దక్షుని కుమార్తె: శాపం వల్ల దుష్టుల జన్మ

Daksha's Daughter: Birth of Evil from a Curse

bhagavatam Kandadai Ramanujacharya

దక్షుని కుమార్తె దితి సంధ్యా సమయంలో (శివుడు విహరించే వేళ) భర్త కశ్యపుడిని కలవాలని పట్టుపట్టింది. కశ్యపుడు హెచ్చరించినా ఆమె విన్నత్లేదు. పరిణామంగా ఇద్దరు మహా దుష్టులు - హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు - పుట్టారు. మహా ఋషుల భార్యలు కూడా కోరిక బుద్ధిని మించినప్పుడు తప్పుచేయవచ్చు - ధర్మ కార్యాలలో తప్పు సమయానికి తీవ్ర పరిణామాలుంటాయని సందేశం.

Daksha's daughter Diti makes a grievous error by seeking union with her husband Kashyapa at an inauspicious hour (twilight, when Shiva walks). Kashyapa warns her but she insists. The consequence: two utterly wicked sons will be born - Hiranyakashipu and Hiranyaksha. The session teaches that even great sages' wives can err through desire overriding wisdom, and the consequences of wrong timing in dharmic acts are severe.

← Prev Next →
Daksha's Daughter: Birth of Evil from a Curse Kandadai Ramanujacharya bhagavatam

वंदे जगद्गुरुं वल्लभ स्वपुत्राक्षं नील जीव मूल सन्निभं यादवानाम सिरो रत्नम् कृष्णम् वंदे जगद्गुरुं कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननं विरसद् कुण्डलधरं देवं कृष्णम् वंदे जगद्गुरुं శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించ్యావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేని సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యత్వతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం కృశిష్ట నప్తారం త్యక్చేత్ పౌత్రమకల్మశం పరాజరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరిజయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ ముద్రేతి తన్మయతయా తరవోభినేదో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపహం భజే అస్మద్ గురుభ్యో నమః దితి తాను చేసిన పొరపాటును తెలుసుకొని ఇంచుమించు పశ్చాత్తాపాన్ని చెందింది అని చెప్పుకున్నాం. పొరపాటు చేశానేమో కానీ ఆ శంకరుడు నా గర్భాన్ని భంగం చేయకుండా ఉండాలి. అతను భూతపతి కాబట్టి చేసిన పొరపాటును క్షమించాలి. ఇలా భర్తను ప్రార్థించినది. దాన్ని విని స్వసర్గస్య ఆశీశం లోక్యం ఆశాతానాం ప్రవేపతిం నివృత్త సంధ్యా నియమః భార్యామాః

ప్రజాపతిహి తన సంతానము క్షేమంగా ఉండాలి. అలాగే ఆనందంగా ఉండాలి. ఎలాంటి బాధలు సంతానానికి కలగకూడదు అని కోరుతున్నదాన్ని. తప్పు చేసింది కాబట్టి భయపడి ప్రవేపతి అంటే వణికిపోతూ ఉన్నది. అలాంటి భార్యను చూచి నివృత్త సంధ్యా నియమః అంటే సంధ్యావందనాని యొక్క నియమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత భార్యాం ఆహా. ప్రజాపతి కశ్యప ప్రజాపతి తన భార్యతో ఇలా చెప్పుతున్నాడు ఏమిటి అప్రాయ యాత్ ఆత్మనస్తే దోషాత్ మౌహూత్తికాత్ ఉతాత్ మన్నిదేశ అతిచారేన దేవానాంచ అతిహేలనాత్ ఆమె చేసినటువంటి తప్పులను చెప్తున్నాడు. మొదటిది అప్రాయత్యాత్ ఆత్మనస్తే ఇది తారా అద్భుతమైన వాక్యం అంటే మనోనిగ్రహం లేనందువలన అన్నమాట ఆత్మనః అప్రాయత్యాత్ మనస్సు నిగ్రహంగా ఉండాలి. మనస్సు నిగ్రహంగా ఉండాలి అంటే ప్రాచీనులు మనకు బోధించిన శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని నాడు మనస్సు నిగ్రహంగా ఉండదు. అదేమిటండీ సంబంధం ఏమిటి దాని దీనికి అంటే ఫలానా తప్పు చేస్తే ఫలానా శిక్ష పడుతుంది అన్నదాన్ని మనం నమ్మిన నాడు మన మనస్సు ఆ తప్పు చేయడానికి ప్రేరేపించదు. ఆ అవన్నీ ఏవో పురాణాలండి అవుతుందా పోతుందా అనుకున్నాం అనుకోండి మనం తప్పు చేస్తాం. కదా మన మనస్సులో దుస్సంకల్పములు కలగకుండా ఉండాలి అంటే శాస్త్ర విశ్వాసం కావాలి. అంటే పెద్దలు, ఋషులు, మహానుభావులు చెప్పినవన్నీ వారి కోసం కాదు మన కోసం. మనకు హితము కలగాలనే చెప్పారు. మనకు ప్రియము కావాలి, హితము కలగాలి. శరీరం ఆరోగ్యము బాగుండాలి, నాలెక్కి రుచి ఉండాలి. అలాంటి వాటిని తినమన్నాడు.

కేవలం రుచే చూసుకున్నావనుకో శరీరం పాడవుతుంది. కేవలం ఆరోగ్యమే చూసుకున్నావనుకో నాలిక తినలేదు. తిన్నందువల్ల బలహీనం అవుతుంది. కాబట్టి రుచికరంగా ఉంటూ ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని తినమని చెప్పింది శాస్త్రి. దానికి మరో పేరు ఆచారం. మరి ఈ ఆచారాన్ని, శాస్త్రాన్ని నమ్మకుండా ఉన్ననాడు మనస్సు కానీ బుద్ధి కానీ సరియైన దారిలో నడవదు. నీవు ఆ పనే చేశావు. అప్రాయత్యా శాస్త్రాన్ని, ఆచారాన్ని, ధర్మాన్ని. మనస్సులు నాలుగింటిని దాటావు, ఉల్లంఘన చేశావు. శాస్త్రోల్లంఘన అని అర్థం. అప్రాయత్యాత్ ఆత్మనస్తే. దోషాత్ మౌహుయిస్తి కాదపి రెండోది నీవు ఎంచుకున్న సమయం ఉండే అది దోష భూయిష్టమైన సమయం. చేసిన పని చాలా చిన్నదే. చేసిన పనికి పట్టిన సమయం కూడా క్షణకాలమే కదా దాని పేరే క్షణం అంటారు. క్షణకాల సౌఖ్యం కోసం అనంత కాలం నుంచి వచ్చేటువంటి ధర్మాన్ని శాస్త్రాన్ని. ఆచారాన్ని గంగలో కలిపావు. ఆ క్షణం కూడా నీవు ఏ క్షణాన్ని కోరావో ఆ క్షణం దుష్ట క్షణం అయింది. తనకి రాని క్షణం. సంధ్యాన్నం భూత అధిపతి సంచర్య సమయం చెప్పాం కదా. అలాంటి అసుర సంధ్యను నీ క్షణకాలానికి ఎంచుకున్నావ్. నీవు ఎంచుకున్న కాలం తప్పు. తము తప్పు, పద్ధతి తప్పు. ఇది కాక మన్ని చేసాతి చారేనా ఏమోనండి నాకు తెలవలది ఆ సంగతి తెలియక చేశాను అనొచ్చలేదు మనకు ఒక మాటతో అయిపోతుంది. మేము చదువుకున్నామండి శాస్త్రం మాకు తెలుసా తెలియక చేశామండి. నేను చెప్పాను కదా అది పనికిరాదని. మన్నిదేశ అతిచారేనా నా ఆజ్ఞను కూడా ఉల్లంఘించావు. ఒక్క క్షణకాలం ఆగు చెప్పాను కదా.

తెలియని వారు తెలిసిన వారు చెప్తే వినరు కదా. నీకు తెలియదు, తెలిసిన వారు చెప్తే విను. అది ఇంకో తప్పు అయిపోయింది. తెలియకపోవడం ఒక తప్పు, చేయవద్దు అంటే వినకుండా చేయటం మరో తప్పు, అసలు శాస్త్రం మీద విశ్వాసం లేకుండా ఉండటం ఇంకొక తప్పు. ఇవన్నీ కాక నేను కారణం కూడా చెప్పాను. ఎందుకు చేయకూడదు అంటే భూతపతి సంచరిస్తుంటాడు. అతని సేవకులందరూ భూతములన్నీ సంచరిస్తుంటాయని చెప్పాను కదా. మరి తిరిగితే వాండే తిరిగారులే అనుకున్నావంటే వాళ్ళను నువ్వు ఏం చేసినట్టు? దేవతలను అవహేళనం చేశావు. దేవానాంచ అతిహేళన. మనోనిగ్రహం లేకపోవటం, కాలదోషం, నా ఆజ్ఞాధికారం, దేవతా అవమానం. నాలుగు తప్పులు చేశావు, అందుకు భవిష్యతః తవ అభద్రౌ అభద్రౌ. జటరాధమౌ నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష నీకు కాదు నీ పిల్లలకు పడుతుంది. అంటే నేను చేసిన తప్పు నేనే అనుభవిస్తాను. నేను చేసిన పుణ్యం నేనే అనుభవిస్తాను అన్న మాట తప్పు. నీవు చేసిన పాప ఫలితం నీ వరకే పరిమితం కాదు. నీ సంతానానికి సంక్రమిస్తుంది. కొన్ని తప్పులైతే మనకంటే ఎక్కువ సంతానానికే సంక్రమిస్తాయి. మళ్ళీ చెప్పుకున్నాం కదా, ప్రత్యేకించి భార్యాభర్తల యొక్క సంగమ సమయాన్ని ఇద్దరు. మోహం వలనో, కోరిక వలనో, మరొక దాని వలనో, మరొక దాని వలనో ఈ దేశాన్ని, సమయాన్ని, ధర్మాన్ని చూడకుండా వారు ప్రవర్తిస్తే ఆ పరిచయం ఎవరికండి? సంతానం. ధర్మాన్ని వారు తప్పితే దుష్ట సంతానం అయిపోతుంది. అంటే వారు మనస్సు చెడ్డ చెడ్డ వాళ్ళు కావడానికి వాడు కారణం కాదు వీళ్ళు కాదు. తల్లిదండ్రులే కారణం.

అందువల్ల నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నీ గర్భంలో పరమ దుర్మార్గులైన ఇద్దరు కుమారులు పుడుతున్నారు. జాకరాధమౌ భవిష్యతః తవ అభద్రౌ అంటే వాళ్ళు అమంగళకరులు. అమంగళకరులు ఎవరికి కలుగుతారు? అమంగళులకి కదా అందుకే అభద్రే అని పిలుస్తున్నారు. నీవు కూడా అమంగళకరురాలవే. తప్పు చేశావు కదా మరి. అభద్రే జాతరాధమౌ లోకాన్ సపాలాన్ స్త్రీన్ చెండి. ముహుహు ఆక్రంద ఇష్యతః పాపం భార్యను అప్పుడేమో అంత స్తోత్రం చేశాడు భార్య ఇలాంటిది అలాంటిది అని అలా ఉంటే అనుకునేది మరి నీ కదా వ్యవహారం అందుకే ఆమెను ఇప్పుడు ముద్దుగా పిలుస్తున్నాడు చెండి అని చెండి అంటే చెప్పిన మాట వినని దాన అని అర్థం. ఇంకా చెప్పాలంటే వ్యతిరేక ఆచరణ శీల. ఈరోజు అంతా తీ పదార్థాలు చెయ్యి అన్నాం అనుకోండి మొత్తం మసాలా వేసి ఆరంభం చేస్తున్నాం. అందుకే మనకు తీవి తినడానికి అనిపిస్తాదంటే ఏం చెప్పాలి? సరే మొత్తం కారం బాగా చెయ్యి అని చెప్పాలి. తీవి చెయ్యి. వితిరేకాచరణ చీరలను చెండి అంటారు. ఒకటి చెప్తే మనం అంటాం కదా అబ్బా అంత చెండి పనులు ఏం చేస్తున్నాం అంటాం మా లోకంలో వ్యవహరిస్తాం. అంటే వద్దన్న పని చేయటం ఒకటి చేయమంటే. వ్యతిరేకమైన దాన్ని చేయటం అలాంటి వాళ్ళని చెండి అంటారు. మరి ఆ పని ఏంటి ఇప్పుడు? ఒక క్షణకాలం ఆగు అంటే కుదరదు ఇప్పుడే కావాలి. వద్దు నా పని అందుకే ఏమని చెండి అన్నారు. అది భవిష్యత లోకాన్ సపాలాన్ త్రీన్ నీ ఒక్క దాని లోపం వల్ల. పొరపాటు వల్ల మూడు లోకములను లోక పాలకులతో సహా నీ పిల్లలు పరితపింపచేస్తారు, పీడిస్తారు. లోకాలను పీడిస్తారు, లోక పాలకులను పీడిస్తారు. ముహు ఒకసారి కాదు, ముహుహు ఆక్రంద ఇష్షితః మాటిమాటికి ఎన్నోసార్లు ఏడిపిస్తారు. రే నా భాష ఆక్రందైష్యతః అంటే అరిపిస్తారు, ఏడిపిస్తారు, మూడు లోకాలను హాహాకారం చేయిస్తారు. ప్రాణినాం హన్యమానానాం దీనానాం అకృతాగసాం స్త్రీనాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు. కొన్ని వందల వేల లక్షల ప్రాణులు చంపబడతాయి. దీనానాం అకృతాగసాం తప్పు చేయని వారిని బాధిస్తారు. అలాంటి దీనుల యొక్క ప్రాణుల యొక్క

చెరబట్టబడిన స్త్రీల యొక్క అరుపులు, ఆర్తనాదాలు తో పాటు ఇవన్నీ అది జరుగుతూ ఉంటే అప్పుడు మహాత్ములకు కోపం వస్తుంది. సామాన్యంగా మహాత్ములు కోపించరు. ధర్మం ఎప్పుడైనా శృతి మించింది అనుకోండి, అధర్మం శృతి మించితే ఇంత విప్లవం, ఇంత గొడవ, ఇంత వ్యవహారం, ఇంత బాధ, ఇంత పీడ జరిగితే చూచి సహించలేక అప్పుడు మహానుభావులు కోపిస్తారు. మహానుభావులు కోపిస్తేనే స్వామి వస్తాడు. మహానుభావులు పిలిచినా స్వామి వస్తాడు. వీడి భక్తి పెరిగినా ఆయనే వస్తాడు, వీడి కోపం పెరిగినా ఆయనే వస్తాడు. కోపం పెరిగితే వీడు శిక్షించడు కదా, స్వామి ఇది నీ పని అంటారు. నీ పని ఏమిటి? రక్షణ కదా? రక్షణ అంటే ఏమిటి? ఆపదం తలచించొద్దు. మరి చూస్తున్నావేమిటి? నేనే వస్తున్నా అన్నాడు. అప్పుడు కోపితేసు మహాత్మసు తదా విశ్వేశ్వరః కృద్ధః మహానుభావులు కోపిస్తే పరమాత్మ కూడా కోపం అందుదాకా రాదు. తక్కిన వాళ్ళు ఏమవుతున్నా సరేలే కానీ చూస్తానులే అంటాడు. ఎప్పుడైతే మహానుభావులు స్వామి యొక్క భక్తులకు కోపం వస్తే పరమాత్మ కూడా ఆప్త. ఎప్పుడు కోపిస్తాడు. తదా విశ్వేశ్వరః కృద్ధః భగవాన్ ఎందుకు కోపం అంటే లోక భావనః. అన్ని లోకములను పోషించేవాడు, వృద్ధి పొందించేవాడు. లోకము వృద్ధి పొందించే పరమాత్మ లోకములను నశింపచేస్తున్న వారిని చూస్తే మరి ఏమొస్తుంది? పాపం రావాలి కదా. అలా కోపించి హనిష్యతి. అవతీర్యాసౌ అప్పుడు భూలోకానికి ఆయనే అవతరించి నీ కుమారులను వధిస్తాడు యథా అద్రీన్. శత పర్వధృత్ ఎలాగయ్యా అంటే పర్వతముల రెక్కలను ఇంద్రుడు ఖండించినట్టుగా నీ పుత్రులను స్వామి అవతరించి వచ్చి వధిస్తాడు అంటే. వధం భగవతా సాక్షాత్ సునాభోదార బాహునా దితి వింది ఒక రకంగా పరమానందాన్ని పొందింది మరో రకంగా పరమ బాధను పొందింది ఎందుకంటే సాక్షాత్

శత్రువు పరమాత్మ చేతే మరణం లభిస్తుంది అంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? డైరెక్ట్ గా మోక్షమే కదా మరి. పరమాత్మ వల్ల వధ జరుగుతున్నది అంటే సంతోషాలు. కానీ అంతకుముందు ఈ దుర్మాగు ఇన్ని లోకాలను ఏడిపిస్తారు, బాధిస్తారు అంటే. వీరి దౌష్ట్యం దౌర్జన్యం అంటామే ఇలాంటి ఈ దౌర్జన్యాన్ని చూచి బాధపడింది. పరమాత్మతో వధ. విన్నందువల్ల సంతోషించి ఆచాసే పుత్రయోహ మహ్యం అందులో సాక్షాత్ సునాభోదర బాహున ఆశాసే పుత్రయోర్మహ్యం మా కృద్ధాత్ బ్రాహ్మణాద్విభో సంతోషించి బాధపడి మళ్ళీ అడుగుతుంది పరమాత్మ పతీత వధ సంతోషం అండి నేను కోరుతున్నాను. అది నేను కోరుకుంటాను. కానీ మీరు లోకముల మొత్తాన్ని వీళ్ళు పీడిస్తున్నారు, బాధిస్తున్నారు అన్నారు. మరి మునులను, ఋషులను, యోగులను, బ్రాహ్మణులను, తపస్సుయులను కూడా బాధ పెడతారు కదా. వారికి మరి కోపం వస్తే వారేదైనా శిక్ష వేయకుండా మాత్రం చూడండి. పరమాత్మతో తక్కినా ఇబ్బంది లేదు కానీ. పరమ ఋషులతో శిక్ష మాత్రం మా పిల్లలకు పడకూడదు. అంటే ఏమిటి? పరమాత్మతో శిక్ష కంటే పరమ ఋషుల శిక్ష ఘోరం. మళ్ళీ దానికి తిరుగు లేదు, మళ్ళీ అండకూపం, మళ్ళీ నరకం, మళ్ళీ ఘోషలు పడతారు. కాబట్టి చెప్తున్నారు మా కృద్ధాత్. బ్రాహ్మణాత్ విభో ఎందుకు అలా భయపడుతున్నాం అంటే నా బ్రహ్మదండ దగ్ధస్య నా భూతభయదస్యచ నారకాస్యానుగ్రుణ్ణంతి యాం యాం యోనిమసౌగతా. బ్రాహ్మణోత్తముల, ఋషుల, మహర్షుల శాపమునకు గురైన వాళ్ళను నరకము కూడా అంగీకరించుదురా. ఇలాంటి వాళ్ళు మా దగ్గర రావు ఉంటుంది. లోకమంతా నరకాన్ని చూసి భయపడుతుంటే ఆ నరకము వీళ్ళని చూసి భయపడుతుంది. బ్రహ్మ దండహతులు ఉంటారే అలాంటి వాళ్ళని చూసి నరకం కూడా భయపడుతుంది. ఆ శిక్ష మాత్రం మా పిల్లలకు.

