పురంజన కథ: రోజులు శరీర నగరాన్ని బలహీనపరుస్తాయి

Puranjana Story: Days Weaken the Body City

bhagavatam Kandadai Ramanujacharya

రోజులు గడవడం శరీర నగరాన్ని నిరంతరం బలహీనపరుస్తాయి - గంధర్వులు (పగలు రాత్రుల ప్రతీకలు) పురంజన రాజ్యంలో నిరంతరం తిరుగుతూ బలాన్ని తగ్గిస్తారు. 720 గంధర్వులు (360 రోజులు × 2). పురంజన తన రాజ్యంతో తృప్తి పడకుండా పొరుగు రాజ్యాలు కూడా కావాలని - జీవాత్మ ఎప్పుడూ ఉన్నదానితో సంతృప్తి పడదు. రోజులు గడిచేకొద్దీ ఆయుష్షు తగ్గుతుందని తెలుసుకుని ప్రభువు వైపు తిరగాలని సందేశం.

Days passing steadily weaken the body-city - gandharvas (representing days and nights) ceaselessly roam the kingdom of Puranjana, eroding its strength. The 720 gandharvas (360 days × 2 for day and night) make the total. The ambitious king Puranjana wants to expand beyond his own kingdom - symbolizing how the soul is never content with what it has and always seeks more. The teaching: as days pass, our lifespan decreases - we must use this awareness to turn toward the Lord.

← Prev Next →
Puranjana Story: Days Weaken the Body City Kandadai Ramanujacharya bhagavatam

నమస్త్ర రాణి గుణాయమీని అస్మద్గురు భగవతో సైకసింధో రామానుయత్య శరణౌ శరణం శరణం ప్రభజ్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేరువ కులాభిరామం శ్రీమస్తదంజియుగలం ప్రణమామిమోత్నాన్ భూతం సరస్య మహదాస్వయ పట్టనాద శ్రీవర్తిసాల కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రిరేణు పరకాల యదీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం కృతమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హార నూపుల శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరక్షం వనమాలా విరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుతోపితం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకే సంయుక్తం పీతాంబర సుతోపితం పవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వన్ద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యత్పటేత్ స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం త్యక్తే పౌత్త్రుమ జన్మకం పరాజరాత్మయం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మలిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కుల భూషణం

శ్రీ రంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా పురంజనుడు భార్య పుత్రులు పుత్రికలు కోడళ్ళు అల్లుళ్ళు బంధువులు, మంత్రులు ఇలా అన్ని రకముల అంగములతో పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది. జరుగుతున్న దాన్ని తెలుసుకోలేకపోయారు అని అనుకున్నాం కదా అంతా బాగున్నాం అంటే మన పార్ట్ లో వర్క్ అంతా రొటీన్ జరుగుతూ ఉన్నది ఇంకా మనకు ఇబ్బంది ఏముంది అన్నీ హాయిగా జరుగుతున్నాయి అన్నీ బాగా ఉన్నాయి. మనకి ఏ కొరతా లేదు. మనం సాధించవలసింది కూడా ఏది లేదు. పరిపూర్ణమైపోయాం. ఇక జీవితమంతా ఇలాగే గడిచిపోతుంది అనే భావనలో ఉంటాం. కానీ ఇదివరకే గడిచిపోవలసింది గడిచిపోయింది. దాన్ని పట్టించుకో. పుట్టడము, పెరుగుట, వివాహము, సంతానము, వారి వివాహములు ఏదో రాజ్యం ఉంటే రాజ్యం తన విద్యుత్ ధర్మాలు ఇవన్నీ ఆచరిస్తున్న వ్యక్తి. తమతో పాటు కాలము జరిగిపోతున్నది, కాలము జరిగిపోవుట అంటే మన ఆయు ప్రమాణం తగ్గిపోతున్నది. అంటే జరిగినది ఎక్కువ మిగిలినది తక్కువ అనే విషయాన్ని తెలుసుకోం. తెలుసుకోక మేము కృతార్థులము, పరిపూర్ణార్థులము. ఇంకా మాకు ఎలాంటి కొరత లేదు. అనే స్థితిలో ఉంటాం. ఇది పురంజనుని జీవితం కూడా అలాగే జరిగింది. అలా జరుగుతుంటే చండవే చండవేగైతి ఖ్యాతః గంధర్వ అధిపతిహి నృపా ఈ రాజ్యం మీద ఇంకో రాజు కన్ను చేయించాడు కన్ను ఇచ్చాడు సహజం కదా రాజులు ఏం చేస్తారు?

తమకన్నీ బాగున్నాయి అంటే తమ రాజ్యమే కాదు పక్క రాజ్యం కూడా మాకే రావాలి. అందులో పక్క రాజ్యం మా రాజ్యం కంటే బాగుందంటే మరి కాస్త రావాలి కదా. మన ఇంట్లో మనం ఉన్నాం పక్క ఇల్లు వాడు వాడు ఉన్నాడు వాడంతలో వాడు మనంతలో మనం ఉంటాం ఇబ్బంది ఏం లేదు. వాడు మనకంటే బాగున్నాడు అనుకుంటే ఆ ఇల్లు మన ఇల్లు కంటే బాగుంది కదా. దాన్ని మనం ఆభ్యాంసం చేయటం. ఆ రాజ్యం మన రాజ్యం కంటే బాగుంది మనం ఆభ్యాంసం చేయటం. రాజులు రాజ్యం వీర పోజ్యం అని ఒక ఆభానకం. నాది రాజ్యం అనడానికి వీల్లేదు. ఎవరు వీరుడైతే వాడిది రాజ్యం. బలం ఉన్నవాడిది రాజ్యం. తన బలంతో గెలుచుకుంటాడు తనదే రాజ్యం. అది క్షత్రియ ధర్మం. ఆ వీధిలో ఒక గంధర్వ పతి వాడి పేరు చండవేగః. ఆ మహానుభావుడు. ఈ రాజ్యాన్ని చూశాడు. పురంజనుని రాజ్యం చాలా బాగుంది, మనం దీన్ని ఆక్రమిద్దాం. ఇతనికి అనుచరులు 366 మంది. అలాగే వారి భార్యలు ఒక 366 మంది. ఎంతయ్యారు? కదా? 700 అంటే 32, 32 అయితది. అర్థమైందా ఏమిటో? చండవేగః అంటే కాలం. కాల సంవత్సరాత్మత అని కదా మనం ఎలా గుర్తుపడతాం కాలాన్ని సంవత్సర రూపంలో సంవత్సరానికి ఎన్ని రోజులు 365, 366 అని మాత్రం చెప్పుకుంటాం కదా. కాబట్టి 360 అన్నాడు, 65, 66 చెప్పుకుంటాం. 366 మంది సైన్యం మగవారు. 366 మంది ఆడవారట. ఒకరు తెల్లగా ఉన్నారట, ఒకరు నల్లగా ఉన్నారు. అంటే 366 పగల్లు, 366 రాత్రులు. ఆ పేరు చెప్పడు, కథ చెప్తాడు. ఒక గంధర్వుడు రాజు ఉన్నాడు. ఆ రాజుకు సత్యుత్తర శతం శతత్రయం 360 మంది శైయము. గంధర్వ్యః తాదృతీహి. వారి పత్నులు కూడా అలాంటి వాళ్లే. మైధున్యశ్చ సీతా అతితా తెలుపు వారు నలుపు వారు అంటే రాత్రులు పగలు. పగలు తెల్లగా ఉంటాయి రాత్రి నలుపుగా ఉంటుంది. మొత్తం కలిస్తే రోజు.

ఈ రెండు కలిస్తే 720. మళ్ళీ ఆరు చెప్పుకుంటున్నాం కదా 727 కిందకి మనకు లెక్కలు వస్తాయి. వాళ్ళ ముందు చెప్పాలి ఆ విషయం. తే పరివృత్య విలింపంతి సర్వకామ వినిర్మితాం. వీరు ఏం చేస్తారంటే పరివృత్య అంటే తిరగడంతో. భ్రమణంతో విలుంపంతి సర్వకామ వినిర్మితాం అన్ని కోరికలు తీరటానికి కావలసిన ఏర్పాట్లు చేయబడిన నగరమును ఈ 720 మంది తిరుగుతూ తిరుగుతూ దాన్ని లోపింపచేస్తారు కదా. జోయి నా నగరం అంటే ఏమిటి? చెప్పుకున్నాం పురం అంటే మన శరీరం. ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించమంటే మనం ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, రోజులు గడుస్తున్నాయి. మనం వేరు చేస్తాం. పరిస్థితి విధానం ఏమిటి అంటే మనం ఆలోచించే పని ఏమిటి అంటే మనం మనం చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ఈ పని, రేపు ఆ పని, ఇల్లు ఉండే ఆ పని, ఇంకో రోజు ఇంకో పని, ఇంకో రోజు ఇంకో పని. మనం టైం పెట్టుకొని, సమయం పెట్టుకొని ఆ పనులు చేస్తుంటాం. అనుకున్న సమయం అనుకున్న పని మనం చేసేద్దాం అని ఘనంగా చెప్పుకుంటాం. బానే ఉంది. కానీ దానికి మనకు ఏదైనా సంబంధం ఉందా లేదా? రోజులు గడుస్తున్నాయి. వారములు, పక్షములు, నెలలు, సంవత్సరములు గడుస్తున్నాయి. అది కాలం. మనం పని చేస్తున్నాం. ఇది మన వ్యక్తి. మరి ఏదైనా సంబంధం ఉందా లేదా దీనికి? ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క నెల గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఏమవుతున్నది? మన శరీరంలో ఉన్నటువంటి అన్ని బలములు క్షీణిస్తున్నాయి. అంటే ఏం గడుస్తున్నట్టు రోజులు కాదు, ఈ నగరం కుంగిపోతున్నది రోజు రోజుకు చెప్తారే. నిరంతర భూమి తిరుగుతూ ఉన్నది అంటే కొంత ప్రాంతం కిందికి కుంగిపోతుంది, ఒక ప్రాంతం పైకి సముద్రం యొక్క. సముద్రం యొక్క హద్దు కూడా తగ్గుతూ పోతుంది. కొన్ని చోట్ల పెరుగుతూ పోతుంది. భూమి సముద్రంలో కలుస్తుంది. సముద్రం భూమి మీదకి వస్తుంది కొన్ని చోట్ల. హెచ్చు తగ్గులు అవుతూనే ఉన్నాయి. దేని బట్టి? కాలాన్ని బట్టి.

రోజులు గడుస్తున్నాయి అంటే మన శక్తి క్షీణిస్తూ ఉన్నది. మన ఆయు ప్రమాణం తరుగుతున్నది. అందుకే ఈ గంధర్వులు. గంధర్వ స్త్రీలు కలిసి నిరంతరం వారు సంచరిస్తూ నగరాన్ని తమలో లయం చేసుకుంటున్నారు అన్నారు. అంటే కథా ప్రకారము రాజ్యం నగరం ఉంది. ఈ నగరం చుట్టూ వాళ్ళు చుట్టుముట్టారన్నమాట అంటాం కదా. శత్రువులు ఏం చేస్తారు? సైన్యం చుట్టుముడుతుంది. చుట్టుముడితే ఏమైతుంది? లోకడున్న వారి బలం తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది బయట వీరు ఉంటే? లోపలికి పోవలసిన దాన్ని పోనివ్వరు. రాజ్యం యుద్ధం ఏమిటి? చెప్తారు మాసంలో నిరుద్ధ వీవధాసార ప్రసారైహి గామివ గ్రయం ఉపరుంధంతు దాచార్సాహ పురీం మాశిష్మతిం. ద్విషాహ అని చెప్తారు. జరా సంధుని మీకు దారి ఏ చేయాలి బల్దాముడి మాట. మనం యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం చేయాలంటే మొదలు నగరాన్ని చుట్టుముట్టండి, రాజ్యాన్ని చుట్టుముట్టండి. నగరాన్ని చుట్టుముట్టండి. చుట్టుముట్టి వీవధ ఆసార ప్రసారైహి నిరుత్త. ఆహారము పానీయము లోపం అందకుండా చేయండి. అరి కట్టండి. ధాన్యం రవాణా బంద్. నీటి రవాణా బంద్. చాలదా? ఇంకా ఇబ్బంది ఉందండి. కదా ఒకడున్న వారికి ఆహారం అందకుండా ఏం చేస్తారు ఇంకేం వాళ్ళు? కదా అదే పని తారం చేస్తుంది మనకు. ఏం చేస్తుంది? వయస్సు పెరుగుతున్న కొద్దీ తినబుద్ధి కావట్లేదండి, దప్పి కావట్లేదండి, పండ్లు లేవండి అంటే లోపలికి బందు రావానా. కాలం వేయిస్తున్నది. ఈ నగరం లోపలికి రవాణాను బంద్ చేస్తున్నది. ఆహారం పోదు, పానీయం పోదు. ఇంక మనం ఏం చేస్తాం? అదే. ఇలా నిరంతరం వీరు చాలా చమత్స కథ పేరు చెప్పుకుంటూ ఎంత లోటుగా చెప్తున్నారో కథా విధానాన్ని గమనించాలి. వ్యంగ్యార్ధం గమనిస్తేనే మనకు స్వారత్యంగా అర్థమవుతుంది. పేరుకు మాత్రం సైన్యం చుట్టుముట్టింది.

నిరంతరం సంచరిస్తూ ఉంది నగరాన్ని బలహీనం చేసింది. అంతే మనం కూడా రోజులు గడుస్తున్నాం 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి అని చెప్పగానే అబ్బా మోకాళ్ళ నొప్పులు అండి, నడుము నొప్పులు అండి, మోచేతుల నొప్పులు అండి, స్థిరబుద్ధి కావట్లేదు అండి, సరిగ్గా కళ్ళు కడగబడటం లేదండి, చెవులు గింత అవ్వడం లేదండి. ఏమండీ? ఎందువల్ల ఆ 60 ఏళ్ళు వచ్చాయండి అంటాడు. అంటే 60 ఏళ్ళు వచ్చాయి అంటే కాలం కడుస్తున్నా కొద్దీ నిన్ను తాగుతున్నది కాలము. నువ్వు అది వేరు నువ్వు మనం వేరు కాదు అది గమనించాలి కాలం మనకంటే అవిభక్తం కాదు. మనకే సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు మనను అలా నిరంతరం బలహీనపరిచేది కాలము. శరీరాన్ని మన ఇంద్రియములను బాగా బలహీనపరుస్తుంది. కాలానికి ఇంకో గుణం ఏమిటంటే శరీరం బలహీనం అవుతున్న కొద్దీ ఆశలు బలములు పెరుగుతాయి. చెల్ల రాసున్న కొద్ది అయ్యో తినలేకపోతిమే, అయ్యో చూడలేకపోతిమే, అయ్యో అనుభవించలేకపోతిమే. ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటేదేమో, ఈ కాళ్ళు బాగుంటాయి, ఈ కాళ్ళు బాగుంటాయి, ఈ చేతులు బాగుంటాయి. రావు ఉండేదేమో ఎలాగో లేవు, అయ్యో అనుభవించలేకపోయామే లేదు కానీ కోరిక మాత్రం ఎలాగో చక్కగా లేదు ఏమి చేయలేము ఇంకెందుకు మన కాక రామకృష్ణ అనుకున్నానని అనుకుంటారా అని ఆశ తృష్ణా నజీర్ణ వయమేవ జీర్ణ ఆశ ఎప్పుడు జీర్ణం కాదు మనం జీర్ణం అవుతాం. ఈ రీతిలో అవి పరివృత్యా చూడండి. పరివృత్యావిలుంపంతి తిరగటం తిరగటం తిరగటంతో మనను బలహీనం చేస్తాయి. సర్వకామవిమ్మితాం. అన్ని రకముల కోరికలు తీర్చుకోవటానికి కావలసిన సౌకర్యములతో ఏర్పడబడిన నగరం అంతే కదా నగరం. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ ఇవన్నీ కామద్వారములు అని శాస్త్రం అంటే కోరికలు మార్గాలు చూడాలి అంటే కళ్ళు కావాలి. వినారి అంటే చెవులు కావాలి, రుచి కావాలంటే నోరు కావాలి, వాసన నాసిక కావాలి. కాబట్టి నగరం కూడా సర్వకామ వినిర్మిత తే షండవేగానుచరాః పురంజనపురం యదా హర్తుమారే పిరియ తత్రా

ప్రత్యకేథత్ ప్రజాగరః ఇలా ఈ చండవేయుని అనుచరులు ఈ నగరాన్ని హరించడానికి ఆక్రమించడానికి మూగారు చుట్టి వచ్చేసారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు సత్ర వారి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ప్రజాగరః ప్రత్యసేదతు. నిరంతరం మేల్కొని ఉండేవాడు ఒకడు ఉన్నాడు. నగరానికి సేనాధిపతి అంటాం కదా వాడు ఊరుకోడు. వాడు ఎప్పుడు నైట్ వాచ్ మెన్ అంటాం కదా సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. ఆ సెక్యూరిటీ ఫోర్స్ రాత్రి కూడా నిద్రపోతున్నా మనం నిద్రపోతాం అది మేల్కొనే ఉంటుంది. ఏమంటారు దాన్ని? ప్రాణం, ముఖ్య ప్రాణం. పొరపాటున ప్రాణం కూడా నిద్రపోయింది అనుకోండి, మనం ఉండం కదా? అన్నీ ఇందే లెత్తి తీసుకుంటాయి కానీ ప్రాణానికి నో రెస్ట్. ఆ ప్రాణమే వచ్చే అన్ని వ్యాధులను ఎదుర్కొంటుంది, పోరాడుకుంటుంది అది. దాన్నే మనం వ్యాధి నిరోధక శక్తి అంటాం చూడండి. ప్రాణం బలీయంగా ఉన్నంతవరకు వ్యాధులు ఎంత ప్రయత్నించినా. ఆక్రమించుకోలేవు. ఇప్పుడైతే ప్రాణం బలీయమైపోయిందో అది వచ్చే అక్కడ. అందుకే ప్రజాగరః ఎప్పుడూ మేలుకొని ఉండేటువంటి సైనికాధ్యక్షుడు ప్రత్యశేధత్ ఈ చండవేగ అనుచరులను అరికట్టాడు. ఆ ఆగండి ఎలా ఆక్రమిస్తా నేను ఉన్నాను. అంటే వాడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ప్రాణం బలహీనమయ్యేంతవరకు వాడు రోగాలతోటి యుద్ధం చేస్తూనే ఉంటాడు. చెద కాలేదు వెళ్ళిపోతాడు. అంతే కదా అని చెప్తున్నారు ప్రత్యశేతతు ప్రజాగరః సః సప్తశతైహి ఏకః వింశత్యా 721 మంది అట. వీరు అంతే కదా మరి 360, 360 ఎంత అయిపోయింది రెండు వేయాలేదు అదే లెక్క. కాబట్టి 721 మంది సైన్యం తోటి వీడు కొట్టాడు అది. లేదు సప్తవింశతి పెట్టి ఏకవింశతి యాతి శతం. రెండు చెప్తాడు. అంటే ఏమిటి? 27. 27తో ఏంటి 27? తనుమాత్రలు ఐదు. పంచభూతములు ఐదు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. తర్వాత అపాన, వ్యాన, ఉదాన.

