పూతన విముక్తి: కృష్ణుడు రాక్షసిని సంహరించడం

Putana Liberated: Krishna Kills the Demoness

bhagavatam Kandadai Ramanujacharya

కంసుడు శిశు కృష్ణుడిని చంపే ప్రయత్నాలు మొదలయ్యాయి - ముందు జైలులోని ఆరు పుత్రులు ఒక్కొక్కరుగా మరణించారు, తర్వాత పూతన. పూతన విషం రాసుకుని అందమైన స్త్రీ రూపంలో వచ్చింది. కృష్ణుడు ఆమె స్తనపానం చేసి పాలతో సహా ప్రాణాన్ని తీసాడు. చంపడానికి వచ్చిన రాక్షసి కూడా కృష్ణుడికి ఏదైనా అర్పించినందుకు - ద్వేషంతో అయినా - మోక్షం పొందింది, తల్లి హోదా పొందింది.

Kamsa's attempts to kill the infant Krishna begin - first the six sons that were already imprisoned (Shadgarbhas) who died one by one, then Putana the demoness. Putana smeared her breast with poison and came in the form of a beautiful woman. Krishna drank from her breast and extracted not just the milk but her very life-force. The session teaches: even a demon who came to kill, if she offered something to Krishna (even with sinister intent), attained liberation - Putana reached the status of a mother.

← Prev Next →
Putana Liberated: Krishna Kills the Demoness Kandadai Ramanujacharya bhagavatam

ఆద్యజన కులపతేను కులాభిరామం శ్రీ వత్సదంగ యుగలం ప్రణమామి మోర్ధనా భూతం సరస్య మహాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాః భక్తాన్ విరేణు పరకాల హిదీంద్ర కృష్ణాన్ శ్రీమత్ పరాం శిశమనిం ప్రడతో సంవిధ్యం వసుదేవ సుతం దేవం కంస జానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతతీ పుత్పసంకాస్యం హార నూపుర శోభితం రథ జంజన కేయూరం కృష్ణం వందే జగత్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీర దీమోద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలగ సంయుక్తం పూర్ణ చంద్ర విహారనం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరక్కం వనమాల విరాజితం జంగచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం శోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేటి సైయుక్తం పీతాంబరుస్సోపితం అవాప్త తులతి గంధం విష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజత్వంగ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేత్వాతం విష్ణం వందే జగద్గురుం కృష్ణాస్త్రకమిదం పుణ్యం ప్రాతరుత్తారనస్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతే శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః వ్యాసం పచిస్త్రనస్తారం సిత్పేత్ పౌస్త్రమ గన్మతం పరాచరాత్మజం వందే సదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌర చింత మనుపేత మపేత కృత్యం స్వైపాయనో వినః కాతల ఆజుభావః పుత్రేసి తన్మల జయా తరవోభేదుత్తం సర్వభూత హృదయం శ్రీ మారతోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల కులభూషణం వీనంగాయ కురోక్తుత్రం శడగోపవం భజే ఆత్మత గురుభ్యో నమః

పూతన మోక్ష వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న వారికి పరమాత్మ యందు భక్తి కలుగుతుంది అది పరశృతి గోవిందుని యందు భక్తి కలుగుతుంది. తరువాత ఏన ఏన అవతారేన భగవాన్ హరిదీశ్వరః కరోతి కర్ణ రమ్యాని మనోజ్ఞాని చనః ప్రభో పూతన మోక్ష వృత్తాంతాన్ని విన్నట్టు పరీక్షిత్తు పరమాత్మ అవతరించి ఆచరించేటువంటి కర్మలన్నీ చాలా విశేషమైనవిగా ఉంటాయి. కర్ణరమ్య అని వినటానికి చెవులకింపుగా ఉంటాయి అంటున్నారు. ఏన ఏన అవతారనే కాదు. భగవంతుడు ఏ అవతారం ఇచ్చినా. ఏ ఏ అవతారాలలో ఏ ఏ పనులు చేస్తాడో అవి కరుణారమ్యని మనోజ్ఞాని. చెవులకు ఇంపైనవి మనస్సుకు. నచ్చినది మిచ్చేది అవి ఏమున్నాయో అవన్నీ కూడా శ్రుణ్వతః అపేతి అరతిహి వితృష్ణ సత్వంచ శుధ్యతి అతిరేన పుంసః పరమాత్మ ఆచరించేటువంటి ఆ విచిత్రమైనటువంటి గీతలు విన్నవాడికి అరతిహి వికృష్ణ అపైతి. అరతిహి అపైతి అంటే అప్రీత్ తొలగిపోతుంది. భగవంతుని యందు ఉండేటువంటి అరతి ఉండే ఈ అరతి అంటే ఇంచుమించు నిస్పృహ. నిస్పృహ అంటే సంసారం యందు కాదు మనం ఏం చేస్తాం మన వల్ల ఏమవుతుంది. అని ఒక రణమైనటువంటి ఇది ఇది కావలసిన వైరాగ్యం కాదు. పనికిరాని వైరాగ్యం అంటారు. ఆ నిస్పృహ అంటారు. ఒక విధంగా సోమరితనం బాగా చెప్పాలంటే సోమరితనం. అలాంటి అరతి అది కాస్తా పోతుంది. అలాగే వితృష్ణ సత్వంచ శుద్ధతి. ఆశ లేకపోవుట కూడా కలుగుతుంది.

తత్వం అంటే మనస్సు శుద్ధి పొందుతుంది. త్వరగానే పరమాత్మ ఆచరించిన పనులను విన్నంత మాత్రాన్నే మనలోని సోమరితనం నీరసం అంటాం చూడండి ఆ నీరసం పోతుంది. ఆశ తొలగిపోతుంది. మనస్సు పరిశుద్ధమవుతుంది. భక్తిరిహరౌ తత్పురుషేచ సఖ్యం. పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. పరమాత్మ భక్తుల యందు స్నేహం కలుగుతుంది. చాలు కదా వేరే అవసరం ఏం లేదు. పరమాత్మ యందు భక్తి, పరమాత్మ భక్తుల యందు స్నేహం. తత్ పురుషేచ సత్యం తదేవ హారం వద మన్యతిచి. ఇంతకంటే మనకింకా కావలసినది ఏముంటుంది? కాబట్టి అలాంటి మనస్సును హరించేటువంటి ఆ వృత్తాంతాన్ని మన్యచేచేత్ మీరు చెప్పాలి అనుకుంటే అనుగ్రహిస్తే వివరించండి అంటున్నారు. అథ అంజలేపి కృష్ణస్య తోకాచరితమద్భుతం స్వామి పూతన మోక్షమే ఇంత అద్భుతంగా ఉంది ఇంకా పరమాత్మ ఆచరించిన బాలుడిగా తోకాచరితం తోకాక శిశువుడు. శిశువుగా స్వామి ఆచరించిన ఇతర కీలలను కూడా మాకు మానుషం లోక మాసాక్య తజ్జాతిం అనురుంధతః అది. పరమాత్మ ఆచరించిన లీలలే పరమాత్మగా కాదు మనిషిగా అవతరించి మానవత్వాన్ని అనుసరించి చేసే లీలలు. నేను భగవంతుడిని కాబట్టి చేస్తున్నాను అని కాదు కదా ఆ తల్లి వచ్చింది నాయనా పాలు తావురా అని. ఒళ్ళో తీసుకోరిచ్చేసింది పాలు తాగింది. మామూలు పని తల్లి పాలిస్తే పిల్లవాడు పాలు తాగుతాడు అంటే ఏం లేదు. కానీ ఈయన పాలతో పాటు ప్రాణాలు తాగింది. అది ఎవరికీ తెలియకుండా కాబట్టి మానవుడిగా ఉంటూ. మానవ జాతిని అనుసరిస్తూ పిల్లవాడిగా పరమాత్మ ఆచరించిన ఇతర విశేషములను ఇతర లీలలను మాకు వివరించబడుతుంది. ఏ కదాచిత్ ఔత్సానిక కౌతుకాప్లవే పిల్లవాడు ఔత్సానికం అంటే బోర్ల పడ్డాడు.

విని చదవ చూశారు. ఇలా పడతారు కదా. ఆ బోర్ల పడ్డాడని ఓహో మనం అంటాం ఇప్పటికి బోర్ల పడితే బొబ్బట్టు చేయాలి అంటాం కదా. అలా ఏదో ఉత్సవం చేయాలి. వీళ్ళంతా కలిసి ఉత్సవం చేయాలి అనుకున్నారు. ఔత్తాని కౌతుకా ప్రవే అది కూడా జన్మర్థ యోగే. స్వామి యొక్క ది నక్షత్రం ఏనండి. రోహిణి నాడే పోలాబడ్డాడు. కాబట్టి సాంప్రదాయం ఏంటంటే పుట్టిన రోజు అనేది మనం చేసుకుంటాం కానీ ఆ పుట్టిన రోజు తిధిని బట్టో వారాన్ని బట్టో తేదీని బట్టో కాదు నక్షత్రం బట్టి చేసుకోవాలి. సంప్రదాయంలో తిరు నక్షత్రం అంటారు ఆళ్వార్ల తిరు నక్షత్రం. రాముడైన పునర్వసు కృష్ణుడు అయితే రోహిణి అంటారు తప్ప అష్టమి నవమి తర్వాత వస్తే వచ్చింది లేకుంటే లేదు. కాబట్టి ప్రధానమైన నక్షత్రం. కృష్ణుడు కూడా అచ్చాత్రాన్ని చూసుకొని గోరబడ్డాడు. ఒకనే జన్మక్ష యోగి స్వామి యొక్క జన్మ నక్షత్రం కలిసి వచ్చినది సరే కాస్త పొడు ఉత్సవం చేద్దాం అనుకున్నారు ఇంతలో వీళ్ళేవరూ గోరబడ్డారు. రెండు పనులు అయ్యాయని సమవేశ యోచితాం. అందరూ స్త్రీలంతా కలిశారు, పురుషులంతా కలిశారు, బ్రాహ్మణులు ఊరు ఉత్సవం అంటే ఏంటి? మన ఇంట్లో మనం వండుకొని తినడం కాదు. 10 మంది బ్రాహ్మణులకు, ఓ 10 మంది 10 గోవులకు, దీనులకు పెడితే ఉత్సవం. మనం బిడ్డ పుట్టి ఎవడు కొనుక్కోవచ్చు. లేకపోతే పండుగే అవసరం లేదు బిడ్డ పుట్టి చేసుకుంటా తింటా. కానీ ఈ బుద్ధి ఎక్కడ పుట్టాలి? మనం తినడం కాదు మనలాంటి వాళ్లకు బంధువులకు, మిత్రులకు, గోవులకు, బ్రాహ్మణులకు, దీనులకు ఐదుగురికి పెడితేనే దాన్ని ఉత్సవం అంటారు. అలా వీళ్ళు సమవేత యోచితాం వాదిత్ర గీత ద్విజ మంత్ర వాచకైహి వాదిత్రములు. అంటే మంగళవాక్యములు అలాగే గీతములు అంటే పాటలు, దానికి తోడు ద్విజ మంత్రవాచక ఈ బ్రాహ్మణుల యొక్క స్వస్తి పుణ్యాహ వచనములు చకార సూనోహో అభిషేకణం పిల్లవారికి. ఏం చేశారంటే అభ్యంగనం చేశారంటే అదే మనం వాడుతున్నాడు. అభ్యంగనం అని లేదు అభ్యంగనం అని అన్నాడు. పరమాత్మే కాబట్టి ఏం చేస్తే ఏమంటాం మనం మనం ఇంట్లో మా పిల్లవాడిని అభ్యంగనం అంటామంటే అభ్యంగనం అంటాం. అభిషేకం అంటే స్వామికే. ఇందులో వ్యాసుడు ఎలా చెప్పినా అలవాటేం తప్పలేదు. సూనో అభిషేకణం పిల్లవాడికి అభిషేకం చేశారు అంటున్నారు. ఇలా.

నందత్య పత్ని కృత మధ్యనాధికం విశోదమ్మ పిల్లవాడికి స్నానము అభిమానము పూర్తి చేసి బాగా అలంకరించి విప్రయితి కృత స్వస్తేనం. బాగా పూజలు పొందినటువంటి బ్రాహ్మణోత్తముడు చెప్పినటువంటి స్వస్తి వాక్యములన్నీ తీసుకొని అన్నాద్యవాత ప్రక్ అభిష్ట ధేనుభిహి సంజాత నిద్రాక్షం అతీతయత్ శనైహి. అన్నాద్య వాసస్వర అభేష్య దేనుభిహి బ్రాహ్మణులకు భోజనము, వత్సరములు, పుస్తమాలలు, గోదానములు ఇవన్నీ ఇచ్చి వారిని పూజించారు. ఇలా అన్ని రకముల పూజించబడిన బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేయబడినటువంటి పిల్లవాడు సంధ్యాత నిద్రాశ్రమం అంటున్నాడు. నిద్ర కండు పడ్డాయి. ఎవరి ఎవరి అభ్యంగనం చేసి నిద్ర వస్తుంది పిల్లలకు అలాగే నిద్ర నిద్రకాందం చూసి శనైహి అశీషయతు మెల్లగా నిద్ర పుట్టింది పడుకోబెట్టింది ఔత్సానిక ఔత్సుక్యమన మనస్వినీ సమాగతా పూజయతి వ్రజౌకసా పిల్లవాడు బోహరపడలేని మహా పండుగ చాలా అల్పాటంగా ఉత్సాహంగా చేస్తున్నటువంటి యశోదమ్మ సమాగతాన్ పూజయతి దానికి వచ్చినటువంటి బంధువులను మిత్యులను పెద్దమందిని పూజిస్తూ నైవా తృణోత్వైరుధి తంసుతస్తుతా సుధన సనార్ధి శరణాలు దక్షిపతు ఈ గందరగోళంలో ఆర్భాటంలో పడి ఉత్సవంలో పడి పిల్లవాడు లేచిన సంగతి లేచి ఏడుస్తున్న సంగతి ఆయనకు విందాలే. అంతా బంధువులు అందరి అందరిని ఆరాధిస్తున్నది అది అది మర్యాదలు ఏదో బోళనాలో బాయినాలో వస్తాలే ఉంటాయి కదా ఈ హడావుడిలో పడిపోయింది ఆమె హడావుడి పడినటువంటి ఆమె పిల్లవాళ్ళు లేచిన సంగతి ఏం లేదు లేచి ఎడిచిన సంగతి కూడా తెలియదు అలా లేచిన లేచినటువంటి వాళ్ళు స్థనార్థి పాలు తాగాలని కోరి చరణవు ఉదక్షిపతుడు తన పాదములను పైకి లేపాడు. పిల్లవాడు నిద్రపోవచ్చు కదా కాళ్ళు చూసి పైకి అన్నాడు కదా అలా రెండు కాళ్ళు పైకి అన్నాడు. అగస్త్యయానస్య శిశోహో అనః అల్పక ప్రవాన మృద్వంగ్రిహతం వ్యవర్తత. ఎక్కడ పడుతున్నారు పిల్లవాళ్ళు బరువు పెట్టారు దొరుకున్నారు. వాళ్ళంతా గొల్లలు కాబట్టి వాళ్ళకు ఇల్లు భావనాలు ఉండవు. ఏముంటాయి అన్ని బండ్లు ఉంటాయి. ఓ బండి కింద పడుకో పెట్టారు పిల్లవాళ్ళని.

అందరూ ఉంటారు బండ్లు కొనుక్కొని వస్తారు మంచి తీరంలో చుట్టూ బండ్లు పెడతారు ఆ మధ్యాహ్నం వండుకుంటారు అక్కడే కూర్చొని తింటారు నిద్ర వస్తే దాని కిందనే పడుకుంటారు సగల నిద్ర వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని అలాగే పిల్లవాడిని కూడా ఓ బండి కింద పడుకోబెట్టారు ఆ బండి కింద ఉన్న పిల్లవాడు పాలు తాగాలని కోరుతూ కాళ్ళు చేతులు కొంచెం ఆడిచ్చాడు. ఆ కాళ్ళు ఆడిచ్చేసరికి ఆ కాలు పైన ఉన్నటువంటి బండికి తగిలింది. తగిలి ఆ బండి కాస్త పెరగబడింది. వ్యవహర్తత పెరగబడింది అంటున్నాడు. వ్యవర్తత విద్వస్త నానార నానారస కుప్యభాజనం వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం ఎలా అయిపోయింది ఆ బండి కాస్త పైకి లేచి కిలబడేసరికి ఆ చుట్టూ ఉన్నటువంటి ధ్యానం పాత్రలు పరహారం పాత్రలు పూజా సామర్థ్యాలు అన్నీ కూడా ఎలా జరగబోయే అలాగే వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం బండి యొక్క గిరలు అంటారు చక్రాలు అవి కాస్త ఊడిపోయాయి దాని మీద కాస్త ఎక్కడో పడిపోయింది ఆకులు ఊడిపోయాయి ఇది అయిపోయి దుష్టువా అప్పుడు చూశాడు ఏరా బండి ఎలా సైకిల్ ఎత్తింది ఏంటి కింద పడింది ఏంటి? సైకిల్ ఏ పడింది ఇలా చక్రాలు కొట్టుపోయి ఇటు చూడు పోయి ఇటు చూడు పడ్డా అన్ని పడిపోయి ఇంత ఎందుకయింది దుష్వా యశోదా ప్రముఖా వరజస్త్రియః ఔత్థానకే కర్మయా సమాగతాః ఈ పల్లెలోకి వచ్చిన వారందరూ చూశారు, ఈ సోదరమ్మ చూసింది, ఇతరులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి నందాదయత్య అభ్యదర్శనాకులాహకటం స్వయం బైచకటం విపర్యగా ఏనా చెడుకబడింది? తనకు తాను పడి ఎలా పైకి ఎక్కింది? తాను ఎలా కింద పడింది? పడ్డా ఇలా ఎందుకయింది? అని అందరూ ఆశ్చర్యపోయే చూస్తుంటే ఊచుహు. అవ్యవజిత మతీన్ గోపాన్ గోపీత్య బాలకాః రుదతానేన పాదేన క్షిప్తమేతన్ న సంశయః వీళ్ళందరూ అడుగుతుంటే పక్కన అక్కడే ఆ బండి పక్కన కూర్చొని ఆడుకుంటూ పిల్లలు ఉంటారు కదా ఒక పిల్లలు గొల్ల పిల్లలు. ఆ పిల్లలు అబ్బే అదేం కాదండి ఈ పిల్లవాడు ఏడుస్తూ ఏడుస్తూ కాలు పైకి తగిలించాడు ఆ కాలు తాగితే బండి తగిలించాడు అని చెప్పాడు. నతే చద్దరి గోపాహ బాలపారితం బండి కాలు బల్బడు పిల్లలు మాట్లాడుతున్నారు నమ్ముతావా అది వాళ్ళు ఎవరు ఆ విషయాన్ని నమ్మలేదు అప్రమేయం బలం తస్య నతే విదుహు

వాళ్ళకు తెలిసింది బాలబలమే తప్ప దాని బలం ఎంతో వాళ్ళకేం తెలుసు అప్రమేయం బలం. ఇంత బలమని కొలవటానికి అందరంత బలం. అని వాళ్లకేం తెలుసు అందుకే పిలవున్నారు లేండి అని దాన్ని అంతగా పట్టించుకోలేదు వాళ్ళు దుదంతం సుతమాదాయ యశోదా గ్రహ శంకిత కృతస్పస్తేనం విప్రైహి సూక్తైహి తనమపాయయత్. యశోదమ్మ మాత్రం వేడుకున్న పిల్లవాని దగ్గరికి తీసుకుంది. తీసుకొని యశోద గ్రహ సంకిత ఏమో బండి సైకిల్ కింద పడింది. ఇది ఆ గురి గ్రహం ఉందో ఏమో గ్రహం చూశాను నేను. ఎందుకు వచ్చిన బాధ అని ఇక్కడే ఉన్నారు రామ వాళ్ళు అయ్యా అయ్యా మీరంతా రండి ఇక్కడ పిల్లవాని జీవించండి. నాలుగు స్వస్తువాసన మంత్రాలు చెప్పండి పిల్ల ఇంటి పిల్లవాడికి అని నందుడు యశోద వాళ్ళందరిని పిలిచారు. రామ నందుడు వచ్చి మళ్ళీ మంత్రాలతో స్వస్తువాసన మంత్రాలు పిలిచి రక్ష కలిగించిన తర్వాత ఆ పిల్లవానికి పాలు ఇచ్చి. తనమపాయయతు పూర్వవత్ సాధితం గోపైహి బలివి సపరిచ్ఛదం విప్రాహ ఉత్వా అత్యయాన్ చకృహు దద్యక్షత కుశాంబుహి మళ్ళీ వీళ్ళు ఈ బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళ దగ్గర అందరూ కలిసి ఎలాగ ఆ బండిని మళ్ళీ అక్కడ ఉంచాడు. అంతా పడిపోయింది కదా వాళ్లకు బండే దేవత. దైవ మదే కాబట్టి మళ్ళీ పూర్వ వసు స్థాపితం భూతైహి బలిభి సపరిచ్ఛదం విప్రాహ హృత్వా అర్చయంచుతు మళ్ళీ హోమం చేసి ఆరాధన చేసి దద్యక్షిత కుజాద్వి పెరుగు దర్భలు పాలు నెయ్యి చూసి సత్య హోమం చేసి స్వామికి ప్రశ్నివాచనం చేశారు. ఏ అసూయ అమృత దంభే ఇత్యాసింసా మానవివర్ధితాః నతేషాం సత్యశీలానాం ఆశిసో విఫలాస్కృతాః. వారందరూ కలిసి ఏమనుకున్నారంటే ఇంత పెద్ద బండి పైకి వేసి కింద పడ్డా పిల్లవాడికి ఏం కాలేదు అంటే సత్యము. తీరము, అనసూయ, దంభము అంటే మొదలు అది అందుకని అసూయ, అసత్యము, దంభము, ఈర్ష్య, హింస, గర్వం అనేటువంటి ఆరు లేని వారు.

పలికిన ఆశీర్వచనములు ఎన్నడూ అసత్యములు కావు. ఇంతమంది బ్రాహ్మణోత్తములు పెద్దలు పిల్లవాడిని చిరంజీవ దీర్ఘాయుష్మానుభవ. స్వస్తిమాన్ భవ ఏదో చేశారు కదా కాబట్టి వారి ఆశీర్వచనములు వ్యర్థములు కాలేదు కాబట్టే మా పిల్లవాడికి ఇంత పెద్ద గండం గడిపించింది అనుకున్నారు. విఫలా కృతా ఇది బాలక మాదాయ సామర్గ్య యజు రూపాకృతైహి జరైహి జర సామ రుక్కు యజు ఈ మంత్రాలతోటి మంత్రించినటువంటి నీటితోటి పవిత్ర ఉదయ మీ పవిత్రాలు వడదులతోటి అభిశిష్ట్య మళ్ళీ రెండోసారి రామానోత్సవంలో ఈ పిల్లవాడిని మళ్ళీ అభిషేకం చేశారు పిల్లవాడికి ఏమో ఇలా జరిగింది కదా అని. అలా వాచయిత్వా మళ్ళీ సత్వాచనం చేసి నందగోపుడు పుత్వా జాగ్నిం ద్విజాతిభ్యః బ్రాహ్మణోత్సవ రచిత భవము చేజించి రాధాదన్నం మహాగుణం. మళ్ళీ వచ్చిన వాళ్ళకి చక్కని పొడి మొగు తెచ్చారు గావ సర్వగుణోపేతాః చక్కని ఆవులు కూడా వాసత్రక్ రుక్మమారిని బంగారు హారములు చక్కని వస్త్రాలు దండలు వీటితో అలంకరించి ఆత్మజ అభ్యుదయార్ధాయ పిల్లవాడు బాగుండాలని అలాంటి గోవులను కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేశారు. విప్రాః మంత్రవిదః యుక్తాః శైర్యా ప్రోక్తాః సధా ఆసిసః బ్రాహ్మణోత్తములు. పిల్లవాడు బాగుండాలని మంత్రజ్ఞాన్ మంత్రజ్ఞులు, పండితులు, ఆశీష్కములంతా కలిసి పిల్లవాడికి ఆశీర్వజన ఇచ్చారు. తా నిష్పలాభవిచ్ఛంతి నగదాసి అతిస్ఫుటం అలాంటి మహానుభావుల చేత. చేయబడినటువంటి ఆశీర్వాదములు ఎప్పుడు వ్యర్థములు కావు అని ఇప్పుడు మనకు ఆ విషయం స్పష్టపైసింది, తమలో తాములు రుజువు అన్నమాట. పిల్లవాడు ఇంత పెద్ద గండ నుంచి బయటపడ్డాడు అంటే ఏమర్థం? బ్రాహ్మణోత్తముల యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనములు ఎప్పుడు వ్యర్థములు కావు.

