ప్రహ్లాదుని హింస: నారదుడు పుట్టబోయే భక్తుని రక్షించడం
Prahlada Persecuted: Narada Protects the Unborn Devotee
ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు హింసించాడు - ఉపాధ్యాయులు అతడి అవిధేయత చెప్పగా హిరణ్యకశిపుడు ఆగ్రహించాడు. నారదుడు హిరణ్యకశిపుని తపస్సు సమయంలో తల్లిని రక్షించడం ద్వారా పుట్టబోయే ప్రహ్లాదుని పరోక్షంగా కాపాడాడు. భక్తుల రక్షణ నారదుని నిరంతర ధ్యేయం. నేరుగా నమస్కరించలేనప్పుడు కూడా 'ప్రదక్షిణ' చేయడం అత్యంత గౌరవం అని నొక్కి చెప్పబడింది.
Prahlada is persecuted by his father Hiranyakashipu - the teachers report his defiance, and Hiranyakashipu grows furious. Narada appears during Hiranyakashipu's tapas and protects the unborn Prahlada indirectly by guarding his mother. The session teaches: the protection of devotees (bhaktas) is Narada's constant mission - "going around the devotee" (pradakshina) is itself an act of highest reverence even when one cannot bow directly.
ఆద్యస్య కులపతే కులాభిధానం శ్రీమత్త శ్రీవ గణమా విమోచన భూతం సరస్య మహదాస్వయ వక్తనాద శ్రీ భక్తిసార కులచేకర యుతివా వర్తాం దేను పరకాల ఇతీం పరఇష్టాం శ్రీ మపరాం కృష్ణమిం భవతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చామూర వద్ధరం దేవకీ పరమానందం కృష్ణం వందే శరద్గురుం ప్రతి పుష్ప సంకాశ్యం హార నూపుర శోధితం రత్న యజ్ఞన కేయూరం కృష్ణం వందే సద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుద్రాక్షం నీల జీమోద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే సద్గురుం కుటిలాదక నైయుక్తం పూర్ణ చంద్ర విభాననం నరత్ కుండల ధనం దేవం కృష్ణం వందే జగత్ గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంకర చక్ర ధనం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం శ్రోహితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేర్తి యుక్తం పీతాంబ శ్రోహితం అవాప్త తులదీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం పుజద్వంద్వ కుంకుమాం కృత పక్షతం శ్రీకేతం మహేషువాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్పతమిదం పుణ్యం ప్రాత ఉద్ధారే యత్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన నిరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శక్తే పౌత పరమ నిర్మజం పరాచరాత్మజం వందే సతకాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో మై బ్రహ్మ రిదయే వాసిస్తాయ నమో నమః యం ప్రౌరజంత మనుతే సమతేత కృత్యం స్వైపాయనో వినః కాతన ఆజుహావాన్ పుతిరేతి తన్మయతయా తలహోభినేతు తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులపూషణం శ్రీ రంగాది గురు పుత్రం శహకోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, ప్రహ్లాద ఉపదేశం అసుర బాలకులకు ప్రహ్లాదుడు తత్వోపదేశం చేశాడు. ఇది నేను నారదుని వలన విన్నాను అన్నాడు. ఇదే విషయం నారదుడికి శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని కూడా చెప్పాడు.
ఇవన్నీ విని మాకు తెలియకుండా మాకంటే విడిగా నీవు మరొక గురువుగారితోటి ఎప్పుడు పాదం వినలేదే. మరి కొత్త గురువు గారు మీకు ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు మీరు దీన్ని బాలస్య అంతఃపురస్వస్య మహత్సంగః దురన్వయః ఇది అసలు విషయం. అంతఃపురంలో ఉన్నటువంటి బాలకుడికి మహానుభావులతో సమాగమం. కుదరదు అని ఈ సందేహాన్ని తీర్చండి. ఎలా మీకు మహానుభావులతో సమావేశం జరిగింది? ఎలా ఉపదేశం జరిగిందో ఈ సందేహాన్ని తీర్చమని అసుర బాలకులు అడిగితే. ఏవం దైస్వ సుతై పుష్టః మహాభాగవతః అసురః ఉవాచ స్మయమానస్తాన్ స్మరం మదనుభాషితం. ఎవరు చెప్తున్నారు ఈ కథ అంతా ఇప్పుడు మనకు? జ్ఞాపకం ఉందా? నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు. అందుకే మదనుభాషితము స్మరణ్ అంటున్నారు. ఇదివరకు నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకున్నాడు బహ్లాదుడు అంటున్నారు. వారు చెప్తున్నారు నారదుడే కదా అందుకే నా మాట గుర్తు చేసుకున్నాడు అంటాడు. అంటే అసుర బానకుడు ఇలా ప్రశ్నిస్తే మహాభాగవత్వం అయినటువంటి ఇతను కూడా అసురుడే కదా. ఇలాంటి దహలాదుడు ఆశ్చర్యంతోటి. నా మాటలను స్మరించుకుంటూ ఇలా అంటున్నాడు పితరి ప్రస్థితి అస్మాకం తపస్సే మందరాచరం యుద్ధోద్యమం పరం చక్రుహు విభుతా దానవాన్ ప్రతి మా నాన్నగారు. తీవ్రమైనటువంటి తపస్సు చేయటానికి మందరాచరమును చూచినప్పుడు ఎలాగో రాజు రాజ్యంలో లేడు కాబట్టి ఇప్పుడే మనకు మంచి అవకాశం అని దేవతలందరూ. మా మీదికి దండెత్తి వచ్చారు, యుద్ధ ప్రయత్నం చేశారు, యుద్ధోద్యమం చేశారు. అలా తిపీరికైహి అహిరివదిత్య లోకోపతాపనః పాపేన పాపోపక్షేతి వాలినః వాసవాలయః ఎందుకలా వచ్చాడయ్యా? తపస్సుకి ఇప్పుడు వెళితే వెళ్ళొచ్చు, తపస్సు పూర్తి చేసుకొని వరాలు పొంది బలం రెట్టింపుగా పొంది వస్తే మళ్ళీ మాకెక్కినట్టు అన్న భయం లేదా వాళ్లకు అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు?
రేడు కచ్చి వాడు పూర్తిగా తపస్సులో మునిగిన తర్వాత అతని మీద పుట్టా మరిచి శత్రువు మరిచి చీమలు పాములు పురుగులు అన్నీ శరీరాన్ని తినేయటాన్ని చూచి ఇక వాడేం అవుతాలే అయిపోయింది. పని చేయగానే అన్ని రకాల క్రిమి కీటకాలు భర్చించేశాయి. వాళ్ళు వేచి మళ్ళీ వస్తారా? అన్న భావనతో దేవతలు మా నగరం మీదికి దండెత్తి వచ్చారు. తేషాం అతిబలోద్యోగం నిశమ్య అసుర యూధపాహ వద్యమానా అసురైపీతాదు ధ్రువుహు సర్వతో దిశం వారు ఒక్కసారి విజృంభించారు దేవతలు. వారి విజృంభరణను తట్టుకోలేని రాక్షసులు వేరు వేరు దిక్కులకు వాళ్ళంతా పారిపోయారు. కరత్ర పుత్ర విత్రాప్తాన్ గృహాన్ పశు పరిచ్ఛదాన్ నావేక్షమానాన త్వరితా సర్వే ప్రాణ పరీప్సవా అందరూ సైనికులందరూ. ముఖ్యమైనటువంటి బలాభిపులందరు తమ ప్రాణాలు కాపాడుకుంటే చాలు. చూద్దాం తర్వాత భార్య పిల్లలు ఎందుకు వాకిలి ఉంటే ఉంటాయి. పోతే పోతాయని ఎవ్వరినీ పట్టించుకోకుండా వేటినీ పట్టించుకోకుండా. తన ప్రాణాలను మాత్రమే తాము కాపాడుకోవాలన్న భావనతో చెట్టు అంటే చెట్టుకు ఒకరు ఉంటే కూడా అంటారు చూడండి ఆ రీతిలో అందరూ పారిపోయారు ఇలా అమరాహ జయకాంచినః ఇంద్రస్తు రాజమహితి మాతరం మమచ అగ్రహీత్ దేవతలు నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు మా తండ్రి అయినటువంటి రాజమహర్షి పట్టపురాన్ని అంటాం కదా ఆమెను బంధించాడు చెడబట్టాడు. నియమానాం భయోద్వేగం రుదతీం కురరీమివ యదుర్చ్ఛయాగ సత్తత్ర దేవర్షిహి. దదురు సేపటి ఎరబట్టి నా తల్లిని ఇంద్రుడు తీసుకొని వెళ్తున్నాడు. అలా తీసుకొని వెళ్తుండగా భగవత్ సంకల్పంతో ఎదురు చేయ అంటున్నాడు. భగవత్ సంకల్పంతో అక్కడికి నారదుడు వచ్చాడు. ఇది మా తల్లి ఇంద్రుడిని చూచి నారదుడు ప్రాహ మైనాం సురపతే నేతు మన సచిహనాగతం ముంచ ముంచ మహాభాగ సకీం పరపరిగ్రహం వద్దు నాయనా. ఈమెను నిర్బంధించవద్దు, చెరపట్టవద్దు. ఈమె ఎలాంటి అపరాధము చేయలేదు. అందులో సతీం పరపరిగ్రహం, పరుల భార్యను చెరపట్టడం ధర్మం కాదు.
ఈమె మహా భావురాలు ఈమెను నీవు బంధించవద్దు అంటే ఇంద్రుడు అంటాడు ఈమెతో కాదు నాకు పని ఈమె గర్భంలో ఇంకో హిరణ్యకశ్యపుడు ఉన్నాడు. వీడే ఇంత బాధ పెడుతున్నాడు, రేపు వాడు తమ్ముడిని మరింత ఇబ్బంది పెడుతాడో, రుణశేషం శత్రు శేషం అంటాం కదా, వాడిని లేకుండా చేయడానికి తీసుకొచ్చారు తప్ప. ఈమె తోడి రాక అంటే దురభిప్రాయం లేదు అంటున్నారు. జఠరే వీర్యం అవిశక్యం సులగ్విషః ఆస్యతాం యావత్ ప్రసవం మోక్షి అర్ధ పదవీం గతః. ప్రసవించేంతవరకు నా దగ్గర ఉంచుకొని ప్రసవించిన తర్వాత ఈమెను విడిచిపెడతాను ఈమెతో నాకు కాదు ఈమె సంతానంతో పని అంటే అయం నిస్కీమితః సాక్షాత్ మహాభాగవతః ఎంత పని చేస్తున్నావురా నాయనా ఎవరు అనుకుంటున్నావు అని అడుగుతున్నావు వాడు పరమ భాగవతోత్తముడు, మహానుభావుడు, ఏ మాత్రం కపటము లేనివాడు త్వయా నప్రాప్స్యతే. అతను నీకు దొరకడు. అంటే అతను నీవు ఏమి చేయనీవు. ఎందుకంటే అనంతానుచరః అతను పరమాత్మ యొక్క పరమ భక్తుడు. అందుకే బలి నీకంటే చాలా బలవుతుంది. ప్రసవించకముందే గర్భంలో ఉండగానే అతను నీకంటే బలాజ్యుడు. ప్రసవిస్తే ఎలా అవుతాను? పోనీ బలాజ్యుడు అంటే పీడించేవాడా? పరమ బాభక్తుడు. పరమాత్మకు అనుచిలుడు కాబట్టి ఇత్యుక్తః తాం విహా ఇంద్రః దేవర్షి మానయన్ వచః దేవర్షి వాక్యాన్ని మన్నిస్తూ ఇంద్రుడు ఆమెను విడిచిపెట్టి అనంత ప్రియ భక్త్యా ఈనాం పరిక్రమ్య దివౌ యయౌ పరమాత్మ భక్తుడు ఈమె గర్భంలో ఉన్నాడన్న నారదుని మాట విని పరమా పరమాత్మనందు గల భక్తితో ఆమె ప్రదర్శనం చేసి వెళ్ళిపోయాడు అంటే భక్తులు ఉన్నారు కదా మరి మర్యాద అది రోజు విపత్తు అనబడితే వీరు ఉంటే అవకాశం ఉంటే ప్రదర్శనం చేయాలి.
