ఇంద్రియాలు మరియు భూతాలు: అనుభవం ఎలా కలుగుతుందో

Sense Organs and Elements: How Perception Works

bhagavatam Kandadai Ramanujacharya

ఇంద్రియాలు మరియు వాటికి అనుగుణమైన తత్త్వాల మ్యాపింగ్ వివరించబడింది - శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం, స్పర్శ తన్మాత్ర నుండి వాయువు. సాత్త్విక అహంకారం నుండి మనసు ఇంద్రియాలు, తామస అహంకారం నుండి ఐదు భూతాలు ఉద్భవిస్తాయి. ఘర్షణ జరగాలంటే దూరంగా ఉన్నది దగ్గరకు రావాలని ఉపమానంతో వివరించబడింది.

The sense organs and their corresponding elements are mapped in detail - shabda-tanmatra (sound) giving rise to akasha, sparsha-tanmatra (touch) giving rise to vayu, and so on. From sattvic-ahankara arise the mind and sense organs; from tamasic-ahankara the five elements. The session explains how friction (gharshana) operates - what was distant must come close. The concept of "drashtuhu lingam" (the mark of the seer) in perception is introduced.

← Prev Next →
Sense Organs and Elements: How Perception Works Kandadai Ramanujacharya bhagavatam

జగత్ గురుం అతదీపుత్పసంకా సింహార నూపుర శోభితం భద్ర చంకణ కేయూరం కృష్ణం వందే జగత్ గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీ మూత సన్నిభం यादवानाम् शिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननम् विरसद् कुण्डलधरन् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कम् महोरत्कम् पुनमाला विराजितम् శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాశ్చగమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ త్వరేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్చతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం త్యక్తే పౌత్రమ కల్మశం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విఘ్నురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుతేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధగోపమహం భజే ఆత్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులర ప్రకృతి ప్రకృతి నుండి మహత్తత్వం మహత్తత్వం నుండి అహంకార తత్వం.

ఈ అహంకార తత్వమే సాత్విక, రాజస, తామసములుగా మూడు విధములు. సాత్విక అహంకారం నుండి మనస్సుని రాజసాహంకార అనుగ్రహీతమైన సాత్విక అహంకారం నుండి ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని తామసాహంకారం నుండి పంచభూతములు అంటాం. పంచభూతములకు ఆది తామస అహంకారం కాబట్టి ఈ తామస అహంకారాన్ని భూతాది అంటారు. భూతములకు ఆది. పంచ కారణము. పంచభూతములు దాని నుండి పుడతాయి కాబట్టి దాన్ని భూతాది అంటారు. ఇప్పుడు ఆ తామసాహంకారం నుండి పంచ తన్మాత్రలు. ఒక్కొక్క తన్మాత్ర నుండి ఒక్కొక్క భూతం. శబ్దము దాని నుండి ఆకాశము. అలాగే స్పర్శ దాని నుండి వాయువు. అలాగే రసము జలము ఇలా తనుమాత్రలు పంచభూతములు. ఆ ఉత్పత్తి మనకు ఈరోజు చెప్తారు చూడండి. తామసాత్వ వికురువాణాత్ భగవత్ వీర్య చోదితాత్ శబ్ద మాత్రమభూత్ తస్మాత్ నభః స్రోత్రంతో శబ్దయం. చాలా స్పష్టంగా చెప్తాడు ఆ పదములను జాగ్రత్తగా పట్టుకోవాలి. పదములు పట్టుకుంటే మనకు సందేహమే కాగలదు. భగవద్వీర్య చోదితాతు తామసా పరమాత్మ యొక్క సంకల్పం అనేటువంటి ప్రేరణతో ఈ తామసాహంకారం వికారమును పొంది శబ్ద మాత్రమపు మొట్టమొదలు తామసాహంకారం నుండి శబ్ద తను మాత్రం ఉదయించింది ఏర్పడింది. మొదలు పుట్టినది శబ్ద తను మాత్రం. ఈ ఈ తను మాత్రం నుండి తస్మాత్ నభః. దీని నుండి ఆకాశం పుట్టింది. ఈ నభః ఆకాశము ఉంది నభః అది శ్రోత్రంతు శబ్దగం.

శబ్దమును గ్రహించేటువంటి ఇంద్రియము శ్రోత్రేంద్రియము. శబ్ద తనుమాత్రము నుండి నభస్సు ఆకాశం పుట్టింది. ఆకాశము యొక్క గుణమేమిటి? శబ్దము. ఈ ఆకాశ గుణమైనటువంటి శబ్దమును గ్రహించే ఇంద్రియము. నాకు ఇది మన ఏంటి శబ్దం శ్రోత్రేంద్రియం అంటున్నారు. అంటే శ్రోత్రేంద్రియము ఆకాశము నుండి పుట్టిందా? కాదు. పోనీ శబ్దం నుండి పుట్టినా? కాదు. రెండూ కాదు. ఎందుకు కావు? మొదలె చెప్పుకున్నాం కదా. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పుట్టినవి రాజస అహంకారం యొక్క అనుగ్రహం వలన అని చెప్పుకున్నాం కదా. అవన్నీ పుట్టినవి రాజస అహంకారం వల్ల కాబట్టి తామస అహంకారం వల్ల పుట్టినటువంటి ఆకాశము నుండి శ్రోత్రం పుట్టిందన్నమాట. తప్పు అవుతుంది. అలా అలా అపార్థం చేసుకోవద్దు. అందుకే శ్రోత్రంతు శబ్దగం. శ్రోత్రేంద్రియము శబ్దమును గ్రహించేది మాత్రమే. ఆకాశము యొక్క గుణమైన శబ్దమును శ్రోత్రేంద్రియము గ్రహిస్తుంది. తావన్ మాత్రమే తప్ప దాని నుండి ఇది పుట్టిందనే మాట. అలా అపార్థం చేసుకోకూడదు జాగ్రత్తగా దాన్ని మనం గమనించాలి. అంటే మొదలు చొద్దు జన్మాత్రం దాని నుంచి ఆకాశం. ఈ శబ్దాన్ని గ్రహించేటువంటి గుణము శ్రోతేంద్రియము. తస్మాత్ నభః శ్రోత్రంతు శబ్దగం అర్ధాశ్రయత్వం శబ్దస్య ద్రష్టృలింగత్వమేవచ తన్మాత్రత్వంచ నభసః లక్షణం కవయో ఇదిహు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు శబ్దం అంటే ఏమిటండి? చెప్పొద్దు. శబ్ద తను మాత్రం దాని నుంచి ఆకాశం. దాని గుణం శబ్దం. అది స్వత్రంగా చేస్తుంది బాగుంది. మరి శబ్దం అంటే ఏమిటి?

ఈ రక్షణం కావాలి కదా. మనం నోరు తిరిగి ఏది మాట్లాడినా దాని రక్షణం చెప్పాలి. అలా ఫలానా అంటే ఏమిటో చెప్పాలి. చెప్పగలిగితేనే శాస్త్రం అది. కాబట్టి అర్ధాశ్రయత్వం శబ్దస్య. శబ్దం అంటే అర్థమునకు ఆశ్రయం. కదా? ఇప్పుడు ఘటము, పటము, కుడియము ఏదో అంటున్నాం కదా? అంటే ఒక వస్తువు ఉంది. మన వస్తువును చూడగానే ఏమంటాం? ఇది కుండ అంటాం. కదా లేదా ఇది వస్త్రము కదా ఇది గోడ ఇప్పుడు ఈ గోడ వస్త్రము కుండ అనేవి శబ్దములు కదా కదా అవి దేనిని బట్టి వాడుతున్నాం మనం ఆ వస్తువును చూచి వాడుతున్నాం. ఆ వస్తువు ఏమవుతుంది? అర్థమవుతుంది. దాన్ని చెప్పేది ఏమవుతుంది? శబ్దం అవుతుంది. కదా? ఒక శబ్దం అంటే ఏమిటి? అర్థమునకు ఆశ్రయమైనది శబ్దము. ఇక రెండవది ద్రష్టుహు లింగత్వమేవచా పరమాత్మను తెలిపేది శబ్దం. ఇది పరమాత్మ కూడా ప్రమాపకం అన్నమాట. కదా? భగవంతుడిని ఏది చెప్తుంది మరి? ప్రత్యక్షం చెప్పలేదు. అనుమానం? కుదరదు, ఉపమానం అసలు కుదరదు. ఇక వీరింది ఒక శబ్దమే. భగవంతుడు వేద వీద్యుడు అంటాం కదా. పరమాత్మ ఎలా తెలియబడతాడు? శబ్దంతో కాబట్టి ద్రష్టుహు పరమాత్మనః లింగం ప్రమాణం. పరమాత్మ కూడా ప్రమాణం. శబ్దం అంటే పరమాత్మను తెలిపేది. శబ్దం అంటే అర్థం యొక్క ఆశ్రయము. అంతే కాదు ద్రష్టుహు లింగం తెలిసినట్టు తెరవటానికి తెలిపేది శబ్దం. నేను ఫలానా వస్తువును చూశాను. నేను కుండను చూశాను. నేను ఏదో అమెరికా చూశాను. నేను లండన్ చూశాను. అంటున్నావు కదా? నీవు దేన్ని చూశావో దేనితో చెప్పాలి? శ్రద్ధతో చెప్పాలి. కదా? నేను పుస్తకాన్ని చూశాను, నేను దేవుణ్ణి చూశాను, నేను ఇంకేదో నువ్వు ఏది చూసినా దాని పేరు చెప్పాలి.

నేను చూశాను అంటే దేన్ని అంటారు. చెప్పాలి. కాబట్టి ద్రష్టుహు లింగం. చూచే వారికి కూడా అదే జ్ఞాపకం. అదే ప్రమాణం. నేను వేదములను చూశాను, నేను ఉపనిషత్తులను చూశాను. పేరు చెప్పాలి ఇది చెప్పదు మాకు ఏం లేదు. తాను దేనిని చూశాడో దానిని తెలిపేది శబ్దమే. అంటే ద్రష్టుహు లింగం. సూచిన వాడికి కూడా ప్రమాణం. సూచినట్టు ప్రమాణం. సూచాను ఎదుటి వాడిని నమ్మటానికి ఏమిటి ప్రమాణం? వాడి మాటే. కదా నేను ఫలానా చూచాను. ఎలా ఉంటుందో చెప్పు. అంటే రెండు కొమ్ములు, తోక, ఏదో మూకురము, గిట్టలు. ఇవన్నీ ఏంటి? అన్నీ చెప్పాలి. తాను ఏ వస్తువును చూశాడో అది నిజమో కాదో ఎదుటి వారని నమ్మాలంటే దాని పేరే చెప్పాలి. కదా అది ఎలా ఉంటుందో కూడా మాట తోడే చెప్పాలి. కాబట్టి తెలుసుకున్నవాడు తెలుసుకున్న విషయాన్ని తెలపటానికి ప్రధాన సాధన భూతమైనది. శబ్దము. చూడండి ఎంత జాగ్రత్తగా రక్షణ అని చెప్పాడో ఆలోచించండి. మనకు వేరే వాళ్ళు ఎక్కడ ఇలాంటి విశ్లేషణ వివరణ మీకు వేరే పాటలో వేరే సాంప్రదాయంలో వేరే గ్రంథాలో దొరకదు. శబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే శబ్దమేనండి శబ్దం అంటే ఏంటి ఏంటి అంటాడు అయిపోయింది. అది అనడానికి ఇది కష్టం ఎందుకు? పెద్ద లక్షణం చెప్పాలి. అందుకే అర్ధాత్రయత్వం శబ్దస్య ద్రష్టుహు లింగత్వమేవచ తన్మాత్రత్వంచ నభసః లక్షణం. కరుణయా మరి ఆకాశం అంటే ఏమిటి? అంటే తన్మాత్రత్వం. అంటే శబ్ద గుణకం. శబ్దము గుణముగా కలిగినది ఆకాశం. ఆకాశాన్ని గుర్తించాలంటే ఎలా గుర్తిస్తాం? శబ్దమును బట్టే గుర్తిస్తాం. ధ్వనింప చేయగల శక్తి ధ్వని కలిగించేది. ఎక్కడ? ఆకాశం. ఒక ధ్వని కలిగినది అంటే ధ్వనికి మూలం రెండు వస్తువుల ఘర్షణ. ఒడిపిడి ఒత్తిడి కదా. మరి రెండు వస్తువుల ఒత్తిడి ఎప్పుడవుతుంది? ఆ వస్తువుల మధ్యన

అవకాశం ఉంటేనే. ఘర్షణకి అవకాశం ఉండాలి. అంటే దూరముగా ఉన్నది దగ్గర అయినప్పుడు ఘర్షణ అంటాం. కదా? ఏంటి ఘర్షణ అంటే? ఇలా ఉన్నవి ఇలా అప్పుడు వచ్చింది. ఇలాగే ఉంటే? కాదు. బోని ఇలా ఉంటే, ఇలా ఉంటే రాదు. అంటే ఏమిటి? అక్కడ ఉన్న ఆకాశాన్ని అనాకాశం చేయాలి. అంటే ఉన్న ఆకాశాన్ని ఆకాశం లేనట్టుగా చేయాలి అప్పుడు జొన్న వస్తుంది. అంటే ద్రవ్య ఆకాశ సంయోగాత్. అందువల్ల ఆకాశం అంటే తనుమాత్రత్వం. శబ్ద గుణకం ఆకాశం. ఆకాశంలో గుణము శబ్దము. అంతేనా? మరి మాకు అర్థం కాలేదండి. ఇంకాస్త బాగా చెప్పాలి. ఏంటి? శబ్దం అంటే అర్థం అయిపోయింది. ఆకాశం అంటే ఏమిటి? అంటే చెప్తున్నాడు భూతానాం చిద్ర దాతృత్వం. సకల వస్తువులకు, సకల ప్రాణులకు లేదా అన్ని వస్తువులు అనుకోండి, అన్ని వస్తువులకు అవకాశం ఇచ్చేది ఆకాశం. కదా? అన్ని లోకాలు ఎక్కడ ఉన్నాయి? అన్ని గోళాలు ఎక్కడ ఉన్నాయి? స్పేస్ అంటున్నారు. వాడు ఒక మాట చెప్తాడు స్పేస్. స్పేస్ అంటే ఏంటి ఏం చెప్తాడు? అది స్పేసేనండి అయిపోయింది అంటే ఏం లేదు. కానీ భూతానాం ఛిద్ర దాతృత్వం. ఛిద్రం అంటే అవకాశము. అన్ని ప్రాణులకు, అన్ని వస్తువులకు అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అంటే ప్రతి వస్తువు ఎక్కడ ఉంటుంది? ఆకాశంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏముంటుందండి మనం మాత్రం ఎక్కడ ఉన్నాం న్యాయంగా? మన కాళ్ళు భూమి మీద ఉన్నాయి ఒప్పుకుందాం అసలు ఆ భూమి ఎక్కడ ఉంది? మరి మన మిగిలిన బాడీ అంతా ఎక్కడ ఉంది? ఆకాశంలో బాడీ మొత్తం భూమి మీద ఎప్పుడు ఉంటుంది? తెలుసు కదా అందుకోసం. ఆకాశం అంటే చిద్రదాతృత్వం. వస్తువులకు అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం అంటాం. అలాగే బహిహి అంతరం.

లోపల వెలుపల అను వ్యవహారమునకు మూలం. కదా? ఆలోచించండి. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంది అనుకుంటా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంటి లోపల ఉన్నాం అంటున్నాం కదా? కడప దాటిపోతే బయట ఉన్నాం అంటున్నాం. మరి గేటు దాటితే అది బయటే కదా? ఈ కడప దాటి అక్కడే ఉంటే గేటు లోపల ఇంటికి బయట. అది దాటితే మొత్తం బయట. ఇప్పుడు ఈ బయట లోపల దేని బట్టి అంటున్నావ్? ఆకాశానికి కప్పు ఉంటే లోపల లేకుంటే బయట. నాచ్చాదన ఆచ్చాదన ఆకాశ రూపే రూపస్యైవ బహిరంతర్ వ్యవహార యోగ్యత కదా లోపల అంటే ఏంటి? అంటే మనం ఆకాశానికి కూడా ఒక హద్దులు పెట్టుకొని ఇది నా ఆకాశం పట్టుకుంటున్నాను కదా స్పేస్ లో అమ్ముకుంటున్నాను కదా కదా ఆకాశం అమ్మేసుకుంటున్నాను కదా ఆ భాగం అది ఈ భాగం నాది ఇది నా దేశం ఆకాశం ఇది నా దేశం ఆకాశం ఇది నా ఇంటి ఆకాశం. ఏదో ఒక చోట ఇంటి పై భాగాన్ని అమ్మేకుంటాడట. అక్కడ ఇంకో ఇల్లు కట్టుకొని ఉంటాడు. చెప్పాడే మన ఇక్కడ వచ్చింది. కబ్జ కబ్జ చేస్తారు. ఆ కబ్జ కూడా చేస్తారు కొన్ని. ఏమో చేస్తున్నారేమో కానీ ఇంటి పై ఇల్లు ఇల్లు కడుక్కుంటే ఇంతవరకే నీది. ఆ ఇంటి పై నీది కాదండి నీకు హక్కు లేదు దాని మీద. నీ ఓడి. మరి ఆ పై ఇంకోడికి, దాని పైన ఇంకోడికి, దాని పైన ఇంకోడికి. అపార్ట్మెంట్ అనే కాదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడంటే పై భాగం కొరకు అమ్ముకోవచ్చట వాడే. మనమేమో భూమి నమ్ముతున్నాం, వాళ్ళు ఆకాశం నమ్ముతున్నారు. అదే ఏం మనది కాదు. ఆకాశ అది కదా కొంచెం ఆలస్యగా చూస్తున్నాం అందుకోసమని బహికి అంతరమేవచా లోపల వెలుపల అనేటువంటి వ్యవహారానికి కారణం కూడా నిమిత్తం కూడా ఆశ్రయం కూడా ఏమిటి ఆకాశనే. ప్రాణేంద్రియాత్మ ధిష్ణ్యత్వం. మళ్ళీ ఇంకా స్పష్టంగా అర్థం కాదని ప్రాణం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుందండి ప్రాణం? కదా హృదయాకాశం అంటున్నాం, దారాకాశం ఏదో అంటున్నాం అవన్నీ ఆకాశాలే. ఇంద్రియములు ఎక్కడ ఉంటాయి? ఆకాశం ఇంద్రియం అంటే ఏంటి? రంధాలే కదా. ఇప్పుడు కన్ను, ముక్కు, చెవ్వు, నోరు అంటున్నాం చూడండి ఇవన్నీ ఏంటి?

