నరక పరిహారం: భగవన్నామ స్మరణతో పాప శుద్ధి
Hell's Remedy: Purification Through Bhagavan's Names
పంచమ స్కంధంలో పాప పరిహారం మరియు భగవన్నామ స్మరణ శుద్ధి శక్తి ముఖ్య విషయాలు. నరకాలు భయపెట్టడానికి కాదు - అయినా విన్నప్పుడు కొంచెం భయం కలగవచ్చు. క్రమ యోగంతో బ్రహ్మ జ్ఞానం పొందితే 'యస్య అసమశ్రుతిః' - సంసారం జాడ లేకుండా వెళ్ళిపోతుంది అని ముఖ్య సందేశం. భాగవతంలో మానవావతార కథలు కూడా సారాంశం చేయబడ్డాయి.
The remedy for sin and the purification power of the Lord's names are the focus of this session from the Fifth Canto. The hells are described not to frighten but to produce salutary fear - "at least when heard, some fear may arise." The key remedy: by this krama-yoga (gradual spiritual practice), brahma-jnana obtained through it - "yasya asamashruthih" - samsara departs without a trace. The session also recaps the Bhagavatam's Manava-avatara stories.
నమో శివా అస్మదరాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం విరో నిత్యమచ్యుత పరాంబుజే స్మరుత్మ యామోహ తత్పతి కరాని సురాయనేనే అస్మ సురోహ భగవతోస్తనేక సిందోహ రామానుజప్య చరణం చరణం ప్రపజ్యే మాతా పితా యువతై సలయానుభూతి సర్వం యదీవ నియమేన వలన్వయానాం ఆద్యత్యర కులపతేన కులాధిరామం శ్రీనస్పదంగి యుగళం రామా విమోధన భూతంతరస్య మహాలాత్వయ హక్తనాథ శ్రీవత్పితార కులశేఖర యోధివాహాన్ భక్తాంజిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీనంబదరాన్ కుజఫలిం ప్రహతోస్వినిత్యం వసుదేవం సన్దేవం సంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం పందే జద్గురుం అతుకీ పుష్ప సంచాజం హార నూపుర శోభితం రత్న చంతన దేయూరం కృష్ణం పందే జద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీర జీవోత్ర సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారజ సంయుక్తం పూర్ణ చంద్ర విపాదనం రత్మత కుండల పరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సారచం మహోరచం పరమాలా విరాజితం శేక్ర చేత్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జన్మ సంయుక్తం చారుభాగం సులోభితం భరిని పించాద చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేణ యుక్తం పీతాంబర సోపితం అవాప్త తులసీ గంధం విష్ణం వందే జగద్దురుం గోపితానాన్ గుజధ్వంత కుంకుమాంకిన వర్షతం శ్రీ కేతం మహేష్వాదం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాత్పక జగం పుణ్యం ప్రాత రుత్సాయ యర్పగేత్ కోటి కర్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మయే నమః వ్యాసం పశిష్ట నత్సారం సిత్తే పౌత్సమ జన్మతం పరాజలాత్మయం వందే సుకదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రాహ్మ రిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌఢజంత మముపేత మమేత కృత్యం స్వైపాయనో విరహకాకర ఆయుహావ పుత్రేహి తన్మయతయా సర్వోభినేదుహు తం సర్వభూత హృదయం పురిమానతోస్మి
శ్రీ సుఖబ్రహ్మనే నమః కన్యాభరతి సంజాతం వాతూల కులభూషణం శ్రీ లంగాయ గురు పుత్రం షడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బ్రహ్మాండ స్వరూప వివరణ అంటే భగవతః స్థూల రూపం. పరమాత్మకు రెండు రూపములు. స్థూల రూపము సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపాన్ని మనం నిరాకారం అంటాం. స్థూల రూపాన్ని సాకారం అంటాం. పులరూపం కూడా విశ్వాకారం అలాగే స్వామి యొక్క స్వరూపం. ఆ విశ్వాకారం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే ఎలాంటి తిథి అంటే మన మనస్సు. కేంద్రీకృతం చేయడానికి పనికొచ్చే రూపం ఇది. మనం చెప్పుకున్నాం శ్లోకం చివర కూడా ఆ దాని భాగంలో. స్థూలే నిర్జితమాత్మానం శనైహి సూక్ష్మం ధ్యానయేత్. మొదలు మనస్సును పరమాత్మ యొక్క స్థూల రూపంలో లగ్నం చేసి అక్కడ పూర్తిగా నిలిచిన తరువాత క్రమక్రమంగా చిన్న చిన్నగా సూక్ష్మ రూపం వైపు పయనింప చేయాలి. అంటే నిరాకారమైనటువంటి పరమాత్మ యొక్క సూక్ష్మ స్వరూపంలో మనస్సు లగ్నం చేయటానికి ఉపకరించేది ఈ స్థూల రూపం. అది చెప్పాను మనకు స్థూలే. నిర్జితమాత్మానం శనైహి సూక్ష్మం క్రియానయేత్ అంటే ఈ విశ్వ దర్శనం, ప్రపంచం యొక్క లక్షణం, ప్రపంచంలోని గోళాల మానం ఇవన్నీ ఎందుకయ్యా అంటే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయడానికి పనికొస్తుంది. చెప్పుకున్నాం. అయితే మనకు చివర ఏం చెప్పారు? నరకం గురించి, నరకాల గురించి వర్ణించారు. ఇంచుమించు ఒళ్ళు గగురు పూడి చేసే అంత నరకాలన్నీ మనం విన్నాం.
ఎందుకు చెప్పారంటే కనీసం విన్నప్పుడైనా కొంచెం భయం పుట్టి ఎలాగో తప్పులు చేస్తుంటాం కాబట్టి దీనికి ఏదైనా పరికారం ప్రాయశ్చిత్తం కూడా ఉందా లేదా అన్న భావన ఆర్తి. జరిగితే అడుగుతారు చెప్పుదాం. అందరూ కాకున్నా ఒక శాతమైనా తమలో తామేమంటాం ఆత్మావలోకనం. సింహావలోక చూడండి ఆ స్థితికి వస్తారన్న భావంతో కాస్త భయము జరజరింపు కలిగేలా సకల నరకాలను వర్ళించారు. ఇప్పుడు రాజంటున్నాడు నివృత్తి మార్గ కచితః ఆదౌ భగవతా యథా. మహానుభావా మీరు ప్రారంభంలో అంటే రెండు మూడు స్కంధాలలో మనకేం చెప్పారు మొత్తం నివృత్తి మార్గమే చెప్పారు పూర్తి వేదాంతం. చేసిన అన్ని కర్మలను పరమాత్మ యంద యత్ కరోషి యత్ దస్నాసి యత్ జుహోష్ దదాసి యత్ యత్ తపస్యతి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం కదా. దాని భావాన్ని వివరించారు. ఎందుకంటే మనకు అర్ధోయం బ్రహ్మ సూత్రానం భారతార్థ వినిర్ణయః అని చెప్పారు మనకు భాగవతాన్ని. భాగవతం అంటే ఏమిటి? భారతార్థము యొక్క సిద్ధాంతం ఇది. అంటే భగవద్గీతకు వ్యాఖ్యాననే కదా. అందువల్ల ఆ శ్లోకానికి వ్యాఖ్యాన రూపంగా ఈ రెండు స్కంధాలు చెప్పారు. ఇలా నివృత్తి మార్గాన్ని చెప్పారు మీరు క్రమయోగోపలబ్దేన బ్రహ్మణాయత్ అసంస్కృతిహి. ఇలా క్రమయోగం అంటే కర్మ, జ్ఞానము, భక్తి, ప్రపత్తి ఇలాంటి దాని తర్వాత అలాగే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి అనేటువంటి ఈ క్రమంతోటి. అంటే శనై శనైకి. బౌల్ చెప్పారు ఒక్కొక్క అవయవం యందు మనస్సు లగ్నం చేసి ఆ అవయవం మీద మనస్సు జయించబడ్డ తర్వాత ఇంకో అవయవం తర్వాత ఇంకో అవయవం తర్వాత ఇంకో అవయవం. ఇలా సంపూర్ణ అవయవం అయిన తర్వాత సంపూర్ణ దివ్య మంగళ విగ్రహం ఇలా చెప్పుకున్నాం. ఇలాంటి
ఈ క్రమయోగము చేత లభించబడినటువంటి బ్రహ్మజ్ఞానము తోటి యసు అసమశ్రుతిహి సంసారము లేకుండా పోతుంది అని అన్నారు మీరు. బ్రహ్మజ్ఞానముతోటే సంసార నివృత్తి అని చెప్పారు. కదా? అది నివృత్తి మార్గం అన్నారు. కానీ ఇప్పుడు ప్రవృత్తి లక్షణస్యైవ త్రిగుణ్య విషయో మునే. దానితో పాటు త్రిగుణాత్మకమైన అంటే తత్వ రజ ధమ అనేటువంటి మూడు గుణముల విషయమును చెప్పేటువంటి విషయములో ఉండేటువంటి ప్రవృత్తి మార్గం కూడా చెప్పారు అంటే కర్మయోగము చెప్పారు. జ్ఞాన ప్రపత్తి యోగాలతో పాటు మీరు కర్మ యోగం కూడా చెప్పారు. యోసౌ అలీన ప్రకృతి గుణకద్గః పునఃపునః ఏమిటిది కర్మయోగం అంటే? సంసారం అంటే ఏమిటి? ప్రకృతి యొక్క గుణసద్ధం. అలీన ప్రకృతి పరమాత్మ యందు లీనము కానటువంటి ప్రకృతి. పరమాత్మ అంటే ప్రయాణ సృష్టి అన్నమాట. సృష్టి జరుగుతున్నప్పుడు, సృష్టి సమయంలో, రక్షణ సమయంలో ప్రభుత్వం నుంచి ఏర్పడేటువంటి త్రిగుణాత్మకమైన సృష్టిని సంసారం అంటారు. కదా? ప్రకృతి మహత్తత్వం, అహంకారతత్వం, పంచభూతములు, పంచజ్ఞానింద్రియములు, పంచజ్ఞానింద్రియములు అని చెప్పుకున్నాం. ఇదంతా సృష్టి. ఇదంతా సృష్టి ఏంటి? త్రిగుణ సృష్టి. తత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఇలా ఇది తీసుకొని అధర్మ లక్షణానా నరకాస్య అంటే గురువుగారు ఏమని చెప్పి రక్షిస్తున్నారు. అంటే నేను జాగ్రత్తగా ఇవన్నీ విన్నాను అని అర్థం. అయ్యా నిద్రపోలేదండి మేము పెద్దగానే విన్నాం అని చెప్పడానికి అయ్యా చివరికి అధర్మం అధర్మ లక్షణమైనటువంటి అంటే అధర్మాన్ని సూచించేటువంటి రకరకముల నరకములను కూడా మీరు వర్ణించారు నరకాస్యానువర్ణితాః మనవంతరస్య వ్యాఖ్యాతః ఆద్య స్వాయంభువోయతః ఈ రీతిలో మొదటిదైనటువంటి స్వాయంభువ మనవంతరాన్ని కూడా మీరు మాకు చాలా స్పష్టంగా వివరించారు ప్రియవ్రతోత్తానపాదోహో వంశః
సచ్చరితానిక కదా మనవంతరం అంటే ఏమిటి ప్రియవ్రత ఉత్తానపాదుల యొక్క చరితాన్ని కూడా మీరు చెప్పారు అలాగే ద్వీప వర్ష సముద్ర అద్రి నది ఉద్యాన వనస్పతి విభవములను, వర్షములను, సముద్రములను, పవతములను, నదులను, ఉద్యానములను, వృక్షాలను అలాగే ధరా మండల సంస్థానం, భూమండలాన్ని, భాగ లక్షణం వారి విభాగాలు, వారి యొక్క లక్షణాలు అలాగే జ్యోతిషాం వివరాణాంచ. సప్త అధోలోకములు నక్షత్రములు యదేదం అసృజతు విభుహు పరమాత్మ ఎలా సృష్టించాడో అవన్నీ చెప్పాడు. అధునేహ మహాభాగ యథైవ నరకాత్ నరః నానోగ్రయాతన యాతనాన్ యాతనాత్ నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హతి అధునేహ మహాభాగా ఇవన్నీ చెప్తే అన్నిటికంటే బాగా అర్థమయ్యే ఏమిటి మనకు నరకాలే బాగా అర్థమయ్యే అమ్మ బాబోయ్ ఇన్ని తప్పులు చేస్తున్నామా మనకు ఇవన్నీ వినిపించరా ఎక్కడ బాధపడుతున్నామంటే ఇంతకు లక్ష కోటి రెట్లు ఎక్కువ అక్కడ బాధపడాలి కదా మహాభాగ యథైవ నరకాత్ నరః నానోగ్రయాతనాత్ నేయాత్ తన్మే. వ్యాఖ్యాతుమర్హతి. ఇక్కడ తప్పులు చేసినా నరకానికి పోకుండా ఉండే మార్గం ఏమంటే చెప్పండి. ఇవి మారుతాం అంటా లేదు. మన చేతుల్లో లేవు కదా, చేసేస్తున్నా ఉంటాం. కాబట్టి మన చేతుల్లో ఉండేటువంటిది ఏమిటి? అంటే అన్ని చేయలేం. కాదు ఏమనుకుంటాం? పని చేయాలి కానీ బాధ రావడు. బాధ విడి భరితం రావడు. భరితం అవుతాదని కాదు. లౌక్యం అచరిస్తే అన్నీ రావాలి. కానీ ఇబ్బంది కలిగించే ఫలితం అంటే ఏమిటి? అధర్మం ఆచరిస్తే ఫలితం రావద్దు. ధర్మం అచరిస్తే ఫలితం రావాలి. చాలా గొప్పగా ఉన్నాం కదా. మన కోరిక అయితే అధర్మం ఆచరిస్తే ఫలితం రావద్దు. ధర్మం ఆచరిస్తే ఫలితం రావద్దు. అలాంటిది ఏమైనా ఉపాయం ఉందా? ఉంటే చెప్పండి అంటున్నారు చేస్తాం అన్నమాట. నానోగ్రయాతనాత్ నేయాత్ తన్మే వ్యాఖ్యాతు మనహతి అంటే
తీసి వారు చెప్తున్నారు నచే దిహైవాపచితిం యథాం హసః కృతస్య కుర్యాత్ మన ఉక్తి పాణిభిహి ధ్రువం సవై ప్రేత్య నరకాన్ ఉపైతి యే కీర్తితామే భవతః తిగ్మయాతన రావు చెప్తున్నాడు నతేదిహైవ అపచితిం యధాంభసః కృతస్య కుర్యాత్ మన వుక్తి పానిభిహి చేయకుండా హరితం ఎప్పుడూ రాదు. చేసిన తర్వాత ఎలాగు పోదు. చూడండి. ఎదుటివాడు ఏ ఉద్దేశ్యంతో అడిగాడో ఇంచుమించు వాడికి అదే ఉద్దేశ్యంలో పోయాడో చెప్తున్నాను. ఏమన్నావ్? చెయ్యాలి, ఫలితం రావద్దు అంటే కుదరదు. ఆ కాదు అన్నీ కాదండి, అధర్మానికి మాత్రమే. ధర్మం ఆచరిస్తే ఫలితం కలగాలి. అధర్మం ఆచరిస్తే ఫలితం కలగదు. ఇది విరుద్ధం. ఆచరించిన తర్వాత ఫలితం కలగొద్దు అన్న మాట తప్పు. కలగొద్దు అనుకుంటే రెండే మార్గాలు ఒకటి మనం ఆచరించిన దాన్ని పరమాత్మకు అర్పించాలి. అంటే కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టాలి. అప్పుడు నీకు ఏది రాదు. రెండవది చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం చేసుకో. ఇక్కడే. ఇక్కడ ఆచరించిన తప్పునకు ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే అక్కడి నరకాలు తప్పవు. కర్మ చెయ్యి. పరిచయం వస్తుంది. తప్పు చేశావు పిచ్చ అనుభవించాలి. తప్పు చేశాను పిచ్చ అనుభవించకూడదు అనుకుంటే ఆ తప్పు ఇక్కడే చేసుకో. అధికారమే కదా. ప్రాయశ్చిత్తం కూడా కర్మే కదా. ఒక తప్పు చేశాం. పత్తు రోజు మనం పైన ఉండేది. ఓ ₹550 పైన కట్టే పైన ఉండేది తప్పు ప్రాయశ్చిత్తం ఏంటి? అగ్నివత్రం అంటాం. మనకు శాస్త్రం చెప్పాడంటే యాత్ర వీత్రలు పెడతాం. కొన్ని సందర్భాల్లో మనం చెప్పాం కదా స్వగృహే పూర్ణమాచారం. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు పూర్తి ఆచారంతో ఉంటాం. తదర్ధం రాజేవీష్మని. ప్రభుత్వ ఉద్యోగం ఆఫీసుకి పోతాం ఆచారం చాలదు అందులో సగం.
