హిరణ్యకశిపుని తపస్సు: తీవ్ర తపస్సుతో సృష్టి కంపించడం

Hiranyakashipu's Tapas: Intense Austerity Shakes Creation

bhagavatam Kandadai Ramanujacharya

హిరణ్యకశిపుని తీవ్ర తపస్సు వర్ణించబడింది - ఆయన తపస్సు భూమిని దహించింది, నదులు సముద్రాలు కలతపడ్డాయి, పర్వతాలు కంపించాయి, బ్రహ్మ స్థానాన్ని సవాలు చేశాయి. శరీర ఆత్మ వివేక జ్ఞానంతో ఓదార్పు ఇవ్వబడింది. బ్రహ్మ స్థానాన్ని సవాలు చేయడానికి తపో శక్తి అవసరం - తప్పు దిశలో ఉపయోగించినప్పుడు అదే విశ్వ అశాంతి విత్తనమవుతుందని ముఖ్య సందేశం.

Hiranyakashipu's intense tapas is narrated - his austerities were so powerful that they scorched the earth, agitated rivers and oceans, trembled mountains, and challenged even Brahma's seat. The session consoles with the wisdom of body-soul discrimination: however much we grieve, we cannot restore the dead. The teaching: to challenge even Brahma's position, one first needs tapas-shakti - and this power, when misdirected, becomes the seed of cosmic disorder.

← Prev Next →
Hiranyakashipu's Tapas: Intense Austerity Shakes Creation Kandadai Ramanujacharya bhagavatam

పట్టా నిరే బలకాల ఇంద్ర కృష్ణా శ్రీ హస్వరాం కృతమే కడగోత్ నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుత్పుత్ల పద్మ పత్రాక్షం నీల జీవోత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం నిలతస్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సులోచితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర శ్రోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంగ కుంకుమాం కిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకవిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పదేత్ కోటిజన్మ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్ర మలగం మహం పరాజరాత్మయం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిశయే వాసిష్కాయ నమో నమః యం ప్రౌర జంత మనుపేతమపేత కృత్యం దేపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్వయతయా తరవోభినేదుహు రం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమనం కన్యా పరి సంజాతం వాతూల కుల భూషణం శ్రీ లంకార్య గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఆత్మ కస్పరోవాత్ర హిరణ్యకశ్యపుడు తన తమ్ముని భార్యను తన తల్లిని వారి పిల్లలను అందరినీ

ఓదార్చాడు. ఎలాగో శరీర ఆత్మ వివేకంతో. ఆత్మ నిత్యము శరీరము అనిత్యము. మనము ఎంత బాధపడ్డా అనిత్యమైన శరీరానికి నిత్యత్వాన్ని సంపాదించలేము. నిత్యమైన ఆత్మకు అనిత్యత్వాన్ని ఇవ్వలేదు. అంటే దేని స్వభావాన్ని మార్చలేనప్పుడు మన పరితాపానికి మన సంతాపానికి అర్థం ఎంత అవసరం ఎంత అని. వివేకాన్ని బోధించటం వలన వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని పుత్ర శోకం క్షణాతుత్యక్త్వ తత్వే చిత్తమధారయత్. ఒకే మాట చెప్పేశారు. క్షణకాలంలో పుత్ర శోకాన్ని విడిచిపెట్టి తత్వము యందు వాస్తవము యందు అంటే ఆత్మ స్వరూపం యందు మనస్సును నిలిపారు. ఇలా హిరణ్యకశిపు రాజన్ అజేయం అజరామలం ఆత్మానం అప్రతిద్వంద్వం ఏకరాత్రం వ్యధిత్సత ఇక్కడ మనకు కథను కాస్త సంగ్రహంగా చెప్పేస్తాడు. మనకు విష్ణుపురాణంలోనూ, పద్మపురాణంలోనూ, విష్ణు ధర్మోత్తరంలోనూ చాలా విచితంగా ఇస్తాడు. తన తమ్ముడిని సంహరించినటువంటి స్వామిని అందుకే అన్నాడు నా శూలముతో కంఠాన్ని ఛేదిస్తాను అని. అదే ఆవేశంతో వైకుంఠం మీదికి దండెత్తుతాను అని బయలుదేరబోతున్నప్పుడు శుక్రాచార్యులు నీ బలం చాలదు. ఈ బలం చాలదు. రెండో నెంబర్. అంత పెద్దవాడితో పోరు కాబట్టి కాస్త ఇప్పుడు ఉన్న దానికంటే చాలా భాగం బలం ఎక్కువ సంపాదించుకోవాలి.

కొంచెం విలక్షణమైనటువంటి శక్తిని కూడా కూర్చుకోవాలి. మొదలు తపస్సుకు వెళ్లి తపస్సు శక్తితో అప్పుడు స్వామి మీదకి దారి చేయాలి కానీ. ఈ శక్తి సరిపోదు అని శుక్రాచార్యుల వారు ఉపదేశిస్తే గురువుగారి ఆజ్ఞ కాబట్టి తాను అదే అంటున్నాడు హిరణ్యకశపు రాజన్ అజేయం అజరామరం తాను ఎవరి చేత ఓడింపబడకుండా అలాగే జర వార్భక్యం కానీ మృత్యువు కానీ ఇవి లేకుండా అప్రతిద్వంద్వం తనకు సాటి ఇంకొకడు లేకుండా ఉండేటువంటి విలక్షణమైన ఏకక్షత్రాధిపత్యం. కావాలి అని సంకల్పించారు. అలా సంకల్పించి సతేపి మందర ద్రోణ్యం ఆ మహానుభావుడు మందర భవతానికి వెళ్లి అక్కడి సానులం మీద కూర్చొని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమ దారుణం అంటున్నాడు. వ్యాసుడే దారుణం అన్నాడు దుర్దారుణం కాదు పరమ దారుణం. మహా భయంకరమైన తపస్సు చేశాడు ఊర్ధ్వ బాహువు నభో దృష్టిహి పాదాంగుష్టాశ్రితావనిహి కేవలం ఒక కాలు కాదు ఒక కాలి బొటన వేలు మీదనే నిలబడ్డాడు. అది కూడా రెండు చేతులు పైకి ఎత్తి పెట్టి నభో దృష్టి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ పరమ దారుణమైన తపస్సు చేశాడు. జటాదితిబిహి తన యొక్క తపశ్శక్తితో జటల యొక్క కాంతులతో ఎలా ఉన్నాడు? ప్రళయకాల సూర్యుని లాగా భాసించాడు మహానుభావుడు. ఇక ఈ విధంగా హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళగానే బతుకు జీవుడా అని దేవతలందరూ ఎవరెవరి స్థానాలకు వారు వెళ్ళారట. బల చెప్పుకున్నా జ్ఞాపకం ఉంది కదా. అతను దండెత్తేసరికి అందరూ తమ లోకాన్ని విడిచిపెట్టి అందరూ భూలోకానికి వచ్చేసారు. ఇదే రక్షణ బాగుంటుంది. ఇతను అబస్సుకి వెళ్ళగానే ఇక కొన్నాళ్ళ దాకా డోకాలు ఏవి కదా అని వెళ్లి మళ్ళీ తమ ప్రధానం తాము భద్రంగా చేరుకున్నారు. తస్య మూర్థన సముద్భూతః ఇలా తపస్సు చేస్తున్నటువంటి హిరణ్యకశ్యపుని శిరస్సు నుండి తపో అగ్ని ధూమం మొదలు పొగ తర్వాత జ్వాల ఇది బయలుదేరి

తిర్య గోసం అధోలోకాన తపత్ విశ్వగీరితః ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, పక్కలోకాలు అన్ని లోకాలను దహింపచేస్తూ చుక్షుపుహు నద్యుధన్వంతః నదులు సముద్రాలు ఇవన్నీ క్షోభించాయి. ద్వీపములు అద్రులు చలించాయి భూమి కూడా భూకంపం కూడా కలిగింది. నక్షత్రములు తారలు ఇంచుమించు గ్రహములు కూడా తమ గతులు తప్పి క్రింద పడిపోబోతున్నాయి. అన్ని దిక్కులు తపోగ్నికి జ్వలించాయి. ఏదో తపస్సుకు పోయాడు మేము హాయిగా ఉండొచ్చు మా స్థానాల్లో అనుకుంటే మళ్ళీ ఇదేం బాధరా బాబోయ్. అతను ఎట్లా ఉన్నా మేము బతకగలిగినట్టు ఉంది అని మళ్ళీ దేవతలందరూ తమ తమ స్థానాలను స్వర్గాలను. విడిచిపెట్టి అందరూ బ్రహ్మలోకానికి వచ్చేసారు. వచ్చి ధాత్రే విజ్ఞాపయామాసుహు దేవదేవా జగత్పతే మహానుభావా జగన్నాథా దేవదేవా హిరణ్యకశ్యపుని తపస్సు తోటి మేము తప్తాహ దివిస్తాతుం నశక్నుమః అతను చేసేటువంటి తపస్సు వలన తపించబడిన మేము స్వర్గంలో ఉండజాలకున్నాము అలాంటి వాని తపస్సును క్షమింపచేసే ఉపాయాన్ని మీరు ఆలోచించండి లోకాన్ నయావన్ నక్షంతి బరిహారః తవాభిభూహు బరిహారాః మీకు అన్ని రకముల పూజలు ఆచరించేటువంటి అన్ని లోకములు. నశించక ముందే అతని తపస్సును నివారింప చేయవలసింది, ఆపవలసింది. బహుశా అతను ఎంతో పెద్ద కోరిక లేకుంటే ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేయడు. సుర్యతాం కింద రుజితం తవాధాపి నివేదితాః. అతను ఏమనుకొని తపస్సు చేస్తున్నాడో మీకు చెప్పాలా? మీకు తెలిసే ఉంటుంది కానీ మా ఆర్తి పట్టజాలేక మేము చెప్తున్నాం విషయాన్ని సృష్టవాచరాచరమిదం తపోయోగ సమాధినాధ్యాస్తే సర్వదిష్ణేభ్యః పరమిష్టి నిజాసనం. ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి బ్రహ్మ సకల చరాచర జగత్తును తపశ్శక్తి తోటే సృష్టించి సత్యలోకాన్ని అధిష్టించి ఉన్నాడన్న విషయాన్ని వాడు విన్నాడు.

అంటే ఏమర్థం? తాను కూడా మీ సీటుకు ఎదరు పెట్టాడు అంటున్నారు. వారి తపస్సు ఎందుకో కాదు, నేనే సృష్టికర్తను కావాలి, నేనే రక్షకుడిని కావాలి, నేనే. సమర్థం కావాలి. ఎందుకంటే త్రిమూర్తులు తపశ్శక్తి తోటే అంతర్విధమైన శక్తిని సాధించారు. ప్రభావాన్ని సాధించారు. నేను తపస్సు చేస్తాను. అహం బ్రహ్మ, అహం శివః, అహం విష్ణుః. ఆ శక్తులన్నీ నాకే రావాలి. తదహం వర్ధమానేన తపో యోగ సమాజన కారాత్మనశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే. చౌద ఏంటంటే మరి ఎన్ని యుగాలు తపస్సు చేస్తే బ్రహ్మ అయ్యాడు? కదా నీవు అమాంతం ఇవాళ వెళ్లి కూర్చోని ముక్కు మూసుకొని కూర్చోని తపస్సు చేసుకుంటూ నేను బ్రహ్మని అవుతాను అంటే కాగలవా? అంటే కాలేదు ఎందుకు అనుకుంటున్నావ్? ఇప్పుడు కాకుంటే ఇంకోసారి అవుతాను. ఈ జన్మ కాకుంటే ఇంకో జన్మ అవుతాను. ఆ జన్మ కాకుంటే ఇంకో జన్మ అవుతాను. కాలము అనంతమే. ఆత్మ నిత్యమే. శరీరం పోతుందేమో కానీ ఆత్మ పోదు కదా? శరీరం పోయినా కాలం పోదు కదా? కాలం నిత్యమే, ఆత్మ నిత్యమే. కాలాత్మనోస్తు నిత్యత్వాత్ ఈ మాట చాలా చాలా మంది ఆ ఈ అడమును తీసుకోరు, వాక్యాన్ని తీసుకొని వివరించరు. ఎందుకంటే అంత అవసరం ఏంటి అంటారు. కానీ అంత పెద్ద కోరిక కోరినప్పుడు. బ్రహ్మాసనం నాకు కావాలి. నాకు శివత్వం కావాలి, నాకు విష్ణుత్వం కావాలి, నేను సంహారకర్తను కావాలి. ఇంత పెద్ద కోరిక అంటే మరి వాళ్ళు ఎంత కాలం ఎన్ని యుగాలు మనం చెప్పుకున్నాం. తపస్ తప తపస్ తప అని పరమాత్మ చెప్పితే వేయి దివ్య వర్షములు అన్నాం. అవి ఏ లెక్కలో బ్రహ్మ లెక్కలు మన లెక్కలో కాదు. కాబట్టి ఇంచుమించు ఒక పరార్థకారము అలాంటి పరార్థకారములు చెప్పుకోవాలి. అలాంటి ఎన్నో కాలములు తపస్సు చేస్తే కదా బ్రహ్మ సృష్టికర్త అయింది. మరి హిరణ్యకశ్యపుడు ఇవాళ కూర్చోగానే రేపు అవుతాదా? ఏం కోరిక అండి అది అని మనము శంకిస్తామేమో అనే స్వామి కాలాత్మనోశ్చ నిత్యత్వ.

