పరమాత్మ: సృష్టి మరియు దివ్య సంకల్పం

Paramatma: Creation and Divine Will

bhagavatam Kandadai Ramanujacharya

పరమాత్మ సంకల్పం లేకుండా ఒక గడ్డి పరక కూడా కదలదని ఈ సత్రంలో స్పష్టపరచబడింది. ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం (మూడు రకాలు) ద్వారా సృష్టి క్రమం వివరించబడింది. బ్రహ్మ సమీప సృష్టికర్తగా మరియు పరబ్రహ్మం అంతిమ కారణంగా ఉన్న భేదం స్పష్టంగా చర్చించబడింది.

The session examines the nature of Paramatma and His divine will (sankalpa) - "not even a blade of grass stirs without His will." The process of cosmic creation through Prakriti, Mahat-tattva, and Ahankara (threefold ego) is traced. The relationship between Brahma as proximate creator and Parabrahman as the ultimate cause is carefully distinguished.

← Prev Next →
Paramatma: Creation and Divine Will Kandadai Ramanujacharya bhagavatam

నీ నాధ కుమారన్ పాం నాధయాముత రక్షమామ్ అస్మతాచార్య పర్యంతాం వందే గురు పరంపరమ్ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్పర హృదయం తమహం ప్రణతోఽస్మి అస్మద్ గురోర్ భగవతోఽస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితాయువతయస్తనయా విభూతిస్సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తజంగ్రి యుగళం ప్రణమామి మోధనా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీహత్సితాల కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యచేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకా సంహార నూపుర శోభితం రత్న కంగణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివారనం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్ర హరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చావహాసం సుశోషితం పరిహి వించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర శోభితం అవాప్త దులతి గ్రంథం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వర్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకం ఇదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినచ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిం మనతోఽస్మి

శ్రీ శుక బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగాదిక విరోః పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్. బంధువులారా జన్మాది అస్య యతః అన్వయాత్ ఇతరతస్య అర్ధేషు అభిజ్ఞః స్వరాది ఒక ఎనిమిది అర్ధములు మనం అనుసంధానం చేసుకుందాం. ఇందులోని మరొక విచేధం ఏమిటంటే మహానుభావుడు కాబట్టి వ్యాస మహర్షి పరమాత్మతో పాటు తాను రాయబోయేటువంటి గ్రంథ ప్రాశత్యం కూడా ఇందులో ఉంది అని చెప్తున్నాను. అంటే శ్రీమత్ భాగవత పరముగా కూడా దీనికి అర్థం అన్వయం చెప్పుకుంటాం. అస్య జన్మాది యతః అని. అస్య జన్మాది అస్య అంటే భాగవతస్య జన్మాది యస్య ఏమర్థం అంటే భగవంతుని యొక్క సృష్టి స్థితి లయములు అనేటువంటి లీలా కార్యములు మనకు ఏ గ్రంథం వలన తెలుస్తున్నాయో కదా, శ్రీమన్నారాయణుడు పరమాత్మని అతనే సృష్టి ద్రయములు చేస్తున్నాడని ఇవన్నీ ఆ మహానుభావుడికి లీలా కార్యములని. దీని వలన పోనీ దీని కోసం ఇతరుల సాయమును అపేక్షించటం లేదని ఇలాంటి భగవత భాగవత ఆచార్య సంబంధ పరిజ్ఞానము మనకు దేని వల్ల కలుగుతున్నది శ్రీమద్ భాగవత గ్రంథాన్ని అనుసంధానం చేస్తేనే కలుగుతుంది కదండీ. కాబట్టి అష్టజన్మాది యతః అన్వయాత్ ఇతరతః పరమాత్మ సత్య అర్థం అంతా మామూలే. పరమాత్మ సకల చరాచర ప్రపంచం యొక్క సృష్టి లయములు చేస్తాడు.

పరమాత్మ సంకల్పము లేకుండా తేనె విన తృణమపి నచలతి. పరమాత్మ సంకల్పము లేకుండా ఏది ఒక గడ్డి పోస కూడా కదలదు. అలాగే ఏ వస్తువునకు ఏ సమయంలో ఇంకే వస్తువుతో ఎంత మాత్ర సంబంధము కలగాలో కలిగిన సంబంధం ఎంత కాలం ఉండాలో. ఉన్న సంబంధం ఎప్పుడు తొలగిపోవాలో నిర్ణయించబడే ఉంటుంది. అనుకున్నామే ఇంతకాలం అయింది గ్రంథం వచ్చి ఈరోజు అనుగ్రహం కలుగుతున్నది అంటే అర్థం ఏంటి వాడి మనకు ఆ గ్రంథంతో సంబంధము ఎప్పుడు ఉన్న అనుభవము ఇప్పుడు ఉన్నది అని అన్నారు. అంటే దేశ, కాల, పాత్ర, వయో, అవస్థ, సంబంధాది పరిజ్ఞానం అనేటువంటిది భగవత్ సంకల్పాయత్తము. స్వామి సంకల్పించినప్పుడు జరుగుతుంది, సంకల్పించలేదు జరగదు. స్వామి సంకల్పానికి కూడా. మొత్తం తన మీదే భారం వేసుకోకూడదు కాబట్టి కాస్త మనను కారణముగా అనిపిస్తాడు. అబ్బే నాదేం లేదు మీరు చేసిన కర్మమే కారణం. మీరు బాగా చేశారనుకోండి, ఆనందం సుఖం ఉంటుంది. మంచి పాపం చేశారు, ఇంకేదో అవస్థ పడతారు. నాదేం లేదబ్బా మీరు చేసిన దాన్ని మీకు ఇస్తున్నాను. అహం నిర్లేపః అని కరుస్తున్నాను. ఇది కేవలం మన మీద ఒక నింద వేయటము తప్ప మరొకటి లేదు. దీన్ని మనం నమ్ముకొని ఓహో మనం చేస్తున్నందువలనే భగవంతుడు మనకు కలుస్తాడు అనుకున్నాం అనుకోండి నింద మురుగుతాం. కాబట్టి పొరపాటున కూడా అదే చెప్తాం మనకు. ఇందులోనే ముందర వస్తుంది అన్వయా ఇతరః అర్ధేష్వభిజ్ఞః స్వరా. భాగవతము కూడా మనం చెప్పుకున్నాం. ప్రత్యక్షః కృష్ణ ఏవహి అన్నాం. శ్రీమద్భాగవతం అంటే ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుడి అని చెప్పుకున్నాం. కాబట్టే అర్ధేషు అభిజ్ఞనం. అంటే సంసారంలో ఉండి పూర్వజన్మ కర్మ వలనకైనటువంటి సంస్కారముతో సుఖదుఃఖదులను అనుభవిస్తూ ఉన్నటువంటి వారు వాటిని తొలగించుకొని పరమాత్మను చేరటానికి.

ఏ ఏ పనులు చేయాలో అవి బాగా తెలుపునది తెలిసినది భాగవత గ్రంథం. అలాగే స్వరాట్ స్వయం రాజతే చెప్పుకున్నాం కదా. ఏంటి నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుహు పురాణానాం ఇదం తథా అంటాడు. భాగవత మహాత్యం చెప్పుకుంటూ ఎలాంటిదే ఈ పురాణం అంటే నిమ్నగానాం యథా గంగా. అన్ని నదులలో గంగా నది ఎలా శ్రేష్టమైనదో. దేవతలందరిలో శ్రీ మహావిష్ణువు ఎలా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంపుహు. శ్రీ వైష్ణవులలో శంకరుడు ఎలా శ్రేష్టుడు, పురాణములలో ఇది శ్రేష్టము అని చెప్పారు. కాబట్టి ఇది స్వరాత్ స్వయం రాజతి. తనకు తానుగానే ఇది ప్రకాశిస్తుంది. భాగవతాన్ని తెలియటానికి మరొక దాని సహాయము. అవసరం లేదు అంటే భాగవతములో తెలుపబడని విషయము ఇంకో గ్రంథంలో తెలువబడుతుందని అనుకోవడానికి వీలు లేదు. అలాగే చెప్తున్నాడు తేనే బ్రహ్మ కృత యా ఆదికవయే చెప్పుకున్నాం. బ్రహ్మ హృద అంటే నారదుని చేత ఆదిక వయే వ్యాస భగవానునికి హృద చేయండి. కదా? అంటే వాస్తవంగా ఈ శ్రీమద్భాగవతము ఎక్కడి నుంచి తేబడింది? శ్రీమన్నారాయణుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మకి ఇచ్చాడు బ్రహ్మ. నారదునికి ఇచ్చాడు, నారదుడు వ్యాస భగవానుడికి ఇచ్చాడు, వ్యాస భగవానుడు పరీక్షిత్తుకి ఇచ్చాడు, పరీక్షిత్తు సుఖయోగీంద్రుడికి ఇచ్చాడు. పరీక్షిత్తు సుఖయోగీంద్రుడికి ఇస్తున్నప్పుడే అక్కడే కూర్చొని సూత మహర్షి దాన్నంతా విన్నాడు. ఆ విన్నటువంటి సూత మహర్షి శోనకాదులకు చెప్పుకుంటూ వచ్చాడు, ఇది భాగవత ఒక సాంప్రదాయం కాబట్టి ఆదికవయే అంటే వ్యాస భగవానునికి బ్రహ్మవృధా నారదేన తేనే ముఖ్యం. ఎంత సూరయః అర్థం తెలుసు శ్రీమద్భాగవతాన్ని ఎన్ని సార్లు కొన్ని వందల సార్లు కొన్ని వెయ్యిన సార్లు అధ్యయనం చేసినా అందులో స్పష్టంగా ప్రతిపాదించబడిన విషయం ఇది అని ఎవరు అర్థము చేసుకోలేరు మోహం సమ్మోహం ఎక్కువ ఎందుకు దక్ష యజ్ఞము ఉంది అలాగే మహేంద్రత్వము ఉంది అలాగే బ్రహ్మ యొక్క సృష్టి ఉంది మనకు ప్రాకృత సృష్టి మొదలు వస్తుంది మనకు ప్రాకృత సృష్టి అని వైకృత సృష్టి అని అంటే ఏమిటి?

ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, మళ్ళీ అహంకారాలు మూడు రకాలు. సాత్విక, రాజస, తామసములని అంటే దేవ సృష్టి, ఇంద్రియ సృష్టి, భూత సృష్టి. చదండి ఈ ఈ భాగమంతా ఇది నవవిధ అంటారు. ఈ భాగము సృష్టి అంతా శ్రీమన్నారాయణుడి చేత ఏర్పడింది. దీని తరువాత ఇవన్నీ కలిసి మనకు పంచ భూతములు పంచ ముందు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు. ఆ విధంగానే మనస్సు వస్తుంది. దీని తర్వాత పంచతను మాత్రలు. పంచతను మాత్రల తర్వాత పంచభూతములు. అలాగే మహత్తు, అహంకారము, ప్రకృతి. ఈ 24 తత్వములు ఏర్పడిన తర్వాత. 24 తత్వములు కూడా సృష్టి చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండనందువలన ఆ ముద్దలో తాను చేరుతాడు పరమాత్మ. మమ యోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం ఇక్కడ గీతలో ఇది ఈ 24 సమూహములో శక్తి లేనందువల్ల తాను ప్రవేశించి ఆ శక్తిని ఉద్బుద్ధం చేస్తాడు. ఈ పరమాత్మ ప్రవేశించేటప్పుడు దీని ఆకారం అండ ఆకారం. ఒక అండము లాగా ఉంది. పరమాత్మను మనం బ్రహ్మ అంటాం. బ్రహ్మ యొక్క అండము కాబట్టి బ్రహ్మాండము అయింది. ఈ అండమును భేదించుకొని ఈ మహానుభావుడు బయటికి వచ్చాడు. అతన్నే మనం విరాట్ పురుషుడు అంటున్నాం. ఆ మహానుభావుడినే విరణ్యగర్భుడు అంటున్నాం. ఈ మహానుభావుడినే సూత్ర బ్రహ్మ అంటాం. శాస్త్ర సంప్రదాయంలో సూత్రుడు అంటాం. సూత్ర బ్రహ్మ అంటాం. ఇక్కడి వరకు ఒక సృష్టి. దీని తర్వాత వచ్చే సృష్టి ఎంత? సనత్ కుమారుడు, నారదులు వీళ్ళంతా ఉన్నారే. ఈ స్థావరములు, జంగమములు, తిరియసులు, పశువులు, పక్షులు, మానవులు ఈ సృష్టి వేరే ఉంది. ఇది బ్రహ్మ చేసేది. బ్రహ్మ వరకు స్వామి సృష్టి తరువాత అంతా బ్రహ్మ సృష్టి. ఈ రెండిటిలో ఈ విభాగంలోనే చాలామంది వ్యామోహం చెందుతారు.

ఈ జగత్తును బ్రహ్మ సృష్టించాడా? పరబ్రహ్మ సృష్టించాడు. నిజంగా సరే సృష్టికర్త బ్రహ్మ కాబట్టి బ్రహ్మే అనుకుంటాం. కానీ బ్రహ్మనే సృష్టించబడ్డవాడు. తను కూడా పరబ్రహ్మ సృష్టి. కాబట్టి బ్రహ్మ సృష్టి వరకేమో ప్రాకృత సృష్టి. ఆ తర్వాత వచ్చేది వైకృత సృష్టి. వికారము చెందిన సృష్టిని వైకృత సృష్టి అంటారు. ఈ ప్రాకృత వైకృత సృష్టిలోని విభేదము తెలియకుండా చాలామంది పండితులు ముఖ్యంతియత్ సూరయః. మహాజ్ఞానులు కూడా మోహాన్ని పొందుతారు. తేజో వారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్గో మృషాః ఇది చాలా ప్రధానం. కొంచెం సృష్టి విధానాన్ని తెలుసుకుంటే మనకు సృష్టి కూడా మూడు రకాలు అంటాడు. కదు ఏమిటి? ఈశ్వర సృష్టి, జీవ సృష్టి, జడ సృష్టి. ఇది మించి అందరూ ఒప్పుకుంటారు కొంచెం చిన్న బెలా ఉంటుంది. ఈశ్వర సృష్టి అంటే ఎలాంటిది ఈశ్వర సృష్టి? అగ్ని ఉంది. అగ్ని అనేటువంటిది అన్ని పదార్థాలలో ఉంటుంది. దేంట్లో ఉండకపోవడం అనేది లేదు. ప్రతి పదార్థంలో అన్ని పదార్థాల్లో ఉండేటువంటి ఈ అగ్ని అనబడేటువంటిది కొన్నిట్లో తాను లోపల ప్రవేశించి ఉంటుంది. కొన్నిటిలో తాను వెలుపల ఉంటుంది. తాను వెలుపల ఉండి కూడా మళ్ళీ బయట బహురూపాలతో ఉంటుంది. కట్టెలలో ఉంది అగ్ని. అలాగే మన నేత్రములో ఉంది, సూర్య భగవానులోనూ ఉంది. ఇలా పైకి కనబడేటువంటి అగ్ని వేరు, లోపల ఉన్నటువంటి అగ్ని వేరు. బ్రహ్మాండంలో ఉండేటువంటి పంచభూతాలలోని అగ్ని వేరు. ఆ తేజస్సే ప్రతిదానిలో తాను ప్రవేశించి తాను ప్రవేశించిన దాని యొక్క ఘర్షణ వలన అగ్ని ఆవిర్భవిస్తుంది. ఈ ఆవిర్భవించినటువంటి అగ్ని.

ఎలా ఉంటుంది? ఒక అగ్ని ఏమో వంటకు పనికివస్తుంది. మరొక అగ్ని ఏమో కోమునకు పనికివస్తుంది. ఇంకొక అగ్ని ఏమో మనము తిన్నటువంటి సకల పదార్థములను జీర్ణము చేయడానికి పనికివస్తుంది. మూడు అగ్నులే జటరాగ్ని అంటారు. మూడగు లేదు. కానీ ఈ అగ్నినే మూడు రూపాలు చెల్లింది. అసలు మూలమైన అగ్ని ఒకటే. అదే రీతిలో పరమాత్మ కూడా అంతః బహిస్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. పరమాత్మ బ్రహ్మాండము కంటే అవతల ఉన్నాడు, బ్రహ్మాండము లోపల ఉన్నాడు. ప్రతి దానిలోనూ తాను ప్రవేశించున్నాడు. తనలోనూ అన్నిటినీ నిలిపి ఉన్నాడు. ప్రతి వారి హృదయంలో అంతర్యామిగా తాను కనబడతాడు. హృదయాంతర్యామి కాక మళ్ళీ విడిగా కనబడతాడు. ఇలా ఉన్న పరమాత్మ కూడా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, వాసుదేవ ఉన్నాయి కదా. ఇలాంటి రూపాలతో మళ్ళీ వస్తున్నారు. పరమాత్మ అంతర్యామిగా ఉన్న పరమాత్మ బాగా చెప్పాలంటే పర వ్యూహ విభవ అంతర్యామి అధ్యామత ఇవన్నీ స్వామి కదా దీన్ని అంటారు ఈశ్వర సృష్టి. ఇక జీవ సృష్టి అంటే ఏమిటండీ అంటే సూర్య భగవానుడు కనబడుతున్నాడు. ఒక్కడే మహానుభావుడు. ఈ ఒక్కడే ఉన్న మహానుభావుడు క్రింద ఉన్నటువంటి నీటిలో అద్దాలలో మరొక దానితో ఎలా తన ప్రతిబింబం కనబడుతుంది. వాళ్ళంత ఎవరు? సూర్యుడే అంటున్నారు. అదదురుడు ఆయనే. వీళ్ళు ఎవరూ కాదు. ఈ రీతిలోనే ఈ సూర్య భగవానుడే మన నేత్రంలోనూ ఉన్నాడు. అదే సూర్య భగవానుడు మన హృదయంలోనూ ఉన్నాడు. ఇదే సూర్య భగవానుడు ఆకాశంలోనూ గోచరిస్తున్నాడు. అతనే మనకు ద్వాదశాదిత్యుల రూపంలో మనకు వెలుగుతున్నాడు, వెలుగును అందిస్తున్నాడు. అదే రీతిలో ఈ జీవుడు కూడా సృష్టి కంటే ముందు పరమాత్మలో ఉన్నాడు. సృష్టి తర్వాత పరమాత్మ నుండి వెలుపల వచ్చి ఉన్నాడు.

ఈ పరమాత్మ నుండి వెలుపలుగా వచ్చినటువంటి జీవుడు తాను ఆచరించిన కర్మల యొక్క విశేషాన్ని బట్టి పరమాత్మ సంకల్పము చేత ఆయా అవస్థలను పొందుతున్నాడు. ఒక్కొక్క అవస్థను పొందినప్పుడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క నామాన్ని పొందుతున్నాం. దేవత అంటున్నాం, మానవుడు అంటున్నాం, పశువు అంటున్నాం, పక్షి అంటున్నాం, ఓ పాషాణము అంటున్నాం, ఓ కుర్చీ, ఓ టేబులు ఇంకోటి ఇంకోటి వీళ్ళంతా ఎవరు? జీవులే. అసలు జీవుడు మన స్వామి యొక్క ఉదరంలో ఉండేటువంటి మహానుభవుడు. ఇతని కర్మానుగుణంగా బయటికి పంపితే ఇన్ని రూపాలు పొందుతాడు. దీన్ని ఏమంటాం? జీవ శుద్ధి. ఒకటి ఈశ్వర సృష్టి మరియు ఒకటి జీవ సృష్టి. ఇక మూడవది ఇంకోటి ఉంది. అదేమిటి? జడ సృష్టి. అంటే కుమ్మరి వాడు మట్టిని తీసుకొని రకరకాల కుండలను ఎలా తయారు చేస్తాడో పరమాత్మ ప్రకృతిని తీసుకొని మహదహంకారాద్య రకరకాల లోకములను సృష్టిస్తాడు. ఇది జడ సృష్టి కదా దీన్ని జడ సృష్టి అంటారు. ఈ జడ సృష్టి, జీవ సృష్టి, ఈశ్వర సృష్టి. ఇంకా బాగా చెప్పాలంటే మమైవాంశః జీవలోకే జీవభూతః సనాతనః స్వామి చెప్పాడు. జీవుడు అంటే ఎవడు? పరమాత్మ యొక్క అంశనే జీవుడు. అందులో మాత్రం అమాయం ఏం లేదు. ఈ పరమాత్మ యొక్క అంశనేమో జీవుడు అంటున్నాం. పరమాత్మ యొక్క శక్తిని మాయ అంటున్నాం, పరమాత్మ యొక్క కార్యమును సృష్టి అంటున్నాం కదా? జీవుడు మాయ సృష్టి ఎక్కడివి ఈ 3? పరమాత్మ నుంచి భగవంతుని అంశ జీవుడు పరమాత్మ యొక్క శక్తి మాయ పరమాత్మ యొక్క కార్యము సృష్టి లేదా జగతి. ఇలా తేజో వారి మృదాం యథా వినిమయః ఎందుకు ఈ మూడు చెప్పామంటే తేజస్సు ఎలా అంతటా వ్యాపించి లోపల వెలుపలా ఉండి వేరు వేరు వస్తువులలో వేరు వేరు పేర్లతో వెలుగొందుతుందో

పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉండి అన్ని రూపాలు కనబడుతున్నా ఆయా రూపాలను పొందినప్పుడు పేరు మార్చుకుంటాడు. ఈయన రాముడండి, ఆయన కృష్ణుడండి, ఈయన నరసింహుడండి, ఆయన వామనుడండి, పరమాత్మ కదా? అంతా పరమాత్మే. కానీ ఆ రూపాన్ని మార్చుకున్నప్పుడు పేరు మార్చుకుంటాడు. ఇది తేజసః వినిమయః మార్పు కాదు. అలాగే వారి సూర్య భగవానుడు నీటిలో ప్రతిబింబించినప్పుడు ఇది సూర్య బింబము ప్రతిబింబము అంటున్నాం. అద్దంలో వచ్చినప్పుడు ప్రతిబింబము అంటున్నాం. నేత్రంలో వచ్చినప్పుడు ఇది కన్ను అంటున్నాం. ఇక్కడిది తేజస్తే, ఇక్కడిది తేజస్తే, అక్కడిది తేజస్తే. ఆయన సూర్యుడు ఈయన కన్ను ఇంకో అని చెప్పడం లేదు. ఇది వారి. ఇక మురుదా. ప్రపంచం అంటున్నాం భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటివి పైన ఉండేటువంటి 7 లోకాలు, కింద ఉండేవి అతల, వితల, సుతల, మహాతల, ఆతల, అధాతల, పాతాళాలు అవి 7 లోకాలు ఇక్కడ ఇవన్నీ. దా ప్రకృతి. ఇది మృత్తు. అంటే మట్టిని తీసుకొని కుమ్మరు వాడు ఎలా కుండలు, ముంతలు, ప్రమిదలు, చిప్పలు వగేలా చేస్తాడో. ప్రకృతిని తీసుకొని పరమాత్మ ఇన్ని లోకములుగా, ఇన్ని రూపములుగా, ఇన్ని చిత్ర విచిత్రము యొక్క మనస్సును ఆకర్షింపచేసి పరమాత్మను కూడా మరిపించే అంతటి వ్యామోహం కలిగించేది ఏది? ప్రకృతి. కదా? ఆహా ఏమందామండీ ఎంత బాగుందండీ ప్రకృతి ఇంత బాగా ఉంటే ఆయన ఎందుకని ఈ మధ్యన ప్రకృతే పరమాత్మ అంటున్నాం కదమ్మా. ఇదే భగవంతుడు అండి ప్రకృతే అన్నీ వేస్తున్నాయి సహజంగా పూడతా సహజం అది దానికి భగవంతుడు ఎందుకు అంటున్నాం మనం అంటే అంతటి వ్యామోహాన్ని కలిగించేటువంటిది. మృదా వినిమయః తేజ వారి మృదా యథా వినిమయః యత్ర త్రిసర్గః అమృష యథా మృష అంటే ఈశ్వర తృష్టి. జీవ సృష్టి మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రకారంగా ఈ మూడు రకముల సృష్టులు జడ సృష్టి అంటున్నాం. ఈశ్వర, జీవ, జడ ఈ ఈ మూడు అమృత సత్యములాగా భాసిస్తున్నాయి. వాస్తవంగా ఈ మూడు కూడా పరమాత్మే కాబట్టి ఇవన్నీ మృష. కాబట్టి యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరక్త కుహకం ఈ భాగవతము.

