బ్రహ్మ సృష్టి: సమస్త జీవుల ఉత్పత్తి

Brahma's Creation: Origins of All Living Beings

bhagavatam Kandadai Ramanujacharya

బ్రహ్మ ద్వితీయ సృష్టి - సమస్త జీవుల ఉత్పత్తి - ప్రారంభమవుతుంది. కృష్ణుడు ఉద్ధవుడికి, మైత్రేయుడికి భాగవతం చెప్పాడు - ఉద్ధవుడు ద్వారకకు వెళ్తూ విదురుడికి చెప్పాడని వివరించబడింది. భక్తుల జీవితంలో ఏ చిన్న ఘటన అయినా అమృతమే - ఏ క్షణం ఏ జ్ఞానాన్ని ప్రసారం చేస్తుందో తెలియదు అని ముఖ్య సందేశం.

Brahma commences his secondary creation - the origins of all living beings. The session explains the chain of transmission: Krishna explained the Bhagavatam to Uddhava and Maitreya; Uddhava heard it and passed it to Vidura while walking away from Dvaraka. The key teaching is that in the lives of devotees, every small scene carries spiritual nectar - one never knows which moment will transmit the deepest wisdom.

← Prev Next →
Brahma's Creation: Origins of All Living Beings Kandadai Ramanujacharya bhagavatam

ఓ భగవతో శ్రీ శ్రీ శరణం ప్రపగ్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాధిరామం శ్రీమత్పదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహాస్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రినేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం బుందే జగద్గురుం అతసీ పుష్ప శంకా సింహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం బుందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం బుందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్నం వరమాలా విరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం బుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం బరిహి పించావ చూడాంగం కృష్ణం బుందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుశోధితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వత్సకం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వుందే జగద్గురుం కృష్ణాష్టక నిగం పుణ్యం ప్రాతరుత్స్రాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం తరాజతాత్మజం వందే దుఃకదాతం తపోనిధిం యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆయుహావ పుత్రేకి సన్మయతయా తదవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధూల కులభూషణం

శ్రీ రంగాదియ గురో పుత్రం షఠ గోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించి మొదలు అజ్ఞాన సృష్టి దాని తర్వాత కుమార సృష్టి దాని తర్వాత భవ సృష్టి అంటే నీలలోహిత సృష్టి. దాని తరువాత అతను ఆచరించినటువంటి సృష్టిని లోక భయంకరంగా ఉందని మీరు సృష్టి మానేసి తపస్సులో సవర్తించండి అని ఆజ్ఞాపించి. తాను సృష్టిని పెంచే ప్రయత్నంలో ముందుకు సాగాడు. ఆ రీతిలో కొన్ని సృష్టిలు చేసి కూడా. పరమాత్మ ఆజ్ఞకు అనుగుణంగా తన సంకల్పమునకు అనుగుణంగా సృష్టి విస్తరించుట లేదు. ఏం చేయాలి అనుకున్న స్వామి తనను తాను రెండుగా తన శరీరాన్ని రెండు భాగాలు చేశాడు. ఆ రెండు భాగాల నుంచి ఇద్దరు అవతరించారు. అందులో ఒక ఆకారం పురుషాకారం అని మరి ఒక ఆకారం స్త్రీ ఆకారం. ఆ పురుషుని ఆకారమునకు పేరు మనువు అని. స్త్రీకి పేరు శతరూప. పేరులోనే ఉంది శతరూప. అనేకములైన రూపములను కలిగించేది అన్నమాట. అర్థం ఏంటి శతరూప అంటే ఆమె కాదు. ప్రపంచంలోని స్త్రీలందరూ శతరూపుడే. తన నుండి అనేకములైన రూపములను ప్రసాదించేవారు కాబట్టి స్త్రీని శతరూప అన్నారు. ఆమె నుండి అనేకమైన రూపములను కలిగించడానికి మూల మంత్రం లాగా మూలమైన వాడు పురుషుడు కాబట్టి అతని పేరు మనువు మనుతే ఇతి మనుహు మనుతే అంటే తలచేది సంకల్పించేది.

సంతానం కావాలి అని స్త్రీ సంకల్పించినప్పుడు ఎవరి దగ్గరికి చేరుతుంది? పురుషుల దగ్గరికి చేరుతుంది. అలాంటి సంకల్పాన్ని సార్ధకం చేసేవారు సంకల్పించే వారికి పేరు మనువు అని. అలాగే ప్రసవించే వారికి పేరు శతరూప అని. ఇలా ఆ జంటకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కలిగారు. కుమారుల పేరు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. అంటే మనం వంశవృక్షాన్ని తయారు చేసుకోవటంలో ఇలా అవలంబించాలి. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, మనువు. ప్రియోగ్రతుడు, ఉత్తానపాదుడు, మళ్ళీ ఉత్తానపాదు నుంచి ధ్రువుడు, ఇంకొకడు ఉత్తముడు, మళ్ళీ ధ్రువుడిని ఇలా మొత్తం వృక్షం వేసుకుంటూ వస్తే మనకు ఇది ఒక భాగం అవుతుంది. మళ్ళీ రెండో భాగం మనువుకు మళ్ళీ సంతానం కావాలి అనుకున్నప్పుడు ఇంకో మహానుభావుడు విక్షువాకువు అనేవాడు. మళ్ళీ ఈ మహానుభావుడే సంతానం కావాలి అనుకున్నప్పుడు ఇంకొక మహానుభావుడు నిమి. ఇక్ష్వాకు మనకు ఇక్ష్వాకునకే రెండు భాగాలు తీసుకుంటారు. ఒకరు ఈ వర్గానికి వస్తారు. రెండో వారు ఆ ఇక్ష్వాకునకే ఇంకో కుమారుడు నిమి అనేవాడు కలుగుతాడు. అంటే ఇక్ష్వాకు నుంచి ఏమో సూర్య వంశము. చూడు అనుకోండి ఇలా వస్తుంది ఇంకా ముందరికి వస్తే మనువు అనుకుంటాం ఇందులోకి వస్తాం. మనువు మనువు పుత్రుడు సూర్యుడు అంటాం. సూర్యుని పుత్రుడు ఇక్ష్వాకు ఇక్ష్వాకు అంటాం కదమ్మా ఇక్ష్వాకు అంటాం. అతని పుత్రుడు ఈ ఒక భాగం ఇంకొక భాగం. ఒక భాగంలో సూర్యవంశము, రెండో భాగంలో చంద్రవంశము. ఇలా మనకు ముందర అదంతా వస్తుంది నవవస్తం వల్ల వివరం వస్తుంది అంటే మన మొదలు శ్రీమన్నారాయణుడు బ్రహ్మ మనువు. అది పెట్టుకొని మనకు ఎప్పుడు పోతాడు. ఈ ప్రియవ్రత ఉత్తానపాద మనకు ఆ కూతి చెప్పుకున్నాం కదా. ఇద్దరు కుమారులని ఆ కూతి అలాగే దేవభూతి. అలాగే ప్రసూతి ముగ్గురు మొదలు ఏం చేస్తారంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి మొదలు ఆకూతి దేవభూతి ప్రసూతులే వంశం అంతా చెప్తాడు. ఇది అయిన తర్వాత అప్పుడు ఉత్తానపాదులు ప్రియవృత్తులు ఆగిపిస్తే అప్పుడు వస్తుంది. అందుకే మనకు మూడో స్కందంలో మొదలైన గాధ మనకు పంచమ స్కందం వచ్చేసరికి అక్కడ వస్తాడు ప్రియవృత్తులు.

నాలుగవ స్కంధం ఉత్తాన పదు వస్తాది. తృతీయ స్కంధం అంతా ఈ వచనం చెప్పుకుంటూ పోతాం. అయితే ఏంటంటే ఈ చెప్పే విధానాన్ని మనం జాగ్రత్తగా అవధానంలో పెట్టుకుంటే ఎక్కడి నుంచి డివైడ్ అవుతున్నాడో పట్టుకోవాలి. అది దృష్టి ఉంటే హాయిగా అర్థమవుతుంది. మనం మర్చిపోయామనుకోండి మళ్ళీ ఆయన జ్ఞాపకం ఇవి మళ్ళీ దొరకదు మీకు. మహా గంధరగోళం అన్నమాట మొత్తం కన్ఫ్యూజ్ అయి. అతను మొత్తం పద్ధతి ప్రకారమే వస్తాడు ఎక్కడ పద్ధతి మారుస్తాడో సిస్టమేటిక్ గా ఉంది. మనం పొడపాటిన మిస్ అయ్యాము ఇక దొరకదు ఏం చెప్తున్నాడో ఏంటో అర్థం కాదు. అలాగే ఉంటుంది. నాలుగు సార్లు ఐదు సార్లు దాన్ని పట్టుకుంటే ఓ ఇది వరస ఇది వరస ఇది వరస. ప్రతి వంశాన్ని చెప్తాడు, ప్రతి వంశం యొక్క మూల పురుషుడిని చెప్తాడు, ఆ వంశం యొక్క విస్తారం చెప్తాడు, ఆ వంశం ఎక్కడి నుంచి మారిందో ఆ భాగం అతనే విభాగం కి సహాయం చేస్తాడు. ఇన్ని చేస్తాడు. చాలా స్పష్టంగా ఉంటుంది. మనం దాన్ని పట్టుకోవాలి. అప్పుడు హాయిగా పోతుంది. అది విధానం ఇప్పుడు చెప్తున్నాడు. ఇందులో ఏం చెప్పాడు మనకు ఆకూతి మృచయే ప్రాదాత్ అన్నాడు. ఆకూతిని రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. దేవభూతిని కర్ధమునికి ఇచ్చాడు. ప్రసూతిని దక్షునికి ఇచ్చాడు. దక్షుని నుండే మనకు ఈ వంశం అంతా ఇలా పెరిగింది అని చెప్తుంది. మనకి ఇందులో భాగంలో మరి అక్కడ నుంచి తిరిగి వస్తాడు. ఒక మరీచి అంటాడు. మరిచి యొక్క బ్రహ్మ ఉన్నది కదా బ్రహ్మ బ్రహ్మపుత్రుడు మరిచి మరిచి పుత్రుడు కశ్యపుడు కశ్యపుని పుత్రుడు సూర్యుడు సూర్యుని పుత్రుడు ఇక్షువాకు ఇటు తిరుగుతాడు. ఆ తిరగడంలో ఎక్కడ కొంచెం పక్కకు పోయినా మోసం మనకు అర్థం కాదు. అందుకోసం చెప్తున్నాడు ప్రశ్న ఏంటంటే నిసన్యవాచం వదతో మునేహ పుణ్యతమాం నృప భూయః ప్రచ్య కౌరవ్యః వాసుదేవ కథాదృతః మనకి ఈ గాది జరుగుతున్నది ఈ సంవాదం అంటామే. ఈ సంవాదం ఎవరిది? ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? అంటే విదుర మైత్రేయ సంవాదం. ఆ సందర్భం మర్చిపోవద్దు. అది మర్చిపోయాము అనుకోండి మళ్ళీ పోతాం. ఇది విదుర మైత్రేయ సంవాదం. అది ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ భగవానుడు అవతారాన్ని సాధించడానికి వెంట ఉన్న మైత్రేయుడు అలాగే ఉద్ధవుడు వారిద్దరి

సంభాదనలో, సంభాదనలో, అభ్యర్థనలో కృష్ణుడు ఆ ఉద్ధవుడికి, మైత్రేయుడికి శ్రీమతి భాగవతాన్ని వివరించాడు. అది విన్న ఉద్ధవుడు వస్తుంటే మన విదురుడిని కలిశాడు. కథంతా జరిగింది. అయ్యా భాగవతం మాకు చెప్పండి అన్నాడు విదురుడు ఉద్ధవుడిని. అయినా నువ్వు మాకంటే పుణ్యాత్ముడవు. మేము అతని దగ్గర ఉన్నాం. అతను పరమాత్మ అవతారం చాలించి వెళ్ళే ముందు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రపంచమంతా అతన్ని జ్ఞాపకం అంతః కార్యేచ మానేవ స్మరణ ముక్త్వా కళేభలమని మనం అందరం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చాలా మహానుభావుడవు. నీకు భాగవతం చెప్పు అని మైత్రుడిని పురమాగించాడు. అతను నీ దగ్గరికి వస్తాడు. నీ వద్ద నువ్వు వెళ్ళినా ఇబ్బంది లేదు కలిసి అతనితో మొత్తం విను అని ఉద్ధవుని యొక్క సూచన ఆజ్ఞతోటి విదుర మైత్రేయులు కలిశారు. వారి సంవాదం జరుగుతుంది. అందులోని భాగంలో మనకి జదాభాగం చెప్పుకున్నాం. ఇప్పుడు అంటున్నాడు కౌరవ్యః వాసుదేవ కథాదృతః అందుకే తక్కిన గ్రంథాలు ఎక్కడ చదివినా మనకు ఆనుపూర్వి అర్థమవుతుంది. ఆగు మధ్యలో ఒక శ్లోకం తీసి చదివితే ఏం తెలీదు. శబ్దార్ధ జ్ఞానం ఉన్నా ఏం తెలీదు. ఏమంటాడంటే కౌరవ్యః అంటాడు. ఊడకం దగ్గర కౌరవు ఎందుకు వచ్చాడు అని మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎవరు ఈ కౌరవీయుడు అంటే విదురుడు. కురువంశ వారు వారు కూడా మరి ఈ ఎటువంటి వారు కౌరవుడు అంటే వాసుదేవ కథాదృతః పరమాత్మ కథయందు ఆదరమున్న విదురుడు ఏం చేశాడు వదతః మునే పుణ్యతమాం వాచం విసమ్య మైత్రేయుని యొక్క ఇలా చెబుతున్నటువంటి మైత్రేయుని వాక్కును విన్న తరువాత పరమాత్మ కథను వినాలనే ఆదరం కలిగిన విదురుడు భూయః పప్రచ్య మళ్ళీ అడిగాడు 13వ అధ్యాయం అండి వినగలేదా? 13వ అధ్యాయం. మళ్ళీ అడిగారు తవరి స్వయంభువః సమ్రాత్ ప్రియ పుత్ర స్వయంభువః ప్రజలభ్య ప్రియాం పత్నీం కించకార తతోన్రుపా. మరి అతను మాత్రం ఆ వసలో చెప్పాడు. మనువని, చితరు ఉపాని, వారికి ఐదుగురు సంతానమని, ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలని ఆయన మామూలుగా చెప్పాడు. కానీ దాని తలకాయ చూపి ఇక ముందుకు పోవయ్యా అంటే మన లాంటి వనం అయితాం. కానీ వినేవాడు.

భగవత్ తత్వాన్ని వినాలి కాబట్టి భక్తుల యొక్క జీవితంలోని ప్రతి చిన్ని సంఘటన అమృతమే. ఏమో ఏ సన్నివేశం మనకు ఎలాంటి సందేశాన్ని, ఉపదేశాన్ని, తత్వాన్ని బోధిస్తుందో అన్ని విషయాలు తెలియాలి మనకు. అందుకే అంటున్నాడు మరి స్వయంభువు అంటే బ్రహ్మ. బ్రహ్మ నుండి ఉదయించినటువంటి స్వయంభువ ఎవరు మను. అతను చక్రవర్తిని చెప్తున్నాడు నువ్వు సమ్రాట్ అంటున్నావు ఇలాంటి మహానుభావుడు. ప్రియురాలుగా శతరూపను పొంది ఆ తరువాత ఏం చేశాడు అంటే బ్రహ్మ చెప్పినట్టుగా సృష్టిని పెంచాడా మరేమైనా చేశాడా కదా కావాలి కదా ఏమి చేశాడు చరితం తస్య రాజర్షేహే ఆదిరాజస్య సప్తమా ఎందుకు ఇది కథ అంటే మనకు మొట్టమొదటి రాజు ఎవరు మనువే. అందుకే మనస్మృతి తక్కిన వాటన్నిటికంటే ప్రశస్తమైనది కారణం అదే. ఇప్పటి ఇప్పటి కాలంలో అది నిషేధించబడింది. మనస్మృతి అంటే భారతదేశం నిషేధించింది బ్యాన్. అది చదివిన వాడిని అది చెప్పిన వాడిని శిక్ష పనిష్మెంట్ పనిష్ చేస్తావ్. ఎందుకంటే ధర్మం పైకి రాదు కదా మనిషి. వాడు ఎందుకంటే ఈ వర్ణన చేసింది ఆయనే మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఈ అస్పుశ్యత ధర్మాలనే చెప్పాడు కదా. నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్నది వాడే కాబట్టి. దానికి అర్థం అవ్వదు కాదనుకోండి మనం చెప్పే టీవీలో మనల్ని దాని పేరు ఏంటి? జయప్రకాష్ నారాయణ అని ఉంది. అది ఒక ఐఏఎస్ రాజీనామా చేశారు. వాటితోటే మార్చాను. సాగుతా వస్తారా నాన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారో దాని పైన ఏముంది స్లోకం స్లోకం కాదు పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వని వార్భక్య రక్షతి పుత్రః నస్త్రీ స్వాతంత్యం అతని చేయమంటే స్వరక్షణ తాను చేసుకోలేదు అని. స్త్రీ ఒంటిగా తనను తాను రక్షించుకోలేదు. రక్షణలో సామర్థ్యం చెప్పాడు తప్ప సదంత భావాలు లేవని సుదంతరాన్ని వ్యవహరించకూడదు దానికి అర్థం కాదు సందర్భం చూడు. శబ్దం చూడాలి అర్థం చూడాలి. ఇంకోటి భావిస్తే ఎవడు ఏం చేస్తాడు అని. అంటే ఇది నీ వ్యాఖ్యానం అండి అన్నాడు. అంటే నువ్వు చెప్పినా నీ శబ్దానికి అర్థం ఒకటి ఉంటుంది, నీ వ్యాఖ్యాన్ని చెప్పి అర్థం చెప్తావు నువ్వు. తంత్రం అంటే ఏమిటి అర్థం? శబ్దం తెలుసు నాకు. మళ్ళీ దానికి మళ్ళీ మాట్లాడతారు అది కట్ చేస్తారు. అంటే ఇప్పుడు అడిగినాం కదా. ఓ ఈ ఉత్తరాలు వస్తాయి. మీరు ఏ ప్రకారం బాగా నిలదీశారండి. ధైర్యానికి మా దోహాలు అన్నీ నీ దోహాలు ధైర్యానికి వాడిని అడిగాల కొట్టుకొని నువ్వు ఎలా చెప్తున్నావ్ అంటే సందర్భ సుద్ధి లేదు.