సమానములో నాలుగు బుద్ధి, మనస్సు, అహంకారం. ఏమయ్యాయి? 27. కదా ఈ సప్తవింశతి ఈ 27 తోటి అన్నమాట. స్నానం కొట్లాడుతుంది వీటి ముందర పెట్టుకొని అంతే కాదు. కాసేపు కన్ను బాగాలేదు, కాసేపు చెవు బాగాలేదు, కాసేపు ముక్కు బాగాలేదు. ఏది బాగాలేకున్నా ప్రాణానికి బాధ. మళ్ళా అది శక్తి దీనికి అందిస్తూ ఉంటుంది. అది మళ్ళా తగ్గిస్తూ ఉంటుంది. ఇలా ఈ 27 తోటి అలాగే మనకు 720 తోటి అంటే రోజు సంవత్సరాలు. సంవత్సరం అంతే కదా 700, 600, 360, 360 అయిపోయాయి కదా. పగల్లు రాత్రులు. ఇలా 360 రోజులు 27తో ఈ ప్రాణము తన సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యంతో. యుద్ధం చేస్తూ ఉంది. ఎన్నాళ్ళు శతం సమాహ. ఒక నూరు సంవత్సరాలు కష్టపడి కొట్లాడింది భగవంతుడు. శతం సమాః పురంజన పురాచ్ఛక్షః గంధర్వైహి యుయుధే బలీ వీడు బలవంతుడు కాబట్టి ప్రాణం చాలా బలీయం కాబట్టి ఆ గంధర్వులతోటి యుద్ధం చేశాడు. అదేం పేరు వాళ్ళ గంధర్వులని గంధర్వులు అంటే మాయావులు. కదా మాయా ఎవరంటే కనపడకుండానే అన్ని పనులు చేసేవాడు. మనకో పేరు ఉంది కదా గంధర్వ నగరాకారం. ఓ మహానుభావుడు మహానిపుణుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు నాకు మీ సమయం ఇస్తే నేను మూడు రోజుల్లో మీకు మహారాణి గారికి అతను పట్టు వస్త్రాలు తీసుకొని వస్తాను. 3 రోజులు వస్త్రాలు నేస్తారండి. 3 రోజులు ఆ నేస్తానండి. ఎలా బ్రహ్మాండంగా ఉంటాయండి. సరే పోరా అన్నాడు. నా వాడు వచ్చాడు. ఏదో పట్టుకొచ్చాడు పళ్ళెంలో అక్కడ పెట్టాడు. అటు ఇటు వస్తాడు తిరిగాడు. చూశారా రాధి గారు, వస్త్రాలు ఎంత బాగున్నాయి. ఈ వస్త్రాలను గంధర్వ వస్త్రాలు అంటారు. ఇవి పతివ్రత అయినటువంటి తల్లికి కుమారుడైన వానికి మాత్రమే కనబడతాయి. బ్రాహ్మణుడు త్రికా సంధ్యావం చేసుకోవాలి. తక్కిన వారు తల్లిదండ్రులు పతివిర దుర్వంతులు కావాలి. నిజం మాత్రమే మాట్లాడాలి. అలాంటి వారికి మాత్రమే కనబడతాయి. ఇవి గంధరోగత్వాలండి. ఎలా ఉన్నాయి రాజుగారు బాగున్నాయా? వాడు కంపిటీ అంటే వాడు ఏమో కడుపు. ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ రాజు గారికి ఒళ్ళు మడుతున్నది వీడేదో మోసం చేస్తున్నాడు రా

మరి తన రామకృష్ణ ఉన్నారు ఏం సంగతి రా ఏం లేదు చెప్పాను నువ్వు చెప్పాను. పెద్ద మనం ఆ భాగం చాలా బాగున్నాయి మంచిదే. తన రామకృష్ణ మరి అయ్యో అది గారు సంమానం చేద్దాం మనం కానీ. ఇప్పుడే వస్తాను. కాబట్టి ఇప్పుడే పెద్ద ఒక పాండా గారం తెచ్చి తీసుకొచ్చాడు పెద్దది. మనం దాన్ని కలందాలంటాం పాత రోజుల్లో అంటే అలమారి లాంటిది. దాన్ని నిండా ఏమో పెట్టుకొని తీసుకొచ్చాడు. వచ్చాడు అయ్యా వీరు తెచ్చింది గంధర్వ వస్త్రాలు. మనం శాస్త్రం ప్రకారం సన్మానం గంధర్వులం చేయాలి. వారికి ఏమియ్యాలి గంధరతనమే ఇయ్యాలి. అంటే ధర్మాత్ముడై సత్యసంతుడై న్యాయాన్ని పరిపాలించే వాడికి మాత్రం ధనం కనబడుతుంది. అలాంటి ధనం తెచ్చాను అది వారికి ఇవ్వండి. నాయనా మహానుభావ ధనంతుడు బాగుందా? బొబ్బ బాగున్నాయి అది మనకి ఏం లేదు అలా కూడా వాడు పరిచి కాదు. ఆ బీరువా వాడికి ఇచ్చాడు తుప్పు పట్టిపోయి చిల్లు పడని వాడికి ఇచ్చాడు. అది గంధరావు ఇది గంధరావు అని. గంధరావు అంటే మాయా వి అని మాట ఏమీ కనపడదు అక్కడ ఏం లేదు అక్కడ. గంధరువులు అంటే మన చుట్టూ ఉండి మనకు కనపడకుండా మనల్ని దోచుకునేవాళ్ళు. ఎవరు వారు? పగలు రాత్రులు అంతే కదా. మనం వాటిలోనే ఉంటాం. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పగలు గడుస్తూ ఉంటుంది. మనం సాధిస్తున్నాం, 40 ఏండ్లు వచ్చాయి, నేను సాధిస్తున్నాను అంటాడు, ఏం సాధిస్తున్నావ్? నిన్ను వాళ్ళు సాధిస్తున్నారు. ఆ పవరు రాత్రి కలిసి నిన్ను నిలువునా సాధిస్తున్నారు. ఒక్కొక్క అవయవం బలహీనం అవుతున్నది, బుద్ధి తగ్గుతున్నది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. శ్రీ కేశము చెప్పాం కదా అంగం గడితం పరితం ఉండం అని చెప్పానే. ఇలా మన దగ్గరే ఉండి. మనకు కనపడకుండా మనను దోచుకునేవారే గంధర్వులు. అలాంటి వారితోటి నూరు సంవత్సరాలు ప్రాణము యుద్ధం చేసిద్ది. రాజీ సప్తభితైహి పురంజన పురాధ్యక్షః గంధర్వైహి యుయుధే బలి క్షీయమానే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిహి యుధా ఇతనేమో ఒక్కడు. యుద్ధం చేసేది కదా ఒక్కడే ప్రాణం అత్య ప్రాణం. వారు 700 మంది. కాదు ఒక్కడు 700 మందితో యుద్ధం ఏం చేస్తాడండి ఇంతకాలం చేస్తాడు. ఇలా యుద్ధం చేస్తున్న కొద్దీ క్షీయమాణి స్వసంబంధే తన బలం అంతా తగ్గిపోతున్నది తన బంధం అంటే. తన వారి బలం తగ్గిపోతున్నది. తన సైన్యం 27. వారి సైన్యం 723 తలకిందులు అయిపోయింది.

వారు యుద్ధం చేసే చేస్తున్నారు, ఈ ప్రాణాన్ని అట్లనే ఉంచుతున్నారు, తక్కిన వాటిని ఉంచిస్తున్నారు. అంటే కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, పండ్లు కాస్త రారిపోతాయి, నాలుక రుచి తెలవదు. ఇంకేం చేస్తాం? ఒక ప్రాణం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు అది కూడా చెప్పాడు వాడు. ప్రాణాన్ని కూడా ఇంకొన్నాడు వీడు బతికాడు అని తీసుకుకోవడానికి మందులతో కాలం నెట్టుకొస్తుంటారు. కానీ మందు తినడం ప్రారంభించాలంటే వాడు జీవన్మృతుడే అన్నాడు గారు. సచ్చినట్టే వాడు. మన ఏదో మందులు పెట్టేవాడిని ఉన్నాడు ఉన్నాడు అని తృప్తి దత్తో ఎప్పుడో పోయాడు అని ఇంకెక్కడ ఉన్నాడు వాడు నువ్వు మందు బంది చేయి పోతాడు వాడు. అంతే కదా ఎప్పుడైతే పెడితే అదేమంటారు వెంటిలేటర్ అదేదో అంటారు కదా ఏదో శ్వాస ఏదో ప్రాణవాయువు అది పెడితే వాడు పెట్టే పెట్టే ఉన్నాడు అది తీసేస్తే పోతాడు. మరి పోయినట్టే ఉన్నట్టు వాడు న్యాయంగా మాట్లాడడు చూడడు గుర్తుపట్టడు ఏమీ లేదు. అంటే ఉంచుమించు శవానికి గాలి పెడుతున్నట్లే చేయబోతుంది. అందుకే క్షీయమానే స్వసంబంధే ఏకస్మిన్ భకుభిహి యుథా చాలా మందితో ఒక్కడు యుద్ధం చేస్తే తన సంబంధం అంతా కూడా పూర్తిగా క్షీణించుకొని పోతుంటే చింతాం పరాం జగామార్తః పురంజనుడు ఉన్నాడే ఈ జీవుడు వాడు పరాం చింతాం జగామయ్యో నా పని అయిపోయింది నేను ఓడిపోతున్నా అనేవాడు ఎక్కువైపోయారు. మా వాడి బలం తక్కువ అయింది, వాళ్ళ బలం ఎక్కువ అయిందని చింతాక్రాంతుడై సరాత్రపుర బాంధవః తానే కాదు తన రాజ్యము, తన పురము, తన బంధువులు. అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, చిత్తము, బుద్ధి ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి సయేవ పుర్యాం మధుభుకు పంచాలేషు స్వపార్షదైహి అంటే ఇదివరకు తాను తన వారితో కలిసి ఈ నగరంలో ఆనందాన్ని అనుభవించాడు మధుబుగ్గ కదా. మధు అంటే ఆనందం అనుభవించాడు. ఎక్కడ ఇదే ఇదే నగరంలో. తను ఒక్కడేనా? సో తన వాడితో కదా అంటే కన్ను, చెవ్వు, ముక్కు, నోరు ఇలాంటి వాటితో కలిసి వీడు అనుభవించాడు. ఈ పని చేయకుంటే.

ఏమనుభవిస్తాడు? నాలుక రుచి చెప్పలేదు అనుకోండి, చెవులు వినపడలేదు, కన్నులు కనపడవు, పళ్ళు కాస్త పోయాయి, ఏమనుభవిస్తాడు? కదా అంటే ఇవన్నీ బాగుంటేనే వాడు నేను అనుభవించాను అంటాడు. ఇవి బాగా లేవు ఇంకేం అనుభవిస్తాడు? పోయింది. అందుకే అంటున్నాడు ప్రత్యేకించి ఇంతకాలము స్వపార్షదైహి మధుబుకు తన పరివారముతో కలిసి ఆనందాన్ని మధువును అనుభవించినటువంటి వాడు ఉపనీతం బలింగుణ్ణన్ స్త్రీజితః నావిదత్ భయం. సో పాటదు పనితం బలిం తన సేవకు తనకు అందించినటువంటి పూజను స్వీకరించాడు. ఎవరు సేవకులు కళ్ళు ముక్కు చూలివే కదా. జీవుడికి ఏమందిస్తాయి? ఇవే అందిస్తాయి. కళ్ళు రూపాన్ని, చెవులు శబ్దాన్ని, నాసిక గంధాన్ని, రసనా రుచిని, త్వక్కు స్పర్శను. ఇంద్రియములు ఇవి అందిస్తుంటే వాటిని దాని స్వీకరించి అనుభవిస్తుంటారు. అది అందియ్యలేదు అనుకోండి పొరపాటున కళ్ళు సరగి చేశాయి. ఏం చేద్దాం? గీతం అడగవు, సంచాలు అడగవు, డీఏలు టీఏలు అడగవు, కోపం వచ్చేసిందంటే సైన్ చేస్తాయి. ఎన్ని మందులు వేసినా ఓ నేను చూడను అంటుంది, అప్పుడు గద్దేంటి? అందుకోసమని ఇంత కాలం తనవారు అందించినటువంటి భోగములను బాగా అనుభవించి అక్కడ తప్పేం చేశాడంటే స్త్రీచిత బుద్ధికి ఓడిపోయాడు. బుద్ధిమంతుడు చిత్తమునకు లంగాడు. బుద్ధికి లంగకూడదు. కదా? బుద్ధికి లంగాడు అనుకోండి. ఇదేమటి? చిత్తము లంగితే ఆ చిత్తములో ధ్యానం, యోగం ఇవన్నీ ఉంటాయి కిత్తాలు. బుద్ధిలో కేవలం ఆలోచన తప్ప ఇంకోటి ఏముంది విచారాత్మకం, విచారాత్మిక బుద్ధిహి, సంకల్పాత్మకం మనః అంటాం కదా. కాబట్టి బుద్ధి కేవలం అదా ఇదా అని పరిశీలిస్తుంది.

తప్ప నిర్ణయించదు. వాళ్ళని నిర్ణయించాలంటే ఇంకోటి కావాలి. అందుకోసమని బుద్ధికి లొంగి నేను చాలా బుద్ధిమంతుడిని అనుకొని. తమ ఇంద్రియములు అందించిన అన్నిటినీ హాయిగా అనుభవించాడు. అంటే ఇంద్రియముల ద్వారా జీవుడు విషయానుభవం ఉంటుంది. ఎలా? బుద్ధితో. పొరపాటున ఇంద్రియములకు బుద్ధికి లింకు లేదనుకోండి అనుభవం ఉంటుందా? తెలియాలి మనకు. అది రూపము అని తెలియ అంతే అనడం కదా రోజు రోజు సుద్దు పెట్టినప్పుడు గిచ్చుతారు. సుర్గ పోయింది అంటే గిచ్చుతారు ఎందుకు అంటే వీడికి. ఉందా లేదా? స్పర్శ జ్ఞానం ఉందా లేదా అంటే ఇంద్రియాలు పని చేస్తున్నాయా లేదా అని చూస్తాం. పని చేస్తున్నాయి అమ్మ కొన్నాళ్ళు ఉంటాడు చేయలేదు పోతాడు అని అంటాం. కాబట్టి ఆ బుద్ధికి లొంగి ఇంద్రియములు అనిపించినటువంటి భోగములన్నిటిని అనుభవిస్తూ నా విధతు భయం. రాబోయే భయాన్ని తెలుసుకోలేదు. ఏంటది? మృత్యువు కదా? నాకు మృత్యువు వస్తుందా? నాకు వస్తుందా మృత్యువు అని అంటే పోతానికే అని. ఈయన అంటే ఏమనుకున్నారో కబుర్లు చెప్తాం. వీడు పోతాడు. పోయినప్పుడు తెలుస్తుంది అయ్యో అవును నాకు కూడా వస్తున్నది అని. దానంత వరకు ఆయన నాయక వస్తున్నాడు అలా. వాళ్ళు చెప్తారు అనకని పితరం నిర్హృత్య పుత్రః జీవిశతి అంటాడు భాగవతంలో అప్పుడే తండ్రిని స్మశానంలో దహనం చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అన్నదమ్ములు కొంటాడుకుంటారు ఆస్తి కోసం. ఒక్కో రెండు కోట్లు ఉన్నాయి నాకో కోటి ఎందుకురా కోటి ఏం చేసుకుంటావ్ ఎందుకు రేటంటే ఒకే ఏడ రెండేళ్లా నాన్నగారు అంటే పోయారు మేము భక్తాం కదా మేము వందేళ్లు బతకం. ఆ ఒక నెల కావద్దు. వాడు సచ్చి ఇప్పుడే చచ్చాడు. సచ్చిన వాడిని దహనం చేసి వచ్చిన వాడు మాకు సాయ ఎక్కడ ఉంటుంది అంటున్నారు. ఎంత జ్ఞానం అండి అదే నమః అందుకే నా విధతు భయం ఇంద్రియములు అందించేటువంటి భోగములను అనుభవిస్తున్నటువంటి జీవుడు. ఈ ఇంద్రియములకు ఈ శరీరానికి రాబోయేటువంటి భయాన్ని తెలుసుకోలేకపోయాడు. కారస్య దుహితా కాచి త్రిలోకీం వరమిచ్చటి పర్యటంతి న బహిస్మన్ ప్రత్యనందత కచ్యనా.

ఇంతలో ఈ చండవేగునికి ఒకళ్ళు తోడుగా వచ్చారట. మరి ఒక్క అబ్బాయి అయితే ఏం బాగుండదు ఆ అమ్మాయి కావాలి కదా అని ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు ఆ అమ్మాయి అంటే కాలత్య దుపితా. కాలుని యొక్క పుత్రిక ఆమె ఎవరు అంటే జర. చండవేగ అంటే నీవో మృత్యువు. కాలదుహిత అంటే అంటే జర ఆమె తనకి అనుగుణమైనటువంటి భర్తను సంపాదించాలనుకొని స్వయంవరం కదా తాను భర్త బొమ్మ తిరుగుతున్నది. ఎవరిని అడిగినా అమ్మ నువ్వు వద్దు అంటున్నారు. పాపం ఆ అమ్మాయిని ఎవ్వడు ప్రేమించలేదు. ఎవ్వడు వరించడం లేదు. ఎవరు ఆ అమ్మాయి ముసలిదనం అండి. అదే ముసలిదనం వాడు ఒప్పుకుంటాడా పక్క ఒప్పుకుంటాడు కానీ. అదే అంటున్నాడు చూడండి. జనందత కచ్యన ఏ ఒక్కడు ఆమెను ఆమోదించ అభినందించలేదు. దౌర్భాగ్యేనాత్మనో లోకే విస్తృత దుర్భగేతి స సౌందర్యం లేదు కాబట్టి ఎవరు కోరలేదు కాబట్టి ఆమె ఒక దౌర్భాగ్యురాలు కురూపి. అని అందరూ పేరు పెట్టారు. అలాంటి ఆమెను యా పుష్ట రాజర్షయేతు కృతాదాత్ పూర్వేవరం. కథాక్రమంలో ఈ కాలకన్యను కూడా వరించి ఆహ్వానించిన వాడు ఒకడు ఉన్నాడు. పూర్వంలో ఎవరాయనె పూరు మహారాజు యయాతి పుత్రుడు. ఏయాతికి వార్ధక్యం వస్తే నా వార్ధక్యం తీసుకొని నీ యవ్వనం నాకు ఇవ్వని వారు అడిగితే యదు వీళ్ళంతా దురు తురు వసురు వీళ్ళెవరూ అడగ ఒప్పుకోలేదు. ఒక పూర్వు మాత్రం అలాగే ఇవ్వండి అని తీసుకున్నాడు. కదా కాబట్టి ఆమెను కూడా వరించినవాడు కపూరు. తనను వరించిన పుణ్యానికి ఆ పూర్వు గానే వరమిచ్చింది. అదాతు వరం. సదాచి ధర్మానాథ బ్రహ్మలోకానుమహీంగతం వగ్రే బృహద్వ్రతం వాంతు జానతి కామమోభితా ఇదంతా ఎవరు చెప్తున్నారు జ్ఞాపకం ఉందా కదా మర్చిపోయారా? ఎవరు చెప్తున్నారు నారదుడు.

ప్రచేతసుడికి చెప్తున్న కథ మర్చిపోవద్దు కదా. పూర్వభాగం అది. అది పోయామంటే ఈ మామ అంటే ఎవరో అర్థం కావద్దు. కదా సందర్భం తెలియాలి మనకు. అందుకే. అప్రకరణజ్ఞ పాంసుల పాదః అంటాడు శాస్త్రంలో ఎదురుని వాళ్ళని చిత్యాల అనుకుంటే వాడు తప్పు మాట్లాడాడు అనుకోండి నిత్యం మాట్లాడుకుంటున్నాం. వాడికి అర్థం ఏదో మాట్లాడతాడు చేయొద్దు ముక్క ఆడోడు అంటాడు. దుమ్ముకాళ్ళు అంటే ఏంటి ఇదేం మాట ఇదేం తిట్టు అంటే దుమ్ముకాళ్ళు ఎప్పుడు ఉంటాయి? తిరిగి తిరిగి అప్పుడే వస్తాయి. అప్పుడే వచ్చిన వాడికి దొబ్బడు ఉన్నవాళ్ళు ఏమవుకుంటారు వాడికేం తెలుసు? ఏదో మాట్లాడతాడు అన్నమాట. విషయం తెలియకుండా మాట్లాడే వానికి ఇచ్చే బిరుదు పాంసుల పాదః అంటే దుమ్ము కాడ వాడు. అప్పుడే వచ్చాడు ప్రకాండ జ్ఞనం ఉండదు అది లేదు మనకు కష్టం. ఇప్పుడు ఇది నారదుడు చెప్తున్నాడు కాబట్టి ఈ కాలకన్య. అలా అన్ని లోకాలు తిరుగు తిరుగుతూ కర్మ బాగాలేక ఏం కనపడ్డాడు ఆ కన్యకు. కనపడితే ఆ వీడు నాతో బాగున్నాడు, వీడు మహా వ్రతస్తుడు, వీడు నిత్య వ్రతంలో ఉంటాడు, వీడికి కూడా నాకు ఇబ్బంది కూడా లేదు. కాబట్టి ఈ నారద నారద నన్ను పెళ్లి చేసుకో అని అడిగిందట. ఆ జర నారదుడిని అడిగింది చూడు అని చెప్తున్నాడు. ఒకరే బృహద్వర్తం మాంతు జానతి వీడు బృహద్వర్తుడు అంటే ఏమిటి? ముసలి స్త్రీ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఎవరిని వరిస్తుంది అంటే వ్రతంలో ఉన్న వాడిని వరిస్తుంది ఇబ్బంది ఉండదు కదా. వాడు వత్తలు లేడు పోయి ఏం పని వాడు సంసారం చేయమంటాడు పిల్లలు కావాలంటాడు ఇన్ని బాధలు. వాడు ఎప్పుడు వత్తంలో ఉంటే ఈమె ఎక్కడున్నా ఇబ్బంది లేదు వాడికి. కాబట్టి వృద్ధురాలు ఎవరిని అడుగుతుంది ఒక వత్తలు ఉన్నాడు అని అడుగుతుంది. ఎవడు ఉన్నాడు అని వీడు దొరికినాడు నారదుడు. బృహత్ వత్తం మాం ధ్యానతి వీడు ఎప్పుడు వత్త త్యాగతంలో ఉంటాడు వీడిని వరిస్తే నాకు లాభం ఉంటుందని నన్ను వరించడానికి ప్రయత్నించింది. మై సంరభ్య విపులం అదాపు శాపం చుదుస్సహం. కర్మ ఏమిటంటే నేను కూడా ఒప్పుకోలేదు. నో అన్నారు ఎందుకంటే ముసలోడు అది వేరే తిరుగుతాడు మరి ఇన్ని లోకాలు జరగాలి కదా తన డ్యూటీ చాలా ఉంది అందుకే ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే కోపం వచ్చి నన్ను తిట్టి శపించింది నాకు ఏమని చెప్పింది చూడండి. తాసుమర్హది నైకత్ర మధ్యాత్యావిముఖో ముని నా మాట ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటి నుంచి నీ కాలు ఎప్పుడు ఒక చోట నిలవదు.