పరమాత్మ యొక్క తేజస్సు ఇందులో వ్యాపించి ప్రవేశించి ఉండటం వలన తన దివ్యమైనటువంటి తేజస్సుతో ఇతర అన్ని విషయాలను తిరస్కరించి తనకు తానుగా సాక్షాత్కరింపచేస్తున్నది సదా నిరస్త కుహకం ఇతర మతములను ఇతర సిద్ధాంతములను ఇతర ఆభాసములను ఇతర భ్రమలను ఇతర మాయలను ఇతర కపటములను అన్నిటిని తొలగించుతున్నది అలాంటి సత్యం పరం భీమహి. ఇలాంటి పరతోత్తమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ధ్యానం చేస్తున్నాము. భాగవతానికి భాగవత పరంగా ఇది తొమ్మిదవ వ్యాఖ్యానం అంటాం, నవ వ్యాఖ్యానం అంటాం. ధ్యానము అంటే మనం చెప్పుకోవలసినది ఉపాసన అంటాడు. ఉపాసన వేరు, ధ్యానం వేరు. అంటే అదేమిటండీ మధ్యాహ్నం చెప్తున్నారు? ఉపాసనలో మనది మొదలు చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. ఉప అసతి అంటే పరమాత్మ దగ్గరలోనే ఉంటాము. స్వరూప నిరపేక్షం వస్తు మాత్ర పరతంత్ర చేతన ఇచ్చా ఉపాసన అని లక్షణం. అంటే ఫలానా ఆకారంలో ఉండాలి ఫలానా వస్తువే కావాలి ఫలానా రీతిలో దాన్ని మనం పొందాలి అనేటువంటి వస్తువు కానీ, రూపము కానీ, స్వరూపము కానీ, ప్రాప్తి కానీ ఈ నాలుగింటి విషయములో ఎలాంటి భేద దృష్టి లేకుండా మనకు ఆకార నిరపేక్షం, వస్తు రూప నిరపేక్షం అంటారు. వస్తు రూప నిరపేక్షం. ఏ వస్తువు యొక్క స్వరూపాన్ని అపేక్షించకుండా కేవలం వస్తు మాత్ర పరతంత్రం. పరమాత్మ అంటామంటే పరబ్రహ్మ నారాయణుడా, రాముడా, కృష్ణుడా, విష్ణువా ఇవనేటువంటివి పరమాత్మ యందు మన మనస్సు బుద్ధి నిలవటానికే ఈ ఆచారాలు పేర్లు కానీ ఒకసారి నిలిచిన తర్వాత పరమాత్మ తప్ప మరేది మనకు ఏ ఆచారము కనపడదు. ఇవన్నీ ఇక్కడే ఎలాగంటే ఉపాయా శిక్షమానానం బాలానాం ఉపలాలనాః అంటారు.

పిల్లలు వినటాని కోసం వాళ్ళకి ఏదో ఒక వస్తువు ఇచ్చి ఆడిస్తాం. కాకపోతే వాడుకోరా ఎందుకంటే తల్లి తన ఒంటరి పని చేసుకోవాలి. వాడు ఏడుస్తుంటే పని చేయనియ్యడు. మొగన బొమ్మ కొట్టాడంటే మన జోలికి రాదు. కానీ వాస్తవంగా ఈ బొమ్మే వాడికి మనం ఇయ్యాలనా? అది వాడికి ఇష్టం కాదు, మనకు ఇష్టం కాదు. ఇదే మనము ఓ ఐదేళ్లు రాసి వచ్చేసరికి బొమ్మలు గుంజుకొని పుస్తకాలు ఇస్తాం. మరి బొమ్మ ఏమైంది? పుస్తకాలు వచ్చేదాకా బొమ్మ. మళ్ళీ ఇంకో బొమ్మ వచ్చేదాకా పుస్తకాలు. ఈ పుస్తకాలు పో ఇంకో బొమ్మ వస్తుంది కదా. మామూలు అయ్యాను. ఆలోచించండి పరిస్థితి ఏంటి మనకు. అంటే ఇవన్నీ ఆటలు. బాలానా ఉపలాలనా ఇది. ఎప్పుడైతే కనిపించేవి, వచ్చేవి, లభించేవన్నీ. మాయలే, నాటకములే ఇవన్నీ స్థిరములు, అదృష్టములు కావు అనుకున్ననాడు పరమాత్మ అక్కడే నిలిచింది. అది అసలైన దాన్ని ఉపాసన అంటారు. ఈ ఉపాసనలో ఏ రూపము, ఏ నామము, ఏ తేజస్సు ఏదీ కాదు. ఈ ఉపాసన ధ్యానము కంటే పై అవస్థ. ధ్యానావస్థలోనేమో ఆకారం కనబడుతుంది. పేరు కనబడుతుంది, స్వరూపం కనబడుతుంది. ఇది కూడా దాటితే ఉండేటువంటి స్థితి ఉపాసన. నిధిధ్యాసం అంటాం మనం. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అని చెప్పుకున్నాం చూడండి. అందులో చివరిది మనకు వచ్చేటువంటిది నిధిధ్యాసనం. ఆత్మా వారే ద్రష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిధిధ్యాసితవ్యః. ఆ నిధిధ్యాసనం. ఉపాసన అంటే అది. ధ్యానము కంటే కూడా పై వ్యవస్థ. ఇలా పరమాత్మను అలాంటి పరమాత్మను మనము ఏ అవస్థలో, ఏ దశలో, ఏ స్థితిలో దేన్ని పొందటానికి ఏ ఆకారాన్ని ధ్యానం చేస్తున్నామో, తాను ఆయా అవస్థలో అలాంటి ఆకారమునే మనకు సాక్షాత్కరింపచేసి చివరికి తన వాస్తవమైనటువంటి విశ్వరూపాన్ని సాక్షాత్కరింపచేస్తాడు. అలాంటి పరమాత్మను స్నానం చేసుకున్నాము అనేటువంటిది ఈ మొదటి శ్లోకానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానం. ఈ శ్లోకము అర్థమై ఉంటుంది మీకు ఇంతలో ఇందులో ప్రతిపాదించబడేటువంటి విషయం ఏమిటో చెప్పినట్టు అయిందా లేదా? పరమాత్మ గురించి చెప్తున్నాము.

అలాగే పరమాత్మ చేసేటువంటి సృష్టి, స్థితి, లయములు చెప్తున్నాము. ఇవి కూడా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి. అంటే కల్పము, వికల్పము, అనుకల్పము అంటాం. అలాగే మనకు నాలుగు రకములుగా చెప్తాడు. ప్రళయం అంటాం. ప్రళయం ఉందే నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయము, ఆత్యంతిక ప్రళయము. ప్రళయం నాలుగు రకాలు. నిత్య ప్రళయం అంటే ఏమిటి? వేరే కాకుండా మన శరీరంలోనే ప్రతి క్షణము మార్పు జరుగుతూనే ఉంటుంది, ప్రతి క్షణం. తినప్పటినుంచి అబ్బా పిల్లవాడు పెద్దవాడు ఏడండీ అనుకుంటాం మనం. ఇంత ఉన్నవాడు మనకు ఇంత అయి పెద్దది అనుకుంటాం. కానీ ఒక్కసారే సాగలేదు వాడు. ప్రతిక్షణం. అవయవాల్లోనూ, ఆచారంలోనూ, పరిమాణాల్లోనూ మార్పు వస్తూనే ఉన్నది. అంటే ఒక రూపం పోయి ఇంకో రూపం వస్తున్నది వాస్తవంగా. కదండీ? మార్పు అంటే ఏంటి? ఆ స్థితి పోయి ఇంకో స్థితి వస్తున్నది. కానీ మనకు అవన్నీ కనపడటం లేదు. ఉన్నవి కనబడుతున్నాయి, పోయినవి కనబడటం లేదు. కానీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఎలా కనబడుతున్నాయి? ఏవి పోయావో, ఏవి ఉన్నాయో మనకేం తెలుసు? మనం మాత్రం మా అబ్బాయే అనుకుంటున్నాం. ఏమున్నా మా అబ్బాయే. పుట్టినప్పుడు ఉన్నవాడు మా అబ్బాయే, ఇప్పుడు ఉన్నవాడు మా అబ్బాయే. కానీ అప్పటికిప్పటికి అబ్బాయికి ఎంత మార్పు వచ్చింది? మరి ఎన్ని పోయాయి తెలవదు, మనకు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది, ఎన్ని పోయాయో తెలియదు ఈ ప్రతిక్షణము మారేదాన్ని. నిత్య ప్రళయం అంటాం. ఇది కాక ఇంకొకటి నైమిత్తిక ప్రళయం ఉంది. అంటే బ్రహ్మకు ఒక పూట అవుతుంది చూడండి. చతుర్యుగ సహస్రేషు బ్రహ్మనో దివ్వముచ్చతే అంటామే నాలుగు యుగములు వెయ్యి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. సాయంకాలం కాగానే మహానుభావుడు నిద్రపోతాను అంటాడు. ఆయన నిద్రపోతాను అంటే మనమంతా నిద్రపోవాల్సింది కదా ఇంకేముంది ఇక్కడ. కాబట్టి అన్నికి 14 లోకాలు కాకుండా మనకు భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకం వరకు ఈ నాలుగు లోకాలు.

ప్రళయానికి గురి అవుతారు. దీన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఇంకొకటి ప్రాకృత ప్రళయం. అంటే బ్రహ్మకు నూరేళ్ళు నిండుటను ప్రాకృత ప్రళయం అంటారు. మొత్తం మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్లి మళ్ళీ పునః సృష్టి దాత యథాపూర్వమ కల్పయతి. ఇది కాక ఆత్యంతిక ప్రళయం. ఇకపోతే మళ్ళీ రాము. ఏమిటది? మోక్షం. మోక్షాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. విష్ణుపురాణంలో ఆరవ అంశంలో చివరి అధ్యాయంలో దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటే అధ్యాయము ప్రళయ స్వరూప వర్ణనం అంటారు. ఎంత పద్ధతిలో ఉందంటే దాన్ని అలాగే మనం అర్థం చేసుకొని అలాగే రాస్తే ఓ పీహెచ్‌డీ వచ్చేస్తుంది. పీచెస్ లాగా ఉంది. క్రమ పద్ధతిలో విధానాలు, మార్పులు, స్వరూపాలు, స్వభావాలు ఏ ఏ భాగాలు ఏ ఏ స్థితికి పొందుతాయి, ఏ భాగానికి ఆ భాగం వేరువేరు చేసి. ప్రతి దాన్ని వర్ణించుకుంటూ వస్తారు. ఒక తీసి ఇలా కనపడుతుంది మనకు ఆ భాగం తీసి. ఇలా ప్రళయములు కూడా మనకు నాలుగు రకములు సృష్టులు నావాస్తు చెప్పుకున్నాం కదా తొమ్మిది రకాల సృష్టులు అలాగే రక్షణ కూడా 14 రకములు. అదేంటి? ఒక్కొక్క బ్రహ్మకు ఒక్క పూట అంటే ఆ ఒక్క పూటలో 14 మంది మనువులు వస్తారు. అదే ఏమంటాం మనం మనువంతరములు అంటాం. ఎంతమంది చతుర్దశ 14 మంది మనువులు ఉంటారు. మరి ఈ 14 మంది మనువులలో పరిపాలన ఒకటే ఉంటుందా? ఉన్నది కదా? ఒక మనవంతరము హిరణ్యకత్యపుడు. కదా? ఒకసారి మహా ఆయన మనవంతరము. అలాగే ఇంకో మనవంతరము ఏ నరకాసురుడు, ఒకసారి రావణాసురుడు, ఒకసారి కౌసుడు, ఒకసారి శిశుపాలుడు. ప్రకట రకాలుగా ఒకసారి ఇంద్రుడు, ఒకసారి మహేంద్రుడు, ఒకసారి ఉపేంద్రుడు ఇలా ఒక్కొక్కరి మనవంతరంలోని పాలన ఒక్కొక్క తీరుగా ఉంటుంది. మళ్ళా 14 రకముల పాలన, తొమ్మిది రకముల సృష్టి చెప్పుకుంటున్నాం మనం. నాలుగు రకముల ప్రళయం. ఇది. సృష్టి స్థితి లయం అంటే 14, 9, 4 అనేయండి 27. ఇదే మనకు సప్తవింశత్యహాని అంటుంది వేదం. 27.

అసలైనటువంటి వెలుగులు 27. అంటే సృష్టి స్థితి లయములన్నీ కలుపుకుంటే 27 అవుతాయి. ఈ 27 టిని మనకు భాగవతంలో ప్రతిపాదిస్తున్నారు అని జన్మాది అన్న దానితోటి వివరించారు. ఇక అన్వయాత్ ఇతరతః అర్ధేషు అభిజ్ఞః పరమాత్మ ఉన్నాడో లేదా పరమాత్మ లేడో పరమాత్మ పరిపాలిస్తున్నాడో. లేదా జీవుడే స్వతంత్రుడు, ప్రకృతే స్వతంత్రము అనేటువంటి అనేక రకములైనటువంటి అన్వయ వ్యతిరేక విరుద్ధ భావాలు కూడా ఇందులో. స్పష్టంగా ప్రతిపాదించి విరుద్ధమైన వాటిని ఖండించి సిద్ధాంతాన్ని స్థాపించిన గ్రంథము. అర్ధేషు అభిజ్ఞః. ప్రధానముగా భాగవతం చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే స్వరాత్ సామ్రాజ్యం భౌజ్యం. స్వారాజ్యం, వైరాజ్యం, పారమేష్యం చెప్తున్నాం కదా, అవన్నీ ఇందులో స్పష్టంగా బోధించారు. తేనే బ్రహ్మ వృధా యా ఆదికవయే ముఖ్యంతి యసు సూరయః. శ్రీమన్నారాయణుడు తన నాభికముల నుండి పుట్టినటువంటి బ్రహ్మకు సృష్టి చేసే విధానాన్ని బోధించిన స్వరూపాన్ని కూడా ఇందులో వివరించబడినది. తనకాది మహర్షు లాంటి మహాయోగులు కూడా పరమాత్మ మాయకు ఎలా మోహం పొందుతారో ఆ విధానం కూడా ఇందులో బోధించబడింది. తేజో వారి మృదాం యధా వినిమయః పంచభూతములతో కలిగేటువంటి సృష్టిలోని వైచిత్రిని చూసి సకల జీవులు ఎలా భ్రమపు గురి అవుతున్నారో. సత్వ, రజ, తమో గుణముల వలన కలిగేటువంటి వికారములు సత్యములుగా ఆభాసించి భగవత్ భాగవత ఆచార్య కటాక్షం పడ్డ తరువాత ఇదంతా అసత్యమే ఇది నిజం కాదు అని యత్ర త్రిసర్గో మృషా.

పరమాత్మ యొక్క విశ్వరూపము పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతో అన్ని వాదములు, అన్ని మాయలు, అన్ని భ్రమలు, అన్ని కపటములు ఎలా ఎలా తొలగిపోతాయో ఇందులో అది ప్రతిపాదించబడింది. పరబ్రహ్మ స్వరూపం సత్యం పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అనేటువంటి ఆ స్వరూపాన్ని కూడా ఇందులో బోధించారు మనం చెప్పుకున్నాం కదా. విషయం చెప్పాలనుకున్నాం కదా ఇది అండి భాగవతంలో బోధించబడే విషయం ఇది ఎవరికైతే ఇలాంటి అద్వితీయమైన పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి అభిలాత, ఆర్తి, తపన, తహతహ కోరిక ఉంటుందో అలాంటి వారు ఈ గ్రంథాన్ని వినొచ్చు. కోరుకుంటే చదవవచ్చు. వీరు అధికారులు. దీని వలన పరబ్రహ్మ యొక్క నిత్య నిర్దుష్టమైనటువంటి స్వరూపం మనకు సాక్షాత్కరించబడుతుంది ఇది ప్రయోజనం. భాగవతము చదివితే ఏమొస్తుంది? పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. చాలదా ఇంకేం కావాలి? ఎందుకంటే పరబ్రహ్మ సాక్షాత్కారము తప్ప తక్కిన విషయములు ఏవి లభించినా ఇంకా కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని అడుగుతూనే ఉంటాం. ఏం వద్దు అని ఎప్పుడు అంటాం ఆయన వస్తే. ఆయన దొరికాడనుకోండి ఇంకెందుకు ఏమి? ఏమి అవసరం లేదు. అలాంటి స్వరూపము పరమాత్మ యొక్క సాక్షాత్కారము దీనివల్ల లభిస్తుంది. పరమాత్మ పరమాత్మ ప్రతిపాదించేటువంటి గ్రంథము గ్రంథంలో ఉన్నటువంటి విషయము విషయములోని దార్ధ్యము ఇవన్నీ ఇందులో ప్రతిపాదించబడుతున్నాయి కాబట్టి ప్రతిపాదించబడే విషయముల మీది గౌరవంతో శ్రోతలు వ్యవహరించాలి.

ధీమహి అన్నవారు అవి. దీన్ని ధ్యానము లాగానే వినాలి. ఇతర పురాణములు, ఇతర గ్రంథము, ఇతర గాథలు ఎలా విన్నా ఇబ్బంది లేదు. ధర్మశాస్త్రం ఎంత డిస్కల్షగా చెప్తుందంటే ఇందులో ముందు వస్తుంది మనకు భాగవత కథాయాం ప్రవృత్తాయాం కథాభంగః భవేత్ యది అంటారు అంటే భాగవతాన్ని ఒకరు చెప్తున్నప్పుడు అందరూ వింటున్నప్పుడు వింటున్న వారిలో కానీ పక్కనున్న వారు కానీ అది మాకెందుకులే అని తమలో తాము విడిగా ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే దాన్ని కథాభంగం అంటారు. అంటే మనం రేపటి నుంచి దిగుతున్నాం కాబట్టి మనం ముందర కొన్ని నియమాలు తెలుసుకోవాలి పద్ధతులు. ఈ కథాభంగం చేస్తే ఏం జరుగుతుందయ్యా? ఒక కోటి బ్రహ్మహత్యల పాతకము కంటే విశిష్టమైనటువంటి పాతకం దీనితో కలుగుతుంది. అంతే కాదు సదా ఎప్పుడూ కోపం అంటే ఏమిటో తెలియని శ్రీకృష్ణుడికి కూడా కోపం వస్తుంది. కుర్చ్యతి కృష్ణః స్వయమత్ర హదాభంగే ప్రవృత్తే అందుకే అంటాడు. కథను వినటానికి వచ్చేవారు అని లేదు కానీ ఆయన చెప్తాడు. స్తనంధయుడు అంటే సనుబారు త్రాగే పిల్లలను తీసుకొని రావద్దు అన్నాడు. అంటే ఎంత ప్రాణం ఆలోచించండి వాళ్ళ యొక్క ప్లాను. అలాగే ఆటలు ఆడుకునే వారు చదువుకోవడానికి ప్రయత్నించేటువంటి పిల్లలు 12 సంవత్సరాలకు పిల్లలను తీసుకురాకండి అన్నారు. ఎలాగో వాళ్ళు వినరు మనలను. అలాగే మనస్సును చలింప చేయడానికి కారణమైనటువంటి వస్తువులను తీసుకొని రాకండి అన్నారు. మనం దాన్నే చూద్దాం. ఇలాంటి కొన్ని నియమాలు చెప్పాడు. ప్రధాన సూత్రం ఏమిటంటే మొదలు పెట్టిన తరువాత ముగించేంతవరకు సందేహాలు కానీ, సంభాగనలు కానీ, సల్లాపములు కానీ, విచారములు కానీ ఇలాంటి వేటిని ప్రకటించకూడదు. తమలో తాము ఎవ్వరూ సంభాషించుకోకూడదు. ఒక్కరు మాట్లాడితే అందరి దృష్టి అటే పోయి కథకు భంగం అయిపోతుంది.

