నవమ స్కంధం: సూర్య వంశం మరియు దాని వంశావళులు
Ninth Canto: Solar Dynasty and Its Lineages
నవమ స్కంధం ప్రారంభమవుతుంది - సంసార సముద్రాన్ని దాటించే నావ ('నవ') అని పేర్కొనబడింది. 'అవతారాలు జన్మించిన రాజ వంశాలు వివరించు' అని పరీక్షిత్ అడిగాడు. రాముడు సూర్య వంశంలో, కృష్ణుడు చంద్ర వంశంలో వచ్చారు కాబట్టి వంశావళులు చెప్పాల్సిన అవసరం వివరించబడింది. వైవస్వత మనువు పది పుత్రులతో వంశావళి ప్రారంభమవుతుంది.
The Ninth Canto (Navama Skandha) begins - described as a ship (nava) that carries us across the ocean of samsara. Parikshit asks: "You have described all the cosmic ages and their rulers - now describe the lineages of kings through whom the avatars appeared." The session explains why genealogies are narrated: because Rama was born in the solar dynasty and Krishna in the lunar dynasty. Vaivasvata Manu's ten sons begin the long list of dynastic narratives.
యో ఈజ్ఞ సృధాం భే సుమతి ఆమోధ సుర్జవాన్ నారాయణే అస్మద్గురు భగవతో శ్రీ కృష్ణ రామాది శరణం శరణం ప్రభత్యే మాతా జదాయుహయ తలయాభిభూతి సర్వం యదేవ నియమీనవ దత్వయా ఆద్యత్యల కులపతే రోపులాభిరామం శ్రీమన్ సదంత్రి యుగణం ప్రణమాభిమూర్గుణా భూతం సహస్య మహదా స్వయ భక్తనాథ శ్రీ వర్తితా పులదేవ యుగివా భక్తా నివే మరకాయ సేంద్ర విధ్యాం శ్రీమత్వరాం పుజమ్నిం భరతో వస్తిత్యం వసుదేవ సుతం దేవం సంప్రచానం పురమద్ధం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతి పుత్ప సంఘ సింహా నూపుర సోహితం రత్న కంగణ గిరియూరం కృష్ణం పుందే జగత్గురుం పుత్కుల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం పుందే జగత్గురుం కుటిలాద నైయుక్తం పూర్ణ చంద్ర నివాదనం విరత కుండలం దేవం కృష్ణం వందే జగత్ గురుం శ్రీ వర్షాంకం మహోవర్షం మన మాలా విరాయితం వెంకట చక్ర దలం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందార గ్రంథ సంయుక్తం చారువాసం సుశ్లోచితం బరిహి పించావ సూడాంగం కృష్ణం వందే జగత్గురుం రుక్మిణీ కేదు సంయుక్తం పీతాంబరు సుశ్లోచితం తాలవాస్వ తులసీ గ్రంథం కృష్ణం వందే జగత్గురుం గోపితానాం గుజు జత్వ కుంకుమాం కిత వక్షసం శ్రీకేశం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణార్చ గవినం పుణ్యం ప్రాత శుద్ధాయ స్వతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వసిక్త రత్తారం సిష్టే పౌత్ర బ్రహ్మహం పరాజరాత్మజం వందే సదానంతపోనిధిం జ్ఞాతాయ విశ్వరూపాయ జ్ఞాతరూపాయ విష్ణవే నమో అవైశ్వర్యమ్మనిశయే వాక్షికాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత గుత్యం సైపాయనో విరహకాతన ఆజుహావ పుద్రేషి తన్మయ దయా సర్వోభినేదో తం సర్వభూత హృదయం నివాతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః
కన్యాభరణి సంజాతం వహదూల పురపూషణం శ్రీరంకార్య పురో పుత్రం శధగోపనమహం భజే అస్మత గురుభ్యో నమః భగవత్ బంధువులారా, 8వ స్కంధాన్ని ముగించుకొని 9వ స్కంధంలోకి వస్తున్నాం. ఈ 9వ స్కంధం మొత్తం సూర్య చంద్ర వంశ రాజుల చరిత్ర. ఎందుకంటే ఇది కాగానే దశమం. నాకు మొదలు మహాపురాణ లక్షణం చెప్పినప్పుడు. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరానిత్య వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం అని ఇది సామాన్య లక్షణం. అంటే ఉపపురాణాలు లేదా పురాణాలు అనుకోవచ్చు. ఇక మహాపురాణ లక్షణం చెప్పుకున్నాం తత్ర సర్గః విసర్గస్య స్థానం పోషణం పూతయః మన్వంతర ఈశానుకథ నిరోధః ముక్తిహి ఆశ్రయః ఈ 10 మహాపురాణ లక్షణాలు అంటే ఐదింటినే కాస్త విస్తరించి అది చేశారు, సర్గస్య ప్రతిసర్గస్య అని చెప్పుకున్నాం అంటే సృష్టి ప్రళయము వంశము మన్వంతరములు వంశానుచరితం. ఇప్పుడు ఈ నవమ స్కంధం అంతా వంశానుచరితం అన్నమాట. పదవది ఆశ్రయ అని చెప్పామే. ఆశ్రయ అంటే ఎవరు? పరమాత్మ. ఆశ్రయము అలాగే ఈశాను కథ నిరుక్త నిరోధం ఈ మూడు చెప్పేది దశమ స్కంధం. ఎవరు ఆశ్రయం పరమాత్మే కదా కృష్ణస్తు భగవాన్ స్వయం కాబట్టి పరమాత్మ యొక్క లీలలు చాలా విస్తృతిగా వర్ణించబడ్డాయి కాబట్టి. అతనే ఆశ్రయం. అతనే నిరోధ. నిరోధ అంటే దుష్ట శిక్షణ. అందులో జరిగింది.
ఇవన్నీ కాట ఈశ అను కథ అన్నాం. పరమాత్మ యొక్క అవతార కథలు అది. దశమ స్కంధంతో మూటిని వివరిస్తున్నారని మనకు వ్యాఖ్యానకారులు వివరించారు. ప్రధానం నవమ స్కంధం దశమ స్కంధంలో కృష్ణుని అవతారం. చెప్పబడాలి కాబట్టి కృష్ణుడు ఉన్నటువంటి వంశం యదువంశం. మరి యదు అంటే చంద్రవంశం. కదా కాబట్టి చంద్రవంశాన్ని చెప్పాలి ప్రసక్తా ప్రసక్తముగా ముందున్నటువంటి సూర్యవంశాన్ని చెప్పాలి ఇలా సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని రెండు వంశాలలోని కేవలం కొన్ని చోట కేవలం పేర్లు చెప్తారు ఎవరు ప్రధానమో వాళ్ళు చెప్తారు ఇక్ష్వాకు మనువు ఉన్నాడు, మనువు కుమారుడు ఇక్ష్వాకు అన్నాడు, ఆ కథ చెప్తాడు. అదే అదే వరసలో మనకు మాంధాలు దొరుకుతాడు, మహానుభావుడు ఆ కథ చెప్తాడు. అంబరీషుడు ఉన్నాడు. వస్తే ఆ కథ చెప్తాడు. ఎవరెవరు ప్రధానులో ఎవరెవరు పరమాత్మ కృపకు విశేషంగా పాత్రులయ్యారో. తమ సేవల ద్వారా వారిలా వివరిస్తారు. తక్కినవన్నీ ఫలానా వారి పుత్రులు కావద్దు అని వంశాలు అంటానే అలా పేర్లు చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ ఆ ప్రధానమైనటువంటి వ్యక్తులను యాత భగవానుడు భగవంతుని విశేష పాత్రులు అన్న వారిని వివరించుకుంటూ వస్తారు. అలాంటి మహానుభావుల పేర్లు విన్నా. పాప ప్రక్షాళనం అవుతుంది శాస్త్రం. అందువల్ల కొన్ని చోట పేరు చెప్పుకుంటాం, కొన్ని చోట కథ చెప్పుకుంటాం. అందులో మనవంతరాని సర్వాణి స్వయోక్తాని శృతానిమి రాదంటున్నాడు. అనుభవ మహర్షి గురువు గారు, మీరు మాకు అన్ని మన్వంతరాలు చెప్పారు. వంశా మన్వంతరానికి అన్నాను కదా, జ్ఞాపకం చేస్తున్నాడు వరుసలో కూడా. ఎంతవరకు అయింది సిలబస్ ఏది కావాలి. అని చెప్పడానికి మన్వంతరములన్నీ మీరు సమగ్రంగా చెప్పారు. వీర్యాని అనంత వీర్యత్య హరే సత్ర కృతానిచ.
ఆయా మనువంతరాలలో అనంతమైన పరాక్రమము గల పరమాత్మ యొక్క లీలావతారాలు ఉన్నాయా కృత్యాలు లీలా కృత్యములు అంటాం. పనులు కార్యక్రమములు వాటిని కూడా మీరు మాకు వివరించారు మేము విన్నాము యోసౌ సత్యవ్రతో నామ రాజరిసిహి ద్రవిడేశ్వరః చెప్తున్నాడు మనం ఎక్కడ ఆపాం ఈ స్కంధాన్ని అంటే సత్యవ్రత కథ చెప్పుకున్నాం కదా అతను దవిడాధిపతి ఆ మహానుభావుడు ఉన్నాడే జ్ఞానం యో అతీత గర్భాంతే దేవే పురుష సేవయా ఈ సత్యవరకుడు ఒక కల్పనలో వాడు ఇంకో కల్పానికి మనవయ్యాడు. కదా? అంటే వారికి రెండు కల్పముల జ్ఞానం ఉంది. పూర్వ కల్పము ఉంది, ఈ కల్పము ఉంది. పూర్వ కల్పనలోనే పరమాత్మ కృపను పొంది తరువాతి కల్పానికి అతను మనువు కాగలిగాడు. కాబట్టి ఇది చాలా విశేషం. సామాన్యంగా ఏ కొండలో మనువులు ఉంటారు వాళ్ళు వస్తారు కానీ అంతకు ముందు కల్పంలో ఉన్న వాడిని కల్పం మారిన తర్వాత మనువుగా చేయుట అంటే పరమాత్మ యొక్క విశేష కృప కై కార్తన. అందుకే. సవై వయోతత పుత్రః మనురాధినితి శృతం వీరే చెప్పారు. అతను సూర్య భగవానుడి యొక్క పుత్రుడు. రాధా దేవుడు అతనే మనువు అయ్యాడు అని మీరు చెప్పారు దాన్ని విన్నాము. వర్తః తస్య సుతాస్యోక్తా విఠవాకు ప్రముఖాః నృప అదే వర్తలో మీరు ఆ మహానుభావునికి 10 మంది కుమారులు ఉన్నారని. అందులో పెద్దవాడు ఇష్వాకు అని ఇష్వాకు నృగారిష్య అని చెప్పుకున్నారు పేరులో అలా అన్ని పేరు చెప్పారు తేజాం వంశం కృతత్ బ్రహ్మన్ వంశానుసరితానిచ కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం వినః పూర్వ భాగంలో ఏమి చెప్పారో ఇందులో ఏం చెప్పాలో ఇంతకుముందు మన్వంతరము చెప్పారు అన్నారు ఇప్పుడు వంశానుచరితాని అని అడుగుతున్నారు. ఎలా చెప్పాలి కదా లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా అలాంటి వారి వంశంలో వారి వంశ అనుచరితము కూడా నాకు విడివిడిగా మీ నుండి వినాలని కోరుతున్నాను.
ఆ సద్దనాథ నిత్యం శుశ్రూషతాం వినః నువ్వు అడిగితే ఎందుకు చెప్పాలయ్యా అడగనా చెప్పాలా అంటే అయ్యా అలా కాదండి అందులో నేను ఎప్పుడూ సేవిస్తున్నాను కదా చెప్పినప్పుడే కాదు నిత్యము చేయిస్తున్నాం కాబట్టి మీరు మాకు ప్రియమైన గురువులు, మరి మేము మీకు ఏమైద్దాం ప్రియ శిష్యులం కదా అలాంటివి. ఆ పుతుహారం తీర్చడం దయచేసి మీరు తీర్చండి అడుగుతున్నారు ఏ భూత ఏ భవిష్యాస్య భవంతి అద్యతనాస్యయే ఆ మనువంశం గురించి చెప్పమంటే ఇప్పుడు అడుగుతున్నావు మరి ఇక ముందు గురించి ఇంకా ముందువి చెప్పాలనా? ఇప్పుడున్న వారి గురించి చెప్పాలనా? లేదా జరిగిన వారి గురించి చెప్పాలనా? అయ్యా మూడు చెప్పాలి. మా దగ్గర తెలుస్తుంది. ఈ భూతాః ఏ భవిష్యాస్య. జరిగిపోయిన వారు రాబోయే వారు ఇప్పుడు ఉన్నవారు. అందుకే అంటున్నారు భవంతి అద్యతనాస్య ఇప్పటి వారన్నమాట. అలాంటి వారు తేషాం న పుణ్యతీర్తిహాం సర్వేషాం వద. విక్రమం ఆయనే అంటున్నాడు అలాంటి వారిలోనూ పుణ్యకీర్తిన పవిత్రమైన కీర్తి గల వారి గురించి చెప్పండి అంటే ఎక్కువ కీర్తి లేకుంటే పేరు ఎత్తుతారన్నమాట. సూచించాడు ఆయనే పుణ్యకీర్తినాం పవిత్రమైనటువంటి కీర్తిని సంపాదించిన వారి చరితాన్ని మాకు వారి పరాక్రమాన్ని వారి జీవిత కాలంలో వారి విధి కార్యక్రమాలు ఉంటాయి కదా అలాంటి వాటిని వివరించండి అని పరీక్షిత్తు సుఖయోగిజులని అడిగాడు. ఇలా వారు అడిగితే ఏవం పరీక్షితానాజ్ఞహరదతి బ్రహ్మవాదినాం పృష్ట ప్రోవాచ భగవాన్ సుతః పరమ ధర్మ విత్. సుఖయోగి ఎలాంటి వారు? పరమ ధర్మము తెలిసిన వారు. పరధర్మం కాదు పరమ ధర్మం అంటే ఏమిటి? భగవంతుని యొక్క ధర్మం. భగవంతుని స్వరూపం ధర్మం అంటే. ఇలాంటి భగవంతుని యొక్క స్వరూపం బాగా తెలిసినటువంటి ఈ మహానుభావుడు. పరీక్షిత్ చేత అడగబడి ఎక్కడ బ్రహ్మవాదినాం సగతి వాళ్ళ ఇంట్లో కాదు సుక్కున కదా నది తెరలో ఉన్నారు అక్కడ పరీక్షిత్ ఒకరే ఉన్నాడా పోనీ ఒక సుఖయోగికుడే ఉన్నాడా
పున కదా 11,000 మంది మునుగులు ఉన్నారు. పరీక్షిత్తు నదీ తీరంలో ప్రాయోపవేశం చేసినప్పుడు. అతనికి అతన్ని చూడాలని అతనికి తత్వాన్ని బోధించాలని అతన్ని తరింప చేయాలని 11000 మంది ఋషులు వచ్చారు. ఇందరు వచ్చారు కాబట్టే సుతయోగిందుడు వచ్చాడు. ఎన్ని విభజనలు ఉన్నా కానీ సుఖ యోగం కనబడితే తక్కిన వాళ్ళంతా ఏం చేస్తారు? అయ్యా ఇది సుఖ పీఠం పేరు అదేంది? సుఖ పీఠమే ఇవి వినిపించండి సమయానికి వచ్చారు. కాబట్టి బ్రహ్మవాదినాం సదతి నిరంతర యధాధ్యయనపరులు నిరంతరం పరమాత్మ యొక్క లీలావతారాలను అనుసంధానం చేసి మహానుభావుల యొక్క సదస్సులో పరీక్షిత్తు సుఖయోగేంద్రుడిని అడిగితే అతను ఇలా చెప్తున్నాడు సురుయతాం మానవోంసః ప్రాచుర్యేణ పరంతపా అడిగావు కదయ్యా మహానుభావా. ఇప్పుడు మీకు విస్తరంగా చెప్తాము అనుభవించండి వినండి న చక్యతే విస్తరతః భోక్తుం వర్హదకైరపి పూర్తి విస్తారంగా అంటే మాత్రం మన వల్ల కాని పని. ఎందుకంటే నీకున్న సమయం ఏడు రోజులే కదా. వందేళ్ళు చెప్పినా చాలు. కాబట్టి విస్తరం కాకుండా సంగ్రహంగా అంటే ఎవరెవరు ప్రధానమో. ప్రధానము అంటే వ్యవహరించాలి వంశలో అందరూ మహానుభావులే. వ్యాస భగవానుడు ఒక పద్ధతి అవలంబించాడు. ఒక్కొక్క పురాణంలో కొందరు కొందరికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఇందులో చెప్పని వారిని పద్మ పురాణంలో. అందులో చెప్పని వారిని విష్ణు ధర్మంలో. అందులో చెప్పలేదు బ్రహ్మాండంలో. అది లేదు మత్స్య పురాణంలో. 18 పురాణాలలోని రాజుల చరిత్రలు తీసుకుంటే ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఒక్కొక్కరు వచ్చేస్తారు. అయితే కొందరు మహానుభావులు అన్ని పురాణాల్లో వస్తారు.