అంటే సంతోషం అమ్మ నాకు అదే కావాలి. ఎందుకంటారా? పొరపాటున ఒక గంటో రెండు గంటలో ఒకచోట ఉన్నామనుకోండి ప్రేమ పుడుతుంది ఇది మన స్థలం అంటాం. వీళ్ళు మనవాళ్ళు అంటాం. కదా ఆ రోజు ఉంటే అతి పరిచయం చేయాలి. పరిచయం ఉన్నందువల్ల స్నేహం ఏర్పడుతుంది. స్నేహం అంటే ప్రేమ పుడుతుంది. కొన్ని మొహమాటలు ఏర్పడతాయి. ఉండొద్దు ఎక్కడ ఉండడంలే పోతున్నాం అంత కొత్తోళ్ళే సౌండ్ అండి. వీడే మనకా జరా నారదునికి ఉపకారం చేసింది. హాని చేయలేదు ఉపకారం చేసింది. అందుకే సామినాయ క్షత్ర మధ్యాంత్యాగుముకే మునే తతో విహిత సంకల్ప కన్యకాయవనేశ్వరం మయోపదిష్టమాసాద్య గౌరే నామ్నా భయం పతిం అప్పుడు. ఇప్పుడు శపించిన పాపం ఏదో పిల్ల కదా తెలియక చెప్పింది అనుకో నేను ఆమెకు తగిన వరుణ్ణి చూపెట్టాను. మీరు కాదమ్మా నీవు ఫలాని వాడిని వరించుపోయి అని భయం. ఒక అబ్బాయి పేరు భయం అంట అంటే మృత్యువు నమః. వీడు ఆ మృత్యువును అక్కడికి పో పోయి మృత్యువును వరించి ఇద్దరు బాగా దంట బాగుంటుంది ఒకరు జర ఇంకొకరు మృత్యువు దానికే పేరు భయం అని. భయం అంటే ముఖ్యం కదా. అందువల్ల వాడు సూచిస్తే నేను భయం పతిం వృషభం యవనానాం త్వాం వృణే వీరేప్చితం పతిం. ఇలా చెప్పితే ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళింది నాయనా నువ్వు యవనపతివి కదా. నిన్ను నేను భర్తగా వరిస్తున్నాను. అని వెళ్లి ఆమెను అడిగిందట అదే చెప్తున్నాడు చూడండి. సంకల్పత్వ భూతానాం కృతః కిల నరిష్యతి ద్వావిమౌ అనుశోచంతి బాలావస్ అథదగ్రహౌ ఇద్దరు బాలులట. ఎవరు జర మృత్యువులు బాలుదంటే యవ్వనపతి మృత్యువాడే కదా మృత్యువు అని మనకు. పాపానాం పతి యవనాః పాపా దురాచారాః దుష్ట సంకల్పా అని అర్థం. అలాగే అవివేకినః అని వ్యాఖ్యానం చేస్తాడు. వివేక శూన్యాః అంటాడు అందులో మనకు ప్రత్యేకించి. అలాంటి వాడు చెప్పి ఈ ఇద్దరు బాలౌ అసదవగ్రహౌ. వీళ్ళకు పరిశుద్ధ జ్ఞానం లేని వాళ్ళు బాలులు ఇలాంటి ఇద్దరిని ఎల్లోక శాస్త్రోపనతం నరాతి నతతి ఇచ్ఛతి అధో భజస్వమాం భద్ర భజంతి మేతయాతురు వెళ్లి అడిగింది ఆ యవ్వనపతిని.

నాయనా, నేను వరించాను, నీవు నన్ను వరించు. నా మీద దయచూసి మన ఇద్దరం కలిసి ఉన్నామంటే మనకి ఇక ఎదురు లేదు అంతే కదా. ఒకరు జర, ఇంకొకరు మృత్యువు, ఇంక వాళ్ళకి ఎదురు ఎక్కడ ఉంది? జడను తగ్గించే మందు లేదు, మృత్యువును ఆపే మందు లేదు. ఏ మందులైనా గానీ శరీరంలో మార్పును తేగలవు కానీ మృత్యువును తప్పి తగిలి వృద్ధాప్యాన్ని తప్పి తగిలి అంటే మనకి ఎదురు లేదు ఇక మన ఇద్దరం ఒకటైతే నన్ను వరించవలసింది అని ఈ జర పోయి ఆ భయాన్ని యవ్వన పతిని అడిగితే ఏతావాన్ పౌరుషో ధర్మః అనుకంప ఇది ఆర్తాననుకంపతే అందులో ధర్మం చెప్తున్నది. జర నన్ను నువ్వు వరించవయ్యా నా మాట ఒప్పుకో ఎందుకంటే ఉత్తములైన వారు చేసే పని ఏమిటి? ఉత్తమ ధర్మం ఏమిటి? పురుషుడు ధర్మం ఏమిటి? యదార్తాననుకంపతే. బాధపడుతున్న వారిని దయ చూపుట పురుషుల ధర్మం అంతే కదా. సమర్థులైనవాడు, శక్తి ఉన్నవాడు ఏం చేయాలి? శక్తి లేని వారికి వచ్చినటువంటి బాధలను తొలగించాలి. ఎందుకు ఆర్తి దయ ఉంటుంది కాబట్టి లేదా అర్తాన అనుకంపనం ఏతావాన్ పౌరుషో ధర్మః పుట్టల ధర్మము ఇదే. ఏమిటి ఆర్తా నను కంపతే బాధితులను దయ చూచును కాబట్టి నేను బాధితురాలి నాయనా నన్ను నీవు వరించవలసినది అని అడిగితే కాలకన్యోదిత వచః నిషమ్య యవనీశ్వరః చికీర్షుహు దేవ గుహ్యం సః సస్మితం తామభాషతా ఆ మాట విన్నాడు. విని దేవగుహ్యం చితీర్షుహు దేవతా రహస్యాన్ని కాపాడదలిచి చేయదలిచి అతను చిరునవ్వుతో ఇలా అన్నాడట. అంటే ఓహో నువ్వు వచ్చావా నాగదుడు పంపాడా? నువ్వు బ్రహ్మ పుత్రికవు కదా మనసులో అనుకున్నాను. మరిద్దరం కలిసి చాలా పని చేయాలి. కానీ మరిద్దరం దంపతులుగా చేయకూడదు. ఒకరు ముందు రావాలి ఒకరు తర్వాత రావాలి.

కదా ముందు జరా వస్తుంది తరువాత మృత్యు వస్తుంది. కాబట్టి సరేలే వచ్చావు కదా చెప్తానులే అని చిరునవ్వు నవ్వుతూ తమ భాషత మయా నిరూపిత సుభ్యం. పతిహి ఆత్మ సమాధిన నేను తెలుసుకున్నాను. నీకు ఉత్తముడైనటువంటి పతిని నేను ఏర్పాటు చేస్తాను. సమాధిన నా తపస్సుతో చూశాను. ఏర్పాటు చేశాను సమాధిన నాభినందతి లోకోయం త్వాం అభద్రాం. అసమ్మతాం నువ్వు అమంగళకరాలవు. నిన్ను ఎవరు ఆమోదించరు. నిన్ను ఎవరు అభినందించరు. కాబట్టి త్వం అవ్యక్త గతిహి భున్ష్వా. లోకం కర్మ వినిర్మితం. ఒక్కళ్ళు నిన్నేమిటి నువ్వే మొత్తం లోకం అనుభవించు. అంతా లోకం నీకు రాసిస్తున్నాను. ఎవడు లోకం ఓడిస్తున్నాడో చూడండి గమనించండి అంటే మృత్యువు జరకు మనందరినీ రాసిచ్చింది. ఆ మొత్తం పో ఇప్పుడు రాదని నీవే ఏరుకో పో. తా మీద నేను వస్తా నువ్వు ముందుకు పో తర్వాత నేను వస్తా. అది అనుభవించు నువ్వే ఇదంతా నీదే నేను నీకు ఇచ్చేస్తున్నాను. మరిద్దరం కలిసి కాదు నువ్వు ముందు వెళ్ళాలి ఇలా చెప్పి. యాహిమే కృతనా యుక్తా ప్రజానాశం ప్రనేక్షితి నా సైన్యాన్ని తీసుకోవాలంటే నీవు నా సైన్యానికి సహాయం చేస్తున్నావ్. చాలా సైన్యం అండి. పగలు రాత్రులే కదా మరి వీటిని నీకు ముసలి మసీదు దేనితోటి? పౌలు రాసులు గడుపుతున్నాయంటే ఇప్పుడు అర్థం. కాబట్టి నా సైన్యం ఇస్తాను దీన్ని తీసుకుని వెళ్లి నువ్వు ప్రజానాశం ప్రజలందరినీ నశింపచేస్తావు నేను ఇస్తున్నాను నీకు. ప్రణేష్యతి ప్రజ్వరాయం హమభ్రాత త్వంచమే భగినీ నా పక్కన ఒకడు ఉన్నాడు. నాకు అన్నగారు ఉన్నారు. వారి పేరేమిటి ప్రజ్వరః. మొదలు ఏమొస్తుంది మనకు జ్వరం వస్తుంది. తర్వాత జ్వరా వస్తుంది. రోగాలు వస్తాయండి, రోగాలు వస్తే శరీరం శిథిలం అవుతుంది. కాగానే జర వస్తుంది. అది వచ్చిన తర్వాత మృత్యువు వస్తుంది. కదా? రోగములు, జర, మృత్యువు.

జన్మ, రోగ, జర, మృత్యువులని పేరు మనకు. మొదలు పుట్టుక. పుట్టిన వెంటనే ఏమొస్తాయి? రోగాలు. రోగాలు వచ్చేది వచ్చి ఏమవుతుంది? జర. ఈ మూడు నాలోలు ఉంటే వచ్చేది మృత్యువు. అందుకే నాకు దొరక అన్నగారు ఒక సోదరుడు ఉన్నాడు వాడి పేరు పరిజ్వరము. నువ్వు కూడా ఉండు నువ్వు నాకు భగిని అంటే సోదరివి. వాడు సోదరుడు, నీవు సోదరి. మనం ముగ్గురం కలిసి లోకాలన్నీ హాయిగా యశెష్ట్యగా అనుభవిద్దాం. అంటే జర, రోగము, మృత్యువు. రోగము, జర, మృత్యువు ఈ మూడు మనల్ని ఏం చేస్తున్నాయి? హాయిగా. ఆహారం అనుభవిస్తూ ఉన్నాయి, నంచుకుంటున్నాయి. మన పాత్రలో నంచుకుంటాం అంటాం కదా, హాయిగా నంచుకుంటున్నాయి. చరామి ఉభాభ్యాములోకేస్మిన్ అవ్యక్తః భీమ సైనికః. ఇలా నువ్వు నాకు తోడొస్తే ఈనాటి నుండి ఇద్దరితో. ప్రజ్వరము కాలకన్య. ఈ రెండుతో కలిసి నేను మొత్తం లోకాలను హాయిగా తిరుగుతాను. ఎలా అవ్యక్తః ఎవరికీ తెలియకుండా. అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వస్తున్నా కొద్దీ నాకు ఇన్నేళ్ళు వస్తున్నాయి నేను ముసలివాని అయితున్నా అనుకోడు వాడు. ఇంకా నేను ఎవరినో ఉద్ధరిస్తాను, ఏమో సాధిస్తాను అనుకుంటూనే ఉంటాడు. ఇంకా నేను యువకుడినే అబ్బే ఎన్నేళ్లండి మనల్ని 60 వచ్చాయి. అప్పుడు ముసలి వచ్చేసానా? 60 ఏ వచ్చాయి ఎన్నయ్యా అనుకుంటున్నారు? సంగతి తెలియదు వారికి. అంటే అవి వచ్చి మనల్ని ఎంతగా ఆక్రమించుకున్నాయో, ఎంతగా బలహీనులను చేశాయో మనకు తెలియదు. తెలియకుండా ఇలా మనం వాటికి దొంగుతాం. అదే అంటున్నాడు మీ ఇద్దరు నాకు తోడుగా ఉంటే ఎవరికీ తెలియకుండా భీమ సైనికై భయంకరమైన సైన్యం అదే రాత్రింబవళ్ళు వాటితో కలిసి మొత్తంపు మలగం తిరుగుదాం అందరినీ ఆక్రమిద్దాం రాజ్యమంతా మనదే. అని ప్లాన్ వేసుకున్నాయి చూశారా? పురంజనపురాన్ని అరికట్టడానికి ఇంత ప్లాను. బ్రహ్మ ఒక అమ్మాయిని పంపాడు. స్వామి ఒక అబ్బాయిని పంపాడు. ముందే ఇంకో అబ్బాయి ఉన్నాడు. మూడే జన్మ, రోగము, జ్వర, మృత్యువు. ప్రధానం నాలుగు కదా. ఈ పుట్టుక రాగానే కొన్నాళ్ళకు రోగాలు వస్తాయి. కొన్నాళ్ళకు వృద్ధాప్యం వస్తుంది. తర్వాత మృత్యువు వస్తుంది.

ఈ రీతిలో వీరందరూ కలిసి పురంజనపురమును దోచుకోవటం మొదలుపెట్టారు. అంటే ఆశ్రమించారు అన్నమాట. ఇలా ఈ సైనికాః భయనామ్నః యే బహిష్మన్ దిష్ట కారిణః ప్రజ్వార కారకన్యాభ్యాం విచేరుహు అవనీం ఇమామ్. ఇలా ఈ యవనాధిపతి ఈ భయవుడు ఉన్నాడు పెద్ద మహానుభావుడు ఇతను తన సైన్యాన్ని తీసుకొని నగరం మీద వచ్చాడు. అతని సైన్యమంతా కలిసి దిష్ట కారిణః. చాలా ఇది చమత్సార పదం. దిష్టం అంటే ఏమిటి? దైవం, దిష్టం, భాగధేయం అవరం వస్తే అర్థమవుతుంది. దిష్టం అంటే దైవం. అదృష్టం. భగవంతుడు అనుకున్న దాన్ని చేసేవి ఇవన్నీ. కదా పగలు కానీ, రాత్రి కానీ, సంవత్సరం కానీ, జర, మృత్యువు ఇవన్నీ ఏం చేస్తాయి? తామేం చేయవు, వాడు చెప్పినవి చేస్తాయి. కదా అందుకే చమత్సారంగా దిష్ట కారిణః భగవత్ సంకల్పాన్ని అనుసరించేవి అన్నమాట. అదృష్టాధీనములు అని అర్థం. ఇలాంటివి కలిపి ప్రజ్వాల కాల కన్యాభ్యాం వాటితో కలిసి విచేరుహు. అవనీ మిమా మొత్తం భూమండలాన్ని సంచరించడం మొదలుపెట్టాయి. తయేక ధాతు రభత పురంజన పురీం నృప రుసుహు భౌమభోగాడ్యం జరత్పన్నగ పాలితాం. చిన్నగా వారు అలా తిరుగు తిరుగు ఎక్కడికి వచ్చారు? పురంజనపురానికి వచ్చారు. ఈ నగరాన్ని ఎవరు కాపాడుతున్నారు అంటే ఒక ఐదు తలల పాము. మొదలు చెప్పాను కదా. అదే ప్రాణం. బాధ ఏమిటంటే అప్పుడేమో మంచి పాము. ఇప్పుడేమో జరత్పన్నగ పారితాం. ముసలి పాముతో కాపాడబడుతున్న. ప్రాణానికి కూడా వార్ధక్యం వచ్చేసిందట. అంటే ప్రాణానికి వార్ధక్యం వస్తుందా? శరీరంలో అది బలహీనమైపోతే ప్రాణం కూడా బలహీనమవుతుంది. అందుకే ముసలి పాముతో పాలించబడుతున్నటువంటి

సర్వ భోగములు కల ఈ పురంజనపురానికి వచ్చారు. కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ ఇతని వెంట ఆమె వచ్చేసింది కాలకన్య. వచ్చి ఈ పురాన్ని బలాత్కారముగా తీసుకొని ఆమె అనుభవించడం మొదలు పెట్టింది ఆమె ఆక్రమించేసింది. ఓ పక్క ఎవరోడు వచ్చాడు, ఓ పక్క మృత్యువు వచ్చేసింది, ఓ పక్క కాలకన్య వచ్చేసింది. ముప్పే కదా అది అంటాం కదా పద్మవ్యూహం బంధం మూడు వైపులా బంధిస్తారు ఒకవైపు దారి ఉంటుంది. అక్కడినుంచే రావాలి వాళ్ళు. ఎవడు వచ్చిన తర్వాత దారి మూసేస్తాడు. మరి ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి వచ్చామో తెలవదు. దారి మూసేసాడు. వచ్చిన దారికి పోతే అయిపోయింది. మూడు రోజులు దారి లేదు. ఎక్కడ పోవాలి? ఎక్కడ దారి మూలబడిందో తెలుసుకొని అక్కడ ఉన్న మూలబడి దారి చేరించుకుంటూ పోవాలి. అది విధానం. పద్మవ్యూహం అంటే మూడు వైపుల సైన్యం ఉంచుతుంది, ఒక పక్క ఖాళీ ఉంటుంది. ఎవ్వరిదాకా ఉంది ఖాళీ? వాడు వచ్చేదాకా. ఎవరో దానికి వస్తారు కదా వీళ్ళు మహా వాళ్ళు. వాడు ఎవ్వరికి వచ్చేదాకా ఖాళీ ఉంటుంది. ఎవ్వరికి రాగానే దానికి కూడా సైన్యం మూసేస్తుంది. ఎక్కడి నుంచి పోవాలి? వచ్చిన దారి నుంచే పోవాలి. వీళ్ళంతా ఆల్రెడీ ఇదివరకే ఉన్నవాళ్ళు, వాళ్ళకి అవ్వలేదు. వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి అక్కడి నుంచి పోతే వాళ్ళు దూరం అవుతారు. కానీ ఎక్కడ వాళ్ళు ద్వారాన్ని మూచారో తెలుసుకోగలిగితే. పద్మము యొక్క నాళ పరిజ్ఞానం కలవాడు పద్మవ్యూహాన్ని ఛేదించగలడు అని శాస్త్రం. కానీ వేరే వాళ్ళు ఛేదించలేరు. నాళం పద్మ అలా ఉండదా? తొడిమే. అక్కడ నుంచి మరుచి రకం నుంచి కదా కానీ ఆ భాగంలో కూడా మధ్య భాగం నుంచి పార్శ్వ భాగానికి పోయి పార్శ్వ భాగం నుంచి అగ్ర భాగానికి వెళ్లి అగ్ర భాగంలో ద్వారం తెరిచి ఉంటుంది. వచ్చేవాడు కూడా అగ్ర నుంచి పార్శ్వానికి వచ్చి నాలా భాగానికి వచ్చి మంచుకు రావాలి. అలా తిరిగి రావాలి. ఇలా వచ్చినవాడు మళ్ళీ ఇదే దారిలో పోవాలి. లేదా ఈ దారి ఈ నాళం యొక్క దక్షిణ భాగం నుంచి తిరిగి వెళ్లొచ్చు. కానీ దక్షిణ భాగానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆ మూసుకున్న ద్వారం ఉదయని వారు గుర్తుపట్టలేదు.

