పురంజన కథ: తొమ్మిది ద్వారాల శరీర నగరం

Puranjana Allegory: The Soul's City of Nine Gates

bhagavatam Kandadai Ramanujacharya

నాల్గవ స్కంధంలో పురంజన కథ ప్రారంభమవుతుంది - జీవాత్మ (పురంజన అంటే నగరాన్ని నింపేవాడు) తనకు తగిన నివాసం వెతుకుతున్నాడు. తొమ్మిది ద్వారాలు గల మహా నగరం - తొమ్మిది ద్వారాలున్న మానవ దేహం యొక్క ప్రతీక. ఇది ఒక రాజు కథ కాదు, ప్రతి జీవాత్మ యొక్క శరీర నగర అనురాగం యొక్క కథ. ఈ బోధ కేవలం శ్రేష్ఠులైనవారికి మాత్రమే అర్థమవుతుందని స్పష్టపరచబడింది.

The allegorical Puranjana story begins in Canto Four - the soul (Puranjana, meaning "one who fills the city") searching for a suitable dwelling. He finds a great city with nine gates (navadvara pura) - representing the human body with its nine openings. The session establishes the philosophical framework: the story is not about a king but about every soul's entanglement with the body-city. Only those who are noble (saptama sajjana) can receive and absorb this teaching.

← Prev Next →
Puranjana Allegory: The Soul's City of Nine Gates Kandadai Ramanujacharya bhagavatam

జయా మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం పుణ్యే గురు పరాంపరాం యోనిత్యమశ్చిత పదాంభుజ యుగ్మ రుక్మ వ్యామోహ తస్తదితరాణి కృణాయమీనే అస్మదు గురోహ పదవసో స్థిత ఏక సింధోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపగ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కుడాభిరామం శ్రీమత్ తదంగి యుగళం కృణమామి మూర్ధునా భూతం దనస్య మహదాస్వయ భక్తనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్పరాంకుశమునిం గణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरुम हतती पुष्प संकाशं हार नूपुर शोपितम रत्न कंकण कैयूरम कृष्णम वन्दे जगद्गुरुम उत्फुल्ल पद्म पत्राक्षं नील जीमूत सन्निभम् यादवानां सिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननम् विरसद् कुण्डल दलं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం గునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం మిణి కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహే స్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతదుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శిక్షే పౌత్రమకల్మషం పరాచరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం

శ్రీ రంగారియ గురు పుత్రం శడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా పుర్ధు చక్రవర్తి మహా సత్రం చాలా పెద్ద సత్రాన్ని ఆరంభించాడు. అందరూ దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఇతర రాజులు, సామంతులు, ప్రజలు అందరూ వచ్చారు. అందరికీ కావలసినటువంటి సనుమానం, దానమానం పూజలు అన్నాం కదా. ఇలాంటి ఆరాధనలన్నీ పూర్తయిన తరువాత తాను యజమానిగా ప్రభువుగా అటు పెద్దలకు ఇటు పౌరులకు మిత్రులకు పితులకు. అందరికీ చెప్పవలసిన కొన్ని విషయాలు ఉంటాయి రాజుగా. నేను రాజును కాబట్టి చెప్తున్నాను. నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను అన్న మాట ఆయన దగ్గర నుంచి రాలేదు జిజ్ఞాసుభిహి అన్నారు మొదలే. నలుగురు పెద్దలు ఒకచోట చేరితే వారి ముందు తెలియగోరేవాడు తాను తెలియవలసినటువంటి ధర్మాన్ని విజ్ఞాపన చేస్తాడు, నివేదన చేస్తాడు, ఆవేద్యం అన్నాడు. అంటే నాకు తెలిసినది అని కాదు. తెలియవలసిన విషయం ఇది. దీనికంటే ఇంకా ఎక్కువ తెలియవలసింది ఉంటే మీరు పెద్దరు వివరించండి, తెలియజేయండి. అది చెప్పే విధానం. ఎంత గొప్పవాడు చెప్పినా ఈ చెప్పే పోస్ట్ ఉందే వక్త అంటాం మనం. వ్యాసపీఠం అంటాం. అంటే సూత మహర్షి. ఈ ఎలాంటిది పీఠం ఎలాగైతే వినటం ఒక పోస్ట్ లో చెప్పడం ఒక పోస్టే ఈ చెప్పడం వినడం అనేది ఏ విధంగా ఒక్కరే ఉండదు కొన్నాళ్ళు వారు మారుతారు కొన్నాళ్ళు వీళ్ళు మారుతారు చెప్పేవాడికే అన్నీ తెలుసు వినేవాడికేం తెలియదన్న భావన కూడా తప్పని మొదలే చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఈ భాగవత భారత మహాపురాణాలన్నీ సూత మహర్షి చెప్పాడు. శోనకాదులో చెప్పాడు. అది శోనకాదుకి ఎంత రోజునా?

సృష్టి ఎలా జరిగింది? ప్రణయం ఎలా జరుగుతుంది? రక్షణ ఎలా జరుగుతుంది? న్యాయం అని ఏంది అంటారు? ఏది జ్ఞానము? ఏది తెలుసుకోవాలి? తెలియదా? ఇవన్నీ తెలుసు. వారికి తెలుసు, వీరికి తెలుసు. అసలు చెప్పటం వినటంలోని పరమార్థం ఏమిటి? ఫలానా వారు ఫలానా వారితో ఇలా చెప్పారట అని తరువాత వారు చెప్పుకుంటే దేని ద్వారా ఆ తెలియని వారికి ఈ విషయం తెలుస్తుంది. కృష్ణార్జునులు ఉన్నారు కదా, కృష్ణుడు అర్జునుడిని ముందర పెట్టుకొని గీత చెప్తే ఒక్క అర్జునుడే విన్నారా? ఇప్పటికి ఇందిరం అదే ఉంటున్నాం. రుద్రగితం మనకు ముందర వస్తుంది. ధ్రువుడిది ఉంది. కాబట్టి ఏ విషయమైనా ఒకరు చెప్తున్నారో ఓ నలుగురికో పది మందికో చెప్తున్నారు అంటే వారి కోసమే ఏమి హక్కు కాదు. అందులో ఇది దాచుకునే ధనము కాదు. డబ్బు దాచుకుంటానికి అని చెప్పాను కదా. యయీకృతే వర్ధతయేవ నిత్యం. ధనం ఖర్చు పెడితే అయిపోతుంది. విద్య ఖర్చు పెడితే పెరుగుతుంది. విత్ ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకోసం ఈ చెప్పుట వినుట సర్వాత్మన లోక కళ్యాణానికి ఏ ఒక్కరి కోసము కాదు. ఫలానా వారు చెప్పారు ఇలా చెప్పారట అని విన్నవారు ఇంకొకరికి చెప్తే ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది. మైత్రేయుడు విదురుడు చెప్పుకుంటున్నారు. మరి మైత్రేయుడికి ఎవరు చెప్పారు? అయ్యా వాళ్ళ యొక్క వ్యాఖ భగవానం ఎంత బాగా చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? పరాశరుడు చెప్పారు. వారికి ఎవరు చెప్పారు? ఇలా మల్లుతూనే ఉన్నాం. పరంపర. వోక్తృ పరంపర, శ్రోతృ పరంపర. కానీ ఇది విషయ నివేదన కోసం, విషయంలోని గాఢత తెలియటాని కోసం మాత్రమే ఈ పని తప్ప ఫలాని వారే చెప్తారు, ఫలాని వారే వింటారన్నా. ఒక నియ్యతి అంటూ ఏమీ అవసరం లేదు. ఏ చెప్పడమైనా ఏ విధమైన లోక కళ్యాణం. అందుకే మణీషితం అన్నాడు. చెప్పదలుచుకున్నవాడు తాను అనుకున్న దాన్ని నలుగురు పెద్దల ముందర నివేదిస్తే. లోపల ఉంటే వారు తెలియజేస్తారు. బాగుంది అభినందిస్తారు. బోయ చెప్పాడు ఆ మాట. అందులో రాజుగా కొన్ని చెప్పాలి. అందులో మనం

ఇక్కడ దాకా వచ్చాను చూడండి. ఇరవై ఆంధ ఇరవై ఆంధ ఇరవై ఆంధ ఇరవై ఆంధ అస్తి అస్తి యజ్ఞపతిర్నామ కేశాంచిత్ అరహ సప్తమాః ఇంత దాకా చెప్పి ఒక్కసారే మనం ఆచరించేటువంటి యజ్ఞమునకు ఒక అధిపతి అంటే పరమాత్మ ఉన్నాడు అంటున్నాడు. యజ్ఞపతిహి అని మొదలు పెట్టారు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే అంతకు ముందు ఏమన్నాడు మనము అతను ప్రారంభం మొదలు పెట్టినప్పుడు దిష్టదృక్ అతను మనకు ఫలాన్ని ఇస్తాడు. దిష్ట దృక్ అన్నాడు. తుష్యతి దిష్ట దృక్ నిన్న చెప్పుకున్నాం. అవును. ఇలా మనం ఆచరిస్తే మన ధర్మం మనం ఆచరిస్తే ఆచరించినటువంటి కర్మల వల్ల కలిగేటువంటి మంచి ఫలితము రాజుకు వచ్చుటే కాక తన రాజ్యంలోని ప్రజలందరి చేత వారి వారి వర్ణ ఆశ్రమ ఆచార అనుగుణగా ధర్మమును ఆచరింపచేస్తే సక్రమంగా పరిపాలించినందుకు ఆ పుణ్యం రాజుకు వస్తుంది. పుణ్య లోకాలు రాజుకు వస్తాయి. అంటే కాక పరమాత్మ కూడా సంతోషిస్తాడు. ఆ మాట చెప్పాడు. దానికి తోడు మీరు కూడా. మీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు అఘోక్షజతీయః అంటాడు. పరమాత్మ యందు మనస్సు పెట్టి మీరు మీ పని చేయండి. అలా చేస్తే నన్ను మీరు అనుగ్రహించిన వారవుతారు ఇక్కడ చెప్పాడు మనకు. అందువల్ల అధోఖయధియః అన్నాడు. పరమాత్మ యందు మనస్సు ఉంచి పని చేయండి అన్నారు. పరమాత్మ సంతోషిస్తాడు అన్నారు. సభలో అందరూ ఆస్తికులే ఉంటారా?

అందుకే మొదలే సప్తమా సజ్జనా అని పిలిచారు, నేను చెప్పేది సజ్జనులకు మాత్రమే ఉత్తములకు మాత్రమే, వేరే వాళ్ళు వచ్చి మాకు ఇష్టం లేదయ్యా అంటే అసలు నా అడ్రస్ మీ కోసం కాదు. అయిపోతుంది. అయినా మంచి వాళ్ళ వేదన నేర్చుకొని కొందరు నాస్తికులు వచ్చి కూర్చుంటారు. మేము భగవంతుడిని ఒప్పుకోమయ్యా. నేను పరమాత్మనే ఒప్పుకోనప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. పరమాత్మ యందు మనస్సు పెట్టి మీరు ఈ పని చేయండి. ఎందుకు చెప్తున్నావ్ బలవంతంగా నేను ఇస్తా మాతోటి. మొదలు నీవు భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తే మాతో ఒప్పించగలిగిన అప్పుడు ఈ మాట వింటాను. అనేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళను ఒప్పించటానికి హస్తి యజ్ఞపతిహి పరమాత్మ ఉన్నాడు అంటున్నారు. పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మ లేడనే వారి యొక్క ఉద్దేశం ఏమిటి? భగవంతుడు ఉన్నాడా లేడా ఒక ప్రశ్న. అయ్యా లేడు. ఎందుకు లేడు? ఉన్నట్టే ఉన్నట్టయితే. వేటి వేటి వల్ల తెలియాలో వాటితో వేటితో పరమాత్మ తెలియబడటం లేదు. ఎలాగయ్యా మనకు ప్రధానమైన ప్రమాణం ప్రత్యేక. ఏ ఇంద్రియములు ఆయన కనబడడు. కంటికి కనబడడు, చెవికి వినబడడు, నోటికి ఏ ఇంద్రియాకు లేడు. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణంతో స్వామి దొరకటం లేదు. అయ్యా ప్రత్యక్షం లేకుంటే అనుమానం ఉంది. ఏ అంటే ప్రత్యక్షంతో తెలియబడనిది అనుమానంతో తెలియదు. ఎందుకంటే అనుమానానికి మూలం ప్రత్యక్షం. అనుమానానికి మూలం ఏమిటిది? దూరంగా పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అనుకుంటున్నావ్. ఎలా అనుకుంటున్నావ్? అంతకుముందు నిప్పు పొగ ఒకే చోట ఉండటం చూస్తే. ఒంట ఇల్లు మరో మరో ఎక్కడో చూడు మనకు పొగను పొగ చూసి చూసి చూసి ఎక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుందని తెలుస్తుంది. ఇది అనుమానం. దీనికి ఆధారం ఏమిటి? ప్రత్యక్షం.

ఎప్పుడు ఎక్కడ నిప్పు పొగ రెండిటిని ఒకసారి చూడని వాడు పొగ చూసి నిప్పు ఉందనుకుంటాడా? అనుకోలేదు. కదా? కాబట్టి అనుమానం కూడా ప్రత్యక్ష సాధ్యమే కాబట్టి. ప్రత్యక్ష ప్రమాణంతో తెలియబడని వస్తువు అనుమానంతో తెలియబడదు. ఇక్కడ ఇంకోటి మోదనే ఉపమానం అనుకుందాం. ఉపమానం అంటే పోలిక. ఓ ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి మనం ఒక వస్తువును అలాంటి దాన్ని చూస్తే దానిలో ఇది ఉంటుంది అనుకుంటాం. మన పెద్ద పులి తెలవదు అని అడిగిపోతున్నాం. పెద్ద పులి ఎట్లా గుర్తుపట్టాలయ్యా అని అడిగాం. అరే పిచ్చివాడా ఎందుకు అలవానిస్తున్నావ్ అని అంటే పిల్లిని చూసావు కదా పెద్దగా ఉంటుంది అంటాడు. అంతా పిల్లి లాగే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది. మనకు అర్థమవుతుంది. మరి పరమాత్మను చూడనప్పుడు అంటే ఎవరో ఒకరు చూసిన వారు ఉండి ఉపమానం చెప్పాలి. ఉపమానం కూడా ప్రత్యక్ష ప్రమాణ సాధ్యమే. పెద్ద పులిని ఎవరూ చూచిన వారు లేనప్పుడు పిల్లిలా ఉంటుందని చెప్పగలరా అండి? పులుక ప్రతి సమే కావాలి. అందువల్ల ప్రత్యక్షం వల్ల తెలియబడలేదు అంటే ఉమానంతో కూడా తెలియబడదు. పోలిక అసలు లేదు. దృష్టాంతం కనపడదు. ఇంకా మిగిలింది ఏమిటి? శబ్దము. శబ్దం వల్ల కూడా తెలియకూడదు. ఎందుకురా బాబు అంటే శబ్దం అనేది రెండు రకాలు. లౌకిక శబ్దము, వైదిక శబ్దము. కదా అంటే మనం మాట్లాడుకునే మాటలు లౌజ్ కంబరం. వేరే మంతా ఉన్నాయి కదా అవి వైద్యకం. ఇప్పుడు ఈ స్వామి ఈ రెండిటిలో వేడితో తెలుస్తాడు. లౌకిక హర్దం ప్రమాణం కాదు. ఎందుకు కాదు? లౌకికంగా మాట్లాడే మనందరికీ పొరపాట్లు సహాయం. భ్రమ ఉంటుంది, ప్రమాదము ఉంటుంది. ఒకటి అనబోతాం, ఇంకోటి అంటాం.

