కృష్ణ జన్మ: ప్రభువు దేవకి గర్భంలో అవతరించడం
Krishna's Birth: The Lord Descends in Devaki's Womb
కృష్ణుడు అర్థరాత్రి కృష్ణపక్ష అష్టమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. వసుదేవుడు శిశువును వరద యమునలో నడిచి తీసుకెళ్ళాడు - నది వేరై మార్గం ఇచ్చింది. కారాగార కాపలాదారులు మత్తులో పడ్డారు, సంకెళ్ళు వదిలాయి, తాళాలు లేకుండా తలుపులు తెరుచుకున్నాయి. యశోద అదే సమయంలో యోగమాయను ప్రసవించింది - కృష్ణుడు గోకులంలో, మాయ జైలులో ఉంచబడ్డారు.
Krishna is born at midnight (Ardha-ratri) in Rohini nakshatra on Ashtami of the dark fortnight. Vasudeva carries the newborn across the flooding Yamuna on foot - the river parts for him. The session explains how the prison guards were in a stupor, the chains fell off, and the gates opened without keys. Yashoda simultaneously gives birth to Yogamaya (the Lord's power of illusion), and the exchange is made - Krishna placed in Gokul, Maya placed in the prison.
శ్రీ మత్పదన్ యుగలం ప్రణమామి ఓర్జునా భూతం పరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులసేచర యోధివాహాన్ భక్తా శ్రీ రేణు పరకాలై ఇంద్ర మిశ్రా శ్రీమత్పరా సుజమునిం రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చరణం ఊర మర్ధనం దేవతీ పరమానందం కృష్ణం పుణ్యే జగత్గురుం పుష్పుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం గుందే జగత్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నివానం సుందర దలం దేవం కృష్ణం వందేని గద్గురుం శ్రీ వర్షాం జమ్మో జమ్మో మన మారావిలాదితం జంగ జక్ర దలం దేవం కృష్ణం వందేని గద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుశోభితం బరిధి పించావ జూరాముదం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాత్ప తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కూకుమాం చితవర్షకం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం గుందేశగత్ గుళం కృష్ణాక్షచ విదం పుణ్యం ప్రాత ఉత్సాహ యత్వతే కోటి జన్మ కృతం పాపం మరణేన విదంచితి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వసిక్తమస్తారం సిత్తే పౌత్నాదన్మదం పరాగరాత్మయం వందే తతతాసం తపోనిధి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో మై బ్రహ్మ రిజయే వాసిక్తాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కుత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేషి సమయతయా తదవోపినేదో సం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాకూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః జవత్ బంధువులారా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం ఇతి ఇందురివ పుష్కళః
సామాన్యంగా తూర్పు దిక్కు సూర్యుని వలె అని చెప్పడం పదిపాటి. ఉదయించారు అంటే తూర్పున సూర్యునిల అని చెప్తారు. ఇక్కడ మనకు ఆవిరాసిత్ యథా ప్రాచ్యాం దితి ఇందురివా అంటున్నాడు. చంద్రుని వలె అంటున్నాడు. తూర్పు దిక్కు చంద్రుని వలె ఎందుకన్నారయ్యా అంటే వీళ్ళ వంశం అది కాదు. ఏ మంచం వారు గంగర మంచం వారు మహానుభావులు కాబట్టి అదే రీతిలో తూర్పు దిక్కు చంద్రుని వలె వీరు ఆవిర్భవించారు అని ఇప్పుడు ఇలా ఆవిర్భవించినటువంటి స్వామిని అంటే పుత్రుని ముఖాన్ని తండ్రి చూశాడు, ఇది పెద్ద ఆనందం కదా? అన్ని రకముల ఆనందములలో పుత్రుని తండ్రి చూశాడు అనేటువంటిది విశేఖమైనటువంటి ఒక సంఘటన. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదారియుదాయుధం శ్రీవర్త లక్ష్మణం గడశోభి కౌస్తుభం సీతాంబరం సాంద్ర పయోద సౌభగం కృష్ణ పరమాత్మను చూశాడు అని చెప్తున్నాడు కానీ పుత్రుడిని చూశాడు అని చెప్పలేదు. చమత్సారం ఏమిటంటే అతను శిశువుగా ఆవిర్భవించలేదు. పరమాత్మగా అభిప్రాయం శ్రీమన్నారాయణుడే ఇచ్చాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు మేము. అంటే సాష్టాత్తు శ్రీమన్నారాయణుడే. తక్కినవన్నీ అంశ అంశ అంశ కలలు. ఇది మాత్రం సంపూర్ణంగా ఆయనే దిగించాడు. అందుకోసం పరమాత్మే కొడుకుగా పుట్టాడని ఇంద్రాయముడు చెప్తాడు. దేవకీ వసుదేవుడు నమ్మటానికి అదే రూపంలో ఉంటాడు. పరమాత్మ ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో. ఎంత బాగున్నాడు పరమాత్మ? ఇది చాలా బాగుంది. చాలా అంటే ఎంత? ఏదో ఒకటి చెప్పాలి కదా. అబ్బే అద్భుతంగా ఉన్నానండి. సరిపోతుంది. ఇంకా అవతల మాటలు ఉండవు కదా. అద్భుతము అంటే ఏం చెప్పాలి? మనకు ఏమీ చెప్పరానప్పుడే అద్భుతం అంటాం. ఇలా ఇలా ఇలా అని వివరణ అబ్బా అదేనండి అద్భుతం అండి అంటే ఇలా ఉందని మన మాటలకి అందరి విశేఖం ఉండదు.
మాటలకు అందరి విశేషాన్ని వివరించలేని దాన్ని ఏమంటాం? అయ్యా అద్భుతం అండి. అదే మాట వాడాడు వ్యాసుడు తమద్భుతం బాలకం. అతను పిల్లవాడు. ఎలాంటి పిల్లవాడు అంటే అద్భుతమైన పిల్లవాడు. అద్భుతం ఎందుకయ్యా అంటే ఏ పిల్లవాడు ఇలా ఉంటాడు. పిల్లవాడు కనబడుతున్నాడు కానీ అంత చిన్న పిల్లవానిలోనే శ్రీమన్నారాయణుని అన్ని గుర్తులు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడే పిల్లవాడయ్యాడు. ఏడి గుర్తు? మొదటి గుర్తు ఏమిటి స్వామికి? అంబుజేక్షణం. పద్మ ఏముంది? పుండరీకాత్పురం సారమైనటువంటి పద్మముల వలె మధ్యభాగం అంతా తెలుపు ఉండాలి. ఉత్తమ పురుషుని నేత్రములు ఎలా ఉండాలి అంటే మధ్య భాగం అంతా తెరుపు ఉండాలి. కనుల కొనలు కొంచెం ఎరుపు ఉండాలి. అలా ఎర్రని జీర ఉన్నటువంటి కనులు అవి చాలా విశాలమైన కనులు ఉంటాయి చిన్నవి కాదు. అలా ఉన్నవాడు పరమాత్మ పుండరీక పుండరీకః పుండరీకః చితాంబుయం. అని ఒక కోశం. పుండరీక రక్తాంబుజం అని ఇంకో కోశం. ఒకటి ఎరుపని ఒకటి తెరుపని. ఎందుకు వచ్చిన బాధ అని స్వామి రెండు రెండు రకాలు పెట్టుకున్నాడు. రెండు చే అంటే కన్నుల కొనల్లో వెలుపు ఉంది. తక్కిన భాగం అంతా వెలుపు. ఇలా అలాంటి అంబుజే క్షణం చతుర్భుజం. నాలుగు భుజములతో అంటే పరమాత్మ నాలుగు భుజాలు కదండీ. నాలుగు భుజములతో నాలుగు భుజాలలో నాలుగు రాయిధాలు. శంక, గద, అరి. శంఖము, గద, చక్రము ఇలాంటి ఆయుధాలు కలిగి ఉన్నారు. శ్రీవత్స లక్ష్మం పక్షస్థలంలో. పుట్టుమచ్చ కూడా ఉంది శ్రీవర్తన అంటారు దాన్ని గణ శోభి కౌస్తుభం మెడలో కౌస్తుభమణి ఉంది. పీతాంబరం సాంద్ర పయోద సౌరం పుట్టిన పిల్లవాడికి వసలు ఉంటాయండి.
కానీ ఈ స్వామి మాత్రం పీతాంబరధారిగానే వచ్చారు పీతాంబరం సాంద్ర ప్రయోద సౌతగం నీలమేఘ శ్యాముడుగా ప్రకాశిస్తున్నాడు మహారథ వైదూర్య శిరీళ కుండల కృష పరిశ్వోక్త సహస్ర కుంఠలం పరమాత్మ చాలా విలువైనటువంటి వైనూర్యము వైనూర్య మణులతో ఏర్పడినటువంటి కిరీటము మకరకుండలము వాటి కాంతితోటి కుంతలములు అంటే కే చెప్పా ముంగుళ్ళు అలకాలు అంటాం కదా అవన్నీ ఈ కాంతులు వాటిని అల్లుకున్నాయి. కిరీడముల కాంతి కుండలముల కాంతి అలకాలు అల్లుకొని ఉంది ఉద్దామ కాంత్యంగ చంకనాదివి విరోచమానం. ఉద్దామ కాంచి కాంచి అంటే మొలనూలు మనం మొలతాలు అంటాం చూడండి ఇలాంటివి అలాగే అంగదములు కంకణములు ఇలాంటి అనేకమైనటువంటి ఆభరణములతో ప్రచారిస్తున్నటువంటి మహానుభావుడు అలాంటి స్వామిని వసుదేవః ఐచ్ఛతః వసుదేవుడు చూచాడు అంటున్నారు. వసుదేవుడు కృష్ణుడిని చూచాడు కాదు వసుదేవుడు స్వామిని చూచాడు. శ్రీమన్నారాయణుడిని చూచాడు నాలుగు భుజాలతో శంకచక్ర గదా పదమాలి ఆయుధములతో వనమాలదులతో పీతాంబరముతో ఇలా వించేసి ఉన్నటువంటి స్వామిని ఐక్షత సవిత్వయోత్ఫుల్లవిలోచనః ఇది చాలా వింత కదు చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డ. ఇప్పుడే పుట్టిన బిడ్డలో ఇవన్నీ కనబడుతున్నాయి. నాలుగు భుజాలు ఉన్నాయి. శంఖము, చక్రము, గదా, ఖడ్గము, గుణమాల, శ్రీవస్తము, కౌస్తుభము, కిరీటము, అంగడములు, కేయూరములు, సంగడములు. పాయించి ఇన్ని ఆభరణాలు ఇన్ని పూటనములు కాబట్టి ఇతను మరి పిల్లవాడా లేక పరమాత్మ తెలియదు అందుకే విస్మయ ఉత్పుల్ల నయన ఆశ్చర్యంతోటి మరి కాస్త విప్పారిన కనులు కలవాడై హరిం సుతం హరిం సుతం శ్రీహరినే తన పుత్రుడిగా ఉన్నవాడిని విలోక్య చూచి ఆనక దుద్దు. ఇది ఈ పురాణా పద్మ బాబు దేవుడికి పేరు ఆయన కదిలి ఉంది దీని ఆ మహానుభావుడు కృష్ణావతారోత్సవ సంభ్రమః
కృష్ణావతారమనే ఉత్సవంతో తనను తాను మైమరిచిపోయాడు. ఆ ఆనందంతో సంభ్రమం కలవాడై అస్పృశన్ ముదాద్విజేభ్యః అయుతాం ఆపృతః గవాం. ఆకృతః పిల్లవాడు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లి కాకుండా తండ్రిని స్నానం చేయాలి కదా, అందుకే ఆకృతః స్నానము చేసి అస్పురుష అన్నది ఏం చేయాలి? వెంటనే గోదానం చేయాలని శాస్త్రం. తినే వెంటనే స్నానం చేసి గోదానం చేయాలి. స్నానం అయితే చేయాలి. మరి గోదానం చేయలేరు కదా. దేనిలో ఉన్నారు. బయట ఉంటే చేస్తారు, ఇయ్యరు ఉంటే ఏం చేస్తారు? అందుకే ఎన్ని గోవులను దానం ఇయ్యదలుచుకున్నాడో అలా సంకల్పం చేయాలి. అయుతః ఓ 10,000 మాత్రం. ఆ నందుడేమో 2 లక్షలు ఇస్తాడు. ఇతను అయుతః అంటాడు. ఏలో ఉన్నారు ఏం చేస్తాం? అందువల్ల ఒక 10,000 ఆవులను. దానం చేయటానికి సంకల్పించాడు. కృష్ణావతారోత్సవ సంభ్రమః అస్పృజన్ముదాద్విజేభ్యః అయుతం అంటే పదివేరు. ఆప్లుతః గవాం దానం చేసి. 10,000 ఆవులను దానం చేస్తానని సంకల్పించాడు. చెరతాల్లో ఉన్నాడు కాబట్టి దానం చేయలేడు అన్నమాట. తెలుసా ఎప్పుడు ఇస్తారో? కంసవధానంతరం. వారికి శరసారాయి నూచి ముందే అయింది అనుకోండి, కానీ వధానంత మళ్ళీ బంధించారు కాబట్టి మళ్ళీ విడుదలై ఉగ్రసేనుడు రాజైన తరువాత. అంటే ఏంటి ఒకసారి మాట ఇచ్చాడంటే ప్రధానమైనది ఏంటి మనకు అన్నిటికంటే మాట నాలుకతో ఒక మాట అన్నామంటే అది ఏమైనా సరే దాన్ని నిలుపుకున్నవాడే తటి ఉత్తమః ఎవరు ఉత్తముడు అంటే అన్న మారుల బలివారు ఉత్తముడు. మాట మార్చాడు. అది లేదు అన్ని గొప్ప గుణాలు ఉన్నా అసమస్త విజ్ఞేయః వాచాం సమురంభనే అంటుంది శాస్త్రం. వాకులు మారిస్తే మాదమాస్తున్న వాడు అధముడే అంత గొప్పవాడే ఈ పని అతను చేస్తాడు ఇలా అధైనమస్తౌరోసార్య పురుషం పరమ్ నతాంగ కృతసి కృతాంజలి తన కుమారుడే
ఎవరు నమ్మకమే కానీ పిల్లవాడే అది కరెక్టే కానీ ఎవరిద్దకో వినే అవధార్య పురుషం పరం ఇతను పరమ పురుషుడిగా గుర్తించాడు. విను గూపీతాంబరము త్రివర్తము కౌస్తుభము వనమార చతుర్భుజములు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ గుర్తు నాకు అందుకే గుర్తు కొట్టడానికి. ఎవరో నాకేం తెలుసు ఉంటే ఏం చేస్తాం. కాబట్టి స్వామి తనను తాను పురుగు చేసుకోవాలన్నమాట నమ్మించాలి. అందుకే వసుదేవుడు అవధార్య ఇతను పరమ పురుషుడే అని నిశ్చయం చేసుకొని అత్తౌ మరి పరమాత్మ ఏ రకంగా ప్రత్యక్షమైనా ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. కదా? స్తోత్రం చేయాలి. ఎలా? కృతాంజలి నతాంగః. పిల్ల వలె తర్వాత. దాని ముందు స్వామి కాబట్టి చేతులు జోడించి శరీరాన్ని వంచి నత అంగః శరీరం మొత్తం ఇద్దరికి రావొద్దు అమ్మ కంగారే కూర్చోవద్దు కదా ఎందుకంటే ఇరుక్కుని పడుతున్నా ఎంత కూర్చోవద్దు మనదే. ఊరి నుంచి ఆరు దాకా పత్తులది ఏం కనుక్కోలేదు. నా రక్షం మంచి హాయిగా ఉన్నాడు. ఇలా ఒక పక్కకు స్వామి ఉన్నాడు కదా. ఇలా చేతులు జోడించి శరీరాన్ని వంచి పరమ సంతోషంతో అస్తౌతు స్వరోచిచా భార సోకిచా గృహం విరోజయంతం గతభీహి ప్రభావ విద్రత్ మరి స్తోత్రం చేయాలంటే ధైర్యం చాలా ఉండాలి. ఎందుకు రేయ్ కౌతుడు రాజ్యంలో అందులో కౌతుడు చెరతాలలో ఉన్నారు. వాడి రాజ్యంలో ఉండి ఇంకొకరితో చేసి మరుగుకుంటాడా అంటే ఏం లేదు దానికి ప్రభావ విద్యుత్. పరమాత్మ భవ తెలుసు కాబట్టి ఎలా తెలిసిందండి? స్వరోచిత భారత సూతికా గృహం విరాజే తన కాంతితో ఆ మొత్తం ప్రసూతి గృహాన్ని ప్రకాశింప చేస్తున్నాడు వివరించో జీవి సర్వ తర్వాత. అందువల్ల గతపీ భయం పోయింది. కౌసుడేమో చేస్తాడన్న భయం పోయింది. ఎలా పోయింది మిగతా భావం తెలుసు. పరమాత్మ ప్రభావం బాగా తెలుసు కాబట్టి స్తోత్రం చేస్తున్నాడు విధిచోతి భవాన్ సాక్షాత్ మూరుతః ప్రకృతే పరః మహం.
బావా, నీవు ప్రకృతికి అతి గురవైన పరమ పురుషుడవని తెలిసిపోవును. మీరు అగచన చేస్తున్నాను మనకి. విధి తోచి కేవలానుభవానంద స్వరూపః సర్వబుద్ధి దృక్. పరమాత్మ ఎలాంటివాడు కేవలం ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ పరమాత్మ అంటే ఆనందత్వం ఆనందతో కూడా అన్నా మనకు కొంచెం మళ్ళా కన్ఫ్యూజన్ మనకు. ఆనందం అనేది అనుభవించబడింది. మరి అనుభవం వేరు, ఆనందం వేరు. మనకు ఆనందం కలిగింది అంటాం కానీ మనమే ఆనందం అంటామా? అనం. ఆ మాట అక్కడ అంటాం. భగవంతుడు అంటే ఆనందమే. భగవంతుడు అనుభవం కాదు ఆనందం. అయ్యా ఇది అనుభవానంద స్వరూప. మనము ఆనందాన్ని అనుభవిస్తే ఎలా ఉంది అనుభవం అంటే ఏం చెబుదాం? కేవల అనుభవ ఆనంద స్వరూప. మనము ఆనందమును ఆనందముగా అనుభవించామంటే పరమాత్మను సాక్షాత్ గణించుకున్నాము అన్నారు. పరమాత్మ ఆనంద స్వరూపుడు. అలాగే ఆ పరమాత్మ ఆనంద అనుభవ స్వరూపుడు. అనుభవానంద స్వరూపుడు అన్నమాట. రెండు ఒకటే. మనకు రెండు వేరు. అనుభవం వేరు ఆనందం వేరు. పరమాత్మ మాత్రం అనుభవ ఆనంద స్వరూపుడు. ఎలా ఉన్నారు పరమాత్మ? ఆనందంగా ఉన్నారండి. ఎలా అనుభవించావు? ఆనందంగా అనుభవించాను. ఈ అనుభవము ఆనందమే, భగవంతుడు ఆనందం. సరే భగవంతుడే ఆనందాలకు. కేవల అనుభవానంద స్వరూపః వేరే అనుభవించిన వాడు ఒకడు ఉండడు ఇంకా వేరే. అనుభవించబడే వాడు ఒకడు ఉండడు రెండాయనే. అందుకే సర్వ బుద్ధి దృక్. ఎప్పుడు ఈ మాట కుదురుతుందంటే ప్రపంచంలో ఉండేటువంటి సకల చరాచర ప్రాణుల బుద్ధిని తెలిసినవాడు.
ఈ అనంతమైన ప్రపంచంలో ఎవ్వరు ఏ మూల ఉన్నవారు ఏమనుకుంటున్నారో అన్నీ ఆయనకు తెలుసు. ఏమి ఆలోచిస్తున్నారో తెలుసు. ఎందుకంటే బుద్ధి అంటే ఆయనే. ఎవరు ఆయనే, జ్ఞానం ఎవరు ఆయనే, హృదయంలో ఎవరున్నారు ఆయనే, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అనుకొని అందుకే మనకు భారతంలో ఘట్టం చూస్తే పగలబడి నవ్వు వస్తుంది నాలుగు ఒకదే నవ్వుతుంటారు. చాలామంది ఆ భాగం చదువుతారు కదా గుప్తరాయ వారి ఘట్టంలో. కుష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు వ్యాసుడు ఉన్నారు. నారదుడు ఉన్నారు. పరాశరుడు ఉన్నారు. అగస్త్యుడు ఉన్నారు. అరద్వారుడు ఉన్నారు. ఇంత అరుత్యాలు. పరమాత్మ దూతగా వస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఆయన చూడడానికి ఎలా సంగతి తెలుసా అందరికీ ఎలా ఎలా నటిస్తాడు. ఎలా మాట్లాడుతారు? ఎందుకంటే తనకు ఆజ్ఞాపించడమే తెలుసు. అడిగి ఉండటం జరగదు. అది జరిగేది కాదు. అందుకే అని రాజుగారి మహారాజా అని పేరుకు మాత్రం అన్నారు, నేను చెప్తున్నాను విను అన్నారు. విజ్ఞాపన చేస్తున్నాము ఆలోచించండి అలాంటి వి అదే కొలవవు ఎక్కడున్నా రాదు రాదు ఎలా మాట్లాడతారో చూస్తాం అని అందరూ వచ్చారు అదే రాయబాళ గత్తంలోనే ఐదుగురు ఆరుగురు కుట్రులు కలిశారు అంటాడు ఒక అర్జునుడు మాత్రం లేడు తప్ప ఆ కుష్ణుడు కలిశాడు కాబట్టి నెక్స్ట్ యుద్ధమే. సరే అండి సరే. అలాంటప్పుడు ఆ కుష్ణుడు కూర్చోవడానికి ఒక సింహాసనం ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు కష్టపడి మొత్తం పెద్ద గోతి చొల్లి గోతి మీద సింహాసనం వేసి దానిపైన ఏదో రేపు లాంటిది అంటే కూర్చోగానే అందులో పడాలి అన్నమాట. కృష్ణుని గోతిలో పడేయాలి ఏంటి మా నాయనం ఏంటి? కృష్ణునికి తెలియకుండా ఆయన కూర్చునే సింహాసనం కింద మేము గోతి తొవ్వాము. వాళ్ళ ఆలోచనకు పగలబడి నాలుగు నవ్వుతూనే ఉంటారు, రాగం గురించి నవ్వుతూ ఉంటారు. వాడు అడుగుతాడు శిష్యుడు స్వామి ఎందుకు నవ్వుతున్నారు?
