కాత్యాయని వ్రతం: గోపికలు కృష్ణుడే పతి అని ప్రార్థించడం
Katyayani Vrata: Gopis Pray for Krishna as Husband
కృష్ణుడు మథురలో ప్రవేశం: ద్వారంలో కువలయాపీడ ఏనుగు వధ; తర్వాత పోటీలో చాణూర ముష్టిక మల్లులు చంపబడ్డారు. జనం తిరిగి చూసింది - పురుషులకు దేవుళ్ళుగా, స్త్రీలకు ప్రేమికుడుగా, మల్లులకు మృత్యువుగా, కంసుడికి శిక్షగా కనిపించారు. ఒక్కో వ్యక్తి తమ భావన ఆధారంగా ఒకే కృష్ణుడిని వేర్వేరుగా చూస్తారు - పరమాత్మ అనుభవం ఎలా జరుగుతుందో తెలిపే ఆధ్యాత్మిక సందేశం.
Krishna's arrival in Mathura: the elephant Kuvalayapida is slain at the entrance; then Chanura and Mushtika the wrestlers are killed in the arena. The crowd turns as Krishna and Balarama fight - men see them as gods, women see them as their beloved, wrestlers see them as death itself, Kamsa sees them as punishment. The session notes that each person sees the same Krishna differently based on their own bhavana (internal disposition) - this is the spiritual teaching on how the Divine is perceived.
వివాహమైన వాళ్ళు కాదు. వాళ్ళు అక్కడ సందేహాలు తెచ్చాయి కదా. అందుకే నందవ్రజ కుమారిక. రేపల్లెలోని నందుడి పల్లెలోని కుమారికలు. కృష్ణుడు కుమారుడు కదా. చెప్పుకున్నాం కౌమారం దాటి పౌగండానికి వచ్చినా అన్నాం. అంటే ఏడేళ్లు ఎనిమిదేళ్లు అంటే 10, 11, 11 ఏళ్ల సమయంలో మధురాపురికి వచ్చాడు స్వామి. ఆ లోపు వాడే పిల్లవాడు. ఇంచుమించు కొంచెం అరోగ్యం వాడు అంటే తొమ్మిదేళ్లు 10 ఏళ్ల పిల్లలు అన్నమాట అందరూ. ఇతను పోయి వీడు ఎవడు వారు పోయి వీడు లేకపోతే ఇతను పోయి వీడు ఏమైనా వీరు వారంతా కుమారికలే కుమార వయస్సులోనే ఉన్నవాళ్ళు అన్నమాట దాటిపోవడానికి వచ్చారు. అందుకే రంధాపు రాజ మోయ మనం ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే తర్వాత కలిగేటువంటి అపోహలకు అపార్థాలకు మొదలు బ్రేక్ పడుతుంది. మరి వయస్సు ఎంత అంటే కుమారిక. పిల్లలు ఎనిమిది రెండు సంవత్సరాలు అమ్మాయిలు ఉన్నారు. చేరు భవిష్యం భుజ్ఞానాః కాత్యాయన్యస్యనవ్రతం. భవిష్యం భుజ్ఞానా అంటున్నారు అంటే పరమాత్మ. దుఃఖ ప్రసాదం హోమ ద్రవ్యం అంటాం మనం హవిష్యం అంటే హోమ ద్రవ్యం ఏదో గోధుమలో మరొకటో బాగా వేయించి. దాన్ని పురోడాసం అంటారు చూడండి. పురోడాసంగా తయారు చేసి ఆ పురోడాసాన్ని మాత్రమే భుజిస్తూ అంటే భోజనాదులన్నీ మానేసి వాళ్ళు. చేరుహు హవిష్యం పుజ్యానాః కాత్యాయన్యర్చన వ్రతం. కాత్యాయని అర్చన వ్రతాన్ని కాత్యాయని వ్రతాన్ని చేశారు. నందగోప కుమారికలు. ప్రసానం ఆకరించారు. ఆ పుర్చ్యాంభతి కాలింద్యాః కాలింది జలంలో వాళ్ళు స్నానము చేసి జలాంతేచ ఉదితే అరుణే అంటే సూర్యోదయం కాకముందే అరుణోదయ సమయంలోనే ఆ కాలింది జలంలో స్నానం చేసి కృతువా ప్రతికృతిం దేవీం ఆనత్యుహు ధృప సైకతి ఇసుకతో భద్రకాళి విగ్రహాన్ని తయారు చేసుకుని
ఆమెను వీరు ఆరాధించారు. గంధైహి మాల్యై దురగిరి బలిభిహి ధూప దీపకై ధూప దీప గంధ మనం చూద్దాం చూద్దాం అంటే అర్ఘ్య భార్య ఆత్మ అయ్యా స్నానా ధూప దీపాలతోటి పుష్పమాలలతోటి ఉచ్ఛావతి ఉచ్ఛావతి ఉచ్ఛా ఉపహారైహి పాలు పెరుగు వెన్న ఇది ఇలాంటి వాటితోటి ప్రవాల ఫల తాండులైహి చిగురు టాకులు పుష్పములు పళ్ళు బియ్యము ఇలాగే అన్నిటితో ఆరాధించారు. మంత్రాన్ని జపం చేశారు, ఏం మంత్రం? కాత్యాయని మహామాయే మహాయోగిని అథీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురు. ఇది వ్రతం. వాళ్ళు ఆచరించే అమ్మాయి ఎలా చూస్తాం? మహామాయ అని కదా మనం చెప్పుకున్నాం. యోగమాయ అని, వైష్ణవి అని. అంతరకాల దుర్గా, కాత్యాయని, కన్యకా, పరమే ఇవన్నీ ఆమె పేర్లే. స్వామి యొక్క చెల్లెలుగా పుట్టింది. యశోదమ్మ కూతురుగా పుట్టింది. అందుకే కాత్యాయని మహామాయే, మహాయోగిని మామజో కాదు మహాయోగిని అధీశ్వరి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో నందగోప సూత్రం దేవి పతిమ్మే కురు. నందగోపుడి కుమారుడిని భర్తగా చెయ్యి. తే నమః నీకు నమస్కారము. కృష్ణ పరమాత్మను భర్తను చేయమని కాత్యాయనిని వీళ్ళు వ్రతం జపం చేస్తున్నారు ఇది మంత్రం అన్నమాట అంటాడు ఇది మంత్రం జపం త్యా. మనం ఏం లేదు మళ్ళీ అందులో దాపులు కనుక్కోకుండా ఈ మంత్రాన్ని వాళ్ళు జపం చేస్తూ తాహ పూజ అని చెప్పు మళ్ళీ చెప్తున్నారు కుమారికా ఎవరు ప్రౌడ్లు కాదు ఎవరు వివాహం అయిన వాళ్ళు కాదు కుమారికా ఈ దేశ కుమారియాల అమ్మాయిలు వీళ్ళంతా పూజాంచ కృహు ఏవం మాతం వ్రతం చేరుహు ఇలా ఒక నెల వ్రతం ఆచరించి మల కుమారియాల
అది సారి చెప్తున్నారు మనం. ఇన్ని సార్లు చెప్పినా మన మన బుద్ధి మాత్రం ఎక్కువ పోతుంది. పోయి చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు వేరు. కృష్ణుని వెంట వచ్చిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు వచ్చారు. వ్రతం చేసిన వాళ్ళు మాత్రం కుమారికలే. చాలా మంది ఇక్కడ పప్పులు కారేసి పెళ్ళైన వాళ్ళు కూడా కుష్ణుడే భర్త కావాలని ప్రచారం చేస్తున్నారు. భోజనాలు కూడా చెప్పేస్తున్నారు. ఏదో నవ్వుదామా ఏం చేస్తామా? చింత ఏంది కథ వచ్చేసి ఆ చింత ఏంది కథ చింత ఏంది కథ చెప్పుకుంటూ వస్తారు కదా చింత ఏంది ఆ. దాని తర్వాత అక్కమామ వినొద్దు అని అప్పుడు అప్పటి వాళ్ళు వస్తారు అది వేరే అది వేరే వచ్చిన వాళ్ళు వేరు ఈ వ్రతం చేసిన వాళ్ళు ఎవరు వ్రతం చేసిన వాళ్ళు కన్యకలు మనకు ముందరి ఇస్తారు ఇదంతా కన్యకలు కన్యకలు కూడా కాదు ఇంకా ఇంకా తక్కువ వాళ్ళు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వాళ్ళు పౌగండం వచ్చేసింది వీళ్ళు కుమారులు ఉన్నారు కాబట్టి ఆరేళ్ళ నుంచి 16 ఏళ్ల వరకు పౌగండం వయస్సు అంటారు. ఆ లోపు అండి. ఇప్పుడు 16 అంటే 15, 14 వచ్చినాయి అంటే కృష్ణుడు పోయినప్పుడు 11 ఏడు పదులు పోయినప్పుడు. అది ఇంకా ఇంకా కొంచెం రోజు ఉంది కదా అది ఇడకే తొమ్మిది ఏళ్ల ఉండాలి. వాళ్లకు ఏడో ఎనిమిది ఏడో వాళ్లకు ఉండాలి. అందుకే కుమారియా కుమారిక ఇన్ని సార్లు చెప్తున్నాను మన దృష్టి ఎక్కడ పడాలి. అందుకోసమని. చక్ర కుమారికా ఏవం మాసం వ్రతం చేరుహు కుమార్యః కృష్ణ చేతసః కృష్ణ భగవానుని యందు మనస్సు లగ్నం చేసి వీరంతా ఒక నెల రోజులు వ్రతం చేసి భద్ర కాలేం సమానుస్యో కూయాత్ నందసుతః సతిహి మాకు నంద నందుని కుమారుడు భర్త కావాలి అని భద్రకారిని ఆరాధించారు. ఉషతి ఉత్తాయ గోత్రైహి వాళ్ళు ఉషకాలంలోనే లేచి అన్యోన్యాబద్ధ బాహవః కృష్ణ ముత్యైహి జపుహు యాన్స్యామక చేతిలోకను ఇలా పట్టుకొని పెద్దగా అతిత పరమాత్మను జ్ఞానం చేసుకుంటూ కాళింద్యాం స్నాతుం అన్వహం ప్రతిరోజు కాళింది నదిలో స్నానం చేయటం భద్రకాళిని పూజించడం ఇది వారి యొక్క వ్రత విధానం. నద్యాం కదాచిత ఆగత్య ఇలా మరి నెల రోజులు పూర్తి అయ్యాయో లేదో చెప్పలేదు కానీ కదాచిత ఆగత్య అంటారు ముందు చెప్తాడు అప్పుడు ఇంచుమించు వ్రతం అయిపోవచ్చింది చివరి రోజు అనుకుందాం ఒకరోజు ముందు అనుకుందాం ఏమైనా వ్రతంలో ఏ పని చేయకూడదో వీళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇది దేవ హేళనం అంటారు. అసలు సామాన్యంగానే మామూలప్పుడే వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. న వివసనః స్నాయాత్.
నైక వసనః స్నాయాత్ రెండోది వస్త్రం లేకుండా స్నానం చేయొద్దు. ఒక వస్త్రం కట్టుకొని స్నానం కూడా చేయకూడదు. వస్త్రద్వయం తదా ధృత్వా. అంతరీయకం ఉపరి అంతరీయకం లోపల ఒక వస్త్రము పైన ఇంకో వస్త్రము కటిబంధం విధాయ దృఢం స్నాయాత్ అంటాడు. అరువు గట్టిగా గుట్ట కట్టుకోవాలి. మన ప్రాటీన్ కాలంలో పెద్దలు చేస్తుంటే మనం చిన్న పిల్లలం కాబట్టి నవ్వే వాడినాం. ఒక వస్త్రం మీద పైన ఇంకో వస్త్రం ఎందుకు కట్టుకోవడం అంటే అది పులుచుకునేదే కదా మనం దాన్ని పులుచుకోకూడదు. తుడుచుకున్న వస్త్రం తుడుచుకోకూడదు. ఏ వస్త్రంతో స్నానం చేశామో దాన్ని తుడుచుకోకూడదు. తుడుచుకున్న వస్త్రాన్ని కట్టుకోకూడదు. తుడుచుకున్న వస్త్రం యొక్క నీళ్ళు పది ఆరు మీద తిండుకోకూడదు. మనం ఇవన్నీ చేస్తుంటే తప్పు చేస్తుంటారు. తుడుచుకొని అది ఎలా వేయకుండా అంటే దూరంగా వేయడం ఓకే లేక నా కథ నా పీథం పాదే నా పతం పయేత్. మనం మెచ్చుకునే చాపం ఉంది వేస్తాం అది అక్కడ పడతది వంగి తీయలేము కాల్పు దద్దం. పీఠం కూడా కాలు తగులుతారు. అది కూర్మం, కూర్మాడి అవతారం ఇది కూర్మ అవతారం. ఆ స్వామిని కాలుతో తండితే ఎంత పుణ్యమయ్య ఆలోచించండి. ఏమైనా చేయకూడదు వేసేస్తాం. మామూలు రోజుల్లోనే వివస్తరంగా స్నానం చేయకూడదు. సరే పోనీ అని కొందరు పరిహారం ఇచ్చిన వ్రతంలో ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. వ్రతం అనుకున్న పని పూర్తి కావాలో లేదో అని నీవా పాఠం చదివి. వీళ్ళు ఏం చేశారంటే కదాచిత్ ఆగత్య తీరే నిశ్చిత్య పురోవతు వాతాంశ కృష్ణం గాయంత్యః వస్తారని పొడ్డులో ఒడ్డు మీద పెట్టి కృష్ణుడిని జ్ఞానం చేస్తూ జనకినలాడుతున్నారు నీటిలో స్నానం చేస్తున్నారు. అలా భగవంతుడు ప్రేత్య కృష్ణ యోగీశ్వరేశ్వరః వయత్తి ఇహావుతస్తత్ర గతః తత్ కర్మ సిద్ధై వీరు వస్త్రాలు ఒడ్డులో పెట్టి అందరూ నదిలో స్నానం చేయటాన్ని శిత పరమాత్మ తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు యోగీశ్వర యోగీశ్వర. దెబ్బ తగాడు అవుతుంటాడు, పిల్లలు అడుగుతారు, యోగేశ్వరులకు ఈశ్వరుడు అంటే తన యోగ ప్రభావం చేత.
తనను ఆరాధించే వారు ఎలాంటి తప్పు చేస్తున్నారో తెలుసుకున్నాం. చేయకూడదు కదా. ఆ తప్పుకు మరి సాయం చేయకూడదు దగ్గరుండి ప్రాయసిస్తాం చేయం సార్. లేకుంటే వారి వ్రతం పూర్తి కాదు వారికి ఫలం కూడా రాదు. అందుకే వయస్యైహి ఆవృతస్తత్వ తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తత్ కర్మ సిద్ధయే. వారు ఆచరించే పని సిద్ధించడానికి, సిద్ధింప చేయడానికి. ఏ కోరికతో వారు వ్రతం చేస్తున్నారో ఆ వ్రత పరిపూర్తి కలగటానికి వారు చేస్తున్న తప్పును తెలుసుకున్నారు స్వామి. తన తెలివి చదవతో అక్కడికి వెళ్ళాడు చదవకుండా చదవకుండా చదవ చదవరు మడే లేదు తత్కర్మ సిద్ధయే తాసాం వాసాంసి ఉపాదాయ నీప మారుత్కే సత్వరా ఎలాగు శ్రమ లేకుండా వాళ్ళే వస్తారని తీరంలో పెట్టారు కాబట్టి అది తీసుకొని ఆ వృక్షాన్ని అధిరోగించి హతత్పిరి ప్రహసను పాడై పరిహాసము వాచా తోటి పిల్లలతో అందరూ కలిసి నవ్వుతూ నవ్విస్తూ పరిహాసంగా ఆ గోప కుమారి చెలతో ఇలా అంటున్నాడు అత్రాగత్య వరాహ కామం స్వం స్వం వాసః ప్రగుహ్యతాం అమ్మ ఏడు నా ముందుకు వచ్చి మీ మీ వస్త్రాలను మీరు తీసుకోండి ప్రగుహ్యతాం సత్యం బ్రవాణి నో నర్మ యద్యుయం వ్రత కరిచితా నేను ఇది నిజమే చెప్తున్నాను నర్మ పరిహాసం కాదు ఎందుకు కాదు అంటే వ్రతముతో కృశించిన వారితో నేను పరిహాసం చేయను. ఎవరు చేయకూడదు. వ్రతం వద్దు చేయాలి. సమానంగా ఉన్న వాళ్ళతో చేయాలి. వ్రతంలో ఉన్న వాళ్ళతో వ్రతం లేనివాడు పరిహాసాన్ని ఆడకూడదు. అందుకే నేను పరిహాసం చేయట్లేదు. నిజం చెప్తున్నాను. మీరంతా వ్రతం చేసి కృశించి ఉన్నారు. ధమయోహిత పూర్వం వా అమృతం తదిమే విదుహు. ఇప్పుడే కాదు నేను ఇంతవరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇది అనుమానమా? ఇప్పుడు తాగి పిలవదున్నా పోతాను గోపాలబాబు. ఆ విషయం వీరందరికీ బాగా తెలుసు తత ఇమే విలువు.
ఈ ప్రతీక్షత్వం సహైవోత సుమధ్యమా ఏకైకత ప్రతీక్షత్వం. ఒక్కొక్కరు వచ్చినా తీసుకోండి, కలిసి వచ్చినా తీసుకోండి. ఒక్కొక్కరు రావాలని రిబంధం ఏం లేదు. గుంపుగా వస్తే ఇవ్వనని కూడా లేదు. మీ ఇష్టం. ఎలాగైనా ఒడ్డుకు వచ్చేసి మీ మీ వత్సవాలను మీరు స్వీకరించండి అని చెప్తే తత్ క్షేరితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరికృతాః ఓహో స్వామి. పరిహాసమనటం లేదు అంటున్నారు కానీ పరిహాసముగానే మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని వీళ్ళు కూడా ప్రేమ పరికృత అతన్నే బతకాలని కోరారు కదా అందువల్ల అతని మీది ప్రేమ నిండి పొంగి ప్రవహిస్తుంటే ప్రీడితాః ప్రేక్షచ అన్యోన్యం సిగ్గుపడి ఒకరినొకరు చూసుకుంటున్నారు ఏంటిది అంటాడు అని ఒకరినొకరు చూసుకొని జాతహాస వారిలో వారికే పూర్తిగా నవ్వు కాదు నవ్వు మాత్రం వచ్చింది. వచ్చిన నవ్వును బయట పెట్టకుండా తమలో తాము లోలోపలే నవ్వుకుంటూ బయటికి వెళ్లకుండా అలాగే నీళ్లలో ఉన్నారు. ఏవం బ్రోవతి గోవిందే నర్మణాక్షిప్త చేతసః కృష్ణ పరమాత్మ ఇలా మాట్లాడితే నర్మణ పరిహాసం తోటి ఓ ఇతను పరిహాసమే ఆడుతున్నాడు అని. తమ మనసంతా పరిహాసంతో నిండిపోయి ఆ కంఠమగ్నా హసీతో చల్లని నీళ్ళు కంఠం దాకా నీళ్ళలో మునిగి ఉండి వేపమాన తలికి వణుకుతూ తం అబ్రువన్ అతనితో అంటున్నారు. మానయంబో కృతాః నీవు అన్యాయం చేయవద్దు. త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమః. ఎవరో మాకు తెలుసు. ఎవరు నీవు? నందగోమ సుత్తడవు కదా. అంటే రాజుగారి కుమారుడు. అందుకో ఇప్పుడు ఎవరు? మాకు రాజు. మరి రాజపుత్రుల ధర్మ చేస్తాడా? వేరే వాళ్ళు చేస్తే వాళ్ళే చెప్పుకోవాలి. వాళ్ళే చెప్పు. ఇప్పుడు నీవు అన్యాయంగా ప్రవర్తించవద్దు. అంతే కాదు వ్రజస్సు రాజ్యం. రేపల్లెలో ఉన్న వారందరి చేత కీర్తింపబడే చరితము కలవాడిగా మాకు తెలుసు.