వీల్లేదు కనీసం చెత్తులైనా జోడించి నమస్కారం చేయాలి అని మర్యాద. మరి భక్తుడు ఉన్నాడు అంటే అందుకే అతను ఆమె చుట్టూ ప్రదర్శనం చేసి ఈ మహానుభావుడు స్వర్గానికి వెళ్ళాడు. తతోనో మాతరం ఋషిహి సమానీయ నిధ్యాశ్రమం అంతర. మా అమ్మగారిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆశ్వాస్యైహవశేతాంబచ్చే యావత్తే భర్తురాగమః అమ్మ. నీ భర్త వచ్చేంత వరకు నీవు ఇక్కడ నా ఆశ్రమంలోనే ఉండవలసింది అని ఓదార్చి తదేత్యవా స్తీతు దేవర్షిహి అంతి సాపి అకుతోభయా నారదుని దగ్గర ఎలాంటి ప్రమాదం భయం ఉండటానికి అవకాశం లేదు కాబట్టి నిర్భయంగా ఆమె అతని మాటను అంగీకరించి యావత్ దైత్యపతిహి ఘోరాత్ తపసః నన్యవర్తత హిరణ్యకశ్యపుడు తపస్సు నుండి తిరిగి రానంతవరకు మా అమ్మగారు నారదుని ఆశ్రమంలోనే ఉన్నది ఋషిం పర్యచర తత్ర భక్త్యా పరమయా సతి ఎలాగో స్వామి దగ్గరే ఉన్నాం కదా ఊరికే ఎందుకు ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి లీలావతి నారదుడిని సేవించింది పరిచర్యలు చేసింది. ఋషిం పరేజరత్ తత్ర భక్త్యా పరమయ ఏదో లాచినం కోసం కాదు. పరమ భక్తితో చేసింది అంతర్వత్ని స్వగర్భస్య క్షేమాయ ఇచ్చా ప్రసూతయే. చెప్పాను జ్ఞాపకం అనుకుంటాం కదా. ఈమె గర్భవతి కాబట్టి తన గర్భం క్షేమం తన సంతానం క్షేమంగా ఉండాలి. ఇది ఒకటి. రెండవది ఇచ్చా ప్రసూతయే తాను కోరుకున్నప్పుడే ప్రసవించాలి. ఎన్ని ఏళ్లయినా కానీ ఎన్ని వెయ్యి ఏళ్లయినా సరే ప్రసవించాలి అనుకుంటేనే ప్రసవం జరగాలి. అది అంతవరకు సంతానం గర్భంలోని సంతానం క్షేమంగా ఉండాలి. అనే రెండు కోరికలతో నారదుడిని పరిచరించింది సేవించింది ఋషిహి కారుణిక సస్య ప్రాధాత్ ఉభయ మీశ్వరః ఆమె కోరిన కోరిక ప్రకారం ఆ మహర్షి నారదుడు రెండు కోరికల వరాలను ఆమెకు ఇచ్చాడు. అభయం ప్రసాదించారు. ధర్మస్య తత్వం జ్ఞానంచ మామపి ఉద్దిక్ష్య నిర్మలం. మా అమ్మగారికి నాకు ఇద్దరికీ పనికొస్తుందని నారద మహర్షి ధర్మమును తత్వజ్ఞానమును ఉపదేశించాడు. తత్తు
కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాత్ మాతుహు తిరోదతే. మరి ఇద్దరికీ చెప్తే మీ అమ్మగారు కూడా గుర్తుంచుకోవాలి కదా అంటే కాలాకాలం గడిచింది కాబట్టి రెండోది స్త్రీ కాబట్టి గృహ కార్యక్రమాల్లో ఎక్కువ. వ్యగ్రహంగా ఉంటుంది కాబట్టి చాలా కాలం గడిచింది కాబట్టి ఆమె మరిచిపోయింది తిరోదదే ఋషీణా అనుగ్రహీతమ్మాం నాసునాపి అజహాతు స్మృతిహి. నారద మహర్షి అనుగ్రహించాడు కాబట్టి ఇప్పటికీ నాకు ఆ తత్వజ్ఞానం అలాగే గుర్తుంది. పోలేదు మరిచిపోలేకపోయాను. భవతామతి భూయాన్మేయది చద్రదేవచః నా మాట మీద నమ్మకం ఉంటే, మీరు నా మాట నమ్మితే, మీకు కూడా ఇలాంటి ఉత్తమ తత్వజ్ఞానం కలుగుతుంది, క్షేమం కూడా కలుగుతుంది. వైశాలదీతి శ్రద్ధాతః స్త్రీ బాలానాంచనేయథా. అత్యుత్తమమైనటువంటి జ్ఞానము శ్రద్ధతో కలుగుతుంది, శ్రద్ధ ప్రధానము స్త్రీల పిల్లల పెద్దల వృద్ధుల అన్నది ఇక్కడ విచారణీయం కాదు చర్చ కాదు ఎవరికీ. శ్రద్ధ బాగా ఉంటుందో వారికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మీకు కూడా ఈ జ్ఞానం కలగవచ్చు మీరు శ్రద్ధగా దీన్ని అధ్యయనం చేస్తే ఫలానామివ వృక్షస్య కారేన ఈశ్వర మూర్తిన జన్మాద్య కర్మేభావా దృష్టాదేహస్యనాత్మనః మళ్ళీ కాస్త కథ చెప్పి మళ్ళీ కొంచెం విషయాలు చెప్తున్నారు. ఏమిటది? జన్మాధ్యాహ తడిమే భావాః పుట్టుక, ఉనికి, పెరుగుట, తరుగుట, మారుట, నశించుట. ఏమంటారు వీటిని? షట్ ఆరు భావాలు పుట్టుక పుట్టిన పుట్టిన ప్రతి వాడికి ఉండేటువంటి భావాలను షట్ భావములు అంటాం కదా పుట్టుక నుంచి పుట్టుక ఉనికి పెరుగుట తరుగుట మారుట నచించుట. ఈ ఆరు ఎవరికో తెలుసా అంటున్నారు. ఎవరికి? ఆత్మకా శరీరానికా? దేహత్యాత్మనా. ఈ 6 శరీరానికే కానీ ఆత్మకు కావు, అదెలా లేదా? రెండు ఒకే చోట ఉన్నాయి కదా, మేము ఒకటే అనుకుంటున్నాం.
దేహముకున్నటువంటి వికారములు వీటిని ఏమంటారట? షట్భావ వికారములు అంటారు వీటిని, ఆ రీతిని భావ వికారములు అంటారు. ఈ షట్భావ వికారములు శరీరమునకు కలిగినప్పుడు ఆత్మకెందుకు కలగవు? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు పువ్వు, పిందె, కాయ, పండు పడిపోతాయి. కదా మరి పువ్వు పూయుట ఆ పువ్వే పిండి ఆ పిండి కాయే ఆ కాయే పండు ఆ పండు రాలిపోతుంది. కాయలో మార్పు వస్తుంది కానీ చెట్టులో వస్తుందా? చెట్టు మీది కాయ ఎలా వికారాలు కలిగి కాయ పోతుందో ఆత్మకి ఆధారమైన శరీరానికే వికారాలు కానీ ఆత్మకి ఇవి కావు. అది చెట్టుకే కాయ కదా కాబట్టి కాయతో పాటు కాయ పండి చెట్టు పండుతుంది పండు పడిపోగానే చెట్టు పడిపోతుందా? అందువల్ల పాతాది వికారములు, ఫలాది వికారములు పరిణామములు ఫలమునకే కానీ వృక్షమునకు కానట్టు జన్మాది వికారములు దేహమునకే కానీ ఆత్మకు కావు. జన్మాధ్యా హరిమే భావాః దృష్టా దేహస్య నాత్మాః ఎలాగో ఫలానాంగ వృక్షస్య కాలేన ఈశ్వర మూర్తినా వృక్షస్య ఫలానాంగ వృక్షస్య చెట్లకు కాయలు వస్తుంటాయి, పండ్లు వస్తుంటాయి, పడిపోతుంటాయి. చెట్టు అయితే అలాగే ఉంటుంది కదా. కాబట్టి అలాగే దేహాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఆత్మ. సో ఇలాంటి మార్పు కానీ కానీ కానీ జరగదు. ఆత్మా నిత్యః అవ్యయః శుద్ధః ఏకః క్షేత్రజ్ఞః ఆశ్రయః. ఆత్మ అంటే ఏమిటి? అది నిత్యము, అవ్యయః, నాచము లేనిది, శుద్ధః, గుణాదులు లేనిది, ఏకః. అంటే రెండవది అంటూ ఇంకోటేమీ లేదు, క్షేత్రజ్ఞః. శరీరము యొక్క స్థితిని స్వరూపాన్ని తెలుసుకునేది. ఆశ్రయము అవిప్రియ ఎలాంటి వికారాన్ని పొందనిది. స్వదృపు తనను తాను తెలుసుకునేది దీన్నే మనం ప్రత్యగాత్మ అంటాం.
ఎదుటి వారిని తెలుసుకుంటే పరాత్మ. తనను తాను తెలుసుకుంటే ప్రత్యేకాత్మ. ఇలా స్వదృతు కేతుహు వ్యాపకః అసంఘి అనావృతః. ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది కానీ దేని యందు దానికి సంగము లేదు. ఘటములో ఆకాశం ఉంటుంది కదా? ఘటములో ఆకాశానికి ఘటఘట తోటలు అంచుతాయా? లేదు అలాగే అంతటా వ్యాపించి ఉన్న వ్యాప్యమైనటువంటి దాని గుణాలు దీనికి అంటవు అసంధి అలాగే అనావృతః తనను తప్పి పుచ్చేది ఇంకోటి లేదు. ఆత్మను ఏది ఆవరించేది లేదు. ఏటైహి ద్వాదశివిహి విద్వాన్ ఆత్మనో లక్షణైహి పరైహి ఇది ఆత్మ యొక్క 12 లక్షణాలు. వాస్తవంగా ఈ శ్లోకాన్ని ఒక 3 నెలలు చదవాలి. ఆత్మ లక్షణం అంటే పాఠం ఎలా ఉంది అని జీవాత్మ స్వరూపం 12 లక్షణాలు ఆత్మకు ఇప్పుడే మొదలు ఏంటది నిత్యః అవ్యయః శుద్ధః ఏకః క్షేత్రజ్ఞః ఆశ్రయః అభిక్రియః స్వదృకు హేతుహు వ్యాపకః అసంగి అనావృతః ఒక్కొక్క లక్షణాన్ని చూపించడానికి ఒక్కొక్క 12 కదా ఎన్ని తీసుకుందాం ఓ మూడు రోజులు తీసుకుంటే 36 రోజులు అవుతుంది. ఎందుకు శుద్ధము? దోషం ఎలా అంటదో ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో వ్యాపించి ఉందా? ప్రకృతి కంటే పరమా. ప్రకృతితో సంబంధం తనకు ఉంటుందా? ఆత్మకేం లేదు. త్రిగుణములు ఆత్మకు ఉంటాయా? ఏం లేవు. పోనీ ఆత్మలో వికారాలు కలుగుతాయా? ఏ మార్పులు కలగవు, ఆత్మ పెరుగుతుందా? పోనీ తరుగుతుందా ఏది కానీ శరీరంలో వచ్చి జరగానే ఇవన్నీ తనకే ఉన్నట్టు భ్రమిస్తుంది, అది స్వరూపం ఇలాంటి ఆత్మ రక్షణాన్ని. ఈ 12 లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియక అహం మమెత్య సద్భావం దేహాదౌ మోహయం త్యజేత్. ఆత్మ స్వరూపం తెలుసుకున్న వాడికి ఏమిటయ్యా లాభము అంటే శరీరము యందు శరీరం కొరకు శరీరం వలన వచ్చిన వారి యందు నాది నేను అన్న భావాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడతాడు.
శరీరమే ఆత్మ అనుకున్నవాడు వదిలిపెట్టలేడు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ కంటే దేహం వేరు అన్న జ్ఞానం ఉన్నవాడికి దేహాదుల వల్ల వచ్చిన వారు నావారు అనుకుంటాడా? అలాగే దేహాదుల కోసం వచ్చిన వాళ్ళు నావాడు అనుకుంటాడా? అందుకోసమని ఈ ఆత్మ స్వరూప జ్ఞానాన్ని పొంది అహం మమేతి అసద్భావం దేహము యందు దేహజముల యందు అహంకారం మమకారం అనేటువంటి చెడు భావాన్ని దుర్బుద్ధిని భ్రమను విడిచిపెట్టాలి. ఎందుకు అవుతుంది ఈ భ్రమ అంటే మోహజం. మోహం వల్ల కలిగేటువంటి ఈ భావాన్ని ఉంచి పెట్టాలి. ఎలాగయ్యా అంటే స్వర్ణం యథా గ్రావసు హేమకారా క్షేత్రేతు యోగైహి తదభిజ్ఞ ఆప్నుయాత్ క్షేత్రేతు ధీరేతు తథా ఆత్మ యోగైహి. ఈ ఆత్మ ఇది బ్రహ్మ గతిం లభేత. ఎలా పట్టుకోవాలండి ఈ ఆత్మను? శరీరంలోనే ఉంటుంది అంటున్నారు. ఎక్కడ దొరుకుతుంది? శరీరాన్ని తీరిసి దొరుకుతుందా? ఏం చేద్దాం? అంటే అందరికీ తెలవదయ్యా బంగారం ఎక్కడ ఉంటుంది? గనులో ఉంటుంది. కదా? ఎక్కడ ఉందంటే భూమిలోనే ఉంది. భూమిలో ఉందని ఎక్కడ కూడా దొరికితే భూమి బంగారం దొరుకుతుందా? దొరకదు కదా? బంగారు గనులంటూ ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రాయిని జాగ్రత్తగా గీరి చూస్తే, గీసి చూస్తే ఆకురాయి అంటాం చూడండి, ఇలా కఠనం చేసి చూస్తే ఆ ఇక్కడ బంగారం దొరుకుతుంది అని ఆ గనులలో ఎవడు నిపుణుడో. వారికి తెలుస్తుంది. ఈ భూమి ఆ భూమి ఒక తీరుగా ఉన్నా బంగారు గనులు ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతం యొక్క భూమి స్వరూపం తత్వం తెలిసిన వాడికి బంగారం లభించినట్టు. దహరాకాశ లక్షణము, హృదయ లక్షణము తెలిసిన వారికి ఆ హృదయంలో ఆత్మ కూడా లభిస్తుంది. ప్రతి వారికి లభించదు. మనం ఉన్న చోటనే ఉండొచ్చు. మనం ఇల్లు కట్టుకున్నాం, ఉన్నాం. ఇంటి కిందనే నిధి ఉండొచ్చు. మనకేం తెలియదు. ఎవరికి నిజ జ్ఞానం ఉన్నవాడైతే పిచ్చివాడా నీ ఇంటి కింద ఉందిరా ఇగో తీయ్ నేను చూపెడతాను వచ్చేస్తుంది. తెలిసిన వాడికే దొరుకుతుంది అలాగే ఆత్మ తత్వం తెలిసిన వాడికే ఆత్మ గుణ. లభిస్తుంది. అందరికీ ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మ స్వరూపాన్ని చూడదు. అందుకే ఆహ్.
