ఋషులు వైకుంఠం సందర్శన: కళ్ళతో భక్తి

Sages Visit Vaikuntha: Devotion Through the Eyes

bhagavatam Kandadai Ramanujacharya

కుమారులు మరియు ఇతర మునులు వైకుంఠం సందర్శించి గరుత్మంతుడు ఒకవైపు, లక్ష్మీదేవి మరోవైపు నడుస్తున్న ప్రభువును చూశారు. 'ఈ రోజు మన కళ్ళు నిన్ను చూశాయి' అనే మునుల అద్భుత భక్తి ప్రవాహం వర్ణించబడింది. ప్రభువు భక్తులలోకి వేర్వేరు ద్వారాల ద్వారా ప్రవేశిస్తాడు - కొందరికి చెవుల ద్వారా, కొందరికి కళ్ళ ద్వారా అని ముఖ్య సందేశం.

The four Kumaras and other sages visit Vaikuntha and behold the Lord walking with Garuda at His side and Lakshmi on the other. The sages' overwhelming devotional response - "today our eyes have seen You" - is described as a powerful stream of bhakti-sentiment. The session teaches that the Lord enters devotees through different gateways: for some through the ears, for some through the eyes, through pranayama, or through the mouth.

← Prev Next →
Sages Visit Vaikuntha: Devotion Through the Eyes Kandadai Ramanujacharya bhagavatam

కార్య పర్యంతాం వందే దుర్వాం పరాం యో నిత్య మచ్యుత పదాం పుజ యుగ్మ రుక్మ వ్యామోహ తస్తదితరాణి తృణాయ మీనే అస్మదు గురుహో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేను కులాభిరామం శ్రీమత్సదంగిరి యుగళం ప్రణమాభిమూర్ధ్నా భూతంతరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలతత్ కుండలధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం శోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్ వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినక్ష్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్వారం శక్తే పౌత్ర చల్మషం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ

పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వా ధూళ కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం శధగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా తనకాదుల చేత జయ విజయులు శాపమును పొందారు. అంటే వైకుంఠంలో ఏ గుణం ఉండకూడదో దాన్ని వాళ్ళు చూశారు. వారికి ఉండవలసిన గుణం ఎక్కడ ఉండా అక్కడికి వెళ్ళిపోవాలి. అంతే కదా ఏ స్వభావం ఉన్నవాళ్ళు ఆ ప్రదేశంలో ఉండాలి. సాస్త్వికులంతా. సత్వం దగ్గర ఉంటారు, రాజసులు రజోగుణం దగ్గర, తామసులు తమోగుణం దగ్గర ఉంటారు. ఒకటి మీరు చూపెట్టిన గుణము ఎక్కడ ఉండాలో అందులో మీరు వెళ్లి పుట్టండి అని చాలా మృదువుగానే చెప్పారు కానీ ఉన్న విషయాన్ని చెప్పారు పంపించేస్తున్నాం అన్నారు. ఇది తెలిసిన వెంటనే స్వామి అమ్మవారితో సహా పాదములతో పద్మ్యామం చెప్పాడు కదా పాదములతో నడిచి వచ్చాడు పాపం వాహనం ఎక్కి రాలేదు. మనకు పరమార్థంలో భగవంతుని దగ్గరికి భక్తులు నడిచే వెళ్ళాలి. భక్తుల దగ్గరికి స్వామి కూడా నడిచే వస్తారు. ఏమిటి కారణం అంటే ఎవరు కూడా తమ విభవాన్ని తమ వారి దగ్గర చూపుకోకూడదు. శ్రీమతుడు ఉంటాడు కోట్లు ఉంటాయి అనుకోండి. నేను కోటీశ్వరుని అని పక్క వాడు చెప్తాడు కానీ ఇంట్లో భార్యకు పిల్లలకు ఆ దర్పం చూపుతాడు. వారి దగ్గర మామూలుగానే ఉంటాడు. పరమాత్మకు మనమే తమ వాళ్ళం కాబట్టి పాపం తన పవనం నుంచి తాను నడిచి వచ్చాడు. అమ్మవారిని తీసుకొని మరి వచ్చాడు. అంతేకాకుండా సంపదలు లేక కాదు, విభువము లేక కాదు వాడుకోవటం వాడుకోకపోవటం అన్నీ ఉండి మీ మీది వాత్సల్యాక్షయంతో ఇలా వచ్చానని చెప్పటానికి.

గరుణ్ణి భుజం మీద చెయ్యి వేసుకొని మరియు వచ్చాడు. వాహనం పక్కనే ఉంది. ఇటు పక్కన అమ్మవారు ఉన్నారు. ఈ రెండు స్వామి యొక్క ఒకటి నిత్య విభూతి, ఒకటి లీలా విభూతి. ఆ విభూతి ద్వయాన్ని పక్కన పెట్టుకొని తాను స్వయంగా నడిచి వచ్చాడు. అలా వచ్చినటువంటి పరమాత్మను చూచిన కుమారులు ఋషులు స్వామిని స్తోత్రం చేస్తున్నాను ఆ భాగంలో ఉన్నాం ఇప్పుడు స్తోత్రం చేస్తున్నారు. కుమారా ఊచుహు యోన్ పరిహితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవనో నయన మూలం అనంతరాద్ధః అంటే పరమాత్మ అందరికీ అంతర్యామిగానే ఉంటాడు. చర అచర అంటే స్థావరములు జంగములు. సజ్జనులకు ఉంటాడు, దుర్జనులకు ఉంటాడు చెప్తున్నాడు. దురాత్మనాం యః అంతర్హితః. ఎలాగండీ? హృదిగతోపి అంతర్హితః. ఇది సనకాదులు చేసే స్తోత్రం కాబట్టి అఖిల వేద సారముగా పరిగణిస్తారు. మన భాగవత సప్తాహాలలో కానీ చాలా భాగవత ప్రవచనాల్లో కానీ వీటిని దాటేస్తారు. స్తోత్రం చేశారండి అయిపోయింది. ఎందుకంటే అసలు భాగవత తత్వం మనకు బయటపడేది వీటిలోనే. మొత్తం మొత్తం చూడండి ఐదు ఆరు ఉన్నాయి. యో అంతర్కితః కృతిగతోపి దురాత్మాంత్వం. ప్రమాత్మ అందరి హృదయాల్లో ఉన్నవాడే. అందరి అనటంలో దురాత్మన. దురాత్మన అంటే దుర్మార్గులు అని అంతదాకా వెళ్ళకున్నా యోగమునందు ఆసక్తి. లేని వాళ్ళు అన్నమాట. అంటే పరమాత్మను భజించలేని వాళ్ళు, భజించని వాళ్ళు. యోగ బుద్ధి రహితులు అంటే సరిపోతుంది. కాబట్టి అలాంటి దురాత్మనాం హృదిగతోపి దుర్మార్గుల హృదయంలో ఉన్నను అంతర్హితః. కనపడకుండా ఉంటావు. ఉంటావు కానీ కనపడవు. అలాంటి నీవు సహా అజ్జైవనో నయనమూలం రాద్ధః. అలాంటి నీవు ఈనాడు మా కన్నులకు కనపడుతుంది.

అందుకు మాకు ధన్యత. నీవు అందరిలో ఉన్నావు. ప్రతి హృదయంలోనూ ఉన్నావు. కానీ యోగము లేని వారి హృదయంలో ఉన్న వారికి భాసించవు. అంటే మళ్ళీ ఇందులో ఇంకో రహస్యం ఏమిటంటే మహానుభావులు, సజ్జనులు, యోగ హత కల్మష బుద్ధులు అంటామే ఇలాంటి మహానుభావులకు కూడా హృదయంలో అంతర్యామిగా ఉండి హృదయంలోనే భాసిస్తాడు. యోగంలో భ్రూ మధ్యంలో సంప్రేక్ష నాసికాగ్రముస్వం విశత్య అనవలోకయన్. యోగుల దృష్టి అయితే భూమధ్యంలో ఉంటుంది కాకుంటే నాసికాగ్రంలో ఉంటుంది. అలాంటి యోగ దృష్టితో చూస్తున్న వారికి నీవు హృదయంలో ఉన్నట్టు యోగ సాక్షాత్కారం తప్ప నేత్ర సాక్షాత్కారం లేదు. కంటికి కనబడడు. అక్కడ ఉన్నట్టు భాసిస్తుంది. తోస్తుంది. అంటే అంతర్యామిత్వేన సాక్షాత్కారమే తప్ప ఇలా ఎదురుగా కనుల ఎదురుగా ఆ విగ్రహము కనపడదు. అంటే మంచివారికి కనపడవు, చెడ్డవారికి కనపడవు. అందరి గుణాల్లో మాత్రం ఉంటాం. అంతటి మహానుభావుడవైన నీవు సహ అద్యైవ నయన మూలం ఉపాగతః రాద్ధః. అలాంటి నీవు ఈనాడు మా గంటిలోకి అనంత రాద్ధ ఎందుకంటే అతను అనంతుడు. అంటే జ్ఞానము కానీ, బలము కానీ, ఐశ్వర్యము కానీ ఇంత అని. కొలిచి చెప్పటానికి ఎవ్వరి తరము కాదు. వాటికి అంతు లేదు. ఏదో ఒక హద్దు ఉంటే అక్కడిదాకా అండి అంటాం. అంతా ఆయనే. అంటే మనకు కనపడేదంతా ఆయనే. మనకు కనపడనిది కూడా ఆయనే. బ్రహ్మాండంగా కనపడుతుంది. దాని అవతల కనపడదు అవతల ఆయన లేడా? స్వామి నువ్వు అనంతుడవు కాబట్టి బుద్ధి గోచరం కానీ మనోగోచరం కానీ. దృష్టి గోచరం కానీ కావు. అలాంటి నీవు ఈనాడు మా కనులకు సాక్షాత్కరించావయ్యా. యరిసేవ కర్ణ వివానేన గుహాం గతోనః పిత్రానువర్ణితరః భవదుద్భవేన

చాలా అద్భుతమైనటువంటి భక్తి భావన ప్రవాహం అంటారు దీన్ని. ఈనాడు మా కనులకు కనపడ్డారు. అంటే ఋషుల యొక్క భావన బలం ప్రవాహం ఎంత లోతుగా ఎంత స్పష్టంగా ఉంటుందో గమనించండి. ఈనాడు మీ కనులకు కనపడ్డది నేనే అని నేనే అందరి హృదయాల్లో ఉండేవాడినని. హృదయాల్లో ఉన్న ఎవరికీ కనపడనని ఈ మూడు ఒకటేనని మీకు ఎలా తెలుసు? అర్థమైందా? ఈనాడు వచ్చి నిలబడ్డాను మీ కనుల ముందర. ఇలా నిలబడ్డ నేను సర్వభూతాంతర్యామిగా ఉన్నవాడు. సర్వభూతాంతర్యామిగా ఉండి కూడా కనపడకుండా ఉండేవాడు ఈ ముగ్గురు ఒకటేనని ఆ ఒకటి నేనేనని మీకు ఎలా తెలుసు? అయ్యా అయ్యా ఇవాళ కాదు నిన్న కాదు మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు నీ గురించే చెప్పారయ్యా భవదుద్భవేన పిత్ర ఒక్కొక్క పదం ఒక్కొక్క అక్షరం ఒక అమృతం మా నాన్నగారు చెప్పారు అంటే మీ నాన్నగారికి నా సంగతి ఏం తెలుసు అంటారు. కదండీ అడగొచ్చు కదా. మా నాన్నగారు చెప్పారయ్యా. చెప్పారా? నాన్నగారికి నా సంగతి ఏం తెలుసు అంటావని భవదుద్భవేన నీ నుండి పుట్టిన మా నాన్నగారు. అది పుట్టింది అక్కడ. అంటే తల్లిగారి గుణాలు పుట్టింటికి చెప్పాలని అంటాను చూడండి అలా నమ్ము. వేరే వాళ్ళ దగ్గర నువ్వు దాచుకున్నా మీ అబ్బాయి దగ్గర దాచుకోవు కదా. చూడండి ఎంత లోటుగా వెళ్ళి ఆహా. ఆవేశం భక్తి ఆవేశంతో పరవశించి చెప్తారు. మీ నుండి పుట్టిన మానాన్న గారి చేత ఇంతకాలము నీవు మా హృదయంలో ఉన్నావు. ఎలా? ఇంతకాలము కర్ణరంధంలో నుండి వెళ్లి ఉన్నావు. ఈనాడు నేత్రరంధం నుంచి వెళ్తున్నావు. అంటే మాకు నీవు ఈ సప్త రంత్రములు ఇచ్చింది దేనికోసం? నీ ప్రవేశం కోసం. భక్తుల హృదయంలో.

ప్రవేశించడానికే ఈ రంధాలన్నీ కొందరికి చెవుల ద్వారా వెళ్తాడు, కొందరికి కందుల ద్వారా వెళ్తాడు, కొందరికి నోటి ద్వారా వెళ్తాడు, ప్రాణాయామ పరాయణులకు ముక్కు ద్వారా వెళ్తాడు. ఈ రెండు ఈ రెండు ఈ రెండు అంటే ఈ సప్తరంధ్రములు భగవత్ ప్రవేశానికి భగవన్ మననానికి భగవత్ ధ్యానానికి భగవత్ సాక్షాత్కారానికి కారణం. అని మనకు తెలపటానికి ఇప్పటివరకు మీ నుండి పుట్టిన మా నాన్న గారు చెప్పిన విషయం ద్వారా మీరు మా కరణ రంధ్రంలోకి ప్రవేశించి అంతర్యామిగా ఉన్న మీరు. ఈనాడు మా కన్నుల ముందు సాక్షాత్కరించి అంటే మీ గురించి మాకు చాలా కాలానికి తెలుసు. నువ్వు కొత్తవాడివి ఏం కాదు. ఇవాళ ఏదో కంటికి కనపడ్డావు. చాలా ఆ కారణం చెవికి కనబడ్డావు, ఈరోజు కంటికి కనబడ్డావు, ఉదయంలో ఎప్పటినుంచే ఉన్నావు. మాకు అందరికీ ఉన్నావు అంటే పరమాత్మ మనకు దూరంగా లేడు. పరమాత్మ మనకు కానివాడు కాదు. పరమాత్మ మనకు అందనివాడు కాదు. పరమాత్మ మనవాడే. మనము కాదనుకున్నా అవుననుకున్నా మనను పాత్రం పరమాత్మ కాదనుకోవటం లేదు. పిల్లవాడు తల్లిని నువ్వు నా తల్లివి కాదమ్మా అనొచ్చు. తల్లి కొడుకు నువ్వు నా కొడుకు కాదు అంటున్నా అండి. ఇప్పుడేమో తెలియదు, ఆ రోజుల్లో మాత్రం ఆ భావన రాలేదు. కొడుకును తల్లిను నా కొడుకువు కాదురా అంటే వాడికి గతి లేదు, కొడుకు అంటాడు నువ్వు తల్లివి కాదని. మనము పరమాత్మను కాదని దూరం చేసుకోవచ్చు కానీ పరమాత్మను కాదని దూరం చేసుకోవాలన్నా వాడిని నోటితో పలకడు. దేవుడా నువ్వు నా వాళ్ళవు కాదని అన్నాడు. చాలు. అక్కలోకి వచ్చేసాడు. నిన్ను నేను చూడను అని కళ్ళు మూసుకోవాలి. ఎప్పుడు? చమత్కారం ఏమిటంటే నిన్ను నేను చూడను అని కళ్ళు మూసుకుంటున్నాడు అంటే చూస్తున్న వాడినే కదా.