ఈరోజు కాకుంటే వచ్చే రోజయ్యా, ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు, ఈ జన్మ కాకుంటే ఇంకో జన్మ, ఇంకో 100 జన్మలకు, 1000 జన్మలకు నేను బ్రహ్మాండం అవుతాను. ఎందుకంటే నేను అనబడే ఆత్మ అప్పుడు ఉంటుంది కదా. ఈ కాలము అప్పుడు ఉంది కదా? కాలము ఆత్మ నిత్యం కాబట్టి బ్రహ్మనయ్యేంత బస్సు చేస్తూనే ఉంటా అయ్యేంతవరకు. ఇవాళే కావటండి ఇది. కాలాత్మనోశ్చరిత్యత్వాత్ సాధయిష్యే నేను ఈ కోరికను సాధిస్తాను. అన్యదాయుధం విధాస్తేహం అయధా పూర్వ మోజత లేదు. మళ్ళీ ఆ కోరికతో నాకేం లాభం? నేను బ్రహ్మనవుతాను, నేను ఉద్రుణ్ణి అవుతాను అనుకుంటే నాకేం లాభం? నేను వారికంటే గొప్పవాడిని కావాలి కదా. ఏం చేస్తాను తల కిందుల చేస్తాను ఉన్నదాన్ని మొత్తం మార్చేస్తాను కొత్త సృష్టి చేస్తాను ఏవి నిత్యములో వాటిని అనిత్యం చేసేస్తాను ఏవి అనిత్యములో వాటిని నిత్యం చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాం మరి నాకు పోతే నాయం కాదు. మొత్తం సృష్టిని మార్చేస్తాం. స్వరూపానంతా మార్చేస్తాం. అన్యథా ఇదం విదాస్యేహం అయథా పూర్వం. ధాతా యథాపూర్వం కదా గమనించండి. ఆ మాటలో చాలా చాలా అభిప్రాయం ఉంది. అయథాపూర్వం అంటున్నాడు. మనకు వేరే ఏం చెప్తున్నాది? ధాతా యథాపూర్వమకల్పయత్. బ్రహ్మ కూడా ఇదివరకు ఉన్నట్టుగానే సృష్టించారు. కొత్తగా ఏం చేయలేదు. పోయిన కల్పనలో ఏముందో దాన్నే సృష్టించారు. అలా సృష్టిస్తాడా? సృష్టిస్తాడు మనం కూడా చూస్తున్నాం. రిపీట్ అన్నమాట. మళ్ళీ వసంతుడు వచ్చేస్తుంది. మళ్ళీ మే వస్తే ఏమవుతుంది? కండరు బాగా ఉంటాయి. డిసెంబర్ వస్తే చలుపు బాగా ఉంటుంది. జూలై ఆగస్టు వస్తే పరుషాలు బాగా ఉంటాయి. ఎప్పుడు ఇవేనా అంటే ఏం చేద్దాం? అవే ఉంటాయి ఏ మారదు. యథాపూర్వం. బ్రహ్మ కూడా పోయిన బ్రహ్మ కలపనలో ఎలా సృష్టి జరిగిందో అలాగే చేశాడు. బ్రహ్మ కాబట్టి చేయాలండి నేను చేస్తానా? నేను అయథాపూర్వం. ఇదివరకు లేని దాన్ని సృష్టిస్తాను.

కొత్తగా ఏర్పాటు చేస్తాను తన నా తేయస్సుతో తిమన్యైహి కాలనిర్ధూతైహి కల్పాంతే వైష్ణవాదిభి అహంకారం పెరిగితే సత్యం అసత్యము, అసత్యం సత్యము, నిత్యము అనిత్యము, అనిత్యము నిత్యములా పాసిస్తుంది. ఇతను బ్రహ్మను ఊచి తపస్సు చేస్తున్నాడు కాబట్టి తాను ఎవరిని పరదేవత అనుకున్నాడో ఆ లోకమే నిత్యం. తగిన లోకాలన్నీ. అనిత్యం. కాబట్టి కిమన్యైహి కాలనిర్ధూతైహి కల్పాంతే వైష్ణవాదిభి. ఫస్ట్ ఎయిడ్ వి కాటన్ అన్నీ టాబ్లెట్స్ అన్నీ ఒక కిట్ లాగా ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా. ఆ రుట్టె తీసుకో ఫస్ట్ ఎయిడ్ కిట్. పెట్టి ఉంచుకో. ఆ ఇది ఇది నారా కాడ చేత నశించబడేటువంటి వైపూర్థము కైలాసము మాకెందుకు బ్రహ్మలోకం ఉంటే చాలు అంటున్నారు. అర్థమైందా? అవును. కిమన్యైహి కాలనిర్ద్యోతైహి కల్పాంతే వైష్ణవాదిధిహి. విష్ణువు, రుద్రుడు మొదలైనటువంటి లోకములు కాలనిర్భూతములు. కాలముతోటి నశించిపోయేవి. నశించిపోయేటువంటి ఆ శక్తులు, ఆ లోకాలు మాకెందుకు? నా తపస్సుతో నేను నిత్యమైన లోకాన్ని సాధిస్తాను. తమోగుణం పెరిగితే వైకుంఠం నశించేది అవుతుంది. బ్రహ్మలోకం నిలిచేది అవుతుంది. అంటే వీడి భావన. సత్వగుణం పెరిగితే వాస్తవం ఏమిటి? అజరామలము దాని పేరే వైకుంఠం. విగత కుంఠః మొక్క ఓనిది చెదిరిపోనిది కాలమునకు కర్మమునకు అందనిది వికుంఠం దాన్ని కూడా ఈ మహానుభావుడు తన గర్వంతో ఆ కాలంలో పోయే వికుంఠం మాకు ఎందుకండి విష్ణులోకం మాకు ఎందుకండి ఇది సుసుమ నిర్బంధం తపః పరమమాస్థితః ఇవన్నీ అనుకొని ఈ నిర్బంధంతో ఇంత ఉత్తమ తపస్సు చేస్తున్నాడని మేము విన్నాము.

ఆ మరి ముందు నువ్వు చెప్తున్నావ్. ఎందుకంటే ముందు ప్రీ ప్లాన్ లేకుండా వెళితే అడిగిన దాల్లా ఇచ్చారనుకోండి మేము చస్తాం. వాడి మనస్సులో ఏముందో అయినా మీకు తెలిసే ఉంటుంది మహానుభావుడు తెలవదని కాదు మాకు ఆర్తి ఆగక నివేదన చేస్తున్నాము. ఇది వాని నిర్బంధము. విజత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర మహానుభావ. అందుకే నీవు ఇప్పుడు ఏం చేయాలో ఏది యోగ్యమో ఆ పనిని నిర్వర్తించవలసింది. తవాసనం ద్విజగవాం పారమేక్ష్యం జగత్పతే. భవాయ శ్రేయసే భూజ్యై క్షేమాయ విజయాయత్య ఈ మహానుభావుడు తపస్సు ఎందుకు చేస్తున్నాడు అంటే మొదలు తవాసన. నీ సీటే కోరుతున్నాడు అంటే మీకే ఎదరన్నమాట ఆలోచించుకోండి. రెండోది ద్విజగవాం ద్విజస్థానము గోస్థానము అలాగే పరమేష్యం బ్రహ్మ స్థితిని కూడా పరమేష్యత్వం కావాలి. అని కోరుతున్నారు కాబట్టి భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయత్యా. అంటే ఐశ్వర్యము కావాలి, క్షేమము కావాలి, విజయము కావాలి, శ్రేయస్సు కలగాలి, అన్ని లోకాలు బాగుండాలి. దీనికి మీరేం చేయాలో. ఏది యుక్తమో దాన్ని చేయండి. మీ బ్రహ్మత్వాన్ని, మూడు లోకముల క్షేమమును, విజయమును, శ్రేయస్సును ఇవన్నీ రావటానికి ఏం చేయాలో దాన్ని మీరు నిర్వహించండి. అవును. అవును. ఇది విజ్ఞాపితః ఈ ప్రకారంగా దేవతలందరూ బ్రహ్మకు విజ్ఞాపన చేస్తే భగవానాత్మ భూహు దృప ఫరీతః బృగు దక్షాద్యై బ్రహ్మ ఒక్కడు వెళ్ళాడు కదా. వారి వెంట ఎప్పుడు ప్రజాపతులు, ఋషులు అందరూ ఉంటారు. ఇలాంటి అందరితో కనిచేయవు దైత్యేశ్వరాశ్రమం హిరణ్యశక్త్రి పుణ్యాశ్రమానికి మహానుభావుడు వెళ్లి. చూస్తే అక్కడ లేడు వాడు ఏమన్నాడు నా దగ్గర వచ్చా ఎందుకంటే అతని మీద అప్పటికే పుట్ట మలిచిపోయింది. ప్రతిక్షన్నం వలిమీక తృణ కీచకై. కేవలం పుట్ట కాదు దర్భ అంతా ముడిచింది. అంతే కాదు వెదురు బొమ్మ కూడా వచ్చేసింది. ఇది కములంటే వెదురు. వెదురు బొంగులతోటి, దర్భతోటి, గడ్డితోటి, పుట్టతోటి మొత్తం గడ్డి ఎక్కడ ఉన్నోడు తెలవదు. కనపడలేదు పిపీలికా పిధి ఆచీర్ణం మేదత్వం మాంస సోనితం. మరి అంత పెద్ద పుట్ట అంత గడ్డి.

ఆ ప్రకారంగా ఎదురు బొమ్ములు ఉన్నాయంటే ఇంక వాని చర్య ఎక్కడ ఉంటుందండి దానికి కూడా పిపీలి కాదు చీమలు, దోమలు, పాములు, పురుగులు రకరకాలుగా అన్నీ తినేశాయి. మేజస్సును, మాంసాన్ని ఒక అస్తులు మాత్రం ఉన్నాయి. ఎముకలను తినలేదట మరి. అలా ఉన్నటువంటి వానిని తపంతం తపసాలోకం యధాభ్రపిహితం వ్రవిం. మబ్బు కమ్మిన సూర్యుడిలాగా దివి దివి ఉన్నటువంటి అతన్ని విలక్ష్య చూచి విస్మిత ప్రాహ. పరమాశ్చర్యంతో నవ్వుతూ హంసవాహనుడు ప్రహసన్ హంసవాహనః అంటాడు. స్వామి వాహనం ఏమిటి? హంస. ఇది చమత్కారం ఏంటో హంస అనే పదం ఎలా ఏర్పడింది? కదా అసలు వ్యాకరణం చేస్తే అర్థమవుతుంది. అది హంస కాదు హస. హసనే హంస అయింది. భవేత్ వర్ణాగమాత్ హంసః. సింహో వర్ణ విపర్యయాత్. సింహ అనేటువంటి పదము అక్షరములు తలకిందన చేయుట వలన ఏర్పడిందట. అర్థమైందా? సింహ అలాగే చేయండి ఏమైతుంది? హింస. హింసించేది కాబట్టి సింహం. అలాగే వర్ణ ఆగమాత్ హంస. హస అనే దానికి అనుస్కారం వస్తే హంస. నవ్వులా తెల్లగా ఉండేది అని అర్థం హంస అంటే. పరిశుద్ధమైనది తెల్లనిది అని అర్థం. హంస అంటేనే తెల్లనిది. తెల్లని హంసను ఎక్కినవాడు ఆయన కూడా నవ్వాడట ప్రహాసం. నవ్వుతున్న హంసవాహనుడు అన్నాడు. నిరంతరం స్వామి స్మితభాషీనర్థం. దీనివల్ల హంస యొక్క శబ్దం యొక్క యుత్పత్తిని అతని యొక్క పరిశుద్ధత రెండు మనకి ఇందులో బోధించబడ్డాయి. బ్రహ్మ అంటున్నాడు నాయనా భద్రంతే నీకు శుభము కలుగ్గాక. దేవవయ్యా ఉత్తిష్టోత్తిష్ట తపస్సు సిద్ధోసి కాశ్యప నీవు తపస్సులో సిద్ధిని పొందావు. వరమునిచ్చే నేను వచ్చాను గ్రీయతాం ఈప్సితో వరః నీకు ఏమేమి కావాలో అలాంటి వరాన్ని నీవు గ్రీయతాం కోరుకోవలసింది అర్ద్రాక్ష మహభేదత్తే హృత్సారం మహదద్భుతం నీ హృదయ బలం

