఉన్నది పోవడం ఏమిటి ఇది మనకేం అర్థం కాదు అందుకే దాన్ని అద్భుత కారణాయ ఆశ్చర్యము కలిగించేటువంటి కారణ స్వరూపుడు సర్వాగమామునాయ మహారణవాయ సకల ఆగమ వేదములకు ఆయనే మహా సముద్రుడు నమః అపవర్జాయ పరాయణాయ అతనే మోక్షము అతనే పరమ ఆధారము అలాంటి స్వామికి నమస్కారము గుణారనిత్యన్నపి జూష్మపాయ తత్సోభవిస్పూజిత మానసాయ ఇలా ప్రవాహితులని వాడు అంటే గుణ అరణిచ్చన్న చిదూష్మపాయ గుణమనేటువంటి పైకప్పు చేతికి అబ్బైనటువంటి చిత్ అంటే జీవుడు. తన యొక్క ఉష్మపాయ స్వరూపాన్ని కాపాడేవాడు. మనకు వేడి ఉంటుంది. వేడిని వేడి అంటే వాస్తవంగా ఏమిటి? లోపల ఉన్నటువంటి వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చటానికి వేడి వస్తుంది. వేడి ఏం చేస్తుంది? బంగారాన్ని ఎత్తులో పడేస్తే స్వరూపం మారిపోతుంది. ఏ వస్తువు నిప్పులో పడేసినా దాని స్వరూపం మారుతుంది. స్వరూపం మారుతున్న అర్థం ఏమిటి? అతని స్వరూపం వస్తుంది.

ఒరిజినాలిటీ చెప్పేది నిప్పు కదా అర్థం కాదా మనం కూడా అద్దలో పడేస్తే ఏం మిగులుతుంది అది మన ఒరిజినాలిటీ అన్నమాట అనేటువంటిది ఒరిజినల్ అని నేను చెబుతుంది. చెప్పలేదా విటు పస్మ అని చెప్పలేదా కదా నమః. కాబట్టి అలాంటి చిత్తు ఊష్మపాయ. విదుష్మపాయ తత్వభ విస్ఫోజిత మానసాయ అలాంటి సకృతి యొక్క శోభ వలనే వెలువడేటువంటి మహత్ తత్వము అహంకార తత్వము. ఆవిర్భవించడానికి కారణమైనవాడు నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోని నైష్కర్మ్య ఆగమం అంటున్నాడు. కామలు లేకుండా నిష్కామ భావనతో ఆచరించినటువంటి కర్మల చేత మాత్రమే స్వరూప సాష్టాత్కారమును కలిగించేటువంటి మహానుభావుడు. నాకు ఫలానా కావాలని మనం గుడికి పోయి ప్రదర్శనం చేస్తే కనపడదు. నాకేమీ వద్దు అంటే కనపడదు. ఓ ఏంటి మైసూరు వెళ్ళాం మన యాత్రలో పోయినప్పుడు. అక్కడ ఏంటి చాముండేశ్వరి ఆలయం ఒకటి ఉంది. ఆ మైసూరు క్షేత్రాలో. సరే అంత పోదాం పోదాం అమ్మ వైష్ణవి కదా యోగమాయ స్వామి చెల్లెలే కదా పోదాం అనుకోని పోయాం. నాలుగు నలభై నాలుగు ఎనభై అయింది ఇంకో అరగంట ముప్పై గంటలో పూజ అయిపోతుంది అందరూ కూర్చొని పూజ చేస్తున్నారు సమాప్తి అయింది హారతి ఇవ్వాలి ఎంత ఆశ్చర్యం అంటే అందరూ ముందర వెళ్ళిపోయారు నీ ఒక్కడు వెనక ఉన్నాడు మా వాడు ఉన్నాడు కాడ నప్పుడు వెనక ఉన్నాడు వాడు హారతి పట్టుకొని ఆపాడు హారతి ఇయ్యలేదు అందంటే ఒకాయన వస్తున్నాడండి రానియ్యండి అంటున్నాడు. నేను తెలుగు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు. ఆ వచ్చారండి రండి ముందర కూర్చోండి ముందర నేను పెట్టి హాలి ఇచ్చాను. ఏం చెప్పాలి? ఆయన మొహం ఆయన మొహం మన మొహం ఆయన మొహం. హారతి ఇచ్చి ప్రసాదం ఇచ్చి అదేదో ఏదో వస్త్రం వాళ్ళకంత వస్త్రం ఇస్తారు వాళ్ళు. ఒక వస్త్రం అది ఇచ్చి కులమాల ఇచ్చి. వీడంతా నన్ను అడుగుతున్నారు మీకు తెలుసు ఆయనే. అంటే వీళ్ళు ఈరోజు ఆయన తెలుపుతున్నారు. మరి ఇంకేం ఇస్తారు. మరి ఆయన తెలుపుతున్నారు ఆయన తెలుపుతున్నారు. అంటే ఇదన్నమాట. స్వస్వరూపాన్ని మనం దర్శనానికి ఇచ్చాము కోరిక ఎందుకు? ఏ కోరిక లేకుంటే అన్నీ చూపేవాడు. కోరికలు కోరితే తనను దాచేవాడు.

పరమాత్మ తమ అది మనం కోరుతుంటే మన స్వరూపాన్ని రాసి పెడతాడు. అయ్యా మాకు నువ్వే తప్ప ఏం వద్దు ఉండి గడ్డి పెట్టాడు. అందుకే నైష్ణ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాచాయ నమస్కరోమి మాదృప్రపన్న పశుపాశ విమోక్షణాయ మాలాంటి పశువుల బంధాన్ని తొలగించేవాడు. ఎలాంటి పశువులు? ప్రపన్న పశువులట. అంటే ఆశ్రయించిన జంతువులు జీవులు పశువు అంటే జీవులండి. పశువు అంటే ఎవరు? జీవులు. మాలాంటి నిన్ను ఆశ్రయించినటువంటి. జీవుల యొక్క పాత్యములను విడిపించేవాడా? మాతృ ప్రపన్న పశుపాత విమోక్షనాయ ముక్తాయ పూరి కరుణాయ నీవు ఏ పాత్యము లేదు. అనంతమైన దయగల మహానుభావుడు పూరి కరుణాయ నమః ఆలయాయ ఎప్పుడు నీవు లయము చెందవు అలాంటి నీకు నమస్కారము. స్వామ్సేన సర్వతనభృత్ మనసి ప్రతీత ప్రత్యద్యుసే భగవతే బృహతే నమోస్తు. నీ ఒక అంశంతో సకల దేహధారుల మనస్సులో అంతర్యామిగా ఉండేవాడా. వాంసేన సర్వ తనుహృతు మనసి ప్రతీత ప్రత్యగ్దృషే. ప్రతివారి మనస్సులో అంతర్యామిగా ఉంటాడు. అంతర్యామిగా ఉండి ఏం చేస్తాడు ప్రత్యగ్దృషే తనను తాను చూచుకునేవాడు. నేనండి అని మనం అంటాం. అంటే మనను మనము నేను ఎందుకు అంటున్నాము? అతను మనలో తీరబట్టి. ఇక్కడ ఆయన ఏడనుకోండి మనం నేను అనలేం. మనం ప్రత్యేకాత్మాన్ని చూడండి తల తల లోతుకు వెళ్ళాలి. అభ్యమైన భావన మనం ప్రత్యేకాత్మాన్ని ఇది ఎవ్వరి జీవాత్మం? ప్రతి గడ్డ ఏమిటి తనను తాను చూపించగలదు. అతనేమో పరాత్మ మనం ప్రతిగాడు. అంటే మనను మాత్రం మనం చూసుకోగలం. అతను అందరినీ చూసుకోగలడు. అందరిని చూచేవాడు పరాత్మ. తనను చూసుకునేవాడు ప్రత్యాత్మ. ప్రతివాడు మనం నేను నేను అనుకుంటాం కదా. కానీ న్యాయంగా మనము కూడా నేనని ఎప్పుడు అనుకుంటున్నాం? మనలో ఆయన వచ్చి తేరికేనే. ఆయన అంశ వచ్చి మనలో అంతర్యామిగా ఉన్నప్పుడే మన ప్రత్యక్ దర్శనం కలుగుతుంది. ఆయన తేరలేదు నేను అని మనము అనుకోలేము. అందుకే ప్రత్యక్ దర్శనం అంటున్నాను.