నీ చరిత్రం అంతా మాకు తెలుసు అంటున్నాడు, నువ్వు ఎంత బుద్ధిమంతుడవో తెలుసు కదా అందరికీ తెలుసు నాయనా, వాడిని ఎందుకు అడిగాను మాకు తెలవలేదు నాయనా, ఒక రజస్తు రాజ్యం నిన్ను వేపళ్ళ అందరూ పొగుడుతూనే ఉన్నారు. గోపు మన ఉన్నారు కదా అవన్నీ మాకు తెలుసు కాబట్టి వ్రజస్లాధ్యం దేహి వాసాంశి నాయనా మా వస్త్రాలు మా దీవయ్య వేపిత హరితో మేము వణికిపోతున్నాం ఎక్కువగా బాధ కట్టకు శ్యామసుందర తే దాస్యః ధనవా సవోతితం నువ్వు వరమయ్యా, నీకు దాతి జనమే కదా, నువ్వు చెప్పినట్టు ఉంటున్నావ్ వరమే కదా, ఇలా మమ్ములను వస్త్రాలు తీసుకొని ఇబ్బంది పెట్టుకుంటారు. కాబట్టి ఓ దేహి వాదా ధర్మర్య పరోమాద ధర్మం నీకు బాగా తెలిసిన వారవు కాబట్టి మా వస్త్రాలు మాకు ఇవ్వు. నోచేతు రాజ్ణే గురువామయే నువ్వు మర్యాద ఇవ్వమనుకో నీ మీద రాజుకు షికాయత్ చేస్తా ఉన్నాను. ఎవరు రాజు? ఇవ్వకుంటే నాన్నగారు చెప్తాం. ఓ మా నాన్ననే కదా అనుకుంటావేమో, మీ నాన్నగారు చెప్పం, రాజుగా చెప్తాం. రాధయ్యనవాడు కొడుకైనా శత్రువైనా సమానంగా ఇది కేవలం స్వభావాక్తి బెదిరించడం. నాన్నగారికి చెప్పాలంటే బయటికి రావాలి కదా మొదలు. దైర్యు సమస్య లేని దైర్యు తీసుకోలేను అని ఏమని చెప్పడం లేదు కదా. బయటికి రాకుండా అన్నగారికి ఇస్తే ఇబ్బంది లేదు. వాడికే తెలుసు కొట్టుకుంటూ ఇది వీడు ఏమి నివాళులు ఆడుతున్నాడు. అందుకే అంటున్నారు భవత్యః ఇదిమే దాస్యః మయోక్తం వా తరిక్షిత మీరే చెప్తున్నారు దాసిజనం అని. దాసులు దాసిజనం ఏం చేస్తారు చెప్పినట్టు వింటారు. మీరు నాకు దాచిలే కదా నేను చెప్పినట్టు వినండి మరి. నా మాట తెలియండి. కరిష్యత అత్రాగత్య సుభా సమస్మతి ఇచ్చంతు సుచిస్మితా యవనించాలి ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి. ఎలా రావాలి సార్? సుచిస్మితా పరిశుద్ధమైన పవిత్రమైన చిరునవ్వుతో రండి. మనకు లంకలో కూడా సుద్రకాండలో చితం తృణమంతరితం కృత్వ ప్రత్యువాచ సుచిస్మితా. రావణాసురుడితో మాట్లాడేటప్పుడు పడపురుషుడితో డైరెక్ట్ గా మాట్లాడకూడదని మధ్యన ఒక గడ్డిపోతును పడేసి అంటే గడ్డిపోతుతో మాట్లాడుతున్నాడు.
జవాబు ఇచ్చింది రావణాసురునికి. ఎలా? శుచిస్మిత. పవిత్రమైన చిరునవ్వుతో. ఎందుకంటే కాస్త ఆడపిల్ల కానీ స్త్రీ కానీ కాస్త నవ్వింది అనుకోండి. పట్టో అది చేస్తారు అన్నతో నవ్వినా తమ్ముడితో నవ్వినా తండ్రితో నవ్వినా దానికి చిరువలు పలువలు వల్లే పెద్ద ఒక మహా పెద్ద మహాభారతం చేస్తాడు నవ్వకుంటేనే భారతం అయింది కదా నవ్వితే కదా. అందుకే అలాంటి నవ్వు కాదు ఇది శుచి స్మిత పవిత్రమైన నవ్వు యువతి స్త్రీ పవిత్రంగా ఎవరి దగ్గర నవ్వుతుంది ఎప్పుడు నవ్వుతుంది తన పసిపామల దగ్గర నవ్వుతుంది తన పిల్లలు ఉంటారు. తల్లి చూస్తుండగా వాళ్ళు ఒక పెద్ద బరువు లేపడానికి ప్రయత్నిస్తారు అనుకోండి. దాన్ని చూసి తల్లి కానీ. ఎట్లా చెడు వాళ్ళు లేవడ ప్రయత్నం చేస్తారు, వాడి చేత చాని పని వాడు చేయడని ప్రయత్నించినప్పుడు తల్లి నవ్వుతుంది. కూడా ఏమన్నాడు విచిత్య పృథివీం సర్వాం నానా నగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోః విలాసిని ఈ కోసం మీ నాన్నగారికి భూమండలం మొత్తం గెలిచి సంపద అంతా ఇస్తాను. లక్ష్మీదేవితో లక్ష్మీదేవి తండ్రికి సంపద ఇస్తానని వేరే వారు మాట్లాడితే అమ్మవారు ఏమంటుంది? నవ్వకి ఏం చేస్తుంది? సంపద ఎక్కడిది? ఎవరి సంపద ఎవరి కటాక్షం పడితే నవ్వు అలా సంపద అంతా వస్తుందో అలాంటి అమ్మతో నీ కోసం నీ నాన్నకు సంపద ఇస్తాను అంటే నవ్వు ఏం చేస్తుంది? పచ్చి పిల్లవాడు పెద్ద గుండును లేవడానికి ప్రయత్నిస్తే ఎలా నవ్వుతారో అలా ఆ నవ్వు సుచిస్మిత. ఇక్కడ గోపితలు కూడా. సుచిస్మిత పవిత్రమైన నమ్ముతోనే రండి అంటున్నాడు, అంటే పిల్ల వేషాలు వేరే రకమైనటువంటి అశ్రీలమైన ఏ భావన దగ్గర పెట్టుకోకుండా.
మీరు తప్పు చేశారు. మీరు చేసిన తప్పులకు నేను వచ్చి ప్రాయశ్చిత్తం చేయిస్తున్నాను. స్వామి చేస్తున్నది ఏమిటి? వాళ్ళ పొరపాటు పోవాలి, పాపం తొలగాలి, పరిశుద్ధులు కావాలి కాబట్టి స్వామి ప్రాయశ్చిత్తం చేయిస్తున్నారు. వ్రతంలో ఉన్న వాళ్ళకు. ఎలాంటి పవిత్రత ఉన్నారో, భగవంతుడిని ముందర పెట్టుకున్న వాళ్ళు ఎంత పరిశుద్ధంగా నవ్వుతారో, అలాంటి పరిశుద్ధమైన నవ్వుతో రండి అంటున్నారు. వాసం చాలా స్పష్టంగా ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడాలి. ఆ ఆ త్రాగత్య వాచాం వాసాంసి ప్రతీక్షంతు సుచిస్మితాః ఇక్కడికి వచ్చి పవిత్రమైన నవ్వుతో వచ్చి మీ వస్త్రాలను మీరు తీసుకోండి. తతో జలాశయాత సర్వాః దారికాః సీత వీతిగా ఎప్పుడైతే శుచిస్మితాః అన్నాడు కృష్ణుడు ఓహో ఇది పరిహాసం కాదు స్వామి కాస్త. సీరియస్ గానే చెప్తున్నాడు అనే విషయం అర్థమైంది. అందుకే వాళ్ళు ఎక్కువ సేపు సరస్సులో ఉండలేక సరిగ్గా వణికిపోతూ వాణిభ్యాం యోనిమాచ్చాద్య ప్రోద్వేగు సీత చేతులతోటి కొన్ని అవయవాలను కప్పుగుచ్చుకొని పైకి వచ్చారు. అలా వచ్చి భగవానాహతా వీచ్ఛ శుద్ధ పాప ప్రసాదితాః స్కంధేని సాయవాతాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం అంటే ఇంకా వారు పరమాత్మను పరమాత్మగా చూడటం లేదు. భగవంతుని ముందర సిగ్గుపడం కదా. అతని దగ్గర మనలో ఏ వస్తువైనా దాచవలసినది ఉన్నదా? ఎవరివి ఇవన్నీ?
ఎవరిచ్చారు శరీరాన్ని? అవయవాలని ఎవరిచ్చారు? ఒక్కొక్క అవయవాలని ఒక్కొక్క స్వభావాన్ని ఎవరు ఇచ్చారు? అక్కడ ఉన్న ఇంద్రియాలు ఎవరు? అధిష్టాన దేవతలు ఎవరు? ఆయన లేనిది ఏదైనా ఉందా? పోనీ ఆయనది కానిది దేనా ఉందా? కానీ ఇంకా వాళ్ళు అతను కేవలం ఒక పురుషుడు తాను. ఆడపిల్లలము అన్న భావంతోటే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నష్టం లేదు, అంత పిల్లలే. అంత పిల్లలే. అంత ఎవరు వాళ్ళే. మన వయస్సు లేదు ఇట్లా ఇట్లా ఇటువంటి చోట కూడా నదిలో నదిలో బట్టలు పెట్టి స్నానం చేస్తున్నారంటే ఎవరికి ఎవరూ రాలేనా అంట ఏదైనా బోర్డు పెట్టారా ఎవరూ రాకూడదు స్నానం చేస్తున్నారంటే లక్షలు బట్లు నడవ నడవ పబ్లిక్ గా వచ్చి అది లో స్నానం చేస్తున్నారు అది రేపల్లె లో ఉన్నది కదా వీరుపల్లె ఉంది ఎవరో లాగా లక్షలు మరి ఇచ్చిపోతారు కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర సంకోచం పోలేదన్న భావన ముందర పెట్టుకొని భగవానాహతా వీచ్ఛ శుద్ధ భావ ప్రసాదితః బయటికి రండి అంటే వచ్చేసారు కదా. కాబట్టి వారి భావంలోని పరిశుద్ధి తోటి స్వామి వారు అనుగ్రహించారు. చెప్పి లా తిన్నారు కదా. స్వామికి ఏం కావాలి? చెప్పి లా తిన్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా నువ్వు చెప్పి లా తిన్నావయ్యా స్వామి అంటే అన్ని స్వామి మర్చిపోతారు. అందువల్ల ప్రసాదిత అనుగ్రహించబడి అనుగ్రహం తోటి స్కంధే నిజాయ వాసాంసి ప్రీతః ప్రభువాచ వస్తారను తన భుజన వేసుకున్నాడు లేదా చెట్టు కొమ్ము రెండు అనొచ్చు స్కంధం అంటే రెండు అయితాయి అటు చెట్టు కొమ్ము అవుతుంది ఇటు భుజము అవుతుంది. ఇలా ఉంచి నవ్వుతోటి వారితో అన్నాడు యూయం వివస్త్రాః యత్ అపః ధృతవ్రతాః యజాహత ఏతత్ తదు దేవ జీడనం ఏమమ్మా ఇది తెలియదా మీరు వ్రతం స్వీకరించారు కదా ధృతవ్రత వ్రతము తీసుకొని వివస్త్రాహ యత్ అపహ వ్యగాహత
వస్త్రాలు లేకుండా నీటిలోకి మునిగారు. కదు దేవ హేళనం ఇది భగవత్ అపచారం కాదా? మీరు తప్పు చేయలేదా? దేవతనను మీరు అవమానించారు, తిరత్కరించారు. బద్ధువాంజలి మూర్ధిని అపనుత్తయే అంఘతః కృత్వా నమః అథ పతనం ప్రగృహ్యతాం. చేసిన తప్పు దండంతో సరియదండి. ప్రాయశ్చిత్తం ఏంటి తప్పు నాకు చేతులెత్తి నమస్కరించుట, అందువల్ల మీరంతా చేసిన తప్పుకు పరమాత్మను భగవంతుడిని చేతులెత్తి నమస్కరించి పాపాన్ని తొలగించుకొని మీ వస్తాలు మీరు తీసుకోండి. స్వామి ఎందుకు చేశాడు? వారు ఆచరించే వ్రతం పరిపూర్తి కావాలంటే వారి తప్పుకు ప్రాయశ్చిత్తం కావాలి కదా. మీరు అది చెప్పారు అందుకనే దేవ ఏడ మీరు అపరాధం చేశారు. వ్రతం స్వీకరించారు. నీటిలో వస్త్రాలు లేకుండా ముడుకుతున్నారు. అందుకే మీరు ఆ విషయాన్ని తెలుసుకొని వద్దు ఆంజలి మూర్తిని శిరస్సులో చేతులు జోడించి దేనికి అంహతః అపనుత్తయే. పాపాన్ని తొలగించడానికి కృత్వా నమః నమస్కారం చేసి వసనం రఘుహ్యతాం. మీ వస్త్రాలను మీరు తీసుకోండి. ఇత్యచ్యుతేన అభయతం వ్రజాబలాః మత్వా వివస్త్రాప్రవణం వ్రతచ్యుతిం. వారి మనస్సులో బాగా నాచింది, అరే తప్పు చేశాము. ఈ తప్పు చేశాడు కాబట్టి మా వ్రతం ఇక్కడ భ్రష్టమవుతుందో, క్రోధం అవుతుందో ఏమో. స్వయంగా స్వామి చెప్తున్నాడు కదా అబద్ధం చెప్పడు. తప్పు చేశామే అనుకొని తత్ పూర్తి కామాః తత్ అశేష కర్మనాం సాక్షాత్ కృతం నేముః అవధ్య దృకు. దృకుయతః ఇది తప్పు అనుకొని ఒక మనకి ఇందులో కొన్ని శ్లోకాలు లేవు. వీరరాఘవి ప్రతిలో చూడండి అందులో దొరుకుతుంది. ఒక చేతితో నమస్కారం చేశాడు. పరవ ప్రతిలో ఉంది ఇందులో ఇయ్యరే మనం. ఒక చేతితోటి దాచుకొని మనం వచ్చామా అదే. ఒక చేతితో ఇందులో తోకం లేదు అదే చూస్తున్నా. ఒక చేతితోటి కొన్ని అవయవాలను దాచి పెట్టుకొని భద్రంగా.
ఒక చేతితో నమస్కారం చేశారు. చేస్తే స్వామి చెప్తాడు ఏకహస్తేన యుభేవం అచ్యుతం ప్రణమేత్ నరః తస్య దండః కరక్షేతః అని చెప్తాడు. ఒక చేతితో నమస్కారం చేస్తే ఆ చేతిని నరికేయాలి ఇది శాస్త్రము ఇది ఇంకో తప్పు అవుతుంది పొదపాలడి చేశారు. వత్తం లేకుండా నీళ్లలో గుండె ఒకటి తప్పు. ఇప్పుడు భగవంతుడిని ఒక చేత్తో నమస్కారం చేస్తే రెండో తప్పు అవుతుంది. మళ్ళీ వ్రతాన్ని పూర్తిగా ప్రశ్న చేసుకోకండి. రెండు చేతులు జోడించి నమస్కరించండి. అంటే వారిలో ఎక్కడ మనస్సులో సంకోచము, పాపము, అపవిత్రమైనటువంటి అన్ని భావనలను తొలగించి వ్రతము యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగించటానికే స్వామి కంకణం కట్టుకొని వచ్చాడు. అందుకే వారి వ్రతం వారికి పూర్తి చేయించాలని ఒక్క చేతితో కాదు రెండు చేతులతో నమస్కరించండి ఇలా. స్పష్టంగా చెప్పిన తరువాత అభిహితం వ్రజాబలాహ మత్వా వివస్త్రా ప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాః సాక్షాత్కృతం నేమో అవజ్య మృక్కుయతః ఈ పరమాత్మ ఎలాంటివాడు అతేజ కర్మణాం సాక్షాత్కృతం చూడు చెప్తున్నాడు కదా భగవాను. మనం ఆచరించే అన్ని కర్మలకు సాక్షిభూతుడైన వానికి నమస్కరించాలి. ఎవరు ఆయనే? ఎవరు కృష్ణుడు? అశీల కర్మ సాక్షి కదా? అతను చూడకుండా అతనికి తెలియకుండా మనదేనా పని చేస్తామా? చేయగలమా? అందుకే అశేష కర్మణాం సాక్షాత్కృతం. అఖిల కర్మలను సాక్షిగా ఉండేటువంటి స్వామికి నమస్కరించారు. కేవలం సాక్షిగా ఉండే కాదు ఉండేవాడే కాదు అవధ్యముకు అన్ని పాపములను తొలగించేవాడు కూడా. అంటే చేసిన తప్పును క్షమించేవాడు, పాపాన్ని తొలగించేవాడు, చేసిన ప్రతి పనిని చూసేవాడు.
