బ్రాహ్మణుని పోయిన పుత్రులు: కృష్ణుడు అతీతం నుండి తెస్తాడు

Brahmin's Lost Sons: Krishna Retrieves Them from Beyond

bhagavatam Kandadai Ramanujacharya

కృష్ణుడు గురు దక్షిణగా సాందీపని మహర్షి మరణించిన పుత్రుని యమలోకం నుండి తీసుకొచ్చాడు. గురువుకు సరైన ప్రతిఫలం ఏమిటో చర్చించబడింది. 'ముల్లోకాలలో మంచి గురువుకు తిరిగి ఇవ్వగలిగేది ఏమీ లేదు' అని భాగవతం చెప్పింది - అయినా ప్రభువు అసాధ్యమైనది (మృతులను పునరుద్ధరించడం) సంజ్ఞగా చేశాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చిన గురువుకు కృతజ్ఞత తల్లిదండ్రులకంటే ఎక్కువ - తల్లిదండ్రులు శరీరమిచ్చారు, గురువు విముక్తి మార్గం ఇచ్చాడు.

Guru Sandipani's deceased son is retrieved by Krishna from Yamaloka as guru-dakshina. The session explores what truly constitutes proper repayment to one's teacher. The Bhagavatam says: "there is nothing in all three worlds that can repay a good teacher" - yet the Lord himself offers the impossible (restoring the dead) as a gesture. The teaching: gratitude to a teacher who gave spiritual knowledge exceeds even the gratitude to parents, for parents gave a body while the teacher gave the means of liberation.

← Prev Next →
Brahmin's Lost Sons: Krishna Retrieves Them from Beyond Kandadai Ramanujacharya bhagavatam

అందులో చెప్తున్నాడు జయ జయ జయ జయ కి అజాం అజిత దోష గృపీత గుణాం త్వమతి యదాత్మన సమవరుద్ధ సమస్త భగహ కాస్త భాష కూడా సంస్కృతం వస్తే కూడా ఏమి అర్థం కాదు. పదాలు అవే. పదాలు అవే. కానీ వాటికి తలలు తోకలు కట్ చేసి చెప్తారు వైదిక భాష అంటారు. వైదిక భాగ వేద వైదిక వ్యాకరణం తెలిస్తే అర్థమవుతుంది. వేదానికి వ్యాకరణం ఉంది కదా. ఆ వైదిక పరప్రక్రియ అని ఉంటాయి. ఆ వైదిక వ్యాకరణం అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఇందులో చూడండి ఉదాహరణ వచ్చిందయ్యా గురుభీత గుణాం అన్నాడు. గురుభీత కాదు ఇది గురుభీత. హా హా స్థానంలో వేదంలో భావం వచ్చేస్తుంది. గృహీత అంటే గృహీత అని అర్థం. ఇందులో జయ జయ జయ కి అజామ్. అజామ్ అంటే మాయను ప్రకృతిని. ప్రకృతిని నీవు గెలువు. అంటే మా నుండి తొలగించు. అజితా దేని చేత ఓడని పరమాత్మ నీవు ప్రకృతిని మా నుండి దూరం చెయ్యి. అంతరింపచేయి ఎందుకంటే దోష గుణీత గుణం అది ఎలాంటిది అంటే సత్వ రజస్ తమస్ అనేటువంటి గుణములతో దోషములుగా మా చేత ప్రవర్తింపచేసేది. అది గుణాలే. సత్వా మూడు ఉన్నాయి కదా ఆ మూడు గుణాలే. ఆ మూడు గుణాలు గుణాలతోటే మనను సంసారంలో ప్రకృతి బంధిస్తూ ఉన్నది కదా. వాటికి పేరు మాత్రం గుణాలు కానీ వాస్తవం కానీ దోషాలే. అందుకే దోష గృహ గుణాం దోషములుగా. గ్రహించబడేటువంటి గుణములు గల ప్రకృతిని జయ అజ్జితి నీవు తొలగించు గెలువు త్వమసి యదాత్మన సమవరుద్ధ సమస్త భగః

మరి మీరు మాత్రం ఆ పని చేయగలనా? అంటే నీవు యదాత్మన ఏ ప్రకృతి రూపంలో సం సం అవరుద్ధ సమస్త భగః భగ అంటే ఏమిటి? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజ అనేటువంటి ఆ రీతిని క్షణాం భగ ఇతీరణ. ఈ ఆ రీతికి భగము అని పేరు. ఈ భగవము కలవాడు భగవంతుడు భగవాన్ అంటాం. ఇతను సమమరుద్ధ సమస్త భగః యదాత్మన అన్నీ జ్ఞాన శక్తి ఉన్నాయి ఆరు ఈ ఆరింటిని స్వీకరించి వీటితోటి ప్రకృతి దోషాలను పరికట్టే వారవు అంటే నీవు ప్రకృతిని జయించగలవు. నీకు ఆ శక్తి ఉంది, జ్ఞానము ఉంది, బలము ఉంది, వీర్యము ఉంది, తేజస్సు ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్న నీవు మమ్ములను బాధించేటువంటి దోషములు నిండినటువంటి గుణములు కదా ప్రకృతిని. మా కోసం జయించు. తొలగించు. ఉపసంహరించు. సమస్త భగః అగ అగ జగదోకతాం అఖిల శక్తి అవబోధక. అగ జగదోకసాం. అగ అంటే స్థావరం. జగ అంటే జంగం. అగ జగదోకసాం అంటే స్థావర జంగమ స్వరూపం గల వాటికి అఖిల శక్తి అవభూతక. అలాంటి వారిలో అన్ని శక్తులను ఉద్బోధింప చేసేవారా అంటే స్థావరములకు కానీ జంగమములకు కానీ ఆయా శక్తులు ఎవరి వల్ల వస్తాయి నీవే శక్తిని కలిగిస్తావు, నీవే మళ్ళీ ఆ శక్తిని సోదర బలిస్తావు. అగ జగ దోకతాం అఖిల శక్తి అవబోధకా. తావర జంగమములకు సకల శక్తులను ఏర్పరిచేటువంటి మహానుభావ ద్వే కొచిత్ అజయ ఆత్మయాచ శరతః అనుచరేతు నిగమః నీవు మాయతో కానీ, నీ సంకల్పంతో కానీ, ఈ సకల చరాచర ప్రకృతిలో సంచరిస్తుంటే, ఆ నిగమం ముందే వేదం అది కూడా నీ వెంటనే తిరుగుతుంది.

నీ చేష్టను, నీ సంకర్పాన్ని, నీ శక్తిని అది అనుసరిస్తూ ఉంటుంది. అంటే ఇందులో అజయ ఆత్మన. ఇవన్నీ బాగా ఈ శ్లోకం మొత్తాన్ని జాగ్రత్తగా చదివితే మనకు ఏం జ్ఞాపకం రావాలి? వేరే మంత్రాలు ఏమైనా చదివి ఉంటే జ్ఞాపకం రావాలి, లేకుంటే మర్చిపోవాలి. సకల చరాచర జగత్తులోని స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచంలోని సకల శక్తులను ఏది ఉద్బోధిస్తుందో ఏ వేదములు పరమాత్మ యొక్క ఈలలను అనుసరిస్తూ ఉంటాయో అంటే యతోవాయుమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్వనంతి అవిసంవిశంతి తరువాత ఆ బ్రహ్మకు కూడా అన్ని వేదాలను ఎవరు బోధించారు? యో బ్రహ్మాణం విజధాతి పూర్వం యో వై వేదాంశ్చ రహినోతి తస్మై. ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క శృతి మంత్రాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. అందుకే శాస్త్రం ఏమిటి అంటే ఏమిటి అఖిలాన్ వేదాన్ అధీయానః అపి అపురాణజ్ఞః వేదాన్ నానువదతి అంటే అన్ని వేదములు చదివినా పురాణములు తెలియనివాడు వేదమునకు అర్థమును చెప్పలేడు. అలాగే అన్ని పురాణములు చదివినా వేదము చదవని వాడు పురాణములకు అర్థం చెప్పడు. ఏమిటి పురాణాన్ని వివరించాలి అంటే వైదిక జ్ఞానం ఉండి తీరాలి. వేద మంత్రాలకు అర్థం చెప్పాలంటే పురాణ జ్ఞానము ఉండి తీరాలి. ఏం చెప్తాడు? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్ మా ప్రమదః ఎందుకయ్యా? ఏం చెప్తాడు? ఎందుకు?

సత్యంతో ఎవరెవరు ఉత్తమ లోకాలు పొందారో పురాణాలు చెప్పారు. హరిశ్చంద్ర నరో రాజారంతి దేవః త్యాగంతో రంతి దేవుడు సిబి వీళ్ళంతా ఉత్తమ లోకాలు పొందారు. హరిశ్చంద్రుడు రాముడు రఘు దినీపుడు ఇక్ష్వాకుడు సత్యంతో పొందారు. స్వాధ్యాయంతో భృగు, భరద్వాజుడు, అత్రి వీళ్ళంతా ఉత్పంలో కలుపుకున్నారు. సరే చెప్పొద్దు. అలాగే నకళంజం భక్షయేత అంటారు. అంటే విషము పూసినటువంటి బాణము చేత కొట్టబడి దంపబడినటువంటి వేడి మాంసాన్ని తినకూడదు. ఎందుకు తినకూడదు? సస్తావు కాబట్టి అంటావా? తిన్నా వారు బతుకుతారు తినొస్తున్నారు అంటారు. అలా తిన్నటువంటి మనం చెప్పుకున్నాం శత్యాదులు కదా చెప్పుకున్నాం. వాడికి ఇలా నరకం వచ్చింది నీకు అలాగే వస్తుంది. రాజ్యం పోతుంది సంపదలు పోతాయి పోనీయా. ప్రతిదానికి దృష్టాంతం చెప్పాలి. ఆ దృష్టాంతం కూడా వాడికి అనుభవంలోకి వచ్చేది అయి ఉండాలి. వాడు నమ్మేది కావాలి. ఒప్పుకోగలిగేది కావాలి. ఇలాంటివి చెప్పాలంటే పురాణాలు. అందుకే నా పురాణజ్ఞః వేదమనువదతి. పురాణములు తెలియని వాడు వేదాన్ని చెప్పలేడు. వేదము తెలియని వారు పురాణములను చెప్పలేరు. అందుకే యో బ్రహ్మానం విదదాతి పూర్వం యోవై వేదాంస్య ప్రయునోతి తస్మై తం దేవానాం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే. ఏ మంత్రమే ఇది? బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మ వేదాలను బోధించినవాడు, ఆత్మ బుద్ధి ప్రకాశం మనందరి బుద్ధిని ప్రకాశింప చేసేటువంటి ఆ పరమాత్మను నేను శరణు పొందుతున్నాను మోక్షమును కోరి. ఈ మంత్రం యొక్క వ్యాఖ్యానమే ఆగజగ లోకతాం అచిరశిత్యవబోధక తే క్వచిత్ అజయ ఆత్మనాచితరత అనుచరే నిలమః బృహత్ ఉపలబ్ధమేతత్ అవయంతి అవసేతతయా యత ఉదయాస్తమయౌ వికృతేహ ముజివ అవికృతాత్ జాగ్రత్తగా యాద ముక్తికేత్యేవ సత్యం అని ఒక పేద మంత్రం ఉంది వాచారంభనం.

వాచారంభనం వికారో నామధేయం మూర్తికేత్యేవ సత్యం సర్వం కలివిదం బ్రహ్మ మేహ నాస్తి కించనం ఈ వేద మంత్రాన్ని ఈ శ్లోకం చెప్తుంది. అంటే ఏమిటి? జాగ్రత్తగా గమనిస్తే మనకు ఓ కుండ, ఓ చిన్న గురిగి, ఓ ముంత, ఓ చిప్ప, ఒక పెద్ద ఇల్లు. కదా? ఇవన్నీ దేని వికారాలు? మట్టి యొక్క వికారాలు. కదా? ఎన్ని మారినా మట్టే. మళ్ళీ ఇవి శిథిలమైతే అయ్యేది ఏమిటి? మట్టి. మట్టి నుంచే పుడుతున్నాయి. మట్టిగానే ఉంటున్నాయి. మళ్ళీ చివరికి మట్టిలోనే కరుస్తున్నాయి. కాబట్టి సత్యం ఏది అంటే ఇల్లు, వాకిలి, కుండ, గురిగి, ముంతా, చిప్ప అనేవి వాచారంభనం. పేరు మాత్రమే పేరుకు చెప్పుకుంటున్నాను అలాగే. మానవులు, మృగములు, పశువులు, పశువులు, క్రిములు, కీటకములు, లోకములు, సంపదలు, భోగములు, పుత్రులు, మిత్రులు. ఉత్త వాగాడంబరమే పరమాత్మ ఒక్కడే సత్యము. కదా? వాళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? అన్ని ఎక్కడి నుంచే పుట్టాయి, వాళ్ళు ఎక్కడికి పోతాయి? ఎక్కడికే పోతాయి, ఏ రూపాల్లో ఉంటాయి ఆ రూపాల్లో ఉంటాయి. ఇవన్నీ అసత్యములు మూర్తికే సేవ సత్యం. అదొక్కటే సత్యం అందుకే అంటున్నాడు బృహతు పరప్ సమేతతు అవయంతి అవశేషతయ. ఇంత పెద్దగా మనకు లభించేటువంటి ఈ ప్రపంచమంతా ఏమవుతున్నది? అవశేషతయా అవయంతి. చిన్న సూక్ష్మ రూపంగా ఒక దానిలో కలిసిపోతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఆవగింజల లక్షోభాగమై పరమాత్మ ఉదరంలో చేరుతాయి. అప్పుడు ఏముంది? ఆయనే ఉన్నారు. ఏమీ లేవు.

ఇవన్నీ ఉన్నట్టు కనబడుతున్న ఆ రూపమే. నీవు కుండను కుండగా చూసినా ఏమనుకోవాలి? మట్టి. మట్టే కుండగా మారినది. మట్టే చిప్పగా మారినది. మట్టే ఓ బురిగిగా మారినది. ఆ మట్టే ఒక ఇల్లుగా మారినది. మళ్ళీ ఇవి పూజితే మట్టే ఉంటుంది. తిరిగినా మట్టే తరిగినా మట్టే కనబడుతున్నా మట్టే ఆకారం కనబడకున్నా మట్టే కదా అలాగే ప్రపంచము ఉన్నా పరమాత్మే దేరుకున్నా పరమాత్మే అతని నుండే వచ్చాయి అతనిలోనే కలుస్తాయి అతని రూపంలోనే నిలుస్తాయి అందుకే బృహత్ ఉపలబ్దమేతతు అవయంతి అవచేతతయా సూక్ష్మ రూపంలో ఇవి కలిసి మెలిసి అందులో ఉంటాయి. చూడడానికి మాత్రం బృహదుపరాభం చాలా పెద్దగా కనబడతాయి. అనంత కోటి బ్రహ్మాండాలు అంటున్నాం యత ఉదయాక్తమయౌ వికృతేహ ముదివ అవికృతాత్. ముది వికృతాత్ అవికృతాత్. మట్టిలో మార్పు వచ్చినా మార్పు రాకున్నా అది మట్టే కదా. కుండైనా మట్టే కుండ కాకుండా మట్టే. ముద్ద చేస్తావు ఏమంటావు మట్టి. ముద్దను కుండ చేస్తావు మట్టి కుండ అంటావు. కుండను పొడి చేస్తావు మట్టి చేస్తావు. వికృతే అవికృతే వికారమును పొందిన వికారము పొందకున్న ముర్తికే సేవతది. ఇది మనకు ఈ మంత్రాన్ని ఇస్తున్నది. కథం అయథాభవతి భూమి దత్తపదానింద్రుణాం. ఆ అత ఋషయః ఆ యత ఉదయాస్తమయౌ వికృతేహ మృతి వా అవికృతాత్ అత ఋషయః దధుహు త్వయి మనోవచనాచరితం కాబట్టే ఋషులందరూ నిన్ను మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతోటి ఆచరితం అంటే ఆరాధించారు.

