బ్రహ్మ ప్రశ్నలు: పద్మం మరియు ఆత్మ సాక్షాత్కారం

Brahma's Questions: Lotus and Self-Realization

bhagavatam Kandadai Ramanujacharya

బ్రహ్మ పద్మం ఎందుకు కదులుతుందో, ఎక్కడ నుండి వచ్చిందో అర్థం చేసుకోవాలని ఆలోచించాడు. ఆయన తపస్సు మరియు విద్య పద్మాన్ని చలింపచేసి నాళం ఎక్కడానికి అనుమతించాయని వివరించబడింది. గురువు చెప్పింది మర్చిపోవచ్చు కానీ గురువు అడిగిన ప్రశ్నలు మర్చిపోకూడదు - అని ముఖ్య సందేశం.

Brahma ponders the questions kept in his heart and seeks to understand the mysteries of the lotus on which he sits - why it moves, where it comes from. The session explains that his tapas and vidya (Self-knowledge) stirred the lotus and allowed him to climb its stalk. The teaching is that the guru's questions are as important to retain as the answers - "one may forget what the guru said, but never forget what questions he asked."

← Prev Next →
Brahma's Questions: Lotus and Self-Realization Kandadai Ramanujacharya bhagavatam

రామ శిశ్వత పదాం చెదిటి కుమరుత్ కాంపతం విషయ మస్ ఆపర చరిపరి శరణం ప్రదక్తి మహోగృ శరణం శరణం ప్రతక్తి మాతా చిత్తాయ గురద సర్వ యదేవ నియమేన మదంద నయా ఆది చక్టన కురవే ఉదావినా ముక్తి మత్తదంగి ఇతరం తప పణవాను మోస ఓ సందర కుమారా కురయపత్ననా రక్షి భక్తితార కురసేకర యోగ్యవాన్ పకా గ్రే పపకా రే కేంద్ర విద్యా శ్రీమన్ పరానిదం కృష్ణ ప్రణో పునిత్యం వసుదేవ ససుదేవ కంస కారుణ వర్చనం ఏవని పరమానిదం కృష్ణం గుంధే జగత్ గురుం అతి పుట్ట వెంకా సింహారం ఉగ్ర సోపితం తత్వ కంఠన నీరు కృష్ణం వందే జగత్ గురుం కుశల పత్వ పత్వ పత్రాక్షం నీర జీవ జీవ సంధివం యాదవానం తిరో రత్నం కృష్ణం వందే జగత్ గురుం విలాలక సంయుక్తం పూర్ణక జగదురు విపారనం విలజక పూర్ణక దల దేవం శంభు దే జగదురుం శ్రీ వక్తాంతం మోహత ముర మాలా దయాయుధం విలజక చక్ర దల దేవం శంభు దే జగదురుం మందాల గంద సంయుక్తం జావకా విత్ర గోతికం పై పరిచితి పించా వదూరాం కృష్ణం వందే జగత్గురుం రోగ్మిణీయకే సంగితం పితానం వరో యోచితం అవాత్వ గురునే అంగం కృష్ణం వందే జగత్గురుం గోపితానాం కుజత్వర్ణ కుంకుమాం శివ వక్షరం శ్రీ కేదం మహేశ్వాతం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాత్కమిదం పుణ్యం ప్రాత సుత్తాయ గత్వతే ఓం జన్మ రూపం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరమ్ బ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం చిత్తే పౌ స నవ దమ్ మృకం పరాజరాత్మయం వందే సుఖదాసం తపోనితిం వ్యాసాయ విష్ణ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః యమ్ ప్రౌరజంత మనుకేత మచేత సుచ్ఛం వైకుల్లాయనో దయః ప్రహతల ఆజురావా పుత్రే సన్వేదయా తదబోపినే దుస్పన్ సర్వభూత ఉదయం మునిమానసోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సజ్జాతం వాతూల కులపూటణం శ్రీరంగాదియ పురో పుత్రం జహగోపమహం భజే

పద గురు స్కో నమః భగవత్ బంధువురా బ్రహ్మకు పరమాత్మ తన దివ్య రూపాన్ని సాక్షాత్కరింపచేసి చేయవలసినటువంటి సృష్టి విధానం యొక్క రహస్యాన్ని ఉపదేశం కూడా చేసి అంతర్దధే అని చెప్పాం. కంజనాభః అంతిరోదధి జిజ్యేదం సేన రూపేన కంజనాభః తిరోదధి. పద్మనాభుడు తన స్వరూప స్వభావాలను సాక్షాత్కరింపచేసి అంతర్ధానము చెందాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడేం కావాలి? పరమాత్మ సాక్షాత్కారంతో, పరమాత్మ ఉపదేశంతో మరి బ్రహ్మ చేసిన పని ఏమిటి సృష్టి ఎలా ఉంటుంది అడుగుతున్నాడు అంతర్హితే భగవతి బ్రహ్మ లోకపితామహ ప్రజాసుధర్జ కతిత దైహికీహి మానసీహి విభుహు పరమాత్మ అంతర్ధానం చెందిన తరువాత బ్రహ్మ ఎవరాయనే లోక పితామహుడు అంటున్నాడు. ఇలాంటి మహానుభావుడు పితామహుడు ప్రజాసజ్య కటిధా. ఇతను ఎన్ని రకములుగా ప్రజలను సృష్టించాడు. కటిధాత సజ్జ. కటిధా అన్నదానికి మళ్ళీ గురువుగారు ఇంకే రకంగా అయినా చెప్తారయ్యోమని దైహికీహి మానసీహి. అంటే బ్రహ్మ రెండు సృష్టి చేశారు. ఒకటి మానస సృష్టి, ఒకటి దేహ సృష్టి. కుమారాలలో అంటాం బొమ్మల వచనం చూడు పుడతాడు. ఒకటి ఉత్సంగం నుంచి అంగుష్టాత నారదో జజ్ఞ అంతా చెప్తాం కదా. ఒక్కొక్కడు ఒక్కో రకంగా పుడతాడు. కాబట్టి అతని దేహం నుంచి ఎందరు సృష్టించబడ్డారో. అతని మనస్సు నుంచి ఎందరు సృష్టించబడ్డారు దైహికీహి మానసీహి విభుహు అని ఏచమే భగవన్ పృష్టాః త్వయ్యర్ధాః బహువిత్తమా గురువుగారిని ఎలా సంబోధించాలి? బహువిత్తమ అంటే చాలా విషయములు తెలిసిన వారిలో శ్రేష్టుడా? తెలిసిన వాడా అంటే తృప్తి కాదు. అలా చాలామంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. బహువిత్తమ.

చాలా విషయాలు తెలిసిన వారందరిలో ఉత్తముడా, నేను ఇదివరకు మిమ్ములను ఏ ఏ విషయములను అడిగి ఉన్నానో తాను వదస్వ ఆనుపూర్వీయణ చిందినః సర్వ సంశయం. నేను అడిగిన వాటిని యథాక్రమముగా అంటే ప్రశ్నానుగుణముగా సమాధానం చెప్పాలి అన్న నియమం ఏం లేదు. క్వశ్చన్ నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ అలా నెంబర్ వేసే పని ఏం లేదు. పేపర్ వస్తుంది కదా ఎగ్జామ్స్ లో మనకి ఏ క్వశ్చన్ ఆఖరి ముందు వస్తే ఆ నెంబర్ వేసి రాసేస్తాం. ఆ వరుసలో రాయం. కాబట్టి అలా కాకుండా ఆనుపూర్వీన చింది. విషయానుపూర్వీ ఉండండి ఉండనియ్యండి ప్రశ్నానుపూర్వీ లేకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే రెండు తేడా ఉంది. మాకు అడగటం తెలియక ఏదో అడుగుతాం. ఏమడిగాము అయ్యా సంహారం ఎన్ని రకాలు చేశారు? ఎన్ని ప్రళయాలు ఉన్నాయి? ఎన్ని ఉప ప్రళయాలు ఉన్నాయి? ఎన్ని కాలములు ఉన్నాయి? ఎన్ని సృష్టిలు ఉన్నాయి? ఎన్ని అడిగారు. ఓ ప్రళయం అడిగాను. ప్రళయం కాదు కదా. మొదలు ఏం చెప్పాలి సృష్టి చెప్పాలి. కాబట్టి మా ప్రశ్నానుగుణంగా ప్రశ్నానుపూర్వి కాకుండా విషయానుపూర్వి. అంటే వాస్తవంగా దేని తరువాత ఏది చెప్పాలో ఆ వరుసలో దాన్ని విభజించండి. మీ వివరణకు మా ప్రశ్నానుపూర్వి తోటి పనిలేదు. ప్రధాన కారణం ఏమిటంటే ప్రశ్న ఉత్తరాలు కాదు ప్రధాన కారణం చిందిన సర్వ సంశయం. మాకున్న అన్ని సంశయాలు తొలగాయి. అది ప్రధాన ఉద్దేశం. అంటే మేము ఇదివరకు ఎన్ని సందేహారదయములు ఏమేమి ప్రశ్నలు అడిగామో అవి చెప్పండి. బ్రహ్మ ఎన్ని శిక్షలు చేశాడో దాన్ని వివరించండి. అది కూడా దైహికీహి మానుహి. ఇలా రెండు రకాలుగా అడిగితే అంటున్నాడు ఏవం సంచోజితస్తే నక్షత్ర కౌశారవో మునిహి. మనకు ఇందులో ఏవం సంచోజితః తేనా క్షత్ర కౌశారవః తను ఎవరు కౌశారవః మైత్రి. ఈ మైత్రేయుడు విదుడు జోతిల అడగబడి అంటున్నాడు ప్రీతః ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ కృదిష్టాన్ అద భార్గవా. అతను అడిగిన విధానానికి సంతోషించాడు గురువుగారు. శ్రద్ధ ఉంది, బాగా అడిగాడు. అతను ఎప్పుడు అడిగాడు ఇప్పుడు కాదు. మధ్యన చాలా విషయాలు వచ్చాయి కదా. కాబట్టి గురువుగారు ఒకవేళ శిష్యుడి రచనలు మర్చిపోతే దిక్కేమిటి?

ఇది మర్చిపోవచ్చు. గురువుగారు చెప్పినదాన్ని. కానీ గురువుగారు అడిగిన వాటిని మర్చిపోకూడదు. అందుకే ప్రశ్నాన్ హృదిష్టాన్ అంటున్నారు. అతను అడిగిన వారిని తన హృదయంలో అలాగే ఉన్నాయి అంటే వాటిని మరిచిపోలేదు. అన్నిటినీ గుర్తుంచుకొని సమాధానం చెప్పడానికి ప్రారంభం చేశాడు గురువుగారు. భార్గవా విరించోపి తథా చక్రే దివ్యం వర్హ శతం తపః స్వామి ఏం చెప్పాడు బ్రహ్మకు నేను అంతర్ధానము చెందిన తర్వాత మళ్ళీ నీవు ఘోరమైన తపస్సు చేయాలి చెప్పాడు కదా తపస్సు చేసి నా అనుగ్రహమును పొంది అప్పుడు నీ ప్రసాదించినటువంటి విద్యతోటి సృష్టిని చేయమని చెప్పారు కదా అందుకే స్వామి చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము. పరమాత్మ అంతర్ధానం చెందిన తరువాత బ్రహ్మ మళ్ళీ ఒక దివ్యమైన నూరు సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సును చేసి ఆత్మని ఆత్మానమావేశ్య ఎలా అంటే పరమాత్మ యందు మనస్సును ఉంచి పరమాత్మ యందు మనస్సును ఉంచి యదాహ భగవాన్ అజహ అజహ భగవాన్ అంటే శ్రీమనారైణుడు యదాహ ఏమి చెప్పాడో ఏం చెప్పాడు స్వామి తపస్సు చేయరా బాబు అన్నాడు కాబట్టి స్వామి చెప్పిన రీతిలో నూరు దివ్య వర్షములు ఘోరమైనటువంటి తపస్సును చేసి తద్విలోకభ్య సంభూతః వాయునాయ అధిష్టితః పద్మమంభస్య తత్కాల కృతవీర్యేన కంపితాన్. ఇలా తపస్సు చేయటం పూర్తి అయిన తరువాత అంటే తపస్సు చేస్తూ ఉన్నాడు. నూరు సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారి చూశాడు. చూస్తే తాను ఎక్కడ కూర్చున్నాడో పద్మము ఆ పద్మం కదులుతూ ఉన్నది. కంపితం. పద్మం కదలాలంటే ఏం కావాలి? రెండు ఉండాలి. ఒకటి వాయువు, రెండవది జలం. చెను నీటి తరంగాలు. ఉన్న పద్మం కదులుతుంది.

వాయువు ఉన్నా కదులుతుంది. వాస్తవంగా రెండు ఉన్నాయి. అది నూన్ జలంలో కదా. కాబట్టి నీరు తరంగా ప్రవశిస్తూ ఉన్నాయి. వాయువు ఉంది. ఈ రెండిటి వలన. తాను కూర్చున్న పద్మము కదలటాన్ని చూచి యథ దృష్టితః తద్విలోక్య అభ్యసంభూతః వాయువ యథ దృష్టితః పద్మమంభస్య తత్కాల కృత వీర్యేన కంపితః ఇది కూడా తత్కాల కృత వీర్యేన దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంటి ఇక్కడ? పద్మం ఎలా కదిలింది? అంటే కాలకృతవీర్యెన. కాలము చేత ఏర్పడబడిన శక్తితో. అంటే పద్మమును కాలమే కదిలించింది. జలము, వాయువు వీటికి మూలం కాలం. ఎందుకంటే పంచభూతములలో వృద్ధిక్షయములు కాలానుగుణం. తెలుసదా? అబ్బా ఎంద బాగుందండి అంటున్నారు. ఇంకో వారం పోతే కొద్దిగా ఎండ కొడితే బాగుండేదేమో మరీ ఇంత వాన నాకు సరిపెడుతుందండి అంటారు. కదా ఎండ బాగుండాలన్నా, వాన బాగుండాలన్నా, చలి బాగుండాలన్నా, గాలి బాగా రావాలన్నా మన ఇష్టం కాదు. దానికి ఒక కాలం నిర్దిష్టమైనటువంటి వేసవికాలం అంటాం, చలికాలం అంటాం, వర్షాకాలం అంటాం. అవి కూడా మళ్ళీ ఇంకొక పట్టికి పోతే. వేసవి కాలంలో కూడా కొన్ని రోజులు చల్లగా ఉంటుంది, వర్షం పడుతుంది. చల్లగాలి వస్తుంది. చలికాలంలో కొన్ని రోజులు ఆ ఎండ బాగా కాయొచ్చు. ఏమిటి కారణము అంటే మనకు భారతంలో చెప్తాడు. విదురుడు చెప్తాడు. పుణ్యము చేసిన వారందరూ ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే అక్కడ సూర్యుని ఆతప ప్రభావం ఉండదు వీరి తల్లగాలే వీస్తుంది అని. అందుకే స్వామి ఇందుకోసమే మహానుభావుడు సంచరింపజేస్తాడు. మహానుభావులు జ్ఞాని నగరులు ఉండరు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని అన్ని ప్రాంతాల్లో గాలి వాన వాతావరణం సమానంగా పంచబడాలి కాబట్టి వాళ్ళు తిరుగుతారు. ఏదైనా స్వామి సంకల్పంతో అందరితో కూడా కూడారనుకోండి, వాతావరణం చల్లబడుతుంది, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కాబట్టి వ్యక్తితః, వస్తుతః, దేశతః, కాలతః. నాలుగును బట్టి ఈ స్వరూపులు వారు మారుతాయి. అది మనం సూచించాలని తత్కాల కృతవీర్యేన ఆ సమయంలో ఎత్తబడినటువంటి పరమాత్మ యొక్క

శక్తితో సంకల్పంతో ఈ పద్మం కదలటాన్ని చూచి కంపితాన్ తపసా సేధమానేన విద్యయాచి ఆత్మ సంస్థయా తపస్సు బాగా చేశాడు కాబట్టి ఆ తపశ్శక్తి బాగా పెరగడం వల్ల కలిగిన విద్యతో అంటే జ్ఞానముతో జ్ఞాన బలముతో అప్పుడు వివృద్ధ విజ్ఞాన బలః అది చెప్తున్నారు. తన విజ్ఞాన బలం బాగా అభివృద్ధి చెందిన వారై న్యపాత్ వాయుం. సహా అంభసా ఆ వాయువును ఆ జలమును ఈ బ్రహ్మ నియపా పానం చేసేసాడు తాగేసాడు. లేకుంటే తాను కుదిరిన పద్మం ఎప్పుడూ వణుకుతూనే ఉంటుంది. తను కూర్చోలేడు. ఇది పైకి చెప్పే కారణం. సరు కారణం ఏంటంటే మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. పద్మేన లోక సంస్థయ అని చెప్పాం మొదలు. పద్మం అంటే ఏమిటి? దానికి ఉన్నటువంటి రేకులలో ఒక్కొక్క రేకులో ఒక్కొక్క లోకములోని ఒక్కొక్క మంది జీవుల యొక్క స్థితి ఉంది. అది లోకమున ప్రతిరూపం పద్మం అంటే. పరమాత్మ చేసిన సృష్టినంతా పరమాత్మ అంతకుముందున్న సృష్టి మొత్తాన్ని పద్మములో ఇమిడిచి ఏర్పాటు చేశాడు. బ్రహ్మ ఏం చేయాలి? పద్మాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ సృష్టి చేయాలి. తాను తాను కంటూ తాను విడిగా ఏమీ అవసరం లేదు ముందర పెట్టుకొని ఏంటంటే జిరాక్స్ కాపీ అంటాం కదా డూప్లికేట్ డూప్లికేట్ అంటాం డూప్లికేట్ కాపీ చేయడం అన్నమాట. అందుకనే ధాత యధాపూర్వమకల్పయేతు. ఏం చెప్పింది యధాపూర్వం ఇదివరకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇప్పుడు తీశాడు కానీ కాపీ తీశాడు కొత్తగా తాను ఏ పని చేయలేదు కాబట్టి సకల లోక వ్యవస్థ పద్మంలో ఉంది. ఇప్పుడు ఆ పద్మం ఇళ్లలో ఉంది. నీరు పోతే కానీ పద్మం కనపడదు. పద్మం బయట పడితేనే కానీ లోకాలన్నీ కనపడవు. వాటిని చూసి స్వామి మళ్ళీ సృష్టి చేయవచ్చు. దానికోసం వాయువును, జలమును పానజ్ఞపాత్. వాయుం సహాంభత తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్టితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీతి అచింతయత్ ఇప్పుడు తద్విలోక్య