అందుకే దానికి ఏం పేరు? పద్మవ్యూహము అని పిలుస్తారా? అర్థం కాదు దారి ఉన్నట్టే ఉంటుంది అక్కడ దారి ఉండదు. అలాంటి చోట ప్రవేశించడానికి కోసం కాలకన్య కూడా యయాభిభూతః పురుషః సద్యః నిస్సారతామియాత్. కాలకన్య కూడా పురంజన నగరాన్ని ఆక్రమించి అనుభవించడానికి ప్రారంభించింది. అయితే ఏమయ్యా అంటే ఈ అమ్మాయి వచ్చి ఆవరిస్తే పురుషుడు వెంటనే నిస్సార్ధం. పరహీనుడు అవుతాడు. కదా? వృధాభ్యం వస్తే ఏమవుతుందండి? మొదలు దెబ్బ ఇచ్చి దేమిదా? అయ్యా చెదగ అవ్వట్లేదు అంటాం. అప్పటిదాకా బాగుంటాం. వృద్ధాప్యం వస్తున్నదంటే ఇంకేమండీ 60 ఏళ్ళు వచ్చేసాయి చేత కాదు ఇక. అంటే నువ్వే ఒప్పుకుంటున్నావ్ అదే చెప్తున్నాడు. ఏ కాలకన్య ఆక్రమిస్తే మానవుడు నిస్సారం సారము లేని వాడవుతాడో అలాంటి కాలం. కన్య వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమించింది. తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః అవాపా ఉరువిధాం స్థాపాన్ కుటుంబీ మమతా కులః. ఇలా జర పురంజనుడిని కూడా ఆక్రమించింది. అంటే వానికి కూడా వృద్ధాప్యం ఉంది. నాది ఉంటాడు యువకుడిగే అతనికి వార్ధక్యం వచ్చింది. ఇలా వచ్చి ఆమె బాధిస్తుంటే పురంజనుడు అభిమాని. ఇంకా వాడికి అహంకారం ఉంది, నాకేం బలం బాగుంది. నేను సమర్ధుడిని అనుకుంటున్నాడు. ఇలా అభిమానం కలవాడై అవాప ఉరువిధాన్ తాపాన్ చాలా గొప్ప గొప్ప తాపాలు. చెప్పలేనంత గొప్ప బాధలన్నీ పొందాడు. గురు విధానం తాపాన్ కుటుంబి ఒకడు కాదు కుటుంబి. అంటే పిల్లలతో పిల్లలకు ఉద్దాప్యం వచ్చేసింది, వాళ్లకు రోగాలు వస్తున్నాయి, వీళ్లకు బాధలు వస్తున్నాయి. పిల్లలు, భార్య, ప్రియురాళ్ళు, తాను అందరూ. ఒకేసారి కష్టాల పాలయ్యారు. ఉరువిధాన తాపాన కుటుంబి ఏమిటి కారణం అంటే మమతా కురః. ఏది కారణం? మమత. మమకారం ఏదో అనుకోండి, వృద్ధుడైన ఒకడైనా ఒకటే. మమకారం ఉంటేనే బాధ. అంటే అయ్యో వీళ్ళు నా వాడినే, మరి నేను పోతానో ఏమో, నేను పోతే వీళ్ళని ఎవరు పోషించాలి? అయ్యో వీళ్ళ గతి ఏమిటి? చూస్తారా? తెలివి ఉందా? మాట్లాడగలరా? సంపాదించు గలరా? అనుభవించు గలరా?

ఈ దివ్య చొప్పున వస్తాడు. వాడికి నల పట్టుకున్నాడేమో కానీ ఈ దివ్య చొప్పున రేపు చచ్చేది ఇవాళనే పోతాడు అన్నమాట. అందుకే అంటున్నాడు మమతా కులః. సన్య యాభిభూతః పురుషః తద్యః నిస్తారతామియాత్ తస్య వభుజ్యమానాయాం మానాంవై యవనాః సర్వతో దిశం ద్వాభిహి ప్రవిష్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం ఇలా. అటు కాలకన్య వచ్చేసింది, ఇటు చండవేగుడు వచ్చేసాడు. వీళ్ళిద్దరూ రాగానే అప్పుడు వీళ్ళ సైన్యం వచ్చేసింది. సైన్యం ముందు వచ్చిన తర్వాత రాలేదు. ముందే వాళ్ళు వస్తారు. సైన్యాధిపతి ముందుగా దిగితే తిరగ సైన్యం కలుస్తుంది. మీరు పోండిరా నేను వస్తాను. వ్యవహారం కోరాలేదు ముందు సైన్యాధిపతి పోవాలి. సైన్యాధిపతి పోయిన తర్వాత ద్వారాల నుండి వీళ్ళు వస్తారు. అది చెప్తున్నాడు వీళ్ళందరూ అంటే ఈ ముసలితనం కానీ. ఈ రోగములు కానీ నగరంలోకి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ద్వారం నుంచే రావాలి కదా? అవి కూడా ద్వారాల నుంచే వచ్చాయి. ఎన్ని ద్వారాలు నగరానికి? యా కొనే చెప్పాం తొమ్మిది నవద్వారవతి అన్నమాట. మరి ఈ తొమ్మిది ద్వారాల నుండి వచ్చారు అక్కడ. అర్థమైంది కదా? వార్ధక్యం అనేది ఎలా తెలుస్తుంది? మొట్టమొదల కళ్ళకు వచ్చేస్తుంది. ఏదో మస్క మస్కగా ఉందండి ఏమిటి అంటే అబ్బా అయిపోయిందండి పో అద్దాలు పెట్టుకో తర్వాత చెవులోకి వచ్చేస్తుంది తర్వాత పండ్లు తర్వాత నాలుక. అది జీర్ణం కావట్లేదండి. ఇవన్నీ ద్వారాలే కదా. ద్వారముల ద్వారా సైనికుడు ప్రవేశించారు. కాలము యొక్క సైనికులు ద్వారముల అంటే ద్వారం నుంచి రావాలి. మన ద్వారాలు ఇవే కాబట్టి అంటే మొదలు మన అవయవాలు ఒక్కొక్కటి దెబ్బ తిరగడం మొదలు పెడతాయి. అప్పుడు అనుకోవాలి వాడు వచ్చేసాడు. ఎవరు వాడు క్షండవేగః మృత్యువు రాబోతున్నాడు వాడి చేతిలో ఒకటి వచ్చింది జర అది ముందు వచ్చేసింది. మన పని కాస్త అయిపోయింది ఇంకెందుకు వచ్చిన వాస రామకృష్ణ అనుకుందాం అనుకోవాలి. కానీ అనుకోవడం లేదు ఆ ఏదో కాస్త కనుక్కోగానే ఏమైందని తిరుగుదనంతా కందే కనబడలేదండి వాడు బాగానే ఉన్నాడు అంటాడు.

సరే డెబిట్ ఏడు వచ్చాయి చూపు పడ్డా లేదేమో అయితే ఏమైందని? ఏమైనా ఏం కాదు వారికి వాళ్ళు మాత్రం ఉండాలి. చూడండి అందుకే చెప్తున్నాడు ద్వారములతో ప్రవేశించి. అది కూడా అవాప అవాప ఉరువిధాన తాపాను కుటుంబీ మమతా కులః ఇలా మనకు అనేక తాపాలను కుటుంబీ కాబట్టి. పారంగగా అనేక తాపాలను వారి యందు మమకారం ఉన్నవాడై అనేక రకమైన బాధలు పడుతున్నాడు. కన్యోపగూఢః నష్టశ్రీహి కృపణః విషయాత్మకః. ఎలా అయ్యాడు ఈ మహానుభావుడు అంటే కన్యోపగూఢః ఏ కన్య కాలకన్య. కాలకన్య గట్టిగా సౌకరించుకుందట. ఎవరా కాలకన్య జర వృద్ధాప్యం అన్నమాట. కన్యోపగూఢ అంటే ఎలా? లోకంలో కలుగులుకున్న వాళ్ళు కాసేపు కాగానే విడిచిపెడతారు. ఈ కన్య ప్రశ్న లేదు తీసుకునే పోతుందన్నమాట పట్టిన వాళ్ళ అబ్బే నువ్వు లేకుంటే చాలా కాలం మేము ఉన్నాము రా బాబు అని గట్టిగా పట్టుకుంది అందుకే అంటున్నాడు కన్యోపగూఢః. ఈ కాలకన్యతో గాధంగా కౌగలించుకొనబడి నష్టశ్రీహి సంపదంతా పోయింది, బలం పోయింది, శక్తి పోయింది. నష్టశ్రీహి కృపణః ధీరుడయ్యాడు, లోభి డబ్బు పోతూ ఉన్నది రావటం లేదు. అప్పుడు ఏమవుతాడు? లోపి అవుతాడు. ఒక్క పైస కూడా ఖర్చు పెట్టవద్దు అనుకుంటాడు కదా. కృపణః విషయాత్మకః కారణం ఏమిటంటే విషయముల యందే కోరుకున్నవాడు. రూప, రస, గంధ, స్పర్శ ఉన్నాయే వీటిని తీసుకోవాలి. ఇది అనుభవించాలనే భావం తప్ప తానెవరు, తానెలా పోతాడు, ఎలా వచ్చాడు, ఆత్మానాత్మ వివేకాన్ని కోల్పోతాడు. దానికి కారణం ఏంటంటే ఒకటి మమకారము, రెండవది విషయాధిలాశ. ఈ రెండిటితో పాడైతాడు నష్ట ప్రజ్ఞః కృతైశ్వర్యః గంధర్వ యవనై ఈ బలాతుడు గంధర్వులు అటు యవనుడు వచ్చి. సంపద హరించాడు, వస్తువులన్నీ హరించాడు, రాజ్యాన్ని హరించాడు. అలా అయినప్పుడు విశీర్ణాంస పరింబీక్ష ప్రతికూల అంటున్నాడు. విశీర్ణాంస తన నగరం కాస్త జీర్ణించకపోయింది. అంటే గోడలు కూలిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, కొన్నిటికి పైకి అప్పు పోతున్నది, అన్నీ పోయాయి.

అయ్యో తాను ఉండగా నా అరవి తాగిపోయిందా? కదా? మనం లోపల ఉండగానే మన చెరువు ఎలా అవుతుంది? పళ్ళు కనపడవు, చెవులు కనపడవు, పళ్ళు పోవడవు, నాలుక చూసుకోలేదు, కాళ్ళు నడవలేవు, చేతులు తీసుకోలేవు. అయ్యో ఇదంతా నా చెరువు అనే. నాడు నేను ఎంత బలంగా ఉన్నాను, ఎంత ధైర్యంగా ఉన్నాను, ఎంత బలాక్రంగా ఉన్నాను, ఎలా ఉన్నారండి? అయ్యో ఇలా అయిపోయినా కానీ పోయిన శక్తిని తెచ్చుకోలేడు. ఉన్నదాన్ని నిలుపుకోలేవు. అంతే కదా. అలా అయిపోయి కృపణః విషయాత్మకః విశీర్ణాం స్వపురీం వీక్ష్య తీరిపోయే తన నగరాన్ని చూచి ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామ్. అమాత్యాన్ ధ్యాయాంచ గత సౌహృదాత్ ఎలా అంటే పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ పుత్రాన్ పౌత్రాన్ పుత్ర పౌత్ర అనుగ అమాత్య అంటే కొడుకులు మనువలు సేవకులు మంత్రులు. మనో ఒక అర్థం పౌత్రానుగామాత్యాన్ మనోలు వచ్చిన తర్వాత మంత్రులు సేనాపతులు కూడా ఎవరి మాట వింటారో కొడుకు మాటనా మనోడి మాటనా మనోడి మాట వింటారా వాడికి సవయస్సు లేకున్నా, పరిపాలించలేకున్నా, అయ్యా వాడే మా వాడు ఎందుకంటే నిజానికి తాతకే మనవడు వారసుడు. కొడుకు వారసుడు నో ఒప్పుకోం. లా ఏం చెప్తున్నాం అది శాస్త్రం అంటే మనవాడే వాడుతది, కొడుకు పొరపాటున తప్పు చేసి ఏదైనా కొలాలో కుట్రలో ఇల్లో వాకిలో అమ్మేస్తాడు అనుకోండి. ఆ కొడుకు వానికో పెద్దవాడైపోయి న్యాయంగా నాకు రావాల్సిన ఆస్తి మా నాన్న తెలియక ఎవరికో అమ్మారు వాళ్ళు తెలియకుండా కొన్నారు నా ఆస్తి నాకు ఇప్పించండి అని దరఖాస్తు పెడితే ఆ వచ్చేస్తుంది అదో ఉంది ఇక. ఇతను పితాచితం అంటే ఏంటి అర్థం కాదే. స్వార్జితం అయితే ఇతనికి హక్కు ఉంది కదా. మనవాడికి అండి. కొడుకు అతని యొక్క స్వార్జితాన్ని ఖర్చు పెట్టుకుంటే కొడుకుకి హక్కు ఉంది కదా. ఎప్పుడు? మనోడు పెద్దవాడు కానంతవరకు మనోడు ఏమంటారు మైనారిటీ, మైనారిటీ దాటిపోయిందంటే ఆస్తి అంతా వాడిదే.

వీడు ఏం చేసి వీడు ఒక పిడి పెట్టిందంటే మొత్తం విడిచి ఇస్తాడు కొన్నాయి అంట ఇప్పుడు చేయిస్తున్నారు అదే పని. తండ్రి అమ్మేస్తాడు ఆస్తులంతా. కొడుకు పెద్దవాడు కాగానే ఇది మా తాతగారి ఆస్తి మా నాన్న సంపాదించింది ఏం లేదు. మా నాన్న తెలియక అమ్మేశాడు ఇదంతా నా ఆస్తి నాకు రావాలని పిడి పెట్టి పెడతాడు. వీడే తండ్రి పెట్టి ఇస్తాడు. కోటు వాడికి ఇచ్చేస్తుంది. డబ్బులు డబ్బులు వచ్చేస్తాయి ఆస్తి కాస్త వస్తుంది. అవునండి అలా చేస్తున్నారు మీరు అక్కర్రి. అందుకోసమని న్యాయంగా వాడే అన్నమాట. ఆ పరిధిని ఎదురుగా పెట్టుకొని అంటున్నాడు పుత్రాన్ పౌత్రాన్ గామాత్యాన్ జాయాంచ కఠిత సౌహృతా చమత్కారం ఏమిటంటే అప్పటికే తమ కొడుకులు తమ మనువల మాట వింటున్నారట అమాత్యులు మనవల మాటే వింటున్నారు. భార్య తవి ప్రేమ పోయింది. ప్రేమ లేని భార్య మనవల మాట వినే కొడుకులు మనవల మాట వినేటువంటి మంత్రులు వాళ్ళని చూశారు. అంటే వీడికి అదేంటి అన్నట్టు కొడుకు విడివాడు కాదు. మనవడు కాదు, మంత్రులు కాదు, భార్య కాదు. మనం చెప్పుకున్నాం కదా కీనాశైవ గోజరం చెప్పుకోలేదు మన కపిల కపిల యోగ సంవాదంలో కీనాశైవ గోజరం వృద్ధుడై. సంపాదించడం చెదగాక రిటైర్మెంట్ అయి కూర్చున్న వాడిని ఇంట్లోని భార్య కానీ పిల్లలు కానీ ఎలా చూస్తారంటే ముసలి ఎద్దును రైతు చూసినట్టు చూస్తారు. ఈ రాత్రి ఇవ్వకు జరము అది దున్నడానికి మగిరాదు మోడలు అడ్డదు బండి మోయదు ఇంకెందుకు వాడు మోయక పడు ఉండు అంటాడు. అన్నట్లుగా చూస్తారు అది శాస్త్రం అంటే కొడుకులు మాట వినరు. మనువులు వినరు, అమాత్యులు వినలేదు, భార్య ఉండరాదయ్యా, పిల్లలు పోతారు కదా ఆగరాదు అంటారు. భార్యకు ప్రేమ పోయింది అందుకే అంటాడు జాయాంచ గత సౌహృతం. ఇవన్నీ చూశాడు పురంజనుడు. తన కళ్ళ ముందు చూస్తున్నాడు. ఈ తిథిని చూసి. జర జర ఆత్మానం కన్యయాగ్రస్తం తన తననేమో వచ్చి ఈ కన్యా త్రమిస్తుంది కాల కన్య అంటే జర తనకు జర వచ్చేసింది పంచానాం అరిదూషితాం పంచాలములు అంటే పంచజ్ఞానేంద్రియములు ఇవి అరిదూషితములు. శత్రువులు దూషించబడ్డాయి. ఒక అర్థం ఏమో పంచాల రాజ్యము, పంచాల దేశములు శత్రువులు ఆక్రమించారు.

తమకున్నటువంటి పంచ ఇంద్రియములను ఈ జర ఉత్తుతో కదా వీణ్లా క్రమించారు. పంచాలాన్ అరిదూషితాన్ దురంత చింతామాపన్నః ఏంటి నా గతి? నా ద్వారము లేదు, నా నగరాలు లేవు, నా వాళ్ళు లేరు, అంతా ఆక్రమించారు, నా బతి ఏమిటని దురంతమైన చింతను పొందిన వాడై నలేభే తత్ ప్రతిక్రియం. దీనికి ఏం చేస్తే రెమిడీ అంటాం ప్రతిక్రియ అంటే రెమిడీ అంటాం కదా ఏం చేయాలో ఇతనికి తెలియకుండా అయిపోయింది. కామాన్ అభిలషను దీనః యాతయామాంశ్చ కన్యయా. చూస్తే అయినప్పటికీ కామా ఇంకా కొన్ని ఏదో కోరికలు కావాలి కోరుకున్నా కోరుకున్నా ఏమో పొందాలని అప్పుడు కోరుతూనే ఉన్నాడు కానీ అవన్నీ ఇదివరకే కన్యా తీసుకున్నదట. యాత యా మాంస్య కన్య అంటే ఇవన్నీ జరతో మొత్తం కామాలు అన్నీ కోరి జరువు పోయాయి. పోయాయి అంటే ఆమె ఆక్రమిస్తుంది. నువ్వు పనికి రావు ఏం చేయలేవు నువ్వు. చూస్తావా చూడలేవు వింటావా వినలేవు పోనీ తింటావా పెడతావా బడు తినలేవు. తాకలేవు మరి ఎందుకు ఇంకా ఉండు. అని అన్ని కోరికలు కూడా యాకయామముడు అంటే ఎప్పుడో మా తాత రోజుల్లో చేశామయ్యా. మేము చిన్నప్పుడు చూడాలి మీరేం అనుభవించారయ్యా మాలాగా ఇలాగ బొల్లులు పెడతారు. అది ఇప్పుడు చేత కాదు చస్తాడు ఏం చేస్తాడు? ఇప్పుడేం చేయలేదు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవే ఇవేమిటి అసలు మీ మా చేసిన దాంట్లో ఇవేమిటి? మా రోజులు తెలుసా ఎలా ఉన్నాయో? అంటే వారికి అబ్బా వీడు మా గొప్పోడు అనుకోవాలన్నమాట. అంటే నువ్వు చెడ్డ రామాలు వాళ్ళు అనకుండా ముందు వీడే. ఏ మీ అనుభవాలు ఏమున్నాయి? మా రోజులు అంటే ఏమనుకుంటున్నావ్? మేము నెయ్యి ఇలా పోసుకొని తిన్నాం. మీకు నెయ్యే పనికిరాదు. మీరేం అనుభవిస్తున్నారా మాలాగా? అయ్యా మీరేమో ఏదో తృష్టి పడాలి మరి ఏం చేస్తాం? అందుకే యాతయామన్ కాయము గడిచినటువంటి కామములను తలుచుకుంటూ అలాగే కన్యయా అలాగే విగతాత్మగతి స్నేహః పుత్రదారాంశ్య లాలయన్ తనయందు ప్రేమ లేని కొడుకులను కోడళ్ళను భార్యలను ప్రేమ ఉన్నట్టుగా భావిస్తూ ఓదారుస్తుంటాడు ఆ అమ్మ పోండి నేను ఉంటానులే. పనులు ఉన్నాయి కదా తీసుకోకోండి. నాకెందుకు ఎట్లా ఉంటారో నాకు మీకు ప్రేమ మీకు నాకు ప్రేమ తెలుసు. మీకు ప్రేమే ఉంది. కానీ పనులు ఉన్నాయి నానే పట్టించుకోకు నేను చూసుకుంటాను. అరే మీరేం అనుకోకండి పోండి. అంటే నేను అనుకుంటున్నాను వద్దు వాడిని.