మాద్రు ప్రపన్న పశుపాశ విమోక్షనాయ ముక్తాయ పూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వ తనుభృత్ మనతి ప్రతీత ప్రత్యగ్రుసే భగవతే బృహతే నమస్తే బ్రహ్మకు నమస్కారం. బృహత్ అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్ఛ బ్రహ్మ ఇత్య విధీయతి. బ్రహ్మ అంటే ఏమిటి? పెద్దవాడు. ఎవరికంటే అందరికంటే పెద్దవాడు. అంతే కాదు బ్రహ్మణత్వాత్ అంతటా వ్యాపించి ఉండేవాడు. అన్నిటికంటే పెద్దవాడు అన్నిటిలో వ్యాపించి ఉండేవాడు. ఈ రెండు ఉంటేనే బ్రహ్మ అంటాం. అందుకని బృహతే నమస్తే ఆత్మ ఆత్మజ ఆప్త గృహ విత్త జనేచు సత్తైహి దుష్ప్రాపనాయ. ఇంత పెద్దవాడైనా అందడట దొరకడు. ఎవరికి దొరకడు అంటే ఆత్మ ఆత్మజ ఆప్త గృహ విత్త జనేషు సట్టై శరీరము యందు. పుత్రుల యందు, బంధువుల యందు, భార్య యందు, ఇల్లు యందు, ధనము యందు, జనము యందు. ఎవరెవరు ఆసక్తులో వారికి అందనివ్వరు. ఆత్మ ఆత్మ జాప్త గృహ విత్త జనేతు సక్తైహి దుష్ప్రాపనాయ గుణ సంఘ వివర్జితాయ అతనికి త్రిగుణములు లేవు త్రిగుణముల యందు సంగతి లేదు గుణము లేనివాడు సంఘము లేనివాడు ముక్తాత్మభిని సౌహృదయే పరిభావితాయ నిరంతరము ముక్తాత్మను తన హృదయంలోనే భావింపబడేటువంటి వాడవు, పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమః ఈశ్వరాయ నీవు. జ్ఞానాత్మవు నీవే పరమాత్మవు నీవే ఈశ్వరుడవు అలాంటి నీకు నమస్కారము యం ధర్మ కామార్థ విముక్తి కామాహ భజంత ఇష్టాంగతిం ఆప్ కురువంతి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగు కోరేవారు ఎవరిని భజిస్తున్నారో. ఆ? ఏం కావాలన్నా ఆయనే కావాలి. ధర్మం కావాలన్నా ఆయనే, అర్థం కావాలన్నా ఆయనే, కామం కావాలన్నా ఆయనే, మోర్షం కావాలన్నా ఆయనే. నాలుగు పురుషార్ధములను కోరేవారు భజించి తమకు కావాలన్నటువంటి ఇష్టాన్ని పొందుతున్నారు. కింతు ఆసితః రాత్యపి దేహమవ్యయం కరోతుమే అదప్రదయః.

విమోక్షణం. ఇలా జీవాత్మనే విడిపించేవాడు ఈ శరీరానికి నా పొదలు విడిపించడా అంటుంది. ఇంత పెద్ద సంసారాన్నించి విడిపించేవాడు ఓ చిన్న ముసలి నుంచి విడిపించరా నన్ను. నా చెరిజారికి ఉన్నటువంటి ఈ బంధాన్ని విడిపించుగాక. అదభ్రదయః విమోక్షణం ఏకాంచనాయస్య నకంచనార్థం వాంచంతి ఏవై భగవత్ ప్రపన్నాః. పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి పరమాత్మను తప్ప మరి దేన్ని కోరని ఏకాంతులు నకంచనార్థం వాంచంతి. అలాంటి వాళ్ళు మరి దేన్ని వాళ్ళు కోరరు. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్ర మగ్న ఏమీ కోరనప్పుడు ఎందుకు ఆయన్ని కొలుస్తారయ్యా మరి. మనం ఒకరిని సేవించాలంటే ఏదో ప్రయోజనం కావాలి. మనకేదో ఏదో సంతోషం, ఆనందం కలగాలి, తృప్తి కలగాలి. ఏమీ కోరదు ఆయన్ని సేవిస్తారు పిచ్చివాడా. అనంతమైనటువంటి అమృతము లాంటి పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములను గానం చేయటం వలన కలిగే ఆనంద సముద్రంలో మునిగే వారికి మరేం కావాలిరా? ఆనందం. ఏమి కోరకుంటేనే ఆనందం. ఏం కోరకున్న వాళ్ళు ఏం చేస్తారు? అనంతమైన పరమాత్మ యొక్క గుణామృతాన్ని సేవిస్తారు. కథామృతాన్ని జీవిస్తారు. హరి కథామృతాన్ని హరి గుణామృతాన్ని గురోలుతూ ఆనందం పొందుతారు. వాళ్ళకు మళ్ళా ఇందు సంసారం మళ్ళా ఇవన్నీ నరకమే. బాబోయ్ అవి మాకు వద్దు. ఇలా ఏకాంతి అత్యద్భుతం తత్సరితం సుమంగళం గాయంతా పరమాత్మ యొక్క పరమ పావనమైనటువంటి అద్భుతమైన చరితాన్ని ఆనంద సముద్ర మగ్నాః గానం చేస్తూ ఆనంద వారసిలో మునిగిపోతారు. తమచ్చరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తం ఆధ్యాత్మిక యోగ గమ్యం. ఆ మహానుభావుడు అక్షరం మాజము లేనివాడు, బ్రహ్మ అంతటా వ్యాపించి ఉండేవాడు, పరం అన్నిటికంటే ఉత్తముడు, పరేచం పరులకు కూడా అధిపతి, అవ్యక్తం.

అర్థం కానివాడు, ఆధ్యాత్మిక యోగ గమ్యం కేవలము ఆధ్యాత్మిక యోగంతో మాత్రమే తెలియబడేవాడు, అతీంద్రియం ఇంద్రియములకు అందనివాడు, సూక్ష్మం పరమ సూక్ష్ముడు. ఈవా అతి దూరం అనంతం ఆద్యం చాలా దూరంలో ఉంటాడు చాలా దగ్గరలో ఉంటాడు అంతు లేనివాడు మొదటివాడు పరిపూర్ణుడు అయినటువంటి పరమాత్మను ఈడే నమస్కరిస్తున్నాను యత్య బ్రహ్మాదయో దేవాహ వేదాహ లోకాహ చరాచరా బ్రహ్మాది దేవతలు వేదములు చరాచర లోకములు నామ రూప విభేదేన ఫల్గ్వ్యాజ కలయాకృతా వీరంతా ఆయా పేర్లతో, ఆయా రూపాలతో ఏర్పడ్డ సకల వేదములు, బ్రహ్మాది దేవతలు, చరాచర లోకములు అతని ఒక చిన్న అంశతో కలయ. ఒక చిన్న అంశతో ఏర్పడ్డవాళ్ళు. యథా అక్షి సోకినే జవితు గభస్తయః నిప్పు నుండి రవ్వలు వచ్చేటట్టు సూర్యుని నుండి కిరణాలు వచ్చేటట్టు. సవితుహు జపస్తయః నిరియాంతి సహ్యాంతి అసకృత్ స్వరూచితద నిప్పురవ్వలు బయటికి వస్తాయి బయటికి పోతాయి కిరణాలు బయటికి వస్తాయి బయటికి పోతాయి. అలా పోతుందట్టుగా సధాయతోయం గుణ సంప్రవాహా అలాగే ఈ జజ జజ జరాచర జగత్తు బయటికి వస్తుంది లోపలికి పోతుంది. కదా సూర్యప్రభావం నుంచి కిరణాలు బయటికి వస్తాయి మళ్ళీ ఆయన లోపలికి పోతాయి ప్రపంచం బయటికి వస్తుంది లోపలికి పోతుంది. అదేంతో ఇది ఎలా ఉంది? అలాగే బుద్ధిరి మనః కాని శరీర సవ్యాః బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరములు ఇవన్నీ పరమాత్మ నుండి వస్తాయి. పరమాత్మలోనే మళ్ళీ లయమవుతాయి. తవైన దేవాసుర మత్స్య తిరియన్న క్రీన చండః ఇంతకీ ఆయన ఎవరయ్యా దేవతనా? పోనీ అసురుడు, రాక్షసుడు, మనిషి, పశు, పక్షి ఎవరయ్యా? ఏం కాదు పోయి పురుషుడా స్త్రీయా నపుంసకుడా సావరమా జంగమా అంటున్నాడు అందుకే నస్త్రీ న కండ నపుమా న జంతుహు

