ధృతరాష్ట్రుని వనగమనం: విదురుని చివరి సలహా

Dhritarashtra's Departure: Vidura's Final Counsel

bhagavatam Kandadai Ramanujacharya

ధృతరాష్ట్రుడు వనవాసానికి వెళ్ళే ముందు విదురుడు చివరి సలహా ఇచ్చాడు. 'కాలాన్ని మినహాయించి ప్రతి దానికీ ప్రతిక్రియ ఉంటుంది' అని విదురుడు చెప్పాడు. పాండవులు నిద్రిస్తుండగా ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి మూడూ నిశ్శబ్దంగా వెళ్ళిపోగా ధర్మరాజు విషాదంతో శోకించిన ఘటన వివరించబడింది.

Dhritarashtra receives Vidura's final counsel before departing for the forest. Vidura declares: "There is nothing in this world for which no counter-action exists, except Time alone." The session describes how Dhritarashtra, Gandhari, and Kunti quietly left for the forest while the Pandavas slept, and Yudhishthira's grief upon learning of their silent departure.

← Prev Next →
Dhritarashtra's Departure: Vidura's Final Counsel Kandadai Ramanujacharya bhagavatam

దేవ నియమేన మదన్వయానాం ఆద్య స్మలపతే సుభాసిరామం శ్రీమత్ స్వగంగీ గణం ప్రణమామి మూర్ధ్ర భూతం దృశ్య మహదాత్ వయభట్టనాద శ్రీ భక్తితా కులకేకర యోగివా శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం విందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం చిరోరత్నం కృష్ణం విందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్తు తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం శక్తే పౌత్రమకల్మచం పరాచరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతన ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః గులారా తీర్థయాత్రలను పూర్తి చేసుకున్న విదురుడు అంటే కౌరవ పాండవ సంగ్రామం.

ప్రారంభం అయ్యే ముందు ఆ మహానుభావుడు చిద్రయాత్రలకు వెళ్ళాడు. వెళ్లి దారిలో మైత్రేయుని ద్వారా యుద్ధం ముగిసింది అని యుద్ధ ఫలితాన్ని కూడా తెలుసుకొని సరే ఒకసారి చూద్దాము అని మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. నేను చెప్పుకున్నాం కథ ఇది. కొంచెం సంగ్రహంగా ఆ భాగాన్ని చెప్తే. నిన్న ఉపస్థితులు కాని వాళ్లకు కథ విచ్చేదం కాకుండా ఆరు పూర్వి అంటాం మనం. అది జరుగుతుంది. అందులో వచ్చినటువంటి విదురుని సరే ధర్మరాజు పెద్దలందరూ బంధువులు ఎదుర్కొన్నారు. స్వాగతార్ఘ్య పాద్య పూజ అదురన్ని పూర్తి చేశారు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తరువాత అయ్యా ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏమేం తిరిగారు, ఏ ఏ వృత్తులు మీరు అవలంబించారు? అక్కడ మేము గుర్తొచ్చామా? ఎందుకు అంటున్నాం అంటే మేము మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు? అన్ని ఆపదలలో మీరు వెన్నంటి ఉన్నారు. విష ప్రయోగంలో కానీ, అగ్ని ప్రయోగంలో కానీ, అరణ్యవాసంలో కానీ, దారావమానంలో కానీ, ఇలా జరిగిన అన్నీ దాయాదులు అంటాం, అతతాయులు అంటాం. అలాంటి వారి వల్ల జరిగినటువంటి ప్రతి ప్రతికారంలోనూ మీ సహకారం ఉంది. దానికంటే కూడా బాల్యం నుంచి మీ ఆప్యాయతతోటే పెరిగాం. కొన్ని ఇలా పుస్తక పుస్తక అన్నీ అడిగారు. సంవధానం చేశారు. అలా కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు ఇద్దరు. ఇలా ఎవరంతల వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ధర్మరాజు కూడా తన ధర్మాలను తాను పరిపాలన చేస్తుమని చెప్పుకున్నారు మనం. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే కాలః సముపాగతః అంటాడు. రావల్సిన కాలం వచ్చింది అన్నారు. అది ఎవరి కోసం ఆగేది కాదు. అలాంటి కాలమును గుర్తించి.

విదురుడు అన్నగారు ధృతురాష్ట్రన్ దగ్గరికి వెళ్లి ప్రపంచంలో ప్రతిక్రియ ప్రతీకారం లేనిది ఒక కాలమునకే. ఆ కాలము దాపురిస్తే అన్నిటికంటే ప్రియమైన ప్రాణములనే వదులుకుంటాం. కిము దారధనాదివి ఇక భార్య పిల్లలు ఇల్లు వదులుకోకండి. అయితే ఇది అందరికీ సమానమే ప్రతివాడికి వస్తుంది అని కూడా తెలుస్తుంది కానీ అహో సుమహతీ లోకే జీవితాశ బ్రతకాలనేటువంటి ఆశ బ్రతుకు మీది ఆశ అన్నిటికంటే చాలా బలీయమైనది. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అంటాడు బిదురు. ఎలాగయ్యా అంటే నిన్ను చూసే. భీమాపవర్జితం పిండం అద్యాపి. భీముడు తెచ్చి పెట్టే పిండాన్ని తినుకుంటూ కూడా నువ్వు బతుకుతున్నావంటే బ్రతుకు మీది ఆశ చాలా గొప్పది. అంటే అంత మాట అనకుంటే వాడిలో విరక్తి బయటికి రాదు. వాస్తవం అంతే చెప్పాను కదా జ్ఞాపకం అనుకుంటాను. ధృతరాష్ట్ర గాంధారులకు నూరుగురు పుత్రులు పోయిన తరువాత పుత్రశోకంలో ఉన్నవారికి ఒక పుత్ర వలన కలిగే లోటు తప్ప తక్కిన ఏ లోటు లేకుండా చేశారు. అన్ని ఏర్పాట్లు చేశారు. వారిని ఇప్పటికీ ఈయన మహారాజు అయినా మహారాజు రాజపిత అన్నమాట. వృద్ధులు ఉన్నప్పుడు ఆయనే మహారాజు అంటాం. ఈయన రాజు అంటాం. ఇలా చక్రవర్తి అన్నా ఆయన చక్రవర్తి పిత అవుతారు. కాబట్టి అన్నిటికంటే సుపీరియర్ పవర్ ఆయనదే ఉంటుంది. ఆ శక్తి, ఆ పవరు, ఆ రక్షణ, మర్యాద ఆ అన్నీ ఇచ్చాడు. ప్రతిరోజు ధర్మరాజు, ద్రౌపది, పాండవులు తమ నిత్య కృత్యములన్నీ పూర్తి చేసుకొని సభకు వెళ్ళే ముందు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి సభకు వెళ్తాం. నిత్యకృత్యం.

మర్యాద మాత్రం అంతా బాగుంది. వారికి భోజనం పెట్టే ఏర్పాటు మాత్రం భోజనం పెట్టడం మాత్రం భీమునికి అప్పజించాడు. రోజు నువ్వు వెళ్లి భోజనం పెట్టాలి నాయనా వారిద్దరు దగ్గరుండి మరి ఇద్దరు అంధులు కాబట్టి నీవే ముద్దలు చేసి తినిపించాలి చేతిలో పెట్టాలి అని మరి ఆడ భ్రమరాజు. మనసులో ఏమున్నా అన్నగారి యాజ్ఞకు తిరుగు లేదు. అలాగే చేస్తున్నాడు. వాటితోడే బతుకుతున్నాడు ఆ సంగతి తెలుసు. అందుకే అన్నాడు విదురుడు నీకు పెడుతున్నది దేవుడు అన్నం కాదు పిండం పెడుతున్నాడు. ఒక్కొక్క ముద్ద నీ ఒక్కొక్క కుమారునికి పిండం అది. మరి నూరు మంది కుమారులను చంపిన వాని చేత అన్నం తిని కూడా బతకాలనుకుంటున్నావంటే ప్రపంచంలో బ్రతుకు మీది ఆశ ఎంత? బలీయము అర్థమవుతుంది. అయినా వచ్చేది ఎలాగో వస్తున్నప్పుడు పూర్తిగా మీదికి వచ్చేదాకా ఉన్నవాడు బుద్ధిహీనుడు. రాకముందే బయలుదేరి వెళ్ళేవారు బుద్ధిమంది. అనాగత విధానంకి కర్తవ్యం భూతిమిచ్ఛత. ఆపద రాకముందే జాగ్రత్త పడాలి. ఇది మనం ప్రికాషన్ అంటాం చూడండి. అందువల్ల అది వచ్చి మెడ పట్టి మనం గెంటి లేదా దుట్టు పట్టి లాగకపోయేదాకా అక్కడే కూర్చోవడానికి అంటే ముందే బయలుదేరు. అయినా నీవు పాండవులకు చేయని అపకారం ఏదైనా ఉందా? విషం పెట్టావు, నిప్పు పెట్టావు. కార్యను అవమానించావు, రాజ్యమును హరించావు, అపవాదులు పెట్టావు. అడవిలో కూడా క్షేమంగా ఎక్కడ ఉంటారో అని ఎవరెవరినో పురిపురిపి మానసికంగా శింసించావు. ఇన్ని అపకారములు చేసి మళ్ళీ వారు పెట్టిన అన్నం తిండుకుంటూ బతుకుతానంటావు ఏమయ్యా? ఇన్ని నీవు చేసినా వారు మీకు అపకారం చేయటం లేదు, భోజనం పెడుతూనే ఉన్నారు. భీముడు తెచ్చి నీకు పెడుతున్నాడు. మరి అది అన్నం అనుకుంటున్నావా పిండం అనుకుంటున్నావా? అయినా ఎందుకు బ్రతకాలి ఇంకా? ఏం చేయాలి?

పెద్దలు కృతకృత్యా ప్రతీక్ష్యంతే మృత్యుం ప్రియమివ అతిథిం అన్ని పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు వస్తుందా అని అతిథి కోసం ఎదురు చూసినట్టు మృత్యు వస్తుంటుంది అని ఎదురు చూస్తారు. ఇక అన్నీ అయిపోయాయి ఇంకేముంది ఎవరున్నారు ఎందుకు ఉండాలి? ఎవ్వరూ చెప్పకముందే వెళ్ళు. హిమాలయానికి దక్షిణ ప్రాంతానికి వెళ్లి ఆత్మన ఆత్మానం సంయోజ్య ఆత్మతో ఆత్మను చేర్చి. ముక్తిని పొందటానికి చివరి క్షణాలలో ప్రయత్నిస్తే సరే ఏదో ఆశ ఉన్నా తొందరలోనే బాబు అందాలు తెంచుకున్నాడు అనుకుంటారు ఇంకా ఇలాగే ఉన్నావనుకో చచ్చిన హస్తినాపురాన్ని సింహాసనాన్ని వదిలిపెట్టాడేమో అనుకుంటారు. ఇలా హెచ్చరించాడు. ఆ బోధ బాగా బుర్రకెక్కి అవును ఇంకెవరున్నారు ఎందుకు ఉండాలి అని. వాడు చెప్పినట్టుగా పిండాలు తిని ఉండాలనా బయలుదేరుతున్నాను అని అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి. ఎందుకంటే రెండు రకాల వాళ్ళు ఉంటారంటాడు యాస ఇందులో చెప్పలేము అనుకోండి. పాద్మంలో చెప్తాడు. నేను ఈరోజు రాత్రి 1 గంటకు బయలుదేరి అన్నీ వదిపెట్టి అడవికి పోతున్నాను. ముందు ప్రకటించేస్తాను. ఇంకో తెలుసా అండి? ఆ సమయానికి అందరూ వచ్చి నాయనా వద్దండి వెళ్లొద్దు మీరు ఉండాలి మీరు బతకలేవు. సరే నేను వెళ్దాం కానీ అందరూ వద్దన్నారండి ఏం చేస్తాను అని మళ్ళీ ఉంటాడమ్మ. ఇది ఒక రకం. నిజంగా పోదల్చుకున్న వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. వెళ్ళిపోతారు. పరిపూర్ణమైనటువంటి విరక్తి కలిగింది కాబట్టి ఆయనే వెళ్ళాడు. అతని వెంట గాంధారి పతివ్రత కదు ఆమె బయలుదేరి వెళ్ళింది. తెల్లవారి ధర్మరాజు, ద్రౌపది, పాండవులు యథాపూర్వముగా పితృపాదాభివందనం చేతామని వస్తే లేదు. సంజయ్ ని అడుగుతారు. నాయనా ఎక్కడికి వెళ్లారు నీకేమన్నా తెలుసా అని. అయ్యో తెలవదండి నన్ను కూడా మోసం చేశారు. చెప్పకుండా వెళ్లారు.

అంటే ధర్మరాజు అంటాడు అయ్యో మా నాన్నగారు పోతే మమ్ములందరినీ బాల్యం నుండి చాలా ప్రేమగా కాపాడారు. ఎంతో రాజనీతిని, ధర్మాన్ని బోధించాడు. ఇలాంటి వారు చెప్పకుండా అంటే ఈయనను అవమానించామా? మా మర్యాదల్లో, మా పాలనలో, కోటలో ఏమైనా తక్కువ అయిందా? ఎక్కడ అనుభవిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అని విలపిస్తూ ఉన్న సమయంలో నారదుడు తుంబురునితో కలిసి వచ్చాడు. అయ్యా మహానుభావులు వచ్చారండి మహానుభావులు ఇట్లా మా పెద్దనాన్న గారు పెద్దమ్మ గారు బయటికి వెళ్లారు తప్పకుండా ఎక్కడ వెళ్లారో తెలియదు. మీరు అన్ని లోకాలో తిరుగుతారు కాబట్టి మీకు ఏమైనా తెలుసుంటే ఎక్కడ వెళ్లారో చెప్పండి అంటే. ఎందుకయ్యా? ఏ ప్రాణి అయినా రావలసినప్పుడు వచ్చేస్తుంది, పోవలసినప్పుడు పోతుంది. ఆ రాకపోకలను ఎవ్వరూ ఆపలేరు. భూతానాం అగతిం గతిం అంటారు. కొందరు ఆగతిం గతిం అంటే రాక పోక. సంయుజ్యంతే వియుజ్యంతే. యధా కాష్టంచ కాష్టంచ సమేయాతాం. వర్షం వచ్చేసింది, వరద వచ్చేసింది. ఆ వరదలు మధ్యన పాయలు అయితాయి. ఇక్కడి నుంచో పాయ వస్తుంది, ఇక్కడి నుంచో ప్రవాహం వస్తుంది. కొన్ని కట్టెలు ఇక్కడ ఉంటాయి, కొన్ని కట్టెలు ఇక్కడ ఉంటాయి. ఆ కట్టెలను ప్రవాహం కొట్టుకో తీసుకుపోతుంది. అలా వచ్చి ఇక్కడ ప్రవాహం కలుస్తుంది. వాటితో పాటు మళ్ళీ కట్టెలు కలుస్తాయి. అందులో కలిసి కొంచెం దూరం పోతాయి. మళ్ళీ ఈ పాయ విడి విడిపోయినప్పుడు ఈ కట్టె ఇటు పోతుంది. ఆ. కలిసి ఉన్న కాసేపు మీ ఇద్దరం కలిసి ఉన్న వాళ్ళం. మేమిద్దరం ఎప్పుడూ కలిసి ఉంటాము అయ్యా వినిచేయండి. మేము ఎప్పుడూ కలిసి ఉంటాము ఇక మేము విడిపోము అనుకుంటాయి. మళ్ళీ పాయ విడిపోగానే కంతలు పోతాయి. మరి స్నేహము అనేదే మహా మోహం. అలాంటి మోహంలోకి నీవు పడకు. ప్రపంచమంతా చెప్తున్నాడు.

తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం ప్రపంచం ఎలా ఉంటుందంటే కాళ్ళు లేని జంతువులు కాళ్ళు ఉన్న వాటికి ఆహారం. నాలుగు కాళ్ళ జంతువులు రెండు కాళ్ళ జంతువులకు ఆహారం. చిన్న జంతువులు పెద్ద జంతువులకా? టోటల్ ఏమిటయ్యా రిజల్ట్ అంటే ఒక ప్రాణి మరో ప్రాణికి బ్రతుకు చెందుతుంది. జీవః జీవస్య జీవనం. పెద్ద ప్రాణి చిన్న ప్రాణిని తిని బతుకుతుంది. ప్రపంచమంతా అలాంటిదే. కాబట్టి ఏ జీవి ఎప్పుడు ఏ జీవుడికి ఆహారం అవుతాడో ఎవడు చెప్పాలి. జీవులందరూ పరమాత్మకి ఆహారం. అహమన్నం అహమన్నం అహమన్నం అని మనం అంటాం. అహమన్నాదః అని స్వామి అంటాడు. అతను భోక్త మనమందరం భోగ్యం. ప్రళయకాలంలో అందరినీ హాయిగా ఓ ముద్దగా నోట్లో వేసుకొని బొజ్జిలో పెట్టుకొని హాయిగా పడుకుంటుంది. మరి ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు మామ, ఎవరు అత్త, ఎవరు కొడుకు ఏమందాం. మళ్ళీ ఆ మహానుభావుడే తీసి అందరిని విడదీసి ఇగో మీ తల్లి, ఇగో మీ తండ్రి అంటాడు. అంటే నమ్మాలి. కాదు ఊరుకోవాలి. కాబట్టి ఎలాంటి దిగులు వారి కోసం నీవు పడవద్దు. ఆ మహానుభావుడు సింహోత్ పర్వతం ఉత్తర ప్రాంతానికి వెళ్ళాడు. కార్య వెంట వెళ్ళింది, విదురుడు అక్కడే ఉన్నాడు. ఈనాటికి ఐదవ రోజు అతను ఉన్న ప్రాంతాన్ని దవాగ్ని. కాలి చేస్తుంది. అందులో ఆయనే కాలిపోతాడు. కాలిపోతున్న భర్త యొక్క అగ్ని జ్వాలలో తాను పడి ఆమె కూడా అతనితో సహగమనం ఇద్దరు ఉత్తమ గతిని పొందుతారు. మరో మాట మీరు కూడా కృష్ణ పరమాత్మ ఉన్నంతవరకు ఉండండి. కృష్ణే సంస్థాముపేయుషి పరమాత్మ తన అవతారాన్ని ముగించగానే మీరు

మీ అవతారాన్ని ముగించండి. మీ ఉనికి కూడా అతను ఉన్నంతవరకే. అతను వెళ్ళిన తర్వాత నువ్వు ధర్మరాజు కాదు ఆ పక్కనోడు భీముడు కాదు. ఇవన్నీ తోలు బొమ్మలు. ఆడిస్తున్నవాడు వాడు. మరి ఆడిస్తున్నవాడు వెళ్ళిపోయిన తర్వాత బొమ్మలు ఏం ఆడతాయి? మీరు కూడా వారు వెళ్ళిన వార్త తెలిసిన తర్వాత ఇప్పటికే అయిపోయింది. కానీ చెప్పడు నారదుడు. వీరుడు చెప్పలేదు, ఇద్రుడికి చెప్పలేదు. వైత్యుడు యువుని చెప్పలేదు. ఎందుకంటే మరీ అప్రియమైనటువంటి వార్తను స్వయంగా చెప్పకూడదని చెప్తారు. ద్రోల ద్వారా విన్న తర్వాత అవునండి తెలిసింది నాకు కూడా అనాలి తప్ప ఇలా జరిగింది అని తానే ప్రకటిస్తే ఆ విన్న వాళ్ళు పడేటువంటి శోభను చూసి మనం తప్పుకోలేం. ఒక విధంగా విన్న వాళ్ళకు అలాంటి శోభ కలిగించిన వాళ్ళం మనమే అవుతాం. ధర్మము ఎంత సూక్ష్మం అంటే చూచే వారికి వేరు వేరు కోణాలు కనపడతాయి. ప్రత్యక్ష, పరోక్ష, పరంపర, సంపరాయ నాలుగు మార్గాలు అంటారు. ప్రత్యక్షం అంటే డైరెక్ట్ గా చెప్పడం. పరోక్షము ఉంటే ఎవరు చెప్పి తేనో వినటం. పరంపర అంటే నాకు ఫలానా వారు చెప్పారని చెప్పడం. నేను చూసిన దాన్ని చెప్తే ప్రత్యక్షం. చూసిన వారు నాకు చెప్తే అది మీకు చెప్తే పరంపర. ఈ పరంపరే మూడు తరాలు అంటే మూడు పురుషులు దాటారనుకోండి దాన్ని సాంపరాణం అంటారు. ఒక్కొక్క దానికంటే రెండో దాని వల్ల ప్రభావం ఎక్కువ. అంటే నలుగురి ద్వారా విన్నదాన్ని నేను ఐదో వాడిని నీకు చెప్తున్నాను అన్నప్పుడు విన్నవాడిని మనసులో ఉద్వేగం అంత కలగదు. నాకు ఫలానా చెప్పారని ఒకడి వల్ల విన్నావా వీడు చెప్పాడనుకోండి ప్రభావం కదా కలుగుతుంది. నేనే స్వయంగా చూశానయ్యా అని చెప్పాడనుకోండి. ఇంకా కాదు. కాబట్టి మనస్సును దుఃఖింప చేసేటువంటి వార్తను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చెప్పకూడదు. వార్తనే కాదు అధర్మాన్ని కూడా చెప్పకూడదని శాస్త్రం. ఎవరైనా తప్పు చేస్తే మనకు ముందు ఇందులోనే వస్తుంది. ఓ రెండు మూడు అధ్యాయాల్లో వచ్చేస్తుంది.

