నారదుని బోధ: రాజు మరియు సమాజ ధర్మం

Narada Instructs: Dharma for King and Society

bhagavatam Kandadai Ramanujacharya

నారదుడు నాల్గవ స్కంధంలో రాజు మరియు సమాజానికి ధర్మ బోధ చేశాడు. రాజు ప్రజల ప్రతినిధి - వారిని పాలించడం, రక్షించడం, మార్గదర్శనం చేయడం ఆయన బాధ్యత అని వివరించబడింది. వేదం మొదట, తర్వాత ధర్మం, తర్వాత అర్థం - ధర్మాన్ని వదిలి అర్థం పొందకూడదని అగ్రాధికార క్రమం చెప్పబడింది.

Narada instructs on dharma for both the king and society in the Fourth Canto. The king is described as the representative of the people, responsible for protecting and guiding them. The session addresses the priority hierarchy: Veda first, then dharma, then artha (wealth) - never should artha be compromised at the cost of dharma. A king with a withered face (who shows suffering openly) fails his duty to inspire his people.

← Prev Next →
Narada Instructs: Dharma for King and Society Kandadai Ramanujacharya bhagavatam

ఏ ఏ సింఘో రామానుజ శరణం శరణం ప్రవచి మాతా పితా యువతై తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగియుగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భక్తనాధ శ్రీభక్తి దార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం రణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవసీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంచన కేజూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలగీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదత్సం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ సంయుక్తం చారుభాసం సుశోహితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర సుశోహితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీకేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయప్పతే కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తారం త్యక్తే పౌత్రమ కల్మతం పరాచరాత్మజం పుందే సతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ ధ్యయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుతేతమపేత కుచ్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కుల భూషణం

శ్రీ రంగార్య గురో పుత్రం షడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా నారద మహర్షి ధృవుడికి మంత్రోపదేశం చేశాడు ద్వాదశాక్షరి అంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఏడు రోజులు జపిస్తే ఆకాశంలో సంచరించేటువంటి సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చిన్న రాక్షి పురుషాదులందరినీ చూడవచ్చును దర్శనం చేసుకోవచ్చును అని స్వామి స్వయంగా వివరిస్తే అలాంటి మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని పొందిన తర్వాత నారదునితో మాట్లాడి ఈ మహానుభావుడు బయలుదేరాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు రాజన్ ఈ నారదుడు ఇతన్ని పంపించి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అంతఃపురానికి వెళ్ళాడు. సరే వచ్చినటువంటి నారద మహర్షిని స్వాగతం సత్కారాదులన్నీ చేసి కూర్చోబెట్టాడు. పెద్దలు వచ్చారు కాబట్టి మర్యాద చేశారు. మనస్సు మాత్రం కొడుకు మీద ఉంది. అయ్యో పిల్లవాడు వెళ్ళిపోయాడే. అడవికి వెళ్ళాడని తెలుసుకున్నాడు రాజు కదా సులభంగా తెలుస్తుంది వార్తాహరులు చాలామంది ఉంటారు. అలా విచరణంగా ఉన్నటువంటి తండ్రిని చూసి ఈ మహానుభావుడు నారదులంట రాజన్ కిం ఛాయతే. నాయనా నీవు ఏం ఆలోచిస్తున్నావయ్యా అది కూడా దీర్ఘం. కొంచెం ఆలోచన కాదు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. మీకు ఎలా తెలుసంటావా ముఖేన పరిశుష్యత మీ ముఖం వాడిపోయింది. ఉత్సాహంగా ఉండే వారి ముఖము అలాగే సంతోషంగా ఉండే వారి ముఖము దైన్యంగా ఉండే వారి ముఖం గుర్తుపట్టొచ్చు కదా నీవు కేవలం విచారం తోటే లేవు పశ్చాత్తాపం అంటాం. ఒక పొరపాటు చేసిన తర్వాత చేసిన పొరపాటు గురించి అదే పని ఆలోచించడాన్ని పశ్చాత్త సాపం. పశ్చాత్త అంటే తర్వాత. సాపం అంటే బాధ పొడుత.

పని చేసిన తరువాత బాధపడటం. ఆ బాధ ముఖంలో కనపడుతుంది. అందుకే ముఖేన పరిశుష్యత వాడిపోయిన ముఖంతో. చాలా దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావయ్యా? కిం వా నరిష్యతే కామః ధర్మో వా అర్ఘేన సంగితః విచారానికి కారణం చెప్తున్నాడు. అంటే మనము ఆలోచించే విధానం వేరు. మహానుభావులు ఋషులు ఆలోచించే విధానం వేరు. మనం అనుకుంటాం నాయనా భార్య పిల్లలు సంసారం ఇల్లు వాకిలి. ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా? అగుణ ఏదైనా కాలేదా? ఇంతే అడుగుతాం. కానీ ఒక రాజు ఒక చక్రవర్తి, ఒక పరిపాలకుడు బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు అంటే కేవలం తన కుటుంబం వరకే అది పరిమితం కాదు. మనం చేసిన పని మనతో ముగుస్తుంది. అదే పని రాజు చేస్తే అది ప్రజల దాకా వెళుతుంది. ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. రాజు రాజ్యానికి ప్రతినిధి, ప్రజల ప్రతినిధి. తన ఇష్టం వచ్చినట్టుగా తన అర్థము, తన కామము, తన సుఖము, తన సంతోషము చూచుకునే హక్కు రాజుకు లేదు. ఒకసారి రాజు అయిన తర్వాత నా భార్య రాజ్యం వద్దు అంటున్నది, నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను అనటానికి ఏ రాజుకు హక్కు లేదు. మీకు భార్య పిల్లలు కావాలా? వదిలేసి సింహాసనం తీసుకో. ఒక సింహాసనం మీద అధిరోహించావు. నీ ఇష్టానికి సంబంధం లేదు, నీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, ఆనందాలు అన్నీ గంగలో వదిలిపెట్టారు. అయితేనే రాజుగా ఉండే అర్హత. ఇప్పటి కాలంలో ఆ రాజ మర్యాదలు, రాజ లాంచన, రాజ నైతికాలు అన్నీ గంగలో కలిసాయి కాబట్టి రాముడిని తప్పు పడుతున్నాం. ఒకడు సీతమ్మ లేదు అంటే ఆమె ఒప్పుకున్నాడు. తాను వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయే హక్కు ఆయనకు లేదు రాజుగా. నువ్వు రాజువయ్యావు. నువ్వు ఎవరు ఇప్పుడు ప్రజల ప్రతినిధి. నువ్వు జా చెప్పబోసింది ఎవరికీ? ప్రజలకే చెప్పాలి. అయ్యో నా భార్య అండి. లేదు నీ భార్య, నీ పిల్లలు, నీ సంతోషం, నీ సుఖం అన్నీ వదులుకుంటేనే రాదు.

రాజు ప్రజాప్రతినిధి. ప్రజార్థం, ధర్మసామార్థం, ప్రజా శిక్ష్యార్ధమెవ ప్రజానాం పరిపాల్యాయ సరాజ ఉచ్ఛతే బుధై అంటుంది భారతం అంటుంది. ప్రజలను పరిపాలించాలి, ప్రజల సుఖాన్ని కోరాలి, ప్రజల ధర్మాన్ని కోరాలి, ప్రజల ధర్మాన్ని పరిపాలించాలి. అలాంటి వాళ్ళు రాదు. అక్కడ మధ్యన నా భార్య అండి, నా పిల్లలండి, నీళ్లు లేకుండా నా భార్య ఉండదండి. లేదు. నువ్వు రాజువు కాదు. అది ధర్మం. దాన్ని పరిపాలించే రాముడు వదిలిపెట్టించాడు భార్య. ఇప్పుడు ఆమెతో నేను పోతాను నీకు పోయే హక్కు లేదు. నీవు వెళ్ళిపోతే ఇప్పుడు నీవు నీవు కాదు. విశ్వాకు రాజు భార్య కోసం రాజ్యాన్ని వదిలాడు. రాజ్యానికి ఇష్వాకు వంశానికి అప్పటి ఇష్టం. ఆపకీర్తి కంటే భార్యను దొరుకుకోవటం ముఖ్యం. ఆమె ఒక్క మాట అనలేదే. ఈనాడు మనం అంటున్నాం చాలామంది మహాభూమి సీతమ్మ రాముడిని కానీ సీతమ్మ ఒక్క మాట అనలేదే. అయ్యో చెప్పకుండా ఎందుకు పంపాలి నాకు చెప్పింది వెళ్ళిపోయేదని కాదా అన్నారు. ఇలా ఎందుకు పంపాలి ఇలా ప్రజలు అంటున్నారు ఇక ఇలా నీ వల్ల రాజ్యానికి ఓం సహా కలంకం వస్తున్నది అంటే మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోయేదానికి కాదా అని. రాముడు ఎందుకు నాకు చెప్పడానికి సంకోచించాడు? నన్ను అర్థం చేసుకోలేదా? అది రాజత్వం. కాబట్టి నారదుడు అంటున్నాడు ధర్మము కానీ అర్థము కానీ. కామముతో కోరికతో కూడినటువంటి ధర్మము కోరికతో కూడినటువంటి అర్థము నశించకుండా ఉందా? ఏముందండి? కామము నెరవేరిందా అనటం లేదు. అర్థము నెరవేరిందా అనటం లేదు. ధర్మము పరిపాలించలేదా? ధర్మము నశించకుండా ఉందా? ఎలాంటి ధర్మము అర్ధేన సంహిత. అర్ధముతో కానీ కామముతో కానీ కూడుకున్నటువంటి ధర్మము నశించకుండా ఉందా? అంటే నీవు అర్ధ కామాలకు ప్రాధాన్యం ఇచ్చి ధర్మాన్ని పక్కకు నెట్టేశావా? అది మహాశి అలా అయితేనే ఇలా మొహం వాడిపోతుంది. అందుకే అంటున్నాడు కింవా నా రిష్యతే కామః. కోరిక నశించటం లేదా? ధర్మోవా అర్ధేన సంగితః. అర్ధముతో కూడుకున్న కామము.

అర్ధం ఇవ్వకుండా ధర్మము నశించకుండా ఉందా? అంటే ప్రాధాన్యం వేదికి అరే ధర్మానికి. దాని పక్కన అర్ధమో కామమో వచ్చేసిందే. అది ధ్వంసం కావాల్సిందే. నీవు ఇంకా దాన్ని పాటిస్తున్నావా? అందుకు నీ ముఖం వాడిపోయిందా? రాజు అంటాడు సుతోమే బాలకో బ్రహ్మన్ మహానుభావా నా కుమారుడు చిన్న పిల్లవాడు స్త్రీనేన అకరుణాత్మనా నిర్వాసిత పంచవర్షః సహమాత్య మహాన్ కవిహి మహానుభావ పిల్లవాడు నా కుమారుడు. అతను అరణ్యంలోకి నగరం నుంచి అరణ్యంలోకి వెళ్లగొట్టబడ్డాడు. అంటే నేనే వెళ్లగొట్టాను. తప్పు చేశాడేమో ఏమయ్యా. తప్పు చేస్తే మరి గ్రామస్యార్ధే కులం చేయదు అంటాం కదా. రాజ్యం కోసం రాజుకు రాజైన వారు కోరు పెట్టి వస్తారు. అంటే మహాన్ కవి. అతను మహానుభావుడు, జ్ఞాని. ఉత్తమ జ్ఞానం కలవాడు, మహానుభావుడైన కుమారుడు. అంటే ఎందుక అలా ఇలా కొట్టావయ్యా? స్త్రైనేన అకరుణాత్మన. స్త్రీ మీది వ్యామోహంతో దయను విడిచిపెట్టి అంటే ఆమెను ఏమి అనలేక ఆమెను దూరం చేసుకోలేక చెప్పుకున్నాను సురుచి చెప్పుకున్నాను చూడండి ఆ సురుచి మీది వ్యామోహంతో ఆమెకు విరుద్ధంగా మాట్లాడితే అక్కడ ఆమెకు నేను దూరమవుతాను ఏమో అన్నా. చిన్న ఒక్క సాకుతో ఆ కరుణాత్మన దయ కూడా వదిలిపెట్టి పిల్లవాడైనటువంటి నా కుమారుడిని అరణ్యానికి సహమాత్ర తల్లితో కూడా చాలామంది అపార్థం చేసుకోవద్దు. అడవికి తల్లి వెళ్ళలేదు, కొడుకే వెళ్ళాడు. కానీ తల్లి మొదలు వెళ్ళబడింది కదా. తల్లిని మొదలు పంపించేశాడు. అంతఃపురం అని తల్లి పోయింది కాబట్టే పిల్లవాడికి, తల్లికి, తల్లికి, తండ్రికి, పిల్లవాడికి, తండ్రికి సాన్నిహిత్యం పోయింది. దాన్ని మొదలు పంపించాడు. మహారాణిగా పట్టపురాణిగా ఉండే యోగ్యతనానికి నుంచి తప్పించి ఆ రెండు చిన్న భార్యకి ఇచ్చేసి పెద్ద భార్యను దూరంగా ఉంచారు. అంటే తల్లిని వెడలగొట్టాను. బుద్ధిమంతుడైన కుమారుడిని కూడా వెడలగొట్టాను సహమాత్ర.

దనర్ధం వరే బ్రహ్మన్ మాస్వాదంతి అర్భకం వృకాః. మరి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావయ్యా అప్పుడు లేనప్పుడు ఎందుకు వచ్చింది? వెళ్ళగొట్టి ఒకసారి వెళ్ళిపోయారు ఏమైతుంది అంటే పిల్ల వాళ్ళ అడ్డ విక్కిపోతే అనర్థం కదా సమాధానం రాదా ఏంటి సమాధానం అది అంటే మాస్మాదంతి అర్భకం వృకా అర్భకం వృకా మా మా అదంతి తొడి ఇళ్ళు మృగాలు ఉంటాయి కదా? మరి ఈ మృగాలు ఈ పిల్లవాడిని భక్షిస్తే ఏం కావాలి గతి? ఎందుకయ్యా వాడు తప్పించుకోలేడా? అంటే పిల్లవాడు శ్రాంతం, శయానం, స్పుతితం. పరిమ్లాన ముఖాంబుజం పిల్లవాడండి కొద్దుగ నడవగానే అలిసిపోతాడు పాపం. నిద్ర వస్తే పడుకుంటాడు ఆకలి అయితే అలవటిస్తాడు. నిద్రపోయినప్పుడో, అలసి ఉన్నప్పుడో, పడుకొని ఉన్నప్పుడో, ఆకరికొని ఉన్నప్పుడో ఏమనుపాటుగా ఉన్నటువంటి బాలకుడిని ఏ మృగాలో భక్షిస్తారో. ఎంత అనర్థము కన్న తండ్రినై కుమారుడిని మృగాలకు నేనే స్వయముగా ఎర చేసిన వాడిని అయ్యాను కదా అని ఆలోచిస్తున్నాను. అందుకే శ్రాంతం శయానం కృచితం పరిమ్లాన ముఖాంబుయం వాడిపోయినటువంటి ముఖముఖల పిల్లవాడిని ఏ మృగాలు తింటే ఎంత అనర్థం జరుగుతుంది అహోమైవత దౌరాత్మ్యం. నేను ఎంత దూరం మార్గినండి. ఎందువల్ల స్త్రీ జితస్య స్త్రీ చేత ఓడిపోబడ్డాను. ఎందుకంటావ్ వాడు నా కుమారుడే కదా నీలాగా ఎలా ఉత్తముడు నా కొడుకో వాడు నా కొడుకే హక్కు ఇద్దరికీ సమానంగానే ఉంది అని. నా భార్యతో నేను చెప్పలేకపోయాను. ఎందువల్ల చెప్తే ఆమెకు కోపం వస్తుందో ఏమో, కోపం వస్తే దూరంగా వెళ్ళిపోతుందో ఏమో, ఎక్కడ ఆమె నాకు దక్కదో. ఏమర్చామండి? స్త్రీ మీద వ్యామోహమే కదా అందుకే స్త్రీ చేత జీతుడై ఓడిపోయాను. ఆమె గెలిచింది నన్ను. అంటే నేను ఆమెకు అమ్ముడు పోయాను అన్నమాట బానిసిని అయిపోయాను.

అలాంటి నా దౌర్మార్గ్యం ఉందే దాన్ని చూడవయ్యా. యోంకం ప్రేమ్నారు రక్షంతం నా అభ్యనందం ప్రేమతో నా ఒడిలోకి రావాలనుకున్న వాడిని నేను. అభినందించలేదు నాయనా దారా అంటే అయిపోయేది సమస్య లేకపోయేది. ఎందుకంటే రాజు నేను అబ్బాయిని దారా అంటే ఆ మాట్లాడదు. నేను చెప్పుకున్నాను కదా. ఒడిలోకి రాబోతున్న కుమారుడిని తండ్రి అభినందించకపోవటం చూచి ఆమె మాట్లాడింది. రాజుగా తను రా బాబు అని తీసుకుంటే ఆమె మాట్లాడదు. సరే ఇష్టమేమో తీసుకొని లే అంటుంది. ఓ ఈయనకే ఇష్టం లేదా నేను ఆడొచ్చు అయితే అని ఆమె ముందారికి వచ్చింది అంతే కదా. మనస్సును గుర్తించి వాళ్ళు ప్రవర్తిస్తారు. చూస్తారు మనకు అందులో పరుషాః, తీక్ష్ణాః, శ్రాంతాః, బుద్ధ్య షోడశవాధికా ఆడవారు మగవారి కంటే. 16 రెట్లు తెలివి ఎక్కువ ఉంటుంది. 32 రెట్లు ఆఖరి ఎక్కువ ఉంటుంది. ఎనిమిది రెట్లు కామః అష్టగుణః కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది. వారి గొప్పతనం ఏమిటంటే బుద్ధి చాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఇవన్నీ తక్కిన వారి కంటే తక్కువ ఉన్నట్టు చూపగలరు. అది వారి బుద్ధి విశేషం. అబ్బా మా ఏదో ఆయన మరీ మొహమాట పెడుతున్నాడండి నేను మంచిదాన్నే అంటుంది. అసలు మొహమా పెట్టాలా చేసేది ఎవరు? వీరే భావము, భావము, విలాసము మరొకటి మరొకటి మరొకటి. ఇలాంటి వాటితో పూర్తిగా వాడిని కనవశం చేసుకొని అయ్యో అతను బలవంతం చేశాడండి ఒక్క మాటతో రాము సున్నా అని గంగరగలు. కారణం అందుకే అంటున్నాడు శ్రీజితస్య ఉపధారయ ఒక్కసారి మహారాజు రారా నాన్న అని ఉంటే ఆమె నోరు మూసుకుంటుంది మాట్లాడదు ఓహో ఆయనకి ఇష్టం ఉన్నట్టుంది నేను ఎందుకు అలా అనాలి అని మాట్లాడదు కానీ రాజు నేను మాట్లాడకపోవటంతో ఆమె అలా ప్రవర్తించింది. నువ్వు నా నాన్నగారి కొడుకు ఒడికి ఎక్కుతావా? అలా అయితే నాకు డబ్బులు పోవు. అంటే తన కొడుకుని ఏమో దగ్గరికి తీసుకున్నాను. ఆ ఇంకొక అబ్బాయిని తీసుకోలేదు. ఆమె అర్థం చేసుకుంది ఓహో ఈయనకు కూడా నా అబ్బాయి అంటేనే ప్రేమ. అలా దగ్గరికి తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? తీసుకుంటే ఆమె ఏమనుకుంటుందో. లోపల ఒక బెరుకు వచ్చింది నీకు. అందుకే అంటున్నాడు నేను స్త్రీ జుతస్య అని స్త్రీ తోటి ఓడిపోయాను.