విస్తులందరూ త్రికరణములతో నిన్నే ఆరాధించారు. ఎందుకు? నిన్ను ఆరాధిస్తేనే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఆకాశంలో పెడితే కింద పడతాం. భూమి మీద పెడితే నిలబడుతాం. అంటే ఆధారం ఉంటే కాళ్ళు పెడితే ఉంటామయ్యా. గథంలో పెడితే ఏముంటాం? ఉండ అదే అంటున్నాడు చూడండి మనం ముందర కథం. అయధాభవంతి భువి దత్త పదాన్ మృణాం. మానవులకు భూమిలో కారు పెడితే ఎలా వ్యర్థమవుతుందయ్యా? నిలబడతారు. భూమి లేని చోట కాలు పెడితే పడిపోతాయి. అంటే అన్ని ప్రవృత్తులు నీ యందు ఉంచితే నిలుస్తాయి కానీ శూన్యంలో పెడితే ఏం నిలుస్తాయి? అర్థమైందా? నాస్తికవాదంతో ఉన్నవాడు పడిపోతాడు అని అర్థం. వాడు లేదు అనుకుంటూ వస్తే వాడు ఎక్కడ ఉంటాడో పడిపోతాడు. ఏదైనా ఉంటే ఉంటాడు. అడుగు పెట్టడానికి ఆధారం కావద్దు. మరి ఆధారం లేకుండా ఆధారం లేదని వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండాలి అన్నవాడు? పడిపోతాడు. భూమి మీద కారు పెట్టు నిలబడతావు. ఆ కారణంలో పెడితే పడిపోతావు. ఈ సంగతి తెలిస్తే ఋషులు తమ త్రిచరణములను నీ యందు ప్రవర్తింపచేశారు. కథమయధా భవంతి భువిదత్త పదాని రుణాం ఇతి తవ సూరయః త్ర్యధిపతేహే అఖిల లోక మలక్షపణ కథామృతః అబ్దిమవగాస్య తపాంసి జహుహు కాబట్టే స్వామి ఇతి తవ సూరయః సూరయః అంటే జ్ఞానుడు స్త్రీయధిపతేవే అంటే అధిపతి అలాగే వేదాధిపతి త్రయీ అధిపతి త్రిగుణాధిపతి త్రికారాధిపతి త్రిలోకాధిపతి త్రయీ అధిపతి అయినటువంటి తవ ఎలాంటి నీవు అఖిల లోక మలక్షపణ కథ అమృతాబ్ది. సకల లోకముల యొక్క పాపమును తొలగించగల అమృత.

అమృతమైన నీ కథా సాగరంలో మునిగి తపాంసి జబుకు. తపస్సులను విడిచిపెట్టండి తపస్సు అంటే ఇంకా. పరమాత్మ కలవ ఉండి తపస్సు ఎందుకు అండి? అర్థమైందా? భగవంతుని ఊరు పేరు కలవక స్మరించక భక్తి లేక జ్ఞానము లేక తపస్సు చేసుకుంటూ కూర్చుంటామండి. ఏముంది? భగవంతుడిని గట్టిగా పట్టుకోండి, తపస్సుతో పనేం లేదు. తపస్సును మాత్రమే పట్టుకుంటే భగవంతుడు రాడు. అందుకే తపామచి జగుహు వారి తపస్సులను వదిలిపెట్టారు. కిముత పునః స్వధామ విదుతాశయ కాల గుణాః పరమ భజన్తియే పదం అజస్త్ర సుఖానుభవం నిరంతరము సుఖానుభవాన్ని మాత్రమే కలిగించేటువంటి నీ దివ్య పాదములను భజంతియే ఏ భజంతి అర్థమైందా? నీ కథలు విన్నవారే తపస్సు వదిలిపెడితే ఇక నిరంతరం నీ పాదాలనే పట్టుకున్నవారు వదిలిపెడతారని వేరే చెప్పాలా? ఎలాంటిదంటే స్వధామ విదుత ఆశయ కాల గుణ నీ దివ్యమైనటువంటి తేజస్సుతోటి కాలమును త్రిగుణములను తొలగించి పారేచినటువంటి వారు అన్నమాట. నీ ధామను చేరి నిన్ను ఆశ్రయించి నిన్ను ఆరాధించి కాల ప్రభావాన్ని ప్రకృతి గుణాలను ఎవరు దూరం చేశారో పరమ భజంతి ఈ పదం. నిరంతరము ఆనందం మాత్రమే కలిగించేటువంటి మీ పాదపద్మములను భజించే వారి గురించి ఇంకేం చెప్పమంటారు? కిముతా ఏ కాల గుణాః అజత్రం అంటే మనకి ఇందులో యదా ఉష్ణల ఫలాతయా ఆపహా న శ్రుష్యతే ఏవ ఏవం విధి పాపం కర్మ న శ్రుష్యతే

పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల నిరంతరం తగిలేటువంటి వారికి ఎలాంటి పాపములు ఉండవు. సంసారంలో ఉన్న సంసారంలో ఎటువంటి ఎలాంటి గుణములు అంటవు. పరమాత్మ మాయ అతనిని మోహింపచేయదు. ఎలాగయ్యా? సంసారంలో ఉన్న వాడిని సంసారం ఎందుకు అంటదో? అంటే యదా పుష్కర పరాచః ఆకోన సృష్యంతే తామరాకు తామర ఎక్కడ ఉంటుంది నీటిలోనే ఉంటుంది కదా నీటిలోనే పొలిసిన పొలిసిన తామర ఆకు మీద నీరు నిలుస్తుంది. పుట్టింది ఆ పుట్టింది అట్టా మన మంట ప్రాబ్లం అది పుట్టింది అట్టా నేను అది అంటారు మనం పుట్టింది సంసారంలోనే ఇది మన కంఠ ఎప్పుడు ఆయన అంటే నాళము మూలము నీటిలో ఉంటే ఆకు నీటిలో నీరు నిలవుతుంది, అది కాస్త పోయింది అనుకోండి ఆకు నీటిలో మునుగుతుంది. అలాగే పరమాత్మను ఆశ్రయించిన వాడికి సంసారంలో ఉన్న సంసారము అంటారు. పరమాత్మను ఆశ్రయించలేదు. అలా అంటాడలేదా పుష్కర పరాధ్యాపహన త్రిప్యతే ఏవం ఏవం విధి పాపం కర్మ నలిప్యతే. పరమాత్మ యొక్క ఈ స్వరూపాన్ని తెలుసుకున్న వాడికి పాప కర్మ అంటదు న కర్మన లిప్యతే పాపసేన. ఏ వాక్యమే పపకేన అంటే ఏంటి పాప కర్మతో అతను అంటుబడడు న కర్మన అరిత్రితే పాపకేన తత్ సుకృత దుస్ఫూర్తే దునుతే అలాంటివాడు సుకృతాన్ని దుస్కృతాన్ని తొలగిస్తాడు. తంహ వావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమ కరవం. ఇలాంటి వాడు ఎప్పుడూ విచారించడు. పరితపించడు ఏమని అయ్యో నేను మంచి పని చేయలేకపోయానే.

అయ్యో నేను పాపం చేశానే అని భగవంతుడిని ఆశ్రయించిన వాడు పరితపించడు. భగవంతుడిని ఆశ్రయించిన వాడికి సంసారంలోని మాయ అంటదు. భగవత్ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకున్న వాడికి ఎలాంటి పాపము అంటారు. వేరే వాక్యాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యధా పుష్కర ఫలాసః ఆపోన స్మిష్యంతే ఏవం ఏవం విధి పాపం కర్మ న స్మిష్యతే. ఇలా తెలుసుకున్న వాడినే పాప కర్మ అంటారు. న కర్మనాలి కృతే పాపకేన తత్ సుకృత దుష్కృతే ధృజుతే. అతను పాప పుణ్యములను తీసి పారేస్తాడు. సంభవావ నాకపతి అలాంటివాడు ఇలా విచారించడు. ఏమని కిమహం సాధునాకర్వం అయ్యో నేను మంచి పని చేయలేకపోతినే కిమహం పాపమకర్వం. నేను పాపం చేశానా? ఇలాంటి ఆలోచనలే వారి మనస్సులో రావు. ఎందుకు రావు? పరమాత్మే ఆ హృదయంలో ఉన్నాడు కాబట్టి. ఇలా సుఖం ధృతయైవ స్వసంతి అసుకృతః యది తే అనువిధా మహదహమాదయః అండవ సృజన్ యదనుగ్రహతః పురుష విధః అన్వయోత్ర చరమః అన్నమయాదిషు తతత పరం త్వమథ చిదీషు అవశేషమధం. ఇందులో ఇంకో రహస్యం చెప్తున్నాడు ధృతయైవ స్వసంతి అసుభృతః యతితే అనుజితా పరమాత్మ నీ స్వరూపాన్ని నీ అనుగ్రహాన్ని నీ శక్తిని నీ లీలను ఎవరైతే తెలుసుకోరో ఎవరు నీ ప్రభావాన్ని తెలుసుకోరో ఎవరు నిన్ను నిరంతరం స్మరించరో అలాంటి వాళ్ళు అసుహృతయా అసుహృతః ధృతయ దివ స్వతంతి. వాళ్ళు కేవలము ప్రాణము కలిగి ఉంటారు. ప్రాణము కలిగి ఉన్నట్టు గుర్తేమిటి?

ఉచ్వాస నిశ్వాసలు తీస్తూ ఉండాలి. కదా? కేవలం ఉచ్వాస నిశ్వాసలు తీయడమే ప్రయోజనమైతే వారిని ప్రాణులనే బదులు తోలు పిత్తులందాము అన్నాడు. ఉంటాది కదా? అవును అవును వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒత్తు ఉంటారు. పోయి మంట మండటానికి ఇనుము చేస్తారు పని చేస్తారు కదా. ఆ తిత్తిని ఇలా ఒత్తుతుంటే మంట మండుతుంది కదా. అదే అదే బాబు. అందుకే అదే మాట ఇందులో ధృతయః అన్నాడు. ధృతయః అంటే కోరుతిత్తుడు. అసుతృప తమ ప్రాణాలను తాము తృప్తి పొందించుకోవాలని మాత్రమే అనుకునేవారు. అంటే శరీరాన్ని పోషించుకోవాలి, దీనికి మంచి ఆహారం అందించాలి, అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలి, ఉన్న నాలుగు రోజులు మంచిగా బతకాలి అని మాత్రమే అనుకొని పరమాత్మ గురించి ఏమి మాట్లాడకుంటే తెలుసుకోకుంటే. వాళ్ళు గాలి విడిచి పీల్చే తోలు తిత్తులే అంటున్నారు, చర్మ భస్త్రి కాదు ఎంత చర్మ భస్త్రి కాక అని చెప్తారు మనం పవన కుంభిత చర్మ భస్త్రి కాక రహరా చరిత్రలో పరమాత్మను. స్తోత్రం చేయని వాళ్ళు పలకని వాళ్ళు పవన కుంభిత చర్మ భస్త్రి గాక పరమేశు పొగడని వక్రంబు వక్రమే ధమ ధమ ధ్వని తోడి అక్క గాక సందేవి గులవుడా అయితే అతన్నే ఎందుకు స్తోత్రం చేయాలయ్యా అంటే మహదహమాదయః అండమసురుజన్ అంటే ఏమిటి? ప్రకృతిలో క్షోభ కలిగితే మహత్ తత్వం పుడుతుంది. మనం చెప్పుకున్నాం సృష్టి విధానం. మహత్ తత్వం క్షోభ కలిగితే అహంకార తత్వం పుడుతుంది. అహంకారము త్రిధా మూడుగా మారుతుంది. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం తోటి మనస్సు. సాయస అహంకారం తోటి ఇంద్రియములు. తామస అహంకారం తోటి పంచభూతములు. కదా మళ్ళీ వాటి నుండి తనుమాత్రలు అంటాం మనం తనుమాత్రలు పంచభూతములు ఇవాళ కలిస్తే పంచభూతములు పంచ తనుమాత్రలు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ గుణములు అంటే విషయములు. ఇలా మొత్తం 24, 25 అయితాయి. ఇవన్నీ దేని వలన? ప్రకృతి క్షోభతో మహత్తు మార్చు భవంత అహంకారం వాటితో ఇవన్నీ ఇవన్నీ కలిసి ఏం చేశాయి? అండమును సృష్టించాయి. దాన్ని ఏమంటాం? బ్రహ్మాండము అంటాం. ఇవి అండమును

ఎలా సృష్టించాయి? యదనుగ్రహతః కదా? పరమాత్మ అనుగ్రహం తోటే ఇవన్నీ అండములు సృష్టించాయి. మహదహం అహమాదయః అండమ సృజన్ యత్ అనుగ్రహతః. పురుష విధాన అన్వయ త్ర శరమః అన్నమయ విసుయః అర్థమైందా? కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని ఐదు కోశములు. అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అన్నాద్దేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంభృశంతి తద్బ్రహ్మ మళ్ళీ ప్రాణో బ్రహ్మే దివ్య ధ్యానాత్ ప్రాణార్ధేవ కల్విమాని భూతాని ధ్యాయంతే ఏం చెప్తున్నాడు ఇతరం వరుణముపసదాదా అదీతి భగవో బ్రహ్మేతి సగుంభో వాచా అపసా బ్రహ్మ విజిజ్ఞాతస్వా తపో బ్రహ్మేతి తండ్రి గారిని కుమారుడు అడిగాడు అయ్యా పరబ్రహ్మ అంటే ఏమిటో చెప్పండి అంటే ఇది చెప్తే అర్థం కాదురా తపస్సు చేసి తపస్సులో తెలుసుకో తపస్సే పరమాత్మ కొంచెం హింట్ ఇవ్వండి నేను తెలుసుకుంటా అన్నాడు. మొత్తం చెప్పొద్దు కొద్దిగా హింట్ ఇవ్వండి అంతేనా హింట్ ఇస్తాం కదా యతో వాలిమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్రయంతి అభిసంబితంతి తద్బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరి నుండి ఈ సకల చరాచర జగత్తు పుడుతున్నదో, జగత్తు ఎవరితో బతుకుతున్నదో, బతికిన జగత్తు ఎవరిలో లీనమవుతున్నదో అది బ్రహ్మ. ఓ చింతేనా అన్నం బ్రహ్మే అన్ననే బ్రహ్మాన్ను ఎందుకంటే అన్నం తోటే పుడుతున్నారు అన్నం తోటే పోగుతున్నారు అన్నంలో కలుగుతున్నారు. అంటే చివరికి అన్నం కూడా పోతుంది కదా రా బ్రహ్మ పోదురా ఊహ అలాగా అయితే మనో బ్రహ్మే దివ్య జానా మనసా బ్రహ్మ మనసు మనసే బ్రహ్మ దాంతోటి పుతా దాంతోటి వస్తారు అది కూడా సూక్ష్మాకారంలో పోతుంది కదా రా ఆ ఆ రా రా అయితే ప్రాణో బ్రహ్మే దివ్య ధ్యానాత్ ప్రాణమే బ్రహ్మ ఎందుకు ప్రాణం తోటే పుడతాం ప్రాణం తోటే బతుకుతాం ప్రాణంలో కలుస్తాం మరి ఆ ప్రాణం

కూడా ఇంకో దాంట్లో కలుపుతున్నాం కదా. ఓహో అది తెలవాలి కదా విజ్ఞానం బ్రహ్మే దివ్య ధ్యానాత్ అట్టైతే చేయలే కాబట్టి విజ్ఞానమే బ్రహ్మ. విజ్ఞానంతోనే పుడతాం, విజ్ఞానంతో భగుతాం, విజ్ఞానంతో సత్తాంతులే కలుస్తాం. నిజమే, మరి ఆ విజ్ఞానం కూడా ఒక ఆధారం కావాలి కదా. ఆ అర్థమైందండి. ఆనందో బ్రహ్మే దివ్య జానాత్. ఆనందాబ్దేవ కల్విమాని భూతాని ధ్యాయంతే అయితే ఆనందమే బ్రహ్మ. ఇప్పుడు దారికొచ్చావు. బ్రహ్మ అంటే ఏమిటి ఆనందం. ఇలా మనకు మన శరీరం. తీరంలో కూడా ఐదు కోచాలు ఉన్నాయి. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ప్రతి కోచము మొదలు మొదలు అన్నముతో ప్రారంభిస్తాం. అన్నంతోటే ప్రాణం కదా? ప్రాణంతోటే మనస్సు. మనస్సు తోటే విజ్ఞానం. ఆ విజ్ఞానం తోటే ఆనందం. కొంచెం ఆలోచిస్తే నట్టింగ్ ఏం లేదు. కొద్దిగా ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనం బగులుతున్నాం కదా దేనితోటి? అన్నంతోటే. అన్నంతోటే ప్రాణం బాగా ఉంటుంది కదా. ఈ ప్రాణం బాగా ఉంటే మనస్సు ఏర్పడుతుంది. మనస్సు బాగా ఉంటే తెలివి వస్తుంది. తెలివి వస్తే ఆనందం వస్తుంది. ఇవన్నీ అక్కడికి పోతాయి. మామూలే కొద్దిగా ఆలోచించాలి మనం చేస్తున్నాం అనేదే కానీ అది దొరికిపోము మనం. చాలా సింపుల్ అన్నమాట. దీన్ని మనకు బోధించడానికి సుందరకాండ సారస్పష్టంగా చెప్పాడు. హనుమంతుడు మొదలు లంఠలో రావణాసురుని పాకచారం అన్నచారం మొదలు చూశారు భోజన స్థానం గమనించండి. కాదు భోజన స్థానం చూసిన తర్వాత దివంగతం వాయు పద ప్రతిస్తుతం పుష్కర విమానాన్ని చూశాడు. కదా మనోమయం ప్రాణమయం చూశాడు. దాని తర్వాత విమానం ప్రాణమయం. దాని తర్వాత ఆ నాట్యాలు, గానాలు, వేదాలు, యజ్ఞాలు, యాజ్ఞాలు అన్నీ చూశాడు ఈ జ్ఞానం.