ఇప్పుడా కనబడుతున్నాడు వాడు చూస్తూనే ఉన్నాడు. ఎదురు కనబడుతున్నాడు ఛీ నిన్ను చూడను అని ఇప్పటిదాకా చూశాను. ద్వేషించే వానికి ప్రేమించే వానికి. స్తుతించే వాడికి సకల చరాచర ప్రపంచము యొక్క అంతరాత్మగా అంతర్యామిగా ఉన్న పరమాత్మ యోగులకు ధ్యానం చేసే వారికి భక్తులకు హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. మరి కొందరికి కథలు వినే వారికి కర్ణర్ఘముల ద్వారా ప్రవేశిస్తాడు. స్తోత్రం చేసే వారికి వాక్కు ద్వారా ప్రవేశిస్తాడు. యోగపరులకు నాసిక ద్వారా ప్రవేశిస్తాడు. ఇలా ఇన్ని రకముల ఇంతమందికి లోపవేదించే నీవు మా అదృష్టం ఏమిటో ఈనాడు నీవు మా కన్నుల ముందు కనపడ్డావయ్యా. ఇంతకంటే మాకు ధన్యత మరేం కావాలి. ఎదురుగా స్వామిని చూసిన తర్వాత హృదయం ఎంత ఉప్పొంగుతుంది. ఎంత ఆనందం కలిగింది అంటే అప్పటిదాకా మనం కోప్పడ్డారు. ఇట్టగానే వచ్చాడు స్వామి కానీ ఎందుకు వచ్చినటో ఏమో తెలవదు నాకు. ఈ తప్పు కోసమా ఆ తప్పు కోసమా ఏం చేస్తాం అందుకే ఈ పరవచనంలో యెర్కేవ కర్ణ వివరేణ గుహాం గతోనః పిత్రానువర్ణితరః భవదుద్భవేన తంత్వాం విదామ భగవన్ పరమాత్మ తత్వం తత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం. ఎదురుగా కనపడ్డ నేనే మీ హృదయంలో దాగి ఉన్నాను. హృదయంలో దాగి ఉన్న నేనే చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించాను. తక్కిన వారికి అంతర్యామిగా ఉన్నాను. ఈ ఇన్ని తత్వములు ఒకటే అని ఎలా తెలుసు? అంటే తన్ త్వాం విదామ భగవన్ పరమాత్మ తత్వం. పేర్లు వేరు వేరు పెట్టిన వేరు వేరు రూపాలలో ఉన్న పరమాత్మ తత్వం మాత్రం ఒకటే అని మాకు తెలుసులేవయ్యా. పరమాత్మ ముందర మాకు తెలుసు అంటున్నారంటే అనొచ్చా? నాకేం తెలియదు అనాలి కదా? అంటే తండ్రి ముందర పిల్లవాడు తన గొప్పను చెప్పుకోవటం తండ్రి ఆనందానికే తప్ప.

కోపానికి కారణం కాదు. నాన్న నా బలం చూడు అని తండ్రికి పిల్లవాడు మూడేళ్ల వాడు బలం చూపెడతాడు. తండ్రి ఏమంటాడు? అబ్బా బాగా ఉందిరా తెచ్చుకో అంటాడు. తప్ప బలం నా ముందులో చూపుతావా అని ఓ చెంప దెబ్బ వేశాడు అనుకోండి. వాడు పండ్ర అవుతాడండి? కాదు. తన అన్ని రకముల లీలలను, ఆటలను, బలాన్ని, శక్తిని మేధస్సును. చూచిన తండ్రి అభినందిస్తాడు, ఆనందిస్తాడు, మరి కాస్త వృద్ధి పొందిస్తాడన్న పరిపూర్ణమైన నమ్మకంతో, చనువుతో. ప్రేమతో తండ్రి ముందర పిల్లలు తమ స్థితిని చెప్పుతారు. అదే పని వీళ్ళు చేస్తున్నారు. తంత్వాం విదామ భగవన్ పరమాత్మ నిన్ను మేము తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాం? నిన్ను తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? పరమాత్మ తత్వం విదాం. నీవే పరమాత్మ తత్వమని మేము తెలుసుకున్నాము. స్వేన సంప్రతి రతిం రచయంతమేషాం ఇంకాస్త లోపుకు వెళ్తున్నాడు. పై శ్లోకంలో అంటే మనం పరమాత్మను ఎలా అవగాహన చేసుకోవాలో చెప్తున్నాడు. పై శ్లోకంలో ప్రతి వారి హృదయంలో సకల చరాచర జగత్తులో అంతర్యామిగా ఉండేవాడు పరమాత్మ అని చెప్తున్నాం. కదా? అదే కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకు ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి మీద ప్రీతి కలగడానికి కారణం ఏమిటి?

ఏం తిరిగితే అండి? బృహదారణ్యక ఉపనిషత్తు చదివితే అర్థమవుతుంది. నాకేవలం పత్యుః కామాయ పత్నీ ప్రియా భవతి. ఆత్మనః కామాయ పతి ప్రియో భవతి. నా కేవలం పితుః కామాయ పుత్రః ఆప్తో భవతి. ఆత్మనః కామాయ పుత్రః ఆప్తో భవతి. మనకు సాయస వారు తెలియవు. ఎంత అమాయకంగా ఉంటున్నామంటే అమాయకత్వమే అజ్ఞా వద్దాకు వీల్లేదు. చాలామంది ప్రతివాడు చాలామంది ఏమిటి ప్రపంచంలో ప్రతివాడు ఎక్కడో అయ్యో సదం తప్ప ఏం కోరుకుంటారు? నా భార్యకు నేను ప్రీతిపాత్రుడిగా ఉండాలి. అంటే నా భార్య ఎప్పుడు నన్నే ప్రేమించాలి. కదా? అలాగే భార్య ఏమనుకుంటుంది? నా భర్తకు నేనే ప్రియురాలను కావాలి. నన్ను భర్త బాగా చూసుకోవాలి. అలాగే మా నాన్న నన్ను బాగా ప్రేమించాలి. ఇలా అన్ని రకముల బంధములు ఎన్ని ఉన్నాయో అది బంధుత్వం అనండి, మిత్రులు అనండి, భార్య పుత్రులు ఇలా అనుకునే ప్రతివారు. తమకు ఎవరు కావాలో వారు తమవారు కావాలని వారికి తన మీద ప్రేమ ఉండాలని వారిని తాను ప్రేమించాలని భావిస్తారు కదా? అబద్ధం కాదు కదా? మరి ఇలా అనుకున్న వారందరూ ప్రేమిస్తున్నారండి? ప్రేమగా ఉంటున్నారా? వివాహం చేసుకునే ముందు, వివాహం చేసుకున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు, వివాహం చేసుకున్నాక కొద్ది రోజుల వరకు క్షణం కూడా విడిచి ఉండని భార్యాభర్తలు ఓ రెండేళ్లకో మూడేళ్లకో మరొకటి ఏదో కావాలనిపించినప్పుడు. భార్యను భర్తే చంపుతున్నాడు. భర్తను భార్యలు చంపుతున్నారు. పోనీ చంపడం దాకా పోకున్నా ఉప్పు నిప్పు లాగా వారి ఆ ముఖం వీరి ఈ ముఖం అందుకే ఇంటికి చెప్తాడు వ్యాసుడు ఎక్కువ తలుపులు పెట్టాలి అంటాడు.

ఎందుకంటే భార్యాభర్తలు కొట్లాడి ఇరగగొట్టుకుంటారు. ఒకటి పోయినా ఇంకోటి ఉంటాయి. అదేం కనుక్కోమండి అంటే మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు తలుపు సప్పుడు చేసి వచ్చి కూర్చుంటాడు భర్త. అమార కాదు యాసుడు చెప్తాడు. ఓహో వచ్చాడా ఈయనే వడ్డించి ఈమె గంట సప్పుడు చేసి ఇటు పోతుంది. అంటే వడ్డించాను అని. తిన తిన రాధా మాన రావుడు చెంబు చప్పుడు చేసి ఉంటే వెళ్ళిపోతాడు. ఈ వచ్చి అవి తీసి పోతుందన్నమాట. ఇలా ఇంట్లో పాత్రలు, తలుపులు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలంటే కాస్త ఎక్కువ ఉంటేనే మంచిది అంటాడు చమత్కారంగా రాకుడు. మరి ఇక్కడ లోపం ఎక్కడ ఉన్నట్టు మరి? భర్తను భార్య ప్రేమించింది, భార్యను భర్త ప్రేమించాడు. నావాడు నా భర్త అన్నవాడు నన్ను ప్రేమించాలి, నేను ప్రీతిపాత్రుడిని కావాలి, నేను ప్రీతిపాత్రురాలను కావాలి, మా భార్యను నేను బాగా ప్రేమించాలి. నన్ను మా వారు బాగా ప్రేమించాలని ఇద్దరు అనుకున్నా ప్రేమించలేకపోతున్నారు. ఏమిటి కారణం? మేము గాఢంగా ప్రేమించినామనుకున్న వాళ్ళు కొద్ది రోజుల్లోనే కలగించుకుంటున్నారు. ముక్కు మొహం తెలియకుండా పెళ్లి చేసిన వాళ్ళు పరమ అన్యోన్యాదులాగంగా ఉంటున్నారు. మరి అక్కలెవరికో వదినట్టు. ప్రేమగా ఉండాలని, ప్రియముగా ఉండాలని, ప్రీతిపాత్రులు కావాలని భర్తను భార్య, భార్యను భర్త అనుకుంటే ఉండరు. ఆత్మనః కామాయ పతిస్త్రియోభవతి పరమాత్మ అనుకుంటే ఉంటది. భగవంతుడు తడిస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. భగవంతుడు కోరుకుంటే తండ్రి కొడుకులు, తండ్రి కూతుర్లు, అత్తమామలు, అత్తా కోడళ్ళు, అల్లుడు మామలు ఎవరనుకుంటే బాగుంటారు? అందుకే వివాహం మంత్రాలతో ఏర్పడాలి. వివాహం కంటే ముందు భగవంతుని ఆలయానికి వెళ్లి ఆయనను ప్రార్థించాలి. వివాహంలోనూ ఆయనను ప్రార్థించాలి. వివాహం తరువాత ఆయనను ప్రార్థించాలి. సంతానం కోసం పరమాత్మను ప్రార్థించాలి, తపస్సు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? సంతానం కోసం ఆయన ఎందుకండీ, మేమిద్దరం సరిపోదా? ఎలాంటి సంతానం పుడతారు? ఏ హిరణ్యకశిపుడో, ఏ హిరణ్యాసుడో పుడతారు. ఆయన అంతా చూపుకుంటే సహ్లాదుడు పుడతాడు. కదు? కాబట్టి ఆత్మనః కామాయ

పరమాత్మ సంకర్పిస్తేనే భార్యను భర్త ప్రేమిస్తాడు. భర్తను భార్య ప్రేమిస్తుంది. పరమాత్మ కోరితేనే పుత్రుడిని తండ్రి ప్రేమిస్తాడు. తండ్రిని పుత్రుడు ప్రేమిస్తాడు. పరమాత్మ కోరుకుంటేనే ఇంటికి యజమానికి బంధం పెరుగుతుంది అంటే స్థిరాస్తి కావచ్చు, క్షరాస్తి కావచ్చు, బంధుమిత్రుల బంధములు కావచ్చు, ప్రతివాడు నేను కట్టుకున్న ఇంట్లో నా జీవితాంతం ఉండాలి. చదువు నా ప్రాణం పోతే అందులోనే పోవాలి అనుకునే వాళ్ళు చాలండి. కట్టుకున్న ఏడాదికో ఆరు నెలలకు అమ్ముకున్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మండే ఉంటారు. ఏం చెబుదాం? మీ కోరికలు, మీ సంకల్పాలు, మీ భావాలేవి నెరవేరవు. మనస్కామాయ పరమాత్మ కోరితే పరమాత్మ సంకల్పిస్తే ఇవన్నీ జరుగుతాయి. అంటే పరస్పరం ఒకరి మీద ఒకరు ప్రేమను కలిగించేది ఎవరు? పరమాత్మ. చాలా స్పష్టంగా ఒక్క మాటతో చెప్తున్నాడు సంప్రతి రతిం రచయంతం ఏషాం ఏషాం అంటే ఈ జగత్తులో ఉన్న వారందరికీ. ఈ జగత్తులోని వారందరికీ రతిం రచయంతం ప్రీతిని కల్పిస్తున్నావయ్యా నీవు. అంటే మేము ప్రేమించుకోవడం లేదు, ఇదంతా మా గొప్పతనం కాదు. ప్రపంచంలో ఎదుటి వస్తువు మీద ఇంకో వస్తువునకు విడదీయరాని పోగొట్టుకోలేనంత ప్రీతి కలగదు కలిగించబడుతుంది. ఎవరు చేస్తున్నారు? నీవు చేస్తున్నావ్ అపత్యుః కామ ఇక్కడ ఈ వాక్యానికి రతిం రచయంతమేషాం అంటే బృహదారణ్యకోపనిషత్తు వాక్యం అనుసంధానం చేసుకుంటేనే. ఈ వాక్యం అర్థం లేదు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏమిటి, ఆయన చేసేది ఏమిటి? అమ్మాయి బాగుంటే మీ అబ్బాయి ప్రేమిస్తాడు. అబ్బాయి బాగుంటే అమ్మాయి ప్రేమిస్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. మరి ప్రేమించిన వారు పెళ్లి చేసుకోగానే మరి అమ్మాయి బాగుండదా? ఇంతట మార్పు వచ్చేసిందా పెళ్లి కాగానే? అదే శరీరం కదా?