ఒడిలోకి రాబోతున్న కుమారుని అభినందించలేకపోయాను అని ఉత్తానపాదుడు బాధపడుతుంటే నారదుడు మామా సుచః స్వతనయం మహానుభావా నీవు నీ కుమారుని గురించి ఏ మాత్రము విచారించవలసిన పని లేదు. ఎందుకంటే ఆ కుమారుడిని మీరు మీరు కాపాడవలసిన పని లేదు. దేవగుప్తం అతన్ని పరమాత్మే రక్షిస్తున్నాడు. దేవతైహి అని చెప్పొచ్చు, భగవత అని చెప్పొచ్చు. దేవతల చేత కాపాడబడుతున్నవాడు లేదా భగవంతునితో కాపాడబడుతున్నవాడు. అలాంటి కుమారుడిని గురించి నీవు విచారించవద్దు. తత్ప్రభావ విజ్ఞాయ ప్రావృంతే యద్యసో జగత్ నీకు నీ కుమారుని ప్రభావం తెలియదు. అందుకు ఇలా విచారిస్తున్నాను. కొద్ది రోజుల్లో అతను తన కీర్తిని ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తాడు. అతని ముందర నీవు తెల్లబోతావ్, ద్యుతి అయిపోతావ్. అంత గొప్పవాడు. అలాంటి వాడి గురించి నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. సుజుష్కరం కర్మ కృత్వ లోకపాలైరపి. అష్టదిక్కుపాలకు మొదలు కాగల దేవతల చేత కూడా చేయ శక్యము కానీ ఓ గొప్ప కార్యాన్ని అతను సాధిస్తాడు. అలా సాధించి ఏక్యతి అతిరతః రాజన్ త్వరలోనే ఇక్కడికి వస్తాడు. యశో విపులయం తవ అతను ఎంత మంచి పని చేస్తే ఎంత గొప్ప పని చేస్తే ఎవరికి పేరు? నీకే కదా ఫలాని వారి కుమారుడండి. ఉత్తానపాదుని కొడుకు అండి చూడు వాడు ఎవరు అనుకుంటున్నారు? ఉత్తానపాదుని పుత్రుడు అండి. నీకే నీ కీర్తిని వ్యాపింపచేస్తాడు. తన కీర్తిని వ్యాపింపచేసుకుంటాడు. ఇదివరకు ప్రపంచంలో ఎవ్వరూ చేయనిది ఇకముందు చేయలేని గొప్ప పనిని సాధించి. త్వరలో నగరానికి వస్తాడు అని చెప్పి ఇది దేవశిణ ప్రోక్తం విశృత్య ఇలా నాది మాటను విని మహారాజు రాజలక్ష్మి వనాదుర్త్య పుత్రమేవ అనుభవ చింత మరికా సినిమా పెరిగింది. చెప్పకుండా ఉంటే బాగుండేది చెప్పేసాడు అబ్బా ఇంత గొప్పవాడా ఇంత మహానుభావుడా నాకు పేరు తెచ్చేవాడా. అలాంటి వాడిని నేను శత్రులారా పారదోష అనే పొరపాటున రేపు వాడికి మంచి పేరు వచ్చి వాడు రాజ్యానికి వస్తే నేను వెడిచి నన్ను చూస్తాడో లేదో.

నన్ను ఇంత పని చేస్తావట నువ్వు తండ్రివా అంటే దిక్కేంటి అని ఇగో బాధ కదా. అన్ని బాధలు ఉంటాయండి. అందుకే ఇప్పుడు రాజ్యలక్ష్మి మన దృత్య రాజ్య సంభవ పక్కకు నెట్టేసి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తత్రాభిషిక్తః ప్రయతః తాముపేక్ష్య విభావరిం ఇక్కడ ఈ భాగాన్ని కథనం వదిలిపెట్టి అక్కడికి పోవాలి. ఎక్కడికి యమునా తీరంలోని మధువనానికి వెళ్ళాలి. నారదుని చేత మంత్ర దేశం పొందినటువంటి ధ్రువుడు యమునా తీరానికి వెళ్లి తత్ర అభిషిక్తః. ఆ యమునా నదిలో స్నానము చేసుకుని ప్రయతః. నిశ్చలమైనటువంటి మనస్సు కలవాడై తాముపోష్య విభావరిం ఆ రాత్రి ఉపవాసం ఉండి సమాహితః పర్యచరత్ ఋష్యాదేశేన పూరుషం. సావధానంతో నారద మహర్షి చెప్పినది చెప్పినట్టుగా ఈ మహానుభావుడిని స్వామిని ఆరాధించాడు. ఎలా రాధించాడు? త్రిరాత్రాంతి త్రిరాత్రాంతి కపిత్త బదరాచనః ఒక నియమం పెట్టుకున్నాడు. చెప్పాను కదా, మనస్సు మనం చెప్పినట్టు వినాలి అంటే రెండు పనులు చేయాలి. ఒకటి ప్రాణాయామం మరి ఒకటి ఆహార నియమం మితాహారః. మితాహారః జితాసనః అంటాడు. ప్రాణాయామాన్ని గెలవాలి, ఆహారాన్ని గెలవాలి. చెప్పుకున్నాం కదా బాగా తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది తపశ్యం చేస్తావా? ఎప్పుడు నా చూడండి మలమూత్ర జయార్ధం హి లఘ్వాహారః సుసమ్మతః అన్నాడు భాగవత మహత్యంలో పద్మపురాణంలో సప్తావయాల అనుకున్నవాడు. ప్రధాన శ్రోత కానీ తక్కిన వాళ్ళు కానీ చెప్పేవాడు కానీ వినేవాడు కానీ ఆహారము కొద్దిగా తీసుకోవాలి. ఎందుకు మల మూత్ర జయార్ధం మీరు కూర్చోగానే ఇప్పుడే వస్తానండి లేచిపోయారు అనుకోండి.

ఇంకేం వింటారు? కాబట్టి ఆహారము, పానీయము తక్కువ తీసుకుంటే మలమూత్రములు తక్కువ ఉంటాయి. లేచిపోడు, శ్రద్ధగా వింటారు. వ్యాత వాక్యం. ఆలోచించండి మలమూత్ర జయార్ధంకి లఘ్వాహారః సుసమ్మతః. ఎంత దూరం ఆలోచించారు మనకు ఎంత ప్రాక్టికల్ వ్యవహారం ఆలోచించండి. తక్కువ తీసుకొని రావాలి. అంతేగా చెప్పారు మనకు భాగవతం విన్నాం భాగవత మహత్యంలో ఇంట్లో భాగవత మహా సప్తాహం చెప్పుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న సామానంతా ఓ మూల పెట్టుకోమన్నారు. గృహము సర్వము సమాతృత్య గృహ కోణే నివేశయే. అంత మూల సదురుకోమన్నారు. శివ నిత్య సంధ్యావునానాలు కూడా లఘుగా ఆచరించుకోమన్నారు. టైం అంతా దీనికి తొమ్మిది గంటలు పది గంటలు చెప్పాలి రోజు. నేను పారాయణం చేసుకుంటాను అని అనుష్టానం చేసుకొని వస్తాను అని అంటే టైం అయిపోతుంది. అది కూడా కొద్దిగా చేసుకోవాలండి. ఆహారం కొద్దిగా, అనుష్టానం కొద్దిగా, సామాన్యంతో మూల కూడా ఏమన్నాడు. ప్రధానం దానికే. అందువల్ల ప్రధానమైనటువంటిది ఆహార నియమం కాబట్టి ఇలాంటి ఆహార నియమంతో ఉపవాసం ఉండి మహానుభావుడు పరమాత్మను త్రిరాత్రాంతే త్రిరాత్రాంతే. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఓ వెలగ పండు ఓ రెండు రేగి పండులో తిని పూజించారు. అది త్రిరాత్రాంతే త్రిరాత్రాంతే ఇది మొదటి ఒక నియమం ఇది మొదటి నెల. ఒక నెల రోజు స్వామిని ఆరాధించారు ఎలా మూడు రోజులకు ఒకసారి కపిఠ బదరి అయితే వెలగ లేకుంటే రేగుపండు అవి తింటూ ఆత్మవృత్తి అను అది కూడా ఎందుకంటే ఆత్మవృత్తి అనుసారేన. తన శరీరంలో ప్రాణం ఉండటానికి అనుగుణంగా ఆహారం దేనికి? బలవటానికో మరో దేనికో కాదు బతకాలి. వచ్చిన జీవుడు ఇందులో ఉండాలి వెళ్ళిపోవద్దు. ఈ జీవుడు ఏం చేయాలి? మళ్ళీ శరీరం రాకుండా చూసుకోవాలి. ఏదో బుద్ధి తక్కువ శరీరం వచ్చింది మళ్ళా మాత్రం ఇది రావద్దు అనుకున్నవాడు శరీరంలో జీవుడిని వెళ్లకుండా ఉంచడానికి కావలసిన ఆహారం మాత్రం తీసుకోవాలి కానీ. ఇలాంటి తిరుగు ఏమే మళ్ళీ కావాలని కోరేలా ఆహారం తీసుకోవచ్చు. నాకు లడ్డూలు ఉన్నారు మైసు బాబు తిన్నాం అనుకోండి ఏదో బాగా ఉంది మనం ఇట్లా బగ్గి తేనే ఇలా మనిషిగా ఉంటేనే ఇవన్నీ తినొచ్చు. ఈ ఒక్కసారి జన్మ ఒకటే కాదు ఇంకో 40 జన్మలు నాకు మనిషిగానే ఉండని ఎందుకంటే బాగా తినొచ్చు అని.

ఏం చేయదావు ఇప్పుడు? తోటి అది కాదు. బ్రతకటానికి బ్రతికి పరమార్థాన్ని గుర్తించి మళ్ళీ జన్మ లేకుండా ఉండటానికి కావలసిన అనుష్టానం చేయటానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి కానీ. ఉన్నను స్నానాన్ని మరిచిపోయే ఆహారం తీసుకోకూడదు. అందుకే త్రిరాత్రాంతే త్రిరాత్రాంతే అని చెప్పి అని ఇప్పుడు ఆత్మవృత్తి అనుసారేన తన శరీరంలో ప్రాణం ఉండటానికి అనుగుణంగా మాసం నిన్యే అర్చయన్ హరిన్ ఒక నెల గడిపాడు పరమాత్మను పులుస్తూ ఇక ద్వితీయం తథా మాసం ఇక రెండో నెల వచ్చింది అప్పుడు డబల్ చేశాడు అంటే ఆరు రోజులకు ఒకసారి ఆహారం తీసుకోడు. సత్తే సత్తే అర్భకః దినే అది కూడా తృణ పర్ణాదివి ఇంత గడ్డి మొలకలు లేదా ఆకులు అవి కూడా ఆరు రోజులకు ఒకసారి తృణ పర్ణాదివి అది కూడా తీరినై ఆకులు అంటే తెచ్చుకున్న ఆకులు చెప్ప సారం బాగా ఉంటుంది తనకు తానుగా రాలి పడిన ఆకులు చెట్టు నుండి తామకు తాము పండిన ఆకులు ఉంటాయి చూడండి పడిపోతాయి పిండి అవి మాత్రం తినాలి. పార్వతికి ఒక పేరు ఉంది అపర్ణ అని. తెలుసా? ఎందుకంటే అది ఆ పరణాహారం కూడా మానుకొని తపస్సు చేసింది. పర్ణం అంటే ఆకు, అపర్ణ అంటే ఆకులు కూడా వదిలిపెట్టింది. శంకరుని గురించి తపస్సు చేస్తున్న పార్వతి స్వయంగా రాడి పడిన ఆకులను కూడా పూజించడం మానేసింది. అందుకే ఆమెకు అపర్ణ అని పేరు. పర్ణం ఇది పెట్టింది అని అర్థం. ఈ మహానుభావుడు ఆరు రోజులకు ఒకసారి, ఆరు రోజులకు ఒకసారి తృణ పర్ణాది ఏదో గడ్డి పులకలో నాలుగు ఆకులో అలాంటివి అదితో. కృతాన్నః అభ్యర్చయతు విభుం పరమాత్మను ఆరాధించారు. తృతీయంచ అనయతు మాసం ఇక మూడో నెల వచ్చింది. అప్పుడు నవమే నవమి అంటే తొమ్మిది రోజులకు ఒకసారి. మొదలు మూడు రోజులు అంటే చిన్నగా ప్రాక్టీస్ అన్నారు. తర్వాత ఆరు రోజులు, తర్వాత తొమ్మిది రోజులకు ఒకసారి ఏం చేశాడు అబ్భక్షః. జలం మాత్రం ఆహారంగా తీసుకొని కాలం గడిపాడు. ఉత్తమ శ్లోకం ఉపధావత్ సమాధిన సమాధిలో ఉండి పరమాత్మను

ఆరాధించాడు. చతుర్ధామ వివాసం ఇక నాలుగో నెల ఉంది అది ద్వాదశే ద్వాదశే అని. 12 రోజులకు మాత్రమే ఒకేసారి అది కూడా వాయుభక్షః. కేవలం గాలిని మాత్రమే మరి స్వామి ఉంచుతాడా? ఇంట్లో కూర్చొని మంచి విందులు చేసుకుని కూర్చుంటే స్వామి ఉంచుతాడు. వాడు శరీరాన్ని పూర్తిగా మన వచనంలో ఉంచుకోవాలి. మనస్సును వచనంలో ఉంచుకోవాలి. ఆత్మను పూర్తిగా పరమాత్మ యందే ఉంచాలి. నీ విశ్వాసం నీకు నివేదన చేస్తున్నాను. అందుకే 12 రోజులకు ఒకసారి వాయువును మాత్రమే ఆహారంగా తీసుకొని జితశ్వాస ప్రాయామ పరాయణుడై ధ్యాయం దేవమధారయతు పరమాత్మను ధ్యానం చేస్తూ అలా గడిపాడు. పంచమే మాసి ఇక మిగిలింది ఐదో నెల. ఈ ఐదో నెలలో అనుప్రాప్తే జితస్వాసః నృపాత్మజః దాన్ని కూడా మానేశారు. వాయు ఆహారాన్ని కూడా మానేసి పూర్తిగా నిద్రపు కూడా లేదన్నమాట. అలాగే ప్రాణాన్ని నిలుపుకొని శ్వాసను నిలుపుకొని ధ్యాయన్ బ్రహ్మ. కూర్చున్న వాడు లేపడ్డాడు లేచాడు. లేచి పదా ఏకేన ఒంటి కాలితో భూమ్మిడ నిలబడి పదైకేన తస్తౌ స్థానురివ అచలః. ఓ కదలని మొద్దులాగా, ఓ రాయిలాగా ఆ నెల అలా గడిపాడు. సర్వతో మన ఆకర్ష్య కృతి భూతేంద్రియాశయం. పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము, అహంకారం. ఈ 21ని తీసుకొని అన్నీ ఒకచోటనే ఉంచి దాన్ని కాస్త ఆత్మలో ఉంచి ఆ ఆత్మను పరమాత్మ యందు లగ్నం చేశాడు చెప్తున్నాడు సర్వాత్. సర్వతః మన ఆకృష్య మనస్సును అన్నిటి నుండి విషయముల నుండి భూతముల నుండి తన్మాత్ముల నుండి ఆకరించి కృది. హృదయంలో భూత ఇంద్రియ ఆ తిప్పాం కదా పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచతన్మాత్రులు అలాంటి మనస్సును లాగి ధ్యాయన్ భగవతో రూపం.