ఈ జలమును వాయువును రెండింటిని పానము చేసిన తరువాత బయటపడి ఉన్నటువంటి కనబడ్డ పద్మం ఉంది కదా ఈ పద్మాన్ని చూశాడు. పద్మాన్ని కాదు తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం ఎలా ఉంది ఆ పుష్కరం వియద్వ్యాపి ఆకాశం వరకు వ్యాపి చాలా విశాలమైనటువంటి పద్మం ఇన్ని లోకాలు కనబడుతుందో కాబట్టి అలాంటి పుష్కరాన్ని జాగ్రత్తగా చూచి అందులో అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మి దీనితోటి ఈ పద్మముతోటే ప్రాగ్లీనాన్ లోకాన్ ఇదివరకు దాగి ఇదివరకు ఇందులో రహస్యంగా రేణమై ఉన్నటువంటి లోకములన్నిటినీ కల్పితాస్మి. నేను సృష్టిస్తాను. నా ప్రజ్ఞ ఏం లేదు. ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా విషయాన్ని పరికిస్తే మనకు మన స్వరూపం అర్థమవుతుంది. సృష్టికర్తగా పేరుగాంచిన బ్రహ్మే నేను కొత్తగా ఏమి చేయటం లేదు ఇదివరకు ఉన్న వాటిని చూచి చేస్తున్నాను అంటున్నాడు మనం మాత్రం ఈ విషయం నేను కనిపెట్టాను. ఇది నా వేద శక్తి. నవ్వాలనా ఏడవాలనా? జగత్తే కొత్తది కాదు. ఇంక నీ కొత్త ఎక్కడ నుంచి వస్తుంది? నీ ఆరోగ్యం ఎక్కడ నుంచి వస్తుంది? అంటే ఆలోచన విధానానికి ఇవన్నీ మనకు ఉపకరణములు అన్నమాట. ఇంత చరాచర జగత్తే ఇదివరకు ఉన్నదాన్ని ఉన్నట్టు చూచి రచించాడు అంటే మరి మనం చెప్పేది కానీ మనం వినేది కానీ. మనం ఆలోచించేది కానీ మనకు తోచే విషయం కానీ ఇదివరకు ఎప్పుడూ ఎక్కడ ఎవరూ చూడనిది లేనిది అంటే నమ్మోస్తున్నారా? ఉన్నదాన్ని మరుగబడి ఉన్నదాన్ని చూచి మళ్ళీ చెప్తున్నాను తప్ప కొత్తగా మనం కలిపించేది కాదు అని చెప్పుకున్నాం కదా యథా రవి అన్నాం సూర్య భగవానుడు కొత్తగా ఉదయించాడు అందామా? అది కదా కాపడకుండా పోయిన వాళ్ళు కనపడ్డారు. ఉన్న వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళు రాలేదు. అదే లేక జగత్తును కూడా ఉన్నదాన్ని ఇలా కలిపిస్తానని ఆలోచించి పద్మకోశం తథాదిశ్య భగవత్ కర్మ చోదితః

బ్రహ్మ పరమాత్మ యొక్క సంకల్పము చేత ప్రేరేపించబడి ఆ పద్మ కోశమును అంటే గర్భం ఉంటుంది కదా దానిలోకి మహానుభావుడు ప్రవేశించి ఏకం వ్యభాంక్షితురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా. ఈ ఒకటిగా ఉన్నటువంటి పద్మాన్ని వ్యభాంక్షి విభజించాడు. ఎలా? త్రిధా. మూడు రకములుగా విభజించాడు. ఏంటి మూడు తెలుసా అండి? భోక్త, భోగ్యము, భోగ ఉపకరణాలు. కదు? అంటే అనుభవించేవాడు, అనుభవించబడేవి, అనుభవించడానికి సాధనాలు. కదా అంటే జీవుడు విషయములు ఇంద్రియం. ఇక నాలుగోది భోగ స్థానం. ఎలాగో చెప్పుకోవాలి. అంటే మొత్తం ప్రపంచాన్ని విభాగం చేసి చెప్పురా సంగ్రహంగా చెప్పు నాయనా అంటే ఏం లెక్క పెడతాం? నాలుగే. ప్రపంచమంతా నాలుగే విధాలు. ఒకటి భోక్త, రెండోది భోగ్యం, మూడోది భోగ ఉపకరణం, నాలుగవది భోగస్థానం. అంతే కదా? జీవుడు తర్వాత శబ్ద స్పర్శ రూపరస గంధములు తర్వాత జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు తర్వాత ఆయా లోకములు అంతే కదా? భోగస్థానాలు. విషయము ఉండి కరణము ఉండి కర్త ఉన్న స్థానం లేకుండా అలా అలా అన్నీ వండి పెట్టామండి అంటే ఇంట్లో ఉన్నాయి తినేవాడు సిద్ధంగా ఉన్నాడు తినేవాడికి పండ్లు నోరు నాలుక అన్నీ బాగానే ఉన్నాయి కానీ తిందామంటే పాత్ర లేదు. గెట్టింగ్ ఏంటి? స్థానం, భోగ స్థానం. చేతులు ఉన్నాయి, నోరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ వరకు తినాలి? ఒక పాత్ర కావాలి కదా? భోగ స్థానం. అందుకే మొదలు లోకములు సృష్టించబడాలి. తర్వాత ఇంద్రియములు, దాని తర్వాత విషయములు, దాని తర్వాత జీవులు ఇది వరస. భోక్త.

భోగ్యం, భోగోపకరణం, భోగస్థానం. ఇలా అందుకని ఏకం పురుధా వ్యభాంక్షిత్ ఒకటిగా ఉన్నటువంటిది అదే భోగస్థానం. దాన్ని పలు రకములుగా త్రిధా. మూడు రకములు భాగం చేశాడు అంటే అంత పద్మం ఒక్క పద్మం మూడు రకాలుగా ఎలా అయిందండి? నాయనా మూడు రకాలే కాదు భావ్యం ద్విసప్తధ. న్యాయంగా అది 14 లోకాలు కావాలన్నా అందులో ఈయన మూడే చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే 14 లోకములను తనలో దాచుకున్న పద్మాన్ని అవన్నీ ఇప్పటికి భయపడతారని చేస్తే కొంచెం మొదలు చిన్నగా ఒక మూడు అన్నారు. ఇప్పుడు నాలుగు అప్పుడు నాలుగు లోకాలు వచ్చేస్తాయి. ఇలా త్రిధా గోక్త భోగ్యము భోగోపకరణములుగా చేశాడు. వాస్తవంగా ఇవి 14 కావాలి. 14కు కావటానికి తగిన పద్మాన్ని మూడుగా విభజించాడు. ఆ భాగం తీసుకోండి. విసప్తథ ఏతావాన్ జీవలోకస్య సంస్థాపేతః సమాహృతః ఇది సకల జీవలోకము. సంస్థ అంటే ఉండుట, స్వరూపం. స్థితి అనుకుంటాం చూడండి ఇది దీని యొక్క సంస్థ. ఒక వ్యవస్థ ఏర్పడే విధానం ఇది అన్నమాట. మొత్తం జీవులను ఏం చేతాము? అంటే విషయములు, ఇంద్రియములు, కారణములు ఇంతే కదా. శరీరేంద్రియ విషయ భేదాత్ అంటాడు సర్కేలా ప్రతి భూతము ప్రతి ద్రవ్యము పృథివీయ తేజో వాయురాకాశ కాలదిగాత్మ సంఖ్యా నవద్రవ్యాణి అంటాడు. ద్రవ్యములు తొమ్మిది అంటాం. మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క ద్రవ్యం త్రిధా శరీర ఇంద్రియ విషయ భేదాత్. పృథ్వి ఉంది దానికో శరీరం కావాలి, దానికో విషయం కావాలి, దానికో ఇంద్రియం కావాలి. పృథ్వికి శరీరం మనకు మట్టి మృత్తు అంటాం. పృథ్వి యొక్క ఇంద్రియం ఘ్రాణము అంటాం. పృథ్వి యొక్క విషయం గంధం అంటాం. కదా ఇలాగే జలము అలాగే వాయువు ఇలాగే ఆకాశం ఇలా ప్రతిదానికి మూడు ఉంటాయి శరీరము ఇంద్రియము విషయము. వీటినే మనం భోక్తా భోగ్యం భోగకరణం ఇలా చేసి అలాంటి దాన్నే ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమాప్తః ధర్మస్య అనిమిత్తస్య విపాతః పరమేష్ట్య సౌ

మరి ఇంత చమత్కారంగా అంతటి విశాలమైనటువంటి జగత్తును అందులో ఉన్నటువంటి ఇన్ని భేదములను బ్రహ్మ పద్మంలోకి ప్రవేశించి సృష్టి చేశాడు అంటే చేయగలిగాడా? ఎలా చేశాడండీ? ఇతనికి అంత శక్తి ఎక్కడిది? అంటే అసలు పరమేష్టి అంటే ఏమిటో తెలుసా? అనిమిత్తస్య ధర్మస్య విపాకః నిష్కామ ధర్మాచరణ ఫలితమే బ్రహ్మ. చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. బ్రహ్మ అంటే నిష్కామ ధర్మాచరణకు ఫలం. విపాకం అంటే పరిణామం. అంటే ఏమిటి? ఇంతటి చరాచర జగత్తును సృష్టి చేయదలుచుకున్న బ్రహ్మ నేను సృష్టి చేస్తానని సంకల్పించి చేయలేదు. రెండవది తాను చేయబోయే సృష్టికి తనకు ఫలితం ఏమి వస్తుంది అని అడగను లేదు. కదా మనం ఇప్పుడు ఏం చేస్తాం ఏదో చెప్తే మరి ఎంత ఇస్తావు అంటాడు. మరి బ్రహ్మ కూడా నారాయణ నుండి నాకు ఎంత ఇస్తావు అన్నాడు అనుకోండి. కాబట్టి బ్రహ్మ అంటే నిష్కామ కర్మ యోగి అన్న మాట. ధర్మస్య శనిమిత్తస్య ఫలాకాంక్షనైనటువంటి ధర్మాచరణకతను ఫలరూపమైనటువంటి మహానుభావుడు పరమేష్టి కాబట్టి ఎవరైతే నిష్కామ కర్మను సక్రమంగా ఆచరిస్తాడో అతను ఎంత ఉత్తమమైనటువంటి లోకోత్తరమైన కార్యమునైనా చేయగలడు. ఎందుకంటే కార్యమును ఆచరించేవాడు కార్యమును ప్రారంభించక ముందే ఫలం కావాలని కోరడం మొదలుపెడితే పనిని చేయలేడు కదా. ఒక పని అన్నప్పుడు ఆ పని చేయడానికి కావలసినటువంటి ఫలితాన్ని ముందే ఆశిస్తే ఇంక వాడు పని ఏం చేస్తాడు? ఇది మనకు సకల జగత్తు యొక్క స్వరూపం. ధర్మస్య అనిమిత్తస్య విపాతః పరమేష్టి అసౌ.

అంటే అంటున్నాడు యధాత్మ బహురూపస్య హరేహి అద్భుత కర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యధా వర్ణయ నః ప్రభో మళ్ళీ వీరు చెప్పిన దానిలో మనం జాగ్రత్తగా వింటే మనకు మళ్ళీ కొన్ని సందేహాలు అవుతాయి కదా మరి. తత్కాల కృతవీర్యేన కంపితం అన్నాడు మోలే. ఏదో బ్రహ్మ. తపస్సు చేయడానికి మొదలు పెట్టగానే తాను కూర్చున్న పద్మం కదిలింది. ఎలా కదిలిందయ్యా అంటే తత్కాల కృతవీర్య. కాలము చేత ఏర్పడిన ప్రభావముతో అంటే సృష్టి కంటే ముందే కాలము కూడా ఉంది అని చెప్పినట్టు అయింది కదా దాని సంగతి చెప్పనేమిటి? దేబు నారాయణుడు బ్రహ్మ లోకాలు పద్మాలు ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు మరి. మరి ఈ సృష్టి కంటే ముందు జలంలో కానీ పద్మంలో కానీ మొదలు కానీ కాలం ఉన్నట్టే అనుమానం వస్తుంది కదా మరి దాని సంగతి ఏమిటో చెప్పండి. తత్కాలకుడు అన్నారు కాబట్టి యధాత్మ బహురూపస్య హరేహి అద్భుత కర్మణా పరమాత్మ ఎలాంటివాడు అద్భుత కర్మ అంటే అత్యాశ్చర్యమును కలిగించేటువంటి కర్మలను లీలలను ఆచరించేవాడు పరమాత్మ అతను. కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయనః ప్రభు. ఆ పరమాత్మకి ఏమిటి లక్షణము? కాలం. పరమాత్మ అంటే ఎవరండీ? కాలమే కాల కలయతామహం. అందుకే స్వామి ఏం చేస్తారంటే ఏమా ఏదో అడిగినా కొంచెం ఆగు సమయం రాలేదు. సమయం రాని అంటాడు. సమయం ఎవరు మరి? ఊరుకోక అడిగాడు ఓ మహానుభావుడు. అయ్యా సమయం మీకు రావడం ఏంటండీ? సమయానికి మీరు నియంతన మీ సమయం నియంతన. సరే నేనే సమయం రాని. సమయం రానియ్యిన తర్వాత ఏంటి నేను సంకల్పించనియ్యను. పరమాత్మ సంకల్పమే కాలము. మీరు ఇంకా అనుకోలేదు అంటే మర్యాదగా ఉండదు బాగుండదు కదా. ఇంతమంది వచ్చి మొత్తుకుంటుంటే అనుకోకపోవడం ఏంటి అంటాం కదా. ఓకే టైం రానియ్యలే అంటాం. ఆ ఓ సమయం వస్తుందేమోలే ఓ బుగినివా పోతారు ఎందుకో కావచ్చు అని చెప్పున్నాను చూడండి ప్రహ్లాదుడు గ్రంఛకశ్యపుడు బాధ పెడుతుంటే దేవతలందరూ వచ్చి మొత్తుకుంటే స్వామి కాపాడవయ్యా కాపాడవయ్యా కాపాడవయ్యా ఏమన్నాడు ఆయన తెలుగు పద్యం పోతన బాగా రాశాడు శుద్ధ సాధులందు సురలందు

శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిలి నా యందు, వాడెన్నడరుగు నాడే అంతముందు. నీ చేస్ పని లేదు పారేపోతాడు. ఇప్పుడు నేను రావాలనా? దాని వల్ల ఇవన్నీ చేయాలి. అన్న సార్ చేయలేడు కదా. స్టెప్ బై స్టెప్ కదా టైం పడుతుంది ఇప్పుడు ఆ టైం దాని. కాలం దాని కాలం దాని అంటారు. కాబట్టి కాలం అంటే ఎవరో కాదు పరమాత్మ యొక్క స్వరూపమే హరే అద్భుత కర్మణః. అలాంటి అతని యొక్క కాలము కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయన ప్రభు. అది ఏమిటి కాలం అంటే ఏమిటి? అది చేసేటువంటి పని ఏమిటి? పరమాత్మ కాలాన్ని ఆధారం చేసుకొని లేదా కాలాన్ని సాగ్గా పెట్టుకొని ఏమేం పనులు చేస్తున్నాడో ఆ విధానం అంతా మాకు స్పష్టంగా వివరించవలసింది అని చెప్తే గుణవ్యతికరాకారః నిర్విశేషః అప్రతిష్ఠితః పురుషతదుపాదానం ఆత్మానం లీలయ అసృజత్ అంటే మొదలు వాళ్ళకి ఏం కావాలి ఇక సృష్టి ప్రారంభం అన్నమాట కదా సృష్టి ప్రారంభం అంటే ఏం చేయాలి మొదలు ప్రకృతి. మొదలు ప్రకృతి అంటారు. దీనికే పేరు మూల ప్రకృతి. దాని తర్వాత అవ్యక్తం. థర్డ్ స్టేజి ప్రధానం. ఫోర్త్ స్టేజి ప్రకృతి. అంటే ఈ మూల ప్రకృతి అనేటువంటిది ఓ బిందు రూపంలో ఉంటుంది. మనం పరమాణువు ఏదో చెప్పుకుంటా చూడండి ఇది చాలా ఏమి కనబడదు మహా సూక్ష్మం. ఇది అవ్యక్తం. అంటే మనకు ఏదీ తెలియదు. స్వరూపము, స్వభావము, గుణములు అన్నీ కనబడతాయి. ఇది మూడవ స్టేజి ఏమిటంటే పరమాత్మ ఎలా ఎలా సంకల్పిస్తుంటే అలా అలా దాని యొక్క స్వరూపం మారుతుంటుంది. మొదట అది మూల ప్రకృతి. అతి స్వరూపంలో ఉంటుంది. తరువాత ఏదో ఉన్నట్టు ఉంది కానీ మనకేం తెలియడం లేదండి నాకు ఎందుకు వస్తాం అంటే అవ్యక్తం అన్నమాట.

ఇది లేకుంటే మనం అసలు ఈ పనేం జరగదో ఏమో అన్న భావం వస్తుంది. అంటే ప్రధానం. ఈ ప్రధానములో స్వామి మూడు గుణములను జొప్పిస్తాడు. తన సంకల్పంతో ప్రధానములో అంటే ప్రకృతి అప్పుడే ప్రకృతి అవుతుంది. ప్రతికృతి అన్నమాట. ప్రకృతి అంటే ప్రకర్షమైనటువంటి ఆకారం. అంతవరకు సూక్ష్మావస్థగా ఉన్నటువంటిది గుణములు కూర్చుటతో ఒక స్వరూపం ఏర్పడుతుంది. కదా ప్రకృతి. ఇప్పుడు ఇది గుణ వ్యతికరం అవుతుంది. అంటే అంతవరకు ఏ గుణములు లేకుండా ఉన్నటువంటి ప్రకృతి గుణముల యొక్క ఆశ్రయం ఆధారం అవుతుంది. అయిన తర్వాత దానిలో పరమాత్మ ప్రవేశించి దాన్ని క్షోభింపచేస్తారు. ఒక్కొక్క దాన్ని కాకుండా ఎంత చమత్కారం అంటే ప్రకృతిలో ఉన్న ఏ గుణం జోలికి వెళ్లకుండా ప్రకృతిని మాత్రమే క్షోభింపచేస్తారు పరమార్థము. అందుకే అతన్ని మనం అత్యద్భుత కర్మ అన్నాం. ఎందుకంటే ఒక వస్త్రాన్ని మనం తీసుకోవాలంటే అందులో ఉన్న ఏ దారాన్ని తగలకుండా వస్త్రాన్ని తీసుకోగలమా? అందులో వెళ్లాలంటే దారాంతడు వెళ్లాలి కదా? కానీ పరమాత్మ దారాల జోలికి వెళ్లకుండా వస్త్రంలోకి వెళ్ళగలడు. ఎలాగయ్యా అంటే? దారానికి దారానికి మనం ఎంత జాగ్రత్తగా చూచినా మనకు కనబడదు కానీ కొంచెం అద్దం కొంచెం కనబడుతుంది ప్రతి దారం మధ్యన. సూక్ష్మ రంత్రములు ఉండే ఉంటాయి. అవకాశం ఉంటుంది. మనం దగ్గరగా ఉండటం అనుకుంటున్నాం కానీ వాస్తవంగా సంసారాలు ఉంటాయి. స్వామి అందులో చేరుతారు. ఎందుకంటే అనో రణీయన్ మహతో మహీయన్ అతి సూక్ష్మముల కంటే మహానుభావుడు సూక్ష్ముడు. మనకు కనపడని వస్త్రము లోని తంతువులలోని అవకాశములో ప్రవేశించగలడు దీన్ని తాకకుండా. అలాగే.

