ప్రియవ్రతుని నిరాకరణ: బ్రహ్మ పాలన చేయమని ఒప్పించడం

Priyavrata's Refusal: Brahma Persuades to Rule

bhagavatam Kandadai Ramanujacharya

నారదుని ద్వారా పరమాత్మ జ్ఞానం పొందిన ప్రియవ్రతుడు రాజ్య బాధ్యతలలో చిక్కుకోకుండా సింహాసనాన్ని నిరాకరించాడు. స్వయంగా పితామహుడు బ్రహ్మ వచ్చి ఒప్పించాడు. 'నువ్వు మాత్రమే చదువుకున్నావా? నాకు తెలియదా?' అని బ్రహ్మ అడిగాడు. 'జన్మ నిన్ను అడిగి వచ్చిందా? మృత్యువు అనుమతి తీసుకుందా?' - ధర్మం ఎప్పుడూ తన నిబంధనలపై ఎంచుకోబడదని సందేశం.

Priyavrata - who had received spiritual wisdom about Paramatma through Narada - refuses the throne, not wanting to be entangled in worldly duties. His own grandfather Chaturmukha Brahma comes personally to persuade him. Brahma's argument: "Are you the only educated one in the whole world? Do I not know?" and then: "Did birth ask your permission? Did death consult you?" - showing that dharma cannot always be chosen on one's own terms.

← Prev Next →
Priyavrata's Refusal: Brahma Persuades to Rule Kandadai Ramanujacharya bhagavatam

ప్రణమాభిమోచన పూర్వం గృహస్య మాలా సురే భక్తనాథ శ్రీ భక్తిసార తులశేకర యోగివాన్ భక్తాం గ్రీవేను పరకాల యదీంద్ర మిశ్రాన్ శ్రీమత్వరాం కుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలజ సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్తం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం దృశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడినై యుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచత్వంద్వ కుంకుమాం చిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిలం పుణ్యం ప్రాతరుత్తాయ స్మడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్వారం శిష్టే పౌత్రమకల్మజం పరాచరాత్మజం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిజయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేహి తన్మయతయా పరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కుల భూషణం శ్రీరంగారియ గురు పుత్రం గఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ప్రియవ్రతునికి స్వాయంభువ మనువు సాంసారికమైనటువంటి అలాగే రాజుగా రాజ్య పరిపాలన చేయమని కోరితే అతను ఇంచుమించు నిరాకరించాడు.

భగవంతుని యందు నారదుని వలన ఆధ్యాత్మ జ్ఞానం పొందిన వారు కాబట్టి దానికి అంగీకరించలేదు. అతని చేత అంగీకరింప చేయడానికి సాక్షాత్తు తాతగారు చతుర్ముఖ బ్రహ్మ వేయించేశారన్నమాట తన పరివారంతో కలిసి వేయించేసి. ఈ ప్రియవ్రతుడు మనువు ఇద్దరితోటి పూజ అతిథి అతిథి పూజను పొంది సుఖాసన ఉపవిష్టుడై వారితో అంటున్నాడు నిబోధ తాత ఇదం రుతం బ్రవిమి నాయనా. ఈ విషయాన్ని తెలుసుకో. భగవాన్ వాచానికి బ్రహ్మే ఎవరుంటే వాళ్ళే కదా. ఎందుకు వాల్మీకి భగవాన్, వ్యాస భగవాన్ ఉపచారాత్మ. కాబట్టి నాయనా ఈ విషయం తెలుసుకో అంటున్నారు. రుతం ప్రవీమి. నేను నిజమే చెప్పుతున్నాను. అంటే నేను అబద్ధం చెప్పడం లేదు. వాస్తవాన్ని యధార్థాన్ని వివరిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి యాదార్ధ్యాన్ని నీవు అర్థం చేసుకో. మాసోయితుం దేవం అరహతి అప్రమేయం. పరమాత్మ యందు దోష దృష్టి తగదు అంటాడు. భగవంతుడిని అసూయ పడకు అంటున్నాడు. అసూయ పడకుంటే ఏమర్థం? అతనిలో దోషాన్ని చూసే ప్రయత్నం చేయకు. పరమాత్మలో దోషాన్ని చూసే ప్రయత్నం చేయకు. ఎందుకంటే అతని లాంటి వాడు అప్రమేయం. మన ఇంద్రియముల చేత కానీ, మన బుద్ధి చేత కానీ అతను అంటే తెలుసుకోవటానికి ఏవేవి మనకు ప్రమాణములుగా ఉన్నాయో అలాంటి వాటితో వేటితో తెలియబడని వాడు. ఇంద్రియములు తెలుసుకోలేవు, నీ మనస్సు తెలుసుకోలేదు, నీ బుద్ధి తెలుసుకోలేదు. చిత్తము అంత అక్కర్లేదు. ప్రమాదం యోగ్యం నా ఇంతటి వాడని మనము నిర్ధారించడానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటికి ఆయన అందడు. సమాతం నశక్యం అప్రమేయం. అలాంటి మహానుభావుని మీరు దూర దృష్టితో చూడవద్దు. అంటే ఏమర్థం? ఇక్కడ ఎందుకు చూస్తున్నావయ్యా? వీని తప్ప ఆయన దగ్గర అంటున్నాం అంటారా? మరి నేను పరిపాలెం చేశాను రాజ్యాన్ని. మరి మా నాన్న గురు ముక్ బ్రహ్మ గారు సృష్టిని పెంచుతున్నారు. మరి ఇవాళ మీరు వచ్చిన సృష్టి వద్దు ప్రపంచం నేను తపస్సులో కూర్చుంటాను అంటే మరి మీరు చేసిన పని ఏమైనట్టు? తప్పైనట్టే కదా. మరి మేము తప్పు చేస్తే మాకు ఈ తప్పును బోధించిన స్వామి ఏం చేసినట్టు అవుతుంది? అతని ఆజ్ఞ అంటే మెత్తగా చెప్పాడు.

ఇంత ప్రపంచంలో నువ్వు ఒక్కడివేనారా చెదివి గలవాడవు నన్ను తెలీదు కదా మనం. మేము బుద్ధి లేక ఈ పని చేస్తున్నాము. నీవి పెద్దగా ఆలోచిస్తున్నావా? పుజ్యం పూర్వ తరతరాల సముదాచారాన్ని చూడరా బాబు అని చెప్తున్నారు. ఎందుకంటే మాసూయుతుం దివమర్హతి అప్రమేయం. వయం భవః తే తత ఏచ మహర్షిహి. నేను శంకరుడు. అలాగే నీ వాళ్ళు కైపయ్యేటువంటి ఈ ప్రజాపతులు ఈ మహర్షి నారదుడు వహామ సర్వే వివచాయస్య దిష్టం మేమందరము. వివశలమై అంటే పరవశలమై అతని ఆజ్ఞకు బంధుల బద్ధులమై పరమాత్మ వశంలో ఉన్న మేము పరమాత్మ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాం. ఈ మాట అనలేదే. మేము సంసారం చేయం, మేము సృష్టి చేయం, మేము సృష్టి చేసుకుంటాం అనలేదు మేము. భగవంతుని ఇచ్చిన ఆదేశాన్ని శిరస్సుతో వహిస్తున్నాం. హిందువు అలా అంటే అందరూ అతని అధీనంలో వచ్చిన వాడే. నేను కానీ, చంచరుడు కానీ, ఇంద్రుడు కానీ, ఋషులు కానీ వీళ్ళంతా పరమాత్మ ఆజ్ఞను వివసులమై ధరిస్తున్నాము. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగవీర్యేణ మనీషయా వా నైవార్ధ ధర్మైహి పరతస్వతో వా కృతం విహంతుం తనుభృత్ విభూయాత్. కశ్చన తనుభృత్. ఏ దేహధారి కూడా ఎన్ని సాధనములు చెప్పబడ్డాయో జ్ఞానమును పొందటానికి. పరమాత్మను సాక్షాత్కరింప చేసుకోవటానికి తత్వయాధాత్మ్య జ్ఞానాన్ని పొందటానికి ఎన్ని సాధనాలు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో చెప్పబడ్డాయో అవన్నీ సంపాదించినా కూడా పరమాత్మ సంకల్పాన్ని కాదనగలవాడు కనపడలేదు. ఎవరూ కాదనలేదు. తనకి నా విషయంలో ఈ యొక్క వ్యాక్య నాకు రాలేదు ఒక్క విషయం. తనకాద ఎందుకు వస్తది కాదు. ఆహా ఈ ప్రవక్త ఇక్కడ క్షత్రియుడు కదా ఇక్కడ ఇతను క్షత్రియుడు.

తనగా క్షత్రియులు కాదు వాళ్ళ వంశమే బ్రాహ్మణ వంశం. బ్రాహ్మణుడికి తపస్సు సత్యమే స్వధర్మం వాళ్ళు. పెడుతున్నామంటే ఏం మాట్లాడలేదు. కానీ వీళ్ళు క్షత్రియులు పరిపాలన చేయాలి. ధర్మం ఉంది. అందుకే అంటున్నాడు తపసా విద్యయావ తపస్సుతో కానీ విద్యతో కానీ యోగముతో కానీ బుద్ధి బలంతో కానీ నైవ అర్ధ ధర్మైహి ధర్మార్థములతో కానీ పరతః స్వతోవ స్వయంగా కానీ ఇతరుల ప్రేరణతో కానీ కృతం విహంతుం తను పృథ్విభూయాత్. పరమాత్మ యొక్క ఆజ్ఞను అడ్డగించడానికి ఏ దేహధారికి శక్తి లేదు. అంటే అతను అతను చెప్పిన దాన్ని మనం నోరు మూసుకొని తలకాయ ఉంచుకొని వినటం తప్ప దానికి తిరుగు లేదు. భవాయ నాశాయచ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ దేహ యోగం అవ్యక్త దిష్టం జనసాంగ ధత్తే. ఎందుకంటే స్వామి చక్కని లాజిక్ చెప్తున్నాడు. బ్రహ్మ ఒక లాజిక్. ఏమిటది? ఇవన్నీ మేము వినం, మేము తపస్సుకు పోతాం, మేము ఇంకోదానికి పోతాం, ఈ వేదాల శాస్త్రాలన్నీ వేస్ట్. భగవంతుని చేరుతాం. అలా నావు బాగుండే. మరి ఈ దేహము నీ ఇష్టంతో వచ్చిందా వారి ఇష్టంతో వచ్చిందా? నిజంగా నీకు ఇంత జ్ఞానం ఉంటే నాకు ఈ దేహం వద్దంటే అయిపోయేది కదా. అంటే అర్థం ఏంటి పుట్టిన తర్వాత. దేహము లభించిన తరువాత దేహ ధర్మాలను కానీ, మనోధర్మాలను కానీ, ఆత్మ ధర్మాలను కానీ, లోక ధర్మాలను కానీ ఆచరించక తప్పదు. ఎందుకంటే ఈ శరీరం ధరించడం దేనికోసం? సుఖాయ దుఃఖాయం. నైకార్థ సుఖమస్తి లోకే కదా. కేవలం సుఖం మాత్రమే పొందుతున్నాన వాడు ఎవడు లేడు. అలాగే నాకెప్పుడు దుఃఖమేనండి అనేవారు లేరు. కొన్నాళ్ళు దుఃఖం ఉంటుంది, కొన్నాళ్ళు సుఖం ఉంటుంది. అలాగే శోకాయ మోహాయ. తెలియదనెందుకు? శరీరం కరిగిందంటే శోకము, మోహము, భయము, సుఖము, దుఃఖము అలాగే భవాయ నాశాయ పుట్టుక మరణము.