రంధ్రాలే. రంధ్రం అంటే ఏమిటి? ఆకాశమే. అక్కడే ఉన్నాయి. కదా? అన్ని ఇంద్రియములకు, ప్రాణమునకు, ఆత్మకు ఆధారము. ఆకాశం అంటే ప్రాణ ఇంద్రియ ఆత్మ ధిష్ణ్యత్వం. చెప్పండి ఇంతకన్నా ఎక్కువ ఒక లక్షణం ఎవరు చెప్తారు ఇంక? ఆ నిరుక్తమే లక్షణమే అది నిరుక్తం ఉండటం కాదు స్వరూపమే అది. ఆకాశం అని దేన్ని అంటారు? అంటే ప్రాణములకు, ఇంద్రియములకు, ఆత్మకు ఆశ్రయము. అన్ని రంధాలే కదా. చెప్పలేదు మనం చెప్పిన తోలు తుత్తి ఇది, తూటుదు తొమ్మిది అన్నాడు పాత పాత సినిమాలో పాట ఉండేది. అంటే నవరంధాలు. నవరంధాలు అంటే తొమ్మిది ఆకాశాలే. అందుకే ప్రాణ ఇంద్రియ ఆత్మ దిజ్ఞత్వం ఇది నభసః వృత్తి లక్షణం. ఇదండీ ఆకాశం అంటే. శబ్దం అంటే అది ఆకాశం అంటే ఇది. అంటే మనకు స్పష్టత సందేహం ఉండకూడదు. ఒకడు అడుగుతాడు శబ్దం అంటే ఏమిటి? అంటే అర్ధాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుహు లింగత్వం చెప్పురా అదంటావా? ఒప్పుకో అయ్యా ఈ ఆకాశం ఏమిటి? భూతానాం క్షిద్ర దాతృత్వం బహిహి అంతరమేవచ ప్రాణ ఇంద్రియ ఆత్మ శిష్యత్వం నభసోర్తి లక్షణం. ఇది ఆకాశ లక్షణము అది శబ్ద లక్షణం. ఇది ప్రతిది చెప్తారు అన్నీ చెప్తారు మనకి ఇప్పుడు చూడండి. నభసః శబ్ద తన్మాత్రాత్ కాలగత్య వికుర్వతః స్పర్శః అభవతి ఇప్పుడు. శబ్ద తనుమాత్రం వలన పుట్టినటువంటి ఆకాశము నుండి పరమాత్మ యొక్క సంకల్పంతో ఆ ఆకాశము కూడా వికారము చెంది మరొక దాన్ని సృష్టించింది. దేనిని స్పర్శ తన్మాత్రమును. మొదలు తన్మాత్రమే మొదలు భూతం కాదు తన్మాత్రం నుంచి భూతం. అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యాం అనుకోండి మొత్తం జీరో వచ్చేస్తుంది. ఒకటే పాయింట్. మొత్తం జీరో అవుతుంది. అందువల్ల పుట్టినటువంటిది స్పర్శతను మాత్రము. స్పర్శతను మాత్రము నుండి పుట్టినది వాయువు. తతో వాయుహు చెప్తున్నాడు స్పర్శో భవత్ తతో వాయుహు త్వతో స్పర్శస్య చ సంగ్రహః

ఇప్పుడు ఈ స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరేమిటి? త్వగింద్రియము. ఆకాశము నుండి పుట్టినటువంటిది స్పర్శ తనుమాత్రము. స్పర్శ తనుమాత్రము నుండి పుట్టినటువంటిది వాయువు. సరేనా? ఇప్పుడు ఈ స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరు త్వగింద్రియం అంటే మనకు ఆకాశము శబ్దము అక్కడ చెప్పుకున్నాం శ్రోత్రం. చదువు ఆకాశము, శబ్దము, శ్రోత్రం. ఇక్కడ వాయువు, స్పర్శ, త్వత్వం. దీనికి దాన్ని విడదీసుకోవాలి. విస్పష్టంగా గుర్తించగలగాలి. ఇక్కడ ఏ ఒక్క దాన్ని మనం గుర్తించలేకున్నా మొత్తం మళ్ళీ కనిపిస్తుంది. ఏముండనండి అంతా క్లియర్. ఆకాశము, శబ్దము, శ్రోత్రం. వాయువు, స్పర్శ, త్వక. శబ్దము నుండి స్పర్శతను మాత్రము, స్పర్శము నుండి వాయువు, ఆ స్పర్శను గ్రహించేటి ఇందిరియం పేరు త్వక్. ఇప్పుడు అయ్యా మరి స్పర్శం అంటే ఏమిటి? వినంటారు మృదుత్వం కఠినత్వం చ చైక్యం ఉష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం. ఇదండీ స్పర్శ అంటే మృదుత్వం, కఠినత్వం, శైత్యం, ఉష్ణం. మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది. ఏమిటది? ఏంటి వేడిగా ఉంది? వేడిగా ఉన్నది ఏంటి? స్పర్శ ఇంకోటి అంటే అర్థం కాదు. తప్పు జువాబు తప్పు. ఏమిటి వేడిగా ఉంది? వేడి ఏమిటండీ? అంటే స్పర్శే. నీవు ముట్టుకోకుండా వేడిగా ఉన్నది చెప్తావా? మరి మృదుత్వం కానీ, కఠినత్వం కానీ, శైత్యం కానీ, ఔష్ణయం కానీ ఏమంటారు వాటిని? స్పర్శ ఏమంటారు? ఇది స్పర్శత్వం. అంటే ఈ మృదుత్వ, కఠినత్వ, శైత్య, ఉష్ణత్వాదులను గ్రహించేది ఏది? త్వక్. త్వగింద్రియం లేదనుకోండి వాటిని మనం గ్రహించలేం. అంటాం చూడండి మా చెయ్యి మొద్దు పారిందండి. నప్పి తెరవటం లేదు. వేడి కూడా తెరవటం లేదు. అంటే త్వగింద్రియం.

పని చేయటం లేదు. ఆ ప్రాంతం వరకే దానికి అధికారం ఉంది. ఎలాగైతే మనం తప్పు చేసిన వాడిని ఒక నెల, ఒక రోజు, ఒక పూట, ఒక గంట. కదా సస్పెండ్ చేస్తాము. ఆ పొగింద్రియం కూడా ఒక చేతినో, ఒక కాలనో, ఒక తలకాయనో దేనినో సస్పెండ్ చేస్తుంది. నేను రాను, నీ దగ్గరికి రాను పో అంటుంది. స్ట్రెయిట్. అప్పుడు ఆ చెయ్యి అక్కడ ఉన్న మనకు ఆ స్పర్శ ఏదో కొన్ని వ్యాధులు ఉన్నాయి. వ్యాధి వల్ల ఆ చేతికి కాళ్ళకు ఆ స్పర్శత అంటే స్పర్శ గ్రాహక శక్తి నశిస్తుంది. అందువల్ల ఈ స్పర్శ అనేటువంటిది నాలుగు రకములు. ఏకత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. ఈ స్పర్శ గుణము కలిగి ఉండుట వాయువు యొక్క లక్షణం. వాయువు అంటే ఏమిటి? రూపరహిత స్పర్శవాన్ వాయుహు అది వాయువు లక్షణం. ఏంటి వాయువు అంటే? రూపము లేకుండా స్పర్శ మాత్రము కలిగి ఉండేది వాయువు. దాని రక్షణ ఉంది. దాన్నే మనం తర్కం అంటాం, తర్కశాస్త్రం. తర్కం చదివితే వాయువు ఏమిటి, పృథ్వి ఏమిటి, గంధవతి పృథ్వి ఉష్ణ స్పర్శవాం తేజః. దాని లక్షణాలు ఉన్నాయి కదా దాని ఒక పెద్ద విషయం ఉండాలి. లక్షణాలు లేకుండా మనం దేని గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే దాన్ని ఒప్పుకోదు. అంటే నీకు తెలియదు. అది ఏమిటో నీకు తెలియదు. నువ్వే మాట్లాడతావు. తెలుసా ఏమిటో చెప్పు. కాబట్టి ఇప్పుడు సరేనయ్యా బాగుంది. స్పర్శను గ్రహించే ఇంద్రియం స్వగింద్రియము. స్పర్శ గుణకమైనటువంటి పదార్థమైన వాయువు కదా. ఈ వాయువు స్పర్శ నుంచే పుట్టినది. సరే స్పర్శి అంటే ఇది కఠినత్వం, మృదుత్వం, శైత్యం, ఔష్ణయం బానే ఉంది. ఇంతకీ మరి వాయువు ఏం చేస్తుంది? వాయువు యొక్క పని ఏమిటి అని చెప్పుకున్నాం కదా అర్ధాస్త్రీయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వం అది ఆగయం అలాగే ఇప్పుడు వాయువు ఏం చేస్తుంది? వాయువు యొక్క పని ఏమిటి? కదా వాయువు దాని కృత్యములు కావద్దు. ఆకాశం ప్రశ్న చెప్పాం, శబ్దం గురించి చెప్పాం, స్పర్శ గురించి చెప్పాం, మరి వాయువు అంటే ఏమిటి? వాయువు చేసే మొదటి పని చాలనం.

ప్రతిదాన్ని కదిలిస్తుంది. రెండవది వ్యూహనం. కదిలించినదంటే అర్థము కలిసి ఉన్న వాటిని వేరు చేస్తుంది. వ్యూహం అండి. ఇప్పుడు గాలి వస్తే ఆ కొమ్మ ఈ కొమ్మ, ఆ రెమ్మ ఈ రొమ్మ ఊగుతాయి. అంటే ఏమర్థం? దగ్గరగా ఉన్నవి దూరం అవుతాయి. దూరంగా ఉన్నవి. కదా. కాబట్టి విడదీసేది వాయువు అలాగే ప్రాప్తిహి కలిపేది కూడా వాయువే. కదా. దూరంగా ఉన్న వాటిని దగ్గరికి చేస్తుంది, దగ్గరికి ఉన్న వాటిని దూరం చేస్తుంది. అంటే ఎంత ఎంత లోతుకు వెళ్ళాడంటే చాలనం అంటే ఏమిటో చెప్పాడు. పదలిక అంటే ఏమిటండీ? చిన్నామ చాలనం అంటే వ్యూహణం ప్రాప్తి. ఇదే చాలనం కదా? దగ్గరగా ఉన్న వాటిని దూరం అంటే కదలిక కదా. కదలిక వలన జరిగే పనిని చెప్పాడండి. కదలిక వలన ఏం జరుగుతుంది? అంటే దగ్గరగా ఉన్నవి దూరం అవుతాయి, దూరంగా ఉన్నవి దగ్గర అవుతాయి. అందుకనే వ్యూహణం ప్రాప్తి. వ్యూహణం అంటే విభాగం, ప్రాప్తి అంటే సంయోగం. వాయువు ఏం చేస్తుంది? విడదీస్తుంది, కడుపుతుంది. ఈ రెండింటికి ఏం కావాలి? కదలిక కావాలి. కదా? అందుకే చాలనం, వ్యూహనం, ప్రాప్తిహి. నేతృత్వం ద్రవ్య శబ్దయోహో వాయువు ఇంకేం చేస్తుంది? ద్రవ్యమును శబ్దమును మన దగ్గరికి తీసుకొని వస్తుందట. ఒప్పుకున్నామా? తప్పకుండా ఒప్పుకోవాలి. వాయువు ఏం చేస్తుందండి? గంధమును మనకు తీసుకొస్తుంది, శబ్దమును తీసుకొస్తుంది.

ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను. మీ అందరికీ విన వస్తున్నది. మరి నా నోటి శబ్దము మీ చెవి దాకా ఎవరు తీసుకొచ్చారు? వైవే కదా? ఇప్పుడు ఆ పక్కనో ఇంకో పక్కనో ఏదో వంట చేస్తుంటారు. ఏ బిర్యానీ, ఏ పులుహారో, ఏ లడ్డూనో, ఏ మైసూరు పాకో చేస్తుంటారు. మాకు తెలిసిపోతుంది. వాళ్ళు మైసూరు పాకు చేసుకున్నారు. ఎట్లా? వాసన. కదా? వాసన గల ద్రవ్యాన్ని మన ముక్కు దాకా తెచ్చినది ఏది? కదా? శబ్దాన్ని తెచ్చేది ఏది? అందుకే నేతృత్వం ద్రవ్య శబ్దయోహో. వాయువు అంటే? ద్రవ్యమును శబ్దమును ఈ రెండు అంటే కాదు స్పర్శం కూడా తెస్తుంది లేదా రేపు అదే వాయి వంట తెలుసా ఇబ్బంది లేదు అనుకోండి అక్కడ ఎక్కడో మంట మండుతున్నది ఇక్కడ దాకా విరోధిస్తుంది. పరిస దాని పని అది కాబట్టి ఇది పరిస అనేది వాయు రక్షణమే సమస్య లేదు. అది కాకుండా మనకు ద్రవ్యము యొక్క శబ్దము యొక్క ఆనయనం తీసుకొని వచ్చుట ఇది వాయువు యొక్క పని. ఇంతే కాదు సర్వేంద్రియానాం ఆత్మత్వం. ఇది చాలా విశేషమైన శబ్దం. సర్వేంద్రియానామాత్మత్వం అంటే అన్ని ఇంద్రియములను ధరించేది ఏది? ఏ ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఇంద్రియములన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఇంతకుముందు చెప్పినాం. ఆకాశంలో ఉన్నాయి. మరి ఆకాశంలో ఉన్న ఇంద్రియము కింద పడకుండా ఏది ఆపుతున్నది? క్లియర్ గా ఉంది. అన్ని గోలాలు స్పేస్ లో ఉన్నాయండి కదా? అవి కింద పడుతున్నాయా? పోనీ వచ్చి దగ్గర దగ్గర చూడడానికి తగులుకుంటున్నాయా? ఏది ఆకుతున్నావ్? అక్కడ ఉంది ఒక రాయి వేస్తే ఆమె కిందికి వస్తుంది. అక్కడ ఉండదు. అది భూమి యొక్క ఏదో ఆకర్షణ శక్తి అంటున్నావ్. కదా మరి ఆకాశంలో ఇన్ని గోళాలు ఉన్నాయి కింద పడవే అలాగే మన శరీరంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి రంధ్రాల్లో ఆ రంధ్రాల్లో ఉన్నాయి కానీ అవి జరు జరుతూ ముక్కులోకేమో స్తోత్రేంద్రియం కళ్ళలోకేమో

ఇంద్రియం వచ్చిన మనకైతే ఏంటి? కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నాక ఎక్కడికి వచ్చి ఇక్కడ ముక్కు అన్నీ రంగాలే కదా. కొంచెం అటో ఇటో పోయినాయి అనుకోండి మనం దేనితో చూడాలి, దేనితో తినాలి? నారక రసనేంద్రియం ముక్కులోకి, జ్ఞానేంద్రియం కళ్ళలోకి, నెత్తి చెవులోకి వచ్చిందనుకోండి అంతటి అంతా ఒకటే హోల్ కదా న్యాయం. ఈ భాగం అంతా లోపట మన కపాలం చూస్తే అర్థమవుతుంది పూరి అంటాం చూడండి అంతా ఒకటే హోలు ఇటు కూడా అన్నీ పోతుంటాయి. మరి అంతా ఆకాశమే అది. అయినప్పుడు ఇది అక్కడికి అది ఇక్కడికి ఇంకోటి అక్కడికి ఇంకోటి అక్కడికి పోతే మనం దేనితో చూడాలి అదే దేనితో వినాలి. ఏం చేయలేం కదా ఆలోచించండి. మరి ఆ కేవలం గురుత్వాకరణ శక్తి చెప్పాలి కానీ ఈ టైపు లోతుగా డిఫరెన్స్ లేదు. వాడు ఎప్పుడు చెప్పాలండి? గురుత్వాకరణ శక్తి అంటే ఏమిటి అర్థం? గురుత్వం అయితే ఓన్లీ భూమికి ఉంది నిజమే. అది ఆకర్షిస్తుందండి. ఆకర్షించడం అంటే కదలిక. కదలిక బాయు గురించి ఆకర్షిద్దాం అనండి మరి. విమానం మీద విగ్రహాలు ఉన్నాయి, పైకి పోతున్నాడు. ఆ పైకి పోయిన మనిషి ఆకాశం నడుస్తున్నాడు. ఎందుకు కింద పడటం లేదు? ఏం చెప్తాడు? అక్కడ భూమి యొక్క ప్రభావం లేదు. యువా బలి వాడిని. అంటే ఏమైంది? వాయువు వాయువు యొక్క చాలన వ్యూహన శక్తులు మాత్రమే అక్కడ పనిచేస్తాయి. బలీయమైంది వాయువు. భూమి కంటే జలము కంటే వాయువు బలీయమైంది. అది ఆపుతుంది. ఆపుతున్న దాన్ని కూడా తగ్గించి కింద పడవేసే శక్తి భూమికి ఉండాలి. దాన్ని ఎలా కష్ణ అన్నారు? ఒక వస్తువు కింద పడుతున్నా ఒకేసారి కాకుండా దిమిత వేగంతో తీసుకొని కింద పడేస్తుంది అది. అంటే వాయువు దాన్ని ఆపుతూ ఉంటుంది, భూమి లాగుతూ ఉంటుంది. ఈ శక్తి లేనప్పుడు ఆ శక్తితో తిరుగుతూ ఉంటుంది. ఏం అర్థం అయింది మరి? కాబట్టి శక్తి డిస్టెన్స్ పైన పైన తర్వాత అక్కడ వాయు చరణం ఉండదు, శూన్యం ఉంటదని చెప్తున్నాం. ఏముండదు? వాయు చరణం లేదు, వాయు ఉండదు, కేవలం వాయువు లేకుంటే నడవలేదు. తప్పు. నువ్వు అడిగేయలేవు. వాయువు చాలా సూక్ష్మాంశలో ఉంటుంది. అసలు వాయువు లేకుంటే నీ ఇంద్రియం ఏవి కదలవు. నువ్వు కారు తీసి అక్కడ అడుగు పెడుతున్నావా స్పేస్ లో? అక్కడ నడిచాడా? వాయువు ఉంటేనా లేకుంటేనా?

