అర్థ పంచకం: వేదాంత పంచ ముఖ్య అర్థాలు
Artha Panchakam: Five Essential Truths of Vedanta
భరతుని రాహుగణ బోధ అర్థ పంచకంలో పరిణమించింది - వేదాంత యొక్క ఐదు ముఖ్య అర్థాలు: పరబ్రహ్మ స్వరూపం, జీవాత్మ స్వభావం, ప్రకృతి, ముక్తి ఉపాయం, ముక్తి ఫలం. ఈ ఐదూ కలిసి శ్రీవైష్ణవ వేదాంత సంపూర్ణ తాత్త్విక మ్యాప్ ను రచిస్తాయి. ఈ బోధ సంసార అరణ్యం నేపథ్యంలో ఇవ్వబడింది - ఈ ఐదు సత్యాలు మాత్రమే అడవి నుండి బయటపడే మార్గం.
Bharata's teaching to Rahugana culminates in the Artha Panchakam - the five essential truths of Vedanta: the nature of Para-brahman, the nature of the jivatma, the nature of prakriti, the means to liberation (upaya), and the fruit of liberation (phala). These five together constitute the complete philosophical map of Srivaishnava Vedanta. The teaching is situated in the forest of samsara (samsara-aranya) - the world is a forest from which these five truths alone provide the way out.
యోహిత్య మచ్యుత పరాంబురే స్మరుక్మవ్యామోహ రక్షత జనాజ్ఞునానే ఆత్మది గురుహో భగవతోస్తు దయైక సింధో రామానుజస్తు చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తదండి వివలం ప్రణమామి మూర్ధ్ర భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోధునా భక్తాం గ్రిరేణు పరకాల యదీంద్ర మిశ్రాం శ్రీమత్ పరాంసుజమునిం రణతోస్వి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందేతి గద్గురుం అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం పత్న కంకణ కేయూరం కృష్ణం వందేతిగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం శంచ చక్రఫలం దేవం కృష్ణం వందే దిగత్ గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం పరిహి పించావ సూడాంగం కృష్ణం వందే గద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుతోహితం అవాప్త తులజీ గ్రంథం కృష్ణం వందే గద్గురుం గోపితానాం కుచత్వంత సుంకుమాం హిత వక్షతం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే దగస్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాదరుత్సాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరక్షితి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం చచ్చేత్ పౌత్రం జన్మతం సరాచరాత్మజం వందే సదాదంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రే తన్మయతయా పరవోభినేతు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగాదియ గురు పుత్రం గఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా రఘువ గణునికి భరతుడు చేసిన ఉపదేశంలో భ్రాతృవ్యమేనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయా అధ్యేదితం అప్రమత్తః సాంసారిక విషయ భోగ వ్యామోహమును చాలా అందమైన పేరు భ్రాతృవ్య అన్నారు. అంటే శత్రువు అన్నారు. పాడివాడు జ్ఞాతి అంటాం మనం. జ్ఞాతి చేత అనలేనతిం అని శాస్త్రం. జ్ఞాతి ఉంటే అది మత్తుతో పనిలేదు. ఇతను మహా శత్రువు అజాగ్రత్తగా ఉంటే ఇందులో ఉపేక్షయా అధ్యేదితం అప్రమత్తః. ఏ శత్రువునైనా ఉపేక్షిస్తే పెరిగిపోతది. అతను శత్రువు ఉదయించగానే సుతముట్టిస్తేనే మనం క్షేమంగా ఉంటాం. ఆ మనకేం కాదులే ఏం జరుగుతుందిలే అని ఊరుకుంటే వాడు విజృంభిస్తాడు మనం తగ్గిపోతాం. కాబట్టి ఇలాంటి సాంసారికమైనటువంటి వ్యామోహం అనే శత్రువును తొలగించడానికి హరేహే గురో శరణాంబు సేవ. అయితే హరిపాద సేవ లేదా గురుపాద సేవ. హరేహే గురో శరణ ఉపాసనాస్త్రః వారి ఉపాసన అనేటువంటి అస్త్రం తోటి ఈ శత్రువును సంహరించాలి. అంటే పరమాత్మను చేరటానికి. గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించడానికి సజ్జన సాంగత్యం కావాలి. సరే యోగం అన్నారు, యాగం అన్నారు, ధ్యానం అన్నారు, ఉపాసనం అన్నారు. ఇలాంటి వాటి చేత పరమాత్మను చేరడానికి మార్గం చెప్పారు. అంటే ఈ అధ్యాయంలో పరమాత్మను చేరే విధానం పరమాత్మను చేరకుండడానికి కారణం రెండు చెప్పారు. అంటే ప్రాప్యస్య బ్రహ్మనో రూపం.
తృత్య ప్రత్యగాత్ మనః ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ మనం వీటిని అర్ధ పంచకం అంటాం. వ్యర్థవంచినంలో ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపము విరోధి స్వరూపం రెండు చెప్పారు. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు? అతన్ని మనం ఎందుకు చేరాలి? చేరినందువల్ల కలిగే ఫలితం సూచించాడు. కానీ అలాంటి పరమాత్మను చేరకుండా ఆపేది ప్రకృతి. సాంసారిక విషయ వ్యామోహం అనేటువంటి దాన్ని మనము వైరాగ్యం అనే అస్త్రం తోటి చేరించాలి. ముందు చెప్పాడు. పరమాత్మ గురించి వివరించాడు. పరమాత్మను చేరే మార్గం చెప్పాడు. కానీ పరమాత్మను చేరాలి అంటే మనకు మొట్టమొదలు కావలసింది ఏమిటి? సంసారం మీద విరక్తి కలగాలి. ఉన్నది మంచిది కాదు అప్పుడు దాన్ని తీసుకుంటాం. ఇదే బాగుంటే నడిచిపోతాం. ఇల్లు చాలా బాగుందండి. ఎందుకు పోదాం ఇంకో ఇంటికి? ఈ ఇంటిలో రోపాలు చాలా ఉంటే అడ్డా దీన్ని తొందరగా వదిపెడితే బాగుంటుంది అనే భావం రావాలి. అంటే ఇందులోని దోషాన్ని చెప్పాలి. పరమాత్మానికి చేరు పరమాత్మానికి చేరు అంటే సంతోషం చేరుతాం. కానీ దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఉన్న సంసారంలో దోషాలు ఏమిటి? సంసారం మీద విరక్తి కలిగితే పరమాత్మ వైపు చేరుతాం. సంసారం మీద విరక్తి కలిగించడానికి ఇప్పుడు సంసారం అనేటువంటిది పెద్ద అరణ్యము. సామాన్య మానవుడు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళుతుంటే దారిలో ఒక అడవి ఉంటే ఆ అడవిలో ఎలాంటి బాధలు పడతాడో చెప్పుతాడు. అయితే ఇక్కడ రెండు అధ్యాయాలు ఉన్నాయి జాగ్రత్తగా 12, 13. 12వ అధ్యాయం.
మొత్తం అరణ్యకమైన విషయంతోటి అరణ్యకం అంటే విరుద్ధం అనుకోకండి. అరణ్యంలోని విషయాన్ని పెట్టే చెప్తారు అది అవుతుంది అది లేదు లేదు. తర్వాత అధ్యాయంలో దీనికి అర్థం చెప్తారు. దొంగలంటే ఎవరు, మూళ్లంటే ఏమిటి, చెట్లంటే ఏమిటి, మృగాలంటే ఏమిటి? ఈగలు, దోమలు, నలులు, చిల్లులు అంటే ఏమిటి? గోతి, బావి అంటే ఏమిటి వివరణ ఇస్తారు. పురంజనోపాశ్యం ఇలాగ. మొదలు అర్థము, తర్వాత స్థాపదేశం. అయితే దానిలాగానే మనం ఇక్కడే కొంచెం కలుపుకొని వెళుతుంటే దీనికి దానికి మనకు తర్వాత అధ్యాయం బాగా సులభంగా అర్థమవుతుంది. ఉంచుమించు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి భాగవతంలోని ఈ జరిపిన భాగంలో సంసానంలోని ప్రతి దాన్ని మనకు దేనిలో ఒక దానితోటి పోల్చి వివరించాలి. అంటే ఆ ప్రార్థన సంస్కారంతో అర్థమవుతుంది. ఎందుకైనా మంచి ప్రార్థన చేసుకోకూడదే మన స్వామి కోరిస్తారు యాస భగవంతుడు. ఇది చెప్తాడు అది చెప్తాడు. దీన్ని అంటారు. భవాటవి వర్ణన అని చెప్తారు. దానికంటే ముందు మనం కొంచెం ఇది అయిపోయిందా? నమో నమః కారణ విగ్రహాయ అది ప్రారంభం చెప్తాం. అయితే ఈ ఇలాంటి ఈ భవాటవి వర్ణన చేసే ముందు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంత చక్కని తత్వోపదేశం చేసిన గురువుగారి యెడ కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాలి. మనకు అర్చిరాజులో భగవ విషయంలో కూడా 10వ పద్ధతిలో చెప్తారు మనకు. వైకుంఠంలోకి వెళ్లి పరమాత్మ పాదమును పట్టుకొని సింహాసనాన్ని అధిరోగించే ముందు ఎక్కడో సంసారంలో మురికిలో ఉండవలసిన వాడిని. పరమాత్మ పాదం పట్టుకొని పరమాత్మ ఒడిలోకి చేరి చేలా చేసినా ఆచార్యుని చేరి ఉపకారమా అది ఒక వాక్యం ఉండే ప్రియేశ్వర వాళ్ళగా ఆ ఉపకారాన్ని ఎవడు మర్చిపోతాడు ఎలా మర్చిపోతాడు. పరమాత్మ దగ్గర కూడా గురువుని స్మరించుకోవాలి. అలా స్మరించుకున్నవాడే కృతజ్ఞత కలవాలని శాస్త్రం. చిన్న రెండు మూడు మాటల్లో ఇంతటి తత్వాన్ని వివరించిన మహానుభావుడికి నమో నమః కారణ విగ్రహాయ. కదా? ఎలాగైతే పరమాత్మ కారణ విగ్రహుడో, గురువు కూడా కారణ విగ్రహుడు. మనమందరేమో కర్మ విగ్రహులం.
మనందరము కర్మ విగ్రహం అంటే మనం చేసినటువంటి కర్మతోటి మనకు శరీరం లభించింది. పరమ భక్తాగ్రేసరులకు, ఋషులకు, మునులకు అలాగే భగవంతుడికి వాళ్ళంతా కారణ విగ్రహం. ఒక పని కోసం వస్తారు. అంటే సంకల్పాధీనం అన్నమాట. నేను రావాలి. వీళ్ళందరినీ ఉద్ధరించాలి, కత్వం వీళ్ళకి బోధించాలి. వీళ్ళంతా దుఃఖంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ జ్ఞాన పరిణయం చేసి పరమాత్మ సన్నిధిని చేర్చాలని సంకర్పంతోటి వచ్చేవాళ్ళు వాళ్ళు మనం వచ్చేటి కర్మాశీనం మన కర్మం బట్టి మనం వస్తాం. అందువల్ల గురువుగారిని కారణ విగ్రహాయ. స్వరూప సుచ్ఛీకృత విగ్రహాయ ఇది రెండో పని. ఏంటంటే ఆకారం అనగానే శరీరం అనగానే మనకు చాలా చాలా భవాలు ఉంటాయి. ఓహో చాలా సౌందర్యము, చాలా సౌకుమార్యము, చాలా సౌకర్యము, సామర్థ్యము, భారము, వీర్యము, తేజస్సు, శక్తి ఏమేమో పొగొడతాం. అయితే ఇవన్నీ మన ఇష్టమేనా? మనం అనుకున్నప్పుడు ఉంటాయా? వాళ్ళ అనుకున్నప్పుడు ఉంటాయా? బ్రహ్మాండంగా మహా బలం ఉంది నాకు యుద్ధానికి వెళ్తాను అని పోతావు. దగ్గరికి పోగానే గట్టి దేవి చేయి పట్టుకుంటూ బిచ్చి చిన్న బలి పడిపోతుంది. మరి బలం ఏమైంది? కాబట్టి ఈ శరీరము ఎంత బాగా ఉన్నా ఎంత బలంగా ఉన్నా ఇదం శరీరం పరిణామ పేషలం పతత్యవత్సం శ్రథ సంధి జజ్జరం. ఎంత జాగ్రత్త పడ్డా కీళ్లు, కాళ్ళు ఇవి ఉంటాయి కదా. అన్ని సంధులు వారి నొప్పులు వారికి బాధలు. కాబట్టి ఎముకలు, రక్తము, మాంసము, చర్మము ఇలాంటి దాన్ని పట్టుకొని బలం బల నిమ్మేరుస్తావు కదా. మనకున్న శరీరాన్ని చాలా గొప్పదిగా భావిస్తే అందులో ఉన్నటువంటి ఆత్మ గురించి అందులో ఉన్న పరమాత్మ గురించి ఆలోచించే ఎవర్ది ఉండదు. శరీరంలో ఉన్నటువంటి దోషాలను గుర్తించిన నాడే ఇంతటి దోష భూయిష్టమైన శరీరంలో కూడా వస్తి పరమాత్మ ఉన్నాడు అంటే ఎంత దయ అన్నాడు. తన మీద మనకు భక్తి పెరుగుతుంది. మనమే అసచ్చించుకునే ఈ శరీరంలో స్వామి వచ్చి చేరుతున్నాడు. అని తెలుసుకున్నాం అందుకనే స్వరూప తుచ్ఛీకృత విగ్రహాయ. ఆత్మ స్వరూప పరిజ్ఞానంతో శరీరము తుచ్ఛమైనది.
