మన్వంతరాలు: విశ్వ యుగాల్లో మనువులు మరియు బ్రాహ్మణులు

Manvantaras: Manus and Brahmins Across Cosmic Ages

bhagavatam Kandadai Ramanujacharya

పదివాలు మన్వంతరాలు వివరించబడ్డాయి - ప్రతి మన్వంతరానికి మనువు, ఇంద్రుడు, సప్తర్షులు, అవతారాలు. వేదాలు చదివేవారు 'బ్రహ్మవాదినః' - యజ్ఞానికి ధేనువు తెచ్చారు. శంకరుడు కూడా భస్మం పూసుకున్నా పార్వతి స్వీకరిస్తుంది అని ప్రభువు పారడాక్స్ ఉదాహరించబడింది. పంచగవ్యం మరియు అనుష్ఠాన శుద్ధిలో దాని పాత్ర వివరించబడింది.

The fourteen Manvantaras (cosmic eras) are described - each with its presiding Manu, Indra, seven sages, and avatars. The session explains how rishis who study the Vedas are "brahma-vadinah" - they brought the sacred cow for yajna. Shankara himself is used as an illustration of the Lord's paradox: even smeared with ash, Parvati accepts him. The panchagavya (five products of the cow) and their role in ritual purification are described.

← Prev Next →
Manvantaras: Manus and Brahmins Across Cosmic Ages Kandadai Ramanujacharya bhagavatam

పోయేది కమ్మ అమర్ ఆ ఆ విద్యాబాదా ఆ ఆ అలా అన్నయ్య శ్రీ సీతై హృదయపాత్రం శ్రీ భక్త్యాది పురాంతవం నిదీంద్ర ప్రవణం వందే అభీజామాతరం మునిం లక్ష్మీనాథ సుమారంభనాం నాదయామన పత్యమాం అస్మదాచార్య పర్యంతాం బుందే గురు పరంపరాం యోనిత్య వచ్యుత పరాం భుజైత్మ రుగ్మవి ఆమోహ తత్సరి చరాని తృణాయ తేనే అస్మద్ గురో భగవతో స్తుతే కసింఘో రామానుజస్య చరణో చరణం ప్రపయ్యే మాతా పితా కృతయస్ తయా విభూతి సర్వం యదేవ నియమేన వనత్వయానాం ఆద్యస్యన కులపతేను కులాభిరాము శ్రీమస్తదగ్రి యుగళం ప్రణమావిమోత్సన భూతం కలస్య మహతాత్మయ భక్తలాద శ్రీమస్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం శ్రీరేణు పరకా హితీంద్ర మిశ్రాం శ్రీమత్వరాం కుకుసమేం శ్రణతోస్మి నిత్యం వసుదేవ సుతంతే మహు కంస జానోర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే నిగద్గురుం అతతి పుష్ప సంకా సింహార నూపుర సోహితం రత్న చంకల కేయూరం కృష్ణం వందే నిగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే నిగద్గురుం కుటిలాక సంయుజితం పూర్ణ చంద్ర నిపాధనం విరత కుండల దలం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్ర ధనం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జన్మ సంయుక్తం చారుభాసం సుశోభితం వరి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాస్త తులజీ నందం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంత్రిక వక్షసం శ్రీనికేతం వహే శ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణార్చకమిదం పుణ్యం ప్రాత రుద్రాయ యప్పటేత్

కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర కల్పకం పరాజరాత్పనం పున్యే సతాసంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మరిషయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మతేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆదిభావ పుత్రేతి సన్మయతయా సర్వోభినేతుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజ్ఞాతం వాధూల కులభూషణం శ్రీ రంగారియ గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా క్షీర సాగర మథన కార్యక్రమంలో సాగరము యొక్క కల్మషం. అని హరాహరం అన్నాం. అది అందరినీ భయభ్రాంతులను చేస్తే స్వామిని శంకరుని ఆశ్రయిస్తే ఆ మహానుభావుడు ఆ గరుడమును పానం చేశాడు. పీతే గరే రుషాంగేన ప్రీతాహతే అమరదాహవా. శంకరుడు విషం తాగితే దేవతలందరూ ఆనందించారు. ప్రీతాస్తే అమర దానవా మమంధుస్తరసా సింధుం హవిర్ధాని తతోభవత్ సముద్రంలో సముద్రం నుండి మొట్టమొదలు వచ్చినటువంటిది ఎవరు తీసుకున్నారు? శంకర్ తీసుకున్నారు. దానికి పరమాత్మ శ్రీమన్నారాయణుడి వ్యాఖ్య ఏంటంటే నాయనా నువ్వు చాలా పెద్దవాడవు కదా. దేవతాలకు మైటి వారు కాబట్టి మైటి వచ్చింది నీకే తీసుకోవాలి నువ్వే తీసుకో అని చెప్పాడు ఇక్కడ తీసుకో. బాగా నన్ను ఎంత గౌరవించారు కదా అనుకోని పాపం ఇతను తీసుకున్నాడు. దీనికే ఒక చమత్కారమైన వ్యాఖ్యానం ఏమిటంటే పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం భస్మాంబరం తం గరళం సముద్ర అని. సముద్రుడు ఇద్దరు బిడ్డలట. ఒక బిడ్డ లక్ష్మి ఇంకో బిడ్డ విషం. అట్టు బీదాంబదం కట్టుకున్న వారిని చూశాం బిడ్డని ఇచ్చాడట. బూడిజ పుట్టిన వాడిని చూసి విషం ఇచ్చాడు. చమత్సానంగా వేక ధ్యానం చేస్తాడు. పూజ అది ఇవరకి ఇచ్చాము.

ఎప్పుడు కాదు నాయనా, పెద్ద బట్టలు మంచిగా ఉంటేనే ఏదైనా బహుమానం. ఉదాహరణ అంటే మన శంకరుడే ఉదాహరణ. పాపం భస్మం పూసుకున్న వాడిని చూసి ఇంత విశమించాడు. అదే పీతాంబరం కట్టుకుంటే స్వామిని చూసి. తను తన కూతురుని ఇచ్చాడు అని చెప్తారు. ఏమైనా లోకములకైనటువంటి పెద్ద ఆపదను తొలగించాడు. దానివల్ల ఆపద పోయిందని దేవతలు ఆనందించారు. మళ్ళీ ఈ సముద్రాన్ని వాళ్ళు చిలికారు హమంతుహు తరకా సింధుం అప్పుడు హవిర్ధాని తతో భవత్ అప్పుడు కామధేనువు వచ్చింది కామధేనువుకి ఏమిటి పేరు న్యాయంగా అది హవిర్ధాని అంటే యజ్ఞమునకు కావలసినటువంటి హవిస్సుకు పనికొచ్చేటువంటి ఆహా వచ్చారా? దొరికిందా సులభంగా? రండి రండి. కూర్చోండి కూర్చోండి రండి అమ్మ ఇవాళ కామధేరువు శీరదార లక్ష్మమ్మ వారు వస్తుంది ఏకాదశి అని ఫోన్ చేశాము ఫోన్ చేస్తే సరే వస్తాము సులభంగా దొరుకుతుంది కదా చాలా ఈజీగా వస్తుంది కూర్చోండి ఇది కూర్చోవడం కదా బయట కూర్చో కూర్చో ఎలాగైనా కామధేనువుకు పేరు హవిర్ధాని అని. హవిర్ధాని అంటే యజ్ఞమునకు కావలసినటువంటి హవిస్సుకు పనికొచ్చి అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఇలాంటి ద్రవ్యాన్ని ఇచ్చేటువంటిది కామధేను. అందుకే దాన్ని మనం కామధేను వనము శాస్త్రం హవిర్ధాని అంటారు. అంటే హవిస్సును అందించేది. హవిహి ధీయకే అనేన అన్నమాట. దీని చేత హవిస్సు ప్రసవింపబడుతుంది. వర్షింపబడుతుంది అని అర్థం. ఆ దాని పేరు హవిర్ధాని అంటారు. ఇలా హవిర్ధాని ఆవిర్భవించింది. తాం అగ్నిహోత్రీం కృషయః జగృహుహు బ్రహ్మవాదినః దానికే మరో పేరు అగ్నిహోత్రి అని. అది అగ్నిహోత్ర ప్రక్రియ ఉపయోగించేది అది అగ్నిహోర్తి. ఇలాంటి దాన్ని ఋషులు స్వీకరించారు. కమజనువు రాగానే ఎలాంటి ఋషులు బ్రహ్మవాదినః ఋషయః. అంటే వేదమును అధ్యయనం చేసినటువంటి మహానుభావులు వాళ్ళకి అది బిరుదు. కృష్ణులు అంటే వాళ్లే. యో వేదమతీతే స ఋషిహి అని వ్యాఖ్య.

వేదాధ్యయనం చేసేవాడే ఋషి అని అర్థం. అందుకే బ్రహ్మవాదినః ఋషయః అగ్నిహోత్రీం జగురుహు. ఎందుకంటే యజ్ఞేస్య దేవయానస్య మేధ్యాయ అభిషేక్. ఎందుకు తీసుకున్నారు? గోవు యొక్క ఉపయోగం ఏమిటో ఒక చిన్న శ్లోకంలో మనకు చెప్పారు. ఏదో మనం దాన్ని పాలు పిండుకొని పెరుగు చేసుకొని వెన్న చేసుకొని నెయ్యి చేసుకొని మనం తాగడానికి కాదు. అవిర్ధాని యజ్ఞేత్య దేవయానస్య మేధ్యాయ అవిషే. నాలుగు ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం యజ్ఞం. రెండవ ప్రయోజనము దేవయాన. అంటే అర్చిరాది అని చెప్పాను చూడండి. దేవతా మార్గానికి పంపించేది ధేనువే. ఇప్పుడు మనం అన్ని కర్మలు మరిచిపోయాం కానీ జాత కర్మలో గోపుచ్ఛంతోటి ఆపుచ్ఛ మస్తకం శిశువును రాస్తారు ఆస్పాదన. జాతకరణం ఉంటానే పిల్లవాడు పుట్టగానే అతన్ని చాటలోకి పెట్టి ఆవును తీసుకొని వచ్చి ఆవు యొక్క పుచ్చం కోసం రోమాలు ఉంటాయే వాటితోటి తల నుండి పాదం వరకు. దూత దాంతో జ్ఞాత అజ్ఞాత సకల పీడానివృత్తి. అదే కొంచెం ముగ్గుర నక్షత్రాలు అయితే గోప్రసవ శాంతి అని చేస్తాం. మూల లేదా అత్ర మీద ఏదో అలా అలాగే పేగును మెడలో వేసుకొని పుడతారు. మొదలు బయటికి కాళ్ళు వస్తాయి ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇలాంటి దానికి గోప్రసవ శాంతి అంటారు. అంటే జాడలో పిల్లవాడిని పడుకోబెట్టి ఆవు శిరస్సు నుండి ఆవు పుచ్చ నుంచి తీసి అంటే ఈ పిల్లవాడిని గోవి ప్రతగించింది అని. అలా తీసి మళ్ళా కింది నుంచి ఒకసారి తీసుకొని ముద్దలో పెట్టి అప్పుడు శాంతి చేస్తారు. అంటే ఏమైనా పుట్టినప్పటినుంచి మరణించేంతవరకు ప్రతి ప్రక్రియలో ఓ అవసరం అది మనం ఆ దేవతా మార్గంలో బ్రహ్మ మీద నమస్కారం చేయాలి. చేస్తారు పరాబధించినప్పుడు. అప్పుడు కూడా గోవును చుట్టూ తిప్పుతారు. ఈ కళేవరం తిప్పు అంటే కళేవరం ఉంటుంది దాని చుట్టూ గోవును తిప్పుతారు. తర్వాత ఆ గోవును మధ్యన ఉంచి ఈ కళేవరాన్ని తిప్పుతారు.

గోమూత్రము, గోమయం తోటి పాలము, బ్రహ్మకపాలాన్ని రాస్తారు. దాన్ని బ్రహ్మవేద సంస్కారము అంటారు. ఇలా ఇక్కడి నుంచి నిషేకారి స్మశానాంతం అంటామే అన్నిటికీ గోవే కావాలి. ఎందుకయ్యా అంటే దక్షిణాయనం అయినటువంటి నరక మార్గాన్ని వదిలిపెట్టి దేవ మార్గాన్ని పంపించేది గోవు ఉన్నవాడు. అందుకే దేవయానస్య అంటున్నాడు. దేవయానం దేవతా మార్గాన్ని అందించేటువంటిది మేధ్యాయ హలిషే. యజ్ఞము యొక్క మేచ్ఛాయ పవిత్రమైనటువంటి హవిద్రమ్యం కోసం అంటే ఋషులు తాము పాలు తాగటానికి కామధేనువును స్వీకరించలేదు. యజ్ఞం కోసం తీసుకున్నారు. యజ్ఞము కూడా హవిష్ కోసం తీసుకున్నారు. హర్షిదాది మార్గంలో పదాపదాన్ని చేర్చడానికి చేలటానికి తీసుకున్నారు. అందుకే యజ్ఞస్య దేవయానస్య వేశ్యాయ అవిషే ఈ నాలుగు ప్రయోజనాల కోసం కామధేనువును ఈ మహానుభావులు తీసుకున్నారు తత ఉచ్చై త్రవ నామ హయోభూత్ చంద్రపాండురః చంద్రుని వలె ఎల్లని అశ్వం దాని పేరు ఉచ్చైహి త్రవ ఎత్తు చెవులు అన్నమాట ఉచ్చై అంటే పై భాగం శ్రవ అంటే చెవులు. అంటే ఉన్నతమైన చెవులు అంటే ఏమిటి? ఊర్ధ్వ మార్గానికి పనికొచ్చేటువంటి వేదాన్ని వినే చెవులు కనుక అని అర్థం. విచ్చేశ్రవ అంటే అలాగే గుర్రానికి చెవులు పైకే ఉంటాయి దానికి తీపేది ఎందుకు? అంటే ఊర్ధ్వ గతిని కలిగించే శృతిని అందించేటువంటిది కాబట్టి ఉచ్చైస్రవా అన్నారు. తత ఉచ్చైస్రవా నామ హయోభూత్ చంద్రపాండురః అలాగే తస్మిన్ బలిహి కృపా సురుహాం చక్రే ఈ ఉచ్చేశ్రమం అనేటువంటి ఈ గుర్రం రాగానే బలిచక్రవర్తి ఇది నాకు కావాలి అనుకున్నాడు కోరియాడు. అలా కోరితే అతనికి అది ఇచ్చేసాడు. తతః ఐరా నేంద్రః ఈశ్వర శిక్షయా పతముమా అంటాడు. ఈ ఉచ్చేత్రయం వస్తే వర్జకవర్తి కోరాడు. ఇంద్రునికి లోపల ఆశయం ఉంది తీసుకోవాలని. కానీ స్వామి వద్దు అన్నాడు. ఈశ్వర శిక్షయా నేంద్రః. ముందే విష్ణువు అన్నీ నేర్పించాడు కాబట్టి మాట్లాడలేదు. మొదలే చెప్పాడు కదా వాళ్ళు ఏం అడిగింది అది ఇవ్వండి, ఏం చెప్పింది అది ఇవ్వండి అది చేయండి. ఇక్కడ కార్యార్జనం.

మళ్ళీ చెప్పుకున్నా నేను. కానీ మన పని కాబట్టి పని ఉన్నప్పుడు విపవో అపి సంధ్యేయా అంటారు. విపవ అపి సంధ్యేయా ఎలాగై అంటే అహిపూషకవత్. ఒక పెద్ద పెట్టెలో పాము చిక్కు పడింది. బయటికి రావాలి. ఎవరి సాయం కావాలి? వెనకే సాయం చేయాలి. అమ్మ అమ్మ నువ్వే రాసిన ఇప్పు రావాలో రాసి వేయాలో అందరం చేయి బయటికి వస్తా అని అంటుంది. నన్ను రాసిన ఇప్పు చేస్తుంది. బయటికి వచ్చి దాన్నే తింటుంది. అదే రీతిలో నేంద్రః ఈశ్వర చిచ్చయ స్వామి చెప్పాడు కాబట్టి ఇందుడు దాన్ని కోరుకోలేదు. తతః ఐరావతో నామ వారణేంద్రః వినిర్గతః తర్వాత వచ్చినటువంటిది ఐరావతం అది వారణ చతుర్దంతః. శ్వేతాద్రే హరన్ భగవతో మహిం శ్వేతాద్రుడి యొక్క ప్రభావాన్ని పరమాత్మ యొక్క మహిమను సూచింపచేస్తూ ఐరావతం వచ్చేసింది కౌస్తుభాక్యమభూత్ రత్నం పద్మరాగః మహోదకే తర్వాత వచ్చినటువంటిది సౌస్తుభం ఇది పద్మరాగం అంటారు దీన్ని సముద్రం నుంచి ఈ మణి వచ్చింది తత్మిన్ హరిహి స్పృహాంచక్రి వక్షోలంకరిణే దాన్ని సార్ధాత్మ శ్రీనరాయణుడే నేను అక్షత్రం అక్షత్రం అలంకరించుకుంటాను దాన్ని స్వామి స్వీకరించారు. హరే హరి తతో భవతు పారిజాత అసురలోక విభూషణం తర్వాతకు వచ్చినటువంటిది పారిజాత వృక్షం. దీన్ని ఎవరు తీసుకున్నారు అని చెప్పకుండా దేవలోకానికి అనంకారము అన్నారు. అర్థమైపోయాయి కదా అందుకే ఆ అంటే అడగ పెరిగి వెళ్తుంది. అడగ పెరిగి వెళ్తుంది. ఇప్పుడే గానీ వెళ్తుంది. సురలోక విభూషణం పూరయత్ అర్జునాయోర్తయత్ తద్భూవి యథా భవాన్. అడిగిన వారికి అడిగినంత నీవు ఎలా ఇస్తున్నావో ఈ పారిజాత వృక్షం కూడా అర్ధులు అడిగినవన్నీ అలా ఇస్తుందయ్యా అని ఎవరితో చెప్తున్నారో తెలుసు కదా. పరీక్షిత్తు తోటి సుఖయోగించును పాత్యానం. అందుకే ఉదాహరణ ఇచ్చాడు యశాభవాన్ అని. నీవు ఎలా యాత్రకుల కోరికలు తీరుస్తావో పాల్యాత్రం కూడా అలాగే ఇస్తున్నది అని అర్థం. యథా భవాన్ తతస్య అప్సరసో జాతాః నిష్ట కంఠ్యః సువాసతః తరువాత అప్సరసలు వచ్చాక అంటే ముందు దాతి జననంతా వస్తే కానీ అమ్మవారు రావరు కదా.

ముందు వీళ్ళందరూ రావాలి కదా అలంకార్యం చేసుకొని ఉండాలి అందుకే అప్సరసలు నిష్కకంఠ్యః ఆభరణాలు ధరించి సువాససః చక్కని వస్త్రాలు ధరించి ఈ మహానుభావులు. స్వర్గులు చేశారు. నిష్క గంఖ్యః సువాసుతః రమణ్యః స్వర్గినాం వలుగు గతి లీలావలోకని అందర సుందరమైనటువంటి గమనము. అలాగే చూపులు ఉన్నటువంటి వాళ్ళు రమణ్య రమింప చేసేటువంటి వాళ్ళు ఎవరిని అంటే స్వర్గిణం. స్వర్గంలో ఉండే దేవతలను ఆనందపరిచేటువంటి అప్సరత ఇచ్చారు. తతస్యావిరభూతు సాక్షాత్ శ్రీ. అప్పుడు వీరందరూ వచ్చిన తర్వాత అమ్మవారు ఆయుర్భవించారు. అందుకే ఈయన సాక్షాత్తు స్త్రీహి రమ భగవత్పర ఎందుకు చెప్తున్నారు? ఆమె రాగానే ఆమె మీద అందరూ మనసు పడ్డా కానీ ఆమె ఎవరిది భగవత్పర భగవంతుడికి అధీనమైనది అన్నమాట ఆమె వచ్చింది ఆమె రంజయంతి దిశః కాంత్య విద్యుత్సౌధావినీయతా మెరుగుతీగ అన్ని దిక్కులను ప్రకాశింపచేసేటట్టు ఈ తల్లి అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆవిర్భవించినది తస్యాం చక్రుస్పృహాం సర్వే ససురాసుర మానవా అంటే రూప పేచల సౌందర్య వయోగతి విలాస హాస హావ భావాది సకల స్వరూపములతో ఆమె సర్వోత్కృష్టురాలు కాబట్టి దేవతలు దానవులు రాక్షసులు మానవులు అందరూ ఆమె యందు స్పృహ కలిగి ఉన్నారు. అదే రూప ఔదార్య వయో వర్ణ మహిమ ఆక్షిప్త చేతత మన యొక్క రూపము ఔదార్యము వయస్సు వర్ణము మహిమ ఇలాంటి వాటి చేత చిత్తము హరించబడి అందరూ ఆమెను ఆకాంక్షించారు కోరారు. మూర్తిమత్యః సవిశ్రేష్టాః హేమ కుంభైహి జలం శుచి అమ్మవారు వించించారు కాబట్టి అన్ని పుణ్య నదులు శరీరము దాల్చుకొని. బంగారు కుంభములతోటి జలమును తీసుకొని వచ్చాయి. అభిషేచనికా భూమిహి ఆహరత్ సకల ఔషధీహి భూదేవి.