పరణీయకు స్వామి నారకాత్యానుగ్రుణ్ణంతి యాం యాం యోనిమసౌగతః అంతేకాదు ఇలాంటి పాపులు ఏ జాతిలో పుడతారో ఆ జాతి వారందరూ వీరిని చూసి భయపడతారు. అయ్యో ఇంత పాప మాకు మనం చెప్పుకుంటామే. గాడిద కొడుకాన్ని తిడితే వీడా నా కొడుకు అని గాడిద కూడా బాధపడుతుందండి అని చెప్తున్నా చూడండి. ఆ రీతిలో ఇలాంటి వాళ్ళు నరకానికి వస్తారు అంటే ఆ నరకం కూడా భయపడుతుంది వీళ్ళని. బాబోయ్ మాకొద్దు, వీడు మాకొద్దు, వీడు మాకొద్దు. ఇలాంటి వాళ్ళు ఏ జాతిలో పుడితే ఆ జాతి వాళ్ళందరూ వీడు చూపి భయపడతారు. అంత నీచము జుగుప్సితం అన్నమాట. అలాంటి జుగుప్తమైన శిక్ష మాత్రం మా పిల్లలకు పడకూడదు. కావాలంటే పరమాత్మతో వధ రానివ్వండి. దాన్ని నేను కూడా కోరుతున్నాను. యోనిమతౌ గతః కశ్యప బువాచ కృతశోకానుతాపేన సద్య ప్రత్యవమర్షనాత్ భగవత్ చిరుమానాచ్య భవే మయ్యపిచ ఆదరాత్ చేసిన తప్పు తెలుసుకున్నావ్. చాలు కొంచెం వ్యవహారం మారినట్టే కదా. పశ్చాత్తాపం అంటాం చూడండి. ఏమర్థం? పశ్చాత్తాపం అంటే తరువాత, తాపం అంటే బాధపడుట. దేని తరువాత? చేసిన తరువాత. తప్పు చేసిన తరువాత అయ్యో చేసి ఆమె బాధపడటాన్ని పశ్చాత్తాపం అంటారు. దానికి అర్థం అదే పశ్చాత్తాపం తరువాత బాధ అది మొదలు ఉండదు. ఇలా కృత చదివేస్తున్నాడు కృత శోక అనుతాపేన. చేసిన చెడు పనికి బాధపడి విచారిస్తున్నావు కాబట్టి సద్యః ప్రత్యవ మరిశన ఎంతో కాలానికి కాదు తప్పు పోయినట్టు చేస్తే ఈ బాధపడటం కాదు సద్యః వెంటనే తప్పు చేసిన వెంటనే దాన్ని నీవు ప్రతి అవమర్శనాత్ పరిశీలించుకున్నావ్. సరే నేను పొరపాటు చేశాను అని వెంట తెలుసుకున్నావ్. భగవతి ఉరుమానాత్య. పరమాత్మ చేత నా పుత్రకు మరణం వస్తే మంచిదే అన్నావు కదా అంటే పరమాత్మ యందు నీకు గొప్ప గౌరవము భక్తి ఉన్నాయి అది ఉన్నందువల్ల అలాగే భవే మయ్య ద్విష ఆదరాత్ నా మీద

Shivaని మీద ఆదరం కూడా చూపెట్టావు కాబట్టి పుత్రస్తైవతు పుత్రాణాం భవతి భవితా ఏకః శతాం మతః అంటే మనము తప్పు చేసినా మంచి చేసినా ఫలితం తప్పకుండా కలుగుతుంది కొంచెం వెనకా ముందు కలుగుతుంది. నీ స్వామి చెప్తున్నాడు ముందే నీవు తప్పు చేశావు కాబట్టి నీ కొడుకులు దుర్మార్గులు పుడతారు. తప్పు చేసిన తరువాత నిజంగా నేను తప్పు చేశానే అని ఒప్పుకొని గుర్తించి పశ్చాత్తాపం పొంది పెద్దల మీద పరమాత్మ మీద శంకరుని మీద నా మీద గౌరవాన్ని కూడా చూపి మంచి పని చేశావు కాదు బది పడతా ఉండాలి కదా. ఈ మంచి పనికి నీ కొడుకులకు కలిగే సంతానంలో ఒక్కడు పరమ ఉత్తముడు పుడతాడు. చెప్తున్నాడు భవితా పుత్రస్య పుత్రాణాం భవితా ఏకః తతాం మతః అందరిలో సజ్జనులందరూ అంగీకరించేటువంటి ఒక మహానుభావుడు కుమారుడు కలుగుతాడు. ఎంత గొప్పవారయ్యా అంటే వ్యాస్యంతి యద్యసః శుద్ధం భగవద్దేశ సమం. పరమాత్మ యొక్క కీర్తితో సమానంగా అతని కీర్తిని కూడా అన్ని లోకాలలో గానం చేస్తారు. అంటే భగవంతుని కీర్తిని గానము చేసే ప్రతి చోట నీ పౌత్రుని కీర్తిని అంటే పుత్రుని పుత్రుడు. పౌత్రుని కీర్తిని గానం చేస్తారు. అంత గొప్పవాడు అవతరిస్తాడు. యోగైహి హేమేవ దుర్వర్ణం భావైశ్యంతి సాధవః నిర్వైరాదివే ఆత్మానం యచ్ఛీలమనువర్తితుం

యోగైహి హేమేవ దుర్వర్ణం బంగారము దాని యొక్క చెడు రంగు పోవాలంటే ఏదో ఒక లోహంలో వేస్తాను దాన్ని అందులో వేసి తీస్తే దాని మురికి అంతా పోతుంది పరిశుద్ధం అవుతుంది కదా. కదా ఎలాగైతే అలాంటి ద్రవ్యంలో వేసినందువల్ల బంగారము శుద్ధిని పొందుతుందో నీ పౌత్రుని పేరు తలుచుకుంటే లోకమంతా శుద్ధి అవుతుంది. అలాగే ఇలాంటి మహానుభావుడినే సాధవః భావయిష్యంతి. సజ్జనులందరూ గౌరవిస్తారు, ఆదరిస్తారు. అంతేకాదు నిర్వయాదిభిహి ఆత్మానం వ్యచ్ఛీలమనువర్తితం. మంచివాడు అంటే ఎలా ఉండాలి? ఎవరిని ఉత్తముడు అనాలి? అంటే ఎవడు ప్రహ్లాదునిలా ఉంటాడో వాడు మంచివాడండి అంటారట. అంటే నీ పౌత్రుని శీలాన్ని సత్శీలానికి ఆదర్శంగా కులబద్ద అంటాం చూడండి. కులబద్దగా మీ పౌత్రుని శీలాన్ని తీసుకుంటారు. మంచివారంటే ఎవరండీ? ప్రసాదులు లాంటివి. వైరన్ లేకుండా ఉండాలి ఎలా? కన్నతండ్రి మంటల్లో పడేశాడు. విషం పెట్టాడు. గోతి తీసి పాతి పెట్టాడు. సముద్రంలో పడేశాడు. పర్వతాల నుంచి ఎత్తేశాడు. ఎనుములతో తొక్కించాడు. పాములతో కరిపించాడు. కదా? ఇంత చేసి చేసిన వాడికే విసుగు పుట్టింది. ఇప్పుడు పక్కన చావడు. పోనీ బ్రతికుంటే అయ్యో ముగ్గు అన్నాడు. నారాయణ శ్రీమన్నారాయణ తప్ప ఇంకో ఏం చేయి శ్రీమన్నారాయణ. ఇంకా అదే ఉంది. వాడికే విసుగు పుట్టి ఒక ఇష్ట బద్దం చెప్తాడు విసుగు పుట్టి నాయన ఒక్కసారి అయ్యో అనరా మానేస్తాను. నాన్న ఈ బాధ ఉంది నాకు వద్దు నాన్న ఒకసారి అడుగురా చిచ్చలన్నీ మానేస్తాను. వాడే అడిగాడు తలకింద వీడు కాదు తండ్రి అడిగాడు. వద్దనరా. నేను చూడడానికి పోతున్నా అని బాధలు చెప్పు అడుగురా. బాధ పెడుతున్నావా? నిన్ను బాధ పెట్టడం ఏంటి? ఇంత ఆనందంగా ఉంటే హాయిగా సముద్రంలో పడేశావు. వాడి ఇల్లేనే. అత్తగారి ఇంట్లో ఉన్నాను నేను ఎంత ఆనందంగా ఉన్నానండి. నిప్పులో పడేశావు పరమాత్మ నోరేనాయి హాయిగా ఉన్నాను అక్కడ. పాము ఆయన పక్కేనాయి. ఏం చేద్దామండి? ఎక్కడ చేసావు? పర్వతం నుంచి ఎత్తేసావు ఆయన పేరే పర్వత శితిపతి పర్వత పర్వతానామతి ప్రతిమ్మన పేరేం చెప్తుంది. ఆయనే పట్టుకొని.

స్వామి ఒడిలో, స్వామి చేతులలో, స్వామి వక్షస్థలంలో, స్వామి కడుపులో, స్వామి నోట్లో, స్వామి చిరస్సున నన్ను ఇలా ఉంచి నిరంతరం పరమాత్మను మరిచిపోకుండా ఉండే ఇంత గొప్ప ఉపకారం చేస్తుంటే నువ్వు నాకు అవగాహన చేస్తున్నావా? బాధ పెడుతున్నావా? ఇంత మొహోపకారివి నాన్న ప్రపంచంలో తండ్రి అంటే నీలాగే ఉండాలి అన్నాడు. అమ్మ ఏం చేయాలి చెప్పండి. తండ్రికేమో బాగా విసుగు పెట్టి వీడికి వద్దంటే బాగుండు ఇలాగే చెయ్యి నాయనా అంటే శరీరం కానీ మనస్సు కానీ బుద్ధి కానీ. పరమాత్మ నుండి బయటికి ప్రసరించకుంటే ఎవడు చేసిన అపకారాలు ఉపకారాలు కూడా మనకు స్మృతిలో ఉండవు. వీడు బాధించాడు, వీడు ఆదరించాడని ఎప్పుడు ఉంటుంది మనకు? మనసు ఈ లోకంలో ఉంటే కదా. పూర్తిగా రాణి యందే ఉంటే కొట్టినవాడు చెయ్యడు, తిట్టినవాడు తిరిగడు. మనకి చెప్పడానికి జ్ఞాపకం నాకు కూడా భాగవతం పైది ప్రథమ స్కంధంలో శుక్రయోగిందుడు వస్తుంటే ఉన్మత్తుడు పిచ్చివాడని నగరం బాలులు రాళ్లతో కొట్టాడు. ఆయన పాటించుకోలే వచ్చేసాడు. ఈ లోకంలో ఉండరు. కాబట్టి ఇలాంటి సత్సీలానికి నీ పౌత్రుడిని దృష్టాంతంగా తీసుకుంటారు. గాస్యంతి దిశ శుద్ధం భగవద్శ శాసనం యోగై ఏమేవ దుర్వర్ణం భావైష్యంతి సాధవా. ప్రధానం ఏంటంటే యక్షీలమనువర్తితుం మంచివారంతా మీ మనుమణి స్వభావాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. మీ మనుమణి ఆదర్శంగా తీసుకుంటారు. యత్ప్రసాతాదిగం విశ్వం ప్రసీదతి యదాత్మకం. పొదులకు భగవాన్ యస్య తోష్యతే అనన్యయా దృశ్య ఎంత గొప్పవానంటే సకర చరాచర ప్రపంచం ఏ మహానుభావుని అనుగ్రహంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందో అలాంటి మహానుభావుడు ఇతన్ని చూచి ప్రసన్నుడు అవుతాడు. ఇంకేం కావాలి? ప్రపంచమంతా అతని ప్రసన్నతను కోరుతుంటే అతను ప్రహ్లాదుని యొక్క స్థితిని కోరుతున్నవాడు అవుతాడు. ప్రహ్లాదుని చూస్తే అతను ప్రసన్నుడు అవుతాడు. తత్వకు భగవాన్ యశ్చతోష్యతే ఇలాంటి మహానుభావుడికి అతను ప్రసన్నుడు అవుతాడు సంతోషి ఇది కారణం ఏమిటంటే అనన్యయా దృశ్య భగవంతుని మీద తప్ప

మరి ఎక్కడ అతని దృష్టి ఉండదు. చమత్కారం ఏమిటంటే తనను తప్ప ఇంకొకరిని చూడని వారవైనా ఉంటే ఈ పరమాత్మ కూడా వారినే చూస్తాడు ఇంకొకరిని చూడడు. భక్తుడిలాగా తాను అవుతాడు, భగవంతుడిలాగా మనం అవుతాం. అంటే ఎలాగైతే మనము భగవంతుడిని తప్ప ఇతరుడిని తరచకుండా భక్తి పారవశ్యంలో ఉంటామో, పరమాత్మ కూడా భక్తుడిని తప్ప ఇంకోడిని తరచకూడదు. కదా అప్పుడు ఈ అనన్య దృష్టి ఆయనకు ఉంటుంది మనకు ఉంటుంది ఇద్దరం అప్పుడు ఒకటే అవుతాము అంటే అలాంటి భగవంతుని చేత నీ మనువడు నావాడు వీడు అని అనిపించుకుంటాడు. ఇంకేం కావాలి అంతకన్నా ఎక్కువ? అంతకు మించిన అదృష్టం మరేం కావాలి? ఎవరయ్యా అంటే పరమాత్మ నావాడు కాదు, భక్తుడు నావాడు. ఏం చెప్పాడు త మహాత్మా సుదుర్లభ చెప్పలేదు గీతలో జ్ఞానీతు ఆత్మయో మేమతం త మహాత్మా సుదుర్లభ అలాంటి మహానుభావుడు నాకే దొరకలేదు అన్నాడు. భగవంతుడు దుర మను అనుకుంటుంటే ఆ భగవంతుడు ఏమంటున్నాడు భక్తుడు దుర కూడా రాడు ఇలాంటి వాడు దొరకడు రా ఎక్కడో ఒకడు వస్తే చాలు నేను పరిగెత్తుకొని వస్తాను అంటున్నాడు అలాంటి స్థితి నీ మనువడికి కలుగుతుంది. మహాభాగవతః మహాత్మ మహానుభావః మహతాంబయిష్టా చూడండి ఎంత ఆనందం కలిగింది వ్యస భగవానునికి రథాదుడు అంటే అన్ని మహత దొరకవు దొరకవు ఇంతకన్నా పోవడానికి ఛాన్స్ వచ్చింది కదా. భక్తుని స్తోత్రం చేసే శాంతి లభించింది. మళ్ళీ ఇలాగ అందుకే అంటున్నాడు సవై మహాభాగవతః. అతను పరమ భాగవతోత్తముడు. అంతే కాదు మహాత్మ గొప్ప. మనస్సు కలవాడు మహానుభావః పరమాత్మను మాత్రమే తలచేయువాడు మహతి అనుభావః అనుభావం అంటే ధ్యానం ఎవరు మహానుభావుడు అని ఎవరు పరమాత్మను మాత్రమే నిరంతరం తలుస్తారో వాడిని మహానుభావుడు అనాలి అబ్బా వాడికేమండీ మా వాడు అంటాం చూడండి ఎప్పుడైనా రా మాట మహా అనుభావ పరమాత్మ యందు నిరంతరమైన భక్తి ఉన్నవాడిని మహానుభావుడు అనాలి అలా మహానుభావ అంతే కాదు మహతాం మహిష్ట