నశ్వరమైనది హేయమైనదని భావం కలిగిన మహానుభావ నమో అభూత ద్విజ బంధు లింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం ఇతను అవధూత. అంటే అవధూయ సర్వం గచ్ఛతీతి అవధూతః సకల ప్రాపంచిక విషయములను నెట్టి పారేసిన వాడు అన్నమాట. రోజిరాజు అంటాం చూడండి. ఇవన్నీ పనికిరానివి కాబట్టి తీసి అవతల పారేసినవాడు అవధూత. అవధూయ సర్వం యచ్ఛతి ఇది అవధూతః. సకల ప్రపంచాన్ని సంసారాన్ని వీచిపెట్టినటువంటి మహానుభావుడు ద్విజ బంధులింగ నిగూఢ నిత్యానుభవాయ ఇతను బ్రాహ్మణుడు అనే విషయం యజ్ఞోత్వీతాన్ని చూస్తే గాని గుర్తుపట్టాడు రఘువనుడు దేవుడు ఎవరో మామూలు వాడే అనుకున్నాడు. ద్విజ బంధు లింగం బ్రాహ్మణ చిహ్నాన్ని నిగూఢంగా ఉంచుకున్నటువంటి మహానుభావుడు బ్రాహ్మణ లింగాన్ని నిగూఢంగా ఉంచుకున్నాడు కానీ బ్రహ్మజ్ఞానాన్ని మాత్రం నిత్యము అనుభవిస్తున్నాడు చూడండి. సత్యనివాద నిగూఢ నిత్య అనుభవాయ ద్విజ బంధు లింగ నిగూఢ నిత్య అనుభవాయ ద్విజ బంధు లింగమేమో నిగూఢం ద్విజ బంధు లింగ అనుభవం మాత్రం నిత్యం అంటే సంతత బ్రహ్మజ్ఞాన పరిపూర్ణ అని అర్థం. బ్రాహ్మణ వేషం దాచుకున్నావు కానీ బ్రహ్మజ్ఞానాన్ని నిత్యం అనుభవిస్తున్నావు. అందుకే ద్విజ బంధు లింగ నిగూఢ నిత్యానుభవాయ సుభ్యం నమః. జ్వరానువార్తస్య యథా అగదం సతు రోగ వచ్చిన వాడికి మందులాగా నిదాన దగ్ధస్య యథా హిమాంబః బాగా వేడితో అలమటించిన వాడికి ఐస్ వాటర్ ఉంటుంది కదా దానిలాగా కుదేహమానాహి దష్ట దుత్తేహి బ్రహ్మన్ వచస్తి అమృతం ఔషధం. దేహాత్మాన అనేటువంటి మహాసత్వం చేత కాకు వేయబడిన వాడికి నీ మాట మందైన అమృతము అంటున్నాడు. లేదా అమృతము దానికి మందు రెండు చెబు. అంటే తగ్గించేది. రోగానికి మందెలాగో, వేడికి చల్లని నీరెలాగో, దేహాత్మాభిమానం అనేటువంటి మహాకర్పంతో కాటు వేయబడిన వాడికి నీ వాక్యామృత ఔషధము ఉపశామకము.
గురువుగారు మరి స్తోత్రం చేయాలి కదా కృతజ్ఞత కనీసం ఉంటాది భోజించినప్పుడు. అమృతం మే తస్మాద్భవంతం మమ సంశయార్ధం ప్రక్ష్యామి పశ్చాత్ అధునా సుబోధం స్వామి ఇలాంటి మహానుభావుడు కాబట్టి మీరు సంసారం అంటే ఏమిటో. సరే జ్ఞానం అంటే ఏమిటో కూడా వింగు మాత్రంగా చెప్పారు. వినటం మొదలు పెడితేనే సమస్యలు కలుగుతుంటాయి. అసలు వినలేదు అనుకోండి నాకు అంతా వచ్చు ఇంకెలా అలా అంటే సందేహం ఉంటుంది. నాలుగు విషయాలు వింటే అందులో కొన్ని మనకు అర్థం చాలని సందేహం కలుగుతుంది. ఏమి వినలేదు అంటావ్ సందేహ లేదు. కాబట్టి ఈ మహానుభావుని చేత విన్న ప్రభుగణుడు అయ్యా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని అడుగుతున్నాను. శాత్మ యోగ గరితం తవోక్తమాత్యాహి కౌతూహల చేతసోమే సందేహాన్ని తొలగించాలంటే ఏదో సాత్కాలికంగా సమాధానంగా ఉండేటువంటి మాటలు మాకు వద్దు. ఎలా చెప్పాలో ముందే చెప్తున్నాను. అడగాలి శిష్యుడు మరి. ఎందుకంటే గురువుగారు చెప్పే అదిగోండి అతి గభీరమైన విషయాన్ని గ్రహించగల మేధాశక్తి వారికి లేకుంటే మరి అందుకోలేడు అనుకోండి. అజీర్ణమైన వాడిని కనెక్కోబోతున్నట్టు ఉంటుంది. ఏమండీ వాం తిను ఇంకేముంది? ఆకలి ఉంటే పట్టేస్తే ఆయగపు తినేస్తాడు. మరి తగులుండా ఉండి అజింత అయింది మనం చిన్న పెట్టింది తినడు వాడు. వాడు బుద్ధిలో కాడే లేదు. కాలేదంటే అంటే అంతా అంతా నిల్లే ఏం ఎక్కదు అందులకు. ఎప్పుడు శూన్యమే శూన్యమిదం శూన్యమలః అని చెప్తా ఇదంతా శూన్యం. అలాంటి వాళ్ళకి చెప్పినా లాభం లేదు. కాబట్టి అయ్యా మీ అనుగ్రహం వల్ల నా యోగ్యత ఇది. నాకు ఇలాంటి విషయాన్ని చెప్పండి. అంటే నేను అందుకోగల విషయం ఏమిటో మీకు వివరి సూచిస్తే ఆ పద్ధతిలో పోతారు. ఎందుకంటే బాలునికి చెప్పాలి, యువకుడికి చెప్పాలి, ఉర్దూలకి చెప్పాలి. మహాజ్ఞానికి చెప్పాలి మహా అజ్ఞానికి చెప్పాలి కదా అందుకే అంటున్నాడు అధ్యాత్మ యోగ గ్రహితం తవోక్తమాస్యాహి పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి యోగము నిండి ఉన్న చక్కని మాటను మాకు వివరించండి నా సందేహాన్ని పొగడటానికి సందేహ నివారకమైన మాటలే కాదు. సందేహ నివారకమైనటువంటి మాటలు కూడా అధ్యాత్మ యోగ గ్రహితం కావాలి. మొత్తం అధ్యాత్మ యోగమే కూర్చబడాలి. అలాంటి దాన్ని ఎందుకంటే కౌతూహల చేతత.
నాకు ఆధ్యాత్మిక విషయాలను విని తెలుసుకోవాలని కుతూహలం ఉంది. యదా యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సత్ వ్యవహార మూలం నశ్యంజసా తత్ప విమర్శనాయ భవాన్ అముష్మిన్ భ్రమతే మనోమే మీరు ఒక మాట చెప్పారు కనపడుతున్నది నిజం కాదు. చేస్తున్నది పని కాదు. చేస్తున్న పని వల్ల కలిగే శ్రమ మనకు కాదు. శ్రమ నాకు అనే వ్యవహారం సత్యం కాదు. చెప్పారు కదా. నాకు అదే కొంచెం డౌట్ అండి. కనబడుతూ ఉన్నది ఓ కుండ తీసుకున్నాం, ఎత్తినే పెట్టుకున్నాం, నడిచిపోతున్నాం. అది కుండ కాదు, నీ తలకాయ కాదు, ఇది ఎట్లా కూరుతుంది? మోస్తున్నానండి, ఆయాసం వస్తున్నది, అలసిపోతున్నాం. ఒకటి మోయబడేది కనబడుతున్నది, మోసేది కనబడుతుంది. మరి మోయబడేదాన్ని మోయటం వల్ల కలిగే శ్రమ కనబడుతుంది మనకు. అది దింపినప్పుడు విశ్రాంతి కనబడుతుంది. అనుభవం పని చేస్తే అర్హత, పని మానితే విశ్రాంతి. అలసట ఉంది, విశ్రాంతి ఉంది, పని ఉంది, చేయటం ఉంది, మానటం ఉంది. చేసేవాడు ఉన్నారు. మరి ఇందులో ఏది అబద్ధం? మీరేమో అన్ని అబద్ధం ఉన్నారు. కనబడేది దేహం కాదు, మోసేది కుండ కాదు, మోసేవాడవు నువ్వు కాదు, కలిగేది అటపట కాదు. అంటే వ్యవహారమంతా సత్యమేనా? అదే అంటాడు చూడండి మనకిక్కడ యధా యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సత్వ్యవహార మూలం. ఇదంతా కేవలం మీరు చెప్పుకుంటున్నారే తప్ప నేను వస్తున్నాను, వాడు వెళ్తున్నాడు, వీడు ఉంటున్నాడు, వీడు మోస్తున్నాడు, వాడు కష్టపడుతున్నాడు. నేను అలసిపోతున్నాను. ఇలాంటి వ్యవహారానికి మూలమైనటువంటి ఏ క్రియాకలాపం ఉందో. వ్యవహరిస్తున్నామంటే ఉన్నామని వ్యవహరిస్తాం కదా. ఆకాశ పుష్పం అంటున్నామా? అంటాం లేదు. లేదు అంటాం లేదు. ఉంటే అంటాం. కుండ ఉన్నది నీళ్లు తెస్తున్నాం. కుండ లేదు నీళ్లు తెస్తున్నాం. కుండ ఉంది నీళ్లు తెస్తాం రెండు అబద్ధాలు అంటున్నారు.
అదేనా అయ్యా? వ్యవహారం కూడా అగత్యమే నాకు. ఉంది వ్యవహరిస్తున్నావు, ఆచరిస్తున్నావు, అనుభవిస్తున్నావు. సత్వ్యవహార మూలం న క్షెంజస తత్వ విమర్శనాయ భవా నమోస్మిన్ భ్రమతే మనోమి. మీరు చెప్పినటువంటి ఆ తత్వ విమర్శ ఉందే అది అంధ్యతా నభవతి అంటే సులభంగా అర్థం కాదు. కంటికి కనబడుతున్న దాన్ని శరీరంతో అనుభవిస్తున్న దాన్ని తప్పు అంటే ఎలా అనాలి? భ్రమ అనేది దేనినరే నిజంగా లేకుండా మనకు ఉన్నట్టు కనబడితే భ్రమ అనాలి. మనము ఉన్నాం, వస్తూ ఉంది, పని ఉంది, చేస్తున్నాం, మాటలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాకు మనోమే భ్రమతే నా మనస్సు ఇక్కడ భ్రమ చెందుతూ ఉన్నది స్వామి. కాస్త ఈ విషయంలో వాస్తవాన్ని వివరించండి. ఏ అయంజనో నామ చలన్ పృథివ్యాం యః పార్థివః పార్థివ సత్య హేతోహో తస్యాపి చ అంగ్రేహే అతి గుల్ప జంగ జానూరు మధ్య ఉర శిరోధరాం చ సరే నాయనా. నీ సందేహాన్ని నీ మాటలోనే చెప్తాను. అయం జనః ఒక మనిషి అని నీవు ఒప్పుకుంటున్నావు కదా. ఒక మనిషి నడుస్తున్నాడు అన్నారు. ఒక మాట వ్యవహారం మూలం కావాలి కదా. ఒక మనిషి నడుస్తున్నాడు. అంటే ఇక్కడ నడిచే వారు ఎవరు? వాస్తవంగా నడిచేవి మొత్తం శరీరమా? తలకాయ నడుస్తున్నదా? పోనీ చేతులు? పోనీ నడుము? భుజములు? అవును అండి. మరి ఇది కేవలం కాళ్ళే. మరి కాళ్ళకే మనిషి అని పేరా? కేవలం కాళ్ళకే పేరైతే మరి వీడెందుకు ఇంట్లో ఉండి కాళ్ళని పంపిస్తే అయిపోతుంది. అది పని చేసేది కాదు వస్తాది బాధ ఎందుకు? కాబట్టి అంటే మనిషి అంటే ఎవడో మనం తెలుసుకో.