స్వర్ణం యథా గ్రావసుయేమకారః క్షేత్రేపి యోగైహి తదభిజ్ఞ ఆప్నుయాత్ ఆయా యోగములతో ఆయా క్షేత్రములలో రాళ్లలోనే బంగారాన్ని తెచ్చిన వాడు ఎలా పొందుతాడో క్షేత్రేషు దేయేషు తథాత్మయోగైహి అలాగే ఈ క్షేత్రం ఏది క్షేత్రం ఆత్మకు శరీరమే. ఈ శరీరములో ఆయా ఆత్మయోగములతో అధ్యాత్మ జ్ఞానం ఉన్నవాడు ఆత్మను తెలుసుకుంటాడు. అధ్యాత్మవిత్ బ్రహ్మగతిన్ లభేత ఆత్మజ్ఞానం కలిగింది అంటే అర్థం పరమాత్మ స్వరూపం కూడా తెలుస్తుంది పరమాత్మను పొందుతారు. ఇలా అష్టప్రభృతయాః ప్రవుక్తాః త్రయైవహి తద్గుణాః మళ్ళీ వివరిస్తున్నాడు క్షేత్రం క్షేత్రం అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి అంటే అష్టౌ ప్రకృతయః భూమిహి ఆపహ అనలః వాయుహు ఖం మనః బుద్ధిహి అహంకారః ఏమిటివి? ఈ ఎనిమిది ప్రకృతులు భిన్నా ప్రకృతి అష్టధా అని చెప్తారు గీతలో అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిహి అష్టధా కాబట్టి ఈ అష్ట ప్రకృతులు. త్రయైవ హి తద్గుణాః దాని గుణాలు ఎన్ని? మూడే కదా సత్వం, రజః, తమః. ఇలా మూడు గుణములు వికారాః షోడశ ఆచార్యైహి కుమానేకః సమన్వయాత్. ఇవి కాక 16 వికారములు. తెలుసు కదా ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు మనస్సు. ఎన్నయ్యాయి? 16. ఈ 16 వికారములు ఇన్నిట్లో ప్రకృతులు, గుణములు, వికారములు. 16, 8, 1, 3 మొత్తం 27 కదా? ఈ 27లో అసలు పుమా అనబడే వారెవడు ఎందరు ఉంటారు వాళ్ళు పుమా రేక జీవుడు మాత్రం ఒక్కడే ప్రకృతి ఎనిమిది గుణములు మూడు వికారములు 16 పురుషుడు మాత్రం ఒక్కడే. పుమానేకః సమన్వయాత్ దేహస్తు సర్వసంఘాతః జగత్ తస్తురితి ద్విదా.
అది వివరిస్తున్నాడు. ఈ శరీరం ఉండే ఈ శరీరము సర్వసంఘాతః అంటే ఇప్పుడు చెప్పిన ఎనిమిది రకాల ప్రకృతి మూడు గుణాలు 16 వికారాలు. కలిస్తే దేహం, దేహం అంటే అదే కదా? 16 వికారాలు, 8, 3, 27 కలిస్తే దేహం. ఈ దేహము సర్వసంఘాతము అన్నిటి యొక్క సముదాయము. ఇది రెండు రకాలుగా ఉంటుంది శరీరం. జగత్ తస్తురు అంటే స్థావరము జంగము. కదిలేది కదలనివి. కదా చెట్లు ఉన్నాయి. పర్వతాదులు ఉన్నాయి అవి కూడా దేహాలే, వాడు జీవుడు ఎవడో కాదు. పర్వతం అంటే పైకి రాంగా కాదు, వాడు జీవుడే. వృక్షము జీవుడే, ఇక విత్తులు జీవుడే. కానీ అది స్థావరము కదలలేదు మనము జంగము శరీరము రెండు రకాలుగా ఉంటుంది స్థావర జంగమాత్మకముగా అత్రైవ ముద్య పురుఠః నేతి నీతి ఇతి అతత్ త్యజన్ ఈ సముదాయంలోనే ఆత్మను వెతికి పట్టుకోవాలి. అందరూ ఏమంటారు అయ్యో ఎక్కడ ఉంది లేదండి ఆత్మ ఎక్కడ ఉంది లేదు లేదు అంటుంటారు, అవి వింటూ ఉంటూ అవి వింటూనే మనం మన పని చేయాలి జాగ్రత్తగా వెతుక్కోవాలి. దొరుకు ఉంటే వారు దొరుకుతారు. అత్రైవ మృద్య పురుషః నేతి నేతి ఇతి అతత్ త్యజన్. లేదు లేదు అనేటువంటి అతత్వార్ధి విడిచి పెట్టి వెతకాలి. అన్వయవ్యతిరేకేన వివేకేన ఉచత ఆత్మన సద్యస్తా సమామ్నాయైహి విముషద్వి అసత్పరైహి ఇప్పుడు ఆత్మ ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి అంటే అన్వయం వ్యతిరేకేన. ఆత్మ ఉంటేనే శరీరం యొక్క ఉనికి. ఆత్మ లేనినాడు శరీరాన్ని మనం చూసుకుంటామా? ఆత్మ కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంతకాలం ప్రేమ అయ్యో మావాడు మావాడని బాగా ప్రేమించినవాడు.
ఆ ప్రాణం కాస్త వెళ్ళిపోయినాక ఓ నాలుగు రోజులో నాలుగు గంటలో ఉంచుకుంటాడా? అబ్బో వద్దండి ఇది అయిపోతుంది పంపించేసేయండి అంటాడు. ఎవరి కోసం ఉంచావు మా శరీరం దాన్ని? శరీరం కోసమా ఆత్మ కోసమా? అందువల్ల అది లేనప్పుడు అన్వయం వ్యతిరేకేనా ఆత్మ ఉన్నంత కాలం మన శరీరాన్ని కాపాడుకుంటాము. ఆత్మ లేదు శరీరాన్ని మనమే విడిచిపెడతాము. ఆత్మ ఉంటే ఉన్నట్టు ఆత్మ లేకుంటే లేనట్టు. ఇలా అన్వయ వ్యతిరేక భావములతోటి వివేకేన ఉశ్యత ఆత్మన వివేక జ్ఞానంతో. ఆత్మ వేరు, శరీరం వేరు అనేటువంటి పరిశీలనతో మనస్సుతోటి స్వర్గస్థాన సమామ్నాయైహి విముషద్విహి అతత్వరైహి మనం ఈ లోకంలో కొన్నాళ్ళు ఉంటాం, పరలోకంలో కొన్నాళ్ళు ఉంటాం. ఈ ఇహపరలోకముల అనుభవాలు ఎవరికండీ? శరీరానికా ఆత్మకా? ఆత్మ లేదు. శరీరమే ఉంది అనుకుంటే ఇక్కడ మనం యజ్ఞం చేస్తున్నాం. లేదా పాపం చేస్తున్నాం. ఏమంటున్నాం? యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అంటున్నాం. పాపం చేస్తే నరకం వస్తుంది అంటున్నాం. ఎవరికి? శరీరానికే ఆత్మ శరీరానికే వస్తుందంటే యజ్ఞం చేసిన శరీరం ఇక్కడే ఖాళీ గుడి పోయింది. స్వర్గం ఎవరికి వస్తుంది? యజ్ఞం చేశామండి, అయిపోయింది ఆయుష్యం అయిపోయింది, ఇతను మరణించాడు, రామ సంవత్సరాలు చేసేసాం, వాడు యజ్ఞం చేశాడండి అంటాం, వాడు స్వర్గానికి పోతాడండి. శరీరము కంటే విడిగా ఆత్మ లేకుంటే ఏ శరీరం యజ్ఞం? నీ నిన్ను అనుకుంటున్నావో ఆ శరీరం ఇక్కడే దహనమైపోతున్నప్పుడు మరి స్వర్గం ఎవరికి? అలాగే తప్పు చేసిన పాపం చేసిన శరీరం ఇక్కడే పోతున్నప్పుడు నరకం ఎవరికి? కాబట్టి స్వర్గాది భావములు ఉన్నవిని ఒప్పుకుంటే శరీరము కంటే విడిగా ఆత్మ ఉన్నదని ఒప్పుకొని తీరాలి. పరలోకాన్ని నమ్మితే ఆత్మను నమ్మాలి. పరలోకాన్ని నమ్మను అంటే మరి కర్మలే మానేయాలి కదా. పనులు చేస్తున్నావే, గుడికి పోతున్నావు, పూజలు చేస్తున్నావు, వ్రతం చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, ఇవన్నీ దేనికండి అంటే పుణ్యం వస్తుంది. ఎవరికి వస్తుంది పుణ్యం?
ఉన్నప్పుడు వస్తుందా, పోయిన తర్వాత వస్తుందా? ఉన్నప్పుడు వస్తే ఇబ్బంది లేదు. కానీ పరలోకం అనేది పోయిన తర్వాత ఎవరికి వస్తుంది? ఆత్మ దేనంకు. కాబట్టి స్వర్గాది పాపములను. అనుసరించేవారు, ఆశ్రయించేవారు, అభిరక్షించేవారు ఉన్నారంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఇలా. స్వర్గస్థాన సమామునాయై వివృత్యద్విహి అసత్వరైహి. స్వర్గస్థానాదులను జాగ్రత్తగా చూసుకున్న వారికి వాటిని జాగ్రత్తగా వివర్తిస్తే మనకు శరీరము కంటే గురిగా ఆత్మ ఉన్నట్టు తెలుస్తుంది. తత్వరేహి బుద్ధి జాగరణం స్వప్నః సుషుప్తురికి వృత్తయః బుద్ధికి మూడు వృత్తులు ఉంటాయి. జాగరణమని, సుషుప్తి అని, స్వప్నమని. అంటే అంటే నిద్రపోవుట, మేలు కొనుట, 3వది కలలు కొనుట. కలలు కనడం నిద్ర కాదు. చాలామంది చేయక అబ్బా రాత్రి బాగా నిద్ర పడిందండి ఏం కలలు వచ్చాయి అనుకుంటారో అని చెప్తుంటారు. నవ్వాలనా ఏడవాలనా? కలలు వస్తే నిద్ర కాదు. నిజంగా నిద్ర పోతే తల లేవు ఉండవు. చిత్తులే మూడు. ఒకటి సుషుప్తి, మరొకటి స్వప్నం, ఇంకొకటి జాగరణ. అనేటువంటి ఈ మూడు బుద్ధికి తా ఏనైవ అనుభూయంతే సోధ్యక్షః పురుషః పరః చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ మూడు ఎవరికో వారు ఆత్మ. అర్థమైందా? ఆత్మ అంటే ఎవరండీ? ఎవరు నిద్రపోతున్నారు? ఎవరు కలలు కంటున్నారు? ఎవరు వేలుకోతున్నారో వారు ఆత్మ. శరీరం నిద్రపోతుందా? శరీరం కలలు కనుంటుందా? శరీరం మేల్కొని ఉంటుందా? లేచేవాడు, నిద్రపోయేవాడు, మేల్కొనేవాడు, కలలు కనేవాడు శరీరం కంటే గురువు ఉన్నాడు కదా వాడే ఆత్మ. నా కలలు వచ్చాయండి అంటాడు కానీ నా శరీరానికి కలలు వచ్చాయండి అంటాడా? నేను బాగా నిద్రపోయాను అంటాడు. శరీరం బాగా నిద్రపోయింది నీ మీద కొడుకున్నాను ఏం లేదు. ఎందుకంటే న్యాయంగా ఈ అవస్థలు బుద్ధికైనా ఆ బుద్ధి ఆత్మస్థాయి కాబట్టి.
ఆత్మకే ఈ దశలన్నీ న్యాయంగా లేవు. బుద్ధికున్న వాటిని నాకే ఉన్నాయని ఆత్మ భావిస్తుంది. అందుకే మనకు బృహదారణ్యకంలో నిద్రపోయే వాడిని లేపకండి, పాపం చాలా ఇంత బలం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నిద్ర అంటే ఏమిటి? సుష్టు అపీతో భవతి స్వపీతః అని చెప్తారు. బాగా అపి ఈతః సుష్టు అపితో భవతి చక్కగా కలిసిపోతాడు ఎవరితోటి పరమాత్మతో చక్కగా కలిసిపోతాడు ఈ నిద్రపోయిన కాసేపే ఈ జీవుడిని స్వామి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు జాగ్రత్తగా ఉండరా బాబు అని లేపాం అనుకోండి ఒక్కసారి ఆయన తిప్పిపోయేసాడు, వీడు దుభే కింద పోతాడు అన్నమాట. అందుకే మనం హఠాత్తుగా లేపితే ఏమవుతుంది? ఆ ఎవరు ఏంటి అంటాడు. అంటే వాళ్ళు ఇందులో ప్రాయం చేయడానికి వచ్చి మళ్ళీ ఇవన్నీ చూసుకొని సహకరించుకొని ఓహో నేను ఇక్కడ ఉన్నాను కదా ఓహో నీ దేహాత్మ ధ్యానం కదా దేవుడి దగ్గర లేదు కదా అప్పుడు అనుకొని ఆ ఏం కావాలి అంటాడు. అందుకే హఠాత్తుగా లేపొద్దు, మెల్లిగా ఒక రెండు సార్లు తట్టినట్టు చేసి లేపాలి. వీలుంటే వేరే మార్గాలు లేకుండా పరమాత్మ నామ సంకీర్తనం వినిపించేలా పెడితే వాడే లేపుతాడు. భగవంతుని నామాన్ని వింటుంటాడు కాబట్టి కలత చెందడు. అది లేకుండా లేరా ఏం పడుకుంటావ్ అడిచామనుకోండి ఒక్కసారి కొందరు మహానుభావులు పోయినా పోతారన్నారు. హతాత్మగా లేపితే మళ్ళీ ఎందుకు రావాలని అక్కడే ఉంటానంటాడు. అందుకే లేపకూడదు కదా, హఠాత్తుగా లేపకూడదు, కంగారుగా లేపకూడదు, అమాంతం అక్కడి నుంచి రావాలి. అది ప్రశాంతంగా ఉండేది కాదు అప్పుడే. అది లేదు ఎందుకు చేస్తావ్ నాయనా వాడి దగ్గర ఉండు కాసేపు అనుకొని నిద్రాభంగం చేయకూడదు అని. సాంప్రదాయం కూడా పెద్దలు నిద్రపోతే ఏమంటాం? భగవద్గుణానుభవం చేస్తున్నారు అంటాం, నిద్రపోతున్నారు అనం పరమాత్మ దగ్గర పరమాత్మ గుణాలు అవసంధానం చేస్తున్నారు అది సంప్రదాయం. పపీతో భవతి చక్కగా పరమాత్మతో కలిసి ఉంటాడు. దాన్ని నిద్రావస్థ అంటారు. కాబట్టి ఇవి ఎవరితో అనుభవించబడుతున్నాయో వాడు దేహాధ్యక్షుడు, వాడే పురుషుడు, అతని వాడికల పరుడు పరమాత్మ.