ఎంత అద్భుతమో నేను చూడగలిగాను. దంస భక్షిత దేహస్య ప్రాణాః అష్టిషు సేరతే. రకరకాలైన పురుగులు అన్ని రకాల పురుగుల్ని ఈ శరీరాన్ని మాంసాన్ని తినేశాయి. ఏం లేదు. ఎముకలు ఉన్నాయి. ప్రాణములను ఇంతకాలము ఎముకలలో నిలపగలిగిన వాడవు నీ ఒక్కడవు మాత్రమే ప్రాణాహ అస్తిషు సేరతే నైతత్ పూర్వ పూర్వర్శయ చక్రుహు నకరిష్యంతి చాభ ఇంతవరకు ఎవరు ఏ రుచుడు ఇలా చేయలేదు ఇకముందు ఎవరు చేయబోరు నిరంబూర ధారయే ప్రాణానుకోవై దివ్య సమాహ శతం నీరు కూడా లేకుండా నూరు దివ్య వత్సరములు ఎవరయ్యా తపస్సు చేయగలిగేవారు. నీవు కాబట్టి చేయగలిగావు నీ ఈ దుష్కరమైనటువంటి ఈ పట్టుదలతో ఈ ప్రయత్నంతో తపోనిష్ఠతో. నన్ను నీవు గెలిచావు. జితోహం దితి నందనా తతస్త ఆశిస సర్వా దదామి. నీకు ఏం కావాలో అన్ని కోరికలు కోరుకో. మర్త్యత్యతే అమర్త్యత్య దర్శనం నా ఫలం మమ. అంటే ఇది మించు ఇన్నాళ్ళు తపస్సు చేసి మరిచిపోయాడో ఏమో అని అడగవలసిన దాన్ని కూడా సూచిస్తున్నాడు బ్రహ్మే. మరిపించవలసింది పోయి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే రహస్యం ఏమిటంటే చెట్టు కొమ్మకు కాసిన కాయ పూర్తిగా పండితేనే కింద పడుతుంది. పడకుంటే చిట్టికే ఉంటుంది. వీడు కూడా అన్ని రకాల పూర్తిగా పని చేయగానే పోడు. పతనం కావాలంటే చాలా వృద్ధికి పోవాలి. కాబట్టి అలాంటి వరాలు వాడు అడిగితే కానీ అవన్నీ తాను ఇస్తే కానీ వాడికి వర గర్వం పెరిగితే కానీ విశృంఖనంగా ప్రవర్తించి పాపాన్ని బాగా పెంచుకుంటాడు. ఎంత పాపం పెంచుకుంటే అంత త్వరగా పోతాడు. అలా కాకుండా వానికి కొన్ని పుణ్యాత్ములు అయ్యారు అనుకోండి ఇంకా నాలుగు రోజులు భరించాలి. వాని ఇంకో వెయ్యేళ్ళు భరించే బదులు ఆపద ఏదో పదేళ్లతో అయిపోతే విడిపోతుంది కదా.

10 ఏళ్ళు కష్టపడితే 1000 ఏళ్ళు బాగుండొచ్చు. అలా కాకుండా 1000 ఏళ్ళు కష్టపడదాం అంటే తప్పు కదా. అందుకే వాడు ఎక్కడ మరిచిపోతాడు అని మర్త్యస్యతి అమర్త్యస్య దర్శనం నీవు మర్త్యుడవు అంటే. మరణ ధర్మము కలవాడు నేను అమర్త్యుడు మరణము లేనివాడిని కదా మరణము లేని అంటే దేవతలమైన మా దర్శనము మానవులవైన నీకు వృధా ఎప్పుడూ కాదు, అన్ని కోరికలు తీరుస్తుంది. ఎందుకన ఈ మాట అంటే వాడు వరంలో ఆ అమర్త్యత్వాన్నే కోరాలి. కదా వాడు కోరవలసిన దాన్ని ఈయనే గుర్తు చేశాడు. అది బాగా వినిమింప చేయాలి. అందుకే మర్త్యత్యతే అమర్త్యత్య దర్శనం నాఫలం మమ నాలాంటి. దేవతల యొక్క దేవతోత్తముని దర్శనం ఎప్పుడు వ్యర్థం కాదు నాయనా ఏం కావాలో కోరుకో ఇత్యుక్తువా ఆదిభవో దేవః భక్షితాంగంపి పీలకైహి ఇలా చెప్పి మొట్టమొదలు పుట్టిన దేవుడు అంటున్నాడు. వ్యాసుడు మళ్ళీ ఎవ్వరు తప్పు మాట్లాడినా స్వామి ఊరుకోడు, అక్కడ నువ్వు నీవు ఏం అంత సమానమే స్వామికి చెప్పాను కదా, పరమాత్మకు అమ్మవారు తప్పు చేసినా శిక్షిస్తాడు. భై నది చిత్తే పొరపాటు మాట్లాడావని చెప్పడానికి పిచ్చివాడా నీవు కూడా మర్చుడవు కాదురా నీవు మర్చుడవే అని చెప్పడానికి ఆదిభవః అంటున్నాడు మొదట పుట్టిన దేవుడు అన్నాడు. అర్థమైందా అండి? మరి పుట్టినవాడు అంటే తర్వాత ఏం కావాలి? తప్పదు. ఏదో ఆయన తొందరలో భక్తి మీద భక్తుని మీద ఉత్సాహంతో తనను తాను అమర్త్యుడుగా చెప్పుకున్నాడు కానీ వాడు పుట్టినవాడే అంటే పోయేవాడే. మరణమున్న తాను ఇంకొకరి మరణం లేకుండా స్వరం ఇస్తాడా అండి? ఇచ్చిన అవుతుందా? ఇచ్చేవాడే చస్తే తీసుకున్నవాడు ఏం పగుతాడు? ఆ రహస్యం చెప్పడానికి ఆదిభవో దేవః మొట్టమొదలు పుట్టిన దేవుడు అన్నాడు. పుట్టిన వారు ఉంటే జ్ఞాతస్య మరణం ధృవం.

వారికి కూడా మరణం ఉంది అని మనం చెప్పడానికి ఆదిభవో దేవః భక్షితాంగం పిపీరికైహి జీవలతోటి తినబడిన శరీరము గల హిరణ్యకశివుని ఎముకల మీద తన కమండల జలం ప్రోక్షించాడు. అర్థమైందా అండి? ఎక్కడిది ఆ జనం? విష్ణుపాద విష్ణుపాదోద్భవం. పరమ అక్కడ ఇది వీడి ఇచ్చింది కాదు వాడే ఇచ్చాడు. చాలా స్పష్టంగా ఉంది. అదే ఇలాంటి అంశాలు మనం దాటేసాం అనుకోండి భాగవతం నుంచి రుచి ఏముంది ఇంకా? జీవల దగ్గర నుంచి అన్ని రకాల క్రిములు వారి మాంసాన్ని తినేశాయి. ఉత్త అస్తిపంజరం ఉంది. అలాంటి అస్తిపంజరాన్ని ఈ స్వామి తన కమండల జడంతో ప్రోక్షించాడు. అంటే విష్ణు పాదోద్భవ జడ ప్రోక్షణ తోటే మళ్ళీ వారికి శరీరం వచ్చింది. గట్టి బరా మరి ఎవరు ఇస్తారు ఆ వరాన్ని వాడయ్యా అందుకే కమండల జరేన ఔక్షతు దివ్యేన అమోఘ రాధసా చూశారా? ఆ భావం కూడా సూచించాడు. ఎలాంటి కమండల జలమయ్యా అంటే అది దివ్యమైన జలమట. పైనుంచి అమోఘ రాధస అద్భుతమైన ఆరాధన చేసి పొందిన జలమట. అంతే కదా అంతే. ఎంత ఆరాధన చేయకుంటే విష్ణు పాదంతో గంగ వస్తుంది మరి. బ్రహ్మలోకం దాకా ఈయన పాదం వచ్చేసింది. మరి ఎంత పూజ చేసి ఉంటారు ఎంత అప్ప చేశారు. ఆ పాదాన్ని ప్రోక్షించాడు మరి. దివ్యమైనటువంటి సఫలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆరాధనతో పొందబడిన కమండల జలంతో హిరణ్యకశ్యపునిలు. అస్తి పంజరాన్ని ప్రోక్షించాలి. అమోధరాసత తత కీచక వల్మీకాత్ సః కోజో బలాన్వితః ఎప్పుడైతే ఈ జలం ప్రోక్షించబడిందో అతను మూజస్సు, సహస్సు, బలం ఈ మూడు కలిగి ఆ కీటకములను, అలివికములను భేదించుకొని పైకి వచ్చాడు. సర్వావయవ సంపన్నః వజ్ర సంహననః యువ. యువ కూడా ఇయ్యాల నిత్య యవ్వనం వచ్చేసింది, వజ్ర సంహరణ వజ్రము లాంటి దేహం ఏర్పడింది, సర్వావయవ సంపన్న అన్ని అవయవాలు ఏర్పడ్డాయి ఉత్తితః

తప్తహేమాసః చక్కగా కాల్చిన బంగారు వన్నెతో వచ్చాడు. తప్తహేమాసః విభావసుదివా అగ్నిహోత్రుడిలాగా వచ్చాడు. ఎక్కడ నుంచి కేధసః సమస్యల నుండి బయలుబడిన అగ్నిహోత్రుడి లాగా బయలు వేయరి స నిరీక్ష్య అంబరీ దేవం హంసవాహమవస్థితం చూశాడు ఆకాశంలో ఉన్నాడు స్వామి. హంసవాహనుడు అలా ఉన్న స్వామిని చూచి నా నామ శిరసా శిరస్సు వంచి నమస్కరించి భూమౌ తద్దరిశన మహోత్సవః స్వామిని చూడగలిగామని పెద్ద ఉత్సవంతో పండుగ చేసుకున్న వాళ్ళై మహా ఆనందంతోటి ఉత్తాయ ప్రాంజలిహి ప్రక్వహ లేచాడు. చేతులు జోడించాడు, వినయంతో వంగాడు. ఆనందంతో కందులతో చూస్తున్నాడు హర్షాశ్రుపులక ఉద్భేదః సంతోషంతోటి ఆనందాశ్రువులు పులకింతలు వచ్చి గిరా గద్గదయ కంఠంతోటి ఆ మహానుభావుడిని స్తోత్రం చేస్తున్నాడు. కల్పాంతే కాల సృష్టి ఏన యోన్ధేన తమసావృతం అభివ్యనగ్య ఘటితం స్వయం జ్యోతిహి స్వరూచిసా ప్రళయ కాలంలో. అంధకారంతో మునిగినటువంటి ఈ జగత్తును నీ దివ్యమైనటువంటి కాంతితో మళ్ళీ వ్యక్తిగా చేయును మహానుభావా ఆత్మనా త్రివృతాతేదం సుజతి అవతి లుంపతి నీవు. ఓంకారముతో అంటే సత్వ రజత్ తమో గుణములతోటి ఆవరించబడిన నీవు ఆ గుణాలను తెచ్చుకొని రజోగుణంతో సృష్టి, తమోగుణంతో సంహారం, సత్వగుణంతో రక్షణ. ఈ మూడు రజస్తత్వ తమోధామ్నే పరాయ మహతే నమః ఇలాంటి త్రిగుణధామ అయినటువంటి నీకు. నమస్కారము నమో ఆద్యాయ బీజాయ సకల చరాచర జగత్తుకు నీవే ఆది బీజము జ్ఞాన విజ్ఞాన మూర్తయే బ్రహ్మే జ్ఞానమూర్తి బ్రహ్మే

విజ్ఞానమూర్తి అదేంటండీ చెప్పాం కదా మోక్షేతిహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్ప శాస్త్రయోవ విజ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం శిల్పజ్ఞానం జ్ఞానం అంటే మోక్షంలో కోరిక అలా మోక్షేచ్ఛా రూపుడు అతనే ప్రపంచ సృష్టి రూపుడు కూడా అతనే జ్ఞాన విజ్ఞాన మూర్తయే. త్వం ఈచితే జగతస్తస్తు సత్యా స్థావర జంగమములకు నీవే అధిపతివి ప్రాణేన ముఖేన పతిహి ప్రజానాం ముఖ్య ప్రాణముతో సకల ప్రజలకు నీవే అధిపతివి చిత్తస్య చిత్తేహే మనస్సుకు బుద్ధికి అలాగే ఇంద్రియములకు మన ఇంద్రియానాం పతిహి నీవే హృషికేశుడవు. నీవే మనస్సుకు అధిపతివి, నీవే బుద్ధికి అధిపతివి, చిత్తానికి కూడా నీవే అధిపతివి. భూత గుణాశేషః. పంచభూతములకు, రజస్సత్వాది గుణములకు, అవి ఉన్నటువంటి ప్రకృతికి, మనస్సుకు నీవే ఈశ్వరుడవు. త్వం సప్త తంతూన్ వితనోటి తన్వ త్రయ్య చాతుర్హోత్రక విద్యయా భూమి ఆపః అనరః వాయుః ఖం మనః బుద్ధి అహంకారః అని చెప్పుకుంటున్నాం. మొత్తము ఎనిమిది. ఇందులో ఒక్క అహంకారాన్ని తీసేస్తే తక్కిన ఏడు తంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన దగ్గర నుంచి కాబట్టి ఈ సప్త తంతువులను నీవే కల్పిస్తున్నావు. త్రయ్యా. మూఢ గుణవంతు ఉన్నటువంటి స్వరూపాన్ని అలాగే ఓంకారాన్ని వేదముల యొక్క స్వరూపాన్ని చాతుర్హోత్రక విద్యయా యజ్ఞ విద్య. యజ్ఞ విద్య, తపో విద్య, యోగ విద్య. అలాగే సృష్టి విద్య ఇది ఎటువంటి అన్ని విద్యలతో త్వమేక ఆత్మ ఆత్మవతాం అనాదిహి నీ ఒక్కడవే నీవే ఆత్మవు. నీవే ఆత్మ కలవారందరికీ ఆత్మవు నీవే. నీవే అనాదివి అని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఎవరు స్తోత్రం చేసినా పరమాత్మనే చేస్తారు.