పుర్యచక్రవర్తి ఉన్నాడు, దక్షుడు ఉన్నాడు, అంబరీషుడు ఉన్నాడు, సజరుడు ఉన్నాడు, ఇష్వాకు ఉన్నాడు, మాంధాతం ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పకుండా ముందరికి హేయాటి ఉన్నాడు. నేను పోలేను కార్తవీర్యార్జునుడు, నపుష్షుడు, నాభాగుడు. వీళ్ళ పేరు చెప్పకుండా, వీళ్ళ ఎలా చెప్పకుండా ఏ పురాణం ఉండదు. అయితే ఇందులో ఎవరిని పెంచారో తగ్గిన దాని గురించి తగ్గిస్తారు. ఇది కాక ఇంకో రహస్యం ఏంటంటే ఆ పురాణం ఏ గుణాన్ని ప్రకటించేదో ఆ గుణం ప్రధానగా లభిస్తుంది అని చెప్పాను. అంటే మొత్తం పురాణాలు 18, 3 ఆరులు, 6 సాత్విక పురాణాలు, 6 రాజస పురాణాలు, 6 తామస పురాణాలు. విష్ణు పారమ్యాన్ని చెప్పే పురాణాలన్నీ సాత్విక పురాణాలు. బ్రహ్మ పారమ్యం చేసే పురాణాలన్నీ రాజిత పురాణాలు. శివ పారమ్యం చేసే పురాణాలన్నీ తామస పురాణాలు. కాబట్టి తమోగుణాన్ని పొంది తరువాత భగవత్ సాహిత్యాన్ని పొందిన వారి కథలను తామర పురాణాన్ని విభజిస్తారు. రజోగుణంతో పరాప్తి అయిన వారి గుణాలు రజోపురాణం ఇందులో సాధ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చెప్పబడని ఇతర రాజులంతా అప్రధానులను కీర్తిమంతుడు కారను వంశానికి జల బెదిరించే వాళ్ళను అర్థం చేసుకోకూడదు. వారంతా మహానుభావులే కానీ ఈ పురాణం వారి గుణాన్ని చెప్పడానికి అనువైంది కాదు. ఇది పూర్తిగా సాత్విక పురాణం. ఎవరెవరు విష్ణు పరమ భక్తులో విష్ణువే స్వయంగా సమాత్మ అన్నాడే అలాంటి వాళ్ళ గురించి వినిపిస్తారు. పరమాత్మ కోసం వచ్చే వారిని సాత్విక పురాణాలో, పరమాత్మే వచ్చే వారిని ఇందులో చెప్తారు సాత్విక పురాణాలో. శ్రీమద్ భాగవతం అంటే చెప్పండి శ్రీమద్ భాగవతం పురాణ తిలకం యతు వైష్ణవానాం ధనం అనే చెప్పాడు. ఇది శ్రీ వైష్ణవులకు ధనము అంటే విష్ణు భక్తులకు ఇదే ఆస్తిక్ మూలధనం.
కాబట్టి అలాంటి వారి చరిత్రను వివరిస్తారు. మనం ఈ సంగ్రహం విషయం గుర్తుంచుకుంటే ఏ పురాణంలో వెళితే నారద పురాణం ఉంది. ఇప్పుడు ఇందులో రుక్మాంగదుడు వస్తాడో పేరు ఏమి ఊరుకుంటాడు. నారద పురాణంలో రుక్మాహ చరిత్రే 69 అధ్యాయాలు ఉత్తర భాగం అంతా అయింది. పూర్వ భాగం ఏమో మామూలు పురాణ కథ ఉత్తర భాగం మొత్తం రుక్మాహ చరిత్ర 69 అధ్యాయాలు. అది కదా ధ్యాన్ అది ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి. కేవలం రుక్మాంగ జులి. మరి రుక్మాంగ చరిత్ర పేరుతోటి పతివ్రత ధర్మాలు, రాజ ధర్మాలు, భర్త ధర్మాలు, ప్రభు ధర్మాలు, పుత్య ధర్మాలు, పుత్ర ధర్మాలు. అతివ్రత ధర్మాన్ని చెప్పడానికే 24 అధ్యాయాలు చెబుతున్నారు. మొత్తం అవే కదా. పాతివ్రత్యం అనేది పాతివ్రత్యం అంటే తనకు తాను సంపూర్ణంగా ఒక భర్తకు అర్పించడం మాత్రమే కాదు. పరాపురుషునితో సంబంధం లేకుండా ఉండటమే పాతివ్రత్యం కాదు. భర్త యందు ప్రీతి ఉన్నా, భర్త దగ్గర వేరే పురుషుడిని ఆలోచించకున్నా అలాంటి వారందరూ భజోధనానికి వీల్లేదు. ఆయన రక్షణ వేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త మనస్సు నొప్పించనిదే పతిభర్త. ఆ భర్తకు జురభ్యాసం ఉంటుంది. ఆ అది లేనిది, ఆ భర్త లేనిది వారు బత్తలేదు. దగ్గర డబ్బులు లేదు. భార్య దగ్గర అంతకుముందు పుట్టింటి భార్య వచ్చి ఓ ₹500 ₹1000 ఇచ్చిపోయారు. భర్త ముందరనే ఇచ్చారు. నా దగ్గర ఉన్నాయి తెలుసు తనకి. మరి నా పరిస్థితి ఇలా ఉంది కదా నేను ఆ వ్యసనం లేనిది బతకడం లేదు కదా. నాకు మొత్తం వద్దు ₹250 ₹300 ఇవ్వు. మాకు మా తల్లిగారు ఇచ్చిన ధనాన్ని మీరు ఎక్కడ పోయారని చెప్పారా? నేను ఇవ్వను తిరస్కరించి ఆమె ప్రతివ్రత కారు. అలా చిరస్కరించినందుకు ఆమెన్ ఈ కట్టెల్లో కట్టెలు ఉంటాయి కదండీ మామూలుగా మొద్దులు అవి ఉంటాయి చూడండి అందులో లోపలికి పోయి ఒక పురుగు నల్లగా ఉంటుంది పురుగు ఇంత అందులో ఉంటుంది మన కట్టె చీరిస్తే బయటికి వస్తుంది. ఆ పురుగు పురుగు ఒక మహానుభావుడు కట్టిని కొడతాడు. అది బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు
పై నుంచి ఏదో గద్ద లాంటిది ఏదో చూసి దాన్ని అడ్డుకోబోతుంది, రాజకుమార్సే గద్దను కొట్టేస్తుంది, అప్పటికి గోరో ఏదో కూర్చుని కొంత గాయపడింది. అప్పుడు తాను ఆ పురుగు చెప్తుంది కదా అదంతా నేను ఫలానా. నాకు ఈ శాప విమోచన ఈ జన్మ విమోచన కావాలంటే నీవు ఏకాదశి వ్రతం చేశావు కదా. ఒక్క ఏకాదశి వ్రత పుణ్యం నాకు ఇస్తే నేను విమోచన చేస్తాను. ఆలోచించండి. ఇదేం కదా అన్నట్టు ఒక పక్క పాతిలో ధర్మం చెప్తుంది అదొక పక్క ఏకాగ్నిత ధర్మం లింక్ అందులోనే ఉంటుంది. ఇవన్నీ ఆ కథలే. కానీ దాన్ని ఒక ముఖ్య కథగా చెప్పుకొని ఆ కథ పేరుతో చుట్టూ చాలా ధర్మాలను మనకు అంత విస్తృతంగా విర వేర శ్లోకాలు నాలుగు మహాపురాణం. ఇది ఈ పంచవింశతి అందులో ఈ కథలే ఎక్కువ. అతివ్రత కథ వారాడ కథ కాశీ మహాత్మ్యం అంతా ఉంటుంది. కాశీ మహాత్మ్యం అది మొత్తం నార్భద్రానం ఇది చాలా ఉంది. కాబట్టి మరి రుక్మాంగ ఇక్కడ పేరు ఏదో వస్తుంటే ఒక మాట అంటారు రుక్మాంగ కదా ఆ సీతు నుబ్బా అంతే. అంటే ఆ ఆ కథా విధానాన్ని అనుకో అది కదా చెప్తారు. దాన్ని గమనించాలి. ఇప్పుడు సృగేతాం మానవో గుచః పరావరేకాం భూతానాం ఆత్మాయ పురుష పరః సయవైదం విశ్వం కర్పాంతే అన్యన్న కించన ప్రళయచారంలో పరమాత్మ తప్ప మరి ఒకటి ఏదీ లేదు. కదా? అతనే మొత్తం ప్రపంచాన్ని తన కడుపులో ఉంచుకొని స్వామి నిధినిద్ధి ఉండటానికి పరావరేశాం భూతానామాత్మ. పర పరేషాం అవరేషాం పెద్దవారికి చిన్నవారికి అందరికీ ఆత్మ ఎవరు? పరమాత్మ. కాబట్టి అతనే పరమపురుషుడు. అతను మాత్రమే కల్పాంతంలో ఉన్నాడు. ప్రపంచం అంటుంది అతనే విశ్వం. అందుకే సహస్రనామ వాటి పేరు ఏమిటి? విశ్వస్మై నమః. విశ్వం విష్ణు వషట్క మైరిభై విశ్వమే తర్వాత విష్ణు. అతనే విశ్వం. అలా ఉండేవాడు తస్య నాథేహి అంటే మొత్తం మనకు జ్ఞాపకం ఉండాలి కాబట్టి ఒక పద్ధతి. ఎక్కడి నుంచి మొదలు శ్రీమన్నారాయణుడు.
తర్వాత అతని నాభి నుండి బ్రహ్మ ఇలా వస్తాడు. తస్య నాభే సమభవతు పద్మకోశః హిరణ్మయః బంగారు పద్మకోశం ఉద్భవించింది తత్వం జజ్ఞే మహారాజ స్వయంభూ చతురా నమః అలాంటి పద్మంలో. చితుర్భుజ బ్రహ్మ ఆవిర్భవించారు. మరీచి మానస సత్య జజ్ఞేతస్యాపి కశ్యపః. ఆ బ్రహ్మ మానస పుత్రుడు ఎవరు? మరీచి. మరీచి పుత్రుడు ఎవరు? కశ్యపుడు. దాక్షాయన్య తతో అదిత్యాం వివాస్వానభవతు ఆ కశ్యపునికి దతృదావతి పుత్రికైనటువంటి అదితి యందు సూర్య భగవానుడు పుత్రుడుగా పుట్టాడు. తతో మనుహో శ్రాద్ధ దేవః ఆ సూర్య భగవానుడి నుండి సాలదేవుడి వాడు మనువుగా పుట్టాడు. శ్రద్ధాయాం జనయామ దశ పుత్రాన్ స ఆత్మవాన్. ఇప్పుడు ఈ మనువు తన భార్య అయినటువంటి శ్రద్ధ యందు 10 మంది కుమారులను కొన్నాడు. ఎవరు? ఇష్వాకు, మృగ, శరియాటి, దిష్టి, దృష్ట, కరోష, నరిష్య, కృషద్ర, నాభాగ, కవి. 10 మంది ఎవరు కుమారులు మనువు యొక్క పుత్రులు. 10 మంది అప్రజస్తే మనోహ పూర్వం వచిష్టో భగవాన్ కిల మిత్రావరణయోహో ఇష్టిం ప్రజార్థం అదరోత్ ప్రభుహు. ఈ పది మంది పుత్రుల కంటే ముందు మనువుకు సంతానం లేదు అంటే వశిష్ట మహర్షి మిత్రావరణైష్టి అంటాం. మిత్రావరణ యాగం చేసి సంతానంగా అవుతుందని శాస్త్రం. ఆ రీతిలో వశిష్ట మహర్షి తన శిష్యుని తోటి అంటే మనువు తోటి మిత్రావరణ యజ్ఞమును జరిపించాడు. అందులో తత్ర శ్రద్ధా మనో పత్నీ గోతారం సమయాచిత స్తుహి శ్రాంతముపాగమ్య ప్రణిపత్య పయోవ్రత. సంతానం కావాలి, పుత్ర సంతానం కావాలి అని మనువు వశిష్ట మహర్షి చేత యజ్ఞం ప్రారంభింపజేశాడు.
ఇలా యజ్ఞం చేస్తుంటే ఆ మహారాజు గారి భార్య శ్రద్ధ అన్నాం కదా ఆమెకు పుత్రికా సంతానం మీద మోజు. అమ్మాయి కావాలని ఆమె అనుకుంది, అబ్బాయి కావాలని అతను అనుకున్నాడు. వశిష్ట మహర్షి పుత్ర సంతానం కోసమే సంకల్పం చేపించి యజ్ఞం చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాను గురువు గారి దగ్గరికి వెళ్లి నాకు అమ్మాయి కావాలండి అని చెప్పలేదు కదా. అలా అని తన కోరికను చంపుకొని ఊరుకోను లేదు. సరే ఆయన ఋషి అయితే అయ్యాడు, ఆయన గురువు అయితే అయ్యాడు. ఆయన యజ్ఞంలో బ్రహ్మస్థానం. బరువు కొడుకుంటాడు. కానీ ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది? పూజారి మనవాడు అయ్యాడు అనుకోండి. పితాళే మనకు వచ్చేస్తాయి. మనం భోగారికి ఏం తిన డబ్బులు కట్టడం ఏం పని లేదు. మనవాడు చాల లేదు సమస్య లేదు. కాబట్టి అసలు ఎవరైతే హోత ఉన్నాడో హవిస్ చేస్తారే. కుండంలో అతను సంకర్పించే వేయాలి, పుత్ర ప్రాప్త్యర్ధం అనుకుంటే వేయాలి న్యాయంగా అది పని చేస్తుంది. ఆమె ఆ పుడుపు చదువు కాబట్టి అమాంతం వెళ్లి వాడిని పట్టుకొని వెళ్ళిపోతాను. నాయనా నాయనా నీ దక్షిణ కథ ఎక్కువ ఇస్తాను కానీ సన్మానం బాగా చేయిస్తాను అంట. అమ్మాయి కావాలి ఆ తర్వాత అక్కడ దాకా చెప్పకు. మళ్ళీ ఒక మాట నువ్వు ఫోన్ చేసేటప్పుడు పుత్రికా ప్రాప్తి ఉంటుంది అన్నమాట అది. అని కోతను పట్టుకుంది. కొనుక్కుంటే ఏం చేస్తారు ఇయ్యో? ఆ మహారాణి గోడే ఏమని ఇచ్చి కూడా ఉంటుంది ఓ రత్నాహారం ఉంచే పెద్ద భాగ్యం ఉంది. అతను సరే అలాగే సంఖ్య కూడా చెప్పాడు ఓ మనిషి. ఈ రాజేతరకి సరి యజ్ఞం పూర్తి అయింది. కొంత రోజులకి ఆమెకి అరపోతి అయింది, అమ్మాయి పుట్టింది. మనువు గురువుగాన్ని పిలిచిండు. అంటాడు ఇందులో కుతస్సంకల్ప వైజమ్యం అనృతం విభుదేష్వివా దేవతలు అబద్ధం ఆడరు అంటారు కదా దేవతలలో అబద్ధం లేనట్టుగా మీలాంటి మహానుభావుల సంకల్పానికి వైషమ్యం ఉంటుందా? ఎలా ఉంటుందండి? అంటే అసలు ఏంటి ఇలా ఎలా జరిగింది?
మీలాంటి వశిష్టులు ఎవరో కాదు కదా సాక్షాత్ బ్రహ్మపుత్రులు. మీరు పురోహితులుగా ఉండి మీరు బ్రహ్మగా ఉండి చేసినటువంటి యజ్ఞం కూడా. యజ్ఞంలో కూడా ఫల వైషమ్యం ఎందుకు వచ్చినది? ఎలా జరిగిందండి ఇది అని అడిగితే తన్నిషమ్య వచస్తస్య భగవాన్ ప్రపితామహ ఆ మహానుభావుడు ఆ విషయాన్ని విని కోతు వ్యతిక్రమం జ్ఞాత్వా బభాసే రవినందనం. చూశాడు అర్థమైపోయింది. నాయనా ఇది నా లోపం కాదు. మహారాణి గారే పోతను పట్టుకుంది ప్రార్థించింది. మహారాణి రాములు చడిగితే ఎలా కాదు అంటాడు. అందువల్ల ఆ పోత వ్యవహారాన్ని తలకిందులు తీశాడు, ఇది దానివల్ల వచ్చినటువంటి విషయం అయినా ఇబ్బంది ఏం లేదు, నేను అమ్మాయిని మళ్ళీ అబ్బాయిని చేసేస్తాను. ఆ ఆపరేషన్ ఉంది కదా లింగం మార్పిడిలో ఉన్నారు కదా అలాగే దీని వల్ల అమ్మాయిని అబ్బాయి చేస్తాను సాద ఇచ్చి. సుప్రజాత్వం స్వతేజసా ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ పరమాయతః సౌచిత్ ఆదిపురుషం. అలా పుట్టినటువంటి అమ్మాయి పేరు ఇలా అంటాం. ఆ ఇలా అనే అమ్మాయి అబ్బాయి కావాలి కాబట్టి పరమాత్మను స్తోత్రం చేశారు. ఆ భగవంతుని యొక్క స్తోత్ర మహత్యంతో మళ్ళీ అమ్మాయి కాస్త అబ్బాయి ప్రియ. అలా అయినటువంటి అబ్బాయికి సుద్యుమ్నః అని పేరు పెట్టారు. అతని పేరు సుజ్యుమ్నుడు. ఈ సుజ్యుమ్నుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. సరే రాజ్యం కూడా వచ్చి ఉంటుంది. ఇతను తన సైన్యాన్ని పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు. కొంతమంది మంచి వర్గ కొంత పరివారం తోటి ఈ మహానుభావుడు వేటకు వెళ్లి చక్కని ధనస్సును బాణాలను తీసుకొని వేటాడుతూ ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు. అలా వెళ్లి వెళ్లి మేరోహరస్తాత్ భవివేచా. మేరు యొక్క సరోతము యొక్క క్రింది భాగానికి వెళ్ళాడు. దాన్ని ఏమంటారు? గౌరీ చికరం అంటారు. చెప్పే మాట అది గౌరీ చికరం అని పేరు దాని. ఇలాంటి ఆ గౌరీ చికరానికి వాడు వెళ్ళాడు.