పరమాత్మ వస్తున్నారు కదా ఆనందం అని చెప్తారు అది. అంటే భగవంతునికి కూడా తెలియకుండా మనము అనుకోగలము అని ఆలోచన అవుతే చెప్పింది. ఎందుకంటే ఆయన ఉండేది అనుకునేటోడనే. మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఉంటాడు ఆయన. దేవుడి కూడా ఏంటి? అందుకే సర్వ బుద్ధి దృక్యం. ప్రతివారి బుద్ధిని తెరిచేవాడు చూచేవాడు సయేవ సహగృష్ట ప్రకృత్యాయుదం సృష్టవాగ్రే త్రిగుణాత్మకం మహాపరమాత్మే మొదట మూడు గుణములతో ఉన్నటువంటి ప్రకృతిని తన మాయతో సృష్టించి తలను త్వం సప్రవిష్తః ప్రవిష్త ఇవ పాసు దేక సృష్ట్వా తదను ప్రవిష్య సత్య శత్య భవతు అని చెప్తుంది. ప్రపంచాన్ని సృష్టించి సృష్టించిన ప్రపంచంలో తాను ప్రవేశించి అని ప్రవేశించినట్టు కనబడతాడు కానీ ప్రవేశించి. ఎందుకలా మనము ఇడలో ప్రవేశించాం. మన ఒళ్ళు కడగుతుంది. మనం మంటలో ప్రవేశిస్తాం. మన శరీరం కాలుతుంది. మరి పరమాత్మ జగత్తులో ప్రవేశిస్తే అతనికి త్రిగుణములు అంతే. ప్రవేశించి అంటలేదా, ప్రవేశించకుంటే అంటలేదా? ప్రవేశించకుండా ఉండి కూడా ప్రవేశించినట్టు కనబడతాడు అని అన్నారు. న్యాయంగా జగత్తులో ప్రవేశించలేదు కానీ ప్రవేశించినట్టు కనపడుతున్నాడు. ప్రవిష్టః అప్రవిష్ట యువ భాసుతే అప్రవిష్ట ప్రవిష్ట యువ భాసుతే ఇలా యధేమే అవికృతా భావాః తథాపి వికృతయిస్తః నానా వీర్యాసుదద్భూతాః రాజం జనరితి భక్తం సృష్టిని మళ్ళీ చెప్తున్నారు. అవికృతా భావా అవికృతైహి. ప్రకృతి మహత్తత్వము అహంకారము పంచకృతములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు. అంటే తన మాత్రములు గుర్తు ఉన్నాయా కదా ఈ 24 తత్వములు కలిసి అండం ఏమండము బ్రహ్మాండం అందులో నుంచి విరాట్ పురుషుడు పుడతాడు.
కాబట్టి మొదటివి ఏమిటి? ప్రకృతి, మహత్తు, అహంకారం. ఇవి అవికృతములు. వీటి నుండి పంచభూతములు, పంచతన్మాత్రులు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు ఇవి వికారములు, వికృతములు. అవికృతములైనటువంటి జగతి మహా అలంకారాలతో వికృతములైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాదులు కరిచి వికృతైస్తః నానా వీర్యాః పరమాత్మ సంగ్రహం తోటి అనేకమైనటువంటి శక్తులను కరిగినదై కృతద్భూతాః వేరువేరుగా ఉండి కలవలేకపోయాయి. మనం చెప్పుకున్నాం మొదటి భాగంలో పరమాత్మ క్షోభింపచేస్తే ఇవన్నీ వేరువేరే ఉన్నాయి కలవలేదు. పుట్టి జరుగుతుంది విడిగా ఉన్నవి కరిస్తే సిద్ధి జరుగుతుంది. వాడికి ఆ శక్తి లేదు. పరమాత్మ తాను వాటిలో ప్రవేశించి కడపాలి. అలా కరించినప్పుడు మనకు విరాజం విరాజ పుట్టి అంటాం కదా ఈ స్వామిని సృష్టించారు సన్నిపత్య సముత్పాద్య సృష్టి అంటే అనుగతా యువ ఒక దాంట్లో ఒకటి కలిసి ఒకటి మరొక దాన్ని సృష్టించి ఒక దాని వెంట ఇంకొకటి ఉన్నట్టుగా కనబడుతుంది. సన్నిపత్య సముత్పాద్య. సన్నిపత్య అంటే కలిసి అన్నమాట. మనం సన్నిపాతము అంటాం. జడానికి పేరు మర్చిపోయి ఉంటాను ఇప్పుడు కానీ సన్నిపాత జ్వరము అనేవాళ్ళు పాత రోజుల్లో ఏదో వైరస్ ఏదో అంటున్నారు కదా. ఒకేసారి వాతము, శ్లేష్మము, పిత్తము మూడు కలిసి దాడి చేస్తాయి. అది కనీసం పూడి అని 21, 21 రోజులు ఉంటుంది ఆ జర ఉంటే ఆ రోజులు అనేవాళ్ళు. అంటే కలయిక. కలవకుండా విడిగా ఉండే వాటిని కలపటం చేసే ప్రయత్నం సంధిపాదము అంటారు. ఇలా మహాజహంకారములను 24 తత్వములను పరస్పరం కలిపి దాని వల్ల అండమును సృష్టి చేసి సన్నిపద్య సముత్పాద్య దృశ్యంతే అనుగతాయువ సృష్టించబడిన వాటి వెంట ఉన్నట్టుగా కనపడుతుంటాయి ప్రాగేవ విద్యమానత్వాత్ ఇవి కొత్తగా ఇప్పుడు పుట్టినవి కాదు కదా పుట్టినాయా మధ్య పుట్టాలు జోగు లేవా విషయాలు లేవా అన్నీ ఉన్నాయి సూర్యుడు ఉదయించాడు అంటే సాయంత్రం కూడా పోయాడా? ఎక్కడ పోయాడు చూడు, మన దగ్గర నుంచి పోయాడు.
కనపడటం అసలు పోలేదు కదా. కనపడటం ఉదయం. కనపడకపోవటం చెప్పుకున్నాం దర్శనా దర్శనే ఉదయాస్తమయే అంటాడు విశ్వపురాణం స్పష్టంగా చెప్తారు. ఉదయం అంటే దర్శనం అస్తమయం అంటే అదొక దర్శనం. కనపడకపోవుట అస్తమయం. కనబడుట సరిపోతుంది, అదే రీతిలో ఇవన్నీ దొరికే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? పరమాత్మ భుజ్యులు ఉన్నాయి బయటికి వెళ్ళిపోయి. గత ఇవా వారి వెట ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ప్రాగేవ విద్యమానత్వా నతేశాభి అదే రాస్తాను ప్రసనం చేస్తున్నాడు. ప్రాగేవ విద్యమానత్వా ఇవి ఇదివరకే ఉన్నందువలన నతేశాభిధ సంభవః. మళ్ళీ ఇక్కడ అవి పుట్టుట అనే మాట లేదు. ఏవి పుడతాయి? ఇందులో కు లేనివి పుడతాయి అండి. ఉన్నవి మొదలగుండడానికి ఏంటి? మొదలే ఉన్నాయి. ఉన్నవి ఆవిర్భవించే. కనపడకుండా ఉన్నవి కనపడుతుంది. పుట్టుక అంటే అంతే. అందుకోసం ఏవం భవాన్ బుజ్జనిమేయ లక్షణైహి వృత్య గ్రాహ్యైహి గుణైహి నన్నపి సద్గుణాగ్రహ ఇవి కూడా. మహానుభావా బుద్ధి అనుమేయ లక్షణైహి బంద్ చేయలేదా? బుద్ధి అనుమేయ లక్షణైహి. బుద్ధి చేత మాత్రమే ఊహించదగినటువంటి లక్షణములు గల గ్రహించడానికి యోగ్యమైన గుణములతో ఉండి కూడా ఆ గుణములకు నీవు గ్రహించబడవు అని. ఇది అట్ట పజిల్లాయే ఉంటుంది. పరమాత్మ గుణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ గుణలు ఉన్నాయి? వాత్సల్యము, అవగాహము, సౌందర్యము, సౌలభ్యము, సౌచర్యము ఇవన్నీ సారులు ఉన్నాయి. అవన్నీ పరమాత్మకు ఉన్నాయని మనము మన బుద్ధితో గ్రహించగలమా? అందరు మన అంతాయా? పోనీ మన బుద్ధితో అసలే తెలుసుకోలేకుంటే మనం ఆయన స్తోత్రం చేస్తామా? మనకేం పని? మన వాడు కాదు, మనకు అర్థం కాడు, మనం విడిపితే రాడు. ఇంకెందుకు రోగాలు?
కదా పిలిస్తే వస్తాడు అడిగితే ఇస్తాడు కానీ కనపడదు మనం ఎందుకు గొప్పోళ్ళం అంటే కనపడటం నాకేం కావాలి అడిగితే సరిపోదు మేము ఏమంటామండీ నువ్వు ఎలా ఉంటే నాకేమయ్యా నాకు కావాల్సింది నాకు తీసుకో చాలు ఇలాంటి వారు బుద్ధితో కొంచెం కష్టపడి ఆలోచిస్తే అందుబాటులోకి వస్తున్న వానిలో వానిలా కనపడుతున్నాం. మనకున్నటువంటి త్రిగుణములకు అతను అందుబాటులో ఉండడు. మన గుణాలకి ఆ గుణాలు అందవు. ఎందువల్ల మన ప్రతి గుణం వెనక ఓ దుర్గుణమే ఉంటుంది. అంటే ఎదుటి వాడిని ప్రేమిస్తున్నాము అంటే వారి వల్ల మనకు ఏదో కొంచెం పిల్లవాడిని చెప్దాం ఈ పనులు ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ అయింది. పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతున్నాడు అంటే పెద్దవాడై నాకు రాదు నంబా అయితే నన్ను ఇయ్యకపోతాడా అని. పాత రోజుల్లో అమ్మాయిని పెంచినా కానీ లేదంటే కన్యాసులకం, అప్పుడు కన్యాసులకం వచ్చేది గురదక్షిణ లాగా కన్యాసులకం వచ్చేది. అది ఎక్కడ ఖర్చు పెట్టి ఆ అబ్బాయి లభించడానికి కట్న విరసలు తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఎలా పోతే నాకే నాకు కావాలంటే నాకు వస్తే చాలు అనే స్థితి ఉన్న మనకు పరమాత్మ అందుబాటులో ఉంటాడు. నిస్వార్థపరులకు మాత్రమే స్వార్థార్థం. పరమాత్మ పరమాత్మగా మనం కొలిచినప్పుడే కనబడతాడు. పరమాత్మను స్వార్థంగా కొలిస్తే మనకు గ్రహించబడడు. గ్రహించదగిన వాడిగా ఉన్నా గ్రహించబడడు. అందుకే అనుమేయ దక్షణైహి గ్రాక్యైహి గుణైహి సన్నపి తద్గుణ అగ్రహః పరమాత్మ యొక్క గుణములు మనకు గ్రహించబడవు అనావృతత్వాత్ బహిరంతరం నచే కరువస్తు సర్వాత్మనః ఆత్మ వస్తునః పరమాత్మ అనావృత్తులు అంటే అతన్ని ఏవి ఆవరించలేవు, ఈ ఆత్మను శరీరం ఆవరిస్తుంది, ఈ శరీరాన్ని పద్యభూతాలు ఆవరిస్తాయి, ఇలా మహత్వ తత్వము దీన్ని ఆవరిస్తాయి, మరి ఆయన్ని ఏ ఆవరిస్తాయి ఏ? ఆవరణములు లేకుండా ఉన్న స్వామి ఎన్నో ముసుగులున్న మన మీద గుర్తింపబడడు. చాలా చలత్సరమైన మాట. మనం ఎవరిని తెలుసుకోవాలో ఆయనే ఓపెన్ గా ఉన్నారు, బహిరంగంగా ఉన్నారు. తెలుసుకొని మనకే తారా ముసుగులు ఉన్నాయి. అంటే మనను కప్పి పెట్టిన ముసుగులను దాటి మనం బయటికి పోతే కానీ ఆయన కనపడడు. ఆయన వెలబరే ఉన్నాడు, మనం చరితాలో ఉన్నాం.
అందుబాటులో ఎవ్వదే అటు ఆయన చూడబడేవాడే చూసే మనకే ఇన్ని అడ్డుగోడలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న అన్ని అడ్డుగోడలను దాటిపోయిన నాడు మాత్రమే పరమాత్మ మనకు కనపడగలడు అందుకే అనావృతత్వాతు బహిరంతరం నతే సర్వస్య సర్వాత్మనః ఆత్మ వస్తునః ఏ ఆత్మనో దృశ్య గుణేతు సన్నిధివ్యవర్త్యతే సవ్యతిరేకితః అభూతః జ్ఞానము లేనివాడు. ఎదురుగా ఉన్నటువంటి వారు తమకంటే వేరు వారు భిన్నులు అని కనపడేటువంటి తత్వర జత్తము గుణముల యందు మాత్రమే అతిత్వ బుద్ధి పెట్టి నీవు వేరు నీవు వేరు వాడు వేరు అని పేద బుద్ధిని కలిగిన వాడై వినానువాదం అంటే తన్మరీచితం సమ్యజితత్యక్తం ఉపాదత సుకుమాన్. తాను విడిచిపెట్టిన దానిని తానే తీసుకుంటాడు. మనం ఒకసారి విడిచిపెట్టే మళ్ళీ దాన్ని మనం చెప్పాను చూడండి వాన్ తాసి అన్నానే ఆ రీతిలో ఒకసారి విడిచిపెడతారు తీసుకోకూడదు. కానీ మనము ఏ గుణం విడిచిపెడుతున్నామో అదే తీసుకుంటున్నాం. బాగా కష్టం వచ్చింది అనుకోండి ఏం చేస్తాం? పూజ తప్పేంది అండి. ఈ నాలుగు భాగవంతుని దాని చేయలేదు. హైదరాబిద్ మాత్రం చెప్తారా? స్వామిని పూజిస్తాను. ప్రతి నిత్యం ఇష్టం. రోజు స్వామిని ఆరాధిస్తాను. దీపం పెడుతాను. ప్రదక్షిణం చేస్తాను. ఎన్ని రోజులు? ఆ కష్టం తొలిగే కాదు అది అయిపోయి ఇన్ని మడ ఏం కాదు. ఎక్కడండి చెదం ఒక టైం కి ప్రియేట్ అయింది. ఏమంటారు దీన్ని? చెత్త ముపాదత్ విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తీసుకుంటారు. తీసుకున్నారు విడిచిపెట్టిన దాన్ని. అంటే హైద్యం లేదు, నిష్కేయం లేదు. మనకేదైనా ఆయనతో అవసరం పడితే స్వామి అంటాం. అవసరం పడలేదు ఎందుకంటే ఏం చేస్తున్నాం కదా. మనం బాగా మనం గట్టిగా ఒకే జీరు ఉంటే చాలండి దేవుడు ఏం చేస్తాడు? ఒకే జీరు ఎందుకు కూడా నువ్వు? అయ్యో ఉందా ఒక ఏదో కష్టాలు వచ్చాయండి. అంటే మంచిగా లేకుంటే వచ్చే ఒకే వచ్చే. ఇలా రకరకాలుగా మనం ఆశ్రయించినటువంటి మనం అవలంబించినటువంటి పావాలను విడుదల పెడుతూ మళ్ళీ ఆపదలో వాటిని స్వీకరిస్తూ ఇలా.
మూర్ఖుడిలాగా అజ్ఞాని లాగా వ్యవహరిస్తారు. అందుకే తత్వో చే జన్మసిద్ధాంగ్యమాన్ విభువ వదంత్య నీహాత్ గుణాత్ అవిత్రయాత్ అగుణాత్ అభిప్రయాత్ స్వామిని న్యాయంగా. సత్వా గుణాలు లేవు, వికారము లేదు. ఏ గుణములు లేని, ఏ వికారము లేని నీ నుండి ఈ జగత్తు పుట్టినది, రక్షించబడుతున్నది, సంవరించబడిందని చెప్తున్నారు. త ఈశ్వరీయ బ్రహ్మని నో విరుచ్ఛతే తదాశ్రయత్వాత్ ఉపచర్యసే గుణయి. వాస్తవంగా ఆ గుణాలు మీకు లేవు. గుణాలు లేని నుండి గుణం గల ప్రపంచం ఎలా పుట్టింది? పిల్లలకి ఎవరి సారు వస్తుంది? తల్లి కళ్ళు రావాలి కదా. మరి జగత్తంతా పరమాత్మ నుంచి పుడితే పరమాత్మ గుణాలు లేవు. ప్రపంచం కూడా లేకుండా పోవాలి. కదా? అయ్యో ఉన్నాయండి ప్రపంచానికి ఉంటే పరమాత్మకు ఉండాలి. కానీ పరమాత్మకు లేవు ప్రపంచానికి ఉన్నాయి. పరమాత్మకు వికారములు లేవు ప్రపంచానికి వికారములు ఉన్నాయి. అందుకే అగుణాత్ అవిక్రియాత్ అంతే కాదు అనేక పరమాత్మకు ఏ కోరికలు లేవు. తానులకు ఇలా పరస్పరం విరుద్ధమైనటువంటి స్వరూపాలు ఎలాగైతే ఉపచర్యచే అంటారు. ఇందులో నీ నుండి పుట్టాయని అనుకుంటారు ఉందలేదా అంటే కేవలం ఆయనే ఆవిర్భవింప చేస్తాడు అలాగే శిరోధానం కలిగిస్తాడు ఏ తప్ప తన నుండి వాటిని సృష్టించుట ఆ సృష్టి యొక్క వికారాలు తానకాకుట ఇలాంటివేవి పరమాత్మ దగ్గర ఉండవు. సిలోక స్థిత ఈ స్వమాయయాధిభరితి శుక్లం కలు వర్ణమాత్మ మూడు లోకాలను తాపాడటానికి నీవు తత్వ గుణాన్ని తీసుకుంటావు అంటే శుక్లం. అంటే తెలుగు తెలుగు దేనికి గుర్తు సప్తము ఉండాలి ఎరుపు రజోగుణానికి నలుపు తమోగుణానికి ఇలా చెప్పుకుంటాం త్వమస్త లోకస్య విభో విరక్షితుహో గృహే గృహే అవతీర్మోసి నా గర్భ. ఈ లోకాన్ని కాపాడటానికి నీవు మా ఇంట్లో అవతరించావు అఖిలేశ్వరా ఎందుకు రాజన్య సౌజ్ఞాసుర కోటి యూధపైహి నిర్వ్యూహమానా రాజులనే వంక పెట్టుకొని వచ్చిన కోట్ల కొరది రాక్షసులను సంహరించడానికి. దైర్యంగా రాక్షసులు తెలియలేదా? అందుకే నిహనిచ్ఛతి త్యముహు అలాంటి వారి సైన్యాన్ని నీవు సంహరిస్తావు అందుకే వచ్చావు అయంతు.
అసభ్యః తవ జన్మ నౌగ్రహి శృత్వాగ్రజాంస్తే న్యమధీతు సూరేశ్వర మహన్భావ అయంతు అసభ్యః ఇప్పుడు ఉన్నాడే ఎవరు కంసుడు అసభ్యః ఇంకా స్వర్గ పేరు ఏం చెప్పాలి వాడు దుర్మాగుడు అని ఆయన అనవసరంగా వాక్యం ఎందుకు? సభ్యుడు కాదు. అంటే సభలో ఉండదగిన వాడు కాదు అన్న మాట. కానీ వాడే సభ్యుడు. అది పరిచితం అందుకే అయన్ త్వసభ్యః తవ జన్మ నౌ గుహే కృత్వా అగ్రజాన్ నీవు మా ఇంట్లో పుట్టబోతున్నావని విని నీ అన్నరానందరినీ సంహరించాడు. సతేవతానం పురుషై సమర్పితం సుత్తువాదునయుభా నైవ అభిసరతి ఉదాయుధః. నీవు పుట్టావన్న మాట భగవులతో వింటే ఆయుధం తీసుకొని పరిగెత్తుకొని వస్తాడు. అంటే ఇంత స్తోత్రం చేసి కూడా కొంచెం నాకు కాదు అంటే భయమే ఉంది స్వామి అని చెప్పక చెప్పారు. ఇలా స్తోత్రం చేస్తే అధైనమాత్మయం రీత్య మహాపురుష లక్షణం దేవకి తముపా తావత్ కౌసాభిభీత సుచిస్మితా తనకైనటువంటి కుమారుడిలో పరమాత్మ లక్షణాలను చూచి దేవకి తముపా ఆ మహానుభావుడిని స్తోత్రం చేయడానికి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే కంసా సుఖీత. కంసుడి వలన భయపడి. ఏమైంది అంటే ఇంత చేసినా ఏమో మరి పుట్టాడు వాళ్ళకి తెలిస్తే కష్టం కదా వస్తారు కదా వీడేం చేస్తాడు అందరూ పోయారు కదా వీడేం చేస్తారు అని అంటాడు ఆయనతోటి ఆ సముద్రాకు పీత కానీ సుచిస్మిత మనం గమనించుకోవాలి చమత్సరం ఏంటంటే మన ముఖములో పరిశుద్ధమైన నవ్వు ఉన్నది అంటే కలగబోయే ఆపద కూడా అవలీలగా తొలగుతుంది. మన చిత్త వికారానికి భవిష్యత్తు జ్ఞానం ఉంది ఇది శాస్త్రం. పెద్ద సమస్య ఉంటుంది, మహా భయంకరంగా ఉంటుంది. మనసంతా అందువల్ల కలిగి ఉంటుంది.
