వరాహ అవతారం: జలాల నుండి భూమి ఉద్ధరణ

Varaha Avatar: Earth Lifted from Cosmic Waters

bhagavatam Kandadai Ramanujacharya

వరాహ అవతారం భూమిని జలాల నుండి ఉద్ధరించాడు - భాగవతంలో అత్యంత ప్రసిద్ధ కథ. బ్రహ్మ ముక్కు నుండి చిన్న వరాహంగా ఉద్భవించి విశ్వాన్ని నింపేంత పెద్దదిగా పెరిగాడు. భూమిని జలాలపై నిలిపిన తర్వాత పృథ్వీ ప్రభువును స్తుతించింది. 'అవని' - ధాన్యం మొదలైన వాటి ద్వారా జీవులను రక్షించే దాన్ని అవని అంటారని వివరించబడింది.

The Varaha avatar lifts the earth from the cosmic waters - one of the Bhagavatam's most celebrated stories. Brahma meditates on the causal Lord, who manifests as a tiny boar from Brahma's nostril that grows to fill the universe. After lifting the earth and stabilizing it on the waters, the earth praises the Lord: "avanim" means "that which protects," deriving from its protection of all beings through the gift of grain and sustenance.

← Prev Next →
Varaha Avatar: Earth Lifted from Cosmic Waters Kandadai Ramanujacharya bhagavatam

మాతా పితా సహయా విమోతి సర్వభ్యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యనః పురపతేరు కుళాభిరామం శ్రీమత్ తజంగిరి యుగలం ప్రణమామి మూర్ధ్న భూతం సరస్య మహతా స్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంధ్రిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కెంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలక కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంచం మహోరత్వం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేష్ వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం సచ్చే పౌత్రం కల్మకం పరాశరాత్మజం వందే సుఖసాతుం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవురజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతల ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

శతరూప మనువుల ప్రార్థన తోటి సముద్రంలో దాగి ఉన్నటువంటి భూమిని పైకి తెచ్చే ప్రయత్నంలో చతుర్ముఖ బ్రహ్మ మనకు కారణమైన స్వామిని ధ్యానిస్తే ఆ మహానుభావుడు బ్రహ్మ యొక్క నాశాబ్దము నుండి వేరుబడి అతి కొద్ది సమయంలోనే మహా గజ ప్రమాణం గండశిలా ప్రమాణం అంటారు. అంతగా పెరిగి అందరూ చూస్తుండంగా సముద్రంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని వస్తున్న సమయంలో ఒక ఆది దైస్యుడు అతన్ని మనం హిరణ్యాక్షుడు అంటాం. అతను అడ్డగిస్తే అతన్ని సంహరించాడు. అతని రక్తము తన దంతములకు తుండమునకు రకరకముల వర్ణ విచిత్రి శోభను ఏర్పరచగా దంతముల మీద భూమిని పెట్టుకొని పైకి వచ్చాడు. వచ్చి ఒకసారి తన ఒళ్ళును విదిలించాడు. అతని సత అంటే కేసరములు. కేశములు అంటాం మనం రోమములు అంటాం. వాటి ద్వారా వచ్చినటువంటి సముద్ర జలము. జన తపస్ సత్య లోక వాసులకు ప్రాప్తించి వాళ్ళు పరిపూతులయ్యారు. సందర్భ రూపులందరూ స్వామిని స్తోత్రం చేశారు. మొదలు చేశారు, ఇప్పుడు చేశారు. అతన్ని యజ్ఞమూర్తిగా స్తోత్రం చేశారు. ఆ యజ్ఞమూర్తి స్తోత్రంలో స్వామి యొక్క రోమములు అంటే దర్భలు అని చెప్పారు. యజ్ఞాంగములుగా దర్భలు అని చెప్పారు. మరి స్వామిరోమల నుండి జలము ప్రోక్షించబడ్డాయి అంటే మనం యజ్ఞంలో కూడా ఏం చేస్తాం? దర్భలతోటి జలమును అందుకు ప్రోక్షించడం అన్నమాట. ఇది ఆ ప్రక్రియ. ఇలా పరమాత్మ యొక్క వైభవాన్ని ఋషులందరూ. స్తుతించారు యత్ యోగమాయా గుణ యోగ మోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహిస్యం సకల చరాచర జగత్తు పరమాత్మ యొక్క యోగమాయా గుణ యోగముతో మోహించబడినది.

ఎందుకన్నారు ఆ మాట అంటే ఒకటి ఉంటే ఇంకోటి కనబడుతున్నది మనకు. మరి ఇది మోహం కదా? శరీరం ఉంటే దాన్ని కాస్త ఆత్మ అంటున్నాం. నిరుహృత్య పుత్రం పితరం నినీషతి చమత్సాయమైన శ్లోకం అది మనకు ముందర వచ్చింది మీరు జ్ఞాపకం ఉందనుకుంటా బహుశా. పుజ్య చక్రవర్తి యొక్క ముందర కూడా రాబోతుంది. ఎంత గొప్ప వాడమయ్యా మనం ఉంటే తండ్రికి అంత్య సంస్కారములు చేసి ఇంటికి వచ్చిన కుమారుడు ఓ ముసలివాడు అయ్యాడు కాబట్టి ఆయన పోయాడు కానీ నాకేమిటి రాయి లాగా ఉన్నాను. నేను వందేళ్లు బతుకుతాను అంటాడు. అప్పుడే తండ్రికి దాన సంస్కారాలు పూర్తి చేసి వచ్చిన కొడుకు ఆయన అంటే పోయాడు కానీ నేను పోతానా అంటాడు. ఏమందాం? ఇదే పరమాత్మ యొక్క యోగమాయా ప్రభావం. చనిపోతున్న వారిని చూస్తున్నాడు. పుడుతున్న వారిని చూస్తున్నాడు. ఈ పుట్టి చనిపోయే లోపు మధ్యన మనం పడుతున్న బాధలన్ని చూస్తున్నాడు. చూడడం ఇది కొంచెం అనుభవిస్తున్నాడు. ఆయన నేను హాయిగా ఉన్నాను అంటాడు. ఏముందా దాన్ని? నమ్ముదామా? అంటే ఇంత ప్రభావం స్వామి యోగమాయ అంటే లేనిదంతా ఉన్నట్టు కనబడుతుంది. ఉన్నదంతా లేనట్టు కనబడుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? లేడు. మనమే ఉన్నాం. అసలు మనం లేము, ఆయన ఉంటాడు. తల కిందట లేనిది ఉన్నట్టు మనం నిన్న చెప్పుకున్నాం కదా, దుఃఖేచ సుఖమానినః అని చెప్పుకున్నాం చూడండి. మానవుల యొక్క లక్షణం ఏమిటంటే దుఃఖాన్నే సుఖం అనుకుంటాడు. ఇది యోగమాయా గుణ యోగ మోచితం విశ్వం. పరమాత్మ యొక్క యోగమాయా గుణం యొక్క సంబంధముతో మోహించబడినటువంటి ఈ ప్రపంచానికి శంవిధేహి. కళ్యాణమును చేయి శుభమును కలిగించు. మహానుభావా అని ఋషులందరూ స్తోత్రం చేస్తే మైత్రయుడు అంటాడు ఇత్యపస్తీయమానః తం మునిభిహి బ్రహ్మవాదిభిహి. బ్రహ్మవాదులు అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు అంటే స్వాధ్యాయపరులు అన్నమాట. నిరంతర స్వాధ్యాయ పరాయణులైన మునులు.

చేసినటువంటి స్తోత్రముతో సరిలే స్వ కురాక్రాంత ఉపాధత్త అవిత అవనిం. అవనిం అంటే భూమిని సలిలే ఉపాధత్త నీటి మీద ఉంచాడు నిలిపాడు. ఎలాంటి నీటి మీద స్వకురా కురాక్రాంత అన్నాడు. తన గిట్టల చేత ఆక్రమించబడిన అంటే. అంత పెద్ద సముద్రము ఆయన దిగితే ఆయన గిట్టరే మునగలేదట. ఊహించండి ఆయన ఆకారం. ఎంత ఉండి ఉంటుంది. సో ఆ కులాక్రాంత సరిదే అన్నాడు. తన గిట్టలు మాత్రం ఆక్రమించినంత నీరట. అంత అందుకే ఏంటంటే పరమాత్మ పాదాలు అంత పెద్దవి కాబట్టి వాటిని గట్టిగా పట్టుకుంటే మనకు సంసార సాగరం కూడా అంతే ఉంటుంది. మన వాటి పట్టుకోలేదు మునుగుతాం. చాలా పెద్దమైన పాద అది. నెవ్వెద పెట్టే అంత పెద్ద సముద్రంలో కూడా అడుగు భాగం పోతుంది పై భాగాలకి రాదు. అంటే అరికాళ్ళు అంటాం చూడండి, అరికాళ్ళు మాత్రం తడుస్తాయి సముద్రంలో. మళ్ళా పై పాదములు అంటామే అక్కడ దాకా రాదు. ఈ ఉద్దేశ్యాన్ని చెప్పడంలోనే గంగ స్వామి పాదము నుంచి పుట్టింది అంటే అర్థం అదే. ఎక్కడికి పుట్టింది? అరికాళ్ళ నుంచే వచ్చింది కదా, జలం అంతా అక్కడే ఉంటుంది. పాదోద్భవి. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి స్వామి పాదాన్ని మనం మునగనే మునగం. మనం అక్కడే ఉన్నాం కదా. ఇలా మనం ఉంది అక్కడే భూమి ఏమిటి? భూహు పాదౌ సంతోషతో ఏం చెప్తున్నామండి విశ్వాస సంతోష జ్ఞాపకం ఉంది కదా భూహు పాదౌ అని భూహు అంటే పాదారే మనం అక్కడే ఉన్నాం అందుకే ఇది మునుగదు మనం మునుగం. పట్టుకుంటే కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు నేనే ఉన్నాను అని అనుకోండి నిండా ముగులుతాను. ఈ చమత్కారం చెప్పడానికి స్వకురాక్రాంత సలిలి. తన గిట్టల చేత ఆక్రమించబడినటువంటి నీటిలో ఉపాధత్త అవనిం భూమిని నిలిపాడు. ఎందుకు నిలపాడు ఆయనే అంటే అవితా అందరినీ కాపాడేవాడు కాబట్టి అర్థం అదే.

అవని అంటే వ్యర్థం అది. రక్షించేది అని. ఎలా? ద్విజ దానాదిన జనాన్ రక్ష అవతీతి అవని. గుయ్యేస్తుంది మనం ఒక ఓ 10 కిలోలు ధాన్యం వేస్తే మనకు 10 బుట్లు వస్తాయి. తనలో వేసిన దానికంటే 100 రెట్లు పెంచుతుంది అది. వేసినంతే ఇచ్చింది అనుకోండి ఇంకేయడం ఎందుకు? మరి సరిపోతది కదా. కాబట్టి తనలో వేసిన దానికంటే నూరు రెట్లు లేదా పది రెట్లు ఇది ఒక్కొక్క ధ్యానం బట్టి భూమిని బట్టి ఉంటుంది. అంత ఇచ్చి మనందరికీ అయ్యేటువంటి ఆహారాన్ని మనకు కావలసిన జలాన్ని ఇచ్చి మనను కాపాడుతుంది. అందుకే దాని పేరు అవని. అవని అంటే అవతి రక్షతీతి అవని. కాపాడేది కాబట్టి అవని అంటారు. పరమాత్మ కూడా కాపాడేవాడే కాబట్టి ఇతను అవిత. అంటే సకల చరాచర జగత్తును కాపాడేవాడు కాబట్టి ఈ సకల ప్రాణులు నిలువటానికి ఆధారం లేదు కాబట్టి ఆధారం లేకుండా మనం నిలువలేం కదా మనం రక్షించేవాడు. మనం ఉండటానికి కావలసిన భూమిని ఆ జలంలో నిలిపాడు ఉంచాడు. సయిత్తం భగవాన్ ఉర్వీం విశ్వక్సేన ప్రజాపతిహి రసాయ లీలయ ఉన్నీతాం అప్సున్యస్య యయౌ హరిహి. మనం ఏం చేస్తున్నాం అయినా పని చేస్తే ఇంతకు పని చేశాం కదా నువ్వు మన సన్మానం చేయరా మరి సభ ఎప్పుడు నడువు ఉంటారు కావాలంటే నడువు ఇక్కడే ఉంటాను అన్ని పని మీరు పూర్తి చేయండి అని చెప్పి అడిగించుకొని మరి. నాలో ఉండి అందరిని కలిసి అందరి పొగడ్తలు ఇవ్వని సరణాలు పొందిమని అప్పుడు వెళ్ళిపోతాం మెల్లగా. కానీ స్వామి అదేం కాదు పని అయిపోయింది అనుకోండి మళ్ళీ బ్రింజ్ దాకా కనబడడు. అందుకే యయౌ హరిహి వెంటనే వెళ్ళిపోయారు. ఎలా చెప్తున్నాడు భగవాన్ ఉర్వీం విశ్వక్సేనః ప్రజాపతిహి రసాయాః రసాతల లోకం నుంచి భూమిని పైకి తీసుకొని వచ్చి నీలయా ఉన్నీతాం. నీలగా విలాసంగా పైకి తెచ్చి అప్సున్యస్య నీటిలో ఉంచి యేయౌ.

అడిగింది అదే కదా? తెమ్మన్నాడు, తెచ్చాము, ఉంచేశాము. ఇంక మీతో మాకేం పని? యయౌహరిని పరిపూర్తి చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఏవమేతాం హరిమేధసో హరేహ కథాం సుభద్రాం కథనీయమాయినః ఇప్పుడిది ఎలాంటి కథ? అంటే కథనీయమాయినః అంటాడు. చెప్పుకోదగినంత మాయ గల పరమాత్మ యొక్క కథ ఇది. మనందరం ఇంతోంత మాయ చేస్తాం కానీ మన మాయ చెప్పుకోదగినంత కాదు కదా. కానీ ఆయన మాయ అందరం చెప్పుకోవాలి. కథనీయమాయినః కథం ఇంకోటి సుభద్ర సకల మంగళములకు మూలం నిలయం అయినటువంటి హరిమేఘసః హరేహే కథం పరమాత్మ యొక్క ఈ కథను శృణ్మిత భక్త్యా శవేతవా ఉషతిం భక్తితో విన్నవాడు అలాగే వినిపించినవాడు. మరి కష్టంగా అది ఒకటే అంటే విన్నవాడు అంటే విభిషకత ఏం కావాలి? అందువల్ల శ్రవయేత అన్నారు. విన్నవాడు, వినిపించినవాడు జనార్ధనః అస్య ఆసు కృతి ప్రసీదతి. అలాంటి వారి హృదయంలోకి పరమాత్మ వచ్చి ప్రతిష్ఠించబడతాడు, హాయిగా నివసిస్తాడు. ఎలా? ప్రసన్నంగా ఎలాగైనా ఉన్నాడు, అదర్ హృదయాల్లో ఉన్నాడు కదా, అంతర్యామి. మళ్ళా కొత్తగా రావాలా? మొఖం ముడుచుకొని ఉంటాడా, మొఖం విప్పారి ఉంటాడా అని. కదా అజ్ఞానులకేమో స్వామి కర్మ రా రోజు వచ్చిన వీడు ఏం చేస్తాం ఇక అని మొఖం ముడుచుకొని ఉంటాడు. భక్తుల హృదయంలో మొఖం విప్పారి ఉంటాడు. ప్రసీదతి. ప్రసన్నమైనటువంటి ముఖంతో స్వామి వారి హృదయంలో ఉంటాడు. అంటే ఏమిటి? వరాహావతార కథ వినినందువల్ల పరమాత్మ ప్రసన్నుడవుతాడు, సంతోషిస్తాడు. తస్మిన్ ప్రసన్నే సకలాతిసాం ప్రభౌ అయితే ఏమయ్యా అంటారా? మనకు కావలసిన అన్ని కోరికలనివ్వగల మహానుభావుడు ప్రసన్నుడైతే మనకింకా దొరకనిది ఏముందండి? కదా?