ఆ ప్రాంతంలోకి వెళ్ళిన వెంటనే వాడు వాడి గుర్రాలు వాడి సైన్యం వాడి మంత్రులు ఆ అందరూ ఆడేవారైపోయారు ఎలాంటి మార్పు లేదు అది తెలియక అలా వెళ్లారు అంటున్నారు, ఆ ఆ గిరి గౌరీ వనం గౌరీ శిఖరం అంటాం, ఆ గౌరీ శిఖరానికి ఎవరు వెళ్ళినా పురుషులు వెళితే వీలైపోతారు. పురుష పశువైనా స్త్రీ పశువైనా పోతుంటే మగగూర పోతే ఆడ కూడా అయిపోతుంది. ఎందుకయ్యా? కారణం ఏమిటి అంటే ఒకానొక అది చెప్పారా దీంట్లో ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో రమిస్తూ ఉండగా ఆ విషయం తెలియక సప్తర్షుడు వారిని దర్శించుకుందామని వచ్చారు. వచ్చేసరికి వారు ఆ స్థితిలో ఉన్నారు. సత్తా రుష్యులను చూసి పాపం పార్వతీ దేవి త్వరత్వరగా వెళ్లి వస్త్రం ధరించింది సిగ్గుపడి. పార్వతీ దేవి మనస్సుకు ఇబ్బంది కలిగే స్థితి వచ్చింది కాబట్టి అందులో రుష్యులకు పనేం లేదు. ముందు చెప్పి రారు ఇప్పుడెప్పుడో వచ్చేస్తుంటారు. వెళ్ళాపాయలు ఎందుకు వెళ్ళారు? మరి వారిని రావద్దనే సంస్కారం తప్పు. పెద్దోళ్ళు వచ్చారంటే వచ్చి సాలక అని చెప్పాలి. ఎప్పుడు రావాలి ఎప్పుడు రావద్దు వారికేంటి ఆంక్ష? ఈ బాధ ఎందుకని పార్వతీ దేవికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి. ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏ పురుడు వచ్చినా స్త్రీ అయిపోతాడు అని శంకరుడు ఒక నియమాన్ని శాపాన్ని పెట్టాడు. ఆ శాపం తెలియక ఈ మహానుభావుడు వచ్చి ఇతను కూడా స్త్రీ అయ్యాడు నివృత్తాహ స్థానన్య ప్రవిచే వేదతు. తవై యోషితు ఫవేదితి ఎవరు ఈ స్థానాన్ని పొందుతారో వారు స్త్రీ అవుతారు అని శాపం పెట్టారు. అప్పటినుంచి పురుషులు ఆ ప్రదేశానికి రావటం. మానేశారు. సాచ అనుచర సంయుక్తావిచచార వనాతువనం. మరేం చేయలేదు కాబట్టి ఆమె తన పృత్యులంతా ఇప్పుడు అనుచర స్త్రీలు అయిపోయారు. అందరితో కలిసి ఆ వనం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాడు. తమ పరివృతాన్ విక్షి జగమే భగవాను బుధః ఈమె తన పరివారంతో ఇలా తిరుగుతుంటే అక్కడికి వచ్చినటువంటి బుధుడు అంటే చంద్రుడి పుత్రుడు.
ఆ మహానుభావుడు ఈమెను చూసి ఈమె సౌందర్యానికి ఈమెను ప్రేమించాడు. ప్రేమించి అక్కడ ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన కుమారుడే పురూరవుడు. ఐడేయ అంటాం చూడ అతను పెద్ద పెద్ద బొడవ. ఈ రీతిలో సదత్యాం జనయామాస పురూరవతం ఆత్మజం. పురూరవుడిని కుమారుడిగా పొందారు. ఇలా స్త్రీత్వాన్ని పొందిన సుద్యుమ్నుడు మరేం చేయాలి? మళ్ళీ వేరే దారి దొరకక తన గురు కుల గురువైనటువంటి వశిష్ట మహర్షిని ప్రార్థించాడు. స్మరించారు. వెంటనే ఆ వశిష్ట మహర్షి వచ్చి అతని దిధిని చూసి సుజ్యుమ్నస్య ఆచయన్ పూస్తవం ఉపాధావత శంకరం. మరి ఎవరి వల్ల ఈ శాపం వచ్చిందో వారినే కొట్టుకోవాలి కదా, అందుకోసమని ఆ వశిష్టుడు డైరెక్ట్ గా శంకట దగ్గరికి పోయాడు. స్వామి రాజు అడిగింది వాడు పిలిచి చేసింది కాదు మనకు అసలు విషయమే తెలియదు మోదే వారు అమ్మాయిగా ఉండి అబ్బాయి అయ్యాడు మళ్ళా ఇప్పుడు అమ్మాయి అయితే మళ్ళా గట్టి ఏంటి అతని మీదే దయ చూపాలి అని శంకరుడిని ఆ మహానుభావుడు అడిగితే తుష్టస్తత్మైత భగవాన్ వృషయే ప్రియమావహన్ వృష్టి వచ్చాడు కాదన్నది కదా అతని మాట కాదన్నది అతనికి ప్రితి కలిగించాడు అంత మాత్రాన తాను చెప్పిన మాట తప్పకూడదు. తన మాట నిజం కావాలి, వారి మాట నిజం కావాలి కాబట్టి సరేనయ్యా. ఒక నెల స్త్రీగా ఉంటుంది, ఒక నెల పురుషుడుగా ఉంటాడు. ఇద్దరికీ ఇబ్బంది లేకుండా అతను ఒక ఒప్పందంతోటి ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఆ అనుగ్రహంతో ఈ మహానుభావుడు ఒక నెల స్త్రీ, ఒక నెల పురుషుడు. స్త్రీగా ఉన్నప్పుడేమో అంతఃపురంలో ఉండేవాడు, పురుషుడిగా ఉన్నప్పుడు పరిపాలించువాడు.
ఇది కాస్త ప్రజలకు ఇబ్బంది కలిగించింది. ఇలాంటి కాదు మనకెందుకురా బాబు? ప్రజలు ఇతన్ని అసక్కించుకునే సమయానికి తస్య ఉత్కలః కయో రాజన్ విమలస్య సుతాశ్రయః దక్షిణాపద రాజానః బభూవు ధర్మవత్సలాః. అతను రాజుగా ఉన్నప్పుడు పురుషుడిగా ఉన్నప్పుడు ఉత్కళ అలాగే గయ విమల అనేటువంటి ముగ్గురు రాజులు ఏ రాజులు దక్షిణాపదమునకు వారు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ధర్మ వక్తులు ముగ్గురు ఉండేవాళ్ళు ఇలా కాలం గడుస్తూ ఉంటే ప్రజలకు కూడా తాను ఇబ్బంది కలిగించినవాడు అవుతున్నాడు కాబట్టి ఎందుకొచ్చిన బాధ అని తన పురూరవుడిని రాజుని చేసి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతః వనం. ఇది మనకు మను యొక్క మొదలు 10 మంది కుమారుల కంటే మొదలు కలిగినటువంటి అమ్మాయి అబ్బాయి ఎందుకు ఇదంటే ఇక్కడ ఒక రహస్యం గమనించాలి ఇలా ఒకే వ్యక్తిని అబ్బాయిని అమ్మాయిని ఎందుకు చేశాడు అంటే చంద్ర వంశానికి, సూర్య వంశానికి కూడా ఇక్ష్వాసువే మూల పురుషుడు. మళ్ళీ ఇంకోడు ఎక్కడికి తేవాలి మూల పురుషుడిని? కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ ఇంకోడు ఇంకో రాజు వాడికో కొడుకు ఈ బాధకి అంటే... ఆ ఇష్టు ఆ కొడుకు. కొడుకుగా ఉన్నప్పుడు సూర్య ఉంచం, బిడ్డగా ఉన్నప్పుడు చంద్రం. అలా కానీ అతను సుజ్జుమ్నుడిగా ఉంటే సూర్య ఉంచం. అతను ఇలా అయ్యాడు బుధుని వల్ల పురుద రౌడు పుట్టాడు. ఇప్పుడు పురుద రౌడు ఏమవుచాడు? చంద్ర రౌడు. ఎందుకు బుధుడు ఎవరి కొడుకు? చంద్రుడి కొడుకు. చంద్రుని కొడుకు బుధుడు, బుధుడి కొడుకు పురువురావుడు. పురువురావుడు రాజు అయ్యాడు. అంటే ఏమొచ్చింది ఇప్పుడు? చంద్రం వచ్చింది. ఒకే మూల వ్యక్తి. మన ఊరిద్దరు ఉండరు. ఒక మనువు వలనే రెండవ వచనం. సూర్యోద్యము, చంద్రోద్యము. దాని కోసం ఇది పరమాత్మ యొక్క సంకల్పం.
కొన్నాళ్ళు ఆమె స్త్రీ అయింది, కొన్నాళ్ళు ఆమె లేకపోతే అతను అయ్యాడు, పురుషుడు అయ్యాడు. స్త్రీగా పుట్టి పురుషుడు అయ్యాడు, పురుషుడై మళ్ళీ స్త్రీ అయ్యాడు, నర స్త్రీ నర పురుషుడు. కాబట్టి ఉభయ వంశములకు ఒకటే మూలాధారుడు మూలపు నేరుడు విషయాన్ని మనకు స్పష్టంగా అర్థం కావడానికి దీన్ని కాస్త వివరంగా చెప్పారు. దీన్ని గమనించుకుంటే ఏవం గటేర సుజ్జుమ్నే మనుము వైవస్తతః సుతే పుత్రగామస్తపస్తేపే యమునాయాం శతం సమాః ఇలా కదల కలిగి ఒకే ఒక సుజ్జుమ్నుడు కుమారుడు వారు తన కొడుకు రాజ్యమించి వెళ్ళిపోయారు. మరి తనకు తన భోజనం ఉన్నట్టే లేనట్టే. పురుదోడు తన భోజనం కాదు చంద్రభోజనం. తనకు దిచ్చేడు. తనకు పుత్రుడు లేడే అని యమునా నది తీరంలో ఒక నూరు సంవత్సరాలు పుత్రుని కొరకు తపస్సు చేశాడు. అప్పుడు అయజన్మనుర్దేవం అపత్యార్థం హరిం ప్రభుం సంతానం కోసం శ్రీమన్నారాయణుడిని పూజించాడు ఈ మహానుభావుడు ఇక్షువాకు పూర్వజాను పుత్రాన్ లేపే స్వతదుర్శాను దశ అప్పుడు ఇక్షువాకు మనం చెప్పుకున్నాం మృగ నరి అని చెప్పుకున్నాం పద్ధతి చెప్పినామే ఈ పది మంది కుమారులను అప్పుడు పొందాడు. అంటే పిక్షువాకు అనేటువంటి వాడు మొదటివాడు. ఆ చరిత్ర తర్వాత చెప్పాలని పక్కకు పెట్టి దాన్ని రెండో అబ్బాయి పురుషధ్రహ అన్నాడు. ఈ మహానుభావుడు గోపాలః గురునాకృతః. ఆ రోజుల్లో ఎంత గొప్ప రాజు అయినా కానీ తప్పకుండా కొన్నాళ్ళు గురువుగారి ఆశ్రమానికి వెళ్లి గురువుగారిని సేవిస్తూ కొంత కాలం గడపాలి. ఏడాదారు ఏడాదారు వాళ్ళ ఇష్టం. అసలు గురువుగా ఆచరణలో ఉండి గురువుగా సేవించకుంటే వాడికి రాజ్యాధికారమే లేదు. ఇది శాస్త్రం మర్యాద. వాడు చదువుకోలేదు. ఆ రీతిలో ఈ పురుషార్ధుడు కూడా గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువు గారిని సేవిస్తున్నారు. గురువు గారు నువ్వు బాగున్నావురా మంచిగా చేస్తున్నావు ఇదిగో నా ఆవులు ఉన్నాయి నువ్వు నా ఆవులకు రక్షకుడిగా ఉండు. అంటే ఆవరం కాస్తూ కొన్నాయి ఉండు గురు గోసేవ అంటా కదా మనం. అలా గోసేవ కోసం ఈ మహారుడిని నియమించారు. సరే గురువుగారి ఆజ్ఞ.
ఏ మాత్రం తప్పకుండా అలాగే గోసేవను చేస్తూ ఉండండి. అలా గోసేవ చేస్తుంటే ఏకదా ప్రవేశతు గోస్తే శార్జూలః నిచి వర్షతి. ఒకసారి బాగా వర్షం పడుతుందండి. ఆ వర్షంలో ఒక పెద్ద పులి ఈ గోశాలకు ప్రవేశించింది, పెద్ద పులిని చూసి. ఆవలు మెదురుతాయి కదా, అటు ఇటు పరిగెత్తుతున్నాయి, అరుస్తున్నాయి. పెద్ద పులి యొక్క గాండ్రిప్ దాని ధ్వని విని వస్తూ ఉంటుంది. జర్జిర్ అంటాం మనం. అది వినవచ్చి అరే పెద్ద పులి వచ్చినట్టు ఉంది రాధా మాంస అనేటి ఒక బాణం తీసుకొని కొట్టేసాడు. చీకట్లో కొట్టాడు. సరే చచ్చిపోయింది అనుకున్నాడు, చచ్చిపోయింది. కానీ పెద్ద బుర్రి కాదు ఆవు. లేని బాణానికి ఆవు తల వేయించి కింద పడింది. తెల్లారి పొద్దున పోయి చూస్తే పెద్ద పులి కాదు ఆవు చనిపోయి ఉంది. ఇప్పుడు మరి ఏం కావాలి? నిత్యక్రమ భుజం భీత రక్టం పతిత ముస్రుజన్ మన్యమాన హతం జాగ్రం పురుషద్ర పరవీర పెద్ద పులి రావాలనుకొని అతను ఉరుకున్నాడు. చూస్తే బబ్రం యుక్తాయాం నిసి దుఃఖితః సరిపోయింది ఆవు. పెద్ద పులి కాదు పెద్ద పులి చెవు తెగిపోయింది అసలు. పెద్ద పులి చెవును తెప్పుకుంటూ పోయి ఆవు తలను కొట్టేసింది. ఇలా జరిగేసరికి ఆ మాట చూసి కులాచార్యుడు గురువుగారు. నీవు గోహత్య చేశావు కాబట్టి నీకు క్షత్రియత్వం నశించి శూద్రత్వం లభిస్తుంది, అతన్ని శూద్రుడిని చేశాడు శపంతోటి. ఈ మహానుభావుడు గురువుగారి శపాన్ని పొంది ఎలాగో రాజ్యము లేదు పని. చూడలేదు. సూద్రుడు అయ్యారు. మళ్ళీ ఊడెకెందుకు వెళ్ళాలి? అరణ్యంలోనే ఊర్ధ్వరేక జితేంద్రియుడై పరమాత్మను స్మరిస్తూ ఇంచుమించు తపస్సు అంటే మునిప్రియం ఆశ్రమం. వానప్రస్థాశ్రమం లాగా. ఉంటూ ఏకాంతిత్వం గతో భక్త్యా సర్వభూత సుహృత్సమః తను పరమ ఏకాంతి అయ్యాడు అంటే భగవంతునికి మాత్రమే ఈ మహానుభావుడు భక్తుడు అయ్యాడు. అలా విముక్త సంఘః శాంతాత్మ సంయతాక్షః అపరిగ్రహః సంఘము లేనివాడు శాంతాత్మ ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడు సంయతాక్షః అపరిగ్రహ ఇంద్రియ నిగ్రహం కలవాడు ఏది దానము తీసుకోనివాడు
శిచార మహిమేతాం జడాంధ బధిరాకృతి ఇంతుమింతు అజగడ వ్రతంలో ఓ పిచ్చివాడిలాగా ఓ గుడ్డివాడిలాగా ఓ చెవిటివాడిలాగా ఓ మూగవాడిలాగా వ్రతాన్ని ఇతను మహా ఆచరించాడు. ఇలా వనానికి వెళ్లి తేనోపయుక్త గారనే బ్రహ్మ ప్రాప పరముని. ఆ అరణ్యంలో ఈ వ్రతాన్ని అవలంబిస్తూ ఉండి ఆ అరణ్యం చుట్టూ ఇదంటాం దావతుని అంటాం కార్తీస్ అంటాం కదా. అలా కార్చి సరణ్యానికి వచ్చేసి కాల్చేస్తే అందులో తాను కూడా కాలిపోయాడు. పరమాత్మను చేరుకున్నాడు. శాపు శాపాన్ని పొందాని మళ్ళీ ఎందుకు పరమాత్మ చేరుకుందాం. ఇలా శాపం పొంది కూడా శాపాన్ని వరముగా మలుచుకున్న మహానుభావుడు. వృషద్ర. ఎవరు చేయగలరు ఆ పని ఆలోచించండి. గురువుగారు చెప్పిస్తే అయ్యో వస్తుందయ్యా అని అడుగుతూ ఉంటారు. అంటే రాజ్యానికి పోలేడు ఇటు. ఇక్కడ అడవిలో ఉండలేడు. ఎలాగో నా బ్రతుకు ఇలాగినప్పుడు మళ్ళీ పోయి వాడితో ఎందుకు అవసరపడాలి? ఎవ్వరికీ కనపడను, ఇక్కడే ఉంటాను, పరమాత్మను ఆశ్రయిస్తాను. వాడి దయ పొందిన తర్వాత శూద్రత్వం, వైశ్యత్వం అనేది లెక్కకు రావు. ఆ స్థితిలో మహానుభావుడు అలా వెళ్ళాడు కవి కవీనాం తర్వాత వాడు ఇంకో మహానుభావుడు కవి కుమారుడు కనీయాన్ విషయ ఏడు నిస్పృహ ఈ కవి అనేటువంటి వారు కూడా సాంసారిక విషయములయందు ప్రేమ లేనివాడు. రాజ్యాన్ని బంధువులను అంతా వదిలిపెట్టి మనసులో నివేక్ష చిత్తం పురుషం స్వరోచిస తన హృదయంలో పరమాత్మను స్థాపింపచేసుకొని వివేచ కైశోర వయాహ పరంగత ఆవిడు మరి కిశోర వయస్సులో అడిగిపోయారు. కిశోరుడు అంటే ఎనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళని కిశోరుడు అంటారు. అష్టవశాత్ వృద్ధం కిశోర అంటారు. అంటే ఎనిమిదేళ్ల వయస్సు ఉండే వారికి సంసారం అంటే. విరక్తి కలిగింది. ఇలా అరణ్యానికి వెళ్ళాడు. కరూషానుమానవాసాసన్ కారూషాః శత్రుగా తర్వాత వాడు కరూషుడు ఇంకో కుమారుడు ఇతర నుండి వచ్చే రాశులందరూ కారూషులు అంటారు. చతుర్దాదమానులు ఉత్తరాపద గోప్తారః బ్రహ్మణ్య ధర్మవత్సలా వీళ్ళంతా భారతదేశం యొక్క ఉత్తరాపదాన్ని అంటే ఉత్తర ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించేవాళ్ళు బ్రాహ్మణ భక్తులు ధర్మం యందు ప్రీతి కలవాళ్ళు దృష్టాధాశ్రమభూత్ చక్రం తర్వాత వారు.