అదే అవయవ కదా అదే స్వరూపం కదా ఎలా మారింది? కాబట్టి ఏషాం రతిం రచయంతం. సకల చరాచర జగత్తులోని ప్రతి వస్తువులో ప్రతి వస్తువునకు ఇంకొక దాని మీద ప్రీతిని కలిగించేది నీవు స్వామి. అదే అంటున్నాడు తంత్వాం విదా భగవన్ పరమాత్మ తత్వం అంటే చెప్పండిరా చూస్తాం అంటే ఇదే తత్వం. అఖిల చరాజల జగత్తులో ప్రేమ తత్వాన్ని నింపినది నీవు. ఎవరు ప్రేమ తత్వాన్ని నింపుతారో అతనే పరమాత్మ. ద్వేషాన్ని నింపేవాడు, అసూయను నింపేవాడు పరమాత్మ కదా. అదే కాదు. ప్రేమ తత్వాన్ని నింపేవాడే పరమాత్మ అని మాకు తెలుసు. కథయంతమేతాం. యత్తేను తాత విధితైహి దృఢ భక్తి యోగైహి ఉద్గ్రంథయః కృతి విదుహు మునయో విరాగా అంటే తెలిసింది మీరు ఒక్కరేనా? ఇంకెవరికైనా తెలుసా? అంటే ప్రతి వారిలో అందరిలో ప్రేమ తత్వాన్ని మేమే నింపుతున్నామన్న విషయం మా పరమాత్మ తత్వం ఒక్క నలుగురికి మీకే తెలుసా? ఇంకెవరికైనా తెలుసా? అంటే ఇంకా తెలుసండి చాలామందికి. ఎవరికండీ తెలుసు? అనుతాప విధితైహి దృఢ భక్తి యోగైహి. అంటే అనుతాప విధితైహి అంటే పశ్చాత్తాపంతో తెలియబడిన యధైవైహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోకః క్షీయతే పఠోపనిషత్తు చూడండి. పుష్పుడు కదా, మరి సోదరం ఎలా చేస్తారు? దుత మాటలు చేయరు. అంత వేద వాక్యం అది. అంటే ఈ ప్రపంచంలో ఉండి కష్టపడి ధనము, ధాన్యము, గృహము, భార్య, పిల్లలు, బంధువులు, అనుచరులు, సంపదలు, భోగాలు ఇవన్నీ కష్టపడి. క్షమ తోచి నిద్రాహారాలు మాని సంపాదించి నేను అందరికంటే చాలా గొప్పవాడిని అనుకుంటున్న క్షణంలో అలా కన్ను మూసి తెరిచే లోపల

50 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి ఐదు నిమిషాల్లో పోతుంది. కదా? గతి ఏంటి? అప్పటిదాకా మేము భార్యాభర్తలం చాలా బాగున్నాం, చాలా ప్రేమగా ఉంటాం, ఇంకో 50 ఏళ్ళు బతికుంటాం, ఎన్నో కాపరి ఎన్నో ఇంకా కార్యక్రమాలు వ్యవహరిస్తాం అనుకుంటారు. గెట్నంలో వారు స్వామి పిలుస్తాడో వెళుతాడో ఆ వారికి తెలియదు. కదా? ఇప్పుడు ఏమందాం? కాబట్టి ఇహలోకంలో కష్టపడి సంపాదించి మనము ఆచరించిన కర్మల వలన కలిగిన ఫలితము ఎలా క్షీణిస్తుందో. అంటే ఇహలోకంలో సుఖమయ జీవనాన్ని పొందాలని కోరి ఆచరించిన పనుల వలన కలిగిన సంపదలు ఎలా క్షీణిస్తున్నాయో ఈ లోకంలోనే. స్వర్గాది లోకములను పొందాలనుకొని చేసిన యజ్ఞయాగాదుల వలన కలిగిన స్వర్గాది లోకములు కూడా అలాగే క్షీణిస్తాయి. తెలిసిపోలే? అవి మాత్రం ఉంటాయండి. మనమంటే ఏమిటంటే అన్నీ ధ్వంసం చేసేవాళ్ళం మనం. మనం ఎంత పుణ్యాత్మలమయ్యా అంటే పొరపాటున ఒక నాలుగు రోజులు నడిచామనుకోండి ఒక దారిలో ఆ భూమి మీద మళ్ళీ గడ్డి పరక కూడా మరవదు అంత పుణ్యాత్మలం మనం. కొడుకున్నారా? మన పాదాలు పడ్డాయి అనుకోండి గడ్డి మొరుస్తుందండి. అందకు ఇది నడిచిన దారి అని గుర్తుపడతారు. పక్కన ఇదే దారి ఎందుకంటే వీళ్ళు నడిచారు. ఒక పుణ్యాత్ములు నడిచారు ఒక గడ్డి పోతూ ఉండదు. ఇంత గొప్ప మనమండి మనం. ఆలోచించాలి. కాబట్టి మనము చేసిన పని వలన కలిగే ఫలము నాశనమే, ధ్వంసమే. తెలుసు కదా? అది ఈ లోకంలో కావచ్చు, ఆ లోకంలో కావచ్చు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇంత కష్టబడి ఇన్నిటిని మానుకొని ఎన్నిటినో పట్టుకొని ఆచరించినది నశించిన నశించే వాటిని పొందటానికా? మరి నశించకుండా ఉండే దాన్ని పొందటానికి ఏదైనా మార్గం ఉందా అని పశ్చాత్తాపంతో తెలుసుకుంటారు. భగవంతుడు తెలియాలంటే ఎలా తెలుస్తాడు? పశ్చాత్తాపంతోటే తెలుస్తాడు. దేవుడు తెలవడు, అర్థం కాదు.

కాబట్టి ఇంకో రహస్యం ఏమిటంటే అన్ని పురాణాలు, అన్ని గ్రంథాలు వివాహము, సంతానము, ఐశ్వర్యము, సంపదో, రాజ్యము, పౌరులు ఇలాంటి కథా భాగాలను వర్ణిస్తూ మొదలైతే ఒక భాగవతం మాత్రం నిర్యాణంతో ప్రారంభం ఉంది. కృషణ నిర్యాణం కాదు. పాత పరీక్షిత్తు. ఒకటేమో ప్రాయభవేశం ఇంకోటేమో నిర్యాణం. యదుకులక్షయం ఏదో కురుకులక్షయం. ఏం పురాణం అండి అంతక్షయంతో మొదలు పెట్టారు అంటే ఇది మొదలు కాదురా మొదలు మధ్య చివర ఇదేను అని. మనకు తత్వం తెలియాలంటే దీన్నే తెలుసుకోవాలి. మనమందరం ఎప్పటికీ ఉండేవాళ్ళము. అన్ని సంపాదించగల వాళ్ళము. సంపాదించుకున్న వాటిని పూర్తిగా మనం అనుభవించగల వాళ్ళము పాపం మన పేపర్ లేచారు పాపం. ఎన్ని లక్షలు అలా 18 లక్షల 16 లక్షలు అంట పెద్ద కారు. 18 లక్షలు ఉంటది ఆయన కారు. 18 లక్షల కారు అక్కడ పాపం. వాడు అక్కడ చెప్పాడు కొనుక్కొని. వస్తున్నాడు. ఇంట్లో భార్య పిల్లలకు అందరికీ చూపి ఏదో ఒక తర్వాత పూజ ఏం చేయబడుతున్నాడు ఏముందో. డబ్బు కట్టాడో ఏదో కట్టాడో ఇరుక్కుని వస్తున్నాడు. దారిలో యాక్సిడెంట్ అయింది కారు పోయింది వాడు పోయింది. ఏం చేద్దాం? ₹18 లక్షలు పోయాయి, కారు పోయింది, కొన్నవాడు పోయాడు. ఎక్కడ లోపం ఉంది? ఏం చేయాలి? ఆత్మనః కామాయ వాడు కూడా దీనితో వీడి సంబంధం ఉండాలనుకుంటే ఉంటుంది. లేకుంటే అది పోతుంది ఇది పోతుంది. ఇలాంటి వాటి కోసమా ఇంత కష్టపడేది. ఇది అనుతాపం అంటారు. అనుతాపం తరువాత బాధ దాన్ని ఇంకో మాట ఫస్ట్ పశ్చాత్తాపం ఇలా అనుతాప విధితైహి అనుతాప విధితైహి దృఢ భక్తి యోగైహి పశ్చాత్తాపం కరిగిన నాడు మాత్రమే నాడు కానీ మనకు భగవత్ స్వరూపం. భగవత్ తత్వం తెలుస్తుంది. తెలిసిన భగవత్ తత్వం మీద ఓహో స్థిరంగా ఉంచేవాడు వాడా మనం కాదా మరి వానే పట్టుకుందామే. అని అతని యందు భక్తి భావం దృఢమవుతుంది, పెరుగుతుంది. మొదలు కరుగుతుంది, తరువాత పెరుగుతుంది.

పశ్చాత్తాపంతో తెలిసిన తత్వం మీద కలిగిన భక్తి పెరిగి అది కాస్త యోగంగా మారి దృఢ భక్తి యోగైహి అయిన తర్వాత ఏమవుతుంది? ఉద్గంధయః అప్పుడు గ్రంథి భేదనం అవుతుంది. ఏమిటండీ గ్రంథి? అహంకారం. భిజ్యతే హృదయ గ్రంథిహి శిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఇంచుమించు ఇది చాలా ఉపనిషత్తులు చెప్పాడు ఒక్కో ఉపనిషత్తు కాదు కఠంలో ఉంది తైత్తీర్యంలో ఉంది అలాగే పురాణనీకంలో ఉంది చాందోగ్యంలో ఉంది ఇది దాంట్లో ఉంది మనకు భాగవతంలో పురాణాల్లో శ్లోకం చాలా చెప్తారు. పరమాత్మ సాక్షాత్కారమైతే కలిగే లాభం ఏమిటంటే హృదయ గ్రంథి పోతుంది. పీట ముడి విడిపోతుంది. ఏమిటి ఆ ముడి? అహం. నేను నేను నేను ఇదంతా నేనే అది ఉన్నంత కాలం. భక్తి కలిగిన నిలవదు. గుడికి వెళ్ళినా ఏమంటాం నేను గుడికి వెళ్లి వచ్చానండి అంటాం. గుడికే వెళ్తాడు. ప్రయట్నం చేస్తాడు. ఇవాళ అనుకున్నా ఏమనుకున్నాడు ఇవాళ నేను గుడికి వెళ్ళాను. అంతేనా? తెలుసా మీకు? అర్చన చేయించాను. ప్రదర్శనం అంటే 16 ప్రదర్శానం చేశానండి నేను. మీరు చేశారా? నేను చేశాను. ఏమైంది ఇప్పుడు ఇది? గ్రంథి పోలేదు. మరి నిన్ను ఎందుకు పోలేదు రా? నా కాయం చిక్కలేదండి. టైం ఏంటి? వాడే కాలా. వాడు బుద్ధి పుట్టుతలేడు. ఈరోజు పరమాత్మ తనను సాక్షాత్కరింపచేసే భాగ్యం నాకు ప్రసాదించాడు ఎలా ఉంటుంది? వాని అదృష్టవంతునండి భగవంతు దర్శనం ఇచ్చాడు. ఇది ఎప్పుడు వస్తుంది? ఇది ఎప్పుడు వస్తుంది? ఈ గ్రంథి పోతే వస్తుంది. ఈ గ్రంథి ఎప్పుడు పోతుంది? భక్తి కలిగితే పోతుంది. భక్తి ఎప్పుడు కలుగుతుంది? పశ్చాత్తాపం కలిగితే పోతుంది. వెన్నే లింకులు అనుతాప విధితైహి దృఢ భక్తి యోగైహి ఉద్గ్రంథయః ఇలాంటి వారు మునయః ఎప్పుడైతే అహంకారం పోయిందో భగవత్ తత్వం తెలిసిందో దానితో ఏమవుతుంది? విరాగ. ప్రపంచము యందు వైరాగ్యం యందు. పరమాత్మ తత్వం తెలిస్తే అందుకే మనకు అనశనేన అంటాడు. పరమాత్మ యొక్క యోగం ఎప్పుడో మనకు అనశనేన.

ఉపవాసంతో ఆహారం తినకుండా అంటే ఎందుకు తినకుండా ఉంటాం? ఆకలి అవుతూనే ఉంటుంది కదా. నాకు ఆహారం వద్దు అని ఎందుకు అంటాం? ఎంత తిన్నా ఈ కడుపు. నిండేది కాదు. ఎన్నాళ్ళు తిన్నా నిండదు. ఓ 50 ఏళ్ళు తిన్నాం ఫుల్ అయింది ఇక మా పనికి వద్దు అంటాడేండి. ఆ ప్రశ్నే లేదు. వాడు నూరేళ్ళు బతికితే ఇంకా చెప్పాలి యాసడు వృద్ధాప్యం పెరుగుతున్న కొద్ది ఆకలి ఎక్కువ అవుతుందట. రెండు సార్లు తినేవాడు నాలుగు సార్లు తింటాడు. అందుకే బాలలతో పిల్లలతో సామ్యం వద్దు అంటాం కదా. వాళ్ళు నాలుగు సార్లు తినేవాళ్ళు నాలుగు సార్లు తినేవాళ్ళు. కాబట్టి ఏం తిన్నా ఇది ఏం నిండేది కాదు ఇది. అందుకనే దుష్పూరం. ఎంతకు నిండనిది. అందుకోసం ఏం కావాలి? పశ్చాత్తాపం కలగాలి, పరమాత్మ తత్వం తెలియాలి, పరమాత్మ యందు భక్తి కలగాలి, ప్రపంచము యందు విరక్తి కలగాలి, అహంకార గ్రంథి తొలగాలి. ఈ ఐదు అయిపోతే అప్పుడు వాళ్ళు మునులు అవుతారు. ఇవన్నీ పరస్పర ఉత్తమాట కాదు ఏదో వ్యక్తి పొందిన వాళ్ళు మునులు, యోగులు, అహంకారం పోయిన వాళ్ళు అంటే అర్థం కాదు. ఇవన్నీ పరంపర. ఒకదాని తరువాతే మరొకటి వస్తుంది. అలాంటి విరక్తాః విరాగాః మునయః కృతి విదుహు. ఇవన్నీ కడిగిన తరువాత కానీ అలాంటి యోగులు, విరక్తులు, మునులు హృదయంలో నీవు ఉన్నావని తెలుసుకుంటారు. ఇంతైతే ఆపనే. అన్నారు కదా లేదు. ఇన్ని అయినా పరమాత్మ అందరి హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. హృదయంలో ఉన్న నిన్ను శత్రమే తెలుసుకోగలుగుతారు. హృదయంలో ఉన్నట్టుగా అలాంటి నిన్ను ఇప్పుడు మేము కన్నుల ఎదురుగా చూస్తున్నాము అబ్బా. నిజంగా మేము ఎంత ధన్యులమయ్యా నీకు మా మీద. ఎంత పరిపూర్ణమైన అనుగ్రహం అయ్యా అంటున్నారు ఇది మునయో విరాగాః నాస్యంతికం విగణయన్ అపితే ప్రసాదం కింతు అన్యదర్పిత భయం.

బ్రూవా ఉన్నయైస్తే ఏంగ త్వదంగి శరణాః భవత కథాయాః కీర్తన్య తీర్థ యశసః కుశల రసజ్ఞ పరమాత్మ భక్తుల యొక్క మరియొక వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు. ఎలా ఉంటారో పరమాత్మ యొక్క భక్తులు ఎలా ఉంటారు అంటే మొదలు ఏ అంగ త్వదంఘీ చరణ అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే కదా నీ పాదములే మాకు రక్షకములు అని ఎవరు నీ పాదములను శరణు వేడుతారో అలాంటి వాడు భవతః కథాయాః కీర్తన్య తీర్థ యశసః ఎలాంటి వాడు పరమాత్మ కీర్తన్య తీర్థ యశసః కీర్తన చేసిన వారిని పవిత్రం చేస్తారన్న కీర్తి పొందినవాడట. ఒక్కొక్క పేరు భగవంతునికి రుషులు చెప్పాలి ఎలాంటి వాడో భగవంతుడు. పరమాత్మ ఎలాంటి వాడండి కీర్తన్య తీర్థ యశసః. సంకీర్తనం చేసే వారిని పవిత్రులం చేస్తారన్న పేరు పొందినవాడు. ఆయన కీర్తనే కాదు. ఎవరు స్వామి నామాన్ని కీర్తన చేస్తారో వారు పవిత్రులవుతారు. నిన్ను కీర్తించిన వారిని పవిత్రులు చేస్తారన్న కీర్తి పొందిన నీవు. అలాంటి నీ యొక్క కథాయాహ కుశలాహ. కథాయాహ రసజ్ఞా మీ కథ యొక్క రసమును తెలిసిన వారు. అర్థమైందా అండి? సంకీర్తనం చేసినంత మాత్రముననే ఎంతటి పాపులనైనా పవిత్రం చేస్తాడన్న కీర్తి పొందిన నీ కథ యొక్క రసము తెలిసిన వారిని ఏమనాలి అంటే కుశల. వారు నేర్పరులు అంటే సమర్ధులు. దేనికి సమర్ధులు? ఇంత పెద్ద మహామాయగా పేర్కొనబడుతున్న ప్రకృతి మాయకు చిక్కకుండా తప్పించుకోవటంలో సమర్ధులు.