తస్మిన్ ప్రసన్నే సకలాచితాం ప్రభౌ కిన్ దుర్లభం. ఏమని దొరకదు. కానీ తాపిహి అలం. అలాంటివి మాత్రం మనకెందుకు? ఓ ఇంచారా? పరమాత్మ ప్రసన్నుడైతే లభించనిదంటూ ఏమీ లేదు. అన్ని కోరికలు లభిస్తాయి. కానీ పరమాత్మను ప్రసన్నుడైన పరమాత్మను మళ్ళీ మనం కోరికలు కోరామనుకోండి మళ్ళీ మొహం ముడుస్తాడు. అయ్యో నేను భక్తి అనుకున్నాను మీరంతా నాతో బిజినెస్ చేస్తున్నారురా ఛా దుర్మార్గులారా అని మళ్ళీ మొహం ముడుసుకుంటాడు. కాబట్టి కాభిహి అలం ఆ కోరికలు మాగొద్దు. అవి చాలు. ఎందుకంటే అవన్నీ లవాత్మభి ఎలాంటి కోరికలు అండి అత్యల్పాలు. కదా? అంత పెద్ద స్వామిని దగ్గర కట్టించుకొని అయ్యా నాకు మంచి భార్యని ఇవ్వండి అని బుద్ధి ఉంది? నీకు ఎంత మంచి భార్య ఎన్నాడు ఉంటుంది? నువ్వే ఎన్నాడు ఉంటావ్? మా జీవితం నూరేళ్ళు. కదా? నూరేళ్ళు దాకా భార్య ఉంటుందా? మన చూపేడు టీవీలో నూట నూట తొమ్మిది ఏళ్ల. అమ్మాయి 112 ఏళ్ల అబ్బాయి ఇద్దరు దంపతులు. కర్మ ఏమిటంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఈమె రెండు కళ్ళు వెతికి చూస్తే కనబడదు. ఏదో లై చేసి తప్పుడు చేస్తే కనబడుతుంది. ఆ ఇక్కడ ఈయన ఉన్నాడు అని దాన్ని బట్టి ఈమె అక్కడికి పోతుంది. ఆ తప్పుడు ఎందుకు నువ్వు రేపు పట్టినట్టు పేరు ఏం చేయాలి? గొప్ప చెప్పు ఆ బుక్ ఏదో బుక్ ఉంటుంది కదా ఆ గిన్నీస్ బుక్ ఆ గిన్నీస్ బుక్ ఎక్కడ తప్ప ఎందుకు పనికిరాదు. అయినప్పుడు నశ్వరమైన అశాశ్వతమైన క్షుద్రమైనటువంటి అందులో యాధుడు చెప్తాడు బాగా సుఖాన్నిచ్చే వారు అనుకున్న వారందరూ ఇచ్చిన సుఖానికంటే 11 రెట్లు దుఃఖం ఎక్కువ ఇస్తారట. కాబట్టి నాకు సుఖం ఇవ్వండి అని అడగదలుచుకున్నప్పుడు 11 రెట్ల దుఃఖానికి ప్రిపేర్ అయ్యి అడగాలి మనం. ఎలాగ ఏ అని చెప్తాడు మనకు లేదా రుణస్య వృద్ధిం అంటాడు. అప్పు తీసుకుంటే వడ్డీ కట్టడానికి రెడీ అయి తీసుకున్నట్టుగా ఉదాహరణ. బ్యాంకులో లోన్ తీసుకుంటాము. వాడు రూపాయి నడవ రెండు రెండు ఉంది వడ్డీ సంతకం ఇచ్చామంటే అర్థం వడ్డీ ఒప్పుకున్నట్టే కదా. అసలు ఇవ్వాలి వడ్డీ కూడా ఇవ్వాలి. అలాగే పొరపాటున పెళ్లి చేసుకున్నాం అనుకోండి.

పొందే సుఖం కంటే 11 రెట్లు దుఃఖానికి మేము రెడీ అంటే మేము సిద్ధం ఏలవటానికి అని ప్రతిజ్ఞ చేసి పెళ్లి చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎక్కడిదయ్యా కర్మ అందుకే లావాత్మవి తామి అత్యల్పమైనటువంటి ఆ కోరికలతో ఏం ప్రయోజనమో. అనన్య దృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విధత్తే స్వగతిం పరఃపరాం మరి ఏం కావాలి అంటే చెప్తున్నాడు అనన్య దృష్ట్యా భజతాం ప్రయోజనాన్ని ఆకాంక్షించకుండా పరమాత్మ కాబట్టే పరమాత్మను ప్రార్థన చేస్తాము. ఇది శరీరము, అతను మనకు ఆత్మ. ఎవరి ఆత్మను వారు స్తోత్రం చేసుకోవాలి కదా, ఆత్మ బతకలేరు. ఇది శరీరము, ఈ శరీరానికి అతను ఆత్మ. పరమాత్మ కాబట్టే స్తోత్రం చేస్తున్నాము, సేవిస్తున్నామని అనన్య దృష్టితో అంటే లాభము, ఫలము. ఇలాంటి వాటిని కోరకుండా భజతాం సేవించే వారికి గుహాశయః స్వయం విధత్తే మన హృదయంలో అంతర్య ప్రత్యేకంగా చెప్పారు గుహాశయః అంటాడు. చమత్సారం ఏంటి అంటే ప్రతి పదం వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఏ ఋషి అయినా సరే ఒక పదం ప్రయోగించాడంటే సాభిప్రాయం. అంటే మనము ఒక మాట విన్నందువలన మనకు తెలిసిన అర్థంతో పాటు తెలియని సందేహాలు ఎన్నో కలుగుతాయి. ఉదాహరణకు అనన్య దృష్ట్యా భజతాం అన్నాను. అంటే ఎలాంటి లాభమును ఆశించకుండా భగవంతుడు కాబట్టి అనే భావంతో భగవంతుడిని సేవించే వారికి అంటున్నాం. మనము పరమాత్మను లాభాపేక్షతో సేవిస్తున్నామో, భక్తితోటి సేవిస్తున్నామో ఆయనకేం తెలుసండి? కదా? అనే డౌట్ మనకు వస్తుందని పక్కనే గుహాజయ అన్నారు. వాడు నీ హృదయంలోనే ఉన్నాడు రా. అంటే నువ్వు ఎక్కడ అనుకుంటావో అక్కడే ఉన్నాడు. వాడు ఉన్నదే అక్కడ ఇంకా దొరకదు ఏంటి ఇంకా దొరకదు ఏంటి. వాడు ఉన్నదే అక్కడ అందుకే గుహ అంతా ప్రతి పదం అలాంటిదే. ఒక మాట వినాలి అర్థమవుతుంది డౌట్ వస్తుంది పక్కన వదానం ఉంటుంది.

అందుకే లభజతాం గుహాశయః ఏం చేస్తాడంటే తన లోకమే ఇస్తాడు. ప్రపంచంలో ఎవరైనా కానీ 5 ఇస్తారు, 10 ఇస్తారు, 100 ఇస్తారు, 1000 ఇస్తారు. అయినా నీ ఇల్లు ఏమంటే ఇస్తారండి? ఆయన ఒక్కడే తన ఇల్లు ఇచ్చేవాడు. ఏం అందరికీ ఆ రండి రండి ఉండండి ఉండండి ఆ అందరికీ ఇచ్చేయొద్దు. మళ్ళీ పోనీ ఏదో మర్యాదకు ఇవాళ వచ్చి రేపు పొమ్మంటాడా? అక్కడికి పోతే మళ్ళీ తిరిగి వచ్చి ప్రశ్న లేదు యద్యత్వ ననివర్తంతే తద్దామ పరమం నమః. అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఏం లేదు. ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకుంటాడు. తన లోకాన్నే ఇస్తాడు. మరి దాన్ని కోరుతావా నాకు భార్యనివ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు డబ్బు ఇవ్వు అంటే కర్మరా బాబు బుద్ధి ఎక్కువై వచ్చాను రా అని వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ రాడట. అందుకే అనన్య దృష్ట్యా భజతాం ఉహాతేహ స్వయం విధత్తే స్వగతిం. తన లోకాన్ని తన స్థితిని ఇస్తాడు పరపరాం పరాంగతి అది. అతను పరుడు. అంటే అన్ని లోకాలలోని అన్ని ప్రాణుల కంటే అందరికంటే అతను పరుడు, ఉత్కృష్టుడు, ఉత్తముడు. అందరికంటే గొప్పవాడు కాబట్టి అన్నిటికంటే గొప్ప లోకాన్ని ఇస్తాడు. పెద్దవారు చిన్న పని చేసేలా ఉంటుందండి తప్పు కదా. కోటి రూపాయలు ఉన్నవాడు ఓ పది రూపాయలు దక్షిణ ఇచ్చిండు అనుకోండి, దానం చేయడు బిచ్చం వేశాడు అనుకోండి ఏమంటారు ఎంత దొబ్బు నీకు ఏం రోగం అంటారు. మరి ఈయన నయం లేదు నువ్వు అంటే వాడికి ఏమి లేదో నీకు తెలియదు నీకేముందో నీకు తెలుసు కదా. కోటు ఉండి పది ఇస్తావురా వెయ్యని ఇవ్వాలి కదా కనీసం అంటే వందలో వంద భాగం అని ఇయ్యాలి కదా అది కూడా లేకుంటే దాన్ని దానం అనరు. అందుకే పెద్దవాడు పెద్ద దానం చేయాలి. పెద్దవాడు ఎవరు? పరమాత్మ. పెద్దగానే ఇచ్చాడు, తన ఇల్లే ఇచ్చాడు. ఇంకేం కావాలి? కాబట్టి అలాంటి తన లోకాన్ని ఇస్తాడు, ఇలాంటి మహానుభావుడిని కోనామలోకి. పురుషార్ధ సారవేతు పురా కథానం భగవత్ కథా కృతామాపీయ కరణాంజలిభిహి భవాపహాం అహో విరజ్యేత విన నరేతరం ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ఫల శ్రుతి చెప్పాడు అంటే వరాహ అవతార కథను విన్నందువల్ల కలిగేటువంటి ఫలం చెప్పాడు. సరే చెప్పావు కదా విన్నా ఇక చాలనా? అయిపోయింది కదా వెళ్ళిపోవచ్చా?

అని పొరపాటున గురువుగారు అడుగుతారో ఏమో లేదా శిష్యుడు అయ్యా అయిపోయింది కదా అడుగుతారో ఏమో అని గురువు వెళ్ళిపోకూడదు శిష్యుడు కూడా వెళ్ళిపోకూడదు. అదే వాడు ముందు చెప్తున్నాడు ఎందుకంటే ఒక కథ అయిపోతే ఇంకా 100 కథలు ఉన్నాయి, వేల కథలు ఉన్నాయి. హలో మన కథల్లాగా పరమాత్మ కథలు వింటుంటే విసుగు విరామం అనేది ఉండదు. ఎవరికి ఉండదు? మనుషులకు మాత్రం ఉండదు. అంటే పొరపాటు ఇక చాలండి అన్నారనుకోండి మనం ఒప్పుకొని అనాలన్నమాట. ఏ అవసరం ఏం లేదు అదే అంటున్నాడు. కోనామ లోకే పురుషార్ధ సారవిత్ అంటున్నాడు. పురుషార్ధముల యొక్క సారమును తెలిసిన వాడెవడు ఈ లోకంలో పురుషార్ధ సారములు తెలిసిన వాడు ఎవడు మాత్రము భగవత్ పురాణ కథనాం భగవత్ సుధాం కథా సుధామాపియ ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటి పరమాత్మ యొక్క అమృతము లాంటి కథను లేదా కథ అనేటువంటి అమృతాన్ని ఆపియ్య తాగి కథను ఎవరో తాగుతారండి అంటే తాగుతారు అన్నారు ఎలా తాగుతారయ్యా అంటే కరణాంజలిపి. చెవులనే దోసిళ్లతో చెవుల దోసిళ్లతో పరమాత్మ కథామృతాన్ని తాగి ఎలాంటి కథ అది భవాపహా మరో మాట అంటే సంసారాన్ని తొలగించే కదా? మనకున్న పెద్ద బాధ ఏమిటి? సంసారం. పెద్ద ఆనందం ఏమిటి? సంసారం. అదేమంటారా? తనను పోగొట్టే ఉపాయం తాను చెప్తే మంచిదవుతుంది. సంసారమే చాలా గొప్పది. సంసారమే చాలా చిన్నది. సంసారంలో ఉండి పరమాత్మను చేరడానికి కావలసిన మార్గాన్ని పొందాడు అనుకోండి, ఆ సంసారం మంచిది. సంసారంలో ఉండి ఆ విషయమే మర్చిపోయి పునరభిజనానం పునరభిజనానం ఉన్నాను అనుకోండి ఇది సముద్రం. రెండు దానికే ఉన్నాయి.

అందుకే ప్రకృతిని భగవత్ రామానుజులు శరణ మహంత్వాం ప్రపద్యే భగవన్ మాయామయం అంటాడు. అమ్మ ప్రకృతి నీకో నమస్కారం తల్లి. మొదలు వారి కంటే ముందు నిన్ను శరణు వేడుతున్నాను ఎందుకంటే అక్కడ దాకా నువ్వు పంపించాలి కదా. నీ దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ అసలు వదిలిపెట్టావు ఆయన దగ్గరికి పోనియ్యవు. పరమాత్మ దగ్గరికి పంపించమని నిన్ను శరణు వేడుతున్నాను. మనసః పేదజననీం విషయస్య భోగ్యతా బుద్ధిజననీం అంటాడు. ప్రకృతి అంటే ఏమిటి? విషయముల యందు బాగా రుచి పుట్టించేది. అబ్బా ఈ పాట బాగుంది. అబ్బా ఈ రూపం బాగుంది, ఈ గంధం బాగుంది, ఈ స్పర్శ బాగుంది, ఈ రుచి బాగుంది. ఇంతకంటే మంచిగా మరేమీ ఉండదు. ఇంకోటి మనకెందుకు ఇక్కడే ఉంది. యదా సవరాహ బుక్ అంటాడు. వరాహం యొక్క భోజనం తెలుసు కదా దానికి అదే బాగుంటుంది. కుక్కకు దానికి ఆ భోజనమే బాగుంటుంది. మరి మనకు ఈ సంసారమే బాగుందనుకోండి అది ఇది ఒకటే అయితది. అందుకోసమని ఈ సంసారంలో ఉన్నవాడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసిన మార్గాన్ని బోధించగల సంసారం అయితే. కాలేదు చెడ్డ అందుకే దీనికి మృత్యువు అని పేరు దీనికే తారణి అని పేరు ఒక పక్క పోగొట్టేది మరో పక్క తేయించేది తరింపచేసేది దాటించేది అమ్మా ప్రకృతి నిన్ను దాటించి పరమాత్మను చేర్చవని భగవత్ రామాయుడు శరణు వేడుతారు ప్రకృతిని. ఆ రీతి కవి కూడా మనకు ఆపియ్య కరణాంజలిభి. భవాపహాం సంసారాన్ని తొలగించేటువంటి పరమాత్మ కథ అనేటువంటి అమృతాన్ని చెవుల దోషిళ్లతో బాగా పానం చేసినవాడు ఎవడయ్యా వీరజ్యేత విసుగు చెందుతాడా? చెందాడు అంటే వినా నరేతరం మనిషి మాత్రం కాదు. మనిషి కంటే వేరైన వాడు తప్ప అంటే మనిషి కాని వాడు తప్ప ఎవరండీ విసుగు పొందేది ఈ మాట మనం చెప్పామనుకోండి విన్నవాడు ఏమయ్యా విసుగు వచ్చిందా అబ్బి రాలేదండి అంటాడు. లేకున్నా ఉన్నా తప్పకుండా అంటాడన్నమాట కదండీ. కానీ ఈ మహాభగవంతుడు విదురుడు ఏమంటున్నాడు? విదురుడు కానీ మైత్రేయుడు కానీ చెప్పే మాట ఏమిటంటే వరాహ కథ అయిపోయింది అనగానే అయిపోదు.