తమకు తెలిసో తెలియకో తాము కథాభంగమునకు బాధ్యులవుతారు. పరమాత్మ కథను వింటూ ఇలా మధ్యన ఒకటి రెండు సార్లు మాట్లాడి కథాభంగము చేసినందువల్లనే నకుషుడు తొండ అయ్యాడు. ఒక దేవుడు ఉన్నాడు నవకుడు తెలుస్తాడు కదా నీకు. ఇంద్ర పదవిని పొంది కూడా ఆ మహానుభావుడు తొండ అయ్యాడు. పరీక్షిత్తు కూడా కలిని గెలవడానికి బయలుదేరి ఆయా గ్రామాలలో ఆయా ప్రాంతములలో బంధువులు, ప్రజలు, ప్రియులు, హితులు, మిత్రులు వారంతా చెప్పేటువంటి భగవంతుని కథ వినుకుంటూ వెళ్ళేవాడు కొంతసేపు కాగానే పక్క ఊరికి పోతానండి అని సగం ఆపి వెళ్ళాడు. చెబుతున్నటువంటి పరమాత్మ కథను మధ్యలోనే లేచి వెళ్ళిపోయినందుకే ఋషిని చూస్తే మెడలో పామేయ్యాలని బుద్ధి పుట్టింది అంటుంది. శబ్దమును విని పారిపోయే గుణం దేనికి ఉంది? కదా మరి కథను వింటూ పారిపోయిన వాడు ఏమవుతాడు? కాబట్టి ఆ పని చేసినందువలనే వాళ్ళకి అందులో చెప్తాడు పద్మపురాణం చెప్తాడు కథ అంతా. ఆ పని చేసినందువలనే పరీక్షిత్తుకు ఇలాంటి బుద్ధి కలిగింది అంటాడు. అందువల్ల కథను వింటున్నప్పుడు కథాభంగమునకు మనము ఎలాంటి ప్రయత్నము చేయరాము. కథ వినటానికి మన మనస్సు తన్ముఖీకరణం. దాని వైపే ఉండాలి కాబట్టే ప్రారంభించే ముందు మనం పరమాత్మను ధ్యానం చేస్తున్నాము ఏమని స్వామి మాకు కథాభంగం చేయించకు. కథ వినిపించకున్నా ఇబ్బంది లేదు కానీ కథ భంగం మాత్రం మాతో చేయించకు అంటే నీ సంకల్పంలో ఎలాంటి వికల్పాన్ని కల్పించకు అని పరమాత్మను ధ్యానం చేస్తాం ప్రధానం అది. భగవంతుడిని ఎందుకు ధ్యానం చేయాలి వినేది మనం కదా. పుస్తకం మనది చెప్పేది మన వాళ్ళు వినేది మన వచన ఆయన ఎందుకు అంటే ఈ మూటిలో ఏదైనా ఆయనతోటే అవుతుంది. దాని సంకల్పం లేకుంటే మనం వినలేము. కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు మనం రెండో దానికి వద్దాం. ధర్మః ప్రోచ్చిత కైత ఓత్ర పరమః నిర్మత్సరానాం సతాం.

లోకం అయింది మనం చెప్పుకున్నాం ఈ వరతలో వస్తుంది వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. ఇతర అన్ని గ్రంథముల కంటే భాగవతమునకు ఉన్నటువంటి వైశిష్ట్యం ప్రత్యేకత ఏమిటి అంటే కపటము లేని ధర్మము ఈ గ్రంథములో బోధించబడినది. కపటము లేని అంటే ఏమిటి? ఫలాకాంక్ష లేని. మనమందరం ధర్మం ఆచరిస్తాం అందులో అబద్ధం ఏం లేదు. అన్ని ధర్మాలు చేస్తాం కానీ ధర్మం చేతాం అనుకోవడం కంటే ముందు కలిగే అభిప్రాయం ఏమిటి? మనకేం కావాలి? ఉడికి వెళ్తున్నాం, కొబ్బరికాయ కొడదాం కానీ కొబ్బరికాయ దేనికి కొడుతున్నాం? అంటే మా అబ్బాయి పెంచాడో, మా అమ్మాయి పెంచాడో, లేకుంటే మా కొడుకు పుట్టాడో, సంబంధం కుదిరిందో, నిష్టార్థం అయిందో ఇవన్నీ అయితే పే చేయాలి. లేకుంటే ఆయన ఎవరో మనది ఎవరో ఈ సంబంధం. కాబట్టి ప్రతిఫలాపేక్ష లేని ధర్మము ఇందులో బోధించబడుతున్నది. భాగవతం వింటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? భగవంతుడు వస్తాడు. ఏమన్నా కావాలన్నా చాలన్నా. ఆయన ఒక్కడు వస్తే ఇంక తగ్గిన ఎందుకండీ వద్దు పోతే అండి. కాబట్టి అంటే పరమాత్మ స్వరూపమే ఇందులో బోధించబడుతుంది. అంతకు మించి మరేది ఇందులో బోధించబడదు. ప్రోజ్జితకై సలాభి సంధి రాహిత్యం అంటాడు. అది కూడా ఇందులో ఇంకో వ్యాఖ్యం ఏంటంటే ఉజ్జిత అంటే విడువబడిన. ప్రోజ్జిత అన్నాడు. మిక్కిలి విడువబడిన మిక్కిలి అంటే ఏమిటండీ అంటే మోక్షం కూడా కోరదు. చెప్పాం కదా సామ్రాజ్యం పారమేష్యం చ స్వారాజ్య పియద్విధః చెప్తాడు. నన్ను కోరేవాడు సామ్రాజ్యాన్ని కోరడు, అలాగే పరమేక్ష్యాన్ని కోరడు, ఆధిపత్యాన్ని కోరడు, పునర్జన్మ రాహిత్యాన్ని కూడా కోరడు. అంటే మాకు మోక్షం కూడా వద్దయ్యా. నీ కథ వింటూ ఉండాలి వారు చెప్పు మనం చెప్పుకున్నాం కదా మగ వస్తుంది. పురుషార్ధః అయమేవేకః యత్ కథా శ్రవణం హరేః అంటాడు. మనకు ఇందులోనే వస్తుంది చివరికి.

లేదా భారతం, భారతం మొత్తం పూర్తి అయిన తరువాత జనమే జీవుడికి వ్యాస భగవానుడు మొత్తం భారతం అని చెప్పి నాయన ధర్మః, అర్ధః, కామః, మోక్షః అనేటువంటి నాలుగు పురుషార్ధములు చెప్పాను ఇందులో నీకు విన్నావు కదా, అర్థమైందా? మరి ఇందులో నీకు ఏ పురుషార్థం నచ్చిందయ్యా అన్నాడు. కాసేపు ఆలోచించాడు. గురువుగారు మీరు చెప్పిన దాంట్లో అదేం లేవండి అన్నాడు. గడి ఇరే ని పోపో యా కుండి ఈ చర పేల నమో ఇది ఫలానా చెప్పాను అనుకోని చెప్పాను ఆయన అబ్బే అవేం లేవండి అన్నాడు సరే నాయనా నీకేం అర్థమైందో చెప్పురా అదేనా వింటా నేను ఆ తన్నారు బాగుందండి శ్రీమన్నారాయణుని కథ వినటమే పురుషార్ధం అది నాకు తెలిసిందండి. పురుషార్ధః అయమేవ ఏకః యత్ కథా శ్రవణం హరేః. హరి కథ వినటమే పురుషార్ధమని నాకు తెలిసింది. అంటే నిరంతరము పరమాత్మ కథలను వినేవారు మోక్షాన్ని కూడా కోరరు. కథ ఉండదు అక్కడ ఆయన చూసుకుంటూ పోతావా చెప్పాను కదా 60 ఏళ్ల దంపత్యులు ఉన్నారు చూసు చూసు ఉంటే ఏం లాభం అందువల్ల పరమాత్మను కథను వినాలి, పరమాత్మ నామ సంకీర్తనం చేయాలి. తప్ప మోక్షం కూడా ఉంది. మోక్షమున కూడా దూరంగానే ఉంటారు అన్నారు. అలాంటి ధర్మం ఇక్కడ ప్రోచ్చిత కైతవోత్ర పరమో ధర్మః అది కూడా నిర్మత్సరాణాం. మాత్సర్యము లేని వారిది. మాత్సర్యం అంటే ఏమిటి? పరోత్కర్ష సహనం. ఎదుటి వారి అభివృద్ధిని సహించకపోవుటను మాత్సర్యం అంటారు. నేను బాగున్నాను అనుకోండి, వాడు నాకంటే ఇంకో అంతస్సు ఎక్కువ కట్టాడండి. నా ఉద్యోగం చేస్తున్నాడు వాడు కూడా. ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే ఏదో కొంచెం పక్క దారికి పోతున్నట్టు ఉంది. కంప్లైంట్ చేద్దామా అంటాడు. ఎందుకంటే వాడు సంపాదించుకున్నందుకు కాదు తనకంటే ఎక్కువ కట్టినందుకు. ఎదుటి వారి వృద్ధిని సహించకపోవుట మాస్తవ్యం. పర ఉత్కర్ష అసహనం. ఇదే మహాభారత యుద్ధానికి మూలం. కదా? ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. దాని మీద పిలిచాడు. అందరూ వచ్చారు, పోనన్నా సరే వచ్చారు. కర్మ ఏమిటంటే ధనాధ్యక్షుడిగా దుర్వేధి నుండి పెట్టాడు ధర్మరాజు. అందరికీ ఎలా వర్క్ ఎలా చేయాలి కదా.

దుర్యోధనుడు ధనార్థ్యక్షుడు ఇదంతా కుష్ణుని పనులు కర్ణుడేమో దానం చేయడానికి సరే భీముడు వానంతా ఉన్నారు వానంతా వంటలకు అర్జునుడేమో వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు స్వాగతం చెప్పడానికి నుడేమో వారి పాద ప్రక్షాళన చేయటం. విప్ర పాద ప్రక్షాళననే స్వయం హరిరభూత్ అంటాడు. వచ్చిన రామునోత్తరంలో కాలు గిడిగే డ్యూటీ ఆయన తీసుకున్నాడు. బాగా నీ పేరు రూటి అర్జున్ కి ఇచ్చాడు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓ ఆ చిన్న అనుమానం వచ్చేసింది. కొందరు మహానుభావులకు నకులుడికి. ఏంటంటే పెట్టక పెట్టక వాడిని పెట్టే సనా చెట్టు ఉడిగేవా ఏడి తావాలంటే ఏడి తావాలనే పెట్టే రాము. వాడు శత్రువు కదా అబ్బో ఇన్ని కాని కదా అబ్బో ఇన్ని కాని కదా అబ్బో ఇన్ని కాని కదా అని ఒకటే గుండె పోతే వస్తాడు వాడు ఇలా అయిపోతుంది. అది కాక అలా ఉండి డబ్బులు లేకుండా చేయాలనుకుంటాడు ఉన్నవన్నీ కరుణుడు కరుణుడు ఫ్రెండ్ అన్నీ వాడికి ఇస్తుంటాడు ఏం మిగలదేమో నాకు పిచ్చివాడా. అలాంటి వాడు ఉంటేనే సమరాజుకు పేరు వస్తుంది. వచ్చిన దాన్ని దాచుకొని బయటికి ఇయ్యకుంటే వీడు యజ్ఞం ఏం చేయాడయ్యా అంటే ఏం చేస్తాం? అందుకే తెలుసు కథ నేను తెలుసు అనుకుంటాను. రాజసూయ యాగంలో చేసినటువంటి భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనం చేసిన బంగారు పళ్ళెలను తీసుకొని పోయారు. బయట పారేయలేదు లేదా మళ్ళా వీళ్ళు తీసి పెట్టి మనమైతే ఏం చేస్తాం ఇప్పుడు కూడా కడిగి మళ్ళా అదే పెడతాం. అదేం అదేం భోజనం అండి ఎంగిలి కాదు పళ్ళెం ఇచ్చా ఇస పోండి మీరే. ఎవరు తిన్నాక అంతం వాళ్ళు తీసుకొని పోవాలి బంగారు పొళ్ళే. ఎవరిది సలహా? దుర్యోధనుడి. అవునండి. ఎందుకంటారా? వీడిని ఆస్తి అంతా పోతుందండి. మరి అంతా పోతే ఎలాగండీ అని అడిగాడు కృష్ణుడిని పిచ్చోడా వాడి చేతిలో శ్రీరేఖ ఉంది. వాడు ఒకసారి చెయ్యి పెడితే ఇంత ఉన్నది ఇంత అవుతుంది. వెయ్యి కంచాలు వాడు ఇస్తే లక్ష కంచాలు తయారయ్యాయి అక్కడ. అది అయిపోయింది. రెండవది దానం కరుణికి ఇచ్చాడు. వాడు దానకరుణుడు. దోచి పెడుతుంటాడు. కర్ణుడు ఎంత పెద్ద అని ఎవరిని పొగడుతారండి? అబ్బా ఏం ధర్మరాజు అండి, ఏం దాత అండి. ఇచ్చేదేమో కర్ణుడు, పేరేమో వాడికి ధర్మరాజు. అందుకే.

ఔదార్యం ఉన్న వాడి చేత దానం చేయించాలి. అసూయ ఉన్న వాడి చేత డబ్బు దాచి పెట్టించాలి. అచ్చారు ఇవన్నీ రాజ ధర్మాల్లో మనకు శాస్త్ర ధర్మాన్ని శాస్త్రం పరిపాలించడంలో చాలా సూక్ష్మం ఉంది. ఋషులకు ఉన్నటువంటి ఉన్న దూర దృష్టి ఉంది లోతు దృష్టి మనకు ఈ కోసం మనం పనికిరాము. మనం ఏదో ఏదో మోడల్ అనా ఏమంటాం కదా ఏ మోడల్ అయినా ఏ మోడల్ ఇంటికే తప్ప ఎందుకు పనికిరాము. ఏమో లోతు దాకా వెళ్ళాలి. ఎవరు మన కీర్తిని పెంచుతారో, ఎవరు మన సామర్థ్యాన్ని పెంచుతారో, ఎవరు మనకు మంచి పేరును కలిగిస్తారో అలాంటి వారిని నియమించాలి అందులో. గుత్తవాలెందుకు వద్దుపోతే కాబట్టి దుర్యోధనుడు ధర్మరాజుకి వచ్చినటువంటి అఖండమైన సంపదనంతా చూశాడు. మహారాజులు రాజాధిరాజులు వచ్చి వాడి పాదాక్రాంతులు అయ్యారు. ఎలా ఉంటదో మనస్సు బాగా బాగా బాగా తుక తుక తుక తుక ఉడికిపోయింది వాడిని. మరి ఏం చేయాలి ఇప్పుడు వీడిని? ఏం చేయలేం. ఏదన్నా చేయాలి. ఏదన్నా ఒక తప్పు చూపాలి. ఒక ఆ ఒక పని ఇందాక పడేశాడు. నన్ను చూసి ద్రౌపది నవ్వినది. ద్రౌపది ఎందుకు అజ్జును ఎవడు అనరాదు. దీముడు ఎవడు అనరాదు చెప్పి మరి ఇలా జ్ఞాపకం ఉంది కదా. దుర్యోధనునికి కర్ణునికి దుశ్శాసనునికి ముగ్గురికి ద్రౌపది సౌందర్యం మీద కన్ను వేసే ఉన్నారు ముంగురు. కానీ ఏమి చేయలేదు. మరి ఏమి చేయలేమో ఏదో ఒకటి చేయాలి కదా అందుకోసం ఆమెను చూసి నవ్వింది. న్యాయంగా వీరు నవ్వాడు ఆమెను చూసి. నేను నవ్వానని చెప్తే పరువు పోతుంది కాబట్టి ఆమె నవ్వింది. పెద్ద గొడవ నాన్న లేకుంటే ఆమెని ఎందుకు అవమానిస్తారండి? వస్త్రాపహరణం ఆమెకెందుకు? తమరాదుకు చెయ్యి. పోనీ అర్జునుడికి చెయ్యి, భీముడికి చెయ్యి. అంటే వీళ్ళ మనస్సులో ద్రౌపది మీద ఎంతటి విషం ఉందో, ఎంత కుత్సితం ఉందో. ఏదో రకంగా తమ మనోరథానికి ఒక ఆకారం ఇచ్చుకోవాలి అని చూశారు తప్ప ఇంత పని చేయరు. ఏది కారణం? మత్సలి. వీడు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు, వీడు నాకంటే ఎక్కువ పేరు పొందాడు. కాబట్టి ధర్మం అనేది. మాత్సల్యము లేకుండానే ఆచరించాలి. పర ఉత్కరత అసహనేచ్ఛ మత్సరః అది లక్షణం. ఎదుటి వారి అభివృద్ధిని సహించకుండా ఉండుట మత్సర.

అలాంటి మాత్సర్యము లేని వారి మాత్సర్యము లేని సజ్జనుల ఉత్కృష్టమైన ధర్మము కపటము లేని ధర్మము ఫలమును కోరని ధర్మము ఈ గ్రంథములో ప్రతిపాదించబడింది ధర్మ ప్రోచ్చిత కైతవోత్స మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను ఇంకో అర్థం చెప్పుకున్నాం కదా అత్ర పరమః అని చెప్పుకున్నాం సిగ్గు లేని వారిని సంతోషింపచేసేది. అంటే భగవంతుని కథను వినటానికి భగవంతుని నామమును నోరు నిండా ఎలుగెత్తి కీర్తించడానికి సిగ్గుపడని వారి ధర్మం. మనం లోకంలో లౌకికమైనటువంటి భోగముల పేర్లను చెప్పడానికి సిగ్గుపడం. కానీ పరమాత్మ భయం చేయండిరా బాబు అంటే శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటే. పైకి వానికి వినిరావద్దు. నేను కూడా చేస్తున్నాను కానీ పైకి వినిరావద్దు. ఏమన్నా ఆ గురి ఏమనుకుంటారండి? వేరే మాట్లాడితే ఏమనుకోరు కదా? అందుకే అత్ర పరమః. కైతవోత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క లక్షణం, పరమాత్మ యొక్క స్వభావం, పరమాత్మ యొక్క గుణములు ఇవన్నీ వాస్తవమైనటువంటి వస్తువు. అంటే మనము న్యాయముగా తెలుసుకొనదగినది ఏమిటి? భగవంతుని స్వరూపం. మనం వినవలసింది దేన్ని? భగవంతుని స్వభావాన్ని. మనం అనవలసింది దేన్ని? పరమాత్మ యొక్క గుణములను. కదా కాబట్టి ఆ వాస్తవమైనటువంటి వస్తువు ఇక్కడ ప్రతిపాదించబడినది. అంతేకాదు అలాంటి పరమాత్మ అనేటువంటి ఒక వస్తువును మనం తెలుసుకున్నందువల్ల మనకు కలిగే ఫలం ఏమిటి? శివధను. సుఖమును, సంతోషమును, ఆనందమును. సుఖము అంటే అర్థము మనం వాడే భాష వేరు. కొద్దిగా సంస్కృతం వస్తే సుఖం అంటే సు అంటే మంచి. ఖం అంటే ఇంద్రియం. సుఖం అంటే మంచి ఇంద్రియము. ఇది మంచి ఇంద్రియము ఎవరు? కన్ను, చెవ్వు, ముక్కు, నోరు ఇదో త్వత్వం మనందు.

