ఉద్ధవుడు వృందావనానికి: గోపికల అనుపమ భక్తి
Uddhava to Vrindavana: Gopis' Unmatched Devotion
శుక వర్ణన ముగింపులో పరీక్షిత్తు మోక్షం పొందాడు - తక్షక సర్పం కాటు శాపాన్ని పూర్తి చేసింది కానీ పరీక్షిత్తు ఇప్పటికే భాగవత శ్రవణంతో జన్మ మృత్యువులను అతిక్రమించాడు. భాగవతం ప్రత్యేక పద్ధతి వివరించబడింది: వ్యాసుడు నారదుని వద్ద విని, రచించి, శుకుడికి నేర్పాడు, శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు - గురు శిష్య పరంపర స్వయంగా పవిత్రమైనది. ఈ పరంపర శ్రవణమే శుద్ధిని కలిగిస్తుంది.
Parikshit attains liberation at the conclusion of Shuka's narration - the snake-bite of Takshaka fulfills the curse, but Parikshit has already gone beyond birth and death through the Bhagavatam's hearing. The session explains the unique mechanism of the Bhagavatam: Vyasa heard it from Narada, composed it, taught it to Shuka, who narrated it to Parikshit - the lineage of transmission itself is sacred. The teaching: even the act of hearing this lineage produces purification.
ఏక విగ్రోహ రామా మా జస్య శరణం శరణం మదపద్యే మాతా పితాయువతయ తమయా విభూతి సర్వన్య దేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపదేసు కులాధిరామం శ్రీమత్ తదంగిరివరం గణమామిమోర్జనాం భూతం సరస్త్య మహదా కువయ పట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాః భక్తా శ్రీదేను పరకాలయతీంద్ర విష్ణా శ్రీ వత్పతాం కుశమునిం తృణకోస్మి నిత్యం వసుదేవ పుత్రం ఏవం కంస చామూర మదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతసి పుష్ప సంకాక్షం హార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం గజతత్కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం మనమాలా విరాజితం శంఖ చత్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సైరుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తోచి గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికా భుజద్వంద్వ కుంకుమాంతి వక్షతం శ్రీకేతం మహేశ్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమితం పుణ్యం ప్రాత రుద్ధార జత్పయే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్చతి శ్రీ బుద్ధ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నమస్తారం శక్తే పౌత్రమకల్మశం పరాజలాత్మజం వందే సుఖదానంతపోచినిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత ముపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజురావ పుత్రేతి తన్మయతయా సర్వోధినేతు సం సర్వభూత హృదయం మునిమాతోస్మి. శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కుల భూషణం శ్రీ రంగాద్య కురో పుత్రం షఠ యోపమాం భజే అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా గౌడు రేపల్లెకు వెళ్లి పరమాత్మ యందు గోపికలకు ఉన్నటువంటి భక్తి పారవస్యాన్ని అనుభవించి తన అనుభవాన్ని కృష్ణ పరమాత్మకు వివరించారు. వాసుదేవాయ వసుదేవాయ రామాయ రాజ్నేశ ఉపాయనాని అధాత్. చెప్పవలసిన మాటలకు సునుకి చెప్పేసి వసుదేవుడికి, బరదాముడికి, ఉగ్రసేనునికి వారు పంపినటువంటి కానుకలను సమర్పించారు. అథ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః సైరంద్రియా కామతప్తాయా త్రియమిచ్ఛన్ గృహం వ్యయోన చెప్పుకున్నాం కదా రణకార్తిహరః అని చెప్పాము స్వామిని. తనను ఆశ్రయించిన వారి ఆస్తిని హరించేటువంటి మహానుభావుడు. తాను నగరంలోకి ప్రవేశించగానే అడిగిన వెంటనే కాదనకుండా అంగరాగమును సమర్పించి తన భక్తిని చాటుకున్న మహానుభావుడారు త్రివక్ర మనం కుగ్య అంటామనెను. పోలి జన్మలో ఎవరు ఎందుకు ఆ చర్చ అవుతున్నావ్ దీనికి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటి మహానుభావురాలిని మరి తాను కరుణించాడు. ఇక్కడ ఇంకొక స్వాపదేశ రహస్యం, సాంప్రదాయ రహస్యం ఏమిటంటే కృష్ణునికి మధురా నగరంలో తరువాత ఎలాంటి ఇబ్బంది రాకుండా తన అనుకున్నది అనుకున్నట్టు సక్రమంగా జరగటానికి మొదలు ఎదురైనటువంటి స్త్రీని కుబ్జను సత్కరించడమే కారణము అంటాడు. ఇలాంటి సత్కారం నంబిల్యే చెప్తారు, ఇలాంటి సత్కారాన్ని రాముడు మంధరకు చేయనందుననే.
రాజ్యభక్తాభిషేకం తప్పి అరణ్యవాసం పోవలసి వచ్చింది రసోక్తి అంటారు దాన్ని నంబిళ యొక్క రసోక్తి. పాపం ఆయన కూడా జాగ్రత్త పడి ఉండి ఇలాంటి ఈ ప్రధానమైనటువంటి మహారాజు గారికి దాసులు ఉంటారే కొద్ది వారాల్లో కంట జాగ్రత్తగా గాని పెట్టి ఉంటే. పాపం ఆయన ఆనాడు రాజయ్య ఎవరేమో ఆ తప్పు తెలుసుకొని కృష్ణావతారంలో స్వామి ముందుగా కుర్జను సత్కరించాడు దానివల్లే మధురా నగరంలో తాను ఆచరించేటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాయని ఒక చమత్కారంగా చెప్తారు. మరొక చమత్కారం ఏమిటంటే రామావతారానికి కృష్ణావతారానికి పోలికని చెబుతూ పిల్లలోకాచార్యులు వారు నమ్మిళ్ళ వారు కొన్ని నిర్వాహాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి మనకు ఒక విషయంలో ఇవన్నీ వివరించబడతాయి. ఆ అన్నీ ఇంకో చమత్సకారం ఏంటంటే. రాముడు పాపం కష్టపడి అరణ్యానికి వెళ్లి తాటక దగ్గరికి వెళ్లి తాటకను చంపవాల్సి వచ్చింది. నన్ను ఇంత కష్టపెడతావా అని స్వామి అప్పుడు కాస్త బరువుగా నిట్టూర్చారట. సరే స్వామి వచ్చేసారి కష్టం ఇప్పియండి అని. పూతన తానే కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రాణాలు వదిలిపెట్టింది అంటాడు. రాముడేమో పోయి చంపవలసి వచ్చింది. కృష్ణుడి దగ్గరికి ఎవరెవరు బొద్దింపబడాలో వారే వచ్చారు అని ఒక కౌంతుడి దగ్గరికి వెళ్ళాడు తప్ప. తగిన వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. ఇది రామావతారానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి చమట్కారం. ఇక మన వేదాంతమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే కుబ్జె ఎవరో కాదు సాక్షాత్తు స్వామి వారి యొక్క వనమాల అని చెప్తారు. మనకు హరి వచనంలోనూ బ్రహ్మ వైవర్తంలోనూ పరమాత్మ యొక్క వనమాలే కుడ్య రూపంగా వచ్చింది అని అందులో ఉండేటువంటి 5 రకాల పుష్పాలు సుధాముడిగా అయ్యాడని అందుకే ఆ సుధాముడు స్వామికి పుష్పహారాలు ఇచ్చాడు. ఈమె తాను దేన్ని కప్పుగుంచుతుందో దాన్ని అందించింది. వరమాల వల్ల వర్షస్థలానికి పోయబడినటువంటి గంధం కనపడకుండా పోతుంది కదా. అందుకే తాను స్వామి దగ్గర నిరంతరం ఏ గ్రంథాన్ని కనపడకుండా చేసిందో, ఆ గ్రంథాన్ని తానే స్వయంగా అర్పించింది అనేటువంటిది పరమాత్మ ఇలా ఆనాడు చెప్పాడు.
అతని ఆమె అతని చేత అన్ని వంకలు తీసేయబడి ఓ బంగారు తీగలాగా తయారైన కుజ్య ఉత్తరీయం చెప్పున ఉత్తరీయం చక్ర సౌత్తరీయం లాగింది. త్వాం చెప్తుం ఇహ నోత్సహే నిన్ను నేను విడిచిపెట్టదలుచుకోలేదు. మన ఇంటికి వెళ్ళదాం రావయ్యా అని పశ్చతః బలరామస్య ఆయన బలరాముడు చూస్తుండగా ఈమె ఉత్తరీయం లాగింది అంటాడు. అప్పుడు ఈ స్వామి తప్పకుండా వస్తాను మాలాంటి బాధసారులకు మీలాంటి ఇండే శరణ్యము కానీ కొన్ని పనులు ఉన్నాయి పూర్తి చేసుకొని వస్తాను అని మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంచుమించు పనులు పూర్తి అయ్యాయి. అందుకే సైరంధ్రియాః కామసప్తాయాః ప్రియమిచ్చన్ గృహం యయౌ అథ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మ సర్వదర్శనః తన కోసం సైరంధ్రి అంటే కుబ్జ పరితపిస్తున్నదన్న విషయాన్ని తాను విజ్ఞాయ తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు అంటే సర్వాత్మ. తాను అందరికీ ఆత్మ కాబట్టి ఎవరెవరు ఏమనుకుంటారో తెలిసిపోతుంది. ఇంకోటి సర్వ దరిశనః అన్నీ చూచేవాడు అని అర్థం అంటే చూడడానికి తెలిసిపోతుంది. అన్ని తెలిసిన వాడు కాబట్టి తన గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో స్వామికి తెలుసు. అందువల్ల ఈ కుబ్జ పడేటువంటి విరహతాపాన్ని తెలుసుకున్నటువంటి స్వామి సైలెన్సీయా కామతప్తాయా ప్రియమిచ్ఛన్ ఆమెకు కూడా. ప్రీతిని కలిగించకోరి ఆమె ఇంటికి వెళ్ళాడు. మహా గోపస్థలైహి ఆఢ్యం కామోపాయోపబ్రహ్మితం ముక్తాదామ పతాకాభి వితాన శయనాసనైహి ఆమె దాసీయే కానీ. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన దాసి కాబట్టి ఆమె సంపదకి ఏమి కొదువ లేదు. ఆమె భవనం ఎలా ఉంది? మహానగ ఉపస్కారయ్యి ఆజ్ఞ. చాలా పెద్ద పెద్దలు మహా శ్రీమంతుల ఇళ్లల్లో ఏమేమి ఉపస్కారములు అంటే పరికరములు ఇంట్లో ఉప వస్తువులు అంటాం కదా ఎలాంటి వస్తువులు ఉండాలనో అలాంటి వాటితోటి నిండి ఉన్నది కామ ఉపాయ ఉపవృంహితం. అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ దేన్ని గుర్తు చేస్తున్నాయి
మనకున్నటువంటి ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనే నాలుగు పురుషార్ధాల్లో కేవలం ఈమె మూడవ పురుషార్ధానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే పరమాత్మను ఇంటికి రావయ్యా పోదామని పిలిచిన వెంటనే ఆ యొక్క మనస్సు హృదయం అర్థమవుతుంది కదా. అందుకనే కామ ఉపాయాన్నే అంతటా వ్యాపింప చేయడానికి తగిన రీతిలో అలంకారాలు ఉన్నాయి ఆ ఇంట్లో. ముక్తాదామ పతాకాభి వితాన చయన ఆసనైహి ముత్యముల హారములతో అలాగే పతాకములతో వితానములు చయనాసనములు ధూపై సురగువి దీపైహి సగ్గంధైరపి మండితం ధూప దీప అనేకమైనటువంటి సుగంధములు పుష్పమాలలు ఇలాంటి వాటి సగ్గా అలంకరింపబడినటువంటి భవనాన్ని గృహం తమాయాంతమవేక్ష్య ఆసనాత్ సద్యస్తముత్తాయహి జాత సంభ్రమ పరమాత్మే వెతుక్కుంటూ వచ్చాడు సాదు అతని అదృష్టం ఇంకేం కావాలి అతను వెతుక్కుంటూ వచ్చాడు ఆమె ఇంటిని అందువల్ల సద్యః సముద్ధ అతన్ని చూచి వెంటనే తొట్రు పడుతూ నీచి యధోప సంగమ్య సఖీభి రక్షితం సభాజయా మాత సదా సనాదివి యాసన అర్ఘ్య పాద్యా నాదులతోటి తన చెలికెత్తెలతో కలిసి అతన్ని సభాజయా మాత అర్చించినది అంటాడు తదా ఉద్ధవ సాదు తయాభి పూజితః నశీతత్ పూర్వ్యాం అభిమృశ్య శాసనం ఒక్కడు రాలేదు స్వామి ఒక్కడు రాడు ఉద్ధవుని తీసుకొని వచ్చాడు ఇదే అతనిలోని నిష్టాపట్యానికి గుర్తు ఏదో రహస్యమైనటువంటి ప్రక్రియ ఏం కాదు దాతవలసినది కాదు అందుకే ఉద్ధవుడిని తీసుకొని వచ్చాడు. ఆమె అతనితో పాటు ఉద్ధవునికి కూడా ఉన్న తాతనాన్ని సమర్పించింది ఆయన కూర్చోమని. కానీ ఆ మహానుభావుడు పరమ భక్తాద్యేశ్వరుడు కాబట్టి ప్రభువు ముందర పెద్ద ముందర ఉన్నతాసనంలో కూర్చోకూడదు కాబట్టి మరి ఎవరింటికి పోయామో వారు ఆసనం చూపెడితే వద్దు అనకూడదు. పెద్దలతో కలిసి వెళ్ళాం. వెళ్ళడానికి ఇద్దరికీ ఆసనం అయ్యా ఏం చేయండి అంటారు మర్యాదగా. మరి ఏం చేయాలి? వారి మాట తిరస్కరించకూడదు. తన స్వరూపానికి భంగం కలిగించకూడదు. అందుకే అభిమృశ్యత ఆసనం.