మొత్తాన్ని నారదుడు చెప్పినట్టుగా పరమాత్మ యొక్క ఆకారం ఉండే చెప్పుకున్నాం. పీతాంబరుడు, పుండరీయ రాష్టుడు చెప్పుకున్నాం కదా ఏదో దైవేయ శ్రీవత్స కౌతుభ వనమాల విరాధి అని చెప్పుకున్నాం. ఇలాంటి స్వామి యొక్క సుందరమైన రూపము యందు మనస్సు నిలిపి నాద్రాక్షిత్ కించెన అపరం అంటే ఆ పని మనం కూడా చేస్తాం కదా ఆయనే చేస్తాడా? నాకు తెలవదా స్వామి ఎలా ఉన్నాడు? ఇరిడే ఉంటుంది, నాలుగు భుజాలు ఉంటాయి, వారి వనమాల ఉంటుంది, పీతాంబరము ఇవన్నీ ఉన్నాయి, మనకు కూడా తెలుసు. మనం కూడా చూస్తూనే ఉంటున్నాం. కానీ మనము ఆయనను కూడా అప్పుడప్పుడు చూస్తాం. కదా ఇల్లు, పిల్లలు, సంసారం, భార్య, పిల్లలు ఏదో సంసారాలు, సంతోషాలు. ఇవన్నీ ఆలోచించుకుంటూ అబ్బా ఇవన్నీ స్వామి ఇస్తాడండి అంటే అబ్బా వాళ్ళు భక్తులు మనం సంతోషిస్తాం, వాడికో పడటం మనకు పోపడటం. కదా సంసారంలో ఉన్న వాటిని ఎక్కువ చూస్తూ అప్పుడప్పుడు మన పక్క వాళ్ళని అనుకుంటారేమో అని ఒకసారి శివన్నాడు అని అంటాం అయిపోతుంది. అట్లా కాదు అపరంకించిన నా పక్షతు పరమాత్మ రూపం కంటే మరి దేన్ని చూడదు. ఆయన్నే చూస్తున్నాడు. మనము ఆయన్ని కూడా చూస్తాం. అంతేగా ఉంది ఆలోచించారు కదా. నిత్య జీవన యాత్రతో ఇదొక ఆనవాయితీ అన్నాడు ఇదంతా ఫార్మాలిటీ అన్నట్టుగా ఒకసారి ఆ శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఆ రోజుకి ఆ వంత అయిపోయింది మళ్ళీ ఎప్పటిదాకా తలగవు. ఇది అండి ఇక్కడ జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ రేపు జ్ఞాపకం వస్తే మళ్ళీ శ్రీకృష్ణ గోవిందా రేపు రా. అలా కాదు. మొత్తం ఇంద్రియములు మొత్తం మనస్సు బుద్ధి చిత్తం అంతఃకరణం అహంకారం ఆత్మాన్ని పరమాత్మ రూపం యందే ఉంచారు. భగవంతుని రూపం తప్ప మరేది ఆయన కనబడటం లేదు. అదేకాగ్ర మనోభూత్వం అంటాం చూడండి ఆ రీతిలో ఆ మహానుభావుడిని నాద్రాక్షీతి కించెన అపరం మరి దేన్ని ఇతను చూడలేదు ఏ కొంచెం కూడా చూడలేదు ఆధారం మహదాధీనం ప్రధాన పురుషేశ్వరం ఎవరండీ స్వామి ప్రకృతి మహత్తు అహంకారములు ఇలాంటి వాటన్నిటికీ ఆయనే ఆధారుడు. అంతే కాదు ప్రధాన పురుషేశ్వరం ప్రకృతికి అధిపతి పురుషునికి అధిపతి అంటే ఏమిటి స్థూల చిత్త చిత్తులకు

కదా? ప్రధాన పురుషేశ్వరం. మహదాత్ మహత్ అవ్యక్తం. కదా? అవ్యక్తం మహత్ అంటే సూక్ష్మములు. ప్రధాన పురుషులు అంటే స్థూలం కదా? స్వత్వ చిత్తులకు, స్వత్వ చిత్తులకు కూడా ఇష్టమైన పరమాత్మను ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మ ధారయమానస్య త్రయోలోకాహ చకంతిరే. ఇప్పుడు ధ్రువుని హృదయంలో ఎవరున్నారో? పరమాత్మ ఉన్నాడు. ఒక్క పరమాత్మ లేడు. ఎలాంటి పరమాత్మ ఉన్నాడండి? ప్రకృతికి పురుషునికి ఈశ్వరుడైన పరమాత్మ ఉన్నాడు. ప్రకృతి పురుషులకు అందని పరమాత్మ ఉన్నాడు. వాటికంటే వేరుగా ఉన్నవాడు ఉన్నాడు, వాటితో కలిసి ఉన్నవాడు ఉన్నాడు, వాటిని సృష్టించిన వాడు ఉన్నాడు. మరి వాడిని హృదయంలో పెట్టుకొని ఈ స్వామి భూమి మీద నిలబడితే భూమి ధరిస్తుందా? మూడు లోకాలు నిలబడతాయా? అందుకే త్రయోలోకాహ శకం తిరే ఒక్కసారి మూడు లోకాలు వణికిపోయాయి కదిలిపోయాయి. త్రయోలోకాహ చకంపిరి ఇది ఏకపాదేన సపార్థివార్పకస్తస్తౌ తదంగుష్టనిపీడితామహీ ధ్రువుడు ఒక పాదంతో నిలబడ్డాడు. నిలబడి ఎంత గమనించాలి తపస్సులో ఎలా తీవ్రత పెరుగుతుందో స్థితిలో తీవ్రత పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన శరీరము మన మనస్సులో ఆరాధించేటువంటి పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా శరీరం పలుకుతుంది. శరీరం చాలా మంచిది తప్పుదేం కాదు మనం దాంతో చేయించాలి అంతే. మనస్సు కలవాటు చేస్తే మనస్సు జడ మనం ఇలా కూర్చొని భజన చేస్తున్నాం అనుకోండి. నిన్న నిన్న మొన్న నిన్నే అనుకున్నాం మన దగ్గర చూసాం కదా హారతి ఇస్తున్నాం ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారు. మొదలు ఉత్త కూర్చున్నారు. ఒక అన్న దగ్గర ఇక్కడ ఇలాగ పడ్డారు. అది వా ఇంకో లేచి రా లేచి రా లేచి రా నాయనా పక్కన ఉన్నవారు ఆటోమేటిక్ గా మారుస్తారు మనసే చెప్తుంది తప్పురా కూర్చో లేచి లేచి రా పారపిస్తున్నాం.

పరమాత్మ ఆరాధిస్తుంటే శరీరం లేస్తుంది. దూడు లేకే ఉన్నాడు, నిలబడే ఉన్నాడు. నిలబడి తపస్సు చేస్తుండు. మొదలు కార్తో నిలబడ్డాడు. తపస్సు మొదలైన తర్వాత కాలుతో కాకుండా బొటన వేడుతూ రాకుండా అంటే మొత్తం శరీరాన్ని కుడి కాలు బొటన వేలి మీద నిలిపి ఆ వేలు భూమి మీద నిలిపి పెట్టాడు. దేవుని యొక్క బొటనవేలుతో వంచబడిన భూమి అతను ఏ పక్క ఉన్నాడో మొత్తం భూమి ఆ పక్కకు వంగిపోయింది. ఎందుకంటారా? లేబడి దొరుకుతుంది ఊరు కాదు. మనస్సులో ఆయనే ఉండాలి. పరమాత్మ వచ్చి ఓ పక్కన ఆగితే భూమి ఉంటుందని మన త్రాతు అన్న చూడండి. త్రాతులో బరువు బాగా అయితే అదే వంగుతుంది. మొత్తం బరువు ఇక్కడే ఉంది ఇప్పుడు. అందుకే అంటున్నాడు తత్పాద. తపార్ తత్వత అంగుష్ట నిపీడితా మహి ననామ తత్ర అర్ధం ఇభేంద్ర దిస్థితా తరీవా సగభాగ భూమి వంగిపోయిందట ఎలాగండి అంటే ఇభేంద్ర దిస్థితా తరీవా ఏనుగు నిలబడిన పడవలాగా ఆలోచించండి. పడవ ఉంది, పడవకి ఏనుగు ఎక్కేసింది. ఎక్కి ఒక కాలు తీసి కింద పెట్టింది, ముందరికి పెట్టింది అనుకోండి. ఈ ముందరి పెడితే పడవ ఏమైతుంది? ముందరికి వంగుతుంది. మళ్ళా ఆ కడ ముందరి పెడితే ఆ ముందరికి వంగుతుంది. కదా? ఏనుగు పాదముతో వంగుతున్న పడవలాగా. ధృవుని పాద అంగుష్టంతో భూమి సగం వంగిపోయింది. నానామా భయత లేదు చూడండి. తరీవ సద్వేజర తత్పదే పదే పదే పదే ప్రతి అడుగు కదా. ఎలాగైతే ఏనుగు ఒక్కొక్క అడుగు పెడుతుంటే ఒకసారి ఆ వైపు ఒకసారి ఈ వైపు ఎలా వంగుతుందో. శివుడు ఒంటి కాలి బొటన వేలుతో నిలబడితే భూమి కూడా ఆ భాగం అలా గొంగిపోయింది. తస్మిన్ అభిధ్యాయతి విశ్వమాత్మనః ఈ ధృవుడు పరమాత్మను సకల జగదాకారుడైన స్వామిని మనస్సులో ధ్యానం చేస్తుంటే విశ్వమాత్మన ద్వారం నిరుధ్యాసుం అనన్యయాధ్యయ

ఎలా ధ్యానం చేస్తున్నాడు అనన్యయాతి అనన్య పాపంతో అంటే మరి ఎక్కడ అతని మనస్సు లేదు పరమాత్మ యందే ఉంది. అందులో ఎవరండీ చెప్పినవాడు? నారదుడు కదా. అలాంటి గురువు దొరికితే అందరూ ఇలాగే అవుతారు. మహానుభావుడు బోధించాడు. స్వామి రూపం కళ్ళ కట్టినట్టు ఉంది. దాన్ని పెట్టుకున్నాడు. ఇలా ఆ మహానుభావుడు చేస్తుంటే లోక నిరుచ్ఛాసని పీడితాః భృశం సలోకపాలాః శరణం జయురు హరిం. లోకములలోని అందరికీ ప్రాణవాయువు ఆగిపోయింది. అంతే రావటం లేదు. అదేం కర్మ అంటారా? గమనించండి మొత్తానికి ఎవరండీ వాయువు ప్రాణవాయువు ఎవరు? పరమాత్మ కదా ఆయనే అంటే మనం గాలి తీసుకుంటాం. ఆయన్ని మూసుకుంటే అందరం గట్టి. ఏంది పెద్ద అవసరం ఏం లేదు. సకల జగత్తు యొక్క ప్రాణవాయువు ఎవరు? పరమాత్మ. మరి అలాంటి ప్రాణవాయువైన పరమాత్మను తన ప్రాణ వాయువులో కట్టుబడేసి తాను ఇటు పెట్టడం మానేస్తే లోకాలన్నీ ఏమవుతాయి? ఎక్కడిది ప్రాణవాయువు వాటికి? అసలు ఈయనే ప్రాణము. ప్రాణః ఓజః సహః చెప్పుకున్నాం మనం పరమాత్మే. కాబట్టి సకల చరాచర లోకములకు ఎవరు ప్రాణవాయువో? ప్రాణవాయువైనటువంటి పరమాత్మను తన ప్రాణవాయువులో నిలుపుకొని తాను ఆ ప్రాణవాయువును అరికట్టితే లోకాలన్నీ గాలి పుట్టకుండా అయిపోయాయి. అందుకే అన్ని దేవతలందరూ ప్రాణం ఆడక ఊపిరా మన భాష ఏమంటాం ఊపిరా అలాగ అంటాం ఊపిరాడక శరణం యయుహు హర్యం స్వామి మాకైతే ఏమి చేయను ఆయన దగ్గరికి పోయారు మరి ఇంకేం చేస్తాం అందరూ అక్కడికి వెళ్లి అంటున్నారు నైవం విధామః భగవన్ ప్రాణరోధం ఇంత కాలం గడిచింది. ఇన్ని యుగాలు గడిచాయి. ఎందరో భక్తులను చూశాం. తపస్సు ఎందరో చేశారు కానీ ఇలా ఉన్న ప్రాణాన్ని ఆ చచ్చేవాడు ఎవడు దొరకలేదు ఎక్కడో దొరికాడు మాకు. ఇది మాకు తెలియదు.

ఇలాంటి ప్రాణ నిరోధము ఇదివరకు తెలియము నైవం విదామః భగవన్ ప్రాణరోధం చరాచరస్య అఖిల సత్వ నిన్నాపాడయ్యా మమ్ములం కాదు ఇప్పుడు నీకు ఓపిక ఆడకుండా అయిపోయింది ఏం చేస్తారు అంతే కదా ఆయన ఆపి వస్తే మనం ఆగుతాం. సకల చరాచర ప్రాణములందరికీ బలం నీవు. మోజస్సు నీవు, తేజస్సు నీవు, సహహ నీవు, ప్రాణము నీవు, అలాంటి నీకు. దానారోధం చేసిన మహానుభావుడు వాడు మా పురి చేయలేదు నాయనా విదేహి తన్నః రుజినాద్వి మోక్షం మాకు కలిగిన ఈ ఆపద నుండి మమ్ములను నుడుదల చేయవయ్యా మహానుభావా ప్రాప్తం వయంత్వాం శరణం శరణ్యం విత్యోర్మకు నువ్వే కదా అలాంటి మేము శరణు వేడుతున్నాము మహానుభావా మాకు ఈ ఆపదను గట్టెక్కించండి అంటే స్వామి మా భయిస్తా ఏమీ భయపడకండి. బాలం తపసః దురత్యయాతు నివర్తయిష్యే ఇదివరకు ఎవ్వరూ చేయనంత ఘోర తపస్సు చేస్తున్న పిల్లవాడిని. తపస్సు నేను ఆపేస్తాను. నివర్తయిష్యే ప్రతియాత స్వధామ మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. యతోహి పాప నిరోధ ఆసీత్ ఔత్తాన పాదిహి మయి సంగతాత్మా. దేవుడు తన ప్రాణాన్ని నాలో నిలిపాడు. అందుకు ఈ ప్రాణం లేకుండా ఉంది. అంటే ఎంత దూరం వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదో సైన్స్ అంటాం కదా, మరి సైన్స్ కి ఇది అందదు. నేటి కారణం అంటే పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు వేరు. ముందు అది కూడా చెప్తాను. పంచభూతాత్మకమైనటువంటి శరీరములు ఉన్నాయి. ఏ దేహానికి ఆ దేహం వేరు. కదా? ప్రతివాడి ఊపిరి, ప్రతివాడి అవయవాదులు, ప్రతివాడి ఆరోగ్యం అంతా వేరు. కానీ ప్రాణవాయువు ప్రతి లోకంలో వేరు. కానీ మొత్తానికి మూలమైన ప్రాణవాయువు ఏది ఆకారం ఏది? సర్వాంతర్యామి పర ప్రతిచోట అంతర్యామిగా ఉన్న పరమాత్మ పని చేస్తుంటేనే మన హృదయంలో హృదయ నాళం అంటామే అది కదులుతూ ఉంటుంది. హృదయం కదులుతూ ఉన్నప్పుడు అంటే ఎలా కదులుతుంది? వాయువు తోటి దాని యొక్క అవరోహణ, ఆరోహణ. ముందు భాగం, వెనుక భాగం, పై భాగం, తింటి భాగం. చతుర్ధా కంపతే హృదయం అంటాడు శాస్త్రకాయుడు.

నాలుగు రకాలుగా కంపిస్తుంది అంటాడు. ఐదవది ప్రాణ, అపాన, ఉదాన, సమాన. ఐదవ వాయువు వ్యాన వాయువు. అది పరమాత్మ రూపంగా ఆయన కదలడు. అది కదిలిస్తే అంతే వ్యానః సర్వ శరీరగా. కృతి ప్రాణః గుదే అపానః సమానో నాధి సంస్కృతః కదా ఉదానః కంఠదేశత్తు ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది యుయానః సర్వ శరీరగ అనే పరమాత్మ. పరమాత్మ ధ్యాన రూపంలో ఉండి మన భాగం ఏమంటాం రెగ్యులేటర్ అంటాం చూడండి రెగ్యులేటర్. ఇక్కడ ఎక్కడెక్కడ వాయువు ఎక్కువ తక్కువ ఉంటే అది సర్వే అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. అయితే మనం అబ్బా నేను గాలి తీసుకుంటున్నాను, నీంబు అవుతున్నాను అంటారు. కాస్త వాడు ఒక్క ఒక్క క్షణం ఆపేసాడు అనుకోండి గతి ఏంటి? నీ ప్రాణ వాయువు లేదు, నువ్వు వాయువుడివి. కాబట్టి సకల శరీరాంతర్వర్తిగా ఉండేటువంటి వాయువు ఏదైతే ఉందో ప్రాణరూపం ఉందే అది ఎవరు? పరమాత్మి అంతా ఒకటే మనం గట్టిగా ఆయన్ని పట్టుకున్నాం అనుకోండి వీళ్ళందరూ ఏమవుతారు? ఆగిపోతారు. ఎలా ఆగుతారయ్యా? ఎవర్ ప్రాణం వాయువు కదా అంటే మన ఇంట్లో లైట్ మన బల్బు వేరు. పక్క వాడి బలుపు వేరు, ఈ బలుపు వేరు, హెచ్‌కేంజ్ లోకి వెలంటు పోతే? అయ్యో నా బలుపు నారేదండి, నేను వేసుకుంటా. వెలగదు. లింక్ అక్కడి నుంచే ఉంది. అలాగే ఇందరి ప్రాణాల లింక్ అక్కడ ఉంది. ఆయన అలా అన్నాడు అనుకోండి. పెద్ద అవసరం లేదు. ఏంటి ఈ కంప్యూటర్లు, టీవీలో తెలియక కాస్ట్లు ఏం పని చేయవు. అన్నీ బంద్. కాబట్టి అలాంటి పరమాత్మను మనం గట్టిగా పట్టుకుంటే లోకమంతా ఆగిపోతుంది. ఆయన్ని విడిచిపెడితే లోకమంతా మనం అంతా ఎవరికి వాడు బరుపులం అన్నమాట. అక్కడ నుంచి ఉంది లింకు. అక్కడ కరెంట్ పోయింది. ఇప్పుడు ఏమంటాం కదా ట్రిప్ అయిందా జిప్ అయిందా అంట మనం ఇచ్చాడు చూడండి. ఆ ట్రిప్ ట్రిప్ అయిందంట. అయితే మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలు అయిపోతాయి. ఒక నగరం కూడా కాదు. ఒక ఐదారు రాష్ట్రాల్లో కరెంట్ పోయింది. మరి అందరికీ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అందరికీ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ పోతే ఇవన్నీ బంధులు. అలాగే అక్కడ పోతే ఇవన్నీ బంధులు. కాబట్టి అలాంటి వాడు నన్ను నిరోధించాడయ్యా, నేను వెడుతున్నాను తపస్సు చేసే వాడిని.