దృష్టుడు అతని నుంచి ధార్త వంశం ఏర్పడింది. అది బ్రహ్మ పూయంగతం. అర్థమైందా? దృష్టుడి నుండి పుట్టిన పిల్లలందరూ కూడా క్షత్రియులే కానీ బ్రాహ్మణత్వాన్ని పొందారు. ప్రియమైనటువంటి తపస్సును ఆరంభించి క్షత్రివ వంశలో పుట్టారు బ్రాహ్మణ్యానికి అందుకే బ్రహ్మ భూయంగతః గతం చితౌ నృగస్య వంశః సుమతిహి భూతజ్జుతతో వసుహు ఇప్పుడు నురుగజ చెప్తున్నాడు. నురుగ నుంచి సుమతి, అక్కడి నుంచి భూతజ్యోతి, అతని నుంచి వసు, వసు నుంచి ప్రతీకుడు, ప్రతీకు నుంచి భగవన్. ఇక్కడ వారి కన్య ఓఘవతి. ఓఘవంతుడి ఆ ప్రకారంలో కన్య ఓఘవతి. అంటే ఏంటి ప్రతీకునికే కన్య పేరు ఓఘవతి. ఈ మహానుభావురాలు సుదశేయుల మహానుభావుడిని వివాహం చేసుకుంది. చిత్రసేనః నరిష్యంతా తదా ఆమె పిలుచాడు. ఇప్పుడు నరిష్యంతుని పుత్రుడు చిత్రసేనుడు. అతని పుత్రుడు వృక్షుడు. అతనికి మీడువాన్, అతనికి కూర్చుడు, తర్వాత ఇంద్రశేణుడు, ఇంద్రశేణుడికి గీతిహోత్రుడు, అతనికి సత్యశ్రవుడు, సత్యశ్రవునికి ఉరుశ్రవుడు, అతనికి దేవదత్తుడు, దేవదత్తునికి అగ్నివేశ్యుడు. అగ్నివేశ్వరుడు అంటే భగవాన్ అగ్నిహి స్వయమభూతు సుతః. ఈ అగ్నివేశ్వరునికి అతను నిజమైనటువంటి ఆరాధనతోటి అగ్నిహోత్రుడినే కొడుగ్గా పొందగలిగాడు. అగ్నిని ఆరాధించి అగ్నిహోత్రుడిని పుత్రుడిగా పొందగలిగినడు. స్వయమభూత్సుతః కాళీయతి విఖ్యాతః జాతు కర్ణో మహారుషి ఇతనికే. ఒక మాట ఉన్నాడు జాతు కర్ణుడు అని అతను కానీన అంటే కన్యా గర్భ సంభూతుడు అన్నమాట. ఆ పేరుతో ఉన్నవాడు తతో బ్రహ్మకులం జాతం అగ్నివేచ్ఛాయనం నృపా. అంటే ఈ అగ్నివేస్తుడికే కుమారుడు కానినుడు. ఈ కానినుడు తన వంశాన్ని బ్రాహ్మణ వంశంగా మార్చేశాడు.
తన తపస్సు తోటి తన ఆరాధన తోటి అందుకే అప్పటినుంచి బ్రహ్మ కులాన్ని అగ్నివేశ్యాయనం. ఇది అగ్నివేశ్యులకు నిలయము అంటే ఇది అగ్నివేశ్య వంశము. గా పేరు పొందినది నరిష్యంతాన్వయః ప్రోక్తః ఇది నరిష్యంత వంశం. దీని తర్వాత దిష్టివం దిష్ట వంశ తర్వాత వాడు. విష్ణుడు చెప్తున్నాడు నాభాగః దిష్టి పుత్రోన్యః కర్మణా వైశ్యతాంగతః వీడు నాభాగుడు. దిష్టికి పుత్రుడు. ఈ మహానుభావుడు తాను ఆచరించిన కర్మ ఏదో వ్యాపారం చేసి ఉంటాడు. అందులో శక్తియుడు కాస్త ఈయనే వైశ్యుడు అయిపోయాడు. వైశ్యతాంగతః భలంధనః సుతస్తస్య వత్స ప్రీతిహి భలంధనా అతని పుత్రుడు భలంధనుడు. బరువు దాని పుత్రుడు వత్సప్రీతి, వత్సప్రీతికి ప్రాంసు, ప్రాంసుకు ప్రమతి, ప్రమతికి కణిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతనికి వివింశతి, వివింశతికి రంభుడు, మళ్ళీ రంభునికి కణిత్రుడు, కరంధముడు తన కుమారుడు, అతని కుమారుడు. అవిక్షిత్తు అతనికి మరుత్తః చక్రవర్తి మరుత్త అనేవాడు చక్రవర్తిగా అయ్యాడు సర్వతో అదేతి యంబై మహా యోగ్య అంగిరస్తుతః చక్రవర్తి అయి అన్ని రకములుగా అన్ని ప్రాంతాల్లో యజ్ఞం చేయించాడు. మరుత్తస్య యధా యజ్ఞః అదోధా అన్యత్య కశ్చనః మరుత్త మహారాజు యజ్ఞము చేసినట్టు ప్రపంచంలో మరి ఎవరూ యజ్ఞం చేయలేదట. అంత గొప్పగా యజ్ఞం చేశాడు. సర్వం హిరణ్మయం పాసేతు ఎతికించిత్యాస్య శోభనం. ఆ యజ్ఞంలో వాడినదంతా బంగారం. ఇంకో వస్తువు వాడలేదు. ఉపకరణాలు, పరికరణాలు బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి సాధన సామగ్రి దక్షిణ ఇలా సర్వం శిరణ్య మహిరణ్మయమాసీత్. రాతి వెతికించే చాస్య శోభనం అమాధ్య చిత్ర సోమేన దక్షిణాభిహి ద్విజాతయః ఎంత గొప్పవాడంటే ఈ మహానుభావుడు.
ఈ మరుత్తుడు నిరంతరం యజ్ఞం చేసి చేసి చేస్తుంటే, యజ్ఞం అంటే ఏం యజ్ఞం చేస్తాము? సోమరసే కదా, నిరంతరం సోమరసాన్ని హవిస్సుగా ఇంద్రుడికి ఇచ్చాడు. ఇతను ఇచ్చిన సోమరసం తాగి తాగి తాగి ఇంద్రుడికి. అత్త వచ్చేసిందట. ఏ నేను తాగలేనులే బాబోయ్ అనుకున్నాడు. ఇతను ఇచ్చిన దక్షిణలు తీసుకొని బ్రాహ్మణులు గర్వించారట. మేము శ్రీమంతుడము అని. వీరికి దర్పం వచ్చేసింది వారికి మత్తు కలిగింది. అమార్జనింద్రః సోమేనా దక్షిణాపిరి ద్విజాతయః దక్షిణాలతో బ్రాహ్మణులు కూడా మదీంచారు. మరుతః పరివేష్టారః విశ్వేదేవా సభాసదః మరుత్తస్య దమః పుత్రః మరుత్వుని వెంట ఎప్పుడు విశ్వే విశ్వే దేవతలు సభలో ఎప్పుడు అతని చుట్టూ అతన్ని కాపాడుతూ ఉండేవారు అంత గొప్ప వరమహానుభావుడు అతనికి దముడు పుత్రుడు అతనికి రాజ్యవర్ధనుడు రాజ్యవర్ధనుడికి సుధృతి, సుధృతికి సౌధృతేయుడు, అతనికి నరుడు, నరుడికి కేవరుడు, కేవరుడికి బంధుమాన్, బంధువంతుడికి వేగవంతుడు. వేగవంతునికి బంధువు కుమారుడు అయ్యాడు వారికి తృణబిందువు తృణబిందువు అనేటువంటి మహారాజునే అలంభూష అనేటువంటి ఒక అప్సర కన్య అతన్ని వహించింది. భజనీయ గుణాలయం వర అప్సరసాయత పుత్రాః కన్యాచ ఇదవిడా భవత్. వారి నుండి ఒక పుత్రుడు కలిగాడు, ఒక కన్య, ఒక కూతురు కలిగింది. ఆమె పేరేంటి? విడవిడ. ఈ విడవిడ అనేటువంటి అమ్మాయి నుంచే కుబేరుడు పుత్రుడుగా కలిగాడు. చూడండి. ఇడవిడ అభవతు కత్యామ్ ఉత్పాదయామాస విత్రవాః ఈ ఇడవిడను విత్రవసుడు చెప్పుకున్నాం కదా మనం మొదలు బ్రహ్మ పులస్సుడు పులస్సుని కుమారుడు విత్రవసుడు ఈ విత్రవసుకు భార్య ఇడవిడ ఈమె ధనదం సుతం కుబేరుడిని అందుకే వానికి ఏం పేరు కుబేరుడికి ఐడబిడః అని పేరు. ఇడబిడ పుత్రుడు ఐడబిడ దశవధుని పుత్రుడు దాశరథి అన్నట్టుగా ఇడబిడ పుత్రుడు ఐడబిడ అంటారు. లా సత్యాముత్పాగంద ప్రాదాయ విద్యాం పరమాం ఋషిహి యోగేశ్వరాతి పితుహు విశాలః శూన్య బంధుశ్చ ధూమ్రకేతుశ్చ తత్సుతాః ఇతను ధనపతి ఎందుకయ్యాడు అంటే
పరమాత్మ వల్ల యోగ విద్యను నేర్చుకొని ఆ యోగ విద్యతో స్వామిని మెప్పించి ధనాధిపతి అయ్యాడు. ఈ మహానుభావుడు ధనదం సుతం తస్తుత వీరి కుమారులు. విచారః శూన్య బంధువు ధూమ్రకేతువు అనే ముగ్గురు ఇంకో ఇద్దరికీ కుమారులు విచారః వంశకృతు రాజా ఈ ముగ్గురిలో వీరి వంశాన్ని కాపాడిన రాజు విచారుడు. విచారః ఉదకృతు రాజా వైశారిన్ నిర్మమే పురిన్. ఇతనే ఏం చేశాడు విచారాపురిన్ నిర్మించాడు. తెలుసా విచారం చేయటం? బదరి విచాల అని పేరు. బదరి విచాల బదరి విచాల అంటారు చూడండి మరి అక్కడ నగరం. విశాల విశాల అంటే బదే విశాల వంశకృతు వాడు గచ్చాడు కాబట్టి వైశార్యం నిర్మమి పురీం హేమచంద్ర ఆ కుమా విశాలని కుమారుడు హేమచంద్రుడు అతని కుమారుడు దుంబురాష్ట్రుడు అతని కుమారుడు కృశాశ్వడు ఈ కృశాశ్వడు సహదేవుని కుమారుడు కృశాశ్వాతు సోమదత్తః కృశాశ్వ పుత్రుడు సోమదత్తుడు ఇతను అశ్వమేధైహి ఇదత్పతిం ఇత్వా పురుషమాపాద్యం ఇతను అశ్వమేధ యాగంతో పరమాత్మను ఆరాధించి పురుషమాప పరమపదాన్ని పొందారు ఉత్తమపదాన్ని పొందారు సౌమదక్తిస్తు సుమతిహి మనం పైన చెప్పుకున్నామే పవదత్తుని కుమారుడు సుమతి అని ఇతను సత్సుతః జనమేదేయః వారి కుమారుడు జనమేదేయుడు ఏకే వైచార భూపారాః తృణబిందో యశోధరా వీరంతా విచార వంశాల్లో రాజులు తులవిందు చేండ్రు వాళ్ళు అతని వంశాన్ని కాపాడేటువంటి మహానుభావులు. దీని తర్వాత తెరియాసి మానవో రాజా బ్రహ్మిష్టః సంబభూవా. ఇప్పుడు ఇంకో మహానుభావుడు విక్షవాపు పుత్రుడు చల్యాతి అంటాం. ఇతను అంగిరసాం సత్రే ద్వితీయమాహ ఊచివాన్.
శరియాతి గొప్పతనం ఏమిటంటే అంగిరసులు హోమం చేస్తుంటే రెండవ సూక్తం వాళ్ళు మర్చిపోయారు. ఋషులే హోమం చేస్తూ ఒక సూక్తం చదివి ఒక్కొక్క సూక్తం రుక్కులు ఉంటాయి. 16 రుక్కులు 14 రుక్కులు అలా ఉంటాయి. 16 రుక్కుల సూక్తాన్ని చదివారు. తర్వాతది 12 రూపుల సూక్తం కావాలి. వెంటనే అది జ్ఞాపకం రాలేదు. ఏమో ఉండే నెత్తుకోకుంటున్నారు. ఈ చర్యాకి వారికి అది అందించాడు. దే ఇతను ఎంత బ్రహ్మనిష్టుడు హేద వేదాంగ సంపన్నుడు చెప్పడానికి ద్వితీయాం ద్వితీయమాహ ఊచివాన్ సుకన్యా నామ తస్యాతేత కన్యా కమలదోచన ఈ చెరియాకి యొక్క పుత్రిక సుకన్య అంటాడు. ఈ మహానుభావుడు ఈ సుకన్య పుత్రిక అయిన తర్వాత కొన్నాడు జరిగిన తర్వాత ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత. ఈ చెరియాటి మంత్రులను, సామంతులను, కుటుంబాన్ని, భటులను, అమ్మాయిని కూడా తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు. మధువనం అంటాం. ఈ మధువనానికి వెళ్లి అక్కడ కూర్చున్నారు. అక్కడ అయో పెద్ద విస్తరాణం తీసుకున్నారు మనం అంటాం కదా ఏమంటాం? ఎత్తుకట్టున అంటాం కదా. అలా వినోదంగా గడిపారు. ఒక గంట రెండు గంటలు అయ్యేసరికి అందరికీ మల మూత్రాలు బందయ్యాయి. రెండు లేవు. ఏం చేయాలి? మహారాజు అర్థం చేసుకున్నాడు. నేను మొదలే చెప్పాను ఇది క్షవన మహర్షి ఆశ్రమము. ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా అతను మహా కోపిస్తు ధృగోజం వరుగా ధృగోజం అంటేనే మహా కోపం. చాలా గోపిష్టి అపరాధం జరిగితే క్షమించడు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పారు పప్పు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు. ఇలా జరిగిందంటే ఎవరో తప్పు చేశారు. నా ముందర నిజం దాచకుండా ఎవరు చేశారో చెప్పండి. అయ్యర్ మహారాజా మేము చేయలేము మేము ఎవరు చేయలేము. అప్పుడు సుకన్య ముందరకు వచ్చి నాన్న గారు నేను అది తప్పో ఒప్పో తెలియదు. నేను నా చెరికెత్తలతో కలిసి మొత్తం నేను తిరుగుతున్నాను. ఒక పుట్ట కనబడింది.