ఇంపాజిబుల్ లేకుండా వాడి నలికే క్వశ్చన్ లేదు. నీ శరీరంలో ప్రపంచంలో ఏ వస్తువు కదలనిది అన్నా వాయువు ఉన్నదే అర్థం. వాయువు లేకుండా కదలిక దాని పరిచారణం. వాయువు పని చాలనం వ్యూహనం ప్రాప్తిహి కానీ స్వభావం అది కానీ ఏమి ఆస్కారం లేదు అందుకే అంతే ఎందుకు సైన్స్ వారు నీటికి రుచి లేదు రంగు లేదు రూపు లేదు అంటాడు వాయువు ఉంటే ఆప్షన్ తక్కువ అది ప్రాణవాయువు తక్కువ ఉంటుంది. స్వరూపం మారుతుంది. వీడు ప్రాణవాయువు చేయబోతాడు కానీ వాయువు చేయబోడు అక్కడికి. ఇది సిరిందర్ ఉంటుంది. ఇది ఆశ్రయం సిరిందర్ తీసుకుని పోతాడు అక్కడ. కానీ వాయువు చేయబడలేదు ఓన్లీ ప్రాణవాయువే. ఇక్కడ ఉంటుంది తక్కువ స్థితిలో ఉంటుంది. అలా నేతృత్వం ద్రవ్య శబ్దయో సర్వేంద్రియానాం ఆత్మత్వం అంటే వాయువు అంటే అన్ని ఇంద్రియములను ధరించేది వాయువు. ఇది వాయోహో కర్మాధి లక్షణం. ఇది వాయువు యొక్క కర్మ అంటే వాయువు ఏం చేస్తుందో జాగ్రత్తగా వినండి అంటున్నారు. వాయోస్య స్పర్శతను మాత్రాత్ రూపం దైవేరితాదభూ ఇప్పుడు స్పర్శ తన్మాత్రం వలన ఆవిర్భవించిన వాయువు నుండి పుట్టేది రూప తన్మాత్రం రూపం కాదు రూప తన్మాత్రం. ఈ రూప తన్మాత్నము నుండి ఏం పుడుతుంది చూడండి. దైవేరితా వభోతు తతః తేజః సముత్తితం. ఈ రూప తన్మాత్నము నుండి తేజస్సు పుడుతుంది అంటే అగ్ని. దాని నుండి పుట్టేది రూపము అంటాం. అలాంటి రూపాన్ని గ్రహించేది ఏది? చక్షువు. చక్షురింద్రియము రూపాన్ని గ్రహిస్తుంది. ఇది వాస్తవంగా పుట్టింది ఎక్కడి నుంచి? వాయువు నుంచి. వాయువు నుంచి పుట్టినటువంటిది రూపము దానిని గ్రహించేటువంటిది దాని వచ్చినటువంటిది మనకు చక్షుహు అంటున్నాం ఈ చక్షు ఇంద్రియము రూపాన్ని గ్రహిస్తుంది వాయోస్య స్పర్శ తనుమాత్రాత్ రూపం దైవేరితాదభూత్ రూపము నుండి తేజస్సు పుట్టింది. ఈ చక్షురింద్రియము రూపాన్ని తేపిస్తుంది అంటే చక్షురింద్రియం ఏమైనట్టు? తేజస్సే. కదా? చక్షురింద్రియము తేజస్సు యొక్క లక్షణము. అంటే అర్థం ఏమిటి న్యాయంగా? సూర్యాధిష్ఠితము అన్నమాట.

చక్షురింద్రియము సూర్యాధిక్షితం. అందుకే హయత్యాతౌ పురుషే యత్యాతౌ ఆదిత్యే స ఏకః. అంతర్యామిగా ఉన్నటువంటి వాడు సూర్య భగవానుడిలో ఉన్నటువంటి వాడు నేత్రంలో ఉన్నటువంటి వాడు ఈ ముగ్గురు ఒక్కడే. వాడే పరమాత్మ. భగవంతుడిని ఆరాధించడానికి భగవంతుడిని ధ్యానించడానికి ఏం అవసర లేదు. కన్ను మూసుకున్నా కనబడతాడు, కన్ను తెరిచినా కనబడతాడు. ఎందుకంటారా? ఉండేది అక్కడే. కంట్లోనే ఉన్నారండి. పనికి ఎత్తినేది ఏముంది? అది చెప్తున్నాను మనకు. అలా చక్షు చక్షుహు రూపోపలంభనం. ఈ చక్షు ఇంద్రియము రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ఏమిటండి? ఏంటి రూపం? అంటే ద్రవ్యాకృతిత్వం. ప్రతి ద్రవ్యానికి ఒక ఆకారాన్ని కలిగించేది. కదా? కుండ, వస్త్రము, ఏదో ఉంగరము, ఏదో హారము, ఏదో గడియా ఇవన్నీ ఏంటి? దేని బట్టి చెప్తున్నాం? ఆకారాన్ని బట్టి కదా ఆకారాన్ని చూసి ఇలాంటి ఆకారం ఉంటే మనిషి రెండు కాళ్ళు ఉంటే మనిషి నాలుగు కాళ్ళు ఉంటే పశువు లేదు ఆరు కాళ్ళు ఉంటే ఇంకేదో చెప్పుకున్నాం ఇవన్నీ ఏమిటి రూపం ఏంటి కదా? కాబట్టి ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది ద్రవ్యము యొక్క ఆకారాన్నే రూపం అంటాము. ద్రవ్యాకృతితం అంతే కాదు గుణతా వ్యక్తి గుణతా ఇంకో లక్షణం గుణత గుణత అంటే ద్రవ్య ఆశ్రయత్వం. రూపం అనేది ద్రవ్యము లేకుండా ఉంటుందా రూపం? ఇక్కడే ఆకారం లేకుండా ఆశయం ఉంటుందా? గుణం అంటే ఏమిటి? ద్రవ్యాశ్రయత్వం గుణః అని. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణము.

గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం గుణం అంటున్నావు కాబట్టి అది ఎక్కడ ఉండాలి? ద్రవ్యంలోనే ఉండాలి. అందుకే చమత్కారంగా గుణత అన్నారు. రూపం అంటే గుణం అండి అన్నారు. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ద్రవ్యం యొక్క ఆకారాన్ని ఏర్పరిచేది అదే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది అదే వ్యక్తి సంస్థానమేవచ ఇంకోటి అంటే వ్యక్తి సంస్థానం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి నుండి వేరు చేసేదే రూపం. కదా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రూపం అంటే ఇది పుస్తకము, ఇది పుస్తకం కాదు. దేవుడి అంటున్నావ్? ఏంటి కారణం? రూపమే. ఇది పస్తుతము, ఇది పస్తుతం కాదు. కాకపోవడానికి కావడానికి కారణం ఏమిటి? ఆధారం ఏమిటి? రూపమే. ఇతను మనిషి, అతను పశువు. దేన్ని బట్టి? రూపాన్ని బట్టి. రూపమే ఒక ద్రవ్యము నుండి ఇంకో ద్రవ్యాన్ని వేరు చేస్తున్నది. రూపమే ద్రవ్యమునకు ఆకారమును ఏర్పరుస్తూ ఉన్నది. రూపమే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. కదా? ఇంకేం మారుద్దాం? ఇంకేం మారుస్తావ్? ఏం మారుస్తది మన వల్ల కాని పని. అందుకే ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థానమేవచ ఇది తేజస్వం తేజసహా సాద్వి ఇదే. దీన్నే మనము తేజస్వం అంటాం. అంటే ఇది రూపం అంటాం పేరు. ఇది తేజసా సాధ్వి రూప మాత్రస్య వృత్తయః. ఇది రూపము యొక్క వ్యాపారం. రూపం ఏం పని చేస్తుంది అంటే ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ద్రవ్యాన్ని అనే ఆశ్రయించి ఉంటుంది. ఒకదాని నుండి ఇంకొక దాన్ని వేరు చేస్తుంది. కదా? దీన్ని రూపం అంటాం. సరే అండి, మరి తేజస్సు ఏం పని చేస్తుంది? తేజస్సు అదంగా అగ్ని అంటున్నాం కదా. ఈ అగ్ని తేజస్సు ఏం చేస్తుంది అంటే మొదటి పని ద్యోతనం. ప్రకాశిస్తుంది. కదా తేజస్సు అంటే ఏంటి? వెలుతురే కదా. మొదటిది ద్యోతనం, రెండోది పచనం. ఉడికిస్తుంది.

అవునా? పానం. నీళ్లు తాగిస్తుంది. దాహం. దాహం అంటే ఏంటి? తేజస్ అండి. కాదా? నీళ్లు ఏం తాగుతున్నావ్? లోపల మండుతుంది. నీళ్లు పోస్తే తాగుతుంది. ఆ పోసిన నీళ్లు తాగుతుంటారు చిన్న చిన్నగా పీల్చుకుంటుంటారు పెట్రోల్ లాగా. ఇవన్నీ పెట్రోల్ బండేనండి అనుమానం ఏం లేదు. అన్ని పెట్రోల్లే. ఇప్పుడు అందులో మనం వెసికేలో పెట్రోల్ వేశాం. నడుపుతున్నాం. అది ఏం చేస్తుంది పెట్రోల్ లో ఒక్కొక్క చుక్క ఒక భాగాన్ని అది రాక్కుంటుంది తీసుకుంటుంది అది. ఆ మొత్తం అయిపోంగానే ఆగిపోతుంది బండి. అలాగే మనలో ఉన్న నీళ్ళు మొత్తం అయిపోయినాయి అనుకోండి. మనం కూడా ఆగిపోతాం గొంతు ఏం లేదు అవుట్ ఏం లేదు. అదే అంట గొంతు తినకపోతుంది గొంతు తినకపోతుంది సమయం నిండిపోయే కుంటే స్టాప్ బండి స్టాప్. కదా అది దేని పని తేజస్తే అందుకే అంటున్నాడు పానం అంతే కాదు అదనం. అంటే ఆకలి, భోజనం. తినేస్తుందండి, అది ఏం చేస్తుంది? మనం తింటున్నాం. ఆకలి ఆకలి ఆకలి. తిరకుంటే ఏంటి గట్టి? అవుట్. మనం ఆకలితో చస్తాం, దబ్బుతోనూ చస్తాం. కదా? ఆహార సమయం లేదనుకోండి అవుట్. నీళ్లు లేవు. లోపల ఉన్న అగ్నికి మనం రెండు రకాల ఆహారం ఇయ్యాలి. ఒకటి ఘనాహారం, ఒకటి ద్రవాహారం. నీళ్లు పోయాలి ఇంత మన వాళ్ళలో పిండం అంటాం అంటే ముద్దలండి పిండం అంటే ఏంటి? అబద్ధం కాదు ముద్దలే అది ముద్దలు పెట్టాలి. ముద్దలు పెట్టాలి నీళ్లు పోయాలి. గడి కాకపోతే ఏమంటాము తర్పణం అవుతుంది. ఇది తర్పణం ఇదే. తప ఎవరికి అగ్నికే. అందువల్ల దాహము. అదనం అలాగే హిమమర్దనం మంచును కరిగించేస్తుంది. కదా? ఎవరు చేస్తారా పని? అగ్ని హిమమర్దనం ఇవి తేజస వృత్తయ స్వేత ఇంతే కాదు శోచనం క్షుత్

తడిగా ఉన్నదాన్ని ఆరబెడుతుంది. అలాగే ఆకలి అవుతుంది, దప్పి అవుతుంది. అవేమో తాగుట తినుట ఇవేమో దాని యొక్క లక్షణాలు. ఎప్పుడు తాగుతాం? ఇదివరకు తాగినవి అయిపోతే మళ్ళీ తాగుతాం. కాదు అలాగే ఉంటే. అన్నం తిన్నాం, గబురు తిన్నాం, మళ్ళా పక్కిని పోయి అయ్యో చాపాడు లేవనంటే ఏమంటాం? అబ్బే వద్దండి ఇప్పుడే తిన్నాం, నేను మళ్ళా తిన్నా ఏమవుతుంది? ఇది కాదు అది. అగ్ని మనం తిన్నదాన్ని కాల్చినంకనే మళ్ళీ తినాలి. అది అలాగే ఉంది అబ్బా అగ లేదండి పట్టదు. అగ లేదని అర్థం ఏంటి అగ్ని తన పని తాను చేయలేదు. అందుకే వాడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని? జఠరాగిని. ఆయన ఎవరు? అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః. పరమాత్మే మనము తిన్న దాన్ని, తాగిన దానిని అరిగించడానికి, కరిగించడానికి అగ్ని రూపంలో వచ్చి పని చేస్తున్నాడు. నేను పరమాత్మని కాబట్టి నేను కరిగిస్తాననటం లేదు. పరమాత్మ ధర్మాన్ని తప్పడు. తాను ఒక్కొక్క పనిని ఒక్కొక్క వస్తువుకి ఇచ్చాడు. ఒక్కొక్క భూతానికి ఇచ్చాడు. ఆ పని ఆ భూతమే చేయాలి. తాను నువ్వు ఆ పని చేయదలుచుకుంటే తాను కూడా ఆ భూతముగా మారి చేస్తాడు. పరమాత్మని కాబట్టి నేను చేస్తాను అనడు. అంటే ఒకరి అధికారాన్ని ఇంకొకరు పరమాత్మ ఎప్పుడూ ఎవరి అధికారాన్ని గుంజుకోడు. అధికారం నేనే ఇచ్చాను కదా నేను తీసుకుంటాను అన్నాడు స్వామి. నేను ఆ పని చేయదలచుకుంటే నేనే ఆ వస్తువుగా మారి చేస్తాను. చిన్న ఉదాహరణ దీనికి మొత్తం ఎదుకులం నాశనం ఎందుకయింది? ఎవరి వల్ల అయింది? ఎవరండీ? ఎందుకు అలా మాశం శాపం వచ్చింది ఎవరి వల్ల? సాంబుడు ఎవడు వాడు? శివుడు శివునితో శివుని గూర్చి తపస్సు చేసి శివప్రసాదంగా వానిని పుత్రుడిగా పొంది వానితో ప్రళయం చేయించాడు అది వాని పని నా పని కాదు. ప్రళయం ఎవరి పని?

ఇది యువర్ డ్యూటీ, నువ్వు వచ్చి చెయ్యి, నేను ఏం చేస్తాను? అక్కడ ఏం లేదు, నీ డ్యూటీ నువ్వే నాకు నేనే. శక్తి నేనే ఇస్తాను. కానీ ప్రళయం అంటే శివుడి చేయాలి, అది నీ డ్యూటీ, నువ్వు రా. అందుకే మించి నువ్వు రాయలా, తపస్సు అంటే అదే. ప్రళయం చేయాలి రా. ఆయన వచ్చారు పో చెప్పండి అందుకనే మళ్ళీ వాని కొడుకే మళ్ళీ తర్వాత రాజు వజ్రుడు వజ్రుడు చాముడి కొడుకే. కథ వినడం కాదు దానిలో అంతర్లీనంగా ఉండే తత్వాన్ని పరిశీలించగలిగాడు. ఎందుకు సాంబుడు ఆయనతో ఏం చేయలేడా కృష్ణుడు? ఇంకో పేరు లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు చెప్పాను కదా. 3 కోట్ల 92 లక్షల 88 వేల 432 మంది టీచర్లు కృష్ణుడి సంతానానికి పాఠం చెప్పిన వాళ్ళు. పిల్లలు లెక్క చెప్పలేదు అనకండి. వన్ ప్లస్ టెన్ ఆ టెన్ ప్లస్ వన్ ఏదో అంటారు కదా అలా లేకపోతే ఎంత సేపు ఆలోచించండి మీరు. కానీ ఈ లెక్క అంటే ఎవరు చెప్పారు వాళ్ళ పేర్లు మాకు చెప్పరావు వాళ్ళు లెక్క చెప్పరావు వాళ్ళ కొడుకులు వద్దు వాళ్ళ కొడుకులు శిష్యుడు గురువులు అంతా చెప్పారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎవరిని ఒకడు పంపించొచ్చు కదా? ఆ శాపం వాడే సాంబుడి వలె రావాలనా శాపం? వాడే ఆయన నటించాలనా? అది వానే డ్యూటీ. క్వశ్చన్ ఏం లేదు. ప్రడేయం ఎవరి పని? శంకరని పని. సాంపుడు ఎవరి వల్ల వచ్చాడు? బలప్రధానం ఎవరిది? శివప్రసాదం. ఎందుకు ఆ పని చేశాడు? నాటకం ఎందుకు ఆడాడు? తపస్సు ఆయనకెందుకు? అంటే నా పని రక్షణ, నీ పని ప్రళయం. డ్యూటీ నేనే ఇచ్చాను నీకు, డ్యూటీ చెయ్యి. నీ చేత అతుక్కున్నా గానీ నీ రూపంతో చేస్తాను. నేను నీ వేదం మార్చుకుంటాను. చేసేది నేనే, నీ రూపంలో చేస్తాను. అంటే ప్రతి అంశాన్ని అంత జాగ్రత్తగా లోటుగా వెళ్లి మనం అవగాహన చేసుకుంటేనే పురాణము యొక్క పురాణత్వం ఏమిటో అర్థమవుతుంది. ఆ భాగవతం నేను చదివానండి నాకు అర్థమైందండి ఏంటి నీకు అర్థం అయ్యేది? నాలుగు అక్షరాలు అర్థం కావు భాగవతం. ఏమర్దమవుతుందో ఇది చిన్న ఎంత చిన్న అంశాన్ని ఎంత జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ విశ్లేషించుకుంటూ అలా పెడతాడు మహానుభావుడు. తాను మనము తిన్నటువంటి అన్నాన్ని మనం తాగిన నీరును అరిగించాలన్నా కరిగించాలన్నా అది ఎవరి పని? ఆ డ్యూటీ అగ్నిహోత్రుడిది.