అభిషేకానికి కావలసినటువంటి అన్ని ఔషధాలను అది తీసుకొని వచ్చి అర్పించడానికి వచ్చిందట. గావః పంచ పవిత్రాని వసంతః మధుమాధవౌ. అలాగే గోవులు పంచ పవిత్రమైనటువంటి వాటిని అంటే ఏమంటాం మనం? పంచగవ్యం అంటాం కదా ఆ పంచగవ్యమును గోవులు తీసుకొని వచ్చాయి. వసంతః మధుమాధవో ఋషయః వసంతుడు అలాగే మధుమాధవ అంటున్నాం వారు ఋషయః కల్పయాంచ కృహు అభిషేకం యదా విధి. రుషులందరూ అమ్మవారికి అభిషేక మహోత్సవానికి తాలోచిన అన్ని సంధానములు ఏర్పాటు చేశారు. యథావిధి జగుర్భద్రాణి గంధర్వా. గంధర్వులు గానం చేశారు. నటీమణులు నాట్యము ఆడారు. మేఘా మరి మృదంగ పణవ భేరి కాహా కావాలి కదా ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? మేఘములే ఆ ధ్వనులు చేశారు. మేఘములు మృదంగ, పణవ, మురజ, ఆనక, గోముఖ ధ్యాన ధ్యానాదయం. మేఘములే ఆయా మంగళ వాద్యములను మ్రోగించావి. శంఖ వేణు వీణా తుముల నిస్వనా శంఖము వేణువు వీణా ఇలాంటి మంగళనాదాలను అవి వినిపించాయి తతః అభిషిత్యో దేవీం శ్రియం పద్మకరాం సతీం పద్మకరా అని పద్మహస్త కదా ఇలాంటి అమ్మవారిని మీరందరూ కలిసి అభిషేకం చేశారు ఎవరు చేశారు దిగ్గిభా దిగ్గజములు ఏమంటారు అమ్మవారిని గజలక్ష్మి అంటాం కదా అందుకే గజములు సముద్రుడు తెచ్చినటువంటి నదులు తెచ్చినటువంటి స్వర్ణ కలచ పవిత్ర నవీజనముతో దిగ్గజములు అభిషేకం జరిపాయి. దిగ్గిభాహ పూర్ణ కలచైహి సూక్త వాక్యైహి ద్విజేరితైహి. ఋషుల చేత పలకబడేటువంటి పంచసూప్తములు అన్నమాట. ఆ వాక్యములతో దిగ్గజములు అమ్మవారిని అభిషేకం చేశారు. సముద్రః పీత కౌసేయ వాససి సముపాహరతి. అమ్మాయికి తండ్రి ఏమి ఇస్తాడు బట్టలు ఇయ్యాలి కదా అందుకే పీత కౌశేయ వాసతి ఎవరికి ఇయ్యబోతున్నాడో ముందే చెప్పాడు పీతాంబరి అని ఇచ్చాడట పసుపు పచ్చ వస్త్రం తెచ్చి ఇచ్చారు అమ్మవారికి

ఇతర ఇతర పసుపు పసుపు పట్టి అందులో ఆ ఆ రంగు బట్ట వాడు రెడీగా ఉన్నాడు అక్కడ. పీతాంబరుడు ఉన్నాడు కదా వేరే వాళ్ళు ఆట పెట్టుకోకుండా ముందే సముద్రుడు ఆ అదే ఇచ్చాడు. పీత కౌశేయ వాససి సముపాహరతు వరుణః త్రజం వజయంతి. వరుణుడు వయయంతి మాలనిచ్చాడు. మధున ఎలాంటిది అది? మధున మత్త షట్పదం. అందులో ఉన్నటువంటి మకరందము చేత మదించిన తుమ్మెదలు గల వయయంతి మాలను వరుణుడు అందించాడు. భూషణాని విచిత్రాని విశ్వకర్మ ప్రజాపతి. ప్రజాపతి అయినటువంటి విశ్వకర్మ అనేకమైనటువంటి ఆభరణాలు కానుకలుగా ఇచ్చాడు. హారం సరస్వతి పద్మం అయో నాగాత్య కుండలే. అలాగే సరస్వతి హారము ఇచ్చినది. బ్రహ్మ పద్మము ఇచ్చాడు. నాగుడు కుండలి ఇచ్చాడు. ఇలా తతః కృతస్వస్థయనో తతః కృతస్వస్థయన ఇలా మంగళ స్నానం ఆచరించింది అమ్మవారు. తర్వాత ఏం కావాలి? వివాహం కావాలి కదా? అందుకే ఉత్పల త్రజం నదద్విరేపం. తుమ్మెదలు శంకారం చేస్తున్నటువంటి ఉత్పల మాలను పాణిన పరిమృశ్య చేతితో తీసుకొని శత్యాల వక్రం శుక పోల కుండలు ఒక్కసారి ముఖమును కదిలించిందట. సుఖపోల కుండలం సౌరీడ హాసం దధతి సుశోభనం. అంటే మొలక నవ్వు అంటాం మనం కొంచెం సిగ్గుతో వచ్చే నవ్వు ఉంటుందే అలాంటి చిరునవ్వు చింపిస్తూ ముఖాన్ని అలా ఒకసారి తిప్పింది. శోభనం తనద్వయం చాతికృ సోదరీ సమం నిరంతరం చందన కుంకుమోక్షితం తతస్తతో నూపుర వలుగు సింజితైహి కాళిక కాళికి పట్టుకున్నటువంటి అందెరు అవి బాగా ధ్వనిస్తుంటే విసర్పతి హేమలతేవ బంగారు తీగ లాగా కదులుతూ స బహౌ విరాజించింది ప్రకాశించింది విలోకయంతి నిరవర్ధ్యమాత్మనః పదం ధ్రువం. ముఖమును ఎందుకు తిప్పినది అంటే ఒకసారి చేరితే మళ్ళీ నశించని తొలగిపోని చెదరిపోని భ్రష్టము కాని ఉత్తమమైన తాను ఉండే స్థానం ఎక్కడ ఉంది అని చూసింది. నిరవజ్యం ధృవం పదం. దోష రహితము కావాలి అది ధృవం కావాలి. మళ్ళీ మార్పు రాకూడదు చలనం లేయకూడదు. భ్రంశం జరగకూడదు.

కాబట్టి అంతే అంటున్నారు విలోకయంతి నిరవజ్యం దోషరహితము ఆత్మనః పదం అది కూడా ధ్రువం ఇంకోటి అవ్యభిచారి సద్గుణం. గుణాలు అందరి దగ్గర ఉంటాయి. మనం కూడా మంచి వాడమే అప్పుడప్పుడు. కదా? కానీ ఎవడు ఉండాలి కావాలి ఎప్పుడు మంచి వాళ్ళు కావాలి. అవ్యభిచారి సద్గుణం. సద్గుణములు నిలకడగా ఉండేటువంటి స్థానం ఎక్కడ ఉంది? అంటే అనంత కళ్యాణములు అంటాం కదా మనం. అనంత కళ్యాణ గుణము కావాలి. అవి ఎప్పుడూ ఉండాలి. మూడు అంటాం కదా, మూడు వస్తే మంచోడు లేకుంటే చెద్దుడు. అలాంటి గుణాలు స్వామికి వద్దు. నిరంతరం ఉండాలి. అలాంటి అవ్యభిచారి సద్గుణం గంధర్వ యక్షాసుర సిద్ధ చారణ త్రైవిష్ట పేయాదిషు నాన్వవిందత ఒక్క చూపు చూస్తేనే ఇవి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేవు అని తెలిసిపోయిందట. ఎవరు గంధర్వ, యక్ష, అసుర, సిద్ధ, చారణ, త్రైవిష్టత. ఇలాంటి వారందు అందరిందు నాన్వ విందత పొందలేకపోయినది, చూడలేకపోయినది వీళ్ళ దగ్గర లేవు. అంటే పురగానికి విసిరిపోయిందా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏం తక్కువ ఉంది అంటే ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో చాలా చమత్కారంగా చెప్తారు చూడండి. నూనం తపః యత్య నా మన్యు నిర్జయః మొట్టమొదట ఒక మహానుభావుడు ఉన్నాడు. ఎవరాయనే? ఆదిదేవుడు అంటాం కదా విషం తాగుతాడు విషం తాగి రెడీగా ఉన్నాడు. ఒక గారి వేయడం లోకాపకారం మరి అది దేవుడు కదా. ఆ ఆయనను చూసింది. తపస్సు బాగా చేస్తాడు. బాగా చేస్తున్నాడు. కానీ ఆయన లోపం ఏంటంటే నా మన్యో నిర్జయ. కామాన్ని గెలిచాడు కానీ కోపాన్ని గెలుకు. మనోజుని ఏం చేశాడు? భస్మం చేశాడు. కదా తపస్సు ఉన్నవాడే కానీ ఈ మహానుభావుడు కోపాన్ని గెలవలేదు. నూనం తపః యచ్ఛ నా మన్యు నిర్జయః జ్ఞానం క్వచిత్ తచ్ఛ నా సంఘవర్జితం. ఇంకో మహానుభావుడు ఉన్నాడు ఆయన తండ్రి బ్రహ్మ. అతనికి జ్ఞానం బాగా ఉంది. కానీ తన కూట ఉండే ప్రేమించింది. నా సంఘ వర్జితం. అతనికి సంఘము లేకుండా లేదు. జ్ఞానం ఉంది కానీ సంఘ ఉండదు. తపస్సు ఉంది కానీ కోపానికి రావలేదు.

న సంగవర్జితం కస్మిన్ మహాన్ తస్య న కామనిర్జయః చాలామంది మనకు మహానుభావులు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు చాలా రుషులు ఉన్నారు కానీ ఇలాంటి మహానుభావులు కాముడిని గెలిచిన వాళ్ళు కాదు. దూర్వాసుడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎలాగైతే మనకు మహానుభావులు కనబడతారు కానీ వారు కామాన్ని, కోరికను గెలిచిన వాళ్ళు కాదు. కశ్చిన్ మహాన్ కశ్చిన్ కామనిర్జయః సఈశ్వరః కిమ్ పరతోవ్యపాస్త్రయః ఇంకొకడు ఉన్నాడు ఇంద్రుడు వాడు ఈశ్వరః మూడు లోకాలకు అధిపతి కానీ ఒకడిస్తే తీసుకునేవాడు. స్వాయస్ ఐశ్వర్యం కాదు కదా, ఇంద్రుడికి ఐశ్వర్యం వాడక అది వస్తుందా? స్వామి ఇస్తే రావాలి, ఈశ్వరుడే అధిపత్యం ఉంది శిలోక అధిపత్యం కానీ పరసోవ్యపాశ్వయ ఇతరులను ఆచరించి పొందే వారు ఉన్నారు, తన భక్తాన్ని ఎలా ఉండాలి? అందరూ తనను ఆచరించాలి. గోళనాశితో దారి తాసి ఇస్తుంది. అందుకే స ఈశ్వరః కిం పరతో వ్యపాత్రయః ధర్మ క్వచిత తత్ర న భూత సౌహృదం. మహానుభావులు ఉన్నారు మనకు సిబి లాంటి వాళ్ళు త్యాగధనులు ఉన్నారు ధర్మాన్ని ఆచరించేటువంటి ఎందరో ఏయాసి లాంటి వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళ దగ్గర నా భూత సౌహృదం అందరూ బాగుండాలి సకల లోకములను ఇతని కోసం ప్రయత్నించే వాళ్ళు తక్కువ. ధర్మాన్ని ఆచరిస్తారు భూత సౌహృదయం లేదు. అలాగే త్యాగ స్వచితు తత్ర నా ముక్తి కారణం శివి ఉన్నాడు. త్యాగం చేశాడు తన శృద్ధాన్ని భాగాన్ని కోషించాడు కానీ ఆ మహానుభావుడి దగ్గర నా ముక్తి ముక్తి మీద కోరిక లేదు. సంసారం మీద కోరిక ఉంది. సంసారం కోరేవారు తనకెందుకో అందువల్ల త్యాగం ఉన్నా కానీ అక్కడ ముక్తి కారణం కాదు వీర్యం నపుముసః అతి అజవేగ నిష్కృతం ఉన్నాడు కార్తవీర్య అర్జునుడు ఇంకోరు ఇంకోరు మహానుభావులు ఉన్నారు మహా పరాక్రమంతుడు కానీ వీళ్ళంతా కాలవేగంతో పోయేవాళ్ళే. ఆద ప్రభావానికి లొంగని వాళ్ళు కాదు. వీర్యం నపుంసః అస్తి అజవేగ నిష్కృతం నహి ద్వితీయః గుణ సంగవర్జితః. గుణ సంగతి లేని తగిన వాళ్ళు ఎవరు మనకు కనపడలేదు. క్వచిత్ చిరాయుహు నహి శీల మంగళం మార్కండేయుడు ఉన్నాడు.

దీర్ఘ ఆయుష్మంతుడు కానీ అతని స్వభావము ఏదో ప్రళయాన్ని చూడాలి నేను దాన్ని చూడాలి దీన్ని చూడాలి కోరికలు బాగా ఉన్నాయి. కాబట్టి మంగళ స్వభావం కాదు వచ్చి తదప్యస్తి నవేద్యం ఆయుష్షః ఇంకో మహానుభావులు ఉన్నారు. ఏదో బానే ఉంటారు కానీ వాళ్ళకు వీరు సాధించండి. నైవేద్యం ఆయుతః యత్రోభయం కుత్రచ సోపి అమంగళః రెండూ ఉన్నాయి తపస్సు ఉంది శీలం ఉంది స్వభావం ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ ఒకసారి రౌండ్ జరిగిందన్నమాట మళ్ళీ శంకర దగ్గరికి వచ్చాడు. ఆయన చూస్తే ఆ మంగళ స్మశానంలో కూర్చుంటాడు ఏమేమో పుట్టుకుంటాడు అబ్బే ఈయనకు కూడా లాభం లేదు. మరి ఏం చేసామంటే సుమంగళ సత్య ఇంకొకడు ఉన్నాడు సుమంగళుడు ఏ లోపాలు లేనివాడు. కానీ వాడు నన్ను కోరడం లేదు ఏం చేయాలి అని. సుమంగళః సత్యన కాంచ్యతేహి మామ్. మామ్ నకాంచ్యతే. ఇంకా ఆయన స్వాత్మారాముడు. వీళ్ళందరూ నా వెంట పడుతుంటే అదే నా యొక్క ఊరినే చూడడు పోయి ఎక్కడో దూరంగా కూర్చున్నాడు. ఆయనకు బాగా తెలుసు. ఏమని వడ్డించే మన వాళ్ళు అయితే. ఎలాగో ఆ మాది ఇక్కడికే వస్తుందో తెలుసా ఆయనకి అసలే గడుపువాడు కదా నేను లైన్లో కూర్చో అని పోయి అటు ఇక్కడ ఉన్నాడు. అందుకే చూసి చూసి సుమంగళః కశ్చన కాంక్షతే ఈ సుమంగళుడు ఉన్నాడే ఇలాంటి వాడు. నన్ను కోరటం లేదు. ఏవం విమృశ్య ఈ రీతిగా మొత్తం దేవతలందరినీ ఆయా గుణదోషాలన్నీ బాగా విమర్శించి అవ్యభిచారి సద్గుణైహి వరం నిజేకాశ్రయతయా గుణాశ్రయం. అవ్యభిచారి సద్గుణై ఎన్నడూ చెలించని అనంతమైన కళ్యాణ గుణములు కల నిజ ఏకాశ్రయతయా గుణాశ్రయము తాను ఆశ్రయించడానికి కావలసిన ఉత్తమ గుణములుగా అన్నిటికీ ఆధారమైనటువంటి స్వామిని సర్వ గుణైహి అపేక్షితం అది చమత్కారం, సర్వ గుణైహి అపేక్షితమట గుణములు ఆయన యొద్దకు ఉంటూ వెళ్ళాయి, ఆయనకు మనమందరం గుణాలు కావాలి అనుకుంటాం. అందరం ఈ గుణాలు ఉంటే బాగుండు మాకు అనుకుంటాం మనం, మనం గుణాలను కోరుతాం కానీ పరమాత్మను గుణములే వచ్చి కోరాయి. స్వామి సర్వ గుణైహి అపేక్షితం, అన్ని గుణముల చేత అపేక్షితమైనటువంటి మహానుభావుడు అలాంటి ముకుందం నిరపేక్షం.

ఈ స్థితం అతనికి ఏ అపేక్ష లేదు అతన్ని తాను కోలింది అలాంటి స్వామిని రమ వరం వవురి అమ్మవారు వరునిగా వరించింది శ్రీమన్నారాయణుడిని వరునిగా వరించింది తస్యాంస దేశౌషతిం నవఖంజమాలాం మార్జన్మ సవ్రత వరూత గీరోప కృస్తాం వరించినటువంటి తుమ్మెదల సమూహంతో కూడుకున్న ఈ చక్కని వరమాలను ఆ పరమాత్మ యొక్క కంఠ చీమలో అలంకరింపజేసింది చూశారా లక్ష్మీ ప్రాదుర్భావం లక్ష్మీ కళ్యాణం అన్నీ అవుతున్నాయి. మరి శుక్రవారం ఏకాదశి ఎంత విజయం అనుకుంటున్నారు జూలైలో తస్తౌ నిసాయ నికటే తదురస్వధామ సబ్రీడ హాస వికసం నయనేన యాతా అతని మెడలో పుష్పహారం ఉంచి తన నివాసమైనటువంటి స్వామి యొక్క వక్షస్థలాన్ని సవరిగిడ సగం సిగ్గుతోను సగం చిరునవ్వుతోను వక్షస్థలాన్ని చూస్తూ అలా నిలబడి ఉండి. జ్ఞాత తస్యాహ స్త్రీయః త్రిజగతో జనకః జనన్యః ఆయన ఎవరు ఇప్పుడు మూడు లోకాలకు తండ్రి అయ్యాడు ఇప్పటిదాకా వాళ్ళు చూశారా వ్యాసుడు కూడా అమ్మవారు మెడలు మాలేసేదాకా జనకుడు అనలేదు స్వామి స్వామి అని అంటారు అమ్మవారు మాల వేయగానే ఆయన జనకుడు అయ్యాడు ఈమె జననీ ఉంటేనే జనకుడు అయ్యాడు అమ్మ అంటే కాదండి అది చేయాలి అంతే కదా ఎలా అవుతాదో కాదు అందుకే అప్పటిదాకా ఊరుకొని త్రిజగతః జనకః 3 ఆయన జగజ్జనకుడు అట, ఆ జగజ్జనకుడు జగజ్జననిని ఆనకోరిన వక్షస్థలంలో నివసింపజేశాడు అంటున్నారు. హస్య స్త్రీయః స్త్రీ జగతః జనకః జనన్యా వష్టో నివాసమకరోత్ పరమం విభూతేః ఎలాంటిది ఆ నివాసం అంటే విభూతేః పరమం. ఆమె వస్తే కానీ ఆ వైకుంఠం ఏమవుతుంది? నిత్య విభూతి అవుతుంది. కదా మరి ఇది లీలా విభూతి అది నిత్య విభూతి. కాబట్టి విభూతికి ఫలమైనటువంటి తాల. దివ్యమైన వక్షస్తరాన్ని అమ్మవారికి అమ్మవారు పొందిన రీతిలో నివాసమును చేశాడు. అకలో శ్రీహి స్వాప్రజాహస కరుణేన నిరీక్షణేన యత్రస్తితైసయత సాధిపతీన్ త్రిలోకాన్ స్వామి యొక్క వక్షస్తరంలో చేరిన అమ్మవారు.