కదండీ, ఇవి మంచివి కావాలండి, అది కావాలి. అంటే ఏ ఇంద్రియముతో ఏ పని చేయాలో దాన్ని చేస్తే మంచి ఇంద్రియం. దేన్ని చేయకూడదో దాన్ని చేస్తే ఏం ఇంద్రియం అది? చెడు ఇంద్రియం. దాన్ని ఏమనాలి మనం? దుఃఖం అంటాం. దుఃఖం అంటే మంచి ఇంద్రియం అండి, దుఃఖం అంటే జెడి ఇంద్రియం. మనం చేస్తున్నదంతా ఏమిటి? చేయకూడనిదే కదా, సరే మనకు వచ్చేదంతా ఏమిటి? దుఃఖమే దుఃఖం ఎక్కడ లేదు. సుఖమనిపించే దుఃఖం. కన్ను అనేది చూడకూడని దాన్నే చూస్తుంది. చెప్పాం కదా. ఎంత మహానుభావులైనా భోజనానికి కూర్చుంటే మంచి దేశం చెంబు ఎక్కడ పెట్టుకుంటారేమో ఎడమవైపు పెట్టుకుంటారు. ఎవరైనా జ్ఞాపకం చేస్తే పురి పక్కన పెట్టుకోండి. కదా? ఇక్కడ పెట్టుకోవాలి మరి పాత్ర న్యాయంగా. సంధ్యావందనాలు కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ, భోజనాల్లో కానీ జలపాత్ర ఎక్కడ ఉండాలి? కుడివైపు ఉండాలి. ఎడమవైపు ఎప్పుడు ఉండాలి? మల విసర్జనప్పుడు ఎడమవైపు ఉండాలి. అది మనం భోజనం చేస్తున్నప్పుడు చెంబు అటు పెట్టుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నాం మనం. ఇది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ చేస్తారు. అంటే మన మనస్సు సహజంగా తప్పే తప్పు కోసమే ముందు అడుగు వేస్తుంది. సంధ్యావందనం చేసుకోవాలి, శాప వేసుకుంటాం, అది అక్కడ ఉంటుంది, అమాంతం కాలుతో ఇట్లా జరుగుతారు. అందరూ. సరిపోతుందా? మనం దేని మీద కూర్చొని పరమాత్మను ధ్యానం చేస్తున్నామో. పరమాత్మను ధ్యానం చేయటానికి ఆధారముగా ఉండే ఆసనము పరమ కూర్మ స్వరూపము అని శాస్త్ర కూర్మాసనం. ఆసనం అంటే కూర్మం. అందుకే ఆసన శుద్ధి లేని వాళ్ళు అంటే స్థైర్యం గట్టిగా కూర్చోలేని వాళ్ళు మొదలు ఒక 40 రోజులు మహాకూర్మ మంత్రం జపం చేస్తారు. అది చేస్తే కదలకుండా కూర్చుంటారు. స్థైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ మహాకూర్మ ఉందే అంత మందరం అన్ని నాళ్ళు అంత గోల చేసినా అణువు కదలలేదు. మంత్ర వదలం అండి కొద్దిగా ఉందా? 33, 36, 96 కోట్ల ప్రాణులు పట్టి వరిపిడి చేస్తున్నా తదంగ అంగమీషత్ కండూయనం మేనే హరిహి సదా అంటాడు.

పాపం స్వామికి ఎంత బాధ అయిందో అంటే పాపం సృష్టి జరిగినప్పటినుంచి ఈపు దురద పెడుతుంటే ఎవ్వరు గోకలేదట. ఇప్పుడు ఇది బాగుంది అన్నాడు. ఓ మంచి ఛాన్స్ దొరికింది ఎందుకంటే ఎవ్వరు గోకలే మరి? ఎవ్వరు లేరు. ఉన్న భార్య ఏమో ఆ సముద్రంలో ముడిగింది. ఒడే దురద పెడుతున్నాడు పాపం. ఎవ్వరు అడుగుదాం ఏది బాగానే ఉంది తిప్పండిరా బాగా అని అడిగాడు. చండూయనం మేనే అంటాడు మహానుభావుడు. తన దురద పోయేటట్టు వాళ్ళు ఏదో ఒక అట గీశారు అనుకున్నాడు. అంటే 99 కోట్ల మంది గీసేటువంటి వరిపిడి కూడా. ఏ మాత్రం చెరదల లేని స్థితి కూర్మం. అందుకే ఆసనానికి కూర్మము అని పేరు. మరి మనం కూర్చుంటున్నామంటే వారు కూర్మరూపి. మరి ఆ శాపను కాలుతోటో ఇంకో దేనితోటో అంటే మనకు పుణ్యమా పాపమా? అంత వంగి చేయితో ఇది అనుకోలేం. ఎందుకంటే మనకు ఒళ్ళో లేదు. ఎన్ని బాధలండి ఎన్ని బాధలు. కాబట్టి ఇవి మనకు తెలియక చేయబడులు కావు. కొన్ని చెప్తారు కూడా. అలవాటు అవుతుంది అది మానం. ఇప్పుడు మరి ఏంటంటే లోపల తెలుసు. అందుకే వ్యాసుడు ఏమన్నాడంటే మీరు తప్పే చేయండి మాకు ఇబ్బంది లేదు కానీ చేస్తున్న పని తప్పని పదిసార్లు వినండి. చేస్తున్నప్పుడు అనుకోండి. ఇది చేయకూడదు కదా ఇది చేయకూడదు కదా ఇది చేయకూడదు కదా నా నాలెడ్జ్ ఏమైతుంది? మానేస్తాను. మనస్సుకు ఆ ఉద్బోధన ఉండాలి అది ప్రధానం. కాబట్టి మనకి ప్రధానమైనటువంటి స్థితి ఏమిటి, ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. పది సార్లు విను, లక్ష సార్లు విను, వంద సార్లు విను, వెయ్యి సార్లు విను. ఈ వినటం వలన మనలో ఒక సంస్కారం కలుగుతుంది. అది కొన్నాళ్ళకైనా మారుతాయి చిన్న చిన్న పన్నే. అలాగే సాపాడు చేస్తుంటాం పొరపాటు మరు బత్త బత్త ఉత్తరి పెట్టగానే తెచ్చిన అందులో ఉప్పు పడేస్తారు మొదలు. ఫ్యాషన్ ఉప్పు మొదలు వడ్డించారు. చెప్పాను కదా. ఉప్పును సాపాడు చేస్తున్నప్పుడు ఉప్పుగా తెచ్చి ఇత్తట్లోనూ ప్లేట్లోనూ వేసుకుంటే అది గోమాంసంతో సమానం ఉంది. ప్రత్యక్ష లవణం నృణం గోమాంసదృశం భవే అది గోమాంసము అని. అందులో ఆరోగ్య సుత్తం కూడా ఉంది. మధ్యమల ఉప్పు కలుపుకుంటే వీనికి ఏదో బీపీలేమో పెరుగుతాయి కదా అది లేకుండా ఆయనకి తగ్గుతుంది ఆనందంగా ఉండొచ్చు ఎందుకు వచ్చిన వాదండి.

ఆచార సూత్రాలన్నీ ఆరోగ్య సూత్రాలే. అనుసరిస్తే లేవుడు పాడైపోతాయి. ఇవి మనం తెలిసి కూడా చేస్తాము. సహజంగా మన ప్రవృత్తి అటు పోతుంది. కాబట్టి అక్కడ ఉండే హృషికేశ వారి పేరేమిటి పరమాత్మకు? హృషికేశుడు. కృషీకములు అంటే ఇంద్రియములు. కృషీకానాం ఈశ ఇంద్రియములకు అధిపతి అంటే వాడు పని చేయించాలి. వాడి పేరు ఉన్నది ఇంకోటి పేరు అదండి పేరు. నా పేరు ఏంటి? గుడాకేశ. గుడాక అంటే నిద్ర. వాడేమో నిద్రపోతాడు. ఈయనేమో లేపుకుంటాడు అంతే కదా. మనమందరం నిద్రపోతుంటాము స్వామి దేవుని అంటున్నాడు. అందుకే ఆయన ఋషీకేశుడిని అందుకే హృదయమే ఋషీకేశః. హృదయమును ఋషీకేశుడు కాపాడు గాకా అంటే మనం కవచాల చెప్తాం ఆయా కవచాల చెప్తాం. అంటే మన అన్ని ఇంద్రియములతో. చేయవలసిన పని చేయించవయ్యా పరమాత్మ అనుకోని వస్తా. ఇది మన స్వరూపం అన్నమాట. ఇది మనం తెలుసుకోవలసిన విషయం. వేద్యం వాస్తవమత్ర వస్తు. ఇది వేద్యం. ఇది తెలుసుకోవలసింది. ఇలా తెలుసుకుంటే సుఖం కలుగుతుంది. సుఖం కలుగుతుందంటే మంచి ఇంద్రియములు అయితాయి. సుఖం మంచి ఇంద్రియం. మన ఇంద్రియములన్నీ మంచివైతాయి. మంచివి అంటే చేయకూడని వాటిని చేయవు. చేయలేని వాటిని చేయలేకున్నా కూడని వాటిని మానినా ఎంతో అంత మేలు లభిస్తుంది. అందుకే తాపత్రయోన్మూలనం. దీని వల్ల ఏం కలుగుతుంది అంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికం అనేటువంటి మూడు తాపములు తొలగిపోతాయి. అంటే చలి, వేడి, అతివృష్టి, అనావృష్టి, భూకంపములు, పిడుగులు, ఉల్కాపాతములు ఉన్నాయి కదా ఇవి ఈ. మూడు రకముల తాపములు తొలగిపోతాయి. శ్రీమత్ భాగవతే మహాముని కృతే కింవా పరైహి. మహాముని అట. చాలా మంది మహాముని అనగానే వ్యాస భగవానుడు అంటారు. కానీ అసలు ఆదిముని ఎవరు? శ్రీమన్నారాయణ.

కదా నారాయణోష్టపుట సుధాపరివాహ సంప్రావితాంగః చతుర్ముఖః శ్రీమన్నారాయణుని పెదవులు అనేటువంటి దొప్పల నుండి జాలు వారిన భాగవత కథ అమృతంతో తడిసిన అంతరంగము గల బ్రహ్మ అన్నాడు. అంటే వైకుంఠములో శ్రీమన్నారాయణుడు బ్రహ్మ దేవుడికి భాగవతం చెప్పి శిష్యరే అని ఎవరు ఏం చేస్తారు ఆయనే? కాబట్టి మహాముని అంటే శ్రీమన్నారాయణుడు. అలాంటి శ్రీమన్నారాయణుని చేత మొదలు వెలువడిన అయితే బాధ ఏంటంటే అది మాత్రం శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు చెప్పిన భాగవతం మాత్రం ఒక లక్ష కోట్ల శ్లోకలు. రామాయణం ఏమో శతకోటి ప్రవిత్తలు. ఇది నూరు కోట్లు అది లక్ష కోట్లు మనమే వింటాం. మనం ఒక లక్ష భారతం అంటేనే పుస్తకం అందులో పెట్టి ఎవడు కొనడం లేదు ఎవడు కొంటాడు ఈ బ్రహ్మ బదులు కనుక్కొని వస్తాది. కానీ వాళ్ళ ఆయుష్షం ఉంది, పెద్ద ఆయుష్షం ఉంది, పని కూడా ఏం లేదు వాళ్ళకు. హాయిగా వింటూ కూర్చున్నారు. దాన్ని మళ్ళీ తానే బ్రహ్మ నారదుడు యుద్ధ చేసిన ప్రార్థన తోటి వ్యాస భగవానుడిని అవతరించి. 18 వేలకు అంటే ఎంత ఎంత శాతం తగ్గించారో ఆలోచించండి. లక్ష కోట్లలో 18 వేలు ఎన్నో శాతం అండి? జీరో జీరో జీరో ఎటుకోబోతుంది అంటే ఎందుకంటే కలియుగంలోని మనము చాలా మేధావుల నమ్మకంతోటి తన్ని ఇచ్చాడు అన్నమాట. మరి ఇంకేం చేస్తాం మరి కాబట్టి ఆ మహాముని కృతే. మహాముని అయినటువంటి శ్రీమన్నారాయణుని చేత ఏర్పడబడినటువంటి ఈ శ్రీమద్ భాగవతము ఉండగా సింవా పరైహి తాకిన వారితో పని ఏమిటండి? ఎందుకంటే సద్యః కృతి అవరుధ్యతే అత్ర కృతితిహి. శ్రీమద్ భాగవతాన్ని చదివినందువల్ల వినినందువల్ల కలిగే లాభం ఏమిటయ్యా అంటే విన్న వెంటనే పరమాత్మ వచ్చి హృదయంలో చేరుతాడు.

చాలు కదా ఇంకెందుకు అది అందరికీ కాదు సుమా సుశ్రూషుభిహి ఎవరు భక్తి శ్రద్ధలతో సేవిస్తారో భాగవతం వింటే ఒప్పుకోము, చెప్పిన వారిని బాగా వింటున్న వారిని ఇద్దరినీ సేవించాలి అంటాడు. లేకుంటే మా సీటు మాది, మీ సీటు మీది ఇద్దరం చెప్పిపోండి, మేము కూర్చొని వినిపోతాం. ఏమీ కలగదు. ఆయన ఏంటంటే కథను చెప్పేటువంటి వాడు మనం చెప్పుకున్నాం కదా భగవత్ సుఖయేవ సాక్షాత్ సుఖయోగీంద్రుడే చెబుతున్నాడు. వినేవాళ్ళంతా సాక్షాత్తు శౌనకాది మహామునుడే. భావ అటుండాలి. వినేవారంతా చౌనకాది మహామునులే అన్న భావన చెప్పేవాడిలో ఉండాలి. చెప్పేవాడు సుఖయోగిని భావన అంటే పరస్పరం భావ ఎంత. వినేటువంటి వారిని చెప్పేవారు ఆదరించాలి. చెప్పేవారిని వినేవారు గౌరవించాలి. దాన్ని సుశ్రుష అంటారు. వేరే ఏమిటి? శ్రోతుం ఇచ్చ. సుశ్రుత అంటే వినాలనే కోరిక. ఎప్పుడు జరుగుతుంది? చెప్పే వారి మీద గౌరవం ఉంటేనే వినే కోరిక ఉంటుంది. ఆ ఆయన బాగా చెప్పాడండి. ఇంక మనం ఏమి వింటాం? కూర్చున్నా గాని ఎప్పుడైపోద్దనే చూస్తుంటాం కదా. కాబట్టి మొదలు చెప్పే వారి మీద గౌరవం ఉండాలి. గౌరవం పక్కకు పెట్టు సుఖయోగీంద్రుడు మనం భాగవతం వింటున్నాం. ఆయన అడిగేది మనకెందుకు వింటున్నది భాగవతం శివన్నారాయణ కదా కళ్ళు మూసుకొని మనస్సు అక్కడ నిలిపి ఉందాం. అనే భావన ఉంటే, శుశ్రూష ఉంటే, సేవా ధర్మం ఉంటే, సేవా భావం ఉంటే, అలాంటి భగవత్ భాగవత భావనతో భాగవతాన్ని వింటే పరమాత్మ వెంటనే హృదయంలో ఉంటాడు చెప్పుకున్నాం కదా. అతను ఎవరు? గోకళ చెప్పినప్పుడు మహానుభావుడు గుందుకారికి ఒక్కడికే విమానం వచ్చింది. తక్కిన వాళ్ళకు రాలేదు. ఇది రాలేదంటే వాడిలాగా వీళ్ళందరూ వినలేదని. వాడికేమో తొందర ఉంది పైకుండ పోవాలని వీళ్ళలాగా ఇట్నే ఉన్నారు. వాడేమో తక్కిన వాడే ఇప్పుడు బతికున్న వాళ్ళం. ఆ సావు దేవుని వాళ్ళు వీళ్ళు సత్యం పోదాం అనుకునే వాళ్ళు వాళ్ళు మరి మాకు బాబు ఇంకెలా ఉంటుంది శ్రవణంతో కృతం సర్వైహి నా తథా మననం కృతం అన్నాడు కదా తిప్పరుస్తాను అందరూ విన్నారు కానీ వాళ్ళు ఇలా మననం చేయలేదు పోమన్నారు శ్రద్ధ కావాలి, ఆదరం కావాలి, మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురౌ త్రిషు భక్తి తథా కార్య.

భక్తి మంత్రం మీద ఉండాలి, మంత్రం ప్రతిపాదించే దైవం మీద ఉండాలి, మంత్రాన్ని బోధించిన గురువు మీద ఉండాలి. అప్పుడే సర్వార్ధ సాధిత. కాబట్టి భక్తి భావంతో సుశ్రుఠ చేస్తున్న వారి హృదయంలో పరమాత్మ వచ్చి చేరుతాడు. చెప్పుకున్నాం నిగమ కల్ప తరోహో గలితం ఫలం సుఖ ముఖాత్ అమృత ద్రవ సంయుతం మనం వ్యాఖ్యానం చేసుకున్నాం ఇప్పుడు. తక్కిన వాటికంటే భాగవతంలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఇందులో ఇంకో తీరుగా చెప్తున్నాడు. ప్రతి వారి చేతిలో సులభంగా ఇమిడే పండట ఇది. అమ్మోయ్ భాగవతమా నాకు అర్థమవుతుందా అదే పండ అండి. పండు అంటే అది కూడా ఎలాంటి పండు? చిలుక కొట్టిన పండు. దీనికే వ్యాఖ్యానం చెప్తాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ నోట్లో వేశాడట. ఆ బ్రహ్మ కాస్త నారదుని నోట్లో వీశాడు. నారదుడు శుకుని నోట్లో వీశాడు. ఆ వ్యాసుడు నోట్లో వీశాడు. వ్యాసుడు శుకుని నోట్లో పడింది. మనం అదృష్టవంతులం వాళ్ళందరికంటే అంటున్నారు. ఎందుకంటే చిలుక కొట్టిన పండు మనకే లభిస్తున్నది వాళ్ళ దగ్గర. కదా బ్రహ్మకు లేదు, నారదునికి లేదు, వ్యాసుడికి దొరకలేదు. దొరికిందండి మనకు దొరికింది కదా? చిలుక నోటిలో పడితే చిలుక పండును చిలుక కొట్టింది అంటే ఆ పండు అన్నిటికంటే. బాగా తీయగా ఉంటుంది. అంటే బాగా తీయగా ఉన్న పండునే చిలుక పొడుస్తుంది. లేకపోతే ముట్టుకోదు. అది వాసన తోటే ఏది బాగా పండిందో చూస్తుంది. ఇక దాని ముక్కు పడింది అంటే ఇది మంచి పని తీస్తాడు తినేస్తాడు. కాబట్టి భాగవతము కూడా శుకుని ముఖంలో పడితేనే రుచి పెరిగింది. శుక మహర్షితో వచ్చినటువంటిది. వేదములు అనేటువంటి మహా కల్పవృత్తము నుండి జారిన పండు. జారి పడిన పండు కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పండు కింద పడితే ఏమైతుంది? తగిలిపోతుంది మనకేం జరుగుతుంది?

చెట్టు నుండి పడిన పండు కాదు, చెట్టు నుండి జారినది. చెట్టు నుంచి జారడం మొదలు కాగానే కింద పడక ముందే అందుకున్నాం. అయితే ఇది ఎంత గొప్ప పండు అంటే చాలా విశిష్టమైన పండు అట. చెట్టు మీద ఉన్నప్పుడు పండే. జారుతున్నప్పుడు పండే. మన చేతిలో పడగానే రసం అయింది. ఎందుకంటే ఏం చెప్పారు మనకు సుఖ ముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసం. జారినదేమో ఫలం మనం తాగేదేమో రసం. ఏంటి రెండు వేరా ఒకటే? ఆ పండే రసం అయింది. పండు రసాన్ని తాగండి అనటం లేదు. అంటే ఏమంటారా? చాలా దెబ్బ. పండు యొక్క రసాన్ని తాగండి అంటే తక్కిన భాగాన్ని అతల పారేయండి అని అర్థం. కదా? మామిడి పండు ఉందండి, రసాన్ని అంటాం కదా మనం, రసం తీసుకుంటాం, పై పొట్టు టెంకి ఏం చేస్తాం? పీతు పారే అంటే మనం తాగేది ఎంత అందులో చాలా కొద్దిగా పారేసేది ఎక్కువ పారే ఇదంతేనా భాగవతములో విడిచిపెట్టవలసినదంటూ అణువు కూడా లేదు అక్కడ పండు జారుతున్నప్పుడు పండు చేతిలోకి రాగానే రసం తాగడమే. తీయుట, వేరుక, పారేయుట, విడిచిపెట్టుట, పరిహరించుట అనేటి వాటి అంశమనేది కలలో పొరపాటున కూడా లేదు. పండును పండుగానే పండును రసముగా తాగు. పండు రసమును తాగకు, పండును రసముగా తాగు. అందుకే గలితం ఫలం సుఖ ముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసం. బండే రసం. ఇందులో తీసి పారేసే వస్తువు అణువు కూడా లేదు. పోనీ మరి ఎప్పటిదాకా తాగుదాం? మన కడుపు నిండేదాకానా? లేక అది అయిపోయేదాకానా? అంటే అది అయిపోవడం అంటూ ఉండదు. కదా? అలాగే మనకు కడుపు నిండడం కూడా ఉండదు. వీరసం తాగితే కడుపు నిండుతుంది కానీ భాగవత తాగితే కడుపు నిండదు అని చెప్తాడు.