ప్రేమ లేని కొడుకులను, ప్రేమ లేని కోడళ్ళను, ప్రేమ లేని పుత్తర్లను వీడే లాలయ్యను. పోదారుస్తారా? ఏమని పోండి మీ ప్రేమ చేసుకోకండి. నేను చూసుకుంటాను. నా కోసం మీరెందుకు ఆగుతారు పోండి అమ్మ. లేకపోతే వీడు ఎంతో ఉదారుడు లోపలికి మాత్రం దుర్మాకు నన్ను పట్టించుకోవడం లేదు. ఇంత అవసర పెడుతున్నారు లోపల పుచ్చుకుంటాడు పైకి మాత్రం ఆ పోండి అమ్మ పోండి నేను చూసుకుంటానులే. అదనమా పుత్రధారం జధారయన్ గంధర్వ లవనాశ్రాంతాం కాలకన్య ఉషామర్దితాం ఉపమర్దితాం ఇలా గంధర్వుల చేత గౌర్ణల చేత ఆక్రమించబడినటువంటి కాలకన్య ఉపమర్దితాం. అంటే జర ఈమె చేత బాగా భద్దించబడినటువంటి నగరాన్ని హాకుం ప్రచక్రమే రాజా ఇక మనం ఈ రాజ్యంలో ఈ నగరంలో. ఉండలేము అంటే ఇంకేం చేస్తాం ఏం పనిలేదు అని వదిలిపెట్టాలి అనుకున్నాడు. తాం పూరీం అనికామతః అంటే కావాలనే కోరిక ఉంది కానీ ఉండలేము అందులో వాడిని ఉండలేటం లేదు. వచ్చి ఆక్రమించారు వెళ్లగొడుతున్నారు అందరూ ఆక్రమించుకున్నారు ఏం చేస్తాం అని తలుచుకొని అప్పుడు. భయనామ్నః అగ్రజః భ్రాతా ప్రజ్వారః ప్రత్యుపస్థితః ఇంతలా భయం వచ్చేసాడు అంటే మృత్యువు వచ్చాడు. దానికన్నా ముందు ప్రజ్వారః పెద్ద జ్వరం రోగం వచ్చేసింది. దదాహతాం పురీం కృత్సునా అప్పుడు వాళ్ళు వచ్చి ఆ నగరాన్ని తగలబెట్టేశారు. అంతే కదా? వాడు పోయిన తర్వాత ఏమవుతుంది అది ఎలా పడతాది మరి? శరీరాన్ని దహనం చేస్తాది కదా అదే. దదాహతాం పుర్యం కృత్సునాం ఎందుకంటే భ్రాతు ప్రియ చికీర్షయా. అన్నగారికి ప్రియం కలిగించాలని ప్రజ్వరం వచ్చి తగలబెట్టిందంట. అంటే ప్రజ్వరం అంటే వేడి. జ్వరం వస్తే శరీరం ఏమైస్తుంది? తప్పించదా? అదే పని. అలా చేస్తే తస్యాం సందశ్యమానాయాం ఇలా శరీరం మొత్తం తగలబడుతుంటే సపౌరః సపరీక్షదః కుటుంబికా కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః మొత్తం శరీరము కుటుంబము భార్య పిల్లలు మనవలు పౌరులు అందరూ అయ్యో అయ్యో అయ్యో ఇలా అయితుంది ఇలా అయితుంది అని మొత్తం. పరితపించారా ఇలా అందరూ పరితపించారు. యవ్వనోపరుద్ధాయ తనః అగ్రస్తాయాం కాలకన్యయా పురియా ప్రజ్వార సమృష్టః పులపాలః అన్వపత్తితః ఇలా యవ్వనుడు వచ్చాడు భయం వచ్చేసింది అలాగే కాలకన్య వచ్చేసింది.

ఇంకేం చేస్తాడు? ఇక్కడ ఉండరేమని ఇతను పురపాలుడు అంటే ప్రాణం. పురపాలుడు ఎవరు? నగరపాలుడు ప్రాణం కదా. ఆ ప్రాణము బాగా పరితపించి నకేకే సావిసం తత్ర పురుకృచ్రోరు వేపదురు బాగా వణుకు పుట్టిందట. జరం వస్తే ఏమవుతుంది? కదా ఈ బాధ ఎందుకురా బాబు మనం ఇక మనం ఉండలేము. ఇక మనం ఈ శరీరాన్ని కాపాడలేము. అది ఇది కొచ్చేసింది ప్రాణం విశ్చయించుతుంది మనం దీన్ని కాపాడలేము. ఇంక మనం వదిలిపెట్టి వెళ్లాలని దాన్ని కాపాడలేక గంతుమైశ్రతః వృక్షకోటరాదివసానలాత్ నిప్పంతుకున్న చెట్టు తొర్ర నుండి ఎలా పచ్చులు బయటికి వెళ్ళిపోతాయో. అలా ఈ శరీరం నుంచి ఇక నేను బయటికి వెళ్లాలని అనుకున్నాయి. శిశిలాయ యరిహి గంధర్వైహి కృత పౌరుషః మళ్ళీ చెప్తున్నాడు గంధర్వు వైవత పౌరుస గంధర్వులతోటి మొత్తం బలం అంతా పోయింది అంటే రాత్రింబ వాళ్ళతో అన్నమాట మన బలం పోయే దేనితోటి పవరు రాత్రులతో బలం అంతా పోయింది అందుకే ఇక ఉండలేక శిశిల అవయవాలన్నీ శిశిలమైపోయి యవనైహి అరిభీ రాజన్ ఉపరుద్ధః రూరోదా యవనులు వచ్చి శత్రువులంతా వచ్చి అరికడితే ఉండలేక బయటికి వెళ్లలేక అంటే వెళ్లబుద్ధి పుట్టదు. ఉందామంటే వీల్లేదు. నగరంలో ఉండాలని ఉందండి. వీల్లేదు మనం అరికట్టాం పెడదాం అంటే మనసు ఒప్పుకోదు. అందుకే పెద్దగా ఊ అని ఏడ్చాడట. రురోద అయ్యో అయ్యో నా గతి పట్టింది కదా మరి వేస్తాం కదా అలా పెద్దగా ఏడిస్తే రురోదః దుహితోహు పుత్ర పౌత్రాంస్య జామి జామాత్రు పార్షదాన్ అలాగే స్వత్మావతి స్తంభ్యత్ కించితౌ గృహకోచ పరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య గృహేతు కుమతిహి గృహి దద్యో ప్రమదయాధీనః విప్రయోగ ఉపస్థితి. ఒక్కసారి ఈ నగరాన్ని విడిచిపెట్టి పోవాలి అనుకునేసరికి ఏమైంది? దుహిత్రుహు పుత్ర పౌత్రస్య కూతురులు కొడుకులు మనవలు. అలాగే జామి జామాత్రు పార్షదాన్ బంధువులు అల్లుళ్ళు సేవకులు వీళ్ళంతా పార్షదాన్ ఇందరు ఉన్నారని చెప్పుకుంటే తీర చూస్తే స్వత్వావశిష్టం ఒక్క శరీరం మిగిలింది.

ఎవరూ లేరు, అందరూ ఉన్నారు. ఏం లాభం? ఏ ఒక్కడు నా వారు అనడు. ఇప్పుడు లేటి తిరిగి నాలుగు రాళ్ళు సంపాదిస్తే యావతో విత్తోపాద్యన సక్తః తావతో నిజ చెప్పారేమో తెంగల చలవాక్యం. కాబట్టి డబ్బు సంపాదిస్తున్నంత వరకే వాళ్ళ అంత మతి ఏమో ఉంటుంది. ఇది కాస్త లేదు అనుకుంటే భార్య కూడా చూడదు పమ్మ దిగాడు. కాబట్టి భార్య పిల్లలు మనుమలు మనవరాళ్ళు అందరూ ఉన్నారని లెక్కపెట్టుకుంటుంటే చూస్తే ఎవడు లేడు. స్వత్వ మాత్ర అవశిష్టం. అది కూడా పోదాం అనుకుంటుంది. కానీ వాడు పోతే కానీ అది పోదు. అర్థమవునా? ఒకడున్నా ప్రాణం పోతే కానీ ఇది పోదు. వాడు కూడా ఇది ఒక్కడే ఆగింది. అని ఇప్పుడు ఏం చెప్పుకోవాలన్నమాట నాది అంటే ఏది? ఒక చెరి రాని. వీళ్ళంతా ఎవరూ లేరు. అలా స్వత్వ మాత్ర అవసిస్తమయ్యి వెతికించెతో గృహ కోశ పరిక్షగం ఇల్లు కానీ, డబ్బు కానీ ఇంకేదో ఆస్తిపాత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా. ఆనందమేతి స్వీకృత్య నేను ఇవన్నీ నావి అని మమకారం తోటి ఎన్ని పోగొట్టుకున్నాడు. నేను నాది కూర్చుకుంటున్నాను అన్న భావనతో ఏం చేశాడు? కూర్చుకున్నాడా పోగొట్టుకున్నాడా? అన్నీ పోగొట్టుకున్నాడు. లోకం ఎంత విచితం ఆలోచించండి. నేను ఇదంతా నాది, వీళ్ళంతా నా వాళ్ళు, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ అందరినీ పరమాణం చేసేసారు. దాగుడు పోతున్నారు. ఇలా కూర్చుకునే విషతోటి అజ్ఞానంతో అన్నిటినీ నష్టపోయాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఇలా దద్దౌ. ప్రమదయా దీనః ఉప్రయోగ ఉపస్థితి అప్పుడు భార్యతో కలిసి అంటే బుద్ధితో కలిసి ఈ వియోగం ఏర్పడుతున్నప్పుడు ఉపస్థితి లోకాంతరం గతవతి. అప్పటికైనా వీళ్ళు ఎవరూ నా వాళ్ళు కాదు. నన్ను అంతా వదిలిపెట్టారు, నాకు మాత్రం వీళ్ళతోటి ఏం పని, నేను వెళ్ళిపోతానులే అనుకుంటాడా?

అప్పుడు అందరూ దూరంగా పోయినా భార్య మాత్రం దగ్గర ఉన్నట్టు అనుకొని ఎప్పుడో పోతుంది పాపం ఎక్కడికో అనుకొని అయ్యో మరి నేను ఇప్పుడే పోతే. నా భార్య ఎలా బతుకుతుందో ఏమో లోకాంతరం గతవతి మయ్యినిను లోకాంతరానికి పోతే అనాథ కుటుంబిని. వర్తిస్తే కథం స్వేషా దాన కామ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. తము అమాయకురాలు ఏం తెలియదు ఎలా బతుకుతుందో ఏమో వాడిని ఎలా పోషిస్తుందో. తాను పోతూనే ఉన్నాడు కానీ అయ్యో తాను పోతే తన భార్య గతి ఏమిటి అని ఆమె ఆలోచించుకుంటూ చస్తాడట వాడిని ఆలోచిస్తాడు. తనకు పోయే ముందు భగవంతుడిని కాకుండా అయ్యో నేను పోతే ఆమె ఎట్లా ఆమెను ఎవరు పోషిస్తారు ఆమె ఎలా బతుకుతుంది ఇంకా అందులో పిల్లలు ఉన్నారు గతి ఏమిటి అని ఇలా బాలకాన్ అనుశోచతి నమయ్యనాతితే భుంగ్తే నాస్నాతే స్నాతి అయ్యో. ఎలా అంటే నా కాళ్ళే అండి. నేను తినకుంటే ఆమె తింటుందా? నేను స్నానం చేయకుంటే స్నానం చేసేదా? నేను కూర్చుంటే ఆమె కూర్చునేదా? కూర్చోకుంటే కూర్చోదు, తినకుంటే తినదు, స్నానం చేయకుంటే స్నానం చేయదు, పడుకోకుంటే పడుకోదు, బయటికి వెళ్ళకుంటే తాను బయటికి వెళ్ళదు. ఇలా ప్రతి పని నాతో పాటే చేస్తున్నది ఇప్పుడు ఎట్లా ఉంటుందో. అంటే ఏమర్చామండి? నేను చస్తే ఆయన కూడా ఆయన పడి రావాలన్నమాట. పైకి మాత్రం ప్రేమ అదర సంగతి ఇన్ని చేస్తున్నప్పుడు తప్పు మాత్రం ఎందుకు చేయాలి? నాతో పాటు వచ్చేస్తే అక్కడికి ఆ కొరత కూడా పోతుంది. అంతే కదా బయట బతుకుతుంది చస్తే తను కూడా చావాలి అన్నమాట అసలు సంగతి అది దాని బయట పెట్టడు పెట్టకుండా ఇడ చెప్తాడు తినకుంటే తినదు స్నానం చేయకుంటే స్నానం చేయదు కూర్చోకుంటే కూర్చోదు అంటే నేను చస్తే నేను కూడా చావాలి. అన్నమాట. ఈ రీతిలో తీసుకొని భర్చితే యతవాద్భయాత్ గట్టిగా గద్రిస్తే పాపం భయపడేది నోరు మూసుకొని కూర్చునేది అలా ప్రభు అనేతి మా విజ్ఞం యుషితే శోక కర్చితా నిద్రపోతే నేను వెలుకొలిపేది. కోపం వచ్చేటన్న వెడితే వచ్చేదాకా ఏడుచుకుంటూ కూర్చునేది శోక కరిచిత. వస్మైతతు గృహమేధీయం వీరసూరపినేచ్ఛతి అయ్యో ఇప్పుడు వీరసూర విరప్తులు గలది ఈ గృహమేధీయం ఈ గృహశాశ్రమ మార్గాన్ని మీరు లేకుండా ఎలా గడుపుతుందో కదా అని. నిలచిచ్చేటి కథన్ను ధారకా దీనా ధారకీవా పరాయణాః కుమారులను కానీ పుత్రులను పుత్రికలను ఎలా వర్తిస్యతే మైగతే విన్ననా వైబోదుదౌ నేను పోతే ఎలా వాళ్ళని బతికిస్తుంది.

నావు పోయిన సముద్రంలో ఎలా పోలేరో మరి లేకుంటే నేను లేకుంటే ఆమె పిల్లలను ఎలా పోషిస్తుంది తానేలా బతుకుతుంది. ఏవం కృపణా బుజ్య సోచంతం అత దర్శనం ఇలా భార్య కోసం కుటుంబం. కుటుంబం కోసం, పిల్లల కోసం శోచిస్తూ, విచారిస్తూ ఉన్నప్పుడు ఒకనే అత్త వాళ్ళకు అనమంటున్నాడు. న్యాయంగా మృత్యువు సంప్రాప్తించినప్పుడు ఇలాంటి వారి గురించి ఆలోచించకూడదు. మళ్ళీ నాకే తీర్పున ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎప్పటికి పోతున్నాను, మళ్ళీ నాకు ఎలాంటి శరీరం వస్తుంది? మళ్ళీ మానవుడిగా పుడతానా, మృగమా, పశువా, పక్షా, సీతకమా? అసలు మళ్ళీ పుట్టుక వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్వామి అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద. దామోదర మాధవ పరమాత్మ నామం ఉచ్చరించి మోక్షం వచ్చే మార్గాన్ని ఆలోచించాలి కానీ అయ్యో నీ భోజన భార్యలా నా పిల్లలలా మళ్ళీ అదే అని అంటే మళ్ళీ అక్కడికే వస్తావు. అందుకని అంటున్నాడు అతదర్హనం ఇలా ఆలోచించకూడని వాడిని గ్రహీతుం కృతదీహినం భయనామ అభ్యపద్యత ఇలాంటి వాడిని గట్టిగా పట్టుకోవడానికి ఆ భయం వచ్చేసిందట. భయం అంటే మృత్యువు. ఇక్కడ మృత్యువు ఇతన్ని చేరింది. పశివతు యవనైహి ఏష నీయమానః స్వకం క్షయం. అన్వద్రవన్ అనుపదాః శోచంతః భృషమాతురాః. పశువును లాక్కొని మెళ్ళో తాడేసి లాక్కపోయినట్టుగా ఈ మృత్యువు పాశమేసి లాక్కపోయి పశువు వద్దు. ఈ రాజుగారిని బంధించి పాచాలతో బంధించి యోనులంతా లాక్కపోయారు అంటున్నాడు. వృచమాతురాః వారి వెంట అందరూ అంట అయ్యో పోయాడు పోయాడు అని వేడుస్తారు కదా ఏడవకుంటే భగవాన్ ఏమనుకుంటారో బాధ కాదు అందుకోసమని వచ్చి పాచ వెంట ఉండి వాక చేపు వృచమాతురాః బాధపడుతూ కాక రోజించినట్టు చేసేసి పురీం విహాయ ఉపగతః ఉపరుద్ధః భుజంగమః ఆ సర్పం ముందే వెళ్ళలేదు ఇప్పుడు పనవే కదా ఉపరుద్ధః అది అరికట్టబడింది అదిగో నగరాన్ని వదిపెట్టి అది బెల్లరిపోయింది ప్రాణం దేవుడు ఒక్కటే అని ఆ అది కదా సార్ అమ్మో వాడు వేరు వీడు వేరు ఒకడేం కదా అసలు ఎక్కడ ఇది ప్రాణం లేనప్పుడు శరీరాన్ని కూడా ఎట్లాగో తీసుకెళ్ళిపోతారు కదా పోసే సత్వం అంటే శరీరము సత్వమే ప్రాణము సత్వమే ప్రాణము అదే పంచముఖం అది పంచముఖం అదే ఐదు ముఖాలు

అది చెప్పరా నాన్న. జీవంతోనే ఉండే అనుబంధంగా ఉండే అంతవరకే ఇవన్నీ. వాడు పోతున్నాడు వెంటనే ఇవన్నీ వెళ్ళిపోయినాక వాడు ముందు వెళ్ళిపోతాడు ఇంక ఇవన్నీ పోతాయి. అలా సంగతి. విచీర్ణః ఉపవృద్ధః భుజంగమః యదా తమేవానుపురి విచీర్ణ ప్రకృతింగతా వికృష్యమానః ప్రథవం యవనేన బలీయస నావిందత్ తమసా విత్తః సఖాయం సుహృదం పురహా ఇన్ని కష్టాలు వచ్చాయి. జరా వచ్చేసింది. అలాగే మృత్యువు వచ్చేసింది. రోగం వచ్చేసాయి. ఇందరొచ్చి బంధించి బాధించి లాక్కొనిపోతుంటే. ఇంత ఆపద వచ్చినా కానీ పాపం ఫ్రెండ్ను తగులుకోలేదు అంటున్నారు. మరి మొదలు చెప్పాం కదా మిత్రులు కనీసం సంపదలో కాకున్నా కానీ ఆపదలోనే గుర్తు రావాలి కదా. ఇప్పుడైనా వాడిని గుర్తు చేసుకుంటే బాధ లేకపోయేది. నా విందతు ఇప్పటికీ వాడిని మిత్రుడి గురించి చెప్పాను కదా ఎవడో మిత్రుడు అవిజ్ఞాత నామ అంటే పరమాత్మ ద్వాసుపర్ణ సవిజాతకాయౌ సమానం వృక్షం పర్యత్ ఇద్దరు సఖులే. పరమాత్మ జీవాత్మ ఇద్దరు మిత్రులే. ఈ జీవాత్మ వాడిని మరిచిపోతేనే గడి పెట్టింది. కాబట్టి నావిందతు చెప్తున్నాడు మనకు అందులో సఖాయం సుహృదం పురః. ముందున్నటువంటి మిత్రుడు సుహృత్తు సఖ అలాంటి వాడిని ఇతను తెలుసుకోలేకపోయాడు ఎందుకు అంటే. తమసా ఆవరిస్తా అజ్ఞానం ఆవరించింది కాబట్టి మృత్యువు ఆవరించింది కాబట్టి బాధలు ఆవరించాయి కాబట్టి మిత్రుడిని తెలుసుకోలేకపోయాడు. తం యజ్ఞపచవః అనేన సంగ్యప్తాః ఏ అదయాలునా కుఠారైహి శిక్షిదుహు కృద్ధాః స్మరంతః అమీవం అస్యతత్ ఇలా పాశములు కట్టి వీడిని లాక్కపోతున్నారు. కదా నమోభరులు మృత్యుపాశ. అక్కడికి పోతుంటే వీడు ఎప్పుడు వస్తాడా అని అక్కడ రెడీగా ఉన్నాయట. యజ్ఞ పశువులు. అంటే ఈ మహారాజు యజ్ఞము చేసినప్పుడు ఏ ఏ పశువులను వధించి యజ్ఞము అర్పించాడో అక్కడ అవి ఎప్పుడు వస్తాడా వీడు మామ భాగాలు మిమ్మల్ని చెప్పాం కదా. ఆ మాంసాహారాలు మాంసాహారులు ఏ ఏ జంతువుల యొక్క ఏ అవయవాలను చాలా ప్రేమగా తీసుకొని వండి తింటారో ఆ జంతువులు అక్కడ దీని కోసం రెడీగా ఉంటాయంట. రాగానే దొరికావురా ఆ నువ్వు మెడకాయ తిన్నావు కదు ఇగో నీ మెడకాయ తీసుకుంటున్నాను.