నివృత్తిని చేస్తాను, మీరంతా బాగుంటారు, వెళ్ళండి అని స్వామి అభయమిస్తే ప్రాణనిరోధ ఆసీత్ ఔత్తానపాదిహి మై సంగతాత్మా మహానుభావుడు నా యందు మనస్సును లగ్నం చేసి ఉన్నాడు కాబట్టి ఇలా మీకు ఇబ్బంది కలిగింది నేను వెళ్తున్నాను. ఇలా చెప్తే త ఏవం ఉత్సన్న భయాః ఇలా పరమాత్మ చేత భయము తొలగించబడిన దేవతలు ఉత్సన్న భయాః ఉరుక్రమే కృతావనామాః పరమాత్మకు నమస్కారం చేసి పర్యయుహు త్రివిష్టపం స్వర్గ్యానికి వారు వెళ్ళిపోయారు ఇంటికి పోయారు అన్నమాట. సహస్ర తీర్షాపి తతో గరుత్మత మధోర్వనం ధృత్య దిదురుక్షయా గతః దేవతలు అటు వెళ్ళగానే సహస్ర తీర్షాపి ఎవరు పరమాత్మ తాను కూడా తతః అక్కడి నుండి గరుత్మత సొర వాహనాన్ని అధిరోహించి మధోరువనం మధువనానికి వెళ్ళాడు. ఎందుకు భృత్య దిదృక్షయా భక్తుడిని చూడాలనే కోరికతో అంటే స్వామిని విలిపించాడు నువ్వు రావాలి అప్పుడు నాక నేను ఇక్కడి నుంచి లేవను. మనం నిరాహార చేస్తాం కదా అని ఆయన అర్ధం చేశాడు తప్ప ఇక్కడ. కాబట్టి అలాంటి పరమభక్తుడిని చూడాలని స్వామి అక్కడికి వచ్చాడు. సదై దియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మ కోశే స్ఫురితం తడిత్ ప్రభం తిరోహితం. సహతైవ ఉపలచ్య బహిస్థితం తదవస్తం దదవ్యః ఎలా ఉన్నాడు? ధ్రువుడు తదేక ధ్యానంలో ఉన్నాడు. అన్ని ఇంద్రియములు మూసేసాడు. బుద్ధి, ఆత్మ ఏ అంతా స్వామి యందే ఉంది. హృదయంలో పరమాత్మ ధ్యానిస్తూ ఉంది. తపస్సు ఎట్లా మానిపించాలి? అరేయ్ నేను వచ్చా అన్నారు తిరువాలనా? అదంతా మన కర్మ ఆయనకేముంది బాధ? ఇతను చూడండి ఎంత చమత్సారమో శాస్త్రం అదర్చించారే. మనస్సులో ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నాడో స్వామి అక్కడ అంతధానం అయ్యాడు. కనబడలేదు అది ఎలా సంగతి తెరిచాడు ఎదురుగా ఉంది సరిపోయింది. చిన్న ట్రిక్ వేరే అవసరం ఏం లేదు. అవాంత అక్కడ మాయమయ్యాడు. అక్కడ లేడు అయ్యో సంగతి తెరిచాడు కండ తెరిచాడు ఎదురుగా ఉంది సరిపోయింది.

హృదయంలో ఉన్న స్వ అంతర్ధానం చేసి బహిస్థితం వెలబడుచుకుంటున్నాను. చూస్తాను ఇక్కడ ఏం అవసరం లేదు. తెలవద్దు తలవద్దు చూడండి చెప్తున్నాను. అందులో కృత్పద్మ కోశే స్పురితం తడిత్ప్రహం హృదయ పద్మ కోశంలో మెరుపులాగా ప్రకాశించేటువంటి స్వామిని తిరోహితం సహసైవ ఉపలక్ష్య అంతర్ధానం అయ్యాడు. అయ్యో స్వామి కనబడటం లేదు ఏమైంది అని కళ్ళు తెరిచాడు. అప్పుడు ఉపలక్ష్య. స్థితం తదవస్తం తదవిత్య తన హృదయంలో ఎలా స్వామిని చూశాడో ఇదిగో చూశాడు. ఆ విధంగా ఉన్నాడు స్వామి. అప్పుడు తద్దర్శనేన ఆగత సాత్వక ఏంటి? నా హృదయంలో కలుపుకుంటున్న స్వామి నా ఎదురుగా వచ్చాడా అంటే పరమాత్మ వచ్చేసాడు. ఓ బాబోయ్ ఇంకేముంది స్వామి వచ్చేసాడు కాళ్ళు ఎదురు ఆడవు నోరు పని చేయదు ఏం చెయ్యది ఇలా మొత్తం తొడ్రు పడి ఆగత సాత్పతః క్షితౌ అవందతాంగం వినిమయ్య దండవత్ శరీరాన్ని ఓ కట్టేలాగా కింద పడేసాడు. ఉంటాం కదా దండవత్ ప్రణామం అంటాం చూడండి అదే. ఒక అచ్చ వాంత వదిలిపెట్టి ఎలా పడిపోతుంది. మనం చేతులు పెట్టి కాస్త వంగి పడటం కాదు దఫాల పడితే ఉండవచ్చు మనకు. అది ఎలా పడుతుంది కట్టే నిలబడి సమాతి కింద పడిపోతుంది. అలా దండాలతో శరీరాన్ని పూర్తిగా కింద ఉంచి నియ వినిమయ్య దండవతో దుర్గ్భ్యాం ప్రపశ్యన్ పసిభన్ నివార్భకః సుంబన్ నివాసీన భుజైరివాయ అంత స్వామి దినంగా ఉన్నాడండి. మనసులో ఎన్ని భావాలు అండి? జన్మలో కలలో ఊహించగలమా పరమాత్మను చూస్తామా ఈ కళ్ళతోటి? అలాంటి కళ్ళ ముందర స్వామి కనబడితే ఈయన కళ్ళు బాగా తెరిచి ఆయన్ని చూశాడు. ఎలా చూశారంటే కళ్ళ దొప్పలతో స్వామిని తాగేస్తున్నాడు. దుర్గ్భ్యాం తపశ్యన్ ప్రపిభన్నివ కళ్ళతో తాగుతున్నట్టుగా చుంబన్నివ ఆస్తేన నోటితోటి పరమాత్మను ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అలాగే భుజైరివ ఆసి సన్భుజములతోటి కౌగలించుకున్నట్టుగా అన్ని నమస్కారాలు. మరి ఇంకేం చేయలే ఆయన దొరకడు. పట్టుకున్నాడు దొరకడు అని చెప్పలేక హైనందర మోత్సవం మనకు అందరూ వస్తుంది. చిక్కడు. సిరి కౌగిటికిని చిక్కడు తనకాది యోగ సిద్ధేంద్రులకు అంటాడు పోతన. పాపం అమ్మవారికి ప్రేమ పుట్టి నా వారు కదా ఒకసారి కౌగలించుకుందామని చేతుల్లో అలా పెడితే నో ఛాన్స్ అంటాడు. నీ కౌగిలికి నేను రాను. కావాలంటే నేనే కౌగలించుకుంటాను.

ఎట్లా చేయమండి అంటారా? చాలా జడ ఉంది కదా. ఆమె గౌగిలించుకుంటే మనం ఆమె చేతిలో ఉంటాం. మనం గౌగిలించుకుంటే మన చేతిలో ఆమె ఉంటాం. పొరభావిని ఎవరి చేతికి తీస్తాను? ఉన్న చేతికి తీస్తాను. అలాంటి మహానుభవం. అందుకే ధ్రువుడు నమస్కారం తోటే కనులతో తాగుతున్నాడు. ఆస్యంతో ముద్దు పెట్టుకుంటున్నాడు, భుజాలతోటి ఆలింగనం చేసుకుంటున్నాడు అన్నట్టుగా దండవత్ ప్రణామం చేసి ఆశ్రిషణ్ తతం వివర్షంతం. ఏదో చెప్పాలి. స్వామి దగ్గర ఉన్నారండి. అలాంటి స్వామిని ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. ఏదో చెప్పాలి. ఏం చేస్తారు ఏముంది నాకు ఏం తెలుసు అక్షరం రావు. ఐదేల పిల్ల వాళ్ళని. ఏమో చెప్పాలనుకుంటున్నాడు. పొగడాలి స్తోత్రం చేయగాని అతద్విధం. ఆయన ఎంతో తెలవదు ఏం స్తోత్రం చేయాలో తెలవదు. కాబట్టి అతద్విధం. పరిహి జ్ఞాత్వా అత్య సర్వస్య కృది అవస్థితః వాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు అంటే వాడు అక్కడే ఉన్నాడు కాబట్టి అంటున్నాడు. కృది మనం దీనిలో చెప్పుకున్నాం చూడండి. కృది అవస్థిత ఎక్కడ ఉంటాడు ఆయనే? హృదయంలోనే ఉంటాడు అంతర్యానం కదండీ. అఖిల భూతాంతర్యామి మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఉంటాడు. మీకు తెలవంది ఏమిటి? అందువల్ల హృదయంలో ఉండేవాడు కాబట్టి పిల్లవాని భావనను తెలుసుకొని అవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పత్పర్శ బాలం. ఉపాయ కపులు ఈ పిల్లవాడు నన్ను స్తోత్రం చేయాలనుకుంటున్నాడు పాపం ఏం చేయట్లేదు కాదు రాదు అని దయ కలిగి కృతాంజలిని చెరు జోడించిన వాడు చూడు అలాంటి వాడిని బ్రహ్మమయేన కంబున అంటే వేదం కదా? వేద స్వరూపమైనటువంటి కంబు అంటే శంఖం. శంఖం పాంజనయం అంటే ఏమిటి? ప్రణవం, ఓంకారం వేదం అంటారు. వేద స్వరూపమైనటువంటి శంఖం తోటి బ్రహ్మమయేన కంబునా తత్పరిచ. కుడి చెంప చేశాడు ఎక్కడ? కపోదే. కపోల భాగం, దక్షిణ కపోలం, విద్యాధివాసము అని శాస్త్రం. మనకు రెండు ఉన్నాయి కదా. ఇది కుడి కుడి చెంప ఉందే ఇది విద్యకు నిలయం. ఎడమ ఎడమ భాగం ఉందే బలానికి నిలయం. ఇక్కడ విద్య, ఇక్కడ బలం. అందుకే ప్రియురానిని భార్యను కానీ ప్రియురానిని కానీ ఒక వేరు ఉంటే ఇద్దరు కూడా ఉండాలనుకోండి న్యాయంగా ప్రభువా ఆమె ప్రియురాలు వేరు భార్య వేరు అనుకుంటే.

ప్రియురాలని కానీ భార్యను కానీ ఎడమ చపోలం మీద బుద్ధి పెట్టుకోవాలి. ఎందుకు బలం వీడికి రావాలి ఆమెకు రావాలి. పొరపాటు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇద్దరికీ జ్ఞానం వస్తా లేకపోతే లేకపోతది. ఏం బాధ ఇది. అందుకే శాస్త్రం ఇది విద్యామయం ఇది శాస్త్రం బలమయం. అక్కడే వామేచి తుంబ అంటాడు మనకు. ఏంటి శివపురాణంలో కూడా శంకరుడు పార్వతిని వామేచి తుంబ. ఎడమ చెంప మీదనే ముద్దుగొట్టుకున్నాడు కృపు జంబు కదా. అక్కడ ఎప్పుడు ఇద్దరి జ్ఞానం వచ్చేస్తుంది. తపస్సులో ఉంటారు చేస్తాం అందుకే ఇది విద్యామయం. ఇదేమో కుడి చెవు వేదము అంటారు. ఇది దేవహుహు పితృహు అని చెప్పుకున్నారు బాగా చెప్పుకున్నారు. అన్ని వేదాలకు మూలం ఇది. వేద నిలయం దక్షిణ కర్మ. అందుకే మనం ఏదైనా అల్పశంకకు పోయినప్పుడు యజ్ఞోప్యతాన్ని కుడి చెవుకి వేసుకొని పోతాం. అలాగే ఏదైనా కాఫీయో, టీయో, పాలో తాగితే చేయి కడుక్కుంటా తీర్థం తీసుకొని. పొరపాటు నీళ్ళు దొరకలేదు అక్కడ నీళ్ళు ఎక్కడ లేవు అనుకోండి ఏం చేయాలి? దక్షిణ కరణము స్పృష్టువా అంటారు. టీ తాగామనుకోండి ఇలా చెవు ముట్టుకుంటే అయిపోతుంది. ఆవలిని తీస్తాం అంటారు. ఏంటిది? దక్షిణ కరణ స్పర్శ దీంతో సకల కల్మషాలు పోతాయని శాస్త్రం. ఆ రీతిలో ఈ మహానుభావుడు దక్షిణ కపోల భాగంలో బాలం కృపయా కపోలే పస్పరిచా ఈ కుడి చెంప భాగాన్ని శంఖం తగిలించాడు. శంఖం అంటే పాయుజన్యం అంటే వేదం అలా స్పృహింప చేస్తే. తదైవ ప్రతిపాదితాం ధీరం దేవి పరిజ్ఞాత పరాత్మ నిర్ణయః ఒకసారి శంఖం తగిలిందంటే పరిజ్ఞాతః సకల వేద తత్వం అంతా వచ్చేసింది. అమ్మవారు వచ్చి వస్తుంది దేవి. పరిజ్ఞాత పరాత్మ నిర్ణయః ఎంతవరకు వచ్చాడంటే ప్రకృతి ఏమిటి? జీవుడు ఏమిటి? భగవంతుడు ఏమిటి? వాటిలో ఉన్నటువంటి దైవ రక్షణ ఉంది ఇదంతా పూర్తిగా తెలుసుకొని తం భక్తి భావః అభ్య గృణతో గృణాద సత్వరం భక్తి భావం తోటి. త్వరగా స్వామిని స్తోత్రం ఇటు మొదలు పెట్టాడు. పరిశ్రుతోరు శ్రవసం ధ్రువక్షితిహి ఇతను ధ్రువక్షితి అట అంటే ధ్రువమైన స్థానం గలవాడు. అలాంటివాడు పరిశ్రుత పురుశ్రవసం గొప్ప కీర్తి గల పరమాత్మను. స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. అంటే ఏమర్థం అండి? స్తోత్రం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా తానే ఇచ్చి మరీ స్కోన స్తోత్రం చేయదు అంత గట్టి పట్టింది ఏం చేస్తాం?

మనం లోకంలో డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటాం కదా అది అప్పుడే ఉందన్నమాట. ఎవరికీ రాదండి ఏం చేస్తాం? మరి ఏ మార్గం లేదు వాడికేం రాదు చేయాలని కోరిక ఈయన కూడా చేయించుకోవాలి కోరిక ఏం చేశాం ఇంకా మేము చేయించలేం ఆయన అన్నారు. బాగానే అది చమత్సాహం అంటారు దాన్ని. అంటే పరమాత్మ సంకల్పం లేకుంటే మన వాక్కు రాదు, బుద్ధి రాదు, మనస్సు రాదు. కానీ పరమాత్మ తాను శక్తినిచ్చి తానే స్తోత్రం చేయించుకుంటున్నాడు తన స్తోత్రాన్ని పరమదయాళుడు. ఉదాహరణ కావాలంటే సుగ్రీవుడు ఉన్నాడు స్నేహం చేశాడు నేను వారిని చంపుతానయ్యా అన్నాడు రాముడు అంటే నేను నమ్మనుకోమన్నాడు ఒప్పుకోలేదు సుగ్రీవుడు నేను నమ్మనయ్యా అంటే ఎందుకు వారి చాలా బలాడ్యులు వారి మార్నింగ్ వాకింగ్ కోసం చాలా తక్కువే. నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తాడు ఒకసారి. చతుర్సముద్ర వేలా పరిమిత భూమిని అలా ఒక రౌండ్ కొట్టి వాకింగ్ అయిపోయింది అంటారు. మార్నింగ్ వాకింగ్ అవుతుంది. ఇక ఏమంటాం జిమ్ గుండ్లు పోకుండా తెట్టేస్తాడు చూడండి గుండ్లు. ఆయనే కులపరా సాన్ని ఎగిరేస్తాడు. ఇది ఆయన బలము. ఇతర ఆహారం గురించి తెలుసు. అంత బలాధ్యుడు వీడు ఎవడో ఉన్నాడు ఈ మహానుభావుడు రాక్షసుడు మాయావి అని అనుకుంటా మనం. వీడు ఈ దుర్మార్గుడిని చంపి అక్కడి నుంచి ఇసిరేసి ఇక్కడ పడ్డాడు వచ్చేవాడు. కృష్ణ నుంచి ఇక్కడ పడ్డాడు ఇంత బలం ఉంది. అంత వాని మిమ్మల్ని ఏం చంపుతావ్. నేను అనుమానించడం లేదు భయపెట్టడం లేదు ఉన్న విషయం చెప్తున్నాను అని చెప్పి. అంటే అంత మర్యాదే కానీ ఇప్పుడు విషయం చెప్పాడు ఏం అనుమానం లేదు. మరి ఏం చేయాలిరా బాబు? ఏం కృతే సద్భద్యా ఏం చేసి నమ్ముతావు చెప్పురా బాబు ఆయన కమ్మ చూడండి నమ్మి చూడు వస్తుంది నాకు. చెప్పురా పోనీ ఈ శరీరాన్ని తీసేయాలా? పోనీ కాను బొటను వేలతో ఈ శరీరాన్ని సింహాసనం పరేశాడు. ఎక్కడో పడింది నమ్ముతావా అబ్బే నమ్మను పోమన్నాడు. మళ్ళీ ఏమైంది రా? అంటే అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది అండి. ప్రతి శరీరము చచ్చిన వెంటనే బరువు ఉంటుంది. ప్రాణం పోగానే ఆద్రః సమాంసః ప్రత్యగ్రహః పచ్చిగా ఉంది, తడి ఉంది, ఒంటి నిండా మాంసం ఉంది, బరువు ఇప్పుడు అస్తి మాస్త ఎముకలకు స్వాచ్ఛ పంజరం అయింది. రెండు టైం బరువు ఒప్పుకోనన్నారు. మరి ఏం చేయాలిరా అంటే ఆ ఏడు చెట్లు ఉన్నాయి వాటిని కొట్టేసి ఒప్పుకుంటారు. స్వామి ఒక్క బాణంతో ఏడు చెట్లను పర్వతాన్ని భూమిని ఛేదించి మళ్ళీ ఆ బాణం వచ్చి అమలపొద్దునిలో ఇచ్చి అప్పుడు ఆ నాన్న నాన్న.