అధర్మాన్ని ఆచరించిన వాడిని మనం చూచినా వారు అధర్మం చేశాడు అని మనం చెప్పొద్దు అంటాం. యత్ అధర్మకృతం పాపం సూచకస్యాపి తద్భవేత్. చెప్తారు ధర్మం మనకు ధర్మ పరీక్షిత్ సంవాదంలో భూదేవి గోరూపంలో ఉంటుంది. ధర్మము వృషభ రూపంలో ఒకటే పాదం ఉంటుంది. అలా అప్పుడు ఆ గోవునును ఈ ధర్మమును ఒక శూద్రుడు వచ్చి కాలంటే శూద్రుడు అంటే కలిపురుషుడు. ఆ కాలితో తంతాడు. దాన్ని చూచాడు పరీక్షి. గుచ్చి వచ్చి ఎవడు ఈ పని చేశాడు? పౌరవులు పరిపాలిస్తూ ఉండగా ఎలా జరిగింది ఈ రాజ్యంలో? ఎవరి వల్ల నీకు ఈ అవమానం జరిగిందో చెప్పవయ్యా అంటే కొందరు దైవం అంటారు, కొందరు కాలం అంటారు, కొందరు కర్మం అంటారు, కొందరు స్వభావం అంటారు. కానీ ఇది అని ఎవరు నిర్ణయించలేదు. నేను ఎలా చెప్తాను అంటూ ఒకవేళ తెలిసినా చెప్పకూడదని శాస్త్రం. ఫలానా వాడు ఫలానా తప్పు చేశాడు అని చెప్పిన వాడికి కూడా చేసిన తప్పు చేసిన వాని వల్ల కలిగే పాపంలో కొంత భాగం వీరికి వస్తుంది. వ్యక్తిని వ్యక్తి కృత్యాన్ని ఉచ్చరించినందు. ఎందుకంటే ఎంత సూక్ష్మం అంటే అధర్మాన్ని నిందించేవాడే కాదు లోలోక అధర్మాన్ని ప్రేమిస్తూ పై కొందరు నిందించేవాళ్ళే కనపడతారు. ఇలాంటి వాళ్ళు వెళ్లి పరిగెట్టుకొని ఫలానా వాయి ఇట్లా చేశాడండి. వాళ్ళకి ఉబ్బరాటం. వాళ్ళు ఆ మాట చెప్పకుండా వాళ్ళు బతకలేరు మొదలు. ఎలాగంటే శిశువుకు పాలివ్వకుండా కన్న తల్లి బతకలేనట్టుగా. ఆ ఉపమానం ఇస్తాడు. అంటే పక్షస్థలం అంతా పాలతో మొత్తం గడ్డ గడ్డ బాధపడతాడు తల్లులు పాలు తాగుతూ. అలా వీని మనస్సంతా ఆ ఉబలాతం నిండి బాగా గట్టి పడిపోతుందట. అది ఆయనతో వెళ్ళకెక్కితే కానీ ఖాళీ అవుతుంది. అంత ఉబల అలాంటి వాళ్లకు బాగా వస్తుంది. నిజంగా అధర్మాన్ని పరిహరించాలనుకునే వాళ్ళు కూడా.

ఫలానా ప్రాంతంలో అధర్మ వ్యాప్తి ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నది అని చెప్పాలి తప్ప ఫలానా వాడు చేశాడని తెలపకూడదు. ఎందుకు? మరి ఎట్లా అంటే అధర్మము ఎక్కడ జరుగుతున్నదో, అధర్మాన్ని ఎవరు చేశారో తెలుసుకోవలసిన బాధ్యత రాజుది పరిపాలన. ఆ డ్యూటీ మార్క్ అంటే ఎలాగైతే పాపము చేసిన వారిని శిక్షించడానికి పాపాన్ని పోగొట్టి పవిత్రుడు చేయడానికి ఒక యమలోకం ఎలాగో ఉందో. రాజ్యాంగంలో రాజుగారి శాఖలలో తప్పు చేసిన వాళ్ళను పట్టుకోవడానికే ఒక శాఖ ఉంది. ఆ శాఖ తక్కిన అన్ని శాఖల కంటే పెద్ద శాఖ. ఒక్కొక్క శాఖలో ఎందరు ఉద్యోగులు ఉంటారో దానికి నాలుగు రెట్లు దీంట్లో ఉండాలన్న. కోణే కోణే గృహే గృహే విద్యాం విద్యాంచ పత్తనే. చారకః సర్వదా సస్య. మళ్ళీ కూడా చేయాలి. అంటే ప్రజలు ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి అరణ్యంలోనూ ఉండేటువంటి వారు ఏమి చేస్తున్నారు? ఏమి ఆలోచిస్తున్నారు? చేయడం కూడా కాదు. చేసేదాకా తూనుకునే రాజు అతను పడుతున్నాడు అన్నాడు. అసలు ఈ వాక్యము. దుర్మార్గుడు అధర్మాన్ని ఆచరించేవాడు. అధర్మాన్ని ఆచరించాడని తెలుసుకున్న రాజు అసమర్థుడు. అధర్మాన్ని ఆచరించబోతున్నాడని తెలుసుకొని వారించాలి. ఫలానా ప్రాంతంలో ఫలానా వ్యక్తులు ఫలానా అధర్మాన్ని ఆచరించబోతున్నారన్న వార్త ముందు ప్రభువు గూఢచారి శాఖ అంటాం వాళ్ళు ఉంటారు. మనకు తెలియకుండా మారువేషాల్లో ఉంటారంటాడు, వాడి పక్కనే ఉంటాడు, వాడి ఇంటి పక్కన మన పక్కన వాడు కూర్చుంటాడు. మాట్లాడుతుంటే వాడు ఉంటాడు. అమాంతం వెళ్లి మనకు మరి రామాయణంలో రాముని చెప్పింది ఎవరు?

సీత గురించి ఇలా అంటున్నారండి. ఒక్కడు అన్నందుకు రాముడు నా రాజ్యము, నా రాజరికం, నా వంశం పంకిలమైపోయింది. నేను బతకలేను, నేను సహించలేను అన్నాడు. అంటే అధర్మం చేసేదాకా చూచేవాడు రాజు కాదు చేయకముందే వారించాలి. కాబట్టి తప్పు అనేది చేయటం చేయకపోవటం తర్వాత విషయం. తప్పు చేయటానికి వారి మనస్సులో ఆలోచనలు వస్తున్నాయన్నప్పుడే కనిపెట్టాలి. ఇది రాదు. తప్పెందుకు చేస్తారండి? ఏం చెబుదాం? తనకు ఏదో ఒక దాని మీద ఆశ. తాను కోరినది తనకు లభించనప్పుడు ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నుంచి ఏదో రకంగా ఘటం బింద్యాత్ పటం చింద్యాత్ కురియా ద్వారా సభస్వరం ఈనకైన ప్రకారేణ ప్రసిద్ధ పురుషోకవే. పేరు రావాలి. ఏమన్నా చెయ్యి. ఓ కుండ పగలగొట్టు, ఓ బట్ట చింపేయ్. లేదా ఓ గాడిద లాగా అరువు. ఏమన్నా చెయ్యి. అబ్బా వాడు చాలా గొప్పవాడు ఉన్నట్టు ఉందండి. పది మందిలో పేరు తెచ్చుకోవాలంటే ఏమన్నా చెయ్యి ఏమన్నా. ఇది లక్షలు కాబట్టి ఇలాంటి స్థితి కలగకుండా ఉండాలి. అలాంటి వ్యామోహాన్ని నీవు తొలగించుకోవాలి. నీవు కూడా. కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన వెంటనే మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పి నారదుడు తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు అని ఇది పూర్వ కథ అంటే నిన్న జరిగిన కథ యొక్క సంక్షేపం సంగ్రహ స్వరూపం. ఇప్పుడు ఆద్య కథ ప్రస్తుయతే అని. ఇప్పుడు కదా సాధారణ తీసుకుందాం. సంప్రస్థితే ద్వారకాయాం ఇష్నౌ బంధు దిదురుక్షయా. ఏం చెప్పుకున్నాం మనం అంటే ధర్మరాజు దీని తర్వాత కూడా. కృష్ణ పరమాత్మ యొక్క సాయంతో ఒక మూడు అశ్వమేధములు జరిపారు. ఆ ప్రతి అశ్వమేధంలోనూ కృష్ణ పరమాత్మే దగ్గర ఉండి మరి నిర్వహించారు. ఒక విధంగా ఆలోచిస్తే.

ఎదురుగా స్వామిని కూర్చోబెట్టి అన్ని స్వాహాకారాలు ఇచ్చారు. డైరెక్ట్ ప్రత్యక్ష విష్ణువు యజ్ఞః యజ్ఞపతిహి కదా యజ్ఞపుక్కు యజ్ఞకృతు యజ్ఞః కాబట్టి అలాంటి స్వామిని ఎదురుగా పెట్టుకొని అశ్వమేధములు చేసి బంధు ద్రోహ పరిహారం చేసుకున్నాం. తన వారికి అందరు ద్రోహ చేశారు కదండీ, అందరినీ సంహరించారు కాబట్టి దాని వలన కలిగిన పాపము తొలగించుకున్నాం. ఇది అశ్వమేధములు పూర్తయిన తరువాత మళ్ళీ ఒక ఐదారు నెలలు ఇక్కడే ఉండి చిత్త పరమాత్మ మరి వెళ్ళాలి కదా అని చెప్పి అర్జునుడిని తీసుకొని వెళ్ళాడు. నేను చెప్పాను కదా నేను చెప్పాను. అతను వస్తాడు అచ్చినా భరానికి ఓ ఆరు నెలలు ఉంటాడు. వెళ్ళే ముందు ఈయనను తీసుకొని పోతాడు అచ్చినా. ఇక్కడ ఆయన అక్కడ ఆయన ఆరు నెలలు ఉంటాడు. మళ్ళీ రమ్మరాజు ఏదో పని చేస్తున్నాడు అని రమ్మంటాడు. ఇద్దరు వస్తారు. ఇంచుమించు కృష్ణార్జునులు విడిగా ఉన్నట్టేం కనబడదు. చూచే వాళ్లకు మాత్రం వీరు హస్తనాపురంలో వారు ద్వారకలో అనవసరంగా పేరు వచ్చింది తప్ప కలిసి ఎక్కడ ఉంటారండి ఎవరి రాజ్యం ఎవరి బాధలు ఎవరి వాళ్లకే అని. మీకు తెలుసు అనుకుంటా అరణ్యవాసంలో కూడా ఇంచుమించు 12 ఏళ్లలో కానీ అజ్ఞాతవాసంలో కానీ కృష్ణ పరమాత్మను దర్శించని రోజు లేదు. అంటే చాలామంది నమ్మరు. ఎందుకు నమ్మరంటే కొద్దిగా సాహసం చేయాలి. భారతం చాలామందికి తెలియదని అనవలసి వస్తుంది. వ్యాసుడు చాలా చాలా చమత్కారంగా చెప్తాడు అజ్ఞాత వర్తన. భీముడు వంట మోది పెట్టే ముందు తెలవనుకుంటాను పాకంలో నలభీముల పాకం వినంగా వినున్నారండి. వారి ప్రత్యేకత ఏమిటి అంటే మనలాగా కట్టెలు పెట్టి ఇంత కిరోసినో, ఇంత హార్ట్ కర్పూరమో, ఇంత అగ్గిపెట్టెలో గీకటాలు, ముట్టించటాలు ఇవన్నీ ఉండవు. పొయ్యి మీద పాటి. అత్ర పెట్టి పోయి కింద సమస్యలు అంటే కచ్చెరువు పెట్టి ఒక్కసారి అగ్నిహోత్రుడిని ధ్యానం చేస్తారు. మదు నల్ల చరిత్రలో వస్తుంది. ఎక్కడినుంచో వచ్చాడు వాడు అంటే పోయి చూసి రాపో అని దమయంతి పంపుతుంది పాపం. చెలికెత్తులు ఉంటారు ఉంటారు.

పొట్టిగా ఉన్నాడండి, వికారంగా ఉన్నాడు, ఒంటి నిండా మచ్చలు ఉన్నాయి, ఆయన నరుడు ఏమిటండీ కాదు అని చెప్తారు. ఒక్క పూటలో అయోధ్య నుంచి ఇక్కడిదాకా వచ్చాడంటే ఒక్క నరుడే రాగలడు ఇంకెవడు రాలేడు. అంత వేగంగా అతనికి అక్ష హృదయం అంటాం. అంత వేగంగా అశ్వాలను నడిపించగల నేర్పు ఒక్క నరునికే ఉంది. కానీ రూపం అంటావా లక్ష కారణాలు ఉండొచ్చు. కానీ ఎలాగో ఆ మహానుభావుడు మరి వంట కూడా చేసుకుంటాడు కదా. ఎలా వంట చేస్తున్నాడో చూడు. ఊడజారిని పంపుతున్నాడు. ఇలాగే ఇన్ని దర్భలు తీసి కొయ్యిలో వేసేసి మంత్రిస్తాడు. మళ్ళీ. దర్బ చూడు సమస్య లేవు. ఆ ఉడుకుతూ ఉంటే చేయి పెట్టి కలిపేస్తాడు. అవి తీస్తాడు అగ్ని అతనికి భయపడుతుంది. పదార్థాలు ఇలా చుట్టూ పెట్టి కొండలు పెట్టేయడం అంటే చాలా సూక్ష్మం. పరమాత్మ యందు పరిపూర్ణమైన పరజ్ఞాన్ని. నభూతో నభవిష్యతి మనం ఎక్కడ ఊహించలేం. మనం వంట చేస్తాం. సరే మంట మనం పెడదాం అది వేరే సంగతి అనుకోండి. ఎట్టి ఉప్పు, కారం ఏవో దినుసులన్నీ అందులో వేస్తాం కదా అవన్నీ మనం వేస్తాం. కానీ నలుడు కానీ భీముడు కానీ వాళ్ళు వేయరు. పదార్థాలు చుట్టూ పెట్టి ప్రార్థన చేస్తారు అగ్నిహోత్రుడు. అందులో ఏది ఏ వరసలో ఎంత పడాలో అదే వెళ్లి అందులో పడుతుంది. కాదు ఈయన గంట తీసుకొని కలుపుతారు అంతే. అది కూడా చెయ్యే గంట కూడా అవుతుంది. ఇది వాళ్ళ పాత విధానం. అందుకే బాగుంటుంది. మన ఏం రక్షణం చెడిపోతుంది. ఎందుకంటే మన చేతులు కదా. ఉప్పు అని ఎక్కువ పడుతుంది, కారం అని ఎక్కువ పడుతుంది, నూనె అని ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మేము చేస్తున్నామన్న అభిమానం ఉంటుంది. ఈ అభిమానంతో అది ఎక్కువ పడితే అంతే సంగతులు ఇంక మనం ఏం చేస్తాం ఏం చేయలేం. వాళ్ళు సహజంగా చేస్తారు. అలాగే ఆ నరుడు ఇలా వంట చేస్తున్నాడని చెప్తే అతనే నరుడు. అనుమానం ఏం లేదు. మనం కలుస్తాం. భీముడు కూడా వంట చేసే ముందు ఒక్కసారి కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తారు. చాలా మందికి తెలియదు అనుకుంటాను. తెలిస్తే మహా విశేషమే.

కృష్ణ పరమాత్మను దర్శించని ఒక్క రోజు కూడా భీముడు ఉండడు. ప్రతిరోజు అతన్ని దర్శించాలి. ఎవరి కోసం వచ్చినా రాకున్నా భీముడి కోసం రావాలి. అనుష్టానం చేసుకొని ఆరాధన చేసుకొని ఒక్కసారి కృష్ణం పొందే జడుగు అనుకున్నా కృష్ణ పరమాత్మ ఇక్కడ ధ్యానం చేస్తే వచ్చి కనపడి అతనికి అభయ ముద్ర ఇచ్చి వెళ్ళిపోతారు. సరే అర్జునునికి మామూలుగా తక్ గా మాట లేదు రోజు కనపడతాడు ఆయన. మనకు మాత్రం రోజు కనపడతాడని తెలియదు అంతే విశేషం. ఈ రీతిలో ధర్మరాజు అశ్వమేధములు పూర్తి చేసిన తరువాత కొన్నాళ్ళు ఉన్న కృష్ణుడు అందరికీ చెప్పి అనుమతి తీసుకొని అర్జునుడిని కూడా తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్లి ఆరు నెలలు దాటింది. ఇంకా కాస్త ఎక్కువ కాలం అయింది. రాలేదు. ఎవరికి దిగులు కెమెరా అదే అంటాడు సంప్రస్థితే ద్వారకాయాం కృష్ణౌ బంధు జదురుక్షయ జ్ఞాతుంచ పుణ్య శ్లోకస్య కృష్ణస్య విశేష్టితం యతీతా గతచిను మాసాః తతా తతో నాయాత్ తదా అర్జునః ఇది 14, 14వ అధ్యాయం. అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఎందువల్ల అంటే బంధు చిధురుక్షయ ఒక కారణం చెప్పొద్దు. కృష్ణ పరమాత్మతో కలిసి ఉండడానికి అంటే ఒప్పుకోరు కదా. మరి ఏం చెప్పాలి అంటే బంధువులను చూద్దామని వెళ్ళాడండి. కతిజీను మాస కొన్ని నెలలు ఉన్నాడు. కానీ అర్జునుడు రాలేదు. దదర్శ ఘోర రూపాని నిమిత్తాని కురూద్వహ అని. దుర్నిమిత్తములు దుశ్యకునములు కలిగాయి అంటే కలియుగము రాబోతున్నది అనేది ఒకటి. కృష్ణ పరమాత్మ వెళ్ళబోతున్నాడు అనేది మరొకటి లేదా వెళ్ళిపోయాడనో భూమితో పరమాత్మకు ప్రత్యక్ష సంబంధం కాస్త దూరమైంది త్వరలో కలియుగం రాబోతున్నది అనే సూచనలు ధర్మరాజుకు వచ్చాయి. ఆ దుర్నిమిత్తములు రావటం వలన కాస్త కలత చెందింది.