హఠాత్తుగా ఒక్కసారి మన ముఖంలో కాంతి, మన చిన్న చిరునవ్వు, ఎక్కడి నుంచో మూలకో ధైర్యం వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కాయదు. అవుతుందన్న విషయం కూడా మనకు తెలియలేదు. ఈ వికారం మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏమని ఈ సమస్య పరిష్కారం అవుతుంది. చూసేనాయి అందుకే దేవకి శుచిస్మిత పరిశుద్ధమైనటువంటి చిరునవ్వు గల మహానుభావురాలు కాబట్టి రూపం యత్తత్ ప్రాహుహు అవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిహి నిర్గుణం నిర్వికారం ఆత్మ నీ రూపం ఎలాంటిది అవ్యక్తం. ఎవరికీ తెలియబడేది కాదు ఆద్యం. అన్నిటికంటే మొదటిది బ్రహ్మ జ్యోతిహి నిర్గుణం వ్యభికారం. తత్వాది గుణములు దేనిది? ఉత్పత్తి వినాశాది వికారములు దేనిది? సత్తా మాత్రం పరమాత్మ ఉన్నాడు అంటే. పరమాత్మ అంటే ఏమిటి? ఉన్నవాడు. ఎవరం సత్తానే మీరు ఏం చెప్పాలి. అలాగే నిర్వికేశం నిరీహం ఇంద్రియాలు ఉన్నాయి తలకాయ ఉంది మెడకాయ ఉంది కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి అహంకారం ఉంది బుద్ధి ఉంది అన్నావా. అలాంటి విశేషాలు ఏవి ఉండవు. అవేమీ ఉండవు కాబట్టి నిరీహం ఈ కోరిక కూడా ఉండవు సత్వం సాక్షాత్తు విష్ణు అధ్యాత్మ దీపః అలాంటి దేవి సాక్షాత్తు విష్ణువు పరమాత్మవు నీవే అధ్యాత్మ దీపం పరమ తత్వ స్వరూపాన్ని ప్రకాశింపజేసేటువంటి వాళ్ళవు నీవు అధ్యాత్మ దీపం. నస్తే లోకే విపరార్ధావసానే. ఈరా మహా భూతేషు ఆదిభూతం గతేషు ప్రవేయ కాలంలో అంటే బ్రహ్మ యొక్క ఆయుష్యం పూర్తయిన తర్వాత పదార్థ ధ్వజన్ చివర అన్ని భూతములు ఆదిభూతం అంటే ప్రకృతిని చేరినప్పుడు వ్యక్తే అవ్యక్తం కాదవే నయాతే అవ్యక్తం కాస్త వ్యక్తములో మళ్ళీ వ్యక్తం కాస్త అవ్యక్తంలో అంటే అహంకారం మహత్తులో మహత్తు ప్రకృతిలో ప్రకృతి
జీవుల్లో జీవుడు పరమాత్ముడు. ఇలా వ్యక్తావ్యక్తములు కాలవేగంలో చేరినప్పుడు భవానేక స్థిత్యతే. నీ ఒక్కడివే మిగులుతావు. ఏ పేరుతో శేషుడు అన్న పేరుతో చేసామంటే ఏమిటి వేయడమే కదా కదా నువ్వు ఒక్కడివే ముగులుతావు కాబట్టి నీకు శేషుడు అని పేరు. భవానేకః శిష్యతే చేత సముజ్ఞః యోయం కాలః తస్యతే అవ్యక్త బందో చేష్టామాహుహు. కాలం అంటే ఏమిటి? భగవంతుని చేస్తే కాలం. కాలానికి ఏమి వెళ్ళామని ఎలా ఉంటుంది కాలం? కాలం అంటే ఏంటి? భగవంతుడు చేస్తే అతని క్రియనే కాలం అన్నమాట. సూర్యోదయం, సూర్యార్ధం ఏమి పోవటం, రావటం, వెళ్ళటం ఇవన్నీ ఎవరి పనులు? అందువల్ల చేష్టామాహుహు కాలమనేది మీ చేష్ట అంటారు. యోయం కాలః తస్యపి అవ్యక్త బంధో చేష్టామాహుహు చేష్టతే యేన విశ్వం. సకల ప్రపంచము కాలముతోటే పనిచేస్తూ ఉంది కదా. ఉదయం కాగానే లేస్తాం, అసమయం కాగానే నిద్రపోతాం, పగలంతా బాగా పనిచేస్తాం. అంటే వాస్తవంగా మనందరితో పని చేస్తున్నది చేయిస్తున్నది ఎవరు? కాడ. ఇంకా కాడ ఎవరు? పరమాత్మ కేశ. అంటే భగవంతుని యొక్క చేష్టతోటే మనందరం మన చేష్టలను జరుగుతున్నాము. ఈన విశ్వం నివేచాది వర్తరాంతో మహీయాన్ త్వంతు ఈచానం క్షేవధామ. ప్రపద్ది ఏది కాలం అంటే నిమిషాలకి వస్తారాంత. మనం కాలం ఎలా గుర్తుపడతాం? కాలం యొక్క మొదటిది ఒక నిమిషం, చివరిది సంవత్సరం. సంవత్సరం మారిందండి అయిపోతుంది. కొత్త సంవత్సరం. కదా మళ్ళీ 12 నెలలు కాగానే ఇది పాత పాత అవుతుంది కదా ఇప్పుడు ఏది కొత్తదో 12 నెలలు కాగానే పాత మళ్ళీ అది మళ్ళీ పాత అంతే కాబట్టి ఈ కొత్త పాతల వెదారు తీసుకొని వారి ఎందుకు కష్టపడాలి త్వం క్షేమ ధామ నేను
ఆ కాలాన్ని, ఆ ప్రకృతిని, ఆ గుణాలను కాక అన్ని క్షేమములకు నిలేవైనటువంటి నిన్ను శరణు వేడుచున్నాను ప్రపత్యే. మర్త్యః మృత్యువ్యాలపీ తత్పరాయం లోచాను సర్వాన్ నిర్భయం నాట్య గచ్ఛతు మానవుడు. మృత్యువు యాద పీఠ. మృత్యువు అనేటువంటి మహా సల్పానికి భయపడి అన్ని దిక్కులు పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎక్కడా రక్షణ లేదు అతని. ఎందుకంటే మృత్యువు దారి చోట ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. అందుకని నా ఎక్కడ భయం లేని చోటు పొందలేక. స్వత్పాదాధ్యం ప్రాప్త్య యదృచ్ఛయా నీ సంకర్పంతో కరివాడు ఏడుస్తున్నాడే రాలా అంటాడు. అలా ఈ మానవుడిపై పరమాత్మ యొక్క పాదాలను శరణం వేడి స్వస్థ చేకే మృత్యుదస్మాన స్వస్థ రాయి అని చెప్పాడు. అప్పుడు మృత్యువు పురి దగ్గర నుంచి దూరంగా తొలగిపోతుంది కదా, పరమాత్మ పాదములను శరణు వేడిన వారికి మృత్యువు కనుక్కుంటుందట. అంటే సంసారము ప్రకృతి యొక్క భయము ఇది పోతుంది నార్ధ్య లక్ష్యత్ పృత్యురస్మాద పైతి సత్వం ఘోరాత్ ఉగ్రసేనాత్మజాత్ నస్త్రాధిత్రస్తాన్ పృత్య విత్రా సహాతి ఆత్మ నీవు మీ భక్తుల భయమును పొలగించే వారవు కాబట్టి ఉగ్రసేనుని పుత్రుని వలన మా కలిగిన సయ్యం నుండి మమ్ములను కాపాడవలసింది. రూపం చేదం పౌరుషం ధ్యాన దిజ్ఞం మా ప్రత్యక్షం. మాంస దృశ్యం కుచి ఇష్టా. మా కన్నులు మాంసపు కన్నులు. కదా అంటే ప్రకృతి వికారముతో ఏర్పడిన మా సన్నులకు ప్రకృతికి అతీతమైన నీ రూపాన్ని చూపెట్టకు. నీవు పుడతావంటేనే వారు చస్తున్నారు. కదా? నీవే పుట్టావని చూస్తే నిన్ను వాడికి ఎలా ఉంటాడు? అందుకే మాలాంటి ఈ మాంస చక్షువులకు ఈ దివ్య రూపాన్ని చూపెట్టకయ్యా.
ఇలా మీ రూపాన్ని మా అందరికీ చూపకు. జన్మతే మయ్యితవు పాపే పాపః మా విద్యాత్ మత్తు సూదన నీవు నాకు కుమారుడిగా పుట్టావని ఈ పాపుడికి. తెలియకూడదు సముద్విజే భవద్వేతోహో సంసాదః మతీరతీ నీకోసం నువ్వు బాగా భయపడుతున్నావ్. ఏమో నిన్ను ఏం చేస్తాడో అదే దిర్మానంలో నా సంస్థలో వీడు అస అతీరతీ ధైర్యం లేని బుద్ధి నాది కాబట్టి నువ్వు ఏమవుతుందో నీకేమవుతుందో నీకేమవుతుందో అని. ఈ క్షణం నేను భయపడుతున్నాను స్వామి ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌచితం. కాబట్టి మహానుభావా ఈ అరోగ్యమైనటువంటి రూపం ఉంది చతుర్భుజం సవే రాదు ఉన్నాయి కదా ఇలాంటి విలక్షణ రూపాన్ని ఉపసంహర. పుల మరించుకో. మామూలు శిశువుగానే ఉండు. అలౌకికం. శంఖ చక్ర గదా పద్మ శ్రీయా యుక్తం చకుల హరి యత్న కథం కథం కథం అని నాలుగు భుజాలు శంఖ చక్ర గదా పద్మాది ఆయుధములు. తో ఉన్న నీ రూపాన్ని బుధ వరించుకో విశ్వం యదేతత్ స్వతనౌ నిచాంతే యధావకాశం పురుషః పరోభవాన్ సరేయ కాలంలో సకల చరాచర జగత్తులు నీ శరీరాల్ని విడుచుకునేటువంటి నీవు పరమ పురుషుడవు. విభక్తి సోయం మమ గర్భగూహు. సకల ప్రపంచాన్ని నీ కడుపులో దాచుకునే నీవు లేదా ప్రపంచం మొత్తాన్ని కడుపులే కడుపులో దాచుకునే నీవు. నా కర్ప కూడా తెలియదు. మామ విభర్తి సోయి మమ గర్భగోభూతహో దుర్లోకస్య విడంబరం నీ నీ జయా. నేను కూడా మనిషిగానే పుట్టానని నాలుగు గురి చెప్పడానికి. దుఃఖ కాకుంటే నువ్వు నా కడుపులో ఉండడానికి ఆ అన్ని ప్రపంచాలు నీ కడుపులో ఉన్నాయి కదా అలాంటి నీవు నా గర్భంలో ఉన్నావంటే కేవలం వారికి శోఖ్ చూపటానికి నేను మా ఇప్పుడే అయ్యా అని చూపటానికి ఇలా చేసేవా మహానుభావా అని స్తోత్రం చేస్తే త్వమేవ పూర్వ సద్యేహోహు పృథ్మి స్వాయంభువేతతి.
పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఈ రూపంతో ఎందుకు వచ్చాను నేను అంటే అమ్మ నీవు పూర్వజన్మలో పుృష్టిని అనేటువంటి మహానుభావురాలవు. ఆ సమయంలో ఈ వసుదేవుడు సుతప. ప్రజాపతి మీరిద్దరూ బ్రహ్మ చేత ఆజ్ఞాపించబడి ఉత్తమ సృష్టి జరుపాలని అన్ని ఇంద్రియములను నిగ్రహించి గొప్ప తపస్సును నాకోసం చేశారు. వరస వాత ఆతప హిమ కర్మ కాల గుణాలను వర్షమును గాలిని ఎండను చలిని మంచును అన్ని గుణాలను సహిస్తూ శ్వాసరోధ నిర్ధూత మనోమలౌ ప్రాణాయామముతో మనస్సు యొక్క మురికిని తొలగించుకున్న వాళ్ళై తీర్ణ పరిణామి రాహారౌ రాలిపడిన ఆకులను ఆపులను రాసి గారిని మాత్రమే ఆహారముగా తీసుకొని ఉపశాంతి చేత పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి నా నుండి ఏవో కోరికలు కోరదలుచుకొని నన్ను మీరు ఆరాధించారు. ఎన్ని ఎన్ని రోజులు అంటే దివ్య వర్ష సహస్రాణి ద్వాదశ. 12000 దివ్య సంవత్సరాలు అంటే మన పాటలో ఒక నాలుగు యుగములు. కృత, త్రేత, ద్వాపర కలి మొత్తం కట్టేసాయి కదా. ఒకటి, రెండు, మూడు, నాలుగు అంటాం. ఇలా 12000 అంటే ఒక నాలుగు యుగములు నా గురించి ఘోరమైన తపస్సు చేశారు. మీ ఇంత గొప్ప తపస్సుకు సంతోషించిన నేను తపసాచ ధయా నిత్యం భక్త్యాచ హృది భావితః తపస్సుతోటి చక్రతోటి భక్తితోటి నన్ను మీరు బాగా ఆరాధించారు కాబట్టి నేను మీకు వరములు ఇవ్వదనిచి ప్రాదురాతం ఆవిర్భవించాను. ప్రియతాం వరః బాగా తపస్సు చేశాను సంతోషించాను ఏం వరం కావాలో కోరుకోవలసింది అని నేను అడిగితే మీరు మాదృ చంబామృతః సుతః నన్ను చూసేసి ఒకసారి కదులు కాస్త నిమ్ముడు కొలిపాడేమో అయ్యా అయ్యా మీలాంటి కొడుకు నాకు కావాలి.
మోక్షమునిచ్చేటువంటి పరమాత్మ ఎదురుగా కనబడితే బంధాన్ని పెంచే పుత్రుడిని అడిగాడు. కొడుకు కావాలి. అదృష్టం ఎక్కడ అంటే మీలాంటి కొడుకు అన్నారు కాబట్టి తర్వాత మోసం అవుతుంది తెలుసా నేను. మళ్ళీ కొడుకు అంటే మళ్ళీ సంసారం చేయాలి కదా. మళ్ళీ ఇల్లు, మళ్ళీ భార్య, మళ్ళీ వ్యామోహం, మళ్ళీ సంసారం ఇవన్నీ నన్నే అడిగారు. నాలాంటి కొడుకుని అడిగారు అజుష్ట గ్రామ్య విషయౌ అనపత్యౌ చదంపతి కారణం ఏమిటంటే వివాహం కాగానే తపస్సు పూస్తున్నారు. అంటే భార్యా భర్తల వైవాహిక జీవితాన్ని మీరు అనుభవించలేదు. కాబట్టి మీ ఇద్దరి మనస్సులో ఇంకా రుచి మీద కాస్త కోరిక ఉంది. అందుకే గ్రామ్య విషయాలను మనస్సులో పెట్టుకొని కొడుకుని అడిగాడు. అజుష్ట గ్రామ్య విషయం అందులో అనపత్యం సంతానం లేని దంపతులు కాబట్టి మీరు కనబడ్డ న వవురాజై అపవర్గం. మోక్షాన్ని మీరు వరించలేదు, ఉప్పోరలేదు. ఎందుకంటారా? మోహితౌ మమమాయయ. నా మాయతో మీరు మోహించబడి నన్ను కొడుకుగా అడిగారే తప్ప స్వామి మీరు వచ్చారు మోక్షం ప్రసాదించండి. అడగలేదు. ఇలా గతేవై యువాం రబ్ధ్వా వరం మత్పదృశం సుతం గ్రామ్యాన్ భోగాన గుంజాధాం యువాం ప్రాప్త మనోరభో. అలాంటి వరం మీకు ఇచ్చి నేను అంతర్ధానం చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ మీద ఇక్కడ పోయి మీ ఇంట్లో మీరు మామూలుగా గ్రామ్యమైనటువంటి అన్ని అనుభూతులను సుఖములను పొంది స్నానం జడుపుతూ ఉన్నారు. ఈయన ఏమడిగారు? నాలాంటి కొడుకు కావాలి అన్నారు. ఈయన వైకుంఠానికి వెళ్లి ఎవడైనా ఉన్నాడేమో అని చూశాడు. నాలాంటి వాడు.
నాలాంటి వారు ఇంకొకరు లేరు కాబట్టి అదృష్టాన్యతమములోకే శీల ఉదార్యమునై తమం. ఆ తీరము, ఔదార్యము, గుణం నైనా ఇలాంటి వాడు ఎవరన్నా ఉన్నాడా దొరుకుతాడా అని బాగా పరిశీలిస్తే ఎవడు దొరకలేదు. అందుకే నేనే నీకు కుమారుడిగా పుత్యాహం సుతో వభవం. కృష్టిని గర్భ అని చెప్పి అప్పుడు నా పేరు కృష్టిని గర్భుడు అని అన్నారు. తయోర్వా పునరేవాహం అదిత్యామాత కాశ్య తర్వాత రెండో జన్మ. కత్యకుని వలన అతితి యందు నేను మళ్ళీ మీ అంటే మీరిద్దరే పృథిని సుతఫలే రెండో రెండో దాంట్లో అతితి కత్యకులయ్యారు. ఇప్పుడు నేను మీకు వామనుడిగా పుట్టాను. ఆమె ఇద్దరే ఇప్పుడు దేవజోధన దేవుడిగా పుట్టారు. మూడవ సారి నేను కూడా మీకు ఇలా పుట్టాను. ఏతదువాం దర్శితం రూపం ప్రాద్జన్మ స్మరణాయమే నాన్యదా మద్భవం జ్ఞానం మర్త్యలింగేన జాయతి ఇది వస్తున్నాడు మనకు తృతీయేత్విర్భవేహంవై తేనైవ ఉపసాధవాం మూడవ జన్మలో అదే శరీరంతో మీకు అదే అంటే నా దివ్య రూపంతో శ్రీమన్నారాయణ ఎలాంటి రూపం ఉంటుందో అలాంటి రూపంతోటే నేను మీ ముందర కనపడ్డాను. తెలుసా ఎందుకో చెప్తున్నాడు. జాతః భూయః తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి. మే వ్యాహృతం సత్యం. నేను మాట్లాడినది నిజమే మీరు నమ్మటానికి. ఏదో మామూలు పిల్లవాడు వచ్చాడు అనుకోండి, నువ్వే విప్పు ఏంటి గ్యారెంటీ ఏంటి ఏం చెప్పాలి? కాకుండా వచ్చా అనొచ్చు కదా. సైరం జన్మలో ఈ మాట ఏం చెప్పాలి? చెప్పలేదు. అప్పుడు అప్పటినే వచ్చాడు కదా. ఆయన వెంటనే వచ్చాడు, వామ వామ వార వండించలేదు అలాగే వచ్చాడు. మూడోసారి కూడా మీకు నేను మీరే కుమారుడిగా పుట్టానని మీరు నమ్మటం.
అది అదే రూపంతో ఉంది. అబ్బే నువ్వు కాదయ్యా నువ్వు విష్ణువు కాదయ్యా అంటే ఏం చేస్తాం భగవంతుని పరిస్థితి ఏంటంటే మనం నమ్మించే గది పెట్టింది. మీరు నేనే దేవుడే అని మనల్ని నమ్మించాలి. ఇక్కడే కాదు చూడండి అంటే రామావతారంలో కూడా చెప్పుకున్నాం కదా వారిని చంపగల బలమున్నది అని నిరూపించుకొని అప్పుడు వెళ్ళాడు. చూడు ఒప్పుకోలేదు. ఈయన చెప్తున్నా మా వారు చాలా బలార్జులు. తప్పగలవా? అంటే బాబు కష్మీని కర్మ నిరువృత్తి శ్రద్ధధ్యాహ వానరోత్తమ. సరే నాయన అంటుంది మరి మా అన్నగారు ఏ పని అని నమ్ముతావు చెప్పు నువ్వు. దక్షణ స్వామి అడిగారు. అన్నాడు ఇది పని ఈ పని చేస్తే నమ్ముతాను. అలా అడిగించుకొని నమ్మించి మరి ఆ నమ్మకం కలిగింది అన్న తర్వాత ముందరికి వెళ్ళాడు. పరమాత్మ పని అంతా. మనలో నమ్మకం కలిగించడమే ఇంకో రేపు అని ఉంది. అందుకే మళ్ళీ నన్ను వేరే అంటారేమో అని ఇలా కనపడతాను. ఈ రూపం చెప్పి అంటే ప్రాజన్మ స్మరణాయ మీ యొక్క పూర్వజన్మ జ్ఞానం కూడా మీకు కలగడానికి జ్ఞాపకం చేసుకోవడానికి. ఇలా కనపడ్డాను మీకుంటే మర్త్యలింగముతో నా జ్ఞానం కలుగుతుందా? మానవులుగా ఉన్నవారికి పరమాత్మ జ్ఞానం కలుగుతుందా? మీకు పూర్వపు రెండు జన్మల జ్ఞానము వాటిలో కూడా మే పోయేటువంటి జ్ఞానము ఈ పరమాత్మ జ్ఞానము. ఎలా జరుగుతుంది? మీరు ప్రకాషించే వంటి అందుకోసం అలాంటి భావంతో ఇచ్చాను యువామ్మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చ అచకృతు నాయనా మీరిద్దరూ పుత్ర భావేన నన్ను కొడుగ్గాను పెంచుతారు. పరమాత్మ అని అంటే అవి ఇవి దోబూతులు ఆడుతాయి అయ్యో మా పిల్లవారేనండి కాసేపు అబ్బో కాదండి పరమాత్మ అండి ఇలా పుత్ర భావంతో బ్రహ్మ భావంతో చాలా మాలు చింతయంతౌ కుత స్నేహౌ ధ్యానం చేస్తూ ప్రేమ గలవారై యా తీరే మద్గతిం పరాం మీరు చివరికి అవసానంలో నా గతిని చేరుతారు ఉత్తమ లోకాన్ని పొందుతారు ఇలా ఇట్యుక్త్వా ఆసీతు హరి సూత్నీం భగవాన్ ఆత్మమాయయా ఇలా చెప్పి స్వామి మౌనం భోజించారు తన మాటతోటే తన మాయతో పిత్రో సంపర్చితో సద్యః బభూవత్
ప్రాకృత చితు ఈ పరమాత్మ దేవకీ దేవి చెప్పిన మాట ప్రకారం ప్రాకృత చితు అయ్యాడు మామూలు పిల్లవాడు మరి యథాప్రకారం అయ్యాడు. అది కూడా తనమాయ తోటే తతస్య శౌరిహి భగవత్ ప్రచోదితః సుతం సమాదాయ త సూతికా గృహాత్ యదా బహిర్జంతుమియేతు సభ్యజ యా యోగమాయా జని నందజాయయా శౌరిహి భగవత్ ప్రచోదితః తర్వాత స్వామి వసుదేవుడికి చెప్పారు ఏం చేయాలి నన్ను తీసుకొని వెళ్లి రేపల్లెలో ఒకసారి అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొని రావాలి. ఇలా చెప్తే అప్పుడు సుతం సమాదాయ ససూచికా గృహాత పురుటి నుంచి నుంచి పిల్లవాన్ని తీసుకొని రేపెళ్ళకు చేర్చారని అనుకుంటుండగానే వీరు వెళ్ళకముందే వారు రావాలి అక్కడ ఉండాలి వారు పుట్టవు కదా మరి యోగమాయ కూడా. విశ్వాసకు కూతురుగా పుట్టినది. అందుకే ఇదే తేడా. మనం కృష్ణాస్తమి ఎప్పుడు జరిపాలి? యోగమాయ పుట్టినది నవమి. మహానవమి అంటాము మనం. అమ్మ పుట్టేది నవమి నాడు. స్వామి పుట్టేది అష్టమి నాడు. అంటే ఒకే రాత్రి రెండూ ఉండాలి. ఇది రాత్రి కాదు కదా. మధ్యరాత్రి ఈయన పుట్టాడు. అది దాచిన తర్వాత ఆమె పుట్టింది. అంటే నవమి విద్యాస్తమి ఉంటేనే కృష్ణాస్తమి జరపాలి. పూర్వ విద్య ఉంటే సప్తమి ఉన్నటువంటి అష్టమిని కృష్ణాస్తమిగా జరపకూడదు. రా పుట్టొద్దు కృష్ణాష్టమి అంటే కృష్ణస్య అష్టమి కృష్ణాయాహ అష్టమి ఇద్దరిది ఆమె కూడా రావాలి అంటే శంఖప్రవక్త నవమికి ఉంది ఆమె కానీ నవమి అష్టమి ఒకే రాత్రి ఉంటేనే నా పని జరపాలి. పూర్వ విద్యా పనికిరాదు. రామనవమి అంతే. శ్రీరామనవమి కూడా నవమి దశమి జరవాలి. అచ్చమి నవమి కలిసిన దాన్ని రాముడి జన్మదినంగా ఆశీర్వదించకూడదు అంటే మన శాస్త్రం అడిగారు. ఆ మాట చెప్పడానికే పరమాత్మ చెప్పిన రీతిలో ఈ శిశువును తీసుకొని వెళ్లి రేపల్లెలో ఉంటారనుకుంటూ ఉండగా అనుకుంది అన్నారు.