అదొకటి ఏంటి హరిజనులు ఆ అస్పురుష్యులను అంత్య జ్ఞాత అనేది నిర్ణయించింది ఆయనే కదా. అందువల్ల మాకు ఆయన విరుద్ధుడు. ఎప్పుడు అది ఎప్పుడు చెప్పింది సృష్టి ప్రారంభం చేసిన నిర్ణయాలు. ఆ కాలంలో ఆ సమాజంలో అదే ఆధానం. రెండైతే నువ్వు ఇవన్నీ చేసుకుంటున్నావు ఇప్పుడు నీకు ఇవి ఎట్లా తర్వాత రెండు రోజులు దీన్ని ఇంకోటి మరి చేస్తాడు. అలాంటి అందుకే చెప్తున్నాడు అలాంటి మనువు ఆదిరాజు అన్నాడు. ఆదిరాజస్య ఆయన ఆదిరాజు. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అంటే అతను కేవలం పరిపాలన మాత్రం పరిపాలన తోటే సంతృప్తి చెందక రాజ్యాంగాన్ని అది రాజ్యాంగమే మనస్ఫూర్తి అంటే ఏమిటి? రాజ్యాంగమే. అతనే అతను ఒక్కడే రాజ్యాంగాన్ని నిర్మించాడు. రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలించబడాలి, ఎవరెవరు ఎలా వ్యవహరించాలి, దేని వివాహం అంటే ఏమిటి, ఉపనయనం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి. ఇది మన ధర్మశాస్త్రం. అంత అభ్యమైన ప్రక్రియ. అందుకే ఆదిరాజస్య రాజరిషేహే ఆదిరాజస్య సప్తమా బ్రూహిమే జర్గదానాయ విశ్వస్తేనాశ్రయోహి అకల్ప్. నీకెందుకయ్యా వాడి కథ అంటారా? మనువు మనువే కాదయ్యా అతను విశ్వస్తేన ఆశ్రయుడు అంటే పరమాత్మ భక్తుడు. అందుకు వినాలి. దేవుడు రాజు మనకెందుకు అంటే భగవంతునికి సంబంధించని వాని కథ మనం వినవలసిన పనిలేదు. అతను విశ్వక్తేనాశ్రయః భగవంతుడిని ఆచరించిన మహానుభావుడు కాబట్టి అంటే పరమాత్మ భక్తుడు కాబట్టి అలాంటి వాని కథను వినాలి చెప్పండి మహారాజా శృతస్య పుంసాం శుచిరశ్రమస్య నన్ వంజసా సూరిసిహి ఈడితోద్ధః ఇది సిద్ధాంత వాక్యం చక్కని శ్లోకం అన్నమాట. ఏమిటంటే అని చెప్తాడు పుంసాం సుచిరస్రమస్య శృతస్య మానవుడు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి శాస్త్రమునకు నన్ను వంజస సూరిభిహి ఈడితః అయమర్థః పరమ ప్రయోజనము ఇది అని పండితుడు చెప్పారట.

జాగ్రత్తగా గమనించాలి. ఎంతో కష్టపడి సంపాదించిన శాస్త్ర జ్ఞానమునకు ప్రయోజనము ఇదేనయ్యా అని పండితులందరూ ఏకకంఠంతో నిర్ణయించారు. ఏమిటది? యెత్తద్గుణానుశ్రవణం ముకుంద పాదారవిందం హృదయేషు ఏషాం ఏషాం హృదయేషు ముకుంద పాదారవిందం తత్తద్గుణానుశ్రవణం అంటే ఎవరి హృదయములలో పరమాత్మ యొక్క పాదారవిందములు ఉన్నాయో అంటే పరమాత్మ యొక్క పాదములను తమ హృదయములో నిలుపుకున్న వారి గుణములను వినుటే ఎంతో కష్టపడి సంపాదించిన శాస్త్ర జ్ఞానానికి సార్ధక్యమని పండితులు నిర్ణయించారు. అంటే దాన్ని అంటారు పాండిత్యం అంటే విద్య అంటే అది ఎందుకంటే పాత రాజుల్లో గురు గురుకులాల్లో ఆక్రమాల్లో ఆహారం లేక నిద్ర లేక గురు సేవలు చేసి చేసి శరీరాన్ని శుష్టింప చేసుకొని కొన్ని ఏళ్ళు 12 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక మహానుభావుడు ఉన్నాడు. పేరు ఏంటి ఉదంకుడు. 62 ఏళ్ళు చదువుకున్నాడు పాపు. గురువు గారి దగ్గర. 62 సంవత్సరాలు. నీకు చదువు చాలు అయినా పోరా అంటే ఇక్కడే బాగుంది అన్నాడు. వివాహం సంసారం ఇది నాకు వద్దని ఇక్కడే ఉంటాను అన్నాడు. అంటే ఇంత కష్టపడి ఇంత శ్రమపడి సంపాదించిన జ్ఞానానికి ఏమిటయ్యా ప్రయోజనము అంటే పరమాత్మను తమ హృదయంలో పరమాత్మ పాదములను తమ హృదయంలో నిరుపుకున్న వారి గుణములను వినుటే ప్రయోజనం. పాండిత్యము భగవత్కథా చవనంలో రుచి పుట్టించడానికి మాత్రమే తప్ప ఇంకొక విజ్యానికి సంసారానికో డబ్బు సంపాదించడానికో ఇంకేమో పేరు సంపాదించడానికో అహంకారం మదం పెంచడానికో. చాలా స్పష్టంగా చెప్పారు ఇదే వ్యాసం యొక్క సిద్ధాంతం అందుకే వ్యాసం బాగా ఉన్నాడు. ఈ సిద్ధాంత వాక్యాలు అన్నమాట. గురువుగారిని సేవించినా, గ్రంథాలు చూసినా, జ్ఞానం సంపాదించినా, శాస్త్రం అధ్యయనం చేసినా, పాండిత్యం వచ్చినా అలాంటి వాళ్ళు ఏం చేయాలి? భక్తుల కథలను వినరు.

కథను వినుతే ప్రయోజనము. అందులో ఈ మాట ఎవరు అంటున్నారు విదురుడు అంటున్నాడు అందుకే ఆయన ధర్మాస్తుడు మరి. ఆయన ఏదో ఉపన్యాసం చెప్పాలి ఇది చెప్పాలి అది చెప్పాలి ఏం చెప్పలేదు. వాళ్ళ కథ విను నీ జన్మ సార్భకం ఇంక వేరే అవసరం లేదు అంటే మనస్సులో అహంకారం మమకారం మదం. అసూయ, ఈర్ష్య ఇవన్నీ వాళ్ళ కథలు వింటే పోతాయి. అంటే మనకు మన గురించి కానీ ఇతరుల గురించి కానీ ఆలోచించే ఛాన్స్ బుద్ధికి మనస్సుకి ఇవ్వకూడదు. ఇచ్చావనుకోండి తప్పకుండా అది వంకేలే పోతాయి తక్కే ఆరంభించవు పక్క దారే పోతాయి అదన్నమాట. ఇతి బ్రువాణం విదులం వినీతం సహస్ర శీర్ష్ణ చరణోపదానం ప్రహృష్ట రోమ భగవత్ కథాయాం ప్రతీయమానః మునిహి అభ్య చెప్తున్నాడు ఇతి బ్రువాణం. ఇలా పలుకుతున్నటువంటి విదురం ఎలాంటి వాడు అవుతున్నాడు వినీతం. వినీయ సంపు విదురుడు తక్కువ వాడేం కాదు మంచి ధర్మాత్ముడు చక్కని పండితుడు అన్ని బాగానే ఉన్నాయి. కానీ పండితుడైన వాడికే తక్కిన వాడి కంటే ఎక్కువ వినయం ఉండాలి. నాకు అన్నీ వచ్చు కదా, నేను ఇంకోటి దండం పెడతానా అంటే ఇద్దరి జనాలు కూడా అక్కడ ఉంది కదా, అలా అవుతుంది. మొదలు వాడు వినీతుడు, వినయ సంపన్నుడు కావాలి. ఎందుకంటే శాస్త్ర జ్ఞానము కానీ, పాండిత్యం కానీ హద్దు లేనిది. మీకు 100 గ్రంథాలు వస్తే పక్కన వాళ్ళు 200 వస్తారు. ఇంకోడికి 400 వస్తాయి. కానీ జ్ఞానం ఉన్న ప్రతివాడు గొప్పవాడే. అలాంటి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించినందువల్ల నీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. తక్కింది వాడే చెప్తాడు అవునో కాదో. అందుకే వినీతం అంటే వినయ సంపన్నుడైన వాడు. దానికంటే సహస్ర శీర్ష్ణః చరణోపధానం. వెయ్యి శిరస్సులు కలవాడు అంటే పరమాత్మ. పరమాత్మ యొక్క పాదముల యందు ఉండేవాడట. అడ్రస్ కేరా పడ్డారు సంగతి అండి అంటే భగవంతుని పాదాలే. విదురుడు అంటే అలాంటివాడు నిరంతరమైనటువంటి నిర్వ్యాజమైన భక్తుడు అన్నమాట. అంటే రాజ్యం కోరో సంపదలు కోరో. ప్రయోజనాన్ని కోరి భగవంతుడిని ఆశ్రయించిన వాడు కాదు. సహస్ర తీర్ష్ణః చరణోపదానం. అలాంటి విదురుని యొక్క వాక్యమును విని. ఏమంటున్నాడు ప్రవృష్ట రోమా ఈ మైత్యాడు కూడా పులకించిపోయాడు. ఎందుకంటే భగవత్ కథాయాం ప్రణీయమానః అతన్ని ఏమడిగాడు పేరుకు మాత్రం మనువు కథే అన్నాడు.

కానీ ఆ మాట నేను ఊరుకోలేదు. విశ్వసేనాశ్రయ అని పక్కన పడేశాడు. ఆ మనువు పరమాత్మ భక్తుడు కాబట్టి చెప్పవయ్యా అన్నాడు. అంటే హింట్ ఇచ్చాడు ఏం చెప్పారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కన్నాడు రాజమే ఇవన్నీ మాకొద్దు. తను భగవంతుడిని సేవించిన విధానం చెప్పు. శిష్యుడు అడిగే ప్రశ్నలోనే గురువుగారికి ఏ విధానంగా చెప్పాలో సూచించాలి. అంటే ఇతని అపేక్ష ఏది మీద ఉంది. అతని సంసారమా, అతని సంపద, అతని రాజ్యపాలన, అతని పరమాత్మ సత్య. అంటే విశ్వక్సేనాశ్రయః అన్నాడు కాబట్టి భగవంతుని కథకు సంబంధించిన మనుకథ చెప్పమన్నారు. అందుకే ప్రణీయమానః భగవత్ కథాయాం పరమాత్మ కథయందు ప్రేరేపించబడినటువంటి మైత్రేయుడు ప్రహుష్టరోమా ప్రియరే ముక్కులకించి అభ్యక్ష అతని ఎదురుగా ఉండి అక్ష కాదు అభి అక్ష. గురువుగారు పాఠం చెబుతుంటే శిష్యుడు గమనించవచ్చట. గురువుగారు ఎలా చెబుతున్నారో ఎలా అంటే ప్రీతి తోట అప్ ప్రీతి తోట ఏదో తప్పులు ఏమి వచ్చా కుదురా అన్నట్టుగా చెప్తున్నాడా వీడి మనస్సులో బాగా ఇది ఎక్కాలని చెప్తున్నాడా? నిరంతరము ప్రసన్నమైన ముఖముతో శిష్యుల ముఖములు చూసుకుంటూ చెప్పే గురువుకు దయం ఉన్నట్టు అర్థం. బొసకాయన చూసుకొని చదువుకుంటూ పోయాడు అనుకోండి ఏదో తీసుకున్నాను కదా వాళ్ళు కొంచుడు వాళ్ళ కర్మ నేను చెప్తుంటాను మించే విన్నారు వినకుంటే మీ కర్మ మాకేంటి అంటాడు. అంటే అంత సూక్ష్మంగా విభజిస్తారు మనం. వ్యాసుడు కానీ, నారదుడు కానీ, అత్రి, భూగులంతా మహాగురువులు ఉత్తమకులు అన్నమాట. ఇలాంటి వాళ్ళు సుఖ మహర్షి నిరంతరం ఎందుకంటే. గురువుగారి మొఖం శిష్యులలా చూడాలో శిష్యుల గురువు గారు చూడాలి. చూస్తేనే వింటున్న శిష్యుల మొఖంలో వచ్చే కదలికలు ఉంటాయి చూడండి. అంటే విషయం మీద ప్రీతి కలుగుతున్నదా అబ్బా బోర్ కొడుతున్నట్టు ఉంది కాస్త మొఖం ముడిచాడు అనుకోండి వాడికి వినటంలో. ఆ శక్తి లేదు ఏదో కర్మ తపల నుంచి కూర్చున్నాడని భావం వచ్చేస్తుంది. శిష్యుని యొక్క ముఖాన్ని పరిశీలిస్తూ తాను చెప్పాలి. గురువుగారు చెప్తున్నారో పరిశీలించుకుంటూ పరస్పరం అభ్యాలోకనం అంటారు. అందుకే ఆచార్య పూర్వరూపం.

అంతే వాకి ఉత్తర రూపం. విధానం గురువుగారు తూర్ముఖంలో కూర్చోని విన్నారు. శిష్యుడు ఉత్తర ముఖంలో కూర్చోని విన్నారు. ఎందుకయ్యా అంటే ఎదురుంగా కూర్చుని అట్లాగే ముఖం చూస్తాడు. అక్కెన కూర్చున్నప్పుడు మొఖను చూసి చెప్తేనే గురువుగారికి దయ బాగా ఉండాలి. ఉంటే చాలు అటు చూస్తావ్ ఇక్కడ వారు కనపడతారు పెద్ద. ఇంతేముంది అంటే పాఠం చెప్పి విధానం అంత బాగా వర్ణిస్తారు మనకి అది పేరు భరద్వాజు వర్ణిస్తారు. అభివాదే అభిముఖ ప్రసన్నాభిముఖ గురువు పదిదేశ అంటాడు. ప్రసన్నమైన చూపులతో శిష్యుని ఎదురుగా చూస్తూ అతని ముఖం చూస్తూ పాఠం చెప్పాడు అంటే గురువుగారు బాగా. దయ ఉన్నవారు అని అర్థం అందుకే అభ్యక్షట చిన్న మాటే అంటాడు కానీ భావం చాలా లోతుగా ఉంటుంది. అతని ముఖమును చూస్తూనే వివరించాడు. మైత్రేయ ఉవాచ యదా స్వభార్యయా సాకం జాతః స్వాయంభువో మనుహు ఈ స్వాయంభువ మనువు భార్యతో కలిసే పుట్టాడు. పాపం ఇప్పటిలాగా ఎత్తుకోవలసిన అవసరం లేదు. ఈ వర్ణం ఆ వర్ణం కన్యా వర్ణం కన్యా శుల్కం ఈ అమ్మాయి కట్నం అబ్బాయి కట్నం ఈ బాధ లేదు భార్యను తెచ్చుకొనే పుట్టాడు. చమత్కారం ఏమిటంటే ఒక్క మనువే కాదు ప్రతి ప్రాణి తన భార్యను వెంట తెచ్చుకునే పుడుతాడు. ఆయనకేమో పక్కనే ఉంది మనకెక్కడో ఉండి ఆల్రెడీ ఉండి ఉంటున్నాడు అన్నమాట. సమయానికి ముందరికి వస్తాడు. పుట్టినాక ఆమె రాదు కదా పుట్టక ముందే ఉండి ఉంటుంది. అర్థం అదే. ప్రతివాడు తన దాంపత్య భాగస్వామితో కలిసే పుడతాడని అంతరార్థాన్ని చెప్పడానికి తదుపుతో మనువు కుచ్చాడని కారణం ఉంది. అందుకే భార్య యా చాకం జాతః ఇది జనరల్ వాక్యం. భార్యతో కలిసి పుట్టినటువంటి ఆ మహానుభావుడు ప్రాంజనిహి ప్రణతస్యేదం వేద గర్భమభాషతా చెతులు జోడించి. నమస్కరించి వినయముతో బ్రహ్మతో ఇలా మాట్లాడాడు. త్వమేచ సర్వభూతానాం జన్మకృత్ వృత్తిదః పితా స్వామి సకల ప్రాణులను సృష్టి చేసిన వారు మీరే కదా అలా చేసిన వారిని పోషణ వృత్తి ఇచ్చేవారు కూడా అంటే పోషించేవారు. పోషించేవారు మీరే అంటే పిత తండ్రి అంటే కేవలం సృష్టించేవాడే కాదు వృత్తిదాహ సృష్టించిన వాడిని పోషించే బాధ్యత కూడా ఎవరిది తండ్రిదే.