అది ఏంటి? తారస్య జగతిం రౌద్రాం విపర్యస్య ఋతుధర్మణః. అప్పుడే ఋతుధర్మాలు మారాయాయి. ఇప్పుడే అంటే ఇప్పుడు మారడం గొప్పేముంది? అప్పుడే వర్షాకాలంలో ఎండలు, కలికాలంలో వానలు మొదలుపెట్టారు. విపర్యస్తత్తు ధర్మిణః దుర్ధర్మములు విపర్యస్తములయ్యాయి, మారిపోయాయి, తలకిందులయ్యాయి. మహా భయంకరమైన కాలము వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. పాపీయసీం నృణాం వార్తాం. మానవుల మనస్సులో పాప బుద్ధి కలుగుతుంది. పట్టేసారు తంబరాలు. ఎందుకు? క్రోధ, లోభ, అనృత ఆత్మన. మనకు కోపం పెరిగింది, లోభం పెరిగింది. దానికంటే భయంకరమైనది అసత్యం. అబద్ధం అనేది విరివిగా ఆడటం మొదలుపెట్టారు. ఒక దుర్యోధనుడే ఉండేవాడు. సరే శకుని వాడు పక్కన ఉండేవాడు. అదే అంటారు ఇంత పెద్ద ద్వాపర యుగంలో మనకు నలుగురు దొరికే అది దుర్మార్గులు. పక్కనే వాళ్ళంతా మంచి వాళ్ళే లేండి. కానీ వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళ పనే బాగున్నట్టుంది హాయిగా రాజ్యం వేశారు కదా ఈ సత్యం ఎందుకు ఎవరు ఉద్ధరించింది అనుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. పెరిగి అబద్ధం ఆడటం అలవాటు చేసుకున్న వాళ్ళు పెరిగారు. దానితో అదే అదే అంటారు క్రోధ లోభ అమృతాత్మన గమనించాలి. అబద్ధానికి మూలం లోభం. కదు అసత్యం ఎందుకు ఆడాలండి? తనకే కావలసినది తనకు రాకుండా ఇంకొకడికి చెందుతుంటే దాన్ని సంపాదించడానికి అబద్ధం పడతారు. లోభం. లోభానికి కూడా కారణం ఏమిటయ్యా అంటే క్రోధం అంటారు. చాలా మందికి ఈ చిక్కుముడి అర్థం కాదు. ఆశ తీరనప్పుడే కోపం వస్తుంది.

కోరిక తీరనప్పుడే కోపం వస్తుంది. ఆ కోపమే లోభంగా మారుతుంది. ఫలానా వస్తువు కావాలి, ఒక లక్ష రూపాయలు కావాలి, దొరకలేదు, అందరూ అడ్డుపడ్డారు. అందరి మీద కోపం వచ్చేసింది, వాళ్ళని హింసిస్తాడు. చూసి తీసుకుంటాడు. అనుకున్న వస్తువు అనుకున్నప్పుడు చేరకుండా కొంచెం కాల విలంబమైతే ఆ వస్తువు మీద లోభం, వ్యామోహం పెరుగుతుంది. అందకుండా పోతున్న కొద్దీ ఆశ పెరుగుతుంది. ఆశ కాస్త వ్యామోహం అవుతుంది. డబ్బు కావాలి అన్నవాడు డబ్బే కావాలి అంటాడు. సరే లేదు. డబ్బు అందరికీ కావాలి. ఎవరు కావాలో సరే కొందరికి డబ్బే కావాలి. తక్కిన ఏవి వద్దు. అది లోభం. ఈ లోభము క్రోధం వల్లనే పుడుతుంది. అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో అందుకోనందువలన కలిగిన కోపము నిరంతరము ఆ వస్తువు నా దగ్గరే ఉండాలన్న ఒక దృఢమైనటువంటి పట్టుదలగా మారి లోభంగా పరిణమించారు. ఎప్పుడైతే లోభంగా మారిందో అబద్ధం మొదలు తీర్చింది. అప్పటికే కోపము, లోభము, అబద్ధము, పాప బుద్ధి మానవులలో ప్రబలటాన్ని చూచాడు. దిమ్మప్రాయం వ్యవహృతం శాఖ్య మిశ్రంచ సౌహృదం. ప్రతి వ్యవహారము కపటం తోటే నడుస్తుంది. జింహప్రాయం వ్యవహృతం అంటే ఏదో అంటాం కదా లావాదేవీలు అగ్నిమెంట్ ఏదో ఉంటాయి వ్యవహారాలన్నీ. ప్రతి వ్యవహారము జింహమే అంటే కపటమే. అలాగే శాక్ష్య మిశ్రంచ సౌహృదం. ప్రతి స్నేహము వంచనతోనే కలిసి ఉన్నది. మోసంతో కూడిన స్నేహము కపటంతో కూడినది. జోహారం. అప్పుడే ఇలా రాశాడంటే మరి ఇప్పుడు చూస్తే ఏం రాస్తాడు ఆయనే? ఏం దొరకవు. నాకు వద్దులే ఆయన అని వెళ్ళిపోతాడు. చూడండి ఈ చాక్ష్యమిశ్రంచ సౌహృదం పితృ మాతృ సుహృద్ భ్రాతృ దంపతీనాంచ కల్కనం.

తల్లిదండ్రులతోటి, మిత్రులతోటి, సోదరులతోటి, బంధువులతోటి కలహించే వారి సంఖ్య ఎక్కువ ఉంది. కుటుంబం అంతా ఏమంటాం? అవిభక్త కుటుంబం. అందరూ కలిసి ఉండేవారు తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు ఒకే కుటుంబం అందరూ ఉండేవాళ్ళు. ప్రశాంతంగా గడిచింది. రాను రాను ఒకే ఇంట్లో ఉన్న వాడు రెండు కూరలు వేసుకొని తింటున్నాడు నాకు మా అమ్మ ఒక కూర వేస్తున్నది. అక్కడి నుంచి మొదలు. ఏమిటి కారణం అంటే నన్ను నేను తర్వాత తింటున్నాను వాడు ముందుకు తింటున్నాడు. మరి నువ్వు కూడా అప్పుడే రారాదురా ఆ పని నాకు ఉండదా? నేను వచ్చేదాకా వాడు ఆగవద్దా? మరి వాడి పని వాడికి ఉండదా? జవాబు లేదు. ఇలా దేనిపోని ఒక కుంటి సాకులతో. సూయ, ఈర్ష్య, ద్వేషము, అసహనము, పక్షపాతము, లోభము ఇవన్నీ కలహానికి దారి తీస్తారు. ఆలోచించే ముందు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఎవరిని నిందిస్తున్నాను? ఇందులో ఏదో మోసం ఉన్నది నాకు చాలా తెలివి ఉన్నదని భావించే వ్యక్తి ఆ తెలివి ఎవరి పోషణలో వచ్చిందో వారినే ఆ తెలివితో అనుమానిస్తున్నాను. ఏమన్నా దాని దాని తల్లిదండ్రుల పోషణలతోటే వారిచ్చిన ఆహారంతోటే వారిచ్చినటువంటి వ్యవహారంతోటే వారిచ్చిన విద్యతోటే వారిచ్చిన అనుభవంతోటే ఇంకా చెప్పాలంటే బుద్ధిలో కూడా జ్ఞాపక శక్తి కానీ, ఆలోచన శక్తి కానీ, వ్యవహార శక్తి కానీ ఇలాంటివన్నీ తల్లిదండ్రుల బుద్ధి పారంపర్యంలో కొన్ని వంశపారంపర్యంగా కొన్ని భాగాలు బుద్ధివి కూడా. సంతానాన్ని సంక్రమిస్తాయి అంటాడు మహానుభావుడు. చాలా చురుగ్గా ఉన్నాడు వీడు అంటే తండ్రో తాతో ఎవరో ఆ వంశంలో మహానుభావులు ఉండి ఉంటారు అంటే నీ బుద్ధి. నీ తల్లిదండ్రుల యొక్క భిక్ష, నీ ఆలోచన వారిదే, నీ బ్రతుకు వారిదే, నీ చదువు వారిదే, దాన్ని మరిచిపోయి వారితో కొట్లాడుతున్నాడు. పితృ, మాతృ, సుహృత్, భ్రాతృ, దంపతీనాం. భార్యాభర్తలు కొట్లాడుతారు, బంధువులు కొట్లాడుతారు, మిత్రులు కొట్లాడుతారు, తల్లిదండ్రులు కొట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నిమిత్తాని అత్యరిష్టాని కారేత్వనుగతే నృణాం.

అరిష్టానికి కాదు అత్యరిష్టానికి. అంటే అరిష్టమని చెప్పటానికి కూడా అందక దాన్ని దాటిపోయిందట. దాన్ని ఏమనాలనో తెలియదు. అంతటి అన్ని నిమిత్తములు ఆ కాలములో రావటాన్ని చూచి లోభాద్య ధర్మ ప్రకృతిం దృష్ట్వా ఉవాచ. అనుజం నృపః దేవుని తోటి ధర్మరాజు ఇవన్నీ చూచి మాట్లాడుతున్నాడు. ఏమని సంప్రేషితః ద్వారకాయాం జిష్ణుహు బంధు దిదృక్షయా. బంధువులను చూడాలనేటువంటి కోరికతో అర్జునుడు ద్వారకా నగరమునకు పంపబడ్డాడు వెళ్ళాడు కదా జ్ఞాతంచ పుణ్య శ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అది కూడా తెలియబడిందనే అనుకుంటున్నాను. గతాః సప్త అధునా మాసాః. వెళ్లి కూడా ఏడు నెలలు గడిచింది అంటే ఒప్పందం ఏమిటంటే ఆరు నెలలు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నారు అంటే ఏదో సంథింగ్ రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఆరు నెలలు ఇటు రావాలి. వస్తే మాట్లాడకు ఒక నెలకు ఆయన ఇటు వస్తాడు. ఇక్కడ ఆరు నెలలు ఉంటారు పోతారు అది ఒప్పందం ఉంది. అటువంటిది ఏడో నెల గడిచిపోయింది. అందుకే సప్తాధునా మాసాః భీమసేన తవానుజః నాయాతి కశ్యవా హేతోః నాయనా భీమ అయినా రావటం లేదు ఎందుకు రావటం లేదు. కస్యవాహేతోహో నాహం వేద ఇదం అంజ్యసా నేను ఈ విషయాన్ని స్పష్టంగా తెలియలేకపోతున్నాను అపి దేవర్షనాధిష్ట స్తకాలోయముపస్థితః వస్తాడు ఆ కూడా రేపు వస్తాడు ఏమి అనుమానం ఎందుకు అంటే కాదు కాదు నారదుడు పోతూ పోతూ ఒక మాట అన్నాడు ఆ కాలం వచ్చింది అని మరి వచ్చిందా ఏమి? కృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించిన తర్వాత మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పాడు. మరి పోయిన వాడేం రాలేదు. పొరపాటున నాధుడు చెప్పిన కాలం వచ్చేసిందా? ఉపస్థితః యదాత్మనః అంగమాక్రీడం భగవాన్ ఉత్సిశృక్షతి లీల కోసం

క్రీడ కోసం ఈ భూలోకానికి తీసుకొని వచ్చినటువంటి ఆ శరీరాన్ని స్వామి విడిచిపెట్టాలనుకుంటున్నాడా అంటే వెళ్ళిపోవాలనుకుంటున్నాడా? యస్మాన్ సంపదః రాజ్యం దారా ప్రాణం కులం ప్రజాః ఆసన్ సపత్న వ్యయ పోతే పోతాడేమో ఎందుకంత బాధ అంటే అయ్యో నాయనా. మనము అంటూ ఉన్నామంటే ఎవరి వల్ల? ఆయన వల్ల ఏం జరిగింది కాదు ఏం జరగలేదు అని అడిగారు. యస్మాత్ ఆత్ యస్మానః యస్మాన్న సంపదః రాజ్యం సంపదలు రాజ్యము భార్య ప్రాణము కులము ప్రజలు అలాగే తపత్వన విజయః శత్రు విజయము లోకాస్య యదనుగ్రహ అన్ని లోకములలో మనము పొందిన కీర్తి అంతా మన గొప్పేనా? ఎందుకు పనికిరాదు? ఇందులో వస్తుంది ఆ ఘట్టం. అతని కటాక్ష లవలేశం లేకుంటే ఇంత పెద్ద వీరులు ఎందుకు పనికిరాదు? ఓ చిన్న అమ్మాయి అలా కొడితే పడిపోతాడు అర్జున్ ఎక్కడో మూల అంత గొప్పవాడు. అందువల్ల ఇలాంటి మహానుభావుడు పశ్య ఉత్పాతాన్నర వ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సదైహికాన్. ఎందుకు భయపడుతున్నాను అంటే అన్నీ ఉత్పాదములు. ఏమిటి దివ్య అని పైన కనబడుతున్నాయి ఆకాశంలో. భౌమాన్ భూమి మీద కనబడుతున్నాయి. సదైహికాన్ శరీరంలో కనబడుతుంది. అది నిమిత్తాలు మూడు నాలుగు రకాల పైన ఏ తోక దుక్కలో ఉల్కా పాతాలో రక్త వర్షము ఇలాంటివి ఉంటాయి. భూకంపాలు మోగేటువంటివి భూమిలో ఉంటాయి. మనకు తెలియకుండానే మన కింద భూమి కదులుతూ ఉంటుంది. కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని ఉన్నాయి మనకు. మృగములన్నీ పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే చెప్తాడు వ్యాసుడు, భూమి లోపల జరిగే పరిణామాలు మానవుల కంటే మృగములకు తొందరగా తెలుస్తుంది. ఏం జరగబోతుందో అవి పక్షులు ముందు గమనించి అవి ముందుగానే ఇక్కడ ఉంది అంటే ముందు జారుకుంటాయి. మనం బాగా తెలివి ఉన్న వాళ్ళం కాబట్టి అయ్యేదాకా తెలుసుకోలేం.

వాటికేమో ముందు తెలుస్తుందని శాస్త్రం. అందుకే భౌమాన్ దివ్యాన్ సదైహిగాన్. భూమ్మీద ఉత్పాతాలు, ఆకాశం ఉత్పాతాలు, శరీరంలో వామాక్షి ఎడమ కరణ అదరటం, ఎడమ భుజం అదరటం, ఎడమ తోడ అదరటం, ఎడమ పాదములు అదరటం పెడుతున్నటువంటి అడుగు. బలంగా పెట్టిన అయితా బెణికో ఏదో జారో కింద పడటం. పైన ఉన్నటువంటి వస్త్రం జారి పడటం. చేతిలో ఉన్నటువంటి ఏదో బ్యాగో సంచి అంటాం అమాంతం కింద పడటం. ఇలాంటివన్నీ దైహికమైనటువంటి అపశకునాలు. ఇలా దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ దారుణాన్ సొసతో అదూరాత్ భయం నః బుద్ధి మోహన్. ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి అంటే త్వరలోనే మనకు ఆపద రాబోతున్నదని తెలుపుతున్నాను. అదూరాత్ భయం. దూరాదంటే దగ్గరలో అన్నమాట. ఎందుకంటే దగ్గర అనకుండా అది దూరాదు. ఆ మధ్య కూడా దూరా అన్నాడు కదా తారాకాలం ఏమో అనుకుంటాం. పక్కనున్న ఆ గుర్తుపట్టం. అంటే వినగానే భయం కాకుండా కొంచెం శరీరం భయం కలగాలి అది ఉద్దేశ్యం. అందువల్ల త్వరలో మనకు భయం రాబోతూ ఉన్నట్టు కనబడుతూ ఉంది బుద్ధి మోహనం మన బుద్ధి కూడా. మోహింప చేయబడుతుంది. ఊర్వక్షి బాహవా మహ్యం స్పురంత్యంగ మునః అది చెప్పినాడు ఊరు అక్షి బాహవా తొడ. భుజము, కన్నులు ఇవి మాటి మాటికి అదురుతున్నాయి. అంటే ఏవి చెప్పలేదు. అర్థం చేసుకోవచ్చు కదా? పురుషులు అంటే వామ భాగము, ఎడమ తొడ, ఎడమ భుజము. ఎడమ కన్నులు అదిరితే అపశకునం చెప్పాం కదా అదరడం అంటే పొద్దుగులు కాదు ఉదయాన్న సాయంత్రం కొండ చదువుతూనే ఉంటాయి పై చెప్పు చదువుతాయి చెప్పాడు. పైకి ఎక్కువ వేయడం ఒక వాత ఎక్కువ వేయడం కొడిగాను. అంటే ఆరాధన అంటాం కాదు. అక్షిస్పందనం అంటే సరస్సులో ఉన్నటువంటి పద్మము.