ఇవన్నీ నిన్ను అడిగి వస్తాయా? నువ్వు పుట్టిన తర్వాత పుట్టుక నిన్ను అడిగి వచ్చిందా? పోనీ మరణం నిన్ను అడిగి వస్తుందా? దుఃఖం నువ్వు కోరితే వస్తుందా? మోహము అలాగే భయము. దీంతో పాటు సుఖాయ దుఃఖం. శరీర యోగముతో ఇవన్నీ వస్తాయి. చేతనైతే వీటిని తప్పించుకోవాలి అనుకుంటే శరీర యోగాన్ని తప్పించుకో. పుట్టుక తప్పించుకొని ఏ మాట అయినా చెడుతుంది. పుట్టావంటే పుట్టడం నీ ఇష్టం కాదు. అంటే ఎవరి ఇష్టంతో నువ్వు పుట్టావో బ్రతుకంతా వానిష్టం నాకు ఎవరూ కాదు అనడానికి. నీకు రైతే లేదు. చాలా స్పష్టంగా అంటే చెప్పేది మెల్లగా చెప్తున్నాడు కానీ విషయాన్ని చాలా దృఢంగా చెప్తున్నాడు. భవాయ నాశాయచ కర్మ తత్వం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయచ దేహ యోగం అవ్యక్త దిష్టం జనతాంగ దత్తే జనత అంటే జన సమూహము. అవ్యక్త దిష్టం మన ఎవరికీ అందుబాధులైనటువంటి పరమాత్మ యొక్క సంకల్పాన్ని ధర్తే శిరసావసిస్తుంది. స్వామి ఏమనుకున్నాడో దాన్ని మనం అందరము శిరస్సు ధరించాలి తప్ప దానికి ఎదురు మాట్లాడ గల శక్తి మనకు లేదు. ఎందుకు లేదంటే శరీరంతో వచ్చాము. అంటే ఏమిటి? ఏ శరీరం నీది అనుకుంటున్నావో అది నీ ఇష్ట ప్రకారం వచ్చిందా? మరి నీదేలా అవుతుంది? నీ ఇష్ట ప్రకారం వచ్చిన వాళ్ళే నీది కావడం లేదు. కదా? పద్మగ్రహంలో చెప్తాడు. ప్రేమించి మరి పెళ్లి చేసుకుంటావు, నా భార్య అంటావు, ఆ భార్య నన్ను తన్ని తల్లి చేస్తుంది. కష్టపడి శ్రమ చేసి తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము, వ్రతములను చేసి కుమారుడిని పొందుతారు. వాడు నాకు అండు కాదు మమ్మల్ని అంటాడు. అది ఏమి ఇది? కాబట్టి ఇవేమీ నీవి కావు. ఎందువల్ల? వీటన్నిటికీ ముఖ్య కారణమైన శరీరం నీది కాదు కాబట్టి.

భగవత్ సంకల్పంతో శరీరం వచ్చినప్పుడు ఈ శరీరం నాదనడానికి నీకేం హక్కు ఉంది? ఇప్పుడైతే హక్కు లేదో ఫలానా పని చేయనడానికి ఎవరు? ఆయన చెప్పిన దానికి. చేయను అన్నా చేయకుండా ఉండలేవు మనకే సవ్వు వే. అందుకే అంటున్నాడు జనతాంగ సత్య యద్వాతి సంత్యాం గుణ కర్మ దామభిహి స సుదుస్తరైహి వత్సా వయం సుయోజితా. ఎందుకు మనం మన ఇష్ట ప్రకారం ఉండలేము అంటే మనము బంధించబడ్డాం కుచ్చబడ్డాం దండగా. వేటితోటి దారము తోటి కూర్చోబడ్డాం. ఏమిటి దారము? గుణ కర్మ దామతిది. మూడు గుణములు. తత్వం, రజః, తమః. అలాగే ఆరు కర్మలు కదా. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహం. జనరల్ గా ఆరే. నువ్వు మధ్యలో కలుపుకొని అందులో ఇందులో కలుస్తాయి కొత్తవి ఏం లేవు. కాబట్టి అంటే ఆరు మూడ్లు. 18. చెప్తా పద్మపురాణం చెప్తాడు. భారతం ఎందుకు 18 పర్వములయ్యా అంటే మూడు గుణములను ఆరు కర్మలతో హెచ్చరిపించే దయ ఉంది అవే చెప్పాడు భారతంలో. ఏం చేస్తాం కాదన్నాం. అలా చూస్తా అండి. కర్మలు ఆరు, గుణములు మూడు, ఆరు మూడులు 18. పోనీ మూడు ఆరులు 18. అంటే మొత్తం భారత ఇదే చెప్పింది. ధర్మములు సౌత స్మార్త వర్ణాశ్చర్యమాచార ధర్మాలను చక్కగా వివరించిన గ్రంథం మహాభారతము అని చెప్తారు చమత్కారమైనటువంటి వ్యాఖ్యాన్ని. ఆ రీతిలో ఈ గుణము తమయ్యేటువంటి దారములతో కుచ్చుతారు తాను. పూలు దారానికి కుచ్చినట్టుగా మనను ఈ దారంతో కుచ్చేశారు. ఎట్లా అంటే యద్వాచి తంత్యాం గుణ కర్మ దామభ్య అది కూడా వాచి తంత్యం. అసలైనటువంటి తనువు దారం ఏది వాక్కు. అంటే సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రవదః అని ఆర్డర్ పాస్ చేస్తాడు. అంటే ఏమైనట్టు సూది దారం రెడీ ఉండటం అన్నమాట. మనం దాన్ని విన్నామంటే కూర్చోబడ్డాం అని చెప్పాను చూడండి బాగా మదించినటువంటి ఎద్దును అది మనం పట్టితే ఆగదు న్యాయంగా మనం దాని బలాన్ని మనం ఆపరేం ఆపుతాం ఎద్దుగా మనం ఆపుతాం ఆపరేం మరి ఏం చేయాలంటే దానికి బాగా మదించి ఉంటే

ముక్కు తాడ వేస్తారు. ఇటు ఇటు గుచ్చేసి తాడ దారం కట్టి ఆ తాడ దగ్గర ఉంచుకుంటారు. కొంచెం గోల చేస్తే అది పెట్టి లాగుతారు. ఏమవుతుంది? ముక్కు పోయినంత పని ఇవి ఎంత బదించింది కూడా చెప్పినట్టు కుక్కిన పేను లాగా ఉంటుంది. అలాగే పరమాత్మ మనకు ముక్కు తాటి ఇచ్చాడు. ఏమిటి గుణములు కర్మములు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వీటిని దాటి పోయేము చెప్తున్నాడు. యద్ వాటి సంఖ్యాం గుణకర్మ దామసి ఇది ఎలాంటివి ఈ గుణకర్మలు అంటే సుదుస్తరైది. ఎంత కష్టపడ్డా మీరు వీటిని దాటలేదు. ధర్మ దాట దాట రా నేను ఫలానా పని చేయను అని కాసేపు కూర్చుంటాం తర్వాత మళ్ళీ వెళ్లి ఆ పని చేయాలి. ఎందుకంటే అన్నిటికంటే ప్రియమైనది ప్రాణములు. కోపం వచ్చింది తల్లి మీదో, తండ్రి మీదో, భార్య మీదో, పిల్లల మీదో. నేను అన్నం తినను వెళ్ళిపోయాడు. ఎన్నాడు ఉంటాడు? ఒక గంట రెండు గంటలు మళ్ళీ ఆత్మారాములు గోతిస్తున్నారని తినేస్తాడు. అలాగే మనం అబ్బు గొప్పోళ్ళం అనుకోని స్వామి నీ మాట వినను మంచి వినొద్దులే అంటాడు. అరగంట కాగానే మళ్ళీ స్వామి ఏం చేయమంటారు చెప్పండి అంటాడు. ఎందుకంటే మనం వీటిని పరిహరించలేము. గుణత్వం ఏం కాదందామా? కబ కబ ఇది ఎందుకు అనలేము పనులు అలాగే వీటిని మనం కాదనలేము కాబట్టి. సుదుస్తరైహి వత్సా వయం సుయోజితాః మనం మనం బాగా కూర్చోబడ్డాము. సర్వేవహామః బలిమీశ్వరాయః. ఇలా పరమాత్మ చేత కట్టివేయబడిన మనమందరము ఆ పరమాత్మకు బలిం అంటే పూజనం. అతన్ని అందరం కలిసి పూజిస్తున్నాం. అంతకు మించి ఇంకా చేయలేం. బలిం ఈశ్వరాయ ప్రేత ప్రోతా నసీవ ద్విపదే చతుష్పదః రెండు కాళ్ళ గలవాడు. నాలుగు కాళ్ళ గల వాటిని ముక్కు తాడు వేస్తే ఎలా అవి ఇతన్ని సేవిస్తాయో ఆరాధిస్తాయో మనమందరం పరమాత్మను అలా ఆరాధిస్తున్నాం.

అంటే చెప్పినట్టు వింటున్నాం కాదని ప్రశ్న లేదు. మన దృష్టిలో ఎలాగైతే పశువులు చతుష్పాతులో పరమాత్మ దృష్టిలో మనం అంతే అనంగా అన్నమాట. అందుకే ద్విపదే చతుష్పదః నీచాభిసృష్టం అవలోంధుమహే అంగా పరమాత్మ సృష్టించిన దాన్నే మనం అనుసరిస్తున్నాం. మన ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత శాస్త్రం ఉన్నా, పరమాత్మ చెప్పిన దాన్ని కాదని చెప్పగల చెప్తుందా? అలాగే పరమాత్మ సృష్టించిన దాన్ని కాదని కొత్తది నువ్వు చేయగలవా? రెండు లేవు కాబట్టి మనం వహామా. నోరు మూసుకొని చెప్పినట్టు అన్నీ వింటున్నాం, ఆ స్వామిని పూజిస్తున్నాం. ప్రోతానసి దుఃఖం సుఖం వా గుణ కర్మ సంఘాత్. మన కర్మను బట్టి, మన గుణం దాన్ని బట్టి దుఃఖం వస్తే దుఃఖాన్ని తీసుకుంటున్నాం, సుఖం వస్తే వద్దో కర్మను అవసరం లేదు, అనుభవిస్తున్నామా లేదా? ఇష్టమున్నా ఇష్టం లేకున్నా దుఃఖం అనుభవిస్తున్నావు, సుఖం అనుభవిస్తున్నావు. నీవు అనుకున్నదే నీ తపస్సు తోటి, నీ విద్య తోటి, నీ యోగం తోటి నీకు లభించేటట్టయితే ప్రపంచంలో ఎవడైనా దుఃఖాన్ని కోరుకుంటాడా? ఎవరికీ దుఃఖం మీద ఆసక్తి లేనప్పుడు ఆ దుఃఖం ఎలా వస్తున్నది? మనకి ఇష్టం ఉన్నా లేకున్నా దుఃఖం వచ్చేస్తుంది కాబట్టి మనం చేసేది ఏమీ లేదు. ఈశాభి సృష్టం అవరధ్మహే పరమాత్మ సృష్టించిన దాన్ని మనం అనుసరిస్తున్నాము. దుఃఖం సుఖం వా గుణ కర్మ సంఘాత్. దుఃఖము కానీ అది సుఖం కానీ పరమాత్మ ఇచ్చాడు అవసరం ఏం లేదు గుణ కర్మ సంఘాతు కర్మ గుణం కలిస్తే దుఃఖంగా సొంగని వచ్చేస్తాడు. సరిపోయేది ఎవరు పరమాత్మ, అందువల్ల భగవంతుని సంగతి వలన ఈ వీటి సంగతి వలన వచ్చినటువంటి దుఃఖాన్ని మనం అనుభవించే తీరాలి నాకు.

వద్దండి కర్మ చేస్తాను కానీ ఫలితం మాత్రం నాకు వద్దు మంతలా అందుకే ఈశాధి సృష్టం అవరుద్ధమయేంగా దుఃఖం సుఖం వా గురు కర్మ సంగాత్ మనము ఇదివరకు ఆచరించినటువంటి కర్మల యొక్క సంగతితో మనకు ఏది రావాల్సి వస్తే దాన్ని మనం భరించి తియ్యాలి. సుఖం వస్తుంది, సుఖం. దుఃఖం వస్తుంది, సుఖం. అయ్యా నాకు దుఃఖం వద్దు, సుఖమే కావాలి. చూసారా? నీవు చేసిన కర్మలకు అనుగుణంగా ఇస్తాడు. అందుకే అంటున్నాడు దుఃఖం సుఖం వా గుణ కర్మ సంఘాత్ ఆస్థాయ తత్ తత్ యద యుక్త నాతః చచుష్మతాంథ ఇవ నీయమానా. మనం ఆయా పనులు చేస్తాం, ఆయా గుణములు స్వీకరిస్తాం, ఆయా దేశాల్లో వ్యవహరిస్తాం, ఇదంతా మన ఇష్టమా? అలా అని తోటి వెళ్ళాలి పోతామా? పోరే పరాన్ని పని చేయాలి. లేదు నాకెప్పుడు జీవితంలో దుఃఖమే రావద్దు. అయ్యే పనినా? కావు ఇవన్నీ కుదరవు కాబట్టి ఆస్తాయ తత్పత్ యదయుంతనాథః పరమాత్మ నిన్ను దేనిలో నియోగించాడో. ఆయా కర్మలను స్వీకరించి ఆస్థాయ తత్పత్ యదయుక్తనాథ చక్షుష్మతాంథ ఇవ నియమన ఎలాగయ్యా అంటే గుడ్డి వారిని కన్నులు కలవారు చెయ్యి పట్టుకొని ఎలా సురక్షిత ప్రాంతానికి చేరుస్తారో ఇందులో ఎవరు? ప్రత్యేకించి సుఖము, దుఃఖము. ఈ సుఖము దుఃఖము అనే విషయం తెలియక మనం తప్పుదారి పడుతున్నాం. చెప్పినట్లే నడుస్తున్నాం కానీ గుడ్డి వారు గమ్యాన్ని చేరాలంటే కన్నులున్న వారి సహాయం పొందాలి కదా. సూక్ష్మత అందాయువ కళ్ళు ఉన్నవారు గుడ్డి వారిని గమ్యములు చేర్చినట్టుగా. మనందరినీ పరమాత్మ గమ్యమును తీరుస్తాడు. శక్షుష్మత అంధా ఇవ నీయమానా ముక్తోపి తావత్ విభృయాత్ స్వదేహం. మోక్షం పొందిన వాడైనా అంటే ముక్తుడైనా కానీ ఆ మోక్షం వచ్చేంతవరకు ఏం చేయాలి వాడు అని చెప్పినట్టే వినాలి ఇక్కడికి రావాలి శరీరాన్ని స్వీకరించాలి కదా.