నా వంత అయిపోయింది నీ కర్మ అన్నాడు అనుకోండి నల్లాగానే ఉంటుంది నీ దేశం ఉంది కదా అలా అయిపోతుంది. సృష్టి చేయాలి అలాంటి వాడిని తాను పోషించాలి. పోషణ కూడా త్రిధా పోషణ ఉచ్యతే అంటాడు భారతంలో నిజుడే చెప్తాడు. మూడు రకాలుగా పోషించాలి శరీరాన్ని పోషించాలి మనస్సును పోషించాలి బుద్ధిని పోషించాలి. అంటే ఈ మూటి రోగాలు వారించాలి. శరీరానికి రోగాలు లేకుండా, ఆకలి జప్పులు లేకుండా పోషించాలి. మనస్సుకు విభిన్నమైనటువంటి దుష్ట అధర్మ ప్రవితమైన సంకర్మ కాకుండా మనస్సును పోషించాలి. దుష్ట ఆలోచనలు రాకుండా బుద్ధిని పోషించాలి. అంటే ప్రవర్తన ఇది అంటాం కాంటాక్ ఇది అంటాం కదా అది కూడా చేస్తారు తండ్రి ప్రథమాచార్య పితాని మొదటి గురువు తండ్రి అంతకంటే మొదటి గురువు తల్లి. ఎందుకంటే మాటలు నేర్పడుతుంది కదా అని అమ్మ అని చెప్పడం మమ్మీ నేర్పింది అనుకోండి ఇక మమ్మీ అంటాడు ఇంతేం చేస్తాడు. ఏ నాన్న పిలువు మమ్మీ ఎంత ముద్దుగా అంటారంటే వాళ్ళ కర్మ మమ్మీ అంటే శవం న్యాయంగా. ఇక్కడ ఇక్కడ ఉంటారు ఇక్కడ ఆ ఈజిప్ట్ లో మమ్మీని శవాన్ని అంటారు చనిపోయిన దాన్ని మమ్మీ అంటారు. వాళ్ళు మమ్మీ అని పిలుచుకొని మహా ఆనందం మురుస్తారు. తనను బతికున్న తనను సేవ అని పిలిస్తే ఎంత ఆనందమో కర్మ ఏం చేస్తున్నాం అని ఉచ్చుతారు. కాబట్టి ఇలాంటి పోషణ ఇవ్వాలి బుద్ధిని పోషించాలి మనస్సును పోషించాలి శరీరాన్ని కూడా పోషించాలి వృత్తిదః జన్మదః వృత్తిదః. జన్మను ఇచ్చావు పూర్ణించినటువంటి తండ్రివి నీవు అధాపిన ప్రజనాంతే శుశ్రూష కేనవా భవేత్ అంటే అమ్మ అందరిని నువ్వే పోషించావు కాబట్టి నీకు ఏదో అపేక్షించి అమ్మను సృష్టించలేదు. నీకు అవసరం ఏం లేదు. సమర్ధుడవు. కానీ పుట్టిన మేము మీకు ఏదో సేవ చేయకుంటే మా పుట్టుకకు సార్సక్యం లేదు. అంటే పెద్దలను సేవించుట పెద్దల కొరకు కాదు పిల్లల కొరకే. ప్రతి దాంట్లో నమస్క చెప్తాడు రాసులు. మామూలుగా ఉంటుంది రహస్యాన్ని బోధిస్తూ వెళ్తాడు. పెద్దల్ని ఎందుకు సేవించాలి వారికి ఎదగాకనా వారు చేసుకోలేకనా? మనకేదో కొంత ధర్మం లభిస్తుందనే సేవిస్తున్నాం. మన ప్రయోజనమే తప్ప వారి ప్రయోజనం కాదు అది అంటున్నాడు రాధాతి నా ప్రజానాంతి. నీ సంతానమైన మాకు తే శుశ్రూషా కేనవా భవేత్. ఏమి చేస్తే మీ సేవ అవుతుందో చెప్పండి. అంటే మిమ్ములను ఎలా సేవించాలో చెప్పండి.

మమ్మల్ని సృష్టించిన మీరు మా నుండి ఎలాంటి సేవను కోరుతున్నారో చెప్పండి. తద్విధేహి నమస్తుభ్యం కరుణసు. ఈడే ఆత్మశక్తిషు కర్మస్వీడ్యాత్మశక్తిషు యత్కృత్వేయయషో విశ్వతు అముత్రచ భవేత్ గతిహి తద్విధేహి నమస్తుభ్యం మహానుభావా నీకు నమస్కారము. ఏం చేయాలి? ఈడియాత్మ శక్తిషు కర్ణసు కర్మసు తత్విధేహి అంటే స్తోత్రము చేయబడే చేయదగిన విశిష్టమైన ప్రభావము కల. మీ సేవకు సంబంధించిన కర్మలలో మమ్ములను నియమించండి. అంటే మీరు ఏ పని చేయాలని చెప్పాలన్నా ఆ పని ఎలా ఉండాలంటే మీ అనంతమైన గుణములను స్తోత్రం చేసేలా ఉండాలి. అంటే మేము చేసిన సేవలను చూసి తక్కిన వారు ఆహా ఆ మహానుభావుడు ఆ బ్రహ్మ గారు ఎంత మహానుభావుడు అండి తన సంతానంతోటి ఇంతటి ఉత్తమమైన కార్యములు చేయించాడే నిన్ను పొగడాలి. మేము పని చేస్తే బాగా అర్థం ఎంత రహస్యం ఉందంటే పిల్లలు పని చేస్తే పిల్లలు చేసిన పని వలన తల్లిదండ్రులను పొగడాలి. జౌదు నది ఏంటి? ఇలాంటి వాడా తండ్రి ఈ పని చెప్పాడా వాడికి ఈ వాడి తనకి ముందు తెలిసిపోయేది చూడండి అంట. అంతే కదా? తనయుడు దుష్ట అయినా తండ్రి తప్పు. భార్యగా అయ్యాడైనా ప్రాణానాధుని తప్పు. ఒక పుతకం ఉందా? పాత శతకం ఎక్కడ ఇది? భూషణ వికాస్ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని ధర్మపురి నృసింహ శతకం. చాలా పాతది. తర్వాత అంటే నా మా ఐడియాన్ లో వచ్చినప్పుడు మా ఆయన అది ఇప్పుడే అక్కడ పోతే మూడు ఆ పుస్తకం అందరూ అమ్ముతారు. పోగానే అప్పుడు తిరిగి అమ్ముతారు. అన్నీ ఇవే. చిన్న చిన్న మాటలు మన ఈ తప్పులన్నీ చెప్తాడు. ఇదే భార్య కయ్యాలైన ప్రాణనాశ తప్పు, తనయుడు దుష్టి అయిన కంటి తప్పు.

పాపులు ప్రజలైన ఏదో పతి పృథివిది తప్పు. ప్రజలకు పాపం వస్తే రాజు తప్పు కదా. వ్యాపారి వైశ్యుడు మోసం చేస్తున్నాడు అంటే రాజు తప్పు అంటాడు. అన్ని చేయము మరి. ఇలా ఉంటుంది అంటే. ప్రభువైన వారు కానీ పెద్దలైన వారు తమ వారితో చేయించుకునే పని తమకు కీర్తి తెచ్చేదిగా ఉండాలి. అది కూడా చెప్తున్నారు అందులో ధర్మశాస్త్ర అందుకే కర్మసు ఈడ్య ఆత్మశక్తిసు స్తోత్రము చేయదగిన తమ ప్రభావమును ప్రభావము కల పనులలో. మీరు చేసే పనుల వల్ల మీ ప్రభావం అది మన చేత శుద్ధించబడాలి. అలాంటి కర్మలలో మమ్ములను నియమించవయ తద్విధేహి నమస్సుభ్యం కర్ణసు కర్మసు ఈడ్య ఆత్మ శక్తిసు. యత్కృత్వేహయచో విశ్వగముత్రచ భవేతి గతిహి. ఇదివలన మరో లాభం ఏంటంటే మేము పని చేయుట వలన మీ గుణములు మీ శక్తి ఎలా స్తోత్రం చేయబడుతుందో మరి అలాంటి పని చేశాం కాబట్టి మాకు కూడా కాస్త కీర్తి వస్తుంది. కీర్తి కూడా రెండు చోట రావాలి. ఇహ అమూత్ర. అంటే ఇహలోకంలో రావాలి. పరలోకంలో రావాలి ఎందుకంటే ఇప్పటి కాలంలో ఏ లోకంలో కీర్తి అందరికీ వస్తున్నది బ్రహ్మాండంగా. తర్వాత వాళ్ళ గటి ఏమిటో అందరూ చూస్తూనే ఉంటాం. కానీ అలాంటిది కాకుండా ఇహమందు పరమందు ఒకే రూపమైనటువంటి కీర్తిని మాకు కలిగించేది కావాలి. దాని వలన మీ గుణములు మీ ప్రభావము స్తోత్రం చేయబడేదిగా ఉండాలి. అంటే ఇలాంటి పని చెప్పాలి అన్నమాట. ఇలాంటి పని చెప్పాలి, ఇలాంటి పని చేయాలి. తండ్రి అయినవాడు ఎలా ఉండాలి. ఇలా అముత్రజ భవేత్ గతిహి అంటే బ్రహ్మో వాచ ఈ మాట విని ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తిస్తాత్వాం చితీశ్వర అప్పుడు అతన్ని సంబోధించాడు మొదలేయండి తాత అంటే నాన్న. కొడుకు కాబట్టి రెండో మాట క్షితీశ్వర మహారాజా భూపతి అన్నాడు అంటే పిల్లవాడు ఏమి అడగాలో కూడా తండ్రి సూచిస్తున్నాడు.

తన్ని ఎవరు పిలిచాడు? భూపతి అన్నాడు. ఏది భూమి? లేదు. ఎక్కడ ఉంది భూమి? అంటే నువ్వు అడగవలసింది భూమి గురించి సూచించాడు అన్నమాట. క్షితీశ్వర భూపతి స్వీతః తుభ్యం. నేను నీ మాటలకు సంతోషించాను. తాత స్వస్తిస్తాత్వాం. నాయనా మీ ఇద్దరికీ శుభము కలుగుతుంది. యత్ నిర్వ్యలీకేన హృద సాధిమే. యాత్మనా అర్పితం ఎందుకు పీతః అంటే నాకు నిన్ను నీవు అర్పించుకుదాం అంటే ఆత్మార్పణ చేశావు. ఎలా చేశావు? షో కోసం చేయలేదు. నలుగురు చూసి బాద్ వాళ్ళు అనుకోవాలని చేయలేదు. నిర్యలీకేన హృదయ కపటము లేని హృదయముతో. సహజమైన ప్రేమతో అర్పించుకున్నావు. పక్కవారు చూసి మెత్తుకోవాలని మరొకటి మనకు కాకుండా నిర్వేలికేన హృదయ కపటము లేని హృదయంతో నీ ఆత్మను మాకు అర్పించావు అంటే ఏం చేయాలన్నాడు కదా మరి అడిగారు కదా. సంతోషించాను ఏతావతి ఆత్మజైహి వీర కార్య అపచితిహి గురౌ పిల్లలు ఏం చేయాలో చెప్తున్నాడు గురౌ అంటే తండ్రి తండ్రి విషయంలో మనకు ఆత్మజైహి పుత్రుల చేత ఏతావతి అపతితిహి కార్య ఈ మాత్రం సేవ చేయాలి. పుత్రులు తండ్రులకు ఇలాంటి ఈ మాత్రం సేవ చేయాలి ఎలాంటిది అది శక్త్య అప్రమత్తైహి గృహ్యేత సాదరం. గత మత్సర్యైహి తండ్రి చెప్పిన మాటను ఆదరంతో మాత్సర్యం లేకుండా స్వీకరించాలి. ఆ నానైతే మాత్రం నాకు చెప్పాలనా? నేను ఎక్కువ చదువుతున్నాను అని చెప్పి నేను అడగడం ఏంటి? అనుకుంటా కదా అందుకే గత మాత్సరై మాత్సర్యం లేకుండా అది కూడా సాధన ఆ చేస్తానులే అంటే అయిపోతది అలా కాదు సాధనం. ఆదరముతోటి మాత్సర్యాన్ని వదిలి తండ్రి చెప్పినటువంటి మాటను గ్రహించాలి, సేవించాలి. అది ప్రధానమైన కార్యం. అంటే మొదలు అన్ని ధర్మముల కంటే పుల ధర్మం ఏమిటంటే పితృ వాక్య పరిపాలనం.

తండ్రి చెప్పిన దాన్ని చెప్పినట్టు వినుట ప్రధానమైన ధర్మం. మనం అందుకే రాముడిని ఏమంటున్నాం? ధర్మాత్ముడు అంటున్న కారణం అది. తగ్గిన వాళ్ళు వినలేదు, ఆయన ఒకడు చెప్పినట్టు విన్నాడు. ఆయన చెప్పకున్నా ఆయన చెప్పాడు అంటేనే విన్నాడు. మీ నాయన చెప్పాడే ఆ ప్రతిరోజు పాడి బొమ్మ చెప్పలే అంత కైకే కానీ మీ నాన్న చెప్పాడు నీ నీ వదలు చెప్పలేకపోతున్నాడు అంటే కాడ మంది వ్యక్తి నాయన చెప్పినట్టే అన్నాడు. అందులో కూడా ఏ మాత్రం మరో ఆలోచన లేకుండా మరో మనస్సులో ఒక వికారం ఏది లేకుండా రాజ్యం రేపు నీకు రాజబడ చేస్తా నాయన అంటే ఎంత సంతోషించాడో అరవికు పోవాల నాన్న అంటే అంత సంతోషం ఉండే ఉంది. ఇంకా అసలు ఎక్కువ ఆనందించాడు. ఎందుకంటే వ్యాఖ్యాన గారు చెప్తాడు తన అవతార ప్రయోజనం దీనితోటి పూర్తి అవుతుంది. ఇక్కడ చూస్తే ఏమైతుంది ఇంక తను శ్రీ గుజోనానికి ఈ రాజ్యం అక్కడ చాలా ఉన్నాయి వైకుంఠంలో పెద్ద రాజ్యం ఉంది ఈ రాజ్యం ఎక్కడ ఎందుకు పోదు. తన అవతార ప్రయోజన నెరవేరి పని అయింది కాబట్టి సంతోషంగా ఉన్నాడు అంటారు. కాబట్టి పుత్రులైన వాళ్ళు తండ్రి చెప్పిన మాటను మాత్సర్యం లేకుండా వినయంతో స్వీకరించాలి. అస్యాం అపస్యాని సదృశాని ఆత్మనో గుణైహి ఉత్పాద్య శాత ధర్మేన గాం యజ్ఞైహి పురుషం యయ ఆయనకు మూడు పనులు చెప్పాడు ఒకటి నీ భార్య యందు నీతో సమానమైన గుణములు గల సంతానమును పొందాలి. రెండవది ధర్మేణ గాంశాక భూమిని ధర్మ పద్ధతిలో పరిపాలించాలి. మూడవది యజ్ఞైహి పురుషం యజ పరమాత్మను యజ్ఞములతో పూజించు. ఈ మూడు శాసనాలు రాజైన వాడు ఈ మూడు చేయాలి తన వంశాభృతి కోసమని. పత్ని యందు ధర్మ సంతానాన్ని పొందాలి. అలాగే ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాలి. పరమాత్మను యజ్ఞములతో అలగించాలి. ఇవి మూడు నీవు చేయాలి. పరం శుశ్రుషణం మస్యం శ్యాత్ ప్రజారక్షయా నృపా. ఈ మూటిలో కూడా ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించటమే నాకు నిజమైన సేవ.