ప్రకృతిలో గుణత్రయం ఉంది. సత్వం, రజః, తమః. వాటితో నిండి ఉన్న ప్రకృతిలోకి వాటిని తాకకుండా ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఏ సమయంలో ఏ గుణాన్ని విజృంభింపజేయాలో దాన్ని మాత్రమే టచ్ చేస్తాడు. తగిన వాడి జోలికి పోడు. త్వం ప్రజః తమః ఇవి ఎప్పుడు వస్తాయి? సృష్టి క్రమం భవించండి. ప్రకృతిని క్షోభింపచేసిన తర్వాత ప్రకృతి నుండి మహత్తత్వం ఏర్పడితే మహత్తత్వము సృష్టి చేయటం ప్రారంభించినప్పుడు గుణత్రయాలు వచ్చాయి. గుణాలు ఏమో అటు ముందు ముడి ఏమయ్యా మరి? ఏం లేవు అంటే మహత్తత్వం నుండి వచ్చింది అహంకారం. అహంకారంలో గుణత్రయ స్పర్శ ఉంది. మరి మహత్తత్వంలో? మరి ప్రకృతిలో ఉన్నాయి. లేవనడానికి వీల్లేదు. కానీ ఉన్నది ఆవిష్కరింపబడలేదు. గుణత్రయమై ప్రకృతి అనేది మనము ఎప్పుడు గుర్తిస్తామంటే అహంకార సృష్టి ఏర్పడ్డాక గుర్తిస్తాం. అహంకార సృష్టి ఏర్పడేంతవరకు మనకు గుణత్రయం కనపడదు, తెలియదు. కాబట్టి అందులో ఉన్న వాటి జోలికి వెళ్లకుండా దానిని ప్రవేశించి దాన్ని విభజించి దానిలో క్షోభ కలిగించి దాని నుండి అలాంటి దాన్నే ఇంకోటి సృష్టింపచేసి దానిలో దీనిలో లేని కొత్త శక్తిని ఆవిర్భవింపచేసి మళ్ళీ దానిని ప్రోత్సహించి ఇంకో సృష్టి చేసి అందులోకి మూడో దానిలోకి మొదటి దాని గుణములను ప్రవేశింపజేస్తాడు. బాగా చెప్పాలంటే తాతగారి ఆస్తి ఎవరికి హక్కు? కొడుకు కాదు మనోడికి. కదా? అందువల్ల ప్రకృతిలో ఉన్న గుణాలు మహత్తత్వంలో కాదు అహంకారంలోనే. అహంకారం ఏమో మా వాడే కదా. అవునండి మహత్తత్వం కొడుకు అహంకారం మనోడు. అంటే సృష్టిలోనే ఆ ధర్మం ఉంది. దీన్ని అంటారు అత్యద్భుత కర్మ కృత్ అంటారు.

పరమాశ్చర్యాన్ని కలిగించేటువంటి కర్మలను ఆచరింపచేసేటువంటి మహానుభావుడు కాబట్టి అతను అంటాడు లీలయ నిర్విశేషః అప్రతిష్ఠితః ఇది నిర్విశేషం. అంటే పృథివ్యాది పంచభూతములు కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏవి లేవు ఇంద్రియములు లేవు భూతములు లేవు విషయములు లేవు ఒక మాట చెప్పాలంటే గుణములు లేవు అంతే కదా గుణములు ఉంటే కచ్చితంగా ఏవో రావాలి. గుణత్ప్రేయం వచ్చిందంటే విషయాలు వస్తాయి. విషయాలు వచ్చాయంటే పృథివి పృథివి అప్పేజ వాసాలు వస్తాయి. అందుకే నిర్విశేషః పృథివి వ్యాదులు ఏమీ లేకుండా. గుణత్రయమయం కాకుండా ఉండేటువంటి గుణవ్యతికరమైనటువంటిది ఇది అప్రతిష్ఠితః మొదలు మనకు ఒక స్వరూపంతోటి ఆవిర్భవించడానికి గుండా ఉన్నటువంటి ప్రకృతిలో పురుషః తదుపాదానం ఆత్మానం లీలయా అసృజత్. ఇప్పుడు పరమాత్మ తత్ ఉపాదానం సకల ప్రపంచమునకు మూల కారణం ప్రకృతి కదా మరి మూల ప్రకృతి అవికృతి అన్నారు చూడండి అలాంటి ఆ ఉపాదానాన్ని ఈ మహానుభావు తన యొక్క లీలగా అంటే అనాయాసముగా సంకల్ప మాత్రంతో ప్రకృతిని సృష్టించాడు. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఎలా సృష్టించాడయ్యా? ఎలా వచ్చింది ఈ లోకమంతా? ఎలా ఏర్పడింది ప్రకృతి అంటే సకల చరాచర జగత్తు ఆ పద్మంలో పరమాత్మ యొక్క మాయతోటి నిలచి ఉన్నది సంస్థితం. విశ్వం తత్ బ్రహ్మ తనుమాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేన పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్త మూర్తినా ఒకడిగా ఉన్నటువంటి పద్మము ఏమి కనపడని స్థితి అందులో తాను ప్రవేశించి అందులో దాగి ఉన్నటువంటి అన్ని లోకములను పరమాత్మ తన సంకల్పముతో ఎవరికీ కనపడని కాలముతో కాలేన అవ్యక్త మూర్తినా.

కనపడని ఆకారము గల ప్రభావము గల స్వభావము గల కాలముతో ఈ దీన్ని పరిచ్ఛిన్నం విభజించాడు. వేరు వేరు చేశాడు. అంతా ముద్దగా ఉంది. మనకి ఇంకా కనపడటం లేదు. ఏం చేయాలి మరి? ఇగో ఒకటి, ఇగో రెండు, మూడు. ఓహో ఒక మూడు ఏర్పడ్డాయా? మళ్ళీ ఆ ఒకటి దాంట్లో మళ్ళీ విభాగం చేస్తాం. మొదటి పని ఏమిటంటే విభాగం. విభజించనంత వరకు మీకు పద్మం తప్ప మరేమీ కనపడదు. పద్మంలో ఉన్నటువంటి గుణములు, వికారములు ఏమీ కనపడదు. ఎందుకంటే ఇతను కాలేన అవ్యక్త మూర్తిన. ప్రతి దానిలోనూ ప్రతి వస్తువులోనూ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. ఎలాగయ్యా అంటే రెండు రూపాలతో. అంతః పురుష రూపేన కాల రూపేన యోబహిహి. మనందరిలో ఉన్నాడు పరమాత్మగా పురుషునిగా మనందరి బయట ఉన్నాడు కాల రూపంగా. లోపల ఉన్నవాడేమో సంకల్పము, వికల్పము కలిగిస్తాడు. కదా? బయట ఉన్నవాడు అలా కలిగించమని ప్రోత్సహిస్తాడు. మనం పని చేస్తాం. సరే? ఒక పని చెయ్య అనుకోగానే కలిగే మొదటి ప్రశ్న ఏమిటి? ఎప్పుడు? ప్రతిది కూడా టైం. టైం లేకుండా ఏ పని చేయలేవు కదా. ఇప్పుడదాకా కూర్చుంటావు, వెంటనే లేచి వెళ్తావు. టైం అయిందండి వెళ్ళాలి. ఏమర్ధం? శాసిస్తున్నాడు. పరమాత్మ కార రూపంలో ఉండి బయట శాసిస్తున్నాడు. అంతర్యామిగా ఉండి లోపలి నుంచి శాసిస్తున్నాడు. మరి వాడిని నువ్వు ఏం చేస్తున్నావ్? నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావ్? నేను చేస్తున్నానేమో వాడే అనిపిస్తున్నాడు. అన్నది మాట వాడే. అందుకే అలాంటి రూపంతోటి కాలేన అవ్యక్త మూర్తిన యథా ఇదానీం తథాద్రీచ పశ్చాదపి ఏతదీ దృశ్యం.

ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనకు ఇప్పుడు ఇక్కడ ఏది ఇలా కనపడుతుందో ఇదే ముందు కూడా ఇలా కనపడుతుంది. దీని తర్వాత కూడా అది ఇలాగే ఉంటుంది. ఇది రూపం. ప్రపంచం ఇదే. నేను కొత్తగా ఒక ఆకారాన్ని సృష్టించాను. ఏమి సృష్టించలేదు. ఇదివరకు ఉన్నదాన్నే మాకు ఇచ్చావు. ఇలాంటి దాన్ని ఇక ముందు కూడా ఇస్తాను. ఇప్పుడు సంతానం కలిగింది అబ్బాయి, సంతానానికి నేను మూల కారణము. ఆచారం ఎవరిది? వే ఆత్మావై పుత్ర నామాసి అంగాదంగాత్ సంభవతి హృదయాదతి జాయసి ఆత్మావై పుత్ర నామాసి వేద మంత్రంలోని పరమార్థం గమనించాలి. అవయవము నుండి పుట్టారని చెప్తున్నాడు. కానీ అధిజాయతే హృదయాత్. అసలు పుట్టుక ఎక్కడి నుంచి? హృదయం నుంచి అంటే సంతానం కావాలనేటువంటి సంకల్పమే లేకుంటే సంతానం కలుగుతుందా? ప్రక్రియ, ప్రయత్నం, ఆలోచన తరువాత మొదలు ఏం కావాలి? సంకల్పం కావాలి. సంకల్పం ఎక్కడ ఉంది? సంకల్పం ఎక్కడ? హృదయంలో. అందుకే హృదయాదధిజాయసే. కుమారుడు కానీ, పుత్రిక కానీ ఎక్కడి నుంచి పుడుతుంది ఏం చెప్పాలి? హృదయం నుంచి పుడుతుంది. ఈ హృదయం నుంచి ఏర్పడినది హృదయంలో ఏ ఆకారం లేదు గమనించండి. హృదయానికి ఏ ఆకారం లేదు. కానీ సంతానంగా వచ్చినప్పుడు ఆకారం బయటపడుతుంది. ఈ కనపడిన ఆచారము ఇదివరకు ఉన్నదా లేదా? పున్నాకారమే తండ్రి, తల్లి ఈజ్ ఈక్వల్ టు పిల్లవాడు. కదా కన్నో, ముక్కో, చెవ్వో, కాళ్ళో, చేతిలో కొన్ని తల్లి వస్తాయి, కొన్ని తండ్రి వస్తాయి. స్వభావము తాతది రావచ్చు, ముత్తాతది రావచ్చు.

సమన్ లేదు ఎందుకంటే అది హృదయం సంబంధించింది. స్వభావం అంటే హృదయం కదండీ. హృదయం వీడిదేనా అంటే వీడి తండ్రిదో, వీడి తండ్రిదో, వాడి తండ్రిదో అచ్చం తాతగారి లాగా ఉన్నాడండి, అత్తగారి లాగే మాట్లాడుతున్నాడండి అంటాం. తాతగారికి, మా తండ్రిగారికి ఎవరికి ఏం సంబంధం ఉంది ఏం చెప్తాం? హృదయాదధి జాయతే నా కుమారునికి కుమారుడు కలగాలి వాడిని నేను చూడాలి వాడు ఇలాంటి వాడు కావాలి తాతగారు అనుకున్నారు అనుకోండి అలాంటి వాడు అవుతాడు. అందుకే ఆ పెద్దల సంకల్పంలోని దార్జ్యం మనకు ఉత్తరోత్తర ఫలితం ఇచ్చి తీరుతుంది. ఏమో మీరు అవసరం లేదు చూడదనని లేదు నువ్వు వాళ్ళ సంకల్పం. వాళ్ళ దార్జ్యం, వాళ్ళ ఆశీర్వచనం అంటానే, వాళ్ళ విద్వత్తు, వాళ్ళ దయ మనకు పనిచేస్తుంది. ఇదంతా ఏమిటి అంటే ఇదివరకు ఉన్నదే. నీవు చూడండి వంత సార్లు చెప్తున్నాడు ఇదివరకు ఉన్నదే సృష్టించావు ఉన్నదే సృష్టించావు ఉన్నదే కొత్తగా నీవేమీ చేయలేదు అని చెప్తూ ఈశ్వరేన పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్త మూర్తిన ఇప్పుడు ఎలా ఉందో ముందు అలాగే ఉంటుంది తర్వాత కూడా అది. ఇలాగే ఉంటుంది. స్వర్గః నవవిహస్తస్య ప్రాకృతః వైకృతస్తుయః. చిన్నగా ఇప్పుడు మనం సృష్టిలోకి దిగుతున్నాం. ఇదంతా సృష్టి యొక్క పూర్వరంగం కదా. ఈ సృష్టి ఎన్ని రకాలు అండి అంటే తొమ్మిది రకముల సృష్టి నవవిధ. ఇందులో ప్రాకృత సృష్టి ఆరు, వైకృత సృష్టి మూడు. అంటే బ్రహ్మ కంటే ముందు ఏర్పడిన సృష్టిని ప్రాకృత సృష్టి అంటాం. బ్రహ్మ చేసిన దాన్ని వైకృత సృష్టి అంటాం. అది ఆరు ఇది మూడు మొత్తము నవవిధ సృష్టులు అంటారు. నవవిధః ప్రాకృతః వైకృతస్తుయః కాలద్రవ్య గుణైహి అస్య త్రివిధ ప్రతిసంక్రమః సృష్టి కానీ ప్రళయము కానీ రెండిటిలో ఏది కావాలన్నా ఒకటి కాలము, రెండు ద్రవ్యము, మూడు గుణం.

కదా? ఇవి లేకుండా సృష్టి జరగదు కదా? కాలము కావాలి, ద్రవ్యము కావాలి, గుణము కావాలి. ఓ కుండ చేశాము. చేయడానికి ఖయా పడుతుంది కదా? ద్రవ్యం, మట్టి దాని యొక్క గుణం ఏదో గంధము మరొకటో మరొకటో. ద్రవ ద్రవ్యాధారత్వం అంటారు. ద్రవ ద్రవ్యమునకది ఆధారము. కాదు కాదు ఘన ద్రవ్యానికి ఆధారము. ఏదయ్యా అంటే ఉభయ ద్రవ్యాధారో ఘటః అంటారు. అంటే మనం కుండలో నీళ్లు పోయొచ్చు, పాలు పోయొచ్చు, ఓ ధాన్యము పోయొచ్చు, ఓ ఇంత బెల్లం గడ్డ పెట్టొచ్చు. ఉంటుంది ఏం బాధ ఉంది? ఘనము ఉంటుంది, ద్రవము ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఏర్పడాలంటే ఒక సృష్టి జరగాలంటే దానికి మూడు అవసరము కాలము, ద్రవ్యము, గుణము. ఆద్యస్తు మహతస్వర్గః గుణవైషమ్యమాత్మనః ప్రకృతి నుండి మొదలు ఏర్పడినది ఏమిటి? మహత్తత్వం. కదు ఇదేమిటి? గుణవైషమ్యం కదా. ప్రకృతిలో అన్నీ గుణాలు సమానముగా ఉంటాయి అసలు ఉన్నట్టు కనబడవు. అన్నీ సమానంగా ఉంటే ఏదీ ఉన్నట్టు కనబడదు అంతే కదా? ఆలోచించండి. ఇగో కదా కుదురుతూ ఉంటే మనం మామూలుగా ఉంటున్నాం అంటాం ఏం మనకేం అనపడదు. కాస్త జలుబు చేసింది అనుకోండి అబ్బా జలుబు చేసిందండి అంటే ఇగోకి లేదా? శ్రేష్ణం లేదా? ఉంది మరి వాతం లేదా? కఫవాత పిత్త ఈ మూలే మనమే ఉండం. మూడు ఉన్నాయి కానీ మూటిలో మూడు సమానంగా అంటే ప్రత్యేకించి గుర్తించడానికి వీలైనంతగా ఉన్నప్పుడు మనం గుర్తించలేం. ఎక్కువైతే కనబడుతుంది. ఇది ఎలాగే ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నా అన్నీ సమానంగా ఉంటే ప్రళయం. అయిపోయాం కదా గుణసామ్యం ప్రళయః గుణవైషమ్యం సృష్టిహి. అంతే కాదు? శుద్ధి కావాలంటే వైషమ్యం కావాలి. సామ్యం ఉంటే శుద్ధి జరగదు. కాబట్టి ఆ గుణ వైషమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మొదలు మహత్పత్వము. ద్వితీయస్తు అహమః.