కనపడే ఆకారం ఏదైనా అందులో అంతర్యామిగా ఉన్నటువంటి మనం చేస్తాం. పుణ్యావచనం చేస్తాం. వరుణ పూజ చేస్తాం. ఏమని చెప్తాం? వరుణాంతర్యామినే భగవతే పుండరీకాక్షాయ నమః అంటాం తప్ప వరుణాయ నమః లేదు. ఎవరిని ఆరాశించినా ఎదురుగా ఆకారం ఉంటుంది. పూజ ఎవరికి? అందులో ఉన్నవారికి. కాబట్టి వీడికి తెలిసినా తెలియకున్నా వాడి మాటలే వస్తాయి. మన చేతిలో ఏముంది? నీవే ఆది, నీవే మధ్య, నీవే అంతము, నీవే తత్వము. నీవే రజస్సు, నీవే తమస్సు, నీవే సృష్టికర్తవు, నీవే రక్షకుడవు. ఇవన్నీ ఎవరి పేర్లు? ఆయనే. ఇతనికి బ్రహ్మే ఆయనే, బాధేం లేదు. ఎదురుగా ఉన్న ఆకారం మనకెందుకు? గుణాలు కావాలి. ఎవరివి ఆ గుణాలు? పరమాత్మవే. ఎందుకు ఈ మాటలు వచ్చాయి అంటే పరమాత్మ పాద జలముతో ప్రోక్షించబడిన వానికి ఇంకే బుద్ధి వస్తుంది? అలా అంటే మా రేపు వస్తాయి. అలా త్వమేక ఆత్మ ఆత్మవతా మనాదిహి అనంతపారః కవిహి అంతరాత్మ. త్వమేవ కారః అనివిషః జనానాం ఆయుహు నీవే కారానివి. నీవే ఆయువు, నీవే అవయవాలు, నీవే వాటిని తగ్గిస్తావు, పెంచుతావు. ఆయుష్యాన్ని ఇచ్చేవాడవు నీవే, ఆయుష్యాన్ని తీసుకునేవాడవు నీవే. నీవే కారణానివి. కూటస్థః ఆత్మ పరమేష్టి అజః మహాన్. నీవే కూటస్తుడవు మార్పు లేని వారవు సర్వవ్యాపివి పరమేష్టివి నీవే పుట్టుక లేని వారవు నీవే నీవే మహత్తత్వం నీవే జీవలోకానికి ఆత్మవు. త్వత్తః పరం నా పరం. నీకంటే పరమైంది ఉస్తృష్టమైంది ఇంకొకటి ఏది లేదు. అనేజత్ ఏజత్య అంటున్నాడు. అనేజత్ ఏజత్ అంటే కదిలేది కదలంది. ఏమర్ధం? స్థావర జంగమముడు అన్నమాట. ఇలాంటివి రెండు నీవే జత్య. కించిత్ వ్యతిరిక్తమస్తి విద్యాః కలాః తనవః సర్వాః అన్ని విద్యలు అన్ని కలలు అన్ని మూర్తులు అన్ని శక్తులు నీవే. సర్వాః హిరణ్య గర్భోతి బృహత్ త్రిపుష్టః నీవే హిరణ్య గర్భుడవు నీవే బ్రహ్మవు నీవే ప్రకృతివి మూడు గుణాలు ఉన్నాయి కదా ప్రకృతివి నీవే త్రిపుష్టః వ్యక్తం విభో స్థూలమిదం శరీరం ఏ ఇంద్రియ ప్రాణ

మనోగుణాముస్తవం అని చెప్పుకున్నాం కదా, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, గుణములు ఇవన్నీ కూడా స్థూల శరీరం. నీ స్థూల శరీరం ప్రపంచము, స్ఫూల శరీరం నీవు నమః. ఇలా భుంక్షేస్థితః ధామని పారమేష్ట్యే ఆకలి అయినప్పుడు. ప్రపంచాన్ని ఏం చేస్తావ్? ప్రాణాయా స్వాహా. ఒక్క ముద్ద కవలం. ప్రపంచమంతా ఒక చిన్న ముద్ద అమాంతం మింగేస్తాడు. అన్నం తిన్నాక నీళ్లు ఉండాలి కదా. మొత్తం లోకాన్ని మింగగానే ఏముంటుంది? సముద్రం ఉంటుంది మొత్తం జలమే. అమాంతం తాగేస్తాడు హాయిగా పడుకుంటాడు అన్న వాస. అవ్యక్త ఆత్మ పురుషః పురాణః నీవే ప్రకృతివి నీవే జీవుడవు నీవే పరమాత్మవు అనంతాయ అనంత అవ్యక్త రూపేణ నిర్వచితం తతం చిదచ్చిత్ శక్తి చిత్తు అచిత్తు ఈశ్వర అనేటువంటి మూడు శక్తులతో కూడిన వారము నీవే, నీవు అనంతమైనటువంటి అవ్యక్తమైనటువంటి రూపంతో సగర జగత్తును వ్యాపించి ఉన్న నీకు నమస్కారము. ఇది దాస్యతి అభిమకాన్. నీకేం కావాలో కోరుకో అన్నారు ఒకవేళ నేను కోరిన దాన్ని ఇయ్యదలుచుకుంటే వరానుమే వరదోత్తమ అడుగుతున్నాను భూతేభ్యః త్వద్విసృష్టేభ్యః మృత్యురుమాభూతు మమ ప్రభో స్వామి, నీ చేత సృష్టించబడిన ప్రాణులతో నేను మరణించకూడదు. ఏమడిగాడు? తొద్దు సృష్టి అభ్యః నీ సృష్టి వలన నేను మరణించకూడదు అన్నాడు. అంటే ఈయన కంటే ఇంకొకడు లేడు అన్న వ్యామోహంలో ఉన్నవాడు కాబట్టి. నీకంటే అనకుండా నీ సృష్టితో మరణించకూడదు అన్నాడు. అతని వలన సృష్టించిన వాడితో వాడు అతన్ని సృష్టించిన వాడితోటి. మళ్ళీ తవ్వొచ్చు. త్వద్విసృష్టేభ్యః అయినా మళ్ళీ ఇంకేమైనా చిరకాసు పెడతారో ఏమో అని మళ్ళీ అడుగుతున్నాడు. నాంతః బహిహి దివా నక్తం. లోపల కానీ, వెలుపల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంకో దారితో కానీ, ఆయుధాలతో కానీ నా భూమౌ నాంబరే. దీన్నే అంటాడు పోతన గాలిన్, కుంభిని, అగ్ని, అంబువుల, ఆకాశస్థలిన్, దిక్కులన్, లీలన్, ఘస్తములన్, తమప్రభల.

భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు సకల వ్యాప్యం. శాస్త్ర శస్త్రాడిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే ఇదే శ్లోకానికి అర్థం అలాగే మానవులతో కానీ మృగములతో కానీ వ్యసుభిహి అసుమద్భిరువా ప్రాణమున్న వాటితో ప్రాణము లేని వాటితో సురాసుర మహోరగైహి దేవ దానవ యక్ష కిందర కింపురుష నాగలతో అప్రతిద్వంద్వతాం యుద్ధే యుద్ధంలో నాకు ఎదురు ఎవ్వరు నిలవకూడదు. ఐకపత్యంచ దేహినాం. సకల చరాచర జగత్తుకు నేనే నాయకుడిని కావాలి. నేనే అధిపతిని కావాలి మూడు లోకాలు. దేహినాం సర్వేశాం లోకపాలానాం మహిమానం యథాత్మనః. సకల లోక ప్రభావం నాకే రావాలి. తపో యోగ ప్రభావానాం యన్నరిష్యతి కరిచిత్. ఎలాంటిది అది? తపస్సుతో కానీ, యోగముతో కానీ, జపాదులతో కానీ నశించని దివ్యమైన శక్తి కావాలి. లోక గుహ వల్ల నేను ఓడిపోకూడదు. అసలు నా ఎదురుగా ఎవ్వరూ నిలబడకూడదు. అలాంటి దివ్యమైన శక్తిని ప్రసాదించవలసింది అని హిరణ్యకశిపుడు అడిగితే ఏవం మృతాభి దృష్టిహి అడగబడి హిరణ్యకశిపోరథ రాధా తపసా ప్రీతః వరాం స్తత్స దుర్లభ అని మరి ఇంత ఘోర తపస్సు చేసినప్పుడు ఇవ్వను అంటే మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. కదా ఈ వాదం కానీ దుర్లభములైనా అలాగే బాబు తథాస్తు అలాగే జరుగుతుంది అని ఆ వరాలన్నీ ఇచ్చారు. ఇలా తాతేమే దుర్లభ పుంసాం యాన్ వృణీషే వరాన్ మమ నాయనా. నీవు అడిగినవి లోకంలో ఎవరికీ కూడా లభించేవి కావు అయినా నిద్విమె తపస్సుకు మెచ్చి నేను వాటిని నీకు ఇస్తున్నాను అని చెప్పి తతో జగాము భగవాన్ అమోఘానుగ్రహః విభుహు ఇలా వరములిచ్చి

ఈ మహానుభావుడు అంతర్ధానం చెందాడు. పూజితః అసురవర్యేణ స్తుయమానః ప్రజేశ్వరైహి ప్రజాపతులతోటి అలాగే హిరణ్యకశ్యపునితోటి స్తోత్రం చేయబడి పూజించబడి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. ఇలా బ్రహ్మచేత వరములు పొందినటువంటి రాక్షసుడు విభ్రత హేమమయంబుహు చక్కని మన వాటిలో చొక్కమైన అంటాం కదా చొక్కమైన బంగారు రంగు గల శరీరము ధరించిన మహానుభావుడై భగవత్య కరోతు ద్వేషం భ్రాతురు వధమనుస్వరం బ్రహ్మ వలన వరమును కొంది బ్రహ్మను సృష్టించిన పరమాత్మ యందు వైరాన్ని పెంచుకున్నాడు. ఎక్కడదయ్యా అంత శక్తి అంటే వరాన్ని తలుచుకొని అట. బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని తలుచుకొని తన తమ్ముడిని చంపాడే దుర్మార్గుడు. అని తన తమ్ముడు తను మళ్ళీ మళ్ళీ మాటిమాటికి గుర్తు చేసుకుంటూ పరమాత్మ యందు ద్వేషాన్ని పెంచుకొని సవిచ్ఛిదిచ సర్వాలోకామశ్చత్రిన్ మహాసురః అన్ని లోకములను మూడు లోకములను గెలిచాడు. అన్ని దిక్కులను గెలిచాడు. అలాగే దేవాసుర మనుష్యేంద్రాన్ గంధర్వ గరుడోరగాన్ సిద్ధచారణ విద్యార్ధ్రాన్ ఋషీన్ పితృపతీన్ దేవ దానవ గంధర్వ. యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష, గరుడ, పితృ, మను ఇలాంటి భూత ప్రేత పిశాచాలను సర్వ తత్వపతీన్. సకల ప్రాణ నాయకులందరినీ సకల ప్రాణులదరందరినీ కూడా అలాగే వచమానీయ తన వచం చేసుకున్నాడు. మరి ఏమయ్యాడు విశ్వజిత్. ప్రపంచాన్ని గెలిచిన వాడయ్యాడు. ఇది అయ్యి జహార లోకపాలనాం స్థానాన్ని సకల లోకపాలకుల సీట్లు తనయే. నేనే ఇంద్రుడిని, నేనే అగ్నిని, నేనే అన్నీ నేనే, ఇంకోళ్ళు ఎవరూ లేరు. అన్ని లోకాలకు నేనే అధిపతిని, ఉన్న తీర్ఠని కూడా నావే. అలాగే. లోకపాలానాం స్థానాని సహ తేజత దేవోద్యాన స్త్రియా జుష్టమధ్యాస్త్యేస్మ త్రివిష్టపం స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్ర సింహాసనాన్ని కూడా అధిష్టించాడు. మహేంద్ర భవనం సాక్షాత్ నిర్మితం విశ్వకర్మణ త్రైలోక్య లక్ష్మాయతనం అర్జువాస.