నీటిలో చేప వెళుతూ ఉన్నప్పుడు దాని తోక పద్మము కాడకు తగిలితే పద్మం కదులుతుంది. కదులుతున్న పద్మంలోని వెయ్యి రేకుల పద్మం ఉంటుందే, వెయ్యే రేకు చివరి రేకు, చివరి రేకు కదలిక ఉందే అలా అది స్పందనం. అంటారా ఒకసారి? అలా కొట్టి వెళ్ళిపోవాలి. ఇదిగో కూడా చదువుతున్నా ఉందనుకోండి, ఇది అపజగుణం కాదు, దుశగుణం కాదు అది జబ్బు. ఏదో రోగం అన్నమాట పైత్యం వాతం వారే చెప్తారు తిరగడు చెప్తాడు మనకు. ఇది కాస్త వామా పిత్త దోషే వామాక్షి. వాత దోషే ఇది దక్షిణ. ద్వయోహ దోషే నాసికాచ. రెండూ కలిసి ఉంటే ముక్కు ఒకటే అవుతుంది అంటారు. కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఆ రోగాలు కాకుండా ఇలాంటి ఊరు అక్షి బాహు స్పందనం. వేపదుశ్చాపి హృదయే ఆరాద్ధాస్యంతి విప్రియం. అనుకోకుండా హృదయంలో దడ లాగానన్నమాట. వణుకు. బానే ఉంటాం, సరదాగా మాట్లాడుతూనే ఉంటాం. అసలు ఎలాంటి అనారోగ్యము ఉండదు. ఏ కారణం లేదు, ఒకసారి దడదడా అనిపిస్తుంది. అయ్యో ఏదో అవుతున్నదండి. తెలియకుండా భయమవుతున్నట్టు హృదయ స్పందన ఉంది అంటే త్వరలో భయం రాబోతున్నది. అందుకే కేశవంతు తదాస్మరేత్. వెంటనే నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఉంటాది అని అంటే వాడు చూసుకుంటుంది. అది శాస్త్రం. అందుకోసమే హృదయం కూడా అదురుతూ ఉంది. శివ శివౌష శివ ఏష ఉద్యంతం ఆదిత్యం అభిరవుతి అనలానను శివ ఏష ఉద్యంతమాదిత్యం అభిరవుతి ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి నక్కలు అరుస్తున్నాయి. చెప్పాం కదా నక్క కనబడాలి కానీ నక్క అరుపు వినపడదు అశివై శివారుతై అంటాడు భారవి. ధర్మరాజు ద్రౌపది అంటుంది కొన్ని వందల మంది వంది మాగధులు బ్రాహ్మణోత్తములు ప్రేద మంత్రములు ఆశీర్వచన మంత్రములు మేలు గొలువు మంత్రములు

నీ కీర్తిని కొన్ని వందల మంది గానం చేస్తుంటే లేచే నీవు అమంగళకరమైన నక్కలర్పులకు లేస్తున్నావు. ఇక నీ సమ్ అది కూడా బాధ అనిపించడం లేదా? ఇంకా ఇక్కడే ఉందామంటావా అరణ్యవాసంలో? నువ్వేనా అది వయ్యా అంటుంది. అది నక్కల అరుపు వినవచ్చింది అంటే అమంగళం. అందులో అవే నక్కలు, అవే కుక్కలు సూర్య భగవానునికి ఉదయిస్తున్న సూర్య భగవానునికి ఎదురుగా నిలబడి మోరలెత్తి అరుస్తున్నాయి అంటే త్వరలోనే. ఏదో ఒక ఆపద అశుభం రానున్నది అని అర్థం. మనకిప్పుడు ఆ దృశ్యం చూడకుంటే బెరుపు. కదా? పొద్దున్న రోజు అదే కనపడతాయి. అయ్యో ఇవాళ గుక్క రావటం లేదు అని కూడా వేస్తారు కొందరు మహానువారులు. అంటే అవి వినొస్తే కానీ వీళ్ళు లేవడం అన్నమాట ఏం చేస్తాం కర్మ. రోజు అరుస్తాయి, మెలుకొచ్చేది వాళ్ళు అరవలేదు అందుకే ఆలస్యం అయింది. అంటే నక్క దరుపు వింటే కానీ లేచే పరిస్థితికి వచ్చింది. మనకి ప్రవీణ్ణి సుఖ వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నాయి ఆలోచించాలి అన్నమాట. ఇలా నక్కలు అరుస్తున్నాయి. మామంగ సారమేయోయం అభిరేభతి అభిరువత్. కుక్క కూడా నాకెదురుగా ఉండి అశ్రీలముగా అమంగళంగా ప్రవర్తిస్తూ ఉన్నది నాయనా అది కూడా చూడు. శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవః అపరే. అర్థం ఏమిటంటే పాల గరుడలు తప్ప పక్షి జాతములెల్లా ఎడమ నుంచి కుడికి నేగవరయు. తీర్చి కట్టెనేని స్థిరమైన లాభంబు కట్టి తీర్చెనేని కార్యహాని మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు పాపం. శకునాలు అంటే శ్లోకాలు పద్యాలు గ్రంథాలు ఏమో దండలు చెప్పుకుంటూ పోయేవాళ్ళు. ప్రయాణం ప్రయాణం అని శకునం చూసుకో పోయేవాళ్ళు. ఆయన కనపడ్డది రా పాల బిడ్డ పోదాం పాల బిడ్డ. అడుక్కుంటే వద్దు కనబడింది పోదాం పని అయిపోతుంది. గరుడ పరిక్ష కనబడలేదు పోదాం. ఈ రెండు దర్శనం ఇస్తే దర్శనం ఇస్తే చాలట. కానీ తక్కిన పక్షులు ఎడమ నుంచి కుడికి నేగవలె మనం పోతుంటే ఎడమ భాగం నుంచి కుడికి భాగం వెళ్ళిపోవాలి.

పని అయిపోయింది. అబ్బా ఇటు నుంచి అటు వెళ్ళింది అనుకోండి ఇంటికి వెళ్లి కూర్చోవాలి. తీర్చి కట్టెనేని స్థిరమైన లాభంబు కట్టి తీర్చెనేని కార్య అని అర్థం. రమణించి కుడికి అంటే తీర్చి కట్టుట. కుడి నుంచి ఎడమకు ఉంటే కత్తి తీర్చాడు. కుడి భాగం దక్షిణ భాగం కాదు, దక్షిణ భాగం బంధానికి వామ భాగం ముక్తికి సూచనగా చెప్పాడన్నమాట. ఇలా పక్షులు, పశువులు, జంతువులు, మృగములు వాటి యొక్క ప్రవృత్తిని బట్టి జరగబోయేటువంటి ఆపదలను జరగబోయే శుభములు రెండు రెండిటిని మనం గుర్తిస్తాము. అందుకే పశువులు, పక్షులు నన్ను మాం సవ్యం దక్షిణం పశౌపరి నన్ను ఎడమకు చేసి అవి కుడి పక్కగా ఉంటున్నాయి అంటే ఇక్కడి నుంచి అటు పోతున్నాయి. కుడి నుంచి ఎడమకు వెళుతున్నాయి అది ఒక అపశకునం అపరి వా వాహాంస్య పురుష వ్యాగ్ర లక్షయే రుదతో మమ అశ్చర్య. విశ్వములు ఏడుస్తున్నాయి. ఏనుగు కంటిలోనూ, గుర్రపు కంటిలోనూ నీరు రాకూడదు. నీరు వచ్చింది అంటే రాజా రాష్ట్రంకె నశ్యతి అని శాస్త్రం. రాజుకు అలాగే రాష్ట్రం రాజ్యానికి కూడా నాశము అని శాక్తుడు. మృత్యుదూత కపోతోయం బులుకః కంపయన్ మనః ఇంకో రెండు ఉన్నాయి మనకు. ఏంటది మృత్యుదూతలు ఎవరెవరు ఒకటేమో పావురము రెండవది గుడ్లగూప. మనం ఇప్పుడు కాలంలో ప్రేమగా వాటినే పెంచుకుంటున్నాం ప్రతి ఇంట్లో. అయ్యో పావురాలండి. ఇద్దరు పావురాలు పెంచుకుంటున్నాం అది మృత్యుదూత. పొద్దున్నే లేవగానే పావురాన్ని చూస్తే శతం పాపాని కుర్వతే అన్నారు. నూరు పాపాలు చేస్తారు ఇక్కడ. పాపురా పాప పాపురాన్ని చూడకుంటే వీడు లేవాడు. అందుకే ఉలువు కాహ గుడ్లగూబ ఎందుకంటే కపోతం అనేది మృత్యువుకు మృత్యువుకు వాహనం. కపోతం మృత్యువుకు వాహనం. ఆ వాహనానికి ఇంకో అంటే గుంజేది గుడ్లగుబ్బు. రథానికి గుర్రం ఉన్నట్టుగా పావురానికి ముందర గుడ్లగుబ్బు ఉంటుంది. ఆ గుడ్లగుబ్బుకు మూతికి ఏదో దారమో కళ్ళు ఎలాగ కట్టేసి అది వీడు పట్టుకుంటే దీన్ని లాక్కొని అది పోతుంది. అందుకే ఆ రెంటిని చూడకూడదు అని శాస్త్రం. అవి మృత్యుదూతలు. ఇప్పుడు అవి కూడా వినపడుతున్నాయి. మృత్యుదూతః కపో కపోతోమే.

అయ్య ములుకః కంపయను మనః ప్రత్యులోకస్య కుహ్వానైహి అనిద్రౌ శూన్యమిచ్ఛతః నిద్ర పోకుండా ఒకటే అరుస్తున్నాయి అవి ఒకటే అరుస్తున్నాయి అంటే త్వరలోనే ప్రపంచమంతా శూన్యం కాబోతూ ఉంది ఏదో ప్రళయం రాబోతుంది. మహా ఉత్పాదం రాబోతూ ఉంది. ధూమ్రాదిశ పరిధయః కంపతే భూహు సహాద్రిభిహి. సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ. పరివేషం అంటాం. గుండగా ఉంటుంది మనకు. సూర్యుని చుట్టూ రాత్రి కనబడదంటే ఏదో ప్రళయం వస్తుందని అర్థం. చంద్రుని చుట్టూ వరద గూడు అంటాం మనం. అది దూరంగా ఉంటే క్షేమము, దగ్గరగా ఉంటే హానిని చేస్తాం. దాన్ని అందుకనే. నైశజం. శ్రీహర్షుడు నైశజం అనే ఒక మహాకావ్యం రాశాడు. నల నలుని చరిత్ర. తదోజసః తత్ ఇహసః స్థితౌ ఇమౌ. ఆదిత్య చంద్రౌ వృధా ఇతి యత్ అమన్యత తదా విధాత పరివేష కవితవాత్ తత్ శూన్యమితి అభిచక్యే అంటారు. ఎంత ఆధునికమైన పరిజ్ఞానం అంటే మనం మొదలు ఒక విషయం రాస్తాం. వివరించుకుంటాం. కొంచెం దూరం ముందుకు వెళ్ళినాక ఎందుకో అది ఉందిగా ఇది అనవసరం అనిపిస్తుంది. కొట్టేస్తే బాగుండదు. ఏం చేస్తాం దానికి? బ్రాకెట్ పెడతాం. కదా? రండి. అలాగే పాపం బ్రహ్మ మొదలు లోకానికి ఇద్దరిని సృష్టించాడు. సూర్యుడిని, చంద్రుడిని. పని నడుస్తుంది బాగా ఉంది అనుకున్నాను. మధ్య నలుడు వచ్చాడు. వీడికి ప్రతాపం చాలా బ్రహ్మాండంగా ఎక్కువైంది. కీర్తి బాగా ఎక్కువైంది. నలుని తేజస్సు, నలుని కీర్తి ఈ రెండు ఉన్న తర్వాత వాళ్ళెందుకు దూరి చంద్రుడు దండు కాదు అని వాళ్ళకి బ్లాక్ పెట్టాడు బ్రహ్మ. అంటాడు నలుని శ్రీహరుడు చమత్సాహంగా చమత్సాహం శ్లోకం అండి. అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచించే విధానం ఎంత దూరం వెళ్ళిందో ఆలోచించండి. అవసరం లేని ఒత్తుకు బ్రాకెట్ పెట్టారన్న సంగతి అప్పటి వాళ్ళు చెప్పారు. పిడితే పనిలేదు బ్రాకెట్ పెట్టేసి. అన్నట్టుగా ఆ సూర్యునికి ఆ చంద్రునికి వరదగూడు పరివేషం అంటాం. ఇలాంటివి అకాలంలో వస్తున్నాయి. వర్షాకాలం రాబోయే ముందు చంద్రునికి ఉంటుంది మామూలుగా.

అలాగే చలికాలం రాబోయే ముందు చలికాలంలోని చలి పంట సరిగ్గా పండదు అనుకున్నప్పుడు సూర్యునికి కనబడుతుంది. ఇది శాస్త్రం. కానీ ఇప్పుడు ఆ కాలంలో వస్తున్నాయి అంటే ఏదో మహా ఉత్పాదం ఉంది. నిర్వాతస్య మహాన్ తాత సాకంక్యస్తనై తృధి భూమి పర్వతాలతో సహా కదురుతూ ఉంది. మేఘములు లేకుండానే మెరుపులు ఉరుములు వినబడుతున్నాయి. గాలి లేకుండానే ఇంట్లోని వస్తువులు మనస్సులు కదలిపోతున్నాయి. వాయురు వాటి కరస్పర్శ రజసా విసృజంతమః గాలి వీస్తే వీసింది కానీ ఏదో పిల్లగాలో చల్లగాలో కాక కరకు గాలి వీస్తున్నది అబ్బా గాలి ఎంత భయంకరంగా ఉంది అనుకుంటా. పరస్పరిచ మొరటు కఠినంగా వాయువు సృష్టిస్తూ ఉంది. రజసా విసృజన్ ఏమిటంటే అందరి కళ్ళల్లో దుమ్ము కొడుతున్నది. జాలి. మొత్తం బయటి వాతావరణాన్ని చీకటి చేస్తుంది. విసృజంతమః అకృతు వర్షంతి జలదాః బీభత్సమివ సర్వతా మేఘాలు నెత్తురు వానను కురిపిస్తున్నాయి. సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్ధం మితోదివి. సూర్యుడు కూడా కాంతిహీనుడు అయ్యాడు. ఆకాశంలోని గ్రహములు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నారు. గ్రహ యుద్ధం అంటాం మనం. శాస్త్రంలో ఉన్నది. మక్ష త్రాగులం చెప్పుకోవచ్చు ఏ గ్రహాలు కొట్టాడుతున్నాయి యుద్ధం చేస్తూనే ఉంటాయి మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్రహ యుద్ధం ఉందా ఆ యుద్ధంలో పాప గ్రహం శుభ గ్రహాన్ని ఓడించింది అనుకోండి అపశకునం ఉత్పాదం. శుభ గ్రహం పాప గ్రహాన్ని ఓడించింది అనుకోండి. ఆపద వస్తుంది, తొలగిపోతుంది అని శాస్త్రం. కొన్ని గ్రహములు అస్తంగతములు అయితాయి. అంటే సూర్య భగవానుని పరిధిలో బుధుడు తప్ప. ఏ గ్రహం ఉన్నా అది అస్తంగతం. అనుకుంటాం బృహస్పతి సూర్యుడు ఒకచోట ఉంటే ఆహా ఎంత బాగుంటుంది మీరు అస్తంగతం. బృహస్పతి పవర్ లెస్ అవుతాడు.

గ్రహమే ఇలా కూడా కాయలు కట్టేసినాం. కాబట్టి ఇలా గ్రహ యుద్ధము, గ్రహ సమయములు ఇవన్నీ జరుగుతున్నాయి. సంసంకులైహి భూతగనైహి వెలితే ఇవరోదసి అన్ని భూతములు. ఆకాశంలో కొట్లాడుతున్నట్టుగా ఆకాశమంతా మండుతున్నట్టు మాకు కనపడుతూ ఉంది. నద్యో నదాస్య క్షుభితాః సరాంసిచ మనాంసిచ నదులు. నదములు రెండు బాగా శోభిస్తున్నాయి. అంటే ఉప్పొంగుతున్నాయి కలలు అలా అలా అలలతోటి ఏమంటాం మనం అల్ల కల్లోలం అంటాం. అది అల్ల కాదు అలల కల్లోలం. అలల కల్లోలాన్ని మనం అలల కల్లోలం అంటున్నాం. రెండు లాలు కలిస్తే ఏదో లా అంటాం కదా మరి శాస్త్రమే. అది అలల కల్లోలం. అనుకోకుండా హఠాత్తుగా తరంగాలు ప్రవాహం వచ్చి ఎంత గొడవ చేస్తాయో అది అలల కల్లోలం. ఇలా నదులు, నదములు ఇవన్నీ ఇలా బాధ పెడుతున్నాయి, ప్రవరిస్తున్నాయి, బాగా పారుతున్నాయి. అంతే కాదు సరాంశిచ మనాంశిచ. సరస్సులు కల్వలమవుతున్నాయి, మనస్సులు కల్వలమవుతున్నాయి. నద్యతి అగ్ని రాజ్యేన కాలోయం కింవి శాస్త్యతి. నెయ్యి పోసినా అగ్ని మండటం లేదయ్యా. అంటే కల్తీ నెయ్యి అప్పటినుంచే మొదలైంది అన్నమాట. మరి అనుకో ఏం చేస్తాం. కాబట్టి నెయ్యి పోసినా మండటం లేదు అంటే ఈ కారం. మరి ఏం చేస్తుందో ఇలాంటి స్థితి ఏం చేయడానికి వచ్చిందో కాలోయం కిం విధాస్యతి నభిబంతి స్తనం వత్సాహ నదుహ్యంతి చమాతరః దూడలు పాలు తాగటం లేదు, తల్లులు పాలు ఇవ్వటం లేదు. నదుహ్యంతి చ మాతరః రుగంతి అశ్రుముఖా గావా నా కృష్యంతి వృషభా ఉరజే ఆవులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నాయి. కోడేలు కూడా సంతోషంగా ఆ మందలో తిరగటం లేదు. దైవతాని రుదంతీవ స్విజ్యంతి శ్యుచ్ఛలంతిచ దేవాలయంలోని అర్చామూర్తుల నుండి విషాదము పడసోకుతూ ఉంది. అంటే విగ్రహాల నుండి కూడా. కన్నీరు లాంటివి ఏవో కొన్ని అప్పుడు చెప్పున్నారు ప్రస్ఫుటంగా కనబడుతుంది అందుకనే సిజ్యంతి చెమట వస్తున్నదట. విగ్రహాల ఒంటి మీద చెమట వస్తూ ఉన్నది కంటి మీద నీరు వస్తూ ఉన్నది.

దైవతాని రుదంతి ఇవ స్విద్యంతి రుచ్ఛలంతి చ విగ్రహాలు కదులుతూ ఉన్నాయి. ఇమే జనపదా గ్రామాః పురోద్యానా చరాశ్రమాః భ్రష్ట స్త్రీయః నిరానందాః. ఈ మగం దర్శయంతి నః ఆరామాలు, ఉద్యానాలు అన్నీ వినోదాలు కలిగించే ప్రదేశాలు, విహార ప్రవేశాలు శోభాహీనములయ్యాయి. కదండీ? ఉద్యానాలు కానీ, ఆరామములు కానీ, సరస్సులు కానీ, నదులు కానీ ఏదో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటాం కదా అవేనమ్మా. ఇలాంటివన్నీ మరి ప్రజలు వచ్చి వాటిని వాడుకుంటేనే, అనుభవిస్తేనే, విహరిస్తేనే వాటికి నిండు కళ. బ్రహ్మాండంగా ఉద్యానం ఉంది, ఒక్క పురుగు లోబడలేదు. ఎలా ఉంటుంది? చెట్లు, గుట్టలు, పూలు, నదులు, సరస్సులు వాటిని చూసుకునేవి మురువాలి తప్ప ఎవడు తిక్కున్నాడు? కాబట్టి అవన్నీ శోభాహీనములయ్యాయి. పురములు, ఉద్యానములు ఇవన్నీ శోభాహీనములయ్యాయి. భ్రష్ట స్త్రీయః నిరానందః. సంపద పోయింది, ఆనందం లేకుండా అయింది. కిమహన్ దర్శయంతేదో. మహా ఉత్పాతాన్ని మనకు చూపేలా ఉంది. మహా ఉత్పాతం కదా అట్లా అయిపోయావు నీకు ఉత్పాతం. ఇంత పెద్ద ఉత్పాతం ఏదో మనకు చూపెట్టబోతూ ఉన్నది. మన్య ఏతైహి మహోత్పాతైహి నూనం భగవతః పదైహి అనన్య పురుష స్త్రీభిహి హీనాపూహు. హత సౌభగా ఇంతటి మహోత్పాతాలు చూస్తూ ఉంటే పొరపాటున భూమికి భగవంతుని పాద వియోగం కలిగిందా ఏమి? పరమాత్మ పాద స్పర్శ భూమి కోల్పోయినదా? అంతే ఇంతకేం చెప్తున్నావ్ కానీ కవీరే. అసలు ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి పరమాత్మ పాద స్పర్శ భూమి కోల్పోయినట్టు ఉంది. అనన్య పురుష స్త్రీభిహి హీనా భూహు హత సౌరభా ఇది చింతయతస్తస్య దృష్టారిష్టేన చేతస రాజ్య ప్రత్యాగమాత్ బ్రహ్మన్ యదుపురియాః కపిధ్వజః ఇలా ధర్మరాజు భీముడితోటి తక్కిన వారితో కూర్చొని కనపడుతున్న జరుగుతున్న ఉత్పాతాలను చూచి విచారిస్తున్నటువంటి సమయంలోనే యదుపులి నుండి అర్జునుడు వేయించేశాడు. చెప్పాం కదా.