మరి పుట్టిన రానికి ఇదంతా జరిగిన రానికి ఎంత ఎలా ఉంటుంది? మరి తెలవారి పోతది కదా, 1 2 గడియల్లోనే అక్కడ పుట్టాలి అంటే 1 2 గడియల్లోనే రావాలి. తినప్పుడు అచ్చం ఉంది. వెంటనే నవమి వస్తుంది. నాకు అలాగే వచ్చింది. ఇంకా కూడా రాత్రి 11:00 లాగానే ఉంది అచ్చం. 11:00 రాత్రి నవమి వస్తుంది. అన్నే ఎప్పటి వాణి ఎప్పటి వాణి ఎప్పటి వాణి ఆ రోహిణి రోహిణి కూడా ఉంది రోహిణి అష్టమి రోహిణి అష్టమి అన్నీ ఉన్నాయి ఏం దేనికి మార్పు లేదు అంటే అన్నీ ఆయన చూసుకొని వచ్చాడు ఒక్క సినిమా మాత్రం తప్ప తగ్గినవన్నీ ఉన్నాయి అందుకే అందుకే కనపడాలి ఏమో అని నేను వస్తున్నాను కనపడని అది అది విశేష కదా నందజాయయా తయా కృత ప్రత్యే సర్వవృత్తి శుద్ధార్థేతు పౌరేశ్వపి త్యాయిచేషు యోగమాయ పుట్టినదని ఎందుకు చెప్పారంటే ఆమె పుడితే కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాణులు నిద్రపోవు. ఇవన్నీ మెలుకుని ఉండొద్దు కదా అందుకే తయా వృత ప్రత్యయ సర్వ వృత్తిటు ఆమె చేత మన యొక్క సకల ఇంద్రియ ప్రవృత్తులు హరించబడాయి. అంటే మన గురించి మనకేమి మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో తెలిసే ఛాన్స్ లేదన్నమాట. ఎవరు ద్వాస్తేసు పౌరేశ్వపి త్యాగిచేసు ద్వారపాలకులు పౌరులు వీళ్ళంతా త్యాగిచేసు నిద్రపూర్తబడ్డారు పడుకున్నారు కాదు పడుకోబెట్టబడ్డారు. యోగ మాయకే ద్వారస్తు ద్వారస్తు సర్వాహ పిహితా దురత్యయాహ పురస్కపాటాయ సకీరసుంకలై పెద్ద సంకుల సంకుల ఉక్కు ఇందులో వాటికి పెద్ద గడలు ఏమంటారు గడి అంటాం కదా పెద్ద గడలు అంటారు పెద్ద అవి ఆయకం ఉంది ఉక్కుతో ఇవన్నీ బాగా మూసుకొని గట్టిగా బంధించబడి ఉన్నాయి. చూస్తే అమ్మో అనుకుంటాం కదా అంత పెద్దవి కూడా తాహ కృష్ణవాహే వసుదేవ ఆగతే అలాంటి ద్వారములన్నీ కృష్ణుని వాహే మోసుకొని కృష్ణ పరమాత్మకు వాహనమైన వసుదేవుడు అంటున్నాడు.
అంటే పుష పరమాత్మను తీసుకొని వసుదేవుడు రాగానే స్వయం వ్యవర్యంతా యదా తమూల సుధుడు వస్తే చీకటి పోయినట్టుగా కృష్ణుడిని తీసుకొని వసుదేవుడు వస్తే అన్ని ద్వారములు తమకు తానుగానే తెరుచుకున్నాయి భవరష పర్జన్యః ఉపాంసు గర్జితః అర్జున్యుడు కూడా ఉపాంశం అంటే మెల్లగా మెల్లగా ఉరుముతో అర్జున్యుడు కూడా పరిశించారు. చేతః అన్వగాతు వారి నివారయన్ పణైరి. అది వాన పడుతుంటే స్వామి వాన పడదు పడకూడదు కదా, అందుకే తన పడజలతో వర్షాన్ని వారిస్తూ శేషుడు వారిని అనుసరించి వెంట వెళ్ళాడు. తవర్ణించేశాడు. వీరు బంద్ చేయాలంటే వెనక వారు అడిగి వచ్చేసారు స్వామి చేతికి. తలగలతో జనాన్ని వారిస్తూ వెంట వచ్చాడు. మగోని వరసతి అశకృతి యమానుజ. ఇలా చాలా సేపటి నుంచి చాలా రోజుల నుంచి వర్షానికి పడుతుంటే మరి యమానుజ ఎవరమే యమునా ఆ యమునా నది గంభీర తోయౌహ జలోర్చి తిరిగి ఇలా కాదాలు వచ్చేసి ప్రవాహం బాగా వచ్చింది తరంగాలు ఉన్నాయి. కదా ప్రవాహం అంతా బాగా ప్రవహిస్తూ భయానక ఆవర్త చటాకుల భయం కలిగించేటువంటి వందల సుడిగుండాలతో ఉన్నటువంటిది నదీ మార్గం దదౌ సింధుదివ ప్రియపతి. శ్రీరామచంద్రునికి సముద్రం ధారించినట్టుగా కృష్ణునికి యమున నది ధారించినట్టుగా ఈ ఒక్క మాట చెప్పేసాడు, ఇందులో పెద్దగా వర్ణించలేదు, ఇదే గాథను పద్మపురాణంలోకి వెళ్తే అద్భుతంగా వర్ణిస్తాడు. సుదేవుడు బుట్టలో స్వామిని పెట్టుకొని ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని యములోకి దిగాడు. సవానం ఉంది సరే ఎంత ఉంది చూస్తాంలే చూద్దాం స్వామి చెప్పారు కదా దిగాడు. ఒక అడుగు రెండు అడుగులు వేస్తుంటే పాదాలు, తిక్కలు, మోకాళ్ళు, పూరువులు, నడుము, ఉదరము, వక్షస్థలము, కంఠము తగడ లేదు వస్తూనే ఉంది.
నేను పోతూనే ఉన్నాడు. ఆయన చెప్పాడు ఏమంటే మనకి సంఖ్యము, సుగుకము, గోస్తములు, నాసిక. నాసిక మునిగింది అనుకోండి ఇక పోలేదు. సరిగ్గా నాసిక వరకు వచ్చాయి నీళ్లు. ఇంకో అడుగు తరికేసారు. ఏగానే తగ్గిపోయింది. తగ్గుతూ వచ్చింది. మళ్ళీ అదే వరుసలో తగ్గుతూ పాదాల దాకా నడుపుకుంటూ పోయాడు. అవతరి వడ్డుకు పోయిన తర్వాత యమున రూపాన్ని తో ఆవిర్భవించి మహానుభావ క్షమించాలి కాస్త నీకు ఆందోళన కలిగించానేమో నీకు స్వామికి హాని కలిగించాలని కాదు కాళ్ళు దొరికింది ఎందుకు పోలిపోతారో అని వచ్చాను. పరమాత్మ ఇంత దాడానికి దిగాడు. నా దగ్గరికి వచ్చాడు. సరే ఆయన కాళ్ళు ముట్టుకోవాలి కదా కడుగగా. మిచ్చిన ఎత్తుకున్నావ్ ఏదో ఒకటి ఉంటే కడిగేవాడిని దాన్ని మిచ్చిన ఎత్తుకున్నావ్ ఆ కాళ్ళను తాకుదామని అట్ట అట్ట ఉచ్చాను మిచ్చిన ఉంటే కాళ్ళు తిండికి వచ్చాయి కదా సరిగ్గా ఆ పాదాలు సరిపోయాయి వాటిని కడిగి వెనక్కి కడిగాను ఇది తప్ప మీకు ఆపద కలిగించాలని భావన ఒకవేళ భయపెట్టి ఉంటే క్షమించండి, క్షమాపడకు. దేవుడు నవ్వి నా ఆద్మయం ఎక్కడ అమ్మ అదేమిటి స్వామి అంటే నేను ఒక్క కన్ను మొలగాను కదా అంటే వాడు ముల్లుతాడు కదా కన్ను ముల్లుతాడు నా దోన్ తోని ముంచి నేను మొలుగుతాను కానీ అని పోయాను ఆ కోసం కాకుండా ఆ కోసం అన్నా కాపాడుకోవాలి కదా అప్పుడు యమునా సంసారంలోని వాళ్ళందరూ ఈ భావంతో ఉంటే ఎవరు ఎవరు కాదు వాస్తవంగా స్వామి అందరిలో లేరు. మనం ఏడిస్తే ఆయన ఏడువడు. మనం బాధపడితే ఆయన బాధపడడు. మరి నాకే బాధ అయ్యా నీకు బాధ లేనప్పుడు. పడే పెట్టాలా ఇప్పుడు ఇద్దరం పడదాం మరి ఇద్దరం పెడుదాం మనతోటే భగవంతుడు మనలోనే ఉంటే మనం ఏడిపోయేది ఆయన ఏడిపిద్దాం నేను ఏడిపి నేను ఏడుస్తానయ్యా కానీ కష్టం వస్తారా అంటే కష్టం వస్తారా అని
ఇంత ధైర్యం ఇంత విశ్వాసం జీవులలో ఉంటే సంసారం జరుగుతుంది. ఈ సంసారం కూడా వైకుంఠము యమునా వసుదేవ సంవాదముని నాకు పద్మపురాణంలో 16 శ్లోకాలు ఉన్నాయి. వాటిని పారాయణం చేస్తే పరమాత్మ మాయలో మునుగరోని సరస్వృతి యహ కృత్వా యమునా సంవాదం లోకేస్మిన్ జకతీహి కుమాన్ నా సజ్జతే ప్రకృతౌ లోకే ద్వారా ఉండేవాడు ఆ ఇలా యమునా నది మార్గం ఇస్తే నంద బ్రజం శౌరి రూపేచ్ఛ తత్ర తాన్ గోపాంత సుప్తానుపలధ్య నిద్రయా అక్కడికి వెళ్ళాడు చూస్తే ఆ అంత రూపం అనుకోనున్నారు. చూసి సుతం యశోదాశయనే నిశాయ యశోదము యొక్క పక్కన కుమారుని కలుగొట్టి తస్సుతానుపాదాయ పునర్గుహాన ఆమె కూతురును తీసుకొని మరి ఇక్కడ ఈ యొక్క వచ్చేసి నేను నా దగ్గర నేను ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. దేవత్యాహ శయనేన్యత్య వసుదేవోద దారికాం ఇలా చెప్పిన అమ్మాయిని దేవతి యొక్క పత్రలో ఉంచి ప్రతి నిత్య పదోర్లోహం మళ్ళీ కాళ్ళపు యొద్దలను తగిలించుకొని ఆ తీ పూర్వవత్ ఆవృతః సగులన్నీ పెట్టుకొని మళ్ళీ యశాప్రకారం అన్నాడు. యశోద నందపత్నీ జాతం పరమ బుద్ధి అదేమిటండీ అబ్బాయిని తీసుకొని. బయట పెట్టి అమ్మాయిని తెచ్చారంటున్నారు. రజోదమ్మకు అబ్బాయో అమ్మాయో తర్వాత పుట్టినది. అంటే ప్రసవించానని తెలుసు కానీ. ప్రసవ వేదనలోను అలకతలోను అబ్బాయి అమ్మాయి అని ఆమె తెలియలేక నిద్రాక్రాంతుడై చెప్తున్నాడు. జాతం పరమ బుజ్యత నత లింగం పరిత్రాంత నిద్రయా అపగత స్మృతి బాగా అలిసిపోయి నిద్రలో పడిపోయింది. ఆ నిద్రలో అపగత స్మృతి ఇది కూడా పోయిందట. అందువల్ల అబ్బాయో అమ్మాయో ఆయనకు తెలియలేదు. ఆ నిద్ర పోయిన తర్వాత ఎవరు ఉంటే వారే అంట. ఇక్కడ జరిగింది కానీ లోకంలో ఒక అబ్బాయి పుట్టిస్తే ఇంకో అమ్మాయి అయితే రాదు కదా. అమ్మాయి పుట్టిస్తే అబ్బాయి రాడు కదా. నిద్రపోయిన ఏవ గారు కూడా ఆ అమ్మాయి పిల్లవాడే ఉంటుంది పాపం. అయ్యో నాకు అమ్మాయి పుట్టింది అమ్మాయి కాదు అబ్బాయి కానీ ఏవ కానీ ఆలోచించడానికి అవకాశం లేదు అన్నమాట. అల్లాహ్.
బహిరంతఃపురద్వారః సర్వాః పూర్వోదావృతాః తతో బాలత్వని కృత్వా గోపాల సముక్షితాః ఇలా అన్ని తలుపులు ఎప్పటిలాగే పెట్టుకొని ఉన్న తరువాత ఈ పాప ఇప్పుడు ఏడుతుంది. వచ్చిన పాపే ఏడ్చింది, కృష్ణుడు మాత్రం రేపెళ్ళెకు పోయేదాకా నోరు మూసుకో నోరు ఎత్తాక అంటే మూసుకున్నాడు చెప్పినట్టు. అంటే మనకంటే నికృష్ట కర్మ స్వామి కదా. పుట్టగానే ఏడువకుంటే మనం ఉండుకోము. కదా గిల్లి గిట్టి కొట్టి నీళ్లు చల్లి తలకిందుల చేసి నానా చేసి వాళ్ళు ఏడ్చితే కానీ వాళ్ళు ఏడ్తే మనం తృప్తి. ఎందుకంటే మన ఒత్తిడి అందుకే కదా. లోగా ఎందుకు వస్తా ఉంది ఇవ్వడానికి. మనం ఏడవకుండా పక్కన వాళ్ళు ఏం చేస్తారు? వేడిపిస్తారు. అందుకే వాళ్ళు ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎందుకయ్యా అంటే మనం ఏడిపించడానికి. మనం వచ్చే రోజు కూర్చోడానికి. కానీ ఆ మాత్రం కూడా వాడిని ఒత్తుకోలేదు. కృష్ణుడు ఆ మాత్రం ఉంచుతాడు ఏడిచేవు మాట్లాడేవు అక్కడికి పోయినాక మాట్లాడతాడు. నోరు తెరవద్దని పాపం ఉంచుతాడు. ఈయన పోయి అక్కడ ఏడిచాడు. మద్రలో పుట్టి రేపళ్ళలో ఏడిచాడు. అంతే కాదు ఏడ్చినది అక్కడే అని చెప్తారు. అరాచర పట్టరు ఆలోచన చెప్తుంటే చిత్తుడు పాపం అదేంటండీ ఆ ఆయన పరమాత్మ కదా ఎవరి తల్లో తెలవదా ఈ తల్లికి పుట్టి ఆ తల్లి పారేయడం సరిగా ఏంటి ఆమె మాత్రం పిల్లవాడిని రా అనుకుంది అంటే నీకెందుకయ్యా బాధ తన పడుకున్నాడు, ఆకలి అయింది, ఏడించాడు. ఆ తల్లి తన తనమును అందించింది నోటికి. ఇప్పుడు హాయిగా 2వ చేత్తో పచ్చతనాన్ని పట్టుకొని తనలో పాలు తాగింది, ఇంకేం కావాలి? ఆమె తిని వీడు తాగాడని భజన నీకే ఉంది కదే ఉంది. తల్లి కాదా అని ఆయన ఆలోచించలేదు, కొడుకా కాదా అని ఆయన ఆలోచించలేదు. వాళ్ళు ఏడ్చారు ఆమె తిని వీడు తాగాడు. దాంట్లో డోర్ ఎందుకు అయ్యా? సందేహం ఎందుకు నీకు? ఇప్పుడు ఆ ఏం లేదు పరమాత్మ మాయలో పడి పరమాత్మ ఉనికినే సందేహించేలా కూడా ఆయన ఏం చేయాలని వచ్చాడో అందుకు బయట వెళ్ళాడు.
ఈ మడిగింది కొడుగ్గా పుట్టమని. ఆ మడిగింది కొడుకుని పెద్దవాడని. ఈయన పుట్టాడు ఒక పెద్దవాడని. మడిగితే రెండో తల అలా. అందుకే భగవంతుడిని అడిగే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగాడు. ఏదో అడిగితే అది అమ్మ పుట్టాడు. ఈయన కొడుగ్గా పుట్టాలి అన్నాడు పుట్టాడు. నీ పేరు బాగా పుత్రుడిగా పోషించాలని వాళ్ళని పోషించాడు. ఇక్కడ గుచ్చేలా కడిపోయాడు. మళ్ళీ వేసి ఇంకో ఇయ్యాల మడి చేయమని ఎందుకు ఇది సరిపోతుంది కదా. కాబట్టి గుడ్ గా జాగ్రత్తగా స్వామి దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉండలేము ఆయన గుడ్ గుడ్ ఇస్తాడు ఆ మా అడిగిస్తాడు ఈ రీతిలో అక్కడ వచ్చి ఈ పిల్ల ఏడిస్తే పిల్ల యొక్క ఏడుపు ధ్వని విని తెరసార పాలకుడు పటులందరూ భజరాయాయ కౌసునికి ఆ ఉత్తాంతాన్ని వివరించారు. ఎలా ఉన్నారు వాళ్ళు? యజుద్విగ్రహ ప్రతీక్షతే ఎప్పుడు పుడతారు ఎప్పుడు పుడతారు ఎప్పుడు పుడతారు అని. కలవరంతో కలక కలుపు చూస్తూ ఉన్నారు యా పుట్టికెను సతల్పాత్ తూర్ణ ముత్రాయ కాలోలి ముందు ఇక్కుల హ వెంటనే వేశారు అమ్మ ఆ సమయం వచ్చేసింది అబ్బో వచ్చినట్టు ఉంది వాడు ఏం చేస్తాడు కొంచెం వెళ్తే ఏమవుతాడు తీసుకోరా మొత్తం వణుకుతూ భయపడుతూ సూతి గృహం అగాత్ పూర్ణం ప్రత్కలన్ ముక్త మూర్తజః జుట్టు విడిపోయింది. జారి పడుతున్నాడు, తలబడుతున్నాడు, అలా కటిగని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అలాంటి నోటని చూసి అన్న క్షమింపుమన్న తగదు అల్లుడు కాడిని మేనకోడలు మన్నన చేయుమన్న తగ మానిని తప్పుట రాతపాపి కాదన్న పోతన పాటలో అది మరి. అదే మాట చెప్పారు శృషేయంతవ కళ్యాణి స్త్రీయమ్మ హస్తు బావతి ఆయన ఈమె సునుషా రామి కోర రామి కోర రామి. శ్రీ శిశువు ఇలాంటి దాన్ని నీవు చంపకు బహవోహిం సుతా భ్రాతః శిశవః పావకో మా ఇద్దరినో నా పిల్లలను చంపావు ఈ ఒక్క పుత్రిక ఒక్క అమ్మాయి నాకు ఈయన అయినా కనీసం పుత్రికా భిక్ష అయినా పెట్టు. నీ నీకంటే చిన్నదానివి నీ వాళ్ళని నీ చెల్లెలను పుత్రులందరినీ చంపావు నీవే ఈ ఒక్క అమ్మాయిని దానం చెయ్యి ఈ చుర్రే సంతానాన్ని విడిచిపెట్టు అని దేవకి ఎంతగా ప్రార్థించినా ఒక వృశ్యాత్మజామేవ మృదత్యా ధీనవత్
పరమధీరం చేస్తున్నటువంటి చెల్లెలు చెల్లెలు నుండి పుత్రికను బయటికి లాగి యాచితస్తాం వినిర్భత్య హస్తారాదిక్షిరాధరః వీడు నిచ్చి లాక్కున్నాడు ఆయన మాట చాలని తాన్ విహిత్వా శరణయోహ జాత మాత్రాం సతుస్తుతాం అప్పుడే పుట్టినది అట అంతే కదా మరి ఇవాళ పుట్టి ఇక్కడికి వచ్చింది అంతే అలా పుట్టినటువంటి జాత మాత్రాం కేవలం పుట్టినది మాత్రమే ఇంకా సరిగ్గా కన్నులు కూడా చదవలేదు అంటాడు ఇలా స్వస్తు స్తుతాం చెందిరి పుత్రికను అపోజయత శిలా పుర్తే స్వార్థ ఉమ్యూలిత సౌహృదః స్వార్ధంతో ప్రేమ అడుగంటిపోగా ఆ అమ్మాయిని పైకి లేపి నేలకి ఎత్తుకొచ్చాడు. అపోధయతు శిలా కృత్యే కానీ పైకి లేపగానే ఆ పాప అతని చేతి నుండి మరికాస్త పైకి లేపు. చేయి కిందికి వచ్చి కావు పైకి లేపు. జలుడు పైకి ఎత్తారు కదా ఇలా ఎత్తగానే అక్కడి నుంచి పైకి పోయింది. అలా సముత్పత్య సద్యః దేవి అంబరంజత ఆకాశంలోకి వెళ్లి అదృశ్యతానుజా విష్ణు ఎవరా ఆమె అనుజా విష్ణు. విష్ణువు యొక్క చెల్లెలు కాబట్టి సాయుధ అష్టమహాపుజ ఎనిమిది పుజాలతోటి అన్ని చేతుల్లో ఆయుధాలతోటి కనబడింది ఎలా దివ్య శ్రగంబరాలే పరత్రాభరణ బుద్ధ ఆభరణములు అవి కూడా రక్షాభరణాలు హారములు గంధము ధనుము స్థూల ఇషు చర్మ అతి శంక చక్ర గద ఇలాంటి అన్ని ఆయుధాలతోటి సిద్ధ చారణ గంధర్వైహి అప్సర చిన్నరోలగైహి ఇలాంటి వారందరూ ఉపాహృత ఉరుబలివి ఎన్నో కానుకలు తెచ్చి అర్పిస్తూ స్తోత్రం చేస్తూ ఉంటే అలా వారి చేత స్తోత్రం చేయబడుతూ విలవందవి. వాడితో మౌతుడితో ఇలా అంటూ ఉన్నది కిమ్మయా హతయా మందా యాదర్కలు భవాంత కృతి
బుద్ధి నీముడా నన్ను చంపితే ఏం దాపం రా నిన్ను చంపేవాళ్ళు పుట్టాడు జాత అక్కిరా అని పొడి పొడి మాటలు ఏం వివరా లేదు. నన్ను చంపితే ఏం లాభం? నిన్ను చంపేవాడు పుట్టాడు. జాతక్షలు తవాంతకుతు. ఎక్కడ అంటావ్? ఎక్కడ అక్కో అలా? ఎక్కడో ఒక తప్పేవాడు ఎక్కడో ఒక తోట పుట్టాడు. అది కూడా పాతవడే. ఒక తోట పూర్వ శత్రువు. నీకు వాడు ఇప్పుడే కాదు ఒక గణని శత్రువు వాడు అంటే పాతవడే. అంటే పరమాత్మేను అని. అందుకే మా అభిపుతిహి కృపణానురుతా ప్రతి రూపం తెచ్చుకొని దీనులను శివసించకు. నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టాడు కాబట్టి అందులో వాడు పాతవాడే కాబట్టి నీవు వాడికి తెలుసు బాగా వాడు నీకు కూడా బాగా తెలుసు పరిచయమే కొత్తోళ్ళకి గారు. మరి ఇలా బాగా చేసినప్పుడు కొత్త వాళ్ళని చదువుతారు. వేరే వాళ్ళని నియోజించకు ఇది ప్రభాషితాం దేవి మాయా భగవతి భువి ఇలా మాట్లాడి బహునామనికేతేసు బహునామా బహువా. చాలా పేర్లతో, చాలా నివాసాలలో, చాలా రూపాలుగా మహా గౌరవం ఏర్పాతమైంది. ఇలా ఆమె అంతర్ధానం చేసింది. ఈనాటికి మనతోటి చాలా పేర్లతో. స్నోత్రం చేయు చెప్పుకున్నాం కదా దుర్గేషి, భద్రకారేతి, వైశ్యమి, అపర్ణాలు చెప్పుకున్నాం. ఇలా అన్ని రకాల పేర్లతో వ్యవహరించబడుతున్నది. తయాభివిత మాతరనే సంసహా. ఆమె చెప్పిన మాటలు విన్నటువంటి కౌసుడు పరమాశ్చర్యాన్ని పొంది వెంటనే దేవకీ వసుదేవులను శరసారం నుంచి విడిపించాడు. చేతిలో కళగమైన బంధాలన్నీ తీసేయించాడు. శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించి కొత్త వసలు కట్టించి కొత్త ఆభరణాలు పెట్టి చేసిన తప్పుకు. క్షమాపణ వేయడానికి పురుష అహోభామి భగిని అహోభామ మయావాంబత పాప్మన బాబుగారు చెల్లెళ్ళు.
