బ్రహ్మ దర్శనం: ప్రభువు సందర్శనం మరియు వరం
Brahma's Vision: Beholding the Lord and Creation's Gift
తీవ్ర తపస్సు తర్వాత బ్రహ్మ ప్రభువు ప్రత్యక్ష దర్శనం పొందాడు. 'నువ్వు నన్ను సంతోషపెట్టావు - కోరిన వరం అడుగు' అని ప్రభువు అన్నాడు. అయినా ఆ దర్శనం బ్రహ్మ చేసిన తపస్సు ఫలం కాదు, ప్రభువు కృప మాత్రమే అని స్పష్టపరచబడింది. భక్తి మరియు భగవత్ దర్శనం కూడా ఆయనిచ్చే వరమే - మనం సాధించేది కాదు.
Brahma receives the direct vision of the Lord after intense tapas in the Bhagavatam's Third Canto account. The Lord says: "You have pleased Me completely - ask for a boon, whatever you seek I will grant." But He adds that even seeing Him is not Brahma's doing but is the fruit of the Lord's own grace. The session teaches that even the privilege of devotion and God-vision is given by Him, not earned by us.
శరణం ప్రపజ్యే మాతా శితాయువతే భయాభిభూతి సర్వం యదేహ నియమేన మనన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగ్రి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాక్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలహరం దేవం కృష్ణం వుందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శక్తే పౌత్రమ కల్మషం పరాచరాత్మజం వందే సుతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తదవోభినేతు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః
కన్యాభరణి సంజాతం వాథూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులరా తన నాభి కమలంలో నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మ తాను తప్ప మరెవరు ప్రపంచంలో కనబడకపోయేసరికి ఎవరైనా దొరుకుతారా అని కష్టపడి ప్రయత్నించి వెతికి. ఎవ్వరూ దొరకక దిగులు పడుతూ ఉన్నప్పుడు స్వామి తప తప. తపస్ తప తపమును ఆచరించు అని ఒక ఉపదేశం. రెండు అక్షరముల పదాన్ని రెండు సార్లు ఉచ్చరించాడు అని చెప్పుకున్నాం. అంతకు మించి మరేమీ వినబడలేదు కాబట్టి మరెవరూ కనపడలేదు కాబట్టి ఇక వేరే ఏమి చేయక తనకు ఏ ఆదేశం వచ్చిందో దాన్ని ఆచరించారు. అలా ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపము చేసిన తరువాత అతని తపస్సుకు సంతుష్టులైన పరమాత్మ. తన దివ్య లోకమును వైకుంఠమును సాక్షాత్కరింప చేశాడు. అలాంటి దివ్యమైన వైకుంఠాన్ని పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని. రెంటిని చూచినటువంటి చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మను స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత దాన్ని విన్న స్వామి అతని తపస్సుకు అతని స్తోత్రమునకు నుంచి అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. త్వయాహం తోషితః సమ్యత్ వేదగర్భ
శిశుక్షయా చిరంభృతేన తపస దుస్తోషః కూటయోగినాం నీవు నన్ను సంతోషింప చేశావు అదే ఈ భాషలో నీ చేత నేను సంతోషింప చేయబడ్డాను అంటాడు. త్వయాహం తోషితః. ఎలాగు సమ్యక్ అంటున్నాడు. చాలా చక్కగా సంతోషింప చేశావు. నీవు శిశురుక్షయ. అంటే స్రస్టుం ఇచ్చయ సృష్టి చేయాలనేటువంటి కోరికతోటి నీవు చేసినటువంటి తపస్సుతోటి స్థిరంభూతేన తపసా ఒక రోజు ఏదో రోజు రెండు రోజులు ఏడాదో ఆరు నెలలు కాదు ఒక వెయ్యి సంవత్సరాలు పోనీ ఒక నూరు దివ్య సంవత్సరాలు ఇలా ఇంతటి దీర్ఘకాలములో కూడా ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి విచిత్తి లేకుండా చేసిన తపస్సుతో నేను సంతోషించాను. నన్ను సంతోషింప చేయుట అంత సులభం కాదు. దుస్తోషః పూటయోగినా. కూటయోగినాం అంటున్నారు. అంటే కూటయోగి యోగిలా ఆచరించేవారు. దంపం అంటాం నటన న్యాయంగా యోగులు కారు. కానీ యోగి కంటే బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నట్టు, ధ్యానం చేస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టుగా షో అంటాం చూడండి. ఆ నటన చేసే వాళ్ళు మహానుభావులు ఉంటారు. అలాంటి వారికి నేను సులభంగా సంతోషించను. అంటే నేను సంతోషాన్ని చెందాలంటే నిర్దుష్టమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైనటువంటి ప్రక్రియ ఆచరణ కావాలి. అది నువ్వు చేశావు. నేను సంతోషించాను వరం వరయ భద్రంతే వరీశం మాభివాంఛితం మరి నేను సంతోషించిన తరువాత
నన్ను మెప్పించిన వారు పొందని అభిష్టములు ఉండవు. ఏదైనా సరే వరం వరయా. నీకేం కావాలో కోరుకో. నేను నీవు కోరిన దాన్ని యథావత్తుగా ప్రసాదిస్తాను. బ్రహ్మన్ శ్రేయ పరిశ్రామః పుంసః మద్దరిశనావధిహి. ఒక విషయాన్ని. విధానాన్ని చెప్తున్నాడు. ప్రపంచంలో మేలు అనేది కలగకుండా ఎంత కాలం ఉంటుంది? కొంచెం అర్థం కాదంటే అసలు మేలు కలగటం ప్రారంభం ఎప్పుడవుతుంది? శ్రేయస్సు అనేది ఈ ప్రపంచంలో శ్రేయస్సు ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే ఏం చెబుదాం? ఎప్పుడు నా సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు వస్తుంది. ఎందుకంటే శ్రేయస్సు అంటే ఇదో పుత్ర దార గృహ ఆపత్య క్షేత్ర ఇవన్నీ శ్రేయస్సులు కావు. సంతోషము అనిపించేటువంటి పరమ దుఃఖప్రదములు నేను చెప్పుకున్నాం కదా సంసార ఘోరగహనే కెరతో మురారే అని. అరణ్యము, కూపము చాలా విధంగా చెప్పారు. అది మనకు సంతోషమును కలిగించేవని మనం ఒప్పుకునేటువంటి సాంసారిక విషయ భోగ ప్రవాహ ప్రాప్తి దుఃఖమే తప్ప శ్రేయస్సు కాదు. శ్రేయస్సు అనేది ఎప్పుడు లభిస్తుంది? అంటే నా దర్శనం అనేది ఎప్పుడు లభిస్తుంది? నా దర్శనం కంటే ముందు కేవలం పరిశ్రమ తప్ప శ్రేయస్సు ఉండదు. పని చేస్తాం, అలసిపోతాం. ఫలితం ఉంది. పరమాత్మ దర్శనం అయిందనుకోండి, పని అర్హత లేకున్నా ఫలితం జరుగుతుంది. బ్రహ్మన్ శ్రేయః పరిశ్రామః పుంసః మద్దర్శనావధిహి. నా దర్శనం అనేది అవధి. దానితో అన్ని రకముల నిశ్రేయసం అంటే మోక్షము పరమ పురుషార్ధము అప్పుడు లభిస్తుంది. మనీహితానుభావోయం మమ లోకావలోకనం బహుశా నేను వైకుంఠాన్ని చూశాను నేను స్వామిములను చూశాను అనుకుంటున్నావో ఏమో.
అయినా నా లోక నన్ను చూడటము నీ ఇష్టం కాదు మమ మనీషితానుభావః నా నా కోరిక, నా అనుగ్రహం. ఇది నా అనుగ్రహం ప్రభావం తప్ప నీది కాదు. అంటే అదేమిటయ్యా ఇంత కదబడి తపస్సు చేస్తే అలా అంటావేంటి పిచ్చివాడా నిన్ను తపస్సు చేయమని చెప్పింది ఎవరు కదా మరి తపస్సు చేయమని నేను చెప్తే నువ్వు తపస్సు చేసి నా గొప్ప అని ఒప్పుకుంటానా అంటే నీకు నన్ను చూపెట్టదలుచుకునే తపస్సు ఎవరికి చెప్పాను? చూడండి అందరికీ చెప్పాను. నేను చెప్పానండి నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. కాబట్టి ఇదంతా నా అనుగ్రహం ప్రభావం తప్ప నీది ఒక ప్రభావం కాదు. అంటే ఇతర దేవతల కంటే శ్రీమన్నారాయణుడు పరమాత్మ చేసే పని ఇదే. మొదట అహంకారాన్ని పోగొడతాడు. తనను ఆశ్రయించిన వారిని తనను ధ్యానించిన వారికి తన భక్తులకు స్వామి చేసే పని నేను కష్టపడ్డాను, నేను తపస్సు చేశాను, నేను ధ్యానం చేశాను. నీవు ఏమేమి చేయాలనుకున్నావని అనుకుంటున్నావో అదంతా నా సంకల్పం తప్ప నీ ప్రయత్నం కాదు. దీనితో మనకు 75 వంతుల బరువు పోయింది. ఎందుకంటే మనమే చేస్తే ఫలితం కూడా మనం అనుభవించాలి. ఆయన చేస్తే అదంతా ఆయనకు వస్తుంది, మనకు బాగా జరుగుతుంది. ఎందుకంటే మనమే చేస్తే. అసలు కంటే ఒప్పు కంటే ఎక్కువ తప్పు లేదు అసలు. చెప్పాం కదా ఏ చిన్న పని మనకు ఎలా సక్రమం ఉంది. ఆచమనం దగ్గర నుంచి మోరి పెడితే అనుష్టానం వరకు ఏ చిన్న పనిని మనము నిర్దుష్టంగా చేయలేం. మరి మనము చేసిన పని ఫలితం మనకు రావాలంటే ఏం రావాలి? నరకం రావాలి.
పాపం రావాలి. క్రిమి కీటకాలు జన్మలు రావాలి. అయినా మనం మనుషులుగా పుట్టామంటే మన గొప్ప ఆయనే. పరమాత్మ మనతో ఇలాంటి పని చేయించి దానికి తగిన ఫలితం ఇదని నీవు చేస్తే వచ్చింది కాదురా నేను అనుకుంటే ఇచ్చింది. ఇది నేను ఇచ్చినది కానీ నీవు చేసినది కాదు యధా మాత శిశువునాంవై స్తన్యద అంటాడు మన పద్మపురాణంలో. పిల్లకు లేదా పిల్లవాడికి శిశువుకు తల్లి తన చనుబాదు ఇస్తుంది. పిల్లవాడు ఏడిస్తేనేనా? ఎందుకు ఇచ్చిన చనుబాదు? పిల్లలు ఏడుస్తున్నారు కానీ పాలిస్తుంది అంటే చాలామంది పిల్లలే ఏడుస్తారు ప్రపంచంలో. అందరికీ పోయి పాలివ్వలే. తన పిల్లవాడైతే అంటే వాడి మీద తనకు ప్రేమ ఉంటే. మమకారం ఉంటే నా పిల్లవాడు అనుకుంటే పాలిస్తుంది తప్ప ఎవడు ఏడికి నా తల్లి పాలిస్తుందే? పరమాత్మ కూడా మనను తనవాడు అనుకుంటే. ఏమైనా ఇస్తాడు. లేదు నీ కర్మ భూమి అంటాడు. అంటే మొదలు ఈ తత్వాన్ని మన మనస్సులో పరమాత్మ నిలుపుతాడు. అందుకే మనీషి తాను పావోయం. మల్లోక మల్లోక అవలోకనం. నీవు నా లోకాన్ని చూచుట నా సంకల్పం యొక్క ప్రభావమే. నీది కాదు రుపసృత్య రహతి చకర్థ పరమం తపః నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. ఎప్పుడు ఉపశృత్య రహసి. మరెవ్వరూ చూడకుండా, మరెవ్వరికీ తెలియకుండా నేను ఎవరికీ కనపడకుండా నీ దగ్గరికి వచ్చి తపస్సు చేయవయ్యా. అని చెప్పితే చేశావు. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప అని. నీకేం చేయాలో తెలియదు, దిక్కులు చూస్తున్నావ్. కనపడలేదు. గతి ఏమిటి అంటున్నావ్. అయ్యో పిల్లవాడు మరి ఏడుస్తున్నాడని.
వచ్చి తపస్సు చేయమని చెప్పాను. మాట విని నా సంకల్పానుగుణముగా ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీవు నా లోకాన్ని చూచుట నా అనుగ్రహ ప్రభావమే. మల్ లోకావలోకనం ప్రత్యాధిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపోమే హృదయం సాక్షాత్ ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు త్వయి కర్మ విమోహితే ఏమి చేయాలో తెలియక నీవు. ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రత్యాధిష్టం. నేను వచ్చి నాయనా తపస్సు చేయరా బాబు అని నేను చెప్పాను. ఎందుకంటే నీకే కాదు. నేను చేస్తున్న ప్రతి పని ఇంత ప్రభావం నాకు కలగడానికి కూడా కారణం ఏమిటి అంటే తపస్సే. తపోమే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసోనకా. తపస్సు అంటే ఏమనుకుంటున్నావు? నా హృదయం. తపస్సుకు నేనే ఆత్మను. తపస్సు అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం? అడవిలోకి పోయి కళ్ళో ముక్కో చెవులో మూసేసుకొని కూర్చొని కదా? తపః అంటే శోషణం. వేడి కలిగించుట. అంటే. ఈ శరీరం ఈ ప్రపంచంలో శరీరం ఏం కోరుతుంది? సౌకర్యాన్ని కోరుతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి ఐదు విషయములు తనకు అనుగుణమైనవి, అనుకూలమైనవి. లభించటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అవకాశం శరీరానికి ఇవ్వకుండా వీలున్నంత ఎక్కువ అసౌకర్యాన్ని కలిగిస్తుంటది. అది అలవాటు చేస్తూ పోతే ఇందులో ఉన్నటువంటి జీవాత్మ ప్రాణంతో ఉండటానికి మాత్రమే కావలసిన ఆహార విహారాలు చేస్తాడు. పరమాత్మ ఆత్మను ఆరాధించడానికి సేవించడానికి తగిన సామర్థ్యమును కలిగించే సౌకర్యమును మాత్రమే తీసుకుంటాడు. అంటే శరీరాన్ని ఇంచుమించు పట్టించుకోడు.