ఆయన ఎవరు కాదు నాయం గుణః కర్మ గుణము కాదు గర్మ కాదు పోనీ ఉన్నవాడా పోనీ లేనివాడా నసన్ నచ అసన్ నాయం సత్ నవ అసత్ అలా నా అతను నిశేష శేషః జయతా తశేషః అతను అతనికి ఒక గొప్ప పేరు ఏం పేరని నిశేష శేషః అంట అన్నీ కాదన్న తర్వాత మిగిలినవాడట ఏం ప్రవక్త ఆయన ఏమిటి అంటే మీరు ఏమేమి కాదంటున్నారో అవన్నీ అన్న తర్వాత చివరి వాడి మిగిలిన వాడు. ఆయన పేరు చాలా చమత్సకాల పేరు అది మనం ఒక్క మాటతో అర్థం కాదు దాన్ని భావన చేయాలి. నిశేష శేష ఒక్క భావన చేయాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పోతే పోతే పోతే మనకి ఏది అన్నా చూడండి అది. అంటే ఏది కాదని చెప్పలేము అది వాడు. మనం దిష్టిస్తామండి పురుషుడు కాదు, స్త్రీ కాదు, జంతువు కాదు, మృగము కాదు, గడము కాదు, బడము కాదు, కుండ్యము కాదు, కుండ కాదు, రాయి కాదు, రప్ప కాదు, ఇలా కాదు కాదు కాదు కాదు ఎప్పుడు పోతాం. పోయి పోయి పోయి చివరికి మనం ఏం చెప్పలేం అది వాళ్ళు. అన్నీ కాదన్న తర్వాత మిగిలిన వాడండి వాళ్ళు. స్వామి ఒక చిన్న మాటలో ఒక ఒక్క చిన్న రాయొచ్చు ఒకే కాదు 18 పురాణాలు రాయొచ్చు దాంట్లో. నిషేధ శేషః నీ ఒప్పుకున్నంత గానం కాదు కాదు అనుకుంటూ పో. ఇది అనలేను అంటావ్ చూడు అప్పుడు వాళ్ళు కనబడుతారు అక్కడ దొరుకుతారు. కాదన్న వాటికన్నా కాదన్న వాటన్నిటికంటే కాకుండా ఉండి మిగిలేవాడు. అలాంటి స్వామి నిషేధ శేషః. యయతాతశేకః అన్నీ ఆయనే ఏమి ఆయన కాదు. ఆయన ఏమి కాదు అన్నదానికంటే చివరివాడు అన్నీ తానే అయి ఉన్నవాడు. యయతాదశేకః ఇజీవిసేనాహం ఇహాముయ కిమ్ అంతర్బహి చావృతయా. ఇభయోన్య ఇప్పుడు నేను ఎందుకు స్వామిని పిలుస్తున్నాను నన్ను రక్షించమనే అంటే ఈ శరీరాన్ని కాపాడమని కాదు. నాకు ఈ శరీర బంధాన్ని విడిపించు. ఇభయోని అంటే ఏనుగు జన్మ. నేను వెలుపల లోపల ఏనుగు జన్మ తోటే వదగొడుతున్నాను. కాబట్టి నాకు ఈ గజత్వాన్ని విడిపించు.

ఇదే భావాన్ని మనకు విష్ణు పురాణంలో నాహం కడేవరస్య త్రానాయ మధుసూదన నేను ఈ శరీరాన్ని కాపాడమని అడగటం లేదు అయ్యా కరస్త కమలాన్యేవ పాదయోరర్పితుంతవా కొలనుకు వెళ్ళాను స్నానం చేశాను మంచి పద్మాలు కనపడ్డాయి. అవి తీసుకున్నాను. పుష్పం దుష్టువా హరిం స్మరేత అని శాస్త్రం. పూలు కనబడితే పరమాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. మంచి పద్మాలు కనుక్కోండి స్వామికి అర్పిద్దామని పిలిచానయ్యా నన్ను ఎందుకు ఆపపోయావు అన్నాడు. శరీరాన్ని కఫలం తోలేదు నీకు పూజిద్దామని పిలిచాను అన్నాడు. అంటే హృదయ కమలాన్ని అర్పించడానికి పిలిచాను, నాకు ఈ దేహ సంబంధాన్ని విడిపించు మహానుభావ. అందుకే అంటున్నాడు ఇచ్చామి కాడేనా ఇభయోన్య అంతర్భహిత్యావృతయా ఇభయోన్య. లోపల వెలుపల నన్ను ఆవరించి ఉన్నటువంటి ఈ గజ జాతి శరీరం ఉండే దానితో నాహం అముయా ఇహయోన్య ఈ గజాకృతితో నాహం జీవిసే నేను బ్రతకాలనుకోవటం లేదు. ఇచ్చామి కారేన నయత్య విప్లవః తత్యాత్మలోకావరణస్య మోక్షం. కారము పరిపూర్తి కాకుండా దేనికి మోక్షం రాదు. ఆ కాలం ఎవరు? నువ్వే కదా. కాబట్టి నాకు దీని నుంచి ఆత్మలోకావరణాయ సకల ఆత్మలోకమునకు నీవే ఆవరణము అలాంటి నీకు అలాంటి నీవు మోక్ష ప్రసాదించమని ఈ గజయోన్ని గజశరీరాన్ని పొలగించమని ప్రార్థిస్తున్నాను. శోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదకం. పరమాత్మ ఎలాంటివాడు? విశ్వసృజం. సకల ప్రపంచాన్ని సృష్టి చేసినవాడు అలాగే విశ్వం ప్రపంచం కూడా ఆయనే అవిశ్వం ప్రపంచానికి ఏదైనా సంబంధము లేనివాడు అతని విశ్వవేద సం సకల ప్రపంచాన్ని తెలుసుకున్న అనుభవుడు విశ్వాత్మానం ప్రపంచమే స్వరూపముగా గలవాడు అయం పుట్టనివాడు బ్రహ్మ సర్వవ్యాపకుడు అలాంటి వాడిని పరంపదం ఉత్తమ పదమును ప్రణతోస్మి.

నమస్కరిస్తున్నాను. యోగరంజిత కర్మాణః హృది యోగ విభావితే యోగము చేత నశింప చేయబడినటువంటి కర్మలు కలవారు యోగ విభావితే హృది యోగము చేత ఏర్పడినటువంటి హృదయములో యోగినహాయం ప్రపచ్యంతి ఎవరిని యోగులు చూస్తారో యోగులు తమ యోగముతో తాము ఆచరించిన కర్మలను నశింపచేసుకొని తమ యోగముతోటే హృదయము యొక్క స్వరూపాన్ని ఆవిష్కరింపచేసుకొని అలాంటి హృదయంలో ఏ మహానుభావుడిని ఏ యోగీశుడిని చూస్తారో అలాంటి యోగేశ్వరుడికి నా నమస్కారము. యోగులు తన హృదయంలో ఎవరిని సాక్షాత్కరించుకుంటారో వారికి నా నమస్కారం. గురు పేరు వద్దు. నా బ్రహ్మ, నా విష్ణువు, నా రుద్ర, నేంద్ర. నాకొద్దు. యోగులు తమ యోగంతో తమ హృదయంలో ఎవరిని సాక్షాత్కరించుకుంటారో అతనికి నమస్కారం. చెప్తున్నాడు. నమో నమస్తుభ్యం సత్యవేద చక్తిత్రయాయ అఖిల జీగుణాయ. నమస్కారము అంటున్నాడు ఎలాంటి వారికి తుభ్యం అసత్యవేద చక్తిత్రయాయ. ఇచ్చా జ్ఞాన క్రియ అనేటువంటి 3 శక్తులు కదా ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇవి ఎలాంటివి? మహా అసత్య వేగములు. దీని వేగం ఎంతో మనకు తెలియదు. మనమే అనుకుంటాం చిట్టి, ఇలాంటి వాటిని మనం కోలుకోకూడదు. బాగా బుద్ధి వచ్చిన అనుభవించాం. ఇలాంటి కోరికలు మనకు వద్దు. అనుకుంటున్న మనసులోనే కొత్త కోరిక పుడుతుంది అంబడే. కోరిక పుట్టి ఉంచిన వెంటనే తెలుస్తుంది అయ్యో వద్దనుకున్నా మళ్ళీ వచ్చేసాను. అంత వేగం దాని. మనను పూర్తిగా ముంచి అప్పుడు తెలుపుతుంది నీ ఇది పని చేయను. కాబట్టి అలాంటి శక్తిత్రయాయ అఖిల చీగుణాయ సకల బుద్ధులు అక్కడే ఉంటాయి. అలాంటి స్వామిని ప్రపన్న పాలాయ దురంత శక్తయే ఆశ్రయించిన వారిని కాపాడేవాడు అంతము అయినటువంటి శక్తిగల మహానుభావుడు కటింద్రియానా అనవాప్య వత్మనే. దుష్ట ఇంద్రియములకు పొంద శక్యము కాని మార్గము కలవాడు. నాయం వేద స్వమాసమానం యచ్ఛక్ష్య అహంతియా హతం.