నీరు నింకించుట ఘనాన్ని కరిగించుట ఎవరి పని? అది నోతుని పని. అందుకే తాను ఆ పని చేయదలుచుకుంటే ఆ రూపంలోనే వస్తాడు. అదంతాలు అనుకుంటే తానే వాయువుగా వస్తాడు. మనం ఉచ్వాసా నిశ్వాసా అంటున్నాం అహం ప్రాణః అన్నాడు. ఆలోచించండి నేనే ప్రాణాన్ని అన్నాడు. గఠరాగ్ని నేనే ప్రాణాన్ని నేనే నువ్వు కానిది ఏమిటి ఇంకా? మరి హృదయం ఎవరు? హృదయం నేనే. ఏమిటి అర్థం? ప్రతి పంచభూతములకు ప్రతి దానికి ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు. కర్తవ్యాన్ని నిర్దేశించాడు. నిర్దేశించబడిన కర్తవ్యాన్ని సక్రమంగా చేయించడానికి తానే ఆ రూపాన్ని పొంది వస్తున్నాడు. వచ్చి తానే ఆ పని చేయిస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ నూటికి తొంభై తొమ్మిది మంది భగవంతుడు చేస్తున్నాడని ఒప్పుకుంటున్నారా? నేను గాలి పిలుస్తున్నాను, నేను అన్నం తింటున్నాను, నేను నీళ్లు తాగుతున్నాను. మనమేమో చేయని వాటిని చెప్పుకుంటాం. పరమాత్మ చేసిన వాటిని కూడా చెప్పుకోడు. అలాగే బాబు నువ్వే చెయ్యి మంచిదిలే అంటాడు. నువ్వే చేసుకో నాకెందుకు బాధ? నన్ను పిలిస్తే వస్తానులే అంటాడు. కాబట్టి ఇది వాయువు యొక్క లక్షణము. ద్యోతనం, పచనం, పానం, అదనం, హిమమర్దనం, తేజసోవృత్తయస్వేతా శోషణం క్షుత్ తృడేవచ. ఆకలి తప్పి ఎవరి పని? తేజస్సు యొక్క పని. అగ్ని అండి, గటరాగ్ని పని చేస్తేనే దప్పి అవుతుంది. గటరాగ్ని పవర్ లెస్ అయింది అనుకోండి, నీకు దప్పి లేదు, ఆకలి లేదు. రెండు లేకుంటే చిరుదై ఏమవుతుంది? గమనించండి. ఎంతటి విచిత్ర లక్షణాలు ఉన్నాయి అంటే ఈ శరీరము పెరగడానికి ఆ రెండే కారణము. తగ్గడానికి కదా. బాగా తిను, బాగా తాగు, బాగా బలుస్తావు. అన్నాడు. నా అరవై ఏం లేవు డెబ్బై ఏం లేవు బాగా తిని తాగను చస్తాడు బరోడు. కదా. శైజవం నుంచి

వృద్ధాప్యం దాకా మన శరీరంలో కలిగే ప్రతి పరిణామానికి మూలం ఏమిటి? మనం తీసుకునేటువంటి ఆహార పానీయాలే కదా. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి. బలవర్ధకమైన పానీయం తీసుకోండి. తీసుకున్న ఆహారాన్ని శ్రమించండి. శ్రమ లేకుండా ఆహారం తీసుకుంటే అది అరగదు. ఏమన్నా కొంచెం ఆలోచించండి ఎంత వైద్యం ఇదే వైద్యం అండి. తీసుకున్న ఆహారం వాడడం అంటే ఏమిటి? జఠరాగ్ని యొక్క అగ్ని శక్తిని పెంచడం. అగ్ని బాగా పని చేసి తొందరగా అరుగుతుంది. తొందరగా అరగాలంటే శ్రమ పడాలి. తోపడాలంటే అగ్నిని కష్టం మండించాలి. అరిగిపోతుంది. కదా? చూడండి అందుకని మనం బాగా పని చేశామనుకోండి, మొదలు ఏమవుతుంది? దప్పి దప్పి దప్పి నీళ్లు తాగుతాం. ఉత్త కూర్చుంటే. దాహ లేదు. అంటే ఏమైతున్నది? పరిశ్రమ వలన అగ్నిలో శక్తి పెరుగుతున్నది. వాయువులో శక్తి పెరుగుతున్నది. కదా? ఎప్పుడు వెళ్తాడా? ఒక 70 ఏళ్ళు వచ్చాయి తిను చూద్దాం. ఈయనకి తగ్గిందండి ఆఖరికి అవసరం లేదు కొంచెం చాలు. ఇది తగ్గితే నువ్వు తగ్గుతున్నావు. ఇది పెరిగితే నువ్వు పెరుగుతున్నావు. కానీ వాస్తవంగా నీ పెరుగుదర నువ్వు తీసుకున్న ఆహారం వల్ల కాదు. పిల్లలు ఏం చెప్తారు? నీవు తీసుకున్న ఆహారం అరగుట అవ్వడమే. ఆహారం నీ ఒంటికి పట్టకుంటే తినే లాభం? మరి వామిటింగ్ అయితది. ఎందుకవుతుంది వామిటింగ్ ఎందుకవుతుంది మరి తిన్నప్పుడు? అగ్ని భయ్యడం లేదు. అది తీసుకోదు. బయటికి పంపించేస్తుంది. అప్పుడు నీ తిండి ఏమైంది? కాబట్టి నీవు తిన్నదాన్ని కానీ, నీవు తాగిన దాన్ని కానీ నీ శరీరానికి ఆయా ప్రదేశాలకు ఏ ప్రదేశానికి ఎంతెంత కావాలో. అంతా పంపాలి. ఎవరు పంపాలి? అగ్నిహోతుడే పంపాలి. ఇంకెవరు పంపాలి? వాయువు పంపాలి. అగ్ని వాయువు కలిసి వాటిని పంపుతాయి. అవి శక్తి తక్కువైంది అనుకోండి అవి పంపవు.

ఇప్పుడు ఏమవుతావ్? అబ్బా చేతుల నొప్పులండి, కాళ్ళు నొప్పులండి, వివ్వు నొప్పులండి, నడుము నొప్పులండి. ఏమైంది? అగ్ని పని చేయకుంటే మన గటించే. జయం పని చేయకుండా మన గతి అంతే. అందుకే జాగ్రత్తగా పరమాత్మను ఆయా రూపాలతో ఆరాధించమని చెప్పడానికి కారణం అది. ఉన్నాడు తేజస వృత్తయ శ్వేత శోషణం క్షుత్ తృడేవచ రూపమాత్రాత్ వికురువాణాత్ తేజసాత్ దైవ చోజితాత్ ఈ ప్రకారంగా రూప మాత్రం వలన పుట్టినటువంటి ఈ తేజస్సునే దాని యొక్క వికారంతో ఏం పుడుతుంది? రస కను మాత్రం పుడుతుంది. కదా దీన్ని గ్రహించేటువంటి ఇంద్రియం జిహ్వ. చూడండి. రూపమాత్రాత్ వికుర్వానాత్ తయసాత్ దైవ చోదితాత్ తసమాత్రమభూత్ తస్మాత్ అంభః జిహ్వారస తస్మాత్ అంభః. రసమాత్రము దాని నుండి జలము కదా ఆ రసాన్ని గ్రహించేటువంటిది దిహువ. రసం అంటే ఏమిటండి? మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేద. ఇవి షడ్రసములు కదా? మధురము ఆమ్ల చూడండి కషాయః మధురః తిక్తః కటు ఆమ్లః ఇతి నైకధా. మనం ఆరు అంటున్నాం మనమందరం కదా మనమందరం ఆరు అంటున్నాం కానీ వ్యాసుడు అట్టే కాదు ఒక్కటే అన్నాడు. వాస్తవంగా రసం ఒక్కటే కానీ చెప్తున్నా చూడండి కింద మాట భౌతికానాం వికారేన రసయేకో విభిద్యతే రసం ఒక్కటే పదార్థం కాకరకాయ ఇకతో భిన్నంగా మారుతుంది. కదా? సర్కర తీయగా ఉంటుంది, కాకరకాయ తేది ఉంటుంది. ఏం అర్థం? అంటే రసం కాకరకాయ ఇదా చక్కెర ఇదా?

పండు తింటే వగరు, కాయ తింటే వగరు, పండు తింటే తీయనా? అన్ని పండ్లు తీయగుంటాయా? నిమ్మపండు పుల్లగా? కొన్ని మామిడి పండ్లు పుల్లగా? ఏం చేద్దాం? పండు రసం తీయనా, మన రసం తీయనా, నాలుక మంచిదా, వస్తువు మంచిదా అని. ఏం చెబుదాం? అది ఏదీ కాదు, రసము ఒకటే. ప్రతిక పరిణామం వలన పదార్థముల యొక్క కలయికతో వచ్చిన మార్పు వలన రకము ఇన్ని రకములుగా మారుతుంది. మీకు చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను. నీరు ఉంది. ఒక బావిలో నీరు ఉప్పగా ఉంటుంది. ఇంకో బావిలో నీరు తియ్యగా ఉంటుంది. అంటే నీరే గట్రా ఉందా? అక్కడి మట్టి గుణం కదా అది. అక్కడ ఏ లవణాలు ఉంటే ఆ రుచి వస్తుంది. అసలు వాస్తవమే నీరు ఎలా ఉంటుంది? జలే మధుర ఏవ రసః తర్కం చెప్తుంది నీటిలో ఉన్న రసము మధురం మాత్రమే. నమ్మరా? నమ్మకుంటే చెప్తున్నాం కదా, మీరు బాగా ఉప్పగా ఉన్నాయి అనుకున్న ఉప్పు నీళ్లు తెచ్చుకొని. ఓకే? కరక్కాయ తిని ఆ నీళ్లు తాగండి. ఎలా ఉంటది? కరక్కాయ దొరకదా? పోనీ ఉసిరికాయ తిని తాగండి. ఉసిరికాయ తిని ఉప్పు నీళ్ళు తాగండి. ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. క్వశ్చన్ లేదు, తాగండి. మీరు ఏం నీళ్ళు తాగండి తీయగానే ఉంటాయి. తిరికాయ కానీ కరక్కాయ కానీ తిని నీళ్లు తాగండి ఉప్పు నీళ్లు తాగండి సముద్రం నీళ్లు తాగండి తీయగా ఉంటాయి కొంచెం ఏం లేదు. మరి ఇప్పుడు రసం ఎక్కడ ఉన్నట్టు నీళ్లు తాగుతున్నా ఉందట మన రసం ఉందట ఏం చెబుదాం అందుకే చెప్తున్నాడు వాటర్ టేస్ట్ అని చెప్తున్నాడు. అన్ని తప్పేనండి వాడికి బుద్ధి లెస్ అది లెస్ కాదు అది మైండ్ లెస్. ఎందుకంటే ద్రవ్యమైన గుణం ఉండాలి. లెస్ అయితే ఎట్లా కూర్చుంది? లెస్ అయితే అర్థం మైండ్ లెస్ ఏ ఇంకోటి ఏం లేదు. అంటే జలం ద్రవ్యమేనా ఒప్పుకుంటారా? ఆ ద్రవ్యంలో గుణం ఉండాలనా? వద్దా? నువ్వు గుణం ఎందుకు చదువుతున్నావ్ నీకు? ఏం చేద్దాం ఏం ఉంది చెప్దాం? అయిపోయాయి అది. గుణత అది గుణత ఉంటే ద్రవ్యం అయితే గుణం ఉండాలి.

ఇప్పుడు ద్రవ్యం కాదని ఒప్పుకుంటావా? టేస్ట్ లెస్ అనేది వాటర్ లో ఉండదు. అందులో ఉన్న వాటిని తీసేసుకుంటే అది లేకుండా ఉంటుంది. చెప్తున్నాడు భౌతికానాం వికారేనా? ఏ మార్పు అయినా కానీ. ద్రవ్యముల యొక్క సంయోగ వియోగాల వల్ల ఏర్పడేది అసలు రసము ఒక్కటే. అంటే బాగా చెప్పాలంటే శాస్త్రం ఒప్పుకునేది మధురం ఒక్కటే రసము. దీపు ఉందే ఆ మధురం ఆ. అంటే మధురం ఒక్కటే రసం. తక్కినవి ఏవి రసం కాదు. తక్కినవన్నీ ఆయా పదార్థాల కలయిక వలన వచ్చేది. ఏ పదార్థం లేకుండా గంగాజలం అంటాం చూడండి శరీరం నుంచి పై నుంచి పై నుంచి గొడిలో కలుస్తుంది ఇది కాకుండా ఉండదు సామాన్యంగా. అందువల్ల జనరల్ గా చెప్పిన మాట ఏంటంటే భౌతికానాం వికారేణ రథ ఏకః విభిద్యతే తల స్పష్టంగా చెప్తున్నాడు ఒకటే రథం అది. ఆయా పదార్థముల యొక్క మార్పు వలన కలయిక వలన రసం మారుతుంది. మరి మంచిదండి ఈ జలం ఏం పని చేస్తుంది? ఎలా ఉన్నాం కదా? నీళ్ళని చెప్పాం కదా. దీని పని ఏమిటి అంటే మొదలు క్లేదనం. అంటే తడుపుతుంది. కదా, నీరేం చేస్తుంది? తడుపుతుంది. రెండవది పిండనం, ముద్ద చేస్తుంది. కదా? పిండిలో పిండిలో నీళ్లు పోస్తే ముద్ద అవుతుంది. నూనె పోయండి. ముద్ద వేసిందా? పొడిపొడి అవుతుంది. చూర్ణాది పిండి భైతుర్ గుణ స్నేహః. స్నేహం అంటేనే పొడిగా ఉన్నదాన్ని ముద్దగా చేసేది. బాగా నూనె పోయండి పుచ్చుకుంటుంది ముద్దగా. ముద్ద అయినది విడిపోకుండా మనం నూనె పోస్తాం. ముద్ద అయినది విడిపోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ రాసి మనం పూజ అవ్వాలి ఏం చేస్తాం ఎలా చేస్తాం? నూనె రాసే చేస్తాం మళ్ళీ ఎందుకు నూనె? అంటే అందులో మనం కలిపిన జలము యొక్క గుణము బయట పడకుండా నూనెతో దాన్ని ఆపేస్తే అది విడిపోదు, కలవదు. ఇలా క్రేదనం, పిండనం మూడవది.

తృప్తిహి ఏదో కడుపు నిండా భోజనం చేసి దా అంటామా? నీళ్లు తాగండి మనం. తాగితేనే అంటాం. అంటే తృప్తిగా దేనివల్ల? అన్న ఒక లాగే నీళ్లు ఇవ్వయ్యా అని అన్నం పెట్టినట్టే అంట. ఇంత అన్నం పెట్టిన రాకపోయినా నీళ్లు ఇవ్వకుంటే అంటే ఇది పెట్టినంతా పోయింది. వాస్తవంగా తృప్తి అనేది కలిగేది దేని వల్ల? నీటి వల్లనే. చూడండి క్లేదనం, పిండనం, తృప్తిహి అలాగే ప్రాణనం బతికించే లేని. అన్నాదులు భయపిస్తాయి బతికించవు. ఆహారం లేకుండా మూడు రోజులో, నాలుగు రోజులో, ఐదు రోజులో, ఆరు రోజులో ఉండొచ్చు. వాళ్ళు నీటి తాకుండా ఉంటారా? ఒకరోజు ఉంటారా నీటి తాకుండా? అవును ఆహారం నిరాహారం అంటే ఆహారం అంటే నీళ్లు తాగొచ్చు నీళ్లు తాగొచ్చు ఆ నీళ్లు తాగొచ్చు ఉండలేదు నీళ్లు వేయకుండా వీల్లేదు పోతది అన్నం చేయకుండా ఉండొచ్చు కాదు వారం రోజు ఉండొచ్చు బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ బగబగ ఏం వాక్యం అంటే వాళ్ళు ఎంత దూరం వెళ్లారు? అప్పుడు రోజుల్లో ఇవన్నీ ఏం లేవు ఏమిటి అవేంటి పరిశోధన కేంద్రాలు. పరిశోధన పని ముట్లు ఉంటాయి కదా ఇవన్నీ లాబులు లాబు అంటామా లాబేనా? మరి అప్పుడు ఏ లాబులు లేవు. ఏం చెప్పేస్తున్నారు చూడండి ప్రాణనం ఆప్యాయనం ఆపోమయ ప్రాణః ప్రాణో వా ఆపః ఇది వాక్యం. ప్రాణము నిలిచేది నీటితోటే. ఎందుకు? నీటికి ప్రాణానికి ఏమిటి సంబంధము? ప్రాణం ఏమిటి? వాయువు కదా. కదా వాయువు వలన అగ్ని, అగ్ని వలన ఆపహ. ఈ నీరే అగ్ని తీసుకొని గాలిగా మారుస్తుంది. కదా? నీళ్లు తాగితే ఎరరాగ్నికి వెళ్లి అది కరిగించి పెరగడానికి పంపుతుంది.