ఎందుకు దాని గురించి అట్టే పట్టించుకున్నాం అనుకోండి ఆత్మ గురించి మర్చిపోతాం. అసలు పట్టించుకోలేదు అనుకోండి శరీరం ఉండదు. శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం. మనము ఏ ధర్మమును ఆచరించాలన్నా ఇది బాగుండాలి. ఏదైనా అనారోగ్యం అని మరేదైనా బాధ వచ్చిందనుకోండి ధర్మాచరణ చేయలేము. కాబట్టి ధర్మమును ఆచరించడానికి కావలసిన సామర్థ్యము కలగటానికి ఎంత ఆహారాదులు అవసరమో అంత మాత్రం తీసుకుంటారు. తీసుకోవటం రుచిగా ఉన్నదా అని కాదు. నేను చేయదలుచుకున్న ధర్మాన్ని చేయటానికి తగిన శక్తినిచ్చేదేనా? విద్యార్థి విద్యాం ఆదదీతా నస్యన్నం నవా బహ్వన్నం అంటాడు. చదువుకునేవాడు చదువు సాగటానికి వీరుగా అన్నం తినాలి తప్ప బాగా తిన్నాడు అనుకోండి. వెంటనే ఏం చేస్తారో తెలుసు కదా అందులో రాత్రౌ దజ్జి అన్నం రాత్రి పూట పెరుగన్నం తినొద్దు అన్నాడు. ఆయు క్షీణం తినే తినే. అన్నం పెరుగని అటు కూడా తింటే ఇప్పటికి పెద్ద అయిన మనం కూడా ఎవరికైనా అంతే. పెరుగని అటు కూడా తింటే ఆయు క్షీణం అని చేస్తాది. రాత్రి పూట పాలతో కలుపుకున్న అన్నం తినాలి. అంత ఓపిక లేదు అని అంటే పడుకునే ముందు ఓ కప్పో కప్పో పాలు తాగితే మనం అనుకున్న సమయం కంటే వాళ్ళ గంట ముందు లేస్తాం. వెరుగన్నం తిన్నామనుకోండి, అనుకున్న తర్వాత మూడు గంటలు అవతల లేస్తాం. ఐదింటికి లేవాలి అనుకుంటే ఎనిమిదింటికి లేస్తాం. ఇంకేం లాభం అది? కాబట్టి ఇది కావాలి. శరీరము ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, సమర్థంగా ఉండాలి. ఈ మూడు తన ధర్మాచరణకు అనుకూలతను కలిగించాలి.
తప్ప ధర్మాచరణను అడ్డగించేది కాకూడదు. అంటే ఇంచుమించు శరీరమునకు ప్రాముఖ్యమునివ్వకుండా శరీరమును పట్టించుకోకుండా వీలున్నంత ఎక్కువ శోషింపచేయుట. తపస్సు శరీర శోషణం తపః అంటుంది లక్షణం, శరీరాన్ని శుష్కింప చేయుట తపస్సు అంటే ఆ తపస్సు నాకు చాలా ఇష్టము అంతే కాదు అది నాకు హృదయము. నేను కూడా తపస్సుతోటే జగత్తును సృష్టిస్తున్నాను, తపస్సుతోటే రక్షిస్తున్నాను, తపస్సుతోటే సంహరిస్తున్నాను. చెప్తున్నాడు. సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః విభర్మి తపసా విశ్వం వీర్యంమే దుశ్చరం తపః నా అసలైన బలం ఏమిటి తపస్సు పరమాత్మ అచింత్యమైనటువంటి అప్రమేయమైనటువంటి బలము కలవాడు. ప్రభావము కలవాడు మీరందరూ అనుకుంటున్నారు కదా. ఏమిటి కారణం దానికి? తపస్సు. నా ప్రభావానికి, నా మహిమకు మూలం తపస్సు కాబట్టి నిన్ను కూడా నేను ఆ తపస్సు చేయమని ఉపదేశించాను. దాన్ని నీవు చేశావు. నేను సంతోషించి నా లోకాన్ని నీకు దర్శింపచేశాను. అంటే బ్రహ్మ అంటున్నాడు భగవన్ సర్వభూతానాం అధ్యక్షః అవస్థితో గుహాం. స్వామి, తాము సకల భూత అంతర్యామి. కదా? అంటే అన్ని ప్రాణులకు మీరే అధ్యక్షులు. అంటే అందరినీ కనిపెట్టేవారు. ఇప్పుడు నేను అజస్ట్ ఉంటే తెలుసు కదా అందుకోసమని అందరికంటే పైన కన్నులు ఉన్నవారు మీరే. అందరినీ కనిపెట్టేవారు. చాలా మంది తలుపు వేసుకొని మరేదో వేసుకొని ఎవ్వరు చూడటం లేదని ఏమేమో చేస్తూ ఉంటారు. మరి ఎవ్వరు చూడకుండా చేస్తారండి? నువ్వు ఊరుకుంటావా? నువ్వు అందరి పనులు చూస్తున్నావ్. అందరి హృదయంలోనూ నీవు.
అంతర్యామిగా ఉన్నావు. వేదహి అప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్చితం. చేయటమే కాదు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో. నీవు అదే తెలుసుకుంటావ్. అబ్బే అలాంటిది నాకేం లేదండి అని మనం వేరే వాళ్ళ దగ్గర చెప్తే నమ్ముతారేమో కానీ. స్వామి దగ్గర చెప్తే ఏ మాత్రం కుదరదు ఎందుకంటే వాడు అక్కడే ఉన్నాడు. ఎక్కడి నుంచి మనం అనుకుంటామో అక్కడ ఉన్నాడు. అంటే హృదయంలో నుంచి మన ప్రతి సంకల్పం కలిగేది ఎక్కడ? హృదయంలో. స్వామి అక్కడే ఉంటాడు. మనస్సు సంకల్పిస్తుంది కాబట్టి అది హృదయాధిష్టానం కాబట్టి అందులోని దాహరాకాశంలో ఉన్నటువంటి జీవునిలో అంతర్యామిగా ఉన్నటువంటి స్వామివి నీవు. అందులో నీవు తెలుసుకోవాలనుకుంటే నీకు అడ్డుగా నిలిచేవి ఏవీ లేవు. నీ జ్ఞానమునకు, నీ వీర్యమునకు, నీ తేజస్సుకు. అడ్డుగా ఏవి ఉండవు. ఎలాంటి అడ్డు లేనటువంటి గొప్ప జ్ఞానముతో ప్రతి ప్రాణి చేయదలుచుకున్న దాన్ని నీవు తెలుసుకుంటున్నావు. ప్రజ్ఞానేన చికీర్చితం తథాపి నాధమానస్య నాధ నాధయ నాధితం. ఉన్నాడు అయినా సరే నేను ఏమి చేయాలనుకున్నానో నీకు చెప్పవలసిన పనిలేదు కదా నీకు ఎలాగో తెలుసు నీవు అక్కడే ఉన్నావు కానీ ఇక్కడ ఉన్న నీవు తపస్సు చేయరా బాబు అని చెప్పావంటే ఏమర్థం? నీవు అనుకున్నది. తపస్సు తోటే సాధ్యము. అంటే నా అనుగ్రహం అనేది తపస్సుతో లభిస్తుందని సూచించినట్టే కదా. సాగి తీశాను. ఇప్పుడు మేము ఏం చేయాలంటే నాథా నాధితం నాధయా నాధృ ధాతువు ఒకటి ఉన్నది. సంస్కృతంలో నాధ్రు యాచినాయం అంటే నాధితం అంటే యాచితం నాధయ అలాగే నాధ్రు పూర అని ఒక తాతు ఉంది పూరయ.
కోరికను నింపుము అన్నమాట. నాచితం నాథయ నా యాచనను పరిపూర్తి చేయవయ్యా. ఎందుకంటే నువ్వు మాకు నాథుడవు కాబట్టి. నాథుడు అంటే ఏమిటి న్యాయంగా? పరిపూర్ణముగా ఇచ్చేవాడు. యా. పూర్ణప్రదః సనాథః కదండీ? ఎవరు మనకు న్యాయంగా ఎవరు పరిపూర్ణంగా ఇస్తారో ప్రపంచంలో? మనం అనుకున్న నాధులు ఉన్నారే ఈ లోకంలో. వాళ్ళకి కావాల్సింది మనం ఇయ్యాలి. మనకు వాళ్ళేమి ఇస్తారా? కదండీ. అందుకోసమని మరి ఎవరయ్యా పూర్ణంగా ఇచ్చేది అంటే పరమాత్మ ఒక్కడే. ఎందువల్ల? తన్ని పొందిన తరువాతనే ఏ కోరికలు మళ్ళీ కొత్తవి కలగవు. సకల కామనా ప్రశాంతి పరమాత్మ దగ్గరే ఉంది. మోక్షమును పొందిన వాడు ఇంకేం అడుగుతాడండి? సంసారంలో ఉంటే భార్య కావాలి, పిల్లలు కావాలి, వానకేమో కావాలి, ఇంకేమో కావాలి. ఇల్లు కావాలి, వాకిళ్ళు కావాలి, సంపదలు కావాలి. అనంతమైనటువంటి కామన. అక్కడికి పోయినాక ఏం కావాలి? పరమాత్మ నీవే కావాలి. ఇంకేం లేదు. కాబట్టి పరిపూర్ణ ప్రజుడిని నాథుడు అంటారు. ఎలాగో నాకు నీవు అన్నీ ఇచ్చేవాడవయ్యా. నేను ఏమి చేయాలనుకుంటున్నా కూడా నీకు తెలుసు. నీ మరి వచ్చావు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నా కోరికను పూర్తి చెయ్యి. నాథ నాథయ నాధితం. పరావరే యథారూపే ధ్యానీయాంతే త్వరూపిణః. ఏం కావాలి అంటే ఇప్పుడు. పరమాత్మ ఎలాంటివాడు? పర అవరుడు అంటే అందరికంటే పెద్దవాడు. అందరికంటే చిన్నవాడు. అణురణీయన్ మహా. హతో మహీయ ప్రపంచంలో ఉన్న అతి చిన్న వస్తువు కంటే పరమాత్మ చిన్నవాడు. అలాగే అతి పెద్ద వస్తువు కంటే పెద్దవాడు. పర అవరే. అందరికంటే పెద్దవాడు అందరికంటే చిన్నవాడు.
అయినటువంటి ఈ స్వామిలో యధారూపే ధ్యానీయాం తేతు అరూపిణః అసలు వాస్తవంగా నీకే రూపము లేదు. పరమాత్మ ఏమర్థం? ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజస్తము గుణములతో కలిగే రూపం లేదు. ఆచరించిన కర్మల ఫలితముగా అనుభవించవలసిన పాంచభౌతిక రూపము లేదు. అస రూపం లేదనుకోండి మనం ఏమని కొలుద్దామండి? ధ్యానించడానికి ఆకారం కావాలి కదా? పరమాత్మ అప్రాకృత దివ్య మంగళ విగ్రహుడు అనేది సిద్ధాంతం. పరమాత్మ ఎటువంటివాడు? అప్రాకృతం. ప్రకృతి సంబంధం వల్ల వచ్చే రూపం లేదు. కర్మ ఫలంగా వచ్చే స్వరూపం లేదు. అందుకే అరూపిణః కర్మ సంప్రాప్త రూప అభావవతః అని అర్థం. కర్మల వలన కలిగేటువంటి ఆకారము లేని నీ యొక్క ఉత్తమ రూపము, పెద్ద రూపము, చిన్న రూపము రెండూ నాకు తెలియాలి. ఉత్తమోత్తమత్వము తెలియాలి. అతి అనుత్వము తెలియాలి. నీవు ఎంత చిన్నగా ఉంటావో అర్థం కావాలి. ఎంత పెద్దగా ఉంటావో కూడా తెలియాలి. అంటే మీ సౌలభ్యము తెలియాలి, నీ స్వామిత్వము తెలియాలి. పరమాత్మ అందరికీ ప్రభువు. కదండీ. మరి సకల జగత్తును రక్షించే పరమాత్మ మనందరి హృదయాల్లోనూ ఉన్నాడంటే అది పరత్వము ఇది సౌలభ్యం. మనము వెళితే కానీ కొందరు పెద్దలు వెళ్ళినా కనపడరు, దొరకరు, కనపడినా మాట్లాడరు. కానీ ఈ స్వామి మన దగ్గరికి వచ్చి తానే ముందు మాట్లాడించి మనం ఏం చేయాలో చెప్పి మనతో అలాంటి పని చేయించి మనకు కావలసిన దాన్ని ప్రసాదిస్తున్నాడు పరమాత్ముడు.
అందుకే పరావరేతే రూపే నీ అత్యున్నతత్వము అతి సూక్ష్మత్వము ఫలత్వము సౌలభ్యం ఈ రెండు మాకు తెలియాలి అరూపిణః యథా ఆత్మమాయా యోగేన నానా శక్తి ఉపబ్రంభితం విలుంపన్ విసృజన్ గ్రహ్నన్ విభ్రగాత్మానమాత్మనా మహానుభావుడు పరమాత్మ ఆత్మమాయా యోగేన నానా శక్తి ఉపబ్రంభితం సత్వశక్తి రజశక్తి తమశ్శక్తి పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, సృజించిన దాన్ని కాపాడుతున్నాడు. కాపాడిన దాన్ని సంహరిస్తున్నాం. ఈ కార్యములు ఎక్కడివి? త్రిగుణాత్మకం. రజోగుణంతో సృష్టి, సత్వగుణంతో రక్షణ, తమోగుణంతో సంహారం. అంటే నీవు ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఏ గుణముదో ఆ గుణాన్ని తీసుకొని ఆ రూపాన్ని ధరించి ఆ పని చేస్తావు. ఇది నానా శక్తి ఉపబ్రహ్మితం అనేకమైనటువంటి శక్తుల చేత వ్యాపించబడి అది కూడా ఎలా ఆత్మమాయా యోగేను నీ మాయే అంటే ప్రకృతి. మాయ అంటే ఏంటి? మాయ అంటే ప్రకృతిం విద్ధి. మాయనంతు మహేశ్వరం అని శాస్త్రం. మాయ అంటే ప్రకృతి. ప్రకృతిలో నీవు ప్రవేశించి దానిలోని గుణాలను స్వీకరించి ఆ గుణముతో ఆయా పనులు నీవు విలుంపన్ విసృజన్ గృహ్ణన్. ఏంటి అర్థం? సంహరిస్తూ, సృష్టిస్తూ, రక్షిస్తూ. విలుంపన్ అంటే లోపింపచేస్తూ, విసృజన్ సృష్టి చేస్తూ, మళ్ళీ గృణ్ణన్ దాన్ని స్వీకరించి కాపాడుతూ. లేదు విలుంపన్ అంటే సృష్టి తరువాత ముగించుట. విగ్రుణ్ణన్ అంటే
పరిపాలన తర్వాత స్వీకరించుట. ఉన్నదాన్ని పోగొట్టుట, పోయిన దాన్ని రప్పించుట, వచ్చిన దాన్ని స్వీకరించుట. ఉన్నదాన్ని లోపింపజేయుట. లోపించిన దాన్ని సృష్టించుట. సృష్టించిన దాన్ని స్వీకరించుట. విలుంపన్ విసృజన్ కృణ్ణన్. సృష్టి, స్థితి, సంహారములు చేస్తూ విభ్రదాత్మానమాత్మనా నీతోటే నీవే నిన్ను భరిస్తావు. అంటే ప్రకృతిని నీలో నిలుపుకుంటావు. అన్ని లోకాలను నీ ఉదరంలో దాచుకుంటావు. ఇలా చేస్తూ నీవు ఆత్మానమాత్మన క్రీడస్సీ అమోఘ సంకల్ప పూర్ణనాపి యజోర్నితి నీ సంకల్పం అమోఘం. అంటే వ్యర్థం కాదు. అనుకున్నావంటే బహుశ్యాం ప్రజాయేయ అనగానే సృష్టి మొదలవుతుంది. కదా రక్షిష్యమానః రక్షిస్తావు సంహరిస్తావు. ఎలాగో పూర్ణనాధి చెప్పుకున్నాం కదా మొన్న తాలిపురుగు ఎలా తన నోటి నుంచి దారాన్ని సృష్టించి తన చుట్టూ దాన్ని బంధంగా ఏర్పరచుకొని తాను వెళ్లదలుచుకున్నప్పుడు మళ్ళీ ఆ దారాన్ని ఎలా తానే గ్రశించి మింగి. మళ్ళీ బయటికి వస్తుందో దాని పేరే ఊర్ణః. ఊర్ణః అంటే తక్కుతుంది, తింటుంది. రెండర్ధాలు ఉన్నాయి. భక్షణే వామనే అన్నమాట. అంటే లోపలికి బయటికి చేసేది అన్నమాట ఊర్ణం అంటే. తనలో నుంచి బయటికి తెప్పిస్తుంది. బయట ఉన్న దాన్ని మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. అవి కూడా ఊర్ణనాతిహి. తాను దానిలో మధ్యలో తాను ఉంటుంది. చూసేవారికి దాని మధ్య లేని ఇది ఉందేమో అనుకుంటా కానీ ఆ చుట్టూ ఉన్నది తన నుండి వచ్చినదే. పరమాత్మ కూడా ఈ ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడంటే పరమాత్మకు ప్రపంచము ఆధారము అనుకుంటాం.