తదర్ధం శూద్రగీహి చ. ఎవరు శూద్ర అంటే వెళ్ళవలసి వస్తుంది. అది మా జీవో ఏదో తీసుకోవలసి వస్తుంది. కానీ అందులో సగం. ఎంత అయిపోయింది? పావు అంతా అయిపోయింది. పది శూద్రవదాచరే. ప్రయాణంలో మనము కూడా శూద్రులమే అనుకోవాలి అన్నారు. అంటే అన్నారు కాబట్టి చేయాలని కాదు. ఆపద వస్తే అని చేస్తాం. కాబట్టి ఎలాగ మరి యాత్రల్లో కొన్ని తప్పవు. సన్యావందరం చేసుకోవాలి. నీళ్లు ఉంటాయి ఉండవు. నీళ్లు దొరికితే సన్యావందరం ఎలా చేసుకుంటారు తప్పేం లేదు. సాయంకాలం సన్యావందరం బాగాలేదు. అదక్కా. చేసుకోలేం ఆ జలం వేరే కావాలి. ఇలా సంధ్యా అతిక్రమణమో, కాల అతిక్రమణమో, భోజన అతిక్రమణమో కొన్ని ఉంటాయి. దానికి ఇంటికి వచ్చిన తర్వాత దర్భ తోటి నాలుకను కొంచెం వేడి తగిలించుకొని సుదర్శనం చేసుకుంటే ఆ పరిహారం అవుతుంది. ప్రాయజితం చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు ఎత్తాల పోయి ఇడికి రాగానే సోజంగా చేస్తాం. దర్భ జోతి నాలిక అంటించుకొని ఇలా కొన్ని కొన్ని ఆ అఘాద్య అభక్ష్య భక్షణం. అంటే తినకూడని దాని తిరగడం అది కాదు. తినకూడని రోజు రీతిలో తినకూడని చోట తినవలసి వస్తుంది. ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన చేసుకుంటే అది ఆతది. ఒక పని చేశావు ఫలితం వస్తుంది ఇంకో పని చెయ్యి ఫలితం పోతుంది. కాబట్టి మీరు పని చేసిన ఫలితం ఇంకో పని చేయకుండా పోవాలంటే మాత్రం పోదు. తప్పు చేశావు పని కాదు. అని అంటున్నాడు నసేదిహైవాపతితిం యధాంబసః కృతస్య కుర్యాత్ మన ఉక్తి పాణిజి త్రికరణములతో. మన ఉక్తి పాణి. మనస్సు, వాక్కు, చేయి అంటే శరీరం. త్రికరణములతో మనము ఆచరించిన పాపమునకు. అపచితిం అంటే ప్రాయశ్చిత్తాన్ని నకురియాత్ చేత్ చేయకున్నట్లయితే ధ్రువం సవై ప్రేక్ష్య నరకానుపైతి వాడు తప్పకుండా చనిపోయిన తర్వాత నరకానికి చేరుతాడు. ఏ కీర్తితామే భవతః తిగ్మయాతనః అతి దారుణమైన భయంకర యాతన చెప్పామే అక్కడికి పోక తప్పదు.
అవి వద్దు అనుకుంటారా? కచ్చితంగా చేసుకోండి. తస్మాత్ పురైవ ఆసుయిహ పాప నిష్కృతౌ యతేత మృత్యోహో. అవిపద్యత ఆత్మన చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి ఇహ ఆసు ఇక్కడే త్వరగా పాపానికి పరిష్కారం కావటానికి యతేత ప్రయత్నించాలి. పాపం చేస్తున్నావు. పాపం చేస్తున్నా అని తెలుసు కూడా. పరిహారం చేసుకో. మృత్యోహో అవిపద్యత ఆత్మన ఎప్పుడు చేసుకోవాలి? ఈ శరీరానికి మరణం రాకముందే. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శరీరం ఉండగా నీవు ఏమేమి చేశావో ఈ శరీరము తోటే దాని పరిహారం కూడా చేస్తే ఇంకో శరీరంతో పరిమాణం భవించవలసి ఉండదు. చేసుకోలేదు. ఇక్కడ చేసుకున్నటువంటి రండి. ఇక్కడ చేసుకున్నటువంటి పాపానికి పరిహారం ఇక్కడే చేసుకోకుంటే మరణించిన తరువాత మరో లోకానికి వెళ్లి ఇంకో శరీరం స్వీకరించి ఈ ఫలితం అనుభవించాలి. అందుకే చాలా ప్రశ్నగా చెప్తున్నాడు. తస్మాత్ పురైవ ఆతురిహ పాప నిష్కృతవు ముందే పరలోకానికి పోక ముందే. ఇక్కడే వెంటనే ఆచు సరే చూస్తానులే సరే ఏం చేద్దాం. యవ్వనంలో మొత్తం తప్పులు చేస్తాను వార్ధక్యం వచ్చినాక పరిహారం చేస్తాను. అనుకుంటే వార్ధక్యం వచ్చేదాకా ఈ శరీరం ఉంటుందన్న గ్యారెంటీ ఇవ్వండి. పరపరుగా నీవు ప్రాయశ్చిత్తం చేసుకునే లోపే ఈ శరీరం పోతే, నీవు ప్రాయశ్చిత్తం చేసుకొని పాపాల ఫలితం కొత్త దినం పోవాలి. తప్పు చేశావు. తప్పు చేసినట్టు నీకు అర్థమయ్యింది. వెంటనే పరిహారం చేసుకో. అంటే ఎప్పటికప్పుడే అకౌంటు క్లియర్ క్లోజ్ అని అన్నారు. అంటే అది బ్యాలెన్స్ షీట్ ఏదో అంటాం కదా. ఎప్పుడో అవి బ్యాలెన్స్ చేసేసారు సమస్య లేదు. కాబట్టి మృత్యోహ విప
జత ఆత్మన ఈ శరీరమునకు మరణము రాకముందే ఇక్కడే తొందరగా చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని తీరాలి. దోషస్య దృష్ట్వా గురు రాఘవం యథా భృషక్తి పిచ్చేత సుజాం నిదానవిత్. మనము జబు చేసిందని శరీరం బాగాలేదు దాంట్లో వెళ్ళిపోతాం. దాంట్లో గాని పరిశీల చేసి మన రోగాన్ని బట్టి తగిన ముతాదులో అందిస్తారు. హలో. చిన్న పెద్ద మంది ఇస్తారా రోగం చిన్న మంది ఇస్తారు. పెద్ద గుంట పెద్ద మంది. ఇంకా పెద్ద గుంట పోసి పడేది. మూలము తెలుసుకున్న వైద్యుడు మన రోగమునకు గురు రాఘవ చికిత్స చిన్న ట్రిటిమెంటు పెద్ద ట్రిటిమెంటు ఇచ్చినట్టుగా. మనం చేసిన తప్పు చిన్నదైతే చిన్న ప్రయత్నం. పెద్దదైతే పెద్ద ప్రయత్నం. మనకు అర్థం చెప్పమండి. దోషస్య దృష్ట్వా గురు లాఘవం యధా భిషక్తికి చేత రుజాం రుజాం రుజ అంటే రోగం. విశాక్ష అంటే వైద్యుడు. నిదానమితు పిఠగ అన్నాడు. వ్యాసుడు ఏ ఒక్క మాట తప్పు మాట్లాడడు. రోగము యొక్క మూలము తెలిసిన డాక్టరు అన్నాడు. అంటే చేయకుండా తెలిస్తే పెద్దయ్య చేయలేరు. కన్ను కొద్దం తిరిగితే కన్ను పోయే మందు కూడా ఇస్తారు. మనం చూస్తూనే ఉన్నాం కదా. అందుకే నిదాన విశ్వాసం. రోగము యొక్క మూలమును తెలుసుకున్న వైద్యుడు. రోగము యొక్క స్వరూపాన్ని పరిణామాన్ని బట్టి చిన్న మందు పెద్ద మందు ఇచ్చినట్టుగా పాపము యొక్క స్వరూపాన్ని బట్టి చిన్న ప్రాయశ్చిత్తము పెద్ద ప్రాయశ్చిత్తము అనేది మనమే ఇక్కడే చేసుకోవాలి. చేసుకోలేదు. అక్కడికి వెళ్లి ఇంకో తెలుగు అని తీసుకొని ఆ కర్మ కాస్త ముగించుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. మళ్ళీ రాకుండా ఉండం కదా తప్పదు. అందుకే కరోతి భూయః చూడండి అంటున్నాడు రాజ రాజ అంటున్నాడు. దృష్ట శ్రుతాభ్యాం యత్పాపం జానన్నపి ఆత్మనః అహితం కరోతి భూయో యువచః ప్రాయశ్చిత్తమదోకదం ఏమి స్వామి నాకు అది కూడా కరెక్ట్ కనిపించడం లేదు అంటుంది ఎందుకంటే
తెలియకుండా చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం చేస్తే పరిహారం అవుతుందేమో కానీ దృష్ట శృతాభ్యాం యత్పాపం ధ్యానాన్యపి ఆత్మనోచితం. ఇది మంచి కాదు ఇది నాకు అనర్థం కలిగిస్తుంది ఇది మహా పాతకము. అని తెలిసి కూడా చూచి కూడా విని కూడా ఇప్పుడు చెప్పాడు చూచి విని ధ్యానం. తెలిసి తనకు తెలుసు అంటే ఇది పాపం తనకు తెలుసు. ఇలాంటి పాపం చేసిన వారు ఇలాంటి ఫలితం వచ్చిందో తాను చూశాడు. ఎలాంటి ఫలితం పొందారో విన్నాడు. తాను విన్నాడు, తాను చూచాడు, తాను తెలుసుకున్నాడు. ఈ మూడు అయి కూడా తనకు ఇది అహితమని తెలిసిన బుద్ధిపూర్వకముగా అహితమును ఆచరించిన వాడికి. ప్రాయశ్చిత్తంతో ఎలా పోతుంది? తెలియకుండా చేస్తే పోవాలేమో కానీ తెలిస్తే గోతిలో దురికి కాళ్ళు ఇలా గొట్టుకొని మంది ఏమంటే. నేను గుద్దురు దూకుతాను నా కా తిరగొద్దు అంటే అయ్యే పని అదే అంటున్నాడు కరోతి పూజః వివచః తన వచనలో తాను లేకుండా అంటే మనసు చెప్పినట్టు నిన్నవాడై తప్పు చేసినప్పుడు తెలిసి చేసినప్పుడు రావాల హితాన్ని ఆకరించినప్పుడు దానికెలా అండి ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుంది? ఇప్పుడు రోగము మనకు తెలిసి రాదు కదా. రోగానికి మందు తెరిచేసుకుంటా. మందు ఇప్పుడు ఏ రోగాని పదో రోజుల్లో మందు ఇచ్చిన డాక్టర్ గారు ఫలానా వాటి తినకూడదు అబధ్యం అని చెప్పేవారు. మరి అవి తిన్న తర్వాత రోగం రాదా? తింటాం లోగం రావద్దు అంటే కుదరదే. మరి తెలిసి చేసిన వాటికి ప్రాయశ్చిత్తం ఎలాగండి? తెలియకుండా చేసిన వాటికి ఉంటే ఉండొచ్చునేమో అని. కొచిన్ నివర్తతే భద్రాత్ కొచిచ్చరడి సత్పునః ప్రాయశ్చిత్త మతోపార్థం మన్యే కుంజరసేవు చౌతు ఏవండీ ఒకచోట