కథ అయిపోయినది అని మనకు అనిపించదు కూడా. ఋషి యొక్క చమత్వం ఏమిటంటే ఒక కథలోనే ఇంకో కథకు నాంది పడేస్తాడు. మనం వినేవాళ్ళం జాగ్రత్తగా వింటే ఎక్కడ ఆపారో అర్థమవుతుంది. కదా? కథ చెప్తూ ఏం చేశాడు? భూమిని పైకి తెచ్చాడు. తెస్తూ తెస్తూ ఆదిరాయిష్యుడిని సంహరించాడు అని ముందు అడిగిపోయారు. వాడెవడు? వాడు ఎందుకు వచ్చాడు? వాడిని ఎందుకు చంపాడు? డౌటే కదా? అడగొద్దా? అడిగామనుకోండి మళ్ళీ. తాగుతుంది. అందులో ఇంకో చిన్న పొడి వేస్తాడు. పోపు లాంటిదంట. అది పోపు పడేస్తే ఏమైతుంది అంటే ఇక వంట అయిపోయింది కదా ఇంక మొదలైంది అన్నమాట. పోపు పెట్టారు అంటే ఇక పోపు దగ్గరే ఉందా ఇంకా చాలా ఉంది అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ ఈ పోపు వచ్చేసింది. మరి అడిగాడు అదేమంటాడు. అడిగాడు అనుకోండి మంచి శిష్యుడు కథ వింటున్నాడు అన్నాడు. ఆ కథ అయిపోయిందా అయ్యా ఇక వస్తామండి అన్నాడు అనుకోండి వీడు కథ వినటం లేదు ఇక పంపిద్దాం అనుకుంటాడు. అందుకే ఈ ప్రకారంగా అహో విరజ్యేత వినా. అంటే ఇప్పుడు శ్రీ సుఖ ఉవాచ నిశమ్య కౌశారవిణ ఉపవర్ణితాం మైత్రేయుడు బోధించినటువంటి హరే కథాం పరమాత్మ కథ ఎలాంటి పరమాత్మ కారణ సూకరాత్మనః భూమిని పైకి తీసుకొని రావటానికి వరాహ రూపాన్ని ధరించిన హరి యొక్క కథ. పునస్త పప్రచ్ఛ తముద్యతాంజలిహి మళ్ళీ విదురుడు చేతులు జోడించి ఆ మైత్రేయుడిని అడుగుతున్నాడు. నచాతి తుప్తః విదురః ధృతవ్రతః విదురుడు ఒక బిరుదు ఇచ్చాడు. గట్టి వ్రతం పట్టుకొని ఉన్నాడట. ఏం వ్రతం? హరికథా శ్రవణ వ్రతం. నేను పరమాత్మ కథ తప్ప మరేది వినను అది ఆయన వ్రతం. కాబట్టి అతను నచాతి తృప్తః పెద్దగా తృప్తి పొందలేదట. కథ చెప్తే కథ బాగుంది కానీ. తృప్తి కావలేదు అంటే ఇంకా వినాలి ఇంకా కావాలి అని చెప్పినట్టు విదురః దృతవ్రత అడుగుతున్నాడు. తేనెయతు ముహిశ్రేష్ట హరిణ యజ్ఞమూర్తిన ఆదిదైత్యః హిరణ్యాక్షః హత ఇతి అనుసుశ్రుమ.

మహానుభావా యజ్ఞవరాహ మూర్తితో అంటే యజ్ఞవరాహ మూర్తి ఆయుధ శరణుడు హిరణ్యాక్షుడిని సంహరించాడని విన్నాము. మీరే చెప్పారు. అయిపో కదా అయిపోదు కదా ఎందుకంటే తస్యచ ఉద్ధరతః క్షోణీం కృదౌత్స్రాద్యన లీలయ దైక్యరాజస్యచ బ్రహ్మన్ తస్మాత్ యే హేతోహో అభూత్ మృదః సముద్రము నుండి భూమిని పైకి తెస్తున్న స్వామితో రాక్షసునికి యుద్ధం ఎందుకయిందండి? సందర్భం ఏముంది? ఈయన పనిలో ఈయన ఉన్నాడు. వాడి పనిలో వాడు ఉంది, వీడెందుకు వచ్చాడు? వీడెవడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వారిద్దరికీ యుద్ధం జరిగిందో ఆ వివరాలు కాస్త అనుగ్రహించండి. అంటే కథ మళ్ళీ చావుతుందన్నమాట. అలా అంటే మైత్రేయుడు అంటున్నాడు సాధు వీర త్వయా పృష్టం. అవతార కథా హరేహి నాయనా మంచిది బాగా అడిగావు ఏమడిగాడు అవతార కథా హరేహి అంతే కదా నువ్వు అడిగింది పరమాత్మ యొక్క అవతార కథను బాగా అడిగావు. దైత్య రాజస్య యత్వం పుచ్ఛసి మర్త్యానం మృత్యుపాశ విషాతనీ. అది కథ అడిగితే నీకెందుకే సంతోషం? ఎందుకు ఆనందించావు అంటే పరమాత్మ కథ ఎలాంటిది? మానవుల యొక్క మృత్యుపాశాన్ని త్యంచేసేది. మృత్యుపాశ విశాతని మర్త్యానాం మృత్యుపాశ విశాతని మానవుల యొక్క సంసారం అనేటువంటి పాశాన్ని కోసి పారేసే పరమాత్మ యొక్క అవతార కథను అడిగావు నాయనా చాలా మంచిది. యయా ఉత్తాన పద పుత్రః మునినా గీతయా అర్భకః మృత్యో కృత్వైవ మూర్తిని అంగిరిం ఆరురోహ. అరే పదం. మళ్ళీ ఒక్కసారి ఆ పరమాత్మ కథను వర్ళిస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఎలాంటిది స్వామి కథ అంటే.

నారద మహర్షి చెప్పిన పరమాత్మ కథను వినే ఉత్తానపాదుడి పుత్రుడు ఎవరాయన ధ్రువుడు. ఆ సంసారపు మృత్యువు నెత్తిలో తన కాలు పెట్టి పరమ పదానికి వెళ్ళాడు. కదు? ఎలా వెళ్ళాడు మరి? తపస్సు చేయవయ్యా అన్నాడు. ఏదో చిన్న తల్లి అడిగింది, తల్లి చెప్పింది తపస్సు ఏం చేయాలి? ఎవరి నామం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఏదో చేస్తానని బయట వెళ్ళాడు. స్వామి పాపం నారదుడు వేంచేసి వచ్చి అతనికి పరమాత్మ కథనంతా చెప్పి భగవన్ మంత్రోపదేశం చేసి పంపించాడు. కాబట్టి నారద మహర్షి చేరు చెప్పబడినటువంటి పరమాత్మ కథను విన్నందు వల్లనే ధృవుడు కూడా మృత్యువు శిరస్సులో పాదము నుంచి పరమ పదమును పొందాడు. అంతటి భగవంతుని కథను అడిగావు కాబట్టి సాధు నాయనా నీవు చాలా మంచివాడవు. అఘాత్రా ప్రీతిహా స్వయం సృతోమి వర్ణిత పురా బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతాం. పరమాత్మ యొక్క హిరణ్యాక్ష వధ వృత్తాంతాన్ని అడగాలి కదా అడిగారు కదా ఎలాంటిది ఈ కథ మరి కథ నాకు తెలుసా? వైతే అని అడిగాడు విదురుడు. వైతే అని చెప్పా అన్నాడు తెలుసా? అంటే ఆయనకు కూడా తెలియదు. మరి సుఖయోగి ఇంద్రుడికి తెలుసు అనుకోవాలి. ఎలా తెలుసు? దానికి కానీ అతనికి కానీ ఎవరికైనా మైత్యాడు అంటున్నాడు ఇదివరకు ఒక ఇతిహాసం ఉంది నేను విన్నాను మా గురువుగారు నాకు చెప్పి ఒక కథ విన్నాను అది నీకు చెప్తాను. చెప్పాను కదా ఏదైనా నాకు వచ్చు నాకు తెలుసు నేను అన్నీ చెప్పేస్తాను ఒక అక్షరం రాదు. మా గురువుగారి దగ్గర విన్నది నీకు చెప్తాను. అది విధానం. అందుకే ఈయన అంటున్నాడు పూర్వకాలము బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతా.

దేవతలు అడిగినప్పుడు దేవదేవుడైన బ్రహ్మ వారికి ఈ కథ చెప్పాడు. దేవానాం అనుకృత్యతాం. దితిహి బ్రహ్మనా దేవదేవి దేవానాం అనుపృచ్ఛతాం వర్ణితా మేతృతా దేవతలకు బ్రహ్మ చెబుతున్నప్పుడు చెప్పేటువంటి ఈ వృత్తాంతాన్ని నేను కూడా విన్నాను. అదే నీకు ఈనాడు చెబుతున్నాను. ఏమిటంటే దితిహి దాక్షాయిణీ క్షతః మారీశం కశ్యపం పతిం అపత్యకామాత్యకమే సంధ్యాయాం హృత్ శయార్ధితా డైరెక్ట్ గా కథలోకి వచ్చేసాడు. ఏంటట అంటే మనకు దితిహి దాక్షాయణి. ఎవరమె దితి అంటే దక్షుని పుత్రికే కదా మరి. దక్ష ప్రజాపతి పుత్రికైనటువంటి దితి అనేటువంటి మహానుభావురాలు మారీచం కాశ్యపం పతిం. ఆమె భర్త ఎవరు? కశ్యప ప్రజాపతి కదా సన్ ఆఫ్ మరీచి. చెప్పాలి కదా మనం. ఎక్కడ మనం పేరు చెప్పినా సన్ ఆఫ్ ఉండాలి కదా. ఇప్పుడే కాదు అప్పుడు ఉంది. అందుకే మారీచం కాశ్యపం పతిం పక్కనే చెప్పింది. మరీచి పుత్రుడైన కశ్యపుణ్ణి తన భర్తయైన మరీచి పుత్రుడైన కశ్యప ప్రజాపతిని అపత్య కామాచకమి సంతానం కావాలి. అనుకొని కోరికతోటి మహానుభావురాలు కోరి సంధ్యాయాం కృత్యయార్చిత సంధ్యా సమయంలో అతన్ని సమీపించింది. ఎలా సంతానం కావాలని మాత్రమే కాదు కృత్తు చేయ అర్బిత మనస్సులో కలవరము లేగి వేడినదట. దేని కోసం? భర్తృ సమాగమం కోసం. భర్త యొక్క సమాగమాన్ని కోరి మానసిక జ్వరముతో పీడించబడుతూ దీనికేమిటి కారణము? అపస్త్రి గామం.

అయినటువంటిదేమో సంగమాభిలాష. సంగమాభిలాష కేవలం సంగమము కొరకే అయితే అధర్మం. అపత్య కామమైతే సధర్మం. అందుకే సంతానం మీదకు ఆశతోటే కేవలం సంతానమనే కాక కొంచెం అంతా స్పృహ, మోహం, ప్రేమ, కామం ఇవన్నీ కలిసి మనస్సును కలత పెట్టగా కశ్యపుని దగ్గరికి వెళ్ళినది మహానుభావుల. అపత్య కామాచకమే సంధ్యాయాం కృచ్ఛయార్జితా ఇష్టవా అగ్ని జిహ్వం పయసా పురుషం యజుషాం పతిం ఎప్పుడు వెళ్ళిందంటే పాపం కశ్యప ప్రజాపతి అప్పుడే ఆ సాయి ఏదో ప్రజాపత్యం ఏమంటాం వేశ్వదేవం అది కాస్త పూర్తి చేసుకున్నాడు. సాయంకాలం యొక్క అగ్నిహోత్రం ఉంటుంది. ఈ సాయం అంటే అది పూర్తి అయ్యే సమయం చేసుకోవాలి అది శాస్త్రం. నిత్యాగ్నిహోత్రులకు మధ్యాహ్నం అగ్నిహోత్రం, సాయం హోత్రం ఉంటుంది. ఈ సాయంకాలిక అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే అగ్ని అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను పాలతో పూజించి ఇష్ట్వా పయసా యజుషాం పతిం పురుషం సకల వేదపతి యజుష్పతి అంటాం కదా ఆయనను అలాంటి స్వామిని పయసా ఇష్ట్వా పాడతో హోమం చేసి నిమ్రోచతి అర్క ఆసీనం. సూర్య భగవానుడు అస్తమిస్తూ ఉండగా తను కూర్చొని ఉన్నాడు ఎక్కడ అగ్నియాగారే అగ్నిశాలలోనే కూర్చొని ఉన్నాడు. బయటికి రాలేదు ఎందుకంటే అతనేమిటి నేక్షేత ఉద్యంతమాదంచాదిత్యం నాస్తమేంతం. ఉదయిస్తున్న సూర్యుణ్ణి కానీ అస్తమిస్తున్న సూర్యుణ్ణి కానీ చూడకూడదని చాలు. మహా పాపం అని ధన్యవాదాలు. ఎందుకోసమని ఏం చేయాలంటే తర్వాత చూడాలి. ఉదయించి కొంచెం పైకి వచ్చినాక నమస్కారం చేయాలి కానీ ఉదయిస్తూ ఉండగా చూడకూడదు. మనవాళ్ళేమో ఉదయిస్తున్న సూర్యుడికే శోభ అని క్షమ రాదు దానికేమో రామాయణం అంటే పాపాన్ని రికార్డు చేసి మరీ ప్రూఫ్ పెడుతున్నారు. నేను పాపం చేశాను ఇగో ప్రూఫ్ చూడు. నా తప్పుకి ఇది ప్రూఫ్ మనం ఇంత గొప్పగా ఉండం ఏం చేస్తాం కదా అందుకే అదే చెప్పేది శశివ ప్రజాపతి యజ్ఞం పూర్తి చేసి కూడా మరి ఆ తల్లగా

బయటికి వెళ్ళలేదు అగ్ని ఆగారి. అగ్నిశాలలోనే కూర్చున్నాడు వెళ్ళకూడదు బయటికి. సూర్యుడిని చూడకూడదు అస్తమిస్తున్నప్పుడు. కాబట్టి అక్కడే కూర్చొని ఉన్నారు ఆసీనం అగ్ని అది కూడా సమాహితం. సావధాన మనస్సుతో ఉన్నారు. అంటే మనసులో పరమాత్మను ధ్యానిస్తూ సంధ్యా కొద్దిగా సమయం ఉంది కదా ఆ సమయం సమయం కోసం అంటే మూడు బాళ్ళు సూర్యాస్తం అయిపోయినాక సంధ్యా అర్ఘ్య ప్రదానం చేయాలి కొత్త ఉండగా సూర్యుడిని చూస్తూ చేయాలని శాస్త్రం. ఆ మూడో బారు ఉన్నప్పుడు నక్షత్రం కనబడుతుంది. ఇక్కడ నక్షత్రం దృష్ట్వా సంధ్యాముపాసిత అని శాస్త్రం మీమాంస. అంటే నక్షత్రమును చూస్తూ సంధ్యావందనం చేయాలి. ఇది చాలా చమత్కారమైన మాట. ఎందుకంటే సాయంకాలం ఏమో పూర్తిగా సూర్యాస్తమయం కాకముందే చుక్క కనబడుతుంది. ప్రాతఃకాలం ఏమో సూర్యుడు రాకముందే కనబడుతుంది. అరుణోదయం అయితే చుక్క కనబడదు. కాబట్టి చుక్కను చూచి చేయాలి అంటే అరుణోదయం కంటే ముందు దాన్ని వచ్చుకోవాలి. పొద్దున్ననేమో అరుణోదయం కంటే ముందు సాయంకాలమేమో సూర్యాస్తమయం కంటే కొద్ది ముందు అది విధానం శాస్త్రం. అది అందుకే నక్షత్రం దృష్టువా అంటాడు తన యొక్క సమయం చెప్పకుండా నక్షత్రాన్ని చూచి తెలుసుకో సమయం అది లెక్క ఆ రీతిలో ఈయన కూడా సంధ్యా వందనానికి మరి కొద్ది సమయం ఉంది కాబట్టి ఆ కొద్దిసేపు ఆ ఆయుష్య సహాయత్ మనం ఎప్పుడు జ్ఞాపకం కదా అసద్వ్యయః అని అనవసరంగా ఆయుష్యాన్ని ఎందుకు దుర్వ్యయం దుబారా చేయాలి అనుకొని అలా ఏకాంతంగా కూర్చొని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చారు ఈ మహానుభావురాలు. అలా సమాహితం దితిరువాచా అలా వచ్చిన దితి ఏకమాం తత్కృతే విద్వన్ కామః ఆత్మచరాసనః దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. దా తలకొచ్చి ముద్ద దాస్తామని ఆ సమస్య ఏం లేదు. అయినా మహానుభావ విద్వన్ అంటే పండితుడా అంటే అన్నీ తెలిసినవాడా. అంటే ఈ సమయంలో ఏం చేయాలి, ఈ సమయంలో ఏం చేయకూడదు. ఎందుకు ఆ మాట అన్నారంటే భార్యను ఎలా చూడాలో బాగా తెలిసిన వాడవు కదా అని.