ఉన్న గొప్ప వారందరిలో వాడే గొప్పవాడు. మహిష్టః మహిష్టః అంటే బెస్ట్ అన్నమాట. ఇది గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా మూడవది బెస్ట్. అలాగే మహిష్టః మొదలు మహాన్ తర్వాత మహత్తరః రెండవది మూడవది మహిష్టః. అంటే ఇక అంతకంటే గొప్పవారు ఉండరు. గొప్పవారందరికీ కూడా అదే గొప్పవారు. మహతాం మహిష్టః ప్రవృద్ధ భక్త్య అనుభావితాశయే నివేశ్య వైకుంఠమిమం విభాస్యతి. ఈ మహానుభావుడు పరమాత్మ యందు భక్తిని ఉంచి ఉండడం కాదు ప్రవృద్ధ పెంచి పరమాత్మ యందు భక్తి పెరగటం వలన అనుభావితాచయే. నిరంతరము మనస్సులో పరమాత్మను మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటాడు. అతని మనస్సులో పొరపాటున కూడా ఇంకో విషయం ఏది అమ్మ అమ్మ పాలు పోస్తాను అలా పడేసి పోతే పాలు అక్కడే ఉంటాయి. తాగడు పాపం. నాకు చెప్తా పద్మంలో మంచి బంగారు గిన్నెలో పాలు పోసి ఇచ్చిండు పాపం. ఇప్పుడే పాపం తీసుకున్నాడు పాలు బంగారు గిన్నె పసుపు పచ్చగా గిన్నె ఉంది తెల్లగా పాలు ఉన్నాయి. ఆయనకి ఇంక ఇప్పుడు తెల్లటి పాలు పాలు కనబడలేదు పాల సముద్రం కనబడింది. ఈ చుట్టూనా బంగారం గిన్నె ఉందే అతనికి చిరట మయ కదా. పరమాత్మ రంగు హిరణ్యమే కదా. ఓహో పార సముద్రంలో పరమాత్మ ఉన్నాడు అబ్బా నా జన్మ ధరించింది స్వామిని చూశాను గిన్నెను పట్టుకొని కూర్చున్నాడు. అది అవుతాడు. అది తాగలేదు. అంటే ప్రతి దానిలో భగవంతుని సారూప్యము, భగవంతుని సామీప్యము, భగవంతుని సాధర్మ్యము ఇలాంటి వాటిని నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నవాడు మరి ఒక దాన్ని దేన్ని? కురిసించడు. అందుకే అతని యందే మనస్సు ఉంచి నివేశ్య ఇమం విహాస్యతి. ఆ మహానుభావుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుతాడు విహాస్యతి అలంపకః శీలధరః గుణాకరః చెప్తారు మనకు ఈ ఈ మొత్తం మనకు ఇందులో ఒక ఐదు శ్లోకాలు ఉన్నాయి ప్రహాదుని గురించి శ్లోకాలు ప్రధానమైనటువంటివి ఒక ఐదు శ్లోకాలు ఉన్నాయి.

గాస్యంతి చూడండి పుత్రస్యైవ పుత్ర అని చెప్పి గాస్యంతి ఒకటి నిర్వైరాత్ యత్రదాదాత్ సవై మహాభాగవతః అలంపటః అంతర్బహి ఆరు శ్లోకాలు ఉన్నాయి ఈ ఆరు శ్లోకాలు. ప్రహ్లాదుని స్తుతి పరమైన శ్లోకాలు వాస్తవంగా నిత్యం అనుసంధానం చేసుకుంటే అంత కాకున్నా పరమాత్మ యందు కొంతైనా భక్తి భావం ప్రబలుతుంది అని శాస్త్రం. ఎలాంటి వాళ్ళు అంటే ఇతను అలంపట. అంటే దేని యందు ఆశరే లంపటత్వం అంటాం కదా లంపడ లంపడ అంటాం కదా లంపటః అంటే ఆశ ఉన్నవాడు. వీడు అలంపట. కోరిక లేనివాడు శీలకరః ఎప్పుడు సత్సీలంలో ఉండేవాడు గుణాకరః అన్ని గుణములు ఇతను చెప్పాడు కోతం చెప్తాడు భాగవతంలో సద్గుణంబులల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచే అంటారు. ఒక మాట ఇలాంటి వాడయ్యా అంటే ఏం చెప్తున్నాం అయ్యా. అన్ని లోకాల్లో ఉన్న మంచి గుణాలన్నీ చూ గట్టి వచ్చి వాళ్ళ నిలబడ్డాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిధిచే పోల తలపవు విష్ణు బాయని విధమున అంటాడు. అన్ని మంచి గుణాలు రావడం అలా పోవక వచ్చి ఉంటున్నాయి. ఎలా అంటే విష్ణు బాయ అని విధమున పరమాత్మ యందు ఎలా అనంత కళ్యాణ గుణాలు తొలగిపోవో. దాని యందు కూడా గుణారం తొలగిపోవు అందుకే ఇతన్ని గుణాకర అంటే ఈ మాట కాదు అనువాదం. ఈ ముందు పక్కన పదం రాయలేక కదా మరి అనువాదం కాబట్టి గుణాకరః పుస్తః భవత్. విధితః దుఃఖితేషు ఇందులో కృష్ట అంటే నిరంతరం పరర్ధి ఇతరుల యొక్క సంతోషాన్ని చూచి సంతోషించేవాడు పరవృద్ధి అన్నమాట. అలాగే విధితః దుఃఖితేసు పరర్ధర్యా భృష్టః ఎదురి వారి ఆనందం చూసి తాను సంతోషిస్తాడు. ఎదుటి వాళ్ళు బాధపడితే చూసి తాను

బాధ పరదుఃఖ దుఃఖిత్వ జాయ అంటాం కదా ఉత్తమ గుణం అది. అలాగే యధితః దుఃఖితేషు అభూత శత్రుహు జగతః శోకహర్తః. అలాంటి వారికి ఎవరు శత్రువులు ఉండవు. ఇదివరకు లేరు అభూత శత్రువు. శత్రువులు ఎవరూ లేనివాడు అంటే ఇక ముందు కూడా ఎవరు ఉండవు అభూత శత్రువు. అలాగే జగత శోకహర్త కారణం చెప్తున్నాడు. శత్రువులు ఎందుకు ఉండరయ్యా? శత్రువులు ఎప్పుడు ఉంటారు? బాధ కలిగిన శత్రువులు ఉంటారు. కదండీ మన కవి అయినా ఇబ్బందిగా శత్రువులు ఉంటారు. ఈ మహానుభావులు సకల ప్రపంచం యొక్క శోకాన్ని తొలగించేవాళ్ళు. జగతః శోకహర్త. నైదాజికం తాపమివ ఉడురాయః ఉదాహరణ ఇస్తున్నాడు వేసవి కాలంలో పగలంతా వచ్చినటువంటి తాపము రాత్రి కాగానే చంద్రుని చల్లని వెన్నెలతో ఎలా పోతుందో కదా అలాగే జగత్తు పడుతున్న తాపాన్నంతా ఈ మహానుభావుడు తొలగిస్తాడు. కాబట్టి ఎవరికి వచ్చే వరకు అతను ఉండదు. అంతర్బహిస్య అమలం అబ్జనేత్రం స్వపురుష ఇచ్ఛానుగ్రీత రూపం పౌత్రస్తవ శ్రీలలనాల లామం ద్రష్టా. పురత్ కుండల మండితానం నీకు నాకు నీ పిల్లలకు కూడా లేని అదృష్టం నీ మనువణి కలుగుతున్నది. ఏమిటి అది? అంతర్బహిత్య అమలం. మనం అందరం అయితే వెలపలన్నా బాగుంటాం లేకుంటే లోపలన్నా బాగుంటాం కదా. వెలపల బాగా ఉన్నామంటే నోరు బాగా స్తోత్రం చేస్తూ ఉంటుంది మనస్సు ఇప్పుడు పోతాడురా తొందరగా చూడు పని పోలేదు అని బాధపడుతుంది. చెప్తాం కదా నోరు పొగడుతుంటే నసరు వెక్కిరిస్తుంది అంటాం చూడండి అలా కాకుండా ఈ మహానుభావుడు అంతః బహిస్య అమలం వెలుపల లోపల పరిశుద్ధుడు. ఇంకా మరొకటి ఏంటంటే అబ్జనేత్రం సపురుష ఇచ్ఛానుగ్రహీత రూపం పరమాత్మ పుండరీకర్షుడు అబ్జనేశ్యుడు ఎలాంటివాడు? తన సంకల్పంతో తాను కోరిన రూపాన్ని స్వీకరించేటువంటి మహానుభావుడు. అలాంటి పరమాత్మ ఆయనే శ్రీలలమాల లామం.

అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు. అమ్మవారు బాగా ఆనందించేది అతన్ని చూసి. అంటే అమ్మవారికి కూడా ఆనందాన్ని కలిగించేవాడు. మనం అందరూ ఎవరు కావాలనుకుంటాం? అమ్మ కావాలనుకుంటాం. మరి అమ్మ ఎవరు కావాలనుకుంటుంది? నాన్న కావాలనుకుంటుంది. సధ్యం కదండీ. అందువల్ల అది అందుకే ఆయన పేరు శ్రీహి స్త్రీయః క స్త్రీ స్త్రీయః. పరమ సత్వ సమాశ్రయ కః కః కుండరీక నయనాయ ఏమంటాం స్వామిని? స్వామికి ఏం చెప్పిర్రుదు? శ్రీహి శ్రీయః అంటే శ్రీ అంటే ఆశ్రయించబడేది. మనందరము ఆమెను ఆశ్రయిస్తుంటే ఆమె అతన్ని ఆశ్రయిస్తుంది. అందుకే అతను స్త్రీకి కూడా స్త్రీ. ఆ ప్రకారంగా స్త్రీ రదనాల రామం స్పురత్ కుండల మండితానమం. గరకుండలములు, కిరీటములు, గ్రహ్నేయములు, హారములు, కేయూరములు ఇలాంటి అనేకమైన పుష్ణములతో అలంకరించబడి ఉన్న. పరమాత్మను నీ పౌత్రుడు కనురారా చూస్తాడమ్మా. ప్రత్యక్ష అంటే సాక్షాత్కరించుకుంటాడు. నీ మనువడికి పరమాత్మ ప్రత్యక్షంగా కనపడతాడు. ఎవరికీ కనపడలేదు కదా అంటే మనకు సందేహం వస్తుంది. తండ్రి కనపడ్డాడు హిరణ్యకశ్యపునికి ఇలా కనపడలేదే. తనకి కనబడేది అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే స్వామి. అతనికి కనబడింది అమ్మవారు కూడా భయపడి పారిపోయే స్వామి. కదా ఆలోచించండి. ఓ వినదియుగ తొల్లినే విష్ణువు వలన తనదియుగ అరిపించిన కాలమనుచు తొలగే అంటాడు పోతాను. అదృష్ట పూర్వం అంటాడు దశ భగవానుడు. బే ఈయన మా వారు కాదు బాబు. మా వారి మొహం ముందు సందమామ లాగా ఎంత అందంగా ఉంటుందండి. ఈయన మా వారు ఏంటి అబ్బే అది బాబు. విడయార్క బింబంబు పగిలినున్నతి కాని నెమ్మోము. పూర్ణేందుని భము కాదు అవునా ఈయనే ప్రళయకాల రుద్రుని లాగా ఉన్నాడు ఈయనే మా వాడా కాదు అమ్మవారు కూడా భయపడి పక్కకు జరిగే రూపం వానికి కనపడింది అమ్మవారు ఆనందం దగ్గరికి వచ్చే రూపం ఇతనికి కనపడబోతున్నది శ్రీలలనార రామ స్పురకుండల

మండితాననం ద్రష్టా పరమాత్మను చూస్తాడో అంతటి ఉత్తముడైన పౌత్రుడు నీకు కలుగుతాడు. అది ఎందుకు అనుకుంటున్నావ్? తొందరలోనే మారావు కాబట్టి పరమాత్మ యందు గౌరవాన్ని చూపావు కాబట్టి పెద్దల యందు ఆదరాన్ని చూపెట్టావు కాబట్టి ఇలా చెప్పి. కృశ్రుత్వా భాగవతం పౌత్రం అమోదత దితిహి భృశ్యం. సరే ఏం చేస్తున్నాం కొడుకు మంచివాడు కాకున్నా. మనోడైనా మంచి వాడే లేకుంటే ఎంతో కొంత ఎందుకంటే ఈ రేపు శాస్త్రం ప్రకారము కొడుకు కంటే మనోడికే ఎక్కువ హక్కులు ఉంటాయట ఆశపాత్ర మీద కూడా ప్రేమ కూడా కొడుకునేమో చిన్నప్పుడు ఈ చెవ వాయించి పెంచుతాం. అదే మన వాళ్ళ మన వాళ్ళు వస్తే వాళ్ళు కొడుతుంటే మనం అడ్డం పోతాం. నువ్వు నన్ను కొట్టలేదా అని అడిగాడు అనుకోండి ఏం చెప్పదాము? నన్ను అడిగాడు అడిగి చెప్పాడు చూడు కొడుకు నువ్వు కొట్టాక మన వాడిని ముద్దు పెట్టుకోవాలి రా వ్యాసుడు చెప్పాడు చూడు రా అని చెప్పి. అప్పుడు బాబా చూడు శ్లోకం ఉంది రా అని అలా చేస్తాం అంటే ఆక్య ఎక్కువ ఉంటుంది. కొడుకు కంటే మనవడికే తాత మీద ఎక్కువ హక్కు ఉంటుంది. అందుకే కొడుకు దుర్మార్గుడైనా కనీసం మనవడైనా మంచివాడు దొరికాడండి మరి ఏం చేస్తాం చాలు అని అమోదత. ఆమె అంగీకరించింది కృత్వా భాగవతం పౌత్రం. భగవంతుని భక్తుడుగా మనవడు పుడుతున్నాడు అన్న విషయాన్ని విని అమోదత. ఆమోదించింది, సంతోషించింది. పుత్రాస్యోధం కృష్ణాత్ విధిత్వా ఆసీత్ మహామనః. తన పుత్రులు పరమాత్మ నుండి వధను పొందుతారని తెలిసి కూడా ఆనందించింది. వాడితో వాడడం అంటే మోక్షమే కదా ఈ రోజు. అంటే వివ భగవంతుడు చూస్తాడు ఎలా అయితే మనవాడు చూస్తాడు కొడుకు కూడా చూస్తాడు కదా ఇంకేం కావాలి ఈ రెండు బాగానే ఉన్నాయి అని ఆమె సంతోషించింది అంటాడు దీని తర్వాత రాజాపతి చంద్ర తత్తేజః పరతేజోఘనం దితిహి దధార వర్షాన శతం శంఖమాన సురార్ధనః అన్నీ బాగానే ఉన్నాయి. కొడుకు కొడుకు ఇలా కోగిలండి వాళ్ళ అవతారం చేశారు. మరి మనవాడు మంచివాడు అవుతాడు అని విన్నా అదంతా ఒప్పుకుంది సంతోషించింది కానీ. ఎంత ఒప్పుకున్నా తన పుత్రులు పరమాత్మ వల్ల చస్తారు అతని వల్ల మరణించడం మంచిది అయినా.

మరి ఎప్పుడు చస్తారో చెప్పలేదు కదా. పరమా పుట్టంగానే చస్తారా? పెరిగి చస్తారా? అరే లోకాలను భావించి పెద్దవాళ్ళు అవుతారు కదా. అసలు పుడితే ఏం చచ్చేది? కదా. కాబట్టి భగవంతుని నుండి చావు తప్పించాలంటే ఏం చేయాలి? కాస్త పుట్టుకను వాయి తాగేద్దాం అనుకో. అంటే ప్రసవాన్ని ఆమె వాయిదా వేసుకుని ఎన్నేళ్ళు? నూరేళ్ళు. కష్టపడించినటువంటి తేజస్సును తన గర్భంలో ఈమె ఒక నూరు సంవత్సరాలు ధరించింది. ఏమిటి కారణం అంటే పుడితే చస్తాది. వాడు జంపుతాడు. ఇదే సార్ మనకు చెప్తారు మనకు ఇదే ఇది నూరేళ్లు నయం మనకు ముందర వస్తుంది. ముందర ఈమె కోనదు ఉండే అంటే శ్రీనకేశముడి భార్య లీలావతి అంటాము మనం ఆయన పేరు కయాతు ఆమె పేరు. ఆ మహానుభావుల గర్భాన్ని 10,000 సంవత్సరాలు భరించింది. వంద కాదు. ఎందుకంటే హిరణేక చెప్పడు తపస్సుకు బయలుదేరి ముందు ఆమె గర్భవది. రెండోసారి తపస్సు రెండుసార్లు వెళ్ళింది కదా. మొదటిసారి కాదు రెండోసారి వెళ్ళింది. రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన గర్భవతిగా ఉంది. ప్రసవించింది ఎప్పుడు? పదివేల ఏళ్ళు తపస్సు చేసి అతను వచ్చిన తర్వాత భర్తుల సన్నిధిలో ప్రసవించింది. మరి ఎక్కడైనా పదిహేను గర్భాన్ని తరిస్తారా? ఇందుకే అంటారండి వీటిని పురాణాలని ఏం పదలు రాస్తారండి అని మనవాళ్ళు టకా టకా అని అడుగుతారు. కానీ కావాలని చదవదు. హిరణ్యకశ్యపుడు తపస్సు కోసం వెళ్ళిన తరువాత ఇంద్రుడు దండెత్తి వచ్చాడు. దాని రాజ్యం మీద వచ్చి ఆ భార్యను లీలావతిని చెడబడదామని తీసుకొని పోయాడు. అలా పోతున్నటువంటి వానిని నారదుడు అడ్డు వచ్చి తప్పురా మహాపతివ్రత. జోరకే అని వతుకు వతుకు అపచారం చేసి శిక్ష అనుభవించావ్. ఇంకా మర్చిపోలేదా జ్ఞాపకం లేదా నీకు? అంటే నా కక్ష ఈమె మీద కాదు. ఈమె కొడుకు అదే దుర్మాపుడు వాడు పరమభక్తుడు. వాడిని నువ్వేం చేయలేవు, ఇంకా దెబ్బ తింటావు, భాగవత అపచారం చేయొద్దు. అయ్యో తెచ్చాను ఏం చేస్తాను, నా జోడు నిన్ను తీసుకపోతాను. నారదుడు తీసుకొని వెళ్లి తన ఆశ్రమంలో ఉంచాడు. నారదుని ఆశ్రమంలో ఉన్నటువంటి నీలావతి నారదుడిని సుశ్రూషయా భక్త్యా పరమ భక్తితో సేవించింది.