అఖిల రుద్ధిమత్ సాక్షాత్తు మహేంద్ర భవనాన్ని కూడా తానే అధిష్టించాడు అన్ని రకముల ఐశ్వర్యములు పొంది యత్ర విద్రుమ సోపానాః మహా మారకతాభువః మహేంద్ర భవనం అంటే ఎలా ఉంటుంది? అక్కడ మెట్లు విద్రుమములట పగడములతోటి. పగడములతో సోపానములు ఉంటాయి. మహా మారక తాపువ అక్కడ మనం ఏమంటాం వీటిని? ఏమి ఏమి రాయి పాలరాయి అంటాం కదా మార్బుల్ కదండీ ఈ మార్బుల్ కాదు అక్కడ మరకతములు. మరకత మడులంతా ఫ్లోరింగ్. మెట్లేమో పగడములు యత్ర విద్రుమ సోపానాః మహా మారకతాపువః యత్ర స్పటిక కుడ్యాని. గోడలన్నీ పొడిగ మండలతో ఏర్పాటు చేశారు. వైజూర్య స్తంభ పంక్యయః పిల్లర్స్ ఉన్నాయి స్తంభాలు అవి వైజూర్య మండలతో ఏర్పాటు చేస్తారు. యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చిత్రవితానాలు. పద్మరాగ బహుశా అయినటువంటి సింహాసనములు పయస్పేన నిభాశయ్య పాల నురుగు లాంటి శయ్యలు ముక్తాదామ పరీక్షదాహ మళ్ళీ వాటి మీద చెయ్య పాల నులువు లాగా ఉంటుంది. బెడ్ షీట్ కావాలి కదా అవన్నీ ముత్యాల హారాలట. వాటితో కప్పు మిచ్చబడి కూజద్భిహి నూపురైహి దేవ్యః శబ్దయంత్యః ఇతస్తతః. హల్లు హల్లు హల్లని ధ్వని చేసేటువంటి అందెలు పెట్టుకున్న దేవతా యువతులు సుర యువతులు నడుస్తూ ఉంటే రత్న స్థలీషు చెప్పాం కదా రత్నముల భూమ్మీద సుదతీహి సుందరం ముఖం. అలాంటివన్నీ నడుస్తూ చూస్తుంటే లక్ష్మీన్ మహేంద్ర భవనే అలాంటి అత్యుత్తమమైన దివ్యమైనటువంటి మహేంద్ర భవనంలో ఈ మహానుభావుడు మహామునా నిర్జిత లోకః ఏకరాత్ అన్ని లోకాలను గెలిచి ఏకరాత్. మూడు లోకాలకు తానే రాజు. అలాంటి ఐక్య ఏక క్షత్రాధిపత్యాన్ని రేమి అభివంద్యాంద్రియుగః సురాదిభిహి దేవతలందరూ ఇతని పాదాలకు తల ఉంచి. నమస్కరిస్తున్నారు ప్రతాపితైహి ఊర్జిత చండశాసనః దాని దివ్యమైన పరాక్రమం తోటి చండశాసనలు ఎందుకంటే ఇన్నాళ్ళు మన మీద కోపం ఉంది కదా అదంతా కూర్చుంటే తప్పు నిలబడితే తప్పు లేస్తే తప్పు వస్తే తప్పు రాకుంటే తప్పు.

పాత పగ ఏమంటాం గిడ్డి చేయదు అంటాం కదా అవన్నీ పూర్తిగా తీర్చుకుంటూ శాసిస్తూ ఉన్నాడు. తమం జ మత్తం మతునోరు గందేనా వివుత్త తామ్రాక్షమ శేత దుశ్న్యపః ఈ మహానుభావుడు దేవ సింహాసనం మీద కూర్చొని మధునా ఉరుగంధినా మత్తం మహాసుగంధము గల మద్యముతో మద్యపానం తోటి బాగా మదించి వివృత్త తామ్రాక్షం అశేష ధిష్ణ్యపా కణులన్నీ ఎర్రబారాయి. వాళ్ళు తిరుగుతున్నాయట. మద్యపానం బాగా చేస్తే తండ్రులు తిరుగుతాయట. బాగా తిరుగుతూ ఎర్రబడి అలాంటి వాడిని అశేచ దిశ్యపాహ. అఖిల లోక పాలకులు ఉపాసత ఉపాయన పాణి బిహివినా త్రిపిస్తపో యోగ పరోచితాం పదం. అలాంటి వాడిని. తానుకలు తెచ్చి సమర్పించి నమస్కారం చేస్తూ ఉంటారు చెప్పారు మనకు అందులో కూడా హాలాపాన విజృంభమాన అదలోలావృత్త తామ్రాక్షుడై కేళించేలగ పోతనా. అలా జుగుహు మహేంద్ర మహేంద్రాద్శన మోజశాస్త్రితం విశ్వావసుహు తుంబురుహు అస్మదానయః చెప్తున్నాడు. అందులో అంటాడు నేనును తుంబురుడు అంటాడు తుంబురుడు నేను పక్కనే కూర్చొని గీతం చేయాలి అని నేను చెప్తాను వాడే గొప్పవాడు అందుకని అస్పదాదయః అంటున్నారు మాలాంటి వారందరూ కూడా మహేంద్రాసనం మీద కూర్చున్నాడు కాబట్టి మరి వాడే మహేంద్రుడు. ఏం చేస్తాం ఆ డ్యూటీ అది అందుకే అలాంటి వాడిని కీర్తిస్తూ నేనందరం గానం చేశాము గంధర్వ సిద్ధా ఋషయః అస్తువన్. అందరూ స్తోత్రం చేశారు విద్యాకరాః అప్సరసస్య సకల దేవతలు దానవులు యక్షసులు రాక్షసులు విద్యాధరులు గంధర్వులు మాలాంటి దేవర్షులు మహర్షులు అందరూ అతన్ని స్తోత్రం చేశారు. ఇలాంటి అతన్నే వర్ణమాస ధర్మాలతోటి, యజ్ఞములతోటి, దక్షిత తోటి అతన్నే ఆరాధించారు. హవిర్ భగవాన గ్రహీతుస్వేన తేజసా.

అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సును కూడా తానే తీసుకున్నాడు. తన యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతోటి అకృష్ట పశ్చాత్యా సప్తద్వీపవతీమహి. ఎడు దివారం భూమండలం అంతా దున్నకుండానే పంట ఇచ్చింది కామదుగాద్యౌహు. స్వర్గము అడిగినవన్నీ ఇచ్చేసింది, నానాశ్చర్య పదం నభః ఆకాశంలోని ఆశ్చర్యాలకు హద్దే లేదు, రత్నాకరాశ్చ రత్న ఊఘాన్. పత్నియస్య ఊహు ఊహు ఊర్మిభి సముద్రములన్ని రక్తముల రాశులను వారి భార్య చేతిలో తీసుకొని వచ్చి అతనికి సమర్పిస్తున్నారు. క్షార సీదు దుత క్షౌద్రతి క్షీర అమృతోదకా అంటే ఏడు సముద్రాలు ఉన్నాయి కదా. సప్త సముద్రములో తమ పత్నుల ద్వారా అనేక రత్నముల రాశులను అతనికి అర్పించారు. శైలాహ ద్రోణీభిరాక్రీతం సర్వస్తుషు గుణాన్ అలాగే పర్వతములు తముల కాగులన్నీ పర్వతాలు ఇచ్చాయి లోకపాలానామేకయేవ పురుషట్. ఒక్కడే అష్టదిక్కు పాలకుల గుణములను ఈ ఒక్కడే స్వీకరించాడు దధారా సైత్సం రజితకకుము ఉడురా తులసయాను ప్రియాన్ ఇలా అందరినీ గెలిచాడు అన్నీ గెలిచాడు. అందరి గుణాలను గెలిచాడు. యదోపజేశం పుంజానః నా తృప్యత అజితేంద్రియః. అసలు అడ్డే లేకుంటే, అదుపే లేకుంటే ఏమి చేసినా అడిగేవాడే లేడు. అన్నీ తానే అనుకున్నప్పుడు. ఇంకా ఇంకా కావాలంటుంది తప్ప చాలు అనుకోడు కదా. ఎవరైనా కాస్త హద్దు పెట్టేవాడు ఉంటే ఓహో ఇది మానేయాలేమో అనుకుంటారు. హద్దే లేదు ఇంకా కావాలి. అందుకే నా తృప్యత. తృప్తి పొందలేదు. చాలా స్పష్టంగా చెప్పారు పై మాట గమనించుకోండి. ఇక్కడ ఏమన్నాడు? అజితేంద్రియః. యదోపజోషం భుంజ్యానః నాతృప్యత్ అజితేంద్రియః అంతకుముందేమో నిర్జిత కకువేకరాత్ చూశారా? అఖిల లోక పాలకులను అష్టదిక్ పాలకులను గెలిచాడు కానీ ఇంద్రియములను గెలవలేదు.

చాలు కదా ఎంత గొప్పవాడు అర్ధమైపోయిందా? అలా చెప్తాడు వ్యాసుడు చమత్కారాన్ని. వర్ణించి వర్ణించి వర్ణించి ఇంత చేస్తే అసలు దగ్గర ఉన్న వాటిని కడవలేదు ఎందుకు ఎడిచినావు అని. ఇంత గెలిచి రచ్చ గెలవాలి కదా ఇంత గెలిచాడా వీడు అది తేంద్రియ ఇల్లు అంటే ఇదే కదా మరి శరీరంలో ఉన్నటువంటి ఇంటి అందుకే ప్రహరాజుడు అంటారు మనకు ముందర లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానేకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధ చేయు నా భీకర శత్రులారువుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున చూడుము దానవేశ్వర అన్ని లోకాలు గెలిచావు కానీ ఇంద్రియములు మనస్సు గెలవలేదు నిజంగా నీవు వాటిని గెలవగలిగితే నీకు శత్రువే లేదు అదే భావాన్ని దితకకు పేకరాట్ అష్టదిత్పాలకులను జయించినటువంటి వాడు అతితేంద్రియః నా తృప్యతు. తన ఇంద్రియములను తాను గెలవలేక తృప్తి పొందలేకపోయాడు. ఏవం ఐశ్వర్యమత్తస్య దృప్తస్య ఉచ్చాస్త్రవర్తినః ఐశ్వర్యంతో మదించాడు. బాగా దర్పం వచ్చేస్తుంది. ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో శాస్త్రాన్ని ఉల్లంఘిస్తాడు. శాస్త్ర మర్యాద పాటించినంతవరకు స్వామి ఏమనడు? సరే బలం ఉంటే గెలువు. ఒక కాలం పాలించు నాకు ఇబ్బంది ఏం లేదు. నీవు లోకపాలకుడవైనా ఇబ్బంది లేదు కానీ లోకపాలన కూడా నేను విధించిన శాస్త్రం ప్రకారం చెయ్యి. ఉంటావు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య కార్య వ్యవర్తితౌ కదా యజిప్పై స్వామి శ్రుతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఖ్య వర్తతే ఆజ్ఞాచ్చేది మమద్రోహి నక్షమానును సుందరే అంటాడు. వరాహ పురాణంలో స్వామి చెప్తాడు. శృతి స్మృతి ఈ రెండు నా ఆజ్ఞలు.

దాన్ని దాటిన వాడు ఎంత గొప్పవాడైనా వాడు నాకు ద్రోహం చేసినవాడు. వాడిని నేను క్షమించను అన్నాడు. అందుకే ఉచ్చాస్త్రవర్తినః శాస్త్రం తప్పి ప్రవర్తిస్తున్నాడు. పరిపాలించు పరాచన ఉంటే గెలువు. విజన లోకాలను పరిపాలించు. ఎలా? శాస్త్ర మర్యాద తప్పకుండా. అప్పుడు నా మాట వినవాడవే బతుకు అంటా. నా మాట వినలేదు. వచ్చేస్తాను అని చెప్పినట్టుగా శాస్త్రాన్ని కూడా ఉల్లంఘించి కాలో మహాన్వితీయాయ బ్రహ్మ శాపం ఉపేయుషః చాలా చాలా గడిచిందట. గమనించారా? బ్రహ్మ వరమును పొంది గర్వించాడు. కదా? గమనించాలి. బ్రహ్మ వరమును పొంది గర్వించిన ఇతనికి బ్రహ్మ శాపం వచ్చేసిందట. బ్రహ్మ శాపం అంటే బ్రాహ్మణుల శాపం. శాస్త్రం తప్పాడు కాబట్టి అందరినీ అవమానిస్తున్నాడు కాబట్టి యజ్ఞములు, దానములు, తపస్సులు ఇవేవీ లేకుండా చేస్తున్నారు కాబట్టి కొన్ని వందల వేల ఋషుల యొక్క శాపములు. అతని మీద పడ్డాయి. ఇంకా వరం ఏం చేస్తుంది? ఒక్క వరం దగ్గర దేవుడు ఎరుగు లక్షల శాపాలు వచ్చాయి. అందుకే బ్రహ్మ శాపము పేయుషః బ్రాహ్మణుల శాపాన్ని పొందిన అతనికి చాలా కాలం గడిచింది. అంటే ఇన్నాడు న్యాయంగా వదలకూడదు. వారి వరం ఉంది కాబట్టి బతికారు. తస్య ఉగ్రదండ సంవిఘ్నాః సర్వేలోకాస్తపాలకాః అన్యతాలు శరణాః శరణం వ్యయురచ్యుతః చరిచండ శాసనుడు. ఉగ్రశాసనం వారి ఉగ్రదండం. అలాంటి ఉగ్రమైన దండముతో కర తెండినటువంటి సకల దేవతలు ఋషులు అందరూ కూడా నిజంగా ఎవరు లోకపాలకుడు పరమాత్మ కదు అలాంటి అచ్యుతుడిని శరణు వీడారు తస్మై నమోస్తు కాష్టాయై యత్రాత్మ హరివీశ్వర దగ్గరికి పోదామంటే ఆయన కనపడతాడా? ఎందుకు వచ్చిన బాధ? ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఆ దిక్కునకు నమస్కారము అన్నారు. అంటే ఇంకేం చెప్పాలి చెప్పు? తస్మై నమః కాష్టాయై సత్యై నమః ఆ దిక్కుకు నమస్కారము. యతి గత్వ వివర్తంతే శాంతాః సన్యాసినః అమలాః.