చివరికి అశోక వనం చూశాను. అశోకం అంటే ఆనందం. అదని ఇంద్రకాంత అంటే పట్టి బొచ్చా అని చెప్పింది దేవుడు. గురువు గారు మనకు తత్వాన్ని చెప్పడానికి అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ పోషాలను బోధించి ఆనందమే పరమాత్మ స్వరూపము. ఏక పురుష విధాన్నమయః తస్మిన్నయమ్మరోమయః అయినా ఈ వేదం లేదా వేద మంత్రాలు చెప్పు అందులో ఉందా విడిస్తా చూద్దాం మనకి అందులో చాలా స్పష్టంగా చెప్తాడు ఏ తవాయేష పురుషోన్నమయః తవాయేష పురుషోన్నరసమయః తస్మిన్నయం పురుషో మనోమయః అంతరేణ తాలుకే ఏ దర్శనం ఇవా వలంబతే ఏదో వేంద్ర యోనిని యత్రా సౌకేశాం పోలి వస్తతే అదే వస్తున్నారు యపో చితీర్షక పాలే అదే అర్థం అన్ని వేద సృష్టిలే వాక్యాలు అవే. అయం పురుషః యత్ర అన్నమయః అయమే పురుషః యత్ర మనోమయః అయమే పురుషః యత్ర ప్రాణమయః యత్ర విజ్ఞానమయః అయమేవ ఆనందం అందుకే ఏమంటున్నారంటే కిముత పురుషవిధ అన్వయః అత్ర అత్ర పురుషవిధ అన్వయః ఈ ఐదింటిలో అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ పోచములలో పురుషమయం ఉంది పురుషుడు జీవుడు వీడు ఐదింటిలోకి తిరిగి అంత్యములో ప్రవర్తిస్తాడు. అంత్యం ఏమిటి? ఆనందం. అదే అందుకే ఏటి జీవంతమానందః నలం వరస చతాదపి కళ్యాణి బత గాజేయం లౌక్య ప్రతిపాతిమా ఏటి జీవంతమానందః నరం వర్షచ తాని సీతమ్మ ఏముంది? రాముడు క్షేమంగా ఉన్నాడో ఇవాళ వస్తున్నాడో అని మాట చెప్తే హనుమంతుడు ఎగిరి గద్దే సీతమ్మ. అబ్బా ఈ సామెత కరెక్టే.

బ్రతికి ఉండను సుఖములు బరేయవచ్చు అంటాం తెలుగులో దాన్ని ఏటి జీవంతమానందః నర నరం వరుష శత బతికుంటే ఇవాళ కాకుండా నూరేళ్లకైనా ఆనందం లభిస్తుంది. ఆనందాన్ని పొందుతాం కాదు, ఆనందమే మనల్ని పొందుతుంది. అయ్యా, ఆనందం మన దగ్గరికి వస్తుంది, మనం అక్కడికి పోం. అర్థమైందా? భగవంతుడే మన దగ్గరికి వచ్చి తీసుకొని పోతాడు. మనం అక్కడికి వెళ్ళలేం. అక్కడికి వెళ్ళలేం. ఎక్కడ వెళ్తాం? ఆయన వచ్చి చేయి పట్టుకొని పోతే చేరుదాం తప్ప మనం ఎక్కడ పోయేది? అందుకే రాముడే వచ్చి తీసుకొని మరిగిపోయాడు వెనక్కి. అంతా అదే రామాయణం అంతా వేరే ఇంకోటి ఏం లేదు పేరు కథ. ఆ భాగం మనం కొద్దిగా విసిరేపిస్తుంటే అంతా వేరే అని అలా పట్టుకోవాలి ఎప్పుడదో. చెరుకు నుంచి చెరుకును బాగా పిండితే రసం వస్తుందే ఇలా పిండితున్నా కొద్ది అలా రసం వస్తే హాయిగా మన గోర్గులను గుడుకుంటూ అందుకే అంటున్నాడు యహ పురుషః ఏది తే పరదత్పరం త్వమధా శరమహా అన్నమయాది సుయః అన్నమయాదులలో అన్నమయాది కోసములలో ఏది చివరిదో చివరిది ఏది ఆనందమయం సత్ర పురుష. ఈ జీవుడు అక్కడ అన్వయిస్తాడు. అన్వయోత్త జలమః అన్నమయా విపియః సదర సత్పదం త్వం అద యదేషు అవశేతం వృతం నీవు సత్తు కంటే పరము అసత్తు కంటే పరము. కాదు కారణము కాదు కార్యము కాదు సత్ అసతః పరం అంటే మనకు ఆ సూర్యా నామతే లోకాః అన్వేన తమసావృతాః కాస్తే ప్రేత్యభిగచ్ఛంతి ఏకేచ ఆత్మహనోజనః ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆతుర్యములు అనేటువంటి నరకములకు పోతారు అని వేరే వక్తం ఆత్మహత్య అంటే ఏమిటి ఆత్ ఆత్మ ఏదో తెలుసుకోలేకపోవుతే ఆత్మ. కాదా? పుట్టి తచ్చే శరీరాన్ని ఆత్మ అనుకోవడమే ఆత్మ. అంటే దేహాత్మాభిమానం ఉన్న వాళ్ళందరూ ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ

ఎక్కడికి పోతారు? ఆ సూర్యా నామ సేలోకా. ఆ నరచ లోకానికి వీళ్ళంతా పోతారు. తాం సే ప్రేత్య అభిగచ్ఛంతి ఏకేచ ఆత్మనోజనాః నకేచి దిహావేదీత్ మహతీ వినష్టిహి. ఈ ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని సక్రమంగా తెలుసుకోకుంటే ఇంతకంటే మించిన నష్టం మరొకటి ఉండదు. మనకు పెద్ద నష్టం ఏమిటి? పరమాత్మను ఆత్మను తెలుసుకోకపోవుటే. నకేతి దిహ అవేదీత్ మరతి వినశ్చితి. ఇహ న అవేదీత్. ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకపోవుటే పెద్ద నష్టం. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే నష్టం. ఇంకేం కాదు అదే ఆత్మ ఐక్య. నాకేది దిహా వేదీత్ మహతీ వినతి ఏతద్ విదుహు అమృతాస్తే భవంతి. ఏతద్ విదుహు ఎవరికి ఆత్మ జ్ఞానం ఉందో ఎవరికి పరమాత్మ జ్ఞానం ఉందో వారు అమృతా భవంతి. అలాంటి వారు మోక్షాన్ని పొందుతారు. తే భవంతి అత ఇతరే దుఃఖమేవా పుర్వంతి. అలా ఆ ఆత్మ తెలుసుకొని వాళ్ళు దుఃఖాన్నే పొందుతారు. సవాయేత పురుషః అన్నరతభయః ఇలా. ఇలా దుఃఖము పొందేటువంటి వాడు అన్నరసమయ్యా. అంటే కేవలము అన్నరసముతో బ్రతికేటువంటి వారంటే ఎవరు? ఇది తిప్పుకోవాలి జాగ్రత్తగా వెనకే కేవలం మేము అన్నం తింటాం బతుకుతాం అనుకున్న వాళ్ళు ఏం చేసుకుంటున్న వాళ్ళు అన్నమాట ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వాళ్ళు దుఃఖాన్ని పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఆనందం అనేది పొరపాటున కూడా రాదు. వేదము అన్న తల్లి లాగా తండ్రి లాగా చిన్నగా పిలిచి రారా. పాడైపోకురా చెడిపోకురా తెలుసుకోరా అని ఎంతో ఆటితో తల్లి చెప్తూ ఉన్నది అదే మా దగ్గర చెప్తున్నాడు పరమ. పురుషవిధః త్వమథ యదేచు అవశేషమృతం ఉదరముపాసతే యఋషివర్మదు కూర్పదృశః పరిసర పద్ధతిం హృదయం ఆరుణయః దహరం త ఉదగాత్ అనంత తవ ధామా శిరః పరమం

బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ట అంటాం మనం దానికి అర్థం. శిరః పరం తస్య యజురేవ శిరః. చెప్పరా బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ట ఏమిటి పుచ్ఛం అంటే శిరస్సు ఏమిటి బ్రహ్మ. దీన్ని ఆశ్రయిస్తారు ఆ భావాన్ని ఉదరం బ్రహ్మేతి శాస్త్ర రక్ష ఉపాసతే పరమాత్మను ఆరాధించే విధానం ఆరాధించే విధానం. కొందరు మహానుభావులు మనకు ఉదరంలో నాభి దగ్గర ఓ చక్రం ఉంటుంది మణిపూరం అంటాం. ఈ మణిపూర చక్రంలోనే పరమాత్మ ఉన్నాడని ఆరాధించేవారు కొందరు. అక్కడ కాదు, దహరంలో హృదయం ఉంది కదా, దహరంలో చూడండి. దహరాకాశంలో అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ అతన్ని ఆరాధించాలనే వాళ్ళు కొందరు. అదే అంటున్నాడు ఉదరముపాసతే య ఋషివత్వతు కూర్పదృచ కూర్పదృచ అంటే సూక్ష్మ దృష్టయః అని అన్నారు. సుభదృష్టి గల మహానుభావులు ఋషులు ఉదరములో ఉండేటువంటి మణిపూర చక్రంలో వేయించేసి ఉండేటువంటి పరమాత్మను ఆరాధిస్తారు. పరిసర పద్ధతిం హృదయం ఆరుణయః దహరం ఆరుణులు అంటే సూర్యోపాతకులు హృదయంలో ఉన్నటువంటి దహరాకాశాన్ని హృదయం బ్రహ్మేతి ఆరుణయః బ్రహ్మాహైవేతాహిత ఊర్ధ్వం వా ఏతదుపసర్పంతి సత్ స్థిరః అశ్రయత్ ఏదమస్మిన్ బ్రహ్మపురే నహరం పుండరీకం వేజ్మా ఉంటుంది వేదం దహరం పుండరీకం పద్మం లాగా ఉంటుంది అందులో స్వామి వేయించేసి ఉంటాడు దహరః అస్మిన్ అంతరాకాశ దహరం అంటే ఏమిటి అంతరాకాశం హృదయాంతరగతమైనటువంటి ఆకాశానికే దహారమని పేరు. అక్కడ వేచి ఉండేటువంటి పరమాత్మను ఆరాధించేటువంటి మహానుభావులు ఆరునయః వాళ్ళ పేరు. ఈ విధంగా వాళ్ళు.

పరిసర పద్ధతిం హృదయ మారుణయః దహరం తత ఉదగాత్ అనంత తవధామ తిరః పరమం పునరిహయత్ సమేత్య నపతంతి వృతాంత ముఖే అలాంటి వారు. ఇలా నీ అసలు స్వరూపం ఆశించే వాళ్ళు మళ్ళీ ఈ సంసారంలో పడరు. కృతాంత ముఖే నపతంతి. యముడి నోట్లో వాళ్ళు పడరు. ఎవరు నీ స్వరూపాన్ని యదార్థంగా తెలుసుకొని ఆరాశిస్తారో అలాంటి వారు మళ్ళీ సంసారంలోకి ప్రవేశించరు. ఎవరు దాన్ని తెలుసుకోక శరీరాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని మాత్రం ఆరాశిస్తారో అలాంటి వారు మాటిమాటికి పునరపి జననం. పునరపి మరణమని ఈ లోకంలో తిరుగుతారు. ఉదగాదనంత తవధామ స్థిరఃపరమం బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్వదహరే అనంతాక్యం అలాంటి దాన్నే తహరో నామాత్మిన్ అంతరాకాశః ఈ భావం చెప్పాడు ఇప్పుడు పునరిహయత్ సమేత్య నపతంతి కృతాంతముఖే స్వకృత విచిత్ర యోయుచు విసన్నివ హేతుతయా తరతమస్య కార అనలవతు స్వకృతానుకృతిహి తాము ఆచరించేటువంటి పుణ్య స్వకృత విచిత్ర యోనిటి. ఏమర్థం? తాము ఆచరించేటువంటి పుణ్య పాప కర్మలను కారణముగా చేసుకొని మంచి చెడు రకములైన అనేక జాతులలో అనేక రూపాల్లో మనం పుడుతున్నాం. విచిత్ర యోనిషు మనం పుడుతున్నాం ఎలా స్వకృతం ఆయన తప్పేం లేదు ఆయనకు ఏ సంబంధం లేదు పుడుస్తా నిర్లేప అలా కూర్చుంటాడు జోకుతాడు ఆ సరే నువ్వు ఇక్కడ వీడు నావాడు, వీడు బరాయి వాడు ప్రశ్న లేదు. ఆ పని చేసుకున్నావా అక్కడ కొట్టు, పుణ్యం చేశావా ఇక్కడ. నాకు రెండు లేవు అంటే నేను తిప్పుతాను. పుణ్యపాపే విధూయ నిరంజనా పరమ సామ్యం పై అయ్యా నాకు రెండు లేవు అయితే రా కాబట్టి స్వకృత విచిత్ర యోనిటు విసన్నివ కేతుతయా అంటే దీన్ని కారణముగా తీసుకొని అదే మాట చెప్తాడు ఏకో దేవ

సర్వభూతేషు కూడా సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ వేదం ఎంత స్పష్టంగా చెప్తున్నది పరమాత్మ ఒక్కడే కదా. అతనే సర్వభూతముల యందు అంతర్యానిగా ఉంటాడు. సర్వభూతములలో ఆ మహానుభావుడే వ్యాపించి ఉంటాడు. కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలః నిర్గుణత్యః. తను సర్వ కర్మ అధ్యక్షుడు. సర్వభూత అధివాసుడు. అందరిలోనూ ఉంటాడు. అందరూ ఆచరించే ప్రతి కర్మకు అతనే అధ్యక్షుడు. సర్వభూతాధివాసః సాక్షి చేత అతనే సాక్షి అతనే జ్ఞాన స్వరూపుడు కేవల నిర్గుణత్య అతనికి కర్మలు ఆచరించడానికి కావలసిన ఏ గుణాలు లేవు. ఈ మంత్రము యొక్క భావాన్ని మనము విసన్నివ కేతుతయా తరతమతః చకాతి అనలవతు. నీవే ఆయా కర్మలు ఆచరించిన వారు అనుసరించిన ఆయా దేహములలో కూడా నీవే ఒక. అయినప్పుడు ప్రశ్న ఏమిటి? పాపము చేసిన వారు తాను చేసిన పాపముతో పాపపు ఆకారంలో కుడితే అలా పుట్టిన పాపపు ఆకారములో ఉన్న నీకు ఆ పాపం ఎందుకు అంటాడు మరి? అక్కడ నువ్వు ఉన్నావు కదా. మా కడు ఉన్నావు కదా. సంసారంలో మేము ఉన్నాం. పాపం మా కడు ఉన్నాడు. సరే మరి నా లో నువ్వు ఉన్నావు నీకే ఎలా ఉంటావ్ అంతే చెప్తున్నాడు సరతమశ్యకాతి అనలవతు స్వకృత అనుకృతి అగ్నిహోత్రం ఉంది అన్నీ తెలుసు దానికి ఏది అంటావ్ కట్టెకు నిప్పు పట్టుకొని ఉంది కదా? కట్టె వంకర ఉంది. మంట కూడా వంకరమైపోతుంది. అయితే నిప్పు వంకరేనా? అలా ఉంటుంది. కట్టె గుండ్రగా ఉంది, మంట గుండ్రగా వస్తుంది. నిప్పు గుండ్రగా ఉండును అన్నావా? అనరా వస్తుంది. నిప్పు అన్నిట్లో ఉంటుంది, అన్నిటినీ తింటుంది. తాను దేన్ని ఆశ్రయించిందో దాని ఆచారాన్ని తాను పొందుతుంది. కానీ దానికి ఏదో అషం ఉంటుంది.