గొప్పదనం అది కూడా ఉండొద్దు విద్వన్ తెలిసినవాడా కామః ఆప్త చరాసనః ధనువు ఎక్కుపెట్టి మన్మధుడు నా మీదికి బాణములను ప్రయోగించి దీనురాలుగా ఉన్న నన్ను బాధిస్తున్నాడు దీనాం విక్రమ్య పీడిస్తున్నాడు ఎలాగో అంటే రంభామివ మతంగజః మతంగ జహా అంటే ఏనుగు. రంభ అంటే అరటి చెట్టు. ఏనుగు అరటి చెట్టును లాగేసినట్టు పీడించినట్టు. సమధుడు నన్ను బాధ పెడుతున్నాడు. తద్భవాన్ దస్యమానాయాం సపత్రీనాం సమృద్ధిభిహి ప్రజావతీనాం భద్రంతే మై ఆయుంతాం అనుగ్రహం. అప్పటి కాలంలో మనసులో కలిగిన ఏ భావాన్ని దాచుకునే వారు కాదు దాన్ని ఆర్జవం అంటారు. నిజంగా తిట్టాలంటే పడి తిట్టు మొహం మీద. ఇది రోజు నాకు ఈ భావం కలిగింది. భరతుడు వస్తే భరద్వాని దగ్గరికి ఏం నాయన ఆ ఇంత రాజ్యానికి అడ్డు లేకుండా చేసామనుకోని వచ్చావా అన్నాడు. అంటే రాముడు అడవిలో మాత్రం ఎందుకు బాగుండాలి? అక్కడ ఉంటే ఇవాళ రేపైనా వస్తాడు కదా. అసలు లేకుంటే నాకు ఈ బాధ లేదు. నిష్కంటకం భోక్తుమనా అంటాడు. ఎలాంటి అడ్డు లేకుండా రాజ్యాన్ని అనుభవించాలనుకొని వచ్చావా? అడగొచ్చునా అలాంటి మహారాజు నా మాట అడగొచ్చునా అంటే అడగొచ్చు. ఆర్జవానికి తప్పు లేదు. అలాగే ఈమె కూడా మనసులో దాచుకోవటం లేదు. భర్త మీద కోరికనా ఇది? సంతానం మీద కోరికనా? ఈ ఘట్టం చాలా చమత్కారమైన ఘట్టం అనగా. ఎన్ని రకముల భావముల కలగడుపు ఉంటుంది ఇందులో. సంతానం కావాలని కోరిక కలిగింది. సంతానం మరి భర్త కావాలి. మరి భర్త మీద కోరిక కలిగింది. ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న సంతానం లేదా ఆయనకు? చాలామంది ఉన్నారు కదా.

సంతానం ఎందుకు అంటే ఉన్నవాళ్ళందరూ పోతూనే ఉన్నారు. మరి ఏం కావాలి అంటే సంతానం ఉన్నవారిని చూసి ఏడుస్తూ ఉంది అసలు అది. ఎవరు వాళ్ళు? సపత్నీపిహి. సవతులకందరికీ సంతానం ఉంది. ఓకే నాకేం లేదు. ఇప్పుడు నాకు సంతానం మీద కోరిక ఎందుకంటే వారికి సంతానం ఉంది కాబట్టి. నాకు సంతానం కావాలని కాదు. నా సపత్నులందరూ సంతానవతులు. ఒకదాన్నే కాదు మరి బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు ఈమెకు భర్తను ఎలా వశం చేసుకోవాలో తెలియదు మరి అమాయకురాలు అనుకుంటే అవమానం కదండీ. నా ప్రధానమైన బాధ ఏంటంటే నాకు లేని సంతానం నా సపత్తులగుంది. సంతాన బతులైన సపత్తులను చూచి నేను కుతకుతా ఉడికిపోతున్నానయ్యా ఆ మాట చెప్తున్నది. అందులో దాచుకోలేదు చూడండి అందులో ప్రజావతీనాం భద్రంతే. తపత్నీనాం సమృద్ధిభిహి దహ్యమానాయాం ప్రజావతీనాం సంతానము గల తపత్నుల చూచి నేను మరిగిపోతున్నాను కాలిపోతున్నాను. అలాంటి ననుమై ఆయుంగ్త అనుగ్రహం నీవు అలాంటి నా యందు అనుగ్రహాన్ని ప్రసరింపచేయవయ్యా తే భద్రం నీకు శుభం కలుగుతుంది. భర్తరి యాప్తోరుమానానం లోకానావిషతే యశః పతిభిహి పతిహి భవద్భిదః యాసం ప్రజయ నను జాయతి అను జాయతి ఆ హాయిగా చేయలేదు నా ముడికి. సిద్ధ చేయలేదా? ఆ ద్వారము బహురాజ మంగళాన్ని అభిదజ్జుసి హాయిగా చేయొచ్చు పిల్లలు కొడుకు చేయొచ్చు అందరూ చేయొచ్చు. భర్తరియాప్తోరుమానానం లోకానావిషతే యశః ఎందుకు ఇలా అంటున్నావు అంటే స్త్రీకి కీర్తి మంచి పేరు ఎప్పుడు వస్తుంది? భర్త ఆదరించినప్పుడే వస్తుంది. అత్తరి ఆప్త ఉరితి ఘటం కేవలం దితికి సంతానం కలుగుట వాళ్ళు పుట్టుట అనేది ప్రధానమే కానీ ఈ సాకుతో అతను దంపతులు అంటే ఎలా ఉండాలో చెప్తాడు.

భారతదేశంలో భారత ఇతిహాసంలో దాంపత్య జీవితానికి ఎంతటి ప్రాధాన్యము, భార్యకు భర్త ఎంతటి విలువ ఇచ్చేవాడు, గౌరవం ఇచ్చేవాడు, ఎంతగా భార్యను పూజించేవాడో ఈ కథ చదివితే అర్థమవుతుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే బానిజరం చేశారు, అనగది తొక్కారు, పాతివ్రత్యం అని చెప్పి కత్తి వేశారు. అవన్నీ భాగవతం అయితే అసలు లేవు రామాయణంలో. భారతంలో కనపడనే కనపడదు. అచ్చే వాళ్ళు మనం ఈ పై చెందాలకెక్కి వీడు చేసిన పని తప్ప మన శాస్త్రంలో కానీ మన వాంగ్మయంలో కానీ అది పొరపాటున లేదు. ఆమె అంటున్నది భర్త యొక్క గౌరవాన్ని పొందిన భార్యకు అన్ని లోకాలలో కీర్తి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందయ్యా కారణం అంటే పతిహి భవద్భితః ఏంటంటావ్? అనుగ్రహం అంటే ఏమిటి? నీలాంటి జ్ఞానము, విజ్ఞానము ఉన్నటువంటి వాడు, తెలిసిన వాడు అంటే ఉచిత ప్రవర్తనకర నీలాంటి భర్త ఏం చేస్తాడు? భార్య యందు పుడుతాడు. అనుజాయతే కదా. భార్యకి ఏం పేరు? జాయా. తస్మాత్ జాయ యదస్యాం జాయతే పతిహి. ఎందుకు ఆమెకు పేరు జాయా జాయా ఎందుకు జాయా అంటే భర్త ఆమె యందు పుత్రునిగా పుడతాడు. ఎవరు పుడతారు తానే పుడతాడు. కదా ఆత్మావై పుత్ర నామాసి అంగాదంగాత్ సంభవతి హృదయాదభిరోహతే ఆత్మావై పుత్ర నామాసి త్వం జీవ చరదాం శతం ఇది మనకు ఆశ్చర్య వచనం. నామ చరణం అప్పుడు పిల్లవాని శిరస్సును మూర్ఖు అని తండ్రి ఉచ్చరించే మంత్రం కాదు. నీవు ఈ రెండు శరీరాల నుండి పుట్టావు అనుకుంటున్నావా హృదయాదధియాయసి. కేవలం సిరివేను నుంచే పుడితే అంగవికలలో కాళ్ళ వంకరో, చేతుల వంకరో, ముక్కు వంకరో ఇవన్నీ లేకుంటే మన వంకరో ఇంకేదో వంకరో పుడతారు. హృదయాల నుంచి అంటే ఇద్దరి మనస్సులు కూడా ప్రేమ కలగాలి. ఏదో సంతానం కావాలి కాబట్టి అని ఏ మనకి ఇప్పుడు ఉన్నాయి కదా మన పెబర్లు ఇస్తారు చూడండి అది కూడా చెప్తారు వ్యాసులు. అశ్వానాం మహిషానాంచ శ్వానాం అజానాంతథా దున్నపోతులు కానీ గుర్రములు కానీ కుక్కలు కానీ మేకలు కానీ సంతానం వాటికి కలుగుతుంది.

కానీ వారి సంభోగంలో హృదయం ఉండదు. శరీరముకు ఉన్నటువంటి ఆర్తి తాపము తొలగించుకోవాలని మాత్రమే కలుస్తాడు తప్ప ఇద్దరి మధ్యన ఒక హృదయ గ్రంథి అంటారు. అంటే ప్రేమ అనేటువంటి ముడి అదే అంటాడు భవభూతి. గ్రంథిర్విసృజ్యతేయేన సీతను అడవిలో వదిపెట్టాడు. సీత అడవిలో ఉంది. రాముడు అయోధ్యలో ఉన్నారు. వారిద్దరు వేరుగానే ఉన్నారా? అబ్బే అస్సలు లేరు వారిద్దరి ముడి ఇంకా బలంగా ఉంది. ఏమిటయ్యా అంటే జ్ఞాపకం ఉండొచ్చు వివాహ కాలంలో దాన్ని బ్రహ్మ గ్రంథి అంటాం. పక్కన కూర్చోబెట్టి వారి ఆ కొంగు ఈ కొంగు ముడి వేస్తాడు. అది న్యాయంగా కొంగు ముడి కాదు. హృదయ గ్రంథి రెండు హృదయములను ముడి వేస్తాడు. ఈ గొంగుముడి ఎన్నిసార్లు విప్పినా ఆ ముడి విప్పుకోదు. విప్పుకోకుంటేనే వారిని దంపతులు అంటారు. కాబట్టి కేవలం శారీరకమైన సమాగమం కాదు హృదయాదతి జాయతి. హృదయం నుండి అంటే సంతానం కావాలి. ఉత్తమ సంతానం కావాలి, ఉత్తమ సంతానం కూడా మన ఇద్దరికీ అంటే మన ఇద్దరి ప్రేమను ప్రకటించే సంతానం కావాలి. నిన్న చూసాం నిన్న ఏమో చెప్పాడు టీవీలో. తల్లిని 25 కత్తి పోట్లు పొడించి అంటాడట కన్నకుమారుడు. అన్న తల్లి. ఎందుకయ్యా అంటే ఆస్తిని చిన్న ఆయన దగ్గర రాసిస్తుందేమో. కత్తి లేదు. రాసిస్తుందేమో. పూర్వా మజ అంటే సస్పెక్ట్ ఆ సరే అంటాం చూడండి. ఎందులో జరిగింది ఏమంటాం కారణం? ఆ సంతానం మీద వీరిద్దరికీ వీరిద్దరి సమాగమము కూడా హృదయ గ్రంథితో జరగలేదు అన్నమాట. ఇది ఎంత అపేక్షతో జరిగితే ఆ సంతానం వీరి మీద కూడా అంత మెకానికల్ ఇప్పుడు. ఉదయం లేవాలి, ఆఫీసుకు పోవాలి, సాయంకాలం రావాలి, డెసి తీసుకోవాలి, సినిమాకు పోయి రావాలి, ఏదో ఒక సేపు పడుకోవాలి, ఇదే భయభద్ర కాసేపు కలవాలి, పొద్దున్నే లేవాలి మళ్ళీ ఆఫీసుకు పోవాలి. ఎక్కడా హృదయం లేదు, డ్యూటీ అన్నీ డ్యూటీలే. ఇలాంటి పిల్లలే పుట్టారు. మళ్ళా ఇది చెప్పేది ఎందుకు పుట్టారు ఇదికే పుట్టారు ఎందుకు పుట్టారు మరి ఎక్కడా డ్యూటీ లేదు నీకు. పొద్దున్నే లేచావు డ్యూటీకి పోవాలి టిఫిన్ కట్టి భార్యకి ఇస్తుంది అందులో అన్నం పెట్టిందో పప్పు పెట్టిందో కూర పెట్టిందో నీకు తెలవదు వాడికి తెలవదు ఏదో మొగనికి పెట్టాలి ఇంత టిఫిన్ కట్టింది కర్మ తింటే తిను అది చాలు.

భార్య పెట్టి నీ అడవి కూడా తినాలి. అంతే కాబట్టి తప్ప ఎక్కడ హృదయం లేదు అందుకే ప్రధానమైన వాక్యం అది హృదయం కాదు. హృదయాదధిజాయతి ప్రేమపూర్వకంగా కారం మెతుకులు పెట్టు కడుపు మీద. ప్రేమ పురగంగా రా స్పృహించి పాత రోజుల్లో ముట్టుకుంటే సంతానం. చూస్తే సంతానం. నెమిలి చూపుతోనే సంతానం. సమాగమంతో పనిలేదు. ఏంటి కారణం? రేతస్సుతో అవసరం లేదు హృదయ గ్రంథి కావాలి. హృదయాదధిజాయసే అందుకే భర్తే భార్య యందు పుట్టాలి. పుడతాడు ఎవడు పుట్టాడు? తన భర్తను తన పిల్లవానిగా చూడగలిగేది స్త్రీ. వీడు అంటే ఆమె మీద వీడికి ఎంత ప్రేమ ఉంటే అంత అలాంటి పిల్లవాడు పుడతాడు. పిల్లవాడికి తండ్రి చాల అదే పిల్లకి తండ్రి చాల ప్రశ్న కాదు. అబ్బాయి లాగా ఉన్నాడా అమ్మ లాగా ఉన్నాడా నాన్న లాగా ఉన్నాడా సంతానం. ఏం చెబుదాం ఎవరిలాగా ఉంటారు? సమాగమ సమయంలో ఎవరికి ఎక్కువ ఎవరి మీద ప్రీతి ఉందో ఆ పోలిక వస్తుంది. తను పరవశంతో స్వీకరిస్తే అమ్మ తాలు వస్తుంది. భార్యను పరవశంతో స్వీకరిస్తే నాన్న తాలు వస్తుంది. అంటే ఆ కోరిక ఎవరి యొక్క ప్రేమ గ్రంథి ఎక్కువ ఉంటే ఆ తాలు వస్తుంది. గ్రంథే లేదు చూశాం కదా చూస్తున్నాం కదా ముక్క అటు మూతితో వాడి కళ్ళు పోయి ఒకడిని చెవులు పోయి ఏం కర్మ ఇది. కాబట్టి ఇలాంటి భర్తతోటే భార్యకు కీర్తి కలుగుతుంది. ఎవరి యందు భర్త కుమారునిగా పుడుతాడో. కర్తరి ఆప్తోర్యుమానానం లోకాన్ ఆవిషతే యశః పతిహి భవద్విదాయాతాం ప్రజయా అనుజాయతే. నీలాంటి భర్తే భార్య యందు సంతానముగా కలుగుతాడు. నీలాంటి భర్త భార్య యందు సంతానం కలగటం వలన ఆ భార్యకు కీర్తి పెరుగుతుంది అబ్బా. ఆయన లాగానే ఉన్నాడు అంటే ఏమర్థం? ఈమె ఆయనను అంతగా ప్రేమించింది అన్నమాట. అతను కూడా ఈమెను పుదియంగా చూసుకున్నాడు అబ్బా ఇంత ప్రేమను పొందావా అమ్మ నీ భర్త నుంచి ధన్యురాలవమ్మ. అత్రి మహర్షి అంటాడు సీతాదేవిని. అమ్మ వచ్చావా భర్త