ఆ పుట్టలో రెండు జ్యోతులు దీపాలు కనపడ్డాయి. పుట్టలో దీపాలు ఏమిటిరా చూతామని ఓ చిన్న దర్భ తీసుకొని ఆ రెండు దీపాలను పొడిచాను. కాసేపట్లో అందులో నుంచి రక్తం వచ్చేసింది. నేను భయపడి పరిగెత్తుకొని వచ్చాను. నా ఎవరో తెలియదు ఏమిటో తెలియదు. అయ్యో పిచ్చిదానా అతనే క్షోణ మహర్షి. అతను వాల్మీసంలో ఉంటాడు అందుకే జరిగింది వెళ్దాం పదండి. అందరం వెళ్లి అతన్ని మహానుభావుని ఆశీర్వదిద్దాం. ఆ మహానుభావుని ఆశీర్వదించి క్షమాపణలు ప్రార్థనలు అయ్యా చిన్న పిల్ల అండి తెలియదు ఇలా చేసింది అంటే అతను మరి నేను గుడ్డివాడినయ్యా అని కదా. నా కళ్ళు పోయేది. ఇప్పుడు నా జీవితాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే వాళ్ళు కావాలి కదా. ఎవరు నా కళ్ళు పోగొట్టారో వాళ్లే నా చెయ్యి పట్టుకోవాలని. యార్దానం కన్యాదానం చేయబడుతుంది అన్నమాట. ఇలా ఋషి అభిప్రాయాన్ని మనసులో కలిగించినటువంటి మహారాజు కన్యనిచ్చి వివాహం చేసి అమ్మాయికి బుద్ధి చెప్పి పెళ్లి చేశారు. ఆయన కాలు పోతాయా? రుమాషి కాలు పోతాయా అని వీడు ఎవరో కొడితే ఆ అంతా మామూలే. కానీ అప్పటికే ఎంతో వృద్ధుడు ఈ మహానుభావుడు. సరే ఈ అమ్మాయి ఎలాగో కోపిష్టి కాబట్టి ఎందుకు వచ్చినావు అదిరా బాబు అని చాలా జాగ్రత్తగా ఈ మహానుభావు గారు. అర్థ మనస్సు తెలిగి సేవిస్తూ ఉంది. ఇలా కొంతకాలం ఇత్యుక్త్వా జరయా గ్రహస్త దేహాః ధమని సంతతః హృదం ప్రవిచతో అస్విధ్యాం వలీ ఫలిత విప్రయః ఇలా కొంత కాలం గడిచిన తర్వాత అక్కడికి ఒక సందర్భంలో అశ్విని దేవతలు వచ్చారు. వారు వచ్చి క్షవన మహర్షిని దర్శనం చేసుకొని ప్రార్థిస్తే అతను అశోద్యులంటే ఎవరు వైద్యులు కదా స్వరవైద్యులు డాక్టర్లు వాళ్ళు. సరే డాక్టర్లను పట్టుకుందాం ఆయన పట్టుకున్నాడు డాక్టర్లను ఎందుకంటే తాను వృద్ధుడు యువతి భార్య ఆమెకి అన్యాయం చేయకూడదు కదా ధర్మం నాయనా మరి నాకు కాస్త ఆడవారు ఇష్టపడే యవ్వనం సౌందర్యం ఈ 2 ప్రసాదించండి, దీనికి ప్రతికృతిగా నేను మీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను అసులి దేవతలకు.
యజ్ఞంలో భాగం లేదు. ప్రాచీన కాలంలో వైద్యులకు పంక్తి భాగ్యులు వారు. వైద్యులలో కూర్చుంటే వైద్యులను దూరం బుద్ధం పెట్టేవారు. తెలుసా ఎందుకో ప్రతి వాడిని ముట్టుకుంటాడు. ప్రతి వాడినితో కలిసి ఉండాలి వాడు ఎవడో ఏం తెలుసు? వాళ్ళు ఆడవాళ్ళా, మొగవాళ్ళా, మంచిగా ఉన్నారా, మరి వ్రతంలో ఉన్నారా, నియమంలో ఉన్నారా, నియమం తప్పారా? వాడు సూదుడు తెలవదు, ఇంకొకడు తెలవదు, ఎవడు తెలవదు. తప్పకుండా ముట్టుకో ధర్మం. ముట్టుకొని వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు స్నానం చేసినా యజ్ఞం మీద ఏమవుతుందో వాడేమవుతాడు ఎందుకు దూరంగా ఉండరా అంటాడు. అదే రీతిలో అశ్వినీ దేవతలను కూడా దేవతలందరూ వెలివేశారు దూరంగా ఉంచారు. వాళ్ళకి యజ్ఞంలో భాగం లేదు. నాకు మీరు యవ్వనాన్ని ప్రసాదిస్తే ఇది మీకు యజ్ఞంలో భాగం ఇస్తాను అన్నాడు. సరే అది ఎంతసేపు రే రా అని అశ్విని దేవతలు ఇద్దరు ఈ వృద్ధుడిని తీసుకొని వెళ్లి అక్కడ సరస్సు ఉంది. ఆ సరస్సులో ముగ్గురు మునిగారు. ముగ్గురు లేచారు. ముగ్గురు ఒక తీరే ఉన్నారు. ఎందుకంటే అశ్విని దేవతలు సౌందర్యానికి పేరు కదా. జయంత, వసంత, కంత అంటారు. జయంతుడు, వసంతుడు, మనమధుడు తర్వాత అశ్విని దేవతలు సౌందర్యానికి పేరు. అందుకే పంచపాండవులు అందగాళ్ళు ఎవరు? నకుల సారు. వారి తొందర ఎవరికీ లేదు. ద్రౌపదికి కాస్త సహదేవుడు అంటేనే ఎక్కువ ప్రేమ. అందగారండి ఎవరు అందగారం ఎవరు కోరుకోరు. అయితే మహానుభావురాలు కాబట్టి అర్జునుని పరాక్రమం తోటి అతని యందు పూర్ణమైన అనుదానం కలిగి ఉన్నది. ఆ అంత మార్గం మార్గనానం పెడితే కష్టం అనుకోండి. ఈ రీతిలో అంత సౌందర్యవంతులు కావలసిన దేవతలు తనతో సమానంగా వాణించారు శ్వాస మహర్షి కూడా. ఒకే రూపం ముగ్గురిది. ముగ్గురు లేచారు. ముగ్గురు నడిచి వచ్చారు. ముగ్గురు అమ్మ మరి ఇంకెవరికి కావాలో తీసుకో అన్నారు సుకన్య. ఆమె కళ్ళు మూసుకొని అశ్విని దేవతలారా నా భర్తను నాకు ఇవ్వండి. సౌందర్యవంతుడో, సౌందర్యగీనుడో, యువకుడో, వృద్ధుడో నాకు పనిలేదు. నేను అతని యవ్వనాన్ని కోరలేదు. అతని సౌందర్యాన్ని కోరలేదు. అతను కోరుకున్నాడు. నాకు నా భర్త కావాలి.
మీరు ఈ మాయాజాలాన్ని వింపేసి నా భక్తులను ప్రసాదించండి. అది కూడా రహస్యంగా స్తోత్రం చేసింది. దేవతాలకు ఒక నియమం ఉంది. రహస్య స్తుతి తోటి తాహ దేవాహ అని. దేవతాలంలో పెట్టి వెంకటేశ్వర జగన్నాయక కోద అంతే చదువుకోలేదు. పది మందికి వీడు భగవంతుడిని స్తోత్రం చేస్తున్నాడని తెలిస్తే ఆయనకు కోపం వస్తుంది. ఏ నాటగారా ఆడుతున్నారా ప్రచారం చేసుకుంటున్నారా శాస్నం ఉంది రహస్యంగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచో నువ్వు ఎవరో నోట్లో అనుకో మనకు ఆయన ఎవరు సునాక్షి ఎప్పుడు నరసేపుడు రుచికుడి కుమారుడు. మహానుభావుడు అశ్వన యాగం చేస్తారు కదా నరమేధ అంబరీషుడు. అంబరీషుడు అంటే హరిశ్చంద్రుడు అండి ఆయన గారు. అంబరీషుడు ఆయన చేసినప్పుడు మరి అశ్వన యాగానికి అశ్వను ఇంద్రుడు ఎదకకపోతే. మరి అశ్వం అన్న కావాలి, అశ్వం లాంటి మనిషి అన్న కావాలి. అని ఎవడన్నా మనిషి నమ్ముతాడా చూడతామని ఈయన తిరిగి తిరిగి తిరిగి ఋష్వేశుడిని పట్టుకుంటే మధ్యమ పుత్రుడు సునశ్చేపుడు. తండ్రి ఏమో పెద్దబ్బాయి అని అమ్మలు అన్నాడు. తల్లి చిన్నబ్బాయి ఏమో అన్నాడు. లోకంలో చాట్ ఏంటంటే తండ్రికి పెద్దబ్బాయి అని తీస్తాం. తల్లికి చిన్నబ్బాయి అని తీస్తాం. సరే నేను మధ్యాహ్నం ఎవరికి ఇస్తాను నేను వస్తాను అన్నాను. వీడే అయిపోయాడు. లేదు డబ్బులు ఓ వందో వెయ్యో గోవు ఇచ్చాడు వీడిని చూశాడు పోయాడు. దారిలో ఈ స్వామికి తపస్సు చేసుకున్నాడు. ఎవరు విశ్వామిత్రులు మేనమామ గారు. చూడు ఎవరు బావగారు విశ్వామిత్రులు సత్యవతి భర్త. మేనమామ కాబట్టి మామ కాబట్టి నాకు అది తగిలింది మరి ఇట్లా పోతున్నాను ఇద్దరు నన్ను కాదన్నారు. మరి నన్ను మహారాజు గోవుని ఇచ్చి కొన్నాడు. డబ్బు ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆయన కన్యా జరగకూడదు. మరి నాకు ప్రాణం పోకూడదు. నా ప్రాణ రక్షణ జరగాలి, అతని యజ్ఞ ఫలం దక్కాలి. అలా ఏదైనా ఉంటే చెప్పు. అంటే ఎప్పుడు విశ్వామిత్రుడు వరుణ మంత్రాలను విష్ణు మంత్రాన్ని ఇమమ్మే వరుణ శ్రద్ధీహవ మధ్యాచ మృదయత్వామవశ్వరాచికే ఈ మంత్రాన్ని విష్ణోర్ముఖం వీర్యాని ప్రవోచన విష్ణు మంత్రాన్ని.
రెండు ఉపదేశించి నిన్ను వారు యూపస్తంభానికి కట్టివేసి మెడలో పూలమాల వేయగానే ఈ మంత్రాలు రహస్యంగా చదువు. ఎవ్వరికీ విందావద్దు. వేదదుకో. ఇది అది అది కాదు. దేవాః రహస్య ప్రియాః. పరోక్ష ప్రియాహి దేవాః అని శాస్త్రం. కాబట్టి ఆ రహస్యత తోటించి వాళ్ళు అతనికి యజ్ఞ పరిసరణని ఇచ్చి ఇతనికి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. ఇది శాస్త్రం. కాబట్టి మనం గుళ్ళోకి వెళ్ళినా నాకు ఎంత పెద్ద కంఠ ఉన్నా ఎరుగెత్తి ఆయన్ని సొద్ద అవసరం లేదు. అలా చేస్తే ఈవిడ నలుగురికి పాటింపు చేస్తున్నాడు. యా వీడిని ఆరోగ్యం చేయండి అంటారు. పరవశంలో నోరు నవ్వువంగా హరికి అది విషయం ఆ సందర్భం వేరు. కాబట్టి ఈమె అశ్వని దేవతలను రహస్యంగా స్తోత్రం చేసింది. ఆమె పాటి వరత్యానికి సంతోషించి ఆమె భర్తని ఆమెకి ఇచ్చి తాను వెళ్ళిపోయాడు. తరువాత కొంత కాలానికి యువకుడైనటువంటి ఇతను వీరిద్దరూ హాయిగా ఉంటున్నారు. సరే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను వాడు అసలే ముసలివాడు. మరి ఇమ్మే అప్పుడే కంట్లో దెబ్బలు పొడిచింది తెలవనప్పుడే. ఈ ముసలి వాడు నాకేం రా ఇంకేమైనా చేసిండ్రా బాగుంటా చూద్దాం అని మళ్ళీ కుటుంబంతో వచ్చాడు. వచ్చేసరికి ఆ ఆశనామం ముందర ఇద్దరు చెట్టాపరాలు వేసుకొని సరసాలు ఆడుకుంటూ కూర్చున్నారు. యువకుడు మంచి యవనంలో ఉన్నాడు అందంలో ఉన్నాడు. సరే ఆ అమ్మాయి అనేది వాళ్ళకి డౌట్ వచ్చేసింది. నా మోస పేరు పాడు చేశావు కదా వ్యభిజనం అలాగ వస్తావా అని హస్తం పట్టుతావా అని దూషించబోయాడు. అయ్యో నాన్న నీ అల్లుడే ఎవరు నువ్వు? ఎవరో కాదు ఆయన నీ అల్లుడే. ఈ వంశాన్ని నేను అపగిరి పాల్గొంటాను. ఇలా ఇలా జరిగింది. అంటే మరి నమస్కారం చేయండి. ప్రతి ప్రశ్న అంతా మాట్లాడారు అంతా అయిపోయింది. మరి ఈయన బాకే ఉన్నారు వశ్న జోథలో. ఎలాగో రాజు వచ్చాడు కాబట్టి రాజా. యజ్ఞం చేస్తావా? చేస్తామా? అయ్యా చేస్తావా యజ్ఞం ఎందుకు యజ్ఞం వాడకూడదు? అశ్విన దేవతలకు భాగం చేయొద్దా? అలా యజ్ఞం చేసి యజ్ఞంలో అశ్విన దేవతలకు భాగం కోసం అంతా చదివి హవిస్సు పోబోయ్యాడు.