తప్పు చేస్తున్నాడు. మళ్ళీ వాడే దానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. అంటే ధర్మము ఆచరిస్తున్నాడు, వెంటనే అధర్మం ఆచరిస్తున్నాడు. మళ్ళీ వెంటనే ధర్మం ఆచరిస్తున్నాడు. ఇది ఎలా ఉంది? కుంజర శౌచవతు. గజస్నానం వలె ఉంది. కదా? ఎరువు స్నానం చేస్తుంది. మళ్ళీ అదే తొండంతోటి మీద మట్టి పోసుకుంటుంది. స్నానం చేసినందువల్ల వచ్చినటువంటి శుద్ధి మట్టి పోసుకుంటే పోయింది. అంటే మళ్ళీ స్నానం చేయాలి. అంటే ఏంటి? ఎన్నిసార్లు స్నానం చేసినా ఏనుగు స్వభావం ఏమిటి? స్నానం చేసి ప్రతిసారి మట్టి పోసుకుంటుంది. అలాగే. మనం ఎన్ని సార్లు ధర్మ కార్యాలు చేసినా దాని వెంటనే మనం మళ్ళా ఆ ధర్మ చేసుకుందాం. ఆ రండి. ఆ ఎక్కడైనా ఉంది. ఆ రండి ఇంకా ఆ ఆ. అయితే ఏనుగు స్నానము చేసిన ప్రతిసారి వెంటనే మీద దుమ్ము పోసుకున్నట్టుగా మనం కూడా ధర్మం చేసిన వెంటనే అధర్మాన్ని చేస్తున్నాం. మరి ఇప్పుడు మనకి ఏ బలం వస్తుంది? తర్వాత ఏ బలం వస్తుంది? ధర్మం చేశావు, మళ్ళీ అధర్మం చేస్తున్నావ్. అది పో మళ్ళీ అధర్మం చేస్తున్నావ్, మళ్ళీ ఇంకో అధర్మం చేస్తున్నావ్. అది నిరంతరం మురికి వెంటనే అంటే ఉంటుంది కానీ మనం మురికి లేకుండా ఎలా ఉంటాము. అందుకే ఇది ప్రాయశ్చిత్తమతః అపార్థం. ప్రాశ్చిత్తం అనేది వ్యర్థము ప్రయోజనం లేదు కుంజర సేవ ప్రాశ్చిత్తం చేయకుండా మట్ట తప్పు చేస్తావు. దొంగతనం చేశావు జేలులో పడ్డాడు విడిపించి వాడిని విడిచిపెట్టారు మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తున్నావు. ఏమో జేలు ఎక్కడ? ఏ తప్పుకు శిక్ష అనుభవించావో ఆ తప్పు మళ్ళీ చేయకుంటే నువ్వు శుద్ధుడవుతావు కానీ శుద్ధి పొందిన వెంటనే మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ అపశుద్ధి. అందువల్ల ప్రాయశ్చిత్తం కూడా సరి ఇది కాదేమో అది కూడా వ్యర్థమేమో అని
పరీక్షిత్తు ఎలా ఉన్నాడు శిష్యుడు మరి తక్కువోడు కదా వాడు ధర్మ విజ్ఞునే కదా రాదా అందరూ. ఇక్కడ ఎవరు చేయండి చిన్నవాడు కాదు కదా. ఎన్నో ఎన్నో ధర్మ సూక్ష్మాలను రాజుగా పరిపాలించాలి. అంటే కర్మణ కర్మ నిర్హారః నహి ఆత్యంతిక ఇష్యతే అవిద్వత్ అధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. ఏం చెప్తున్నాడు? ఒక కర్మ ఆచరించటం వలన కలిగినటువంటి ఫలితము ఇంకో కర్మ ఆచరించటం వల్ల తొలగదు. అంటే కర్మపు కర్మ పరిహారం కాదు. పూర్తిగా ఏదో కొంత అయితే కావచ్చు. కర్మణ కర్మ నిర్హారః నహి ఆస్యంతిక ఇష్యతి అది పరిపూర్ణం అన్నమాట. పరిపూర్ణముగా ఇది పరిహారం కాదు. మరి ఇంకెందుకు ఆ మొత్తానికి అంటే అవిద్వత్ అవికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. ప్రాయశ్చిత్తం అంటే కేవలము తాను చేసిన పనిని పరిశీలించుకొనుట మాత్రమే. అంటే సింహావలోకనం లాంటిదే తప్ప ఏదో పోతుందని కాదు అంటే ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి పనికొస్తుంది కానీ చేసిన తప్పు. ఎక్కడికి పోదు. అంటే ఇక ముందు ఇలాంటి పని చేయడానికి పనికి వచ్చిన నెక్స్ట్ జన్మలో అన్నీ మంచి పనులే చేస్తా అన్నాడు లాభమే కాదు. ఎందుకంటే అవిద్వత్ అధికారిత్వాత్ ఎవరు చేస్తారు తప్పులు? అవిద్వాత్ అంటే జ్ఞానము లేనివాడు మాత్రమే చేస్తారు అంటే పండితుడు కానివాడు చేస్తారు. పండితుడు ఉంటే చదువుకున్న వాళ్ళని అర్థం కాదు. చదువుకుని చదువుకుని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టిన వాడు పండితుడు. ఆచారహీనం నా పునంతి వేదాః అలాగే ఆచార ప్రభవో ధర్మః, ధర్మస్య ప్రభవో అచ్యుకః, అచ్యుకః చూద్దాం అందుకోసం.
మరి ఇది ఆ విధ అధికారి జ్ఞానము లేని వాడే మాత్రమే ఇలాంటివి చేస్తారు కాబట్టి ప్రాయశ్చిత్తం విమర్శనం కేవలం పరిశీలన మాత్రమే అంటే సింహా అది నేను ఈ తప్పు చేశానే. అరే అంటే మానసిక పరితాపాన్ని మనం ఎప్పుడైనా కదా మానసిక పరితాపాన్ని మించిన ప్రాయక్షిత్తం లేదు అంటాం. అయ్యో దీన్ని తప్పు అయ్యో దీన్ని తప్పు అయ్యో దీన్ని తప్పు చేసే పరిత్యాసం లేదు. అదే అదే ఖ్యాతిలో ఉంటే నీ మనస్సు దాన్ని మళ్ళీ చేయకుండా ఉండటానికి సిద్ధమవుతుంది. ఇక ముందు తప్పులు చేయకుండా ఉండటానికి సిద్ధపడాలి కానీ బతికున్నంత కాలం తప్పులు చేయుట ప్రాసిద్ధం చేసుకుంటాం. పాత లో చెప్పేవాళ్ళు అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు సవరణ చేసుకుంటున్నారు అని చెప్పేది అన్నమాట. ఏం చేయాలి తప్పు చేయాలి దిద్దుకోవాలి మళ్ళీ తప్పు చేయాలి మళ్ళీ దిద్దుకోవాలి. అది ఒప్పు చేసేది ఎప్పుడు? పరమాత్మను ధ్యానించేది ఎప్పుడు? కాబట్టి అజ్ఞానులు చేసే పని కాబట్టి ఇది కేవలం విమర్శే తప్ప దీనికి ఇంకొక పరిహారం లేదు. నాశ్నతః పద్యమేవాన్నం వ్యాధభిభవంతిహి ఏవం నేమపుత్రాయన్ శనైహి క్షేమాయ కల్పత అదే చెప్తున్నాడు. నాశ్రతః పత్యమేవాన్నం వ్యాధయః అభిభవంతి. తినవలసిన దానిని తిన్నవాడికి వ్యాధులు రావు కదా. కదా. పత్యమునే భుజించిన వాడికి వ్యాధులు రావు. అలాగే ధర్మాన్ని అర్జనించిన వాడికి పాపము రాదు. అబద్ధం తింటాను, రాజులు రావద్దు. అయ్యే పనేనా? అంటే తప్పులు చేసి ప్రాయశ్చిత్తం చేసుకునే వారి బతుకు ఏమిటి అంటే తినకూడని తినటం, రోగం తప్పించుకోవడం, మందులు తినడం, మర తినడమే. ఇది తినడమే అది తినడమే. కొన్నాళ్ళకు ఆహారం తినడం తక్కువ అవుతుంది, మందు తినడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక తప్పు చేస్తే 100 రోగాలు వస్తాయి. వీడు తిన్నది ఒకటే, వచ్చిన రోగాలు నాలుగు.
కదా? ఒక తప్పుకు అంటే ఒక ఒక అభక్ష్య భోజనానికి నాలుగు రకాల మందులు వాడుకోవాలి. ఇప్పుడు ఏది ఎక్కువ అయింది? తినడం తక్కువ అయింది, మందులు తినడం ఎక్కువ అయింది. కదా అందుకోసమని పద్యము తిన్నవాడికి రోగాలు రావు. అపద్యం తిన్నావో రోగం వచ్చి తీరుతుంది, మందు వాడితేనే పోతుంది. అంటే అర్ధమైందా? అర్ధమైంది కదా? మరి ఏమన్నాడు? తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేస్తే ఎలా పోతుందండి అన్నాడు. తినకూడని తిని రోగం వస్తే వందు వాడితే పోతుందా లేదా? తక్కే పోతుంది. అర్థమయ్యే భాగంలో చెప్పాను. అయితే ఎప్పుడు పరిస్థితే ఉండకూడదు. మందు వేసుకుంటాను, తినకూడదని తింటాను. మరర అవ్వగానే మళ్ళీ మందు వేసుకుంటాను. ఆ రోగం రావటానికి రోగం రావటానికి పని చేయాలనా? మందు వాయటానికి పని చేయాలనా? కాబట్టి. మందు వాడకుండా ఉండాలంటే రోగం రాదు. రోగం రాకుండా ఉండాలంటే తినవలసింది రాదు. పత్యము తిను రోగము రాదు. అపత్యము తిన్నావు రోగము మందు తప్పవు. ధర్మం ఆచరించు నరకం రాదు. అధర్మం ఆచరించావు. నరకం తప్పదు మందు వాడాలి. అయితే లోకంలోనేమో రోగం వచ్చినంక మందు వాడతాం. శాస్త్రంలోనేమో రోగం వస్తుందని తెలుసు కాబట్టి ముందే మందు వాడతారు. ప్రాయశ్చిత్తం అండి. నరకానికి పోయిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోము. ఎందుకంటే అవి కేవలం భోగభూములే. ఇది మాత్రమే కర్మభూమి. మళ్ళీ నీవు ఏమి చేసుకోవాలన్నా టికెట్ ఇక్కడ తీసుకోవాలి. ఇది బుకింగ్ కౌంటర్ చెప్పాను కదా. భూలోకం అంటే బుకింగ్ కౌంటర్ మనం టికెట్ తీసుకోవాలి. ఇది స్వర్గానికా, నరకానికా, ఇంద్రలోకానికా, బ్రహ్మలోకానికా, వైక్కుంటానికా. అక్కడ పోయినాక నా టికెట్ మార్చుకుంటాను అంటే అక్కడ టికెట్ ఇవ్వాలి అక్కడ నో కండక్టర్ కనెక్టివ్ లేడు అక్కడ ఓన్లీ డ్రైవర్ ఉంటాడు దేవేలు ఒక అనబడి ఎక్కుతాడు నీ గరం అదే.
మళ్ళీ టికెట్ మార్చుకోవాలంటే అది ఇక్కడ దాకా వచ్చి బయలుదేరిన చోటికి వచ్చిన తర్వాత అప్పుడు దిగి మార్చుకోవాలి. పోయి వచ్చినాక మార్చుకునేది ఏముంది? నీ డబ్బు కూడా దిగి సరిపోయింది. కొత్త టికెట్ తీసుకుపోమంటాడు. చూడండి. నాశ్రతః పద్యమేవాన్నం వ్యాధయాభిభవంతిహి ఏవం నీమకృతు రాజన్చనైహి క్షేమాయ కర్త్యే. పద్యమును భుజించిన వారికి రోగము రానట్టుగా నియమాలను ఆచరించేవాడు క్షేమంగా ఉంటాడు. నియమం తప్పితేనే నరకవాసాలు. తపసా బ్రహ్మచర్యేన త్యమేనచ దమేనచ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేనచ దేహ వాకు బుద్ధిజం ధీరాహా ధర్మజ్ఞాహా శ్రద్ధయాన్రితాహా క్షిపంచ్యగం మహదపి వేణుగుల్లు నివాహ వెదురు పదను అగ్ని కాల్చినట్టు తాను చేసిన తప్పులను అన్నిటిని ఎంత గొప్పదైనా సరే మహానుభావులు దహింప చేసుకుంటారు దేనితోటి తపసా బ్రహ్మచంద్రేణ శ్యమేన అంటే ఇందిరేంద్ర అంతర్ ఇందిరేణ భవ దమేదచ త్యాగేన సత్య చౌచాభ్యాం యమే అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి ఉన్నాయే ఈ అష్టాంగ యోగములతోటి, త్యాగముతోటి, సత్వృజముతోటి, బ్రహ్మచర్యంతో, తపస్సుతో. దేహ వాక్కు బుద్ధి జం ధీరాః అంటే దేహ వాక్కు బుద్ధి త్రికేదనములండి కాయ వాక్య వాస అంటున్నాం కదా ఇలాంటి వాటిని ధర్మజ్ఞులు శ్రద్ధ కలవారు. వీరులైన వారు ఎంత పెద్ద పాపాన్నైనా వెదురు పొదను అగ్ని కాసినట్టుగా కాల్చుకోగలరు అంటే దహింప చేయగలరు. అంటే చేసిన తప్పు కంటే వెయ్యి లెట్లు లక్ష లెట్లు ప్రాయశ్చిత్తం చేసిన తప్పు ఎక్కడ ఉంటుందండి ఇంకా? తప్పు చిన్నది చేశాం. ప్రాయశ్చిత్తం పెద్దది చేశాం. ఇంకా ఇక్కడ ఓ రోగం ఓసారి వచ్చినా కానీ ఇది కోర్సయ్యా నెల్లూరు వాడు అంటారు కార్టర్ గారు.