అక్కడ ఉన్నటువంటి ప్రాణవాయువును ఇది వృద్ధి చేస్తుంది. వాయువుకు నీరే కావాలి. అగ్నికి కూడా నీరే కావాలి. అందుకే ప్రాణనం అలాగే ఆప్యాయనం ఔందనం. గట్టి అయిందండి లేదా ఆకలి అయింది. ఈ రెండు తీరే దేనితోటి? నీరుతోటి. అన్నం తింటే ఆకలి తీరింది అంటున్నాం. కానీ అమ్మ సరిపోయిందని ఎప్పుడు అంటాడు వాడు? ఒక గ్లాసులో నీళ్లు తాగితే గడి సంతోషం. కాబట్టి ఆప్యాయనం ఉందే అంటే సంతృప్తి చెందుట సంతోషించుట అనేది నీటి తోటి. అలాగే ఔందనం ఔందనం అంటే మృదూకరణం. గట్టిగా ఉన్నదాన్ని మెత్తగా చేస్తుంది. నీరండి నానబెడితే ఏమవుతుంది? బెల్లం ఇలాంటివి ఉంటే చూడండి నీళ్ళలో పడేస్తే ఏమైతుంది? కరిగిపోతుంది మెత్తగా అయిపోతుంది. గట్టిగా ఉన్న వస్తువు మెత్తగా అవుతుంది. అందుకనే ఔందనం. అలాగే తాపాపనోదః వేడిని తొలగిస్తుంది, తాపాన్ని తొలగిస్తుంది. ఇది కాక భూయత్వం అంటే ఊట. ఊరుట నీటి లక్షణం. బాయి ఉంది. బాయి తో వేశాం. నీళ్లు చేదుకుంటున్నాం. మనం చేదుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అందులో నీళ్లు పుడుతూనే ఉన్నాయి. కదా? కదా? అంటే ఊరుట. దేని పని? నీటి పని. అది నిప్పు పడేయండి ఓ గుంత తద్దు నిప్పు పడేయండి. తెల్లారికి ఏమైతది తెల్లారిపోతుంది. కదా అదే బావి తొమ్మితే మనం నీళ్లు వాడుతూనే ఉంటాం మళ్ళీ ఊరుతూనే ఉంటాయి. దాన్నే ఊరుట అంటారు. దానికే పేరు మనకు భూయత్వం. ఎక్కువ గుట ఎక్కువ గుట అది ఆ గుణమే లేకుంటే ఓ మనం బాయి తీసిన నాడు అందులో ఎన్ని నీళ్లు ఉన్నాయో అవే ఉంటే ఎప్పటికో అయిపోతాయి వారం రోజులకో నాలుగు రోజులకో అయిపోతాయి తర్వాత మళ్ళీ గతి ఏమిటి? కదా, ఎప్పటికప్పుడు నీరు ఊడుతుంటే మనం వాడితే మళ్ళీ దొరుకుతాయి కానీ ఆ నీరు అంతే పని అంటే కుదరదు. అందుకే భూయస్త్వం కూడా నీటి గుణమే. అలా ఊరే గుణం ఒక్క నీటికే తప్ప మరి దేనికి లేదు.

పాపాపనోదః భూయత్వం ఇవి అంభసోవృత్తయః ఇవి నీతి యొక్క పనులు. రసమాత్రాత్ వికుర్వానాత్ అంభసః దైవ చోదితాత్ గంధమాత్రమభూత్. ఇప్పుడు ఆ జలము నుండి ఏం పుట్టేసింది? గంధ మాత్రం పుట్టింది. ఈ గంధ మాత్రం నుంచి పుట్టినది పృథివి. భూతం, మహాభూతం. ఈ గంధాన్ని గ్రహించేటువంటి ఇంద్రియము ఘ్రాణము. చూడండి. గంధమాత్ర భూత్ తస్మాత్ పృథివీ ఘ్రాణస్తు గంధజః. అయ్యా గంధం అంటే ఏమిటండి? ప్రారంభ, పూతి, సౌరభ్య, శాంత, ఉగ్ర, ఆమ్లాదిభిహి ప్రృదత్. గంధములు కూడా ఆరు రకములు అన్నాడు. పూతి గంధస్తు దుర్గంధః అంటాం. పూతి గంధం అంటే దుర్గంధం. అలాగే మనకు శాంతము. ప్రశాంతంగా ఉంది హాయిగా ఉంది ఒక గంధం అంటాం. ఒకటేమో సుగంధము. మరొకటి ఉగ్రమైన గంధం. ఎలాంటిది ఈ ఉల్లిగడ్డలు పుదాతనం ఉంటది అవి మన ఎక్కడో వారి కోసమే కనబడుతుంటాయి. ఎక్కడో కోస్తాడు. మన ముక్కులు, మన కెళ్ళు, మన చెవులన్నీ పని చేయడం మానేస్తాయి. దాన్ని అదేం గంధం అంటారు? ఉగ్ర గంధం. అదే పుష్పాల వల్ల పరమాత్మ జన్మ చేస్తాడు చూడండి, అది శాంత గంధం. అన్ని గంధాల కలయిక కరంబం. ఇలా కరంబ, పూతి, సౌరభ్య, శాంత, ఉగ్ర, ఆమ్ల. ఆమ్లం అంటే పుదియుట. అన్నం పుడుస్తుందంట చూడాలి మనం పిండి ఇప్పుడు ఇడ్లీ పిండి పిండి చేస్తాం ఇవాళ రాత్రి కూడా చేసి నాటబెట్టి పొద్దున్న చేస్తాం పొద్దున్న దోశ పోస్తాం అదేంటి పుండి పిండి పుడుసింది ఆ వాసన ఉత్తమా తింటాం ఎవడు తినం. అది గొప్పోళ్ళం మనం బాగా దాన్ని పాయగొట్టి ఎందుకు భజ్ఞాకుండా చేసి అబ్బా ఏం టేస్ట్ అని తింటున్నాం. చాలా గొప్పోళ్ళం మనం కదా అయితే. ఇక్కడ కూడా గమనించాలి ఇన్ని గంధాలు లేవు ఒక్కటే గంధము. ఆయా ద్రవ్యముల అవయవముల కలయిక వల్ల ఇవన్నీ వస్తాయి. కదా? ఈరోజు అన్నం మనం బాగుందని తింటున్నాం వండగానే.

ఇదే అన్నం అలా పెట్టి రేపు పొద్దున తీసుకుంటే అబ్బా ఏదో ఒకటి తింటావైతే వాసన వస్తున్నదండి. ముందు తిన్నానే. ఎలా మారింది వాసన? వాసన మారిందా? వాసన అలాగే ఉంది. దవ్య దవ్యా అన్నం అదే. అన్నం అదే. వాసన కూడా అదే. కానీ ఈ స్టాక్ ఉంచడం వల్ల అక్కడికి వేరే ద్రవ్యాలు వచ్చాయి. కాస్త గాలి వచ్చింది, కాస్త నిప్పు వచ్చింది, కాస్త నీరు వచ్చింది. ఇవన్నీ వచ్చేస్తాయి. కదా? నిప్పు నీరు తోటే వంట చేస్తాం గమనించాలి. సైన్స్ అంటే ఏంటి? అన్నం వండుతాం ఎలా? నిప్పు నీరు తోడే కదా, నీరు పోసి నిప్పు మీద పెడితే అన్నం అవుతుంది. కదా? ఉడికిన అన్నానికి మరి ప్రవేశించి నిప్పు వేస్తే? పని చేయదు. సరే ఏం చేయకు అన్నం అలా పెట్టు రేపటిదాకా నీరు ఊడుతుంది నిప్పు వచ్చేస్తుంది అంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఈరోజు వండిన అన్నము సాయంత్రికి మెత్తబడుతుంది మరునాటికి నీరు వస్తుంది మరునాటి మధ్యాహ్నానికి వాసన వస్తుంది. ఆ తర్వాత సాయంకాలానికి పురుగులు వచ్చేస్తాయి. ఏమైంది? ఏం మారింది? అంటే ఏ ద్రవ్యము, ఏ ద్రవ్యము యొక్క ఏ ఏ అవయవములు ఏ మోతాదులో ఏ సమయంలో కలవాలో కలిస్తే పదార్థం అవుతుంది. మోతాదు తప్పింది ఆ ద్రవ్యములు జరగగొడతాయి. నిప్పుతో వంట చేస్తాము అలా ఉంచితే ఎండ బాగా కొడితే అదే ఎండ అన్నం పాయగొడుతుంది. మనం ఏం చేస్తున్నాం పదాగాలు వంట చేసి కొన్ని మహానుభావులు అన్నం కూడా ఫ్రిడ్జ్ పెట్టుకొని తింటున్నారట. అన్నం కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి తింటున్నారు చెడిపోవద్దని. కరెక్ట్ ఏనా? ఈ గంధ మీద గతి ఏంటి? అంటే ఆ నిప్పు వచ్చేసింది అనుకోండి పైనుంచి వేడి వచ్చేసింది. వేడి అడుగు నుంచి వస్తే అన్నం అయింది. అదే వేడి పైనుంచి వస్తే కాసిపోయింది. కాబట్టి న్యాయంగా వాసన అనేది ఇన్ని గంధాలు లేవు ఒకటే గంధము. కానీ ద్రవ్య అవయవ వైషమ్యాత్ గంధ ఏకః విభిద్యతే.

గంధం ఒకటే కానీ ఆయా ద్రవ్యముల యొక్క అవయవాల యొక్క వైషమ్యం బట్టి ఉల్లి దుర్వాసన ఉంటుంది, భరించలేని వాసన ఉంటుంది. అదే మరి మొగిలి? మల్లే సువాసన ఉంటుంది. ఇది పదార్థం అంటే వాసన దేనిది అన్నట్టు? పదార్థ ఆశ్రయం. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది కానీ గంధం గంధముగా ఎప్పుడు మారదు. అది ఒకటే. ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకః విభిజ్యతే. మరి సరేనండి ఇంతకీ ఇది ఏం పని చేస్తుంది? భూమి. భూమి చేసే పని ఏంటి? అంటే మొదలు భావనం. అంటే ఆచారము ఏర్పడుట. కదా? దేనితో మనం కుండ చేస్తున్నాం? కుండ ఎంత చేస్తున్నావ్? భూమి. ఇలా ఉన్నది ఇలా ఈడ కుండ అంటున్నాం. అది కొంచెం అయితే ముంత అంటున్నాం, ఎడరిపో అయితే చిప్ప అంటున్నాం. అంతా మచ్చే. అంటే మట్టికి ఆయా ఆకారములుగా మారగగల శక్తి ఉన్నట్లే కదా. కదా అందుకే భావనం. వివిధ రూపములను పొందగలుగుట ఇది మట్టి యొక్క లక్షణం. కదా అంటే నువ్వు అదే కదా ఏదైనా అంటే మనం ఏదో సీసాం అంటున్నాం ఇంకేదో అంటున్నాం అదంతా మట్టి వాస్తవంగా కదా. లోహం అంటే ఏమిటి? అంతా మట్టి. ఇనుము కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ మీరేదో అల్యూమినియం అంటున్నారు. ఏ మూల్యం అంతా మట్టి. బంగారం కూడా అంతే అన్నీ మట్టి యొక్క వికారాలు. అయితే తాకి కూడా బంగారాన్ని మట్టిని ఒప్పుకోడు. బంగారాన్ని తేజస్సు అంటాడు, అగ్ని అంటాడు. అది అగ్ని గుణం అంటాడు. కానీ అగ్ని మట్టితో కలిస్తే ముక్తాగ్ని కాదు. మట్టిలో ఉంది అందుకే మట్టి మట్టితోనే చెప్తారు, అసలు మట్టి అనే చెప్పాను. తేజోగుణం ఎక్కువ ఉందా మట్టి అంటాడు. అంతే తేడా అసలు. ఇవన్నీ మట్టే అంటే ఏమిటంటే. మనకు ఒక స్వరూపం, ఒక ఆకారం కనపడదంటే అది మట్టి. ఒకలైనా? ఇప్పుడు చెయ్యి దేమంత ఏంటి?

మట్టి ఏనండి ఏమన్నా అది అనండి బయట పడతది మట్టి. డౌట్ ఏంటి ఇది మట్టి. అందుకే మట్టి మట్టిలో కలిస్తే నీకెందుకురా బాధ అన్నాడు. ఇది మట్టి అది మట్టి ఏముంది? ఆకారం అంటే మట్టి అండి ఒకటే గుర్తు భావనం. ఒక స్వరూపంగా ఏర్పడుట ఆ ఏర్పడే లక్షణం దేనికి ఉంది? మట్టికే అంటున్నాడు భావనం. అలాగే బ్రహ్మణ స్థానం. అంటే సకల చరాచర జగత్తు నిలవటానికి ఆధారం ఏమిటి? అంటే ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం? మనం అన్ని లోకాలు ఎక్కడ ఉన్నాయి భూమి మీదనే ఉన్నాయి క్వశ్చన్ ఏం లేదు ప్రతి చోట భూమి ఉంది స్వర్గంలోనూ భూమి ఉంది సంగృహ గ్రహంలో భూమి ఉంది అంటున్నాం లేదా? అది లేకుంటే అదొక భూత పంచభూతాలండి. అంతట ఉంటాయా ఇది ఏంది ఇక్కడ? మనం భూలోకం అని ప్రత్యేకించి భాగం చెప్పుకున్నాం కానీ పైన భూమిలో అనుకోకండి. స్వర్గంలోనూ భూమి ఏముంది? మనం అందరం భూమి అది లేనిది ఎట్లా? క్వశ్చన్ లేదు. కొంచెం మనవాడు సినిమాల్లో భూమి స్వర్గం అనగానే ఏదో పొగ పెట్టి గాలి పెట్టి అంత గాలి నడుస్తున్నాడు నవ్వాలి అడవాలి పరమ మూర్ఖులు అన్నమాట. అది లేనిదే ఎక్కడ? అది పంచభూతాలండి. మా స్వర్గంలో వాయువు లేదా? అరే సూర్యుడు లేనా? చంద్రుడు? అక్కడ అగ్ని ఉంది, అక్కడ వాళ్ళు ఏం తాగుతారు నీళ్లు లేవా? నీరు ఉంది, నిప్పు ఉంది, గాలి ఉంది, అన్నీ ఉంటే భూమి కూడా ఉంటుంది, క్వశ్చన్ ఏం లేదు. ఆ? నీరు రాదా నీరు లేదు కదా? నీరు ఇది కనబడడంలే. లేకుంటే భూమి ఉండదు. భూమిగా ఏర్పడింది నీరు వల్లనేనండి. దుమ్ముగా ఉన్నది అంతోనే నీరు కరిసి నిప్పు కరిస్తే భూమి అయింది. మనం కుండ చేస్తున్నామా? మీకు ఏమి అనమా ఎందుకు? కుండ ఎలా అవుతున్నదండి? మట్టిలో నీరు పోసి ఆకారం ఏర్పరిచి దాన్ని మళ్ళీ లిప్పులో పెడతాం. కాలువాలే. కాలువకుంటే కుండగా ఎదిగిపోతది.

మెత్తగా ఉన్నది గట్టిగా కావడానికి ఏం కావాలి? నిప్పే కావాలి. అది గట్టిగా మెత్తగా కావడానికి ఏం కావాలి? నిప్పే కావాలి. కదా ఉడిక పెడుతున్నామండి. కొరగా రుగబెడుతున్నావ్, గట్టిగా అవుతున్నదా? మరి మట్టిని, బంగారాన్ని నిప్పు పెడుతున్నావ్, గట్టిగా అవుతున్నదా? నిప్పు పని ఉన్నదాన్ని మారుస్తుంది. విరుద్ధత్వ కృతి గుణాపాదకత్వం వన్ని అంటారు మనకు పద్మపురాణంలో. ఉన్న వస్తువు ఉన్నట్టు కాకుండా దాని విరుద్ధమైన ఆకారాన్ని ఏర్పరుస్తుంది గుణాన్ని ఏర్పరుస్తుంది నిప్పు. మెత్తటి చెయ్యి గట్టి అవుతుంది. గట్టి చెయ్యి మెత్తబడుతుంది. ఆ అది గోల అదే క్వశ్చన్ ఏం లేదు అక్కడ. మీరు కుండ అన్నప్పుడు నిప్పులో పడేస్తాం కుండ వేస్తుంది. మరి ఈ భూమి మనం గోల అన్నాం చూడండి. ఇప్పుడు ఏంటి వాస్తవంగా ఇక్కడ నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కలిసి కొన్నాళ్ళు ఉడికి ఉడికి ఉడికి ఉడికితే. అందుకే ఇది ఏ కుటుంబాలో వచ్చినా వింటాడు సైన్స్ వాడు ఏమంటాడు? భూమి సౌర కుటుంబాల్లో ఇదే. అంటాడా లేదా? అంటే ఏం అర్థం అండి? ఏం చెప్తాం? గాలి, నీరు, ఈ దుమ్ముతో పాటు నిప్పు కూడా కరిస్తే భూమి అయింది. అంటే స్వామి నీళ్లు పోసి ముద్ద చేసి నిప్పులో పడేసి ఉండండిరా అని పడేసి చిన్న ముద్దలు పడేస్తే మనకి ఇన్ని లోకాలు ఏం చేయాలి. అందుకే లీలా మాత్ర వినోద పురుష మహా సౌరంభ దంభాకృతి స్తంభోయం అని సంభర్షణ చెప్తారు మనకు కృష్ణపురాణంలో. సంభవం అంటే మొత్తం జగత్తు అనండి. అందులో స్వామి వచ్చాడంటే జగత్తు నుంచి స్వామి వచ్చాడండి. అది లీలాకార విమృష్ట సంకృత మహాదంభ అయం స్తంభ. పరమాత్మ యొక్క సంకల్పంతో ఏర్పడిన లీల ఒక ఆకారముగా ఏర్పడినటువంటి జగత్తుకు ప్రతిరూప స్థాంపం. అక్కడి నుంచి ఆయన ఇచ్చారు. ఇది లక్షణం. ఎందుకోసమని ఇవన్నీ మట్టిలే చెప్తున్నాడు మనకు భావనం. బ్రహ్మణ స్థానం. బ్రహ్మ అనేది జగత్తుకు ఉపలక్షణం. సకల చరాచర జగత్తుకి ఇది ఆధారము అలాగే ధారణం. నువ్వు ఏమి వేసినా పట్టుకుండు ధరిస్తుంది అది వదిలిపెట్టదు. ధారణం అలాగే సత్ విశేషణం చాలా చక్కగా చెప్పాలి సద్విశేషణం అంటే ఆయా పదార్థములలో