ఏకదా ఆరోహ మారోఢం లాలయంతి సుతం సతి గరిమానం చితోరువోడుం నతేహే గిరికూటవతు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు పిల్లవాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని పాలు ఇస్తూ ఉంది. పాలు తాగాడు. సరే పిల్లవాడిని తనే ఏదో ముద్దు చేస్తూ ఉంది. ఆ పాలు తాగి కాసేపు ఆడుకుంటుంటే ఉన్నట్టుండి పిల్లవాడు బాగా బరువు అయ్యాడు. న్యాయంగా తల్లికి పిల్లవాడు బరువు కాదు కదా అని కాకూడదు. అయినా తల్లి బరువు అని చెప్పదు. ఆహా ఎంత పిల్లవాడమ్మా అలా అంటారు మీరంతా అంటుంది సామాన్యంగా. కానీ బరువు అయ్యాడు. ఇలా బరువైతే ఎలాగో గిరి కూడా కొంచెం కాదు. పర్వత శిఖరంత బరువే అది. ఆ బరువును సహించలేక భూమౌ నిధాయతం గోపి విస్మితా భార పీడిత బరువు తక్కువలేక పిల్లవాడిని భూమ్మీద కూర్చోబెట్టి కొంచెం ఆశ్చర్యపడి మహాపురుష మా ఆదత్యౌ జగతా మాత కర్మసు పరమాత్మ యందు మనస్సు నింపి స్వామిని చాలి ఏమిటి స్వామి ఇలా ఎందుకు అవుతుంది మళ్ళీ. మళ్ళీ ఎద అంటే ఆపద కూడా రానియ్యకయ్యా నాయనా అని భగవంతుడిని ధ్యానం చేస్తూ తన ఇంటి పనిలో ముంగిపోయింది. కర్మసు దైత్యో నామునా సృణావర్తః కంసకృత్యః ప్రనోదితః ఎందుకు బరువయ్యాడు అంటే ఒక పెద్ద రాక్షసుడు వస్తున్నాడు. వాడి పేరు ఏంటి రుణావర్తుడు, వాడు ఎలా వచ్చాడు, ఏ రూపంలో వస్తున్నాడు? ఓ సుడిగాలి లాగా వచ్చి పిల్లవాడిని ఎత్తుకొని పోవాలి. కొనుక్కొని పోవాలి కాబట్టి కాస్త బరువు ఉండే ఉంటే మంచిది కదా. ఏదైనా ఇక మెల్లగా తిరగకపోతాడు. అవతలి పోయిన తర్వాత బరువు కాస్త పెరిగితే వాడి కింద పడిపోతాడు. స్వామి ముందే ప్రిపేర్ అవ్వాలి ప్రికాషన్ అంటాం కదా వాడు వచ్చి ఎత్తుకున్నాక బరువు అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు తలకాయ నెత్తి తిట్టు అది ముందే బరువు అవుదాం అసలు వానికి కూడా అమ్మ ఎట్లనో ఉన్నాడురా అనిపించాలి కదా అని అందులో కోరా అంటే బరువు కాలేదు అనుకోండి, తల్లి అలా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వారితో ముద్దులాడుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు ఆ లాటజుడు వచ్చి ఇద్దరిని అనుకోబోతాడు.

తల్లికి ఆపద వస్తుంది. తల్లికి ఎలాంటి ఆపద రాకూడదు కాబట్టి ఆమె అంటే ఇంట్లోకి పోయింది అనుకోండి మేము చూసుకుంటామయ్యా. అమ్మ నీకెందుకు నీ పని నువ్వు చేసుకో. తల్లిని అక్కడి నుంచి పంపించడానికి ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి తల్లి ఒడిలో ఉండగానే స్వామి బరువు వేయడం. అలాగే ఆమె దింపి తన పనికి వెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలో తృణావతుడు అనేటువంటి మహానుభావుడు తృణావర్తః కంస పృత్యః ఎవరో కాదు కంసుడికి సేవకుడు. అలాగే ప్రణోదితః. కౌంతుడే పంపాడు. ఎందుకు పంపాడు? ఇద్దరు అక్కడే చచ్చారురా. పోతన వెళ్ళింది రేపటి రోజులోనే అక్కడి నుంచి బయటికి రాలేదు. చకటాసురుడు అక్కడే. అందరూ కూడా పోయారు. ఇద్దరు అక్కడే పోయారంటే బహుశా ఆ పిల్లవాడే అయి ఉంటాడు. ఒక చూపు నువ్వు చూడు కాస్తా అని రుణావర్తుడిని కంసుడు పంపాడు. ఇతను చక్రవాత స్వరూపేన చుడిగాలి రూపంలో జహార ఆసీనమర్భకం అలా కూర్చున్నటువంటి పిల్లవాడిని. జహార హరించాడు గోకులం సర్వమావురున్వన్ ముష్ణం చక్షుము సిరేణుభి ఒక్క కుట్టి నెరగబోలేడు కదా నీ గారి గారు సుడిగారి రావాలి మొత్తం గ్రేపల్లె చుట్టుముట్టింది సుడిగారి అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టాడు అంటే దాలు సేవ అయితుంది. ముష్ణం చక్షుము సి రేణువివి అందరి కళ్ళల్లో ఇలా దుమ్ము కొడుతూ ఈరయన్ సుమహా ఘోర శబ్దేన ప్రతిశోధిశః మహా భయంకరమైన ధ్వనితో అన్ని దిక్కులను ప్రతిశ్వనింపచేస్తూ. ఈ మహానుభావుడు స్వామిని అపహరించుకొని వెళ్ళాడు. ముహూర్తం అభవత్ ఘోష్టం రజత తమసావృతం ఒక్క క్షణకాలం వెపలంతా చీకటి కమ్మింది. మొత్తం దుమ్ము ఆవరించి ఉంది. సుతం యశోదా నాపస్యత్ తత్మిన్ యక్తవతి యతః ఇంత గాలి ఇంత దుమ్మ అనేసరికి యశోద నాకు అయ్యో ఏమైంది పిల్లవాడు ఉన్నాడు ఏమైంది అని ఆ మాట నాకు చెప్పుకొని వచ్చింది. లోపడింది లోపడింది.

అనుగుణం అంటే లేదు. అలా పిల్లవాని చూడక నా పశ్చ్య దుర్గస్యనాస్మానం పరంచాపి విమోజితః. చుట్టూనే కాదు. ఆయన ఎక్కడ ఉన్నారో తెగోలేదు, ఎదురుగా ఎవరు ఉన్నారో తెగోలేదు. తమకే కాదు రేపల్లె మొత్తంలో ఆ దుమ్ముకు తమకు కాము కనపడలేదు, ఎదురుగా ఉన్న వారికి కూడా కనపడలేదు. తమతావృతం తృణావర్తని సృష్టాభి శర్కరాభి ఉపద్రుతః రాక్షసుడు తల్లి ఎరుదైనటువంటి శర్కర అంటే దుమ్ము ఆ దుమ్ముతో అంతా ఆవరించబడి ఇతి కరభవన చక్రపాంశు వర్షేసుత పదవీం అబల అవిలక్ష్య మాత ఇంత ఘోరమైనటువంటి సుడిగాలితో రేపబడిన దుమ్ములో తన పిల్లవాడిని చూడని అబల. బలాడు ఎవరైతే ఏమైనా చేసేదేమో కానీ ఆడవారికి ఏం పేరు ఆ బలము లేదు కదా అందువల్ల బలము లేని యశోద మాత అతి కరుణం అనుస్మరంతి యశోద అయ్యో పిల్లవాడు ఇప్పుడే పెట్టానమ్మ ఇక్కడే కూర్చో పెట్టాను ఇప్పటిదాకా పారిశానమ్మ అయ్యో పిల్లవాడు ఏమయ్యాడు అని వినే వాళ్ళకి కూడా మనస్సు కరిగేలాగా విలపించింది అశోచతో. భూమి పతితా మృతవస్తకాయ దాగౌ జూడ చనిపోయిన ఆవు పడి పొందినట్టుగా భూమి మీద పడి ఏడుస్తూ అటు ఇటు పొర్లుతూ ఉంది. గుడిత మన్నిశనే యత్తత్ర గోప్యః పురుషం అనుతప్త ధీయః అశ్రుత అశ్రు పూర్ణ ముఖ్యః యశోదము యొక్క ఏడుపు విన్నారు. ఇప్పుడే రాము అంటారు కదా గోప్యులందరూ వాళ్ళంతా వాళ్ళు కూడా కన్నీయ పెట్టుకుంటూ వాళ్ళు ఊరికొచ్చారు. రుజుహు అనుపలభ్యనందసూను పిల్లవాడు లేడు అయ్యో పిల్లవాడు ఏమయ్యాడు పిల్లవాడు ఏమయ్యాడు అని వాళ్ళు ఏడ్చారు పవన ఉపారత పాంసు వర్ష వేగే పాంసు వర్షం దుమ్మే వాన అన్నమాట మొత్తం దుమ్ము కమ్మేసింది రేపెళ్ళంతా అంత వ్యయంలో కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు తృణావర్తః తను శాంతరయః వాత్య రూపధరః హరన్. అతను కూడా తన పని అయింది కాబట్టి కాస్త వేగాన్ని తగ్గించాడు. అలా తగ్గించి గాలి రూపంలో కృష్ణం నభోగతః గంతుం నా శక్నోత్. భూరి భార కొడుకు పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు. కొద్ది దూరం పైకి ఆకాశానికి వెళ్ళాడు. ఆకాశం దాకా వెళ్లి పై భాగానికి వెళ్లి తీసుకొని పోవడం మన ఉద్దేశం ఏమిటి అక్కడ పోదాం అని.

అందరూ అందరూ పోతే కళ్ళు ముందర పడేస్తే పని అయిపోతుంది అని అనుకున్నారు బాబు. రూపు కావాలి కదా నేను చేశాను నేను. కానీ అమ్మ బాబోయ్ ఇది ఎక్కడి బరువు బాబు. పరమాత్మ బరువుతో పీడించబడి ముందరికి వెళ్లలేకపోయాడు. ఒక పెద్ద గుండు మెడకేసుకున్నట్టు అయింది. గుండు అంటే చిన్న గుండు కాదు పర్వతం. తమస్మానం మన్యమానః ఆత్మనః గురుమత్తయ తనకంటే బరువు ఉందట. ఇది ఎక్కడ రాయండి ఇది గలియ గృహీత ఉత్రక్తుం నాతె సునోతు అద్భుతారకం ఇది పోయి పెడదాం అనుకున్నాడు దులిపేసాడు పడేద్దాం కానీ స్వామి ఏం చేశాడు రెండు ఎదురుతూ వారి మెడ గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళు విడిపిద్దామన్నా అది విడిపాడు. విడిపిస్తారా? విడి పట్టుకున్నాడు. చూసే వాళ్ళకి నాకు వస్తుంది పిల్లలు భయపడలే గట్టిగా పడుకున్నాడు అంటారు. అవునండి అంటే గాలి పైకి లేచి భయపడడు ఆ పిల్లవాడు. భయపడి ఏం చేస్తాడు మేడ గట్టిగా పడుకున్నాడు. సరే అదే పని చేస్తాడు. అదే మాట. మానవ జాతికి అనుగుణమైనట్టుగా పనులు చేస్తూనే అద్భుతాలు కావాలి. దూరంగా ఉండి కొట్టడం తిట్టడం కాదు. నిజముగా గాలికి పైకి పిల్లవారు ఏం చేస్తారు పిల్లవాళ్ళను మెడ పట్టుకోవడం అట్లా మెడ పట్టుకోవడం అదే పని ఉంది. ఇప్పుడు రాక్షసుని పట్టు కాదు వదిలించుకోవాల్సింది. పిల్లవాడి పట్టు ఆ వదిలించుకోవాలి. వ్యవహారం తలకింద ఇది వైర వైర. అలా జలగ్రహణ మిత్యేష్టః దైత్యః నిర్గతలోచన మెడ గట్టిగా పట్టుకుంటే చూసుకోలేడు. చెడ్డ కాకుండా అయిపోయింది. ఎంత గట్టిగా పట్టుకున్నాడు మెడ అంటే ఇంచుమించు పిలిచినంత పని చేశాడు మెడ. దాంతోటి రెండు కనుగుడ్లు బయటికి వచ్చాయి. అంటే అయిపోయాక ఇలా విరిగతలోచనః అవ్యక్తరావః నియపదతు సహబాలః వ్యసుహూరదే అవ్యక్తరావః గట్టిగా అరుద్దామని సని కూడా రాలేదు ఎలా వస్తుంది గుర్తు పట్టుకుంటే దుర్గూడు జగ రాదు, అందువల్ల దుర్గూడు బయటికి రాలేదు, అలా అయ్యి ఆ పిల్లవాడితో ప్రాణాలు విడిచి తర్వాత ప్రాణాలు విడిచి. పిల్లవాడు తో సహా రేపలిలోనే కింద పడ్డాడు. తమ అంతరిక్షాత్ పతితం శిలాయాం ఎక్కడ పడ్డాడు? రాయి మీదే పడ్డాడు. ఎవరు పడ్డాడు? అర్ధుడు పడ్డాడు. పిల్లవాడు వాడి మీదే పడ్డాడు. మనకేం బాధ?

కదా రుణావర్తవతతో కూడా పరమాత్మ పెద్దవాళ్ళని ఎట్లా పట్టుకున్నా మనం బాగుపడతాం చెప్పు. ఎరగని అయినా సరే. పెద్దవాళ్ళని గట్టిగా పట్టుకుంటే మనకి ఏ జబ్బలు తగలవు. మనకి ఎలాంటి ఆపద రాదు. వాడు పట్టుకుంటే మంచిదే కాదు మనం పట్టుకున్నాం. ఒకసారి పట్టుకున్న తర్వాత విడువకుంటే మనకు అబద్ధాలు రావు. కదా ఇప్పుడు ఏమైంది? ఇతన్ని గట్టిగా పట్టుకున్నాడు వాడు కింద పడితే కింద మొదలు వాడు పడ్డాడు వీడు పైన పడ్డాడు. గమనించండి. దాడదుడు వెళ్తున్నప్పుడు మెడ పట్టుకుంటే ముందు ఎవరు పడాలండి? ముందు పిల్లవాడు పడాలి. కదా ఇలా పెట్టారు కదా. పిల్లవాడి కింద ఉండాలి. ప్రాణాలు పోయేసరికి వాడు తిరగబడ్డాడు. వీడు పైకి అయ్యాడు కృష్ణుడు వాడు కిందకి అయ్యాడు. అంటే పిల్లవాడి పట్టు ఒకటి ఒకటి రాయి దెబ్బ రెండు ఇది వాయి బహు కదా. అని పోయే పడ్డాడు. పొరపాటు ఏమైనా కొంచెం ప్రాణం ఏమైనా మిగిలి ఉంటే అది కాస్త ఆ రాయి పడడం తోటి సరిపోతుంది. ఇలా ఇతను పతితం శిలాయాం వితీర్ణ సర్వావయవం కరాళం. అంత ఇటు నుంచి కింద పడితే అన్ని అవయవాలు విరిగిపోయాయి ఏ ఒక్కటి మిగిలింది. కాళ్ళు ఏదో ఒక ఉంటాయి కదా ఇది అన్ని అవయవాలు విరిగిపోయి పూలం చేత రుద్ర చరేణ విద్ధం స్త్రీయో దుంద దుసుగు సమేతా. శంకరుని బాణంతో త్రిపురమురు ఎలా చిన్నాభిన్నమయ్యాయో అలా వీడి అవయవాలన్నీ చిన్నా చిన్నా మళ్ళీ అర్థమైందా? ఉప్మానుల రహస్యం అర్థమైందా? శంకరుని బాణం ఎవరు? నారాయణ. చెక్కర్ ని చెప్తున్నారే ఏంటి అనుకున్నారేమో కానీ చెక్కర్ ని బాగా ఎవరు అప్పుడు నారాయణుడే అది వదిలిపోయింది నారాయణాస్త్రం కదా త్రిపురాసురుడిని చప్పడానికి త్రిపురములను పడవేయటానికి నారాయణుడే అస్త్రం అయ్యాడు అదే నారాయణాస్త్రం అందుకే రుద్రుని అక్రంతో అవయవాలు విరిగిపోయిన భాగములు విడిపోయిన త్రిపురముల వలె అన్నాడంటే వానేమో త్రిపురాసురుడు వీడేమో నారాయణుడు.

ఉమ్మాన మాత్రం చూసేవారికి అబ్బా శంకరుడే చెప్పారయ్యా అనుకుంటారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వాడికి వీడే దిక్కు కదా అని ఆయనే చేశారని చెప్తున్నాడు. ఇలా మనకు స్త్రీయ మృదంత్య అలాంటి పడి ఉన్నటువంటి పిల్లవాడిని చూసి స్త్రీలు ఏడుస్తూ సదుసుహు చూశారు పడబెట్టిన పిల్లలు. ఇది ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః అమాంత పిల్లవాడిని తీసుకొని తల్లి అమ్మ పిల్లవాడు బతుకుతాడు అని తల్లికి ఇచ్చారు కృష్ణం తస్యోరతి లంబమానం సం స్వస్తిమంతం పురుషాదనీతం అది అంతా ఏం చేశారు? పడిపోయిన రక్సుని మీద పిల్లవాడు హాయిగా పడి ఆగుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నోరు కదా రాటకుడు కదా. ఓ ఇంత నుంచి పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉంది అట్లా వస్తాది. ఆ ప్లే గ్రౌండ్ లో వీడు హాయిగా విహరిస్తున్నాడు. అలా ఉన్నటువంటి పిల్లవాడిని చూసి విస్మితాః ఇరాయత మృత్యుముఖాత్ ప్రముక్తం. మించి మృత్యువు నుండి బయటపడ్డాడు. అక్కడికి పడ్డాడు కానీ ఆకాశం నుంచి పడ్డా పిల్లవాడికి ఏం కాలేదు. గోప్యస్య గోపాహ కిల నంద ముత్యాహ లబ్ధ్వా పునః ప్రాపు ప్రాపుర జీవ మోదం గోపికలు గోపాలులు నందులు. ఇలాంటి వారందరూ కూడా పరమానందాన్ని పొందారు, ఎవరైనా భక్తులా ఇక్కడికి పోవచ్చు. అది ఒకటి, రెండోటి చెప్పబోయేది ఎవరు? రాక్షసులు, వారు పురుషాదులు అంటే మానవులను. గుడించేవాడు. పెద్ద పెద్ద వాడనే దేవుడు చిన్న పిల్లవాడు కాదు వీడు చాక్లెట్ లాగా ఉంటాడు జ్ఞానంగా ఎప్పుడో పోవాలి. కదా అలా రాక్షసుడు చేత తీసుకపోబడి. రై నుంచి రాయి మీద పడి అంత వేగంతో పడి ఇన్ని జరిగిన బ్రతికిందండి అని వీళ్ళు సంతోషంతో పిల్లవాడిని ఆహో బత అత్యద్భుతమేక రక్షసా బాలో నివృత్తి జమితః అభ్యగా సుకుమా ఎంత ఆశ్చర్యం అండి ఇది అత్యద్భుతం ఇది ఇంత చిన్న పిల్లవాడు రాఖజుడు పైకి తీసుకొని వెళ్లి కూడా మళ్ళీ కింద పడేశాడు మనకు పిల్లవాడు దొరికాడు తిముత్రహా స్వపాపేన విహింతి సత్కర సాదుస్సమత్మేన భయాత్

విముచ్ఛతి ఈ సంఘటన కూడా మనకొక పరమ సత్యాన్ని చెబుతుంది. పది మందిని హింసించేవాడు తాను చేసిన పాపంతోటి హింసించబడుతాడు. 10 మందికి మేలు చేసేవాడు తన ధర్మం తోటే కాపాడబడుతుంది. శివుత్రః స్వపాపేన విహింసితః సాధువు సమత్వేన భయాద్విముచ్యతే. గురు సజ్జనుడు కాబట్టి అందరి యందు సమభావంతో ఉంటాడు. అందరూ బాగుండాలి అనుకుంటాడు ఒకడే వృత్తు. అందరూ బాగుండాలి అనుకున్నవాడు బాగుంటాడు. 10 మంది చెడిపోవాలనుకున్న వాడు చెడిపోతాడు. కదా? అది ఇంక వేరే సూచి ఎందుకు? ఎదుటి వారి కీడు కోరితే తానే ఆ కీడుకు గురవుతారు. నలుగురు బాగుండాలనుకున్న వాడు తాను బాగుండాలు. హింసాశీలుడు తాను చేసిన హింసతోటే తాను నశిస్తాడు. క్షమతావాది తన సాధు గుణంతోటి కాపాడుతాడు. ఏమిటయ్యా గుర్తు అంటే వీడే. వాడు చంపాలనుకున్నాడు తృణావర్తుడు చచ్చాడు. వీడు బతికించాలనుకున్నాడు బతికించాడు. కాబట్టి మనము చేసేటువంటి పుణ్య పాపాలే మనను శిక్షిస్తాయి. ఇది అహో హింస స్వపాపేన విహింసిత క్షరః సాధు సమత్వేన దయా విముచ్యతే కిమ్ న తపస్సీర్ణం అదోత్స యాత్యనమబ్బా మనం ఎంత అదృష్టవంతులం అండి. ఆ ఇది ఎంత పని ఏం తపస్సు చేశాం చెప్పే ఉంటాం అలాగే అదోక్షజ అర్చనం పరమాత్మను ఆరాధించే ఉంటాం. చొంత అంటే అధోక్షజ పేరు చెప్పాను కదా. అధో అక్షజ అంటే ఇంద్రియ వ్యాపారములను సింధుగా చేసేవాడు. అంటే ఇంద్రియములను మనవచనంలో ఉంచేవాడు. దానికి ఏం అర్థం? అధో అక్షజ అక్షములు అంటే ఇంద్రియములు. అక్షజము అంటే ఇంద్రియముల వలన కలిగేటువంటి పనులు వాటిని అధః క్రిందుగా చేసేవాడు. ఇంద్రియము కలిగించేవాడు అన్నమాట. అలాంటి స్వామిని మనం అర్చించి ఉంటాము పూర్తేష్ట దత్తం ఉతసూత సౌహృదం.

ఎన్నో యజ్ఞాలు చేసి ఉంటాం. చాలా చెరువులు, తోటలు, దేవాలయాలు కట్టించి ఉంటాం. అలాగే ఎంతోమంది పిల్లలకు కొన్ని జన్మలలో మేలు చేసి ఉంటాం. యత్ సంపరేత పునరేవ బాలకోదిత్యా సబంధున్ ప్రణయన్ ఉపస్థితః ఎందుకయ్యా అంటే అందరం ఏమనుకున్నాం పొయ్యాలనుకున్నాం. ఇంత పెద్ద దుడిగాది పిల్లవాడు కొనుక్కున్నా బతికి వస్తాడే అయ్య పని కంపరేతం అయ్యో పోయాడు అయ్యో పోయాడు అనుకోనే పిల్లవాడు క్షేమంగా వచ్చింది. మనందరినీ ఆనందం కలిగిస్తూ క్షేమంగా వచ్చారంటే మనం పూర్వజన్మలో చాలా పూజలు చేసి ఉంటాం, చాలా పుణ్యాలు చేసి ఉంటాం, పరమాత్మను బాగా ఆరాధించి ఉంటాం, ఎన్నో యజ్ఞములు చేసి ఉంటాం, ఎన్నో దానములు చేసి ఉంటాం, ఎన్నో గూళ్ళు. కట్టించి ఉంటాం. పాడుబడిన గుళ్ళను బాగు చేసి ఉంటాం. శాస్త్రం కదా. వెయ్యి గుళ్ళు కట్టే బదులు ఒక దీన దేవాలయం ఉద్ధరిస్తే పుణ్యం ఎక్కువ అని శాస్త్రం. సహస్ర ఆలయ నిర్మాణాత్ జీర్ణ ఉద్ధరణం వరం అని చెప్పారు. అంటే వెయ్యి గుళ్ళు కట్టించడం కాదు. ఈరోజు గుడి కట్టబడి పాతదైపోయి ఆరాధనాదులు లేని దేవాలయాన్ని ఉద్ధరిస్తే వెయ్యి గుళ్ళు కట్టించిన పుణ్యం. కాబట్టి మనం అలాంటి పనులు ఏవో చాలా చేసే ఉంటాము యా దృష్ట్వాద్భుతాని బహుశానంద గోపః బృహద్వనే వసుదేవోచో పూయః మానయ మాత విస్మృతః ఇలాంటి అనేకమైనటువంటి అద్భుతాలను రేపల్లెలో చూచిన వసుదే నందుడు వసుదేవుడు చెప్పిన మాట నిజం ఆ యోగి దే చెప్పాడు ఉత్పాదాలు జరగబోతున్నాయి వెళ్ళు పని అయిపోయింది కదా మళ్ళీ ఎందుకున్నావ్ వెళ్ళు అని ముందే హెచ్చరించి పంపాడు. సత్య వాక్కు అతను నిజంగా మహాయోగి అని అతని మాటలు తలుచుకొని ఆశ్చర్యం పొందాడు ఏకదా అర్భకమాదాయ స్వాంకమారోక్య భావిని ప్రకృతం పాయయామాస తనం స్నేహ పరిపుృత పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. అల్లులు రెండు సార్లు రెండు రకాలుగా పాలిస్తారు పిల్లలకు. ఒకటి వాడి కాకలేను. రెండు తమకు ప్రేమ తెలియదు.