ఈ నమస్కారం ఏ దిక్కుకయ్యా అంటే ఎక్కడికి పోయిన సన్యాసులు, ఋషులు, పరిశుద్ధులు మళ్ళీ తిరిగి రారో ఆ దిక్కుకు నమస్కారం. అర్థమైంది కదా? పరమ పదమునకు నమస్కారము. పరమ పద వాసికి నమస్కారము. ఇలా ఇది తే సంజితాత్మానః సమాభిగతీయః మనస్సును బుద్ధిని ఏకాగ్రము చేసుకొని పరిశుద్ధులై హృషికేశుడిని పటస్తుహు స్తోత్రం చేశారు, సమీపించారు. దేశ మావిర భూతు వాణి అరూపా మేఘ నిస్వన. ఇలా ఒక్కసారే ఇంతమంది స్తోత్రం చేస్తే స్వామి రాలేదు. ఆకాశవాణి రూపములేని ఒక వాక్కు వారికి వినిపించింది ఎలా మేఖనిస్వన మేఖ గంభీరమైన ధ్వనితోటి వినబడింది సన్నాదయంతి అగుభః సాధువు నామభయంకరి అన్ని దిక్కులను ప్రతిధ్వనింపచేస్తూ సజ్జనులకు అభయాన్ని ప్రసాదించినటువంటిదై మాభైష్టాభిభుజశ్రేష్టాః సర్వేషాం భద్రమస్తువః దేవతా ఉత్తములారా మీరు మా భయిష్టా భయపడకండి. మీకు అన్ని దిక్కుల నుండి శుభమే కలుగుతుంది. సర్వతో భద్రమస్తువః మద్దర్జనం హి భూతానాం సర్వ శ్రేయోపపత్తయే ఎందుకు కనపడలేదంటే పరమాత్మ దర్శనం అయిందంటే వెంటనే శ్రేయస్సు కలగాలి. కదా భగవత్ దర్శనాన్ని పొందామని మనకు వెంటనే ఏం కావాలి? ఏదో మేలు కలగాలి, శ్రేయస్సు కలగాలి. మరి ఇప్పుడు కనపడితే స్వామి వాళ్ళకు వెంటనే స్వర్గం వాళ్ళ లోకంలోకి రావాలి అంటే వాడు చావాలి. ప్రాణిక దయ ఉంది వారికి. అందుకే స్వామి కనబడకుండా నా దర్శనము అన్ని ప్రాణులకు అన్ని శ్రేయస్సులను కలిగిస్తుంది. జ్ఞాతమేతస్య దైవ దౌరాత్మ్యం దైతేయ అపసదస్య చ. రాక్షసాధముని యొక్క దౌరాత్మ్యం, దౌర్జన్యం నాకు తెలుసు, తెలియబడింది. తస్య శాంతిం కరిష్యామి.

దానికి మీరు శాంతి చేస్తాను. ఎప్పుడు కాలం తావత్ ప్రతీక్షత కొంత కాలం. ఎదురు చూడండి వదలపడకండి. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయ విద్వేష చూసారా? దేవతల యందు, వేదముల యందు, గోవుల యందు, బ్రాహ్మణుల యందు, సాధువుల యందు, ధర్మము యందు, చివరికి నా యందు కూడా ఎప్పుడు ద్వేషం కలుగుతుందో. తవా ఆసు వినశ్యతి. వెంటనే వాడు నశిస్తాడు. విన్నారా? నేను చంపుతాను కాదు వాడే చంపుతాడు. నేను చంపుతాను. నిర్భవ కోసం ఇవన్నీ జరిగి ఎక్కడ పోతారో శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటి యందు ధర్మ పదవి యందు తవిలి నా యందు వాడెన్నడరుగు నాడే అంతమందు ఆ పద్యం దీనికి అనువాదం. యథా దేవేషు వేదేషు ఘోషు విప్రేషు సాధుషు ధర్మే వైచ విద్వేషః తవా ఆసు వినశ్యతి. దశిస్తాడు వెంటనే నిర్వైరాయ ప్రశాంతాయ అయ్యా ఎప్పుడండి ఇంకెన్నాళ్ళు నేను భరించాలనా అనుకుంటారేమో అని చాలా కొద్ది సమయమే దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలి? అంటే తన కొడుకును ద్వేషించడంతో వాని నాశనం మొదలవుతుంది. ఎలాంటి వాడి కొడుకు? నిర్వైరాయ. అతను ఎవ్వరిని ద్వేగించడు ప్రశాంతాయ పరమ శాంతిగా ఉంటాడు స్వసుతాయ ఎవడు కాదు తన కొడుకే. కానీ మహాత్మనే గొప్పవారైనటువంటి ప్రహ్లాద అయ్యా చూశారా స్వయంగా స్వామి ప్రహ్లాదుడిని మహాత్మ అన్నాడు చెప్పలేదా? మనకు మొదలై అంటాడు కదా అలాంటి వాడు మమ దుర్లభ సమహాత్మ సమహాత్మ సుదుర్లభ అంటాడు గీతలో అది మహాత్మ అంటాడు. ఇలాంటి మహాత్ముడైనటువంటి ప్రహ్లాద యదా దుర్హ్యేత్

ప్రహ్లాదునికి ద్రోహం చేసినప్పుడు హనిశ్యే నేను చంపుతాను. ఎలా అపి వరోజితం అన్ని వరాలు పొందినా సరే. తెలిసిందా? ఎన్ని వరములు పొందిన వాడైనా మహానుభావుడైన తన కొడుకుకు ద్రోహం చేస్తే నేను వెంటనే సంహరిస్తాను. అంటే అది అంతః. దేవుని కార్యం ఎప్పుడైపోతున్నది అంటే కొడుకుని ద్వేషిస్తే వారు పోతారు. రావణాసురుడు సీతమ్మను తాకితే వీడిపోతాడు. ఎదురంతః దశగ్రీవః అంటాడు. సీతమ్మ యొక్క కొప్పును రావణాసురుడు పట్టుకోగానే పైనుంచి బ్రహ్మ ఏదో దంతః దశగ్రీవ. ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది రా నాయనా ఇంతటితో సమాప్తి అన్నాడు. అలాగే హిరణ్యకశపుడికి కొడుకును ద్వేడించడం మొదలు పెట్టడంతో నీవైపోయావు అంత అని చెప్పారు. అలాంటి వానిని చంపుతాను ఇత్యుక్త లోక గురునా ఇలా పరమపి చెప్పబడి ప్రణమ్య నమస్కారం కి వ్యవసరందరు కూడా నివస్తంత గత ఉద్వేగ కలత తొలగి ఇక శ్రీని కత్యపుడు చనిపోయినట్లే అనుకొని తిరిగి వెళ్లారు. తస్య దైత్యపతేహే పుత్రాహ చత్వారః పరమ అద్భుతాః అలాంటి హిరణ్యకశ్యపుడికి మహా అద్భుతమైన మహానుభావుడు నలుగురు కుమారులు ప్రహ్లాదో పోతు మహాంతేశాం గుణైహి మహదుపాసకః ఆ నాలుగునిలో మహానువాడు ఎవరు ప్రహ్లాదుడు. ఇలాంటి వాదకే మహదుపాసకః గొప్పవారిని ఉపాసించేవాడు గొప్పవారి చేత ఉపాసించబడేవాడు. బ్రహ్మణ్యః శీల సంపన్నః బ్రాహ్మణ భక్తి గలవాడు సత్సీలము గలవాడు సత్యసంధః జితేంద్రియః ఆడిన వాట తప్పనివాడు, ఇంద్రియ జయము కలవాడు, ఆత్మవత్ సర్వభూతానామేకః. అందరినీ తనలాగా చూచేవాడు, అందరికీ మిత్రుడు. దాసవత్ సన్నతారియాంతి పెద్దలు కనబడితే.

దాసుడిలాగా వంగి నమస్కరించేవాడు. పితృవతు దీనవత్తరః. దీనులను తండ్రిలా ప్రేమించేవాడు. భ్రాత్రోత్త దృశే చింతః. తన తోటి వారిని సోదరుల్లాగా చూచేవాడు. గురుషు ఈశ్వర భావనః. పెద్దల యందు గురువుల యందు పరమాత్మ భావంతో ఉండేవాడు. విద్యార్ధ రూప జన్మాక్షః విద్య ధనము సౌందర్యము ఉత్తమ భూచము ఇలాంటి వాటితో. శోభించేవాడు మానస్తంభ వివర్జితః ఇవన్నీ ఉన్నాయంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? విద్యామదము, ధనమదము, ఆభిజాత్య మదం చెప్పాం. మదత్రయాలు లేకుండా ఉండాలి. నేను ఉత్తమ వచనంలో పుట్టాను. నేను బాగా చదువుకున్నాను, నాకు ఇంత ధనం ఉంది. ఈ మదార్ వచ్చారంటే డౌన్ అవుతారు, అందుకే ఈ మాట చెప్పి అతను ఆ మాట చెప్తున్నాడు. మనకు విద్యా అర్ధ రూప జన్మాఢ్యః విద్యా ధనము సౌందర్యము వంశము అనేటువంటి నాలుగింటితో కూడుకున్నవాడైన మానస్తంభ వివర్జితః అభిమానం కానీ దంభము కానీ లేనివాడు. నోద్విజ్ఞ చిత్తః వ్యసనేషు ఎన్ని రకముల బాధలు వచ్చినా కలత చెందని వాడు ఎలా ఉంటారండి కలత చెందకుండా ఆపదలు వస్తే ఉంటామా ఎలా ఉంటారు అంటే ఆపదలు ఎవరికి వస్తాయి కోరికలు ఉన్నవారికి వస్తాయి కదా ఆపద అంటే ఏంటి? అనుకున్నది కాకపోవటం, అనుకోనిది రావటం. కదా? ఇష్టము లేనిది వస్తే ఆపద అండి. వ్యాధి వచ్చింది ఆపద, మృదనం వచ్చేసింది ఆపద, డబ్బు పోయింది ఆపద, ఇల్లు పోయింది ఆపద. కదా ఇవన్నీ ఏమిటి మనకి ఇష్టం లేనిది. అదే డబ్బు వస్తే సంపద. యవనం వస్తే ఇంకా సంపద. వివాహం అయింది అబ్బో ఉత్సవం చేస్తాడు. తెల్లారి నుంచి ఓ ఇది బుద్ధి తక్కువ చేసుకున్నావు రా బాబోయ్ ఏమి చేసుకున్నావు రా దేవుడా అని. కాబట్టి మనకి ఇష్టమైనదేమో సంపద, ఇష్టం లేనిది ఆపద. అసలు ఇష్టమే లేకుంటే అన్నీ సంపదలు. ఒకటి కోరితే అది దొరికితే సందుగా దొరకుంటే ఎందుకు? కోరికే లేకుంటే అందుకు ఎందుకు? అందుకే అంటున్నాడు.