సరాయం ఉపవిభేక్ష అది ఆసనాన్ని చేతికి ముట్టుకొని కిందకి పోసుకుందాం. వారు చూపినందుకు ఆసనాన్ని చూపి మనం కూడా ప్రసాదం అంటే ఆభ్యానిస్తాం. తీసుకోకూడదు అనుకున్నప్పుడు ఆగ్రానిచ్చి పక్కవారికి ఇస్తాం. ఆగ్రానిస్తే అనుభవించినట్టే అర్థం. ఈ సాంప్రదాయం అందుకే అంటాడు. ధూపై సముత్తాయని జాత సంభ్రమ తదోద్ధవస్థాతయాభి పూజితా నేశీత తురువ్యాం అభిమృశ్య ఆసనం. తనకు అర్పించినటువంటి ఆసనాన్ని స్పృశించి భూమి మీదనే కూర్చున్నాడు. ఆసనం కృష్ణోపి తూర్ణం శయనం మహాధనం వివేచ లోకాచరితాన్యనువ్రతః ప్రత్యేకంగా చెప్తున్నాడు. పరమాత్మ లౌకికమైనటువంటి ఆచారములను అనుసరించి అంటాడు. లోకాచారమును అనుసరించి దీన్ని బట్టి ఆయనే ఈ పనులను ఎందుకు చేస్తున్నాడు? లోకాచారు అనుగుణంగా ఈ లోకంలో ఉన్నాడు మరి తాను మనిషిగా వచ్చాడు. అప్పుడప్పుడు దైవత్వాన్ని చెప్పినా పూర్తి మానవత్వాన్ని. అతిక్రమించిన ప్రవృత్తి ఉండకూడదు కాబట్టి తాను కూడా లోకాచారం అనుసరించి తూర్ణం శయనం మహాధనం వివేక్ష మహా విలువైనటువంటి శయ్యను ఆయన చేరాడు ఎందుకు లోకాచరితాన్ని అనువ్రతః లోకచరితాన్ని అనుసరించి సా మధ్యన, ఆలేప, దుకూల, భూషణ, శ్రట్, గంధ, తాంబూల, సుధ, ఆసవాదివి. చమత్సారం ఏంటంటే చూడటానికి. కుబ్జ కృష్ణుల యొక్క శృంగార ఘట్టం వర్ణించినట్టుగా కనబడుతుంది. ఎందుకు లెక్కపెట్టానంటే ఆ కుబ్జ కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరటానికి తనను తాను సిద్ధం చేసుకున్నది. దేనితోటి మనం వాటిలో స్నానం చేయడము, కొత్త వస్త్రాలు కట్టుకోవడము, గంధాదులు రాసుకోవడము, అగర రాసుకోవడము, ఏదో అత్తరులు, పందింపులు ఇప్పుడు ఏమంటాం కదా ఇప్పుడు ఏంటి కొత్తవి సుగంధాలు, పర్ఫ్యూమ్ల తెరుపు చూడడం అంటారు. ఆ ఏవో కొన్ని ఉన్నాయి కదా. ఏదో కాస్త ఒళ్ళు సుగంధం కాగా కావాలి కాస్త ఏదో చూచే వారికి ఉద్రేకాన్ని పెంచేదిగా ఏవో కొన్ని వేషాలు ఇస్తారు కదా ఈ వేషాలన్నీ ఆమె వేసుకుంది కానీ అవి మొత్తం ఎన్ని అయ్యాయి అంటే తొమ్మిది అయ్యాయి.
చూడండి. మధ్యన, ఆలేప, దుకూల, భూషణ, త్రక్, గంధ, తాంబూల, సుధ, ఆసవ. ఈ తొమ్మిది కూర్చుకొని పరమాత్మ సన్నిధికి చేరినది. ఈ పనికి అర్థమైందా మీకు? జీవుడు పరమాత్మను చేరాలంటే నవవిధ భక్తులను ఆశ్రయించి వెళ్ళాలి. వ్యాస భగవానుడు శృంగారాన్ని వర్ణించిన ప్రియుని ప్రియులాడి యొక్క కామకేళి వర్ణించిన జీవాత్మ పరమాత్మ యొక్క అనుభవమే. స్త్రీ అంటే ఎవరు? మనందరం స్త్రీలం. ఎవరు పురుషుడు? వాసుదేవః సయేవాసౌ పూర్ణ పురుష ఉచ్యతే. నిజమైనటువంటి పరిపూర్ణమైన పురుషుడు ఎవరు? వాసుదేవుడు. స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం జగదేతత్ చరాచరం. పరమాత్మ తప్ప తక్కిన జగత్తంతా స్త్రీలు. మనమంతా స్వామికి ప్రియువాళ్ళం. స్వామి మనకు ప్రియులు. సో శ్రుతే సర్వానుకామాన్ సహ బ్రహ్మణ విపస్థితా. ఈ జీవాత్మ పరమాత్మతో కలిసి అన్ని రకముల కోరికలను అది కూడా విపశ్చిత అంటాడు బ్రహ్మణ విపశ్చిత. పరమాత్మ చేత కాదు సర్వదర్శి అయిన పరమాత్మ చేత. సర్వదర్శి అంటే ఈ జీవుడు ఏమేమి అనుకొని నా దగ్గరికి వచ్చాడో. అంటే పరమాత్మకు ఏ ఏ రకముల కైంకర్యములు చేయాలని కాంక్షించి జీవుడు తన దగ్గరికి చేరాడో ఒడివిల్ కాలమెల్లాం గుడనాయి మన్ని ఒడివిల అడిమై చెయ్య వేండుంనాం. ఎల్లాం చేయ వేండుమునాం, ఎల్లాం అడిమై చేయ వేండుమునాం, ఎల్లాం కాలం చేయ వేండుమునాం. మూడ్ వ్యాఖ్యానాలు. అన్ని కైంకరియములు నీనే చేయాలి, అన్ని చేయాలి, అన్ని కైంకరియములు చేయాలి, అన్ని వేళలా చేయాలి. ఎల్లాం కాలం, ఎల్లాం అడిమై. ఎల్లాం నామ్ అంటే పరమాత్మకు కావలసిన ఆయా కైంకర్యములు చేయటానికి ఏ ఏ సాధనములు కావాలో ఆయా సాధనాల రూపాలను తానే పొంది చేయాలి. పరమాత్మ కూర్చోవాలనుకున్నాడు తానే సింహాసనం కావాలి. పరమాత్మ పడుకోవాలనుకున్నాడు తానే చెయ్యే కావాలి. పరమాత్మ నడవాలనుకున్నాడు తాను పాదుకలు కావాలి.
పరమాత్మకు సరిపెడుతుంది తానే దుప్పటి కావాలి. ఎండ వచ్చేసింది తానాటపత్రంగా. పరమాత్మకు ఏ సమయంలో ఎలాంటి సేవలు ఏ ఏ సాధనముల చేత చేయాలో అన్నీ స ఏకధా ద్విధా బహుధా. నానా భవతి అంటుంది వేదం. ఈ జీవుడు పరమాత్మకు కైంక్యము చేయడానికి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు పది వంద వెయ్యి అనేకములవుతాడు అనేక రూపాలు తాను దారుస్తాడు. ఈ భావాన్ని అళవందారు నివాస శయ్యాసన పాదు కౌంసుకోపదాన సీతాచప వారణాదిభి శరీరభేదేహి తవ శేషతాంగతా ఏం చెప్పాడు ఆదిశేషుడు అంటే ఏంటి ఆది మొదలు శేష సేవకుడు మొదటి సేవకుడు ఆదిశేషుడు అది పెద్ద పోస్ట్ అన్నిటికంటే ఉపపోస్టల్ అది ఆదిశేషుడు. అతను పరమాత్మకు ఏదంటే ఆ సేవ చేస్తాడు. నివాస, చెయ్య, ఆసన, అంశుక, పాదుక, ఉపధాన, సీత, ఆతప, వారణాది వివి శరీర వేదై. పడుకుంటాను చెయ్యి కూర్చుంటాను సినిమాలో నడుస్తాను పాదకలు వర్షం వస్తాది గొడుగు చలి పెడుతున్నది ఇప్పటి కానే అవుతాను. అలా మనము ఏ ఏ కైంకర్యములు దియే భావమే లక్ష్మణ స్వామి అహం సర్వం కరిష్యామి జాగ్రతస్వపతచ్యతే అహం కరిష్యామి సర్వం కరిష్యామి సర్వమహం కరిష్యామి. దానికి మూడు వ్యాఖ్యలు ఉన్నాయి. అన్నీ నేనే చేయాలి. నేనే చేయాలి, అన్నీ చేయాలి, అన్నీ నేనే అయి చేయాలి. సీతమ్మ ఒప్పుకుంటే సీతమ్మ చేస్తుంది, అవన్నీ కుదరవు, నేనే చేయాలి. కాబట్టి ఆ నవవిధ భక్తులతోటి మనం పరమాత్మను చేరిన నాడు పరమాత్మ మనము ఏమేమి అనుకొని స్వామి దగ్గరికి చేరామో అన్ని కైంకర్యములను మనతో స్వామి స్వీకరిస్తాడు. అదే ఇక్కడ కుబ్జా కృష్ణుల యొక్క మనం చెప్పుకునేటువంటి స్వరూపం. స మధ్య నాలేప దుకూల భూషణ శ్రగ్గంధ తాంబూల సుధాసవాదివి అంటే స్నానము, గంధము అలాగే చక్కని వస్త్రాలు, ఆభరణాలు.
కానీ పూలమాలలు, తాంబూలము ఎందుకంటే ముఖం సువాసితం కార్యమని కదా. ముఖం కూడా సుగంధంగా ఉండాలి. ఇలా సుధ ఆకవము ఇలాంటివన్నీ చెవించి ప్రసాదితాత్మో ప్రసాదితాత్మా. తనను తాను చక్కగా అలంకరించుకొని ఆత్మ శబ్దానికి అర్థం శరీరం కూడా కదా శరీరాన్ని బాగా అలంకరించుకొని అని మనం చెప్పుకోవాలి కథాక్రమంలో అసలు వాస్తవంగా ప్రతాపిత ఆత్మ అందుకే ఆ పదం పడేశాడు. ఆత్మయే అలంకరించుకున్నది అన్నమాట. ఉపససార మాధవం పరమాత్మ దగ్గరికి తాను చేరుకున్నది. సౌరీఢ లీల ఉత్స్మిత విభ్రమ ఈక్షితై కాస్త సిగ్గు కాస్త విలాసము కాస్త. పరిహాసము ఇవన్నిటితో ఉన్నటువంటి చూపులతోటి ఆహూయ కాంతాం నవసంగమ క్రియా విశంకితాం కంకణ భూషితే కరే ప్రవృక్ష శయ్యం అధివేశ్య రామయారేమే అనులేప అర్పణ పుణ్య లేశయ ఇంత గంధం. అర్పించటం వల్ల పొందిన అంత పుణ్యము కలదానితో స్వామి ఇంతగా రమించాడు. పరమాత్మ ఎక్కడ ఆమె ఎక్కడ? ఆమెకు పరమాత్మ వల్ల ఇంతటి భోగం అందటానికి ఆమె ఏం పుణ్యం చేసింది? అంటే అర్పిత. కొంచెముగా గంధం ఇచ్చింది చాలన్నమాట. మనము మనది అనుకున్న దాన్ని పరమాత్మకు అర్పించటం కంటే పుణ్యం లేదు. దాని విలువ ఎంత? ఇది ఎవరు కట్టాలి? ఆయన కట్టాలి. కదా? తీసుకునే వాడికి చాలా గొప్పది అనుకున్నాక మనం ఇచ్చే వాళ్ళని తక్కువది అనుకున్నా నక్కలేదు కదా? కుచేరుడు ముక్క పోయిన అటుకుడు, ముక్క పోయిన అంటే మరి ఇంట్లో అందరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తినలేదు మరి. ఆకలితో మాడి చస్తున్నారు కానీ ఆ అటుకులు వాడి పిల్లే ఉన్నారు. నిజంగా అవి తినదగినవి అయితే ఎందుకు ఉంటాయి ఇంట్లో? పిల్లలు అండి 12 మంది ఉన్నారు 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది పిల్లల్లో ఏ పిల్ల వాడు దాన్ని నోట్లో వేసుకోవడానికి సాహసం చేయలే. అంత బాగున్నాయి. ఆ అర్ధం ఇచ్చాడు కృష్ణుడు.
అవి తిని స్వామి ఐశ్వర్యం ఇచ్చారు అంతకన్నా పోయిందా ఇది? పచ్చిపిల్లలు కూడా పనికి రావని పారేసిన అటుకులను తిని పరమైశ్వర్యాన్ని ఇచ్చారు పరమాత్మ. అంతప్పుడు అతనికి అంత గ్రంథం రాస్తే చాలదు, ఏ శరీరానికి ఆమె గ్రంథం రాసిందో ఆమె కూడా ఆ శరీర భోగాన్నే కోరింది. ఆ పుణ్యంతోటి ఆమె కోరినటువంటి ఆ భోగాన్నే స్వామి అందించాడు. అనులేపార్పణ పుణ్యలేచయా సానంగ తప్త పుజయోహో ఉరతస్తదాక్షణోహో జిఘ్రత్ అనంత చరణేన రుజో మృజంతి దోర్భ్యాం స్తనాంతరగతం పరిలభ్య కాంతం ఆనందమూర్తి మజహాత్ అతి దీర్ఘ తాపం ఎన్నో లక్షల కోట్ల జన్మల తపస్సు చేసి సంపాదించిన పుణ్యముతో కూడా పొందలేని పరమాత్మ పాద రజస్సును అనా శిరస్సున వక్షస్థలంలోను నింపుకున్నది మహానుభావురాలు. ఎంత అదృష్టం అది లభిస్తుందా? యోగులు కూడా ఏ పరమాత్మ యొక్క పాదరజము లభించదంటారో అలాంటి పాదములను పాదరజమును తన సప్తస్తనేషు కుజయోః అంటున్నాడు. ఇలా వర్షస్థలంలో పూర్తిగా దాన్ని ఉంచుకుంది. ఉంచుకొని ఇంత కాలం ఇన్ని రోజులు తనకు పరమాత్మ కలిసిన నాటి నుండి వచ్చేంతవరకు ఇన్ని రోజులు తాను అనుభవించినటువంటి పరమాత్మ యొక్క వియోగ తాపాన్ని ఈనాడు విడిచిపెట్టినది. తైవం కైవల్యనాథం త్వం ప్రాప్య దుష్ప్రాపమీశ్వరం పరమాత్మ ఎలాంటివాడు కైవల్యనాథుడు కదా ఎవరి చేత పొందటానికి శక్యము కానివాడు పరమేశ్వరుడు అలాంటి స్వామిని అంగరాగార్పణేనాహో దుర్భగ ఇదమయా చతః అంగరాగము తోటి అంగరాగం అర్పించి ఏం కావాలి అంటే నీతోటి నాకు సమాగమం కావాలి అని కోరుకుంది దుర్భగ అంటున్నారు. అదృష్టహీనురాలు అంటున్నాడు. ఈ అదృష్టం ఉంటే ఉండొచ్చు కానీ అయ్యగారు మోక్షం అడగాలి కదా, తన బలం అడగాలి కదా. సాంసారికమైనటువంటి సామాన్య మానవ సహజమైనటువంటి సమాగమాన్ని కోరింది తప్ప నాకు ఓడుకుంటున్నాం స్వామి అంటే ఈ రాని ఇక పోయారా ఇచ్చేవాడు కదా. అడగలేకపోయింది ఆహోషితామిహ ప్రేష్టా దినానిక చిన్మయ రమస్వనియస్వయే త్యక్తుం సంగంతే అంబురుహే క్షణ మళ్ళీ అడిగాడు.