కారమును రుచిని మార్చేది భూమి. బాగా చెప్పాలంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధాన్యం బాగా పండుతుంది. కదా? ఫలానా చోట వరి బాగా పండుతుంది. ఇంకో చోట జొన్నలు బాగా నల్ల రేగడలో జొన్నలు బాగా పండుతాయి అన్నాం. ఎర్ర భూముల్లో పచ్చి పండుతాయి అంటున్నాం. ఇంకేదో భూమిలో వరి బాగా పండుతుంది. ఒక చోట గోధుమలు బాగా పండుతాయి. ఇది కూడా ఈ గోధుమలు కానీ, వరి కానీ, జొన్నలు కానీ ఫలానా ప్రాంతంలో పండినవి బాగా రుచిగా ఉంటాయి. బాగా పెద్దగా ఉంటాయి. వేరుశనగ ఫలానా చోట పెద్దగా ఉంటాయి. ఇంకో చోట చిన్నగా ఉంటాయి. శనగలు ఏమంటా ఏం బ్రీడ్ అది? హైబ్రీడ్ ఇంత శనగలు ఉంటాయి. గుజారా పంచ్మీ ఉంటాది. ఏంటి కారణం? ఏంటి కారణం? భూమి. రేకటిలో ఫలానా ధాన్యం బాగా పండుతుంది. ఎర్ర మట్టిలో పత్తి బాగా పండుతుంది అని చెప్తాం మనం. కొన్ని చోట్ల మిరపకాయలు, కొన్ని చోట్ల పట్టి, కొన్ని చోట్ల జొన్నలు, కొన్ని చోట్ల గోధుమలు, కొన్ని చోట్ల వరి, కొన్ని చోట్ల కందులు బాగా పండుతాయి. అన్ని చోట్ల పండిన కొన్ని చోట్ల పండిన ధాన్యం రుచి బాగా ఉంటుంది. క్షేత్ర ప్రాధాన్యం. సారం అదే ఇస్తుంది. మంచి విత్తనం క్షేత్ర భూమిలో చేస్తే ఏమైతుంది? హైబ్రిడ్ ఉందండి. మీరు హైబ్రిడ్ ఇస్తున్నా తీసుకురండి. తోట భూమిలో వేయండి, పండించండి. రెండు కలిస్తేనే క్షేత్ర బీజ సమత్వేహి సృష్టిహి ఉత్పద్యతే శృణు. బీజమునకు క్షేత్రము, క్షేత్రమునకు బీజము సహకరించినప్పుడే పంట ఏర్పడుతుంది. ఎంత మంచి విత్తనమైనా. సౌత భూమిలో పండదు. ఎంత మంచి భూమి అయినా విత్తనం బాగా లేకుంటే పండదు. చమత్కారం ఏమిటంటే కొంచెం ఆలోచిస్తే విత్తనం అంటే ఏమిటి? ఇదివర అక్కడ పండిందే కదా? ధాన్యం ఎక్కడ ధాన్యం అక్కడ పుట్టింది కానీ దాతి విత్తనం అంటున్నామండి. మంచి భూమిలో బాగా ఎదిగి బాగా పెరిగి బాగా వచ్చిన ధాన్యాన్ని తీసుకొని దాన్ని విత్తనం అని తాకిపెట్టి తెజారి మళ్ళీ వేస్తున్నారు. కాబట్టి ఆయా సత్తు వస్తువుల కూడా వస్తువులు కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో చెడిపోతాయి. మనం అలా ఉంచితే కొన్ని ప్రాంతాల్లో బాగుంటాయి.

అందుకే అంటున్నాడు సత్విశేషణం అంటే దేశభేదాన్ని బట్టి సారవంతములు అయితాయి నిస్సారములు అయితాయి. కదా? మరి ఇది ఎవరి గుణం ఇది? మట్టి గుణమే. ఆ మట్టి లక్షణనే. అందుకే అంటున్నాడు సద్విశేషణం. సర్వ సత్వ గుణోద్భేదః. కేవలము మట్టి ఈ పనే కాదు నాయనా, ధాన్య పదార్థాలే కాదు, ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. హిమాచల ప్రాంతంలో మానవులు చూడండి నేపాల్ లో ఎట్లా ఉంటారు నేపాల్ లో ఎట్లా ఉంటారు తొట్ట ముక్కు ఉంటుంది. ఇంకో ప్రాంతాలకు కొచ్చెగ ముక్కు ఉంటుంది. మరో ప్రాంతం వాళ్ళు ఆజానుభావులు ఉంటారు ఇంకో చోట్ల. నిల్లి ఇప్పుడు అంటాం కదా పొట్టి వాళ్ళు ఉంటారు. ఏది కారణం? నిల్లుదాం. పొట్టి వారు, పొడుగు వారు, లావు వారు, బక్క వారు, నల్ల వారు, తెల్ల వారు కొన్ని ప్రాంతాల్లో తెల్లగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో నల్ల ఏది కారణం? భూమి ఆలోచించండి. స్వరూపం మార్చేది దాని వలనే, రుచి మారేది దాని వలనే, ఆకారం మారేది దాని వలనే. ఇంకొంచెం ముందరిపోతే స్వభానం మారేది కూడా దాని వలనే. కదా? స్మశానంలోకి ఎంత గొప్పవాడు పోయినా ఒళ్ళు జల్లుమంటుంది. దేవాలయానికి ఎలాంటి వాడు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చెప్తున్నావ్? భూమి అందుకే చెప్తున్నాను మనకు సర్వ సత్వ గుణ ఉద్భేదః అన్ని ప్రాణుల యొక్క గుణములలో మార్పు కలిగించేది మట్టి. చాలా అక్కడ వాతావరణం అక్కడ భూమి. వాళ్ళు వాళ్ళు పిగ్నిష్ పిగ్నిష్ మాత్రమే తయారు చేస్తారు కానీ ఇతర దేశాల నుంచి పోయి అక్కడ ప్రదర్శన కూడా సంసారం చేసుకుని చేస్తారు వాళ్ళు పిల్లగా ఉన్నారు మన ఆ విధంగా ఉంది ఇది అది మాత్రం కారణం. అది ప్రజలకి ప్రశ్నమే ఉంది. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అంటున్నారు కదా ప్రభావం ఇక్కడే ఉంటుంది.

ఆ అదే కదా అంటే ఏంటి మరి అది? అవి ఏంటి? భూమి నుంచే ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఆ జీర్థం అనేది బీజం అని అవును అది ఎక్కడి నుంచి వచ్చింది? మరి రాంధా అక్కడ మార్క్ కావాలి. బీజం అంటే ఒకటే గుర్తు అండి, ఆ భూమిలో చాలా కాలం ఉన్నందువల్ల మీ శరీరంలోని ధాతువులలో కలిగిన పరిణామం. దట్ ఈజ్ ఈ జీన్స్. అంతకు ముందు వేరే ఏం లేదు. సరే ఆల్రెడీ మీలో ఈ జీనిస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు పోయి వేరే స్థితి చేసినా ఇక్కడ వాళ్ళు పుట్టరు అక్కడ వాళ్ళు పుట్టరు. కారణం ఏంటి? ఆల్రెడీ ఒకటే గుర్తు, మీరు అన్నం తీసుకపోయి హోటల్లో తినండి, మీరు ఇంట్లో వండుకున్న అన్నం. ఆరోగ్యం చెడిపోదు. హోటల్ పోగానే ఇంట్లో తినండి, చెడిపోతుంది ఆరోగ్యం. మరి మౌలికం ఎక్కడ అది గమనించాలి. అదే అంటున్నారు సర్వ సత్వ గుణోద్భేద బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రాణి యొక్క గుణములో మార్పు తెచ్చేది భూమి అన్నీ అన్నీ వస్తువులు అన్నీ ప్రాణులు. ధాన్యం కావచ్చు, మానవుల యొక్క ఆకారం కావచ్చు, జంతువుల యొక్క ఆకారం కావచ్చు, హిమాలయాల్లో ఏవో గొర్రెలు ఉన్నాయి. ఇంత దూరం అంతా ఉంటుంది దానికి. ఒళ్ళు నిండా మొత్తం కేశపాత్రమే ఉంటుంది. మన దగ్గర గొర్రెలకు చాలా తక్కువ ఉంటుంది. ఏటి కారణము? అంటే అక్కడి వాతావరణం అంటాడు. వాతావరణం అంటే ఏమిటి? వాత ఆవరణం కొంచెం సమస్య వస్తాది. గాలి కమ్మి ఉన్నది. ఎక్కడ ఉంటుంది గాలి కమ్మి? భూమి మీదనే ఉంటుంది. మరి ఇది అదే అయింది మరి కొత్తదేం కాదు. ఇలా సర్వ సత్వ గుణోద్భేదః పృథివీ వృత్తి లక్షణం. ఇప్పుడు మనకేమైనాయి? పంచ తనుమాత్రలు వచ్చాయి వీటి నుండి పంచ గుణములు వచ్చాయి వారి నుండి పంచ మహాభూతాలు వచ్చాయి అలాగే పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి సరేనా? అయ్యో పంచ తన్మాత్రులు వచ్చాయి, పంచ మహాభూతాలు వచ్చాయి, వాటికి పంచ విషయములు అంటాం. పంచ విషయములు వచ్చాయి, పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి.

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అది విషయాలు వచ్చాయా? అలాగే త్వకు, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణములు. ఐదు ఇంద్రియాలు వచ్చాయా? అలాగే పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశములు. ఐదు భూతాలు వచ్చాయా? అలాగే ఐదు తన్మాత్రలు వచ్చాయా? ఇలా వచ్చేసాయి కదా ఇరవై ఇప్పుడు ఏ ఏ ఇంద్రియము ఏ ఏ వస్తువును గ్రహిస్తుంది ఏ వస్తువును గ్రహించిన దానికి ఏ ఇంద్రియం అని మనం కన్ఫ్యూజ్ అవుతామని ఒకసారి ఏమంటారు సమ్మరీ అంటాం కదా రివ్యూ ఆ ప్రీవ్యూ అది అంటాం చూడండి రివ్యూ దాన్ని చమత్సారంగా చేస్తున్నాడు మహానుభావుడు నభోగుణ విశేషోత్సహాయస్య తతు శ్రోత్రముచ్యతి. ఆకాశ గుణమైనటువంటి శబ్దము దేనిచేత గ్రహించబడుతుందో దాన్ని శ్రోత్రం అంటారు. అలాగే వాయుహో గుణ విశేషోర్ధః యత్య తతు స్పర్శనం విదుహు. వాయువు యొక్క గుణ విశేషాన్ని గ్రహించేది ఉందే దాన్ని ఏమంటాం త్వగింద్రియము స్పర్శనం అంటే. స్పర్శని గ్రహించి స్పర్శనం స్వగింద్రియము అంటాం. తేజోగుణ విశేషోద్ధాయస్య తతు చక్షురుచ్యతే. తేజోగుణం ఏమిటి? రూపం. అది గ్రహించే దాన్ని ఏమంటారు? చక్షు అంటారు. అంభోగుణ విశేషోద్ధాయస్య తతు రసనం విదుహు. జలగుణం రసము. దాన్ని గ్రహించేది జిహ్వ దానికే పేరు రసనం అంటారు. భూమేహే గుణ విశేషోర్ధాయస్య తత్ ఘ్రాణముచితి. భూమి గుణం ఏమిటి? గంధము. దానికి వహించేది ఏమిటి? జ్ఞానం కదా. అందువల్ల దీన్ని జ్ఞానం అంటారు. పరస్య దృశ్యతే ధర్మః అపరస్మిన్ సమన్వయాత్. ఇంత చెప్పి ఒక్క మాటతో మొత్తం అర్థం చెప్తున్నాడు. ఎప్పటికైనా కారణ గుణము కార్యంలో ప్రతిభాసిస్తుంది. పరస్య దృశ్యతే ధర్మః అపరస్మిన్ పరస్య ధర్మః అపరస్మిన్ కారణ ధర్మము కార్యంలో ఉంటుంది. అంటే ఆకాశంలో ఏం గుణం ఉంది? శబ్దమే. అందులో ఒక్కటే దానికి కారణం బ్రహ్మ కాబట్టి సమస్య లేదు. ఇప్పుడు ఆకాశాత్ వాయుహు అన్నాం.

ఆకాశం నిండి వాయువు పుట్టింది. గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు కారణం ఏమిటి దీనికి వాయువుకు? ఆకాశం కారణం. కదా? వాయువు యొక్క గుణం ఏమిటి? స్పర్శ. కదా? తన గుణమైన స్పర్శతో పాటు తన గాలి కారణ గుణమైన శబ్దం కూడా వాయువులో ఉంటుంది. లేదా? గాలిలో శబ్దం లేదా? ఉందా లేదా? గాలిలో జంఝా మారుతం శబ్దం వస్తుంది కదా. కాబట్టి అప్పుడు వాయువులో ఏమున్నట్టు లెక్క? శబ్దము ఉంది, స్పర్శ ఉంది. అవునా? వాయోహో అగ్నిహి అంటాం. వాయువు నుండి అగ్ని పుడుతుంది. ఇప్పుడు అగ్ని గుణం ఏమిటి? రూపం కదా? వాయు గుణం ఏమిటి? స్పర్శ. అగ్నిలో స్పర్శ లేదా? అంతే కాదు దాని కారణం శబ్దం, శబ్దం అగ్నిలో లేదా? ఉంది. ప్రజ్ఞలు ఏమున్నాయి? రూపం ఉంది, స్పర్శ ఉంది, శబ్దం ఉంది. మూడు ఉన్నాయి. అగ్నేరాపః అగ్ని నుండి జలం పుట్టింది. జలం గుణం ఏమిటి? రసం. ఈ రసములో స్పర్శ ఉంటుంది, శబ్దము ఉంటుంది. ఇలా ఇంకోటి ఏమిటి? ఆకాశము, వాయువు కదా? అలాగే రూపం మూడు ఉంటాయి, నాలుగు ఉంటాయి. జలంలో నాలుగు ఉంటాయి. ఏమిటి? శబ్దము, స్పర్శ, రూపము ఇంకోటి ఏమిటి? రసం. ఈ జలం కూడా రసం ఉంది కదా, ఈ రసం ఈ నాలుగు జలంలో ఉంటాయి. ఇప్పుడు భూమి ఉందనుకోండి అందులో ఐదు ఉంటాయి. గంధము ఉంటుంది, రసము ఉంటుంది, అలాగే స్పర్శ ఉంటుంది, అలాగే శబ్దము ఉంటుంది. మనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. భూమిలో ఐదు ఉంటాయి, జలంలో నాలుగు ఉంటాయి, వాయువులో మూడు ఉంటాయి, అగ్నిలో మూడు ఉంటాయి, వాయువులో రెండు ఉంటాయి, ఆకాశంలో ఒకటి ఉంటుంది. ఇంత మాటను ఆయనే పరస్య దృశ్యతే ధర్మః పరస్మిన్ కార్యము యందు కారణ ధర్మం ఉంటుంది అని చెప్పాడు. చాలదా అర్థం కాయా రేయ్? అంటే ఏది దేని వల్ల పుట్టిందో ఆ పుట్టిన దానిలో కారణం దాని గుణం కూడా ఉంటుంది. భూమిలో ఐదు ఉంటాయి. అదే చెప్పడానికి అంటున్నాడు అతః విశేషః భావానాం భూమావేవ ఉపలక్ష్యతే. కారణ గుణము కార్యములో ఉంటుందని ఒప్పుకోకుంటే భూమిలో ఐదు గుణాలు ఉండటానికి

అవకాశం దొరకదు. కానీ ఉన్నాయి. భూమిలో గంధము ఉంది, స్పర్శ ఉంది, రసము ఉంది, శబ్దము ఉంది, అన్నీ ఉన్నాయి అండి. కదా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఐదు ఉన్నాయి. ఐదు ఎందుకు ఉన్నాయి మరి? బుగ్గు గుణం గంధమే కదా? ఏం చెప్పాలి? అంటే కారణ గుణము కార్యములో ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల గుణాలు మనకు భూమి యందే కనబడుతున్నాయి. అంటే భూమి యందు ఇవన్నీ ఉండటాన్ని చూచి ప్రతి ద్రవ్యము తన గుణమే కాక తన కారణ గుణాన్ని కూడా తెచ్చుకుంటుందని తెలుస్తుంది. మన అంటే కదా? పుట్టిన వ్యక్తి మన లక్షణాలు కొన్ని ఉంటే మన రక్షణాలు మరికొన్ని ఉంటాయి కదా? లేవు? నాన్న గుణాలు, అమ్మ గుణాలు, తాత గుణాలు కొందరు నాన్న కొందరు తాత గుణాలు వస్తాయి. కొందరికి ముత్తాత గుణాలు వస్తాయి. తాతగారు చూస్తే అర్ధం అయితది ఏవి అచ్చ మా తాత మా నాన్నగారిలా ఉన్నాడు అంటాడు నాన్న వీళ్ళు. మా నాన్న మా నాన్నగారిలా ఉన్నాడు ఉంటాము తప్పదు కారణ గుణం. అందుకే భూమిలో తండ్రి గుణం, తాత గుణం, ముత్తాత గుణం, ఆముకా గుణం కూడా ఉంది నాలుగు ఉన్నాయి. అందువల్ల ప్రతి కార్యములోనూ కారణ గుణం ఉంటుంది. అతః విశేషః భావానాం భూమావేవ ఉపలక్ష్యతే కాబట్టి. భూమి యందే ఇవన్నీ దొరుకుతున్నాయి. ఏ ఇట్లా ఈ ప్రకారంగా పంచభూతములు, పంచ తనుమాత్రములు అలాగే పంచ జ్ఞానేంద్రియములు, పంచ చెప్పుకున్నాం కదా ఇలా ఇవన్నీ కలిసిన ఇవన్నీ ఏర్పడ్డాయి కరవలే. ఏర్పడిన ఇవన్నీ కరవలేకపోతున్నాయి. ఏటాని అసంహత్య యదా మహదాదీని సప్తవై అంటున్నాడు. ఇంతకీ ఇవన్నీ ఎన్ని అంటే ఏడే అంటున్నారు. మహాదాదిని సప్త అంటున్నారు. అంటే మహత్తు అహంకారము అని చెప్పుకుంటాం. ఎన్ని అయ్యాయి? కాదు అందులో నుంచి పని వచ్చే కదా. అహంకారం నుంచే జ్ఞానం చేయాలి అందులో నుంచే కనిపించాలి కదా. సరే అన్నీ అందులో తేరిపోతాయి. అందుకే మహదాదిని సప్తవై ఈ ఏడు నసేకుహు పురుషం శ్రస్తుం భోగాయతనం అంజత.