అంటే స్వామికి నమ్మకం ఉంటే నమ్మకం కలిగించి వాడితో స్నేహం చేసి వారిని చంపి ఎందుకంటే పని నాది నీది కాదండి. ఏం పని చిదమ్మ ఎత్తుకో. వాడు నమ్మకుంటే వాడి సాయం చేయలేదండి. ఇది కేవలం నిమిత్తం. అంటే అక్కడ రహస్యం ఏంటంటే సంసారంలో పడి మగ్గుతున్న జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకోవడానికి వాడు కోరినవన్నీ వాడికిచ్చి నమ్మకం కలిగించి. ఆశ్రయింపచేసి అప్పుడు వాడు మోతనిస్తాడు. అదే రీతిలో ధ్రువుడు పరమాత్మను స్తోత్రం చేయాలి అనుకుంటే శక్తి లేకుంటే శంఖము స్పృధింపచేసి శక్తినిచ్చి మరి స్తోత్రం చేయించుకున్నాడు అంటే పరమాత్మ యొక్క భక్త వాత్సల్యానికి ఇది ప్రతీక అంటాం. అంటున్నాడు అందుకే యోంత ప్రవిష్య ఇది చాలా అద్భుత స్తోత్రం. ప్రతి శ్లోకం ఒక ఆణిముత్యం. మనం చెప్పుకున్నాం కదా భాగవతం అంటేనే పుత్రమయం కదా. ఇందులో జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతినిత్యము ధ్రువ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తే సంసారంలో అనురక్తి తగ్గుతుంది అంటాడు. మనం చెప్పామనుకోండి సొంత రావడం మానేస్తారు. అయ్యో మీ సంసారం పెడితే రామండి. ఇదో ఏం చేస్తాం మేము. అందుకే యో తత్ ప్రవిష్య ఓ వాచ్యం ఇమాం ప్రసుక్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్. పరమాత్మ తనకు తానుగా మన లోపల చేరి మన లోపల నిద్రిస్తున్నటువంటి మన శక్తిని మేలు కొలిపి తన యందు మన దృష్టిని ప్రసరింపచేస్తున్నాడు మహానుభావుడు. స్వధామున తన దివ్యమైనటువంటి తేజస్సుతో కాంతితో తన తేజస్సుతో పాడుకొని ఉన్న మనను లేపుతున్నాడు. పై నుంచి కాదు అక్కడికి వెళ్లి గదిలో పడుకుంటే పై నుంచి కొడితే వాడు ఎక్కడ లేస్తాడు లే వాడు గదిలోకి పోయేది కదా మన గది ఏమిటి హృదయం యహా అంతఃప్రవిత్య బవరికి వివేచించి ఇమామ్ ప్రసుప్తా మమ వాచం సంజీవయతి. నిద్రపోయి ఉన్నటువంటి నా వాక్కును లేపాడు, బ్రతికించాడు. నాకు మాటలు రావు. కదా.

పరమాత్మ శంఖ స్పర్శతోటే వాక్యం వచ్చింది. అందుకే లేపాడు, ఉజ్జీవింపజేశాడు. ఎందుకంటే ఆ శిల శక్తిధరః అందరి శక్తిని తానే అందించేవాడు, అందరికీ శక్తి అందించేవాడు, అందరి శక్తిగా తాను ఉండేవాడు. అలాంటి స్వామి అన్యాంశ్య హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం కేవలం వాక్కునే కాదు. హస్తాచరణాచరణాత్పకాదీన్ సంజీవయతి అంటే మనం చెయ్యి కదిలిచ్చాం, కాలు కదిలిచ్చాం, నోరు కదిలిచ్చాం, కన్ను తెరిచాం, చెవుతో వింటున్నాం, నాలుకతో తింటున్నాం మనిషినేనా? వాడు చెప్పాను కదా తోలు బొమ్మలు ఆడటానికి చెప్పి చూడండి. దారం కడతారు ముందర దారం మీద బొమ్మ కనపడుతుంది. అబ్బా కార్ ఎంత బాగా లాగింది వీడు లాగాడు. దారం లాగితే కార్ కదులుతుంది. ఈ దారం లాగితే చేయి కదులుతుంది. ఆడుతున్నది బొమ్మ, బొమ్మ ఆడుతున్నదా వీడు ఆడిస్తున్నాడు. కదా అలాగే మన చేతులు, కాళ్ళు, కనులు, నోరు, ముక్కు ప్రతి అవయవము దానిలో దాగి ఉండి పరమాత్మ కదిలిస్తే కదులుతుంది. ఆ చర్యని మనము నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను. మరి ఎప్పుడు చేయవా పని? ఇవాళ తినబుద్ధి కావటం లేదండి, అంటే నీకు ఈరోజు కోటా కట్టనం. పనిష్మెంట్ అండి, చేస్తాం కదా. తప్పు చేశావా ఇవడు ఉపవాసం అంటాం. స్వామి మాట్లాడడు అన్నం బందు చేస్తాడు. ఏదో జబ్బు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, కారణం జరగకురా అనేస్తాడు. మళ్ళీ జ్వరం తగ్గిపోయింది అన్నం తినేస్తాడు. నువ్వు తింటున్నావా వాడు తినిపిస్తున్నాడా? నీవు వింటున్నావ్ కావద్దు మనం రోజు వింటున్నాం ఏదో పని వస్తది రోజు వెళ్ళిపోతాం. ఇవాళ రాలేకపోయానండి ఎవరో వచ్చారు. ఆయన రాలేయలేదు మనం ఏం చేస్తాం. కాబట్టి కరణ శ్రవణత్వగాదీన్ చేతులు, కాళ్ళు, చెవులు, చర్మే త్వగింద్రియము ఇలా అన్నింద్రియములను ఆ లోపలికి తాను వెళ్లి వాటి శక్తిని ఉద్బోధింపచేసి వాటితో పని చేయిస్తాడు. అంటే చేయించేవాడు ఆయనే. అతను కనపడడు మనం కనపడతాం.

కనబడుతున్న మనమే మనమే చేస్తున్నామనుకుంటే అజ్ఞానానికి పరాకాష్ట. తేన విన తృణమపి నచలతి. పరమాత్మ సంకల్పం లేకుండా గడ్డిపోత కూడా కదలదు. అంటే అందులోకి తాను వెళ్లి కదిలిస్తాడు. అతను సర్వవ్యాపి, సర్వాంతరాత్మ, సర్వశక్తిధరుడు. ఇలాంటి స్వామి అందుకే హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ మన ప్రాణవాయువు కూడా అబ్బా చాలా బరువుగా వస్తుందండి అంటాం. ఇప్పుడు చాలా ఈజీగా ఉందండి అంట ఆయన ఇష్టం. అంత ఎదురులో ఉంది ఎక్కడ ఉండి దాన్ని ఆ నొక్కేస్తాడు అన్నాడు. అలాంటి స్వామిని భగవతే పురుషాయ సుభ్యం ఇలాంటి మహానుభావి నీకు నమస్కారము అంటున్నాడు. ఏకత్వమేవ భగవన్. చూడండి, పరమాత్మ యొక్క శంఖ స్పర్శతో దేవుడికి ఎంతటి జ్ఞానం కలిగింది. చెప్తున్నాడు భగవంత్ మహానుభావ ఏకస్వమేవ. నీ ఒక్కడవే ఇదం ఆత్మ శక్త్య మాయాక్షయ పురుగుణయ మహారాజ్య శేషం. నీ శక్తితో ఇదాని శక్తి యోగ మాయ అంటాం. కదా యోగమాయ అనేటువంటి నీ శక్తితో అది ఎటువంటిది ఉరుగుణయా గొప్ప గుణము తత్వం రజః తమః అవే ప్రకృతి అంటాం యోగమాయ అంటాం స్వామి యొక్క శక్తి అంటాం అలాంటి దాని చేత మహదాది అశేతం కదు. ప్రకృతితో మహత్తత్వము, మహత్తత్వంతో అహంకారము, అహంకారముతో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచభూతాలు ఇలా వస్తాయి కదా. ఇలాంటి మహదాదులన్నీ కూడా సృష్టువా? అంటే సృష్టి చేసి అనువిష్య ప్రవేశించి తస్సృష్ట్వా తదనుప్రవిష్య సత్యత్యత్య అభవతు. నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చ అనృతం చ సత్యం భవతు. ఇది సృష్టువా అనుప్రవిష్య వ్యాసుడు పనే కదా అవే వస్తాయి. వేదం వేరు శ్లోకాలు వేరు కదా అవే వేద శ్లోకాలు. మీకు దాని విషయం ఆయనే కదా.

ఎవరండీ వ్యాసుడు వేదవ్యాసుడు అండి. వేదాలు విలిగించాడు కదా పొదం పడేస్తాడు. తత్ సృష్ట్వా తదను ప్రవిష్య పత్తిష్ పరేశాడు సృష్ట్వా అనువిష్య అన్నాడు సరిపోయింది. జగత్తును సృష్టించాడు ఆ జగత్తులో తాను ప్రవేశించాడు అతను ప్రవేశించకుంటే మనం చెప్పాం కదా ఇన్ని పుట్టి కలియలేక సృష్టి చేయలేక ఉంటే మళ్ళీ తాను ప్రయోగించి వాటిలో ఆ శక్తిని ఉద్బుద్ధింపజే చెప్తున్నా చూడండి అలా స్వామి పురుషః సత్ సత్ అసద్గుణేషు నానేవ దారుషు విభా విభావసువతు విభాతి సత్ అసత్తులలో సత్తులోను, అసత్తులోను, ప్రకృతిలోను, మహదహంకారాల్లోను, వాటి యొక్క గుణాలలోను తాను ప్రవేశించి తాను ఒక్కడుగా ఉన్న నానేవా సాధారణ. ఎంతమంది పరమాత్మలు ఉన్నారో ఏమో అనిపిస్తాదట. ఎలా మరి? వీరు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు, వారు నవ్వుతున్నారు, వారు నవ్వుతున్నారు, ఇద్దరు చూస్తున్నారంటే ఆ పరమాత్మ, ఈ పరమాత్మ ఎంతమంది ఉన్నారండి? కాదేనా? న్యాయంగా ఒక్కడే. కానీ నానేవ భాతి. పలు రకాలుగా భాషిస్తాడు. ఎలా భాషిస్తాడు ఒక్కడు ఉండి నమోదా అంటే దారుషు విభావసువతు విభాతి. మంట పెట్టామండి. మంట పెట్టాం, కట్టెలు పెట్టాం. మండుతుంది. అన్ని కట్టెల్లో అగ్ని ఉందా లేదా? ఒక్క దుంతా అగ్ని ఉన్నాయా? కట్టె పొడుగ్గా ఉందనుకోండి, మంట పొడుగ్గా వస్తుంది. కట్ట వంకర ఉంటే మంట వంకర పోతుంది. కట్టె రౌండ్ గా ఉంటే మంట రౌండ్ గా వస్తుంది. ఇప్పుడు రౌండ్ మంట వేరు, పొడుగు మంట వేరు, పొట్టి మంట వేరు, పెద్ద మంట వేరు, చిన్న మంట వేరు. ఇన్ని అగ్నులు వేరా? కదా కట్టెలలోని అగ్ని పలు రకాలుగా కనబడేటట్టు ఈ కట్టెలలోని పరమాత్మ కూడా పలు రకాలుగా కనబడుతాడు. నానే వా దారుసు విభావసువతు విభాసి కట్టెలలో అగ్నిహోత్రం లాగా నీవు పలు రకాలుగా ఉన్నట్టు భాసిస్తావు వాస్తవంగా నీవు ఒక్కడవే.

బద్దత్తయ వైనయ ఇదమచెష్ట విశ్వం సుప్త ప్రబుద్ధైవ నాథా భవత్రపన్నః సమాత్మ త్వద్భక్త వైనయ నీవిచ్చిన జ్ఞానము తోటి ఇదమ చెష్ట విశ్వం. ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఎక్కడి నుంచి మాకు ఈ జ్ఞానం మాదేనా? వద్దత్తయ నీవే ఇచ్చావు. నీవు ఇచ్చిన జ్ఞాన ప్రపంచాన్ని చూస్తున్నాము సుప్త ప్రబుద్ధ ఇవనాథా. పడుకొని లేచిన వాడు ఎలా అంతా చూస్తాడో. నీవు ప్రసాదిస్తే ఆ జ్ఞానంతో ప్రపంచాన్నంతా చూస్తాం. ప్రసాదించలేదు నిద్రపోతాం. లేచామంటే ఏమర్థం అతని కటాక్షం జ్ఞానం కలిగింది కాదు. పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. కరుణించాడు, అనుగ్రహి కటాక్షించాడు, స్వామి దృష్టి పడింది, బుద్ధి వచ్చింది అంటాం మనం. అందుకే పరమాత్మ నీవిచ్చేటువంటి జ్ఞానంతో పడుకొని లేచిన వాడు ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఈ జగత్తునంతా చూడగలుగుతున్నాను. ఎందుకు భవత్ ప్రసన్నః నిన్నే ఆశ్రయించాను కాబట్టి. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికే పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలా భగవంతుని దయతో పొందిన జ్ఞానముతో సకల ప్రపంచాన్ని మనము చూడగలుగుతాము. భవత్ప్రపన్నః తస్య అపవర్గ చరణం తవ పాదమూలం నిస్మార్యతే కృతవిధా కథం ఆర్తబంధో ప్రపంచాన్ని తెలవాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా నీ అనుగ్రహమే కావాలి. దాంతోటి చూస్తాము. అపవర్ధ చరణం ఎవరు? మోక్షానికి మూలం ఎవరు? పరమాత్మే అలాంటి తమ పాద మూలం. నీ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది. కదా? కాబట్టి మోక్షానికి మూలం నీ పాదము.

మరి ప్రపంచంలో ఇంతమంది జీవులు, ఇన్ని ప్రాణులు, ఇంతమంది మానవులు అన్నీ బాగానే తెలుసుకుంటారు కానీ మోక్ష పాద మూలము, మోక్ష మూలం నీ పాద మూలం అని ఎందుకు మర్చిపోతున్నారు అంటున్నారు. కథం విస్మర్యతే. అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కదాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కదా? అది కూడా తెలిస్తే? సమస్య లేదు సంసారం ఎక్కడిది ఇంకా బాధ ఎక్కడిది అందుకే విస్మర్యతే కృతవిధా తత మార్త బంధో ఎలా వీళ్ళు దాన్ని మరిచిపోతున్నారు నూనం విమృష్టమతయః తవమాయయాతే యేత్వాం భవాప్య విమోక్షణ వన్యహీతోః అత్యంతి చెప్తున్నాడు నూనం విమృష్టమతయః చాలా జాగ్రత్తగా ప్రశుద్ధమైనటువంటి బుద్ధి కలిగి ప్రపంచం మొత్తాన్ని ఏదో ప్రకృతి జీవుడు పరమాత్మ ఏదో గుణాలు భూతాలు ఒకటి ఆలోచించి ఆలోచించి పరిశీలించి బాగా విమర్శించి మంచి బుద్ధి కలవాళ్ళుగా ఉంటున్న వారందరూ. తవమాయయా నీ మాయ తోటి తవమాయయా తే యేత్వాం భవాప్య విమోక్షణం పరమాత్మ అంటే భవ అప్యయ విమోక్షణం సృష్టి స్థితి లయములకు మూలం. ప్రపంచం శిక్షించేవాడు స్వామి, శృష్టించేవాడు స్వామి, శిక్షించేవాడు స్వామి. మోక్షం ఇచ్చేవాడు స్వామి, నరకం ఇచ్చేవాడు స్వామి. ఇలా మోక్షాన్ని, సృష్టిని, సంసారాన్ని రెండు ఇచ్చేటువంటి పరమాత్మను పరమాత్మ రెండు ఇస్తాడని తెలిసి కూడా రెండో దాని కోసం కొలుస్తున్నారు ఏమిటి కారణం అంటున్నారు. అంటే అడిగేది ఏదో మోక్షం అడగక అయ్యా నాకు సంసారం కావాలి అయ్యా నాకు సంసారం ఎందుకు అడుగుతున్నారు అంటే అబ్బే స్వామి తప్పు మాది కాదు. నువ్వు అడుగుతున్నావ్, నువ్వు అడిగిస్తున్నావ్. కదా, మరి ఎవరిదండి ఇప్పుడు? సంవత్సరం అడుగుతున్నాను, నువ్వు అడిగి అడుగుతున్నావ్. కానీ నీ మాయతోటే అడుగుతున్నావ్ మాదే అని చెప్పి. ఆ నరకం నువ్వే ఇస్తున్నావ్, మోషాలు నువ్వే ఇస్తున్నావ్, నువ్వే అడిగిస్తున్నావ్. నీ మాయే లేకుంటే ప్రపంచానికి మూలం పరమాత్మ, మోక్షాన్ని పరమాత్మ తెలుసుకున్న వాళ్ళు కూడా స్వామి వస్తే ఈ మాట తనకు వర్తిస్తుంది. కొద్దిసేపట్లో ఏం అడుగుతారు అది.