పరీక్షిత్తు మహారాజు దశమ స్కంధంలో చెప్తాడు నివృత్త తర్షైహి ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువర్ణనాత్ కుమాను విరజ్యేత వినా పశుఘ్నా అసలు భాగవతమును గానము చేసేవారు చెప్పేవారు వినేవారు ఎలాంటి వారండి? భగవతారు భాగవతాన్ని అందరూ చదువుతారా? అందరూ వింటారా? ఎవరు వింటారు? నివృత్త తర్షై ఆచెను విడిచిన వాళ్లే వింటారు. ఆచెను విడుచుట కాదు ఆచె విడిచిన వాళ్లే. అర్థం అయ్యారా మీకు? అదే ఛీ వీళ్ళు లాభం లేదు. చెప్తారు మహానుభావుడు మనకు వీరరాఘవీయంలో వ్యాఖ్యానం చెప్తారా స్లోకానికి నపుంసకుడిని చూసి స్త్రీ మొఖము ముడిచినట్టుగా అన్నాడు. స్త్రీ విడిచిపోవడం కాదు, స్త్రీయే విడిచిపెట్టాలి. మనము ఆశ లోలడం కాదు, ఆశ మనం వదిపెట్టాలి. స్త్రీ విడిచిపోవడం లేదు, నేను పెరిగిపోతున్నాను అనుకో అదే వదిపోవాలి. అంటే అన్ని రకములుగా ప్రయత్నం చేసి మనను వ్యామోహంలో ముంచడానికి ప్రయత్నించి ఛీ వీడు పైకి రాడు అని తానే వెళ్ళిపోవాలి. ఎవరు? అలాంటి వాళ్ళు ఉంటారంట వీళ్ళు. నివృత్త తర్షైహి ఉపగీయమానాత్ భవౌషధా. ఇది మందు. దేనికి మందు? సంసారమునకు మందు. కొన్ని మనం వింటుంటే కొన్ని చెవులకు బాగుంటాయి మనసుకు బాగుండదు కదా. ఎందుకంటే ఒక మాట చెప్తారు సంసారాన్ని బాగా పెంచేది చాలా మందిలో ఆశను పెంచేది ఎవరు అంటే ఏమంటారు? మూలం ఆడవారండి అంటారు. భగవంతుని నుంచి జీవుడిని దూరం చేసేది ఎవరండీ? లేడీ కదా. తెలుగు లేడీ అండి. రాముడిని సీతా దూరం చేసింది ఎవరండీ? లేడీ. ఇప్పుడు కూడా? అందుకే మనకు వ్యాసుడు ఒక శ్లోకం చెప్తాడు. వ్యాసుడు కాదు ఆదిశంకరు శంకరాచార్యుల గారు. కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరైహి పంచభిరంచితస్యాత్ అదేమిటి వివేక చూడను.

అది సంకరము యొక్క కృతిలో అద్భుతమైన కృతి. ఒక్కసారి అది విన్నామనుకోండి ప్రపంచం సంసారం అన్నీ పోతాయి. మనకేం పోవద్దు కాబట్టి విన్నాం అది వేరే సంకరం. అయితే అందుకోసం అందులో చెప్తానంటే లేడిని ఆయుధంతో కొట్టి చంపకూడదు. చంపితే మనం తినకూడదు. మరి లేడీని ఎలా చంపాలండి? లేడీకి సంగీతం అంటే ఇష్టం. కాబట్టి అరణ్యంలో ఓ 100 మందిని కూర్చొని సంగీత కచేరీ చేస్తారు. వీణ, వేణువు, మృదంగం అన్నీ పెట్టి బ్రహ్మాండమైన గానం చేస్తూ ఉంటే ఈ గానాన్ని వినడానికి వందలు వేల లేళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతాయి. పరవశంలో ఉంటాయి ఇవన్నీ. అవి పతాక స్థాయికి పోగానే ఈ గానాన్ని ఆపి తడడడడ అని భయం చేయదు అని చెప్తారు. ఒక్కసారి గుడ్డె పోయి మొత్తం చస్తాయి. తీసుకొని పోతారు. ఇది లేదని తరపే పని విధానం. ఇక మతాంగం అంటే ఏనుగు పెద్దది. దాన్ని కూడా ఆయుధంతో కొట్టకూడదు, కట్టి తీసుకొని పోవాలి. ఆయుధంతో గాయపరిచి ఏమను పట్టకూడదని ఇస్తారు. మరి ఈ ఆయుధం లేకుండా దాన్ని ఎట్లా పట్టానండి ఎందుకు? అది ఎక్కడ ఉంటే మనం ఎక్కడ ఉండం. దొరకదు. ఏం చేస్తారంటే పెద్ద గోతి తీస్తారు. దాని మీద ఆకులు, అడములు, కొమ్మలు, చెట్లు అన్నీ ఏదో ఒక జొడ్డలో పెట్టేసి దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మను పెడుతున్నాం. ఈ ఆడ ఏనుగును తాకదామని అది వస్తుంది. ఎందులో పడుతుంది? కోతిలో పడుతుంది. ఏం చెప్పారు శిఖరాచార్యులు? మనం ఎవరండీ ఈ కోతిలో పడేసేది అంటే? కదా అదే చెప్పేది ఇది విషయం బాగుంటుంది వినటానికి బాగా కానీ భాగవతం అనేది శ్రోత్ర మనోభిరామం వినటానికి బాగుంటుంది మనస్సుకు బాగుంటుంది. చెవులకు ఇంపు అవుతుంది, మనస్సుకు ఇంపు అవుతుంది. క ఉత్తమ శ్లోక గుణాను వర్ణనాతు పుమాన్విరజ్యేత. ఉత్తమ శ్లోకుడట అంటే ఉత్తమైహి శ్లోక్యతే. ఉత్తముల చేత కీర్తించబడేటువంటి పరమాత్మ యొక్క గుణములను వర్ణిస్తుంటే. ఎవడండీ విసుగు చెందేది కసాయి వాడు తప్ప వినా పశుఘ్న పశువును చంపేవాడంటే కసాయి వాడు అంటాం కదా వాడు తప్ప కసాయి వాడు తప్ప ఎవడండీ తాలించేది అని

అందువల్ల భాగవత కథ వినటం అనేది ఎప్పటిదాకా అక్కడ కూడా వినాలంటుంది. ఆలయం. రసం ఆలయం. లయం అంటే మోక్షం. మోక్షములో కూడా భాగవతాన్ని చదవాలి వినండి. తక్కినవన్నీ ఇక్కడితో ఆగుతాయి. ఇది. ఇక్కడ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ముందరండి ఆయన కథే. తక్కినవన్నీ వేరే వేరే కథలే. భావతం అంటే శ్రీమన్నారాయణ అనంతమైనటువంటి కళ్యాణ గుణముల యొక్క గానమే కాబట్టి మోక్షంలో కూడా ఇదే చేస్తాము. శివత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుక ఎవరు రసమును భావన చేసేవారు ఉంటారో రసికాః భావుక రసికులైన భావుకులు అంటే రసమును భావన చేసేవారు. రసం అంటే ఏమిటి? రసోవైసహ. ఇదేం చెప్తుంది? పరమాత్మకే పేరు రసం. అబ్బే ఇది నీరసం అనుకుంటే మనం ఎనగోవాలే. మనకు నీరసం ఉంది అంటే ఏం అర్థం? పరమాత్మను మనం ధ్యానం చేయటం లేదు అన్నమాట. మనలో రసం ఉంటే మనం రసగులం అవుతాం. భగవంతుడిని మనం ధ్యానం చేస్తుంటే మనం మంచిగా బలంగా ఉంటాం, బలహీనంగా ఉన్నామంటే దాని మీద భక్తి లేదు మనం బలం వాడే బలం బలానాం అధికారిణి బలే. కుతః అంటాడు. స్వామి అడిగాడు నిశ్మ సహరాదుని. వాళ్ళందరూ భయపడ్డారురా నన్ను చూసి బ్రహ్మ వృద్ధుడు అలా భయపడ్డారు. చివరికి మా ఆవిడ కూడా ఈయన మావారు కాదు బొమ్మని. అవునండి అమ్మవారే. కదాపి అశ్రుత పూర్వత్వాత్ అదృష్ట పూర్వ అశ్రుతాదృష్ట పూర్వ అంది కాదు చెప్పా. ఎన్నోడు ఈయన చూడలేదు ఈయన వినలేదు అంది. పోతనంతా అది విన్నదియు కాదు తొల్లినే విష్ణువు వలన కన్నదియు కాదు విషణాకార మనసు తొలగే అన్నాడు. అబ్బే ఈయన మావారు కాదు మావారి మొఖం ఎంత ముద్దుగా ఉంటుందండి చంద్రబింబం లాగా ఉంటుంది నిండు చంద్రుడు లాగా ఉంటాడు ఈయనే ఉన్నాడు ప్రళయార్క బింబంబు పగిలినున్నది కానీ నెమ్మోము.

పూర్ణేందుని పముకము కాదు మా వారి మగం ఉండి చంద్రుడు ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటది చూస్తే పారిపోతున్నాడు అబ్బే ఈయన మా వారు కాదమ్మా లక్ష్మీదేవి కూడా ఈయన మా వారు కాదండి గతి ఏంటండీ దిక్కు. అందరూ భయపడ్డారురా నీకు భయం లేదారా అడిగాడు ప్రధాద్ అని. ఎందుకండీ భయం మీరు ఉండంగానే. భయం భయానా అపహారిణి స్థితేకుతో భయం. అన్ని భయాలు పోగొట్టే నువ్వు ఉండగా భయం ఎందుకయ్యా. అసలు భయానికి భయం నిన్ను చూస్తే. యతు భీహి స్వయం బిభ్యతి అంటాడు. నిన్ను చూస్తే భయమే భయపడుతుంది, మరి మాకు భయం ఎందుకు? మేము భయం కాదు కదా, నాకేం భయం? అసలు అసలు భయానికి అర్థం ఏమిటండీ? ఆపద వస్తుందనే సెంత అంతే కదా భయం అంటే. ఆపద దేనికి? శరీరానికా ఆత్మకా? ఆత్మకు రాదు. శరీరానికి రాకుండా ఉండదు. ఇంకెందుకు భయం? కదా? భయపడితే పోతదా పోనీ ఆపగా? మరణం తప్పుతుందా? కుదరదు. పోనీ ఆత్మ తప్పుతుందా? చాగోదు. ఇంక భయం ఎందుకయ్యా? దానికి రాదు దీనికి పోదు ఇంక భయం ఎందుకు అన్నాడు. అంటే స్థితి కావాలి. స్వరూపం బాగా తెలిసి ఉన్నప్పుడు తెలుస్తుంది. దీన్ని రసిక. పరమాత్మ యొక్క యదార్థ స్వరూపం తెలుసుకున్న వాళ్ళు రసికులు. పరమాత్మ యొక్క రసమును భావించేవారు రసికులు. అలాంటి మహానుభావులారా మీరంతా భాగవతం అనేటువంటి మహా రథమును మోక్ష కాలములో కూడా పానము చేస్తూ ఉండండి. ముహురహో రసికాః భువి భావుకాః ఇప్పుడు మనం ఇక కథలోకి వస్తున్నాం. నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ చ్యౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమం ఆసత ఇది వాస్తవంగా కథ ప్రారంభం పెట్టి దానినా నమాస ప్రారంభం. ఏం జరుగుతున్నది అంటే నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు అందరూ కలిసి ఒక వెయ్యి సంవత్సరాలు చేసేటువంటి ఒక సత్రాన్ని ప్రారంభించారు. సత్రం అంటే యాగమే కానీ 100 దాటితే సత్రం అంటాం.

పది దాటితే యజ్ఞం అంటాం. సంవత్సరం దాటితే యోగం యాగం అంటాం. నెలల్లో చేస్తే హోమం అంటాం. ఒక రోజులో చేస్తే ఇష్టి అంటాం. ఇష్టి వేరు, హోమము వేరు, యాగము వేరు, యజ్ఞము వేరు, తత్వము వేరు. హత్రం మనం చెయ్యం ఎందుకంటే మనం బతికేది అంత రోజులు కాదు కదా. వందేళ్లు దాటి లీమం పెడితే హత్రం అది. అందుకే వీళ్ళంతా కలిసి ఏం చేశారు లిమిట్ మొదలే పెట్టుకున్నాం అంటాం కదా సప్తాహము నవాన్నికం ఏదో అంటాం కదండీ యజ్ఞము వీళ్ళటనే సహస్ర సమం. ఒక వెయ్యేళ్ళు చేస్తాం సత్రము అనుకున్నాం. వెయ్యేళ్ళు అవధి అవధి పెట్టుకొని ఓ సత్రాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? నైమిషే నైమిశారణ్యంలో. లేదా నైమిష అరణ్యంలో రెండు పేరు నైమిష్యం అంటాం నైమిషం అంటాం రెండు ఉన్నాయి రెండిటికీ కూడా అర్థం వేరు ఉంది. నేమిహి తీర్యతే యత్ర తత్ నైమిషం మళ్ళీ చెప్పుకున్నాం ఒక జ్ఞాపకం ఉంది అనుకుంటాను. ఋషులందరూ తపస్సు చేయటానికి నిశ్చయించుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్లి స్వామి నేను తపస్సు చేసుకోవాలి కాస్త పవిత్రమైన ప్రదేశం ఎక్కడో చెప్పండి. కూర్చోని చేసుకుంటామన్నారు. స్వామి సంకల్పంతోటి ఒక చక్రాన్ని సృష్టించి అయినా దీన్ని వదిలి పెడుతున్నాను దాని వెంట మీరు పోండి ఇది ఎక్కడ పోయి దాని అంచు చీరిపోతుందో అక్కడ కూర్చొని మీరు చేసుకోండి. నేమిహి చీరియతే యత్ర దాని అంచు ఎక్కడ చీరిపోతుందో అంటే ఆ ప్రాంతంలో పోయింది. దాన్ని మనం నైమిత్యం అంటాం. ఇక నైమిషం అనేది ఎప్పుడు అంటామంటే వరాహావతారంలో వరాహ స్వామి సముద్రంలో దాగి ఉన్నటువంటి భూమిని పైకి తీయుతున్నప్పుడు ఒకడు వచ్చాడు రాక్షసుడు తెలుసు కదా హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు నియాయంగా అన్నగారు మన మాత్రం తమ్ముడు అంట కదా అలాంటి అది కూడా అలాంటి ఆ హిరణ్యాక్షుడు అతన్ని ఎదుర్కోవడానికి వచ్చాడు. సరే స్వామి అతన్ని సంహరించాడు. హిరణ్యాక్షుడిని సంహరిస్తే అతని అనుయాయులు ఏమంటాం అనుచర వర్గం అంటాం కదా ఈ అనుచర వర్గం అంతా దాడికి వచ్చింది.

ఎంతమంది అండి? 92 కోట్ల మంది వచ్చారు. ఇంతమంది స్వామి మీదకి వస్తే స్వామి గతి ఏమిటి అని బ్రహ్మ కాస్త భయపడ్డాడు. బ్రహ్మ భయాన్ని చూసిన స్వామి ఆయన పరమేష్టి. ఒక్క నిమిషంలో వీళ్ళు భస్మం అవుతారు చూడురా అన్నారు. అని ఆ నిమిషంలో భస్మం చేశారు అక్కడ. ఎక్కడైతే హిరణ్యాక్షుని సైన్యాన్ని 92 కోట్ల మందిని ఒక నిమిషంలో భస్మం చేశాడో ఆ ప్రాంతాన్ని నైమిషం అంటారు, ఎక్కడ చక్రము యొక్క నేవి చీరిందో దాన్ని నైమిష్యం అంటారు. ఓకే నైమిషే అనొచ్చు నైమిషే అనొచ్చు. కాబట్టి దానికి పేరు నైమిశారణ్యం చాలామంది వెళ్లి ఉంటారు చూసుంటారు నైమిశారణ్యం విశేషాన్ని. అలాంటి ఆ నైమిశారణ్యం ఏమిటయ్యా అంటే అనిమిష క్షేత్రే అని ఊరుకోలేదు. ఉత్తరం శారణి కాదు అది. అనిమిష క్షేత్రం. చాలా మంది అనిమిషులు అంటే రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు అనుకుంటారు. కాదు. వాస్తవంగా రెప్పపాటు లేనివాడు అంటే కాలమును లెక్కించడానికి వీదు లేనివాడు ఒక్కడే కదా? పరమాత్మ శ్రీమన్నారాయణ మహావిష్ణువును. అనిమిష్ణు అంటారు. అందుకే అది అనిమిష క్షేత్రే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రము. ప్రజలు చెప్తారు. చాలామంది మహానుభావులు ఖాతిని ఏమంటారు? దైవ క్షేత్రం అంటారు కాదు కానీ వాస్తవంగా స్కాంద పురాణంలోనూ పద్మ పురాణంలోనూ శివ పురాణంలోనూ వైష్ణవే క్షేత్రే విశాలాయాం. వైష్ణవే క్షేత్రే అవంతి అవంతి కాదు ఇంకో పేరు ఏదో ఉంది అవిముక్త. అవిముక్తే సక్షేత్రే వైష్ణవే. కాకికి ఏం పేరండి? అవిముక్త క్షేత్రం అని పేరు. అంటే అక్కడికి వెళ్ళిన వాడు పాపములను తొలగించుకోకుండా ఉండడు. పాపము విడిచిపెట్టకుండా ఉండని క్షేత్రం కాదు విడిచిపెట్టే క్షేత్రం.

ఎక్కడికి వెళ్ళితే మన పాపాలు ఉండవో దాన్నే అవిముక్త క్షేత్రం అంటారు. వైష్ణవే అవిముక్త క్షేత్రే ఎక్కడ శమరా బాబు అంటే న్యాయంగా ఆ ప్లేస్ ఎవరిది మొదలు? హస్తమైనటువంటి శ్రీమన్నారాయణ స్థానంలో బ్రహ్మ కపాలం తెలుసు కదా తెలుసు కదండీ ఆ చేతి కంటినటువంటి బ్రహ్మహత్య వలన వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి స్వామి యొక్క పక్షస్థలంలోని బిందువుతో అది పోయింది. బ్రహ్మాత్య పాపం మాత్రం వెంటపడుతూ ఉంది. స్వామి ఏం చేయమంటారు? ఎక్కడికి పోతే అది వెంటపడటం మానుతుందో అక్కడ ఉండు అన్నాడు. సరిగ్గా ఇక్కడికి వచ్చాడు స్వామి శంకరుడు. మనకు కాశీ ఉంది కదా అవిముక్త క్షేత్రం అక్కడికి వచ్చినక వాని విడిచిపెట్టింది అదే విముక్తం. అదేమో స్వామిది మరి అయ్యా మరి నాకు ఇక్కడ బాగుందండి మరి ఇక్కడ నేను ఉండాలి కదా కాస్త మీ ప్లేస్ మాకు లీజుకి ఇస్తారా అన్నాడు. సరే నాయనా ఉండవయ్యా బాధ ఏముంది. నువ్వే ఉండు అంతే కాదు ఈనాటి నుంచి నీ క్షేత్రం అనే పేరు చెప్పుకో నా పేరేం వద్దు కానీ నేను ఇక్కడ క్షేత్రపాలకుడిని నేను. ఎవరండీ పురుషోత్తముడు ఉన్నారు కదా కాసిలో చూడండి పురుషోత్తముడు బిందుమాధవుడు అతనికి పేరు బిందుమాధవుడు అని ప్రధానమైనటువంటి ఆయనే క్షేత్రపాలకుడు గంగలోనే ఉంటుంది బిందుమాధవుడు అని ఉండాలి మన పేరు అడిగాను. మన పోయినప్పుడు ఇక్కడ బిందు మాధవుడు ఎక్కడ ఉన్నాడండి అంటే ఈరోజు మీరు వచ్చారండి అంటున్నారు వాడు గైడు. రావడం ఎందుకయ్యా చాటి అంటే బిందు మాధవుడు ఇదంతా వారి స్థలమే. ఈ వాడు అప్పు తీసుకున్నాడు ఇక్కడ మా వాడి దగ్గర వాడు మా వాడేనయ్యా అంటే అలాగనండి అక్కడ ఉన్నాడండి కానీ నీళ్లలో మునిగింది. గంగల ముగిపోయింది ఇప్పుడు లేదు ముగిపోయింది ఆ పైన వరకు గోపురం లాగా ఉంది అంతే ఏంది క్షేత్రం అది మూలం అది దాన్ని వైష్ణవే క్షేత్రే అంటారు. అంటే మనకు చాలా అంటే ఎందుకు రామేశ్వరం అంతే. రామేశ్వరంలో వామను క్షేత్రపాలకుడు ఈశాన్యంలో ఉన్నాడు వామనుడు వామను క్షేత్రపాలకుడు. దానేశ్వరం వెళితే మొదల వామునుని సేవించి అక్కడ అయినాకనే మనం స్వామిని సేవించాలి. శంకరుని సేవించాలి. తిరుపతికి కూడా వరాహ స్వామిని సేవించినాక గణేష్ స్వామిని క్షేత్రభావుడు ముందు సేవించి తర్వాత వీరిని సేవించాలి. కాశీ అలాంటిది అలాగే ఈ నైమిశారణీయం కూడా అనిమిషే క్షేత్రే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రంలో ఋషయత్ శౌనకాదయః శౌనకాది మహర్షులు సత్రం ఎందుకయ్యా?