లోకంలో ఎవరు తన గురించి తాను తెలుసుకోలేదు. ఎందువల్ల అహంకార బుద్ధితో తానును తాను పోగొట్టుకున్నాడు. తం దురత్యయ మహాత్మ్యం భగవంతం హితోస్మిహం. అహంకార బుద్ధితో ఏ మహానుభావుడిని తెలియలేరో అలాంటి అర్థము కానటువంటి ప్రభావము గల ఆ మహానుభావుడికి నేను నమస్కరిస్తాను. ఏవం గజేంద్రం ఉపవర్ణిత నిర్విశేషం గజేంద్రుడు స్తోత్రం చేశాడు. ఏదో ఒక నిధి విశేషం. బ్రహ్మ రుద్ర ఇంద్ర అని ఊరు పేరు లేకుండా విక్షేతము లేకుండా సామాన్యముగా స్తోత్రం చేశారు బ్రహ్మాదయః విజలింగ భిజాభిమానాన్ ఐకేహ్యం లో చూస్తు. నా స్తోత్రం చేస్తే అసలు రుద్రుడు అసలు బ్రహ్మో ఎవరో పోవాలి కదా ఒక్కడు పోలేదు. ఎందుకు పోలేదు అంటే వాడు నా కోడు ఆయన నా కోడుతో పిలవలేదు కాబట్టి నేను పోను. రుద్రా శంకర అంటే పోతాడు ఆయన. బ్రహ్మ రారా అంటే పోతాడు. చతుర్ముఖాయ అనాలి త్రినేత్రయ అనాలి వాడు అనలేదు. పో నందివాహనుడు హంసవాహనుడు ఆ వాసం లేదు. సత్యలోక గల అగులు అనలేదు. కాబట్టి వివిధ లింగ విధాలు వాళ్ళకి ఒక్కొక్క లింగం ఒక్కొక్క లింగం వాళ్ళకి ఉంది వాళ్ళకి గుర్తులు ఉన్నాయి. అనుకో కోడి ఒక డ్రెస్ కోడి ఉంది వాడికి అది పిలవలేదు. ఉమ్మరం కాదనుకో వాడబ్బరి కోడి. అందుకే అంటున్నారు బ్రహ్మాదయ వివిధ లింగ బిదాభిమాన నైతే యదోపద సుఖో వీడు ఎప్పుడైతే సమీపించలేదో. నిఖిలాత్మకత్వాత్ తత్ర అఖిలామరమయః హరిహి ఆవిరాతి. అతను నిఖిలాత్మ కాబట్టి సకల జగత్తు కాస్తో సకలాత్మ పరమాత్మ ఆ సకలాత్మ కాబట్టి తత్ర అఖిల అమరమయః అట. సర్వదేవమేయుడు ఆయనే కదా. సర్వదేవ స్వరూపాయ శ్రీనివాసాయ మంగళం అంటాడు స్వామి. ఎవడు స్వరూపుడు అంటే సర్వదేవ స్వరూపుడు. బ్రహ్మ అన్నా ఆయనే వస్తాడు. నాలుగు మొఖాలు అవసరం ఎక్కి ఆ మెకప్ చేసుకొని వస్తాడు. రుద్ర అనగానే మూడు కన్నులు పెట్టుకొని ఓ ఎద్దు ఎక్కి వస్తాడు. విష్ణువు అంటే గడవా అని చెప్పుకొని వస్తాడు. నారాయణ అంటే అందరి గారి. ఏ పేరు పెట్టకుంటే ఆయనే వస్తాడు. ఎందుకంటే అన్ని పేర్లు ఆయనవే. అన్ని రూపాలు ఆయనవే. అన్ని రూపాలకు ఆత్మ ఆయనే. కాబట్టి అఖిలామలమయః అయినటువంటి హరిహి.

ఆవిరాశీత్ పరమాత్మ అక్కడ సాక్షాత్ సలించాడు. హరిహి ఆవిరాశీత్ తం తద్వత్ ఆర్తముపలభ్య జగన్నివాసః. అతను జగన్నివాసుడు కదా అంతలా ఉండేవాడు అలాంటి వాడు ఇంత బాధపడుతున్నటువంటి గజేంద్రుడిని చూచి స్తోత్రం నిశమ్య స్తోత్రం అని విన్నాడు దీని దివిజయిస్త సంస్తువద్వి స్వామి వస్తున్నాడు కాబట్టి దేవతలందరూ పక్కన చేరి ఆహారయమయ కరుణానిధి కృపామయ ఎంత ఎవడు వచ్చాడని తప్ప దయ అంటే నీదే అని ఆ స్వామిని స్తోత్రం చేస్తుంటే ఛందోమయేన గరుడేన సముఖ్యమానః ఇలాంటి వారు ఛందోమయేన గరుడేన గరుడు ఎవరు వేదస్వరూపుడు వేదాత్మ విహగేశ్వరః యవనికా మాయ జగన్ మోహిని అంటాం కదా కాబట్టి అతను గ్రహసూరకుడు. అలాంటి గరువుని చేత సముక్యమానః అంటాడు. ఇదే చమత్సారం అతనికి. ఇది భాష అర్థం కావాలి. పదాలు అర్థం కావాలి. సముహ్యమానః ఉహ్యమానః అంటే మోయబడేవాడు. సముహ్యమానః బాగా మోయబడేవాడు. బాగా అంటే ఏమిటి? కష్టపడి మోస్తున్నాడట పరమాత్మ. అంటే ఏంటంటే స్వామి పైన కూర్చొని పో తొందరగా బతుక్కుంటున్నాడు తొందరగా పో అని పొడుస్తున్నాడు అబ్బా అని ఒక సత్తుకుంటూ పో మోస్తున్నాడు అంట. మామూలుగా అయితే ఈజీగా మోయాలి ఇప్పుడు స్వామి తొందరగా బాగుంది. తొందర బాగుంటే మన కార్ ఎంత బాగుంటే తొందర పోనీయయ్యా అంటాం డ్రైవర్. కదా అలాగే తొందర పోరా నాయనా పోరా. మన గోయాభేదికులు అంటారు ఇదే సమయంలో స్వామి ఈ కారుతో ఈ కారుతో దాని నుండి పడుకున్నాడు. నడువు నడువు నడువు అని ఇంత కాలానికి నా తపస్సు ఆశ్రయమైన నడువుడు. పరమాత్మ పాదస్పత్రి అయితుందేమో అని చూస్తున్నాడట. ఆయన కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాడట పైన తగిలి అయ్యాడు ఆయన గరువుని. ఇప్పుడు ఈ కాలుతో ఆ కాలుతో ఎడా పెడా వాయిస్తున్నాడు అబ్బా. అయితే నాకు భుజాల గాయాలే అయ్యాయి కానీ ఎందుకంటే నా తపస్సు బాగా భరించింది స్వామికి అంత తొందర ఉంది. అందుకే సముక్ష్యమానః బాగా కష్టపడి పోయబడుతున్నటువంటి వారు. చక్రాయుత సముఖ్యమానః చక్రాయుతః అభ్యగమత్ ఆసు యతో గయేంద్రః చక్రాయుతుడు ఎక్కడ గయేంద్రుడు ఉన్నాడు అక్కడికి ఆసు చాలా వేగంగా వచ్చాడు సొంతత్వరచి ఉరువరేన గృహీత ఆర్తః దృష్ట్వా గరుత్మతి గరే

క ఉపాస్త చక్రం పుక్షిప్య సాంబుజ కరం గిరమాహ కృచ్యాత్ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే. ఇలా మనకు సొంత సరసి ఉరువరేన గృహీతాస్తః సరస్సు లోపల బాగా బలం ఉన్నటువంటి ముసలి చేత గ్రహించబడి బాధించబడుతున్నటువంటి ఆ గజము గరుత్మతి హరిం ఉపాస్త చక్రం దృష్ట్వా స్వామి వచ్చాడు, ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు, దేమి మీద ఉన్నాడు? గర్భవంతుడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? చక్రమారి చూసారా? ఇప్పుడు పాదాలు కనపడ్డాయి వాళ్ళకి, చక్రం కనపడింది. ఇదిగోండి మనకు పని దేనితో నడుపుతారు కాదా ఏదో డబ్బులు కావాలి బ్యాగ్ ఉందో లేదో అని చూస్తాం ఉత్తగ వచ్చాడు బేబడుకొని వచ్చాడు. మనం అప్పటి ఏమండీ లక్ష రూపాయలు అడిగాము ఆ వస్తున్నా అని వచ్చాడు వచ్చి చూస్తాడు ఇప్పుడే వస్తాడు ఎదురు కూడా వచ్చాడు ఏమన్నా ఆశ ఇచ్చాడు అన్నట్టుగా ఉపాస్త చక్రం తెలుగులో చక్రం కనబడింది అది ఉంటే అమ్మ మీరు కాపాలి ఉత్త ఎదురు కూడా వస్తే ఏం లాభం వినేక పడతాడు. అందుకే గరుణ మీదే ఎక్కాడు. చక్రం పట్టుకున్న స్వామిని చూశాడు. ఈయన బాధ పోతుంది, ఏం బాధ లేదు అన్నమాట. ధైర్యం వచ్చేస్తుంది. ఇక ఉపాస్త చక్రం. అందుకే ఆ ఉక్షిప్య సాంబుజకరం అలాంటి స్వామిని చూచి చూసారా సాంబుజకరం ఉక్షిప్య పద్మమున్న తొండమును పైకి ఎత్తి. పరమాత్మకు పద్మం అర్పిద్దామని పిలిచారు, ఆ మాట విరోధమే ఇంకా దానికే వ్యాఖ్యానం. ఉక్షిప్య సాంబుజకరం విరమాః కుర్చిరాత్ కష్టంతో మాట రావటం లేదు అప్పటికే. లావకింత లేదు ప్రాణములు తాగులు తప్పితే నువ్వు మూర్ఛ వచ్చే తనువుండొచ్చు అని శ్రమం పై మాట రావటం లేదు అంటే అత్యక్షంగా నారాయణ. పెద్దగా పెద్దగా పలకటానికి ప్రయత్నం చేశాడు అతి కష్టం మీద. సం వీక్ష్య పీళితమయః ఆ పరమాత్మ ఇలా బాధించబడుతున్నటువంటి ఇతన్ని చూచి సహసా అవతీర్య చూశారా అక్కడిదాకా దాని మీద వచ్చాడు సత్మంతుడి మీద.