బంధువుల రాక, కావలసిన వారి రాక మనకు ముందే హృదయం చెప్పేస్తుంది. అంతేకాదు అక్కడి వారికి కూడా ఫలానా వారు మమ్ములను గుర్తు చేసుకుంటున్నారు, మేము వెళ్ళటమే మంచిది అని బయలుదేరుతున్నాం. ఏమంటారు అంటే వైర్లెస్ కమ్యూనికేషన్. మనకు తెలియకుండానే మన మనస్సు ఫలానా చోడికి ఇవాళ పోయి వస్తే బాగుండు అనిపిస్తుంది. అక్కడ పోయి అయ్యో ఇవాళే అనుకున్నామండి మీరు సమయానికి వచ్చారే అంటాం మనం. అది వచ్చేసింది వారసం ముందే. ఇక్కడ అనుకుంటే ఈ మనస్సు ఆ మనస్సులో ఒకసారి ఢీకుంటాయన్నమ్మా. సంకేతం వదులుతుంది బెల్లిలో. ధర్మరాజు భయపడుతున్నాడో ఏమో, బాధపడుతున్నాడో ఏమో, త్వరగా వెళ్లాలన్న భావన అర్జునులో కరిగి బయలుదేరి వచ్చాడు. అందుకే ఇది పురియా కపిధ్వజః తం పాదయోహో విపతితం అయధా పూర్వ మాతురం అఘోవదనం అబ్బిందును సృజంతం నయనాభ్యయోహో ఎలా ఉన్నాడు అర్జునుడు మహా ఉత్సాహంగా ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా అమాంతం వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. తం పాదయోహ పతితం అది కూడా అయధాపూర్వం ఇదివరకు ఎన్నడూ ఇలా లేడు అర్జును. ఇంత దీనంగా, ఇంత హీనంగా, ఇంత దుఃఖంగా, ఇంత బాధగా ఎన్నడూ లేడు. అందుకే ఆతురం అయధాపూర్వమాతురం. ఇంతటి బాధతో ఉన్న అర్జునుడిని ఇన్ని సంవత్సరాలు ధర్మరాజు ఎన్నడూ చూడలేదు. అయథా పూర్వ మాతురం అధోవదనం తలకాయ నీడకేసుకుంది. పోయి ఉంటే ఉన్నాడా మంచిగా ఉన్నాడా అంటే అబ్బిందువున్ సుచేతః కంటి నుండి నీటి ధారలు కారుతూ ఉన్నాయి విరోక్య ఉద్విగ్న హృదయః విచ్ఛాయం అనుజం అతనే భయపడుతున్నాడు ధర్మరాజు ఏమో జరిగిందని అందులో వాడు వచ్చి ఇలా ఉన్నాడు. ముఖ కాంతి లేదు, చిన్నపోయిన ముఖం ఉంది. ఇలా చిన్నపోయిన ముఖ కాంతి ఉన్నటువంటి అజనుడిని చూసి ఈ మహానుభావుడు విలోక్య ఉద్విగ్న హృదయః. హృదయమంతా ఉద్వేగాన్ని పొందింది. అయ్యో ఏదో అనుకునేదో ఏదో జరిగినట్టు ఉంది ఏదో అనుకొని పుర్చ్ఛతిస్మ సుహృను మధ్యే సంస్మరణ్ నారదేరితం.

నారదుడు చెప్పిన దానిని తలుచుకుంటూ అర్జునుడిని అడిగాడు ఖచ్చితానత్తపురియాంన స్వజనాః సుఖమాసతే నాయనా ద్వారకాపురిలో మన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? మధు పోయు దజార్హ అర్హ సాత్పత అంధక వృష్ణయః సూరః మాతామహః ఇన్ని వంశాల వాళ్ళు మన మాతామహుడు ఎవరు సూరసేనుడు ఖచ్చితు స్వస్త్యాస్తే వాధ మారిషః వీళ్ళందరూ బాగున్నారా? మాతులః సానుజః ఖచ్చిత్ కుశలి ఆనకదుందు భీమ మేనమామ గారు ఎవరండి వసుదేవుల వారు వారు క్షేమంగా ఉన్నారా సప్తస్వసారః తత్పత్నియః వసుదేవుడి భార్యలు ఏడుగురు అక్క చెల్లెలు వాళ్ళందరూ కాబట్టి ఈ అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా మాతులాన్యః సహాత్మజాః మేనమామ గారి భార్యలు వారి పుత్రులతో ఆసతే సస్నుషాహ క్షేమం దేవకీ ప్రముఖాహ స్వయం. కోడళ్ళతో కొడుకులతో. మన అత్తలందరూ అంటే మేమామ గారి భార్యలందరూ క్షేమంగానే ఉన్నారా? సచ్చిత రాజా ఆహుక జీవతి అసత్పుత్ర అస్యచ అనుజః కదా ఆహుకుడు బాగున్నాడా? ఓడు ఆహుకుడు ఉగ్రసేనునికి అన్నగారు. అందుకే అసత్పుత్రః అస్యచానుజ. దుష్ట పుత్రులు ఉన్న వాని తమ్ముడు బాగున్నాడా అంటే ఉగ్రసేనుడు. ఆవు కూడా అనయ్యారు తమ్ముడు ఉగ్రసేయులు. వాడి తమ్ముడు బాగున్నాడు అనకుండా అసత్ పుత్రః అదో విశేషం అంటే ఏది పడిపోతుంది పడలేడా ఆ దుమ్మా కుకుడు చూడు వాడు అంతే వాడి పేరు అదే ఇక. లోకాన్ని పీడించే సంతానం ఉన్నవాడు అని పెద్ద బిరుదు టైటిల్. కొందరికి ఏమో కౌసల్యా సుప్రజారామ అంటారు. వినండి. ఇంత మహానుభావుడు నీ కన్నా ఉత్తమురాలు తల్లి అని అట్లా చెప్పుకుంటాం. దుర్మాహ గన తల్లి రెండు ఆమెకే కదా. వీడు ఏం చేసినా వచ్చే పేరు అప్పు ఎవరికి వస్తుంది తల్లిదండ్రులకే వస్తుంది. అందుకే అసత్పుత్రః దుష్ట పుత్రులు కలిగినటువంటి ఉగ్రసేనుడు అతని తమ్ముడు బాగున్నాడా? హృదీకః ససుతో అక్రూరః జయంతగద శారణాః ఆసతే కుశలం చచ్చిత్.

ఏ క్యా శత్రుజిదాదయ ఏం చెప్పాలి మన బంధువులందరూ బాగున్నారా కచ్చి దాస్తే సుఖం రామః అందరూ అడిగిన తర్వాత మన బలరాముడు బాగున్నాడా ఇప్పుడు ఆయన తమ్ముడు బాగున్నాడు. ఖచ్చి దాస్తే సుఖం రామః భగవాన్ సాత్వతాం ప్రభుహు. ప్రద్యుమ్నః సర్వ తర్వాత కుమారుడు. బల్దాముడు బాగున్నాడా? కృష్ణుడు బాగున్నాడా? వారి పుత్రులు ప్రద్యుమ్న సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథాః. అలాగే గంభీర అనిరుద్ధః వర్ధతే భగవాన్ రుత సుశేనః చారుదేశ్నశ్చ సాంబః జాంబవతీ సుతః అన్యేచ కార్ష్ణి ప్రవరాః సపుత్రా ఋషభాదయ ఇతర కుస్తుని సంతానమంతా క్షేమంగా ఉన్నారా? తదన్ అనుచరాస్యౌరే సుతదేవః ఉద్ధవాదయః సునందనంద తీర్షాన్యః ఏచాన్యే సాత్పతర్షభాః అపి స్వత్యాసతే సర్వే. రామకృష్ణ భుజాశ్రయ బలరామకృష్ణుల భుజములను ఆశ్రయించినటువంటి వారి అనుచర వర్గము, బంధువర్గము, మిత్ర వర్గము వీళ్ళంతా బాగున్నారా? అపిస్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృదా. వారు బాగుండటమే కాదు మన బాగును కూడా అడుగుతున్నారా? కదా? ఇందువల్ల అంటే బద్ధ సౌహృద వారికి మాకు మనకు. సౌహృద మైత్రి చాలా దృఢంగా ఉంది కాబట్టి బాగున్న వారు మనను గుర్తు చేసుకుంటున్నారా తలచుకుంటున్నారా భగవానపి గోవిందః బ్రహ్మణ్యో భక్తవత్సలాన్ ఖచ్చిత్ పురే సుధాన్ సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః మళ్ళీ అడుగుతున్నాడు రెండోసారి అడుగుతున్నాడు అయినా మన స్వామి బాగున్నాడా పరమాత్మ భగవానపి గోవిందః బ్రహ్మణ్యః అంటే బ్రాహ్మణ ప్రియుడు భక్త వత్సలః ఇలాంటి మహానుభావుడు ఖచ్చిత్ పూరే సుధర్మాయాం ద్వారకాపురిలో తాను ప్రత్యేక తెప్పించాడు సభ మనం చెప్పాం ఇంధుడు దగ్గర తెప్పించాడు సుధర్మ ఆ సుధర్మ అనేటువంటి సభలో ఆ మహానుభావుడు క్షేమంగా ఉన్నాడా? మంగళాయచ లోకానాం క్షేమాయచ భవాయచ. ఎందుకు అడుగుతున్నావ్ ఆయన రెండు సార్లు మూడు సార్లు అడిగాడు ఏంటి అంటే ఆ మహానుభావుడు వచ్చింది ఎందుకు లోకానాం మంగళాయ అన్ని లోకములకు శుభం కలగటానికి అలాగే క్షేమాయచ.

వాటికి కావలసిన వాటిని ఇచ్చి ఇచ్చిన వాటిని కాపాడటానికి రక్షించడానికి క్షేమాయచ భవాయచ వృద్ధి పొందింపడానికి. ఆస్తేదుకులాం బోధౌ ఆద్యః అనంత సకః పువా ఈ మహానుభావుడు యాదవ కుల సముద్రంలో చంద్రునిలా అవతరించాడు. ఒకడు వచ్చాడా? రెండు తీసుకొని వచ్చాడు. ఎవరాయనే? అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడిని వెంట పెట్టుకొని వచ్చాడు. యదుకులంలో విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటివాడు బాగున్నాడా? అనంత సకః కుమాన్ యత బాహుదండ సుక్త గుప్తాయాం స్వపురియాం యదౌర్చితాః కీడంతి పరమానందం మహా పౌరుషికాయువా మహా వీరుల్లాగా మహా భక్తుల్లాగా తమ తమ రాజ్యాలు, తమ తమ నగరాల్లో, తమ తమ ఇళ్లలో యాదవులందరూ నిర్భయంగా ఉన్నారు. ఆనందంగా ఉన్నారు. ఏ మహానుభావుని యొక్క ఆశ్రయాన్ని బట్టే యాదవులందరూ, మిత్రులందరూ, బంధువులందరూ నిర్భయంగా ఉన్నారో, పరమానందంగా ఉన్నారో, పరమానందం మహా పౌరుషుగా ఇవ్వా. యెటు పాద సుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయః ద్వేష్ట సహస్ర యూషితః నిర్దిత్య సంఖ్యే త్రిదశాన్ తదాశిసః హరంతి వజ్రాయుధ వల్లభోచితా ఏ మహానుభావుని పాదములను ఆశ్రయించటం వలన చాలామంది మహారాజులు తమ సార్వభౌమ అధికారాన్ని పొంది చక్కగా పరిపాలిస్తున్నారు. ఏ మహానుభావుని పాదములను ఆశ్రయించినందువల్ల సత్యభామ మొదలగు 16000 భార్య మణులు. ఇంద్ర భోగమును మించినటువంటి భోగములను అనుభవిస్తూ ఉన్నారు. నిర్జిత్య సంఖ్యే కృశాంత దాసికః హరంతి వజ్రాయుత వల్ల కోషితః

యదు బాహుదండ అభ్యుదయ అనుజీవినః యదుప్రవీరాః అకుతోభయాముహు ఏ పరమాత్మ యొక్క బాహుబలమును ఆశ్రయించిన యాదవులంతా ఎక్కడి నుంచి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉన్నారు. అధిక్రమంతి అంగ్రిభిరాహృతాం బలాత్ సభాం సుధర్మాం సురసప్తమోచితాం. ఇంద్రుని సభలో దేవతలు అధివసించటానికి యోగ్యమైన సుధర్మ అనేటువంటి సభ మండపాన్ని కాళ్ళతో తొక్కుతూ అలాగే భుజములతో హస్తములతో స్పృశిస్తూ సభలో ఆసీనులై సభా కార్య నిర్వాపిస్తున్నారు. అంటే ఇంద్రుడిని అడిగి తెచ్చారు కదా కృష్ణుడు సుధర్మ మరి వాళ్ళు ఉంటే వచ్చేదా అండి? ఓ ఆలోచన శుభ్రమా కాబట్టి ఇలాంటి మహానుభావుడు కచ్చిత్య నామయం తాత భ్రష్ట తేజా విభాసిమి అసలు అజనుడిని మాట్లాడేయడం లేదు. అది ఉందనండి. సరే నాయనా చూశావా చూశావా? వచ్చిన వాడిని వదిలి అందరిని అడుగుతున్నాడు ఈయనే. నువ్వు బాగున్నావా అన్నాడండి. ఇది ఏం ధర్మం అడగొద్దు అనుకుంటాడని కచ్చిత్తే అనామయం తాత నాయనా నువ్వు బాగున్నావని. నీకు ఎలాంటి అనారోగ్యము లేదు కదా కచ్చిత్తే ఎందుకు అడుగుతున్నావు అంటే భ్రష్ట తేజాహ విభాసి నీ మొఖం కాంతిహీనం అయిపోయింది. ఎలా ఉన్నావ్? ఆరోగ్యం బాగాలేదా? చదువు, ఆరోగ్యం బాగుందా? నీకు అనారోగ్యం ఏం లేదు కదా? అట్లా మాట్లాడ. ఆరోగ్యం ఉందా కాదో, అనారోగ్యం ఏం లేదు కదా? అంటే అనారోగ్యం అంటే శరీరం కావచ్చు. అలబ్ధమానః అవజ్ఞాతః కింవా తాత చిరోషితః చిన్న పోయి వచ్చావంటే అక్కడ చాలా రాకాలం ఉన్నావు కాబట్టి అతి పరిచయాదవజ్ఞ అని వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోలేదా? గౌరవించలేదా? ఆ ఎప్పుడు ఉండేవాళ్ళేలే కూర్చోవయ్యా. ఏం చేస్తాం నాలుగు రోజులు అవి ఇంటికి వస్తే మొదలు ఆ ఆ అవి ఏం చేయండి సోఫర్ చూపెడతాం కాది కడుక్కోండి అంటాం ఇంకేమో చేస్తాం. పిల్లలు ఉన్నారనుకోండి అక్కడ వెనక నీళ్లు ఉన్నాయండి కాది కడుక్కోండి మోలు తెచ్చి ఇస్తాం.

మూడో రోజు అయ్యో నా దగ్గర కొంచెం బాయిలో ఉంది చేతి కొనుక్కొని కడుక్కోండి అంటారు. నాలుగో రోజు అయ్యో బాయి కూడా ఎండిపోయిందని పక్క ఇంటి వాడిని కాస్త పట్టుకొస్తారా మన ఇద్దరం వాడుకుందాం అంటారు. అంటే ఐదో రోజు వాడు ఎండిపోతాడు ఇంకెందుకు కొట్టాడు. జరిగిందరా బాబు అని. మర్యాద అండి. ఎలా చిరా కా రోషితః మించి ఏడు నెలలు ఉన్నావు కదా ఎప్పుడు ఉండేవాడే రేయ్ ఏం గౌరవిస్తాం అని నన్ను అవమానించారా నిన్ను గౌరవించలేదా బంధువులు అవమానించారని చిన్నబోయావా లేక ఆరోగ్యం బాగాలేక చిన్నపోయావా? కచ్చిన్ ఆభిహితో అభావైహి శబ్దాదిభిహి అమంగళై నదత్త ముక్తమర్ధిభ్య ఆశయ యత్ ప్రతిశృతం కచ్చిన్ ఆభిహితః అభావైహి శబ్దాన్ని కావలసిన విషయములను అందుకోలేదా? చెప్పకూడని, అనకూడని, అనుభవించకూడని విషయముల యందు మనస్సు పెట్టేవా? అంటే అప్పుడు మన మొఖం చిన్నబోతుంది, మనది కాదు వాళ్ళది. మనకప్పుడే ఆనందం ఇష్టం అనేది అనుకోండి. అంటే దేన్ని చూడకూడదో చూడకూడని దాన్ని చూసినప్పుడు. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తినను తిన్నప్పుడు, స్పృశించని దాన్ని స్పృశించకూడని దాన్ని స్పృశించినప్పుడు మనస్సు ముఖము చిన్నపోవాలి. ఇవి భావములు, శబ్దాదులు. అలా ఏమైనా జరిగిందా? అంటే నీ ప్రమేయం లేకుండానే అనుకోకుండా మనం కొన్ని చూస్తాం. మనస్సు లేకపోవచ్చు. మనం కోరకపోవచ్చు. చూసామనుకోండి మనస్సు చిన్నబోతుంది. ఎందుకు చిన్నపు వాడంటే మన ప్రమేయం లేకుండా మన ఇంద్రియములకు ఇలాంటి విషయాన్ని స్వామి అందించాడంటే ఏదో పురాకృత పాప శేషం ఉన్నది. ధర్మశాస్త్రం ఏంటంటే వస్త్రం లేని మనిషిని చూడకూడదు స్త్రీని కానీ పురుషుడిని కానీ. పొరపాటున చూశాడు అనుకోండి ఏం చేయాలి? సకేలం స్నానమాచరేత్. అలాగే వెళ్లి స్నానం చేయాలి. అలాగే ఇంకోటి చెప్తాం చెప్పాను జ్ఞాపకం అనుకున్నా. ఇక విరబోసుకొని ఉన్నటువంటి స్త్రీని ఎంటుకి విరబోసుకున్న స్త్రీని చూస్తే బట్టలతో వెళ్లి స్నానం చేయాలి.