కదా ఇలా అలాంటి స్వామిని వీరు నమస్కరిస్తే తామస్తదవనతా దృష్ట్వా భగవాన్ దేవకీ సుతా వాసాంశతాభ్యా ప్రాయచ్ఛతు కరుణః తేన తోషితః వారు చెప్పినట్టు విని తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం ఆచరించారు కాబట్టి స్వామి సంతోషించి దయ కలవాడై వారికి వారి వారి వస్త్రాలను ఇచ్చాడు తోషితః ఇలా దృఢ ప్రలబ్ధా కృపయాచ హాపితా వెయ్యి శర కుటుంబ న్యాయం నిలబడ. వారిని ప్రలబ్ధా ఇంచుమించు పరిహాసం చేశాడు కదా అలాగే త్రపయాచ సిగ్గును కూడా విడిపించాడు త్రపయాచహాపితాహ ప్రస్తోభితాహ హీణన కూడా చేశాడు సీలన వచ్చ కారితాః ఆడ బొమ్మల్లాగా చేశాడు. ఒడ్డుకు రండి. రబ్యులు నమస్కారం చేయండి ఎలా ఉంటారు? బొమ్మలు ఉంటావా? అలా ఆడ బొమ్మల్లాగా వాళ్ళను ఆడించాడు. వస్త్రాని చైవ అపహృతాః. వారి వస్తాలను కూడా అపహరించాడు. అధాపి అముం తాహ నాస్యసూయన్. ఇంత చేసినా వారికి స్వామి మీద కోపం కాలేదు. స్వామి కెరియర్ వారు తప్పు పడట్లేదు. ఎందుకంటే ఒకటే మాట ప్రియ సంగ నిరువృత. అతని ఎవరు ఆయనే? తన ప్రియుడే కదా, తన ముందు కోరుకున్నారు కదా, అతన్నే కోరుకున్నారు ప్రతకగా. ప్రియుని యొక్క దర్శనంతో తృప్తి పొందిన వారు కాబట్టి అతను ఇన్ని రకములుగా ప్రవర్తించిన అతని పనులలో మీరు. తప్పును దోషాన్ని చూడలేదు. చూడకపోగా సంతోషించారు. ఏ మహానుభావుడి కోసం తాము వ్రతం చేశారో వ్రతం పూర్తయిన వేళ. అతనే సాక్షత్తు చేయలేదు అనదే కదా అందువల్ల వారు ఏ మాత్రం కోప్పడలేదు ప్రియ సంగ జరువుతాః పరిధాయ స్వవాసాంసి ప్రేష్ట సంగమ సంచితాః ఇలా
వారి వారి వస్త్రాలను ధరించి ప్రియునితో సమాగమం వల్ల కలిగినందువల్ల తృతి పొందిన వారై గృహీత చిత్త నోచేరుహు తస్మిన్ లజ్జాయితేక్షణ మరి వస్త్రాలు ఇచ్చారు. నువ్వు అసలు కట్టుకొని వెళ్ళిపోవాలి కదా? కట్టుకోకుండా వెళ్ళిపోలేదు. కట్టుకొని అలాగే నిలబడ్డాడు అక్కడే నో చేయడు ఏ మాత్రం కదలలేదు. ఎందుకు మొత్తం పూర్తి అయింది మరి? కదల ఇవ్వాలి. ఏం మాట్లాడలేదు. అందుకే అతని యందే మనస్సు లగ్నం చేసి అతనికి మాత్రం అర్థమయ్యేలా లజ్జాయితేక్షణ సిగ్గు తొలగి జలాగేటువంటి చూపులతో అతన్ని చూస్తూ వీరు లజ్జాయితేక్షణః వదలకుండా ఉంటే తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శ కామ్యయా ధృతవ్రతానాం సంకల్పమాః దామోదరః అబలాః ఇప్పుడైతే ఇలా వారు వస్త్రాలు కట్టుకొని కూడా అక్కడికి వెళ్లకుండా స్వామి వైపే సిగ్గుతో చూడటాన్ని గమనించి విజ్ఞాయ వారి అభిప్రాయాన్ని గుర్తుపట్టుకొని ఏమిటది స్వపాద స్పర్శ కామ్యయా. తమ పాదములు పుజించాలంటే తనను భర్తగా చేసుకోవాలనే కోరికతో వారు ఈ వ్రతం ఆచరించారని తెలిసి ధృత వ్రతానాం సంకల్పం. ఏ వారి సంకల్పాన్ని తెలుసుకొని తను దామోదరుడు కదా ఏమన్నాడు ఇక్కడ దామోదరః అంటున్నాడు ఇంకేం పేరు లేవా అంటే దామోదర శబ్దంతో భక్త పరాధీనత తెలుస్తుంది. హలో యశోదమ్మ స్వామిని తాళ్ళతో కట్టివేసింది కదా ఆ శిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మను కట్టివేయటం పరమాత్మ సంకల్పమా కట్టివేసిన వారి బలమా కాబట్టి తాను భక్త పరాధినుడైనటువంటి విషయాన్ని మనకు బోధించడానికి ఎలాగైతే ఆనాడు యశోదమ్మ సంకల్పాన్ని పూర్తి చేశాడో వీరు కూడా భక్తులే కాబట్టి ఈ కుమారికల సంకల్పాన్ని కూడా వీరు పూర్తి చేస్తారన్న విషయాన్ని మనకు సూచించడానికి దామోదరః అన్నారు. సంకల్పః విధితః సాద్వ్యః భవతీనాం.
సాధి సాధి మనురారా నీ సంకల్పం నాకు తెలిసిపోయినది. మదర్శనం మయానుమోదిత స్వసౌ సత్యోభవితుమర్హతి నన్ను మీరు ఎందుకు అర్శించారో గమనించాలి. ఏమంటున్నారు మదర్ చెరమ్మ అంటున్నారు. నన్ను ఆరాధించిన మీ సంకల్పం నాకు తెలిసింది అన్నారు. ఎవరిని ఆరాధించారు అన్యాయంగా? కాత్యాయని మహామాయే మహాయోగిని. ఆమెను ఆరాధిస్తే ఏమంటున్నాడు నన్ను ఆరాధించడం ఎందుకో తెలుసు అంటున్నారు. యో యో యాం యాం పరం భక్తః శ్రద్ధయా అచ్చితుమిచ్ఛతి ఏ ఆచారము ఆయనకు అవసరం లేదు ఏ ఆచారాన్ని ఆరంపించినా అందులో ఉండే అంతర్యామి తానే కాళికను అలా బించినా కుష్ణుడు నొప్పి ఇస్తాడు. దుర్గను, భద్రను మీ ఇష్టం. మీకు ఏ రూపు నచ్చితే ఆ రూపు నమ్మించండి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ఆయనకే వస్తుంది కాబట్టి. అంతా ఆవారం చెప్తున్నాడు, మదత్యనం అంటున్నాడు. మీరు ఏ సంకల్పంతో నన్ను ఆరాధించారో మయానుమోదితః ఆ మీ సంకల్పాన్ని నేను కూడా ఆమోదించాను. సహా అహౌ సత్యో భవితుమర్హతి. సంకల్పం నా చేత ఆమోదించబడి ఆ సంకల్పము నిజమే అవుతుంది. అదేమిటండి మేము కోరితే మాత్రం మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే మేము నిన్ను ప్రేమించినట్టుగా నీవు కూడా మమ్ములను ప్రేమించేశావా? అంటే మిమ్ములు ఏమిటి? అఖిల ప్రాణులను స్వామి ప్రేమించే ఉంటాడు కదా. నహి పత్యుక్కామ చెప్పుకున్నాం. గోదావరి ఏకంలో నహి పత్యుః కామాయ పతిహి ప్రియతమో భవతి ఆత్మనః కామాయ పతి ప్రియతమో భవతి చెప్పుకున్నాను నేను. ఈ భర్తకు నా మీద ప్రేమ ఉండాలి అని భార్య కోరుకుంటే. భార్యలో ప్రేమ ఉండాలని భర్త కోరుకుంటే వాళ్ళు ప్రేమించుకుంటారా? ఆత్మ శ్రామాయ పరమాత్మకు వీళ్ళిద్దరూ బాగుండాలి అనుకుంటే ప్రేమగా ఉంటారు. అంటే ఇందులో ఉండేటువంటి ఈ శరీరంలో ఉండే ఆత్మ ఆ ఆత్మలో ఉండే అంతరాత్మ అంతర్యామి అతని కోసం మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం కానీ మన కోసం కాదు.
అందుకే అంటున్నాడు నా మయ్యావేత్త దియాం కామః కామాయ కల్పతే భర్చితాః క్వాచితా ధానాః న బీజాయోప కల్పతే నా మీద ఉన్న కామము కామాన్ని ప్రసాదించదు. నన్ను కోరిన వారి కోరిక కామాయ అంటే సాంసారిక విజయ భోగం కోసం అది ప్రవర్తించదు. నన్ను కోరిన వారిలో కోరికలు కలగవు. కొత్త కోరికలు పుట్టవు. ఎందుకంటే భక్షితాః క్వాచితా ధానాః నా విద్యా యోప కంటతే. భూమి మీద విత్తనం వేస్తే మొలకొస్తుంది కదా? కానీ వేసే ముందు ఆ ధాన్యాన్ని ధాన్యాన్ని కాస్త వేపి వేయండి విత్తనం మరుస్తుందా? పోనీ దంచి వేయండి. మొలకెత్తదు, మరి భూమిలోనే వేశాం ధాన్యమే, అదే లింగ ధాన్యాన్ని వేపి మనం విత్తనం వేస్తే మొలకెత్తదు. దంచి విత్తనం వేస్తే మొరకెత్తది. ఈ రెండు లేకుండా వేస్తేనే మొరకెత్తది. మరి నా మీద ప్రేమ అంటే అది బాగా విమబడింది కదా. పరమాత్మ ఎవరు ప్రేమిస్తారు? జ్ఞానం ఉంది అని ప్రేమిస్తారు. జ్ఞానాగ్ని దగ్ధం అయిపోయింది కోరిక. వీరి కోరిక జ్ఞానాగ్నితో మొత్తం కారిపోయింది. ఇంకా అదేం మొదలెత్తుతుంది? అందువల్ల సామాన్యమైనటువంటి లౌకికమైన కామములలాగా నా కామన ఇతర కామములకు దారి చూపదు. ఆయన అంటున్నారు నా మయ్యా వేత్తదియాం కామా కామాయ కల్పతే భర్జితా స్వాధితా దానాః ప్రాయో బీజాయ నేష్యతే యాతావరాహ వ్రతం సిద్ధ మయేమ ద్రౌస్య ధర్పిసపా మీరు నిస్సందేహంగా మీ మీ వ్రతాలకు మీ మీ ఇళ్లలకు మీరు వెళ్ళండి. ఎలాగో హేమంత రుతువు వచ్చేసింది కదా ఈ సమయంలోనే ఈ కొద్ది రోజుల్లోనే.
ఈ ఉత్తమమైన చల్లని చక్కని వెన్నెల రాత్రులలో మీరు నాతోటి భ్రమిస్తారు రౌస్యతక్షపా యదుద్దిశ్య వ్రతమిదం చేరుహు. ఆర్యా అచ్చనం సతీ మీరు సతులుగా భక్తురాలుగా దేన్ని మనస్సులో పెట్టుకొని కాత్యాయన ఆర్య అన్నాం కదా కాత్యాయనిని ఆరాధించారో ఆ నీ సంకల్పం. నెరవేరుతుంది, సంకల్పం నెరవేరుతుంది కానీ మీ సంకల్పం నెరవేరిన నెరవేరు. చేరిన సంకల్పం మాత్రం కామాన్ని ప్రసాదించదు, కలిగించదు. ఉద్రేగం కానీ, ఉద్వేగం కానీ ఇలాంటి భావనలేమీ ఉండవు. ఎవరు? ఎవరిని చేరుతున్నారు? పరమాత్మను చేరుతున్నారు కాబట్టి. భగవంతుని మీద ఉండే కామం కూడా ఏమవుతుంది? మోక్షమే అవుతుంది. ఎందుకంటే విషం పెట్టి ఇచ్చేయండి పూతన. ఏమొచ్చింది ఇది? మోక్షం. యశోదమ్మ పాలిచ్చింది ఏమొస్తుంది? మోక్షమే. గోపికలు శరీరాన్ని ఇచ్చామన్నారు ఏమొస్తుంది? మోక్షమే. మనం అనుకునేటువంటి కామ భోగాలు కానీ చేయభోగాలు కానీ మనం అనుకున్నటువంటి సాంసారిక ప్రవృత్తిని అవి కలిగించవు పెంపొందించవు. చాలా స్పష్టంగా చెప్పాడు మళ్ళీ. విషయంలో కానీ విధానంలో కానీ స్వామి చెప్పాడు నాతో మీరంతా కొద్ది రోజుల్లో కొన్ని రాత్రులు గమిస్తారని చెప్తున్నాడు అంత అనుమానం ఏం లేదు కానీ ఏ రమయమైనా సాంసారికమైనటువంటి ఆచరణను భోగాన్ని అందించేది కాదు. ఇలా ఇత్యాధిష్టా భగవతా దబ్దకామాః కుమారికాః ఇలా. స్వామి ఆజ్ఞ ఇస్తే తమ కోరిక నెరవేరింది కాబట్టి ధ్యాయంత్య తత్పదాం పూజం కురుశ్చిరాతు నిర్వహిసుహు భజం. ఆ పరమాత్మ యొక్క పాదముల మీద ధ్యానం చేస్తూ విడువలేక విడువలేక వెళ్లలేక వెళ్లలేక అతి కష్టంగా వారు తమ తమ ఇళ్లలోకి వెళ్లారు.
అత గోపై పరివృతో భగవాన్ దేవకేశుతః బృందావనాత్ గతో దూరం చాలయన్ గాహ సహా జన్యః తరువాత తోటి గోపాలకులతో కలిసి కృష్ణ పరమాత్మ బృందావనంలో గోవులను మేపుతూ తిప్పుతూ ముందరికి వెళ్ళాడు నిదాగా జాతిపై తిగిమే. శాయాభి స్వాధిరాత్మనః ఆదపక్రాయితాని వీచ్య ద్రుమానాః వ్రజౌకతః ఎలా ఉన్నాయి? కాస్త పగలంతా వేడి ఎండ బాగా ఉండి. ఆ ఎండ వేడికి ఇబ్బంది పడతారేమో అని చెట్లు తమ కొమ్మలతోటి ఛాయలు నిడనిస్తున్నాయి. అలా నిడనిచ్చేటువంటి వాటిని చూచి ఏ స్తోక కృష్ణ ఏ అంశో శ్రీరామన్ సుబలార్జున విశాలర్షభ తేజస్విను. దేవప్రస్తావరూతప పశ్చేతాన్ మహాభాగన్ పరార్థేకాంత జీవితాన్ కొంతమంది గోపాల బాలకులను పేరు పెట్టి పిలుస్తూ గోపాలకులు అంటున్నారు చూసారా నాయనా ఈ వృచ్చాదం చూసారా ఎలాంటి వృత్తాలు? పరోపచార పరాయణములు. చెట్లకేమైనా స్వార్థం ఉందా? నిరంతరం వారు పరార్థము కోసం ప్రయత్నిస్తున్నారు. వాత వరశాతిపతిమాను సహంతః వారయంతినః గాలి నీరు వర్షము ఎండ మంచు వీటిని తాము భరిస్తూ వాటి నుండి మనలను కాపాడుతున్నారు కదా ఆలోచించండి ఎండ నవే మోస్తున్నాయి వాన నవే చలి నవే కదా మరకవి రాకుండా చేసుకున్నాయి ఇంతకంటే పరోపకారం ఎక్కడ ఉంటుంది ఇంత పరోపకార పరాయణులు వీళ్ళు అహోయే సాం వరం జన్మ సర్వప్రాణి ఉపజీవనం మనుషులకంటే చెట్ల పుట్టుకే ఎంతో అదృష్టవంతమైన జన్మ పవిత్రమైన జన్మ గొప్ప జన్మ ఎందుకయ్యా అంటే పరప్రాణి ఉపజీవనం ఇతరుల ప్రాణములను సంతృప్తి సంతోషాన్ని కలిగిస్తున్నారు. సుజనస్తేవ యేశాంబై విముఖాయాంతి. వాత అభోయేతాం ఆ సుజనత్యేవయేతాంవై విముఖాహయాంతినార్తినః ఏమంటున్నారంటే మహానుభావులు ఉత్తములైతే తమ ఇంటికి వచ్చినటువంటి అతిధులను
ఉత్త జతులతో వెళ్ళే ఉంటారు కదా వైముఖ్యం కలిగిస్తారు. వారి కోరిక తీర్చి పంపిస్తారు. ఉత్తముల ఇళ్లకు వెళ్ళిన వారు వైముఖ్యంతో వెలు తిరగనట్టుగా. ఈ చెట్లు దగ్గరికి వచ్చిన వారు నిరాశతో వెను తిరగటం లేదు. పత్ర పుష్ప ఫల ఛాయ మూల వల్కల దారువి గంధ నిర్యాస పసుమాస్తి తోకై కామాన్వితన్వతి. ఎన్ని రకాలు ఇస్తున్నారండి చెట్లు? కందం పత్రములు ఆకులు ఇస్తున్నారు, పూలు ఇస్తున్నారు, పండు ఇస్తున్నారు, నీడ ఇస్తున్నారు, మూలములు ఇస్తున్నారు. అలాగే వాటి యొక్క వెరడు అంటాం మొలకెళ్లలు. బస్తాలు ఇస్తున్నారు, చెక్క కూడా ఇస్తున్నారు. గంధ నిర్యాత భస్మ అస్తితో కైలి నిర్యాతమును, భస్మమును అస్తి అంటే. ఎముకలు వదల కాదు వెండినటువంటి భాగాన్ని అస్తులు అంటారు, ఇలాంటి వాటిని అన్ని రకాలుగా ఇచ్చి కోరిన వారి అన్ని కోరికలను నెరవేరుస్తున్నారు. ఎవ్వరి కోరిక కాదు అంటున్నారు, పాడు కాసి పాడుస్తున్నారు, కాయ నమునకు కాయలు. పూల వాళ్ళకు పూలు, ఆకుల వాళ్ళకు ఆకులు, చిగురుల వాళ్ళకు చిగురులు, కట్టెల వాళ్ళకు కట్టెలు, చెక్క వాళ్ళకు చెక్కలు, బెరడు వాళ్ళకు బెరడు. ఎవరు ఏది కోరితే వాళ్ళకు అది లేదనకుండా ఇస్తున్నారో అవో యేషాం వరం జన్మ. లోకంలో గంధ నిర్యాత ఏతావాన్ జన్మ సాఫల్యం దేహినాభిక దేహిసు లోకంలో శరీరధారులు ఉన్నారే శరీరధారులకు జన్మ సాఫల్యం ఎప్పుడట అంటే దేహిసు ప్రాణైహి అర్ధైని దియా వాచా శ్రేయయేవ ఆచరేతు సదా. తమ జన్మ సఫలం కావాలంటే ప్రాణములతోటి అర్ధములతోటి బుద్ధితోటి వాక్కుతోటి. ఎదుటి వారికి శ్రేయస్సునే ఆచరించాలి. పరులకు శ్రేయస్సును ఆచరించుటే మన జన్మకు సార్ధక్యము. దాన్ని మనం చేస్తున్నామా? ఎవరు చేస్తున్నారు? ఈ చెట్లే బాగా చేస్తున్నాయి. మనకి దండా లేదన్నమాట. ప్రాణైహి అర్భైహి దియా వాచా శ్రేయ ఏవ ఆచరేత్ తదా.