అయినా బుద్ధి మారుతుందేమో అని ఒకసారి సమాగమం అయిపోయిన తర్వాత తాను వెళ్లి బయలుదేరే ముందు ఇంకేమైనా కావాలా ఏమైనా కావాలంటే కోరుకో. అంటే ఇంకేం కావాలి అప్పుడే పోతే ఒప్పుకోను, ఇంకో వారం తొందరగా నా దగ్గర ఇలాగే ఉండాలి, నేను తొందరగా తొందరగా నిన్ను నేను విడిచిపెట్టదలుచుకోలేదు అంటే ఇదే ఇదే సమాగమాన్ని మరి మరి కోరేను. పరమాత్మ ఎదురుగా ఉన్న మనం సంసారాన్నే కోరుతున్నామంటే పరమాత్మ యొక్క మాయ ఎంత బలిగే ఉంది. ఎలా దుస్తర అన్నమాట దుస్తర కానీ మనం తాకలేం. పరమాత్మే మాయకపి అడుగుతాడు ఏం కావాలి అంటే అడిగింది ఆమె నీవే కావాలి అని అడిగింది ఎలా కావాలి అడిగింది ప్రాపుతమైనటువంటి లౌకిక మర్యాదతో అడిగింది అందుకే అంటున్నాడు. తస్యై కామవరం దత్వ మానయిత్వా చ మానదః సవోద్ధవేన సర్వేశః స్వధామ అగమత్ ఆమె అడిగిన వరాన్ని ఆమెకు ఇచ్చి మళ్ళీ ఉద్ధవుడితోటి తాను తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. దురారాజ్యం సమారాజ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం యో భృణుయుతే మనోగ్రాహ్యం అసత్వా కుమనీషి సౌ ఇమే కుమనీషిత్ దుర్బుద్ధి గలది అంటాడు దుష్టమైన బుద్ధి గలది ఎందుకు దురారాజ్యం సమారాజ్య ఎన్ని రకముల దాన, తప, వ్రత, హోమ, అర్చన, జపాదులతో కూడా ఆరాధించడానికి శక్యము కానటువంటి పరమాత్మను అంతగా సమర్పించి ఆరాధించినటువంటి మహానుభావురాలు యో వృణీతే మనోగ్రాహ్యం. మనస్సు దీన్ని ఊరాట పడుతుందో అలాంటి దాన్ని అడిగింది. అసత్వాత్ సత్వగుణం లేనందువల్ల, ధైర్యం లేనందువల్ల కుమనీషి. ఈమె దుర్బుద్ధి గలది. అందుకే అక్రూర భవనం కృష్ణః సహరామోద్ధవ ప్రభో కించిత్ చికిర్శయన్ ప్రాగాత్ అక్రూర ప్రియ కామ్యే మనకి ఇందులో చెప్పలేదు కానీ బ్రహ్మోయవర్తంలోనూ హరి వంశంలోనూ. పద్మపురాణంలో అని చెప్తాడు. వీరిద్దరి సమాజం వలన ఒక మహానుభావుడు పుడతాడు. ఆయన పేరు ఉపశ్లోకుడు అంటారు.
అతను మనకు పాంచరాత్ర ఆగమ గ్రంథాన్ని రచించారు. నారగుని వల్ల చదువుకొని దాన్ని మనకు ఉపశ్లోక సంహిత అంటారు. తో ఉంది లభిస్తున్నది కుబ్జా పుత్రుడు, అందుకు స్వామి ఆగమాన్ని మళ్ళీ అడుగంటి నాగమాన్ని మళ్ళీ ఉద్ధరింపవేయటానికి పరమాత్మ కుబ్జతో కొన్నాళ్ళు మనమాడలో కాపురం చేసి ఓ కుమారుడిని కని అతని చేత రామ రాగమాన్ని ఉద్ధరింప చేశాడు. ఆగమ ఉద్ధర్తా భవితా పద్మపురాణంలో ఆగమ ఉద్ధర్తా భవితా అంటాడు. అంటే రహస్యం ఏమిటంటే రాముడు సీత లక్ష్మణుడు పంచవటిలో ఉన్నప్పుడు ప్రేమించి ఒక అమ్మాయి వచ్చిందే ఆమె రాముని యొక్క వక్షస్థల సౌందర్యాన్ని చూచి సీతను రాముడికి దూరం చేయాలని ప్రయత్నించి లక్ష్మణ స్వామిని కూడా నిర్బంధించి సీతను మింగటానికి ప్రయత్నించినటువంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి అమ్మవారితో కూడుకొని ఉన్నటువంటి స్వామికి ఆచరించవలసిన అఖండ అర్చనలన్నీ పొందుపరిచేటువంటి ఒక ఉత్తమ గ్రంథాన్ని రచించేవాడిని నేనుండి పుత్రునిగా పొందుతాను అని ఆమె తపస్సు చేసి వరము పొందింది. అందుకే మహానుభావురాలు కుబ్జగా అవతరించి స్వామితో కొన్నాళ్ళు కలిసి మెలిసి ఉండి ఓ కుమారుడిని ప్రసవించి అతని ద్వారా ఉపశ్లోక సంహిత. ఎటువంటి పాంచరాత్ర ఆగమ గ్రంథాన్ని మనకు అందించినది. ఇందులో ఆ మాట చెప్పలేదు వేరే అన్ని గ్రంథాలు వివరించారు. ఇలా ఆ చాలా విషయ ఉంది దీని తరువాత కృష్ణుడు కాస్త చేయవలసిన పని కొంచెం ఉంది కాబట్టి వెంటనే ఈ మహానుభావుడు అక్రూర ప్రియ కామ్యయా అతను పిలిచాడు మరి. మొదలే నిలిచాడు అయ్యా ఇంటికి పోయాలమ్మ అన్నాడు. ఇప్పుడు కాదు శత్రు సంహారం చేసుకొని వస్తా అన్నాడు అంటే పాత పాత్యాలు తీసుకుంటున్నాడు అన్నమాట. ఏవి పెండింగ్ పెండింగ్ ఫైల్స్ అంటాం కదా ఆ పెండింగ్ ఫైల్స్ అని పేర్లు చేసుకుంటున్నాడు అన్నమాట. ఆ ఒకటి అక్రూరుడు ఒకటి కుబ్జ సరే కుబ్జ అయిపోయిందిలే.
ఇప్పుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్రూరుడి కోరిక తీస్తుంటే కాకుండా తనకు కూడా కొంత పని ఉందట ఆయనతోటి. అందుకోసమని కించితి ప్రియ చికీర్షయ చెప్తారని మనం చూడాలి. కించితి చికీర్షయను. కొంచెం చేయగోరి ప్రాగాత్ అక్రూర ప్రియ కామ్యయా అక్రూరుడికి భీతి కలిగించడము అలాగే తాను కూడా కొన్ని ఏవో పనులు ఉన్నాయి అవి చేయాలనుకొని అక్కడికి వెళ్ళాడు సతాన్ నరవర నరవర శ్రేష్టానారాత్ వీచ్య స్వబాంధవాన్ ప్రత్యుత్తాయ ప్రమోదితః పరిశ్వజ్య అభ్యనిందితః అలాంటి ఉత్తములను చూచి తన బంధువులే కదా ఎదురుగా లేచి ఎదురుగా వెళ్లి స్వామిని తీసుకొని వచ్చి ఆరింగనం చేసుకొని అభినందించి నా నామ కృష్ణం రామంచ సతైహి అపి అభివాదితః బలరామకృష్ణునకు తాను నమస్కారం చేశాడు వారి చేత నమస్కరించబడ్డాడు పెద్దవాడే కదా మరి ఈయన పెద్ద పెద్ద అవుతాడు అలా పూజయామాత విధివతు కృతాసన సరిగ్రహానార్ఘ్యా పాద్య ఆచమనీ ఆసనాలతోటి అది పూజ పూర్తి అయిన తర్వాత పాదావనయనీరాపహ ధారయన శిరసానురూప కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సున ధరించి అరహణేనాంబరి దివ్యై గంధశ్రగు భూషణోత్తమయ్య ఉత్తమైనటువంటి వస్త్రములు, ఆభరణములు, గంధములు ఇలాంటివన్నీ కూడా సమర్పించి అర్చిత్వా శిరసానమ్య పాదావంకగతౌ మృజన్ శిరస్సుతో మళ్ళీ నమస్కారం చేసి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకొని కాస్త తుడుస్తూ ప్రత్రియావనతః క్రూరః కృష్ణ రామౌ అపాతతా వినయంతో పొంగినవాడై రామకృష్ణుడితోటి మాట్లాడుతున్నాడు దిష్టియా పాపోహతః కంసః తానుగః వామిదం కులం భవద్యాముద్ధృతం కుచ్రాత్ దురంతాచ్య సమీచితం స్వామి అదృష్టం బాగుండే మీరు కంసుడిని చంపారు. కంసుని వలన బాధపడిన మీ కులాన్ని ఉద్ధరించారు. అంటే అన్ని బాధలు కులానికి లేకుండా చేశారు.
యువాం ప్రధాన పురుషౌ జగత్ ధేతు జగన్వయో మీకు పెద్ద ఘన కార్యం కాదు. కౌసుడిని చంపుడం మీకు పెద్ద కార్యం కాదు ఎందుకు మీరు జగత్ ధేతు. మొత్తం జగత్తుకు మీరే కారణం. మీరే జగత్తునకు ప్రభువులు కూడా ప్రధాన పురుషవు జగన్మయవు. మీరే జగత్ స్వరూపులు మీరే జగత్ కారణములు. మీరే జగత్తుకు ప్రధాన పురుషులు. భవద్వ్యాం న వినా కించిత్ పరమస్తి న చా పరం మీరు లేకుండా ఈ ప్రపంచంలో. అటు ఇటు ఎక్కువ తక్కువ అని వేవి లేవు నువ్వే గొప్పవాడవు నువ్వే చిన్నవాడవు రెండు నువ్వే అణోరణీయాన్ మహతో మహీయాన్ చిన్నవారికి చిన్నవారు, పెద్దవారికి పెద్దవారిగా మీరే ఉంటున్నారు. మీకంటే వేరే ఎక్కువది లేదు, తక్కువది కూడా లేదు. ఆత్మ సృష్టమిదం విశ్వం అన్విష్య స్వశక్తిపిహి. ఈశావాసి విధం సర్వం అంటున్నాం కదా దాన్ని కొద్దిగా మార్చి ఆత్మ సృష్టం ఇదం విశ్వం అన్విష్య స్వశక్తి భీమి యొక్క అష్ట శక్తులతోటి ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో మీరు ప్రవేశించి ఇయ్యతే బహుధా బ్రహ్మన్ శృత ప్రత్యక్ష గోచరం. బహు రూపాలను మీరే పొందుతారు. కనబడకుండా ఉన్న మీరు కనబడే రూపాలన్ని మీ మీ శక్తులతో సాక్షాత్కరింపచేస్తారు. అలా సాక్షాత్కరింపచేసిన సకల రూపములలో మీరే ప్రవేశించి పరిపాలిస్తారు. ఇలా యధాకి భూతేరు చరాచరేషు మహ్యాదయః యోజషు. వాంతి నానా దాని దృష్టాంతం. పృథ్వి, జరము, అగ్ని, వాయువు, ఆకాశం అంటాం కదా. పంచభూతములు అంటున్నాం కదా. ఈ పంచభూతములు ఎక్కడి నుంచి పుట్టాయి?
దీనికి మూలం ఏమిటి? తామస అహంకారం నుంచి పుట్టాయి మూలం చెప్పుకున్నాం కదా. ప్రకృతి, ప్రకృతి నుండి మహత్వత్వము, మహత్వత్వము నుండి అహంకారం. అహంకారం మూడు రకాలు. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం నుండి మనస్సు, రాజసము నుండి ఇంద్రియములు, తామసము నుండి పంచభూతములు. ఇది విధానం కాబట్టి యధాహి భూతేషు చరాచరేషు మస్యాదయః యోనిషు భాంతి నానా. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము అలాగే కర్మేం దేవులు, జ్ఞానేం దేవులు, పంచతన్మాత్రులు, పంచవిషయాలు ఇలా ఇన్ని రూపాలుగా ఒకటే. ఒకటే నానైవ పాతి నా పాతి అంటుంది వేదం. ఉన్నది ఉన్నట్టుగా కొంచెం ఉన్నది చాలా ఉన్నట్టుగా ఒకటి వందగా వెయ్యిగా కనపడుతుంది మళ్ళీ ఆ వెయ్యి ఒకటిగానే అవుతుంది. పుల రూపము సూక్ష్మ రూపము కాబట్టి నానా భాంతి తమ తమ కారణములను బట్టి తాము ప్రవర్తించి ఒకటే తారా రూపాలుగా పొందుతుంది ఏవం భవాన్ కేవల ఆత్మయోధిచు ఆత్మ ఆత్మ తంత్రః బహుధా విభాతి అలాగే పరమాత్మ నీవు కూడా నీవే కారణముగా వేజి వేజిని సృష్టించావో వాటిలో నీవు ప్రవేశిస్తావు వాటిని నీలో ప్రవేశింప చేసుకుంటావు అంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య పారాయణ స్థితః పరమాత్మ ప్రతి వస్తువు లోపల ఉన్నాడు, ప్రతి వస్తువును తన లోపల ఉంచుకున్నాడు కదా? అంతః బహి లోపల ఉంటాడు, వెలుపల ఉంటాడు, వెలుపల ఉంటాడు అంటే అందులో. ఏ వస్తువు లోపల తాను ఉన్నాడో ఆ వస్తువును తనలో ఉంచుకుంటాడు. తానే ఆత్మ తానే ఆత్మ తంత్రుడు అంటే స్వతంత్రుడు. తాను అనుకున్నప్పుడు అనుకున్న రూపాన్ని ధరిస్తాడు, అనుకున్నటువంటి పని చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇలా. ఆత్మయోనిహి ఆత్మ ఆత్మతంత్రః బహుధా విపాతి సృజ్యస్యదోదుంపసిపాతి విశ్వం సృష్టిస్తావు రక్షిస్తావు సంహరిస్తావు తయత్తమత్సత్వగుణైహి స్వసిద్ధి పరమాత్మ ఏకమేవ
అద్వితీయం బ్రహ్మ పరమాత్మ ఒక్కడే రజోగుణాన్ని తీసుకున్నప్పుడు బ్రహ్మగా సృష్టి జరిగిస్తాడు, తమోగుణాన్ని తీసుకున్నప్పుడు రుద్రునిగా సంహారము చేస్తాడు, సత్వం తీసుకున్నప్పుడు విష్ణు రూపంతో రక్షారణ చేస్తాడు. నీవే సృష్టిస్తావు, నీవే కాపాడుతావు, నీవే సంహరిస్తావు. ఆయా గుణాలను తీసుకొని నబచ్ఛతే తద్గుణ కర్మ విరువా ఏ గుణాన్ని తీసుకున్నా. ఏ గుణంతో ఏ పని చేసినా, ఏ రూపంతో ఎందులో ప్రవేశించినా, వాటితో నీవు బంధించబడవు. రజోగుణంతో బ్రహ్మ సృష్టి చేశాడు. తమోగుణంతో వృద్ధుడు సంహారము చేస్తాడు. కానీ స్వామికి తమోగుణం లేదు, రజోగుణం లేదు, సత్వము లేదు. ఏ గుణము స్వామికి అంటదు. పరమాత్మ ప్రపంచం యందు ఆనులాగం ఉందా? పరమా మనలాగా అయ్యో ఇది నా ఇల్లు కదా. కదా మనం కష్టపడి కొన్ని లక్షలో వేలో పెట్టి బ్రహ్మాన ఇల్లు కట్టుకుంటాం. మరి దాన్ని కూలగొట్టాలంటే మన మనస్సు ఏమైతుంది? ప్రవక్త ఆ రెడీ కదా మరి మనం ఇంతమందిమి ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మంది కోట్ల కోట్ల మంది అబ్బా ఎంత బాగా ఉంది ప్రపంచం ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది అని మురిసిపోతున్నారే మరి ఇంత అంద ప్రపంచాన్ని ఆ క్షణంలో బూడిద చేస్తున్నారు రాణిగూడా ఏముంటే అవన్నీ ఎందుకు కృష్ణుడిగా అవతరించి 125 ఏళ్ళు చూచిన ప్రతి వారి మనస్సును రంజింప చేసుకున్న అందం కదా, ఎంత అందం చూసుకున్నది? మరి అంత దివ్యమైన దేహాన్ని అబ్బా ఇంత బాగుంది కదా, ఇంకో 4 ఏళ్ళు ఉంటానే అనుకున్నాడా? పోనీ ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకుందాం, ఎందుకు తీసేయాలి అనుకున్నాడా? ఎందుకయ్యా అంటే దేహధారుల యొక్క కష్టాలు తొలగించాలంటే దేహంతోటే రావాలి. కంటకం కంటకే లేవా అంటాడు ముందు చెప్తాడు. మనం అడవిలో వెళ్తున్నాం. చెప్పులు లేవు కాళ్ళకు, కాళ్ళకో ముల్లు విరిగింది.