మనం ఆ నియమాన్ని పెట్టుకున్నాం అనుకోండి, మనకు పొడి బట్టలు ఉండవు. మొత్తం తడి బట్టలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు విడబోసుకోవడం ప్యాషన్ మరి చస్తామా ఏం చేసుకుంటాం? విడబోసుకోకుంటే అది వాళ్ళ ప్యాషన్ కాదు. ఇలాంటివి మనం చూశామని అర్థం ఏదో పూర్వజన్మలో అదే అంటాడు. అధర్మము ఆచరించి జనుల మధ్య మన పుట్టుక కలిగిన అధర్మము ఎక్కువగా ఉన్న కాలంలో మనం పుట్టిన మనము పాపం చేసి ఉన్నవారమే అనుమానం ఏం లేదు. కాబట్టి అలాంటి పాప అనుభూతి కోసమే ఇలాంటి దృశ్యం మనకు గోచరం అయింది అనుభవానికి వచ్చింది. అయ్యో ఇలా చూశామే అయ్యో రామ రామ రామ రామ పరమాత్మ నారాయణ నారాయణ అని మనం అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర అని పరమాత్మ నామాన్ని వెయ్యి సార్లు ఓ వంద సార్లు ఓ లక్ష సార్లు అనంతా చేసుకుంటారు ఎందుకంటే. చూడవలసిన దృశ్యం వా చెప్తారా రాశి చెప్తారు. చూడవలసిన దృశ్యం కంటే చూడబోతున్న దృశ్యాన్ని చూచినప్పుడే మనం కన్నులు మూసుకున్నా కన్నులు తెరిచినా అదే కనబడుతుంది. రోజు చూస్తున్నది కనబడదు. కొత్త రోజు ఏమో ఆ ఇలా కనబడింది ఎందుకు కనబడిందో ఏదో కనబడింది వదిపెట్టరాదు. ఆహా దాన్నే కలుపుకుంటుంది. అంటే మనస్సులో అది ఎంతగా పాతుకొని పోతుంది. ఇది సంస్కార విశేషం. పాప విషయం. అలాంటిది ఏమైనా నీవు చూసే అభిహతః అభావైహి శబ్దాదిభిహి అమంగళైహి నదత్త ముక్తమర్ధిభ్యః చెప్పి ఫలానాని ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? యాచకుని అడుగుతారు అలాగే ఇస్తానులేవయ్యా అన్నావు కదా నీకు దొరకలేదు ఇవ్వలేకపోయావు అనుకో. ఇస్తానని ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఇవ్వకుంటే. మొహం చెందబోతుంది. ఇప్పుడు ఇవ్వకుంటేనే మొహం వచ్చేస్తుంది అన్నమాట. అదే మనకే వస్తువు మిగిలింది మరి ఏం చేస్తాం అలా. పదత్వ ముక్తమర్ధిభ్యః ఆశయా యత్ ప్రతిశ్రుతం అది వారి మనస్సులో ఆశ కల్పించి ప్రతిజ్ఞ చేసి దాన్ని మళ్ళీ నీవు ఇవ్వలేదా? ఖచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రీయం శరణోపసుతం సత్వం నాత్యాక్షీహి.

శరణప్రదః అభయాన్ని ఇవ్వవలసినటువంటి నీవు శరణు కోరిన వీరిని విడిచిపెట్టలేదు కదా ఎవరిని? అందులో బ్రాహ్మణం, బాలం, గాం, వృద్ధం, రోగిణం. బ్రాహ్మణి, పిల్లవాడిని, గోవును అలాగే వృద్ధుడిని అలాగే రోగము పొందినటువంటి అంటే రోగిష్టిని అలాగే స్త్రీయం. శరణు కోరిన వీరిని రక్షించలేదా? ఖచ్చిత్వం నాగమో గమ్యాం గమ్యాం వా అసకృత స్త్రియాం పొందకూడని స్త్రీని పొందావా? పొందదగిన స్త్రీని విడిచిపెట్టావా అది పాపం. రెండు పాపాలే కదా. పొందకూడని ఆమె జోలికి వెళ్ళినా పొందవలసినామ జోలికి వెళ్ళనా అంటే ఋతుకాలంలో భార్య అనుగమనం చేయని వాడికి భ్రూణ హత్య పాపం అని శాస్త్రం. అది తప్పే, ఇది తప్పే. ఇందులో నువ్వేం చేశావు? ఆ పని చేశావా? ఈ పని చేశావా? పరాజితో వాగ భవాన్ నోత్తమైహి నాసమైహి పతి. పొరపాటున దారిలో వస్తూ ఉంటే నీకంటే తక్కువ వారితో ఊడిపోయావా? ఊహించాడు ఏం జరిగిందో. మొఖం చిన్నబోయిందంటే అది ఏదో జరిగి ఉంటుంది అని. నోత్తమైహి నాసమైహి నీకంటే గొప్పవారు కాదు. నీతో సమానులు కాదు అలాంటి వారితో ఓడిపోయావా? సమానులతో ఒక బాధ లేదు. సరే ఇద్దరం ఒకటే కదా ఇబ్బంది లేదు అనుకుంటా. కానీ తక్కువ వానితో ఓడిపోయావా? గొప్పవారు కాని వానితో ఓడిపోయావా? అపస్థితితో పర్యహుక్తాస్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ దుదుచ్చితం కర్మ కించితు కుతవాన్నయదర్శనం. తినవలసిన వృద్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా? కానీ చిన్న బోర్డు శాస్త్రం అది. గృహస్తులైన వాడు వృద్ధులను, తల్లిదండ్రులను, బాలులకు అందరికీ పెట్టిన తర్వాత తాను తినాలి. తినవలసిన వాళ్ళు, ఆకలి కొన్న వాళ్ళు, బాలులు, వృద్ధులు, కావలసిన వాళ్ళు, అతిథులు, బంధువులు ఉండగా వారందరినీ వదిలిపెట్టి తిన్నారనుకోండి వాడి మొఖం చిన్నబోవాలి.

అంటే దాన్ని మించిన పాపం లేదు మనం చెప్తున్నాం కదా. మనకు అందులో అతిథౌ తిష్టతి ద్వారి అపోగృహ్నాతి యో నరః ఆపోసనం సురాపానం అన్నం గోమాంస భక్షణం. పొరపాటున ద్వారంలో అతిథి ఉండగా మనం నీళ్లు తాగితే అది మద్యపానంతో సమానం. ఈ మాట చెప్పామనుకో మేము దాన్నే తాగుతున్నాం కదా ఇబ్బంది చేయదు అంటాం. ఏం చేస్తాం మేము? అలాగే అక్కడ వాడు ఉండగా అన్నం తింటే అది అన్నం కాదు. గోమాంస భక్షణం లాంటిది ఇది శాస్త్రం. అంత పెట్టు వాడికి. ఎంతో వాడికి పెట్టు ఆరు నువ్వు తినాలని శాస్త్రం. ఇలా తినవలసిన వారిని విడిచిపెట్టి తిన్నావా? అందుకే అపి అపిస్తు పర్యభుక్తాస్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ తినిపించదగిన వృద్ధ బాలులను విడిచిపెట్టి నీవు తిన్నావా? లేక 10 మంది అసఖించుకునే పరమ దారుణమైన పని ఏదైనా చేశావా? జుగుప్షితం కర్మ కించితు కృతవాన్ నయదక్షమం అంటే నీకు తగనిది. అర్జునుడు చేయదగని పని అర్జునుడు చేశాడు అనుకోండి ఇంకెందుకు బ్రతుకు? అయిపోతుంది. కచ్చితంగా ప్రేక్షతమే నాథా హృదయేన ఆత్మ బంధునా శూన్యోస్మి రహితో నిత్యం మన్యసే తే అన్యథా నరుకు అన్నీ చెప్పి చెప్పి. అసలు ఇది ఎవరికి చెప్పారు? ఇది మీకు బాగా ఇష్టమైన వాడితో ఎడబాటు పొందేవారు. అర్థమైందా అండి? ఎవరు చెప్పి బాగా ఇష్టమైన వాడు? అందుకే అతి ఖచ్చిత్ ప్రేష్టతమేన ప్రేష్ట కాదు ప్రేష్టతమః ఇష్టుడు. ప్రేస్తుడు. మా గురువారు అనేవారు తన పేరు నుంచం శాస్త్రి గారు అని పాఠం చెప్తే మహా మహా పండితుడు ఆయన. మహా పండితుడు అంటే మొత్తం భారతదేశంలోని వయ్యాకణంలో రెండో వాడు. మొత్తం భారతదేశం. కాశీ దర్భాంగ అన్ని చోట్ల వారికి భీరమైనటువంటి గౌరవం. అప్పటికే 50, 40, 50, 50 ఉన్నాయి. నాయనా ఇది అప్పుడంటే అప్పుడు మన ఉత్తరాల పద్ధతి బట్టి చెప్పి నాకు అదంతా సరిగ్గా తెలియదు అనుకో ఏదో కొన్ని చిన్న చిన్న సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు మామూలుగా కార్డ్ ఇస్తారు కదా? లెటర్ పంపుతారు కార్డు. అంటే సమాచారం తెరపాలని కదా? అందులో ఆ...

ఇదేమిటి? ఎక్స్పర్ట్ డెలివరీ అని ఒక కార్డ్ ఉండేది అప్పుడు రోజుల్లో. ఎక్స్పర్ట్ డెలివరీ అని కార్డ్ అది కార్డే కానీ అది ఎక్స్పర్ట్ డెలివరీ ఉండేది పైసలు కాస్త ఎక్కువ. అది అది పంపారంటే ఇంకా తొందరగా ఇవ్వాలని కాదు. అవునండి. టెలిగ్రామ్ ఇస్తే ఇంకా. ఇంకా తొందరగా మరి ఎక్స్ప్రెస్ చెరిగ్రా ఇస్తే వాడు బొంద కాదు తొందరగా అంటే ఉన్నవాడు వాళ్ళకి అందిస్తాడా? టెలిగ్రామ్ అయినా పెరిగ్రామ్ అయినా అదే సమయంలో వచ్చి చేరుతుంది కదరా. ఇన్ని పేర్లు ఎందుకు నాయనా? ఏం చెప్పాలి? తెలియక విధానాన్ని అవగీరణ చేయడం అన్నమాట. అంటే ఇష్టుడు అంటేనే ప్రీతిపాత్రుడు. ప్రేష్టుడు అంటే బాగా ఇష్టమైనవాడు. ప్రేష్ట తమ్ముడు తరుడు కాదు. ప్రేష్టుడు, ప్రేష్ట తరుడు, ప్రేష్ట తమ్ముడు. నచ్చినవాడు, బాగా నచ్చినవాడు, బాగా బాగా నచ్చినవాడు, చాలా బాగా నచ్చినవాడు. అంటే అంతకంటే ఇష్టుడు ఇంకొకడు ఉండడు. నీకు ఉన్న ఇష్టులందరిలో ఎవరు అత్యంత ప్రీతిపాత్రుడో అత్యంత ఇష్టుడో అలాంటి వాడితో వియోగం ఏమైనా కలిగిందా? ఇలాంటిది ఏదో లేకుంటే నా రుక్కు నీకు ఇలాంటి బాధ ఇలాంటివి కలగవు. శూన్యోస్మి రహితో నిత్యం మన్యతే తే అన్యథ అది కూడా ఎడవాడు కలిగిందా అని కాదు. రావాలి. బాగా నచ్చిన వాడు నా దగ్గర లేకుండా అయిపోయాడని భావం నీలో కలిగిందని. అంటే వాడు లేకుండా అయ్యాడంటే ఆ శరీరమే. ఎడవాడు కలిగిన దాన్ని ఆ శరీరమే. నీకు అత్యంత ఇష్టపాత్రుడైనటువంటి వాడి నుంచి నేను దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఉన్నావా కాదు. దూరంగా ఉన్నానని అనుకుంటున్నావా శూన్యోస్మి రహితః నిత్యం మన్యసే. ఒకసారి కాదు నిత్యం. ఇక ఎప్పుడూ అలాంటి వానితో నేను కలిసి ఉండలేను. వాడు లేకుండానే నేను.

ఉండవలసి వస్తున్నదని అనుకుంటున్నావా? ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో ఆలోచించండి. ఏమో పొరపాటున అంటే వీడు ధర్మరాజు అసలే. ఎవరో కాదు కదా. ధర్మరాజు అంటే అది లేకుండా అవుతుంది. అరే ఆ పొరపాటు అలాంటి అజుభాన్ని పలకకూడదు. అలాంటి భావన ఏదైనా నీకు వచ్చిందా? అలా నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటే ఇలాంటిది లేకుంటే. నీ ముఖం ఇంత చిన్న పులు నీలో ఇంత బాధ ఉండదు అని ధర్మరాజు అడిగాడు. ఇప్పుడు ఏవం కృష్ణ సఖః కృష్ణః భ్రాత రాజ్ఞ ఆవికల్పితః నోనా శంఖాస్పదం నానా శంఖాస్పదం రూపం కృష్ణ విశ్లేష కర్షితః మరాజు చూపించు అన్నీ అడిగాడు. అంటే అర్జునుని విషాదానికి, విచారానికి, దుఃఖానికి ఏవేవి కారణాలో అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇన్ని రకములుగా కృష్ణ సఖః కృష్ణః ఇతను వివ్వు కృష్ణుడే. అర్జునుడి పేరు మనం చెప్పుకున్నాం కదా పంచకృష్ణుడు అని. అర్జునుడికి పేరు కృష్ణుడు అనే ఉంది. మరి కృష్ణ సఖుడు ఇతను అంతే కాదు కృష్ణుడు కూడా. అలాంటి మహానుభావుడు వ్రాత రాజ్ఞ ఆవికల్పితః రాజైన సన్నరాజు విక్రమములు అడిగాడు అదా ఇదా ఇదా ఇదా అని. ఇన్ని రకములుగా అడిగితే నానా శంఖాస్పదం రూపం. ఒకటే రెండేనండి. ఎన్నో అనుమానాలు. ఇన్ని రక అనుమానాలను అడిగితే కృష్ణ విశ్లేష కరిషితః. పరమాత్మ యొక్క వియోగముతో చిక్కిపోయినటువంటి వాడై శోకేన సుష్యత్వదనః దుఃఖంతోటి ముఖమంతా వాడిపోయింది. అలాగే హృత్సరోజః హతప్రభః హృదయ పద్మము కూడా కాంతిని తొలగించుకుంది విభుం తమేవనుధ్యాయన్ నాశక్నోత్ ప్రతిభాషితుం

ఆ పరమాత్మని స్మరిస్తూ అలాగే ధ్యానం చేస్తూ సమాధానం చెప్పడానికి కూడా అతనికి శక్తి లేదు మాటలు ఏమొస్తాయి ఏం వార్త ఇది మామూలు వాటలే చెప్పొచ్చు. ఎవడో పోయి ఉంటే ఇబ్బంది లేదు ఇంకేం అయి ఉంటే ఇబ్బంది లేదు అసలు తాము లేము. ఎవడు లేకుంటే తాము లేమో, ఎవడుంటేనే తాము ఉన్నామో, అసలు ఇంతకాలం తాము తాముగా ఉన్నామన్న విషయాన్ని మరిపించినవాడు. మరి లేడు అనుకుంటే చెప్పగలరా అండి? నా శక్నోత్. ప్రతిభాచితం కృత్సేన సంస్తంభయన్ సుచః పాణిన ఆమృజ్య నేత్రయో ఎంతో కష్టపడి దుఃఖాన్ని దిగమింగుకొని మరెవరూ తుడిచేవారు లేరు కాబట్టి తన కన్నీళ్ళను తానే తుడుచుకొని పరోక్షేన సమున్నద్ధ ప్రణయ ఔత్కంఠ్య కాతరః షాటు అయిపోయాము దూరంగా అయిపోయాము. ఆ పరమాత్మ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు అతని మీద ఉండేటువంటి ప్రణయము, ప్రేమ, కుతూహలము, ఉత్సాహము, ఔత్సుక్యము కంటే చాటుగా ఉన్నప్పుడు మనం చెప్పాం కదా. భర్త ప్రియుడు ఎదురుగా ఉంటే ఆయన తనే ఉన్నాడు కదా అనుకుంటాం. పొరపాటున ఊరికి పోతే 100 సార్లు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడను. మాట్లాడకుంటే ప్రేమ లేదని అర్థం కాదు, ప్రకటీకృతం కాదు. ప్రకటించబడదు. అదే ప్రేమ దూరంగా ఉంటే, చాటుగా ఉంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ దూరం మామూలు దూరం కాదు కదా. అందువల్ల పూర్తిగా పరోక్షం అయ్యాడు ఎక్కడికో పోయి. అలాంటి మహానుభావుడి మీద ఉన్నటువంటి ప్రణయము, ఔత్కంఠ్యము ఇలాంటి వాటన్నిటితోటి. కాకరహా దీనుడైపోయాడు. ఒడ్డు నుంచి మాట పెగలటం లేదు. కానీ చెప్పక తప్పదు ఎదురుగా ఉన్నాడు మరి అడిగాడు. సఖ్యం మైత్రీం సౌహృదంచ సారధ్యాదిభి సంస్మరణ్ నృపం అగ్రజమిత్యాః బాష్ప గద్గదయాధిరా. ఏమేం తలుచుకోవాలి? కుర్చును తలుచుకుంటే ఏం తలుచుకోవాలి? మొదలు సఖ్యం. తరువాత మైత్రి. దాని తరువాత సౌహృదం. మనకు ఈ మూడు మనం ఒకే అర్థంలో వాడతాం. సరే అండి.

సఖ్యము, మైత్రి, సౌహృదం కానీ చాలా తేడా ఉంది. సౌహృదం అనేటువంటిది హృదయ అంతర్గతములో కూడా ఎదుటి వానికి హితమును కోరుట. కొందరు పైకి మాత్రం ఆ నువ్వు బాగుండాలయ్యా. నాలుగు నాడు సంపాదించాలి, నలుగురికి పేరు తేవాలి. గోపడ, గోపడనేమో ఒక్క పైస రావద్దు వీడికి. అది నాకంటే బాగుంటాడా? సంగతి చూస్తానులే. ఒక నేమో చెప్పనరుస్తారు పైకి మాత్రం అయ్యో బాగుండాలి సంపాదించుకోవడం సంతోషంగా కదా మాకు కూడా సంతోషంగా అబ్బాయి ఇస్తే. మొఖమే చెప్తుంది విషయం లేదు వీడికి ఏదో అంటున్నారు వీడు అని. అలా కాకుండా సౌకృతం. హృదయము కూడా సు కావాలి. అంటే హృదయాంతర్గతేనాపి యదా అయం హితమిచ్ఛతి సౌహార్దం తస్య విజ్ఞేయం అని శాస్త్రం. హృదయం అంతర్గతం లోపల కూడా ఎవరైతే ఎదుటి వారి హితమును మాత్రమే కోరుకుంటారో హృదయాంతర్గతం. భావం యదా అయం హితమిచ్ఛతి తత్ సౌహృదం. దీన్ని సౌహృదము అంటారు. ఇంకొకటి మైత్రి అంటే మిత్రత. తనవాడు. అనుకున్నవాడు చేసిన దోషముల వలన కలిగిన పాపమును వాడికి బోధించి ఆ దోషలను పాపములను చేయకుండా చేసి చేసిన పాపానికి కూడా వీడు పరిహారం చేస్తాడే దాన్ని మైత్రి అంటారు. యత్ అన్యకృత పాప నిరకరణాయ స్వయం యతతే సామైతి ఇతరుడు ఎదుటివాడు తనకు కావలసిన వాడు తప్పు చేస్తే పొరపాటు చేస్తే వాడి తప్పు తప్పును సవరించే పని వీడు చేస్తాడే దాన్నే మైత్రి అంటారు. ఇక సఖ్యం అంటే చాలా స్పష్టంగా ఉంది. ఖమ్ అంటే ఇంద్రియములు సమానాన్ని కానీ. అంటే వాడి ఇంద్రియము ఒకే జీరు ఉండాలి. అదేంటి? అంటే ఏది తిన్నా, ఏది విన్నా, ఏది చూసినా, ఏది అన్నా ఇద్దరు కలిసేస్తారు.