తదేక ధ్యానంతో కఠినంగా చాలా కష్టపడి నారదుని సేవ చేసింది. ఎందుకయ్యా అంటే భర్తుహు జయాయ స్వేచ్ఛా ప్రసూతయే మనకు ముందు వస్తుంది ఆ వాక్యం. అంటే తన భర్త తపస్సులో గెలవాలి. రెండోది తాను అనుకున్నప్పుడు మాత్రమే ప్రసవించాలి. ఈ రెండు వరాలను నారదుని వలన పొందటానికి సేవించింది. అంటే నారదుని వలన వరాలను ఆమె పొందినది. అందుకే ప్రహ్లాదుడు బయటపడ్డ తర్వాత ఇంత చేస్తున్నది ఐదేళ్ల పిల్లవాడే కానీ న్యాయంగా ఐదేళ్లకి పదివేలు కలిపితే వాడి వయస్సు ఎంత న్యాయంగా ఆలోచించండి. పదివేలు ఐదు సంవత్సరాలు వాడి వయస్సు ఎంత. అందుకే అంతర్జ్ఞానం అంటే ఇంచుమించు 10,000 సంవత్సరాలు అది కదా నువ్వు ఈ భాగం జోడిసి అర్థమవుతుంది మనకు. 10,000 సంవత్సరాలు ప్రహ్లాదునికి నారదుడు తత్వోపదేశం చేయడు ఒకరోజు అరరోజు ఒక పూట అర పూట వింటే మనకు వస్తుంది. వాడు అక్కడే ఉన్నాడు మనకంటే ఆఫీసులు పనులు బయటికి పోతాం ఎప్పుడో అరగంటకి పోవడం కాదంటే వింటాం. వాడు పోదాం అన్నా ఛాన్స్ లేదు అక్కడే ఉండాలి. వెళ్ళిపోతారండి ఇంక జైలుకి అలా. అక్కడే ఉండాలి. పని లేదు ఏ పని కూడా ఏం లేదు ఆమె తింటే ఏం కొచ్చేస్తుంది. ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆహారం సంపాదించవలసిన అవసరం లేదు. ఎటుకు పోవాల్సిన పని లేదు, హాయిగా గర్భంలో కూర్చున్నాడు. గురువు చెప్పేదన్నీ తడి ఏకటి జాతి తీస్తా విన్నాను. ఆలోచించాలి ఇది స్థితి. కాబట్టి స్వేచ్ఛా ప్రసూతిని ఆమె వరము పొందింది నారదుని వలన. అది వేలు ఏంటి లక్షలే ఉంటుంది. ఆ వాళ్ళ యొక్క వాత్యంతోటి సిద్ధిస్తుంది. కాబట్టి అంటే ఇంచుమించు 10,000 ఏళ్ళు ఆమె ఎలా భరించిందయ్యా అంటే ఆమె అత్తగారు 100 ఏళ్ళు భరించి కొంచెం అత్త పులకలు రాకపోద్దా కోడలుకు పులకలు వస్తాయి కదండీ. ఈమె అయితే ఈమె ఏమో భయంతోటి. ఆమె ఏమో భక్తితోటి తేడా అది. తన పుత్రులు పుడితే స్వామి వచ్చి ఎక్కడ చంపుతాడో అన్న భయంతోటి గర్భమును 100 సంవత్సరాలు అలాగే కాపాడింది. లోకేతేన హతాలోకే లోకపాలా హతౌ యత. నా గర్భం నేను ధరిస్తాను మీకేమిటి అనటానికి వీలు లేదు. ఎందువల్ల దానితో కూడా లోకానికి సంబంధం. అందులో ఎవరి తేజస్సు?

కశ్చిమ ప్రజాప తేజస్సు కాదు అది బయట ఉన్నా కష్టమే లోపల ఉన్నా కష్టమే అందువల్ల అక్కడ తేజస్సు ఇంత కాలంలో కూడా ఉంటే ప్రపంచానికి అన్ని లోకాలకు లేనిపోయి అనర్థాలు వస్తాయి కాబట్టే దాన్ని భావించి నివేదయం విశ్వతృజే ధ్వాంతవ్యతికరం దిశాం అప్పటికే దిక్కులన్నీ చీకట్లు కమ్ముతున్నాయట ఎడుదురు లేకుండా అయిపోయింది ప్రకృతి తన సహజ స్థితిని మరిపించింది. ఎందువల్ల వీరు సగు ధర్మాన్ని మానేశారు కాబట్టి. మహానుభావుని తేజస్సును ధర్మ విరుద్ధంగా దాచిపెట్టడం కూడా అధర్మంలోని భాగమే కాబట్టి ప్రకృతిలో వైపరీత్యం జరిగితే దాన్ని చూచి. ప్రజాపతులు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇదేం క్రమయ్య నాయనా చూడండి అంటున్నారు. తమయక ద్విభో వేత్త సంవిజ్ఞనాయద్వయం స్వామి లోకమంతా. చీకటి ఆవరించి ఉంటున్నది. దీనికి కారణం మేము తెలియలేకుండా ఉన్నాము నస్యవ్యక్తం భగవతః కాలేన అస్పృష్టవర్త్మనః. తారముతో ఎలాంటి ప్రభావము పడని పరమాత్మ యొక్క మాయ అయి ఉంటుంది ఇది. మాకేమి అర్థం కావటం లేదు. దేవదేవ జగద్దాతః లోకనాథ శిరోమణి బ్రహ్మను స్తోత్రం చేస్తున్నారు. ఆ అనుభావ సగల జగత్తును పరిపాలించేవాడా, కాపాడేవాడా లోకనాథ శిఖామణి లోకపారులందరికీ పాలకుడా. పరేషాన పరేషాంచ భూతానామసి భావవిత్ నీవు నీకంటే ముందు వాళ్లకు కాదు పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు అందరికీ నీవే. సృష్టికర్త కదా. ఇంద్రాళి దేవతలు, మహానుభావులు, పక్కవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు కూడా నీవే పెద్దవాడవు. మొదటి వారందరికీ నీవే మొదటివాడవు. ప్రజాపతి అందరికీ నీవే ప్రజాపతిని పరేషామ పరేషాంచ నమో విజ్ఞాన వీర్యాయ మాయయా ఇదముపేయుషే మహానుభావ

నీ బలం ఏమిటి? బ్రహ్మ బలం ఏమిటి? విజ్ఞానమే కదా? ఇలాంటి విజ్ఞాన వీర్యాయ నమః ఇదముపేషుచే మాయయా ఇదం సకల జగత్తును మాయతో ప్రవేశించే మహానుభావా. గృహీత గుణ భేదాయ నమస్తే అవ్యక్త యోనయే ఈ బ్రహ్మకి ఎవరు కారణం ఉంటే ఎవరు చెప్పలేదు. ఎవరంటే కనీసం ఆయన చెప్తాడా బ్రహ్మ అయినా ఆయనకు తెలవదు. బ్రహ్మకి ఏం పేరండి అవ్యక్త యోని అని తనకు కారణం ఎవరో తెలియదు అన్న మాట. ఇలా అవ్యక్త యోనయే ఏతు అనన్యేన భావేన భావయేన ఆత్మ భావనం ఆత్మని ప్రోత భువనం వరం సదసదాత్మకం అనన్య భావేన భావయంతి సకల ప్రాణులను సకల ఆత్మలను అభివృద్ధి పదంలో నడిపించేటువంటి మహానుభావుడవు నీవు అనన్య భావేన అంటే పరిపూర్ణమైన డ్యూటీ మైండ్ అన్నమాట. సృష్టి చేస్తున్నప్పుడు ఇంకో విషయం గురించి ఆలోచించకుండా ఉండేవాడవు, మన పని మనం చేస్తున్నామని మన చేతులు పనిచేస్తుంటాయి, మనస్సు ఎక్కడో ఉంటుంది, బుద్ధి ఏదో ఆలోచిస్తుంది. అని స్వామి నీవు అలా కాదు. అనన్య భావంతో అన్నీ చేస్తున్నావు. ఆత్మని ప్రోతభువనం సకల జగత్తులను నీలో పొదిగింప చేసుకుంటున్నావు. సత్తు అసత్తు ప్రపంచం రెండే రకాలు. ఒకటి సత్తు అంటాం, ఒకటి అసత్తు అంటాం. తేశాం సుపక్వ యోగానాం ఇతస్వాసేంద్రియాత్మనాం సభయుస్మత్ప్రసాదానాం నకుతశ్చితు పరాభవః ఇలా సుపక్వ యోగానాం చక్కగా యోగమును సాధించిన మహానుభావులు. జిత శ్వాస ఇంద్రియాత్మనా ఎవరయ్యా యోగులు అంటే అంటే ఎవరు శ్వాసను, ఇంద్రియములను, మనస్సును గెలువగలరో. తమ అధీనంలో శ్వాసను ఉంచుకోవాలి, ఇంద్రియములను ఉంచుకోవాలి, మనస్సును కూడా ఉంచుకోవాలి. జిత జిత శ్వాసేంద్రియాత్మనాం లబ్ధ యుష్మత్ ప్రసాదానాం.

మీలాంటి మహానుభావుల అనుగ్రహం పొందిన వారికి నాకు తశ్చితు పరాభవః. ఎక్కడి నుంచి పరాభవం కానీ బాధలు కానీ కలగవు. కానీ అలా ఎందునుండగలరండి? పరమాత్మను మాత్రమే ధ్యానించే వాళ్ళు, పరమాత్మ కంటే భిన్నమైన వాటిని ధ్యానించని వాళ్ళు, మరి శ్వాసను, మనస్సును, ఇంద్రియమును వచనంలో ఉంచుకోగల వాళ్ళు ఎందరు ఉంటారు? కదా ఇవాళ గతి ఏమిటి? ఇలాంటి వాళ్ళు ఎక్కడా ఓడిపోరు కానీ యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంతీవ యంత్రితాః హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయతే నమః అందరికంటే ఎవరయ్యా ముఖ్యుడు అంటే బ్రహ్మే ముఖ్యుడు మనకు. ఇలాంటి ముఖ్యుడైన బ్రహ్మకు నమస్కారము. ఎందుకయ్యా అంటే యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంతీవ యంత్రితాః మనము. మన ఇష్టం వచ్చిన పని మనం అనుకున్న రీతిలో చేసుకోగలమా? చేయగలమా? చేస్తున్నామా? పేరు ఎక్కడ దాకా వెళ్తాం ఒకసారి పేరు కాగానే వెళ్లి పడుకోవడానికి పోతాం అయ్యో ఇంత చేశాం ఇంత చేశాం ఇంత చేశాం పాడైపోయింది ఎందుకు పాడైపోయింది మరి. శాస్త్రము ఉంది, కర్మము ఉంది, నీకు పట్టుదల ఉంది, మనస్సు ఉంది. ఎందుకు పోయింది? ఏం చేద్దాం? అంటే అది మనకే ఇవ్వలేదు. పని చేయుట కానీ పని మానుట కానీ మన చేతిలో లేదు. పరమాత్మ అధీనంలో ఉంది. మనమందరం పరమాత్మ చేతనే బంధించబడి ఉన్నాము. ఎలాగయ్యా అంటే గావహ తంత్యేవా. మనకు బాగా బరిసిన కోడే అంటాం. మదించిన కోడే. ఈ మదించిన కోడెను అది మనం చెప్తే వినదు. తాడుకు కూడా సట్టుబడదు. దానికి ఏం చేస్తాం? ముక్కు తాడు అంటారు. తెలుసు తెలుసా అనుకుంటాను బహుశా చాలామంది పల్లెటూర్లో వ్యవసాయాలు చూస్తే తెలుస్తుంది. ముక్కు తాడు అంటారు దానికి లోపల కుచ్చేసి ఒక తాడు వేస్తారు. అది కొంచెం గోల చేసి దాన్ని బట్టి లాగుతారు.

దాని లాగే వరకు అలా దానికి విలవిల విల తన్నుకొని చెప్పినట్టు ఆగవద్దంటే ఆగుతుంది ఆగవంటే ఆగుతుంది పొమ్మంటే పోతుంది. చెప్పినట్టు వింటుంది. ముక్కు తాడుకు. చెప్పినట్టు ఎలా అవి వింటాయో భగవంతుడు మనందరికీ ముక్కుతాడి ఇచ్చాడు. ఏమి డౌట్ లేదు అన్నమాట. కొంచెం వినము అనగానే పట్టి లాగుతాను. స్వామి చెప్పండి ఏం చేయమంటారు అంటాను. అదేమిటయ్యా అంటే వాచః వాక్కు అదే వేదం మనందరినీ వేదమే నియమిస్తూ ఉన్నది వేదమే బంధిస్తూ ఉన్నది యస్య వాచా ప్రజా సర్వాః గాయంతి వ్యావహా తంత్యేవ యంత్రితా అంటే బ్రహ్మ మనం ఏమంటామంటే ఏం చేస్తామంటే బ్రహ్మ రాత అంటాం. అనుకున్నాం కానీ వాళ్ళ దృష్టిలో ఉందా బ్రహ్మ రాత అంటే వదిలేసి వాడిని ఇద్దరం పడేస్తాం. వాడి పేరైతే వాడు బాగా అయితే మనమే గొప్పోళ్ళం అనుకుంటాం కదా ఈ రీతిలో. అందరము ఏ మహానుభావుని వాక్కుతో బంధించబడతామో అంతే కాదు బంధించబడి బలిం ఆచరంతి హరంతి బలిమాయత్తాం. కానీ ఆరాధిస్తాం. అతను చెప్పినట్టు వినటమే కాదు మనకు ఇంతటి శరీరాన్ని, ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును, బుద్ధిని, చిత్తమును, అంతఃకరణమును, ప్రవృత్తిని ఇవన్నీ ప్రసాదించి ముందరికి నడుపుతున్నందువల్ల. కృతజ్ఞతగా మహానుభావునికి మనం పూజలు కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఆయన బంధిస్తే చేస్తాం. మనకు తారే లేదు అనుకోండి బ్రహ్మన ఆయన ఎవరు? అనకేం చేయలే అరే దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు లేడు అని తారక అన్నాము మనం. అందువల్ల ఆ స్వామి ముక్కుతాడు వేసి వానలు అందరినీ బంధిస్తాడు. బంధించబడిన మనము మనను బంధించిన వారికే ఆరాధన చేస్తాము. బలిం హరంతి బలిమాయత్తాహ తస్మై ముఖ్యాయతే అలాంటి పరమ ముఖ్యుడవైన నీకు నమస్కారము. సత్వం విధత్వ శంభూమన్ తమసాలుప్త కర్మణాం పరమాత్మ మహానుభావా. నీవు లోకమునకు హితమును శుభమును కలగజేయవయ్యా. ఇప్పుడు ఏమైంది? అదే మొత్తం చిగడైంది ఇంకేం కావాలి? సూర్య భగవానుని కాంతి కూడా.

వెలుదురునివ్వకుండా అయిపోయింది. దాన్ని కూడా కమ్మేసింది చీకటి. ఎప్పుడైతే ప్రపంచమంతా చీకటి మూగిందో, మనం ఏం పని చేయగలమండి? ధన్యావందనం లేదు, స్నానం లేదు, ఏం పని చేయలేదు. అందువల్ల అన్ని లోకములు నీకు పూజ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నీవు. ఇలాంటి చీకటిని పోగొట్టవలసింది యేస్య వాచ సత్వం విధత్వ చెంపుమన్ తమసాలుక్త కర్మణాం. చీకటి వ్యాపించుట వలన తాము తాము ఆచరించవలసిన కర్మలు ఆచరించకుండా అయిపోయింది. లేదు లేదు ఏం చేస్తాం? తమసాదుక్త కర్మణాం అదభ్రదయ దృష్ట్యా ఆపన్నాన్ అర్హసి ఈక్షితుం అద్భుతమైన దయతో నీవు దీనులను బాధ గుణ తో మనం కాపాడవలసింది అంటే కటాక్షించి చాలు ఆయన చూస్తే చాలు అన్ని పాపాలు పోతాయి అన్ని ఆపదలు తొలగిపోతాయి ఒక్కసారి అలాంటి దీనులను బాధితులను కటాక్షించవయ్యా మహానుభావా ఆపన్నాన్ అర్హసి ఈక్షితుం ఏష దేవ దితీయర్గర్భే ఓజః కాశ్యపమర్పితం దిశస్క తిమిరయన్ సర్వాః వర్ధతే అగ్నిహి ఇవ ఏధసి. వీళ్ళు తెలియకే వాళ్ళకి తెలుసు కారణం. ఎందుకో కాదో ఎందుకో తెలిసింది. అన్ని దిక్కులు ఎందుకు చిగిరి ఆవరించాయో తెలుసు వాళ్ళకి. చెప్తున్నా అదే మాట. ఏష దేవ దితీర్ గర్భః ఓజః. కాశ్యప మహానుభావం యొక్క తేజస్సు దితిలో గర్భ రూపంలో ఉంది. కాశ్యపమర్పితం దిశస్తిమిరయను సర్వా అంటే ఆమె. ప్రసవించడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ తేజస్సు వర్ధతే అగ్నిరివ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. తేజస్సు పెరుగుతుంటే బయట కీకటి పెరుగుతుంది కదా. ఆ వెలుతురు బయటికి వస్తే అంతా ప్రకాశిస్తాం. బొబడ వేసి తలుపు పెట్టామంటే ఇతర ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఇలా ప్రపంచమంతా చీకటి అవుతుంది, బొబడ మాత్రం ఆ తేజస్సు పెరుగుతుంది అలా.