మన దగ్గర పిండి ఇల్లు సూజులు ఏం లేవు, ఎలా తీయాలి ఆ ముల్లులు మరి? ఇంకో ముల్లు తీసుకొని ఆ ముల్లుతో ఈ ముల్లు తీస్తాం కదా, తీసి ఈ ముల్లు పారేస్తాం, ఆ ముల్లు కూడా దాచుకుంటామా? నా కాలు ముల్లు తీసేసి ఈ ముల్లు దాచుకుందాం అనుకున్నాను పారేస్తాను. తన కాలులో ఇరిగిన ముల్లును తీసిన ముల్లును కూడా పారేస్తాడు, ఇరిగింది ముల్లు కాబట్టి ముల్లుతో తీశాడు, ఇక్కడ అందరూ ఉన్న దేహదారుణులు కాబట్టి వారి తరపున దేహంతోనే రావాలి. ఈ దేహంతో ఆ దేహాన్ని తీసేసి ఏ దేహం తీసేయాలో ఆ దేహం వదిలిపెట్టాడు. ముడిపో పెట్టినాడు. అంత అందమైన శరీరాన్ని వదిలిపెట్టిన స్వామికి ఈ ప్రపంచాన్ని నచ్చింపచేయటం పెద్ద వింతేం కాదు. ఎందుకంటే ఆయన దేనికి ఆసక్తుడు కాదు. దేనితోటి పరమాత్మ బంధించబడడు. నభజే జ్ఞానాత్వనస్తే కుచ బంధ హేతుహు నీవు జ్ఞానం జ్ఞానం ఉంటే బంధం లేదు. మనకు మనం ఎందుకు భయపడుతున్నాం మనకెందుకు ఈ బంధం? నాది అనుకోంగానే వాళ్ళు నిల్వ పడతారు. నాది కాదు అంటే కాదు అని చెప్పాను. మనం వెళ్తుంటాం రోడ్డు మీద. ఎవడో పిల్లవాడు కింద పడతాడు ఏదో యాక్సిడెంట్ అవుతుంది కాడ చేయి ఇరుగుతుంది. పోయి చూస్తాను పాపం అయ్యో అంటాను. వెళ్ళిపోతాను. పొరపాటు వాడు మన పిల్లవాడైతే. పోతావా? నా కొడుకో నా నాన్న అన్నావు ఒకటే ఏడుపు. ఇప్పుడు ఈ ఏడుపు దేని కోసం నీ కొడుకే అని ఎందుకు దెబ్బ తగిలింది అని ఎందుకు? దెబ్బకే దెబ్బ ఆముడు తగిలింది ఎవరికైనా అది. అవకారమే దుఃఖ చేతువు. అది లేకుంటే సమస్య లేదు. కానీ నాది అంటే బాధ. అందులో నాది కానిదాన్ని అది ఇందాక అనుకోవడం మంచిదే. నిజంగా నాది ఎవరు? పరమాత్మ అతన్ని నాది అనుకున్నాం అనుకోండి ఏ బంధము లేదు. ప్రపంచాన్ని నాదే అనుకున్నాం అనుకోండి ఆ బంధము లేదు. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వారికి బంధ హేతు ఉండదు. దేహాద్యుపాదేహే అనురూపితత్వాత్ భవోన సాక్షాత్ నభిదా ఆత్మనస్యాత్ కారణం చెప్తున్నాడు. వారు వేరు, వీరు వేరు, నేను వేరు, నువ్వు వేరు అని ఎందుకు అనుకుంటున్నావ్? ఏమిటి కారణం? భేదాన్ని చెప్పేది ఏది? శరీరము. ఇది లేదనుకోండి అన్నీ ఆత్మలే. ఆత్మ అంతా ఒకటే కదా? మీకు నాకు తేడా ఏమిటి?
కనపడే శరీరం. అదొక్కటి వదిలిపెట్టండి. ఎలా ఉంటుంది? అంతా ఆత్మనే. ఇది ఉపాధి అండి. దేహాన్ని ఏమంటాం? ఉపాధి అంటాం. ఈ ఉపాధిని బట్టే నీవు వేరు నేను వేరు అంటున్నాం. కానీ ఆ ఉపాధి ఉంటుందా ఎప్పుడు? దేహం ఎప్పుడూ ఉండదే, ప్రపంచం ఎప్పుడూ ఉండదే, పద్యభూతాలు ఉండవే కాబట్టి అనిరూపితత్వాత్ భవహాన సాక్షాత్ నభిదా ఆత్మనస్యాత్. పుట్టుక అలాంటిది కాదు, సంసారము అలాంటిది కాదు, మనకున్న విభేదం కూడా అలాంటిది. ఇది కాదు. అతోన బంధస్తవనైవ మోక్షః. నీకు బంధము లేదు, మోక్షము లేదు. ఎందుకు లేదు మోక్షం? బంధం లేదు కాబట్టి. జైలు కూడా ఉందండి మోక్షం. కట్టుబడితే విడుదల ఉందండి. బంధం విడుదల ఎందుకు జైలుకు పోతే విడుదల కావాలి. మన జైలుకే పోలేదు విడుదల ఎక్కడికే? కదా మనందరం జైల్లో ఉన్నాం. ఈ జైలు విడుదల వాడు ఎప్పుడు చూస్తాం మనం. మరి యావజ్జీవమా ఎందుకు జైలు విడుదల కదా కదా. అందుకోసమని నీకు బంధము లేదు. ఆ రీతిలో మోక్షం కూడా చెప్పవలసిన పనిలేదు. కుతోహి మోక్షః అతో న వందదో నైవ మోక్షః స్యాతాం నికామస్త్వయి నః అవివేకః బంధ మోక్షాలు లేవు అనడానికి కోరిక లేదు. అలాగే అవివేకం అంటే విడమరిచి చూడలేకపోవుట లేదు. అంటే దేహాత్మ భ్రమ నీకు లేదు. మనకు బాధ ఎక్కడ? ఒకసారి దేవంలో వస్తున్నది. శరీరాన్నే ఆత్మ అనుకుంటే నేను నేను నేను నేను అంటే ఈ కరచరణాది అవయవాలతో ఉన్న శరీరమే ఆత్మ. అనుకుంటున్నాం. శరీరము కంటే విడిగా ఆత్మను చూడగలుగుట వివేకం. చూడలేకపోవుట అవివేకం. అది నీకు లేదు. త్వయ ఉదితోయం జగతః హితాయ యదా యదా వేద పథ పురాణః భాజ్యేత. ప్రాచీనమైనటువంటి వేదమార్గము బాధించబడినప్పుడల్లా నీవు ప్రపంచంలోనికి వస్తావు. దాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి పరిత్రాణాయ సాధువునాం వినాశాయచ చూసుకుంటాం అది చెప్తున్నాం. పురాణః వేద పదః ప్రాచీయమైనటువంటి వైదిక మార్గము బాధించబడినప్పుడల్లా ఎవరితోటి పాకండి పదైహి.
పాప చిహ్నములు అలాంటి వారి మార్గములతో బాధించబడ్డప్పుడు తదా భవాన్ సత్వగుణం విభర్తీయ ప్రపంచాన్ని కాపాడటానికి నీవు. సత్వ గుణాన్ని ధరించి అవతరిస్తావు సత్వం ప్రబోధ్య వసుదేవ గృతి అవతీర్ణ మొత్తం రాహస్యం అంతా చెబుతున్నాడు స్వామికి అయ్యా మీరు ఇప్పుడు ఈ పని చేయటానికే వసుదేవుని ఇంటిలో మీరు అవతరించారు స్వాంసేన భారం అపనేతుం ఇహాసి భూమి. భూమి యొక్క భారాన్ని తొలగించడానికి మీ అంశతో ఇక్కడ మీరు వేయించేసి ఉన్నారు. అక్షౌహిణి చటవధేన సురేతరాంశ రాజ్యాం అముక్షిచ కులస్య యశో వితన్వన్. కొన్ని వందల అక్షౌహిడిల సైన్యాన్ని నచింపచేసి ఆ సైన్యం ఉన్న రాజులను కూడా నచింపచేసి భూభారాన్ని తొలగించి ఎదుకులానికి కీర్తిని కలిగించడానికి అవతరించారు అంటాడు, వందలు అట్టో జైన్యం ఒక రెండు కాదు వందలు ఎక్కడ ఉన్నాయండి పరిచయం ఇదే కదా అనుకుంటున్నారా? చాలా తప్పు జరాసంధుడు. 17 సార్లు ప్రతిసారి 23 అక్షరం తీసుకొని వచ్చాడు ఒక్కొక్కసారి. 17, 23 లెక్క పెట్టండి అనేసి. ఒక్కొక్కసారి 23 అక్షోభం ఉంది. అలా 15 చాలు అనుకోండి, 15 ఏం చేయలేదు. 18 చాలు అంటే 18 రెండు 36, 360. మళ్ళా ఇదొక ఏడు కదా, ఇదో 150 అంటే 500 ఇదరా. 540 అక్షో సైన్యం జరాసందుడే తెచ్చాడు. 18 సార్లు స్వాహా. ముందే తొలరవే వస్తుంది. ప్రారంభంలోనే వస్తుంది. ఉత్తర ప్రారంభంలో అదే వస్తుంది. ఇలా 560 అక్షో సైన్యాన్ని జరాసందుడు తెచ్చాడు. రా సంజుడు తెచ్చిన సైన్యాన్ని పోగా ఇది ఒక 18 కౌరవ బానవులది అంతా ఒక 600 మొత్తం కలిపి ఒక 600 మరి 600 అక్షోగిణి సైన్యం అంటే మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క 100 అక్షోళ్ళు ఉన్నాయి అన్నమాట.
మనందరికీ ఉన్నాయి ఆనందలు అక్షోగుడి ఆరు లేవా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సలములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వంద అక్షోగుడి సైన్యం ఉంది. మనం ఏం చంపుతాం వాడు రాకుంటే? అయినా నువ్వే వచ్చి చంపరా బాబు మా వల్ల కాదు అని మనం చెతురు జోడిస్తున్నాం. ఇలా అనేక అక్షౌవినిజితవశీన సురేత రామస రాజ్యాం. రాశజుల అంశంలో పుట్టినటువంటి రాజుల యొక్క వందల వందల అశ్వ సైన్యాన్ని పరిమార్చి వారిని సంహరించి అముష్య కులస్య యేసువోమి తన్వన్. ఈ యదుకులానికి కీర్తిని విస్తరింపచేస్తూ అజ్జేతను వసతయః సరభూమి భాగాః య సర్వదేవ పితృభూత నృదేవమూర్తిహి స్వామి ఈరోజు నా ఇల్లు ఎంతో పుణ్యం చేసుకున్నది ఎన్నో. అదృష్టము చేసుకొని ఉంది ఎందుకంటే సర్వదేవ పితృభూత నృదేవ మూర్తిహి ఎవరాయన పరమాత్మ అంటే సర్వదేవ మూర్తి. దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు ఆయనలోనే ఉన్నారు. బుద్ధి దేవతలందరూ నరువులు అన్ని సర్వ దేవ పితృ భూత నృదేవ అన్నీ మూర్తి పరమాత్మ నీవు ఉన్నావు యత్తు పాద శరీలం తు జగత్తు పునాతి ఏ మహర్భావుని యొక్క పాద తీర్థము మూడు లోకాలను పావనం చేస్తుందో సర్పం జగద్గురుహు అధోక్షజయ యా ప్రవిష్టః అలాంటి నీవు ఏ మా ఇంటిలోకి ప్రవేశించావు అంటే నీవు మా ఇంటిలోకి వచ్చిన వలన మా ఇల్లు పావనమైనది ఎందుకు? నీ పాదం నుండి పుట్టిన జలమే మూడు లోకాలను పావనం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాదం వచ్చేసింది మా కాళ్ళ దగ్గరికి, మా ఇంటికి వచ్చేసింది ఆ పాదం. మరి మా ఇల్లు ఇంకేం కావాలి పవిత్రం కదా? ఇలా కః పండితః త్వదపరం శరణం సమీయాత్ ఏ మాత్రం తెలిసిన వాడైనా. నీకంటే వేరే వాడిని శరణు వేడుతాడా? ఏ పండితుడు వేడుతాడండి? కప్పండితా? నీకంటే వేరే వాడిని శరణు ఏ పండితుడు వేడుతాడు? భక్త ప్రియాదృత గిరః సుహృతః కృతజ్ఞాత్. నాలో ఏముందంట ఒక పదనం అంటే భక్త ప్రియ ఆదుత విరహ. నీవు ఎలాంటి వాడవు భక్తులకు ప్రియుడవు. భక్తుల యొక్క ప్రియమైన మాతలను ఆదరించిన వాడవు సుహృతః నిరంతరం క్షేమాన్ని.
అందించేటువంటి అంటే ఏమిటి? అపకారం చేసినా ఉపకారం చేసేవాడిని సుహృత్ అంటారు. కిమ్ లక్షణం సుహృతః? సుహృత్ అంటే ఎవడు? కృతేపి అపకారే యః ఉపకారం కరోతి లేదా ప్రత్యుపకార అనాకాంక్షి ఉపకారం కరోతి. అపకారం చేసినా ఉపకారం చేసేవాడు. ఎదుటివాడు చేసే ఉపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాడు. వాడిని ఏమంటారు? సుహృత్ అంటారు. ఈ లక్షణం న్యాయంగా ఎవరిలో సరిపోతుందండి? ఒక్క పరమాత్మే కదా. ప్రపంచంలో ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు మనకు ఏదో కాదు ఎప్పుడో ఒకప్పుడు ఉపకారం లాంటిది ఏదో అనుకుంటాడు. ఎప్పుడు చేసేది ఏంటి? అపకారాలే కదా. ఒక నిజమైన సుహృత్ ఎవరు? పరమాత్మ. ఇలాంటి పరమాత్మ రూపము కృతజ్ఞుడు స్వామి. ఒక్క దండం పెడితే మొత్తం కరిపాలి జరిగేది ఎవరు ఉంటారండి? ఒక్కసారి జోడించి గోవిందే చదా క్రంద కృష్ణామాం దూర సంస్థితాం రుణం ప్రవృద్ధమివమే హృదయాత్ నాపసత్పతి అని ఏడ్చారు కృష్ణుడు. అవతారాన్ని తాలించే ముందు అయ్యో ద్రౌపది గోవిందా అని నోరార వేసి దండం పెట్టింది. ఆ అప్పు వడ్డీ కూడా తీరలేదు ఇంకా. ఏం చేయగలను? అబ్బా ఏడుకుంటూ పోయి ఏడుస్తున్నాడు. ఒక్క నమస్కారం చేస్తే అంతా చేశాడు, అన్నీ చేశాడు. అసలు తానే సారసి అయ్యాడు, తానే దూత అయ్యాడు. తానే అజరుని గుర్రాలను మాలిష్ చేశాడు, గడ్డి పెట్టాడు, శనగలు పెట్టాడు, రథాన్ని తుడిచాడు మరి. ఎవరు కార్పు భోతం? రథాన్ని తుడిచాడు, రథాన్ని కడిగాడు. ఎవడో ఒక ఆయుధం ప్రయోగి రథాన్ని కిందికి తొక్కేశాడు. మరి ఉంటాదా సార్ అది? శక్తి ప్రయోగిస్తే ఎవడో భగదత్తుడు. ప్రయోగిస్తే ఆయన ఒక వక్షస్థలంతో నారాయణ ప్రయోగించాడు. కదా? వక్షస్థలంతో భరించాడు దాన్ని. కర్ణుడు ఏదో నాగాస్త్రం ప్రయోగిస్తే రథాన్ని కిందికి తొక్కాడు. ఇక్కడ పెట్టిన గురి కిరీటానికి తనుకుంటూ పోయింది. ఎవరైనా చేస్తారా సారధి? లోకంలో పక్కకు పోతాడు సారధి, అటు పోతాడు, వెనక్కి పోతాడు, ముందరికి పోతాడు. కిందికి పోతారా భూమిలోకి? ఇన్ని చేతి కూడా. ఆమె పెట్టిన దండానికి చక్రవడ్డీ కూడా తీరలేదు అన్నారు. అంటే కృతజ్ఞతకు పరమాత్మే పరాకాష్ట.