ఏ త్రివర్ణైహి పర్యస్తైహి బుద్ధిభేదైహి కృయోద్భవైహి అంటే ఇవే మూడు. ఏంటవి జాగరణము, సుషుప్తి, స్వప్నం. ఇలాంటి ఈ మూడు భేదములు ఇవన్నీ బుద్ధిభేదాలే క్రియల్లో వచ్చేటువంటి ఆయా పనులతో ఏర్పడేటువంటివి. స్వరూపమాత్మనో బుజ్యేత్ గంధైహి వాయుమివ అన్వయాత్ గాలి ఉందని ఎలా మనం నమ్మాలి అంటే వాసనను బట్టి గాలి ఉందని నమ్మాలి. గ్రంథం ఉంటుంది కదా అదేమిటండీ గ్రంథం భూమి యొక్క గుణం కదా అంటే మనం ఇక్కడ ఉంటాం వంట ఇంట్లో వంట జరుగుతూ ఉంటుంది ఏం వంట చేస్తున్నామో ఇక్కడ చెప్పేస్తాం ఎలా వాసన కదా, ఈ వాసన వంట ఇంటి నుంచి మనకు వచ్చేసింది కదా, అదే వచ్చిందా? దాన్ని ఎవరు తెచ్చారు? వాయువు తీసుకొని వస్తుంది, వాయువుకు ఒక పేరు ఉంది ఏమని గంధవః మాతరిశ్వ. గంధవః గంధమును మోచుకొని వచ్చేది అర్థం వాయువుకు పేరు. వాసన వచ్చినది అంటే వాసనను బట్టి వాయువు ఉన్నదని ఎలా గుర్తుపడతామో. అలాగే స్వరూప మాత్మనో బుద్ధి ఈ మూతి తోటి నిద్రపోతున్నాడు మళ్ళీ మేలుకుంటున్నాడు కలలు కంటున్నాడు అని మూడు ఒప్పుకున్నామంటే శరీరం కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే వేరే ఆత్మ ఉన్నాడు. వేరే ఆత్మ అనేవాడు లేకుంటే కలలు రావు, నిద్ర రాలేదు, మెలుకోల్పోలేదు. వాయువు లేకుంటే వాసన రానట్టు. అంటే లేకుంటే అవసరలు మూడు అంటే మనకు స్పష్టంగా అర్థం కావడానికి ఒకటి కాదు 100 దృష్టాంతాలు ఇస్తున్నాడు. చెట్టులో వికారం ఉండదు పండులో ఉంటుంది చెప్పలేదు. వాసన స్వయంగా రాదు వాయువు తీసుకొని వస్తుంది. అలాగే నిద్ర కానీ, మెనుకవ్వ కానీ, మరి స్వప్నం కానీ దేనికి? శరీరానికా? అది బుద్ధికి. నా బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఆత్మ ఉంటేనే బుద్ధి ఉంటుంది. నాకు నీకు బుద్ధి ఉందా లేదా అంటాడు. ఒక నీవు వంటి శరీరం అయితే శరీరానికి బుద్ధి ఉంటుందా? నీ వంటి అర్థం శరీరం అయితే ప్రపంచంలో ఎవడికి బుద్ధి ఉండదు అని చెప్పి అడిగాడు. కాబట్టి శరీరము కంటే బుద్ధిని తనది అనుకునేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఆత్మ.
అన్వయాత్ బుద్ధి ఏభి త్రివర్ణైహి పరియస్తైహి బుద్ధిభేదైహి కిలివోత్భవైహి స్వరూపమాత్మనో బుజ్జేత్ గాంధైహి వాయుమివ వీటిని బట్టి ఆత్మ స్వరూపాలు తెలుసుకోవాలి ఎతద్. ద్వారోహి సంసారః గుణ కర్మ నిబంధనః ఈ సంసారము ఏతద్వారా అంటే ఈ బుద్ధి ద్వారానే శరీర ద్వారానే అంటే శరీరమును బట్టే సంసారం శరీరము బట్టి అంటే శరీరం రావడానికి ఏది కారణం బుద్ధి నాకు ఇది అనుభవించాను అనుకుంటుంది మళ్ళీ కొట్టు. ఇలాంటి బుద్ధి ద్వారా వచ్చేది సంసారము ఇది గుణ కర్మ నిబంధన. మనం ఆచరించేటువంటి కర్మలను బట్టి, మనం అనుభవించినటువంటి సంస్కారాన్ని బట్టి, సంస్కారము కర్మలను బట్టే మనకు సంసారము అజ్ఞాన మూలః అపార్థోపి పుంసః స్వప్నయి విరుష్యతి. ఇది అజ్ఞాన మూలమే, జ్ఞాన మూలం కాదు. అవసరం ఏమిటి? అజ్ఞాన మూలం. ఇంకా అపార్థం. శరీరము కంటే విడిగా ఉన్న ఆత్మ సంగతి తెలిసి కూడా మనం శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. అపార్థం కాదు మరి. ఇలా అజ్ఞాన మూలము. అపార్థమైన మరి అజ్ఞానము అపార్థము మరి వాస్తవం కాదు అన్నప్పుడు దీన్ని ఎందుకు మనం ఒప్పుకోవాలయ్యా? ఎందుకు ఉన్నది అనుకోవాలంటే స్వప్న యువ అన్నమాట. నాకు ఎలా వచ్చింది, నేను ఏ ఊళ్ళను చూశాను, సింహారం చూశాను, ఒక్కడినే పోరాడాను, అన్నిటినీ గెలిచాను అంటాడు. నిజంగా ఉన్నాయా అలా అని. తలలో ఏం గురి వచ్చేసాయి తలలో వచ్చేయ్ కానీ ఉన్నాయా ఇవి కొట్టా లేదా? ఏది లేదు. వెలుగులు వస్తాయి సింహాలు వస్తాయి కొట్టా అంటాడు ఏమో చేస్తారు ఏమో చేస్తారు అబ్బా ఎంత బాగా పెద్ద కల వచ్చింది అనుకోండి ఎన్ని సింహాలు ఎన్ని వ్యాకారాలు ఏంటి ఇదిరా బే కలండి అంటాడు. అంటే ఏమర్ధం? ఉత్తుతలే లేవు అని ఇదంతే. ఈ జీవితం కూడా ఉత్తుతలే ఏం లేదు అన్నీ క్షణికములే. ఇలా చెప్పి తస్మాద్భవద్విహి కర్తవ్యం కర్మనాం త్రిగుణాత్మనాం విరనిరసరణం యోగః ప్రవాహో పరమోధియః ఏం చేయాలి మీరు కర్మలను
ఆచరించినా కర్తృత్వ బుద్ధి వదిలిపెట్టాలి. అంటే నేను చేస్తున్నాను ఆ ఒక్క భావన లేదనుకోండి మనం సంసారం మనం కర్మ బంధించదు. నేను చేస్తున్నాను అంటేనే బంధిస్తుంది. పని చేశాం కృష్ణార్పణం. వాడు చేయించారు నాకెందుకు బాగా బంధన లేదు. అందుకే మీరు త్రిగుణాత్మనాం కర్మణాం త్రిగుణాత్మవు అంటే సత్వరజ భోగ అనేటువంటి కర్మలను బియ్యదినహరణం యోగః ప్రవాహో పరమః ఏం చేయాలంటే విత్తనము లేకుండా చేయాలి. బీజ నిరూసరణం. ఇష్టనాలు వేయకండి. ఏమిటది అంటే ఇస్తున్నాడు. ప్రవాహో పరమః ధ్యీయః ప్రవాహో పరమః. బుద్ధి యొక్క ప్రవాహాన్ని ఉపరమింపచేయాలి తగ్గించేసేయాలి మానేసేయాలి. అంటే. బుద్ధిలో కలిగేటువంటి సంస్కారములతోటి బుద్ధి ఏమి ఏమి ఆలోచిస్తున్నదో దాన్ని మానేయాలి. అంటే అందరూ న్యాయంగా చెప్పాలంటే బుద్ధి లేని వాడేం కావాలి అన్నమాట. బుద్ధి వెనక సంసారం ఉంటుంది. బుద్ధిలో నేను నాదన్న భావన ఉన్నంత కాలం సంసారం ఉంటుంది. అదే బుద్ధిలో ఇదంతా లేనిది పరమాత్మే ఉన్నవాడు. ఈ శరీరము ఇందులోని ఆత్మ దాని ప్రవృత్తి అంతా పరమాత్మ సత్తాయత్నము. అనుకున్న వాడికి సంసారం లేదు. బాధలు లేవు. కాబట్టి తత్ర ఉపాయతః క్రాణాం అయం భగవతోదితః నాయనా బాగానే చెప్తున్నావు బుద్ధిని మానేయాలంటున్నావు సంస్కారం వదిలిపెట్టాలంటున్నావు ఇదంతా కల అనుకోవాలంటున్నావు. ఇవన్నీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా తెలుసు. శరీరం వేరు, ఆత్మ వేరు, చేస్తున్నది ఆత్మ కాదు, శరీరము కాదు, సంస్కారమే, వాసనే, ఇదంతా వ్యామోహమే, ప్రగతి గుణాలే, ఇదంతా మాయే, అందరికీ తెలుసు ఇది మిమ్మల్ని. ఇప్పుడు అంటూనే ఉంటాం. ఎప్పుడంటా చెప్పాం కదా, వైరాగ్యం బాగా ముదిరితే అందరని చెప్పుకుంటాం. మరోక్షణమే ఆ చెబుతామండి చేస్తామా అని పోయిందండి. అయినప్పుడు ఇది దేన్ని బట్టి మరి ఎలా జరగాలి? ఈ బుద్ధిని మానేసుకోవాలి, ఈ భ్రమనం మొదలు పెట్టుకోవాలి, ఇదంతా చేయాలి అంటున్నావ్ బాగానే ఎలా? అలాగే చెప్పవయ్యా అంటే సులభ మార్గం ఎన్నో లక్షల కోట్ల ఉపాయాలు చెప్పారు కానీ అవన్నీ మనము చేయలేము కాని పని ఒక్కటి మాత్రం చేయగలం ఏమిటది పరమాత్మ యందు ప్రీతి.
భగవంతుని యందు భక్తి కలిగి ఉంటే ఆత్మ శరీరంలో చిక్కుబడదు, సంసారంలో చిక్కుబడదు. సుస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానము, పరమాత్మ జ్ఞానంతోటే లభిస్తుంది. అందువల్ల సులభమైన మార్గము పరమాత్మ యందు భక్తి కలిగి ఉండండి. గురు సుశ్రూషయా భక్త్యా సర్వరం సార్పణేనచ అయ్యా మరి పరమాత్మ యందు భక్త్య ఎలా కలుగుతుంది అంటే గురు సుశ్రూషయా గురువు గారిని భక్తిగా సేవిస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. అదేమిట అంటే మనకు కనపడే దయ్యం ఎవరు? గురువు గారు ఆయనేమో కనపడని వాడు ఈయనే మొబైల్ అన్నమాట మొబైల్ గా ఏమంటాం కదా కదిరే దేవుడు ఈయనే మనకు కాబట్టి గురువు గారిని గట్టిగా పట్టుకున్నామంటే ఆ గురువు గారి దయతో పరమాత్మ యొక్క స్వరూపం మనకు సహజంగా తెలిసి వస్తుంది అందువల్ల గురు సుశ్రుషయా భత్య ఇంకో పని ఏంటంటే దొరికిన వస్తువు దాచుకుంటున్న కొద్ది సంసారం పెరుగుతుంది. ₹10 రూపాయలు వచ్చాయి. అది రూపాయిలు దాచుకున్నాం అనుకోండి అమ్మ, ఇవాళ 10 అయ్యాయి, రేపు 20, ఏడు నుండి 30, ఆరు నుండి 40, ఓ ఏడాదికి ఓ ఐదారు వేలు, అమ్మో ఇంకేం లక్షలు వచ్చేస్తున్నాయి, ఏం దాచుకోవాలి? రీతి పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, వాసన పెరుగుతుంది, సంస్కారం పెరుగుతుంది. అందుకే సర్వలబ్ధ అర్పణేనచ. దొరికింది దొరికినట్టు పరమాత్మకో, గురువుగారికో అర్పిస్తే నీదంటూ ఏమీ లేకుంటే సంసారమే లేదు. మనం చెప్పుకున్నాం. భగవత్ రామానుజ వారి చరిత్ర. కురత్తాలు వారు అయ్యా, కురత్తాలు వినాలిలే కురత్తాలు వారు మహానుభావులు. రాజ్యాన్ని అంతా వదిలిపెట్టి రోజకు మంత్రంలోకి ఇచ్చేసి నేను శ్రీరంగం వెడుతున్నాను. రామాజ దేవాలని పేపిస్తాను అని భార్యని తీసుకొని బయలుదేరాడు. ఆ రోజుల్లో రైళ్ళు, రైళ్ళు, ఫ్లైట్లు ఏం లేదు నడుచుకుంటూ పోవాలి. బయలుదేరాడు.