కట్టెలు బాగా ఉంటే అగ్ని ఎలా పెరుగుతుందో. విశ్వాసం ఇస్తున్నాడు మనకు కచ్చితంగా వర్ధతే అగ్నిరివ ఏదసి. సమయంలో ఉన్న అగ్ని ఎలా పెరుగుతుందో తేజస్సు పెరుగుతూ ఉంది. మా అందరికీ చీకటి పెరుగుతుంది. ఇలా పెరిగేటువంటి లోకపు చీకటిని తొలగించి లోకాలకు హితమును కలిగించవయ్యా మహానుభావా. అంటే మైత్రేయ ఉవాచ సప్రహస్య మహాబాహో భగవాన్ శబ్ద గోచరః ఈ పరమాత్మ కూడా బ్రహ్మ అంటే మనం ఎవరైనా పరమాత్మ ఏం చెప్పాలి ఇక్కడ చెప్పుకున్నాం అదే రూపం బ్రహ్మ అదే రూపం. అందుకే బ్రహ్మ శబ్ద గోచర హత కంటి కనబడడు. దేని కనబడతాడు? శాస్త్రానికి కనబడతాడు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే మనం చూస్తామా వీడే. అలా దొర ఉన్నాడు నమస్కారం చేయు. శాస్త్రమునకు మాత్రమే కనపడతాడు శ్రద్ధగోచరః ప్రజ్ఞాకృష్టాత్మహుర్దేవాన్ ప్రీణన్ విచిరయాగిరా తీయని కమ్మని మాటలతో తన దగ్గరికి వచ్చిన దేవతలకు సంతోషం కలిగిస్తూ బదులు చెప్తున్నాడు బ్రహ్మ అంటే ఇలా ఎందుకు జరిగింది? దితి ఎందుకు గర్భాన్ని దాక్కుంది అది వీళ్ళకొద్దు. కానీ గర్భంలో ఉన్న ఎవరు ఆ పిల్లలు? వాళ్ళు గర్భంలో పెరుగుతుంటే బయట చీకటి పెరుగుతుంది. అంటే ఏమర్థం? ఏదో సంబంధం ఉండాలి కదా వాళ్ళకి వీళ్ళకు. కాబట్టి ఆ స్వరూపాన్ని మిమ్మల్ని చెప్తాడు. నీ కంగారు ఏం లేదు నేను బాగు చేస్తాను. ఎలాగో వచ్చారు కదా. వాళ్ళు ఎవరు? ఎందుకు పుడుతున్నారో? ఏం చేయడానికి పుడుతున్నారు అని మూడు కావాలి. దితి గర్భంలో చేరినది దేని కోసము? ఇక్కడ పెరుగుట దేని కోసము? బయటికి వచ్చినంక పెరిగి ఏం చేస్తాడు? చెప్పొద్దు. కాబట్టి మూలకథ అంట దీన్ని ఇది చెప్తున్నాడు. అక్కడ బ్రహ్మోవాచ. మానసానే సుతాయుస్మత్ పూర్వజాః కనకాదయః చేవు విసాయెషా లోకాన్ లోకేషు విగతస్పురుహా

ఇది గర్భము యొక్క వృత్తాంతం మీకు తెలవాలంటే పూర్వ కథ తెలవాలి. ఇక్కడ ఎంత దూరం కదా చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడికి సనకాదుల దగ్గరికి వెళ్ళాలి. కదా తనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనేటువంటి నలుగురు ఎవరు నలుగురు బ్రహ్మ కొడుకులే. ఎవరో కాదు వీళ్ళ పుత్రులే. ఈయన కంటే ముందు వాళ్ళు. మనం చెప్పుకున్నాం కదా అత్రికశ్యప, మరీచి వీళ్ళందరికంటే ముందు వాళ్ళు మొదలు వాళ్ళే వెనకాలే వీళ్ళు. ఇదివరకు నా మానస పుత్రులైనటువంటి సనకాదులు యుష్మత్ పూర్వజ అంటున్నాడు నారదునితోటి మీ లేదా దేవతలతోటి మీకంటే ముందు పుట్టినవాడు. అలాగే నా మనస్తుదైనటువంటి తనకాదుడు చేరుహు విహాయసాలోకాన్ ఆకాశ మార్గంలో సంచరిస్తూ అన్ని లోకాలను విహరించాడు. చేరుహు విహాయత లోకాన్ ఎట్లా అక్కడ ఏముందో చూద్దాం బాగుంటే కొనుక్కో ఇంట్లో పెడదాం అని కాదట లోకేషు విగత స్పృహః లోకముల యందు లోకుల యందు ఎలా అంటే ఆశా కోరిక లేకుండా వచ్చేసాం మనం. కోరిక పుట్టింది అనుకోండి పతనం కాయం అవుతుంది. అందుకే లోకేర్విగతస్పృహ తయేకదా భగవతః వైకుంఠస్యామలాత్మనః యయురు వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. అలా సంచరిస్తూ ఉన్నటువంటి సనకాదులు వారిని వారిని చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ మీరందరూ ఎందుకులే ఆయన చూతాము. వారిని పరమాత్మను దర్శిద్దాము అనుకొని వైకుంఠ మార్గానికి బయలుదేరారు. అలా చేసి వసంతి యత్సవ యయు వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం వైకుంఠ అంటే అన్ని లోకములు ఆ లోకానికి నమస్కారం చేయలే కనబడవు కదా అందుకే వైకుంఠాయ నమః ఓం నమో భగవతే వైకుంఠాయ నమః ఇది మంత్రమే నమో వైకుంఠాయ ఇలా ఇక్కడ ఉండి సకల లోకపాలకులు సకల ప్రజలు ఏ వైకుంఠానికి నమస్కారం చేస్తారో సర్వలోక నమస్కృతం అలాగే వసంత్ యత్ర పురుషా సర్వే వైకుంఠ మూర్తయః

ఇంకో గుర్తు ఏమిటంటే వైకుంఠంలో వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి వేషము, భాష, రూపము, ఆచారము ఇవన్నీ బరిలా ఉంటాయి. పరమాత్మలా ఉంటారు. అంతా ఆయన లాగానే అదే రంగు, అవే చేతులు, అవే ఆయుధాలు, అదే క్రియేటం అంతా అలాగే ఉంటారు. అందుకే అంటున్నాడు ఇట్లా పురుషా సర్వే వైకుంఠ మూర్తయా. అందరూ పరమాత్మ రూపంతోటే ఉంటారు. ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేన ఆరాధయన్ హరిన్ యత్ర కాద్య సురా పుమానాస్తే భగవాన్ శబ్ద గోచరః ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేన పరమాత్మ దగ్గర ఉండి పరమాత్మ రూపాన్ని సంతరించుకున్నటువంటి ఆ ముక్తులు ఉన్నారే ముక్తులు కానీ నిశ్చిలు ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడిని ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారు? ధర్మబద్ధంగా రధిస్తారు. అంతేనా? దానికి ఇంకేమైనా కారణం ఉందా? అంటే ఉత్త ధర్మం కాదయ్యా అనిమిత్త నిమిత్తేన ధర్మేణ. అంటే ఎలాంటి నిమిత్తములను ఆశించకుండా ఉండేటువంటి ధర్మం. ఎలాంటి నిమిత్తం అంటే ఏమిటి? మనము వైకుంఖానికి వెళ్ళాం, మళ్ళీ ఎన్ని లోకాలకు రావాలి, తిరిగి వస్తూనే ఉంటారు వాళ్ళు, అక్కడికి పోతారు ఇక్కడ ఉంటారు. ఈ లోకానికి వచ్చిన ఆ లోకంలో ఆ స్వామినే చూస్తారు. ఇక్కడి వాటిని చూడాలని కోరిక ఉండదు. అక్కడికి వెళ్ళినా స్వామిని చూడటానికి పోవాలి తప్ప మనం ఏదో ఆనందాన్ని పొందాము పొందాలని కాదు. అది అనిమిత్త నిమిత్తమైనటువంటి భక్తితోటి ధర్మముతోటి పరమాత్మను ఆరాధిస్తూ. యత్ర కాద్య పుమానాస్తే భగవాన్ శబ్ద గోచరః శాస్త్రానికి మాత్రమే కనబడేటువంటి ఆది పురుషుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడో సత్వం విష్టభ్య విరజన్ స్వానాం నో మృడయన్ వృషః తను పదెత్తమో గుణాలను పక్కకు నెట్టేసి శుద్ధ తత్వ గుణముతో సకల లోకముల దుఃఖమును తొలగిస్తూ సకల లోకములలో ధర్మమును వృద్ధి పరుస్తూ రెండు పండ్లు తీసుకొని మృణయన్ వృషః ధర్మాన్ని పెంచుతూ యా నశ్రేయసం నైశ్రేయసం నామ వనం కామదుగైహి ద్రుమైహి.

ఆ పరమాత్మకి ఇంకో పేరేమిటి? ఏదో శ్రీమన్నారాయణుడు హరే ఓం అంటున్నాం కదా మనం. ఇంకో నీకు కాకుండా పరమాత్మను మనం అందరము ఆరాధించాలి ఏ పేరుతో అంటే వనం. తద్వనమిత్యుపాసీత అంటుంది. ఏమంటుంది ఈ ఉపనిషత్తు కేనోపనిషత్తు. కేనోపనిషత్తు పరమాత్మను వనమితి ఉపాసీత వన్యతే యాచ్ఛతి ఐతి వనం. అందరి చేత అర్ధించబడేవాడు. ప్రతివాడు ఆయన్ని అడుగుతారు. ఏమని కష్టాలు తొలగాలని, ఇష్టాలు కలగాలని లేదా నీ లోకం అంతే కదా. ఏ లోకంలో బాగుండాలన్నా ఆయన్నే కొలవాలి కదా? పరలోకంలో బాగుండాలన్నా ఆయన్నే కొలవాలి. ఈ రెండు వద్దన్నా ఆయన్నే కొలవాలి అంటే వైకూంఠం కావాలన్నా. ఉండాలన్నా ఆయనే పోవాలన్నా కదా ఇంటికి ఆయనేనండి అనుమానం ఏం లేదు. ఈ ధర్మాన్నే ఈ తత్వాన్నే రామాయణంలో వాల్మీకి చెప్తాడు. అంటే సీతమ్మ చెప్తుంది రావణాసురుని. విదితః సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యతి జీవితుమిచ్చసి. బ్రతకాలనుకుంటున్నారా? అనుకుంటే వాడితో రాముడితో స్నేహం చెయ్యి. అంతేకాదు వధంచ అనిత్యతా ఘోరం త్వయాతవు పురుషర్షభ. చావాలనుకుంటున్నావా? అయినా వాడినే శరణు వేడు. బ్రతకాలన్నా అతన్నే దిక్కు. చావాలన్నా వాడే దిక్కు. అదేమిటయ్యా? ఇక అసలు మంచి చావు ఇస్తాడురా? వదంచ అనిశ్చత ఘోరం. ఘోరమైన చావు వద్దు అనుకున్నా ఆయనే సేవించాలి. నాలుగు కాలాలు బ్రతకాలి అనుకున్నా ఆయనే సేవించాలి. ఏమో మాట అంటే మనలోకి మన మాటే. ఇక్కడ ఉండాలన్నా ఆయన్నే అడగాలి. అక్కడికి పోవాలన్నా ఆయన్ని యాచించాలి. ఈ రెండు కాదు స్వర్గానికి పోతామన్నా ఆయనే కావాలి. ఆయన లేవు.

వైశ్వర్యం స్వర్గాద్యం పారలోకికం భరోతి భుక్తి ముక్తించ ఇది ఇస్తుంది స్వర్గం ఇస్తుంది ముక్తి కలుగుతుంది ఇలా అన్నీ ఏది కావాలన్నా అతన్నే యాచించాలి కాబట్టి అలాంటి యత్ర నైశ్రేయ సన్నామ వనం. తనకి ముక్తినిచ్చే పేరు ఏమిటయ్యా అంటే వనం అనేది. అది ఎలాంటి వనమయ్యా యత్ర నైశ్రేయసన్నామ వనం కామదుఘైహి ధ్రుమైహి సర్వర్తు శ్రీభిహి విభ్రాజిత్ కైవల్యమివ మూర్తిమత్. వైకుంఠంలో కూడా అలాంటి వనం చాలా వనాలు ఉన్నాయి. మన దగ్గర వనాలు ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఉంటాయి కదా ఇక్కడ పండ్లు పట్లు ఏమేమి ఉంటాయి కానీ ఇలాంటివి అక్కడ ఉండవు. అక్కడి చెట్లు ఎలాంటివి అంటే కామదుగై అడిగినవన్నీ ఇస్తాయి. ప్రతి చెట్టు గర్భవృక్షం అక్కడ. స్వర్గంలో ఒక గర్భవృక్షం ఉంది. ఒక గర్భవృక్షం, ఒక చింతామణి, ఒక కామదేవుడి అన్నీ ఒకటే ఒకటే. అంతరేషనే అక్కడ స్వర్గంలో. సుఖం ఆనందం కూడా మనం ఎంత చేసామో చూసి చూసి ఆ నువ్వు తెయ్య తీసుకోమంటాడు. వైకుంఠలో నో మెజర్మెంట్స్. అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం. అప్రతిహతమైన ఆనందం. నిరవధికమైన ఆనందం. లిమిట్ లేదు. అందరూ ఆనందమే. అందరూ అక్కడే ఉంటారు, అందరూ చూస్తుంటారు, ఆయన్ని అడుగుతుంటారు, ఆయనే ఇస్తుంటాడు. ఏమీ దొరకదు. కాబట్టి వైకుంఠంలో ఉండేటువంటి తోటల్లో ఉండే చెట్లన్నీ కామదుఘై కోరికలను తీర్చేవే అంటే అదేమిటండీ మళ్ళీ డౌటు. కదా అక్కడ ఎందుకు ఉంటాయి కోరికలు మరి? మళ్ళీ కోరికలు అంటున్నారు కర్మ ఇది అని కమ్మనండి. వైకుంఠంలోకి పోయిన తర్వాత కూడా కోరికలు ఉంటాయా? ఒకవేళ ఉన్న ఉన్న స్వామిని కాడ చెట్టను పుట్టను అడిగితే మళ్ళీ ఇక్కడ లాగా అక్కడ కదా. చెట్టుకు పూజే, పుట్టకు పూజే, గుట్టకు పూజే. అదే మరి అక్కడ చేస్తే మరి దానికి దీనికి తేడా ఏమిటి? అంటే వైకుంఠంలో అందరికీ ఉండే కోరిక ఒక్కటే. ఏంటది? నిరంతరం భగవత్ కైంకర్యం చేయాలి. సర్వకాల, సర్వదేశ, సర్వావస్థలలో సర్వదేశ కైంకర్యం చేయాలి. నమ్మాడు వారు పాఠలో బొడివీరు కాలమెల్లాం బుడనాయమని బొడివీరా అడిమై చేయ வேண்டும்.