అందులో బాధితులు, అజ్ఞులు, వ్యామోహపరులు, ఆశాపరులు వాస్తవాన్ని చెప్పలేదు. ప్రతి వాడికి ఏదో కొంత స్వార్థం ఉంటుంది కాబట్టి ఆ స్వార్థముతో ఒక తీరుగా ఉన్న దానిని ఇంకో తీరుగా చెప్పొచ్చు. లేదా మర్చిపోయి చెప్పొచ్చు, జ్ఞాపకం లేక చెప్పొచ్చు, పొరపడి చెప్పొచ్చు. అందువల్ల లౌకికమైనటువంటి శబ్దం ప్రమాణం కాదు. లౌకికం కాకుంటే వైదికం అవుతుంది. అంటే వైదికం కూడా కాదు. దానికి ఏం చేయ కారణం అంటే శబ్దము. మనకు అర్థమును తెలపాలంటే ఎలాంటిది కాదు. ఆలోచించండి. ప్రపంచంలో మాట్లాడుకునే వారందరూ వ్యాకరణ శాస్త్రం చదివి, వేదం చదివి అర్థం తెలుసుకొని మాట్లాడుతున్నారని. లేదు కదా? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు మాట్లాడితే వింటారు, అదే వీళ్ళు మాట్లాడుతున్నారు. కదా అంటే ఏమిటి? వృద్ధ వ్యవహారం వలన మాత్రమే మనకు శాబ్ద బోధ కలుగుతుంది, అర్థం తెలుస్తుంది. ఒప్పుకోవాలి కదా? అంటే పెద్దలు, వృద్ధులు ఇది ఇది ఇది ఇది అని దేని గురించి చెప్తారో అదే మనకు అర్థం అవుతుంది. మరి వృద్ధులు పెద్దలు చెప్పేవన్నీ అనిత్యములు అచాత్వకములే. చదువు. ఇల్లు కట్టుకోరా, వాకిని కట్టుకోరా, బొట్టలు చూసుకోరా, డబ్బు సంపాదించుకోరా, పెళ్లి చేసుకోరా ఏదో చాలా చెప్తున్నారు కదా. అవన్నీ అనిశ్యం లేదు. మరి మన ఇంట్లో పెద్దరు ఎవరైనా పెద్ద శబ్దాలు అని చెప్తున్నారా? లేదు. పోనీ అవైనా మనకు అర్థమయ్యే వాటిలో చెప్తున్నారా? లేదు. కాబట్టి వృద్ధ వ్యవహార వేద్యం కానందువల్ల వేరే శబ్దం ప్రమాణం కాదు. అంతే కాదు.

వి పైన వృద్ధ వ్యవహారం కూడా కార్యహర్దమే కార్యం అంటే నశ్వరం. నశించే వాటి గురించే చెప్పుతున్నది కాబట్టి నశించని పరమాత్మ నశించే వస్తువులను చెప్పే శబ్దములు మాట్లాడే పెద్దల చేత బోధించబడుతుంది. కదా కాబట్టి వ్యవహారానుగుణము కాదు ఊర్ధ వ్యవహారానుగుణము కాదు శాబ్ద బోధ కుదరదు కాబట్టి వైదిక అదే చెప్తారు అంతా చెప్తారు అందువల్ల వైదిక శబ్దము ప్రాణం కాదు. శబ్దము ప్రమాణం కాదు, ఉపమానము ప్రమాణం కాదు, అనుమానము కాదు, ప్రత్యక్తము కాదు. అరే అదేంటిరా నాయనా ఇంత మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద ప్రపంచం జగత్తు ఉన్నది కదా, మరి ఈ జగత్తును ఎవడో ఒకడు సృష్టించాలి కదా, ఒక శ్రద్ధ ఉండొద్దా అది. క్యా క్యా వేదము యతో వాచోని వర్తంతే యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిషంతి అని మొత్తం జగత్తుకు కారణం పరమాత్మ అని చెబుతుంది. అలాగే బ్రహ్మ విధా ఆప్నోతి ఫలం సదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవేదనిహితం గుహాయాం పరమేభ్యోమన్. అని చెప్తున్నారు అయ్యా. బ్రహ్మ విధాప్నోతి పరం. బ్రహ్మ జ్ఞానము కలవాడు పరమ పదాన్ని పొందుతాడు. బ్రహ్మ అంటే సత్యం జ్ఞానమనంతం. అవును. ఉన్నాయా నీ కాదంటున్నావా? కానీ ఈ సత్యము జ్ఞానము అనంతము అనే పదాలు ఏ అర్థాన్ని చెప్తాయి? మాకు తెలిసిందా అండి మీకు తెలిసిందా అండి? లోకంలో ఉన్న కోట్ల మంది ఎలా రాధాలు తెలుసుకుంటున్నారో, నువ్వు ఒక్కడే వచ్చి ఇది ఇది అని ఎవరు నిలిచారు? అది మాకు అర్థం కావాలి కదా. కాబట్టి బ్రహ్మ విధాప్నోతి పరమని కానీ జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని కానీ ఇవన్నీ కేవలం అర్థవాదాలు. అంటే ఏదో వాళ్ళు నచ్చిన వాటిని మీరు చేస్తే బాగుపడతారు మనకు అడ్వైస్మెంట్ ఉన్నాయే ఆ సబ్బు కొంటే ఇది ఫ్రీ సబ్బు కొంటే అది ఫ్రీ ఏదో ఒక బంగారం వెండి 5 కిలోలు 50 కిలోలు బంగారం 5 కిలోలు రాదు 5 గ్రాములు రాదు రెండు లేదు.

ఇదంతా అర్థవాదం అంటాం, బట్ ఇది కూడా అర్థవాదమేనయ్యా.

సరే నాయనా అర్ధవాదం ఒప్పుకుందాం బాధేం లేదు. మరి జగత్తుకు కారణం అని దేనిని అంటారు? అసలు మనము ఆచరించేటువంటి కర్మలకు మనకు రావలసిన ఫలితాన్ని ఎవరు ఇస్తారు అంటారు? దానికి ఆయన ఎందుకయ్యా ప్రకృతి లేదా? ప్రకృతి ఇస్తుందయ్యా? ప్రకృతియే ఫలమునిస్తుంది. నమ్మవా? భూమి ముందే దున్నాం, విత్తనం వేశాం, ఎరువులు వేశాం, నీళ్లు వేశాం. పంట వస్తుందా లేదా? ఆ పంట ఎవరు ఇచ్చారు? భూమే ఇచ్చింది కదా. వంట చేసుకున్నాం, అన్నం తింటున్నాం, ఎవరు కోపం వచ్చింది అని విషయం వేశాడు. అది తిన్నాం ఏమైతున్నాం? చస్తున్నాం. దేని వల్ల చచ్చాం? విషం వల్ల చచ్చాం. ఏదో రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోయాం మందు ఇచ్చాడు బాగయింది దేని వల్ల బాగయింది? మందు వల్ల బాగయింది. విషం వల్ల చస్తున్నాడు, మందు వల్ల బాగవుతున్నది, విత్తనం వేస్తే పంట వస్తున్నది, వాన పడితే భూమి పండుతున్నది. గండ వస్తే చస్తున్నాడు. తెగుతే కాద నీకు పెద్ద ఇంత ఎందుకండీ? దేశ, కాల, వ్యక్తి, వస్తు విభాగాలన్నీ ముందర పెట్టుకొని అవే ఇస్తున్నాయి. కాదంటారా? జీవుడు ఉన్నాడు కదా ప్రత్యేకాత్మ వాడిస్తాడు. అంటే ప్రకృతి కంటే జీవుడి కంటే విలక్షణంగా విశిష్టంగా ఇంకో వ్యక్తి ఉన్నాడని ఎందుకు ఒప్పుకో అంటే ఇక్కడ చాలా ఉంది మరీ లోతుకు పోతే ఇప్పుడు అనుకోలేము అంటే వాళ్ళ వాదం యొక్క స్వరూపం చెప్తున్నాం. ప్రకృతి కంటే విలక్షణంగా జీవుడి కంటే విలక్షణంగా పరమాత్మను ఎందుకు ఒప్పుకోవాలి? జీవాత్మ ఉన్నాడు. అయ్యా జీవ సృష్టి అసలు స్వామి చేయలేదా? చేశాడు కదా? అలాగే ఇంకో మహానుభావుడు ఉన్నారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక ఐదు ఆగురు ఉన్నారు మహానుభావులు. వాడు చేస్తాడు. సృష్టి జీవుడు చేయవచ్చు. ఫలితం ప్రకృతి ఇవ్వవచ్చు. అందువల్ల ఇలాంటి వాదమంతా మనస్సులో పెట్టుకొని ఇంకా లోపలికి పోవాలి చాలా. అంత లోతు వద్దు అనుకోండి. అసలు పరమాత్మే లేడు.

జీవుడు ప్రకృతి ఇద్దరు ఉన్నారు చాలు. ఫలితం ప్రకృతి ఇస్తుంది, జీవుడు దాన్ని పొందుతాడు. పోనీ జీవుడే ధర్ప అవుతాడు. ఇలాంటి వాదములు మాట్లాడే వారందరికీ సమాధానంగా పుత్తి అగ్ని వస్తున్నాడు అత్తి యజ్ఞపతి. నేను ప్రశ్నేం లేదు పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మ లేడు అనేటువంటి మాట అసమన్యతము తప్పు. పరమాత్మ ఉన్నాడు అస్తి యజ్ఞపతిర్నామ. కేశాంచిత్ అర్హ సత్తవాః కొందరి కొందరి దృష్టిలో పరమాత్మ లేడు అని అంటున్నారేమో కానీ పరమాత్మ ఉన్నాడని చెప్పే వారి సంఖ్యే ఎక్కువ. కేవలం మెజారిటీని బట్టి నిర్ణయిస్తామని కాదు. అర్హ సత్తమా యోగ్యుడైన మహానుభావుడారా పరమాత్మ ఉన్నాడు. ఏమిటయ్యా కారణం ఉన్నాడంటే ఒప్పుకుంటావా? అప్పటినుంచి ఉన్నాడు అంటూనే ఉన్నారు కదా. మీరు లేదంటున్నారు. కారణం చెప్పొద్దా? ప్రమాణం ఏమిటయ్యా అంటే ఇహ అమత్రచ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచితు భువః. చిన్న ఇంత పెద్ద వాదాన్ని ఓ చిన్న మాటతో కొట్టి పారేయ్. ఈ లోకాలు ఒప్పుకుంటారా? మనం చూస్తున్న భూలోకం ఒప్పుకున్నావు కదా, స్వర్గలోకం కూడా ఒప్పుకుంటావు కదా, నరకలోకం కూడా ఒప్పుకుంటావు కదా, నువ్వే చెప్పావు. ఏంటది కర్మ చేస్తున్నాం కర్మ ఫలితాన్ని చేస్తున్నా కర్మే ఇస్తుంది అంటున్నాం. మనం ఒక పని చేస్తే పని ఎవరు ఇస్తారు ఆ కర్మే ఇస్తుంది. కర్మ చేయడం ఏమిటి నశిస్తుంది కదా అంటే అది కాదు కాదు ఆ కర్మ వల్ల ఒక సంస్కారం పుడుతుంది. దాన్ని ఏమంటాం అపూర్వము అంటాం. యజ్ఞం చేశాము మనం పుణ్యం వస్తుంది అంటలేదా? పుణ్యం అంటే ఏంటి మరి? అపూర్వం అది ఇస్తుంది బలుసు. యజ్ఞం ఇవ్వదండి. యజ్ఞం వల్ల పుట్టిన అపూర్వం పుణ్యం ఇస్తుంది. ఫలితాన్ని ఇస్తుంది స్వర్గం వస్తుంది అది. ఇలా చెప్పావు. అంటే నువ్వు ఏమంటున్నావు? జీవుడిని ఒప్పుకుంటున్నావు. కర్మను ఒప్పుకుంటున్నావు, ఫలితాన్ని ఒప్పుకుంటున్నావు. ఆ పరరూపంగా వచ్చి ఇతర లోకాలు ఒప్పుకుంటున్నావు.

దొరకొప్పుకున్నావు కదా సగం ఆస్తి కూడా వేయలేదు సమస్య ఇంకా నీకు ఆస్తి కూడా వేయడం ఏమిటయ్యా ఇన్ని ఒప్పుకున్నాక నీకు ఒప్పుకోనేవిటి ఇంకా ఎందుకంటే అన్ని లోకములు ఒక్క తీరు ఉన్నాయా నువ్వు చెప్పే లోకములు జ్యోత్స్నావత్యః కొచ్చితుపువాః అంటాడు. విశేషమైనటువంటి ప్రకాశము గల లోకములు కొన్ని ఉన్నాయి. కొన్ని లోకములు చీకటితో ఉన్నాయి. అంటే నరకము ఉంది, స్వర్గము ఉంది. భూలోకము, భువరలోకము, సువరలోకము ఈ లోకాలు ఉన్నాయి కదా. అధోలోకాలు ఉన్నాయి, పితృలోకాలు ఉన్నాయి. మరి ఈ తేడా కారణం ఏం చెప్తాం? ఒకవేళ ఈ మాత్రం బిక్న లోకం ఒప్పుకున్నారా? ఆ ఒప్పుకుంటా. లేకుంటే యజ్ఞం ఒప్పుకోకూడదు. మొదటికి మోసం కదా. వాడు ఒప్పుకోకుండా యజ్ఞం ఒప్పుకోడు కొత్తే లేదు యజ్ఞం ఒప్పుకున్నాడంటే ఆ లోకం ఉండి తీరాలి. యజ్ఞం ఒప్పుకుంటే ఫలితం కావాలి. ఫలితం కావాలంటే వేరే అదే మాట చెప్పేది. శ్లోకం చాలా చిన్నది. మీకు వినే ఓపిక అంత లోతుకు పోదాం అనుకుంటే ఈ శ్లోకాన్ని తొమ్మిది రోజులు చెప్పొచ్చు. మొత్తం 14 శాస్త్రాల చర్చ ఉంది. ఇది మరీ అంత రోతు మనకు అనవసరం కాబట్టి మూలం మతం యొక్క స్వరూపం తెలిపిస్తాది. అయినప్పుడు మరి లోకాలు ఒప్పుకున్నారు కదా. మరి అన్ని లోకాలు ఒక తీరు ఉన్నాయా? కొన్నిట్లో సుఖం ఎక్కువ, కొన్నిట్లో దుఃఖం ఎక్కువ. ఒకవేళ ఈ లోకాలను జీవుడే సృష్టించి ఉంటే దుఃఖం కలిగించే లోక తనకు తానుగా తాను సృష్టిస్తాడా? ఒకవేళ కర్మయే ఈ లోకాలను అపూర్వ ద్వారా కలిపించి ఉంటుంది అంటే కర్మ ద్వారా అపూర్వం కలిగి అపూర్వం ద్వారా ఆ లోకానికి వెళ్లే జీవుడు. తాను సృష్టించే లోకానికి తాను వెళ్ళటానికి ఇంకో దాన్ని సాధనంగా పెట్టుకుంటాడా? తాను ఇల్లు కట్టుకుంటాడు తన ఇంటికి తాను పోతాదండి ఎవరు అడుగుతాడు? తన ఇంటికి పోవడం ఇంకో ఎందుకు అడగలే? తనే పోతాడు. ఇప్పుడు ఏమంటున్నావ్?