వీడిని చూడగానే అక్కడికి దూకాడట. మరి వారు దిగేదాకా గర్భం దిగేదాకా ఆగవచ్చు కదా. తొందర అంది తొందరగా పోవటంలే వీడు మహా వ్యవసాయం ఏం చేశారో అసలు ఏ పోడు అని దూకాడు. అంత పెద్ద గౌరవ ఉండే వేగం కూడా ఈయనకు సరిపోలేదు ప్రేమతో అందుకనే సహస అవతీర్య వేగంగా దూకించాడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి దిగి సగ్రాహమాతు సరస తృపయోజ్య చబత్కారం ఏమిటంటే ఆ దయ యొక్క పరాకాక్ష. దీని వాడి చక్రం ప్రయోగించొచ్చు కదా. ప్రయోగించలేదు ముసలితో సహా ఏనుగును పైకి లేచాడు తలస్ను. చేతిలో పట్టుకొని చక్రంతో ముసలి మెడ కోచాడు. ఇక్కడి నుంచి ఏ దూరం లేట్ అయితుందండి, చక్రం అక్కడికి పోయి కోయొద్దు. చక్రం ప్రయోగిస్తే చక్రం సరస్సు లోపలికి పోయి కోయ్యాలి, ఇంకా తానే మొత్తం లేపాడు మొత్తం లేపి చక్రంతో కోశాడు అంటే టైం అంటే ఎంత ఆర్తి ఎవరికి ఉంది ఇప్పుడు? రక్షించబడాలన్న ఆర్తి మనకు కాదు, రక్షించాలన్న ఆర్తి వాతాలు మనకు. అందుకే మనకు వేదాంత్రి దేశికులు కానీ ఆ ఆరోగ్యాలు కానీ ఏమంటాడు మనకు భగవత స్వరాయై నమః అన్నాడు. నా నమస్కారం భగవంతుడికి కాదు, భగవంతుడు తొందరకు నా నమస్కారం అన్నాడు. దీని భావాన్నే పోతన తిరికిం చెప్పడు, తన చేతిలో సందింపడు, ఏ పరివారం కొన చేయడు, అభ్రగపతిని మన్నింపడు, ఆ చరణికాంత సందిలం సక్కనొత్తడు. వివాదపు రోజు శ్రీకుచో పరిచయ రాంతిలమైన వీడు గజప్రాణావనోత్సాహి భావాన్ని చెప్పాడు అలా వచ్చాడని కాదు గజేంద్రుడిని రక్షించడానికి పరమాత్మ చూపిన త్వర ఆ తప్పు. మన ఆర్తి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి, అంత పెద్ద గల్పు అంటుంటే ఏం వేయించ వేయంగా ఇంత స్లోగం పోతున్నాడు. ఇంత చేసి అక్కడ దాకా వాడి మీద ఎక్కి వచ్చాడు. ఏం చేస్తారో చూడండి. అక్కడ దాకా వచ్చామా దూకి ఆయన పడుకొని వద్దు ఏం చదివినా ఆయన వచ్చి ఆయన తీసుకొచ్చాడు. అది ఆప్యాయత, ప్రేమ, దయ, అపారమైన కరుణ. మనం కాపాడాలి ఆప ఆపన్న ఏమంటాం ఆపద్ బాంధవులు అంటాం కదా. మనకు వచ్చినటువంటి ఆపదను తొలగించడానికి మనకంటే ఎక్కువ పరమాత్మ పడేటువంటి తహతహ.

అపన ఇది పరమాత్మ యొక్క కృపకు పరాకాష్ట. అక్కడిదాకా వచ్చిన వాడు చక్రం ప్రయోగిస్తే చస్తుంది. ఇదిగో అక్కడినుంచే ప్రయోగిస్తున్నాడు అది వేరే సంగతి. ఇక్కడిదాకా వచ్చినోడు వచ్చాడు బాగుంది వచ్చి ఇంజ చూడు పోని వచ్చినోడు దిగాడు దిగి చక్రం వేయొచ్చు కదా. కాదు దిగిన తర్వాత కూడా కృపయా ఉద్యహార. సగ్రాహం ముసలితో సహా ఏనుగును పైకి లేపాడు. సరస్సులో పడికి తాను చెయ్యి పెట్టి ముసలిని ఏనుగును పైకి లేబట్టి అంటే చక్రం గురి తప్పు భయం చక్రం గురి తప్పుతుందో ఏమో పొరపాటున ముసలిని బదులు ఏనుగు కాలు మెరికేశాడు. అమ్మ బాబోయ్ సగృహ సరస కృపయా ఉజ్జహార అందుకే గ్రాహాత్ విపాజిత ముఖాత్ అరిణ గజేంద్రం సంపశ్చతాం అరిరమూచత్ ఉశ్రియానాం. దేవతలందరూ ఆర్తిగా చూస్తూ ఉండగా విపాజిత ముఖాత్ గ్రాహాత్. ఇంకా చెప్పాడు మనం మెడ మెడ కోసాం అన్నాం. విపాటిత ముఖా కదా ముసలి నోరును తీరిసి ఏనుగు కాలను విడిపించాడు. విపాటిత ముఖా దేరి చేయబడిన నోరు అంటే డవడ విలించారన్నమాట. గట్టిగా పట్టుకొని ఆ దాన్ని విపాటిత ముఖా. దాని కాస్త తెరిచి నోరు తెరిచి అరిన అది అరిన చక్రంతో అరినా విపాడిత ముఖాత్ చక్రంతో చిత్తమని ముఖం కలిగినటువంటి గజేంద్రం. గ్రాహాత్ అమూ ముచ్చత్ ఏనుగును విడిపించాడు. అరినా మీరు మట్టి చక్రం తోటి కాదు. స్వామి నేను విడిపించాను అంట అండి చాలా చమతక పదాలు అవి. సంస్కృతం వ్యాకరణం వస్తే వ్యాకరణ భాగ యొక్క రోగం తెలిస్తే ఆనందం కలుగుతుంది. పరమాత్మ మాదిరిపై అహంకారం లేదన్నాడు. చక్రముతో విడిపించాడు. తాను విడిపించాడు కాదు. చక్రముతో ముసలి నోరు విడిపించి నోటిలో ఉన్న ఏనుగు కాలుకు మోక్షము ఇప్పించాడు. చక్రముతో ఇప్పించాడు. తాను మోచం ఇయ్యరే. అంటే నాదే లేదు చక్రం నేను ఏం చేశానయ్యా చక్రం దాని దాని పెట్టి నువ్వు ముట్టి. ఇప్పుడు సోదరం చేశాను అని చెప్తా చక్రం అనేది. మనం ఏం చేయము అది మనమే అంటాం. అంది చేతి నేను చేయలేదంట. అందుకే గ్రాహాత్ విపాజిత ముఖాత్ హరినా జగేంద్రం సంపస్యతాం ఉచిరియానాం సంపస్యతాం దేవదరందరూ చూస్తూ ఉండగా హరిహి అమూచ్యత్.

శ్రీమన్నారాయణుడు విడిపించాడు అని పదా దేవరిటి గంధర్వా బ్రహ్మేచాన పురోగమ అప్పుడు దేవతలు ఋషులు గంధర్వులు బ్రహ్మ రుద్రుడు వాళ్ళందరూ ముముచుహు కుసుమాత్రారం పుష్ప వృష్టి కురిపించారు. ఎంత మహానుభావుడండి. ఒక తిర్యకు ఒక ఏనుగు. ఒక ఏనుగు సరస్సులో ఓ అంటే కురికొచ్చి రక్షించాడు. ఆ సేమ్ పని చావని అనుకోవచ్చు కదా. అది బతికుండి ఎవరు ధరిస్తుంది వదిలేయొచ్చు కదా లేదు. మరి వేరే వాళ్ళు వచ్చారా? ఎవరో రాలేదు. రక్షకత్వం ఎవరి డ్యూటీ? తన దగ్గరికి వచ్చాడు. ఎంత మహా భోజవయ్యా, ఒక తిరిజక జంతువును కూడా ఇంత దయతో వచ్చి కాపాడావని బ్రహ్మ రుద్రేంద్రాదులు పుష్ప వృష్టి కురిపించాడు. మేదుహు దుందుభయః దివ్యాః. దివ్య దుందువులు మోగాయి, గంధర్వులు నాట్యం చేశారు, అప్సరసలు ఆడారు, ఋషులు, చారణులు, సిద్దులు స్తోత్రం చేశారు. యో సౌగ్రాహః సవై సద్యః పరమాశ్చర్య రూపదులు ఇంతకు ఎందుకు వచ్చాడంటే ఎవరా ముసలి? మొసలి అది మొసలి కాదు వాడు ఒక ఊహుహు నామ గంధర్వః వాడు గంధర్వుడు ఒక మహానుభావుని యొక్క శాపం వలన ఈ రూపాన్ని పొందాడు పరమాత్మ యొక్క స్పర్శతో వాడు శాపే విమోజనాన్ని పొంది దివ్య రూపాన్ని పొందాడు. సవై సద్యః పరమాశ్చర్య రూపదృతు ముక్తః దేవర శాపేనా చూసారా? దేవల మహర్షి శాపం తోటి పొందినటువంటి హుహుహు గంధర్వ సప్తమః ముక్తః మోక్షము పొంది ప్రణమ్య తిరసాదీశం ఉత్తమ శ్లోకమవ్యయం పరమాత్మను నమస్కరించి అగాయత యశోదామ కీర్తన్య గుణ సత్కథాం పరిమంత్యత కీర్తించబడేటువంటి ఉత్తమ గుణ కథలు కల పరమాత్మను గానం చేశాడు సోని కంపిత ఈసేన పరిక్రమ్య ప్రణమ్య పరమాత్మ కటాక్షిస్తే అతనికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి లోకమంతా చూస్తూ ఉండగా అన్ని దోషాలు పోగొట్టుకొని ఖమ్ అగాత్.