ఈ రెండవ సృష్టి మహత్ తత్వము నుండి అహంకార తత్వం ఇతీయస్తహమః యత్ర ద్రవ్య జ్ఞాన క్రియాదయః ఈ అహంకారము నుండే జ్ఞానేంద్రియములో కర్మేంద్రియములో భూతములు పంచభూతములు కదు ద్రవ్య జ్ఞాన క్రియ. దవ్యం అంటే భూతములు, జ్ఞాన జ్ఞానేంద్రియములు, క్రియ కర్మేంద్రియములు. ఈ రూపంలో ఇవి ఏర్పడతాయి. భూత సర్గః తృతీయస్తు. ఇక మూడవది పాంచభౌతికమైనటువంటి సృష్టి. ఇది ఎలాగంటే తనుమాత్రః. ఎలా ఉంటుంది మొదలు? తన్మాత్ర సృష్టి అంటాం. చెప్పుకున్నాం కదా శబ్ద స్పర్శ రూప రస గంధముల యొక్క సూక్ష్మావస్థ తన్మాత్రం అంటే సూక్ష్మావస్థ. అను మాత్రం నుండే భూతం పుడుతుంది. శబ్ద శబ్ద మాత్రం నుంచి ఆకాశము. స్వస్తు మాత్రం నుండి వాయువు. రజ మాత్రం నుండి జలము. శుభ మాత్రం నుండి అగ్ని. నలద మాత్రం నుండి కృషి. కాబట్టి ఈ తనుమత అనేటువంటివి సూక్ష్మ అవస్థలు. వాటి నుండే పంచభూతములు ఏర్పడతాయి. చతుర్ధ ఐంద్రియ సర్గః నాలుగవది. ఇంద్రియ సృష్టి అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఐంద్ర సర్గః యత్తు జ్ఞాన క్రియాత్మకః జ్ఞాన అంటే జ్ఞానేంద్రియము క్రియ అంటే కర్మేంద్రియం ఇది నాలుగవది. వైకారికః దేవ సర్గః పంచమహా యనుమయం మనః. ఐదవది దేవతా సృష్టి అంటున్నారు. వైకారికం అంటే సాత్విక అహంకారం వల్ల కలిగేది అన్నమాట. వైగారికం అంటే ఏమిటి? సాత్విక అహంకారం. దీనివల్ల ఏం ఏర్పడుతుంది? మనస్సు ఏర్పడుతుంది. యన్మయం మనః. ఇలా పంచ ఐదవది మనో మనస్సృష్టి ఐదవది అన్నమాట. దీన్నే మనం దేవ సర్గ అంటాం. అంటే అంతవరకు ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులకు అధిష్టాన దేవతలు ఏర్పడతారు. అంటే వాళ్ళు వాటిని నడిపిస్తుంటారు. ఎందుకంటే ఇంద్రియము అంటే కనపడేటువంటి అవయవం కాదు. కన్నే చచురేంద్రియం కాదు. కన్ను వేరు కన్నులో ఉండేటువంటి

దర్శన శక్తి ఉంటుందే దాన్ని ఇంద్రియం అంటారు. చెవు వేరు, వినే శక్తి అది వేరు. కాబట్టి ద్రవ్యం వేరు, ఇంద్రియం వేరు, దాన్ని నడిపించేది వేరు. అధిష్టాన దేవత. కన్ను ఉన్నా లాభం లేదు. కన్నులో ఇంద్రియం ఉన్నా లాభం లేదు. చూపించగల శక్తి లేకుంటే. సూర్య భగవానుడు వీడి కన్నుకు ఈరోజు ఈ ద్రవ్యాన్ని ఈ సమయంలో ఈ ద్రవ్యాన్ని చూపించాలి అనుకోలేదు అనుకోండి మన కన్ను ఉంటుంది వస్తూ ఉంటుంది చూడలేం. అయ్యో నేను అక్కడే ఉన్నానండి చూడలేదు అంట. నేను చెప్పే జ్ఞాపకం మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. తిరుపతి స్వామి దగ్గరికి వెళితే మహాద్వారం మామూలు అప్పుడు రోజుల్లో మహాద్వారానికి వెళ్ళామంట పాత రోజుల్లో. మహాద్వారం ముందుకి వెళ్లి ధ్వజస్తంభం దాటుతున్నాం. అమ్మ ఇవాళ ఎక్కువ జనాలు లేరు స్వామి దర్శనం తొందరగా కలిగిస్తున్నాడు. అయినా ఏమో మా జయంకి అడ్డం వస్తుందో ఏమో. మరి దయ ఉండాలి కదా చూడటానికి అని మామూలుగా కరాపంగా అంటాం కదా. మరి మా పక్క ఉన్నవాడు కాల్చాము. పైత్యం ఎక్కువ ఉంది. ఉండి అదేమిటి ఆచార్య గారు ఇక్కడ దాకా వచ్చాం అక్కడ లోపలికి పోతాం ఆయన ఏదో ఇంకోటి కాపాడిగా ఏం చేస్తాడు. నవ్వి ఆయన కనపడతాడు మనం చూడొద్దా? ఆయన కనపడతాడు మనం చూడొద్దు అంటే మన కళ్ళు చూడనియ్యొద్దు. ఆ వి ఎంత విచిత్రం అండి అన్నారు. ఎంత ప్రత్యక్షం అంటే ద్వేయస్తంభం దాటి ఆ ముందరికి పోయి అవి ఉంటే సక్క పోయి వి చూడు తన కనపడతారు. ఇలా తిరిగి వెళ్తాం మనం. ఇలా తిరిగి వెళ్ళగానే ఈ విధంగా అక్కడి నుంచి దూరం నుంచి మనం ఇక్కడి నుంచి చూస్తుంటాం మనం. సరిగ్గా అక్కడికి పోయే సమయానికి వాడు రెండు కళ్ళు నలుపుకున్నాడండి. మండుతున్నాయండి మండుతున్నాయండి నలుపుకో నీడు కారుతూనే ఉన్నాయి. రెండు కళ్ళు ఎర్రర్రాగా నిప్పు కణాలయ్యాయి. ఎంబడి దత్తి తీసుకొని కళ్ళ గడ్డం పెట్టుకున్నాడు. ఏమైందిరా ఏమోనండి ఎలర్జీ ఏదో అంటాడు. ఏదో ఎలర్జీ వచ్చినట్టు ఉందండి కళ్ళు తడవనీయడం లేదు. అన్నాడు దత్తి కట్టుకున్నాడు నా చేయి పట్టుకొని పోతున్నాడు. అవరా స్వామి ఎందుకు స్వామి స్వామి చూసినా వెనక్కి తిరిగాం ఆశ్చర్యం వెనక్కి తిరిగాం ద్వేయ స్తంభం దాటాం మళ్ళా కల మంచిది. కొంచెం తగ్గిందండి అన్నాడు. కొంచెం కాదు బాగా తగ్గింది రా. ఏంటి?

మరి స్వామిని చూసేవారా అన్నారు. ఎక్కడండి కళ్ళు చూడనిచ్చే కదా. కళ్ళు కాదురా స్వామి చూడనిచ్చే కదా. నువ్వు అన్నావ్ కాబడకే ఇది కాబడకే ఏమైతుంది ముందు పోతే చూడనిచ్చే వాడిని కళ్ళు పని చేయవు. స్విచ్ వాడి దగ్గర ఉంది అండి, కళ్ళు నీవే కావచ్చు. స్విచ్ ఎక్కడ ఉంది దాన్ని ఆపేస్తే నువ్వు ఏం చేస్తావు? ఇంత చూసి అయ్యో కలబడలేదు అంటావు. అది ప్రధానం. దీన్ని దైవం అంటారు. ఈ దేవ ఇంద్రియములు అతిష్టాన దేవతలు వాళ్ళు ఆయన చేతిలో ఉంటారు. అవంతా గట్టిగా పట్టుకుంటారు మనం కథ చెప్పేవాళ్ళు బాలనాగమ్మ ఆయన ప్రక్రియ ప్రారంభం చిలుకలో ఉందన్నట్టు మనందరి స్నానం ఆయన దగ్గర ఉంది. ఒత్తిడి పోతుంది వస్తాకుంటే ఏం లేదు. అందుకోసమని ఇప్పుడు ఇది. దేవ సర్గం ఇటువంటిది పంచమము. సత్తత్తు తమస సర్గః యత్తు అబుద్ధికృతః. ఇప్పుడు ఆరవది అజ్ఞానం. దే తమస్సు అంటాం అందుకే తమసః పరస్తాత్ ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్ దీన్ని దాటితే కానీ వాడు కనబడడు. మనం వేరే అన్నీ ఉంటాయి కానీ మధ్యన అడ్డు కూడా ఉంటుంది. అదే చీకటి, అదే అజ్ఞానం దాన్నే సమస్సు అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే కొత్తగా ఏం రాదు అబుద్ధికృతః బుద్ధి లేకుండా వస్తుంది. అంటే అబ్బా నేను ఆలోచించానంటే కాదు నీకు ఆలోచన లేక వచ్చింది. నిజముగా ఆలోచన ఉండి ఉంటే అది రాదు. ఇది అబుద్ధికృతము. బుద్ధి లేనందువల్ల ఏర్పడేటువంటిదే అజ్ఞానము తమస్సు ఇది ఆరవది షడిమే ప్రాకృతాః సగ్ధాః. ఈ ఆరుని ఏమంటారు? ప్రాకృత సృష్టి అంటారు. ఈ ఆరు షడిమే ప్రాకృతా సర్జాః వైకృతానపిమే శ్రుణి ఇప్పుడు ఇంకా ఇంకో సృష్టి ఇది అంటే వైకృత సృష్టి అంటాం. దాన్ని వినవలసింది అంటాడు రజోభాజః భగవతః లీలేయం హరిమేఘసః సృష్టి అంటే ఏమిటి? భగవంతుడు రజోగుణాన్ని స్వీకరించడం వలన ఏర్పడినది. అంతే కదా? సృష్టి దేవ జరుగుతుందండి? రజోగుణం వల్ల సృష్టి జరుగుతుంది. సత్వం వల్ల రక్షణే. తమస్సు వల్ల నాశనం. నాశనం తమస్సు వలన సృష్టి రజోగుణం వలన. కాబట్టి ఆ గుణాన్ని స్వామి తీసుకుంటాడు. రజోభాజః భగవతః.

ఎవరికేమిటంటే రజోగుణాన్ని పొందిన పరమాత్మ నుండి రజోగుణాన్ని తాను పొందారు అది రాలేదు మనకేం అవే వస్తాయి. అదేమో ఆ గుణాలు వస్తాయి. స్వామి ఏమో గుణాలను తీసుకుంటాడు. అందుకే రజోభాజః భగవతః లీల. ఇదే అంటే హరి మేధసః పరమాత్మ యొక్క సంకల్పము యొక్క లీల ఇది. సప్తమః ముఖ్య సర్గస్తు షడ్విధః తస్తు సాంచయః ఏడవది ఏడవది ఉంటాం కదా సప్తమం అంటాం అదేమిటి అంటే దానికి పేరు ముఖ్య సర్గ అంటారు. ఏడవది ముఖ్య సృష్టి ఇది ఎవరు చేశారన్నమాట ఇది బ్రహ్మ. ఇంతవరకు స్వామి. ఇక్కడి నుంచి వచ్చే సృష్టి ఎంత? బ్రహ్మ సృష్టి. దీన్ని ఏమంటారు? ముఖ్య సృష్టి అంటాం ఏడవది. ముఖ్యం అంటే ఇది ఆరు రకములు. ఈ ముఖ్య సృష్టి ఆరు రకములు. దీనికే పేరేమిటి? స్థావర సృష్టి అని. పరమాత్మ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏర్పాటు చేశాడు. మొదలు మనం పుట్టామనుకోండి ఎక్కడ ఉండాలి? ఏం తినాలి? కదా చెట్లు, గుట్టలు ఇవన్నీ ఏర్పడడం వల్ల మనం ఉంటే వాటి కింద ఉంటాం. మనం వచ్చినాక అవి వస్తే మరి బస అనిస్తాం ఇప్పుడు బస అనిస్తాం వాటిని. ఇంక ముందు అవి వస్తే ఉంచుతామా? అంటే ముందు అవి వస్తే మనం తర్వాత వస్తే వాటి కింద వాటిని ఆశీర్వదించుకుంటూ వాటిని మనం తినుకుంటూ ఉంటాం. అది ముందు ఆహారం సృష్టించబడే ప్రాణి సృష్టించబడుతుంది అనేది సృష్టి రహస్యం. జాగ్రత్తగా ముందు గుర్తుంచుకోవాలి. మొదలు జీవిక సృష్టించి జీవుడిని సృష్టిస్తారు. జీవిక లేకుండా జీవుడు సృష్టించబడడు. దృష్టాంతం కావాలంటే గర్భవతి కాగానే తల్లికి మొదలు పాలు ఏర్పడతాయి. పాలు ఏర్పడడానికి పిల్లవాడు వస్తాడు. రోడొచ్చినాక పాద రావాలనుకోండి స్వస్తి ప్రజాభ్యా ఇంకేం ఉండదు. అలాగే స్థావర సృష్టి అయిన తరువాతనే మానవ సృష్టి, జంగమ సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఏడవది స్థావర సృష్టి అంటారు. ఈ స్థావర సృష్టి ఆరు రకములు. ఆరే వనస్పతి, ఔషధి, లత, త్వక్తార, వీరుధో, ద్రుమ ఇవి ఆరండి. ఒకటి వనస్పతి.

రెండవది ఓషధి, మూడవది లత, నాలుగవది త్వక్సార అంటే చర్మ ప్రధానంగా ఉండేటువంటిది. ఐదవది వీరుధ్. పరవది ద్రుమా. ద్రుమాలు అంటే ద్రుమాలు అంటే వృక్షములు. వీరు అంటే పొదలు తీగలు అంటాం చూడండి తీగ పొదలు పొదలు అంటాం వీరు వాటిని మనం కందములు అనొచ్చు. అందములు అనొచ్చు. తర్వాత త్వక్సారాః అంటే అరటి, వెనునాకి ఇలాంటివి. వాటి చర్మమే ప్రధానం దానికి. చెట్టు మనకు అవసరం లేదు. దాని యొక్క చర్మాన్ని తీసుకుంటాం త్వక్సారాః. స్వక్తారములు. దాని తర్వాత వనస్పతి తెలుసు కదా. తైలమును కలిగించే పదార్థాలను వనస్పతులు అంటాం. స్నేహ స్నేహములు ఇచ్చేవి స్నేహం అంటే తైలం. మనం ఇప్పుడు డాల్డా గిల్డ్ అంటాం చూడండి. ఇట్లా కూడా తైలం వస్తుంది. వాటిని ఏమంటాం మనం? వనస్పతి అంటాం. తరువాత ఓషధులు. ఓషధులు అంటే వరి, జొన్న, అరటి ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి అన్ని పైరులన్నీ ఓషధులే. ఎందుకంటే సకృత్ప్రసూతాః ఓషధయః అని లక్షణం. ఒకే పంటనిచ్చేది ఓటది. ఒకసారి చెట్టు వచ్చిందంటే మనకి మామిడి వీటిలాగా ఈసారి కాసి మళ్ళీ ఇంకోసారి కాసి ఇంకోసారి కాసి పదిసార్లు కాసేది కాదు. ఓటది అంటే వరి వేశాం. పైరు పెరిగింది, ధాన్యం వచ్చేసింది, ఎమ్మడిగా దాన్ని కోసేస్తాం. ఇప్పుడైతే మామిడి చెట్టు వేశాం, కాయలు వచ్చాయి, చెట్టు కొట్టేసామా? మళ్ళా వస్తుంది, వరి మళ్ళీ రాదు దాంతోటి. ఆ పైరు దాంతో సమాప్తం. ఇప్పుడు జొన్న కానీ ఇంక మనం అన్ని పంటలు ఉన్నాయి కదా. మనం చేళ్ల పండించేవన్నీ వాటిని ఓఢసులు అంటారు. అందుకే మనకు వాల్మీకి రామాయణంలో జటాయు అన్నాడు రాముడితోటి యాం ఓఢసిమివ ఆయుష్మన్ అన్వేషసి మహావని. ఓఢది లాగా ఏ సీతమ్మ ఉన్నావో రామ, ఆ సీతను నా ప్రాణాన్ని రావణుడు హరించాడు. సీతమ్మను ఓఢది అన్నాడు. అంటే ఒకే కనిపిస్తుంది. తర్వాత ఆమె ఉండదు. ఉండదు కదా. అంత జాగ్రత్తగా మాట్లాడుతాడు. ఆమె పేరు ఆమె వచ్చింది గుటాయి ఊట తీయ్ అన్నాడు. అంటే ఒకే కానుపు తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఇలా మనకు పైరు పంట రాగానే వరిని కోసేస్తాము.

అరటి గిర వేయగానే అరటిని మనం కొట్టేస్తాము. ఓ కానుపు రాగా సీతమ్మను పంపించేస్తాము. ఇలా వనస్పతి, ఔషధి, లత, త్వక్సార, వీరుధః, ద్రుమాః ఇవేంటి అంటే ఉత్సోతసః. అంటున్నారు. ఏంటిది క్రింది నుంచి పైకి వస్తాయి. కొన్ని పైన నుంచి కిందకి వస్తాయి కదా అలాంటిది కాదు ఇది ఉత్స్రోతతః. క్రింది నుంచి పైకి వస్తాయి తమప్రాయాః అంటే అజ్ఞానం వీరికి ప్రధానం. దీనికి ఎలాంటి బుద్ధి ఆలోచన జ్ఞానం లాంటివి ఏమీ లేవు ఉండవు. తమ ప్రాయాః అంతఃస్పర్శ అంటే మనము స్పృశిస్తే వాటిలో కరిగి అనుభూతి బయటికి వ్యక్తం చేయబడదు చూడడం మాత్రమే ఉంటుంది. కొన్ని చెట్లు ఉన్నాయి మనం ముట్టుకున్నాం అనుకోండి అప్పుడు వికారం ఏమి ఉండదు. ఒక వారం రోజుల్లో చెట్టు ఎండిపోతుంది. సమూలంగా పోతుంది. ఉన్నాయి. అందుకే మనం కొన్ని చెట్లను కొన్ని సందర్భాల్లో తాకకూడదు. స్నానం చేయకూడదు ఏ చెట్టును తాకకూడదు. మాకేం కనపడదు కానీ అది అంతఃస్పర్శ. లోపల లోపల కృంగి కృశించి కృశించి మొత్తం చెట్టు పోతుంది. ఇవాళ ముట్టుకుంటాం పాడు రోజులకు చెట్టు ఉండదు. అయ్యో ఏమైందో ఏమైందో నీళ్లు బాగానే పోస్తున్నావ్. నువ్వు నీళ్లు పోస్తున్నావో మరేం పోస్తున్నావో దానికి దాకి నీకు ఏం తెలుసు. మనమేమో ఫలానా వాడు తాకాడని చెప్పగలం అది చెప్పలేవు. అంతఃస్పర్శ అనుభూతి ఉంటుంది. అనుభూతిని వ్యక్తీకరింపచేయలేవు. అందుకే అంతఃస్పర్శాః అవి విశేషిణః వీటిని ఏమంటారు? విశేషము కలవి అంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతాయి. ప్రతిస్పందన స్పందన చూడండి ఆ స్పందన కలగటాన్ని విశేషము అంటారు విశేషిణః తిరస్త్యాం అష్టమస్సర్గః ఇది ఏదో సృష్టి ఏంటండీ? తిరియక్ అంటే జంతువులు, పశుపక్షి అది మనం చివరి వాళ్ళం. స్వామి ఇవన్నీ ఏర్పరిచి ఇక మీరు వచ్చి వాటిని తినండి అని పంపించడం వల్ల. అంటే అవి దేవుడు మనం ఏం చేస్తాం? గడ్డి లేకుండా పశువు రాకూడదు కదా? పశువులను, పశువులను, చెట్లను గుట్టను ఏర్పరిచి దాన్ని మనం సృష్టించాము. ఏం చేయమంటే అవన్నీ దోషం చేయి. ఏం లేకుండా చేస్తుండు నీకు మంచి పని కానీ మనం ప్రభాట ఇల్లు కట్టుకున్నాం అనుకోండి.