సరే అండి మరి. తాను సృష్టించిన ప్రపంచంలో తానే ఉంటాడు. తాను వద్దనుకున్నాడు మింగేస్తాడు. మింగేయనంతవరకు ప్రపంచంలో స్వామి ఉన్నాడంటే పరమాత్మను కూడా ప్రపంచమే భయిస్తున్నదో ఏమో. నారాయణః కదా నారాయణం అయనం. కదా నార పదార్థములకి ఈయనే ఆధారము అనే స్థితి మనకు అనుమానం కలుగుతుంది ఆ స్వభావాన్ని చెప్తూ తథా తద్విషయాంధేహి మనీషాం మై మాధవా పరమాత్మ ఇప్పుడు నీవు ఈ చరాచర జగత్తును ఎలా సృష్టిస్తున్నావో, ఎలా రక్షిస్తున్నావో, ఎలా సంహరిస్తున్నావో, దానిలో నీవు ఎలా ఉంటున్నావో, నీలో ఎలా దాన్ని ఉంచుకుంటున్నావో. నీ యోగమాయకు సంబంధించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును నాకు ప్రసాదించు. మరి ఏం కావాలి? తాను ప్రపంచాన్ని సృష్టించాలి. ఎలా అని చెప్తే కదా. కాబట్టి ముందు చెప్తాను అందులో కూడా ప్రపంచాన్ని సృష్టించమని పని మనకు చెప్పినప్పుడు. మన యజమాని చెప్పిన పని మనం చేస్తూ నేను ఎంతో కొంత సామర్థ్యము లేని వాడినైతే ఈ పని నాకెందుకు చెప్తాడు ఇందరు ఉండగా కదా. ఇందరుండగా నన్నే పిలిచి నాకే పని చెప్పాడంటే నేను తక్కిన వాళ్ళందరికంటే గొప్పవాడినే అనే భావం కూడా నాకు రాకుండా నువ్వే చూడు అంటాడు ముందర అడుగుతాడు నా అనుభవం. ప్రధానమైన కోరిక పని చేయిస్తావు. స్వరూప జ్ఞానాన్ని కరిగిస్తావు. పని చేసిన తర్వాత అబ్బా ఇప్పుడు నేను గడ చేసింది ఇంకొకరిన చేశారా? కొంచెం ఆ మదం వచ్చిందనుకోండి ఇంత చేసి వ్యర్థమవుతుంది. దాన్ని రాకుండా చేయవయ్యా అని అడుగుతాడు. ఇందులో భగవన్ శిక్షితమహం కరవాణి అతంద్రితః మీరు నాకు ఏ విషయాన్ని చెప్పారో నేను దాన్ని
ఏ మాత్రం సోమరితనం లేకుండా వెనుకాడగుండా అన్ని పనులు చేస్తాను. మీరు నేర్పింది అది. నేనుగా ఏమీ చేయలేను శిక్షితమహంకరవాణి నేహమానః ప్రజా సర్గం బజ్జేయం యదనుగ్రహాత్. సమస్య ఏమిటంటే మీరు చెప్తే, మీరు నేర్పితే, మీరు బోధించిన విధంగా సకల చరాచర జగత్ సృష్టిని చేస్తాను కానీ ఒక చిన్న కోరిక అండి. నేను చేసిన సృష్టిలో నేనే బంధించబడకుండా మాత్రం ఉంచు. మీరు ప్రగటి మహామాయకరి, మహామోహకరి. అబ్బా ప్రపంచం ఇంత బాగుందే అనుకుందాం అనుకోండి, ఇది మనం బయట పడితే ఒట్టు. అందుకే అంటున్నాడు నేహమానః ప్రజా సర్గం బధ్యేయం ఇక న బధ్యేయం ప్రజా సర్గం ఇహమానః ప్రపంచ సృష్టిని కోరుతూ యదనుగ్రహాతు న బధ్యేయం నీ అనుగ్రహంతో నేను బంధించబడకుండా ఉండాలి. యావత్ సఖా సచ్యురివేశతే కృతః ప్రజాభిసర్గే విభజామి భోజనం. భోజనం కాదు భోజనం అంటున్నారు. ఓ అంటే స్వామి పరమాత్మ అందులో యావత్ సక సచ్చురివేచతే కృతః నీవు నాకు సాక్షాత్కరించి నన్ను కూడా నీ అంతటి వాడిగా నీవే భావించి ఓ మిత్రుడిని మిత్రుడు ఎలా చేతిలో చెయ్యేసి కలుపుతాడో అని చెప్పుకున్నాం కదా స్వామి వచ్చి హస్తప్రద చేశాడు చెయ్యి చేతిలో తీసుకున్నాడు. కాబట్టి చేతిలో చెయ్యి వేసి నన్ను ఒక మిత్రునిగా నీవు సంభావించావు ప్రజావిసర్గే విభజామి. కాబట్టి ఇప్పుడు నీవు చెప్పినట్టుగా నీ సంకల్పమునకు అనుగుణముగా సృష్టిలో భేదమును. ఏర్పాటు చేస్తారు అంటే వారి వారు ఆచరించేటువంటి పాప పుణ్య కర్మాలకు అనుగుణమైనటువంటి సృష్టి కొందరు దేవతలు. కొందరు మానవులు, కొందరు దానవులు, కొందరు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. అందరి జీవులే కదా? కొందరు రాళ్ళు, కొందరు బండలు. అందరి జీవులే. తాయి జీవుడే, బండ జీవుడే, గుట్ట జీవుడే, ఏదో టేబులు, కుర్చీ అందరూ. మరి ఎందుకు మరి?
మాట్లాడగల వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, ప్రాణం లేని వాళ్ళు, స్పందనం లేని వాళ్ళు, చైతన్యం లేని వాళ్ళు. ఎందుకు ఇన్ని భేదాలు? అంటే ఆయన ఏం లేదు మనమే. మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి జన్మ వస్తాయి అన్నారు. కాబట్టి ఎంతమందిని బాధించామో కాబట్టి హృదయం లేని ఓ బాండ అయితాం. ఎంతో మందిని ఆనందించాము, ఆర్ద్రంగా ఉన్నటువంటి పాలుగా పుడతాం, నెయ్యిగా పుడతాం. అంటే ఒక జీవిలోని రసము జీవుడే, ఆ జీవి జీవుడే, పశువుంది జీవుడే, అందులో వచ్చే పాలు జీవుడే, ఏం చెప్పలేం. ఈ భేదం దేని వల్ల? మనము ఆచరించిన పాప పుణ్య కర్మలకు అనుగుణంగా వచ్చినటువంటివి. ఈ విభాగాన్ని నేను చేస్తాను. మీ సంకల్ప అనుగుణంగా. నా సామర్థ్యం కాదు. అవిక్లవస్తే పరిక్రమణి స్థితః నీవు సూచించిన నీవు ఆజ్ఞాపించిన పనిలో నేను అవిక్లవః ఏ మాత్రము దైన్యమును మోహమును పొందను. చెప్పినట్టు ఖచ్చితంగా సామర్థ్యంతో నిర్వహిస్తాను అని నేనే నిర్వహించాను అని మాత్రం అనుభవించదు. చేసి చేశాను కానీ అంటున్నాడు మామే సమున్నద్ధ మదః అజమానినః నేనే బ్రహ్మను ఈ జగత్తును నేనే సృష్టించానన్న మదాన్ని మాత్రం కరిగించకు నాయనా చెప్పినట్టు ఏంటా? వినియోగ అభినయం. ఆ చేసే పని కూడా సామర్థ్యంతో చేస్తాను. నీకు ఎలాంటి మాట రానివ్వను. తప్పు జరుపుతాను. నువ్వే చేయిస్తావు నా దేవుణ్ణి. నీదే సంకల్పం నీదే ప్రవేశం నీదే కర్త కారైతాచ సహా కదా నీవే చేయిస్తావు కానీ చేయించే నిన్ను మరిచిపోయి ఇదంతా నేనే చేశాను అన్న మదం మాత్రం నాకు రాకుండా అనుగ్రహించు మహానుభావా. ఇది ప్రధానం. బ్రహ్మంతటి వానికైనా, రుద్రుడంతటి వాడికైనా, ఇంద్రుడంతటి వాడికైనా సకల జర జగత్తులో ప్రతివాడికి పని చేయటం ప్రారంభించక ముందే వచ్చేది ఏమిటి?
మదం, అహంకారం. అవునండి, ఇవన్నీ నాకు చెప్పాడు ఇందారు ఉండగా, ఏమర్థం? నేను వాళ్ళందరికంటే సమర్ధుడిని. కాబట్టి ఇది చెప్పాడు, పక్క వాడికి చెప్పాడా? ఇక మనం పని ఏం చేస్తాం? పని చేయకంటే ముందే మనలో మదం పెరుగుతుంది. మాత్సర్యం పెరుగుతుంది. అహంకారం పెరుగుతుంది. ద్వేషం పొరపాటున మనం చేసే పనినే పిలిచి ఇంకోటి పిలిచి ఆయన వర్క్ ఎక్కువ ఉందయ్యా సరే నువ్వు చెయ్యి అని మన యజమాని పక్కవాడిని చెప్పాడు అనుకోండి మనం ఏమనుకుంటాం? వాడు నా అంత వాడా? నా అంత పని చేస్తాడా వాడు? అనవసరంగా ఆయన పిలిచి ఆయనకి చెప్పాడు నేను ఏం చేయడం లేదా? మళ్ళీ ఆయన ఎందుకని ఈ మధ్యన వచ్చిన మాశ్చర్యం. వాడు నాకంటే బాగా చేస్తాడా? వాడు ఇంకా మొదలు పెట్టలేదు. వాడు చేస్తే అప్పుడు ఏం చేస్తాడు? ఎదుటి వాడు చేయకముందే వాడు నాకంటే బాగా చేస్తాడు. నీవు చేయకముందే నీ అందరికంటే బాగా చేస్తాను. ఇంక పనేం చేస్తావు? ద్వేషము, అసూయ, రాగము, మదము, మాత్సర్యము ఇవన్నీ మనను ప్రాకృతిక గుణములు. హట్టి పీడిస్తాయి. స్వామి నాకు మాత్రం అలాంటి అహంకారాన్ని రానియ్యకు అంటే జ్ఞానం పరమ గుహ్యం మే యత్ విజ్ఞాన సమన్వితం మొదలైంది భాగవతం మొదలైంది. అయ్యా శ్రీమద్ భాగవతం. ఇప్పుడు ప్రారంభిస్తున్నాం న్యాయంగా. అంటే దీన్ని చతుశ్లోకీ భాగవతం అంటారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు చెప్పినది. బ్రహ్మ నారదుడికి చెప్పినది. నారదుడు వ్యాసుడికి చెప్పినది. వ్యాసుడు శికయోగింద్రుడికి చెప్పినది. అంటే ఎంత దూరం వెళ్ళాలి మనకంటే భాగవతం కానీ రామాయణం కానీ కావ్యం రామాయణం కృత్సనం శతకోటి ప్రవిస్తరం.
ఏకైక మత్సరం పుంసాం మహా పాతక నాయకం. మనకు ఈ నెల లభిస్తున్న గ్రంథం శ్రీమద్ రామాయణం. ఎన్ని శ్లోకాలు? 24000 శ్లోకాలు మాత్రం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. దానికే అమ్మ బాబోయ్ నాకు సైన్ టికెట్ అనలేదు. ఎప్పుడు దీన్ని పూర్తి చేస్తాం అనుకుంటున్నాం. అసలు ఒరిజినల్ రామాయణము నూరు కోట్ల శ్లోకాలు మాత్రమే. శతకోటి ప్రవిత్రం. ఆ మాట వింటే మన పరిస్థితి ఏమిటి అన్నమాట. 24000 కే ఇన్ని సొప్పడుతుంటే ఇక 100 కోట్ల ద్రోకాల గతి ఏమిటి? అలాగే భాగవతము అలాంటిదే. కాబట్టి. మనము కలియుగంలో చాలా మేధావంతులం, చాలా ఆయుష్యం గల వాళ్ళం కదా, దీర్ఘాయుష్యవంతులం కదా కలియుగంలో ఉన్న వాళ్ళం. మందాయుషః మందప్రాణాః మందధీయః సుమందాః మందమతయః అంటాం. మన బుద్ధి అలాంటిదే. ఆయుష్యము అలాంటిదే, భాగ్యము అలాంటిదే, శక్తి అలాంటిదే. కాబట్టి కలియుగంలో ఉన్న మనకు తగ్గట్టే ఏదో షార్ట్ షార్టా స్వీటా ఏదో అంటారు కదా. అలా కొంచెం కొద్దిలో సూక్ష్మంలో మోక్షం. లక్ష శ్లోకాలు పాడతాం అంటే మనం మూసబోతున్నాం కదా. ఎందుకు వచ్చిన బాధ అని నూరు కోట్ల శ్లోకాలు ఉన్న శ్రీమద్ భాగవతాన్ని కూడా సంగ్రహించి నాలుగు శ్లోకాల్లో చెప్పాడు. రెండు కష్టమే. కదా? అంటే అంత అంత పెద్దగా ఉంటే చదవలేము. ఇంత కొద్దిగా ఉంటే అర్హం కాదు. అర్థం అవ్వాలి మరి. నూరు కోట్ల శ్లోకాల భావం నాలుగు శ్లోకాల్లో ఉందంటే ఎవరికి అర్థం కావాలి ఆయనకి ఆయన తప్ప మనకే అవసరం అవుతుంది. ఆ చెప్పిన నారాయణునికి విన్న బ్రహ్మకు తప్ప మీకు మాకు ఏం తెలియదు. కదా. కాబట్టి ఈ నాలుగు శ్లోకాల భాగవతాన్ని నారద భగవానుడు వ్యాస భగవానుడికి బోధించాడు.