నోద్విగ్న చిత్తః వ్యతనేషు నిస్పృహః ఏ కోరిక లేనివాడు. కాబట్టి కష్టాలేముండవు. అయినా కష్టాల్లాంటివి ఎదురు వాడు కలిగించిన వాడి మీద మనం ఏ మాత్రం కరత చెందని వాడు. శృతేషు దృష్టేషు గుణేషు అవస్తు దృకు. ఇది ప్రధానమైన గుణం. ఏమిటి? శృతేషు దృష్టేషు గుణేషు వినబడేవి కనబడేవి ఏవి వాస్తవాలు కాదు అనుకునేవారు. అర్థమైందా? అదొక్కటి అనుకుంటే దుఃఖం ఎక్కడికి? మన బాధ దేనికి? కొన్ని చూస్తే కొన్ని వింటే కదా. చూసిన విని జో అనుకుంటే బాధ అండి. అవే లేకుంటే? అందుకే శృతేషు దృష్టేషు గుణేషు అవస్తు దృక్. విన్న వాటిలోనూ చూచిన వాటి వస్తువుల యందు అసలు వస్తువు అనే భావనే లేదు. ఇవన్నీ వాస్తవములు కావు అనేవారు మహానుభావుడు. దాంసింద్రియ ప్రాణ శరీర ధీహి ఇంద్రియములను ప్రాణమును శరీరమును బుద్ధిని వీటిని నియమించుకున్నవాడు. సదా ప్రశాంత కామః అతనికి ఎప్పుడు కోరిక అనేటువంటిదే లేదు. రహితాసురః అసురః వాస్తవంగా జాతిరీత్యా అసురుడే అయినా వాడిలో ఆ గుణం ఒక్కడి లేదు రాశాడు చెప్తున్నాడు రహితాసురః అసుర భావం లేనివాడు జాతికి మాత్రం అందులో పుట్టా లే వాడే. అసురుడే కానీ అసుర భావం లేదు. యస్పిన్ మహాత్ గుణారాజన్ కురుక్ష్యంతే కవిభిజీముహు. అది అసురాభి దియ్యంతే యథా భగవతి ఈశ్వరే సద్గుణంబులెల్లా సంగంబులై వచ్చి అసుర రాజనైనందు నిలిచి నేడు చనవు. అంటాడు పోతన ఇది పజ్ఞం. ఏదట యస్పిర్ మహద్గుణారాజన్ గృహ్యంతే కవిభిహి ముహుహు. ప్రహ్లాదునిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను దేవలోకంలోని దేవతలు, ఋషులు, మహానుభావులు కూడా స్తోత్రం చేస్తారట. దేవలోకంలో దేవతాదుల చేత అది శత్రువైన వాడు శత్రుపుత్రుడు కదా ఎవరు కాదు అది శత్రువు యొక్క పుత్రుడు అయినా అది కూడా మర్చిపోయి వాడండి ఉత్తముడు అంతే. అని దేవతలు కూడా శత్రువు అనే భావాన్ని కూడా మరిచిపోయి స్వర్గలోకంలో దేవ చేత కూడా కీర్తన చేయబడేటువంటి ఉత్తమ గుణములు పుట్టినప్పుడు వచ్చాయి ఇప్పుడు పోయాయి అనుకోకండి అధునాభిలవేననివర్తంతే

ఇప్పటికి అతనిలో అలాగే ఉన్నాయి, ఎలాగంటే యథా భగవతి ఈశ్వరే పరమాత్మ యందు ఎలా గుణాలు ఉన్నాయి? అతని యొద్దు కూడా అలాంటి గుణాలే ఉన్నాయి. యం అది చెప్తున్నాడు యం సాధుగాదా హలసి రిపవోపి సురా నృపా చూశారా రిపవోపి సురా. శత్రువులైన దేవతలు ఇతని సాధుగాద సదస్సులు అంటే సత్సంగమంలో ప్రతిమానం ప్రకురువంతి కిముతాన్యే భవాదృశాః శత్రువు కూడా సద్గుణమునకు పోలిక కరాదుని చెబుతున్నారు. ఇక మీలాంటి వారి గురించి ఏం చెప్పాలి మీ సొంతం ఏం చెప్పాలని? వాళ్లే చేస్తున్నారండి ఇక మీరు చేస్తారని విడిగా చెప్పాలా అసింభవాదృశాః గుణైహి అలం అసంఖ్యైహి. మాహత్మ్యం తస్య సూచ్యతే అతని గుణములతోటి అతని మాహత్యము ప్రకటించబడుతుంది. ఇంతకీ ఏమిటిదంటే వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ మతిహి. పరమాత్మ యందు సకల సిద్ధమైనటువంటి భక్తి అతనిలో ఉంది, అది గొప్పతనం. ఎలా వచ్చాయి గుణాలన్నీ మంచి గుణాలన్నీ? వాడికే వచ్చాయా? అవును, ఎప్పుడు వస్తాయి? ఇక్కడ వాళ్ళు ఉంటే వస్తాయి. పరమాత్మ యందు మనస్సు ఉంటే, పరమాత్మ యందు ప్రీతి ఉంటే, తమకు తాముగా అన్ని గుణాలు వచ్చి చేరుతాయి. అలాంటి రతి ఆయనకు ఉంది కాబట్టి అన్నీ వచ్చి తేరాయి. యత్ర నైసర్గికీరతిహి న్యస్త చీడనకః భారః జడవస్తన్మనస్తయా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటంతో ఆటలు కూడా మానేశాడు న్యాయంగా బాలుడు ఏం చేయాలి? బాలస్తావతో క్రీడాసక్తః అంటాడు శంకరుడు. కదా? పిల్లలు ఏం చేస్తారు? ఆటల్లో ఉంటారు. తరుణస్తావతో తరుణీసత్తః. యువకుడు ఏం కోరుతాడు? యువతుని కోరుతాడు. వృద్ధస్తావతో చింతాసక్తః. వృద్ధాప్యం వృద్ధాప్యం చేస్తే అయ్యో నాకు వృద్ధాప్యం వచ్చేసిందే కాళ్ళు కదలవు చెలువు కదలవు తడుము కదలతో అయ్యో ఏం పని చేయలేకపోతున్నాను అని వాడు చింతలో ఉంటాడు. పరమే బ్రహ్మని కోరిన అంటారు.

ఇలా రకరకాలుగా అందరూ ఉంటారు కానీ పరమాత్మ యందు ఎవ్వరూ ఆసక్తి కనబడతారు అంటాడు. ఇది దానికి విరుద్ధం నాయనా. తన పిల్లవాడే కానీ అన్ని ఆటలను విడిచిపెట్టాడు. నష్టకీలనకః భారః జడవత సన్మణః జడున్లాగా నిరంతరం పరమాత్మ యుందే మనస్సును లగ్నం చేసి ఉన్నాడు తన మనస్తయా కృష్ణ గ్రహ గృహీతాత్మ. ఏమంటున్నాడు వ్యాసుడు? కృష్ణుడు అనేటువంటి ఒక దెయ్యం పట్టినవాడు. కృష్ణ గ్రహం పట్టింది వీడిని. సరే చూడండి కృష్ణ గ్రహ గృహీతాత్మ పరమాత్మ అనేటువంటి ఒక దెయ్యం పట్టింది వాడిని. ఈ గ్రహ పీడితుడు అయ్యాడు గ్రహీతాత్మ నవేద జగదీతుడు అతనికి ప్రపంచం అంటే ఏమిటో అస్సలు తెలియదు ఆతీరః పర్యటన్ అచ్నన్ శయానః ప్రపిబన్ బ్రూవన్ నాను సంధత్రయేట అని గోవింద పరిలంబితా చెప్తారు మహానుభావుడు పోతన పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల చేయుచున్ తివిరుచున్ లక్ష్మించుచున్ అంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగలీ చింతామృతాస్వాద సంధానుండై మరకెను. సూరారిసుతుడు ఏతద్విశ్వమును పూవరా. ఇది ఇది ఆసీనః సం వి సం తి స్తం కే యానా ఇది జయం కదా అనువాదం. ఈ శ్లోకానికి అది అనువాదం రెండు రావాలి మరి అది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకే ఆసీనః పర్యతం అస్తినం. కూర్చుంటూ, తిరుగుతూ, తింటూ, నిద్రపోతూ, పడుకొని, నీళ్లు తాగుతూ, మాట్లాడుతూ తాను చేస్తున్న పనులను కాక పరమాత్మ యందే మనస్సు ఉంచి అతన్నే స్మరించాడు. చేస్తున్న పనులు ఏవి అతనికి? జాత లేవు, దెయ్యం పట్టింది. ఏం దెయ్యం? కృష్ణ దెయ్యం. కృష్ణ గ్రహ పీడితుడు అన్నమాట. అందుకే అన్నీ వదిలిపించాడు. వచ్చి దుర్గతి వైకుంఠ చింతా చబల చేతనః. నిరంతరం పరమాత్మ యందే మనసు లగ్నం అయ్యో ఇంకా ఇంకా నాకు పరమాత్మ కలబడలేదే అని వెలుతిత్తి ఏడుస్తాడు. క్వచితు రుదతి అలాగే క్వచిత్ వసతి తచ్చింత శ్రాదః ఉద్గాయతి అతని యందే మనసు లగ్నం చేసుకొని ఉంటాడు ఒకచోట.

ఇంకో చోట అతని గుణాలను పెద్దగా ధ్యానం చేస్తాడు. నద్దతి కొజితు అరుస్తాడు. విలజ్జః నృత్యతి సిగ్గు వేలిపెట్టి నాట్యం చేస్తాడు. కొజిత్ తద్భావనా యుక్తః తన్మయః అతని భావన తోటి ఉంచి ఒకట ఏడ్చు, ఒకట ఎక్కిరించు, ఒకట ఆడు, ఒకట పాడు అంటాడు పొతన. ఆ రీతిలో ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, గానం చేస్తున్నాడు. అలాగే పరమాత్మను అనుకరిస్తున్నాడు కొంచెం దుత్పులకః తూష్ణీమాత్వే వాళ్ళంతా పులకాంకరములు వచ్చి అలా స్తంభించిపోతాడు సంస్పర్శ నిరూతః పరమాత్మను స్పృహించాడా ఏమి అనేలా భగవత్ ప్రసొంతమైనటువంటి ఆనందాన్ని పొంది అస్పంద ప్రాణ ప్రణయానంద సరిలా మీరిచే క్షణః ఏ మాత్రం స్పందనం లేకుండా పరమాత్మ యందటి భక్తి పారవశ్యం తోటి ఆ ప్రణయం తోటి కన్నులు మూసుకొని అన్నిటిని మరిచి జనుడిలాగా చంపించుకొని పోతాడు. స ఉత్తమ శ్లోక పదాల విందయోహని సేవయా అకించన సంఘలబ్ధయా. రహ్లాదుడు పరమాత్మ యొక్క పాద పద్మముల సేవతో ముడిగిపోయాడు. అంటే మీరు చెప్పగానే మీరు నమ్ముతామా అండి? ఎలా వచ్చింది వానికి అంత మంచి బుద్ధి మరి? మరి ఎవరి కొడుకు? కదా మరి అలాంటి వాని కొడుకు ఇంత భక్తి ఎలా వచ్చింది వాడికి అంటే ఏం చెప్తున్నాడు అకించన సంగలభయ పరమాత్మ భక్తుల యొక్క సంగతితో పొందిన అంటే భాగవత సంగతితో కలిగిన భక్తితో నిరంతరం పరమాత్మను సేవిస్తున్నారు అంటే మనకు హతాత్తుగా పరమాత్మ యందు భక్తి మనకు కలుగుతుందా? ఇల్లు, భార్య, పిల్లలు, సంసారం, డబ్బు ఇంత వదిలిపెట్టి ఆయన్ని కొలుస్తా ఉన్నాడు అని అయ్యే మాటలేనా? అందుకే అతని యందు భక్తి కలగాలంటే మొదలు అతని భక్తులతో సహవాసం కలగాలి. అది కూడా మనం కోరితే రాదు వాడిప్పుడే వస్తుంది. పరమాత్మ కరుణించాలి అనుకుంటే మొదలు తన దూతలుగా పైలటం అవుతాడు. ఎవరు పైలట్లు ఆయన భక్తులు.

తర్వాత ఆయన పీఏ వస్తాడు. ఆయన ఎవరు? గురువు గారు. అప్పుడు ఆయన వస్తాడు. మొదలు భక్తులు రావాలి, తర్వాత గురువు గారు రావాలి, ఈ తర్వాత వచ్చేది ఆయనే. అందుకే అంటున్నాడు అకింజన సంగలబ్దయా. పరమ భక్తుల యొక్క సహవాసంతో ఏర్పడిన పరమాత్మ యొక్క పాదపద్మ సేవతో తన్వను పరాం నిర్వృద్ధిం. ప్రపంచంలో ఎవ్వరూ పొందనంతటి ఉత్తమ తృప్తిని పొంది ముహు దుస్సంగ దీనాన్య మనః క్షమం వ్యధాత్. దుర్జనుల చేత దుర్జనుల సంఘం వలన మనస్సు పొందేటువంటి దైన్యాన్ని తొలగించుకున్నవాడయ్యాడు. రెండు చెప్తున్నాడు. సజ్జనుల సహవాసంతో కలిగే లాభం ఒక్కటే చెప్పి సరిపోదు కదా? మరి ఏం చెప్పాలి? దుర్జన సహవాసంతో కలిగే నష్టం కూడా చెప్పాలి. మన కోసం అండి. రాఘు వాడు భక్తుడే మంచి కూడా వచ్చి మన గతి ఏంటి మరి. అందుకే దుర్జనుల సహవాసం వల్ల రాబోయేటువంటి మహాపద ఏమిటి? మనస్సునకు దైన్యం. దుర్జన సహవాసం వల్ల మనస్సుకు కలగబోయే దైన్యాన్ని తొలగించుకొని సజ్జన సహవాసంతో లభించిన పరమాత్మ పాద పద్మముల సేవతో తృప్తి పొందుతున్నాడు. సరిపోలే ఇది ఏం చెప్పాలి ఉన్న మాటలో ఒక్క ముక్కలో చెప్పాడు ఈ విధిలో దుస్సంగ దీనాన్య మనస్యమం వ్యధాత్ తస్మిర్ మహాభాగవతే మహాభాగే మహాత్మని ఇలాంటి మహానుభావి పరమ భాగవతోత్తముడు పరమ భగవతుని అటువంటి ఆ ప్రహ్లాదుని యందు హిరణ్యకశిపు రాజన్ అకరోతు అధం ఆత్మయే. అన్న కొడుకైన ప్రహ్లాదుని విషయంలో అన్న తండ్రి అయిన హిరణ్యకత్యపుడు పాపమును చేశాడట. అంతకంటే వేరే పెద్ద నోట మాట రాదు కదా. అర్థం ఏమిటి? చంపడానికి ప్రయత్నించాడు. వధ అనకుండా అధం. కాదు కదా? అది సాపం చేయకుండా పాపం. వధ మీద సాపం కూడా ఏం లేదు. కాబట్టి ఈ వధ చేయకుండా అనకుండా అధం.