సంసారాన్ని దాచటంలో సమర్ధులు. మాయకు అతీతులగటంలో సమర్ధులు. ఆచరించిన కర్మ యొక్క ఫలితాన్ని పొందకుండా ఉండటంలో సమర్ధులు. కదు మనమందరం ఓ పని చేశామంటే. వెంటనే మనకేం వస్తుంది? ఫలితం వచ్చేస్తుంది. కదా? అంతే కాదు. ఏం వస్తుందని అడిగే పని చేస్తాం మనం. కదా? అంతేగా ముందు చేయం. చేయమంటున్నారా? చేస్తే ఏం వస్తుంది? ఓ ఇల్లో వాకిలో లక్షో పది లక్షలో కోటో పది కోటోలో అయితే చేస్తాం. కదా? అలా ఫలితం వచ్చింది అని మురిసే వాళ్ళంతా పరమ మూర్ఖురు అంటాడు. ఎందుకంటే అలా లక్ష రాకముందు ఉన్న మనశ్శాంతి లక్ష వచ్చిన క్షణం నుంచి ఎక్కడ దరిదాపులో కూడా ఉండదు. నిద్ర పట్టదు, అన్నం తినే బుద్ధి కాదు, ఎవరు చూస్తున్నారో, ఎన్ని కళ్ళు ఉన్నాయో, ఎవరు చెప్తాడో, ఏ టాక్సీ వాడు వస్తాడో, ఎప్పుడు రైడ్ చేస్తాడో. లేక ఇంట్లో పెట్టుకుంటే ఏ దొంగలు వస్తారో, బ్యాంకులో ఉంటే ఎవరు ఆరా తీస్తారో, ఇంకెక్కడిది నీకు అదే ఉత్తమ. కాబట్టి ఎవరయ్యా కుశలులు అంటే. తాము చేసిన ఫలితం తమకు ఎలా అండకుండా ఉంటుందో తెలిసిన వాళ్ళు కుశలు. ఇంకా బాగా చెప్పాలంటే చేసిన పనికి ఫలితాన్ని పొందకుండా ఉన్నవాళ్ళు కుశలు. అలాంటి కుశలులు యశసః కుశలాహ రసజ్ఞాః ఏం చేస్తారు వాళ్ళు అంటే చెప్తున్నాడు నాస్యంతికం విగణయంతపి తే ప్రసాదం. నీ దయకు క్షరమావధి అయినది ఉంది దాన్ని కూడా వాళ్ళు కోరుకోరు. ఏమిటది? మోక్షాన్ని కూడా కోరరు. మోక్షం అంటే ఏంటండీ? పరమాత్మ అనుగ్రహానికి. ఇవాళ ఇది అంతే కాదులే ఆయనకేమి ఇవ్వడు. ఇంకేం కావాలి ఇంకేం కావాలి అడుగుతుంటా ఉన్నారు. ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, సంపదలు, భోగాలు ఇవన్నీ ఇస్తున్నా కొద్దీ ఇంకేం కావాలి. ఇంకో భార్య కావాలి, ఇంకో పిల్లవాడు కావాలి, ఇంకో ఇల్లు కావాలి అడుగుతుంటా. అన్నీ అడిగి అడిగి మోక్షం కావాలన్నాం అనుకోండి, పొరపాటున ఇచ్చాడు అనుకోండి, తర్వాత ఇంకేం కావాలి అంటాడండి.

అనడు. ఎందుకనడు? అడిగితే ఆయన ఇవ్వలేడు. అవతల ఇంకేముంది ఆయనకి ఇవ్వడానికి? ఇంకేమి ఇచ్చాడండి? ఆయన అంటాడు ఆ దగ్గర ఏం లేదంట. పూతనకు మోక్షం ఇచ్చావు మరి యశోదకి ఏమి ఇస్తావయ్యా అని అడిగాడు ఒక భక్తుడు. తన స్థనములలో విషం పెట్టుకొని నిన్ను చంపాలనుకున్న పూతనకి ఏమిచ్చావు? మొత్తం ఇచ్చావు కదా. మరి నిన్ను ఇంతకాలం పెంచిన యశోదకి ఏమిచ్చావు? అంటే మోక్షమే ఇస్తాను అన్యాయం కాదు. చంపేవాడికి మోక్షమే బతికించేవాడికి మోక్షమే నా దగ్గర ఇంకోటి ఏం లేదు ఏం చేయమంటావ్. పరమాత్మ. పరమాత్మ అనేది అప్పుడే చివరి ప్రసాదం అది నా అత్యంతికం. అత్యంతిక అత్యంతిక చివరిది చిట్ట చివరి అనుగ్రహం అది. పరమాత్మకు బాగా దయ వస్తే ఇచ్చేది మోక్షము. దాన్ని కూడా వారు కోరరు. మీ భక్తులు మోక్షాన్ని కూడా కోరరు. కింతు అన్యదర్పిత భయం భృవ ఉన్నయైస్తే. మోక్షాన్ని కూడా కోరరు అని చెప్పినప్పుడు అలాంటి భక్తులు నీ కనుబొమ్మల కదలికతో నశించే ఇతర ఫలితాలను కోరుతారా? అన్యదర్పిత భయం భృవ ఉన్నయైస్తే తే భృవ ఉన్నయైహి అర్పిత భయం అన్య తుతిం నీ కనుబొమ్మల కదలికతో భయము కలిగించేటువంటి ఇతరమైన ఫలితాన్ని కింవా అంచింతి కోరుతారా? మోక్షమును కూడా కాదనే వారు స్వర్గాది లోక ఫలములను కోరుతారా? ఏనాటికి నాశము లేని వైకుంఠాన్నే కోరని వాళ్ళు స్వర్గాన్ని కోరుతారా?

ఎందుకు అంటావా? వారు కుశలులు. వారు సమర్ధులు. వారు నేర్పరులు. దేన్ని పొందాలో, దేన్ని కోరాలో, దేన్ని కోరకూడదో వారికి బాగా తెలుసు. మోక్షం వద్దు. మోక్షం ఇస్తే ఇంకేముంది ఇంక వీలేం చేయలేరు. ఇక్కడే ఉన్నామనుకోండి స్వామితో కాసేపు పేచీ పెట్టుకోవచ్చు, ఏడవొచ్చు, ఏడిపించొచ్చు, నవ్వొచ్చు, నవ్వించొచ్చు. వాళ్ళు మనం హాయిగా ఆడుకోవచ్చు. కదా బాల్యం ఉంటే ఏ బాధ లేదు కదా. పెద్దగా ఏమంటే అబ్బా కూడా నానంత వాడు అయితే ఏం చేస్తాం పిల్లవాడిని? ప్రాప్తేతు షోడశే వరుషే పుత్రం మిత్రవదా చరేత అని శాస్త్రం. 16 ఏళ్ళు వచ్చాయంటే పిల్లవాడిని. కొడుగ్గా కాదు ఫ్రెండ్ గా చూడురా నాయనా అన్నాడు యాశీ. కాబట్టి పిల్లలు ఏమనుకుంటారంటే మంచి పిల్లలు పదవారం రాకుండా ఉంటేనే మంచి పిల్లలు. నాతో హాయిగా ఆడుకోవచ్చు. రెండు కొట్టినా, రెండు తిట్టినా, రెండన్నా అన్నీ ఆయనే పెడతారు. పెద్దగా అవుతున్నా కొద్ది వీడియో చదువుకోవాలి, వీడియో ఉద్యోగం చేయాలి, వీడియో సంపాదించాలి. జో ఆ దిక్కు పెట్టడం హాయి కదా. అందుకోసం మన ప్రయత్నంతో మనం సంపాదించేది లేకుండా ఉండి పరమాత్మ మాత్రమే సర్వాత్మ నామమునకు అనుగ్రహించేటువంటి ఆ స్థితిని మాత్రమే వారు కోరుకుంటారు. వారినే కుశరులు అంటారు. అంటే నిరంతరము పరమాత్మ కథా శ్రవణం చేసేవారు మోక్షాన్ని కూడా కోరరు. మరి ఏం కోరుతారు? కథలు వినాలని కోరుతారు. అవునండి, హనుమంతుడు ఏమన్నాడు? నాన్న వస్తా అంటరా వైకుంఠానికి పోదాం. అంటే అయ్యా రమ్మంటే వస్తాను కానీ అక్కడ రామాయణం ఉందా? అరవాణి వైకుంఠలో ఉంటుంది. ఉంటే వస్తాను. నాకెందుకు వైకుంఠ నీ కథ లేకుంటే? అంటే భగవంతుని కథ వినటానికి అలవాటు పడిన వారు పరమాత్మ వచ్చి వైకుంఠం ఇస్తాను రా బాబు అంటే నీకో దండం నీవో దండం అయ్యా నువ్వు వద్దు నీ వైకుంఠం వద్దు పొమ్మంటావ్. పో నా కథ చెప్పుకుంటున్నాం డిస్టర్బ్ చేయగలనవసరంగా. అవునండి. కథా కార్యక్షేపానికి పరమాత్మ వచ్చినా చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది కదా. కార్యక్షేప విరోధిని చెప్పుకున్నాం చూడండి. పరమాత్మ కూడా డిస్టర్బే.

రాకే అట్లా కూర్చో పాటి రాకే అట్లా మాట్లాడదాం. నేను కథలో ఉన్నానయ్యా ఆనందంలో ఉన్నాము. ఇది భగవత్ కథ అమృతం మనకు అందించేటువంటి రుచి. అయినప్పుడు మోక్షాన్ని కూడా కోరని వాళ్ళు ఇతరమైన వాటిని కోరుతారా? కింతు అన్యదర్పిత భయం భృవ ఉన్నయైతే. ఏంగ స్వదంధి శరణాః భవతః కథాయాః కీర్తన్య తీర్థ యశసః కుశల రసజ్ఞాః కామం భవ సౌర్జినైహి నిరేషునస్తాత్ అన్ని శ్లోకాలు రత్నాలే. మనకు ఎంత సమయం ఉంటే అంత విశ్లేషించుకొని ఆనందిస్తున్నాం. ఇంకో మాట అంటున్నాడు. అంటున్నారు మహానుభావుడు స్వామి, మేము చేసిన పాపాలతో ప్రకారం ఆ పాపాలకు మాకు ఏ జన్మ రావాలో ఆ జన్మే గురువు. అదే భయం అండి. చూడండి కామం భవః స్వ ఉర్జినైహి నిరయేతు నహస్తా నహ మాకు నిరయేతుస్తాత్ నరకంలో ఉండని. ఎలా స్వ ఉర్జినైహి. మేము చేసిన పాపములతో మాకు నరకంలోనే జన్మ ఉండని. నీ ఇష్టం వచ్చిన జన్మ మాకు ఇవ్వు. నీవు అనుకున్న నరకాలన్నీ ఇవ్వు. మాకు ఏం భయం లేదు, ఏం బాధ లేదు. కానీ చిన్న రిక్వెస్ట్. ఏమిటి అంటే చేతిలో అది మధ్యది ను తే పదయో రమేతా. నరకంలో ఎక్కడున్నా మా మనస్సు తుమ్మెదల పద్మాన్ని కోరినట్టు నీ పాద పద్మాలనే కోరాలి. రెండవది వాసస్య నః తులసివతు యది తే అంగ్రి శోభాః. తులసి యద ఎలా నీ పాదాలను అలంకరిస్తుందో మా వాక్కు కూడా నీ పాదాలనే కీర్తించాలి.

కాలనా అబ్బే సరిపోదు పూర్యేతతే గుణగణైహి యది కర్ణరందః నీ గుణగానముల చేత మా చెవులు నిండారి. నీ కథ గానంతో మా వాక్కు నిండాలి. నీ పాద దర్శనంతో మా మనస్సు నిండాలి. ఈ మూడు మాకు ఇచ్చావనుకో నీ ఇష్టం వచ్చిన నరకంలో పడేయ్. మాకు భయమే లేదు. అర్థమైందా అండి? మాస్మార్షం మాధవత్వాం అపి భువనపతి చేతస అపన్నువానాం మాపూబం త్వత్సపర్య వ్యతికర రహితః. కదా ముకుందమాల శ్రీమతి రామానుజ నమః జై శివనారాయణ అంటారు కదా అందానికి గుర్తు ఏమిటంటే ముకుందమాల వస్తేనే చేసుకున్నాను అన్నారు. తత్వం అదేనండి. నారాయణుడిని ఎంత బాగా చెప్పాడో కులశేఖరుడు ఇంకా అంత బాగా చెప్పలేరు. నా నోరు ఇంకో పేరు అనొద్దు. నా చెవులు ఇంకో కథ వినొద్దు. మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ శ్రణోయ భవతః భక్తిహీనాన్ పదాబ్దే. నా కనులు నీ భక్తి లేని వారిని చూడొద్దు. నా చెవులు నీ కథలు కాని వారిని వినొద్దు. నా మనస్సు నీకు కాక వేరే వాటిని స్మరించవద్దు. నా పుట్టుక నీ భక్తి లేని వారి వంశంలో పుట్టవద్దు. చూడండి చెప్పేది ఎంత తన్మయం ఉంటే చెప్పాలి ఎంత భక్తి పారవశ్యం ఉంటే చెప్పాలి అనకా కోరిక లేకున్నా కనీసం ఆ శ్లోకాలను అనుకుంటే నన్ను పది సార్లు ఎప్పుడో పదకొండవ సారి దీనికి అర్థం ఏమిటిరా బాబు అని చూడగలిగితే ఆ తెలిసిన అర్థాల్లో ఒక జర నచ్చితే ఇదని వెలిగిపెట్టు. నాకు ఐదవ ఏట అక్షర స్వీకారం కంటే ముందు చెప్పిన శ్లోకాలు ఇవి. మా అన్నగారు అరేయ్ లేచావా?