నువ్వు కాళ్ళు తిన్నావా ఇగో నేను కాళ్ళు తింటున్నాను. నువ్వు చేయి తిన్నావా నేను నీ చేయి తింటున్నాను. అలా అవి తమ తమ అవయవాలు తమ లాక్కుంటాయట శాస్త్రం. అదే భవాని చెప్తున్నాడు ఈ మహారాజు యజ్ఞములో ఏ ఏ పశువులను వధించి అర్పించాడో అవన్నీ క్యూ కట్టి గొడ్డళ్ళు తీసుకొని నిలబడి వీడు రాగానే అవయవాలను ఖండించేసేయ్. చెప్తున్నాడు ఏ ఏ సంగ్యప్తాః యజ్ఞభజవానేన సంగ్యప్తాః ఈ దయాలున కుటారైచి చిదుహు అవి కోపం తోటి. స్మరంతః అమీవం అత్య ఇతని ఆ అమీవం అంటే పాపం. ఇతని పాపాన్ని తలుచుకుంటూ అవన్నీ ఇతన్ని కుఠారాలతో గొడ్డళ్ళతో నరికేసి. అనంత పారే తమసి మగ్నః నష్ట స్మృతిహి అంతులేని చీకటిలో మునిగి స్మృతి కూడా పోయి చాల సంవత్సరాలు శాశ్వతి అనుభూయ ఆర్తిం రమదా సంగ దూషితః చాలా కాలము బాధపడ్డాడు. నరకం అనుభవించాడు. ఎందుకయ్యా అంటే రమదా సంగ దూషితః బుద్ధితో కలిసి. అవస్థ పడ్డాడు కాబట్టి ప్రియురాలని కలుసుకుంటూ పోయాడు కాబట్టి ఆ ప్రియా సంఘముతో దుష్టుడైపోయి తామేవ మనసా గృణ్ణన్ బహువారే ఏమనుకున్నాడు చనిపోయే ముందు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యో నా ప్రియురాలు అయ్యో నా ప్రియురాలు ఎలా భక్తులు ఎలా భక్తులు. పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారో, అయ్యో నా భార్య, అయ్యో నా భార్య. నా భార్య నా భార్య అనుకుంటూ చచ్చాడు. కదా? అమ్మాయిని తలుచుకుంటూ చచ్చాడు కాబట్టి అమ్మాయిగా పుట్టాడు. చెప్పాం కదా, జ్ఞాపకం ఉంది కదా. భార్య మీద బాగా ప్రేమ ఉన్నవాడు నెక్స్ట్ జన్మ ఏమిటి? స్త్రీ. భర్తను బాగా అతిగా ప్రేమించిన అమ్మాయి నెక్స్ట్ జన్మ ఏమిటి? పురుషుడు. అయ్యో మా వారు అయ్యో మా వారు అంటే మా వారుగా పుడతాడు అన్నమాట. అయ్యో మా ఆవిడ అంటే ఆవిడ అవుతాడు. ఇప్పుడు ఈ పురంజనుడు కూడా ప్రమదోత్తమ బభూవా. నెక్స్ట్ జన్మ స్త్రీగా పుట్టాడు. అలా పుట్టి అందులో అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని ఉపయమే వీర్యపణాం వైదర్భి మలయధ్వజః. ఈ మహానుభావురాలు ఏం చేయగారి పుట్టి విదర్భ రాజు యొక్క కుమారుని వివాహం చేసుకుంది మహారాణి అయిపోయింది. ఇలా ఉపరేయ వీర్యపణాం వైదర్ధీం మలయధ్వజః ఇది నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః తస్యం జనయాన్ చక్రే

ఆత్మజాం అతితేక్షణాం ఈ మహానుభావుడు మహా పరాక్రమంతుడు యుద్ధంలో చాలా మందిని గెలిచి రాజ్యాలన్నీ బాగా ఆక్రమించి హాయిగా భార్యతోటి సంతోషంగా ఉంటూ ఒక అమ్మాయి పుత్రికను తన ప్రసాద్ కన్నాడన్నమాట ఆత్మజాం అతి తేక్షణం యవీయసః సప్తసుతాం సప్త ద్రవిడ భూహృతః తరువాత ఏడుగురిని చిన్నవారు పుత్రుదనం ఇదంతా ద్రవిడ భూహృతః దౌర దేశానికి రాజులుగా వీళ్ళు అయ్యారట. చమత్సారం ఏమిటంటే నాకు విదర్భ రాజు అన్నాడు. విదర్భ విశేహ దర్భలు చెప్పుకున్నాం కదా అంటే యజ్ఞములు అన్నమాట. యజ్ఞములు ఆచరించినందువలన మలయ ధ్వజుడు వస్తాడు. వాయువాహనుడు అంటే అగ్ని. కదా ఎవరు వాయుమిత్రుడు అగ్ని వత్సరం అంటే యజ్ఞము యజ్ఞ సారం పరమాత్మ యొక్క సేవ. ఈ భగవంతుని సేవ చేస్తే పరపురంజయః రాజన్యాన్నిర్జిత్య రాజులందరినీ గెలిచారు చోటి రాజులను అంటే కామక్రోధాదులను పరిపూర్ణంగా గెలిచి ఆత్మజాం అసితేక్షణాం. భక్తి కలుగుతుంది. కదా? నిరంతరము యజ్ఞములు ఆచరించి కామాభ్యవను జయిస్తే ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. ఆమె అతితేక్షణ. అంటే నల్లని చూపులు కలది కదా కాదు కాదు చూపులలో నల్లని వాడు కలది. అంటే కృష్ణ భక్తి నమః వ్యాస హృదయం తెలుసుకోవడం చాలా కష్టం. ఒకసారి ఆ లైన్ కు వెళ్ళామనుకోండి ఈ అర్హం మర్చిపోతాం. అదే కాలం అది అచితేక్షణ అంటే ఇష్రమురి యందు అచిత నల్లని వాడిని చూపులో నిలుపుకున్నది. అంటే కృష్ణ భక్తి కైనటువంటిది అన్నమాట. ఇలాంటి కృష్ణ భక్తి కలిగి ఇదే వీరికి సప్తసుతాన్ అంటే శ్రవణం. వందనం, విష్ణో కీర్తనం, స్మరణం చెప్పాను కదా, అర్చనం అలాగే దాస్యం. ఇలా ఉన్నాయి ఏడు. చూడు రెండు ఉన్నాయి సఖ్యం ఆత్మ నివేదనం అవి మాత్రం లేవు ఏడే వచ్చాయి. తర్వాత వస్తాయి మరి ఇప్పుడు ఎక్కడ వస్తాయి అవి? కదా ఆత్మ నివేదన ఎప్పుడు వస్తుంది? శరీరం వదిలిపోయే ముందు అప్పటిదాకా ఏడు కవారు ఉంటే చాలు ఆ రెండు అవే వస్తాయి. సత్య ఆత్మ నివేదనలు తప్ప తక్కిన సప్తవిధ భక్తులు.

ఈ ఈ భక్తికి అంగములుగా ఏర్పడ్డాయి అన్నమాట. ఏకైకస్యాభవస్తేశాం రాజన్ అర్భుదమర్భుదం మళ్ళీ ఆ ఒక్కొక్క కుమారుడికి మళ్ళా వీరము అంటే గుడ్డ అన్నమాట ఇలా. అద్భుతం అద్భుతం సంతానం వాళ్ళు కలిగినారు. భోక్షతే యత్ వంశధరైహి మహి మన్వంతరం పరామిల వారి వారు వారి వారు వారి వారి తోటి ఈ భూమి మన్వంతర కాలము మనకు నిరంతరము ఇలాగే. అనుభవించబడుతుంది అగస్త్యః ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యశ్యాం దృఢశ్చితో జాతః విద్వవాహాత్మజః మునిహి మనకి ఇందులో అందులో ఒక అమ్మాయిని అగస్త్యుడు వివాహం చేసుకున్నాడు అంటాడు. చమత్కారం ఏమిటంటే అగః స్యాయతే అనేనేతి అగస్త్య. ఏమర్థం అగస్త్యుడు అంటే అగః అంటే పర్వతం. పర్వతాన్ని వంచినవాడు అన్నమాట. కాదా? అగస్త్యుడు అండి, వింజ పర్వతాన్ని వంచినవాడు. యాయతే ప్రక్రీయతే అన్నమాట. అంటే అర్థం ఏమిటి? అహంకారాన్ని వంచినవాడు అన్నమాట. జ్ఞాని జ్ఞాని ఈ భక్తిని జ్ఞాని స్వాధీనం చేస్తున్నాడు అంతే కదా మరి జ్ఞానం ఉన్నవాడే భక్తి స్వస్థం చేసుకుంటాడు అగస్త్యుడు బయటికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అంటే అహంకారాన్ని అనగా గెలిచినటువంటి వాడే భక్తిలోని మొదటి దాన్ని శ్రవణం. శ్రవణాన్ని జ్ఞాని ఆమోదిస్తాడు అన్నమాట. పేరుకు మాత్రం అగస్త్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ అగస్త్యుడు ఎక్కడి పెళ్లి? వినయ తీరి అహంకారాన్ని గెలిచిన వాడే భక్తిని తనవశం చేసుకుంటాడు. అంటే ఏమిటి? అహంకారం ఉన్నంతవరకు భక్తులు కారేరు. ఇలా చెప్పి ప్రాగ్దుహితరంగుపయేమే ధృతవ్రతాం యశ్యం దృఢచ్యుతో రాజా యుద్భవాహాత్మజః యుద్భవాహుని కుమారుడు ఎవరు యుద్భవాహుని అంటే మరి అజ్ఞోక్తుడు. కదా విద్వావాహ అంటే ఎవరు అగ్ని అసహ్యం కుమారుడు అంటున్నాడు అంటే అగ్ని మళ్ళీ యజ్ఞములే ఇలాంటివాడు విభజ్ఞ తనయేభ్యా క్షుమాం రాజరిషిహి మలయధ్వజః రాజుగా చెప్పాను కదా మలయధ్వజ అని ఇతను తన కుమారుడు తన రాజ్యాన్ని

పంచి పంచి ఇచ్చాడు మీ భాగం మీద మీ భాగం మీద మీ భాగం మీద. అంటే నాది అంటూ ఏది పెట్టుకోలేదు. మీరు అందరికీ రాజ్య భాగాన్ని పంచి తనయేత్య ఆరినాశయిసుహు కృష్ణం సజగామ కులాచలం పరమాత్మాలం అనుకొని మహానుభావుడు కులాచల సభ్యతానికి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. పురా హిట్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్ఘి మధిరేక్షణ అన్వధావత పాండ్యేచం ద్యోత్స్నేవ రజనీకరం వెన్నెల చంద్రుడిని అనుకరించినట్టుగా ఈమె కూడా పుత్తులను, రాజ్యమును, భోగములను సంపద విడిచిపెట్టి భర్తను అనుసరించింది. తత్వ చంద్రవసా నామ తాంబ్రపరిణి వతోదక చూసారా? దక్షిణ ప్రాంతంలో ఏముంటుంది? చంద్రవపా చంద్రవసా అంటాం. ఈ నది పేరు ఏమి న్యాయంగా ఇది? తామ్రపరిణి నది. అది చంద్రవత, ఈ నది వటోబత. ఎలా అది ఇందులో గుప్తం ఏంటంటే ఆ నది వైపు నదికి రెండు వైపులా వటవృక్షాలు ఉంటాయి. మది చెట్లు. ఆ మర కొర అది విజయం. ఆ మర్రి చెట్టు ఉంటే లాభం ఏమిటంటే ఆ మర్రి చెట్లు గొప్పతనము పై కొమ్మలు వెళ్లి ఊడాలు వస్తాయి. ఆ ఊడాలు మళ్ళీ కిందికి పోయి మళ్ళీ పైకి వస్తాయి. మళ్ళీ అవే కిందికి పోయి మళ్ళీ పైకి వస్తాయి. ఎవరు సం అండి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం. పై దాకా పోయింది మళ్ళీ ఆ జననం అంట ఊడ అంట ఊడ కిందికి వచ్చింది. వచ్చి కిందికి పోయిండా మళ్ళీ అక్కడికి పుడుతుంది. మల నుంచి ఇంకో మలకాలు వస్తాయి. మల కిందికి వస్తుంది మళ్ళీ మలకాలు వస్తాయి. అంటే అందుకే మనకు ప్రతిరూపం మరి చెట్టు అంటాం. బహుశాకా అనంతాశ్చ అని. అయితే ఏంటంటే ఏ నీళ్లకు ఈ వట వేళ్ళు అంటాం చూడండి చెట్టుకి వేళ్ళు ఉంటాయే ఆ వేళ్ళు ఈ నీళ్లలో పడితే ఆ నీరు తాగితే రోగాలు పోతాయి. రోగనాశిని అన్నమాట తామ్రపరిణి రోగనాశిని శాస్త్రం. ఇందువల్ల అంటే అది వటోదకం అది. వట ఉదకం ఇదంటే తామ్రపరిణి. పుణ్యశైలిలైహి నిత్యం ఉభయత్రాత్మనో మృజన్ కందాక్షితి ఇహలోకంలో పరలోకంలో రెండు రకాలు కొరిచేటువంటి అన్ని రకముల పాపములను ఈ జలముతో తుడిచి పారేసుకుంటూ ఈ మహారాజు వర్తమానః తనైహి గాత్ర కర్షణం తప ఆస్థితః శరీరాన్ని

కురిసింపజేసేలాగా తపస్సులో కూర్చున్నాడు మహానుభావుడు. తపాస్థితః శీతోష్ణ వాత వర్షాని క్షుత్పిపాసే ప్రియా ప్రియే సుఖ దుఃఖే ఇతి ద్వంద్వాని అజయత్ సమదర్శనః. పడేం చేయాలంటే మనకేం కావాలి మనకు ద్వంద్వాతీతః విమత్సలః అన్నాడు కదా. సుఖదుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయ జయ కదా. ఏం కావాలి తపస్సు అంటే ద్వంద్వములను జలవాలి. చలి వేడి ఆకలి దప్పి సీతము ఉష్ణము అయి ఎక్కుతున్నాడు. శీత ఉష్ణ వాత వర్షాణి అలాగే క్షుత్ పిపాతే ఆకలి దప్పులు ప్రియా ప్రియములు సుఖ దుఃఖే ఇతి ద్వంద్వాని అజయత్ వారిని గెలిచాడు ఎలా అంటే సమదర్శనః అవన్నీ ఎవరికి? శరీరానికి నాకేమున్నాయి? శరీరానికి రెండోటి కదండీ, చలి అయినా ఒకటే, వేడి అయినా ఒకటే. అది స్పర్శి, ఇది స్పర్శి. సహించలేకపోవడం మనం, శరీరం కాదు. అది నిప్పులోనూ ఉంటుంది, నీళ్లలోనూ ఉంటుంది, చలిలో ఉంటుంది, వేడిలో ఉంటుంది. ఉండలేండి ఎవరు మనం. దానికన్నీ సమానమే కాబట్టి సమదర్శనః అన్నిటిలో ఉండేటువంటి ఎవరాయన పరమాత్మను కదా. అగ్ని ఎవరున్నారు? జలన్ ఎవరున్నారు? అన్నిటిలోనూ పరమాత్మను చూస్తూ సమదర్శనః అంటే సమభావన కరిగి సమంగా ఉన్నటువంటి పరమాత్మను చూస్తూ సమదర్శనః తపసా విద్యయా పక్వ కషాయః పస్సు తోటి విద్య తోటి పాపాలన్నీ పక్వమైపోయి నియమైహి యమైహి యుయుజే బ్రహ్మణి ఆత్మానం విజితాక్ష నిరాశయః ఇది మనం గెలిచాడు. వాయువును గెలిచాడు ఆశయాహ అంటే హృదయాన్ని మనస్సును కూడా గెలిచాడు. ఇంద్రియములను ప్రాణాయామం కదా వాయువు అంటాం వాయువును ఇంద్రియములను మనస్సును మూడింటిని గెలిచి ఆస్తే కానురివ ఏకత్ర ఒకే చోట ఒక మొద్దులా అయిపోయాడు. దివ్యం వర్ష శతం. ఒక నూరు సంవత్సరాలు తపస్సులో అలాగే ఉన్నారు. వాసుదేవే భగవతి నాన్యద్వేద ఉద్వహన్ రతిం పరమాత్మ యందు తప్ప మరి దేని యందు మనస్సు ఉంచలేదు. అలా అక్కడే ప్రేమ రచని ఉంచి నవ్యా నవ్యాపక సవ్యాపకతయా ఆత్మానం వ్యతిరిక్తతయా ఆత్మని పరమాత్మ అంతటా ఉంటాడు.

అని ఇట్లా ఉన్నాడు. ఆత్మలోనూ ఉన్నాడు. కదా ఆ ఆత్మ శరీరంలో ఉంది. పరమాత్మ సర్వాంతర్యాని అనే విషయాన్ని తెలుసుకొని విద్వాన్ స్వప్న ఇవ అమర్శ సాక్షిణం వీరరామ. జగత్తును శరీరాన్ని ఏమనుకున్నాడు స్వప్రైవ అంత కలలోని వస్తువులు అంటే నిత్యములు కావు కనబడతాయి పోతాయి. అన్నిటినీ అనిత్యం అనుకొని ఇలాంటి వాటితో మనకేం పని అని అన్నిటినీ విడికి పెట్టాడు అన్నిటినీ మానేశాడు వీరరామ. సాక్షాత్ భగవతోక్తేన గురునా హరిణా నృపా విశుద్ధ జ్ఞాన దీపేన స్పురతా విశ్వ పరమాత్మ ఏ మార్గాన్ని కపిలుడు చెప్పాడో ఈ మార్గాన్ని పరమాత్మ చెప్పాడో అలాంటి యోగ మార్గాన్ని తీసుకొని ఈ మహానుభావుడు పరే బ్రహ్మని చాత్మానం పరంబ్రహ్మ తథా ఆత్మని. తనను పరమాత్మలో పరమాత్మను తనలో అంతే కదా అంతః పహి తత్సర్వం వ్యాప్య నాలా అని చెప్పుకుంటాం కదా ఆ రీతిలో తనలో స్వామిని స్వామిలో తనను ఈ రెండింటిని చూచి వీక్షమానః విహాయ ఈ చామ్ అస్మాన్ ఉపరరామా కోరికను ఆసక్తిని వదిలిపెట్టి ఇందులో నుండి విరమించాలి అంటే. వెళ్ళిపోయారు వన్నమర్ ఉపరరామ పతిం పరమ ధర్మజ్ఞం వైదర్భీ మలయధ్వజం ఈ భార్య మరి తన భర్తను ధర్మం బాగా తెలుసు కాబట్టి ప్రేమ్నా పరజలత జిత్వా భోగాం సాపతి దేవ అన్ని రాజభోగాలు అన్ని సుఖాలు అన్ని మర్యాదలన్నీ వదిలిపెట్టి భర్తనే ప్రేమగా పరిచరించింది, సేవించింది. క్షీరవాస వ్రతక్షామ వేణి పూత శిరోరుహ నార వస్త్రం కట్టుకుంది, వ్రతాలతో చిక్కిపోయింది. వెంట్రుకలను జడలుగా చేసుకుంది, కేశాలను జడలుగా చేసుకొని భక్తుతోటి మహానుధావురాలు. భర్తను సేవించింది. భవా రూపతిం శాంత శిఖా శాంతమివ ఆమె ఎప్పుడు భర్త దగ్గరే కూర్చొని అతని అన్ని సేవలు చేస్తూ కాలం గడిపింది.