ఎందుకు సత్రం చేశారు సహస్ర సమం? వేయి సంవత్సరములు ఆచరించేటువంటి సత్రమును ఎందుకు పరిపాలించారు అంటే స్వర్గాయ లోకాయ. రుషుడు మనను తప్పు దారి పట్టించడానికి ఇది ప్రయోగాలు. అంటే మనకు అర్థం తెలియక తప్పు మనది కాదు వాళ్ళేమో ఆ మహా ఆ ధ్యానంలో ఉండి చెప్తారు. స్వర్గాయ లోకాయ మనం ఏమనుకుంటాం? స్వర్గలోకం కోసము అని. తప్పేం కాదు. స్వర్గం అంటే ఇంద్రుడు రంభా ఊరోతి కాదు వైకుంఠానికి పేరు స్వర్గం అని. ఎందుకంటే యత్ర స్వహా గాయతే స్వహా గాయతే యత్ర అని కదా నిరంతరము పరమాత్మ నామము ఎక్కడ గానము చేయబడుతుందో గూర్భువ స్వహా ఉంది కదా. మూడు వ్యాకృతులు ఎక్కడ గానం చేయబడతాయో దాన్ని స్వర్గం అంటారు. కానీ ఈ స్వర్గంలో ముగ్గురు ముగ్గురిని గానం చేస్తాం. కదండీ? రంభ, ఊర్వశి, మేనక. ఇది స్వర్గం అండి, ఇది నరకం. నిజమైన స్వర్గం అంటే వైకుంఠం. ఇక ఇక్కడ స్వహా గాయతే యః స్వర్గములో కూడా ఎవరిని గానం చేస్తారో ఇంద్రాది లోకములలో కూడా ఏ పరమాత్మను గానం చేస్తారో అలాంటి వాడి లోకం కోసం. స్వర్గములో గానము చేయబడే వాని లోకం కోసం వెయ్యి సంవత్సరములు ఆచరించవలసినటువంటి ఒక సత్రమునకు శౌనకాది మహర్షులు తీక్ష పూరినారు అని అర్థం. తయక ధాతు మునయా ప్రాతరు హుత హుతాచన. ఆ మునులందరూ యజ్ఞం పత్రం మోది పెట్టారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏం చేస్తారు ప్రాతఃకాలంలో కొంత హవిస్సులు ఇవ్వాలి కదా కొమ్మం చేయాలి. ఆ ప్రాతఃకాలంలో ఆయా హవిస్సులన్నీ వారు సక్రమంగా ఇచ్చి సత్కృతం సూతమాసీనం పప్రచ్యుహు ఇదం ఆదరా ఆ సత్రంలో ప్రధానమైనటువంటి మహానుభావుడు సూత మహర్షి వారు వచ్చారు వరంజులో పాల్గొంటున్నారు అతను మహానుభావుడు కాబట్టి అతను సత్రానికి వచ్చిన

అతని స్థానం అతనికి ఎలాగో ఇస్తారు కదా సూతుడు మహానుభవుడు. అతన్ని బాగా సత్కరించి సత్కృతం సూతమాసీనం. చక్కగా అర్ఘ్య పాద్య ఆచమన యాదులతో చక్కగా సత్కరించి ఆదరంతో పప్రచ్యుహు చెప్పాం కదా. మన దగ్గరికి పెద్దలు వస్తే లేదా మనం పెద్దల దగ్గరికి వెళితే ఏం చేయాలి? ఏదో మర్యాద చేస్తాం, కాడు చడుతాం, ఏదో చేస్తాం. ఇది ప్రధానం కాదు, అయ్యా కాస్త ఏదైనా రెండు మంచి మాటలు చెప్పండి అని అడగాలి. అది మర్యాద. దాన్ని ఆతిథ్యం అంటాం. వచ్చిన పెద్దలను, మహానుభావులను, ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఉన్న మహానుభావులు వస్తే 10 నిమిషాలు రాని 2 నిమిషాలు చెప్పండి. ఎందుకంటే ఆ చెప్పడం మొదలుపెట్టి టైం వీలు వాడిని మర్చిపోతారు. తొందరగా పోరు అని. ఉన్నవారికి ఎక్కువ ఇంట్లో ఉంటానంటే ఏం చేయాలి? అది ఏదైనా చెప్పండి. ఓ అరగంట కూర్చుంటాడు. మంచికి సేవించుకోవచ్చు హాయిగా ఈ బాధ ఉండదు అని శాస్త్రం. అదే రీతిలో సూత మహర్షిని వీరందరూ కలిసి ఆదరంతో అడిగారు స్వయాకలు పురాణాని సేతిహాసాని చాలా స్పష్టంగా చెప్తాడు. అయ్యా, మహానుభావా, మీరు అన్ని పురాణములను, అన్ని ఇతిహాసములను ఆఖ్యాతాని అపి అతీతాని. చదివారు చెప్పారు అంటే క్షమ గమనించాలి చాలామంది ఎన్నో చదువుతారు కానీ చెప్పమంటే నోరు కదలదు అంతర్ గుడగుడాయతే బహిర్వక్తుం న జక్చితి ఏదో ఒక దాత్మం. ఉన్నా మాది అయ్యా అయ్యగారు అయ్యగారు చాలా బాగా చెప్పారండి ఏం చెప్పారు నాయనా అదేమో జ్ఞాపకం లేదు కానీ బాగా చెప్పారండి మరి ఏం చేస్తాం మనం అందువల్ల చెప్పాలని లోపడ ఎంత ఉన్నా అందరూ చెప్పలేరు పరమాత్మ ప్రసాదించాలి. కాబట్టి కొందరు చదివేవారు ఉంటారు కొందరు చెప్పేవారు ఉంటారు. కానీ మహానుభావ నీవు చదివావు చెప్తున్నావు. చెప్పావు కూడా ఆఖ్యాతానపి అధీతాని నీవు చదివావు చెప్పావు అధీతాని ఏమిటి అవి ధర్మశాస్త్రాని యానిచ పురాణములు ఇతిహాసములు ధర్మశాస్త్రములు అన్నీ కొన్ని కాదు.

అంటే పద్దెనిమిది పురాణాలు చదివావు. పద్దెనిమిది పురాణాలు అన్నీ చదివావు. ఇవన్నీ చదివావు, ఇవన్నీ చెప్పావు. యాని విరవిదాం శ్రేష్టః భగవాన్ వ్యత్తి. వేదవేత్తలలో చేసినటువంటి వేదవ్యాస భగవానుడికి ఎన్ని విషయాలు తెలుసో ఇతర మునులకు ఎన్ని తెలుసో సూతా నీకు. అవన్నీ తెలుసు. మొత్తం నీకు తెలుసు వేత్తత్వం సౌమ్య తత్ సర్వం తత్వతః తదనుగ్రహాత్ లేదా త్వదనుగ్రహాత్ అంటారు. ఇవన్నీ వ్యాస మహర్షి ప్రియ శిష్యుడు సుద్దు ఎవరో కాదు. కాబట్టి వ్యాస మహర్షి తెలుసుకున్నవి అతనికి ఎన్ని తెలుసో అవన్నీ అతని దయతో నీవు తెలుసుకున్నావు. తదనుగ్రహాత్ వేత్తి అన్నీ నీకు తెలుసు. అయితే ఏమంటావయ్యా? అంటే మాకు చెప్పాలి ఏం తెలుసుకున్నావు నువ్వు? తెలుసుకుంటే చెప్పాలయ్యా అని రూల్ ఎక్కడ ఉంది అడగాలి కదా మీరు అడగకుండా చెప్తామా అంటే కాదు బ్రూయుహు శిష్యస్య స్నిగ్ధస్య గురవః గుహ్యం ఉత్తమం. అందరూ అడగరండి ఎందుకంటే ఫలానా విషయం తెలుసుకోవాలి పోరి కూడా తెలవద్దు. ఏం తెలుసు మరి ఏం తెలవదు. కాబట్టి ఉత్తముడైనటువంటి ఆచార్యుడు, స్నేహశీలి అయినటువంటి ఆచార్యుడు, శిష్యులను బాగా ప్రేమించే గురువుగారు. ఆ స్నేహంతో ప్రీతితో అడగకున్న అతి రహస్యమైన విషయాలను శిష్యులకు చెబుతారు. మేము అడగలేదని చిన్నబుచ్చుకోకండి మాకేం తెలిసి అడగవలసింది. మాకేం అడగడం మొదలు తెలుసా? ఒకటి మీరే వినండిరా నాయనా అని కూర్చోబెట్టి పిలిచి మీరే చెప్పాలి బ్రూయుహో స్నిగ్ధస్య శిష్యస్య గురవః గుహ్యమప్యుతా తత్ర తత్ర అంజత ఆయుష్మన్ భవతాయతు వినిశ్చితం. పుముతాం ఏకాంత కస్త్రేయః ఇంతకీ ఏం చెప్పమంటావయ్యా అది మాత్రం మాకేం తెలుసండి అడగడానికి కానీ మీరు

ఆయా సందర్భాలలో కొన్ని వెయ్యిల సార్లు కొన్ని లక్షలు చెప్పుకుంటారు కదా. ఆ చెప్పిన సమయంలో పెద్దగా ప్రయాస పడకుండా అతి సులభముగా మానవులందరికీ ఇది ఉత్తమమైన శ్రేయస్సును కలిగిస్తుందని మీరు దేన్ని నిశ్చయించారో దాన్ని చెప్పండి. ఏం మారాలే ఇప్పుడు అంటే పిల్లలు ఏమంటారు అబ్బా ఎందుకండీ ఆరు నెలలు ఏడాది పాతం ఆ ఐదు చెప్తే సరిపోదు ఆ ఐదు అక్కడ వస్తాయి కదా ఎగ్జామ్ లో అండి క్వశ్చన్ ఐదు సార్లు ఎందుకు ఇవన్నీ చెప్పడం ఆ ఐదు చెప్పండి సరిపోతుంది రోజు మీరు రావడం, మేము రావడం, మీ కంట తోష, మా కాయ తోష, నోటు బుక్కులు, పెందులు, కాగితాలు ఎందుకు ఆ ఐదు చెప్పారంటే సరిపోయాయి. స్వామి అన్నారు అది అడిగారు వాళ్ళు కూడా. అంజత తత్ర తత్ర అంజత భవత సులభంగా. ఆయా ప్రదేశాలలో సులభంగా మీరు మానవులకు పుంసాం ఏకాంతతశ్రేయః అలాంటి దాన్ని తన్న శంచితుమర్హతి దాన్ని చెప్పండి. ఆ లోతము రామాయణం మాకేం తెలుసు? దేనిని వింటే, దేనిని ఆచరిస్తే, దేనిని అనుసరిస్తే శ్రేయస్సు మాత్రమే కలగాలి. అంటే మధ్యన మళ్ళీ కాస్త అటు కాసేపు కష్టం కాసేపు దుఃఖం అబ్బే అవన్నీ ఏముంది. కేవలం శ్రేయస్తే. అంటే మళ్ళీ ఆ ఛాన్సులు చెప్తాం ఛాన్సులు వద్దు అవే చెప్పాలి అమాంతం రాయాలి అభ్యాసం కావాలి. అది చెప్తా అన్నా అది చదువుకోండి అంటే అబ్బే మళ్ళా అంతా ఓకే మాకెక్కడ ఉంది? అదే కావాలి. అవే చెప్పు. అంటే శ్రేయస్సు మాత్రమే కలగాలి అది కూడా ఏకాంతత. ఒక్క శ్రేయస్సే కలగాలి, మధ్యన హాని కానీ, దుఃఖం కానీ, అపవాది కానీ ఏమీ కలగడదు. అంటే ఎందుకు నాయనా అంత సూక్ష్మీకరించి కరెక్ట్ గా పాయింట్ చెప్పమంటున్నావు? ఏమిటి కారణము? అయ్యా నీకు తెలియనిది ఏమిటి? మీరంటే వెయ్యి ఏళ్ళు వద్దుతున్నారు. లక్షలు బతుకుతున్నారు కలియుగంలోని వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారండి వాళ్ళు ఉండేదే 100 50 ఏళ్లో 50 ఏళ్లు వినుకుంటూ కూర్చుంటే సంసారం ఏం చేస్తారండి సంసారం చేయాలన్నా వివాహం చేసుకోవాలన్నా భార్య ఉండాలన్నా పిల్లలు ఉండాలన్నా మరి ఇల్లు వాకిరి సంపాదన

ఉద్యోగం అన్నీ చేయాలనా? ఇవన్నీ చేసుకుంటూ వినాలి. టైం ఉంటదండి. సరిగ్గా పరీక్షల ముందు చెప్తారు పురాణాన్ని. కరెక్ట్ గా చదువుకోవాలా పురాణాన్ని వినాలి ఏం చేద్దాం? కాబట్టి ఈ బాధ వద్దు స్వామి. సింపుల్ కొంచెం చెప్పండి అంటున్నారు చూడండి. ప్రాయేణ అల్పాయుషః సభ్య కలావత్మిని యుగే జనాః ఈ కలియుగంలో మానవులంతా అల్పాయుష్కులయ్యా. ఓ వందేళ్ళు బతికేది 50 ఏళ్ళు వందేళ్ళు విభజిస్తావు వాళ్ళకు. కాబట్టి ఆయుష్యమే తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న ఆయుష్యంలో తక్కువలో ఎక్కువ పొందాలి. కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా పడాలి, పెద్దగా కొనాలి. ఇంకా అనడితే పడకుండా పోతే మరీ మంచిది. కష్టం వద్దు, ఫలం మాత్రం మనకు బాగా రావాలి. ప్రాయేణ అల్పాయుషాః సభ్య కలావస్మిని యుగే జనాః. పోనీ ఆయుష్యం అలా ఉంటే బానే ఉంది, కాస్త వాళ్ళైనా మంచిగా ఉంటారా అంటే మందా? కాస్త మనుషులు పొడుగ్గా భారీగా ఉంటే కష్టం తట్టుకుంటారు, పొట్టి వాళ్ళట. ఇంతే ఉంటా చెప్పాను కదా కలియుగానికి. ఇంకొక లక్ష ఏళ్ళు 50,000 ఏళ్ళు ఉండగా ఎంత గొప్ప వాళ్ళు పుడతారు, ఎంత పడుగరి వాళ్ళు పుడతారు అంటే సంగేడు చెట్టుకు నిచ్చెన వేసుకొని ఎక్కుతారు. రోజు రంగ చెట్టు చూస్తారండి. బతికమ్మ లాగా ఆడుతారు పూలు పెట్టి ఇంత ఉంటది చెట్టు. ఆ చెట్టుకు నిచ్చెన వేసుకొని ఎక్కుతారు. అంత పెద్ద పొడుగడుగు పుడుతది. అంత గోకోణం ఇప్పటికి మనమే ఈ పరిస్థితి ఉంది. చాలా పొట్టోళ్ళం మనం. అందుకే కలియుగం అంతా మందా అది చెప్పాం. వ్యాస భగవానుడు. సరస్వతిలో నదిలో స్నానం చేసి భయమే చూడు చూశాడు. చూస్తే అంత పొట్టు పెట్టి వాళ్ళు కనబడ్డారు. అయ్యో కలియం వచ్చేస్తుంది తొందరగా భారతం రాయాలని కోరుకుంటున్నారు. బాబోయ్ ఏమి రాకుండా లాభం లేదు ధర్మం చెప్పకుంటే అని అప్పుడు భారతం రాసి వెంటనే నాడు వస్తే భాగవతం రాసి ఇక నేను పోతున్నాను అని పోయారు వాళ్ళు తపస్సుకి పోయారు. ఆ కాలాలలో తేడాను చూసి కదిలి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి రాసు. అంటే మరి అప్పటి కాలంలో ఎంత ఉండే చెప్పాను కదా మనం రావత అవతారం చెప్పాను కదా ఆయన యొక్క అజానుభావు ఎంత వాడు చెప్పాను అని 86 తాడి చెబ్బ ఎద్దు.

రాముడు ఎత్తు 86 ఇప్పటి 86 తారీకు అప్పటికి కాబట్టి అది స్థితి మందాః సుమంద-మతయః వాళ్ళు పొట్టోళ్ళు అయితే బానే ఉండు లేకపోతే బుద్ధి అన్న బాగుంటే మంచిగా ఉండేది కానీ సుమంద మతయః చాలా చెడ్డ బుద్ధి కదా సు మంచి జడ బుద్ధి. ఎంత మంచో చెప్పలేం చెడులో. చెడులో అంత మంచి అన్నమాట. అంటే అంతకు మించిన చెడు దొరకదు ఇక. అలాంటి బుద్ధి గల వాళ్ళు మందాహ సుమందమతయః పోనీ అదృష్టమైనా బాగుందా? మందభాగ్యః. అలా అదృష్టం కూడా అలాగే ఉంటుంది. అదృష్టహీనులు ఉపద్రుతాః అయినా ఆపదలేవీ లేకుండా ఉంటే బాగుండేది. అడుగడుగునా ఆపదలు. రోగాలు కొన్నాళ్ళు, నప్పులు కొన్నాళ్ళు. పోనీ ఎక్కడ మనకు పద్మపురాణం చెప్తాడు, అడుగుతాడు వ్యాసుడిని, ఒక మహర్షి అడుగుతాడు. ఆయన పేరు గురుస్నామధుడు, ఒక మహర్షి. గురు వంశం వాడు చాలా గొప్పవాడు. యాసుని అయ్యా ఈ తక్కిన త్రేతా ద్వాపర కృతయుగాలలో ఇన్ని రోగాలు, నొప్పులు, కొట్లాడలు, కలహాలు లేవు. నీ రోగాల నొప్పులు లేవు అప్పుడు. ఇన్ని బాధలు లేవు. దారిద్ర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి కలియుగంలో ఎందుకు పెట్టావయ్యా? మరి బతికేదే నూరేళ్లో యాభై ఏళ్లో అప్పుడన్నా హాయిగా బాగుండక ఈ రోగాలు ఎందుకయ్యా వాళ్లకు? ఇంకా వ్యాధులు నవ్వి పిచ్చోళ్ళల్లారా. కలియుగంలో ఉన్న మానవ శరీరానికి రోగాలే లేకుంటే బతికినా వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. లేకపోతే రోగాలన్నా ఉంటే ఈ బాధతో అయ్యో ఆయన కైందని వాడు పడుకొని వాడు చేసి వీళ్ళు కలహాలు లేకుండా ఉంటారని కలియుగంలో కలహాలు తప్పించడానికి రోగాలు పెట్టామన్నారు. ఆలోచించండి. నిజంగా అవి కూడా లేకుంటే మనం బతుకుతామా? వాడిని వీడు చంపుతాడు, వీడిని వాడు చంపుతాడు. అది ప్రధానము అందుకే ఉపద్రుతాః. నిత్యము ఆపదలు ఉంటాయి. రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, కలహాలు వస్తాయి. జననాలు, మరణాలు అన్నీ పిల్లలు పుట్టడం, పిల్లలు పెరగడం. పిల్లలు పుడితే ఒక దబ్బు, పుట్టిన వాళ్ళు పెరగడానికి ఇంకో దబ్బు, పోయిన వాళ్ళు వాళ్ళ పెళ్ళికి మళ్ళీ ఏదో దబ్బు అన్ని దబ్బులు కదా మనకి. ఈ బాధలలో, ఈ వ్యాధులలో, ఈ చికాలలో మళ్ళీ వీనికి వ్యాధి. శారీరమైనటువంటి బాధ, వ్యాధి, మానసికమైన వ్యాధి ఇవన్నీ ఉండబట్టే కొంతమంది అయినా కొట్లాడకుండా ఉంటున్నారు కలహాలు లేకుండా అవి లేకుంటే అందరూ కొట్లాడతారు అన్నారు. అందుకే ఉపద్రుత నిత్యము వ్యాధిగ్రస్తులు అవుతున్నారు.

నిత్యం ఉపద్రుతాః భూరీణి భూరి కర్మాని శ్రోతవ్యాని విభాగశః అయితే ఏమంటావయ్యా వాళ్ళలా పొట్టి వాళ్ళు. వాళ్ళ ఆయుష్యం తక్కువే. వాళ్ళ బుద్ధి తక్కువే. వాళ్ళకన్నీ రోగాలే. పోనీ చేయవలసిన పనులు ఏమైనా చిన్నగా ఉన్నాయా అంటే బూరిణి. ఆచరించవలసినటువంటి ధర్మములు చాలా విశాలంగా పెద్దగా ఉన్నాయి. కర్మలు కూడా భూరి కర్మ అని పెద్ద పెద్ద పనులు భాగవతం వినాలంటే 40 ఏళ్ళు కావాలి. భారతం వినాలంటే 50 ఏళ్ళు కావాలి. రామాయణం అంటే 30 ఏళ్ళు కావాలి. మొత్తం 120. అయితే అందుకే వీటిని 120 వినమని. మనం ఎక్కడ వింటాం? 120 మరియు 120 ఏళ్ళలో కనీసం 12 ఏళ్ళైనా వింటామండి. అంత ఉద్యోగం ఉంది. 12 నెలలు వింటే కడుపు టోటల్ అన్నీ కడుపుకోవాలి. అప్పుడో సప్తాహం, అప్పుడో సప్తాహం, అప్పుడో నెల, ఇప్పుడో వారం కలిపి ఏడాది అయితే అయితుండొచ్చు నమ్మకం లేదు. కాబట్టి చేయవలసిన పనులు చాలా ఉన్నవి. చేసు బహులు చాలా పెద్దవి ఉన్నవి. భూరిణి, భూరి కర్మాని, శ్రోతవియాని విభాగశః. అవేమో చేయవలసినవి, వినవలసినవి చాలా అవి విభాగశః. ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు ఏదో ఇంకేవో స్మూర్తులు. వేదములు వేదములు ఉపనిషత్తులు ఎన్ని ఇందా అనంతావయ వేద భరద్వాజ మహారాజు అంతటి వాడే 60 వేలు ఏళ్ళు కష్టపడితే వేదాలలో ఆవగింజ చదువుకున్నాడు ఆవగింజ అంతా పార్వతం ఉంది పరమాను చదివాడు అన్నాడు అన్నాడు. ఏం చేస్తారు మనమే వింటాం ఇంకేం కాబట్టి విభాగం ప్రకారము వినవలసినవి చాలా ఉన్నవి శ్రోతవియాని విభాగశః అతః సాధోత్రయత్ సారం. సముద్ధృత్య మనీషయా కాబట్టి నాయనా అములెందుకు ఏడిపిస్తావ్ నాకు ఆ ఓపిక లేదు శ్రమ ఉండలేము నువ్వే మొత్తం ముందర పెట్టుకొని ఎసెన్స్ తీసి మాకు ఇవ్వు. సముద్ధృత్య సారం మనీషయ మడ మా బుద్ధి కాదు నీ బుద్ధి. నీవే నీ బుద్ధితో వాటి సారమును వెలికి తీసి బ్రూహినః. మాకు చెప్పవయ్యా. మరి మీరేం చేస్తారంటారా? శ్రద్ధగా వింటాం.