ఏ చావా అకృతి పోయి చావా కాదు. ఏ చావా కళ్ళు తెరిచావా ఆ అను గుష్యతే యస్య నగరే రంగయాత్ర. అది మేము ఐదేళ్లప్పుడు కళ్ళు తెరిచినప్పుడు. విన్న పాఠం అది. పొరపాటుగా అసలు మొహం కడుక్కొని ఏదో అప్పుడు టీ లేదు అనుకున్నా అప్పుడు రోజు టీ ఎక్కడ లేదు. ఆరో ఏడో వచ్చినాక అప్పుడు వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం మా నాన్నగారే బజారుకి పోయి అదేదో చిన్న ప్యాకెట్ తెచ్చారు. ఏంటంటే ఇది తెలుసునా ఇది కొత్తగా వచ్చింది. ఇప్పుడే వాళ్ళు ఎవరో ఇచ్చారు ఇది పాల పొడి అట అది. ఇందులో వేడినీళ్లు పోసేస్తే పాడైపోతాయి. ఇగో చిన్నగా ఇంకో పొట్లం ఇచ్చారు. ఆ వేడి వేడి పోసేసి అందులో ఈ పొడి వేసి కలుపుకుంటే చక్కెర వేసుకుంటే బాగుంటదట. 40 48 47 ఆ ప్రాంతం. 48 49 అనుకోండి. అప్పుడు అప్పుడు తెచ్చి ఇచ్చారు. మరి 47 48 47 మేము ఆ దగ్గర వెళ్ళాం. 49 లో ఇచ్చారు అంటే టీ అనేది అది పరిచయం అయింది. కానీ లేవగానే ఇప్పుడేమో లేవకముందే చా అంటాం. అని మన మన బతుకే చాత మొదలైంది ఛీ చా ఇంకే బతుకు ఉంటుంది నా బట్టి. చా చా అనుకుంటూ లేస్తే బతుకంతా చా చా అని ఇంకేం వచ్చింది. ఒక రోజుల్లో గుష్య తేజస్సు నగరే రంగ యాత్ర అని అంత అద్భుతం ముకుందమాది. అంటే నేను వినను నేను చూడను నేను కలవను నేను పుట్టను. ఆ ఒక్క పని చెయ్యి నీ ఇష్టం అన్నాడు. చూడండి ఎక్కడిదంటే వారికి ఆ భావన అంటే ఈ ఘట్టాన్ని ఈ భాగవతాన్ని ఆ మహానుభావుడు ఎన్ని వందల సార్లు ఎన్ని వేల సార్లు చదివితే ఈ భావాన్ని ఎంతగా మనసు పట్టించుకుంటే అందులో నిండి పట్ట బయటకి వస్తుంది. కదా? చెరువు నిండింది అనుకోండి, తుమ్ముల ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి తుమ్ములు లేవనుకోండి, అట్లనే చెబుతుంది. పరమాత్మ అందుకే ఇన్ని రంధ్రాలు పెట్టాడంట. ఇక్కడ పద్మ ప్రభువు చెప్తాడు ఎందుకు ఇన్ని రంధ్రాలు అంటే హృదయంలో నిండిన నేను నీ హృదయాన్ని తీర్చుకొని బయటికి రాకూడదు కదరా అందుకే ఇన్ని రంధ్రాలు అన్నాడు. కొందరికి నోటి ద్వారా వస్తాను, కొందరికి చెవుల ద్వారా వస్తాను, కొందరికి కాళ్ళ ద్వారా వస్తాను. అంటే కొందరు చూడాలని, కొందరు వినాలని, కొందరు అనాలని ఆలోచించండి ఎంతటి మధురమైన భావన. ఆ భావనతో సనకాదులు అంటున్నారు మీ ఇష్టం స్వామి అంటే ఇది వారు కాదు ఈ శ్లోకము ఈ ఈ నాలుగు శ్లోకాలు రోజు ప్రాకరణ సందేయ శ్లోకాలు.

అంటే పొద్దున్నే చదువుకోవద్దు లోకాలి. ఎందువల్ల భగవంతుడిని మనం ఎలా చూడాలి? కనబడిన భగవంతునితో ఏం మాట్లాడాలి? మొత్తం ఏదో ఉంది ఇందులో నాలుగో సారం వచ్చింది ఇంకోటి మీకు వేరే అవసరమే లేదు. చిన్న చిన్న శ్లోకాలే చిన్న చిన్న పదాలే అందుకే స్వామి వ్యాసుడు. అక్షరాలను కొలిచి కొలిచేసాడు. పిచ్చినారి వార్తలు అట్లా వాడాడు. ఎందుకంటే ఆ భావం రావాలి ఆ లైన్లో పట్టాలి. పదంలో పట్టొచ్చు మరి పదంలో పదకొండు అక్షరాలే ఉండాలి. పదకొండు అక్షరాల్లో పదం పూర్తి కావాలి. ఆ పూర్తి అయిన పదంలో ఈ భావం రావాలి. మరి 44 అక్షరాల్లో పోనీ 58 లక్షరాల్లో ఇంత పాపం రావాలంటే మరి పాపం ఎంత జాగ్రత్తగా వాడాలి స్వామి? మేము చేసిన పాపములతో మాకు లభించిన నరకములలో నీవు భావించిన జన్మలను మాకు ప్రసాదించు. మమ్మల్ని నువ్వు ఏ రీతికైనా పుట్టించు. ఏ నరకానికైనా పంపించు. ఎక్కడైనా ఉంచు మాకు బాధ లేదు. కానీ మా మనస్సు తుమ్మెదలాగా నీ పాదపద్మము యందే రమించాలి. మా కన్నులు. తులసి లాగా నీ పాదముల యందే ఆమోదించాలి. మా వాక్కు ఆ మూల చెప్పారు కదా. అదే వాక్కు చెప్పాం. నీ పద్ముల యందు ఉండాలి. మా చెవులు కర్ణ రంధములు ఉన్నాయే నీ కథలతోటే నిండాలి. అంటే మా చెవులు నీ కథ వినాలి. మా నోరు నీ నామాన్ని గానం చేయాలి, మా కన్నులు నీ రూపాన్ని చూడాలి, మా మనస్సును నిన్ను ధ్యానించాలి. ఈ నాలుగు ఉంటే ఎక్కడ కుట్టినా బాదను. ఇంకేమో ఉంటుందండి. నిరంతరం భగవన్ నామస్మరణ తర్వాత ఎక్కడ పుడితే, ఎలా పుడితే వాడు ఉన్నాడు ఉత్తరాసురుడు, వాడు రాక్షసుడు, వాడికి మోష్రం వచ్చేస్తుంది. రాజుడికి వచ్చేసింది. రాకసుడైన శబరి ఉంది, గుహుడు ఉన్నాడు, ఏదో కాకాసురుడు ఉన్నాడు, కాక అయితే కోకిలైతే జటాయువు ఉన్నాడు, వాడేం పుణ్యం చేయించాడు? గద్దనండి, మనం ఆ పేరు చెప్పుకుంటేనే ఒళ్ళు తెరువు తెలుస్తాము. చూడకూడదు, పొరపాలు చూడకూడదు. ప్రయాణం అవుతున్నప్పుడు గద్దను చూడొద్దు, గద్ద అరుపు వినొద్దు. కనీసం గారిద నయం. గారిద అరుపు వింటే మంచిది భయాన వినొద్దు. గారిదను చూడొద్దు. అలాగే నక్కను చూడాలి. నక్క అరుపు వినొద్దు.

రకుణారి వేని ఇంకోటి ఉంది పక్షి ఏమంటారు గరుడ పక్షి అంటారు. గరుడ పక్షి విన్నా మంచిదే చూసినా మంచిదే. రెండు పనికి కానిది గద్ద. దాన్ని విన్నా అపశగునమే, గొంతు విన్నా దాన్ని చూసినా అపశగునమే. అలాంటి నికృష్ట జన్మలో పుట్టినవాడు రామచంద్రునితో స్వయంగా దహనం చేయించుకొని మోక్షం పోయాడు. ఏం గడ్డగా పుట్టి ఎంతమంది మానవులకు వచ్చింది మోక్షం? ఎంతమంది దేవతలకు వచ్చింది? జన్మ ఉత్తమమే మోక్షం వచ్చిందా? మరి పెద్దా కొచ్చింది. ఏది బాగో? వారికంటే అదే నయం కదా అని అదే అంటున్నా. మేము చేసిన పాపములతో ఎక్కడైనా పుట్టించు. ఏ నరకమైనా ఇవ్వు. కానీ నీ కథలే వినాలి, నీ కథలే చెప్పుకోవాలి, నీ రూపమే చూడాలి, నిన్నే తేడా ఉంది. ఇలా పూర్యేతతే గుణగణైహి యది కర్ణరంధ్రః ప్రాదుశ్చకర్ధ యదిదం పురుహూత రూపం తేనేచ నిర్వృతిమవాపుహు అలం దృశోనః పురుహూత అంటే గొప్ప మంత్రములతో ఆహ్వానించబడేవాడా పురుభిహి మంత్రై అంటే వేదములతో వేద సూక్తములతో ఆహ్వానించబడే మహానుభావ పురుహూత. రూపం రీజము రూపం ప్రాదుత్యకర్థా నీవు ఏ ఈ రూపాన్ని మాకు సాక్షాత్కరింప చేశావో తేన ఈశ నిరుర్తి అవాపుహు నహా దృశ్యః మా నేత్రములు ఆ నీ రూపముతో తృప్తి పొందాయయ్యా. అంటే మేము ఏమి చూడాలని ఇక్కడికి వచ్చామో. దాన్ని చూడగలిగాం అంటే మా కళ్ళకు తృప్తి ఏర్పడింది అలం దృశోనః తస్మాయిదం భగవతే నమ ఇద్విధేమ యో అనాత్మనాం దురుదయః భగవాన్ ప్రతీతః అనాత్ ఆత్మన అంటే మానసిక నిగ్రహము లేని వారికి ఎందుకంటే ఆత్మ ఎవరైనా ఉంటారా బ్రో అందరికీ ఆత్మ ఉంటుంది కదా అనాత్మ అంటే ఆత్మ లేని వారని కాదు ఆత్మ వచనంలో లేని వారు.

అంటే మనోజేయము లేని వారు. మనోనిగ్రహము లేని వారికి దురుదయః భగవాన్. పరమాత్మ కనిపించడు అని ప్రతీత. ప్రతిద్ధి పొందావు. అంటే ఇండియన్ నిగ్రహం లేని వారికి స్వామి యొక్క సాక్షాత్కారం కాదని ప్రసిద్ధి పొందిన నీవు మా కన్నుల ముందర ఏ రూపాన్ని సాక్షాత్కరింపచేశావో ఇది చెప్పితే మా ముందర సాక్షాత్కరింపచేసిన నీ రూపంతో మా కనులు తృప్తిని పొందాయి. మేము వచ్చిన పని పూర్తయింది పరమాత్మ అని ఈ మహానుభావులు ప్రార్థన చేస్తే చెప్తున్నాడు మళ్ళీ ఇది తత్ గుణార్తాం తేశాం మునీనాం యోగ ధర్మినాం. సద్గ్రుణతాం ఈ ప్రకారంగా గ్రుణతాం అంటే పలుకుతున్నా అన్నమాట. కాబట్టి పలుకుతున్నటువంటి ఆ మునులు ఎలాంటి వారు మునులు యోగ ధర్మిణ. ధర్మం ఏంటి వారిది? యోగమే వారి ధర్మం. అలాంటి వారు ప్రతినంద్య జగాదేదం వికుంఠ నిరయో విభుహు. వారు పలికిన మాటలకు వారిని ప్రతినంద్య అభినందించారు. ఆ బాగా మాట్లాడారు బాగా చెప్పారు. అంతే అలాగే నువ్వు చెప్పిందంతా నిజమే అన్నట్టుగా శాస్త్రవారిని అభినందించి వైకుంఠంలో ఉండే స్వామి వారితో మాట్లాడాడు జజాద. పరమాత్మ ఎలా మాట్లాడతాడు మరి? రుషుడే ఇంతగా మాట్లాడితే మరి స్వామి అంటాడు మహానుభావుడు ఏతౌతౌ పార్షదౌ మస్యం జయో విజయ ఏవచ పరమాత్మ అవసరం లేని మాట ఒక్కటి మాట్లాడడు డైరెక్ట్ సబ్జెక్టే అన్నాడు. ఒకరికి పోరు. నాయనలారా వీళ్ళిద్దరూ నా ద్వారపాలకులు రా. ఒకరి పేరు జయుడు, మరొకరి పేరు విజయుడు. ఏతౌ తౌ పాసదౌ మస్యం. జయః విజయే ఏవచ కదర్భీకృత్య మాం యత్వో బహ్వాక్రాతాం అతిక్రమం. వీళ్ళు నా ద్వారపాలకుడే కానీ నా భావాన్ని కూడా దాటి

నా అభిప్రాయాన్ని కూడా కాదని నన్ను కాదని వీరు మిమ్ములను చాలా అవమానించారు. తదర్ధీకృత్యమాం యద్వో బహ్వక్రాతాం అతిక్రమం. చాలా అవమానం చేశారు వీళ్ళు. యశ్చతయో వృతో దండః భవద్భిహి మామ్ అనువ్రతై గమనించండి. నా భావాన్ని వ్యతిరేకించిన వీరు మిమ్ములను అవమానించారు. నా భావాన్ని అనుసరించే మీరు వీరిని దడ్డించారు. అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు కదా మనం. అంటే నా సిద్ధాంతాన్ని, నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని అర్థం చేసుకోక అర్థం చేసుకున్నా కాదని నా ద్వారా వారు మీకు అవమానం చేశారు. కానీ మీరు ఉన్నారే ఎక్కడో ఉంటారు. దాదాపు ఏం కాదు. అయినా మీరు నా స్వభావాన్ని తెలుసుకున్నారు. నన్ను అనుసరించారు. నా భావానికి అనుగుణంగా మీరు వీరికి దండం విధించారు. తృతో దండః భవద్విహి మాం అనువ్రతైహి సయేవ అనుమతః అస్మాభిహి. ఆ దందాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అంటే వీళ్ళు మా వాళ్ళు కాబట్టి ఏం చేసినా రైటే అంతే లేదు స్వామి. అది ఇప్పటి కాలం కదండీ. మేము తప్పే చేయలేదు, మేము చేసిందే కరెక్టు. కావాలంటే మీ తప్పులను ఒకసారి వెతుక్కోండి. అది ఎక్కే కదా కదా అండి. ఏ తప్పులు వెతుక్కోండి మా తప్పులు మా కానీ పరమాత్మ రాధి పడం లేదు. తప్పు చేసిన వీరికి మీరు విధించిన దండము నాకు అంగీకారమే అంటే సుప్రీం కోర్టు కూడా. ఓ కి అనదనమ చూడండి. మా మనో బ్రతః అనుమతః అస్మాభి మునయః దేవహేడనాత్ తద్వ ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరం శిమి. మీరు దేవతలను హూలన చేశారట, అవమానం చేశారు. దైవాన్ని అవమానం చేశారు కాబట్టి అలాంటి వారికి మీరు విధించిన శిక్ష నాకు అంగీకారమే.