ఆకాశ మార్గాన ఉత్తమ లోకానికి వెళ్ళాడు. గజేంద్రః ఈ గజేంద్ర కూడా భగవత్ స్పర్శాత్ విముక్తః జ్ఞాన బంధనాత్ పరమాత్మ యొక్క స్పర్శ వల్ల అందుకే ముట్టుకున్నాడు. ఒకే పరిధి ఇద్దరి అభిమోచనం కావాలి. వాడిని ముట్టుకోవాలి వీడిని ముట్టుకోవాలి తన స్పర్శ అయితే కానీ వాడికి శాపం పోదు వీడికి అజ్ఞానం పోదు. ఇలా వీడి శాపం ఏమో శాపకు వచ్చాదనుకోండి అజ్ఞానం అంతా తొలగిపోయి ప్రాప్తః భగవతో రూపం ఈ గజేంద్రుడు. భగవత్ సారూప్యాన్ని పొందాడు. ఎలా పీతవాసా చతుర్భుజ వీడు కూడా చతుర్భుజత్వాన్ని పీతాంబరధారిత్వాన్ని సవై పూర్వమభూతి అందుకయ్యా అంటే వీడు పూర్వంలో ద్రవిడ దేశాధిపతి. ఏ మహారాజు ఇంద్రద్యుమ్న కూడా మహారాజు ఈ జజేంద్రుడు ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతః విష్ణువ్రత పరాయణః ఇతను నిరంతరము విష్ణు వ్రతాన్ని ఆచరించినటువంటి వాడు ఈ మహానుభావుల సమయంలో పరమాత్మను ఆరాధించు మౌన వ్రతాన్ని ధరించి ఈశ్వరుడిని ధ్యానం చేస్తున్నాడు పరమాత్మ. మౌన వ్రతమును అవలంబించి పరమాత్మను ధ్యానం చేస్తుంటే జటాధర తాపసః ఆకృతః అచ్యుతం సమత్యయా మాత కులాచరాచల మహా కులాచరంలో ఉండి జటలు ధరించి తపస్సు తాపసుడై ఆకృతః నదీ స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేస్తుంటే పరమాత్మ సంకల్పం దగ్గరకి ఒక మహానుభావుడు శిష్య గణంతో కలిసి అగస్త్య మహర్షి సమాగమత శిష్య గణ పరిస్త్రితః తం వీక్ష్య తూష్ణీం అహుతార్ధనాదికం రహస్యుపాసీనం రుషికి చుకోపా చూశాడు అతని ప్రభువు. ఇందరజున్ కానీ మౌనవ్రతంలో ఉన్నాడు. భగవంతుని ధ్యానంలో ఉన్నాడు కాబట్టి లేవలేదు, నమస్కారం చేయలేదు, అతిథి సత్కారం చేయలేదు, స్వాగతాదులు పలకలేదు. అది గోపం కదా అందుకే మహర్షి కోపించి తస్మాయివం శ్యామ్మదా తాసాదురయం దురాత్మ అకృత బుద్ధిహి. ఎందుకంటే భగవంతుని ఆరాధన కంటే విశిష్టమైనది భాగవత ఆరాధన కదా. అలాంటి భాగవత ఆరాధనను మాని భగవత ఆరాధన చేసేవాడు బుద్ధిహీనుడే కదా.

బుద్ధి వీరు అంటే ఎవరు? ఏనుగే కదా అందుకు వీడు ఏనుగ్గా పుట్టమన్నాడు. ఇలా విప్రావంత అభిశతాం తమోంతం వ్యథా జయః స్తబ్ధమతిహి సయేవ. ఏనుగు అంటే ఏమిటి? స్తబ్దమతి, బుద్ధి పని చేయదు ఏనుగు. బుద్ధి పని చేయలేదు అది. అందుకే వీడు ఏనుగే కానీ అని ఈ మహర్షి శపించాడు ఇంద్రద్యుమ్ముడికి. అలా ఇలా శపించి అతను వెళ్ళిపోయాడు. ఇక భగవాన్ నృపసంతులుగా. ఇంద్రజ్యున్ అభిరాజరెటి దిష్టం తదుపధారయని విన్నాడు కానీ అప్పుడు కూడా లేవలేదు అగస్త్యుని ప్రార్థించలేదు దైవకుత్రం. తమ అనుభవమేమో అని అలా అనుకొని ప్రశాంతంగా ఊరుకున్నాడు. ఆపన్న ఆ కౌంజరీం యోనిం ఇలా ఏనుగు జాతిలో పుట్టి ఆత్మ స్మృతి వినాశినీం. న్యాయంగా ఏనుగు అంటే. యావ మొత్తం పోవాలి పూర్వజన్మ జ్ఞానం పోవాలి అలాంటి దానిలో కూడా హరియత్యనానుభావేన యద్గజత్వేపి అనుస్మృతిహి. పరమాత్మ ఆరాధించిన వాడు కాబట్టి ఏరుగ్గా ఉన్న పూర్వజన్మ జ్ఞానం ఉంది. మర్చిపోలేదు ఆ స్మృతి ఉంది అది విధానం. ఇలా విమోచ్యులయయుధం అబ్జనాభ తేనాపి పార్జలగతిం గమితేన యుక్తః ఈ రీతిగా మోక్షం కలిగించి తన రూపాన్ని పొందినటువంటి గయన్యుడితో కూడా కలిసి స్వామి తన లోకానికి బయలుదేరుంచాలి. గంధర్వ సిద్ధ విభూతైహి ఉపగీయమాయః గంధర్వాదులకేత గానము చేయబడుతూ కర్మాద్భుతం స్వభవనం గరుడాసనః ఆఘాతన భవనాన్ని తాను తన లోకానికి అనుభవనానికి తాను వెళ్ళాడు, ఏ తన మహారాజ తవేవితః అడిగావు కదా? హరి ఎలా గజేంద్రుడికి అడిగావే అదంతా నీకు నేను చెప్పాను, కృష్ణానుభావః గజరాజ మోక్షణం గజేంద్ర మోక్షణం పరమాత్మ ప్రభావాన్ని చెప్పాను, స్వర్గ్యం యథెష్యం. కలి కల్మష అపహం దుస్వప్న నాచం కురువర్య శ్రుణ్వతాం, ఈ చరిత్ర ఎలాంటిది అంటే స్వర్గాన్ని ఇస్తుంది, కీర్తిని ఇస్తుంది, కలి కల్మష అపహం. చలి దోషాలను పోగొడుతుంది, దుస్వప్న నాశనం, దుస్వప్నలను పోగొడుతుంది. అందుకే మనకు ప్రాజీన కాలంలో పొద్దున్నే లేవు గానీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? తయేంద్ర మోక్షం చదువుకునేవాళ్ళు.