తన సంతానాన్ని తన కరుణా కటాక్షంతో తిలకించి వారందరికీ సంపదలను ఐధయత వృద్ధి పొందించినది. ఏద వృద్ధ వృద్ధి దానివల్ల ఐధయత యత్ర స్థిత. ఐదయత సాధిపతీన్ త్రిలోకాన్ త్రిలోకములను త్రిలోక పాలకులను అందరినీ తన దివ్య కరుణా కటాక్షంతో వృద్ధి పొందింపచేసినది. శంఖ తూర్య మృదంగానాం వాదిత్రాణాం పృధుస్వనః దేవానుగానాం సత్రీణాం నృత్యతాం గాయతాం అభూత్ ఇలా లక్ష్మీనారాయణుల దివ్య కళ్యాణ వైభవాన్ని తక్కిన దేవతలు గంధరువులు, యక్షులు, సిద్దులు, సాధవీలు ఇదంతా కూడా శంఖ తూర్య మృదంగ మంగళ వాద్య ధ్వనులు చేశారు. అలాగే దేవానుగానాం సస్త్రీనాం దేవతా అనుచరస్తులందరూ నాట్యము చేశారు. అలాగే గానం చేశారు బ్రహ్మ. రుద్ర అంగిరసో ముఖ్యాః సర్వే విశ్వసృజః బ్రహ్మ రుద్రుడు అంగిరసాధులు ఇంద్రులు ప్రజాపతులు ఈడిరే అవితథైహి మంత్రైహి సత్యమైన మంత్రములతో వేద మంత్రములతోటి తల్లింగైహి పుష్పవలసిన పరమాత్మ యొక్క స్వరూపాన్ని సూచించేటువంటి చిహ్నములను ప్రకటించే వేద మంత్రములు. విష్ణోర్ను కంభీర్యాని ప్రవోచన్ యత్పార్థివాగువమేల జాగుంసి ఇలాంటివి విష్ణువు యొక్క లింగమును చిహ్నమును చెప్పేటువంటి వేద మంత్రము శ్రీ శ్యతే లక్ష్మీశ్చ పత్న్యో చూస్తానే ఇలాంటి వేరే మంత్రాలతో వారంతా స్తోత్రియ విలోపితా దేవాః సప్రజాపతయాః ఇలా అమ్మవారి చేత చూడబడినటువంటి దేవతలు ప్రజాపతులు శీలాది గుణ సంపన్నాః లేపిరి మళ్ళీ వారి వారి శీలం వారికి వచ్చింది మొదలు చెప్పుకున్నాం కదా దూర్వాస మహర్షి శాపం వలన స్త్రీ అంతర్ధానం అయినప్పుడు దేవతలందరూ శీలవర్జితులయ్యారు. సంపద లేకుండా పోయింది, ధైర్యము లేకుండా పోయింది, బలము లేకుండా పోయింది, అవన్నీ వాళ్ళకు వచ్చాయి. రాసు చూడు ఇప్పుడు మళ్ళీ అమ్మవారు వచ్చి ఇక్కడ చే అందరిని ప్రకార్చిస్తే వారి వారి గుణములు బలము సంపద ఐశ్వర్యము అధికారము ఇవన్నీ లభించాయి. నిస్తత్వాలోను అమ్మవారు ఇక్కడ చూశారు అక్కడ చూడలేదు అంటే

దాటి చూడడానికి చూడలేదు. వారు బలహీనులు, లోహగ్రస్తులు, లోలుప గమనించాలి. లోభం ఎవరికి ఉంటుంది? ఎవరి మీద అమ్మవారి దృష్టి ఉండదు అని ఉంటుంది. లక్ష్మీ కటాక్షం లేని వారికే లోపం ఉంటుంది. అంటే ఆశ ఎక్కువ ఉంటున్నా కొద్ది అమ్మవారు కాస్త దూరంగా పోతారు అన్నమాట. త్యాగ ధనులనే అమ్మవారు కటాక్షిస్తారు లోలుపులను కాదు. నిత్సత్వా లోలుపారాజ నిరుద్యోగా జటత్రపా ఉద్యోగము లేదు ప్రభ సిగ్గు కూడా విడి ప్రయత్నం చేయకుండా సిగ్గు విడిచి యదాచ ఉపేక్షితా లక్ష్మ్యా బపూబుహు దైత్య దానవా అమ్మవారి చేత ఉపేక్షించబడిన దైత్య దానవులు. సిగ్గు విడిచి, సంపద విడిచి, బలము విడిచి, లోభం బల పెరిగి అసలు ఇలా అయిపోయారు. అథాసీత్ వారుని దేవి. ఇలా లక్ష్మీ కళ్యాణం అయిన తర్వాత సముద్రాన్ని మళ్ళీ చిలికారు. అలా మళ్ళీ తిరిగితే ఇప్పుడు వారుణీ దేవి వరుణ పుత్రిక వారుణీ అంటాం ఆ మహానుభావురాలు అభిభవించారు. కన్యా కమలలోచన అసురాజహుహు తాంవై హరేహి అనుమతేన. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఆ వారుని రాక్షసులు స్వీకరించారు. అసురాజ గృహు ఎందుకంటే ఇదివరకే ఆజ్ఞాభంగం చేస్తే ఏమైందో అనుభవం తెలిసింది కదా నాయనా ఎందుకు మరి తీసుకోమంటారా? అని స్వామిని అడిగి అనుమతి తీసుకొని వారు గ్రహించారు. అదోద దేహ మధ్యమానాత్ కాశ్యపైహి అమృతార్తిపిహి ఇప్పుడు అమృతాన్ని కోరుతున్నటువంటి కశ్యప సంతానము సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఉదకిష్టను మహారాజా. పురుషః పరమ అద్భుతః ఒక మహానుభావుడు అవర్భవించాడు పరమాద్భుత పురుషుడు దీర్ఘ పీవర దోర్దండః కంబుగ్రీవః అరుణేక్షణః స్వామియే కదా విశాలమైనటువంటి ఆజానుబాహువు అన్నమాట సర్వాహరణ భూషితుడు శ్యామలః తరుణః శ్రగ్వి నిలమేహశ్యాముడు అలాగే హారం ధరించినవాడు పీతవాసా మహోరక్షః సుమృష్ట మణికుండలః స్నిగ్ధ కుంచిత కేశాంతః సుభగా సింహ విక్రమ పరమాత్మ యొక్క స్పెషాలిటీ ఏమిటి? కేశవ స్నిగ్ధ కుంచిత కేశాంత కేశముల కొన కొసలు వంకరులు తిరిగి ఉంటాయి.

ఏమో చెప్పాను కదా ఏమి ఏమి వేయరు కర్లీ కర్లీ వేయరు అన్నాం అలా అంటే ముంగురులు కలవదు ఉంగరాల బుద్ధి అంటాం తెలుగులో అలాంటి స్వామి స్నిగ్ధ కుంచిత కేశాంతః శుభగః సుందరుడు సింహ విక్రమః సింహము లాంటి పరాక్రమ కల ఒక మహాపురుషుడు ఎలా వచ్చాడు? అమృతాపూర్ణ కలశం విభ్రత్ వలయ పూషితః అమృతము నిండినటువంటి కలశాన్ని ఆ కలశాన్ని మరి అమృత కలశాన్ని పట్టుకునే చేతులు రిక్తముగా కాళీగా ఉండకూడదు. అందుకే వలయ భూషిత కంకణముల చేత అలంకరించుకోబడిన చేతులతో అమృత కలశాన్ని తీసుకొని తవై భగవత సాక్షాత్తు విష్ణోహో అంశాంశ సంభవః ఎవరు అనుకోకండి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశ అంశ సంభవుడే పేరేమిటి ధన్వంతరిహి ఇది ఖ్యాతః ఆయుర్వేద దృక్ విద్యథా తను ఆయుర్వేద దర్శనాన్ని శాస్త్రాన్ని ప్రవర్తింపచేసేవాడు. అలాగే ఇజ్యపాక్ అన్ని పూజలకు యోగ్యుడు అందటానికి. పూజలు అందటానికి యోగ్యుడు. అలాంటి స్వామి సముద్రం నుండి ఆవిర్భవించాడు. తమ ఆలోక్య అసురాస్సర్వే కళచం చామృతాభృతం లిప్సంతః సర్వ వస్తువుని కళచం సరసా అహరన్. చూశారు రాక్షసులు వాళ్ళు రావడానికి చూశారు చేతిలో అమృత కాయశాన్ని కనబడింది ఇప్పటిదాకా వాన వీడిని అడుగుతున్నాము అంతా దీని కోసమే కదా మరి దీన్ని పొరపారు నా దగ్గర పెద్దాయన ఉన్నాడు ఇది కొంప తీసి వాళ్ళకి ఇస్తానంటే మన గతి ఏమిటి అనుకోని అలడం ఎందుకులే కావాలి కావాలి అని అమాంతం ఎగిరి ఒక గంతి వేసి దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. అంటే తమకు ఇదే కారణం. అమృతం తమకు దక్కకపోవటానికి కారణం అదే, మనకెంత కోరిక ఉన్నా మనకెంత ఆకాంక్ష ఉన్నా మనకెంత వస్తువు యొక్క అవసరం ఉన్నా అక్కడ పెద్దది ఉన్నప్పుడు వారు అనువదించి ఆమోదించి. అనుగ్రహించినప్పుడు తీసుకుంటేనే మనకు ఆ వస్తువు దక్కుతుంది. ఆశతోటి, కాణిక తోటి, తొందరపాటు తోటి, బలాత్కారంతో లాగితే మొదటికి మోసం.

ఆలోచించండి, ఈ ఒక్క కారణం తప్ప వారికి దొరకకపోవడానికి ఏదైనా కారణం ఉందా? తక్కినవన్నీ సమానమే కదా, కష్టపడ్డారు, ప్రయత్నం చేశారు, ఆకాంచించారు, వెంట ఉన్నారు, చెప్పినట్టు విన్నారు, అన్ని నియమాలు అవలంబించారు. మరి ఎందుకు దొరకలేదు? ఇవ్వక ముందు తీసుకున్నారు కాబట్టి దొరకలేదు. మంగళమైన వస్తువు, ఉత్తమమైన వస్తువు, ఐశ్వర్యమైన వస్తువు, పెద్దల నుంచి రావలసిన వస్తువు, పెద్దలను ధిక్కరించి అవినీయంతో చేతిలో నుంచి లాక్కుంటే. అది వారికి అసలే దొరకకుండా అవుతుంది. అది కదా వాళ్ళు అందుకే చెప్తున్నారు నీయమానః అసురైహి ఆ సంగతి వాళ్లకేం తెలుసు వీళ్ళకి తెలుసు. యోధాలు తెలుసు మన జలాలు కాబట్టి అమాంతం తీసుకుందామని నీయమానా సరైహి తస్మిన్ కలచే అమృత పాజనే ఈ రీతిగా అమృత కలచాన్ని రాక్షకులు తీసుకుంటే విషణ్ణ మనసః దేవాః హరిం శరణమాయుహు. వాళ్ళ పునరు ఎవరు? శ్రీమన్నారాయణ నాయనా నువ్వే దిక్కురా బాబు అని మొఖాలు చిన్నపోయి పరమాత్మను శరణు వీడారు. ఇది తద్దైన్యమవలోక్య భగవాన్ భుజ్యకామ కృత్. పరమాత్మపు పేరు ఏంటిది? కృత్యకామకృత్. తనను సేవించే వారి కోరికలను తీర్చే ప్రసాదించేటువంటి స్వామి. మా సిద్ధత మీరు విచారించకండి. విదార్ధం వహా సాధయిష్యే మీకు కావాల్సిన కూడా దాన్ని నేను సాధిస్తాను. ఎలా స్వమాయయా. నా మాయతోటి నేను సాధిస్తాను. విధహా కలిలభూత్తేశాం తదంతే తర్ష చేతసాం అమృతం ఇద్దరూ కాంక్షించారు. కాబట్టి నాకు కావాలంటే నాకు కావాలని పరస్పరం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అహం పూర్వం అహం పూర్వం నత్వం నత్వం. ముందు నేను ముందు నేను అబ్బే నీకొద్దు నీకొద్దు నాకే నాకే అని ఇలా నత్వం నత్వం చాలా సులభంగా ఉంటుంది. కొద్దిగా సంస్కృతం వస్తే చాలు. అయితే అన్నీ కాదనుకోండి. ఇలాంటివి కొన్ని కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాం కదా గురుధ్ర పక్ష అని చెప్పుకున్నాం చూడండి ఏం అర్థం కాదు చూసుకుంటే అలా నస్త్వము నస్త్వమితి ప్రభో దేవాః స్వంభాగమరహంతి ఏ తుల్యాయాస హేతవః సత్రయాగ ఇవరే తస్మిన్

ఏట ధర్మ సనాతన ఆంటిస్వాన్ ప్రత్యసేదనులై దైకేయా జాతమత్సర ఆ రాక్షసులలోనే కొందరు కాస్త బలహీనులు. అంటే ఏంటంటే ధర్మాన్ని ఎవరు కోరుతారు ధర్మాన్ని ఎవరు మాట్లాడుతారు అంటే బలహీనులే మాట్లాడుతారు. ఆ సొంతలో ఎవరు బలహీనులు ఉన్నారో వాళ్ళు తప్పు తప్పు అలా గుంజుకోకూడదు వాళ్ళ దగ్గర సలభాగం ఇవ్వాలి వాళ్ళు మనం సమానంగా కష్టపడటం కదా కదా అది అంటున్నారు చూడండి దేవాః స్వంభాగమహంతి ఏ తుల్య ఆయాస హేతవః ప్రయత్నము, కష్టము, కారణము అన్నీ అందరి సమానమే. కాబట్టి సమా సమానంగా మనం తీసుకోవాలి. ఎట్లా? సత్రయాగ యువ. సత్రయాగం లాగా సత్రయాగం అంటే ఏమిటి? అక్కడ ఋత్వికులే యయమానులు. వేరే యజమాలు ఉండాలి. వాళ్ళే రుత్వికులు, వాళ్ళే యజమాలు. అంటే అందరూ రుత్వికులను యోగం చేస్తారన్నమాట. కాబట్టి ఆ సత్రయాగ ఫలం అందరికీ ఎలా సమానంగా వస్తుందో. ఈ అముతం కూడా వారు మనము సమానంగా తీసుకోవాలని కొందరు రాక్షసులే దుర్బలా ప్రబలాన్ రాజన్ పురిహిత కరతాన్ ముహు దుర్బలులు. దుర్బల్లైనటువంటి రాక్షసులు ప్రబరులను బోధించారు. ఏతస్మిందంతరే విష్ణుహు సర్వోపాయవిత్ ఈశ్వరః. పరమాత్మకి ఏం పేరు? ఈశ్వరుడు శాతకుడు. ఎలా చాలు కొడు గొప్పది కాదు సర్వ ఉపాయ విత్ అన్ని ఉపాయములు తెలిసినవాడు అంటే ఏ సమయంలో ఏ మార్గంలో అనుకున్న దాన్ని సాధించారో బాగా చేసినవాడు. అందుకే ఆ మహానుభావుడు యోషిద్రూపం అనిర్దేక్ష్యం దధార పరమద్భుతం అనిర్దేక్ష్యమట ఇలా ఉంటుందని మన నాలుకలు నోర్లు చెప్పలేనంతటి అద్భుతమైన స్త్రీ రూపాన్ని ధరించాడు ప్రేక్షణీయ ఉత్పల శ్యామం ఆమె కూడా నల్ల కరువుల వంటి రంగు కలది ప్రేక్షణీయ సర్వావయవ సుందరం ఏమో అండి బాగా ఒక్క అవయవం ఎందుకు పోవాలా సర్వావయవ సుందరం. ఇలా అంటే సంపూర్ణమైనటువంటి అవయవ సౌందర్యం గల మహానుభావురాలు సమాన కర్ణాభరణం సుఖపోలోన్న సాననం మనవాళ్ళు ఏం చేస్తారంటే చెవులు ఇక్కడ ఉంటే ఆ భరణాలు ఇక్కడ ఉంటాయి చెవులు కరెక్ట్ గా ఉంది ఇంత ఇంత పొడుగు

చెవు ఇక్కడే ఉంటుంది, ఆభరణం ఇక్కడికి వస్తుంది. అది చెవు ఉంటుందో ఊడిపోతుందో తెలవదు మనకి. కానీ అలా కాదట, ఈ సమాన కర్ణాభరణం ఎంత చెవో దానికి తగిన అంత ఆభరణాలే పెట్టుకున్నారట. అది చెప్తున్నారు మరి గమనించండి. సమాన కర్ణాభరణం, సుఖ పోల ఉన్నతాననం ఎందుకయ్యా అని చెప్తున్నారు కారణం. జాదుడు తక్కువ వాడు కాదు. చెవును మించి ఆభరణం పెట్టుకోలేదు పెట్టుకోకూడదు అంటే చెవును కూడా మించి ఆభరణం కిందికి వస్తే చెక్కిళ్ళ సౌందర్యం కనబడదు. ఈ చెట్టిళ్లు అంటాడు కదా ఇక్కడిదాకా కరుణాభరణాలు ఇవే కనపడతాయండి. అదే కనపడతాయి ఆభరణాలు కనపడతాయి. అందుకే సుఖ పూల ఉన్నత ఆనందం. అందమైన చెట్టిళ్లు ఎత్తైనటువంటి ముక్కు ఈ రెండిటితో అందమైన ముఖం కావాలి. అంటే ముఖము యొక్క అందాన్ని బాగు చేసేది కరణాభరణం కావాలి కానీ ముఖము యొక్క సౌందర్యాన్ని మింగి ఆభరణాలు ఎందుకండీ? పెద్దవి పెట్టుకుంటే చెత్తిళ్ళు కనపడవు, ముప్పు కనపడదు, పెదవులు కనపడవు. అందులో చిబుకం అంటాం. స్త్రీనాం చిబుక సౌందర్యం సర్వ జీవ ఉపకారకం అంటుంది సాముద్రికం. ఆడవారి చిబుకాన్ని చూసి ఆమె అదృష్టాన్ని చెప్పమంటాడు. భర్తృమతా కాదా అంటే నిత్య సుభాగ్యం ఎప్పుడు ముత్తైదువుగా ఉంటుందా లేదా సౌభాగ్య వచ్చా కాదా సంతానం బాగుందా లేదా చిబుకం చూసి చెప్పొచ్చు రాసి కుండల్లో ఏం పనిలేదు అని చూస్తే. మరి అలాంటి చిబుకం దాకా ఇవే వస్తే ఇది ఎక్కడ కనపడుతుంది? మనం చెప్పలేం. అందుకే అంటున్నాడు సమాన కరణాభరణం సుఖపోల ఉన్న సాననం నవయవ్వన నిర్వృత్త స్తనభార కృశోదరం నవయవ్వనంతో అప్పుడే. వేడి వెడలినటువంటి స్థనముల యొక్క బరువుతో ఉదరం కృశం ఉదరం చాలా సన్నగా ఉంటుంది అని అర్థం. కృశోదరం. ముఖామోదాను రక్తాలి శంకారోద్విగ్న లోచనం. ముఖము నుండి వచ్చేటువంటి సుగంధమునకు ఆశపడి పైపై వాలుతున్నటువంటి తుమ్మెదలను అదరిస్తున్న కొంచెం కలత చెందినటువంటి నేత్రములు కరజయోత్మే దీనికి వస్తున్నాయి. కలత నేత్రములు ఉద్విగ్న రోచనం విద్వత్సవకేశా భారేణ మాలాం ఉత్ఫుల్ల మల్లికాంతన కేశ భారమే అసలు కేశములే భారం. మరి దానికి అంతకు మించిన పూలు కాకుండా కేశభారమే ఎక్కువ ఉండే పూలు పెట్టుకుందట. ఇప్పటి కాలంలో కేశం ఇంత ఉంటుంది, పూల దండం ఇంత ఉంటుంది.

అంటే అవి లేవు కాబట్టి ఏదో అహంకారం ఉన్నట్టు చేయాలి కానీ అట్లా కాదు కేచభార అంటున్నారు కేచమిలే బరువు అంటే కేశములకు తగినంత తక్కని పుష్పమాలను ధరించిన మహానుభావుడు వాడు వ్యాసుడు చాలా చమత్కారి హాస్యంగా చెప్తాడు శాయ లక్షణం చెప్తాడు కేశభార మన మల్లికాం సుగ్రీవ కంఠాభరణం సుభుజాంగత భూషితం కంఠాభరణములు భుజాభరణములు విరజాంబర సంభీత నిసంబద్వీప శోభయా కాంత్య భవితతు వల్గు చర చరణ రూపురం చక్కని వడ్డాడము కాళ్ళకు అందెలలు వాటి ధ్వని తోటి సౌరీడ స్మిత వీక్షిప్త భ్రూ విలాస అవలోకనై కొంచెం సిగ్గు కాస్త చిరునవ్వు తోటి చూపులను విక్షిప్త పారవేస్తూ ఉన్నది వెలజల్లుతున్నది. మన భాషలో ప్రయోగిస్తూ ఉందన్నమాట. చూపుల తూపులు అంటాం బాణములు అంటాం కదా ఏం బాణలు అవి మన్మధ బాణములు అంటాం. వాటిని విసరివేస్తున్నటువంటి ఎవరికీ అందరికీ కాదట దైత్య యూధప చేతస్సు. ఇది చూడటం లేదు. దేవతల యొక్క చూడటం లేదు. మరి వీడు పడితే కష్టంగా ఉంది. అందుకోసమని దైత్య యూధ పచ్చేత చాలా చమస్కారం. రాసతుల యొక్క మనస్సులోనే కామముద్దీపయన్ముఖు కామోద్రేకాన్ని కలిగించేటువంటి చూపులను అటు వెదజల్లుతూ ఈ మహానుభావురాలు. ఆవిర్భవించినది అంటే ఇంకో అవతారం వచ్చేసి చూశాడా కూర్మావతారం, ధన్వంతరి అవతారం, లక్ష్మీ అమ్మవారు, మోహిని ఇన్ని అవతారాలు ఉన్నాయి. అందుకే పాత రోజుల్లో మనకు అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, షష్టి, అష్టమి ఈ ఆరు రోజుల్లో క్షీరదామదనాన్ని పారాయణం చేసేవారు. 11 లీటర్ల ఆవిర్పాలతోటి అమ్మవారికి అభిషేకం చేశారు, విశేషం అందులో మాఘం కనుక్కోకుండా మాఘం ఏ దాని అనుకోండి కార్తీకం కానీ ఆశ్వయయం కానీ మాఘము ఫాల్గుణ ఈ నాలుగు మాసాల్లో చేస్తారు, ఇది ఎలా వస్తుంది ఫాల్గుణ మాసంలో అమ్మవారి పుట్టిరోజు వస్తుంది. అది పదగొండి ఉత్తరా? అవును. పదగొండి శ్రీరంగ జ్ఞాపకం ఉంది కదా అది పదగొండి ఉత్తరా అమ్మవారి పుట్టిలో ఉన్నవాళ్ళు. ఇలా దైత్య యోధప చేతస్సు ధ్యానం ఉద్దీపయన్ను అందులో శుక్రవారం కూడా వచ్చేసింది విశేషం అది. అమ్మవారి పుట్టి సాధ్యం కాన వాళ్ళు అన్ని కల్పిస్తారు.