నామ్ అడిమై చేయ வேண்டும். నేను దాస్యం చేయాలనుకుంటున్నాను. ఎలాంటి దాస్యం? ఎల్లాం కాలం. అంటే అన్ని కాలాల్లో ఇంకా ఎల్లాం అడిమై. అన్ని దాస్యములు. అన్ని కైంకర్యములు నేనే చేయాలి. అన్ని కాలములలో నేనే చేయాలి. అన్ని రూపాలు నేనే చేయాలి. అంటే నువ్వు అన్నం పెట్టు, వాడు మష్ ఇల్లు పోస్తాడు, వీడు కాలు కడుగుతాడు, వాడు బట్టలు ఇస్తాడు, అవన్నీ ఏం కుదరవు. అన్నీ నేనే చేయాలి. ఇదే భావాన్ని అహం సర్వం కరిష్యామి. జాగ్రత్త స్వపతస్యతి అన్నీ నేనే చేయాలి. ఆ ఆర్చ ఆయనకే ఉండేవాడు గుడు ఏమంటే. కాబట్టి వైకుంఠంలో ఉండేటువంటి వనములో కోరికలను తీర్చే చెట్లు అంటే ఏమిటి అర్థం? పరమాత్మ యొక్క నిరంతరమైనటువంటి కైంకర్య అభిలాషను మరి కాస్త వృద్ధి పరిచేటువంటి చెట్లు. కామ దురుగైహి దురుమైహి సర్వర్తు శ్రీభి విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్ సర్వర్తు శ్రీభి విభ్రాజత్ మన దగ్గర అదేమిటి అంటే వేశావికాలం వచ్చినాయి మల్లెపూలు, ఇంకో కాలం వచ్చినాయి చామంతిపూలు, ఇంకో కాలం వచ్చినాయి ఇంకో పూలు. ఒకసారి మామిడి పండ్లు, ఒకసారి దామపండ్లు, ఒకసారి ఇంకో పండ్లు. కదా అంటే ఏ రుతువులో ఆ పండ్లు, ఆ చెట్లు, ఆ పూలు వస్తాయి. అక్కడ సర్వర్తు కాల ప్రభవయి. అన్ని వేళలా అన్ని పూలు దొరుకుతాయి, అన్ని పండ్లు దొరుకుతాయి, అన్ని చెట్లు ఉంటాయి. ఎందుకంటారా? ఇవి కారంతో మారేవి కదండీ, అంటే అన్ని కళాలు అక్కడే ఉన్నాయి. ఎవరు కారం? ఏ తాము చెప్పలేదు గీతలో మరి ఆయన అక్కడ ఉన్నాక ఏ పూ ఉండదండి అన్ని పూలు ఉంటాయి అన్ని చెట్లు ఉంటాయి అన్ని కాయలు ఉంటాయి కాబట్టి అలా పర్వత్తు శ్రీ సిహి విభ్రాదుతు కైవల్యమివ మూర్తిమతు కైవల్యం అంటే పరమ పదమే రూపు దాల్చినదా ఏమి అన్నట్టుగా ఉన్నటువంటి ఆ లోకానికి ఈ మహానుభావులు వెళ్లారు. ఇంకా ఎలా ఉందయ్యా ఆ వైకుంఠం అంటే వైమానికా ఫలానా చరితానిజత్ర గాయంతి. లోక సమలక్ష్య పణాని భర్తుహు అక్కడ కూడా విమానాలలో జంటలు జంటలుగా విహరిస్తుంటారు.

మళ్ళీ ఇక్కడిదేనా అంటారా? అంటే అదే కానీ మనం అనుకున్నది అంటారు కదా ఒకరు. దంపతులే, ప్రియుడు ప్రియులారే, భార్యాభర్తలే వీళ్ళంతా ఏం చేస్తారు? ఏ చరితాని యత్ర గాయంతి లోక సమలక్ష్య పణాని సకల లోకముల దుఃఖములను తొలగించే పరమాత్మ కథలను గానం చేతు తిరుగుతారు. ఎవరు నా పని చేస్తారు? ఏం చేయాలి? పరమాత్మ నామ సంకీర్తనం, పరమాత్మ రూప దర్శనం, పరమాత్మ యొక్క కైంకై. అది ఊరాలో వెళ్లొచ్చు, పొటల్లో ఉండొచ్చు, నీళ్లలో స్నానం చేయవచ్చు. ఏం చేస్తున్నా ఎక్కడున్నా పరమాత్మే వైమానికా స్నగనాశ్చరితాని యత్ర. గాయంతి లోక సమర్క్ష పణాని భర్తుహు అంతర్జలే అనువికసత్ మధుమాధవీనాం గంధేన ఖండిత దియోపి అనిలం క్షిపంతః చమత్కాయ అంటే అంతర్జనే అనువికతత్ మధుమాధవీనాం గంధేనా అక్కడ మీరు నీటిలో పద్మములు. పద్మములో మకరందాన్ని ఆసలు చేయడానికి తుమ్మెదరు. ఆ మకరందము యొక్క సువాసనను విస్తరింప చేయడానికి వాయువు. కదా ఇది విధానం. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే ఆ నీళ్లలో ఉండేటువంటి పద్మాలు ఎవరయ్యా అంటే పరమాత్మకు నాసికా కైంకర్యం చేయాలని కోరిన వారు పద్మములుగా రూపాన్ని దాల్చి అన్ని కులంలో ఉంటారు. పరమాత్మకు సంగీత కైంకరణ చేసుకున్న వాళ్ళు తుమ్మెదలుగా పుట్టి ఆ మకరందాన్ని ఆస్వాదించుచున్నట్టుగా వాటి చుట్టూ తిరుగుతూ జంకారం చేస్తారు. అంటే అంతా ప్రకృతి. ప్రకృతిలా కనిపిస్తుంది మనకు. కొందరు కొన్ని చెట్లు ఉంటాయి, తోటలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పరస్తులు ఉంటాయి, పద్మాలు ఉంటాయి. అవేవి అవి కావు, అంతా ముక్తులే. వైకుంఠ లోకానికి పోయిన వారే తాము తాము కోరుకున్న కైంకర్యాన్ని చేయటాములమైన ఆకారాన్ని స్వామి ప్రసాదిస్తాడు. స్వామి మీకు మీ ముక్కునకు సుగంధం ఇవ్వాలనుకున్నాము. సరే పోండి మీ పద్మాలుగా పుట్టండి.

అయ్యా, మీకు సంగీత కైంకర్యం ఇదంతా మీరంతా వినరుగా పుట్టండి పోండి. వినరు రూపం పుట్టడం అంటే రూపం తీసుకోవడం. ఇలా పరమాత్మకు ఏ ఏ కైంకర్యం చేయాలో. ఏ ఏ కైంకర్యం చేయడానికి ఏ ఏ రూపాలు కావాలో అవన్నీ అక్కడి భక్తులు ముక్తులు కాబట్టి వారికి సంసార గ్రంథం సంసార బంధం లేదు కాబట్టి అనుకున్నవన్నీ వెంటనే నెరవేరుతాయి. అనుకోవడం కూడా తమకేదో మేరు, తమకేదో లాభం, తమకేదో సుఖం, తమకేదో సంతోషం అని కోరుకోరు. నిరంతరం పరమాత్మ కైంకర్యం చేయాలి. తను అడుగు పెట్టాలి అంటే మేము చెప్పాం కదా నివాస శయ్యాసన పాదు కౌంశిక ఉపధాన సీతా తప వారణాదిభి శరీర వ్యవిహరి ఇలాగైతే మనం ఆశేషుడిని చెప్పుకుంటున్నాము నడవాలి చెప్పులు అవుతారు దానికి ఏముంది. నేను పడుకోవాలి పక్క అవుతాడు. అబ్బా తడి పెడుతుంది ఒక దుప్పటి అవుతాడు. ఎన్ని సేవలు కావాలండి? మరి పరమాత్మకి ఏ సేవ కావాలో. పరమాత్మకు కావలసిన సేవకు ఏ రూపం కావాలో ఆ రూపాన్ని పరమాత్మ అనుగ్రహంతో పొంది సేవ చేస్తాం. కాబట్టి అక్కడ చెట్లు అనండి, గుట్టలు అనండి, పుట్టలు అనండి, సరస్రులు అనండి, నదులు అనండి, పూలు అనండి, పండ్లు అనండి అందరూ భాగవతోత్తములే. అక్కడే కాదు ప్రతి దివ్య క్షేత్రంలో ఉండే అందరూ వారే. నమనిస్తారే అయోధ్య, మధుర, మాయా, కాశి బదులు ఉన్నాయి కదా ఇప్పుడు. వెంకటాద్రి ఉంది. భగవత్ రామానుజులు వెంకటాద్రి మీదకి కాళ్ళతో ఎక్కాలా అని మానేశాడు. మోకాళ్ళతో ఎక్కాడు తొక్కాలనా అని. ఆయన ఉంది అక్కడ కదా కొండ ఎందుకు? మరి ఆయన ఉన్నప్పుడు కొండ ఏమవుతుంది? ఎక్కడ వెళ్తున్నావ్? మరి కొండ మీద చెట్లు గుట్టలు ఏమవుతారు? అంతా ఆయన భక్తులే. ఆయన గంగ చేయు వాళ్ళు వచ్చారు. కాబట్టి కొండ మీదకి తొక్కుకుని పోతారా? అబ్బే నేను పోను అన్నాను. అంటే మనము మన చుట్టూ ఉన్నటువంటి పరమ భాగవతోత్తములనే గమనించలేకపోతున్నాం.

పోయి ఏ జట్టుకి ఏ జట్టు కింద కూర్చుంటాం బానే ఉంది ఆ కొమ్మ విరుస్తాం ప్రతి దూరుకుంటాయా అబ్బా ఈ కాయ బాగుంది ఈ పండు బాగుంది నీ కోసమేనా అది ఎందుకు కాచాయి అందుకే దివ్య క్షేత్రాల్లో ఆడవారు కానీ మగవారు కానీ పుష్పారు తాము ధరించకూడదు స్వామికి అర్పించాలి పండు కూడా స్వామికి అర్పించాలి. ఏ విలువైన వస్తువు ఉన్నా మొదలు స్వామికి అర్పించాలి. కానీ ఇవాళటి కాలంలో క్షేతాలన్నీ ఏమైతున్నాయి? విలాస కేంద్రాలు అయిపోతున్నాయి. స్వరూపంగా సంగతి కలుస్తుంది. వాళ్ళు దేని కోసం వస్తున్నారు? ఏమేమో గొడవ చేస్తున్నారు. అంటే మనము ఈ దృష్టిని జాగ్రత్తగా అలవర్చుకోగలిగితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు. మనస్సు మరి కాస్త పరిశుద్ధిని పొందుతుంది. లేకుంటే వైకుంఠంలో వీటిని ఎందుకు వర్ణించాలండి చెట్లు ఉన్నాయి గుట్టలు. నై పుట్టలు నై తుమ్మె జర నై పద్మలు నై మల్ జా కడి బేనా ఆ కడి అవి అవి కావు పరంతా ముక్తులే పరంతా భక్తులే. ఇలా వైమానికాః పరనాశ్చరితాని యత్ర గాయంతి లోక సమలక్ష్య ప్రాణాని భక్తు అంతర్జలే అనువిక కన్మధు మాధవీనాం. ఆ పోపిక చేస్తున్నటువంటి పద్మముల యందు ప్రవేశించేటువంటి మాధవి మధు మాధవి కంఠేన ఖండిత ధియోపి అనలం క్షిపంతః ఇలా చక్కని సువాసన వస్తున్నది. అంటే ఇలా చేసి అనిలం క్షిపంతః అంటాడు. అనిలం అంటే వాయువు. అనలం అంటే అగ్ని. ఒక గుడి మార్చామనుకోండి. అర్థం మారుతుంది. అనలం అంటే అగ్ని, అనిలం అంటే వాయువు. వచ్చిన భాగ ఏమిటంటే పరమాత్మకు సేవ చేయటానికి సరే పద్మములు ఏవో సుగంధ చంపకాయ సంతోషం అంటాం కదా. సుగంధం అన్ని రకాల పుష్పాలు అక్కడ వృక్షాలు పుష్పాలు అవతరించాయి రూపాలు దాల్చాయి భక్తులు దాల్చారు. ఆ పుష్పాల నుండి ఆ ఏదో పద్మాల నుండి మరొక ద్రవ్యాల నుండి సుగంధం ఎలా వెళ్ళాలి అక్కడికి?

వాయువు ద్వారానే వెళ్ళాలి. ఏది మాకే దాని పేరే వాయువు పేరే గంధ వహుడు అని అర్థం. గాలి పని ఏమిటి? వాసనను చేలవేస్తారు. అది ఎక్కడో ఉంటుంది పుష్పం మనకు ఇక్కడికి వస్తుంది వాసన. అదే వచ్చిందా? వాయువు తీసుకొస్తుంది. వాయువు పేరు గంధవహుడు అని. ఇలా పరమాత్మకు కైంకర్యం చేయటానికి పనికొచ్చేటువంటి సుగంధమునంతా పరమాత్మను సేవిస్తున్న వారి నాసాపుటాలకు కూడా చేరవేస్తుంది. కదా? మరి వాయువు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు? అపచారం చేస్తున్నాడు కదా? ప్రశాంతంగా కాసేపైనా పరమాత్మను దర్శిద్దాం అని ఇక్కడ నీ గోల్ ఏమిటిరా అని అక్కడి వారందరూ ఆ సుగంధ వాయువును నిందిస్తున్నారు. అనిలం. శిపంతః అంటే వాయువును ఆక్షేపి నిందిస్తున్నారు ఇక్కడ ఏడయ్యా నీ గొడవ హాయిగా స్వాయం చూడకుండా. వంచొని వచ్చే అనుకోండి అబ్బా గాలి బాగుందా అంటా. అంతే కదా ఆ కాయపాటి పోయింది కదా. పరమాత్మ ఆయన సేవ దృష్టి గంగ పరిచింది ఇంకెక్కడిది? ఇలా భగవంతుడిని సేవించడానికి ఆటంక పరిచే సుగంధాన్ని ఇస్తున్న వాయువును అక్కడి వారు నిందిస్తున్నారు. అంటే ఎంతో లోతుగా జాగ్రత్తగా వెళితేనే ఆ వర్ణనలోనే స్వారస్యం అర్థమవుతుంది. అంటే అన్ని ఇంద్రియములు, అన్ని అవయవములు, అన్ని శరీరములు, అన్ని బుద్ధులు పరమాత్మను తప్ప మరొక వైపు ప్రసరించడానికి అక్కడి వాళ్ళు ఒప్పుకోరు మనం చెప్పలేదు. దశన స్కందంలో కూడా గోపికలు జడ ఉదీక్షతాం పక్ష్మకృతు నృణాం అని అన్నారు. శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని చూచి ఇంత సౌందర్యవంతుడిని సృష్టించిన బ్రహ్మ ఎంతో ధన్యుడు బుద్ధిమంతుడై ఉంటాడు. అని కృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని చూసుకుంటూ బ్రహ్మను మెచ్చుకుందాం అనుకున్నారట. ఆలోచిస్తున్నారు మంచివాడై ఉంటాడా బ్రహ్మ అని. ఆ మంచివాడై ఉంటాడు కదా ఇంత వారిని కృష్టించారు కదా అనుకుంటున్నారు. అలా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అమాంతం కంటి మీద ఎప్పబడింది. చూస్తాం రెక్క కొడతాం కదా. శ్రీ బ్రహ్మకు బుద్ధి లేదు. జడః ఎందుకయ్యా అంటే కృష్ణుడిని చూసి కన్నులకు రెక్కలు పెడతాడా?

వాళ్ళకేం రెప్పలు ఉండవా? రెప్పలు లేవు వాళ్ళకు. దేవునితో రెప్పలు లేదు. మా రెప్పలు పెడతాడా? అతన్ని ఇక్కడికి పంపి తనివి తీరా చూడమని చెప్పి చూస్తున్న కంటికి రెప్పలు పెడతాడా? ఛీ, వాడు మూర్ఖుడు ఉన్నాడు. అంటే రెప్పపాటునే సహించలేని వారు భగవంతుని భక్తులు భగవంతుని కంటే వేరైన దాన్ని దేన్ని సహించరు. అందుకే పరమాత్మ నాశా పుటాలకు పరమ సుగంధం ప్రసరించాలని పాపం వాయువు ప్రయత్నిస్తుంటే అలాంటి వాయువు వీరి ముక్కులకు వచ్చేసి అబ్బా గంధం బాగుంది. అనిపించి జరిగి ఓరి దుర్మార్గుడా మా మనస్సును పరమాత్ముని నుండి తప్పిస్తావురా అని వాయువును అనిలం క్షిపంతః చూడండి గంధేన ఖండిత ధియః అదే చెప్తున్నాడు అలాంటి సుగంధంతో బుద్ధి కాస్త తగ్గకపోయింది. పోయేసరికి అనిలం క్షిపంతః అక్కడి వాయువును నిందిస్తున్నారు. పారావతాన్య పృతసారస చక్రవాత దాత్యో అహం ససుకతిత్తిరి బరిహినామ్యః కోలాహలః విరమతే అతిరమాత్ర ముచ్చై భృంగాధిపే హరికథామివ గాయమని అక్కడ పావురాలు ఉన్నాయి అలాగే కోకిలలు ఉన్నాయి హంసలు ఉన్నాయి చక్రవాతములు ఇంకో ఇలా సూక చిలుకలు నెముళ్ళు. ఇలా ఉన్నటువంటి అనేక రకములైనటువంటి పక్షులు చేసే గొడవ ఉంటుంది మరి. గొడవ అంటే ధ్వని. కానీ ఇన్ని పక్షుల ధ్వని కోలాహరం అనేది ఒక్క క్షణం ఆగిపోతుందట. ఎప్పుడు తుమ్మెదలు గానం మొదలు పెట్టగానే బృంగాధిపే హరికథామివ గాయమానే తుమ్మెద గానం మొదలు పెట్టగానే అన్ని పక్షులు సైలెన్స్ ప్లీజ్ అన్నట్టుగా అందరూ మానేస్తారు. ఎందుకంటే ఆ తుమ్మెద గానం తుమ్మెద గానం కాదు హరికథామివ. అక్కడ తుమ్మెద అరగాలు చెప్తున్నాయంట.