లోకాలం జీవుడే సృష్టించాడు. ఆ జీవుడు తాను సృష్టించిన స్వర్గాది లోకాలకు వెళ్లాలంటే వెళ్లడానికి కావలసిన కర్మ చేయాలి, పుణ్యం చేసి ఆ పని వల్ల పుణ్యం వస్తే ఆ పుణ్యంతో లోకానికి పోతాడు. ఎలా ఉంటావట? నువ్వు కట్టుకున్న ఇల్లు దింప పోయినా ఇంకోడిని ఎందుకు? అబ్బే కాదండి, అసలు మీ ఎవ్వడనే లేదు, ప్రకృతి ఏనయ్యా. ఇదంతా ప్రకృతే సృష్టిస్తుంది. ప్రకృతే సృష్టిస్తే ఇన్ని చిత్ర విచిత్రాలు ప్రకృతిలో ఉండకూడదు. ఏమిటి అయ్యా? ప్రకృతి పరిణామశీలం ఒక్క తీరు ఉండదు కదా స్వభావం ఏమిటి? పరిణామశీలం అంటే ఏమిటి? ప్రకృతి నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది క్రియాశీలం. ప్రకృతి సబ్దంగా ఉండదు బలవాదం. ప్రకృతి స్తబ్దంగా ఉండదు. నిరంతరం పరిణామశీలం. కాబట్టి మార్పులు వస్తుంటాయి. మరి నిరంతరం పరిణామశీలం అంటే ప్రళయకాలంలో ఏమవుతున్నది? ప్రళయ కాలంలో ప్రకృతి స్తబ్దంగా ఉంటుంది. మార్పులు చేర్పులు లేవు. నిరంతరం పరిణామశీలమే అంటే ప్రళయ కాలంలో మరి ప్రళయ అవసరం కావాలి. ప్రళయ కాలంలో కూడా పరిణామ తీరమైతే అసలు ప్రళయ కాలమే ఉండదు. అంత సృష్టి. అబ్బే అట్లా కాదండి మీరు చెప్పేది ఇంత చిత్ర విచిత్రమైనటువంటి లోకాలను ప్రకృతిని ఈ పరిణామాలను జీవుడే సృష్టిస్తాడు. అలా అలా అయితే అసలు పోదు. ఏమైందిరా బాబు అంటే నిజముగా జీవుడే సృష్టిస్తే కర్మలను ప్రభు జీవుడే సృష్టిస్తే కోరి కోరి తనకు తాను నరకంలో పడటానికి ఎవడైనా ఇష్టపడతాడా? అసలు నరకానికి సృష్టిస్తారా అన్నా? సృష్టించేవాడు జీవుడైతే వాడి భోజనంలో నరకమే ఉంటుంది.

అంతే కాదు పాపం ఉంటుందా మరి? నరకానికి ఇదేది? పాపం. తనకు తాను తెలిసి అనర్థావహమైనటువంటి పాపమును సృష్టిస్తాడా? సృష్టించిన పాపాన్ని ఆచరిస్తాడా? పాపాన్ని ఆచరించి తాను కష్టపడడానికి నరకలోకం ఒకటి ఏర్పాటు చేస్తాడా? అందులోకి తాను వెళ్తాడా? తర చేతులకు తాను సంచేలు వేసుకుంటాడంటే ఎవరన్నా నమ్ముతారా? ఇది కూడా పోగా ఇంకో మాట చెప్పుకోండి నాయనా. కొందరు మనుషులు, కొందరు దేవతలు, కొందరు పశువులు, కొందరు క్రిములు, కొందరు కీటకాలు. అసలు ఇన్ని జీవరాస్తులు ఉంటాయా అండి? అంటే తనకు తాను గాని మాట రాని వానిగా తప్పుడానికి ఒప్పుకుంటాడా? మరంలో ఉండే పురుగులా ఉండడానికి ఒప్పుకుంటాడా? దున్నపోతులా పుట్టడానికి ఒప్పుకుంటాడా? నేను కూడా రాజును అంటాడు, అందరూ రాజులే ఉంటారు ఇప్పుడు. అందరూ దేవతలే, అంతా స్వర్గమే. ఇన్ని జీవకోటులు ఉంటాయా? కష్టమును, దుఃఖమును, బాధను, అజ్ఞానమును, అవివేకమును ఇవన్నీ సొంతం చేసుకునేటువంటి క్రిమికీచక జన్మలు ఉంటాయా? ప్రపంచంలో ఏ జీవుడైనా అలాంటి జన్మ కావాలని కోరుకుంటారా? అలాంటి వాటిని ఏర్పరుస్తారా? కాబట్టి జీవుడు కాదు మరి ఏం చేయాలంటే ఈ రెంటి కంటే విలక్షణమైన ఇంకొకడిని ఒప్పుకోవాలి. అతన్ని ఒప్పుకుంటే లాభం ఏమిటి అంటే ఈ వ్యవస్థ అంతా ఆయన చేస్తాడు. ఆచరించే కర్మే రెండు రకాలు అంటారు. ఒకటి మంచి పని ఒకటి చెడు. మంచి కర్మను పుణ్యం అంటాం, చెడు కర్మను పాపం అంటాం. మంచి కర్మ చేస్తే వెళ్లే లోకాలు కొన్ని సృష్టిస్తాడు, చెడు కర్మ చేస్తే కొన్ని లోకాలు సృష్టిస్తాడు. తానహం సంసారేషు నరాధమాన్ క్షిపామి అజక్రమ్ అశుభం ఆసురీష్పేవ యోనిషు స్వామి చెప్పాడు.

ఏంటది అంటే శృతి స్మృతి మమైవాజ్ఞ యత్తాముల్లంఘ్య వస్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి నక్షమానువసుందరే చాలా చెప్పారు ఆ రెండు నా ఆజ్ఞ. శాస్త్రం అనేది నా దాన్ని దాజ్ఞ వారు ఆజ్ఞభంగం చేసి అక్షిష్ట అనుభవిస్తారు. అంటే వ్యవస్థ ఎలా ఉండాలి? ఒక పని ఉండాలి. ఆ పనిని చేసేవాడు ఒకడు ఉండాలి. వాడితో చేయించేవాడు ఒకడు ఉండాలి. చేస్తున్నవాడు తప్పు చేస్తే శిక్షించేవాడు ఉండాలి. ఒప్పు చేస్తే రక్షించేవాడు ఉండాలి. కదా? రెండు ఫలితాలనిచ్చేవాడు వేరుండాలి, ఫలితం పొందేవాడు వేరుండాలి. ఒకడే రెండు కాదు కదా? జీవుడే సృష్టించాడు అంటే పని తానే చేసి ఫలితం తానే సృష్టించాన్ని అనుభవిస్తాడా? ఎలా ఉంది? దొంగతనం చేస్తాను, పోయి జైల్లో కూర్చుంటాను. చేస్తారా ఎవడన్నా భై? హత్య చేశాను, వెళ్లి బుడ్డి తీసుకుంటాను. ఒప్పుకున్నావా? లేదే కుదరదు. ఒకడు చేసేవాడు ఉండాలి, మరొకడు చూసేవాడు ఉండాలి. అంటే చేసిన కర్మ తప్పా ఒప్పా? లాభమా నష్టమా? ఇలాంటి పని చేసినందువల్ల సమాజానికి హాని కలిగితే వాడికి స్థితిలో కూడా ఉండొద్దు. సమాజానికి మేలు చేశావు లభించేవాడు ఉండొద్దు. కదా కాబట్టి అస్తి యజ్ఞపతి అన్నారు. యజ్ఞపతి ఉన్నాడు చిన్న మాటే యజ్ఞపతి ఆలోచించండి. యజ్ఞం అంటే కర్మ. యజ్ఞం చేసేవాడు కర్త. యజ్ఞపతి పరమ. యుడు ఉండాలి, ప్రకృతి ఉండాలి, పరమాత్మ. ముగ్గురు ఉన్నారయ్యా, ముగ్గురు ఒక్కడి కాదు. యజ్ఞము యజ్ఞము చేసేవాడు ఒకటేనా? కానప్పుడు మరి పరితమించేవాడు ఏంటేంటి? ఎవరికి వారు కర్మ చేసుకొని వారు చేసుకున్న కర్మ ఫలితాన్ని వారే తెచ్చుకొని తీసుకొని వాడుకుంటారా?

అంటే తానే బ్యాంకు పెట్టుకోవాలి, తానే డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ తానే అందులో వేయాలి. కానీ కానీ. ఒకడు యజ్ఞపతి ఉండాలి. ఒక శాసకుడు ఉండాలి. ఒక ప్రభువు కావాలి, ఒక రక్షకుడు కావాలి. తప్పు చేస్తే శిష్చించాలి, పుణ్యం చేస్తే రక్షించాలి. పాపం చేస్తే ఒక లోకానికి పంపాలి, పుణ్యం చేస్తే ఇంకో లోకానికి పంపాలి. కాబట్టి అస్తి యజ్ఞ ప్రతిర్నామ. కర్మ ఉంది, కర్త ఉన్నాడు, శాసకుడు ఉన్నాడు. చిన్న మాటే అస్తి యజ్ఞ పద్ధతి. ప్రకృతి ఉంది, జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ. ఈ ప్రకృతిని జీవాత్మను పరమాత్మ తన ఇచ్ఛానుగుణంగా నడుపుకుంటున్నాడు. తానే సృష్టిస్తున్నాడు, తానే కర్మలను ఏర్పాటు చేశాడు, వాటిని చేయిస్తున్నాడు, సక్రమంగా చేస్తే బాగా మెచ్చుకొని ఉత్తమ లోకానిస్తున్నాడు, తప్పు చేశావు నరకానిస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవాలి అంటే చిత్ర విచిత్రమైనటువంటి లోకములు చిత్ర విచిత్రమైనటువంటి దేహములు చిత్ర విచిత్రమైనటువంటి పనులు ఈ మూడు ఉన్నాయంటే ఇవి మనకు మనముగా చేసుకునేవి కాదు. చెప్పాం కదా. ఎవరి మటికి వాడు కష్టపడడానికో, బాధపడడానికో, దుఃఖించడానికో కావలసిన వాటిని సృష్టించుకోడు. జేలు ఎవరు సృష్టించారే? దొంగ సృష్టిస్తాడా? దొంగ వేరే, జేలు వేరే, జేలులో వేసేవాడు వేరే. ఉండొద్దు. అందువల్ల ప్రకృతి సృష్టికర్త కాదు. జీవుడు కూడా సృష్టికర్త కాడు. వీటికి విలక్షణంగా అత్తి యజ్ఞపతి నామ. ఓ మహా చిన్న మాటే అంటాడు మనకు మీరు ఎంత దూరం వెళ్లగలిగితే ఎన్ని శాస్త్రాలు ఎన్ని మతాలు అన్నీ తెచ్చి ఇవన్నీ తప్పు. ఎందుకు యజ్ఞపతి? యజ్ఞం ఒప్పుకున్నావు కదా? యజ్ఞాన్ని చేసేవాడు ఒప్పుకున్నావు కదా? కర్త, కర్మ, క్రియ అనే మరి దాత ఉండొద్దా?

ఫల ఇవ్వద్దా? తానే పని చేసి తానే ఫలితాన్ని తీసుకుంటే అన్ని పనులు మంచివే కాబట్టి అన్ని ఫలితాలు మంచివే కాబట్టి కానీ చిత్ర విచిత్రమైనటువంటి లోకముల ఉనికి భగవంతుడు ఉన్నాడని చెబుతున్నది. అంటే మనకు ఇష్టం లేకుండా కూడా మనం బాధపడే లోకాలు ఉన్నాయి కదా? మనను బాధ పెట్టే పనులు ఉన్నాయి కదా? మరి ఇది ఎవరిపై? ఎవరికి వాడు తనకు తాను తనను బాధించుకోలేడు కాబట్టి, శిక్షించుకోలేడు కాబట్టి వాడు వేరే ఉన్నాడు. కేవలం విచిత్ర దేహ సంపత్తి యత మన విచిత్ర దేహ సంపత్తి అది ఎవరి పని? ఈశ్వరుని ఇచ్చింది మనం చేసింది కాదు. అతనే ఇస్తాడు ఈ కరణములు, ఈ కళేబరము, ఈ శరీరము, ఈ అవయవాలు. ఎందుకంటే సృష్టికర్త మానవుడే అయి ఉంటే ఎవ్వడికీ రోగాలు రావు. రోగాలు రావాలి. డాక్టర్లతో అవసరం లేదు, మందులతో అవసరం లేదు, అసలు అది ఒకటమే వేరు. కాబట్టి అవన్నీ కుదరవు. యజమాని ఒకడు ఉన్నాడు. యజమాని ఉన్నాడంటే వానితో చేయబడి యజ్ఞము ఉంది. యజమాని యజ్ఞములు రెండు ఉన్నాయి అంటే పరిచయం ఇచ్చేవారు ఇంకోరు ఉన్నాయి. అందుకే యజ్ఞపతి ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు. అక్కడ మనకు ఎలాంటి సందేహం లేదు కేశాంచి దరహ సత్తమాః ఇహ అముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నా జ్యోత్స్నా వచ్యః క్వచితు భువః ఇహ అముత్ర చ ఈ లోకంలో ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి కదా? ఇక్కడ వరకు భూలోకంలో హిమాలయాలు ఉన్నాయి. మరి కాశ్మీర ఉంది, శిమ్లా ఉంది, మరోటి ఉంది, అలాగే ఎడారులు ఉన్నాయి. నీటి చుక్క లేని ఎడారులు ఉన్నాయి, ఎండంటూ సోకని మందు తోతాలు ఉన్నాయి, నీటి కారణం అది? సృష్టికర్త నువ్వే అయితే ఎప్పుడూ చల్లగానో ఎప్పుడూ వెచ్చగానో అన్నీ.

ప్రాంతాలు సగం సగం సగం సగం ఎత్తుగాను ఉండాలి. ఇది ఇహాముత్రచ అన్నారు. పాలోకాలో కూడా స్వద్వలోకం ఉంది, వరుణలోకం ఉంది, యమలోకం ఉంది, పితృలోకం ఉంది. మరి ఎందుకు బాధలు చూస్తారు? కర్మను విభజించి, కర్మ ఫలాన్ని విభజించి, ఆయా కర్మలు ఆచరించిన వారు అనుభవించడానికి ఆయా కర్మ ఫలాలను లోకములను ఏర్పరిచే వాడు ఒకడు ఉన్నప్పుడే ఇవన్నీ కుదురుతాయి. కాబట్టి విచిత్ర దేహ సంపత్తిహి అని చెప్పినట్టుగా చిత్ర విచిత్రమైనటువంటి లోకములు, చిత్ర విచిత్రమైనటువంటి ఫలితములు, చిత్ర విచిత్రమైనటువంటి ప్రాణులు. ఈ మూడు పరమాత్మ ఉన్నాడని చెబుతున్నాయి. పరమాత్మ ఉన్నాడా జమానం ప్రకృతే అన్నారు. కాదు నీవు దేన్ని చూస్తున్నావో అదే ప్రమాణం అయ్యా లేకుంటే ఇన్ని రకాలు ఎందుకు ఉండాలి ఒకడికి గుడిసెందుకు ఇంకొకడికి మేడెందుకు అయ్యా ఉద్యోగం అండి డబ్బు ఎందుకు అది మాత్రం ఎందుకు? ఆ ఉద్యోగం వాడే ఎందుకు చేయాలి? అదే అడిగాం ఒక ప్రశ్న ఒకటి చేస్తే అందా సమానం అండి ఎక్కువ తక్కువలు ఎందుకు అన్నారు. పిచ్చోడు ఐఏఎస్ ఐపీఎల్ అటెండ్ ఎందుకురా అన్నారు. అందరూ అటెండ్ అవ్వడం చెయ్యి. ఇది అందరూ ఐఏఎస్ లో చెయ్యి. ప్రపంచం అంతా ఐఏఎస్ లే ఒక ఊరు పెట్టేసి జీవో పే ఆ అందరూ ఐఏఎస్ లేరు అటెండర్ లేరు ఇంకోడు గుమాస్తా లేడు అందరూ ఐఏఎస్ లేరు సమానం అదేమిటండి చదువు ఉంటుంది కదా చదివి చందుతుంది అదే మరి అది చూస్తు ఆ రాయరా ఉంటుందండి ఇది అంట చూడు నీ చేతిలో ఉన్న శాసనం నువ్వు రాయలేవా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అయ్యే స్తులే అంటే నువ్వు ఏదో జీవో పెట్టు కానీ ఏమంటారు జీవో అనే ఆర్డినేట్ చేస్తారు రాష్టపత్య చేస్తారు కదా ఆర్డినేట్ చెయ్యి పార్లమెంట్లో ఆమోదించు అందరూ అయ్యేట్లు ఉంటారు. ప్రతి వాళ్ళకి అవి ఆగో ఇష్టం లేదు. అయిపోయాయి. అబ్బే అట్టెట్లండి మరి వారికి ఒకడు ఒకడు రేటి కుర్చీ తెక్కి అయ్యారే ఒకడు ఉండాలి కదా. ఇదంతేరా బిడ్డ వారికి కూడా ఉండాలి కుర్చీ తెక్కి వెళ్ళేవాడు వీడికి ఉన్నట్టు. కాబట్టి సేవ్య సేవక భావము. కర్త కార ఇతా రెండు ఉండాలి కదా. ఒకడు చేసేవాడు ఉండాలి, ఒకడు చేయించేవాడు ఉండాలి. కాబట్టి చేసేవాడు, చేయించేవాడు, చేసే పని పనికి పని. ఈ నాలుగు ఒక్క తీరుగా ఎన్నడూ ఉండవు.

కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి భూములు ప్రపంచాన్ని బట్టి పరమాత్మ ఉన్నాడని నిశ్చయము. లేదనడానికి అవకాశమే లేదు. స్పష్టంగా దాని మహానుభావులు కాబట్టి శాస్త్రాన్ని అంటే తార్కికమైనటువంటి మీమాంస ఇందులో మీమాంస ఖండన ఉంది. తర్కవాద ఖండన ఉంది. వైశయ ఖండన ఉంది. నిజంగా ఇందులో జైనులను ఖండించాడు అని మీమాసులు అంటాం. జైనులను, బౌద్ధులను కార్తాంతికులు అంటాం వాళ్ళను నేనే పేరు చెప్పలే. అది మనకు జ్ఞాపకం ఉండవు పాయింట్ మాగుతారు ప్రధానంగా అందువల్ల వస్తాం. తొమ్మిది రెండు పద్దెనిమిది మతాలను ఖండించారు. పేరు మాత్రం ఒకటే మాట అస్తి యజ్ఞ పతి ఒక్క మాట చాలు విజయం చెప్పడానికి ఓ చిన్న నిప్పు రవ్వ చాలు కదా ఓ నగడ నగడం కా తగలబెట్టొచ్చు ఎంత కావాలి దానికి. అందువల్ల ఈ రీతిలో పరమాత్మ ఉన్నాడు అతన్ని మనం ఆశ్రయించి పని చేయాలి. మనోహ ఉత్తాన పాదస్య ధృవస్యాపి మహీపతేహే ప్రియవ్రతస్య రాజర్షేహే అంగస్య అస్మత్పితుః పితుహు ఏమయ్యా? నీకు వాదం ఉంది, బుద్ధి ఉంది, శాస్త్రం తెలుసు బాయా. కాబట్టి నీవు మాట గారడితో పరమాత్మ ఉన్నాడని ఒప్పించవచ్చునేమో. దీన్ని ఎవరైనా ఇదివరకు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే అదే మరి నాయనా మనో ఉత్తానపాదత్యా అసలు ఆదిరాజు నలగని మరు వాడు వాడు ఒప్పుకున్నాడు అలాగే ఉత్తానపాదుడు ఇప్పుడు ఆయన కుమారుడు ఆ మహానుభావుడు ఒప్పుకున్నాడు ఆయన కొడుకు ధ్రువుడు ఒప్పుకున్నాడు. అలాగే ప్రియవ్రతస్య ఇంకో మను కుమారుడు కదా అతను ఒప్పుకున్నాడు. అలాగే అంగస్య అస్మత్పితుః పితుహు. మా నాన్నగారి నాన్న తాత అంగుడు గారు ఆయన ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నారే అంటే ఏమిటి చూడండి. ఈ దృశానాం అథ అన్యేకాం అజస్యచ భవస్యచ ఇంకా దృశానాం కావాలా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వానిని చాలా మందికి సృష్టికర్తగా చెప్పుకునే బ్రహ్మ ఉన్నాడే వాడు ఒప్పుకున్నాడు. ఇంకోడు ఉన్నాడు బవుడు అంటే రుద్రుడు వాడు ఒప్పుకున్నాడు.

పరమాత్మ ఉన్నాడని రుద్రుడు ఒప్పుకున్నాడు, బ్రహ్మ ఒప్పుకున్నాడు, ఇద్దరు ఆ దేవతలు ఒప్పుకున్నారు. మన లోకంలో ఉండేటువంటి రాజులు ఒప్పుకున్నారు. భవత్యచ ప్రహ్లాదస్య బలేశ్యాపి కృత్యవస్తి గదాకృత ప్రహ్లాదుడు ఒప్పుకున్నాడు. వారి చక్రవర్తి ఒప్పుకున్నాడు. ఆయన మనోడు కదా ఈ రీతిలో తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు తర్వాత నష్ట అండి ఇవన్నీ లేదు అంటే చెప్పింది ఇక్కడ ఇక్కడ చెప్పేది ఈయనే కదా. కాబట్టి చెప్తున్నాను ప్రహ్లాదస్య అలాగే బలేహే కృత్యమస్తి గదాహృతా వీరందరికీ పరమాత్మతో పని ఉంది అన్నారు. పరమాత్మ ఉన్నాడండి కాదు గదాహృతా చాలా సమస్యగార వాక్యం అసలు ఆ శాస్త్రం చెప్పే విధానమే వేరు. దాని గురించి ఆదరింపు చేసుకున్నామంటే ఆ ఆనందం ముందర ప్రపంచంలో ఏ ఆనందం ఉండదు. చిన్ని మాటతోటి ఒక 100 మంది చెప్పగల భావాలన్నీ ఖండితపడతాయి. వాళ్ళు ఊహించాలి ఇట్టా ఉండొచ్చు అవే నేనే చెప్తా వాళ్ళ దగ్గర ఎందుకు పోవాలి. అందుకే కృత్యమస్తి గదాపుత పరమాత్మతో వారందరికీ పని ఉంది. అంటే ఏమర్థం? వారందరూ పరమాత్మ చేత వరములు పొందిన వారే. ఫలములు పొందిన వారే పరమాత్మ నియమించిన కార్యములు చేసి పరమాత్మ ప్రీతిని ఫలముగా పొందిన మహానుభావుడే. మాత్మే దేరినాడు ఇవన్నీ ఒప్పుకున్నా ఉన్నాయి. అందుకే కృత్యవర్తి గదావృతా దౌహిత్రాది నృతే మృత్యో శోచ్యాన్ ధర్మ విమోహితాన్ స్వర్గ వర్గ స్వర్గ అపవర్గానాం ప్రాయేణ ఐకాత్మ్య హేతునా ఒక్కడే కనబడ్డాడు. మళ్ళా ప్రశ్నే వచ్చింది. మరి అందరూ ఉన్నారు ఉన్నారు అంటే మళ్ళీ విడిగా నీవు ఉన్నారని ఏం చెప్పాలి? ఎవరన్నా లేదంటే కదా. అంటే భగవంతుడు ఉన్నాడనే వాళ్ళు ఎంత ఉన్నారో మరి లేడనే వాళ్ళు కూడా అందరూ ఉండాలి ఆ పక్షం ఉన్నప్పుడే ఈ పక్షం కావాలండి దేవుడు ఉన్నాడు నేను తినను ఎప్పుడు అంటారు ఎవడో తినమంటే ఊరికే వచ్చి నేను తిననండి అంటే వాడు పిచ్చోడు అంటారు. కదా అలాగే భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడనానే ఎవడన్నా లేడు అండి కదా కాబట్టి ఆ భగవంతుడు లేడు అని ఎప్పుడనానే ఉన్నాడండి

లేని వానికి పేరు ఎక్కడ ఉంటుందయ్యా? నువ్వు దేవుడు అంటున్నావు, పేరు వచ్చిందా? పేరు ఉంటేనా లేకుంటేనా? ఉన్న వస్తువుకు పేరు లేని వస్తువుకు రాదు. కదా? కాబట్టి మరి ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు నాయనా, ఎవరైనా లేడు అన్నారా? అయ్యా ఏం చెప్పాలండి ఎవరి దాకా ఎందుకు మా నాన్న గారు ఉన్నారు అంటున్నారు. దవిత్రాలే మృత్యోస్య మృత్యు కూతురు కొడుకు ఉన్నాడు. వీరునండి వీళ్ళ నాన్నయ్యారే ఎవడై వీరు మరి అంటే దేహ సంభోవుడు కదా. ఒక్క ఒక్క మా నాన్నయ్యారు తప్ప ఎవరైనా కనపడుతున్నారా అంటున్నాడు సరే. చూడండి. దౌహిత్రాదీన్ రుతి అతను తప్ప ఎందుకయ్యా అంటే మృత్యోహత ఓహితుడు ఆయన. మృత్యో యుగు బిడ్డ కొడుకయ్యా, పాత గారి లక్షణాలు వచ్చాయి. కదా? ధర్మశాస్త్రం ఏంటంటే మనకు అబ్బాయికి అమ్మ తండ్రి గుణాలు వస్తాయి. అమ్మాయికి నాన్న తల్లి గుణాలు వస్తాయి. కోరికలు అంటాం చూడండి అది శాస్త్రం. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా అది మనకు శాస్త్రం చెప్తుంది. అంటే మా నాన్నగారికి తాతగారి అస్థానం వచ్చాయి. ఎవరు సాతగారు అంటే మృత్యోహర్ అని చెప్తారు. జ్ఞాపకం లేదు అని చెప్పి చెప్పు. మృత్యోహర్ విజయవాడ అని. మృత్యో అంటారు. వారే మృత్యువు. అధర్మాన్ని ఆచరించాడు. అధర్మాన్ని ఆచరించే వాని కూతురి కొడుకు కాబట్టి మరొక్కడికి వచ్చింది. వాడు తప్ప మరి ఇంకెవరూ లేరు చూడండి. దౌహిత్రాదీ నృతే తప్ప సోత్యాన్ ధర్మ వాడు కూడా ధర్మ విమోహితుడు. వాడు ఒక సిద్ధాంతం చెప్పలేదు ధర్మాన్ని మోహించడు. ధర్మ వల్ల వాడు మోహం పొందాడు. అంటే ఏది ధర్మమో ఏదో వాళ్ళకి తెలియలేదు. చెప్పాను కదా కథ చెప్పాను నాకు జ్ఞాపకం ఉంది అనుకుంటా. వాడు సద్దినం పెడితే ఒక మహానుభావుడు వచ్చి భోజనం చేసి ఒక అభ్యంతరం హాయిగా భోజనం చేసి బయటికి వచ్చి ఇప్పుడు భోజనం నాకు పెట్టావా నీ తాతకు పెట్టావా అని అడిగాడు. అంటే భోజనం నీకే పెట్టాను కడుపు మాత్రం తాత తినింది అన్నాడు.

పోతారా? నమ్ము నమ్ముతారా? ఇక్కడ కూర్చున్న వారు అన్నం తింటే ఎక్కడో ఉన్న వాళ్ళు కడుక్కున్నాడు అని నిజమైతే యాత్రలకు పోయే వాళ్ళందరికీ క్యారియర్లు హోటల్ ఎందుకు రాను? అట్ట చూడు అంటాం హోటల్ అంటే పూట కూడా అంటాం అప్పుడు రోజులు పూట కూడా అనేవాళ్ళు. పూట కూడా వాళ్ళని ఎందుకు? మరి బజారు పోయేవాడు ఊరికి పోయేవాడికి క్యారియర్ ఏమంటారు దారి బతి దారి బతి అని ఎందుకు? వాడు ఊరికి పోతాడు వాడి మీద వాడు తీసుకుని అన్నం పెట్టు అక్కడ ఉండితుంది. వివాదం నవ్వి నాన్న అక్కడికి పోయిన వాడికి శరీరం లేదు. శరీరం ఉన్నవాడు తింటే శరీరం లేని వాడికి కలుగుతుంది అని చెప్పాను. యాత్రలోకి పోయేవాడు శరీరంతో పోతే శరీరం లేకపోతుంది, చచ్చిపోతే వాడిని కూడా పడతాం. మీ మాట విన్నారా వారు సచ్చి యాత్రకు పోయిన వాళ్ళకి భయం. అంటే పాంచభౌతికమైన శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు. ఇంతే కబురు నిలిపింది. ఎలాగయ్యా ఉదాహరణ? నీటిలో పుట్టే వెలుతురు జ్యోతి అంటే ఏమంటాం మనం కరెంట్ అంటాం. ఈ కరెంటు అంటే అగ్ని. అగ్ని దేనితో పుడుతుంది? అగ్నితో అగ్ని పుట్టదు. జలముతో అగ్ని పుడుతుంది. కదా? మరి అగ్ని దేమి వల్ల పుడుతుంది? వాయువు వల్ల అగ్ని పుడుతుంది. సజాతీయములతో పుట్టుక జరగదు, విజాతీయములతోటి జరుగుతుంది. కరెంటు పుట్టాలంటే నీటి నుంచి పుట్టాలి. లేదు ఏదో గ్యాస్ అంటాం దాని నుంచి పుట్టాలి. ఇంకేదో ఒక ఇటిక నుంచి పుడుతుంది వరద అంతా పుడుతుంది. అంటే ఏమర్థం? వేడి సంబంధించిన వాడితో వేడి పుట్టదు. ఏది చల్లగా ఉంటే ఆ నుంచి వేడి పుడుతుంది. విరుద్ధ గుణాన్ని ఇచ్చే పుడుతుంది. విజాతీయాదుత్పత్తి నజాతీయాత్ అనేది సిద్ధాంతం. మన కరెంటు కూడా రావాలంటే ఎప్పుడు నాకు చెప్పను అనుకుంటా రెండు వైర్లు పెడతారు. రెండు వైర్లు ఒక తీరు కాదు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్. రెండు నెగటివ్లు పెట్టు.