అయినా నాకు సేవకులు కాబట్టి నన్ను ఎక్కువ కాలం విడిచి ఉండలేరు కాబట్టి వారి పక్షాన నేను మిమ్ములను ప్రార్థిస్తున్నా తద్వ ప్రసాదయామి అజ్జ బ్రహ్మ దైవం పరం హిమే ఎందుకయ్యా నువ్వు చెప్తున్నావ్ యాజ్ఞ ఇవ్వు నువ్వే అదే కాదు. ప్రపంచానికి జగత్తు అందరికీ నేను దైవమైతే నాకు దైవము బ్రాహ్మణుడు. బ్రహ్మ దైవం పరం హిమే. నాకు పరదైవము బ్రాహ్మణుడు. కాబట్టి మీరు చెప్పిన దాన్ని నేను అలానే ప్రశ్నే లేదు. పరం హిమే తద్ది అతి ఆత్మకృతం మన్యే యత్స్వం పుంభిహి అసత్కృతాః మీరెందుకు అడగాలంటే మీరెందుకు అడగాలి అని. ఏ ధర్మశాస్త్రం ఉంది, భృత్యాపరాధము స్వామిదే. నా వారు చేసిన తప్పు నాదే అనుకుంటున్నాను. తత్తి ఆత్మకృతం మన్యే యత్ స్వపుంభిహి అసత్కృతాః మావారితో మీరు అవమానించబడ్డారే. సమానాన్ని చేసింది మా వారు కాదు నేనే అనుకుంటున్నాను. తద్ది ఆత్మకృతం మన్యే ఎన్నామానిచ గృహ్నాతి. లోకః భృత్యే కృతాగసి సః అసాధువాదః తత్కీర్తిం హంతి త్వచమివ ఆమయః ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతి ఒక్క తప్పు చెప్పేటప్పుడు వాడండి ఫలాని వాడి పేరు ఒకడండి అని తప్పు చేసిన వాడి పేరుతో పాటు వాడి యజమాని పేరు చెప్తే దాని వల్ల అవకీర్తి వచ్చేది తప్పు చేసిన వాడికి కాదు. తప్పు చేయగల వాడిని పనికి పెట్టుకున్న వాడిని.

కాదు అదే అంటున్నారు ఎన్నామాని గృణన్ లోకః భృత్యే కృతాగసి సేవకుడు తప్పు చేసినప్పుడు వీడు ఫలానా వాడు సేవకుడు అండి ఇలా చేశాడు చూశారా? అని యజమాని పేరు చెప్తే ఇక వాడికైతే ఏమిటండీ? అంతకాలం వాడు సంపాదించిన మొత్తం పేరు ప్రతిష్ట అంతా. వ్యర్థమైపోతుంది. సః అసాధువాదః తత్కీర్తిం హంతి. అతని కీర్తిని పాడు చేస్తుంది. ఎలాగంటారా? త్వచమివ ఆమయః. చర్మ రోగము ఎలా చర్మాన్ని పాడు చేస్తుందో దాన్నే అంటుకొని ఉంటుంది. ఆలోచించండి. అంటే తన ఒంటికే ఉందది. అంటే తనలా అంటే ఏడవ అది కదా అండి. కదా ఎవరి చర్మ రోగం వాడి చర్మాన్ని పాడు చేస్తున్నట్టు ఎవడి పుర్చ్యుడు వాడి కీతిని పాడు చేస్తాడు. సరిపోలే. ఎంత తక్కైన ఉపమానం ఇచ్చాడో అర్థం చేసుకోవాలి గమనించాలి. ఈ వ్యాధి పూర్తిగా ముదిరితే కానీ అర్థం అవుతుంది. మళ్ళీ ఏదో దురద అంటాడు, సరే చెప్పు నస్తా అంటాడు, రేపు ఏదో మంట అంటాడు, ఇంకేదో అంటాడు ఏదో ఆ ఏదో ఏంటి వాతావరణం బాగాలేదేమో ఏదో అయింది ఏదో. ఎప్పటిదాకా ఇది ఏదో కాదు ఇది పోయేది కాదు అని తెలిసేదాకా ఆ సంగతి అంతే. అంటే ఎంత జాగ్రత్తగా ఇచ్చాడంటే మన చర్మ రోగము. మనకు తెలియకుండా లోలోపల హాని చేస్తుందో మనకు వ్యతిరేకంగా ఉండే సేవకులు కూడా మనకు తెలియకుండా ఎసరు పెడతారు. సేవకులు చర్మ రోగం లాంటి వాళ్ళు అని చెప్పేసి అంటే దుర్మార్గులు. అమ్మ అది కాదు మంచి వాళ్ళు ఎలాగో మంచి వాళ్ళే కానీ యజమాని స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించే సేవకులు చర్మ వ్యాధి లాంటి వాళ్ళు. మన శరీరంలోనే ఉంటుంది, మన శరీరంతోనే ఉంటుంది, మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం వాడే అన్ని పదార్థాలను అది కూడా హాయిగా అనుభవిస్తుంది, మళ్ళీ శరీరాన్ని పొందం చేస్తుంది.

అందుకే దాన్ని ఉపమానంగా చాలా జాగ్రత్తగా చెప్పిన ఉపమానం అది. త్వచమివ ఆమయః ఇలా సు అసాధువాదః తత్ కీర్తిం హంతి త్వచమివామయః యస్యామృతామరయశ శ్రవణా శ్రవణావగాహః తద్యత్పునాతి జగదా స్వపచాత్ వికుంఠః స్వహం భవద్భ్యః ఉపలబ్ధ సుతీర్థ కీర్తిహి చింద్యాం స్వబాహుమపి వ ప్రతికూల వృత్తం. స్వామి ఇంకా చెప్తున్నాడు యస్య అమృత అమలయశః శ్రవణావగాలః సద్యపునాతి జగత్ ఆత్పపచాత్. కుంఠః పరమాత్మ ఎలాంటి వాడండి? భగవంతుడికి ఓ కీర్తి ఉంది. చాలా గొప్ప కీర్తి ఉంది. ఏమిటా గొప్ప కీర్తి? అంటే ఒక్కసారి నామం చెపితే, ఒక్కసారి కథ వింటే, ఒక్కసారి రూపాన్ని ధ్యానం చేసుకుంటే అన్ని పాపాలు పోతాయి. పవిత్రుడు అవుతాడు. కదా? ఏమండీ? నిజంగా ఇదంతా ఎవరి వలనండి? నా వలనా మీ వలనా? నీ వల్లనే కదా పరమాత్మ నామం తరిస్తే పవిత్రం అవుతా ప్రచారం చేస్తేనే అది ఉంది లేకుంటే ఏముంది వానికి ఎందుకు సేవకులు భక్తులు ప్రచారం చేస్తేనే నా కీర్తి పెరుగుతుంది నాయనా. అంటే ఇంతకాలము మీ నుండి ఇంత గొప్ప కీర్తిని పొందిన నేను ఈనాడు అబ్బే స్వామి అలాంటి వాడేం కాదు దగ్గరికి పోతే రానియ్యని సేవకులను అడ్డు పెట్టుకొని లోపల కూర్చున్నాడు. అన్న ఒక్క మాట మీరు ప్రచారం చేస్తే రేపటి నుంచి నాకేమిటండి? కదా? స్వామి చాలా చమత్కారంగా చెప్తున్నాడు అంటే వాళ్ళని మొత్తం పూర్తి బుట్టలో పడేయాలి. అయ్యా నువ్వు చెప్పినట్టు వింటావు నాయనా ఎందుకు ఇదంతా అనిపించేదాకా వదిలిపెట్టొద్దు వాళ్ళని. ధర్మాత్మకు పేరేమిటి? వాక్య కుశలః. నువ్వేం చేశావ్ అది ఏం పొప్పుకుంటావ్ అన్నారు. అందుకోసమని చెప్తున్నాడు యస్య అమృత అమరయశ శ్రవణావగాహః. అమృతము లాగా పవిత్రమైనటువంటి కీర్తిని

శరీరంలో పడ్డంత మాత్రాన సద్య పునాతి జగత్ ప్రపంచమంతా వెంటనే పవిత్రమవుతుంది. ఎలా ఆస్వపచాత్ చండాలుని నుండి బ్రాహ్మణుని దాకా కదా. అంటే అత్యంత నీచ జాతి నుండి అత్యున్నత జాతి వరకు ఉన్నవారందరూ ఏ పరమాత్మ యొక్క అద్భుతమైన పవిత్రమైన అమృతమయమైన కీర్తిని వినటం వలన పవిత్రులవుతారు అని చెప్పబడే వికుంఠ. నేను వైకుంఠుడిని భగవంతుడిని సోహం భవద్భ్యః ఉపలబ్ధ సుతీర్థ కీర్తిహి ఈ కీర్తి అంతా మాకు ఎలా వచ్చిందండి భవద్భ్యః మీ నుండి వచ్చింది. ఇక్కడ చమత్కారం ఏమిటంటే ఉపలబ్ధ అనే పదం ఒకటి ఉంది. అది సంస్కృతం వస్తే చమత్కారం అర్థమవుతుంది. ఎలాగంటే ఉపలబ్ధ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పొందబడిన మరియు ఒకటి నిందించబడిన ఉపారంభం. వినుంటారు కదా గమనించండి. ఉపలబ్ధ సుతీర్థ కీర్తిహి పరమ పవిత్రులనే కీర్తిని మీ నుంచి పొందాను అని ఒకటి. మీ నుంచే ఉన్న కీర్తిని పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఆ పరమాత్మనా పేరుకేనయ్యా పోతే దగ్గరికి రానియ్యడు. ద్వా పెట్టాడు ద్వా అడ్డం పెట్టాడు ఎవ్వడిని పోనివ్వడు. ఇదేండి అంటే రేపు మీరు పొరపాటు పూజ కానివ్వి ఏం చెప్తారు? అబ్బాయి పోకుండా ఎవరు పోకండి. ఎవ్వరినీ ఆయన రానియ్యడు. ఇంక అంటే ఏమిటి మాకు? అందుకే స్కోహం భవద్యః ఉపలబ్ధ సుతీర్థ కీర్తి అంటే మీ నుంచి పొందబడిన మంచి కీర్తి గలవాడిని మీ చేత ఖండించబడిన మంచి కీర్తి గలవాడిని. నిందించబడిన ఉపారంభం అని చెప్తాం మనం, ఖండించబడిన మంచి కీర్తి కలవాడిని. అలాగే స్తుతి సుతీర్థ కీర్తిహి.

సింధ్యాం పభావుమపి వ ప్రతికూల వృత్తం కాబట్టి నా కీర్తి పెరిగేదైనా నా కీర్తి తగ్గేదైనా ఎవరి వల్ల మీ వల్లనే. అంటే ఇలాంటి ఋషుల వల్ల, భక్తుల వల్ల అలాగే బ్రాహ్మణోత్తముల వల్ల కాబట్టి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారు. ఎవరైనా నాకు అనిష్టులే నేను వారిని శిక్షిస్తాను అని చెప్తే సరిపోయేది పూర్తిగా నమ్మటానికి మనము ఏమంటున్నారంటే ఎవరో కాదు. పొరపాటున నా బాహువు మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాన్ని నరికేసుకుంటాను. చింద్యాం స్వబాహుమపి వ ప్రతికూల వృత్తం. నీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తే నా బాహువును కూడా నరికేసుకుంటాను. యత్సేవయా చరణ పద్మ పవిత్ర రేణుం సద్యక్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం నస్త్రీహి విరక్తమపిమాం. యహాతి యస్యా స్వేచ్ఛా లవార్ధ ఇతరే నియమాన్ వహంతి. మరో మాట చెప్పానా? నాకు ఇంత పెద్ద కీర్తి గొప్ప కీర్తి ఎందుకు వచ్చింది తెలుసా? శ్రీమన్నారాయణుడు అంటే అందరి పాపాలను పోగొడతాడు, అందరి కష్టాలను తొలగిస్తాడు, ఆపత్సకుడు, అర్ధి కర్పకుడు, శరణాగత రక్షకుడు. అగల జగత్ పరిపాలకుడు ఓ నాయకుడు పేరు చాలా దురు చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చాయి అంటారు? నేను ఏం చేయకుండా నేను వచ్చాను అనుకుంటున్నారా? మీ సేవతో వచ్చాయి అంటున్నారు. పవిత్రమైన బ్రాహ్మణోత్తముల సేవతో ఉపలబ్ధ కీర్తివి నాకు ఇంతటి కీర్తిల చరణ పద్మ పవిత్ర రేణుం. మీ సేవ వలన నా పాద పరాగము అందరినీ పవిత్రం చేస్తున్నది. పరమాత్మ పాద పరాగం అందరినీ ఎందుకు పవిత్రం చేస్తున్నదయ్యా అంటే పరమాత్మ

బ్రాహ్మణోత్తములను సేవిస్తాడు కాబట్టి అనే సంగతి అందరికీ తెలుసు. పవిత్ర రేణుం సద్యక్ష కాకిల మలం ప్రతిలబ్ధ శీలం సేవించిన వెంటనే అన్ని పాపాలు కోగులుతుంది. పిలిచిన వెంటనే స్వామి ఎక్కడికైనా వెళ్లి కాపాడుతాడు. ఎన్ని తప్పులు చేసినా పరమాత్మ క్షమిస్తాడు. భక్తవత్సరుడు. ఇలాంటి స్వభావము, ఇలాంటి శీలము నాకెందుకు వచ్చిందో తెలుసా? మీ సేవ చేస్తేనే వచ్చింది. అంతేకాదు బ్రాహ్మణ సేవ వలన నాకు లభించిన ఇంకో గొప్ప వరం వైభవం. ఏమిటంటే లోకంలో కొన్ని కోట్ల మంది కోట్ల కోట్ల మంది చాలా గొప్పవాళ్ళు బ్రహ్మ శివ శతమతః బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ ఇత్యాది అష్ట దిక్పాలకులు ఇంకెవరో ఇంకెవరో అందరూ కూడా ఏ మహానుభావురాలి కడగంటి చూపు పడటానికి కొన్ని లక్షల జన్మలలో తపస్సు చేస్తారు. కదండీ? ఏ మహానుభావురాని కడగంటి చూపు కోసం కొన్ని లక్షల కోట్ల జన్మలు తపస్సు చేస్తారో అలాంటి లక్ష్యం. లక్ష్మి నన్ను విడిచిపెట్టి పోవటం లేదు. ఎందుకు మీ సేవ వారు. పోయి ఎలాంటి నన్ను ఆ నేను కోరానా అండి? నేను లక్ష్మిని కోరానా ఎప్పుడైనా? లక్ష్మి నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నాకు కావాలి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడండి పాపం ఆయన స్వామి. అనడమే కాదు ఆమె వరమాల పట్టుకొని నిలబడితే ఎవరి మెడలో వేసుకుందో అని అందరూ కూ తెక్కారు. ఆ కూలో ఉన్నాడండి ఈయన. నాకు వద్దు పొమ్మన్నాడు. పోయి ఎక్కడో కూర్చున్నాడు. ఏకాంతమాశరీత్య సుఖోపవిష్టం. ఎక్కడో కూర్చున్నాడు దూరానికి. ఈమె వెతికి వెతికి వెతికి అరె కనబడలేనే అంటే ఆల్రెడీ ముందే డిసైడెడ్. ఇంక ముందే ప్రేమించేసింది. కదా?