తెలుసు వాడు అర్థం చేస్తున్నాడు అర్థం చేసుకో. అయన్జనః నామ చలన్ పృథివ్యాం భూమి దవిడు నడుస్తూ యత్పార్థివః పార్థివ కశ్యేతో. భూమి మీద నడుస్తున్నారు అన్నారు. నడుస్తున్న వారు కూడా భూమి. అది శరీరం ఏంటి? మట్టి కాదా? అయ్యో ఇది భూమి. మరి మనిషి నడుస్తున్నాడు అంటే అర్థం భూమి భూమి మీద నడుస్తున్నది అనొచ్చా? ఇదేం వ్యవహారం అయ్యా? పో ఇది మట్టి కాదా? పంచమవతి ఇది పార్థివ సిరి అందుకే అంటున్నాడు చూడండి. పార్థివ పార్థివ కస్తే హేతు. ఎంత అద్భుతమైన సంబోధన అంటే వీడు పార్థివుడు అంటే పృథ్వి సంబంధుడు. పార్థివ అంటే భూ సంబంధం. పార్థివ అంటే రాజు. పార్థివ ఓ రాజా అయన్జనః పార్థివ అంటే చెప్పకుండా అప్పు రా చూడు నువ్వు మట్టే రా అంటుంది. నేనేమో రాజును శాసకుడిని ఏమో గొప్ప చెప్పుకుంటా నువ్వు మట్టే. నేను మట్టే ఇది భూమి మట్టే. మరి ఇందులో ఏ మట్టి నడుస్తూ ఉన్నది, ఏ మట్టి నిలబడ్డది? అన్ని మట్టి అయినప్పుడు ఒక మట్టి నడుస్తా ఇంకో మట్టి నిలుపుతా ఏం బాక్ అండి అది? ఇప్పుడు నడిచిన రోజు చెప్పు. అది అంటున్నాడు. పార్థివ తస్య హేతో తస్యాపి నీవు ఏ మనిషిని చెప్తున్నావో ఆ మనిషికి కూడా అంధ్రి అంధ్రియో అభి. పైన ఉన్నది నడుస్తుంది, కింద ఉన్నది నడవబడేది, పైన ఉన్నది నడుస్తుంది అనుకుందాం అంతే కదా. భూమి, భూమి మీద కాళ్ళు ఉన్నాయి. కాబట్టి కాళ్ళు నడుస్తుంది. మీద ఉన్నది నడుస్తుంది, కింద ఉన్నది ఆధారము అనుకుందామా? పోనీ మా అదే అనుకుంటే భూమి మీద కాళ్ళు ఉన్నట్టు కాళ్ళ మీద పిక్కలు ఉన్నాయి. పిక్కల మీద మోకాళ్ళు ఉన్నాయి. మోకాళ్ళ మీద ఉరువులు ఉన్నాయి. ఊరు మీద నడుము, నడుము మీద ఉదరము, ఊరము, కంఠము, శిరస్సు.
పై వే నడుస్తున్నాయా? అన్ని పైన ఉన్నాయండి. నడిపేది ఏది? చెప్తున్నాడు తస్యాపి అంఘుయోహో అది అంటే పైన గుల్ప జంగ జాను ఊరు మధ్య ఊర శిరోధర అంశ. ఇక్కడ మోకాళ్ళు, ఊరు ఊరు, నడుము, ఉదరము, వక్షస్థలము, కంఠము, తల. నడుములో ఏం నడుస్తున్నట్టు? పైన ఉన్నది అంటే పైన ఉన్నాయి. ఇప్పుడు అంతరు తాగుదామా? ఆ తల మీద ఆకాశం ఉంది. ఇంక పో. మరి పోతే ఏది ఉన్నట్టు ఏది లేనట్టు. వ్యవహారం వ్యవహారం అంటున్నావ్ ఏంటి వ్యవహారం ఏంటో చెప్పు ఇప్పుడు. ఏది వ్యవహారమో చెప్పు చూడు అది. ధరాంశా అంశ అది ధర దారువి. ఇప్పుడు నీ భుజం ఉంది, నీ భుజం మీద నువ్వు కూర్చున్నావ్ పల్లకిలో, రాజు నడుపుతున్నాడు నువ్వు పల్లకిలో కూర్చున్నావ్. ఇప్పుడు నీ భుజం మీద పల్లకి ఉంది. పల్లకి మీద చెట్టు కొమ్మ ఉంది, కొమ్మ మీద చెట్టు ఉంది. అయితే నువ్వు చెట్టును కొమ్మను నువ్వు మోస్తున్నట్టే కదా నిన్ను పల్లకి మోస్తే. ఒప్పుకున్నావా? పల్లకి మా మీదే ఉంది. పల్లకి మీద నువ్వు ఉన్నావ్, నీ మీదే చెట్టు ఉంది. పల్లకి మేము మోస్తున్నా, నువ్వు చెట్టు మోస్తున్నావ్. ఒప్పుకున్నావా? అది. కాబట్టి పైన కింద అనేటువంటిది వ్యవహార మూలమే కాదు. అది ఒప్పుకుంటే ఏది మోయబడేది ఏది మోసేది. ప్రతి దాని పైన ఇంకోటి ఉండనే ఉంటుంది కదా. వేయదాం. కాబట్టి చూడండి కస్యాపి అంసేది ధార్మి సిబిపాచయస్యాం సౌవీర రాదేతి అపదేసే ఆస్తే ఇప్పుడు ఆ బుధం మీద చెక్కతో చేబడన మేన పల్లకి ఉంది. ఆ పలక మీద ఓ మాంస ముద్ద ఉంది అంటే నువ్వు దానికి ఏం పేరు సభ్యుల రాజు అని పేరు పెడుతున్నావ్. నువ్వు కూర్చున్న దానికేమో పలక అని పేరు పెట్టినావు అందులో నీకేమో సభ్యుల రాజు అని పేరు ఉంది ఇది పృథివే అది పృథివే మోసే మేము పృథివే మనందరం రాజులం కావాలి. అందరూ మోసేవాడే కదా. ఏది వ్యవహారం? ఏది సత్యం? అందుకనే సవ్వీర రాజేతి అపదేశ ఆస్తే యత్నిన్ భావన్ రూహ నిజాభిమానః రాజాస్మి పైనుంచి అందులో నేను రాదును నీకు అభిమానం. విజయత సేవకు నేను రాజును, నేను శాకిస్తున్నాను, వాడు సాగించబడుతున్నారు. ఏది ఇందులో సత్యం ఎక్కడ ఉంది? వ్యవహార సత్యం ఏంటి చెప్పు నాయనా. రాజాస్మి సింధుస్మితి దుర్మదాంధః అది కూడా.
సురుమదాంధ మదంతో బాగా గుడ్డి వాడవై యజమానం ఉంది సోచ్యానిమాన్ త్వం అధికత్త దీనాన్ విష్యాని గురుణ్ణన్ నిరనుగ్రహోతి. బలము ఉంది, శక్తి ఉంది, సామర్థ్యము ఉంది, ఆరోగ్యము ఉంది. ఇవన్నీ ఉన్న నీవేమో చేతగాని వాడిలాగా కూర్చున్నారు. బలహీనులు సామర్థ్యను మోస్తున్నారు. వాళ్ళు దీనులు నువ్వు సమర్ధుడవు. కదా? న్యాయంగా ఎవరెవరిని మోయాలే? చేతకాని వాళ్ళని చేతనైన వాళ్ళు మోయాలే. నువ్వు ఇంత దృఢంగా ఉన్నావు కూర్చుంటున్నావు వానితో పక్కకు ఉన్నవాళ్ళు వాడిని నువ్వు మోస్తున్నారు. దాడి ఉన్నవాడు బక్కకున్నవాడే మోయాలండి. తలకిందులైంది. దాడి ఉన్నవాడేమో కూర్చున్నాడు, బక్కకున్నవాడేమో మోస్తున్నాడు. ఎందుకు ఇది అంటే అభిమానం నేను రాజును. రాజైన వాళ్ళు ఎట్లా ఉన్నారు అవి మనం పని చేద్దాం. ఇదంతా వ్యవహారమే. ఒప్పుకుందామా చూడండి. యస్మిన్ భవాను రూఢ నిజాభిమానః సోత్యానిమాన్త్వం. అతి కష్ట దీనా అయ్యో కష్టపడుతున్నారు దీనులు బాధపడుతున్నారు అని అలాంటి వారి గురించి ఆలోచించకుండా దిష్టియా నివృణ్ణన్ నిరనుగ్రహోసి దైవ వచనం తోటి వాళ్ళని నిగ్రహిస్తూ నీవు దయ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నిరనుగ్రహోసి జనస్య గోప్తాస్మి వికర్ధమానః పైనుంచి వాళ్ళ చేత నువ్వు కాపాడబడుతూ వాళ్ళని నేను కాపాడుతున్నాను అంటున్నారు. అలా బాడీగార్డ్ ఎవరు కొంటున్నారు? రాజు కొంటున్నారు. మరి రాజుని మనం కాపాడుతున్నామా మనం రాజు కాపాడుతున్నామా అన్నారు. అలా చెప్పండి. జనస్య గోప్తాస్మి ఇంత దులజిమానా నిన్ను వాళ్ళందరూ కాపాడుతుంటే మనం నిన్ను కాపాడుతున్నామా అంటావేమిటి? జనస్య గోప్తాస్మి వికత్థమానః న శోభసే వృద్ధ సభాసురు. ఇలాంటి వాళ్ళు పెద్దల సభలో శోభించరు. నువ్వు రక్షించబడుచు నేను రక్షిస్తున్నాను అని పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. యదా క్షితావేవ చరాచరస్య విదామనిష్టాం తదవంచ నిత్యం తన్నామతః అన్యత్. వ్యవహార మూలం నిరూప్యతాం తత్ క్రియయానునేయం. వ్యవహార మూలం వ్యవహార మూలం చాలా మాట్లాడుతున్నావు, వ్యవహార సత్యం అంటున్నావు. ఇంతకు దేన్ని వ్యవహారం అంటారు?
ఆ పేరు దేనికి చెప్పుకోవాలి? ఎన్నామతః అన్యత్ వ్యవహార మూలం యదా శితావేవ చరాచరస్య విధామనిష్ఠం. సకల జనాల సమస్య భూమి మీదనే ఉంది. కదా? మనిషి కానీ, పశువు కానీ, మృగాలు, వ్యవహర్యులు, జంతువులు అన్నీ ప్రాణులు స్థావరములు, జంగమములు. ఈ మొత్తం భూమి మీదనే ఉన్నవి యదా క్షితావేవ చరా జరస్య విధా మనుష్యం పరవంచ నిత్యం అక్కడినుంచే పుడుతున్నాయి దాని మీదనే ఉంటున్నాయి అందులోనే లీనమవుతున్నాయి అయినప్పుడు తన్నామతా అన్యత వ్యవహార మూలం భూమిలో పుట్టిన అన్నిటికీ ఒక దాన్ని మనిషి అంటున్నాం, ఒక దాన్ని పసుపు అంటున్నాం, ఒక దాన్ని మృదం అంటున్నాం. ఈ వ్యవహారం ఏంటి మరి ఇప్పుడు? ఏం చానాం అందా? శరీరమేనా ఆత్మనా? తెలియనే కారణం అయితే దేనికది వేరే? కాదు కాదండి, తత్వం కారణం అంటే అన్నీ పుద్ధి తత్వమే. పోనీ ఇంక పైకి పోదాం ఆత్మ అందర ఆత్మలే. అబ్బే కాదండి పరమాత్మ సర్వాంతర్యాని స్వామి. తేడా ఎక్కడ? పరమాత్మ అంతగా ఉన్నాడు. అందరిలోనూ జీవాత్మ ఉన్నాడు. అన్ని జీవ ఉన్నవి పార్థ శరీరాలే. ఏ తేడా? ఇప్పుడు ఏది వ్యవహారం కూడా చెప్పు. ఆకారమా, పదార్థమా, క్రియనా, చేష్టలా, గుణములా ఏందంటావ్? వ్యవహారం అంటున్నావు కదా చెప్పు నాయనా వ్యవహారం గురించి చెప్పు. తెలిస్తే తర్వాత మనం మాట్లాడదాం అంటుంది. సత్ క్రియయా అనుమేయం తన్నామతః అన్యత్ వ్యవహార మూలం నిరూప్యతాం చెప్పువయ్యా. సత్ క్రియయా అనుమేయం కేవలం పనిని బట్టి ఊహిస్తున్నావు. వాడు నడుస్తున్నాడు, వీడు కూర్చున్నాడు, వాడు తింటున్నాడు, ఇంకోడు ఏదో నిద్రపోతున్నాడు, ఇవన్నీ క్రియలే. కదా? నిద్రపోవటం, తినటం, నడవటం, చేయటం, మాట్లాడటం అన్నీ క్రియలే. క్రియను బట్టి ఇది శేతనము. నిష్టి వేను బట్టి జడము. మరి క్రియ అందరిలో సమానంగా ఉంటే ఓ గుర్రం ఉంది గుర్రం ఎక్కి పోతున్నారు. ఇప్పుడు మనం పోతున్నామా గుర్రం పోతున్నామా? మరి నువ్వు ఊరు తింపుతున్నావ్ అంట ఏంటి? రైలు ఎక్కామండి, రైలు పోతుంది ఊరికి. నేను ఎర్ర పోతున్నాను అంటావ్. ఎర్ర పోతున్నావా? నువ్వు ఒక్కడే ఉంటున్నావ్. రైలు పోతున్నావ్ ఏంటి? ఒప్పుకుందామా? రైలు సత్యమా నువ్వు సత్యమా అని ఏం చెబుదాం?