పరమ పాపినై నీ సంతానాన్ని నిష్కారణంగా పురుషాద యువ రాక్షసునిలా రాక్షసునిలా నీ సంతానాన్ని విక్షించాను. దయ కూడా వదిలిపెట్టాను. బంధువు అన్నటువంటి ప్రేమ కుర్రుభావం కూడా పోవద్దు దుర్మార్గుడిని. ఇలాంటి నేను కాను లోకాన్ని గమనించాను. ఎలాంటి నిజలోకాలకు నరకలోకానికి నేను వెళ్తాను. బ్రహ్మవేవ. ఉదాహరణ బ్రహ్మ చేయని వాడు ఎలా పోతాడో అలా పాపలో నేను పోతాను ఏమో దైవ వక్తులు సంభక్తి నమస్య ఏవ సేవ గురించి తెలిసిపోయింది ఇప్పుడు మాకు ఇంతటి వరకు నేను ఒక్క మనుషులు అబద్ధం ఆడుతారు అనుకునేవాడిని. మనుషులే కాదు దైవం కూడా అబద్ధం అవుతా అని తెలిసిపోయింది, అతను ఒక తర్వాత చంపుతా అని చెప్పాడు. ఈ అమ్మాయి ఎక్కడో పుట్టాడట అంటే ఆమె రావాల్సిన అవకాశం ఉంది అందువల్ల. దైవమపి అదృతం భక్తి నమత్యాయేవ కేవలం. కేవలం మనుషులే కాదు దైవం కూడా అబద్ధం ఆడుతుంది అని తెలిసింది. యద్విత్రంభాదహం పాపః స్వతుహు నిహతవాన్ శిశు. దైవం మాటలు నమ్మి నా కొర పుట్టిన చెల్లెలు పిల్లల్ని చప్పేశారండి. నేను ఎంత దుర్మార్గుని మాతోతితం మహాభాగౌ ఆత్మయాన్ సకృతం భుజా. పిల్లలంతా చనిపోయారని విశాలించకండి. ఎందుకంటే ప్రతి జీవుడు తాను చేసుకున్న దాన్నే అనుభవిస్తారు. సకృతం భుజః జంతవాన సరీచత్ర దైవాధీనత్వ దాసుదే ప్రాణులు. ఎప్పుడూ ఒకే చోట ఒకే తీరుగా ఉండవు. దైవాధీనంగా ఆయా సమయాల్లో నేను ఏమంటాను చెప్పుకున్నాను కదా. ప్రసూటి వైరాగ్యం, స్మశాన వైరాగ్యం. అది స్మశాన వైరాగ్యం అని శాస్త్రం. ఇలా ఆ సతే భూమి భౌమాని భూతాని యథా యాంతి అపయాంతి ఉదాహరణ చెప్తున్నాడు భూమి మీద గాలి వస్తే దుమ్ము పైకి లేపుతుంది కదా మళ్ళీ వచ్చి దాంట్లోనే కలుస్తుంది అలాగే మనం కూడా గుడతాం సస్తాం మడొచ్చి మడిపోతాం. భూమి రేణువులు వచ్చి పోతూ ఉండేటట్టుగా నాయమాత్మ దశ అయితే ఇటు పని చేసి అస రేణువులు వస్తాయి కానీ గాలి కాదు కదా మళ్ళీ తిరిగి.
శరీరాలు వస్తాయి కానీ ఆత్మ వెళ్లదు రాదు. గమనించేది ఏం లేదు. విపర్యయం ఆత్మకు లేదు. తెలిసడానికి ఉంది కానీ ఆత్మకు రాకపోయేటువంటివి లేవు. విపర్యేత్య దేవహో యధానేవప్యతో భేదః యథ ఆత్మ విపర్యయః. ఆత్మ కూడా మనతో పాటు వస్తున్నది, ఆత్మ పుట్టినది, ఆత్మ అనుకుంటామే ఇది కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి దేహ యోగ వియోగ ఉచ్చ సంకృతిహి నదివర్తతే. సంసారం అంటే శరీరం పొద్దుట, శరీరం పోవుట. తప్ప ఆత్మ వచ్చి వెళ్ళుట లేదు. సంసారము ననివర్తతే తొలగదు. శరీరం పోయినంత మాత్రాన. సంస్కృతి ననివర్తతి తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానతి అమ్మ నీ పిల్లలను నేను చంపిన అంటున్నాడు వ్యాపాది తానపి మానుసోచ ఎత సర్వః స్వకృతం విద్దతి విచారించకు ప్రతి జీవుడు తాను చేసుకున్న దాన్నే తాను పొందుతాడు అవచః స్వతంత్రుడు కాదు. యావత్ హతోస్మి హంతాస్మి చాత్మానం మన్యతే అస్వధృతు వాస్తవాన్ని చూడలేనివాడు అయ్యో నేను చదివిపోయాను. నేను వాడిని చంపాను. ఇలా హతుడిగా, హంతకుడిగా తనను తాను అజ్ఞానంతో భావిస్తాడు. తాత్ అభిమాన్యజ్ఞః బాధ్య బాధక తాన్యాత్. అభిమానంతోటే బాధించబడ్డవాడిగా. భాగించే వాడివిగా తనను తాను భావిస్తూ ఉంటాడు. కాబట్టి క్షమద్భవం దౌరాత్మ్యం సాధవః దీనవత్తరా ఇదంతా ఉత్తములు సాధువులు దీనులైన ప్రేమ గలవాళ్ళు నా ఈ అపరాధాన్ని. క్షమించండి ఇత్యుక్త్వా అశ్రుముఖః పాదౌ త్యారః స్వశ్రోహో అధాతు అని చెప్పి నేర్చుకుంటూ బావుగా ఈ కాళ్ళు పట్టుకున్నాడు. ఓ నమాట అధాగ్రహీత్ మోచయామద నిగడాత్ నిశ్రబ్దః కన్యకావిర అని చెప్పింది కాబట్టి వారికి కంటెళ్ళు కూడా తీసేసారు దేవతి వసుదేవుని కూడా
కోప్పడ్డా బాధపడ్డా అన్న వచ్చేదేం లేదు కదా, సరే వాడికి వాడే ఒప్పుకుంటున్నాడు బాధపడుతున్నాడు బతకని పోనీలే అని వాళ్ళిద్దరూ కౌసుడిని క్షమించారు. వ్రాతుస్తవన తపస్య క్షంత క్షాంత్వా రోషంచ దేవకి వెరిచిత వసుదేవస్య రహస్య సమవాతా. వైరాన్ని ద్వేషాన్ని వాళ్ళు కూడా విడిచిపెట్టారు. వజుదేవుడు నవ్వి ఏవ వేదతు మహాభాగా యథా వదతి దేవి రాము అని చెప్పినట్టే ఈ జీవులకి ఇవన్నీ నిజమేనయ్యా అజ్ఞాన ప్రవాహం దేవి సభ పరితి విధాయిత అజ్ఞానం తోటే నేను వాడు ఇతరుడు తన వాడనేటువంటి భేదంతో ఉంటారు. యతః శోక హరిజ హయోద్భయ ద్వేధ లోభమోహ మదాన్వితాః విధోఘ్నం తన్నపత్యంతి భావై భావం. శోకము, మోహము, ద్వేషము, లోభము, మదము ఇలాంటి వాటితో కలిసి ఒకరిని ఒకరు చంపుకుంటారు. నేను చంపాను అని ఒకడు, అయ్యో వానిని చంపాడు అని ఇంకొకడు, అయ్యో వీడు చచ్చాడు అని మరొకడు. ఈ శోక మోహ ద్వేష భయములతోటి ఇలా విరుద్ధమయ భావాలతో వృద్ధద్భావాన్ని ప్రేయ దృష్టి గలవారుగా ఉంటారు. కౌత ఈవం ప్రపన్నాద్యం విశుద్ధం ప్రతిపాదిత ఇలా వారు. దేవకి వసుదేవులు ప్రసన్నులై మాట్లాడితే దేవదేవాద్యం అనుజ్ఞాతః వా రాజ్యము పొంది ఆ విషయ తో పులుపు ఉంది. ఇంటికి దానంతపు రానికి తాను వెళ్ళిపోయాడు. తత్యాం రాత్రియాం విటీతాయాం ఆ రాత్రి అయిపోయింది. తెల్లవారగానే వెంటనే మంత్రిని ఆగుయా అందరిని పిలిచాడు. ఎమర్జెన్సీ మీటింగ్ చేయాలి కదా. మరి పిలిచి ఆ మంత్రులందరికీ యోగమాయ చెప్పినటువంటి దాన్ని యువరి వ్యాఖ్య ఎలా చెప్పింది నన్ను చంపేవాడు ఎక్కడో ఒక చోట పుట్టాడట మరి మనం ఏం చేద్దాం అని చెప్పితే దేవాని ప్రతి వాళ్ళని అంటారు ఆకర్ణ్య భర్తృగజితం తముతుహు దేవశత్రులు అంతా రాకస్టులే కదా దేవశత్రువులు వారు కౌతుని మాట విని అతనితో అంటున్నారు దేవాని ప్రతి కృతామర్ష దైతేయ నాసికోవిదా వీరికి దేవతలంటే పగ వీరికే. అంతే తప్ప జ్ఞానం లేదు. నాటి కోవిడు వీళ్ళు ఇప్పుడు నువ్వు కాదు. జ్ఞానం లేదు, చాతుర్యం లేదు. అలా అయ్యి ఏవంచే తరిహి భోజీంద్ర పూలగ్రాములింతేనా.
వీరికి భయం ఎందుకయ్యా? నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టారని చెప్పారు కదా? మేము బయలుదేరుతాం. మీ రాజ్యంలో, పక్క రాజ్యంలో, ఇంకో రాజ్యంలో అంతట. అనిర్దశా నిర్దశాంశ్య హనిశ్యామః అది రోజులు దాటిన వారివి అది రోజులు దాటని వారివి వినరా అని అని వారు నీకేం బాధ ఉంది అందుకే అనిర్దశ్యాంశ్య హనిశ్యామః అద్యవైతి సూర్ తిముద్యవైతి ఐత్యతి దేవా తాము వాళ్ళే చేస్తారు యోధన ఏం చేస్తారు? ఉద్యమాలు చేస్తారు. అంటే ఏమవుతుంది? ఎందుకంటే వాడు తమర భీరవః. యోధన అంటే యుద్ధం అంటే పిరికి వాడు భయపడతాడు. యుద్ధం అంటే వ్యోధం ఏం చేస్తాదయ్యా? నిత్యము ద్వించిన మనసా నీ ఒక్కసారి తనువు యొక్క అల్లితాలను గట్టిగా లాగితే, ఆ ధ్వని విని వాళ్ళు తన చిట్టి పారిపోతారు. అత్య తత్యే శరవ్రాతయే అన్యమా సమ. ఒక ఆ నీవు బాణాలు ననువు ఎక్కు పెట్టి బాణాలు పుడుస్తుంటే ఒక్కడైనా ఉంటారా? అంతా పారిపోతారు జిజి విషవా వస్తుత్య పరాయణ పరాయుహు ప్రాణాలు తప్పించుకోవాలందరూ పరాయణ మంత్రం పటించి పారిపోయారు కేమిటి ప్రాంజ్య దయాదీనా మరికొందరు ఆ విధంగా ఉంచిపెట్టి ఏదో జోడించి అయ్యా కాపాదండి కాపాదండి అని అడిగారు. ముక్త కక్షతికాహ కేచితు భీతాస్మరితి కొందరికి జుట్టు మూడు ఊడిపోయింది. మరి కొందరికి గోతులు ఉంటాయి ఆ గోతులు గత్తా ఊడిపోయాయి జుట్టు ఊడిపోయాయి. వస్తాలు గారిపోతున్నాయి, పరిగెత్తారు. అయ్యో కాపాడి అని అడుగుతున్నారు. ముట్ట గచ్ఛ సితా సిజిత్ భీతా భయపడుతున్నామేమో అని నత్వం విసుల శత్రాస్తాన్ విరధాన్ భయతం కృతాన్ వాడు ఎప్పుడో శత్రం అస్తరా జయోద్రం మర్చిపోయాడు. రావు అంటారు. అలాగే వీరతాన్ భయ సంబురుతాన్ నీవేం చేస్తావంటే అస్త్రాలు మర్చిపోయిన వాళ్లకు వాళ్ళను ప్రధములు లేని వాళ్ళను భయపడ్డ వాళ్ళను నీవు ఎప్పుడు తప్పవు కదా. అలాంటి వాళ్ళ జోలికి పోవు. అందుకే నీవు వస్తున్నావంటే వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి కొందరు, ప్రసాద్ వదిలిపెట్టి కొందరు, నేను భయపడుతున్నామని చెప్పి కొందరు ఇలా పారిపోతున్నారు. కాబట్టి భవన్ భగ్న చాపానయుజ్జతః కిం క్షేమ సూరై ఉదయిహి అసంయుగ వికర్తనై దేవతలంటే జలతలేంటో ఇంట్లోనే సూరుడు క్షేమ సూరుడు క్షేమం అంటే గృహం ఇల్లు.
వాడు విరుద్ధ ఇచ్చాడు అంతా దేవతాలకు క్షేమ సూరులు అని అంటే ఇంట్లోనే సూరులు. ఇంకోటి వాడు ఇంకో పేరు ఏది అసంయుగ వికర్తనై యుద్ధం లేక మాత్రం బాగా గొప్పలు చెప్పుకుంటాడు. అసమ్యుగ విచక్షరైహి కిం క్షేమసూరైహి యుదైహి అసమ్యుగ విచక్షరైహి వస్తుందా రాదు? అంటే మొత్తం పోయిందంటే అన్నీ వస్తాయా? ఒక ఇల్లు లేదు. పేరు కూడా ఇల్లు కూడా కొరకే.
ఏయ్ ఆ భూమి ఆ భూమి చెప్పడం వల్ల కాబాటిస్తానే అన్నమాట ఆ భూమి చెప్పడం వల్ల కాబాటిస్తానే ఇక్కడ వేస్తాడు అదే ముందే అయ్యా ఎలా మజ్బుద్ధి అవుతుందండి? ఆ ఎలా వస్తుంది మజ్బుద్ధి? మజ్బుద్ధి స్వామి పుట్టి వద్దు అమ్మ అదే ఒప్పుకోము. ఇక్కడ సినిమాలో నందుల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బంధించము అన్నట్టుగా అది అంటావ్ సార్. అందుకే క్షిఠం క్షేమ సూరైహి ఉదైహి అనైయులని కస్తనైహి యుద్ధం లేనప్పుడు గొప్పలు చెప్పుకునేటువంటి ఇంటిలో మాత్రమే సూరుగా ఉండేటువంటి దేవతలతో మనకి ఏం పని. కిమింద్రియేన అల్పవీరియేన వాడెంత విద్యుడు? వాడు అల్పవీర్యుడు కిమింద్రియాభవీరియేన. రహోజుషా కిం హరిణ శంభు నాలావ నౌకత ఇక విష్ణువు అంటావా ఇక్కడ రహస్యంగా దాపుకుంటాడు. శంభు శంకరుడు తపస్సిత. వారు పువ్వులు ఉంటారు వారు ఏం చేస్తారు అలాగే శంభు నౌల ఒక కథ తిమిందే అనుభవి రీయన బ్రహ్మ నావ తపస్సుత బ్రహ్మ తపస్సు చేస్తాడు శంభుడు శంకరుడు ఎక్కడో అడవుల్లో ఉంటాడు విష్ణువు భక్తా హస్యంగా దాక్కుంటాడు ఇంద్రుడు అనుభవి రీయను దేవతలంతా ఉదా గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి వాటితో ఏమవుతుందయ్యా? దానివల్ల నీ చేతికి భయము కథాపి దేవాహ సాపత్న్యాన్ నోపేక్షి అయినా సరే. వాణ మన శత్రువులు కాబట్టి దేవతలు వాణ మనం ఉపేక్షించవద్దు. తన మూల కణమే నీవు శ్వాసమాలు వాళ్ళను చంపాలంటే వాళ్ళన్నీ కొమ్మరు మొదలు నరికే ప్రయత్నం చేయాలి. వారికి మూలం ఏమిటో దాన్ని తొలగించడానికి మీరు వాళ్ళను. దియోగించండి నియున్ షాత్మాను వ్రతాన్ యథా అమయోంగేన ఉపేక్షితే దేరు వీరశక్తి దేవుడా అదర్చి దీక్షితం వ్యాధి మొదలు కాగానే తొలగించాలి కానీ బాగా ముదిరిపోయింది అనుకో దాన్ని మళ్ళీ మనం పోగొట్టలేము అలాగే తథా ఇంద్రియ గ్రామోపేటి తథా ఇంద్రియ మన ఇంద్రియములు మొదలు బాగా బాగా చూసావురా బాగా చేశావురా అంటే ఇంకా ఎక్కువ చూస్తాయి. ఉపేక్షిస్తే ఇంద్రియములు మన చెప్పు చేతంలో ఉండవు. ఉపేక్షిస్తే వ్యాధి కూడా పెరిగి మనం మళ్ళీ దాన్ని తొలగించుకోలేము. అలాగే చేసు కూడా పేరిస్తే వారు మనల్ని ఉపేక్షిస్తారు కదా అందుకే ముందే తీసుకుందాం మూలన్య విష్ణువు దేవానా యత్ర ధర్మ సనాతనః
దేవ దానికి ఎవరు మూలము అంటే విష్ణువు. వాడిని తీసేసి వాడు ఎక్కడ ఉంటాడు ఇంకా? మరి వాడు ఎక్కడ ఉంటాడు విష్ణువు? ఎత్ర ధర్మ సనాథనం. ధర్మం ఉండే చోట వారు ఉంటారు. తత్య బ్రహ్మ గోవిప్రా దాని గుర్తు ఎవరు అంటే బ్రాహ్మణులు, గోవులు, విప్రులు, తపస్సు. యజ్ఞా సదక్షిణ ఉత్త యజ్ఞాలు కావు. దక్షిణ తగువు ఉన్నటువంటి యజ్ఞములు తస్మాత్ సర్వాత్మన రాజన్ బ్రాహ్మణాను బ్రహ్మవాదినః కాబట్టి వేదం చదివేటువంటి బ్రాహ్మణులను తపస్సులను యజ్ఞము చేసే వారిని గోవులను యజ్ఞములను విఘ్నం చేస్తాం దుర్విధాః విప్రా విప్రా జావస్య వేదా తపః సత్యం దమః శమః శ్రద్ధా దయ శిక్షా చ తతవస్య హరేస్తను పరమాత్మ యొక్క శరీరం అంటే ఏమిటండీ? విప్రులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, దమము, శ్రమము, శ్రద్ధ, దయ, శితీక్ష, తతు. పరమాత్మ ఏకాదశ మూర్తిని శాస్త్రం. ఈ పదకొండు పరమాత్మ యొక్క శరీరమే తనుహు సహి సర్వసురాధ్యక్షః అసురద్వితు గుహాశయః. వాడు మొత్తం దేవసర గా చేస్తుండు. అన్ని బాగున్నాయి కానీ అసురద్వీజులు మనమంటే పడరు వాళ్ళు మనను ద్వేషిస్తున్నారు తరువాత గుహా దేహ పట్టుకున్నామంటే ఎక్కడో ఒకడు ఉంటాడు బయటికి రాదు దొరకడు గుహలో ఉంటాడు తనుమూల దేవతా సర్వాహ వాడితోనే వీడు అంటా ఉంటాడు దేవుడు కాబట్టి శేష్వర సద్వదుర్భుజా అయంబై తద్వదోపాయః యద్రృషీణాం విధి రుషులను బ్రాహ్మణులను గోములను యజ్ఞములను వినిపిస్తే వారు చేస్తారు. వాడిని పని ఉంది. వీడే తిరగదేమో ఒక్కొక్క వైవాధి చేస్తే వాడే ఉంటాడు. వాడికి ఉక్కోవద్దు ఒకసారి చెయ్యి ఒకసారి కాలు ఒకసారి ఒక్కోటి నరికేస్తాం ఇంక వాడిని ఏం చేస్తాడు. కాబట్టి వేదములను యజ్ఞములను గ్రాములను సంభవిద్దాం. అది కూడా తగిలిస్తాడు అని మంత్రులు సలహా చేశారు. మరి మంత్రులు కదా సలహా చెప్పి ఏ మంత్రులు మంత్రి కంసః స సం మంత్రి ఆ రీతిలో సం మంత్రులు దుష్ట మంత్రులతోటి ఆలోచించబడి బ్రహ్మహింసాం హితం నేనే.