మన దూరం పోయేసరికి ఇక్కడ ఒకటి ఉంది కదా, పెద్ద అడవి భయంకరంగా ఉంది. భార్య చూసి స్వామి స్వామి ఎందుకో భయం అవుతుందండి, ఈ అడవి ఇట్లా ఉంది భయం అవుతుందా? ఏమన్నా డబ్బులు తీసుకొచ్చావా ఎంబడి? అన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చావని చెప్పాను. ఏమన్నా ఇయ్యలేదా? ఏమన్నా ఇచ్చావా? అయ్యో నీకు మధ్యాహ్నం ఆఖరి ఇబ్బంది లేదు, ఆహారం కొనాలి సంపాదించాలి కదా అని ఒక 2 నాణాలు చేతం ముందు ముడి వేసుకున్నానండి. ఎందుకు ఇప్పుడే ఆ భయం ఎందుకు ఉంది? తీసి పారేయ్ ఇప్పుడు ఎట్లా ఉంది అని. ఏముంది అంటే ఇంకా భయం ఎందుకు ఉంది? అంటే భయం మన గురించి కాదు. మన సొమ్ము గురించి. అది వానికి ఇచ్చాము ఇంక భయం ఎక్కడ ఉంది? అందుకే సర్వలబ్ధార్పణేన దొరికిన దొరికినట్టుగా పరమాత్మ గర్పించడం వల్ల సంఘేన సాధుభక్తానం. పజ్జనుల యొక్క భక్తుల యొక్క సమాగమం తోటి ఈశ్వర ఆరాధనేన పరమాత్మను ఆరాధించడం తోటి శ్రద్ధయా సత్కథాయంచ పరమాత్మ హృదయం జత తోటి కీర్తనైహి గుణ కర్మణా పరమాత్మ యొక్క గుణములు పరమాత్మ యొక్క కర్మలను అనుసంధానం చేయటం తోటి తత్పాద అంబురుహ ధ్యానాత్ పరమాత్మ యొక్క పాదపద్మములను ధ్యానం చేయటం వలన సల్లింగేక్షార్ధనాదిభిహి పరమాత్మ యొక్క లింగములను అంటే విగ్రహములను. అర్చామూర్తిని అర్చామూర్తిని చూడటం వలన అర్చామూర్తిని ఆరాధించడం వలన హరిని సర్వేషు భూతేషు. భగవానాస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామయిస్తైస్తీహి సాకుమానయేత్, ఇవన్నీ కరిగితే మనకు ఏమనిపిస్తుంది అంటే అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. అంతర్యామిగా సకల చరాచర జగత్తులో జగత్తులోని ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. హరి సర్వేషు భూతేషు భగవాన్ ఆస్త ఈశ్వరః స్వామి ఉన్నాడు అతనే నియామకుడు ఇతి భూతాని మనసా కామైస్తై సాధు మానయేత్.
ఏ ప్రాణి అయినా పరమాత్మే కాబట్టి ఏదైనా ప్రాణి ఎవరైనా మనను అయ్యా ఇలా ఉంది నాకు ప్రాణ కావాలి అని అడిగితే పరమాత్మకు సర్పి అలొప్పించామన్న బుద్ధితోటి అతని దైన్యాన్ని ఇబ్బందులను, బాధలను తొలగించి కోరికలను ప్రసాదించగలిగితే రెండు లాభాలు. డబ్బు దాచు పొందడం తప్పుతుంది. డబ్బు నందువల కలిగే భయం యొక్క బాధ కూడా తప్పుతుంది అని నమ్ముతున్నాను. ఇలా హరి సర్వేతు భూతేహి భగవానాస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామైత్తైతి సాధుమానయేత్ మనస్తుతో మనఃపూర్వకంగా అబ్బా వీడు వచ్చాడా సరే వెళ్ళిపో అన్నట్టు కాకుండా యో మహానుభావుడు వచ్చాడు, పరమాత్మ వచ్చాడు అని ప్రీతితో మనఃపూర్వకంగా సాధువులకు సమర్పిస్తూ రావాలి, గౌరవించాలి వారిని. ఏవం నిర్జిత షడ్వర్గైహి ఇన్ని చేస్తే కానీ. ఈ పనులన్నీ ఆచరిస్తే కానీ మనము అరికడు వర్గాన్ని జయించము, క్రియతే భక్తిహి ఈశ్వరే. ఇప్పుడు పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. భగవంతుని యందు భక్తి కలగాలంటే మొదలు అరిషడ్వర్గాన్ని జయించాలి. అరిషడ్వర్గాన్ని జయించాలంటే పరమాత్మ భక్తుల యందు ప్రీతి కలిగి ఉండాలి. వారిని ఆరాధించాలి. వాసుదేవే భగవతి యయా సంలభతే రతిం ఇలా చేస్తే కానీ పరమాత్మ యందు భక్తి కలిగి ఉంది అని ప్రహ్లాదుడు అసుర బారకులకు తత్వోపదేశాన్ని చేశాడు, నిశమ్య కర్మాణి గుణాన్ అతుల్యాన్ వీర్యాను నీలాతన్. కృతాని యదాతిహరోత్పుల్లకాసు గద్గదం ప్రోత్ఖంట ఉద్గాయతి రౌతి నృత్యతి పరమాత్మ యందు భక్తి కలిగితే ఏమవుతుంది? విన్నాం కథలు విన్నాం పెద్ద ధరలు సేవించాం భక్తి కలిగింది కలిగించే నిచమ్య కర్మాని గుణానతురియాన్ పరమాత్మ యొక్క సాటి లేని లీలావతార కర్మలను ఆయా గుణములను
అంటే పరమాత్మ లీలగా స్వీకరించినటువంటి శరీరముతో ఆచరించినటువంటి అన్ని పనులను నిజం యద అతిహర్ష ఉత్పులకా సుదద్గదం. మహా ఆనందంతోటి శరీరము పులకించి ఆనంద భాష్పాలతోటి గొంతు కూడా గొంగురుపోయి ప్రోత్కంఠః ఉద్గాయతి రౌతి నృత్యతి పెద్దగా గానం చేస్తాడు. అరుస్తాడు, ఆడలాడుతాడు, నృచ్ఛతి యదా గ్రహగ్రస్త ఇవా కోచిత్ర హసతి ఎలా ఉంటాడు భక్తుడు అంటే వెయ్యం పత్యం అని అంటాడు. గ్రహగ్రస్త. మనం ఏమంటాం? వాడు దెయ్యం పట్టింది అట్లే మొత్తుకుంటున్నాడు, అట్లే నలుస్తున్నాడు అన్నాడు చూడండి. దెయ్యమే పట్టింది. దెయ్యం అంటే ఏమిటి? చెప్పాను జ్ఞాపకం లేదా? తెలుగులో దెయ్యము వికృతి, ప్రకృతి దైవమే. దైవమునకు వివృద్ధి ధ్యేయం. మనల్ని పరమాత్మ గట్టిగా పట్టుకుంటే మనకి వేరే బాధ లేదు. అలా గ్రహము పట్టుకున్న వాని వరే కాసేపు ఒకచోట ఏడుస్తాడు, ఒకచోట అరుస్తాడు, ఒకచోట మొత్తుకుంటాడు, ఒకచోట ధ్యానం చేస్తాడు, ఒకచోట నమస్కారం చేస్తాడు ముక్కు స్వసన్భక్తి ఒకచోట ఆయాతం తీసుకుంటూ మాట్లాడుతాడు స్వసన్భక్తి హరే జగత్పతి నారాయణ నారాయణ హరే జగత్పతి శ్రీనాథ మాధవ ముకుంద గోవింద అని ఏవేవో పరమాత్మ నామాలను అరుస్తూనే ఉంటాడు, కరుస్తూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. తదాపుమాన్ ముక్త సమస్త బంధనః సంసారాన్ని జగత్తును పట్టించుకోకుండా అలౌకికమైనటువంటి ఆనందంతో పరమాత్మ యొక్క నామ గుణ కర్మలను అనుసంధానం చేస్తూ ఉంటే సంసారం వీడిని వదిలిపెట్టిందనే అర్థం. సంసారం వదిలిపెట్టకుంటే దేవాలయంలో కూర్చున్నా కూడా ఎలుకెత్తి స్వామి యొక్క నామాన్ని మనం పలకం. ఉంటారు పైన చేస్తూనే ఉంటారు మనం కూర్చొని మెల్లగా పెద్దగా అంటే ఎవరైనా చూసి నువ్వు అప్పుడే వ్యక్తి పుట్టిందో ఎక్కిరిస్తారో ఏమో పెద్ద పెద్ద ఇన్సల్ట్ అవునండి అనుకుంటారు చూడరు పలకరు అదే వేరే పనులు చేయమంటే
సిగ్గు విడిచి మరి చేస్తారు. చెప్తారు మనకు ఇందులో మొదలు చెప్పారు కదా ధర్మ ప్రోచ్చిత కైతౌ ఓత్ర పరమః శ్లోకంలో. అత్ర పరమః అని పేరు. భాగవతం అంటే ఏమిటి అంటే అత్ర పరమః. సిగ్గులేని వారికి ఆనందాన్ని ఇచ్చేది. ఇదేం పేరు అంటారా? సిగ్గు అంటే ఏమిటి? అయ్యో అందరూ చూస్తుంటే భాగవతం చదవాలన్నా, భాగవతం వినానా? అదే నవల చదవమంటే, సినిమాలు చదవమంటే, సినిమా పాటలు పాడమంటే, అవి వస్తుంటే నాట్యం చేయమంటే అదే చదవమంటే. అదే అంటాడు. సాంసారికులు అంటే విషయాసక్తులైన వాళ్ళు జారా చోర జపిచారాది కర్మలను చెప్పటానికి. ఎలా సిగ్గుపడరో భగవంతుని భక్తులు పరమాత్మ నామాన్ని ఉచ్చరించడానికి సిగ్గుపడరు. భగవంతుని భక్తులు సాంసారిక వ్యాపారాలు చేయడానికి సిగ్గుపడతారు. సాంసారికులు భగవంతుని నామాన్ని కావడానికి దిగ్గుపడతారు. కదా అదే వాయికి అందుకే దాన్ని పూర్తిగా వదిలిపెట్టి. పుమాన ముక్త సమస్త బంధనః తద్భావ భావానుకృతాశయాకృతిరి పూర్తిగా పరమాత్మ యందు భావమే ఉంచి దానితోటే అవే స్వరూపాలను, అవే విధానాలను, ఆలీలను అనుకరించుకుంటూ అవే ఆకారాన్ని ధరించుకుని నిర్దగ్ధ బీజానుచయః మహీయతా వస్తు ప్రయోగీణః విత్తనము కూడా కాలిపోవాలి. మొలక మనం పంట పండగానే కోసేస్తాం. కదా కోసిన తర్వాత మళ్ళీ మొలక వస్తుంది ఇబ్బంది ఏం లేదు. చెట్టు కొట్టేసినా మళ్ళీ మొలక వస్తుంది ఎప్పుడు పోతుంది? వేరు స్వాసః పోతేనే మళ్ళీ మొలక రాదు. బీజ అనుసయః విత్తు వెంట ఉండేది అన్నాడు. విత్తు వెంట ఏమిటి ఉండేది? మొలక కదా. ఆ మొలక మొత్తం లాగేస్తే తప్ప వచ్చిన వచ్చినట్టు మీరు పైన కట్ చేస్తే పక్కన ఇంకో మొలక వస్తుంది.
అది కూడా చేశారు, ఇంకో మలుకు వస్తుంది. మరి ఏం చేయాలి? ఆ విత్తనం తీసుకోవాలి. అసలు వేరు కూడా తీసివేయాలి. తీసేసిన కొన్నిటికి గడ్డ ఉంటుంది లోపల. మనం ఒక ఏలు తీసేస్తాం, పక్కన ఇంకో మరుక వస్తుంది. అందుకే ఏం చేయాలి? తగల పెట్టాలి. ఆ మొత్తం ఆ గడ్డను గడ్డను నిప్పు పెట్టి తగలబెడితే కానీ మళ్ళీ మొలక రాకుండా ఉంటుంది. అలాగే దీన్ని కూడా తగలబెట్టాలి. అప్పుడు మళ్ళీ మొలక రాదు. అంటే ఈ భావాన్ని సంస్కారాన్ని వాసనాను పూర్తిగా చెప్తున్నాడు నిర్భగ్ధ. బీజానుశయః మహీయతా భక్తి ప్రయోగేనః కాడబెట్టినటువంటి బీజం వెంట ఉండేటువంటి మొలక తొలగితే ఎలా మళ్ళీ మొలక రాదో. గొప్ప భక్తి ప్రయోగం తోటి ఈ సంస్కారాన్ని సంస్కారాన్ని పోవటం శరీరం పోతే లాభం లేదు శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. మరణించాలని శరీరం పోయి ఇంకో శరీరం వస్తుంది అది పోతే ఇంకోటి వస్తుంది మరి ఏం చేయాలి సంస్కారం పోవాలి సంసారం యందు వాసన ఉంటుందే సంస్కారం దాన్ని పోగొడితే మళ్ళీ రాదు, దాన్ని ఎలాగయ్యా అంటే చదల పెట్టాలి ఎలా? భక్తి ప్రయోగిన పరమాత్మ యందు భక్తితో జన్మ జన్మల సంస్కారాన్ని నశింపచేయ్ మహీయతా భక్తి ప్రయో అప్పుడు సమేతి. అధోక్షయం అలాంటప్పుడు మాత్రమే పరమాత్మను పొందుతాడు. అధోక్షయాలంబ ఇహ అశుభమాత్మనః శరీరినః పొందుతు చక్ర జాతనం. పరమాత్మను పొందుట ఒక్కటే. అశుభాన్ని కలిగించేటువంటి ఆత్మకు అంటే ఆత్మకు అశుభాన్ని కలిగించేటువంటి సంసార సంబంధాన్ని తొలగించేది పరమాత్మను పొందుట ఒక్కటే. అశుభకారకమైన సంసారంతో సంబంధాన్ని తొలగించేది ఏమిటయ్యా అంటే పరమాత్మ యందు భక్తి భావమే కలిగి ఉండుటే అదోక్షజాలంభం పరమాత్మను పొందుటే ఇలా. శరీరిణః సౌధృతి చక్ర సాధనం తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విద్యుర్భుతాః తతో భజద్వం హృదయే హృది.