నేను భాగం ఇవ్వకుంటే లేదంటే నా అర్ధ్య ధిక్కరించి నువ్వు వాడికి భాగం ఇస్తావా? నిన్ను వజ్రాయుధంతో ఖండిస్తాను అని ఇంద్రుడు వజ్రాయుధం దయపెట్టాడు. ఆయన శృపు శృపు వాడు తీసుకొని ఇడ హవి సిష్టు ఉన్నాడు. వజయ గారిని చూసి ఆ ఆ శృక్కును స్తబ్ధ బాహుర్భవ అని మొదలు పెట్టిండు. వాడు అంతే వాడి చెయ్యి వాడు లేదో. అలాగే స్తంభిత వజ్ర బాహువు చ్యవన అంటే వజ్రాయుధం అర్థం కాదు. గమనించండి. ఎంత దయామైది అంటే అందులో కథను రహస్యంగా గమనించాలి. వజ్రాయుధం ప్రయోగించిన తర్వాత ప్రదో వాటే ఏం చేయలేదు వజ్రాయుధం ఏం చేయలేదు. వజ్రాయుధం ప్రయోగించక ముందే బాహుతో సహా సమీప చేశారు. ఎందుకంటే వజ్రాయుధానికి వరం ఉంది వ్యర్థం కాకూడదు అని. ఆ వరాన్ని తాను వ్యర్థం చేస్తే మర్యాద కాదు కదా. వజ్రాయుధం ప్రయోగించిన తర్వాత వ్యర్థం కాకూడదు. ప్రయోగించకుండానే ఉంటే. ప్రశ్నే రాదు. అది పూర్వుల వరానికి భంగం కలగకుండా ఇందుని గర్వానికి భంగం కలిగేలా వజ్రబాహు వస్తుంది. మనకు సంభించిపోయాడు. అలా వజ్రంతో సహా ఇంద్రుడిని సందింప చేస్తే బ్రహ్మ వచ్చి నాయనా బాగా ఇస్తే ఇచ్చావు వాన్ని ఎందుకు దొంగుతావు వాన్ని విడుదల చెయ్యి అప్పుడు మళ్ళీ హవిస్ అభ్యులో ఇచ్చి అతని వజ్ర బాహుత్వాన్ని విడుదల చేశారు. ఇది ఎవరు కథ అన్నట్టు శవరం యొక్క ప్రత్యేకత గొప్పతనం ఏవం బృవానంతి కదముస్మయమాన జప్పునం ఆవర్త ఆవర్తమానే గాంధర్వేష్టితో అలబ్ద లక్షణ క్షణం తదంతాద్యమానస్య స్వాభిశ్రాయం యవేదయేతు ఇంతవరకు వచ్చింది ఇక్కడ. ఆ సవజ్రం స్తంభయా మాత భుజమింద్రస్య భార్గవ చూడండి. సవజ్రం స్తంభయా మాత భుజమింద్రస్య భార్గవ. అన్వజత సర్వే గ్రహం సోమస్య చా స్వినోః విరజావిటియస్ పూర్వం సోమాభుత్యాభేక్ష కృతౌ అప్పుడు ఇంద్రుడు కూడా ఇక వేరే మార్గం లేక అశ్విని దేవతలకు ఆనాటి నుంచి భాగాన్ని అర్పించాడు ఉత్తానభరిహి ఆనత్సః పూరిషేన ఇతిస్త్రయః
శరియాతి అభవన్ పుత్రాః ఇది శరియాతి పుత్రిక కథ. కథ సుకన్య. ఇప్పుడు ఆ శరియాతికి ముగ్గురు కొడుకులు ఉత్తాన బరిహి ఆనర్త భూడిసేన అని. ఇందులో అభవన్ పుత్రాః. ఆనంతాతు రేవతో అభోతు. ఆనంత నుండి కుమారుడు రేవతుడు. ఈ రేవతుడే సముద్ర మధ్యంలో ద్వారకాపురిని నిర్మించారు. రైవత్ ఆ రైవత్ అదే రైవత్. సోంత సముద్రే నగరః విధిర్మాయ దాన్నే కుశస్థలి అంటాం. కుశస్థలి. అలాంటి ద్వారకను ఆస్థితః అపుంగ్తా. విజయాన్ ఆనస్తాదీన్ అరిందమా ఈ మహానుభావుడికి నూరుగురు కుమారులు అందులో పెద్దవాడు తకుద్మి అనే ఒక పెద్దవాడు. ఆ తకుద్మికి ఒక అమ్మాయి ఆమె పేరు రేవతి. ఆ రేవతి యుక్త వయస్కురాలు కాగానే ఆమె ఒక అయినటువంటి వరుణ్ణికి పెళ్లి చేయాలి కాబట్టి ఆమెను తీసుకొని బ్రహ్మలోకానికి పోయాడు కక్కుకు. వెళ్ళే సమయానికి బ్రహ్మలోకంలో గంధా ప్రవక్తలు నాట్యం చేస్తున్నారు. బ్రహ్మ ఏదో ఆనందంగా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ అంటారు కదా. మరి ఆ ఆనందాన్ని సంగతి చేయకూడదని ఆ నాట్యం అయ్యేదాకా ఆగాడు కాసేపు క్షణం సేపు ఆగి అది అయిపోయిన తర్వాత వెళ్లి అయ్యా నేను ఫలానా ఆ చెప్పు నాయనా ఎలా ఉన్నావ్ వింటున్నావ్ అంటారు. ఇగో మా అమ్మాయి అండి ఏమంటావ్? అబ్బే ఏం లేదండి అసలు మా అమ్మాయికి యోగ్యుడైనటువంటి భర్తను మీరే సూచించండి. సరే నేను చెప్తాను కానీ నువ్వు ఎవరిని అనుకున్నావో చెప్పు. ఇలా గారి పేరు చెప్పాడు. నవ్వాడు బ్రహ్మ. వాళ్ళు అలా అంటారు అది. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు వాళ్ళు ఉన్నారే వాళ్ళకు వెయ్యో సంవత్సరం నడుస్తుంది. అయ్యో స్వామి నేను వచ్చి క్షణం కూడా కాలేదు. క్షణం నాలోకంలో నువ్వు. బ్రహ్మలోకంలో క్షణం అంటే ఇది లోకంలో 50 యుగాలు అయిపోయి ఉంటాయి ఈ పాటికి. అంతా పోయారు. సరే అయినా వచ్చావు కాబట్టి ప్రస్తుతము పరమాత్మ యొక్క అంశగా ఉన్నారు. పెద్దవాడు పెళ్ళికి రెడీగా ఉన్నాడు బలరాముడు నీ అమ్మాయిని అతనికి ఇచ్చి వివాహం చేయవలసింది. చెప్తే అతని ఆజ్ఞను తీసుకొని ఈ కపుద్మి వెళ్లి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఇందులో లేదు కానీ ఈ రేవతి బలరామ కళ్యాణంలోనే మనము ఈనాటికి వివాహ ప్రక్రియలోని ఒక రహస్య ఆచారం దీనికి ముడిబడి ఉంది. బలరాముడు రేవతిని చూశాడు సరే ఆ అమ్మాయి బానే ఉంది. అమ్మాయి బానే ఉంది కానీ ఈ బలరాముడు ఆ అమ్మాయికి మోకాళ్ళ కిందికి కూడా రాడు. అంటే 50 యుగాల ముందు ఉన్న అమ్మాయి యుగాల చదువుతున్నాకపోతే మనం పొట్టి వాళ్ళం అవుతున్నాం మరి ఎలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఏమో అని అంటే బ్రహ్మ చెప్పారు నన్ను ఏం చేయమంటారు అన్నారు సరే మంచిదిలే తేరా నాగలు తీసుకురా రోగలు తీసుకురా కాణి తీసుకురా అలా కాణి పెట్టి పెట్టిన పెట్టేసి యమునా జరాన్ని అందులో నుంచి మంత్రించి పోసి ఇప్పుడు నా దగ్గర తోటి కట్ట తల మీద ఒక దెబ్బ వేశారు. ఆ మా అంతా పోటీ ఆ కానీ అందుకే చెప్పేది మరి మరి ఆ మట్టి పొరపాటున అంటుతుందని. మళ్ళీ ఈ రోకరి తోటి ఆ భాగాన్ని శుభ్రం చేసి మళ్ళీ కాడి పెట్టి గంగాజలం తోటి శుద్ధి చేసి ఇప్పుడు కన్యా ఇతస్రవృతి లోకేస్మిన్ కన్యా ఏవం విశుద్ధయేత్ భువి. భూలోకం వైపు పడించి కైంగ శుద్ధికి ప్రతివారు ఇలాగే చేయాలి. కాలి పెట్టి తీర్థం రూక్షించి మంత్రం తోటి చేయాలి అని వైవాహిక ప్రక్రియ. అది రేవతి వివాహం అనేటువంటి ప్రక్రియ. కేవలం పెళ్లి చేసుకుంటాం కానీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి మనకేం తెలుసు వాళ్ళు చేస్తారులే అన్నట్టు కాకుండా అందులో రహస్య ప్రసంగం వచ్చింది కాబట్టి ఆ చెప్తారు. సుతాం తత్వానవద్యాంగీం బలాయ బలచాలినే బలరియాత్యంగతో రాజా తం తప్తుం నారాయణాశ్రమం ఇలా. ఆమె ఇచ్చి పెళ్లి చేసి తాను తన వారి వంటి నగరం బదరి ఉంది కదా అక్కడికి వెళ్లి నారాయణ అస్తమానికి వెళ్లి తపస్సు చేస్తూ కూర్చున్నారు. దీని తర్వాత నాభాగః నభగాపత్యం ఇప్పుడు నభగుణి కుమారుడు ఉన్నాడు ఈయన పేరు నాభాగుడు అంటారు.
దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ నభగుడు తన కుమారులందరికీ తన రాజ్యాన్ని పాల్పంచాడు. అందరికీ పంచాడు కానీ ఈ నడువుడు ఎప్పుడో బయటికి పోయి ఎక్కడో వెరకెక్క పోయాడు. వాడికి భాగం లేదు. వాడికి భాగం లేదు కాబట్టి పేరు నా భాగః అని వీడు భాగం లేదు అన్నమాట. కొందరి వరకు వాడు వచ్చాడు. అయ్యో నాన్నగారు నాకేమిటి అయ్యో నిన్ను మర్చిపోయాను రా. సరే, నీకు రెండు మంత్రాలు చెప్తాను. యజ్ఞ మంత్రాలు. నీవు ఋషుడు యజ్ఞం చేస్తుంటే వెళ్ళు, వెళ్ళు ఆ పక్కన కూర్చో. ఎవరైనా మర్చిపోతారు అనుకో, అప్పుడు వానికి ఈ మంత్రాలు జ్ఞాపకం చెయ్యి. వాళ్ళు నీకు ఏదో భాగం మిగిలిన భాగం ఉంటుంది కదా, అది నీకు ఇస్తారు నీవు దాంతోటి బతుకు అన్నారు. అంటే యజ్ఞ శిష్టాసినః అంటాం కదా, నాన్నగారు ఇచ్చింది చాలు ఇప్పటిలాగా కోట్లు రావాలో ఏం లేవు పితృభక్తి బాగా ఉంది అలా అలాగే తీసుకున్నారు. జోడికి పోయాడు, ఎవరో యజ్ఞం చేస్తున్నారు అన్నట్టే వాళ్ళు మర్చిపోయారు మాత్రం. ఈయన చెప్పేసాడు, సరే యజ్ఞం పూర్తయింది. పూర్తయినంక చివరి భాగం ఇవ్వాలి కదా, అలా చివరి భాగాన్ని ఆ భాగాన్ని నాకు ఇవ్వాలండి అంటే ఈయన పాపం తీసి వాళ్ళు తీసి ఇవ్వబోతున్నారు. మా అంతము చంతలో వచ్చాడు. ఏమయ్యా అది ఎవరి భాగం? నా భాగమే. కాదు ఇది నా భాగం. యజ్ఞ సిస్టం ఎవరిది చివరి భాగం? ఏట రుద్ర అక్ష భాగోస్తు శాస్త్రం ఇది నా భాగం అయ్యా. మరి నాయనగారు నా భాగం అన్నారే అన్నారు. వెళ్లి అడిగి రా పో. చెప్పు ఇట్లా ఆయన వచ్చాడు. మరి ఆయన భాగమా నా భాగం. వెళ్ళాడు ఇయ్యాల వచ్చాడు. అయ్యా తప్పయిందండి అది మీ భాగమేనట నా భాగం కాదు. నా నాన్నగారు మర్చిపోయి చెప్పారట అది మీరే తీసుకోండి నేను వెళ్తున్నాను అన్నాడు. రావయ్యా అన్నాడు. మీ నాన్నగారి ధర్మవ్రతం, మీ సత్యవ్రతం నిన్ను సంతోషించాలి. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి. తండ్రిని అడిగితే తండ్రి అంతకుముందు తన కొడుకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని ఏ ఆయన భాగం కాదురా అది నీ భాగమే పోయి తీసుకో పో. అంటే ఏం చేసేవాడిని నేను. నాన్నగారు ధర్మం తప్పలేదు. మీ నాన్నగారు ఇది రుద్ర భాగం అని చెప్పినా నువ్వు నా దగ్గరికి వచ్చి మా నాన్నగారు నా భాగం అని చెప్పారండి వివాగం కాలేదని చెప్తే నువ్వు చెప్తే నేను ఏం చేసేవాడిని.
అన్నయ్య ధర్మ తప్పలేదు, నీవు సత్యం తప్పలేదు, కాబట్టి ఈనాటి ది తిరుగులో నీకు భాగం ఇస్తాను, మొదటి తరగతి నీది, తర్వాత తరగతి నాది. అంటే రుద్రుడికి యజ్ఞం లభించేటువంటి భాగంలో భాగం పొందిన మహానుభావుడు నాభాగుడు. అలాంటి నాభాగుని పుమారుడే అంబరీషుడు. దాన్ని గమనించా గమనించి ఉంటారు అని చెప్పాను మొదలే. వైష్ణవుడు అయ్యాడు అంటే ఇప్పుడు అంతకు ముందు నూరు జన్మలు శివభక్తుడు అయ్యే ఉంటారు. పరమ వైష్ణవుడు అనేవాడు వైష్ణవుడిగా పుడుస్తాడు అని శాస్త్రం. ఎందుకంటే వాళ్ళ భావం జరుగుతుంది. రాయ పెద్ద విశ్వాస్తుడు కదా. శక్తుడు ఎవరండి? పరమ వైష్ణవుడు కదా. అందుకే శివుని దగ్గర నుంచి భాగం తీసుకున్న ఫలితంగా ఇతనికి పరమ వైష్ణవ అగ్రేశ్వరుడు. అంబరీషుడు కుమారుడిగా కలిగినాడు. విచ్ఛుక్త్వాంతర్హితో రుద్రః భగవాన్ సత్యవత్సరః ఏతత్ సంస్పరే ప్రాతః సాయంత సుసమాహితః కవిరుభోత్ మంత్రజ్ఞః గటించైవ తధాత్మః ఇలాంటి ఈ నాభాగ చరితాన్ని ఎవరైతే ప్రాతక్షాళము సాయంకాలము సావధానంతో స్మరిస్తారో వాడు కలువుతాడు మత్తరం కూడా ఉంటాడు ఉత్తమ గతిని పొందుతాడు. నా భాగాత్ అంబరీషో భూతు మహాభాగవతః తృతి ఇలాంటి నా భాగం నుండి పరమ భాగవతోత్తముడు అంబరీషుడు కుమారుడు అయ్యాడు. నాస్పుజతు బ్రహ్మ శాపోపి యం న ప్రతిహతః క్వచిత్. ప్రపంచంలో దేనికి అడ్డులు ఎదురు లేనిది బ్రాహ్మణుని శాపం. కదా అలాంటి బ్రాహ్మణుని శాపం కూడా అంబరీషుడిని తగలలేదు ఎంత గొప్ప వాడై ఉంటాడు. అందుకే అంటే మళ్ళీ పరీక్షిత్ అవుతున్నాడు భగవన్ క్రోతిమిచ్చామి రాజసేహే కస్య జీవతః నప్రాభూత్యత్ర నిర్ముక్తః బ్రహ్మదండః దురచ్ఛయః బ్రహ్మదండం కూడా దాటరాని బ్రహ్మదండం కూడా అంబరి చూసేయడంటున్నారు, ఆ సమాజం కథను వివరంగా చెప్పండి అంటే అంబరీషో మహాభాగః సప్తదీపవతీం మహీం అవ్యయాంతి స్త్రీయం లబ్ధ్వా
విభవం చాతులం భువి మహానుభావుడు సప్తద్వీప మహికి అతని అధినాయకుడు గొప్ప ఐశ్వర్యాన్ని పొందాడు ఇన్ని చేసి పుంసాం సర్వం తత్ స్వప్న సంస్తుతం నేనే అతి దుర్లభం పుంసాం. సప్త సప్త ద్వీపాధిపత్యాన్ని పొంది తాను పొందిన ఆధిపత్యము కల లాంటిది అనుకున్నాను. స్వప్నం లాంటిది. అంటే అంతా మాయే ఉండేదేం లేదు. మనం పొందేది కూడా ఏమీ లేదు. ఇలా అతను భావించి విద్వాన్ వివో అనువానం తమో విసతి యత్ కుమాన్. ఈ వైభవం యొక్క గొప్పతనాన్ని చూసి లోకులంతా అజ్ఞానాన్ని పొందుతారో అంతటి సంపదను ఈ మహానుభావుడు కల లాంటిది నశ్వర్యమును భావించి వాసుదేవి భగవతి తద్భక్తే శుచ సాధుషు. భగవంతుని యందు భాగవతోత్తముల యందు ప్రాప్తః భావం పరం విశ్వం. పరమైనటువంటి భక్తి భావాన్ని పొందాడు. భగవంతుని యందు భగవంతుని భక్తుల యందు భక్తి భావాన్ని పొందాడు కాబట్టి ఈనేదం లోష్టవతు స్మృతం. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇంత పెద్ద సంపదను ఓ మట్టి పెద్ద అనుకున్నాడు. అలా భావించి తవై మనః కృష్ణ పదారవిందయోహో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే. అంబరీషుడు తన మనస్సును పరమాత్మ పాదారవిందములలో ఉంచాడు. అలాగే వశాంశి వైకుంఠ గుణానువర్ణనే వాక్యములు మాటలు ఉన్నాయే అవి అంటే నోరు అన్నమాట. నోరును పరమాత్మ గుణాన్ని వర్ణించటంలో ఉపయోగించడు. కరవు హరేహే మందిరమార్జనాదిసు చేతిలో పరమాత్మ యొక్క దేవాలయాన్ని ఊడువటంలో అన్నిటికంటే గొప్ప సేవ మార్జనం అంటుంది ధర్మశాస్త్రం. స్వామి దేవాలయంలో ఊడిస్తే మనము ఊడువటం వలన ఎన్ని దుమ్ము కణాలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయో. అన్ని సంవత్సరాలు పరమాత్మ దగ్గర ఉంటాము అని శాస్త్రం. చాలు కదా ఇంకేం కావాలి? అందుకే గొప్ప సేవ ఏమిటి? వెండి వెండి ద్వారము, బంగారు వాహనము ఏం లాభం లేదు.