ఇలా వస్తే బ్రహ్మాండ ఉత్సవం చేస్తారు. ఇప్పుడు అందరూ అన్నీ మర్చిపోయారు. ఉత్సవం ఏంటంటే సండే వస్తే ఉత్సవం. లేకుంటే అది అయిపోయింది. ఇలా ఈ మహానుభావురాలు ఆవిర్భవించారు. ఏ అన్యోన్య అన్యోన్యతః అసురాః పాత్రం హరంతః త్యక్త సౌహృదాః ప్రేమను కాస్త విడిచిపెట్టి రాక్షసులు వారి గలవారు కూడా. ఏమంటే దేవతలకు అందకపోవడం కాదు. రాససులు కూడా నీకు వద్దంటే నీకు వద్దని వారిలో వారే పరస్పరం ప్రేమ కూడా విడిచిపెట్టి వారిలో వారే కొట్టాలనుకుంటున్నారు, ముంజుకుంటున్నారు. ఇలా క్షిపంతః దస్యు ధర్మానః. పట్టిగా చెప్పారు. దస్యు ధర్మం అని. తెలిసిందే? దస్యు అంటే శౌర్యం దొంగను. దొంగల ధర్మాన్ని అనుసరించి ఆయాంతీం దస్యుహు స్త్రీయం ఇలా గుంజుకుంటూ గుంజుకుంటూ ఇటు పక్కకు చూశారు చూస్తే అక్కడ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆయనను చూశారు. అహో రూపం అహో దామా. అహో అత్యా నవం వయ అబ్బా ఏం సౌందర్యం అండి ఎంత కాంతి ఈమె యొక్క ఏమి యవ్వనము ఇతితే తాం అభిదృత్య పప్రచ్యుహు జాత హృత్శయా హృదయం యాసి కలిగి అందరూ ఆమెను అడిగారట. కాస్త్వం కంజ ఫలా సాక్షి పుండరీకాక్షి అని అంటున్నారు ఏదో ఒక పేరు అదే. కంజ ఫలా సాక్షి అని అది చెప్పాలి. అమ్మ నీవెవరు కుతోవా ఎక్కడి నుంచి వచ్చావు కించి తీర్తి తీర్తి ఇచ్చిన చిన్న మాట. ఉతోవా కించికీర్చతి ఎక్కడికి వచ్చావ్ ఏమి చేయాలనుకుంటున్నావ్ అంటే మమ్ములను అని ఆ కాదు మమ్ములను ఏం చేయాలనుకుంటున్నావ్ అని కించికీర్చతి కస్యాసి ఎవరి దానవు వద వామోరు మర్ధనంతీవ మనాంసినః మేము ఇంత పెద్ద సముద్రాన్ని తిరికితే నీవు నీ చూపులతోటి మా మనస్సులను తిరుకుతున్నావు. మధనంతీవ మనాంసినః నవయం త్వామరేహి దైత్యైహి సిద్ధ గంధర్వ చారణైహి నాస్పృష్ట పూర్వాజానీమః లోకేశైశ్చ కృతోన్యుతి. నిన్ను చూస్తూ ఉంటే నీ సౌందర్యము, నీ యవ్వనము, నీ స్వరూపము ఇవన్నీ చూస్తుంటే ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకున్నట్టు కనపడతలేదు. అలాగే అంటే సర్వః స్వార్థం సమీహితే తన మనస్సులో ఏముందో ఎదుటి వారిని దానికి అనుకూలంగా ఉన్నట్టే భావిస్తారు. అందుకే సిద్ధ చారణ గంధర్వ దైత్య దానవ ఇత్యాది ఎవ్వరి చేత నీవు అస్పృష్ట పూర్వ అంటే పాణిగ్రహణము.

చేయబడని దానిగా అనుకుంటున్నాను. లోకై లోకేకైత్య వీళ్లే కాదు లోకపాలకుల చేత కూడా అన్నమాట. ఇక కుతో దృణం ఇక మా వాళ్ళ గురించి ఏం చెప్పాలి. కాబట్టి నూనం త్వం విధినా సుభ్రూహు. ప్రేషితాసి శరీరినాం సర్వేంద్రియ మనః ప్రీతిం విధాతుం దేహదారుల యొక్క సకల ఇంద్రియములకు మనస్సుకు ప్రీతి కలిగించడానికి పరమాత్మ నిన్ను పంపి ఉంటాడు. కొంచెం కొంచెం దగ్గరికి వచ్చారన్నమాట. అలా విధాతు ఎలా ఎలాంటి సఘృణేన దయగల పరమాత్మ దేహధారుల సకలేంద్రియ మనః ప్రీతి కలిగించడానికి నిన్ను పంపాడా? సాత్వంన స్పర్ధమానానం ఏక వస్తువుని మానిని ఒకే వస్తువు కోసం మాలో మేము పేజీ పెట్టుకుంటున్నాం, కొట్లాడుకుంటున్నాం. జ్ఞాతీనాం బద్ధవైరానాం. నీవు పాలివాళ్ళము, బద్ధ వైరం ఉన్నటువంటి వాళ్ళము. శంవిధస్వ సుమర్ధ్యమి. మాకు నీవు శంవిధస్వ శుభాన్ని కలిగించు మాకు. వయం కశ్యపదాయాదా ఎవరనుకుంటున్నావు మేము చిన్నవాళ్ళం ఏం కాదు కశ్యపుని యొక్క పుత్రులము భ్రాతరహ మళ్ళీ అన్నదమ్ములమే కానీ ఒక చిన్న దబ్బు ఉంది ఏంటది కృత పౌరుష మాకు మాకు మాకు పౌరుషం చాలా ఉంది అంటే ఒకళ్ళు చెప్తే వినవు మాకు తద్దు మన మన కృత పౌరుష విభజత్వ యధాన్యాయం నైవ భేదో యధాభవేత్ వాళ్ళే చెప్పారు అమృతాన్ని విభజించు ఎలాగు యధాన్యాయం న్యాయబద్ధంగా అంటే ఎవరికి ఏది రావాలో వాళ్ళని అది ఇవ్వు వాళ్ళే అడిగారట ఆ మాట చెప్పింది నైవ భేదః భవేత్ న్యాయంలో భేదం రాకూడదు. న్యాయ భేదం లేకుండా ఈ వస్తువును మాకు నీవు జాగ్రత్తగా పంచు ఇత్యుపామంత్రితః దైత్యైహి మాయాయోషిద్దువపుహు హరిహి ఇలా ఆహ్వానిస్తే ఆ స్వామి ప్రహస్య రుచిరాపాంగైహి విరీక్షన్ కొంచెం పెద్దగా నవ్వి చక్కని క్రిగంటి చూపులతో వారిని చూస్తూ

ఇలా అంటున్నాడు కథం కస్యపదాయాదా పుంశ్చర్యం మహి సంగతా కస్యపుని సంతానమని చెప్తున్నారు ఎంత బ్రహ్మహర్షి ఉంది అలాంటిది ఒక వేశ్య యందు ఆసక్తి కలిగి వచ్చారు పుంశ్చర్యం ఎవరు పురుషుని అంటే పురుషుడిని చూచి చేరించేది అన్నమాట అంటే వేశ్య అని అర్థం. కాబట్టి మగవారి మీద మోదు పెంచుకునే ఒక వేశ్య యందు ఆసక్తి లయ్యా ఆయన. కష్టగుణి సంతానం. విశ్వాసం పండితో జాత్ కామునీషు నయాతిహి, ఏ స్త్రీల యందు ఏ పండితుడు నమ్మకాన్ని ఉంచదయ్యా? పుష్యరి స్త్రీల యందు ఏ పండితుడు నమ్మకం ఉంచడు, సాలా ఉత్తాణం స్త్రీనాంచి శైరిణీనాం శూరద్విసః. వేశ్యల అనేటువంటి స్త్రీల యందు, తొడేళ్ళ యందు, నక్కల యందు సత్యాన్యాహుహు అనిత్యాని వారి స్నేహాలు. ఎందుకంటారా? నూతనం నూతనం విచిర్గత. ఏ పూటకి ఆ పూట కొత్త కావాలి. తొడేలు ఉంది పోయి ఒక జంతువును పట్టేస్తుంది. దాన్ని మొత్తం తినదు. కొంచెం దాని తిన్నట్టు చేసి ఇంకెక్కడ తోకుతుందని చెప్పింది. నక్క అంతే ఓ జంతువుని మేఘా దేనినో చూస్తుంది, మొహంతం కొంచెం పట్టినట్టు చేస్తుంది, కొలికార పడేది ఇంకో జంతువు బలం పోతుంది. వేస్తే ఓ పురుషుడిని తీసుకుంటుంది. వాడు అనుకున్న డబ్బు ఇచ్చారా ఇంకోడు ఉంటే ఇంక బల డబ్బు ఎక్కువ ఇస్తాడు కదా ఇంకో కొత్త వీటుండి చూసుకుంటుంది. వీళ్ళంతా ఒకే రకం వాళ్ళు ఒకే లక్షణం ఏమిటది ఎప్పటికీ కొత్తను కోరేవాళ్ళు స్వామి చెప్తున్నాడు నూత్రం నూత్రం విచిన్వతాం. సచ్చని మాట అది. మరి తొక్కో వారికి వేరే ఇంకో ఏం దొరకదు మనకు. చిన్న మాట తోటి మొత్తం వడగడతది. అందుకే సాలా వృకానాం స్త్రీనాంచ స్వైరిణీనాం సురద్విషః సఖ్యాన్యాహు అనిత్యాని నూత్రం నూత్రం అని చెప్పి కొంటాను. ఎప్పటికప్పుడు కొత్తకై వెతికేటువంటి వీరి స్నేహములు అనిత్యములని పండితులు చెప్తారు కదా. మరి ఇంత పెద్ద పండితులైన మీరు నన్ను నమ్మేనా? నమ్మవచ్చు అన్నారా అంటే ఇతితే క్షేళితైహి తస్యాః ఆశ్వస్త మనసః అసురః అంటే నమ్మవచ్చు అనుకుంటే నేను చేస్తానన్నమాట నేను చేయనని కాదు నమ్మితే చేస్తాను అని.

పరిహాసం మాదన తోటే వారి మనస్సును వారి నమ్మకాన్ని కూడా పొందింది. ఎందుకంటే నిజంగా ఒక రక్షం చెప్తాడు నిజంగా మోసం చేసేవారు ఎవరయ్యా అంటే మీరు మోసం చేస్తానని చెప్పేవారు ఆయన. కదా లోకంలో అనుకుంటుంది అంటే మోసం చేస్తా చెప్పిన వారు మోసం చేయడు అనుకుంటుంది. అనుకోని నమ్ముతుంది. కానీ జరిగేది విరుద్ధమైనటువంటిది. ఇలా వ్యహసుహు భావగంభీరం దదుశ్చ అమృతభాజనం వాళ్ళు కూడా. ఈమె పరిహాసానికి కొంచెం గంభీరంగా నవ్వారు. అంటే ఇంతమంది మేము ఉన్నాము నువ్వు మోసం చేయకపోతావు అని. అందుకే భావగంభీరం గంభీరమైన భావంతో నవ్వి అమృత భాజనం దదుహు అమృత కలశాన్ని. అనిపించారు. తతో గృహీత్వమృత పాజనం హరిహి పపాద ఈచత్మిత శోభయా విన అమృత పాండాని తీసుకొని కొంచెం చిరునవ్వుతో ఇలా మాట్లాడుతున్నాడు యద్యభ్యుపేతం కుచ సాధు అసాధువాకు తమ్మయావో నేను చేసినది మంచి అయినా చెడు అయినా మీరు ఒప్పుకుంటే పంపుతాను. తర్వాత అలా చేశావు ఇలా చేశావు ఈ పేజీలు నాకు పడవు. యద్యభ్యుపేతం కొచ్చ సాధు అసాధువా కృతం మయ. నేను చేసినటువంటిది సాధు అసాధువా మంచి అయినా చెడ అయినా యద్యభ్యుపేతం ఒకవేళ మీరు అంగీకరిస్తే విభజే సుధామిమాం. ఈ అమృతాన్ని పంచుతాను ఇత్యభివ్యాహుతం తస్యాః ఆకర్ణ్య అసురపుంగవాః ఆమె మాటలను విని రాక్షసులు అప్రమాణ విదః ఆమె మాట్లాడిన మాటలలోని ప్రామాణ్యాన్ని తెలియని వారు. అంతే కదా ఎందుకంటే. నేను ఏమి చేసినా ఒప్పుకోవాలి అన్నది అంటే ఏమి చేస్తున్నా అని అర్థం కదా. కాదా క్లియర్ కాదా? నేను ఏం చేసినా మీరు ఒప్పుకుంటే ఏముంటే మామూలుగా నేను చేయను మీరు ఒప్పుకోరు అని అన్నాడు. మాట ఇస్తే చేస్తాను అంటేనే ఏదో వ్యవహారం మీరు అర్థం. అప్రమాణ విధః తెలుసుకోక తస్యః తత్తధేతి అన్వమౌస్తత అలాగేనమః చెప్తున్నాడు కామార్తాః అత లోపార్తాః లోలుపాః విషయేటినః

సత్యం సత్యం న విందంతి లోక ధర్మ సనాతన అనే శ్లోకం. కామార్థులు అంటే కోరిక గెలవ వాళ్ళు అలానే విషయార్థులు. శబ్ద స్పర్శలు కోరుకునేటువంటి లోలుప ధనం మీద బాగా ఆశ ఉండేవాళ్ళు ఇది కాక 4వది. క్రోత సందిగిన కోపం బాగా ఉన్నటువంటి వాళ్ళు విషయాలలోని ఎదుటి వ్యక్తిలోని హృదయాన్ని, భావాన్ని, సత్యాన్ని గుర్తించలేరు అని శాస్త్రం. అందుకే ఆమె ఇంత స్పష్టంగా చెప్పింది. నేను ఏం చేసినా మీరు ఒప్పుకుంటే పంచుతానని. అయినా ఆ మాటలలోని ప్రామాణ్యాన్ని తెలియని వాళ్ళు అలాగేనమ్మ అలాగే తెలియని ఒప్పుకున్నారు. అత ఉపోష్యకృతస్నానా మరి అమృతాన్ని స్వీకరించాలంటే. తగిన పరిశుద్ధి కావద్దు అలాగే తాగేస్తారా? అందులో ఏం చేయాలి అందరూ ఒకరోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండాలి తరువాత కృతత్నానా. సముద్రంలో స్నానం చేసి రండి. తరువాత కుత్వాచ హవిష అనలం హోమం చేయాలి మరి. అలాగే హవిషతో అగ్నిహోత్తుని హోమం చేసి దత్వా గోవిప్ర భూతేభ్యః గోవులకు, బ్రాహ్మణులకు, ఇతర ప్రాణులకు దానము చేసి పూజించి కృతస్వస్త్యేన. స్వస్తి పుణ్యాహ వచనము కూడా జరుపుకొని ఎలా ద్విజయి బ్రాహ్మణత్వం యోగం చేసిన తర్వాత యధోపజేషం వాతాంసి పరిధాయ తగిన రీతిగా తక్కని ఆహతారి చినగని బట్టలు అన్నమాట. కొత్త వస్త్రాలు కట్టుకొని కుశేషు ప్రావిషన్ సర్వే కదా ఏమంటారు మనకు దర్భ పాణయః అని చెప్తాం. దర్భాం ధారయమానః దర్భే శ్వాసీనః దర్భాం ధారయమానః పవిత్ర పాణి ప్రాన్ముఖః విరాచిమ్య అని శాస్త్రం. ఇలాంటి పని చేయాలంటే మొదలు దర్భల మీద కూర్చోవాలి. దర్భలను ధరించాలి పవిత్రం పెట్టుకోవాలి. కదా ప్రాణవ్యామం చేయాలి సువ్వు దిగి కూర్చోవాలి బలి చేయాలి అంతం అంటే మాటలా. ఒకసారి తాగాలంటే ఇక మళ్ళీ చచ్చే మాటే లేదు కదా రోజు చస్తున్నారు కాబట్టి ఇది నిత్య భరణ ప్రదాయిన నిత్య భరణ ప్రదాయి అమ్మ అంటాడు చమత్సాహాయంగా అసలు అసలు ఇవే చచ్చేది ఇక మీకు కావురు కదా ప్రతి వారితో అంటోరు ఎవతను రాక రోజులు ఏం చేస్తుంటారు కదా

తపస్సు చేస్తారు, వరం పొద్దుతారు, వచ్చి ఒప్పుకున్నాను చేయాల్సి ఉంటుంది. కొడుతూనే ఉంటారు. చావు ఉంటే తద్దిదా కొడతారు. ఇక చావు లేదు కదా కొడుతూనే ఉండాలి, పిద్దుతూనే ఉండాలి. అందుకే నిత్య మరణ దాయి ఆ మృతమ్మని శాస్త్రం ఇది. అంత గొప్పది కాబట్టి దానికి తగ్గదికి వీళ్ళు అలంకరించుకొని తయారై ప్రాంగ్ముఖేషు భవిష్టేషు తూర్పు దిక్కు వాళ్ళంతా కూర్చున్నారు సురేషు దితిజేషుచ దేవతలు రాక్షసులు తూర్ముఖంగా కూర్చున్నప్పుడు ధూప ఆమోదిత శాలాయాం దుష్టాయాం మాల్య దీపకైహి ఎక్కడ యజ్ఞశాలలో కూర్చున్నారు. ఎలాంటి యజ్ఞశాల ధూపామోదిత శాల. హోమ ధూమంతో సుగంధము చేయబడింది అంటే చూడండి ఎంత ప్రయత్నం ఎంత సన్నాహం చేశారో. జుష్టాయాం మాల్య దీపకై సుమంగళ దీపములతో మాంగల్యకరమైన దీపములతో చుట్టుముట్టుబడి ఉంది ధూపములు ఉన్నాయి. సుగ్రంథములు ఉన్నాయి ఇదంతా కానీ యజ్ఞశాలలో సస్యాం నరేంద్ర కరభోరుహు ఉషద్దుకూల శ్రోణి సతారసగతిహి మదవిహ్వలాక్షి అమ్మవారు. అమ్మవారిని విచిత్రాన వర్ణిస్తున్నాడు అంటే రాక్షసులు ఆ మత్తులో అన్నీ మర్చిపోవాలి. సౌందర్యాన్ని చూస్తూ సౌందర్యం అనేటువంటి మత్తులో పడి ఆమె ఏం చేస్తున్నదో. అర్థం కాకుండా ఉండాలి. ఇలాంటి మహానుభావురాలు మదవిహ్వలాష్టి అంటే మనం మదిరాక్షి అంటాం కదా మత్తు కనులు గలది అని అర్థం. సా పూజతి కనకనూపుర సించితేనా బంగారు అంజర ధ్వనితో. అంతా ధ్వనింపచేస్తూ కుంభస్తని కలశపాణిహి అథ ఆవివేశ చేతిలో కలశం పట్టుకొని యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అమ్మ వచ్చేసింది ఈ అమృతం మాకు ఇస్తుంది అని వాళ్ళంతా. అర్రులు జాస్తూ ఉన్నారు. ఆ సమయంలో తాం శ్రీ సకీం కనక కుండల చారు కర్ణ నాసాక పూల వదనాం పరదేవతాస్యాం. ఆమెకేం పేరు? పరదేవత అట. ఇది మనం పేరు కొంటున్నాం కానీ ఆయన పెట్టే పేరు ఏంటి అంటే పరదేవత అంటే ఎవరు నా అంత కనుక్కో పరదేవత ఎలాంటి పరదేవత ఆమె స్త్రీ సఖి అట మరి. అమ్మాయి కాబట్టి సఖి అమ్మాయి వసరం ఉన్నాడు కాబట్టి న్యాయంగా ఆయన స్త్రీ సఖుడు కదా.

ఇప్పుడు ఈ విషయంలో ఉన్నారు కాబట్టి శ్రీ సఖి తాం శ్రీ సఖీం కనక కుండల చారు కర్ణ నాథ చపోల వదనాం బంగారు. కుండలములతో చక్కని చెవులు, నాసిక, చెత్తిళ్ళు, ముఖము వీటితో శోభించేటువంటిది పరదేవ సాఖ్యాం సంవీక్ష్య సమ్ముహుహు ఉత్స్మిత వీక్షణేనా అత్యాశ్చర్యమైనటువంటి చూపుతో. వీరందరూ సమ్ముహు మోహాన్ని పొందారు. దేవాసురాః విగరిత స్తన పట్టికాంతాం. మహానుభావులారా. ఆ ఇప్పటికే వాళ్ళు చాలా మోహాన పడ్డారు. కాస్త అటువైపు తిరిగింది కాస్త అటువైపు. తిరిగి స్తనపట్టిక అంటాం. స్తనపట్టిక మీది ఏదో కట్టుకుంటారు వస్తువులో కూడా కదా కొంచెం దాని ముడిని కొద్దిగా విప్పిందట. అంటే జార్చినది అని అర్థం. స్తనపట్టికను జార్చి తమర కల్శాన తీసుకున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఆమె ఏం చేస్తున్నారు? పురగుడు అయిపోయారు. పడి పూర్తిగా మోహంలో పడి అసురానాం సుధా దానం సర్పానామివ దుర్నయం. ఎందుకు ఇయ్యలేదు అమృతం రాశితులకు అంటే పాములకు పాలు. అమృతం పోస్తే ఏమవుతుంది? సర్పానామివా పాములకు పోసినట్టు దుర్నీతిని కలగజేస్తుంది అని మత్వ కారణం చెప్తున్నాడు. అసురానాం సుధాదానం సర్పానామివ దుర్నయం. మాములకు అమృతం పోసినట్టు అది దుర్నీతి అవుతుందని తలచి ఎందుకంటే జాతి నృశంసానాం వాళ్ళు జన్మనించే తమ స్వభావం. జాతి అంటే ఆజాతి కాదు జనమ పుట్టుక. న్యాయంగా అంద కలిసి సంతానమే. అత్తపుత్రులే వాళ్ళు కూడా అత్తపుత్రులు జాతి కాదు శుద్ధమైన బ్రాహ్మణులే కానీ వారు పుట్టుకతోటే నృసేయుత్ సాయం. హీనత్వాన్ని, కార్పణ్యాన్ని ఇలాంటి దాన్ని స్వీకరించారు కాబట్టి నతాం వ్యభయదచ్యుతః పరమాత్మ వారికి అమృతాన్ని పంచలేదు. కల్పయిత్వా పుతత్పంతిహి ఉభయేతాం జగత్పతిహి పరమాత్మ పుతత్పంతి ఎలాగు మీరు పాలివారే కదా ఒక లైన్లో మీరు కూర్చుంటారా సమానంగా వాళ్ళు కూర్చొని మీరు ఒప్పుకుంటారా అందుకే మీ లైన్ మీకి వాళ్ళ లైన్ వాళ్ళని ఎవరి లైన్ వాళ్ళు ఉంచండి