నెలో రోజు ఎందుకు వాడాలంటే మళ్ళీ రాకుండా ఉండడానికి. వచ్చింది ఒక ఒక డబుల్ తో పోతుంది. ఒకటో రెండో పోతది అది. పోయింది కదా కాబట్టి నాకు మందు వద్దు అంటే కొద్దురు నాయనా కోసు మొత్తం వాడాలి. ఎందుకు ఈ కోసు అంతా పోయినాక మళ్ళీ రాకుండా ఉండాలి. అలాగే ఒకసారి రెండుసార్లు పని తప్పు చేసినప్పుడు ఈ తప్పు మనం ఇలా మాట్లాడి ఎందుకు చేస్తున్నాం అంటే మన మనస్సు మన మాట వినటం లేదు మన వాక్కు వినటం లేదు శరీరం వినటం లేదు కాబట్టి ఆ మూడు ఇలాగే విన వినని శరీర వాక్కు మనస్సులతోటి తప్పులు చేసే బదులు ఈ త్రికరణములను నీవు విన్న వినేటట్టు చెయ్యి. అంటే వాటిని కంట్రోల్ చేసుకో. అన్నాడు కదా, తెలిసి కూడా తప్పు చేస్తాడు అని. ఆ తెలిసి కూడా తప్పు చేయటానికి ఏవేవి ఉపకరిస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకో. తప్పు జరగదు శిక్ష లేదు. వారికి ఇవన్నీ మార్గము శ్రమము, దమము, సత్యము, శోక్షము, దానము, తపస్సు. ఇలా ధీరాః ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః క్షిపంచ్యగం మహదపి వేణుగుల్లు మిరువాదనః. ఏచితి కేవలయా భక్త్య వాసుదేవ పరాయణాః కానీ చెప్పింది జ్ఞానం యోగం అన్నాం కదా ఇది జ్ఞానం కొందరు ఇవన్నీ మా వల్ల కావు అని కేవలం భక్తితోటే పరమాత్మను ఆరాధిస్తారు. అంటే అలాంటి వారు తప్పును తెలియకనే చేస్తారు. ఒప్పును తెలియకనే చేస్తారు. పరమాత్మ నామ సంకీర్తనం కూడా పరవచనంలో చేస్తారు. నిరంతరమైన పరమాత్మ యొక్క భక్తితో ఉండే మహానుభావులు తమ శరీరం మీద, తమ మనస్సు మీద, తమ బుద్ధి మీద. ఎలాంటి జ్ఞానం తెలియదు వాళ్ళకి. నిరంతర పరమంగా ఆలోచిస్తుంటారు, పరమధ్యానిస్తుంటారు. శరీరం ఏం చేస్తుందో సంబంధం లేదు వాళ్ళకి. కాబట్టి దానితో ఇవన్నీ కూడా తొలగిపోతాయి, పాపం అంటూ అంటదు. కోరిక లేనివాడు కోరిక లేకుండా చేసిన పనికి పాపమే లేదు, కోరి చేస్తే నా ప్రాణా కావాలి. ఉదాహరణ కావాలంటే ఆయన ఎవరు? తొండరాడి పొడియాళ్ళు వారు, మనం ఏమంటాం ఇప్పుడు మనం?
మరి అతను దేవదాసి తోటి చాలా కాలం ఉన్నాడు. మరి వెంటనే మోసం అయ్యాడు. స్వామి వచ్చి మరి తీసుకుపోయాడు. ఆయన కోరుకోలేదు ఏరే. నాకు స్త్రీ సమాగమం కావాలని ఆయన ఆశించలేదు. ఆమె కోరుకుంది. ఇలాంటి వాడిని నా ఒత్తిడి చేసుకోవాలి, నా దాసుడిని చేసుకోవాలి. అంటే దానివల్ల నేనేదో గొప్ప సాధిస్తాను, ఆ సాధిస్తాను. తప్పకుండా సాధిస్తాను. ఎందుకు? మహానుభావులతో ఎలాంటి సంసర్గం చేసినా వాళ్లకి అది మన పుణ్యం వస్తుంది. నిప్పులో పడకుంటే బంగారం దోషం అలాగే ఉంటుంది. నిప్పులో పడితే బంగారము ఒండె తేలుతుంది, దోషం పోతుంది. దోషమున్న బంగారం ఇప్పులో పడి దోషం పోతున్నట్టుగా దుర్బుద్ధి ఉన్నవాళ్ళు సద్బుద్ధి కదా వారితో స్నేహం చేస్తే వాడి దుర్బుద్ధి పోతుంది. వీరు ఎలా దుప్పి విడిచి వీరికి అంటాడు ఇప్పుడే ఎలా దుప్పికి ములుకు అంటుతుందా అంటాడు వీరికి అంటాడు కాబట్టి వాళ్ళు భక్త్యా వాసుదేవ పరాయణాః కేవల భక్తి తోటి పరమాత్మ పరాయణులై అగందుల్వంతి కార్త్నేనా పూర్తిగా పాపాన్ని పోగొట్టుకుంటారో ఎలా? నిహారమివ భాస్కరః. సూర్య భగవానుడు మంచును తొలగించినట్టుగా భక్తి మన దూషాలన్నిటిని అంటే ఏమిటి? నేను ఈ తప్పు చేశాను. చేసిన తప్పుకి ఇది పరిహారం అట. కాబట్టి ఆ చేసిన తప్పు పోవాలని నేను ఈ పరిహారం చేస్తున్నాను. అనుకొని ఆచరించే పరిహారం పరిహారము కాదు. ఏమన్నా తప్పుకు నిష్కృతి ఉండదు. మరి ఎందుకయ్యా అంటే పరిశీలనం అంతే. నువ్వు తెలుసుకుంటున్న వాడే తప్పుగా తెలిసిన వాడు అయితావ్. దానివల్ల ఎప్పుడు తప్పు చేయరు, తప్పులు చేసిన సమయం కొంచెమై చేయని సమయం ఎక్కువైతే నరకం కదా పోయి ఎమ్మడే పుట్టినాయి పోతారు. మనం కూడా తప్పు చేసినందువల్ల పెద్దగా బాధపడే అవకాశం ఉంది. ఎందుకు ప్రాయశ్చిత్తం? మళ్ళీ చేయకుండా ఉండటానికి అయితేనే అది ప్రాయశ్చిత్తం అంటారు. ఇప్పుడు లాంచ్ లాగా అయిపోయింది అనుకోండి దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఏమున్నాం మనం.
ఆ అంటే ఇప్పుడు అది ఇక్కడ దీన్ని బట్టి అది దండగాని అంటే మరి క్లియర్ కదా. కాలాతీత ప్రాచర ధర్య ప్రధానం చదివించేది వాళ్ళు చెప్పారు. మనం చేస్తున్నాం. అంటే మనకు తెలియకుండా సమయం దాటిపోతే. ఇంకొక విరాశం చేయమన్నాడు. మనం తెలివి ఎక్కువైంది కాబట్టి సమయం దాటిపోయినా సైన్ కట్టొచ్చు కాబట్టి సమయం దాటి చేద్దాం అని అనుకుంటున్నాం. ఆలస్యముగా చేస్తే అశీర్వం అనుభవం చేయమన్నారు. వచ్చింది వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు. ఎలాంటిది అంటే గయాశ్రాద్ధం చేసిన వారు పొరపాటున ఇంట్లో శ్రాద్ధం పెట్టడానికి వీలు లేకున్నా దూరం అంటా దూరం చెప్పారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? వ్యాసం పెట్టిన వాడిని శ్రాద్ధం పెట్టొద్దు అంటున్నారు. శ్రాద్ధం పెట్టొద్దు, యజ్ఞం చేయొద్దు, ధన్యవాదాలు ఎవడు చెప్పడు. ఒకవేళ ఏం చేద్దాం? అది అయితే ఇది పనికొస్తుంది అప్పుడు. పరపాటున ఏదో అనారోగ్యము మరొక కారణాల వల్ల సంధ్యావందనం ఆలస్యమైతే నాలుగోది చేయవయ్యా అని చెప్పాడు. ఓహో ఆలస్యమైతే నాలుగోది చేయవచ్చు కాబట్టి ఆలస్యం చేసుకుంటాడు. గుజారే కదా అంటే భగవంతుడి సేవలో ఉండి ఆ అదే కదా సంధ్యావందనం ఆలస్యం అయితే పర్వాలేదు పాలి సుఖం పర్వాలేదని కాదు వాలిడిటీ ఉంది దానికి పాలి ఇస్తా భగవంతుని కైంకర్యంలో ఉన్నవాడు సంధ్యావందనం ఆలస్యం అయింది అన్న ఆలోచనలోనే ఉండడు అవును కానీ తర్వాత తర్వాత లేదు ఆ మాటే రాదు ప్రశ్నే లేదు స్వామి చెప్పలేదు కదా. మత్కర్మ కురువతాం లోపి లోకే కర్మలు భవేద్యతి తత్తే కర్మ కృతం చిత్ర కోట్యః మహర్షయః. పరమాత్మ సేవలో ఉండి తన నిత్య నైమిత్తి కార్యములు చేయని వారి కర్మలు చేయటాని కోసం నేను ఒక మూడు కోట్ల మందిని అపాయంట్ చేశాను. వీళ్ళంతా పొద్దుగలిగిన మంత్రులు అంటారు. ఎవడు కాలే ఉంటే వాడు పని చేస్తాడు. మనం స్వామికి ఎవలో ఉన్నాం? మన ఏకాయచన నాడే కూర్చున్నాం స్వామికి సహస్రనామ అర్చన తిరువంజన విడగా అన్నీ చేస్తున్నాం. మూడు అయింది. తెల్లా మూడు అయింది మధ్యాహ్నం మూడు అయింది. సంజామం ఎక్కడ పోయింది?
నేను పద్మకారం చేశాను. మధ్యాహ్నం ఏం చేయలేదు. పద్మకారం మూడు గంటలకే చేసుకున్నాం సో చేసుకోవద్దు కాబట్టి. మరి మధ్యాహ్నం రెండున్నర మూడు అయింది. నేను ఎక్కడ చేసి మధ్యాహ్నం చేసుకోలేదు. అదే సంధ్యావదనం చేసుకోలేదు అని అప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత సంధ్యావదనం ఆయనే చూడకుండా సంధ్యావదనం ఆయన చూసుకుంటాడు. సహస్రనామాచన ఓ తిరువంజనము ఓ జై జై జై జై సహస్రనామాచన ఒక వంద సార్లు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సహస్రనామా స్కోత్రం పారాయణం చేయాలి. దోషం కాదు. తర్వాత ప్రాయశ్చిత్తం అనేటువంటి ఉండదు. దానికి వేసిందే ప్రాయశ్చిత్తం. అందుకోసమని అంటే ఏమిటి? తప్పు చేశాము, ప్రాయశ్చిత్తం చేశాము. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ నిచ్చారు పేపర్లో జెన్మెంట్ పెట్టుకోకుంటే ₹100 ఫైన్ అంట. ఇది వేశాడు ₹100 ఎంత వేశాడు. ఒకడు జోక్ ఇచ్చాడు ₹100 నోట్లో ₹20 పెట్టుకున్నాడు చేపుడు. ఏ బిడ్డ ఎక్కడ పోతున్నాడు? ఆ పోగానే వాళ్ళని పరిశోధిస్తున్నాడు పోతున్నాడు. అంటే ఫైన్ పరిశోధి ఎక్కడికి వచ్చింది? ఫైన్ అనేది మళ్ళీ తప్పు చేయకుండా ఉండే వెనక్కి రావాలి కానీ తప్పును ప్రోత్సహించే ఫైన్ ఫైన్ గాని. కదా అంటే ధనవంతులు కూడా ఆ తప్పు చేయడానికి భయపడే పైన అయ్యారు తప్ప పొందల పైన మరి ఎక్కువ కడగడు. హెర్మిన్ లేని వాడికి ఒక మూడు రోజులు చేతికి ఇస్తాను తచ్చుకుంటూ పడుకుంటాను. మనం ఒక జనం ఒప్పుకోరు. తప్పు చేయడానికి భయపడేలా చేయాలి కానీ తప్పును అలవాటు చేసుకునే దండనా? దండన కాదు. అది అది వ్యాసుడి సిద్ధాంతం. వాళ్ళు ఎందుకు పోవాల్సి లేదు ఆలోచించండి. మూలచ్చేదం కావాలి కానీ డబ్బులు పారేస్తాడు అంటే వెయ్యి పెడతానయ్యా మిమ్మల్ని పెట్టుకో నేను. కానీ ఈ వెయ్యి నాకు వద్దు నువ్వు ఆ వెయ్యి పెట్టుకొని పోవాలి. నాలుగు రోజులు ఏడ పడేయండి. కాబట్టి ఎలా ఎలా చెప్తున్నావ్ అంట. నతథా హిగవాన రాజన్ పూయేత తపాదిమిహి కేసితి కేవలయ భక్త్యా వాసుదేవ పరాయణాః దేవన భక్తితో పరమాత్మ ఆరాధించే వాళ్ళు వారికి తెలియకుండా చేసిన తప్పుల నుండి ఎలా విముక్తులవుతారో.