కళయుగంలోని ప్రజలకు ఎంత ఉంటే అర్థమవుతుందో, ఎంత ఉంటే ఎక్కువ కాదో చూసి అంత చెయ్యి. పోయి ఎటు పోయాడు. అప్పుడు వ్యాసుడు అటు మరీ నాలుగు కాదు ఇటు మరీ నూరు కోట్లు కాకుండా ఒక 18 వేల శ్లోకాలు. గ్రంథోష్టాదశ సహస్రః ద్వాదశ స్కంధ సమ్మితః హయగ్రీవ బ్రహ్మ విద్య యత్ర వృత్రవధ స్మృతః గాయత్రియాచ సమారంభః తద్ది భాగవతం మతం దాన్ని అంటారు భాగవతం. కాబట్టి ఈ నాలుగు శ్లోకాలలో ఏం చెప్పారంటే పరమాత్మ అంటే ఏమిటి? జగత్ అంటే ఏమిటి? జగత్తులో పరమాత్మ ఎలా ఉన్నాడో, పరమాత్మలో జగత్తు ఎలా ఉంది? ముందు ఏం కనబడుతుంది, తరువాత ఏం కనబడుతుంది, మధ్యలో ఏముంది? సరే ఇదే భాగవతం కదా పురాణం పంచలక్షణం సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణిశ్చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం సృష్టి కావాలి, ప్రళయము కావాలి, సూర్య చంద్ర అని వంశములు కావాలి, మనువులు కావాలి, వంశలు మోశములలోని ఇతర రాజుల చరిత్ర కావాలి. ఈ ఐదు ఎక్కడ ఉంటాయో. దాన్నే పురాణం కేవలం పురాణం మళ్ళీ మహాపురాణ లక్షణం వేరే ఉంది. అది 10 లక్షణాలు ఉంటాయి. ముందు వస్తుంది అదే. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ నాలుగు శ్లోకాలలోనే ఇవన్నీ వస్తాయి. ప్రధానం జ్ఞానం పరమ గుహ్యం మే యత్ విజ్ఞాన సమన్వితం. ఇందులో సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. సాక్షాత్తు పరమాత్మ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు బోధిస్తున్నటువంటి తత్వం. చాలా అద్భుతమైనటువంటి అమృతం ఇది.
ప్రతి వారికి దేన్ని తెలుసుకోవాలని ఉంటుంది? ఏం కావాలి మనకు? ఏం రావాలి? అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రావాలి. మనకు లేదా? అందరికీ ఉంది. కదండీ? అసలు జ్ఞానము లేని ప్రాణే ఉండదు. ఎలాంటి జ్ఞానం? సవజ్ఞానమా? యాధాత్మ్య జ్ఞానమా? భ్రమ జ్ఞానమా? అన్యధా జ్ఞానమా? విపరీత జ్ఞానమా? ఆడును చూసి పాము అనుకున్నా జ్ఞానమే, మొద్దును చూసి మనిషి అనుకున్నా జ్ఞానమే, ఎండమావులను చూసి నీళ్లు అనుకున్నా జ్ఞానమే, ఒప్పుకుందామా? యత్ నశ్వరం యత్ అశశ్వత్ యత్ అధ్రువం అపరమం చేయత్ నశించిపోయే ఇది మనను నశింపచేసేది, మోహంలో ముంచేది. ఇప్పుడు సౌందర్యము బాగా ఉన్నటువంటి ఒక యువతి వలన నేను ఆనందం పొందుతానని ఒక యువకుడు అనుకున్నాడు. జ్ఞానమే కదా? ఒప్పుకుందామా? అలాగే ఒక సౌందర్యవంతుని వలన నేను సంతోషం అవుతాను అని ఒక యువతి అనుకుంది. జ్ఞానమేనా? జ్ఞానమే. ఎలాంటి జ్ఞానం? సుఖాభాసం దుఃఖప్రదం. సుఖములా అనిపించి పరమ దుఃఖాన్ని ప్రసాదించేటువంటిది ఈ జ్ఞానం. జ్ఞానం కాదు అజ్ఞానం. అందుకే స్వామి పరమ గుహ్యమ్మే అన్నాడు. కేవలం జ్ఞానం కాదు అతి రహస్యమైన నా అతి రహస్యమైన నా స్వరూపాన్ని చెప్పే జ్ఞానం. ఆత్మ ఆత్మ తత్వ వివేకం అంటారు. జ్ఞానం అంటే ఆత్మ తత్వ వివేకం. ఇంకొంచెం లోతుకు వెళ్లి పరమాత్మ తత్వ ఆవిర్భావం. పరమాత్మ.
అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? తత్పత్రయం అంటాం. సామాన్యంగా త్రిమంత్రార్థం సేవించగానే ఏం సేవిస్తారు మన వాళ్ళు? తత్పత్రయమే సేవిస్తారు. అది సేవిస్తే కానీ శ్రీవచన పూషణాన్ని సేవించే యోగ్యత ఎలిజిబిలిటీ అంటాం కదా అది వస్తుంది. మళ్ళీ అచిత్తు అచిత్తు ఈశ్వరుడు. ప్రకృతి జీవుడు పరమాత్ముడు. ఈ తత్వములు తెలియాలి అది కూడా. అది రహస్యమైన ఏదో త్రిగుణాత్మకము, ఏదో పాంచభౌతికము, ఏదో నశ్వరము అందరికీ తెలుస్తాయి. నశించే దానిలో ఉన్న పరమాత్మ నశిస్తాడా మరి? ఎందుకు నశించడు? పరమాత్మ అన్నిటిలో ఉన్నాడు అన్నప్పుడు, అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ మరి వేటిలో ఉన్నాడో అవి నశిస్తే తాను నశిస్తానా? ఎలా? ఓ కుండ ఉంది. కుండను పగలగొట్టాం. ఏమైంది? కుండ పగిలింది. కుండలోని మట్టి పగలలే. అలాగే ఉంటుంది. బంగారం ఒక ఉంగరం ఇచ్చాం. కడగబెట్టాం. ఉంగరం కరిగింది. బంగారము కరిగింది. కానీ ఉంగరం లేదు. బంగారం ఉంది కదా. ఉపాదాన నాశనం ఎప్పుడూ కాదు. వస్తు నాశనం అవుతుంది కానీ ఉపాదాన నాశనం అంటే మూలం మూల తత్వం. మన భాషలో ముడి సరుకు అంటాం. అది పోదు ఇది పరమ బుద్ధి. జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? పరస్పరము వాటికున్నటువంటి ఆధార ఆధేయ భావములోని కిటుకు కూడా తెలియాలి. అదే పరమ గుహ్యం. ఇది కావాలి అంటే యతు విజ్ఞాన సమన్వితం. ఉత్తజ్ఞానం పనికిరాదయ్యా, విజ్ఞానం కూడా కావాలి. విజ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. మోక్షేధిహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహో అమరం వచ్చి ఉంటే సందేహం తీరుతుంది. అమరం నెమరుకు వస్తే కావ్యాలు ఎందుకు కాడ పెట్టనా అన్నాడు. మోక్షేతిహి జ్ఞానం. జ్ఞానం అంటే ఆ
మోక్షే జీహి మోక్ష బుద్ధిని జ్ఞానం అంటారు. అన్యత్ర జ్ఞ విజ్ఞానం శిల్ప శాస్త్రయోహో. శాస్త్ర జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. మోక్ష జ్ఞానాన్ని జ్ఞానం అంటారు. అందుకే మనందరికీ జ్ఞానం లేదు అంటే తప్పేం కాదు. విజ్ఞానం లేదు అంటే కొంచెం డౌట్. అందుకే మనకు కఠోపనిషత్తు అనుకుంటాను. నారదుడు తనగారి దగ్గరికి వచ్చి శాస్త్ర విధేవాస్మి భోహో నాహమాత్మ విత్ అంటాడు. నాకు శాస్త్ర ఆత్మజ్ఞానం ఏముంది? ఆత్మజ్ఞానం లేదు. శృతం భగవద్రుశేభ్యః తరతి శోకమాత్మవిత్. దుఃఖాన్ని తొలగిస్తే దుఃఖం ఎలా పోతుంది? ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే దుఃఖం తొలగుతుంది. శాస్త్రజ్ఞానం ఉంటే దుఃఖం పెరుగుతుంది. ఏ వాదమే లేదండి, వాన తప్పారా ఇటా అని వాన నీకన్నా నీ ఖండించుకుంటా. ఈర్ష్య, అసూయ, ద్వేషం, మదం, మాత్సర్యాన్ని పెంచే శాస్త్రజ్ఞానం కంటే ఆత్మజ్ఞానం కావాలి. తరతి శోకం ఆత్మవిత్ ఛాందోజ్ఞం చెప్తాడు మనకు. ఈ రీతిలో శాస్త్ర జ్ఞానంతో ఉన్న జ్ఞానం కావాలి. అంటే వేదములు తెలియాలి, వేద అంగములు తెలియాలి. కదా? అలాగే యోగము, శాస్త్రము. ఇలా యోగ శాస్త్ర జ్ఞానముతో కూడి ఉన్న మోక్ష జ్ఞానం అది పరమ గుహ్యం. అతి రహస్యమైనటువంటి నాకు సంబంధమైనటువంటి దాన్నే సరహస్యం. స్వామికి తృప్తి కాలేదు. మళ్ళీ ఏ లోపం రాకూడదు కదా. ఉత్త విజ్ఞానం సరిపోదు. రహస్యములు కూడా కావాలి. రహస్యం అంటే మంత్రములు అని వ్యాఖ్యానం చేస్తారు మనకు. విరరాశి విజయం కూడా ఉంది ఉంటుంది. సరహస్యం అంటే మంత్ర సహితం అంటాడు. అంటే మంత్రములతో కలిసి ఉండాలి. అంటే మంత్రములు కావాలి, వేదములు కావాలి, అంగములు కావాలి, శాస్త్రము కావాలి, ఆత్మజ్ఞానం కూడా కావాలి.
ఇలా సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా నేను చెబుతున్నాను మయా గదితం. నేను ఉపదేశిస్తున్నాను గృహాణ స్వీకరించు. మంత్రానికే పేరు రహస్యం అని మరి ఇంకోటేం లేదు. ఇందువల్ల మంత్రమైనటువంటి మంత్రములు, మంత్రాంగములు, యోగం, విజ్ఞానం, శాస్త్రం. వీటన్నిటిలో ఉన్నటువంటి నా పరమ గుహ్యమైన అతి రహస్యమైన స్వరూపాన్ని నేను చెప్తాను నాయనా, నీవు స్వీకరించు. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంతో భగవతంలో ఎంతమంది ఋషులు ఎంతమంది శిష్యులకు తత్వజ్ఞానాన్ని బోధించారో అదంతా కవర్ అయిపోయింది. విదుర మైత్రేయ సంవాదం, పరీక్షిత్ సుఖ సంవాదం, కృష్ణ ఉద్ధవ సంవాదం, ప్రహ్లాద అజగర సంవాదం, రుద్ర గీతలు ఉన్నాయి చూడండి ఆ సంవాదం అలాగే వాళ్ళెవరు ప్రాచీన పరిహి ప్రచేదస్సులు వారి యొక్క సంవాదం. ఆ మొత్తం సంవాదాలన్నీ ఈ శ్లోకంతో వచ్చేసాయి. పరమ గుహ్యమ్మే ఒక్క మాట చాలు అన్నమాట. తత్వజ్ఞానమును బోధించేటువంటి నేను చెప్పిన దాన్ని అంటే గురువుగారు శిష్యులకు ఏ ఏ తత్వములన్నీ బోధించారో అవన్నీ ఈ శ్లోకంతో వచ్చేసాయి. అవన్నీ కలిపి నాలుగున్నర వేల శ్లోకాలు ఉన్నాయి. అంటే 18 వేలలో నాలుగున్నర అంటే ఎన్నో భాగం? 25% వచ్చేసింది. అయిపోయింది భాగోతం. ఇక రెండవది యావానహం యధాభావః యద్రూప గుణ కర్మకః తథైవ తత్వ విజ్ఞానమస్తు మే మదనుగ్రహాత్ దీని తరువాత అసలు నేనంటే ఏమిటి? అహం యావాన్. నేను ఎంతటి వాడిని? అంటే ఏమిటి? నా స్వరూపం ఏమిటి? పరమేయ కదా సకల చరాచర జగదాత్మక పరమాత్మ అని కదండీ. చెప్పుకున్నాం కదా పాతాళమేతస్యహి పాదములో అని చెప్పాను చూడండి. 14 లోకాలు పరమాత్మ యొక్క అవయవములే.
విశ్వరూపుడు. మరి పరమాత్మ ఎంత ఉన్నాడు అని ఏం చెప్తాం? ఎంత పొడుగు, ఎంత లావు, ఎంత డెవలప్ ఉంటే ఏం చెప్తాం? త్వం అప్రమేయస్య దురాసదస్య జితేంద్రియస్య ఉత్తమ ధార్మికస్య అని. తెలుసా ఇక్కడ శ్రీమద్ రామాయణంలో తార. రాముడిని స్తోత్రం చేసింది. త్వము అప్ర మరి మరి అప్రమే యేశ్చ. మొదలు నిన్ను కొలవలేమయ్యా. నీ సంగతి మాకేం తెలుస్తుంది? నువ్వు ఎందుకు చంపావు వాళ్ళని మాకేం తెలుసు? అందుకే యావానహం నేను ఎంతటి వాడిని నా వ్యాప్తి ఎంతవరకు ఉందో అలాగే యథాభావః నా స్వభావం ఏమిటో మొదటిదేమో నా స్వరూపం రెండవది నా స్వభావం యథాభావః యత్ రూప గుణ కర్మకః నేను ఏ రూపంలో ఉంటాను, ఏ గుణములతో ఉంటాను, ఏ కర్మలు ఆచరిస్తాను. మొదటిది ఎద్దు రూపం అంటే జగత్తు, గుణం త్రిగుణములు, కర్మ సృష్టి, స్థితి. కయ్యం సరిపోలేదా? ఈ ఒక్క పాదం తోటి ఇందులో ఉన్న సృష్టులన్నీ వచ్చేసాయి కదా. ప్రజాపతి సృష్టి, బ్రహ్మ సృష్టి, అలాగే ప్రకృతి సృష్టి, ఆత్మ సృష్టి నాలుగు వచ్చేసాయి. ఈ నాలుగు సృష్టిలలో పరమాత్మ వారి వారి కర్మలకు అనుగుణంగా ఇచ్చినటువంటి స్వరూప స్వభావాలు వచ్చేసాయి కదా. ఇలాంటి వారిని సృష్టించి మళ్ళీ తానే దగ్గర ఉండి రక్షిస్తున్నాడు కర్మ. యద్ రూపం, యద్ గుణం, యద్ కర్మ. ఏ స్వభావం, ఏ పరిమణం. నా శరీరం ఏమిటి? నా స్వభావం, నా స్వరూపం ఏమిటి? నా స్వభావం ఏమిటి? స్వరూపం ఏమిటి? అలాగే నా రూపము, నా గుణము, నా కర్మలు. యద్రూప గుణ కర్మకః తదైవ తత్వ విజ్ఞానమస్తు. ఈ విషయంలో నీకు తత్వ విజ్ఞానం అంటే యాధాత్మిక విజ్ఞానం. పరమాత్మ ఇలా అట కాదు ఇలా. ఎవరు చెప్పగలరండి? ఆయనే చెప్పారు. మన అతిభేది తోకో దాని కొడ తప్ప నాకేం తెలుస్తుంది మనకు? తథైవ తత్వ విజ్ఞానమస్తుతే మదనుగ్రహాత్.