కాస్త వెళ్లి ఆ ముందర కొంచెం గుడ్డతోటో చేతితోటో పుడిచేసామంటే అది ముక్తి. చేతుల్లో ఎందుకంటే కరౌ హరేహి మందిరమాద్యనాదిసు శృతిం శకార అచ్యుత సత్కదోదయే చెవులను పరమాత్మ కథను వినటంలో ఉంచారు. ముకుంద లింగాలయ దర్శనే దృశ్యవు. పరమాత్మ యొక్క చిహ్నములు గల దేవాలయాన్ని దేవాలయాలను దర్శించడంలో కన్నులు. తద్భుస్య గాత్ర స్పర్శే అంగ సంగం. పరమాత్మ భక్తులను తాతటానికి శరీరాన్ని వాడుతున్నారు. శరీరం ఎందుకంటే భక్తులను కృషించాలి. వారికి వందనాలు చేయాలి. అంగ సంగం జ్ఞానంచ తత్పాద సరోజ సౌరభే. ముక్కును భగవంతుని పాదపద్మములను భాగవతోత్తముల పాదపద్మ సుగంధాన్ని ఆజ్ఞాపించడంలో శ్రీమత్ తులస్య రసనాం తదాద్బితే అంబరీషు నాలుకను తులసి రసాన్ని సేవించటంలో ఉపయోగిస్తున్నాడు. పదర్పతి పాదవు హరే క్షేత్ర పదానుసర్పణే అంబరీషుని పాదములు. పరమాత్మ యొక్క ఆలయాలకు నడిచి వెళ్ళటానికి ఉపయోగించుకున్నాడు. శిరః ఋషీకేశ పదాభివందనే ఇదే. మనకు దివేకీర్తయ కేశవం ఎక్కడ ఇదే అనాలి చూసుకోండి. శిరః ఋషీకేశ పదాభివందనే శిరస్సును పరమాత్మ పాదములకు నమస్కారం చేయడంలో కామంత్య దాస్యే నతు కామ్య కామ్యయా కోరికను పరమాత్మకు దాస్యం చేయడంలో తప్ప ఆడవారికి దాస్యం చేయడంలో కాదు. నతు కామ్య కమ్య యదోత్తమ శ్లోక జనాశ్రయ రతిహి అతనికి ప్రీతి భగవంతుని భక్తులతో కలిసి ఉండటంలోనే. ఏవం తద కర్మఫలా కర్మకలాపమాత్మనః పరేటి యజ్ఞః భగవతి అధోష్టయే ఇలా ఆచరించవలసినటువంటి సకల కర్మలను భగవంతుడిని భగవంతుని భక్తులను సేవించటానికి ఉపయోగించుకున్నాడు. సర్వాత్మ భావం విధు ధర్మజీవిమాం సన్నిష్ట విప్రాపితితః శేషాత్సః
పరిపూర్ణమైనటువంటి ఆత్మభావాన్ని పరమాత్మ యందే అర్పించి భగవంతుని భక్తులైనటువంటి బ్రాహ్మణోత్తములు శాసించిన రీతిగా వారు చెప్పిన దాన్ని వింటూ రాజ్య పరిపాలన చేశారు. సజాతః ఈజే అశ్వమేధైలి అథియజ్ఞ ఈశ్వరం మహావిభూత్యోపసితాంగ దక్షిణైహి. అద్భుతమైనటువంటి ఎవ్వరూ ఊహించలేనంతటి గొప్ప దక్షిణలను ఇస్తూ అశ్వమేధ యజ్ఞాలను ఆచరించాడు. తతై తతైహి వశిష్టాసిత గౌతమాదిభి ధన్వన్యభి సోతమసౌ సరస్వతీం సరస్వతీ నదిని ఉత్తమ నదులను ఈ మహానుభావులందరూ చేరటం తోటి వీరి స్పర్శ తోటి యజ్ఞాదులతోటి ఆ ప్రాంతాన్నే కాదు తాము కూడా పవిత్రుడయ్యాడు. యస్త యస్వక్రతుసు గీరువానైహి తదత్యా రుత్విజోజనాః తుల్యరూపాస్య నిమిషా విదృశ్యంత సువాసతః ఈ మహానుభావులు ఆచరించినటువంటి అశ్వమేధ యాగంలోని ప్రత్యేకత ఏమిటంటే వారి యజ్ఞంలో హవిస్సు తీసుకోవడానికి వచ్చినటువంటి దేవతలు. యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి ప్రజలు. యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి వృద్ధిక్కులు. యజ్ఞంలో ఆయా విజయ సభలో వేద మంత్రాలతోటి పరమాత్మను దేవతలను ఆహ్వానించేటువంటి బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ ఒకే తీరు కనబడ్డారు ఎలా? అనిమిష రెప్పలు వేయకుండా అయ్యారండి అందరూ. మాకు ఎలా రెప్పలు వేయాలో దేవతలు. దేవతలకి రెప్పలు ఉండవు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ఉండదు వాళ్ళకి. వీళ్ళు కూడా రెప్ప వేయడం మర్చిపోయారు. అవునా అయ్యా? ఇతను చేస్తున్న ఏర్పరిచిన వైభవాన్ని చూసి రెప్ప వేయడం మర్చిపోయారు. ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ సభలో వారు వీరు ఒకటే అయ్యారు అన్నారు. అనిమిషా రెప్పపాడు లేని వాళ్ళయ్యారు. తుల్య రూపాస్య అనిమిషాః యదృశ్యంత సువాసతః. స్వర్గః నప్రాప్తితో తస్య మనుజైహి అమర ప్రియః శృణ్వద్బిహి ఉపగాయత్బిహి ఉత్తమ శ్లోక.
అతనే కాదు అతని రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అతను అతని పరిజనము ఆచరిస్తున్నటువంటి భగవతు గుణాను గానం గుణకథ గానం వాటిని విని విని విని ప్రజలు కూడా ప్రతిఫలంగా స్వర్గం కావాలని అడగడం మరిచిపోయారు. స్వర్గం ఎందుకు? ఏం వింటున్నారు? పరమాత్మ గుణాలు వింటున్నారు. మనకి ఏం కావాలి? పరమాత్మ అంటే అంబరీషుడే కాదు అంబరీషం అంబరీషుని రాజ్యంలోని ప్రజలు కూడా స్వర్గమత్య పాతాళాది లోకములను కోరటం మానేశారు. సమర్ధరియంతి తాన్ కామాః స్వారాజ్య పరిభావితాః దుర్లభానాపి సిద్ధానాం ముకుందం కృతి పశ్యతః నిజంగా వాళ్ళు కావాలనుకుంటే దుర్లభాలు ఏం కావు. ఎవరి హృదయంలో పరమాత్మ వేంచేసి ఉన్నారో అలాంటి వారికి స్వారాజ్య, సామ్రాజ్య ఇవన్నీ దొరకమా? స్వారాజ్యం, భౌజ్యం మనకు పరమేత్యం, రాజ్యం, మహారాజ్యం, అధిపత్యమయం ఇవన్నీ దులభాలు కావు. ఒకసారి రా అంటే వచ్చేస్తాయి. కానీ అవన్నీ క్షణభంగులం నచించింది. అది మాకెందుకు? ఎవ్వరు కూడా అలాంటి వాటిని కోరలేదు. దుర్లభానాపి కయిత్సం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివః స్వధర్మేన హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైద్యహౌ ఇలా భక్తి యోగంతోటి తపస్సు తోటి ఆ మహారాజు తన ధర్మంతో హరిని సంతోషింపచేస్తూ సకల సంసార సంఘములను విషయ సంఘములను విడిచిపెట్టారు, గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమ సింధన వాధిపత్తిషు ఇంట్లో. పిల్లల మీద, భార్యల మీద, పుత్రుల మీద, బంధువుల మీద, అలాగే ఏనుగులు, రథములు, ఇలాగే ఇంకా గుర్రములు, పదార్థి సైన్యము, అక్షర్య రత్నాభరణ ఆయుధాదిగు. రత్నాభరణములు, ఆయుధములు అలాగే అనంత కోశేషు అకరోతు అసన్మతిం ఇవన్నీ మంచివి కావు. నశించిపోయేవి నష్టములని భావించి తస్మాత్ అదాత్ హరిశ్చక్రం ప్రత్యణీక భయావహం ఏకాంత భస్త్రి భావేన ప్రీతః.
భృత్యాభిరక్షణం. ఇంత అద్భుతంగా అంబరీషుడు పరమాత్మను అన్నీ మరిచి పరమాత్మను సేవిస్తుంటే వీడు ఎలాగో పిచ్చివాడే నా హృదయంలో పడి వీడు తనను తాను కూడా వీడు. రక్షించుకోలేడు, రక్షించుకోడు కూడా. ఎందుకైనా మంచిది వీడికి ఆపద వస్తే రక్షణ ఉండాలి కదా అని పరమాత్మ తన చక్రాన్ని తనకి ఇచ్చాడు నాయనా. ఇవాళ నుంచి ఇది నాది కాదు, నీది నీ దగ్గర ఉంటుంది. రక్షణ. రక్షణ కోసం అంటే నీ దగ్గర ఉంటుందంటే నీ మాట ఏం వినదు. నువ్వు ప్రయోగిస్తేనే పోదు, నిన్ను రక్షిస్తుంది, నీ కాపాడు వస్తే కాపాడుతుంది. ఆ రోజు ఉంటుంది అన్నమాట. ఇలా స్వామి, స్వామి తన చక్రాన్ని ఇచ్చారు ఆలోచించండి. సుదర్శనాన్ని ఇచ్చాడంటే ఆ మహానుభావుడు ఎంత మహానుభావుడు అయి ఉండాలి. అసలు ఏ కోశంలోనైనా అతనికి సంసారం మీద, వ్యక్తుల మీద, పుత్రులు, భార్యలు, రాజ్యము, భోగాలు అన్నీ అసలు వాళ్ళ మీద ఆశే లేదు. నిరంతరం భగవంతుడు పరమాత్మ కళ్ళల్లాడుతుంటాడు. అలా భగవంతుడు అతనికి సాక్షాత్కరించి చక్రరాజాన్ని రక్షణగా ఇచ్చాడు అది ఏకాంత భక్తి భావేన ప్రీతః అతని భక్తి భావంతో ప్రీతించింది ఆరినాథ ఇసుహు కృష్ణం మహిష్యా తులసీలయ తుల తుల్య శీలయ యుక్త సాంవత్సరం వీరః దధార ద్వాదశీ వ్రతం. కొన్నాళ్ళకి మహానుభావుడు తనతో సమానమైన స్వభావము గల భార్యతో కలిసి ఒక సంవత్సర కాలము ద్వాదశీ వ్రతాన్ని చేయాలని నిర్ణయించుకుని వ్రతం ధారణ చేయ్యర్ స్వీకరించాడు. వ్రతాంతే కార్తికే మాది త్రిరాత్రం తము పోషితః స్నాతః రాజత కారింజ్యాం హరిం మధువనే అర్చయత్ మధువనంలో. యమునా నదిలో స్నానం చేసి వ్రతం పూర్తయిన తరువాత కార్తీక మాసంలో అక్కడ ఉండి మహాభిషేక విందిన సర్వోపస్కార సంపద. మధువనంలో పరమాత్మను మహాభిషేక విధిలో అభిరేకాలని పూర్తి చేసి అభిషేక అంబరా కల్పై గంధమాల్యా అర్చనాదివి ఆకాశాన్ని అంటేటువంటి వస్త్రమాల్య గంధ
ఇలాంటి అన్ని వస్తువులతోటి ఆరాధించి తద్గతాంతర భావేన పూజయామాసా ఎలా పూజించాలి? పరమాత్మకు పుష్పాలు వేస్తాం. చంద్ర వేస్తాం, కుంకుమ వేస్తాం, పసుపు వేస్తాం, తులసి వేస్తాం, అరగింపు చేస్తాం కదా? అక్కడ ఏదో ఫోటో ఉంది, తొందరగా పని పూర్తి చేసుకొని వెళ్దాం. రోజు అలవాటు ఉంది కదా, చేయకుంటే ఆయన ఏమనుకుంటాడు అని కాదు పుష్ప. స్వామిలో వేస్తున్నామంటే స్వామి కూర్చొని పుష్పాలు తీసుకుంటున్నారు. ఆయన చేయి తాచాడు మనం ఆయన చేతిలో పుష్పాలు పెడుతున్నాం. అర్ఘ్యంలో పోయి ఆమె స్వామి ముందర కాలు తాచాలి. అర్ధ్యం అంటే కాలు చాచాలి, అర్ధ్యం అంటే చెయ్యి ఎందించాలి. ఆత్మ నియ్యం స్వామి నోరు తెరవాలి. ఇందులో పెద్ద స్వామి కూర్చున్నాడు. ఆయనకు అర్పిస్తున్నాం. అతని మెడలో హారం వేస్తున్నాం. అతని ఒంటికి గంధాలు రాస్తున్నాం. ఎలా ఉంటుంది పూజ ఇప్పుడు? మన చుట్టుపక్కల ఏమున్నదో, ఎవరున్నారో గుర్తుంటుందా? ఆలోచించండి, మనం ప్రశ్న చేస్తాం. ఒక 4 రోజుల ముందు టెరిఫోన్లో పెద్దగా అందరికీ ఇచ్చేస్తాం. అందరూ రావాలి పూజ మీద కూర్చుంటాం. కూర్చున్నప్పటినుంచి పిడిచిన వాళ్ళందరూ వస్తున్నారా లేదా ఎవడు ఆప్సెంట్ మోదాకం చేసుకుందాం. దృష్టి ద్వారం మీదే ఉంటుంది తప్ప ఆయన మీదే ఉండదు. అది పూజ రామది అందుకే స్పష్టంగా తద్గతాంతర భావిన పరమాత్మని ఎదురుగా కూర్చోబెట్టి నేను ప్రేయ చేస్తున్నాను. స్వామి హస్తానికి అర్ఘ్యం ఇస్తున్నాను, పాదానికి భాగ్యం ఇస్తున్నాను, చేతికి పుష్పాలు ఇప్పిస్తున్నాను, మెళ్ళో మాల వేస్తున్నాను. ఇందులో చెప్పలేదు కానీ ఈ అంబరీషుడు పుష్పమాల స్వామి మెళ్ళో వేస్తుంటే ఆ ఒక పువ్వుకు చిన్న ముల్లు ఉందట. అది కనబడింది అంబరీషుడు. స్వామి వక్షస్థలానికి ఎంత పెద్ద గాయం చేయబోయావు రా చూడు మాకు కూడా. ఎవరి పుష్పమాల కూర్చుంది? స్వామికి మూలు గుచ్చుకుంది. చూడు రక్తం వస్తున్నది స్వామికి. మహాభావా క్షమించో అని మూర్చపోయాడు. మూడున్నర గంటలు ఒక సామం అంటే మూడున్నర గంటలు. మూర్చిపోయాడు పరమాత్మ భుజం తట్టి నాకేం కాలేదురా, ముళ్ళ పూలు వద్దన్నది నాకోసం కాదురా మీకోసం.
శాస్త్రంలో ముళ్ళ కోసొచ్చి ఆశ్రయం చేయకూడదు. ఎందుకన్నాడు ఆ మాట? వాటితో కూడా చేయొచ్చు అంటే స్వామికి అవే ఎక్కువ ఇష్టమని మనం అవే చెప్పుకుంటాం. అలా చంపినప్పుడు మన చెందువులో కూర్చుకొని గాయం అవుతుంది. నా భక్తుల చేతులు గాయమవుతాయని నాకు ముళ్ళ పూలు వద్దు అన్నాను కానీ ఆ ముళ్ళు నాకు ఉచ్చుకుంటాయని కాదు అంటాడు మహానుభావుడు. అంటే మరి మన మీద స్వామి అంతటి వాత్సల్యము ఆప్యాయత చూపుతుంటే మరి మనం స్వామిని ఎంతటి భావంతో ఆరాధించాలండి? అందుకే అబరీషుడు తద్గతాంతర భావేన పరిపూర్తిగా పరమాత్మ యంతే భావాన్ని మించి పూజించాడు బ్రాహ్మణో చ మహాభాగాన్ సిద్ధార్థానతి తత్పితః గవాం రుక్మ సహస్ర రుక్మ విషానీనాం రూప్యాం శ్రీనాం సువాససాం బ్రాహ్మణులను మహాభాగవత్వాల పూజించాడు. వాళ్ళందరికీ వేల వేల గోవులను దానం చేశాడు. ఎలాంటి గోవులను? ముసలి ఆవులు, పాలివ్వనివి, దూడలు లేనివి, యువానోరేపో లాంటివి కాదు. ఒకే దూడ ఉన్న ఆవును మళ్ళీ ఇక ముందు కూడా దూడలను కనే వయస్సు గల ఆవులను అందులో ఆవులకు ఆవుల కొమ్ములకు బంగారు తొడుగు తొడగాలి బిద్దలకు కూడా బంగారం తొడుగు తొడగాలి ఆ ఆవుకు ఎన్ని ఆవులు ఇస్తున్నాడో అన్ని ఆవులు ఓ సంవత్సర కాలం తినడానికి కావలసిన గ్యాసం ఇవ్వాలి. గోదానం తీసుకున్నవాడు సంవత్సర కాలం ఇల్లు విడిచి బయటికి వెళ్ళకూడదు. అందుకోసం కుటుంబం కూడా ఓ సంవత్సరం పోషణ కావలసినటువంటి సానములు కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అది గోదానం. ఆయన ఏం చేస్తున్నాడు ఓ విండి అవును కొంచెం ఉంటే బంగారం అవును ఉన్నవాడు అనుకోని. ఇచ్చి గోదానం చేశాం అంటున్నాడు. గోదానం చేసిన పుణ్యం వారికి తీసుకున్న పాపం వీడికి. ఇది సమాజం పాపం గోదారం చూసుకోవాలి లేదు. ఇప్పుడు సంవత్సరం బయటికి పోవద్దు ఆవు మాత్రం చూసుకోవాలి. ఒప్పుకున్నావా గోదారం అని. అలా కాకుండా ఇలా భయశీల వయోరూప వత్సోపత్కార సంపద చెప్పు భజర భయశీల వయోరూప వత్సోపత్కార సంపద.
పాలున్నవి, మంచి చీలం ఉన్నవి, మంచి యవ్వనంలో ఉన్నవి, రూపంలో ఉన్నవి, వత్సోపస్కర దూడలను ఇంకా ప్రసవింత అయినటువంటి ఆవులను ప్రాజనోత్ సాధు విప్రీత్యః గృహేషు న్యర్బుదాని షట్. నిర్భుతములు. అర్భుతము అంటే 10 లక్షలు. నిర్భుతం అంటే 10 ఆరు కోట్లు. ఒక కోటి. నూట అంటే కోటి. షాటు నరుపుదానంటే ఆరు కోట్లు. ఆరు కోట్ల ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. భోజయిస్వాద్విజానగ్రే స్వాద్వర్ణం గుణవత్తరం. అలా వచ్చిన బ్రాహ్మణోత్తములందరికీ రుచిగల చక్కని భోజనాన్ని కూడా పెట్టి నవత్తరం లబ్దగా అనుజ్ఞాత పారణాయ ఉపచక్రమే వారికి కావలసినవన్నీ ఇచ్చి వారిని పంపించి వారి అభ్యంతరం తీసుకొని తాను కూడా పారణ చేయాలి అని సంకల్పించుకున్నాడు, సారంభించాడు. అలా సంకల్పించుకుంటే తస్య హరి అతిథి సాక్షాత్ దుర్వాసా భగవాన భూత అప్పుడు వచ్చాడు మహానుభావుడు దుర్వాసుడు అతనికి అతిథిగా వచ్చాడు. తమానస్య అతిథిం పుపః ప్రత్యుత్థానాత్ నారహనయ్యా మహానుభావుడు వచ్చాడని లేచి ఎదురేగి అర్జ్ఞం పాగ్యం అజమయం. ఇలాంటి అన్నీ అర్పించి పూజించి యయాతి అభ్యవహారాయ పాదమూలముపాగతః. కాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా ఇంత పెద్ద వచ్చాడు మీరు కూడా. భోజనం చేయండి. మీ భోజనం అయిన తర్వాత మీ ఆజ్ఞ తీసుకొని దాసులు భోజనం చేస్తారని వారిని కూడా భోజనానికి ఆహ్వానించారు. ప్రతినాంజ సబ్ధ్యాజ్ఞాం కర్తుమావత్యకంగా మంచిదయ్యా అలాగే ఇప్పుడే వస్తాను నదికి వెళ్లి. అది నేను తీసుకొని వస్తానని దానికి వెళ్ళాడు. అధ్యాయన్ కారింది తల్లి వేసువే అక్కడికి పోయేదాకానే ఆయన చేతిలో పని. తర్వాత ఆయన చేతిలో ఏముంది? ఇళ్లల్లో మునిగాడు ఆయనను ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు బయటికి రావాలా?