అజానతి ప్రియతమం యదోపరతమంజన సుస్థిరాసనమాసాద్య యథాపూర్వం ఉపాచడతతను వెళ్ళిపోయాడన్న సంగతి ఆమె గుర్తించలేదు. అలాగే సేవిస్తూ గడిపిందన్నమాట. యధానోపదభేత అంఘౌష్మానం పత్యుహు అర్చతి. అది రోజు ఏం చేసేది భర్తను సేవిస్తుంది అంటే పాద ప్రక్షాళనం చేసి మరి కాళ్ళు కడిగి తుడవాలి కదా అలా కాళ్ళు కడుగుదాం వెళ్ళినప్పుడు ఆ కాళ్ళను తాకితే కాళ్ళు వేడిగా అనిపించలేదట. ఏమర్ధం? కాళ్ళు తల్లబడ్డాయి అంటే మీరు అంటుంటారు చూడండి. విచ్చగాళ్ళు వస్తారు ఇంటి ముందు అక్కడికి. అమ్మ అమ్మ నీ కాళ్ళు ఎదురుతో అలా ఉండా అంటారు. ఏమర్ధం అండి? ఎంత ప్రేమో పాపం వాళ్ళకి కదా. ఏమన్నా తొందర పోరా బాబు నువ్వు కొనమని జాస్తో వాళ్ళు వాళ్ళు దేవుని పేరు అంటారు ఏ రీతిలో ఈమె భర్త యొక్క పాదాలు కడుపు తలంగ అన్నారు అది బాగా మంచిదే కానీ ఈ కాగి ఎలా గుట్టి ఏ కాగి ఏవైతే బాగా అయితాది తలకైనా నేను తలకైనా అన్ని పోయినట్టే లేకే ఏముండవు. అందుకోసమని పాదములకు వేడి లేకపోవటాన్ని యదానోపరభేతంగ్రౌ ఊష్మానం. పాదములలో వేడిని చూడలేక అప్పుడు ఆ ఈ సంవిఘ్న హృదయ యోధాభ్రక్త మృగీయత తన తోటి వారంతా పోయిన ఆడ లేడి లాగా ఈమె జారించి బాధపడి ఆత్మానం త్వజతి దీనం అబంధుం విక్రవాకుడు తనకెవరూ లేరు. దీనురాలు అయిపోయింది. దైన్యంతో ఏడుస్తూ తన వాసిత్యవిపినే సుస్వరం పెద్దగా ఏడ్చింది బప్పు. ఉత్తిష్టోత్తిష్ట రాజరిషే ఇమాం ఉదదిమేఖలాం దస్విభ్యా చత్ర బంధుభ్యః విభ్యతిం పాత్ మహారాజా, నువ్వు పోతే ఎలాగయ్యా? ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు? దొంగలు ఉన్నారంతా, అధర్మాత్ములు ఉన్నారు, రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు, ప్రజలను బాధ పెడుతున్నారు, నువ్వు దేశీ వచ్చి నీ రాజ్యాన్ని మళ్ళీ... పరిపాలించు ధర్మాన్ని కాపాడమని వెలిగెత్తి ఏడుస్తూ విపిని అనుగతాపతిం పతికా పాదయోహో భర్తూ రుదతి అశ్రు నా తల మీద పడి ఏడుస్తూ కన్నీరు అలా శ్రవింపచేస్తూ చితిం దారుమయిం చిత్వా కఠిన అగ్ని ఒక చితి పేర్చి పస్యాం పత్యు కడేవర భర్త శరీరాన్ని దాని మీద పెట్టి ఆదిప్య అగ్ని సంస్కారం చేసి అనుమరణే విరపంతి మనే తాను కూడా

అందులో పడి మరణించాలని ఆలోచించింది అనుకుంది. ఆ సమయంలో తత్ర పూర్వతరః కచ్చితు సథా బ్రాహ్మణః అలా పడబోతుంటే వీరికి ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మహానుగవుడు ఆ మిత్రుడు ఆత్మవాన్ వాడు జ్ఞానం ఉన్నవాడు కాబట్టి సాంత్వయన్ వరుగుణ సామ్న తామాహా మంచి మాటలతో ఓదారుస్తూ ఆమెతో మాట్లాడమే అమ్మ కాత్వం. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? కత్యాసి నీ ఎవరి దానవు? కోవాయం వీడెవడు? వాడు నీ భర్తేనా? నిజంగా వాడికి భార్యవేనా? నువ్వు ఇంతకుముందు ఒక అమ్మాయికి భర్తవు ఇప్పుడు ఇంకో అబ్బాయికి భార్యవు. కదా మనం అంతే కదా ఒకసారి పుర్లు వేస్తాం ఒకసారి చీర వేస్తాం. అందుకే నీవెవరు ఎవరి దానవు ఇతనెవరు శయానః ఇష్య సోచసి ఎవరి కోసం బాధపడుతున్నావు జానాసి కిం సఖాయం మామ్ ఇన్ని అయినా నన్ను గుర్తు పెట్టావా? అసలు నీకు తెలుసా? నేను నీకు రోజు ఫ్రెండ్ ను కదా తెలుసా? సశాయమ్మాం ఈ నాగ్రి మనం మొదలు కలిసి తిరిగాం. మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా ఏమన్నా? అది స్మరతి ఆత్మానం అవిజ్ఞాత సఖం నీకు గుర్తుందా నీ గురించి? పోనీ నా గురించి గుర్తుందా? నా పేరు అవిజ్ఞాత అని తెలుసా నీకు? గుర్తు పెట్టుకున్నావా? హిత్వామాం పదమని విక్షణ నన్ను వదిలిపెట్టి నాకంటే ఉత్తమ పదము లోకము సుఖము కావాలని కోరి భౌమ భోగరతః గతః భోగాల మీద ఆసక్తిపడి భూలోకానికి వచ్చావు. హంసావహంచ త్వంచ న్యాయంగా ఈ శరీరము ఇవన్నీ లేవు నువ్వు నేను ఇద్దరము హంసలమే. ఇద్దరం పరిశుద్ధులమే. సఖాయౌ మాన మానసాయనౌ ఇద్దరం సఖాయ స్నేహితులం. మరి ఎక్కడ ఉంటాం? మానస సరోవరంలో ఉంటాం ఇద్దరం. అంటే పరమపదం అక్కడే ఉంటాం మనము అభూతం అంతరాభవితః సహస్ర పరివత్సరా అలాంటిది వదిలిపెట్టి ఏదో ఒక నావ పట్టుకొని కొన్ని వేలేళ్ళు నువ్వు బయటికి వచ్చి సంచరించి అవస్థ పడుతున్నావు. తత్వం విహాయమాం బంధో గతః నన్ను విడిచిపెట్టి గ్రామ్య సుఖాలను కోరి వచ్చావు అంటే తుచ్ఛమైన సుఖాలను కోరి నన్ను విడిచిపెట్టి వచ్చావు విచరణ్ పదమద్రాక్షి కయాచిన్ నిర్మితం స్త్రియా తిరుగుతూ తిరుగుతూ

ఒక స్త్రీ నిర్మించిన ఒక నగరాన్ని నీవు దొరికించుకున్నావు బాగుందనుకున్నావు పంచారామం అదే మళ్ళీ నవద్వారం ఏకపాలం త్రికోష్టకం ఆ నగరంలో ఐదు తోటలు ఉన్నాయి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఒక్క పాలకుడు ఉన్నాడు మూడు కోష్టకములు ప్రధానమైనటువంటి గృహములు మూడు అంటాం తేజః అప్ అన్నం అని. కదా మూడు ద్వారాలు ఏమిటి ఒకటి తేజస్సు ఒకటి జలము మూడోది అన్నం అంటే పృథివి అన్నం అన్నమాట పృథివ్యప్తేజః మూడే ప్రధానం కదా శరీరం ఉండాలి. శరీరం ఉంటే కడుపు ఉంటే అన్నం, అన్నం ఉంటే అగ్ని, అగ్ని ఉంటే అన్నం అరుగుతుంది కదా మరి. ఈ మూడు త్రికోష్టకములు అంటే అన్నమయ, మనోమయ, ప్రాణమయములు అంటాం. మరి మామూలుగా చెప్పుకునేటువంటివి ఇవే వీటినే కఫ, వాత, పిత్తం. ఏ జహా అప అన్నా అదే ఇలా ఈ కఫవాత పిత్తములు వాటిని ఇలాంటి వాటిని షట్కులం పంచవిపణం ఆరు కులములు అదే ఆరు కామ కులములు ఉన్నాయి ఆ భాగం తీసుకోండి లేదా ఇది మనం తీసుకోవచ్చు పంచవిపణం పంచకర్మేంద్రియములు పంచప్రకృతి పంచభూతములు స్త్రీధవం అంటే బుద్ధి గలది. పంచ చెప్తున్నాడు పంచేంద్రియార్ధ ఆరామా వాడే వివరిస్తున్నాడు. మనకు అర్థం కాదని ఆరామాలు అంటే ఏమిటో కాదు పంచ ఇంద్రియార్ధములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇవి ఆరామములు. అలాగే ద్వారాః ప్రాణానవ కదా మనకు తొమ్మిది ద్వారాలు ఉన్నాయి కదా ఇవి ప్రాణ ద్వారములే తొమ్మిది. తేజః అభన్నాని చెప్తున్నాడు అదే చెప్తున్నాడు తేజః అభన్నాని కోష్టాని కోష్టములు మూడు తేజః అపు అన్నాం. అగ్ని, జలము, అన్నము. కోస్తాని, కులం, ఇంద్రియ సంగ్రహ. కులం అంటే ఏమిటంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం చెప్పుకుంటాం. ఇంద్రియ సంగ్రహ. విపనస్తు క్రియాశక్తిహి. కర్మేంద్రియాలు ఉంటే పని ఉండే అది విపనం అంటే అంగడి. కొనాలంటే మరి వ్యాపారం జరగాలి కదా? వ్యాపారం జరగాలంటే ఇచ్చి పుచ్చి కూడా ఉండాలి అంటే క్రియ కావాలి. కాబట్టి ఇవ్వడం అంటే క్రియ. భూత ప్రకృతిహి అవ్యయ ఈ ప్రకృతి ఉంది ఇది అవ్యయ తరగనిది. శత్యధిశా పుమాన్ శత్యధిపతి అంటే బుద్ధి కలిగినటువంటి వాడు పుమాన్ తత్ర ప్రవిష్టః నావ బుధ్యత ఈ పురుషుడు స్త్రీకి వశమై ఆ నగరంలో ప్రవేశించి తాను ఎక్కడికి వచ్చాడో తెలుసుకోలేకపోయాడు నావ బుజ్యతే తస్మిన్ త్వం రామయా స్పృష్టః నీవు అలాంటి నగరంలో ప్రవేశించి ఆ స్త్రీతో ఆలింగన చేసుకోబడి రమమానః అశ్రుత స్మృతిహి ఆ రమణంలో ఆ ప్రేమలో

ఉన్నదాన్నంతా మరిచిపోయావు. ఇలా మరిచిపోయి తత్సంగతీ దృశ్యం ప్రాప్తః తత్సంగాత్ అలాంటి స్త్రీ సంఘం తోటి, బుద్ధి సంఘం తోటి, నగర శరీర సంఘం తోటి ఈ స్థితికి పొందావు నాయనా. ఇలాంటిది ఇది పాపీయ శీం దశ. ఇదంతా ఏం దశ? పాప దశ. ఇలాంటి దశ నువ్వు పొందావు నత్వం విదర్భ దుహితా నాయం వీరః సుహోద్గతః. నువ్వు విదర్భ పుత్రికవు కాదు, వీడు నీకు భర్త కాదు, వీరుడు కాదు. విదర్భ సుతః నవతిస్వం పురంజన్యాః రుద్ధః నవముఖేయయా పోనీ. పురంజనం అనుకుంటే నువ్వు పురంజనంలో కూడా పురంజనికి నువ్వు పటివి కావు. నువ్వు కోరి కోరి వచ్చి వాళ్ళలో పడ్డావు. నవద్వారము ఉన్నటువంటి నగరంలో వచ్చి నువ్వు బంధించబడ్డావు. నవముఖే యథా మాయా క్షేత మయా కృష్ట. ఎక్కడిది ఇది? ఈ మాయ నాది. ప్రకురం అంతా నేను సృష్టించాను. నువ్వు అందరూ తిక్కుకున్నావు. మాయా శేషా మయా సృష్టా యత్ పుమాంసం స్త్రీయం సతీం. అది రెండు అనుకుంటున్నాడు దీని పురుషుడిని పక్క వాడు స్త్రీ. ఇద్దరు ప్రకురం. రెండు తప్పే కదా ఈ స్త్రీ పురుషాత్మకమైనటువంటి నాచేపబడిన మాయలో పడ్డావురా నువ్వు రా సతీం మన్యతే నోభయం వ్యద్వై. రెండు కాదు, నువ్వు స్త్రీవి కాదు, వాడు పురుషుడు కాదు, పోనీ నువ్వు పురుషుడు కాదు, వాడు స్త్రీవి కాదు. అదే అంటున్నాడు మన్యసేనోభయం యద్వై నీవు ఆ రెండు కావు హంసౌ పశ్య మనమిద్దరం హంసలం రా. అంటే మనకు ఎలాంటి సంబంధం లేదు, ఏ బంధం లేదు, ఏ జైలు లేదు, స్త్రీత్వము, భూమ్యస్త్వము, నగరము, గ్రామము, ఆధిపత్యము, దైన్యము, దుఃఖము, సంతోషము ఏమీ లేవు. నిత్య ముక్త శుద్ధ బుద్ధ స్వరూపం అన్నమాట. ఇలాంటి హంసలం మనము. ఆవయోహ గటిం అహం భవాన్ నచాన్యస్వం త్వమేవాహం విచత్వరః. చూడు ఆడ నేను వేరు నువ్వు వేరు కాదురా నువ్వు నా యొక్క అంశవే కదా మమైవాముచా జీవభూతః చెప్తాడు గీతలో ఎవరు జీవుడు అంటే మమైవాముచా.

వాడు నా అంశే ఎవడు జీవుడు? పరమాత్మకి అంశే జీవాత్మ. కాబట్టి నాకంటే నువ్వు వేరు కాదు, నేనే నువ్వు రా పిచ్చోడా చెప్తున్నాడు. అహం భవాన్ న చాన్యస్వం త్వమేవాహం విచట్వా నా అంశనే నీవు నువ్వు వేరు నేను వేరు కాదు జాగ్రత్తగా ఆలోచించుకో. ననో పశ్చంతికవయః చిద్రం జాతు మనాగపి బుద్ధిమంతులైన వాళ్ళు. పండితులు జ్ఞానులైన వారు మన ఇద్దరిలో తేడా ఆవగింజ అంతా కూడా చూడరు తెలియరు. మనాగపి యథా పురుష ఆత్మానం ఏకం ఆదర్శ చక్షుషోహో దిశాపూతమవేక్షేతా తదైవ అంతరమావయో ఇద్దరం కనబడుతున్నాం కదండీ వేరు కాదంటే అదేంటి ఎలా నమ్మాలి? పిచ్చివాడా, అద్దం ముందర పెట్టుకుంటావు. నువ్వు చూసుకుంటావు. కదా? అద్దంలో ఎవరున్నారు? వేరే ఉన్నారు. అద్దం ముందర ఎవరున్నారు? వేరే ఉన్నారు. అద్దంలో ఉన్నవారు అద్దంలో ఉన్నవారు వేరా ఒకరా? అలాగే కళ్ళలోకి చూడు. కంటిలో కనపడతాం. కనుగుడ్డులో ఒకడు ఉన్నాడు, ముందర ఒకడు ఉన్నాడు, ఇద్దరందామా? అద్దంలో చూస్తున్నప్పుడు అద్దంలో మనం కనబడతాం. అద్దంలో మన కన్ను కనబడుతుంది, మన కన్నులో మన మనం కనబడుతాం. ఒకేసారి అద్దంలోనూ కన్నులోనూ ప్రతిబింబాలు రెండూ కనబడుతున్నాయి. ఈ కనబడుతున్న రెండు ప్రతిబింబాలు. చూచుకునే వాని కంటే వేరా ఒకటా? అలాగే నువ్వు నిన్ను రా బాబు, నువ్వు కచ్చి బింబానివి, నేను బింబానివి. కదా నా ముందర ఉంటావు నా అంశమే కానీ అద్దంలో వారు వేరు అనుకుంటే ఏమవుతుంది అందుకే అంటున్నాడు చెప్తా కొచ్చంగా యథా పురుషః ఆత్మానం ఏకం ఆదర్శ చర్చుషో ఆదర్శం అంటే అద్దం. చెట్టు అంటే కన్ను కదా కన్నులో కంటి అద్దంలో ఉన్నటువంటి ఒకే పురుషుడిని విధాభూతమవేక్షేత.

రెండో సున్నట్టుగా ఎలాగైతే వాడు చూస్తుంటాడో తదైవ అంతరమావయోహో. మన ఇద్దరి తేడా కూడా అలాంటిదే. అద్దంలో ఉన్నవాడు అద్దం చూస్తున్నవాడు, కంటిలో ఉన్నవాడు కన్ను చూస్తున్నవాడు. వేరు అనుకున్నామా? ఆ ఇద్దరిలో ఎంత తేడానో మనలో కూడా అంతే. నేను బింబము, నీవు ప్రతిబింబము. నేను పూర్ణము, నీవు అంశం. త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నహం చెప్తావులే మనకందరం ఆ రీతిలో ఇలా తదైవాంతరమావయోహో ఏవం త మన మానసోహంసః హంసేన ప్రతిబోధితః ఇలా ఈ పరమాత్మ ఆ జీవాత్మను వాడిని బోధించాడు, ప్రతిబోధించాడు, జ్ఞానం కలిగించాడు. అలా స్వస్థః అప్పుడు అతను ఈ మాయను దాచాడు. పరిశుద్ధుడయ్యాడు, స్వస్థుడయ్యాడు, తద్వ్యభిచారేన నష్టామాత్మనః స్మృతిం. పరమాత్మ యొక్క బోధతోటి ఇంతకాలం మరిచిపోయినటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని మళ్ళీ. తెచ్చుకున్నాడు పొందాడు బర్హిష్మన్ ఏతదాస్యాత్మం అధ్యాత్మం పారోక్షేన ప్రదర్శితం నాయనా ప్రచేత ప్రాచేతస అన్నారు కదా ప్రాచీన బర్హి మహానుభావా ఆ ప్రజల వారికి కదా నీకు అదే చెప్తున్నాను నేను ఒక ప్రజల వారికి ఎవరు ప్రజల వారికి ఎవరు ప్రచేసుని తండ్రి మనం చెప్పుకోలేదు ఫైవ్ మంది ప్రచేసులు ఉన్నారు వాళ్ళ తండ్రి కదా ప్రచేసుని అక్కడికి పంపించి తపస్సు వాళ్ళకి చెప్పి నాలుగు రోజులు కి బుద్ధి చెప్తున్నాడు తండ్రికి కొడుకులకు మంత్రం ఉదేహం చేశాడు, వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. ఇంత నీ యొక్క ఉరికి ఎందుకు ఉండాలని, ఇంత తండ్రిని పంపించే బాగుంటుందని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి ఇది తత్వం వేసేస్తున్నారు, ప్రాచీన బలికికి. నాడు చేసేటువంటి బోధ అందుకే అంటున్నాడు నాయనా మహానుభావా బర్హిష్మన్ ఎదద ఆధ్యాత్మ్యం నేను చెప్పేది కథ కాదు ఇది ఆధ్యాత్మ్యం. ఆధ్యాత్మ జ్ఞానం చెప్తున్న ఇది ఆధ్యాత్మిక వృత్తాంతం ఇది. ఎలా చెప్పాను? పారోక్షేణ ప్రదర్శితం. ఇండైరెక్ట్ గా చెప్పాను. అంటే వ్యంగ్యంగా చెప్పాను.