మీరు ప్రేమించి ఆ వాసి ఉండాలి కదా చూస్తే లేడు. ఎక్కడ పోయాడు రా అని ఎత్తుకు కూడా చూసి నా మెడలో నేను విరక్తం. నాకు ప్రేమ లేని వాళ్ళ మీద. విరక్తుడు నన్ను నేను వదిలి పెట్టడం లేదు. అన్ని లోకాలు ఆమె కడగంటి చూపు కోసం ఎంతో తపస్సు చేస్తున్నాయి. అలాంటి లక్ష్మి నేను కోరకున్న నా వెంట పడింది, నన్ను విడిచిపెట్టకుండా ఉంది. తెలుసా ఎందుకో మీ సేవతోటి. నేను బ్రాహ్మణోత్తములను సేవించుట వల్లనే నా పాద పరాగము సకల లోకములను పావనం చేస్తుంది అన్న కీర్తి లభించింది. నేను మిమ్ములను సేవించడం వల్లనే విరక్తి పొందిన నన్ను కూడా అమ్మవారు విడిచిపెట్టకుండా ఉంది. అదే ఆమె చూపు కోసం ఎందరో కష్టపడుతున్నారు. న శ్రీ విరక్తమపిమాం విజహాతి యస్యాః ప్రేక్షా లవార్ధ ఇతరే నియమాన్ వహంతి ఎన్నో నియమాలు ఎన్నో వ్రతాలు. ఏం వ్రతం అండి? వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం, ఇంకేమో వ్రతం, ఇంకేమో వ్రతం. చేయని వాడు ఎవడు? ఇట్లా ఎందరో వ్రతాలు చేస్తూ రామ్మా రామ్మా కాదు చూడమ్మా. కడగంటి ఒక్కసారి కొంచెం చూడమ్మా అని ఎందరో మొత్తుకుంటుంటే నేను ఆమెను కేరే చేయలేదు నాకెందుకు వదులు బా. అయినా నన్ను వినిపించండి. ఇదంతా నా గొప్ప కాదు నీ గొప్ప. మిమ్మల్ని సేవించడం వల్ల లక్ష్మి దొరికింది. కీర్తి వచ్చేసింది నాకు ప్రభావం కూడా లభించింది. నాహం తధాత్మే యజమాన హవిర్వితానే శ్చోతద్భుత పృతమదత్ హుతభుంగ్ముఖేన యద్ బ్రాహ్మణస్య ముఖతః చరతః అనుఘాసం తుష్టస్య మయ్య వహితైహి. నిజ కర్మ పాదై ఇంకొక ప్రభావం చెప్తున్నాడు మహానుభావులు జితేంద్రియులు ఋషులుగా చెప్పబడేటువంటి బ్రాహ్మణోత్ ప్రభావాన్ని చెప్తున్నాడు యత్ బ్రాహ్మణస్య ముఖతః చరతః అనుగా సంతుష్టస్య మయి అవహితైహి నిజ కర్మ పాకైహి యజ్ఞములు యాగములు దానములు ఇలాంటి వాటిని ఆచరిస్తూ

ఏదో నెయ్యి పురోళా జమ్ము మరోటి మురోటి ఏవో విజ్ఞ గుణ వేస్తారు కదా అంటే అగ్నిలో వేస్తారు. చదువు స్రవించుచున్నటువంటి నేతి ధార విచ్ఛిన్నం కాకుండా నిరంతరం అగ్నిలో వేస్తారే అలా. అగ్నిలో వేయబడినటువంటి హవిరాదులతో నేను అంతగా తృప్తి పొందను. ఎలా పొందుతావయ్యా అంటే నిజ కర్మ పాకైహి తుష్టస్య బ్రాహ్మణస్య ముఖతః చరతః అనుఘాసం. తాను ఆచరించిన కర్మల వలన తనకు లభించిన ఫలితంతోటి తృప్తి పొందే బ్రాహ్మణోత్తముడు భుజించే దానితో నేను తృప్తి పొందుతున్నాను. గమనించాలి చమత్కారంగా బ్రాహ్మణుని భోజనంతో అనలేదు. ఎలాంటి బ్రాహ్మణుడు నిజ కర్మ పాకైహి తుష్టస్య అంటే యదివిచ్చాలోహ సంతోషం కావాలి. మనము ఆచరించిన కర్మల వలన మనకు లభించిన ఫలితమే మనకు చాలు అని నిత్య సంతుష్టుడు కావాలి. మా వ్యాఖ్య చెప్తాడు అసంతృప్తా ద్విజ నష్టా బ్రాహ్మణులకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటయ్యా అంటే జబ్బు లాంటిది ఏదైనా ఉంటే ఏమిటి అంటే అసంతృప్తే బ్రాహ్మణునికి రోగము అన్నారు. అలాంటి వాడు నశిస్తాడు పైకి రాడు. ఎలాగో తెలుసా? సంతుష్ట ఇవ పార్థివ. తృప్తి పొందని బ్రాహ్మణుడు తృప్తి పొందిన రాజు వలె నశిస్తాడు. రండి రాజుకు ఈ రాజ్యం బాగుంది, నా కోశం బాగుంది, ప్రజలంతా బాగున్నారు, ఇంక నాకేం లోపం ఉంది, నేను హాయిగా నిద్రపోతాను అనుకున్నాడు అనుకోండి, నిద్రపోగానే చతుర్రాజులు వస్తారు దండ ఎత్తారు. తృప్తి పొందిన రాజు వలె తృప్తి పొందని బ్రాహ్మణుడు నశిస్తాడు. అలాగే సదజ్జ గణికా కైవ నిర్లజ్జేవ కులాంగన.

సిగ్గుపడే వేశ్య కూడా నశిస్తుంది అన్నాడు. తెలుసా ఎలాగో సిగ్గు విడచిన సాధ్వి వలె. సిగ్గును విడిచిన కులస్త్రీ వలె సిగ్గుపడిన వేష్ట నశిస్తుంది. తృప్తి పొందిన రాజు వలె తృప్తి పొందని బ్రాహ్మణుడు నశిస్తాడు. ఇదేం పాట అండి? నలుగురు ధర్మం చెప్పాడు. బ్రాహ్మణుడు తృప్తి పొందాలి, క్షత్రియుడు తృప్తి పొందకూడదు. కాబట్టి నిజ కర్మ పాకైహి తుష్టస్య తాను ఆచరించిన కర్మలకు ఫలరూపముగా లభించిన దానితో తృప్తి పొందేటువంటి యద్బ్రాహ్మణస్య ముఖతః చరతః అనుఘాసం. ఆ బ్రాహ్మణుని నోటితో తింటున్న దానితో నేను తృప్తి పొందుతాను. అందుకే ఎప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ యజ్ఞములు చేయటం కంటే తదీయారాధన చేస్తారు. రాధనానం సర్వేషాం విష్ణోరాధానం పరం అన్ని పూజల కంటే గొప్ప పూజ పరమాత్మది. చాలా చాలా తస్మాదవి పరం జ్ఞేయం తదియారాధనం మతం. అలాంటి విష్ణువు ఆరాధన కంటే విష్ణు భక్తుల ఆరాధన గొప్పది. పరమాత్మ భక్తులకు భోజనం పెడితే పరమాత్మ భక్తులు భుజిస్తుంటే వారి నోటిలో ఉండి తాను తిని తృప్తి పొందుతాడు. యజ్ఞ ముఖంలో కంటే పరమాత్మ బ్రాహ్మణ ముఖంలోనే తృప్తి పొందుతాడు అని మనం చెప్పుకున్నామే ఆ మాట స్వామి చెప్తున్నాడు. నేను యజ్ఞములోని హవిస్సుతో అంతగా తృప్తి పొందను. ప్రారబ్ధమైనటువంటి కర్మఫలముతో తృప్తి పొందే బ్రాహ్మణుని నోటితో భుజించే దానితో తృప్తి పొందినట్టు నేను తృప్తి పొందను. ఏషాం విభర్మ్యహం

అఖండ వికుంఠ యోగ మాయా విభూతి రమలాంగ్రి రజ కిరీటైహి విప్రాంస్తుకో నవిషహేత యదర్శనాం ఫహాసద్య పునాతి సహ చంద్ర లలామలోకా చెప్తున్నాడు ఏశాం ఇప్పుడు మరి కాస్త ముందు దగ్గరికి వెళ్ళాడు అప్పుడేమో బ్రాహ్మణులను సేవించడం వల్ల నా పాద పరాగం అందరినీ పవిత్రం చేస్తుంది అన్నాడు. స్వామి వారికి స్వామి వారి పాద పరాగమే పవిత్రం కాదు. స్వామి వారి పాదము నుండి వచ్చిన గంగ కూడా పవిత్రమే కదా. అది ఎందుకు పవిత్రమై ఉంటుంది? అంటే ఈ పాదము మొదలు పవిత్రం కావాలి కదా, వచ్చిన గంగ పవిత్రం కావాలి కదా, అంటే ఈ పాదం ఎవరిదో మొదలు వారు పవిత్రం కావాలి కదా. నేను పరమ బ్రాహ్మణోత్తముల పాద పరాగాన్ని నా శిరస్సున ధరిస్తాను. కాబట్టి నా పాదం నుంచి వచ్చిన గంగ పవిత్రమైంది అనటానికి గుర్తు ఏమిటంటే సద్య కునాతి సహ చంద్ర లలామలోకాన్. ఏ నా పాద జలము ఎవరిని పవిత్రం చేసింది? చంద్రలాలాముడు. ఎవరండీ ఆయనే? చంద్రశేఖరుడు. ఎవరు? శంకరుని కూడా పవిత్రం చేసిందట. ఏదది? గంగ. ఎక్కడి నుంచి పుట్టిందది? విష్ణు పాదోత్భవీం గంగం. శంకరుడు ఎక్కడ ధరించాడు? అదే అంటారు పాదోదకేన సశివః స్వశిరోధ్వృతేన ఎవరి వాక్యం ఇది? 600 స్తోత్రం కూడా చదవలేదు అని తెలిసిందన్నమాట. కదా? పాదోదకేన సశివః స్వశిరోధృతేన. పరమాత్మ యొక్క పాదోదకాన్ని శిరస్సున ధరించటం వల్లనే ఆయన కొత్త పేరు వచ్చింది. ఏమని? శివుడని.

మంగళకరుడు అని. మరి అంతకు ముందు ఏం పోరి ఉండే? రుద్రుడు అని నేను చెప్పుకున్నాను కదా రుద్రుడు అంటే ఏంటి అర్థం? రెండు. అందువల్ల అంతవరకు రుద్రునిగా ఉన్నవాడు. విష్ణుపాదోద్ధమైనటువంటి గంగను శిరస్సున ధరించుట వలన శివుడయ్యాడు అని చెప్పామే ఆ రీతిలో శంకరుడంతటి వాడిని కూడా పవిత్రం చేయటానికి కావలసిన పవిత్రత గల గంగ నా పాదము నుండి పుట్టడానికి నేనంతటి పవిత్రుడిని కావటానికి కారణము మీలాంటి మహానుభావుల పాద పరాగమును శిరస్సున ధరించుట వలనే ఏషాం విభర్మి అహం అఖండ వికుంఠ యోగ మాయా విభూతి అమలాంగిరజః ఎలాంటి వాని అంటే అఖండమైన వికుంఠ యోగం. చదువు మోత్సం అందరికీ రాదు. వస్తే పోదు అనుకోండి. చదువు మరి ఆ పరమాత్మకు వికుంఠం రాదు అన్నామా? ఉండేది అక్కడ. కదండీ? నిత్యం వైకుంఠ సంబంధం ఉండేటువంటి వాడు. వైకుంఠంలోకి వచ్చిన వాడు ఒక చోటికి పోరు అనబడేటువంటి కీర్తి సంపాదించినటువంటి వాడు. ఇవన్నీ ఉన్నటువంటి ఆ. కీర్తి, పవిత్రత మీ పాద పరాగాన్ని ధరించడం వల్ల వచ్చింది. అందుకే అంటున్నాడు సహచంద్ర రామలోకాన్ ఏమి తనుహు ఇలాంటి దాన్ని విప్రాంస్తుకో నవిషయేత. ఇలాంటి బ్రాహ్మణోత్తములను ఎవరయ్యా అవమానం చేసేది? ఎవరు సహించకుండా ఉంటారు? అంటే నేను స్వయంగా వారి పాదపరాగాన్ని శిరస్సున ధరిస్తున్నప్పుడు అలాంటి బ్రాహ్మణోత్తములను ఎవరు సహించరు? ఎవరు ఆదరించరు? ఏమి తనుహు ద్విజవరాహ. ఎవరయ్యా బ్రాహ్మణులు అంటే మీ తనుహు. వారు నా శరీరమే. వారొక్కరేనా? కాదు దుహతీహి మరియా దుహతీహి అంటే ఆవులు. పాలు భవిస్తున్నటువంటి ఆవులను దుహతీహి అంటారు. అంటే మనం చెప్తాం చూడండి గో బ్రాహ్మణేభ్యః. శుభమస్తు నిత్యం ఎందుకంటే ఇద్దరు ఆయన శరీరం కాబట్టి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు వంకర బుద్ధి గలవాళ్ళు వాళ్ళిద్దరు బాగుంటే చాలు నానండి తగిన వాళ్ళు పోవాలని అడిగాడు.

అంటే ఓరా ప్రాచ్యుడా, శ్లోకం మొదట్లో ఏముందిరా? సంస్కృతం వచ్చా? శ్లోకం వచ్చా చదువురా నాయనా. ఏముంది? స్వస్తి ప్రజాభ్యా. ప్రజలు కారా మీరు? కాదంటే మాకు బాదు. పోనీ ఆ తర్వాత ఏమన్నారు రా? లోకా సమస్త అందులో చేరరా మీరు? ఎందులో చేరరు? అంటే వాళ్ళు ప్రశ్న ఏమిటంటే మరి మీరు చేరరా? మీ పేరెందుకు? మేము వారి శరీరం కాబట్టి వీళ్ళిద్దరూ బాగా ఉంటే లోకమంతా బాగుంటుంది. అంటే ఏమిటి అర్థం? ఒకరు జంతువుల ప్రతినిధి ఇంకొకరు మానవుల ప్రతినిధి. పశుపక్ష్యాల రుద్రుడు అంటే ఏంటి? గోవు. మామలుడు అంటే ఏంటి? బ్రాహ్మణుడు. అందుకోసమని చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీ తనుహు. ద్విజవర బ్రాహ్మణులు నా శరీరము అలాగే దుహతీహి ఆవులు కూడా మదీయా అలాగే భూతాని అలబ్ద జరణాని చ్య భేద బుద్యా ఇతర భూతములు అన్ని ప్రాణులు అవన్నీ ఎవరు? నా శరీరమే. బ్రాహ్మణులు నా వాళ్ళే, గోవులు నా వాళ్ళే, అన్ని ప్రాణులు నా శరీరమే. కానీ నా శరీరం కాని వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరు వాళ్ళు భేద బుజ్య జగత్తు మొత్తం పరమాత్మ స్వరూపం కాదని పరమాత్మ కంటే భిన్నమైనది ఇంకొకటి ఉందనుకునేవారు ఆ వాళ్ళు కాదు కదా. అలాంటి వారిని భూతాని అలబ్ధ శరణానిచ భేద బుజ్యా పరమాత్మను మాత్రమే పూజిస్తాను గుడిలో వెళ్లి దేవునికే దండం పెడతాను గుడి వందల ఉన్న భక్తులకు దండం పెట్టను. నేను పూజించేది ఎవరిని? భగవంతుడిని. పరమాత్మకు యాక ఇటి రోజు పాయసం చేయించి ఆరగింపు చేస్తాను కానీ ఇడి వచ్చిన బిచ్చగానికి ఇక్కడ అన్నం పెట్టను. భక్తుడేనా? ఒప్పుకున్నామా? మరి అక్కడ ఇక్కడ వారే ఉన్నాడు అంతర్యానికి. అందుకే భేద బుజ్య భూతాని అలబ్ధ చరణాని. పరమాత్మ వేరు ప్రపంచం వేరనే బుద్ధితో ప్రాణులకు రక్షణ కలిపించని వారిని. ప్రాణులను