శరీరాన్ని శరీరాన్ని ధర్మాలు ఉంటాయి. వివాహం చేసుకోవాలి, సంతానము, ఇల్లు, వాకిలి, ఆస్తులు, బట్టలు ఇవన్నీ అనుభవించాలా వద్దా? నాకు ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను మోక్షానికి పోతాను ఇవ్వయ్యా మోక్షం. ఇవ్వడు స్వామి. యథాక్రమం ప్రహ్లాదుడు అంటే ఏం చేశాడు? నువ్వు కూడా నాన్నగారి లాగే 71 మహాయుగాలు పరిపాలన చేసిన తర్వాత రమ్మన్నాడు. 50 ఏళ్ల వాళ్ళు సంసారం వద్దు అని అందరూ అంటారండి. 50 ఏళ్ల వాడు సంసారం వద్దు అంటే ఒప్పుకోవాలి కదా. కదా వీళ్ళు. నాన్నగారిలాగా నువ్వు కూడా 71 మహాయుగాలు పరిపాలెం చేసి అప్పుడు నా దగ్గరికి రావాలనుకుంటే అప్పుడు చెప్పు అనిపిస్తాను. అందువల్ల కథ ప్రసంగం అయ్యా. ప్రహ్లాదులంతటి వారు 71 మహాయుగాన్ని పరిపాలన చేశాడు, మోర్చానికి పోలేదు. అడిగాడు మోర్చం, స్వామి నాకు మోర్చం ఇవ్వు అని. స్వామి ఏం చెప్పాడు, నీవు కూడా మీ నాన్నలాగా 71 మహాయుగ పరిపాలన చేసిన తర్వాత మోర్చం అడిగితే చూస్తానులే అన్నాడు. అంటే ఏమిటి? జ్ఞానులైనా, అజ్ఞానులైనా పరమాత్మ ఆజ్ఞను సమానంగా ధరించవలసిన వారే. ముక్తోపితావత్ విభృయాత్ స్వదేహం. మోక్షం పొందిన వాడైనా మోక్షం వచ్చేంత వరకు శరీరం ధరించాలి కదా. వద్దా? మోర్చం వచ్చిన తర్వాత ఏలాగు ఉండదు. కానీ అప్పటిదాకా అంటే ఏమిటి? అర్చనాది మార్గంలో బయలుదేరేంతవరకు దేహధారణ తప్పదు. లింగదేహం ఉండాలి, సూరదేహం ఉండాలి. కాబట్టి ముక్తోపితావతు ప్రియాస్వదేహం. ఆరబ్దం అస్మన్ అభిమాన నిన్నటి అస్పుర దేహం ఎప్పుడైనా అస్పుర దేహం దుష్ణ దేహం తరపున ఈ దేహం అక్కడికి వెళ్ళేంత వరకు ఇది ఉండాలి తప్పదు మార్గానికి వీల్లేదు. పోవడానికి వీల్లేదు. నేను నీ నెలలో పరమాత్ముని ఆచరించాను నాకు మోసం వస్తున్నది కాబట్టి నాకు ఈ శరీరం ఎందుకు? అనడానికి ఎందుకంటే ఈ దేహం మీకు వచ్చినది మీ ప్రారబ్ధాన్ని అనుభవించడానికి. కదా మనకు మూడు ఉన్నాయి ఆగామి సంచితము ప్రారబ్ధం. అందులో ప్రారబ్ధం అనుభవించడానికి దేహం వచ్చినది. సరే సంచితం అనేది దేహంతో కరం వస్తాం. ఆగామి అనేటువంటిది తర్వాత పొంది. ఆగామి సంచితం కావాలంటే పోగొట్టుకోవచ్చునేమో కానీ ప్రారబ్ధాన్ని ప్రారబ్ధం అనుభవించగలము.

దేహం వచ్చిన తరువాత ఆ దేహ నాశనం అంటేనే ప్రారబ్ధ నాశనం. కాబట్టి ప్రారబ్ధం వల్ల వచ్చినటువంటి ఫలికాన్ని అనుభవించడానికి ఏర్పడిన ఈ శరీరం. ఆ ప్రారబ్దాన్ని అనుభవించే తీరాలి. ఎంతవరకు అతను దీన్ని వదిలిపెట్టి పోయేంతవరకు. ప్రారబ్దమసినన్ అభిమాన శూన్యః యథా అనుభూత అది కూడా ఏంటంటే అన్నీ అనుభవించాలి కానీ అభిమాన శూన్య. నేను నాది నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అభిమానం లేకుండా ఉండాలి. అంటే జడభరతుడి లాగా అనుకున్నారు కదా మహానుభావులు. అతను అన్ని సుఖాలు అనుభవించాడు. అన్ని సుఖాలు అనుభవించాడు. నాది ఏది కాదు అసలు. ఎవరో వేటగాళ్ళు. వేటగాళ్ళు, కోయవాళ్ళు, అడవికులు అతన్ని బలిద్దామని తీసుకొని పోతే వెళ్ళాడు. శుభ్రంగా నలుగు పిండి పెట్టి కరెంటు పోస్తే హాయిగా పోసుకున్నాడు. కొత్త మోడ అడిగితే విమ్మాడగా కట్టుకున్నాడు. వృష్ట భోజనం పెట్టి తిన్నాడు. ఏ రావయ్యా అంటే మరి వెళ్ళాడు మరి వెళ్ళిపోయాడు. అక్కడ కాళికాదేవి స్తంభానికి కట్టేశాడు. నిన్ను బలిస్తున్నాం అంటే వినుకుంటూ కూర్చున్నాడు. వాడు గంట కొట్టేది లేపినా కానీ ఇతని ముఖంలో శరీరంలో ఏ మార్పులు లేదు. విరాకారమైన ఆపరేషన్. ఆమె కోపం వచ్చింది. ఇంత భక్తుల్ని ఇక నుంచి తార దుర్మాకుడు అని ఆమె వేయచేసి వీరందరికీ అదే పని చేసి వారిని విలిపించింది. అంటే ఏమిటి అర్థం? అభిమాన శూన్య. పరమాత్మ నీకు ఏది ఇస్తున్నాడో, పరమాత్మ దేన్ని అనుభవించావు అంటాడో దాన్ని అనుభవించి నోరు మూసుకోడు. నాది నేను సంపాదించాను. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. నువ్వు వాళ్ళ పది వారాలు సంపాదించగలవా? అది ఆత్మ. సంపాదించేది ఏది? శరీరం. ఈ శరీరం నీ ఇష్టంతో వచ్చిందా? కాదు. పోనీ నీ ఇష్టంతో పోతుందా? కాదు. మరి ఇంక నేనేమిటి పొందేది ఏంటి? ప్రధానం రెండే పుట్టుక చావు. జనన మరణాలు నీ ఇష్టం లేనప్పటినుంచి నీ ఇష్టం ఏముంటాయి? దాన్ని వదిలిపెట్టు అందుకే అంటున్నాడు ముక్తోపితావత్.

విభృయాత్ స్వదేహం ఆరబ్ధమస్వినన్ అభిమాన శూన్యః అంటే జీవన్ముక్తులు అంటామే మనం ఇక్కడ ఉండి అన్నీ వదిలిపెట్టి పరమాత్మ యందు మనస్సు రక్ణం చేసినవాడు. వాడైనా వెంటనే పరమాళి దగ్గరికి పోలేదు. ఏం చేస్తాడు? ప్రారబ్ధం పరిభుజ్య కర్మవచితః క్షీణ కర్మాంతరాగత్ అనే అన్ని ప్రారబ్ధాలు దాటాలి. అవన్నీ అయిపోయిన తరువాత సాంకల్పం అంటే సంకల్పం అని, సాంకల్పం అంటే పాపం అని. మనము వేటి వేటిని పొందాలని సంకల్పించామో, మనం సంకల్పించినవన్నీ మనకు నూతన వస్త్రాల్లా కనబడతాయి. అది కట్టుకోవాలి. కొన్నాళ్ళు వెనక తీసి పోయి వదిలేయాలి. సంకల్పం పోతుంది. కోరిక పోతుంది, అనుభవం పోతుంది. ఏది నీవి కాదు. నువ్వు అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో సుఖాన్నో కష్టాన్నో పొందగలవా? లేదు. పోనీ అనుకున్నప్పుడు వాటి రెండిటినీ బయటికి పంపగలవా? లేదు. కాబట్టి ఇక నీకెందుకయ్యా? నీ చెప్తున్నానంటే ముక్తోపితాభ్య ప్రియాత్ స్వదేహం ఆరబ్దమశ్నన్ అభిమాన శూన్యః యధానుభూతం. ప్రతియాత నిద్రః కింతు అన్యదేహాయ గుణాన్నవృంతే ఏం చేయాలంటే యధానుభూతం ప్రతియాత నిద్రః మనము ఆచరించిన కర్మకు ఫలితంగా మనము దేన్ని అనుభవించాలని శాసించబడి ఉందో పరమాత్మ సంకల్పించాడో అతని సంకల్పానికి అనుగుణంగా వాటిని అనుభవించడానికి. పరమాత్మ ఆజ్ఞాపించిన కర్మలను చేయటానికి ఏం చేయాలి? ప్రధానమైన మార్గం యధానుభూతం ప్రత్యాస నిద్రః కింతు అన్యదేహాయ గుణాన్నవుంతే. ఇందులో నీ ఇష్టం లేకుండానే నీవు రాజు అవుతావు, ఇష్టం లేకుండానే. అంటే భిక్షుకుడు అవుతాడు, బ్రహ్మచారి అవుతాడు. ఇలాంటి వాటికి నీ ఇష్టం ఎలాగైతే లేదో, మరి నేను అనుభవించను అంటే ఏం అనుభవించవు?