అంటే పంచభూతములు ఉన్నాయి, పంచభూత గుణములు ఉన్నాయి, పంచజ్ఞానేంద్రియములు ఉన్నాయి, పంచకర్మేంద్రియములు ఉన్నాయి. మహత్తు ఉంది, అహంకారము ఉంది, అవ్యక్తము ఉంది, చిత్తము ఉంది అని ఎలా పరిచారు? జొన్నలు, పెదలు, కందులు అన్నీ దాని యొక్క తత్వం అందులో వస్తుంది. ఏ తత్వాలు ఏంటండీ? పంచభూత అహంకారం, మహత్తు పంచభూతం. గుడి అప్పు తేజో వాయు రాకాశ మహాదహంకారం. అన్నీ అందరూ జరిగిపోతాయి కదా. అయితే ఇవన్నీ అలా పరిచి పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి అచంబిలింగ్ అనండి. మొదలు స్పేర్ పార్ట్స్ తయారు చేయాలి. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ ఏం కావాలి? అసెంబ్లీ చేయాలి, కలిపేసేయాలి. అప్పుడు కలిపితే పురుషాకారంగా వస్తుంది, శరీరమే. కదా? విడిగా ఉన్నా అవునండి. సృష్టి అదే. ఎంత ఎంత చమత్కారం అని చెప్పి ఆలోచించుకోండి. ఆ అంతే అన్నీ ఉన్నాయి మొత్తం కలిపి నట్టు నట్టు టైట్ చేసామంటే అయిపోతుంది. కలపాలి నట్టు బిగిస్తా అందుకే మనం ఏమంటాం సరిగ్గా లేకుండా నట్టు లూస్ అయినట్టు. అలా ఆ ఏం నట్టు పోయింది? పెద్ద నట్టు పోయింది. బుర్ర దగ్గర నట్టు ఉంటే అవుంటాం మనం. ఇప్పుడు ఇన్ని విడిగా ఉన్నాయి కానీ ఇవి విడిగా ఉన్నందువల్ల. ఒక ఆకారం ఏర్పడటానికి అవకాశం లేకుండా పోయింది. ఒక పురుష ఆకారాన్ని, పురుష అంటే ఒక శరీరం అనుకోండి, మానవ అనుకోండి. ఒక మానవ ఆకారాన్ని ఇవి తయారు చేయలేకపోయాయి. ఎందుకు తయారు చేయాలయ్యా అంటే మానవాకారానికి పేరేమిటి? భోగాయతనం. అన్ని భోగములకు కారణం, నిదానం, ఆధారం కదా? అనుభవించాలంటే ఏం కావాలి? శరీరం ఉండాలండి. ఓ పక్కన కన్ను, ఓ పక్కన రూపం, ఓ పక్కన చెవ్వు, ఓ పక్కన ఉంటే ఏం చేస్తాం? అక్కడ చెట్టు ఉందండి, చెట్టు మీదనే కన్ను పడేశాం. మరి కన్నుకు, బుద్ధికి, బుద్ధికి, మనసుకు, మనసుకు, ఆత్మకు, ఆత్మకు, చిత్తానికి అంతకన్నా లింక్ ఉండొద్దా?

కరెంట్ రావాలంటే ఏం కావాలి? వైరు, స్విచ్, బుగ్గ కావాలనా? బలు పెట్టాం, స్విచ్ వేసాం, వైరు పెట్టాం, లైట్ వస్తుందా? ఏం కావాలి? లింక్ కావాలి. ఎక్స్చేంజ్ నుంచి మన దాకా వైరు వచ్చి పెట్టాలి. ఆ లింక్ లేదనుకోండి వైరు ఉంది, బల్బు ఉంది, స్విచ్లు ఉన్నాయి. అందులో స్విచ్ కూడా బంగారం స్విచ్ చేయించాం. బల్బు రత్నాలతో చేయించాం. వైరు వరహాలతో చేయించాం. అయితే రాదు. ఏం కావాలి? లింకు కావాలి. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎక్స్చేంజ్ నుంచి మనకు ఉత్పాదకమైన వైరు వస్తేనే లైట్ వస్తుంది. అలాగే ఇంద్రియాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వాటి గుణాలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, అన్నీ పక్కపక్కనే పెట్టాడు. పంచ మహాభూతాలు, పంచ తనుమాత్రులు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఇవన్నీ పెట్టారు. అన్నీ విడిగా ఉన్నాయి. ఏం లాభం? ఇందులో ఒకటి గ్రాస్యములు మరి ఒకటి గ్రాహకములు. గుణాగ్రహించేవి ఇంద్రియాలు. ఇంద్రియాగ్రహించేవి గుణాలు. ఇంద్రియాలు ఈ పక్కన ఉన్నాయి గుణాలు ఆ పక్కన ఉన్నాయి. ఇవి రెండు కలవద్దు. ఎలా కలవాలి? వాడికవి కలవవు. కాబట్టి విడిగా ఉన్న వాటిని కలపాలి. కలిపినందువల్ల తమలో తాము ఒకటై మనలో ఉన్న వాటిని తాము గ్రహించి ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పగలిగే స్థితి వస్తుంది. కదా? దానికే పేరు భోగం అంటారు. అన్ని భోగములకు ఆధారం ఏమిటి? శరీరమే. శరీరం అంటూ ఒకటి ఉంటే చూడటము, వినటము, తినటము, అనటము, వాసన చూడటము, నిద్రపోవటము కదా. అన్ని భోగాలకు మూలం ఏమిటి? శరీరము. అది ఏర్పడటానికి వీలే లేకుండా అయింది. ఇంత సృష్టి జరిగిన దేనికవి విడిగా ఉండుట వలన వాటిని కలిపేవాడు ఒకడు కావాలి. ఇవన్నీ కలిస్తే కానీ ఒక ఆకారం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన ఆకారమే భోగ ఆయతనం. అన్ని భోగములకు మూలము. ఆధారమవుతుంది. అందుకే అంటున్నాడు నసేకుహు పురుషం శ్రస్తుం భోగాయతనం అంజసా. అప్పుడు కాల కర్మ గుణోపేతః జగదాదిహి ఉపాధిచత్.

ఇంత సృష్టించినా పని కాలేదే అయ్యో అనుకున్నా జగదాది ఉన్నాడే ఒరేయ్ జగత్ కారణము ఆ పరమాత్మ అతను వీటన్నిటిలో ప్రవేశించడు. అతను మాత్రమే ప్రవేశించాడా? అతను ఒంటిగా ప్రవేశిస్తే లాభం లేదు. కాల కర్మ గుణములతో కలిసి ప్రవేశించాడు. అర్థమైందా? కర్మం అంటే ఏమిటి? మనం చేసుకున్న కర్మ అదృష్టం. గుణం అంటే ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు. సరే కాలం మీకు తెలుసు చేష్ట. ఫలము, కర్మము, గుణము ఈ మూటితో కలిసిన స్వామి వీటిలో చేరాలట. జాగ్రత్తగా ఆలోచించండి. చాలా లోతుగా వెళ్ళాలి. పరమాత్మ పరమాత్మగా అందుప్రవేశించలేదు. ఇవన్నీ కలిస్తే ఒక బ్రహ్మాండం అవుతుంది కదా? అవునా? ఈ బ్రహ్మాండంలో అనంత కోటి జీవరాదులు ఉన్నాయి. జీవులు ఉన్నారు కదా? ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం తయారు చేయాలి? ఆ అనంత కోటి జీవరాశులకు ఆకారం చేయాలి. కదా? అయితే అందరినీ ఒకే ఆకారం తయారు చేస్తాడా? ఏడు కదా బీపీ మూడు స్ట్రీమ్ లో ఉంటారు. దేవతలు ఉన్నారు, రకసులు ఉన్నారు, మానవులు ఉన్నారు, పశువులు, పచ్చులు, క్రిములు, కీటకాలు, జంతువు ఇన్ని రకాల శరీరాల ఉన్నాయి. పరమాత్మ వాటిలో ప్రవేశించి అవన్నీ అటెంబుల్ చేసి ఒక ఆకారం ఏర్పడాలంటే ఒకే ఆకారం ఏర్పడాలి. అది సరే మనం అనుకున్నాం మానవాకారం. ఇదందరూ మనసులో ఉండాలి. ఒప్పుకున్నామా? పోనీ మనమైనా భరిస్తామా అండి? ఊహించండి. వేరే జీవరాశి లేని మానవుడు మాత్రమే ఉన్న ఇల్లును ఒకసారి ఊహించండి చూద్దాం. బతకలేరు. ఎందుకంటే మీరు ఏర్పాటు చేసే మీరు వదిలిపెట్టే మలాదులను తొలగించేవి ఏవి? అవి కలిగించేవి ఏవి? చూడండి సాయంకాలం రాత్రి పూట దీపం వేసుకొని అలా గోడ మీద గోడ పక్క చూస్తుండండి ఒక పెద్ద బండి ఉంటది.

బల్లు ఏం చేస్తుంటుంది? ఆ చుట్టుపక్కల వాళ్ళ చిన్న చిన్న పురుగులను పొరమాట అవి లేదనుకోండి, నాలుగు మాగే బల్లులు లేవనుకోండి, అవన్నీ మన మీద దాడి చేస్తాయి కదా? కదా మన గటి ఏమిటి? ఆలోచించండి కదా. మరి ఇవన్నీ కావాలి కదా? మానవులు కావాలి, పశువులు కావాలి, పక్షులు కావాలి, మృగాలు కావాలి, క్రిములు కావాలి, కీటకాలు కావాలి. ఇవన్నీ భోగాయితనమే గమనించండి. దేన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ భోగ ఆయతనమే. అంటే ఈ ప్రతి ప్రాణి తనకు కావలసిన తాను అనుకున్న భోగం అనుభవించలే. ఆ కేర వాటికి ఇచ్చాడు. అవన్నీ భోగాకరం అయినప్పుడు ప్రశ్న ఏమిటంటే మానవుడు ఎంత భోగం అనుభవిస్తున్నాడో అంత భోగం దోమ అనుభవిస్తున్నదా? పోనీ దున్నపోతు, ఆవు, గీది అనుభవిస్తున్నాయా? మరి అది రక్షి ఎందుకు ఇవి ఎక్కువ ఎందుకు? పరమాత్మ మాత్రమే విదన్యుడు ప్రవేశిస్తే అందరూ మానవాకారాలే ఉండాలి. లేకుంటే అందరూ దైవాకారాలే ఉండాలి. లేదు అన్ని దున్నపోతులే పుట్టాలి. ఆహా కాబట్టి కాల కర్మ గుణోపేతః మానవుడు అంటే ప్రాణి ప్రళయ కాలం కంటే ముందు ఉన్న జగత్తులో ఉన్న ప్రాణులు. ఆచరించిన పాత పుణ్య విశేషములను తాను తీసుకొని అందులో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏ ప్రాణికి ఏ పాపాన్ని, ఏ ప్రాణికి ఏ పుణ్యాన్ని సరఫరా చేయాలో దాన్ని సరఫరా చేసి దానికి ఆ ఆకారం ఏర్పరుస్తాడు. పరమాత్మ పరమాత్మగా రావటం లేదు. కాల కర్మ గుణ ఆ ఒక్క మాట మర్చిపోయాము. మొత్తం సృష్టి మన బుర్రకే ఎక్కదు. అన్నీ కలపాలి. కానీ వేటిని కలపాలి? ఏ ఆకారంలో కలపాలి? ఏ ఏ మోతాదుల్లో కలపాలి? కలిపిన మోతాదుల్లో వాళ్ళు ఏర్పడి ఏ వేటిని అనుభవించాలి? ఇదివరకి జన్మలో వారు ఆచరించిన కర్మకు అనుగుణమైన భోగమును అనుభవించడానికి తగిన ఆ కర్మ వాడికి ఇస్తాడు స్వామి. కాదు తానే అలా మారుతాడు.

కదా. జగత్ ఎవరండీ? పరమాత్మ. అనుభవించేది ఎవరు? పరమాత్మ. ఆకారంగా వచ్చేది ఎవరు? పరమాత్మ. అందుకే నమే కించిత్. నాదేం లేదు, నాకేం లేదు. అంటే ఈ తత్వము చేసిన నాడు మనకు బాధ లేదు, ఆనందము లేదు. ఇది ప్రధానమైనటువంటిది సృష్టి బీజం. సృష్టి రహస్యం కాల కర్మ గుణోపేతః జగదాదివి ఉపావిషతు కర్మ అంటే అదృష్టము గుణము అంటే సత్వము రజస్సు తమస్సు. అంటే వారు వారు ఆచరించిన పాప పుణ్యముల ఫలముగా ఆ ఆకారం ఏర్పడేటప్పుడు సత్వగుణం ఎక్కువ ఉండాలనా, రజోగుణం ఎక్కువ ఉండాలనా, తమోగుణం ఎక్కువ ఉండాలనా అంత మోదాదుతోనే అందులో ప్రవేశిస్తాడు. పరమాత్మ నాదేం లేదురా, మీరు చేసుకున్న దానితోటే నేను మీ దగ్గరికి వస్తున్నాను. నేనేం చేయను, ఇదంతా మీ కర్మ అంటాడు. మనం కూడా మాట నేర్చుకొని స్వామి నాదే ఇదంతా నీ కర్మే అన్నాం అనుకోండి మనకు పాపం లేదు పుణ్యం లేదు. కానీ మనం మాత్రం అన్న అంటాం కానీ. ఆ ఒక్క మడమ ఆ ఒక్క అడక్కే ఉంది కదా ఆ ఒక్కటి అడక్కు అన్నాడు చూసాం పేరు ఉందా ఏదన్నా అలాగే ఆ ఒక్కటి అడక్కు అంటాం అంటే అది మాత్రం మనం ఏడైనా అంటాం. స్వామి ఏమంటాడు నాదేముందిరా నేనేముంది మీరు చేసుకున్న వాటిని మీకు ఇస్తున్నాను. అలాగే పరమాత్మ మనం ఏమంటాము మనం కూడా అయ్యా నాదేముందండి మీరు ఇచ్చినదంతా చేస్తున్నాం కదా అన్నాం అనుకోండి మనకు సమస్య లేదు. కానీ అబ్బే అలాంటి చర్మం మనం పటం చేయం కదా అది అంటున్నాడు కాల కర్మ గుణోపేతః జగదాదిహి ఉపావిశ్యతు ఇప్పుడు తపస్తేన అనువిద్యేభ్యః యుక్తేభ్యః అండమచేతనం. ఇలా ఇన్నిటిని కలిపాడు స్వామి. తాను ప్రవేశించాడు. తాను ప్రవేశించినటువంటి పదార్థాలన్నీ కలిపితే ఏమైంది? అచేతనం అండం. ప్రాణం లేని గుడ్డు ఏర్పడింది.

అంతే అంతే బ్రహ్మాండం అదే బ్రహ్మాండం అండి ఇలా యుక్తేభ్యః అండం అచేతనం ఉత్తితం అప్పుడు అందులోకి పరమాత్మ ప్రవేశించాడు. కదా? ఆ ప్రవేశించిన స్వామి అంటే బయట నుంచి అందులోకి వెళ్లి మళ్ళీ అందులో నుంచి బయటికి వచ్చాడు. మనమేమో బ్రహ్మ పుట్టాడు బ్రహ్మ పుట్టాడు అంటున్నాం ఎక్కడి నుంచి పుట్టాడు బ్రహ్మ పుట్టడం ఏంటి వాడు? అందుకే వాడు స్వయంభూ. బ్రహ్మకి ఏం పేరండి? విరాట్ పురుషుడు స్వయంభూ. తను అనుకుంటే పుట్టాడు బయట నుంచి కబడ్డీ పోయాడు బయటికి వచ్చాడు. వాకిలి నుంచి ఇంట్లోకి పోయాం మరి ఇంటి నుంచి బయటికి వచ్చాం. అబ్బా వారి ఇంటి నుంచి బయటికి వచ్చాడు ఇప్పుడే పోయాడు ఇంటికి కబడ్డీ పోయాడు. మనం చూస్తుండంగా ఇంట్లోకి పోయాడండి కవ్వు తీసుకొని వచ్చాడు. కేజీ మీద రారా? ఏం రూమ్ అది గ్రీన్ రూమా? ఎల్లో రూమ్ ఏదో రూమ్ అంటాం కదా. మేకప్ రూమ్ ని ఏమంటారు? గ్రీన్ రూమ్ కదా. అందులో బయట నుంచి పోతాడండి. వేసేసుకొని చే మీదకి వస్తాడు. అబ్బా వచ్చాడు రాముడు వచ్చాడు ఎక్కడ నుంచి వచ్చాడు రాముడు పట్టు పోయి వచ్చాడు. ఇక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి పోయి ఇక్కడి నుంచి వచ్చాడు. అలాగే పరమాత్మ కూడా ఏర్పడిన అండంలోకి ప్రవేశించి అందులో నుంచి బయటికి వచ్చాడు. అందులోకి ప్రవేశిస్తే ఆ బ్రహ్మాండమునకు ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చినట్టు గుర్తుగా అందులో నుంచి ఆకారం బయటికి పోయింది. ఆయన్ని మనం విరాట్ పురుషుడు అంటున్నాం, హిరణ్య గర్భుడు అంటున్నాం, సూత్ర రూపుడు అంటున్నాం, జల పేరు చెప్తున్నాం చూడండి. ఉత్తితం పురుష పురుషః యస్మాత్ ఉదతిష్టత్ అసౌ విరాట్. అతన్ని మనం విరాట్ అంటే విరాజితి. విశేషేణ రాజసే బంగారం వాసన ఉంది కాబట్టి కాంతి బాగా ప్రకాశిస్తుంది. విరాట్ పూష అండి. ఇలా ఏ దండం విశేషాస్యం దీన్నే విశేషమైన అండము అంటారు. నిజమేమంటే పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు అలాగే స్వత్ కుచర్చ్యు, స్వత జిహ్వ ఘ్రాణములు, రూప రస గంధ స్వర్గ ఈ అవన్నీ ఇవన్నీ విషయ కాదు. ఇవన్నీ ఉన్న అండము. విశేషాండము అంటాం సవిశేషం అంటాం అయితే దండం విశేషాఖ్యం క్రమవృద్ధైహి దశోత్తరైహి తోయాదిభిహి పరివృతం. ఈ బ్రహ్మాండం అంటే దీనికి ఏడు పొరలు ఉన్నాయి. సప్తావరణ అంటాం ఏమంటాం? సప్తావరణలు ఏమిటది? పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశ, మహత్, అహంకారం.