అది మాత్రం గ్యారెంటీ. రూహిణః శ్రద్ధ దానా ఉందా? ఆ శ్రద్ధ దానానాం యేన ఆత్మ సంప్రసీదతి. శ్రద్ధగా మేము వింటాము. శ్రద్ధగా నీవు చెప్పిన దాన్ని వినటం వలన ఏంటి లాభం? పరమాత్మ ప్రసన్నుడు అవుతాడు. ఇంకెందుకు ఇంత కష్టం? ఏ బాధ వద్దు. నీవు చెప్పేదాన్ని మేము వింటే ఆయన తృప్తి పడతాడు. చాలు. అదే మోక్షం అండి. మనం ఏం చేయాలండి? పరగత, అతిశయ, ఆదాయకత్వం, శేషత్వం. కదు ఏదో అండి ఏంటి మనం అందరం సేవభూతులం అంటే సేవకులం సేవకులం అంటే ఏమిటి మన యజమానికి గొప్పతనాన్ని కలిగించాలి పరగత అతిశయ ఆదాయకత్వం పరమాత్మ యందు ఉన్న గొప్పతనాన్ని మనము చూడటము కలిగించడము అర్థం. ఇంకా ఇంకా చెప్పాలంటే శేషి ముఖ వికాస హేతుహు చేత. యజమాని ముఖం విప్పారేలా చేసేవాడు సేవకుడు. ఇప్పుడు సేవకులు ఏం చేస్తారు యజమానిని వీలున్నంత వరకు ఏడిపిస్తారు. ముఖం ఎంత మాడిపించి అంత గొప్ప సేవకుడు. కదా చదువుతుంది అదే కదా. అందువల్ల అది కలియుగం అన్నాం అందుకని దానికోసమని పరగత అతిశయ ఆదాయకత్వం కాబట్టి ఏనాత్మ సంప్రసిద్ధతి. ఇలాంటి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి గుణములను బోధించేటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుండి. మీ బుద్ధి బలముతో సారమును వెలికి తీసి శ్రద్ధగా వింటున్న మాకు చెప్పండి. మళ్ళీ ఇంకా అడుగుతున్నాడు సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్పతాం పతిహి. మీరు అడుగుతున్నారయ్యా. నాకు ఏమైనా తెలవద్దు అంటే అనుమానం నీకేమద్దు మాకు గట్టి నమ్మకం ఉంది అవన్నీ నీకు తెలుసు సూతా జానాతి నీకు అవి తెలుసు అని ఎంబడే భద్రంతే మీకు శుభము కలుగు గాక. అది ఎందుకు అంటే వీరికి అన్నీ చాలా బాగా అనుకుంటే వారికి ఏమైతుంది? దుష్టి దోషం. అదే ఏమవుతారో మా గురువుగారు బాగుండాలి కదా అందుకే భద్రం అంతే. అయ్యా మీకు శుభము కలగాలి మరి బాగుండాలన్నప్పుడు పది లోకాలు చెప్పరాదు స్తోత్రం చేయరాదు గురువుగారిని అంటే విష్ణు కథకు విఘ్నం వస్తుందని సంగ్రహంగా చెప్పాను.

పదండి. నీకు మీద జరగాలి, నువ్వు బాగుండాలి ఏవో మాట్లాడడం తప్ప ఆయన ఆ గుణాలు మాత్రం మర్చిపోతాం మనం. జరగబోయేటువంటి భగవంతుని కథకు విఘ్నం కలుగుతుందని చెప్తాడు. వ్యాఖ్యానంలో చెప్తాడు మహానుభావుడు. భగవత్ కథను వినటానికి విఘ్నం ఏర్పడుతుందని ఒక్క చిన్న మాటతో గురువుగారికి మారాసనం చేశారు. భద్రంతే మీకు మేలు జరుగుగాక. భగవాన్ సాత్వతాం పతిహి దేవక్యాం వసుదేవాచ్య జాతః యచ్య చికీర్షయా. కర వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుండి సారమును తీసి మాకు చెప్పు అంటే ఈయన పొరపాటున ఏ పద్మ పురాణమో ఏ విశ్వ ధర్మోత్తరమో ఏ విశ్వ పురాణమో చెప్తే మేము ఎక్కడ దస్తామని ఏం చెప్పాలో వీళ్ళే అడుగుతున్నారు. యా ఇవన్నీ మాకేం వద్దండి. వసుదేవుని వలన దేవకి యందు కుమారుడుగా పరమాత్మ పుట్టాడే ఏం చేతామనుకొని పుట్టారో చెప్పండి. పుట్టి ఏం చేశాడో చెప్పండి చాలు. ఎక్కడ పోతే వస్తారు కదా అండి. అంటే ఏం కావాలో మీరు నిర్ణయానికి వచ్చారు కానీ అలా ముందు మా ప్రవాణం రావకూడదు. మీరు ఏది నిర్ణయిస్తారో చెప్పండి అని అయినా ఈ మీరు ఇదే అనుకుంటారు ఏదో చెప్తారా మీరు మాత్రం ఏదో చెప్తారు కదా తెలుసు. ఏంటంటే ఇంటికి వచ్చిన వాడిని అయ్యా పాపం వచ్చి భర్త భార్య వస్తే అయ్యా భోజనం చేశారా పిచ్చిదానా రాత్రి ఎనిమిది అయింది అన్న జంగం కూడా వస్తాలా ఏం మాట్లాడుతున్నావ్ అదే ఒక అడుగు వచ్చా పెద్దలు చెప్పండి అయ్యా నువ్వు అడిగావా అయ్యా తిరిగి వచ్చావు అని అంటాడు నేను పోనీ వాడి ఇక్కడ ఎందుకు ఇచ్చావు అన్నట్టుగా ఫలానా చెప్పు అంటే కష్టమని మీరు నిర్ణయం చెప్పండి అని అయినా ఈయన ఎందుకు సందేహం ఉందండి ఆయన ఎందుకు వచ్చారో చెప్పండి. దేవస్యాం వసుదేవాచ్య జాతః యస్యచికీర్షయా ఏమి చేయాలని అనుకొని పుట్టాడో తన్న సుశ్రూషమానానం అర్హతి అంగ అనువర్ణితం. మిమ్ములను సేవిస్తున్నటువంటి మాకు అలాంటి పరమాత్మ యొక్క లీలలన్నీ చక్కగా వర్ణించతగిన వాడవు యక్ష్యావతారః భూతానాం క్షేమాయచ భవాయచ నమవా అదే ఎందుకు చెప్పాలయ్యా అంటే ఆ పరమాత్మ యొక్క అవతారము సకల భూతములు క్షేమానికి. సకల భూతముల అభివృద్ధికి సుఖమునకు పనికొచ్చే అవతారం కాబట్టి ఆపన్న సంస్కృతిం ఘోరాం యన్నామ వివచో బృణన్ తత సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం.

ఆపన్నః సంస్కృతిం ఘోరాం యన్నామ వివసో గృణన్ యతః సద్యో విముచ్యేత సంసారములో పడి పెద్ద ఆపదలో ముగినటువంటి సామాన్య మానవుడు ఏ పరమాత్మ యొక్క నామమును అనుకోకుండా ధ్యానం చేసిన సంసారము నుండి విముక్తుడు అవుతాడు. అంటే శ్రద్ధతోటి, భక్తితోటి మనస్సు పెట్టి పరమాత్మ నామ సంకీర్తనం చేయాలన్న. నియమం ఏం లేదు. మనకు ఆపదలు ఎక్కువ వచ్చి భగవంతుడా ఎట్లా కాపాడుతావయ్యా అన్నా చాలు చాలు అన్నాడు. ఆపదల్లో మునిగిపోయి వేరే దిక్కు లేక పరమాత్మను స్మరించిన పరమాత్మ కృప తత్పు. ఆపన్నః సంస్కృతిం ఘోరాం. ఎన్నామ వివశో గృణన్ వివశ తన వచనంలో లేకుండానే అన్ని బాధలే అన్ని కష్టాలే బాధపడుతున్నాడు స్వామి రామ కృష్ణ ఎప్పుడు కాపాడుతావయ్యా అంటాడు. అయినా సద్యః విబుజ్యత. అలాంటి వాడు కూడా సంసారం నుండి విడుదల అవుతాడు, ఎందుకంటే యత్ విభేతి స్వయం భయం ఎవరిని చూసి భయము కూడా భయపడుతుందో. అలాంటి వాని నామాన్ని మాకు వివరించండి యద్ విభేతి స్వయం భయం. యత్ పాద సంశయాః సూత మునయ ప్రథమాయనాః సద్య పునంతి ఉపస్పృష్టాః. ఏ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించినటువంటి మునులు ఒక్కసారి స్పర్శిస్తేనే స్పర్శిస్తేనే తక్కిన వారందరూ పరమ పవిత్రులవుతారో. మనము స్వామిని సేవించవలసిన పనిలేదు. స్వామిని సేవించిన వారిని మనం స్తుతిస్తే చెప్పాం కదా. దర్శనాత్ స్పర్శనాత్ ధ్యానాత్ వంజన వందనాత్ స్మరణాదపి పూజనాదపి ముచ్యంతే జంతవః పాపకారినః అంటాడు. మహానుభావులను చూసినా చాలు, తాకినా చాలు, నమస్కరించినా చాలు అలాగే. ధ్యానం చేసినా చాలు, ఇంట్లో కూర్చొని స్మరించినా చాలు. కాబట్టి భగవంతుని పాదములను స్పృశించిన, భగవంతుని పాదములను ఆశ్రయించిన మునులను స్పృశించినంత మాత్రముననే.

మన అందరి పాపాలు పోతాయి. ఎలాగయ్యా అంటే పరమాత్మ పాదము నుండి పుట్టిన గంగను కృషించినట్టుగా. కదా? ఇంకా గంగను స్పృశించాలంటే చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం పరిగెత్తుకుంటుంది మనకు కదా? గంగా స్నానం కనీసం ఒక తొమ్మిది సార్లయినా చేయాలని శాస్త్రం. నవధా నవధాకృతే గంగా స్నానం విముచ్ఛేత పాపై సర్వై అని శాస్త్రం. తొమ్మిది సార్లు చేయాలి అది కూడా తొమ్మిది రకములుగా చేయాలి. శిరతః ఉరసః కంఠతః క్రోత్రాభ్యాం త్వగ్భ్యాం పాణిభ్యాం పాదభ్యాం కటిభ్యాం అని శాస్త్రం. ఇన్ని రకములుగా స్నానం చేయాలి. తొమ్మిది రకాలు చేయాలి, తొమ్మిది సార్లు చేయాలి. అప్పుడు ఇస్తే ఇస్తుంది లేకుంటే లేదు. మోక్షం కానీ మహానుభావులు తాకితే చాలు వెంటనే మోక్షం. గంగా స్నానం తోటైనా కొంచెం ఆలస్యంగా మోక్షం వస్తుందేమో కానీ మహానుభావుల పాద స్పర్శతో వెంటనే మోక్షం వస్తుంది నాకు చెమ్మయా అని తీర్థాన్ని. నా దేవా మృచ్ఛిలామయా తే పునంతి ఉరుకాలేన దర్శనా దేవ సాధవ గౌరి మాత కృష్ణుడే అంటాడు. ఏకాదశి స్కందంలో ప్రత్మ స్కందంలో కృష్ణుడు కృష్ణుడు దగ్గరికి వస్తే ప్రభాస్ రుత్నం గారు వస్తారు. వారికి నమస్కారం చేసి ఆహా నేను అదృష్టవంతుడిని అంటే నేను మహా పుణ్యాత్ముడిని ఎందుకంటే మిమ్ములను చూశాను కదా దుర్గ పాపాలన్నీ పోతాయి. గంగాది నదులు నీళ్లతో నిండిన నదులు కానీ రాళ్లుగా ఉన్న విగ్రహాలు కానీ త్వరగా పాపాన్ని పోగొట్టవు. సాధువులు దర్శనంతోటే పోగొట్టవు. అంటే గంగాది తీర్థముల కంటే సాధు సందర్శన స్పర్శనాదులు అధిక బలాన్ని ఇస్తాయని చెప్పారు. మరి అలాంటి మీలాంటి మహాభవను చూశాం కదా మేము. పాపాలు పోవద్దా? అనండి చూస్తురండి కాబట్టి సద్యః విముచ్ఛేత యద్ విభేతి స్వయం భయం సద్యః పునం చిపస్పృష్టాః స్వర్ధిని ఆపోను సేవయా

ఓ వా భగవతస్తస్య పుణ్య శ్లోకేజ్య కర్మణః శుద్ధికామహాన శృణ్యాత్ యశస్కలిమరాపహం అపవిత్రంగా ఉన్న తాను పవిత్రం కావాలని కోరుకున్న వాడు ఎవడు పరమాత్మ కథను వినడు. కోవ న శృణ్యయాత్ భగవతస్తస్య పుణ్య శ్లోక ఈద్య కర్మణః శుద్ధికామహా న శృణ్యయాత్ యేశః ఎలాంటిదని కలిమల అపహం. కలి యొక్క మురికిని పోగొట్టేటువంటి అలాంటి కథను ఏ మహానుభావుడు వినరు. సత్య కర్మాని ఉదారాని పరిగీత అలాంటి మహానుభావుడు. దేవక యందు పుట్టినటువంటి పరమాత్మ ఏమేమి పనులు చేశాడో, ఏమేమి పనులు చేశారని పెద్దలు చెప్పారో, సూర్యుని కైర మనకేం తెలుసు. కాబట్టి పెద్దలు చెప్పారే అలాంటి వాటిని లీలయాదహతః కళాః. పరమాత్మ విలాసముగా తన అంశలతో ఆచరించిన అన్ని పనులు మాకు చెప్పండి. హరిహి ధీమన్ అవతార కథా సుభాః లీలావుదతః వైరవీశ్వరస్య ఆత్మ మాయయా తన మాయతో నిలనగా ఆచరిస్తున్నటువంటి పరమాత్మ కథలను చెప్పండి. వయంతు నవితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే కథ చెప్తున్నా కథ చెప్తున్నారంటే ఇక చాలండి ఎందుకు చెప్తారు అని మేము. పొరపాటున కూడా అన. వయంతు ఇది కండిషన్ అన్నమాట. వయంతు నవి తృప్త్యామా. మేము మాత్రం తృప్తి పొందము. మీకు ఓపిక ఉన్నంతసేపు చెప్పండి. గురువు గారు అడుగుతున్నారు సుత మహర్షిని వయంతు నవి తృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే ఎందుకంటే యతు శృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. రసము తెలిసిన వారు వింటూ ఉంటే భగవంతుని కథలో ప్రతి పదంలో రుచి ప్రతి పదంలో రుచి. వాక్యంలో కాదు, శ్లోకంలో కాదు, పదం పదానికి రుచి. అందులో భగవంతుని కథ స్వాదు స్వాదు. రుచికే రుచి అంటున్నాడు. ఉత్త రుచి కాదు, ప్రపంచంలో ఏది రుచి ఉంటుందో దానికి ఇది రుచి.

పదంలో ఉన్న రుచికి పరమాత్మ కథ రుచి. అసలు రుచి దేనికయ్యా? ఏది రుచి అంటాం? భగవంతుని కథకే రుచి అని పేరు. బాగా ఉంది కాదు, బాగా ఉంటేనే ఆయన కథ. తక్కినవేవి బాగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ బాగా ఉండవు స్వాదు స్వాదు పదే పదే కృతవానికిల వీర్యాని సహరామేనది. కేశవ ఆ కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి ఏ ఏ పనులు చేశాడో అవి అతిమర్త్యాన్ని. మానవాతీతములు పరమ రహస్యములు అందులో ఆయనే లీలా మానుష కపట మానుషాన్ననే లీలా మానుష విగ్రహుడై ఏమేమి చేశాడో. కానీ పురుషుడు రాబోతున్నాడు అని ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారయ్యా మీరు ఇప్పుడు? ఇప్పుడే తీరిందా మీకు అంటే ఏం లేదండి కార్యపురుడు వచ్చాడని తెలుసుకున్నాం మేము. కలిమాగత విజ్ఞాయ వైష్ణవే అస్మిన్ క్షేత్రే కలియుగం వచ్చింది అని తెలుసుకున్నాము ఈ విష్ణు క్షేత్రంలోకి ఆ కలిపురుషుడు రాకుండా ఉండటానికి మేము ఈ సత్రం చేస్తున్నాము. ఈ సత్రమును ఇంత చాలనందుకే వెయ్యేళ్ళు ఎందుకు లేకుంటే వాడు దగ్గరికి రాకూడదు మనం వింటున్నంతసేపు వాడు రాడు కానీ మనదాకా ఎప్పుడు రాడు అంటే మనం ఎప్పటిదాకా కథ వింటే అప్పటిదాకా రాడు కథ చాలు అంటే వాడిని పిలువు అన్నమాట అయ్యా మీరు ఏం చేయండి అని వారికి మనం స్వాగతం చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఆ భయంతోటే మేము ఈ ఒక సత్రాన్ని ఏర్పరిచాము దుస్తరం నిత్య తీర్షతాం. కలిపురుషుడిని తప్పించుకోవడానికి ఏం చేయాలని వెతుకుతున్న నాకు పరమాత్మ మిమ్ములను చూపాడు. కళి వలన వచ్చేటువంటి ఆపదలను తొలగించుకోవటానికి ఏం చేయాలనుకుంటున్నా మాకు ఇందులో చూపారు కాబట్టి బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాంకాష్టామధనోపేతే ధర్మస్తం శరణంగతః ఎక్కడిదాకా చెప్పాలంటే కృష్ణావతార కథంతా చెప్పాలి. కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత మరి ధర్మము ఇప్పుడు ఎవరిని ఆశ్రయించిందో కూడా చెప్పాలి. ధర్మం కం శరణంగతః ఈ ధర్మము ఎవరిని ఆశ్రయించిందో కూడా మీరు మాకు వివరంగా చెప్పండి అని శౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించారు.

ప్రథమ స్కంధంలోని ప్రథమ అధ్యాయాన్ని ఇవాళ అంటే ఒక అధ్యాయం ముగిస్తే బాగుంటుంది అని ప్రథమ అధ్యాయాన్ని ముగించాం. కావాలంటే అందులోని కొన్ని విషయాలు మళ్ళీ రేపు చెప్పుకోవచ్చు. ఒక అధ్యాయం ముగిసింది. ప్రధానమైన అవసరం ఏమిటంటే. భాగవతంలో అయిపోయింది అనేది ఏది ఉండదు, అయిపోవటానికి ఏది ఉండదు. నిత్యము అనంతమైనటువంటి సారము ఊడుతూనే ఉంటుంది. ఈరోజు ఒక అర్థం చెప్తే అదే సులోగానికి రేపు ఇంకో నాలుగు అర్థాలు పరమాత్మ మనతో వినిపిస్తాడు. అనంతమైన సారము శౌనకాది మహర్షులు తూత మహర్షిని అడిగారు రేపు తూత మహర్షి సమాధానం చెప్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః గుధినో భవంతు ఆత్మద్ గురుభ్యో నమః

'Nī nātha kumāran tān nātha-yāmuna-rakṣa-mām' - O protector of the Nātha lineage, please protect me. 'Asmadācārya paryantāṃ vande guru paramparām' - I bow to the Guru lineage from the great originating teachers down to my own ācārya. 'Yo nityam acyuta padāmbuja yugma rukma vyāmoha tatpara hṛdayam tam ahaṃ praṇato'smi' - I bow to Yāmunācārya whose heart is forever captivated by deep yearning for the golden lotus feet of Acyuta. 'Asmad guror bhagavato'sya dayaika-sindhoḥ rāmānujasya caraṇau śaraṇaṃ prapadye' - I take refuge at the lotus feet of Rāmānujācārya, my own teacher, the boundless ocean of compassion.

Obeisance to Śrī Śuka Brahman. 'Born under Kanyābharaṇī, ornament of the Vādhūla lineage - Śrī Raṅgādi guru's son - I bow to Śaṭhagopa Muni.' Salutations to all our Gurus. O dear devotees of Bhagavān - 'janmādi asya yataḥ anvayāt itarataḥ arthéṣu abhijñaḥ svarāt' - we shall now expound approximately eight meanings from this opening verse of the Bhāgavata (of which the tradition records ninety-six). Among these, the Vedāntic meaning relating to Paramātman's nature is foremost.

Without Paramātman's will: 'tena vinā tṛṇam api na calati' - not even a blade of grass stirs without his sankalpa (will). Similarly, what object should have what relationship with what other object at what time, and for how long - all of this is determined by Paramātman's will alone. Nothing happens by accident in this universe. The entire network of cause, effect, and relationship is maintained by his continuous, omniscient supervision.