చెప్పినట్టే వినాలి వేరే మార్గం లేదు. యధానుభూతం ప్రతీయాత నిద్రః కింతు అన్య దేహాయ గుణాన్న గురుంతే ప్రతీయాత నిద్రః. ఏ మాత్రం ఏ మరిపాటు లేకుండా. రెండు ఏమిటంటే ప్రారబ్ధం కోసం మనం వచ్చాం గమనించండి సంస్కారం చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు బ్రహ్మ కాబట్టి చెప్తున్నాడు ఇంకోడు చెప్తాడు. మనము ఇదివరకు చేసినటువంటి కర్మల వలన కలిగిన వాసన సంస్కారం ఉందే దానితో మనం శరీరాన్ని పొందుతాం. దానికే పేరు ప్రారబ్ధం. ఈ పొందిన శరీరంతో కొన్ని పనులు చేస్తాం. కదా? చేసి మళ్ళీ తయారు చేస్తున్నాము, మళ్ళీ స్టాక్ ప్రారబ్ధం. ఇచ్చినవాడు అన్ని పనులు చేశాను పాపం అయిపోయింది ఇవాళ నేను పుట్టను అనుకుంటాడు. కానీ వీడు అదే దేహాన్ని తీసుకొని ఏవేవో ఆలోచించుకొని ఏవేవో అనుభవించి వెడివెడి చేతులకు వెళ్లి కొత్త కర్మలు చేసి మళ్ళీ ఇంకో కొత్త దేహాన్ని అనుభవించడానికి కావలసిన సామర్థ్యం సంపాదించి పెడతారు. మరి ఇప్పుడు ఆ శరీరం ఎవరిది? నీదేవా వారియా? వస్తాది ఉన్నది లేదు అయినప్పుడు నేను పని చేస్తాను నేను మానుతాను ఎట్లా అంటావ్ అందుకే ప్రతియాత నిద్ర ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా పరమాత్మ ప్రసాదించిన దాన్ని అనుభవించు తీరా. అనుభవించనందువల్ల ఒకవేళ ఈ అనుభవంలో మళ్ళీ నీ ఇష్టమని పెట్టుకున్నావనుకో మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. ఇదివరకు చేసిన వాటి వలన కలిగిన దేహంతో పరమాత్మ ఆదేశించిన దాన్ని మాత్రమే పరమాత్మ కైంకర్యంగా చేశావనుకో. పాప నివృత్తి, దేహ నివృత్తి, మోక్షం వచ్చేస్తుంది. పరమాత్మ ఇచ్చిన దేహంతో నీ ఇష్టం వచ్చిన పనులు చేశావనుకో, పాపంగా తయారయ్యి మళ్ళీ అది ఇంకో శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్త నేను చేయను అనకు నేను చేస్తానని అనకు. యథానుభూతం ప్రతీయాత నింద్ర కింతు అన్య దేహాయ గుణాన్ నభూతే ఇంకో శరీరం రావటాని కోసం.

పని చేస్తావా? ఇంకో శరీరం రాకుండా ఉండాలని పని చేస్తావా? లభించిన శరీరం వల్ల మళ్ళీ ఇంకో శరీరం కావాలా కావద్దా? రావద్దు అనుకుంటే ప్రకృతి గుణమయ్యేటువంటి గుణత్రయాన్ని అనుభవించు. అనుభవించలేకుండా ఉండలేమండి అంటామా? అనుభవించు కానీ కర్తృత్వాభిమానాన్ని వదిలేపెట్టు. పరమాత్మ వాడు ఇస్తున్నాడు, వాడు తీసుకుంటున్నాడు. అది నాకెందుకు? నేను అడిగినప్పుడు తీసుకుంటే ఇస్తే నా ఇష్టం. ఇచ్చినప్పుడు తీసుకుంటే వాడి ఇష్టం. నీ ఇష్టం లేదు. ఇంకో దేహం రావడానికి మాత్రం వీటిని కోరుకోకు. ప్రారబ్ధ వచనంలో వచ్చినటువంటి దేహంతో ఆచరించే పనుల వల్ల మళ్ళీ కొత్త దేహం రాకుండా జాగ్రత్త పడు. ఎప్పుడైతుంది అది? పరమాత్మ ఆజ్ఞను ఉన్నది ఉన్నట్టు పరిపాలిస్తే కొత్త దేహం రాదు. స్వామి సంతోషిస్తాడు, మనకు మోర్శం ఇస్తాడు. వాడినే అంటాం ముక్తుడు అని. చెప్తున్నాడు భయం ప్రమత్తస్య వనేశ్వ విష్యాత్ యతస్త ఆస్తే సః షట్ తపత్నః సరే నాయనా. ప్రియవ్రత రాజ్యం వద్దన్నావ్. సంసారం కూడా వద్దన్నావ్. సరే ఒప్పుకుందాం. మరి శరీరం ఉంది కదా పుట్టి ఉన్నావు కదా ఏం చేస్తావ్? ఎక్కడికి పోతావ్? అదేంటి అండి? అడవికి పోతాను. నగరము, రాజ్యం వద్దు. అరణ్యానికి పోతాను. అరణ్యానికి పోయి ఏం చేస్తావ్? ఏం చేస్తే తపస్సు చేస్తాను. తపస్సు చేయాలంటే ఒక్కడు ఉన్నారా పెద్ద ఉన్నారా? ఏకాంతం ఒక్కడే ఉండాలి. మరి నువ్వు ఒక్కడివే ఉంటావా? అరణ్యంలో నువ్వు ఒక్కడివే ఉంటావా? ఈ లాంటి వాళ్ళు ఎంత రారు ఎంత పోరు అందుకు రామని ఏమరు పాదుతో ఉన్నవాడికి అరణ్యంలో ఉన్నా భయమే. ఇక్కడ అరణ్య నువ్వు కోగున దేనికోసం ఏకాంతంగా ఉంటానని నీ వెంట సిద్ధంగా ఉన్న ఆరు పెడుతున్నారు. ఇక్కడ అందరూ వాళ్ళను శత్రువులు అంటాం కదా తెలుసు కదా. ఆరుగురు నీ ఎంబడే ఉన్నారు.

నీ వెంట ఆరుగురు తీసుకొని అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే. కదా? అరిసడు వర్గాన్ని గెలవలేకుంటే అడవిలో ఉండి మాత్రం ఏం లాభం అండి? అలాగే అరిసడు వర్గాన్ని గెలిస్తే ఇంట్లో ఉంటే అర్థం ఏమిటి? అర్థం అయింది కదా? కామ క్రోధాదులను జయిస్తే ఇంట్లో ఉన్న నష్టం లేదు. అవి జయించకుంటే అడిగిన పోయినా చేస్తాను. భయం ప్రమత్పత్య వనేశ్వపిత్యాత్. అజాగ్రత్తగా ఉన్న వారికి అరణ్యంలో ఉన్న భయమే ఎందుకు? యతస్త ఆస్తే సహ షట్ తపత్రః అతను ఎప్పుడూ ఒంటిగా ఉండలేడు పని వెంట సిద్ధంగా ఉంటాయి అరిషడ్వర్గము కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు. యత సాస్తే స్వహ సత్సపత్నః జితేంద్రియస్య ఆత్మరతేహ బుధస్య గృహాశ్రమస్కిన్ను కరోచ్యవజ్యం అదే కాదండి కాదండి నడువుకి వెళ్తాము ఇంద్రియాలని గెలుస్తాము. పరమాత్మ యందే రమిస్తాము అంటే పరమాత్మ యందే రమించగలిగి ఇంద్రియాలను జయించిన తర్వాత పాడివైతే ఏం పదెడువైతే ఏం పట్టణం అయితే ఏం. నష్ట ఏమిటండీ? ఇంట్లో ఉన్న దిత్య నీవులైతే నష్టపోడు. అడవిలో ఉన్న ఆసక్తుడైతే లాభం పోతుంది. బస్సుతో ఏది లభించదు ఇంద్రియ ఏం కావాలి? అడవిలో ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతురా? ఆలోచించండి. అడవిలో ఉన్న వాళ్ళు సంసారాన్ని పొందలేదా సంసారం చేయలేదా? విశ్వామిస్తుడు ఉన్నాడు అడవిలోనే ఉన్నాడు. నూరేడు తప్ప చెప్తాడు వాల్మీకి చెప్తాడు. ఏమని అప్సరసలతో కలిసి అప్సరసలు వచ్చి విశ్వామిత్రులతో భంగం చేయాలి అని ప్రయత్నించారు. దానికంటే ముందు విశ్వామిత్రుడు ఒక 1000 సంవత్సర తపస్సు చేశాడు. ఘోరం తపస్సు సమాధం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే ఏమైంది మరి? ఫలితం ఏమిటి అంటే నలుగురు కొడుకులు పుట్టారు అని చెప్పారు. చత్వారః అస్య తనయాః జజ్ఞిరే. విశ్వామిస్త్రుడు వెయ్యి ఏళ్ళు తపస్సు చేస్తే నరుపు కొడుకుని పుట్టాడు అన్నాడు. ఏమైనట్టు ఏం చేయనట్టు అదే చెప్తున్నాడు.

అజాగ్రత్తగా ఉన్నవాడికి అడుగులు ఉన్నాయి ఏం నా కొమ్మయ్యా? జాగ్రత్తగా ఉన్నవాడు ఇంట్లో ఉంటే మాత్రమే ఏం నాశనం? కదా చితేంద్రియస్య ఆత్మరతేహే బుధస్య ఇంద్రే నిగ్రహం కలిగి ఆత్మరావుడైనటువంటి జ్ఞానికి గృహాశ్రమః కిన్ను కరోత్య వజ్యం గృహాశ్రమం ఏ దోషాన్ని కలిగిస్తుంది. కరోత్య వజ్యం యత్ షట్సపత్నాను విజిగీషమానః గృహేషు నిర్విష్య యతీత పూర్వం. అదేమిటండీ అలా అంటారు మేము వెళ్లి ప్రయత్నం చేస్తాం. సట్వర్గానికి గెలవటానికి కోసం అడవికి వెళ్లి ప్రయత్నం చేసి సాధిద్దాం అంటే తప్పు. ఇంద్రియములను గెలవాలి అనుకుంటే అరిసడ్వర్గాన్ని గెలవాలి అనేటువంటి వారు మొదలు రిహార్జులు చేయాలి. అంటే ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ? అడవిలో కాదు కదా. ఇంద్రియాల గెలవాలనుకున్నా ఇంట్లో ఉండి మొదలు ప్రాక్టీస్ చెయ్యి. చుట్టూ ఏమీ లేకుంటే నేను అన్నీ గెలవాలి కాదు అన్నీ ఉంటే గెలవాలి. దగ్గర రడ్డూలు, మైతూరుపాకు, జిలేబీ ఇంకోటి ఇంకోటి పక్కన పెట్టి నీకు షుగర్ రా తినకు అంటే తినకుండా ఉండాలి. కానీ ఈ అడవిలో పోయి ఏం దొరకదు అని నేను దీని దగ్గర తినడం లేదండి. వాడు చెప్పాడు నేను మౌనంగా ఉంటానండి చాలాసేపు అన్నాడు. ఎంతసేపు రా తొమ్మిది గంటలు మౌనంగా ఉంటానండి అన్నాడు. ఓయ్ ఓ పోరాడు చెప్పండి ఇదిరా రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు దాకా పాఠశాల ఉంటుంది. ఒప్పుకున్నావా? పట్టి చెప్పబోతున్నాడు. అంటే నీ ఇంద్రియములను ఆకర్షించే సామగ్రి ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గెలిస్తే లెక్క కానీ ఏం లేని చోట. ఇంకా దూరంగా పోతేనే కష్టం. తడ్డూరు జిలేబీ ఇంట్లో వదిలిపెట్టి పక్కకు పోయినాం. మనస్సు ఎక్కడ ఉంటుంది? అయ్యో అక్కడే ఉంటుంది. అలాగే మనం ఇల్లు వదిలిపెట్టి బయటికి పోతే నా సారీ ఎట్లా ఉందో, నా పేరు ఎట్లా ఉన్నారో, నా ఇల్లు ఎట్లా ఉందో చెప్పకుండా వచ్చేసి అబ్బా ఏమనుకుంటుందో ఒక దారి పోయి పోదాం.