ఓ మా ఓ ఇది మనకు వ్యవహారం కాబట్టి ఏ వ్యవహార మూలము క్రియను బట్టి గుణమును బట్టి కర్మను బట్టి వ్యవహార మూలం. క్రియయా అనునేయం ఏవం నిరుక్తం స్థితి శబ్ద వృత్తం అసన్నిధానాత్ పరమాణవః ఏ ఇంకొంచెం లోతుకు వెళితే ఆ పైన కూడా కొంచెం లోతుకు పోతే మనమందరం పృథివి అంటున్నాం కదా పృథివి అంటే ఏంటి? కొన్ని లక్షల కోట్ల పరమాణువులు పృథివిగా పుంజీభవించాయి, ముద్దయినాయి. కదా? విడివిడిగా ఉన్నటువంటి పరమాణువులన్నీ ఓ పెద్ద గడ్డ కట్టి అదో భూమి అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని వేరు చేస్తే ఏమైతుంది? ఎక్కడ ఉంటుంది భూమి? ఒకనాడు దేనికి దానికి వేరుగా ఉన్న కొన్ని కోట్ల కోట్ల కోట్ల పరమాణువులు ఒక గుంపుగా అయినంత మాత్రాన దాన్ని మనం పృథ్వి అన్నాం. అది గుంపులు అయ్యేటప్పుడు అందులో అగ్ని ఉంది, జలము ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది. లేదా? పృథ్విలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ పృథ్వి పరిమాణం ఎక్కువ ఉన్నది. అందుకు దాన్ని మనం భూమి అంటున్నాం. అలాగే జలంలో కూడా భూమి ఉంది. ఈ పరిణామం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని జలం అంటున్నాం. మరి అలాగే ఏ పదార్థం ఎక్కువ ఉంటే దానికి ఆపేసి పెట్టవలసి వస్తే ప్రతి ప్రాణి శరీరంలోనూ భూమి ఎక్కువ ఉన్నది. వందన ఏమన్నారా మరి? ఇదంతా మట్టి అన్నారు. మనిషి జంతువు, మృగం, ఏనుగు, జిమ్మం ఏది మరి? ఎక్కువ బాగానే పేరు చెప్పుకుంటున్నాం. దీన్ని భూమి అంటున్నాం. మనం తమ భూమి. మరి నువ్వు రాజు నీ సేవకుడిని ఎట్లా ఉన్నాయా? ఏది సత్యం చెప్పుకో అంటున్నావ్. అందుకే కలిపి తాస్తే ఏవం నిరుక్తం చితి శబ్ద వృత్తం అసన్నిధానాత్ పరమాణవ పరమాణువులు వేరుగా ఉంటే వారిని మనం పరమాణువులు అన్నాం అవి కలిస్తే భూమి అంటుంది పరమాణువుయే అవిద్యయా మనసా కలిపి తాస్తే వేరుగా ఉన్న పరమాణువులన్నీ ఒకచోట కూడాయని మనం చెప్పుకుంటున్నామే ఇదంతా కడిపితాం. దేనితోటి అవిద్యతోటి. మాయ చేత ఇదంతా కల్పించబడి ఉన్నది అని అనిపిస్తుంది. ఎవరి మాయ? విష్ణు మాయ. కదా? దానికే పేరు యోగ మాయ.
ఏ వాయ అయితే కాబట్టి ఇదంతా యోగమాయతో కలిసి ఉండేటువంటిదే ఏషాం సమూహేన కృతో విశేషః. ఏ పరమాణువుల సమూహంతో విశేషం అంటే పుతివ్యాదులు చేయబడుతుంది. పంచభూతాలు అంటున్నాం కదా పంచభూతాలు ఇవి పంచభూతములన్నీ. పరమాణు విశేషముల యొక్క పుంజ్యమే. దీన్ని మనకు పరమాణువాదం అని చెప్పుకుంటాం. ఒక వాదము ఆ భాగం చెప్పాను. ఏవం కృషము స్థూలం అణుహు బృహత్. ఇదే రీతిలో ఎలాగైతే మొత్తం పృథ్వి అంటున్నామో. ఎలాగైతే ఇవన్నీ పరమాణువులు అంటున్నాము, నాలుగు పరమాణువులు ఎక్కువ కలిస్తే వీడు లావు ఉన్నాడు అంటున్నాం. అను రెండు తగ్గితే బక్కగా ఉన్నాడు అంటున్నాం. ఆ రెండు నిలువుగా తగ్గితే పొట్టివాడు అంటున్నాం. నిలువుగా పెరిగితే పొడుగువాడు అంటున్నాం. కదా అది అంటున్నాడు కృషము, స్థూలము, అణు, బృహతు, అసతు, సతు, జీవం, అజీవం. ద్రవ్య స్వభావ ఆశయ కాల కర్మ నామ్నా అజయ అవేగి కృషం ద్వితీయం. పరమానవుల కలయికను బట్టి మార్పును బట్టి పేరు వస్తున్నది. ఇది ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మ. అన్నిటికీ మూలం ఐదే. రకర ప్రపంచానికి మూలం ఏమిటి? ద్రవ్య, స్వభావ, ఆశయ, కాల, కర్మ. ఆశయం అంటే సంస్కారము, వాసన లేదా మనస్సు అని కూడా పేరు చెప్తాం. మొదటిది దైవ్యము, రెండవది స్వభావము. మూడవది ఆశయము. ఆశయము అంటే మనస్సు లేదా సంస్కారం. తర్వాత కాలము కర్మ. ఈ ఐదు కడ యొక్క తోడ వ్యవంతం. అది ఏదైనా కానీ చెట్టు కానీ, గుట్ట కానీ, పుట్ట కానీ, పాము, తేలు, మనిషి, దేవత. జడము అన్నీ చెప్పుకున్నా అందులో అన్నిట్లో కూడా ద్రవ్యం ఉంటుంది. ఇప్పుడు జడము అన్నాం. జడం ద్రవ్యమే. దాని స్వభావం ఏమిటి? శీతం. శీతస్పర్శవత్ జనం. కదా? అలాగే ఆశీయము దాని సంస్కారం ఏమిటి? క్లేయదనం, స్నేహనం, పిండీభావః మర్దనం. మీరేం చేస్తుంది? అది ఏం చేస్తుంది కదా? తడుపుతుంది. కలుపుతుంది, ముద్ద చేస్తుంది, నానుస్తుంది, అరిగిస్తుంది, పెరిగిస్తుంది కదా?
నీటిలో శనగలు వెయ్యి. వేసే ముందు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. నానగానే పెద్దగా ఉంటాయి. కదా అదే నీటిలో పిండి ముద్ద వేసినప్పుడు ముద్ద ఉంటుంది. కొంతసేపటికి కరిగిపోయి చిన్నగా అవుతుంది. కదా ఒక వస్తువు పెద్దది వేసి చిన్నగా అవుతుంది. చిన్నది వేస్తే పెద్దది అవుతుంది. మరి మీరు ఏం చేస్తున్నారో ఏం చేద్దాం? పెద్దగా చేస్తున్నారా ఏం చేద్దాం ఏమన్నాం? నీరు పెద్దగా చేయును అంటే పిండి ముద్ద వేసినా చిన్నగా వేసింది మరి ఏంటి విభజారం వచ్చింది ఏం చేస్తారు అయ్యా కాదు కాదండి చిన్నగా పెద్దగా చేయును అన్నాం చిన్నగా చేద్దాం అన్నాం చిన్నగా వేసి పెద్దగా వేసింది. మీరు తడుపును అంటున్నారు. అదే నీటిలో బాగా పిండిపోయి ఆరుకును. ఆరిపోతుంది. మంట మంటలా నీరు పడితే ఆగిపోతుంది. తడుపుతుందా ఆరుపుతుందా? ముంచుతుందా తేలుస్తుందా? సన్నగా చేస్తుందా లావుగా చేస్తుందా? అందుకనే క్రేదనం, పిండనం, స్నేహనం, వర్ధనం, కార్స్యం ఈ ఐదు జలము యొక్క గుణాలు మొదలు వస్తుంది మనకి ఇందులోనే. ఇది కూడా వస్తుందేమో మళ్ళీ వస్తుంది మనకి. ఈ స్వామి గారు మొత్తం సృష్టి క్రమంలో వచ్చేటప్పుడు నీరు ఏం చేస్తుంది, నిప్పు ఏం చేస్తుంది, మన ఇంద్రియాలు ఒక్కొక్కటి ఏం చేస్తుంది అన్ని స్వభావాలు చెప్తారు. కాబట్టి ద్రవ్య స్వభావ ఆశయ కాల కర్మ. ఇది నామ్నా అజయ అవేహి కృతం ద్వితీయం. ఇదంతా వీటిని బట్టి వాటికి రెండో పేరు వస్తున్నది. అసలు వాస్తవంగా ఒకటే పేరు అన్నీ భూమే. పెరగటాన్ని బట్టి, తరగటాన్ని బట్టి, కదలటాన్ని బట్టి, మారటాన్ని బట్టి కొత్తవి ఇంకో పేరు పెడుతున్నాం. పదార్థ మూలం మాత్రం. ఒకటే అజయ అవేహి కృతం ద్వితీయం జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం అబహిహి బ్రహ్మ సత్యం. ఇలా చెప్తే మాకు ఏం అర్థమవుతుందండి? అంతా సత్యమేనా మాకు అటి ఏమిటి ఇప్పుడు అంటే సత్యం ఉందిరా నాయనా. ఏంటది? బ్రహ్మ సత్యం.
పరమాత్మ సత్యం. అది అద్వయం ఏకం. సత్యం నిత్యం. అది అనంతః అభహిరి. ఇంతకు ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? అంటే లోపల లేదు బయట లేదు. అదేంటి? అంటే అసలు పరమాత్మకు లోపల బయట లేదు. కదా మనకండి బయట లోపల ఇక్కడ ఉన్నాం లోపల ఉన్నాం అంటున్నాం అవతలికి పోగానే బయట బయట ఉన్నాం అంటున్నాం మరి ఆ రూమ్ కి ఇది ఏమైతుంది బయట కాదు. మరి రోడ్డుకు అది ఏమి వేసి ఉంది? లోపల. నువ్వు లోపల ఉన్నావా బయట ఉన్నావా? ఉపాధి బట్టి కాలమైనా, దేశమైనా, వ్యక్తి అయినా వ్యవహారం ఉపాధిని బట్టి ఈరోజు, నిన్న, రేపు అంటున్నాం. న్యాయంగా ₹3000 ఏనా? ఈరోజు ఉంది, ఈరోజు నిన్నటికి ఏమైతుంది? నిన్నటికి ఏమైతుంది ఈరోజు, రేపటికి ఏమైతుంది? అదే ఒకటే. ఇదే రోజు ఇంకా రేపు అన్నాం. రేపు నిన్న అంటున్నాం. ఈరోజు ఒక్కటే. ఎక్కడ వచ్చింది మార్పు? ఉపాధిని పెట్టి మార్పు వస్తుంది. అయినప్పుడు వ్యవహారం వ్యవహారం అంటున్నావ్ ఏ వ్యవహారం చెప్పాలి. జరగబోయే దాన్న జరుగుతున్న దాన్న. అందుకే జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం. ఒక్కటే పరమార్థం అది, అది విశుద్ధమైనటువంటి జ్ఞానము, అది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ అనంతరం అభవి. లోపల ఉండడు, వెలుపల ఉండడు. అంటే పరబ్రహ్మకు లోపల వెలుపల అనేది లేదు. అందుకే అనంతరం అవహిహి అది బ్రహ్మ సత్యం. ప్రత్యక్ ప్రశాంతం భగవత్ శబ్ద సంజ్ఞం దానికే పేరు ప్రత్యక్. ప్రత్యక్ అంటే స్వత్మై భాసమానత్వం ప్రత్యక్తం. పరస్మై భాసమానత్వం పరాత్వం. అంటే తనకు మాత్రమే తాను తెలిసేది. ఎదుటి వాడు తెలుసుకోలేదు. మనం ఏమంటాం జీవాత్మను ప్రత్యేకాత్మ అంటాం. స్వామిని ఏమంటాం పరమాత్మ అంటాం. మనకు మన గురించే తెలుసు ఎదుటి వాడు మనకేం తెలుసు.
తనను తాను తెలుసుకునేది ప్రత్యేక. ప్రతి దాన్ని తెలుసుకునేది తెలిపేది పర. ఈ పరమాత్మే జీవాత్మగా కూడా వ్యవహరించబడతాడు కదా అందుకే ప్రత్యేక. ఇతను ప్రశాంతం అంటే గుణత్రయ రచితం. తత్వం కానీ, రజస్సు కానీ, తమస్సు కానీ ఇవి లేనివాడు. అంటే ఎలాంటి వికారములు లేనివాడు ప్రత్యక్త శాంతం దీనికే పేరు భగవత్ శబ్ద సౌజ్ఞం. ఈ మహానుభావుడిని భగవంతుడు అని అంటారు. అదే యద్ వాసుదేవం కవయః వదంతి ఆ భగవంతుడినే ఆ బ్రహ్మనే వాసుదేవః వాసనాత్ వాసుదేవోతౌ వాసితంతే జగత్ సయం సర్వత్ర వసతీతి వాసుదేవః అంతగా వ్యాపించి ఉండేవాడు కాబట్టి అతను వాసుదేవుడు, అతనే భగవంతుడు, అతనే పరబ్రహ్మ అది సత్యం. కాబట్టి గడిబిడ వదంతి రఘు గణ అమ్మో బాబోయ్ ఇదంతా గడిబిడ ఉంది నాకేం అర్థం కావడం లేదు. దీన్ని ఇంతకంటే గూర్జంగా ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి చెప్తాం తెలుసుకుందాం. ఇది ఎవరెవరికి అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? ఈ బాధ కంటే పోయి ఓ వందేళ్ళు తపస్సు చేస్తాను అర్థం అవుతుందో ఏమో లేదా వందేళ్ళు యజ్ఞం చేస్తాను. అంటే అలాంటి వాడికి ఇది అర్థం కాదు. రఘుగణ ఏతతో తపసానయాతి నతేజ్యయా నిర్వపణాత్ గృహాద్వా. ఏమైంది మనకు నాయ మహాత్మ ప్రవచనేన లబ్ధః నవేధయ న బహునా స్కృతేన యమేవేధ వృణితే తేన లబ్ధ వాడు అనుకుంటే తెలుస్తాడు తప్ప మనం ప్రయత్నం చేస్తే అర్థం కాదు ఈ జ్ఞానము ఈ స్వరూపము తపసానయాతి తపస్సుతో తెలుసుకోలేవు నచేద్యయా ఆరాధనతో కానీ నిర్వపణాత్ తర్పణాదులతో కానీ గృహాద్వ గృహస్తాశ్రమంతో కానీ నచ్ఛందస నైవజలాగ్ని సూర్యైహి వేదముతో లేక జలము అగ్ని సూర్యుడు ఆరాధన కదా అంటే సకలేతర దేవతారాధనతో ఇది తెలియబడేది కాదు. మరి ఎలాగయ్యా అంటే విన మహత్ పాద రజోభిషేకం.