వేరువేరుగా రెండు పంక్తులను ఏర్పాటు చేశారు. కల్పయిస్వా బృహత్పంక్తి ఉభయేషాం జగత్పతిః తాంస్య ఉపవేశయామః తనందరిని కూర్చోబెట్టాడు. ఉపవేశయామస స్వేసు స్వేసు చ పంక్తిషు. వారి వారి పంకిలో వారి వారిని కూర్చోబెట్టాడు. ఎవరి పంకిలో వారు ఉంటారన్నమాట. దానివల్ల లాభం ఏమిటంటే నీకు వచ్చిందా అమృతం అంటే రాదు ఓ మా ఇద్దరు రాలేదు అయితే వస్తుంది కదా. ఒక్కడికి రాకుండా కష్టంగా ఉంది. అందుకే స్వేషు స్వేషు చపంతిసు దైత్యాన్ గృహీత కలచ వంచయన్ ఉపసంచరైహి. ఒక కరెంటు తీసుకొని కాట దగ్గర కూర్చుంటే ఆ దగ్గరికి పోతున్నారు ఆమె. కరెంటు తీసుకొని దగ్గరికి పోతుంది. ఒక చూపు ఒకటి పడేసి ఇటు తిరిగి అమృతం పోస్తుంది. చూపులతోటి, నవ్వులతోటి, హావభావాలతోటి, విలాసాలతోటి వారిని మోసగిస్తూ. అమృతం దేవతలకు వస్తుంది. మరి అవన్నీ చూపుతుంటే కొట్టాలి అని అనుకుంటారు. అదే వస్తుందిలే అనుకున్నారు. ఇలా దూరస్థాన్ పాయయ మాత జరా మృత్యుహరాం సుధాం. చమస్కారం ఏంటంటే రెండు లైన్లు చేసినప్పుడు రాజ్యుల పంతి తనకు దగ్గరగా కూర్చోబెట్టింది. తన దగ్గర అర్జుల పంతి దూరంగా చెబుతాడు అతను. వీరికేమో చూపుల చూపులు వారికేమో అమృతపు ధారాలు. ఇలా ఉపసంచరై దగ్గర దగ్గరగా తిరుగుతూ కాస్త అలా పేట కొంగు తాగిస్తాడమో, చెయ్యి తాగిస్తాడమో, కారు తాగిస్తాడమో, చూపు తాగిస్తాడమో ఇలాంటివి చేస్తూ ఆహా వచ్చేస్తుందా? ఉండు ఇప్పుడే వస్తున్నా అని అటు పోయి అమృతం పోయేట. ఈ నీకి అమృతం ఎందుకు నేను ఉన్నా అని వీళ్ళని చూపెట్టి వాళ్ళ అట అమ్ముకుంటాడు. దూరంగా ఉన్నవారికి అమృతము, దగ్గరగా ఉన్నవారికి విలాసములు అన్నమాట. అందుకే అంటారు వంచయన్ ఉపసంచరై దగ్గరగా తిరుగుతూ దూరస్థాన్ పాయయా. మాత ఎలాంటిది జరా మృత్యుహరాం జరా మృత్యుహర పూర్తిగా వార్ధక్యము మరణము ఈ రెండిటిని తొలగించేటువంటి సుధను వారికి పంచారు తే పాలయంతః సమయం అసురాః స్వకృతం ద్రుప తూష్ణీమాసన్ కృత స్నేహాః స్త్రీ వివాద జుగుప్సయా వాళ్ళు చూస్తున్నారు అవే రావటం లేదు పేజీ పెట్టుకున్నామా స్త్రీతో ఏం పేజీ పెట్టుకున్నాం అని నలుగురు చూస్తే నవ్వుతారు కదా

అని స్త్రీ వివాద జుగుప్సయా స్త్రీతో వివాదం అనేటువంటిది కుదరదని కస్యాం కృతాతి ప్రణయా అధికరణం అను యందు అతి ప్రణయం ఉంది వీరికి అతి ప్రేమ ఉంది. అందువల్ల కృతాతి ప్రణయాః ప్రణయాపాయ కాత ఇది ఇంకో బాధ. పేజీ పెట్టుకుంటే అది పోతుంది కదా. కాబట్టి ఈ ఇంటి దగ్గరికి రాదో ఏమో మహా ఘోరా ఆయన చూపు కూడా చూడదో ఏమో కర్మ అని ప్రణయం కాస్తా పోతుందన్న దైన్యం తోటి బహుమానైన చాబద్ధ ఇంత మంచిగా మాట్లాడుతున్నది మొత్తం చేసుకుందా. మరి కాస్త బహుమానం తోటి నోచుహు కించన విప్రియం ఏ ఒక్క అప్రియం మాట వారెవ్వరూ మాట్లాడలేదు. దేవలింగ ప్రతిచ్ఛన్నా స్వర్భానుహు దేవ సంసది. ఇంతలోనే వ్యవహారం కథ ఎలాగో ఉంది కథ మనం జాగ్రత్తగా పడదామని స్వర్భాను సింధికాపుత్రుడు ఉన్నాడే అంటే సహరాజుని మేనరుడు అన్నమాట ఆ మహానుభావుడు. దేవతా వేషం వేసుకొని పోయి వారిలో కూర్చున్నారు. స్వర్భాను దేవ సంసది ప్రవిష్టః స్వమ్ అపిబతు చంద్రాల్కాభ్యాంచ సూచితః. అందులో చేరి అమృతాన్ని వాళ్ళు కొంచెం కొంచెం తాగేశారు. ఆ సంగతి మన అదృష్టం బాగుండి బాగాలేక ఇద్దరు మధ్యాహ్నం కూర్చున్నారట. ఓ పక్క సూర్యుడు ఓ పక్క చంద్రుడు. అసలే వాళ్ళకి చూపు ఎక్కువ మనందరికీ అడుగుతున్నారు. ఇంత తేజస్సు కాబట్టి పట్టేసారు వాళ్ళు. అంటే అయ్యా వీడు రాసదుడు కాదు అని చెప్పేసారు. అలా సూచిస్తే. చక్రేణ సురధారేణ జహార పిబత స్థిరః అమృతం తాగుతున్న వాని చిరస్సును స్వామి చక్రం తోటి ఖండించాడు. హరిస్తస్యక బంధస్తు సుధయా ప్రావితః అపతత్ అప్పటికే అమృతం కొంత గొంతులోకి జారింది కాబట్టి. పరకాయకి ప్రాణం ఉంది, సబంధానికి కూడా ప్రాణం ఉంది. మొండియం కూడా ప్రాణం తోటే ఉంది. అలా శిరస్త్వమరతాం నీతం అజోగ్రహం అతీ కృపత్ ఇలా అమరత్వాన్ని పొందింది కాబట్టి. బ్రహ్మ మరి రాశి సూర్యులైనాక అమరత్వం పొందాడు కదా. మన మనలో మన పార్టీలో కలుపుకుందామని కలుపుకొని వాడిని గ్రహముగా ఏర్పాటు చేశాడు. బ్రహ్మ ఒక సుభాన్ ని విరాహముగా కరిపించాడు మహాన్భావుడు. అతి కృపతు యస్తు పర్వని చంద్రార్తౌ అభిధావతి వైరతి. మేము తాగుతుంటే చూపెడతావట్రా అని ధన్య చేస్తానని ప్రతి పర్వలోనూ ఈ రాహువు సూర్యచంద్రులను

తరుముతాడు దగ్గరికి వచ్చి వైరతి వీతప్రాయే అమృతే దేవై అంటే అప్పటికే ఇంచుమించు అమృతం అందరికీ పంచటం అయిపోయింది. చివరిలో ఈ సంగతి జరిగింది. అందరికీ ఇంతకీ ఎవరో తెలిసిపోయింది శిక్షం కలిగించాడు కదా. ఇంకెందుకు వేషం మరి అందుకోసమని పీతప్రాయే అమృతే దేవైహి భగవాను లోక భావనః పత్యతామసురేంద్రాణాం స్వమురూపం యురుహే. వారందరూ చూస్తూ ఉండగా స్వామి తన నిజరూపాన్ని ధరించాడు. ఏవం సురాః సురగణాః సమదేశకార హేత్వర్ధ కర్మమతయోపి ఫలే వికల్పః ఈ రీతిలో దేవతలు, రాక్షసులు ఇద్దరు దేశ, కాల, హేతు, అర్ధ, కర్మ, మతి ఇవన్నీ సమానమైతది కదా. అబద్ధ జీవితంలోను ఒకే జీవితంలో ఒకే కాలంలో ఒకే కారణంతో ఒకే ప్రయోజనంతో ఒకే పని ఒకే ఆలోచనతో చేశారు కదా. సమానమే కానీ ఫలే వికల్పాః ఫలంలో తేడా వచ్చింది. ఎందుకు వచ్చినదయ్యా? తత్ర అమృతం సురగణాః ఫలమంజతా ఆపుహు. దేవతలు అమృతాన్ని సులభంగా పొందారు ఫలంగా. యత్ పాద పంకజ రజస్త్రయణాత్. కారణం అది. పరమాత్మ యొక్క పాద పద్మములను ఆశ్రయించటం వలన అమృతాన్ని దేవతలు సులభంగా పొందారు. నా దైత్య. వీరు ఆ పని చేయలేదు కాబట్టి వీరికి అది దొరకలేదు. ఈ మొత్తం జాగ్రత్తగా చూస్తే మనకు ఒక అద్భుతమైన నీతి తెలుస్తుంది. ఏమిటది చూడండి. యత్ యుధ్యతే అసు వసు కర్మ మనో వచోభిహి దేహాత్మ జాతిసు నృపిహి తత్ అసత్ వృథత్వ. ఇది మొత్తం క్షీరసాగర మథన సార. ఏంటది చూడండి అసు వసు కర్మ మనో వచోభిహి ప్రాణము ధనము ధని మనస్సు వాక్కు.

ఇలాంటి వాటితో మానవులు దేహాత్మజాదిషు యతు యుజ్యతే. తన కోసం తన వారి కోసం దేన్ని కూరుస్తారో తత్ అసత్. అది మంచిది కాదు ఎందుకు పృధత్వాత్. వేద బుద్ధి చూపారు కాబట్టి మరి కైరేవ సద్భవతి యత్ క్రియతే అపురుక్త్వాత్ సర్వ సద్భవతి మూల దిశేచనం యెతు. ఇవే అసు వసు కర్మ మనో వాక్కులను పరమాత్మార్పణం చేస్తే తమ కోసం వాడుకుంటే చెడువు అవుతాయి. భగవంతుడికి అర్పిస్తే మంచి అవుతుంది. దేవతలు ఏం చేశారు? అంతా నీదే భారం స్వామి మాకే నమ్మ లేదు అంట. చమట్కాయ ఏంటంటే మనము పరమాత్మ కర్పిస్తే పరమాత్మ తీసుకుంటాడా మనకిస్తాడా? కదా అమృతం ఎవరికి ఇచ్చాడో ఆయన తాగారా? ఒక్క చుక్క తాగాడు అనుకో. ఇంత గత పడ్డారు, ఇన్ని అవసరాలు పడ్డారు, ఇన్ని వేషాలు మార్చారు కదా. ఒక్క చుక్క అమృతం తీసుకున్నారండి అంతా వీళ్ళకే కొడిచారు. మనం కనీసం ఆవత్వానం గ్రహించి స్వామి ఇదంతా నీది అంటే చాలు. ఇందులో ఒక సందేహం ఉంది స్వామి. ఆ చెప్పండి. ఆయన త్రిలోకాలకి నాధుడై ఉండి అన్నీ తెలిసిన వాడై ఉన్నప్పుడు ఈ పురి చంద్రులు చెప్పేదాకా చెప్పేలోపల వాళ్ళిద్దరికీ అమ్మదాము ఆకాశం ఎందుకు పోచాడు వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారు అని ఇంకో రెండు గ్రహాలు సృష్టించాలి. అది ఆ ముందు అందరికీ వస్తున్నాం అన్నాను తెలిసిందే అది. ఇంకో రెండు గ్రహాలను అద్యందు మీరు ఎలా అడుగుతున్నారు? తారా చంద్రులు ఏంటి కాదచ్చు కదా? బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు. స్వీకరించడం కంటే తార చంద్రుని మీద మోహాన్ని పెంచుకుంది. ఆ గృహత్వతి భార్య నిత్య యజ్ఞ కర్మానుస్థాన దీర్థాపరుడు. పొరపాటున కూడా కామము క్రోధము వారి భార్యకు రాదు. అలాంటి ఆమె మనస్సులో చంద్రుడి మీద మోహం పెరిగింది. శిష్యుడిగా ఉన్నటువంటి చంద్రుడు మరి గురుపత్నిని స్వీకరించాడు. ఇదంతా వాడ పనినా? ఎందుకు జరిగింది? భూత గ్రహ ఉత్పత్తి ఇంకో గ్రహం కావాలి. గ్రహం కావాలంటే గ్రహ అంశాలు ఉండాలి.

విడిగే గ్రహం రాదు, గ్రహాంశ కావాలి. గ్రహ స్పరిచా గ్రహాంశ లేకుండా గ్రహం పుట్టదు. అందుకే బృహస్పతికేమో భార్య ఇక్కడేమో చంద్రుడు. ఈ గ్రహాంశ అది గ్రహం. ఇక్కడ కూడా ఈ రాబోయే రోజు కూడా సూర్య చంద్రుల మధ్యన ఉంటేనే గ్రహత్వం వచ్చింది. ఇంకెక్కడో కూర్చోలేదు. అవుతుందా ఈ విషయం కూడా ఓ వ్యాసుడు గాని వాల్మీకి గాని చాలా సుష్టంగా చెప్తాడు. అయితే మనం ఆ సరిగ్గా అంశాన్ని పట్టుకుంటే అర్థమవుతుంది. సూర్య చంద్రుల స్పర్శ తోటి వారి గ్రహాంశత్వాన్ని ప్రసాదించాలని ఉపేక్షించాడు. అందుకే మధ్యన చెప్తే పోతుంది కదా ఇది ప్రాణం ఉండాలి అది ప్రాణం ఉండాలి. గ్రహద్వయం అందులో చెప్తుండు పద్మపురాణంలో గ్రహద్వయ విభూత్యర్ధం స్వయం తూష్ణీం బభూవః హరిహి. యత్ర మనోదత్యౌ దేవాః న సుకృతం తథా దేవతలకి ఈ విషయం అర్థం కాలేదు సుకృతం అని స్వామి ఎందుకు కోరుకున్నాడు స్వామి ఎందుకు కోరుకున్నాడు అవుతుంటే అవుతుంటే అని వాళ్ళు కలబడ్డారు. వాళ్ళు సుకృతాన్ని గ్రహించలేదు. ఈయన గ్రహద్వయాన్ని ఏర్పరచాలనుకున్నారు. గ్రహద్వయ కల్పన ఆయన ఉపేక్షించాడు అంటే లోక కళ్యాణమే. ఆయన అపేక్షించిన లోక కళ్యాణమే. ఎందుకు సమాయం ఏమి మార్పు లేదు. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనము అవును అంత మహానుభావం తెలియకపోతుందా? ఇది ఏం చేస్తారు? జస్ట్ అందుకే మోడే అన్నాడు. ఫస్ట్ ఏమిటి? సంకల్పం అజ్ఞాహ అని. అప్రమాణ విరహ అని లేదు. పరమాత్మ యొక్క భావనలోని ప్రామాణ్యం తెలియని వారు పని చేస్తారు అనుకోకూడదు. ఈ రీతిలో తైరేవ తద్భవతి యత్ క్రియతి అపృతత్వాత్ సర్వస్య తద్భవతి మూల నిషేచనం చెప్పుకున్నాం కదా యదా తరోహ మూల నిషేచనేన తృప్యం తత్ స్కంధయతాః చెట్టుకు నీళ్ళు పోయాలంటే కుమ్మల మూలానికి పోస్తారా మూలానికి పోస్తారా? మూలానికి మూలంలో నీళ్ళు పోస్తే కొమ్మలు, రెమలు, ఆకులు, పువ్వులు అన్నీ తృప్తి పొందుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకు హరి అర్చనం సర్వ దేవ తర్పణం. ఎందుకంటే సర్వ దేవమయో హరి. పరమాత్మ అంటే నేను చెప్పుకున్నాను కదా. అమృతం అయిపోతుందని చెప్పాను ఎప్పటికి పోతుంది అని అప్పుడు అక్కడ ఇష్టం అయిపోతుంది. పోయేటమైపోతది. విభాగం విభాగ సమాప్తి. విభాగం సమాప్తి అంతే. విభాదక్ష సమాప్తిహి అది అయిపోతే అమృతం కాదు మృతం. అక్షయ కలశం అది కానీ అయిపోయింది వాళ్ళిద్దరూ వచ్చారు అంటే ఏం కదా అక్కడ మనకు ఇంకో రహస్యం ఉంది.

చివర అమృతం పోసింది రాహువుకి. రాహువు అమృతం పోయలేదు. ఆపేశారు. ఇంకెందరు వస్తారో తెలియదు. ఇంకెందరు వస్తారో తెలియదు. తర్వాత ఏమో అక్కడ ఉన్నారు కదా అని చెప్పాలి. కాదు కాదు ఎప్పటికైనా సూర్యచంద్రులు చివరికే ఉంటారు. సకల దేవతా గణనంలో సూర్యచంద్రుడు చివరి వారే మొదలు రాదు. ఎవరికి ప్రభుత్వము అధికారం ఉందో వారు చివరి అగుచొందినారు. ఇంట్లో గృహస్తుడు కూడా అతిథులకు, అభ్యాగతులకు, యాచకులకు, సకల భూతములకు, శిశువులకు శాస్త్రం అయితే వారు చెప్పింది భార్య తిన్న తర్వాత తినమని చెప్పారు. భార్య కూడా పెట్టి చివర పినారు అది శాస్త్రం. మనం ఇప్పుడేమో పాతి వృత్యం ఏమో నాలుగైదు వంకరాలు పెట్టి ఆ భార్యను మూడు నాలుగు నాలుగు పెట్టి మనం ముందుకు వెళ్తున్నాం. ఇది మన ప్రేమ అన్నమాట. అది చెప్పింది భార్య కూడా మొదలు తినాలి. అయితే అక్కడ మూడు నియమాలు ఉన్నాయి. ఆమె నవప్రసవ అంటే ప్రసవి అంటే భార్య ఎంత అలాగే గర్భిణి అలాగే అలస ఈ మూడు ఉంటే ముందు ఆమెకు భోజనం పెట్టి తర్వాత తినాలి. రోగగ్రస్తులను, శక్తిహీనులను, సుకుమారులను, అతిథులను, జంతువులను, అభ్యాగతులను, భూతములను మొత్తం 8 మందికి భోజనం పెట్టి అప్పుడు తాంతి చేయాలి. బిచ్చుకులకు అందాయ దానికి. నిజమాని ఎప్పుడు చివర ఇంట్లో కూడా అంతే వస్త్రం చేస్తే ఏం చేస్తామండి వచ్చిన వారందరికీ పెట్టి అందరినీ సాగనంపి అప్పుడు కూర్చుంటాం లేదా వారి ఆజ్ఞను పొంది కూర్చొని తింటాం ఎందుకంటే సోమో రాజా అని శాస్త్రం చంద్రుడు రాజు. సూర్యః అధిపతిహి ఇతను ప్రభువు. మరిద్దరు చివర ఏ కూర్చున్నారు. వచ్చి ఆ మధ్యాహ్నం కూర్చున్నారు. అంటే ఎందుకు తొందర పడ్డాడు అవతార పోతే ఇంకా దొరకదు ఇక. చంద్రునికి చంద్రునికి అమృతం పోసినాక బయటికి వచ్చారంటే ఈ అమృతం తాగి వాళ్ళు ఎవరూ లేరు మాకు గుళాకి మన తప్పే మధ్యలో కూర్చున్నారు. సూర్యునికి పోశారు వీడికి పోశారు చంద్రుడికి పోశారు చంద్రుడికి పోస్తున్నప్పుడు ఇద్దరు కళ్ళతో వాడు వాడంటూ పెరిగాడు. అతనికి పోసి అతను అతని గొంతు జారేదాకా జారేలోపల చంద్రుడికి పోశాడు. వీడు తాగుతూ వాడని చూపాడు. ఆ వీడు గొంతు జారినాక ఆయనకు కావాలి వీడు గొంతు జారిందా చూసి జారినాక చక్ర ముందు పెట్టాడు. జాగ గ్రహం జరిగేది అమరత్వం రావద్దా అందుకోసం పరమాత్మ సంకర్పం ఉంది అంటే జీవత వర్గం రాక్షస వర్గం రెండు అక్కడికి అయిపోయేది అంతే ప్రార్థన ఇంకేం ఉండదు ఇలా మూల నిశేచనం చేతు అందుకే పరమాత్మ కర్పించినదే మూల నిశేచనం

చెట్టు యొక్క మూలమును తరిగితే మొత్తం చెట్టు తృప్తి పొందినట్టుగా భగవంతుని ఒక్కరికి మనం అర్పిస్తే సకల దేవతలు తృప్తి పొందుతారు. ఆ భగవంతునికి అర్పించనందువల్లనే రాక్షసులకు మృతం దొరకలేదు. అది అర్పించారు కాబట్టి దేవతలకు లభించింది. ఇది దానవ దైత్యాః నావిందన్ అమృతం నృపా ఇదిలో దేవ దానవ దైత్యులు అమృతాన్ని పొందలేదు యుక్తాః కర్మణి యత్తాస్య వాసుదేవ పరాంముఖా యుక్తాః కర్మణీయత్తాః ప్రయత్నం చేశారు కలిసే ఉన్నారు అన్ని పనులు బాగానే చేశారు కానీ వాసుదేవ పరం. పరమాత్మ యందు పరామ్రుత ఊహించారు కాబట్టి వారు అమృతాన్ని పొందలేదు. సాధయిత్వ అమృతము రాజన్ పాయయిత్వ స్వకాంసురాన్. స్వామి అమృతాన్ని సాధించి తనవారైన దేవతరక అమృతాన్ని స్థాపించి పశ్చతాం సర్వభూతానాం యయౌ గరుడ వాహనం అందరూ చూస్తూ ఉండగానే గరుడ వాహనుడై స్వామి వెళ్ళిపోయారు. సపత్రానాం పరామృద్ధిం దృష్ట్వాతే దితినందనః వీళ్ళంతా దేవత దితినందన దైత్యులు. తన శత్రువుల యొక్క సమృద్ధి. ఇంత కథ పడితే అమృతం వాళ్ళకు వచ్చేసింది. ఈ సమృద్ధిని చూచి అమృష్యమానాః ఉత్పేతుహు దేవాన్ ప్రతి ఉద్యతాయుధా. సహించలేక ఆయుధాలు ధరించి దేవతలన్నిటికీ యుద్ధానికి వెళ్లారు. తత సురగణ సర్వే సుధయ పీతయ ఏసితా. ఇప్పుడు దేవతాలకు కొత్త బలం వచ్చింది. అమృతం తాగగలిగాలి కదా. అందువల్ల బాగా ఉద్దిపొందింపబడి ప్రతిచమ్యేసుహు శస్త్రైహి నారాయణ పదాశ్రయ ఇంకో కరణము నారాయణ పదాశ్రయ.