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ ఇప్పుడు. చూద్దాం కానీ అద్దె ఎంత తెలుపుతున్నావ్. శరీరమునకు ఆత్మకు సంసార సంబంధము తొలగుతే బ్రహ్మ నిర్వాణ సుఖం. అదే మోక్షానందము. అని పండితులు చెప్తున్నారు తతో భజద్వం హృదయే హృదీశ్వరం పరమాత్మ ప్రాప్తే సంసార బంధాన్ని తొలగిస్తుంది సంసార బంధం తొలగుటే బ్రహ్మానందం. అందువల్ల హృదయపూర్వకంగా పరమాత్మను స్మరించండి, ధ్యానించండి. కోతి ప్రయాసః అసుర బాలకాః హరే ఉపాసనే. పిల్లలారా పరమాత్మను సేవించడానికి కష్టం కాదురా, ఏం కష్టం? ఎందుకంటే స్వీయ హృది చిద్రవత్ సతః ఎక్కడో ఉంటే మనం పోవాలండి. మన హృదయంలో ఉన్నాడు. మన హృదయ రంధ్రంలోనే స్వామి వేయించేసి ఉన్నాడు. ఇంకా ఇబ్బంది ఏమిటి? మనము కొన్ని తిని పొందడానికి ఎంతో దూరం పోతున్నాం. కదు? అందులో సగంలో సగంలో సగంలో సగం చంపే పోలేదు. ఇక్కడే ఉన్నాడు. గట్టిగా కళ్ళు మూసుకొని హృదయాన్ని చూస్తే వాడే చెప్పింది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏ వస్తువులు కొనుక్క రావాల్సిన అవసరం లేదు, అరేంజ్మెంట్స్ ఏం లేవు, అలా కూర్చొని హృదయంలో ఉన్న స్వామిని చూడటానికి ఇబ్బంది ఏంటి? కోతి ప్రయాతః అసుర బాలకా హరే ఉపాసనేశ్వే బుద్ధి చిద్రవతు సతః స్వచ్ఛ ఆత్మనః సఖ్యుహు ఎవరు అతను ఆత్మకు సఖ. మిత్రుడు అతేహ దేహినాం ఒకరి కాదు సకల ఆత్మలకు అతనే మిత్రుడు సామాన్యతః కిం విషయోపపాలనై సకల ఆత్మలకు బంధువైనటువంటి మిత్రుడైన పరమాత్మను వదిలిపెట్టి ఆత్మను సంసారంలో బంధించేటువంటి విషయ భోగముల కోసం ప్రయత్నిస్తారే విషయ భోగములను పొందడానికి చేసే ప్రయత్నంలో సహస్రాంశం చేసిన వాళ్ళు.
దొరుకుతది. కానీ మనం అది మర్చిపోతున్నాం. ఇదే నిరంతరం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయః కళత్రం పచవః సుతాదయః గృహాః మహి కుంజర కోచ పూతయః సర్వే అర్ధకామాః. ధనభంగులాయుషా చూడండి ధనము, భార్య, భర్త, పశువులు, పుత్రాదులు, ఇల్లు, భూమి, ఏనుగులు, ఉర్నములు, వాహనములు. ధనము అంటే కోచములు అంటే బ్యాంకు డిబాయిస్ అన్నమాట మన భాషలో కదా ఇవన్నీ కూడా సర్వే అర్ధకామాః అన్ని రకముల అర్ధకామములు క్షణభంగులములే. బన్నీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే సంపాదించిన వాడే ఉండడు కాబట్టి. నేను బాగా ఇల్లు కట్టుకుంటాను. ఈ ఇల్లు 200 ఏళ్ళు ఉంటుంది. మరి నువ్వు ఉంటావా 200 ఏళ్ళు? ఇది క్షణచారం ఉండిపోయే ప్రాణాలు మెరవాడి దమ్ము అంతా నాది అది నవ్వాలా ఇది నాది. ఇదే నీతి కాదు నువ్వే కదులు కాదు అవి అర్థమా. అందుకే క్షణభంగురాయుతః కురువంతి మత్యస్య కియతు ప్రియం చలాః. సంపాదించిన నీవే స్థిరం కానప్పుడు నీవు సంపాదించినటువంటి చెయ్యినటువంటి సంపదలు నీకేం ప్రీతి కలిగిస్తాయయ్యా? నీవే ఉండవు అవి ఉంటాయా? అవి నీకు ఎలా ప్రీతి కలిగిస్తాయా? అందువల్ల కణభంగరాలు సహా. ఏవం హి లోకాః తతుభిహి కృతా అమీషై నమః సాధ్యయాః న నిర్మలాః కాబట్టి ఇవే కావు. ఇహలోకంలో సంపాదించినటువంటి భార్యా పుత్రులు, ఇల్లు, ధనము, సంపదలు, భోగములు ఇవి మాత్రమే కాదు. యజ్ఞయాగాది సత్కర్మలతో సంపాదించిన పరలోకము మాత్రం ఉంటాయా? స్వర్గానికి వెళ్ళామండి, ఎంత కాలం ఉంటావు స్వర్గంలో? కాస్త ఉందామా? లేదే. ఆ వాల్యూ తిరిగి ఉంటది ఇక్కడ వాల్యూ ఉంటది కదా ఇది అయిపోగానే నాయనా తమరు దయచేయండి అని పంపిస్తారు. అంటే ఈ ఇహలోకము ఎలా క్షణికమో నశ్వరమో క్షణభంగురమో పరలోకం కూడా అలాంటిదే అది ఉండదు మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇక్కడ చేశాము ఇది పోతుంది, ఇక్కడ చేసి అక్కడికి పోతాం అది పోతుంది, మరి ఏమవుతుంది? వృధా ప్రయాస రాకపోకలు మాత్రం మిగులుతాయి, అక్కడికి పోతాం అక్కడికి వస్తాం లేదు ఆనందం, అందుకే చైత్నవః సాధ్యయాః నా నిర్మల చెప్పినప్పుడు అబ్బా అబ్బా.
స్వర్గమా ఓహో రంభన ఆహా మేనక నందనమామ ఇతర వారి గొప్పలు చెప్పుకుంటారు. చెప్పుకునేంతవరకే కేవలం సాక్ష్య గొప్పలు మాత్రమే ఉంటాయట. అసలు వస్తువులు ఏముండవు. నా నిర్మలాహ అవేవి పరిశుద్ధములు కావు. తస్మాత్ అదృష్ట జగూషణం పరం భక్తైక ఈశం భజత ఆత్మలబ్ధయే అదృష్ట. అదృష్ట శృత దూషణం పరం ఎప్పుడు పొరపాటున కూడా ఎలాంటి దోషములు చూడబడని వినబడని అంట. ఎవరివి? కొరపాటున ఏనాడు ఒక్క చిన్న తప్పు మనం చూడము. ఒక్క తప్పు వినము. ఎవరయ్య? పరమాత్మ. అలాంటి పరమాత్మను ఆశ్రయించి ఆనందించక పుట్టినప్పటినుంచి చేస్తున్నప్పటినుంచి ప్రతిచోట తప్పులే దూషణలే కదు నాశనములే ఇలాంటి సంసారం పడుకుంటారు. వినని తప్పులు వెతకని, తప్పులు కనబడని, తప్పులు వినని పరమాత్మనే ఆరాధిస్తే అన్ని శుభములు కలుగుతాయి. పరం భక్తేకయా ఈశం భజత ఆత్మలబ్ధయే పరమాత్మ లబ్ధి కోసం. ఆత్మ జ్ఞానం కోసం ఒకే ఒక భక్తితో భక్తితో మాత్రమే పరమాత్మను ఆరాధించండి. యదద్య యత్యర్భేహ కర్మాణి విద్వాన్. మాన్య సకుర్ణరః కరోతి అతః విపర్యాసం అమోఘం విందతే ఫలం ఒరియరట. యదద్యర్తేహ కర్మాణి విద్వాన్ మాన్య సకుర్ణరః అంటే ధనం వస్తుంది భోగం వస్తుంది ఫలితములు వస్తాయి. సుఖం వస్తుంది, సంతోషం వస్తుందని వేటి వేటినో ఆలోచించుకుంటూ, అంగీకరించుకుంటూ, భావించుకుంటూ అనేకసార్లు. అనే కర్మలను మనిషి చేస్తాడు కరోతి అతః విపర్యాసం అమోఘం విందతే ఫలం. సుఖము, సంతోషము, ఆనందము, తృప్తి, భోగము ఇవి కలుగుతాయని పనిచేస్తాడు.
ఏం కలుగుతాయి? దానికి విపరీతం కలుగుతుంది. సుఖం కలుగుతుంది అంటే దుఃఖం కలుగుతుంది. భోగం వస్తుంది అంటే రోగం వస్తుంది. భోగం ఎక్కడికి ఉంది? యోగం లేదు, భోగం లేదు. అందువల్ల భోగం వస్తుంది అంటే... రోగం వచ్చేస్తుంది, సుఖము అనుకుంటే దుఃఖం వస్తుంది. అలాగే ఏదో బాగా ఆర్తి చేకూరుతుంది, నాలుగు రోజులు బాగుంటామనుకుంటే ఉన్నది కాస్త పోతుంది. ఇలా భావన ఒకటి కలిగే ఫలితం దానికి విపరీతము. అందుకే అమోఘం విందతే ఫలం సుఖాయ దుఃఖ మోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః ఫలః పదం చెప్తున్నాడు. పని చేసేవాడు ఏమని చేస్తాడు? నువ్వు చేస్తాడు సుఖం కలగాలని దుఃఖం తొలగాలని కదు సుఖాయ దుఃఖ మోక్షాయ సుఖం కలగాలని దుఃఖం తొలగాలని అని ఎవరైనా పని చేస్తారు సదాప్నోతిహయా దుఃఖం అనిహాయ సుఖావృతః కానీ నిరంతరము సదా ఆప్నోతి ఈహయా దుఃఖం. కోరికతో కోరిక కలుగుతున్న కొద్దీ నిరంతరం దుఃఖమే ఏర్పడుతుంది. కోరిక ఉంటే సుఖం కలుగుతుంది. కోరిక ఉంటే దుఃఖము, కోరిక లేకుంటే సుఖం. ఏది కోరి పని చేస్తారో దాని వల్ల దుఃఖమే సుఖం కలగదు. ఇలా కామాను కామయేతే కామ్యైహి యదర్ధమిహ పురుషః ఏ ఏ కోరికలు ఏ ఏ కోరికలతో ఏ ఏ ఆశలతో వేటి వేటిని కోరుతాడో మానవుడు తవై దేహస్తు పారత్యః భంగురః యాతి ఉపరికి చ ఎవరికి ఈ కోరిక అనేది? ఏమో పొందాలి ఏమో పొందాలి ఎవరు పొందాలి? ఆత్మ ఏదైనా పొందుతుందా? హాయిగా అనుభవించాలి భోగం బాగా ఉండాలి అనుకుంటున్నావు ఎవరికి భోగం ఉండాలి ఆత్మకేనా? కాదు కదా? ఎవరికి భోగం? శరీరానికి. అది ఉంటుందా? పోనీ ఆ శరీరం నీదే. గట్టిగా ఈ శరీరం నాది అనగలవా? నిజంగా శరీరం నీదే అయితే అన్ని పనులు నీ కోసమే చేస్తున్నావా?
సలగ మనం నా ఒక్కరికి ఎందుకు అండి ఇవన్నీ ఏదో పారే పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టపడుతున్నా ఉద్యోగం నాకెందుకు అండి. అంటే ఉద్యోగం నీకోసం కాదు బ్రతుకు నీకోసం కాదు శరీరం కూడా నీది కాదు. మరి ఎందుకు ఈ పనులన్నీ? ఎవరి కోసము ఉన్న తినే రక్త నువ్వు పని చేయలేను అంటే ఆ? నేనైతే చెయ్యి. నీదేది ఆత్మ దాని కోసం చెయ్యి. ఆత్మక్షేమానికి చేయాలి కానీ ఇతరులకైనా పరకీయమైన క్షణికమైనటువంటి శరీరం కోసం కోరికలు కోరి పనులు చేయుట అజ్ఞానమునకు పరాకాష్ట తవై దేహస్తు పారత్య భంగుర యాతి ఉపైతి పోతుంది వస్తుంది. ఉంటుందా? ఆత్మ ఉంటుంది, శరీరం పోతుంది, వస్తుంది. అంటే నువ్వు కోరికలు కోరుతున్న కొద్దీ రాకపోకరు పెరుగుతాయి. ఏదో కోరి కోరి ఆవు ఆ తీరి ఎవరు సచ్చావు మళ్ళీ ఆ కోసం రావాలి అంటే బ్యాలెన్స్ అన్నమాట ఉంది నీ పాస్ బుక్ లో బ్యాలెన్స్ ఉంది వచ్చి తీసుకొని పోవాలి వేరే మార్గం లేదు ఏం కోరలేదు అనుకో హాయిగా పోతావ్ మళ్ళీ రావు మళ్ళీ రాకుండా ఉండాలంటే కోరికలు మానేసుకో. ఎలా మానుతావు అంటే ఇది నాకు కాదు శరీరానికి అది ఎలాగో ఉండేది కాదు. లేని శరీరం కోసం భోగములు ఎందుకు కోరికలు ఎందుకు అని చెప్పి కిము వ్యవహితాపత్య దారాగార ధనాదయః రాజ్యం కోచ గజ అమాత్య పృత్యాప్తాః మమతాస్పదాః కిమేతైహి ఆత్మాః సుచ్యైహి సహధేహేన నశ్వరైహి మనము ఏమేం కోరుతాం చూడండి. అపత్య, దార, ఆగార, సంతానము, భార్య, భర్త, ఇల్లు, సంపదలు అలాగే రాజ్యము. గజములు, మంత్రులు, భృత్యులు ఇంకేదో వాహనములు, మరేమో భోగములు ఇవన్నీ మమతాస్పదములు. కదా నావి నావి అనుకుంటాం. ఎప్పుడు ఇవన్నీ ఉంటే. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపద, నా ఆస్తి అనుకుంటాం కదా, మరి ఆ నీవు నీవంటే ఎవరు ఇందులో నీవు సంపద
దాంట్లో ఒక్క ఒక్క పైతలో పైతలో పైత భాగమైన ఆత్మ చెందుతుందా పాపం? ఏదైనా బుక్కుంటుందా అది? కాబట్టి తుచ్ఛమైనటువంటి మమకారాన్ని కలిగించేటువంటి ఇలాంటి వాటితో ఏం లాభం అనర్భయి అర్ధసంకాశయి ఆ సంగతి ఏమిటి? అర్థముల్లా అనిపించే అనర్థములు. చెప్పాను జ్ఞాపకం ఉంది కదా, భార్య వల్ల సుఖమును ఆనందమును పొందవచ్చు అనుకున్నాడు. ప్రత్యేకించి ఎవరాయన? దళిశనద మహారాజు గారు. తెల్లవారితే రాముడికి పట్టాభిషేగం చేస్తానని ఊరు మొత్తం తాటించాడు. అందరికీ చెప్పాడు ఒక్క ఆనరు తప్ప. ఎవరికి? కైకలు. ఎందుకు చెప్పలేదు? నేనే స్వయంగా వెళ్లి చెప్తాను కైనకు. రామునాయుడు కైనకు చాలా ఇష్టం. ఆమెకు ఇష్టమైనటువంటి వానికి పట్టాభిషేకం చేస్తున్నానంటే ఆమె చాలా సంతోషిస్తుంది. ప్రియుగాలు సంతోషిస్తే ఏమిస్తుంది? తనకు సుఖాన్ని ఇస్తుంది. ఆమె వల్ల సుఖాన్ని పొందుదామని వీడు వేడుతుంది. ఏం బదులు లేదు. వారి మీద చాలా స్పష్టంగా రత్యర్ధి మనుజాదిపహ యయౌ రతి కోరి వెళ్ళాడు అని చెప్పాడు. చమత్సాహ అనే వాల్మీకి చెలా పెలా చెంపలు వాయిస్తుంటాడు మనం జాగ్రత్తగా వినాలి. వశిష్ట మహర్షిని పిలిచి ఎవరి శరీరం వశిష్ట మహర్షిని పిలిచి అయ్యా గురువుగారు గురువుగారు పటాభిషేకం రాముడికి ఈ రాత్రి సహవధ్వ ఉపవస్తవ్య బ్రహ్మచర్యేణ రాముడు సీతమ్మ ఈ రాత్రి బ్రహ్మచర్య వాస చేయాలి, ఉవాసం ఉండాలి, స్వామిని ఆరాధించాలి, మీరు దగ్గరుండి ఆ వ్రతాన్ని చూడండి, వ్రత పాలన చేయించండి అని చెప్పి తానులు అత్యధిక వాస చేయించి పోయారు. ఏం న్యాయం అండి? ఛార్జ్ తీసుకునే వారు ఉంటారు కూడా అది ఇచ్చేవాడు వద్దా? ఏదో హ్యాండ్ ఓవర్ ఏమో అంటావా టేక్ ఓవర్ ఏమో అంటావా అండి? ఈయన ఛార్జ్ ఇచ్చేవాడు కానీ ఛార్జ్ తీసుకునేవాడు. బ్రహ్మచర్య నియమా ఇద్దరికి ఉంటాయా ఒకరికి ఉంటాయా? ఇద్దరు కూడా ఈయనేమో రత్యర్ధి పోతాడు ఆయనే రోజరీ చేయాలి. అంటే దశరాధుని యొక్క ఆలోచన ఏమైంది? ఎక్కడ పక్క దారి పట్టింది? అందుకే ఏం పని చేయడు? మరణానికి పని చేయడు. సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అనుభవం కలుగుతుంది అనుకున్న వాడికి పూర్తి వ్యతిరేక భావాలు కలిగాయి.