అర్థం కావాలంటే మహానుభావుల పాదధూళి అభిషేకం చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఏమర్థం? పెద్దలను సేవించడం వల్ల అర్థం కావద్దుందే తప్ప. యజ్ఞము, దానము, తపస్సు, హోమము ఏవో జో ఆర్పాటాలు, బ్యానేర్లు కట్టి ఆర్పాటాలు చేసి పేపర్లో ఇచ్చి టీవీలో ఇచ్చి లైవ్ క్లాసులు చేస్తే ఉన్న బ్రహ్మ కాస్త పారిపోతారు అమ్మ బాబోయ్ ఎంత గోల గోల ఉంది నాకెందుకురా బాబోయ్ అని. అంటే ఆడంబరాలతో దొరకదు ఆధ్యాత్మిక జ్ఞానం. ఆడంబరాలతో దొరకదు. పెద్దల పాద సేవతో మాత్రమే దొరుకుతుంది. వినా మహత్పాద రజోభిషేకం. యత్న ఉత్తమ శ్లోక గుణానువాదః ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాతః నిషేవ్యమానః అనుదినం ముముక్షోహు మతిం సతిం యచ్ఛతి వాసుదేవి. ఈ మహానుభావుల పాదరజస్సు అభిషేకం చేసుకున్నందువల్ల ఇది ఎలా తెలుస్తుందయ్యా అంటే యత్ర ఉత్తమ శ్లోక గుణానువాదః ఎవరు మహానుభావులు అంటే మహానుభావుల దగ్గర ఏముంటుంది? నిరంతరము పరమాత్మ యొక్క గుణానుసంధానం ఉంటుంది. ఎక్కడ ఉత్తమ శ్లోక గుణానువాదః పరమాత్మ యొక్క గుణానుసంధానం వారి దగ్గర ఉంటుంది. ప్రస్తుయతే ఎలాంటిది అది? గ్రామ్య కథా విధాతః. మనము చెప్పుకునేటువంటి అవాకులకు చవాకులకు బ్రేక్ పడుతుంది. మనం పెద్దల దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? మన పిల్లల ఆటలు, పిల్లల మాటలు ఉంటాయి చూడండి అవి మొదలు బంద్ అయితాయి. మాట్లాడలేము. అకారణంగా అడ్డగోడిగా అర్థం లేని మాటలన్నీ మనం పెద్దల ముందర మాట్లాడం అంటే ఏమిటి? మన నోరు ఆగబడి తట్టుబడుతుంది. సగం జ్ఞానం వచ్చినట్టు. నువ్వు చెప్పుకున్న పాపం అంతా ఏంది? నోరుదే పాపం అంతా. ఈ నోరు ఊరుకోదు కదా. ఏదో వైవే వాగుతూ ఉంటుంది. లే వాగుతూ లేకుంటే ఏదో తింటుంది. నోరు ఒక్కడే శాలిగా ఉండండి ఎప్పుడు. తక్కినే విశ్రాంతి తీసుకుంటుంటే కానీ నోరు మాత్రం విశ్రాంతి తీసుకోదు. నోరికి విశ్రాంతి ఇవ్వాలంటే పెద్దల దగ్గర కూర్చోవాలి. మాట్లాడాం కదా. అలాగే వాళ్ళు తినకుండా మనం తినం. రెండు బంద్.
అనువాదం ఉండడానికి దారి పోతాం ఇంకా సమస్య ఏముంది అక్కడ అంటే అంటున్నారు కానీ యత్రోత్తమ శ్లోక గుణానువాదః ప్రస్తుయతే ఇది గ్రామ్య కథా విధాతః అజ్ఞానంతో రాజస తామస భావములను పెంచేటువంటి మాటలకిది భంగం కలిగిస్తుంది. ఏది? ఉత్తమ శ్లోక గుణానువాద. పరమాత్మ యొక్క గుణానుసంధానం వలన ప్రాకృత సంభాషణ ఆగిపోతుంది. గుణానువాదః కథాభిధాతః నిసేవ్యమాన అనుదినం ముముక్షోహ ఇలా రోజు. పెద్దరి చేపబడి ఎటువంటి పరమాత్మ కథను సేవిస్తే ముముక్షువునకు అంటే మోసమును ఇచ్చే కదా మహానుభావుడికి మతీం సతీం యచ్ఛతి వాసుదేవే పరమాత్మ యందు బుద్ధి కలిగిస్తుంది. అదే కదా? పెద్దలను సేవించడం వల్ల పరమాత్మ తెలుస్తాడు, పరమాత్మ లభిస్తాడు అంటే వాళ్ళని సేవిస్తే ఏమిటి లాభం అయ్యా? వాళ్ళని సేవిస్తే మన వాక్కు మొదలు బంద్ అవుతుంది. మాటలు మాట్లాడము, ఆహారము మానేస్తాము ఇటు నుంచు. దాని వలన మనకు జరిగేది రోజు వారితోటి చెప్పబడేటువంటి కథలు వింటూ ఉంటే మన బుద్ధి పరమాత్మ యందు నిలుస్తుంది. సతీం యచ్ఛతి వాసుదేవి అహం పురా దీనికి నేనే ఉదాహరణ అంటున్నారు. మహానుభావుల దగ్గర ఉంటే ఏమి లాభమో వారిని వదిలిపెట్టి ఆశకు గురైతే ఏమిటి నష్టమో నాముస్తుడే వినండి వేరే మధురము ఇదిగో అహం పురా భరతో నామా నేను పూర్వము భరతుడు అంటారు నన్ను రాజును నేను కూడా విముక్త దృష్ట శృత సంఘ బంధః భరతుడిగానే ఉండి నేను దృష్ట శృత బంధ భంగః సూచినది, వినినది అని అనేటి వాటి వలన కలిగేటువంటి బంధం ఉండే అది తొలగించుకున్నవాడిని అంటే విరక్తి పొందినవాడిని అర్థం. వైరాగ్యం పొందుదనే మాటకు విముక్త దృష్ట శృత బంధ భంగః ఒకటి కాస్తా కావాలి.
ఈ భాగవతం విద్యావతం ఆయన ఈ భాగవతం అనుకో దండం అనుకో దండం వద్దురా బాబోయ్ అంటాం మనం. అంటే పూర్తిగా మనస్సు అక్కడ పెడితేనే అర్థమవుతుంది. లేకుంటే ఒక ముక్క అర్థం కాదు. వైరాగ్యం పొంది అన్న మాటకు విముక్త దృష్ట శృత బంధ భంగ. దృష్టాసృత బంధము భంగమైంది. దీని ద్వారా అంటే విముక్తమైంది కాబట్టి. దేహాత్మాభిమానం వదలబడింది కాబట్టి వదలబడిన దృష్టాసృతమనేటువంటి బంధమునకు భంగము కలిగినటువంటి వారు. సంసార వ్యామోహం. తొలగిపోయింది అని అర్థం. విముక్త దుష్ట సుత బంధ సంఘ బంధః ఆరాధనం భగవతః ఈహమానః అంటే ప్రపంచము యందు వైరాగ్యాన్ని పొందిన నేను పరమాత్మ యొక్క ఆరాధన చేయదలుచుకొని. మృగోభవను మృగ సంఘాత్ హతార్ధః అన్ని సంఘములు వదిలిపెట్టాను దృష్ట సంఘాన్ని వదిలిపెట్టాను పరమాత్మ ఆరాశిస్తున్నాను ఇంకెంతసేపు ఇంకో మూడు రోజుల్లో మూర్థం వస్తుంది అనుకున్నాను. మోసం ఏమో కానీ ఓ రెడీ ఫీల్ వచ్చింది. అవునండి. దాని మీద దాని మీద ఆలోచించే వరకు ఎలా నిమ్మల్ని రెడీగా పుట్టాను. మానవత్వం గల గంగల కలిపిపోయింది రెడీ అయిపోయాను. అంటే సంఘము ఎంతటి వాడినైనా ఎలా పతనం చేస్తుందో నేనే దిష్టాంతం అయ్యా. స్వామిని ఆరాధించాను, సంసారం వదిలిపెట్టాను, విరక్తి కలిగింది, సఫల్ చేసుకుంటున్నాను. ఇంకొద్ది రోజుల్లో దేహం పోతే మోత్సానికి పోవాలి. మోత్సం రాలేదు వెడిపిలి వచ్చింది. అయ్యో వెడిపిలి అలా పుట్టాను. అందుకనే మనకు ప్రపంచంలో పాపం భరతునికేమో తెలుగు లేడీ కారణం అయింది. ప్రపంచంలో మనకంతా ఇప్పుడు ఇంగ్లీష్ లేడీ కారణం పతనం. కదా ఏదైతే లేడీ కారణం అనుకో అదే చాలా ఈ లేడీ సంఘం వచ్చేసరికి ఇంత పని అవుతుంది అంటున్నారు చూడండి. విమ మృగోహలం మృగ సంఘ సంఘాత హతార్ధ లేడితో సంఘం వల్ల ఆచ వల నేను హతార్ధః అన్ని ప్రదేశాలు పోయి నేను కూడా ఒక మృగంగా పుట్టాను. ఎక్కడి రాజు, ఎక్కడి మృగం. మరి రాజు వేరు, మృగం వేరు కదా. మరి రాజు మృగం కావడం ఏంటి? యోహా సత్యమా సత్యమా ఏంటి?
నేను రాదును అని చెప్పుకున్నామా లేడిగా ఉన్నప్పుడు? పోనీ రాదు అన్నప్పుడు నీ లేడిని అని చెప్పుకున్నామా? యశస్త్యం మరి. అందుకే అంటున్నాడు అధో అహం. తమాం స్మృతిహి మృగదేహేపి వీర కృష్ణార్జున ప్రభవ నో జహాతి కీడులో మేలు ఏమిటంటే నిన్ను లేడిగా పుట్టిన రాజుగా ఉన్నప్పుడు భగవంతుడిని ఆరాధించడం వలన తగినటువంటి స్వామి ప్రభావంతో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది. అయ్యో నేను భరతుడిని అనవసరంగా ఈ లేడీని పట్టుకొని గతి వచ్చింది నాకు అని దాన్ని ఆలోచించగల గుర్తు చేసుకోగల జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం మాత్రం ఉంది అది పోలేదు. కృష్ణార్చన ప్రభవానో జహాతి అధోహం జనసంఘాత సంఘః ఒక్కడిని ఆశ్రమంలో కూర్చున్న వాడిని పొరపాటు ఏడిపి పిల్లలు చేసేసరికి గతి పట్టింది. కాబట్టి ఇప్పుడు ఇక ఎవరిని చూడొద్దు, ఎవరితో కలవద్దు, ఏమీ మాట్లాడొద్దు. అనుకున్నాను మృగంగా ఉండి జనసంఘానికి భయపడి విశంకమానః అవివృతః చరామి. వివృతః కాదు అవివృతః అంటే రహస్యంగా. ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను తిరిగాను. తస్మాత్ నరః అసంగ సుసంగ జాత జ్ఞానాసిన ఇహైవ విబుక్న మోహః. ఏం కావాలి మనకు అంటే చెప్తున్నాడు అసంగ సుసంగ జాత జ్ఞానాసిన మనను బాధించేది ఏమిటి సంఘం కదా ఈ సంఘము యందు సంఘం వదిలి పెట్టాలి. ఏమి చేయాలి మనిషి సంఘము యందు సంఘము అది పెట్టాలి అంటే సంఘము యందు అసంఘం ఉంచితే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గము తోటి జ్ఞానాసిన ఇహయ్యో వివుక్నమోహః ఈ శరీరం ఉన్నప్పుడే ఈ జ్ఞాన ఖడ్గం తోటి మోహాన్ని ఛేదించాలి, ఖండించాలి. విభిణ మోహ హరిం.
తదీహా కథన శ్రుతాభ్యాం లబ్ధ స్మృతిహి యాతి అతిపారం అధ్వనః. మరి ఏం చేయాలి అంటే పరమాత్మ యొక్క స్మరణ చేయాలి. ఏమిటి తదీహా కథన. శ్రుతాభ్యాం పరమాత్మ యొక్క లీలలను వినుట చెప్పుట. పరమాత్మ యొక్క కథానువాదము అన్నమాట కథా స్వరణము కథానువాదము ఈ రెండిటితోటి లబ్ధ స్మృతిహి. జ్ఞానము కలిగి యాతి అతి పారం అధ్వనః పారం యాతి దారికి అవతల చేరుతాం. ఏమన్నాడు అంటే తరువాతి అధ్యాయంలో ఏం చెప్పబోతున్నాడో దాన్ని సూచించాలి ఇక్కడ. అధ్వనః దారి తరువాత అధ్యాయం ఆ దారి గురించి చెప్తాడు. అదే తరువాత అన్నాం కదా. సంసారం అని అడవి, మరి ఎందుకు పోదాం అడవికి? తల్లి లేకపోతే ఆ మరి ఎందుకు పోదామా? దారిలో అడవి వస్తుంది అడవికి పోము. ఎవరు అడవికి పోవాలి ఎవరు పోడు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోవాలి. మరి మధ్యాహ్నం అడవి ఉంది, దారి పోవాలి. ఎక్కడికి పోతున్నావ్ అడవికి పోతున్నావ్ అంటామా అని ఊరికి పోతున్నావ్ అని అంటాం. అడవి దాటితే వస్తుందండి. ఆ అడవి దాటితే ఊరికి వస్తుంది. కానీ మనం పొరపాటుగా అడవి దాటం అక్కడే ఉంటాం. అరణ్యంలోనే ఉంటాము నన్ను పోనీయవు. మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పావులు ఉంటాయి, కందిరిగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, చీమలు ఉంటాయి కదా. గోతులు ఉంటాయి, బావులు ఉంటాయి, వైర్లు ఉంటాయి, పాశాలు ఉంటాయి. ఇవన్నీ పొద్దు దొంగలు ఉంటారు. ఇంక మనం పోయేది ఎక్కడికి? ఓ బాబోయ్. ఇదంతా సవాటవి అంటారు ముందు వర్ణిస్తారు. అందుకే పరమాత్మ కథలను చెప్పండి, పరమాత్మ కథలను వినండి. దానితోటే మీరు మీరు వెళ్లవలసిన గమ్యాన్ని చేరుతారు. అన్ని దారులు దాటి గమ్యాన్ని చేరుతారు. అందుకే ఇప్పుడు. ఇంకా నాకు ఏంటంటే పరమాత్మ కథలు వింటే పోతాం బానే ఉంది మరి వినొద్దు. మనం వింటామా? వినం ఎందుకు వినాం? మనకు సంసారం మీద మోహం ఉంటుంది. మనకేం కథలు కావాలి? రంభ కథో, ఊరతి కథో, మేనక కథో కావాలి. కదా పరమాత్మ మనకెందుకు పొద్దు పోతాం?