కదా అందువల్ల పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఏదో ముద్దు వచ్చింది పిల్ల తల్లికి. ఓ దగ్గర తీసుకుంది లాలిస్తుంది. దగ్గర తీసుకుంది లాలిస్తుంటే పనములలో చీపు వచ్చేసింది. పిల్లవాడిని తీసుకొని పాలు. ఇలా. ముఖం లారయతి ప్రీత ప్రాయత్తి జనని ఇలా పాలు తాగిన తరువాత పిల్లవాడిని రుచిలక్ష్మితం. అందమైన చిరునవ్వు గలు అమ్మ ముఖం చూస్తూ నవ్వుతున్నాడు. ఎలాగో పిల్లల పచ్చిబాబల నవ్వులు సందరులు ఆనందాన్ని కలిగిస్తాయి మిరిచిపోతారు కదా అలాంటి నవ్వులు చూసి ముఖం లాలయతి ముఖాన్ని లాలిస్తూ రాజా రాజన్ జృంభతః దదితి అలా ముఖాన్ని తుడిచి ముద్దాడుతూ లాలిస్తూ ఉంది. సరిగ్గా అమ్మకు చూపాలి అనుకున్నాడు పాపం పాలిచ్చింది కదా ఉపకారం చేయాలి తల్లికి మరి. స్వామి ఒక్కసారి ఆలోచించండి. ఏమవుతది? పిల్లవాడు ఆవరిస్తే మరి నోట్లో నుంచి ఏవేం కనబడతాయి? అన్ని లోకాలు అది ఆ తల్లికి ఆ పట్టి తినే పాట నేను రూలా ముందు చూపకూడదా ఆజ్ఞాపించావా ఆయన ఇష్టం అండి ఒక్కసారి చూపెడతాడు వీడియో రావడానికి ఆయన ఇష్టం అండి మీ తప్పిన దాని గురించి ఏం చెప్పలేదు ఒక్కడే పోతాడు అంటే ఒక్కడే చూపి పోతాడు ఆ ఎవరన్నా అమ్మ అక్క చేరు వాడు దుర్మాకులే కానీ ఎవరు కావాలో వాళ్లే గుడి తప్పరు ఇప్పటి దుర్మాకులు కాదు అందరిని తప్పడానికి. ఇప్పటి వాళ్ళు దాడుల కంటే ఘోరం అన్నమాట. దాడతులు ఎవరు అనుకుంటారో వాళ్ళ వరకే. ఆ అదే అతిథి దుర్మాకులు వాళ్ళ కంటే ఘోరం. వాళ్ళు కూడా దిక్కుపడతారు వీళ్ళని చూసి ఇలా ఉంటారు అంటారు. వాళ్ళు ఎవరు కావాలన్నా వాళ్ళని తీసుకొని పోతారు. ఆ పక్క వాళ్ళ జోలికి పోరు. సమస్య లేదు కదా. ఇక్కడ కూడా అంతే ఒక టెక్సిల్ లేదు కదా. ఆ అంతే. సపోర్ట్ వచ్చింది చాలా మందిని అది మొత్తం ఒక మాట వేశారు. పూరా గ్రామ గౌర సంపుడు సంపుడు వచ్చేసింది వీడి విషయం ఏమన్నా ఏం లేదు అంటే అక్క గష్ఠం జరుగుతుంది వీడు ఒక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అని అర్ధమైపోయింది కదా పూతనం చంపారు చకటాసురుని చంపారు ఎవడు ఎవరి వల్ల జరిగింది ఫలానా ది ఎవడు జరిగింది ఇంక వీరెవరు ఎందుకు మన వల్ల అయిపోలే మొదలేమో రేపటిలో జరిగింది అక్కడే ఉన్నట్టుందిరా అనుకున్నారు. శరణాసురుడు అయిపోయేసరికి కదా ఓ వాడు ఇక్కడే పోయినట్టుంది వీడు ఇక్కడే పోయాడు అంటే వీడే పిల్లవాడు వాడు ఉన్నట్టుంది ఒక్క వాని కొడుకు రాదని చెప్పాడు అర్థమైపోతుంది కదా పరిశోధన. ఏమంటారు డిటెక్షన్ ఏదో అంటాం కదా ఆ డిటెక్షన్ ఏదో అంటాం. పట్టేసారు నేర పరిశోధన. ఆ ఇంకెందుకు వీడే ఉన్నాడు పట్టేసేయండి అని.

ఈ రీతిలో మనకు ఆమె ఆవరించినోడు పిల్లవాడి మొఖల్లో ఖం రోదతి జ్యోతిహి అనేకం ఆశా ఆకాశము భూమి అలాగే అగ్నిహోత్రుడు ఆ ఇంకోటి ఆశా దిక్కులు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు సముద్రాలు ద్వీపాలు నగరాలు. అలాగే దుహిత్రు వనాని అన్ని రకాల అరణ్యములు భూతాని యాని స్థిర జంగమాని సకల చరాచర జనులు జగత్తు మొత్తం సా దీక్ష్య విశ్వం ప్రపంచం మొత్తాన్ని చూసి సహసా రాజన్ సంధ్యాస వేపదు వణుకు పుట్టేసింది. ఓ పిలవమని చేయబోయే విధంగా ఉన్నది ఇవరి పిలవమన్నాడు ఏంటి అని ఒడుకు పుట్టి సమ్మీల్య మృగ చాప అత్తి నేత్రి ఆతి కళ్ళు మూసుకుంది ఒక్కసారి. మూసుకొని ఏంటిది ఇలా జరిగింది ఏంటి అని ఆశ్చర్యాన్ని పొందింది. అంతే తర్వాత ఏం జరిగిందో చెప్పండి. స్వామి వాళ్ళు ఒకసారి అమ్మ అని ముందరికి వెళ్లి పాదాలం మొదలు పెట్టేశారు. మళ్ళీ వ్యామోహంలో పడిపోయింది. నాకు పాలు తాగే వృత్తాంతానికి ఎవరు పిల్లలు ఏం చేస్తారు? పాలు తాగుతూ పిల్లవాడు కసేపు ఆ తాగడం ఆపేస్తాడు. ఆపి కసేపు తల్లితో ఆడుకుంటాడు. మళ్ళీ ఆడ కసేపు మళ్ళీ ఆ కసేపు మళ్ళీ పాలు తాగుతాడు. ఓయ్ అది ప్రతిసారి గుర్తుంచుకోవాలి. పరీక్షిత్తు ఏమడిగాడో అదే విషయం చెప్తున్నాను. వేరే చెప్పడం లేదు. అది ఏమడిగాడు? మానవ శిశువుగా, మానవుడిగా మానవత్వానికి అనుగుణంగా చేయవలసిన పనులు చేసిన వారిని చెప్పమన్నాడు. మానవత్వాన్ని అనుసరిస్తూ చేసిన పనులు కావాలి. చచ్చిన గడ్డులు పిల్లవాడే. పిల్లవాడే కాబట్టి కజె పాలు తాగుతాడు, కజె పాడుకుంటాడు, మన కజె పాలు తాగుతాడు. అదే ఉత్తం అది చెప్పి. తరువాత ఇప్పుడు మనకి ఇప్పుడు స్వామి వారికి నామకరణం చేస్తా ఉన్నాం. గర్గః పురోహితో రాజన్ యదునాం సుమహాతపాః. యదు అని చెప్పి రాజుల పురోహితుడు ఎవరు? గర్గుడు. అయ్యా ఎనిమిదో అధ్యాయం. అతను గర్గ పురోహితః ఇతను పురోహితుడు ఎవరికి యదువచ రాజులకు అతను సుమహాతప

ఎంత గొప్పవాడా గరువుడు ఇలా కూర్చొని ఆకాశం మొత్తాన్ని చూస్తున్నాడు ఇక్కడ చూస్తుంటే రాస్తాడు లెక్కలు కాదు మనం ఏమి చెప్తే లెక్క పెడతాం అని ఇలా కూర్చొని ఆ ఇతను ఉన్నాడా ఉన్నాడు అని రాస్తాడు వీడు చూపుకుంటూ వీడు శని వీడు గురువు వీడు రాశ్మిని లోహిని మనకు అందుకే ఇప్పుడు ఇప్పుడు మరి దొక్కులు ఎందుకు కానీ మేము చదివాము ఆ రోజుల్లో గర్గ భాగవతం. కుశ పరమాత్మ జీలలను 60 ఎగ్జామ్ లో చెప్తున్నాడు 60 ఎగ్జామ్ లో. పిల్లవా లేదు. అవి మనం వింటుంటే కమడలు కారుతాయి ఆనంద వర్కాలు తొలగించిపోతాయి కంటి లో అది. అంటే ఈయన చెప్పడం అని చెప్పాడు ఆయన. ఆయన వ్యాథ కూడా చెప్పలేదు. ఎందుకంటే వీడు అడిగాడు పిల్లవాడు కానీ పిల్లవాడు చెప్పాడు. ఆ మరి అనుభవించి మా మహానుభావుడు పరమాత్మ భక్తుడు అనుభవించకుంటే అతన్ని పిలిపించి నామకరణం ఎలా చేయించుకుంటాడు స్వామి? అది చూశారు కదా గర్గ భాగవతం అద్భుతంగా ఉంది. స్వామి లీలలన్నీ చూసుకుంటే కేవలం ఇదే పుష్పుడు అదే ఇచ్చాడు. అరవై అత్యేయాలు చిన్న పిల్లవాడిగా నిమ్మని ఎందుకు చూస్తున్నావ్ భూతన శరణా గురుడు జోనా ఇలాంటి ఇగోయి నాకు చాలా చెప్పలేదు. భూమి మీద పాకుతూ ఉంటే పాతాళం నుంచి ఒక తుర్చే వస్తుంది పిల్లవాడిని లాచపోవడానికి. స్వామి చమత్సారంగా ఏడుస్తాడు తల్లి. తల్లి వస్తుంది. తల్లి తాగానే తల్లి చేతిలో పాలు ఉంటాయి. వంగగానే టీ పెట్టి పాలు కింద కొడతాడు. మొత్తం పాలు కింద పోతాడు. పాలు మొత్తం కింద పోయేసరికి వాడు రాక్షసులు అప్పుడు వినిపించారు. చిన్న వాక్యం రాస్తాడు. పర్వదినాలలో పూజ భూమిని ఇది అంగనే ఉంటుంది మధ్య హాలు ఆ హాలును పాలు చల్లి కలగాలి. ఎందుకంటే భూమివర గ్రహ నాపకారం చెబుతుంది. లోపల గ్రహాలు ఉంటాయి కదా సుద్ధ గ్రహాలు. అవి మన మీదకి వచ్చి అపకారం చేయకూడదంటే శుద్ధ గ్రహాలు చెబుతుంది. కృష్ణుడు చేయించి చూపించి చూపించాడు. ఇవన్నీ అందులో ఉంటాయి అందులో ఉంటాయి. అంటే కథ చెబుతూ ఏ ఏ రోజుల్లో మన ఇంటిని ఎలా అలంకరించుకోవాలో చెబుతున్నాం. రోలు రోకలి పెరటిలోనే పెట్టాలి. ఇంటి ముందర పెట్టకూడదు. ఎందుకంటే అవి ఎలాంటివి?

పోలు కానీ, రోకలి కానీ, పొరక అంటాం, చీపిరి అంటాం. అలాగే ఇసుర్రాయి, ఆ తర్వాత ఇంకా కట్టిపీట. తర్వాత చిన్నవి మనకు చిన్న చిన్నవి ఈ కొడవల్లాగా ఉంటాయి చిన్నవి. ఈ గడ్డిని వాటిని చేయడానికి ఇవి. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాక్షసి ఆవేశించబడి ఉంటుంది. దాని మొదటి భాగంలో రాక్షసి, చివరి భాగంలో దేవత. అందుకే మనం దిప్పెను మనం జ్ఞాపకం కొరకనులు ఎలా పెట్టాలి? ఎప్పుడు తిప్పి పెట్టాలి ఇలా పెట్టకూడదు. అలా ముందర పెట్టామంటే రాక్షసి అక్కడ ఉంటుంది మనము. దృష్టి పడుతుంది మనం రోజు రోజుకు దౌర్ ఉంటాం. అట్టి కూడా కూడా నిలబెట్టకూడదు పడుకోకూడదు. విసుర్రాయిని కూడా అడుగురాయి పైన పైరాయి అడుగునా పెట్టకూడదు. అలాగే రెండు వేరు చేసి పెట్టకూడదు. కొందరు మహానుభావులు ఏం చేస్తారు విసిరిన తర్వాత అంటే మనం మర్చిపోయాం అనుకున్నాం అంటే ఇక్కడ మిక్సీ అది రాదు కదా అంటాం కదా దాంతోటే చేస్తున్నాం కానీ ఇరవై ఇసర గాని ఆ విసుర్రాయి తీసి చడిగి రెండు వేరు వేరుగా పెడతారు. అందులో ఒక దాన్ని పడుకోబెట్టి అన్ని చేపి అడుగుతారు. ఒక దాన్ని పడుకోబెట్టి రెండో దాన్ని దాని మీద వేయబెడతారు. దాన్ని దాని మీద ఆగిచ్చి. అవన్నీ చేయకూడ ఏం పర్లేదు. రోలు అనేది రోలు రోకలి ఇంటి వెనకకే ఉండాలి, అది కూడా పని లేనప్పుడు రోకలిని రోట్లో పెట్టి ఉంచకూడదు, రోటి మీద పెట్టి ఉంచకూడదు. అలాగే ఒకరికి పొన్ను ఉంటుంది, అది కింద పెట్టి ఉంచకూడదు. విడిపేటప్పుడు పొన్ను పైకి ఉండాలి, పొన్ను కింద ఉండాలి. మనం ఏం చేస్తాం? అదే కింద పెట్టి పైకి ఉంచాం అని దేవుడినే చెప్తాం. అంటే ఎన్ని ఉన్నాయి? మనం అన్నీ మర్చిపోయాం కాబట్టి మాకు అవసరం కూడా లేదు కదా మనకి. జురాయి లేదు, రోగ లేదు, ఏదో తట్టి బిడ్డ కూడా ఉందో లేదో తెలీదు, ఇద్దరు ఉన్నట్టు ఉంది. తట్టి బిడ్డ అంటే తట్టి బిడ్డ మింటలే దారే ఉన్నాయా? ఏదో ఉంటే ఉండొచ్చు ఏవైతే ఇవన్నీ చెప్తారు. ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాక్షసి ఎలా ఉందో పిల్లలకు కత్తి పీటలు, రోళ్ళు, రోకళ్ళు అందుబాటులో ఉంటే కూడా చెప్తారు విగ ప్రభువు. అవంతా తీయేస్తారు కత్తి మీద. అందుకే కత్తి పీటలు కూరగాయలు కోచిన తర్వాత దాన్ని నీళ్లతో కడిగి ఒక రెండు మూడు పాలచుక్కలు దాని మీద వేసి తుడిచి పెట్టమంటారు. కొత్తగా ఉన్నటువంటి కత్తికి పాలు తాగిస్తే ఆ కొత్తింత సత్తు తగ్గుతుంది. అంత ముద్దు పాడుతుంది. పిల్లలు చేయి పెట్టినా తెగదు.

వీళ్ళు యశోదమ్మ గోపాల్ లే కాబట్టి ఆ కచ్ని పాల తోటే మించాడు అనలేదు మనకే పాలకేం కాదు. మనకే రెండు సుఖరే చాలు వాళ్ళ పాలనే మించాడు ఇవన్నీ చెప్పాడు. అద్విడ వల్ల రోకరి వల్ల రోరు వల్ల కొడక వల్ల స్వామికి ఇన్ని ఆపదలు వచ్చాయో అవన్నీ స్వామి ఎందుకు... చూపించాలంటే ఇల్లుని ఇట్లా ఉంచు మనం చెప్పడానికి ఇహారం అంటారు కదా స్టోరీ. గృహస్తుడు ఇంటిలోని వాళ్ళు ఇంటి పరికరాలను ఏ రకంగా పూజించాలి ఏ పరికరంలో ఏదైనా సమాధానం కొంచెం ఉంటుంది అవన్నీ చూసుకోండి అని మనకు గృహస్త శిక్ష గృహ గృహ పరికర పరి గృహ పరికర పరివేషణం బోధయంతి అంటారు. ఇంటిలోని పరికరముల యొక్క ప్రభావాన్ని మనకు బోధించగోరి కృష్ణుడు తనకు ఇన్ని రకముల ఆపద వచ్చినదని సూచించాడు అంటారు. అని చెప్పాలి రామాయణంలో రాముడు మనం చెప్పుకున్నాం రాముడు ఎందుకు ఏడిచాడు అంటే పొరపాటున పెళ్లి చేసుకుంటే ఏడుపు తప్పదు అని చెప్పడానికి అని లేదు. పెళ్లి చేసుకున్న వాళ్లకు ఇలాంటి ఏడుపు తప్పదని బోధించడానికి రాముడు ఏడిచాడు. అన్నట్టుగా పచ్చి పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు. భోజించాలి అని మనకి భోజించడానికి ఇవన్నీ చేశాడు అంటాడు. ఆ అదులానా భాగవతం పెద్ద భాగవతం. అది అలాంటి నాలుగు చదివితే అందులోని స్పరత్యం ఆనందం అర్థమవుతుంది. అందులో కథ కాదు కథ పేరు ధమహత్వం చెప్పాడు. మనం ఇల్లు ఎలా ఉంచుకోవాలి, ఎలా కడగాలి, ఎలా ముగ్గులు వేయాలి. ముగ్గు వేసేటప్పుడు ఏ భాగం, మొఖం ఎటు ఉండాలి. చేతిలో ఏ ఏళ్లతో ముగ్గు కొట్టుకోవాలి అని చెప్పాను. వాళ్ళు ఇలా ఇలా చేత్తో ముగ్గు పట్టుకొని కుడి చేత్తో ఆ ముగ్గు తీసుకొని పూర్తిగా వంగి వేస్తుంటారు. ముగ్గు కూర్చోని వేయాలి వంగి వేయొద్దు అంటారు. కూర్చొని ముగ్గు వేస్తారు. వంగి వేస్తే కలిగే నష్టం ఏమిటో చెప్పండి. అన్ని రకాల నష్టం అది. శరీర ఆరోగ్యానికి రకరకాల బాధలన్నీ ఉన్నాయి. అవన్నీ పోతాయి వంగి వేయండి. మన వాళ్ళు వంగి ముగ్గు వేస్తారు. చాలా అద్భుతాలు. ఇలా ఈ రీతిలో దృష్టవాద్భుతాన్ని క్రమ్రోదతి ఈమె మహానుభావురాలు పరమాత్మ నోటిలోని అనంతమైనటువంటి విశ్వాన్ని. చూచి ఆశ్చర్యపోయింది, కానీ తర్వాత మామూలుగా స్వామి ఆశ్చర్యం అయిపోయింది. దాని తర్వాత యదువుల యొక్క ప్రోజయుడు గర్గుడు మహా తపస్వి ప్రజన్యగామనందస్య వసుదేవ ప్రచోదితః.

వసుదేవుడు పంపాడు. పిల్లవాళ్ళకి మరి మూడు నెలలో, నాలుగు నెలలో, ఐదు నెలలో వస్తున్నాయి. నామకరణం చేయాలి కదా నాయనా వెళ్ళు అని వసుదేవుడు పంపాడు. అతని చేత పంపబడినటువంటి గర్గుడు రేపళ్ళకు వెళ్ళాడు. సందృష్వా పరమ ప్రీతః ప్రత్యుత్సాయ కృత్తాంజితి మహానుభావుడు గర్గుడు వచ్చాడని పరమానందం తోటి నందుడు ప్రత్యుత్సాయ లేచి ఎదురేగి ఆనది చలువ అష్టజతియా వచ్చినవాడు మరి చెప్పుకున్నాం కదా పెద్దలు వచ్చారంటే వారిని పెద్దలుగా చూడొద్దు పరమాత్మగా చూచి పూజించాలి. ఆనత్య అధోక్షయతియా పరమాత్మ బుద్ధితోటే ఆరాధించాడు. ప్రణిపాత పురస్తరం సాష్టాంగ పడి నమస్కారం చేసి సుపవిత్రం కృతాదిత్యం విరాసు నృతయాముని సత్యనాసనంలో కూర్చున్నాడు. ఆతిథ్యాన్ని అంతా పొందాడు. అలాంటి వాడిని మంచి మాటలతో అభినందించి స్తోత్రం చేసి కాందయిత్వా బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం. మంచి మాటలు సంతోషం చేసి మహానుభావ మీరు. పరిపూర్ణులు అంటే ఏ కొరతా లేని వారు. ఏదైనా కావాల్సి ఉంటే అవి ఇస్తు అంటున్నాం కదా. నీకు కావాల్సింది ఏం లేదు. మరి మేము ఏం చేయబడతాం, మమ్మల్ని ఏం చేయబడతాం. మేము ఏం చేయగలం? తక్కువ ఉంటే అది ఇస్తాం. నీకు అన్నీ నిండుగా ఉన్నాయి మీ ఇయ్యే ఇయ్యే ఇయ్యే. కానీ మరి మా దేవుడు పొందాలి కదా. కాబట్టి కింకరవా అమ్మ ఏం చేయమంటారు. మీరు పరిపూర్ణులు కాబట్టి మీకేదో కావలసి ఉండి వచ్చి ఇక్కడికి వచ్చి లేరు. ఎందుకు వచ్చారు? మమ్ములను కరుణించగోరి వచ్చారు. పెద్దలు ఎందుకు వస్తారు? వారు కోసం రారు మన కోసం వస్తారు. మనను ఉద్ధరించడానికి పెద్దలు వస్తారు. అలాంటి వారి స్వామి మహానుభావ మాకు ఏదైనా కొంచెం సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించండి అని అడిగారు. అందుకే పూర్ణస్య కరవామతిం. మహాద్విచరణం ధృణాం గృహిణాం దీనకేతసాం నిశ్రేయతాయ భగవన్ కల్పతే నాన్యధాత్ క్వచిత్ అదే మాట చెప్తున్నాడు. మహాద్విచరణం ధృణాం పెద్దరు గొప్పవారు మహానుభావులు తాము ఉన్న చోటి నుంచి కదిలారు అంటే.