గమనించాలి. ఇన్ని తెలిసిన వాళ్ళు స్వామి రాగానే స్వామి స్వామి నాకు ఐశ్వర్యం ఇవ్వాలి, మంచి భార్య, మంచి పిల్లలు ఇవ్వు, మంచి ఇల్లు ఇవ్వు అని అడుగుతున్నారు, మోసం అడుగుతున్నారా? ఎందుకు అవ్వడం లేదు అంటే తావ మానేయాలి. నీ మాయ తోటి ఏవం విమృష్టమతయః తవ మాయయాతే యేత్వాం భవాప్య విమోక్షణం అన్యయేతో అర్చ్యంతి మరో కారణం కోసం పూజిస్తున్నారు అంటే సంసారం కోసం పూజిస్తున్నారు. కల్పక పరం కుణపోభోగ్యం ఇచ్ఛంతి యత్ స్పర్శజం నిరయేతి నృణాం. ఎదురుగా ఏముంది సర్వవృక్షం ఉంది. దాన్ని పట్టుకొని స్వామి నాకు శ్రీమన్నారాయణుని చూపు అది అయిపోయేది కదా. నాకు పెద్ద ఇల్లు ఇవ్వు నాకు. అందమైనటువంటి భార్యనివ్వు. నాకు స్వర్గాన్నివ్వు అని అడిగితే పాపం ఆ చెట్టు నవ్వు అని నవ్వుతుందా ఏడుస్తుందా? ఎందుకంటే అలా స్వర్గంలో ఏముందండి? మరి ఇదే శరీరం. ఇక్కడ మంచి భార్య ఇవ్వు అంటే ఎంత అర్థమో స్వర్గం ఇవ్వు అని అంతే అర్థం. అక్కడ ఉండేది ఎవరు? రంభా, ఉదోసి, మేలప. ఇక్కడ ఉండేది ఎవరు? వాళ్ళ అక్కలో పిల్లలు ఉంటారు. అందుకే కుణప ఉపభోగ్యం. కుణపములు. కుణం అంటే పురుగు. అది తినేది శరీరం. దాన్ని అనుభవించేది ఇంకో శరీరం. అంటే శవం. శవాన్ని అడుగుతున్నారు కదయ్యా. కల్పవృక్షాన్ని పట్టుకొని మాకు శవం ఇవ్వు. పురుగులతో తినబడి దాన్ని ఇవ్వని అడుగుతున్నారు. ఎంత జ్ఞానులయ్యా. ఈ కాలం ఏంటంటే భవమాయ నీ మాయే. స్వామి రాత్రి పురుగులు పురుగులు రక్తం రక్తం రక్తాన్ని తాగేవి పురుగులు రక్తాన్ని ఎవరు తాగుతారు అంటే అంటే వీడు కోపం వస్తుంది కానీ భార్య రక్తం భర్త తాగుతారు తర్వాత రక్తాన్ని భార్య తాగుతారు వీళ్ళంతా రక్తం పట్టుకునే జరగలు అని చెప్పాడు వ్యాసుడు భార్య అన్నా పిల్లలన్నా రక్తాన్ని పీల్చే జలగలు వాళ్ళను కోరుతున్నారంటే అప్పుడు శరీరం ఏమవుతున్నది? శవం అవుతుంది. ఇలాంటి శవాన్ని ఈ శవానికి స్వర్గం ఇవ్వాలా? ఈ శవానికి సంసారం ఇవ్వాలా? ఇక్కడ ఎలాగో శరీరంలో ఏడ్చింది మళ్ళీ అదెందుకయ్యా అక్కడ? స్వర్గం అడుగుతున్నావు, భోగం అడుగుతున్నావు, శరీర భోగం అడుగుతున్నావు, రక్తం పీల్చే పురుగులను అడుగుతున్నావు. ఇదంతా నీ మాయ కాదయ్యా?

ఇలా చేస్తున్నారు అంటే ఏంటి? వాస్తవాన్ని చెప్పుకుంటే ముందర పడుతుంది. చాలా స్పష్టంగా చెప్తారు. అందులో స్వామి ఇచ్చిన జ్ఞానం కదా. వచ్చిన జ్ఞానం కాదు. పరమాత్మ ఇచ్చిన జ్ఞానం. అందుకే కుణపోపభోగ్యం. గుణ భోగ్యం ఇచ్ఛంతి యత్ స్పర్శయం నిరయేపిందు నరకంలో కూడానట. ఇక్కడ కాదు నరకానికి పోయాం. నాలుగు రోజులు ఉన్నాం అక్కడ ఏడాదో రెండేళ్లో ఆగునేళ్లో ఉన్నాం. నాయనా ఇంకేం కావాలిరా నీ పాపం అయిపోయింది పో ఆ సరే బాగానే ఉందండి మళ్ళీ ఏం పోతాం పక్కన. తర్వాత అయిపోయింది ఎందుకంటే అక్కడికి పోతే చెప్తారు మనకు పొదపురాలు చెప్తారు. ఈ సంసారం కంటే నరకమే గొప్ప మంచిదట. ఎందుకయ్యా అంటే ఇక్కడ అమృతం పోస్తున్నా రక్తం తాగుతారు. అక్కడ చెప్పే రక్తం తాగుతారు. ఈ మోసం అక్కడ మోసం లేదు. ఇక్కడ పేరుకు మాత్రం నీకు అమృతం పోస్తున్నాం, నీకు బలం ఇస్తున్నాం, నీకు సంపాదిస్తున్నాం అనుకుంటే రక్తం అంతా పీలుస్తారు వీళ్ళంతా. అక్కడ రక్తం తాగుతూ చెప్పే రక్తం తాగుతారు. అవ్వడం లేని నరకం కూడా ఉన్నది సంసారం. ఇది అదే భావం ఉంది పొమ్మను. కాబట్టి నరకంలో కూడా పురుగులు వాడేటువంటి దేహము గల శవాన్ని అడుగుతున్నారు. తినిచిన వాళ్ళు కూడా ఇంత మారిపోయారంటే మీ మాయే కారణము. అందుకే ఇచ్ఛంతి సత్వజయం నిరయేపి నూనాం యా నిర్వృత్తి సరసృతాం తవ పాద పద్మ ధ్యానాత్ భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్ న్యాయంగా శరీరధారులకు ఆనందం అంటూ ఏదైనా ఉంటే కదా అలాంటి ఆనందం ఎలా కలుగుతుంది? యా నిర్వృత్తిహి తనుభూతాం తవ పాద పద్మ ధ్యానా కదా స్వామి నీ పాద పద్మములను ధ్యానం చేయటం వల్లనే అలాంటి ఆనందం కలుగుతుంది. భవద్భజ భవజ్జన కథాత్వనేనవా నువ్వు దొరకకుంటే నీ భక్తులు. నీ భక్తుల కథలు వింటే కానీ నీ పాదములను స్మరిస్తే కానీ జీవులకు ఆనందం తెలిపిస్తుంది. వాస్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపినాథ మాపోతు కింతో అంతర్శాతి లులితాత్ పతతాం విమానాత్. దానివల్ల జరిగేటువంటి ఆనందము న్యాయం ఎక్కడ రావాలి?

అది నీ యందు కలగాలి సా బ్రహ్మణి స్వమహిమన్యపినాథమాభోతు కింతు అంతశాతి దుదితాత్ పతతాం విమానాత్. వాస్తవంగా పరమాత్మ యొక్క పాద సేవన వలన పరమాత్మ భక్తుల కథా శ్రవణం వలన కలిగేటువంటి ఆనందము. సంసారంలో ఉన్న మానవులు దేని నుంచి పొందుతున్నారండి? అంతక అటిలులిత యమధర్మరాజు యొక్క కత్తి వేటును తప్పించుకోవటం వల్ల పొందుతున్నారట. అమ్మ నాకు తాగు తప్పిందండి, గండం జరిగింది, ఇంకా ఆనందం అండి అంటున్నాం. న్యాయంగా ఆనందం అండి అది. తాగు తప్పితే గట్టి ఏమిటి? ఒక్క తాగు ఒకసారి అయిపోతుంది. అది లే పెరిసినా తాగే పోదు. ఆ గుణ జోక వారము ఆకలి దత్తి మరొకటి మరొకటి మరొకటి ఇల్లు కావాలి బాల్య కావాలి పిల్లలు కావాలి సంపద కావాలి భోగాలు కావాలి ప్రతి క్షణానికి వస్తాం. ప్రతిక్షణం చావటం కంటే న్యాయంగా మరణం మేలు. మనం ఏమనుకుంటున్నాము అబ్బా అక్కడ దాకా పోయి వచ్చానండి అదృష్టవంతుడిని తలకెళ్ళి పాలకొట్టుకోవాలి చాలామంది దుర్మా కూడా అందులో పోతేనే మంచిది రా ఎందుకు ఒత్తికుంటున్నావ్. నువ్వు ఏడుస్తావు అని ఏడుపిస్తావు కదా బాబు అనాలి నేను. అంటే మనం దేనికి ఆనందిస్తున్నాం? బతికితే ఆనందిస్తున్నాం. వాస్తవంగా ఎలాంటి బతుకు కావాలి? నిరంతరం పరమాత్మ పాద పద్మ స్మరణంతో ఉండే బతుకు. పరమాత్మ భక్తుల కథా తోణంతో ఉండే బతుకు ఉంటే సంతోషం. కానీ వీళ్ళు గండం తప్పింది, కాణగండం తప్పింది, అవదలు తట్టాయి, కష్టాలు తట్టాయి, అబ్బా అదృష్టవంతుని. అంటున్నారు స్వామి అలాంటివి నాకు తప్పొద్దు అంటున్నారు. ఏ గండాలు తప్పొద్దు. అంత కాచి దుదితాత్ మాపూత్ అంటున్నాడు. విమానాత్ విమానం నుంచి కింద పడతాం. అక్కడ దాకా పోతుంటాం. అయ్యయ్యో నేను పోతే నా భార్య ఒక్క జరా కొగుతుందండి అని జ్ఞాపకం వస్తుంది. భార్య కావాలన్నా పోరాని తోసేస్తాది.

తన దూరం పోయాం. నోరు మూసుకుంటే బాగుండేది. ఇదిగో ఆయనతో అయ్యో నా పారేగా చెట్టా అన్నాడు. పారేగా అన్నారా పోరా అని తోసేసాడు. కింద వస్తాడా మధ్యన ఎవడు వస్తాడు కట్టి పెడతాడు. తెగిపోతుంది. నరకానికి పోతాడు. విమానంలో పోతున్న వాడిని నడకంలో పడేసి ఇప్పయంగా నడకం ఎలా ఉంటుందో అతిపత్ర వనం అంటాం. కింద అన్ని చిన్న చిన్న ఇంత కత్తులు ఉంటాయి. కింద మనం అడుగు పెట్టుకుంటూ పోవాలి. అడుగు పెట్టుకోవడం కాదు మెల్లమెల్లగా కాదు పరిగెత్తాలి. చెప్పాం కదా 90 మనం చెప్పుకున్నాం ముందర కూడా వస్తుంది ఇంకా. 99 లక్షల యోజనాల దూరం. రెండు గడియలు నడవాలి. పాపం ఎక్కువ చేస్తే ఒక గడియ స్పీడ్ ఎక్కువ. తక్కువ చేస్తేనేమో రెండు గడియలు బాగా చేస్తే ఒక గడియ. కోరుకున్నది గడియ ఎందుకో వదన ఆయన అది మాత్రం మాకు వద్దు అంటున్నాడు మా భూవతు విమానాత్ భక్తిం ముహుహు ప్రవహతాం త్వయిమే ప్రసంగః భూయాత్ స్వామి. ఏమి మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా, ఎలా వ్యవహరిస్తున్నా, నా మనస్సు మాత్రం నీ యందే లగ్నం కావాలి. నీ యందే నాకు నిరంతరము. కలిగి ఉండాలి. అనంత మహతాం అమరాశయానాం అమరాశయానాం మహతాం మే ప్రసంగః భూయాత్. నీ ఎండే భక్తి కలగాలి అంటే నువ్వేం కష్టపడొద్దు నాయనా. నువ్వేం రావద్దు. మరి ఏం కావాలి? నిరంతరం నిన్ను తలుస్తుంటారే భక్తులు వాళ్ళతో సహవాసం చేయించు చాలు. ప్రతి పద్ధతి. అంటే పరమాత్మ యందు భక్తి కలగాలంటే మొదలు పరమాత్మ భక్తులతో కలిసి ఉండాలి. స్వామి ఆ ఒక్క ఏర్పాటు చేయవయ్యా నిరంతరం నిన్ను ధ్యానించే వారితో కళైక ఏర్పాటు చెయ్యి భక్తిహి భక్తి ముహ ప్రవతాంత్వయి. మే ప్రసంగః భూయాదనంత మహతాం అమలాచయానాం ఏనాంజసా ఉల్బణం కురువ్యతనం భవాబ్ధిం నేచ్యే భవద్గుణ కథామృతపానమత్తః వాళ్ళ స్నేహం నీకెందుకయ్యా అంటావా? నిరంతరము నీ భక్తుల యొక్క సహవాసం ఉంటే చేసే లాభం ఏంటంటే అంజత సులభంగా ఉల్బణం వ్యసనం గురు వ్యసనం.

పరమ తీవ్రమైన, భయంకరమైన మహా కష్టాలను కష్టాలతో నిండి ఉన్న భవాబ్దిం సంసారం అనేటువంటి మహా సముద్రాన్ని నేష్యే అంజకా నేష్యే సులభంగా దాటుతాను. నా కష్టమే లేదు. ఎలాగయ్యా అంటే భవద్గుణ సధామృత పానమత్తః మునుగుతున్నవాడు కూడా మునుగుతున్నట్టు తెలవదు. ఎలాగ పోవచ్చు అది చెప్పాను జ్ఞాపకం కదా. ఎలాగ అంటే మద్యపానం చేశాడు అనుకోండి వాడు ఆ మత్తులో ఉంటే ఎక్కడున్నాడో ఎక్కడ మోగుతున్నాడో ఏమవుతున్నాడో పడుతున్నాడో లేస్తున్నాడో ఎవడో పోతూనే ఉంటాడు. అదే మేలుకున్నవాడు అంబో అన్నీ అక్కడ ఉన్నాయి మనం పోలేం అంటాడు వాడు హాయిగా వెళ్ళిపోతాడు. దేవో తారా ముంగ జము వేడి సంగతి అనుకోండి తెలియదు. కానీ నాకు ఆ ఢోకా లేదు నేను కచ్చితంగా దాగుతాను. ఏం చేస్తాను అంటే నేను కూడా మత్తులోనే. ఏం మత్త అండి భవద్గుణ కథామృతపానమత్తః నీ గూణకయమైన అమృతం ఉందే, అమృతాన్ని బాగా పానం చేసి ఆ మత్తులో ఇంత పెద్ద సంవత్సరాల సముద్రాన్ని సులభంగా దాటుతాను. నాకు తెలియకుండా దాటుతాను. నువ్వేం చేయొద్దు, ఎక్కడ నువ్వు ఉండు. ఏం చేయాలి? నీ భక్తులతో కలుస్తాం. వాళ్ళు మేము కలుస్తాం. బోధయంతః పరస్పరం కథయంతస్యమాం నిత్యం తుష్యంతి. జగరామాన్ అంటే ఏం చెప్పేవారు గీతలో? నలుగురు కలిసే చాలు భక్తులు సంసారం లేదు ప్రపంచం లేదు బాధ లేదు కష్టం లేదు ఇబ్బంది లేదు హాయిగా అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవీతి వక్తుం సమర్పును అని చెప్తానే నిరంతరం పరమాత్మ నామ కథ అమృత పానంలో మదించి ఏ బాధలు ఏ కష్టాలు ఏవి ఉండవు సంసారాన్ని సులభంగా దాటుతాను మహానుభావా మత్తః తేన స్మర రజదలాం ప్రియమీచ మర్త్యం యేచాన్వదః సుత సుహృతు గుహ విత్తదారాః యే త్వభ్యనాభ భవదీయ పదారవింద సౌగన్య లుబ్ధ హృదయేషు కృతప్రసంగా భక్తిలోని పరాగత చెప్తున్నాడు ఇందులో తే నస్మరం దచితరాం ప్రియం ఈశ మర్త్యం. నిరంతరము నీ యందే వాక్కు మనస్సు శరీరము లబ్ధించినటువంటి మహానుభావులు నిన్ను ధ్యానం చేస్తున్న వాళ్ళు.

పరపాధన కూడా స్మరించరు. దేన్ని? తన శరీరాన్ని. ఇందులో స్వామి శరీరము అనలేదు, మర్త్యం అన్నాడు. మత్యం అంటే మరణ ధర్మమును పొందే దాన్ని అంటే మరణించేది మరణించేది ఏంటి? ఆత్మ మరణించదు దానికి ఏం బాధ లేదు హాయిగా ఉంటుంది అది కదా. నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వ భవితావా నభూయః అజః నిత్యః శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే కాబట్టి దానికేం చావు లేదు సత్య ఎవరు శరీరం అంటే నీవు ఎంత జాగ్రత్తగా పోషించుకున్నా ఇది చావటం ఖాయం. కదా అందుకే నిత్యమైన సత్యమైన సాశుదమైనటువంటి నీ యందు మనస్సు లగ్నం చేసిన వాళ్ళు మరణించే స్వభావం ఉన్న శరీరాన్ని తలతరు. శరీరాన్నే తలతనప్పుడు దాని వెంట వచ్చే వారిని తరుస్తారా? ఇంక వాళ్ళు ఎవరండీ అంటారా? తెలుసు కదా? శరీరం కోసం వచ్చే వాళ్ళు కొందరు, శరీరం వలన వచ్చే వాళ్ళు కొందరు. శరీరం కోసం మనము కూర్చుకునేవి కొన్ని. పుత్ర, దార, గృహ, క్షేత్ర. కదా భార్య అంటే శరీరం కోసం వచ్చేవారు. పిల్లలు అంటే శరీరం వలన వచ్చేవారు. ఇల్లు అంటే శరీరానికి ఆశ్రయంగా ఉండేది. అటు భర్త, పిల్లలు, ఇల్లు. ఇటు భార్య, పిల్లలు, ఇల్లు. వీళ్ళంతా ఎవరు? శరీరం వెంట పరిగెట్టే వాళ్ళే వీళ్ళంతా. ప్రమాణం ఏం లేదు. నశించే దాని వెంట పరిగెట్టితే ఏమొస్తుందండి? వాటికి ఏం వస్తుందో వీళ్ళకి అదే వస్తుంది. అంధేన నీయమానః యధాంధః అంటాడు వ్యాస ప్రధా చరిత్రలో. అంధేన నీయమానః యధాంధః. పోతన దాన్ని చక్కగా చెప్పాడు. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అని. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకొని నడిస్తే ఇద్దరు పోయి కొద్దురు పడతారు. వాడికి ఎవడు వీడికి కనపడదండి. కనపడని వాడు కనపడే వాడిని పట్టుకుంటే క్షేమంగా ఇల్లు చేరుతాడు కానీ గుడ్డివాడు గుడ్డివాడిని పట్టుకుంటే ఏం జరుగుతుంది? అలాగే చనిపోయేవాడు ఇంకో చనిపోయేవాడిని పట్టుకుంటే ఇద్దరు చస్తారు. అది ఉంది. అదే అంతే. కాబట్టి శరీరాన్ని శరీరం వెంట వచ్చే వాళ్ళు శరీరాన్ని నమ్ముకుంటే శరీరానికి ఏం గతి పడుతుందో వీళ్ళే గతి పడుతుంది.