ఫ్యూజ్ పోతుండు. కాబట్టి శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు తింటే శరీరం కాఫీ నుండుతుంది. అంటే అయ్యా ఏదో చెప్పడానికి చమత్సారం బాగుందండి. అసలు శరీరం లేని వానికి కడుపు ఉంటుందా? ఆ అందుకే చెప్పాను. మరి కడుపు ఉంటే ఏముంటుంది వాడికి? ఏదో ఉండాలి కదా? ఆ మనస్సు ఉంటుందండి. దానికి ఎక్కడున్నా చాలు కదా? మనస్సు నిండటానికి ఇక్కడే ఉండాలా? అమెరికాలో ఉన్న అబ్బాయి ఇండియాలో ఉన్న నాన్నగారికి నాన్న నా ప్రమోషన్ వచ్చింది అని చెప్తాడు. వీడికి ఏమైతుంది? మనసు నిడుతుంది. వీడు అక్కడ ఏడు మరి. వీడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడో ఉన్నవానికి మేలు జరిగితే ఎక్కడో ఉన్నవాడు సంతోషిస్తాడు. అసంబద్ధం కాదు కదా రా అన్న. అబ్బాయి నాన్న నీకు మనోడు పుట్టాడు అని అక్కడ ఉత్తరం రాస్తాడు. విరానం చెప్తాడు. కాబట్టి పరలోకంలోకి చెందేది కడుపు కాదు. ఆకలి కాదు. తృప్తి. తృప్తి అనేది ఎక్కడ ఉన్నవాడికి ఎనదు. అక్కడి వాడే కాదన్న పనిలేదు. ఈ లోకంలో వాడు పూజిస్తే పై లోకం వాడు తృప్తి పడతాడు. తృప్తి లోకం అర్థం అది. ఇంత చెప్తే వాడు తోక ముడిచి వెళ్ళిపోయాడు. కానీ వీడికి ఆ మాట నచ్చలేదు, ఈ మాట నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే వీడు ఎంతసేపు శరీరము, కడుపు అన్నం తప్ప ఇంక ఆలోచించడం లేదు. ఇక్కడ వాడు తిని చక్కగా కబడ్డీ నిడుతుందండి, వాడికి అవా నచ్చేది. వాడికి అంత కడుపే లేదు, వినడం ఎక్కడికి రా? అర్థం చేయ. అంటే ఇలా ధర్మం నిమోగితుడు వాడు. ధర్మం అంటే ఏమిటో తెలియని వాడు కాబట్టి ఇంకే మా నాన్న అందే చూడండి చమత్సారం. మృత్యుహు దౌహిత్రాదేర్విన మృత్యువు బిడ్డ కొడుకు తప్ప. అంటే ఆలోచించారు ధర్మం అనేది ఎంత కర్కత్యము. అలాంటి వాడిని తండ్రిగా చెప్పుకోవడం కూడా తప్పే. అటు ఉన్నామన్నాడు కదా. అహంతావతు మహారాజే పితృత్వన్నోపలక్ష్యే. భ్రాత భర్తా చ బంధుస్య పితా చ మమ రాఘవ ఇంత సేపు నాన్నగారే ఒప్పుకోవట్లేదు మొన్న అంతా నాకు రాముడి

దాన్ని దిష్కారం పెట్టుకొని ఇందులో దౌహిత్రాదీన్రుతే మృత్యోహో శోచ్యాన్ ధర్మ విమోచితాన్ వర్గ స్వర్గ అపవర్గానాం ఇది ఇంకొక హేతువు మనకు మూడు ఉన్నాయి లోకంలో. అంతా శాస్త్రమే. ఒకటి వర్గము, మరి ఒకటి స్వర్గము, ఇంకొకటి అపవర్ణము. వర్గము అంటే త్రివర్గం. ధర్మ, అర్ధ, కామములు. కదా స్వర్గము అంటే వాటి ఫలితం అంతే కదా కదా ధర్మం ఆచరిస్తే కలిగే ఫలితం స్వర్గం కదా ధర్మం అనండి అర్ధం అనండి కామము అనండి ఈ మూతి ఫలితము స్వర్గం స్వర్గం వద్దంటే కరిగేది అంటే ఫలితం వద్దంటే కరిగేది అభవాసం. కదా? ఫలితం కోరి చేస్తే స్వర్గం, ఫలితం వద్దంటే వచ్చేది అభవాసం. అయినప్పుడు కొంచెం ఆలోచించండి. ఈ ముగ్గురికి ముగ్గురిని ఏర్పడేదా ఒక్కడిని ఏర్పడేదా? అంటే త్రివర్గం సృష్టించిన వాడు వేరు, స్వర్గం సృష్టించిన వాడు వేరు, మోహర్ సృష్టించిన వాడు వేరా? చెప్పుకున్నావా? ఎలా చూసేయ్? పనులు ఫలితాలు ఒకడా వేరు వేరా? ఒకడే ఒకడే. ఇది తప్పు, ఇది ఒప్పు. తప్పు చేస్తే ఈ ఫలితం, ఒప్పు చేస్తే ఈ ఫలితం. అని తప్పును, ఒప్పును, ఫలితాన్ని జరిపించేవాడు వేరు వేరు ఉన్నానా, ఒక్కడే ఉన్నానా? ఏకాచ్యం ఒకడే కావాలి. రాదు ఒక్కడు ఉంటేనే ఇది మంచి పని, ఇది చెడు పని, ఇది మంచి పని పెడతాం చెడు పని అని చెప్తాడు. కాబట్టి వర్గ, స్వర్గ, అపవర్గనాం అంటే ధర్మార్థ కామములో దాని ఫలితము అలాగే మోక్షము. వీటికి రాయేన ఐకాత్మ్య కేతునా ఇదో కారణం. మూయిడికి ఒకడే కర్త ఉండాలి కాబట్టి పరమాత్మ ఉండాలి.

అంటే ధర్మార్థ కామములను సృష్టించిన వాడే వాటి ఫలితముగా స్వర్గము సృష్టించాడు. వాటిని దాటిన వాడికి మోర్శం సృష్టించాడు. ఫలాకాంక్షతో యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. పరమాత్మాత్మంగా యజ్ఞం చేస్తే మొత్తం. కర్మ అదే. కర్మలో మప్పు లేదు. అదే కర్మ. సంకల్పం. అలా కానీ స్వర్గం నైశ్కామ్యం నిష్కామ ఉంది మోక్షం. అందువల్ల స్వర్గాన్ని సృష్టించిన వాడు మోక్షాన్ని ఏర్పరిచిన వాడు త్రైవర్గాన్ని ఏర్పరిచిన వాడు ఒకడే కావాలి. వేరు వేరుగా ఉంటే కుదరదు. ఆ ఒక్కడు కూడా మొదలు చెప్పుకున్నాం కదా, ఆ ఒక్కడు కూడా ప్రకృతి అంగాము అంటే అచేతనమైనటువంటి ప్రకృతి చేతనుడిని చాచించదారదు. ఏదో అతీతనమైనటువంటి ప్రకృతి ఇచ్చుట పుచ్చుకొనుట కాని పని. అతీతనమైనటువంటి ప్రకృతికి భేదం వైచిత్రి కుదరదు. పోనీ మరి చెప్పు అదే మళ్ళీ వస్తుంది. జీవుడు అంటే కోరి కోరి తన కష్టాలు కలిగించేటి లోకాలను తాను సృష్టించుకోడు. అలాంటి జన్మలను తాను కోరుకోడు. కాబట్టి ప్రకృతి కాదు జీవుడు కాదు. ఈ ఇద్దరు కాకుండా ఈ మూడింటికి ఒకే కర్త ఉండాలి. వేరుగా ఉంటే కుదరదు వాటి వర్గం. ఇలా మనకు త్రైవర్గికము అని చెప్తాము, స్వర్గము అంటాము, మోక్షము. వర్గ స్వర్గ అపవర్గానాం ప్రాయేణ ఐకాత్మ్య చేతునా ఒకడే కర్త ఉండాలి కాబట్టి పరమాత్మ దుహేతుబు. పరమాత్మ ఉన్నాయనడానికి ఇది హేతువు వృద్ధ యొక్క చరిత్ర మొత్తం భాగవతంలో చాలా అద్భుతం చాలామంది చరిత్రం దాటేస్తారు చెప్పుకోరు. ఇక్కడ పై దాకా బాగానే ఉంటుంది. ఈ రెండు మూడు వర్గ్యాలు ఉన్నాయే. ఓ పట్టాన చెమర అంటే ఆ లోతుకు వెళ్ళాలి. వెళ్లి ఒకసారి ఆనందాన్ని మనం అనుభవిస్తే ఆయం ఉండడానికి మళ్ళా ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత మళ్ళా కథ కళ్ళలోకి వస్తున్నాం. ఇలా ఐకాత్మే రేతునా.

యత్పాదసేవాభిరుచిహి తపస్మీనాం అసేక జన్మోపతితం మలం పియః సద్యక్షిణోతి అన్వహ మేధతి సతి యథా పదాంగుష్ట వినిసృతా సరిత్ అంటే ఇంతవరకు పరమాత్మ ఉన్నాడని నిరూపించాడు, అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరమాత్మ వల్ల కలిగే లాభం ఏమిటో చెప్పు. అంతే కదా ఏంటంటే యత్ పాద సేవాభిరుచిహి తపస్వినాం తపస్సులు ఉన్నారే మహర్వాని ఋషులు మునులు యోగులు భక్తులు వీళ్ళందరికీ ఏముంటుంది యత్ పాద సేవ అభిరుచిహి ఏ పరమాత్మ యొక్క పాదసేవ యందభిరుచి. ఈ అభిరుచి ఒకసారి పుట్టడం కాదట చెప్తున్నాను మనకు. అన్వాహమేధతి సతి అన్వాహం రోజు రోజుకు ప్రతి రోజుకు పెరుగుతుండాలి. అంటే ఏమిటి? ఒక్కనాడు అన్నం తిండి తింటే మరి రోజు ఎలా ఆకలి కాకుండా ఉండదో. రోజు తినాలి. అదే అడిగాడు రోజు పోవాలండి గుడికి అన్నాడు. అంటే ఇబ్బంది లేదు అన్నం రోజు తినాలనా అనుకుంటే ఓ రోజు తిను. మరి ఆ దగ్గర తిను అట్టే ఆ దగ్గర పూడికి పోయే బాధ లేదు. ఏమంటావ్ అందుకే అది వస్తదని అనువాహ మేదతి అన్నారు. ఒకసారి భక్తి కలిగినది అంటే అది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. వృద్ధి పొందుతుంది. ఇలా ప్రతిదినము వృద్ధి పొందేటువంటి ఆ పరమాత్మ యొక్క అభిరుచి ఉంది అది అశేష జన్మోపచితం మలం థియః సద్యః క్షీణోతి. ఎన్నో జన్మల నుండి కష్టపడి సంపాదించుకున్న పాపమునంతా పోగొట్టుకున్నారు బాబు. మరి చెప్పాలి మరి ఏం చెబుదాం మరి? అశేష జన్మోపచితం మలం తీయః బుద్ధికి పట్టిన మురికి. పాపం. ఒక్కసారి పరమాత్మ యందు భక్తి కలిగితే ఆ కలిగిన భక్తి రోజు రోజుకు పెరుగుతూ ఎన్నో జన్మలందు చేసిన అన్ని పాపాలను పోగొడుతుంది. సద్యః క్షీణోతి యథా ఎలాగయ్యా అంటే యథా పదాంగుష్ట వినిశృతా తరిత్

పరమాత్మ పాదము యొక్క అంగుష్టము నుండి వెలువడిన గంగ లాగా. కదా? గంగ అంటే ఏమిటి? విష్ణు పాదోద్భవీం గంగ అని చెప్తాం కదా? పరమాత్మ పాదము నుండి పుట్టిన గంగ ఎలా అన్ని పాపాలను పోగొడుతుందో, పరమాత్మ పాద సేవ అభిరుచి కూడా అన్ని పాపాలను పోగొడుతుంది. అలా నిశ్రుతాసరిత్ వినిర్ధ్రుతాశేష మనోమరః పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ అది పోతే ఏమవుతుందయ్యా? బుద్ధి కంటిన మురికిపోతే మనస్సు కంటిన మురికిపోతే కలిగే లాభం ఏమిటి అంటే చెప్తున్నాడు వినిర్భుత అశేష మనోమరః పరిపూర్ణంగా తొలిగినటువంటి మానసికమైనటువంటి మురికి కయ్యినటువంటి వాడు పుమాన్ అలాంటి వాడు. అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్. అతనికి ఏం కలుగుతుంది? వైరాగ్యం కలుగుతుంది. కదా అంటే సంసారం మీద కోరిక అంటే ఏమిడన్నమాట అర్థం? బుద్ధికి పట్టిన మురికి అన్నమాట. బుద్ధి మురికిగా ఉన్నప్పుడే సంసారం మీద కోరిక ఉంటుంది. ఎప్పుడైతే ఆ బుద్ధి యొక్క మురికి పోయిందో అప్పుడు ఏమవుతుంది? విజ్ఞానం కలుగుతుంది. విజ్ఞానం అంటే ఏమిటి? దేహాత్మ వివేకం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహము ఆత్మ ఒకటి అనుకున్నవాడు సంసారంలో ఉంటాడండి, ఆ వ్యోమహం ఉంటుంది. అది వేరు ఇది వేరు, వచ్చే ఇబ్బంది బాధలన్నీ ఎవరికి? దేహానికి నాకేం లేదు చూసుకో. దేనికి దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతత్ స్పృహః చెప్తారే గీతలో అజన్మ.

ఇలా మనోమలం తొలగిపోతే విజ్ఞాన విశేష వీర్యవాన్ అదేమిటి అసంగ విజ్ఞానం అట. అసంగం అంటే వైరాగ్యం. విజ్ఞానం దేహాత్మ వివేకం. ఈ రెండిటి యొక్క విశేష వీర్యవాన బలము కలవాడై యదంగిరి మూలే కుతకేతనః అలా ఏం చేస్తాడు? ఇల్లు వాకిలి ఇవన్నీ ఏమిటి? ధనం మదీయం తవ పాద పంకజం. కదా? నిజంగా మన ఇల్లు ఏదండీ? మనం ఎక్కడ ఉండాలి? పరమాత్మ యొక్క తిరువడిగడలో ఉండాలి. ఆయన పాదారు మన ఇల్లు. అందుకే అంటున్నాడు చూడండి యదెంద్రి మూలే కృతకేతనః ఏ పరమాత్మ యొక్క పాద మూలములో నివాదం ఏర్పరచుకున్నవాడై పునః న సంతృప్తిం క్లేశవాం ప్రపద్యతే. ఒక్కసారి పరమాత్మ పాదముల దగ్గర చేరితే నచ పునరావర్తతే చెప్పలేదా? నచ పునరావర్తతే నచ పునరావర్తతే మళ్ళీ తిరిగి రాడు మళ్ళీ తిరిగి రాడు ఆ బ్రహ్మోనాలోకా పునరావర్తినోర్జున మావు పెచ్చుతు కౌంతేయ పునర్జన్మన విద్యుతే ఒక్కసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు. అంటే ఎందుకంత బాధపడుతున్నారయ్యా? ఎందుకంత కూడా రావద్దు అనుకుంటున్నారు అంటే సంసారం అంటే ఏమిటి? అన్ని కష్టాలకు పుట్టింది. కష్టాలకు పుట్టినిల్లైన సంసారంలోకి మళ్ళీ రాడు. ఒక్కసారి పరమాత్మ పాదమూలములలో చేరితే మళ్ళీ వాడు సంసారానికి రాడు. మరి పరమూలలోకి తెరాలంటే ఏం కావాలి? దేహాత్మ వివేకం కావాలి. ఇంకేం కావాలి? వైరాగ్యం కావాలి. కదా? మరి వైరాగ్యం దేహాత్మ ఎలా కలుగుతుంది? ఏం చేద్దాం? దానికి ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క పాద భక్తి తోటి మనస్సు కంటిన మురికిపోవాలి.