ఎందుకు? దీనులైనటువంటి వారికి శ్రేయస్సు కలిగించడానికి వారికి అది. తమ ఇల్లు వదిలిపెట్టి బయలుదేరారు అంటే తామేమో సంపాదించడానికి చాలు. ఈ లోకంలో చాలామంది దీనులు ఉంటారు కదా, అలాంటి వారికి నిశ్రేయసాయ భగవంత్. కల్పతే నాణ్యత ఇంకో ప్రయోజనం ఏది ఉండదు. పెద్దలు తమ కోసం కదలరు, మన కోసం కదలరు. దీదులను ఉద్ధరించడానికి, దీదులకు శ్రేయస్సు కలిగించడానికే వస్తారు స్వామి, ఇవి ఏం చేయమంటారు? జ్యోతిషామయనం సాక్షాత్ యత్తద్జ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతాయేన కుమాన్వేద పరావదం. మీరు జ్యోతిషామయనం సాక్షాత్ మీరు కన్నులతోటి నక్షసాలన్నీ చూసి ఆ శాస్త్రాన్ని రచించారు, ఏ గ్రహములు ఏ నక్షత్రములు ఎలా స్థితి అయి ఎలా తెలుసుకోవాలని మొత్తం గ్రంథం రచించారు. అది అతీంద్రియం. మన కళ్ళతో కనబడుతున్నాయా కరిమాల ఉన్నాయా? ఈ కంటి కనబడదు కదా. ఇంద్రియములకు అందనటువంటి జ్ఞానాన్ని మీరు స్వయంగా చూచి సాక్షాత్కరించుకొని ఈ సంభవత నిర్మించారు. ఇలాంటి దానితో మానవుడు. వేయస్సును పొందుతాడు. పరావరం వేద. ఏది పరమో, ఏది అపరమో, ఏది తక్కువో, ఏది ఎక్కువో, ఏది మంచో, ఏది చెడో. ఎప్పుడు మేరు కలుగుతుందో, ఎప్పుడు కీడు కలుగుతుందో మీరు రచించిన గ్రంథాన్ని చదివితే ప్రజలకు యములకు అర్థమవుతుంది. త్వంబి బ్రహ్మ విధాం శ్రేష్టః మీరు బ్రాహ్మణోత్తములలో శ్రేష్టులు స్వామి నమస్కారాం కర్తుము నిమా. అనుభవులు వచ్చారు మా పిల్లలకు నామ కరణ నమస్కారాన్ని మీరు పూర్తి చేయండి భార్య అనయో గృణం జన్మన బ్రాహ్మణో గురుహు అంటే ప్రపంచంలో అన్ని లోకాల్లో పుట్టుకతోటే గురువు బ్రాహ్మణులు. తప్పిన వాళ్ళు చదువుకుంటేనో ఏదైనా ధనకార్యం చేస్తేనో తపస్సు చేస్తేనో పరమాత్మ అనుగ్రహం పొందితేనో గురువులు అవుతారు. రామ గురువుడు పుట్టాడు అంటే గురువు. ఎందుకన్నాడు ఆ మాట? నామ కర్మ చేయండి అంటే నేను గురువుని కాదు కదా? గురువుతో చేయించుకోండి అనొచ్చు కదా.

అందరూ గురువు కాదయ్యా. గురువు ఎక్కువ దేవుడికి గురువు కాదు. నేను గురువుని కాదయ్యా, వాళ్ళని గురువు పిలుచుకోండి అనకుండా ముందే మందం పెట్టాడు. అయ్యా అదంతా ఏం లేదండి బ్రాహ్మణుడైన వారు పుట్టుతోటే గురువు వీరంటే మాకు గురువు లేదు. గురువు కాదన్నా ప్రశ్న లేదు అంటే యదూనామహమాచార్యః శాతస్య భూమి సర్వతః ఏమయ్యా అలా అడుగుతున్నావు నేనెవడు? నేను ఎవరో లోకవంతకుడు. ఏమిటి అది? యదువంశపు రాజులకు నేను ఆచార్యుడిని అని సకల లోకములలో ప్రసిద్ధము. ఇప్పుడు నీ పిల్లవాడికి నేను సంస్కారం చేశాను అనుకో లోకం ఏమనుకుంటుంది? నీ పిల్లలు నీ పిల్లలు కాదు వసుదేవుని పిల్లలే. ఆలోచించు సుతం మయా సంస్కృతంతే మన్యతే దేవకీ సుతం విశ్వాసమ కొల్కాలు వీళ్ళు దేవకీ పుత్రులనే లోకం భావిస్తుంది సంస పాపమతిహి సత్యం తవచ ఆనక దుద్దుభేహి దేవస్య అస్తమో గర్భః నస్త్రీ భవితుమర్హతి. సంసుడు ఇప్పటికే అనుమానంలో ఉన్నాడు. అసలే వాడు పాపమతి. వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ అంటే తవచ ఆనక దుందు దేహే తథ్యం. వసుదేవుడికి నీకు ఉన్న మైత్రి వాళ్ళకి తెలుసు అలాగే. వీళ్ళు ఎవరో నాటకాలు ఆడుంటారు. దేవకి యొక్క ఎనిమిదవ గర్భము స్త్రీ కావటానికి వీలు లేదు. పురుషుడే అయి ఉంటాడు వీళ్లే ఏదో గోల్మాలు చేశారు అని వాడు అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు నేను నామకరణం చేస్తే వాడు అనుమానం కాస్త దృఢపడుతుంది. నస్త్రీ భవితువర్హతి ఇది సంచింతయను దృత్వా దేవక్యా దారికావచః అపి హంతాగతాన్ ఆగతా శంకః తరిహి తన్నో అనయోభవిత్. అయితే ఏమయ్యా ఇప్పుడేం చేస్తాడు ఏం చేస్తాడు ఏమిటి?

మళ్ళీ వాళ్ళకు కానీ మీకు కానీ ఈ మీదకి రావచ్చు యుద్ధానికి వాళ్ళ మీదకి రావచ్చు వాళ్ళను చంపొచ్చు నువ్వులను చంపొచ్చు బంధించవచ్చు ఏదో కూడా పాప ఏమైనా చేస్తాడండి. పాపి వాడు ఒక నీతి నియమం ఎక్కడిది విజృంభిస్తే ఏమైనా చేస్తాడు. శాస్త్రం ధర్మం ఏం లేదు కదా వాడు బుద్ధి వచ్చింది బుద్ధి. కాబట్టి చంపడానికి వచ్చినా వారిని బంధించినా వేరే వారిని చంపినా ఇది మహానమయః గొప్ప అన్యాయం అవుతుంది. ఇంత హాని ఇంత ఆపద పెట్టుకొని నన్ను చేయమంటారా ఏమంటే నామకరణం వచ్చింది అందుకే కానీ అడగగానే ఒప్పుకుంటే ఏదో గుడ పలుకొని వచ్చారా అని పక్క వాళ్ళు అనుకుంటారు కదా రెండోది కాస్త వాడు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. అంటే నువ్వు కౌసుడికి చాలా దగ్గరలో ఉన్నావు. కౌసుడు మనసు నీ చుట్టూ ఉన్నారు. ప్రతిదీ చూస్తున్నారు. అన్నీ ఇలా బహిరంగంగా చేయకు. కొంచెం జాగ్రత్త. జాగ్రత్త పడు. కొంచెం రక్షణ చర్యలు తీసుకో. కొన్ని పనులు రహస్యంగానే చేయాలి. సబ్రిక్ గా చేయకూడదని నందుడిని హెచ్చరించడానికి ఈ మాటలు. ఇలా అంటే అలక్షితి రాత్రిన్ రహసి మామకైరపి గోబురజే కురు. ద్విజాది సంస్కారం స్వస్తి వాచన పూర్వతం అంతేనా స్వామి నేను చెప్తాను అయితే వినండి మా వాళ్ళకు కూడా తెలియకుండా ఒక గోచారలో అతి రహస్యంగా అంటే యశోద నేను మీరు అదొకది. రేపల్లెలో ఉన్న వాళ్ళకు కూడా నామకరణం జరిగినట్టు జరిగిన తర్వాత తెలవాలి. గర్గుడు నామకరణం చేస్తున్నట్టు మామకైది నా వాళ్ళకు కూడా తెలవకుండా చేయవయ్యా. అంటే ఆ మాట తానంటే బాగుండదు వాడన లేదు. ఎందుకు ఇవన్నీ చెప్పి గర్గుడు చేస్తాను కానీ రహస్యంగా చేస్తానయ్యా అంటే ఎందుకు అంటారు. ఇవాళ అంటే ముందే అది చెప్పేస్తే వీడే అంటాడు ఆ మంచి నాయన చెప్పా. తాను కావాలనుకున్నది ఎదుటి వాడితో పలికించడము గొప్పవారి లక్షణం. తాము అందుకే వస్తారు. అలా పని చేస్తాం అంటారు కానీ అబ్బే మీకు నాకు టైం లేదండి కొంచెం అర్జెంటుగా పని ఉంది రెండు సార్లు అంటారు.

యా యా అలా అంటే ఒక ఆరం గంట వరకు కూర్చో చేసినా అని తీసుకుని పోయారు. మరి మొహమాట పెడుతున్నారు కానీ వచ్చింది అందుకే. కానీ అది వారితో అడిగించుకోవద్దు సార్ అయితే గొప్ప వాళ్ళకి కదా ఇక్కడ. ఇక నా పుస్త హరకుండా చేయకూడదు కదా శాస్త్రం అలస్తా ఉండదు. కాబట్టి ఆ మాట చెప్తే అనేటప్పుడు ఏవం సంప్రాప్తితః విప్రా స్వతికీర్చితమేవ అంటున్నాడు వ్యాసుడు. స్వతికీర్చితమేవ తత్. అది తాను చేయగోయిన పని తను వచ్చింది ఎందుకు అయినా కానీ ఏవం సంప్రాప్తితః ఇలా ప్రార్థించబడి శకార నామకరణం గూఢః రహసి బాలయోః తాను కూడా గూఢః అంటే తాను గర్గుణ్ణని చూసే వారి గూఢ తెలియకుండా తాను వేషం రాసుకున్నాడు. మరి లేకపోతే కలిసి గోశాలకి పోయారనుకోండి వీళ్ళందరూ కలిసిపోతున్నారు ఏంటి అనుకోవడం? అందులో ఇస్తారు గర్గభాగం గర్గుణ్ణ అందులో ఇస్తారు తాను కూడా అయమపి కశ్చెన యాదవః ఇతను కూడా ఒక గొల్లవాడే. తలపాల చుట్టుకొని ఒక కటి చేతిలో పట్టుకొని ఏమంటారు కొరడ అది పట్టుకొని ఒక కొమ్ము పట్టుకొని దానికి వాడి పక్కన అలిసిపోయారు. ఎవరో ఆవులను తోలుతారేమో అనుకున్నారు ఎవ్వరు తెలవదు. అక్కడికి యశోదా రోహిణి పిల్లలు తెచ్చుకొని ఆ పక్క చూపించారు. వీళ్ళు ఈ పక్క చూపించారు. చమత్కారం ఏంటంటే ఇందులో ఇందులో చెప్పలేదు ఎప్పుడు చెప్తారు అందులో చెప్తారు వీళ్ళు అందరూ కూర్చొని నామకరణం చేస్తుంటే ఒక్క వాన చినుకు లేదు కానీ బ్రహ్మాండంగా ఉరుగులు వచ్చాయి. ఇదేమిటి రా బాబు ఉంటే మంగళవాక్యాలు మంగళవాక్యాలు మంగళవాక్యాలు రావద్దు రకరకాలుగా ఉరుములు వచ్చాయి మంగళవాక్యాలు అందుకే శుభకార్యం జరుగుతున్నప్పుడు వాన లేకుండా ఉరుములు వస్తే శుభం. ప్రయాణం అవుతున్నప్పుడు వాన వస్తే పోవద్దు రాగమంటే. రెండు భాగ్యం అంటే శకునాల్లో మార్చారు వీళ్ళు. ఈ రీతిలో స్వామి తాను కూడా రహస్యంగానే గర్గుణ్ణి అని తెలియకుండా గూఢ తాను దాగి. రహస్యంగా వారికి నామకరణం చేశాడు. అయం హి రోహిణి పుత్రః రమయన్ సుహృతో గణైహి చెప్పాను కదా. పాతకాలంలో పేరు పెట్టాలంటే వారి జాటకం అంతా చూసి వారు ఏం చేస్తారో ఆ పేరు పెట్టేవారు. ఆ పేరును బట్టి వాడు అలా పని చేస్తాడని గుర్తు అన్నమాట. నాకు రక్షిన పేరు కాదు వాడు అది కానీ చూసి వాడు ఏం చేస్తాడో ఇలా ఇలాంటి వాడు అవుతాడో తెలిసి ఆ పేరు పెట్టాడు.

అందుకే అంటున్నాడు గర్గుడు, మొదలు పెద్దవారు ఊరి ముద్దులు కదా నాయనా, ఈ పిల్లవాడు తన ఉత్తమ గుణములతోటి తన మిత్రులను తన వారందరిని రణింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. ఆస్యాస్యతే రామయతి కాబట్టి తనని రాముడు అంటారు. ఉన్నవారందరికంటే బలం ఎక్కువగా ఉంది కాబట్టి బలుడు అంటారు. రెండు కలిపితే బలరాముడు అంటారు. దేని పేరు బలనాథుడు. ఆదిత్యాత్ బలం విదు యదునాం అపృథగ్భావాత్ సంకర్షణం మూశంతి. ఈ మహానుభావుడు యాదవులను మిమ్ములను. అలాగే యాదవులను చంద్రవంశ పోలు అంటే ఆ పక్క వాళ్ళు కౌరవులు. కౌరవులను యాదవులను యాదవులను గోపాలకులను ఎంత దూరంగా ఉన్న వాళ్ళను ఒకటి చేస్తాడు. లాగి ఒకటి చేస్తాడు. ఇలా లాగి ఒకటి చేస్తాడు కాబట్టి తన పేరు సంకర్షణ. సమ్యత్ కర్షణ. మనం చెప్పుకున్న మొదలు అర్థం. ఆ గర్భంలో ఉన్నవాడు అమాంతం అక్కడికి లాగి వచ్చి ఈ గర్భంలో పడ్డాడు. ఒకేసారి రెండు గర్భాల్లో ప్రవేశించినవాడు కాబట్టి సంకర్షణ, ఆ మాట చెప్తే మరి కష్టం కదా చెప్పకూడదు. అందువల్ల ఇటు యాదవులను అటు కౌరవులను ఇటు గోపాలులను కలిపేవారు కాబట్టి సంకర్షణ. అసలు చమత్కారం ఏమిటి? ఎవరు సంకష్ణుడు? వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకష్ణు తత్వం. ఇతను పరమాత్మ. ఈ సంకర్షణ తత్వం ఇతను ఆదిశేషుడు. చెప్పకూడదు కానీ చెప్పాలి. పేరు చెప్పాలి, అర్థం మార్చి చెప్పాలి. చెప్పకపోతే ఆయనకి అర్థం ఉండదు. ఈ సంకర్షణ ఏం చేస్తాడు ప్రళయకాలంలో. సగల జగత్తును లాక్కుంటాడు. తన బుజ్జలో ఉంచుకుంటాడు. కదా సమ్యక్ కర్షతి. అసలు అర్థం ఏమిటి? అంటే జీవులు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలములతో ఫలములను లాగి జీవులకు అందించేవారు.

ఎక్కడో ఉంటాయి పరిచారాలు వీళ్ళు ఎక్కడో ఉంటారు కదా ఈ స్వామి వాటిని తీసుకొచ్చి ఎవరి భాగం వారి దగ్గరే పెడతారు. పోస్ట్ మ్యాన్ ఎవరి అడ్రస్ ఏ ఇంటికి ఆ లెటర్ ఇంట్లో పెట్టినట్టు ఈ మహానుభావుడు ఎవరి కర్మను ఎవరి కర్మ ఫలాన్ని వారి వారికి అందిస్తాడు. ఇవన్నీ పరమార్థాలు. అవన్నీ చెప్తే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వీరిని వారిని వారిని ముగ్గురిని కలిపేవారయ్యా. అందుకే వీళ్ళ పేరు సంకత్తులు. యదునాం అపురుతగ్భావాత్ సంకర్షణం విశంతి యాదవులను వేరుగా ఉన్న యాదవులను ఒకటి చేస్తాడు కాబట్టి ఇతన్ని సంకర్షణుడు అంటారు. ఆసన్ వర్ణాశ్రయోగ్యస్య గృణ్ణతే అనుయుగం తనూహు శుక్లో రక్త దథా పీతః ఇదానీం కృష్ణతాంగతః ఇక తర్వాత చిన్నవాడి పేరేమిటి? మనకెందుకు బాధ? వాడి రంగు చెప్తూనే ఉంది కదా, ఎలా ఉన్నాడు వాడు? నల్లగా ఉన్నాడు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు. ఇప్పుడు నల్లటి వాళ్ళు కాదు. వాడు ఒక్కొక్క యుగానికి రంగులు మార్చేవాడు. ఆమె అంటే ఎవరండీ? అవునండి రంగులు మార్చేవాడు. అందువల్ల ఇతను ఆసన వర్ణాశ్రయోకేత్య ఇతను ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రంగు తీసుకుంటాడట. మూడు గుణాలు. మునారు మూడు కదా? తత్వం, రజస్సు, తామస్సు. కదా? తత్వం అంటే తెలుపు, రజస్సు అంటే ఇరుపు, తామస్సు అంటే నలుపు. ఇలా మూడు వర్ణాలు ఉన్నాయి. అతను ఒక్కొక్క యుగంలో ఆ వర్ణం, ఆ యుగం ఏ గుణమో... అలాంటి రంగు తీసుకుంటారు, కృతయుగం అంటే తెరుపు అవుతారు, త్రేతాయుగం అంటే కాస్త ఎరుపు అవుతారు, ద్వాపరి యుగం అంటే నరుపు అవుతారు. ఈ రీతిలో అనుయుగం తనుహు శుక్లః రక్తః తథా పీతః ఒకప్పుడు శుక్ల వర్ణము ఇంకొకప్పుడు రక్త వర్ణము మరొకప్పుడు పీత వర్ణము ఇప్పుడు ఈ స్వామి కృష్ణ తాంగ్ర నలుపు రంగును పొందాడు ప్రాగయం వసుదేవసు వచితు జాతః తవాత్మజః రంగు నలుపు కాబట్టి ఇతని పేరు కృష్ణుడు అలాగే ఇదివరకు ఎప్పుడో

రోజు శాస్త్రం బాగా తెలుసు కాబట్టి చెప్పుకున్నాను ఆయన. కొన్ని జన్మల కింద ఇతను వసుదేవునికి కూడా పెరిగినాడు. అందువల్ల ఇతన్ని వాసులి ఊడెను చెప్పాలి. ఆ పేరు పెట్టాడు అని చెప్పాలి మరి. ఊరుకోరు. పెద్ద లక్షణం ఏంటంటే మనస్సులో జ్ఞానం అంతా నిండి ఉంటే బాగా పాలు నది బాగా నిండా జలం ఉంటే ఏం చేస్తుంది పొంగి బయటికి వస్తుంది. ఇరువుగా స్వామి కనపడుతుంది. సహచారాలన్నీ హృదయంలో ఉన్నాయి, గురువుగారు ఊరుకుంటారా? అప్పటికే అందరికీ తెలియదు. తెలియదు, అందరూ ఈ శరీరం జాగ్రత్తగా పోతారు సార్. చెప్పే అర్థం కాకుండా జాగ్రత్తగా చెప్పండి, చెప్పకుండా ఊరుకోలేరు. చెప్పిన ప్రమాదం సూచించాడు. దేవకి యొక్క అష్టమ గర్భము స్త్రీ కావటానికి వీలు లేదు స్పష్టంగా చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు అనిపించాడు కానీ ఇతను అని అర్థం కాకుండా నా పిల్లవాడు అంటే మన ఆవిడ అనుకున్నాడు. అది కూడా చెప్పారు. మళ్ళా అతని విషయం మాత్రం ప్రష్టంగా వసుదేవుని కొడుకు అని చెప్పకుండా రాస్తున్నారు. అది కూడా చెప్పకుండా మాధాని ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఇతను కొడుకు ఇతను ఎప్పుడో ఒకప్పుడు ఇతను వసుదేవుని కొడుకుగా పుట్టి ఉన్నాడయ్యా జ్ఞాపక అందుకే వాసుదేవ ఇతి శ్రీమాన్. అభిజ్ఞాన సంప్రదక్షతే తెలిసిన వాళ్ళని వాసుదేవుడని కూడా అంటారు. నలుపు రంగు కాబట్టి కృష్ణుడు అంటారు. ఎదుటి వారికి కృష్ణ అన్నాడు. నలుపు రంగు అని చెప్పాడు. అదనేటి కృషిహి భూవాచకః నః అపరిచ్ఛిన్న ఆనందవాచకః. కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతమైన ఆనందము అని అంటారు. అపరిశ్చిన్నమైన గొప్ప ఆనందము కృష్ణ అంటే ఆ పేరు పెట్టారు. అంటే ఆనందో బ్రంధి దివ్య ధ్యానాత్ ఏం దాకలేదు. ఇగో ఈయన వాసుదేవుడు ఆయన సంకఠంలో చెప్పాడు ఇంకేం కావాలి. అది చెప్పాడు ఈయన వాసుదేవుడు ఆయన సంకటన ఉంది ఏం చెప్పాలి కానీ అలా కాకుండా దానికి కొంచెం ఏదో వెనక తోక రగించి అబ్బే అట్టేం కాదు అంతా కలిసి ఉంటారు కదా అని చెప్పాడు. ఇది మరి లేకుంటే దాని ధర్మం ఒకటి ఉంది. సహత్యం దాచాలి. కానీ సదవాత్మ ముందర సవాత్మ తత్వాన్ని నడించాలి. వసుదేవ ఐతి శ్రీమాన్ అభిజ్ఞః సంప్రద్యక్షతే బహుని సంతి నామాన్ని రూపానించి జపం అంటావయ్యా.

ఈ పిల్లవానికి చాలా రూపాలు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు ఉంటాయి. ఎందుకంటే గుణ కర్మ రూపాన్ని. పేర్లు ఎందుకు ఉంటాయి? గుణాన్ని బట్టి చేసిన పనులు బట్టి. కదా కాబట్టి గుణ కర్మానురూపాని తాన్యహం వేదా నోజనః అవి నాకు తెలుసయ్యా వేరే ఎవరికీ తెలియవు. ఈ మహానుభావుడు ఆచరించిన పనులను బట్టి ఇతనికున్న గుణములను బట్టి ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. అవి నాకు తెలుసు ఇతరులకు తెలియవు. ఏశవ శ్రేయ ఆధాస్యతి ఏవైనా కానీ అవన్నీ ఎందుకులే ఈ మహానుభావుడు నీకు మీ అందరికీ ఉత్తమ శ్రేయస్సుని ఇస్తాడు. గోప గోకుల నందనః అంటే మొత్తం గోకులాన్ని గోపాలులను ఆనందింపచేస్తాడు అనేన సర్వ దుర్గాని యూయ మన్యత్ తరిష్యతః ఈ మహానుభావుని చేత మీకు వచ్చిన అన్ని ఆపదలను సులభంగా దప్పిస్తాడు. అనాయాసం. ఏం చెప్తున్నాడు? ముందు ముందు తారా ఆపదలు ఉన్నాయి. చెప్పేశారు కానీ ఏ బదులు ఏం చేయలేవు స్వామి ఉన్నారు అన్నీ మీరు దాటుతారు. పురాణేన వ్రజపతే సాధవః దస్యుపీడితాః రాజకే దస్యమానః జిబ్యుహు దస్యున్ సమేచితాః ఈ మహానుభావుడు పూర్వజన్మలో ఇప్పుడే కాదు పూర్వజన్మలో ఈ మహానుభావుడు దుర్మార్గుల చేత పీడించబడుతున్న సజ్జనులను చూచి సజ్జనుల బాధను చూచి తట్టుకోలేక దుర్మార్గులందరినీ సంహారిస్తాడు. చాలా మంది గెలిచారు. చాలా మంది దుష్టులను గెలిచారు ఇతను. దయేతస్మే మహాభాగాః ప్రీతిం కురువంతి మానవాః నార కురువంతే తన్ విష్ణు పక్షామివాసురాః. మరో మాట ఈ పిల్లవాడి మీద ఎవరైనా ప్రేమ చూపితే పిల్లవాడిని ప్రేమించిన వారికి ఆపదలు రావు. ఎలాగంటావా? విష్ణు పక్షములో ఉన్న వారిని రాశసులు బాధించరట్టు.