తెలియక పామును మెడకు చుట్టుకున్నాను అన్నాడు. ఉరితాడును మెడకు చుట్టుకున్నాను, పామును మెడకు చుట్టుకున్నాను. అనర్ధ అర్ధకం కలిపి ఇలాంటివన్నీ చెప్పాడు. మాటలు అన్నారు. అందుకే మనందరి మనందరి యాదవ అంటే అనర్థములను పురుషార్థములు అనుకుంటాం. నష్టములను లాభములు అనుకుంటాం. ఇలా. అనర్థై అర్ధసంఖాదీహి నిత్యానంద మహోదసేహి అసలు ఆత్మ ఎలాంటిది? పరమాత్మ ఎలాంటివాడు? అతను నిత్యానంద మహోదది. నశించని శాశ్వతమైన ఆనంద సముద్రం పరమాత్మ. వాని వదిలిపెట్టి దుఃఖ సముద్రాన్ని పొందడం ఏమిటండీ? ఇప్పుడు దార, నాగార, అపత్య, సుహృతు, ధన ఇవన్నీ ఏమిటి? దుఃఖ సముద్రాలు. ఆనందం వద్దు అని వదిలిపెట్టి దుఃఖాన్ని పోతురుతున్నారు ఏంటి? ఎంత అవివేకంగా ఉన్నారో చూడండి. నిరూప్యతామిహ స్వార్థః కియామి దేహభృతః అసురాః. ఒక్కసారి ఆలోచించండి, శరీరము ధరించినటువంటి ఆత్మకు ఈ శరీరంతో కానీ, ఈ సంసారంతో కానీ వాస్తవంగా ఏమైనా లాభం ఉందా? కొంచెం ఆలోచించండి. ఉంటే నిరూపితం ఏముందో చెప్పండి. శరీరం ఆచరిస్తున్న పనుల వలన, శరీరం పొందుతున్నటువంటి సుఖ సంతోషాల వల్ల ఆత్మకి ఏమైనా లాభమా నష్టమా? ఏముంది ఆత్మకు? ఎంత నష్టం ఉంది? మనం అనుభవిస్తున్నా కొద్ది అది మళ్ళీ పుట్టాలి. కోరుతున్నా కొద్ది మళ్ళీ రావాలి. ఇటు తిప్పాలి, అటు తిప్పాలి. కోరిక లేకుంటే అక్కడే ఉంటుంది. 100 సార్లు ఆత్మను పిలిపించడం ఆత్మకు మనం ద్రోహం చేస్తున్నామా అందుకే ఆత్మద్రోహి అన్నాడు. ఆజ్ఞాచ్చేది మమద్రోహి నక్షమామి వసుందరి అంటారు స్వామి. శాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడు, నా ఆద్యుజు ఉల్లంఘించిన వాడు, నాకు ద్రోహం చేసిన వాడు, అలాంటి వాడిని నేను క్షమించను. అంటే మనకు మనము ఆత్మద్రోహం చేసుకోవడం ఏమైనా న్యాయమా? అందుకే నిరూప్యతామిహ స్వార్ధః కియాను దేహ భృతః అసురాః.
ఆత్మకు ఏం లాభం ఉందయ్యా? నిషేకాదిసు అవస్థాసు క్లిస్యమానస్య కర్మభి కర్మాణి ఆరభతే దేహి దేహేన ఆత్మానువర్తిన మనం ఏం చేస్తాం అంటే పుట్టినప్పటినుంచి పుట్టుక కావాలనుకుంటున్నప్పటినుంచి కస్తాలే. నిషేకాది స్మశానాంతా చెప్పు ఒక మార్క్ చెప్పాను. నిషే నిషేకాదిసు అవస్తాసు అంటే గర్భాధానం నుంచి మొదలు పెడితే స్మశానంలో దహనం వరకు. ఇందులో దేనితోటైనా సంతోషం ఉందా? ఆలోచించండి. ప్రతి అవ ప్రతి అవస్థలోనూ క్లిక్యమానస్య కర్మతిహి. పనులతో కట్టబడుతున్నాం. అయ్యో పెళ్లి చేసుకోవాలి, సంపాదించాలని రాత్రి మా కట్టబడతాం. మొదటి సంపాదన ఏమో పెళ్లి కోసం. తర్వాత సంపాదన పిల్లల కోసం. ఆ తర్వాత సంపాదన పిల్లల కోసం. సుఖం ఎక్కడ నీకు? ఎప్పటికీ? నిరంతరం కష్టపడుతూ ఆయా కర్మలు చేస్తూ కర్మాని ఆరపతే దిహి మళ్ళీ చేస్తారు ఇది అయిపోయింది ఇంకోటి కావాలి ఇంకో పని ఇంకోటి కావాలి ఇంకో పని. నిరంతరం పనులతో కష్టపడుతూనే ఉంటాడు. ఈ క్లేశం న్యాయంగా ఆత్మకు ఉండకూడదు. కానీ దేహంతో ఉన్న పాపానికి ఇవన్నీ ఆత్మవే అనుకుంటున్నాడు. అందుకే దేహేన ఆత్మానుపాతిన ఆత్మానువర్తిన ఆత్మ ఆసరించేటువంటి దేహంతో అన్ని రకముల కష్టములు పడుతూ కర్మభిక్తనుతే దేహం ఉభయంత వివేకత. దేహముతో కర్మలు చేస్తాడు, కర్మలతో దేహాన్ని కొడుతాడు. కదా? అరసిస్తుంది. పనులు చేశాం, సంస్కారం కలుగుతుంది, మళ్ళీ పుడతాం. అంటే కర్మలకు శరీరం వస్తుంది, శరీరంతో కర్మలు చేస్తాం. అదే అంటాడు మనము పాపం ఒక ఒక వస్తువు కావాలి కోరిక వచ్చింది మన దగ్గర లేదు వాడి దగ్గర ఉంది వాడిని మనం తన్నో చంపో కొట్టో బరువు చేసో ఆ వస్తువు ముంజుకున్నాం పాపం పాపం చేశాం ధనం సంపాదించాం ఇవాళ ఏం కరిగింది? నరకం ఉంచిపోయింది. మళ్ళీ నరకంతోటి మళ్ళీ పుడతాం. పుడితే వచ్చే జన్మలో ఇంద్రతనం ఉండదు. దరిద్రం వస్తుంది, మళ్ళీ పాపం చేస్తాం.
మళ్ళీ పుడతాం, మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ పుడతాం. ఒక ఒకసారి చేసిన పాపము కొన్ని వందల జన్మలకు కారణం అవుతుంది. ఏదో చేశాం, ఆ అయిపోయిందండి, ఆ ఇంటికి పోయిందండి, ఏమున్నది? ఏం పోయింది? గడిపోయింది, నిన్ను గట్టిగా పట్టుకొని ఉంది. ఒక విత్తు ఒకసారి వేసామంటే ఆ విత్తు నుంచి అనంతమైన తాకెలు వస్తాయి. సమూలంగా దాన్ని తొలగించనంత వరకు ఆ విత్తనం పోదు. ఒక్కసారి చిన్న పాపం చేస్తే దాని ఫలితాని కోసం కొన్ని వందల వెయ్యిల జన్మలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కర్మలతో దేహము, దేహం తోటి కర్మలు తస్మాత్ అర్ధాస్య కామాస్య ధర్మాస్యేదపాస్త్రియాః భయత అనిహయా ఆత్మానం. అంటే మరి ఏమి చేయొద్దంటావా? చేయకుండా ఎలా ఉంటామండి? శరీరం వచ్చినప్పుడు పని చేయాలి. అర్థము, ధర్మము, కామము ఇవన్నీ ఉంటాయి. వీటినన్నిటిని ఆచరించాలి. ఎలా ఉంటాం అంటే ఆచరించొద్దు అనటం లేదు నాయనా, అనిహయా. కోరిక లేకుండా చేయాలి. ధర్మ బుద్ధితో ఆచరించాలి. పరమాత్మ అర్పణ బుద్ధిగా ఆచరించాలి. కోరికతో ఆచరిస్తేనే బంధం కలిగిస్తుంది. కోరిక లేకుండా చేద్దాము. కృష్ణార్పణం భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం అని మనం ఆచరించినట్టయితే అలాంటి వాటితోటి భజతాం అనీహయ ఆత్మానం అనీహం హరిమీశ్వరం. పరమాత్మను పొందాలి అతనికి ఏ కోరిక లేదు కదా. భగవంతుని కోరిక ఉందా? ఆయనకి ఆయనకి ఏమైనా కామలు ఉన్నాయా ఏం లేవు. దేనితో సంబంధం లేకుండా వేటిని మనం కోరకుండా మనం ఆచరించే కర్మలన్నీ భగవత్ ఆరాధన రూపంగా చేసిననాడు అవి మనల్ని బంధించుకుంటాయి. పని చేయకుండా ఉండలేము శరీరం ఉన్నప్పుడు పని చేస్తాం, పనులు మానొద్దు, ఆ పనులను భగవంతుని కోసం చెయ్యి. భగవత్ ఆరాధన రూపంగా చేసినట్టయితే నిన్ను బంధించవు, నీకు సంస్కారం కలగదు. సర్వేశా భూతానాం హరిహి ఆత్మ ఈశ్వరః ప్రియః. మీకే కాదు ప్రతి ప్రాణికి ఆత్మ ఎవరు స్వామి, ప్రభువు ఎవరు స్వామి, ప్రియుడు ఎవరు స్వామి, మనందరికీ ప్రియుడు పరమాత్మ మనకు ఆత్మ పరమాత్మ.
మనకు శాసకుడు ఎవరు? పరమాత్మ. అలాంటి స్వామిని కాదని ఇలా సర్భూతైహి మహద్విజి స్వకృతైహి కృతానాం జీవ సంహితః పంచభూతములు, పంచ తనుమాత్రములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ విషయములు. ఈ సంఘాతంతో శరీరాన్ని చేసి అందులో ఆత్మను బంధించేస్తున్నారు. బయటికి రాకుండా. మరి ఏం చేయాలి? అతనిచ్చిన వాడితో అతన్ని ఆరాధిస్తే అతని చేత తీసుకెళ్తాడు. అంటే దేహ సంబంధాన్ని పోగొడతాడు. ఇంకేముంది? ఆత్మ సంబంధం, పరమాత్మ సంబంధం దాన్నే మనం అపవర్గం అంటాం, మోక్షం అంటాం. ఈ రీతిలో దేవః అసురః మనుష్యో వా యక్షో గంధర్వ ఏవచ భజన్ ముకుందా చరణం స్వస్తిమాన్ స్యాత్ యథా వయం. భగవంతుడిని ఫలానా వారే ఆరాధించాలని నియమం ఏం లేదు నాయనా. దేవతులే ఆరాధించాలి, బ్రాహ్మణులే ఆరాధించాలి, పురుషులే ఆరాధించాలి, మానవులు ఏమన్నా అనుకోకండి. దేవతలు కానీ, రాక్షసులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మానవులు కానీ, పశుపక్ష్యాదులు కానీ, గంధర్వులు కానీ అందరూ పరమాత్మను ఆరాధించవచ్చు. పరమాత్మనే ఆరాధించినా శుభాన్ని పొందుతారు. ఎలాగా నా వలె అంటున్నాడు. యథా వయం. ఉన్నా కదా మీరు అనుకున్నా కదా. దేవతనేం కాదు భక్తి కలిగింది ఆనందంగా ఉంటున్నారు మీరు అలాగే ఉండండి. రాక నుంచి భగవంతుడిని పొందవచ్చా ఏం సందేహం అది అందరూ పొందవచ్చు అందరూ పరమాత్మను ఆశ్రయించవచ్చు అందరూ పరమాత్మను పొందవచ్చు. దుష్టాంతం మీరేనా అయ్యా. యధా వయం నారం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః ప్రిణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా బ్రాహ్మణుడు కావాలి దేవత కావాలి ఋషి కావాలి అలాగే పరమాత్మను సంతోషింప చేయాలంటే దేవత్వమో, ద్విజిత్వమో, ఋషిత్వమో, సచ్చరిత్రనో, బహుజ్ఞానమో, దానమో, తపస్సో, యజ్ఞమో, ఆచారమో, వ్రతమో. ఇవన్నీ కావు. పరమాత్మును ఆనందింప చేసేవి ఇవేవీ కావు. ప్రియతే అమలయా భక్త్యా.