పరమాత్మ యందు భక్తి లేని వారు చేసిన తప్పుల నుండి విముక్తులు కాలేరు. భగవంతుని భక్తి కలవారు విముక్తులైనట్టు అంటే ఏమర్థము? పరమాత్మ భక్తి కలవారు తెలిసి తప్పు చేయరు. ఆ పరవచనంలో చేస్తారు. స్నానార్థం సంజ్ఞ ఆరిసిపోయిందండి. ఏదో శ్రాద్ధం కూడా ఒక మహానుభావుడు ఉన్నారు, ఒక శ్రాద్ధం మర్చిపోయాడు. పరమాత్మ ప్రేయ వారు అనుకుంటారు. పరమాత్మ ధ్యానంలో పూలమాల కడుతున్నాడు, టైం పోయింది, ప్రార్థన మర్చిపోయాడు. మరి ఏం చేయాలంటే తెల్లారి ఇంకో ఆగు ప్రార్థన పెట్టాలి. శ్రీరంగంలో ముగ్గు దొరుకుతారు, రాగులు ఎక్కడ దొరుకుతారు? ఎలా స్వామి అంటే పూజారులు ఎందుకు అనుకోకుండా మన్నాడు ఉదయమే పొద్దున్నే ఒక 12 మంది పూజారులు వచ్చారు. పిలియాడి వారు ఇవాళ మీ వద్దలో మీ ఇంట్లో సాపాడు చేస్తామయ్యా. ఆరా బిడ్డ పుట్టినా నా పేరు ఓ స్వామి నువ్వు పంపించావా ఎవరు 12 మంది భరితి రాడేవారు తప్ప ఎవరి వద్ద వచ్చారు నువ్వు రాజ ఆయన చేసుకోలే ఆయన చేశాడు. మనం పరమాత్మ భక్తులో ముడిగిపోతే రహస్యం గమనించాలి. మనం ఆచరించిన పాపానికి ప్రాయశ్చిత్తం పరమాత్మ చేసుకుంటాడు మనం కాదు. అదే రామ వరమాసానికి రామ వరమాసానికి ప్రాయశ్చిత్తం కాదు మన తప్పు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. రామ వరమాసానికి ఎందుకే అండి మన తప్పులకే. కాబట్టి కావాలంటే ప్రాయశ్చిత్తం ఆయనతో చేయించాలి కానీ మనం చేసుకోకూడదు అన్నాం. అది మనం చేస్తే పోవు మరి ఏం చేస్తాం కర్మ. మన చేస్తే పోవు, ఆయన చేస్తే పోతాయి. అందుకే నా కథా భగవాన రాజన్ పూయేత తప ఆదివి. తపస్సో, దానమో, సత్యమో, శౌచ్యమో, హిందీయ నిగ్రహమో ఇలాంటి వాటితో చేసిన తప్పులు అలా పోవట. ఎలా? పరమాత్మ యందు భక్తి ఉన్న వారికి పోయినట్టు. అంటే భగవంతుని యందు భక్తి ప్రపత్తులు లేని వారు చేసిన తపస్సు, యజ్ఞము, దానము, ధర్మము అన్నీ కూడా వ్యర్థమే. అవి చేయకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా అర్థమే. అవి చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం లేకున్నా సంబంధం ఏం లేదు. అదే అండి రదా పూయతే అగవాను రాజా పూయే తపాదిభిహి యదా కృష్ణార్పిత ప్రాణః
తత్పురుష నిసేవయా నా కేవలం భగవత్ భాగవతం భగవత్ భాగవత ఆరాధనతో పవిత్రులైనట్టుగా పాపం చేసిన వారు ప్రాయశ్చిత్తాలతో పవిత్రులు కారు అమ్మరి అమ్మ గ్రాడ్యువల్ గా చెప్పాలి అబ్బో గురువుగా పాఠం ఎట్లా చెప్పాలి. ఒక్కడే రా ఎంత రెండే లైన్ ఉంటుంది ఈ పాఠం ఎక్కువ ఉండదు రెండే లైన్లు. చదువు వస్తది. మరి రెండు ఎలా చదువుతారు వాళ్ళు? చదివారా? మరి ఆ రెండు కిందే ఉందిరా. ఇంకో మూడు వేయండి, లేకపోతే అలా కొండ ఎట్లా వస్తదిరా? అంటే ఆ మూడు చదువుతాడు. అవి వస్తాయి, పైన ఇంకో రెండు ఉంటాయి. మొత్తం పేజ్ అంతా అయిపోతుంది. 16 శ్లోకాలు వర్ణించాలని చెప్పడానికి ఎంత గంటకు రండి అనేవారు. గంటకు రండి అంటే రండి మనం ఎడిగే లోపం తెలవదు. లేకపోతే గదనట్టు ఇక్కడ పెట్టుకోరా. అట్లా లెక్క పెట్టుకున్నాం 16 శ్లోకాలు అయిపోయాయి. లేకపోతే లోపల చెప్పినాం. అంటే రెండు 16 చెప్పేయాలి కదా. అంటే నేను ముందే చెప్పానండి నేను ఏముంది రా గడ్డ కన్నా ముందే చెప్పానండి అంటే చిన్న చిన్నగా అలవాటు చేయాలి అందువల్ల పరమాత్మ యందు భక్తి కలవారు కానీ పరమాత్మ భక్తులను ఆరాధించేవారు కానీ పవిత్రులైనట్టు యమ నియమ సత్య క్షమ దమ యజ్ఞ దానాదులతో పవిత్రులు కాలేరు తత్ పురుష నిశేవయా సద్రీతి రాయం లోకే పంధాహ క్షేమహ అపుతోభయః అందుకే ప్రపంచంలో శాస్త్రంలో ఏ పక్క నుంచి ఎలాంటి భయము లేకుండా ఉండేటువంటి అత్యుత్తమమైన మార్గముగా ఇది నిర్ణయించబడినది. సద్రీతీనోహి అయన్లోకే పాంతాః క్షేమః అకుతోభయః. ఎలాంటి చోట ఎలాంటి భయము లేనిది క్షేమకరమైన మార్గము ఏమిటి సుశీలాః సాధవః యత్ర నారాయణ పరాయణః శీల సత్శీలము కావాలి, సాల్జనులు కావాలి, నారాయణ పరాయణులు కావాలి. పరమాత్మను ఆరాధించేవారు అంటే పరమాత్మను పరమాత్మ భక్తులను ఆరాధించడం అలవాటుగా చేసుకున్న వారికి.
ఎలాంటి ప్రాయశ్చిత్తములతోటి పనిలేదు. అలాగే ఇవి చేయని వారికి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా పని కాదు. వీళ్ళకు పని లేదు, వాళ్ళకు పని కాదు. చెప్తాడు మహానుభావుడు, పరమాత్మ రక్షించాలి అనుకుంటే. ఇతర రక్షణలతోటి పనిలేదు. పరమాత్మ రక్షించొద్దు అనుకుంటే ఇతర రక్షణలతోటి పనిలేదు. అంతే కదా. అది గోతమ పరం ఉండేది. మా ఆత్మలో కౌముది ఇది కంఠస్థ వృధా భాష్య పరిశ్రమ. ఒక గ్రంథం వ్యాకరణ గ్రంథం సిద్ధాంత కౌముది వయ్యాకరణ సిద్ధాంత కౌముది అని భట్టోజీ దీక్షితుడు పాణిని అష్టాధ్యాయ శుద్ధాలు రాశాడు. ఆ గ్రంథం కంఠస్తం అయితే మహాభాటి కథ వచనం అవసరం లేదు. వ్యర్థం. అంతా అందులోనే ఉంది. కౌముది యత్య కంఠస్త అది కంఠస్తం కాకుంటే అది చదివినా రాభం అర్థం కాదు. వృధా భాష్య పరిశ్రమ కౌముది కంఠస్తం అయితే భార్యతో పనిలేదు. కౌముది కంఠస్తం కాకుంటే భార్యతో పనిలేదు. అలాగే భగవత్ భాగవత్ ఆచార్య భక్తి కలవారు. ప్రాయశ్చిత్తములు చేయవలసిన పని లేదు. అది కాని వారు ప్రాయశ్చిత్తం చేసిన పని కాదు. సరిగా రా కాదు. కాబట్టి కిన్నామ ప్రాయశ్చిత్తం భగవత్ భాగవతాచార్య సేవ ప్రాయశ్చిత్తం. అయితే అది చాలా రుచిగా పోయేవాళ్ళం. అది ప్రాయశ్చిత్తముగా కాక రుచిగా తీసుకుంటే డాక్టరు మందు అని చేసుకోలేం. అదే విందెలు పెడితే. రాజుడు చెప్తాడు. రోగం తెచ్చుకొని మందేసుకోరా అంటే చస్తాడు కానీ రోగాన్ని తెచ్చే దాన్ని విందుగా అయితే తింటాడు జ్ఞాన వాడే అంటాడు.
అర్థమైందా? రోగాన్ని పోగొట్టే దాన్ని మందుగా డాక్టర్ ఇస్తే తీసుకోడు కానీ రోగాన్ని తెచ్చే దాన్ని విందని చెప్తే తినేస్తాడు. ఎంత జ్ఞానం మనం ఆలోచించాలి? మనం జ్ఞానం ఎలా మరి? అందుకోసమని మందును మందుగా కాక విందుగా భుజించే వాడికి రోగాలు రావు. దాన్ని మందుగానే తిన్నావనుకో రోగాలు పోవు. ఎందుకు? నీ శరీరానికి మందు అలవాటైంది. అంటే మందు కంటే ముందు రోగం అలవాటైంది. అలవాటైన రోగాన్ని ఏమంటాం మనం? దీర్ఘ రోగం అంటాం. అది ఎప్పుడు పోవాలి? తాత్కాలికమైన రోగాలకు వ్యాధులకు మందులు ఉంటాయి కానీ దీర్ఘ వ్యాధులకు చెప్తారు వ్యాధులు. దీర్ఘ వ్యాధు చేయడానికి వచ్చిన తర్వాత పొరపాటున ఒకటి రెండు సార్లు ఆ రోగం తగ్గినట్టు అనిపిస్తే వాడికేం తోచదట. వాళ్ళ ఒళ్ళంతా తలకాయగా ఉందండి అట్లే బరువు లేదు అంటాడట. అంటే వాళ్ళ లేదు మరి వాడికి తలకాయ లేకుంటేనే వాడికి కాలం కలుస్తది. తలకాయ బరువుగా ఉంటేనే మంచిది. అది లేదు మరి తలకాయ లేనట్టు అయితుందండి. అంటే తలకాయ లేకనే రోగం వచ్చింది లేకపోతే తలకాయ ఉంటే రోగం అయితది. అది కాబట్టి రోగాన్ని అలవాతం చేసుకున్న వాడికి మందులు పని చేయవు. మందునే ఆహారంగా తీసుకునే వాడికి రోగాలు రావు. కదా అందుకోసమని భగవత్ భాగవత్ ఆచార్య సేవా పరాయణుడికి ఎలాంటి ప్రాయశ్చిత్తాలతో పని లేదు, అది లేని వారికి ప్రాయశ్చిత్తాలు చేసిన పని కాదు. గురు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నారు అడిగిన ప్రశ్న చూడండి. ప్రాయశ్చిత్తాని తీర్ణాని నారాయణ పరాముఖం నమిస్పునంతి రాజేంద్ర. పరమాత్మ యందు వైముఖ్యం కలవాడు ఆచరించిన ప్రాయశ్చిత్తములతో వాడు శుద్ధిని పొందడు. గంగాజలము మనలో ఉన్న మురికిని పోగొడుతుంది. రాగి పాత్రలు ఇంకో పాత్రలు ఇంకో పాత్రల మురికిని పోగొడుతుంది. మద్య పాత్ర అపశుద్ధిని గంగాజలం పోగొడుతుందా అండి?
మధ్య పాత్ర ఉంది. దాన్ని గంగలో ముంచినాం. దాన్ని ఏ పాత్ర అంటారు? మధ్య పాత్ర అది. అదో రంగం జలం పోగొడుతుంది. కాబట్టి ఏది సహజ సహజ దోషమో దాన్ని ఎవడు పోగొట్టడు. వచ్చిన దోషాన్ని పోగొట్టడు. చేసుకున్న తప్పును పోగొట్టడం కానీ ఉన్న తప్పును అదే అంటున్నాడు సురా కుంభమివ ఆపగా. ఆపగా నదులు. నదులు సురా కుంభాన్ని పవిత్రం చేయనట్లుగా ప్రాయశ్చిత్తాని తీర్ణాని నారాయణ ఫలాన్ముఖం ననిస్పునంతి రాజేంద్ర. పరమాత్మకు విముఖుడుగా ఉన్నటువంటి వాడిని. వాడు చేసిన ప్రాయశ్చిత్తాలు పవిత్రం చేయలేవు. సకృన్మనః కృష్ణపదారవిందయోః నివేజితం తద్గుణనాగి ఏరిహి నచేయమం పాచభృతశ్చ తతుపతాన్ స్వప్నేభి పశ్యంతి. తీర్ణ నిష్కృత చెప్తున్నాడు సత్రున్ మన కృష్ణ పదారవింద యోహ దివేచితం ఒక్కసారి మన మనస్సును పరమాత్మ పాద పద్మముల యందు ఉంచినట్టయితే అలాగే తద్గుణ రాగి పరమాత్మ యొక్క గుణముల యందు ప్రీతి ఎవరైతే ఉంచుతారో అలాంటి వారు యముణ్ణి కానీ పాశధారులైన యమపతులను కానీ స్వప్నేపి నపశ్యంతి. అలాంటి వారు కలలో కూడా వారిని చూడరు. ఎందుకంటారా? జీర్ణ నిష్కృతాః. వారు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేసే ఉన్నారు. ప్రార్థన ఏమిటి? పరమాత్మ మనస్సు లగ్నం చేయటం. మన మనస్సు పరమాత్మ లగ్నం అంటే ప్రార్థన ఇక్కడ ఇవ్వండి. అందుకే చెప్తాడు కృష్ణ పరమాత్మతో విహరించినటువంటి గోపికలకు అడిగాను కదా. అది అడిగాడు. ఎంత దేవుడైతే మాత్రం, ఎంత అవతారం అయితే మాత్రం, పరస్త్రీయులకు పరవా భ్రమించడం తప్పు కదా? మరి స్వామి తప్పు చేస్తే ఎలా దోషం పోతుంది? పోనీ అదో మనం మారకం కనలేదు, వాళ్ళద్దరూ కుట్టుండి దేవుడైపోలేదే జారుడైపోయారు, జార బుద్ధ్యాపి సంగత మరి అలాంటి వారు మోర్చలే.