ఆదరించని వారిని ద్రక్ష్యంతి అగచ్ఛత దృశ్య అహిమన్యవః ఇలాంటి వాళ్ళు వాళ్ళు అంటే అహిమన్యవ పాములా పుతకొడతారు. వాళ్ళు చూస్తే, దీందులను చూస్తే, దరిద్రులను చూస్తే, బాధ్యతులను చూస్తే, వాళ్ళు అగక్షత దృశ్య పాపము చేత వారి కూపు కూడా మలినమైపోయింది. ఒరేయ్ నా బిత్తానికి వచ్చారంటే ఓహో నీ సంపాదించి నీకే పెట్టానే అంటాడు దా చూసి మరి. చూపు వంకర చూపు. ఎందుకు వచ్చింది వంకర చూపు? పాపం పెరిగితే వచ్చింది. కదా? పాపము చేత కొట్టబడిన చూపు కలవారై అగక్షిత దృశః అధిమన్యవః పాములా బుసకొట్టేవారు. పరమాత్మ కంటే జగత్తును వేరుగా సూచేవారు ఉన్నారే గురుధ్రారుష మమ కుపంతి అధి దండనేతుహు. వాడు వృద్ధ అంటే వృద్ధ అంటే లోభము కలవారు. గద్దలు అంటే ఏమిటి అర్థం? లోభిష్టి తర్వాత జన్మలో గద్దలే పుడతారు అని శాస్త్రం. ఎందుకంటే గద్ద ఏం చేస్తుందంటే ఎంతో పైనుంచి పోతుంటుంది దాని దృష్టి చాలా తీక్షణం. చాలా పైనుంచి పోతుంది. కింద ఉన్న అంత చిన్న మాంసపు ఖండాన్ని కూడా అది మనకు అక్కడ ఉంటే కనబడదు. అది అక్కడి నుంచి చూసి కనబడకపోతుంది. మరి ఇంత దిజ దృష్టికి కారణం ఏమిటి అంటే మనస్సు అక్కడ ఉంది కాబట్టి. ఆహారము బాగా ఎవరికి కనబడుతుంది? భగ చెప్తాడు మహానుభావుడు. ఒక నలుగురు భక్తులు ఉన్నారు. నలుగురి భక్తులలో ముగ్గురికి నరకం వచ్చింది, ఒక్కరికి మాత్రమే మోర్శం వచ్చింది. నలుగుర పురాణం విన్నారు. బాగా అవుతామో ఎవరు విన్నారు. ముగ్గురు నారకానికి పోయారు. ఒక్కరు మాత్రం ఓటానికి పోయారు. తెలుగు నారద ఊరుకోరు కదా ఏమయ్యా ఇదేం అన్యాయం అయ్యా అందరూ ప్రాణం విన్నారు కదా. వాడు ఒక్కడే ఎందుకు పోయాడు అబ్బే నాకేం తెలుసు నువ్వు పోయి వాళ్ళనే అడుగు. ధర్మం ఏమిటి అంటే ఆ పురాణ చాల అంటే ఇలా చెప్పేటువంటి

అని చెప్పి ప్రదేశం ఉందే ఏదో కమ్యూనిటీ హాల్ మీద ఒక హోటల్ ఉంది. ఒక పక్కనేమో ఓ హోటల్ ఉంది. ఇంకో పక్క మధ్యశాల ఉంది. ఇంకో పక్క నాట్యశాల ఉంది. సరే ముందర ఒకటి ఉంది. ఇక్కడే బాగుంది. ఈ కూర్చున్న నలుగురులో ఒకడికి పక్క హోటల్ కదా ఓహోహో అని ముక్కులకంతా వంటలు వాసలు వస్తున్నాయి. అబ్బా ఎప్పుడు పోయి తిందునా అని వాడు వాళ్ళు ఏమేం చేసి ఉంటారు ఇప్పుడు పోపు పెట్టారు ఇప్పుడు గోరించారు ఇప్పుడు కిందికి దింపు ఉంటారు ఇప్పుడు వడ్డించు ఉంటారు. ఈ పక్కన మట్టి సీసా ఉంది. వీడు ఆ మధ్య రకరకాలు ఉంటాయి కదా, వాళ్ళు ఒక్కొక్క దాన్ని పోస్తున్నారు కొద్ది ఓహో వీడి దగ్గర ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది, ఆ బరి వేసింది, నువ్వు వెళ్ళగానే ఈ సీసా కొంటాను, ఆ సీసా కొంటాను వీడు. ఇంకో పక్క నాట్యం. ఆ గజ్జలో కనగల ఇంకేదో గాజులో కనగల ఏది మారకుండా కనగల వాటిని బట్టి ఆ అమ్మాయి వయస్సు ఇంత ఉంటుంది. రూపం ఇలా ఉండి ఉంటుంది. అమాంతరం ఏంటి ఇది కాగానే తొందరగా పోయి అక్కడ కూర్చొని నాట్యం చూస్తాను. ఒక్కడు మాత్రం కళా శర్దాగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నాయనా కథ వింటే మోర్తం ఇవ్వము. ఇంద్రియములు ఎక్కడ ఉన్నాయో చూడండి. అందుకే అంటున్నారు ద్రక్ష్యంతి గురుధ్రాహరుషా లోభం కలవండి. అంటే నేను సంపాదించినదంతా నాకే దచ్చాలి. ఇంకెవరికీ నేను ఇవ్వను, ఎవరికీ నేను పెట్టను అనుకుంటారు కదా. కోపంతో వారిని వెళ్లబడతారు. రక్షణ ఇవ్వరు, ఆశ్రయం ఇవ్వరు, ఆదరించరు. కరెక్ట్ అండి? గుడిలోకి వచ్చి నాకదండం పెట్టి గుడి ముందర పిచ్చగాను పోవాలని గెదిరిస్తే వీడికి మోక్షం వచ్చినట్టేనా? ఒప్పుకుందామా? వేద బుద్ధి పరమాత్మ వేరు జగత్తు వేరనే దృష్టితోటి ఎవరైతే పాపాన్ని పెంచే చూపులతో కోపంతో, భేద బుద్ధితో, ఆశతో, లోభంతో ఎవరు వ్యవహరిస్తారో కుపంతి అలాంటి వాళ్ళను మామ. ఉపంతి అతితే అది హేతుహు అంటాడు. అలా అని అది దండ హేతుహు. అలాంటి వాళ్ళను నావాడు దండిస్తాడు అన్నాడు. ఎవడు నావాడు? యముడు.

అంటే దండించడానికి వాళ్ళు నియమించారు. కాబట్టి నా నియమాన్ని, నా శాసనాన్ని పాటించే యముడు అలాంటి వారిని దండిస్తాడు. అంటే. సగల ప్రాణులు పరమాత్మ స్వరూపమని భావించి అందరినీ సమానంగా ఎవడు ఆదరించి దీనులను దిక్కులేని వారిని ప్రధానంగా సహాయపడతారు. ఆంటి వారికి నేను తృష్టి పొందుతాను తప్ప నన్ను మాత్రమే పూజించి తక్కిన జగత్తును నాకంటే వేరుగా భావించే వారిని భావించి రక్షించని వారిని నా వాళ్ళు దండిస్తారు అది దండనేతువు ఏ బ్రాహ్మణాన్ అపి శ్రియా క్షిపతః అర్చయంతః ఆపుదాం ఇది బాగు అయింది కదా స్వామి వారి వాక్యాలు ఇంకా బాగా ఉన్నాయి అంటే ఈరోజు శ్లోకాలు కొద్దిగా అయ్యాయి కానీ భావం చాలా ఇష్టమైనటువంటి భావం ఎంత బాగా మననం చేసుకుంటే అంత ఆనందం పెరుగుతుంది. పరమాత్మ ఎలా మాట్లాడుతాడు? మరి మనం ఎలా మాట్లాడుతున్నాం? అకేలా అభినాథుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఏమీ లేని వాళ్ళని మనం ఎలా మాట్లాడుతున్నాం చూసుకొని ఈ శ్లోకాలను ఆవృత్తి చేసుకుంటే, మననం చేసుకుంటే ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపారయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః

I worship the Guru-lineage up to my own Acharya, who daily worships the lotus feet of Achyuta, who considers all other things as worthless as grass, whose only grace is the Lord.

'Putret tanmayatayaa taravoabineduh tam sarvabhuuta hridayam munimaanato asmi' - I bow to that sage who is the heart of all beings, Sri Shukabrahman. Salutations to Sri Rangaariya Guru's son.

He placed His hand on Garuda's shoulder and walked alongside. The vehicle (Garuda) is beside Him. Mother Lakshmi is on His other side. These two are the Lord's eternal associates - one is His eternal glory (nitya-vibhuti)...

We are grateful for this. You exist in all. You are in every heart. But for those in whose hearts yoga is absent, You do not manifest. That is - again here...

This is what is called a wonderful stream of devotional sentiment. 'Today our eyes have seen You.' The depth and intensity of the sages' devotional imagination - how profound it is.

All these openings exist so He can enter. For some He enters through the ears, for some through the eyes, for some through the mouth - through pranayama...

'He is visible now, and He has been watching all along. He is appearing right in front' - 'Chchhi, I will not look at you' - until now I have been looking. 'For the one who hates, for the one who loves...'

The cause of anger - a child of three years shows his strength to the father. What does the father say? 'Wonderful! You are so strong!' - and the child is pleased.

What does turning around mean? If one reads the Brihadaranyaka Upanishad it becomes clear. 'Na kevalam patyuh kaamaaya patni priyaa bhavati. Aatmanah kaamaaya pati priyo bhavati' - the wife is dear not merely for the husband's sake but for the sake of the Atma.

Because husband and wife quarrel and separate. Even when one is gone, the other remains. What do you find in that? When they are not talking, the door...

Only when the Supreme Being wills it does the husband love the wife. Only when He wills it does the wife love the husband. Only when He desires it does the father love the son, and the son love the father.

Same organ, same form - how did it change? Therefore: 'Eshaam ratim rachayantam' - in every object of the entire moving and unmoving creation, He creates attraction between each object and another.

Property earned with fifty years of effort can be lost in five minutes. What then? Until now, we were husband and wife, so loving, so close - and then...

Therefore another secret is this - all Puranas, all scriptures contain stories of marriage, progeny, wealth, prosperity, kingdoms, citizens - but these story segments contain...

Through remorse, the devotion that arose upon knowing the truth grows, then it becomes a form of yoga, and when it becomes 'dridha-bhakti-yoga' (firm devotion-yoga) - what happens then? 'Udgandha-yah' - then...

With fasting, without eating food - why do we not eat? Hunger keeps happening. 'I don't want food' - why do we say that? However much we eat, this stomach...

'Bruuvaa' - 'if so, one who has taken refuge at your feet - 'bhavat kathaayanh kiirtanya tiirtha yashasah kushala rasajnah' - one who is wise in the essence of Your narratives...'

They are capable of concealing samsara. They are capable of transcending Maya. They are capable of not experiencing the fruits of actions they have performed. All of us...

He won't say it. Why won't He? Because if asked, He cannot give it. What else is there on the other side for Him to give? What else has He given? He says there is nothing more. He gave Putana moksha...

Why? Because they are kushala (skilled). They are samarthas (capable). They are experts. They know well what to attain, what to desire, and what not to desire. Moksha...

'Come, sit here, let's talk' - 'I am in the story, I am in bliss.' This is Bhagavat Katha - the taste that delivers nectar to us. But...

'Poorye tatate guna-ganaih yadi karna-randhah' - 'Let our ears be filled with the praise of Your qualities. Let our speech be filled with the singing of Your story. Let our eyes behold Your lotus feet...'

'What is this death?' - It is not dying with the physical form gone. 'What is this eye-opening?' - 'Anu gushyate yasya nagare rangayaatra' - that was when we opened our eyes at age five. Then I saw...

That means one should not read at dawn - worldly things. Why? How must we see the Supreme Being? When the Supreme Being appears, what should we say? There is something complete here - inside this...

Isn't there another bird? What do they call the Garuda bird. Seeing a Garuda bird is auspicious; hearing about it is auspicious. The one useful for neither is the kite (gaddha). That one...

'Manojeyamu' - those who have no control of the mind. For those without mental restraint - 'durudayah bhagavaan' - the Lord is difficult to attain. That is the teaching here. 'Indian niga...'

My opinion too was set aside, I was disregarded - 'tadarthiikritya maam yad vah baahvakraataam atikramam' - they greatly disrespected me. They committed a great transgression.

Even so they are my servants, so they cannot stay apart from me for long. On their behalf I am requesting you - 'tadvah prasaadayaami ajantu...' - I ask your forgiveness for them.

Not that - that same thing is being said: 'ennamaani grinan lokah bhritye kritaagasi' - when a servant commits a wrongdoing, people say 'that person is such a servant' - 'Look what he did!'

That is why this is described so carefully as a simile. 'Tvachami-vaama-yaah' - 'suvasan asaadhu-vaadah tat kiirtim hanti tvachami-vaamayah yasya amritama-raaya...' - bad reputation destroys fame like a disease destroys skin.

The moment it touches the body - 'sadya punaati jagat' - the entire world is purified immediately. How? From the outcaste to the Brahmin - meaning from the lowest to the highest in society.

'Sindhyaam pabhaavum api vah pratikuula vritttam' - therefore whether my fame grows or whether my fame decreases - it is because of you. Meaning, it is because of sages like these, devotees like these.

Everyone knows that He serves the excellent Brahmins. 'Pavitra renum sadyaksha kaakilamalam pratilabdha sheelam' - serving them, all sins are immediately cleansed.

You love and want to stay - but when looked for, He is not there. Where did He go? Even when looking up - 'naa mele naa vichriktam. Naaku prema lenivaallla mede...' - I am detached from those who don't love me.

Some ghee, some havis, some other offerings - various learned substances placed in the fire. Reading the continuous stream of ghee...

'The shameless prostitute also perishes' - said the speaker. Do you know how? 'Like a shameless virtuous woman.' Like a virtuous woman who has abandoned modesty - like a shameful vessel that has perished.

'Akhanda vikuntha yoga maayaa vibhuuti ramalaangri raja kiriitaih vipraamstuko na vishaheta yadarshanaam phaa sadya punaati saha chandra lalaama lokaa' - He who, crowned with the dust of Brahmin feet, purifies the world along with the moon-marked.

'Mangalakara' - the auspicious one. Before that what was called? I mentioned Rudra - what does Rudra mean? Two meanings. Therefore until that point...

He said: 'O learned one, what is at the beginning of the shloka? Do you know Sanskrit? Read the shloka. What is there?' 'Svasti prajaabhyaa.' Are not the people - are they not...

'Aadarishhani vaaraani drakshhyanti agacchhata drishhya ahimanyavah' - such people, meaning the ahimanyava ones - they will strike like snakes. Seeing them, looking at them...

...saying there is a place - some community hall above a hotel. On one side a hotel, on the other side a tavern, on another side a dance hall...

They are appointed to punish. Therefore Yama - who follows my law and my command - Yama punishes such people. Meaning, all creatures...