అందుకే బుద్ధిమంతులు ఎవరు? జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు? నిన్ను స్మరించే వాళ్ళు ఎవరు? మరణశీలమైన శరీరాన్ని తలసరు, కోరరు. తే నస్మరంతి అనితరాం ప్రియం ఈశ మర్ద్యం ఏచ అన్వదః దాని వెంట వాళ్ళు అర్థం కాదంటారని స్వామి చెప్తున్నాడు సుత సుహృతు గృహ విత్త దారా. అర్థం కావట్లేదు కష్టం లేదండి. సదులోనే పోవడం కష్టం ఏం కాదు. కొద్దిగా అక్కడిదాకా వెళ్ళగలిగాను. ఒకరు సుత పుత్రులు. వాండ కూడా చెప్పని రహస్యాలు కొన్ని ఉంటాయి కదా దాన్ని ఎవరు చెప్తారు సుహృత్. ఫ్రెండ్ అండి ప్రాణమిత్రుడు అంటే ప్రాణం తీసేవాడు అన్నమాట ఇచ్చేవాడు కదా అండి అందుకే సూత సుహృత్ తరువాత గృహ. ఇల్లు. తరువాత విత్తం. తరువాత దార. వీళ్ళంతా శరీరం వెనక తిరిగేవాళ్ళు అవును అన్నమాట. విత్త దారాః ఏ త్వభ్యనాప భవదీయ పదారవింద సౌగంధ్య దుగ్ధ హృదయేషు కృత ప్రసంగాః. పరమాత్మ నీయందు నీ పాదారవింద మకరంద సౌగంధ్యాన్ని ఆని దానియందే మనసు లగ్నం చేసిన వాళ్ళు ఎవరు ఈ శరీరాన్ని శరీరం వెంట వచ్చే వారిని. కలకరు, కోరరు అంటే పుట్టుకను కోరరు, సంసారాన్ని కోరరు, భార్యాపుత్రాలను కూడా పొరపాటున కూడా కోరరు. ఎందుకంటే అవి నచించేవే, వీళ్ళు నచించేవాళ్ళు. నశించే వాళ్ళు నశించే వాళ్ళని కోరితే ఏం లాభం అండి? మరి ఇది నిత్యం సత్యం పరమ ఆనందం అనంతం అవ్యక్తం అమృతం అని చెప్తామే స్వామిని అలాంటి పరమాత్మను స్మరించాలి. తిరియక్ నగద్విజ సరీసృప దేవ దైత్య మర్త్యాదివిహి పరిచితం సద సద్ విశేషం రూపం స్థవిష్టం అజతే మహదాద్యనేకం నాతః పరం పరమ వేద్మి నయత్రవాహ ఇంకో చవత ఏంటంటే నీ పాదారవిందములను పాదారవింద మకరంద సౌగంధ్య మద మత్త పానమత్తులు అంటున్నానే అదంతా అయ్యే పనేనా సంసారాన్ని వదిలిపెట్టి

ప్రపంచాన్ని వదిలిపెట్టి భార్యాపుత్రాలను వదిలిపెట్టి పరమాత్మ యొక్క పాదారవింద ధ్యానం చేయగలమా? అంటే ఈ డౌట్ మనకి అది ఆయనకు కూడా వచ్చింది. డౌట్ ఆయన నిజం నిత్యం వీడు రాదని తెలుసు. వీడు మామ ఎక్కడ వస్తున్నాడు వీడు వాడి బిడ్డ వస్తారా కానీ నేనే పోతాను అన్నాడు. అందుకే ఆయన ఇక్కడికి వచ్చాడు. వస్తున్నాడండి చమత్సారం. మనం అక్కడికి పోవాల్సిన పని లేదు ఆయనే వచ్చాడయ్యా. ఎలా? నీవు ఏ ఏ ఆకారాలను ప్రేమిస్తున్నావో, కొలుస్తున్నావో, ప్రీతిగా తలుస్తున్నావో ఆయా రూపాలను తాను ఇచ్చాడు. ప్రపంచంలో ప్రతివాడు బాగా కోరేటువంటి అంటే. చాలా మంది నూటికి 90 మంది కోరేటువంటి ఆహారం ఏమిటి? మత్స్యాహారం. మాంసాహారంలో ఇష్టమైన ఆహారం ఏమిటండి? మత్స్యం. బెంగాల్ కలకత్తా ప్రాంతంలో బ్రాహ్మణులు కూడా తవి మొదలు తినేస్తారు. వాటికి పేరు జలపుష్పం అంటారు. నీటిలో పువ్వు అని పేరు దానికి. చాలా ప్రియం అందుకే స్వామి ఆ రూపంలో వచ్చాడు కానీ నన్ను చిన్న జ్ఞాపకం చేసుకోండి. ఆయన మచ్చ తాగుతాడు. ఉదాహరణకి మా కాలేజీ వార్షికోత్సవం వరకు ఆయన పేరు ఏంటి ఒక డి.ఎస్ కూర్చుని ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన్ని పిలిచాను శిష్యుడు మంచివాడు అని. ధర్మ గారు ఆయన మచ్చ తాగుతాడు కానీ ఒకడు డైరెక్టర్. అలా ఉండగానే పిలిచాను. మరి పిలిచి కొన్ని మాటలు అడగరా. మరి చూస్తే ఈ వీడు ఫలంతో పని నాకు అలా ఇట్లా పిలిచాడు అనిపించింది. సరే చూస్తానులే అని అయ్యా ఇది సంగతి కళాచారా? వేద వేదాంతాలు బాగా బోధించే కళాశాల ఇలాంటి కళాశాల వాషికోత్సవానికి మత్స్యాధిపతి సాకాభిదిని పిలిచారేమో అనుకోవచ్చు మీరు కానీ నిజం చెప్పాలంటే వేదాలు ఉద్ధరించింది అదే కదా అన్నారు. మచ్చా అవతారం కదండీ. ఓ అది బాగుంది బాగుంది. కదా వారే మచ్చా దా ఉద్ధరించాలి అదే మన అవతారం అండి. వారే ఉద్ధరించాలి వేదాలను అందుకే చాక అని పిలిచామండి ఇబ్బంది ఏం లేదు బాగుంది. అదేం చెప్తున్నాడు, మనకేది బాగా ఇష్టమో, మనం దేన్ని బాగా కోరుతామో, మనం దేన్ని బాగా కోరాలనుకుంటామో, అలాంటి ఆకారాలు దాల్చి ఆయనే ఇక్కడికి వచ్చాడు.

ఆయనే మత్స్యం. ఆయనే కూర్మం. అతనే వరాహ కొందరు మహానుభావులు వరాహ మోసాన్ని కూడా తింటారట. ఇది మన ఎవరో చెప్తున్నాడు. పెద్ద పెద్ద పేపర్లో ఇచ్చాడు. దానిలో వచ్చే రోగారు మానోజుము తాల గోల గోల అని చెప్పాడు. అవేం సాల్వ్ వాళ్ళు పని వాళ్ళు చేస్తుంటారు. సత్య వాళ్ళు ఎప్పుడైనా చస్తారా ఈ కించి అయినా చస్తారా వాళ్ళ లేదా అంటే ఏంటంటే సత్య వాళ్ళు పెడు చస్తారా మీకు కించి అయినా చస్తారా తిరిగి బగుతారండి అంటాడు. కర్మ ఏం చేస్తున్నాడు కాబట్టి ఈయన వరాహము నారసింహము వామనుడు. ఇలా మనం ఎవరెవరిని కొందరిని అసల్చించుకుంటాం, కొందరిని ప్రేమగా చూస్తాం. కదా? ఆ రెండు ఆకారాలు తానుగు వచ్చాడు. స్వామి వామునుడికి వచ్చాడు మరుగుజ్జు. చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. తృణాదపి లఘు స్థూల స్థూలాదపి చయాచిత ప్రపంచంలో అన్నిటికంటే చులక అనేది మరుగు అబ్బా మరుగు అని ఎంత పొట్టుకున్నాడో అంటాం. అంతకంటే చులకన గడ్డి పలక కదా? దానికంటే చులకన పత్తి అంటాం చూడండి అది. దానికంటే చులకన యాచకుడు. పరమాత్మ పొట్టివాడుగా పుట్టి యాచకుడిగా వెళ్ళాడు. మనం దేన్ని కోరుకోమో, దేన్ని అసహ్యించుకున్నామో ఆ రూపం తాను తీసుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. మనను తరింప చేయటాని కోసం, మనలో జ్ఞానాన్ని కలిగించటాని కోసం. మనం వద్దని రూపం తానే ధరించాడు కావు తానే ధరించాడు. అందుకే అతనే ఆ రుతిరియకు నగ ద్విజ సరీసృప దేవ దైత్య మర్త్యాదిభిహి పరిచితం. స్వామి నదిగా వచ్చాడు కదా గంగ ఆయనే. కదా ఉత్తమా అన. అలాగనంద సీతా అని పేరు వారి వారి ఎవరు ఆయనే. అలాగే తిరియక్ అంటే మనకు మత్స్య కూర్మ వరాహాలు నాగ పర్వతం మేడు పర్వతం. అలాగే హిమోత్ పోదం అంటారు పోదాలని హిమోత్ మేరు శిఖరి నామః ఇందులో ఏమన్నాడు మేరుహు శిఖరి నామః పోదాలని నిర్మిపోతాం అన్నాడు తానే నగ అలాగే ద్విజ పక్షుడు హంస తానే గరువుడు తానే సరీసృప సర్పం అంటే ఆదిశేషుడు అలాగే దేవతల్లో వామనుడు దైత్యులలో ప్రహ్లాదుడు. సరే మత్యాదులలో రాముడు, కృష్మి లాంటివి. ఇలా అంటే ప్రాణి, జీవుడు ఏ ఏ ఆకారాలు ధరించి ఉంటాడో ఆయా ఆకారాలు వారి కోసం స్వామి నువ్వే వచ్చావు మా కోసం.

మీరు అంటే మేము ఇక్కడ ఉన్న వాటిని వదిలిపెట్టి నీ దగ్గర రావాల్సిన అవసరం లేదు నువ్వే మా దగ్గరికి వచ్చావు. ఇలా మత్యాదిభిహి పరిచితం సద సద్విశేషం. ఇన్ని రూపాలుగా అతను ఉన్నా, ఇన్ని రూపాలలో అతను ఉన్నా, వీటిలో ఉన్న దోషం ఏది ఆయనకు అంటది. కదా మాట చెప్పుకోవాలి అందరికీ అంతర్యామి ఆయనే అందరితో చేయించేవాడు ఎవరు ఆయనే మంచి వారు చేయిస్తున్నారు ఆయనే పాప వారు చేయిస్తున్నారు ఆయనే నరక ఎవరికి ఆయనకా మనకా అవునండి. మరి ఆయనకే రావాలి. ఎందుకు రావటం లేదు? అబ్బే నాకు సంబంధం లేదు అన్నాడు. నాకేదో అంటాది అక్కడ ఉంటా అంతే. చూస్తుంటే చేస్తుంటే నేనేం మాట్లాడదు. పుష్కర ఫలా సేవన్ నిర్లేపః. నిజంగా అను తీసుకుంటాను. మనం నిజంగా త్రికరణ పూర్వకంగా స్వామి నాకు నరకం ఎందుకయ్యా చేసింది నువ్వు కదా నరకం నువ్వు తీసుకో అను తీసుకుంటాను. అంటే నేను చేయటం లేదు అన్న వానికి నరకం రాదు. కదు? నరకం సార్. నరకం ఎవరికి వస్తుందండి? నేనే అహంకర్త అంటే నరకం వస్తుంది. నా కర్త హరి కార్యక అంటే కాదు నరకం రాదు క్వశ్చన్ లేదు. కర్తృత అభిమానం ఉంటే నరకం వస్తుంది. అహంకారం ఉంటే నరకం వస్తుంది. లేదు రాదు. చేంజ్ ఎందుకు పాపం నాకా అని. ఏం తెలివి బాగుందా అడిగి అంటే సరే నేనే తీసుకురా పదరా అంటాడు. ఇంత బాధ దానికోసమే. మనతో ఏదో రకంగా నేను చేయటం లేదు అనిపించడానికి అది అవసరపడుతున్నాడు. మనం మనం అంటావా అబ్బే నేనే చేస్తున్నాను. నువ్వు చేస్తే అబ్బే కాదు నువ్వు చేయిస్తున్నావు అప్పుడు నేను వస్తాను. ఇంత స్పష్టంగా దైత్య మర్త్యాదిభిహి పర్చితం సద సత్ విశేషం పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు ఇందులో ఉంటాడా ఇందులో ఉండడా అన్నిట్లో ఉన్నాడు ఏదీ కాదు. ఆయనకి ఏది అంటారు? అన్నిట్లో ఉంటారు ఏది అంటారు లేదా ఆకాశం ఉందండి. ఆకాశం ఉంది కుండలో ఆకాశం ఉంది పాలు పోసాం పాలు ఆకాశానికి అంటాయా? నీళ్లు పోచాం అంటుతాయా? ఇంత పేడ వేశాం అంటుతాయా? లేదు. అందులో ఉన్న అది అంటదు. మనం కూడా ఇందులో ఉన్న అంటకుంటే మోసరం అదే మోసరం. అటువంటి ఏంటి? సంసారంలో ఉండాలి సంసారం అంటదు.

ఇదేది నాది కాదు అనుకుంటే ఏది అంటావ్. అనుకుంటావా? అబ్బే అనుకోనియ్యడండి ఆయనే అంటాం. మనం మంచివాళ్ళమే కానీ పరమాత్మ అనుకోనియ్యడు. ఏం చేశాం? ఆ భావాన్ని పోగొట్టి మరి పరిచితం సద్ సద్ విశేషం రూపం కవిష్టం అయతే మహదాది అనేకం నాతః పరం పరమ వేద్మి నయత్రవాదా. ఇది మహాదాదులు ఉన్నాయి, మహత్తత్వము, అహంకార తత్వము, అలాగే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచధర్మాత్రులు, మనస్సు, బుద్ధి, చిత్తం, అంతఃక్షరణం ఇవన్నీ ఏమేమో అనుకుంటున్నాం కానీ ఏమీ లేవయ్యా అన్నీ నువ్వే. ఇవన్నీ నీ రూపాలే. ఇదంతా నీ మాయతో సంచరించే స్వరూపం తప్ప ఏమీ లేదు. నా తత్పదం పరమ వేద్మి. ఇంతకంటే ఎక్కువ నేనేది తెలుసుకోను తెలియను. నయత్ర వాదః అక్కడిదాకా ఈ వాదాలన్నీ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః అక్కడిదాకా పోతాయి ఏలాలు అవి కూడా. వెనక్కి తిరిగి వస్తాయబ్బా మా వల్ల కాదు అని నృశ్మ స్వామి యొక్క భయంకర ఆకారాన్ని చూసి అమ్మవారు కూడా వెనక్కి తిరిగి వచ్చినట్టుగా వేదాలు కూడా అబ్బోయ్ అకెల నాకేం అర్థం కాదండి. ఇక్కడ ఎట్లా వాద ఎక్కడ చర్చా వాదము ఇది కూడా ప్రసరించదో పని చేయదో అది నాకేం తెలుస్తుంది ఇంతకంటే ఎక్కువ నాకేం తెలియదు నాకు తెలిసింది ఈ మాత్రమే ఏ మాత్రము ఈ ప్రపంచంలో జీవుడుగా ఉన్నవాడు ధరించేటువంటి అన్ని రకముల శరీరాలను దాల్చి నీవు మా దగ్గరికి వచ్చావు. ఎందుకు మేము నీ దగ్గరికి రాలేమని. ఇక్కడికి వచ్చి మా అందరితో శరీరంతో, వాక్కుతో, మనస్సుతో, బుద్ధితో అన్ని పనులు చేయిస్తున్నావు. అన్ని భావాలు కలిగిస్తున్నావు. అలాగే నిన్ను నీవే ధ్యానం చేయించుకుంటున్నావు. ఇంతకంటే ఎక్కువ నాకేం తెలియదు. సరిపోలేదా? ఇక అవతల ఏముందో మాకు తెలవదు. ఎందుకంటే అక్కడ వాళ్ళం కూడా వెళ్లదు.

ఇది వేదాలు ఇప్పుడు మనం చెప్తున్నాం చూడండి. వేదాంతే ప్రతస్య పుక్తీనస్య యస్వర సమహేశ్వరః అంటాం. ఎవరో స్వర ప్రోక్త. వేదాంతే చ ప్రతిష్టితః తస్య ప్రకృతి ఈనస్య యః పరః సః మహేశ్వరః ప్రకృతిలో ఉన్నట్టే ఉంటాడు సౌతికి అంటే అవతల ఉంటాడు ఎవర ఆయనే పరమాత్మ. అతను వేదాది అంటే ఓంకారం అక్కడే ఉంటాడు. వేదాంతములు ఉపనిషత్తులు అక్కడే ఉంటాడు. పరమాత్మ కరుణుడు అతనేటండి అంటే ఓంకారము. ఇంకో అడ్రస్ వేదాంతం. ఇక్కడ లేడు అంటే ప్రకృతి లేనట్టు ఇక్కడ ఉండాలి. ప్రకృతిలో ఈయన మై ఉన్నాడు. య స్వరః ప్రకృతి కంటే అవతల ఉన్నాడు. మహేశ్వరః ఈశ్వరుని కంటే మహా ఈశ్వరాత్ యో మహాన్ స మహేశ్వరః. కాబట్టి అన్నిట్లో ఉన్నావు, అన్ని రూపాలుగా ఉన్నావు, అందరికీ తెలియబడుతున్నావు, అందరి చేత కోరబడుతున్నావు, అందరి చేత కోరబడుతున్నావు, మళ్ళీ అందరికీ కనబడదు. ఇంతే మాకు తెలుసు. అంతకంటే అవతల నాకేమీ తెలియదు. మాకు కాదు ఎవరికీ తెలియదు. నా యత్ర వాద అక్కడ ఎలాంటి వాదం కూడా లేదు. కదప్పా దేద దక్షిణం గఠరేణ గృణ్ణం సేతే పుమాన్ సద్రకు అనంత సఖః కదంకే ఎన్నాభి సింధురుహ. కాంచన లోక పద్మ గర్భేద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మయి. మహానుభావా ప్రళయజాలంలో కల్పాంతే ఏతదక్షిలం గహరేన గృహ్నన్ ఈ సకల జగత్తును నీ కడుపులో తీసుకొని కే కే పుమాన్ నీవు పడుకుంటావ్ ఎలాగో స్వధృత్ అంటే సకల ప్రపంచాన్ని నీకు నీవే నిరంతరం చూస్తూ మరీ ఒంటిగా పడుకుంటే బాగుండదు కదా. బోరు కదండీ అందుకే అనంత సఖః ఓ ఫ్రెండ్ ఉంటాడు పక్కన ఎవరాయనే అనంతుడు ఆదికేశుడు అతనితో కలిసి పదంకి అతని ఒడిలో పడుకుంటావు ఎన్నాభి సింధురుహ కాంచన లోక పద్మ కొంత కాలానికి అలా పడుకొని ఉన్న నీ యొక్క నాభి అనేటువంటి సింధురుహం ఉందే అందులో నుంచి కాంచన పద్మం బంగారు పద్మం పుడుతుంది.