మనస్సుకు బుద్ధి కంటిన మురికి పోయిన వాడికే వైరాగ్యం కలుగుతుంది. అలాంటి వాడికే దేహాత్మ వివేకం కలుగుతుంది. అలాంటి వాడే పరమాత్మ మురయందు నివసించాలని కోరిక కలుగుతుంది. ఇక్కడ నివసించారు మళ్ళీ ఇక్కడికి రారు. రండి కదా ఇది వస్తుంది ఈ రీతిలో ఏదండీ మూల కృతకేతనః పునః కసము శృతిం క్లేశవహాం ప్రపద్యతి చూడండి క్లేశవహాం కష్టాలకు పుట్టినిల్లు అయినటువంటి సంసారాన్ని మళ్ళీ వాడు ప్రవేశించడు పొందడు. తమేవ యూయం భజత ఆత్మవృత్తిభి కాబట్టి నాయనా మహానుభావులారా మీరందరూ అలాంటి పరమాత్మనే సేవించండి. ఎలా ఆత్మవృత్తిభి మీ మీ వర్ణ ఆశ్రమ ఆచార అనుగుణ ధర్మములతో సకలకి ఏమొద్దు మీ ఏవి వృత్తులు ఉన్నాయో మీ ధర్మాలు ఉంటాయి కదా బ్రాహ్మణ క్షత్రియ వైత్య అలాగే బ్రహ్మచారి గృహస్తుడు సన్యాసి ఇది అంటున్నాం కదా వానప్రస్తుడు కాబట్టి మీ మీ వర్ణాలు మీ మీ ఆశ్రమాలకు వేటిని ధర్మముగా చెప్పారో, వేటిని వృత్తిగా చెప్పారో ఆయా వృత్తులతో మీరందరూ ఆ పరమాత్మను భజించండి. తమేవ యూయం భజత ఆత్మవృత్తిభిహి మనోవచకాయ గుణైహి స్వకర్మసిహి యల అంటే మనోవచకాయ. ఏ రేవి త్రికరణం మనోవాక్యాయ మనోవాక్యాయ కర్మలు అంటే మనస్సుతోటి వాక్కుతోటి అలాగే కాయంతో. ఈ మూటి తోటి వాడిని భజించాలి ఎలాగయ్యా అంటే వాటితో ఆచరించే కర్మలతోటి. మనకు కొన్ని కర్మలు మానసికంగా ఉన్నాయి కదా కొన్ని వాచికం కొన్ని శారీరాలు. ఇలా అలాంటి కర్మలతోటి స్వకర్మభి అమాయినః ఒకటి మాత్రం కండిషన్. నాటకాలు ఆడుతూ మాత్రం చేయండి. అమ్మాయి మోసం చేయకండి, కపటం వద్దు. అంటే ఏమిటి? భగవంతుడిని ఆరాధిస్తున్నట్టు నటించకండి. నిజంగా భగవంతుడిని ఆరాధించండి. ఈ మాట అక్కడే వచ్చింది, మనకు మనోవాక్యం అంటేనే.

మనస్సులో వాడినే తలసారి, వాక్కుతో వాడినే కీర్తించాలి, శరీరంతో వాడి సేవ చేయాలి. ఈ మూడు ఉన్న బుద్ధి వేరే రకంగా ఆలోచించవచ్చు. అందుకే ఆ మాయ ఆయన. ఆలోచనలో కూడా తేడా రాకూడదు. పరమాత్మ గురించే ఆలోచిస్తుండాలి. పరమాత్మ గురించే విచారిస్తుండాలి. పరమాత్మ గురించే నిశ్చయించాలి. పరమాత్మనే ధ్యానించాలి. పరమాత్మనే కీర్తించాలి. పరమాత్మకే సేవ చేయాలి. అదే అంటాడు అమాయినః ఏ మాత్రం కపటం లేకుండా కామదుగంగిరి ఎందుకంటే ఏదో ఉత్త పుణ్యానికి పెట్టి జాగినాడు అంట లేదు మేము అతను కామదుక్. మన అన్ని కోరికలు తీర్చేవాడు. అడిగినా తీరుస్తాడు, అడగకుండా తీరుస్తాడు. కొలచినా తీరుస్తాడు, కొలవకున్నా తీరుస్తాడు. భగవంతుణ్ణి సేవించిన వారే ఆనందంగా ఉన్నారా? ఐశ్వర్యంతో ఉన్నారా? ఇంకా బాగా ఆలోచిస్తే వీడికే లేదు వాళ్ళకే ఉంటుంది. పరమాత్మను సేవించని వాడే శ్రీమంతుడు, శ్రీమంతుడు, జీమంతుడు అని ఉంటాయి వాళ్ళకి. రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, సంపద ఉంటుంది. పది మంది మంది మామ ఉంటారు వీడికేం ఉండదు. ఏం చేద్దాం? ఏది? ఏది నిజము? ఏది సేవ? తెలియదు. అందుకే కామదుత్. మనకు వాస్తవంగా కావలసినది మనము కోరినది ఇవ్వడు. మనకు కావలసినది ఇస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి పోయి అయ్యా జ్వరం వచ్చింది నాకు, పెరుగైనా తినాలనుకుంటున్నానండి, ఏమొస్తా? ఏమంటాడు? మీకు మందు కావాలా అన్నం కావాలా? మందు కావాలంటే నేను తిని తీసుకోను. తిండి నేను కనుక్కోకపోయి తినను. కదా? కాబట్టి మనకు ఏది ఖితమో దాన్ని వాళ్ళు ఇస్తారు. కామదుక్కు కోరికను ఏది కోరికన యత్ అభివాంఛితం యత్ హితం అలాంటి దాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ యొక్క పాద పద్మములను సేవిస్తే కామదుక్కు అంగ్రీ సంకజం యధాధికారావసితార్ధ విద్విషః యధా అధికారార్ధ అంటున్నారు అందులో యధాధికారార్ధ.

అవచితార్ధ సిద్ధయః అధికారం అంటే మీ మీ యోగ్యతలు. అంటే మీరు ఎలాంటి పని చేయటానికి మీకు యోగ్యత ఉందో అలాంటి పని చేయటం వలన. మీరు అనుకున్నటువంటి పని పూర్తి చేసినందువల్ల మీకు లభించేటువంటి అర్ధసిద్ధి అంటే ఫలసిద్ధి. బ్రాహ్మణుడు ఉన్నాడు నిష్కారణః కడంగో వేదః అచ్చేయో జ్ఞేయస్య అంటుంది శాస్త్రం. బ్రాహ్మణేన నిష్కారణః షడంగో వేదః అధ్యేయః జ్ఞీత్యః. బ్రాహ్మణుడైన వాడు ఏ ప్రయోజనము ఆశించకుండా షడంగము వేదాన్ని అధ్యయనం చేయాలి. అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. విధి వేదం చదువుకుంటే మాకు ఉద్యోగం వస్తుందా అండి అడిగేవాడు మా కాలేజీ బిల్గొనలోకి. వేదం మా వాడిని వేదంలో చేరుస్తామండి లేని రోజు ఉద్యోగం వస్తుందా అంటే అస్సలు రాదండి. అయ్యో అని అసలు రాదు ఏం రాదు వేదమే రాదు. యోగ్ వేదనే రాదు అది ఎందుకు ఏం వస్తుంది అడిగే వానికి వేదం అంతే కదా శాస్త్రము నిష్కారణః వేద అన్నాడయ్యా ఫలితము ఆశించకుండా వేదం చదవాలి. చదివికే వచ్చే అదే వస్తుంది. న్యాయంగా వేదం చదువుకున్న వారు సంపాదించినంత ఏ అర్ధం సంపాదించడు. పిలిచి మరి ఇస్తాడు ఆనందంగా గౌరవం ఇస్తాడు. ఎందుకురా? అందుకే యధా యధాధికారవసిత అర్ధసిద్ధయః అధికార అనుగుణముగా ఆచరించిన పనులు పరిపూర్తి అయితే దాని పరిధి సిద్ధి లభిస్తుంది. ఎవరికి? పరమాత్మ పాదములను నమ్మిన వారికి. విడిగా వేరే కోరికలు కోరని వారికి. మనోవచత్తాయ గుణైహి స్వకర్మభిహి అమాయినః కామదుగంగ్రి పంకజం యధాధికారావచితార్ధ సిద్ధయః అతౌ ఇహ అనేక గుణః అగుణః అధ్వరః పృథగ్ విధ ద్రవ్య గుణ క్రియోక్తిభిహి సంపద్యతే అర్ధాశయ లింగ నామభిహి విశుద్ధ విజ్ఞాన ఘనః స్వరూపతః వినితారా అద్భుతమైనటువంటి శ్లోకం. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే యజ్ఞము. యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములు. యజ్ఞమును ఆచరించేటువంటి కర్త యజ్ఞ ఫలితాన్ని ఇచ్చే పరమాత్మ.

ఇవన్నీ ఎవరు? ఆయనే. యజ్ఞము అతనే, యజ్ఞ ద్రవ్యములు అతనే, యజ్ఞ మంత్రములు అతనే. యజ్ఞంలో హోతా ఋత్విక అధ్వర్యు అతనే, యజమాని అతనే, ఫలికము అతనే, ఇచ్చేవాడు అతనే. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న నాడు ఏ కోరిక కలగదు. అంతే కాదు అసలు ఏ వికారము కలగదు. దాన్ని ఎంత చమత్సంగా అనిపిస్తున్నాడో చూడండి అసౌ. ఇక అనేక గుణః అసౌ. ఈయనే. ఎవరాయనే? పరమాత్మ. అతను అనేక గుణః అంటే అనంత కళ్యాణ గుణః మోజలంటామే అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడు. కదు అలాగే అగుణః అంటే ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజ సమో గుణములు లేనివాడు. అంతే కదా? అనేక గుణః అగుణః. అంతే కాదు అధ్వరః అతనే యజ్ఞ స్వరూపుడు. యజ్ఞమంటే అశోభ అండి. ఆయనే యజ్ఞం. యజ్ఞః యజ్ఞకృతు యజ్ఞభుకు చెప్పలేదు. అతనే యజ్ఞం యజ్ఞోవై విష్ణుహు. చెప్పలేదా? ఎవరు యజ్ఞం? పరమాత్మ. కాబట్టి అత్వరః ఈ మహానుభావుడే యజ్ఞము. పురుధగ్విధ ద్రవ్య గుణ క్రియోక్తిభిహి మనకు యజ్ఞమే కాదు, యజ్ఞమునకు కావలసినవన్నీ కూడా అతనే. యజ్ఞమునకు ఏం కావాలి? ద్రవ్యం కావాలి. చెరువు, పూర్వోడాశయము, చెరువు ఉన్నాయి కదా. అలాగే ఏదో అశ్వము, అజంబు అని చెప్పుకుంటాం కదా ఇలాంటి జంతువులు కదా. ఇవన్నీ ఏమిటి? ద్రవ్యములు.

కదా అలాగే గుణము అంటే లోహిత శుక్ల కృష్ణం అజానేకం లోహిత శుక్ల కృష్ణం అంటాడు. ఎలాంటి మేక కావాలంటే లోహిత, శుక్ల, కృష్ణ. ఎరుపు, తెలుపు, నలుపు ఉండాలి. అది కూడా ఏకాయనం ఒకే సంవత్సరం ఉండాలి. వయసు ఒక సంవత్సరం వయసు ఇలా చెప్తా చెప్పాను. ఇవన్నీ గుణాలు కాదు. మొదమత్ర మత్తులది తెలుపు, ఎరుపు, ఏదో నలుపు ఇలాంటి వర్ణాలు కలిగి ఉండాలి. చెప్తాం కదా చిత్రం. చిత్రమైన అన్ని మత్తులతో ఉండాలి అని చెప్తాం. ఇవన్నీ గుణములు. ఒకటి ద్రవ్యము, రెండోది ద్రవ్యములోని గుణములు. కదా పురదద్ విరదద్ ద్రవ్య గుణ తరువాత క్రియ. ఏమిటి క్రియ? బ్రీహీన వహంతి అంటాడు. ఆ ఒడ్డలను దంచాలి. దంచినాక ఏమైతుంది? బియ్యం వస్తుంది. ఆ బియ్యాన్ని వేచాలి, బాగా వేయించాలి. తర్వాత వేయించే బియ్యాన్ని మళ్ళీ విసరాలి, పొడిగా చేయాలి, మళ్ళీ దంచడమే అనుకో. పొడిగా చేసి దాన్ని మళ్ళీ వేచాలి. వేసి అందులో నెయ్యి మరోటి మరోటి పురోటి. కదా కాబట్టి ఇదేమిటి మరి క్రియ ఇది ప్రోక్షణం అంటాం నీళ్ళు చల్లాలి దర్భలు పెట్టాలి దర్భలు తీయాలి అగ్నినో తప్పింప చేయాలి మళ్ళీ అగ్ని దర్భలు ప్రోక్షించాలి అందులో ఆద్యపాత్ర ఆద్యపాత్రం విరాయ అంటాం కదా అగ్నో ప్రకృత్య హత్య రూపలీయ ఇవన్నీ ఉన్నాయి మనకి మంత్రాలు గిన్నెలో నెయ్యి పోయాలి. నెయ్యి పోసిన గిన్నెను లింగి గుండలో ముందు భాగాన్ని తెచ్చుకోవాలి. ఆ గిన్నెను అగ్ని వాత్రంలో పెట్టి దానికి నెయ్యిని కరిగించాలి. త్రిపర్యగ్నీకరణం కృత్వా అంటా ఉన్నాయి మరి ఇవన్నీ క్రియలు. ద్రవ్యము ఉంటుంది, గుణము ఉంటుంది, క్రియ ఉంటుంది. ఈ మూతిని ఆచరించడానికి ఉక్తి అంటే మంత్రాలు ఉంటాయి. కదా? ఇగోండి ఏంటి? మంత్రాలు ఉండొద్దు. మంత్రాలు ఉండాలి, క్రియలు ఉండాలి, గుణములు ఉండాలి, ద్రవ్యం ఉండాలి. పురుషద్విష ద్రవ్య గుణ క్రియ ఉక్తిభిహి సంపద్యతే అర్ధాశయ లింగన ఏర్పడుతుందట. ఏం ఏర్పడుతుంది? అర్ధ ఆశయ లింగ నామభిహి. అర్ధం అంటే ఏమిటి? ఫలం. స్వర్గం అండి.

స్వర్గమో, వర్ణలోకమో, ఇంకో లోకమో, ఇంకో లోకమో కదా? కాబట్టి అర్థం అంటే స్వర్గాది ఫలములు, ఆశయం అంటే ఆశ్రయం. కదు స్వర్గాది ఫలములను ఫలములకు ఆశ్రయం ఎవరు? స్వర్గంలో ఆశ్రయుడు ఇంద్రుడు, ఇంకో చూడ వరుణుడు, ఇంకో చూడ ఇంకొకడు, ఇంకొకడు ఇంకొకడు. కదా? కాదంటున్నాడు. వాళ్ళంతా కాదు. ఆ వేషంలో ఉన్న పరమాత్మ. స్వర్గ అర్ధాశయ లింగ నామపి. అంటే స్వర్గమునకాశ్రయమైన వాని రూపము ధరించి పేరు ధరించినవాడు. ఓ ఇంద్రుడు ఇంద్రాంతర్యామి భగవాన్ ఇంద్రరూపీ జనార్ధనః మనం ఏం చేస్తాం ఏదైనా కార్యక్రమం చేస్తే శ్రాద్ధం పెట్టామనుకోండి పితృరూపీ జనార్ధన ప్రియతాం అంటాం ప్రియతాం వాడే జనార్ధనుడే ఏ రూపీ పితృరూపి. కాబట్టి ఏ ఏ పనులు చేస్తారో, ఏ ఏ పనులకు ఏ ఏ ఫలితాలు ఉంటాయో, ఆ ఫలితాలు ఇస్తున్నట్టుగా ఎవరి పేర్లు చెప్తామో, అలాంటి వారి గుర్తులు అలాంటి వారి పేరు ధరించి అతనే ఇస్తాడు. కాదా? యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్చె చెప్పారు. ఎవరెవరు ఏ ఏ శరీరాన్ని ఏ ఏ నా రూపాన్ని శ్రద్ధగా సేవిస్తారో అలాంటి వాడికి వాడి మీదే భక్తి పెంచుతాను అన్నాడు. తానే పెంచుతాడు. ఇక్కడ తను అన్నాడు రూపం అనలేదు. ఆయన నాశీర్వాలే. ఇంద్రుడు ఎవరున్నారో పరమాత్మే అంటా ఆమె. ఆయనే ఆత్మ. వర్ణుడు ఎవరు? ఆయనే. కదా. కాబట్టి అర్ధాశయ లింగ నామభిహి ఫలము ఫలమునకు ఆశ్రయము. ఆశ్రయమైన వాడి గుర్తులు వాడి పేరు. అంటే నేను ఇంద్రాయ స్వాహా అని మనం హవిష్టించామంటే ఇంద్రుడి వేదంతో ఆయనే వస్తాడు. నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ వేదం ఎత్తుకొని వస్తాడు. దేజీ నాటక నటుడు ఆడదా అని పెద్ద నాటకం అది. ఇంత పెద్ద నాటకం ఇంకోరి ఆడతారండి. పెద్ద నటుడు అండి. నటుడు స్వామి నువ్వు ఏ పేరు చెప్పిస్తే అది వేసుకొని వస్తాడు.