ఎందులోనూ మార్పు ఉండదు. తినటంలో కానీ, తాగటంలో కానీ, చూడటంలో కానీ, వినటంలో కానీ, అనటంలో కానీ, నిద్రపోవడంలో కానీ, మెలుకోవడంలో కానీ దాన్ని సఖ సమానాని కానీ నిత్య తత్ సఖ్యం. అని చెప్తాం చూడు ఒకే కంచం ఒకే మంచం అంటాం చూడండి అదనమాట. దాన్ని సఖ్యం అంటారు. ఇది ఎదుటి వాడి పాపాన్ని పోగొట్టే పని చేయటాన్ని మైత్రి అంటారు. హృదయంలో కూడా ఎదుటి వానికి తమ్ముని కోరటాన్ని సౌహృదం అంటారు. మరి కృష్ణుడు అర్జునునికి ఇవన్నీ కాదా అండి? కాదు ఇద్దరు కలిసే ఉన్నారు ఎప్పుడు. కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు చెప్పాం కదా మనకు. సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుని ఒడిలో తలకాయ పెట్టి. సత్యభామ ఒడిలో కాళ్ళు పెట్టి ద్రౌపది చేతులను చేతిలో తీసుకొని ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వచ్చాడు తండ్రి. భయభరం. ద్వార బాగుని చెప్పాడు ఎవ్వరిని లోపల రానియ్యకు మేము రహస్య సమావేశం ఏదో అంటాం కదా సీక్రెట్ మీటింగ్ ఏదో అంటాం. ఆ అలా రహస్య సమావేశంలో ఉన్నాం ఎవ్వరిని లోపలికి ఎలవ్ చేయొద్దు అని ఆర్డర్ ఇచ్చేసాడు. వాడైనా వచ్చాడో చిరచైదం నీకు అవుతుంది అని చెప్పి. స్ట్రిక్ట్ ఆర్డర్ సంజయుడు వచ్చాడు. పోయి చెప్పాలి కదా కనీసం ధర్మం కదా. వచ్చి స్వామి సంజయుడు వచ్చాడు. ఎదురు చూస్తున్నాడు. కాసేపు ఉండమంటారా? మరి రేపు రమ్మంటారా సంగతి ఏంటి? అది విడిపోద్దో అన్నాడు. అది రామ్మను. ఇగో స్వామి రాణి. అది వస్తున్నాడు అనగానే పాపం ద్రౌపది అటు పక్కకు సత్యం ఇటు పక్కకు వద్దు ఇలాగే ఉండండి. ఎవ్వరూ కదలొద్దు. వాడు మనవాడే. ఏం బాధ లేదు రామ్మను. వాడు వస్తే ఇలా ఉన్నారు వినండి. పాదాలు సత్యభామ ఒళ్ళో, శిరస్సు అర్జునుని ఒళ్ళో, చేతిలోనేమో ద్రౌపది హస్తం. నన్ను పని చేయద్దా బాబు ఏం సంగతి? అంత బాగున్నారా ఎక్కడ వచ్చారు ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారు? ఎందుకు చేశావయ్యా అంటే మాట్లాడే వెళ్ళిపోయారు. అబ్బా అర్జునునికి అర్థం కాలే పాపం. అర్థం కాక ఏం స్వామి ఎవ్వరు రావద్దంటే వాని కంచే పడేసే వస్తువులు చూడ చూడ కానీ. దుర్యోధనుడిని తెరవాలని రమ్మన్నారు. కేవలం మేనత్వి నా పిల్లలమే కాదు, కేవలం బంధువులమే కాదు, కేవలం మిత్రులమే కాదు.

ఒక భార్య ఒడిలో రెండు కాళ్ళు పెట్టుకొని మరి ఒక మిత్రుని ఒడిలో తలకాయ పెట్టాడంటే ఆమెకు ఆయనకు ఈయనకు ముగ్గురికి చెడా లేదు. అంటే ఎంత గాఢంగా భార్యను ప్రేమిస్తున్నాడో అంతకంటే గాఢంగా బావగారిని, బావమరిని ప్రేమిస్తున్నాడు. మరి ద్రౌపది హస్తా చేతిలో తీసుకున్నా. ఈమె ఏమైంది? ఎవరి చేయి పట్టుకోవాలి? ఎవరి కాళ్ళు ఒడిలో పెట్టాలి? ఎవరి శిరస్సు ఒడిలో పెట్టాలి? ఈ ముగ్గురిని ఏమంటారు? యదా ప్రాణం స్వయం ఇచ్చుతస్య శిరః స్థాప్యః అని శాస్త్రం. అతని ప్రాణానికి తన ప్రాణం ఇవ్వాలి అనుకుంటే తలకాయ పెడతాడు. అతని పాపానికి నా పాప నా పుణ్యాన్ని ఇచ్చి పాపం పోవడాలంటే కాళ్ళు పెడతాడు. అతని యోగక్షేమాలు నేను వహిస్తానంటే చేయి పట్టుకుంటాడు. ఏమర్చానం అండి? అర్జునుని కోసం నేను ప్రాణం ఇస్తాను, ఏమైనా చేస్తాను. సత్యభామకు అన్నీ నేనే, ద్రౌపదికి అన్నీ కాపాడి నేను దికవం ఇస్తాను. ఈ సంగతి వాడికి తెలుసు సంజేయుడు. వాడు మహాధర్మజ్ఞుడు వాడు. అంతా చూశాడు. అంతా చూశాడు పోయి చెప్తాడు. వాళ్ళేదో సామాన్యులు కాదు. వాళ్ళు అంత స్నేహంగా ఉన్నారు. కృష్ణుడు వాళ్లకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మనం మాత్రం బతకం. అది సార్ అని చెప్పి ఎందుకంటే లోకంలో మనకు లోక చాలా బాగున్నాయి. ఉద్యోగ పర్వంలోని ఆ ఘట్టము అద్భుతమైన ఘట్టం అన్నాను. లోకంలో హాని చేయాలంటే ఎదురుగా రావాలి. కీడు చేయమన మేలు చేయాలన్నా ఎదురుగా రావాలి లోక సామాన్యం. కానీ ఆయన చాటున ఉండి కూడా రెండు చేస్తారు. యుద్ధం చేయకున్నా మనను చంపుతాడు, ఆయుధం పట్టకున్నా మనను చంపుతాడు, మన వైపు చూడకున్నా చంపుతాడు, చూసేనా చంపుతాడు. కాబట్టి ఆశ వదులుకుంటేనే యుద్ధం చెయ్యి. ఇలా చెప్తాడు పోయి వీడు. చూడాలని రమ్మన్నాను. అంటే అయ్యో బావగారు మీరు చేసింది బాగానే ఉంది. సరే మన అన్యోన్యము, మన మైత్రి, మన స్నేహము, మన స్థితంతా వారికి చెప్పారు బాగానే ఉంది.

విని మాత్రం వాడు యుద్ధం చేయకుండా ఆగుతాడా? యుద్ధాన్ని ఆపుతాడా? మరి ఎందుకయ్యా శ్రమ పిచ్చివాడా? యుద్ధం చేస్తాడు భయపడుతూ చేస్తాడురా. భయం హృదయంలో ఉన్న తర్వాత వాడు గెలవలేదు. అమ్మో అర్జనుడు కృష్ణుడు ఇంత ఇంత దగ్గర ఇంత క్లోజా. వాడు మనల్ని ఏం బతకానిస్తాడు? ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో బాణం తీసి ఏం చేస్తాడంటే బాణం పక్కకు పోద్ది ఇగో పోయి కొట్టడం లేదు ఇంతే. అంటే హృదయంలోనే మొదలు అంటే ఆలోచించండి రాజనీతిలోని చాలా లోతుకు వెళ్లాలన్నమాట. పైకి వెళ్లైనా కనిపించదు. చాలా దూరంగా వెళ్లాలి మనం. కృష్ణుడు అర్జునుడు ఇంత సన్నిహితులా మనమేం పలుకుతాం వారితో యుద్ధం చేసి. ఈ భావం వాడిలో కలిగితే ఆ భయము వాడికి కాకుండా భీష్మాదులకు కూడా పాకుతుంది. భయంతో యుద్ధం మొదలు పెట్టిన వాళ్ళు గెలపడేరు. ఇది నీతి రాజనీతిలోని సారం. అందువల్ల ఇది సఖ్యం, మైత్రిం, సౌహృదం. అర్జునుడు కృష్ణుడు వేరు కాదు. సత్యభామ కృష్ణుడు వేరు కాదు. ద్రౌపది కృష్ణుడు వేరు కాదు చెప్పుకున్నాం కదా మనం. అందువల్ల. అన్ని రకములా ఉన్నాయి. కృష్ణునితో అర్జునునికి అన్ని రకములా భావం ఉన్నాయి. సఖ్యం, మైత్రిం, సౌహృదంచ సారధ్యాదిసు సంస్మరణ్. ఇవన్నీ ఎక్కడ? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. సారధ్యాదిషు అంటున్నాడు. సారధ్యంలో సౌహృదం. రథాక్రమాలంకారం. బుద్ధాక్రమాలంకారం. అంటే సారధ్యం ఎవరు చేయాలండి చెప్పాను కదా. యుద్ధంలో సారధ్యం అంటే రథం నడుపుతున్నంత సేపు. పదంలో కూర్చున్న వాని కుడి ఎడమ పాదముల బొటన వేళ్ళు భుజాన్ని తాకుతాయి. రైట్ సైడ్ పో అంటే కుడి కాలు సారధి కుడి భుజాన్ని తాకుతుంది. లెఫ్ట్ పో అంటే ఎడమ కాలు ఎడమ భుజాన్ని తాకాలి ఎందుకంటే నోరు ఖాళీగా ఉండదు. వాడిని తిడుకుని అడగము మనం. చేతులు ఖాళీగా ఉండవు అస్తం వదిలి పెట్టాలి. కాళ్ళు ఖాళీగా ఉండవు. రైటో లెప్టో చక్కగానో కాళ్ళతో చెప్పాలి. మరి ఎంత సౌహృదయం లేకుంటే అంటే సర్వాత్మన అతని యోగక్షేమాలను ఎంతగా కాంక్షించకుంటే.

ఇంకా లోటుకు వెళ్లాలంటే తాను లేని క్షణం వారెవరూ ఉండరన్న భావకైట నింపబడి ఉంటాడు. ఆలోచించండి. వేరే వేరే సమయాల్లో ఎక్కడెక్కడో ఉన్న కృష్ణుడు యుద్ధం జరిగిన 18 రోజులు యుద్ధ రంగంలోనే ఉన్నాడు. అది కూడా అర్జున రథం మీదనే ఉన్నాడు. భారతంలోని యుద్ధ పంచగాన్ని మనం చూస్తే 18 రోజులు అర్జునుడు రథం మీద కృష్ణుడు అతను రథం చుట్టడానికి నాలుగు రథాలు. భీముడు కానీ, సహదేవుడు కానీ, నగలుడు కానీ, బ్రహ్మరాజు కానీ కృష్ణ భగవానుని దృష్టి ఎంత దూరం సాగుతుందో ఆ లోపే వాళ్ళందరూ ఉండాలి. అందరి మధ్యన తాను ఉండాలి. వాడు చేసేటువంటి ప్రతి చర్య తాను చూడాలి. ప్రతి చర్యను తాను సూచించాలి. బాగా చెప్పాలంటే ఏమంటాం ఏదో గార్డు బాడీ గార్డా ఏదో అంటాం కదా అంగరక్షకుడు అన్నమాట. ఐదుగురిని ఆ రీతిలో రక్షించాడు. అంటే మళ్ళీ తాను యుద్ధం చేస్తున్నాడు అనుకో వీళ్ళని చూడలేడు గమనించండి. శారధ్యాన్ని కోరిన ఆంతర్యం గమనించండి. అతను కూడా రథం తీసుకొని యుద్ధాన్ని వెళ్ళేలాడు అనుకోండి, అతను ఒక పక్క వీళ్ళు ఒక పక్క ఎవరినో కొడుతున్నాడు ఎవడో తనను కొడుతుంటాడు వాళ్ళని తాను చూడాలి తనను వాళ్ళని చూడాలి. వీళ్ళని ఎవరు చూస్తారు? యుద్ధం చేయకుండా ఉంటే తప్ప వేరే రకంగా ఉంటే వాళ్ళని ఎవరిని తాను కనిపెట్టలేడు. యుద్ధము చేయకుండా యుద్ధరంగంలో వారికి దగ్గర ఉండడానికి వేరే దారి ఏదండి? ఒక సారధ్యం తప్ప అంటే ఎంత లోతుగా ఎంత దూరముగా ఆలోచించి పాండవుల ఎంత యోగక్షేమాలను మనస్సులో కాంక్షించి అర్జునుడు ఇంత తక్కువ పని అన్నిటికంటే తక్కువ పని. యుద్ధంలో సారధ్యాన్ని మించిన నిజమైన పని ఇంకోటి లేదు. ఆ నీచత్వాన్ని కూడా స్మరించకుండా, తలవకుండా వారి పక్కన ఉండాలి, వారి మధ్యన ఉండాలి, వారితో ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిలో బలాన్ని కల్పించాలి. మనం గమనించాలి భారతం గమనిస్తే మనం కర్ణుని యొక్క కుమారుడిని ఉఠర్జనుడు ఎవడో ఉన్నాడు వాడిని వికర్ణుడు ఇంకోడు ఉన్నాడు అనుకోండి ఆ ఉఠర్జనుడిని సంహరించినప్పుడు కర్ణుడు మహా ఉగ్రంగా ఈరోజు అర్జనుడిని చంపే వెనక్కి మళ్ళీ తను వచ్చాడు.

చెప్తాడు మనకు నాన్నయ్య బతికిన భారతాల్లో పట్టపగటింటి సూర్యుని పగిది నేడు వచ్చుచున్నాడు కర్ణుడు మాధవ మన రథమ్మును మరల్చుమింత బ్రతికియున్నను శుభములు పడయవచ్చు జనుడే భయపడ్డాడు. వాడి ఆవేశం ఉద్రేగం ఉన్నప్పుడు కొద్దిగా బలం కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకు వాడు రేపు చూస్తూ పోమన్నాడు. అప్పుడు యుద్ధరంగం నుంచి తాను అర్జునుడిని తప్పించాడు అనుకోండి. ఏమైంది నువ్వు? ఓడిపోయింది. క్షమాత్కారంగా తన శక్తిని ధర్మరాజులో నిక్షేపం చేశాడు. వాడు ముందరికి వచ్చాడు. అర్జునుడు భయపడి రథాన్ని వెనక్కి జరుపుతూ ఉంటే నువ్వు ఆగు నేను చూసుకుంటాను. ధర్మరాజు ముందరికి వచ్చాడు. ఆ ఒక్క రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కర్ణుని అన్ని శస్త్రాస్త్ర ప్రవాహాన్ని ఒక్కడు ఎదుర్కొన్నాడు. ఇక లవలేశం బాణం ఈ పక్కకు పోలేదు. ధనుర్యుద్ధంలోని గొప్పతనం. మరొక సమయంలో ధర్మరాజు భయపడ్డాడు. అర్జునుడు భయపడ్డాడు ద్రోయుడిని చూసి. అప్పుడు భీముడు వచ్చాడు ముందు. అప్పుడు భీముడిలో తన శక్తిని క్షేపించాడు. ఇంకొకసారి ముగ్గురిని కట్టగట్టి సముద్రంలో పడేస్తానని వచ్చాడు ఓ మహానుభావుడు. భగదత్తుడు అని చెప్తాం మనం. సహదేవుని ముందరికి పంపించాడు. శక్తి వాడిలో ప్రయోగించి వాడిలో ప్రయోగించి వాడితోటి వాడిని ఓడించాడు. ఇంకోసారి నకులుడిని. తాను యుద్ధరంగంలోనే ఉండి ఒక్కొక్కసారి ఒక్కొక్కడు తన శక్తిని ఆవేశింపచేసి అంటే. పంచపాండవులలో ఒక్కడే వీరుడు కాదు, ప్రతివాడు వీరుడే. ఏ ఒక్కడు తలుచుకున్నా మీరెవ్వరు బతకరు. ఐదుగురు అవసరం లేదు, ఒక అజ్జనుడే అవసరం లేదు, మీరు కూడా అవసరం లేదు, సహదేవుడు చాలయ్యా. ఈ భావాన్ని సూచించటానికే యుద్ధము చివర కూడా చాలామంది తెలివి తక్కువ వాళ్ళు రమదారు అనుకుంటారు.

అతన్ని మించిన రాజనీతిపరుడు, జ్ఞాని మరెవ్వరూ లేరు. వీరుడు కూడా లేరు. అన్నీ శస్త్రాస్త్ర పారంగతులు మహారాజు. చివరినాడు దుర్యోధనుడు హృదయములో నీటి మడుగులో దాక్కొని ఉన్నప్పుడు పౌరుషాన్ని పెంచి మాటలతో పైకి రప్పించి పైకి వచ్చిన తర్వాత మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చిన వానితో నువ్వు కోరుకొని పోరాడొచ్చు. భీముడి తోటి కొట్లాడలేను లేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు సైన్యం లేదు. ఆయుధాలు లేవు, బలం లేదు. నేను అందరికంటే తక్కువ వాడిని అయిపోయాను, గతి లేని వాడిని అయిపోయాను, చిన్న పోయాను, హీనముడిని అయిపోయాను, శక్తి లేని వాడిని అయిపోయాను అని నువ్వు ఇలాంటి దిగుల వద్దు. ఈ స్థితిలో కూడా నీకు ఎవడు నచ్చితే వాడితో కొట్టడు. గెలిచావనుకో నీ రాజ్యం నీకు ఇస్తుంది. మేము వెళ్ళిపోతాం. ఈ వాక్యాన్ని విన్న చాలామంది పరమారాజు ఏం మాట్లాడలేదు పొరపాటు అయితే ఏం చేసేవాడు? అని 18 రోజుల యుద్ధంలో సహదేవుడు కూడా ఒక రోజు మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపాడు. ఒక్క సహదేవుడు ఒంటి చేత్తో. కారణం ఏమిటి అంటే కృష్ణస్య తేజః నిక్షిప్తం సహదేవే తదా అనఘ తతః అయం విజయీ. నాస్య పరాక్రమః ఇతనిది కాదు కృష్ణుని తేజస్సు అందులో ఉంచబడింది. అది నమరాజుకు గుర్తుంది. దుర్యోధనుడిని అన్ని విధాల కవులను దూరం చేసి రాజ్యం తమకివ్వాలని కంకణం కట్టుకున్నాడు కృష్ణుడు. మరి దుర్యోధనుడు సహదేవుణ్ణి కోరుకుంటే తన శక్తి ఆయనకివ్వడా? అది ఎవడు గెలవడా? ఎవరిని కోరుకుంటే వారికే శక్తి ఇస్తాడు కృష్ణుడు. ఎలాగో మేము గెలిచేది మా బలంతో కాదు. వారి బలంతోటి అమరం ఎవరికైనా ఉంటుంది. మొత్తం పాండవులను ఆడే కాపాడుతున్నప్పుడు మా పరాక్రమం ఏమిటి?