ఇప్పుడే పోదాం. ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఎందుకు ఆ పదం ఇంట్లోనే ఉంది. అడవిలో పోయి ఆరు బిడ్డలను ఆలోచించే బదులు ఇంట్లో ఉండు. శాస్త్రం ఏంటంటే ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేయాలనుకున్నవాడు ఇంట్లో ఉండే ప్రాక్టీస్ చేయాలి. అడవికి వెళ్లి కాదు. చెప్తున్నాడు స్వామి రండి. యత్ చత్సపత్రాన్ విజిగీసమానః గృహేషు నిర్విష్య యతేత పూర్వం మొదలు ఇంట్లో ఉండే ప్రయత్నించాలి. అత్యే దుర్గాస్తుతః ఊర్జితారేను క్షీణేషు కామం విచరే విపశ్చిత్ చూడండి చెప్తున్నాడు విశాఖ చెప్తున్నాడు. శత్రువులను గెలవాలి అంటే రాజైనవాడు శత్రువు దండి చెప్తాడు. వాళ్ళని గెలవాలి అంటే మనం వాళ్ళ దగ్గరికి పోతే గెలిచి రాము. కదా? మరి ఏం చేయాలి? మన దగ్గర మనం ఉండాలి. మన కోటలో మనం ఉండి కోటలో ఉండే వాళ్ళని గెలవాలి. వాళ్ళని గెలిచిన తర్వాత నీ ఇష్టం యధేష్ఠంగా తిరుగు. మొదలే నేను వెళ్లి మీ దగ్గరికి వచ్చి గెలుస్తానంటే గెలుస్తావా? బలం వాళ్ళదైతుంది. శత్రువుని గెలిచేవాడు దుర్గంలో ఉండేలా గెలుస్తాడో. అరిసడు వర్గానికి వెళ్ళేవాడు కూడా ఇంటిలో ఉండే ప్రాక్టీస్ చేయాలి. బాగా గెలిచిన తర్వాత నమ్మకం కలిగిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి అరణ్యానికి రండి. అందువల్ల ఇల్లు వదిలి పెడతా అంటే ఇప్పుడు కుదరదు. యక్షర్దపత్నాన్ విజిగీసమానః గృహేరు నిర్విషయతేత పూర్వం అచ్చేతి దుర్గాశ్రితః ఊర్జితారీర్. బలవంతులైన శత్రువులను దుర్గములో ఉన్నవాడు మాత్రమే గెలుస్తాడు. క్షీణేషు కామం విచరేద్విపశ్చితి. శత్రువులు క్షయిస్తే, శత్రువు నాశనం అయిపోయిన తర్వాత కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, బయటికి వెళ్ళు, అంతా తిరుగు, నీకు అపాయం లేదు. శత్రువులు ఉండగా మాత్రం నీవు నీ కోటలో ఉండి వారిని గెలవాలి, గెలిచిన తర్వాతనే వెళ్ళాలి అని శాస్త్రం. కానీ నువ్వు కూడా గృహస్థానం సమయంలో ఉండి అలాంటి వర్గాలను జయించి కావాలంటే తర్వాత బయటికి పో కానీ ఇప్పుడే వెళ్ళవద్దు.

త్వం అబ్జనారాంగ్రి సరోయ కోచ దుర్గాశ్రితః నిర్జిత షట్సపత్రః ఇందులో కొన్ని నీకు సహజంగా కలిగాయి. ఏమిటది? పరమాత్మ పాదముల యందు భక్తి. రెండవది ఇంద్రియ నిగ్రహం. ఈ రెండు నీకు సహజంగా ఏర్పడ్డాయి కాబట్టి కొత్తగా వీటి కోసం నువ్వు ప్రయత్నం చేయవలసిన పని లేదు. సగం కారం నీకు కలిసి వచ్చింది. చెప్తున్నాను త్వంతు అభ్యనాభ అంగ్రి సరోజ కోచ దుర్గాశ్రితః పరమాత్మ యొక్క పాద పరాగం. రాజి పెట్టేటువంటి పాదద్వంద్వములో అది దుర్గం. ఆ దుర్గంలోను మొదలుండి పెట్టింది. ఈ కోటేది శ్రీమన్నారాయణ చరణం. అది కోట. అక్కడ ఉండి నీ మీదికి వచ్చిన వారిని ఓడించు. అంతే కానీ నేను బయటికి వచ్చేస్తాను అంటే నువ్వు రావు వాడు రాడు ఇద్దరు ఓడిపోతారు. అబ్జనాభాంగ్రి సరోజకోచ దుర్గాశ్రితః నిర్జిత షట్సపత్నః శత్రువు గాని మొదలు గెలవాలి. షట్సపత్నః గుంక్ష్వేహ భోగాన్ పురుషాతి దిష్టాన్ విముక్త సంఘ ప్రకృతిం భజస్వ మరి నన్ను ఏం చేయమంటారయ్యా? దీనికి ఏ సమస్య లేదు, పరమాత్మ ప్రసాదించిన అన్ని రకముల భోగాలను అనుభవించు. ఇచ్చిన వాటిని కాదనొద్దు. ఇయ్యని వాటిని కావాలని అనొద్దు. అందుకే పున్ష్వేహ భోగాన్ పురుషాతి తిష్టాన్ విముక్త సంగః ప్రకృతిం భజస్వా పున్ష్వేహ భోగాన్ పురుషాతి తిష్టాన్ పరమాత్మ ప్రసాదించిన అన్ని అనుభవించి ఎలా విముక్త సంగ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఈ కుర్రగాయ చాలా బాగుంది, ఆ ఏదో రసం చాలా బాగుంది. నేను మామూలుగా ఇక్కడే భోజనం చేస్తాను, ముందు చెప్తే ఏం అయ్యేటట్టు అవుతుంది? వాడి దృష్టి ఎక్కడ ఉన్నట్టు. ఆ శ్రమము సేవ కాదు భోజనం దగ్గర. ఎవర్ చైరి పనికిరాదు. అందుకే అంటున్నాడు త్వం అబ్జనాభాంగ్రి సరోజకోచ దుర్గాశ్రితః నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్. ఏ విధంగా ఇక్కడ భోగాలను అనుభవించు. ఎక్కడివన్నీ భోగాలు అంటారా? పురుషాతిథి పరమాత్మ చేత ప్రసాదించబడిన అనేక భోగాలు అనుభవించి విముక్త సంఘః ఎన్ని భోగాలు అనుభవించినా.

ప్రధాన సూత్రం వాటి యందు ఆక వదిలి పెట్టాలి. ఇవి నాకు కావాలి అంటు నాకు దేవి దూరం పోతుంటాయి. స్వామి ఇవి నాకేం వద్దు ముందరికి వస్తా. అందుకే ఆ ముందరికి వచ్చే వాటిని ఒకసారి వెలిపెట్టరు. అలాంటి స్థితిలో మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ ఇచ్చిన వాటిని అనుభవించు, ఇయ్యని వాటిని వద్దు. అనుభవించినప్పుడు కూడా. అనుభవించే విషయాల మీద ఆసక్తి పెంచుకోకు. విముక్త సంగః చెప్తున్నాడు. విముక్త సంగః ప్రకృతిం భజస్వ. సంగతి వదిలి ప్రబుద్ధిని అనుసరించి పరమాత్మ ఇచ్చిన వాటిని స్వీకరించు. ఇది సమధిహితః బ్రహ్మ ఇలా మనకు అంటే ఏం చేశాడు? పరమాత్మ ఆజ్ఞను కాదనటానికి నువ్వెవరయ్యా? వాడిచ్చిన శరీరము వాడు అనుభవింపయ్యేటువంటి భోగాలు. నోరు మూస్తూ అనుభవించు. ఇచ్చిన వాటిని తీసుకో. ఇయ్యని వాటిని అడగకు, ఇచ్చిన వాటిని కాదనకు. ఇచ్చిన వాటిని అనుభవిస్తూ కూడా నేను సంపాదించాను అనకు, వాడిచ్చాడు. వాడిచ్చిన వాటిలో కూడా పరమాత్మ ఇచ్చాడనే తప్ప నీవు కోరికతో వాటిని అనుభవించకూడదు. చాలు కదా? అన్ని రకాలుగా చెప్పేసాడు. ఇతి సమభిహిత మహాభాగవతః బ్రహ్మ చేత ఇలా బోధించబడిన పరమ భాగవతోత్తముడు భగవతః త్రిభువన గురోహో మూడు రఘురు సౌర్ బ్రహ్మ అలాంటి మహానుభావుని యొక్క అనుజాసనం ఆజ్ఞను ఆత్మనః లఘుతయా అవనద శిరోధరః తాను చాలా చిన్నవాడు కాబట్టి తల వంచి ఆ ఆజ్ఞను స్వీకరించి బాధమితి సభగుమానంబు వాహాయ అలాగేనండి అని గౌరవంగా చెప్పి. తన యాజ్ఞను స్థిరసావధించారు. ఉవాహా. భగవానపి మనున యధావత్ ఉపకల్పిత అపచితిహి బ్రహ్మ కూడా. మనువు చేత శాస్త్రోక్తముగా ఏర్పరచబడిన పూజలను స్వీకరించి అపచితిహి ప్రియభ్రత నారదయోహో అవిషవం అసమీక్షమానయోహో

ఓ పక్క నారదుడు, ఓ పక్క ప్రియాబ్రతుడు. వాళ్ళు ఎలా చూస్తున్నారు బ్రహ్మను, స్వామిని అవిషమం. అంటే వంకర చూపు కాదు తగ్గగానే చూస్తున్నారు. సమానముగా సమాన శరణముతో చూస్తూ చూడబడుతున్న వారే అవిషరం అవిచ్ఛమానయో ఆత్మ సమవస్థానం. అవాంగ్ మనసం క్షయం తన యొక్క నివాసం అది ఎలాంటిది అది అవాంగ్ మనసం వాక్కుకు మనస్సులకు అందినటువంటి తన లోకాన్ని క్షయం అవ్యవకృతం ప్రవర్తయన్ అగమత్. మనము ఇలాంటిదని వర్ణించడానికి వీలు లేనటువంటి తన దివ్యమైన బ్రహ్మలోకాన్ని బ్రహ్మ చేరుకున్నారు తన లోకాన్ని చేరుకున్నాడు. మనురపి మనువు కూడా సరేణ ఏవం ప్రతిసంధిత మనోరసః బ్రహ్మ వచ్చి తన కోరికను తీర్చాడు. కదండీ తన కోరిక ఏమిటి? తన కుమారుడు తనలాగా రాజ్య పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకొని భగవంతుడిని చేరా చెందాలి కదా. కాబట్టి తాను చెప్తే వినడో ఏమో అనే భయాన్ని మనస్సులో ఉన్నప్పుడే బ్రహ్మ వచ్చి సమస్యను కాక పరిష్కరించాడు. సరిపోయింది కదా. ఇప్పుడు దిగులు లేదు. అందుకే అంటున్నాడు పరయణ ఏవం ప్రతిసంధిత మనోరధః సుర సురరిషి. అనుమతేన ఆత్మయం అతిరధరా మండల స్థితి గుప్తయే నారదుని యొక్క ఆజ్ఞతోటి తన కుమారుడిని సకల భూమండలాన్ని పరిపాలించడానికి ఆ శాత్యాప్య ఏర్పాటు చేసి అంటే పట్టాభిషేకం చేసి స్వయం అతి విషమ విషయ ప్రజలాశయ ఆశయ ఉపరరామ తాను విషయ భోగము నుండి విరమించాడట. ఎలాంటివి అవి? చూడండి చమత్సారం. ఇక్కడ అతి విషమ విషయ విషయలాశయ ఆశయ. విషయములు ఎటువంటివి? అతి విషమములవి. అంటే ఎంత జాగ్రత్తగా మనం వాటిని కాదనుకొని తప్పించుకొని పోదామన్నా వచ్చి వెంటనే పడతాయి. ఎలాగయ్యా అంటే మనము ఎంత వద్దు అనుకుంటే అంత మన వెంట ఉంటాయి. ఎలా ఉంటాయి?

నేను ఫలానా వాటిని గెలవాలనుకుంటున్నాను అని వాటి పేర్లు చెప్తావు కదా? అవి ఎక్కడ ఉన్నట్టు? నా దగ్గరే ఉన్నాయి. అందుకే అంటున్నాడు అతి విషమ విషయ విషజలాశయ ఆశయ ఆశయ. అవి విషజలాశ్రయములట. విషముతో నిండినటువంటి జలములకు అంటే చెరువులు. చెరువులండి ఎలాంటి చెరువులు? విషజలం ఉన్న చెరువులు. ఏమిటి ఆ వెడజలం అంటే విషయములే. విషయములనే విషజలము కల చెరువులు. ఎలాంటివి విషయములు? విషమములు. సమములు కావు. కదా పూర్తిగా మనను వంకర దారి పట్టించేటువంటి దారి తప్పించేటువంటి విషయములని విషజరముతో నిండి ఉన్నటువంటి చెరువు నుండి తాను విరమించుకున్నాడు. అంటే సంసారం నుంచి విరక్తుడయ్యాడు. స్వయం విర రామ ఉపర రామ ఇతిహ వావస జగతీపతి ఈశ్వరేచ్ఛ. ఇశ్వరేచ్ఛయ అధినివేశిత కర్మాధికారః ఈ రీతిలో ప్రియవ్రతుడు పరమాత్మ యొక్క సంకల్పంతో తాను ఆచరించవలసిన రాజధర్మానికి అనుగుణంగా రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. తన ఇష్టంతో కాదు బ్రహ్మ ఆజ్ఞను బట్టి ఇలా. ధర్మ అధికారః అఖిల జగత్ బంధ ధ్వంసన పరానుభావస్య సగల జగత్తు యొక్క బంధాన్ని నాశనం చేసేటువంటి దివ్యమైన ప్రభావము కల భగవతః ఆది పురుషస్య అంగ్రీ యుగలాన్ అనవరత ధ్యానానుభవిన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ మనస్సులో మాత్రం పరమాత్మ యొక్క పాద పద్మము నిరంతరం ధ్యానిస్తున్నాడు. ఎందుకు ధ్యానించాలి అంటే సంసారం అనేటువంటి పాప బంధము నుంచి తొలగించగలవాడు అతనొక్కడే. పాప బంధములను ధ్వంసం చేయటంలో సమర్ధుడట. అంతే కదా మరి అలాంటి పరమాత్మ.