ఈ స్తోత్రం అండి ఈయన ఏడు స్తోత్రం ఉండేలా ఈ మొత్తం అంతా దేవుడు అతని రోజులు. మనం కూడా నిద్ర పెట్టకపోయేది పనేం లేకపోయేది మనకి ఇప్పుడేం బిజీ కదా తొందరగా లేవ తొందరగా పడుకో. ఏ జిరా పడి ఇది అలా దుస్వప్న నాశం కురువర్య శృణ్వతాం యథా అనుకీర్త యజిత శ్రేయస్కామాః సుజాతయః సుచయః ప్రయత్నం సుచయః ప్రాతరుత్తాయ శ్రేయస్సు కోరేవాళ్ళు బ్రాహ్మణోత్తములు. పరిశుద్ధులు పొద్దున్నే లేచి దీన్ని జ్ఞానం చేస్తారు. దేనికి దుస్వప్నాద్యుపశాంతయే. దుస్వప్నములు తొలగటానికి అంటే మనకు దుస్వప్నములు కలిగిన తదే బదులు ముందే దేవత కలగవు ప్రికాసన అంటాం కదా ప్రక్షాళనాసి పంకస్య దూరాదస్పర్చనం వరమని శాస్త్రం. పురుద తొక్కి కాలు కడుక్కునే అంటే తొక్కకుండా పోవటం మంచిది. లేదా వ్యాధి వచ్చినంక మందు వాడే బదులు రాకుండా ఉంటే మంచిది కదా. అందుకోసమని దుస్వప్నాది ఉపశాంతి కోసం పవిత్రులు, పరిశుద్ధులు, పరమాత్మ భక్తులు పొద్దున్నే లేచి దీన్ని గానం చేస్తారు. ఇదమా హరిస్పీతః గజేంద్రం కురుసత్తమ ఉత్తగా చెప్పడం కాదు. సంతోషించినటువంటి పరమాత్మ గజేంద్రుడితో ఇలా మాట్లాడాడు, సర్వభూతానాం శృణ్వతాం ప్రాణులందరూ వింటుడగా సర్వభూతమయః విభుహు ఇలా అంటున్నాడు, ఏమాం త్వాంతి సరస్తేదం నిన్ను నన్ను ఈ సరస్సును పర్వతాన్ని గుహలను అరణ్యాన్ని. ఇక్కడ చెట్లను, గుట్టలను, పొదలను అలాగే రకరకాల వృక్షాలను, వీటి శిఖరములను ఇంకా వేరే కృష్ణ అని పరమాత్ము ఋషుల యొక్క ఆశ్రమాలను. బ్రహ్మ, శివుడు వీళ్ళ యొక్క నివాసాలను, క్షీర సముద్రాన్ని, అలాగే శతద్వీపాన్ని, శ్రీవత్సన్, కౌతుభం, వనమాల, గగ, శంఖము, చక్రము, అలాగే పాంచజన్యము, సుపర్ణ అంటే గరుడుడు, ఆదిశేషుడు, అలాగే నా కళ అయినటువంటి లక్ష్మీదేవిని. బ్రహ్మను, నారదుణ్ణి, రుద్రుణ్ణి, ప్రఫ్లాదుణ్ణి, మత్స్య, కూర్మ, వరాహాది అవతారములు కర్మలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, ఓంకారాన్ని, సత్యమును, అవిశ్యమును, గోవులను, విప్రులను, అవ్యయమైనటువంటి ధర్మమును. దాక్షాయనీహి ధర్మపత్ని దక్షుణి పుత్రికలను అంటే స్మరించాలి రోజు అలాగే సోమకాశ్యపయోరపి చంద్రుణ్ణి కాశ్యపుణ్ణి గంజను సరస్వతిని నందానదిని కాళిన్దిని అలాగే సీతావరణం ఐరావతాన్ని ధ్రువుణ్ణి

బ్రహ్మ ఋషు సప్త ఋషులను పుణ్య శ్లోకులను అంటే భక్తులను మానవులను పొద్దున్నే లేచి అంటే అపరా క్రాంతే ఉత్తాయ తెల్లవారు జామున లేచి వినయం గలవారై సమాహిత మనస్కులై స్మరం నా రూపాల ధ్వని ఏమిటి? అన్ని రూపాలే కదా. నా రూపాలను స్మరిస్తే అఖిల పాపముల నుండి వారు రక్షించబడతారు. ఏమాం స్తువంతి అనేనాంగా గజేంద్ర. నీవు చేసిన స్తోత్రంతో ఎవరు నన్ను స్తోత్రం చేస్తారో ఎప్పుడు నిశాత్యయే ప్రతిబుజ్య తెల్లవారు జామున లేచి నీవు చేసినటువంటి స్తోత్రం ఎవరు నన్ను స్తోత్రం చేస్తారో తేతాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం వారు చనిపోయిన తరువాత వాళ్ళు మీరు మోక్షం ఇస్తా అన్నారు. స్వామి జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం చేయగానే మోక్షం ఇస్తా అంటే పోండి. అమ్మ బాబోయ్ వద్దు బాబోయ్ అంటారు. అందుకని రానా ఆశ్చర్యం వాని స్నానం పోయిన తర్వాతనే అప్పటిదాకా నేనేం రాను. సాయి పోయిన తర్వాత వచ్చి వాళ్ళకి నేను ఉత్తమ గతిని ఇస్తాను అని మనం భయపడాలి మన భయం మన గతి ఒక సాయికి అంత భయం. మోషం ఇస్తారంటే ఎవడు తగడు వద్దు బాబోయ్ అంటారు. ఇప్పుడు కాదు నాయనా అని పోయిన తర్వాత ఇస్తానండి అలాంటి వానికి ఉత్తమ గతిని ఇస్తాను. ఇక్ ఆదిత్య ఋషి గీసః రథుమాయ జరయోత్తమం ఇలా కయ్యంజలితో మాట్లాడి శ్రీమన్నారాయణుడు తన పాంచజన్య శంఖములు బాగా పూరించి హరశయన్ విభుతానికం సకల దేవతా సమూహాన్ని ఆనందింపజేస్తూ వారు రోహ ఖగాశిపం గరుత్మంతుడిని అధిరోహించాడు అంటే వైకుంఠానికి వెళ్ళిపోయాడు అన్నమాట అధ్యాయం అయిపోయింది. సమయం కూడా అయిపోయింది. అంటే మనం జజేంద్ర మోక్ష అని చెప్పుకున్నాం. అంటే ఒక ఉపాఖ్యానం ఒక్కొక్క రోజు చెప్పుకుంటే బాగుంటుంది. స్తోత్రం అంతా తగ్గింది వర్ణన ఆ విధంగా వెళ్లొచ్చు. అవును. స్తోత్రాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. స్వతి ప్రజాస్య పరిపాలయుతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గో బ్రాహ్మణేభ్య సుహమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః సమయానికి అయిపోయింది కదా.

Opening invocation: repeated "Sri" salutations followed by "namo" to the Lord as mother, father, and protector. Salutations to the acharya lineage.

O devotees - having completed the Seventh Canto (Saptama Skanda), we are now beginning the Eighth Canto (Ashtama Skandha). "Svayambhuva sneha-guruho vamsho-ayam vistaraat shrutah" - the lineage of Svayambhuva Manu has been heard in great detail up to now. The narrative now advances.

Whether a Yoga-indra (master of yoga) or a Tri-kalajnana (knower of all three times) - the Paramatma knows in which avatars at which times He will come and what He will do. The others - even great sages - do not know all of this. Only He knows His own full plan.

"Dharmajnya" - why is he called the knower of dharma? For the purpose of dharma-jnana upadesa (teaching knowledge of dharma). Kapila gave jnana-upadesa (knowledge instruction). Yajna gave dharma-upadesa (dharmic instruction). There are two dangers in these. That is why both teachings are given - they complement each other.

This great mahanuabhava too practiced tapas and chanted this mantra. This is a very wondrous shloka. Because Svayambhuva Manu prayed to Paramatma - this prayer is being described now as a model for all seekers.

Hence "tena tyaktena bhunjitha" - many use the expression "tyaktena bhunjitha." The meaning here is: "tena tyaktena na bhunjitha" - do not enjoy what has been relinquished by the Paramatma. What has been cast off by the Lord has no value for the devotee.

That is - many say: "enjoy what has been renounced" (tyaga). Do not seize what belongs to others. This is the ordinary meaning, the common interpretation. But the deeper meaning has greater power - whatever the Lord has not sanctioned for us should not be grasped.

We do not realize that we are all perishable. Hence it is said: "chakshuh yat-ya narishyati" - we cannot see the Paramatma. Why can we not see the Paramatma? Because our vision is covered by the film of perishable objects. When the eye of wisdom opens, the Lord becomes visible.

"Vishvasya-amo yajyasmaat vishvam-cha tad-ritam mahat" - this great universe - "tad-ritam" - sustained and created by Him - sustained by that Paramatma. This entire universe rests in Him, is created by Him, and is dissolved back into Him.

Exactly at the moment of that call - Krishna blew the Panchajanya conch. That call - so that no one can block it. Meaning: protecting them. The Lord's response is always perfectly timed - precisely when the devotee calls from the depths of surrender.

"Laigakudena" - thus Tambara's son was Vajra. He was a protector. In that situation this person was needed. How carefully one must look - he does everything in two ways. The Lord arranges all protective relationships with great precision and care.

Having performed karmas and having realized that the fruits of those karmas are perishable - after understanding that impermanent results come from karmas - why should I perform a karma that yields only impermanent fruit? Stop. This is the turning point of viveka (discrimination) in spiritual life.

"My people" - why does the second person appear there? To give alms to a beggar - why should one give daily? This argument arises. But the instruction is: do not calculate - give. Even when one could make excuses, the dharma of generosity must be upheld.

Hence "atmaramah" - knowing oneself as the self alone. Such a one who is established in atmarama-hood is a "purnartha" - one who has obtained everything. Hence he asks my Paramatma - meaning: even a self-realized one prays, not out of want, but out of love.

They disappeared. Until they disappeared, they wept and wept. One day - "O Vishvara, O King" they cried, raising their voices and sobbing. Searching and searching - they could not find them. The grief of the devotee separated from the Lord or from the holy ones is itself a form of love.