అక్కడ ఇంకో జంతువు బతకదు. జంతువు ఏంటి గడ్డి మరదంట. మనం ఒక నెల రోజు దారి నడిచామంటే ఆ దారిలో గడ్డి మరవదు. ఎందుకంటే అంత పుణ్యాత్మకం. మీరు అనుకుంటే అదే వాళ్ళు మేము ఉన్న కాలంలో మొదటి రోజుల్లో ఆ కాలం ఉన్నప్పుడు విపరీతమైన దోమలు. అది ఆ తాతులది పెట్టుకొని అదేదో ఉంటాయి కదా తాత ఏదో ముట్టించుకొని దోమ తేరా పెట్టుకొని పడుకునేవాళ్ళు. క్రమక్రమంగా దోదరితమా లేకుండా పోయింది. తర్వాత అటాయితమా లేకపోయింది. ఇప్పుడు తబు తీసేస్తున్నాం. ఆ ఎందుకయిందండి మనం ఎక్కువయ్యాం వాటికంటే అని చెప్పాను. ఇంకేం చేస్తాం. కొద్దిగా ఇల్లు ఉంటే బాధిస్తాయి. ఇంతమంది పెరిగారు పంచుకున్నాయి తలా నాలుగు అంటే దొరకలేదు వాళ్ళు. ఈ ఎండిపోయాయి. ఏం చేస్తాము? ఇంకో దొరికిపోతాయి. కాబట్టి. ముందు చెట్లను గుట్టలను తరువాత పసుపుట్టులను తరువాత మనం వస్తాం. మనది నవమత్వర్గః. తొమ్మిదోది మనది అన్నమాట. చిరస్త్యాం అష్టమత్వర్గః సహా అష్టాభి శద్విధః ఈ తిర్య సృష్టి 28 రకాలుగా ఉంటుంది. ఇది అవిధః భూరితమస అస్సలు జ్ఞానం ఉండదు. అజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. ఘ్రానజ్ఞా వాసన చూసి తెలుసుకుంటాయట. పశువులు అంటే ఏమిటంటే ఘ్రానజ్ఞాః వాసనతోటే గుర్తుపడతాయి పదార్థాన్ని. ఘ్రానజ్ఞాః హృది అవేదినః వీటి హృదయంలో ఏమీ తెలియదు అంటే పగలో ద్వేషాలో కోపాలో అసూయాలో ఇలాంటివేమీ వాటికి పొరపాటున కూడా కలగదు. కృద్యవేదినః ఇవేంటంటే గౌహు, అజః, మహిషః, కృష్ణః, శూకరః అంటే ఆవు, మేక, దున్నపోతు అలాగే లేడి. సూకడం అంటే వరాహము, గవయః గవయ అంటే గోవు లాంటిది, రురుహు అంటే ఏదు అంటాం. అలాగే ద్విషపాః పశవశ్చయిమే ఇవన్నీ రెండు గిట్టలున్న పశువులు. అని చెప్పానే గౌహు అజః మహిషః కృష్ణః సూకరః గవయః రురు అనేటువంటివి ఇవి ద్విషపాః. ఇక ఆవిహి అంటే గొర్రె ఉష్రము వంటె ఇవి అలాగే ఖరః గాడిద అశ్వః అంటే గుర్రము అశ్వకరః అంటే

సంతర గాడిద అంటాం. సంతర గాడిద అలాగే బంజీరినై. బంజీరి అన్నట్టు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఖరః, అశ్వతరః, గౌరః, శరభశ్చ చమరీతథా ఏచేచ ఏకశపః. ఈ జంతువులు ఒక గిట్ట ఉండేటువంటివి ఏకశపాః. క్షత్తః శృణు పంచనఖాన్ పశువు ఇప్పుడు చెప్తాను పంచనఖములు. ఐదు గోళ్ళు ఉండేటువంటి పశువులని చెప్తున్నాను అందులో స్వ అంటే కుక్క, సృగాలః నక్క, ఉరుకః తొడేలు, వ్యాఘ్రః పెద్దపులి, మార్జారః అంటే పిల్లి, శశః. అంటే కుందేలు, శల్యకౌ ఏలుపంది అంటాం మనం. అలాగే సింహః, కపిహి, గజః, కూర్మః, తాబేలు, గోధ అంటే ఉడుము అంటాం. అలాగే మకరాదయ. మకరం అంటే ముసలి. ఇలాంటివి ఇవన్నీ కూడా పంచనకములు. ఇక కంక, గృధ్ర, వట, సేన, భాస, భల్లూక, భరిహిణః, హంస, సారస, చక్ర, చక్రాశ్వ, కాక, ఉలూకాదయః, ఖగ. ఇవన్నీ పక్షులు. ఇవి అర్వా శ్రోతస్తు నవమహ. మనకు మనం ఏమంటారండీ? అవేమో తిర్య శ్రోత అడ్డం. మనమేమో నిలువు. దీన్ని అర్వాత్ శ్రోతః అంటే తరువాత వచ్చేవాడు నిలువుగా వచ్చేవారు పశువులు అడ్డముగా వస్తాయి అడ్డముగా ఉంటే మనము నిలువుగా ఉండేవాళ్ళము అర్వాత్ శ్రోతస్తు నవమః క్షత్తః ఏకవిధః వాళ్ళలో ఒక్కడేనట. ఎవరంటే నృణాం. వాళ్ళలో భేజారేమీ లేవు మానవుడు అంటాడు. నృణాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే మనకు తారా బిరుదులు ఉన్నాయి. ఏంటట రజోధికా. మానవులంటే రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళంటే కోరికలే వీళ్ళకు ప్రధానమైనటువంటి ప్రాణము. ఇంకోటి కర్మపరా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. దుఃఖేచ సుఖమానినః దుఃఖాన్ని సుఖం అనుకునేవాళ్ళట. ఇదండీ మన లక్షణం. మానవు అంటే ఎవరయ్యా అంటే ప్రధానమైన గుర్తు దుఃఖేచ సుఖమానినః.

మన స్వభావమే అది ఎవరు మాంత ఎలా మాలం అంటే రజోతికాః కర్మపరాః దుఃఖేచ సుఖమానినః కోరిక అవి బాగా ఉంటాయి వాటి కోసమే పని చేస్తుంటాం ఆ పని చేయటం వలన కలిగే దుఃఖాన్ని సుఖం అనుకుంటాం. ఇంత కడగబడుతున్నామంటే చెమట ఓడుస్తున్నామంటే ఏమో ఎవడు దొరుకుతున్నట్టు ఎవడు ఓడిచి అంటే ఇదంతా కడగబడుతున్నామని చెప్పుకోవాలి. ఇంత చెమట ఓడిచి సంపాదించానండి అంటే ఆనందం పొందాను అని న్యాయంగా ఏడుస్తున్నాను అని అర్థం. అది చెప్పుకోగా నేను ఆనందంగా ఉన్నాను అంటారు. అందుకే దుఃఖేచ సుఖమానినః వైకృతాశ్రయే వైతే దేవ సర్గశ్చ సక్తమా. ఇలా ఈ మూడే వైకృత సృష్టి అది ప్రాకృత సృష్టి. కాబట్టి వైకారికస్తు యప్రోక్తః కౌమారస్తు ఉభయాత్మకః ఇందులో ఈ అరువాక్ స్రోతం అంటే నరులు కావచ్చు. దేవతలు వాణిందులకే వచ్చే రాధా సులు దేవతలు అందరి అందరి ఇందురికే వస్తారు. ఇందులో వైకారికస్తు యప్రోక్త ఇలా చెప్పామే ఇందులో కౌమారః ఉన్నారు అంటే. తనక జనంతర సనత్ కుమారులు ఉన్నారే వీళ్ళు కౌమారులు. బ్రహ్మ సృష్టి మరి వీళ్ళు వైకారికమా ప్రాకృతమా? ఏం చెప్పాలి? బ్రహ్మ సృష్టి కాబట్టి వైకారికం కావాలి. ప్రతి ప్రళయం కాగానే మళ్ళీ పుడుతున్నారు కాబట్టి ప్రాకృతం కావాలి. ప్రతిసారి పుడతారు వీళ్ళు. ఆ ప్రతిసారి పుడతారు. కాబట్టి వీళ్ళు ప్రాకృతులు అవుతారు. అందుకే కౌమారస్తు ఉభయాత్మకః అంటారు. కుమార సృష్టి, ప్రాకృత సృష్టి, వైకృత సృష్టి. ఉభయాత్మకః తర్వాత దేవ సర్గస్య అష్టవిధ చెప్తున్నా దేవతలు అంటున్నామే దేవతలు వాళ్ళు ఎనిమిది రకాలట. విబుధాః పితరః అసురాః గంధర్వ అప్సరస సిద్ధ యక్ష రక్షాంశి చారణాః భూత ప్రేత పిశాచాస్య విద్యాధ్రా కిన్నరాదయః దశేతి విదుహు దేవతా సృష్టి అది రకములు. మా కూడా నామే భూత ప్రతి మా కూడా దేవతలే. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి చూడండి అవి దేవతా సృష్టి. అంటే ఏంటండీ వాటిలో తమోగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాధిస్తారు. సత్వగుణం ఎక్కువ ఉంటే బోధిస్తారు. అంతే పేరు.

ముందుకి దశేతే విజురాఖ్యాతా సర్గాస్తే విశ్వ సృకృతాః ఇవన్నీ ఎవరు చేశారు? విశ్వ సృత్ అంటే బ్రహ్మ చేసినటువంటివి. అతఃపరం ప్రవక్ష్యామి వంశాను మన్వంతరాణిచ. ఇక ఇక్కడి నుంచి వంశములు మనువంతరములు వాటిని కూడా వివరిస్తున్నాను ఏవం రజపృతః స్రస్తా కల్పాదిషు ఆత్మభూహు హరిహి. ప్రధాన గుణం అండి. శ్రీ మహానుభావుడు పరమాత్మ రజోగుణాన్ని తీసుకొని ప్రతికల్పం యొక్క ఆది యందు హరిహి ఆత్మభూహు. తన సంకల్పం తోటే తాను ఏర్పడేవాడు చేసేవాడు సుజతి అమోఘ సంకల్పః. సఫలమైనటువంటి సార్ధకమైన సంకల్పం ఉన్న మహానుభావుడు కాబట్టి రజోగుణాన్ని తీసుకొని పరమాత్మ సృష్టి చేస్తాడు. ఆత్మైవ ఆత్మానం ఆత్మనా తానే తనతో తనను సృష్టి చేసుకుంటాడు. చూసేవాడు ఎవరండీ తానే. చూసేది దేనితోటి తనతోటి అయ్యేది ఏమిటి తానే. అంటే ఆయనే ఉపాదానం, ఆయనే నిమిత్తం, ఆయనే సహకారి. ఆయనే ప్రపంచం. ప్రపంచానికి కారణము ఆయనే, ప్రపంచము ఆయనే. సూక్ష్మాకారంగా ఉన్నవాడు స్థూలాకారంగా మారాడు బహుశ్యాం ప్రజాయేయ. కాబట్టి ఆత్మని ఆత్మానం ఆత్మన. తనలో తనతో తనను సృష్టించుకుంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఆత్మని ఆత్మానం ఆత్మన ఈ మూడు మాటలు బాగా గుర్తుపెట్టుకుంటే తాను సృష్టిస్తాడు ఎక్కడ తనలో ఎవరిని తనను. తనను తానే సృష్టి చేసుకుంటున్నాడు ఎందుకు ప్రజాస్ఫృతః. రజోగుణాన్ని స్వీకరించి అమోఘ సంకల్పుడై ఈ ప్రకారంగా మనకు దశమ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు క్షరమహా సద్ విశేషానాం అనేక అసంయుత సదా ఏమడిగాడు విదురుడు ఇదో కాల కృత వీరియేన అన్నావు కదా మరి ఆ కాలం అంటే ఏమిటి అని చెప్పలేదు మాకు కాలం గురించి వివరించమని అడిగాను కదా స్వామి అవి చెప్పండి అని అడిగాడు కదా

అందుకే ఇప్పుడు చరమహా సద్విశేషానాం అనేకః అసంయుతస్సదా ఇది దేనితోటి కలిసి ఉండదు. ఇది ఎంత ఎన్ని అంటే అన్నీ ఇదే. ఒకటి కాదట. అంటే కాలము ఒకటే. కాలం వల్ల కలిగే పదార్థాలు అనేకములు. ఈ అనేకములు కాలము లేకుంటే కలిగవు. కలిపేది కాలమే. కాల ప్రభావం పడనంత వరకు అసంయుతః. కలిసి ఉండదు. సదా అసంయుతః. కాలము కూడా తనలో అన్నిటినీ కలుపుకుంటుంది కానీ తాను దేనిలోనూ కలవదు. కాలము తాను దేనిలోనూ కలవదు. తనలో అన్నిటినీ కలుపుకుంటుంది. ఫలానా అప్పుడు ఇలా జరిగింది బా ఇలా జరిగింది అని అనుకుంటాం మనం. జరిగేవన్నీ అప్పుడే జరుగుతాయి. జరిగే దానిలో దాని ప్రభావం ప్రవేశం ఉంటుందా? ఉండదు. ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉంటుంది కానీ ప్రవేశం ఉండదు. అంటే జరిగే సంఘటనలో కాలములో మార్పు రాదు. కాలము. అన్నిటిలో మార్పు తెస్తుంది. ప్రతి సంఘటనలోనూ కాలము మార్పు తెస్తుంది కానీ ఏ సంఘటన కాలాన్ని మార్చదు. అంటే మనం మాట్లాడే మాట చాలా తప్పు మాట్లాడుతున్నాం అన్నమాట. ఏమంటాం మనం ఎంత మారిందండి కాలం అంటాం. కాలం ఏమైంది? పాత రోజుల్లో సినిమా పాట ఉండేది హిందీ పాట సూరజ్ నా బదలా చాంద్ నా బదలా ఆ ఇన్సాన్ బదల్ గయా అంటాడు. కిత్నా బదల్ గయా ఇన్సాన్ అని అప్పటి రోజుల్లో పాటలు జ్ఞానాన్ని వేదాంతాన్ని చెప్తాయండి. ఇప్పటి సినిమా పాటలు ఇప్పుడు సినిమా పాటలు ఒక్క అక్షరం వినిపిస్తే ఒట్టు. ఒక అక్షరం ఏం రాదు. ఈ ఒక్క అక్షరం రాదు. మనం చెప్పాం కదా. అందులో ఆ అబ్బాయి అమ్మాయి ఎవరో తెలవదు. అంటే మొఖం చూపెట్టాడు ఫస్ట్. గడ్డ చూడని మొహం కనబడును. తక్కిన వాళ్ళు అందరూ సమానమే. ఏ అమ్మాయి ఉన్నా ఒక పద లేదు కదా, ఏ అబ్బాయి ఉన్నా పద లేదు. వాడు హీరో వీడు హీరో వీడు. అవయవాలన్నీ సమానమే మొఖం కూడా పిలకపోయి. అలాగే ధ్వనంతా సమానమే అక్షరాలు ఉండవు.

అలో ధై ఈ ఆకారంలో అయ్యేవాడు తప్ప ఇంకేం కనబడదు. ఏం అంటే ఆ స్థితి కాదు స్వరూపంలో కాలంలో మార్పు ఎప్పుడూ లేదు. పదార్థములలో మార్పు కాలం కలిగిస్తుంది. అందుకే చరమః సద్విశేషానాం అనేకః అసంయుతస్సదా పరమాణుస్సవిజ్ఞేయః దీనికే పేరు పరమాణువు అని. ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలలోని చివరిది ఏమిటి చివరిది? ఏం చెబుదాం? ఆటమ్. ఇప్పుడు కూడా ఏం లేదు కదా. అందుకే పరమాణువే చివరిది. ఇది ఒకటి కాదు అనేక. ఎలా? ఏ రెండూ కలియవు పరమాణువులు అసంయుత. మీరు ఎంత కష్టపడ్డా కలిసినట్టు కనబడతాయి తప్ప ఒకదానిలో ఒకటి పరమాణువు చేరదు. ఎప్పుడూ కలవదు. కాబట్టి అన్నిటిలోనూ చివరిది పరమాణువు. అంటే కాలాన్ని మనం గుర్తించేది అకనికి. నిమిషం నిమిషం అంటున్నాం మనం. సెకండ్ అంటున్నాం చూడండి. ఈ సెకండ్లో 363వ వంతు పరమాణువు. పరమాణువును గుర్తించాలంటే సెకండ్లో 363 వది. ఇది చివరిది. ఇక అంతకంటే సూక్ష్మావస్థ మనం కాలాన్ని విభజించలేం. పరమాణుస్త విజ్ఞేయః నృణాం ఐక్యభ్రమోయతః ఈ పరమాణువును గుర్తించనందువల్లనే ఇదంతా ఒకటే అంటున్నాం. నిమిషమన్నా, అర నిమిషమన్నా, పావు నిమిషమన్నా దాంట్లో ఏముందండి అర సెకండ్కి ఏమొస్తుంది అనుకో వచ్చినంత అక్కడికే. అర సెకండ్లోనే ప్రాణం పోవచ్చు, కూడా బతకొచ్చు. ఏం పోతుందంటే అన్నీ పోతాయి. ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి ఏడాది రెండేళ్ళు పడుతుంది, రోజం కావడానికి అర సెకండ్ చాలు. ఐక్యభ్రమః బాగా గుర్తుంచుకోవాలి. కాలములోని ఈ సూక్ష్మావస్థ ఆ సూక్ష్మ భేదాన్ని గుర్తించలేని మనము ఇదంతా ఒకటే అనుకుంటున్నాం.