జగత్బంధన ధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య అంగ్రియుగలం అనవరత ధ్యానానుభవేన ఒక్కసారి శ్రీమన్నారాయణ చదవ చదవ పద్యం అంటే సరిపోదు. పోతుందా? మళ్ళీ మన పరుష రామామూలి కదా? అందువల్ల అనవరకం నిరంతరము పరమాత్మ పాదపద్మములనే ధ్యానం చేస్తూ అది ప్రధానం కావాలి. ధ్యానానుభావేన పరిరంభిత కఠాయాశయః మనస్సుకున్న మురికి అంతా పోగొట్టుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. రాజ్యభోగాలను అనుభవిస్తున్నాడు. కానీ మనస్సుకి ఏ మాత్రం మురికి అంటకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి వాడై అవదాతోపి మానవర్ధన మహతాంమహీతలం అనుచశాసా పరిశుద్ధుడైన అవదాత అంటే పరిశుద్ధుడు ఎలాంటి దూరం అంటని వాడు అయినా అవ అవదాతోపి మానవర్ధనః ఏం మానవర్ధన గౌరవాన్ని పెంచేవాడు. పరమాత్మ చెప్పినట్టుగా తండ్రి గారు చెప్పినట్టుగా ఇద్దరి మాటలను శిరసావహిస్తున్న వాడికి ఏమొస్తుంది శ్రీ రాధు మరి. అలాంటి కీర్తిని పొందినవాడై మహీతలం అనుశతాత అదే కదా మనుజతం అనుశతాత భూమండలాన్ని పరిపాలించాడు అనుశతాత. అధచ దుహితరం ప్రజాపతే విశ్వకర్మణః ఆ ఏం చేశారు విశ్వకర్మ పుత్రికైనటువంటి ఊర్జస్పతి అనుకుంటారు చెప్తారు కదా కర్మణః ఉపయయమే బర్హిష్మతి నామ తస్యవే పేరు ఆమె పేరు బర్హిష్మతి. ఎవరి కూతురు? విశ్వకర్మ పుత్రిక. ఆయనను ఈ మహానుభావుడు వివాహం చేసుకున్నారు. బరిహిష్మతీం నామ తస్యాముహవావ ఆత్మ ఆత్మజేన ఆత్మజాన్ ఆత్మ సమాన శీర గుణ కర్మ రూప వీర్యోదారాన్ దశ భావయాం బభూవా ఆ భార్య యందు తనతో సమానమైనటువంటి గుణము, బలము, రూపము, ప్రభావము ఇవన్నీకైనటువంటి తనలాంటి వాళ్ళను 10 మంది కుమారులను ఆయన నుండి లభించాడు, పొందాడు మహానుభావుడు.

దశభావయాంబభూవ అలాగే కన్యాంచ దేవీయతి ఊర్జస్వతిం. మరి ఒక అమ్మాయి లేకుంటే బాగా జరిగిన కన్యాదానం చేయాలి. అందువల్ల ఒక చివరికి ఒక అమ్మాయిని కూడా పొందాడు ఆమె పేరు ఊర్జస్వతి. ఈ ఊర్జ్యస్పతినే శుక్రాచార్యుల వారికి ఇచ్చి పేర్కొంటారు. వీరిద్దరి పుత్రికనే దేవయ్య అంటారు. ఊర్జ్యస్పతి నామ. వీరికి ఆ కుమారుల పేరు చెబుతున్నాడు. ఆగ్నీధ్ర, ఇధ్వజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, శిరణ్యరేత, గుతపృష్ట, శవన, మేఘాతిథి, రీతిహోత్ర, కవి. ఇవన్నీ ఏ పేర్లు? అగ్ని నామానః అగ్ని పేర్లు. అన్న వేపించాడు మరి. అందుకే చెప్తున్నాడు వాడే కవయ ఇచ్చి సర్వే ఏవ అగ్ని నామానః. ఈ పది మంది చెప్తున్నారు. ఆ. అన్నీ అగ్గి పేర్లే. వారి పుత్తరులందరూ అగ్నిహోతుడే అన్నమాట. అంతా పరిశుద్ధుడు. సర్వయేవగ్ని నామానః ఏతేషాం కవిహి మహావీరః సవనః. ఈ ముగ్గురు నారైకి త్రయః ఆసన్ ఊర్ధ్వరేతసః. ఈ ముగ్గురు మాత్రం మాకు ఈ రాజ్యము, ఈ పరిపాలన, ఈ ధర్మాలు వద్దు బాబోయ్ అన్నీ వదిలిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి గితేంద్రియులై తపస్సు కోసం అడవికి వెళ్లారు. ఊర్ధరి ఉగురు కవి మహావీర సవన ఆత్మవిద్యాయాం ఆత్మవిద్యాయామ్ అర్భభావాత్ ఆరభ్య కృతపరిచయాః ఈ ముగ్గురు అర్భభావాత్ అంటే బాల్యము నుండే మనం అర్భకులు అంటాం కదా. అర్భ భావాత్ అంటే బాల్యము నుండే ఆత్మ విద్య యందు అంటే అధ్యాత్మ విద్య యందు కోరిక ఉన్నవారు కాబట్టి వీరు సంసారాన్ని అభిలభించలేదు. కుతపరిచయాః పారమహంస్యమేవాశ్రమం అభజన్. సన్యాసాశ్రమాన్ని ఈ ముగ్గురు స్వీకరించారు. అభజన్.

తస్మిన్నుహవా ముదమతీరాః పరమర్షయః సగల జీవనికాయ నికాయవాసస్య భగవతః వాసుదేవస్య ఫీతానాం శరణపూతస్య శ్రీమచ్చరణారవింద వితరణ వరన విగలిత పరమ భక్తి యోగానుభావేన పరిభావితాంత హృదయాద్యతే భగవతే సర్వేషాం భూతానాం ఆత్మభూతే ఇంకా చరిత్ర చెప్తున్నారు తస్మిన్ హవా ఉపశమచీలాః ఈ మహానుభావులు అక్కడ ఉపశమచీలురై పరమర్శుల సకల జీవనికాయావసస్య భగవతః కగళ ప్రపంచమంతా ఎవరిలో ఉందో అలాంటి పరమాత్మ యొక్క వాసుదేవస్య భీతానాం శరణ భూతస్య పరమాత్మ ఎలాంటివాడు అతను వాసుదేవుడు. వాసుదేవుడు అంటే వాసనాత్ వాసుదేవః సకల చరాచర జగత్తును వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు. అలాంటి వాడికి వాసుదేవస్య భీతానాం శరణ భూతస్య భయపడిన వారికి అభయమిచ్చేటువంటి మహానుభావుడు శ్రీమత్ శరణారవింద. అవిరత స్మరణ విగళిత పరమ భక్తి యోగానుభవినా నిరంతరము పరమాత్మ యొక్క పార్వత వలను స్మరించడం తోటే భక్తి యోగం బాగా పెరిగింది. అంటే భక్తి ఉంది వాటిలో లేకపోలేదు ఉన్నటువంటి భక్తి. మరి కాస్త పెరిగింది. దేనితోటి? పరమాత్మ పాద సంస్మరణ తోటి అది మరి కాస్త పెరిగింది. ఇలా శరణారవింద అవిరత స్మరణ వినవివాహిత పరమభక్తి యోగానుభవేన పరిభావితాన్ అంతర్హృదయాః అంతర్హృదయాధిగతే భగవతి సర్వేశాం భూతానాం ఆత్మభూతే ఎలాంటి వాడు పరమాత్మ సర్వేశాం భూతానాం ఆత్మభూతం అన్ని ప్రాణులకు ఆయనే ఆత్మగా ఉండేటువంటి మహానుభావుడు ప్రత్యగాత్మన్యేవ ఆత్మనః తాదాత్మ విశేషేణ మనలో ఉండేటువంటి ఆత్మ కదా? ఆత్మలో అంతర్యామి పరమాత్మ. జీవాత్మ ప్రకృతి పరమాత్మ. పోనీ ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. గుర్తు ఉందా కదా? ఈ శరీరం అంతా ప్రకృతి. ఇందులో ఉండేవాడు జీవాత్మ, అందులో ఉండేవాడు పరమాత్మ. మరి అందులో ఉండేవాడు?

ఎవడు లేడా? మనం అందరం అందులోనే ఉన్నాం కదా. సకర జీవు ఎక్కడ ఉన్నారండి? పరమాత్మలు అని మనం ఉన్నామని తెలుసుకుంటే మనకు పాపం పుణ్యం అంటావు. నేను ఉన్నా నీడే సంపాదించుకో ఇదంతా నా పురుషార్థం అంటే అన్నీ వచ్చి తెచ్చిన పరమా. అందుకే. శ్రీమత్ చరణారవింద ఆవిరత స్మరణ విగడిత పరమ భక్తి యోగానుభవేన నిరంతరం పరమాత్మ యొక్క స్మరణ తోటి భక్తి యోగానికి అడ్డుగా ఉండేటువంటి సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టి యోగానుభవేన పరిభావిత అంతర్ హృదయాన్ని అంతర్ హృదయాధిగతే భగవతి అలా నిరంతరం పరమాత్మను స్వహిస్తూ కారం గడుపుతున్న వారికి హృదయంలో పరమాత్మ సాక్షాత్కారం లభించింది. అధిగతే భగవతే సర్వేశాం భూతానామాత్మభూతే ఎలాంటి పరమాత్మ అన్ని ప్రాణులకి ఈ మహానుభావుడు ఆత్మగా ఉంటాడు ప్రత్యేకు ప్రత్యేకాత్మనేవ ఆత్మనః తాదాత్మ్యం అభిశేషేణ తమియుహు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు అనేది ఇక్కడ. అక్కడ. ఇన్ని లేవు ఒక్కడే పరమాత్మ. జీవాత్మను కూడా పట్టి లెక్క పెట్టి కుట్టి అక్కడ పడేయ్యాడు. పేరు కింద ఉన్నారని వాస్తవంగా ఇద్దరే ఉన్నారు. ఎవరిద్దరు? ఒకరు జీవాత్మ ఇంకొకరు పరమాత్మ. గుడవా ఇంకా ఎక్కడ లేరు. అయితే ఈ మూడిటి మధ్యన ఉండేటువంటిది ప్రకృతి. ప్రకృతి సంబంధం వలన పరమాత్మ లేడు నేనే ఉన్నానని అనుకుంటాడు. దాన్ని వాడు పోగొట్టాలి. మనం అనుకుంటే అది పోయేది కాదు. జీవనికాయావసదశ్చ అద భూతానాం ఆత్మభూతే ప్రత్యగాత్మన్యేవ ఆత్మనః తాదాత్మ్య విశేషేన ప్రత్యేకాత్మలోని అంటే ఈ ఈ ఆత్మలోని ఈ దేహంతో ఆత్మలోనే విశేషేణ సర్వేశాం భూతానాం ఆత్మభూతే ప్రత్యేకాత్మన్యేవత్మనః తాదాత్మ్యం అవిశేషేణ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు.