అది ఎవడు కాదు ఒక చెట్టును పెట్టినా గెలుస్తుంది. జజ్జని మీమా ఇద్దరికి నిజమైనటువంటి భగవతర్పణ బుద్ధి ఉన్నవాడు ధర్మరాజు. రాజనీతికి కానీ రాజకీయంగా కానీ భక్తిలో కానీ పారమార్థ్యంలో కానీ అతను ఆలోచించినంత దూరం ఒక సందర్భంలో చమత్కారం కుష్ముడే అంటాడు. అహమపి నావజానామి ధర్మరాజస్య హృదయం అంటారు. ధర్మరాజు ఏమనుకుంటున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే అంత లోతుగా ఆలోచిస్తాడు. ప్రతి క్షణం వారి వెంట ఉన్నాడు. 18 రోజులు కృష్ణుడు వెంట లేని క్షణం లేదు. ఒక్క రోజు వెంట లేడు అభిమన్యుడు స్వస్తి ప్రజలు. నలుగురు పాండవులు ఏమయ్యారండి మరి? ఇంత పెద్ద సైన్యాన్ని ఆపిన పాండవులు ఒక్క సైంధవుడిని దూరం కరెచ్చలేకపోయారు. ఎవరిది శక్తి? ఎవరిది బలం? ఇది సఖ్యం, మైత్రియం, సౌహృదంచ. అందుకనే సారధ్యాదిషు సారధ్యములో అతనికి ఉన్నటువంటి సఖ్యము. అలాగే రాయబారంలో మైత్రి. యుద్ధంలోనూ ఇతర అరణ్య అజ్ఞాతవాసాలలోని బాధలలో సౌహృదం. సరే సారధ్యాదిషు యథాక్రమం. ఇలాంటి వాడినన్నిటిని స్మరిస్తూ నృపం అగ్రజమిత్యాః బాష్పగద్గదయాగిరా తన్నీరు కారుతూ ఉంది గొంతు బొంగురు పోయింది అంత బాధతో అంత దుఃఖంతో గొంతులు పోయినటువంటి గొంతుతో కన్నీళ్ల వర్షంతో ధమరాజుతో ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? రేపు చెప్పు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః అసలు భారతంలోకి వెళ్ళేసరికి ఇక్కడ చెప్పాలి సంతోషంగా వాళ్ళకి ఇంకా స్వామి ద్వారక్కి వచ్చారని అడిగారు స్వామి ఆ అడిగారా ద్వారక్కి వచ్చారని అడిగారు ద్వారక్కి వచ్చారా అని అడిగారు

By the rule within my lineage, to the progenitor of our clan, to the glorious feet - I bow my head to the auspicious feet of Sri. To Bhutathalvya Mahadatva Bhattanatha, Sri Bhaktisara, Kulashekhara, Yogivaha - to the holy Sri Parankusha Muni, I bow daily. To Vasudeva's son, the divine one, destroyer of Kamsa and Chanura, the supreme bliss of Devaki - Krishna, the world-teacher, I pay homage. Like the blue atasee flower, adorned with garlands, feet shining with anklets, with gem-studded bangles and armlets...

Before the story begins - that great being set out on a pilgrimage. Along the way, through Maitreya, he learned that the war had ended, learned of the war's outcome, and thought 'let me go see once more' - and returned to Hastinapura. This is the story we have been telling. Let me briefly summarize that portion. For those who were not present yesterday, so they can follow the story...

Vidura went to his elder brother Dhritarashtra and said: 'There is nothing in the world for which no counter-action exists except for Time alone. When Time arrives, we give up even our most beloved possession - life itself. What then of wife, children, and home?' However, this applies equally to everyone - it comes for every person. Yet 'aho sumahati loba' - how great is the greed for life!

Only the formality and courtesy - all that was fine. The arrangement for feeding them was, however, entrusted to Bhima. 'Every day you must go and serve them food, dear child.' Since they were both blind, 'you must form the morsels and hand-feed them.' And so Dharmaraja assigned the duty. Whatever Bhima felt in his heart, he did not disobey his elder brother's command...

'Krita kritya pratikshyante mrityum priyam ivatithi' - those who have completed all their duties, wait for death as eagerly as for a dear guest to arrive. 'All is done, what remains, who is left, why should I stay?' Without anyone having to tell them, they leave. Going to the southern region of the Himalayas, in that area...

So Dharmaraja says: 'Alas, our father has left without telling us. He cared for us so lovingly from childhood, taught us statecraft and dharma. How could such a person leave without telling us? Did we disrespect him? Was something lacking in our courtesies, our governance, in the palace?' Lamenting in this way, while they were all in grief, Narada arrived at that moment...

'Stani sahasthana apadani chatushpadam phalguni tatra mahatam jivo jivasya jivanam' - the world works like this: limbless creatures are food for the four-legged; four-legged animals are food for the two-legged; smaller creatures are food for larger ones. So what is the total result? One creature's life sustains another's life. 'Jivah jiva...'

Conclude your avatara. Your very existence lasts only as long as He does. Once He is gone, you are no longer 'Dharmaraja,' that fellow beside you is no longer 'Bhima.' These are all puppet-figures. The one who makes them dance - He has gone. After the one who makes them dance has departed, what will the puppets perform? You too - once the news of their departure reaches you - it is already over. But I won't say it outright...

Even one who has committed adharma - we should not say 'that person did adharma.' 'Yat adharmakritam papam suchakasyapi tadbhavet' - the sin of pointing it out falls on the one who points it out. This is described in the Dharma-Parikshit dialogue - the Earth is in the form of a cow, Dharma in the form of a bull with just one leg. In this context, a shudra comes and strikes this bull and cow...

One should say 'In such-and-such region, adharma is spreading extensively' - but not name who did it. Why? Because it is the king's responsibility to know where adharma is being committed and who committed it - that is the duty of governance. Just as punishing those who commit sins, removing sin...

About Sita, they say this: because one person spoke ill, Rama said 'My kingdom, my sovereignty, my dynasty is tainted. I cannot live, I cannot bear this.' This means a king does not just wait until adharma is committed - he must warn before it happens. Therefore whether the wrong is done or not is a secondary matter - before anyone acts wrongly, when those thoughts arise in their minds...

Seating the Lord right before them, they offered all the oblations with the sacred fire. Direct, face-to-face worship of Vishnu - 'yajnah yajnapatih' - the Lord is Himself the yajna (sacrifice), the lord of yajna, the performer of yajna. So placing such a Lord before them and performing ashvamedha sacrifices, they atoned for the sin of killing their kin. They had killed all their own - all of them - so through that...

He is short, they say, his form is unusual, his body is covered with spots - 'He is no ordinary man!' they protest. But coming from Ayodhya to here in just one day - only a man (Nara) can do that, no one else can. The skill to drive horses with such incredible speed belongs to Nara alone. But in form, for a hundred reasons...

Krishna Paramatma - not a single day passes when Bhima does not have His darshan. Every day he must behold Him. Whoever else may come or not, Bhima needs his darshan. Completing his anushthana (daily observance) and aradhana (worship), in the moment of thinking 'may I behold Krishna,' Krishna Paramatma would appear there in meditation and give him the abhaya mudra (gesture of fearlessness) and depart. Then about Arjuna...

What was that? 'Tarasya jagatim raudram viparyasya ritudharmanak' - the very seasons had changed. What is so remarkable about that now? Back then - it was already happening: in the rainy season, harsh sun; in this age of Kali, rains began out of season. 'Viparyastattu dharminah' - dharmas became inverted, turned upside down. It appeared as though a great and terrible time had come...

Desire is frustrated when unfulfilled - that is when anger comes. That same anger transforms into greed. 'I want a certain thing, I want one lakh rupees, I couldn't get it, everyone blocked me' - anger comes upon everyone. He harasses them. He takes by force. When the desired object is even slightly delayed in coming, attachment and craving for it increase...

Conflicts with parents, friends, brothers, and relatives are becoming more common. The joint family - we call it 'avibhakta kutumbam.' Everyone used to live together: mother, father, elder brothers, younger brothers, all one family. It passed peacefully. Gradually, within the same house, one person serving two curries is noticed and 'I also want two curries'...

Not just a bad omen - beyond bad omen (atyarishtam). It is so extreme that even the word 'bad omen' falls short. Surpassing even that. Seeing all these such omens arriving in that age, 'lobhad adharma prakritin drishtva uvacha' - seeing the nature of dharma corrupted by greed and such vices, he spoke. To his younger brother, the king. 'Sampreshipitah dvarakayam jishnu' - Arjuna was sent to Dwaraka...

Did the Lord intend to abandon the body He brought to this earthly realm for His divine sport? Did He intend to depart? 'Yasmat sampadah rajyam dara prana kulam prajah asan sapatna vyaya' - if He leaves, so be it - why grieve so much? Oh, dear one - everything we call 'ours' - who gave us all this? Not that He gave us something; what had not happened without Him?

These things often sense it before anyone else knows. That is why scripture says signs appear first in animals and birds. 'Bhaumanda divyan sadaihigan' - ill omens on earth, ill omens in the sky, ill omens in the body - the left eye twitching, the left ear throbbing, the left shoulder trembling, the left thigh shaking, the left foot stumbling, the step placed firmly yet twisting or slipping, falling down, the upper garment slipping off, an object falling from the hand...

When a fish passes through water and its tail touches the stalk of a lotus, the lotus sways. In the swaying of a thousand-petaled lotus - the very last petal, the outermost tip's movement - such an infinitesimal vibration. Can you perceive it once? Like that, it should barely brush and pass by. This too, that you are reading - it is not an ill omen, not a bad sign; it is just a subtle signal...

When hundreds of people are singing your praises and glory, you rise up - yet you rise at the inauspicious cries of jackals. Does that not bother you at all? Do you still wish to stay here in the forest? Is that really you? Those very jackals, those same dogs - at the sunrise of Surya Bhagavan, even as the sun rises, those jackals and dogs that wail at inauspicious times...

The work is done. It crossed from this side to that - go home and sit down. 'Tirchi kattena idi sthiramaina labham, katti tirchineni karyamu' - that is the meaning. A right-to-left movement: if the blade is drawn from right - the right side is the south, not the south direction per se but referring to bondage; the left side is liberation - this is used as an indication...

'Ayya mulukhah kampayanu manah pratyulokasya kuhvanaihi anidrou shunyam icchatah' - not sleeping, they are crying out ceaselessly. They cry on and on - as if the whole world is about to become empty, as if some great dissolution is approaching, as if a great calamity is imminent. 'Dhumradhisa paridhayah kampate bhuhu saha adrihihi' - around the sun, around the moon, a halo appears...

Similarly, before winter comes - when it seems the winter crops will fail - the sun perceives it. This is what scripture says. But now these omens are appearing in that age - this means some great calamity is at hand. 'Nirvatashcha mahan tata sakankyastana itridi' - the earth along with its mountains is trembling. Lightning and thunder without clouds. Wind...

The planet itself - in this way it became fruitless like a gourd. Therefore, planetary wars, planetary conjunctions - all these are occurring. 'Samsamkulaih bhuta ganaih velite ivarodasih' - all the bhuta ganas (elemental spirits) - the sky appears as if all beings are fighting in it, the entire sky appears to be burning to us. 'Nadyo nadasya kshubhitah saransich manansich' - rivers and streams have become agitated, as well as the minds...

'Daivatani rudanti iva svidyanti ruchchhalanti cha' - the divine images appear to be weeping, perspiring, trembling. 'Ime janapadah gramah puro dyanacha rashramah, bhrastha striyah niranandah, ime magram darshayanti nah' - the towns, villages, gardens, parks, hermitages - these places of entertainment, places of recreation, pleasure grounds - have all become devoid of luster. Gardens, orchards, ponds, rivers...

The arrival of relatives and dear ones - the heart tells us beforehand. Not only that - even those over there feel it: 'Someone is thinking of us, we had better go visit' and they set out. What would you call this? Wireless communication. Without our knowing, our mind feels 'it would be good to go to such a place today.' And when you go there...

Narada's words came to mind, and he asked Arjuna - 'kacchinattu puriyam svajana sukham asate' - 'Are all our people in Dwaraka living in happiness? 'Madhu poyudu jarhha arha satpata andha ka vrushnihi surah matamahah' - people of all these dynasties, our maternal grandfather - 'kacchitu svastiyaste vadha marishaha' - are all of them well?'

'Ye kya shatrujidadayah' - what to say, are all our relatives well? 'Kacchit daste sukham ramah' - and after asking about everyone, 'is our Balarama well?' Our brother. 'Kacchit daste sukham ramah bhagavan satvata prabhu' - Is Balarama, the lord of the Satvatas, doing well? 'Pradyumna' - his son next. Is Balarama well? Is Krishna well? Are their sons Pradyumna...

To give what they need, to protect and guard what has been given, 'kshemaya cha bhavaya cha' - for their welfare and flourishing, for their growth. 'Aste dukula ambodhou adyah ananta sakhah puva' - this great being has appeared in the ocean of the Yadava clan like the moon. Did he come alone? He brought two along. Who was that? Ananta - meaning Adishesha. Having brought Adishesha along...

'Yadu bahudanda abhyudaya anujivinihi yadupravirah akutobhayamuhu' - the Yadava heroes who sheltered under the might of Paramatma's arms were fearless from all directions, fear came from nowhere. 'Adhikramanti anghribhi rahritam balat sabham sudharma sura saptamochitam' - the Sudharma assembly hall, fit only for the gods, that worthy of divine habitation, which was taken by force - they strode into it with their feet...

On the third day, 'Oh, I have a little water in the well, take some and wash up,' they say. On the fourth day, 'Oh, the well has also dried up - could you borrow some from the neighbor? We'll both share it.' Then on the fifth day, he dries up too - 'who needs to come beat us.' How it goes - that is respect. When one overstays - 'shirachi rosita' - what happens after seven months...

If we kept that rule, we would have no dry clothes - all wet. Because now the fashion is to wear loose garments - will we die? What can we do? If they don't do it, it's not their fashion. We have seen such things - meaning in some past life, that was the consequence, one says. Those who practiced adharma and were born among people who practice adharma...

'Sharanapradah' - you who should grant fearlessness and refuge, did you not fail to protect those who came to you for shelter? Among them - 'brahmanam, balam, gam, vriddhham, roginam' - a brahmin, a child, a cow, an elderly person, an afflicted sick person, 'striyam' - a woman. Did you fail to protect those who sought your refuge? 'Kacchitvam nagamo gamyam gamyam va a...'

There is no greater sin than this, we keep saying. Among such things, 'atithou tishthati dvari apogrihnati yo narah aposanam sura panam annam gomamsa bhakshanam' - if a guest is standing at the door and we drink water, it is equal to drinking wine. If we say this out loud, people say 'that's what we're drinking anyway, it doesn't bother us.' What can we do? Similarly...

What is this? There used to be something called 'Express Delivery' on cards in those days. There was an 'Express Delivery' option on the card - it cost a bit more. Sending that didn't mean it would arrive sooner - that's right. A telegram came - even sooner. Then an express telegram came - the fellow is gone into the ground, not a moment sooner. So...

You have to remain - are you thinking that? Think about how carefully things are being handled. After all, this is Dharmaraja - not just anyone. Dharmaraja - without certain qualities it doesn't exist. Such an inauspicious thought should not be uttered. Has any such feeling come to you? Are you thinking this? Because if this were not the case - your...

Remembering Paramatma, meditating thus - he doesn't even have the strength to give a reply. What words can come? What news is this? Speaking of ordinary things is possible. If some ordinary person passed away, it's not too difficult. If something else happened, not too difficult. But they - they themselves are no more. The one without whom they do not exist, the one by whose presence they existed at all - that very person...

There is a big difference between 'sakhyamu,' 'maitri,' and 'sauhrdam.' 'Sauhrdam' - harboring genuine well-wishing for the other person deep within the heart. Some people say outwardly 'I want you to do well, earn well, earn a good name among people.' But inside - 'not a single paisa should come to him. Should he fare better than me? I'll deal with that later.' That is not sauhrdam - it is mere words...

There will be no change in anything - neither in eating, drinking, seeing, hearing, speaking, sleeping, or waking. 'Dana samani kani nityam tat sakhyam' - we say 'same plate, same bed' - that is the meaning. What is called sakhyam. And 'maitri' is the act of removing the other person's sin. The one who does this...

One wife placed his two legs in her lap, and in a friend's lap he rested his head - for her, for him, and for this one - none of the three felt wrong. This shows how deeply he loved his wife, and even more deeply he loved his brothers-in-law. And Draupadi - whose hand did she hold? Whose feet did she place in whose lap?

Hearing just that, would he stop fighting? Would he cease the war? Then why the effort, you fool? He will fight out of fear. Once fear is in the heart, he cannot win. 'Amma, Arjuna and Krishna are so close to each other - he won't let us survive! Whatever efforts he makes - whatever he does...'

Going even deeper - he would be filled with the firm conviction that without him, none of them would exist. Consider this: Krishna, who was in so many different places at different times - throughout the 18 days of the war, He was present on the battlefield alone. And that too - always on Arjuna's chariot. If we examine the battle chronicle of the Mahabharata, all 18 days Krishna was on Arjuna's chariot with him...

He says to us in Nannayya's bharata: 'Like the midday sun blazing in full brightness - today Karna comes! O Madhava, turn our chariot slightly - even alive one can attain auspicious things.' Arjuna was afraid. When someone is in the grip of excitement and outrage, their strength also increases somewhat. Why did he ask to turn away? 'Let us watch him tomorrow,' he said. So he withdrew from the battlefield at that moment...

There is no better statesman, no greater knower, no greater warrior than him. Expert in all weapons and warfare - a great king. On the last day, when Duryodhana was hiding in a lake, he used taunting words to draw him out, and once he emerged, said: 'Among the five of us, fight whoever you choose. You may challenge Bhima...'

Even planting a tree would win against that. 'Jajjani mima iddhariki nijamainatu bhagavatarpana buddhi' - the one who had genuine devotion to the Lord in both cases was Dharmaraja. In statecraft, politics, devotion, or spiritual wisdom - no one in the Mahabharata could think as far ahead as him. Even Krishna once remarked in a moment of wonder: 'Aham api navajanaami dharmarajasya hridayam' - even I do not fully know what is in Dharmaraja's heart.