దోషమంతా కట్టేది. కట్టే వంకర ఉందంటాడా నిప్పు వంకర ఉందా ఎవడన్నా మడుకుంటే మంట చూసి ఆ కట్టే వంకర అంటాడా ఆ నిప్పే వంకర అండి అంటాడా. అనరు. ఆశ్రయించుకొని ఉన్న నిప్పుకు ఏది ఓట లేదా అంటారో. అంతరాత్మగా ఉన్న నీకు కూడా ఏ దోషం ఉండదు. అది మాకే పాపాలని మాకే అద్భుతాలని మాకే ఆ బాధలన్ని మాకే మాలో ఉన్న నీకు ఏ బాధలు తరతమత్య కాచి అనలవతు స్వకృతానుకృతి చేసిన దాన్ని అనుసరిస్తా ఉంటుంది. నేను భగవంతులా నీవు లేవు అవును నేను లేను అంటారు. బాయ్ బాయ్ అయ్యో కాదు స్వామి నువ్వే నాధుడు ఆ నేనే నాధుడు. స్వకృత అనుకృతి స్వకృతం చేస్తే ఆహా అంటావు నిన్ని ఇచ్చిన ఆహా అంటావు. ఏ ఏ ప్రధానం అనేది అదా వితథ వితథాసు అమూషు అవితథం తవ ధామ సమం వితథాసు అమూషు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సకల లోకములు సకల కర్మలు అన్ని విచిత్రములు వితథములు అయితాయి అంటే అబద్ధములు అయితాయి, వ్యర్థములు అయితాయి, నశిస్తాయి, అందులో నువ్వు ఒక్కడివే అవి తథా సత్యము ఉంత్యము ఎవరు నీవు మాత్రమే. జధా స్వామి ఇటు అవితధం తవధామా నీ నామ ఒక్కటే పరోపదం ఒక్కటే సత్యము నిత్యము. అవితధం తవధామా సమం విరజదియా అన్వయంతి అభివిపణ్యవ ఏకరసం ఇలాంటి నీ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటారు? విరజతీయః మురికి బుద్ధి లేని వారు తెలుసుకుంటారు. అంటే పాపము లేని వారు. పరిశుద్ధమైన బుద్ధి గలవారు మాత్రమే తెలుసుకుంటారు వారే అన్వయంచి నీలో చేరుతారు అపివిపన్యవః నిత్యము స్తుతిశీలాః విపన్యవః అంటే ఏమిటి? స్తుతి తీరులు నిరంతరం నిన్ను స్తోత్రం చేసేటువంటి పరిశుద్ధ బుద్ధులు మాత్రమే నిన్ను తెలుసుకుంటారు ఏకరసం. ఒకరిది ఆనందం కదా. రేపు ఆనందం అలాంటి ఆనందం నిన్ను అన్వయంతి చేరుతారు. స్వకృత పురేషు అమీషు అవహిరంతర సంవరణం తవ పురుషం వదంతి అఖిల శక్తి దృతః అంశకృతం.

స్వకృత పురేషు అర ఇష్టం కొంచెం మరు వస్తుంది. మనమందరము ఆయా శరీరాల్లో ఉంటున్నాం కదా. మానవుడని, దేవతని, రాక్షసుడని, పశువని, పక్షని, మృగవని, కీటకవని ఈ ఈ దేహాలన్నీ న్యాయంగా ఆత్మకు ఇల్లు. పురాలు నగరాలు కాదు ఎవరి పురాన్ని వాడే కట్టుకుంటాడు. స్వకృతపురేషు అంటున్నారు. ఆయన ఏమి ఇవ్వడు మనం ఉండే ఇల్లును మనమే కట్టుకుంటాం. మన శక్తి బట్టి ఒక అంతస్సు, రెండంతస్సులో, మూడో అంతస్సులో మరి పాలరాయి మట్టిరాయి లేదా నాది బండలు అంటా ఏమో బండలు ఏజీ లేకుండా ఉత్తమ అంటే వెళ్తాం. డబ్బు లేకుండా ఏం చేస్తాం ఉత్తమ అంటే డబ్బులు బాగుంటే పాలరాయి వెళ్తాం లేకపోతే ఇంకేదో ఇంకేదో అది మారిపోయినా అది రనే ఏదో అంటాం కదా అవన్నీ ఎవరో పెట్టుకుంటాం మనమేం కట్టుకుంటాం. పుణ్యం చేసామనుకోండి ఎన్నో జవతాలుగా పుట్టాం, పాపం చేసాము పశువులో పశువులో కొంచెం అది కొంచెం ఇది మనం చూడకూడదు. అంతే ఈ పురం ఉంది, ఈ పురమే ఈ పురాన్ని ఎవరు ఏ పాడు చేసుకున్నారు? స్వకృత పురేటు అంటున్నారు అందుకే అమీటు అబహిరంతర సంవరణం ఇందులో అబహిహి అంతః అసంవరణం. పరమాత్మ లోపల ఉన్నాడా వెలుపల ఉన్నాడా? అంటే లోపల లేడు వెలుపల లేడు కాదు కాదు లోపల ఉన్నాడు వెలుపల ఉన్నాడు. ఇదేమిదయ్యా అథం తప్పు లేదు ఆయనకు కావాలని మనకుంది ఇల్లు ఆయనకు లేదు. మనలో ఆయన ఉన్నాడు. మన వెలుపల ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. మరి వెలుపల ఉన్న వారికి ఆవారం ఏమిటి, తప్పేమిటి? లేదు. లోపల ఉన్న వారికి? కాబట్టి అంతః భగిత్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స చెప్పినట్టుగా అసంవరణం తవ పురుషం వదంతి అఖిల శక్తి కృతః అంశ కృతం ఈ జీవుడు. నీ అంశతో వచ్చిన వాడే. అన్ని శక్తులు కల నీ అంశతోటే ఈ పురుషుడు వచ్చారని పెద్దలు చెప్తున్నారు. ఇది దుర్గతిం వివిత్య కవయః నిగమావపనం భవత ఉపాసతే అంహిం. నిగమావపనం అంగ్రిమత. వేదములకు మూలస్థానమైన నీ పావపనం అంటే బీజం నిత్య నిత్య దాచేటువంటి భూమి అన్నమాట. వేదములు నాటడానికి భూమిగా ఉన్నటువంటి నీ పాదపద్మమును

జ్ఞానులు ఉపాధి ఈ విషయం తెలుసుకొని ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి ఎవరి దేహాన్ని వాళ్ళే తెచ్చుకోవాలి వారు ఆచరించిన కర్మల వలన కలిగిన శరీరంలో కూడా వెలుపలా లోపల పరమాత్మ దాపరికం లేకుండానే ఉంటాడు ఏ ముసుగు ఉండదు. మొదల నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. భగవంతుడికి ఏ ముసుగు ఉండదు. భగవంతుడికి ఏ దాపరికం ఉండదు. భగవంతుడికి ఏ కప్పు ఉండదు. కప్పు అంతా మనకే. మానవాకారము, దానవాకారము, పశువాకారము, పక్షి ఆకారము, మృగ్యాకారము ఇలాంటి ఆకారంలో కూడా పరమాత్మ ఉంటాడు. ఆకారం వెలుపల కూడా పరమాత్మ ఉంటాడు అనేటువంటి నీ విషయాన్ని తెలుసుకున్నవాడు. అలాంటి పురుషుడు జీవుడు కూడా పరమాత్మ యొక్క అంశే నీ అంశే తమైవాంశః జీవలోకే జీవభూత సనాతనః ఈ జీవుడు పరమాత్మ యొక్క అంశనే అని తెలుసుకున్నవాడు. వేదములకు మూల బీజమైనటువంటి నీ పాద పద్మములను సేవిస్తాడు. ఆవపనం భవత ఉపాసతే అంగ్రిం అభవం భువి విశ్వచితావతదారి నమ్మిన వాళ్ళు. దాన్ని ఆశ్రయిస్తారు అభవం అంటే మోక్షమును సంసారాన్ని తొలగించేటువంటిని పాదపద్మములను వాళ్ళు చేరుతారు హయత్యాయం పురుషే యత్యాతౌ ఆదిత్యే స ఏకః జీవుడు పరమాత్మ యొక్క అంశే జగ శేకై సయత్యాయం పురుషే యత్యాతౌ ఆదిత్యే సయత్యాయం. సూర్యుడిలో ఉన్నవాడు పురుషుడులో ఉన్నవాడు ఇద్దరూ ఒకడే వాడే పరమాత్మ. అని ఎవడు తెలుసుకుంటాడో అలాంటి వాడు వాడిని ఆరాధిస్తాడు. వాడిని ఆరాధించినటువంటి వాడే సంసారాన్ని వదిలిపెట్టి మూర్ఠానికి పోతాడు. ఇలా విత్పతిత దురవగమ ఆత్మ తత్వ నిగమాయ తవ ఆత్మ తనోహో దురవగమ ఆత్మ తత్వ నిగమాయ ఎంత చెప్పినా బోధపడనటువంటి ఆత్మ తత్వాన్ని వివరించడానికి తవ ఆత్మ తనో నీవు శరీరాన్ని ధరించి అవతరించి వస్తున్నావు. పరమాత్మ ఎందుకు వస్తాడు? ఆత్మ తత్వాన్ని మనకు బోధించడానికి వస్తాడు.

దురవగమ ఆత్మ తత్వ దిగమాయ తవ ఆత్మ తనోహో చరితం మహామృతాబ్ది పరివర్త పరిత్రమణాః ఈ అవతారముల యొక్క తెరిక అమృతాన్ని, అమృత సముద్రాన్ని మురిగిన వారు అన్ని క్రమలను పోగుతుంది. అర్థం కావునా? ఇలా పోగొట్టుకొని శమనా నపరిలసంతి కేచితౌ అపవర్గమపి ఈశ్వరా అలా నీ చరిత అవతార రహస్య కథ అమృత సముద్రంలో ఊరలాడిన వారు. పవ జాని కూడా కోరరు అంటే మోక్షాన్ని కూడా ఎందుకు మోక్షం పొద్దుకోక పరమాత్మ కథామృతం ఉండగా మోక్షం ఎందుకండీ అక్కపోతే ఏం రాము కథలు ఉంటాయేమో అన్నారు మోక్షంలో. ఆయనే మనం ఇద్దరం చూడవాలి. వారి ముఖం మనం చూడాలి మన ముఖం వారు చూస్తారు చెప్పాను కదా 60 ఏళ్ళు నాలుగు మొఖం లాగా అన్నారు. 60 ఏళ్ళు నాలుగు మొఖం ఇద్దరే ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తారు? చూసి మొఖం చూస్తారు ఎప్పుడు చూస్తాం ఆ మొఖం వీరు ఈ మొఖం వారు అన్నట్టే ఉంటుంది అక్కడ మా చెందుక కానీ ఇక్కడ ఇద్దరు బాగు. అలా ఆయన వింటాం ఆనందిస్తా ఉంటారు, ఇలాంటి వారు మోత్సాన్ని కూడా కోరరు నపరిరసంతి. నపరిరసంతి కే జపువర్గమపీశ్వరతే శరణ సరోజ హంస కుల సంఘ నిసృష్ట గృహ నీ బాధ. పద్మములు అనేటువంటి హంసలలో ప్రవేశించి సంసారాన్ని వదిలి పెట్టిన వారు మోక్షాన్ని కూడా కొడతారు. నీ కథలు బాగా విని విని నీ పాదపద్మాలని గట్టిగా పట్టుకున్నారు. అలా పట్టుకున్న వారు మోచం కూడా పోరు. ఇక్కడేముంది మోచం ఎందుకు? ఇలా మహానుభావులు ఉంటారో పరిత్రమణః. నపరిరసంతి చరణతరోజం యం సర్వే దేవా నమంతి ముముక్షవః బ్రహ్మవాదినస్య తే అని మనం ఏమని చెప్తుంటే ఆ వాక్యం ఇందులో మనకు బోధించబడింది అన్నమాట. పదనుపదం కులాయమిదం ఆత్మ సుహృత్ ప్రియవచ్చరతి తదోన్ముఖే త్వయి ఇతే ప్రియ ఆత్మనిచా పదనుపదం కులాయమిదం ఆత్మ సుహృత్ ప్రియవచ్చరతి తదాన్ముఖే త్వయి ఇతే నీవు అనుకూలంగా ఉంటే

ఈ శరీరము నిన్ను పొందడానికి సాధనం అవుతుంది, ప్రియ మిత్రుల్లా వ్యవహరిస్తుంది. ఇదే శరీరము నీవు విముఖుడిగా ఉంటే నారక కూపం అవుతుంది. మానవ శరీరము ఒక్కటే పరమాత్మను చేరటానికి సాధనం. ఎప్పుడు? పరమాత్మ అనుకూలంగా ఉంటే. పర అనుకూలంగా లేడు. ఈ శరీరమే నిండా ముంచటానికి సాధారణ. నరకంలో ముంచేస్తుంది. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం నేనే ప్రభువును నేను బలవంతుడిని నేను సౌందర్యవంతుడిని నేను అన్నీ సంపాదిస్తున్నాను నేను అందరికీ ఇస్తున్నాను అనుకుంటున్నా కాబట్టి పడిపోతున్నాను. కదా? పడగొట్టేది శరీరమే, విడగొట్టేది శరీరమే, పరమాత్మను పేర్చేది ఈ శరీరమే. ఇది పులాయం అంటే గూడు పక్షిగూడు. పక్షులు ఉండే గూడు ఇది మనకు మిత్రుడు కావాలంటే పరమాత్మ మనకు అభిముఖుడు కాదు. పరమాత్మ విముఖుడైతే మనకిది శత్రువుడు. ఇలా మనకు చరసదా లోకే త్వయిహితే ప్రియ ఆత్మనిచ నభత రమంతి అవో అసదుపాసనయ ఆత్మహనః ఆత్మహత్య చేసుకునే వాళ్ళు దేనితోటి అసదుపాసనయ దుష్టమును ఉపాసించి పూజించి ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఆత్మ నభత రమంతి వాళ్ళు ఆనందించలేరు. యదనుచయాహ భవ భ్రమంతి ఉరుభయే కుశరీర పుతః. మహా భయములు కలిగించేటువంటి సంసారంలో కుశరీర పుతః చెడు శరీరాన్ని ధరించి వారు సంచరించుంటారు. అలాంటి వారు ఈ శరీరంతో కానీ, ఈ బుద్ధితో కానీ, ఈ మనస్సుతో కానీ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు. ఆనందం పొందుతున్నామని చెప్పుకుంటూ ప్రతిక్షణం కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి కృంగిపోతారు. వారికి ఇంకో పేరు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఏంటి వాళ్ళ పని అసరూపాసనయ అంటే ప్రకృతిని మాత్రమే ఆరాధించి పరమాత్మను గుర్తించకుండా ఉండేటువంటి వారు. యదనుచయా భ్రమంతి ఉరుభయే కుశరీర భృతః అందులో ఆరామం అత్య పశ్యంతి నటం పశ్యంతి కశ్చన.

ఈ శరీరాన్ని ఆరామంగా చూస్తారు కొందరు ఆ పరమాత్మను చూడలేరు. నతం విదాత యైమా జజాన అన్యతి యుస్మాకమంతరం బహువా. మీకు మాకు ఏది భేదము కనబడుతున్నదో దాన్ని తెలుసుకోలేని వారు దుఃఖాన్ని పొందుతారు. నిహారేన ప్రావృతా జంత్య శ్వాసు తృపః ఉక్త శాతాః చరంతి యతిమామిశ్యా భువనాని దుర్ప దృశ్య హోతాని శతాతా పితాసః అదే మాత్రం అయిపోయింది అదే ఇందులో మనకు నిహారేన ప్రావృతా జిల్యాః శ్వాసు తృపః ఉక్త శాతా చరంతి మంచు కప్పినటువంటి నాసు కప్పినటువంటి నీటి మీద ఆ నాసులో పుట్టేటువంటి క్షుద్ర క్రిమితీతజాలతోటి తమ ప్రాణాలను నిలుపుకునేటువంటి కొందరు మహానుభావులు ఉంటారు వాళ్ళు ఉక్త ఉత్తాచారం అంటే ఉక్తం అంటే నీచమైనటువంటి దాన్ని ఇంచుమించు మా భాగం మీరు తీసుకుంటాం మీ భాగం మీరు తీసుకోండి అని భాగం అంటామే ఆ భాగం కూడా దుష్ట భాగం అల్ప భాగం. మలము లాంటి దాన్ని ఉత్తా చాహ చరంతి దాన్ని తిని వాళ్ళు బతుకుతారు. పరమాత్మ యొక్క పరమానందాన్ని బుద్ధించి బతికేటువంటి వారు జ్ఞానులు. తే ఉత్తా చాహ చరంతి. ఇలా మనకు నివృతం మరున్ మనోష్ట దృఢ యోగ యుజః హృది యన్ మునయః ఉపాసతే తత్ హరయోపి యయుహు స్మరణాత్ నివృత మరున్ మనోష్ట దృఢ హృదయ యోగ యుజః హృది పరమాత్మను ఆరాధించేవారు మూడు నాలుగు రకాలుగా ఉంటారు. ఒకరు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని అన్నిటిని నిగ్రహించి మౌనంతోటి పరమాత్మను ఆరాధించేవారు మునులు యెను మునయః. నివృత మరును మనో అక్ష దృఢ యోగ యుజః ప్రాత్మును మనస్సును ఇంద్రియములను దీన్ని గెలిచి దృఢంగా యోగం తోటి హృదయంలో మునయః ఉపాసతే ముద్దురు చేరిస్తారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? మోటానికి పోతారు. అంత దృఢంగా అంతకంటే మరికాస్త దృఢంగా అరయః స్మరణ. శత్రువులు కూడా అలాగే త్వరించి వాళ్ళు మోటారు.

మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియమించి యోగముతో మునులు ధ్యానం చేసి మోక్షానికే పోతారు. ఇవేమీ తెలియకున్నా నిరంతరం పరమాత్మను ద్వేషించి అతన్నే స్మరిస్తూ వారు కూడా మోక్షానికే పోతారు. రండి. అరయ్యా ఆ. అది ఏం చేయమా? చూడండి సార్. అందరూ తిరుపళ్ళు ఉన్నారు కదా. తెలియను విభూత మరుణ మునయ ఉపాసతే యతత్ అరయోభి యుహోత్పరణాత్. స్త్రీయః పురగేంద్ర భోగ భయోగండ విషత్త శ్రియః ఇవేవి తెలియని స్త్రీలు గోపికలు ఉన్నారు పరమాత్మ యొక్క మహా కర్పం లాగా దృఢంగా సౌందర్యం ఉండేటువంటి బాహువును పరమాత్మ సుందర రూపాన్ని కామించిన గోపికలు కూడా మోటానికి పోయారు. ప్రేమించిన వారు మోర్శానికే పోయారు, ద్వేషించిన వారు మోర్శానికే పోతారు, ధ్యానించిన వారు మోర్శానికే పోతారు. ఏ మార్గమో ప్రధానం కాదు, ఆయన తేలడం ప్రధానం. ఇలా ఇందరూ వెళ్తారు. ఉరగేంద్ర భూము భయోదండ విశేష దియా వయమపితే సమాహా. సముద్రుచః అంతిరిత రోజ వసకు మేము కూడా అంటే వేదములో ఉన్నాం కదా మేము కూడా నీ పాదపద్మాలను రోజు ధ్యానించి మేము నిన్ను చేరుకుంటున్నాం. ఎందుకు చెప్పారంటే ఫలానా దారిలో ఉన్నవారు మాత్రమే మోక్షాన్ని పొందుతారని నియమం ఏమీ లేదు. జితాసనా జితప్రాణా అని యోగులు చేరుతారు. నీ శత్రువులు చేరుతారు, నిన్ను కాపించిన స్త్రీలు చేరుతారు. నిన్ను సేవించిన వేదన మేము చేరుతాము. ఏ మార్గమైనా నిరంతరం తప్పకుండా పరమాత్మను మాత్రమే ధ్యానించగలిగితే చాలు. ప్రేమతోనా, పగతోనా, కోపం తోటా, కోరిక తోటా అనవసరం. ఆయనను ధ్యానిస్తే చాలు మోసం అయిపోతుంది. ఇదా కైహను వేదా బతా అవర జన్మలయోగ్ర సలం యత ఉదగాతు ఋషిహి యమను దేవ గణాహ ఉభయే తరిహి నసన్న న జాతదుభయం. నచ్చే కార జవః నా తత్ నా ఆత్ అది ఉన్నారా లేదా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సః ఓ అద్ధా వేదక ఇహ్యా ప్రబోఠకు అంటున్నారు. ఎవడయ్యా తెలుసు కదా కహా అర్ధా వేదా పరమాత్మను ఎవరు సులభంగా తెలుసుకుంటాడు కైహ ప్రవోచతో తెలుసుకున్నా

ఎవడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్పష్టంగా చెప్పగలడు. కుత ఆయాత కుత ఇయ్యం విసృష్టిహి. ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చినది? ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చాలా ప్రవేశిస్తున్నారు కుత ఆయాత కుత ఇయ్యం విసృష్టి అర్వాగ్దేవాస్య విసర్జనేన దేవతలు కూడా అగ కో వేద యత అపభూవ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళుతుందనే విషయము ఎవ్వరికీ తెలియదు. అనేకదేకం మనసో జవీయః నైనద్దేవ ఆప్నువన్ పూర్వమరుషతు కూడా చెప్తుంది ఉపనిషత్ అనేకదేకం. ఒకటేమో తగలకుండా ఉంటుంది. ఒకటి ఎప్పుడూ కదులుతుంటుంది. ముందు ఏది బ్రహ్మ? అయితే దేవా ఈ విషయాన్ని దేవతలు కూడా మొదలు మనకు తెలుసుకోలేకపోయారు అని కైహనువేద ఎవరయ్యా తెలుసుకునేది? బత అవర జన్మలయో అగ్రతరం యత ఉదగా కురుషిహి దీన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు దీన్ని గానం చేశారు యమను దేవ గణాహ ఉభయే దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరిని అనుసరించి ఉంటున్నారు? ఎవరిని నిరంతరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? తరిహి నసం నత్యాస దుభయం అతను ఇందాక ఉన్నవాడా లేనివాడా అని చెప్తాం. ఉన్నవాడు అతనే నేను కూడా అతనే నసన్న చాసత్ అతనే ఉన్నవాడు అతనే ననదుభయం రెండూ కాకపోవచ్చు రెండూ కావచ్చు. నచదుభయం నచకాల జవః పమానం దగ్గర కాలవేగం ఏ మాత్రం పనికిరాదు. శివపి తత్ర శాస్త్రం ఓ వృక్ష చేయీత యద. సరే ఏ శాస్త్రమైనా మిస్ కథ చేయగలరా? అన్నీ వెళ్లి అతనిలోనే నిద్రపోవాలి. లేదాలు కానీ పురాణాలు కానీ స్మత్తులు కానీ విజ్ఞాతములు కానీ జ్ఞానములు కానీ జ్ఞానులు తపస్సులు దేవతలు రాక్షసులు చివరికి అందరూ వెళ్లి అతనిలోనే ఉండాలి. అందుకనే మాకు చెప్తారు మనకు. అనేయదేకం తద్దావతో అన్యానస్యేతి తిష్టత్ తత్విన్నపో మాతరిత్యాగదాతి అది ఏ మాత్రం కదలదు. అనేయదేకం మనసో జవీయ.

ఏ మాత్రము కదలదు కానీ మనస్సు కంటే వేగమైనది. అదే నైతద్ధావసి అది పరిగెత్తదు కానీ పరిగెత్తుతున్న వారందరినీ దాటిపోతుంది. నైతద్ధావత్ ధావతాః అన్యాన్ అత్యేతి పరిగెత్తుతున్న వేరే వారిని అది దాటిపోతుంది తిష్టత్ తస్మిన్ నపః మాతరిస్వాదధాతి ఇలా మనకు పరమాత్మ స్వరూపం ఇది అని స్పష్టంగా ఎవరు తెలవలేరు. శివ వినసత్ర శాస్త్రం అపపృష్ట చేయీత యదా. జనిమతతః తతః మృతిం పుతాత్మనియే చద్విదాం విపణమృతం స్మరంతి ఉపదిశంచిత ఆరుపితైహి. పెద్ద శాస్త్రం. ఇప్పుడు జగత్తు పుడుతున్నది. ఎక్కడి నుంచి పుడుతున్నది? పరమాత్మ నుంచి పుడుతుంది. పరమాత్మ నుంచి జగత్తు పుడితే జగత్తు కూడా పరమాత్మ లాగే ఉండాలి. పరమాత్మ నిత్యం కదా? అది జగత్తు నిత్యమా? పరమాత్మ సత్యం. జగత్తు సత్యమా? అవునండి, దేని నుంచి పుట్టారో ఆ గుణా కావాలి కదా. కారణ గుణాలు కార్యములో వస్తాయా లేవా? ఒకవేళ సత్తు నుంచి పుడితే ఇది సత్తు కావాలి. జగత్తు. కాదు కాదు అసత్వ నుంచి పుడితే అసత్వే కాదు. ఎలా ఏది కారణమో ఆ గుణాలే కార్యంలో వస్తాయి కదా. అయినప్పుడు ప్రపంచం పరమాత్మ నుంచి పుడుతుందని ఎలా ఒప్పుకుందాం? పరమాత్మ నుంచి పుడితే జగత్తు కూడా నిత్యము సత్యము కావాలి. పరమాత్మ నుంచి పుట్టలేదు అంటే లేని దాని నుంచి పుట్టింది ప్రపంచం లేకుండా పోవాలి. అసత్తు నుంచి పుడితే అసత్తు కావాలి, సత్తు నుంచి పుడితే సత్తు కావాలి. జనిం అసతః సతః మృత ఆత్మ రీతి బిదాం నా తర్కతః అంటారు. దీన్ని తర్కం ఒప్పుకోదు కొమ్మన్నాడు. అంటే దేని నుంచి పుట్టినదో ఆ గుణాలే వస్తాయి అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే మన చేతుల నుంచి గోళ్ళు పుడుతున్నాయి. మనకు ప్రాణం ఉంది మరి పుట్టిన గోడు కూడా ప్రాణం ఉందే.

కేజములు పుడుతున్నాయి ప్రాణముగా. ప్రాణమున్న శరీరం నుంచి పుట్టిన నక కేజములకు ప్రాణం లేదు. ప్రాణం లేని పీడ నుంచి పుడుతున్న పురుగులకు ప్రాణం ఉంది. మరి కాలం నుంచి కార్యం కారణ గుణాలు వస్తాయని చెప్పుకున్నామా? జనక గుణాలు జన్యములో ఉంటాయి అంటే ఒప్పుకుంటావా? పేడ నుంచి పురుగులు పుడుతున్నాయి. దానికి ప్రాణం ఉందా పేడకు? లేదు. పురుగులకు? మరి మనకు ప్రాణం ఉంది. గోళ్ళకు వెంటులకు లేదు ఏం చేద్దాం? నైతత్ తర్కతాః నువ్వు చెప్పిన ఈ వాదం తర్కానికి నిలిచేది కాదు. ఎలాంటి దాని నుంచి పుడితే అలాంటిదే కావాలి అన్న మనసు. అందువల్ల సత్తు నుంచి పుట్టిన ప్రపంచము ఆ సత్తు కావచ్చు. నిత్యం నుంచి పుట్టిన ప్రపంచము అనిత్యము కావచ్చు. అలాంటిదే ఇది కావాలేమో అని లేదు అదే అంటున్నాడు జనిమ జనిము అతతః తతః మృతి పుత ఆత్మని చేపిదాం. విపానమృతం స్మరంతి ఉపది సంచిత ఆరోపితై కొందరు మహానుభావులు ఆరోపించిన ధర్మాలతో ఇవి ఉన్నాయి ఇవి లేవు అని చెప్పుకొస్తూ ఉంటారు. త్రిగుణమయ కుమానితి బిదా యదబోధ కృత జీవుడు కూడా త్రిగుణమయుడు అని చెప్తున్నారు. ప్రకృతి నుంచి పుట్టారని ఒప్పుకొని ప్రకృతి త్రిగుణాత్మక కాబట్టి పురుషుడు కూడా త్రిగుణాత్మకం అని చెప్తున్నారు. ఇది అబోధ సత్కృతం. అంటే అజ్ఞానంతో చెప్పే మాట. త్వయదదాత్ పరత్ర తభవేత్ అవబోధరతే నువ్వు ఒక్కడివే జ్ఞానరథం. ఇవన్నీ నీ దగ్గర వదులుతాయి, మా దగ్గర ఏం వదులుతాయి? కదా కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకోలేక జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోలేక వాస్తవము తెలుసుకోలేక జీవుడు గుణమయుడు అని చెప్పడం సధ్యం. అది ఎక్కువ ఉందండి ఇది చెప్పి అవబోధన సేత్వై అంటారు అందులో అంటే సదేవ సౌమ్య ఇదమం దినమాసీత్.

నతన్ నచాసన్ ప్రపంచంలో ఏముంది తదేవ ఒక్క పరమాత్మ మాత్రమే ఉన్నాడు అని మా వాదం ఉంది అలాగే అసద్వాయిదమగ్రాసి సహే చెప్పింది వేదం వేదమే సదేవ సౌమ్య అని చెప్తున్నది అదే వేదము అసద్వాయుధమ గ్రాసి అంటున్నది అది ఏం ఒప్పుకున్నాం. ఈ రెండు చెప్పి బ్రహ్మైవసన్ మల బ్రహ్మైదమగ్ బ్రహ్మే ఉన్నాడు అంటోంది బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అని కయా సోచతి ముఖ్యమానః మోహం పొందేవాడు దుఃఖాన్ని పొందుతాడు అవిద్యాయామంతరే వస్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానా అని చెప్తుంది. ఏనో పరిషత్తు అతో పరిషత్తు ఈ రెండే చర్చయి అవిద్యాయామంతరే వర్తమానః స్వయం ధీరాః పాండితం మన్యమానః తమను తాను పండితులం అనుకొని అవిద్యలోనే పూర్తిగా మునిగిపోయి ఎలాగు జంఘన్యమానా పర్యంతి మూఢా గంతులేసుకుంటూ తిరుగుతారో ఎలా అంధేనైవ నియమానా యదాంధ. గుడ్డి వారిని పట్టుకొని పోయే గుడ్డి వారి వలె. వాళ్ళు పడతారు వీళ్ళు పడతారు. ఏదో కొద్దిగా చదివి మాకంతా తెలుసు అనుకొని ఏమే పండితులం అనుకొని అవిద్యలో భ్రమించి అజ్ఞానంలో పడి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోక నరకంలో పడతారు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు త్రిగుణమయ కుమారిచి విదాయ లవబోధ కృత త్వైరత పరత్ర సభవేత్ అవబోధరతే సదివ మనస్త్రి ఉత్పయే విభాతి అసత్ ఆమనుజాత్ పదవిమృశంతి అతేకమిదం ఆత్మతయా ఆత్మవిదః ఆత్మజ్ఞానం కలవారు ఈ జగత్తునంతా సత్తుగానే తెలుసుకుంటారు సత్తు అభిమృశంతి అంటే పరమాత్మ స్వరూపముగానే జగత్తునంతా అభిమృశంతి తెలుసుకుంటారు ఆలోచిస్తారు నాకి వికృతిం త్యజంతి కనకత్య తదాత్మతయా బంగారము ఎన్ని వికారాలు పొందినా బంగారం కాకుండా పోదు కదా కుండరం అనండి ఉంగరం అనండి హారం అనండి అది ఎన్ని వికారాలు పొందినా సువర్ణత్వం పోతుందండి అలాగే ఈ ప్రపంచం ఎన్ని లంగులు మార్చినా పరమాత్మత్వం ఎక్కడికి పోతుంది? నాకు వికృతించ జంతి కనకచ్య తదాత్మతయా స్వకృతమనుత్ప్రవిక్త విదం ఆత్మతయా అవచితం. పరమాత్మ కూడా తాను సృష్టించిన జగత్తులో

తాము ప్రవేశిస్తాడు. తానే ఉన్నాడు. ఇదంతా ఏమిటి? ఆత్మతయా అవచితం. పరమాత్మగానే నిర్ణయించబడింది. జగత్తు రూపాలు మారినంత మాత్రాన పరమాత్మ మారకుండా పోడు. ఆత్మ తయా వసితం తవ పరియేచరంతి అఖిల తత్వ నికేతతయా పరమాత్మ నిన్ను సకల ప్రాణులకు మూలాధారము ఎవరు ఉపాసిస్తారో తవుత పద ఆక్రమంతి అవిగనయ్య శిరో నిరుతే అలాంటి వాళ్ళు రాక్షసత్వాన్ని తమోగుణం యొక్క శిరస్సులో తమ పాదం పెట్టి దాన్ని లెక్కించకుండా అంటే నరకాన్ని లెక్కించకుండా నరకం మీద కాలు పెట్టి నీ స్థానాన్ని వారు పొందుతారు. పరివయసే పశువునివ గిరా విభుదాన పితాం త్వయి పుత సౌహృదాః కలుపునంతి నయే విముఖాః. నీయందు విముఖుడైన వారు దొంగతనం చేసినటువంటి వేరే చోట గడ్డి వేసినటువంటి పశువులు ఎలా బందీ జొట్టిలో ముక్కులకు తాళ్ళు వేసి బంధించబడతారో నరకంలోకి వారందరినీ ప్రవేశపెడతారు. ఎవరు నిన్ను సేవించరో, ఎవరు నిన్ను సేవిస్తారో అలాంటి వారు. అలాంటి వారు నరకం వరకు వెళ్లకుండా నిన్ను మాత్రమే పొందుతారు. ఇలా తవ పరివయసే పశువునివగిరా విభుధానపితాన్ త్వయి కృతసౌహృతాః కలుపునంతి నయే విముఖాః ఎవరు మీకు విముఖులు కారో, ఎవరు నీ యందు సౌహార్దాన్ని తెచ్చుకున్నారో అలాంటి వారు నిన్ను అనుసరించి ఉంటారు. ఓ మా కరణ త్వరాత్ అఖిల కారక శక్తి ధరః నీకు వాస్తవంగా ఏ కరణాలు లేవు అంటే ఏ ఇంద్రియాలు లేవు. చూడాలంటే కన్ను కావాలి కదా వినాలంటే చెవ్వు పడవాలంటే కాళ్ళు అవునా ఆయనకు. త్వమకరణః నీకు ఏ ఇంద్రియములు లేవు కానీ స్వరాత్ అఖిల కారక శక్తిధర నీవు స్వరాత్ సర్వత్ర ప్రకాశించే వాడవు. ప్రపంచంలో ఏవేవి ఏ ఏ పనులు చేస్తున్నాయో ఆయా పనులు చేసేటువంటి వాటన్నిటికీ కావలసిన శక్తిని కలిగించేవాడవు నీవే.