ఒక్క పరిశుద్ధమైన భక్తి ఉంటే చాలు పరమాత్మ సంతోషిస్తారు. ప్రియచే యమలయా భక్త్యా హరిహి అన్యతు విడంబనం. భక్తి తప్ప తక్కినవన్నీ ఆడంబరాలే షోరే. అవన్నీ వాస్తవాలు కావు పరమాత్మ వాటిని కోరడు. ఆడంబరాలతో పరమాత్మ సంతోషించడు. నిష్కర్మటమైన స్వచ్ఛమైన భక్తితో మాత్రమే సంతోషిస్తాడు. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః కాబట్టి రాక్షసులారా పరమాత్మ యందు భక్తి చేయండి. దానవాః ఆత్మోపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మని ఈశ్వరే. అంతగా ఆత్మోపమ్యన ఎలా నా యందు పరమాత్మ ఉన్నాడో అలా అన్ని ప్రాణులలోనూ పరమాత్మే ఉన్నాడు. ఎలా నాకు కష్టము దుఃఖము కలగొద్దని భావిస్తానో ఎదుటి ప్రాణులకు కూడా కష్టము దుఃఖము కలగొద్దని భావించాలి. ఇలా ఆత్మోపమ్యమైన సర్వత్ర తనను తాను ఉమ్మానంగా పోలికగా తీసుకొని తనలో ఉన్న అంతర్యాని స్వామి లాగా ప్రతి ప్రాణిలోనూ స్వామి ఉన్నాడు అనుకొని దైత్యాః యక్షరక్షంసి స్త్రియాః శూద్రాః వ్రజౌకతః రాక్షసులు యక్షులు దైత్యులు స్త్రీలు శూద్రాదులు అలాగే ఆటవితులు పల్లెల్లో ఉండేవాళ్ళు ఖగాః మృగాః పాపజీవాః పక్షులు మృగములు పరమపాపులు. సంధి అచ్యుత సాంగత ఇలాంటి వారందరూ భగవంతుడిని ఆశ్రయించి పరమాత్మను పొందారు. గరుణుడు లేడా? పసి కదా? శేణుడు లేడా? పాము కదా? ఏమైంది కాబట్టి భక్తులు కావచ్చు, మృగములు కావచ్చు, పాపజీవులు కావచ్చు, ఎవరైనా సరే నిష్కల్మష భక్తితో పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మను పొందుతారు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థ పరస్మృతః కాబట్టి ఆత్మ. అసలు సంపాదించుకోవలసిన స్వార్థం ఏమిటి అంటే ఉత్తమ స్వార్థం ఒక్కటే. ప్రతి ఆత్మకు పరమ స్వార్థం ఉండాలి. తెలుసా ఏమిటో? ఏకాంత భక్తి గోవిందే. పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉండటమే ఆత్మకు అసలైన స్వార్థం. మనం అది తప్ప తగినవన్నీ చేస్తున్నామంటే మనందరము ఉత్తమ త్యాగవంతులం అన్నమాట. ఆత్మనే త్యాగం చేస్తున్నాం అంత గొప్పోడి మనం.
శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఆత్మను త్యాగం చేస్తున్న పెద్ద ఉదారులు అని అర్థం. కాబట్టి ప్రతివాడు పరమాత్మ యందు ఏకాంత భక్తిని కోరాలి. ఏకాంత భక్తిని కోరుటే ఆత్మ కోరదగిన వస్తువు. ఏకాంత భక్తి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం ఇది రెండోది. పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉండాలి, అన్ని చోట్ల పరమాత్మనే చూడాలి. సర్వత్ర తదీక్షణం అన్ని చోట్ల ఆ పరమాత్మనే చూడాలి. అంటే ఏమిటి? పరమాత్మ యందు భక్తి ఉండాలంటే ఊళ్ళకు, గోపురాలకు, యాత్రలకు, తీర్థయాత్రలకు తిరగాలో ఏమో ఓ బాబోయ్ అనుకుంటావు నాయనా పిచ్చివాడా. భగవంతుని యందు భక్తి ఉన్నవారికి అంతట ఆయనే కనబడతాడు. ఆయన లేంది ఎక్కడ? అందుకే సర్వత్ర తదీక్షణం. సకల చరాచర జగత్తులో పరమాత్మను చూడగలుగుట పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉంచుట ఈ రెండు మాత్రమే. ఆత్మకు పరమ స్వార్థములు దాన్ని మీరు అలవరుచుకోండి పరమాత్మను ఆశ్రయించండి అని రాక్షస బాలునకు ప్రహ్లాదుడు ఉపదేశించాడు రేపు నారసింహుడు ఏం చేస్తాడు? పంబలించి స్వామి వచ్చేస్తాడు. మరి పానకము, ఉడపప్పు, సాంభెన శాంతి పడేయాలి కదా. రాజా స్వామి అని చెప్పి పోయే ఈరోజు మీరు మరి కన్యాదానం చేస్తే చేయడానికి వెళ్తే మరి రేపు అక్కడ కళ్యాణంలో ఉండాలా మరి? కళ్యాణం అంటే రేపు సాయంత్రం దాకా ఏం ఉండదు అనుకుంటా. ఆ సాయంత్రం వరకు ఉండదు పొద్దున 9:00 టు 12:00. అదే మరి ఎప్పుడు పోవాల్సి వస్తుంది అని పోతున్నావ్. మరి ఇప్పుడు మీరేమో ఎదురుకోళ్ళు చేసుకుని పెళ్ళికి వెళ్ళిపోతున్నావ్. ఆ దయ దయ మన డీపీ ఏమంటారు పూర్ణావతికి పోవాలని అనుకున్నావ్. అదే మరి పూర్ణావతి అంటే అదే ఇక కళ్యాణం అయ్యా పూర్ణావతి దాకా పోవచ్చు. ఆ పూర్ణావతి దాకా పోవచ్చు. టూ వరకు అయితుందేమో ఎందుకంటే జనకం ఆ జనకం లేకుండా అవును మరి వివాహం ఏంటి అందుకే నృసింహావతారం వస్తుంది ఆ అది వించుతున్నా అందుదే ఒకే పౌరనిమ ఆ చితుర్దష్టి చితుర్దష్టి ఏంటి వాళ్ళని
Opening invocation verses praising the acharya lineage and the Lord. The familiar Krishna vandana: Vasudeva's son, slayer of Kamsa and Chanura.
All of this was taught to Prahlada, yet he kept it hidden and different from what the teachers expected. The teachers say: O boy, you were in our inner chambers, how did a new teacher come to you? When did you hear this? "The association of a great soul in the inner chamber is difficult to trace." This is the real point - the boy had contact with a great soul.
While the father was fully absorbed in tapas and everyone thought the insects and worms had consumed him - assuming that was the end - they ceased watching. Yet Narada, that great sage, had already transformed Prahlada while he was still in the womb. There was nothing left to do after that.
Indra was coming to capture Hiranyakashipu's pregnant wife. But Narada stopped him: this woman is a great soul, do not bind her. Indra said: it is not her I want - inside her womb is another Hiranyakashipu. He is causing such trouble, and his younger brother will cause even more. I need to remove him before he is born.
If only one could fold one's hands and bow - that is the minimum of respect. But since there is a devotee present, this great soul went around her in pradakshina and then ascended to the heavens. Then Narada the sage brought her to his ashrama.
Due to the long passage of time and because she was a woman, occupied with household tasks - she forgot. So much time had passed and she was so busy that she simply forgot what Narada had taught her. But the child in the womb had retained everything.
The six modifications of the body are called shat-bhava vikara. When these six modifications happen to the body, why don't they happen to the atma? A tree has flowers, unripe fruit, ripe fruit, and all fall away. The tree has flowering and fruiting. But does the soul have birth, growth, disease, old age, and death? No.
If one knows what is in another, that is para-atma. If one knows oneself, that is pratyag-atma. Thus, with self-illuminating understanding, the atma is vyapaka (all-pervading) but asangha (unattached). Like space within a pot - the space in the pot has no contact with the pot. Similarly, the atma.
One who thinks the body is the atma cannot let go of it. But one who knows that atma is different from the body, different from its relations - would such a person consider those who came through the body as his own? Knowing this atma-svarupa-jnana, one thinks: I am mine, the body is separate.
As gold is found in rocks through the right methods in the right mines, similarly in this mine which is the body, the atma is found through atma-yoga and consistent practice of brahmacharya and inquiry.
This body is the sarva-sanghata - the combination of the eight aspects of prakriti, three gunas, and sixteen modifications. The body consists of all of these combined. It is of two kinds.
Once the prana departs, would anyone keep the body even for four days? No - they say: remove it, it is over. Whom did you keep this body for? For the atma or for the body? Therefore, by anvaya and vyatireka reasoning - when the atma is present the body is treasured; when absent it is discarded - the atma is the key.
Does the afterlife come when one is alive or after death? If it comes while alive, then fine. But the next world comes to the atma after death. Therefore those who follow the dharma of heaven and higher states - the atma is different from the body. This is established.
These states do not rightfully belong to the atma. The intellect's attributes are mistakenly claimed by the atma. Hence in Brihadaranyaka Upanishad: do not wake the sleeping one, lest the strength come rushing. Why? Because sleep is return to the self - "sushuptim apitah bhavati" - one is fully at rest in the self.
These three states - wakefulness, deep sleep, and dream - are all modifications of the buddhi (intellect), arising from activities. One should understand the nature of the atma through them, just as one infers wind from the fragrance it carries.
By this it should be known: samsara operates through this buddhi-dvara (the gateway of intellect). The samsara is bound by guna-karma (qualities and actions). Through the same gateway one must also exit the samsara.
Even while acting, one must give up the sense of kartritva (doership). "I am doing this" - the moment that thought is absent, karma cannot bind us. "I did this, Krishna-arpanam" - He made me do it, I have no real agency. Hence there is no bondage. The three gunas of prakriti cannot bind one who surrenders thus.
If one has devotion to the Lord, the atma does not get entangled in the body or in samsara. Sva-svarupa-jnana and para-svarupa-jnana are both attained through Parameshvara-jnana. Therefore the easy path is: maintain devotion to the Lord. O guru, by shushroosha and bhakti, and by surrendering everything to the Lord.
When we went far away, my wife said she felt afraid of the dense forest ahead. "Did you bring any money?" I gave you all of it. "Did you give me everything?" I said I gave you everything. What we give is what we get back.
Whatever living being approaches one in distress, if one helps them thinking "I am thereby serving the Lord who dwells in all" - two benefits follow. This goes beyond merely hoarding money. The suffering and difficulties of beings who come to us are removed.
Prahlada used to sing with great joy, the body thrilling, tears of bliss in his eyes, his voice choked with emotion - loudly singing praises, weeping, dancing. He would sing aloud, cry, dance shamelessly in a state of divine ecstasy.
And they do it shamelessly. As was declared in the opening verse: "atra paramah" - Bhagavatam is that which gives joy to those without shame. What is shame? The fear of what others will think. But real bhakti goes beyond that fear.
After doing all that, another sprout comes. What to do? Take the seed. Pull out the roots entirely. Even if you remove one weed, another comes beside it. So what must be done? Burn the entire field - burn out the root. That is what is needed.
Learned ones say: when the connection between body and atma is severed, that is brahma-nirvana-sukha - the bliss of liberation. That is moksha-ananda. Hence: meditate on the Lord in your heart. The Lord, when attained, severs the bonds of samsara.
We forget this and keep doing the same thing. Wealth, wife or husband, cattle, children, house, land, elephants, horses, vehicles - all of these are transient. They are all consumed by time.
The heavenly pleasures - the Apsaras, Rambha, Menaka and others - are praised by those who speak of them. But those who speak are only witnesses and spectators. They never actually experience those things. Moreover, "na nirmalah" - none of those pleasures are pure. Therefore, worship the Lord of unseen grace with devotion for the sake of self-realization.
What results? The opposite of what was expected. Pleasure leads to pain. Bhoga leads to roga. Where is yoga without roga? Therefore when bhoga comes, roga comes; when samsara seems good, suffering follows.
We say "I do this only for my children." But the body is not yours, life is not yours, work is not for you - then for whom are all these activities? For the one who maintains this body through the blood you carry. If you say you cannot work, you cannot be sustained.
Even an atom-sized fraction of this - can the atma fit into that? Does the atma get affected by any of this? Therefore these petty mamakara-producing objects - what benefit do they bring? They are anarthas that appear as artha (useless things that appear valuable).
Not knowing it was a snake, I put it around my neck. Not knowing it was a noose, I put it around my neck. These are anarthas mistaken for arthas. Hence people mistake losses for gains and gains for losses - this is the delusion of samsara.
What benefit does the atma gain from any of this? From birth onward, through all the stages from birth to the cremation ground, the jiva accumulates karma - and through that karma, one creates more bodies for oneself.
We take birth again, do more sin, take birth again. One sin performed once can be the cause of hundreds of births. Something we did - it passed, it is over. But no - it has gripped you firmly. One seed sown once, that seed keeps growing.
Who is our real controller? The Lord. Ignoring that Lord, we are bound by the combination of the five elements, five tanmatras, five jnanendriyas, five karmendriyas, and five sense objects - all these combine to create the body in which the atma is bound.
One pure, unconditional bhakti is enough - the Lord is pleased by that alone. Bhakti is the real thing; everything else is display. All else is mere show. The Lord does not desire those external shows. Only by pure, uncorrupted devotion does the Lord become pleased.
Those who carefully preserve the body while sacrificing the atma are indeed very "generous" people - meaning this is the great irony. Therefore, every person should desire one-pointed devotion to the Lord. That alone is what the atma truly needs.