శ్రీమన్నారాయణ పాదములను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆయుధాలు తీసుకొని వాళ్ళు కూడా యుద్ధాన్ని విడిచారు. తత్ర దైవాసురో నామ రణః పరమ దారుణః. ఇదే దేవాసుర యుద్ధం అని పేరు. ఎలాంటిది అంటే పరమ దారుణం. పదట్లో వారు కొట్టబడడంతో వేరు. పరమ దారుణం. రోధస్యుదన్వతః రాజన్ తుములః రోమహర్షణ ఎక్కడైంది? రోధస్యుదన్వతః. సముద్ర తీరంలో ఎక్కడ క్షీరసాగరం పక్కనే క్షీరసాగరం తీరంలోనే తుమ్ములః రోమహర్షణః మహా భయంకరంగా రెండు కాలు నిక్క బొమ్మ ఇలా అంత భయంకరంగా యుద్ధం జరిగింది. తత్ర అన్యోన్యం తపస్సునాస్తే సమృద్ధ మనసు రణే సమాసాద్య అతివిని బాణై నిజాయుధ వివిధాయుధ ఈ రకరకాల ఆయుధాలతో వారు ఒకరినొకరు కొట్టుకున్నారు శంఖ తూర్య మృదంగానాం భేరి డమరినాం మహాన్ హస్త్య సురధ పత్తీనాం అదతాం స్వర ఏనుగులు గుల్లములు గొంటెలు. తర వాహనములు అలాగే శంఖములు, వేరులు, మృగంగములు, పనానములు వాళ్ళ గోల ఎక్కువ అంటే ఈ గోల ఎక్కువ అయిపోయింది ఇలా. భయంకరమైన ధ్వని రధినాహా రధిభి తత్ర పత్తిభి సహ పత్తయః రథముల వారు రథముల వారితో పాదచారులు పాదచారులతో హయా హయైహి అలాగే ఇభాహ ఇభైహి సమాసద్వ్యత్త సంయుగైహి ఎనుగుల వారు ఎనుగులతో గుదముల వారు గుదములతో రథముల వారు రథములతో పాటత పాదచారులు పాదచారులతో పరస్పరం ఉష్టైని కేచిత ఇభై కేచిత అపరేయుదు కరైహి అక్కడ ఒంటెలు, గాడిదులు, ఏనుగులు, గుర్రములు అలాగే గుద్రైహి కంకైహి గద్దలు, రాబందులు, తొడేళ్ళు, దేగలు. అలాగే తిమింగిరైహి మన వాళ్ళకి ఆ వాహనాలు అంత రాదు కదా, మనకి ఆ మాత్రం వాహనం లేకుంటే సరిపోదు. కొందరికి వాహనాలు తిమింగిరాలు మరి కొందరికి శివాతివి అంటే. ఆకువి ఎలుకలు కుకరాసైహి అంటే ఊసర వెల్లులు అలాగే క్షచైహి కుందేళ్ళు బత్తైహి మేకలు అలాగే కృష్ణసారైహి కొందరికి లేళ్ళు

ఇలా రకరకాల వాహనులతో జలస్థలకగైహి జలచారులతో స్థలదారులతో వికృత విగ్రహైహి సేనయోభయోహో వారిని చూడడం కాదు వారి వాహనాలను చూసినా మనకు భయం పూస్తుంది. అంత సుకుమారంగా వచ్చేవారు యుద్ధం చేస్తున్నారు. ఏ రకాల జీవను చేస్తున్నారు అని చెప్పారు. సేనయోహ ఉపయోహ రాజన్ వివిసురుతే అగ్రతః అగ్రతః ముందు కురికారు. ఒకరినొకరు కాదని చిత్రధ్వజ పటైహి రాజన్ ఆతపత్రైహి పితామరైహి మహాగనైహి ఉజ్జదండైహి గజనైహి బరిహి చామరైహి మళ్ళీ అందులో రాజరాంచనాలు ఉండాలి. ఎవరైతే నాయకులు వాళ్ళకు పెద్ద క్షత్రం చిత్ర చామరాలు ఉంటాయి యజనములు చామరములు వారి మంగళవాగ్యాలు మళ్ళీ ఆ రక్షాలు వాళ్ళకు వేయతుహు వీరమాలాభి యాదసానివ సాగర ఎవరు మహావీరులు వాళ్ళకు ఒక వీరమాల వేస్తారట వీడికి అర్థం జరిగిందంటే గొప్పవాళ్ళు అని తెలవాలి. ఇది అన్ని రకాల యానం వైహాయసన్నామ వైరోజనో బలిహి సంఖ్యే సహ అసురాణాం చమూపతిహి. ఈ మహానుభావుడు రాక్షసుల యొక్క ఆధిపత్యం గల మహానుభావుడు కాబట్టి వైరోజనో బలిహి సంఖ్యే సహ అసురాణాం చమూపతిహి. హీరో కాట జో జక సింహ ఎవరు విరోజనః బరిహి బరి జక వస్తే వారికి నాధుడు అలాంటి వాడు యానం వైహాయతన్ నామ కామజం మయనిర్మితం బయోడి జంపించినటువంటి వైహాయకమైనటువంటి విమానం దాన్ని వారు తీసుకొని సర్వ సాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభు అని యుద్ధ సన్నాహాలతో అందరినీ ఆశ్చర్యం కలిగించే వీటిలో అప్రతస్యం అనిర్దేశ్యం ఊహించలేము, ఇలాంటిదని చెప్పలేము చూస్తున్నా కానీ సరిగ్గా సభ ఉన్నటువంటి దాన్ని ఆస్తితస్తతి విమానం. నాగ్నియం సర్వానీక పతిహి సకల సేనతో కలిసి విమానాన్ని తీసుకొని పాలవేజనాది రాజనాలతోటి చంద్రయి ఉదయే చంద్రునిలాగా భాసిస్తూ ఈ మహానుభావుడు వచ్చాడు. తర్వాత వాడు నముచి, శంబర, బాణ, విప్రచిత్తి, అయోముఖ, ద్విమూర్త, కాలనాభ, ప్రహేతి, హేతి, విల్వల, శకుని, భూత సంతాభ, వజ్ర దంఖుస, విరోచన, హయగ్రీవ.

శంకుచిరా కపిల మేఘదుందువి తారక చక్రదుకు సుంభ నిశుంభ జంబ ఉత్కల అరిష్ట అరిష్టనేమి మయ త్రిపురాధిప వీళ్ళు అక్షులైన కొందరు రాక్షసులు అన్యే పౌరోమ కాలేయా నివాస కవచాలయా అని చాలామంది ఉన్నారు రాక్షసులు వీళ్ళంతా అలబ్ధ భాగ సోమస్య వీళ్ళు ఇందరెందుకు వచ్చారయ్యా యుద్ధానికి అంటే అమృత భాగం రాలేదు కాబట్టి అంటున్నారు. అలబ్ధ భాగ అది కారణం అది కారణం చెప్పొద్దు కోపం ఎందుకు ఇంత కష్టపడితే అంత మా కష్టమంతా వీళ్ళు తీసుకొని మాకు భాగం ఇవ్వరా. మస్తు కసి ఉండదా ఆ కసి వచ్చాడు అలబ్ద భాగా సోమస్య కేవలం తేచ బాది మాత కేవలం తేచ భాగిన కష్టం మాత్రం మిగిలింది. చూడండి భాగం రాలేదు కష్టం మాత్రం మిగిలింది. కేవలం కిలీచ భాగినః సర్వ ఈతి రణముఖే బహుచః నిర్జితామరాః ఇదివరకు వీళ్ళు చాలాసార్లు దేవతలను ఓడించినవారు దేవతల చేత ఓడింపబడ్డవారు. ఇలా ఇలాంటి వారు సింహనాదాన్ విముంచెంతః శంఖాందత్ ముహు మహాస్వనం శంఖములు పూరించారు సింహనాదాలు చేశారు ఇంతగా విజృంభించి రాక్షసులంతా యుద్ధానికి వస్తే ఇంద్రుడు కూడా ఐరావతం అనేటువంటి దిగ్గజాన్ని ఇక్కతను స్వరాత్ కాబట్టి శ్రవత్ ప్రస్రవణ ముదయా అద్రిహీ మహీపతిహి. మదమును శవించేటువంటి ఐరావత గజాన్ని అధిరోగించి వస్తే అతన్ని అనుసరించి సర్వే దేవా నానావాహ ధ్వజాయుతా. దేవతలందరు కూడా అనేక వారి వారి వాహనాలు, వారి వారి భజములు, వారి వారి ఆయుధములను తీసుకొని లోకపాలులంతా లోకపాలుల ఘనతో వాయి అగ్ని వరుణాదులు. ఈ అన్యోన్యం పతి సంస్తుత్య క్షిపంతా యమిభి నిధైహి పరత్పర నిందిస్తూ ఆయుధాలన్నీ తీసుకొని ఆస్వయంత రండి చూస్తాం. ఎదురుకోదుతాం అని కవిస్తారు కదా, అలా యుద్ధానికి తరత్వరం పిలుస్తూ యుద్ధంలో చేరుతూ కొందరు యుద్ధాన్ని కొందరు బాణ యుద్ధాన్ని కొందరు అలాగే. తర ఖడ్గ యుద్ధాన్ని కొందరు ఇలా చేశారు. ఇందులో యమస్తు కార వరుణః వియోత బలికి ఇంద్రేణ ఇంద్రుడు బలిచక్రవతి తోటి కుమారస్వామి తారకాసురుని తోటి వరుణుడు కేతు తోటి అలాగే మిత్రుడు ప్రహేణి తోటి.

యముడు కాలనాథుడి తోటి, విశ్వకర్మ మయుడి తోటి, శంబరుడు త్వష్ట తోటి, సవిత్ర తోటి విరోచనుడు, అపరాధుడితో నముచి, అశ్వినుడు వృషపర్వ తోటి సూర్యః బలిసుతై. వారితోటి బాణజ్యేష్టైహి చతేనచ రాహుణా సదా సోమః రాహువు చంద్రుడు పులువమ్నా యుజై అనిలః మనకు వాయువు ఉన్నాడే వాయువు పులోమ తోటి శ్రీ నిశుంభ శుంభయోహ దేవి భద్రకాళీ తరశ్విని. అమ్మవారు ఉన్నారు భద్రకాళీ ఆమె నిశుంభ శుంభునతో ఆమె వృషాకపిస్తు జంభేన మహిషేన విపావసుహు. ఇల్వరః సహ వాతాపి బ్రహ్మపుత్రైహి అరిందమ కామదేవేన దుర్మర్షః ఉత్కలః మాతృభిస్సః బృహత్పతిశ్చ ఉశనస గురువు గురువులిద్దరు బృహత్పతి శుక్రుడితోడే అన్నమాట బృహత్పతిహి ఉశనస నరకేన శనైత్యరః నరకుడి తోటి శనైశ్వరుడు మరుతో నివాత కవచైహి కాలేయైహి వసవః అమరా ఇలా వారందరూ విశ్వేదేవాస్తు పౌరోమైహి రుద్రాః క్రోధవశైస్తః ఇలా పంచుకున్నారు నీవు నా వంతు అని నీవు నా వంతు అని వారు వారు వారి వారితోటి ఎదురుపడి పోరాలేడు ఏవం ఆజ వసురాః సురేంద్రాః ద్వంద్వేన సంహత్యచ యుధ్యమానా ద్వంద్వ యుద్ధం పరస్పరం చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు మేము గెలవాలంటే మేము గెలవాలనేటువంటి కోరికతో కూర్చుండి చక్ర, గద, అస్తి, పట్టిత, శక్తి, ఉల్ముఖ, ప్రాత, పరస్వద, నిస్త్రించ, బల్ల, పరిగ, ముద్గర, బిండిపాల ఇలాంటి వాటితోటి తలలు తెగవేసుకుంటున్నారు, చేతులు నరుక్కుంటున్నారు, కాళ్ళు నరుక్కుంటున్నారు, బాహువులు నరుక్కుంటున్నారు, ఐహారాన్ని పోగొట్టుకుంటున్నారు. అశ్వాదం నరికేసుకుంటున్నారు. ఇలా పదాఘాత రథాంగ చూర్ణితాదాయోదనాత్ ఉలుగుణ ఉత్తితస్తదా రేణుర్దిశ ఇలా వారు యుద్ధం చేస్తుంటే. దుమ్ము లేచి అన్ని దిక్కులను కప్పేసింది. ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవానుడిని కూడా ఈ దుమ్ము కప్పి నెరవస్తత ఆసుకృతి విహి పరిస్కృతాన్ ఇంత దారుణమైనటువంటి యుద్ధాన్ని. నేనెందుకు చూడాలని సూర్యుడే ముసుగు కప్పుకున్నాడా అన్నట్టు దుమ్ము అతన్ని కప్పివేసిందట. అంటే ఆయనకు మొఖం తెరవలే విద్వం చూడటానికి. అందుకే దుమ్ము కప్పుకున్నాడు.

చిరోభిహి ఉద్భూత కిరీట కుండలైహి కొందరు తలకాయలు కిరీటాలతో తెయ్యాయి కొన్ని తలకాయలు కిరీటాలు లేకుండా తెయ్యాయి. కిరీటాలు విడిగా పడ్డాయి తలకాయలు విడిగా పడ్డాయి అలాగే ఆ సమయంలో కన్నా మకలకుండలాలు కావాలంటే చెవుల నుంచి విడిగా ఉంటేనే తీసుకోవాలి. జోల కంటిగోలు ఉంటే శవాన్ని అంటిన పూషణాన్ని తీసుకోకూడదు. ఇందులో చెప్పలేదు కానీ పద్మపురాణంలో చెప్తారు చంపితే చంపాలి కానీ ముందు ఆ వాళ్ళని తీసి పారేసి చంపండి అని అడుగుతారు ఇద్దరం చేద్దామని వాటిని మేము తీసుకుంటాము అని. వాళ్ళు వాళ్ళది వాళ్ళ ఇష్టాల్లో వాళ్ళు చూస్తుంటారు మా చదువుతుందేమో వీళ్ళు కొండలు చూస్తుంటారు. అమృతం పెట్టిన తలకాయ నీళ్లు కూడా వేలు పెట్టారు. అయ్యో గోడమే అయ్యో అందరూ ఉన్నారు. వీళ్ళకు వాళ్ళకెందుకు రాదు ఉన్నారు కదా వాళ్ళు పోతారు. శిరోపిధి ఉద్ధృత కిరీట కుండలై సవరంభ దృతి పిధి పరిదష్ట దష్ట దేహి ఎలా చూస్తున్నా తల అలా చెయ్యి కోపంగా కూర్చున్నాడమ్మా తలకాయ చెయ్యి ఆ తలకాయ కూడా కోపంగా చూస్తూనే ఉంది. బద్దుకున్నాడో చచ్చాడో తెలవదు అందుకే సౌరంభ ఎంత చమత్కారంగా వర్ణించారు అంటే మొత్తం మన కళ్ళకి అట్టాలి యుద్ధమే కాదు వ్యాసుడు దేన్ని వర్ణించినా వేరే స్క్రీన్ ప్లే అవసరం లేదు. కానీ ఉన్నట్టు అలాగే రాసే స్క్రీన్ ప్లే ఉంది. ఇలా మహా భుజైహి సాభరణైహి సహాయుధై ఆభరణాలతో ఉన్న భుజాలు ఆయుధాలతో ఉన్న భుజాలు తెగిపడ్డాయి అంటున్నారు. తా ప్రాకృతాపూహు కరపోరుపిహి భభౌ ఇలా హబంధాస్తత్ర ఉత్పేదుహు. మొండెములు కూడా ఎగిరి నాట్యం చేస్తున్నారు. ఇది ఇంకా సరే రాక్షసులు అందులో మన మొండెలు ఎలా ఉంటాయి శాస్త్రం చెబుతున్నారు అండి. ఇది అవి కొన్ని ఎగురుతున్నాయి. పతితత్వ చిరోర్చుకి పుజ్య కాయిద దోద్ద అంటే ఏమిటంటే తల తెగిన వెంటనే ప్రాణం పోదు అని శాస్త్రం. ఒకటి రెండు నిమిషాలు కొంచెం కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటున్నప్పుడు తమ తల ఎక్కడ పడిందో అటువైపు పోతుందట. మరి తలకాయ పెట్టుకుందామా అని చూస్తున్నారా ఏమి అంటున్నాడు. తన ఊడిన తల మళ్ళీ తాను పెట్టుకోవడానికి తల వైపు పరిగెత్తుతున్నారా సంబంధములు అన్నట్టు ఉన్నాయి అంటున్నాడు. అందులో బలిహి మహేంద్ర దశపి త్రిపిహి ఐరావృతం శరైహి చతుర్ధిశ్చతురో పాహాన్ ఏకేన ఆరోహం ఆక్షయ పింత భరిచక్రవర్తి అది బాణాలతో ఇంద్రుణ్ణి మూడు బాణాలతో ఐరావతాన్ని నాలుగు బాణములతో

వేరే వాహనాలను కొట్టాడు. అతని యుద్ధం పెరిగింది అన్నమాట. సతా నాపదతః చక్రః అలాంటి వాటిని తన మీదికి వచ్చేలోపే ఇంద్రుడు వాటిని ఖండించేశాడు. తత్య కర్మోత్తమం విచ్ఛ దుర్మర్ష శక్తి మాదదే అబ్బా జి కాబట్టి శక్తి తీసుకున్నాడు. శక్తి వస్తున్నటువంటి దాన్ని తత స్థూలం తత ప్రాసం తత స్తోమరం వృష్టయః బరిచక్రవర్తి ఇంద్రుని ప్రయోగించడానికి ఏ ఏ ఆయుధాలు తీస్తున్నారో వాటినన్నిటిని ప్రయోగించే రూపే ఇంద్రుడు తమ బాణములతో ఛేదిస్తున్నాడు. సదజ్జదాసురీం మాయాం అంతర్ధానగతః అసురః. ఎప్పుడైతే ద్వంద్వ యుద్ధంలో ఎదురెదురు ముఖాముకి గెలవలేకపోయాడో మరి. రాక్షస మాయము ప్రయోగించారు. ఆసురీం మాయాం ఇలాంటి మాయలో ప్రాదురభూతి శైలః సురాని కోపర ప్రభో దేవతల మీద పర్వతాలు వచ్చి పడుతున్నాయి. ఇలా పర్వతాలు వచ్చి తతో నిపేతుహు తరవః చెట్లు పడుతున్నాయి కాలిన చెట్లు పడుతున్నాయి కాలిన పర్వతాలు పడుతున్నాయి దవాగ్నితో రాళ్ళు పడుతున్నాయి అలాగే చూర్ణయంత్యః దిషద్బలం మహోరగాహ తముత్పేతుహు దందసూకాః మహా తర్పాలు, రాక్షసులు, కుర్త్యలు, శూల హస్తములు అంటే అంటామే దెయ్యాలు భూతాలని, భూతములు, ప్రేతములు, పిశాచములు, పర్వతములు, వృక్షములు అలాగే ఇవన్నీ అంగారాలు కొన్ని. కొర్రాయి అంటారు డ్యూటీలు అంటారు చూడండి అలా అని అంగారాన్ ముముచుహు అలాగే తన ఇత్న సృష్టో దైత్యేన సుమహానువన్ని స్వజన సారస్వి అగ్నిహోత్రం వచ్చి మంటలు మంటలు మీద పడుతున్నది సాంవర్తక ప్రళయకారాగ్ని వచ్చి పడుతుండగా సముద్రము తన చెరియను గచ్చను దాటి అది కూడా ఉప్పొంగుతుంది ప్రచండ వాతైహి ఉద్భూత తరంగ తుఫాన్ అంటాం కదా ఇలా సునామి అన్నాం కదా అలా అన్నమాట సునామి లాగా అది వచ్చి మీద పడింది ఏవం దైత్యైహి మహామాయైహి అలక్ష్య గతి భీషణైహి ఇవన్నీ మీద పడుతున్నాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు చూడటం లేదు, ఎక్కడ ఉన్నారు చూడటం లేదు, ఏం చేస్తారో చూడటం లేదు. ఈ రీతిలో సృజ్యమానాసు మాయాసు ఇలా వీరందరూ మాయలు సృష్టిస్తుంటే విషేదుహు సురసైనికా జోదరయ్యే సర్వ.