కాలపాచావృతః కాలపాశము చుట్టుకొనబడిన కంసుడు ఖడ్గుడు కాబట్టి బ్రాహ్మణులను నివసించుటే మేలు అని భావించాడు. సందిత్య సాధులోకస్య తదనే తదనప్రియా. యుద్ధం ఎప్పుడు వస్తుందా అని గులిచిపోయారు ప్రజలను వీరందరూ సజ్జనుల మీద బ్రాహ్మణుల మీద యుద్ధానికి వెళ్ళేయండి అని ఆజ్ఞ ఇచ్చేసి అలాంటి మాట వాడు కామరూపధరాన్. దీక్షు దానవాన్ గృహ మావిశ అలాంటి వాళ్ళను తప్పించేసి తాను తన ఇంటికి వెళ్ళాడు. ఇల్లు చేరాడు. దేవై రజప్రకుతయః తమసా మూఢచేతుసః తతాం విద్వేషమాచేరుః ఆరాధాగత మృత్యవః ఆరాధాగత మృత్యవః దగ్దర్లో మృత్యు చేరిందన్నమాట. అంటే మనం ఆ పాటలో తావు కూడిన వాళ్ళు అంటాం కదా అదన్నమాట. మృత్యువాసన్నమైన వారంతా రజప్రకృతయః రజోగుణము, తమప్రకృతులు, మూఢబుద్ధులు. ఇలాంటి వాళ్ళు సతాం విద్వేషమాచేరు. సజ్జనులకు ద్వేషాన్ని ఆశీర్వచ్చారు, అంటే ఇముసా ఆశీర్వచ్చారు అన్నమాట. ఎందుకు ఏమొచ్చింది అంటే ఆయుహు, శ్రేయః, యచః, ధర్మం, లోకాన్ అలాగే ఆతిశ ఏవచ హంతి సర్వాయి శ్రేయాం శ్రీ పుంసః. మహదతిక్రమః ఇది నోట్ చేసుకోవాల్సిన స్లోగా అన్నమాట. మానవుడు గొప్పవారి కపచారం చేస్తే ముసాం మహదతిక్రమః మహానుభావులను అతిక్రమిస్తే ఏమవుతుంది? ఆయుష్యము, సంపద, కీర్తి, ధర్మము, లోకములు, ఆశలు అన్నీ ధ్వంసం అవుతాయి. ఎన్ని చేసినా, ఎన్ని పుణ్య కార్యములు ఆచరించినా పుముసాం మహాదతిక్రమః పురుషులకు గొప్పవారిని అతిక్రమించడం అనేది అన్ని తినిపోవచ్చు. ఆ విషయాన్ని, సంపదను, వీక్షిని, ధర్మాన్ని, లోకమును అలాగే ఆతిస్తులను అన్నీ పోగొడుతుంది. అని నందత్తు ఆత్మయే ఉత్పన్నే ఇక్కడికి ఆ భాగం అయిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు రెండు కాదు చెప్పాలి కదా. ఇవాళ ఒకటే చెప్తున్నాను ఎవర మధుర ఇప్పుడు ఇటు అటు చెప్పాలి.
ఈ రెండు పేరుకి మొత్తం అంతే. అందుకోసం ప్రస్తుతం ఎట్లా చెప్పాలి కాబట్టి నందస్తు ఆత్మయ ఉత్పన్నే జాతాత్లాదః మహామనః. నందుడు కుమారుడు కలిగి అడిగారు కదా. ఇప్పుడు జరిగాడు ఇక మాకు పిల్లలు కలగారు అనుకున్న తర్వాత జరిగాడు ఆ మాట పొద్దు దేవుడు చెప్తాడు బాగుంటుంది ఇలా కుమారుడు కలిగితే జాతా లాగా మహా సంతోషం గలవాడై అసలే అతను మహా మన మహా ఉదారుడు అందుకే ఉదారుడు అది సంతోషంగా కలిగింది కొడుకు పుట్టింది కాబట్టి ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన స్నాతః శుచిహి అలా రామణను పిలిచి ఎలాంటి రామణ అన్నారు వేదజ్ఞాన. వేదము తెలిసిన బ్రాహ్మణులను పిలిచి స్నానము చేసి పరిశుద్ధుల రాజ అలంకరించుకొని వాచయిత్వా స్వస్తేరన్ స్వస్తి పుణ్యాహ వచనం కూడా జరిపించుకొని జాతకర్మ కుమారుడికి చేయించి కారయా మాత విధివతో పితృ దేవాస్యనం కదా పితృ పుట్టగా విద్యా అని మనం పితృ దేవతా అర్చించాలి వీరు వారికే ఇక్కడ ఉన్నారు. కొడుకు పుడితే తండ్రులకు సంతోషం. తండ్రులు అంటే ఈ తండ్రి కాదు ఈ తండ్రి ఎలా ఉంటుంది? పితృ దేవతాలకు ఆనందం. అందుకే అంటే పితృ దేవతాలు తోడే సంతానం జరుగుతుంది అనేది శాస్త్రం. అందువల్ల వారిని కూడా ఆరాధించి ధేనువునాం నియుతే ప్రాధాతు విక్రే నియుతే అన్నారు నియుతే అంటే లక్ష నియుతే రెండు రెండు లక్షల గోవులను బ్రాహ్మణులకు ఇచ్చారు ఉత్త గోవులు కాదు తమలం కుడితే అంటే గిట్టలు, కొమ్ములు, మూపురానికి బంగారపు తొడుగు తొడిగి పైన ఒట్టి మీద పట్టు బత్తాలని వేసి అలంకరించి వెండి కదులకు. ఏదో పై పక్క భాగాలకు వెండి సొరుగు రేకులతోటి అలంకారం చేసి ఇది క్రమ స్వరం కుడితే అలాంటి వాటిని తీరాద్రిని సప్తరత్నౌక శాతకౌంభ అంబరావుకాన్ ఏడు నువ్వుల గుట్టలని ఇచ్చాడు. చాలా మందికి ఇది తెలియదు కదా, పాత రోజుల్లో అద్రిదానం ఉంటుంది, అది వత్రాద్రి, తిలాద్రి, ఘుతాద్రి, సంధురాద్రి, ధాన్యాద్రి, గోధుమాద్రి అని ఈవిడ బలవతాలు.
అంటే ఏంటి అని అంటే మనం ఇవన్నీ ఇవ్వాలనుకుంటామో నువ్వులు కానీ మనం ఇద్దరం నువ్వులు కానీ బియ్యం కానీ గోదుమ్మాలు కానీ జొన్నలు కానీ ఇయ్యవలు కానీ అవి ఒక గుట్టగా పోస్తారు. ఆ గుట్ట అనేది ముందే మనం నిర్ణయించుకోవాలి అడుగెత్త రెండు అడుగులా ఐదు అడుగులా పది అడుగులా ఇరవై అడుగులా అయితే కేవలం వాటినే పోసి ఇవ్వద్దు రత్న ముక్త వజ్ర ఆవృత అందులో ఆ ఇచ్చే వాటిలో కొన్ని రత్నాలు, 4 వజ్రాలు, 4 ముత్యాలు, 4 పగరాలు, 4 గోమేటికాలు, 4 అత్యమాన్య వ్యక్తిని బట్టి అవన్నీ అందులో కలిపి పత్తు వస్త్రములు ఇంకా వేరే కౌశల్యములు ఇవన్నీ దాని మీద కప్పి ఆ త్రిని దాని మీద. ఎన్ని అర్ధులు దానం ఇస్తే అన్ని లోకాలు ఉబరలోకాలు దాటుతారు అని శాస్త్రార్థం. ఇప్పుడు మర్చిపోయారు కానీ శయ్యాదానం చేసే ముందు ఆ రోజుల్లో కొడుకు పుట్టాడు అని శయ్యాదానం చేశారు. కొడుకు బిడ్డకు పెళ్లి చేశారు అంటే బ్రాహ్మణుడికి తీయదానం చేసేవారు. ప్రశ్నలు ఉన్నాయి. తీయడానికి ఎలా మచ్చమో దబ్బకాయమో ఇవన్నీ త్యాగం. ఆ చెయ్యి మీద పడుకునేటువంటి దంపతులు సంవత్సర కాలం వాళ్ళ ఇంటికి పోకూడదు. అంటే దాని కోసం సంవత్సర కాలం సరిపోయే ఘాతం వాళ్ళకి ఇవ్వాలి. రామత్తము పరుపు నా వ్యక్తి ఉంటే వంట ఇప్పుడలా కానీ అలాగే ఇంకా పాత రోజు వరకైతే దాజిలు ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఇసురుగా ఇసురుగా అని. ఇప్పుడు నేను మన చెప్పాను ఏ గెట్ ఏ రెండు ఫ్యాన్ ఇస్తారని. అది ఏమన్నా కదా. దాజిలు లేన పోషిస్తాడు మళ్ళీ రెండు ఫ్యాన్ ఇయ్యి సరిపోతుంది ఆ బాగుందండి అని. అంటే ఇవన్నీ ఏంటంటే మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ప్రతిఫలింప చేయడానికి పనికొచ్చాయి. ఇలా సప్తతిలాద్రి అనే రత్నౌహ శాతకౌంభ అంబరావృతాన్. రత్నపు రాశులు, బంగారము, వస్త్రాలు ఇలాంటి వాటితో కప్పబడిన ఏడు నువ్వుల గుట్టలను కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైహి తపసా విద్యయా శుధ్యంతి దానైహి సంతుష్ట్యా ద్రవ్యాని ఆత్మ ఆత్మ విద్యయా ఇవన్నీ ఎందుకు చేయాలండి? ఏమైతుంది చేస్తే? దానాలు అంటున్నారు, ధర్మాలు అంటున్నారు, యజ్ఞాలు అంటున్నారు, స్నానం అంటున్నారు, ఇంకేం అంటున్నారు, ఇంకేం అంటున్నారు, ఇవన్నీ ఎందుకు? ఇది సమాధానం చెప్పుకోండి.
పరిశుద్ధము కావాలంటే ఒక్కొక్క దాని శుద్ధికి ఒక్కొక్కటి అవసరం. ఏమిటి? కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైహి తపసా ఇద్యయా. కారంతో 10 రోజులు అయితే కానీ తల్లిదండ్రులు శుద్ధి పొందుతారు. ఇక కారంతు తల్లిదండ్రులను స్నాన స్నానము తోటి వారి దేహం శుద్ధి పొందుతుంది. అలాగే శౌధ్యము తోటి బుద్ధి శుద్ధి పొందుతుంది, సంస్కారములతోటి మనస్సు శుద్ధి పొందుతుంది ఇక్యా. ఇది పూజ. పరమాత్మ యొక్క పూజ తోటి సంకల్పం వృద్ధి పొందుతుంది. శుధ్యంతి దానైహి సంతుశ్య దానం తోటి ద్రవ్యము శుద్ధి పొందుతుంది. ఉత్సవం ఏంటంటే పిల్లవాడు పుట్టినా, పిల్ల పుట్టినా, ఉత్సవం చేసినా దాన్ని ఎందుకు చేస్తారు? అప్పటిదాకా ఆ ఇంటిలో ఉండే ఆ గ్రవ్యం అపరిశుద్ధంగా ఉంది. ఇదంతా నాది నాది నాది అని అహంకారం ఒక గ్రక్తమై మురికి పట్టి ఉంది. ఆ మురికి ఎలా పోగొట్టాలి? దాన్ని దానం చేయాలి. దానం చేస్తే మురికి పోతుంది అది. దేనికి పెట్టిన మురికి? వస్తువుకి పెట్టిన మురికి. ఏమిటి ఆ మురికి? అమ్ముతాడు. ఇది ఏంటి ఇది నాది అనుకుంటున్నాం కదా. నాది అనుకుంటే ఇస్తామా? నాది కాదనుకుంటే ఇవ్వాలి. కాబట్టి దానం తోటి వస్తువులు, స్నానం తోటి శరీరము, దానం తోటి తల్లిదండ్రులు, పూజ తోటి సంకల్పము. శౌచం తోటి బుద్ధి, సంతోషం తోటి మనస్సు, ఇలా కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైహి తపసా ఇజ్జయ శుధ్యంతి దానైహి సంతుత్య ద్రవ్యాణి ఆత్మ ఆత్మ. ఆత్మ విద్యయా ఆత్మ ఎలా ఆత్మ విద్యతో శుద్ధి పొందుతుందో ఈ ద్రవ్యములు వీటితో శుద్ధి పొందుతాయి. అంటే మనం దానం చేస్తున్నాం, ఓ బ్రాహ్మణుడికి మనం మహోపకారం చేస్తున్నాం అది కాదు, వారి నెత్తిన మన బరువు అంతా తెచ్చుకున్నాం, మనము రిలీఫ్ అన్నమాట, బరువు పోతుంది, శుద్ధి పోవుతున్నాం, మన అపశుద్ధినంత అశుద్ధిని పోగొట్టుకుందాం.
కొని శుద్ధి చేరుస్తున్నాము ఎందుకు చేయాలి అన్నారు. కలాము తాగులు ఈ మాట చెప్పకుండా ఇచ్చారంట అంతే. గోవల్ ఇచ్చారు రత్నాలు ఇచ్చారు అది చెప్తారు అలా చెప్పి ఊరుకోలేదు ఎందుకు ఇవన్నీ చేయాలి. అన్ని జలవ్యములు శుద్ధి పొందుతాయి కాబట్టి ఇలా సౌమంగల్య గిరు అవిప్రా సూతమాగధ వందినః గాయకాస్య గుర్నేదుః భేర్యః దుందుభయోముః వెంటనే అందరూ మంగళ మంగళ వాక్యములు మన వాసలో మంగళాచారణములు అన్నమాట. సౌమంగళ్య గిరః మంగళాచారణములు పలుకుతూ బ్రాహ్మణులు సూతమాగధ వందినః సూతులు మాగధులు వందులు గాయకులు వీళ్ళంతా గానం చేశారు. పేరువులు దుందుపులు మోగాయి వ్రజః సమృష్ట చిత్త ద్వారా అదిర గుహాంతరాః సమృష్ట సంసిక్త రేపల్లె మొత్తము. వీధులలో ప్రతి ఇంటి ముందర నీళ్లు తల్లారు. ఏం నీళ్లు? మనలాగా పేల నీళ్లు కాదు. గంధజల. మనం శుద్ధి అని ఏం తెలుపుతాం? పేల నీళ్లు తెలుపుతాం. కదా? దాని న్యాయం బయట చదివినా అర్థం లేదు కదా? వారు స్తుతి బయట చదివారంటే ఏం అర్థం అది? కదా? అలా కాకుండా వీళ్ళు సమృష్ట సంచిక్త. గంగోదకం తోటి మొత్తం భూమిని చల్లేశారు. ముత్యాల తోటి వాటికి ముగ్గులు పెట్టారు. ఇలా చిత్రధ్వజాలు. కౌన్సిల్ ద్వారా ద్వారా అజిర గృహాంతరాః ద్వారములకు ఇంటి లోపల ఇంటి ముందర ఇవన్నీ బాగా అలంకరించి చిత్రధ్వజ పతాకాత్రకు చైల పల్లవ తోలనిహి రకరకాల పూల మాలలు, ధ్వజములు, పతాకములు, దండలు అలాగే చేదములు, వస్త్రములు, రంగు రంగుల వస్త్రాలు, పల్లవములు, చింగురుటాకులు వాటితోటి తోరణములతోటి గావహ వృషాహ వత్సతరాహ. ఆవులు, ఎద్దులు, జూడలు, హరిద్ర తైల రూపిక వాటికి కూడా పసుపు నూనె కలిపి మొత్తం ఆవులన్నిటికీ తాగించారు.
కోడెలకు, ఆవులకు, దూరాలకు మనం మర్చిపోయాం కానీ పండుగలు వస్తే ఆవుల ఒళ్ళంతా ఎలా ఉండేది? పసుపు పచ్చగా పసుపు అంతా రాస్తావు మనకు. ఇలా అన్నీ చల్లి రాసి. హరిద్ర దయ రూచితా విచిత్ర ధాతు బలహస్త్రక్ వస్త్ర కాంచన మాలినః వారు కూడా రకరకాల ఇటువంటి వస్త్రములు ఆభరణములు కంచుక ఉష్ణీషములు అంటే మన భాషలో చెట్లు అన్నమాట కంచుకములు అంటే అవే కదా మరి ఇలా రకరకాల చొక్కాలు తలపాగాలు బంగారు హారములు ఇవన్నీ ధరించిన గోపాలకులు గోపితలు సమాపూయ రాజన్ నానోపాయన పానయా మన రాజు కొలుపు కుచ్చాడు. అందరూ రాదు కదా అందుకే వారంతా రకరకాల కానుకలు చేతిలో పట్టుకొని గోప్య చాతన్య ముదితాః యశోదాయాః సుతోద్భవం గోపికలు కూడా మాయజోదమ్మ కొడుకు పుట్టాడట అనేటువంటి వార్తను విని ఆత్మానం పూషయాంచ కృహో వస్త్ర ఆకల్ప అజ్ఞనాదితి తమలు తాము సక్కగా స్నానం చేసి మంచిగా మెకప్ చేసుకున్నారు వాళ్ళు కూడా కొత్త బొట్టలు కట్టుకున్నారు తాటుకలు పెట్టుకున్నారు. మన వాటిలో గోడలు, సునోలు ఏమున్నాయో అన్నీ రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ అలంకరించుకొని నాను చేసుకొని పా ఆంజనాటివి నవ కుంకుమ పింజల్క. ముఖ పంకజ భూతయా అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి కుంకుమ పువ్వులతోటి పుట్టి అది కుంకుమ అని. అదేమో రాళ్ళ రప్పలు నూరి పొడి చేసి చూసుకుంటాం మనదేమంటారు. వాళ్ళు నవ కుంకుమ కింజల్క ముఖ పంకజ భూతయా. పద్మములో నుండి అప్పు అయినటువంటి కేసరములను తీసుకొని బొట్టుగా పెట్టుకొని బలిభిహి త్వరితం జగ్ముహు పూజా ద్రవ్యాలు చేతిలో పట్టుకొని చాలా వేగంగా యశోదమ్మ ఇంటికి వచ్చారు. ఎలా వచ్చారు చెప్తున్నాడు మనకు. వృద్ధ శ్రోణ్యః చలతి కుచా తారామణి ఈ ఒక్క పాదం తీసుకొని ఏం చేయాలి అండి? ఎందుకు వర్ణించారండి? ఆయనకు కూడా స్థిర సౌందర్యం వర్ణించాలని బుద్ధి పుట్టిందా అని. ఏదో ఆ వాసను మాట్లాడుతున్నాడు. ఏమన్నారు వాళ్ళు? అరువు ఏమన్నాడు? పృథు శృణ్య చలస్తుతా తొందరగా వెళ్తుంటే అరువు వెళ్తుంటే తనములు కదిలాయి.
పిరుదులు కూడా కలిగాయి. కదులుతున్నటువంటి పెద్ద పిరుదులు, కదులుతున్నటువంటి గొప్ప స్వరములు కలగోమికలు. అది చెప్పాలన్నమాట. అది చెప్పాలా? మనకు అంతవరకే తెలుసు. కానీ ఎక్కడికి పోతున్నారు? పురుషం గ్రక్తుం. మన యశోద చిన్ని మొగవాని కయనక చూచి వస్తామమ్మ సుదతులారా పోదన చెప్తాడు ఇందులో పురుషం అంటారు దాసులు. పురుషుడిని చూడటానికి బయలుదేరుతున్నాను, కొంచెం ఆలోచించండి. అప్పుడే పుట్టిన పాపను ఎవరైనా మగవాడు పురుషుడు అంటారని పాప. మొగ అయితే మొగ పాప మొగవాడని కానీ పురుషుడని కానీ అంటారా అది పోతన మొగవాని కనెనట. ఏం పాప అది? కన్నది పాపలు కాదు మగవాడిని అంటే పురుషుడిని. ఏ పురుషుడిని? పరమ పురుషుడిని కన్నది. ఇప్పుడు వీరు ఎవరిని చూడడానికి పోతున్నారు? పరమాత్మను చూడడానికి పోతున్నారు. పరమాత్మ చూడడానికి పోయే వారికి తప్పకుండా కణాలు తగలాలి. పిరుజులు పెద్దగానే ఉండాలి. వింటారా? ఇరుపావు లాంటివి వింటే అర్థమవుతుంది. తనములని వేస్తే అంటారు పరభక్తి, పరమభక్తి. ఏ కళముల సౌందర్యం చూచి పురుషుడు ఆకర్షించబడుతాడు. ఎవరు పురుషుడు? వాడు మనందరం స్త్రీలే కదా. చెప్పాం కదా జీవులందరూ స్త్రీలు పరమాత్మ ఒక్కడే పురుషుడు. మరి ఆ పురుషుడు మనలోని ఏ సౌందర్యాన్ని చూసి ఆకర్షించబడతాడు? భక్తిని చూసే కదా. ఆ భక్తి కూడా రెండు రకాలు కదా. పరముడు కూడా రెండు, భక్తి కూడా రెండు. ఒకటి పరభక్తి, మరొకటి పరమభక్తి.