ఎలా పోయారు? పిచ్చివాడా? మామూలు విత్తనాలు భూమి మీద వేసి మలుస్తాయి కానీ భర్షితా క్వాధితా ధానాః నా బీజాయోప కలపతి. బీజములను కాస్త మూకుడిలో బోలిచ్చి విత్తనం వేయండి. మలుస్తాయా? కొంచెం దంచి విరగ్గొట్టి విత్తనం వేయండి. భూమి మీదే విత్తనం వేయండి అని భూమి వేశాం విత్తనం వేశాం. ఇవి మలవవు అవే మలుస్తాయి. పరమాత్మ యందు ప్రేమ ఉన్న తర్వాత అంతా అగ్నిహోత్రమే నాయనా. అన్నీ కాలిపోయాయి. మొలకెత్తావు. మొలకెత్తడం అంటే పునర్జన్మ. ఎవరు పుడతారు? ఏ ధాన్యం మరుస్తుంది? మొలకెత్తగల రక్షణాల ధాన్యం మరుస్తుంది. కాసేపు గోరించి కాసేపు వేయించి ఇత్తనం వేసి పోతుందా? అగ్ని తాపంతో మొలకెత్తోడా నాయనా? అగ్ని ఎవరు? నీవు పరమాత్మను ఏ రీతిలో పూజించినా నీకు పాపం లేదు. మోసమే. భర్త అనుకో, గుజుడు అనుకో, జారుడు అనుకో, భోగారుడు అనుకో, సుఖాన్ని ఇచ్చేవాడు అనుకో, డబ్బు ఇచ్చేవాడు అనుకో, వ్యాపారం చెయ్యి. అది అది నిప్పు. అక్కడ ఏది పడ్డా భాస్మ ఉంది. కదా బంగారం పడింది ముది తీసేసి బంగారం మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి నతేయమం పాశభృతస్య తద్భతాన్ స్వప్నే పశ్యంతిహి కీర్ణ నిష్కృతాః అత్రచ ఉదాహరంతి ఇమం ఇదంతా ఉపోద్ఘాతం ఇది చాలా అతి ప్రధానమైన విషయం. మనకు ఎందుకు చెప్తున్నామంటే భాగవతము 12 స్కంధాలు. ఇది ఎన్నో స్కంధం? ఆరో స్కంధం. అంటే మనం ఆఫ్ కొచ్చాం. మరి సగం చదివినా కానీ భాగవత సారం మనకు అర్థం కాలేదు అనుకోండి. పద్దె గణ మాత్రం వస్తుందని అర్థం ఏంటి? అందుకే ఒకసారి పిండి భూతాన్ని చెప్పాడు. పాపాలు చేయుట ప్రాయశ్చిత్తాలు చేయుట అక్కు పెట్టుకోకండి. పాపాలు చేయటమే మారం.
మా వల్ల కాదు. పాపాలు మేము చేస్తున్నామని తెలిసే తేజీని దాటండి. అంటే మనస్సును పరమాత్మ యందు కానీ పరమాత్మ భక్తుల యందు కానీ నిరంతరం లగ్నం చేస్తే మనం పాపం చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామో ఖాతా అంతా ఆయన చూసుకుంటాడు, అకౌంట్ అంతా అక్కడ ఉంటుంది. మన అకౌంట్ మనం రాసుకుంటే ఎప్పుడు లోడు బడ్జెట్. మీరు వాడకుండా మన అకౌంట్ వాడరాస్తే అంతా నిది బడ్జెట్ ఏమంటారు డెఫిసిట్ డెఫిసిట్ ఏమంటారు లోటు బడ్జెట్ అది మనకు లేకుండా ఉండాలంటే మొత్తం బడ్జెట్ పెద్ద బ్యాంక్ క్యాష్ చేయరు ట్రెజరల్ అంటాం కదా ట్రెజరల్ ఆయన చేయండి మనకి ఎప్పుడు మిగులే మనమే చేస్తుంటే ఎప్పుడు లోటే. ఇది మొత్తం భాగవతం యొక్క సారం. ఈ విషయాన్ని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి. పరమాత్మ భక్తులను ఆరాధించే వారికి ప్రాయశ్చిత్తం తోటి పని లేదు, తెలియకుండానే సహజంగానే ప్రాయశ్చిత్తాలన్నీ జరిగిపోతాయి. ఇది మనం అంత ఈజీగా నమ్ముతామండి. మన బుద్ధి తల ఉంది కదా. అందుకే నాయనా నీకు డౌట్ ఎందుకురా బాబు ఇలాంటి విషయంలోనే ఒక ఒక మహానుభావుడి చరిత్ర ఉదాహరణగా నీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినవలసింది. దూతానాం విష్ణు యమయోహ సంవాదః సంనిబోధమే సరిగ్గా వాళ్ళ మాట చెప్తారు మన మాట ఎందుకు? ఎవరు వాళ్ళు? దూతానాం విష్ణు యమయోహ ఇది చాలా ఇది పెద్ద శాస్త్రం ఇది. ఈ శ్లోకం పెద్ద శాస్త్రం. శ్లోక రచనలో దూతానాం విష్ణు యమయో మొదలు విష్ణువు పెట్టాడు తర్వాత యమ పెట్టాడు. పదం. అయితే వ్యాకరణ శాస్త్రంలో పూర్వ నిపాతం మొదలు తక్కువ అక్షరాలు ఉన్నది ముందు పెట్టాలి. అల్పాత్తరం అని తక్కువ అచ్చులు అంటాడు. సరే తక్కువ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందులో విష్ణు యమ అనే దాంట్లో తక్కువ అచ్చులు ఎందులో ఉన్నాయి? యమ. కాబట్టి యమ విష్ణు అనాలి న్యాయాన్ని.
వ్యాకరణ రీత్యా దూతానాం యమ విష్ణు విష్ణు అనాలి. విష్ణు యమయోహో ఎందుకన్నాడు? పాప శిక్షక నామ్న ప్రథమనిపాతాత్ పాప రక్షక ప్రథమోనిపాతః త్రేయ అని అన్నాడు. పాపం చేసిన వాడిని శిక్షించే వాడి కంటే పాపం చేసిన వాడిని క్షమించే వాడు గొప్పోడు అని ముందు వాడితో పెట్టినాను అన్నాను. నీ శాస్త్రం పక్కన పడి మాకు వద్దు. మా శాస్త్రం మాకు వేరే ఉంది. యముడేమో పాప శిక్షకుడు. పోనీ పాపి శిక్షకుడు. విష్ణువు పాపి రక్షకుడు. అక్షరాల వారు తక్కువ వారు కావచ్చు కానీ గుణాలు వీడు ఎక్కువ వాడు. మేము గుడి పేరు ముందు పెడతాం కానీ గుణవత్తుని పేరు ముందు పెట్టమయ్యా. కావాలంటే పాణిది సూత్రం మార్చి రాసుకో మనం. అమలం చూసి పాణిది రాయాలి. పాణిది మీద రాస్తావా అంటావ్. అంటే మీకు ఆ సందర్భం కాబట్టి అంటే శాస్త్రం ఏంటంటే ఏ శాస్త్రమైనా భగవత్ శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ శాస్త్రం ఉండదు. కానీ ప్రతి శాస్త్రంలోనూ భగవత్ శాస్త్రాన్ని జోడించి చెప్పగలవాడే గురువు. అదే అంటాడు. రహలాదు పిల్లలతోటి మన గురువుగారిలో పాథాలు చెప్తున్నారు, కానీ అన్నీ అర్ధకామాల గురించే చెప్తున్నారు. పసిపిల్లలకు అర్ధకామాలు ఎందుకయ్యా? అవన్నీ వ్యర్థకామాలు కదా అంటాడు. పిల్లలకి ఏం కావాలి? ధర్మం మోక్షం కావాలి. మనకెందుకు అందులో అందులో ప్రత్యేక జనులకు ఏం చేసి జనులకు వచ్చేవాడు. ఇప్పుడు అంటే ఇప్పటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ప్రభుత్వానికి ఆలోచనలు వస్తాయి కదా అదేంటి అదే విద్య. ఆ ఏదో విద్య బోధిద్దాం అని కామసూత్రాలన్నీ ఆరేళ్ళ పిల్లలు చెప్పమని చెప్తున్నారు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ భోజించండి. అది స్త్రీ లౌల్య వస్తే ఆ స్త్రీ లౌల్య వస్తే భగవంతుడిని మర్చిపోతాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం? హిరణ్య గజ ప్రభుత్వం అన్నమాట. ఇదంతా హిరణ్య గజ ప్రభుత్వం. అది భోజించామంటున్నారు.
సహజంగా ధర్మాన్ని బోధిస్తే పక్కాల ధర్మాలు వస్తాయండి. ధార్మిక బోధం ఆలోచన రావు. మొత్తం అధార్మిక బోధం చేసి అన్ని రకాలుగా వీళ్ళను ఉద్రేకపరిచే ఉద్రిక్తపరిచే ధర్మాలన్నీ బోధిస్తూ మీకు ఉద్రేకంలోని దోషాలు చెప్తాను. పదార్థాలు రుచి అంతా చెప్పి ఇవి తినకూడదు రోగం వస్తుంది అని వాడు అంటాడు. తిని రోగం వస్తుందేమో చూస్తాను అప్పుడు మళ్ళీ వాడు ఉంటే వాడతాను అంటాడు. అదే పని అవుతుంది. అందుకని త్రైగుణ్య విషయ బోధకములు మనకెందుకు నేను మీకు ధర్మాన్ని చెప్తాను రండి అని వాడే చెప్పాడు పాట. కదా అదే అంటున్నారు అందుకే దూతానాం విష్ణుయమయోహో సంవాదః విష్ణుదూతలు నవ్వుదూతలు వాళ్ళ సమాధానం చెప్తున్నా ఆయన విను కాణ్యకుబ్జే హన్యాకుబ్జ నగరంలో ఒక మహానుభావుడు అజామియుడు అనే ఒక మహానుభావుడు వీడు దాసీపతి ఒక శూద్ర స్త్రీ వేశ్య అలాంటి ఆమెకు భర్తగా పెరిగాడు నామ్న అజామియుడు. పేరు అజావీడు కానీ ఇతను నష్ట సదాచారః. ఇక్కడ దాసిని భార్యగా తీసుకున్నాడు అంటేనే ఆచారం ఎలా ఉంది ఇంకా ఎలా ఉంది నష్ట సదాచారః అది ఎందుకంటే మళ్ళీ అర్థం కాదు అని చెప్తున్నాడు స్వామి దాస్యాః సంసర్గ దూషితః దాసి యొక్క సంభోగంతో చెడిపోయారు. వంద్య వంది అక్ష కైతవైహి చౌర్యైహి గర్హితాం వృత్తిమాస్థితః ఇందులో మనకు వంది అక్ష కైతవైహి చౌర్యైహి ఆ మనం కథ చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. పాత రోజుల్లో కథ చెప్పేవాళ్ళు. ఓ అమ్మాయికి అబ్బాయికి సంబంధం కోసం వెళ్ళారు. అబ్బాయి వాళ్ళంతా మంచి వాళ్ళే వచ్చారు. తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చారు. ఆ మీ అబ్బాయి మా అబ్బాయి తారాము తమ్ముడు అండి. అంత మంచి కూడా ఉండవు. అది మీ అదృష్టం అనుకోండి. అయితే పాపం అప్పుడప్పుడు హత్యలు చేస్తాడు అంతే. హత్య చేస్తాడా? అబ్బే హత్యలు ఉత్తగా ఏం చేయనండి తాగినప్పుడు చేస్తాడు. అయ్యో అబ్బే అబ్బే తాగుడంటే దొంగతనం చేయాలన్నప్పుడు తాగుతాడు.