నా స్వరూపం, నా స్వభావం, నా రూపం, గుణం, కర్మలు ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా నా అనుగ్రహంతో నీకు తెలియాలి. మనకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏ చిన్న జ్ఞానమైనా కలిగిందంటే కారణం ఏమిటి? ఆయన దయ తప్ప మన గొప్ప అని మనం భుజాలు ఎగిరేసుకుంటే ఎంబడే యధా కందుకః అంటాడు. ఎంత పైకి ఎగురుతుందో వెంటనే తత్వ విజ్ఞానమస్తుతే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే అది కూడా నేనే చెప్తున్నానయ్యా. ప్రదయ త్యాలంలో సృష్టి ప్రారంభం కాకముందు ఎవరున్నారు? అహమే వాసనం. నేనే ఉన్నాను. సమేవాసమేవాగ్రే నాన్యత్ యత్ సత్ అసత్ పరం. నేను తప్ప మరొక్కటి ఇక్కడ ఏది లేదు. సత్తు లేదు అసత్తు లేదు ఆ రెండిటి కంటే విలక్షణమైనది లేదు. నేనే అన్నీ. అంటే జీవుడు లేడు, ప్రకృతి లేదు, అలాగే కాలము లేదు. సత్తు అసత్తు పరం. సత్ అంటే జీవుడు, అసత్ అంటే ప్రకృతి, పరం అంటే కారణం. నేను తప్ప తనయే కాలంలో మరే తత్వము లేదు. అహమేవాసమేకాగ్రే తక్కినవి రావాలంటే నేను అనుకుంటే రావాలి. సతత్ర కాలప్రభువు అని చెప్తాం అక్కడ కాలం ప్రభువు కాదు పరమాత్మ సంకల్పమే కాదు. అతను సృష్టి చేయాలి అనుకుంటే మనం అనుకుంటాం సృష్టి కాలం వచ్చింది అని. అతను సంహరించాలి అనుకుంటే ప్రళయ కాలం వచ్చింది అనుకుంటాం. అతను రక్షించాలి అనుకుంటే రక్షణ కాలం అతను అనుకోవడమే కాలం. సంకల్ప కాల రూపోసౌ. అని శాస్త్రం. కాబట్టి ప్రళయ కాలంలో సత్తు, అసత్తు, పరము ఇవేవీ లేవు. నాకంటే భిన్నమైనది మరొక్కటేదీ లేదు. దీన్నే అంటారు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ.
అది మాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా ఒక్కటే ఇక ఎవరూ లేరు అప్పుడు ఎవరూ లేరు కానీ ఇప్పుడు అలాగే ఉండదు కదా. ప్రడే కాలంలో ఎవ్వదేనండి, మరి సృష్టి కాలంలో ప్రకృతి రావాలి, జీవుడు రావాలి, కాలము రావాలి, తత్వము రావాలి. కాలము, కర్మ, స్వభావము, ద్రవ్యము, గుణము ఇవన్నీ రావద్దు. కాబట్టి తానే చెప్తున్నాడు అహమే వాసమేకాగ్రే నాన్యత్ యత్ సద సత్పరం పశ్చాతహం యదేతస్య యోవశిష్యేత సోస్మ్యహం సృష్టి కంటే ముందు నేనే ఉన్నాను. సృష్టి కాలంలోనూ నేనే ఉన్నాను. సృష్టి అయిపోయిన తరువాత నేనే ఉన్నాను. జగత్తు పుట్టక ముందు ఎవరున్నారు? నేనే. పుట్టిన తరువాత నేనే. జగత్తు పోయిన తరువాత? పశ్చాత్తహం తరువాత కూడా నేనే ఉన్నాను. ఎందుకు వచ్చిన బాధనయ్యా? ఏది మిగులుతుందో అది నేను. యోవశిష్యేత సోస్మ్యహం. మరి ఇంకెవరు మిగులుతారండి? ప్రళయకాలంలో చాలా చమత్సకార శ్లోకం విన్నారు చదువుకోండి రోజు. త్రిశ్లోకి భాగవతం అంటారా? రోజు దీన్ని చదువుకుంటే నిత్య భాగవత పారాయణ జన్య ఫలం లభిస్తుంది. శాస్త్రి గారు చెప్తాడు సయేవ కృష్ణః సహిలోకనాథః సయేవ భూతం భవితం చభవ్యం. తైవ సర్వం యత్ ఇహ అముత్ర లోకే యత్ సహ పఠతి శ్లోక చతుష్టయాత్మకం. మీరు వారే కూర్చున్నారా చదివే వారే కూర్చున్నారా ఇంకో సమస్య ఏం లేదు ఇంకోడు చెప్పలేడు మరి బాగానే ఉంది అందులో చిన్నాయి నాలుగు నాలుగు శ్లోకాలు అంటే ఓ ఎనిమిది పాదాలు ఎంతలైపోతాయి నాలుగు సభ పడ్డాలు రెండు నిమిషాలు అయిపోతుంది నోటికి వచ్చేస్తే అందుకోసమని యోవశిష్యేతసోస్మ్యహం ఈ శ్లోకం వలన భాగవతంలోని అన్ని రకముల సృష్టులు అన్ని రకముల ప్రళయములు అన్ని రకముల రక్షణలు చెప్పబడ్డాయి కదా అంటే వంశము వంశానుచరితము మన్వంతరము ఈ మూడు ఇందులో చెప్పబడ్డలేదు మొదలేమో సర్గ ప్రసర్గ తర్వాత ఈ మూడు అది అయిపోయేనండి చెప్తున్నాడు ఇలా పశ్చాతహం యదే సత్య
యోధిష్యేదసోస్మిహం అంటే పాపం బ్రహ్మకు ఏం అర్థం కాలేదు. మొదలు నేనే ఉన్నాను, తర్వాత నేనే ఉన్నాను, మధ్యన నేనే ఉన్నాను, మిగిలింది కూడా నేనే. అంటే దేనికంటే మిగిలింది, దేనికంటే మొదలు. నా అర్థం కావాలి కదండీ. అంటే ప్రళయకాలంలో నేనే ఉన్నాను. సృష్టి కంటే ముందు నేనే ఉన్నాను. సృష్టి తర్వాత నేనే ఉన్నాను. అన్నీ అయిపోయిన తర్వాత నేనే మిగిలాను. ఈ వర్ధం కావాలి బుర్రా గెక్కాలి. అంటే మరి ఇవన్నీ కనబడుతున్నాయి కదండీ. నీవే ప్రణయం అంటున్నావ్. నీవే సృష్టి అంటున్నావ్. నీవే జగత్తు అంటున్నావ్ రక్షణ అంటున్నావ్. మరి జగత్తు దాని యొక్క స్వరూపం దాని స్వభావం ప్రకృతి మరి ఇవన్నీ ఉంటాయి కనబడతాయి కదా. ఉన్నాయి కదా? మరి ఇవన్నీ లేవా? అంటే నేను ఉంటే అవన్నీ కనబడతాయి. రుతే అర్ధం యత్ ప్రతీయేత. నేను లేకుండా ఏవి నీకు తోసవు. నాతోటే అన్నీ తెలుస్తాయి. చెప్తున్నాడు రుతేర్థం వ్యత్ ప్రతియేత న ప్రతియేత చ ఆత్మని. నేను లేకుంటే నీలో నీవే కనపడవు. అంటే నేను ఆత్మాన్ని అనుకోవాలంటే అందులో నేను ఉండాలి. అంతర్యామిగా చాలా జాగ్రత్తగా వినాలి. దీన్ని భావన చేస్తే ఆనందం బాగా కలుగుతుంది. అంటే వాస్తవమైన స్వరూపం. మనను మనమని అనుకోవటానికి కూడా అనుకునే మనలో ఆయన ఉన్నాడు. పరమాత్మ ఉన్నప్పుడు మాత్రమే మనము మనను మనము అనుకోగలం. నేను నేను నేను అని ఎప్పుడు అంటాం అంటే ఇందులో అంతర్యామిగా స్వామి ఉంటేనే ఆయన ఒక్కడు కాస్త బయటికి పోయాడు అనుకోండి. ఇంకేమంటాం ఏమనమ్. రుతేర్థం యత్ ప్రతియేత అతను లేకుండా మనకు ఏదీ తెలియదు. మనలో మనకు ఏదైనా ఒక విషయం తెలిసింది అంటే తెలియబడిన విషయంలోనూ ఆయన ఉండాలి. తెలుసుకున్న వానిలోనూ ఆయన ఉండాలి.
జ్ఞాతలో ఉండాలి, జ్ఞేయంలో ఉండాలి, జ్ఞానంలో ఉండాలి. తెలిసిందా అండి? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. అంటే నేను తెలుసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఉన్నాను. ఏం తెలిసింది? ఈ పుస్తకం అని తెలిసింది. కదా ఇప్పుడు ఈ పుస్తకం జ్ఞేయం తెలియబడేది నేను జ్ఞాత ఇది తెలియటాన్ని జ్ఞానం అంటారు. కదండీ? కాబట్టి నాలోను, పుస్తకంలోను, జ్ఞానంలోను. పరమాత్మ మూడిట్లో ఉన్నప్పుడే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే నాకు సరిపెడుతున్నది, నాకు ఉడకబోస్తూ ఉంది, నాకేదో బాధ కలుగుతుంది నువ్వు ఈ... సంవిత్ అంటాం, అనుభూతి అంటాం. ఆ అనుభూతి నీకు కలుగుతున్నది అంటే అది పరమాత్మ వల్ల ఏర్పడినదే, పరమాత్మ కలిగించినదే. అతను లేకుండా నీకేదీ తెలియదు. రుతేర్ధం వ్యత్ ప్రతియేత న ప్రతియేత చ ఆత్మని. నీలోనే నీవు ఉన్నట్టు తెలియదు. నేను నేను అన్న జ్ఞానం మనకు కలుగుతున్నది అంటే ఆ నేనులో ఆయన ఉండాలి. ఆయన లేడు మనం నేను అని అనుకోలేం. నువ్వు అసలు అనుకోలేం. అంటే ఏమైందన్నమాట? పరమాత్మ స్వరూప స్వభావాలు తెలియని వాడైనా, తెలిసిన వాడైనా పరమాత్మ యొక్క సంకల్పంతో, ప్రవేశంతో మాత్రమే. మనకు మన స్వరూపము అది భ్రమజ్ఞానం కానీ, భ్రమాజ్ఞానం కానీ, వాస్తవం కానీ, మిథ్య కానీ ఏ జ్ఞానమైనా అతని జోక్యంతోటే, అతని ప్రవేశంతోటే, అతని సంబంధంతోటే, అతని సంకల్పంతోటే కలుగుతుంది. అందుకే న ప్రతీయేత చాత్మని నేను లేకుంటే ఆత్మలో ఎలాంటి స్వరూప స్వభావ జ్ఞానములు కలగవు తెలియవు. రుతేర్ధం వ్యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా భాసః యథా తమః తెలిసినది అన్న తెలియనిది అన్న ఈ రెండు నామాయే.
అంటే ప్రకృతి ప్రకృతి సంబంధం తోటే తెలియకుండుట. నా సంబంధంతో తెలియుట. ఎలాగంటావా యథా ఆభాసః యథా తమః. వెలుతురు చీకటి లాగానయ్యా. వెలుతురు ఉంటే చీకటి ఉండదు. చీకటి ఉంటే చీకటి ఉండదు. ప్రకృతి జ్ఞానం ఉంది, నా జ్ఞానం ఉండదు. నా జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉండదు. అంటే ఎవరు ప్రకృతి పరాధీనుడో వాడికి ఆత్మజ్ఞానం ఉండదు. ఎవరికి ఆత్మజ్ఞానం ఉందో వాడు ప్రకృతితో మోహింపబడడు. అంటే ఈ ఆత్మజ్ఞానం కానీ ఈ ప్రకృతి జ్ఞానం కానీ నా సంకల్పం తోటే కలుగుతాయి. వీడు జ్ఞాని కావాలని ఎలా అనుకుంటామో పరమాత్మ వీడు అజ్ఞాని కావాలి అంటే మనకు అజ్ఞాని అండి. నీ తపస్సు నీ జపాలు ఎందుకు పనికిరావు. ఎవరున్నారో ఎవడో వాడు కుంభకర్ణుడు. తప్ప చేయాలండి బ్రహ్మాండంగా. మనము పని చేయటం కంటే పని చేయటానికి ముందు మన సంకల్పం ఉందే అది మహా ప్రమాదకరి. అంటే మనము ఏమి అనుకోని పని చేస్తామో అక్కడి నుంచి ఆయన మొదలు పెడతాడు. నెట్వర్క్ అన్నమాట. తప్పచి ఎందుకు చేస్తున్నాడు కుంభగన్నుడు? ఏమనుకొని నేను నిర్దయతో వ్యవహరించాలి అనుకున్నాడు. సకల ప్రాణులను తింటూనే ఉంటాను. ఇంక వానికి కడుపు ఆఖరి కడుపు ఏం తిన్నా ఒక్క 16 నిమిషాలు తింటే 200 కోట్ల ప్రాణులు పోయాయండి ఆహారం. అది చూచి దేవతలందరు పరిగెత్తుకొని వచ్చి వీడు ఒక్క రోజు తిన్నాడు అనుకోండి మళ్ళీ శిష్యులు చేయాలి ఇంకేం మిగలదు ఎక్కడ దాచి తిన్నావయ్యా వీడిని ఏం స్వామి అంటే ఛీ ఇంత ప్రమాదమా మృతకాలి పోవాలని పడుకోమన్నాడు. ఆ నిమిషాల్లో అన్ని తింటే చెప్తాడు రామాయణంలో కూడా. రావణా కుంభకంఠం లేపుతాడు. నిద్ర లేవగానే బెడ్డు బెడ్డు కాపే బొడ్డు కాపే ఏదో ఉంటది ఇప్పుడు లేవగానే తాగుతాడు చూడండి. అలాగే వాడు లేవగానే సురల సట సహస్రే ద్వి రెండు వేల కుండల సుర.