కృతజ్ఞాత్ సర్వాన్ దదాతి సుహృదః భజతి అధికామాన్ కోరిన వారికి అన్ని కోరికలు ఇస్తారు మీరు ఆత్మానమపి ఉపజయాపజయ ఉనయత్య చివరికి నిన్ను కూడా ఇచ్చుకుంటా త్వర విష్ట తనంతా పరమాత్మే తనను కూడా ఇచ్చుకుంటాడు. ఇచ్చుకున్న అతనికి హెచ్చుత గుణ లేవు. నన్ను వీడు ఆశ్రయించాడు చిన్నవాడు నేను పెద్దవాడిని. అయ్యో నీ వాడి దగ్గరికి పోవాలా చిన్నతనం కాదా ఇలాంటి హెచ్చు తక్కువ భావాలు నీకు లేవు నయస్య దిష్టియా జనార్దన భవాని ఘనః ప్రతీతః నా దుష్ బాగుండి పరమాత్మ నీవు ఈనాడు నా కంటికి కనబడ్డావు. ఎలాంటి వారు యోగేశ్వరైరపి దురాపగటిహి సురేషైహి. యోగీశ్వరుల చేత కూడా ఏ మహానుభావుని యొక్క స్థానము అందబడదు, పొందబడదు. దేవతోత్తములు దేవుని అందలేరు. అలాంటి నీవు నాకు కనపడ్డావు. చింధ్యాసునస్తుత కలప్రధనాప్త దేహ దేహాది మోహ రచనాం. అవదీయ మాయం. నీ మాయను నీవే చెల్లి. ఎలాంటి మాయ అది? దాని వలనే సుత కరత్ర ధన ఆప్త దేహ దేహ. నేను సరిగ్గా అడిగి చెప్పాడు. అలా ఓకే చెప్పాడు వ్యాసుడు. ఇప్పుడు అసలు ఎప్పుడు మనం దగ్గర పోయి వచ్చేస్తాం. అలా ఓకే చెప్తాడు. మనకి ఎన్ని మోహాలు ఉన్నాయండి? సుత, కరత్ర, ధన, ఆప్త, గేహ, దేహ. ఆరు ఏంటి ఆరు అరిషడ్ వర్గం అరిషడ్ వర్గం వల్ల కలిగేటువంటి ఆరింటిని చెప్పాడు ఇలాంటి రసన ఉందే తాడు పాశం దాన్ని నీవే ఛేదించు భవదీయమాయాం ఇత్యర్చితః సంస్తస్య భక్తేన భగవాన్ హరి పరమాత్మ ఇలా భక్తులైనటువంటి అక్రూరునితోటి పూజించబడి స్తోత్రం చేయబడి అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిహి సమ్మోహ యందివా. చిరునవ్వుతోటి అక్రూరుని కూడా మోహింపచేస్తున్నట్టుగా చిరునవ్వుతో ఇలా మాట్లాడుతున్నాడు తొన్నో గురుహు పితృవ్యశ్చ శ్లాధ్యః బంధుశ్చ
నిత్యత అదేమిటి స్వామి? మీరు చాలా పెద్దలు, మాకు ఉన్న తండ్రి, అలా మీరు మాట్లాడడం ఏంటి? మీరు మాకు పెద్దలు. వినటం అండి ఎవరో కాదు అందులో శ్లాగ్య కొరియాడ తగిన వారు బంధువు సర్వకాలములో మీరు మాకు బంధువు వయంతు రక్షాః పేష్యాస్య మేము మీ చేత రక్షించబడదగిన వారము. మీరు చెప్పిన పని చేయవలసిన వారము. ప్రేక్షులం అంటే మేము మృత్యులం, మీరు ప్రభువులు. ప్రేక్షాస్య అనుకంప్యాః ప్రజాశివా. మీరు మమ్ములను దయ చూస్తూ ఉండాలి ఎప్పుడు తలతిన్న వాళ్ళం. భవద్భితా మహాభాగా నిసేవ్య అర్హ సత్తమా లోకంలో ఉత్తముడైన వాడు. ఏం చేయాలి మీలాంటి మహానుభావులను పూజించదగిన వారినే ఎప్పుడూ సేవించాలి, అదొక్కటి చాలు వేరే పనేం లేదు. పాపం పోగొట్టుకోవాలి. కర్మ బంధాలు పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఉత్తములను సేవించాలి. ఒక్కటి దారు మనం వేరే పుణ్యాలు అవసరం లేదు. భవద్విధాః మహాభాగాః నిసేవ్యాః అర్హ సత్తమాః అర్హి పూజకు యోగ్యులు. ఇలాంటి వాళ్ళు శ్రేయస్కామైహి రుభైహి నిత్యం దేవాహ స్వార్థ న సాధవః, అదేమిటండీ అలా అంటున్నారు? మన్నార వీటి వమ్ములను దేవతలేరా వాళ్ళంతా. స్వార్థపరులు మంచి వాళ్ళు గారు. దేవాః స్వార్థాః నా సాధవః. దేవతాలు మంచి వాళ్ళు గారు స్వార్థపరులు. మీలాంటి వాళ్ళని చేయిస్తే పరిణమ వస్తుంది. మీరు ఉత్తములు. అర్హ అంటే స్వార్థం లేదు. పెద్దలు శ్రేయస్కామి నిజముగా శ్రేయస్సు కావాలనుకున్న వాళ్ళు మీలాంటి మహానుభావులను జీవించాలి కానీ దేవతలను కాదు. ఎందుకు వారు స్వార్థ. సార్థపరులు అందుకే అంటున్నాడు నా సాధవః నా క్షమ్మయాని తీర్థాని నా దేవాః మృత్శిలామయాః తే పునంతి పురుకాలేన దర్శనాదేవ సాధవః
వస్తుంది ఈ శ్లోకం మనందరం గుర్తుపెట్టుకునే శ్లోకమే నా శ్రీ అమ్మయ్యా నీకి మనం ఏం చేస్తాం తీర్థయాత్రలకు పోతాం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం అక్కడ స్వామి పరమాత్మను సేవిస్తాం గుడిలో ఇక్కడ నదులలో తీర్థాన్ని సేవిస్తాం అవేం పని చేయవు అంటారు. నా చెమ్మయాని తీర్థాని నీరుగా ఉండేటువంటి తీర్థములు కానీ నా దేవాః మృతు శిలామయాః మట్టి తోటి శిల తోటి ఏర్పడినటువంటి దేవతలు కానీ. తొందరగా తరింపచేయరు. తరింపచేస్తారు. ఈ పునంతి ఉరుకాలిన తిరిగి అసలు తిరిగి తిరిగి తిరిగి తిరిగి 100 సార్లు తిరిగితే ఏమో తరింప పుట్టి చేస్తారు లేకుంటే లేదు. ఎంతో కాలము సేవిస్తే కానీ వారు పవిత్రులను చేయరు. సాధువులను దర్శనాదేవ సాధువులా చూస్తే చాలు. మహానుభావులను ఒక్కసారి చూస్తే చాలు అన్ని పాపాలు పోతాయి. కాబట్టి పుణ్యతీర్థాల కంటే పుణ్యక్షేత్రాల కంటే ఇద్దరు చేయాలి. పవిత్రమైనటువంటి భగవంతు భక్తులను ఒక్కసారి దర్శిస్తే చాలు అన్ని పాపాలు పోతాయి. అందుకే నేను వచ్చాను మీలాంటి వారిని సేవించడానికి వచ్చాను మీరు మహానుభావులు కదా దర్శనాదేవ సాధవ. సభవాను సూర్దాం వైనః శ్రేయాన్ శ్రేయస్తి కీర్షయా మీరు నాకు మిత్రులు పెద్దలు శ్రేయోభిలాషులు కాబట్టి నాకు కావలసిన ఒక శ్రేయస్సును మీతో పొందగోరి నేను మీ దగ్గరికి వచ్చాను. శ్రేయస్తి కీర్షయా జిజ్ఞాసార్ధం పాండవానాం గచ్ఛత్వత్వం గజాస్వయం. ధృతరాష్ట్రుడు తన పుత్రులతో సమానంగా పాండుపుత్రులను చూచుటలేదని తెలిసినది కాస్త వెళ్లి అది ఎంత నిజమో వాడు ఏం చేస్తున్నాడు వీళ్ళు ఎలా ఉన్నారో మొత్తం తెలుసుకొని రావయ్యా నాయనా హస్తినాపురానికి వెళ్ళవలసింది. చూడండి జిజ్ఞాసార్ధం పాండవానాం గచ్ఛస్తత్వం గజాత్వయం నీవు హస్తినాపురానికి వెళ్ళు ఎందుకు పితర్యుపరచే బాలాః సహమాత్రాసు దుఃఖితాః ఆనీతాః స్వపులం రాజ్ఞా వసంత ఇతి సుశృమ తండ్రి చనిపోయిన తర్వాత తల్లితో పాటు పిల్లలను ధృతరాష్ట్రుడు తన నగరానికి తీసుకొని వచ్చాడని విన్నాం
అంతే కదా ఇది సుశృమా తేషు రాజా అంబికా పుత్రా ఆ భ్రాతృ పుత్రేషు దీనధిహి తీసుకెళ్లి వచ్చాడు కానీ ఈ సోదరుని పుత్రుల్లో ఈ అంబికా పుత్రుడు ఉన్నాడే ఎవరే ఋతురాష్ట్రుడు. తన సోదరుల పుత్రుల విషయంలో దీనజీవి కపట బుద్ధితోనే ప్రవర్తిస్తున్నాడు. సమోనవర్తతే నూనం దుష్పుత్రవశగః సమానంగా ఉండటం లేదు. తన పుత్రులను, తమ్ముని పుత్రులను ఒకే తీరుగా చూచుట లేదు. ఎందుకయ్యా అంటే వాడి తప్పేం లేదు దుష్పుత్ర వచగః. దుష్టులైన అతని పుత్రుల వశంలో పడ్డాడు. ఏమిటి కారణం అంటే అంధ దృక్కు. గుడ్డి వాడు కదా. అంటే గుడ్డి చూపు అని అర్థం. అంటే ఏమిటి ఎలాగు వాడు తనకు తానుగా చూడలేడు కళ్ళు లేవు ఒకడిని చూపిందే వాడు చూస్తాడు. అంతేనండి. కళ్ళు లేవు కాబట్టి ఎదుటివాడు చూపిన దాన్ని చూడు అనుకుంటాడు. అందుకే కొడుకుని చెప్పింది అన్నీ నమ్మిస్తాడు. తమ్ముడు కొడుకు గురించి మాట్లాడబెడుతున్నాడు. దుష్పుత్ర వశగః చెడు పుత్రుల వశమై గుడ్డివాడు కాబట్టి ఈ తమ్ముని పుత్రులను సమానంగా చూడటం లేదు. గచ్ఛ జానీహి తద్వృత్తం నాయనా వెళ్ళు. ఆ విషయాన్ని తెలుసుకో. అధునా సాధు అసాధువా. మంచో చెడో అక్కడ ఏది జరుగుతుందో విజ్ఞాయ. తీసుకున్న తర్వాత తద్విధాస్యామః యదాస్యం సుహృదాం భవేత్. నీవు తెలుసుకొని వచ్చిన తర్వాత మన వాళ్లకు ఎలా మేలు జరుగుతుందో ఆ పని చేరు. కదా పూర్తిగా పోయి ఏం లాభం తెలుసుకుంటే ఏం లాభం ఎందుకయ్యా అంటే నువ్వు తెలుసుకొని వస్తే మన వాళ్ళకి ఎలా మెలు జరుగుతుందో అప్పుడు మనం ఆ ప్రమాణం చేయటం.
తెలుసుకొని మనం పోకూడదు కదా, వాడు నిజమేనా? వాడే వెళ్తున్నాడా? పక్ష బాధతో వ్యవహరిస్తున్నాడా? అక్రమంగా వ్యవహరిస్తున్నాడా? తెలుసుకొని వస్తే దానికి తగ్గ. రెమిడీ అంటాం కదా దాన్ని మళ్ళీ మనం చేద్దాము వెళ్ళవలసింది ఇత్యక్రూరం సమాధిస్య ఈ ప్రకారంగా అక్రూరుని ఆజ్ఞాపించి భగవాన్ హరిరీశ్వరః సంకర్షణ ఉద్ధవాభ్యాంబై తతః స్వభవనం జయో బలరామ ఉద్ధవులతో కలిసి మళ్ళీ కుతు పరమాత్మ తన ఇంటికి తాను వెళ్ళాడు. సగత్వా హస్తినాపురం అక్రూరుడు స్వామి యొక్క ఆజ్ఞను అనుసరించి హస్తినాపురానికి వెళ్లి పౌరవేంద్రయ శోంకితం రదరస తత్ర అంబికేయం సభీష్మం విదురం ప్రోధాం. ఉత్తరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి, కుంతిని అందరిని దర్శించాడు. సహపుత్రంచ బాహ్లీకం భరద్వాజం సగౌతమం అంటే ద్రోణాచరుడు అన్నమాట. వారిని కరణం, సుయోధనం, ద్రౌణిం, పాండవాన్, సుహృదః, అపరాన్. అలాగే అశ్వద్ధామను, దుర్వధనుని, కర్ణుడిని, ఇతర మిత్రులను యధా ఉపసంగమ్య బంధుభిహి గాంధీని సుతః యక్రూరుడు. మర్యాద అనుగుణంగా వారి వారితో అందరితోటి కలిసి సంపృష్టస్తైహి సుహృద్వార్తాం స్వయంచ అప్రుచ్ఛతు అవ్యయం అంతా బాగున్నారా మీరంతా బాగున్నారు అంటే మీరంతా బాగున్నారు కదా ఇలా. కుజలక్ష్మి వారితో తాను అడిగి వారితో అడిగింటే మరి ఉవాస కతితిను మాసాన్ రాజ్యః వృత్తి వివిత్తయా కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో బంధువు వస్తే మినిమం 6 నెలలు ఉండాలి. ఆ లోపు బయలుదేరుతా అంటే ఈ మాట ఎందుకు వచ్చావు అంటారు. వీడే ముంచుడేం లేదు. వాడి ఇంటికి వచ్చి ఐదు నెలలు ఐదు నెలలు అయిపోయాక ఒక భయం తక్కువ ఉంది అనుకోండి. ఐదు నెలలు అయిపోయింది ఇంక వెళ్లి వస్తాను. ఆ మాత్రం ఇంటికి వచ్చి అసలు ఉండకపోయావా? ఐదు నెలలు అయిపోతుంది అప్పుడు. మినిమం ఆరు నెలలు ఉంటే వచ్చి ఉన్నట్టు లెక్క అది మర్యాద. ఇప్పుడు ఆరు నిమిషాలు అంటే ఎప్పుడు పోతారో అని చూస్తాం మనం చాలా దూకం అండి అనేది ఇది వేరు. ఇక్కడ ఒక ఉద్దేశ్యంతోటి ఉన్నాడు.