రేరుకిది కథే. కథగా చెప్పాను. కానీ రహస్యంగా చెప్పాను. పైకి కథ లోపల తత్వం. అలా ఎందుకు చెప్పావయ్యా అంటే వాడు పరోక్ష ప్రియుడు కదా. పరమాత్మ ఓ నారాయణ నిన్ను నిన్ను సేవిస్తున్నాను నేను భగవంతుడిని సేవిస్తున్నాను అందరూ తెలుసుకోండి అని చాటించి చూయిస్తే. మనస్సులో సాటింపు ప్రచారం అటు ఇటు చేసుకున్న వాడిని స్వామి స్వీకరించడు. రహస్యంగా స్తోత్రం చేస్తే పరోక్ష ప్రియావై దేవా ఒక మంత్రం ఉంది. అదే కదా అది. కాబట్టి దేవతలు ఎవరు? పరోక్ష ప్రియ. అంటే భక్తి నీ మనస్సులో ఉండాలి. నీకు వాడికి మాత్రమే తెలియాలి. అందుకే వాడెవడు? సునశ్రేపుడు. సునశ్రేపుడు యజ్ఞంలో పశువు అమ్మబడితే విశ్వామిత్రుడు ఇంద్రవరుణ మంత్రాలు ఇచ్చాడు వాడికి. ఆ రెండు మంతాలు చెప్పారు రహస్యంగా స్తోత్రం చెయ్యి పెద్ద అక్క అది. వాడు వచ్చేసరికల్లా నువ్వు స్తోత్రం చేస్తూ ఉండు నిన్ను వదిలిపెడుతావ్. మనస్సు ఎప్పుడు అది ఇమమ్మీ వరుణ సృధి మత్యాతి మునయత్వామో శి ఇక్కడ జారి. తన చేపటి చాలు తి మంత్రమే. అలాగే ఇంద్రమా ఉంది రాది ఉంది. ఆ అదే ఇలా చేసే వాళ్ళకి ఏమైంది అప్పుడు రహస్యంగా స్తోత్రం చేస్తే వాళ్ళు సంతోషించి అతన్ని భక్తి ఇచ్చారు. పరోక్ష ప్రియావై దేవా దేవతలంతా. కాటింపు చేసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. నేను ఈ రోజు నుంచి 40 రోజులు రోజు శివాలయం వెళ్లి శివాభిషేకం చేస్తాను. విష్ణువాలయం వెళ్లి దట్టి ప్రార్థన చేస్తాను అని మూడు రోజులు ముందు పేపర్లో తెరవడం ఉంది. నీ వాడు పూజ ఏం చేస్తాడు? నా తల అందరు సరివారయ్యా నన్ను ఎవరైనా నా టెలిఫోన్లో వస్తున్నా అభినందిస్తున్నా ఇలా నేను చెప్తున్నా లేదా ఆ తల గొప్పవాడు ఎవరో తెచ్చుకుంటున్నా లేదా వాడు చూసి ఇక్కడ ఉంటుంది పూజ ఉండదు. నీ వాడిని స్వామి ఏం చూస్తాడు? వాడిని దుమ్మి వాడిని నాకెందుకు వాడిని తీసుకో అంటాడు. పరోక్ష ప్రియః రహస్యంగానే స్వామిని స్తోత్రం చేయాలి అందుకే అంటారు యత్ పరోక్ష ప్రియో దేవః భగవాన్ విశ్వ పావనః సకర జరాజర జగత్తును సృష్టించి కాపాడు వ్యయం చేసేటువంటి శ్రీమన్నారాయణుడు పరోక్ష ప్రియుడు. చాటింపు అరైజ్మెంట్లు ఆర్పాటాలకు అతను ఇష్టపడడు. నీ మనస్సు వాడి యందు రహస్యంగా ఉంచితేనే సంతోషిస్తాడు.

కాబట్టి రహస్య స్థితోషికా అని చెప్తాం కదా అందువల్ల పరమాత్మ పరోక్ష ప్రియుడు కాబట్టి ఈ ఆఖ్యానాన్ని నేను పరోక్షంగా వ్యంగ్యంగా చెప్పాను. అర్థం కాలేదా? అర్థం కాకుంటే ఈ మొత్తం ఆఖ్యానానికి ఏది అంతరార్థమో వివరిస్తానని ఇంకో అధ్యాయం చెప్తాడు. ఈ అధ్యాయము తాత్పర్యం అన్నమాట. ఆయన చెప్పిన రెండు అధ్యాయాలలోని వ్యంగ్యార్థం అంతా మనకు ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నామే అంటే అప్పుడు జ్ఞాపకం ఉండదని ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు లాభం ఏమిటంటే ఇప్పుడు ఇది చదువుతుంటే మీకు సులభంగా ముందరికి వెళ్ళిపోతాం. అలా చెప్పుకున్నారు ఈ ప్రకారంగా అష్టావింశోధ్యాయః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాద్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేత్యస్తు భమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః అయిందా? ఆ సమయం కూడా సరిగ్గా ఉంది. మరి ఒక రోజు మూడు ఏళ్ళు నుంచి రెండు ఉండాలా? నాలుగు. అంటే ఇది నాలుగో

Benedictory verse (mangalacharana): 'Salutations to the ocean of virtues, our revered guru Ramanuja. I take refuge at his feet. Mother, father, youth, children, wealth - all that belongs to my lineage - and the lotus feet of the founder of the kula, Sri Yamunacharya, who is the ornament of the lineage - I prostrate before those feet. To the great souls: Bhutayogi, Mahadahvaya, Srivartisala, Kulashekhara, Yogivaha, Bhaktanghrirenu, Parakala, Yadindra, and Mishra - '

'I worship Shatakopa, the son of the Rangaarya guru. Salutations to our teachers (asmad gurubhyo namah).' - O devotees of the Lord, we were discussing Puranjana, who was fully established with wife, sons, daughters, daughters-in-law, sons-in-law, relatives, and ministers - complete in all aspects - yet could not recognize what was truly happening. We said: 'All is well with us' - and in our part the work continues...

When everything seems fine to him, he thinks: not just his own kingdom, but the neighboring kingdom too should come to him. And if the neighbor's kingdom is better than his, he wants that too. We live in our house, the neighbor lives in his - each minding their own business, no trouble. But when you think 'that neighbor is better off than me,' you start eyeing his house too.

These two combined make 720. Again, we are speaking of six - the count comes down to 727. That matter should be told first. The verse says: 'te parivritya vilimpanti sarva-kama-vinirmitam' - 'They, by their circling (bhramana), plunder the city built for the fulfillment of all desires.' The gandharvas and gandharva women together roam continuously and are absorbing the city into themselves.

As days pass, our strength diminishes. Our lifespan decreases. That is why these gandharvas - the gandharva men and women together - ceaselessly roam about, merging the city (body) into themselves. According to the story, there is a city (the body), and these beings have surrounded it. Just as enemies lay siege - they encircle it. Old age (jara) and death (mrityu) are besieging this body-city continuously.

They roam continuously and weaken the city. That is exactly what happens to us too - 40 years have come, 50 years have come, 60 years have come - and then people say: 'Oh, I have knee pain, back pain, elbow pain; I cannot concentrate; my eyes don't see clearly; my ears are ringing.' All these are signs of the city (body) being weakened by time.

'Pratyakethat prajagarah' - Thus the soldiers of Chandavega have come and surrounded the city to plunder it. When they come like that and try to conquer it, 'prajagarah pratyasedatu' - there was one who was always awake. Like the commander of the city who never rests - he is always on night watch. The prana (life-force) is the commander who keeps the body-city alive and vigilant.

Among the equal (samana) ones - the four: intellect (buddhi), mind (manas), ego (ahankara) - what happened to them? 27 - yes, these twenty-seven. The saptavimsati (27 tattvas) battle on, keeping each of these in front. Sometimes the eye is not well, sometimes the ear is not well, sometimes the nose is not well. Whatever organ suffers, prana is affected. Yet prana still supplies energy to them - it keeps reducing...

[ASR unclear - likely a contemporary illustrative story] Then there was Ramakrishna - 'What's the matter?' 'Nothing, I told you.' 'The elder portion was very good.' 'Alright then.' 'Oh, we should honor him.' 'I'll come right now.' So immediately the elder brought a large basket, a big one. What we used to call 'kalandalam' in the old days - like an almirah (cabinet)...

They are fighting and keeping the prana in place, maintaining the others. Meaning: eyes cannot see, ears cannot hear, teeth fall out, tongue loses taste. What then remains? If only prana remains, what can one do? This too is described - it (death) has taken even that. This man lived, so they count it. Even prana too is seized eventually. A person lives as long as prana holds.

What does one experience then? The tongue cannot taste, ears cannot hear, eyes cannot see, teeth are gone - what can one experience? These faculties function well only when they are healthy. If they are not well, what can one experience? It is gone. That is why it is said: 'For so long, with one's own attendants, together with Madhubhu (the pleasurable), one enjoyed with companions all the pleasures of ananda (bliss)...'

...only that [buddhi] determines. To determine something, something else is needed. For that reason, submitting to the intellect, thinking 'I am very intelligent,' one enjoyed everything that the senses provided. It is through the intellect that the jiva (individual soul) experiences sense objects. How? Through the buddhi (intellect). If there were no connection between the senses and the intellect, would there be experience? There would not.

Meanwhile, someone came as a companion to Chandavega. Well, a young man alone - a girl must come too, they say. So a girl arrived. Who is she? 'Kalatya duhita' - she is the daughter of Kala (Time), and her name is Jara (Old Age). Chandavega means swift death (mrityu). Kala-duhita (the daughter of Time) is Jara - Old Age. She wanted to find a suitable husband for herself, so she came of her own accord.

Do not forget that this story is being told to Prachetasa. That was the earlier part. If we lose track of that, the meaning of 'uncle' becomes unclear. We must know the context. That is why the scripture says: 'Aprakaranajna pamsulah padah' - one who does not know the context will misinterpret. We speak every day but without context the meaning is lost.

...meaning: joy. 'Mother, that is all I want.' Why do they say so? By chance, if we spend an hour or two in one place, affection grows - we call it 'our place.' We call them 'our people.' With familiarity comes friendship. Friendship brings love. Some obligations form. 'Don't leave, where will you go?' - attachment forms through repeated association.

'O dear one, I have chosen you - now you choose me. Look upon me with compassion - if we are together, there is no opposition to us.' For when Jara (Old Age) and Mrityu (Death) join forces, who can oppose them? There is no medicine to reverse age, no medicine to stop death. Any medicine can bring changes in the body but cannot avoid death or truly reverse old age.

First comes Jara (old age), then comes Mrityu (death). So (the bridegroom says) 'Well, since you have come, I will tell you' - with a smile: 'tava bhashmata maya nirupita subhyam patih atma-samadhina - I have seen through my samadhi (meditation). I have arranged for you a noble husband through my tapas (austerities). But - nabhinandati lokoyam tvam abhadra...' - the world does not welcome you, O inauspicious one...

Birth (janma), disease (roga), old age (jara), death (mrityu) - these are our names. First: birth. Once born, what comes? Diseases. After diseases comes: old age (jara). These three together bring: death (mrityu). 'Therefore,' he says, 'I have a brother, his name is Parijvara (fever). You too remain with me - you are my sister (bhagini). He is my brother, you are my sister.'

In this manner, all of them together began to plunder Puranjana's city (the body). That is, they invaded it. 'Ye bahishman dishta-karinah prajvara-kara-kanyabhyam viceruhu avanim imam' - Thus the soldiers of Bhaya (Fear), that great lord, took their army and came upon the city. His entire army, together with...

...all the enjoyments present in this city of Puranjana (the body). 'Kala-kanya api bubhuje Puranjana-puram balat' - And Kala-kanya (the daughter of Time, i.e., Old Age) also came with them. She came and forcibly seized this city - she occupied it and began to experience it. On one side an enemy came, on another side death came, on another side Kala-kanya came. It is indeed triple affliction, as we say.

That is why it is called 'padmavyuha' (lotus formation)? Hard to understand - it appears there is a path but there is none. In such a place to enter: 'Kala-kanya api - yaya abhibhutah purushah sadyah nissaratam iyat' - Kala-kanya also began to occupy and experience Puranjana's city. And what happened? When this girl comes and envelops...

He will come in this divine manner. Whether or not Nala caught him - this one will go today who was supposed to die tomorrow. That is why it is said: 'mamatah kulah - sannya yabhibhutah purushah tadyah nistaratam iyat - tasya vabhujyamanayam mana vai yavanah sarvato disham dvabhihi pravishya subhrisham prarthayan sakalam purim' - Thus on one side Kala-kanya came...

Alright, seven debits have come, whether seen or not - but what happens? Nothing to them - they just want to remain. See, that is why it says: entering through the gates. And also: 'avapa avapa uru-vidhan tapan kutumbi mamata-kulah' - having many afflictions on account of being a family man, full of possessive attachment - bearing many kinds of suffering in attachment to them...

'Alas, my lake has been drunk dry while I was still inside it?' How does our 'lake' (the body's vitality) drain away while we are still within it? Eyes cannot be seen clearly, ears do not hear, teeth fall out, tongue cannot taste, legs cannot walk, hands cannot hold. And yet one thinks: 'Alas, all this is my lake.' 'How strong I was then, how courageous, how vigorous, how well I was!' - one laments.

[ASR unclear - likely about property disputes and generational conflict] He petitioned and got everything released. Now they are making him do the same work again. The father sells all the property. As soon as the son grows up, he says: 'This was my grandfather's property, my father earned nothing. My father sold it unknowingly - all this is my property and should come to me.' He files a petition against his own father.

Having seized all five senses through the assault of Jara (old age), they have become 'panchal-an aridu-shitan' (the five senses contaminated by enemies). Fallen into 'duranta chintam apannah' - he is seized by extreme distress: 'What is my fate? My gates are gone, my city is gone, my people are gone, all has been seized - what is left for me?' - 'nalabhe tat pratikrtyam' - he found no remedy (pratikrya) for this.

[ASR unclear - likely about abandonment by those one loved and nurtured] Sons without love, daughters-in-law without love, daughters without love - he himself pampered them all. Will they leave? 'Go, don't be attached to me. I'll manage. Why should you stay for my sake, go ahead, Mother.' Either he is very generous, or they are already neglecting him - taking from him internally while not caring for him. He takes but does not give...

What more does he do? Why does he not remain here? The 'purapala' (guardian of the city) - that is, prana (the life-force). Who is the city guardian? Prana is the city's guardian. That prana became greatly distressed, 'na keke savism tatra purukrichoru vepaduru' - it trembled greatly. When jara (old age) comes, what happens? 'Oh, why this suffering? We cannot stay here anymore. We cannot protect this body anymore. It (death) has come now.'

No one (in truth), yet everyone is there. What good is it? Not one of them says 'these are mine.' Now, if one goes back and earns a few more coins: 'yavato vittam upadyan saktah - tavatah nija' - the Chanakyavakya (saying of Chanakya) says: as long as you earn money, that long their affection exists. The moment money is gone, even the wife won't look. So wife, children...

Even when all others have distanced themselves, thinking the wife will at least be near him, he thinks: 'She will go away eventually, poor thing.' He worries: 'If I depart now - lokantaram gatavati mayyinu lokaantarika anaatha kutumbinih - if I go to another world, she becomes an orphan family. How will she live?' And the small children - 'vartishte katham sveshad dana-kama' - innocent little ones who know nothing...

...just as one cannot cross the ocean without a boat, without me, how will she support the children, how will she survive herself? 'Evam kripana-buddhya sochantam ata darshanam' - thus while he laments in this pitiable condition about wife, family, and children, a certain one comes to address him. When death comes legitimately, for one in this state...

Tell him that, father. The bond with life exists only until there is life - all these relationships last only that long. When he is gone, all of these go too. He goes first, then all of these will follow. That is the truth. 'Vichirnah upavriddhah bhujangamah' - 'yada tam eva anupuri vichirnah prakriting-ata - vikrishyamanah prathavam yavanena baliyasa - na avindat tamasa vittah sakhaayam suhridam puraha' - losing all that one had...

'You ate (my) legs - now I am eating your legs. You ate my hand - now I am eating your hand.' Like that, they reclaim their respective limbs, says the scripture. That is exactly what the sage is describing: 'In whatever sacrifices this king slaughtered and offered animals, all those animals are now standing in a queue, holding axes, waiting for him to arrive so they can chop off his limbs.' Thus warns the scripture.

'Atmajam atiteekshanam' - this great, highly valorous man, having defeated many in battle and seized all kingdoms, was living happily with his wife. He had one daughter - 'atmajam atiteekshanam - yaviyasah saptasutam - sapta dravida-bhuhritan' - and then seven younger sons, 'dravida bhuhritan' - of this great lineage...

These became the limbs of this bhakti (devotion). 'Ekaikasyabhavastesha raja arbhudam arbhudam' - to each one of those sons again arose abundant progeny - 'adbhutam adbhutam' - wonderful, wonderful offspring. 'Bhokshate yat vamsadharaihi mahi manvantaram param' - they and their descendants and their descendants' descendants shall rule this earth for an entire manvantara (cosmic age).

He distributed it all, dividing it up: 'Your share, your share, your share.' He kept nothing for himself. He divided the kingdom equally among all. 'Tanaya ety arinanashayisuhu krishnam sajagama kulachalam' - thinking of Paramatma, this great soul departed with his wife to the Kulachala (the sacred mountain). 'Pura hitva grihan sutan bhoganvaidarghi madhirekshana' - having renounced earlier the house, sons, pleasures - and the lotus-eyed Vaidarbhi (wife)...

...seated in tapas (austerities), making his body a vessel for rain (through penances). 'Tapasthitah shitoshna-vata-varshani kshut-pipase priya-priye sukha-duhkhe iti dvandvani ajayat samadarshanah' - enduring cold-heat, wind-rain, hunger-thirst, pleasant-unpleasant, happiness-sorrow - these pairs of opposites - he conquered them, seeing all equally. 'Dvandvatitah vimatslah' he had said earlier - transcending all pairs of opposites. What does tapas require? To conquer the dvandvas (dualities).

...and thus he remained in the Atman. The Atman is in the body. Paramatma is the inner soul of all - knowing this: 'vidvan svapna iva amarsha sakshini virarama' - he regarded the world, the body - 'svapnaiva' - as in a dream. Objects of dream are not permanent - they appear and disappear. Considering all things impermanent: 'what do I have to do with these?' - he disengaged from them all.

'Ajanati priyatamam yat uparatam' - she did not realize that the dearest one had departed. Having come to her steady seat (sushtira-asanam asadya), she continued serving him as before (yathapurvam upacarat). 'Yadha nopa-dabhet anghaushmnam patyu archati' - what did she do every day? She served her husband - washing and wiping his feet. When she went (to do so), that warmth of his feet...

...she thought of entering the fire (funeral pyre) to die. At that moment, 'tatra purvataraha kaschit satha brahmanah' - just as she was about to fall (into the fire), there came that earliest Friend - the great one who had been her companion from the beginning. He is atma-van - one who possesses true knowledge. 'Santvayan varuguna-samnah tam aha' - consoling her with gentle, virtuous words, he spoke to her: 'kattvam - who are you? Who are you really?'

A city built by a woman - you found it, you thought it was good, you settled in it - 'panchaaram, punah nava-dvaram ekapalam trikoshthakam' - that city had five gardens, nine gates, one guardian, and three principal chambers (koshathas). What are the three? Tejas (fire/sight), Ap (water), and Anna (food/earth). And what are the three gates? One is tejas...

...you forgot everything you had. Thus: 'tat sangatim drishyam praptah - tat sangat' - by association with that woman (i.e., the intellect/prakriti), by association with the city (the body) - you have fallen into this state, my friend. This is a 'papiyasi dasha' - a sinful, degraded condition. 'Na tvam vidarbha-duhita - nayam virah suhodgatah' - You are not the daughter of Vidarbha (a mortal woman) - and this hero has not truly departed.

'He is my own amsha (portion) - who is the jiva? The jiva is an amsha of Paramatma. Therefore you are not different from me - I am you, my dear fool,' he says. 'Aham bhavan na cha anyastvam tvam eva aham vichakva - I am you and you are not separate from Me - think carefully. Na no pashyanti kavayah chidram jatu manag api - the wise and learned see not even the slightest difference between us.'

Just as a reflection in a mirror - the person in the mirror and the person looking into the mirror - 'tad eva antaram avayoh' - that is exactly the nature of the difference between us two. The one in the mirror and the one looking in the mirror, the one in the eye and the one whose eye it is - do we consider them different? The difference between those two is the same as the difference between us. 'I am the bimba (original), you are the pratibimba (reflection). I am the purna (whole), you are the amsha (part). Tvam eva aham, tvam eva aham...'

'This is the story - I told it as a story. But I told it secretly. Outwardly a story, inwardly tattva (philosophy/truth). Why did you tell it that way? Because the Lord (Paramatma) is paroksha-priya (one who loves indirect expression). If one were to announce openly: I am serving Bhagavan, I worship God - broadcasting it inwardly and outwardly - then the Lord...

Therefore, since Paramatma is 'paroksha-priya' (lover of the indirect), we say 'rahasyasthitoshika.' For this reason, I narrated this akhyana (narrative) indirectly and in an allegorical manner. Did you not understand? If it was not understood, I will explain what is the inner meaning (antarartham) of this entire narrative - another chapter is being spoken for this purpose. That chapter is the exposition of the meaning (tatparyam) of these two chapters already spoken - the hidden significance of those allegorical chapters.