పరమాత్మ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే కదా సునిచేవ స్వపాకేచ పండితాహ తమదక్షిణః అనేటువంటి భావాన్ని మనసులో పెట్టుకొని అందరము కలిసిమెలిసి ఉండాలి అనుకున్నారు ఇయ్యతుహు సమీయుహు అన్యస్యామపి ధ్యాయాయాం దానికి ఇద్దరు భార్యలు కాబట్టి ఇంకో భార్య అట. త్రయః పుత్రాహాసన్ ఆమెనే మనం చెప్పుకుంటాం. త్రయః పుత్రాహాసన్ ఉత్తమ తామస కైవక. ఎవరు వీళ్ళు? ఈ ముగ్గురు మూడు మనవంతరాలకు అధిపతులు. ఉత్తమ, తామస చెప్పుకుంటాడు. ఈ మూడు తరువాత వారి గుర్తు. రైవతులు చూడండి. ఈ మూడు ఉన్న మూడు మనవంతరాలకు పేర్లు అవి. వాళ్ళ పేర్లు కావు. మన్వంతరాల ఆయా భాగాలు తీసుకొని ఈ మన్వంతరానికి వీరి మన్వంతరానికి మంబిద్దాం. అదే ఉత్తమ మన్వంతరం అంటాం, కైవతం అంటాం, తామసం అంటాం. మన్వంతరం పేరే వాళ్లకు, వాళ్ళ పేరే మన్వంతరం. అంటే మన్వంతరాధిపతులను కుమారులుగా పొందాడు. ప్రియవ్రతుడు ఒకళ్ళిద్దరు కాదు ముగ్గురికి ముగ్గురు మువ్వంతాధిపత అయిపోయారు. అంతే ఇంకేం కావాలి ఇంకా అందుకని ఇట్లా ఇలా హనువంతరాధిపతయః త్రయపుత్రా ఆసన్ ఉత్తమః తామ్రవత ఇతి మనవంతరాధిపతయః ఏవం ఉపజమాయనేషు స్వతనయేషు ఈ ప్రకారంగా కొందరు సన్యాసులు అయ్యారు, కొందరు రాజులు అయ్యారు, కొందరు అధికారం నిర్వష్టుకున్నారు, ఉత్తములు అయ్యారు, ఇలా అందరూ మంచి దారిలో పడ్డ తరువాత తనయికు ఆగా జగదీపతి జగదీం అర్బుదాని ఏకాదశ ఈ మహారాజు గారు ప్రియవృత్తులు ఈ భూపండలాన్ని ఏకాదశ అర్బుదాని అంటే అర్బుదం అంటే కోటి 11 కోట్ల రండి అర్బుదాని అర్బుదాని ఏకాదశ పరివర్తరానాం అవ్యాహుత 11 కోట్ల సంవత్సరాలు తన ఆజ్ఞకు అడ్డు లేకుండా ఎదురు లేకుండా మహానుభావుడు. ఎలాగంటే అఖిల పురుషకార సార సంవృత దోద్దండ యుగల పీడిత మౌర్వీ గుణ స్తనిత విరమిత ధర్మ ప్రతిపక్షః

అంటే శత్రువులందరినీ సంహరించాడు. ఎలా? ధనువు యొక్క తన్కారం నారి అంటామే గట్టిగా నారి లాగితే ఆ ధ్వని మీద అందరూ పారిపోయారు. ఇది ఏం చేస్తారు ఇంకేమంటారు? ఏమిటి ఇంత బలం ఎక్కడికి తనకి అంటే అఖిల పురుష కార సార సంభృత దోర్దండ యుగుల పీడితం అంటున్నారు. అఖిల పురుష కార సార సంభృత అమ్మవారి యొక్క అనుగ్రహంతో. పొందబడిన పరమాత్మ అనుగ్రహం కలవారు కాబట్టి భగవంతునికి భక్తులు కాబట్టి అలా నారి టంకారం చేస్తే అయ్యా మీతో యుద్ధం మాకెందుకు ఏం కావాలో తీసుకోండి మమ్ములను కాపాడండి అని చెప్పారన్నమాట. ఇలా మౌర్వీ కంకారం తోటి అన్నిటినీ గెలిచి బర్హిస్మత్య అనుజన మేఘమాన ప్రమోద ప్రవర్ణ జౌషిణ్య వ్రీడా ప్రమ ప్రముషిత హాస అవలోక రుచిర క్షేడియా దివ్యతన ప్రియురాలు బర్హిస్మతి ఆమె యొక్క విలాసములకు ఆతములకు, వయ్యారములకు మనస్సు అర్పించిన వాడై ఇక్కడ మొత్తం భూమండలాన్ని గెలిచాడు. భూమండలాన్ని గెలిచిన వాడు భూమండలాన్ని గెలవలేదు అంటాడు. గురి మండలాన్ని గెలిచాడు కానీ భృ మండలాన్ని గెలవలేదు. అది శాస్త్రం. ఈ చమత్సారంగా అంతే కదా. కాబట్టి వ్రీడా ప్రమచిత హాసావలోక కాస్త చిరునవ్వు కాస్త చిరుసిగ్గు కాస్త శ్రీ గంటి చూపులో ఇలాంటి వాటి చేత రుచి లక్ష్మేడి ఆదిభి పరాభూయమాన వివేకః అన్ని వివేకాలు వదిలిపెట్టి ఇవ బుధ్యమానైవ మహామనాః బుభుజే ఏమి తెలియని వాడిలాగానే అన్ని భోగాలను అనుభవించాడు బుభుజే యావత్ అవభాసయతి సురగిరి అనుపర అనుపరిక్రామన్ భగవానాదిత్యః ఇలా ఈ మహానుభావుడు భోగాలు అనుభవిస్తూ ఉంటే ఒకసారి ఇతనికి ఎందుకో కూర్చోని ఆలోచిస్తుంటే ఒక చిన్న ఆలోచన కలిగింది. 12 గంటలే వెలుగు ఉంటున్నది, ఇంకో 12 గంటలు వెలుగు ఎందుకు ఉండదు?

అండి మహానుభావుని యొక్క అనుగ్రహం పొందిన వాడు కదా. ఒక పూట తీగడ ఎందుకు అంటే సూర్య భగవానుడు కనపడటం లేదు. కదా? సూర్య భగవానుడు ఆ వైపు పోతున్నాడు, మనం ఈ వైపు ఉంటున్నాం. అప్పుడు చీక ఉంటున్నాడు. మరి రెండు వైపు సూర్య భగవానుడు ఉంటే ఎలా ఉంటుంది? ఇది బాగానే ఉంటుంది. ఉంటాడా? ఉండడు కదా. తిక్కుంటే మనం ఏం తక్కువ తిన్నాం? స్వామి నేనేం తక్కువ అని దయ ఉంటే నేను బయలుదేరుతున్నాను. అని ప్రియా బ్రతకులు పదములు సిద్ధం చేసుకొని సూర్యునికి ఆపోజిట్ వేలో తిరగడానికి మొదలుపెట్టారు. అంటే సూర్యుడు పశ్చిమంలో ఉంటే తాను తూర్పులో ఉన్నాడు. సూర్యుడు తూర్పులో ఉంటే తాను పశ్చిమంలో ఉన్నాడు. తాను కూడా అపర సూర్యుడి వలె 24 జంతలు ప్రపంచానికి ఎద్దురుమిచ్చాడట. చాలా గొప్పవాడు. అంతేకాదు మాకు అది మొత్తం గట్టి కాబట్టి భావం చెప్తున్నాను. కవి చెప్పడం అంత పెద్ద ప్రయోగం. అంతే కాదు, ఈ మహానుభావుడు తన రథచక్రాలతో ఇవన్నీ తిరిగితే రథచక్రం యొక్క అంచులు ఉన్నాయే అవి వరుసగా గీతలు పడ్డాయి. అలా ఎన్ని పడ్డాయి గీతలు? ఏడు రోజులు కాబట్టి ఏడు దారు రహమార్గాలు అన్నమాట. ఏడు మార్గాలు ఏర్పడ్డాయి. ఈ ఏడు మార్గాలే ఏడు ద్వీపారులు. బొల్లి మీద రావాలన్నమాట. సరే అది గీత గీస్తాం కదా. ఈ మహానుభావుడు రథంతో నడిచిన దారి ఏడు రోజులకు ఏడు దారులు. ఏడు దారులు ఏడు ద్వీపాలు. ఈ దారికి ఆ దారికి మధ్యనం ఉన్నటువంటిది ద్వీపం. దారి ఉందే అంటే ఘాటు పడింది అది కాస్త సముద్రం. అందులో జలం చేరింది సముద్రం అయిపోయింది ఇటు సముద్రం అటు సముద్రం మధ్యన బిబ్బి మా అదే కదా. ఇగో అంటే మూడు వైపులా నాలుగు వైపులా నాలుగు వైపులలో మూడు వైపులా మీరే ఉండాలంటాను. మూడు వైపులా స్థలం మూడు వైపులా మీరే ఒక స్థలం. మూడు వైపులా జరము ఒక వైపు స్థలం ఒక మార్గం. అలాగే మూడు వైపులా స్థలము ఒక వైపు జరము.

రెండు భాగాలుగా వర్ణించారా మనకు ఆ రీతిలో ఇతని ఇతని రథమార్గమంతా సముద్రము మార్గానికి మార్గానికి మధ్యన ఉన్నటువంటిది భూమి. ఇలా మనకు సప్త సముద్రములను, సప్త ద్వీపములను ఏర్పరిచిన వాడెవరు? ప్రియవేతుడు. చూడండి. అది ఇది ఇప్పుడు భావం భావం చెప్పాను నేను చదువుతున్నాను యావత్ అవభాస్తేతి సురగిరిం అనుపరిక్రామన్ భగవాన్ ఆదిత్యః ఇతను మేరు పర్వతాన్ని చుట్టుకుంటున్నటువంటి ఈ సూర్య భగవానుడు వసుధాతలం అర్ధేనేవ ప్రతపతి. సగం భూమండలాన్ని మాత్రమే తన వెలుగునిస్తున్నాడు. అర్ధేన అవచ్ఛాదయతి మిగిలిన సగానికి నీడ ఇస్తున్నాడు. అని తదాయు భగవత్ ఉపాధనోపతితి అతి పురుష ప్రభావః పరమాత్మను ఆరాధించడం వల్ల సంపాదించబడిన గొప్ప ప్రభావము కలవాడు కాబట్టి మహానుభావుడు తత్ అనభినందన్. సూర్య భగవానుని చేష్టను మెచ్చుకోక ఏం బాగాలేదు ఈ సగం సగం పని ఏమిటని సమజవేన రథేన సూర్య రథం ఎంత వేగంగా పోతుందో అంత వేగంగా తను ఇంకో రథాన్ని తీసుకొని రథేన జ్యోతిర్మయేన ఇది కూడా రథం ఎలాంటిది ప్రకాశమయం. అలా రాత్రి తీసుకొని రజనీమపి దినం కరిష్యామి రాత్రిని కూడా పగలు చేస్తాను అని సత్ప్రకృత్వ కరణిం అనుపర్యక్రమదు ఏడు ఏడు సార్లు సూర్యుడిని అనుసరించి తిరిగాడు ఎలా. ద్యుతీయ యువపతంగా ఇతను రెండవ సూర్యుని లాగా తిరిగాడు. ఏవావు తత్ రథచరణ నియమీకృత పరిఖాతాః చెప్పాం కదా రథచక్రాల అంశులతో తోవబడినటువంటి ఏ ఖాతములు ఉన్నాయో గుంటలవి తే సప్తసింధవః ఆసన్. ఆ ఏడు ఏడు సముద్రాలు అయ్యాయి అంటే అంత చిన్న రథం అన్నమాట. రథం యొక్క చక్రం పోయినటువంటి దారి ఆ గోతి ఉండే సముద్రం అయింది. అంత చిన్న గోతి ఉంటే రథం ఎంత ఉండాలి? ఆ చక్రం ఎంత ఉండాలి? మరి ఆయన ఎంత ఉండాలి? ఆలోచించండి. ఇలా సథ చరణ నియమికృత పరిఖ్యాతాహ తే సప్త సింధవః ఆసన్ యత యేతా కృతః సప్త భువోద్వీపః