దర్శనంతు పరజ్ఞానం పరభక్తిస్తు సంగమః పునర్విత్రేక వీరుత్వం పరమాభక్తిరుచ్యతే పరమాత్మను సాక్షాత్కరించుకున్నామన్న తృణమైన బుద్ధి ఉండే దాన్ని పరభక్తి అంటారు. సాక్షాత్కరించుకున్న పరమాత్మ నుండి దూరమవుతామో ఏమో అన్న భయము పరమభక్తి. వేదాంత శాస్త్రములో పరములు అంటే పరభక్తి పరమభక్తి. అలాగే అదే వేదాంత శాస్త్రంలో నడుము. నడుము ఎలా ఉంటుంది? ఆడవారికి కానీ మగువారికి కానీ నడుము ఎలా ఉండాలి? సింహ మధ్యము ఉందా లేదా అన్నట్టు ఉండాలి. కానీ అంత సన్నగా ఉన్నా ఆ నడుము తనములకు ఆధారంగా ఏం పోయాలి? నడుము ఏం పోయాలి? బరువు కదా. కాబట్టి నడుము అంటే ఏంటి? భక్తి, భక్తిని మోచేది ఏది? భక్తిగా ఎందుకు తెలుస్తుంది మనకు? వైరాగ్యం. నడుము అంటే వైరాగ్యం. మరి నడుముకు నడుమును మోచేది ఏమి? పిరుదులు కదా మరి వైరాగ్యం ఎలా మోయబడుతుంది? జ్ఞానం అంటే మోయబడుతుంది. జ్ఞానం లేకుండా వైరాగ్యం అది కదా అందుకే పిరుదులు అంటే జ్ఞానము, నడుము అంటే వైరాగ్యము, స్వరము అంటే స్వరము. ఇప్పుడు కృతుశ్రోణ్యః శరత్పుత్ర అది కూడా చెప్పకూడదు. పెద్ద పిరుదులు అంటే విశిష్టమైనటువంటి జ్ఞానం జ్ఞానతారము కలవారు. చలస్కుచాః నిరంతరము పరమాత్మను సేవించాలి, పరమాత్మను చూడాలి, పరమాత్మను అయినటువంటి భక్తి తొడికిసలా ఎలా కణములు కదులుతుంటాయో భక్తి తొడికిసలాడాలి. అంటే పరమాత్మను చూడకుండా బ్రతకలేని పారవత్య స్థితి ఆ స్థితిని వర్ణించాలని చెప్పాడే తప్ప మనల్ని లౌచికంగా వర్ణించేటువంటి శీల యొక్క సౌందర్యాన్ని వర్ణించాలనేటువంటి ప్రాకృత బుద్ధి వ్యాసులకు ఉంటుందా? నముదా? ఒప్పుకున్నామా? కాబట్టి ఈ మాటలు కావాలనే చెప్పాడు. కావాలని అంటే
కనీసం ఇలాంటి వాటిని వింటేనైనా ఇలా ఎందుకు రాశాడు వ్యాసుడు అనే సందేహం కలిగి పెద్దలను అడిగి సందేహాన్ని తొలగించుకుంటారని రాశాడు. కృతుశ్రోణ్యః చలత్పుచాః గోప్యః సువృష్ట మణికుండవనిష్క కంక్యా చిత్రాంబరా పది శికాచ్యుత మాల్యవర్తా వాళ్ళు చక్కగా అలంకరించుకొని ఆభవరాలు పెట్టుకొని మెళ్ళో హారాలు పెట్టుకొని చిత్తమైన వస్త్రాలు ధరించుకొని వేగంగా వెళుతుంటే వారి కుప్పెలు నుండి జారి దారిలో పూలు పడ్డాయి. అంటే అనుకోకుండానే మార్గాన్ని పూలతో వాళ్ళు అలంకరించారు అన్నమాట. నందాలయం తవలయా ప్రజతీహి విరేషు నందాలయాన్ని నందుని ఇంటికి అందరూ కూడా తవలయా. చేతులకు కంకణాలు కూడా పెట్టుకొని యాలోల కుండల పయోసల హార శోభ చెవులకు కుండలములు. వీళ్ళు ఆరదులు ఇలాంటివి కలిసి వెళ్లారు. తా ఆసితః ప్రయున్ ధ్యానా చిరంపా వీతి బాలకే. అదంతా పరమాత్మ మా పిల్లవాని కాపాడు. అని వీడికి ఆశీర్వచనములు పరమాత్మకు ప్రార్థనలు ఆలిద్రా సూర్ణ తైలాస్మి చింతెండా కోడి పండుల కేసు. పిల్లలు కూర్చో మరి ఏం చేయాలి పసుపు నీళ్లు తరుక్కుంటారు మనం ఇది వదంతం అంటాం కదా. వదంతం అంటే పసుపు సున్నము కలిపి నీళ్లలు తరుక్కుంటారు ఉదయార్ధనాలు. హరిద్ర సూర్ణ తైల అగ్ని పసుపు నూనె నీరు వాటితోటి సించించా పరస ఒక వివర తల్లుకుంటూ జనం ఉజ్జగుహు పెద్దగా పాడుకుంటూ వెళ్లారు అవాద్యంత విచిత్ర వివాదిత్రాని గొప్ప వాద్యములు మ్రోగించారు కృష్ణే విశ్వేశ్వరి అంటే అనంతుడైనటువంటి పరమాత్మ నందుని రేపళ్ళకు వస్తే వీళ్ళంతా గోపా పరస్పరం కృష్టా. గోపాలు అందరూ పరస్పరం సంతోషించారు, ఆనందించారు. దధి క్షీర కృతాంబుభిహి ఆశించంతః విలింపంతః గోపాలు కాబట్టి వాళ్ళ సంపద ఏమిటి? పాలు, పెరుగు, వెన్నడలు అవే తళ్ళుకున్నారు, అవే పూసుకున్నారు. గుడ్డ నిండా తెలుగు వెన్న పోతుంటే మంచిదమ్మా, వెన్న ముఖానికి తిప్పుకొని ఒక గంటసేపు ఉండి వాహం కడుక్కోండి, ఉన్న మాత్రలన్నీ పోతాయి ప్రశ్న ముఖం.
హలో ఇది కదా అది సార్ ఇది ధర్మోత్సరంలో పసుపు వెన్న తర్వాత తులసి రసం ఆ ఇంకేదో గోరోజన. ఈ నాలుగు కలిపి ముద్దలాగా చేసి మొఖానికి పెట్టుకొని ఒక రెండున్నర గడియలు అంటే ఒక గంట అంతసేపు పొద్దటి సూర్య వేడి చెండకు. లబడి మళ్ళీ మొఖాన్ని అది సున్ని పిండి అంటాం కదా దాంతో శుభ్రం చేసుకుంటే అలా వరుసలో ఒక 14 రోజులు తీసుకుంటే 12 ఏళ్ల దాకా ముఖం మీద మత్తలు రావు. నిజంగా పోతా అంటే కాస్మోటిక్ ఐడియా సిక్స్ అంటారు కదా అది ఆర్టికుల్ లో చెప్పాను నేను. జాస ఫిసిక్ లో చెప్పాను మచ్చలు ఎలా పోతాయి మొక్కలు ఎలా పోతాయి ఎలా పెరుగుతుంది. చెల్లె మచ్చలు చేంజ్ చేయాలి ఆ రీతిలో వీళ్ళు అలా వెన్న పాలు పెరుగు ఇవన్నీ కూడా కృతించే చల్లుకుంటూ. పెద్దగా పాడుకుంటూ విచిత్రాలన్నీ చేసుకుంటూ ఆచింతంత విలింపంత తలుచున్నాలు రాసుకుంటున్నారు. అలాగే నవనీతై చికిత్సుకు వెన్నముద్ర కూడా రాసుకుంటున్నారు. కొన్ని వెన్నముద్రలు విసిరేసుకుంటున్నారు. నందో మహామనాహ చైత్యః స్వాసోలంకార గోతనం. అలా వచ్చిన వారందరికీ నందుడు పట్టలు పట్టలు ఇచ్చాడు. అలంకారపు ఆధరణాలు ఇచ్చాడు. పొద్దున లేని వారికి నాలుగు గోవులు కూడా ఇచ్చాడు. సూతము ఎవరికి సూతమాగర వందులకు గోవులు ఇచ్చాడు. వచ్చిన వారికి వస్త్రాధరణాలతో. సమ్మానం చేశారు. ఏ అన్నీ విద్యోపజీవిన విద్యాలు దొరికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు దక్షిణా తాంబులాలు వాళ్ళకి ఇచ్చారు. తై తైహి కామైహి ఎవరెవరు ఏమేమి కావాలో సంతోషం కదా అలా అనుకున్నవన్నీ వారికి అందించి యజోచితం ఆ పూజ సరిగ రీతిగా వాళ్ళందరినీ నందుడు పూజించాడు విష్ణోరాధనార్థాయ స్వపుత్రస్య ఉదయాయచ రోహిణీయ మహాభాగ నందగోపాభినందిత యచరతు దివ్యవాకస్త్ర కంఠాభరణ భూషిత పరమాత్మను ఆరాధించటానికి వచ్చిన తన కుమారుడు వృద్ధి పొందటానికి రోహిణి కూడా కొత్త బట్టలు కొత్త ఆపరణాలు ధరించి ఆ ప్రాంగణం అంతా సంతోషంగా తిరిగింది. మరి మొయ్యి పుట్టాడు కదా బలరాముడు. బలరాముడు ఎందుకు పుట్టాడు అంటే విష్ణు ఆరాధన సాయ కదా అది ఏంటంటే వాని ఆరాధించాలి. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి ముందు పుట్టిన తన కుమారని యొక్క అధూర్తి కోసం.
మహా ఉత్సాహంతో రోహిణి కూడా కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు కట్టుకొని సంతోటంతో ఇల్లంతా కలియ తిరిగింది అని ఉత్సవ ప్రాంగణం అంతా కదా ఈ ప్రాంగణం అంతా కలియ తిరిగినది. తత ఆరభ్య నందత్య వ్రజః సర్వ సమృద్ధిమాన్, ఆనాటి నుండి రేపల్లే అన్ని సమృద్ధులు కలిగి ఉందట, దేనికి లోటు లేదు. ఎందుకు ఉంటుంది? ఆయన వచ్చాడు కదా పూర్ణయుగం పూర్ణ విధం పూర్ణ మదః అని పరిపూర్ణుడు వచ్చాడు స్వామి. కదా సకల పరిపూర్ణుడు వచ్చాడు కాబట్టి నందవ్రజం లేపణ్ణి కూడా పూర్తి పరిపూర్ణముగా ఉంది. అద ఆరభ్య నందస్య వ్రజః సర్వ సమృద్ధిమాన్ హరేహ నివసాత్మ గుణౌ రామక్రీడం అభూతు నృపా హరేహ నివాసాత్మ గుణైహి రమాక్రీడం పరమాత్మ యొక్క నివాసము వలన ఏర్పడినటువంటి అనంతమైన ఆత్మ గుణములు కలిగి ఉండుటతో రేపల్లే అమ్మవారి ఆట భూమి అయింది. మరి స్వామి చలి కదా అమ్మవారు రావాలా? ప్రభువారు రావాలంటే ఇవన్నీ ఉండాలి. పుట్పాలు, హారాలు, గంధాలు, ధూపాలు, దీపాలు, కుంకుమ రత్నాలు ఇవన్నీ ఉండాలి దానిలో. ఇవన్నీ బాగా పెరిగాయి అర్థం ఏమిటంటే సంపదలు బాగా పెరిగాయి అని అర్థం. అలా చెప్పకుండా అమ్మవారికి అర భూమి అయింది. ఎందుకు అమ్మవారు ఆడుకుంటున్నారు అది ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి. హరేహ నివాస ఆత్మ గుణైరి అమ్మవారిలో ఉండే స్వామిలో ఉండేటువంటి అమ్మ తన గుణములతో ఈ ఈ వేపళ్ళనంతా ఆడుతూ గంతులేస్తూ తిరిగింది. ఇప్పుడు ఇది శ్రీనివాసం అయింది. ఎప్పుడో లేక ఎట్లా శ్రీనివాసం అయింది. ఇలా రమా శ్రీలం హరేహ నివాసాత్మ గుణైహి రమా శ్రీ ఓం దృప. గోపా గోపుర రక్షాయాం నిరూప్య మధురాంగతః నంద సంతస్య వార్షిక్యం కరందాసం కురుద్వా ధర్మశాస్త్ర అంటే తమ ఇంట్లో వివాహం జరిగినా ఏదైనా ఒక ఉత్సవం జరిగినా సంతానం జరిగినా రాజు దగ్గరికి వెళ్లి నివేదించి కానుకలు కట్నాలు ఇచ్చి సమయం అయితే పన్ను కూడా కట్టి వచ్చేయాలి అది మర్యాద.
పట్టిన పన్ను ఉంటుంది ఆ నెలకు ఆ నెలకు పన్ను ఉంటుంది ఆ పన్ను కట్టాలి. ఆ ఆ పన్ను ముందే ఇలా జరిగి ఉండే అనుకోండి అయ్యా ఇది పెట్టరండి మా కానుక ఇది మా ఇంట్లో అబ్బాయి పిచ్చాడు అని రాజు గారు సంకరిస్తారు. కాస్త మరి అది అందుకే నందుడు కూడా మరి పిల్లవాళ్ళు పుట్టాడు ఇంత కాలం పుట్టాడు కానీ పరమానందంతోటి పాలు పెరుగు నెయ్యి మనకు ఉండే వేయ కదా అలాగే కొన్ని రత్నాలు వజ్రాలు అన్ని కానుకలు తీసుకొని దానితో పాటు కణం మామూలుగా కట్టేటువంటి పన్ను ఉంటుంది కదా ఇది కూడా తీసుకొని మగ నగరానికి పోయే ముందు రేపల్లెను తమ తర్వాతి వానకు డిప్యూట్ ఉంటారు కదా వానకు ఛార్జ్ అప్పనుంచి అంటే మీరంతా జాగ్రత్తగా రేపల్లెను చూసుకోండి అని వానకు అప్పనుంచి తాను అగరా నగరానికి వచ్చి వార్షిత్యం కరం దాతున్ కురు గ్రహా పండు ఇవ్వడానికి వచ్చి పండు కట్టాడు. నందుడు వచ్చాడు కంసుడికి పండు కట్టాడు అన్న వార్త విన్న వసుదేవుడు జ్ఞాస్వాదత్త కరం రాజ్నే చేయవు తదవమోచనం. దేవుడు అతను దిగినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు, వాళ్ళు గొల్లలు కదా ఊళ్ళకి వచ్చి ఊళ్ళే ఉంటారు, ఊరు వేటనే బళ్ళన్నీ తీసుకొని అక్కడే ఉంటారు. బల్లే ఇల్లు గోల కాబట్టి వచ్చాడు పిలికి పసుదేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. పద అవమోచనం సందృత్వా సాహసా ఉత్సాయ దేహ ప్రాణ వివాగతం అలా వచ్చినటువంటి పసుదేవుడిని చూసి. ప్రాణాలు వస్తే శరీరం ఎలా ఒక్కసారి లేచి కూర్చుంటుంది కదా. ప్రాణం పోతే పడుకుంటుంది, ప్రాణం రాగానే లేచుకుంటుంది కదా. అలాగే ప్రాణం వచ్చిన శరీరం లాగా నందుడు అమాంతం తాతా ఉత్తాయం. వెంటనే లేచి ప్రీతః ప్రీతమం ద్యోత్యాం సత్వతే బాహువులతోటి మిత్రుడిని గట్టిగా ఆలింగనం చేసుకునేలా ప్రేమ విక్వర అంటే కపటపు ఆలింగనం కాదు ప్రేమతోటి విక్వరుడై ఆలింగనం చేసుకుని పూజిత సుఖమాసీనః పూజించారు హాయిగా కూర్చున్న తరువాత పృత్వా అనామయం అందరూ క్షేమంగా ఉన్నారని అడిగి ప్రహస్తధీహి స్వాత్మజయోహో ఇదమాహ వితాంపదే అంది చూడగానే తన పిల్లలు ఎలా ఉన్నారో అర్థం కాదు కదా అందుకే వారితోటి ఇలా అంటున్నాడు దిష్టియా ప్రాతః ప్రవయసః ఇదానిం అప్రజత్యతే ప్రజాశాయాని వృత్సత్య ప్రజాయత్ సమపద్య స్థానం
భగవంతుడి దయతోటి నాయనా సోదరా ప్రవయత చాలా వయస్సు పోయి వృద్ధుడు అయ్యాడు అప్రజత్య సత్తానం లేదు. సంతానం లేదు, సంతానం పొందే వయస్సు మీరిపోయింది. అందుకే ప్రజాశాయ నివృత్తి అయ్యాను. ఇక నాకు సంతానం కలగదు అని ఆశ కూడా దాటించుకున్నావు, అలాంటి సమయంలో నీకు సంతానం కలగదు కదా ఈ సమయ. పద్యత నిత్య సంసార శక్తి స్మిన్ వర్తమానః పునర్భవః ఉపలబ్దః భవానస్య సులభం క్రియబద్యః పునర్భవః ఒక రక్ష చాలా చమత్కార శ్లోకం ఉంది. పునర్భవః అంటే నీవు మళ్ళీ పుట్టావయ్యా అంటున్నారు. అంతే కదా? అంగాదంగాత్ సంభవతి హృదయాదభిజాయతే ఆత్మావై పుత్రనామతి భక్తే భార్య యందు పుడుతారు జాయతే స్వయం అస్యాం కాబట్టి ఆమెకేం పేరు జాయా హరే నివస పౌర్తి జాయ జాయ అంటే భర్త స్వయం అత్యాం జాయతే భర్తే ఆమె యందు మళ్ళీ పుడతాడు కాబట్టి ఆమె పేరు జాయ ఆత్మావై పుత్ర నామ తీస్తుంటే ఆత్మ ఏమి పునర్భవః ఇందులో నిత్య సంసార చక్రే స్విని వర్తమానః సంసార ఉంటుంది మీకు పునర్భవః ఉపలబ్ధః పునర్భవ ఉపలబ్ధ మీకు కుమారుడు కలిగాడు. భవానజ్య దుర్లభం ప్రియదర్శనం. ఈరోజు నీవు మాకు దొరికావు. నీకు కొడుకు లభించాడు, నీవు మాకు లభించావు. ఇది రా అంటున్నావు అంటే ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి కానీ మనకి ఇష్టమైనవి దొరుకుతాయి. కదా? ప్రియ దరిశ్యన దుర్లభం. ఇది శ్లోకానికి సంకృతం కొద్దిగా వస్తే అర్థమైపోతుంది. ఇందులోని సమస్య ఏమిటంటే దిత్య సంసార చత్రిస్మిను వర్తమానః ఆయన.
నేను ఈ సంసార చక్రంలో ఉండి ఉండి మళ్ళీ బయటికి వస్తాను లేదు అన్న నమ్మకం లేకుండా వాడు వినోదు చిరసాలో పెట్టేది ఉంది లేక ఎప్పుడు చంపుతాడు అనుకున్న నేను పునర్భవ మళ్ళీ పుట్టాను. అంటే కౌసుని యొక్క చెరసాల నుంచి నుడుజులైనటువంటి నేను మళ్ళీ పుట్టికే లేదు. నా పునాజన్మ. ఇలాంటి నేను నిన్ను మళ్ళీ జన్మలో చూస్తానని అనుకోలేదు. చూశాను దుర్లభం ప్రియులు. ఈ రాక్ష వా చూచితే సుల్లభమే కానీ నాకు ఉపలబ్ధ అది లభించింది. ఇది అలాగ అయితే చెప్పుకున్నాను. పొదవి అంతా మేము వాడి గతి ఇచ్చేసాం. దీన్ని రాక్ష ఇచ్చేసాం. ఈ రెండు కాక దిత్య సంసార చక్రి తిన్. వర్తమానః పునర్భవః సంసారం అనేటువంటి ఈ చక్రంలో తిరుగుతూ మాటిమాటికి పుట్టే జీవుడు దివ్య పరమాత్మ సంకల్పం తోటి ఉపలబ్ధః భగవంతుడిని పొందుతాడు. భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఎందుకంటే సంసారంలో ఉండేవన్నీ దొరుకుతాయి కానీ నిజముగా మనసు అయినటువంటి పరమాత్మను సాక్షాత్కరించుకొనుట. దుర్లభం కదా, భగవత్ దర్శనం దుర్లభం కదా, అది కూడా కలిగింది అంటే నీ కలిగిన కుమారుడు. నీ కొడుకు నా కొడుకు కాదు ప్రపంచం మొత్తానికి ప్రియుడు. ఎందుకంటే వసుదేవుడు మహాజ్ఞాని. ఎవరైనా చూశాను కదా ఏదో పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. పరమాత్మే కొడుకుగా పుట్టాడు తెలుసు కదా. ఔతార చక్రంలో పరమాత్ముని కొడుకుగా పొందగలిగాను, భగవంతుడిని చూడగలిగాను, ఇప్పుడు దేవుడిని చూస్తున్నాను, వారికి అర్థమై కానట్టుగా ఇది. మరో మాట అంటాడు నైకత్త ప్రియతం వాసః సుహృదాం చిత్రగమన ఎందుకంటే లోకంలో మళ్ళీ ఇంకో అర్ధం పోదు వాడు పోకుండా నందుడు నాయనా.
ఎంత స్నేహం ప్రీతి ఎక్కువ ఉంటే వారి దగ్గర అంత దూరంగా ఉంటుంది. స్నేహం పెరిగిన వారు స్నేహం చెల్లవారు ఎప్పటికీ ఒకే చోట ఉండరు. చిత్రకర్మణా ఎందుకంటే చిత్రకర్మణా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇద్దరు ఒకే ఊర్తి చేస్తారా? ఒకడు లాయరు, ఒకడు డాక్టర్. వాడు కోర్టులో ఉండాలి, వీడు ఆ కోర్టులో ఉండాలి. ఇద్దరం ఉభయంలో ఉందామని కొలుస్తున్నారా? కలిసిపోదామంటే కుదరదు. అందుకే ప్రియతం వాతః దుర్లభం. ప్రియులతో కలిసి ఉండడం అనేది కుదరదు. ఓహే రౌచ్యమానానాం ప్రవానాం స్వతతోయతః. పడవలు తమ తల తాను పోతే ఒకే దిక్కు పోగలేమో కానీ ప్రవాహంతో కొట్టకపోయే పడవలు ఒక దిక్కు పోతాయి. పోవు కదా. అలాగే కర్మబద్ధులమైన మనము ఒకే చోట ఉండాలంటే ఉండలేము. యథా ఖచ్చిత ప్రసవ్యం నిరుజం భూరియంబు తృణవ్యునైన నీ పశువులకు ఏమి రోగాలు అవి లేకుండా ఉన్నాయా? జడము అలాగే పత్రిక గడ్డి ఇవన్నీ బాగా ఉన్నాయా? పంటలు బాగా పండుతున్నాయా? బృహద్వనం తదదున యత్రాస్తే భంసు ఊర్ధ్రుత నీవు ఎక్కడ ఉన్నావో బృహద్వనం అది. రేపట్ల అంటే బృహద్వనం ఇప్పటికి ఆ పేరు ఉంది వాళ్ళకి అర్థం కాదు కానీ అది ఉంది ఉందామని వెలిస్తే బృహద్వనం అనే రాసు కానీ నూటికి 90 మంది ఎవడు కూడా అడుగుతారు. నేను చూసి చెప్పాను ఇది ఇది అతని పేరు. వసుదేవుడు నందుని అడిగింది బృహద్వనం అని అడిగాడు. తర్వాత బృందావనం. ఇది వాస్తవంగా అంటే నీవు త్వరలో బృందావనానికి వెళ్ళబోతున్నావని కూడా సూచించాడు. నువ్వు రేపు అడిగింది కదా అది అడిగింది బృహద్వనం అని. నువ్వు ఉండబోయే బృహద్వనం బాగుండే. ఎవడు చూడను అందరు చూడను దేవుడు బృహద్వనం పదదునా యత్రాస్తేత్వం ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో. నీ ఉత్తర మిత్రులతో కలిసి ఎక్కడ ఉంటున్నావో అలాంటి బృహత్భనం బాగుందా? నేను ఎందుకు లేపలే కదండీ అంటారా అనడు. ఓకే అంటాది కలిసే ఉంది కాబట్టి ఆగుతున్నాడు లేక అనుకుంటున్నాడు. కానీ అప్పటి సూచించాడు బొద్దు దేవుడు. ప్రాణం చేస్తాది. అలాగే
దాత మమపుతః కచ్చితు మాత్రాత భవధ్వజే తాతం భవంతం అనువానః భవజ్వ్యాము పురారితః నాయనా సోదరా నా కుమారుడు తన తల్లితో నీ ఇంట్లో నీవు పోజిస్తుండగా బాగున్నారా? వినే వారికి వర్ధం అవుతుంది భగవానం అక్కడే ఉన్నారు కాబట్టి ఎలా భగవానం వీడ కొడుకు ఇక్కడ తన తల్లి ఇంటి రోహిణి కదా తల్లిగా ఎక్కుకున్నా కానీ మరి యశోద నందు ఇద్దరు ఆడుకోరా ఎత్తుకోరా ముద్దు తీసుకోరా ఇవన్నీ చేసుకుంటారు కదా అందుకే భవద్యా ముఫలాలిత మీ దప్పతులతో లాలించబడుతూ తన తల్లి ఒడిలో నా కుమారుడు మీ విరేపటి అళ్ళలో క్షేమంగా ఉన్నాడా? ఎవరూ అడగలేదు. వీడు కావచ్చు వాళ్ళు కావచ్చు. ఇలా బోలాలితః పుంసహా త్రివర్గోవిహితః సుహృదో చెరుభావితః ప్రతేషు కృత్యమానేతు. శ్రీవర్గః అర్ధాయ కల్పతి గోకర్ణలో భగవంతుడు రెండు పనులు చేశాడు ఒకటి శ్రీవర్గం ఇచ్చాడట ధర్మ అర్ధ కామలు అది ఇచ్చి మంచి మిత్రుడు ఇచ్చాడు. మిత్రుడు బాగుంటేనే ఈ మూడు బాగుంటాయి. మిత్రుడు బాధపడుతుంటే వివర్జం బాగుంటుందండి. నీవు బాగుంటేనే నా ధర్మార్థ కర్మాలు, నేను బాగుంటేనే నీ ధర్మార్థ కర్మాలు బాగుంటాయి. మిత్రులు బాధపడుతుంటే త్రివర్గములు అర్థమును కల్పించవు, ప్రయోజనాన్ని కల్పించవు. ఏకావశిస్తావరజా కన్యాకాది అప్పుడు నందుడు అంటున్నాడు. అహో తే దేవకీ పుత్రా సంసేన పరో అయ్యో నాయనా నేను కూడా విన్నాను దేవకీ పుత్రులందరినీ సందుడు అందరినీ చంపేశాడు చివరికి ఒకటే అమ్మాయి మిగిలింది ఆమెను కూడా స్త్రీ అని చూడకుండా చంపాడు నూనం అదృష్ట నిష్టోయం అదృష్ట పరము జనం మన జీవితమంతా అదృష్టమే రహ అయి ఉంది. మనమంతా అదృష్టానికి ఫలతత్వము. అదృష్టమాత్మాస్తత్వం యో వేద నత ముఖ్యతి. మనమంటూ ఏం లేదు అంతా అనుకృతమే అని తెలుసుకున్నవాడు ఎలాంటి మోహాన్ని పొందడు అని కరోవై భుజోర్ అంటున్నాడు కరోవై వాసిబోదత్త ఆయన రాజుకు పన్ను ఇచ్చావు కదా మమ్ములను చూశావు కదా ఏమంటున్నావ్ వచ్చిన పని అయిపోయింది కదా? అయిపోయింది. ఇవ చేరు. నేహస్తేయం పపుతిదం. ఎక్కువ సేపు ఇక్కడ ఉండొద్దు. ఎందుకు? సంతి ఉత్పాసాస్య భూపులే. రేపళ్ళలో ఉత్పాసాలు కనబడుతున్నాయి.