ఏమన్నా అది లోక పద్మం. అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి అండి. లోక అనేటువంటి పద్మములు యొక్క గర్భే దాని మధ్యలో ద్యుమాన్. వికాసించేవారు ఎవరు చదుర్ముఖ బ్రహ్మ అలాంటి బ్రహ్మకు చెప్తున్నారు ప్రణతోస్మి తస్మైభ అలాంటి స్వామికి అంటే పరమాత్మకు నమస్కారము. ఏం చెప్పాడు? ప్రళయ కాలంలో సకల చరాచర జగత్తును కడుపులో దాచుకొని దాచుకున్న జగత్తుకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఆదిశేషుని ఒడిలో అతని సహాయంతో వీరించి మేలుకొని నాభి పద్మము నుండి నాభి నుండి లోక కాంచన పద్మాన్ని అవరూప చేసి అలాంటి పద్మంలో ప్రకాశిస్తున్న చతుర్ముఖ బ్రహ్మ రూపంగా ఉండేటువంటి స్వామి నీకు నమస్కారము. ఏం చెప్పినట్టు అయింది? సృష్టి శ్రీతి ప్రళయం. మూడు చెప్పలేదు అలాంటి నీకు నమస్కార సమస్మై త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్తః ఆదిపురుషః భగవాన్ త్రియతీశః యదు బుద్ధ్యవస్థితి అఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధి మథః వితిరిక్తాస్తే కనీసం ఈ శ్లోకం ఒక అర గంట అయినా తీసుకుంటున్నాం. ఇది మొత్తం వేదాంత సారం అన్నమాట. మనకు బ్రహ్మసూత్ర భాగ్యం ఐదు పరిణతులన్నీ కలిస్తే ఇది అర్థం అవుతుంది. లేకుంటే ఒక్క మాట అర్థం కాదు, సమయం అయిపోయింది కాబట్టి ఈ శ్లోకాన్ని రేపు తీసుకుందాం. అద్భుతమైన శ్లోకం అది. ఈ ఒక్క శ్లోకం అరగంట పడుతుంది. మేము అలా అంటా పడుతున్నాం. అంటే శుద్ధ, బుద్ధ, ముక్త మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. అన్ని పదాలు అందులో వస్తాయి అన్నమాట. నిత్య, ముక్త, పరిశుద్ధ, విబుద్ధ, ఆత్మ ఒక్కొక్క దానికి చెప్పాలి మరి ఆ సుత్రాలు అని చెప్పాలి రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్వాహా సుఘ్వినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

పెద్ద శ్లోకం అండి. పెద్దగా జాగ్రత్తగా వింటే ఒక ధ్రోణి స్కోత్రం కాబట్టి ఆ ప్లేన్ ఉంటుంది.

Opening invocation: 'E e singho ramanuja sharanam sharanam pravachi, mata pita yuvata tanaya vibhuti sarvam yadeva niyamena madanvayanam, adyasyanah kulapateru kulabhirama...' - surrender of all dear things at the feet of Ramanuja. The discourse continues with Dhruva's tapas (penance) in the forest of Madhuvan.

Opening: 'Sri Rangarya guru putram Shadagopam aham bhaje, asmad gurubhyo namah.' 'Bhagavat bandhuvulara - Narada Maharshi gave the dvadasha (twelve-letter) mantra initiation to Dhruva...' - 'Om Namo Bhagavate Vasudevaya' - the twelve-syllable mantra given by Narada to Dhruva becomes the vehicle for the child's extraordinary tapas.

After performing the work - suffering. That suffering shows on the face. Therefore - 'mukhena parishushyata - with a withered face.' 'What are you thinking about so deeply?' - The discourse describes the king Uttanapada's distress after Dhruva left: his face shows the grief of a father who has wronged his son and now suffers the consequences.

'The king is the representative of the people. Prajartham, dharma-samartham, praja-shikshyartham-eva praja-naam paripalyaya saraja-ucchataye buddhaihi' - says the Mahabharata. A king is not king for personal pleasure but for protecting the people, establishing dharma, educating the citizens, and governing justly - this is the Bhagavatam's political philosophy.

'If artha (wealth) is given (compromised) - can dharma remain without decline? Therefore - priority goes to the Veda, then to dharma. Artha or kama comes alongside (as legitimate but secondary aims).' This is the proper hierarchy: Vedic dharma first, then artha and kama within dharma's boundaries. Dhruva's story illustrates what happens when dharma is violated even by kings.

'Danardam vare brahman masvaadanti arbhakam vrikah.' - 'Why are you thinking about this now? When there was nothing earlier - why did it come? Going (and coming)...' - The discourse addresses the king's late remorse: 'Why think about what you should have done differently now? The child has already gone into the forest.' But the narrative shows even this regret is valuable.

'Such is my bad conduct (daurmargyam) - please look at this, O Lord. Yomkam premnaru rakshantam na abhyanandham - with love the one who came to sit in my lap - I did not welcome him.' - Uttanapada's prayer to Vishnu expressing grief and self-reproach: 'The child who came to me with love seeking my lap - I failed to welcome him.' This is the definition of the king's sin.

The son who was about to come into his lap - Uttanapada suffered (not being able to welcome him). Narada said - 'Maa suchah sva-tanayam maha-nubhava - great soul - do not grieve for your own son.' - Narada comforts the distressed king: 'Do not grieve for Dhruva - the path your son has taken is the highest path. He is in the Lord's hands.'

'You are doing this much to me - and you call yourself a father?' - 'What direction is there?' - This is ego-pain (ego-badha). All pains are there. Therefore now - raajalakshmi (royal glory)...' - The layers of pain: the personal pain of rejection, the ego-pain of feeling one's father failed, the royal expectation of succession - all contributed to Dhruva's determination.

'What more do you want to hear? Therefore - if food and drink are taken less - excrement and urine are less. He won't get up (move around) - he will listen carefully.' 'Vyata-vakya...' - The practical teaching on how reducing food and drink in tapas enables sustained contemplation by reducing the body's distracting physical needs.

'What will you do now?' 'Not that.' 'To live, to survive - and having recognized the paramartha (supreme purpose) - to do the anushthana (practice) necessary to ensure no more births (janma-rahitya)...' - The distinction between merely living (jeevana) and living purposefully for moksha. Dhruva chose the latter - even at age five - guided by his spiritual mother.

He worshipped. 'Chaturdha-masa vivasa - now there is a fourth month - dvadashey dvadashey - only once in 12 days - even that only vayu-bhaksha (eating only air/breath).' K... - Dhruva's successive stages of tapas: first fruits, then water, then only air, then nothing. Month by month the tapas intensified until in the fifth and sixth months he stood on one leg.

The whole (form of Paramatma) - as Narada told - the shape of Paramatma - as we described: pitambara (yellow-silken), pundarikaksha (lotus-eyed)...' - Dhruva meditating on the divine form of Vishnu as described by Narada: the twelve-syllable mantra filling his consciousness while the divine form fills his inner vision.

Yes? 'Pradhana-purusheshvaram. Mahadatma - mahat - avyaktam.' Yes? 'Avyaktam, mahat' - meaning the subtle ones. Pradhana-purushas means the gross ones - 'sva...' - Dhruva's meditation encompasses all levels of cosmic reality: from the gross physical to the mahat-tattva and the avyakta (unmanifest) - all the way to Paramatma who is beyond all these.

While Paramatma is being worshipped - the body rises up. 'He was standing without a stick - standing erect.' He was standing and doing tapas. 'First month - he stood...' - As Dhruva's tapas progressed, his body became so filled with prana and divine grace that it no longer needed support - he stood motionless in dhyana.

'How is he doing dhyana (meditation)? Ananya-yati - ananya-vasam - with undivided mind' - meaning: his mind is nowhere else - only in Paramatma. 'In that - who told him?' - Narada told him. And through Narada's initiation and instruction - Dhruva's ananya-bhakti (undivided devotion) became so total that it shook all three worlds.

'Such prana-nirodhamu - we did not know this - naivam vidamah bhagavan prana-rodham charaacharasya akhila-satva-ninnapadayya - Lord - it is not ours (human) - not now - not...' - The cosmic beings (devatas) were affected by Dhruva's tapas: 'We have never seen such control of prana affecting all moving and unmoving things.' His tapas shook the cosmos.

It trembles in four ways - he says. 'The fifth - prana, apana, udana, samana - the fifth vayu is vyana-vayu. That (in Paramatma's form) He does not move.' - When Dhruva lifted one foot in his tapas - the weight of his spiritual force tilted the earth. The five vayus that are in all beings are reflections of Paramatma's cosmic breath.

'I will do niyritta (withdrawal) - all of you will be fine - go' - the Swami gave abhaya (assurance) - then 'prananirodhah asit auttanapadi me sangatat-ma - maha-nubhava...' - Vishnu intervened to stop Dhruva's tapas from consuming all of creation: 'I will stop this one (Dhruva's extraordinary breath-control) - all of creation can breathe again.'

'In the heart - the sva (Lord within) - making an inner disappearance - manifesting externally' - 'I am looking - nothing is needed here. Don't think, don't consider - look...' - Vishnu, who had been present within Dhruva's meditative heart, suddenly withdrew from the inner vision - and Dhruva's eyes opened to find the Lord standing before him externally.

'How to do it - you ask? There is a lot of jada (inertia) here. If she embraces us - we are in her hands. If we embrace her - she is in our hands.' - The metaphor of embracing: when prakriti (the world) captures us - we are in her hands. But when the seeker turns and embraces Paramatma - prakriti is left behind. The direction of the embrace determines bondage or liberation.

'The beloved one or the wife - on the left cheek - place the attention.' 'Why must strength come to him (the husband) - she should have strength.' 'Wrong - placed like this...' - The teaching about the proper relationship between jiva and Paramatma using the husband-wife analogy: the jiva is the recipient of Paramatma's strength, not the independent source.

'We arrange public honors for ourselves in the world by paying money for them - and it seems that practice was there even then (in ancient times).' 'What to do - who gets (real honor)? What other path is there? He...' - The discourse reflects on the universality of the human desire for recognition and honor - present across all ages - and the Bhagavatam's higher teaching about where genuine honor comes from.

'That is - if he has faith in Swami - create faith (in him) and befriend him and kill them (the obstacles) - because this work is mine, not yours.' 'What work, Chidamma - ett...' - The discourse describes Vishnu's personal involvement in the devotee's liberation: 'The work of removing obstacles to the devotee's liberation is My work, not yours - I will do it.'

'Through the touch of Paramatma's conch (shankha-sparsha) - speech came.' Therefore - He awakened (Dhruva), He revived him. Because that conch - 'shakti-dharah' - the one who holds all power - He Himself distributes all power (shakti) to all beings. The touch of Vishnu's Panchajanya conch on Dhruva's face restored his ability to speak - filled him with divine shakti.

'If what is visible - if we ourselves think we are doing it - that is the pinnacle of ignorance. Tena vina trinam api na chalati - without Him - even a blade of grass does not move.' Paramatma's sankalpa (cosmic will) is behind every movement in the universe - without His sanction, nothing moves, not even a blade of grass. Complete dependence on the Lord is the truth.

'Who is Vyasa? - Vedavyasa. He compiled the Vedas - he will be destroyed (by pralaya).' 'Tat srishtva tadanu pravishya pattishtha pareshadu - having created that (universe), having then entered it - (Paramatma) remains as the innermost presence.' Vyasa understood this: Paramatma creates the universe and then enters it as its innermost reality - antaryami in all things.

'Badda-ttaya vaineya idamachesta vishvam, supta-prabdhaiva natha bhavatrapannah samatma tvad-bhakta vaineya - nivicchina jnaamu toti idama-chesta - vishvam...' - 'Through the jnana You gave - the entire universe I see as Your play (cheshtha). Like one who wakes from sleep - everything I now see is Your lila, Your will, Your grace.' Dhruva's great realization after Vishnu's darshana.

'And in the world - so many jivas, so many creatures, so many humans - all know things well - but moxa-pada-mulamu (the root of moksha), the foundation of liberation...' - Despite worldly knowledge being abundant, the knowledge of the root of liberation - Paramatma as the antaryami, the inner ruler - escapes most. This is the ignorance that the Bhagavatam addresses.

'Must be noted. Those who know all these things - when Swami comes - Swami Swami please give me prosperity, a good wife, good children, give me good...' - The Bhagavatam's gentle criticism: even those who know the philosophical truths, when they approach God, they only ask for worldly things. Dhruva's greatness is that he eventually transcended this and asked for what truly matters.

'Doing like this - what does it mean? If the truth is told - it falls before us. Very clearly it is said. In that - the jnana Swami gave...' - The Bhagavatam's directness in stating what most people do when they approach God versus what they should be seeking - the text itself is the corrective, showing the right model through Dhruva's eventual total surrender.

'That should arise in you - sa brahmani sva-mahimanyapi-natha-maabhotu kintu antashati duditatpatatam vimanat.' - 'In the supreme Brahman - in His own glory - O Lord - let that greatness arise in me. But meanwhile - those who fall from the airplane (fall from spiritual heights)...' - The great ones who attain high states must be careful not to fall back through pride.

'We went away from him. It would have been better to keep quiet. Here - with him - alas - my parrot went away - he said paarake. Paarake he said, so he pushed (the parrot away).' The story or analogy about a cherished bird that flew away when spoken to harshly - illustrating how insensitive words drive away what is precious to us.

'The supremely intense, terrible, great difficulties - full of difficulties - bhavabdhim - samsara - the great ocean of samsara - neshye - anjaka neshye - su...' - 'This ocean of samsara full of intense suffering - I will carry (you) across it.' Vishnu promises Dhruva: 'I will take you across this ocean of birth and death.'

'Para-padhana (Paramatma's abode) also - they don't remember (think of). What? Their own body. In this - Swami did not say sharira (body) - he said martyam. Martyam means that which has the dharma of death (marana-dharma).' The Bhagavatam's precise language: Vishnu does not say 'body' but 'mortal thing' - emphasizing the body's inevitable death rather than its current existence.

'Therefore - who are the intelligent ones? Who are the jnanis? Who are those who remember You? Those who do not contemplate or desire the mortal body. Te nasmri...' - 'They do not remember that mortal thing.' The true jnanis are defined not by their knowledge of philosophy but by their practical non-attachment to the mortal body - their remembrance is of Paramatma alone.

'Can we leave the world, leave wife and children, and meditate on Paramatma's lotus feet? This doubt we have - and that (doubt) He already knows.' - The most common doubt of householders approaching the path of devotion: 'Can I truly do this while being in the world?' The Bhagavatam's answer through Dhruva's story: yes, even a five-year-old in a palace could begin.

'He Himself is the fish (Matsya). He Himself is the tortoise (Kurma). He Himself is the boar (Varaha). Some great ones eat even wild boar meat it seems. This is being said by someone among us. Big big...' - The discourse touches on the ten avatars: Matsya, Kurma, Varaha - each is Paramatma Himself taking a form. The philosophical teaching: nothing outside of Paramatma exists.

'You - meaning we - what is here - leaving what is here and coming to You - there is no need - You Yourself came to us. Like this - matyadibhih p...' - 'Through the Matsya and other forms (avataras) - You came to where the beings are.' This is the profound teaching of avatara: Paramatma doesn't wait for us to come to Him - He comes to where we are, in forms we can recognize.

'If this is not mine - what do you call it? Do you think so? Not at all - He won't let you think so (ours) - we say that is Him (Paramatma). We are good people - but Paramatma won't let us think of it as ours...' - The teaching on ahamkara (ego-possession): Paramatma's grace includes preventing the devotee from claiming false ownership - He constantly reminds us that all belongs to Him.

'This is what the Vedas say now - look. Vedante pratasya puktinasya yasvarah samaheshvarah - we say. Who is svara-prokta (spoken by the sacred syllable)? Vedante...' - 'In the Vedanta - of one who has eaten (experienced/integrated) - who is the supreme Ishvara - He who is the svara-prokta (revealed by Om).' The Upanishadic identification of Paramatma with the Pranava (Om).

'Is there anything? That is the loka-padmam (cosmic lotus). All the lokas are within it. The lokas - those padmas (lotus-like realms) - in the middle of that - dyuman - vikaasa (shining, blooming)...' - The cosmic lotus containing all worlds - the Bhagavatam's description of the divine abode of Vishnu as a vast luminous lotus from which all the cosmic realms radiate.

Closing: 'It is a big verse. If heard carefully and at length - it is a Dhruva-stotra (hymn of praise by Dhruva) - therefore that plane (the divine chariot/vimana that will come for Dhruva at the end) will be there.' - The speaker closes by referencing the great stotra that Dhruva composed upon receiving Vishnu's darshana - and the divine vimana that awaits the devotee at the end of the path.