అన్ని సేవలలో ఉత్తమ సేవ ఏదే అంటే ప్రజారక్షణమే నా యొక్క ఉత్తమమైన సేవ. ఎందుకంటే వాళ్ళంతా ఈయన సంతానం కదా మరి. ఇదంతా బ్రహ్మ సృష్టియే కాబట్టి బ్రహ్మ సృష్టి అయినటువంటి ప్రజలను జాగ్రత్తగా, ప్రేమగా, ధర్మంగా కాపాడితే ఎవరు ఆనందిస్తారు? బ్రహ్మానం. ఈ కారణం తోటే బ్రహ్మకు వేరే దేవాలయం లేదు. అతని సంతానాన్ని ప్రేమతో, ఆదరంతో, వినయంతో, గౌరవంతో మనం కాపాడగలిగితే, పోషించగలిగితే. సేవించగలిగినంతా ఆయన పూజే. తోతి వారిని పూజించి ఎవరిని మనం పూజించలేం అంటే వేరే దేవుని పూజ అవసరం లేదు. అందుకే ఇది నాకు పరం ప్రీణనం. పరం సుశృఢణం మహ్యం స్యాత్ ప్రజారక్షయా నృపా భగవం శ్రీ ప్రజాభర్తుహు ఋషీకేశః అనుతుష్యతి నా ప్రీతే కాదు. ప్రజలను చాలా జాగ్రత్తగా చాపాడితే పరమాత్మ కూడా సంతోషిస్తాడు. ఋషీకేశ అంటే శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. భగవాన్ ఎలాంటి వాడు ఆయనే ఆయన భగవాన్. అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, కేతు అనేటువంటి ఆరు గుణములు కలవాడిని ఏమంటారు? భగవంతుడు అంటారు. అలాంటి భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ధర్మ రక్ష చేస్తే ప్రజా రక్ష చేస్తే సంతోషిస్తాడు. ఏషాం నతుస్తో భగవాన్ యజ్ఞలింగః జనార్ధనః ఆయన సంతోషం మనకెందుకయ్యా అంటావా? అంటే ఎవరు చేసిన కర్మల వలన యజ్ఞను పోయినటువంటి పరమాత్మ ప్రీతి చెందడో, సంతోషించడో తేషాం శ్రమః అపార్థాయ. అలాంటి వారి శ్రమంతా వ్యర్థమే. దాని లాంటి ఫలితం ఉండదు ఎందుకంటే ఇది ఆత్మ నాదృత స్వయం పరమాత్మ సంతోషింప చేయడము. పరమాత్మను ఆదరించుట అంటే ఏమిటి? తన ఆత్మను తాను చూసుకోవడమే కదా? ఎవరండీ ఈ ఆత్మ? స్వామి కదా. కాబట్టి ఇది ఆత్మానాదృతః ఆత్మను తన ఆత్మను తాను స్వయంగా

ఆదరించని వాడన్న మాట. భగవంతునికి సంతోషమును కలిగించలేదు అంటే తన ఆత్మను తాను ఆదరించుకోలేదు. అందువల్ల తనను తాను ఆదరించుకోని వాడు చేసే పనులన్నీ వ్యర్థమే. కదు ప్రతి పనికి వేయమేమిటి? స్వయం తీర్ణః ఫలాంతార్యతి కదా. తనను తాను తనకు తృప్తి కలగాలి, తనకు ఆనందం కలగాలి, తనకు ఆదరం కలగాలి. అప్పుడే ఆ పని సార్ధకం అవుతుంది. దాన్ని చేయకుంటే కలగదు కాబట్టి ఆత్మ తృప్తి లేదు అన్నమాట. ఆత్మను ఆదరించుక లేదు అన్నమాట. అలాంటి వారి శ్రమ వ్యర్థము. తేషాం శ్రమః అపార్థాయ యదాత్మానాదృతస్వయం అంటే మనుహు ఈ మాటలు విని మనువు చెప్తున్నాడు ఆదేశేహం భగవతః వర్తయే వర్తయే అమీవ సూదనా బ్రహ్మం ఏమంటున్నాడు అమీవ సూదన అంటే అమీవ అంటే పాపం. పాపమును తొలగించే వాళ్ళ రచింపజేసే వాళ్ళ. సకల పాపములను రచింపజేసేటువంటి మహానుభావ అహం ఆదేశే వర్తయే నేను మీ ఆజ్ఞలోనే ప్రవర్తిస్తాను. స్థానం అంటే మీరు చెప్పినట్టు వింటాను. స్థానంతు ఇహానుజానీహి ప్రజానాం మమచ ప్రభు. ఏమన్నారు? ఈ భార్య యందు ఉత్తమ సంతానాన్ని పొందామన్నారు. అది కాక ఉన్న ప్రజలను జాగ్రత్తగా పరిపాలించమన్నారు. ఈ రెండు చేయాలంటే ఆ ప్రజలకు నాకు ఉండటానికి మరొక స్థానం కావాలి షెల్టర్. కదా మొదల అది ఇవ్వండి స్వామి. మేము ఉండటానికి నేను ఉండాలి ప్రజలు కూడా ఉండాలి. అందువల్ల మాకు స్థానంతి అనుజాయ గజానమమచ ప్రభో యదోక సర్వ సత్వానాం మహీ మగ్నా మహాంభకి. నన్ను మీరు క్షితిపతి అన్నారు ఆ క్షితి ఎక్కడ ఉంది ఇప్పుడు లేదు కదా. సర్వసత్వానాం యదోకః సకల ప్రాణులకు ఏది నివాసమో అలాంటి మహి అంటే భూమి మహాంభసి మగ్న సముద్రంలో మునిగి ఉందయ్యా.

భూమి సముద్రంలో మునిగి ఉన్నది. అత్యా ఉద్ధరణే యత్నుహ దేవ దేవ్యాహ విధీయత. అత్యాహ దేవ్య అంటే ఈ భూదేవి ఉద్ధరణే పైకి తీసుకొని వస్తుటకు ప్రయత్నించండి. సముద్రం పైన భూమి ఉంటేనే మేము ఉండగలము, మా ప్రజలు, మీ ప్రజలు ఉండగలరు. ఉంటేనే పని చేసేది, నివాస స్థానమే లేకుంటే ఏం చేస్తాం? అందువల్ల మునిగి ఉన్న భూమిని ఉద్ధరించే ప్రయత్నం చేయండి మహానుభావా. మేము మీరు చెప్పినట్టే వింటాము. మీ ఆజ్ఞను శిరసా పరిపాలిస్తాము. దేవ్యా విధీయతాం అంటే మైత్రేయ ఉభా అని చెప్తున్నాడు. పరమేష్ఠి త్వపాం మధ్యే తదా సన్నాం అవేచ్ఛ్యగాం. ఆ మనువు చెప్పిన మాటతో అవును కదా భూమి పైన లేదు. సముద్రంలో మునిగి ఉన్నది భూమి కదా అని నిశ్చయించుకున్నాడు చూశాడు నిశ్చయాన్ని చూశాడు చూచి కగనయనాం సముద్నేష్యే ఇది దద్యౌ ధియాచిరం. ఇలా సముద్రంలో దాగి ఉన్న భూమిని, మునిగి ఉన్న భూమిని ఎలా నేను బయటికి తేగలను అని ఆలోచనలో ధ్యానమగ్నుడు అయ్యాడు. ఎందుకంటే సుజతోమే చితిహి వార్భిహి ప్రవ్యమాన రసాంజతా అధాత్ర కిమనుష్ఠేయం అస్వాభిహి సర్గయోజితైహి మొదలు. ప్రకృతిలో ఉన్న జలాన్ని సృష్టి ప్రారంభించే ముందు బ్రహ్మ తాగేసి మనం చెప్పుకున్నాం. మొత్తం పానం చేశాడు నీరు అంతా. వానం చేసిన తర్వాత సృష్టి మొదలు పెట్టాడు. మరి భూమి, ఆకాశం అన్నీ సృష్టించాడు. మళ్ళీ జలం వచ్చేసింది దాన్ని ముంచేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే అంటే మీరు వస్తున్నప్పుడే చూసి ఉంటే ముంచకుండా చూసేవాళ్ళమేమో. చూతామంటే మా నాన్నగారు మాకేం చెప్పారు చుట్టి చేయమన్నారు.

కచ్చి విషయం నీకు వద్దు నీ పని చేయను. అంటే మేమందరము సృష్టిలో నిమిత్త పడ్డాం కాబట్టి వేరే పని మేము చేయలేకపోయాం. మేము మా సృష్టిలో ఉంటే సృష్టి పడిన భూమి కాస్త మళ్ళీ నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు ఎలా బయటికి రావాలి? అధాత్రకి మనుష్కేయం యశ్యాహం హృదయాదాసం సైశ్యహా విదధాతున్ అంటే ఇప్పుడు ఇది నా పని కాదు. ఇది నేను చేసే పని కాదు. ఎందుకయ్యా అంటే నేను ఎవరి నుండి వచ్చానో వాడి పని. యస్యాహం హృదయాకాశం నేను. ఎవరి హృదయము నుండి వచ్చానో సహా విదధాతు. ఈ పనికి అట్లా వాడు చేయాలి. అంటే పరమాత్మ చేయవలసిన పని. భూమిని ఉద్ధరించుట ఎందుకంటారా? నిజమైన భూపత్త ఎవరు? మనమంతా డూప్లికేట్ కదా. అసలు ఒజినల్ భూపత్త ఎవరు? మరి ఆయనే ఆ పని ఆయన చూసుకోవాలి. ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులే హెడ్ ఆఫీస్ అదే మరి. అందువల్ల ఇలా దాగి ఉన్నటువంటి భూమిని పైకి తెచ్చే పని అబ్బే ఇది నా పని కాదు నన్ను సృష్టించిన వాడి పని. యత్యాహం హృదయాదాసం స ఈశ్వర ధాతునే ఇత్యభిధ్యాయతః నాస వివరాత్ సహసా అనఘ వరాహ తోకః నిరగాత్ అంగుష్ట పరిమాణకః ఇలా బ్రహ్మ ధ్యానం చేస్తూ ఆలోచిస్తున్నాడు ఇది నా పని కాదు ఈ పని ఏదో కాస్త ఆయనే చేయాలి. మునిగి ఉన్న భూమి జరించే బాధ్యత ఆయనదే నాది కాదు అని ఆ పరమాత్మను ధ్యానం చేస్తున్నంతలో. మనం మన డ్యూటీ తప్పుతాం కానీ ఆయన ఎప్పుడు డ్యూటీ తప్పడు కదా అడగగానే అమాంతం ఆవిర్భవించారు. ఇతని నాసాలువరం అంటే ముక్కు రంధ్రంలో నుండి అంగుష్ట మాత్రః. అంగుష్ట ప్రమాణంతో ఒక వరాహ వరాహ శిశువు చిన్న వరాహ శిశువు బయటపడ్డాడు.

ఒక నాసాపు కన్నుండి అంగుష్ట మాత్ర దేహంతో వరాహ అతను పుట్టిన తర్వాత వరాహం అన్న పేరు వచ్చింది. పేరు ముందు కాదు ప్రాణే ముందు కదా కదా మనందరం పేరు పెడతాం పుట్టిన తర్వాత ఎందుకు వరాహం అన్నాం అంటే మనం చెప్పాం జ్ఞాపకం అనుకుంటాను వర అహ. ఆహా అంటే రోజు, వర అంటే మంచి, వర అంటే మంచి రోజు. భలే మంచి రోజు అంటాం కదా, అది భలే మంచి రోజు. ఏది? సముద్రంలో దాగి ఉన్న భూమిని బయటకు తేవటానికి ఆయుర్భవించిన రోజు కంటే మంచి రోజు ఎక్కడ ఉంటుందండి? అప్పటిదాకా అన్నీ నీళ్లే. మనం ఉందామంటే స్థలం లేదు, ఏమీ లేదు. కదా? అలాంటి భూమి ఉద్ధరించేటువంటి రోజు మంచి రోజు కదా? అందుకే ఆ స్వామికి వరాహము అని పేరు. అలాగే ఆయనకి ఇంకో పేరు ఉంది సూకరం అంటాం కదా అసలు అది సూకరం అంటే సులభంగా చేయవలసినదే. బ్రహ్మ తల పట్టుకున్నాడు భూమి ఎట్లా బయటికి దేవాల నీ దగ్గర ముడిగి ఉంది నా వల్ల కాదు. అబ్బా ఎంత కష్టం ఉన్నాడు. స్వామి రేయ్ ఈజీ అయ్యా ఇట్లా చేస్తాను చూడు. క్షణంలో బయటికి వస్తుంది చూడు మాంత్రం పెట్టాడు. సుకరమైన కర్మ చేసినవాడు కాబట్టి సుకరం. మనం ఇప్పటికీ ఏమంటాం సౌకర్యం సౌకర్యం అంటాం కదా. ఇది సౌకర్యం అంటే సుకరస్య భావః సౌకర్యం. చక్కగా చేయడానికి వీలున్నది. అంటే ఏ పని మనం శ్రమపడం అది సౌకర్యం. మనకు భోజనం చేయడం సౌకర్యం. నిద్రపోవడం ఇంకా కాదు. అంటే శ్రమ లేకుండా ఆచరించడాన్ని సూకరము సౌకర్యము అంటాం. బ్రహ్మకు శ్రమ కానీ పరమాత్మకు శ్రమ అండి సంకల్ప మాత్ర జ్యోతి అంటాం కదా అందువల్ల ఆ స్వామి వరాహతో కహా విలభే. ఇలా ఇలా అంగుష్ట పరిమాణగా తస్య అభిభ్రష్టితః ఖస్తః చనేనఖిల భారతా జయమాత్ర క్రోవవృజే తదద్భుతం అపూన్ మహత్ ఇలా తన నాసారంధం నుండి వెలువడిన ఈ చిన్న వరాహతో కానీ అక్కడ ఉన్నవారు బ్రహ్మ కొంచెం ఏంటిరా ఇది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే అంగుష్ట మాత్రుడు గజమాత్రుడు అయ్యాడట. ఏనుగు అంత అయ్యాడు. ఇంత ఉన్నవాడు ఒక ఏనుగు అంత అయ్యాడు గజమాత్ర అంటాడు.

అందరూ వరాహతోకః క్షణీరచిర భారత గజమాత్ర ప్రవవృధే తదద్భుతమభూతు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే సృష్టి జరగాలి అంటే బ్రహ్మ సంకల్పించాలి కదా తాను అనుకున్నట్టు అవుతుంది ఇది ఆయనకు తెలియదు. ఏదో ప్రాణి వచ్చేసింది. పోనీ వచ్చిన ప్రాణి అలాగే ఉందా పోనీ నన్ను పెద్దవాడివి నాయనా నువ్వు ఉన్నావా ధన పెట్టడమో మాట్లాడడమో అనుగ్రహం ఏమీ లేదు చూస్తుండగా పెరిగిపోయింది. అంటే ఇది నా పని కాదు. అంటే ఇది నా కంట్రోల్ లో ఉండేది కాదు. ఏదో గొప్ప వింత శక్తి అని అందరూ దాన్ని అత్యాశ్చర్యంగా భావించారు. అత్యాశ్చర్యమైంది. మరియముఖైహి విప్రైహి కుమారైహి మనునాథః దృష్ట్వా తత్సౌకరం రూపం కర్కయామాస చిత్రధా. ఇలాంటి ఆకారాన్ని చూశారు ఎవరు మరీచి ప్రముఖై మరీచి అత్తి అంటున్నారు అంగీ మన అందరి మహానుభావులు ప్రజాపతి మనం చెప్పుకున్నాం మనం ఆ 10 మంది అలాగే మనువు మనునాథ మనువుతో కలిసి దృష్ట్వా తత్ సౌకరం. ఆ సూకర రూపాన్ని చూచి చిత్రగా తర్కయామక పలు విధములుగా ఆలోచించసాగారు ఊహించసాగారు ఏమై ఉంటుంది అని కిమేజర్ సౌకర్యం. యాజం సత్వం దివ్యమవస్థితం. ఈ సూకరం అనేటువంటి మిషతో కనపడుతున్న ఈ దివ్యమైనటువంటి ఈ స్వరూపం ఉందే ప్రాణి ఇది ఏమై ఉంటుంది? అహో బట్ ఆశ్చర్యమిదం నాసాయాహమేవినిసృతం. పోనీ ఎక్కడి నుంచో వచ్చి ఇంకెక్కడ నుంచి అనుకునేవాళ్ళం. నా నుంచే వచ్చిందండి. నా నాసికారంధం నుండి బయటపడ్డ ఈ స్వరూపము ఏమై ఉంటుంది? నాకు అర్థం కావట్లేదు. ఇంకో ఆశ్చర్యం ఏమిటి? వచ్చిన నాదపుడ నుంచి ఇదొక ఆశ్చర్యమైతే వచ్చినప్పుడు అంగుష్ట మాత్రంగా వచ్చాడు. చూస్తుండగా గజమాత్రుడు అయ్యాడు. మరి ఈ రెండో అద్భుతం అదే అంటున్నాడు చూడండి. దృష్ట అంగుష్ట శిరో మాత్రః క్షనాత్ గండ శిలా సమః.