అప్పుడు ఎందుకు ఉత్త జిగీషయ అలా ఉంటే కానీ ఎలా ప్రవర్తిస్తున్నారో దగ్గరుండి చూడవచ్చు అది ఎందుకు అర్థమైంది కదా. ఒక ఐదు ఆరు నెలలు ఉంటే ఎలా ఉంటున్నాడు ద్రుతరాష్ట్రులు వీళ్ళు ఎలా ఉంటున్నారో ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ అవగతం అవుతాయి. మరి అడిగేది అడుగుదాం కానీ స్వయంగా కూడా ద్రుతరాష్ట్రి యొక్క ప్రవృత్తి తెలియడానికి కటి తిను మాసా నువ్వు వాస కొన్ని నెలలు ఉన్నాడు రాజ్యః ఉత్త విభిచ్ఛయ రాజు యొక్క నడవడి తెలియగోరి కొన్ని మాసాలు అక్కడే ఉన్నాడు. దుష్ప్రజ దుష్ప్రజస్య అల్పసారస్య ఖలచ్ఛందానువర్తిన. రాజుగారికి మూడు విహరాలు వేశాడు విజేహరణాలు. ఎలాంటి రాజు సారులు అంటే మొదటిది దుష్ప్రజా అంటే దుష్ట సంతానము కలవాడు. రెండోది అల్పసారః సారం అంటే జ్ఞానం. కొద్ది జ్ఞానం కలవాడు. ఇంకోటి కల చందానువర్చిన దుష్టుల ఇష్టమును అనుసరించేవాడు. రాజైనవాడు ఉత్తముల మాట వినాలి కానీ దుష్టుల మాట కాదు కదా. ఇతను మాత్రం దుష్టుల మాటే ఉంటాడు. ఇలాంటి రాజు యొక్క స్వభావాన్ని తెలుసుకుందామని తేచు ఓజో బలం వీర్యం ప్రత్యయాది ఉత్స సద్గుణాన్ ప్రజానురాగం పాద్వేచు నసహద్బిహితి కీర్చితం. ఏమేం తెలుసుకున్నాడో, పాండవులలో ఏమేమి ఉన్నాయో అనటానికి అంటే పాండవులకు అపకారం చేయాలని ధృతరాష్ట్ర పుత్రులు ఎందుకు కోరుతున్నారు? ఒక కారణం ఉండదు. కేవలం వ్యాసుడనేనా? అదే. మరి ఏమిటి? వీరిలో లేనివి వారిలో ఉన్నాయి. తమలో లేనివి వాళ్ళలో ఉన్నాయి పాండవులలో. ఏమిటవి? ఓజః, బలము, వీర్యం, ప్రక్రయము. ఇలాంటి ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. అలాంటి సద్గుణాల వలన ప్రజలందరూ వారి యందు అనురాగంతో ఉన్నారు. అదంతే పరమే ఇడట. రెండు పడవు. ఒకటి వారి దగ్గర ఉన్న మంచి గుణాలు పడవు. రెండోది ప్రజానురాగం. మేమంటే ప్రార్థన చేసింది మేము. రాజు మానా అన్నాడు. ఎవరిని ప్రేమించాలి? మా మమ్మల్ని ప్రేమించాలి. పామి ప్రేమించాలి ఏంటి?
ఇలా ఇవన్నీ పార్థేసు నహ సహద్విహి ఇవన్నీ సహించక వాళ్ళు చే చేసుకుని అన్నీ కృతం జత దతరాస్తేయత్ గరదానాద్యపేకలం. పుత్రులు పాండు పుత్రులకు విషము పెట్టుట మొదలగు ఏ ఏ దుష్కృత్యాలన్నీ చేశారో ఆ చక్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవచ. అక్రూరునికి ఇవన్నీ చెప్పారు. ఎవరు చెప్పారు? వృధా కుంతి చెప్పింది విదురుడు కూడా చెప్పాడు. వృధాతు భ్రాతరం ప్రాప్తం అక్రూరం ఉప ఎవరు అక్రూరుడు అంటే అన్నగారి కదా మరి. గుంతకి ఎవరయ్యా అన్నగారే ఇలాంటి అన్నగారిని చూచి దగ్గరికి వచ్చి ఉవాచ జన్మ నిలయం స్మరంతి అసురు కూరే క్షణ తన పుట్టిల్లు జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు జన్మ నిలయం అంటే పుట్టిల్లు. ఆ పుట్టిల్లును జ్ఞాపకం చేసుకొని కన్నెంబడి నీళ్ళు వస్తుంటే అభిస్మరంతి నా సౌమ్య పితరౌ భ్రాతరస్యమే, మమ్ములను ఎప్పుడైనా మా అమ్మ నాన్నలు అన్నదమ్ములు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఇప్పుడప్పుడైనా అంటే ఒకవేళ మేము ఉన్నాము కదా సంగతి గుర్తు ఉన్నదా వాళ్ళకు? రాతరస్యమే భగిన్యః భ్రాతృ పుత్రాశ్చ జామయః సత్యేవచా చెల్లెళ్ళు అలాగే మేనల్లుళ్ళు ఇంకా దగ్గరి బంధువులు మిత్రులు భ్రాత్రేయో భాగవాన్ భగవాన్ కృష్ణః శరణ్యః భక్త వత్సలః పైతృ స్వచేయాన్ స్మరతి రామస్య అంబురు వేక్షణః తట్టి వారేమో కానీ భగవాన్ కృష్ణః కృష్ణ భగవానుడు శరణ్యః భక్త వత్సలః భక్తుల యందు వాత్సల్యం కలవాడు. శరణు వేడిన వారిని రక్షించేటువంటి వాడు పైతృశ్వసేయాన్ మేనత్త పిల్లలను ఆ చూసుకుంటున్నాడా జ్ఞాపకం చేసుకుంటున్నాడా అలాగే బలరాముడు కూడా సాపత్ర మధ్యే శోచింతే మృకాణాం హరిణీమివా తొడేళ్ళ మధ్య ఉన్న లేడి పిల్లలాగా చిత్ర మధ్య నేను ఉన్నాను చిత్ర ఇంట్లో ఉన్నాను చిత్ర వాళ్ళే శత్రువులే శాంతయిష్యతి మాం వాక్యై పితృహీనాముశ్చ బాలకాన్ తండ్రి లేని పిల్లలు ఉన్నారు మత్తరి నేను ఉన్నాను వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్ములను
చూస్తారా? ఆ యోగక్షేమాను చూస్తారా? కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావనా తపన్నాం పాహి గోవిందా శిశుభిశ్చ అవశీగతాం. చిన్న పిల్లలతోటి బాధపడుతూ ఉన్నాను, నిన్నే శరణని వేడియాను గోవిందా, నన్ను నీవు కాపాడవలసింది నాన్యత్వపదాం భోజాత్ పశ్యామి శరణం నృణాం మానవులకు. పాద పద్మము కంటే మరొక రక్షకము నేను చూడలేను చూడను. బిభ్యతాం మృత్యు సంసారాత్ ఈశ్వరస్య అపవర్జితాత్. మృత్యు సంసారము నుండి భయపడి భయపడే వారికి పరమాత్మ యొక్క మోక్షాన్ని పొందగోరే వారికి నీ పాద పద్మము కంటే ఇంకో రక్షకము. నాకు కనబడుట లేదు. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణంగతా. కుంతీ స్తోత్రం ఇది ఒక భాగం. ఇందులో కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మ అని అతను కృష్ణుడు. సత్వ గుణములో లేనటువంటి మహానుభావుడు. సగల జగత్తును వ్యాపించి ఉండేటువంటి వాడు పరమాత్మ యోగీశ్వరుడు తానే యోగము కూడా తానే అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను అని ప్రార్థిస్తే ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణం జగదీశ్వరం ప్రార్థత దుఃఖితా రాజన్ భవతాం ప్రపితామహి భవతాం ప్రపితామహి అంటున్నాడు పరీక్షత్తుకు కుంతి ఏమవుతుంది మరి కదా ప్రపితామహి అవుతుంది కదా పరీక్షత్తు తండ్రి ఎవరు అభిమన్యుడు వారి తండ్రి అర్జునుడు వారి తల్లి కదా మరి పితామహుల యొక్క తల్లి అందువల్ల పితామహి అని ఆమె ఇవన్నీ చెప్పి పరరుదత్ బాగా ఏడ్చింది. కనబడ్డారు అయిన వాళ్ళు అంతే కదా, అయిన వాళ్ళు కనబడితే దుఃఖం పొంగి వస్తుంది కదా, అందులో అన్నగారు కనబడ్డారు ఆయన అని జ్ఞాపకం ఉన్నాను వచ్చి ఎప్పుడో చేస్తా పిల్లవాళ్ళకి చెప్పు పులుకులకి చెప్పు.
పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళంతా దుర్మార్గులు అని ఈ విధంగా భావిస్తున్నారు. వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని అన్నీ తలుచుకొని తలుచుకొని కుంచి. విలపించింది, బాగా పెద్దగా ఏడ్చింది. భవతాం ప్రపితామహి తమ దుఃఖ సుఖో కూరః విదులస్య మహా యశాః, ఆమె ఎంతటి దుఃఖాన్ని పొందిందో. అంత దుఃఖాన్ని అక్రూరుడు విదురుడు కూడా పొందారు. అలా పొంది సాంత్వయామాసతుహు కుంతీం తత్పుత్ర ఉత్పత్తి హేతుతిహి. సాంత్వయామాస ఓదారిచ్చాడు. ఎలా తత్పుత్ర ఉత్పత్తి హేతుది చమస్కారం ఉన్నటువంటి వాక్యం మీకు దేవతలే అండ ఉన్నారు వాడేం చేయగలడు. ఇది ఏం చేస్తాడు? సుద్ధ రాక్ష ఏం చేస్తాడు? ఎందుకంటారా? ఎవరి పిల్లలు వాళ్ళు? నర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు ఎవరు? ఎవరి పిల్లలు? ఇంద్రుడు, యమధర్మరాజు అంతా ఉన్నారు కానీ వాళ్ళంతా మీకు సాయంగా ఉన్నారు. నీ సాయం దేవతలే ఉన్నప్పుడు వీళ్ళేం చేస్తారు? నీవు అలాంటి దిగులు ఏం పెట్టుకోవద్దు అని ఏదో ధైర్యం చెప్పాలి కదా. చెప్పాలంటే ఆమె నన్నే ధైర్యం చెప్పాలి. ఇంకొకరు చెప్పరు కదా దేవతల నీ వెంట ఉన్నారమ్మ వీళ్ళేం చేస్తారు? ఎందుకు ఉంటారు? వాళ్ళు పండ్రి కదా? నీ పిల్లకి తండ్రి ఎవరు ఇప్పుడు? తండ్రి లేడు అని చెప్పవలసిన పనిలేదు. వాళ్ళే తండ్రి. నీ పిల్లకి తండ్రి ఉన్నాడు. నీకు భర్త లేదు అంటావు. అందువల్ల నీ పిల్లలకు తండ్రి లేదని గుర్తు పెట్టుకోకు. రెండోది నీ పిల్లలకు నీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ వాళ్ళు. రక్షించడానికి సిద్ధంగా ఉంటారు అని పుత్ర ఉత్పత్తి హేతువిహి తాంత్వయామాస కుమారులు పుట్టడానికి కారణమైన దేవతలను చూపి ఆమెను ఓదా చాలా సమస్య వాక్యం అది. కేతుభి యాస్యం రాజానమభ్యత్య విషమం పుత్రలాలసం అవదత్ సుహృదాం మధ్యే బంధుభి సౌహృదోదికం ఇలా వారి ఆదరి ఉండి.
వెళ్ళబోయే ముందు ఒక్కసారి అక్కడికి వెళ్ళాడు రాజుగారి దగ్గర. అలా వెళ్లి విషమం పుత్ర లాలసం. తన పుత్రుల మీద అతి ప్రీతితో పక్షపాతం నిర్వహించేటువంటి వాడిని సుహృదాం మధ్యే మిత్రుల మధ్యలో బంధువిహి సౌహృదోదితం బంధువులతోటి ప్రేమగా మాట్లాడి జో జో ఇలా మాట్లాడుతున్నాడు అంటే ప్రభువు అంటే వింటాడేమో వింటే బాగుపడతారు కదా కొంచెం నీతి వాక్యం చెప్పడం ధర్మమే కదా ఇలా బోధించాడు బోబో వైచిత్యర్య వీర్యత్వం కురుణాం కీర్తివర్ధన ఎలాంటి వారైనా మన పని ఉంటే కాస్త వినియోగించాలి అని తప్పదు కదా అందుకోసం నాయనా ఓహో వైచిత్య వీర్య త్వం కురుణాం కీర్తివర్ధన నీవు క్రూరకు కీర్తి పెంచే వరవు రాతరి ఉపరచే పాండవు అదున ఆసనమాస్తితః ఓదాసనంలో కూడా హెచ్చరించి చెప్తున్నాడు. నీ తమ్ముడైన పాండురాజు పోయిన తరువాత నీవు ఆ సింహాసనం చేరావు. అంటే ఎవరికి న్యాయంగా దేమాసనం ఉండదు అంటావ్. వాడు ఉంటే వాడికే ఇది కాదు. వాడు పోయాడు కాబట్టి నీకు వచ్చింది. అతనికి పుత్ర పెట్టి రాజ్యం చేయలేదు ఆ పాండ్రాజు గృహ రాశికి పుత్ర పెట్టి రాజ్యం చేసిండ్రు అర్ధం ఏమిటి ఏదైనా ఒకటే కదా అది అర్ధం చేయలేదు. ఎదినా లేదండి. కాబట్టి అతను పోబట్టి నీవు సింహాదరానికి వచ్చావు ఉంటే న్యాయంగా నీది ఇది తాత్కాలిక ప్రభుత్వం అన్నాడు ఆపత్కాలిక అంటాం కదా అలాంటిది ఇది. పాండవులు పెద్దవాళ్ళు కాగానే వాళ్ళకి ఇవ్వాలి అది న్యాయం. ఆ మాట అనకుండా ఎవరు? కాదు. బుద్ధి వారికి రాజ్యాధికారం లేదు, అంగవైచల్యం ఉన్నవారికి రాజ్యాధికారం లేదు. ఉన్నాయమ్మా. శూద్రుడికి రాజ్యాధికారం లేదు. అంగే వైఖర్యం వాడికి రాజ్యాధికారం లేదు. బలవంతుడు అన్ని బాగున్నాయి. మొదలు కళ్ళు లేవు కదా. అందుకే పాండురాజు నీకు కళ్ళు లేవు కదా ఆ కళ్ళు నేను అవుతాను నువ్వు కూర్చో నేను అన్నీ చూసుకుంటాను. అంటే అందరినీ ద్వార ఉంటాను కొద్ది అతను ఇచ్చాడు. అతను ఇచ్చి తాను మొత్తం పరిపాడించాడు. అందులో ఒక శాస్త్రం ఒకటి ఉంది. సరే వీడు అంగవికరుడు కాబట్టి పనికిరాడు కానీ పనికొచ్చినా పనికిరాకున్నా పెద్దవాడి అనుమతి తీసుకొని చిన్నవాడు రాదు కాబట్టి.