నిరంతరం శ్రేయస్సునే ఆచరించే తావత్ జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణై అర్ధై దియా వాచ శ్రేయై వాచరే ఎప్పుడు అప్పుడప్పుడు కాదు నిరంతరం శ్రేయస్సుని ఆచిరించాలి. ఇది ప్రవాళ స్తపక ఫలపుత్పదలోత్కరై చిగురుటాకులు, ఆకులు, కాయలు, పిండెలు, పండ్లు ఇలాంటి వాటితోటి తరుణం. సబ్రజాకానాం మధ్యేన యమునాంతతా వంగి ఉన్న చెట్ల కొమ్మల మధ్య నుండి యమునాంతతాకి విండాలు విండతా. వెళుతూ వెళుతూ వాటిని చూస్తూ ఆహా ఎంత అద్భుతం చేసుకున్నాయి ఈ చెట్లు. ఎంత ధన్యములు ఈ వృక్షములు ఇంత ఉపకారం చేస్తున్నాయి మనం ఉన్నాం ఏం లాభం. అక్క వాళ్ళకి పొరభోర్న కూడా నడిచి మట్టి అనే రకమే చట్టిత పుణ్యం చేయి ఎంత అదృష్టవంతులు నిజంగా వీళ్ళు కదా అదృష్టవంతులు అని ఆ దృశ్యాన్ని చూసి అంటే మనం ప్రకృతిని చూసి ఏం చేసుకోవాలి? పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ వహంతి నద్యః అంటారు. చెట్లు పండ్లు ఇచ్చేది ఎవరి కోసం? సముద్రం కదా? నదులు ప్రవహించేది ఎవరి కోసం? మన కోసం. అందుకే పరోపకారాయ తతాం విభూతయః అంటారు. సత్వృషుల యొక్క సంపదలు ఎవరి కోసం? పరోపకారం కోసం, స్వార్థం కోసం కాదు. ఆ పని వృక్షములు బాగా చేస్తున్నాయి. తత్రగా పాయైత్వాపః సుమృష్టా సీతరా శివాః అక్కడ ఆవులను చక్కని తీయని కమ్మని చల్లని నీరు త్రాగించి తతోన్రూప స్వయం గోపాః కామం స్వాత్వ పుజ్యడం మొదలు పశువులకు నీళ్లు తాగించిన తరువాత రాము తాగారు నీళ్లు. మనం ఏం చేస్తాం మనం తాగి నీళ్లు ఇస్తే వాటికి ఇస్తాం. కానీ గోపాలులు మొదలు వాటికైన తవు తవుతారు. తాను ఎవరిని పోషిస్తున్నారో ముందు వారే తీయాలి. ఇంటి యజమాని కూడా సేవకులకు, మృత్యులకు, యాచకులకు, అర్ధులకు, అతిథులకు.
అందరికీ భోజనం పెట్టిన తర్వాత శిశువులకు, రోగగ్రస్తులకు, బీనులకు యజమాని చోటికి భోజనం చేయాలి. మనం ఏం చేస్తాం? నేను యజమాని పోవాలి నాకు పెట్టు అంటారు. నువ్వు తినడానికి వాళ్ళకి పెట్టేవో లేదో నీకేం తెలుస్తుంది? ఇందరికి పెట్టిన తర్వాత మిగిలితే మళ్ళీ వండుకొని తినొద్దు అయిపోద్ది. కత ధర్మః గృహత్పత్య అంటారు. మొదలే ఎంతమంది ఎలా వస్తారో. ఒక అంతరా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వంట చేస్తాం. అందరికీ పెట్టి చివరికి తాగు తినాలి ఇంకా అత్తగారు చెప్తాడు భార్య కూడా తిన్న తర్వాతే వ్రతం తినాలి. పిల్లలు కొడుకులు పిల్లలు రోగిష్టులు దీనులు యాచకులు మిశ్చుకులు అందరికీ పెట్టి చివరికి నిజమాన్ని తినాలి అని శాస్త్రం. భర్త భోజనం చేస్తున్నప్పుడు భార్య చూడరాదు. భార్య భోజనం చేస్తున్నప్పుడు కూడా భర్త చూడరాదు. మనం కలియుగంలో భార్యాభర్తల ప్రేమ బాగా ముదిరిపోయి పొగళ కూడా ముద్దరం చేసుకొని మరి తినిపిస్తాం అబ్బా ఎంత ప్రేమో అని అంటే ఇద్దరం ప్రశ్నలం అవుతున్నాం అని అర్థం. వచ్చే జన్మలో ఓ తొండల విలువ బల్లి వారు అవుతారు. అస ని తల ధర్మం ఇలా ఇలా ధర్మాన్ని చెప్తూ బోధిస్తూ సత్రగా తతో నృప స్వయం గోపా సస్య ఉపవనే కామం చారయంతః పశు నృప కృష్ణ రామ ఉపాగమ్య క్షుధార్తాః ఇదమ బ్రువన్ ఇలా ఆ బృందావన ఉపవనంలో ఆవులను తిప్పుతూ నీళ్లు తాగిస్తూ కొంత కాలం గడిపించేసరికి మధ్యాహ్న కాలం అయింది. అందరికీ ఆకలి అయింది. తెచ్చుకున్న చల్దీ మూటలు అయిపోయాయి. మళ్ళీ ఆకలి అయింది. మరి ఏం చేయాలి? అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఎక్కడికి? కృష్ణ, రామ ఆకలి అవుతుందయ్యా అని చెప్పడానికి అందరూ స్వామిని చేరారు. దేరి స్వామితో అంటున్నారు రామ రామ మహావీర్య కృష్ణ దుష్ట నివర్హన ఏచావై బాధతే క్షుణ్ణః పచ్చాంతిం కర్తుమర్ధః మహాయోగి దుష్ట సంహారత కృష్ణ రామ ఆకలి బాగా బాధిస్తున్నారు అయ్యా. మీరే మాకు ఆకలిని పొలగించాలి, శాంతి చేయాలి అంటే ఇలా చెప్తే అది విన్న పుత్త పరమాత్మ భక్తాయాహ విప్ర భార్యాయాహ ప్రతీదన్ నిగమ పురువ నా దగ్గరలో ఋషులు ఉన్నారు.
ఋషుల పత్ములను అనుగ్రహింపదలచి స్వామి వారితో ఇలా అంటున్నాడు ప్రత్యేకించి త్రయాత దేవ యజనం బ్రాహ్మణాః బ్రహ్మవాదినః సత్రం ఆంగిరసం నామ ప్యాసతే సర్వకామేయ దగ్గరలో చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఆంగిర సత్రం యాగం చేస్తూ ఉన్నారు, ఆ యాగశాలకు మీరు వెళ్ళండి. అక్కడ ఓదనం గోపాహ యాచత పెళ్లి వాకు అన్నం భోజనం పెట్టండి అని అడగండి అస్మద్విసర్జితా కీర్తయంత భగవత ఆరజిస్య మమచ అభిధామ్ అది వెళ్లి బలరామకృష్ణుడు వచ్చారో ఆఖరికి ఉన్నారో వారికి మాకు భోజనం కావాలని మీరు వెళ్లి అడగండి వాళ్ళను. రామ నమో సుమరా నగిరిపోయి నిలిగిపోయి వారిని మీరు అడగండి అని స్వామి ఆజ్ఞాపిస్తే వారంతా వెళ్లి చేతులు జోడించుకొని కృతాంజలి పుటాహ విప్రాన్ దండవత్పతితాః బ్రాహ్మణోత్తములను శాష్టాంగం అంటాం కదా దండ ప్రణామాన్ని ఆచరించి వీరు హే భూమి దేవాహ తృణ్ణుతా కృష్ణస్య ఆదేశ కార్య మేము కృష్ణ పరమాత్మ చెప్పి తే వచ్చాము బ్రాహ్మణోత్తములారా వినండి. ప్రాప్తాం ధ్యానీయత భద్రంబో గోపాను రామ చోజితాను బలరామకృష్ణుడు పంపగా మేము వచ్చామని తెలుసుకోండి గాస్యాలయంత ఆవులను. మేపుతూ ఇలా వచ్చాము. ఆఖరి అవుతున్నది భోజనం కావాలి. లజతో బుభుక్షితౌ తయోర్ద్విజ ఓదనవర్జనోరిది. అన్నాన్ని కాంచించే బలరామకృష్ణులకు. మీకు శ్రద్ధ ఉంటే, భక్తి ఉంటే వారికి భోజనాన్ని పెట్టండి. యక్షత ధర్మవిత్తమా. మీరు ధర్మం తెలిసిన వారిలో శ్రేష్టులు కాబట్టి ఒక మాటకు అభిప్రాయం ఉంది. అదేమిటయ్యా మేము యజ్ఞం చేస్తున్నాం.
యజ్ఞం చేస్తుంటే యజ్ఞం పూర్తి కాకుండా ఈ భోజనం ఈ గుల్ల వాళ్ళకి పెడతామా వాళ్ళకి వస్తుందా ఇలాంటి వాళ్ళు అంటారేమో అని ధర్మం బాగా తెలుసు కదా. చేస్తే కుర్చ బద్ధ రాములతో భోజనం పెట్టండి. ధర్మ చిత్త మహా. దీక్షాయాహ పసుసంస్థాయాహ సౌత్రామణ్యాస్తి సత్తమాహ అన్యత్ర దీక్షితస్యాపినాన్నమచ్ఛనన్ హి దుష్యతి. వాళ్ళే వేద వాక్యాన్ని కోడి చేస్తున్నారు. సౌత్రామణ్యాం దీక్షితాయాం అదీక్షితాత్ అన్యత్ అదనం న దోషాయ అని వాక్యం. అంటే కొందరు మహానుభావులు యజ్ఞం ఆచరిస్తూ ఉన్నప్పుడు వారు యజ్ఞం ఆచరిస్తుంటే, యజ్ఞం ఆచరించని వారు యజ్ఞ భోజనాన్ని చేయటం దోషం కాదు. మీరు తింటే తప్పు. యజ్ఞం చేస్తున్న వాళ్ళు భోజనం చేయకూడదు కానీ చేయని వాళ్ళు క్షుధాస్తులైతే అలాంటి వారికి యజ్ఞం ఆచరిస్తున్న వారు భోజనాన్ని పెట్టవచ్చును. అది యజ్ఞ బిడ్డకి స్వర్గం కాదు అని శాస్త్రం కూడా చెప్తున్నది వాడు చెప్తున్నాడు గోపాల బాదులు వేద వాక్యాల యొక్క అర్థం అని. కూచిస్తున్నారు స్వామి బాబు అడిగినా అన్నీ తెలుస్తాయి అడవు మనకి. ఇలా సప్తమాః అన్యత్ర దీక్షితస్యాపి నాన్న మశ్ననిహి దుష్యతి ఇది తే భగవతి యాస్యాంస రుగంతోపి నసుస్త్రు వాళ్ళు. ఇలా స్వామి అడిగాడన్న మాటను విని కూడా విననట్టే ఉన్నారు. అలా ఉండి శుద్రాశా భూలి కర్మానః బాలిశా వృద్ధమానినః ఎందుకు అలా ఉన్నారు అంటే చిన్న ఆశా పెద్ద పని చేసేవాడు. క్షుద్రాచాహ పూరి కర్మణః ఆశనేమో క్షుద్రమైనది చిన్న ఆశ. దాని కోసం పని చాలా పెద్ద పని చేశాడు.
తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు పెద్ద కోరిక చిన్న పనితో ముగించేవాడు తెలియని వాళ్ళు కానీ మనం ఏం చేస్తున్నాం కోరిక చాలా చిన్నది పని మాత్రం చాలా పెద్దది. వ్యాఖ్యానం చెప్తారు మనకు పద్మపురాణంలో మూడున్నర నిమిషాల సంతోషాని కోసం మూడు కోట్ల జన్మలు కష్టపడతారు మనం. సరిపోయింది కదా అంత గొప్పోళ్ళం. వాస్తవంగా మీ శ్రమ అంతా దేనికోసం బాబు అంటే కేవలం క్షణత్రయార్ధం పర్యవశ్యంతి మానవా మూడు క్షణాల మూడున్నర క్షణాల కోసం మూడున్నర కోట్ల జన్మలు. బతికి సచ్చి బతికి బతికి పోతూనే ఉంటారు. ఇంత మూర్ఖులు వీళ్ళు అన్నారు. అందుకే క్షుద్రాశాః భూరి కర్మానః. ఆశలేమో చిన్నవి పనులేమో చాలా పెద్దవి. క్షుద్రాశా భూరి కర్మానః బాలిశాః వృద్ధమాన్యాయా. ఆయన గారు శిశువుల కంటే చిన్నవారు తమరు తాము మాత్రం మేము వృద్ధులము అనుకుంటున్నారు వృద్ధమానిన భార్యశాహ వృద్ధమానినః దేశః కాలః ఎందుకంటే ఎవరు అడిగింది అన్నాను నేను వీరు ఆచరించే యజ్ఞమున పనికొచ్చే వస్తువులన్నీ ఎవరు చెప్తున్నాడు దేశః కాలః కృతక్ ద్రవ్యం అలాగే మంత్ర తాంత్ర ఋత్విజ అగ్నయః దేవతా యజమానస్య క్రతుః ధర్మస్య యన్మయః ఇవన్నీ ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ అన్నం అడిగితే మూతి బిగించుకొని కూర్చున్నారు. అందుకే బాలిజాహ వృద్ధమానినః చెప్తున్నాడు మనకు తేజము, కాలము, ద్రవ్యము, మంత్రము, తంత్రము, ఋత్విక్కులు, అగ్నిమోత్రము, దేవతలు, యజమాని, యజ్ఞము, ధర్మము ఇవన్నీ ఎవరి స్వరూపాలో. అలాంటి పరమాత్మ తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతం అదోక్షయం మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానః నమీ. స్వామిని మనుష్య బుద్ధితోటి అతను భగవంతుడని వీళ్ళు తెలుసుకోలేకపోయారు, తరుచుకోలేకపోయారు. నమేనిరే నతే యదోమితి ప్రోచు నానేటిత్యా అవును అనలేదు కాదు అన్నారు.
కడతాము అని లేదు వద్దు అండి పెట్టము అండి ఇది అనేకరికి పరంతప గోపా నిరాశ ప్రత్యేక్షి తదోచుహు కృష్ణ రామయో భగవానుడు వచ్చేసాడు అయ్యా అడిగానండి భగవానుడు మాట్లాడే మాట్లాడలేదు కడతాము పెట్టము ఏమీ లేదు. మేము ఆగరి కాస్త కొడుతున్నాం అని చెప్తే అప్పుడు తదుపాకరణియ భగవాన్ ప్రహత్య జగదీశ్వర గారు నవ్వాడు. ఎందుకంటే అన్నం పెట్టేది ఎవరురా అయ్యర్ పెడతారా అన్నం. ఇది దౌక్షిణ తెలియదా? ఆ కానీ ఎవరిని అడగాలి? డబ్బులు కావాలంటే నాన్నని అడగాలి. అన్నం? అమ్మని అడగాలి. నీకు అన్నం కావాలి కదా ఎవరిని అడగాలి? వానని కాదు పోయి భార్యని అడగండి అంటాడు చూడండి ప్రహస్య జగటీశ్వరః వ్యాజా ఆహార పుదర్భం దరిచయన్ లౌకికీం గతిం లౌకీక గతిని చూపుతూ ఎలా అసరైతే ఏమన్నా అడుగుతావ్ అమ్మని అడిగావు కదరా అని తెలుసుకొని అది చూపుతూ మాం జ్ఞాపయత పత్నీభ్యః సదం చల్చలమాగతం వారిని కాదు వెళ్లి భార్యల దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్లి బలరామ కుస్తులు వచ్చారు అని చెప్పండి. ఆగతం దాస్యంతి కామమన్నంబః శ్రీకితా మై ఉషితా తీయ వినంత నా యందు బాగా స్నేహంతో ఉన్నారు. బుద్ధి అంతా నా మీదే ఉంది వాళ్లకు. అందుకు నేను వచ్చామని చెప్పండి. అన్నం అడగండి. మీకు వాళ్ళు అన్నం ఇస్తారు. చెప్తే గత్వాద పత్ని చాలాయం దుష్టవాసీన. బలంకృతాః అక్కడికి వెళ్ళారు. పత్రికాలకు వెళితే వాళ్ళు హాయిగా చక్కగా అలంకరించుకొని కూర్చొని ఉన్నారు. నక్త్వాదిస్తతి వారికి నమస్కారం చేసి వినయంతో నమోత్ప్రపత్నీభ్యః నిబోధతవ శ్యామలారా నమస్కారము. కాస్త మా మాటలు అర్థం చేసుకోండి. ఇతోబి దూరే జరతా కృష్ణనే ఉషితా వయం. కృష్ణ పరమాత్మ బలరాముడు అందరం కలిసి వచ్చాము. మాకు ఆకలి అయింది.