స్త్రీ సంఘము, స్త్రీ సంఘ సంఘము. ఎవరు పెళ్లి చేసుకున్నారో, ఎవరు భార్య వదిపెట్టారో, ఎవరు భర్తను వదిపెట్టారో, ఎవరు విడాకులు తీసుకున్నారో ఇవన్నీ మనకే కావాలి. కానీ అసలు ఎప్పుడు విడాక చూసి వాడిద్దరు ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి విడాక ఎందుకు? ఇవాళ వస్తే రేపు పోయే వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు విడాక ఉంటే వాళ్ళని కోరించు. అది పని చేయం మనం. అది ఎప్పుడు చేస్తాం మోహం పోతే చేస్తాం. మోహం ఎప్పుడు పోతుంది? జ్ఞానం వస్తే పోతుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? పెద్ద లంకరిస్తూ వస్తుంది. సజ్జన సహవాసం వల్ల జ్ఞానం పొంది జ్ఞానం తోటి మోహాన్ని పోగొట్టుకొని మోహం పోవటం వల్ల పరమాత్మ కథలు విని పరమాత్మ కథ తోటి సంసారాన్ని దాచుకుంటాం. ఇది మనకు సూక్ష్మంగా రహస్య మార్గము అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత దురత్య దురత్య అధ్వని అజయా నివేచితః ఇప్పుడు అధ్వ అన్నాం కదా బాట దాటుతాను అన్నాడు. అక్కడ బాటకి ఎందుకు పోవాలి మనం? పోకుంటే దాడి ఎక్కడికి? అక్కడికి పోయి దాడిలో పడతావ్ ఇక్కడే ఉండరా కాదు. దారికే పోకయ్యా దారిలో పడకు నువ్వు అడుగులో పడకు. ఉండు ఉండు అంటే అక్కడ నీ ఇష్టం ఏం లేదు అజయా నివేచితః. పరమాత్మ యొక్క మాయ చేత దారిలో పడవేయబడతాం. అదే సంసారంలో మాయతోటి. ఎవరైనా లోకంలో జైలు పోయేవాళ్ళు అనుకుంటాడా? ఇంకా ఉండాలా అనుకుంటాడు. ఏదో నడపడుతుంది అయ్యో ఇది నా వెనక చేపు వేసుకుంటాడు. మనకేం బాధ ఉంది. వాడు జైలు పోవాలే అనుకోలే పొరపాటి నా చేప పడ్డాడు ఏదో వద్దు మనవి కాని వద్దు. మరది కారు తాగు పడితే చేరిపోయి పోతున్నావ్. ఆతనే మాయ అంటారు. అదే అజ. అందుకే దురస్త్యే అర్ధ అని దాకరాని దారిలో. అజయా నివేషిత పరమాత్మ యొక్క మాయ చేత మనము ప్రవేశించబడతాము. ఎలాంటి వాళ్ళము రజః తమః సత్వ విభక్త కర్మదుత్. గుణత్రయముల కర్మలను చేస్తాం. కాసేపు సత్వం, కాసేపు రజస్సు, కాసేపు తమస్సు. చూస్తున్నాం కదా. అందులో సత్వం ఎక్కువ ఉంటుంది అని ఒప్పుకున్నా సత్వం ఎక్కువ.
ఉంటుందంటావు కానీ సత్వమే ఉంటుందనా కదా? అంటే ఏమర్చాను సత్వం ఎక్కువ ఉంటుందంటే సత్వం కూడా ఉంటాయి. చాలు కొంచెం ఉన్నా చాలు స్పర్శి. రజస్తమత్వత్వ విభక్త కర్మదృత్. కానీ మాట ఎంత రోతుకు వెళ్లాలంటే మనము పని చేయటం ప్రారంభించగానే ఈ పని ఎలాంటిది అని అడుగుతాం. ఆలోచిద్దాం. రాజసమ, సాత్వికమా, తామసమ. అంటామే తప్ప నిర్గుణమా అడుగుతామండి. రాదు నా దృష్టే రాదు. పనికి పూనుకున్నామంటే అయితే రాజసము లేకుంటే సాత్వికము లేకుంటే తామసం. అంతేగాని ఇది ఈ పని నిర్గుణం అండి అంటామా? అన్నాం ఎందుకనం? నిర్గుణుడిని ఆరాధిస్తే నిర్గుణం అవుతుంది. సగుణమైన ప్రభూతిని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు చేసే పని సగుణమే అవుతుంది. ఇదే భగవాను ఆరాధన చెయ్యి నిర్గుణం అవుతుంది. కదా? ఆయన గుణాలు ఏమి లేదు కదా? ఏం గుణాలు? మంచి చెడు కాదు సత్పర జస్తమ గుణాలు. గుణహీన అంటే ఆ గుణాలు లేదు ఆ గుణం మనం ఎందుకు ఆయన కొలుస్తాం? ఓ దయ లేక, ధర్మం లేక, సత్యం లేక, ఔదార్యం లేక ఏం లేకుంటే మనకంటే ఆయన అన్యాయం. అవి మనకన్నా ఉన్నాయి. కదా మన మనకంటే తక్కువ పూజిస్తామా? అది ఉంటే మనం కాపాడదంటే దాన్నే పెడతామండి. దాన్న వాళ్ళని దాన్నే పెడతాం మనం. కాబట్టి హేయ హేయ గుణ దూరుడు కళ్యాణ గుణ పూరుడు. కదా పరమాత్మ అనంత కళ్యాణ గుణములు ఉన్నవాడు. హే గుణములు లేనివాడు. ప్రకృతి గుణైహి విహీనః అది. కాబట్టి అంటే తగ్గుట, పెరుగుట, మారుట, చేరుట ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు పుట్టుట ఇవి లేవు ఆయనకు. ఇవి లేని ఆరాధిస్తే మనకే ఉండదు. కర్మలోనే ఉండదు. సంసారంలోకి వచ్చిన వెంటనే పని చేస్తున్నాం అనగానే సాత్వికమా, రాజసమా, తామసమా అనే కర్మలనే చూస్తాం మనం. మన దృక్ దృష్టి అక్కడే ఉంటుంది.
మన దృష్టి వేరే తీరుగా వెళ్లదు. రజస్తమస్తత్వ విభక్త కర్మ దృత్వం అంటే కర్మలను విభాగం చేస్తాం. ఈ కర్మలు రాజసములు, ఈ కర్మలు తామసములు, ఈ కర్మలు సాత్వికములు. ఆల్రెడీ ముందే డిస్టార్వ్ చేసి పెట్టాను రెడీగా ఉంచాం. నువ్వు పని చేయగానే ఆ వీడు తామసం చేస్తున్నాడు రా పట్టేస్తాను మరి. కదా కాబట్టి అలా ఉంది సయేష సార్ధః అర్ధపరః ఇతను సార్ధ అంటే జీవుడు. అంటే వ్యాపారానికి వెళ్ళేవాడు తాను అమ్మదలుచుకున్న వస్తువులను మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని ఎలా వస్తాడో మనం కూడా ఈ ప్రకృతిలోకి మన మూట నెత్తిన పెట్టుకొనే వస్తాం. కాదా? పోయే మా కర్మ అండి. మూట నన్ను ఎత్తి నడిగి ఉంది మన బరువు ఎక్కడికి పోలేదని. అయ్యో నాకు బరువు ఉందని నువ్వు తెచ్చుకున్నది. నేను ఎవరికీ ఇయ్యలేదు నీ మూటే. అది లేకుండా రాలేను. అది లేకుండా కావాలంటే పోవచ్చు. మూట లేకుండా పోవచ్చు కానీ మూట లేకుండా రాలేం మనం. ఎప్పుడూ నిత్యం మూట పెట్టుకొని వచ్చావో బరువు అయ్యారు. వేరే మార్గం ఉంది అందుకనే శార్థ. మూట తెచ్చుకునే వస్తాడు. నెత్తిన ఇంత బరువు ఉండి కూడా ఎంత అజ్ఞాని వీడు ఇంకో బరువు కావాలంటాడు అర్ధ బలహ. ఇంకా ప్రయాణాన్ని ఆశిస్తూనే ఉంటాడండి. ఉంది సరిపోదు బరువు ఇంకా బరువు కావాలి. ఇదివరకు చేసిన పనులతోటి పుట్టవు కదా? ఆ పనుల యొక్క ఫలితముగానే దుఃఖ సుఖ అనుభవిస్తున్నాం. ఏదో అప్పుడు చేశాను, ఇప్పుడు నాకు అనుభవిస్తున్నాం, ఏం కర్మ అనుభవిద్దాం అనకుండా వీటిని పోకూడదు అని కొత్త పనులు చేస్తావ్. మళ్ళీ నెక్స్ట్ కి బ్యాలెన్స్ అన్నమాట. ఎప్పుడు అకౌంట్ ఫుల్ గా ఉంటుంది, ఇల్లు ఎప్పుడు ఉండదు అని. అది మళ్ళీ చేస్తున్నావ్ అది వాడు చేస్తున్నావ్ ఉండకే ఏం చేస్తావ్ అండి. దివాళికి ఏ గుంటా పోతుంది, మరి అది వాడు చేస్తున్నావ్ అన్నావ్. తెచ్చుకున్నావ్ కొత్తగా చేస్తున్నావ్ ఇది పోవడలేవు దాన్ని ఆపడేవు. ఉన్నదాన్ని పోగొట్టుకుందామని చేసే పనుల వల్ల కొత్తది వస్తుంది. నీకు బరువైనాడు తగ్గదు. సయేష సార్ధః అర్ధపరః.
ప్రయోజనాన్ని ఆకాంక్షించి అంటే ఇంకా సంపాదించాలి, కట్టాలిపోవాలి, సుఖాలు పోవాలి, ఓ చేయాలి, ఏమో చేయాలి చెప్పుకుంటాం కదా. ఇలా పరిభ్రమన్ ఈ దారిలో తిరుగుతూ భవాత భీమ్ యాతి నా చర్మ విందతి. సంసారం అరణ్యానికి ప్రవేశిస్తాడు. అంటే ఏమంటున్నాడు అన్నమాట, ఓ ఊరుకో పట్టణానికో పోదామని బయలుదేరి పోయి అడవిలో పడ్డాడు. అది నా అగ ఇది ఊరికి పోయే ప్రశ్న కాదు భావ ప్రశ్న అసలు అది భవాత మీమ్ యాతి పోనీ అదే బానే ఉంటుంది నైమ్యారణ్య వింద్యా ఇవన్నీ ఉన్నాయి కదా భావం తాయి అంటే పొరపాటున కూడా నా చర్మ విందతి. సుఖమనే మాచే పొందడు, శాంతిని పొందరేడు. అడవికి వెళ్ళామంటే సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్భితస్య. సంగరాచార్యులు ఆదిశంకర్లు అవును. అతను సంసారాన్ని అడిగి ముందే చెప్పాడు అమ్మ ఇది ఇది చదువుకో ఇక్కడ చెప్తారా కొత్తగా భాగవతమో రామాయణమో చదువుకో అని చెప్తారండి. కాబట్టి ఆ భలాటవిన్ యాతి న చర్మ విందతి యస్యాం ఇమే షట్నర దేవ దస్యవః అడవిలోకి పోగానే ఒక్కసారే ఆరుగురు దొంగలు మీద పడతారు. త్వర్ చెట్సు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ మనస్సు అనేటువంటి ఆరుగురు దొంగలు తమ దిక్కులు ఆగుతారు. ఎందుకంటే దొంగవాళ్ళు ఒక్క దిక్కు వచ్చేసి ఒకే దిక్కు వచ్చి వాళ్ళ ముందు గుంజుకోకపోతే ఇబ్బంది లేదు. ఆరు దిక్కుల నుంచి ఆగురు వచ్చేస్తారు. అటు పోనీయరు, ఇటు పోనీయరు, అటు రానీయరు. వీడు ఉన్న అటు పోతాం, వాడు ఉన్న ఇటు పోతాం, ఇటు పోతాం. ఈ పిచ్చెక్క వాడు ఉన్ననే ఉంటాడు. చూడొద్దు అని కళ్ళు మూసుకుంటే వినొస్తుంది. వినొద్దు అని చెవులు మూసుకుంటే కనపడుతుంది. రెండు మూసుకుంటే వాసన వస్తుంది. ముక్కు ముక్కు మనం బతకం. అది లేదు అందుకే స్టార్ట్ నా దేవ దస్యవా ఆరుగురు దొంగలు పట్టి లాగుతారు స్వార్ధం విరుంపంతి.