గండశిల పర్వతం యొక్క పెద్ద శిఖరం అంటాం చూడండి అంత తిరిగాడు అపిస్పితు భగవానేశ యజ్ఞోమిశ్యాత్ హేదయన్ మనః జాగ్రత్తగా ఆలోచిస్తే నా మనస్సులో ఉన్న బాధను తొలగించడానికి ఆ భగవంతుడే వచ్చాడా? మరి ఇంకో మార్గం ఏం లేదు ఇంకెవరు లేరు. ఇదంతా ఇప్పటి వాళ్ళే కదా తన ప్రాణం వాళ్ళే. తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడంటే ఇది. స్వామి పని అయి ఉంటుంది యజ్ఞోమి అతను యజ్ఞః యజ్ఞ యజ్ఞోవై విష్ణు అనే శాస్త్రం పరమాత్మకు పేరేమిటి యజ్ఞమని. కాబట్టి ఈ యజ్ఞ పురుషుడే అంటే స్వామి శ్రీమన్నారాయణుడే నా మనస్సును నా మనస్సులోని శ్రమను బాధను తొలగించడానికి వచ్చి ఉంటాడా? ఇలా బ్రహ్మే కాదు అక్కడ ఉన్న మరీచ్యాదులు కూడా ఇతను పరమాత్మే అయి ఉంటాడు పరమాత్మ అయి ఉంటాడు అందరూ ఒక నిర్ణయానికి వస్తూ ఉంటే బ్రహ్మణ సహ మునివి మునులతో సహా బ్రహ్మ ఇలా ఆలోచిస్తూ ఉంటే భగవాన్ యజ్ఞ పురుషః జగజ్జ అగేంద్ర సన్నిభః ఈ పరమాత్మ ఒకసారి గర్జించాడట. ఎలా గర్జించాడంటే అగేంద్ర సన్నిభః. ఒకటి పర్వతరాజు లాగా మరి ఒకటి మహా ఏనుగు లాగా ఘీంకరించాడు అన్నమాట. ఈ ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అంత పెద్దగా గర్జన చేశాడు. జగజ్యాగేంద్ర సన్నిభా బ్రహ్మానం హర్షయామాస. హరిస్తాంశ్చ ద్విజోత్తమో ఎప్పుడైతే ఈయన గర్జించాడో దాని భావం ఏమిటి అన్నమాట ఇది అనుకున్నది కరెక్టేదా నేనేను అని. ఇందువల్ల ఇతని గర్జన విని వారందరూ పరమానందాన్ని పొందారు. బ్రహ్మను, ఋషులను సంతోషింప చేయటానికే ఈ మహానుభావుడు గర్జించాడు. అలా చేసి బ్రహ్మాండం స్వగర్జితేన కకుభః ప్రతిస్వానతయా తన గర్జనతో మొత్తం దిక్కులను ప్రతిధ్వనింప చేశాడు.

ఇప్పుడు నిశ్శమ్యతే గర్ఘరితం స్వఖేద క్షయిష్ణు తన బాధను తొలగించేటువంటి ఆ వరాహము యొక్క గర్జనను విని మాయామయ సూకరస్య కదా. అదో సూకరం కాదది మాయామయ సూకరస్య జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభీ పవిత్రైహి మునయః అగురుణన్. జనోలోకం వారు తపోలోకం వారు చెప్తున్నాడు జనః తపః. సత్యనివాసిన అంటే ఈ మూడు లోకాలు పోలే కదా అవి ఉన్నాయి. మామూలు ప్రళయం కాబట్టి వాళ్ళు వచ్చేసారు. జనోలోకం వాళ్ళు, తపోలోకం వాళ్ళు, సత్యలోకం వాళ్ళు. ఆయా లోకాలలో ఉండేటువంటి మునులు. ఏం చేశారు? త్రిభిహి పవిత్రైహి పవిత్రమైన మూటితో అన్నారు. ఏంటి మూడు? రుకు యజుస్తామ వేదములు అన్నమాట. త్రిభిహి అంటే వేదములతో. పవిత్రమైనటువంటి మూడు వేదములతో ఈ స్వామిని స్తోత్రం చేశారు త్రిభి పవిత్రైహి. మునయః ఆగృణనుస్మ తేషాం సతాం వేదవితాన మూర్తిహి బ్రహ్మవధార్య ఆత్మ గుణానువాదం వినద్య పూయః ఇలా. ఆ మహానుభావులు మూడు వేదములతో తనను స్తోత్రం చేస్తుంటే తన యొక్క గుణ అనువాదాన్ని అంటే స్తోత్రాన్ని విన్నటువంటి మహానుభావుడు ఇదంతా. సత్యమే మీకు ఎలాంటి సందేహంతో పని లేదు నేనే అని సూచించడానికి మరొకసారి బాగా గర్జించి భూయః వినజ్య విభుదోదయాయ గజేంద్ర లీలః జలం ఆవివేష దేవతలందరికీ ఆనందం కలగటానికి మనువుకు, మునులకు, బ్రహ్మకు వీరందరికీ వృద్ధి కలగాలి. ఏంటి వృద్ధి అంటే? లేనిది వస్తే వృద్ధి కదా? ఉన్నది పోతే నాశనం అంటాం. లేనిది వస్తే వృద్ధి అంటాం. ఇప్పుడు ఏం లేదు? భూమి లేదు. ఉన్న భూమి నీటిలో మునిగి ఉంది. ఆ నీటిలో మునిగి ఉన్న భూమి పైకి వస్తే వృద్ధి కదా? ఎందుకోసమని ఉదయాయ జలం ఆవి చూశాడు నీటిలోకి ప్రవేశించాడు.

మనమైతే ఎక్కడికైనా వస్తే మొదలు పాద ప్రక్షాణనము, హస్త ప్రక్షాణనము, ఆచరణము, కాస్త టీ బ్రేక్, కాసేపు టిఫిన్ బ్రేక్, కాసేపు రెస్ట్ అప్పుడు ఈ పని మీద పడదాము అంటాం. ఇతను అట్లా కాదు డ్యూటీ ఫస్ట్. రాధా నీ స్తోత్రం గురించి రాధా ఆలోచిద్దాం. మొదలు నా పని నేను చేస్తాను. ఏదో వాడు చేస్తున్నాడు నాకు అలాగేలే అనుకుంటూ జనమావి వేశాడు. ఆ పరమాత్మ నీటిలోకి ప్రవేశించాడు. విభుజోదయాయ. గజేంద్ర వీరః జలమా వివేక ఏనుగుల అంటే సులభంగా అనాయాసంగా కదా మనం ఇళ్లలో దూకాలంటే పెద్ద బాధ కదా. గీత కొడతామో లేదో తేలుతామో ముడుగుతామో వస్తామో లేదో అమ్మ బాబోయ్. ఎంత లేదు ఆయనకు గజేంద్ర వీరః సునాయాసంగా ఒక ఏనుగు విలాసం తోటి మహా ప్రవేశించాడు ఉక్షిత్త వారః ఖచరః కఠోరః సతావిధున్వన్ ఖర రోమచ త్వత్ ఎలా ప్రవేకించారు అంటే నీటిలోకి వెళ్తూ ఉంటే తన తోకను పైకి రేపి ఉంచాడు. అంటే స్వామికి మనం గుర్తుకొట్టడానికి ఏముందంటే మరి. తోక పైకి ఉంది. ఈ పైకి ఉన్న తోక ఎక్కడిదాకా ఉంది? క్షిప్తవాల కచరః ఆకాశంలో అది సంచరిస్తూ ఉంది. ఆ తోక అలా సంచరిస్తూ కచరః కఠోరః తతాహ విదున్వన్. మెడ చుట్టూ ఉండేటువంటి కేశములను సటలు అంటారు. మెత్తి మీద ఉంటే జటలు అంటారు. కదా ఇవి సటలు మనం జూలు అంటాం చూడండి సింహానికి జూలు అని చెప్తాం చూడండి దాన్ని సటలు అంటారు. మహా కఠోరముగా, కఠినముగా, నిశితముగా ఉన్నటువంటి ఈ శతములను ఒకసారి దులిపాడు. విధున్వన్ అలా జలజలిస్తాం చూడండి మొత్తం విజిలిస్తామే అలా విజిలించి శతాహ విధున్వన్. కరరోమ తత్వకు కఠినమైన తీక్షణమైనటువంటి రోమములు చర్మము కైనటువంటి మహానుభావుడు కురాగ్రతా కురాహతాభ్రః చితదంశ్ర ఈర్ఛా జ్యోతిహి బభాసే భగవాన్ మహేశః మహీద్రః అతను ఖురాహతాభ్రః రోబడికి వెళుతున్నాడు అక్కడి నుంచి కాబట్టి ఆకాశంలో ఉన్న అడ్డుగా ఉన్నటువంటి అన్ని మబ్బులను తన గిట్టలతో ఇటు అటు కొట్టి పారేస్తున్నాడు. ఖురా ఆహత అభ్రః.

అబలం అంటే మేఘములు. గిట్టలతో మేఘాలను కొట్టివేస్తూ చిత్త దౌస్త్రః తెల్లని కోరలు కలిగినటువంటి వాడు ఈర్ఛా జ్యోతిహి. మరి నీటి రచించాలంటే అంత చీకటి కదా. మొత్తం అంధకారం ఏం లేదు మరి. వెళ్తే ఎట్లా ఆయనకు ఒక టార్చి ఏదైనా ఉందా? దాని దగ్గర టార్చి ఉందా? ఏంటి ఆ టార్చి? ఈర్ఛా జ్యోతిహి. అతని నేత్రములే కదా? ఎవరు నేత్రములు? సూర్యుడే కదండీ. తర్వాత ఎవరు సూర్యుడు కాదు అందుకే ఈచ్ఛా జ్యోతి గారు చెప్తాడు. కనులనేటువంటి వెలుతురుతో. అంటే చూడు ముందు నడుస్తున్నాడు మరి లేకుంటే ఎలా ఉంటాడు అలా చూపు కనురైనటువంటి జ్యోతి వెలుగుతోటి బభాసే అతను ప్రకాశించాడు. ఎలా ఏం చేస్తూ మహీద్రః మహీంద్రతి భూమిని చీల్చాడను అక్కడ దాకా వెళ్ళాలి కదా మరి దాన్ని పట్టుకోవాలి. అలా చీల్చడానికి భూమిని పైకి తేవటానికి అయినటువంటి స్వామి. ఇలా కడలను పోకను పైకెత్తి మెడను ఒకసారి చెరుమలను విదిలిస్తూ గిట్టలతో మబ్బులను చీల్చి పారేస్తూ లోపటికి ప్రవేశించారు. చీకటిని భవించకండి పరమాత్మ అనే ఎక్కములే జ్యోతులు. అలాంటి జ్యోతులతో. భగవాన్ మహిద్రః ఘ్రానేన పృథ్వియాః పదవీం విజిఘ్రన్ కదా వరాహ ఏం చేస్తుంది గమనించండి బయట కూడా. వరాహ ఏం చేస్తుంది తన తుండముతో వాసన చూస్తూ ఉంటుంది ఎక్కడ ఉంది ఇక్కడ అంటుంది కదా మరి ఎందుకు వచ్చింది ఈ గుణం అంటే ఆయనకు మొదటి గుణం ఆయనకు. అవును కదా అది భూమి పట్టుకోవాలి ఎక్కడ ఉందో. భూమి గుణం ఏమిటి? భూమి గుణం ఏమిటి? వాసన. గంధవతి పృథ్విని చేస్తాం. కదా ఒక్కోదానికి అగ్నికి మనకు ఉష్ణ స్పర్శవాన్ అగ్ని వేడి స్పర్శ ఉండేది అగ్ని. తలని స్పర్శ ఉండేది నీరు, గంధం ఉండేది భూమి. రూపరహిత స్పర్శవాన్ వాయువు. వాయువు అంటే రూపం లేకుండా స్పర్శ మాత్రము కలది వాయువు. గుర్తు కావుదండి ఇది. వీళ్ళ భూమి అంటే ఏమిటయ్యా? గంధవతి పృథివి. గంధము గలదే భూమి. మరి ఇంత పెద్ద సముద్రంలో అడుగున భూమి ఎక్కడ ఉందో ఎలా పట్టుకోవాలి? ఏమిటి గుర్తు అంటే వాసన చూస్తూ పోయాడు.

ఎక్కడ భూమి వాసన ఉంటే అక్కడ పడుకుంటాడు ఆయన పోయి. అందుకే ముక్కుతోటి వాసన చూసుకుంటూ దానేన పృథ్వియా పదవీం విజిఘ్రన్ నాసికతో భూమి యొక్క స్థానాన్ని వాసన చూస్తూ. క్రూడాపవేశః స్వయం అధ్వరాంగః వరాహమని విషతో వాస్తవంగా స్వామి ఎవరు అధ్వరాంగః యజ్ఞమూర్తి. పరమాత్మ యజ్ఞమే కదా? యజ్ఞ స్వరూపు అటువంటి అధ్వరాంగః కరాల దౌష్టోపి అకరాల దుర్గుత్యాం. అతని దౌంశములు కోరలు చాలా తీక్షణంగా ఉన్నాయి. నీటిని తీసుకుంటూ పోవాలి కదా, తీక్షణంగా ఉన్నాయి. దౌంశలు తీక్షణంగా ఉన్నాయి కానీ చూపు మాత్రం. ప్రసన్నంగా ఉంది. అకరాల దృష్టికి అప్పుడప్పుడు వ్యాసుడు అయ్యో నేను కవిని జ్ఞాపకం వస్తుంది కవిత్వం. జ్ఞాపకం వచ్చి కాస్త చమత్కారం చెప్తాడు అప్పుడు. మామూలుగా స్తోత్రంలో ధ్యానం తప్పు అని ఎప్పుడు పోతాడు మధ్యలో గుర్తొస్తుంది అరే నేను కవిని ఆ చమత్కారం చేయాలి లేదా అని కరాల దృష్టితోపి అకరాల దృష్టికి. తీక్షణమైన దముస్త్రలు కలవాడైన అకరాల దృష్టి సౌమ్యమైన చూపు కలవాడు అకరాల దృగ్యాం ఉద్వీక్ష్య విప్రాన్ గుణతః అవిశతుకం స్తోత్రం పత్రము చేస్తున్న మునులను అలా పైన ఉన్న వారిని తన కనుచూపు పైకి ప్రవేశింపచేసి వారిని చూస్తూ కం అవిశతు జలమునకు ప్రవేశించండి. ఆహా నన్ను స్తోత్రం చేస్తున్నావు కదా అది ఇక్కడే కూర్చొని స్తోత్రం అంతా విన్న తర్వాత పోదాం అనుకోలేదు. మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తాను. మరి పులవది అనుకుంటారో ఏమో ప్రదాక్షిస్తున్నాను. అనుగ్రహిస్తున్నారని చెప్పడానికి వారి మీద కటాక్షపాతం చేసి అంటే తూపును పడవేసి పైన ఉన్న వారిని పై తూపుతో సూచి నీటిలోకి ప్రవేశించాడు కరానదం అవిశత్కం. సహా వజ్రకూటాంగని పాదవేగ విచీర్ణ కుక్షిహి స్తనయన్ ఉదన్వా ఇప్పుడేం జరిగింది అతను వజ్రకూటాంగ

నిపాత వేగ విచీర్ణ కుర్చీ పరమాత్మ శరీరం ఎలా ఉంటుంది? వజ్రం లాగా ఉంటుంది కదండీ. మరి అంత పెద్ద వజ్ర దేవుడు సముద్రంలోకి దూకితే వాడు తట్టుకుంటాడండి? సముద్రం చీలిపోతున్నది. నిపా విచీర్ణ కుక్షిహి అతని యొక్క ఉదరం చీలిపోతుందట. అంత స్వజం తప్పుకోగలడు ఆ సముద్రుడు. అందుకే ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడు ఉదన్వాన్ తనయన్ పెద్దగా గర్జిస్తూ. ఏమంటాం సముద్ర ఘోష అంటాం చూడండి ఎందుకు ఆ ధ్వని ఎందుకు వచ్చింది ఇప్పుడు కదా అప్పుడు వచ్చింది. వరాహ స్వామి యొక్క దేహం లోపటికి ప్రవేశిస్తుంటే ఆ పాకం వలన అయినటువంటి బాధను తట్టుకోలేక సముద్రుడు ఘోషించాడు కాదు ఘోషిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ గోడ ఎందుకే ఎందుకంటే ఆయన పడితే ఆ బాధ ఒక ఎంత కాలం ఏం చెబుతాం సముద్రం అంత కాలం ఉంటుంది అందుకే ఉదన్వాను స్థనయన్ సముద్రము గర్జిస్తూ ఘోషిస్తూ ఉత్సృష్ట దీర్ఘ ఊర్మిభిహి భుజైహి ఇవ ఆర్తః చుక్రోష మనము దుఃఖం బాగా వస్తే బాగా వస్తే ఏం చేస్తాం? చేతిలో పెట్టి అయ్యో అంటాం కదండీ. చేతిలో తాచి మొత్తుకుంటాం మళ్ళీ. సముద్రుడు కూడా ఎదురు దాకి మొట్టుకున్నాడు. ఏమిటి ఆ చేతిలో? తరంగములు. బాధలో ఉన్నవాడు అయ్యో మళ్ళీ తీసుకొని అయ్యో అంటుంటాడు. ఇలాగే వెతుకుకోవడం కదా. వెనక్కు ముందుకు వెనక్కు ముందుకు సముద్రం కూడా తరంగాలను తరంగాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఎక్కడిది ఆకారం? వరాహ స్వామి లోపలికి ప్రవేశించినప్పుడు. అతని వజ్ర దేహ పతనం వల్ల కలిగిన బాధతో అతని మొత్తుకోవటమే ఈ తరంగాలు. అతని ధ్వనే ఈ ఘోష. ఉత్సృష్ట దీర్ఘ దీర్ఘ ఊర్మి భుజైహి చాలా పొడవైన గొప్ప. సాధారణ్యములైనటువంటి భుజములతో చూస్తున్నట్టుగా ఆర్తః శుక్రోశ బాధపడుతూ అరిచాడు ఏమని యజ్ఞేశ్వర పాహిమాం. ఆయన ఏమనుకుంటున్నాడు రోజు మరి నేను సముద్రుడిని ఆయన నన్ను కాపాడవయ్యా. నువ్వు మహా వేగంగా వస్తున్నావు అని ఉంటానా ఊరుతానా నన్ను రక్షించు పాహిమాం పాహిమాం అని శుక్రోచ అరిచాడు.