దొంగ సాయి. మనం కూడా ఎప్పుడు అలవాటు చేయలేదు అలవాటు చేయడు పక్క వాడిని కొడతాడు అనుకోండి అప్పుడు తమతనం చేస్తాడు. ఏం చేద్దాం మరి? అన్నట్టుగా ఈ దాసీ సంసర్గం వచ్చిన తర్వాత వంది అక్ష కైతవైహి చౌర్యై. ఎందుకంటే భార్య అయితే ఎంత సంపాదిస్తే అందులోనే సవరించుకుంటుంది. లేకుంటే పచ్చుకుంటుంది. వేష్య ఇంత చేస్తేనే ఉంటాను అంటుంది. ఉండి నేను కాదు నిన్ను లానిస్తాను అంటుంది కదా. భార్య ఏమో ఇక్కడే ఉంటుంది. వెంటనే వీడు పోవాలి కదా. నువ్వు రావాలంటే మీరు ఇక్కడ అంటుంది. మరి యామోహం ఉన్నవాడు అంత తేవాలి. తేవాలంటే దొంగతనమైనా చేయాలి, జూతమైనా ఆడాలి, ఒకడిని చంపవాలన్నా చంపాలి. ఇలా ఒక పాపము ఇన్ని పాపాలకు మూలమైపోయి గరిషితాం వృత్తి మాతృతః పనిమంది నిందించేటువంటి వృత్తిని అవలంబించి విభ్రత్ కుటుంబం అశుచిహి యాతయా మాత దేహినః అపవిత్రుడై దాసీ కుటుంబాన్ని అంటే దాసావధ్యాయం గుర్తు పై మంది వేస్తాడు పది మంది కుమారులు ఈ మొత్తం కుటుంబాన్ని అపరిశుద్ధమైన మార్గంతో పోషించుకుంటూ ఈ శరీరాన్ని కడుపుతున్నాడు. ఏవం నివస్తుతస్తస్య లాలయానస్తు తత్సుతాన్ కాలోత్యగాతు మహాన్ రాజన్ నష్టాసీతి అష్టాసీతి ఆయుషః తమః. ఇలా కొంతకాలంలో అయిన మహానుభావుడు కదా తత్సుతాన్ లాలయానస్య అంటే ఆ దాసీ పుత్రులను లాలిస్తున్నటువంటి పోషించినాక అది పెంచడం వేరు లాలించడం వేరుగా సాయించడం అంటే పూర్తి ప్రేమ కదా మరి అందువల్ల అలాంటి వాళ్ళను తస్య ప్రవేశః తారోత్యగాతు మహాన రాజన్. 78 సంవత్సరాలు గడిచాయి. అంటే పరిపూర్ణంగా వృద్ధుడు అయిపోయాడు ఆయుష్యం అయిపోయిందన్నమాట. ఆయుషస్తమాః తస్య ప్రవయసః పుత్ర గచి సేశాంతు యో యో అవమః వాడికి ఆ దాసీ వలన లేదా దాసీ యందు పది మంది కుమారులు కరిగారు.
అందులో అవమహా అందరికంటే చిన్నవాడు పిల్లవాడు. వాడంటే చాలా ఇష్టం కాబట్టి వాడికి పొరపాటున నారాయణ అని పేరు పెట్టుకున్నారు. బాలః నారాయణః నామ్నా పితృ వస్తే దయతః పురుషం చెప్తాడు వ్యాసుడు. సంతానంలో ఎవరు చిన్న వయస్సు వాడో వాడినే ప్రేమ తదిన ఉంటుంది. పొరపాటున ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే వయస్సులో చిన్న భార్య అయిన భార్య ఉంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే చిన్న వయస్సు ఉన్న భార్య యందు ప్రేమ ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ పుత్తర్లు ఉంటే చిన్న పిల్లలకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. పరిమందులో వీడు చిన్నవాడు కాబట్టి ఇతను ఇద్దరికీ భార్యాభర్తలకు ప్రీతి పాత్రుడుగా ఉండేవాడు. సభర్త హృదయః తస్మిన్ అర్భకే కలభాషిణే నిరీక్షమానస్తల్లీలాం ముముదే జరటో అందులో వృద్ధుడైన తర్వాత చెప్తాడు. యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్న ఆడపిల్లలతో ఆడుకుంటాడు. మీ ఆసులు ఎవరిని వదిపెట్టండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిన్న పిల్లలతో ఆడుకుంటాడు. ఆడుకోవడం మాత్రం తప్పదు. ఎందుకు చెప్పాడంటే తాను చిన్నవాడిగా పిల్లవాడిగా ఉన్నప్పుడు తోడి పిల్లలతో ఆడుకుంటాడు. యవ్వనం వచ్చిన తర్వాత యువతులతో ఆడుకుంటాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పసిపిల్లలతో ఆడుకుంటాడు. ఏ వయస్సులోనూ భగవంతునితో ఆడుకోడు. రావి తారా చమత్కారంగా చెప్తారు అంటే మనం ఎంత గొప్పవాళ్ళమో అంటే వీళ్ళంతా ఖాళీ ఉంటుంది కదా దేవుడికి తట్టుకోక ఎన్ని ఊరుకు ఏ పని చేస్తాం వీళ్ళంతా ఖాళీ ఉండి అంటే వాళ్ళ ఖాళీ ఇక్కడదండి ఆయన ఖాళీ కానీ దేవుడికి ఏం పని ఉంది మనకు ఫుల్ బిజీ వర్క్ కదా నాకు అన్ని వయస్సులో పని. అన్ని వయస్సులో అదే ఇంకో పని ఏం లేదు ఆడడమే. కదా అది భగవంతుడు చెప్తున్నాడు. ఆ ఆయన ఆడించా ఆడుకోవడం ఏంటి?
ఆయన జ్ఞాపకం వస్తే కదా అయ్యో ఎక్కడ కాబట్టి అందుకే అంటున్నా అర్భకే తలపాటిని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్న పిల్లవాడైన నారాయణుని తోటి ఇతను కాలమును బాగా గడిపాడు. నిరీక్షమానః సత్తి తల్లిరాం ఆ పిల్లవాని మాటలను ఆనందంగా వింటున్నాడు. ఆ పిల్లవాని ఆటను కూడా సంతోషంగా ముముజ్జరసః ముసలివాడు కాబట్టి తాను లేవలేడు కాబట్టి వాడు ఎదురుగా ఆడుకుంటుంటే. చూసి మురిసిపోతున్నారు యరకః భృశం భుంజానః ప్రవిభన్ ఖాదన్ బాల బాలక స్నేహ యంతితః భోజయన్ పాయయన్ మూఢః నవేద తమంతి కమ్మం తాను తింటున్నాడు, తాను తాగుతున్నాడు, తాను ఇంకేదో వాడుతున్నాడు. అలాగే భోజయన్ పాయయన్ మూఢః. ఒంటిగా ఉన్నప్పుడు తానే తినాలి, తానే తాగాలి. పిల్లలు ఉన్నప్పుడు వారికి తినిపించాలి, తాగించాలి. అంతే కాదు వారు కొంత తిని నాకొద్దు అంటే అది విడిచి తినాలి. అది ఇంకో భాగం అన్నమాట. మొత్తం వెళ్ళిపోవడం ఏం కాకుండా ఆ పిల్లవాడు తిట్టు తిట్టు తా తా తా అని మన నోట్లో పెట్టాలి. అవునండి. ఏం చేస్తావు నువ్వు అందుకే ప్రాచనం ఇప్పటికి కూడా తిట్టు నవ్వు పిల్లలను దగ్గరికి రానియ్యవు మన సాంప్రదాయంలో వాళ్ళ ఎంత ప్రేమ గాని అక్కడ కూర్చోవాలి. ఆ పాప లేక దగ్గర రా. తెలియకుండా తారా పాప లేక ఇవి. ఇప్పుడేమో ఉండొచ్చు లేక ఉంటే పక్కన పెట్టు. ఆ రోజుల్లో వంట ఇంటికే రాకపోయేవాళ్ళు. పిల్లలు వంట ఇంటికి రారు. పిల్లలే ఉంటాయండి మనం ఏమంటాం అంటే పో. పోయే టైం వారే పోతున్నావ్. చూడండి ఇలా తింటూ తినిపిస్తూ తాను తింటూ తాగుతూ తినిపిస్తూ తాగిస్తూ మూఢః. అయ్యో ఏమైంది ఈ ఇందులో పడి ఒకడు ఉన్నాడు యముడు అన్న సంగతి వాడు వచ్చాడన్న సంగతి కూడా తెలుసుకోలేరు. సయేవం వర్తమానః అజ్ఞః మృత్యుకాలే ఉపస్థితే మతించ కాల తనయే బాలే నారాయణాహ్వయే ఇలా చేస్తూ ఉండగా వారికి మృత్యుకాలం వచ్చింది.
మృత్యుకాలం వచ్చేసరికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జ్ఞాపకం వస్తది. అందుకే చిన్న పిల్లవాని మీద నారాయణుని మీద. మనస్సును ఉంచాడు. సపాదహస్తాంతీన్ దృష్ట్వా పురుషానం దృశ్యదారుణాన్ వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్నః ఆత్మానం నేతుమాగతాం. యమభక్తులు అని కనిపించారు. ఎలా ఉన్నారు? పాశహస్తాన్ అందులో ముగ్గురు వచ్చారు. భృషదారుణాన్ మహా భయంకరంగా ఉన్నారు. వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్నః వక్రతుండ ఇలా మూచన అన్నమాట. అలాగే ఊర్ధ్వరోమున ఆ ఎటికలు నిక్కబడుసుకొని ఉన్నాయి. ఆత్మానం నేతుం తనతో తనను తీసుకొని పోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా యాదవిడికి ఒక్కసారి భయం పుట్టింది, పుట్టి అతను దూరే తీడనకాసక్తం పుత్రము నారాయణాత్వయం ప్రావితేన స్వరేన ఉచ్చైహి ఆజుభావ ఆ. కురేంద్రియ మనస్సు కలప చెంది చిన్న పిల్లలు కాబట్టి నారాయణ నారాయణ నారాయణ రా అని పిలిచాడు. ఉచ్చైశ్వరి ఈయన. చాలా పెద్దగా పిలిచాడు. ఏం జరిగింది? అంటే వాడు వస్తాడు వీళ్ళు రాస్తున్నారు. ఆ నారాయణుడు వస్తాడు. ఎందుకంటారా? ఆయనకు ఒక పేరు శాసనామంలో అజ్ఞా అని. తెలియనివాడు ఏం తెలియనివాడు? భక్త కృత దోష అజ్ఞ. జీవులు చేసే తప్పులు తెలియనివాడు అని. మన తప్పులు ఆయన లెక్క పెట్టగలిగితే అసలు పోకుండా ఉండదన్నారు. ఓ శివ సార్ శివ సార్ అంటారు. అంటే కొర సాలు అది. నిజంగా మీ విచిత ఫల అన్నీ తెలుసుకొని లెక్క పెడితే మీ లోకం ఉండదమ్మా. అదేమిటి అంటే అది ఎవడు వస్తాడు? వాళ్ళు ఎప్పుడు నువ్వే పోదు పోకి ఇంకా ఎవడు మర్చిపోకపో అలాగే ఇతను నారాయణ అని ఎలుగెత్తి పిలిచాడు ప్లావితేన స్వరేన ఉచ్చైహి ఆజుభావ ఆకులేంద్రియః నిశ్శమ్య మ్రియమానస్య బ్రువతః హరికీర్తనం భర్తుర్నామ మహారాజ
పార్వదాహ సహస అపతన్ తమ ప్రభువైనటువంటి నారాయణుని పేరు చనిపోబోతూ పిలుస్తున్నాడు వీడు మా స్వామి పిలుస్తున్నాడు అని వాళ్ళు ఊరించారు. ఎవరు విష్ణు బడుతులకు వచ్చారు సహస అపతం వికర్షతః అన్య హృదయ అంతర హృదయాత్ దాసీపతిం అజామిలం యమ వేశ్యాని విష్ణుదూతాః వారయామాసుహు ఓజస్ అప్పటికి అవతల వచ్చేసారు వీడిని పాశమేసి లాగుతూ ఉన్నారు. అమాంతం వాళ్ళు వచ్చిన బలంతోటి వాళ్ళను దూరంగా నెట్టివేశారు. జేజితాస్తే వైరుద్ధ పురస్వరాః కేయుయం ప్రతి ప్రతి ప్రతిషేద్ధారః ధర్మరాజస్య శాసనం ఎవరయ్యా మీరు? మీరు ఎవరు అనుకుంటున్నావ్? ధర్మరాజ దూతలం. వారు ఎవరు ధర్మరాజు గారు మరి ధర్మరాజు యొక్క ఆజ్ఞను విభయవించే మీరెవరు ఎవరు మీరు ఎవరి వారు ఎక్కడి నుంచి వచ్చారు కుత ఆయాకా కస్మాద ఎందుకు ఇతన్ని చేపిస్తున్నారు కిం దేవా ఉపదేవా యూయం కిం సిద్ధ సత్తమా దేవతలా రాక్షసుల రాక్షసుల అనలేదు ఏమన్నాడు ఉపదేవా ప్రదేశ్ ఎవరు రాక్షసులు వైస్ ప్రెసిడెంట్ అంటాం కదా వైస్ ప్రెసిడెంట్ వైస్ ఏదో ఉపప్రధానుడు ఉన్నాడు కదా డిప్యూటీ ప్రధానుడు అంటాం ఉపప్రధాని ఉపాశిస్తున్నట్టుగా వీరు ఉపదేవతలట అది తక్కువనే కాదు ఉపదేవ సార్. అందుకే రాత్రి రాత్రి జనంగా కానీ పూర్వ సువాసులు అంటాం కదా. పూర్వ దేవా. అచ్చా. అది కూడా ఉపదేవా కిం దేవా ఉపదేవా యూయం కిం సిద్ధ సత్తమా మీరు సిద్ధులా సర్వే పద్మ పరా సాక్షాః పీతకౌశేయ వాససః కిరీటినః కుండలినః సత్పుష్కరమాలిన ఏమయ్యా అంత పుండలీకాశుల్లాగా ఉన్నారు పీతాంబరధారులు కిరీటము కుండలములు అలాగే పుష్పమాలలు. సర్వేచ నూతన వయత అందరూ ఇప్పుడిప్పుడే కొత్తగా యవ్వనంలోకి వచ్చినట్టుగా అంటే కైచదనమా నూతన వయత సర్వేచారు చతుర్భుజ ఎక్కడ పరమాత్మ ప్రసంగం వస్తే వ్యాసుడు అక్కడ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఒళ్ళు మరచి వర్ణిస్తాడు, పరమాత్మ వచ్చినా అంటే వారి భక్తులు వచ్చినా అంతే.