తేజీ మారినా ఆయన మారుస్తాడు, వేషం మారుస్తాడు, అన్నీ మారుస్తాడు. అందుకని ఇంద్రాయ స్వాహా అని ఈయనే ఇంద్రుడు అని వస్తాడు. యమాయ స్వాహా ఈయనే యముణ్ అంటాడు. కాబట్టి మనము కోరేటువంటి ఫలములకు ఆశ్రయమైన ఆయా లోకాలలో అధిపతులుగా ఉండే వారి ఆకారాన్ని వారి పేరును ధరించినవాడు పరమాత్మే. అర్ధాశయ నామ. లింగనవభిహి విశుద్ధ విజ్ఞాన ఘనః స్వరూపతః వాస్తవంగా చూస్తే ఆయనకి ఇవేమీ లేవు ఆ పరమాత్మకు. విశుద్ధ విజ్ఞాన ఘనః పరిశుద్ధమైన అంటే గుణత్రయము అంటని. ప్రకృతి దోషములంటని పరిశుద్ధమైన విజ్ఞానమే మూర్తీ భవించినము. న్యాయంగా పరమాత్మ ఓ విజ్ఞానపు ముద్ద అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాండమే ఆ జ్ఞానం. వాస్తవంగా అతనేమో ఇంద్రుడు కాదు, యముడు కాదు, వర్ణుడు కాదు, ఎవ్వడు కాదు. ఆయనకి ఏ ఆకారం లేదు, ఏ రూపం లేదు, ఏ గుణం లేదు, ఏ బాధ లేదు, ఏ కదూరం లేదు. అందుకే విశుద్ధ విజ్ఞాన ఘనః అది స్వరూపత వాస్తవంగా పరమాత్మ విశుద్ధ విజ్ఞాన ఘనుడు. అలాంటి వాడు మన కోసము ద్రవ్యములను సృష్టించాడు. గుణములను సృష్టించాడు. కదు? అలాగే క్రియలు సృష్టించాడు. మంత్రాలు సృష్టించాడు. వాటి వలన వచ్చే పరితాలు సృష్టించాడు. ఆ ఉండే లోకాలు, వాటికి అధిపతులు, వారి ఆకారములు, వారికి పేర్లు. ఎవరు ఇవన్నీ? అంటే యజ్ఞము అతనే, యజ్ఞ ద్రవ్యము అతనే, యజ్ఞ ద్రవ్యములోని గుణములు అతనే, మంత్రములు అతనే, యజ్ఞ క్రియ కూడా అతనే. మరి ఏమి లేదు అలాగే మనము యజ్ఞము చేస్తే ఏ ఏ ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితము అతనే.

పరితమ చెప్పేటువంటి లోకము అతనే, లోక నాయకుడు అతనే, ఆ పేరుతో ఉన్నవాడు అతనే, ఆ గుర్తులు అతనివే. వాస్తవంగా చూస్తే అతను మాత్రం విశుద్ధ విజ్ఞాన ఘనః. అతనికి ఇవేవి అంటావు విశుద్ధ విజ్ఞాన ఘనః స్వరూపతః. ప్రధాన కాలాజయ ధర్మ సంగ్రహే శరీర ఏష ప్రతిపద్య చేతనాం క్రియాఫలత్వేన విభుహు విభావ్యతే యధానరః దారుషు సద్గుణాత్మకః అంతా కన్ఫ్యూజన్ అండి అన్నీ ఆయనే అయితే ఇంక మనం ఎందుకు మరి. కదా లోకము ఆయనే లోక యోజనే ఉండేది మనము పోయేది ఆయనే చేసేది ఆయనే పొందేది ఆయనే ఇది ఏం గమన మనమేమిటి ఇంతకు మనం కూడా ఆయనే. కదా మనము కూడా ఆయన అనుకోగలిగితేనే మోక్షం. నేను వేరు ఆయన వేరు అనుకున్నాం అనుకోనిస్తున్నా. హలో అంటే ఈ శరీరము ఇందులో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఆత్మ అందులో ఉన్న అంతర్యామి ఎవరు మరి? ఆయనే. ఆ స్వరూపాన్ని చెప్పడానికే చెప్తున్నాడు. ప్రధాన చాలాశయ ధర్మ సంగ్రహే ఇప్పుడు మనము దేన్ని బట్టి వేరు వేరు అంటున్నాం. నీవు వేరు, నేను వేరు, వాడు వేరు, భూమి వేరు, ఆగాశం వేరు, గోలబోల చేస్తున్నాం కదా. ఈ పృథక్ భావానికి బీజం ఏమిటి? ఏ బ్రో శరీరం కాదా? మనిషి వేరు, పశువు వేరు, పక్షి వేరు, దేవత వేరు, దాటదులు వేరు అంటున్నాం కదా. దేని వల్ల? దేని బట్టి? అంటే ఉన్న అతలోగం ఏమిటి మనకు శరీరం అని అంటారు. ఇంకో మనం వేస్తే రోగం వచ్చేది కూడా దేనికి? శరీరానికి ఆత్మకి ఏ రోగం కాదు. ఇప్పుడు ఇలాంటి శరీరము ఎలా వచ్చింది? ప్రధాన కాల ఆశయ ధర్మ సంగ్రహే. ఒక్క మొదలు చెప్పాను. ప్రధానం అంటే ప్రకృతి. కాలం అంటే ప్రకృతిని క్షోభింపజేసేది.

కదా? ప్రకృతిని క్షోభింపజేసేటువంటి కాలము యొక్క ఆశయం అంటే బుద్ధి, మహత్తత్వం. కదా? దానితో ఆచరించేటువంటి ధర్మములు. దాని ఫలితం శరీరం. కదా? కదా? శరీరం ఎలా వస్తుంది మన శరీరం? మనము పూజ ఆచరించినటువంటి కర్మలతో వస్తుంది. కదా? కర్మలు ఆచరించాలంటే ఏం కావాలి? మన శరీరమే కావాలి. సరిపోతుందా? బుద్ధి కాదు. పోనీ బుద్ధి సరిపోతుందా? ఆ బుద్ధిలో అలాంటి పని చేయమని చెప్పేటువంటి కాలం సమయం కాదు. ఎందుకంటే అన్ని కాలాలు మనం ఓ తిరిగి ఉండం కదా? రాత్రి తినబోతాం, పొద్దున్నే లేచి పరిగెత్తుతాం. ఏమర్ధం? మన బుద్ధిలో కర్తవ్యాంశాన్ని బోధించి మనను జాగృతం చేసి క్రియాశీలం చేసేది ఏమిటి ఈ కాలం? మననేమిటి ప్రకృతిలోనే క్షోభ కలిగించింది కదా? నేను మూలం అవ్యక్తం అని చెప్పుకున్నాను చూడు మనం ప్రధానం అన్నామే. ఆ ప్రకృతిలో క్షోభ కలిగించింది కాలమే. భోగ కలిగించినటువంటి కాలం వలనే మనకు ప్రకృతి నుండి మహత్తత్వం పుట్టింది. మహత్తత్వం నుండి అహంకారం పుట్టింది. కదా అహంకారం నుండి పంచభూతములు, పంచజ్ఞానీంద్రియములు, పంచకర్మీంద్రియములు మరి మనస్సు సరిపోయింది కదా. దాని స్వరూపమే శరీరం. ప్రధాన కాల ఆశయ ధర్మ సంగ్రహే శరీరే. కదా ఇలాంటి వాటి చేత ఆచరించేటువంటి అనేక శ్రమముల యొక్క ముద్ద మన శరీరం ఉంది. న్యాయంగా శరీరం అంటే ఏమిటి? ఇదో రక్తం, మజ్జ, ఉపామ అవన్నీ వేరు సంగతులు. కానీ ఇలాంటి శరీరం మనకు వచ్చింది అంటే మనము ఇదివరకు ఆచరించినటువంటి ధర్మముల యొక్క ప్రతిఫలం. పూర్వజన్మ కృత కర్మ ఫలరూపమే శరీరం.

కదా? అయితే ఇలాంటి శరీరంలోకి ఆయన ప్రవేశిస్తాడు. పరమాత్మ. ఎలా? జీవరూపిగా. తాతం తరయాని దొరుకుతుంది. ఇలాగైతే ప్రకృతిలో క్షోభ కలిగించి మహత్తత్వము, దానిలో క్షోభ కలిగించి ఏదో అహంకార తత్వము, ఇలా ఈ విధంగా తత్వాలు వచ్చి మళ్ళీ అందులో సంప్రదమించరు. బ్రహ్మాండం. బ్రహ్మ విరాట్ పురుషుడు. అది దీనికి మోడల్. ఈ ఆకాయ అది మనం చెప్పుకున్నాం కదా మోడల్ ఆయనే. అక్కడ కను పోసి మన కళ్ళు కనబడదు. ఇంకో చెవు పట్టి రాస్తే మన చెవు వినబడదు. ఆయన కోపం వచ్చి ముక్కు కోక్కున్నాడు అనుకోండి మన ముక్కు స్వాహా. ఇది ఏం పని చేయదు. పోలి గోమల మనం దారం అక్కడ ఉంది. ఆయన మూలం అసలు మూల ఆయనే. అయినప్పుడు ఆ అలాంటి శరీరంలో అనేన జీవేన ఆత్మన అనుప్రవిత్య నామరూపే వ్యాకరవాణి ఏదో వాక్యం. తో మాట కా ఇవన్నీ వేద మంత్రాలు. పేరుకు శ్లోకం. ఆ వేద మంత్రాలు తద్యః స్ఫురిస్తే శ్లోకం ఇలా దూజి లాగా విడిపోతుంది. అది ఎక్కడో ఉండి ఎత్తుకున్నాం అనుకోండి మొత్తం సున్నా వస్తుంది. అనేన జీవేనాత్మనాను ప్రవిష్య ఈ శరీరంలోకి పరమాత్మ జీవరూపంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినటువంటి పరమాత్మే ఆ ఫలితాలన్నీ అనుభవిస్తాడు మనం పొందేది ఏం లేదు ఆయనే పొందుతాడు. మన రూపంలో కదా? మరి అన్నీ ఆయనే పొందితే ఆ నరకం కూడా ఆయనే పోవాలి. అది మనకెందుకు? ఎలా చేయించేది ఆయనే చేయించేది ఆయనే ఫలితం ఆయనే అనుభవించేది ఆయనే నరకం మనకా. ఏ బాగుందండి అంతా బాగా బాగా జరిగేది కదా. అంటే చెప్తాడు స్వామి నాకేమి వద్దయ్యా. నాకేమి అదట అంతా నీకే అడుగుతున్నావ్ అంట. ఎలాగయ్యా అంటే. వంకర కట్టెలో ఉంటుందా మంటలో ఉంటుందా? కట్టెలో ఉంటుంది. కట్టెకి అంటుకున్న మంటకు వంకర అంటుకుంటుందా? ఏది? మరి కత్తిలో ఉన్నటువంటి భూజోరుకో దుమ్ము ఏదో ఉంటది కదా, అది అంతా మంటలో ఉంటుందా? లేదు. అది అంటున్నాడు.

ప్రతిపద్య చేతనాం క్రియాఫలత్వేన విభుహు విభావ్యతే ఈ పరమాత్మే ఆయా క్రియాఫలముల రూపంలో ఈ ఫలితాలన్నీ అనుభవిస్తాడు. విభావ్యతే యధానలః దారుషు తద్గుణాత్మకః కట్టెలలో అగ్ని ఏ కట్టెలో ఉన్న అగ్ని ఆ కట్టె వంటి రూపాన్ని గుణాన్ని పొందినట్టుగా కదా అంటే కట్టే వంకర ఉంది, మంట కూడా వంకరగానే మండుతుంది. పోదా పోతది. అయితే మరి మంట వంకర కట్టే వంకర? మంట వంకరగా మండినా కట్టే వంకర. మంటకే వంకర లేదు. మంటకే ఏ బూజు లేదు, ఈ చెదలు లేదు. కట్టెలో ఉన్నటువంటి అగ్నికి కట్టెలో ఉన్న దోషాలు అంటనట్టుగా జీవునిలో అంతర్యానిగా ఉన్న పరమాత్మకు జీవగత దోషాలు, శరీరగత దోషాలు, కర్మగత దోషాలు అంటవు. జరా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అతనే ప్రవేశిస్తాడు. ప్రకృతి ఉపకటి వాడే. అదే కాలము, అదే మనస్సు, అతనే బుద్ధి. అతనే ఆకారాన్ని తీసుకుంటాడు. ఈ ఆకారంలోకి చేతుల్లోకి అతనే చైతన్య ప్రవేశింప చేస్తాడు. తానే పొందుతాడు. తానే ఫలితాలు అనుభవిస్తాడు. కానీ తనకు ఏ దోషము అంటాడు. ఎలాగయ్యా అంటే కట్టినంటుకో నిప్పులాగా యధానలః దారుషు తద్గుణాత్మకః అహోమమామి వితరంతి అనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజాం అధీశ్వరం సధర్మ యోగీన జయంతి మామకాః నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః మళ్ళీ చెప్తున్నాడు మహా విభావులారా. నా ప్రజలు నన్ను అనుగ్రహిస్తున్నారు. అహో మమామి వితరంతి అనుగ్రహం.

నాకు ఈ ప్రజలందరూ అనుగ్రహాన్ని పంచి పెడుతున్నారు. ఎవరు వాళ్ళు అంటే హరిన్ గూరం యజ్ఞ భుజాం అధీశ్వరం స్వధర్మ యోగేన జయంతి. పరమాత్మ సకల లోక గురువు యజ్ఞ భుక్తుల కవి పరమాత్మను ఎవరైతే తమ తమ ధర్మానుగుణంగా జయంతి పూజిస్తున్నారో ఎవరు వాళ్ళు మామకా వాళ్ళంతా నా వాళ్ళు. ఇది నా పని లేదు. ఇది అయితే నిరంతరం క్షోణితనే దృఢవ్రతాః. ఏదో ఒక ఊర చేసిన వాళ్ళు కాదు. నిరంతరం చెప్తారు. ఈ భూమండలంలో దృఢమైన వ్రతముగా తీసుకొని నిరంతరము యజ్ఞపతిని ఎవరైతే ఆరాధిస్తున్నారో అలాంటి వారు నన్ను అనుగ్రహిస్తున్నారు. దేవాల నాకు క్షేమం, నాకు మేలు అంటే నా రాజ్య పరిపాలన నేను సక్రమంగా చేస్తున్న వాడిని అవుతాను. ఎందుకంటున్నాడు ఆ మాట? శాసనములతో ఏ కార్యములు జరగవు కాయతాలు ఉంటాయి. ఇది ఆమె ధర్మం చెర ఏదో సత్యం వద అది అక్కడే ఉంటుంది బోర్డు మీద వీడికి చేయకుంటే ఏం లాభం? ప్రభువు యొక్క శాసనాన్ని ఖచ్చితంగా పాటించే వారే ప్రభువు మీద బాగా ప్రీతి ఉన్నవాళ్ళు. అలాంటి వారి వల్లనే ప్రభువుకు మంచి పేరు వస్తుంది. అందుకే వితరంతి అనుగ్రహం మహానుభావుడారా మీరందరూ నన్ను దయ చూస్తున్నారు దయ చూస్తున్నారు. మాజాతు తేజః ప్రభవేత్ మహాద్భిభిః తితిక్షయ తపసా విద్యయాచ దేదీప్యమానే అధిత దేవతానాం కులే స్వయం రాజకులాత్ ఇది ఇక్కడి నుంచి సందర్భం వేరు ఒక ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి. ఇది బ్రాహ్మణుల ప్రభావాన్ని చూపే శ్లోకాలు. ఎవరు బ్రాహ్మణులు అంటే వారిని ఎలా ఆదరించాలి? ఈ శ్లోకాలు బ్రాహ్మణుడి ప్రభావాన్ని ఉంచేస్తాయి దీన్ని మనం రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః

వినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః అయిపోతుందేమో అధ్యాయం. ఇది పెద్దది పెద్దది అంటే విషయం విశేషం ద్వారా తక్కువ ఉంటుంది దాదాపు శ్రీభాష్యం ఒక విధంగా ఉంటుంది.