కునికి బలరామ జాహర అవుతున్నది వాళ్ళిద్దరూ పంపారు భోజనం తెమ్మని పువక్షితశ్యతశ్యాన్నం సానుగచ్య ప్రదీయతాం ఆకలి కొన్న బలరామ కృష్ణుడుకు అర్జన తదా ఉన్నవారికి అన్నం ప్రసాదించండి తృత్వార్చుతముపాయాతం నిత్యం ఈ ప్రకారంగా బలరామకృష్ణులు వచ్చారన్న విషయాన్ని విన్న మునిపత్నులు నిత్యం తద్దర్శనోత్సుకాః. నిరంతరం ఎప్పుడు వస్తాడు ఆ కృష్ణుడు మా మా ప్రాంతానికి వచ్చి ఒకసారి స్వామిని చూడాలని వాళ్ళు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. గురాటంతో ఉన్నారు. అలాంటి వారు దర్శనోత్సుకాః తత్గదాక్షిప్త మనసా బహువు జాత సంభ్రమ ఎందుకంటే అన్ని వింటున్నారు. రేపల్లె బృందావనం వాళ్ళు ఏమేం చేశారో సునాసుర పూతన శకటాసుర వృత్తాసుర రకరకాలుగా. ఎంతో మంది కాళీ ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కథలన్నీ విన్నారు. ఆ కథలు విని విని విని ఒక్కసారి మన దగ్గరికి వస్తే బాగుండు. తమరు అడగకూడదు ఉంక సుల్లు. మర్యాద కాదు. వెళ్లి మనం చూడొద్దు వాళ్ళు వస్తే చూస్తామని ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ చక్కని వార్త తెలిసి. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజమి. శాస్త్రం ఏంటి? అన్నం చతుర్విధం జ్ఞేయం. ఆగమశాస్త్రం తెలుసు కదా? ఆలగింపు చేయాలంటే ఆ మంత్ర చదివి ఆలగింపు చేయాలి కదా? కాబట్టి ఎలాగో యజ్ఞం కోసం వాళ్ళు తయారుగా ఉన్నాయి. ఇలా దలిచ్చి రాజ్య సంపన్నం అంటానే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇలాంటితో ఉన్న నాలుగు రకాల అన్నాన్ని పాత్రలతో సహా బాజినాలను కూడా తీసుకొని అభిసుశ్రుహు ప్రియం సర్వాః సముద్రమివ నిమ్రగాః సముద్రంలోకి నదులు ప్రవచిస్తున్నట్టుగా స్వామి భగవంతుడు అంతా అభిసుశ్రుహు అభితరించారు. యాదవ భగవానుడు పదాన్ని కావాలనే ప్రయోగించాడు. అనుజగ్ముహు అనొచ్చు, అభిజగ్ముహు అనొచ్చు, వెళ్లారు అనొచ్చు, అలా వెళ్లలేదు, అభితరించారు అంటారు. అంటే అవును కదా కాస్త కొద్దిగా దాన్ని మార్చి అంటే ఏమవుతుంది అభిసారిక అంటారు. ఏమంటారు అభిసారికలు అంటారు అంటే తనకు నచ్చిన ప్రియుని కోసం. అతను ఉన్న చోటికి వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ప్రియుడే రావటానికి వేరే అర్థం. కానీ ప్రియుడు వచ్చేంతవరకు
విరహాన్ని తట్టుకోలేని యువతి ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్ళటాన్ని అభిసారిక అంటారు. లౌకికంగా అది కొంచెం మనకు వేరే అర్థాన్ని ప్రసాదిస్తున్నా వేదాంత పరంగా మనమందరం కూడా అభిసారికలమే. ఎందువల్ల పరమాత్మ విరహాన్ని తట్టుకోలేక అతను ఎక్కడ ఉన్నాడా ఎలా చేరుకుంటాం నిరంతరం భగవంతుని చేరటానికి చేత కాకున్నా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే మనం చేసే ప్రయత్నం ఫలించదు. పరమాత్మ చేస్తేనే అతను పిలిస్తే అతను తీసుకొని వెళితే మనం చేరుతాం కానీ మనకు మనముగా వెళితే చేరలేం. ఈ తత్వాన్ని చెప్పటానికే కృష్ణ పరమాత్మ తన వారిని పంపి తీసుకొని వచ్చాడు. ఏమిటి? అతిరాది మార్గంలో కూడా విరజా నది తీరంలోకి వెళ్లి విరజా నదిలో స్నానం చేసిన తరువాత పంచశతాని అప్సరసః తం అలంచకృహు అంటాడు. పరమాత్మ ఒక 500 మందిని పంపుతారు అప్సరతలను, ఈ జీవుడిని అలంకరించడానికి పరమాత్మను చేరటానికి కావలసిన వస్త్రాధరణాది అలంకారాలను అప్సరసలు మనకు అలంకరిస్తారు, అలంకరించి తీసుకొని పోతారు. అంటే విద్యాదరి తీరం దాకా వెళ్ళినా మనమే స్వామి దగ్గరికి వెళ్ళలేం. వారు వచ్చి తీసుకొని పోవాలి. అందుకే ఇక్కడ మునిపత్తునులను గోపాలకుడు వచ్చి తీసుకొని పోతున్నారు. పర్వ గర్వాల్ని స్వామి పంపి స్వామి పంపిన గోపాలకుడు ఋషిపత్నులను తమ వెట్ట తీసుకొని వెళ్లి స్వామి దగ్గర చేరుస్తున్నారు ఏమర్థం ఇదంతా అశ్చర్య మార్గం. పరమ శుద్ధమైనటువంటి మోక్ష ప్రాప్తిని చెప్పే గాధ ఇది. దాన్ని అర్థం చేసుకోక మనం అయ్యో వీళ్ళు ఇలా వచ్చారా, ఇవాళ కూడా భక్తులను పెట్టి వచ్చేసారా, నీతోడే ఉంటామన్నారా, స్వామి పంపించారా? ఎందుకంటే కావెర్లు అంతా పచ్చగా ఉండటం కదా, అవి వస్తే లోకమంతా పసుపు పచ్చడి కనబడుతుంది కదా, అది స్థితి.
లా వీరు తీసుకొని వెళ్లి నిషిధ్యమానాః పతిభిహి భ్రాతృభిహి బంధుభిహి సుతైహి భగవత్తుత్తమ శ్లోకే దీర్ఘ శ్రుత శ్రుతాశయా వెళుతుంటే భర్తలు, సోదరులు, అన్నలు, తండ్రులు, తల్లులు, మిత్రులు అందరూ వెళ్లొద్దు వెళ్లొద్దు ఇది యజ్ఞం ఇది యజ్ఞ ప్రసాదం అలా తీసుకొని పోయి ఇవ్వకూడదు. అని ఎంతమంది వారిస్తున్నా పరమాత్మ యందు మాత్రమే మనస్సు లగ్నమై ఉన్నవారు కాబట్టి వారి మాట ఎవరి మాట వినకుండా అందులో దీర్ఘ శృత శృతాతయా ఎంత కాలం మించి వినటం వలన మనసు నిలిపిన వాళ్ళం. ఇప్పుడు కాదు పొద్దున్న నుంచి సాయంకాలం వచ్చిన కాదు అది ఎప్పటినుంచో వింటున్నారు ఓ పూతన సంహారం దునా ఉత్సవం జగడాసుర సంహారం వత్సాసుర కపిత్తాసుర ఇదే ఒకటి బకాసుర. ఆ కాకుల ఇలా రకరకాయ కార్యప్రదం ఇన్నో చేశారు. పరమాత్మ ఆచరించిన అన్ని విధాలను విని వింటూనే ఉన్నారు. ఎంతో కారణం అంటే ఇంతకు ఇంతకు 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి వింటున్నాడు, తొమ్మిది ఏళ్ల నుంచి వింటున్నప్పుడు వీరి మనస్సులో ఆ స్వామిని చూడాలని జరుగుతారు, తాహ తాహ తపనం ఉంటుంది అలాంటిది. స్వామి తానే విదుక్కుంటూ మన దగ్గరికి వచ్చి మాకు ప్రసాదం కావాలని కోరితే కూడా వెళ్ళకుంటే ఇంకెందుకు జన్మ మనం సహజంగానే వంట తయారు చేసి పరమాత్మకు నివేదన చేస్తాం. ఎలాగ పని చేయట్లేదు. ఆమె వచ్చి చేయండి అన్నారు. నేను తెచ్చాను తిరగరండి అంటే తిరగకపోతే ఇంక ఏం జ్ఞానం. అందుకే ఇలా ఇంతమంది అన్నా దీర్ఘ సురుత. ధృతాక్షయాః యమునోపవనే అశోక నవపల్లవ మండితే విచరంతం కృతం గోపై సాగ్రజం ప్రదృశ్యు స్త్రియా ఇవాళ ఈ తీరంలో రకరకాల చిగురు టాకులు, పుష్పాలు, ఫలములు వాటితో అలంకరించబడి తోటి గోపాల బాలులతో, గోవులతో సంచరిస్తున్నటువంటి స్వామిని.
చూశారు శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బరహ ధాతు ప్రవాళ నటవేషం అనువ్రతాంశే శ్యామసుందరుడవైన పరమాత్మ ఇతను శ్యామం హిరణ్య పరిధి పీతాంబరధారి వనమాల్య బరహ ధాతు ప్రవాన నట వేషం అడవిలో దొరికేటువంటి పూల తోటి పుచ్చిన మాలలు నెమిలి పించములు రకరకాల గైరికాది ధాతువులు చిగురు టాకులు ఇలాంటి వాటితో అలంకరించుకొని ఒక నటుని లాగా ఉన్నాడు. కళ్ళు ఉంటావా అది వెనక చూడండి, అలా ఉన్నాడు స్వామి అలా విన్యక్త హస్తం అనువ్రతాంసే విన్యక్త హస్తం ఒక చెయ్యి. ఇప్పుడు పక్కన ఉన్న వాడి భుజం మీద వేసి ఉంటాడట. ఎవరయ్యా శ్రీరాముడు. ఉంటాడు. ఒక చెయ్యి అతని భుజం మీద అనుగ్రతాంసే విన్యక్త హస్తం ఇతరేన ధునానమభ్యం ఇంకో చేత్తోటి విలాసంగా పద్మాన్ని తిప్పుతున్నాడు. అది వీడు ఇక్కడ పోయి అలా అలా తిప్పుకుంటూ నడుపుతున్నాడు. చాలా విలాసంగా. మొత్తం మన అంతా స్కెచ్ చేస్తాడు. వేరే అదేంటి స్క్రీన్ ప్లే అంటాం కదా. తిప్పి అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చిత్రిస్తాడు గొప్పోళ్ళకి. వ్యాసుడు చెప్పింది వాల్మీకి చెప్పిన వర్ణించిన దాన్ని వర్ణించినట్టు దృశ్యం చేస్తే దృశ్చికరిస్తే చిత్రీకరిస్తే వేరే స్క్రీన్ వేరే డైరెక్టర్ అన్నీ ఇచ్చాడని. ప్రతి ఒక్క అంశాన్ని వర్ణించారు, ఒక చెయ్యి ప్రతి ఒక్క మంది చెప్పారు కదా ఎలా ఉన్నాయో ఇలా అలంకరించుకొని ఒక చెయ్యిని మిత్రుడి భుజం మీద వేసి మరో చెయ్యితో పద్మాన్ని అలా తిప్పుకుంటూ తిరుగుతున్నటువంటి స్వామిని. సురానమభ్యం కరణోత్ఫలాలక కపోల ముఖాభ్యహాసం చెవిలో కూడా ఉత్ఫలాలు కరలు పెట్టుకున్నాను ఆ కరలు మించి అలుకలు వెంట్రుకలు వచ్చి ముఖాన కమ్మేస్తున్నాయి ఆ వెంట్రుకల సందులో నుంచి తెల్లని పలువరతతో వచ్చే చిరునవ్వు కనపడుతున్నది. చూడండి స్వామి యొక్క రూపాన్ని చిత్రిస్తున్నాడు. ఆయన అలంకారం ఎలా ఉంది? ఆయన వస్త్రం ఎలా ఉంది? ఆయన ఆభరణం ఎలా ఉంది? స్వామి ఏం చేస్తున్నాడు? చక్కగా అలంకరించుకొని ముఖం భుజం మీద చెద్దు వేసుకొని పద్మాన్ని తిప్పుతూ ముఖం మీద పడ్డ ముంగూరుల సందులో నుంచి చిరునొప్పును చిలికిస్తూ నడుస్తున్న కృష్ణ పరమాత్మను మునిపత్నులు
దర్శించారు. అరుణోత్వరాల కపోల ముఖాభ్యహాసం ప్రాయశ్రుతి ప్రియతమోదయ కర్ణపూరైహి యస్మిన్ నిమగ్న మనసః తం అధ అక్షిరంధ్రైహి ప్రాయః శృతి ప్రియ తమోదయ కర్ణ పూరై ఇంతవరకు వినటమే ఇలా ఉంటాడు స్వామి ఇలా ఉంటాడు స్వామి ఇలా ఉంటాడు స్వామి అని చెవులతో విన్నందువలనే ఈ మహానుభావుడు ప్రియతముడు అయ్యాడు. కృష్ణ పరమాత్మని ఇదివరకు మునిపత్తులు ఎప్పుడు చూడలేదు. ఎంత అందంగా ఉంటాడో, ఎన్ని విలాసాలు చేస్తాడో, ఎంతటి ప్రభావం కలవాడో. కేవలం వినటం వల్లనే ప్రీతి కలిగినది అంటున్నాడు, ఎవరికి మునిపత్రులకేనా? అందరికీ హలో అది అర్థం అదే కదా పరమాత్మ కూడా శృతులతోటే మనకు వేదముడు అవుతాడు శృతి అంటే ఏమిటి వేదముడు వేదముల చేత కొనియాడబడిన గుణములను విని మనందరికీ పరమాత్మ ప్రియతముడవుతాడు ఒకరు లేకుంటే ఎవరనాయన చూశానండి ఇలా ఉంటాడు నేననే నత్యాముడు చతుర్భుజుడు సన్నగా ఆయుధాలు ఏ వనమాలా శ్రీవర్తం కౌతుకం ఎవరు విడి చూశారా? ఎవరు చూడలేదు. కానీ అందరికీ ఇష్టమే ఆయనకి. ఎక్కడ అమ్మండి? చూసి నచ్చితే ఇస్తామండి. ఆయన చూడలేదు ఆయన ఇస్తాడు. ఎలా ఇస్తాం? వింటేనే ఇస్తాం. అతని గుణములను వేదముల చేత కొనియారబడ వాటిని విన్నందువల్ల మనందరికీ పరమాత్మ ప్రియుడయ్యాడు. ఈ భావాన్ని వచ్చాం. కథనుగుణంగా చెప్తున్నాడు. ఋషిపత్రులు నిరంతరం పరమాత్మ పుచ్చ పరమాత్మ ఆచరించినటువంటి నీలలను వినటం వలన అతను వీరందరికీ ప్రియతముడయ్యాడు. శృతి ప్రియతమ మనందరికీ కూడా ఆయనే పేరు వినటం వల్లనే అవుతారు. చూస్తే ఎవరూ అతన్ని చూడలేరు. ఇలా శృతి ప్రియతమోదయ కర్ణపూర ఇయ్యస్మిన్ నిమగ్న మనసః
ఎవరితో విని విని విని ఎవరి యందు మనస్సు నించారో అలాంటి వాడిని అక్షిరంధ్రైహి అంటాం. ఎదురుగా ఉన్నారు చూశారు. ఏం చేయాలి? నచ్చినటువంటి పురుషుడిని యువతి స్త్రీ చూస్తే ఏం చేస్తుంది? సంచోణంగా అమాంతం వెళ్లి కౌగలించుకోవాలి. మరి కౌగలించుకుందాం అంటే ఋషిపత్నులు అక్కడ గొడవ పిల్లలు ఆవులు నానా గొడవ. పోనీ కౌగలించుకుందాం కౌగలించుకుందాం ఊరుకుందాం అంటే ప్రియత ఎవరు? ఏం చేయాలి? ఎందుకు వచ్చిన బాధ అని ఎవ్వరికీ తెలియకుండా అందరూ కవి ఉంచుకున్నారు. అది రాగండి అంటారా? అర్థం కాదని అక్షిరంధ్రైహి అంతఃప్రవిష్య ఈ భయ ఎందుకని స్వామి హృదయంలోనే ప్రవిష్యించారు. ఎలా అక్షిరంధ్రైహి కనుల. రంజాలలో నుంచి లోపటికి ప్రవేశించి కృద ఉపభూప్య మనస్సుతో ఆరిణ చేసుకున్నారు ఏ వాదం లేదు కదా ఎవ్వరు చూడరు. భగవంతుడు స్వామి మనకు వరం ఇచ్చాడు. ఏం వరం? మన మనస్సుతో ఏ పని అయినా ఎవరికీ తెలియకుండా చేయవచ్చు. అది చండాల పని కానీ ఉత్తమమైన పని కానీ. సరే. ఎవరికీ అంటే పరమాత్మకు తప్ప ఆయనకు అని తెలుస్తాది అట్లా ఉండదు కాబట్టి. ఇతరులు ఎవరికీ తెలియకుండా మనం అనుకున్న అన్ని పొద్దలు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు. దీన్నే అంటారు మానసికాచరణ అంటారు. అదే వాళ్ళు రారు. మనస్సులో అనుకుంటే ఏం బాధ లేదు కదా. అందుకే వీడిని కూడా కన్న కన్నుల కొనులు ఓడించి లోపలికి వెళ్లి హృదయంతో స్వామిని ఆరభ్య అరిరభ్య అంటాడు. ఆరింగనం చేసుకొని అంతఃప్రవిష్య సుచిరం పరిరభ్య. అందులో సుచ్చేలా ఉంటున్నాడు, చాలా సేపు గౌరవించుకున్నాడు. బయట అయితే మరీ బాగుండదని ఒకసారి ఏదో రాశి లాగా గౌరవించుకొని రావాలి, మనస్సులో మన ఇష్టం కదా. అందుకే తారాశయకు ఆలింగనం చేసుకొని తాపం ప్రాజ్ఞం యధాభిమతయః విజయగుపు. ఇంతకాలం ఉన్న తాపాన్ని విడిచిపెట్టాలి. ఎలా అంటే యధా ప్రాజ్ఞం అభిమతయః.
అర్థమైందా? అర్థం కాదనే వేద వాక్యంలోని మంత్రాన్ని, మంత్రంలోని పదాన్ని ఇచ్చాడు. ప్రాద్యం. ప్రాజ్ఞేన సంపరిశ్వక్తః ప్రాజ్ఞేన అరూఢాః స్వామి ఏద మాత్రం ఉందా ప్రాజ్ఞేన సంపరిశ్వక్తః ప్రాజ్ఞేన అరూఢాః అక్కడికి వెళ్లి అక్కడికి వెళ్లి పరమాత్మ దగ్గరికి వెళ్లి పరమాత్మ మనను గట్టిగా ఆరింజనం చేసుకుంటాడు. పరమాత్మను మనం కూడా ఆరింజనం చేసుకుంటాం. అలా పరమాత్మను ఆరింజనం చేసుకోవడంతోటే మోససామ్రాజ్యం. వచ్చింది ఎందుకంటే లోకంలో ప్రియుడిని ప్రియురాలు, ప్రియురాన్ని ప్రియుడు ఎన్ని ఎక్కువ సార్లు కవుగలించుకుంటే అన్ని ఎక్కువ సార్లు విడిచిపెట్టిపోతారని అర్థం అంట. కానీ పరమాత్మను గౌరవించుకుంటే మాత్రం ఒక్కసారి గౌరవించుకుంటే చాలు ఇక మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రియురాల్ని పోనీయడు తాను పోడు. మన దగ్గర పొద్దున్న లేస్తే నా కర్మ కొచ్చి దొరికారు, నా కర్మ నువ్వు చేసుకున్నా రాచారం బాగాలేదు, ఎప్పుడు తప్పుతుందో ఈ బాధ నిరంతరం తప్పించుకున్నామని వీళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. పైకి అనకుండానే మనసులో అనుకుంటూనే ఉంటారు కానీ పరమాత్మ ఒక్కసారి లభిస్తే. తాను ఉన్నంతవరకు వాడు అందుకే సంపరిశ్వక్త వేరే మాత్రం అనుభవించాలి. పరిశ్వక్త కాదు ప్రాజ్ఞేన సంపరిశ్వక్తః అంటాడు. ప్రాజ్ఞుడితో చక్కగా ఆలింగనం చక్కగా అంటే. మళ్ళీ విడవకుండా ఒకసారి కౌగలించుకుంటే మళ్ళీ విడవడు స్వామి. తన దగ్గరే ఎప్పటికీ ఉంచుకుంటాడు. ఆ స్థితిని చెప్పాడు. పరమాత్మ యొక్క జ్ఞానము కలవాళ్ళు జ్ఞానముతో పరమాత్మను తెరిచి పరమాత్మ చేత ఆలింగనం చేసుకోబడితే ఎలాంటి నిరోధిని ఆనందాన్ని పొందుతారో. ఈ ఋషి పత్రులు కూడా స్వామిని చూచి స్వామి నేత్ర రంధ్రం నుంచి లోపలికి ప్రవేశించి మనస్సులో ఆలంగనం చేసుకుని చిరకాల విరహాన్ని తొలగించుకున్నారు.