నుణాం ఐక్య భ్రమోయతః సతైవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమ మహాన్ అవిశేషః నిరంతరః అలా లోతుకు వెళ్తున్నాడు మన బుద్ధి ఎంత లోతుకు వెళ్లి తెలుసుకోగలిగి అందువరం వెళ్లొచ్చు. ఇప్పుడు ఈ పరమాణువును గుర్తించడం పరమాణువు గురించి విశ్లేషించడం అంటే ఒకటే గుర్తు సతయేవ పదార్థస్య. కదా అంటే పదార్థం ఉండాలి. పదార్థం ఒకటి ఉంది. ఉన్న పదార్థమునకే ఎట్లా స్వరూపావస్థితస్యచ. ఎలాంటి వికారములు, మార్పులు, పరిణామాలు లేకుండా స్వత్వరూపంతో ఉన్న పదార్థానికి కైవల్యం. అంటే కేవల స్థితి. ఇతర పదార్థ సాంకర్యం లేకుండా స్వచ్ఛమైన ఉన్నది ఉన్నట్టుగా యదార్థ ఉంది అది కైవల్యం దాన్ని పరమ మహాన్ ఇదే మహాన్ ఇదే మహత్వం. దేనితోటి కలవదు, దేనిలోనూ కలవదు. స్వస్థ రూపంతో ఉన్నది ఉన్నట్టు కనబడుతుంది, అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. అందులో ఏదీ కలవదు, అది అన్నిట్లో కలుస్తుంది. అది కరిసినందువల్ల అన్నిటిలో మార్పు వస్తుంది. దానిలో ఎలాంటి మార్పు రాదు. ఇలా దీన్ని అవిశేషము అంటారు. ఏవం ఇదే కాలం అండి ఏంటి అనుకుంటున్నారు పదార్థం కాదు ఇది కాలము. ఈ కాలమునకు కల్తీ లేదు. కదా అన్నీ కలతీ అయితాయి కాలం కలతీ అవుతుందా? కాలంలో ఏది కలవదు. ఇది కాలం అంటారండి ఇది నిరంతరంగా దాగేది ఏవం కాలోపి అనుమితః సౌక్ష్మే స్థైల్యేచ సప్తమా. కాలం కాలము యొక్క సూక్ష్మావస్థ పరమాణువు అని. కాలము యొక్క స్థూలావస్థ పరమ మహాన్ అని. ఇంకే చేసిన పేరు ఏం పేరు పెడదాం వాడికి? సూక్ష్మావస్థ పరమాణువు, స్థూలావస్థ పరమ మహాన్. అందుకే సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తః వ్యక్త పుక్కు విభుహు ఎలాంటిది అంటే మనము మనం కాలాన్ని ఎలా గుర్తిస్తున్నామంటే సంస్థాన పుక్త్య దాని యొక్క అవయవ అనుభవంతో కాలము

యొక్క అవయవ అనుభవంతో మనం కాలాన్ని గుర్తిస్తున్నాం. అంటే పొద్దున్నే లేచామనుకోండి నిద్ర మేలుకొచ్చేసింది, నిద్ర వెళ్ళిపోయింది, అమ్మ తెల్లవారినట్టు ఉందండి అంటారు. నిద్ర బాగా వచ్చింది రాత్రి అవుతున్నదండి అంటారు. సూర్యుడు చంద్రుడు కాదట, మనకు నిద్ర వస్తే రాత్రి మెలుకువ వస్తే చంద్రుడు పోతది, ఇంక వేరే ఏం చేయలేం. అన్నం తినాలి ఆ మధ్యాహ్నం అయినట్టు ఉందండి ఆఖరి అయింది అనుకోండి మధ్యాహ్నం అయింది. సంస్థాన భూత్య కాలము యొక్క అవయవాలను మన జీవితంలోని అవసరాలను అనుభవించడంతో సృష్టించుకుంటున్నాం. అది మారదు. కరం అలాగే ఉంటుంది. సూర్యుడు కనబడుతున్నాడు, పోతున్నాడు. చంద్రుడు కనబడుతున్నాడు, పోతున్నాడు. మనము తింటున్నాం, లేస్తున్నాం, పడుకుంటున్నాం. కదా? వాస్తవంగా తేడా మనలో ఉందా దానిలో ఉందా? అందులో ఏమీ లేదు. కాలంలో మార్పే లేదు. అలాగే ఉంది. మనం లేచి తెల్లారినంటున్నాం. మనం పడుకో పొద్దుకో కిందంటున్నాం. మనం తినుకుంటూ మధ్యాహ్నం అంటున్నాం. కదా మనకు అరుసర వస్తే అబ్బా ఇక సాయంకాలం అవుతుంది ఆపేద్దాం అంటున్నాం. ఎక్కడిది? ఎక్కడ ఎక్కడ ఉంది? కాలంలో ఉందా? సంస్థాన భుక్త్యా దాని యొక్క స్వరూపంలోని అవయవాలను మానవ అనుభవిస్తూ దానిలో భేదాలను చూడండి ఎంత జాగ్రత్తగా ఎంత లోతుగా వెళ్లి స్వరూపాన్ని ఆవిర్భవించాడో. ఆయన్ని అందుకే అమ్మ వ్యాసః నారాయణః పరమాత్మ సాక్షాత్తాయం. దానిలో తెడా లేదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, నిన్న, ఇవాళ, రేపు అన్నీ ఒకటే. వేరు కాదు. ఈరోజు అంటున్నాం కదా. ఈరోజు నిన్నటికి ఏమన్నాం? నిన్న రేపు అన్నా. కదా రేపు ఏమంటాం దీన్ని? నిన్న అంటాం. మరి ఈరోజు ఇట్నే ఉంది కదా ఇదేమన్నా మారిందా? నిన్న అంటే ఎర్ర కోటు రేపు అంటే పచ్చ కోటు తెల్లవి వేసుకుందా? డ్రెస్ మార్చుకుందా బట్టలు మార్చుకుందా ఆకారం మార్చుకుందా? ఏమీ లేదు. మన అనుభవాన్ని మార్చుకొని మార్చుకున్న అనుభవాలను కాలానికి అంటగట్టి అది మారిందని చెప్తున్నారు బాబు అది ఎన్నడూ మారదు. సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తః

ఇతను అవ్యక్తుడే ఎవ్వడికి అర్థం కాడు ఎవ్వడికి తెలియడు కానీ వ్యక్త బుక్. తాను అవ్యక్తుడే కానీ వ్యక్తమైన వాడిని అన్నిటిని తినేవాడు. కదా? కాలంలో మాంధాతాచ మహీపతిహి కృతయుగాలంకార భూపో గతః. ఎప్పుడు పోయాడు కాలంలోనే. కానీ ఏమంటాం మనం పోతే ఏమంటాం కాలం చేయండండి అంటాం. ఆలోచించండి. తనిలో ఏ మార్పు లేదు. అతను దేన్ని కోరడు కానీ మనందరిని అనుభవించేవాడు ఆయనే. ఎట్టప్పుకు. వ్యక్తమైనటువంటి సకల జరాచర జగత్తును తనలో ఇముడుచుకునే వది అనేదే కాలము. అందుకే సృష్టి కాలము, రక్షణ కాలము, ప్రళయ కాలము. విడే కాలంలో అన్నీ అందులోనే కలుస్తాయి కదా? శుక్షి కాలంలో అన్నీ అందులో నుంచే బయటికి వస్తాయి. రక్షణ కాలంలో అది వేరు ఇది వేరు కనబడుతాయి. అదేం మారలేదు, పదార్థాలు వచ్చాయి సృష్టి అన్నాం. పదార్థాలు పోయాయి ప్రళయం అన్నాం. పదార్థాలు ఉన్నాయి రక్షణ అన్నాం. కానీ వాస్తవంగా పదార్థాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. సుక్షిలోనూ ఉన్నాయి. ప్రలయంలోనూ ఉన్నాయి, లక్షణాల్లోనూ ఉన్నాయి, ఉన్నదే పుట్టాయి. తతో వై సదజాయత సద్వాదం అసద్వాదం కదా అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత మనకు పెద్ద చర్చ ఈ ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా లేనిది పుడితే లేనిది ఎట్లా అవుతుంది? మరి ఉన్నది పుట్టడం ఏమిటి? పుట్టుట అంటే కనబడుట. శిశువు పుట్టాడు అంటే లేనివాడా ఉన్నవాడా? గర్భంలో ఉన్న శిశువే పైన పడ్డాడు, భూమ్మీద పడ్డాడు. దాన్ని మనం పుట్టాడు అంటున్నాం. మంచి మాట కనుట. ఏమంటారు? కన్నారంటాం. కనుట అంటే ఏంటి? చూచుట.

ఇప్పటిదాకా చూడు ఇప్పుడు చూశాను. కాబట్టి ఇది వ్యక్తపుకు సకల వ్యక్తములను ఇది అనుభవిస్తుంది విభుహు సకాలః దాన్ని కాలం అంటారు. ఇది పరమానుర్వైభుక్తే పరమానుతాం. ఈ కాలము మొదలు పరమాణుత్వాన్ని పొందుతుంది. అంటే కాలము యొక్క మొదటి స్థితి పరమాణువు అంటాం అంటే మనం గుర్తుంచుకుంటాం. పరమాణువు అంటే చెప్పాడు సతః అవిశేష భుగ్యస్తు సకాల పరమో మహాన్ అది ఎప్పుడు మొదలు చెప్పుకున్నాం కదా అది ఉన్నది దానికి ఎలాంటి విశేషము లేదు అదే పరమము అదే మహాన్ అదే పరమ అణువు అదే పరమ అనురుద్వో పరమాణుస్య మనకు కావాలేది పరమాణువు కానీ వాస్తవంగా పరమ అణువు అంటే పరమ అణువు రెండు ఉన్నాయి కదా. ఒకటి పరమాణువు ఒకటి అణువు. కాబట్టి రెండు అణువులు కలిస్తే పరమాణువు. ఎందుకంటే పరమాణువు ఒక్కటే అయితే విడదీయలేం కదా మనం. రెండు విచ్చేద ఎక్కడ చేస్తున్నావ్? ఒకదాని కాదు, రెండు కలిసి ఉంటే దాన్ని విడదీస్తున్నాం. కలిసి ఉన్న రెండిటి నుంచి ఒకటి తీస్తున్నాం తప్ప ఒకటిని సగం చేయడం లేదు, నువ్వు చేయలేవు నీకు కనబడదు. కాబట్టి రెండు అణువులే పరమాణువు. అణురుద్భౌ పరమాణువుస్యాత్ త్రచరేణుహు త్రయస్మృతః మూడు పరమాణువులను జాగ్రత్తగా వినాలి. రెండు అణువులు పరమాణువులు. మూడు పరమాణువులు త్రసరేణువు. త్రసరేణువు జారాత్క రశ్మియవగతః ఖమేవానుపతన్ అగాత్. త్రసరేణువును మనం కొంచెం గుర్తించవచ్చు అండి. చూడు చూడు ఎట్లా అంటే జారాక్క రష్మి అవగతః పొద్దున కానీ సాయంకాలం కానీ సూర్య కిరణములు కిటికీలు నుండి లోపలికి వస్తుంటాయి. కదా ఆ వచ్చినటువంటి ఆ ఫోకసులో ఆ వెలుతురులో ఏవో పదార్థాలు కొన్ని కదులు చూడడానికి కనబడతాయి అది త్రసరేణువు అండి. దాన్ని అంటారు త్రసరేణువు అని జాలార్క రశ్మియవగతః.

ఖమేవానుపతన్ అది ఆకాశాల్లో తిరుగుతుంటాయి కిందికి రావాక అనుపతన్ అఘాత్ నిజం కనబడితే పట్టుకోవద్దు కదా అది దొరకవు. పట్టుకోగలరా అండి వాటిని చూడడం వరకు ఏం లేవు ఖమేవానుపతన్ అఘాత్ కృశరేణు స్త్రికం భుంగ్తేయ కాలః సతృటి స్మృతః మూడు త్రికరేణువులను తృటి అంటారు. శతభాగస్తు వేదస్యాత్ అలాంటి నూరు తృటులు వేద అంటారు. తైహి త్రిభిహి మూడు వేదలను లవము అంటాం. మూడు లవములను నిమేషము అంటాం. ఈ మూడు నిమేషములను క్షణం అంటాం. ఈ ఐదు క్షణములను కాష్టము అంటాం. 15 కాష్టములు లఘు అంటాం. 15 లఘువులను నాడిక అంటాం. రెండు నాడికలను ఒక ముహూర్తము అంటాం. ఆరు ముహూర్తములను ప్రహరము అంటే జాము యామము అంటాం. ఇవి ఆ ఏడు జాములు ఒక యామము అంటాం. ద్వాదశార్ధ ఫలోన్మానం చతుర్భిహి తిరంగుళైహి స్వర్ణమాతైహి కృతక్షిద్రం యావత్ ప్రక్తజల పృతం. యామా చత్వార చత్వారః మర్త్యానాం అహలీవుతే. ఇలాంటి కాలమును గుర్తుపట్టడానికి ఏం చేయాలంటే ద్వాదశార్ధ ఫలోనుమానం. 12న్నర ఫలములు ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొని చతుర్భిహి చతురంగుళైహి నాలుగు అంగుళములు ఉన్నటువంటి సమానమైన నాలుగు భాగములను ఏర్పాటు చేసి స్వర్ణమాషైహి కృతచ్ఛద్రం. మాసమెత్తు బంగారు సీకులోని కొత్త భాగంతో రంధ్రం చేసి యావత్ ప్రక్త జలాకృతం అందులో నీరు కానీ ఉచిక కానీ వేసి అది మనం పైన కడితే అందులో నుంచి విసుగ దారి పడుతుంటే ఆ మొత్తం అయిపోయిన దానికి యామము అంటాడు. ధామును కొలవటానికి అది గుర్తు. కరెక్ట్ గా చెప్పాలంటే ఏడున్నర ఘడియలు. ధాము అంటే ఏడున్నర ఘడియలు. మన పాఠలో మూడు గంటలు.

ఆ రోజుల్లో దాన్ని పెట్టుకొని టైం చూసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు అది జారుతుంటే ఎంత ఉన్నది ఆ ఇంకో అరగంట ఉన్నట్టు ఉందండి. మరి ఈ గడియారాలు ఇవన్నీ లేవు. ఒకటి నీడ మా అన్న నీడ చూపి ఆయన చెప్పేవాడు. అదే ఉండేది నా దగ్గర నీకు అడిగేది ఎందుకురా నేను టైం చెప్తా నేను. మనకు పిల్లలు అని చెప్పి అడిగిపోతాం అది కొంచెం చెప్పు ఇంత అయిందిరా. నిమిషాలు దాకా కరెక్ట్ అయితది. ఒకటి ఛాయా ఒకటి యంత్రం నిన్నే యంత్రం అంటాం మనం. ఇలా చతురంగుళైహి స్వర్ణమాసైహి ఉదచ్చిద్రం యావత్ ప్రస్త జలాపృతం. చత్వారః చత్వారః మధ్యాహ్నం నాలుగు ధాములు ఒక పూట ఒక పగలు అవి రెండైతే ఒక రోజు అహని ఉభే మర్త్యానా మహనీవుపే పక్షః పంచదశాహని 15 పగల్లు అయితే అంటే రాత్ర రోజునే వస్తాయి అనుకోండి 15 రోజులను పక్షం అంటారు. ఈ పక్షములు రెండు శుక్లః కృష్ణస్య. కదా ఈ రెండు పక్షములు కలిస్తే ఒక మాసము. అలాంటి మాసములు రెండు కలిస్తే ఒక ఋతువు. ఋతువులు మూడు కలిస్తే ఒక అయనము. అయనములు రెండు కలిస్తే సంవత్సరం. ఇలా పరమాణువు నుంచి సంవత్సరం దాకా మనం కొలత ఇది కాలాన్ని. పక్షతయో సముచ్చయో మాసః పితృణాం తతు అహర్నిశం. ఈ ఒక నెల ఉందే ఒక నెల పితృ దేవతలకు ఒక రోజు అహర్నిశం. దో ఔ ఋతుహు ఆ రెండు నెలలు ఋతువు అంటాం. షట్ అయనం దక్షిణంచ పరందివి. ఇవి మూడైతే ఒక అయనము, ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణము. అయనీ చాహనీ ప్రాహుహు వత్సరః ద్వాదశ స్మృతః ఇవే మనకు 12 నెలలైతే ఒక సంవత్సరము. సంవత్సరం నృణాం పరమాయుహు మానవులకు 100 సంవత్సరాలు. పరమ ఆయువు నిరూపితం గ్రహ వృక్ష తారా చక్రస్థ పరమానువాదినా జగతు సంవత్సరావసానేన పర్యేతి అనిమిషో విభు

ఈ కాలమే ఈ పరమాత్మే అనిమిష రెప్పపాటు వేయని పరమాత్ముడు. మనం రెప్ప వేస్తాం కానీ ఆయన మాత్రం. ఏ శనగ తెప్ప వేయకుండా జాగ్రత్తగా పెడుతుంటాడు. ఆయన తెప్ప వేస్తే అంతే సంగతి ఇంకెప్పుడు పని చేయముంది. అందుకే అనిమిషో విభుహు రవ్వా లేని స్వామి సంవత్సరావసానేన పర్యేతి. మొదలు కాగానే మళ్ళీ తిరుగుతుంటాడు మళ్ళీ చక్రం మళ్ళీ చక్రం మళ్ళీ చక్రం. ఆ తిరుగుతున్న కాలానికి మాత్రం నో రెస్ట్ మనకు రెస్ట్ కావాలి. అదే అంటాడు. పగలు రాత్రి నువ్వు కనపడతావ్ దానికి రెస్ట్ ఏది పాపం. ఆయనకు రెస్ట్ ఏది. సూర్యునికి రెస్ట్ ఏది కాలానికి రెస్ట్ ఏది అందుకే పర్యేటి. అనిమి సహా రెప్ప వేయకుండా చూస్తాడు. ఇది దీని మనం సంవత్సరము, పరివత్సరము, విడావత్సరము, అనువత్సరము, వత్సరమని సంవత్సరాన్ని. ఐదు రకం కొత్త జ్యోతిష్యం ఉందనుకో ముందర వస్తుంది అది. ఐదు రకాలుగా చెబుతారు. సృజ్య శక్తిహి ఉరుధా ఉచ్ఛవసయన్ స్వశక్త్య ఈ మహానుభావుడు సృజ్య శక్తి అంటున్నాడు. సకల చరాచర జగత్తును సృష్టించేటువంటి అమోఘమైన శక్తి ఉన్నటువంటి మహానుభావుడు అతను ఉరుధా ఉచ్ఛసేన్. ఒకసారి నిట్టూర్పు లాగా విడుస్తూ మళ్ళీ తీసుకుంటుంటే కాలమే కదా నిట్టూర్పు అంటే ఏమిటి? కాలం చేసుకొని స్వశక్త్య పూస అభ్రమాయ దివి ధావతి భూత భేదాః ఈ మహానుభావుడే ఆయా ప్రాణుల భేదంతో, ఆయా భూతముల భేదంతో, ఆయా లోకముల భేదంతో స్వామి. రామతి తిరుగుతూ ఉన్నాడు. కాలాఖయ ఎలా అడుగుతున్నాడు అంటే కాలం అనే పేరుతో తిరుగుతున్నాడు. గుణమయం కృతభిహి వితన్వన్ ఈ కాలం ఏం చేస్తుందంటే ఆయా పదార్థాలకు ఆయా గుణాలను జోడిస్తుంది. మన తప్పేం లేదు. కోపం రావద్దు అని మనం ఏం చేస్తాం ఆయన సమర్భన పడేస్తే?