విషాదం పొంది అత ప్రతివిధిం వ్యత్ర విదుహు ఇంద్రాదయః దీనికి ప్రతీకారం తెలియలేదు ఎప్పుడైతే తమ చేత కాదో తమను మించిన ఆపద వస్తుందో వానకు ఉపాయం ఉంది కదా వెంటనే భగవాన్ విశ్వభావనః ధ్యాతః తతారే జై శ్రీమన్నారాయణ అన్నారు అన్నమాట. అనగానే వెంబడి స్వామి ఏం చేశారు? విశ్వభావనః తతః సుపర్ణాత కృతాంగ్రి పల్లవ ఎప్పుడు పిలుస్తారా అక్కడే ఉన్నారు పాపం. తన వాళ్ళని బాధపడుతున్నారు కదా ఎప్పుడు పిలుస్తారా అని పిలవగానే గరుణుని మీద పాదములు పెట్టుకొని మహానుభావుడు పిశంగవాత నవకంజరోచన అదృశ్యత అష్టాయుధ బాహుహు అష్టాయుధ బాహుహు అష్టబాహుహు అష్టాయుధః ఎనిమిది భుజాలు ఎనిమిది ఆయుధములతోటి ఉల్లస శ్రీ కౌస్తుప అనర్ఘ్య కిరీట కుండరః బాగా ప్రకాషించేటువంటి శ్రీ కౌస్తుభ అనర్ఘ్య కుండల అమ్మవారు, కౌస్తుభమణి, అగరకుండలములు ఇలాంటి వాటితో స్వామి ప్రవేశించగానే పరమాత్మ ప్రవేశించిన వెంటనే అన్నీ రాక్షస మాయలు. పద్యః నశించ ఎలా అంటే స్వప్నో యథా ప్రతిబోథః మెలకువ వస్తే కలలు పోయినట్టు అన్నారు. ప్రయత్నంతో పడలేదు కదా. మెలకువ వచ్చిన కలలు పోతుందేనండి స్వప్నో యథా ప్రతిబోథ ఆగతే హరిస్మృతిహి సర్వ విపన్ విమోక్షణం. అండర్ లేవు అన్నమాట. తీసుకోవాలి. హరిస్మృతిహి సర్వ విపద్విమోక్షణం. పరమాత్మ యొక్క స్మరణ సకల ఆపదలను తొలగిస్తుంది. వేరే కారణం ఎందుకు? అందుకే హరిస్మృతి సర్వ విపద్విమోక్షణం దృష్ట్వా మృదే గరుడవాహం విభారివాహ ఆవిష్య శూలం అహినోదత కారణనేమి. చూచాడు తారనేమి అక్షసుడు వాడికి ఏం వాహనం విభారి వాహనం సింహ వాహనం విష్ణువు కనబడ్డాడు దొరికారు రా మమ్మల్ని ఇందాక ముందు చిన్న వీడియో కదా వీడి సంగతి చూద్దాము మరి మూల వాడే కదా వాడు లేకుంటే బాధ ఉండేది ఏదో మా ముఖం తీసుకునే వాళ్ళం ఎన్ని నాటకాలు ఆడాడు ఎంత చిన్న అమ్మాయి వేశాడు దుర్మార్గుడు పాపం ఆశ తెరకపోయాడు ఇయ్యాల తెరకపోయాడు. అమ్మాయి లభించలేదు అమృతం లభించలేదు మన గోడు కొనదా అందుకే వెంబడి వీడు కాలనీమి మహా సూరాన్ని ప్రయోగించారు వారు స్వామి గారు.

తత్ లీలయా గరుడమూర్తి పతత్ గృహిత్వా తేనారణం దృప సవాహ మరించ దీచాః స్వామి సంతోషించాడు. నువ్వు మరీ ఇంత అమాయకుడవాడా? ఇంత బుద్ధమంతుడివా? ఆ దగ్గర ఆయన లేదా? అది నాకు నువ్వెందుకు ఇయ్యాలి నిన్ను చంపడానికి? నాయన ఆయన దగ్గర ఉంది అది నేను చంపడానికి. అనవసరంగా నువ్వు ఆయుధం ఇచ్చావు సరే నీ మాట ఎందుకు అనాలి అని అదే సుధాని తీసుకొని వాడిని పెట్టాడు. కష్టపడకుండా సరే ఎందుకు మరి ఒక చక్రం ప్రయోగించాలి ఆ శ్రమ తప్పించి వాడు యుద్ధ చంపని ఆయుధం ఇచ్చిందన్నమాట అది తీసుకొని దానితోటి సవాహం మళ్ళీ అది మిగిలితే అది సింహం కాదు అది ఒక కణం తప్పుతుంది. ఎందుకని చెప్పాలి కానీ సింహంతో సహా వారిని అదే శూలం తోటి సంహరించారు. తల్లి లీలయా జరుడ మూర్తిపత గృహీత్వ తైవాహనం నృప సవాహమరిం త్యజీతః మాలి సుమాలి అతిబల ఉయుతిపేతతుహు యచ్ఛక్రియేన పుత్త శిరసౌ అధ మాల్యవాన్ అదే సమయంలో మాలి, సుమాలి వీళ్ళు మహాబరువులు వచ్చారు స్వామి దగ్గరికి. చక్రం తోటి వారి ఇద్దరి శిరస్తులను స్వామి పండించారు. ఆహత్య తిగ్మగదయా ఆహనత్ అండజేంద్రం ఇంతలా మాల్యవంతుడు పెద్ద గద తీసుకొని గరుత్మంతుడి మీదకు వచ్చాడు. తావతి శిరోచ్చిన తారేహి నగతః అరినాద్యః కాస్త వంగి దాన్ని కొట్టాడు గరుపు మద్దుని. కొట్టాలంటే ఇలా వంగాలి కదా అంటే నా తలకాయ తీసేయరా అని చెప్పినట్టు ఏందట స్వామికి. నీ కంటి పోతే తలకాయ పోతుందిరా ఎందుకు వంగుతున్నావని ఆ వంగి తలకాయని వీళ్ళు కంటించారు. సౌకర్యం ఇలా తావత్ చిరః అచ్చినత్ హరేహ నదతః హరిన ఆద్యః చక్రంతో దర్జిస్తున్న శత్రువు యొక్క చిరస్సును ఈ మహానుభావుడు ఖండించారు. ఎందుకంటే తనను కొడతానంటే గట్ట ఊరుకునేవారేమో కానీ గరుణ్ణి కొడటానికి వచ్చాడు. భక్తుడి జోలికి వస్తే స్వామి ఊరుకుంటారా? అందుకే వెంటనే శిరస్సును ఖండించాడు. అధో సురాహ ప్రత్యుపలబ్ధ చేతసః ఈ రీతిలో దేవతలందరూ శ్రీమన్నారాయణుని రాకతో మళ్ళీ కాస్త జౌర్యము, ధైర్యము, ప్రతాపము, కాంతి ఇవన్నీ పొంది ఎలా పరస్య పుంసః పరయానుకంపయః పరమాత్మ యొక్క పరమ దయతోటి జగ్నుర్పృశం చక్ర సమీర నాదయః తాన్ తాన్ రణేయైహి అది సంఘితా పురా ఇంతకుముందు ఎవరెవరు ఎవరెవరితో కొట్లాడుతున్నారో వారిని ఎదిరించడానికి కావలసినటువంటి ధైర్యము శౌర్యము బరము దేవతలకు వచ్చి చేరినది. ఇలా వైరోచనాయ సమృబ్ధ భగవాన్ పాతశాసన ఉదయ

యదా వజ్రం ప్రజా హాకేతి చుక్కు ఇసుగు అప్పుడు భరచక్రవర్తికి కొట్టడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీశారు. వజ్రాయుధం ప్రయోగం చేయబోతే అందరూ హా హా అని ఆహాకారం పడతా నాయకుడు కదా వాళ్ళంతా ఆహాకారం చేశారు. వజ్రపాని సమాహేదం చిరస్కృత్య పురస్చితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృతే అట్లా కొట్టే ముందు హెచ్చరించి కొట్టాలి శాస్త్రం. శత్రువును చంపాలంటే ఇగో నిన్ను కొడుతున్నాను కాసుకో. శాస్త్రం అది. వాడు పరాగ్గా ఉన్నప్పుడు, వాడు పారిపోతున్నప్పుడు, చేతిలో ఆయుధం లేనప్పుడు, తనకంటే చిన్న ఆయుధం ఉన్నప్పుడు కొట్టవుడు. ఇది నీతి కాదు. అందుకే మరి వజ్ర గారు ప్రతిది కదా ఇది పెట్టుకొని మనస్పినంసు సంపన్నం నకలన్మూఢ మాయాభిరి మాయేశాన్నో జిగీసది. నువ్వు చాలా గొప్పవాడవు అనుకున్నాను. నాటకాలు ఆడే వాళ్ళు వేషాలు వేసుకొని మాయ వేషాలతో మోసం చేసినట్టు మాయతో నోములను ఓడించాలనుకున్నారు. ఇలా మాయతో నోములను ఓడించగలవా? ఇప్పుడు మా బలం ఏమిటో చూడు అని జిత్వా బాలాన్. నిబద్ధాక్షాన్నటోహరతి తద్ధనం నాటకాలు ఆడేవాడు అమాయకులని డబ్బు దోచుకున్నట్టు నీవు మాయలన్నీ ప్రయోగించి మాయ తెలియని మమ్ములను గెలవాలని అనుకుంటున్నావా ఆరు వృక్షంతి మాయాభి ఉత్సు దృప్యంతి యే దీవం తాన్ దస్యోన్ విధినోప్మ్యజ్ఞాన్ పూర్వస్మాత్చ్య పదార్థ అథః మాయతోటి, వంచనతోటి ఎదుటి వారిని ఓడించదలుచుకున్న వారిని నరకంలో, అధోలోకంలో పరవేస్తారని శాస్త్రం సోహం దుర్మాయ తేద్య వజ్రేన శత సర్వణ. ఇలాంటి మహామాయమైనటువంటి మీ శిరస్సును నేను వజ్రాయుధంతో ఖండించబోతున్నాను. ఘటస్వాజ్ఞాతిపిస్తా రెడీగా ఉండు. నీ వాళ్ళందరినీ కూర్చుకో, సిద్ధపడు, నాతో పోరాడు. అంటే నేను ప్రయోగించేటువంటి వజ్రాయికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు మొదలు పెట్టి కదా హెచ్చరించి కొట్టాలి. పరాగ్యం ఉన్నప్పుడు కొట్టి అప్పగిచ్చి వస్తుంది. ఇలా సంగ్రామే వస్తమానానాం కాలచోలిత మన బలి అంటున్నాడు.

ఇప్పుడు గెలుపు వస్తుందని మురువకురా నాయనా. యుద్ధంలో గెలుపు ఓటమి నీది నాది కాదు కాలముది. కాల చోదిత కర్మణా మనమందరము. పని ఎప్పుడు చేస్తాం? కాలం ప్రేరేపిస్తే చేస్తాం. కాలము ఎలాంటి బుద్ధి పుట్టిస్తే అలాంటి పని చేస్తాం. అదే కాలం విజయ ఇస్తుంది, అదే కాలం అపజయాన్ని కూడా ఇస్తుంది. కీర్తిహి జయ అజయ మృత్యుహు సర్వేతాంస్యుహు అనుక్రమాత్. ఉన్నాయి ఇవి కదా కీర్తి, జయము, అపజయము, మృత్యువు ఉన్నాయి 4. ఇవి వరస పెట్టి వస్తుంటాయి, ఒకసారి వాళ్ళకు ఒకసారి వీళ్ళకు అందరికీ వచ్చేవేనండి. ఒక మాకే వస్తాయి అనుకుంటున్నావా? మీకు కూడా వస్తాయి. అదే కదా అపకీర్తి కానీ కీర్తి కానీ జయము కానీ ఫలాదీయం కానీ మరణం కానీ సర్వేశ్వవు అన్నీ అందరికీ వరుసలో వస్తాయి, ఇప్పుడు మాకు వస్తే రేపు మీకు వస్తాయి. అందుకే ఏమంటాడు భాగవతంలో ఇందులో ఏం లేదు దశనార్థం లో చెప్తారు. మగ్గ ఆయన కూడా చెప్పుకుంటాడు. ఏంటి అది కుస్మ చెప్తాడు మహానుభావులు ఓదార్పుగా చెప్పేటప్పుడు. చనిపోయిన వారి గురించి ఆర్తనాదంతో పెద్దగా అరిచి ఏడుస్తారు కదా. ఎందుకు అరుస్తారంటే తొందరగా పోకండిరా వెంటనే మేము కూడా వస్తున్నాము అని చెప్పడానికి. అలా ఒక్కరే ఎందుకు పోతారు కొంచెం ఆగండి మేము వస్తాం కదా. అది ఎరుగెత్తి పిలవటము కానీ ఆక్రోశం కాదు అంటారు. అదే మాట ఇందులో కూడా అందరికీ వస్తాయే అంటా ముందు. ఇవాళ నీకు వస్తే, ఇవాళ గెలుపు వస్తే నువ్వు ఆనందిస్తావు, పోటం వస్తే నువ్వు గెలిపిస్తావు, నువ్వు గెలిస్తే మేము ఓడిపోతాం. సంతోషం అంటే మాకు విశాధం, మాకు సంతోషం అంటే నీకు విశాధం. ఇది కాలము కొంచెం కొంచెం మార్చి మార్చి అందరికీ కలిగిస్తుంది. రజితం కాల రచనం జనాః పశ్యంతి సూరయాః. పండితులు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని ఇందులో నాకు నా వృష్యంతి నా సోచంతి. పండితులైన వాళ్ళు గెలుపు వస్తే సంతోషించరు, ఓటమి వస్తే విచారించరు. తత్ర యూయమపందిత. మీరు సంతోషంతో గర్వంతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పండితులు కాదని తెలిసిపోయింది అంటున్నారు రజ్జ గారు. తత్ర యూయ అపండిత నవయం మన్యమానానామాత్మానం తత్ర సాధనం మేము గెలుపుకు ఓటమికి మమ్ములను సాధనముగా భావించడం లేదు.

నవయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవత్ సాధు శోక్ష్యానాం గృణ్ణీమః మర్మ సాధనం ఉత్తమురు బాధపడే బాధపడేలా మాట్లాడే మీ మాటలను మేము స్వీకరిస్తామండి. అర్థమైందా? పూజ తక్కువ మాటలు మాట్లాడుతున్నారు వింటాం మరి ఏం చేస్తాము అని గిరోవః సాధు శోచ్యానాం గృహ్ణీమః మర్మసాధనం ఏమిటి ఇవి మర్మములను బాధించేటువంటి మీ మాటలు. మంచివారు వింటే బాధపడే మీ మాటలను మేము పుణ్యేమా స్వీకరిస్తాం విద్యాక్షిప్య విహుం వీరః నారాజైహి వీరమర్ధనః ఆకరణ పూర్ణై అహనతు ఆక్షేపైరాహ సంపుణః వారు మాట్లాడిన మాటలతోటే బలిచక్రవర్తి మాటలతోటే కాదు బాణములతో కూడా మిదురుని కొట్టాడు అన్నమాట. ఏవం నిరాకృతో దేవః వైరినా తద్యవాదినా నా మృచ్యతు తదధిక్షేపం స్తోత్రాహత ఇవద్విపః అంకుశముతో కొట్టబడిన ఏనుగులాగా బలిచక్రవర్తి మాతలను ఇంద్రుడు సహించలేక తన వజ్రాయుఖంతో అతన్ని కొట్టాడు ప్రయోగించాడు. సయానాయ భరదు భూమౌ చిన్న పక్ష యువ అకలః. ఎప్పుడైతే వజ్రాయుధంతో కొట్టారో రెక్కలు తెంచబడిన పచ్చిలాగా వాహనంతో సహా పడిపోయాడు. సకాయం పతితం దృష్ట్వాద్యంభః బలిసకః సుహృతో అభ్యపాత్ సౌహృదం సభ్యుహు హతస్యాపి సమాచరం. చనిపోయిన బలి చక్రవర్తికి సహాయం చేయటానికి ఉంబడే బలి సతః జంభుడు ముందురికి వచ్చాడు. మా వాడిని చంపుతావా అట్లా ఈ సంగతి చెప్తాను ముందు వచ్చి స సింహ అతను కూడా సింహ వాహనుడే. ఈరావతి గదా ముజ్జమ్య రమ్మత జత్రావతారయ చక్రం గజంచ సుమహాబలః తన ఆ గదతోటి ఐరావతాన్ని కొట్టాడు ఇంద్రుడిని జత్ర అంటే మెడలోని విభాగం భుజ కంఠ సంధిని జత్రు అంటారు అక్కడ కొట్టాడు గదా ప్రహార వ్యజితః గదతో కొట్టేసరికి ఏనుగు కష్ట అంత పెద్ద ఐరావతం కూడా బాధపడింది, బాధపడి తన మోకాళ్ళతోటి భూమి మీద అంటుకుంది. అలా కష్టాన్ని ఏనుగు కష్టపడటాన్ని చూచి వెంటనే రెడీగా ఉన్నాడు. అరే మా తల్లి ఇంద్రుని సారథి స్వామి ఎవడు చెప్పి పక్కన ఉన్నాడు రా పెట్టుకోండి ఏనుగు పడిపోగానే ఊరికొచ్చేసాడు ప్రధానం తీసుకోండి.

అంటేనే ఆ మరి ఉండాలి కదా వాహనం ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద పూజ యను కర్మ యంతుహు దానవ సత్తమః ఈ జంపుడు అంత కోపంలో కూడా మాతలని మెచ్చుకున్నాడు మీరా ఉండాలి కదా సేవకుడు అంటే. స్వామి వెంటనే ఉండి ఎప్పుడు ఆ వరుస్తే అంబరే నేను ఉన్నాను అని స్వామిని కాపాడుతూ వచ్చే నీ సారధ్య కర్మ నీ దాస్యాన్ని నేను అభినందిస్తున్నాను అని అతన్ని సంపూజ్య అతన్ని మెచ్చుకొని సూరేన ద్వలతాపంతు మయమానః ఆహనను మృతే శూలంతో అతన్ని కూడా కొట్టాడు. సేహే రుజం శుద్ధ వింబరసాం సర్పమాలంభ్యం అది ఏంటి గత్తి పొడుపు అన్నమాట. న్యాయంగా మెచ్చుకోలే. నిజమైన నువ్వు బాగా కాపాడుతున్నావురా, అందుకే ఈ సూదాన్ని నీకే కొడుతున్నాను అని వచ్చింది. అది ప్రేమ అన్నమాట, శత్రువులు మెచ్చుకున్నారంటే ఆయనతో కొడుతున్నాడు అని అర్థం అట. తడ మహానుభావులు ఆడవారు అరకుండా కానుక ఇచ్చారంటే పెద్ద తండ్రే ఉండరు అర్థం అంట. శత్రువులు అనుకోకుండా రెచ్చుకున్నారంటే ఆపద ఉంది అని అర్థం అంట. కొడుకు అనుకోకుండా రెండు కాళ్ళు పట్టుకున్నారంటే పెద్ద వరం అడుగుతారు అన్నమాట. మృత్యులు చెప్పకుండా ఎక్కువ సేవలు చేశారంటే ఏదో బోనస్ కావాలి అన్నమాట. శ్లోకం ఇదంతా నాలుగు ఉన్నాయి లక్షణాలు ఇవి. అందుకోసమని ఇక్కడ చాలా వ్యాసులు ఇవన్నీ వదిలిపెట్టడు. ప్రతి వాడిని వ్యాసులు పరమ అన్ని పరమ రహస్యాలే మళ్ళీ సహజాలు. సార్వరోగ్యం అన్నమాట. ఈ రీతిలో శూలేన సేహే రుజం సుదామర్తాం సత్వమాలం వారు మాతలి కాబట్టి పెద్ద శూలం దెబ్బ మాతలికి అంతగా కొంచెం బాధ అయింది సహించారు. తన బలం ఉంది కాబట్టి ఇంద్రః జంభస్య సంకృతః వజ్రేణ అపాహరత్ శిరాః. ఇంద్రుడు అప్పుడు వజ్రాయుధం తోటి అతని తేజస్సును కంటించాడు. ఎప్పుడైతే జంభుడు చనిపోయాడో నముచి మహా మహానుభావుడు వచ్చాడు. వీడు మహారాక్షసుడు ఈ నముచి బాణ వర్షంతో ఇంద్రుడిని ఇబ్బంది పెట్టారు. అతను తావద్విహి అర్ధయామాస యుగపల్లఘుహస్తవాన్ శతాభ్యాం మాతలిన్ కొన్ని వందల బాణాలు మాతల్ని కొట్టాడు. రథాన్ని గుర్రములను సకుడు సంధాన మోక్షేణ తదద్భుతమభూతులని.

వాడు బాణం ఎప్పుడు చేశాడో, ఎప్పుడు ఎక్కు పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో ఎవ్వరికీ అర్థం కానంత అద్భుతంగా చేస్తుంటే నముచిహి పంచదశభి స్వర్ణపుంశైహి మహేషుభి ఆహత్య వెనదత్తంకే సతోయైవతోయెను ఒక్కసారి 15 బాణాలను ఇంద్రుడిని కొట్టి గర్జించాడు మేఘం లాగా. ఇలా శరబాణంలో చిక్కుకున్నటువంటి ఇంద్రుడు చాలయ్యా మాసురసురా తావుడు సూర్యమివాంబుదా. సూర్యుణ్ణి మబ్బులు కమ్మినట్టుగా ఇంద్రుణ్ణి రాక్షసులందరూ చుట్టూ కమ్ముకున్నారు, ఆ మధ్యన వాడు చిక్కున్నాడు అలక్ష్యయత్తస్తమతీవ విహ్వరాహతి కృజో దేవగణ ఇంద్రుడు కనబడటం లేదు. అందరూ ఆహాహా అంటున్నారు ఆ సమయంలో తాస్తా సురాతాత్ ఇసుబద్ధ పంజరాత్ నిర్గత హాస సురదత్వజాత్ అనే ఇంద్రుడు కాబట్టి ఆ రథ పంజరం నుండి తన దివ్యమైనటువంటి ఆయుధ కౌసల్యం తోటి బయటికి వచ్చేసాడు వాటిని ఛేదించుకొని బయటికి వచ్చి తురాషాట్ హబో దిశః సం పృథిమీంచ రోజయన్ స్వదేయతా సూర్య యువక్ష పాత్యయే. మబ్బులు తొలగిన రాత్రి తొలగిన తర్వాత ఎలా సూర్యుడు ప్రకాశిస్తాడో. అసురుల రథములు తొలగిన తర్వాత ఇంద్రుడు అలా ప్రకాశించాడు నిరీక్ష పుతనాం దేవః పరై అభ్యర్థితం తన సైన్యాన్ని రాక్షస సైన్యం బాధ పెడుతున్న సంగతిని చూచి వారిని నియమించడానికి ఈ మహానుభావుడు పత్ర నుంచి బలపాకయోహో తేనైవా అష్టధారేన బలు బలుడు పాక ఇద్దరిని వజ్ర అంకులంత అందుకే స్వామికి పాక శాసనుడు. బలసూదనుడు ఇది పేరు ఇంద్రుడికి. బలారి బలసూదనుడు, పాతారి పాతసూదనుడు, పాతకాసనుడు ఇంద్రుడికి పేరు. ఇంత రాక్షసులు ఇలాంటి వారిని సంభవించి జ్ఞాతీనాం పశ్యతాము రాజన్ జహార జనయన్ భయం. అందరూ చూస్తూ ఉండగా రాక్షలకు అది కలిగింది. నముచిహి తద్వదం దృష్ట్వా ఎప్పుడు చూస్తునగా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురిని చంపాడు ఇంద్రుడు. నముచి కోపం వచ్చేసి జీగ్హాంసునింద్రం నృపతే చకార పరమోజ్జమం మళ్ళీ శూలాన్ని తీసుకొని ఇంద్రుడి మీద దాన్ని ప్రయోగించారు. దలన కలే మహాజవు మల వస్తున్నటువంటి శూలాన్ని ఇంద్రుడు ఛేదించి త్వజమపి వజ్ర ఊర్చితః అభిభేదయః సురపతిన ఓజసః త్రిశూలాన్ని ఖండించి వజ్రాయుధం తీసుకొని అతని శిరస్సును ఖండించడానికి ప్రయోగించాడు.