అంటే మద్యం. 2000 కుండలు బెడ్ కాఫీ లాగా. సురాఘడ సహస్రే ద్వే 2000 కుండల మద్యము 200 దున్నపోతులు బిస్కెట్లు అన్నమాట. ఇది తీయది బిస్కెట్లు. వాడి గతి ఆరచించండి ఎవ్వడు చేయాలి. వాళ్ళే గతి ఇంతటి పరమ దుర్మార్గుడు నాకు పొరపాటున కూడా దయ కలగకూడదు. నేను నిర్దయ గలవాడిని కావాలి అని సంకల్పి తపస్సు కూర్చున్నాడు. తా అక్కడే ఉన్నాడు. వీడికి వరం ఇచ్చామనుకోండి మనం ఎవరం మిగలం అని ఆ ప్రశాంతంగా ఆయన పని వీళ్ళు అయిపోయింది. బ్రహ్మ వచ్చాడు ఆయన అడుగు రా అన్నాడు. పని తనది కదా అమాంతం పోయి నాలుక మీద కూర్చున్నాడు. వాడు నిద్ర అనాలి నిద్రయా అన్నాడు. రాకు దావు బదులు దాకు రావు ఇచ్చాడు నాలుక నాది కదా నువ్వే అనుకుంటా అంటావా నేను అనుకుంటా నువ్వు అంటావా అనుకున్నది అనిపించేది నేను. వాడు నిద్ర అనబోయి నిద్ర అన్నాడు నిద్రయ అన్నాడు తర్వాత పోరా పడుకో తర్వాత అన్నయ్యారు ఏంటి రాకపోయాడు వీడు ఏం కోరాలనుకున్నావురా కరెక్ట్ అయిపోయాను కదా నేను నిద్రయ అన్నాను కదా నేను వాళ్ళ నిద్ర ఏ కాదు రా నిద్ర ఏ అన్నావు అయ్యో నాలిక అండి పొరపడింది. చాలు మరి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే రుతేర్ధం యత్వతీయేత వాడి సంకల్పం లేకుంటే. వాడి ప్రమేయం లేకుండా మనం ఏ పని చేయలేం ఎక్కడ మారుస్తాడో మనకేం తెలుసు అంతా మన వెంటనే ఉంటాడు అబ్బా అంతా అనుకున్నట్టే అవుతుంది అనుకుంటాం. అనుకున్నట్టు అవుతుంది. ఎవరు అనుకున్నట్టు? ఆయన అనుకుంటుంది బాగున్నాడు. ఇదే అంటున్నారు రుతేర్ధం యత్ ప్రతీయేత నప్ర నప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యధాభాసః యధా తమః యధా మహంతి భూతాని భూతేషు ఉచ్ఛావచేశ్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తధా తేషు నతేశ్వహం. ఇప్పుడు ఇంకొక రహస్యాన్ని చెప్తున్నాడు. ఏంటది? ఉచ్చావచాని మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వతి.
సకల జగత్తులో పరమాత్మ అంతర్యామిగా ఉంటున్నాడు. మొదలు చెప్పాను దుశాంత జ్ఞాపకం అనుకుంటా. ఓ కుండ పారగొట్టాం. కుండ పగిలింది. మట్టి ఉంటుంది. అలాగే కుండలో ఆకాశం ఉంది. సరే? మరి కుండ పారిపోగానే ఆకాశం పారిపోయిందా? ఆకాశంలో కుండ ఉందా? కుండలో ఆకాశం ఉందా? ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకాశంలో కుండ ఉంది కానీ కుండలో ఆకాశం లేదు. అంటే అందులో భాగంలో అందులో అది ఉంటే ఉంటది వేరు సంగతి. ప్రపంచమంతా ఎక్కడ ఉంది? స్పేస్ ఉన్నాయి కదా అన్ని లోకాలు ఎక్కడ ఉన్నాయండి? అన్ని గోళాలు ఎక్కడ ఉన్నాయి? అన్ని గోళాలు ఉంది ఆకాశంలోనే. కదా? అలాగే కుండ కూడా ఆకాశంలో ఉంది. కానీ మనకు వేరే ఆకాశం కనబడక కుండలో ఆకాశం ఉందనుకుంటున్నాం. కుండ పగిలిపోతే ఆకాశం ఏమవుతుంది? రక్షితంగా ఉంది. మరి కుండలోకి ఆకాశం ప్రవేశించిందా? పోతాయా? కుండ పోతే ఆకాశం పోతున్నదా? లేదు. ఏమిటంటే పంచమహాభూతములు ప్రతి చిన్న ప్రాణిలోనూ ఉంటాయి. కదా? పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశములు మనమందరిలో ఉన్నాయి కదా? శరీరానికి ఏం పేరు? పాంచభౌతికం అంటాం దీన్ని మనం. కదండీ? అంటే ప్రతి ప్రాణిలోనూ, ప్రతి ఆకారంలోనూ మహాభూతాలు ఉన్నాయి. పంచమహాభూతాలు. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వపి ఉచ్చావచేషు అంటే ఎక్కువ తక్కువ భూతములలోనూ అంటే దోమలోనూ పంచభూతాలు ఉన్నాయి చీమలోనూ ఉన్నాయి గుట్టలోనూ ఉన్నాయి చెట్టులోనూ ఉన్నాయి ఏనుగులోనూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి అంటే మనము తయారైనాక ఇవి వచ్చాయా? ఇవి వచ్చినక మనం తయారయ్యామా? ఏం చెబుదాం? పంచభూతములతోటే మనం ఏర్పడ్డాం. అంటే న్యాయంగా పంచభూతములలోకి మనం వచ్చాం.
కానీ స్పందనాదులు, దర్శనాదులు, శ్రవణాదులు జ్ఞాన అంగములు మనకు కలిగి మనలోకి వచ్చాయి అనుకుంటున్నాం. కదా? అందుకే ప్రతి ప్రాణిలోనూ పెద్ద ప్రాణిలోనూ చిన్న ప్రాణిలోనూ మహా భూతములు ప్రవిష్టాని అప్రవిష్టాని ప్రవేశించినట్టు ఉంటాయి ప్రవేశించనట్టు ఉంటాయి. ఉన్నాయంటాం లేవంటాం ఎందుకంటాం అంటే వాటిని మనం ఉన్నామంటాం అబ్బే కాదు మనలోనే ఉన్నాయి. మనలోని అన్ని రంధ్రములలో ఉన్నది ఆకాశం కదా? అలాగే మనలోని అంతగ్రవము జలము. మనలోని వేడెంత అగ్ని, మనలోని ఘనిష్టమైనటువంటి శరీరం అంతా భూమి అని ఉన్నాయి. కాబట్టి సరే వాయువు ప్రధానం తెలుస్తూనే ఉంది కదా ప్రాణవాయువు. కాబట్టి ఇంత పెద్ద ఆకారంలోనూ ఏనుగంత దానిలో ఏనుగంత. చీమంత దానిలో చీమంత. ఏంటి? ప్రాణం అంటాం. సర్వవ్యాపీ ప్రాణం కదా. ఎక్కడ ఉంది ప్రాణం మీకు ఏం చెబుదాం? సర్వ శరీర వృత్తి అంతటి ఉంటుంది. ఎంతలో చీమంటే చీమంతానే ఉంటుంది. ఏనుగులో ఏనుగు అంతనే ఉంటుంది. ఇంతకీ ఏమైనట్లు లేక అంటే దానిలో ఇది ప్రవేశించినట్టు అనిపిస్తుంది. దానిలో నుండి పోయినట్టు అనిపిస్తుంది. ప్రవిష్టాని అప్రవిష్టాని. చిన్న ఆకారములలో, పెద్ద ఆకారములలో పంచమహాభూతములు ప్రవేశించినట్టు కనబడతాయి. వెడలిపోయినట్టు కనబడతాయి. యధా మహాంతి భూతాని భూతేషు ఉచ్ఛావచేషు అను ప్రవిష్టాని అప్రవిష్టాని తధా తేషు నతేషు అహం. అంటే అవన్నీ నాలో ఉంటాయి, నేను వాటిలో ఉండను. అంటే ఏమర్థం? నేను వాటిలో ఉండను అంటే వాటిలో ఉన్నటువంటి గుణదోషములు నాకు అంటవు.
ఎందుకంటే ఓ బురదలో ఉన్నవాడికి బురద అంటాలి. ఎంత దూరం వెళ్ళాడంటే మనలో పరమాత్మ ఉన్నాడు అంటున్నాం. ఈ శరీరంలో అంతర్యామిగా స్వామి ఉన్నాడు. మరి ఇందులో ఉన్న రక్తము, ఇందులో ఉన్నటువంటి మాంసము. ఇందులో ఉన్నటువంటి ఎముకలు ఇంకేదో ఒప్ప కొవ్వు చీము మన్ను దుమ్ము ఉంటాయి కదా ఇవన్నీ ఆయనకు అంటుతాయా? పోనీ అవన్నీ కాకుంటే మాయే మనం ఇంత పాపం చేస్తున్నాం కొంచెం ఏమన్నా భాగం ఆయన తీసుకుంటాడా? అంటా ఇప్పుడే తీసుకుంటా అంట నువ్వు తీసుకుంటా. పని చేయగానే కృష్ణార్పణం అంటే అన్నీ నాకే వస్తాయి. ఇది తీసుకుంటాను. అంటే ఏంటి? పాపము, పుణ్యము, న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము, హితము, అహితము ఏ సంబంధంతో? ప్రకృతి సంబంధం. ఏదో ఎదుటి వాడిని వివసిస్తున్నాడు అంటే ఎవరిని వివసిస్తున్నాడు? ఆత్మనా? శరీరాన్ని. కదా? కాబట్టి అందులోనూ ఉంటాను. అవన్నీ నాలో ఉంటాయి, నేను వేటిలోనూ ఉండను. అంటే? ప్రకృతికి సంబంధించినటువంటి ఏ లోకములలోని ఎలాంటి దోషములు కూడా నాకు అంటవు. నేను అన్నిటిలోనూ ఉంటాను. అన్నిటి ప్రవేశించినట్టు కనపడతాను. బయటికి వచ్చేస్తాను. ఉన్నట్టే కనపడతాను ఎందులో ఉండాలి. దోషాలు వాళ్ళు చేస్తారు నాకేది అంటది. గుణాలు వాళ్ళు చేస్తారు నాకేమి అంటది. యధా దేహః అంటాడు. మన శరీరం ఉంది. శరీరానికి అత్తరు రాసుకున్నాం. ఆనందిస్తుందా? లేదు ఇంత బురద రాసుకున్నాం బాధపడుతుందా? పూలదండి వేశాం వేసుకుంటుంది. బురద పూసుకుంటే పూసుకుంటుంది. కత్తి తీసుకొని ఏలు నరుక్కుంటే తెగుతది. ఏయ్ ఏం నరుపుతావ్ నా ఏలు అంటుందండి శరీరం. ఏదో అన్నం మొదలు పెడితే మనం ఏం చేస్తాం పని ఇంకా? ఇదే అన్నమాట. అందుకోసమని అందులో ఉన్నట్టే ఉంటాను ఎందులోనూ ఉండను. ఎందులో లేదనుకుంటారు అన్నిట్లో ఉంటాను.
కాబట్టి ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేశ్వహం. నాలో అన్నీ ఉన్నాయి నేను వేటిలోనూ ఉండను ఏతావాదేవ ఏతావానేవ జిజ్ఞాస్యం. ప్రపంచంలో తెలుసుకోవలసినది ఇంతే కదా? కదండీ ఇంకేముంది వస్తాం. ఏమంటారు యక్షం. ప్రతి వ్యక్తి తెలుసుకోవలసింది ఇదే. పరమాత్మలో అన్నీ ఉన్నాయి. పరమాత్మ అన్నిటిలో ఉన్నాడు. ఏ గుణాలు ఏ దోషాలు ఆయనకు అంటవు. ఆయన లేకుండా మనకు ఏదీ తెలియదు. ఆయన ఉండి మనతో అన్నీ చేయిస్తున్నాడు. ఆయన అనుకుంటే మనం చేస్తున్నాము. ఆయన అనుకుంటే మనం చూస్తున్నాము. ప్రతి స్పందన భగవత్ సంకల్పాధీనము. కదా? మరి ఇంకేముంది భాగవతం అంటే? కదా సరిపోలేదా? దీనితోటి మొత్తం భక్తుల చరిత్ర వచ్చేసింది. ఆ పైది సృష్టి, స్థితి, లయములు వచ్చాయి. అంతకు ముందు అన్నీ వివాదాలు, సంబాదాలు వచ్చాయి. మూడవ రెండవ స్లోకం, మూడవ స్లోకం తోటి మనువంతరాలు, వంశాలు వచ్చాయి. కదా నాలుగు నాలుగున్నరలు 18000 నాలుగు శ్లోకాల్లో వచ్చేసింది. అందుకే అంటున్నాడు ఏతావాన్ ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసున ఆత్మనః తత్వము తెలియాలి. ఆత్మ యొక్క తత్వము తెలియాలి అనుకునేవాడు తెలియవలసిన విషయం ఇదే. ఏతావదేవ జిజ్ఞాస్యం జిజ్ఞాసున తత్వ జిజ్ఞాసున ఆత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వత్ర. ఎలా తెలవాలి? అన్వయం వ్యతిరేకాభ్య. ఏది తెలిస్తే మనకు విషయ జ్ఞానం కలుగుతుందో అది అన్వయం. ఏది లేకుంటే ఏది ఉండదో అది వ్యతిరేకం. యత్ సత్వే యత్ సత్వం. యదభావే యదభావః. అంటే యత్ర యత్ర ధూమః తత్ర తత్ర వన్నిహి అంటారు. అంటే పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంటుంది. కదా నిప్పు లేకుంటే
అంతే తప్ప పొగ లేకుంటే నిప్పు ఉండదు కాదు. పొగ లేకున్నా నిప్పు ఉంటుంది కదా. ఆ ఎక్కడైనా పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంటుంది. నిప్పు లేకుంటే పొగ ఉండదు. అది తప్ప పొగ లేకుంటే నిప్పు ఉండదు అనే మాట. అంటే వ్యతిరేకం అనేది కారణం నుంచి కార్యం నుంచి రావాలి. కారణంతో కార్యం ఉంటుంది, కార్యం లేకుంటే కారణం లేదు అనుకో. ఇది అటు రావాలి. దీన్ని వ్యతిరేక వ్యాప్తి అంటారు. ఒకటి అన్వయ వ్యాప్తి ఇంకొకటి వ్యతిరేక వ్యాప్తి. పరమాత్మ లేకుంటే జగత్తు ఉండదు. ఆ జగత్తు లేకుండా ఉండడా? అది కుదరదే. మరి ఏం చేద్దామంటే పరమాత్మ సంబంధానికి వ్యతిరేక వ్యాప్తి లేదు. జ్ఞానము లేకుంటే పరమాత్మ తెలియబడడు. భగవత్ స్వరూప జ్ఞానం అంటాం కదా, జ్ఞానము లేకుంటే పరమాత్మ తెలియబడడు, లేడని కాదు ఉంటాడు. ఆయన ఉన్నాడు, మనకు ఉన్నట్టు తెలియదు. కాబట్టి దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం ఏ జ్ఞానంతో పరమాత్మ తెలుస్తాడో ఏ అజ్ఞానంతో పరమాత్మ ప్రచ్ఛన్నంగా ఉంటాడో ఇలాంటి రెండిటితోటి యతిస్యాత్ సర్వత్ర సర్వదా పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మ అన్ని వేళల్లా ఉన్నాడు. పరమాత్మ అన్ని రూపాలతో ఉన్నాడు. పరమాత్మ అన్ని సంకల్పాలతో ఉన్నాడు. ముందు అతనే ఉన్నాడు, మధ్యలో అతనే ఉన్నాడు, తర్వాత అతనే ఉన్నాడు, మిగిలేది అతనే, మొదలయ్యేది అతనే. ఇది మనకు చతుశ్లోకీ భాగవతం యొక్క కారం అని ఆరు ఆరు ఉన్నాయి ఇంకా రెండు ఉంటాయి మొత్తం ఆరు శ్లోకాలు చివరిది ఏడవది. ఏ తన్మతం అని చెప్పుకుంటారు చూడండి. ఏ తన్మతం సమాధిష్ట పరమేన సమాధినా నాయనా బ్రహ్మ గారు మీరు ఇంత గొప్ప తపస్సు చేస్తున్నారు కదా ఇంకా చేయండి సమాధిలో ఉండండి. ఇంత పెద్ద సమాధిలో ఉండి నువ్వు తర్వాత పని చేస్తావే.