కాబట్టి హరికథను చెబుతున్నట్టుగా గానము చేస్తున్న తుమ్మెదల గానము విన్న ఇతర పక్షులన్నీ తమ కోలాహలాన్ని క్షణకాలం ఆపేస్తాయి. అంటే ప్రధాన ఉద్దేశం ఏమిటి? అక్కడ ఉన్న ప్రతి చుట్ట, ప్రతి చెట్టు, పుట్ట, గుట్ట, అంగుళం అణువు కూడా పరమాత్మే. పరమాత్మ కోసమే. వేరే ప్రవృత్తి అక్కరలేదు. గాయమానే మందార కుంద కురవ ఉత్పల కెంప కారణ పున్నాగ నాగ వకుల అంబుజ పారిజాత. గంధ్యేత్పితే తులసికాభరణేన తస్యాః యస్మిన్ తపస్సు మనసో బహుమానయంతి. అక్కడ పైన పక్షులు. ఇప్పుడేమో ఇవి పుష్పాలు, మందార, కుంద అంటే మల్లె, కురవ, ఉత్పల, కలుబలు, చంపక, సంపెంగలు అలాగే పున్నాగములు, నాగములు, వకుళ, పొగడ, అంబుజ, పద్మములు, పారిజాతములు ఇవన్నీ. సమగంధంతో పరమాత్మను ఆరాధిస్తున్నారు. ఎలా? ముత్త పూల గంధం ఆయన చూడడు. ఏం చేయాలి అంటే ఆ పూలలో ఒక్క దళం పడేయాలి. తులసి దళం. లేస్తే ఈ తులసి ఎదల గంధం కమ్ముకున్న పువ్వుల గంధాన్ని పరమాత్మ ఆస్వాదిస్తాడు. మరి ఆ సంగతి తెలిసి కూడా ఈ పుష్పాలన్నీ ఇలా ఎందుకు పుడుతున్నాయి అలాగే పుట్టొచ్చు కదా. ఇవన్నీ కూడా తులసి గంధం పుడితే అయిపోతుంది కదా అంతే. ఇలా కొంత కాలం తపస్సు చేస్తేనైనా అలా పుడతామో ఏమో అని అక్కడ తపస్సు చేస్తున్నారు. ఇక్కడ వదిలిపెట్టి తపస్సు అక్కడ చేస్తున్నారు. చమత్సారంగా ఉన్నాం ఇలా మనం వండించలేమో శోభ అంటాం కానీ ఈ ఉద్దేశం ఎక్కడ పెడతాం? ఎందుకయ్యా ఈ పూలన్నీ అక్కడ అంటే తులసిగా ఆమోదం రావాలని. అంటే మేము కూడా తులసిగా పుట్టాలనే భావనతో కొంతగా పుట్టకపోతామని అక్కడ వైకుంఠంలో ఆయా పుష్పాల రీతిలో తులసికాభరణేన యస్యాః యస్మిన్ పపః సుమనసః బహుమానయంతి అక్కడి పుష్పాలన్నీ ఆ వైకుంఠంలో ఎంతో గౌరవంతో తులసి జన్మ కోపం.

తపస్సు చేస్తున్నాయి బహుమానయంతి అంటే ఇలా మనం ప్రతి శ్లోకం చదువుకుంటేనే కానీ ఆ స్వారస్యం అర్థం కాదు చెప్పుకొనిపోతే వైకుంఠం ఉంది ఆ పోటలు ఉన్నాయి ఓ చెట్లు ఉన్నాయి పుట్టలు ఉన్నాయి పొట్టలు ఉన్నాయి ఒక మాటతో అయిపోతుంది. కానీ వ్యాస భగవానుడు ఎంత తన్మయంతో, ఎంత పారవశ్యంతో ఈ ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని వర్ణించాడో తెలియాలి. అందుకోసం బహుమానయంతి యత్ సంకులం. హరిపదానతి మాత్ర దృష్టైహి వైదూర్య మారకత హేమమయైహి విమానైహి ఏతాం బృహత్కటితతాః స్మితశోభి ముఖ్యాః కృష్ణాత్మనాం నరజ ఆదదుహు ఉత్స్మయాద్యైహి ఇక దీని తర్వాత యత్ సంకులం హరిపదానతి మాత్ర దృష్టైహి వైదూర్య మారకత హేమమయైహి విమానైహి పరమాత్మ యొక్క ఆజ్ఞను పాటించి పరమాత్మకు కావలసినటువంటి సంభారములను సమకూర్చటానికి వీరు బయలుదేరి వెళ్తారు. ఎంత ఉంది వైకుంఠం అని చెబుదాం అంటే ఇక్కడ ఉన్నటువంటి అనంత కోటి బ్రహ్మాండములు ఉన్నాయి అన్నీ. దానికి మూడు రెట్లు ఉంది. ఒక్క బ్రహ్మాండం కాదు. అనంత కోటి బ్రహ్మాండం. ఒక్క బ్రహ్మాండమే నాకు చెప్పేటువంటిది ఒక మనకు 99. కోట్ల 99 లక్షల 99 వేల 99 వందల 999 కోట్ల యోజనలు. ఈ మొత్తం ఒక బ్రహ్మాండం. ఇలాంటివి అనంత కోటి బ్రహ్మాండలు. దానికి మూడు రెట్లు. అయినప్పుడు స్వామికి పద్మం కావాలి. ఎంత దూరం పోవాలి? ఓ ఈ వేజనాలు పోవాలి. నడిచేలా పోతాం మరి? విమానం తీసుకొని పోతాం. పరమాత్మకు కావలసినటువంటి కైంకర ప్రయుక్తమైన వస్తువులు తేవటానికి భక్తులందరూ విమానాల ప్రసంచరిస్తారు. అది విధానం అన్నమాట చెప్తున్నాను. ఇందులో యస్మిన్ తపః యత్సంకులం హరి పదారతి మాత్ర దృష్టైహి వైదూర్య మారకత హేమమయైహి విమానైహి ఆ విమానాలు కూడా ఏదో అల్యూమినియం కొత్త కొత్త ఉన్నాయి కదా ఇవన్నీ పైకి రాని ఇదో పెద్ద వీదా వాళ్ళన్నీ ఉత్తమంగానే కాదు వైదూర్య నారకత అక్కడ మణులతోటి వైదూర్యములతోటి అవి కూడా నారకత మణులు ఉన్న మణుల్లో ఏది బాగా విలువైందో అది అది కూడా

వైకుంఠంలోని మణులు అంటే దివ్యమైన మణులు. ఇక్కడి మణులు ఓ వెయ్యేళ్లో వందేళ్లో కాగానే వన్నె కాస్త పోతాయి. అక్కడ ఏళ్ళు లేవు కాబట్టి వన్నె పోదు. కాలం పని చేయదు. తత్ర కాలప్రభుహు కాబట్టి అలాంటి వైదూర్య మారకతయామయైహి విమానైహి ఏషాం బృహత్పతితతాః స్మితసోభి ముఖ్యాః కృష్ణాత్మనాం నరజాదదుహు ఉత్స్మయాద్యైహి. అలా విమానాల్లో తిరుగుతున్న ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ పద్మములు, ఈ జలములు వీటి యొక్క పరాగములు, దుమ్ము, ధూళి ఇవంతా విమానాల్లోకి ప్రసరిస్తూ వీరి ఒంటి మీద పడి వీరి శరీరాన్ని మీరు అనుకోకుండానే అలంకరించుకున్నట్టై అలంకరించుకున్న భక్తుల యొక్క శరీర సౌందర్యం వలన కలిగేటువంటి మదమాత్సర్యాలు అక్కడ ఏ మాత్రము ఉండవు. ఉత్స్మయం, గర్వం ఉండదు. మదం ఉండదు, ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటారా ఇవన్నీ ఎవరికి? ఎవ్వై మనయ్య ఆ పరమాత్మయే కదా ఆయన కావాలనుకున్నాడు ఆయనే కూర్చుకుంటాడు అని అలాంటి దాన్ని బహుమానయంతి కృష్ణాత్మనాం నరజః ఆదదు ఉత్స్మయాద్యైహి. పరమాత్మ యందు మాత్రమే మనస్సు ఉంచిన వారికి రజః న ఆదదుహు ఎలాంటి దుమ్ము పడలేదు. అలాగే ఎలాంటి రజోగుణం కూడా అంటలేదు. అంటే ఏ కోరిక కలగలేదు. మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే ఎంత జాగ్రత్తగా ప్రభువుకు సేవ చేస్తున్నా పొరపాటున అవి బాగా ఉన్నాయి అనుకోండి మరి మనం జేబు చేసుకున్నాం అనుకుంటాం. కదా అలా అనుకున్న పాపానికే వాడికి శాపం వచ్చింది చెప్పాను కథ తెలుసు కదా. అరకాపురి ఉంది ఇది కాదు మనకు అరకాపురి అవుతుంది కుబేరునిది. అరకాపురిలో కుబేరుని శయ్య మందిరం అలంకరించే డ్యూటీ ఒక యక్షుడికి ఉంది. ఆ డ్యూటీ అయ్య ఉంది అని రోజు పొద్దున్న సాయంత్రం దాకా శుభ్రం చేసి చక్కగా అన్ని వైభవంగా అలంకరించడం వాడి డ్యూటీ.

ధర్మ గాడి వారికి పెళ్లి అయింది. పాపం. పెళ్లి అయినాక ఇప్పటి రోజుల్లో పెళ్లి అయినాక జీద్నం పెట్టడానికి కాదు పెళ్లి అయితే ఒకరి ఇద్దరు చేస్తారు ఆ పని. భార్య ఒకరి ఇద్దరు కలిసి అతని చెయ్య మందిరాన్ని అలంకరించాలి డ్యూటీ. బానే ఉంది పాపం చేస్తున్నాడు. ఇప్పుడు మొదటి సారికి ఒక కొత్త పెళ్లి అయింది కదా. ఈ తేజా మందరం చాలా బాగుంది కదా, ఆయన ఎప్పుడో కదా వచ్చేది, కాకపోతే మనం దీన్ని వాడుకుంటే ఏమైద్ది అనుకున్నాను. ఎలాగో తేజా మందరం కదా, ఇబ్బంది ఏమి ఊడిపోయింది. అదే నేర్చుకున్నారు కదా అది అదే కదా మరి అయినప్పుడు అందుకనే వస్తాలు ఉతికి ఎవరూ ఉండరు కదా వాళ్ళు ఎవరో ఓ నాలుగు రోజులు ఉంచుకొని మూడు రోజులు మనకి కట్టుకొని తర్వాత ఉతికి మనకి ఇస్తారన్నమాట ఏం చేస్తాము. ఇలా ఒక్క క్షణం మనసులో బుద్ధి పుట్టి వాళ్ళు వాడుకోవాలని అనుకున్న వెంటనే వారికి తెలిసింది. ఆ రోజుల్లో అన్నీ ప్రతి రూమ్లో మైక్రోఫోన్లు అన్నాం కదా. ఇవి ఉంటాయి కదా అది మైక్రోఫోన్ కాదు టీవీ. ఒకటి పెట్టుకుంటే ఇక మనం పెట్టి రూమ్లో వైర్ ఇస్తే అరే ఇది మన టీవీలో కనబడుతుందట. అన్ని చోట్ల పెట్టుకోవచ్చట. ఆ ఏదో ఏ సర్క్యూట్ అది అప్పుడు అప్పుడు రోజు ఉండేది. ఆ వారు తెలుసుకున్నాడు. వాడు ఒక ఉపయోగించుకోలేదు ఏదో మనం ఉపయోగించుకుంటే మాత్రం ఏంటి నష్టము అనుకున్నారు. ఆ భావన పుట్టి వచ్చిన వెంటనే తెలిసి నీకు పక్కన భార్య ఉండబట్టే కదా ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. కాబట్టి నీకు భార్య భార్య నుండి నీకు ఒక సంవత్సరం విడబడదు గాక అని చెప్పాడు. పోయి ఎక్కడో చిత్రకూటంలో వాడు ఎటు ఉండి నివాసం ఈమె ఊళ్ళో. గతి ఏంటి మరి ఎలా ఎలా వీళ్ళు వీళ్ళందరూ కొత్త పెళ్లి అయిన వాళ్ళు సంవత్సరం అంటే ఇంత కష్టం అండి పాపం. బగుతుందో లేదో ఆమె కూడా బగుతారో లేదో. కానీ ఏదైనా నేను బాగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను అని లెటర్ రాయాలి. పోస్ట్ మ్యాన్ కావాలి. వాడు దొరకాలి అటు పోస్ట్ మ్యాన్. ఎవ్వరిది అక్కడ లేదు. అంటే పైకి చూస్తే మేఖుడు దొరికాడు. వాడిని పిలిచి నాయనా పోయి చెప్పి రా పోరా అన్నాడట. అని ఒక రెండు వందలు శ్లోకాలు రాశాడు. ఏంటది? మేఘ సందేశం అని. కాళిదాసుడు రాశాడు. అది మేలకం దేశం అంటే ఏంటంటే యజమానుల కైంకర్యం కోసం సేవ కోసం చేస్తున్న సేవకులకు కూడా ఆ వస్తువులలోని గొప్పతనం శోభ. చూచి కాస్త వాడుకుంటే ఏమవుతుందిలే అని మనకు బుద్ధి పుడుతుంది కానీ అక్కడి వాళ్లకు నరజః ఉక్షిపంతి వాటిలో వేటి మీద కోరిక కలగదు నరజ ఉక్షిపంతి

శ్రీ రూపిణి కొనయతి శరణారవిందం లీలాంబుజేన హరి సద్మని ముక్త దోష సంలక్ష్యతే స్పతిక కుడ్య ఉపేత హేమ్ని సమ్మార్జ్యతీవ యదనుగ్రహణే అన్యయత్నః ఇక్కడ వీళ్ళే కాదు అమ్మవారు కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ మరి స్వామి అమ్మవారు ఉంటారు కదా. ఎలా ఉంది అమ్మవారు శ్రీ రూపిణి కొనయతి చరణారవిందం ఆమె అటు. ఇటు నడుస్తూ ఉంటే ఘల్ ఘల్ నడుస్తూ ఉంటుంది కదా తప్పుడు అవుతుంది. కజ్జర తప్పుడు బాగా ఆగుతూ ఉంటే ఆమె లీలాంబుజేన విలాసంగా ఒక పద్మాన్ని చేతిలో పట్టుకొని పరమాత్మ ఇంటిలో తిరుగుతూ ఉన్నదట సంచరిస్తూ ఉన్నది. ఎలా అంటే ముక్త దోష దోషం లేకుండా తిరుగుతుంది. అదే మాట దోషం వాళ్ళకి ఎవరు ఉంటుంది అంటే ఆమెకు ఒక పేరు ఉంది అమ్మవారికి చంచల అని. ఎక్కడ ఆమె ఎక్కువ కాలం ఉండదు వచ్చిందంటే పోతూనే ఉంటుంది. మరి ఈత పక్క కూడా ఉందా? అక్కడ అసలు పో పోనే పోదు. తనకున్న చాపల్యం అనే దోషాన్ని తొలగించుకొని అక్కడ సంచరిస్తూ ఉంది. చేతిలో పద్మాన్ని పట్టుకొని సంచరిస్తున్నాడు. అలా సంచరిస్తుంటే ఎలా ఉందయ్యా అంటే సంలక్ష్యతే స్పతిక కుడ్య ఉపేత గేమ్ని సమ్మాద్యతీవ యదనుగ్రహణే అన్యయత్నః అద్భుతమైన వర్ణన గమనించాలి. చేతిలో పద్మాన్ని పట్టుకొని భవనం అంతా తిరుగుతున్నది. అది ఏం భవనం? స్పటిక మండులు ఉంటాయి కదా. ఆ మండులు ఎలాంటివి అవి అంటే మనం నిలబరిచి మన రూపం కనబడుతుంది అక్కడ. ఇది బండి ఇప్పుడు ఈ బండిలో కనబడుతుంది ఇవి ఉన్నాయి కదా. వీటికి కూడా ఏదో పాలిష్ ఏదో పాలిష్ మాయ ఏదో చేస్తారు. మొహం కనబడుతుంది. ఇవే మామూలు అవి అచ్చమైన స్పటికములు. రూపం కనబడుతుంది. ఆమె తిరుగుతూ ఉంటే ఆ స్పటిక మణులలో ఆ అయ్యో మనం ఫ్లోరింగ్ అంటాం చూడండి ఇక్కడ పైన భవనల్లో అన్నమే ఉన్నాయి అక్కడ. ఉత్త పెరుగాలంతా బంగారం. బంగారంలో స్పతికాలు పొదిగి ఏర్పాటు చేశారు. ఈమె తిరుగుతూ ఉన్నది ప్రతిరూపం కనబడుతుంది.

ఎలా కనబడుతున్నది? ఒక ఎదురులో పద్మం ఉంది. పట్టుకొని తిరుగుతున్నది. ఈ పద్మం కనపడితే ఊడుస్తున్నట్టు ఉంది. మొత్తం భవనాన్ని ఊడుస్తున్నట్టు ఉంది. ఆమె ఊడుపడడం ఏమిటండీ? ఊడివాలి దోషం ఉంటే ఊడివాలి. మరి ఏం దోషం ఉంది అక్కడ దుమ్ము ఉందా మురికి ఉందా అంటే ఆమె ఊడిచేది దీన్ని కాదండి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందటానికి ఇంకో ప్రయత్నం చేస్తారే కొందరు భక్తులు. వారి ప్రయత్నాన్ని ఊడుస్తున్నట్టుగా ఉన్నారు. అంటే అనన్య గతిత్వం మాత్రమే పరమాత్మ కృపకు మూలం. వైకుంఠంలోకి వెళ్లి కూడా మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను అంటే. ఇప్పుడు స్వామి చూశారనుకోండి ఇవన్నీ తరిమేస్తాడు కిందకి. ఎక్కడ ఆయన చూస్తాడురా దుమ్మాగుడు అని ఈమె ఊడ్చేసుకుని వెళ్ళాడు. దుమ్ము కనపడితే ఆయన కోప్పడతాడండి స్వామి ఏమిటి దుమ్ము మన ప్రయత్నం. భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి మనము చేసేటువంటి ఇంకొక ప్రయత్నాన్ని తన చేతిలోని పద్మముతో ఊడుస్తున్నట్టుగా ప్రతిబింబ రూపంలో కనబడుతుంది అమ్మ ఆలోచించండి ఎంత. చమత్కారమైన అద్భుతమైనటువంటి భావన సంలక్ష్యతే పరిచకుడ్య ఉపేత హేమ్ని సమ్మార్జ్యతీవ హేనుగ్రహణే అన్యయత్నః వాపీషు విద్రుమ తటాసు అమల అమృతాసు ప్రేక్ష్యాన్వితాని జవనే తులసీభి రీజం అభ్యర్చతి పలక మున్న సమీక్ష వక్రం ఉచ్చేషితం భగవతేతి భగవతే మతాంగ యచ్ఛ్రీ ఇందులో హ్మ్ అభ్యర్థతి స్వరక ఉన్నత మీక్ష వక్రం పరమాత్మను చూడాలి అంటే ఏం చేయాలి మరి ఆమె మొఖం మీద అన్ని ముంగుర్లు పడుతున్నాయి. కదా ఆ ముంగురులో పైకి అని స్వామిని చూడాలి చెప్తున్నా చూడండి అభ్యర్థి సొరకం ఉన్నత మీచ్య వక్త్రం.