నీకే కడ చేయ లేవు. కాళ్ళు చేతులు లేవు. కానీ కాళ్ళు చేతులు ఉన్నవారు తమకున్న కాళ్ళు చేతులతో చేయవలసిన పనులకు కావలసిన శక్తి నీవిస్తావు. అశిలకారక శక్తిధరః తవ బలిముద్భవంతి సమదంతి అజయ అనిమిసాః దేవతలు కూడా నీ మాయతో మోజించబడి నిన్ను పూజించి నీకు కానుకలు అర్పిస్తుంటారు. వర్షభుజః అఖిలక్ష్తిపతేరివ విశ్వకృజః విదగతి యత్రయేత్వధికృతాః అవసత్యచితాః నాకెందుకు ఇవ్వాలయ్యా అంటే. రైతులు వ్యవసాయం చేస్తారు కదా పంట పండిస్తారు ఎలా వ్యవసాయం చేస్తారు వర్షం పడితే వర్షం పడితే వర్షపు నీరుతో వ్యవసాయం చేసిన రైతులు పంట పండిన తర్వాత పండిన పంటలో భాగం రాజుకి ఇస్తారు. కదా వానతో పండించిన రైతులు కూడా రాజుకు పండించినట్టుగా తమ తమ కాళ్ళ చేతుల బుద్ధి మనస్సులతో పని చేసిన వారు కూడా నీకు పూజ చేస్తారు. కేవలం వర్షం పడగానే వర్షపు నీరుతోటి పడ్డ వాన నీరే అన్ని పొలములకు సమానంగా నీరు అందిస్తుందా? నిజం లేదు. అలా పడిన నీరు ఒకచోట నిల్వ చేసి ఏ సమయంలో ఏ పంటకు, ఏ రైతుకు, ఏ పొలానికి ఎంత నీరు కావాలో దానికి తగిన వసతిని సౌకర్యాన్ని రాజు ఏర్పరుస్తాడు. దేవుడు కురిపించే వాన పన్ను నీకెందుకు ఇయ్యాలయ్యా అంటే ఒప్పుకుంటారా? వాన పడుతుండొచ్చు కానీ వాన మీరు మీకు అనుగుణంగా చేసిన వాడిని నేనురా. మన నాటి ఉన్నది. అలాగే చేతులు మనవే, కాళ్ళు మనవే, బుద్ధి కళ్ళు ఇవన్నీ మనవే. కానీ ఏ సమయంలో వీటితోటి ఏ పని ఎలా చేయాలో నిర్ణయించి చేయించేది పరమాత్ములు.

ఎందుకు వాడిని చూయించాడు? నా కాళ్ళు నడుస్తున్నాను, నా కళ్ళతో చూస్తున్నాను, దండం ఆయన ఎదురుకు అంటే నీకు ఆ కాళ్ళు కళ్ళ చూయించేది వాడు. ఆ పరమాత్మ ఒకసారి పురగుండం దాన్ని చూయించాడు అనుకోండి. అవును అజానియుడు ఉన్నాడు అప్పటిదాకా తండ్రికి పరమ భక్తుడు నిత్య స్వాధ్యాయపరుడు యజ్ఞాలు వేదాలు ధర్మాలు చేస్తున్నాడు సమస్యలకు పోయాడు అటుకు పోయాడు ఓ అమ్మాయిని అబ్బాయిని చూశాడు వాడు చూశాడా స్వామి చూపించాడా మరి కాళ్ళు నీవే అవి ఎందుకు చూశావు? ఆయన అండి వాడు చూపించాడు. అందుకే వాడికి నాయన అలాంటి శుభ పోతే పెట్టాడు అందులో పెట్టాడు. కళ్ళు నావే కానీ నాయన అలాంటివి చూపి బాబు కాస్త మంచివి చూపి నన్ను నీ దగ్గర రచ్చించి ఉపాయం చేయరా బాబు అని నన్ను పెట్టాడు. చూపించాడు. నువ్వెందుకు అంటే అందులో పోయేవాడు. కదా అందుకోసము అది ఎట్లా అంటే బాగా వచనం అన్నమాట వరసభుజః అతిలక్ష్తి పతేరివ విత్వభుజః వానతో పండిన పండు అనుభవించేటువంటి వాళ్ళు కూడా. రాజుకు పన్ను కట్టినట్టుగా మన కాళ్ళు మన బుద్ధితో మనం పని చేసుకుంటున్న పరమాత్మను ఆరాధించి తీరాలి. ఎందుకు కాళ్ళు కళ్ళు బుద్ధి వాడండి చిట్టు పెట్టాలి. లా వేదతి యత్రయేత్వధికృతాః భవతస్యకితాః స్థిరచర జాతయః స్యుహు అజయా ఉత్తిత నిమిత్త యుజః విహర ఉదీక్షయా యది పరస్య విముక్తే నీవు సగల చరాచర జగత్తును నీ అధికారం తోటి నిలుపుతున్నావు. నడుపుతున్నావు నీవు ఉన్నతమైనటువంటి సకల సమీక్షతోటి దీన్ని పరస్య విముక్తి విముక్తి కోసం మళ్ళీ వియత ఇవ అపదస్యతవ శూన్య తులాంతతః ఆకాశంలో కాలు పెడితే నిలవదు కదా. ఏమీ లేదు. అలా అని మనము ఆకాశంలో నుంచి ఏమీ రావటం లేదు అంటే ఒప్పుకుంటామా? బొడ్రం వచ్చేది ఎక్కడి నుంచే? మేఘాల నుంచే. కానీ మేఘాల నుంచి ఆకాశం లేకుండా వాన పడుతుందా? అక్కడి నుంచే పడాలి. కదా గాలి అక్కడి నుంచే రావాలి. చెడుగా అదే వస్తుంది, మంచిగా అదే వస్తుంది, వర్షం అక్కడి నుంచే వస్తుంది. భూత ప్రసాదాలు అక్కడి నుంచే వస్తాయి. అన్ని రోగాలు అక్కడి నుంచే వస్తాయి. అక్కడ మనం ఉండలేము కానీ.

ఉన్న మనకు చెడగొట్టే మంచిది ఏది ఇవన్నీ అక్కడినుంచే వస్తాయి. కాబట్టి ఏమీ లేని దగ్గర ఏమీ లేదంటే తప్పు ఉండేవారికి వచ్చేవన్నీ లేని దగ్గర నుంచే. ఇదే ఆ తత్వ నుంచి తత్వ వచ్చింది ఇది అర్థం. పరమాత్మ నుంచి అన్నీ వచ్చాయని అది అర్థం. లేని వాడికి లేదు అనుకో అక్కడి నుంచే వస్తాయి. ఉన్నవాడికి ఉన్నాయి అనుకో అవి అక్కడి నుంచే వస్తాయి. యా నాకు పరమస్య కచ్చితపరః నపరస్య భవేత్. పరమాత్మ కంటే మించిన వాడు ఎవడు లేడు. వాని కంటే ముందు వాడు లేడు, వాని తరువాత వాడు కూడా లేడు. వియత యువ పదత్య తవ శూన్య తులాం దదతః దానికి ఏమని చెప్తారు మనకు పరిత్య భూతాని పరిత్య లోకాన్ పరిత్య సర్వాః పరిశో దిశత్య ఉపస్థాయ ప్రథం అజాం అమృతస్య ఆత్మన ఆత్మానం అభిసం విశేష సకల లోకములను, సకల భూతములను, సకల ప్రాణములను, అన్ని దిక్కులను ఆవరించి ఎవరున్నాడో వాడు అందరి చేత లేనివానిగా గుర్తించబడుతున్నాడు. అతన్ని అతని సంకల్పంతో ఏవేవి సంచరిస్తున్నాయో వాటిని మనం ఉన్నవి అనుకుంటున్నాం. అన్నిటినీ సృష్టించి తాను నేను లేను అంటున్నాడు సృష్టించబడ్డవన్నీ మేమే ఉన్నాయి అనుకుంటున్నాడు. ఎలాగయ్యా అంటే ఏవి చదువుకోని వాడు మహా పండితులని ప్రచారం చేసుకుంటున్నాడు. అంతా జ్ఞానం ఉన్నవాడు నాకే రాదు అంటున్నాడు. యధా అవిద్వాన్ స్వయం స్వం విద్వాం తవైమరుతే స్వయం కే విద్వాన్ అవిద్వాన్ ఇది. జగత్తును పరమాత్మ అబే నాకేం తెలవదు అంటున్నాడు. జగత్తు మాత్రం నేనే ఉన్నా నువ్వు లేవు అంటున్నాడు. కంచు మోగినట్టు తన కంచు మోగుతున్నా అన్న మాట అది తత్వం ఇందులో. ఇలా నాకు ఈ పరమస్య ఖచ్చితపరః నపరస్య భవేత్ వియత ఇవ అపదస్య తవ శూన్య తులాం దదతః అపరిమితాః ధ్రువాః తనుభృతః యది సర్వగతాః తరిహి అనంతమైనటువంటి ధ్రువమైనటువంటి శరీరధారులు అంతటా ఉన్నట్టయితే నశాస్యతేతి నియమః ధ్రువోనేతరధః అలా ఉన్నవారు మరి శాసించబడటం లేదా? ఇంతమంది ఉన్నారు, ఇన్ని ప్రాణులు ఉన్నాయి, జగత్తంతా నిండి ఉన్నారు, అనేక రూపాల్లో, అనేక స్థలాల్లో, అనేక విధాలుగా అనేక చర్యలు చేస్తూ ఉన్నారు.

వీరంతా వారి ఇష్టానుగుణంగా నడుస్తున్నారా? వారిని శాసించే వారు ఎవరైనా ఉన్నారా? మరి శాసించేవాడే లేడు, శాసించబడేవారము ఉన్నాము అన్న మాట. ఎంతవరకు ఒప్పుకున్నారండి? ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, ఇన్ని దేహాలు, ఇన్ని ఆకారాలు, ఇన్ని స్వరూపాలు, ఇన్ని స్వభావాలు, ఇన్ని కృత్యాలు. జరుగుతున్నాయి కదా మరి ఇన్నిటికి నియామకుడు ఉన్నాడా లేదా? నియామకుడు లేనినాడు ఈ ఏక స్థితి నియమిత పద్ధతి ఎలా ఉంటుంది? సముద్రము తెలియక అచ్చి దాటి రాదు. 12 గంటలు 13 గంటలే సూర్యుడు కనపడతాడు. 12 గంటలే వాడు కనపడడు. భూమి అదే రీతిలో తిరుగుతుంది వ్యతిరేకంగా తిరగదు. ఇదే కావాలి. తక్షణ శాస్త్ర అత్తివానవా ఉన్నారు. మరి ఉన్న తర్వాత వాడు ఉన్నాడా నువ్వు ఉన్నావా? కాబట్టి అపరిమితా పరిహి అజనిజ జన్మయం తదవిముచ్య నియంత్రు భవేత్ ఈ ప్రపంచమంతా ఏ స్వరూపంగా పుట్టిందో దాన్ని వదిలిపెట్టి ఆ పరమాత్మ ఆ జగత్తును నియమించి ఉంటాడా లేదా తమమనుజానతాం యదమతం మతపుస్తకయా దాని వెంట పుట్టిన వారు ఇది ఒప్పుకోము ఇది లేదు. ఇది వాళ్ళ భావ దోషం తప్ప అది వస్తు దోషం కాదు. నఘటత ఉత్భవః ప్రకృతి పురుషయోహో అజయోహో. ఓ మాట ప్రకృతికి పుట్టుక లేదు జీవుడికి పుట్టుక లేదు. కదా పుట్టుక లేని ప్రకృతి జీవులు పుడతారనేమో అది ఎలా పుడుతుందండి. నఘటతే ఉద్భవః ప్రకృతి పురుషయోహో అజయోహో ఉభయయుజా భవంతి అసుహృతః జలబుద్భుదవతు. ఆ మాట కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది. నీటి బుడగలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? నీటి నుంచే వచ్చాయి. కానీ మీరు అందామా? కాదా?

నీటి బుడగలు నీలుగా పరిగణిస్తారా? లేదు పరిగణించరు. మరి మేఘ నిలిచినటువంటి రాళ్ళు ఉన్నాయి వడగళ్ళు అంటాం. రకరములు అంటాం. కరక ఉత్తి అంటాం చూడండి. ఆ వడగళ్ళు నీళ్ళా రాళ్ళా? రాళ్లేమో నీళ్లు, బుడగలేమో నీళ్లు కాదు. బుడగలో ఎక్కడి నుంచి వచ్చింది? గాలి. ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచే పుట్టినది నీరు కాదు అంటున్నాం. నీరుగా ఉండవలసింది రాయిగా పుడితే నీరు అంటున్నాం. రాయి పుట్టేది మేఘము నుండి. మేఘం అంటే నీరు, గాలి, నిప్పు మరేదో కలిస్తే మేఘము. అందులో నిప్పు గాలి కూడా ఉంది. ఇందులో నిప్పు గాలి ఉంది. బుడగలోనూ గాలి నిప్పే ఉంది. మేఘంలోనూ గాలి నిప్పే ఉంది. అదేమో రాయి, ఇదేమో నీరు. ఏంటి? అక్కడ పరమాత్మే ఉన్నాడు, ఇక్కడ పరమాత్మే ఉన్నాడు. ఆకారం మారితే పేరు మార్చుకుంటున్నాడు. ఆకారం వస్తే ప్రకృతి అంటున్నాం, ఆకారం లేకుంటే పురుషుడు అంటున్నాం. ఆత్మకు ఆకారం లేదు, ప్రకృతికి ఆకారం ఉంది. కనపడని ఆకారం కనపడితే ప్రకృతి అంటున్నాం. కనపడుతున్నటువంటి ఆకారంలో కనపడనిది జీవుడు అంటున్నాం. పుట్టుక అంటే కనపడుట. మరణము అంటే కనపడకపోవుట. ఎలాగు? సూర్య అస్తమయ ఉదయం. సూర్యుడు అస్తమించాడు అంటే పోయాడా? కనపడకుండా పోయాడు. అదర్జనమేమో అస్తమయం దర్శనం ఉదయం ఇదంతే. కనబడితే పుక్కుతా కనపడకుంటే చస్తున్నాడు. వాడు పుట్టాడు అంటున్నాం. వాడు పుట్టాడు? ఆకారం పుట్టింది. ఆత్మ పుట్టిందా? కనపడే ఆకారంలోకి ఆత్మ చేరుటే పుట్టుట. కనబడుతున్న ఆకారం నుంచి ఆత్మ వెళ్ళుటే సత్తుట. ఈ సత్తుట పుట్టుట ఆకారానికి కానీ ఆత్మ కాదు. కదులు. కనపడే దానికే పుట్టుక చావు కనపడనిది కనపడనిది కనపడే రూపంలో కనపడుట పుట్టుక. ఇది పుట్టుక అది మరణము. అంతే తప్ప అవి పుట్టాయి చచ్చాయి అని వ్యాఖ్యానం చేయకూడదు. త్వైత ఇమే తతో వివిధా వివిధ నామ గుణైహి పరమే పరమాత్మ నీ యందు ఇవి రకరకాల పేర్లతో రకరకాల ఆకారాలతో అన్నీ నీ యందే కలుస్తాయి సరిత ఈ వార్ణవే మధుని లిల్యుహు హతే సరసాః

దాని చెప్పాలంటే సముద్రంలోని నదుల లాగా కదు నదులు అన్ని సముద్రంలో కలుస్తాయి, నది ఒక్కొక్కటి వేరుగా ఉన్నప్పుడు కృష్ణాజలం ఒక రుచి గోదావరి జలం. రుచి దొంగభద్ర ఒక రుచి సముద్రం నీడు ఇది అర్థం కాదు అంటే మధుని లిల్లియే అఖిల రత అంటున్నాడు తేనె ఉంది. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. నిజంగా అది తీయటి వాటితో ఏర్పడిందేనా? తేనె. తీయ తీయలు వేప చెట్టు నుంచి, మామిడి చెట్టు నుంచి, తుమ్మ చెట్టు నుంచి, జిల్లెడు చెట్టు నుంచి అన్నిటితో రథ తీస్తా నిలబడేస్తాయి. అందులో పడేసరికి తీయలు. రసాలన్నీ వేరే. తేనెగా మారితే తీయన. జీవులంతా వేరే అతనిలో చేరితే పరమాత్మ. కలవనంత వరకు అందరూ వేరేనండి. కాదా? పువ్వులో రసం ఒకటి, వేపలో రసం ఒకటి, తుమ్మద రసం ఒకటి, మాడు రసం ఒకటి కలవనప్పుడు అవన్నీ కలిసి తేనె అయితే ఒకటే రసం. కృష్ణ వేరు, గోదావరి వేరు, సుంగభద్ర వేరు, ఇంకోటి వేరు. కలిస్తే అన్నీ సముద్రం. శిరము, చరము, సావరము, జగము, మనుషుడు, పశు, పక్షి, మృగము, దేవత, మారాక్షసుడు ఇవన్నీ వేరు. ఎప్పుడు కలవనప్పుడు అన్నీ కలిస్తే ఆయన ఒకడు. అంతే. ఇలా వర్ణించాయి లేదా గమనించండి. ఇలా యత్ర ఉద్భవః ప్రకృతి పురుషయోః అజయోహో సరిత ఇవారణవే మధునిలిల్యుహో అశేషరసాః నృషుతవ మాయయా భ్రమవమేషు అగత్య పురుషం త్వయి సుధియః అభవే దధతి భావం అనుప్రభవం మహానుభావా నీవు నీ మాయతో పుట్టుక లేని నీవు మానవులలో పుడుతావు. అలా పుట్టిన నీకు పుట్టుక లేని నీకు పుట్టుక ఎక్కడిదని బుద్ధిమంతులు అనుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు నువ్వే పుట్టావు, నువ్వు కూడా మాలాంటి వారివే అనుకుంటారు. అభవేనతి భావమనుప్రభవం కదమనవర్తతాంభవభయం తవ నీకు సంసార భయం నీకు ఎలా వస్తుందయ్యా? ఎందుకంటే తవ భృకుటిహి సుయతి ముహుహు త్రినేమిహి అభవచ్చరణేషు భయం.