కరెంట వచ్చావా? ఎందుకంటే సమస్తం అనురజ్యంతే విషమస్తం త్యజంతి చా యతస్రదానాం లోలత్వం శత్రాణాంతాచ్ఛాపి తీక్ష్ణత గరుడ అనిలయోహో వేగం అనుగచ్ఛంతి యోష్టః శ్రీ మహర్షి ఎన్ని ధర్మాలు చెప్తారు ఆకాశ కొట్టవు రాముడికి పక్కన సీతం ఉంది. ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా జనరల్ గా అంటే శతక్షర దానాన్లోలత్వం. మెరుపు లాంటి చెంచరత్వం. మెరుపు అలా వస్తుంది ఎంబడే పోతుంది. శస్త్రానాం తీష్ణత. వేగముల వంటి వాడితనం. అలాగే గరుడ అనిలయోహో వేగం. గరుత్మంతుని వేగం ఉంటుందట స్పీడు. మగవాళ్ళకి అంత స్పీడు ఉండదు. గరుడు సరిపోడా రెండోది వాయువు. గరుత్మంతునికి వాయువునికి ఉన్నంత వేగం. అనుగచ్ఛంతి యుష్టః సమస్తం అనురజ్యంతే విసమస్తం త్యజంతిచ సంపదలు భోగాలు అన్నీ బాగా ఉన్నాయి ఆయన మా వారు చాలా గొప్పవారండి అని పొరపాటున పోయాయి నేను మొగడండి చేతకాని వాడు సంపాదించను. అది బాగా ఉంటే ప్రేమ, బాగా పోతే విరక్తి కలుగుతుంది. ఇది లోకంలోని స్త్రీలందరి పోలిక కానీ రామచంద్ర నువ్వు అదృష్టవంతుడవయ్యా. నీ భార్యకి ఇలాంటి గుణాలు లేవు. దోషైహి ఏతైహి వివర్జితా పత్ని తవ ముందరే వాడిది పాత రోజుల్లో మొహమాటం లేదు అది కూడా మొహం అనేటమే. కాబట్టి ఈ స్వభావం కావాలి. అలాంటి దానిలో చెప్తున్నాడు పతిభిహి భవద్బిదః యాసాం ప్రజయా ననుజాయతి మీలాంటి మహానుభావుడే అంటే భార్యను అమితంగా ప్రేమించగల భర్తే భార్య యందు పుత్రునిగా పుడతాడు. కాబట్టి భర్త పుత్రుడిగా పుట్టటాన్ని చూసిన తోటి వారందరూ ఎంత అదృష్టవంతులారో అమ్మ. సౌభాగ్యవతి అంటాం కదా ఈమె సౌభాగ్యము కలది. భర్త యొక్క వివేదమైనటువంటి అనురాగాన్ని ఆదరాన్ని పొందినదన్న కీర్తి భార్యకు లభిస్తుంది. పురా పితాను భగవాన్ దక్షః దుహిత్రువత్సరః కమృణీత వరం వత్స ఇది అపురుచ్ఛతన అపృథత్ పూర్వము. మా నాన్నగారు ఎలాంటి వారు నాన్నగారు భగవాన్ దక్షః దక్ష భగవానుడు ఆయన మహానుభావుడే ఆయనే దుహిత్రు వత్సలః బిడ్డలంటే చాలా ప్రేమ అట ఆయనకు.

దుహితురు వస్తారు. ఆయన ఏం చేశాడు? ఒక్కొక్కరిని పిలిచి అమ్మ మీ మనసులో ఎవరైనా యువకుడు అబ్బాయి ఉన్నాడా? అంటే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారా? ఎవరైనా అనుకున్నారా ఫలాని వాడు నాకు భర్త అయితే బాగుండు అని అనుకున్నారా? మీరు ఎవరినైనా వరించారా? కంవృణీత ఎవరిని వరిస్తారు? చూడండి స్వయంవరమే. నిర్బంధంగా మెడ పట్టి గట్టి ఎవరికీ వివాహం చేయలేదు పురాణ కాలంలో లేదు. భయకాలంలో లేదు మధ్యకాలంలో పుట్టింది. దక్షుడే మరి రామాయణం రామాయణం కూడా అదే చెప్తాం. దక్షుడే ఒక్కొక్క అమ్మాయిని పిలిచి నీవు ఎవరిని వరిస్తావు, నీవు ఎవరిని వరిస్తావు అని ఒక్కొక్కరిని అడిగారు. దక్షుడు. అలా ఇత్యపురుచ్ఛతనః పృథకు సమూహం కాదు ఒక్కొక్కరిని విడిగా విడిగా పిలిచి అడిగాడు. అలా అడిగినప్పుడు సతో విధిత్వాత్మజానాన్నో భావం సంతాన భావనః. అలా అడిగిన ఆ మహానుభావుడు మా మనస్సులో ఎవరున్నారో తెలుసుకున్నాడు. ఎందువల్ల అంటే సంతాన భావన సృష్టిని సంతానాన్ని పెంచటమే ప్రధానాశయముగా కలవాడు. అంటే ఏమిటి స్త్రీ అయినా తన ఇష్టపూర్తిగా వరిస్తేనే అలాంటి భర్త తోటే ఉత్తమ సంతానాన్ని పొందుతుంది. బలాత్కారముగా ఎవరెవరిని వచ్చి పెళ్లి చేస్తే సంతానము కలగదు, కలిగిన ఉత్తమ సంతానం కలగదు. అందుకే సంతాన భావనః ఎన్ని సర్నాలు చెప్తా చూడండి. సంతానాన్ని వృద్ధి పొందించేటువంటి దక్షుడు విధిత్వ ఆత్మజానాన్నో మతం బిడ్డలమైన మా అభిప్రాయాన్ని తెలుసుకొని త్రయోదశ అదాత్ తాసాం యాస్తే శీర మనోవ్రతా 13 మందిని మీకు ఇచ్చి వివాహం చేశారు. ఏమర్ధం అండి? 13 మంది పుత్రికలను దక్షుడు మీకు ఇచ్చి వివాహం చేశాడంటే నిర్ణయించింది దక్షుడు కాదు. ఏం కోరుకుంటున్నాం? అర్ధం కాయా? అడిగారండి. కుక్కని పిలిచి అడిగాడు. అడిగి మా భావాన్ని గ్రహించాడు. గ్రహించి మమ్మల్ని 13 మందిని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకంటే స్టే సీలం అనువృత.

మేమందరము నీ స్వభావాన్ని అనుసరించిన వాళ్ళం కాబట్టి. అంటే కశవ ప్రజాపతి యొక్క నీ యొక్క ప్రభావము, నీ మనస్సు, నీ స్వరూపము, నీ స్వభావం ఇవన్నీ మాకు. నచ్చాయని పరోక్షంగా మా నాన్నగారికి చెప్పి ఏరి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాం. మరి నువ్వు నాకు సంతానం ఇవ్వలేదనుకో ఏమైనట్టండి? తప్పు కదా? ధర్మాన్ని తప్పవద్దు. శీల మనువ్రతాః అధమే కురు కళ్యాణ కామం కంజ విలోచన కాబట్టి నాయనా. అంటే మేమందరం కోరి కోరి కోరి నిన్ను వరించాం కాబట్టి ఇప్పుడు నీవు నా కోరిక ఇచ్చే బాధ్యత నీది. నాకు ఉత్తమ సంతానాన్ని నీవు ప్రసాదించాలి. కంజవిలోచన ఆర్తోపతర్పణం పూమన్ అమోఘం హి మహీయసి. గొప్పవారి లక్షణం ఏమిటంటే ఆర్త ఉపసర్పణం. బాధపడుతున్న వారిని దరి చేరి బాధను తీర్చుట గొప్పవారి లక్షణం. కదా? మహియ్య చి అంటే గొప్పవారు, పెద్దవారు. పెద్దవారు ఎలా ఉంటారంటే తమ ఎదురుగా ఎవరైనా బాధపడుతుంటే చూచి తట్టుకోలేరు, వారు బాధలు తీరుస్తారు. ఇప్పుడు నేను ఇంతగా తపించి పూసి నీ దగ్గరికి వచ్చాను. నీవు చాలా... గొప్పవాడవు. మరి ఏం చేయాలి? నా ఆర్తిని నీవు తొలగించాలి. ఇతితాం వీర మారీచః కృపణాం బహుపాషిణీం ప్రత్యాహ అనునయన్ వాచ ప్రవృద్ధ అనంగ కశ్మలాం. చూశాడు కశ్యపుడు. ఆమె ఎలాంటి మూడ్లో ఉందో అర్థమైంది పాపం. పూర్తిగా పరమ ఉద్రేక భావంతో వచ్చింది. అందుకే అనంగ కశ్మలం అన్నాడు. అంటే మమధుడు అనేటువంటి బురద పూసుకొని వచ్చిందట. కశ్మిలం అంటే బురద. ఏం బురద అది? అనంగ కశ్మిలం. సన్మధుడు కాముడు ఆ కామమనేటువంటి బురదతో బాగా వ్యాపించి ఉన్నటువంటి ఆమెను అందుకని బహుభాషిణి.

నమస్తే అంటే మామూలుగా అయితే భార్య భర్తతోటి ఇలా మాట్లాడుతుంది. ఇన్ని మాట్లాడుతుంది. భావాన్ని చెప్పగలదేమో కానీ భావాన్ని ప్రకటించే స్త్రీ భాషించదు. స్త్రీ కానీ స్త్రీ కానీ మాట్లాడుతున్నారు అంటే ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో ఆ విషయంతో మనస్సంతా వాడికి అల్లటల్లోలం అయిపోయిందన్నమాట అవుట్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ చేసుకునే స్థితి దాటిపోయాడు వాడు. అందుకే మరో రకంగా చెప్పలేక అదంతా చెప్తాడు జాసుడు చెప్తాడు. మానవుడే స్త్రీ కానీ పురుషుడు కానీ యవ్వనం ఉన్నంతవరకు శారీరకముగా కండూతిని దురద అంటాం మనం. కండూతిని తీర్చుకుంటారు. యవ్వనం దాటి వార్ధక్యం వచ్చిన తర్వాత శారీరక కండూతిని మొత్తాన్ని వాక్కుతో తీర్చుకుంటారు అన్నాడు. అంటే ప్రతి ప్రక్రియను వాక్కుతో వర్ణించి మేము కూడా గొప్పవాళ్ళమే అని తృప్తి పడతారట శాస్త్రం అది. అంటే ఇది మనస్సులో ఉన్నటువంటి ఆ ఉద్రేకం ఆ కలత ఉంది అది వాక్కులోకి రప్పిస్తుంది. ఇది ఇంతగా మాట్లాడుతున్నది అంటేనే ఈమె ఎంతగా ప్రభావితురాలైందో అర్థమైపోయింది. అందుకే అంటున్నాడు బహుపాకిణీం ప్రత్యేకించి కృపణ దీనురాలైంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తృ సమాగమాన్ని పొంది తీరాలి అన్న ఆవేశంతో, ఉద్రేకంతో ఇలా ఆర్తితో వచ్చిన విషయం ఇక్కడ అర్థమైంది. వీర మారీచః వీర మారీచః రెండవుతాయి. ఇందులో మారీచి శబ్దానికి న్యాయంగా మరీచి పుత్రుడు అని అర్థం. కానీ ఇక్కడ మరీచి అంటే ఇంద్రియములు. వీరమారీష అంటే ఇంద్రియ జయము గల కశ్యపుడు. ఇంద్రియములను జయించిన వాడు కశ్యపుడు. అంటే ఇతను ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు. ఆమె ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినది. ఎలా గుడు గుడు అని అందుకే దీనురాలై సారా మాట్లాడుతూ కామభవ ఆమెను పితితాం వీర మారీచః కృపణాం ప్రత్యాహ అనునయన్ వాచా వాక్కుతో మాటలతో

అనునయిస్తూ అంటే ఓదారుస్తూ శాంతింప చేస్తూ ఇంకా సుమా ఇక్కడ మనకు ఒక ఏలెనిమిది శ్లోకాలు ఉన్నాయి. కశ్యపుడు స్త్రీ అంటే ఏమిటి, భార్య ఎంత గొప్పది, ఆమె ఉపకారం ఎంత గొప్పది ఎంత వర్ణించారు. అవసరమా? ఆమె ఏమో ఉద్రేకంతో, ఆవేశంతో, కామంతో ప్రజ్ఞరుందుతూ వచ్చింది. ఆమెకి వణన ఎందుకండీ? పొగడ్తలు ఎందుకు? మాటలతో ఏం చేస్తావు నువ్వు? అసలు రహస్యం ఏమిటంటే ఇందే నిగ్రహం ఉన్నవాడు కాబట్టి సంధ్యా సమయం ఉంది. కాస్త నాలుగు మాటలతో ఆ సమయాన్ని దాటిస్తే మనం కొంచెం తరువాత ఆమెకు ఒక ఇబ్బంది లేదు మనకు. ఎందుకంటే ఆగా అకాలంలో ఆ దేశంలో అపాత్రంలో అకాలంలో అకృత్యం చేయకూడదు కదా శాస్త్రం. కాబట్టి సంధ్యా సమయాన్ని దాటించాలి అన్న ఉద్దేశ్యాన్ని మనసులో పెట్టుకొని కాస్త ఓ నువ్వే రంభవు, నీవే ఊర్వసి, నీవే ఉత్తమురాలు, నీ పతివ్రతం నీ అంత గొప్పది లేదు అని. పొగడుతూ ఉంటే ఆ నా మాట మా భర్త కూడా వింటున్నాడు, ఈయన కూడా నా మూడులో ఉన్నాడని కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకుంటుంది అన్న భావనతో వాచ్ అందుకే అంటున్నాడు వాచ్ యాసుడు వాచ్ అనునయం. కర్మ నా కాదు. క్రియ కాదు వాక్య కేవలం మాటతోటే ఆమెను అనునయింపచేస్తూ యెదతేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛతి. నీవు ఏం కోరుతున్నావో అలాంటి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను విధాస్యామి. తప్పకుండా అలాగే ప్రవర్తిస్తాను. తస్యాత్ కామమునకః కుర్యాత్ సిద్ధిహి త్రైవర్గికీయతః. నేనే కాదు ప్రపంచంలో గృహస్తాశ్రమంలో ఉన్నవాడెవడు భార్య మాట వినడు అంటుంది. ఎందుకంటారా? త్రైవర్జికీయతః ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ ఈ మూడు పురుషార్థాలు ఎవరి వల్ల నెరవేరుతాయి? భార్య వల్లే భార్య లేదు, ధర్మము లేదు, అర్థము లేదు, కామము లేదు. ఇలా పురుషార్ధ త్రయమును నెరవేర్చే భార్య కోరికను ఏ భర్త అండి తీర్చనివాడు. కహాన

కుయ్యాత్ సిద్ధి శ్రయోర్జికీయతః సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేన చలత్రవాన్ రుజనార్ణవమస్యేతి జలయానైహి యతార్ణవం అన్ని ఆశ్రమాల కంటే ఉత్తమ ఆశ్రమం ఏది? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం తోటే తక్కిన మూడు ఆశ్రమాలను సులభంగా దాటుతారు. ఏంటండీ? సరే వానప్రస్థం సన్యాసం అంటే బాగానే ఉంది, మరి బ్రహ్మచర్య గృహస్థం ఎలా పనికొస్తుంది అంటారా? బ్రహ్మచర్యం సక్రమంగా నెరవేయాలంటే గృహస్తుడే కావద్దు. రోజు భిక్షకు వెళ్ళాలి. భవాన్ భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఎవరియ్యాలి భిక్షం? గృహస్తులే ఇవ్వాలి. ఒక్క ఇంట్లో సంసారం లేడు అనుకోండి, మనందరం భిక్షగాళ్లే అవుతాం. పెట్టేవాడు ఎవడు ఇంకా ఏడు మరి ఎత్తుకొని తిరగాలి ఏం దిక్కు లేదు. మనకేంటంటే వాడు పిచ్చోడు వాడు పెట్టేవాడు ఉండొద్దు పెట్టాలంటే ఉండాలే ఉండాలంటే గృహస్తుడు కావాలి ఇవన్నీ ఉన్నాయి చాలా పదాలు ఉన్నాయి. అందువల్ల బ్రహ్మచార్యాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం కూడా గృహస్తునితోటే పూర్తి అవుతుంది. సరే గృహస్థాశ్రమం ఇలాగ అవుతుంది. తర్వాత అది వానప్రస్థం ఇద్దరు కలిసే వెళ్తారు. సన్యాసము ఈ గృహస్థాశ్రమాన్ని సక్రమంగా పాటిస్తేనే ఇంద్రియ జయం ఏర్పడుతుంది. అంటే బాగా మండుతున్న నిప్పు మీద నీళ్లు బాగా పోసామనుకోండి, నీళ్లు కూడా మరుగుతాయి. మొదల నాలుగు కట్టెలేసి తర్వాత నీళ్లు పోస్తే చల్లారుతుంది. అలాగే అర్ధానికి కానీ కామమునకు కానీ దానికి కావలసిన ఆహుతి కొంత ఇచ్చి తరువాత నీళ్లు పోయి నెయ్యి పోయి నీ ఇష్టం అని చేస్తున్నాం. అందుకోసమని వానప్రస్థానికి వెళ్లాలనే బుద్ధి. సక్రమంగా గృహస్తాశ్రమాన్ని నిర్వహించిన వారికి కలుగుతుంది. గృహస్తాశ్రమలు మరి ఎక్కడ రాజులు ఉన్నారు గమనించండి ధర్మరాజు ఉన్నాడు అది భారతం చదవండి. ధర్మరాజు ఆ 34 35 సంవత్సరాలు అనుభవించినంత భోగాన్ని వర్ణిస్తే అసలు వాడు ఈ ఈ యుగం మొత్తంలో మళ్ళీ రాజ్యం నుంచి బయటికి వస్తాడు అనుకుంటా. అంత భోగం అనుభవించాడు. అంతఃపురాలు కానీ శయ్యమందిరాలు కానీ ఆ రత్నాలు ఆ రోజులు