వజ్రాయుధము ఇంతకుముందు చాలామంది శిరస్సులను చందించింది కానీ నముచి చర్మమును ఈ వజ్రాయుధం సేదించలేకపోయింది. విజ్ఞాయుజం పరిచయం లేదు. వివేదయ సురపతి నాయుజోరితః తదద్భుతం పరమతి వీర్య ఉత్స్రవితు తిరస్కృతః నముచి చిరోదరత్వచ తస్మాదింద్ర అభిపత్ శత్రోహో వజ్రః ప్రతిహతః ఇంకేం చేస్తాడు? ఉన్న ఆయుజం ఒక్కటే. అది పని చేయలేదు. ఏం జరిగింది చెప్తారు చెప్తారు చెప్తారు. కిమిదం దైవ యోగేన భూతం లోక విమోహనం. ఇదేం దైవ యోగం అండి? వజ్రాయుధం పని చేయడం లేదు. ఈనమే పూర్వం అద్రీయినాం పక్షచ్చేదః పర్వతాల యొక్క రెక్కలను కూడా నేను ఖండించాను. త్వ ఉత్తరాసురుడిని సంహరించాను. ఎంతోమంది రాకుల అందరిని సంహరించాను. అటువంటి వజ్రాయుధం ఇక్కడ ప్రతి అదమైంది కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే అశరీర వాణి పలికిందు నాయనా వీడికి వరముందిరా తడిచిన వారితోటి ఎండిన వారితోటి వీడు చావడు. నార్ద్రైహి న శుష్కైహి ఈ మహానుభావుడు చెప్తాడు మనకు చూడండి నార్ద్రైహి శుష్కైహి యథ నార్ద్రైహి వదపరసతి దానవః అరిచినవి కావద్దు, ఎండినవి కావద్దు. మయాస్మయద్వరోదత్తః నేనే వరవిచ్చాను. అందువల్ల మృత్యుహు నైవ ఆర్ద్ర శుష్కయోః. వీడు ఆర్ద్ర శుష్కములతో చావడు. అతః అన్యస్చింతనీయస్తే ఉపాయః. సంపాదనం అంటే ఆ రెంటి కంటే వేరైన ఆయుధాన్ని నీవు వెతికి దొరికించుకో అని చెప్తే తాం తాం దేవీం గీరమాకరణ్య మగవాన్ సుఖమావితః దేవీ వాక్యాన్ని విని కొంచెం జాగ్రత్తగా ఇంద్రుడు సావధానం ఆలోచించి ధ్యాయం ఫేనమసా పశ్యతు నురుగును చూశాడు. నురుగు తడా పొడా? ఇది కాదు తడి కాదు పొడి కాదు. ఇది సరైనదని తీసుకొని దానితోటి అలా అధాపత్యతు ఉపాయం ఉభయాత్మకం న శుష్కేన న చార్ద్రేన వ్యహార నముచేత్య. నీటిపై నురుగును తీసుకొని అతని శివాసను అందించారు. అందుకే ఇప్పటికీ పండితులు నీటి నురుగును తాకరు. కారణం తెలుసు కదా? ఒక కారణం బ్రహ్మాత్యా అది ముందు నుండి తీసుకున్నారు. రెండో కారణము.

తావురేలి వారిని తావు సూచించినది అన్నమాట. ఇంద్రుడు వజ్రాయుధం చేయని పని దాంతో చేశాడు. ఈ రెండు కారణాల వల్ల నురుగు ఉన్న నీరును శ్రోత్రియులు కాకరు. తాగనప్పుడు తాగుతారా? అసలు పనికిరాదు అందుకే గంధర్వ ముఖ్య జగతు విశ్వావసు పరావసు ఇంద్రుని యొక్క బుద్ధి కౌసల్యాన్ని చూచి గంధర్వులు దేవతలు అందరూ కూడా దానం చేశారు, నాట్యం ఆడారు, దేవదుందుపులు బాగా మోగాయి. అన్యోప్యవం ప్రతిద్వంద్వాన్ వాయువగ్ని వరుణాదై ఇతర దేవతాలను కూడా ఇతర రాకుచు మనం వాయువు అగ్ని వరుణాలు అందరూ సంహరించారు. హృదయామాసుర్వాత్రౌగైహి మృగాన్ కేసరినో యతా బ్రహ్మనా ప్రేచితః దేవాన్. ఇలా ఘోరమైన యుద్ధం జరుగుతుంటే అంతం లేదు. కొట్టాడుతూనే ఉన్నారు చాలామంది చచ్చారు. ఎంత కాలం యుద్ధం? పాపం బ్రహ్మకు జాలి తగిలి కొడుకుని పిలిచారు అనా పోయి యుద్ధం అక్కోరా బాబు. అంటారు విభరి అంటాం కదా ఎవరు ఆయనే నారదుడు బ్రహ్మ నారదుడిని పంపితే ఇనుగుదాన్ గృష్ట్వా దానవ సంక్షయం నారదుడు వచ్చి భవద్విది అమృతం పాయకం వాళ్ళు ఎందుకు కొట్టాడతారు రా? మీకు కావాల్సింది మీకు వచ్చింది కదా. అవర్దం తీసుకున్నారు కదా. ఇంకెందుకు కొట్టాడతారు వాళ్ళతో? కష్టపడ్డారు, ప్రయత్నం చేశారు, దొరికింది. దొరికి మళ్ళీ యుద్ధం వెలిగితే వాళ్ళు కొట్టాడాలి, వీళ్ళని కొట్టాడాలి. భవద్భీ అమృతం ప్రాప్తం ఎందుకు నారాయణ భుజాత్రియే ఎలాగ మీకు ఒప్పయం కాదు కదా. భారతుడు మొహమాటం లేదు నారాయణ భుజాత్రియే శ్రీమన్నారాయణి బలాన్ని ఆచరించి మీరు అమృతం పొందారు. ఇక శ్రీయా సమేచిత అమ్మవారు కూడా చూశారు మిమ్మల్ని. సమేజితా సర్వ ఉపారమతా విగ్రహా తింకై విగ్రహా మానుకోండి అయ్యా. అయిపోయిందా వెళ్ళిపోండి. ఇలా సంయమ్య మన్యు సౌరంభం మానయంతః మునేర్వచః. పెద్దవారు మట్టి జరగగా కాబట్టి ఆయన వాక్యాన్ని మన్నించి కోపాన్ని తగ్గించుకొని ఉపగీయమానుజయై సర్వే సేవిస్తాం అనుచర్యలు గానం చేస్తూ ఉంటే అందరూ స్వర్గానికి. ఏవతిత్త రణే కర్పిను నారదానుమతేనతే బరిన్విపర్ణమాదాయ హస్తంగిరిముపాగమన్ రాక్షసులు కూడా నారదుని మాటను మన్నించి నారదుని ఆజ్ఞతోటి

పడిపోయినా లేదా చనిపోయినా పరిశతవతిని తీసుకొని వెళ్ళారు వాళ్ళు. తత్ర వినష్టావయవాన్ విద్యమాన శిరోధరాన్ ఉచనా జీవయామాసా సంజీవిన్యా స్వవిద్యయా. శుక్రాచార్యులు ఉన్నారు కాబట్టి పడిపోయిన వారిని, చనిపోయిన వారిని, అవయవాలు తెగిపోయిన వారిని, వారందరినీ శుక్రాచార్యులు తన దివ్యమైన సంజీవిని విద్యతో మట్టి బతికించాడు. ఆ మరి బదులుతారు వాళ్ళు ఉన్నారు కదా గురువుగారు ఏంటి అంటే విద్య అందుకే ఇలా బలిత్య ఉషరసా స్పృష్టః ప్రత్యాపన్నేంద్రియస్పృష్టి బలిచక్రవర్తి కూడా. శుక్రాచార్యుల యొక్క స్పర్శతోటి మళ్ళీ ప్రాణాలు, ఇంద్రియములు, అవయవాలు అన్నీ వచ్చాయి. పరాజితోపినాసిద్యతు లోకతత్వ విచక్షణం. ఓడిపోయిన లోకతత్వం బాగా తెలుసు కాబట్టి అంటే జయాభై జయాలు దైవాధీనాలు. ఇవాళ ఓడితే రేపు గెలుస్తాం దానికి బాధ ఎందుకు అనుకున్నవాడు ఓటమిని కూడా. ధైర్యంగా స్వీకరించాడు, విచారించలేదు అంటున్నారు. పురుషధ్వజః నిసమ్మేదం సమయం అయిపోయింది కాబట్టి తర్వాత అధ్యాయాన్ని రేపు మోహిని అవతారం శంకర వ్యామోహం. శంకరుని మోహింప చేయు మోహినిగా ఆ ద్వాదశి కదా ఎలా వ్యామోహం ఉండాలి కదా అందుకోసం రేపు శంకరుని తలుచుకుంటాం సామాన్యంగా అలా రేపు వస్తుంది. స్వచ్ఛిత్ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన భాగ్యేన బహీం బహీశాః గోబ్రాహ్మణేచ్య శుభవస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ముర్తము అమ్మవారు రామధేను అన్నీ ఎంత విశేషంగా ఉన్నాయి సుక్రనాథ్ వారికి మీకు ఫోన్ చేయడం మంచిది. కార్లో వస్తున్నాను విగుని గారు. అదే ముర్తి గారు ఫోన్ చేశారు ఇంటి ద్వారా మాట్లాడాలి ఖాళీగా ఉన్నా మాట్లాడాలి అదే మంచి సమయం మీకు ఎప్పుడు దొరకదు.

Opening invocation and Mangalacharanam: Salutations to Sita who resides in the heart of the devotees, and to the Guru lineage - from Lakshminathasamarambham through our own acharyas. Prayers for grace and guidance.

Invocation: "Koti janma kritam papam smaranena vinashyati" - sins accumulated over crores of births are destroyed by remembrance of Sri Krishna Parabrahman. Salutations to the sage Vyasa, grandson of Vashishtha, son of Shakti.

This is illustrated by Shankara himself as an example. Even someone smeared with ash - when Parvati sees him, she still accepts him. If he were wearing pitambara (yellow silk), how much more readily would the Lord be accepted. One gives one's daughter based on the quality of the groom.

One who studies the Vedas is called a rishi - "brahmavadinah rishayah agnihotrim jaguruh." They brought the sacred cow for the yajna - "yajnasya devayansya medhyaya abhishek." The purpose and sanctity of the cow is summarized in a single verse.

Cow's urine, cow dung - these five products (panchagavya) are used to purify the brahmakapala. "Nishekari smashanantam" - from birth rites to funeral rites, the cow is essential for every samskara. Why? Because without the cow, the path to the higher worlds is not fully accessible.

I have mentioned this again. But since it is our duty - "vipavo api sandhyeya" - even if one is in danger, sandhyavandanam must be performed. How? "Ahipushakavat" - like a snake trapped in a box trying to get out. One needs help; similarly we need the sandhya.

First, all of them must arrive adorned - "nishkakanthyah" - wearing ornaments, dressed in fine garments - "suvatarasah" - so the heavenly beings (svarginis) were adorned beautifully to welcome the occasion.

All the herbs and medicinal plants needed for the abhisheka were brought and offered. "Gavah pancha pavitrani vasantah madhumadhavau" - and the cows with their five purifying products, along with the spring season, were present.

The yellow silk (pitambara) - the ocean Varuna offered it first, as if he knew someone else might offer something less suitable. "Pita kaushaya vasasi samupaharat Varunah" - Varuna brought the beautiful yellow garments for the Lord.

Therefore she looks upon her own faultless position - "vilokayanti niravajyam atmanah padam" - and that is also "dhruvam" - certain and unwavering - and it is "avyabhichari sadgunam" - virtues that never waver. Qualities can be present in many, but whose are constant?

There is no great one who has not at some point been touched by attachment - "na sangavarjitam kasmim mahan tasya na kamanirjayah" - and there are very few among great souls who have truly conquered kama (desire). Durvasa had immense power but not complete control.

Long-lived but with a problematic nature - wanting to see the great pralaya (dissolution), wanting to witness this and that - too many desires. Therefore that disposition is not entirely auspicious. He has immense life-span but his nature causes trouble.

In that state he had no desire of any kind. Seeing such a one - who wanted nothing - Lakshmi chose him as her husband. She chose Shriman Narayana as her lord. "Tasyamshadeshoshitim nava khanjamaalam" - she placed the fresh garland of nine khanjana flowers upon Him.

She looked upon her offspring with her compassionate glance and increased their prosperity - "aidhayat" - enriched them. She enriched all the three worlds and their guardians with her divine auspicious gaze.

They were weak and deluded - weak in character and filled with greed. Notice: those upon whom Lakshmi's gaze does not fall have these defects. Those lacking Lakshmi's grace are afflicted by excessive desire - that is the root cause.

What I described - "snigdha kunchita keshantah" - wavy, curly, lustrous hair. In Telugu we say "ungarala buddi" - curly. Such is that beautiful, handsome One with leonine valor - "simha vikramah" - the One with the grace of a lion.

Think about this - is there any other reason they (the sages) could not attain Her? Everything else was equal - they strived, they tried, they yearned, they followed, they obeyed, they observed all the rules. Yet this one difference made all the difference.

Among the demons themselves, some were slightly weaker in character. That is to say - those who speak of dharma, those who support dharma, tend to be the less powerful ones. The stronger ones in that crowd tend to ignore dharma altogether.

The earring is here, but the ornament comes to fit it - "samana karnabharanam" - ornaments perfectly matched to the ear size, neither too large nor too small. The scripture is noting that even this detail was in perfect proportion.

Those were absent, so to create the appearance of pride - Vyasa describes it humorously - "keshamilai baruvum" - with a flower garland that matched the weight of the hair, so that there was no imbalance. Vyasa uses gentle humor in his descriptions.

If She comes like this - the whole creation celebrates. Now everyone has forgotten. A celebration is only on Sunday - otherwise it is over. This is how that great one appeared. "Anyonyah anyonyatah asurah patram harantah" - the asuras were carrying the vessel competing with each other.

This cannot be done by the world-guardians (lokapalas) either. "Loka ekaity" - even they could not. "Kutah dridham" - what can we say about our own ability then. "Nunam tvam vidhina subhruhu" - you have certainly been sent for a divine purpose for the welfare of all embodied beings.

He says - how did a descendant of Kashyapa come to be associated with a woman of ill repute? "Kashyapasya santanam" - great Brahmarshi lineage! And yet attachment to a woman of loose character - "pumshcharya" means a woman who entices men.

Even through humor and play, she won their hearts and trust. Because truly - those who say they will deceive you are the honest ones. Real deception comes without announcement. That is how the world works - and she understood this.

"Satyam satyam na vindanti loka dharma sanatana" - the verse on eternal dharma. Those driven by kama - those overcome by desire - similarly those seeking sense pleasures like sound and touch, those obsessed with wealth, and fourth - those overcome by anger.

They perform austerities, obtain boons, come back, and one must honor it. They keep striking. If death is not possible for them, they keep striking indefinitely. Therefore - "nitya marana dayi" - it brings endless suffering but not final death.

Now we are in this episode - Sri Sakhi with her, adorned with golden kundala earrings, beautiful ears, nose, cheeks, face - "swarna kundala charu karna natha chapola vadanam" - the Lord was with his "paradeva sakhyam" - His divine companion Lakshmi. Looking at her - "samvikshya."

He arranged them in two separate rows - "kalpayisva brihat pankti ubhayesham jagatpatih" - He seated them all - "tansya upaveshayamasa sveshu sveshu ca panktishu" - each in their own appropriate row, gods on one side, demons on the other.

Due to the humiliation of quarreling with a woman - "stri vivada jugupshaya" - such a dispute was beneath his dignity. Moreover, He had deep affection for them - "krtati pranayah" - and that affection brought its own kind of anxiety.

He pursued them - and by then the nectar distribution was nearly complete - "vaitraite devai amrite" - it was almost all distributed. The deception was finally discovered at the end. Punishment was administered. Why continue now?

These kinds of attachments - "dehatmajadishu yatu yujyate" - whatever one accumulates for oneself and one's own people - "tat asat" - that is not ultimately real. Why? "Prithatvat" - because of separateness from the Supreme. What is done with pure, undivided devotion - "sat bhavati" - that alone is real.

A planet does not come in isolation - a planetary influence (grahamsham) is needed. Without a grahamsham a planet cannot be born. That is why Brihaspati's wife and Chandra are involved here. The grahamsham gives rise to the graha. Similarly here the conjunction between sun and moon is relevant.

In the end, the nectar was poured for Rahu. But it was stopped before he could swallow it. Who else might come - no one knew. But the sun and moon who were last - they revealed him. The Surya and Chandra are the ones who always remain at the end as witnesses.

Just as watering the root of a tree satisfies the whole tree - offering to the Lord alone satisfies all the gods. It is because the nectar was not first offered to the Lord that the demons did not ultimately receive it. That offering would have sanctified everything.

Having taken refuge at the feet of Shriman Narayana - even those with weapons laid down and withdrew from battle. This is called the Devasura war - "Daivasuro nama ranah parama darunah" - the terribly fierce battle between gods and demons.

With various mounts - water-born (jalachari) and land-born (sthalachari), and beings of strange forms - the two armies fought. Just seeing their mounts would fill one with fear - such was the ferocity of this battle.

Shanku, Chira, Kapila, Meghadundubhi, Taraka, Chakraduka, Shumbha, Nishumbha, Jamba, Utkala, Arishta, Arishtanemi, Maya, Tripuradhipa - these and other demon chiefs and their many followers were on the battlefield.

Yama fought with Kalanataka, Vishvakarma with Maya, Shambara with Tvashta, Virocana with Savitri, Namuci with Aparajita, Vrshhaparva with the Ashvins, the Sun against Bali's sons - Rahu fought with the Moon - "sadasa somah" - always.

In that battle - "chirobhih udbhuta kirita kundalaih" - some heads flew up with their crowns and earrings still attached, while other heads flew with crowns fallen separately. The earrings fell apart from the heads - everything was scattered in the carnage.

He struck the other vehicles. His combat intensified greatly. "Sata napatatah chakrah" - even as the discus came at him, Indra cut it apart. Then the demon took up a massive shakti weapon - "durmarsham shaktim adadhe" - an irresistible power-weapon.

Despairing - "ata pratividhim vyatra viduh indradayah" - Indra and the gods could find no counter-measure. When one's own power is exhausted and the danger exceeds one's capacity - the solution is prayer. Immediately - "bhagavan vishvabhavana dhyatah" - Lord Vishnu was meditated upon.

That demon was lila - the Lord gracefully seized Garuda and used him - "tena aranam dripta savaha marincha dischah" - the Lord was pleased. "Are you so naive? Is he not there? Why would you give it to me to kill you? O child!" - He chided him gently.

"Yada vajram praja ha keti" - when Indra was about to hurl his thunderbolt (vajra), everyone cried out in alarm. He is a hero-leader and all his followers cried out. The thunderbolt was ready to be hurled - "vajra patan" - and there was a great commotion.

Do not be proud of victory now, O child. Victory and defeat in battle are not yours or mine - they belong to kala (time). We all act when time prompts us. Whatever understanding time plants in us - that is what we carry out.

"Nava yam manyamananam atmanam tatra sadhanam" - we who think of ourselves as the doers of good deeds - "girovat sadhu shokshyanam" - we accept the words of those who speak like the good who lament - "grihnimah marma sadhanam" - words that pierce the heart.

He must have a vehicle (vahana) - "puja yanu karma yanthuh danavah sattamah" - even in great anger this demon chief appreciated their words. A true devotee must always be present - even a servant must be ready at all times. The Lord was pleased.

No one even knew when he drew the bow, when he took aim, when he released - so swift was his action. Then - "namuchi panchada shabhi svarna pumshaih mahesubhih ahatya" - Namuchi struck Indra once with fifteen golden great arrows.

The thunderbolt had previously severed many heads but failed to cut through Namuchi's skin. "Vijnanayujam paricayam leva veday surpati" - the king of gods found no way to pierce him - "tadadbhutam parama tirya viiryam utsravitu tiraskritah" - that extraordinary valor left him bewildered.

That which they indicated - it showed the way. What the vajra (thunderbolt) could not do was accomplished by that (the foam of water mixed with dry - neither wet nor dry). This is why learned brahmanas do not drink foamy water - it is impure. Gandharva leaders and others also observed this.

Even if fallen or slain, the demon warriors were revived and carried back. "Tatra vinashta avayavan vidyamana shirodaran ucchana jivayamasa sanjivinyasva vidyaya" - Shukracharya was there, and with his Mritasanjivini knowledge he revived those who had fallen.