నీ కనుబొమ్మ ముడే కాలతత్వము లాగా యముడి లాగా అందరినీ తీసుకొనిపోతుంది. అందరికీ భయాన్ని కలిగిస్తుంది. సకల లోకములకు కనుబొమ్మ ముడి మాత్రంతో భయాన్ని కలిగించే నీకు సంసార భయం ఎలా వస్తుంది? ఎలా భయం విజిత ఋషీక వాయుభి అదాంత మనస్తురగం విజిత ఋషీక వాయుభి ఇంద్రియములు మానముతోటి గెలిచి వాయుభి అదాంత మనస్తురగం నియమించబడని మనస్సు అనేటువంటి గుర్రమును యైహ యతంతి యంతుం ఈ లోకంలో నియమించాలనుకున్నటువంటి వాళ్ళు అతిలోలుప అతిలోలం ఉపాయక్షితః మహా చంచలుడై ఉపాయం దొరకక బాధపడతారు. మనస్సు నియమిస్తారనుకుంటున్నారు దానికి ఏం చేస్తారు విజిత వృత్తి కావయవ. కృషీక వాయువిహి ప్రాణవాయువును ఇంద్రియాలను మాత్రం జయించి ఒక మనస్సును మాత్రం జయించకుండా అన్నీ తన వశం చేసుకోవాలని ఉపాయం తెలియక బాధపడతారు. అయ్య భయ్యా. ఓకే వ్యసన శతాన్వితాః కోటి కష్టాలు పడతారు సమవహాయ గురోచ్చరణం గురువు గారి పాద పద్మమును వదిలి పెట్టి మనస్సును గెలవలేక ఇంద్రియాలను మాత్రం గెలిచి ప్రాణాయామం తోటి ప్రాణాన్ని గెలిచి మీ ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తామనుకొని కష్టపడతారు కానీ వారు ఉపాయాన్ని పొందలేరు. వణిజయువ అజ సంతి అకృత గరణ ధార జలగవు. వ్యాపారం చేసేవాళ్ళు సరుకులు తీసుకొని సముద్రంలో బయలుదేరుతారు. సరుకులు ఉన్నాయి, పడవ ఉంది, దాటతారా? పడవకు చుక్కాని కావాలి. కదనా కాదా? చుక్కాని లేనిది పడవతో సముద్రం దాటలేనట్టు గురువుగారి పాదము లేనిది. సంసారానికి ఆకర్షించు. అంటే మనస్సుని గెలవరేం, ఇంద్రియాలను గెలిచి ప్రాణాయామం చేస్తే మనస్సును గెలవరేమయ్యా. గురువు గారి పాదాలను ఆశ్రయిస్తే మనస్సును గెలుస్తుంది. ఆ గురువు గారి పాదాలను ఎవరు చూపారే? నీవే చూపాలి పరమాత్మ నీవు చూపాలి స్వజన సుత ఆత్మ ధార ధన ధామ అలాగే ధారాసురధైహి త్వయిసతి కిం దృణాం శ్రయత ఆత్మని సర్వరతే

సర్వ రథమైనటువంటి అంటే అన్నిటికంటే ప్రధాన రథంగా ఉన్నటువంటి నీవు హృదయంలో ఉంటే నిన్ను ఆశ్రయించిన తర్వాత స్వజన, సుత, ఆత్మ, ధార, ధన, ధామ, ధర. రాధా, ఇలాంటి వారితో పని ఏంటి? కదా? పరమాత్మను ఆశ్రయించగలిగిన వాడికి భార్య, ఇల్లు, పిల్లలు, విలువ ఆశ్రయి, సంపదలు ఇవన్నీ ఎందుకు? కదా? పరమాత్మను ఆశ్రయించని వారికి ఇవన్నీ ఎందుకు? రండి అంతేగా. వాడిని ఆశ్రయించిన వారికి ఇవి ఉన్నా పెద్ద నష్టం లేదు. వాడిని ఆశ్రయించని వారికి ఇవి పెద్ద లాభము కైనవి. అంటే ఏమిటి సంసారంలో ఉన్నవారు వాడినే ఆశ్రయించాలి. సంసారం వద్దనుకున్న వాళ్ళు కూడా వాడినే ఆశ్రయించాలి. ఇతి సదజానతాం విసునతః సతయే చరతాం. ఇలాంటి తత్వం తెలియక కేవలము మిధునత దాంపత్య సంతోషం సుఖము యందు తిరిగేటువంటి వాళ్ళు సుఖయతి కోద్విహ స్వవిహతే స్వనిరస్తభగే. తల ఇల్లును తానే కూలగొట్టుకొని కూలగొట్టుకున్న ఇంట్లో ఎవడు బాగుంటాడయ్యా అంటున్నాడు, స్వవిహతే తలకు తానుగా కూలగొట్టుకున్నాడు మళ్ళీ పోయి ఆ ఇంట్లో ఉందాం అంటున్నాడు ఎక్కడ ఉంటాడు అలాంటి వాడు ఉండలేడు భువి పురుష పుణ్య తీర్థ సదనాది. ఋషయః విమదాః తౌత భవత్పదాంబుజ కృతః అధిపిదంగిరి జదాః మనకి ఇందులో పురుష పుణ్య శరణాని ఋషయః పరమాత్మ యొక్క సజ్జనులు మాటి మాటికి సంచరించినందువల్ల పవిత్రమైనటువంటి ప్రాంతములలో అహంకారం వదులుకున్నటువంటి వాళ్ళు భవత్పదాంబుజ కృతః మీ పాననుల యందు హృదయాన్ని నిలిపి అరవిదంగ్రి జలాః దధతి సకృత్ మనస్వయి నిరంతరము. సజ్జనుల పాద పరాగముతో విస్తృతమైనటువంటి పుణ్యతీర్థాలలో సంచరించి సంచరించి నీ యొద్దు మనస్సు భక్తి కలిగి అప్పుడు నీ పదాలను ఆశ్రయించి వాళ్ళు ఆత్మానందాన్ని పరమాత్మానందాన్ని పునరుపాసతే నపునరుపాసతే పురుషసార హర అవసదాన్ పురుష సారహర అవసదాన్. పురుషుల యొక్క సుఖాన్ని అపహరించేటువంటి ఇళ్లను పొరపాటున కూడా మళ్ళీ ఆశ్రయించరు.

సంసారము నుండి సజ్జనులు సంచరించడం వలన పవిత్రమైన ప్రదేశాలలో సంచరించి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ పాదమే దిక్కని నమ్మిన వారు. మళ్ళీ పొరపాటున కూడా సంసారంలోకి రారు. సతైదముచ్చితం సదితి చేతు నను తర్కహతం యభిచరతి క్వచ క్వచ మృష ఇది చెప్తున్నాడు ఇది సత్తు నుంచి పుట్టింది అంటే సత్తు కా మనం చెప్పుకున్నాం చూడండి సత్తు కావాలి కదా. అసత్తు నుంచి పుట్టింది అంటే అసత్తు కావాలి కదా అని ఇక్కడ నన్ను తర్కహతం చేపిచ్చారటి ఇక్కడ ఆ వ్యభిచార దోషం అనేటువంటిది కుదరదు. కొచ్చ మృష నత అదరత ఉభయ యుతు సత్యము కావచ్చు. అబద్ధము కావచ్చు ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు వ్యవహృతయే వికల్ప ఇసితః అంధపరంపరయా భ్రమయతి అంధపరంపరతో గుడ్డివారు గుడ్డివారి లాగా మంచివారు మంచివారి లాగా గుడ్డి వారిని గుడ్డి వారు పట్టుకుంటే ఏం కనపడుతుంది? అజ్ఞానులు అజ్ఞానులను ఆశ్రయించి ఇద్దరు వాదించుకుంటే ఏం తెలుస్తుంది? తెలిసిన వాడిని మధ్యవర్తిగా పెట్టుకొని ఆశ్రయించాలి కానీ తెలియని వాడు తెలియని వాడిని పట్టుకుంటే ఏం తెలుస్తుందయ్యా అంటున్నారు. భ్రమయతి భారతి త ఉరువృత్తిభి ఉక్త జడాన్ జడులను బుద్ధి జీనులను భ్రమింప చేస్తుంది తప్ప. వాస్తవాన్ని తెలియదు. నైదమగ్రాస నభవిష్యతః ఇది మొదలు ఉన్నది కాదు తరువాత ఉండేది కాదు అంటే మనకు యతోవా ఇమాని భూతాని జాయంతే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నాసదాసీత్ మోసదాసీత్ తదాని. చెప్తున్నాను కదా ఈ మంత్రమే చెప్తున్నాడు ఇది అగ్ర ఆస అభవిష్యదతః నిధనాత్ అనుమితి మంత్రాత్వయి విపాతి మృషైకరసే ఉన్నట్టు కనిపించదు లేనట్టు కనిపించదు. నీవు యత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్ప పసైహి ద్రవ్యము కానీ జాతి కానీ వికల్పము కానీ ఇలాంటి వాటితో మనము దేన్ని దేనిగా ఊజిస్తామో. దేనితో పోలుస్తున్నామో అదే తప్పైతే మీకు ఎలా వాస్తవం కనబడుతుందండి? పరమాత్మ నేత్సాలు పద్మం లాగా ఉన్నాయి అంటాం. ఆ పద్మమే ముడుచుకుపోతుంది. అదే పోలికనా?

నీవు దేనిని పోలుస్తున్నావో అదే లేనిదైతే నీకు వస్తు జ్ఞానం ఎలా కలుగుతుంది సత్య జ్ఞానం ఎలా కలుగుతుంది ఉన్నాడు. విజయ మనోవిలాసము తమితి అవయంతి అబుధా. తెలియని వాళ్ళదంతా ఆ రే వెళ్ళిపోని పొద్దు పోని మాట్లాడండి అన్నీ అవయంతారే ఏదో చెప్పుకుంటుంటారు. అనుకుంటారు అవిబుధాః. సయత్ అజయ త్యజా మనస ఈత గుణా ఉత్స జ్యుతన్ పయతి సరూపతాం. కదను మృత్యుమపేతభగః త్వముత జరాతి తాం అహిరివత్వచమార్థభగః నిన్ను ఆశ్రయించిన వారు సంసారాన్ని విడిచిపెడతారు. ఎలా? పాము కుబుసమును విడిచిపెట్టినట్టుగా. తాం అఘిరివత్వచ మార్తభగః మహతి మహీయతే అష్టగుణితే అపరిమేయ భగః ఈవో అష్టగుణములు చెప్తాం కదా సత్యగామ సత్యగామ అపహతపాత్మ విజరః విమర్శుహు విశోకః అది వికృతంగా ఇలాంటి అచ్చములు ఉన్నటువంటి నీవు అపరిమేయపగా జ్ఞానశక్తి బలేశ్వర్యాలు అన్నీ అనంతముగా ఉన్నటువంటి నీవు ఇది నతముద్ధరంతి యతయః కృతికామజటాః హృదయంలో కామకీలలను యతులు ఉద్ధరించనినాడు దురదిగమాసతాంబుద్ధిగతః అస్మృత కంథమణిహి దుర్జనుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ సంసార బీజములు ఎన్నడు మనము దాతనివ్వవు దాచి వెళ్లలేము అసుతృపయోగినాం ఉభయతోపి అసుఖం. శరీరాన్ని ప్రాణాలను మాత్రమే నిలుపుకోవాలి. బతికించుకోకుండా వారికి ఇహము దొరకదు, ఫలము ఉండదు. మేము బాగుంటే చాలనండి, తగ్గన వాడి మాకెందుకు? వెడకు తింటాం, హాయిగా నిద్రపోతాం. అనుకున్న వాడికి యము బాగుండదు, పరము కూడా బాగుండదు. భగవన్ అనపగతాంతకా అంతకాత్ అనధిరూఢ పదాత్ భవతః. అనపగతాంతకం యముడు తొలగిపోడు. నీవు వాడిని దగ్గరకు చేరనియ్యవు. వాడికి అదేమిటి? వాడేమో పోడు, నువ్వేమో రావు. ఉభయ లోకాల్లో మనం నలిగిపోతాము భవతః త్వదవగమీ నవేత్తి భవతుత్త శుభాశుభయోహో గుణవిగుణాన్ అన్వయాన్ కలిగి దేహవృతాంచ విరహః

శరీరధారుల యొక్క వాక్యములు నీ వల్లకైనటువంటి శుభాశుభములను అనుయుగం అన్వహం ప్రతి యుగంలోను ప్రతిరోజు సగుణ గీత పరంపరయా శ్రవణకృతః యతత్వం అపవర్గ గతిం గతిహి మనుజైహి. మోషమునిచ్చేటువంటి నీవు నీ స్వరూపాన్ని, నీ స్వభావాన్ని, నీ ప్రభావాన్ని బోధించేటువంటి కథలను చెవిలో నిరంతరం పడవేసుకోకుంటే వారు జ్ఞానమును పొందనే లేరు, సంసారాన్ని విడిచిపెట్టనే లేరు. ద్యుతాద్యుపతయ ఏవసే నయయుహు అంతం అనంతతయా దేవతా దేవతాదులే నీ స్వరూపం అనంతం కాబట్టి. నిన్ను చేరలేదు త్వమపి యత్ అనంతరాత్మిచయాః నను సావరణాః నీవు అనంతమైనటువంటి ఈ లోకములో ఆవిరనటువంటి వాటిని ఖైవ రజాంసి వాంతి వయతా ఆకాశంలో ధూళి కణాలు వెళ్లి వెళుతున్నట్టుగా యత్ శృతయః త్వైహి ఫలంతి. శృతులన్నీ నీలో ప్రవేశిస్తాయి. ఎలాగు ఆకాశంలో ధూళి కణాలు ప్రవేశిస్తున్నట్టు శృతులన్నీ నీలో ప్రవేశిస్తాయి. అతన్ నిరసనేన భవన్ నిధనాః అంత మాత్రాన నీ స్వరూపాన్ని అవి పూర్తిగా చెప్పలేవు అలా అని నీవు లేవని నిరూపించలేవు. భగవంతుడిని బోధించలేవు కాబట్టి భగవంతుడిని చెప్పలేవు అందామా? భగవంతుడు లేదన్నామా? కాబట్టి వేదాలు నీ స్వరూపాన్ని పూర్తిగా చెప్పలేవు. కానీ అవన్నీ నీలోనే ఉంటాయి. అర్థమైంది జవాబు తెచ్చుకో కదా. వేల వేల పుత్రం చేస్తా అని రా పుత్రం ఇది నిధనాః ఇది మనకు ఇది బ్రహ్మనః పుత్రాః ఆశృత్యాత్మానుశాసనం సనందనవదానచ్చుహు సిద్ధాజ్ఞాత్వ ఆత్మను యతిం ఈ విధంగా. ఆ శృతి గీతలను విని తనందరిని వాళ్ళు అన్నీ విని అతన్ని గురువుగా అర్చించారు, ఆత్మ యొక్క గతిని తెలుసుకున్నారు అన్నమాట. తర్వాత భాగాన్ని మళ్ళా పునః స్వాహా చెప్పే చెప్పుకోవాలి. ఇది చెప్పకుండా మనం తొందరగా దాన్ని ముగించలేము. ఇది చెప్పకుంటే మరి చానే కాదు. ఆ?