అది అంతే మీరు తినే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏ ఆపదాలు రావు. అవునండి పరమాత్మ నమ్ముకున్న వారికి ఆపద రాదు రాదు రాదు రాదు అంతే ఇట్లా పట్టుకుంటే రాదు. ఈ ఒక్క నాడు ఆయనే వచ్చాడు రా నాయన అర్థం చేసుకో శ్రీమన్నారాయణుడే ఈయనే వాసుదేవుడు ఈ పక్క వాడు సంకరసుణుడు. అన్నీ చెప్తున్నాడు అన్నా. కానీ ఉన్నవాడు పూర్వజన్మలు అన్నీ సరిపోతాయి అంటే గతిశాస్త్రం బాగా వచ్చు కాబట్టి అందుకే మర్పినాడు నువ్వు పూజ ఇది ఆయన నువ్వు మాట్లాడితే పూజ అవుతుంది అని చెప్పాడు. ఈ పిల్లో తస్మాత్ నందాత్మజోయంతే నారాయణ తమో గుణైహి నీ పిల్లవాడే అనుకోకు గుణాలతో మాత్రం నారాయణుడు అని చెప్పి వాడయ్యా నీ పిల్లవాడికి ఏం తక్కువ గుణైహి నారాయణ రాయడు వాడు లోపల ఎక్కడ అవుతుంది? ఉప్పు ఉప్పు వస్తుంది. ఆ అక్కడ మాట అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకోండి చెప్పాలి కదా. నారాయణ సమహా గుణైహి ఎందుకంటే ఇంత రహస్యంగా చేస్తున్నా. ఏమైనా కొన్ని భూత ప్రేతాలు చుట్టుపక్కల ఉంచి వింటాయేమో అని కాస్త వాళ్ళకి హెచ్చరిక రావాలి కదా. వీడు నారాయణుడు రాజు ఆది రక్షలు నీ ఆటలేం తాగవు అని వాళ్ళని హెచ్చరించాలి. నీ పిల్లవానికి ఏం బాధ లేదయ్యా హాయిగా ఉంటాడని వీళ్ళకు చెప్పాలి. అసలు సంగతి ఈయనే. కృష్ణ భగవానుని నామచరణ వృత్తాంతాన్ని శ్రద్ధాభక్తులతో విన్నటువంటి వారు మళ్ళీ పుట్టరోజు పరుష్ణ గంగపాలు పునర్జన్మ నవిద్యతే ఎందుకు అటు నారాయణుడిని ఇటు వాసుదేవుడిని అటు సంకర్షణుడిని ఇటు అనిరుద్ధుడిని అలాగే వారి యొక్క భక్తుల యొక్క కృత్యములను, స్వామి యొక్క వర్ణములను ఇంకేమి రాదు అని వివరించండి. అందుకే అర్ధమైన గడ్డం చాలామంది వివరిస్తారు నావకరణం ఆ పేరు పెట్టారండి. సప్తానంలో కూడా నామకరణానికి ప్రజలు అర్హ సైజు తీసుకోమంటారు. అంటే మన భాషలో ఒక గడియ ఒక గడియ ఒక గడియ చెప్పాలి నామకరణానికి. అందులో విర్ణమిస్తాడు. ఒక గడియా అంటే 24 నిమిషాలు. ఎందుకు అలాగ అంటున్నావ్ మరి? ఇంతగా దాన్ని వివరించకుంటే అసలు భాగవతం ఫల నిర్భం. ఇక్కడ పరమాత్మకు నామకరణం అండి ఎవరికో కాదు కదా. దాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతా కావా నృతి కాదే స్వర్గ మహర్షి నేను చెప్పా అదే ఋషిభి పరిగీతాని తాని వచ్చయామి కాబట్టి పరమాత్మ యొక్క అవే రహస్యాలు భాగవతం ఉత్త వినటం కాదు ఈ ఘట్టంలో వ్యాస భగవానుడు

ఎలాంటి శాస్త్ర మర్యాదలు నింపారు, శాస్త్ర మర్యాద తెలియాలి. కథ ఎప్పుడు పోతే అదే ఇస్తా నామకణ కూడా ఇచ్చాడు, గ్రహస్య నామకణ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మాత దాంట్లో ఉంది శ్రీ గుసలి ఉన్నప్పుడు మాత శిష్యుల మీద కార్యక్రమం ఉంటుంది నామకరణాలని పెట్టినప్పుడు ఆ ఈశాన్య మూలక శంకరుడు. ఆగ్నేయం వర్గ వర్ణుడు నైరుష్టికి బ్రహ్మ వాయవ్యానికి వేరు ఉత్తర భాగంలో వర్ణుడు ఆగ్నేయ వర్ణుడు ఇలా అష్ట దిక్కు వారకుడు అష్ట దిక్కుల్లో ఉండి ఇది జోడించుకొని ఇలా పరిష్కారము చేశారు నామకరణ జ్ఞాన స్వామి. ఎవ్వరు నామకరణం వినడం ఏమిటండీ? ఇంతకు మించిన అద్భుతమైన విషయం లేదు. పరమాత్మ నామాలు వింటే దక్కుని అంత రుచి పెడుతున్నాడు. దగ్గుడు పెడుతున్నాడు. పరమాత్మ యొక్క నామకరణానికి భూమి స్వయంగా ఆ నామకరణానికి మనం ఏం చేస్తామంటే ఒక పళ్ళెంలో బియ్యం వదిలి పోసి తీసుకొస్తాం, బంగారు పళ్ళెంలో ముత్యాలు పోసి ఇచ్చింది భూమి. కా స్థాలి సమానిత భూమియా సత్ర మహాబల. భూమి ముత్యాల ముత్యాల పళ్ళెం ఇచ్చుకో. ముత్యాలలో రాశాడు. ఎంత బాగా వండించాడు. ముత్యాల పళ్ళెం ముద్దెలు పెట్టుకొని పక్కన కృష్ణుడిని పడుకోబెట్టుకొని అక్కడ తల్లి పెట్టుకొని ఆ పళ్ళెం కింద పెట్టి పేరు రాసుకుంటే. ప్రతి ముత్యంలోనూ కృష్ణం కనపడదు, ముత్యం చాలా ఉంటుంది, ముక్తాసు కృష్ణం దుష్టువ సౌ ముక్తిగమ్యః భవేతు సౌ చాలా చేస్తా హౌ స్కూల్ ముక్తంలో ముఖ్యంగా ఏమంటారు? ముక్త అంటారు. ముక్త అంటే చూసినా మోత్స బ్రహ్మ అంటారు. ముక్తుడు అంటే ఎవరు? మోత్స బ్రహ్మ. ముక్తములలో కుష్టుడు కనబడ్డాడని పైకి అర్థం. ప్రతి ముక్తుని హృదయంలోనూ కుష్టుడు నండదు. వైకుంఠంలో ఉన్న లేదా భూలోకంలో ఉన్న ముక్తులందరితోనూ పరమాత్మ ప్రతిపలిస్తాడు. ఓ స్వామి యొక్క నామకరణ ఎంత అద్భుతంగా చెప్తాడు. ప్రతి ఘట్టం అద్భుతమే, ప్రతి ఘట్టం రహస్యమే. ప్రతి ఘట్టం ఒక ఆనందం.

భూమి తెచ్చిస్తుంది. రాయడానికి ఉంగరం కావాలి. కుబేరుడు తెచ్చిస్తాడు. ఆ ఆ ఉంగరంలోని కొన్ని కొన్ని రకాల నవరత్నాలు ఉంటాయి రకరకాల రత్నాలు. ఈ నవరత్నాల సమూహాన్ని వర్ణుడు తెచ్చిస్తాడు. నవరత్నాలు ఉంటాయి కదా కొనుడు తెచ్చి ఇచ్చారు. ఆ నవరత్నాల్లో నీల రత్నం తోటి పేరు రాస్తారు. ఎందుకంటే ఎన్ని నవరత్నాలు ఉన్నాయి. మరో మాట ఈ నీల రత్నం ఉచ్చారు నిర్వహిస్తుంది ఆయనే రత్నం చెబుతుంది ఆయనే రత్నం చెబుతుంది ఆయన కనపడతాడు ఈ రత్నం కనపడుతుంది నామకరణం చేస్తుంటే ఇద్దరు కుష్టులు అయ్యారా అని శ్రమపడటం కాదు అంటే బలరాములు కూడా కుష్టులు అయ్యారా ఏమి రూపా రంగులు మార్చారు. ఈ రంగు మార్చారో ఏమో. ఇంత అద్భుతంగా చెప్తారు. నామకరణం కదా అద్భుతంగా చెప్తాం అన్నమాట. మహా ఫలం అలా పుట్టి ఉంటుంది. పేటిలో తత్మాత్ నందాత్మ జోయంతే నారాయణ సమాగుణై. అయినా ఈ మహానుభావుడు ఆత్మచే ఆత్మజః ఈ కుమారుడు ఈ కుమారుడేమో కానీ గుణములతో మాత్రం నారాయణ సమః స్త్రియా కీర్త్య అనుభావేన గోపాయత్వ సమాధితః చత్రి ప్రసరణ చేస్తాడు. సమాహితః కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సావధానంగా ఉండి పిల్లవాడిని పెంచు. ఎలా స్త్రీయ కీర్త్య అనుభవేన సంపద తోటి కీర్తి తోటి ప్రభావం తోటి. మూటి తోటి పిల్లవాడిని కాపాడు అంటే ఏంటి? ఈ మూడు వాడికే ఉన్నాయి కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. పరమాత్మకి ఆ మూడు ఉంటాయి కదా. శ్రీ ఇశ్చతే లక్ష్మి హృ ఇశ్చతే లక్ష్మిశ్చ పత్ని అని చెప్పారు కదా. ఈ చెది లక్ష్మి జగ క్రియా క్రిత్య అనుభావినారు ఇద్దరు వాడండి. క్రియా క్రిత్య అంటే క్రిహి శ్రీహి. మూడు ప్రభావం. ఇలాంటి అనుభావం తోటి గోపాయ శివ కాపాడు పెంచు రక్షించు ఎలా సమాధితా. సావధాన మనస్కుడవై ఈ మహానుభావుని పెంచు విద్యాస్మానం సమాధిస్య గర్గేశ స్వగృహం గతే ఇలా చెప్పి గర్గుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే నామకరణం అయిపోయింది తర్వాత ఏం చేయాలో చెప్పలేదు చెప్పదు. వెళ్ళిపోయాడు. గర్గుడు వెళ్ళిపోయిన తర్వాత అరుహం గతే నంద ప్రభువునితో మీనే ఆత్మానం పూర్ణమాతుకం. నందు భగవానుడు అన్నాడు కదా అమ్మ.

నా జన్మ సఫలం నాకు పూర్తిగా ఆశీర్వాదం లభించింది. ఎప్పుడు జన్మ సఫలం లభించింది కదా. నీ కొడుకు నారాయణ తల్లి వాడయ్యా నీకేం బాధ లేదు అని చెప్పాడు కదా. అంటే ఆశిస్తున్నాం నేను ధన్యుడిని అని తనను తాను నందుడు భావించాడు. కాలీన రజత అల్పేన గోకులే రామకేశవో. ధ్యానుధ్యాంతః పారిజ్ఞాం లింగమానౌ విద్యాకృతః ఇలా కొంత కాలం జరిగితేసరికి రామకేశవుడు మోకాళ్ళతో అరచేతులతో నడవటం మొదలు చేశారు. జరేజ అంబా ఆడుకున్నారు అన్నమాట పాపుతున్నారు అంటే ఏమంటున్నాడు జానుధ్యాం సహపానిధ్యాం చేతులతో కలిసిన మోకాళ్ళతో అంటే ముందు చేతులు పెడతారు చేతులు పెడతారు తర్వాత జానువులు పెడతారు ధర్మశాస్త్రం కూడా మనకు ఏం చెప్పారు పాతాళము పాతాళమేతస్యకి పాదమూలంగాన పాతాళమేమో అరిచాళ్ళు కదా అలాగే రసాతలం పాదము యొక్క పైభాగం సుతలము చిక్కలు అతలము వితలము రెండు మోకాళ్ళు. స్వామి మోకాళ్ళతో పాకుతున్నారు అంటే అతల సుతలాల్లో ఉన్నటువంటి బలిచక్రవర్తిని నాగరాజును అనుగ్రహిస్తున్నాడు. అలాగే స్వామి యొక్క హస్తములు ఇతర సుఖరాలను చెప్పాను కదా ఆ హస్తములు భూభాగాన్ని వ్యక్తిగా పట్టుకొని కాపాడుతున్నాయి. చేతులతో భూమిని కాళ్ళతో ఇతర సుఖరాలను రక్షిస్తున్నారు. ప్రజల లోకాధారులు అని చెప్పడానికి పాణిధ్యాం సహ ధ్యానుధ్యాం పోనీ ధ్యానుధ్యాం సహ పాణిధ్యాం ఇగ రెండు తోటి వింగమానౌ విజయక్రతుహు తౌ అంగ్రి యుగ్మ వనికృష్టి సరి దృపంతౌ కోష ప్రగోడ రుద్రం వ్రజకర్దమేతు సన్నాద వృత్తమనసౌ అనుసృత్య లోకం ముగ్ధ ప్రతీతవతు ఉపేయతురో అంతిమాత్రో. మానవుని శిశువుగా చేసే పనులలోని రహస్యాన్ని చెప్పమని అడిగారు కాబట్టి అది మోకాళ్ళతో చేతులతో అంబాడుతున్న పిల్లలు బయట ఏదైనా అరుగు వినొస్తే ధ్వని వినొస్తే అమాంతం దాదా ఊరికొచ్చేసి దాని మీదకి పోతారు. అదే పని చేస్తున్నారు. వీళ్ళు కూడా తౌ అంగ్రి యుగ్మము అనుకృత్య సరి తృపంతౌ పాపుతున్న వాళ్ళై ఘోష ప్రఘోష రుతిరం వ్రజ కర్దమేషు.

ప్రజా కర్దమాల్ అంటే రేపెళ్ళలో ఉండేటువంటి గోశాలలు ఆ ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ గోష ప్రగోష రుచిరం ఆవులు గేదెలు వేరు ఉంటాయి మేకలు రకరకాల ధ్వజులు చేస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి వీళ్ళు కూడా గోష ప్రగోళ రుచిరం పిల్లలు కూడా కేకలు వేస్తూ అంబాడుతున్నారు. కేకలు వేస్తూ అంబాడుతున్నటువంటి పిల్లలు వేరే అర్పులు, బ్రహ్మముల యొక్క అర్పులు ఇవన్నీ కూడా చూసి తన్నాదగుత్త మనసౌ అనుసృత్య లోకం న్యాయంగా గోవుల యొక్క అంబారవం వింటే. గోవిందుడికి ఆనందం కలుగుతుంది. కదా ఆయన పేరు గోవిందుడు కదా. నాకు అందుకే దేవాలయంలో చాలా లేదేమో కానీ నాకు శ్రీరంగంలో మీరు గమనించండి. తెల్లారం మొదలు గోవే పెడుతుంది. వెళ్లి గోవు యొక్క అంభారవం విన్న తర్వాత దరుపు తీస్తాడు. అది వెళ్లి గోవు సరంభా అంటుంది. అప్పుడు దరుపు తీస్తాడు. అంభారవం వింటే స్వామికి ఆనందం. అది ఓంకారము అని శాస్త్రం. గోవు యొక్క అంభారవం ఓంకారము ప్రణవం అని శాస్త్రం. ప్రణవం విన్న తర్వాత పని చేస్తాడు. అందుకే. మదలలో ఉండకుండా ఇక్కడికి అందుకే వచ్చారంట. ఇన్ని గోవులు అంబార బొమ్మి పొద్దున్నే లేచారు. అది సంగతి. ఈ రీతిలో తన్నాదవృష్ట మనసవు ఆ గోవుల యొక్క ధ్వనితో సంతోషించిన. అనుసృత్య లోకం లోకమనుసరించి ముగ్ధ ప్రబీతవతు ఉపేయతుహు అంతిమాత్రే మరీ పసిపిల్లలు ఏం తెలియదు కదా మో భయమేస్తుందమ్మ అన్నట్టుగా మొఖంలో భయం చూపుకుంటూ కదిలి వచ్చేసారు. ఆవులు, కోడెలు, వృషభాలు అరుస్తూ ఉంటే, అంబార వారి వేస్తుంటే ఏదో అల్లరు దొంద అవుతాయే కదా రకరకాలు. ఇవన్నీ అవుతుంటే ఆ తప్పుడుకు భయపడే వారిలాగా పరిగెత్తుకొని తల్లి దగ్గరికి వచ్చారు. అది కూడా అనుసృత్య లోకం. లోకాలను అనుసరించి మాత్రమే వాస్తవంగా మాత్రం తన్నాద పుష్ట మనసౌ. అది విని ఆనందించారు. ఇందులో ఇంకో చివరి శాయం ఏంటంటే సరి సృపంతౌ తౌ అంగ్రి యుగ్మం అనుకృష్య సరి సరి సృపంతౌ. పదాన్ని కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి. సరి సృపం అంటే మామూలుగా పాకు తూ అని అర్థం. కానీ సాస్కృతం వస్తే సరి సృపం అంటే సాత్వం అవును. ఇద్దరు గజ పాములయ్యారండి. నడవే పెద్దాయన పెద్ద పాము. ఆడి చేసుడు. పాము కదా. అదే సరి చూపంతో పాములాగా చేస్తూ తాను స్నేహ భావాన్ని పొందుతూ.

కదా అందుకనే ఘోష ప్రఘోష రుచిదం. ఇది ఘోష ప్రఘోష. ఘోషము జరుగుతుందంట. ప్రఘోషము విశ్వ పేనుడి యొక్క హెచ్చరి. అందుకే ఘోష ప్రఘోష రుచిదౌ పరమాత్మ బయలుదేరబోతున్నాడు అంటే. ఒక్కసారి గరుష్మంతుడు మనం ఇప్పుడు అంటాం ఇష్టం చూడమంటానే ఒకసారి కేంకారవం కృష్ణా అని కేంకారవం చేస్తాడు. విశ్వత్సేనుడు తన బెత్తం తోటి ముదరనభా దెబ్బకొడుతాడు. అంటే స్వామి వస్తున్నాడు అని అర్థం. సరే ఇద్దరు స్వామిలు వస్తున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి వస్తున్నాడు ఇప్పుడు. ఇది ఘోష ప్రఘోష. ఇది విశేష వ్యాఖ్య. ఈ వ్యాఖ్య లేకుంటే మనం బలమైతే ఏం తెలుస్తుంది? అంటే స్వామి పిల్లవాడిగా తిరుగుతున్న వారి సకర రాజలాంచనాలు ఏమంటాం ప్రోటోకాల్ అంటాం కదా ఆ ప్రోటోకాల్ కి ఏం పని లేదు. ఆయన బయలుదేరినప్పుడు ఐశోడి ముందే ఒక దిగ్గునే వాన పడకుండా ఆయన వచ్చాడు. అన్ని అంతమంది అనుసరులు సిద్ధంగా ఉన్నారు అన్ని మర్యాదలు చేస్తున్నారు ముగ్ధ ప్రభీతవతు పేతు అంతి మాత్రో. తన్ మాతరౌ యజసుతౌ ఘృణయాత్రువంత్యౌ పంచాంచ రాగ రుచితౌ ఉపపుక్య దోర్భ్యాం ఇక ఆ పిల్లలు తాతారులు ఉన్నారు. వారి తల్లులు నిజసు సౌగుణయాత్ను వంత్యౌ తన పిల్లలు పరిగెత్తుకొని వస్తే జాలి అయ్యో పిల్లవాడిని ప్రేమతోటి దగ్గరికి తీసుకొని పంక అంగరాగ రుచిరౌ ఉపగుప్త్య దోర్భ్య పిల్లలంతా బయట తిరిగారు కదా. బురద పడ్డారు బురదంతా పూసుకున్నారు కొంచెం ఇది దుమ్మంతా పూసుకున్నారు కానీ తల్లి అదే స్థితి పిల్లవాడికి బురద ఉందా వేసుకోరా అని ఆ అంగరాగము ఆ గంధము కొంచెం గుమ పసుపు దూరదా మన్ను దుమ్ము అన్నీ ఉంటే అలాగే పిల్లవాడిని తన బాహులతో దగ్గరికి తీసుకొని దత్వా స్థానం పాలు ఇచ్చి ప్రవిభతోహో త ముఖం నిరీక్ష్య ముగ్ధస్మితాల్ప దచనం తీయతుహు ప్రమూలం అలా పాలు తాగుతున్న వారి ముఖాన్ని చూశారు. ఉదయ జరిగి గట్టి నోరు అప్పుడప్పుడు పాలు తాగుతున్న నోరు తెరుస్తావు కదా ఆ తెరిచిన నోట్లో కొంచెం కొంచెం పండ్లు వస్తున్నాయి చిన్న చిన్న గవతి రాని పండ్లు అప్పుడే పుడుతున్న చిన్న దంతములను చూసి అబ్బా ఆ జల్ల పండ్లు వస్తున్నాయి అండి.

పిలిచి ఇగో జరా పిల్లలకి పండ్లు వచ్చాయి చెప్తారు కదా అలా ఒకరికి చెప్పుకొని తాము చూసి సంతోషించారు అదే అంటున్నాడు మనకు ముక్తస్మిత అల్పదచనం వేయతుహు ఇందులో చమత్సానం ఏంటంటే కొద్దిగా పండ్లు వచ్చాయి అని మామూలుగా అర్థం దచన అంటే సంహరించుట అల్ప దశనం చిన్నవాళ్ళని సంహరించారు అని చెప్తున్నారు. పూజనాథు నా వరం చెప్పారు పళ్ళు జరిగే సంహరించారు అని చెప్పారు. ఇంకా కృష్ణుడు చిన్నవాళ్ళని సంహరించారు అని చెప్తున్నారు కొద్ది వాళ్ళనే సంహరించాడు అని వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం కొద్దిగా పళ్ళు వస్తున్నాయి. అల్పదక్షనం యయతుహు ఆనందాన్ని పొందారు. ఎరిహి అంగనా దర్శనీయ కుమార లీలావ్ అంతరురజేతదబలాః సృగ్హీత పుచ్చైహి వస్తైహి తస్తతః ఉభౌ అనుకృష్యమారౌ ప్రేక్షంత ఉక్షిత గుహాః జహుషుహు హసంధ్యా క్రమక్రమంగా పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పడానికి ఎరిగి అంగనాదర్శనీయ కుమార వీరవు ఆడవారు చూసి సంతోషించే చిన్న పిల్లల చేష్టలు చేస్తూ మరి తర్వాత అంతర్వజ దబరాహ గృహీత పుచ్చైహి వత్స ఇతస్తతః ఉభౌ అనుకృష్యమానౌ ప్రేక్షంత్యః ఉచిత గృహాః జరుషు ఈ ఆడవారు కానీ వేరే పిల్లలు కానీ ఇక్కడ రెండు ఏం చేస్తున్నారు? మనకు గొర్రె వాళ్ళు గాని బదులు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆవు దూడలు పోతుంటే దాని తోక కొడుతుంది గట్టిగా, అవి పరిగెత్తుతుంటారు. వీళ్ళు వెనక్కి లాగుతుంటారు, దూడలు ముందుకు లాగుతుంటారు. అదొక వినోదం. కదా అలాగే వేరే పెద్ద పిల్లలు తోక పట్టుకొని ముందరికి తాగుతున్నారు. అవి వెనక్కి తాగుతున్నాయి. ఇదేదో బాగుంది కదా అని వీళ్ళు కూడా పోయి అబ్బా ఉండు ఉండు తాగుతున్నారు. అవి ముందర ముందుతున్నాయి. కానీ తోట వీళ్ళు పట్టుకుంటే ముందర ముందుతాయా? ఆగిపోతున్నాయి అక్కడే. ఈ బట్ట ఎవడో వద్దు కదా. వాళ్ళు ఆశ్చర్యం ఇదేంటయ్యా మేము పట్టుకుంటే మేము మొమ్మల్ని తాగుతున్నాయి నువ్వు తాగడం లేదు ఏంటి అమ్మో నాకు భయం వస్తుంది అని వదిలిపెట్టేసారు. వినోదన వినోదనలో మనకు వత్సేరిత వత్సైహి ఇతస్తతః ఉభౌ అనుకృష్యమానవు దుడల తోటి ఇటు అటు అనుకృష్యమానవు లాగబడుతూ ప్రేక్షంత ఉచిత గృహాః జబుతు అతని ఆ ఇల్లు కాస్త వదిలిపెట్టి ఆ దృశ్యాన్ని చూస్తూ నవ్వుతూ సంతోషిస్తున్నారు అంటే ఏమర్థం?