కాదమండి, నా దగ్గర తమస్సు ఇంజడ్ చేస్తాడు. ఆ కోపం వచ్చేస్తుంది. సత్వం చేస్తాడు, పరమ శాంతంగా ఉంటుంది. రజస్సు చేస్తాడు, ఈ కోరికలు కూర్చోతూనే ఉంటాయి. కలిపేవాడు ఆయనే. జోడిస్తుంటే మనం చెప్పాం కదా చెప్పాం కదా జోడిస్తూ ఉంటే మనం ఆడలాడుతుంటాం. ఇదంతా నాకు కోపం వచ్చింది నాకు తాపం వచ్చింది. నీకు ఏది రాదు ఆయనే కీ ఇవ్వకుంటే ఏది రాదు. కారాక్షయ గుణమయం కతుభిహి వితన్వన్ తత్మయి బలిం హరత. వత్సర పంచకాయ ఇలా మనము ఆయా గుణములతో ఆయా పనులు చేస్తూ యజ్ఞములని, యాగములని, దానములని, ధర్మములని. మన నిత్య జీవనంతో మనం అందరము ఎవరిని పూజిస్తున్నాము అంటే కాల పురుషుడిని పూజిస్తున్నాము. భగవంతుడిని ఒప్పుకునే వారు కానీ ఒప్పుకోని వారు కానీ కాల పురుషుడిని పూజించని వారు ఎవ్వరూ లేరు ఉండరు అంటే. విదుర ఉవాచ పితృదేవు మనుష్యానాం ఆయుత్పరమిదం స్మృతం పరేశాంగతిమాత్యత్స్వ యేస్యుః కల్పాత్ బహిర్విధః స్వామి ఇది చెప్పారు మీరు బాగానే ఉంది. ఆయుష్షు అన్నారు, నూరేళ్లు అన్నారు, ఇంకేమో అన్నారు. ఈ కల్పములో ఉండే వాళ్ళకి ఇది వస్తుంది, తర్వాతే వాళ్ళకి. కల్పాష్ ఉన్నారు కదా, మరి వాళ్ళ యొక్క ఆయుధా ఏమిటి చెప్పండి మాకు? భగవాన్ వేద కాలస్య గతిం. భగవతో నను విశ్వం విచర్షతే ధీరాః యోగరాధ్యేన చక్షుతా ఈ ప్రపంచం యొక్క స్థితిని ధీరులు అంటే యోగము కలవారు యోగజ్ఞానము కలవారు యోగశక్తి ఉన్నటువంటి వారు ఆ యోగ చక్షువుతో ప్రపంచం యొక్క అన్ని స్వరూపాలను చూడగలరు. మాలాంటి వాళ్ళు చూడలేం కాబట్టి స్వామి మాకు వారి స్వరూపాన్ని గురించి కూడా. గోరించవలసింది. కల్ప బహిరిదః భగవాన్ వేద అంటే కృతం త్రేతా ద్వాపరంచ కాలిచ్ఛ చతుర్యుగం మొత్తం చెప్తున్నాను కాలాన్ని గురించి వచ్చింది కదా ఇప్పుడు విభాగం ఎలా చేయాలంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇవి దివ్యైహి ద్వాయవిరి వర్షైహి సావధానం నిరూపితం. ఈ నాలుగు యుగములు కలిసి ఎంత ఉంటాయి అంటే 12 వేల దివ్య సంవత్సరం. మనవి కావు.

12000 దివ్య సంవత్సరములు. అలా నాలుగు గాలి కలిపితే 12000 దివ్య సంవత్సరములు. అలా చేసుకుంటే సావధానం నిరూపితం. చత్వారి త్రీణి ద్వేచ ఏకంచ. అంటే 4000, 3000, 2000, 1000. కృతయుగం 4000, త్యదాయుగం 3000, ద్వాపర యుగం 2000, కలియుగం 1000 అంటే దివ్యం. కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాని ద్విగుణాని శతానిచ అంటే దీనికి రెక్కింపు శతాలు అంటే ఏమిటి 4800 దివ్య సంవత్సరాలు కృతయుగము 3600 దివ్య సంవత్సరాలు శ్యేతాయుగము. 2400 సంవత్సరాలు ద్వాపర యుగము. 1200 అంటే 1200. 1200 సంవత్సరాలు ద్వాపర యుగము. అదిపోయాయా? 12 అయ్యాయా? మనం ఏం తెలియదు. కదా ఎనిమిది ఆరు నాలుగు ఓ రెండు 14, 18, 20 రెండు వేరు ఇవి 10, 12 వేరు. ఇలా దాశభీహి వర్షైహి సంఖ్యాతాని సహస్రాని ద్విగుణాని శతాని చ సంధ్యా సంధాంశయోహంతరేన యః కాలః శత సంఖ్యయోహో తమేవాహు యుగం తజ్ఞాః యత్ర ధర్మః విధీయతే ఇప్పుడు ఏం చేయాలి? ఆ కొత్త ఎందుకు అని అడిగారు. 4000 అనకుండా 4800, 3600, 2400, 1200 ఇవెందుకయ్యా అంటే అదే ప్రధానం అన్నారు. కరువు కంటే కొత్తరే ముఖ్యం. అంటే ఆ వందలు ఉన్నాయే వాటిని యుగ సంధి అంటారు. అది సంధి. 4000 అయిపోగానే సంధి మొదలవుతుందన్నమాట. అసలు వాస్తవంగా దానికి పేరు యుగం అని. యుగం అంటే సంధి, జంట రెండు కదండీ. రెండు కలయుగం, యుగం అంటే ఏమిటి జంట కదు? అంటే ఇది అయిపోతూ ఉన్నది అది రాబోతూ ఉన్నది. సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు ఉదయించబోతున్నాడు. దాన్ని ఏమంటాం? సంధ్య అంటాం. సంధి అలాగే కృతయుగం అయిపోతూ ఉన్నది, త్రేతాయుగం రాబోతూ ఉన్నది. త్రేతాయుగం రావడానికి రిహార్సలు ఆ చివరి 800 సంవత్సరాలు అన్నమాట.

దశాలం రా దా మరి. కాబట్టి ఆ వందలు ఉన్నాయే వాటిని సంధికాలం అంటారు. వాస్తవంగా దానికే యుగమని పేరు. సంధికే యుగమని పేరు. కానీ ఏ యుగం మనం చెప్పుకుంటున్నామో దాన్ని మొత్తం అదే పేరు చెప్తున్నాం మనం. అది మనకేం మనకేం మనం ఉంది అప్పుడే కదా. మనందరం వచ్చేది ఎప్పుడు? సంధికాలంలో వచ్చేది. సంధికాలంలోనే కాబట్టి మనకు అదే పేరు పెట్టుకుంటున్నాము. సంధ్యాంసయో అంతరేణ యస్కానాస్తత సంఖ్యయో తమేవాహుర్యుగం తజ్ఞా యత్ర ధర్మా విధీయతే ఆ యుగమనే పేరుతోటే ఆ యుగములోనే. ధర్మము కూడా విధించబడుతున్నది. ధర్మ చితుత్పాత్ మనుజాన్ కృతే సమనువర్తతే. కృతయుగంలో ధర్మము నాలుగు పాదములతో అనుసరిస్తుంది. సైవ అన్యేషు అధర్మేన వ్యేతి పాదేన వర్ధత ఇతర యుగాల్లో ఈ ధర్మం తగ్గుతూ ఉంటుంది. అధర్మం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొద్ది ఒక్కొక్క పాదం అధర్మం పెరుగుతున్న ఒక్కొక్క ధర్మం యొక్క పాదం తగ్గుతుంది. వర్ధత త్రిలోక్యాయుగ సాహస్రం బహిహి ఆబ్రహ్మణో దినం. ఇలాంటి మహాయుగాలు అన్నామే, వెయ్యి యుగాలు అన్నామే, ద్వియుగాలు అన్నామే ఇవి ఇవి సహస్రం. అంటే నాలుగు యుగములు ఒక వెయ్యి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. వెయ్యి సార్లు నాలుగు యుగాలు అంటే ఏమర్థం? నాలుగు వేల యుగాలు. చతుర్యుగ సహస్రేషు బ్రహ్మణః దినముచ్యతే. కృతత్రేతా ద్వాపర కళయుగము అనేటువంటి నాలుగు యుగములు వెయ్యి సార్లు తిరిగితే ఆయనకు ఒక పూట అమ్మ పడుకుందాం అని ఆవరిస్తాడు. ఆయన ఆవరించగానే మనందరం స్వస్తి ప్రజ వెళ్ళిపోదాము అన్నమాట. దినం తావత్యేవనిచా మళ్ళీ మళ్ళీ నాలుగు వేల యుగాలు ఆయనకు రాత్రి తాత ఎన్ని మీరతి విశ్వసురుకు. ఆ పరమాత్మ కళ్ళు మూసుకుంటాడు. నిశావసాన ఆరబ్ధః లోక కల్ప అనువర్తతే తెల్లవారుధాము మొదలైంది అంటే మళ్ళీ సృష్టి మళ్ళీ లోకము ప్రారంభమవుతుంది. యావద్దినం భగవతః మనోను భుంజం చతుర్దశ.

బ్రహ్మ యొక్క పగటి పూట 14 మంది మనువులు ఈ ప్రపంచ తన ప్రతినిధిగా పరిపాలిస్తారు. ఒక పూట అంటే అర్థం ఏమిటంటే 14 మంది మనువులు ఉంటారు. 14 మంది మనువుల కాలం అంటే ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు కొంత చిల్లర అనుకోండి. 70 మహాయుగం అంటే నాలుగు యుగాలు చెప్పాను కదా. 70 యొక్క మహాయుగాలు ఎన్ని అయ్యాయి? ఏడు, నాలుగు, ఏదో ఎప్పుడైనా మనం విభాగం చేసుకొని వస్తే సరిపోతుంది అక్కడ. ఈ ప్రకారంగా ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు చిల్లర. హిరణ్యకశ్యపుడు ఒక మనవంతర కాలం పరిపాలించాడు. 71 మహాయుగాలు పరిపాలించాడు. అంటే 7 నాలుగు 28 కదా, 284 యుగాలు పరిపాలించాడు. నిందరు భరించారు ఇంతకాలం. కదా మనం అదృష్టం అవుతున్నాం. ఒక్కోడు కొద్ది కాలమే ఉంటున్నాడు. వాడొక్క ఇంతకాలం ఉన్నాడండి. అందువల్ల మనవంతరాణి చతుర్దశ సంసము కాలం మనుర్పుంక్తే సాధికాం చెప్తున్నాడు ఏక సప్తతిం. 71 యొక్క మహాయుగాల కొసరు కొసరు ఉన్నారు కదా దానితోటి ఒక్కొక్క మనువు తమ తమ కాలముగా తాను తీసుకొని అనుభవిస్తారు. మనవంతరేషు మనవః తద్వంశ్యా ఋషయః మనువంతరం అంటే ఏమిటయ్యా అంటే మనువులు ఉంటారు, మనుపుత్రులు ఉంటారు, ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు. అలాగే పరమాత్మ యొక్క అవతారం ఉంటుంది. ఈ ప్రతి మనువంతరంలో ఐదు ఉంటాయి. మనువులు, మనుపుత్రులు, సప్తఋషులు, దేవతలు, స్వామి యొక్క అవతారం. ఇది ప్రతి మనువంతరంలో తప్పదు. ఒక పూటలో పద్నారు మంత్రాలు. అంటే స్వామి పద్నారు మంత్రాలు ఇచ్చుకోతారు భగవాన్. అంటే ఆయనే మనం ఒక పూటలో 14 తిరుగుతాం కదా ఎక్కువ తిరుగుతాం కదా బయటికి ఆయన అట్లా వచ్చిపోతారు కదా. అలా భవంతి జైవ యుగపతు సురేశాస్యానుయేశతాన్ ఏడు దైనందినస్తర్గ ఇది ప్రతి సాయంకాలం కాగానే. కళ్ళు మూసుకున్న స్వామి ప్రళయం ఏర్పడుతుంది అన్నాం. తెల్లవారు సమయం మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఇది ఏం సృష్టి అంటే ఇది ఇది నైమిత్తిక సృష్టి అంటాం. దీన్ని దైనందిన సృష్టి అంటే ఇది నిత్య రోజు రోజువారిగా నిత్య కార్యక్రమం అన్నమాట. డైలీ డైలీ డ్యూటీ అంటాం కదా ఇది బ్రహ్మకు రోజు డ్యూటీ అన్నమాట.

ఆయన ఆయన పడుకుంటాడు, పొద్దున ఆయన లేస్తాడు. ఆయన పడుకుంటే మనం పడుకుంటాం. ఆయన లేస్తే మనం లేస్తాము అన్నమాట. తీయను పితు దేవానాం సంభవః యత్ర కర్మసి. ఈ మన్వంతరాల్లో, ఈ యుగాల్లో పశువులు, పక్షులు, నరులు, పుతృ దేవతలు, దేవతలు, రాక్షసులు లాంటి వాళ్ళందరూ పుడతారు. ఎలా పుడతారు? కర్మభీరు. వారు చేసుకున్న కర్మలతో వారు పుడతారు. మనువంతరేహి భగవాన్ విభ్ర సత్వం స్వమూర్తిభిహి పరమాత్మ కూడా తన యొక్క ఆకారంతో ఒక రూపాన్ని ఏర్పరచుకొని మనువాదిభిహి ఇదం విశ్వం అవతి. పరమాత్మే తన దివ్య తేజస్సును మనువులలో చేర్చి వారితో ప్రపంచాన్ని పరిపాలింపచేస్తాడు. న్యాయంగా పరిపాటించేది ఎవరంటే స్వామి అవతి అతనే కాపాడుతాడు. మనువాది తమో తమో మాత్రం ఉపాదాయ ప్రతి సమృద్ధ విక్రమః ఈ మహానుభావుడే తమోగుణాన్ని తీసుకొని మొత్తం ప్రపంచాన్ని ప్రతి సమృద్ధః ప్రళయం ఏర్పరుస్తాడు. కాలేన అనుగతాశేషాస్తే తూష్ణీం దినాశ్చయే. కాలమును అనుసరించి సాయంకాలం కాగానే స్వామి రెస్ట్ తీసుకుంటాడు. తూష్ణి మాత్య ఏమీ చేయడట. అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. తదయ అనోపిధీయంతే లోకాః భూరాదయస్రయః ప్రతి పూటకు 14 లోకాలు పోవు. ఒక మూడు లోకాలు. భూహు భువః స్వః ఈ మూడు లోకాలు ప్రతి సాయంకాలం పోతాయి, ప్రతి ఉదయం వస్తాయి. తక్కినవి మాత్రం మహా ప్రళయంలోనే పోతాయి. అందుకే మనందరం ఏమనుకోవాలంటే రసాతలము, అతలము, సుతలము ఉన్నామనుకోండి. మహాప్రళయం దాకా ఉండొచ్చు. బ్రహ్మకు ద్విపరార్థ అవతానం అంటాం కదా, బ్రహ్మకు దూరే దాకా ఉండొచ్చు. ఎవరో అన్నారు ఇక్కడ ఉండొచ్చు కదండీ, ఆ ఉండొచ్చు అయ్యా.

తను మాట చెప్పనా అన్నారు. నూరేళ్లకి ఇంత ప్రళయం సృష్టిస్తున్నాము, ఇంకా అన్ని ఏళ్ళు ఉంటే ఏం చేస్తాము? వద్దురా బాబోయ్ ఇప్పుడు పోదాం అనుకుంటున్నాం కదయ్యా, మరి ఉంటావా? అవునండి తప్పు తప్పు అని ఉండొద్దు అనుకుంటున్నా పోతా అన్నారు. రెండు రకాలు చెప్తుంటారు అలా నిశాయం అనువృత్తాయం నిర్మూత్య శశిభాస్వరం త్రిలోక్యాం దహ్యమానాయం శక్య సంకర్షణాజ్ఞం ఇప్పుడు. ప్రళయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సాయంకాలం అయిందంటే నిర్ముక్త శశి భాస్కరం అట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోతాయి. ఆ సమయంలో మనకు యాంచి ఊష్మణ మహర్లోక సంకర్షాగ్నిన కింద ఉంటాడు. ఆయనే సంచారుతున్నాడు. ఆయన అంటారు ఆది దేవుడని. ఈ మహానుభావుడు క్రింది నుంచి తన వెయ్యి పడయల నుంచి విషజ్వాలు పైకి చిమ్ముతాడు. పై నుంచి సూర్య 12 మంది సూర్యులు తమ అగ్ని జాలను కిందికి పెడతారు. ఈ మధ్యన ఇంకో ఆయన ఉన్నాడు కదా ప్రళయ కాలకుడు శంకరుడు ఆయనే మూడవ కన్నుతో మధ్య నుంచి ఆయన పడేస్తాడు. పై నుంచి ఒకడు, కింద నుంచి ఒకడు, మధ్య నుంచి ఒకళ్ళు ఇలా చేస్తే ప్రపంచం మొత్తం మీరు చెప్తారు మనకు దగ్ధ గోమయ పిండవత్ బాగా కాలిన పిడకలా అయితుందట. తరమనకిరా యాంచి ఉత్పణ మహర్లోకాద జనం భృగువాదయః అర్జితాః ఇప్పుడు ఈ వేడితో భయపడి తక్కిన వారందరూ వేరు వేరు లోకాల వాళ్ళు జనోలోకానికి వెళుతారు. రావ త్రిభువనం సద్యః కల్పాంతే దితి సంధవః అన్ని సముద్రాలు ఒక్కసారి ప్రావయంతి ఉప్పొమ్ముతాయి. అగ్ని వచ్చేసింది, బూడిద చేసేసింది. అది ఏమైనా మిగులుతుందేమో అని సముద్రాలు వచ్చేసి మొత్తం ముంచేశాయి. తాళకు అంతస్త తస్మిని తల్లిలే ఆస్తే అనంతాసన అది అప్పుడు అమ్మ నా ఇల్లు నాకు వచ్చిందని స్వామి ఆ నీటిలో. అనంతాసనః అది పడుకొని హాయిగా స్వామి నిద్రపోతాడు అంటే ఆయనకి ఇది పడక అన్నమాట. పడుకోవాలంటే నీళ్ళు బాగా ఉండాలి కదా ఇవి ఉన్న సరిపోవు ఈ మూడు లోకాలను బూడి తీసేసి ఆ బూడి నీళ్ళలో కొట్టేసి అందులో తాను కూర్చొని అది హాయిగా పడుకొని