అన్నగారు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాడిని ఏమంటారు? పరివేత్త అంటారు. ఆ పరివేత్త రాజ్యం ఏడితే రాజ్యం సుభిక్షం కాదు కరువు వస్తుంది. అని చెప్పుకున్నాం ఉపలా దేవాల నిద్ర చెప్పుకున్నాం నవమత్సవం అదే అన్నారు. మరి జోరాష్టుడు అన్నయ్య నేను రాజునవుతాను ఆజ్ఞ ఇవ్వండి వాడు ఇస్తానా? గుడివాడే అయినా ఇవ్వడు ఎందుకంటే ఏదైనా ఒక లోపం ఉన్న వాళ్ళకి లోలుపత్వం ఎక్కువ ఉంటుంది ఆశ ఎక్కువ ఉంటుంది. కళ్ళు లేకుంటే నాకు గుడ్డి వల ఉంది కదా మొత్తం చూడరా నేను పరిపరి ఇస్తా అంటాడు. అడిగి వాడికి ఒక హర తెచ్చుకొని అప్పుడు వద్దు అన్నాక అంటే నువ్వే కూర్చో నేను చూస్తాను అంటాడు. అంటే ఏమైనా పాండు మహారాజు ధర్మభిక్ష తోటి వీడు రాజయ్యాడు. అయినప్పుడు న్యాయం ఎవరిది రాజ్యం? పాండవులది. అది చర్చించే ఉంది చాలా మంది చదవరు భారత ఆదిపర్వంలో ధృతరాష్ట్రుడు రాజు అయ్యే ముందు ఇంచుమించు 14 అజ్ఞాయాలు ఉన్నాయి. మొత్తం రాజనీతి అంతా కూలంకతంగా చర్చించారు. మనందరం ఏమి ఊహించలేము అవన్నీ అడుగుతారు. ఎన్ని రకాల నిలకాలు ఒకసారి రాజు అయిన తర్వాత సంక్రమించే అధికారంతోటి దగ్గర ప్రకారం అది చేసుకుంటాడు వీలు సంగతి కానీ రాకముందు ఏం చేయాలి అది కావాలి మనకు. అది ప్రధానం అందుకే అతను పోతే నీవు అతని స్థానంలో సింహాసనాన్ని అధిష్టించావు ఆ విషయం మొదలు కష్టం గుర్తుపెట్టుకో మర్చిపోకు. ధర్మేన పాలయన్ రువిం ప్రజాః శీలేన రంజియన్ వర్తమానః తమస్వేషో శ్రేయః కీర్తిమవాప్శసి. ఎడిపించేరావు కానీ. ఇప్పుడు ఎలా పరిపాలించాలి? అందరికీ అతనికే కాదు. రాజైనవాడు ధర్మేణ పాలయన్ పూర్వీం భూమిని.
రాజ్యమును ధర్మబద్ధంగా పరిపాలించాలి. శీలముతోటి స్వభావంతోటి ప్రజలను రంజింపజేయాలి, ప్రీతి కలిగించాలి. వర్తమానః సమః స్వేషు. తన వారిలోను ఇతరుల యందు సముడిగా ఉండాలి. అలా ఉంటే అలాంటి రాజుకు శ్రేయస్సు కీర్తి కలుగుతుంది. ఇది కలుగుతుంది శ్రేయః కీర్తిం అవాప్స్యతి శ్రేయస్సును కీర్తిని పొందుతావు ఉంటే పొందుతావు అంటే ఇప్పుడు అదే రాజనీతిలో చమత్సారం. పెద్దలు మహారాజా అని దాన్ని అనం పెడుతున్నారు అన్నీ బానే ఉన్నాయి. చెప్పొద్దు ఒక మాట చెప్పాలి కదా ఇలా ఉంటే నీవు కీర్తిని పొందుతావు అన్యథా ఆచరణలోకి గర్హితో యాచిస్తే తమః ఇంకో తీరుగా ప్రవర్తిస్తే మాత్రం నీవు అందరి యెద నిందించబడతావు నరకానికి పోతావు. తమః తస్మాత్ సమత్వే వర్తస్వ పాండవేషు ఆత్మజేషుచ కాబట్టి నీ కొడుకుల విషయంలోనూ పాండుపుత్రుల విషయంలోనూ సమముగా ప్రవర్తించు సమానంగా నేహ కాస్యంత సంవాసః కరిహిచిత్ ఏనచితుసః రాజన్ స్వీనాతి జేయేన కిము జాయ ఆత్మ జాదితి నీవు నీ కొడుకులను ఎందుకు ప్రేమిస్తున్నావ్? వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు నా వాళ్ళండి కదా ప్రపంచంలో ఎంత ప్రీతిపాత్రుడైన వారితోనైనా సరే ఎక్కువ కాలము కలిసి ఉండే ఛాన్సు లేదు. కదాచిత కేనచిత ఎవరితోటి ఎప్పుడో అత్యంత సంవాస మిక్కిలి కలిసి ఉండుట కుదరదు. ఎలా ఉంటావా? ప్రపంచంలో ప్రతి ప్రాణికి అన్నికి కంటే ఇష్టమైనది ఏది? శరీరం అండి మన శరీరం కదా ఎవరికేనా ఇంకోడేం లేదు దాని తర్వాత కూడా సరే ఎవరికేనా అంతే కదా? అంత బాగా ఇష్టపడే శరీరం తోటే సారా కాలం ఉండం పోతాం వదిపెట్టి పోవడానికి. ఈ శరీరాన్ని వదిపెట్టి పోయేవాడివి.
శరీరం వలన వచ్చిన వారితో కలిసి ఉంటావా? అర్థం ఉందా? నీ శరీరాన్ని ఎడిపిపోతున్నావ్ ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా. మరి అయినా అటువంటి నీవు భార్యా పుత్రులతో కలిసి ఉండగలవా? ఎలాగూ ఎల్లకాలం కలిసి ఉండలేకపోవటం. వీరికి వారికి సమానమైనప్పుడు మరి వారిని వీరికి సమానంగా చూడు. నువ్వు వారిని విడిచిపెట్టాలా వీరిని విడిచిపెట్టాలా? ఉన్న 4 రోజులు బుద్ధి మనుషులండి మంచివాడు ఆ పేరు తెలుసుకోరాదు ఎలాగిపోయేది. ఇప్పుడు వీరు నీ వెంట రారు, వారు నీ వెంట రారు. ఒక పేరే వస్తుంది అట్లా తీసుకోవాలి. నేహకి అత్యంత సంవాసః కదాచిత్ కేనచిత్ సః రాజన్ స్వేనాతి దేహేన. తన శరీరంతో కూడా తాను ఎక్కువ కాలం కలిసి బ్రతకలేడు. కిముజాయ ఆత్మజాతివి. ఇక భార్యతో కలిసి ఉంటారా? పిల్లలతో కలిసి ఉంటారా? అయినప్పుడు ఏక ప్రసూయతే జంతుహు ఏక ఏవ ప్రసూయతే. ఒక్కడే పుడతారు ఒక్కడే చస్తారు ఎవరొస్తారండి? ఏదో చెప్తున్నారు. నీవు పుట్టినప్పుడు నీ వెంట ఎందరు వచ్చారు? ఒకడే మరి చచ్చేటప్పుడు ఒకడే చస్తాడు. ఏక ప్రసూయతే జంతువు ఏక ఏవ చతుష్కృతం. ఒకడే పుడతాడు ఒకడే చస్తాడు. ఏక అనువృత్తి సకృతం ఏక ఏవ చతుష్కృతం. తాను చేసిన పుణ్యాన్ని తానే అనుభవించాలి. పాపాన్ని కూడా తానే అబ్బా కష్టాలు బాగా వచ్చాయి కొంచెం మీ ఫ్రెండ్ కదా నాకు తీసుకోండి అలా తీసుకుంటారా? పోనీ మీ సుఖం మీ సుఖం బాగుంది కొంచెం నాకు అప్పు ఇయ్యండి నాకు డబ్బులు అప్పిస్తారేమో ఒకరు సుఖం అప్పిస్తారా సంతోషం ఆనందం ఎవ్వడివ్వరు కాబట్టి మన సుకృతము మన దుస్కృతాన్ని మనము ఒంటిగానే అనుభవించాలి ఎవ్వరూ ఇందులో పాలు పంచుకోరు అధర్మోపజితం విత్తం హరంతి అన్యే అల్పమేకతః ఇంకో లాభమే ఇంకో ఏమిటంటే నీతి కాని సొమ్మును నీవు అధర్మంగా సంపాదిస్తే దాన్ని ఇంకోళ్ళు అపహరిస్తారు.
అధర్మముగా సంపాదించుట అనేది ఎవరి పని? అధర్మాన్ని ఆచరించే అల్పనేశత అంటున్నాడు. బుద్ధిహీనులే అధర్మంగా ఆస్తిపాస్తులు కావాలని అనుకుంటున్నారు. ఒకవేళ నీవు అధర్మంగా సంపాదిస్తే నీ దగ్గర నుంచి దాన్ని ఇంకొకళ్ళు గుంజుకుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు గుంజుకుంటారు. చివరికి మళ్ళీ ఎక్కడి నుంచి పోయిందో వచ్చి అక్కడికి వెళ్తారు. ఉండదు. నీది కాని వస్తువు నీ దగ్గర నీ వెంత కట్టబడి ఆక్రోచించినా ఉండదు. అల్పమేధస సంభోజనేయపదితి ఇది జలానీవ జలౌకసః. సంభోజనీయాపదేశైహి జరాని వా అంటున్నాడు. ఎలా ఈ చాలా చమత్కారమైన దృష్టాంతం. సామాన్యంగా అర్హం కాదు. చేపలు ఎక్కడ ఉంటాయి? ఇళ్లలో ఉంటాయి. నీళ్లలో ఉన్నటువంటి చేపలు తనకు ఆహారంగా నీటిలో ఉన్నటువంటి పదార్థాలనే తించుంటాయి కదా? పదార్థాన్నే తింటాయా? వాటితో పాటు నీటిని కూడా తాగుతాయి. తాగవా? తాము ఏ నీటిలో ఉన్నాయో ఆ నీటినే తాము తావుతుంటాయి, కొన్నాళ్ళకి ఏమవుతుంది తాను ఉండటానికి ఆహారం. అవసరం లేకుండా పోతుంది, తన ఉనికినే తాను భుజిస్తాయి చేపలు. మనం కూడా మన ఉనికినే మనం మింగేస్తున్నాం. అధర్మంగా ఒకరి వస్తువు కావాలనుకుంటున్నాము అంటే ఏమర్థం? మన ఇంటిని మనమే. పూలగొట్టుకుంటున్నాం. చూడండి అసలు కేసురం అంటారు చూడండి అది పరిస్థితి. అందుకోసమని యలోకసః పుష్ణాతియాన ధర్మేణ స్వబుద్ధ్యాతం అపండితం తే అకృతార్ధం ప్రహినివంతి ప్రాణాః రాయః. ఉతాదయః చివరికి పుష్ణాతియాన అధర్మేణ స్వబుద్ధ్యా తన బుద్ధితోటి బుద్ధి బలం తోటి అధర్మం తోటి ఎవరిని
పోషిస్తారో అలాంటి అపండితం జ్ఞానము లేని వాడిని కృతార్ధుడు కాని వాడిని ప్రాణాహా రాయా సుతాదయః ప్రహిన్వంతి. ప్రాణములు ధనము సుత్రాదులు. బయటికి వెళ్ళకూడదు సార్, అంటే ఈనాడు నీవు నా కొడుకుడు, నా భార్య, నా ఇల్లు అని ఎవరిని ప్రేమగా? కోషిస్తున్నావో అధర్మంతోటి కొన్నాళ్లకు వాళ్లే నిన్ను వెళ్లగొడుతారు చెప్పాను కదా యావతు విత్తోపార్జన సత్తః తావతు స్వజనో రక్తః అయ్యా పిల్లలు మిస్త్రులు ఎప్పటిదాకా ప్రేమిస్తారు? నెలకు ఆరవేలు నాలుగువేలు సంపాదిస్తుంటే ప్రేమిస్తారు. ఇదే అయిపోయాము అనుకోండి తెల్లారే మారిపోతుంది. తొందర ఏందయ్యా నీకు స్నానం కూడా చేయరా ఎందుకు వాళ్ళు చేస్తారు? పని పాటానికి ఏం చేయాలి అన్నయ్య. నిన్నటిదాకా పసుపు వేయమందు వేయమందు అయ్యా నీళ్ళు వేయమని పత్తి పెట్టి వేయమందు అని. నేను లాగా లోపల వెళ్ళాలి తొందరే ఉండయ్యా ఇదే అయ్యా వాడిది పని లేదు కదా వాడికేం ప్రాప్టికల్ అండి. ఇదే కాబట్టి నీవు ఎవరిని ఇంత ప్రేమగా ఇంత ముద్దుగా నీవు ప్రేమించావో పోషించావో వాడు నిన్ను రహీను వంటి బయటికి. పరిమేష్ఠరు ప్రాణారాయః సుతాదయః స్వయం శిల్పిషమాదాయ తైత్యక్తః అనర్థకోవిదః ఎవరిని పోషించటానికి నీవు అధర్మాన్ని ఆచరించావో అలాంటి వారి చేత నీవు విడువబడతావు. కానీ వారిని పోషించడానికి నీవు ఏ అవసరం ఉందే అది నీవు పెట్టుకోవాలి. అది ఎమరొస్తుంది. దాన్ని తీసుకొని పోవాలి అప్పుడు. వాళ్ళని తీసుకొని పోవు దాన్ని తీసుకొని పోవాలి. స్వయం శిల్విషమాదాయ. నీ వారు అనుకున్న వారిని పోషించడానికి నీవు ఆశ్రయించిన అధర్మాన్ని పాపాన్ని వెంట తీసుకొని పోతావు. తప్ప ఎవరిని నువ్వు పోషించావో వారు నీ వెంట రారు. వారు నిన్ను పోషించరు. కనీసం ఇంట్లో ఉండనివ్వరు. వ్యాసుడికి మొహమానం నిజంగా లేదు. వ్యాసుడికి మొహమానం లేదు అంత ముఖముద్ర చెప్పాడు. వింటే బాగుపడండి వినకుంటే నాకేనా వెళ్ళిపోతారు. అందుకు సమనే సుతాదయః స్వయం కిలిపిఠమాదాయ తైస్తక్తః నార్ధకోవిదః మీరు అర్ధకోవిదుడు కాదు. తెలిసిన వాడంటే తన వెంట ఏది వస్తుందో దాన్ని పెంచుకుంటాడా?