Hence "ananya-chojitam nrin shikshayantam" - those who teach the truth to living beings, "nija-vartvam samsthitam" - who are established in their own dharmic path - Paramatma is always on His own path. He never deviates - He is the ultimate teacher by being what He is.

Such a person - he himself told her to leave, to go. After she left, one day he wept. Did he stop ruling? Did he go to his own path? The king continued his duties even in grief. The householder's duty continues regardless of personal sorrow.

For this Svarochitta Manu, sons named Jumatu, Sushena, Rochitna and others were born. "Tatra Indrah Rochana-svasi" - in this manvantara, Indra was Rochana. This is the description of the Svayambhuva manvantara's divine hierarchy.

"Satyavrata-ettah" - at that time, born to Dharma's wife Sudrita - Purushottama (the Supreme Lord) incarnated with the name Satyashena, along with the Satyavratas. Thus the Lord takes an avatara specifically suited to the needs of each manvantara.

He incarnated with that name. What did He do? "Gadiyendra moshana" - He accomplished great feats. "Hari was given - Harinyam was given - Harimeda-sah" - the Lord gave the gift. "Hari" - thus He was called. The Lord's various names arise from His divine deeds.

Near, but not distant - the Lord, with that much effort for our sake, has grown for us. At that time that lotus - the lotus fell in the waters - "Shrirodena-avritah" - surrounded by the ocean of Shri, covered with beauty and divine grace.

The foothill of that mountain exists there - it is perpetually washed by the waves of the surrounding ocean. If one comes and takes it - here the mountain - its base is constantly purified by the ocean waters. This is the natural sanctity of the sacred mountain.

The elephant king, together with his female elephants, was roaming - "sakantakan keechaka vyunam vetravan vishala-gulmam pradushyan vanaspatim" - destroying various kinds of great trees, dense clumps of bamboo, thickets of cane, and large bushes as he wandered in the forest.

He was drawn toward that lake. "Vigasya tasmin amritambu-nirmalam bheemaravindotsava-renu-vasitam" - that lake whose water was pure as nectar, fragrant with the pollen of enormous golden lotuses - the elephant king entered it to drink and bathe.

One as mighty as he, caught in an unexpected calamity, suffering, struggling, and lamenting - those who had been playing with him all this while, those who had been fed and protected by him - they all fled. None of his companions stayed when the crisis came.

His strength had diminished, his radiance had faded. Having struggled so much, much energy had been spent - "vikrishyamanasya jale avasidatah viparayo bhutuh" - as he was being pulled into the water, becoming exhausted, his condition reversed. The mighty became helpless.

This is "vidhi-jyotitam" - illumined by destiny, it is divine prasad (grace). Therefore I will pray to Him. The deity whose inattention brought me this suffering - I will pray to that very deity. The difficulty itself points to the Lord as its remedy.

Death that frightens everyone - it is death itself that runs away from the Paramatma out of fear of Him. Such is the Lord who is the refuge (sharana), the foundation. "Tham aranam tham" - to such a Lord who is the ultimate refuge, I pray. I seek no lesser shelter.

After all, from Him alone did it come, through Him alone did it come. It was arranged by Him alone. He Himself is the universe. "Yah asmat parasmat-cha param" - He is beyond both this world and what is beyond it. He transcends all categories.

But does the mantra come? "Tamas tadasit gahanam gabhiram" - the Vedic statement. Two verses of the Veda. Similarly it is said: "tamas tadasit gahanam gabhiram" - there was deep and impenetrable darkness at the beginning. From that void emerged the Lord's creation.

It will enter into that sin. It is that sin's domain. Where are the karmas? That must be stated - where are they all? They reside in the jiva. The karmas of a jiva remain with the jiva - they do not rest in the body but in the soul itself.

He is good - and they too are good in his company. Hence the actor - just as we understand an actor's true nature through his expressions and roles - even so, through this universe's roles, one should understand the Lord's true nature (svarupa). Creation is His performance.

One who has no form bound by prakriti (nature), one who has a form that is unborn (aja), free from nature's constraints - such a great mahanuabhava performs deeds that cause even others to wonder. His actions transcend all ordinary explanation.

"Paramatma jnana-dhanah" - Paramatma is the treasure of knowledge. "Kshetrajnaya" - the one who knows the field (the body) perfectly - "namas-tubhyam sarvadhyakshaya sakshinee" - He is the ruler over all, the witness of all. I offer my salutations to such a Lord.

He shines as pure existence (sat). He is filled with the shadow of non-existence (asat). He appears as if there is nothing visible. But if there were truly nothing - that itself would be He. "Nothingness" when examined reveals the Lord as its ground.

It is fire that speaks of originality - do you not understand? If we too are placed in a mirror, what remains? That is our originality - that is the teaching. The reflection disappears, but the original remains. The atman is the original; the body is the reflection.

When we keep desiring, Paramatma writes out our very nature (svarupa). "Ayya, we want nothing but You" - then He provides even grass (basic sustenance). Hence "naivedya" - whatever is offered to the Lord, He accepts and returns as prasad. Surrender removes all anxiety.

"Madri-prapanna pashu-pasha-vimokshanaya, muktaya puri, karunaya, namoalayaya, svamsena sarva-tanubhrit manati pratita pratyagrushe bhagavate brihate" - salutations to the great Lord, who liberates the bound jiva from the noose of samsara, who is full of infinite compassion for those who surrender.

"Vimokshanam" - He is the liberator. He who liberates the jivatma - "will He not free this body from its bonds?" asks the elephant. He who rescues from this great samsara - O Lord, please free me also from this physical bondage.

One who cannot be understood by the intellect alone, who is the goal of adhyatmika-yoga - can only be known through spiritual yoga. "Atindriyam" - beyond the reach of the senses. Beyond sensory perception. Beyond intellectual grasp. Only through inner surrender can He be reached.

"Ayam guna? Karma?" - is He a quality? No. A karma? No. Then is He something that exists? Or something that does not exist? "Na san na cha asan, nayam sat na va asat" - He is neither existent nor non-existent in ordinary terms. He transcends the categories of being and non-being.

This same idea appears in the Vishnu Purana: "na aham kadevarasya tranaya Madhusudana" - "I am not asking You to protect this body, O Madhusudana." "Karastha kamalanyatha" - the lotus in my hand is my prayer. I ask only for liberation of the soul, not preservation of the body.

I offer salutations. "Yogaranjita-karmanah hridi yoga-vibhavite" - those whose karmas have been burnt by yoga, whose hearts have been illuminated by yoga - "yoga vibhavite hridi" - in a heart enlightened by yoga, the Lord manifests.

In this world, no one knows themselves. Why? Because through ego-driven intellect (ahankara-buddhi) one has lost oneself. "Tam duratyaya-mahatmyam bhagavan" - the Lord whose greatness is impossible to cross over - only through His grace can one know oneself.

"Avirasit" - Paramatma directly manifested there. "Harih avirasit tam tadvat artam-upalabhya jagannivasa" - He who is the abode of the universe, perceiving the one in distress "as His own" - He appeared. The Lord never delays when a true devotee surrenders completely.

"Ka upasta chakram pushkipya sambhuja karam giramaaha kricchyaat - Narayana akhila-guru bhagavan namaste" - thus our (the elephant's) own lake - "svarasiroruvarenagrihi-tastah" - the Lord took hold of it and lifted it. The elephant's salutation to the Lord as the universal guru.

Seeing him, He leapt there immediately. Why could He not wait until the Lord descended from His vehicle? He was in a hurry - this one (the devotee) was a great devotee - so the Lord came running without waiting. The Lord's speed in responding to a devotee's cry is instant.

This is the pinnacle of Paramatma's grace. The one who came all the way there - the chakra was deployed and death came for the crocodile. From that very moment the chakra was released. The Sudarshana Chakra did its work, and the crocodile who was holding the elephant was killed instantly.

Srimannaaraayana freed him - "pada devari-ti gandharvaa brahmecha na purogam" - then the devatas, rishis, gandharvas, Brahma, Rudra and others - all approached. The divine assembly gathered to witness and celebrate the Lord's act of grace toward the elephant king.

He traveled via the aerial path to the highest world. "Gajendrah" - this Gajendra too - "bhagavat-sparshat vimuktah jnana-bandhanat" - by the Lord's touch, was freed from the bondage of ignorance. The Lord's mere touch liberates - not just the physical bind but the karmic one.

"Buddhi" - who are "these"? It is the elephant himself. Hence he was born as an elephant. Thus "vipravanta abhishatam tamomtam" - a Brahmin cursed to enter darkness - "vyatha jayah stabhdha-matih" - having been cursed to a state of rigid dullness, he lived as an elephant.

This stotra - how many stotras are there for this person? This entire portion belongs to the Lord - those are his days. We too do not let them sleep - there is nothing else for us to do - so the teaching is: make every waking moment the Lord's, as the elephant did in his final hour.

Brahma, the seven rishis, the "punya-shlokas" - that is, devotees and humanity - "apoora krantey uttaya" - those who rise in the pre-dawn hours and recite this story of Gajendra's liberation at dawn - they too receive liberation. The phala-shruti (benefit of recitation) of the Gajendra Moksha.