అలాగే ధనుర్నిశంగ అసిగదా శంఖచక్ర అంబుజస్త్రియః విశో వితిమిరాలోకా కూర్వంతః స్వీనరోచిషా శంఖము చక్రము గదా సడ్గము శార్గము పద్మము. ఇలాంటి అన్నీ ధరించి మీ తేజస్సు తోటి అన్ని దిక్కుల చీకటను పోగొడుతున్నారు. కిమర్థం ధర్మ పాలస్య కింకరాన్నోని కేదలమీం భ్రమరాజు యొక్క కింకరులము మమ్ములను మీరు ఎందుకు నిషేధిస్తున్నారు? అని వారు అడిగితే అప్పుడు విష్ణు దూతలు వారికి సమాధానం ఇవాళ వద్దు రేపు చెప్తా ఉన్నారు సమాధానాన్ని రేపు విందాం అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభవస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అత్మద గురుభ్యో నమః వీళ్ళు ఇష్టలో పిల్లలు గుర్తుపట్టలేనా వాళ్ళకి చెప్పడానికి. ఆ అంతే ఆ కాదు వాళ్ళకి గుర్తుపట్టట్లేదు వాళ్ళు వాళ్ళ గుర్తు పెట్టి ఇక్కడ ఉండే ఉంటారు ఉద్యోగంగా చేయరు. యోగం చేయాలంటే వాళ్ళు చూడొద్దు కదా. శిక్ష అనుభవిస్తున్న వాడిని శిక్షించేవాడు కూడా కూడదు. ఎడిచి జోషిని చూడకూడదు శిక్షించేటప్పుడు. శిక్ష పొందుతున్నాం బుద్రపు చూడొద్దు కానీ.
Mangalacharana: 'Namo shiva - asmad-aracharya paryantam vande guru paramparam. Viro nityam-achyuta parambuje - smarutma yamoh tat-pati karani surayanene - asma-suroh bhagavato-staneko sindhoh ramanujaprya cha...' - Salutation to Sri Ramanuja and the entire line of acharyas up to our own guru.
'Sri Shuka-Brahmane namah. Kanya-bharati sanjatam vatula-kula-bhushanam sri langaya guru putram shadagopam aham bhaje. Asmad gurubhyo namah.' - O devotees of Bhagavan - 'Brahmanda svarupa vivaranam' - the description of the nature of the cosmic egg (Brahmanda) - meaning the description of Bhagavat-sthula-sharira (Paramatma's gross cosmic body) - [Beginning of today's discourse summarizing the preceding cosmological section.]
Why was all this described? At least when heard, some fear may arise - since we keep committing errors anyway - 'is there also some remedy (pariharam), some expiation (prayaschitta) for this?' - that desire, that anguish (aarti) [arises in the listener]. [Shuka explains why he described the narakas in detail: not to frighten but to inspire the desire for prayaschitta (expiation) and bhakti.]
'By this krama-yoga (gradual spiritual practice) - the brahma-jnana (knowledge of Brahman) obtained - yasya asamashruthih - samsara leaves without a trace' - you said. 'By brahma-jnana alone samsara ceases' - you told us that. [Parikshit recalls what Shuka said earlier and now asks for clarification on the relationship between jnana and prayaschitta.]
'Sacharitanika' - character-stories - 'tha - manavataram antey emiti' - what does 'Manava-Avatara' mean - 'Priyavrata and Uttanapada's story you also told us' - and similarly the description of dvipa-varsha-samudra-adri-nadi-udyana-vanaspati-vibhavamulanu (islands, regions, oceans, mountains, rivers, gardens, trees) - [Parikshit summarizes what Shuka has narrated so far in Canto 5 - the cosmological panorama.]
Removing (these hells) - 'nache dihaivapachitim yatham hasah kritasya kuryaat - mana ukti panibhih - dhruvam savaih pretya narakaan upaiti ye kirtitamey bhavatah tigmayatana...' - 'Just as the hands cannot undo the harm the mouth caused - surely those who commit (these sins) will go to the described fierce narakas.' [Sanskrit verse from Shuka: prayaschitta of the hands cannot undo the sin of the tongue - the naraka is inevitable for unrepentant sinners.]
'Tadartham shudragihih cha.' Who must go to a Shudra household? That (food/wealth) must be taken. But only half of it. How much has gone? A quarter of all has gone. Ten Shudra... [ASR unclear - speaker discussing the complex dharmic rules about accepting food and gifts from various varnas, and the karmic consequences.]
'Do you not want those (narakas)? Certainly, do them (the prayaschitta).' 'Tasmaat puraivaashuyihi paapa-nishkritau yateta mrityoho avipadyata atmanah' - 'I am saying very clearly. Therefore - iha-aashu - right here, quickly - in life, before death comes - one should make every effort for expiation (paapa-nishkrit).' [The Bhagavatam's urgent message: do prayaschitta now, while alive, before the body falls.]
'Jata atmanah' - 'before death comes to this body - right here quickly' - the errors committed must be expiated (prayaschitta) without delay. 'Doshasya drishtva guru laghanam yathaa bhrisakti piccheta sujaanah' - seeing the gravity (guru) and lightness (laghava) of the fault - as a wise physician would prescribe treatment... [Shuka advises calibrating prayaschitta to the gravity of the sin, just as a physician calibrates medicine to disease severity.]
For a sin committed unknowingly - if prayaschitta is done, it might be remedied. But - 'drishtashrutabhyam yat papam dhyananyapi atmano-chitam. Idam mancha' - knowing it is wrong, seeing and hearing that it is harmful - yet still wishing for it in the mind - [The crucial distinction: sins of ignorance may be expiated, but sins committed knowingly and desired in the mind go deeper and require stronger prayaschitta.]
He commits the wrong. Again he himself does prayaschitta for it. That means: he practices dharma - immediately practices adharma. Again immediately practices dharma. [The Bhagavatam's critique: mechanical prayaschitta followed by repeated sin is like treating a wound only to re-inflict it - a spiritual dead-end.]
How was Parikshit as a student? He was not a small one - he was the knower of dharma (dharma-vijna) - right? Not young (not immature). Here who would do it - not a small one. He had understood many fine points of dharma (dharma-sukshmas). [The speaker praises Parikshit's depth of knowledge, noting that his question about prayaschitta shows a genuine seeker's mind, not a naive one.]
Moreover - 'this type of (mechanical prayaschitta) - only those without jnana-adhikar (eligibility for knowledge) do such things - therefore prayaschitta-vimarshanam - only examination/reflection - meaning: the lion (simha) - 'I committed this error.' [The true prayaschitta for a jnani (wise person) is sober self-examination - not ritual repetition, but genuine resolve not to repeat the sin.]
Right? 'For one (sin of) eating something forbidden (abhakshya-bhojana) - four types of medicines must be taken.' Now which is more? Eating has become less, taking medicines has become more. Right? [Contemporary analogy: just as taking medicine for every dietary indulgence becomes worse than the disease, ritualistic prayaschitta that encourages repeated sinning becomes spiritually worse.]
To change (the ticket) again - one must come all the way here and go back to where one started from - then get off and change it. What is there to change after going and coming back? Your money too - [Analogy: just as a wrong train ticket cannot be exchanged mid-journey but only at the starting point, prayaschitta must be done in life (not after death in naraka) when there is still time.]
One day in the month - why use it? To prevent (the sin) from coming back. What has come - goes away with one double (i.e., double the remedy). One or two go away. But 'it went anyway - therefore I don't need medicine' - if one says that, they'll come (back)... [A medical analogy: stopping the medicine before completing the course brings back the disease. Similarly, abandoning prayaschitta prematurely lets the sin return.]
Moreover, he was with a devadasi (temple dancer) for a long time. But then immediately he was cheated (deceived). The Lord came and took him away. He (the devadasi's companion) had not desired (moksha). 'I don't want women's companionship' - he had not aspired to that... [A story (possibly from the Bhagavatam) about a person caught in sensory life who was unexpectedly granted liberation - illustrating Paramatma's inscrutable grace.]
That - now - this - based on this - that 'dandagani' means - then it is clear. 'Kalatita-pracara-dharya pradhanam' - the primary teaching - they said - we are doing (it). That means for us - [ASR unclear - speaker connecting a prior story to the main teaching about dharma that transcends time-based rituals.]
'I did the padmakara (a ritual worship) in the morning. Midday - nothing was done. The padmakara was done at three o'clock itself - so should not (do it again). But it's two-thirty or three in the afternoon. Where did I do (it) - where am I (now)?' [A contemporary aside about the speaker or a devotee confused about timing of a ritual - illustrating how mechanical ritual observance without understanding becomes stressful.]
Those who have no bhakti (devotion) toward Paramatma cannot be freed from the errors they have committed. Those who have bhakti toward Bhagavan are liberated - what does this mean? Those who have Paramatma bhakti - even if they commit a sin knowingly - [The Bhagavata-dharma teaching: genuine bhakti to Paramatma automatically purifies in a way that mechanical prayaschitta cannot. Even a sinning bhakta is ultimately freed.]
'Tat-purusha-nisevaya' - not just Bhagavat (Lord's worship) - Bhagavat-Bhagavata (Lord and His devotees) aradhana - those purified by worshipping the Lord and His devotees - 'those who committed sins are not purified by prayaschitta' - now gradually explaining - [Shuka's progressive argument: Bhagavat-bhagavata-sevi (devotee of the Lord and His devotees) is purified beyond what prayaschitta can achieve.]
No prayaschitta is needed for those (true devotees). And for those who have not done (bhakti) - any amount of prayaschitta done is useless. These don't need it, those gain nothing from it. The great soul says - [The paradox stated clearly: pure devotees don't need prayaschitta, and those without bhakti cannot be purified by prayaschitta alone.]
Understood? 'The doctor gives (medicine) to remove the disease - he doesn't take it. But what brings the disease - if told to eat at a feast (virundu) - he eats it.' How much wisdom must we think about? We are in ignorance... [Contemporary analogy: a patient who refuses medicine but eagerly eats disease-causing food - parallel to those who avoid prayaschitta but willingly repeat sins.]
There is a vessel in the middle. It was dipped in the Ganga. What vessel is that called? A middle vessel - that is. That removes one type of water (impurity). Therefore, whatever is a natural (sahaja) defect - no one removes it. Who - [The Ganga-vessel analogy: impurities of the vessel are removed by the Ganga - similarly, natural defects (sahaja-dosha) of the jiva can only be removed by the power of the divine, not by ordinary ritual.]
'How did they go (astray)? Are you crazy? Ordinary seeds sown on the ground will sprout - but bhashrita kvathita dhanah - na bijayopa-kalpati. If seeds are slightly roasted in a pot - if the seed is placed - [Analogy: roasted seeds cannot sprout; similarly, a soul purified by bhakti cannot be re-germinated by sin - genuine bhakti-fire burns the seeds of future karma.]
'We cannot do it. Sins - knowing that we are committing sins - surpass that speed (tezi). That means - fix the mind constantly on Paramatma or on Paramatma's devotees - if we do that - we cannot commit sin while (the mind is fixed there)...' [The practical solution: fixing the mind on Paramatma (or His devotees) makes sinning impossible - the positive path of bhakti that automatically excludes sin.]
'Vyakarana reetya - dutanam yama vishnu - vishnu anaali. Vishnuyamayoh - why did he say (Vishnu first then Yama)?' Because - 'papa-shikshaka namna prathamanipaat - papa-rakshaka prathamo-nipatah treya' - He said. The one who punishes sin (Yama) is named second; the one who protects from sin (Vishnu) is named first. [Grammatical observation: in the compound 'Vishnu-Yama,' Vishnu is named first because He is the protector - the preserver always precedes the punisher.]
If dharma is taught naturally - proper (pakka) dharmas will emerge. Dharmic thinking and reflection will come. Totally adharmic teaching - making them agitated in all ways, provoking them - dharma... [The speaker critiques teaching that stirs up adharma in the name of religion - contrasting it with genuine dharmic education that naturally produces righteous thought and action.]
Thief associate. We also never accustomed (to it) - never conditioned (the child to evil) - suppose hitting the neighbor - then he (child) becomes complicit. What to do then? Like this - 'dasi-samsarga' (association with bad company) came - [The importance of good company (sat-sanga) from childhood: one is corrupted by association, not just by individual choice.]
Among them - the smallest one - a child. He was very dear to everyone - therefore by mistake they named him Narayana. 'Balah narayanah namnaa - pitru-vaste dayatah pa...' - A child named Narayana - beloved of the father - [Beginning of the famous story of the child Narayana - a small child named Narayana who dies at one and a half years old, and whose final utterance of 'Narayana' grants liberation.]
'Remembering him - alas - wherever he is - that is why I say - arbhake talapatini - muddu-muduugaa matladutunna - chinna pillavadaina narayanuni tothi - ithanu kalamunu bagaa ga...' - 'Speaking sweetly, lovingly as a little child does - with that little one named Narayana - he (the father/devotee) spent time well (kala-kshepam with Narayana).' [The profound teaching: even playing with a child named Narayana constitutes devotion to the Lord - his name itself is the Name.]
'When the time of death comes - whoever one has the most love for - they come to mind.' That is why - with the little child, on that child named Narayana - he placed his mind. 'Sapaadahastanteem...' - [At the moment of death, the dying man's mind naturally goes to whoever he loved most - and since he loved the child Narayana most, he thought of Narayana - and that thought of 'Narayana' granted him liberation. The Name works even unintentionally.]
'Parvadaaha sahasa apatan' - calling out the name of his Lord Narayana as he was about to die - 'he is calling our Lord' - they (Vishnu's attendants) said - 'who came to the Vishnu-devotees?' - [Vishnu's messengers (Vishnu-dutulu) arrive because the dying man uttered 'Narayana' - even though he did not mean the Lord but the child. The Name's power transcends intention.]
'Similarly - dhanuurnisanga asigada shankhachakra ambuja striyah visho viti-miraloka kurvantah svi-naro-chisha - shankhammu chakramu gada sadgamu shargamu padmamu - ila antanni dharimchi - mee tejassu' - the Vishnu-dutulu bearing the shankha (conch), chakra (discus), gada (mace), khadga (sword), Sharnga (bow), padma (lotus) - with their divine radiance...' [Description of Vishnu's divine messengers (Vishnu-dutulu) arriving with their weapons and radiance to escort the soul of one who dies uttering 'Narayana.']