చాలా మక్కుతాలు ఆ దాసు దాసీ జనం ఎంతటి భోగం అండి అంతటి వాడు కృష్ణ పరమాత్మ పోయాడు. తెరిచిపోయింది. నారదుడు వచ్చి అయ్యా ఇక మీరు కూడా బయలుదేరితే మంచిది. అన్న మరుక్షణం అన్నీ వదిలిపెట్టి నారవస్తులు ఏదో బట్టలు ఏదో కట్టుకొని వెంట్రుకల కాస్త విరబోసుకొని. మూతికి నోటికి ఒక గుడ్డ అంటించుకొని చెవులకు మరి ఏదో అంటించుకొని తలకాయ మీదకేసుకొని ఐదుగురు నడిచిపోయారు చెయ్యి హట్టినప్పుడు. ఏ హస్తినాపురంలో, ఏ రాజ్యంలో, ఏ అనుచరులు, ఏ మహానుభావులు ఎంత భోగాన్ని పొందాడు. కొన్ని వేల రత్నములు పొదిగిన కిరీటముల కాంతి పాదములను ప్రకాశింపచేసింది అంటాడు. లాంటివాడు పాదములకు చెప్పులు లేకుండా ఒంటి మీద సగం వస్త్రాలతోటి అర్ధనగ్నం అంటామే అవసరం లేదు పోదాం. కేవలం ఏదో ఒక నార వస్త్రం కట్టుకొని మొత్తం వెంట్రుకల విలబోసుకొని మనకి అంటారు మర్రి పాలు ఇంకేదో ఇంగుది పాలు అంటారు. ఆ పాలు వెంట్రుకలకు పెడితే. జడలు కడతాయి. సంస్కారం లేకుండా అలా అన్నీ పడవేసుకొని కళ్ళన్నీ సగం మూసుకొని చెవులు మూసుకొని నోరు మూసుకొని మూక అంధ బధిరవత్. మూగ వాడిలాగా, గుడ్డి వాడిలాగా, చెవిటి వాడిలాగా, ఉన్మత్త, పిచ్చి వాడిలాగా. దుమ్ము వస్తుంటే దుమ్ముకి జరుంగానే పోయారు. తలకాయ ఉంచుకొని పోతున్నారు. ఎవ్వరి మొఖం చూడడం లేదు, ఎవ్వరితో మాట్లాడటం లేదు. ఏ రాజ్యంలో ఇంత భోగాలు అనుభవించాడో వాటిని. అదే అంటాడు జ్ఞాని అయినవాడు అనుభవించిన సంసారాన్ని మలములా విడిచిపెట్టాలమ్మ. అర్థమైందా దృష్టాంతం. మలం ఏది మనం అనుభవించిందే కదా. అయ్యో మనం అందులో లడ్డూలు ఉన్నాయి గిరేబు ఉన్నాయి అని దాచుకుంటాడా? ఏమున్నా వదిలిపెట్టడమే వేరే మార్గం లేదు. అనుభవించిన దాన్ని ఎలా మలంగా అసహ్యంతో అసహ్య ప్రధానం అసహ్యంతో వదిలిపెడతాడో అనుభవించిన సంసారాన్ని కూడా అలా అసహ్యంగా వదిలిపెట్టాలి. అంటే అంతటి నిగ్రహము ఎంతటి అనుభవం ఉంటే కదా వచ్చేది. అందువల్ల ఇంద్రియ ప్రీతి ఇంద్రియ జయమును కలిగిస్తుంది అది గమనించాలి.

ఇంద్రియ ప్రీతి ఇంద్రియ అని కలిగిస్తుంది. అందువల్ల వానప్రస్థానికి కానీ సన్యాసానికి కానీ గృహస్థాశ్రమమే పనికొస్తుంది. బ్రహ్మచర్యానికి అదే పనికొస్తుంది. కాబట్టి స్వాశ్రమేన తన గృహస్థాశ్రమం తోటి మిగిలిన అన్ని ఆశ్రమాలు సక్రమంగా పూర్తి చేయగలడు. ఎవరితోటి అంటే భార్యతోటి కళత్రవాన్. గృహస్తుడిని నేను అంటే ఒప్పుకోం. పొరపాటున భార్య లేదు అనుకోండి, నేను గృహస్తుడినేనండి పెండ్లి అయింది కానీ భార్య లేదు అంటే గృహస్తుడవు కాదు. ఆశ్రమాన్ని నీవు నిర్వహించలేవు కలత్రవా. భార్య కలవాడు కావాలి. భార్య కలవాడు తన గృహస్థాశ్రమంతో తక్కిన అన్ని ఆశ్రమాలను సులభంగా దాటగలడు. సర్వాశ్రమాన ఉపాదాయల యసనార్ణవమత్యేతి అన్నీ. కచములనే మహాసముద్రాన్ని దాటుతాడు. ఎలా? నావతో సముద్రాన్ని దాటినట్టు. ప్రవాహాన్ని నావతో ఎంత సులభంగా దాటుతామో, సంసారాన్ని భార్యతో అంత సులభంగా దాటగలము. అలాంటి భార్య మాటను ఎవరండీ వినండి అంటున్నారు. అలాగే యామాహు ఆత్మనోక్ష్యర్ధం శ్రేయస్కామస్య మానిని అంతే కాదు భార్య అంటే ఎవరు అర్ధాంగి కదు అర్ధం ఆత్మల ప్రజాయై హితం భార్య అంటుంది వేదం. భార్య అంటే భర్తలో సగం. అందుకే ఆమెను ఏమంటారు? అర్ధాంగి అంటారు కదా. కదు సగం ఈమె సగం అతను కాబట్టి ఎవరైతే ఆత్మనః అర్ధం ఆహువు ఎవరికీ అందరికీ కాదట శ్రేయస్కామస్య. ఇహలోకంలోను పరలోకంలోను శ్రేయస్సును కోరే వాడికి భార్య అంటే అర్ధమే అర్ధాంగి. శ్రేయత్కామస్య మన్మి యస్యాం స్వదూర మధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఏమిటయ్యా లాభం అంటే. సంసారం బరువు అంతా నెత్తిన పడేసి హాయిగా తిరుగుతాడు. ఏం బాధ లేదు. ఇంటికి వచ్చి ఆయన రెడీగా ఉంటాడు అది ఏం బాధ లేదు. ఏం బాధ లేదు. అన్ని బరువులు ఆయన నెత్తిన పడేసి హాయిగా విహరించవచ్చు కాబట్టి కనీసం అందుకనే ప్రిడి చేసుకోరా అంటున్నాడు. యచ్యాం సురం.

సదుర మధ్యస్య పుమాం చరతి ఏ బాధ లేకుండా ఏ పరితాపము లేకుండా అన్ని భారములు ఆ మీద పడవేసి ఇతను విహరిస్తాడు. యా మా ఆశ్రిత్య ఇంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరాశ్రమైహి బ్రహ్మచర్యంతో కానీ వానప్రస్థంతో కానీ సన్యాసంతో కానీ జయించజాలని ఇంద్రియములను గృహత్తాశ్రమంలో జయించగలం. ఎవరిని బట్టి? భార్యను బట్టి కదా యామాశ్రి చేవరిని ఆశ్రయిస్తాం. భార్యను ఆశ్రయించే ఇతరాశ్రమంలో గెలవలేని ఇంద్రియములను గృహస్తాశ్రమంలో గెలుస్తున్నాం. అంటే ఎవరు కారణం మరి? వారియే కదా? ఇంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరాక్రమైహి వయంజయీమ హేలాభిహి మేము విలాసంగా గెలుస్తున్నాం. ఎలాగయ్యా అంటే దశ్యాన్ దస్యూన్ దుర్గపతిర్యధా. దుర్గంలో ఉన్నటువంటి వాడు కోటలో ఉన్నవాడు దొంగలను గెలిచినట్టుగా కోటలో ఉంటాడు దొంగలు బయట నుంచి వస్తుంటారు వాడి కోటలో ఎవడు కనబడదు వీడికి వాడు కనబడతాడు. బయట ఉన్నవాడు ఎవడో కనపడతాది కదా? మొత్తం ఇక్కడి నుంచి కొడుతుంటారు. వాళ్ళు చచ్చిపోతారు. కోటలో ఉన్నవాడు దొంగలను గెలిచినట్టుగా భార్య ఉన్నవాడు ఇంద్రియములను సులభంగా గెలుస్తాడు. నవాంత్రావస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరీ ఏమంటున్నాడు భార్యను గృహేశ్వరీ అంటే గృహిణి అన్నమాట హోం మినిస్టర్ అంటాం కదా మనం అది గృహమునక ఆమె అధిపతి ఆమె అధిపతిని అన్నమాట. అందువల్ల అధిరాజ్ఞ అంటామే గృహేశ్వరి త్వామనుకర్త్వం వయం నప్రభవః మీరు చేసిన ఉపకారానికి మేము ప్రత్యుపకారము చేయజాలము సమర్ధులం కాము. ఆ వ్యాయుసావా కార్స్నేనా మొత్తం నూరేళ్ల జీవితంతో కూడా మీ ఉపకారానికి అంటే భార్య చేసిన ఉపకారానికి భర్త తన శతాయు జీవితంలో నూరేళ్ల జీవితంలోనూ ప్రత్యుపకారం చేయలేడు. ఏ చాన్యే గుణ గురుధ్వనవః ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారయ్యా అంటే మంచి గుణములు కావాలనుకున్న వారు ఒప్పుకుంటారు. గుణ గురుధ్వనవః అంటే ఎదుటి వారిలో ఉన్న మంచితనాన్ని గుర్తించగల వాడెవ్వడు.

కార్య చేసిన ఉపకారానికి నూరేళ్ల జీవితంలో కూడా ప్రత్యుపకారాన్ని చేయలేడు. అధాపి కామవే కంతే ప్రజాత్యై కరవాణి కాబట్టి నీ కోరికను తీర్చుకునేటువంటిది మాకు డ్యూటీ కర్తవ్యం. ధర్మం. ఆ ప్రకారంగా నేను కూడా నీ కోరికను ఆచరిస్తాను. తగిన రీతిగా ఆచరిస్తాను. యధామాం నాతి ఓచంతి ముహూర్తం ప్రతిపాలయ. నీ కోరిక తీరుస్తాను కానీ ఒక్క ముహూర్త కాలం కాస్త ఆగు ఎదురు చూడు ఎందుకంటే నాతి ఓచహామాం. నేను పామరుడిని కాదు, పండితుడిని కాదు, ప్రజాపతిని. కశ్యప ప్రజాపతి లేదండి, ఆ కోవలో ఉన్నవాడు. మనం తప్పు చేశామనుకోండి, చిన్నవాళ్ళు తప్పు చేసి ఎవడు పట్టించుకోడు. పెద్దవాడు చేస్తే మాదిరి. పేపరు అన్నీ పడతాయి అమ్మ సరే పడతాయి. లేదా వాడికి దగ్గు ఎక్కువ వచ్చిందంటే పేపరు, వాడు బాగా తుమ్మితే పేపరు ధర్మం ఏం చేస్తాం మరి. కాబట్టి ఇప్పుడు మనం తప్పు చేశామనుకోండి అందరూ నిన్ను కాదు నన్ను అంటారు. సరే భార్యకు లేదండి విడిబుద్ధి ఏమైంది అంటాడు. అందుకే యధా మామ్ నాతి ఓచింతి నన్ను అతిగా ఇతరులు మాట్లాడకుండా ఉండటానికి వీలుగా ముహూర్తం ప్రతిపాలయా ఒక్క క్షణకాలం ఓపిక పట్టు ఆగు ఎందుకంటావా ఏషా ఘోరతమా వేళ ఘోరాణాం ఘోర దర్శిని. సమయం ఉందే పరమ ఘోరమైన సమయం. చెడు అనే కాదు పరమ భయంకరమైన సమయం. మహా పాపిష్టి. అందులో ఘోరానాం ఘోర దర్శిని. పాపులకు పాపము స్పష్టంగా కనపడుతుంది. ఇతరుల అంటే పాపము చేయకుండా ఉండే వారి చేత కూడా పాపం చేయించడానికి ప్రయత్నించే భయంకరమైన సమయం ఇది. ఘోరతమా. చలంత యస్యం భూతాని భూతేశ అను అనుచరాణి ప్రధాన కారణం ఏమిటంటే భూతేశ అనుచరాణి ఎవరు భూతేశుడు భూతేశ ఖండపరశుహు శంకరుడు.

శంకరుని యొక్క అనుచరులైన భూత ప్రేత పిశాశములు ఈ సమయంలో అంతటా సంచరిస్తూ ఉంటాయి అనుచరంతిహ. ఏతస్యాం సాద్వి సంధ్యాయాం భగవాను భూత భావనః పరీతః భూత పరిషద్భిహి వృషేన అటతి భూతరా ఒక్క భూతములే తిరిగితే ఇబ్బంది లేదు వాడు తిరుగుతాడు. ఎలా వృషభాన్ని అభిరోగించి ఈ మహానుభావుడు కూడా భగవాను భూత భావనః అంటే అన్ని ప్రాణులకు హితమును ప్రియమును కలిగించేటువంటి మహానుభావుడైన ఆ భూతరాట్ భూతపతి ఉన్నాడే అతను కూడా వృషభాన్ని అభిరోగించి సంచరిస్తూ ఉంటాడు. ఇంకా స్మచాన చక్రానిల ధూలి ధూమ్ర వికీర్ణ విద్యోత జటా కలాపః భస్మావగుంటామల రుక్మ దేహః దేవశ్రీభి పశ్యతి. దేవరస్తే బాధ ఏమిటంటే చెప్తాడు అందరూ చూస్తే ఇబ్బంది లేదు వాడు చూస్తే కష్టం అంట శంకరుడు ఎందుకు అంటారా అందరికీ రెండే కళ్ళు ఉంటాయి. వీడికి మూడు ఉన్నాయి మరి చేస్తావా ఏం చేస్తాం. వీడు మూడు గంటలతో అది తిరిగి పచ్చది అది చమత్కారం మరి. ఇతను చూసే రెండు గంటలతో కాదు మూడు గంటలతో చూస్తాడు. అంటే. కామాన్ చూడడానికి వీడు కనబడుతాడు మొత్తం కనబడుతుంది జగతంత కనబడుతుంది మూడు లోకాలు చూస్తాడు. దేవః స్త్రీభిశి పశ్యతి ఇతను మూడు కళ్ళతో చూస్తాడు పోనీ వాడైతే మనకేమిటి అంటారా వాడు ఎవరో కాదు తే దేవరః నీకు మరది కదా ఎవరు సతిదేవి ఎవరు దృష్ణి బిడ్డే ఇద్దరు అక్కజీదనండి దితి సతి ఎవరు అక్కజీదనండి మరి వాళ్ళిద్దరూ ఏమవుతారు తోడలు చెడ్డ గురువు కాదు మరి ఈమెకి ఏమవుతాడు వాడు మరి ఇది మరి వర్జు గారు అనుకోండి అయ్యో అయ్యో మా వదిన ఇంత సిగ్గుమారిందా అనుకుంటే గతి ఏమిటండీ కర్మ ఏమవుతుంది అందుకే దేవస్త్రిభి స్పశ్యతి అంటే ఎంతటి లౌకికము ఎంతటి వైదికము ఎంతటి ధర్మము. ఎవరం కథ కాదు, ఎంత లోతుగా మనం వెళ్లి దాన్ని ఆస్వాదిస్తే అంత ధర్మం తెలుస్తుంది. ఎలాంటి వాడి మహానుభావుడు అంటే చూస్తే చూడని అనుకుంటావా, వాడి కళ్ళు అంత మంచివి కావు.