What should be done and what should not be done - this is what the Bhāgavata text clearly illumines. 'Svarāṭ - svayaṃ rājate' - he alone shines by himself, self-luminous. 'Nimna-gānāṃ yathā gaṅgā, devānāṃ acyuto yathā, vaiṣṇavānāṃ yathā śambhuḥ, purāṇānām idaṃ tathā' - as the Gaṅgā is supreme among rivers, as Acyuta is supreme among the gods, as Śiva is supreme among Vaiṣṇavas - so the Bhāgavata is supreme among all Purāṇas.

Prakṛti (primal Nature), then Mahat-tattva (cosmic intelligence), then Ahaṅkāra (cosmic ego) - which is again of three kinds: sāttvika (giving rise to deva-sṛṣṭi, the creation of celestial beings and sense-faculties), rājasika (indriya-sṛṣṭi, creation of sense-organs), and tāmasika (bhūta-sṛṣṭi, creation of the five gross elements). This is collectively called nava-vidha (nine-fold) creation. All of this creation is entirely by Śrī Mannārāyaṇa's will and power.

Did Brahma create this universe? Or did Parabrahman create it? Truly, Brahma is the proximate creator (sṛṣṭikartā) - so one might say it is Brahma. But Brahma himself was created - Brahma too is a creation of Parabrahman. So up to the level of Brahma's creation, one might call it 'prakrit' (Brahma's secondary) creation; but the original, primordial creation - the creation of Brahma himself, and the creation of the Mahat, Ahaṅkāra, and five elements - is entirely Parabrahman's.

How is it (the cosmic fire principle) to be understood? One fire serves for cooking. Another fire serves for (Ahavanya/Gārhapatya) the sacrificial ritual. Yet another fire within us digests all the food we eat - that is called Jāṭarāgni (the digestive fire). Three fires - Gārhapatya, Āhavanīya, and Dakṣiṇāgni - are the three sacred fires of Vedic ritual. And the inner fire, Jāṭarāgni, is what sustains the physical body. All three are manifestations of the same cosmic fire principle controlled by Paramātman.

The jīva (individual soul) that has come forth from Paramātman - according to the specific character of the karmas it has performed - by Paramātman's will, acquires various states (avasthas) of existence. In each particular state that it acquires, it takes a particular form and a particular name. The same jīva in different forms has different names: as a human being it is called 'manuṣya,' as a divine being 'deva,' as an animal 'paśu' - and so on. The form changes, the name changes, but the essential jīva-consciousness within remains.

Paramātman too, while pervading everywhere and manifesting all forms, changes his name when he takes on particular forms. 'This is Rāma; that is Kṛṣṇa; this is Narasiṃha; that is Vāmana' - they are all Paramātman, are they not? They are all the same Paramātman. But when he manifests in a particular avatāra, he takes on that avatāra's name and specific characteristics for the purpose of that mission. The name-and-form changes; the underlying Paramātman-consciousness does not.

Because Paramātman's tejas (divine radiance) pervades and is present within (this Bhāgavata text), through its own divine radiance it repudiates all other (false) subjects and by itself illumines (Paramātman's truth) - 'sadā nirasta kuhakam' - it perpetually dispels all kuhaka (deception and false doctrine). Other faiths and other philosophical systems - this text, by the power of Paramātman's inherent tejas, discloses their inadequacy and establishes the supreme truth of Paramātman.

To keep children quiet while doing one's own work, one gives them something to play with. Otherwise the child cries and the mother cannot complete her task. Give the child a toy and the child is absorbed in play - the mother can work. But in truth, what the child really needs is the mother's own lap and presence. The toys are a distraction. Similarly, worldly enjoyments and lesser goals are Paramātman's 'toys' to distract us temporarily - but what we truly need is Paramātman himself.

Similarly, Paramātman's activities of creation, sustenance, and dissolution - we are describing these. These also come and go - when they come and when they go. 'Kalpa, vikalpa, anukalpa' - these are the categories of cosmic cycles. The Bhāgavata describes four types of pralaya (cosmic dissolution): Nitya (daily dissolution of individual elements), Naimittika (dissolution at the end of Brahma's day), Prākṛta (at end of Brahma's lifetime), and Ātyantika (the final, ultimate dissolution of the jīva's saṃsāra through mokṣa).

They are subject to Naimittika pralaya (dissolution at the end of Brahma's night). The next is Prākṛta pralaya - when Brahma completes his one hundred years, everything returns to Paramātman, and then at the time of re-creation it all comes forth again as before (yathāpūrvam). Thus the cycle of creation and dissolution continues in vast cosmic time, all under Paramātman's governance.

The fundamental tattvas (cosmic principles) that are being described number 27 in total - combining creation, sustenance, and dissolution principles. These twenty-seven are expounded within the Bhāgavata, as indicated by the word 'janmādi' in the first verse. 'Anvayāt itarataḥ arthéṣu abhijñaḥ' - Paramātman knows precisely what is appropriate at each point - in the creation phase, in the maintenance phase, in the dissolution phase, in every situation across all twenty-seven cosmic categories.

Paramātman's Viśvarūpa (universal form) - through Paramātman's own divine tejas - causes all false doctrines (vādas), all illusions (māyās), all delusions (bhramas), and all deceptions (kapaṭas) to dissolve, one by one. This is described in this (first verse of the Bhāgavata). The svarūpa of Parabrahman is 'satyam jñānam anantam brahma' - Brahman is truth, knowledge, and infinite. This is the Upaniṣadic definition that the Bhāgavata embodies and demonstrates throughout.

'Dhīmahi' - those who said it; this must be heard with the same inner attitude as dhyāna (meditation). Other Purāṇas, other texts, other narratives - they can be heard casually without difficulty. But śāstra (sacred science) says, with very precise specificity, about this Bhāgavata: 'bhāgavata-kathāyāṃ pravṛttih' - one's engagement with Bhāgavata-kathā requires a particular reverence, a particular quality of attention, that differs from ordinary listening.

Knowingly or unknowingly, they (those who interrupt the Bhāgavata recitation) become responsible for 'kathābhaṅga' - the rupture of the sacred narrative. It is because Nakuṣa interrupted and broke the flow of Paramātman's kathā on one or two occasions that he was turned into a serpent (or was demoted to the station of a serpent). 'You know who Nakuṣa is?' The one who was so close to being Indra, but through one or two interruptions of divine kathā lost that elevation. Such is the gravity of unbroken, reverent listening.

'Vedyaṃ vāstavamatra vastu śivadaṃ tāpa-traya-unmūlanam' - what is to be known here is the real substance (vāstava vastu) that brings auspiciousness (śivadaṃ) and uproots the three-fold suffering (tāpa-traya - ādhyātmika, ādhibhautika, ādhidaivika). The uniqueness and distinction of the Bhāgavata over all other texts is: it presents dharma that is free from kapaṭa (deception) - 'dharmaḥ projhita-kaitavaḥ' - dharma from which all pretext of worldly gain is expelled.

Or consider the Mahābhārata: after completing the entire Mahābhārata, Vyāsa told his son Śuka the import of it all, saying: 'My son, I have expounded all four Puruṣārthas (dharma, artha, kāma, mokṣa) in it. Did you hear? Did you understand?' This indicates that the Mahābhārata contains all four goals of life - and yet even after hearing the entire Mahābhārata, the longing for mokṣa may not have fully awakened. It was the Bhāgavata that completed what the Mahābhārata had started.

In the Mahābhārata, different characters embody different qualities: Duryodhana is dominated by artha (wealth-desire); Karṇa by dāna (charity); Bhīma's domain is the kitchen (anna); Arjuna takes care of welcoming the visiting brāhmaṇas (sāmārtham); others take care of the ritual washing of feet (pāda-prakṣālanam). Every person in the great assembly had their particular role, their particular excellence - and Kṛṣṇa orchestrated them all according to their natures.

Have the one with audārya (generosity) do the giving. Have the one with asūyā (jealousy) guard the treasury - channeling that quality properly. All of these are very subtle insights of rāja-dharma (statecraft). The śāstra of dharma-administration is very nuanced. The wisdom given to the ṛṣis (sages) - which they in turn gave to the world - covers every dimension of human governance and social organization with incredible precision.

The virtuous dharma of noble-minded ones who are free from mātsarya (envy/jealousy) - a dharma unspoiled by deception, a dharma that seeks no fruit - this is what is propounded in this text. 'Dharmaḥ projhita-kaitavaḥ atra' - as we discussed, dharma from which all kaitava (pretexts and fraudulent aims) have been expelled. This is the Bhāgavata's definition of itself in its very first verse - pure, selfless dharma, set forth for those who have no ulterior motive.

Each indriya (sense-organ) doing what it ought to - that is a good indriya. An indriya doing what it should not do - what do we call that? A bad indriya. What do we call its consequence? Duḥkha (suffering). When the indriya acts improperly, it is the indriya's defect, but the result is one's own duḥkha. Therefore, disciplining the senses to function in their proper domain - under the guidance of śāstra and Paramātman's will - is the path of dharma.

Poor Svāmī! How much trouble (bādhā) he must have had - because from the moment of creation, his back has been itching and not a single being has scratched it. 'Now this is fine,' he said. 'Finally a good opportunity came - because nobody else was there. Wife is far away.' (This delightful humorous anecdote, common in Bhāgavata discourses, illustrates Paramātman's apparent 'longing' for devotee-service - suggesting that the devotee's loving touch brings Paramātman the one thing he 'lacked.' The humor reveals the intimacy of the devotee-God relationship.)

All āchāra-sūtras (traditional practices) are health-sūtras - follow them and one does not fall ill. We know this and still violate them - our natural tendencies pull us in the wrong direction. Therefore: the name of Paramātman present in that domain (of the senses) is Hṛṣīkeśa - 'Hṛṣīkāṇi' = the senses; 'Īśa' = their lord. Paramātman, as Hṛṣīkeśa, is the true master of all the sense-faculties - he alone properly governs the senses toward their highest function.

'Nārāyaṇoṣṭha-puṭa-sudhā-parivāha-saṃprāvitāṃgaḥ caturmukhaḥ' - Brahmā (four-faced) whose entire body is drenched by the nectar (sudhā) that flows from the lips (oṣṭha-puṭa) of Śrī Mannārāyaṇa. This means: in Vaikuṇṭha, Śrī Mannārāyaṇa narrated the Bhāgavata to Brahmā - and the nectar of those words, flowing from Nārāyaṇa's lips, soaked Brahmā's very being. From Brahmā it came to the Nārada-paramparā (lineage), and from Nārada to Vyāsa, and from Vyāsa to Śuka.

Is this alone enough - this one lineage? Indeed it is - but not for everyone. 'Suśrūṣubhiḥ' - only for those who listen with devotion and service-attitude. Merely hearing the Bhāgavata is not enough; one must 'suśrūṣu' - serve the speaker and the teaching with reverence and attention. As they say: 'Don't just take your seat; serve the speaker.' One must not treat the Bhāgavata kathā as mere entertainment or passive reception - active, respectful, devoted engagement is required.

Bhakti must be directed toward the mantra; the mantra must be directed toward the deity it reveals; and that deity must be received through the guru who transmitted the mantra. Only then is 'sarvārtha sādhita' - all purposes accomplished. Therefore, in the heart of those who listen with bhakti-pūrvaka suśrūṣā (devoted, attentive service), Paramātman himself comes and resides. The triple alignment of mantra, deity, and guru-transmission is what makes bhakti efficacious.

Not a fruit that has fallen from the tree - but one that has slipped from it. From the moment it begins to slip from the tree and before it has hit the ground - we catch it. And what a great fruit this is - a very extraordinary (viśiṣṭa) fruit. While on the tree it is merely a fruit; as it slips, it becomes something else - it is in a unique transitional state. (This is a metaphor from the tradition about the Bhāgavata: it is like a perfectly ripe fruit that has 'slipped' from the Vedic tree - sweet, nectarous, and ready to be received without effort.)

'Parīkṣit Mahārāja, in the tenth Skandha, declares: nivṛtta-tarṣair upagīyamānāt bhavauṣadhāt śrotra-manobhirāmāt ka uttama-śloka-guṇānuvartanāt kumānuvirajyeta vinā paśughnāt' - who would not be captivated by the glories of Uttamaśloka (Paramātman of transcendent fame), which are medicine for the disease of saṃsāra, pleasing to ear and mind, and constantly sung by those who have transcended all material desire? Only one who slays cattle (paśu-ghna - one utterly animalized) would not appreciate this.

A certain composition of Śaṅkara (referring to a great musician's piece) - once heard, the world, saṃsāra - all of it disappears momentarily. But we do not want it to disappear permanently (with a light laugh) - so we hear it in that spirit. But he (the musician) says: 'If you want that, I will tell you - but you will have to give up (the deer-hunt metaphor: hunting with weapons = pursuing worldly pleasures). One cannot have both the supreme experience and continued attachment to worldly objects.' The metaphor teaches the need for vairāgya.

Therefore, listening to the Bhāgavata-kathā - how long should one continue it? The text says: even in laya (dissolution, mokṣa) it should continue. 'Ālayam' - the final abode; 'laya' means mokṣa - even in mokṣa, the Bhāgavata continues. All other activities cease at the point of mokṣa - but devotion to Paramātman, the bhāgavata-anusandhānam, continues even there. This indicates that Bhāgavata is not a means to an end - it is the very nature of the liberated state.

Not the full moon's face - it is my husband's face! And the moon - however beautiful, however charming - when it sees (the beloved's face), runs away in embarrassment. Even Lakṣmī Devī says 'This (moon) is not my Lord!' - and in bewilderment asks 'Where then shall I go? What is my recourse?' Everyone was afraid (of the overwhelming beauty of the beloved). (This is the poetic trope of utprekṣā - the moon is compared unfavorably to the beloved's face; even Lakṣmī, who dwells in the moon's lustre, denies the moon when faced with Kṛṣṇa's countenance.)

Beyond ten (days in duration) - it is called yajña. Beyond a year - it is called yoga or yāga. When performed over months - it is called homa. When performed in one day - it is called iṣṭi. Iṣṭi is distinct from homa; homa from yāga; yāga from yajña; yajña from tattva-yajña. These are not mere gradations of size - they are structurally different forms of sacrifice with different liturgical requirements, different adhvaryus, and different outcomes.

How many came? 92 crores (920 million) came (against Brahmā, or against the dharma). With so many coming against Svāmī, Brahmā became slightly frightened. Seeing Brahmā's fear, Svāmī (Paramātman, who is the Parameṣṭhi - supreme sovereign) said reassuringly: 'Watch - in a moment, all of these will be reduced to ashes.' And it was so - Paramātman's protection of the dharma and of Brahmā was instant and total.

The place where no sins remain - that is called 'avimukta kṣetra' (the land of perpetual liberation). 'Vaiṣṇave avimukta kṣetre' - in the Vaiṣṇava avimukta kṣetra (Vārāṇasī in the Śaiva tradition, but here in the Vaiṣṇava context). Where is this place? Whose rightfully? The place that rightfully belongs to Śrī Mannārāyaṇa - from which Brahma's skull (kapāla) and other forces were expelled - that avimukta kṣetra is ultimately Paramātman's own sacred abode.

Why was the sahasra-saṃvatsara-satra (thousand-year sacrifice) performed? The ṛṣis performed that tremendous thousand-year yajña for 'svargāya lokāya' - for the attainment of the heavenly world. A certain ṛṣi tries to mislead people down this wrong path - into thinking that svarga (heaven) is the ultimate goal. But these are experiments (in distraction). The misunderstanding is not ours - the problem is that certain influential voices direct seekers toward temporary heavenly rewards rather than toward Paramātman and mokṣa.

Sūta - that great soul (mahānubhāva) - was given his rightful place (at the assembly). He was honored well: 'satkṛtam sūtam āsīnam' - Sūta was seated with full honor, receiving arghya, pādya, and ācamana (traditional ceremonial hospitality). Then, 'papracchuḥ' - as we mentioned - they asked him. When elders and great souls come to us, we receive them with great respect and honor, seat them comfortably, and then - only then - humbly ask our questions. This order of respect precedes inquiry.

You have read all eighteen Purāṇas. You have read and recited all of them. 'Yāni viditvā śreṣṭhaḥ bhagavān vyātti' - what Vedavyāsa Bhagavān (foremost among Vedic scholars) knows - how vast is what he knows! He knows it all; and among all that he knows, what has he selected to give us? That is what the ṛṣis are asking Sūta: of all that Vyāsa knows, what has he determined to be the most essential truth for the welfare of humanity?

'At various occasions these are recited a thousand times or a lakh of times - without great effort, most easily, for all human beings - what you have ascertained to be the highest good (uttama śreyaḥ)': this is the Śaunaka-mukhya's central question to Sūta. The essence: among all the vast ocean of Vedic and Purāṇic knowledge, what single teaching - heard with least effort and greatest ease - produces the supreme benefit? That is what the sages of Naimiṣāraṇya are asking.

Should one do job, studies, and everything else and also listen to the Purāṇa? Time is there, one might think. But no - time is actually very tight. An honest analysis: exams come right when the Purāṇa recitation is scheduled. 'Should I study for the exam or listen to the Purāṇa? What to do?' Therefore, put this anxiety aside, Svāmī. The simple solution is: a little, consistently - even small regular listening with śraddhā far outweighs large one-time efforts with distraction.

Rāma's height was 86 (cubits, by the measurement of that era). In Kaliyuga, people are short in stature - 'mandāḥ sumanda-matayaḥ' - people of this age are mentally dull and hold very poor views. 'Su' means very; 'manda' means slow or dull. So 'sumanda-mati' means extremely dull-witted. These characteristics of the Kali age - short life, poor intelligence, weak physique, full of disease - make it especially necessary to have a simple and supremely effective path to liberation.

'Nityam udrutāḥ bhūrīṇi bhūri-karmāṇi śrotavyāni vibhāgaśaḥ' - constantly afflicted; innumerable things to be heard in various categories. These people of Kali - they are short of stature, short-lived, poor of intellect, beset by diseases. Moreover, the things they need to do, hear, and learn are immense in number and scope. Given these limitations, what single teaching - small enough to be practicable but great enough to yield the supreme result - can serve them best?

That is guaranteed. 'Rūhiṇaḥ śraddhā-dānānam' - one who has śraddhā (faith). 'Yena ātma saṃprasīdati' - by which Paramātman is pleased. What is the benefit of listening with śraddhā? Paramātman himself becomes prasanna (pleased, gracious). And if Paramātman is pleased - what more is needed? If Paramātman is pleased, all of one's purposes - worldly and transcendent - are fulfilled effortlessly. Śraddhā-pūrvaka śravaṇa (faithful listening) is the one indispensable ingredient.

Keep talking about 'your welfare, you should be fine' - but while talking, you forget Bhagavān's guṇas (divine qualities). You are about to cause vighna (an obstacle) to the forthcoming Bhāgavat-kathā, says the commentator-mahānubhāva. 'One who listens to Bhāgavat-kathā with a distracted or self-absorbed mind becomes responsible for kathābhaṅga (the break in the sacred narrative flow).' Therefore, silence the self-referential inner chatter and enter fully into the space of listening.

'Āpannaḥ saṃskṛtiṃ ghorāṃ yan-nāma vivaśo gṛṇan yataḥ sadyo vimucyeta' - one who has fallen into terrible saṃsāra (the cycle of worldly existence) - even an ordinary person who utters Paramātman's name involuntarily, without conscious effort (vivaśaḥ = helplessly, even in delirium or at an inopportune moment) - is immediately (sadyaḥ) liberated from saṃsāra. That is the power of Paramātman's name - it works even when spoken without deliberate intention.

All our sins depart - and how? Like touching the Gaṅgā that was born from Paramātman's feet. One has to travel very far to touch the actual Gaṅgā, and the Gaṅgā flows at considerable distance from most places. A Gaṅgā-bath requires at least one full dip - it is said. But the Bhāgavata is easier: 'O vā bhagavatas tasya puṇya-ślokīḍya-karmaṇaḥ śuddhikāmahāt śṛṇyāt yaśaḥ kalim arāpaham' - whoever desires purity should listen to the glories of this Bhagavān of holy deeds, whose fame destroys the Kali age.

'O vā bhagavatas tasya puṇya-śloka-īḍya-karmaṇaḥ śuddhikāmo'śṛṇyāt yaśaḥ kalim arāpaham' - whoever desires purity (śuddhikāmaḥ) should listen to the praises (yaśas) of this Bhagavān, whose deeds are worthy of hymn (puṇya-śloka), and whose fame destroys (arāpaham) the impurities of the Kali age. This is the Bhāgavata's promise: hearing these glories purifies even the most impure.

The beauty (rasa) in a pada (verse/word) - versus the rasa of Paramātman's kathā. What is the real rasa (taste, aesthetic pleasure, spiritual joy)? The name 'rasa' properly belongs only to Bhagavān's kathā. Other things seem 'good' - but they are not truly good. Only Paramātman's kathā is 'svādu' - truly sweet in the full, lasting sense. 'Svādu svādu pade pade' - sweet, sweet, at every step. Worldly pleasures mimic sweetness but do not sustain it; Bhāgavata-kathā is ever-fresh and inexhaustibly sweet.

Today we have completed the first chapter (prathama adhyāya) of the first Skandha (prathama skandha) of the Bhāgavata. It seemed good to complete one full chapter today - and so the first chapter is concluded. If desired, some of its topics can be revisited tomorrow. The primary meaning (pradhāna-artha) that was to be established - the identity and characteristics of Paramātman as described in the opening verse - has been fully expounded across these five sessions.