నీ దగ్గర ఉన్న డబ్బా అంతా దోచుకుంటారు. అంటే ఆ మూట పోయింది అనుకుంటున్నారా? అబ్బే అని వస్తా ఉంటారు. నీకు ఆ బాధ ఏం లేదు. శార్థం విలుంపంతి కునాయకం బలాత్. నిన్ను నీ మూటను గుంజుకోరు. కునాయకము నీ బుద్ధిని గుంజుకుంటారు. చాలు కదా. అది వాళ్ళ వశమైతే అంటే ఏమిటి? ఇంద్రియములు బుద్ధిని తన వశం చేసుకుంటాయి. ఇంక మనం ఏం చేస్తాం? అప్పుడు మనం చేసే పనులన్నీ ఏం పనులు అయితాయి? బుద్ధి లేని వల్ల లేదు. బుద్ధి వల్ల లేదు మరి. కునాయకం బలాత్ గోమాయోహా యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిష్యయ ధోరణం వృకాహా. నక్కలన్నీ మేకపిల్లను లాగినట్టుగా, తొడివేలన్నీ గొర్రెను మింగినట్టుగా. అరే ఆయనే. మేక అడవిలోకి వస్తే పొరపాటున ఆరు తొడేళ్ళు వచ్చాయి అనుకోండి చూడండి ఎంత చక్కని వృత్తాంతం ఇస్తున్నాడు అంటే దాన్ని భావించి అనుభవిస్తే ఆనందం జరుగుతుంది. నక్కలు కానీ తొడేళ్ళు కానీ ఒకే జంతువును ఎలా తింటాయి. ఎవరికి దొరికిందా అని అవి లాక్కొనిపోతాయి కదా. మొత్తాన్ని ఎవ్వరు తినలేదు. కొన్ని కొన్ని కొన్ని కాళ్ళు కూడా తలకాయ కొన్ని కొన్ని తోక కొన్ని కడుపు ఎవరు దొరికిందో వాళ్ళు గుంతుకోకపోతాయి. అట్లనే మన శరీరాన్ని, మనస్సును, మన బుద్ధిని, అంతఃకరణానికి కూడా ఆ ఇంద్రియాలు ఎవరు దొరికినా వాళ్ళు ముందుకు పోతాయి. రూపం ఏమో కళ్ళను ముందుకు పోతుంది, శబ్దం ఏమో శోధన ముందుకు పోతుంది, చందం ఏమో ముక్కును ముందుకు పోతుంది, రుచి ఏమో నాగను ముందుకు పోతుంది, పర్ఫెక్ట్ తత్వం ముందుకు పోతుంది. మరి ఏం మిగిలినాం ఇక? మనస్సు అన్నిటి మీద తిరుగుతుంది. మనకేమున్నట్టు? పోనీ ఏం లేదా? చాలా ఉంది. ఏముంది? ఉన్నాయన్నీ పోనీ ఏముంది? ఇది పెద్ద బాధ. అయ్యో నా వని పోయా నా వని పోయా నా వని పోయా ఆ పోయినవి రాదు ఇవి పోయింది రాదు ఉండదు. గట్టి ఏంటిది? వాడు అడవికి పోయాడు అడవి నుండి పెట్టి ఊరికి చేరలేదు. కునాయకం. నరదేవ దస్యవః సార్ధం విలుంపంతి కునాయకం బలాత్ గోమాయవః యత్ర హరంతి సార్ధికం ప్రమత్తమావిష్య యథా ఉరణం వృకాః వృరణం అంటే మేక వృకాః చూడండి.
తొడి ఏండ్లు ఎలాగైతే మేకను తవ దిక్కు పీల్కొని తవ భాగాన్ని తాము తీసుకొని పోతాయో ఈ ఆరింద్రియాలు మనను తవ తవకు కావలసిన వాటిని తాము పీల్కొని వెళ్ళిపోతాయి అది మన గతి అన్నమాట. ప్రభూత వీరత్పుణ గుల్మగత్వరే కఠోర దంశీహి మచకైహి ఉపద్రుతః అమ్మ బాబోయ్ ఈ దొంగలు వచ్చారు వీళ్ళని తప్పించుకొని పరిగెత్తుదాం అని మనం కాస్త వేగంగా పరిగెత్తబోతాం. పరిగెత్తపోయేసరికి సరిగ్గా తొందరలో దారి తెరవక అమాంతం పోయి ఒక పొదలో పడతాం. అక్కడ అన్నీ గడ్డి, చెట్లు, లతలు, తీగలు ఏమేమిటో ఆకులు, అలములు, పొదలు తెలుసు కదా పొదలు భయపడతాయి. పొదల్లో పడటం ఆలస్యం దాని నిండా కందిరీగలు, తేనెటీగలు, దోమలు, పురుగులు రెడీగా ఉంటాయి. ఒక్కసారి మీద పడి కరుస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది దీనికంటే వాళ్ళే నయం అనిపిస్తుంది. ఒక్కొక్క భాగం ముద్దుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొత్తం తమ్ముతున్నారు. అర్థమైందా అండి ఏమిటో. బ్రహ్మచారిగా ఉండి అబ్బయ్య ఏ ఒక్కడి ఉంటే ఏం లాభం లేదు మరి ఏ నేనే వండుకోవాలి నేనే తినాలి నాకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని పెళ్లి చేసుకుంటాం అది ఇక పొద. దాని నిండా కందిరిగలే ఉంటాయి. కదిలిస్తే కరుస్తాయి అన్నమాట. చేయలేం కదా. నల్లులు ఉంటాయి, దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, తేనెటిగలు ఉంటాయి, కందిరిగలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి. అందులో పడ్డాం ఇరుక్కున్నాం, బయటికి రాలేం. అప్పుడు అనుకుంటాం బుజ్జకు పెళ్లి చేసుకున్నాం అనుకుంటాం. విడిచిపోబోతున్నామా అసలు పోయాం. అర్థమైంది కదా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యం అనేటువంటి హరిషడ్ వర్గం తల్లబడిన పొదలో పొయ్యి పడ్డాం. అందులో మనకు దుర్మార్గులు, దుష్టులు, భ్రష్టులు, మోహా దుష్టులు, శత్రువులు. ఇలాంటి వాళ్ళందరూ తేనె తీగలు, కంది తీగలు అంటే భార్య, పిల్లలు. భార్యకు భర్త, భర్తకు భార్య. పెద్ద కంది తీగ భార్య, భార్యను భర్త అనుకుంటాడు. భార్య భర్త ఎవరు పెద్ద తేనె తీగ తేనె తీగే, ఎవరు కంది తీగే ఏ బాధ అయితే ఏంది? వీణను వాళ్ళు పిలుపుతారు వాళ్ళను ఇద్దరు పిలుపుతారు ఒక దాని వల్ల మనకేం లాభం అన్నమాట. ప్రభూత వీరు తృణ గుల్మ గహ్వరే కఠోర దంశైహి మషకైహి ఉపద్వితః
కొచ్చిత్తు గంధర్వపురం ప్రయశ్చతి ప్రపస్యతి ఇలా బాధపడుతూ కూడా ఆ ఇవి ఎన్నాళ్ళు ఉంటాయిలే నాలుగు రోజులు వస్తారే కదా అమాంతం తప్పించుకొని అవతల పడతాను మళ్ళీ నేను హాయిగా ఉంటానని గంధర్వ నగరాన్ని చూస్తుంటాడట. అర్థమైందా? దేవుని రోజు అన్నమాట. ఉత్త ఆశ. పగటి కళ్ళకి అంటుంటాడు. నేను పెళ్లి చేసుకుంటాను, నా భార్య పరమ ఉత్తమురాలు, నాకు ఉత్తములైన కొడుకు పుడతారు, కట్టెడు ఇల్లు కట్టుకుంటాను, హాయిగా అందరితో ఉంటాను అనుకుంటాడు. ఒక భార్య ఉత్తమురాలే కొడుకు కూడా పుడతాడు అందులో అనాలని ఏం లేదు. పెళ్లి కాకముందు ఒక్కడే ఉన్నాడు. పెళ్లి అయినాక ఇద్దరు ఉన్నారు. కొడుకు పుట్టినాక ముగ్గురు ఉన్నారు. కొడుకు పుడితే చెప్తాడు కదా కొడుకు పుడితే ఏమవుతుందంటే పెళ్లి అయినప్పుడు ఇద్దరు సమానంగా ఉంటారు. ఒక్క భార్య ఒక్క భర్త. ఆమె కలిసి వీడు ఒకడు కదా. సమాయం కొట్టాడతాడు. కొడుకు పుట్టాడనే ఆమె ఇద్దరంటే వీడు ఒకడు అంట. ఇద్దరు కలిసి వీడిని రాక్కుంటాడు. అంటే వీడు నీకైపోతాడు. అక్కడ బలం దొరికి బలం తగ్గుతుంది. పరమాన్ని ఇంకోడు కావాలంటే అనుకో ముగ్గురు ఒకడు. సంతానం కోసం తాను ఒక్కడు ఏకాయక అవుతాడు అంటాడు చమత్సారంగా వ్యాసుడు సంతానం కలుగుతున్న కొన్ని గృహస్తుడు ఏకాయక అవుతాడు భార్య బలం పెరుగుతుంది. అంటే నువ్వు వేటిని పెంచుకుంటున్నావో. తంద్రి గట్టి అడిగారని అనుకుంటున్నావ్. కాటేస్తాయి తప్ప నీకు అవి ఏమి ఇస్తాయి అది అంటాడు చూడండి. కచిత్తు గంధర్వపురం ప్రపస్యతి కొచిత్ కొచిత్యాసురయ ఉన్ముఖ గ్రహం ఇంకా ఎలాంటిది అంటే ఆసురయ ఉన్ముఖ గ్రహం కొడివి జయ్యాలు పట్టుకుంటాయి అంటున్నాడు. ఉల్ముఖం అంటే కొలివి. ఉల్ముఖ గ్రహం అంటే కొలివి దెయ్యం. మనకు అనుభవం ఉంటది చాలా మందికి చెప్పి విని ఉంటుంటారు చెప్తా ఊళ్ళల్లో రాత్రిపూట నడుస్తుంటే దూరంగా దీపం కనబడుతుంది. అమ్మ అక్కడ దీపం ఉంది ఏదో ఇల్లు ఉన్నట్టు ఉందని పోతుంటాం అది పోతుంటుంది వీళ్ళు పోతారు. ఊరు ఉండదు, పాడు ఉండదు, ఇల్లు ఉండదు. చుట్టూ చుట్టూ తిరుగుతారు, తెల్లారి తిరుగుతారు, ఏ పాడు పడ్డ బొందలోనో బాయి దగ్గరనో పడేసి పోతుంది. కదమ ఉంటుంది, దీపం ఉంది, ఇల్లు ఉంది. ఎంత అది రాదు మనం దొరకదు. దీన్ని ఉన్ముఖ గ్రహం అంటారు, కొలుగు దెయ్యం అన్నమాట. అంటే భార్యకు భర్త కొలివి చేయం, భర్తకు భార్య కొలివి చేయం. ఉండదు తనకొడదు లేదనిపిస్తదు. కొజితు కొజితు ఉల్ముఖ గ్రహం నివాసతోయ ద్రవిణ. ఆత్మ బుద్ధిహి తత తతః ధావతి పో అటవ్యాం. ఈ అడవిలో అక్కడ ఇల్లు కట్టుకుందాం. అంటే కొద్దిగా ఆశ్చర్యం మరీ పురుగులు దోమలు దల్లులు ఇవన్నీ ఉన్నాయి కొద్దిగా ఆశ్చర్యం దొరుకుతుందేమో ఇది మంచి చెట్టు దొరికిపోదామని అడుగుతుంటాడు. తర్వాత నివాసం కాగానే ఇంతల గొంతు ఆరిపోతుంటుంది కొద్దిగా నీళ్ళు దొరుకుతాయేమో.