పిల్లలు ఇప్పటిదాకా ఇంట్లో అంబాడారు, ఇప్పుడు ఇంట్లో వచ్చి పెట్టి బజార్లో పడ్డారు. అవునండి పెద్దవాళ్ళు అయ్యారు కదా పిల్లలు. అయితే ఈ బజార్లో పడితేనే ప్రమాదం. లోటు మనం చూసుకుంటాం. అవతలిపోతే ఏమో మనము మన పసిపిల్లలకు ఎలాంటి వాటితో ప్రమాదం జరుగుతుందని మనం భయపడుకుంటామో. స్వభావం ఎంత ఉందో ఇలా పిల్లవాళ్ళు ఇల్లును పెట్టి బజార్లో పడగానే ఆ తల్లిదండ్రులు పడ్డ తపన యాతన. ఈ కవి వర్ణించలేదు అంటారు. ఎందువల్ల శృంగి, అగ్ని, దౌస్త్రి, అసి, జడ, ద్విజ, కంటకేయ కాదు. పిల్లలకు ప్రమాదం జరిగేది వేటితోటి కొమ్ములు ఉన్న వాళ్ళతోటి శృంగి. బదులు కదా మరి పొమ్ములు ఉంటాయి అలాగే ద్రుంగి అలాగే అగ్ని తర్వాత కోయిడు మట్టలు పుట్టాయి వాటితోటి దమస్త్రి కోరలు ఉన్నాయి కుక్క పిల్లలు ఉంటాయి పిల్లులు ఉంటాయి. అలాగే అతి పత్తులతోటి, జల నీటితోటి, ద్విజ పత్తులతోటి, కంటక ముళ్ళతోటి. గడి పోతే ఏది బదులు వచ్చి ఏది పోతుందో, ఎక్కడ నిప్పు ఉంటుందో, ఎక్కడ ముళ్ళు ఉంటాయో, ఎక్కడ నిలబడతారో. ఇలా. శృంగి అగ్ని దంశ్ర దంశ్రి అతి జల ద్విజ చంటకేభ్యః క్రీడాపరౌ అతి చలౌ స్వసుతౌ మహా చిక్కెలట క్షణం ఉండండి ఇప్పుడు చూడండి. అల్లరి పిల్లలు పిల్లలు ఉంటారా? మనకు భయం వాళ్లకే భయం వాళ్లకే భయం ఉంటాడు. అందులో వీళ్ళు ఇంకా ఏం చెదరుస్తున్నారు? అసలు ఎలా జరుగుతున్నారో అంటాం కదా అతి చెలవు అన్నారు మహా చెంకెలు క్షణం కాలం నిలవదు ఇలాంటి పిల్లలను అతి చెలవు సస్తుతౌ నిషేధ్యుతన పిల్లలను. గృహ్యాని కర్తువపియత్ర నతద్యమన్య ఇప్పుడు ఏం చేయాలి? పరిగెత్తుతున్న వాళ్ళని ఆపాలినా? వాళ్ళ వెంట వెళ్లి వాళ్ళ అవ్వ కాకుండా చూడాలి. అది చూస్తూ ఉంటూ కూర్చుంటే ఇంటి పని వాడు చేయాలి. ఇలా ఇంటి పనులు చేయలేకపోతున్నారు, వాళ్ళు వెంటా ఉండలేకపోతున్నారు. అయ్యో పిల్లవారు ఏమయ్యారంటే పోయి పెట్టి పోతున్నారు. అయ్యో వాళ్ళు పోయి పారు పంగాయి వాళ్ళు పెట్టి పోతున్నారు.

ఇలా ఇంటి పని చేయలేకపోతున్నారు పిల్లలు ఆ జో స్వభావం వచ్చి మనం సహజం చెబుతున్నామో దాన్ని ఉన్నదున్నట్టు వర్ణించాలి. అసలు నమస్కారం ఏమిటంటే లోకంలో సంసారంలో కూడా సంసారం కూడా పరమాత్మ యందు భక్తి ఉన్నా ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు, సంసారం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ పని చేయలేకపోతున్నారు. పూర్తిగా వానికి చాలించలేకపోతున్నారు. మామూలు కుక్కలను ఎలా అతి సహజమైన రీతిలో మన గతి ఇలా ఉంటుందని చెప్పారు. ఇది భగవంతుడిని పూజి కొలవాలేమో. అలా అని పోనీ పోనీ బా చేయలే అమ్మ ఆ అంతా వాడు చూస్తాడులే అంటాం అయ్యో మరి వస్తుందో రాదో అంటాం. ఏంటి వాడు చూస్తున్నాడు కదా మరి. మాట మాత్రం అంతే అండి భగవంతుడు వాడు చూసుకుంటాడు లేండి నవ్వుతాం అంటా ఆమె. ఏమో సమయానికి వస్తుందంటావా మరి. ఏమో స్వామి దేవ చూస్తారో లేదో. అది పని రకరకాల జంతువులతో, నిప్పుతో, నీళ్లతో, కత్తితో ఇలా ఉన్నాయి ఆయుధాలతోటి ఇలాంటి వాటితోటి పిల్లవాడికి ఏం అపద వస్తుందో అయ్యో ఏవో తోడ పిల్లవాడు ఒక ఒక గాలు అవతలికి ఒక గాలిలో పడి కాసేపు మనస్సు వాడి మీద తగిలింది. మనం అంతే కదా కాసేపు గుండె దేవుడి మీద కాసేపు అందుకే అతిత్య రావు అన్నారు ఎవరు అతిత్యలు వాళ్ళు కాదు మనం. మనకు రెండు ఉన్నాయి. ఒకటి బుద్ధి, ఇంకోటి మనస్సు. అంటే మనం ఉన్నాయి అనుకుంటున్నాం అంతే నిజంగా అనుకుంటున్నాం. ఆ రీతిలో అవి అతి చేరవు. రెండు చదివి లాగేరు. ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు. ఇదే మనకు నిజంగా అర్థం చెప్పుకుంటూ. గుష్యాని కర్తుమపి యత్రునత జనన్యా తేకాత ఆపతులలం మనసః అనవస్థ మళ్ళీ ఆనందమే బాధ లేదు. ఎంత ఎంత అల్లరి అండి పిల్లలు పైకి కోప్పడతారు తరుణ మాత్రం పిల్లలు అల్లరి చేయాలి. పరుబాటిన పిల్లవాడు పసిపాప అల్లరి చేయకుండా పడుకున్నాడు అనుకోండి పరిస్థితి ఏంటి కదా నువ్వు. అయ్యో పిల్లోడికి ఏం అయినట్టు ఉందండి ఊరికాడు పలకాడు ఏమైందండి అంటాడు. అల్లరి చేసి అరే ఏమో తెలీదు మళ్ళీ. ఓ పడ చేయాలనే పైకి మాత్రం. అందుకే మనసః అనవస్థ. మనస్సును ఒకే చోట నిలుపలేకపోయారు మనసోన వస్తాం కాలే నాల్పీన రాజర్షే రామః కృష్ణస్య గోకులే అదృష్ట ధ్యానుబిహి పద్విహి విచక్రమతుహు అంజతా కొద్ది కాలం వచ్చేసరికి మోకాళ్ళు భూమి మీద మోపకుండానే కాళ్ళతో నడుస్తున్నారు. అర్థమైందా కదా? అంటే అంబాయటం పాకడం మానేసి అడుగులు వేయడం మొదలుపెట్టారు అని మరి అన్ని వృత్తాలు చెప్తున్నారు. ఇలా.

అది విశేక్ష నమతు అంజిత సులభంగా కష్టం లేదు నడుస్తున్నారు అంజిత తతస్తు భగవాన్ కృష్ణ వయత్యైహి వ్రజ బాలకైహి సహ రావజ స్త్రీనా సిక్రిడియ జనయన్ మృదం ఇక మొదలైన తర్వాత కృష్ణుడు రాముడితో కలిసి ఉదయపెళ్ళంలో ఉండేటువంటి గోపికల మనస్సుతో ఆనందం కలిగించడానికి. ఆటలాడటం విహరించడం మొదలు కొట్టాడు. కృష్ణస్య గోప్యః రుచిరం వీక్ష్య కౌమార చాబలం శృణ్వంత్యా హచిర తన్మాతుహు ఇతిహోతుహు సమాగతాః. ఈ కుష పరమాత్మ యొక్క ఈ శాపరం అంటే అల్లరి. చంచరం పనులు. దుడుకు పనులు కానీ దుడుకు పనులు. అతను చేస్తున్నటువంటి దుడుకు పనులన్నీ చూసి ఎవరు? గోపిక గారు అందరూ కూడా కృష్ణస్య గోప్యః రుచిరం వీక్ష్య కౌమార చాపలం కుమార అవుతు అని చాపల్యాని. చూసి త్రూరం జాస్తిల తన్మాతు అమ్మ దగ్గరికి వచ్చి విశ్వదమ్మకు ఆమెను వింటుండగా ఇతి రోచుహు ఈ విధంగా చెప్పారు. వస్తాను ముంచన్ కొంచెం దసమయే క్రోధ సంజ్ఞాతః సః అమ్మ అని పిలవని ఏమన్నా అంటావు? దూడ దూడల మేము కట్టేసాం. ఆవు రక్క దూడలు ఇక్కడ అమాంతం వచ్చి సమయం కనబడుతుంది దూడలు అనిపిస్తారు. అవి పాద అవుతుంటాయి. లబో జోబి మోచుకుంటారు వీళ్ళు. అయ్యో దూరం బిర్యానీ ఏం మోసుకుంటున్నారు వస్తారు ముంచన్ కొచ్చి దసమయే కురోచ సంజాతః సః తేయం స్వాద్వత్తి అథ దధిపయః కల్పితైహి సోయ యోగైహి పాలు పెరుగు దొంగతనం చేసి తినేస్తారు. ఒక్కడు తిన్నాడు అంటే నాకు వాళ్ళని పెట్టాడు. ఎందుకు పెట్టావు అంటే వాళ్ళు నాకు సహకారం చేశారంట. చేయ్య యోగైని మరి వాళ్ళ కోపిక సహకరించాడండి ఒక్కడు తిన్నాడు నేను. దొంగతనం ఒక్కడిని అది నా వల్ల అవుతుందా తిన్నాడు ఇద్దరు సహాయం చేశారు వాళ్ళకి ఇంత పెట్టొద్దు వాళ్ళ కూలి వాళ్ళకి ఇయ్యాలి కదా. అందుకోసమని తనతో సహకరించి వచ్చి. పాలు, పెరుగు, వెన్న దొంగతనం చేయడానికి ఉపయోగించిన వాళ్లకు కొంత వాళ్లకు పెడుతున్నాడు, కొంత తాను తింటున్నాడు. మర్కాను పోచ్ఛను భజతి సతీన్ నాస్తి పాండం పినత్తి. మర్కం అంటే

ఒక అర్థం పిల్లవాడు, మరొక అర్థం వానరు. పిల్లవాళ్ళకు పెడుతున్నాడు, ఇంకా మిగిలితే పిలిచి కోతులకు పెడుతున్నాడు. మర్త్యాను భోక్ష విభజతి సతే నాత్తి విభజించి పెడుతున్నాడు. సతేతు నాత్తి ఒకవేళ ఆ వెన్న పాలు చేతికి అందలేదు అనుకోండి వినత్తి భాండం కుండ పాల కొడుకున్నావ్. మా కండ కూడా అక్కడ పెట్టుకున్నావా? పాయ పడితే అయిపోతుంది అంటే నాకు అందనిది ఇది మీకు అందదు. ఏం చెప్పాడు స్వామి? నాకు చూపెడితేనే మీకు అందుతుంది. దాచి పెట్టారో మీకు అందదు. అర్థమైందా? ఆరేగింపు చేసినంకనే మీరు తినాలి. దాచి పెడతారా నా సూర్యం కుండా? మీరు కూడా అందు. అని దాన్ని ఫాలో కొట్టాడు. భాండం పినత్తి. అర్థమైందా? ఏది భాండం? ఈ శరీరానికి ఏం పేరు? గటం అనే పేరు. దాన్ని తినండి. పరమాత్మ సేవ చేయకుండా స్వార్థంగా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించడానికి ఉన్న అవయవాలు ఉన్న శరీరానికి స్వామి. అంటే ముంచు ఇస్తాడు మళ్ళీ ఇంకో చేరి ఇందులో దేయము స్వార్గస్య దదిపయః కల్పితైహి తేయ యోగైహి ఇందులో వస్తాన్ ముంచన్ పచితు అసమయే మొదటి మాట చెప్పారు దూడలను సమయం కాని సమయంలో విడిచిపెట్టి ఆవుల దగ్గర పాలు తాగిస్తున్నాడు. అది చూచి మనం నేర్చుకున్నాము అంటే గోపాలాపు నేర్చుకున్నారు కదా. వాస్తవంగా ఇది అంతవరకేనా ఇంకొంచెం గబుడికి పోవచ్చునా ఎవరు వస్తులు. మనం అందరం చూడగానే కదా వీరిని అసమయే ముంచెన్ స్వామి ఏం చేస్తాడు తన భక్తులను అసమయే అంటే ఒక అర్థం సమయం కారి సమయంలో అని న్యాయంగా అకారానికి అర్థం ఏంటి అకార అర్థం విష్ణుహు కదు అత్తమయే పరమాత్మ తనను అంటే తనను సేవించడానికి స్వామి సంకల్పిస్తే వస్తాన్ని చూపించింది. ఇక్కడున్న మనను సంసార బంధం నుంచి విడిపించి తన దగ్గరికి తీసుకొని పోతాడు. కదా అదంతా వస్తరమే కదా ఆయన చూడగానే అండి తనను సేవించే సమయం వచ్చినప్పుడు ముక్తులందరిని సంసార బంధం నుంచి విడిపించాలనుకున్న వారిని స్వామి విడిపిస్తాడు.

ఇలా హఠాత్తుగా బంధువులు పోతే ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడ అలమానం కాదు రెండో అర్ధం ఉన్నట్టు. అది చెప్పుకుంటుంటే తెలియదు. పెద్దలతో గురువులతో ఉంటేనే రహస్యార్థం ఎక్కవడం. ఇలా వస్తాను ముంచెత్ కొచ్చి దసమయే కులహ సంజాతః సః వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుతాడు. కురోచ సంజాత హాత అయ్యో దూరాలు అంటే వాళ్ళు ఏడుస్తుంటారు. స్వామి నవ్వుతుంటారు పిచ్చివాడిరా ఆనందం ఇస్తే ఏడుస్తాడు ఆయన. అవతారంలో ఉంచితే ఏడవాలి. అవుతా రా తప్పిస్తే ఏలుస్తారా? ఇంకా మీకు అమా ఏడు వినలేదు ఆయన పార అవుతారు కదా. ప్రోచ్య సంజాతః సః తేయము స్వాద్వత్తి అథ దధిపయః. కల్పితైహి తేయయోగైహి దొంగతనం చేయడానికి పనికొచ్చేటువంటి సాధనములతో సహజరులతో కలిపి దొంగిలించి దాన్ని బాగా సించాలు. ఇది కథకు సంబంధించిన వరకర్మ. ఇక తేయ యోగైహి తేయము స్వార్ధృతి పరమాత్మ సుర్మును మనం అందరం ఏం చేశాం? ఆత్మాపహారం కదా. అదే దొంగరం. దేయ యోగైకి తేయం దొంగతనముకు కావలసిన వాటితో దొంగిలించి ఏమిటవి? ఒకటి అహంకారం, రెండోది మమకారం, దేహాత్మాభిమానం కదా. అలాగే దర్పం. దొంగిలించాడు. ఇలాంటి వారందరితో కలిసి పరమాత్మ వస్తువైనటువంటి ఈ జీవాత్మను మనం దొంగిలించాడు. ఇలా మనము దొంగిలించిన దాన్ని తాను పట్టి లాగి స్వాదు అతి బాగా తినేశాడు. అంటే బాగా అనుభవిస్తారు అహమన్నం అహమన్నం అహమన్నం అని మనం అంటే అహమన్నాదః అహమన్నాదః అహమన్నాదః అంటాం కదా స్వామి అనుభవించేవాడు. మనము దొంగిలించిన తన వస్తువును మళ్ళీ తన దగ్గరికి తీసుకొని తాను బాగా అనుభవిస్తారు. తేయము స్వాద్వస్తి యరసతిభయః కల్పితై తేయోగై మర్కాన్ భోక్షన్ విభజతి సచేత్ నాస్తి బాంధం వినస్తి మర్కం చూసాం కదా పోచి అన్నాం సఫల బుద్ధులు.

అలాంటి వాళ్ళకు వారు వారు ఆచరించినటువంటి కర్మల ఫలితాన్ని కర్మను బట్టి విడివిడిగా పంచుతాడు. వీరు లేదు ఆ నవ్య. ఈ ఘటాన్ని అంటే ఈ దేహాన్ని తీసుకొని వెళ్తాడు. అందులోనేమో కుండను పగలగొడతాడు. ద్రవ్యాలాభే త గృహకుపితః యాతి ఉపక్రోస్య సౌతాన్. ఆ మాత్రం పెరుగు పాలు కూడా దొరకకుంటే కోపం వచ్చేసి. దూడలను అరిపించి వెళ్ళిపోతారు. అవి ఒత్తుకుంటుంటాయి ఓ అని ఒత్తుకుంటుంటాయి. వీళ్ళు ఒక ఏమైంది ఏంటి నాకు వెనంగి పెట్టలేదు చూసుకోపో వారి సంగతి అని వెళ్ళిపోతారు. అలాగే ద్రవ్యానాపి త గృహకు పితః యాపి ఉప కురోచ్య సోపాన్ శిశువులను అర్పించి పిల్లలను ఏడ్పించి దులలను ఏడ్పించి వెళ్ళిపోతారు ద్రవ్యం దొరుకుతుంది మనం కూడా పరమాత్మను పరమాత్మ ఇష్ట ద్రవ్యాలతో ఆరాధించుకుంటే ఏం చేస్తున్నాం? దాని ఎందుకు ఇవ్వాలి కదా ఆయనకి ఎందుకు ఇవ్వాలి అంటే మీ అనుభవం కాదు నీకు ఇవ్వడానికి చేస్తాం. మరి ఇంకేం చేస్తాం? ఈ దుఃఖము శోఖము ఎక్కడిది? పరమాత్మకు అర్పించవలసింది పరమాత్మకు అర్పించే అంటే నీదే నీదే అంటే నువ్వు చేసిన పని ఏం చేశాం కాయేన వాచా మనసా ఇంద్రియేరువా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావా సరోచి సకలం పరస్మమి నారాయణ అని చెప్పానే. మనం ఆచరించినవన్నీ స్వామికి అర్పించకుంటే ఆ కర్మలు పరరూపంలో మననే కదా అదే అన్నాడు ద్రవ్యాలాకే పరమాత్మకు అర్పించకుంటే ఆ కర్మలు మనవైతాయి కాబట్టి మనం పరిచయం అనుభవించాలి మనం ఆక్రోశించాలి అనేటువంటిది వేదంటారు. ఇలా హస్తాగ్రాస్య రతేతి విధిం పీఠకోలుకలాద్యై పొరపాటున వెన్న పాలు పెరుగు చేతికి అండకుంటే పీఠక ఉలూకలాద్యై పెద్ద వలపీఠనం.

ఒక పెద్ద రోలు ఇలాంటిది వేసుకొని దాన్ని ఎక్కి గుడ్డిని పట్టుకుంటాడు. పీఠక ఉలూకలాధ్యయిహి చిద్రం యంతర్నిత వయునః చిత్య బాంజేర్ సద్వితు అప్పుడు కూడా అడ్డకుంటే ఆ కుండకు వసిలి చేస్తాడు. ఇందులో నుంచి ఉన్నటువంటి పాలను తాగుతూ ఉంటే తాగిస్తాడు. కాలు తాగడట. పక్కన ఉన్న పిల్లలకు తాగిస్తాడు. బెన్న దొరికితే కాలు తిన్నట్టు చేస్తాడు కానీ పక్కన వాడికి పోస్తాడు. ఆయనకెందుకు ఇలా క్షిద్రం యంతర్నిహితవైనః సిత్య బాండేరు తద్వితు ద్వాంతాగారే ధృత మణిగణం స్వాంగమర్ధ ప్రదీపం కాలే గోప్యహాయరిహి గృహకృత్యేషు సువ్యగ్ర చిత్త గోపికలందరూ ఇంటి పనులలో బాగా మునిగి ఉన్నప్పుడు బయటికి రాలేరు. బయటికి అంటే ఒక గది నుంచి ఇంకొక గది కూడా కదిలి రాలేరు. సమయం చూసి పోతారు. సపుడు వస్తుంది అబ్బే ఏం లేదు పిల్లి అంటాడు తానే మాట్లాడుతున్నాడు. ఎవరో అంటున్నారు పిల్లి అని ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. అలా అంటే ఇంట్లో ఎవరు లేదు పిల్లి ఎవరు అంటున్నారు రా. మళ్ళీ అనుమానం అబ్బే లేదు నేనే అంటాడు. ఎవర్రా పిల్లిని అంటాడు. పిల్లి పిల్లిని అంటాడు అని పురుగు వస్తుంది. అప్పుడు ఎలా ఉట్టి పోతుంది, పొల్లా పోతుంది, వెన్న కింద పడుతుంది. దారే వెళ్ళిపోదాం. ఇది మనకు బాలిలలో మామూలు గడ్డం. దాన్ని చెప్తున్నాడు ధ్వాంతా గారే శ్రుత మణిగణం స్వాంగం అర్ధ ప్రదీపం. కీకటి గది. గదిలో చీకటి ఉంది, దీపలు లేదు. ఆ గదిలోనే ఎన్నా ఎన్నా కారు పెరుగు ఉన్నాయి. ఎలా దొరికాయి మరి? కారు పెట్టి దొరుకుతాయి ఇక. ఎలా దొరుకుతాయి అంటే యశోదమ్మ గారు పిల్లవాడికి ముద్దు మీ ముద్దు తోటి ప్రేమ తోటి అలంకారాలు ఆభరణాలు వేసింది. ఎలాంటి ఆభరణాలు రత్నాలు మణులతోటి కదా మరి ఆభరణాలలో ఉన్న రత్నాలు మణులతోటి వెలుతురు వస్తుంది కదా అర్ధ ప్రదీపం అంటే మనలాగా జీరో పలుకు అన్నమాట పూర్తి చికరికాలు పూర్తి వెలుతురు కాలు ఎంత వెలుతురు అంటే ఉట్టి ఉట్టి మీద కూడా వెలుతురు వస్తుంది చాలు కదా

తక్కినదంతా కనపడకుండా తాను దేన్ని దొంగి తీస్తారో, దేన్ని తీసుకోవాలో, దేన్ని తినాలో. తాను తినటానికి యోగ్యమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి కుండలన్నీ కనపడే అంతటి సగం వెలుతురించేటువంటి ఆభరణములతో స్వాంతా గారే. కృతమణిగణం స్వాంగం అర్ధప్రదీపం కాలే గోప్యహా ఎరిగి పురగుద్యేజు సువ్యగ్ర చిత్తాః ఇలా సగం కనపడి సగం కనపడకుండా తన ఆభరణాల వెలుగు చోటే భాండాలను భేదించి వెన్నాపాలు అని ఈ మహానుభావుడు తీసుకుంటున్నాడు. అర్థమైందా? ఇంటి పనులలో మునిగి ఉన్నప్పుడు. కృష్ణుడు మనం భద్రంగా దాచుకున్న కుండలకు చిల్లు చేసుకున్నాడు. అవి చిల్లులు అయితే అందులో ఉన్న పాలు పెరుగు అయిపోతున్నాయి. మనం తెలుసుకునే తెలుసుకునేసరికే ఉన్నాయంతా పోతుంది. తెలిసిందా? మనము సంసారంలో పడి పరమాత్మను స్మరించుతే మరిచిపోయి అజ్ఞానం అనేటువంటి చీంకటి గదిలో మనం ఉంటే పరమాత్మ అప్పటికి రకరకములుగా తన వివిధ ఆభరణముల సగం వెలుకులను మాసిస్తూ ఉంటాడు. ఏమిటి ఆభరణాలు? స్వార్గం అన్నాడు. తన శరీరం నుండి వెలువడిన ఆభరణముల యొక్క కాంతులు అన్నాడు. ఏమిటవి? పరమాత్మ పంపినటువంటి ఆచార్యులు, గురువుల గారులు. వారు వచ్చి తత్వబోధ చేస్తారు, జ్ఞానబోధ చేస్తారు, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ కర్మ ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారు? మనందరం బాగా పనిలో ఉన్నప్పుడే చెప్తారు. కదా? ఇప్పుడు పనులు బాగా ఉంటాయి అప్పుడు వచ్చి చెప్తా ఉంటారు. పనులు చేసుకోలేం ఇప్పుడు చెప్పింది వేరే. వింటున్నా కానీ సమయం ఎంత అయింది అయ్యో ఈ ఆ పని అయ్యో ఈ పని పోయింది అయ్యో ఆ పని పోయింది.