పురైహి పురప్రైహి ధరయన్ తదాస్య తదాపః ఉత్పార పారం త్రిపరు రసాయాం ఈ మహానుభావుడు అలా నెట్టిలో నుంచి రసాకాలం పాతాళం దాకా వెళ్ళాడు. తన కిట్టలతోటి నీటిని ఇటు అటు చీలుస్తూ అది త్వరప్రయ్యట. చాకు కట్టి లాంటి కిట్టలతో దాన్ని చీలుస్తూ ధరయంతదాప ఉత్పారపారం త్రిపరు రసాయం అని ఒక పేరు పెట్టాడు. త్రిపరు అని అంటే మూడు వేదముల చేత స్తోత్రం చేయబడేవాడు. త్రిపరు అంటారు. ఇలాంటి స్వామి రసాయం పాతాళ లోకంలో దదర్శగాం. భూమిని చూశాడు. అతని వాసన ఫలించింది దొరికిందన్నమాట. దదర్శగాం తత్ర సుషుప్సుహు అగ్రే యాం జీవధానీం స్వయం అభ్యధత్త. నీటి లోపల ఎక్కడో పడుకొని ఉంది ఆ మహానుభావురాలు. కదండీ. అక్కడ పడుకొని ఉన్నటువంటి భూమిని ఆమె జీవధాని అట. అలా పడుకోవచ్చునా అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే జీవధాని. జీవులందరికీ ఆమె నివాసం. ఎంతో మంది ప్రాణులకు ఆధారముగా ఉండవలసిన భూమి ఆ పని చేయకుండా పోయి ఎక్కడో అడుగున పడుకుంటే తప్పు కదా. అందుకే అలాంటి భూమిని చూచాడు. తాను చూచి జీవధానిం స్వయం అభ్యదత్త తానే ఆమెను చేరాడు. సౌదౌస్త్రయా ఉద్ధృత్య మహీం నిమగ్నం సముద్రంలో మునిగి ఉన్నటువంటి భూమిని తన దౌస్త్రలతో కోరలతో ఉద్ధృత్య పైకి లేపి స ఉత్తిత సమృద్ధిచే రసాయా పాతాళము నుండి అతను పైకి లేచాడు. భూమిని తన కోరలతో తీసుకొని తాను జడము నుండి పాతాళం నుండి పైకి లేచాడు. సహా ఉత్తితః సమృద్ధిచే రసాయాః హత్రాపి దైత్యం గదయా ఆపతంతం సునాభ సందీపిత తీవ్ర మన్యుహు జగానరుంధానం అసస్య విక్రమం శరీర ఏపం మృగరాడివాం భసి ఇలా స్వామి భూమిని తన కోరలతో తీసుకొని పైకి వస్తూ ఉంటే అతని ఆగమనాన్ని, ప్రయాణాన్ని, రాకను ఒక రాక్షసుడు అడ్డుకున్నాడు.

ఎవరెవరు అంటే ఆది దైత్యం. ఎలాగైతే మనువు మొదటి రాజో అలాగే మొదటి రాక్షసుడు ఎవరయనే హిరణ్యాక్షుడు. అతని మొహేది వాడు ఇలాంటి ఆది దైత్యం తత్ర ఆది దైత్యం గదయా ఆపతంతం అతను గద తీసుకుని మీ దగ్గరకు వస్తున్నాడు. సునాభ పందీపిత తీవ్ర మన్యుహు జఘాన తన చక్రంతో ఆయన కోపం కాస్త పెరిగిందట. పెరిగి అతన్ని చంపాడు. ఎందుకు చంపాడంటే వృందానం తన పనికి అడ్డుకొచ్చాడు. భూమిని పైకి తెస్తే పనికి అతను అడ్డుకున్నాడు. అలాంటి వాడిని పోనీ మామూలు వాడా వాడు? అసహ్య విక్రమం. వేరే వారికి మాత్రం ఆ పరాక్రమాన్ని సహించలేరు. ఎదుటివాడు తట్టుకోలేనంత గొప్ప పరాక్రమంగా అయినటువంటి ఆ మహానుభావుడిని అంత పెద్ద బలవంతుడిని ఎలా చంపాడయ్యా అంటే తల్లి లీలయ్యా. విరాసంగా అలా కంపిచ్చాడు. ఇలాగయ్యా అంటే ఇభం మృగరాడివ ఏనుగును సింహము చంపినట్టుగా. ఏనుగు పెద్దగా ఉంటుంది. సింహం ఇంకే ఉంటుంది. ఇంత ఉన్న సింహము అంత పెద్ద ఏనుగును చంపడానికి శ్రమపడుతుందా? సగాలు చూస్తేనే చస్తుంది. ఇంక ఇద్దరం ఏం చేస్తుంది పాపం. అమాంతం లంఘించి కుంభసము పడుతున్నది శాస్త్రం మాత్రం. అలా ఏనుగును సింహం ఎంత అనాయాసంగా సంహరిస్తుందో ఈ రాక్షసుడిని స్వామి లీలగా సంహరించాడు. తత్ రక్త పంకాంకిత జండతుండః ఇలాంటి రాక్షసుడి యొక్క రక్తము అనేటువంటి బురద అంటిందట తుండం అంటే ఈ మూతి భాగానికి దంతములకు యథా గజేంద్ర జగతీం విభిందన్ ఏనుగు పర్వతములను భూమిని తన దంతములతో పెకిరించినప్పుడు ఆ దంతములకు మట్టి అంటది మరి? అలాగే ఇరాటుకుని యొక్క రక్తం ఇతనే దంతములకు అంటింది. అలా అంటే నీలయంగ స్మామ్.

తమార నీయం దంత కోత్యాక్షమా ముక్షిపంతం స్వామి ఏమో నీలమేఘ శ్యాముడు గమనించండి. నమస్కారంగా వర్ణిస్తున్నాడు. పరమాత్మ యొక్క ఆకారము నీలమేఘ శ్యాముడు. ఓరా యొక్క దంతములు తెల్లటివి. ఎంత ఎలా ఉంటాయి కదా మరి. ఆ దంతములకు రాకు నుండి రక్తం అంటింది. అంటే స్వామి కూడా కలర్ ఫుల్ అయ్యాడు అన్నమాట. రంగు రంగు రండి. నల్లటి వాడు తెల్లని దంతములు ఎర్రని రాక్షి. నాకు చూడు మట్టి భూమి ఒకటి ఉంటుంది. భూమి రంగు ఒకటి, రక్తము రంగు ఒకటి, దంతము యొక్క తెలుపు, స్వామి యొక్క రంగు ఒకటి. ఇన్ని రంగులు పెళ్ళి మహానుభావులు తమాల తమాల నీలం స్థిత దంత కోర్తియా క్షుమా ముక్షిపంతం గజలీలయా భూమిని పైకి లేపుతున్నప్పుడు ప్రజ్ఞాయ బద్ధాంజలయః అనువాకైహి విరించి ముఖ్యాః ఉపతస్తు ఈశం. ఇలా భూమిని పైకి తీసుకొని వస్తున్న పరమాత్మను చూచి ఓహో మా మనోరథం నెరవేరింది భూమి పైకి వస్తూ ఉంది ఈ పని స్వామి ఇతను మాత్రమే చేయగలడు. చూచి బద్ధాంజలి చెదురు జోడించి అనువాకై అంటే వేద సూక్తములతో ఈ వరాహ స్వామిని స్తోత్రం చేశారు. స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం. చదువు బాగా రావాలనుకున్న వాళ్ళు రోజు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఏమిటి వస్తాయి కదా ర్యాంకులా ఏముంటాయి అన్ని ర్యాంకులు వచ్చేస్తాయి. ఇది ఎందుకంటే పరమాత్మ యొక్క వేద స్వరూపాన్ని వండిస్తాడు. వరాహం అంటే ఏం వరాహం అది? యజ్ఞ వరాహం. వరాహము యజ్ఞ స్వరూపుడు. కాబట్టి వరాహము ఎలా యజ్ఞ రూపమో చెప్తాడు. అంటే ఏమిటి? మీమాంస శాస్త్రం బాగా తెలిస్తేనే ఈ స్తోత్రం అర్థమవుతుంది. అంటే ఏమిటి? ఎన్ని యజ్ఞములు, ఎన్ని రకముల యజ్ఞములు ఉంటాయి? యజ్ఞములలో ఎన్ని ఉపకరణములు ఉంటాయి? గ్రహములు అంటాం, దర్భలు ఉంటాయి. అలాగే గ్రహములు అంటాం, పాత్రలు ఉంటాయి. పాత్రల్లో యజ్ఞగుండానికి ముందు భాగంలో, వెనుక భాగంలో, పక్క భాగంలో.

నాలుగు దిక్కులా ఉంటాయి. మళ్ళీ వాటి నాలుగు దిక్కులా ఇంకో పాత్రలు ఉంటాయి. వాటికి నాలుగు దిక్కులా దర్భలు ఉంటాయి. వాటికి నాలుగు దిక్కులా సమస్యలు ఉంటాయి. వాటికి నాలుగు దిక్కులా ద్రవ్యములు ఉంటాయి. ఇవన్నీ చెప్తారు. దర్భలు కావాలి, శ్రుక్కు కావాలి, శ్రువము కావాలి, యజ్ఞ కుండము కావాలి, ఆహుతులు కావాలి, అతిరాత్రములు కావాలి, పాత్రలు కావాలి, ఉపగ్రహములు కావాలి. ఇలా మొత్తము 16 అంగములు ఉంటాయి యజ్ఞానికి. ఇప్పుడు ఈ వరాహ దేహంలోనే అవన్నీ ఉన్నాయని చెబుతారు. అంటే ఏం లేదు పేరుకు మాత్రం స్తోత్రం మనకు ఈ వంకతో యజ్ఞం అంటే ఏమిటో చెప్తున్నాం. ఎలా అంటే ఆయన దిశ వద్ద కదా రాధా భగవానుడు ఒక్కొక్క జట్టంతో మనకు ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తాడు బోధిస్తాడు చూడండి జితం జితం తేజిత యజ్ఞ భావన మహానుభావా జితం జితం నీవు గెలిచావు గెలిచావు అని మన భాగంలో జిందాబాద్ అన్నమాట. మనం అంటున్నాం కదా జిందాబాద్ జిందాబాద్ అంటున్నాం కదా సంస్కృతంలో గీతం గీతం అంటే గెలిచావు ఇప్పుడు కొత్తది ఏం లేదు అంతా అప్పటిదే భాష మారింది కానీ మనం కొత్త పనులు ఏం చేయం. శాస్త్రపురాణాలు చెప్పాలి ఏం చేస్తాం మనం స్వభావం అలాంటిదే కదా. మనవారు గెలిస్తే అవో గెలిచారు అని ఆనందిస్తాం. అదే మాది అంటున్నారు జితం జితంతి ఎందుకంటే అజిత. నిన్ను ఎవ్వరూ గెలవలేరు. నీవు మాత్రం అందరినీ గెలుస్తావు. గెలిచావు. ఎక్కడో సముద్రంలో అడుగున దాగి ఉన్న భూమిని అనాయాసముగా పైకి తెచ్చావంటే నీవు గెలిచావు. అజిత యజ్ఞ భావన. మోయపెట్టాడు స్వామి నీవు యజ్ఞ స్వరూపుడవు త్రయింతనుం స్వామి పరిభున్వతే వేదము యొక్క స్వరూపాన్ని రాసిన నీకు నమస్కారం అంటే పరమాత్మ వేద రూపుడు యజ్ఞ రూపుడు. నాలుగు వేదములే పరమాత్మ. యజ్ఞమే పరమాత్మ. అందుకే స్వామి యజ్ఞవరాహుడు అంటాం. పరమాత్మను వేద రూపుడు అంటాం. కదు ఇలాంటి వేద రూప్ త్రయింతనుం స్వామి పరిధున్వతే నమః.

యద్రోమగత్తేషు నిలిల్యుహు అధ్వరాః తస్మయి నమః కారణ సూకరాయతి. పరమాత్మ సూకర రూపాన్ని అంటే వరాహ రూపాన్ని ఎందుకు ధరించారు నిష్టారణం కాదు కదా కారణ సూకరాయ. ఒక ప్రయోజనాన్ని ఆశించి సూకర రూపాన్ని దాల్చిన నీకు నమస్కారం. అంటే సముద్రంలో దాగి ఉన్నటువంటి భూమిని పైకి తేవటం అనేటువంటి ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకొని ఈ ఆకారం ధరించిన నీకు నమస్కారం. అయితే పరమాత్మ ఏ రూపంలో వచ్చినా అతని శరీరంలోనే అన్ని వేదాలు అన్ని లోకాలు నివసించి ఉంటాయి. ఆయన ఏ రూపం మనకు అనవసరం. అమ్మ ఆయన హృదయంలో వర్షతనలోనే ఉండాలి కదా. స్వామి ఏ రూపం మారినా అతను వరాహం అయితే ఆమె భూమి అవుతుంది. అతను రాముడు అయితే ఆమె సీత అవుతుంది. అతను కృష్ణుడు అయితే ఆమె రుక్మిణి అవుతుంది. ఏమైనా కానీ ఆమె ఎప్పుడు నిత్యానపాయిని అని పేరు లక్ష్మీదేవికి ఏం పేరు నిత్యానపాయిని అంటే ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండేది. ఎందుకయ్యా అలా ఉంటున్నా అని అంత ప్రేమనా అంటే ప్రేమ అంతా ఆయన మీద కాదు మన మీద అంటాడు. మనను కాపాడే బుద్ధి ఆయనకు పోతుందేమో అని ఎప్పుడు పక్కన ఉండి హెచ్చరిస్తుంది వాడు వచ్చాడు చాలా కాలానికి. రమ్మను రమ్మను. నాన్నగారు కోప్పడుతున్నారు కదా మరి అమ్మగారు ఏం చేయాలి? ప్రేమ చూపాడు. వాడు నాగరాజ వచ్చాడయ్యా ఇప్పుడు ఈ కోపం ఎందుకు పోనీ. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నారు కదా. మరి ఇంతమంది ఎప్పుడు వస్తాడో ఏం తెలుసు. ఆ వచ్చినప్పుడు కోపం వచ్చింది అనుకోండి, మళ్ళీ వాడు పోయి మళ్ళీ నా దగ్గరకు రావాలి. అందుకోసమని వచ్చే భక్తులు వెనక్కు తిరిగి పోకుండా ఉండడానికి ఎప్పుడూ ఒక కంట స్వామిని కనిపెట్టుకుంటూ అక్కడే ఉంటున్నాడు. నిత్యానపాయము. అమ్మవారితో పాటు వేదాలన్నీ ఆయనలోనే ఉంటాయి. యజ్ఞములన్నీ ఆయనలోనే ఉంటాయి. లోకములన్నీ అంటే ఆయన ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా పరిపూర్ణ మూర్తే తప్ప మనలాగా అపరిపూర్ణ మూర్తి కాదు. ఎవరు పరిపూర్ణుడో వారిని అమ్మవారు అరుస్తుంది. కదా లక్ష్మి ఎవరి మీద మారేసింది?