పాపము చేశాడు. దేవర్చ ఏత దిత్యామః వెదుతుంబిన చెప్పగానే ధర్మరాస దేహ కలిగింది. ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉంటారా? చిత్రులను వేరే వారిని ఇంకెవరైనా తప్పు చేసి శిక్షిస్తారు కానీ కన్న కొడుకును అందులో ఉత్తకుండు. అబ్బు చేస్తే దీన్ని దండిస్తే కొంత అర్థం ఉంది. మహానుభావుడు ప్రమాభ తాక్రేశ్వరుడు సకల లోకములు ఏ మహానుభావుని దివ్య గుణములను గానం చేస్తూనే అంత గొప్పవాడైన కుమారుడి విషయంలో. దేవరిషే దిచ్ఛా మహా వేదితం తౌ సువ్రతా లేదాత్మజాయ శుద్ధాయ పితా దాతు సాధవోహ్య సాధవే అఘం పరిశుద్ధుడు పరమ సాధువు అయినటువంటి ప్రహ్లాదుడి యందు తండ్రి ఇలాంటి పాపాన్ని చేశారా? తప్పు చేశారండి, ఏం ఎందుకు చేయడు అంటారా? తన కొడుకు తప్పు చేసినా దానికి తెచ్చుకొని బాగు చేసి బుద్ధి చెప్పి బాగు చేస్తారు కానీ చంపుతారని లోకంలో కదా అన్నారు. చూడండి పుత్రా అని. విప్రతికూలానుస్వానుపితరః పుత్రవత్సలాః ప్రపంచంలో ఎవరైనా ప్రేమ ఉంటే లేకపోవచ్చు కానీ కొడుకు మీద ప్రేమ ఉండదా కన్నా కొడుకు మీద అలాంటి వారు ఉంటారండి ఎక్కడైనా. మరి కన్న కొడుకును ప్రేమించేటువంటి తండ్రులు. ఒకవేళ కొడుకు తప్పు చేస్తే ప్రతికూలాన్ స్వాన్ ఉపాలభంతే శిక్షార్థం. మంచి దారిలో రావడానికి బెదిరిస్తారు, కొంచెం ఏదో శిక్షిస్తారు. దారికి తేవటానికి ప్రయత్నిస్తారే తప్ప నైవాహం అపరోయతా శత్రువులాగా వధ చేయాలనుకుంటారా అండి? శత్రువులు చేస్తే ఆ పని చేస్తారు. కొడుకే కన్న కొడుకుని ప్రేమించే ఏ తండ్రి అయినా కన్న కొడుకు తప్పు చేస్తే దారి మళ్ళించి మంచి బుద్ధి నేర్పి మార్చి మంచి వాడిని చేస్తారు కానీ. పటానికి ప్రయత్నిస్తారా? కిముత అనువచాను సాధువును తాదురుశాను. దుష్టులైనా దారికి తెస్తారే అలాంటప్పుడు సజ్జనులు వచనంలో ఉండేవారు గురుదేవతా.

పరమాత్మను దైవంగా భావించేటువంటి మహానుభావులను ఇలా చేస్తారా? దీనికి కారణం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏతత్ కౌతూహరం బ్రహ్మన్ అస్మాకం విధమ ప్రభో పితః పుత్రాయ ద్వేషః మరణాయ ప్రయోజితః. కొడుకు మీది తండ్రికి ఉన్న ద్వేషము తండ్రి మరణానికి కారణం ఏంటి? కొడుకు తావలేదు, తండ్రి చచ్చాడు. కదా? అంటే వాడిని చంపాలనుకుంటే తానే చచ్చాడు. కాబట్టి కొడుకు మీద ద్వేషము తండ్రి మరణానికి కారణం అయింది కదా అలా ఉంటుందా? ఎందుకు ఇలా జరిగింది అలాంటి దాన్ని వివరించవలసింది అని ధర్మరాజు నారదుడిని అడిగాడు అన్నమాట. అధ్యాయం కూడా పూర్తయింది. సమయం కూడా ఈయన చెప్పే కదా మరి అధ్యాయం మొదలు పెట్టి మధ్య రాపడగా ఉంటే మిగతా దాన్ని రేపు అధ్యయన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Opening invocation verses praising Krishna: salutations to Vasudeva's son, slayer of Kamsa and Chanura, supreme bliss of Devaki. Further verses praise Krishna adorned with flowers, gleaming anklets, jeweled bracelets and armlets. More verses describe his lotus-petal eyes, blue complexion, and as the crown jewel of the Yadavas.

The Swami consoles with the wisdom of body-soul discrimination: the soul is eternal, the body is impermanent. However much we grieve, we cannot make the impermanent permanent or the eternal impermanent. When we cannot change the nature of either, what is the need or purpose of our sorrow and grief? Through this wisdom they were consoled.

One must also gather a certain unique power. First one must undertake tapas (austerity), and with that tapas-shakti then direct oneself toward the Lord. Shukracharya instructed that ordinary energy alone is insufficient. Since it is the guru's command, Hiranyakashipu follows it - he wishes to become invincible, free from old age and death.

The tapas burned upward, downward, and sideways - all the lokas were scorched. Rivers and oceans were agitated. Islands and mountains trembled. Even the earth quaked. Stars and planets nearly fell from their orbits. All beings were terrified.

What does this mean? He challenged even the seat of Brahma. His tapas was not for any ordinary purpose - he wanted to become the Creator himself, the Sustainer himself. The trimurtis achieved their power and influence through tapas alone. So he declared: I will do tapas. Aham Brahma, Aham Shiva, Aham Vishnu - I will become all.

If not today then tomorrow, if not this year then next year, if not this birth then another birth - in another hundred births, a thousand births - I will become Brahma. Why? Because the soul called "I" will exist at that time, and time itself will continue. Since soul and time are eternal, I will keep doing tapas until I become Brahma - not necessarily today.

When ego increases, truth appears as falsehood, falsehood as truth, the eternal as impermanent, the impermanent as eternal. Since he was doing tapas aimed against Brahma, whatever loka he considered supreme would appear eternal to him, and all other lokas impermanent.

The devas said: we know what is in his mind, but we are helpless without a prior plan. If he is granted everything he asks, we are finished. You the Lord know what is in his heart - we do not doubt you - but we present our plea because our anguish is unbearable. This is his compulsion. Great One, what is fitting after defeating him?

His body had been eaten by ants, mosquitoes, snakes, worms of all kinds - only his bones remained, for insects could not eat the bones. Thus he remained, like a sun covered by clouds, his vital force still dwelling in the bones while his flesh had been entirely consumed.

How wondrous that I could witness this! His body devoured by insects of all kinds - nothing remains but bones. The prana has been sustained in these bones for so long - only you alone can do this. This feat was never performed by the ancient sages, nor shall it be done hereafter.

Ten years of hardship can bring comfort for a thousand years. But to suffer for a thousand years when ten would suffice is wrong. So Brahma says to him: you are mortal and I am immortal. The sight of an immortal like us is never wasted on a mortal like you. What you seek is possible - do not squander your lifespan unnecessarily.

Even the gods have death eventually. The divine water from Brahma's kamandalu - born from Vishnu's feet (vishnupada) - was sprinkled upon the bones of Hiranyakashipu whose body had been eaten by insects. It was not given by these beings - the Lord Himself gave it. Such are the subtle meanings in these episodes.

He came with the radiance of refined gold, like Agnihotra emerging from fire. Looking up, he saw Brahma seated in the sky on his swan vehicle. Bowing his head in salutation, he praised the Lord of the sky.

Vijnana-murti - as we said: moksha-desire is called jnana, and worldly expertise and craftsmanship is vijnana. He who is the embodiment of the desire for liberation and also the creator of the world is the jnana-vijnana-murti. You are the lord of all living and non-living creation.

Whatever visible form appears, we see the indwelling antarayami in it. We do varuna-puja. What do we say? "Varuna-antarya-mine Bhagavate Pundarikakshaya namah" - not merely "Varunaya namah." Whoever we worship, there is a visible form before us. But the puja is for the One dwelling within. So whether he knew it or not, his very words confirmed this truth.

As we discussed - senses, vital airs, mind, and gunas are all part of the gross body. Your gross body is the universe itself. When hungry, what do you do with the universe? Pranaya swaha - in one morsel the entire world is swallowed in an instant.

Grant me, O Lord of the worlds, a life free from death by mighty elephants, alligators, demons, wild beasts, serpents - free from weapons, diseases, and all forces whether human or non-human, living or non-living, divine or demonic - grant me invincibility against all.

Praised by the progenitors and worshipped by Hiranyakashipu, Brahma disappeared. The demon, having obtained his boons, bore a body of brilliant golden hue and proceeded to occupy all the realms.

He occupied even Mahendra's palace and possessed all forms of wealth. Mahendra's palace had steps of coral, floors of emerald like our marble - walls of crystal. All extraordinary splendors.

Old grudges are never forgotten - he settled all old scores. He sat on the divine throne, drunk with wine of great fragrance, his eyes red and rolling, with all assembled beings trembling around him.

He took the havis (oblation) from fire sacrifices by his own divine radiance. The seven-island earth yielded crops without plowing. The sky was filled with countless wonders. The oceans overflowed with jewels.

How great he was - Vyasa describes it all cleverly. After describing him in such grandeur, the point is: why did he weep when he had not yet conquered what was closest to him? He had won so much, but the "indriya-griha" (the house of the senses - the body) remained unconquered. That is why Prahlada is called the truly great one.

Anyone who transgressed dharma was his enemy whom he would not forgive. So the verse says: rule the world conquering those who resist, but only through shastra-sanctioned means. When even one who should obey disobeys - I will deal with that one.

This salutation is directed toward the quarter from which sages and the pure, having departed, never return - that is the direction of Paramapada, the supreme abode. Salutation to the supreme abode and its resident. Thus, with concentrated and purified minds, they sang hymns to Hrishikesha.

I shall bring you peace. But wait - have patience for some time. When he develops hatred toward the gods, the Vedas, cows, Brahmanas, sages, dharma, and finally toward Me - at that time I shall swiftly destroy him.

When harm is done to Prahlada, I will slay him - even if he has obtained all boons. However many boons a person has obtained, if he harms my devotee, I will immediately destroy him. That is the end. The divine work is accomplished when one hates the Lord's devotee. Ravana fell because of Sita - similarly here.

He bowed before servants like a subordinate. He treated the downtrodden with fatherly love. He regarded his equals as brothers. He looked upon elders and gurus with the feeling of Parameshvara. Though endowed with learning, wealth, beauty, and noble birth, he was free from arrogance.

His mind was unagitated and without craving - hence no sufferings troubled him. Even when others afflicted him, he harbored not a trace of anger. Whatever was heard or seen in the world, he regarded as ultimately unreal - this seeing-through of appearances was his most important quality.

Even now these qualities abide in him, just as they dwell in Parameshvara. The verse says: even his enemies - the gods - acknowledge his noble conduct in their assemblies. What more need be said by those like you who are his well-wishers?

People are distracted in various ways, yet who shows devotion to the Lord? This boy is different - he has abandoned all play. Like one who has lost his senses, he is constantly absorbed in the Lord alone. Vyasa says: Krishna has seized his very consciousness.

Sometimes he weeps, sometimes laughs, sometimes dances shamelessly, sometimes sings. Filled with that devotional bhava, he is absorbed entirely. Pothana says: he weeps, he laughs, he sings. Thus Prahlada manifested his love for the Lord in all these ways.

Then his attendant comes - who is that? The guru. First the devotees must come, then the guru, and then the Lord Himself. Hence the verse: through the association of supreme devotees (akincana-sanga-labdhaya), through service at the Lord's lotus feet, one attains the supreme satisfaction that no one else in this world obtains.

He committed a sin. When told of a divine transgression, Dharmaraja was shaken. Are there such people anywhere? Others punish wrongdoers, but who punishes their own most devoted son? The great Lord of all worlds - under whose authority all beings live - when did such a one ever do such a thing?

Do great souls who revere the Lord deserve to be treated this way? I want to understand the reason. The verse asks: O Brahman, what caused a father's hatred of his own son to lead to the father's own death? The son did not die - the father died. By trying to kill the son, the father himself perished. What is the reason for this?