ఎందుకు మంచివి కావాలా? స్మశాన చక్ర అనిల ధూళి ధూమ్న వికిరణ విద్యోత జటా కళాప. వాటి జడలు మరి జడలు ఉన్నాయే. జడలు నిండా దుమ్ము ధూళి ఉంది. ఎక్కడి దుమ్ము అది? స్మశానంలోని దుమ్ము. స్మశానంలో కూడా దుమ్ము కొద్దిగా రావడం కాదు, చక్రానిల ధూరి. స్మశానంలో వచ్చిన సుడిగాలితో లేపబడిన దుమ్ముతో నిండిన గటలు కలవాడు. అంటే మూఢ అపజ అపజ రాదు. స్మశానానే పనికిరాదు. దుమ్ము అసట పనికిరాదు. చుడిగా అని ఇప్పటికి చూడండి మనం వెలుతురు చుడిగా కనబడితే కృష్ణ కృష్ణ అని స్మరించా ఉంటాడు శాస్త్రం. అది అమంగళం అని పేరు. సుడిగారి అమంగళం. దుమ్ము అమంగళం, స్మశానం అమంగళం. ఈ మూడు వాడి ఎత్తినే ఉన్నాయి. మరి వాడు ఏమవుతాడు? వాడు మాత్రం శివుడే. తప్పదు. కానీ తిరిగితే చేస్తాం కదా. ఉంటే ఉండని కైలాసలో ఉంటే నమస్కారం ఉందా అయిపోతుంది ఇక్కడ. వాడు అంత తిరుగుతుంటాడు. కదా కదా అక్కడ స్మశాన చక్రానిల. ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటా కలాప భస్మావగుంఠామల రుక్మ దేహ ఇంక పైనుంచి గొంటి నిండా భస్మం పూసుకుంటారు ఆ భస్మనే ఎక్కడిది వచనం అది. శంకరుడు తెల్లగా ఉంటాడు అబ్బే ఆయన రుక్మదేహ బంగారము రంగు. తెల్లగా ఎందుకున్నాడో తెలుసా బూడిజ పూసుకొని. ఒంటి నిండా బూడిజ పూసుకున్నాడు కాబట్టి తెల్లగా ఉంటాడు. మమ్మల్ కాదు రుక్మదేహ రుక్మ అంటే బంగారం. బంగారము వంటివన్నీ కదా. శంకరణ శరీరం నిండా భస్మంతో పూజబడి ఉంటుంది దేవరస్తే నయస్య లోకే స్వజనః ఐదు మాటలు ఏంటి మా మరిదే కదా. ధైర్యం ఏంటంటే మరిదన్న, బావగారన్న ఆడవాళ్ళ కథ తనువు ఎక్కువ అన్నట. ఎందుకంటే మా తనకి వాళ్ళ తెలుసు అందుకే మాకు తెలుస్తుంది. అక్కడ సిగ్గెందుకని పొద్దుకోక అనుకుంటారట నా మాట కాదు గాదుడు చెప్తాడు. స్వతః అర్ధం తతః అర్ధం దేవరే భావుకే తథా స్త్రీనాం స్త్రీహి క్షయతే. సగం సిగ్గు బావుగారి దగ్గర సగం సిగ్గు మాదిరి దగ్గర ఆడవాళ్ళకు పోతుంది అన్నాడు. ఎందుకయ్యా అంటే స్వతః పరాశాం పరభావనాయతు. తనలాంటి భావన వారికి వాదన తమకు ఉంది కాబట్టి ఇంకా దిగ్గెందుకండి అన్నాడు. కాబట్టి ఆ మా మరిదే కదా ఏమీ లేదు అనుకుంటావా? ఆయనకు ఆ భావం లేదు.

పరమాత్మ కాబట్టి ఇక్కడ ఏం చేయబడతారము? ఇక్కడ శంకరుని మొత్తాన్ని పరమాత్మ స్వరూపంతో చెప్తారు. వాడే కదా స్వామి సంహారంలో శివుని రూపంలో ఉంటాడు. సృష్టిలో బ్రహ్మ రూపంలో ఉంటాడు. కాబట్టి పరమాత్మకు తనవాడు వితరుడు అన్న భేదం ఉంటుందా అండి? స్వజనః పరోవ నతే ప్రియః పరోవ చెప్తావు చూడండి మనకు నీకు ప్రియుడు కానీ శత్రువు కానీ లేరు అంటారు అదే రీతిలో అలాంటి వాడికి నయస్య లోకే స్వజనః పరోవ ఆ మహానుభావుడికి తనవాడని కానీ శత్రువు అని కానీ లేదు. నాత్యాదృతః నేతి కచ్చితి విగర్హ్యః అతను బాగా ఆదరించేవాడు లేడు బాగా నిందించేవాడు లేడు. సమదుర్గదండి అందరినీ అన్నిటినీ సమానంగా చూచే మహానుభావుడు కాబట్టి వయం వ్రతైహి యచ్చరణాభవిద్ధామాచాస్మహే అజాం బతభుక్త భోగాం. ఏ మహానుభావుని యొక్క పాదముల కింద ఉండి జాగ్రత్తగా ఉండేటువంటి యోగమాయను మనమందరము సేవిస్తున్నాం. అధ్యాయం ఉండాలి కదా యోగమాయ అంటే ఎవరికి ఉంటుంది పరమాత్మకే ఉంటుంది. ఇతన్ని పరమాత్మ రూపంగా భావించి మనకు ఈ శ్లోకాలు చెప్తారు అంతా ఒకటే ఆయనే బ్రహ్మ ఆయనే రుద్రుడు ఆయనే విష్ణువు కాబట్టి అతను యెత్తరణాపవిద్ధాం ఆచాస్మహే యజాం ఏ మహానుభావుని యొక్క పాదములను సృష్టించినటువంటి యుభో భుక్త భోగం మాయాం యోగ మాయ అందరం ఆశ్రయించి అనుసరించి ఉంటున్నాం. యస్య అనవద్యాచరితం మనీషినః గృణంతి అవిద్యాపటలం విభిత్సవః. భేదమును తెలుసుకోవాలన్న వాళ్ళు. భేదాన్ని తెలుసుకోవాలో ఇద్దరు కూడా ఏ మహానుభావుని యొక్క అనవద్యాచరితం పవిత్రమైన ఆచారాన్ని తలచుకొని భేదాన్ని అభేదాన్ని తొలగించుకుంటారు. నిరస్తతామ్యాత్యత్యయోపి యతుస్వయం అతని కంటే ఎక్కువ వాడు లేడు, అతనితో సమానుడు లేడు. అలాంటి స్వామిని విశాలచర్యాం అచరద్గతిహి సతాం ఆ మహానుభావుడే రుద్ర రూపంలో ఉన్నప్పుడు పిశాకముల యొక్క ఆచారాన్ని అనుసరిస్తాడు.

ఆత్మ ఏమో అర్థం ఏం లేదు. ఈ రూపంలో ఉన్నప్పుడు ఏ రూపంలో ఉంటే ఆ పని చేయాలి కదా. నటుడు రాముడిగా ఉంటే రాముడు పని చేస్తాడు, కృష్ణుడిగా ఉంటే కృష్ణుడు చేస్తాడు, రావణాసురుడిగా ఉంటే రావణుడు చేస్తాడు. చూస్తున్న వేషం లాగా కదండీ. ఇవాళ ఈ స్వామి కూడా శివరూపంలో ఉన్నప్పుడు ఇంత గొప్పవాడైనా సమూషములు లేకున్నా ఆవేశంలో ఉన్నాడు కాబట్టి పిశాచముల లాగా అతను ఆచరిస్తాడు. శతం హతంతి యస్యా జరితంహి దుర్భగా స్వాత్మంద తస్య అవిదు సహా సమీహితం కొందరు మహానుభావులు దుర్భగా అంటే అదృష్టహీనులు దౌర్భాగ్యులు అన్నమాట. దౌర్భాగ్యం ఉన్నటువంటి దౌర్భాగ్య మహానుభావులు ఈ శంకరుని యొక్క కొన్ని పనులను చూచి హసంతి నవ్వుతారు అవహేళన చేస్తారు. స్వాత్మన్ రతః అత్మారాముడు. నిరంతరము పరమాత్మను సమాధిలో ఉండి ధ్యానం చేస్తూనే ఉంటారు. అరే సమాధిలో ఉండి పరమాత్మ ఆరాధిస్తున్న వాని వీలలను చేష్టలను హసిస్తే అపహసిస్తే మనం ఏమైనట్లేక? అందుకే దుర్భగా. సమీహితం యైహి వస్త్రమాల్యాభరణానులేపనైహి స్వభోజనం స్వాత్మతయా ఉపలాలితం. ఎందుకు అలా చేస్తారయ్యా? ఎవరు చేస్తారు? పరమాత్మ అంటున్నావు కదా? మరి పరమాత్మ యొక్క స్వభావం స్వరూపం తెలిసినవాడు ఎవడు? అతన్ని చేత అవమానం చేస్తారా? అంటే అబ్బే అందరూ కాదండి. కొందరు మాత్రమే. ఎవరెవరు కొందరు? ఎవరైతే వస్త్రములు, ఆభరణములు, మాలలు, భోగములు ఇలాంటి వాటితో శరీరమును ఆత్మ అనుకొని పూజిస్తారో వారు దీన్ని అవగాహన చేస్తారు. అంతే కదా? అంటే ఆత్మ. ఆత్మజ్ఞానం లేని వారు ఆ విధంగా చేస్తారు. శరీరం వేరు ఆత్మ వేరు అని తెలియని వారు. ఈ మహా భగవానుడు ఏమన్నాడంటే మన నేనే శరీరం అన్నాను ఆయన స్వభోజనం.

అన్నాడు. కుక్కలకు ఆహారమైన దాన్ని ఆత్మ అనుకునేవారు. అంతే కదా? శరీరం ఏమిటండీ? పొరపాటు అంత సంస్కారం చేయలేకపోయాం అనుకోండి, ఏదో బయట పడేశాం, ఏం తింటాయి? అవే తింటే కదా కుక్కలకు ఆహారంగా ఉండే శరీరాన్ని ఆత్మ అనుకొని వస్త్రములు, మాల్యములు, ఆభరణములు అరేమో అరేమో పెద్దగా పూజిస్తారు అనుకొని అనుకోకుండా చేస్తే ఇబ్బంది లేదు. ఆత్మ వేరు వేరు అంటే బాధ లేదు. కానీ ఇదే ఆత్మ అనుకొని శరీరాన్ని ఎక్కువగా సంభావించే వారే శంకరుని చేష్టలను చూచి నవ్వుతారు. ఉపలాలితాం బ్రహ్మాదయః యత్ కృత సేతుపాలాః యత్ కారణం విశ్వమిదంచ మాయ ఆజ్ఞ కరీతస్య విషాకచర్య అహో విభూమ్నః చరితం విడంబనం యత్కృత సేతుమాలా బ్రహ్మాదయః బ్రహ్మాదులు కూడా ఏ మహానుభావుడు ఏ స్పష్టినటువంటి మర్యాదను హద్దును నియమాన్ని దాటరో ఆచరిస్తూ ఉంటారో యత్కారణం విశ్వమిదంచ మాయ సకల చరాచర జగత్తుకు ఎవరి మాయ కారణము అంటే ఎవరు ప్రపంచాన్ని సృష్టిస్తున్నారో, ఎవరు సంహరిస్తున్నారో, ఎవరు జగత్తును పరిపాలిస్తున్నారో మాయ. ఆజ్ఞాకరియత్య పిశాచ చర్య ఈ మాయ యోగమాయ ఎవరి ఆజ్ఞను పాటిస్తూ ఉంటుందో అలాంటి వాడు పిశాచములా ప్రవర్తించడం అనేది ఉంది ఓ విభూమ్న. చరిత్రం విడంబనం. సర్వవ్యాపమైనటువంటి పరమాత్మ యొక్క చరిత్ర ఇది కేవలం విడంబనం ఒక లీల. ఈ వేషంలో ఉన్నాను కాబట్టి ఈ పనే చేస్తాను. ఎవరు న్యాయంగా? అది పరమాత్మ. స్వామి సంహారం చేయాలి కాబట్టి రుద్ర రూపంలో వచ్చాడు. రుద్ర చేయాలంటే బ్రహ్మ రూపంలో వస్తాడు. రక్షించాలి విష్ణువు కూడా కనబడతాడు. తప్ప తేడా మనకు ఏమి లేదు. కాబట్టి అతను ఆచరించేటువంటి పనులకు అతని స్వరూపానికి ఉన్న తేడా గమనించని వాళ్ళు అపార్థం చేసుకుని నిందిస్తారు లేదా అవయేళన చేస్తారు.

అలాంటి మహానుభావుడైన అని అతన్ని కాస్త పొగిడాడు. గమనించండి ఎంత తెలివిగా వ్యవహరించాడు. కాసేపు భార్యను పొగిడాడు. కాసేపు శంకరుడిని పొగిడాడు అంటే ఎలాగ భయం గడపాలి. టైం గడపాలి టైం గడపాలి కానీ ఇతను మాట్లాడుతున్నా సేపు ఆమె ఏం చేస్తున్నది తన జోల గమనిస్తది ఈ సంగతి ఏంటో చూద్దాం. ఆమె మనస్సు మాత్రం ఆ మాటలు వినటం లేదు. శాస్త్రం కదా మన మనస్సు ఎక్కడ ఉంటే ఇంకో మనస్సు నిలబడుతుందా. అందుకే చెప్తున్నాడు సైవం. సంవిధితే భర్త మన్మథ ఉన్మతి చేంద్రియ ఇలా భర్త ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆమె మనస్సు ఆమె ఇంద్రియములన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏమవుతున్నాయి? మన్మసుడి చేత బాగా చిలుక పడుతున్నాయట. ఉన్మాసితాం అన్నాడు ఇంకా ఏం కావాలి? ఆమె మొత్తం చిలికేస్తున్నాడు. అలా అంటే అల్లకల్లోడం అయిపోతుందన్నమాట. అలా అంటే హృదయము కలదై జగ్రాహ వాసః బ్రహ్మర్షి వృషళీవ గతత్రప సిగ్గు విడిచి వేశ్యల వృషళి అంటే వేశ్య. గతత్రప అన్నాడు అంటే సిగ్గు విడిచి రెండోది వృషళి వేశ్య. వేశ్యలా సిగ్గువిడికి జగ్రాహ వాసః అతని వస్త్రాన్ని పట్టి లాగింది. కబుర్లు చాలా చెప్తున్నావు నాకు అర్థమైంది నీ సంగతి ఏమిటో. ఏదో రకంగా కాలయాపన చేయాలి తప్పించుకుందామని చూస్తున్నావా అని అతని వస్త్రాన్ని లాగింది. సవిధిత్వ అథ భార్యాయాతం నిర్బంధం వికర్మని. చూశాడు. చేయకూడని సమయంలో చేయకూడని పనిని చేయమని నిర్బంధం చేస్తున్న భార్య యొక్క ధమశాస్త్రం ఏమిటంటే భార్య సంతానం కావాలి అని కోరితే అతిక్రమించకూడదని శాస్త్రం. అతిక్కె నిత్యే వీడికి భృణ హత్య పాతకం వస్తుంది. మహా పాపం. సమయం మరి అంతే కాదు ఏకాదశి నాడు కానీ శ్రాద్ధ కర్మలో కానీ శ్రాద్ధ కర్మలో ఉండగా నాకు సంతానం కావాలి అని భార్య నిర్బంధం చేస్తే దాన్ని వదిలిపెట్టి పొమ్మన్నారు. అది ధర్మం అది అందులో మార్క్ ఏం లేదు. అందుకే ఏమంటారో చూడండి సవిధిత్వాద భార్యాయాహ తం నిర్బంధం. భార్య యొక్క ఆ నిర్బంధాన్ని తెలిసి నత్వాధిష్టాయ.