భగవంతుని ధ్యానం బయటికి వచ్చేసారండి. మరిచిపోయాడు అక్కడ. పరమాత్మ ధ్యానించుకుంటే అక్కడే ఉన్నాడు. భగవంతుని ధ్యానంలో అన్నీ మరిచిపోయాడు. మూర్తార్ధ విశిష్టాయాం బాధత్యాం పారణం ప్రతి చింతయామా ధర్మజ్ఞః ద్విజైని తత్ ధర్మ సంకృతి చూస్తే ఇంకెంత ముహూర్తం కూడా లేదు సమయం పారణ చేయాలి. దాటిపోతే స్వతభంగం. మరి వారు రాకుండా చేస్తే నియమభంగం పెద్దవాళ్ళను అవమానిస్తాం ఏం చేయాలి అని ధర్మజ్ఞులను అడిగాడు. అడిగితే బ్రాహ్మణాతిక్రమే దోసః ద్వాదశ్యాం యద పాలనే యత్ గురుత్పాతాదునే భూయాత్ అధర్మో వనమో త్రుసేతి బ్రాహ్మణాతి కవణంలో దోషము రాకూడదు. ద్వాదశి పారణ తప్పిన వాడిని కావద్దు. ఈ రెండిటికీ ఏం చేస్తే అవుతుందో నన్ను అధర్మం అభినుద్దకుండా ఉండేటువంటి మార్గాన్ని చెప్పమని అడిగితే అంభసాకేవరేనాదా కరిత్యే వ్రతపారణం. జలం తోటి పాలన చేస్తాను ఎందుకంటే ప్రాహురభర్షణం విప్రాహ అసితం నాసితం చితత్ మీరు తీసుకుంటే కుడువ కుమ్రుట కాదు కుడుచు తగిను కాదు శరీర భక్షణంబు సంబదంబు ఓ అంటాడు పోతన భాగవతంలో మీరు తీసుకుంటే తిన్నట్టు కాదు తిననట్టు కాదు ఏదో గొంతు జారింది కదా అన్నట్టే అన్నమాట. అన్నాదులు కావు కాబట్టి తినలేదు. గొంతు దారింది కాబట్టి తిననట్టు అయింది. పాలనకు భంగం కాదు. బ్రాహ్మణ సంఘానికి కూడా భంగం కాదు. అని చెప్పి ప్రత్యాశ చప ప్రాత్య రాజర్ధి చింతయను మనసాల ఆచమనం చేసి దీని పరమార్థం పరమార్థం విధానం తీసుకొని మనస్సుతో పరమాత్మను ధ్యానం చేస్తూ ప్రత్యజష్ట పురుష్ శ్రేష్ట ద్విజాగమన గ్రామణుడు ఎప్పుడు వస్తాడు దుర్వాసుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
దుర్వాసాః యమునా కూలాత్ కృతావత్యక ఆగతః రాజ్యాభినసితస్తస్య పుభుదే కేచితం థియా పూర్తి చేసుకుని దుర్వాసుడు. మహారాజు గారు స్వాగతం అండి అని పూజకు ఉపక్రమించాడు. కానీ విషయం అతనికి దుర్వాసుడికి తెలిసిపోయింది వీడు ఏం చేశాడో తెలిసిపోయి మన్యునా ప్రచలత శాత్రః బృకుటి కుటిలాననః ఒకసారి అనుభవం ముడిచేశాడు. కోపంతోటి ఒళ్ళు వణికిపోతూ ఉంటాడు అన్నమాట. బుబుక్షితశ్చి సుతరాం కృతాంజలిమపాను సరే ఆకలితో ఉన్నాడు. అసలే దుర్వాసుడు అందులో ఆకలితో ఉన్నాడు ఇంకేం చెప్పాలి. ఇలా ఉండి అతను అంటున్నాడు అహో అత్య నృజం సత్య సుయోన్మత్తత్య పశ్యతా ధర్మం వ్యతిక్రమం విష్ణోహో. అభక్త శేషమానిన చూసారా వీడు విష్ణు భక్తుడా బ్రాహ్మణుడిని అతిక్రమించాడు ధర్మం తెలియలేదు నేను ప్రభువుని అనుకుంటున్నాడు ఇలాంటి పని చేస్తాడా యోమాం అతిథి మాయాతం ఆతిథ్యేన నిమంత్రియ నన్ను అతిథిగా పిలిచి ఈ మహానుభావుడు నాకు భోజనం పెట్టకుండా తాను భుజించాడు. వెంటనే నేను దాని ఫలితాన్ని చూపుతాను. ఏవం ధృవాణః ఉత్కృత్య జటాం రోష విధా కోపంతోటి మహానుభావుడు జటను జటను పెరిగి తయా దయభమే తస్మై కృత్యాం కాలానవసమ మహా కృత్యను సృష్టించాడు. ఎలాంటిది అది కాలాగ్ని లాగా ఉంది. అంత భయంకరంగా తామవతంతీం జలతీం అసిహస్తాం పదాభువం చుతిలో ఖడ్గం పట్టుకొని అడుగులతో భూమిని కంబింపచేస్తూ మహా భయంకరంగా విభయంతీం సముద్వీక్య నాత్య చాలా పదాన్ రుపా అంత భయంకరంగా వస్తున్నా అంబరీషుడు ఒక్క అంగుళం కూడా కదల్లేదు అలా రాలేదు. ప్రాంతిష్టం వృత్యరక్షాయాం పురుషేణ మహాత్మన తదాః కృత్యాం తాం చక్రం వృద్ధాఘనివ పావకః పగబట్టిన పామును అగ్ని కాల్చేసినట్టు అతను కదలకున్నా అతన్ని రక్షించడానికి పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి చక్రము జ్వాలలు కమ్ముతూ వచ్చేసింది.
వచ్చి ఈ కృత్యను భస్మం చేసింది. పూజ చేసి హరిద్ర ఉద్వీక్య స్వప్రయాసంచ నిష్ఫలం దుర్వాసాదుద్వేదీతః భిక్షు ప్రాణ పరీక్షయా. బ్రతుకు జీవుడా అని నేను బతకాలనుకొని దూర్వాసుడు తాను ఫలాయన మంత్రం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తుతున్నటువంటి దూర్వాస మహర్షి వెంట చక్రం పెళ్లి. ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి అని చక్కగా బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. బ్రహ్మకు తన గతి చెప్పాడు. బ్రహ్మ ఏమన్నాడో రేపు చెప్పుకుందాం. సచ్ మర్చి పెట్టాలి కదా. అందువల్ల అంటే మిగిలిన కథాభాగాన్ని రేపు అనుసంధానం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేష్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఈ వయస్సు మనోర్థనం వల్ల జరిగిందంట, ఆ ఈ కథనం వల్ల వయస్సు మనోర్థనం వల్ల జరిగింది, ఆ వయస్సు మనోర్థనం వల్ల వయస్సు నుంచి సూర్య కుమారుడు శ్రాద్ధ దేవుడు అని అంటున్నా, ఉమ్ ఉమ్ శ్రాద్ధ దేవుడు.
Opening invocation: Mangalacharanam - salutations to the divine guru lineage, to Ramanujacharya, and to the Lord who is the refuge of all who seek Him. Prayers seeking grace to understand the ninth Skanda.
Salutations to all the acharyas. O devotees - the ninth Skanda of the Srimad Bhagavatam begins now. Parikshit Maharaja asks Shuka: "You have described the eight Skandas - now please tell me about the solar and lunar dynasties."
"Nava" means nine - and the ninth Skanda is called "Nava" - the ship. A ship carries us across the ocean. Similarly, this Skanda carries us across the ocean of samsara. The solar and lunar dynasties are described here in great detail.
Why are the genealogies told? Because in these lineages - among all these kings - avatars were born. Rama came in the solar dynasty. Krishna came in the lunar dynasty. Their ancestors and descendants must all be known to appreciate the avatara properly.
Vaivasvata Manu had ten sons - "Ikshvakus cha nabhagashcha dhrishtah saryatisca anrishah nabhaga drishta ca nabhagah karishah purushad dashamah smritah" - Ikshvaku, Nabhaga, Dhrishta, Sharyati, Narishyanta, Nabhaga-Arishta, Karisha, Prishadhra, Nabhaga, and Puru - these are the ten.
Among these ten - one is Ikshvaku. The Ikshvaku lineage is the solar dynasty - "suryavamsha." The very name "Ikshvaku" carries a story. When Manu was performing a yajna for a son, by mistake a son was not born but a daughter - Ila.
Manu grieved - "I wanted a son for the lineage and a daughter was born." Then the rishis performed additional rituals and Ila became Sudyumna - a son. So "Ila" and "Sudyumna" are the same person - first born female, then transformed to male.
Sudyumna went hunting one day and entered the forest of Shiva and Parvati - "shambhoh vane" - a forest sacred to Shankara. In that forest there is a rule - anyone male who enters immediately becomes female. This was Parvati's boon to protect her privacy.
So Sudyumna entered and immediately became a woman again - "Ila" - the female form returned. The horse also became a mare. All the male attendants became women. Sudyumna, now Ila, wandered in that forest as a woman.
Budha - the son of the Moon (Chandra) - saw her and was attracted. From their union was born Pururavas. After some time, through Vashishtha's prayer to Shiva, Sudyumna was restored to male form for one month and female for one month alternately.
In the male months, Sudyumna ruled the kingdom. He had three sons - Utkala, Gaya, and Vinata. Later he gave the kingdom to Pururavas and went to the forest. This is the story that connects Ila-Sudyumna to the lunar lineage through Pururavas.
Then comes Sharyati - one of Manu's ten sons. Sharyati had a daughter named Sukanya. Beautiful and young, she went into the forest with her friends for play. There she saw what appeared to be two shining lights in an anthill - "valmikam."
Out of curiosity - or rather, out of mischief - she pierced those lights with a thorn. Those were not lights - those were the eyes of the great sage Chyavana Maharshi, who was deep in tapas inside the anthill, overgrown by termites over thousands of years of meditation.
Chyavana Maharshi was extremely angry. He cursed - "The army of this king shall be afflicted with disease and blocked functions." When Sharyati came and learned what had happened, he was terrified. He came to Chyavana to beg forgiveness.
Chyavana said - "Let your daughter marry me and the curse will be lifted." Sharyati thought - what choice do I have? This great sage in samadhi - to pacify him, I must give my daughter. So Sukanya was given in marriage to the ancient, decrepit Chyavana Maharshi.
Sukanya was a devoted wife - "pativrata." She served the old, wrinkled, feeble Chyavana with complete devotion. She had no complaints - she accepted her situation fully and served with a whole heart. This is the example of a pativrata.
One day the two Ashvini Kumaras - the divine physicians - came to that place. They saw Sukanya and were attracted by her beauty. They said - "What a beautiful young woman! Why are you serving this old decrepit man? Come with us."
Sukanya firmly refused - "He is my husband. I will not leave him for anyone." The Ashvins were pleased by her fidelity. They said - "We are the physicians of the gods. We will restore your husband to youth. Come, let us make him young."
The Ashvins took Chyavana to a sacred lake. All three entered the water - Chyavana and the two Ashvins. All three emerged as identical handsome young men. Sukanya had to identify her husband from three.
How did she recognize him? The Bhagavata says - "She meditated on the Lord, and by divine intuition she knew." She identified Chyavana correctly. Chyavana was now young, handsome, and strong. The Ashvins asked for a boon in return.
Chyavana said - "I will give you the right to drink soma in Indra's yajna." The Ashvins were physicians - they were considered lower in status and were never offered soma. This was their long-standing grievance. Chyavana promised to rectify this.
Sharyati performed a yajna and Chyavana offered soma to the Ashvins. Indra was furious and raised his thunderbolt to stop it - "vajram udyamya" - but Chyavana paralyzed Indra's arm with a word. The Ashvins received their soma. From then on they were included.
This is the story of Sukanya and Chyavana - it illustrates "pativrata dharma," the Ashvins' elevation in status, and the power of a sage who protects his devotees. The contemporary story would be: even those considered lowly, when a great one speaks for them, receive honor.
Now the story of Prishadhra - one of Manu's sons. He was given the duty of guarding cows. One night a tiger entered the cowshed. He tried to kill it in the dark, but by mistake killed a cow instead. The blood on his sword misled him to think the tiger was dead.
When morning came - "sunrise te" - the mistake was discovered. He had killed a cow - "godhanam" - the greatest of sins for a kshatriya. The guru Vashishtha cursed him to become a shudra in the next birth. Prishadhra accepted the curse and renounced the world.
He became a wandering sannyasi - "digambara" - and practiced supreme bhakti with complete detachment. At the end, sitting in yoga, he calmly entered the fire - "pravesha" - and attained liberation. Even with a curse, through complete surrender, he attained the highest.
Nabhaga - another of Manu's sons. He was studying at the gurukula for a long time. When he returned, his brothers had already divided the kingdom and said - "We divided the kingdom - we kept your share too - you take our father." Meaning, care for the father is your inheritance.
Nabhaga did not protest. He asked the guru how to get wealth. The guru directed him to some Brahmanas who were performing a yajna and were confused about which deities to propitiate on two particular days. Nabhaga composed hymns and clarified. The Brahmanas gave him the remaining wealth of the yajna.
Then a dark figure appeared - Rudra - who said "This remaining wealth is mine." Nabhaga said "My father told me otherwise." Rudra then revealed himself and blessed Nabhaga, saying - "Ask the father - he will confirm." The father confirmed Rudra's word and Nabhaga received enlightenment.
Among Ikshvaku's descendants - the most famous is the lineage that leads to Rama. Ikshvaku had three sons - one was Vikukshi, also called Shashada. His descendants include the great Kakutstha - from whom the lineage is called "Kakutstha vamsha."
Mandhata came in this lineage - the most powerful emperor of his time. "Eka chhatradhipati" - one who rules under one umbrella, meaning sole world-ruler. Mandhata's story - he was born from his father's thigh (uru) - hence the name "Mucukunda's ancestor."
Mandhata was so powerful that - "yavat suryoday eti paschimam ca yavat astam yati" - as far as the sun rises in the east and sets in the west, all that land was his kingdom. A truly universal emperor. His wife was Bindumati, the daughter of Shashvinara.
From Mandhata came Purukutsa - and Purukutsa went to the nether world to destroy serpents at Vishnu's command. The Nagas (serpents) were grateful and gave their sister Narmada to Purukutsa as wife. Narmada river herself was the wife. This is the sacred origin of the Narmada.
Mucukunda comes later - he was a great warrior who helped the gods fight the demons when no one else could. The gods promised him a boon. He asked for sleep - uninterrupted divine sleep. He slept in a cave for ages. When awakened by Kalayavana, his glance burned that demon. Then he attained liberation.
Harischandra comes in the Ikshvaku lineage. His story - the most famous story of truth-keeping. He gave away everything - kingdom, wife, son - all to Vishvamitra. He was sold as a servant. He worked in a cremation ground. Yet he never abandoned truth even for a moment.
Harischandra's son Rohita died. His wife brought the body for cremation. The tax was due - "karada" - even for cremation. He could not pay. The Lord Himself intervened. The dead son was revived. Everything was restored. His truthfulness was vindicated for all time.
Thus the Ikshvaku lineage is filled with extraordinary stories. Every king in the solar dynasty has something remarkable. But the greatest - the culmination - is Lord Ramachandra. He will come from this lineage in the dynasty of Dasharatha.
The Bhagavata describes each king briefly - sometimes only the name and a single verse. For those with significant stories, it elaborates. This is the style of Skandha 9 - rapid genealogy with embedded stories, building toward the great avatars of Vishnu.
Parikshit listens to all of this with rapt attention. He asks - "How did these ancient kings behave? What was their tapas? What was their character?" Shuka says - "They were all devoted to dharma. They protected their subjects like their own children."
"Praja palana" - protection of subjects - "raja dharma" - the king's dharma - is to serve his people. A king who does not serve his people has no right to rule. This teaching on royal dharma is embedded throughout these genealogical passages.
The great king Sagara comes in this line. He performed one hundred ashvamedha (horse sacrifice) yajnas - ninety-nine were completed. The hundredth - Indra stole the horse out of jealousy. The sixty thousand sons of Sagara went searching.
They found the horse near Kapila Muni - who was in deep samadhi. Thinking he had stolen it, they surrounded him with noise. Kapila opened his eyes - and that glance burned all sixty thousand to ash. This is how the Ganga came to earth - to purify those ashes.
This is a preview - the story of Bhagiratha will come. He performed tapas for Brahma, then for Shiva, to bring Ganga down to earth to purify his ancestors' ashes. "Bhagiratha prayatnam" - Bhagiratha's great effort - has become a proverb for extraordinary perseverance.