ఉంటాడు. మళ్ళీ ఈ మహానుభావుడే మళ్ళీ పక్కకు జరిగి వాటిని సృష్టిస్తాడు. ఇలా చేసి జోగ నిద్ర నివీతాక్షః తూయమానః జనాలయైహి జనలోకం వాళ్ళందరూ జనలోకం ఉంటారు కదా జనలోకంలోని వాళ్ళు ఈ స్వామిని స్తోత్రం చేస్తుంటారు ఏవం విధైహి అహోరాత్రైహి. కాలగత్య ఉపలక్ష్తితైహి ఇలా పగలు రాత్రి అనేటువంటి చేజంతోటి ఉన్నటువంటి కాలమును అపస్థితి నివాస్యాపి పరమాయుహు వయస్యతం ఈ బ్రహ్మ కూడా పరమాయువు నూరు సంవత్సరములు వయస్యతం యదర్ధమాయస సస్య పరార్థమభిధీయతే బ్రహ్మకు 50 ఏళ్లను మనము పరార్థము అంటాం. బ్రహ్మ వయస్య ఎంత అంటే ద్విపరార్థము అంటాం. పరార్థం అంటే 50 ఏళ్ళు ఎవరికీ బ్రహ్మకు ఇది పరార్థం. పూర్వ పరార్థ అపక్రాంతః అపరోజ్య ప్రవర్తతే నాయనా ఇప్పటికి బ్రహ్మకు ఒక 50 ఏళ్ళు గడిచాయట. ఇప్పుడు 51 ఏడు ప్రారంభమైంది ప్రవర్తతే పూర్వస్యాదో పదార్థస్య బ్రాహ్మో నామ మహానభూత్. పూర్వ పదార్థంలో బ్రాహ్మ కల్పము ఏర్పడినది యత్రావత్ బ్రహ్మ శబ్ద బ్రహ్మేతి యంబుదు ఆ బ్రహ్మకే పేరు శబ్ద బ్రహ్మ అని. తస్త్రీల ఆంతే కల్పోహోతు యం పాద్మో అభిజర్చతే దాని తర్వాత వచ్చిన కల్పం కల్పం పేరు ఏంటంటే ఇది ఇది పాద్మ కల్పము అంటాం. యత్ హరేహ నాధి శరతః ఆసీత్ లోక సరోహమ్. పరమాత్మ యొక్క నాభి నుంచి లోకం అనేటువంటి పద్మమావిర్భవించింది. అయన్ త్రయతః కల్పః త్వితీయస్యాపి భారతాత్ అని ఇప్పుడు చెప్పాం కదా. బ్రాహ్మ కల్పం చెప్పాం, పాద్మ కల్పాన్ని కూడా చెప్పాం. వారాహ ఇది విఖ్యాతః యత్రాకి సుకరోహరి తర్వాత కల్పం పేరు వరాహ కల్పం అంటాం. పరమాత్మ సుకర రూపంలో వస్తాడు. కాలోయం త్రిపనార్ధాక్షః నిమేష ఉపచర్యతే ఇలా. వివరార్ధ కాలము అంటే బ్రహ్మకు నూరేళ్ళు అయిపోతే స్వామికి ఒక రెప్పపాటు కాలమని అనుకోవచ్చు. ఎవరో ఉపచర్య మనకేదో గుర్తుండాలి కాబట్టి మాట చెప్తున్నామన్నమాట. బ్రహ్మ యొక్క నూరెళ్ళు పరమాత్మకు ఒక రెప్పపాటు లాంటిది అంటాడు. ఉపచర్యతే.

దివిరావృతః ఇలా కాలోయం పరమానువాదిహి దివరార్ధాంత ఈశ్వరః ఇదే మనకు దివరార్ధము పరమానువు నుంచి దివరార్ధం దాకా ఉండేటువంటిది కాలము పరమాత్మ నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరః ధామమానినాం అలాంటి పరమాత్మను ఎవరు? శాసించలేరు, తెలియలేరు. వికారై సహితః యుక్తైహి విశేషాదిభి ఆవృతః అన్ని వికారాలు, అన్ని విశేషాలు అతనితో కలిసి ఉంటాయి. అతనికి ఏది అంటదు. అతనికి ఏమున్నాయో మనకు ఏమి తెలియదు. ఆండకోశః బహిరయం పంచాసత్ కోటి విస్తృతః మనకు అవైనటువంటి ఈ భూమండలం ఉందే బ్రహ్మాండం అంటాం కదా బ్రహ్మాండం యొక్క ఈవరి భాగం ఉందే బహి ఆండకోశం దీని యొక్క విస్తీర్ణం. యాభై కోట్ల యోజనములు. యోజనం అంటే 12 కిలోమీటర్లు. ఎవడు యాభై కోట్ల 12 అంటే ఎంతో చూసుకోండి. ఇక్కడ 12 600 కోట్లు అన్నమాట. 600 కోట్ల భాగము. ఇలా దశోత్తరాధికైహి యత్ర ప్రవిష్తః పరమాణువత్ ఇది ఒక భూమి యొక్క కొలత ఇక్కడి నుంచి భువర్లోకము, సువర్లోకము, మహాలోకము ఉన్నాయి కదా అవి భూలోకం కంటే 10 రెట్లు వెట్టింపు భువర్లోకం. దానికంటే 10 సువర్లోకం, దానికంటే 10 మహా మలజనః మళ్ళీ తపః సత్యం. అలాగే క్రింద ఉన్న లోకాలు 20 రెట్లు ఎక్కువ. 50 కోట్లు భూలోకం అయితే అతలం అనేది ఉందే దీనికి 20 అంటే 1000 కోట్ల ఎంత 50 కోట్లు 1000 కదా 1000 కోట్లు అన్నమాట మళ్ళీ దానికంటే 20, 20 వేల కోట్లు అట్లా ఉంచుకోవాలి. లక్ష్యతే అంతర్గతస్యాన్యే కోటిసః అంధరాశయాః ఇలా మనకు ఇలా కోట్ల కోట్ల కోట్ల గజం ఉన్నటువంటిది ఒక బ్రహ్మాండము అంటాం. ఈ సృష్టిలో ఇలాంటి బ్రహ్మాండములు అనంత కోట్లు ఉన్నాయి. ఒక కోటి కాదు. అనంత కోటి అందుకే స్వామికి ఏం పేరు? అనంత కోటి బ్రహ్మాండ నాయక. మీరు చెప్పింది ఒక బ్రహ్మాండం గురించి కొంచెం చెప్పామండి. ఇలాంటి బ్రహ్మాండములు అనంత కోట్లు ఉంటాయి అచ్చతే. అంతర్గతస్యాన్యే కోటిశః అండరాశయః అవి అండరాశులట. బ్రహ్మాండముల గుంపులు కోట్లు ఉంటాయట అండరాశయః తదాహుహు అక్షరం బ్రహ్మ. ఇవన్నీ దాచుకున్న స్వామికి ఏం పేరండి అంటే అక్షరం.

తన్నే బ్రహ్మ. అలా సర్వకారణ కారణం ఇతను అన్ని కారణములకు కారణము. విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః అతనికే మహానుభావుడు, మహాపురుషుడు, పరమపురుషుడు. శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు ఇలాంటి పేర్లతో చెప్పుకుంటాం. అతను పరమాత్మ, అదే పరంధామమని కాలము యొక్క స్వరూపాన్ని కూడా వివరించుకున్నాం. ఏకాదశ అధ్యాయం అయ్యా మళ్ళీ పునః రేపు కూడా ఉందా కంటిన్యూ ఆగమట బ్రేకా? ఆ? కార్యక్రమం ఉంది కదా మళ్ళీ ఎప్పుడు మరి? మేము వచ్చిన తర్వాతనా? ఇవాళ మూడు కదా. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది తొమ్మిది నాడే వెళ్తాం. జూన్ తొమ్మిది బయటికి వెళ్తాం. ఈ లోపు ఉందా మళ్ళీ వచ్చినా చెప్పుకున్నాం. ఇవాళ ఏంటి? అంటే శని, ఆది, సోమ, మంగళ, బుధ. ఏడు ఐదు ఐదు ఐదు ఐదు మూడు కదా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బుధవారం ఉంటది ఎనిమిది ఏడు బుధవారం ఎనిమిది ఏడు బుధవారం ఆ అది అది పడకుండా మరి నెక్స్ట్ ఏది చెప్పుకున్నా అవుదా? చూడండి మీరు ఎప్పుడు వచ్చినారు? నైన్త్. నైన్త్ కి ఆల్రెడీ ఇక్కడ బుక్ వచ్చేసింది. అబ్బాయి వచ్చేసాడు, ఇద్దరు వచ్చారు పిల్లలు. మరి తర్వాతనా? ఆ? వస్తే వస్తుందని తెచ్చుకున్నాను. ఏ మళ్ళీ ఏ అంటే ఎన్నో తారీకు మళ్ళీ బుధవారం ఇంకొక అధ్యాయాన్ని తీసుకుంటే. మనందరం సృష్టి పేరు అని పరిష్కారం ఉంది. సృష్టి పేరు అంతా వస్తుంది. సృష్టి పేరు విశేషంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తా సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Salutations to the eternal feet of Rama. Taking shelter at the feet of the supreme Lord, I offer my salutations. O mother, O mind, the Guru is everything - by His discipline alone we proceed. Salutations.

Salutations to Pada-Guru. Dear devotee-friends, the Supreme Being revealed His divine form to Brahma, instructed him in the secrets of creation, and thus equipped him. Now Brahma begins the process of creation.

O most excellent among all the learned, I ask you now about all the topics I have asked before - 'taan vadassva aanupuurviyena chindhinah sarva samshayanm' - answer my questions in order and dispel all my doubts.

One may forget what the Guru said. But one must not forget what questions the Guru asked. That is why 'prashnaan hridishthaan' - the questions kept in the heart. He remembered what was asked.

When there is wind, it moves. In reality, both exist - water is there in the lotus stalk. So water flows in waves. Wind is present. Due to these two, the one sitting there - the lotus - moves.

Seeing the lotus move due to the power of his resolve and tapas - 'kampitaan tapasaa sedhimaanena vidyayaachi aatma samsthayaa' - because he performed great tapas, that tapas-power grew and with the knowledge gained through it...

After drinking both the water and the wind, the lotus that appeared outside was seen by Brahma. But not just the lotus - 'tad-vilokya viyad-vyaapi pushkara...' - the vast lotus spread across space.

Brahma, impelled by the will of the Supreme Being, entered into that lotus-chamber (garbha) - that womb - and the great one entered it and divided the 'Ekam vyabhaankshituru dhaa tridhaa bhaava...' - the one into many, into three.

Bhogyam (what is enjoyed), Bhogopakara�am (the instruments of enjoyment), Bhogasthanam (the place of enjoyment). That is why: 'Ekam purudhaa vyabhaanksht' - what was one, that is the place of enjoyment - was divided into many. Into three sections.

But could Brahma, entering this lotus, actually create such an enormous and intricate universe with all its distinctions? How did he do it? Through what power?

'Yadhaatma bahuuruupasya hareh adbhuta-karmanah kaalaakhyam lakshanam brahman yathaa varnaya nah prabho' - about the many-formed, wonder-performing Hari, please describe to us what is called Kaala (Time), O Lord.

In the Vedas, in the cows, in the Brahmin community, in the position of dharma, in devotion to Me - as long as He is present, there is life. Without Him things perish. Now, should I come? The question arises.

Without this, we feel nothing can proceed at all. Meaning, this is primary (pradhana). The Lord infuses the three gunas into this pradhana - through His own resolve, He enters pradhana (primordial nature) and stirs the three gunas.

In Prakriti are the three gunas: Sattva, Rajas, and Tamas. The Lord enters into Prakriti filled with these three gunas without touching them. Because He knows exactly when to make which guna predominate.

The great one who causes the most astonishing deeds to be performed - that is why He says: 'Liilayaa nirvisheshahah apratishtithah' - without attributes, without fixed location - this is nirvishesha. Meaning, He transcends earth and all elements.

With invisible form, with immense influence, with wondrous nature - Time divided (paricchhinnam) all this, separated everything. Everything was a single undifferentiated mass before. Now differentiation begins.

One thing must be carefully noted. Whatever we see here and now - this same thing appeared before. This same thing will appear after. This appearance - this form - is not a new creation.

There is no matching example - because this concerns the heart. Nature (svabhaava) refers to the heart. Is this person's heart his own? It may be his father's, his grandfather's - as people say: 'just like his grandfather.'

Without these, creation cannot happen. Time (kaala) is needed, material (dravya) is needed, quality (guna) is needed. We made a pot. What was needed to make it? Material (clay), its qualities, and the time taken.

This second creation - from Mahat-tattva arises Ahankara-tattva - 'Itiiyastahama yatra dravya-jnaana-kriyaadayah' - from this Ahankara arise the organs of knowledge, organs of action, and the five elements.

The power of seeing - that is what we call an indriya. The eye is separate; the power of seeing is separate. So the material is separate, the indriya is separate, and the one who drives it - the presiding deity (adhishthana-devata) - is also separate.

They asked: 'Are you one who sees the Lord?' 'Where? The eyes don't allow it.' It's not the eyes - the Lord decides whether to be seen. You said 'not visible' - if that is the case, what happens when He does appear?

What does each receive? The Supreme Being, having taken on Rajas-guna, grants that Rajas quality to those who receive from Him. That quality does not come from elsewhere - only what He has will come. The Lord accepts gunas and distributes them.

Second is Oshadhi (medicinal herbs), third is Lata (creepers), fourth is Tvaksaara (those whose bark is primary), fifth is Virudh (shrubs). And sixth is Druma - Druma means trees. These are all...

As soon as the banana fruits, we cut it down. When Rama was born, Sita was sent away. Similarly, Vanaspati, Oshadhi, Lata, Tvaksaara, Virudhah, Druma - 'utsotasah' - they are all 'inner feeling' types of beings.

No other animal can survive there. What animal? Even grass doesn't grow there, it is said. When we walk a path for a month, grass doesn't grow on that path because of the merit of those who walk it. Such is the spiritual potency.

We call it 'santara-gaadida' (donkey). And similarly 'banjiri' - one can recognize 'banjiri' from the name. Similarly: Kharah, Ashvatarah, Gaurah, Sharabha, Chamari-tathaa - these are single-hoofed animals.

That is our own nature - 'Rajotikaah karmapaaraah duhkhe cha sukhamaanina' - those dominated by rajas are action-oriented; even in suffering they consider themselves happy. They live for desires and the work done for those desires brings suffering disguised as happiness.

'Dashete vijura-aakhyaata saargaaste vishva-srikritaah' - who created all these? 'Vishva-srit' means Brahma created these. 'Atahparam pravakshyaami vamshanu manvantaraani cha' - next I will describe the dynasties and Manvantaras.

Therefore now: 'Charamahaa sadviseshaanaam anekah asanyutassadaa' - this (Time/Kaala) is never joined with any single thing alone. It is everything. Not just one - Time causes all things.

In this form alone does anything become - nothing else is seen. What this means is: in terms of form, there is no change in Time itself. Change in objects - Time causes that. That is why...

'Nunaaam aikyabhramo yatah, sataiva padaarthasya svaruupaavashithasya yat kaivalyam parama mahaan avisheshah nirantarah' - such is the profound depth this analysis reaches. How deeply can our intellect penetrate to understand?

We understand Time through our experience of its portions. That is, we wake up in the morning - sleep has gone, wakefulness has come. 'Mother, it seems like dawn!' - through such transitions we perceive time passing.

He (Time/Kaala) is the unmanifest (avyaktah) - incomprehensible to anyone - yet He is the manifest consumer (vyakta-bhuk). He Himself is unmanifest, yet He consumes all manifested things. In Time - even the great Mandhata...

Only up to this point can we see; now we see this. Therefore Time experiences all manifest things - 'vibhuh sakaalah' - Time is all-pervasive. 'Paramaanu vibhukte paramaanu...' - from the supreme atom to the supreme extent.

'Khamevaaanupatan' - they float in the sky. Coming down, 'anupatan' - following their path. If truth is seen, don't try to grasp it - it cannot be caught. Can you catch them? Seeing them is enough.

In those days, people used to track time with water clocks (jala-ghadikaa). How did they do it? As water dripped out, they could tell: 'looks like another half-hour remains.' Without these clocks - there was one method...

This Kaala - this Supreme Being - is 'animisha' - the unblinking Lord. We blink our eyes; but He does not. Without blinking, He watches carefully over all. If He were to blink once, everything would end.

No, He injects Tamas into me and anger comes. He introduces Sattva - perfect peace prevails. He introduces Rajas - desires keep mounting. He mixes them - producing various states in creatures.

12,000 divine years. Adding up four yugas gives 12,000 divine years. 'Chatvaari triini dve chaika' - 4,000, 3,000, 2,000, and 1,000 - these are the divine year counts for Satya, Treta, Dvapara, and Kali yugas respectively.

That is why what we call those hundreds (sandhis) are the junction periods. The junction itself is the true 'yuga' - that is why 'sandhi' is actually called 'yuga.' But the yuga we commonly refer to is the main period.

During Brahma's daytime, 14 Manus govern this world as His representatives. One 'pout' (half-day) means there are 14 Manus - the duration of 14 Manus' reign together constitutes Brahma's daytime.

When He sleeps, we sleep. When He wakes, we wake. That is the meaning. 'Tiiyanu pitu devaanaam sambhavah yatra karmaasi' - in these Manvantaras, the devas are born and karma is performed.

He said: 'Shall I speak plainly? After a hundred years comes such a pralaya. What do we do with all those remaining years? Let us go now' - if that thought arises, we fear the immensity of cosmic time.

He remains. And again this great one withdraws and then creates again. Thus performing, 'joga nidra niviitaakshah tuuyamaanah janaalayaih' - with half-closed eyes, drawn by the sounds of inhabitants - the Janaloka dwellers surround Him.

'Diviravritah - Kaalo yam paramaanu-vaadi divaraardhaanta iishvarah' - this is what we call from the supreme atom (paramaanu) to the half-lifetime of Brahma (divaraardha) - that is the span of Kaala. 'Paramaatma naiveshitum prabhur bhu...'

That alone is Brahman. Thus, the Cause of all causes - He is the cause of all causes. 'Vishnor-dhaama param saakshaat purushasya mahaatmanah' - that great-souled, supreme Purusha - His abode is the supreme.