తర్వాత ద్రవిణ ఎలాగ అడుగులోకి వచ్చామో కష్టపడితే పడుతున్నాం ఇక్కడ నిధి లాంటిదే దొరికితే డబ్బులు తీసుకొని పోవచ్చు కదా కాబట్టి ద్రవిణము తర్వాత ఆత్మ బుద్ధి వాటి యందు బుద్ధి కలిగి తతస్తతః ధావతి ఆ దిక్కు పోతాడు ఈ పక్కన ఉందో ఏమో ఒక మంచి ఏదైనా నిధి దొరుకుతుందేమో ఈ పక్కకు పోతాడు దొరకదు ఈ పక్కకు పోతాడు. ఇలా అన్ని పక్కలు జరుగుతూనే ఉంటాడు ఏం దొరకదు. తతః అతవ్యాం కొతిచ్ఛ వాక్య ఉత్పిత పాంసు ధూమ్రవిచః ఇతను పరిగెత్తుతుంటే ఓ పెద్ద చుడిగారి వస్తుంది. కళ్ళల్లో దుమ్ము కొడుతుంది. కదా? దావ వస్తుంది. దుమ్ము కొడతా వస్తుందండి. ఏంటిది? దుర్జనులు, శత్రువులు, ద్రోహులు, ఆపదలు ఇవన్నీ వచ్చి కళ్ళల్లో దుమ్ము కొడతాయి. దిశః న జానాతి రజస్వరాక్షః. కన్నుల్లో దుమ్ము కొడితే మనం ఏ దిక్కు పోతున్నామో తెలుస్తుందా? కథ కళ్ళలో బాగుంటే తూర్పు పశ్చిమం రక్షణం అనుకుంటాం. ఆ గాలి ఇచ్చామంటే కళ్ళలో దుమ్ము కొట్టింది. ఇక అన్ని దిక్కులు ఒకటే. పాపం పెళ్లి కాకముందు. తన ఇల్లు, తన చిత్ర జ్ఞానం, త వేదం, త వ్యాధ్యాయం, త భైవం, పూజ, పునస్కారం అని దుమ్ము లేదు అనుకో జ్ఞానం ఉంది. పొరపాటున పెళ్లి అయింది, పిల్లలు పుట్టారు, ఇల్లే పోయికుంటాం. పందిరే పండు పోతాడు. ఇంకేముంది ఏం తోచదు ఇంకేం కాదు అంతా దుమ్మే. ఒక దుమ్ము వాడకుండా రెండు దుమ్ములు వీళ్ళు కొడతారు. కాబట్టి రజస్వల అక్షః ఏమి కనపడకుండా ఉంటుంది అంటున్నాడు. అదృశ్య బిల్లి స్వన కర్ణ శూలః. పోనీ కళ్ళ రద్దుము కూడా చెవులైనా బాగుంటాయా అంటే కీచురాయి అంటాం అడవిలో తెరిచి ఉంటాం నడుచు నడుచు వస్తుంది కీచురాయిల ధ్వని అది కనపడవు కీ చెవు నిండా ధ్వని పాలు కొడుతుంటాయి అంటే చెవులు బాగుంటాయి అదృశ్య జిల్లీశ్వర కరణసూలః ఉలూకోవాగ్బిహి రజితాంతరాత్మ కీర్తులాళ్లే కాదు ఆ పక్కన బుడ్డ గబ్బులు ఉంటాయి. ఒక పక్క అవి అరుస్తుంటాయి ఇంకో పక్క నక్కలు పూస్తుంటాయి. ఈ గతి ఏంటి కళ్ళు కనబడవు చోలు వినబడవు. ఒళ్ళంతా మనం చెప్తాం కదా విఠలాచార్య చిత్రాలు ఉండేది. సినిమా జ్ఞాపకం చూపించారు కూడా విఠలాచార్య చిత్రాలు. అడవికి పోయాడంటే దెయ్యాలు, భూతాలు ఒకడు ఊ ఆ గో గోలగోల అందనమా అదే గోలగోల అంటా. ఉలోక. అపుణ్య వృక్షాన్ని శ్రయతే పోయి పోయి పాప వృక్షాలను ఆశ్రయిస్తాడట. అపుణ్య వృక్షాన్ని శ్రయతే అది ఎట్లా సుధార్జితః.
ఆకలి అయ్యి ఏదో చెట్టు ఉంది తింటే రెండు మూడు తింటే బాగుండదు అనుకో బాగుండదు పోతాడు అది విశ్వవృక్షం. అది తింటే ఆయనతో పోతాడు ఆకలి కాదు వారే పోతాడు. శుధార్చితః మరీకితోయాన్ అభిధావతి కొచ్చు దట్టైతుంది. దట్టై కాగానే మరీకితోయములు అంటే ఎండమావుల నీళ్ల కోసం పోతారట. మనకు ఎండమావులు ఉంటాయి. ఎస దూరంగా చూస్తే నీళ్లే కనపడతాయి. అక్కడేం ఉండవు. నీళ్లా కనపడతాయి. ఈ వృత్సాలకేమో ఆకటి తీర్చుకుందామని, ఎండమావులకేమో దప్పి తీర్చుకుందామని పోతాడు. అవి దొరకవు, ఇవి దొరకవు. ఉన్నచోట ఉండలేవు అన్నాడు. కొచ్చితో కొచ్చితో ఆపుదా? ఆ నాది నాది రసవత్తరంగా ఉంటది ఇబ్బంది ఏం లేదు. రసవత్తరంగా ఉంటుంది భాగవతం అంటే. ఒక్కసారి మనస్సు పెరిగితే కాదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్యక్షుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః ఇది వెంటనే రేపు కొట్టి ఇంకో బావ కొట్టి కూర్చున్నా ఇబ్బంది లేదు. కానీ అది ఉండి మరి దానికి ఆతల లింక్ ఉంటే ఇంకోటి. రెండు లింక్ లు కావాలి. అవాట ని వర్ణ.
Mangalacharana: 'Yohitya machyuta-paramburesthita-smoha raksha ta janajnu-nane. Atmadi guroh bhagavato sthu dayaika-sindho Ramanujasthva charanau charanam prapadye. Mata pita yuvatayastanaya vibhuti sarvam ya...' - salutation to Ramanuja's feet, the ocean of compassion, through which all worldly bonds find their true meaning.
'Sri Rangadiya guru putram gathagopam aham bhaje. Asmad gurubhyo namah.' - Dear devotees of Bhagavan! In Bharata's instruction to King Rahugana: 'Bhratrvyamenam tat adabhraviryam upekshaya adhye-ditam...' - this supreme reality (Brahman) which is beyond challenge and of infinite power - has been overlooked due to carelessness.
'Trtya pratyagatma manah-prapti upayam phalam prapte tatha prapti-virodhica' - the five essential meanings (artha-panchakam): Para-brahma svarupam, jiva-svarupam, upayam, phalam, and the virodhi (obstacle). We call this the artha-panchakam (five meanings of Vishishtadvaita theology). Now: Para-Brahma's nature and the virodhi's nature - both are to be understood.
The entire aranyaka (forest-text / upanishadic) content - don't think 'aranyakam' means something opposed. It means the subject found in forest-dwellers' texts (aranyam). The true meaning will be taught in the next chapter. This is not what we might think - it is not that at all.
All of us are 'karma-vigraham' - our bodies were obtained through the karma we performed. But for supreme devotees, sages, and for Bhagavan himself, they are 'karana-vigraham' (bodies for a purpose). Not a result of karma - they take a body for a specific mission.
'Nashvaram' - recognizing it as transient and to be renounced. 'Namo abhuta dvija-bandhu linga nigudha nityanubhavaya tubhyam' - salutation to you who, hidden in the guise of an ordinary person, are perpetually experiencing the divine. He is an avadhuta. 'Avadhuya sarvam gacchatiti avadhutah' - one who has shaken off everything worldly.
The teacher (Bharata) must be praised - at least gratitude must be shown when one has received teaching (feasted on spiritual food). 'Amrtam me tasmadbhavantam mama samshayartham prakshyami paschat adhuna subodham' - 'The teaching you gave is like nectar to me. I will now ask you about my doubts, to understand this clearly.'
'I have a curiosity to hear and understand spiritual matters. Yada yogesvara drshyamanam kriya-phalam sat vyavhara-mulam nashyam-jasa tat-paramarshanaya bhavan amusmin bhramate manome...' - 'When, O master of yoga, will the fruit of action, which appears to be real and is the basis of all conduct, dissolve? In contemplating that - my mind wanders...'
'Is that it, sir? Even transactional life (vyavaharam) is necessary for me. You exist, you transact, you practice, you experience. Sat-vyavhara-mulam na kshamjasa tattva-vimarshaya bhava namo smin bhramate...' - 'In contemplating the truth, my mind wavers - how does the reality of practical life reconcile with the ultimate?'
One who knows is explaining. One who understands, understand this: 'Ayam-janah nama chalan prithivyam - a person walking on the earth. Yatparthivah parthiva-kashyeto - what is earthy in the earth?' He said 'walking on the earth.' Walking means...
Are the (shoes/feet) on top? Everything is above. What is doing the walking? He (Bharata) explains: 'Tasyapi anguyor' - above that are: 'gulpha, janga, janu, uru, madhya, ura, shirodara, amsha' - ankle, shin, knee, thigh, middle, chest, neck, shoulders. Here the knees, thighs...
'Surumadandha madanto - being completely blinded (by arrogance), the master (yujamanah) - sochyan iman tvam adhikatta dinan vishya-ni gurunnan niranu-grahothi' - You have great strength, power, capability, health - and yet you treat these pitiful beings harshly. Have compassion!
'What should that name (of the Self) refer to? Ennamatah anyat vyavhara-mulam yada shitaveva characharasya vidhamani-shtham' - the root (name/identity) of all worldly dealings is embedded in the earth itself. Whether it is a human being, animal, or wild creature...
'O ma o - this is our transactional reality - so what is the root of this conduct (vyavhara-mulam)? According to the action (kriya), according to the quality (guna), according to the karma - the root of conduct. Kriyaya anuneyam evam nirukta sthiti-shabda-vrttam asannidha...' - the established usage of words follows the nature of actions.
'Ye vaya aitave - so all of this that exists along with yoga-maya (divine illusion). Esham samuhena krtah visheshah - through the combination of these (paramanus/atoms) a specific form is created.' That is what we call the panchabhutas (five gross elements). The combination of atomic particles creates specific forms.
Put chickpeas in water. Before soaking - they are small. Once soaked - they expand. In the same water, if you put a ball of dough - the dough remains (doesn't expand). After some time it dissolves and mixes with the water. [Analogy: different substances respond differently to the same environment - showing the nature of prakriti's diverse manifestations.]
Paramatma is satya (truth). It is advaya (non-dual), ekam (one). Satya, nitya (eternal). It is ananta (infinite), abhahiri (without limit). Now where is this Paramatma? Is He inside or outside? Neither inside nor outside - how is that? Actually...
Knowing oneself is special (pratyeka). Knowing everything else and revealing it - that is para (the higher). This Paramatma is referred to as jivama too - therefore pratyeka (individual). He (the soul) is prashantas (peaceful) - meaning free from the three gunas...
If one wants to understand this, receiving the dust of the feet of great souls (mahanubhavula pada-dhuli abhishekam) will make it clear. That means - understanding comes through serving the great ones. 'Yajnam, danam, tapas, homam' - yajna, charity, austerity, fire-ritual - various practices...
Going on the path of translation here - what else is the problem? 'Yatruttama-shloka-gunanuvadhah prastuyate idam gramya-katha vidhatah' - where the glories of the Lord (uttama-sloka) are sung, there no ordinary talk (gramya-katha) exists. That which comes from ajnana (ignorance) - rajasic and tamasic thoughts - cannot stay.
This Bhagavatam is like a sacred learning. 'Think of it as a danda (staff)' - 'No! No! Not that danda!' we say. That means: only if the mind is fully placed there (on the Bhagavatam) does it become meaningful. Otherwise, not a word is understood. Without full attention...
We never said 'I will not be born' when we were a deer (in the previous birth of Bharata). Did we say 'no' when we left? Did we say 'this is my deer' at that time? And now - 'yashastrye amari' - therefore it is said: 'Adho aham. Tamas smritih mrigadha...' - fallen am I. The memory is stained with animal life.
'Tadiha kathana shrutabhyam labdha smritih yati atiparam adhvanah' - what must be done? One must do smarana (remembrance) of Paramatma. What is that? 'Tadiha kathana' - hearing and telling the lilas (divine stories) of Paramatma. 'Shrutabhyam' - through listening and recitation. This is how memory (smriti) of the divine is restored.
'Stri-sangha, stri-sangha-sangha' - who married whom, who left their wife, who left their husband, who got divorced - all this (gossip) is what we want. But what about...[Speaker contrasts gossip/worldly talk with the divine narratives of Bhagavatam, which alone have the power to restore spiritual memory.]
'You say there is sattva, but only sattva? Is that what you mean? I didn't forget - if sattva is more, then sattva also exists there. Even a small amount of it suffices - 'sparshi.' Rajas-tamas-tatvam vibhakta karmadrit' - karma seen through the lens of rajas and tamas divides...
Our vision does not go in a different direction. 'Rajas-tamas-tatva vibhakta karma drtvam' - we classify karma: 'these karmas are rajasic, these are tamasic, these are sattvic.' Already there is a classification system in place - we sort actions according to which guna dominates.
Aspiring for further gain - 'I want to earn more, I need to build something, I want pleasures, I must do this, I must do that' - we keep saying this. 'Ila paribhraman ee dariloh tirugutu bhavata bheema ya...' - thus wandering on this path, due to fear of the cycle of birth and death...
All the money in that container will be looted. You think the bundle is gone? No - they keep coming back. 'Your suffering is nothing. Shartham vilumpanti kunayakam balat - by force they plunder you (your merit, energy, time) - your false leaders strip you bare.'
'Todi endu egalai - like goats dragging a piece of cloth from you - your portion - they take and go. These six senses (shadindriyas) drag away what belongs to you, take what they need, and depart. That is our fate (gati).'
'Kochchitu gandharva-puram prayashchati prapasyati' - thus suffering, yet thinking: 'These (troubles) won't last forever - they'll pass in four days. I'll somehow escape and be free again, I'll be happy again.' This is the gandharva-pura illusion - seeing happiness that isn't really there.
After that, dravina (wealth) - how we stepped into this pit - with effort we keep falling deeper. If a treasure were found here, we could take the money and go - so 'dravinam' (wealth) comes next. After that comes attachment to 'atma-buddhi' (identifying the self with the body-mind)...
Hungry - there is some tree here: if you eat two or three (fruits), you'd think 'this doesn't taste good' and you'd move on. But this is the 'vishva-vriksha' (cosmic tree - Paramatma himself). If you eat of it (take shelter in Him), He takes you with Him - not just the hunger goes - the very thirst (for samsara) itself goes. 'Shudharchitah' - worshipped with purity.