దైవానికో నమస్కారం చేశాడు. అంటే ఏమర్థం? ఇది మేము చేస్తున్న పని కాదు. లేకుంటే ఇంతకాలం ఇంత జాగ్రత్తగా ఉన్న దితి ఈ సమయంలో వచ్చి ఇలా ఎందుకు నిర్బంధిస్తుందండి? గోపడ పేరణ ఎవరిది? ఆయనే జీవిస్తున్నాడు అన్నమాట. ఏదో ఒక ఓ ఘన కార్యం జరగాలి. ఏదో ఉంది కారణం కదా. ఏం కారణం తెలుసు కదా ఏం కారణం? వాళ్ళు పుట్టాలి. ఎవరు? హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు పుట్టాలి. అందరూ వస్తున్నారు అంటే అంత దుర్మార్గులు పుట్టాలంటే వీళ్ళు దుర్మార్గమైన పనే చేయాలి. వీళ్ళు శ్రీకృష్ణ గోవింద హరే మురారి అంటే వాళ్ళు పుడతారా అని. విమ్మ చెప్పాం కదా. మన ప్రవృత్తిని బట్టే ఫలితం వస్తుంది. అధర్మం ఆచరిస్తేనే, అధర్మంగా వ్యవహరిస్తేనే, అధర్మంగా భాషిస్తేనే అంటే త్రికరణ మూలతో అధర్మం ఆచరిస్తేనే వాడు పుడుతాడు. అందుకే పరమాత్మ చేయిస్తున్నాడు అంటే ఇక దిక్కు దేగ అప్పీల్ లేదు అన్నమాట. అంటే కర్తృత్వ భావ పెరగా అయితే నీకే సమస్య లేదు. ఒప్పు చేస్తున్నప్పుడు వాడు చేస్తున్నాడు, ఒప్పు నేను చేస్తున్నాను అంటేనే కష్టం. నువ్వు ఏం చేస్తున్నావ్, నువ్వు ఏమంటున్నావ్? అబ్బా వాడి విధి వేశాన వాడి రెండు కళ్ళు పోయాయండి. అయినా వాడు సుశక్తితో దైవాన్ని ఎదిరించాడండి. చెప్పండి రాసుకుంటాను. నవ్వాలన్నా ఎడవాలన్నా. బుద్ధి ఏమో వాడి శివానిదట కళ్ళు వాడు పోగొట్టాడు అంటే ఆయన పని అంతా పోగొట్టాడు. పోగొట్టడం పాడు చేయడం విధి పని వీడు బాగు చేసుకోవడం వీడి పని. మరి కళ్ళు పోగొట్టడం కాదు ఆహా అన్నాడు అది వీడు చేయలేదు. కళ్ళు వాడు పోగొట్టింది. తెలివి వీడు కొట్టింది. నేను ఏమంటాను అజ్ఞానానికి పరాకాష్టం. కాబట్టి వాడు అన్నీ చేయిస్తున్నాడు నీకే బాధలు. అందుకే ఒక్క మాట చెప్పాడు నత్వాధిష్టాయ. దైవానికి నమస్కరించి అంటే ఇది తప్పకుండా జరగవలసినదే దీనివల్ల ఏదో ఒక ప్రయోజనాన్ని స్వామి ఆశించి ఉంటాడని దైవానికి నమస్కరించి మహానుభావుడు ప్రవర్తించాడు. అగ ఉపస్పృశ్య సరిలం ప్రాణానాయమ్య తరువాత స్నానం చేసి, ఆచమనము చేసి, ప్రాణాయామము చేసి, వాక్కును నియంత్రించుకొని, ధ్యాయన్ జజాప విరజం బ్రహ్మ జ్యోతిహి సనాతనం సనాతనమైన పరమాత్మను దివ్య తేజస్సును ధ్యానం చేస్తూ.

చేసిన పొరపాటు ప్రాచితం అంటాం కదా గాయత్రీ మంత్రం చెప్పేదాని శాస్త్రం. సహస్ర గాయత్రి అకృత్యకరణే సహస్ర గాయత్రి శాస్త్రం. చేయకూడని తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? గాయత్రీ మంత్రం ఒక శాస్త్రం చేస్తే ఆ పాపానికి పరిహారము మనస్సు ఒక శుద్ధి. అలాగే ఈ మహానుభావుడు పరమాత్మను ధ్యానం చేస్తూ జపం చేశాడు. తరువాత ఇప్పుడు ఈమెకు అప్పుడు సిగ్గు జ్ఞాపకం వచ్చింది. తిటిస్తూ వీడిత ఇప్పుడు ఆమె సిగ్గుపడి తేన కర్మన అవజ్యేన ఇలాంటి గరిషమైనటువంటి పనిని చేసిన తాను అప్పుడు సిగ్గుపడి ఉపసంగమ్య విప్రరిషిం అధోముఖి అభ్యభాషత. ఆమె భర్త దగ్గరికి వచ్చి తల కాస్త నేలకు పడేసుకొని సిగ్గుపడుతూ బాధపడుతూ అప్పుడు మాట్లాడుతుంది మామే గర్భవిమం బ్రహ్మన్ భూతానాం వృషభః వధి. స్వామి, మీరు ముందు ఏమేమో చెప్పారు సరిగ్గా వినిపించుకోలేదు. మరి తప్పో ఒప్పో చేశాం అది వేరు సంగతి. ఇప్పుడు నాలో చేయబడినటువంటి ఆధాని గర్భం ఉందే, ఈ గర్భాన్ని ఆ భూతాధిపతి చంపకూడదు. అతను వధించకుండా ఉండుగాక అలా మీరు వరమివ్వాలి. మామే గర్భమిమం భూతభో వతీతు రుద్రపతిరిహి భూతానాం యస్యాచలం అంహసం నేను భూతపతి అయినటువంటి రుద్రుడిని. అవమానించాను కాబట్టి ఆ కోపంతో అతను నా సంతానాన్ని నా గర్భాన్ని హాని కలిగించకూడదు. అందుకే నమో రుద్రాయ మహతే దేవాయ ఉగ్రాయ మీషుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవి ఆ శివుడికి పేర్లు ఇవి. ఒకటి మన్యుహు అని మరి ఒకటి ధృతదండాయ న్యస్తదండాయ అంటే దండన దండించేవాడు దండించదగిన వారిని క్షమించేవాడు. న్యస్త దండాయ ధృత దండాయ. దండమును విధించేవాడు దండమును దాచుకునేవాడు. అంటే క్షమించేవాడు శించేవాడు. తర్వాత శివాయ మంగళప్రదుడు. దేవాయ ఉగ్రాయ పరమ భయంకరుడు మేషుషే అంటే శాంతిప్రదుడు. ఇలాంటి రుద్రునికి నమస్కారము సనప్రసిద్ధతాం భామః.

ఆ నా మరది భామః అంటే బావా మరిది రెండు అయితాయి ప్రసీదతాం ప్రసన్నుడవు గాక. భగవాన్ పూర్వ అనుగ్రహ గొప్ప అనుగ్రహం కలిగి ఉంటాడు కాబట్టి ఈ చిన్న తప్పును పెద్దగా ఆయనే స్వీకరించకూడదు. వ్యాఘత్యాపి అనుకంప్యానాం స్త్రీనాం దేవః సతీపతిహి. వేటగాళ్ళు, బందిపోట్లు వేటగాళ్ళు క్రూరులు పరమ కఠినాత్ములు కూడా ఆడవారిని చూస్తే. దయ తరుస్తారు కదా మరి ఆయన కలపడా వేటగాళ్ళు కూడా దయ చూపే స్త్రీల విషయంలో ఆ శంకరుడు దయ చూపకుండా ఉంటాడా? దేవః సతీపతిహి అంటే స్వస్వర్గస్యాచితం లోక్యం ఆచాశానాం ప్రవేపతీం నివృత్త సంధ్యా నియమః భార్యామాః ప్రజాపతిహి అప్పుడు స్వర్గస్య ఆతి సంలోక్యాం తన తనకు కలగబోయేటువంటి సంతానం యొక్క మంచిని భవిష్యత్తును వృద్ధిని కోరుతున్న మహానుభావురాలని ప్రవేపతీం వణికిపోతూ ఉంది. అయ్యో నేను తప్పు చేశానే తప్పు చేశానే తప్పు చేసిన తర్వాత తప్పు చేశానే అని ఒక సహజం కదా బాధపడతాం అలా ఉన్నటువంటి ఆమెను నివృత్త సంధ్యా నియమః సంధ్యావందనాధికారాన్ని పూర్తి చేసుకొని బా వచ్చి భార్యా మహా ప్రజాపతిహి. ఈ కశ్యప ప్రజాపతి భార్యతో అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు కాదు, రేపు మాట్లాడదాం. సస్పెన్స్ కదా? కాస్త సస్పెన్స్ ఉంచితే సరిపోతుంది అన్నాడు. భార్యామాహ ప్రజాపతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః ధార్మిక ధర్మ ప్రబోధన ఒక సభలాగా ఉంటుంది. నో తపవాత్ ఉంది.

O mother, O father, O help, O protector - all of this family lineage is guided by Your law alone. Salutations to the primordial Acharya of our lineage, Sri Srimad Tajangiri - I bow with my head to that sacred pair of feet.

With the prayer of Shatarupa and Manu, in the effort to lift the earth that was submerged in the ocean, Chaturmukha Brahma meditates on the causal Lord. Varaha, the Lord who is our cause - the boar incarnation begins.

Why was that said? Because when one thing is present, another is visible to us. Is this not moha (delusion)? When there is a body, we call it the Atma. 'Niruhritya putra...' - withdrawing from this false identification.

With the praise composed - 'sarile svaakraanta upaadhatata avita avanim.' 'Avanim' means earth. 'Salile upaadhatata' - He placed it on the water, stabilized it. What kind of...

'Avani' - that very word means 'that which protects.' How? 'Dvija-daanaadina janaan raksha avatiiti avani' - it protects through the gift of grain from Brahmins and others. When we sow 10 kg of grain, we reap much more.

Was asked and done - 'bring it, we brought it, placed it.' What more do we have with you? 'Yayou harini paripuurti karoshi venttanaabhavat' - completing their offering, they immediately left.

'Tasmin prasanne sakalaachiitaam prabhau kin durlabham' - when that Lord is pleased, what cannot be obtained? 'Taapihii alam' - but such things - why do we need those for ourselves? When the Supreme Being is pleased, everything is available.

We are ready to accept eleven times more sorrow than happiness - we vow to endure this - this is what we promise when we get married. Where does this come from?

'Labhajaataam guhaashayah' - what does He give? He gives His own world (loka). In this world, someone gives 5, 10, 100, 1000. But He gives His own realm - the highest possible gift.

Maybe the teacher will ask by mistake, or maybe the disciple will say 'are we done now?' - the teacher must not leave, nor must the disciple. Both must remain till complete understanding is achieved.

That is why Bhagavad Ramanuja says: 'Sharanamaham tvaam prapade bhagavan maayamayam' - O mother Prakriti, I bow to you. Before those who came even earlier...

We don't even feel the story has ended. The craft of the sage is this - within one story, he plants the seeds of the next. We who listen must pay careful attention.

O great one, we heard that the Yajna-Varaha form, the divine boar, killed Hiranyaksha. You yourself said so. Is it over? What happens next?

The son of Uttanapada who heard the Lord's story from Narada Maharshi - who is that? Dhruva. That great one stepped on the head of samsara-death and ascended to the supreme abode (Paramapadam).

When the devas asked, Brahma, the God of gods, narrated this story to them. 'Devaanaam anukrittyataam. Ditihi brahmanaa devadevi devaanaam anuprrichchhataam varnite...' - for the asking devas, Diti's story was narrated.

Whatever the union is - a mere desire for union alone would be adharma. If it is for the sake of progeny (apatya-kaama), it is sadharma. Therefore, union only with the desire for offspring is dharmic.

She did not go outside. She stayed in the agni-shaala (fire room). One must not go outside. One must not look at the setting sun. So she remained there...

Even that greatness should not be there. 'Vidvan telisinavada kaama aaptha charaaasanah' - the bow of Manmadha (Cupid) is drawn, and he shoots his arrows at me, making me miserable.

Why is offspring needed? Because all those who exist keep leaving. What is needed then? Offspring - she laments seeing those who have children. Who are they? Sapat... (co-wives).

In the Bharata tradition and the Bharata Itihasa, how much importance was given to marital life, how much a husband valued his wife, honored her, and how deeply he treated his wife...

But their union has no heart in it. They come together only to relieve the bodily urge - merely to satisfy the body's craving - without a deep heart-to-heart bond between them.

Even his wife's kitchen he must eat from. That's the only connection. There is no heart in it anywhere. That is why the key phrase is: 'Heart is not there.' 'Hridayadhijayate premapu...' - love is born from the heart.

'Current' came? Because: 'Samastam anurajyante vishamastam tyajanti cha, yataas-raadaanam lolaatvam shatriinaanm taachhaapi tiikshnataa, garuda aanilayor vegam anuga...' - all beings are attracted by the pleasant and abandon the harsh.

The daughters come. He said to each one: 'Mother, is there some young man in your heart? Do you love anyone?' - asking each one privately.

'We all follow your nature.' That is: 'Kashyava Prajaapati's - your influence, your mind, your form, your nature - all of this is...'

'Namaste' - normally a wife speaks to her husband in a certain way, says many things. She may be able to express the feeling, but the way to express the emotion - the words...

Comforting, consoling, pacifying - here we have about eight shlokas. Kashyapa explains: what is a woman, how important is a wife...

'Kuyaat siddhi shreyorjiikiiyatah sarvaashramaanupaadaaya svaashramenanachalatraaan rujanaarnavam asyeti jalayaanaih yataarnavam' - higher than all ashramas, the one established in his own ashrama crosses the ocean of samsara like a ship on the ocean.

Such an abundance of servants and maids - what great opulence! And such a great one as Krishna departed. The treasury opened. Narada came and said: 'O Lord, now you too must leave.'

Sense-pleasure produces sense-pleasure. Therefore for the Vaanaprastha (forest-dweller) or Sanyasi, only the Grihastha ashrama (householder stage) is the appropriate comparison. For Brahmacharya...

'Saduram madhyasya pumaam charati' - walking without burden or trouble, casting all loads upon Him, this one wanders freely. 'Yaa maa aashritya indriyaaraatiin...' - taking refuge in that principle, the enemies of the senses...

Even in a hundred-year life, the benefit He has done cannot be repaid. 'Adhaapi kaamave kante prajatyai karaavaani' - therefore I will fulfill your desire.

Shankara's followers - the bhuta, preta, and pishaacha beings - wander everywhere at this hour. 'Etasyaam saadvi sandhyaayaam bhagavaan bhuutabhavanah...' - O virtuous one, at this sandhya time the Lord of all creatures...

Why should they be good ones? 'Shmashaana chakra anila dhuuli dhuumna vikiranavidyota jataa kalaapa' - their matted hair is full of dust from cremation grounds, tossed by winds.

Since He is the Supreme Being - what is being described here? Here, Shankara in his entirety is described through the form of the Paramatma. He (Rudra) is the Lord in the role of dissolution - Shiva's form.

The Atma has no meaning in itself. When in a particular form, He performs the function appropriate to that form. Just as an actor playing Rama acts as Rama, playing Krishna acts as Krishna.

He said that. 'Those who consider the body - food for dogs - as the Atma.' That is all. What is the body? If by mistake we couldn't perform the proper rites - whatever surfaces - and they say something.

Such a great one - and he praised him a little. See how cleverly he conducted himself. He praised his wife for a while. He praised Shankara for a while...

He bowed to the divine. What does this mean? 'This is not our doing.' Otherwise - how did Diti, who had been so careful for so long, come to act like this at this moment?

The correction for the mistake made - 'praayaschitta' - what the Gayatri mantra prescribes. 'Sahasra Gaayatri akritya-karane sahasra gaayatri shaastram' - for performing a forbidden act, recitation of a thousand Gayatri mantras is prescribed.

'Naa maa maradi bhaama' - 'bhaama' means brother-in-law - 'prasidataam' - may he be pleased. 'Bhagavaan puurva anugraha' - the Lord holds great grace and therefore this...