Benedictory verse (mangalacharana): 'I take refuge at the lotus feet of Ramanuja, who stands as the culmination of our sacred acharya lineage. He whose pair of golden lotus feet mesmerize devotees and dispel attachment to all else. Mother, father, consort, children, wealth - everything ordained for my lineage - I bow at the feet of the first acharya, the glory of our kula, Sriman Ramanujacharya.'

Benedictory verse continued: 'I worship Shadagopa (Nammalvar), the divine son of the guru of Sri Rangam.' Obeisance to our teacher (asmad gurubhyo namah). Beloved devotees (bhagavat bandhuvulara), Prithu Chakravarti commenced a great yajna (sacrificial ceremony). All devarshis, brahmarshis, maharshis, other kings, feudatory rulers, and common people all came. All received appropriate honours, gifts, and worship - all forms of veneration were duly completed.

How did creation come about? How does sustenance occur? How does protection happen? What is justice? What is knowledge? What should be known? These questions - do we know the answers? Some know, others know. But what is the deeper purpose of speaking and listening? When 'such-and-such a person told this to such-and-such' - through what medium is that unknown knowledge communicated?

I have come this far. [ASR repeated section] The verse: 'asti asti yajnapatir nama keshanchit arahasaptamah' - up to this point the speaker says: there is a master of the yajna we perform, namely the Paramatma (Supreme Being). He begins with 'yajnapatih' - the Lord of all sacrifices. Why does he say this? What had he said before? He was beginning...

That is why from the very start he addressed them as 'saptama sajjana' - 'O noble ones, O excellent people' - meaning: what I say is only for the noble and excellent. If someone says 'I am not interested' then this discourse is not addressed to them at all. But even so, some atheists, having learned from good people, come and sit. They say 'We do not accept God.' I say it is wrong to deny the existence of Paramatma.

Has anyone ever seen fire and smoke simultaneously, then from seeing smoke alone inferred the presence of fire - without having first directly experienced both together? They cannot. Therefore inference (anumana) too is ultimately dependent on direct perception (pratyaksha). What cannot be known through direct perception cannot be inferred either. Another means is upamana (analogy/comparison) - when does that give knowledge? Only when one has previously known the referent...

Among those sources of testimony: those who are afflicted (badhita), ignorant (ajnah), deluded (vyamoha), or driven by desire (asha) cannot speak the truth fully. Every person has some self-interest (svartha) - with that bias they may misrepresent things, forget, speak from faulty memory, or make mistakes. Therefore, ordinary worldly speech (laukika shabda) is not a valid pramana (means of knowledge). What is laukika (worldly)...

Even the usage of elders (vriddha vyavahara) deals only with worldly, perishable matters - karya (that which is subject to destruction). Since it speaks only about perishable things, the imperishable Paramatma cannot be captured by the words that elders use in speaking of perishable things. Therefore, ordinary speech (shabda bodha) cannot adequately convey the truth of Paramatma. Hence the Vedas - that is what every tradition says...

All of this is what we call arthavada (eulogistic statement accompanying a Vedic injunction). But even this, one says, is only arthavada.

Alright, let us accept that it is arthavada - no objection. But then, what would you call the cause of the universe? And who gives the fruits of our actions? To this the objector replies: why, doesn't Prakriti (nature) exist? Prakriti gives the results. Don't you believe it? We ploughed the earth first, sowed seeds, applied fertilizer, watered it...

Jiva (individual soul) and Prakriti (nature) - these two are sufficient. Prakriti gives the results and the jiva enjoys them. Or the jiva itself becomes the dhartr (the bearer). All who put forward such arguments are now answered by Prithu, who comes forward as the advocate of truth. There is no question - the Paramatma exists. To say that the Paramatma does not exist is logically incoherent and wrong. The Paramatma's existence is the firmly established position.

You have already admitted something - half the debate is won! Since you have already conceded so much, why would you not accept the rest? Because all worlds are not of one kind - as you claim. 'Jyotsnavatyah' - some worlds have extraordinary luminosity. Some worlds are dark...

The jiva created the worlds. For that jiva to go to the heavenly worlds he created, he must perform the required karma. By performing meritorious deeds (punya karma), that merit takes him to that world. It is like: the house you built - do you need to ask someone else to enter it? Of course not - but wait - in your view there is no 'you' and 'I' separately, Prakriti is everything! But all that...

And further: does sin (papa) exist? What sends one to hell? Sin. Would the jiva consciously create something harmful called sin? Having created it, would he perform it? And having performed sin and brought suffering upon himself, would he arrange a hellish world for his own punishment and then go there himself? It is like tying one's own hands in shackles - who would believe that? And beyond all this...

'Shruti smriti mamaivajna yattam ullanghy vartate, ajnacchedi mamadrohi na kshamami avashundare' - 'Scripture (shruti and smriti) is My command. One who transgresses it is My enemy; I do not forgive such a one on this earth.' The meaning: what must the arrangement be? There must be a system. There must be one who executes the work. There must be one who makes that person act. One who...

One should be one's own bank, take from oneself, and deposit back oneself - but this is impossible. There must be a Lord of the yajna (yajnapati). There must be a ruler (shasaka), a sovereign (prabhu), a protector (rakshaka). He must punish wrongdoers and reward the virtuous. He must send sinners to one world and the virtuous to another. Therefore...

Should He not give results? If He Himself did all the work and took all the results, since all deeds would then be good, all results would also be good - but the existence of these extraordinarily varied worlds (including suffering worlds) proves that God exists. There are worlds where we suffer against our will - actions that cause us pain - upon whom does this fall? For whose sake?

The regions are variously arranged at different levels (iha amutra cha - in this world and the next). Even in the other world there are realms: Svargaloka, Varunaloka, Yamaloka, Pitrloka. Why do people experience suffering there? One who divides karma, distributes the fruits of karma, and arranges the appropriate worlds for those who have performed the respective karmas - when there is such an administrator...

Therefore, from these remarkably varied worlds and realities, it is firmly established that the Paramatma exists - there is no room to deny this. This is clearly the conclusion. These great authorities therefore demonstrate: in this shastra there is refutation of Mimamsa, refutation of logic (tarka vada), and refutation of other doctrines. In this text the Jains are refuted, as Mimamsakas assert. The Jains...

Rudra acknowledged that the Paramatma exists; Brahma acknowledged it; both of these devas accepted it. The kings of our world acknowledged it. 'Bhavatyashcha prahlaadasya baleshyapi' - Prahlada acknowledged it; Bali Chakravarti acknowledged it. He is one of ours - in this manner, those who came after them, and those after them, and those after...

Where would there be a name for something that does not exist? You say 'God' - the name exists, doesn't it? Only something that exists gets a name; what does not exist cannot be named. So since you are saying He exists - has anyone actually said He does not? 'What can I say, why go far - our own father says He exists.' Even from the dying man's lips come the words 'mrityo...' (death-related invocations)...

Will they believe this? If those sitting here eat food and someone far away gets satiated - if that were true, why would travelers need food carriers (tiffin carriers) and roadside food stalls (puta koodu)? In those days food houses were called 'puta koodu.' Why have such food stalls if someone eating elsewhere is sufficient?

The fuse has blown! Therefore: if one who has a body eats, can one who has no body be satisfied? But as I said - this was only used as a clever illustration. But in truth: can one without a body have a stomach? That is why I said it. And if there is a stomach, what else would there be? Something must be there - 'ah, there is a mind.' But the mind - wherever it is, isn't that sufficient? Does the mind become satiated?

'Dohitradeen rute mrityo shochyan dharma vimochitan - vargah svarga apavargah' - this is yet another argument. We have three goals in this world - and all are based on scripture. One is varga (the triple aim: dharma, artha, kama), another is svarga (heaven - the fruit of those three), and the third is apavarga (liberation, moksha). Varga means the three: dharma (righteousness), artha (wealth), kama (desire).

That means: the one who created dharma, artha, and kama also created svarga as their fruit. And for one who transcends even those, He created moksha (liberation). If yajna is performed with desire for results, svarga comes. If yajna is performed with the Paramatma Himself as the goal - that is moksha. The karma itself is the same; there is no deficiency in the karma. Only the sankalpa (intention) differs. Performed without desire for results (nishkama), it leads to moksha.

The verse: 'yat pada sevabhiruchih tapasvina maseka janmopachitam malam piyah sadyakshyoti anvaham medhati sati yatha padangushtha vinisruta sarit' - Up to this point the speaker has established that the Paramatma exists, and all have accepted it. Now: what benefit accrues from the Paramatma who exists? 'Yat pada seva abhiruchih tapasvina' - for great tapasvis (ascetics), even the mere inclination (ruchi - taste, affinity) for serving the Lord's feet...

Like the Ganga that flowed from the toe of the Paramatma's foot - 'Vishnu padodbhavim ganga' - the Ganga born from the Lord's foot. Just as the Ganga born from the Paramatma's foot removes all sins, similarly the mere inclination for service at the Paramatma's feet removes all sins. 'Vinirhruta shesha manomarah puman asanga vijnana vishesa viryavan' - one whose mental impurities are fully removed, who possesses the special power of detached wisdom...

When mental impurity (mano malam) is thus removed - 'vijnana vishesa viryavan' - he becomes powerful with that special detached wisdom (asanga vijnana). What is asanga? It is vairagya (detachment). Vijnana is deh-atma viveka - the discrimination between body and atma (self). Endowed with special power in both of these - 'yadangiri mule kuta ketanah' - and what does he do? Home, hearth - what are all these to him? 'Dhanam madiyam tava pada pankajam' - truly, what is our home? Where should we truly dwell? At the Paramatma's...

Only in one whose mind and intellect have been freed of impurity does vairagya (detachment) arise. Only such a person gains deh-atma viveka (the discrimination between body and self). Only such a person develops the longing to dwell at the Lord's feet. Those who dwell there do not return to this world. This is what will come - 'punah kasamud shrutim klesha vaham prapadyate' - he sees that those who turn back are subjected to suffering (klesha)...

One must think of Him always with the mind, praise Him always with the tongue, and serve Him always with the body. With these three faculties engaged, the intellect too should not think otherwise. That is why His maya (illusory power) operates. Even in thought there must be no deviation. One must always think of the Paramatma. Always reflect on the Paramatma. Always resolve on the Paramatma. Always meditate on the Paramatma. Always sing His praises.

'Avachitartha siddhayah adhikaram' - adhikara means your respective capacities - the capacity you have to perform a certain kind of work. By doing work appropriate to your capacity, the artha-siddhi (attainment of the desired result) is accomplished. 'Brahmanena nishkaranah kadango vedah achheyo jneyasya' - so says the shastra. 'Brahmanena nishkaranah...' - A brahmin must study the Vedas without expecting anything in return.

All of these - who are they? He alone is everything. The yajna is He. The materials of the yajna are He. The mantras of the yajna are He. In the yajna the hota, ritvij, adhvaryu - He is all of them. He is the yajamana (sacrificer). He is the phala (result). He is the giver of the result. The day one truly understands this reality, no desire (korika) arises. And further - no vikara (mental modification or agitation) arises at all. See how brilliantly he states it: 'asau anekagunah asau' - He is the one of many qualities...

Similarly, guna here means color-quality. 'Lohita shukla krishnam aja ekam' - he says. What kind of goat is needed? It must have lohita (red/rajas), shukla (white/sattva), and krishna (black/tamas) qualities. And further it must be 'ekam' - of one year. The age must be one year. As I was describing: these are not simply colors - they represent the three gunas. White (sattva), red (rajas), and black (tamas) - these three combined in one form...

Whether heaven, the world of radiance, another world, or yet another - therefore, artha (fruit) means the fruits like svarga. Ashaya (abode/support) means the one who supports those fruits. The lord of svarga is Indra; in another direction Varuna; in another direction yet another deity. But - he says - it is not those deities themselves. It is the Paramatma in those forms. 'Svarga ardha ashaya...'

When situations change He changes form, He changes vestments, He changes everything. Therefore 'indraya svaha' - He is Indra. 'Yamaya svaha' - He is Yama. So the deities who are lords of the various worlds - the abodes of the fruits we seek - are all the Paramatma Himself wearing their forms and bearing their names. 'Ardha ashaya nama. Linganavabhihi vishudda vi...'

The world that is proclaimed - He is its Lord (lokanayaka); the one bearing that name is He; those symbols and marks are His. When seen truly, He alone is 'vishuddha vijnana ghanah' - a concentrated mass of pure consciousness. To Him intrinsically, what do all these forms and names matter? He is 'vishuddha vijnana ghanah svarupatah.' 'Pradhana kalajaya dharma sangrahe sharira esha pratipadya chetanam kriyaphalatvena vibhuh vibhavyate yathanaruh darushu sadgunatmakah' - the Paramatma is manifest in the fruits of all actions, as fire takes on the qualities of the wood it burns in.

The ashaya (support/basis) of kala (time), which agitates Prakriti - that is the mahat tattva (cosmic intelligence). The dharmas (functions) performed through it - the fruit of those is the sharira (body). How does our body come into being? It comes from the karma we have performed. And to perform karma, what is needed? The very body itself is needed. Is buddhi (intellect) not sufficient alone? No, the intellect alone is not enough...

So the Paramatma enters into such a body - as the jiva (individual soul). In this way: agitating Prakriti, He brings forth the mahat tattva; from that He brings forth the ahankara tattva; from that, in this manner, the various tattvas emerge, and from them the entire brahmanda (cosmos). Brahma, the Virat Purusha - that is the macro-model. This individual body follows that same pattern...

'Pratipadya chetanam kriyaphalatvena vibhuh vibhavyate' - this very Paramatma, in the form of the results of various actions, experiences all those fruits. 'Vibhavyate yathavalah darushu tadgunatmakah' - just as fire, residing in whichever wood, takes on the quality and form of that wood - if the wood is crooked, the flame burns crookedly too. Similarly the Paramatma in the body...

All these people are showering grace on me! Who are they? 'Harim gurum yajna bhujam adhishvaram svadharma yogena jayanti' - those who worship the Paramatma, the guru of all worlds and the enjoyer of all yajnas, through their own respective dharma (svadharma yoga) - who are they? 'Mamaka' - they are all Mine, says the Lord. This is not my (the speaker's) concern. That is because I am constantly engaged only in...

May all be blessed. Obeisance to the revered teachers (asmad gurubhyo namah). The chapter is coming to an end. This is a large chapter - though by content (vishayam) it may seem smaller. Roughly, the Sribhashyam (Ramanuja's great commentary on the Brahmasutras) is comparable in scope and depth.