స్వామి మేడం ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. తచ్చేవాడని ఒకడు ఉంటే ఇంకొకడు ఉండదు. అన్ని ఉన్నవాడు ఎవరంటే మన స్వామి. అందుకే ఇతనే యజ్ఞమూర్తి ఇతనే వేదమూర్తి అని చెప్పి అంటున్నాడు. యత్ రోమ గత్తెద నిలిన్యుహు అధ్వరా. యజ్ఞములన్నీ అతనిలోనే ఉన్నాయట. ఎక్కడున్నాయయ్యా యజ్ఞములన్నీ ఆయనలో మనకు కనబడుతున్నాయా అంటే రోమగర్తేసు మనం రోమకూపం అంటాం. ఈ శరీరంలో రోమాలు ఉన్నాయి కదా, రోమాలు పుట్టిన మూలస్థానం ఉంది దాన్ని రోమకూపం అంటే రంధ్రములు అంటారు. ఆ రోమకూప రంధ్రములలో అన్ని యజ్ఞములు ఇమిడి ఉన్నాయట. అంటే అంత చిన్న రోమకూపం అన్నమాట స్వామి. దాగ కదా అందువల్ల ఈ రోమకూపములలో అన్ని యజ్ఞములు దాగి నిలియు దాగి ఉన్నాయి యత్ రోమగత్ నిలియుహు అధ్వరా యద్రోమగర్తి నిలల్యుహు అధ్వరా తస్మై నమః కారణ సూకరాయ అలాంటి నీకు నమస్కారము అంటున్నాడు రూపం తవైతతు నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవా యదధ్వరాత్మకం పరమాత్మ నీ రూపము దుష్కృతాత్మనాం పాపం చేసిన వారికి కనబడేది కాదు. నువ్వు యజ్ఞమూర్తివో, వేదమూర్తివో, జగనమూర్తివో ఏ మూర్తివైనా కావచ్చు కానీ మాకు తెలిసింది ఏమిటంటే పాపలకు మాత్రం నీ రూపం కనబడదు. దుర్దర్శనం చూడ శక్యము కాదు. యద్ దురాత్మన దుష్కృతాత్మన దుర్దర్శనం దేవా ఏంటంటే అది ఈ రూపం కాదు యత్ అధ్వరాత్మకం యజ్ఞ స్వరూపం. అంటే వరాహాన్ని వరాహముగా కాక ఒక పెద్ద యజ్ఞంగా చూడాలి ఆయన. ఆయన దేహంలోనే చెప్పాను కదా యజ్ఞ గుండములు ఉండాలి, దర్భలు ఉండాలి, త్రుక్కు ఉండాలి, సువం ఉండాలి, నెయ్యి ఉండాలి, ఆహుతి ఉండాలి, చెరువు ఉండాలి, పాత్ర ఇవన్నీ ఉండాలి. అంటే ఇవన్నీ ఆయా ప్రాంతాలలో అవి కనబడాలి. అది అందరూ చూడలేరు. మీ అనుగ్రహం పొందితేనే పుణ్యాత్ములు మాత్రమే దాన్ని చూడగలరు. యతు యజ్ఞ రూపం.

ఇది అధ్వరాత్మకం చందాంసియస్యత్వచి బరిహి రోమ స్వాద్యం రోమసు ఆద్యం దృశి అంగ్రిషు శాతురుహోత్రం ఇప్పుడు చెప్తున్నాడు. ఆ యజ్ఞము పరమాత్మ శరీరంలో ఎలా ఏర్పడిందో మొదటిది చందామ్సియస్యత్వతి పరమాత్మ యొక్క చర్మం ముందే ఆ చర్మంలో వేదములన్నీ ఇమిడి ఉన్నాయి. అంటే మరి యజ్ఞానికి ముందు ఏం కావాలి? వేదములు వేదం చేయలేం కదా. వేదములు త్వత్తిలో ఉన్నాయి. బరిహి రోమస్సు. దర్భలు ఏవయ్యా అంటే పరమాత్మ యొక్క రోమములు ఉన్నాయే. రోమములే దర్భలు. ఆద్యం దృశి. మరి నెయ్యి ఎక్కడ ఉంది? పరమాత్మ నేత్రములలో నెయ్యి ఉంది. ఆద్యం దృశి అంగ్రిషు చాతురుహోత్రం. పాదములలో చాతురుహోత్రం అంటే మనకు యజ్ఞ చేయడానికి నలుగురు ఉంటారు కదా ఎవరు హోత ఉద్గాత అధ్వర్యువు రుత్విక్ ఇలా నలుగురితో చేసే దాన్ని ఏమంటారు చాతుర్హోత్రం. చత్వారః హోతారః యస్మిర్ దేని యందు నలుగురు హోతలు ఉంటారో ఆ యజ్ఞానికి పేరు చాతుర్హోత్రం. ఈ స్వామి యొక్క నాలుగు కాళ్ళే మరి బాగా కదా రెండు కాదు నాలుగు కాళ్ళు కాబట్టి ఈ నాలుగు పాదములు చాతురువత్రం అంటే పోత ఉద్గాత అధ్వర్యు వృత్తి అనేటువంటి నలుగురు నీ యొక్క నాలుగు పాదములు. ఇక్కడ అటు శ్రుకు తుండ పాము యొక్క తుండ ఉందే మూతి భాగం అంటారు దీన్ని శ్రుకు ఆ సీతు శ్రువ ఈశ నాశయోహో సురువము పరమాత్మ యొక్క నాసికారంతాలను సురువము అంటాం. ఇడా ఉదరే ఇడా అంటే పాత్ర అని చెప్తాము అది ఉదరే. పొట్టలో ఉంటుంది. క్షమసాహ కర్ణరంధ్రి క్షమసా అంటే ఆద్యపాత్రాన్ని క్షమసా అంటాం. ఇది కర్ణరంధ్రి శివుల యొక్క రంధ్రాల్లో క్షమసాహ ఉంటుంది. అలాగే

ప్రోచిత్రం ఆస్యే మనకు సమిధులను దర్భాలను పెట్టేటువంటి స్థానం ఉందే దాన్ని ప్రోచిత్రం అంటారు. ఇది ఆస్యే అంటే నోటి యందు గ్రతనే గ్రహస్తు పిప్పేం కదా గ్రహములు అంటే పాత్రలు. అవిస్ పాత్రను గ్రహము అంటాం. విజ్ఞకుండం యొక్క ముందర బంగారు పాత్ర పెట్టాలి. వెనక వెండి పాత్ర పెట్టాలి. పక్కన కాంస్య పాత్ర శాస్త్రం అది నియోజం అంటారు దాన్ని. కాబట్టి ఇలా దానికి పేరు గ్రహమని ఇలాంటి గ్రహాస్తు గ్రహసనే ఈ పాత్రలంతా నీ కంఠంలో నోటిలో ఉన్నాయి. యతి చర్వనంతే భగవన్ అగ్నిహోత్రం. ఆ ద్రవ్యముండే చర్వణం అంటారు చూడండి అది అగ్నిహోత్సవము నీ చర్వణం అంటే నములుట. అగ్ని పుట్టింది ఎక్కడ? ఆశ్రయంలోనే కదా మరి. కాబట్టి యజ్ఞగుణ ఉండు అగ్నిహోత్సవం అంటే నీకు చర్వణము నములుట. అలా శ్రవణం తే భగవన్ అగ్నిహోత్రం. దీక్ష అనుజన్మ ఉపసదః శిరోధరం. దీనికి యజ్ఞ దీక్ష ఉందే ఇది అనుజన్మ అంటే నీ పుట్టుక కంటే ముందు ఏర్పడేటువంటి స్వరూపం ఉంది దాన్ని దీక్ష అంటారు. ఉపసదః శిరోధరం. యజ్ఞ పాత్రలకు ముందర ఉండే ప్రదేశాన్ని శిరోధరం. అంటే గ్రీవ కంఠము అంటాం అది శిరోధరం. త్వం ప్రాయనీయ ఉదయనీయ దౌష్ట్రః. వరాహణకి రెండు దౌష్ట్రలు ఉంటాయి కదా? యజ్ఞంలో కూడా రెండు యజ్ఞాలు ఉంటాయి అంటే ఏ యజ్ఞం చేసినా ఈ రెండు తప్పవు. ఏంటది ప్రాయణీయ ఉదయనీయ అంటే ప్రారంభ హోమము సమాప్తి హోమము. ప్రాయనీయం అంటే ప్రారంభం. ఉదయనీయం అంటే సమాప్తం. అంటే ఆరంభ యజ్ఞము, సమాపన యజ్ఞము. ఆ రెండు చేయకుండా మనం యజ్ఞం చేస్తే అది సఫలం కాదు. ఈ రెండు ఏమిటయ్యా అంటే స్వామి నీ దంష్టలే ఈ ప్రాయనీయ ఉదయనీయ దంష్టః. అలాగే జిహువా ప్రవర్గ్యః నీ నాలుక ఉంది అది ప్రవర్గ్యము. ఆహుతి పడడానికి కావలసినటువంటి పాత్ర స్వరూపాన్ని ప్రవర్గ్యము అంటారు. తీర్షకం క్రతోహో.

సభ్యావసధ్యం చితయః అసవోహితే చితులు అంటారు అంటే ఆ యజ్ఞము యొక్క అవి ద్రవ్యాన్ని అర్పిస్తున్నప్పుడు చేసేటువంటి మంత్రముల యొక్క ఉచ్చారణ అనూచ్చారణ స్వరూపాలు ఉన్నాయే వాటిని చిత్తులు అంటారు. ఇవి అసవా నీ ప్రాణమే ఎందుకంటే ధ్వని రావాలంటే మరి వాయువు కావాలి కదా ఇది కూడా వాయువే కాబట్టి చితులు నీకు ప్రాణములు. స్వమస్తు రేతః చంద్రుడు అంటే నీ యొక్క రేతస్సును స్వమము అంటాం. శవనాని అవస్థితిహి. ఇతమైనటువంటి హోమములు ఉన్నాయి హోమము అంటే హోమములు అవి అవస్థితి అంటే నీ యొక్క ఉనికి ఉనికి శవనములు. సంస్థా విభేదాః తవ దేవ ధాతవః. యజ్ఞ సంస్థలు అంటాం. ఇవి పరమాత్మ యొక్క ధాతువులు అంటే త్వత్తు, చర్మా, రుద్ర, మేలో, మాంసాస్తి కదా ఆ ఏడు ధాతువులు ఇక్కడ యజ్ఞం యొక్క ఏడు సంస్థలు, ఏడు ధాతువులు. తంత్ర చత్రాని సర్వాణి శరీర సంధి. అన్ని రకముల చత్రములు చెప్పుకున్నామో మనం. యజ్ఞములు, కోమములు, చత్రములు. అన్ని రకముల చత్రములు నీ శరీర సంధులు. అంటే మన పాత్రలో కీళ్లు అంటాం కదా అదన్నమాట. ఆ శరీర సంధి సత్రాణి సర్వాణి త్వం సర్వ యజ్ఞ క్రతుహు. మొత్తం కలిపితే అన్ని రకముల యజ్ఞముల స్వరూపమే నీవు. సత్రములు ఉండొచ్చు, క్రతువులు ఉండొచ్చు, కోమములు ఉండొచ్చు, యజ్ఞములు ఉండొచ్చు కదా, ఇష్టులు ఉండొచ్చు. సవనములు, అవకథములు, సంస్థానములు మనకు యజ్ఞములో ఎన్ని రకముల భేదములు ఉన్నాయో అవన్నీ నీ స్వరూపమే. ఎందుకయ్యా అంటే ఇష్ట బంధనః నీవు. నీ భక్తులకు కావలసిన ఇష్టమును బంధనః ఇష్ట బంధనః ఇష్టములను కలిగించేటువంటి మహానుభావుడవు. నమో నమస్తే అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే.

క్రియాత్మనే ఇలాంటి వాడు స్వామి అంటే అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ పరమాత్మ అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ అన్ని మంత్రములు అన్ని దేవతలు అన్ని ద్రవ్యములు చమత్కారం ఏమిటంటే లోకంలో మనము యజ్ఞము చేయాలంటే యజ్ఞ కుండము వేరే. దర్భలు వేరే. హవిస్సు వేరే. యజ్ఞ అంగములు వేరే. యజ్ఞము చేసేవారు వేరే, దాని పాత్రము వేరే, దానికి ద్రవ్యములు వేరే, దాని సాధనాలు వేరే. కదా? ఇవన్నీ కూర్చుకోవాలి. ఈ బాధ కంటే పరమాత్మను పట్టుకున్నాం అనుకోండి అన్నీ ఆయనే. ఆయనే కుండం, ఆయనే దర్భ, ఆయనే అగ్ని, ఆయనే నేత్రం, ఆయనే ఆజ్ఞం, ఆయనే హోతలు అన్నీ ఆయనే. అందుకే ఈ బాధ ఈ రోజు నోడు కూర్చుకోవాలి. హాయిగా కూర్చొని శ్రీకృష్ణ గోవిందా హరే మురారే అంటే అన్ని యజ్ఞాలు చేసిన ఆయనే అన్నాడు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పుకొని అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ. అన్ని మంత్రములు దేవతలందరూ ద్రవ్యములన్నీ సర్వస్రతవే అన్ని క్రతువులు అన్ని హోమములు క్రియాత్మని అన్ని పనులు ఆయనే వైరాగ్య భక్త్య ఆత్మజయ అనుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః ఇలాంటి పరమాత్మ దొరకాలంటే మాత్రం మనకేం కావాలి మొదలు వైరాగ్యం కావాలి కదు సంసారం మీద ప్రీతి ఉన్నంత కాలం భగవంతుని మీద ప్రీతి కలగదు. మనకి ఇదే బాగుందండి, ఇల్లు బాగుంది, వాకిలి బాగుంది, భార్య, పిల్లలు, సంపదలు, ఆస్తులు ఎన్ని ఎన్ని గగా చేస్తున్నాం మనం, ఇవన్నీ బాగున్నాక ఆయన ఎందుకు? ఇవి బాగా లేదు అన్నప్పుడే ఆయన బాగుంటాడు. కదా? అందువల్ల విరక్తి కలగకుంటే పరమాత్మ యందు ప్రీతి కలగదు. భగవంతుడిని ఆరాధించాలంటే తప్పకుండా విరక్తి కలిగి తీరాలి. సంసారం మీద విరక్తి కలిగితే పరమాత్మ మీద

భక్తి పెరుగుతుంది. అందుకే వైరాగ్య భక్తి ఆత్మజయ అనుభావిత జ్ఞానాయ. ఎప్పుడైతే వైరాగ్యము భక్తి రెండు కలిగాయో వాటి వల్ల జ్ఞానం పెరుగుతుంది. కదా పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. తెలిసిన పరమాత్మను ఎలా సేవించాలో అర్థమవుతుంది. అందుకే విద్యా గురవే ఇవన్నీ ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. మనకు వస్తాయండి. నాకు సముతాయం విరక్తి కలగాలి అనుభవం వస్తుందా? పోనీ భక్తి కలగాలి అట్లా వచ్చి ఇంత కాదు ఇంత కాదు ఎందుకు మనకు తిని దొరకాలి. ఇది కూడా స్వామియే కలిగించాలి. ఆయనే విరక్తి కలిగించాలి, ఆయనే భక్తి కలిగించాలి, ఆయనే జ్ఞానం కలిగించాలి. ఇవన్నీ కలిగించే వాటిని కూడా అతనే కలిగించాలి. అందుకే అసలు గురువు ఎవరు అంటే ఆయనే. పరమాత్మే నిజమైన గురువు అతనే విద్యా గురువు అలాంటి నీకు నమస్కారము దముష్ట్రాగ్ర కోట్య భగవంత్వయా తృతా విరాజతే భూధర భూహు సభూధర నీ కోరల దౌంసల యొక్క చివరతో భూమండలాన్ని పైకి తెచ్చి ధరించావు. అలా ధరించిన నీవు ఎంత బాగా శోభిస్తున్నావు అంటే యథా వనాతునిస్సరతః దతా ధృత మతంగజేంద్రస్య సపత్ర పద్మిని. యధా వనాతు నిస్తరతః దతా ధృతా అంటే జలము నుండి సరస్సులో ఉన్న పద్మమును తొండముతో తీసుకొని దంతమునకు తగిలించుకున్న ఏనుగులా ఉన్నావుంటుంది. ఇంత పెద్ద భూమండలము స్వామి దంతము ఓ పద్మం లాగా ఉంది. అంటే పరమాత్మ యొక్క ఆచారం ఎలాంటిదో ఊహించండి అంటారు. దతాధ్వృత మతంగజేంద్రస్య తపత్ర పద్మిని త్రైమయం రూపమిదంచ సౌకరం. భూమండరే నాథ దతాధ్రుతేనతే భూమిని దౌతత హరించినటువంటి నీ స్వరూపము త్రైమయం అంటే వేద స్వరూపము శకాష్టి శృంగోదగనేన పూయత కులాచరేంద్రస్య యధైవ విభ్రమః పర్వత శిఖరం మబ్బు తునక అంటుకున్న పర్వత శిఖరంల