ఏడు పొరలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండమునకు ఏడు పొరలు ఉన్నాయి. అన్నీ ఒకంతే ఉన్నాయా? దేవో దశోత్తరైహి. ఒక దశోత్తరైహి ఒక దానికంటే రెండోది పది రెట్టు ఎక్కువ ఉంది. పుృథి కంటే జలం పది రెట్లు, జలం కంటే వాయు పది రెట్లు, వాయు కంటే అగ్ని పది రెట్లు, దానికంటే ఆకాశం పది రెట్లు, దానికంటే మహత్తు, దానికంటే అహంతం. ఇది అహంకారం మాత్రం అనుకోండి ఆ రీతిలో. దశోత్తరైహి అంటే 50 కోటి విస్తీర్ణ పృథివి అంటాడు. భూమి 50 కోట్ల యోజనాల విస్తీర్ణం అని చెప్పాడు. దీనికంటే జలం 10 రెట్లు అంటే 500 కోట్లు. దానికంటే అగ్ని 10 రెట్లు 5000 కోట్లు. దానికంటే వాగు 10 రెట్లు 50000 కోట్లు. దానికంటే ఆకాశం 10 రెట్లు 5 లక్షల కోట్లు. దానికంటే అహంకారం 10 రెట్లు, 50 లక్షల కోట్లు. దానికంటే మహత్వం 10 రెట్లు, 5 కోట్ల కోట్లు. ఇలా దశోత్తరమైనటువంటి ఆభరణలతో దోయాదిభిహి పరివృతం ఇది దీన్ని అంటున్నాడు ప్రధానే ఆవృతైహి బహి మళ్ళా గమనించాలి. ఏడు ఆవరణలు ఉన్నాయి. ఈ ఏడు ఆవరణల బయట ఇంకో పెద్ద ఆవరణం ఉంది. అది ప్రధానం అంటే ప్రకృతి. అర్థమైందా? ఈ బ్రహ్మాండానికి ఇంకో పెద్ద తప్పు ఉన్నది పైన. ఏంటది ప్రధానం అంటే ప్రకృతి. ప్రధానేనావృతైహి బహిహి యత్ర లోకవితానోయం రూపం భగవతో హరే ఇదంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఈ లోకం యొక్క విధానం అంటే వ్యాప్తి ఉందే విస్తారం. సకల లోకముల యొక్క విస్తారం ఉందంతా పరమాత్మ యొక్క రూపమే. ఎలా? చిరణ్మయాత్ అండకోశాత్ ఉత్తాయ సలిలేశయాత్. నీచిలో ఉన్నటువంటి హిరణ్మయమైన బ్రహ్మాండ కోశములో నుండి ఈ స్వామి బయటికి వచ్చి తయా ఆవిష్య

అలాంటి ప్రకృతితో కలిసి ఆవేశించి మహాదేవః బహుధా నిర్విభేదకం. అప్పుడు ఈ స్వామి అందులోకి ప్రవేశించాడు అందులో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఏం చేశాడు అందులో ఉన్న వాటన్నిటినీ భేదించాడు. అంటే సమష్టి సృష్టి నుండి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అంటే విరాత్ పురుషుడు బ్రహ్మ చతుర్ముఖుడు సూత్ర బ్రహ్మ ఏమో చెప్తున్నాం కదా ఇదంతా ఏమిటి మూలలు. మూలలు. అండి ఎవరికి? ప్రపంచానికి ఆయన మోడదు. సకల విధ ప్రాణి జాతానికి ఆయన మోడదు. ఆయన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని తీసి ఒక్కొక్క కొండ పెడుతుంటాడు ఈ కన్నా ఆ కన్ను తీసి కన్ను పెడతాడు. ముక్కు కావాలా అలా తీసి ముక్కు పెడతాడు. చెవులు కావాలా రెండు పిండి ఇక్కడ పెడతాడు. అంటే ఏమిటి? అది పెద్దది. అందులో నుంచి కొంచెం కొంచెం భాగాలు వస్తే ఏ భాగానికి ఆ భాగం వస్తుంది. అంటే సమష్టి సృష్టి నుండి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అక్కడ ఉన్న ఒక్కొక్క ఇంద్రియాన్ని భేదించి భేదించి తీసి తీసి తీసి సకల చరాచర జగత్తు ప్రాణికోటికి ఏర్పరుస్తాడు. దాన్ని వ్యష్టి సృష్టి అంటాం. ఆ వ్యష్టి సృష్టి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఆ? ఏ మద్దే ఇది ఒక తుంగే నొక్కి వాయికే ఉంది కదా. గంభీరం ఆ గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం గా ఆలోచిస్తే మన దగ్గర గంభీరం

The discourse opens with the invocation verse 'Jagat gurum atadiputa-sankha simhara nupura shobhitam...' - praising Krishna, the Jagad-guru (teacher of the universe), with lotus-petal eyes, radiant like a blue lotus, the crown jewel of the Yadavas. The Sanskrit verse 'Kutilalaka samyuktam purna chan...' follows, describing Krishna's dark beauty.

The ahankara-tattva is of three kinds: sattvic, rajasa, and tamasa. From sattvik-ahankara (under the influence of rajasa-ahankara), the mind and senses arise. From rajasa-ahankara arise the jnanendriyas and karmendriyas (organs of knowledge and action). From tamasa-ahankara arise the five tanmatras (subtle elements) - the building blocks of the gross elements.

The organ that perceives sound is the shrotra-indriya (ear/hearing organ). From shabda-tanmatra (the subtle element of sound) arose nabhas (akasha/space). The quality of akasha is shabda (sound). The sense organ that perceives this quality of akasha - sound - is the ear. This is the connection between tanmatra, bhuta, and indriya.

Everything we speak must be justified and defined. Whatever we name, we must be able to explain what it is. That is what makes something shastra (scripture/science). 'Arthashraya-tvam shabdasya' - shabda (sound/word) is the vehicle of artha (meaning). Sound serves as the container and carrier of meaning.

'I have seen' - seen what? You must specify. 'Drashtuhu lingam' - the one who sees requires that very memory. 'I have seen the Vedas, I have seen the Upanishads' - you must name what was seen. The quality of seeing requires an object. Shabda (sound/name) and rupa (form/object) are always paired - you cannot have one without the other.

For friction (gharshana) to occur, there must be opportunity. That which was at a distance must come close - that is when friction occurs. What is friction? Things that were separate come together. If they stay apart - no friction. If they come together in the same configuration - still no friction. Friction requires meeting between different or opposing elements.

The distinction between 'inside' and 'outside' - this is the root of all spatial understanding. Think about it: where are we now? Inside the house, we say. Cross the threshold - outside the house. Cross the gate - further outside. These distinctions of inner and outer are based on akasha's all-pervasive presence as the medium of space.

All these are holes (randhralu) - and what is a hole? Akasha itself. All the sense openings in the body exist in akasha. Akasha is the support (adhisthana) for all the senses, for prana, and for the soul (atma). 'Akasha prana-indriya-atma-dhishnyatvam' - akasha's characteristic is being the locus of prana, senses, and soul.

The organ that perceives sparsha (touch/feeling) is the tvag-indriya (skin). From akasha arose sparsha-tanmatra (the subtle element of touch/feeling). From sparsha-tanmatra arose vayu (air/wind). The sense organ that perceives the quality of vayu - sparsha - is the skin (tvak). This is the sequential arising of akasha → vayu → tvak.

Just as we suspend a wrongdoer for a month, a day, or an hour, the prana-indriya can 'suspend' one limb - an arm, a leg, the head - putting it temporarily out of commission. That is what happens in paralysis or numbness. Prana is responsible for sustaining and activating each part of the body within its designated domain.

Vayu has several functions. The first is 'chalana' (motion) - it moves everything. The second is 'vyuhana' - it separates what was together. When wind comes, this branch and that branch, this twig and that twig sway apart from each other - things that were close move apart. This is vayu's separating function.

I am sitting here and speaking - all of you hear me. Who carries the sound from my mouth to your ears? Vayu (air). And if someone nearby is cooking biryani or something fragrant - who carries that smell? Vayu again. Vayu carries both sound and scent - it is the great messenger and transporter in nature.

The indriya that came with us - think about it. The nose, the eyes - all these openings. What if they were positioned differently? What would we use to see, what would we use to taste? The rasa-indriya (tongue) and ghrana-indriya (nose) are carefully placed where they need to be. The Lord designed each sense organ precisely.

Without vayu, there can be no question of anything moving. Every moving thing in your body and in the world exists because vayu is present. Without vayu, movement is impossible - that is vayu's nature. Vayu's functions are: chalana (to move), vyuhana (to disperse), praptihi (to carry/transmit). These three are its characteristic activities.

The chakshur-indriya (eye) is presided over by Surya (the Sun deity). The Upanishad teaching: 'Yat tyatau purushe yat tyatau aditye sa ekah' - the one who is antaryami (inner controller) in the person, the one who exists in Surya (the Sun), and the one who exists in the eye - these three are one and the same Paramatma.

A quality (guna) cannot exist independently of a substance (dravya). 'Rupa' is called guna. Since rupa is a guna, it must reside in dravya (substance). Hence the elegant term 'gunat' - rupa as quality must inhere in substance. This is why the five tanmatras (subtle qualities) give rise to five corresponding bhutas (substances).

Pana (drinking) - water satisfies thirst. What is thirst? It is tejas (fire principle). When fire burns inside, water poured in is absorbed. It satisfies the fire's intensity. The tejas inside the body creates thirst; water quenches it. This is the interplay between tejas and water in sustaining life.

Tejas dries what is wet and creates hunger and thirst. Eating and drinking are tejas's functions. When do we eat again? When what was eaten before is digested - consumed by the inner fire (jatharagni). If it remains undigested, we do not feel hunger again. Digestion itself is the fire's work inside us.

'This is your duty - come and do it, what am I to do there?' - the swami uses dialogue to illustrate how the Lord assigns duties. For dissolution (pralaya), Shiva is called: 'That is your duty, you come.' This is why Shiva comes at pralaya. Each deity is the Lord's instrument, given a specific function in the cosmic order.

Evaporating water, melting ice - whose work is this? That is the work of agni (fire). When He wishes to perform that work, He comes in that form (as fire). We say 'in-breath and out-breath' - 'aham pranah' said the Lord - 'I am the prana.' The Lord identifies Himself as the very life-breath of all beings.

Every transformation our body undergoes from birth to old age - what is the root cause? The food and drink we take in. Take nourishing food. Take nourishing drink. Work with what you have taken in - without work, what you ate cannot benefit you. The body transforms only when both proper nutrition and proper effort are combined.

Now what happens if you don't exercise? 'Ah, my hands ache, my legs ache, my knees ache, my back aches.' What happened? When agni (digestive fire) does not function, our condition deteriorates. When jarana (digestion) does not work, that is our fate. So carefully understand Paramatma in His form as Agni and honor that presence in us.

Eating an unripe fruit - astringent. Eating a ripe fruit - sweet? Are all ripe fruits sweet? A lemon is sour. Some mangoes are sour. What do we do? The juice of the fruit, the taste of our tongue - is the tongue right or the object right? This question of where taste resides is the key to understanding rasa-tanmatra.

Now - will you accept that tastelessness (tastelessness) is not in the substance (dravya)? What we call 'tasteless' in water is the absence of those qualities we removed. The verse says 'bhautikanam vikarenat' - through any modification of material substances, through the combination and separation of dravyas, different tastes emerge.

Tripthi (satisfaction) - do we say we are satisfied just by having rice in front of us? We drink water and then feel satisfied. What satisfies? Water and food together. 'Give me more water' after a full meal - as if the food itself were incomplete without water. The combination of anna (food) and jala (water) produces the fullness of tripthi.

Water strengthens the prana-vayu within us. Vayu needs water; agni also needs water. Hence: prana (the life force), aapyayana (nourishment), and andana (hardening/settling) - both hunger and thirst are satisfied by water. Water serves both to sustain the life-force (prana-vridhi) and to solidify and settle the body's constitution.

'Papa-apanodah bhuyatvam iva ambhasah vrittayah' - these are the functions of water. Then: 'Rasamatraat vikurvanat ambhasah daiva-choditaat gandhamatrambhoot' - from the modification of jala (water), under divine impulsion, gandha-tanmatra (the subtle element of smell) arose. From this gandha-tanmatra arose prithvi (earth), the densest element.

The same food, set aside until the next morning - 'Ah, some kind of smell is coming from it.' You ate it just yesterday, you say. How did the smell change? Did the smell change? The smell is the same. The dravya (substance) is the same rice. The smell is also the same. But what changed? The condition (avastha) of the dravya - its freshness - changed, altering our perception.

Gandha (smell) is one, but based on the configuration of the substance's parts, onion has an unpleasant smell, unbearable at close range. But jasmine or mogra - sweet fragrance. Does the material determine the smell, or the smell determine the material? The smell resides in the substance as its quality (dravyashraya).

Whatever you say about earth - it is mud at the base. No doubt about it - it is earth. Hence they say: 'When earth meets earth, why grieve?' This body is earth; the ground is earth. There is only one form with many appearances. One swabhava (nature), many forms - this is the mystery of prithvi-tattva.

To make something soft become hard - what is needed? Fire. To make something hard become soft - what is needed? Fire again. We cook on fire. 'I am hardening it, it is becoming hard.' And if you heat clay or gold - it softens with fire. Fire works both ways: hardening and softening, depending on the material and method.

Earth changes the flavors and tastes of crops. Properly stated: in each region, one type of grain grows best. 'In that region, rice grows well; in another, sorghum grows well - in black cotton soil, jowar grows well.' Red soil, sandy soil, clay soil - each produces its characteristic crops and flavors.

'Sadviseshanam' - depending on the region, soils become fertile (sara) or infertile (nissara). And this is which quality's expression? The quality of earth. That is earth's characteristic. Hence the verse says 'sadviseshanam, sarva sattva gunodbhedah' - earth, through its various characteristics, gives rise to the variety of all living qualities.

Where did these (multiple characteristics of earth) come from? From the earth itself. What of the seed (bija)? The bija comes from earth too. You need to understand the source of the bija - earth is the origin. The bija is the mark, the characteristic of the earth. One swabhava (essential nature) - the earth - with many manifestations.

Shabda (sound), sparsha (touch), rupa (form), rasa (taste), gandha (smell) - did the five vishaya (sense objects) come? Likewise tvak (skin), chakshus (eyes), shrotra (ears), jihva (tongue), ghrana (nose) - did the five indriyas come? And prithivi (earth), ap (water), tejas (fire), vayu (air), akasha (space) - did the five bhutas come? Plus the five tanmatras, mind, ahankara, mahat - all 24 tattvas accounted for.

Akasha being full - vayu was born from akasha. Note carefully: what is the cause of vayu? Akasha is the cause. What is vayu's quality? Sparsha (touch). Along with its own quality of sparsha, vayu also inherits the quality of its cause - shabda (sound) from akasha. Every subsequent element carries the qualities of all preceding elements.

You do not get an opportunity to analyze separately - yet all are present. Earth has gandha (smell), sparsha (touch), rasa (taste), shabda (sound) - all qualities are present in earth. Why does earth have five qualities when its own quality is only gandha? Because each subsequent element accumulates all the qualities of the preceding elements.

There are five bhutas, five bhuta-gunas, five jnanendriyas, five karmendriyas, mahat, ahankara, avyakta, chitta - how were these listed? Like grains: sorghum, Bengal gram, horse gram, lentils, sesame - all different seeds, all distinct. Similarly the tattvas are distinct yet all arise from one source and work together as a whole.

For electricity to flow - what is needed? A wire, a switch, a bulb. We have the bulb, the switch, the wire - does light come? What is still needed? A link - a connection from the exchange (power station) to our home. Without that link, however many components we have, the circuit is incomplete. Creation too needs that divine link.

Even after creating so much - the work is not done! The first cause (jagad-adi) Paramatma - who is the cause of the world - He himself does not enter. Or rather, He alone entering is not enough. Kala (time), karma, and guna together with Paramatma - when all four unite and enter - creation truly functions. The Lord enters as antaryami together with time, karma, and guna.

What do lizards do? They eat the small insects around them - without them, those insects would multiply and attack us. Consider our condition without them. And yet all these creatures are part of an intricate web. Without some appearing threatening, the ecosystem would collapse. Everything in creation serves a purpose in Paramatma's design.

Who is the world (jagat)? Paramatma. Who experiences? Paramatma. Who comes as form? Paramatma. Hence 'na me kinchit' - 'nothing is mine, nothing belongs to me.' When one truly realizes this tattva (truth), there is no sorrow, no separate joy. This is the primary teaching of non-separation - the Paramatma is both the world and the experiencer.

This is the brahmanda (cosmic egg). 'Yuktebhyah andam acetanam utthitam' - the unconscious (acetana) cosmic egg arose from the combination of tattvas. Then Paramatma entered it. He who entered - did He go in from outside and then come back out? He pervades from within and from without simultaneously - the Lord is both the inner and outer limit of creation.

The brahmanda has seven layers (sapta-pata). Are all of these layers the same size? 'Devo dashottraraih' - each successive layer is ten times larger than the previous. Earth to water: water is ten times larger. Water to vayu: vayu is ten times larger. Each covering of the cosmic egg is exponentially larger than the one before.

Having entered along with prakriti and her qualities, the Lord - 'mahadevah bahudha nirvibhedakam' - entered and then differentiated what was inside. Having come out (vyashti level), He separated the cosmic unmanifest into individual forms. From samashti (cosmic total) to vyashti (individual) - the Lord's entry and differentiation is how the universe of individual beings is created.