ఇలా మనం మన గుణకృత్యాలలో పడి గురువుగారు చెప్పిన దాన్ని కూడా వినకుంటే స్వామి మన అకౌంట్లో నుంచి ఏది ఏది రావాలో అవన్నీ తీసేస్తాడు. అంటే ఇలా చూస్తూ ఉండగానే ఖాళీ అయిపోతుంది. అయిపోతుంది కదా భోగం కాస్త అయిపోతుంది కర్మ బంధం. మళ్ళీ ఇంకో జన్మ కంటి మనం సిద్ధం చేస్తాం. పరమాత్మ ఎలా మనను కాపాడుతున్నాడో, ఎలా దయ చూస్తున్నాడో, ఎలా మనకు తత్వాన్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నాడో, ఇవన్నీ కృష్ణ లీలల. పేరుతో వ్యాస వారు అర్ధిస్తున్నారు. మనం ఈ భాగం ఆ భాగం రెండు చెప్పుకున్నప్పుడు వీళ్ళకు అర్థం తెలుస్తుంది. పిల్లలు గంటలు వేసేయడం అంటే ఏం తెలియదు. ఇలా. త్యా తేయోపాయ విరజిత కృతిహి సుప్రదీపో యథాస్తే ఇత్తముస్త్రీభిని అదేనా? ఆ ఏవం ధార్గ్యాని ఉషతి కురుతే మేహనాదిని వాక్తౌ తేయోపాయీహి విరజిత కృతిహి సుప్రదీపో యథాస్తే వాళ్ళు ఇంటి ముందర. ఇంటి వెనకనో, గోడ మీదనో, ఆ పక్కనో, ఈ పక్కనో పబుమ్మ గీసేసి ఈయన దేవుడు. ఇల మీద పూజిస్తున్నాం. అని పూజిస్తుంటే అమాంతం వచ్చేసి స్వామి తన మీద మూత్రం పోతాడు. ఇదేంటిరా బాబు అంటే నేను నగి వేలు దేవుడు ఎందుకు అంటావ్? నన్ను పూజించాలి అననే దైవత్వం కావాలి కదా. వేలుపులట నాకంటేను వేలుపు మరి ఎవ్వడనుచు వికవితనకి నీ బాలును దానము చేయుచు వీరావతి. నీ కళ్ళు చూడు ఏం ఇది ఏం ఇది అని పోనా చెప్తా. ఓ గోడ బొమ్మకు ఆరి పూజ చేస్తున్నాడు. ఓ ఓపిక. ముందర పెట్టి కళ్ళు మూసుకొని స్వానం చేస్తున్నాడు. ఏదో వా దేవుడు ధ్యానం చేస్తున్నాడు. పండు తెచ్చుకోవడం వినమ్మ దే ఉంటారు. అప్పుడు ఆమె అనుకుంది అబ్బా నా దేవుడు దయ కలిగింది వెన్న తినేశాడు అమ్మ దేవుడా దేవుడా గోడ దేవుడా గోడ దేవుడా దేవుడా దయ కలిగింది రా బాబు అని సాక్షాంతంగా పడి ప్రదర్శనం చేయాల కుట్టు తిరగబోయింది. అది తిరిగి తిరిగి ఆ వీడియో అర్పెంటున్నాడు అది పాడి అర్పెంటున్నావా అని నువ్వు పెట్టి నాకు కాదా అంటే నీకు అది వాడివి ఇంకో దేవుడు ఉన్నాడా నాకైతే అయ్యో ఇన్నాళ్లు చూసుకుంటే ఏం తెలుసుకున్నావు నువ్వు ఇంకో దేవుడు ఉంటాడా వాడెవడు చూపి ఎక్కడ ఉన్నాడు.

వేరుపులట నాకంటే వేరు మరి ఎవడరుచు వికవికనగి నీ బాలుండు ఆడము చేయుచు లీలావతి నీ తనోయుడు ఎంగిలి చేయకెళ్ళి అంటాడు అతను ఎంగిలి అన్నాడు ఈయనేమో పిల్లవాడు కాబట్టి మూత్రాదులు చేశాడు వాడి జోదల పెట్టాడు ఏమన్నా ఉన్నాడు కదా ఉన్నాడు ఇలాగ వాడికి వీడికి దేవుడు గోడ దేవుడు బాడ దేవుడు ఏమ దేవుడు అంటున్నారు ఏ దేవుడు కానివ్వండి అంటే పాపం స్వామి అన్నీ చెప్తూనే ఉన్నాడు కానీ వాడికి ఏం పెట్టి పెట్టాడు అల్లరి రోజు పేరు తెచ్చుకున్నాడు పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు ప్రతి అల్లెడు అను తత్వాన్ని చెప్తున్నాడు. ఇలా వ్యాస్య తేయోపాయై నివేదితకృతి సుప్రతీకః యథాస్తే మేహనాదిని వాస్తౌ తేయోప నివేదితకృతి రకరక నోదనాలు చేస్తూ సుప్రతీకః యథాస్తే ఇత్తం త్రిభిహి సభయ నైన శ్రీముఖాలు తిరిగి ఆడవారు కృష్ణుడు అంటేనే భయపడుతున్నారు. పోనీ అలా అని సులభన ఉంటారా సారున దారుచుకొని ఎలా వస్తారో చూసుకుంటారు. సభయ నయన శ్రీముఖ రోకిని ఈ భయంతోటి వాడి ముఖం చూడాలి. పిల్లవాడండి అందమైన ముఖం కదా ముద్దు మాతోడు పొద్దు పోకుండా అంటే చూడు ముద్దు గారే ఈరోజు పడవం చూడండి అదనమాట ఇలా పిల్లవాడు రావాలి. నోదనం చేయాలి వాడి కాడ వండు చూడాలి. అది వీళ్ళ కోరిక. బొడబాడు రాలేదనుకోండి అమ్మ ఈరోజు అమ్మ పిల్లవాడు రాలేదు ఇవాళ ఆరోగ్యం బాగుందా గమనించలేదు కదా మళ్ళీ రాగలనా పరిచయం. దేవమ్మ నిన్న మన వస్తేనే గోల చేశారు అని రికార్డ్ చేశారు రాపరే మళ్ళీ వచ్చారు ఆ కాదు ఎవడు బాగున్నాడు ఆయన పంపమంటావా అంటున్నాడు అమ్మ ఏమొద్దు ఉంటే సరే వెళ్ళిపోతాం పైకి మాత్రం ఏమొద్దు లోపటనేమో వస్తేనే బాగుండు ఇది ఎలాంటి స్థితి అంటే సంసారంలో మన స్థితి అలాంటిది. గుడికి వెళితే బాగుండు, పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వెళగొంటానే ఉంటాను నేను. ఎవరైనా వచ్చి గుడికి పోతున్నాం వస్తావా అని పిలిస్తే బాగుండు అనుకుంటారు. వాళ్ళు వస్తే పని ఉందండి అని చెప్తారు. అదే పని ఉంటది అయిపోతది. అన్నీ మన పనులే. ఈ రీతిలో ఏవం కార్త్యాని. తేయో ఇద్ద ఇత్తము స్త్రీ సవేనా స్త్రీ ముఖాలోకినీపి వ్యాత్యాతార్ధ ఇవన్నీ చెప్తే యశోదమ్మకు ఆమె ప్రహసిత ముఖి ఓ నవ్వులగు అది.

గ్రహచిత ముఖీ నస్యుపాలబ్ధుం ఐచ్ఛతు పిల్లవాడిని తిట్టటానికి కూడా మనసు రాలేదు కోరుకోలేదు అనుకోలేదు కదా. నాకు బోధన ఏమంటాదంటే తన్ను విడిచి ఇటు అటు తన్నడెన్నడు పొరిగిళ్ళ కోవ జరగడు. తందులు తెరవని మాయే చిన్ని కుమారుడిని భగవతేయం గల్లేయం అంటే వాళ్ళనే వీరిని కాకుండా వాళ్ళనే ఎవరు షికాయి చెప్పారో అలాంటి రండి. ఎవరు షికాయి చెప్పారో అలాంటి పిల్ల పిల్ల తల్లి అని మీకేమైనా బుద్ధి ఉందా? ఇంత పిల్లవాడిని ఇంత చిన్నవాడిని మీరు షికాయి చెప్తారా? అని వచ్చిన వారినే మందరించింది. ఆ రీతిలో ఇందులో నాకు ఉపాలబ్ధం ఐచ్చతు ఏకదా పీడమానాస్తే రామాద్య గోపతారకా కృష్ణో మృదం భక్షితవానికి మాత్రే నివేదయం. మరొక్కసారి పరమాత్మ విశ్వదమ్మకు తన విశ్వరూపాన్ని చూపాలని సంకల్పించి ఒక చిన్న లీల. చుట్టుపక్కల ఉన్నటువంటి గోపాలులందరూ అమ్మ దగ్గరికి పోయి అమ్మ యశోదమ్మ యశోదమ్మ నీ పిల్లవాడు పట్టి తిన్నాడు. మృదం భక్షితవాన్ ఇతి మాత్రేన్యవేదయన్. ఇవి సా గృహీత్వా కరే కృష్ణం. ఉపాలభ్య హితైషిని తల్లి కాబట్టి పిల్లవాడి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచే తల్లి కాబట్టి హితం కోరేటువంటి తల్లి పిల్లవాడిని కాస్త బదులిస్తూ పెదిలో పట్టుకొని యశోదా భయ సంభ్రాంత ప్రేక్షణాక్షమపాసత భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం ఇదిలో బెట్టం పట్టుకుంది. ఎదిరిస్తూ ఉన్నది కదు నువ్వు కొడుతుందో ఏమో అమ్మ అని భయంతోటి అట్లా ఎప్ప రాస్తున్నాడు. భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం. భయము తోటి సంభ్రాంతం. ఉలికి పడుతున్నవాడు, ఆశ్చర్యపడుతున్నవాడు, భయపడుతున్నట్టు చూపెడుతున్నటువంటి వాడు, అదురుతున్నటువంటి కన్నులు గల పిల్లవాడిని చూసి.

ఆమె అంటుంది ఐచ్ఛతు అభాగత కస్మాన్ మృదం హదాన్ ఆత్మన్ భవాన్ భక్షితవాన్ రహః మద్దాస్మన్ తస్మాత్ మృదం భవాన్ భక్షితవాన్ బుద్ధి అంటే బుద్ధి లేని వారా అని. మట్టి ఎందుకు తిన్నావురా నువ్వు. వదంతి తావకాక్షేతే కుమారాహతే అగ్రజోపి అయం. ఏం తిన్నానా? ఎవరు చెప్పారు నీకు? అంటే అదే కదా మీరంతా చెప్పారురా. ఆ వాళ్ళంతా నా మీద దీర్భు చెప్పారంటావా? అగ్రజోపి అన్న కూడా చెప్తున్నాడు. వాడు ఎవడు చెప్తాడు వాళ్ళంటే చెప్పారనుకో. ఈ అన్న చెప్తున్నాడు బలరాముడు చెప్పాడు. బలరాముడు కూడా చెప్పాడంటే అది తప్పకుండా నిజమే అయి ఉంటుంది. ఎందుకు తిన్నావు మట్టి చెప్పు అంటే. నాహం భక్షితవానంప సర్వే విద్యాభి శమిచినః ఈ మట్టి తినడం ఏమిటమ్మా? ఇది నేను తినలేదు. ఎంత అబద్ధం అడుగుతున్నావ్. సర్వే విద్యాభి శమిచినః ఏది సత్యగిరస్తరిహి సమర్శం పస్య మీ ముఖం. నీకు అనుమానం ఉంటే వాళ్ళంతా చెప్పి నిజమే అనుకుంటే నా ముఖం చూడు తెలిసిపోతుంది. బట్టి తిన్న ఒక నవరాలు ఉండాలి. సమత్సంపస్యమే ముఖం యజ్జేవం తరిహి వ్యాధేహి ఇత్యుక్తస్త భగవాన్ హరిహి అలా అయితే సరే నువ్వు చదువురా. గుడి చేసుకున్నా అతో ఇటో అని ఆ తల్లి అడిగితే వ్యాజత్త అవ్యాహత ఐశ్వర్యః క్రీడా మనుజ బాలక ఎవరా స్వామి? లీలా మనుషుడు కదా, లీలా మానుష రూపుడు రాముడికి ఏం పేరు? మాయా మానుష విగ్రహుడు అని పేరు. కృష్ణుడికి లీలా మానుష విగ్రహుడు అని. ఏ స్వామి యాదత్తా ఒక్కసారి నోరు తెరిచాడు. ఎలాంటి వాడు అవ్యాహత ఐశ్వర్యః తన శాసనమునకు ఎలాంటి అడ్డు లేనివాడు. ఐశ్వర్యం అంటే ఏమిటి? డబ్బు దత్తం సంపద కాదు ఈశ్వరస్య భావః ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే శాసకత్వం. అతను జగదీశుడు. కదా సకల జగత్తును శాసించేవాడు. ఈనాడు యశోదమ్మ ముందర పసుపిల్లవాడిలా నటిస్తున్నా అతని శాసనానికి ఎక్కడ

కొరత ఏమీ లేదు అది లేదు. అందుకే ఆ మాట చెప్పాడు. అవ్యాహతైశ్వర్యః క్రీడా మనుజ బాలకా. అంటే లీలా మానుష బాలకుడై సాతత్ర దదృశ్యే విశ్వం జగతుస్తాస్తును జఖం దిశః పరమాత్మ. నోటిలో ఆమె సగల ప్రపంచాన్ని స్థావర జంగమములను జగతో స్థాస్తును స్థాస్తును అంటే స్థావరం ఇది జంగమం ఇలా జంగమ స్థావరములను ఆకాశమును దిక్కును సాద్రి ద్వీపాబ్ది భూగోళం పర్వతములు, ద్వీపములు, సముద్రములు, భూగోళములు, సవాయువగ్నీందు తారకం. పంచభూతములు, నక్షత్రములు, జ్యోతిచ్ఛక్రం, జలం, తేజః, నభస్వాన్. వియదేవచ ఆకాశము వాయువు అగ్ని అలాగే వైకారికాని ఇంద్రియాని అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనోమాత్రా గుణత్రయ గుణాస్త్రయ ఆ మనస్సు అలాగే పంచ తనుమాత్రలు అలాగే తత్వ రజ తమో గుణములు ఏతత్ విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లీలభేదం ఇవన్నీ ఏ ఏ సమయంలో జరుగుతాయని నిర్దేశించారో ఆ కాలం. జీవులు వారు ఆచరించే కర్మలు. వారి చేత కర్మలను ఆచరింపజేసే సంస్కారము. ఆ సంస్కారము చేత తప్పిబుచ్చబడిన మనస్సు. అవుదా? పాత నా అంటా. ఎవరం నాలుగు రాళ్ళు నాలుగు గోళాలు కాదు చూసింది ఆయన. ప్రళయ కాలం నుంచి సృష్టి కాలం రక్షణ కాలంలో ఉండే అన్ని పరిణామాలను చూసింది. మహత్ తత్వాన్ని అహంకార తత్వాన్ని. ప్రపురితత్వాన్ని, పంచతన్మాత్రాను, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచభూతములు, జీవులు, వారి పూర్వ కర్మలు, వారి వాసనలు, వారి సంస్కారాలు దాంట్లో ఉండేటువంటి వ్యామోహము అంటే ఇంచుమించు.

బ్రహ్మాండ మొత్తకు ఈ రీతిలో ఏతత్ విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగ భేదం జీవ కాల స్వభావ కర్మ ఆశయ లింగ ఏది వదిలి పెట్టలేదు. ఇది మీతో బ్రహ్మాండమంతా అందులో ఉండే ప్రతిభేదాన్ని. ఎవ్వల చూచి ఓహో కాదు. ఏ ఒక్క దానికంటే పక్క దానిలో ఉన్న తేడా కూడా కనపడేలా చూపెట్టండి. స్వామి తనకు స్థన్యమిచ్చి పోషిస్తున్న యశోదమ్మను పూర్తిగా అనుగ్రహించారు. పరిపూర్ణ అనుగ్రహం. ఒక్కసారి ఆమెకు ప్రపంచం ఏమిటో చూపాలి అనుకున్నాను. ఇలా చూపి. సూనోత్ స్వభావ కర్మాశయ లింగభేదం సూనోత్ తనౌ వీచ్య విదారి సాచ్యే తెరిచిన నోటిలో పిల్లవాని శరీరంలో అన్నీ చూచి ఎలా చివరికి వ్రజం సహాత్మానం ఎవరికీ తానున్న వ్రేపల్లెను వ్రేపల్లెలో తనను కూడా చూపించాలి. మరి అవి లేకుంటే కష్టం కదా? మళ్ళీ జ్ఞాపకం రావాలి ఎవరి జ్ఞాపకం రావద్దా? అందుకే వాటిని కూడా చూచి సెక్కామవాపా అరయో. వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము ఎరుగన్నేరక ఉన్నదానను విశోదాదేవినో కాను. ఓ అని పోతన చెప్తాడు కదా ఇందులో ఏమిటి స్వప్నః ఉత ఏతత్ దేవమాయా రేయ్ ఇది కలనా లేక వైష్ణవమాయనా హింవా మదీయోపత బుద్ధి మోహః ఏకుంటే నా బుద్ధిలో ఏమైనా మోహం ఇలా జరిగిందా బుద్ధి మోహ అధో అముష్యైవ మమార్భకస్య యః కస్యన ఉత్పాతిత ఆత్మయోగః

ఈ పుట్టి పిల్లవానికి ఏదైనా అర్భకుడు కదా ఏదో ఉత్పాతాల వల్ల లేని హటాత్తుగా ఇతనికి ఏదైనా ఒక గొప్ప ఆత్మ యోగము సిద్ధించిందా ఇతను యోగ అయ్యాడా? ఏమో ఓ రాక్షసి భూతం వచ్చినట్టుగా యోగం వచ్చిందో ఏమో. పిల్లవానికి ఇలాంటి ఆత్మ యోగం వచ్చిందా లేక నాకు మోహం వచ్చిందా లేదా ఇది స్వప్నమా లేదా ఇది పరమాత్మ మాయనా? ఇలా అతో యదావతో కవి తర్క గోచరం కేతో మన కర్మవతో పిరంజిసాయ దాస్త్రియం యేన యత కృతీయతే తదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం మరి ఏమి అర్థం కాదు ఇది ఏమి అయ్యా ఎప్పుడైతే ఏమి అర్థం కాలేదో మనం ఏది నిర్ణయించలేమో మన మనస్సులో సందేహాలని ముప్పిరికొని ఉన్నాయో ఎటు తేల్చలేనప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి రెండు చేతులు జోడించి పరమాత్మకు నమస్కరించడం ఎందుకు ఏం చేస్తాం మరి అడిగేది తెలిస్తే కదా ఏమన్నా ఏం చేయాలి అందుకే అధోయతావతు నా వితర్క గోచరం మన ఊహకు ఏమి కలబడదు. అసలు ఏమిటో తెలుసు కదా మనకు. అలాంటప్పుడు చేది చేతో మన కర్మ వచోభిహి అంటే తెలుసుకోవటానికి అవకాశం ఉన్న సాధనములుగా పేర్కొనబడిన అన్ని సాధనముల చేత తెలుసుకోబడరానిదున్నప్పుడు. చేతో మనః వచో కర్మతి. చిత్తము అటు మనస్సు ఇటు మాటలు అటు పనులు. మనకి ఇవే కదా. ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మొదలు వీడి మనస్సు ఏమిటో. వాడి పిత్త ఏమిటో అది ఎలా తెలుస్తుంది? వాడి మాట కూడా తెలుస్తుంది. రెండు మాటలు మాట్లాడితే వీడు ఎంత మంచివాడు కానట్టు ఉందండి అనేస్తాం. పోయి మాట్లాడడు రెండు పనులు చూస్తే అర్థం అవుతుంది. చేతో మనః వశో కర్మభిహి చిత్తంతోటి మనస్సుతోటి మాటలతోటి పనులతోటి కూడా ఊహించడానికి. అందనంత దూరంలో ఉన్నటువంటి విషయాన్ని యధాశ్రయం యేన యతః ప్రతీయతే ఈ ప్రపంచమంతా ఎవరిని ఆశ్రయించి ఉన్నదో

ఈ ప్రపంచమంతా ఎవరి చేత సృష్టించబడి ఉంటుందో, ఈ ప్రపంచమంతా ఎవరి చేత సాక్షాత్కరించబడి ఉంటుందో త నుర్విభావ్యం. మనము భావించడానికి కూడా వీలు లేనటువంటి అలాంటి స్వామిని అతని పాదములను ప్రణతాస్మి. మరి ఇంకేం చేద్దాం? మనం ఎలా కానిప్పడం కదా అందుకే స్వామిని ప్రణతాస్మి నమస్కరిస్తూ మనం. అహం మమ అతౌ పతిహి ఏషమే శుతః ధ్వజేశ్వరస్య అఖిల విత్తపాసతి గోప్యస్య. ఇంతకీ ఏమిటి అంటే అయ్యో మీకు అర్థం కాలేదా నేను నా పిల్లవాడు నా భర్త అలాగే రేపటిలో ఉండేటువంటి మా సకల సంపదలు మా సంపదలను కాపాడే మా పరిజనమంతా కూడా గోప్యస్య గోపాసః గోధనస్య గోపికలు గోపాలు గోవులు. మే యెను మాయయా ఇత్తం కుమతిహి తమే గతిహి ఇలా ఎవరి మాయతో నాకు ఈ దుష్ట బుద్ధి పుట్టిందో వాడు నాకు లేదు. నేను నా భర్త, నా పిల్లవాడు, నా సంపద, నా రాజ్యము, నా పరిజనులు, ఇదంతా నా ఆస్తి. అనే దుష్ట బుద్ధి ఎవడి మాయతో కలిగిందో వాడు నాకు దిక్కు. దిక్కు దిక్కు ఏం చేస్తాం చెప్పొద్దు. ఏమన్నారండి ఇప్పటిదాకా అంతా నాది నాది సెగ మురిసిపోయాను. మరి ఇవన్నీ నా వైపు అక్కడ ఎందుకు ఉంటాయి? అర్థమైందా? పరమాత్మ విశ్వరూపాన్ని చూపినది దేనికోసం? యశోదమ్మ మమకారాన్ని తొలగించడానికి, అహంకారాన్ని తొలగించడానికి నేను, నేను రాణిని, నా భర్త రాజు, రేపళ్ళంతా నాది, ఈ గోవులంతా నా ధనం, వీళ్ళంతా నా పరిజనము. ఇదంతా నీదైతే నాలో ఎందుకు ఉంది ఆ నీదే కదా. అనుకున్న నువ్వు, నీ ఊరు, నీలో ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నా కడపలో ఉన్నాయి. ఎవరివి? నీవేనా కదా.