భూమిని కోరల చివర నిలుపుకున్న నీ స్వరూపం ప్రకాశిస్తుంది. అంటే అంత పెద్ద పర్వతంలోని శిఖరం ఉంటుందే ఆ శిఖరం మీద ఎక్కడో ఇంత ఉంటుంది బాబు అంతే కదా మొత్తం ఉండదు కదండీ. మబ్బు తునక అంటుకున్న పర్వత శిఖరంలా ఉన్నావట. అంటే భూమి యొక్క స్వరూపం అర్థం చేసుకోవాలి ఎలా ఉందో. అలాంటి స్వామి సంస్థాపయయినాం జగతాం సతస్తుతాం లోకాయ పత్రీమతి మాతరం పితా. నీవు ఇలా సముద్రం నుండి ఉద్ధరించినటువంటి భూమిని ఇక్కడ సంస్థాపయా నాయనా నిలుపవయ్యా ఎందుకు జగతాం తతస్తుతాం లోకాయ స్థావరం జంగములన్నీ నిలవటానికి ఎవరమే నీకు పత్ని కదా ఆమె పత్ని అంటే నువ్వు మాకు తండ్రివి మరి ఆమె ఏమవుతుంది తల్లి ఇలా తల్లి లేకుండా తండ్రి ఉంటే ఏం ప్రయోజనం లేదు కాబట్టి నాయనా ఎలాగో అమ్మని తెచ్చావు కదా తెచ్చిన అమ్మను ఇక్కడ చెప్పువయ్యా మేమందరం ఉంటాము. విధేవ చాక్షి నమసా సహత్వయాయస్యాం స్వదేశోగ్ని వివ. ఇందులో ఆయనతో కలిసి ఉన్న నీకు నమస్కారం చేస్తాము మాకింత పుణ్యం. ఒకరే నారాయణే నమః అంటే ఉన్న పుణ్యం కాస్త పోతుంది. ఉత్త లక్ష్మీ నమః అన్న ఒక్క అమ్మకు కానీ ఒక్క నాన్నకు కానీ. నమస్కారం చేయకూడదు, సేవించకూడదు. ఇద్దరి కలిపి మాతాపితృభ్యాం నమః. అలాగే లక్ష్మీనారాయణాధ్యాం నమః. నమస్తే ఇద్దరు కలిపి చేయాలి కానీ ఒక్కరిని చేశామనుకోండి చెప్పాం కదా మనకు అది తెలుసు కదా. ఒక్క రాముడే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు? సూర్పణ శత్రం. ఒక్క సీతే కావాలనుకున్న వాళ్ళు రావణాసురుడు. కదా? అలాగే మనం ఒక నారాయణుడినే పూజిస్తాం అనుకోండి, మనం అందరం ఏమవుతాం? శూర్పణకరం అవుతాం. ఒక్క లక్ష్మినే పూజిస్తామంటే రావణాసురులం అవుతాం. అలాంటి సలమాను కొద్దు ఇద్దరిని నమస్కారం చేయాలి నాయనా అందుకే ఆ అమ్మని ఇక్కడ ప్రతిష్టించు. అలాగే ఇదేమ చాక్షి నమసా సహత్వయా నీతో కలిసి ఉన్న ఈమెకు నమస్కారం చేస్తాము. నీలోనే నీ ఈమెలోనే నీ తేజస్సు అరణిలో అగ్ని ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. కచదదీత అన్యతమస్తవ ప్రభో రసాంగతాయ భువ ఉద్బిభరహనం. ఎక్కడో పాతాళ లోకంలో దాగి ఉన్న భూమిని పైకి తేగలడని.

ఎవరైనా తేగలరని ఎవరైనా అనుకున్నారా అండి ఎప్పుడైనా? అయ్యే పనైనా ఎక్కడో ఉంది భూమి. అక్కడి భూమి ఇక్కడికి వస్తుందా? ఎవరైనా దీన్ని తేగలరా? అని అనుమానిస్తున్నది ఎవరైనా ఊహించేదే నమ్మే పనేనా అలాంటిది నా విశ్వయో సౌత్పయే విశ్వ విశ్వయే అది వేరే వారందరికీ ఆశ్చర్యం కానీ నీ విషయంలో ఆశ్చర్యం కాదు ఎందుకంటావా నువ్వే పెద్ద ఆశ్చర్యం. విశ్వ విస్మయః పరమాత్మ ప్రపంచంలోకెళ్ళ పెద్ద వింత ఏమిటండీ అంటే ఎవరండీ పెద్ద వింత ఆయనే. పెద్ద వింత పరమాత్మే. మరి పెద్ద వింత పరమాత్మ ఇంకా వింత ఏమిటి? ఆయన ఏం చేసినా అంత సాధ్యమే మనకా తెలియం కానీ పరమాత్మకి ఏంటి? ఆశ్చర్యం కాదు విశ్వ విస్మయే ప్రసాయన విస్మయో సొతై విశ్వ విస్మయే యో మాయయేదం ససృజే అతి విస్మయం అన్ని ఆశ్చర్యములకు మూలమైన ఇంత ప్రపంచాన్ని కదు సమస్య ఏంటండీ? మాయ కదా? అత్యాశ్చర్య కారణమైన అన్ని ఆశ్చర్యములకు మూలమైన ప్రపంచాన్ని మాయతో సృష్టించిన నీకు ఇంకా వేరే ఆశ్చర్యం ఏంటి? ఇదే పెద్ద ఆశ్చర్యము. యుధున్వతా వేదమయం నిజంబపుహు జనస్తపస్తత్య నివాసిన వయం. నీవేం చేశావు సముద్రంలోకి వెళుతూ సముద్రం నుంచి పైకి వస్తూ ఒకసారి నీ మెడను కెసరాలను విదిలించావు. కదా? అదేం జరిగింది? అంటే సముద్ర జలము నీ కేశములకు అంటుకొని అవి వచ్చి మా మీద పడ్డాయి. ఏమైంది ఏవైనా ఇది? ప్రోక్షణం అయింది. ఇప్పుడు చెప్పాను కదా దసరం అంటే ఏమిటి? రోమలే కదా. వరహా యొక్క రోమలు నడపడన్నాం. మరి స్వామి అలా దులిపాడంటే అవి వెండిపడ్డాయి. ఈ కారణంతోటే ఇప్పటికీ యజ్ఞంలో సాత్విక గానే గర్భ జలాన్ని ప్రోక్షిస్తాం. తకారు ప్రతిదీ వరాహత పని మనం ఆచరిస్తాం. దర్భ నీళ్ళు కలశంలో నీళ్ళు ముంచి దర్భ తోటి ముంచి చల్లుతాం కదా ఎక్కడి అది మనం ఏం భావించాలి అప్పుడు?

తల ఉంచు తెలియదు. తలకాయ కొండ ఉంచుతే ఉంచుతారు నేను అది కూడా లేను ఆ తల్లు అంటారు. కదా వాళ్ళకి అన్నీ సగం తద్ద నాకెందుకు అని. కానీ అసలు ఏంటంటే అలా తల్లుతున్నప్పుడు మన ఎదురుగా వరాహ రూపం కనపడాలి సాక్షత్వం. భూమండలాన్ని పైకి తెస్తున్న వరాహ స్వామి ఒకసారి ఆ మెడలను అలా విధిలించడం కనపడాలి. అతని కటల నుండి వెలువడుతున్న సముద్ర జలం మన మీద పడుతున్నది. ఈ భావనతో ఆ దర్భ జలాన్ని మనం స్వీకరించాలి. అది చెప్తున్నాడు విధున్వతాయ యమయం నిజంబుపు జనస్తపస్తత్య నివాసినః వయం సతాసిక ఉద్భూత శివాంబు బిందుభిహి. కేశముల యొక్క చివరి భాగము నుండి వెలువడిన పవిత్రమైన జలముతో శివాంబుభిహి విమృద్యమానాభృషమీశ పావితా చల్లబడిన అనలేదు ఆయన విమృద్యమాన తుడువపడే తుడిచాడు స్వామి. అంటే ఆయన సదాల్లో పడ్డ నీరు ఇట్లా పడుతుందా? మొత్తం ఒకసారి వాక్ ఫుల్ వాక్ చేస్తుంది ఏదో మనం సర్వీస్ చేస్తాం కదా కార్లను వెహికల్ను అలా మనందరినీ ఆ స్వామి చేయడం అలా వాక్ చేసి పడేస్తుంది. సదా చూస్తా. వివాంబ బిందుభిహి విసృజ్యమానాః భృషమీశ పావితాః తవైబత భ్రష్టమతిహి తవైశతే యత్ కర్మణాం పారమపార కర్మణః యద్యోగమాయా గుణయోగ మోచితం విశ్వం సమస్తం భగవన్ విధి నిత్యం మహానుభావా ఇంతవరకు మా బుద్ధి బలమంతా తొలగిపోయి ఏమి పని చేయాలో, ఏ పని చేయకూడదో తెలియకుండా మోహంలో పడ్డాము. ఇప్పుడు నీవు పరమ పారకర్మణః. ఆచరించే అన్ని కర్మలకు అవపై భాగంలో ఉండేటువంటి ఫలమును ప్రసాదించే నీవు యోగమాయా గుణ యోగ మోహితం. ఈ యోగమాయా గుణము మాకు మాలో పడేసి మమ్ములందరినీ మోహింప చేస్తున్నటువంటి మమ్ములను అలాగే విశ్వం సమస్తం సకల ప్రపంచమును భగవన్ విధేహి రక్షించు శ్యం అంటే శుభమును కలిగించు. ఇంకా నీ మాయతో ధరించి పొంబులను ఆకాశంలో పడవేయకయ్యా. నీ స్వరూపాన్ని చూపి సోమును కలిగించు పొంబులందరినీ కాపాడవలసింది అని ఋషులు.

భూమి బలించినటువంటి వరాహ స్వామిని స్తోత్రం చేశారు అన్నమాట. తర్వాత విభాగాన్ని రేపు చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేధ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః దీన్ని ఉపసంహరించు శ్రీమన్నారయ

O refuge of the Lord! I take complete shelter. O mother, O father, youth, children, wealth - all these in my lineage are governed by Your law alone. Salutations to the primordial Acharya of our lineage, Sri Srimad Padangiri.

Salutations to Sri Rangadiya-Guru's son, the bearer of Shatakopa. Salutations to my Gurus. Dear devotee-friends, Brahma commenced his creation - beginning with the creation of ignorance (avidya-srishti), followed by further creation layers.

When a woman desires offspring and approaches a man - who fulfills that desire? The one who fulfills such a resolve - through their union...

The Fourth Canto (Uttanapada and others) will come. The entire Third Canto continues with this narration. Now, the way this is being narrated - we must listen with careful attention.

In conversations, in dialogues, in requests - Krishna explained Srimad Bhagavatam to Uddhava and Maitreya. Uddhava, having heard it, was walking away - and our...

Since we must hear about divine tattva, every small event in the lives of devotees is itself nectar. We don't know which scene will carry what kind of message or teaching for us.

One thing - 'Harijans, the untouchables - the designation of Antyajati (outcaste) - who decided that?' It was He Himself. Therefore He is against us - when that thought arose, when did it arise?

We must observe carefully. The great scholars, all learned men together, unanimously declared: 'This is the true purpose of the scriptural knowledge earned with such great effort.' What is that purpose?

Hearing the story is the benefit. In this, who is speaking these words? Vidura is saying them. That is why he is called Dharmaatma (righteous one). He doesn't want to give a lecture - he asks from within his own dharma.

But I could not keep silent about that word. 'Vishvasenaashraya' - he set that aside. Since that Manu is a devotee of the Supreme Being, he said 'please tell me.' He gave a hint.

That is its second form. The Guru sat facing east to speak. The disciple sat facing north to listen. Why? Because facing each other is the proper arrangement for teaching and learning.

'Your turn is over, it is now your karma's turn' - if He said that, your country would go dark. He needs to nourish even those who are meant to create - He provides for them.

'Tell us what service you require from us who were created by you. Tadvidhehi namastubhyam karunasu. Iide aatmashaktishu karmasviidhyaatma...' - give us the command, we bow to you with devotion.

When the subjects commit sins - the king of the earth is at fault. When the people go wrong, it is the ruler's fault. When the Vaishya merchant cheats - it is the king's fault. This is the principle of governance in dharma.

Who called him? 'Bhuupati' (Lord of the Earth) was said. Where is the earth? It isn't visible. Where is the earth? That means the earth was being hinted at. 'Kshitiih...' - the earth...

Hearing what the father says is the primary dharma. That is why we call Rama a dharmaatma - because of this. Those who bow in humility...

'Of all services, the best service is the protection of subjects - that is my highest service.' Why? Because they are all His children. This entire creation is Brahma's creation...

One who has not honored (his soul) - meaning, one who has not pleased the Supreme Being - has not honored his own Atma. Therefore, whatever is done by one who has not honored his own Atma...

The earth was submerged in the ocean. 'Atyaa uddharane yatnu deva devyaah vidhiiyata. Atyaah devyah' - this mother Earth (Bhudevi) - the effort to lift Her up - She must be rescued.

'This particular thing is not for you, I won't do your work.' Meaning: all of us are engaged in creation, so we cannot do anything else. We are occupied with our own creation work.

From a small nostril opening, a form the size of a thumb - after Varaha was born in that form, He received the name Varaha. The name came after; existence comes first - isn't that the natural order?

'Varaahatokah kshanirachirabharata gajamaatra pravavriddhe tadadbhutambhutu' - everyone was watching in amazement because for creation to happen, Brahma had resolved...

The peak of Ganda-shila mountain - that is how enormous He became. 'Apispitu bhagaanesha yajno mishyaat hedayana manah' - thinking carefully - my mind...

'Nishsaamyate gargaritam svakheda kshayishnu' - hearing the roar of that Varaha who destroys sorrow - 'maayaamaya suurakasya' - this is not an ordinary boar; it is a Maya-form boar.

If we go anywhere, first we wash our feet, wash our hands, perform aachmanam, then take a tea break, a snack break, a rest - only then we begin. But the Lord...

'Abalam' means clouds. Striking the clouds with His hooves - 'chitta daustah' - with white tusks, 'iirchaa jyotihi' - a radiant light. To create water, one must go deep...

Wherever He smells the earth, He goes there. That is why with His nose, 'daanena prithviyaa padaviim vijighran naasikato bhuumi yoqua...' - searching the earth by its fragrance with His nose.

'Nipaata vega vichiirna kurchi' - the Lord's body is like a thunderbolt (vajra). When such a massive vajra-bodied Lord plunges into the ocean - how would it withstand that?

'Puraih puraparaih dharayan tadaasya tadaapah utpaara paaram triparu rasaayaam' - this great one went from the ocean of rasaatala all the way down to pataala. With His tusks...

Who is that first one? The original Daitya (demon). Just as Manu was the first king, the first demon was Hiranyaksha. He was the pioneer of demons - such an original Daitya.

'Tamaara niiyam danta kotya akshama mukshipantam' - the Lord is described as blue-hued like a dark rain-cloud (niilameegha-shyaamah). The speaker praises with reverence. The form of the Supreme Lord is dark like a dark rain cloud.

Four vessels are placed in the four directions. Then four more vessels in four directions around those. Then darbha grass around those four directions. And again four more around that - in this yajna arrangement.

'Yadromaga-tteshu nililyu hadhvaraah tasmai namah kaarana suuraaraayati' - to that causal Varaha, we offer salutations. Why did the Lord take the Varaha form? Not for some arbitrary reason.

Lord, why are You so complete? Because He is Paripurna (perfectly full). If He lacks anything, something else would be needed. He who has everything - that is our Lord. That is why He is Yajna-murty.

'Idam adhvaraatmakam chandaamsy asya tvachi barihih romaasu aadyam romasu aadyam drishhi anghrishu saaturohottram' - now being described: that yajna is the Lord's own body.

'Prochitram aasye' - the place where sacrificial implements like samit and darbha are placed is called 'prochitram.' 'Aasye' means in the mouth. 'Gratane grahastam...'

'Sabhyaavasa-dhyam chitayah asavohi tae' - the 'chitas' (ritual fires) - the recitation of mantras during the offering of oblations in yajna - all these constitute the Lord's body.

'Kriyaatmane' - such is the Lord - 'Akhila mantra devataa dravyaaya Paramaatma akhila mantra devataa dravyaaya' - all mantras, all devatas, all sacred materials - He is the substance of all of them.

Bhakti increases. That is why: 'Vairaagya bhakti aatmajaya anuubhaavita jnaanaaya' - when both vairagya (detachment) and bhakti arise together, through them jnana deepens.

Your form shines as You hold the earth on the tip of Your tusk. That is - on the peak of a great mountain, there is a tiny spot at the very top - similarly, the earth balanced on the tusk.

Did anyone think it could be done? Is it even possible? Where is the earth? Can anyone bring it? Who would even think of this?

Put the head there - I don't know. Even if you put a head on a mountain it stays. 'I'm not even that,' they say. With them, everything is half-effort - 'why should I bother?' But the real reason...

Thus Earth was rescued by Varaha Swami - and they praised Him. The next section I will explain tomorrow. 'Svasti prajaabhya paripaalayanntaam nyaayena maa...' - may the people be blessed and ruled with justice.