ఆ రంగు ఉంది భగంత ఇది ఇప్పుడు శ్రీమతాలు నిన్న అర్థం అయినట్టే ఉంటుంది వాళ్ళు అడిగితే ఏమవుతారు శ్రీమతాలు ఆ అప్పుడు ఇది లిస్ట్ చేస్తాం కదా

The speaker begins with a verse: "Jaya jaya jaya jaya ki - Ajam ajita dosha grahita gunam tvam ati - yadatmana samavaruddha samasta bhagah." Even if one knows Sanskrit, simply hearing the words without understanding yields nothing. The words are the same, but Vedic language is presented with its head and tail cut off - meaning, beginnings and conclusions are often omitted in common recitation.

The verse is now explained: "Yadatmana" - in whatever form of Prakriti (material nature) You have manifested - "samavaruddha samasta bhagah" - You who have all divine excellences fully contained within Yourself. What is "bhaga"? Jnana (knowledge), shakti (power), bala (strength), aishvarya (sovereignty), virya (potency), teja (splendor) - these six constitute bhaga. "Bhaga iti irana" - this is the definition. One who possesses these six divine qualities is called Bhagavan.

All of Prakriti follows Your will, Your intention, Your power - it moves according to Your direction. The verse contains "ajaya atmana" - these phrases must be carefully studied. If one has memorized other Vedic mantras, their meaning will be recalled through this verse; otherwise the connection is missed. The key idea: Prakriti is entirely subservient to the Lord.

The Puranas describe those who attained exalted realms through truthfulness: Harishchandra, Rantideva, Shibi - they all attained superior worlds through satya (truth). Similarly, Rama, Raghu, Dilipa, Ikshvaku attained great states through truth. Through svadhyaya (self-study of scripture), sages like Bhrigu and others rose to eminence. The value of satya as the supreme virtue is established by these exemplary figures.

This verse quotes the Vedic declaration: "Vachaarambhanam vikaro namadheyam - mrittiketyeva satyam - sarvam khalvidam brahma - neha nanasti kinchana." What does this mean? If we look carefully, we see a pot, a small bowl, a vessel, a ladle, a great house - all different forms. Yet the reality is one: clay. Clay becomes a pot, clay becomes a bowl, clay becomes a ladle, clay becomes a house. When they return to earth, only clay remains. This is the non-dual teaching of the Upanishads.

All these apparent forms are just the clay itself appearing differently. Even when you look at a pot as a pot, what should you really see? Clay. Clay transformed into a pot, clay transformed into a bowl, clay transformed into a ladle, clay transformed into a house. When these are broken and returned, only clay remains. Whether you go forward or come back - clay is the underlying reality. Similarly, Brahman alone is the substratum of all apparent multiplicity.

All beings worship You with body, speech, and mind - with all three faculties. Why? Because by worshiping You, they truly exist. If you place something in the sky without support, it falls. If you place it on firm ground, it stands. A foundation makes standing possible. Without a base, what can remain? The Lord is the ultimate foundation of all existence - without Him, nothing can stand.

Those who have immersed themselves in the nectarean ocean of Your stories - "tapamsi jabuku" - let them abandon austerities! For when one has the Lord, what need is there for tapas? One who has found the Lord, who remembers and recites His name, who has devotion and knowledge - what need does such a person have for further austerities? Without the Lord, one performs tapas seeking what one lacks. But with Him, all is fulfilled.

Those who constantly think about the Lord's true nature and divine qualities - no sins attach to them. Even while living in this world, worldly impurities do not cling to them. The Lord's maya does not delude them. How is this possible for one living in the world? Just as a lotus leaf lives in water but water does not wet it - the devotee lives in the world but the world's contamination does not touch him.

One who has taken refuge in the Lord, even if lamenting "Oh, I have committed sin!" - does not truly suffer the consequences. For one who has surrendered to the Lord, the maya of the world does not bind. One who has understood the Lord's true nature in this way - what sin can touch such a person? Other scriptural passages state this very clearly: the surrendered soul is beyond the reach of karma's bondage.

We must breathe - inhale and exhale. But if mere breathing were the only purpose of life, we could call them not "prani" (living beings) but "leather bags" - for they just fill up with air and deflate, like bellows used for a smithy's fire. The Bhagavatam says: those who merely breathe, eat, and sleep without ever turning toward the Lord are no better than animals or instruments of mechanical function.

How were the cosmic eggs (andas) created? "Yadanugrahata" - by the Lord's grace alone. "Mahadaham ahamadayah andam srijan yat anugrahata." By the Lord's grace, the great cosmic elements - mahat, ahamkara, and the rest - produced the cosmic eggs. Then comes the progression: annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya - the five sheaths (koshas) that envelop the individual self.

We keep merging one layer into another. As the Taittiriya Upanishad declares: "Vijnanam brahma" - Consciousness is Brahman. "Vijnanad dhyayat" - from knowledge arises creation. We are born through knowledge, we exist through knowledge, and we merge through knowledge. But what is the nature of that Vijnana-Brahman? This is the deep inquiry of the Upanishads - understanding the nature of the conscious principle that underlies all.

The Guru teaches us the five koshas - annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya - to guide us to the realization that Ananda (bliss) itself is the true nature of Paramatma. The speaker recalls an illustration: a student once said she saw "Ashoka-vanam" - meaning "the garden of no sorrow." Ashoka means without grief. And Indrakanta confirmed: the Lord who is Ananda itself is that Ashoka - the remover of all sorrow.

We say in Telugu "brachuki undanu sukhamlu pothayavachu" - "While alive, joys may come." "Yad animishad ananandam naram naram varshashatam" - if one lives a hundred years, sooner or later one will attain Ananda. But notice: we do not attain Ananda - Ananda attains us! Bliss comes to us; it is not something we create. Ananda is the nature of Paramatma and it is always present, waiting to be recognized.

Where do those who do not know this go? "Sa surya-nama sa lokah" - to the realm of Surya. "Tam se pretya abhigachchhanti ye ke chatmano janah - nake cha dihavediti mahati vinashtih" - those who do not properly understand the nature of Atma and Paramatma in this very life - there is no greater loss than this. The opportunity of human birth is unique; wasting it by remaining ignorant of Atma-tattva is the greatest tragedy.

"Brahma puccham pratishtha" - we say Brahman is the support (puccha means tail, the sustaining base). "Sirah param tasya yajureva sirah" - the head is the highest; the Yajur Veda is its head. What is Brahma puccham? What is the base of Brahman? "Brahma iti shastra raksha upasate" - those who meditate on the Lord as the foundation, as the inner protector of all scriptures - they reach liberation. All Vedic study leads ultimately to this recognition.

"Parisa paddhati hridayam arunayah daharam tata udagat ananta tvaddhama tirah paramam punariha yat sameti na patanti kritanta mukhe" - those who aspire to Your true nature, once they realize that the infinite Brahman resides in the tiny space of the heart (dahara akasha) - they do not fall again into this samsara. "Kritanta mukhe na patanti" - they do not fall into the mouth of Yama (death). Who are these fortunate ones who attain this?

"Sarvabhuteshu" - also sarvavyapi, sarvabhutantaratma - how clearly the Veda declares: Paramatma alone pervades all beings. He dwells within all beings as their inner self. That great Being permeates all. "Karmadhyakshah sarvabhutadhivasah sakshi cheta" - He is the overseer of all karma, the dweller within all beings, the witness, the pure consciousness. This is the Visishtadvaita understanding of the relationship between Brahman and the universe.

All faults and sins cling to the experiencer - but does fire have a flaw if it burns? If fire burns something, does someone say "that fire has a flaw"? No. Does the fire itself have a defect? No one says so. Similarly, the Paramatma who dwells as the inner self - He who is the antaryami - has no defect whatsoever. He is beyond all sin and impurity, though He resides within all beings including sinners.

"Svakrita pureshu" - we all dwell in our respective bodies. Whether human, god, demon, animal, bird, beast, or insect - all these various bodies are rightfully houses (puras) for the atma. They are not cities or towns in the usual sense; rather, each atma inhabits its own body, which it has earned through its own karma. This is the doctrine of karma and rebirth - each jiva dwells in the body appropriate to its accumulated actions.

The wise ones who understand this - knowing that each must experience the fruits of their own karma, each must inhabit the body they have earned - understand also that Paramatma is present both inside and outside even those bodies born from karma. There is no veil or covering over the Lord. From the beginning I have been saying: the Lord is not hidden. He is always fully present, but we are the ones who fail to perceive Him.

"Duravagama atma tattva digamaya tava atma tanaho charitam maha-amrita-abdi parivarta paritramana" - these avatara-lilas are an ocean of nectar; those who have immersed themselves in this nectar-ocean are cleansed of all accumulated karma. "Shamana na parilasanti kechitau apavarga" - those who truly immerse themselves in the Lord's stories do not wander in samsara anymore, freed from the cycle of birth and death.

This very body becomes the means to attain You - it functions like a dear friend. But this same body, when one turns away from the Lord, becomes a hellish pit. Only the human body is the means to reach Paramatma. When? When it is used in the Lord's favor - when body, speech, and mind are directed toward the Lord. The body used for devotion is a vehicle of liberation; the same body used only for worldly pleasures leads downward.

"Na tam vidatya ye ima jajana anyati yusmakamantaram bahuvah" - those who see only the difference between You and themselves, without understanding the underlying unity - they fall into suffering. "Niharena pravrita jantva ashvastu tripta ukta" - those covered by the fog of ignorance, satisfied with mere sense-pleasures and breathing, without inquiring into the nature of Atma - they miss the purpose of this rare human birth.

Sages who control mind, senses, and vital forces through yoga and meditate single-pointedly - they go directly to moksha. Even those who constantly hated the Lord but kept thinking of Him - they too attained moksha. This is the extraordinary power of the Lord's connection: even incessant thinking about Him with hatred (as in the case of Shishupala, Kamsa, and others) leads to liberation. How much more, then, does loving devotion accomplish?

Who can clearly describe the true nature of Paramatma? "Kuta ayata kuta iyam visrishtih" - from where did this universe come? How did this creation arise? Who can truly explain this? Many try to enter this inquiry - "kuta ayata kuta iyam visrishtih" - but the mystery of creation is ultimately unfathomable to the finite mind. Yet the scriptures and the acharyas give us as much understanding as we can hold.

That Brahman does not move at all - yet it is faster than the mind. "Naitad dhavasi" - it does not run, yet it overtakes all who run. "Naitad dhavat dhavata anyam atyeti" - it overtakes all others who are running. "Tishthad tasmin nap" - standing still, it pervades everything. This is the Ishavasya Upanishad describing the paradoxical nature of Brahman: simultaneously the most still and the most swift, unmoving yet pervading all movement.

Insects are born from life-force. But insects born from a living body - worms born from dead matter have life-force even though the parent matter is inert. Life arises from non-life and non-life from life - this apparent paradox is explained by the doctrine that qualities of the cause are passed to the effect. The qualities of the generator appear in the generated - just as qualities of parents appear in children, even when the visible medium seems different.

"Na tan nachasan" - in the universe, what truly exists? Our position is: only Paramatma exists - only He alone. Similarly, the Veda says "asadvayidamagra asit" - in the beginning, only "asat" (the unmanifest) existed. Yet the same Veda says "sadeva saumya" - in the beginning, only "sat" (Being) existed. How can both be true? The speaker explains: these are not contradictions - they approach the same reality from different angles of description.

He entered Himself. He alone exists within everything. What is all this? "Atmata ya avachitam" - it is all determined as Paramatma alone. The forms of the universe change, but Paramatma does not change. "Atmata ya vasitam tava pariye charanti akhila tattva niketataya" - Paramatma dwells in all beings as their very self. All creatures move and exist because He indwells them as their foundation and inner controller.

You have no hands or feet - yet those who have hands and feet, the power they need to perform their actions with those hands and feet - that power comes from You. "Ashilakara shaktidharah tava balim udbhavanti samadanti ajaya animisha" - even the devas, deluded by Your maya, are enchanted by You - yet they too offer their tribute to You. The Lord is the source of all potency, though He appears to have no form with which to act directly.

Why did He make that person see? Because if I say "my legs walk, my eyes see, salutations to You, Lord" - the one who made those legs walk and those eyes see is the Lord. Paramatma once showed a person a burrow (hole in the ground). Until that moment, that person was unaware of it. The Lord reveals what is hidden, shows what was unseen - He is the inner illuminator who makes all perception possible.

From that source alone come all things - what destroys us, what benefits us, what is good and what is not. All of these originate from that single source. Therefore it is wrong to say "there is nothing where there is nothing." From the one who appears to have nothing, everything comes. From Paramatma alone all things arise. This is the meaning of "tat tvam" - that Being, that truth, from which everything proceeds and into which everything returns.

Are all these beings moving according to their own will? Is there anyone who governs and regulates them? If there is no regulator, then we who are being regulated still exist - that's the observation. How far can we accept this? Because there are so many beings, so many bodies, so many forms, so many shapes - and all of them operate in orderly ways. Such cosmic order cannot arise from chance; it points necessarily to an intelligent governing principle.

Are water-bubbles counted as water? No, they are not counted separately from water. But hailstones (vadagallu) - those stones that form in clouds - are they water or stones? They are water that has become stone-like; the bubbles too are water even though they look different from water. Where is the water in a bubble? Everywhere in it! Similarly, all apparent multiplicity in the universe is Brahman in different temporary forms.

To explain this: it is not like rivers merging into the ocean - where each river, while separate, has its own taste (Krishna River has one flavor, Godavari another, Tungabhadra another) and in the ocean all become indistinguishable. The Bhagavatam uses the phrase "madhuni lilliye akhila rata" - the individual distinctions dissolve in the infinite, like flavors merging in the limitless ocean. Yet even in merger, the ocean remains the ocean - Brahman remains Brahman.

Even the frown of Your eyebrow is like Time (Kala) - like Yama, it carries away all. With just the raising of Your eyebrow, You create fear in all the worlds. You who cause fear in all the worlds with a mere frown - how can samsara-bhaya (fear of worldly existence) affect You? "Vijita rishika vayu abhidanta manasturangam" - those who have conquered the unruly horse of the mind through the reins of the senses - such devotees are beyond the fear of samsara.

"Sarva ratham ainatuvanti" - You who are the supreme Chariot, the principal vehicle of all - when You dwell in the heart, after taking refuge in You, what need is there for svajana (own people), suta (son), atma (body), dhara (wife), dhana (wealth), dhama (home), dhara (earth)? When one has taken refuge in Paramatma, what do wife, house, children, and wealth matter? The Lord's shelter renders all other shelters superfluous.

Satsanga - company of the holy - sanctifies even the pilgrimage places by their movement through them. Those who have understood the Lord's true nature through the company of such saints, who have resolved that the Lord's feet alone are their refuge, never return to samsara even by mistake. "Satai damuchitam saditi chetu nanu tarkahata yabhicharati kvachana" - logic alone cannot fully establish what the saints have realized through experience and grace.

If that to which you are comparing has no independent existence, how does your knowledge of objects arise? How can true knowledge (satya jnana) be attained? The Lord exists as the ground of all comparison and all knowledge. "Vijaya manovilasamu tamiti avayanti abudha" - those who do not know - they keep talking about things as though they were permanent and independent. But those who know understand that nothing has existence apart from Brahman.

The utterances of embodied beings - the auspicious and inauspicious that arise from You - "anuyugam anvaham" - in every yuga, every day - "saguna gita paramparaya shravanakritah yatatvam apavarga gatim gatihi manujaihi" - You who grant liberation, Your nature, Your qualities, Your glory - sung in successive lineages and heard generation after generation - those humans who hear and sing Your praises in this unbroken tradition attain the path to moksha.

That Bhagavan has that radiance and beauty - the Shrimatis (the Lord's consorts, or here perhaps devotees) who heard all this yesterday feel they understood it well. But when asked about it, they realize how much remains beyond words. This is the nature of the Lord's glory - always exceeding our capacity to fully grasp or articulate it. What was heard yesterday is being listed and contemplated again today.