నీవైతే నీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి కృష్ణుడి కడుపు ప్రత్యాన్ని చూస్తే ఏం తెలిసింది? అమ్మ బాబోయ్ ఇవన్నీ నావి కావు. నాది అనుకోవడమే తప్పు. మరి నాది అనుకోవడమే తప్పయినప్పుడు ఈ తప్పు ఎవరు అనిపిస్తున్నారో వాడి తప్పు మనకేం తప్పు ఏంటి అది? మనం అనుకుంటున్నామండి వాడే అనిపిస్తున్నాడు. మన మంచివాడనే వాడే ఊరుకోడు అన్నీ మాయలే. కదా మహా మోసం అన్నాడు. అంత మోసగాడే. అందుకే ఆ మోసగాడే నాకు దిక్క వస్తుంది ఎందుకు అన్నాడు. అంటే ఎవడు ఇలా ఆడిస్తున్నాడో వాడే దిద్దు. ఇలాంటి బుద్ధి కలిగించేది వాడే. కలిగించే బుద్ధిని తొలగించేది వాడే. అందుకే వాడిని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి సమస్య తెలువు. అందుకే తమేగతిహి కుమతిహి తమేగతిహి ఇత్తం వీర తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః ఒక్కసారి గోపికకు తత్వం మొత్తం తెరిచిపోయింది. ఒకసారి చేయాలి కానీ ఆ తెలిసింది అలాగే ఉందనుకోండి దానికి తెలగలేదు, తనకి పాలివ్వదు పెంచదు ఏం బాధ లేదు. అబ్బో ఇదంతా వద్దు అని ఒకసారి తన వైష్ణవి తనోరు మాయం. పుత్ర స్నేహమయం విభుహు ఒక్కసారి విష్ణు మాయను మళ్ళీ వ్యాపింపజేశాడు. ఎలాంటిది పుత్ర స్నేహమయం అమ్మ అని ఏడ్చాడు అన్నమాట కళ్ళు నలుచుకొని అది మన దార బాబు అని దగ్గరికి తీసుకొని పారి ఇచ్చాడు. మా నా కొడుకు ఉన్నదా పోయిందా? అందుకే వాడే దిక్కు. మనలో అప్పుడప్పుడు ఇదంతా ఏమిటి? మనలో అప్పుడప్పుడు. కాస్త వైరాగ్యం కలుగుతుంది కదా? మంచి భావం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. కదా? సదాచార్యం కూడా బానే ఉండాలి అనుకుంటాం. అని చేస్తూనే ఉంటాం. వెంటనే అవన్నీ పోతాయి. అందుకే అలాంటి భావం కలిగినప్పుడే స్వామి నాకేం తెలియదయ్యా నువ్వే చేయించు. నువ్వేం చేయిస్తావో చేయించు నేనేం చేస్తాను. ఒకసారి స్వామిని శరణు వేడిస్తే అతను మాయలో ముంచిన

మనం మాయలు ముడిగిన మనకు నరక మతం రాసి ఉండాలి. ఎందుకు? వానిదనే. తక్కిన వారి కంటే విలక్షణం ఏమి కాదు అనే భావన కలిగించడానికి మనలో స్వామి మాయలు ముంచినా. అప్పుడప్పుడు పరమాత్మ కటాక్షంతో కలిగినటువంటి విజ్ఞాన విదురుద్ధి తేనా అంటారు తత్వావసనం అంటామే ఇలాంటి తత్వావసనం కలిగిన సమయంలో ఇలా స్వామి నీవే దిక్కు నీ పాదములే నాకు దిక్కు అని అనగలిగితే మనను పాపము కానీ, అజ్ఞానము కానీ, మాయ కానీ ముంచదు. ఇలా సజ్యో నక్షత్కృతిహి గోపి సారోప్య ఆరోహమాత్మజం ప్రవృత్త స్నేహ కలిల హుదయాతీతి యథాపురా. ఒక్కసారి పరమాత్మ ఇలా మాయ కత్తి వేస్తే సద్యోనష్ట స్మృతిహి వెంటనే ఆ అంతా మర్చిపోయింది. మర్చిపోయి గోపీత ఆరోగ్య ఆరోహ మాత్మయ పిల్లవాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రవృద్ధ స్నేహ చలిన హృదయ బాగా. ప్రేమైనటువంటి స్నేహ తల్లిలకు దయ స్నేహం అంతా హృదయంలో ప్రీతి కలిగి ఆసీతు యథాపుర పాత లాగానే పిల్లవాడు మా పిల్లవాడు వాడు నా కొడుకు నేను వాడికి తల్లిని అయ్యో మా అబ్బాయి అండి. అని యథా పూర్వం అకల్పయతు అన్నమాట అలా చేసి త్రయ్యాజ యోమళ బిభ్యాస్య సాంఖ్య యోగైత్య సాత్వతైహి ఉపగీయమాన మహాస్యం హరిం సామన్యత ఆత్మ ఎంత మహానుభావులాగండి యశోద అంటే ఎన్ని పుణ్యాలు ఎన్ని పూజలు చేసుకుందో ఎందుకు అంటారా త్రయ్యా అభరణ దిత్య అన్ని వేదములతో ఉపరణతులతో సాంఖ్య యోగైత్య తాత్వతైహి కాంఖ్యంతో, యోగంతో, ఆగమములతో అలాగే ఉపగీయమాన మహాత్మ్యం. ఏ మహానుభావుడి మహిమను స్తోత్రం చేస్తున్నాయో వేదములు, పురాణములు, ఇదిహాతములు, బ్రహ్మశాస్త్రములు, విపరణ శాస్త్రములు, సాంఖ్యములు, ఆగమములు ఇవన్నీ ఏ మహానుభావుని యొక్క ప్రభావాన్ని స్తోత్రం చేస్తున్నాయో అలాంటి స్వామిని నా కొడుకు అనుకున్నది. కదా? ఇతను నా పుత్రుడు. మమ ఆత్మజం అమన్యత. నా పిల్లవాడండి.

సకల చరాచర లోక గురువును లోక పితను తన పిల్లవాడవుతుంది అంటే అనుమానం వచ్చింది నా పరీక్షిత్తు. అవును కదండీ. ఇంతటి మహానుభావుడిని కొడుకుగా పెంచటానికి నందుడే పుణ్యం చేశాడు. అతన్ని పిల్లవానిగా తన తరుబాలించి ప్రోజించడానికి యశోదమ్మ ఎన్ని జన్మలు ఎంత గొప్ప తపస్సు చేసింది. నంద తిమకరోతు బ్రహ్మ నిశ్వేయః ఏవం మహోదయం యశోదాచ మహాభాగా కబౌ యత్యాహ అనం హరిః పరమాత్మ స్వయంగా ఏ యజోదమ్మ తను బాధ తాగాడు ఆమె ఏ పుణ్యం చేసింది పితరౌ నాన్ భవిందేతాం కృష్ణోదారార్ధసే పితం గాయంతి అధ్యాపితవయః ఎల్లోక శమలాప వితరవు నాన్వ విందేతాం అసలు ఎవరు తల్లిదండ్రులో ఆ భాగ్యాన్ని వాళ్ళు పొందలేదు కదా దేవకీ వసుదేవుడు తృణ్ణి కన్నారు అంతవరకే. కానీ వాడి ఆటలు, పాటలు, లీలలు, వినోదాలు ఏమీ చూడలేదు. వారు కన్నారు ఆ భాగ్యం వీరు పొందారు. కాబట్టి మీరేం చేశారు గాయంతి అధ్యాపితవయా ఎల్లోక శమళాపహం. ఈనాటికి కూడా పండితులు, జ్ఞానులు, కవులు సకల లోకము యొక్క మురికిని పోగొట్టేటువంటి పరమాత్మ యొక్క ఉదార చరితాన్ని గానం చేస్తున్నారు. ఆ చరిత్రలో ప్రధానంగా ఎవరి పేరు వినొస్తాయి? నందనందన, యశోదానందన, దేవకి నందన, వసుదేవాత్మయ చాలా తక్కువ సందగం. అసలు పిలలేమో వాళ్ళకు.

పేరు వచ్చినేమో వీడు పేరు కాదు ఎవరు చేశారో అనుకోండి. కాబట్టి ఇంత గొప్పగా ఒకరికి పుత్రులుగా ఉన్నటువంటి వారు ఇంకొకరికి పుత్రులుగా పెరిగి తమ సకల లీలలను బాలి లీల అంటాం కదా అవన్నీ చూశారు విశోదమ్మ తనుపాలు కూడా ఇచ్చి పెంచింది నిజంగా ఎంత గొప్పవాడై ఉంటారు వాళ్ళు ఏం పుణ్యం చేశారు అంటే నాయనా ద్రోణః వసూనాం ప్రవరః ఏం లేదురా బాబు నందులంటే ఎవరో కాదు అష్టవసువులలో ప్రధానమైనటువంటి ద్రోణుడు అనే పేరు గల వసువు నందుడు. ద్రోణః వసూనాం ప్రవరః అతని భార్య ధర. ఆమెన్ యశోదః కరిష్యమాన ఆదేశాన బ్రహ్మణః తమువాచః శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడిగా భూలోకంలో అవతరించబోతూ మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందనుకుంటాను. నాకు సాయం చేయడానికి, నాకు సేవలు చేయడానికి నాకంటే ముందు మీరంతా దేవతలు, దేవతా స్త్రీలు, ఋషులు మీరంతా పుట్టండి. అని స్వామి చెప్పితే స్వామి చెప్పినటువంటి బ్రహ్మ మాటను అంటే బ్రహ్మ స్వామి మాటను అందరికీ చెప్పాడు అందరికీ రాగానే వీరికి కూడా చెప్పాడు ద్రోణ ధర అనే వారికి కూడా చెప్పాడు జాతయోనవు మహాదేవే భూవి విశ్వేశ్వరే హరవు భక్తిత్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిందరీత్ అప్పుడు వీళ్ళు అలాగే పుడతాం కానీ పరమాత్మకు సేవ అంటే ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉండటం కాదు, చేశామని చెప్పుకోవటం కాదు, ఆయన మా దగ్గరే ఉండాలి. అన్ని సేవలు మేమే చేయాలి. ఈ చేసే సేవల వల్ల పరమాత్మ యందు మాకు భక్తి మరికాస్త పెరగాలి. ప్రీతి బాగా పెరగాలి. అలా ధ్యాన చేస్తే పోతాం. ఏ గుండె మేము వెళ్ళము. జాతయోనౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ. భక్తి శ్యాత్ పరమ పరమ భక్తి లభించారే యయా అన్యః దుర్గతిన్ తరేత్.

దానివల్ల మీకేం లాభమయ్యా అంటే భగవంతుని యందు కలిగిన భక్తి సులభంగా మన దుర్గతిని తొలగిస్తుంది అని దుర్గతింతరేత్ అత్యుక్తః స భగవాన్ బ్రహ్మ అలాగే వెళ్ళండయ్యా అని చెప్పాడు. స భగవాన్ సురజే ద్రోణః మహాయశాః యజ్ఞే నంద ఇతిచ్ఛాతః. ఈ మహానుభావుడు జోడేటువంటి వసువు నందుని రూపంలో వ్రేపల్లెలో పుట్టాడు. యశోద సాధరాభవతు ఆ ధర యశోద అయినది. తతో భక్తిర్ భగవతి పుత్రి భూతే జనార్ధనే ఈ రీతిలో. కుమారుడిగా పరమాత్మ పెరిగినందువల్ల పరమాత్మ యందు వీరికి భక్తి భాగా దంపత్యో నితరామాసీత్ గోప గోపీషు భారతా. దరికి కృష్ణుని యందు ప్రీతి కలిగినది భక్తి కూడా కలిగినది కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం బ్రజే విభుహు సహరామ అవసంచక్రే తేతాం ప్రీతిం స్వరీరయా బ్రహ్మ యొక్క మాటను నిజం చేయాలనుకున్నటువంటి పరమాత్మ రేపల్లెలో తాను వచ్చి అలరాములతో కలిసి నివసించి నందయ శోధరుడు అంటే ద్రోణ ధరలకు వారు కోరిన రీతిలో తన లీలలతో ప్రియిపించి చెట్టే లేకుంటే వారు కొడితే వారు పిలిస్తే వారు పడితే వారు కడితే నేను ఎందుకు ఉండాలి ఏదో పిల్లవాడు మాట ఇచ్చాడు ఎవరు పిల్లవాడు బ్రహ్మ వానివాడు ఎందుకు కాదన్నాడే అలాగే చేస్తాండే అని స్వామి వచ్చేసి ఇలా వారికి లీలలు వినోదాలన్నీ కనిపించారు స్వరీలయా. రేపు ఉరుఖల బంధనం. కట్టేయాలి స్వామి. ఆయనను కట్టేసిన మాట వింటే మన కట్టలన్నీ ఊడిపోతాయి.

దామోదరః స్వామి యొక్క దామోదరత్వాని చెప్తారు వీళ్ళు. శ్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీశాః గోబ్రాహ్మణేధ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః కానీ అధ్యాయం కాదు, వారం గంటలో పులుకర బంధనం కదా చెప్పాలి.

Opening invocation: Salutations to the divine feet - the first among clans, the repository of all beauty, the one who bears the Srivatsa mark on His chest. Salutations to the great souls: Bhaktisara, Kulashekhara, Yogivahana, Parankusha, and Yamunacharya.

Those who hear the story of Putana's liberation with devotion will develop bhakti toward the Supreme Lord. This is the "parashruti" - the fruit of hearing. Govinda, who granted liberation even to a demoness who came to kill Him - is He not supremely worthy of our devotion?

Hearing the deeds of the Lord purifies the mind. Even quickly, just by hearing what the Lord did, the mind becomes purified. This is the unique power of Bhagavata Shravana - the very act of listening to the Lord's stories cleanses the subtle impressions accumulated over many lifetimes.

Even today when a baby turns over on its tummy for the first time, we celebrate with great joy and call people to come see. The scripture describes: baby Krishna turned over on His tummy - and when He turned, He accidentally kicked a cart, and the cart fell over. This is the Shakata episode.

Yashoda completed the bath and adornment of the little one. She dressed Him beautifully with ornaments and placed Him in a decorated space. The celebration was ongoing. Then there was a feeding ceremony - the mothers and elders of Gokula gathered around to bless the child.

Everyone came in their bullock carts, setting them up nicely around the celebration ground. In the afternoon they cooked and ate together. This was the village festival atmosphere - entire families arriving on carts, setting up camp around the central celebration, cooking communal meals.

They only knew the strength of an ordinary child - they had no idea of His immeasurable divine power. "Aprameyam balam" - His strength is beyond measure. They could not fathom what manner of being lay in this infant form. His true power was completely hidden by His own maya.

The blessings pronounced by many great brahmins are never false. So many elderly brahmins and elders looked at the child and blessed Him with words of auspicious prophecy. These blessings, coming from righteous souls, carry the force of truth - they do not go unfulfilled.

The verse says: "ekada arohamu arodum lalayanti sutam sati" - one day, as Yashoda was nursing and playing with her son, she suddenly felt the child becoming too heavy to hold. The weight became enormous - like a mountain peak. She was unable to bear it and set him down.

Such trouble should not come to the mother. Therefore, since she could not continue to hold Him, she went inside the house - just imagine setting down the baby momentarily. This was the beginning of the Trinavarta episode - the whirlwind demon who was sent by Kamsa to destroy the child.

There was no connection, no relationship. Looking at the child from behind - "na pashya" - she could not see the baby anywhere. She searched around - left and right - but the child had disappeared, carried aloft by the whirlwind demon Trinavarta, who had taken Him high into the sky.

If everyone is gone and lies fallen before you, the work is done - so one might think. But one must also reckon with divine purpose. Trinavarta thought: I have taken the child into the sky. Now I will drop him from this height and he will be destroyed. But then the child became impossibly heavy.

Even while being carried by Trinavarta - the demon who thought he was holding the Lord - the Lord was actually holding him. The demon could not release the child, could not continue to carry Him, and ultimately fell to his death. The Lord clung to the demon's neck with His infant hands and crushed his life out.

Those who look only at the surface will say - "Oh, it must be something natural." But those who look carefully with discriminating intelligence will understand: this was the Supreme Lord who manifests in all forms. One must not stop at surface appearances when studying the Lord's divine play.

This episode also teaches us a supreme truth: one who harms many others will face the consequences of all those actions. The karma accumulated through harming ten people will return in full measure. The Lord who is the dispenser of karma arranges this - "vimuchchati" - the accumulated sin releases itself on the sinner.

We have performed many yajnas in our accumulated lifetimes. We have built many tanks, gardens, and temples. Likewise we have wronged many people. All of these - both the good and the harmful - are stored in our karma account. The Lord dispenses the fruits of all of these actions at the appropriate time.

The child was playing about. The mother felt a wave of affection and leaned close to pick Him up. As she bent to lift the child, she saw something extraordinary - in Krishna's open mouth she saw the entire universe. She saw all the worlds, the cosmos, the heavens and earth - everything inside that tiny mouth.

Like a mirror showing the face of one who looks into it - Yashoda looking into the child's face saw within His mouth: space, the earth, the heavens, the directions, all the planets, and everything between them. She saw the entire cosmos inside her child's mouth and was overwhelmed with wonder and awe.

How great is Garuda! He who sits and surveys the entire sky - he watches all from his height. When Garuda observes, he sees and he writes - meaning he records and understands the movements of all beings below. So too, in the child's mouth, the entire observed universe was present.

A pestle, a mortar, a broom - these are household implements. Also the grinding stone, the tying post - all these objects are found in every home. The Lord used a specific implement - the ulukhala (mortar) - as part of His divine play in Gokula. This mortar became the instrument of a great liberation.

Because Yashoda and the gopas were cowherds, this child had drunk the finest cow's milk from the very beginning. Not just any milk - the best, purest, freshest cow's milk, available in abundance. Naturally from such nourishment the child grew exceptionally strong.

Vasudeva had sent Garga Muni - the family priest of the Yadava clan - to Gokula for the naming ceremony. Three, four, or five months had passed since the birth. The time had come for the naming ceremony (namakarana samskara). Garga Muni arrived at the appropriate astrological moment.

Why did Garga Muni come? To give well-being to those who are humble and distressed, leaving his own home and setting out - this is the nature of a true acharya. A teacher who serves only those who come to him is limited. A true teacher goes to those who need him, taking the trouble to travel and help.

Not everyone can be a guru. A guru is much greater even than a devata for those in his care. "I am not your guru, they are not my students" - this thinking is wrong. The acharya-shishya relationship is a sacred bond. Even God honors this relationship - the guru-shishya parampara is the backbone of our tradition.

Whether anyone can come again for war - whether from those here or from enemies on the other side - the Lord is already the master of all outcomes. One can fight Him if one wishes; He can be battled against. But the outcome is already determined by His divine will. This is the secret behind all the battles of Krishna's life.

They kept him until about six in the evening - performing the ceremony carefully - and then Garga Muni departed. They kept asking him to stay for just a little longer. But Garga Muni had performed his sacred duty and it was time to leave. The naming ceremony concluded auspiciously.

Therefore Garga says: this child is the darling of the whole village. He is the best of His class (uttama guna). In His previous births He was born in different colors and forms - white, red, and yellow. Now in this birth He is dark (Shyama). His many births, His many names and forms - all are connected to His divine qualities.

Even the services of attendants are distributed by Him - each person receiving exactly what their karma and devotion has earned. The Lord arranges this with perfect justice - "eke bhagam" - each receives their own portion. No one gets more or less than what they deserve. This is the divine economy of the Lord.

In some previous birth, Garga Muni had been closely connected to Vasudeva as a teacher or associate. That is why Vasudeva sent him specifically for this naming ceremony. The old relationship between souls across births is honored - the Lord arranges that the right souls meet at the right times.

This child has many forms and many names. Why? Because His names correspond to His qualities. Wherever there is a particular quality and associated action, there is a corresponding name. "Gunakarmaanusarena" - according to qualities and actions, the names arise. Krishna has infinite names because His qualities are infinite.

Take care of those who eat with you, those whom you feed - and no calamities will come to you. Yes, the Lord whom we trust - the Lord who sits with us in our meals and in our living - if we keep faith with Him, He keeps faith with us. The Lord's protection comes through sincerity of relationship.

What scriptural proprieties were followed, what proper conduct was maintained - the rules of the shastra must be known and followed. The story of the naming ceremony (namakarana) is concluded thus. Garga Muni blessed the children and departed, leaving Gokula filled with auspiciousness.

Whatever is needed, the earth provides. Whatever is needed for writing - the ring for writing - Kubera provides. In the Lord's creation, every need is provided for by the appropriate deity or natural source. This abundance is the Lord's own nature expressed through the natural world.

My birth has been made fruitful - I have received complete blessings. When does a birth become fruitful? When one's child grows to be a great soul. Nanda's birth was made fruitful by having Krishna as his son. Such is the grace of the Lord - He makes the births of His parents supremely auspicious.

The goshala areas - the pasture and dairy lands - are places where the sound of cattle fills the air. In those regions, the sound of "Prago-gosha" and "Praghosha" - the lowing of cattle and the sounds of the cowherd community - constantly resound. These sounds are auspicious and fill the atmosphere with vitality.

This is "Ghosha Praghosha" - the sounds of the cowherd community (ghosha) and the greater resonance (praghosha). The sound fills the entire land. The name Vishwambhara - sustainer of the universe - is evoked here. The gopas make Vishwambhara present through their sacred sounds and activities.

When a child's first teeth appear, everyone is called to look - "Come and see, the teeth have come!" - they share the joy with neighbors and friends. Similarly, every milestone in a child's development is celebrated together in the cowherd community. The arrival of teeth, the first steps - all are communal celebrations.

Until now the children had been crawling inside the house. Now they have started venturing outside into the lanes. Yes, as the child starts walking, it becomes harder to manage - they wander away from the house and into the streets. The young Krishna and Balarama began roaming the lanes of Gokula freely.

The mothers found it impossible to do their household work anymore. The children's natural playfulness - we speak of it as natural, the way things simply unfold. But here it is not just play; it is the divine lila. The Lord's mischief in Gokula is not ordinary child's play - it is the scripture's way of teaching us about His nature.

Walking came naturally and easily - no difficulty. "Anjita" - the Lord moves easily, without effort. Then the Lord Krishna, at the appropriate age, began to grow in the natural way of a young child. "Tatah bhagavan krishna" - then the Lord Krishna, as time progressed, began engaging in the next stage of His divine play.

One meaning is "child," another meaning is "monkey." The Lord was feeding the young boys; if anything was left over, He would call the monkeys and feed them too. This dual wordplay (children and monkeys being called similarly) is a charming example of the scripture's poetic language describing the Lord's playful generosity.

This has a double meaning: on the surface, it describes sudden unexpected events - relatives leaving suddenly, saying "I'll be back" and then not returning. But there is a deeper meaning too. The Lord's comings and goings in this world also appear sudden and mysterious to those who do not understand His divine plan.

To each person He distributes the fruits of their respective karmas separately, according to what they have performed. The Lord does not mix up accounts - each soul receives exactly the fruit of its own actions. This is cosmic justice - perfectly administered by the Lord who knows all actions and all hearts.

He climbed a big mortar - like a platform - and used it to reach the earthen pot hanging high up. He grabbed the cloth blindfold and held on. "Pitaka ulukhalaadhayihi chida" - he climbed the mortar and reached for the hanging pot. This is the beginning of the story of Krishna stealing butter from the high-hung pots.

He concealed everything else, revealing only what He intended to steal, what He intended to take, what He intended to eat. He himself ate first, then called His friends, then fed the monkeys, and if anything was left, He dropped it on the ground. This is Krishna's butter-stealing described with playful affection.

This is how it is - when we are caught up in our own habits and activities and do not listen to what the guru says, the Lord begins to withdraw from our "account." The Lord makes withdrawals from the ledger of our lives when we neglect His teachings. This is the philosophical lesson hidden in the butter-stealing episode.

A verse from Pothana's Bhagavatam: "O one who is different from me, yet different from none, He is not different - your son is playing mischief; the child of your own womb, full of divine play - this Leelavati (full of divine sport) - your son ate the stale butter that was left over."

She wished she could even scold Him - but she couldn't bring herself to do it. "Grahachitta mukhee nasyupaadbhum aichchatu" - she wanted to catch Him to scold Him, but could not bring herself to pursue it. The sight of His beautiful innocent face dissolved all her anger. Such is the power of the Lord's divine beauty.

Yashoda asks: "Why have you eaten mud? Where did you eat mud? Tell me the truth, Krishna." He replies: "I didn't eat mud. My friends told you a lie. You believe them and not me? Why are you asking me like this?" But she was not convinced. She said: "Open your mouth, let me see."

There is no shortage of anything for him - He has everything. Therefore He spoke as He did. "Avyaahataishhvaryah kreeda manuja baalaka" - His lordship is unobstructed. He plays like a human child. Though He is the Supreme, He enacts the role of a human child completely - which is itself the most profound lila.

In the entire universe - in this remarkable way - the individual soul (jiva), time (kaala), its natural disposition (svabhava), its accumulated karma (karmashaya), and the subtle body (linga) are all different for each being. The diversity of the universe flows from these five factors operating uniquely in each individual soul.

Being so young a child - "arbhaka" - one might worry: will some calamity suddenly befall him? Will some danger come from unknown forces? The mothers of Gokula were constantly vigilant about any threatening signs around the young Krishna and Balarama. Their maternal anxiety was both natural and touching.

Who has created this entire universe? Who is the one through whom this entire universe is perceived? By whose will does all this exist? Looking into the child's open mouth, Yashoda asked herself: who is this child really? And in that moment of asking, the Lord revealed His cosmic form within the tiny mouth.

If you are my son, you should be with me. You are with me - I know. But just once, let me look inside you - and she looked inside Krishna's stomach and what did she find there? She saw everything - the entire cosmos displayed within. Not an atom was missing. The entire created universe was there inside her little boy.

We who are entangled in maya - it is natural that the record of our sins (naraka karma) is written for us. Why? Because of possessiveness - "vanide." What distinguishes us from others? A deeper question. The answer is: those who are free from the possessive delusion of "mine" will not accumulate the karma that leads to suffering.

The thought occurred to the great king Parikshit: "The teacher of all mobile and immobile beings, the father of all worlds - how could He become someone's child?" This doubt arose in Parikshit's mind. The answer is the heart of the Bhagavatam - the Lord's descent into human roles is His supreme grace.

The name came - was it really just a name? Who gave that name? The point is: to become someone's child, to be born as someone's son - this is itself an extraordinary expression of grace. For the Supreme to accept the role of a child is a gift beyond measure to the parents chosen for that role.

What benefit comes from hearing all this? The devotion that arises toward the Lord easily removes our misfortune. "Bhagavantuni yandu kaligi bhakti sulabhangaa mana durgati ni tolgistundi" - devotion to the Lord, once kindled by hearing His stories, removes our calamities easily and naturally, like the rising sun removing darkness.

The divine quality of Damodara - Damodara means "one bound at the belly with a rope" - this name is now being explained. May Sri Prajabhya be well-governed by the Lord on the righteous path. The Damodara episode - Krishna tied to the mortar - is about to begin. This is one of the most beloved of all Krishna's childhood stories.