ఆలోచించండి. తాను వెళ్ళేటప్పుడు తన వెంట ఏది వస్తుందో దాన్ని పెంచుకోవాలా? తనను ఎవరు విడిచిపెడతారో వారిని పెంచుకోవాలి. తెలియాలి అని బుద్ధి ఉండు అని వాడు. తాను పరలోకాలకి వెళ్తున్నప్పుడు తన వెంట ఏది వస్తుందో దాన్ని పెంచుకుంటే బాగుంటుంది. కొద్దిగా వెళ్ళగానే ఎడగొట్టే వాళ్ళని పెంచుకుంటే ఏం లాభం? దారా పుత్రాదులను పెంచితే వారు విడిచిపెడతారు వారిని దేనితో పెంచి అది ని పెట్టబడుతుంది. దాన్ని వదిలిపెట్టు వీళ్ళు వదిలిపెడతారు. అందుకే అర్ధగోయుడు కానివాడే ఆ పని చేస్తాడు అతిథార్ధః విశతి అంధం. అనుకున్న దాన్ని సాధించలేక చీకటిలో పడిపోయి స్వధర్మ విముఖః తన ధర్మాన్ని తాను ఆచరించక విముఖుడై తమః అజ్ఞానాన్ని పొందుతాడు. తస్మాత్ లోకమిమంబు రాజన్ స్వప్నమాయా మనోరథం ఎలాంటిది ఈ లోకం కలలో వచ్చిన మాయ కోరికలాది అది కూడా స్వప్న మాయా మనోభవం. మాయా తలంపు కాదు స్వప్నంలోని మాయా తలంపు. అదే స్వప్నం మరి అందులో మాయ అందులో కోరిక. కలలో తూచినటువంటి మాయా మనోరథం లాంటిది బాబు ఈ లోకము. అలాంటి దాన్ని విడిచిపెట్టి వీక్ష్య ఆత్మనా ఆత్మానం సమహా శాంతోభవ ప్రభో. ఆత్మనా ఆత్మానం నీ మనస్సుతోటి నీ బుద్ధితోటి నీ మనస్సును నిగ్రహించుకొని అందరి విషయంలో సమముగా శాంతునిగా ఉండు నాయనా అని చెప్తే యధావదటి కళ్యాణిం వాచం దానపతే భవాన్ అక్రూర నీవు మంగళకరమైన చాలా మంచి మాట చెప్తున్నావు. తధానయా న తృప్యామి మర్త్య ప్రాప్యయసామృతం. అమృతం పొందిన వాడు ఎలా చాలు అనడో నీ మాటలు వింటున్నా నేను కూడా ఇంకా తృప్తి పొందలేకపోతున్నాను. తదాపి సూనృతా సౌమ్య. కుదిన తీయ్యతే చలే ఇవన్నీ నాకు తెలుసు తెలియవు నాకు తెలుసు కానీ ఆ పరమాత్మ చాలా చమత్సారమైన పని చేశాడు
మంచి ఏది హృదయంలో నిలవకుండా చేస్తున్నారు. తదాపి సూనృతా సౌమ్య హృది నశ్చియతే. ఆ మనస్సును చంచలగా సృష్టించాడు వాడు. చలే వృద్ధి అన్నాడు. చంచలమైన మనస్సులో సూనృతా నశ్చయతి. సత్యము ధర్మము అనేటువంటివి ఉండటం లేదు. ఎందుకంటావా పుత్రానురాగ విషయమే. మొదటి నుంచి నా మనస్సు పుత్రుల అనురాగం తోటి వైషమ్యాన్ని పొందింది. పుత్రుల అనురాగంతో వైషమ్యాన్ని పొందిన చంచలమైన నా మనస్సులో ఇలాంటి మంచి మాటలు ఎక్కువ కాలం ఉండవు వింటే బాగానే ఉంటాయి విన్నప్పుడు బాగుంటాయి. మనందరం అంతే కదా? ఓ అట్లా చాలా బాగా చెప్పారండి ఇప్పుడు అట్టే చేస్తాం ఎక్కడ దాకా గేడి దగ్గర దాకా ఉంటాడు. మళ్ళీ ఇంటికి పోతే ఎన్నో చెప్తారండి అవన్నీ ఇక్కడ విని కావులే అంతే సంగతి. అది మన తప్పు కాదు ఆయన తప్పు. మన సంచలంగా పెట్టే మనం చేస్తాం. పుత్రానురాగ విషయమే విద్యుత్ సౌదామినీయత మెరుపు తీగలాగా. ఇవన్నీ శజ్ఞలు కాబట్టి వెళ్ళిపోతుంటాయి. ఈశ్వరస్య విధింకోను విధినోతి అన్యథాకుమాన్ అయినా పరమాత్మ అనుకున్న దాన్ని ఎవరు మార్చగలడయ్యా. అతను ఏమి చేయదలుచుకున్నాడో దాన్ని వాడైనా మారుస్తాడు, నాకు బాగా ఉండాలనే ఉంది కానీ వాడు వద్దు అని లేదు ఏం చేయమంటాడు నాచురల్ గా ఉంది. అన్యదాపుమాను భూమేయ భారావతారాయ యోవతీర్ణః యదోక్కులే ఎలాగ వాడు పుట్టాడు కదా యదుకులంలో భూమి భారాన్ని తొలగించడానికి వాడు పుట్టినే పుట్టాడు వాడేదో ఒక వాడు చేస్తాడు మనం ఏం చేయాలి దాన్ని ఎందుకంటే బరువు ఉంటే వాడు తొలగించేది, మరి బరువు తయారు చేయొద్దు, మరి ఎవరు తొలగించాలి దుప్పులు అనొచ్చు. అసలు దుప్పులే లేకుంటే ఆయన ఎందుకు వస్తాడు? పని చేయకూడదు, అందుకోసమని భూపారాన్ని మేము తయారు చేస్తాం వాడు తీసేది.
Opening invocation: "Eka vigroha Rama, ma jasya sharanam, sharanam, madapadye, mata pita yuvata ya tamaya vibhuti, sarvanya deva niyamena madanvayanam" - O Lord Rama who is of singular divine form - You are our only refuge. With You as the foundation, all parents, spouses, and all creation - all are governed by Your divine ordinance. I bow at Your feet with this understanding.
"Bhagavat bandhulaara" - O dear ones of the Lord - Uddhava went to Repalle, experienced the devotion and rapture of the Gopis toward the Lord, and narrated his experience to Krishna Paramatma. "Vasudevaya, vasudevaya, ramaya, rajneshe upayam" - [praises for the Lord Vasudeva, Rama and Krishna who are being glorified].
He missed the royal coronation and had to go into forest exile. It is called "rasokti" - the poetic utterance of Nambila. Even he, that great king's principal servant - while being careful - [this references an episode about Nambila's rasokti - a figure of speech from the story of the Lord's lila].
Her - with all objections removed by him - transformed like a golden creeper - Kujja's upper garment - caught - "tvam cheptum iha notsahe" - I do not wish to let You go. [Trivakra/Kubja's devotion: she catches the Lord's upper garment as He is about to leave, unable to bear separation from Him].
Of the four human goals (purusharthas) - dharma, artha, kama, and moksha - she gave importance only to the third, kama (love/desire). That is why when the Lord said "come, let us go home" - she - [Kubja focuses entirely on the love aspect, her devotion expressed through intense longing for the Lord's continued presence].
"Sarayam, upavibheksha" - touching the seat with the hand before sitting - pouring water as pranama. Showing the seat - we too receive it as prasadam. When one does not want to take - offering it to the neighbor - [the speaker describes the etiquette and sanctity of receiving and offering a seat as a devotional act].
Look - the middle, ointment (alepa), fine cloth (dukula), ornaments (bhushana), skin (trak), fragrance (gandha), betel (tambula), nectar (sudha), and wine (asava) - these nine things she gathered and approached the Lord's presence. Did you understand the meaning? For the Jiva to reach the Lord, one must use the nine modes of devotion (nava vidha bhakti) -
It fits the Lord itself - she wants to become a blanket. The sun has come - she becomes an umbrella. For the Lord, at every moment, whatever service, by whatever means - "sa ekadhaa, dvidhaa, bahudha, nana bhavati" - says the Veda. This one - [Kubja's total self-offering: she wishes to become whatever the Lord needs at each moment].
But garlands and betel - because the face must be made fragrant, mustn't it? The face should also be fragrant. Thus sudha (nectar), kavamu (fermented drink) and all such things being offered - "prasaditatmo" - with her heart fully surrendered and purified - adorning herself -
Eating those - the Lord gave wealth - is there anything beyond that? Even the stale, rejected, thrown-away flattened rice (atukulu) that not even raw children would eat - upon eating even that, the Lord granted supreme prosperity. Even then - so much has been written about him - [referring to Kuchela (Sudama) and how even a trifling gift given with pure love yields the Lord's supreme grace].
Even though his mind changed once, after their meeting concluded, before departing, He asked: "Is there anything else needed? Ask for whatever you want." Meaning - if You leave now I won't agree - at least one more week, thirty days - [the exchange between Krishna and Kubja at the conclusion of their meeting, her reluctance to let Him leave].
He composed the Pancharatra Agama texts for us. Having studied under Narada, it became available to us as "Upashloka Samhita." Kubja's son - that is why the Lord again - sinking into - Naga - [the Pancharatra connection: the Lord's divine knowledge transmitted through Narada to the Pancharatra tradition for the benefit of devotees].
Now He went to Akrura's place. However, beyond fulfilling Akrura's wish, He had some business of His own with him. For that reason - "kinchiti priya chikirshaya" - with the wish to do something specially pleasing for him - we must see what it is. "Kinchiti chikirsha" -
"Yuvam pradhana purushau, jagat dhetu, jaganvayo" - this is no great feat for You. Killing Kamsa is no great task for You - because You are "jagat dhetu" - the very cause of the entire universe. You are the masters of the entire universe - [Akrura addresses Krishna and Balarama, praising their cosmic power while fulfilling his role as messenger].
What is the root of this? "Tamasa ahamkara" - from the quality of tamas arose the root - "Prakriti, Prakriti nundi mahattvatvamu, mahattvatvamu nundi ahamkara" - from Prakriti arises Mahat, from Mahat arises Ahamkara (ego). Ahamkara is of three kinds: Sattvika ahamkara, Rajasa ahamkara -
"Advitiyam brahma" - the Paramatma is the only one without a second. When He takes up the quality of rajas - as Brahma He performs creation. When He takes up tamas - as Rudra He performs dissolution. When He takes up sattva - in the form of Vishnu He performs preservation -
We do not have flour, a needle - how do we remove those thorns? Take another thorn and remove the thorn with it - then discard that thorn too, we do not keep that thorn either. My foot had a thorn - [the speaker uses the metaphor of removing a thorn with a thorn to explain how maya (illusion) must be used to remove maya, after which it too is discarded].
The visible body - leave just that one thing aside. How will it be? Everything is Atma alone. This is a upadhi (limiting adjunct). What do we call the body? Upadhi. Based on this upadhi alone you and I appear separate. But will that upadhi last? -
Signs of sin - when afflicted by the paths of such sinful ones - "tada bhavan, sattva gunam, vibharti" - then You, to protect the world - assume the quality of sattva and descend. "Sattvam prabodya, vasudeva, griti, avatirnah" - awakening sattva, born as Vasudeva's son, You descend -
All of us have these - Akshobhya's six, don't we? Kama (desire), krodha (anger), lobha (greed), moha (delusion), mada (pride), matsarya (envy) - for each one of these, Akshobhya has an army of one hundred. What can we defeat? If he doesn't come to us - yet You Yourself come - [the speaker argues that without the Lord's grace, the inner enemies of the soul cannot be conquered].
That which provides - what is a "suhrit" (true friend)? One who does good even when harmed. What is the definition of a suhrit? "Kim lakshanam suhritah? suhrit antah evadu? Krite api apakare yah, upakaram karoti" - or one who does good without expecting anything in return - a "pratyupakara anakankshi" who gives without thought of reciprocity -
"Kritajnat sarvan dadati, suhridah, bhajati, adhikaman" - giving all their desires to those who ask - "atmanam api upajaya pajaya, unayatya" - ultimately giving even Themselves - "tvara vishta tanam" - the entire Paramatma gives even Himself - giving everything including Himself to the devotee -
"Nityata" - what is this, Lord? You are so great - how can You speak like this to us? You are our elders. Listen - who is this? Not just anyone - "shlashya, koriyada" - a worthy person, a relative - "sarva kalamuloo miraku bandhuvoo" - at all times You are our most intimate relative and supporter -
This verse comes - a verse all of us should memorize. "Na shri, O ammaya, nike manu em chestam" - O Lord, what shall we do for You? We go on pilgrimages, we visit sacred places, there we serve the Lord, in the temple here, in the river there - [the verse expresses the devotee's humble inquiry about what one can possibly offer to a Lord who already possesses everything].
That is all - "itu shushrama, teshya raja, ambika putra, a bhratri putreshu, dina dhihi" - taken there and brought back - but in these nephews of his brother - this Ambika's son - who is it - Dhritarashtra. Toward his brother's sons - [Krishna is now setting out for Hastinapura as His next task, to assess the situation of the Pandavas under Dhritarashtra's rule].
Knowing that, we should not go - is he really truthful? Is he himself departing? Is he acting out of partiality? Is he acting wrongly? Knowing that, if we go - there is a remedy for it - "remedy" as we say - we can again - [the speaker explains the need for Krishna to personally assess the political situation before taking action].
Then why with merely the desire to win - if staying like that - one can directly observe how he behaves - that is why it is understood. Staying five or six months - how is Dhritarashtra living, how are they all living - [Krishna decides to stay in Hastinapura long enough to understand the full situation of the Pandavas and the Kauravas before acting].
"Ila ivani partheshu, naha sahadvihi" - unable to bear all of this - they went and did all of it together - "anni, krutam, ja ta, darastheyat, garada nadyapekalam" - all the wicked deeds Duryodhana's sons did to the Pandava sons - from poisoning them and all the other crimes that were committed - [Krishna will witness and address all these injustices].
"Chustara? A yoga kshemanu chustara? Krishna, Krishna, mahayogin, vishvatman, vishva bhavana, tapannam, pahi, govinda, shishubhish cha, avashigatam" - will You see to their welfare? O Krishna, O great Yogi, Soul of all, Foundation of all - I who am afflicted, I who have taken refuge in You with these little children - protect us, O Govinda -
The children, the small children, they are all wicked - thinking this way. Make an effort to protect them - thinking of it all again and again, weeping. She lamented greatly, cried loudly - [Kunti's lament and prayer to Krishna describing the oppression the Pandavas and she herself have suffered under the Kauravas].
Before departing He went once to the king's place. Going there - "vishamam, putra lalasam" - the one given to excessive partiality toward his sons - "suhridam madhye" - in the middle of friends - confronting him - [Krishna's frank conversation with Dhritarashtra, urging him to be impartial and to act righteously toward both his sons and his nephews].
If the elder brother does not marry and the younger brother marries before him - what is that called? "Parivetta." If a Parivetta rules a kingdom, the kingdom does not prosper - drought and famine come. Thus it was said - "upala devala nid" - [this illustrates dharmic social principles that the speaker introduces as context for the discussion].
The kingdom must be administered in adherence to dharma. With good character and noble conduct one must delight and please the citizens. "Vartamanah, samah, sveshu" - one must be equitable toward one's own and toward others equally. If a king is like that - [describing the qualities of an ideal righteous ruler].
Will you remain with those born through your body? Is there meaning to that? Whether you wish it or not, you are already separated from your body. And yet such a person - will you be able to stay with wife and children? How is that possible permanently - [Krishna points out to Dhritarashtra the impermanence of all bodily relationships].
Acquiring things through adharma - whose work is that? "Adharmam acharimche" - it is the work of the foolish and base-minded. Only the intellectually deficient think they want wealth and property through adharmic means. Suppose you do acquire things through adharma - what you get from that - [the futility and eventual destruction that comes from ill-gotten gains].
Those who nurture - an ignorant person, one who has not attained the purpose of life - "pranaha, raya, suta dayah, prahinvanti" - his very life, wealth, and children - they will go against him. "Do not go outside, sir" - meaning: today you are my son's - [describing how even one's own family turns against a person who fails to attain life's true purpose].
Think about it. When leaving this world, what will accompany you? That is what you should cultivate. Those who will abandon you - cultivating them is pointless. You must understand - "budhi undoo" - have wisdom. When going to the other worlds - [the speaker urges Dhritarashtra to invest in that which will truly accompany the soul - dharma, devotion, and righteous deeds].
What is good - it does not stay in the heart. "Tadapi, sunrita, saumya, hridi, nashchiyate" - the mind was created as restless by Him. "Chale vriddhi" - He said it becomes agitated. In that agitated mind - "sunrita nashchayati" - truth and dharma do not settle firmly. The mind's restlessness is the great obstacle to all spiritual progress.