అయ్యేటప్పుడు ఈ సూత్రాలు మర్చిపోవు. ఏతన్ మతం సమాధిష్ట. ఈ అభిప్రాయాన్ని, ఈ సిద్ధాంతాన్ని అనుసరించు. అంటే సృష్టి నేనే చేస్తున్నాను అనుకున్నావనుకో. గుద్దావు స్వామి పలికేడిది భాగవతం అట పలికించేడు వాడు రామభద్రుడు అట అంటే ఏమన్నా రాస్తాం తప్ప నేను చెప్తున్నాను నేను రాస్తున్నాను నేను చేస్తున్నాను. పునా కదా తిరువడి కడే శరణం అని ఆ ఇది అవుతుంది అన్నమాట. అందుకోసమని భవాన్ కల్ప వికలిపేషు నవిముఖ్యతి కరిహితితు ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తే. ఈ విజ్ఞానాన్ని మనసులో పెట్టుకొని నీవు ప్రవర్తిస్తే ఎన్ని కల్పములు ఎన్ని వికల్పములు వచ్చినా నీకు నీవు ఎలాంటి మోహానికి లోను కావు నీవు మోహింపబడవు అంటే నా మాయ నిన్ను మోహింపచేయదు ఎప్పటిదాకా నీవు ఈ సిద్ధాంతాన్ని ఈ రహస్యాన్ని అనుసరించినంతవరకు మరిచిపోనంతవరకు నీకు ఎలాంటి సమ్మోహం ఉండదు. సంప్రదిష్యైవమజనః జనానాం పరమేష్టినం పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనః న్యరుణతు హరిహి ఈ ప్రకారంగా చతుర్ముఖ బ్రహ్మకు పరమాత్మ మన పాఠంలో గైడ్లైన్స్ అంటాం కదా వాటిని ఇచ్చేసి అతను చూస్తూ ఉండగానే అంతర్ధానం చెందాడు. యరుణతు హరిహి అంతర్హితేంద్రియార్ధాయ హరయే విహితాంజలిహి పరమాత్మ ఎక్కడ అంతర్ధానం అయ్యాడో. ఆ దిక్కుకే చేతులు జోడించి విహితాంజలిహి సర్వభూతమయః విశ్వం సదర్జ ఇదం సపూర్వవత్ ధాత యథా పూర్వం అకల్పయత్ సపూర్వత సర్గ్య అదే అన్ని వేద మంత్రాలే ఆ పదం కాస్త పత్తుకుంటే తక్కిందంతా యధాపూర్వం దాన్ని పూర్వవత అంటాడు. సరిపోయింది ఒక మాటతో మొత్తం వచ్చేసింది. ఈ మహానుభావుడు సకల చరాచర ప్రపంచాన్ని ఇదివరకు ఉన్నట్టుగానే సృష్టించాడు.
అంటే పరమాత్మ చేత పొందిన జ్ఞానంతో జరిగిన దాన్ని చూచి జరగబోయే దాన్ని ఏర్పరిచాడు తతర్జ్య పూర్వవత్ ప్రజాపతిహి ధర్మపతిహి ఏకదా నియమాన్ నియమాన్ భద్రం ప్రజానామ్ అనివిచ్ఛన్ ఆతిష్ఠత్ స్వార్ధ కామ్యయా ఇలాంటి పరమాత్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఇలా సృష్టి చేసి తాను చేసిన సృష్టిలోని ప్రజలందరికీ క్షేమం ఎలా కలుగుతుంది? మరి కాస్త శుభం కలగాలని సంకర్పించి ధ్యానని మీరు తలోచనుడు అయ్యాడు. వీళ్ళందరికీ కొంచెం ఇంకా కాస్త మంచి మేరు చేస్తాము శుభం కలిగిద్దామని బ్రహ్మ ధ్యానంలో ఉండగా అప్పుడు తం నారద ప్రియతమః రిక్తాదానమనువ్రతః ఆ మహానుభావుడు రిక్తాదానాం అనువ్రతః అంటే జ్ఞాతులు భాగస్వాములు రిక్తము ఉంటే భాగం. దిగ్ధాదానాం అంటే భాగములు తీసుకునే వాళ్ళు అన్నమాట. ఎవరండీ వాళ్ళు? అన్నదముడు. కదా? వాళ్ళ వెంట వచ్చాడట. అంటే వాళ్ళు ఎవరు? సనక సనందన సనత్కుమార సనత్కుజాంగతో అలా చెప్తాడు వ్యాస్తులు. అది పట్టుకోకుంటే ఇది ఏమిటో భ్రాంతం గందరగోళం అయితుంది మనకు. అందుకే ఇస్తున్నాడు స నారద ప్రియతమః దిక్సాదానాం అనువ్రతః సుశ్రుషమానః శీలేన ప్రశ్రయేన దమ్మేన చ. ఉత్తమ స్వభావముతో, వినయముతో, ఇంద్రియ నిగ్రహంతో చాలా జాగ్రత్తగా బ్రహ్మను సేవిస్తూ మాయాంబి విధిషన్ విష్ణో మాయేశస్య మహామునిహి. శ్రీమన్నారాయణుడి యొక్క మాయా ప్రభావాన్ని తెలుసుకుందాము అనుకున్నాడట నారదుడు. అంటే ఎవరు చెప్పాలి మరి ఆ మాట? నాన్నగారు ఎట్లా ఉంటారంటే ఎవరు చెప్పాలి కొడుకే చెప్పాలి. అయ్యా అయ్యా తాతగారి గుణాలు చెప్పండి అని వచ్చాడు నారదుడు బ్రహ్మ దగ్గరికి. మీ నాన్న గుణాలు చెప్పండి మాకు కొన్న మాయే శిష్య మహామునిహి మహాభాగవతః రాజన్ పితరం పర్యతోషయత్ తన సుశ్రూఠతో తన సేవతో తన వినయంతో తండ్రిని మెప్పించాడు. సంతోషింప చేశాడు. పర్యతోషయతు తుష్టం నిశ్శమ్య పితరం లోకానాం ప్రపితామహం. అన్ని లోకములకు ముత్తాతట. బ్రహ్మ అంతే కదా మరి అలాంటి స్వామి సంతోషించాడన్న విషయాన్ని తెలుసుకొని అప్పుడు.
దేవఋషిహి ప్రత్యా భవాన్ యన్మాను పృచ్ఛతి. ఇప్పటిదాకా నీవు నన్ను ఏమి అడిగావో అదే విషయాన్ని నారదుడు బ్రహ్మని అడిగాడు. ఇంకా లింకు కదా మరి అని జ్ఞాపకం ఉండాలి. తనక మన ఆయన ఎవరు? శౌనకాదులు సూత మహర్షిని అడిగిన మాట పరీక్షిత్తు యుగయోగింద్రుని అడిగాడే సుగవింద్రుడు అంటున్నాడు నీవు నన్ను అడిగినవే నారదుడు బ్రహ్మను అడిగాడు అంటే ఆయన ఆయనకు చెప్పినవే నేను నీకు చెప్తాను. ఇదిరా? ఆ గొప్ప ఏమీ లేదు. నేను కొత్తగా నేర్చుకొని చెప్పేది ఏం లేదు. ఆ బ్రహ్మగారు నారదునికి ఏం చెప్పారో అది నీకు నేను చెప్తాను. దీనికి అర్థం ఏమిటంటే అస్మత్ గురుభ్యో. ఉన్నాడు దేవర్షి పరిప ప్రచ్ఛ భవాని హనుమాను పృచ్ఛతి తస్మా ఇదం భాగవతం పురాణం దశ లక్షణం. ఇలా అడిగినటువంటి నారద మహర్షికి బ్రహ్మ ఈ భాగవతం అనేటువంటి మహాపురాణాన్ని చెప్పాడు. ఎలాంటిది అది? పంచలక్షణం కాదు దశలక్షణం. సత్ర సర్గః విసర్గశ్చ స్థానం పోషణం భూతయః మనువంతర ఈశానుకథ నిరోధః ముక్తిహి ఆశ్రయః మనకి ఇవి 10 లక్షణములు అంటాం. ఈ 10 ఉంటే మహాపురాణం ముందర వస్తుంది. ఈ 10వ అధ్యాయంలో ప్రారంభములు అవే ఉన్నాయి. చివరి అధ్యాయంలో అవే చెప్తారు. ఈ రీతిలో ఈ దశదశమైనటువంటి ఈ మహా భాగవతాన్ని బ్రహ్మ నారదునికి ప్రోప్తం భగవతా ప్రాః ప్రీత పుత్రాయ భూతకృత్ బ్రహ్మ కూడా నారదునికి తాను కొత్త కల్పించి చెప్పలేదు తనకు తన నాన్నగారు చెప్పింది. అంటే శ్రీమన్నారాయణుడు ఇంతకుముందు తనకేది చెప్పాడో దాన్నే నారదునికి బ్రహ్మ చెప్పాడు. ఎలా? ప్రీత. సంతోషించి పుత్రుని యొక్క శుశ్రూషకు సేవకు సంతోషించినటువంటి బ్రహ్మ తన తండ్రి గారు తనకు చెప్పినటువంటి దశరక్షణమైనటువంటి భాగవతాన్ని తాను బోధించాడు. నారద ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృపా
అలాంటి నారదుడు విని తాను బయలుదేరి వచ్చి ఎక్కడికి బదరికాశ్రమంలో ఎన్నది అది కరసుది నది ఆ తీరంలో వ్యాస మహర్షికి నారదుడు చెప్పాడు. తటేంద్రుపా ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయ అమిత తేజసే ఊరికే చెప్పలేదు వ్యాసుడికి. పరమాత్మను గురించి ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అంటే భగవంతుడిని ధ్యానం చేస్తేనే నారద మహర్షి వచ్చి వ్యాసుడికి భాగవతాన్ని చెప్పారు. అంటే ఏమర్థం? భాగవతం వినాలంటే మనం ఏం చేయాలన్నమాట? రోజు పరమాత్మను ధ్యానం చేయాలి. పరమాత్మ సంకల్పము అనుగ్రహం లేకుంటే భాగవతాన్ని వినే భాగ్యం. కలగదు అలా స్పష్టంగా చెప్తున్నారు. మహా తేజస్వి అయినటువంటి వ్యాస భగవానునికి పరమాత్మను ధ్యానము చేస్తున్న వ్యాస భగవానునికి నారదుడు వచ్చి చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు అంతే రాయుతున్నారు లోకం చెప్పుకున్నాం కదా. యుగవ్యతిక్రమం దృష్టవా అన్నాం పొట్టి వాళ్ళు ఏదో గురుబుద్ధులు అయ్యో ఏదైనా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుంటే. ఇప్పుడు నారదుడు వచ్చి ఆ తత్వాన్ని బోధించాడు. ఎదుతాహం త్వయా పృష్టః వైరాజాత్ పురుషాదిదం ఇప్పుడు నువ్వు అడిగావే నన్ను వైరాజాత్ పురుషాత్. విరాట్ పురుషుల నుండి ఏ ఏ సృష్టి జరిగింది? ఆ విరాట్ పురుషుడు ఎలా ఆవిర్భవించాడు అని అడిగావు కదా ఏ సృష్టి ఇచ్చారని. ఇప్పుడు నీవు ఏవేవి అడిగావో యథాసి తదుపాఖ్యాస్యే ప్రశ్నాన్ అన్యాంస్య కృస్నశః ఇంతే కాదు. నీవు అడిగిన వాటిని చెప్తాను, అడగని వాటిని కూడా చెప్తాను. ఎందుకంటే శిష్యుడికి న్యాయంగా ఏం అడగాలో తెలిస్తే కదా నువ్వు. ఏదో కొన్ని అనుమానాలు వచ్చి అడుగుతాడు. అవే విషయాలు కావు కదా. అడిగినవే చెప్తానంటే గురువు కాడు. వాడికి తెలియదు ఏం అడగాలు. నాన్న ఇది అడగాలిరా బాబు. సందేహం ఇలా ఉండాలి రా బాబు. అడిగాడు ఒక మహాభాగుడు అడిగాడు. ఏంటది అంటే ఇక్కడ మనం అన్నం తింటే ఎక్కడో ఉన్న వాడికి ఎలా కడుపు నిండుతుంది ఏమి శాస్త్రం అండి అన్నాడు.