ఆ మధ్య భాగాలు ఏడు ద్వీపములు అది జంబు, ప్లక్ష, చాల్మలి, కుశ, క్రౌంచ, చాక, పుష్కర అనేటువంటి ఏడు ద్వీపములు కలవై తేషాం పరిమాణం పూర్వస్మాత్ పూర్వోస్మాత్ ఉత్తరోత్తరః యథాసంఖ్యం ద్విగుణమానేన. వాటి లెక్క పూర్వ ద్వీపము కంటే ఉత్తర ద్వీపము రెత్తింపు ఉంటుంది. అలాంటి సంఖ్యలో సమంతతః ఉపకృప్తాః. ఇక సముద్రాలు వేస్తున్నాడు. క్షారోద, ఇచ్చు, రసోద, సురోద, గృతోద, క్షీరోద, దది అనేటువంటి ఏడు ఈ సముద్రాలు. మండోద, శుద్ధోదాః, సప్తజలధరాః. క్షారోద, ఇచ్చు, రసోద, సురోద, గృతోద, క్షీరోద, దది. మండోద శుద్ధోద అనేటువంటి ఏడు సముద్రములు సప్తద్వీపరిక ఏడు సముద్రాలు ఏడు ద్వీపముల కవి పరికలు అంటే హద్దులు అన్నమాట ఆ రీతిలో వాటిని ఇవ అభ్యంతర ద్వీప సమానాః ఏకైక స్థిర యధానుపూర్వం సప్తస్వపి బృహత్ ద్వీపేసు పృథక్ పరితః ఉపకల్పితాసు ఇలా వేరువేరుగా సరిహద్దులు, పరిగలు, హద్దులు ఇవన్నీ కలిపిద్దబడి తేసు జంబువాదిసు. ఈ ఏడు ద్వీపాలలో బర్హిత్మతి పుత్రులై బర్హిత్మతి పతిహి అనువ్రతానాం ఆత్మజానాం తన కుమారు ఎంతమంది? 10 మంది. 10 మందిలో ముగ్గురు సన్యాసులు అయిపోయారు. ఎందరు మిగిలారు? ఏడుగురు. ఒక్కొక్క ద్వీపం ఇచ్చాడు ఏడుగురు పరిపాలించుకోండి నాయనా. భూమి భజించి అంటే ఇంచుమించు ఆస్తిని పంచించాడు అన్నమాట. మన పాతగారు చెప్పారంటే ఆస్తిని పంచి ఏడుగురికి ఏడు ద్వి పరిచ్చాడు. ఇలా బావు హిరణ్యరేతు కులపుష్ట మేధాతి దివీరి విదిహోత్ర సవన సంజ్ఞాన్ యథా సంఖ్యాన్ ఏకైకస్మిన్ ఏకైకమేవ అధిపతీన్ విదతేయే. ఈ తర్వాత దుహితడంచ ఊర్జస్వతిం తన పుత్రికి ఉంది కదా ఊర్జస్వతి ఆమెను ఉషనసే ప్రాయచ్ఛత్ శుక్రాచార్యులకిచ్చి వివాహం చేశాడు యశ్యామాసీత్ దేవయాని నామ కావ్యసుతా. ఆమె ఎందే దేవయాని పుత్రికిగా పుట్టినది. నైవం విహః పురుషకారః గురుక్రమస్య పుంసాం. ఆ ఉషనా ఉషనా ఉషనుడు ఉషనా భార్గవ కవిహి ఆయన పేరే ఉషనా అంటే లోటు నుంచి తెవ్వి తవ్వి అందించేవాడు విద్యను.

నైవం విధా పురుషచార గురుక్రమస్య పుంసాం తదంగి రజత జిత షడ్గుణానాం పరమాత్మ యొక్క పాద ధూళితో అరిసడ్డు వర్గాన్ని చేసినటువంటి మహానుభావులకు ఈ ప్రభావము పెద్ద వింత గొప్పేం కాదు అంటున్నాడు. చిత్రం విదూర విగతః సపుతాదదీత యన్నామధేయమధునా సజహాతి బంధం. ఒక్కసారి పేరు పరి పిలికితే పరికితే పిలిస్తేనే ఇంత దుస్తరమైన సంసార బంధమే పోతున్నప్పుడు నిరంతరం వారి నామాన్ని కీర్తించే వాడికి ఈ ప్రభావం ఉండటం ఇంతనా ఏ మాత్రం ఇంత లేదు సయేవం అపరిమిత బల పరాక్రమః ఏక ధాతు దేవరశి చరణానుశాసన అనుపతి గుణ విసర్గ సంసర్గేన అనిర్వృతమివ ఆత్మానం మన్యమానః ఆత్మనిర్వేదః ఇదమాః ఇంత అద్భుతమైన పని చేశాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, సంతానము పొందాడు, భూమిలో ద్వీపాలు, సముద్రాలు ఏర్పరిచాడు, పుత్రులకు రాజ్యం ఇచ్చాడు. అన్ని ఘనకార్యాలు చేశారని అనుకుంటున్నాం. కానీ అసలు చేసిన వారికి ఒక పూట మధ్యాహ్నం అంతా ఒక్కసారే జ్ఞానం కలిగింది. విరక్తి కలిగింది. సరే నేను ఏం చేసినట్టు? రాజ్యం వద్దన్నాను, పరిపాలన వద్దన్నాను, భోగాలు వద్దన్నాను. సరే బ్రహ్మగారు చెప్పేసి స్వీకరించాను. మరి అంతటితో అలాగే ఉన్నానా? నేను కూడా మామూలు మానవుల్లాగా సంసారంలో పడి మునిగిపోయాను కదా అని నిర్వేదాన్ని పొంది తన గురించి తాను ఇలా. విచారిస్తున్నాడు అని దీన్ని అంటారు ఆత్మ పరిశీలన అంటాం. ఆ పరిశీలన మనం రేపు చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాగ్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతో అస్మద్ గురుభ్యో నమః మంచి చరిత్ర ప్రియవర్తన చరిత్ర అద్భుతమైన అద్భుతమైన ఉపాధ్యాయం మీరు ఎందుకు కూర్చో చూస్తున్నారు ఆయన

Mangalacharana: 'Pranamabhimochana purvaṃ grhasya' - verses saluting the guru parampara (lineage of teachers): Bhaktanatha, Sri Bhaktisara Tulashekhara, Yogivan, Bhakta-agreevenu, Parakala, Yadindra Mishran, and Srimat Varamuni. 'Vasudeva sutam devam Kamsa Chanura...' - salutation to Krishna, son of Vasudeva, destroyer of Kamsa and Chanura.

Because Priyavrata received spiritual wisdom about Paramatma through Narada, he refused the throne. To make him accept it, his own grandfather, Chaturmukha Brahma, himself came with his retinue - so great was the importance of establishing righteous kingship.

Brahma says to Priyavrata: 'In this entire world, are you the only educated one? Do I not know? We act without full wisdom - does your greater intellect mean that you can ignore the ancestral tradition? Look at the noble conduct of your forebears, my son.'

His lineage is not that of kshatriyas - they are from a brahmin lineage. For brahmins, tapas and truth are the svadharma (own duty). They were about to give up. But these are kshatriyas who must govern. Dharma exists. Therefore...

'Did birth ask you before coming? Did death ask your permission before approaching? Does sorrow come only when you desire it? Does delusion and fear ask you first?' Along with these, joy and suffering come together - 'Sukhaya...' - they all arrive together uninvited.

'When the body has come by Bhagavan's sankalpa (divine will), what right do you have to say this body is mine? If you have no right, on what basis do you refuse to do any task? He who commanded - even if you refuse, you cannot avoid it. It pulls you regardless.'

They pierce a nose-ring - they thread a rope through the nose and hold it. If the animal makes noise, they pull it. What happens? It feels like the nose will come off - that is how much pain it causes, yet it still does as told.

'We are listening as you say' - there is no question of refusal. Just as four-legged animals (chatushpadas) are from our perspective, we are the same from Paramatma's perspective. Therefore: 'dvipade chatushpadah nichabhisrishtam avalomdhyamahe' - the Lord looks upon us two-legged beings just as we look at four-legged animals.

'No, I will do karma but I don't want the fruit' - some say this. Therefore: 'Ishadhi srishtam avaru-dham ayenga duhkham sukham va guru karma sangatat' - whatever result comes from our previous karma - whether joy or sorrow - comes on its own. We cannot avoid it.

The body has its own dharmas: one must marry, have children, a house, possessions, clothes - must one experience all these or not? 'I don't want any of this, I will go for moksha' - if you say this, you cannot immediately escape. You must exhaust the body's prarabdha.

Once the body comes, the destruction of that body is itself the destruction of prarabdha. Therefore, the body born from prarabdha must experience prarabdha. One must experience it until the karma is exhausted. The body was formed precisely for this purpose.

'Vibhryat svadeham arabdham asvinnan abhimana-shunyah' - the jivanmukta (liberated while living), of whom we speak, has renounced all attachments while still in the body and has fixed his mind on Paramatma. Even he cannot immediately go to Paramatma. Why?

One must listen as told - there is no other way. 'Yadhanubhutam pratiyata nidraḥ kintu anya dehaya gunan na gurunte pratiyata nidraḥ' - like one wakes from a dream and recognizes it as a dream with no grasping. Two things: we have come for prarabdha...

Will you work for another body to come? Or to prevent another body from coming? If you don't want another body - experience the three modes of prakriti (guna-traya). If you do not experience them, prarabdha remains. If prarabdha remains, another birth comes.

If you take your six enemies (arishadvarga: kama, krodha, lobha, moha, mada, matsarya) with you into the forest, what is the use? If you cannot conquer the six enemies, what benefit is there in living in the forest? Conversely, if you can conquer the six enemies, what difference does it make if you live at home?

'A person who is careless - what steps remain for him?' The one who is vigilant - if he lives at home, what destruction is there? 'Chitendriasya atmarateha budhasya' - for one who has controlled the senses and is content in the Self, what harm comes from living at home?

Let us go now. All these thoughts arise - why? Because the issue lies within the home itself. Instead of going to the forest and thinking about the six children there, stay home. The shastra says: one who wishes to practice sense-control should practice it right here at home.

'Tvam abja-naranghri saroyakocha durgashritah nirjita shatsapatrah' - some things have come to you naturally. What are they? Devotion to Paramatma's feet. Second - control of the senses. These two have naturally arisen in you. Therefore...

The fundamental rule: give up attachment to worldly things. 'These things I want' - those who say this, the things move away from them. 'Lord, I want none of these, I come forward toward You alone.' Therefore those who move forward - those things do not even need to be given up. They fall away on their own.

On one side is Narada, on the other Priyavrata. How are they looking at Brahma and the Lord? 'Avishama' - not with a crooked gaze, not diminished, but equally and with equal submission - those who see and are seen with equal reverence.

'I want to conquer such-and-such things' - you name them. Where are those things? They are right here with me. Therefore: 'ati vishama vishaya visha-jalashaya ashaya ashaya' - those sense objects are a 'poisonous pond.' They are like poison-water - attractive on the surface but deadly.

'Jagat-bandhana dhvamsana paranubhavasya bhagavatah adipurushasya angri-yugalam anavara ta dhyananubhavena' - merely chanting Sri Mannarayana once is not enough. It will not last. Therefore one must engage in constant (anavara ta) meditation on the Lord's feet. That is the way.

'Dashabha-vayanba-bhuva' - Priyavrata had ten sons. 'Kanyam cha deviyati urjasvatim' - and a daughter named Urjasvatih. Because a daughter is needed for kanyadan (gift of a daughter in marriage) to be complete, one daughter was also born to him. This Urjasvatih...

A verse honoring Vasudeva: 'Tasmin nuhava mudamatiraha paramarsayah sakala jiva-nikaya nikayavasasya bhagavatah vasudevasya pritanam sharanaputasya srimach-charanaravinda vitarana varana vigalita parama bhakti yoga anubhavena paribhavita anta hridayad yate bhagavate sarva...' - the great sages, their hearts purified by supreme bhakti-yoga flowing from devotion to Vasudeva, offer their innermost hearts.

Is there anyone who is not in it? We are all in it. All living beings - where are they? In Paramatma. If we know that we exist in Paramatma, then for us there is no sin or merit as separate entities. 'I' exists, so acquire its shade - all this is my purushartham (goal of life).

All who have Paramatma are one - 'suniche sva-pake cha panditah sama darshinah' - the wise see equally in the learned brahmin and in the dog-eater. With this attitude in mind, we should all live together in unity. 'Iyatuh samiyuh anyasyam api dhyanam...' - may they meditate in other places too.

He destroyed all enemies. How? The twang of his bow - when the bowstring was drawn tightly, the sound of that twang alone was enough to scatter all enemies in flight. What will they do against this? What more can anyone say? Where does such power come from? - from the Lord's grace.

This great soul received the grace of Paramatma. For one meal, why? Because the sun is not visible - the sun goes to the other side while we remain on this side, so there is darkness here. Therefore one period of day is spent in darkness (requiring special arrangement for light and food).

The chariot-path of Priyavrata was described in two parts: the sea route and the land in between - the earth lying between each pair of oceans. Thus who created the seven oceans (sapta-samudra) and seven islands (sapta-dvipa)?

The seven middle sections are the seven islands (dvipas): Jambu, Plaksha, Shalmali, Kusha, Krauncha, Shaka, and Pushkara - these seven islands. 'Tesham parimanam purvasmat purvasmat uttarottarah yathasankhyam dvigunamanam' - each successive island is twice the size of the previous one.

'Naivam vidha purusha-chara guru-kramasya pumsam tadanghri rajata jita shadgunanam' - for those great souls who, through the dust of Paramatma's feet, have conquered the six enemies (arishadvarga), this kind of power and glory is no great wonder. It is natural for such devotees.