ఎందుకు పైకి అనాలి? ఈ అలకళం ఎందుకు పైకి అనాలి అంటే ఆయన ముఖం ఉందే పరమాత్ముడి యొక్క ముఖం ఎలా ఉంది? ఉన్నతం అంటే నితారు ముక్కు ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉన్న ముక్కు కిందగా ఉన్న కనపడదు. తలకాయ ఎత్తే చూడాలి కదా నేను. ఆ తరకాయ అకరణ అకరణ అక్కర్లు ఉన్నాయి. ఈ అలకరము పైకి ఎత్తి ఎలాగు అంటే వాపీయుడు విద్రుమ తటాసు అమల అమృతాప్తు ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిహి ఈశం. ఇక్కడ సరస్సులు, కొలనులు ఉన్నాయి కదా. అవన్నీ ఎలాంటివి? మనకు లంకను వర్ణించినప్పుడే వాడు ముక్తా ప్రవార సికతాః అన్నాడు. లంకా నగరంలో రావణాసురుడు కృత్రిమ నదులను ఏ పట్టి చేసుకున్నాడు. నదులకి ఈ పక్క ఆ పక్క ఇసుక ఉండాలి. బొడ్డు. మరి ఏడు ఇసుక అంటే ఒక పక్క ముత్యాలు పోశాడు, ఒక పక్క పగడాలు పోశాడు. అదే ఇసుక. ముక్తా ప్రవాహల శికతాః రాజతాంతర కుట్టిమాః అంటాడు. వారు నది ఒడ్డున అన్ని అరుగులు కట్టారు. మరి కూర్చోవద్దు, అలా విహారానికి వెళ్ళినప్పుడు సాయంకాలం కూర్చోవాలి కదా. ఏజావి అరుగులు అంటే బంగారంతో కట్టారు. మళ్ళీ ఆలోచన వచ్చింది వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది చూడండి అప్పుడు వాళ్ళకి ఎంత ఆలోచన వాల్మీ ఇప్పుడు మేము సైంటిస్ట్ విని పొంద ఏముంది. ఒక అరుగు కడితే పొరపాటున వర్షం వస్తే తడిసిపోతారు వాళ్ళు. అరుగు మీద గొడుగులు కూడా కట్టారు. సచ్చత్రా సవితద్దీకా సర్వే సవ్వరణ వేదికా దంటరు అరుగు మీద కూర్చుంటే మనం మన గాడ అన్నీ ఉన్నాయి పోయి కూర్చొని వాన రాగానే పరిగెత్తుకోవాలి పోవాలి ఇంకేం కూర్చుంటారు వాళ్ళు. కానీ ముందే ఆలోచించాడు. బాన పడుతుందో ఎండ వస్తుందో అని గొడుగు కూడా పెట్టాడు. ప్రతి అరుగు మీద గొడుగు. ఆ గొడుగు పై కప్పు పటికం. గొడుగు యొక్క దండం బంగారం. ఆ గొడుగు చుట్టూ ఉండే గజ్జెలు రత్నాలు. కింద ఉండేది పడిక మణులు. ఇలా కూర్చుంటే ప్రియురాడిని నిరంతరం చూడాలనే కోరిక ప్రియుడికి, ప్రియుడిని చూడాలనే కోరిక ప్రియురాడికి ఉంటుంది. ఒకే మసం ఒక అలాగే చూస్తుంటే ఎదురువారు ఏమనుకుంటారు? పియ్యో ఈయనకేం పిచ్చా మరి ఎంత ఇంత పిచ్చా అని వారికి విసుగు పుడుతుంది. కాబట్టి ఒకరి మొఖ ఆడొకరు చూస్తున్నట్టు కనపడకుండానే ఒకరినొకరు చూసుకునే ఏర్పాటు చేశాడట రావణ నాశను.

ఏంటంటే స్పటిక మణులు, బంగాళం, పైన రత్నాలు అక్కడ చూసినా అవే కనబడతాయి వాళ్ళ ముఖాల మీద. ప్రతిబింబిస్తాయండి. ఇక్కడ చూసినా ఆమె, అక్కడ చూసినా ఆమె, అక్కడ చూసినా ఆమె, వీడికి ఇక్కడ చూసినా ఆమెకి, ఇక్కడ చూసినా ఆయనే. ఒకరి ముఖాల ఒకరు చూసుకోకుండా నిరంతరం వారినే చూస్తూ ఉండే సౌకర్యం కనిపించాడట రావణేశ్వరుడు. ఏమన్నాం దాన్ని? చూడండి ఎంత శోభ అంటే ఎంత అభివృద్ధి అసలు అది ఉందా లేదా అది ఆ సంగతి ఆ రోజున వచ్చిందా వాళ్ళ మీదకి? మనకు వచ్చిందా ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చిందా? రెండు అద్దాలు పెట్టాలంటే మూడు రోజులు ఎవరు పార కొడతాడు అని బాధ ఉంది ఇంట్లో ఉన్నది. మూడు పెడితే పార కొడతాడు ఇంకేం చేస్తాం మనం. ఆ వైకుంఠ మన లంకా నరార్ అనే ఇంత పెద్దగా ఉర్నిస్తే వైకుంఠంలో. ఉండదు అక్క అందుకే అంటున్నాడు వాపీషు విద్రుమ తతాసు పగడముల వద్దులు ఉన్న కొలంలట బావి ఉంది దూడుబాయి అంటాం మనం అంతా మర్చిపోయాం మనం దిగే బాయి పెద్దగా పుష్కరణం అంటాం చూడండి అవి. ఆ పుష్కరానికి మెట్లు కానీ అవతలి జలి వడ్లు కానీ అన్నీ విద్రుమములు. అంటే పగడములు. విద్రుమ తటాసు పగడముల తీరములు ఉన్నటువంటి ఆ వాపిలో తటాసు అమల అమృతాసు అందులోని జలమంతా అమృతమే. అది కూడా మురికి నీరు, కాల్చి నీరు, దుగ నీరు కాదు అమల. ఏ మాత్రం మురికి లేని స్వచ్ఛమైన జలము ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిహి ఈశ్యం. అలాంటి చోట తులసితో పరమాత్మను ఆరాధించాలనే బుద్ధి అమ్మవారికి పుట్టింది. ఎప్పుడు ఆ చేతి మీ వరకు ఏం కర్మ రండి పోదాం అలా విహరిద్దాం కదా అని స్వామిని తీసుకొని బయట చేరింది అమ్మవారికి. ఎలా మిమ్మల్ని బావిలో కూర్చోబెట్టి పూజ చేయాలని బుద్ధి పుట్టింది అది. ఇదేం కరమా అంటే ఆ అప్పటి ఫలానా అంటే మనది కాదు విద్రుమత కాదు. ఒడ్డంతా పగడాలి ఓ పక్క ముత్యాలు అన్నీ మణులే అక్కడ కూర్చోబెట్టి తులసి తీసుకొని వచ్చి స్వామిని అమ్మవారి కోరిక పుట్టింది. ప్రేక్ష్యాన్వితాని యవనే తులసీభిహి ఈశం అభ్యర్చతి పూజిస్తూ స్వరకం ఉన్నతం ఈక్ష్య వస్త్రం ఉచ్చేకితం భగవతేతి. అతాంగ యస్త్రీహి ఇక్కడ తమ అరకలు అరకలు అంటే ముంగురులు ముంగురులు పైకి అని నితారుగా ముక్కుకున్నటువంటి పరమాత్మ ముఖాన్ని చూడటానికి ఈమె అరకలు పైకి ఎత్తితే

పులసీదళములతో అర్చించవలసిన అవసరం తప్పింది అంటున్నాడు. అదెందుకయ్యా అంటే ఈ ఉతుపులు నల్లగా ఉంటాయి కదా. దళాలే తులసి దళాలే. తులసి దళాలతో వర్చన కాదు అసిత కటాక్షైహి అర్చటి. ఓహో నేను స్వామిని పూజించడానికి వేరే దళాలు చేయవలసిన పనిలేదు నా చూపులు చాలులే అనుకుంది రామవారు. చమత్కారం ఏమిటంటే అమ్మవారి స్వామి ప్రేమ మాత్రమే కాదు మనము కూడా పరమాత్మను హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. అనుకుంటే వేరే పుష్పాలు వేరే హంగులు పనిలేదు. దృష్టి స్వామి యందే అనన్య దృష్టి ఉంటే ఆరాధనే. అనవేమో పూలతోటి కేశవాయు స్వాహా నారాయణ స్వాహా అంటుంటాం చూపులు అందరూ వచ్చారు భక్తులు స్వామి దగ్గరికి మొత్తం సర్వే చేస్తుంటాం. ఇది పూజనా అండి అక్కడ పడుతున్నాయా పూలు ఇక్కడ పడుతున్నాయా? ఇప్పుడు పూలు అక్కడ పడేసి చూపులు అక్కడ పడేసి పడేయడం అనేది ఆరాధన కాదు. చూపులు అక్కడే ఉండాలి, పూలు అక్కడే ఉండాలి. ఇంకా తెలివి ఉంటే, భక్తి ఉంటే చూపుల పూలు అక్కడే పడాలి. ఆ పని అమ్మవారు నిరంతరం చేస్తున్నారు. చాలా ఉన్నాయి. మిగతా భాగాన్ని మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః ఈ వర్ణనలు అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆ ఈ అధ్యాయం ముఖ్య వర్ణనం. ఆనందం చాలా చాలా ఆనందం ఉంది. చాలా వైభవం ఉంది. అందుకే ఆ వైభవం అని అడిగితే లోకం చేయిస్తారు. లోకం చేయిస్తే వ్యాస భగవానుడు ఎంత పారవచనతో ఉంది.

I praise the Jagad-Guru, Vallabha's own son with lotus-like eyes, jewel among the Yadavas, Krishna - with curly locks, with the full-moon face.

The Prajapati wishes for the welfare of his progeny. He wants them to be happy, without suffering. She made a mistake and because of that...

If you only care for taste, the body suffers. If you only care for health, the tongue goes unsatisfied and weakness follows. So both taste and health must be balanced.

Those who don't know - when those who know speak, they won't listen. 'You don't know; listen to those who do.' That becomes another mistake. Not knowing is one error...

Therefore, because you made this mistake, two utterly wicked sons will be born in your womb. 'Jakaraadhamau bhavishyatah tava abhadrau' - meaning they will be most inauspicious.

The cries and wails of women taken captive - when all this happens, great souls become angry. Ordinarily, great souls do not get angry easily, but injustice against the innocent provokes them.

To receive death at the hands of the Supreme Being Himself - what more could one want? That is direct moksha. If the Lord Himself is the one causing one's end, that is liberation.

'Paraniiayaku swami narakaatyanugrunnnti yaam yaam yonim asougata' - not only that, whatever species these sinners are born into, all members of that species will be frightened upon seeing them.

Because you also showed reverence to Shiva - 'putrastaivastu putraanaam bhavati bhavitaa ekah shataam matah' - whatever sins or virtues we commit, their effects reach our progeny too.

'Yogaih hemaiva durvarnam' - just as gold with impurities - to remove the bad color, it is placed in a metal alloy and smelted - all the impurity is removed.

In the Lord's lap, in His hands, on His chest, in His stomach, in His mouth, on His head - placed in all these ways, continuously meditating on the Supreme Being...

Where else would His gaze not be? The wonder is this - whoever looks only at Him and not elsewhere - the Paramatma too looks only at them.

'Mahishthah mahishthah' means the Best of the Best - Good, Better, Best - the third is Best. Similarly 'mahishthah' is the superlative of greatness.

'Gaasyanti' - see: 'Putrasya eva putra' - 'gaasyanti' - one from 'nirvairaat' - 'yatradaadaat savai mahaabhaagavatah alampata antarbahi' - six shlokas follow here.

'Para-duhkha duhkhitvam' - feeling the suffering of others as one's own - this is the highest quality. 'Yadhitah duhkhiteshu abhuuta shatruh jagatah shokaahartah' - for such people who are griefless, who remove the world's sorrow.

He is most beloved of the Mother Goddess. The Mother rejoices greatly seeing him. Even the Divine Mother is gladdened by him. All of us - whom do we gladden?

'Manditaananam drashtaa' - one who sees the Supreme Being - such an excellent grandson will be born to you. Why? Because you changed yourself quickly - therefore...

But when they will die was not stated. Will Parama die as soon as he is born? Will he grow up and die? Great people take birth considering the worlds - when exactly are they born?

With single-minded concentration and great austerity, she served Narada. Why? 'Bhartuh jayaaya svechhaa prasuutaye' - for the victory of her husband, and for the freedom of self-chosen birth.

Kashyapa Prajapati's energy - not just outside, even inside is difficult. Therefore, such energy existing for so long would harm the entire world.

What is your strength? What is Brahma's strength? Is it not wisdom (vijnana)? 'Ittham vijnana viiriyaaya namah idam upeeshuchae maayayaa' - He who enters this entire universe with His Maya.

'For those blessed by great souls like you - taschitu paraabhavah' - from where can defeat or suffering come to them?

Just like that - struggling and writhing - 'stop,' it stops; 'go,' it goes. It obeys what it is told.

Without light, everything became dark. Even the remaining light was covered. When darkness enveloped the entire world, what work could we do? Dhanyavandanam (gratitude).

Just as fire grows when the wood is good - He gives confidence: 'Kacchhitam vardhatae agnirivaa edaasi' - just as fire grows when timely fuel is added, so too this devotion will grow.

To understand the account of this womb, the previous story must be known. We must go quite far - to the Sanaka-adis (the four celibate sons of Brahma).

Another indication - the form, language, appearance, and conduct of all those in Vaikuntha are alike. They all resemble the Lord. Everything is like Him.

What is another name for that Supreme Being? We say 'Shrimannarayana, Hare Om.' All of us, using what name, should worship the Supreme Being?

'Vaishvaryam svargaadyam paaralokikam bharoti bhuktim muktirnca' - this gives svarga, this gives mukti - whatever is desired, He provides all of it.

'Naam adimei ceiyya vendum (Tamil)' - I want to serve. What kind of service? 'Ellaam kaalam' - at all times. And 'ellaam adimei' - all types of service.

Is this the same again? 'That is the same as what we thought,' someone might say. Spouses, loved ones, husband and wife - what are all of them doing?

'Ayyaa, to You this music-service - all of you who won't listen, take birth, come and go.' Taking form means taking a body. Whatever service is rendered to the Supreme Being...

Going there and sitting under which tree - 'that branch is nice' - breaking it carelessly - 'oh this fruit looks good, this berry looks good' - is it only for you?

Only through Vayu (wind) does it travel. Its very name 'Vayu' has the meaning 'Gandha-vaha' - one who carries fragrance. The wind's work is to carry scent from far away.

Don't they have eyelids? The divine beings in Vaikuntha have no eyelids. The Lord too has no eyelids. He sends someone here to watch fully and says - look to your heart's content.

Therefore the bumblebees singing as if narrating a Harikatha - hearing that song, all other birds pause their noise for a moment. Even birds pay respect to the primary subject.

'Tapas karastaayanti bahumaayanti' - each shloka we read reveals the depth and beauty of Vaikuntha. Simply narrating it doesn't capture its wonder.

The gems of Vaikuntha are divine gems. Here, gems lose luster after a hundred years or so. There, since there are no 'years,' luster never fades - eternally brilliant.

Dharma's daughter was married. After marriage - in today's world after marriage we trouble life - but after marriage one or two relatives arrive, siblings come...

'Shri ruupini konayati sharanaaravindam liilaaambujene hari sadmani mukta dosha samlaakshyate spatika kudya upeta hemni sammaarjatiiva yadanugrahane' - the auspicious one holding the lotus, in the Lord's abode, free from defects, seen in the crystal walls overlaid with gold, she sweeps as if by His grace.

How is it visible? A lotus held in her hand turns. As this lotus appears, it looks like sweeping. She sweeps the entire building with that one lotus.

Why must it be said 'upward'? Because the Lord's face - how is it? 'Unnata' means elevated, prominent nose - raised high.

What is there? Crystal gems, gold - when you look there, these same things are visible reflected on her face. They reflect everywhere. Look here - there is she; look there - she is there too.

The need to worship with Tulasi leaves was removed - that is what is said. Why? Because these Tulasi leaves are dark-colored. The Tulasi leaves themselves - worshipping with dark Tulasi leaves...