పిచ్చివాడా, నీవు మాట్లాడాలని ఇక్కడ అనుకుంటే ఇక్కడి నుంచి మాట ఎలా వస్తుంది అది అడుగురా అన్నాడు. దాని ఎవరో అన్నది శ్రీరంగం జరేష్ నాస్తికులు హేతువాదులు విజయవాడలో సిద్ధాంత గారు హేతువాదులు వచ్చి అడిగారు అన్న ఇక్కడే పెడుతున్నాము ఇక్కడే పెడితే అక్కడ ఉన్నవారికి అభినందుతుందా ఏం శాస్త్రం అండి అన్నారు. అట్టా ఇక్కడ అనుకున్నాము, ఇక్కడి నుంచి వచ్చింది ఏం లక్షణం అయ్యా అది? ఇట్లా అడిగాడు రా. అనుకున్నది ఎక్కడ? ఆత్మ బుజ్యాసమేత్యార్ధాన్ మనోయుంతే వివక్షయ. ఆత్మ ఆత్మ, బుద్ధి, మనస్సు మూడు కలిస్తే మాట్లాడాలి అనుకుంటాం. మరి అనుకున్నది ఇక్కడైతే మాట ఇక్కడి నుంచి వచ్చింది ఏంటి? అక్కడి నుంచి రావద్దు. అంటే పొట్ట తీసుకుని మాట వస్తే కరెక్ట్. ఏది వాళ్ళం అండి? ఇట్లా అడగాలిరా అట్లా కాదు అన్నారు. అవును కదండీ ఇది అంతే రా బాబు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా లింక్ ఉందో ఇక్కడి నుంచి అక్కడికి ఎలాంటి లింక్ ఏముంది రా? అడగడం రాదు ఇలా అడగండి మీరు ఈ క్వశ్చన్ నేను చెప్తాను ఏం అడగాలో అడగండి చూస్తాను. కొంచెం ఆలోచించాలండి ఇంకో మినిమ్ చప్పడా అన్నారు. అందుకోసం ఎలా అడగాలో తెలియాలి మనకు మొదలు. దాన్ని కూడా గురువుగారే చెప్పాలి. నాయనా ఇలా అడిగార బాబు ఇలా విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రశ్నాన్ అన్యాంశ్య కృత్మచః నీవు అడిగిన ఈ ప్రశ్నలను ఇంకొన్ని ప్రశ్నలను అరయవర్జన ప్రశ్నలను. తెలియవు అడగాల్సినవి అవి కూడా నేను చెబుతాను అయితే ఇదంతా నా గొప్ప కాదండి మా నాన్నగారికి. నారదుడు చెప్పినవి, మా నాన్నగారు నాకు చెప్పినవి, నారదుడికి బ్రహ్మ చెప్పినవి, బ్రహ్మకు నారాయణుడు చెప్పినవి ఇదంతా గురు పరంపర అస్మద్గురుభ్యో నమః. మత పరమ గురుభ్యో నమః సర్వ గురుభ్యో నమః అని గురు పరంపరానుసంధాన పూర్వకంగా భాగవతాన్ని ప్రారంభించారు అన్నమాట రేపు.
దత్యమా అధ్యాయం అంటే ద్వి స్కాందం బహుశా లేపు పూర్తి కావచ్చు స్వామి అనుకుంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
Opening invocation: I take refuge at his feet. Mother, youth, father, son, wealth - all of these in my lineage are bound to the Lord. I bow with my head to the sacred feet of our noble lineage-chief. Salutations to Sri Bhakti, Sri Bhaktisara, Kulasekhara, Yogivaahan, Bhaktangrirenu Parakala Yatindra, and Sri Matparamkusha Muni. I perpetually bow to Vasudeva's son, the Lord who destroyed Kamsa and Chanura, the most excellent son of Devaki - to Shuka, the world-guru.
Dear devotees, Brahma was born from the Lord's navel-lotus. When no one else was visible in the entire world, he searched anxiously to find someone - and while he was troubled and despondent, the Lord spoke the sound of tapas. Then Brahma performed tapas.
You have pleased me very much - completely and perfectly, as he says. You have pleased me through your tapas performed with the desire to create, performed steadily and firmly.
Those who have pleased me do not go without receiving what they desire. Whatever it is, ask for a boon. I will grant you what you seek, exactly as you wish. Brahman shreyah parishraamah pumsah mad-darshanaaavdhih - He explains one important point: in this world, how long does the auspicious effort of a person continue without bearing fruit? If the meaning is not clear - actually, the auspiciousness itself...
Even so, seeing my realm, beholding me - is not your doing. This is my desire, my grace - this is the effect of my grace, not your doing. Meaning: what kind of talk is this - I did all this tapas and you say it is not mine? But who told you to do tapas in the first place? I told you to do tapas, so you did, and I appear - and my greatness is acknowledged. It is not about your greatness.
Sins must come. Births as insects and worms must come. But the fact that we were born as human beings - that is his greatness, not ours. The Lord arranged for us to do this work, and declared this as its result - you did it therefore this came - that is not it. I thought it therefore I gave it. As the Padma Purana says: a mother does not give milk to the child because the child asked...
I commanded you to come and perform tapas. You obeyed my word and performed intense tapas in accordance with my will. Therefore, seeing my realm is the effect of my grace alone. Mal-lokaavalokana pratyaa-dhishtam mayaa tatra tvay karmaavimohite tapomey hridayam saakshaat - he says even more clearly: you did not know what to do, you were confused and struggling...
If we do not pay attention to the body, the atman will not remain in it. But if we pay too much attention, we forget the atman. The body is the instrument for dharma, from beginning to end. Whatever dharma we wish to practice, this body must be in good condition. If illness or trouble comes, we cannot practice dharma. Therefore, for the capacity to practice dharma, the body requires attention...
Except for obstructing dharmic practice, the body should not be given prominence. Meaning: as much as possible, without focusing too much on it, wearing the body down to the extent possible - the definition of tapas says: making the body lean is tapas. Shareeraan shushkimpa cheyuta tapas - making the body dry and lean is tapas. And I dearly love that tapas - moreover that tapas is my very heart. I too create the universe through tapas alone...
You reside within as Antaryami. Vedahi apra-tiruddhena prajna-nena chikeershitam - not just what is being done - you know what each and every person is planning to do. One may say to others, I have no such thoughts - others might believe it. But saying it before the Lord will not work at all - because he is right there. From wherever we think...
Please fulfill my desire - naachitam naathaya - fulfill my supplication, O Lord. Why? Because you are our Naatha, our master. What does Naatha actually mean? One who gives fully and completely. Yaa poornapradah sa naathah - who in the world gives us our complete due? The so-called masters of this world - what they want is our own...
In this Lord who is such - in truth you have no form at all. What is Paramatma's form? He has no form formed through the gunas of satva, rajas, and tamas of prakriti. He has no pancabhautika form to be experienced as the fruit of accumulated karma. If he has no form, how shall we worship him? For meditation, a form is needed...
Therefore your two aspects of supreme transcendence and nearness must be known to us. Aroopinahah yathaa aatmamaayaa yogena naanaa shakti upabrambhitam viloompan visrijan grihnnana vibhrgaatmaanam aatmanaa - this great Paramatma, augmented with many powers through his own divine maya - satva-shakti, rajo-shakti, tamo-shakti - performs creation...
Maintenance, and then receiving back. Removing what exists, bringing back what has left, receiving what has come. Viloompan visrijan grihnnann - creation, preservation, dissolution. Vibhrdaatmaanam aatmanaa - with yourself alone, you sustain yourself. Meaning: it all belongs to him alone...
He himself exists in the world he creates. When he wishes to dissolve it, he swallows it. As long as he has not swallowed it, the Lord exists in that world - one wonders if the world itself is afraid of the Lord. Narayanah - naara means the primordial matter - and he is the foundation of all that matter. He explains this nature of his...
Not even a trace of laziness, never hesitating - I will perform all tasks. What you have taught me, that is it. I cannot do anything on my own. Shikshitam aham karavani - I will act according to your instruction. The problem is: if you speak, if you instruct, if you teach me - then I will perform the creation of all moving and non-moving beings - but there is one small request. In the creation I perform...
Those who can speak, those who have knowledge, those who lack knowledge, those who have limbs, those who lack limbs, those without life, those without movement, those without consciousness - why so many distinctions? He has nothing to do with it - it is us. The amount of good deeds we perform determines the quality of birth we receive. Therefore, the extent to which we have troubled others...
Intoxication and ego - yes indeed, he told me all of this while others were present, meaning: I am more capable than all of them. Therefore he told this to me, not to the one beside me. And what work do we do then? Even before the work begins, arrogance grows within us. Jealousy grows. Ego grows. By mistake we compare what we do with another...
Ekaikam matsaram pumsam mahaa-paataka naayakam - even one instance of envy alone is the chief of great sins. The text we are covering this month is the Srimad Ramayana. How many shlokas? Twenty-four thousand shlokas - that is what we are reading now. For that alone, it feels like a lot. When will we complete this? we wonder. But the original Ramayana has only one hundred crore shlokas. Shataakoti pravistara...
Showing the people of the Kali yuga as much as they can comprehend, not too much and not too little - he (Narada) went. Then Vyasa thought: not four and not one hundred crore - but eighteen thousand shlokas. Granthoshtaadasha sahasrah dvaadasha skandha sammitah hayagriva brahma-vidya yatra vritra-vadha smritah gaayatriyacha samaarambhah tad-di bhaagatam matam - that is what is known as the Bhagavatam.
What does everyone want to know? What do we need? We need jnana, knowledge. Everyone has some knowledge. What kind - complete knowledge, actual knowledge, deluded knowledge, mistaken knowledge, inverted knowledge? Even seeing a rope and thinking it a snake is knowledge - but it is wrong knowledge...
What is meant by this? What is jivatma? What is prakriti? We call it tattvattrayam - the triad of truths. Generally when people in our tradition hear tri-mantra-artham, what do they contemplate? The tattvattrayam itself. Only after serving that does one gain eligibility to study the Shri-vachana-bhushana. Achit, chit, and Ishvara - prakriti, jiva, and Paramatma.
Knowledge directed toward liberation is called jnaanam. Knowledge of arts and sciences is called vijnanam. Knowledge oriented toward moksha is called jnaanam. Therefore it is not wrong to say we lack jnaanam. We might doubt whether we lack vijnanam. That is why in the Katha Upanishad, Narada came to his father and declared that he had studied all the shastras but still lacked atma-jnana...
Ilaa saraha-syam tad-angam cha grihaaana gaditam mayaa - take and receive what I am saying. I am initiating you. A mantra itself is called rahasyam - and there is nothing more to it. Through this - mantras, their aspects, yoga, vijnaana, and shastra - in all of these, what contains my supremely secret and innermost nature - that I will tell you...
The Vishvarupi - one with a universal form. How vast is the Paramatma? Tvam aprameeyasya duraasadasya jitendriyasya uttama-dhaarmikaasya - this is from the Srimad Ramayana. Tara praised Rama: Tvam aprameyashcha - first of all, you cannot be measured, O Lord. We cannot fathom your nature...
My nature, my character, my form, my qualities, my deeds - all of these should be known to you exactly as they are, through my grace alone. Whenever, wherever, for anyone, if even a little knowledge has arisen - what is the reason? His compassion - not our greatness. If we puff up our shoulders thinking otherwise - yathaa kandukah - just as a ball that rises high immediately comes back down - so too tat-tattva-vijnaana-mastu te madanugra...
That is a verbal statement. Keeping this in view - all is one, there is no one else - that is not the situation right now. In the time of dissolution, perhaps. But in the time of creation: prakriti must come, the jiva must come, time must come, tattvas must come. Kaala, karma, svabhaava, dravya, guna - all must come. Therefore he himself says: aham eva vaa...
Yogadhishye - asomi aham - Brahma could not understand at all. First I alone existed, then I alone exist, in between I alone exist, and what remains is also just me. But there must be meaning - before what, what is first. Before dissolution - I alone existed. Before creation - I alone existed. After creation - I alone exist. Everything becomes me...
He must be in the knower, in the known, and in the knowledge itself. Do you understand? Jnaata, jneyam, jnaana. Let us say I know this book - the book is the jneyam (that which is known), I am the jnaata (the knower), and this act of knowing is jnaana. Is that not so? Therefore he is in me, in the book, and in the knowing...
Meaning: knowledge through the medium of prakriti - veiling. Knowledge through connection with me - revealing. How so? Like light and darkness - when light is present, darkness is not. When darkness is present, light is not. When prakriti-knowledge is present, knowledge of me is absent. When knowledge of me is present, prakriti-knowledge is absent. One who is dependent on prakriti has no atma-jnana...
Meaning: alcohol - two thousand pots of it as a morning beverage. Two hundred bulls as snacks. Think about his fate - who must deal with him? Only they can handle his fate. Such a supremely wicked person - I must have not even an accidental trace of compassion toward him. I want to become devoid of mercy - with that resolve he sat for tapas...
The Paramatma exists as Antaryami within all of creation. As I mentioned earlier - if a pot is broken, the pot breaks and the clay remains. Similarly, space (aakaasha) was inside the pot. When the pot breaks, does the space break? Does the space contain the pot, or does the pot contain the space? Think carefully - the space contains the pot, but the pot does not contain the space...
But vibrations, sight, hearing - these cognitive functions - entered within us, and we think they are ours. Is that not so? That is why in every being - great or small - mahaa-bhootaani pravishthani apravishthani - the great elements appear to have entered and appear to have not entered. We say they are there, we say they are not. Why? Because we say they are in us - but...
Because one who is in mud gets smeared with mud. To the extent that Paramatma exists as Antaryami within us - in this body there is blood, flesh, bones, and something else - fat, pus, earth, dust. Do these things stick to him? Even if not all those - but is he merely inside us? He is within us and also outside - then what is inside and what is outside?
Therefore: pravishthani apravishthani tathaa teshu na teshu-aham. Etaavaad-eva etaavaan eva jijnaasya - that which is to be known in this world is only this much, is it not? What more is there? What does each person need to know? The same thing. Everything is in Paramatma. Paramatma is in everything. No qualities, no faults of these things affect him...
Only this - not where there is no smoke there is no fire, but rather where there is smoke there is fire, and where there is no fire there is no smoke. The vyatirekam (negative concomitance) must go from cause to effect. The cause accompanies the effect, but if there is no effect, there is no cause - consider this carefully...
Etanmatam samaadishtha - follow this understanding, this doctrine. Meaning: if you think I am doing the creation - that is Bhagavatam! Palikedu vadu Ramabhadradu - it was made to speak by him; the one who made it speak is Ramabhadra. Meaning: even if we write something, it is not I am saying it, I am writing it, I am doing it. Again, that too...
With the knowledge received from Paramatma, having seen what had happened, Brahma arranged what was to come in the same way as before - tatar-jya-poorvat prajaapatih dharmapatih ekadaa niyamaanniyamaann bhadram prajaanaam anivich-chan aatishtat svaardha kaamyayaa - such a Paramatma - meaning four-faced Brahma - having created this way, how would the welfare of all the people in his creation be ensured?
Deva-rishihi pratya abha-vaan yan-maanu pricchhati - everything you asked me just now, the very same topics Narada asked Brahma. This is the link, and it must be remembered. The sages Shaunaka and others asked Suta Maharshi - that which Parikshit asked Shukayogindra - Shukavindu says: what you asked me is exactly what Narada asked Brahma...
Such a Narada, having listened, set out to the Badari Ashram, to the banks of the Sarasvati River - there he spoke to Vyasa Maharshi. Tathendrupa dhyaayate brahma paramam vyaasaaya amita-tejase - he did not just tell Vyasa gratuitously. Only when Vyasa was in a meditative pose focused on the Lord - when Vyasa was meditating on the Lord - then Narada Maharshi came and revealed it to him.
Fool - you think your words come from yourself? If you think words originate here in the throat, then go ask from where they actually come! someone said. This was discussed at Sri Rangam - atheists and rationalists came from Vijayawada and asked: we are placing a question here - if we place it here, will those over there benefit? What kind of shastra is that? they asked.
The second canto - Dviteeya Skandham - may perhaps be completed now. Let us hope so. Svasti prajaabhya paripaalaayantaam nyaayena maargena mahim mahishaah gobrahmanebhyah shubhamastu nityam lokaah samasthaah sukhino bhavantu asmaad gurubhyo namah.