ప్రాజ్ఞం యధాభిమతయా విజహుహు నరేంద్రా తాస్తదా యక్త దర్వాచాః ప్రాప్తాః ఆత్మది దృక్షయా వారు ఎలా వచ్చారో స్వామి తెలుసుకున్నారు. ఎలా వచ్చారో అన్నీ విడిచిపెట్టి వచ్చారు వీళ్ళు. అన్నీ కాదు అందరినీ. భర్తలు వద్దన్నా, మిత్రులు వద్దన్నా, బంధువులు వద్దన్నా, అన్నలు కొడుకులు ఎవ్వరు వద్దన్నా పట్టించుకోలేదు. మీ కర్మ నీ కర్మ పోతే మీకు సంబంధం లేదు అనుకో. ఇలా అన్నీ వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళను చూచి తన గుడాలు చరనే విజ్ఞాయ అఖిల దృకు ద్రష్ట ప్రాహ ప్రహతి సాననః సకలాన్ని సమస్తాన్ని చూచే పరమాత్మ ఆ విషయం తెలుసుకొని చిరునవ్వుతో ఇలా ఇలా అంటున్నాడు. స్వాగతం ఓ మహాభాగా ఆస్యతాం మహానుభావులారా మీకు స్వాగతము అమ్మ కూర్చోండి కరవామకిం మీకు ఏ తపర్యం చేయాలి చెప్పండి. ఎన్నో ది దృక్షయా ప్రాప్తాః ఓ పన్న విధం నన్ను మమ్ములంతురాలని వచ్చారు కదా మీరు ఇది మీకు న్యాయమే యోగ్యమే ఇలా వస్తుత యోగ్యమే. అప్పేమి కాదు. ఓ పన్నమిదం జీవః అనువద్దామై పూర్వంచి కుచరాః స్వార్ధ దర్శనాః. నిజమైన స్వార్ధపరులు నన్ను చూడడానికే వస్తారు. స్వార్థం ఏమిటి? ఆత్మకి ఏమిటి ఇది స్వార్థం? పరమాత్మ తెలిసిన వారు అందుకే స్వార్థము తెలిసిన వారు కుశల నైపుణ్యం ఉంటే చతురులైతే. నైపుణ్యం ఉన్నటువంటి స్వార్థపరులు మైకురువంతి నాలుగైవందో భక్తిని కలిగి ఉంటారు ఎలాంటి భక్తిని అహైతుకి అవ్యవకితాం భక్తిని భైతుకీం భక్తిం అంటే ప్రయోజనాన్ని ఆశించని భక్తి. గుడికి వస్తారా? చూస్తానండి రేపు రిజల్ట్ వస్తుంది. ఆ వాడి నెంబర్ కనబడితే వస్తారు.
ఏం చూస్తున్నావ్? అది అయితే వస్తారట లేకుంటే గుడికి రాదు. అది రావడం ఎందుకు అంటే ఈ పని అయితే వస్తాం. కానీ కాలేదు బంద్. మీకు వారికి ఉన్న ఒక సంబంధం పని పెట్టారు. ఎలాంటి భక్తి కావాలి? అహైతుకి. ఎలాంటి కారణాన్ని ఆశించకుండా ఉండాలి. ప్రయోజనాన్ని కోరకుండా ఉండాలి. అది కూడా అప్పుడప్పుడు కాదు అవ్యవహిత. నిరంతరం పరమాత్మ యందు భక్తి ఉండాలి. నిరంతరము ఉండాలి నిష్ప్రయోజనంగా ఉండాలి. అతను స్వామి తాను దాసుడు. అతను భర్త మనము భార్య. భర్తను భార్య ఎందుకు ప్రేమించాలి? రోజుకో నకలజు రోజుకు రెండు చీరలు కొనిస్తే ప్రేమించాలి. చీరజు. ఏ మొగడివయ్యా నువ్వు బొద్దు పోగా. ఒప్పుకున్నావా? కార్యకారణతః ఉండాలా? నగలు, సొమ్ములు, బట్టలు ఇంక ఇప్పుడైతే పోయే వాక్యం ఏంటి అది మన వాళ్ళు అంటుంటారు. ఆయనేం భర్త అండి దానికి ఒక్క సినిమా కూడా చూపెట్టడు. అంటే పెళ్లి చేసుకున్న నాడు కుచ్చె కట్టే నాడు ప్రతిజ్ఞ నమః నెలకు 2 సినిమాలు చూపెడతాను 3 చీరలు కొంటాను 4 నగలు ఏడాదికి తీసుకుంటాను అది ధర్మే అరికే కామే నాత్యరాగి బదులు నెల నెలకు నగలు కొనిస్తాను ప్రతిజ్ఞ నమః పరిస్థితి అది అలాంటిది ప్రేమ అంటారా? ఒప్పుకున్నామా? కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఆశించని నిరంతరం ఉండాలి. మన కోరిక తీరింది ఏదో ఏదో ఒక వ్రతం. పోలిపెట్టాను పని పూర్తి అయింది ఆ స్వామి పని పూర్తి అయింది. కాబట్టి నీకు ఒక వేయ కొడుతున్నాను కాలేదు. కొట్టవా? అవసరం లేదా? స్వామిని సేవించున నీ ధర్మం నువ్వు ఉన్నదే అందుకు. నువ్వు సేవకుడివి ఆయన యజమాని. నువ్వు చేసినా చేయకున్నా సేవకుడివే. వారు ఇచ్చిన చేయకున్నా యజమాని. ఎందుకంటే సేవకుడికి ఎప్పుడు ఇయ్యాలో వారు ఇయ్యాలో నీకేం తెలుసు. తల్లికి పిల్లవాడు కనబడుతున్నా తెలుసు. పిల్లవాడు ఆకలి అయిపోతుంది అంటాడు. అయిపోయాడు అటు నుండి జ్వరం వచ్చేసింది తెలగ మీద పెట్టిందా? పెరిగిపోతారు. సరే ఇప్పటికాలంలో పెరిగి అన్ననికి ఓ మంది ఇస్తారు, జనానికి ఓ మంది ఇస్తారు. అన్ని జనంతా చెప్పేస్తారు. మంది ఇస్తారు అయిపోతుంది. అలా కాదు ప్రయోజనాన్ని ఆశించకుండా నిరంతరం ఉండేటువంటి భక్తిని. స్వార్థ స్వార్థము తెలిసిన నిపుణులు నా విషయంలో చక్కని శ్లోకం ఇది. హనుమాన్ చెప్తున్నాడు ఎలాంటి భక్తి కావాలి? ఎవరు చేస్తారు? స్వార్థము తెలిసిన వారు చేస్తారు.
నిపుణులు చేస్తారు. ఎలాంటి భక్తిని ప్రయోజనాన్ని ఆశించని భక్తిని నిరంతరము కొనసాగేటువంటి భక్తిని నా విషయంలో చేస్తారు. ప్రాణ బుద్ధి మనస్సు ఆత్మ దారాపత్య ధనాదయః శ్యత్తంపర్కాస్త్రియాసం నన్ను ద్వేషిస్తున్నా గుడికి రాకున్నా నన్ను పూజించకున్నా అందరూ నన్నే ప్రేమించుకుంటారు. ప్రేమిస్తున్నారని తెలియదు. ఎందుకంటారా? నన్ను ఒక్కడిని పక్కనే పెట్టేయండి. మీరు ఇంకెవ ఉద్యోగం ఇస్తున్నారో చెప్పండి మీకొకసారి. ప్రతి వారి చిత్తం ఏంటి? ప్రాణం మీరు తీపి కదా. అందరికీ ప్రాణం ఇష్టం, బుద్ధి ఇష్టం, మనస్సు అలాగే స్వాత్మ మన శరీరము, దార కార్య అలాగే అపత్యం సంతానము, ధనము, ఇల్లు ఇవన్నీ ఇష్టమేనా? ఎవరు ఉంటే ఇవన్నీ ఇస్తాం? నేను ఉండొద్దు ఆత్మ జానాలి. ప్రాణం ఇక్కడే ఆత్మ ఉంటే కదా. అదే ప్రాణం లేదు. యత్రం పర్చాత్ ప్రియాహా అతం. ఈ నేను లోపల ఉంటే అది నీ ప్రియం. నీ లేకపోతే ఎంత ఇల్లు ఉన్నా, ఎంత పీదాలు ఉన్నా, ఎంత పుట్టూర్లు ఉన్నా తాల లేదు అనుకోండి ఏం చేస్తాం? ప్రాణం ఉన్నప్పుడు పరాభాలన ఓ ఊదిబత్తి ముట్టిస్తే కొంచెం పేదికి అంటుకుంటే అమ్మ అని భర్త అంటే ఓ అని భార్య అనిపిస్తుంది. కదా? అదే భార్య స్నానం కాస్త పోయిన తర్వాత మొత్తం కట్టెల్లో పడేసి తాలుతున్నా కానీ అయ్యో అనుకుంటా. నేను ప్రేమించింది దేనినట్టు? శరీరా ఆత్మ కాబట్టి. ఎవరి సంపర్కంతో ఇవన్నీ ప్రియతమమో అలాంటి నా యందు ప్రేమ కలిగి ఉండుట ఒకరు చెప్తే ఒకరు తెలిస్తే వచ్చేది కాపా విధంగానే ఉంది కానీ నా దాకా వెళ్ళక ఇదంతా పైపై ప్రేమ మా వారు చాలా అందంగా ఉంటారు కాబట్టి ప్రేమిస్తున్నామని కబుర్లు చెప్పుకుంటారు. అందంగా ఉన్నవారు చనిపోతే ప్రేమిస్తూనే ఉంటారా?
ఏది అందం ఎప్పుడు ఆత్మ ఉంటే కదా, గోలం ఎప్పుడు మనస్సు ఉంటే మనస్సులో ఏముండాలి ఆత్మ? మనస్సు లేక, బుద్ధి లేక, ఆత్మ లేక, అంతర్యామ్ లేక అని అందరూ సంసారాలు విషయభోగం అనుభవిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ ఎవరి సంపర్కంతో అంటే ఏనా కలయికతో, ప్రవేశంతో, సంయోగంతో, సంబంధంతో ఇవన్నీ ప్రియములవుతున్నాయో ఆ తక్కువోన్వపర క్రియ. కానీ ఇక్కడ ఎవరండీ ఇంకో ప్రియుడు ఉన్నది అని అంటున్నారు, చెప్పండి మీరు ఎవరైనా ఉన్నారేమో? ఇవన్నీ ఎవరి సంపర్కం వల్ల ప్రియములు అవుతాయో అతని కంటే ఎవరైనా ప్రియుడు ఇంకొకడు ఉంటారా? ఏంటి వీటిని అన్నిటినీ ప్రేమిస్తున్నాడు అంటే నన్ను ప్రేమిస్తున్నావులే. తెలియకుండా భక్తుడు అంటే వేరే ఏం లేదు. ఇలా అపరత్ప్రియ తద్యాత దేవయజనం పతయః ఓద్విజాతయః కాబట్టి అమ్మ. ఎలాగో వచ్చేవాళ్ళు వచ్చారో భోజనం పెట్టే సంతోషం. ఇక మీరంతా మీ యజ్ఞ శాలకు వెళ్ళండి. అక్కడ మీ కోసం మీ భర్తలు. ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు పత్ని లేకుండా యజ్ఞం పూర్తి కాదు చెప్పాను కదా పచ్చరును యజ్ఞ సంయోగి అని శాస్త్రం. పతి అనే శబ్దానికి యజ్ఞ సంబంధం ఉన్నటువంటి భార్యని అర్థం చెప్పేటప్పుడే సకారం పక్కన నకారం వస్తుంది లేక నకారం. పతిని అంటే ఎవరు? యజ్ఞములో హవిస్సు అందించేదాన్ని భార్య అంటారు. భర్త యజ్ఞం చేసుకుంటే భార్య హవిస్సు అందిస్తుంది. అది ఆ పనికొస్తేనే యజ్ఞములో పనికొచ్చే ఉపకరణం అందించేటువంటి భార్యనే పత్ని అంటారు. పాత రోజుల్లో వేలువేలు ఉండేవాళ్ళు. ఒకరు ఒక భార్య యజ్ఞం కోసం, ఒక భార్య భోగం కోసం, ఒక భార్య పరిచర్య కోసం, ఒక భార్య జ్ఞానం కోసం ఇలా ఉండే రకరకాలుగా ఉండేవారు.
కాబట్టి రాముడు ఇంకో భార్యను చేసుకోలేదు అంటే పిచ్చివారట. తర్వాత ధర్మార్థుడు అండి అన్నారు. అందుకే వాల్మీకి అంటాడు పత్నీ నస్తేకి శోకేనా ప్రియేతి మదనేనత్యా. రాముడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే పత్ని పోయిందని ఏడుస్తున్నాడు. అంటే అడవిలో ఉన్న ఒక యజ్ఞం చేసేవాడు రోజు ఉంటది వశుధేవా చేయాలి కదా. ఆ ఉంటే ఏం చేయాలి పక్కన ఉంటే అక్కడ ఇవ్వాలి. దాని పోయింది అయ్యో యజ్ఞం చేయకుండా అయిందే. అగ్నిహోత్ర విక్షిత్ ఏర్పడుతుందో ఏమో. యజ్ఞానికి భంగం వచ్చిందని ఏడిచాడు, రాజభోజనం కాదు యజ్ఞం చేయకుండా అయింది. తర్వాత ప్రియులాలు కాబట్టి అని ఆ పరితాపం వేరు, ఈ దుఃఖం వేరు, అలా మాట్లాడతారు వాళ్ళు. ప్రతి పదాన్ని వ్యాకరణ శాస్త్రం ప్రకారం మాట్లాడతారు. మనం చెప్పుకునే కథలు కావు. అందుకే వీరందరూ స్వసత్రం పారయిష్యంతి యుష్మాభి గృహమేధ్యః. గృహస్తులు తమ యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే మీతోటి చేయాలి, వారితోటి చేయాలి కదా. మీ భర్తలు చూస్తూ ఉంటారు, మీరు వెళ్లి వారితో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేయండి అంటే. మైవం విభో అర్గతి భవాం జరితుం దృశ్యం దో స్వామి మీరు ఉన్నది ఇలా మాట్లాడండి. ఇలాంటి మాట మీరు మాట్లాడకూడదు. సత్యం పురుత్వ నిగమం తవ పాదమూలం నీ పాదమూలము చేరిన వారిని తిప్పి పంపరు రజ చెప్తుంది. రజ పునరావర్తతే కదా ఏం చెప్పిందండి రజ పునరావర్తతే రజ పునరావర్తతే మళ్ళీ తిరిగి రారు మళ్ళీ తిరిగి రారు. ఎక్కడికి పోయిన వాళ్ళు? పరమాత్మ సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఆ మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ తిరిగి రారు. ఇన్ని వేదాలు చెబుతుంటే నేను వచ్చాను నీ దగ్గరికి వెళ్తే. మళ్ళీ పంపిస్తానంటావేంటి? అవి నవద్దాలా? ఏ ఆ పద అవగా అదే వద్దు సత్యం గురుత్వ నిగమం తవ పాద మూలం ప్రాప్తా వయం మేము నీ పాద మూలాన్ని చేరావయ్యా తులసి దామ పదావ సృష్టం ఎందుకు అక్కడ ఉండేటువంటి తులసి మాల యొక్క గ్రంథాన్ని కేశైహి నివోను నీవు పాదములలో తాగించిన తులసిదళాన్ని మా
శిరస్సున పోషించడానికి అతిరంధ్య తమస్త బంధువుల్ బంధువులందరినీ దాటి వచ్చామయ్యా. పోతే వాళ్ళు ఎవరు ఉండను? రానివ్వరు. అందుకే అంటున్నారు గుణ్ణంతి నోన పతయా పితరౌ సుతావా భర్తలు కానీ తండ్రులు తల్లిదండ్రులు కానీ కొడుకులు కానీ భ్రాతృ బంధు సుహృదా. సోదరులు, భర్తకులు, మిత్రులు ఎవ్వరూ తీసుకోరు. కుతయేవ ధ్యాన్యే ఇక ఇతరులు ఏం తీసుకుంటారు? వారు స్వీకరించరు పోతే ఇప్పుడు ఎవ్వరూ స్వీకరించరు తస్మాత్. అవత్ప్రపదయోహో పతితాత్మనా మీ వచ్చి మీ పాదాల్లో పడ్డాం అలాంటి మమ్ములను నాన్య అపవేద్గతిహి అరిందమా. నీ పాదాలు చేరిన వారికి మళ్ళీ ఇంకో గట్టి ఉంటుంది. అవ్వదు అవ్వదు అయ్యే పని కాబట్టి తద్విజేహి మాకు నీ పాదములనే ప్రసాదించు వేరే ఏమి లేదు నేను వెళ్ళిన వాళ్ళు స్వీకరించరు. ఏ అతయః నాప్యసూయేరం ఈ భయం అదే కదా భర్తలు స్వీకరించరనే ఏం అనుమానం లేదు. ఈ వర్త విమ్మలను తప్పు పట్టరు. అలాగే పితృ ప్రాతృ సుఖాదయ తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, పుత్రులు కానీ, బంధువులు కానీ, లోకములు కానీ. ఎవ్వరు మీ చర్యను తప్పు పడతారు. మయోపేతాహ దేవాపి నన్ను కూడితే దేవతలు కూడా ఒప్పుకుంటారు మానవుల సంగతి ఏమిటి? దేవాపి అనుమన్వతే నా స్వీత అనురాగాయ అంగ సంగ మృణామిధా తన్మనోమయి ధ్యానా అతిరాన్వాం ఇంకో మాట చెప్పాలా? జీవులందరికీ శరీరాన్ని ఇచ్చింది ఐహిక విషయ భోగానుభవానికి కాదు నా యందు ప్రీతి కలగడం.
అది మీకు ప్రత్యక్షంగా కలిగింది. ఇంకా విషయాలు ఎందుకు హాయిగా వెళ్ళండి. ప్రతి మాటలో ఎక్కడ మనము సాంసారికము, విషయభోగము మన భాషలో మాట్లాడుతున్నామో ఎలాంటి ఉన్నతమైన తత్వాన్ని చెప్తున్నాము. నాకి నా ప్రీతయే అనురాగాయ అంగసంగః మృణాభిభా ఈ లోకంలో మానవులకు అంగసంగ అంటే దేహ సంబంధం నా ప్రీతయే అనురాగాయ సాము సారిక విజయ భోగములయందు ప్రీతి కొరకో ప్రేమ కొరకో కాదు. మరి తన్ మనోమయయున్ ధ్యానా అంటే నాయందు ఉండటానికే ఇచ్చాను. మీ చిరువాని ఇచ్చింది దేని కోసం? నా సేవ చేయడానికి కోసం. మీ చేతులు ఎందుకు నాకు నమస్కరించాలి? మీ కాళ్ళు ఎందుకు నా గుడికి రావాలి? మీ కళ్ళు ఎందుకు నన్ను చూడాలి? మీ చెవులు నా కథ వినాలి. మీ శిరస్సు నాకు వంచి నమస్కరించాలి. తెలియజేసింది అందుకు మీలో మీరు ఆడుకోవడానికి కాదు మీ స్వార్థాన్ని సంపాదించుకోవడానికి కాదు. ఆశ్చర్యం తెలిసిన మీరు సర్వత్వము, అకల ధనము, పూజా ద్రవ్యాలు అన్నీ ఉపచారాలు నాకు అర్పించారు. ముఖ్యంగా మీ చిత్తాన్ని నాకు అర్పించారు తాను మనోమయి నింజానాః అలాంటి మనస్సును నా యందు మీరు ఉంచారు కాబట్టి అతిరాన్మామ్ అవాప్సతా త్వరలోనే నన్ను చేరుతారు, నన్ను చేరుతారంటే మోక్షాన్ని పొందుతారు. మీకు దిగులేం లేదు. మీ భర్తలు బంధువులను తిరస్కరించరు, తప్పు పట్టరు, వెళ్ళండి అని చెప్తే ఇచ్చుతా. మునిపత్నియస్తా యజ్ఞవాతం పునర్జతా వాళ్ళందరూ వాళ్ళు యజ్ఞవాతానికి వెళ్లి వెళ్ళారు తీటానసూయవః స్వాధిస్త్రీభి సత్రమపారయన్ స్వామి చెప్పినట్టుగా ఆ భర్తలు కూడా వారి మీద ఎలాంటి కోపాన్ని చూపలేదు, తప్పు పట్టలేదు, వారిని స్వీకరించారు, వారితో కలిసి యజ్ఞాన్ని.
పూర్తి కూడా చేశారు తత్తైకా విదృతాభర్త భగవంతం వ్యథాస్కృతం కృతోపభూక్య వ్యధౌ దేహం కర్మానుబంధనం. ఇలా అందరూ గోపాల బాలకులు వచ్చి చెప్తే ముని పత్రులందరూ మత్తలు తండ్రులు తండ్రులు ఇతర అందరూ వద్దంటే వద్దంటే వినకుండా వెళ్ళిపోయారు. ఇలా వెళ్తున్న వారిలో ఒక మునిపత్ని కాస్త వెనక తిక్కినది. అందరూ ముందు వెళ్ళారు. ఒక అమ్మాయి ఒక మునిపత్ని వెనక తిక్కినది. ఆమెను భర్త గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు పోవడానికి వీల్లేదు. పోవాలంటే ఏదో పోయారు పోనీ మీరు పోనీ ఎనో జాగ్రత్తగా పట్టించుకున్నారు. ఎలా పోతుంది? అలా పట్టుకోబట్టి పాపం శరీరం తోటి పోలేదు. పరమాత్మ దగ్గరికి పోనీయని శరీరం ఎందుకని దాన్ని విడిచిపెట్టి పోయింది. వెంటనే శరీరాన్ని విడిచి స్వామినే చేరింది. రాఘు ఆయనే చేరాలి. అయితే శరీరం తోటి లేకుంటే ఆత్మ తోటి. అంటే వీరందరికీ అంటే ఆమె అక్షవంతురాలు కదా. పరమాత్మను చూడటానికి, పరమాత్మను చేరటానికి అడ్డు వచ్చే శరీరం నాకెందుకు అని అతని ఎండే మనస్సు లగ్నం చేసి శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరమ రామ. ఆ పదాన్ని చేరుకున్నది అంటున్నాడు తత్రైకా వికృతా పత్ర భగవంతం యథా సృతం కృతా ఉపగూహ్య విజహౌ దేహం కర్మానుబంధనం. రకరకముల కర్మల చేత వచ్చేటువంటి శరీరాన్ని విడిచిపెట్టింది అంటే పరమాత్మను చేరినది. భగవానపి గోవిందా తేనైవాన్నేన గోపకాన్ పతుర్విజేన అతయిత్వా స్వయంచ బుగ్గుజే ప్రభు ఇలా. మునిపత్రులు తెచ్చినటువంటి చతుర్విధాన పానీయములతోటి గోపాలకృష్ణుడు తన తోటి గోపాల బాల్యులందరికీ పెట్టి
వారు కూడా ఇద్దరు నగములు భుజించారు. ప్రభుహు ఏవం లీలానరవపుహు లోకం అనుశీలయన్ ప్రేమే గోగోపగర్వినా రమలయన్ రూపవాకృతై ఈ విధంగా శరీరం తోటి. రూపంతోటి, మాటలతోటి, చేష్టలతోటి ఈ ప్రపంచాన్ని భమింపచేస్తూ పరమాత్మ కాలం గడిపాడు. కొందరు సౌందర్యాన్ని చూసి సేవించారు. కొందరు మాటలు విని సేవించారు. మరి కొందరు ప్రియల కర్మాలను చూసి ఎలాగైతే ఆయన్ని కోరుకున్నారు. ఇలా అందరి మనస్సులను ఆనందింపచేస్తూ కాలం గడిపారు. అదానుత్మృత్య విప్రాస్తే అన్వతత్యన్ కృతాగతః దీని తరువాత భక్తులందరూ వచ్చారు, ఋషులు యజ్ఞం పూర్తి చేశారు. సరే ఒక ఆవిడ మోక్షానికే పోయింది. ఇవన్నీ చూచిన తరువాత ఆ ఋషులకు అంటే భర్తలకు పశ్చాత్తాపం కలిగింది. ఇంత చదువుకొని, ఇన్ని యజ్ఞములు చేసి, ఇంత తపస్సు చేసి మాకేం చేసింది? ఏమీ లేకున్నా మాకంటే వాళ్లే. జ్ఞానం చరపడం ఎంత దుష్టవంతులు వాళ్ళు. మేము యేసు వారిని చూడటానికి యజ్ఞం చేశామో వాళ్ళు ఏ యజ్ఞము చేయకుండానే ఆ స్వామిని చూశారు. కదా ఎవరు దుష్టవంతులు ఇప్పుడు ఎవరు జ్ఞానులు ఈ పరితాపాన్ని పొందారు కృత తప్పు చేసిన వాళ్ళై. యత్ విశ్వేశ్వర యోహ యాజ్ఞ అహన్ మానవుడి అంబయోహో కేవలం మానవుడు అన్న ఒక్క మానవ ఆకారాన్ని ధరించి ఉన్న జగన్నాథుని కోరికనే మేము ప్రార్థననే కాదన్నమే. అహన్మా దృష్టువా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం అలౌతి మీ పురుషులమై ఏం లాభం? వాళ్ళు స్త్రీలై కూడా పరమాత్మ యందు అలౌకికీ భక్తి ప్రతిచోట అంటూనే ఉంటారు ఎక్కడ మనకు ఛాన్స్ ఇవ్వడు మామూలు భక్తి కాదు అలౌకికమైన భక్తి.
లౌచిక భక్తి కాదు ఇలాంటి భక్తిని ఆత్మానంచ తయాధీనం అనుత మన జగ లేకుండా పోయిందే. అలాంటి భక్తి మాకు స్వామి యందు లేదని ప్రతిక్షణం శపించారు తమను తాము నిందించుకున్నారు దిజ్ఞన్మనః. మా జన్మ వ్యర్థము, త్రివృత్తులు, మా వేదము వ్యర్థము, మా విద్య, మా వ్రతం, మా జ్ఞానం, మా కులం, మా సకల యజ్ఞములు. ఎందుకంటే విముఖాయేత్వ దోక్షితి. పరమాత్మ యందు వైముఖ్యం పొంది ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం లాభం అండి? ఎన్ని వ్రతాలు చేస్తే ఏం లాభం? స్వామి మాత కాదని స్వామిని వేగించేవాడు చేసిన యజ్ఞాలు వ్రతాలు నోములు చదువులు పనులు పరిష్టయా అన్నీ వ్యర్థములు అంటున్నారు. నూనం భగవతో మాయా యోగినామపి మోహినామి. ప్రపంచంలో మనము జ్ఞానం ఉన్నవాళ్ళము అనుకుంటే చెల్లదు. పరమాత్మ ఎవరిని దయ చూడాలనుకుంటాడో వారికి జ్ఞానాన్ని కలిగిస్తాడు. దదామి బుద్ధి యోగం తం యేనమా ఉపయామి. నన్ను చేరడానికి కావలసిన బుద్ధిని నేను ఇస్తాను అన్నారు. అందుకే మనం అప్పుడప్పుడు మేము బాగా చదువుకున్నామండి, మేము పండితులమండి అన్నామనుకోండి అమాంతం పాదాలలో పడేస్తాం. మళ్ళీ లేవకుండా చేయలేకపోతున్నాం. అందుకే జ్ఞానం మనది కాదు ఆయన ఇవ్వాలి. భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వాలి. అందుకే పరమాత్మ మాయ. యోగినామపి మోహిని మామూలు వాళ్ళని కాదు యోగులను కూడా మోహింపచేస్తుంది యద్వయం గురవః మృణాం స్వార్థే ముఖ్యామహే ద్విజా అందరూ ఏమంటారు గురువులు గురువులు అంటారు దౌరీ గురువులా అందరికీ సామాన్య మానవుల గురువులా అని చెప్పుకున్నారు కానీ వాళ్ళకున్న భక్తిలో మా చెన్నో వంతులని పరిస్థితి ఏంటి? గురువు అని చెప్పుకుంటూ కూడా మేము మోహం చెందామంటే అమ్మో ఈ పరమాత్మ మాయ తప్పు తప్పు అయింది అలాంటి వాళ్ళని బాగా మోహింపచేస్తుంది. గురువః
ముఖ్య మహేతుయా అహో పశ్చత నారీణాం అపి కృష్ణే జగద్గురువు జగద్గురువైనటువంటి పరమాత్మ యందు స్త్రీలకు ఉన్నటువంటి దురంత భావం. దృఢమైనటువంటి ఏ భక్తి ఉందో అది ఆ అవిధ్యన్ పృత్యుపాసాన్ గృహాభిధాన్ ఎంత ఘనమైన భక్తి స్వామిలో ఉందంటే ఆ భక్తి గట్టిగా అల్లుకున్నటువంటి సాంసారిక పాశమును అల్లికిని చేడించి పడిపోయారు, భర్తలం వచ్చాం, తల్లిదండ్రులు వచ్చారు, కొడుకులు వచ్చారు, భర్తకులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, మిత్రులు వచ్చారు, తోసి పారేశారు. అదే అది పరిశోధన అండి. పరమాత్మ యందున్న భక్తితో సంసార బంధములను మొత్తాన్ని తెంచి పారేశారు వాళ్ళు. మళ్ళీ చూస్తే ఆడవాళ్ళు. మరి మేమంతా పురుషులము, జ్ఞాన సంపన్నులము, గురువులము అని చెప్పుకుంటున్నాం. ఏం చేసినట్టయింది? ఏం లాభము? నా కాం ద్విజాతి సంస్కారః నా నివాసః గూరావపి అడవ అన్నట్టు ఉభయన లేదు. గురుకులం వేగం లేదు, వేదాధ్యయనం లేదు, ఏమీ లేదు వీరికి. నా తపః నా ఆత్మమీమాంస, తపస్సు లేదు, ఆత్మధ్యానం లేదు, నా శౌచః. నా క్రియా న సుభా ఉత్తమ క్రియే రేవి లేవు. శోధ్యాజాలాలు ఏవి లేవు. కానీ అధాతి ఉత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తి దృఢ. ఏమీ లేకున్నా ఉత్తమ శ్లోకుడు యోగి పరమాత్మ యందు బ్రహ్మమైన భక్తి ఉంది. మాకు అలాంటి భక్తి లేదు. సంస్కారాది మత ఇవన్నీ మాకు ఉన్నాయి. బ్రాహ్మణ సంస్కారం ఉంది, గురుకుల వాసం ఉంది, వేదాధ్యయనం ఉంది, యజ్ఞ యాగాదులు ఉన్నాయి, శోధ్యాచార్యాలు ఉన్నాయి, భక్తి ఉంది. ఇవేమీ లేవు వారికి భక్తి ఉంది. ఎవరు గొప్ప వాళ్ళు గారు? పరమాత్మ యందు భక్తి లేని ఇవన్నీ ఎందుకండీ? ఏ కాదించాయి? కాబట్టి అవి ఉంటే ఇవన్నీ లేకున్నా అయ్యో మాకు వేదాలు లేవే మాకు నమస్కారం లేదే అని ఏమీ అవసరం లేదు.
ఆడవారు ఏ మాత్రం దిగులు పడవలసిన అవసరం లేదు, మాకు పని ఏం లేదు, మేము యజ్ఞానికి పనికిరాం, మాకు ఏదో దాదాల వీల్లేదు, మన గురువు దగ్గరికి పంపరు, మాకు ఆచారం లేదు, అన్నీ గిండి పురుషాధిపత్యం చెప్పుకుంటున్నారు కదా, పాపం వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇవన్నీ లేకున్నా మాకంటే వాళ్ళ వాళ్ళే నయం అండి అంటున్నారు. ఏముంటే చాలు? పరమాత్మ యందు రమైన భక్తి ఉంటే ఇవన్నీ లేకున్నా పరమాత్మను చేరవచ్చు. ఇవన్నీ ఉన్నా ఆయన యందు భక్తి లేకుంటే జీరో. కదా ఎంత తప్పు చేశాం మేము నను స్వార్థ విమూఢానాం క్రమత్తానాం భృజేహయా అహోన స్మారయా మాత గోపవాక్యైహి సతాంగతిహి పరమాత్మ అక్కడికి పరమాత్మ తన పిల్లలను పంపి గుర్తు చేశారు, నేను రా నేను వచ్చాను రా వాడు చెప్పారు కూడా అలా. స్వామికి భోజనం పిలిచి మీ యజ్ఞానికి భగ్యం కాదురా నాయనా. మీ యజ్ఞంలో ఆవు చెవరికి ఇస్తారో వాడే వచ్చాడురా. ఇక్కడ వేసే బదులు ఆవు చెవులు అక్కడే వేయండిరా. ఇంత స్పష్టంగా చెప్పినా గురుకేకయా. సంసారం మీద ఆశతోటి స్వార్థ విమూళులమై ప్రమత్వమని మదించి ఉన్నాం. మత్తుతో ఉండి మేము అహోరస్మారయామాత ఉపవాసి సతాంగతిహి అంటే సజ్జనులు ఎలా ప్రవర్తించాలి సజ్జనులు ఎవరిని చేరాలో స్వామి చాలా స్పష్టంగా చెప్పారు అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాతి శాంపతే ఈచితవ్యిహి కిమత్మావిని ఈచిత్య ఏతతి విలంబ నేను తెలుసుకోలేకపోయాను. అన్నం అడుగుతున్నారు బగలాల కృష్ణులు అంటే అన్నం అడుగుతున్నారు కాబట్టి గొల్ల పిల్లలు అనుకోని పోలేదు కానీ అతనికి అన్నం ఎందుకంటే. సగల లోకమంతా అతనికి అన్నం కాదు. అహమన్నం అహమన్నం అహమన్నం పెద్ద చెప్తుంది. జీవులందరూ పరమాత్మకు అన్నం.
కళయ కాలంలో వదనం ఓ చిన్న ముద్ద చేసుకొని తినేస్తాడు. నోట్లో పెట్టుకొని మింగేస్తాడు. యముడు చెప్తాడు. విష్ణు పురాణంలో బ్రహ్మ వైవర్తంలో అలాగే కఠోపనిషత్తులో యముడు చెప్తాడు ఉపశేషణం. అహమతి యతువోదని ప్రపంచమంతా అన్నము అలా తింటున్నప్పుడు మరీ పెరుగు లేకుంటే బాగుండదు కాబట్టి స్వామి నన్ను అందులో పెరుగుగా కలుపుకుంటాడంట అదే వెరుగట యముడు సకల లోకాలు ఎవరిని చూచి భయపడతాయో మనందరినీ యముడు తింటే ఆ యముడిని అది కూడా ముద్దా కాదు పెరుగు లాగా అగరాన్నం వేరుంది లేకుంటే టేస్ట్ ఉండదు కదా అసలు నచ్చుకోవడం అన్నమాట పెరుగులో ఉంచుకొని నన్ను తినేస్తాడు పెరుగుగా అని చెప్పాడు స్వామి. ఆయనకి భోజనం అంటున్నాడు, ప్రపంచం అంతా ఆయనకి భోజనం అండి. సకల లోకాలు, సకల జీవులు ఓదనముగా ఆరగించే స్వామికి అన్నం కావాలి. ఎందుకు అడిగాడు? ఏమైనా తెలుగు వస్తుందేమో అని అడిగాడు. అయినా మనం తెలుసుకోలేకపోయాము. చూడండి ఈహితవ్యయితిమస్మాత్తిహి ఈ సత్యేకదుల్యమ్మనం. ఆ తన నిరంతరం మనం యాసిస్తాం. కదా? యాచించబడేటువంటి నిరంతరం పరమాత్మనే యాచించేటువంటి మనతోటి లేదా నిరంతరం పరమాత్మ యొక్క ఆజ్ఞను పాలించి మనతోటి ఆయనకేం పని అండి? ఈ వత్మాతిహి ఈ శత్య ఏతత్ విడంబనం ఇది పరమాత్మకు ఒక ఆట ఏదో ఒక నాటకము ఎందుకు పూర్ణకామస్య కైవల్యాధ్యాతి సాంపతే పరమాత్మ కలిగిన కోరిక ఉంటుందండి. అవే సల్ల నానవాప్తం అవాప్నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకే సుకించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చతం నేను పొందవలసినది ఏమీ లేదు పొందనిది ఏమీ లేదు
అయినా నేను పని చేస్తూనే ఉన్నాను. ఏ పని లేని నేను పని చేస్తున్నాను. అది కూడా నా మీద ఇప్పుడు సోమరం దాకా ఉంటుంది రే కమల అన్నాడు డైరెక్ట్ గా చెప్పాడు. నాకే కోరిక లేదు. నేను పొందనిది పొందనిది పొందవలసింది ఏమి లేదు అయినా పని చేస్తున్నాను. మీకు ఇన్ని ఉన్నాయి పని చేయరు. ఇంత దూరం వల్ల స్వామి ప్రత్యక్షంగా చెప్పారు. ఇలా పూర్ణకాముడు కైవల్యాధ్యాతి సాంపతి కైవల్యం కానీ మోత్సం కానీ అంటాం కదా ఇలా అన్నిటికీ ఆయన నిజమని అలాంటి స్వామికి మన తోటి ఇరుపణి. అతని ఆజ్ఞను పాలించి మనకు దాని పని ఉంది. అయినా కానీ ఈ చర్చ ఈ ప్రతి విడంబనం ఇది పరమాత్మ యొక్క ఆక లీల. చిత్వాన్యా భజతే యము శ్రీహి పాదస్పరిశాతయా సకృతు ఒక్కసారి పరమాత్మ పాదములను సృశించాలనేటువంటి కోరికతో లక్ష్మీదేవి బ్రహ్మ రుద్రేంద్ర అందరినీ కూడా తోసి రాదని ఎవరిని ఎవరి కోసం తపస్సు చేసిందో సేవిస్తుందో ఆత్మదోషాభవజ్వేన పద్యాస్య ఎందుకు లక్ష్మీదేవి ఎందుకు పరమాత్మ యొక్క పాదములను నిరంతరం స్కృతించాలని కోరుకుంటుంది అంటే ఆత్మ దోష అపవజ్యేన. తన తప్పులు పాపాలన్నీ తొలగించుకోవడానికి ఆమెకేం పాపాలు ఉన్నాయి అంటే కాంచల్యం ఉంది. చంచల యపలాపిచ అంటాడు పరమ చంచల. ఎవరి దగ్గర ఎవరి విషయంలోనూ ఒక్క క్షణం కూడా ఉండదు. ఈరోజు కోటీశ్వరుడు అవుతాడు, తెల్లారి పీస్తాడు. ఉండదు. వస్తుంది పోతుంది. ఈ చాంచల్యం పోగొట్టుకోవడానికి స్వామి పాదాలను ఆశ్రయించింది. అక్కడ మాత్రం తిరగగా ఉంటున్నాడు. స్వామి ఏమన్నాడంటే నీ కోరిక ఒక్క నా విషయంలో ఓకే.
ప్రతి జోడ వాక్యం నేను ఒప్పుకోను అలాగే ఉండని ఉంటే ఇక్కడ మాత్రం స్థిరంగా ఉండు అన్నాడు, ఇలా స్వ చాంచల్య దోషాన్ని పోగొట్టుకోవటానికి ఇతరులందరినీ తోచిరాదని అమ్మవారు ఏ మహానుభావుని పాదపద్మమును ఆశ్రయించి ఉంటుందో అలాంటిది. స్వామి అన్నం యాచించారంటే మనను మోజింప చేయటానికా నిజంగా కావాల్శారా? అర్థం చేసుకున్నారా? సకల చరాచర జగత్తు చేత యాసింపబడే అమ్మవారు తన దోషాలను పోగొట్టుకోవడానికి ఇతరులందరినీ కాదనియ్యే పరమాత్మ ఆశ్రయించిందో. అలాంటి పరమాత్మ యాచించటం నమ్మవసరమేనా? జనమోహిని మనందరిని మోహింప చేయడానికి మాత్రమే అడిగాడు. దేశః కారః పునగ్ ద్రవ్యం మంత్ర సంత రుష్పియ అగ్నయః దేవతా యమానస్య క్రతుహు ధర్మస్య యన్మయః ప్రపంచంలో ఉన్నవన్నీ ఎవరి స్వరూపం? ఆయనే కదా? దేని ఎవరు? కాలం ఎవరు? అలాగే ద్రవ్యము, మంత్రము, తంత్రము, ఋత్వికులు, అగ్నివోత్రము, దేవతలు, విధ్యమాధులు, క్రతుము, ధర్మము ఇవన్నీ ఎవరి స్వరూపమో శైలేశ భగవాన్ అలాంటి పరమాత్మే సాక్షాత్తు విష్ణుహు యోగేశ్వరేశ్వర జాతః యదు యదుషు ఇతి అకృణ్మ అలాంటి పరమాత్మే యజువంశంలో పుట్టాడని విని ఉన్నాం అయినా మర్చిపోయాను. యజుటు అసురుడుమా అపి మూఢాహ న విద్వహే అయినా మూర్ఖులమై ఇన్నిసార్లు విన్నాం. దేవతలందరూ ప్రార్థిస్తే లోక లోకభారాన్ని తొలగించడానికి అఖిల రూప ధృత అయిన పరమాత్మ యజువంసనంలో వసరించాడని. జరు చెప్పారు, మేము కూడా విన్నాం. ఇప్పుడు ఏమైంది? నవ్వి పోయి అని రాసిన వాడేది. ఇంత గొప్పది ఆయన మాయ అని చెప్పి. ఆమెను చదువుతాం, భాగవతం చదువుతాం, భారతం చదువుతాం, మళ్ళీ కొట్టాలి. ఎందుకు కొట్టాడుతున్నామంటే మాయ మనమేం చేస్తాం. అందుకే అంటున్నాడు అభో వయం ధన్యతమాః ఏషాం హస్తా దుశీహి స్త్రీయా ఒక విధంగా మాత్రమేమో అదృష్టవంతులమేనయ్యా.
నేను చాలా అదృష్టవంతులం ఎందుకు? పరమాత్మ యందు ఇంత గుణమైన భక్తిగర భార్యలు మాకున్నారు. తరిస్తాం రామ అంటున్నాడు తప్పేముంది? మనల్ని తరింప చేయాలా? చెప్పాను కదా భగవత్ రామాజ వారు కూరేశ సంబంధంతో తరించారంట. అందరూ ఆరు మంది ధరిస్తే గురువు గారు అందరికే రామాయణం రామాయణం ధరిస్తున్నారు కానీ రామాయణం అన్నారు నా శిష్యుడు కూరేషు కాబట్టి నేను ధరిస్తున్నాను. తప్పేం లేదు. శిష్యుడు తరింప చేయొచ్చు, గురువు తరింప చేయొచ్చు, భర్త తరింప చేయొచ్చు, భార్య తరింప చేయొచ్చు. ఇంత గొప్ప భక్తురాలు మాకు భార్య అయ్యారు కాబట్టి మేము ధన్యవాదాలు చెబుతున్నాము. నేనైతే అయ్యాను మూర్ఖులం. మా భార్య జ్ఞానవంతులే కదా సంతోషం. తాదృతీ హిస్త్రియమా భక్త్యాయాతాం మతిర్యాతాం అస్మాకం నిశ్చలాహరౌ. ఎందుకంటే మా భార్యలు పరమాత్మ యందు ఇంతటి విధమైన భక్తి కలిగి ఉండటం వలన ఈనాడు మాకు స్వరూపం తెలిసి మాకు కూడా భక్తి కలిగింది కదా, భగవంతుని యందు మేము భక్తులం కావటానికి వాళ్ళ భక్తే కారణం. కాబట్టి మేము ధన్యులమే, ఇలాంటి భార్యలు మాకు లభించారు, మేము అదృష్టవంతులం.
Not married women. They had doubts about the vow they were undertaking. Therefore the term "nanda vraja kumarika" - the unmarried girls of Gokula (Repalle). The Katyayani vrata is being described: it was performed by the unmarried young women (kumarika gopis) of Vraja who wished to obtain Krishna as their husband.
They worshipped the goddess with fragrances, garlands, incense, and lamps - "gandhaihi maalyai dhupairbalibhihi dhoopa deepakai" - with incense and lamps, with various offerings. Let us see - "dhoopa deepa gandha manam chooddam" - the traditional worship with fragrance, light, and incense. This was the worship of Katyayani Devi.
We are saying this again. Even after saying it so many times, our intelligence goes further astray. It goes and - the philosophical difficulty: even knowing the right teaching, we continue to act against it. This is the fundamental human condition - the gap between intellectual understanding and actual transformation.
The second rule: "naikavaasanah snaayaat" - one should not bathe without clothing. One should bathe wearing at least one garment. The Katyayani vrata included specific rules about bathing - the gopis were required to bathe in the Yamuna each morning as part of their vow. These rules governed the conduct of the vow.
We came to know what mistake those who worship Her were making. One should not make such a mistake. For that mistake - the consequence - what? The gopis, in their devotion to the Katyayani vow, had bathed in the Yamuna unclothed as was their custom. Krishna then came and took their clothes, testing their sincerity and resolve.
"Eka ekata prateekshatvam" - let them come one by one, or let them come together. Come one by one, or come all together. "Prateekshatvam sahaivotha sumadhyamaa" - O beautiful-waisted ones! Whether coming individually or as a group - come together for the return of your clothing. The Lord set the terms for the return of what He had taken.
"Your entire history I know," He says. "How intelligent you are - everyone knows that." All their history, their vow, their intention, their devotion - the Lord who knows all hearts knew every detail of their Katyayani vrata before they even explained it. He was testing not their knowledge but their surrender.
She (Sita) gave her answer to Ravana. How? "Shuchi smita" - with a pure smile. Because a young woman - even in that difficult situation of Ravana's approach - Sita responded with dignity and purity, neither in fear nor in anger. The Lord's reference to this teaches that the right response to difficult situations is always composed and dignified.
"You have made a mistake. I am coming and causing you to perform prayaschitta (atonement) for the mistakes you made." What the Lord did - He made them do prayaschitta. "Coming out of the water with hands raised in namaskar while still without clothing" - this act of complete exposure and vulnerability was itself the prayaschitta.
"Who gave you this body? Who gave you these limbs? Who gave each limb its particular nature and capacity?" Each limb is a gift - the eye sees by His gift, the ear hears by His gift, the hand acts by His gift. Everything in this body is the Lord's gift. Offering it back to Him in total surrender is only returning what was His.
"Without clothing you entered the water - kaadu deva helana - is this not an offense to the devata?" "You did not make a mistake" - the Lord acknowledged the purity of their devotion. But the form of their bathing was an offense against the propriety ordained by the scriptures. Both things are true simultaneously.
"Saluting with one hand is not proper" - "eka hastena yubhevam achyutam pranametan narah" - the one who salutes Achyuta with one hand - "tasya" - for such a person. The Lord explains that saluting the divine with only one hand is improper. Both hands together in anjali is the proper gesture of complete surrender and respect.
"Taamastad davanataa drishtaa bhagavaan devaki sutaa vaasaanshataabhya" - seeing them thus bowed down, the Lord (son of Devaki) - returned all their garments. As they bowed completely, covering themselves with bowed heads and arms - the Lord immediately and compassionately returned all their garments to them.
They put on their own garments and, satisfied by the union with their beloved - having been fulfilled in the desire of their hearts through this extraordinary encounter - "griheeta chita" - with captured hearts. Their hearts were permanently captured by this encounter with the Lord. This capture of the heart by the Lord is the true goal of all bhakti.
"Saadhi saadhi" - "well done, well done" - the Lord says. "Your resolve is known to me." "Madarshanam mayaa nummodi sva sou satyobhavitumarhati" - "The desire for My vision, which I have approved - that shall certainly come true." The Lord honored their vow and promised that their desire for union with Him would be fulfilled.
Therefore He says: "Na mayaa vetta diyaam kaamah kaamaaya kalpate barchitaah kvaachitaa dhaanah na beejaaya" - "When one has placed all one's desires in Me, those desires are no longer mere desires - they become fulfilled. Like seeds that have been burned - they can no longer sprout into new karma." The Lord's fulfillment of desire extinguishes further karmic momentum.
"In these excellent, cool, beautiful moonlit nights - you will wander with me. Rousyatakshapaa yaduddishya" - those cool autumn nights, pointed toward that one purpose - those nights were the context in which the rasa dance was promised. The moonlit autumn nights of Vrindavana are the setting for the most extraordinary event in all of creation.
"Ata gopaihi parivrito bhagavaan devakinam brindaavanaat gato dooran chaalayan gaa sahajanyah" - then the Lord, surrounded by the gopas, going far from Vrindavana with the cattle, the cattle moving with the gopas - this describes the transition to the Brahmin wives episode, a separate event that illuminates the nature of true devotion.
Those who go with the best ones - those with excellent company - they will become turned away (from lesser purposes). Their desire will be fulfilled and they will be sent back satisfied. Those who have attained the best company - the company of the Lord and His devotees - naturally find that lesser desires fall away.
"Nirantharam shreyassune aachariimche" - constantly practicing what is beneficial - "taavat janma saaphalyam dehinaamiha dehishu" - that alone makes birth in this body worthwhile. "Praanairarthai dhiyaa vaachaa shreyaachareeta sarvadaa" - with pranas, wealth, intelligence, and speech - constantly practicing what is good for all beings - this is the fulfilled life.
After feeding everyone, the infants, the sick, and the poor should be fed first - before the householder himself eats. "Yajamani chootiki bhojanam cheyaali" - only after feeding all others should the householder eat. This principle of putting others' needs before one's own is a cornerstone of the dharmic householder life.
The Lord, wishing to grace the wives of the sages (who were brahmins performing a yajna), specifically directed the cowherd boys to go and request food from the brahmins who were performing a yajna nearby. "Traayata deva yajana" - performing a yajna specifically for the devatas. The boys went as directed.
"While the yajna is in progress, before it is completed - shall we give food to these outsiders? Will that be appropriate?" The brahmin sacrificers were absorbed in their ritual and were reluctant to be interrupted. Their hesitation to feed the Lord's devotees while their yajna was incomplete reflected a certain rigidity of ritual thinking.
Those who don't know, those who don't know - those who complete a great purpose with a small act. Those who know - "kanee" - but we - the gopis and the brahmin wives are being contrasted here. Those who are truly learned understand that feeding devotees of the Lord is itself the highest act of yajna completion.
"We will not give," they said - many of them said "no." "Parantapa gopaa niraashah pratyekshi tadoochuhu" - the gopas, seeing the brahmin scholars refusing, were disappointed. They returned to the Lord and reported that the brahmins had refused to give food. The Lord was not surprised - this was all part of His plan.
The wives of Balarama and the wives of Krishna - both are sending food for them. "Puvakshitasyatasya annam saanugachcha" - food being sent with eager instructions. The brahmin wives, hearing that Krishna and Balarama were nearby and needed food, immediately gathered everything they had prepared and set out to bring it personally.
"Abhisaarikaa" - one who goes seeking her beloved unable to bear separation. In secular usage, this is how the term is used. Here it refers to the brahmin wives going to Krishna - "those who could not bear the separation from their Lord and went seeking Him." Their husbands, brothers, relatives, and sons all tried to stop them.
They took the food and went - "nishidhyamaanah patibhihi bhraatribhihi bandhubhihi sutaihi" - being stopped by their husbands, brothers, relatives, and sons - "bhagavattuttama shloke" - yet they went to the supreme Lord who is praised in the highest verses. Nothing - no family opposition - could stop them from going to the Lord.
"Seeing the dark-complexioned Lord wearing a golden garment, adorned with a forest garland, bearing feathers and forest dyes - dressed in the dancer's attire of the forest" - "shyamasundara" - the dark-beautiful Lord in His forest dress. The brahmin wives saw this vision and were completely transported.
They saw Him. "Arunothvara kapolamukhaabhyahaasum" - His cheeks flushed red, with a smile, "praaya shruti priyatama udaya karna pooaraih" - with His earrings swinging at the sides of His face - "yasmin nimagnam" - those who are completely immersed in this vision. The brahmin wives saw and were completely absorbed in the vision of the Lord.
Those by hearing whom, by hearing whom again and again, in whom the mind was placed - such a one, when seen directly - "akshirandhraihi" - through the apertures of the eyes. Facing him directly, placing him through the eyes into the heart - then keeping him there permanently locked within the heart's chambers - this is the culmination of bhakti.
Is it understood? What is not understood - in the Vedic mantra, in the word of the mantra - He gave something. "Praadyam" - from the beginning. The first word. The profound teaching is hidden in the very first word - the beginning of the mantra contains the most essential meaning. This is the nature of Vedic language and Vedic wisdom.
"Praajnam yadhaabhimatayaa vijajuhuhu narendraa taastadaa yukta darvaachaa praaptah aatmadi drikshaya" - "how did they release?" - "just as it comes" - O king (Parikshit), those women who were absorbed thus, directed inwardly, having attained the vision of the atma - "aatmadi driksha" - for the sake of seeing the Lord within.
"What are you looking at? If that comes, they will come (to the temple). If not, the temple won't come. Why does that come?" - meaning: if a specific result is what motivates worship, then one comes only when that result is expected. But true devotion comes without any such condition - it is constant, unconditional.
The skilled ones practice this. Devotion that seeks no benefit - "priyojanam aashinchaani bhaktini" - devotion that anticipates no result, "nirantharam konasagetuvanti bhaktini" - devotion that continues without break. Such steady, selfless, unceasing devotion - this alone is truly called bhakti. This is the model the brahmin wives demonstrate.
"When is there beauty? When there is the atma" - and the gola (uproar) - "when is there a gola? When there is the mind. What should be in the mind? The atma." The mind without the atma's awareness is the source of all restlessness. When the mind is anchored in the atma, it becomes calm and its natural beauty shines through.
"Therefore when Rama did not take another wife" - some call that foolishness. Then they say "dharmaartudu" - a man of dharma. The implication is that Rama's absolute fidelity to Sita was itself the fullest expression of dharma, not a limitation. The most righteous king in history demonstrated what complete fidelity and dedication look like.
"Crossing all our relatives - sirassu poshinchadaaniki atiranyatamas bandhuvul" - we have crossed all our relatives to come to You. "If they leave us, what will happen?" The brahmin wives acknowledge the full weight of what they have done - they have abandoned the entire social structure of their lives to come to the Lord. And they are unafraid.
"This has been directly given to you. Why more concerns? Go freely." In every word - where are we, where are we in this? The Lord sent the brahmin wives back with complete fulfillment of their desire - they had seen Him, touched His feet, and received His blessing. With that, their purpose was complete and He directed them to return.
"Tattaika vidrutha bharta bhagavantam vyathaaskritam" - those who have thus abandoned all other refuge and taken the Lord alone as their support - "krita upabhukta vyaadhou deham karma anubandhana" - the body bound by karma - those who have truly surrendered will be liberated from the karma-bound body at the appropriate time.
They too both ate the leftovers - "naga munis." "Prabhuhu evam leela nara vapuhu lokam anusheelayan preman go gopa garva" - the Lord who has taken the form of a human through divine sport, surveying the world through the lens of divine love - the pride of the cows, the pride of the gopas - all softened by the Lord's universal love.
Not worldly devotion - such devotion "aatmaanachca tayaadheena" - a devotion by which even the Lord is controlled - without any independent will - such bhakti has disappeared (it is so rare). Such devotion that actually controls the Lord - this is the supreme devotion. The gopis' devotion literally "controls" the Lord.
"Mukya mahetuyaa aho pashyata naareenaam api krishne jagad guruvuu" - look at this extraordinary thing! Even women - toward Krishna the world-guru - what kind of love have they developed? This praise of the women's devotion comes from the Lord Himself and from the great saints who observe it. Their devotion transcends all categories.
"Women need not feel any anxiety at all. We have no role in yajna" - they said. "We are not useful for yajna, we have no stake in it" - this is what the brahmin wives said to justify leaving the yajna to go to Krishna. They recognized that the Lord Himself was more important than any ritual performed in His name.
"Kalaya kaalam" - in the time of dissolution, he makes a small ball and swallows it in the mouth. Yama swallows. "Yama cheppinadi" - what Yama said. The image of Time (Yama) eventually consuming all beings - this reminder of mortality is placed here as a contrast to the eternal nature of the Lord's grace.
"Even though I have no work, I am still working. I who have no work am working." And that too - on me now - the Lord says: "I, who have no needs, no desires, no requirements - yet I engage in all of this for the sake of My devotees." The Lord's complete freedom and yet His complete engagement with His beloved creation.
"Every pair of statements - I will not accept" - this means: "if you remain in this condition here, stay firmly here" - He said. The Lord was instructing those who could not be with Him to maintain their inner connection to Him from wherever they were. True union with the Lord does not require physical proximity.
"I am very fortunate - why? Because we have wives who have such quality devotion to the Supreme Lord. They will cross over this ocean of samsara" - the brahmin husbands recognized the extraordinary quality of their wives' devotion after the episode was completed. They felt gratitude and admiration rather than resentment for what had seemed like an abandonment.