పడగా వెళ్ళు వెళ్ళేలోపు ఏదైనా అయినా కావచ్చు కాస్త ముందు వెళ్ళు వెళ్ళు రండి కొద్ది రోజులు కదా మరి ఇంతవరకు మాత్రం చూశారు మాట్లాడలేదు కదా కొంచెం విజ్ఞానం రాదా అందుకే వచ్చిన వాళ్ళకి ఎందుకు ఉంటావయ్యా సిద్ధాంతం ఉంది వచ్చావ్ పని చేస్తున్నావ్ వెళ్ళిపో మరి ఏం చేస్తావ్ పెళ్ళిళ్ళకు వెళ్ళడానికి పోతాం పోతాం కూర్చుంటాం ఏదో కట్నం పెట్టి అదో పడతాం. సరే ఏం చేస్తారు పని ఏముంది కూర్చోరు. ఏం నా వచ్చిన వస్తుంది పని ఏముంది ఉండడం పని లేదు పని ఏముంది ఏముంది. నువ్వు వచ్చింది ఎందుకు. ఇప్పుడే చేస్తావ్లే కూర్చోరు. అది కాదు మనం వెతికి ఇప్పుడు జేవన్ చేస్తా ఇప్పుడే ఇంక ముందు ఏం చేస్తాం గడియ లాయింట పోయినాక ఏం ఏం పాపం లేదు అది చేయాలి. కూర్చోని పోయి కబుర్లన్నీ కొద్దుపోయి ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే అయ్యో కాలం విడువ తెరవదు. నీటిలో జరగదు, ఆత్మ స్వరూపం జరగదు, అయ్యో కర్మ బాగా బాగుంది. అది అందుకే ఒజ్జోక్ జ్ఞాపకం వస్తుంది. చూడండి ఎంత ముక్తిగా అన్నారు, వచ్చావు కదా, పళ్ళు వేశావు కదా, అంబలం చూశావు కదా, ఇక వెళ్ళు. పని అయిపోయి వెళ్ళిపోవయ్యా అంటే ఏంటంటే పని అయిపోయిన తర్వాత కూడా ఉంటే మన ఇంట్లో ప్రవాహలు జరుగుతూ ఉత్పాతాలు ఉన్నాయి వెళ్ళు ఇలా హెచ్చరించాలి సంతి ఉత్పాతాస్య గోపులే ఇతి నందాదయో గోపాహ ప్రోక్తాస్య సూరినా వసుదేవుడు నందాది గోపుల గోపకుల గిరా తిప్పితే అనోబి అనడ దుత్తయ్యి తమను జ్ఞాప్య గోపులం గడిపు. తన ఆజ్ఞ పొంది ఎడ్లు కట్టిన బళ్ళతోటి తమను రేపటి సాము దైవ్య ఇయ్యరు. నందః పతి వచః చెప్పుకున్నావా నా? ఏ ఇంకో అధ్యాయం అంటా. ఇంకో అధ్యాయం చెప్పు. నందః పతి వచస్యౌరే నమృషేతి విచింతయన్. నందుడికి అనుమానం వచ్చింది. దేవుడు ఉండి ఉండి ఇలా మాట్లాడాడు. అతను మహానుభావుడు కదా. కాబట్టి అతను అబద్ధం చెప్పడు. జరి అయి ఉంటుంది అని ఆలోచించి హరింజగామ చరణం ఉత్పాతాగమ చంచితః ఏదైనా ఉత్పాతాలు రావచ్చునేమో ప్రమాదం రావొద్దుందో ఏమో అని శ్రీమన్నారాయణుడిని చరణం స్వామి స్వామి నువ్వే కాపాడాలి అని చెప్పి. ఇలా భగవంతుని శరణు వేశాడు. కౌసేన ప్రమితా ఘోర స్వర్గంలో ఏంటంటే పది రోజులు నిండిన వారిని పది రోజులు నిండని వారిని చంపుతాం అన్నారు కదా.
అవును రా ఇక్కడ ఇచ్చాడు అప్పుడు బాలకాటిని చిన్న పిల్లలను చంపే గ్రహం అవుతుంది దాన్ని ఏమంటారు పూతన అంటారు భార్య గ్రహము అంటారు. అలాంటి ఘోర పరమ భయంకర రుణాలు అవి శిశు ఉష్ట్యాచార నితిలంటి పుర గ్రామ గుర జాతి పట్టణాల్లో, నగరాల్లో, ఊళ్ళల్లో, పల్లెలలో. ఉన్న శిశువులను చంపుకుంటూ బయలుదేరినారు తిరుగుతూ ఉన్నది నయత్ర శ్రవణాది లక్షోద్వినాని స్వకర్మసు కురువంతి సాత్వసాం భక్తుహు యాతుధాత్మత్య కర్మహి దుగు వచ్చి తబిద్దయ్యా అని అంటే ఎక్కడైతే పరమాత్మ యొక్క కథలు కానీ నామము కానీ పూజలు కానీ జరగవో అక్కడ ఇలాంటి రాక్షసులు సంచరిస్తారు. అది అన్నీ చెప్పుకుంటారు అదేం లేదు. కథే కాదు మనం ఎలాంటి పొరపాఠం చేస్తామో అది కూడా చెప్తున్నాం. నయత్ర శ్రవణాదిని రక్షోభినాని స్వకర్మసు తాము ఆచరించే పనులలో రాఠసులను సంపాదించేటువంటి శ్రవణ, మనన, కీర్తనాలు ఉండవో పురువంతి ఎవరికీ సాశ్వతాత్భక్తులు. పరమాత్మ యొక్క కథలను వినుట, చెప్పుట, కీర్తించుట ఇవి ఎక్కడ ఉండవో. యా తుదాన్ వ్యక్త తత్రహి అక్కడ రాక్షసులు ఉంటారు తత్రహి సా చేచరి ఏకదా ఉపేత్య పూతన నంద గోకులం యోచిత్వా మాయయాత్మానం ప్రావిషత్ కామచారి ఈమె ఒక సారి వేరే పిల్లకు వచ్చి నందగోపురానికి వచ్చేసి యోచిచువా మాయయ ఆత్మానం అనుతాను సత్తై. సౌందర్యవతి అయినటువంటి స్త్రీగా చేసుకుని తన మాయతో ఏర్పాటు చేసుకుని కామాచారిణి ఎక్కడికైనా అనుకున్న చోటికి వెళ్లగలది కాబట్టి దయచేయండి. ఆ కేచ బంధ విచ్చిక్త మల్లికాం బృహన్నితంబ స్థన కుష్ర మధ్యమాం సువాససం కంపిత కర్ణ పోషణ సిసొల్ల సత్పుంతల మండి సాధన పూతన చక్కగా అలక వచ్చింది.
లో హారాలు, ముండరములు, పొడ్డేనాలు, ఆధారక మూత్రములు, పెతుల కంకణ కాందగములు, కంకణములు, రక్తానికి రక్తని రస్తు వస్త్రాలు, సిగలో మల్లెపూలు, ఒంటికంత అరుక్యుము చల్లుకుంది. పలుకు వంటానికి కూడా అప్పుడేమో సుగంధములు అన్నారు. అట్లా పని చేయదండి ఇవన్నీ బాగా తల్లుకొని ఆమె అందులో సువాససం కంపిత కర్ణ పూషణ సుషోల సత్పుంతలమండి తారన వల్గుస్మితాపాంగ విసర్గ విశితై మనోహరంతి తీయని చక్కని కమ్మని చిరునవ్వుతో చూస్తున్న వారి మనస్సును హరిస్తూ చూపులతో కొందరి మనస్సు హరిస్తూ వనితాం రజౌకతాం రేపల్లలో ఉండేటువంటి ఒక గోపికా స్త్రీయేనేమో అనిపించేటట్టు వెదము కూడా వేసుకొని అమాంసతాం భోజకరేణ రూపిణీం గోప్యస్త్రియం దత్తు వాగతాం పతి ఆమె హాయిగా వస్తుంటే రేపల్లెలో ఒక్కరు ఆపలేదు. ఏమనుకున్నారంటే అమౌస్యత అంభోజకరేణ రూపిణి ఈమె వస్తూ వస్తూ చేతిలో పద్మం పట్టుకొని వచ్చింది. చూసి ఓహో పద్మహస్తే వచ్చినట్టుంది తన భర్తను చూసుకుందామని వచ్చిందేమో అనుకున్నారు. అమ్మవారు తన భర్తను చూడటానికి వచ్చిందేమో అని ఎవ్వరు వారంటే అంత కాంతి అంత మెకప్ చేసుకునే అమ్మవారిలా కామలేటట్టు బాగా మెకప్ చేసుకునే అమ్మ ఉత్సత అంభోజకరేన రూపిణీం స్త్రియం రూపురాజ లక్ష్మిరాజ గోప్యః ఎందుకంటే ద్రక్ష్మివాగతాంపతిం భర్తను చూడటానికి వచ్చినట్టుగా కనపడింది అనుకున్నారు. బాలగ్రహ తత్ర విచ్చెన్వచి శిశోని దృశ్యయా నంద గృహే హతదంతకం. ఆమె రేపళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ పిల్లలు వెలుగుతూ ఎదురుచ్చాయ గమనించండి పరమాత్మ సంకల్పంతోటే నందుని ఇంటికి వచ్చినది. చెప్పాను కదా ఎదురు చెప్పి ఆ ప్రమాదం చెప్పి అలా చెప్పాము. ఎందుకు ఆ మాత వాడాడు అంటే ఇంతకు ముందే చెప్పాడు. ఎక్కడ భగవంతుని కథలు, నామములు, కీర్తనలు, పూజలు ఇవి ఉండవో అక్కడే రాత్రి సంచరిస్తారు అని. అయితే హలో ఎందుకు వస్తుంది? రావస్తా? పరమాత్మ ఉన్న చోట బాల గ్రహాలు వస్తాయా? రాలేదవా? అంటే పరమాత్మ ఎలా పిలిచాడు ఏ గురించి అయ్యా?
స్వామి సంకర్పం తోటే వచ్చిన ఆమె. యదుర్ఛయ నంద గృహే అసత్ అంతకం పానం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం తదర్శ కల్పే అగ్నిమివాసితం పతి. నిగురు గప్పిన నిప్పు దావున వాడిని దరితేరిన యముడని తెలియక ఆమె పిల్లవాడిని చూచినది ప్రతిక్షెన్నని జోరు తేజసం తన కాంతిని తాను కప్పేసుకున్నారు ఎందుకంటే పరమాత్మ యొక్క తేజస్సు కనబడితే రాదు వెనక్కి పోతుంది. మామూలు పిల్లవాడిలా ఉంటే ఉరికొస్తుంది. అందుకే అతనే ఉన్నాడు అంతకం. బాలం యముడుగా ఉన్నటువంటి పిల్లవాడిని తన దేసి తాను కప్పుకున్నటువంటి వాడిని కలిపే అగ్నిమివ ఆకితం చెయ్యి మీద పడుకున్నాడు ఎలా నిప్పు మండినట్టు ఉన్నాడు కానీ భక్తి ఆకితం నివ్వులు చప్పారు బూడిద కప్పుతుంది. ఊడిజ చప్పి ఉన్నటువంటి నిప్పు లాగా ఉన్న వాడిని చూసి విభుజ్యతాం బాలక మాలికా గ్రహం స్వామి కూడా ఓహో బాలక మాలిక వచ్చారా అని తెలుసుకొని చరాచరాత్మ చరాచరాత్మ అంటే చరాచరాత్మ అందరిలో ఉన్నారు కదా అందుకే స్వామి చెప్తున్నాడు నిమీరి తేక్షణః చావాలనే కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిస్తే అది ఉండదు. కానీ ఇప్పుడే చూడొద్దు. కళ్ళు మూసుకుంటే కానీ అప్పుడు ఓ ఓ ఓ ఓ నిద్రపోయాడు పిల్లలు దగ్గరికి వస్తున్నారు. ఇదా నివీధికి యక్షణః అనంతమారోపయదంకవంతకం యదోరగం సూప్తమబుద్ధిరద్యుదిహి అనంతమారోపయత అతనికి ఏం పేరు స్వామికి అనంతుడే కదా. అనంతుడిని తన ఒడిలో కూర్చో పెట్టుకున్నాడు తీసుకుని అయ్యాడు. న్యాయంగా అనంతుడు కాదు అంతకుడు అంటున్నాడు. అతను అంతకుడు యముడు అతను. ఎలాగయ్యా అంటే యదోవరజం సుప్తం అబుద్ధిరజ్జుతిహి. పడుకొని ఉన్న పామును తాడ అనుకొని ఒడిలోకి తీసుకున్నట్టుగా ఈ పిల్లవాడిని ఒడిలోకి తీసుకుంది. అబుద్ధిరజ్జుహి తాం తీష్ణ చిత్తాం అతివామ చేష్టితాం వీక్ష్యాంతరాకేచ పరిశ్యదాతివత్ వరస్త్రీయం తత్వ భయా జర ధన్ చితి
విరీక్షమాణే జననీ చతిష్టతా ఆవిడ వచ్చినది పిల్లవాళ్ళని తీసుకున్నది కొడి దొబ్బు కొడుకుతుంది. అందరూ ఇద్దరు బొమ్మల్లాగా చూస్తున్నారు. నా పిల్లవాడు నువ్వెందుకు ఎత్తుకుంటావమ్మా ఒక్కడు అంటే వద్దు. ఎందుకలేదంటే చెప్తున్నాడు అందులో శ్రీ ఇడ్ల చిత్తాం అతివామ చేక్షితామన స్వభావం ఎలాంటిది మహా చిత్త స్వభావం. అతివామ చేష్టిత అన్నీ వంకర పనులు చేసేది అన్నమాట చెప్పాలంటే వామ చేష్టిత సరే కొంచెం జాగ్రత్తగా చెప్పాలంటే సౌర్గతంలో వామ అంటే సౌందర్యం అని కూడా. కాస్త వయ్యారంగా పని చేస్తుంది. పిల్లలు ఎత్తుకోవడానికి కాస్త వయ్యారం, తీసుకోవడానికి దింపుకోవడానికి వయ్యారం. ఇలాంటి చేతులు నడవడము. ఆ వాడు చూస్తూనే ఉన్నారు. ఎర్ర లేదండి. ఆ ఏడుస్తాం మనం ఏడుస్తాం మనం ఏడుస్తాం ఈవిడ వస్తున్నప్పుడు ఏడుస్తాడు అదే మన మన ప్రయత్నం ఎక్కడ ఏడుస్తాడు కళ్ళు మూసుకున్నాడు ఏడితే కష్టం కదా ఏడితే మనం ఏడుస్తాడు రేపు పోనీ పాముగా ఉండాలి అనుకున్నా తెలుగు గలవాడు అనుకున్న పని సప్పుడు చేయకుండా చేయాలి పరిపూర్తి చేయాలి కానీ ఏడుపు రాకపోయి ఎందుకు? అందుకే అంటున్నారు అందులో తీక్ష చిత్తాం అతివామ చేక్షితాం వీక్ష్యాంతరా కేశ పరిచ్ఛదా శివతు కోచ పరిచ్ఛదా శివతు ఎలా ఉంది ఆ మహానుభావురాలు వరలో దాగి ఉన్న కట్టిలా ఉంది. పోసే పరిక్షే ఎలా చేయాలో జాకులంటే ఎలా రాస్తారు అందుకే ఆస్వాదిస్తారే ఇవాళ చెప్పుకుంటే అసలు ఆస్వాదం రాదు ఒక్కొక్క పదంలో అమృతం ఊరుతుంది వర అంటాం కదా కత్తి పెట్టుకుంటే పెద్ద కడ్డ గారి పెడతాం వర అని వరలో దాగి ఉన్న కత్తి లాగా ఉండద ఎందుకంటే వరను వజ్రాలు రత్నాలు కొదుగుతారు వర పైన. అబ్బా ఎంత బాగుంది అనుకుంటా. లోపల ఎంత బాగుంటది. ఎంత అలంకారం అంటే వర ఎంత అందంగా ఉంటే లోపల కత్తి ఎంత భయంకరంగా ఉందో ఈ పూతన అంత అందంగా అలంకరించుకుంది కానీ లోపల ఉన్న మనస్సు అంత భయంకరంగా ఉంది. అందుకే కోచ పరిశ్చిత శివత్ వరస్త్రీయం తత్వభయాచ దర్షితే ఇంత ఉత్తమమైన స్త్రీ అని ఆమె కాంతితో వీరు అవాక్ అయ్యారు.
వేయస్తు దానికి దానితోటి మహానుభావుడు వచ్చేస్తుంది అని అలా చూస్తూ నిలబడతారు. తెలిస్తే నిరీక్షమానే జననీహి అతిష్టతాం. చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరూ అలా నిలబడతారు. తస్మిర్ స్తనం దుర్జర వీర్యముల్బణం ఎంత గొప్పవారు కూడా అరిగించుకోనేంతటి మహా భయంకరమైన విషమును స్తనములలో నింపుకున్న మహోన్భవరావు గారు అలాంటి స్తనమును ఘోర అంకమాదాయ తన ఒడిలో కూర్చోబెట్టుకొని చితో ఆ చిన్న పిల్లవాడికి దదవు తన్నె విచ్చినాడు. అతను కూడా గాహం కరాభ్యం భగవాన్ ప్రతీర్య ఇటుక పోసి స్వామికి. అంటే రెండు చేతులతోటి స్వామి రెండు స్థనములను గట్టిగా పట్టుకొని ప్రపీడియా బాగా పీడించి ప్రాణైస్తమం. రోష సమన్వితః మహా పోపం తోటి ఒక భారీ కాదు ప్రాణాలు కూడా తగిలి కాని. ఇంకెందుకు ఏడుస్తాడు వాణ్ని ఏడుపిస్తాడు. ఆయన ఎవరది ఇలా సమన్వితః అపిబత్ సా ముంచె ముంచె ఆలమితి ప్రభాటిని. పెట్టి ఆ రెండు పట్టుకున్నాడు తాగుతున్నాడు. పాలు నెత్తురు ప్రాణాలు పోతున్నాయి. ఆ బాధ పోలేక నాయనా ముంచి ముంచి విడువురా విడువురా విడిచిపెట్టిరా విడిచిపెట్టిరా ఇక చాలురా ఇక చాలురా అని మొత్తుకుంటున్నాడు. అలమితి ప్రభాయని నిక్పీడియమాన అఖిల జీవ మన్మణి అన్ని ప్రాణాలు రాగేయవలసు ఉన్నాయి. ఇంకేం చేయలేదు. వివృత్య నేత్రే గుడ్డు తెరవేసింది. అలా శరణవు పూజవు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నది. అలా కొట్టుకొని ప్రస్విన్న గాత్ర ఒళ్ళంతా చెమట పట్టింది. అలా పట్టి క్షిపతి అటు ఇటు విసిరివేస్తూ పెద్దగా ఏడుస్తున్నాడు. రోధా సత్యాహ త్వరేన అతి గభీర రహ్మ సా సాధ్య మహీ జౌత్య విచార సగ్రహ పరమ సుకుమారురాలు కాబట్టి ఆమె ఆమె ఏడ్తే ఆ చుట్టుపక్కల ఒక 12 యోజనాలు వరకు పర్వతాలు చెట్లు అన్నీ కూడా ఊరిపోయాయి, చంపించాయి, ఊరిపోవడం అయింది. ఇక్కడ సగ్రహ ఇక్కడే కాదు ఆకాశంలోకి రావాలని పోచాయి. ఆకాశంలో సగ్రహ.
రథా దిక్షత్య ప్రతినేదిరే జనా నీళ్లు సముద్రాలు దిక్కులు జనులు కూడా ప్రతినేదిరే ఒణిగి పెద్దగా అరిచారు పేతు ఊక్షితౌ వజ్ర నిపాత శంకయా ఇది కూడా పట్టిన పరిస్థితి పడుకున్నారు పిల్లలు. తిరుగు పడుతుందేమో అని. ఊళ్ళల్లో అడవిలో పోయే వాళ్ళే తిరుగు పట్టి పడుకుంటారు. అది మళ్ళీ పట్టిన శాస్త్రం. సైరింగ్ చేసి పడుకుంటారు కదా అట్లా ఆ అట్లా అది వేసినట్టు పడుకుంటారు. తయపడి తిరుగు పడుతున్నా బెటర్ పడుతున్నా అంటారు. వజ్రానిపాత శంకయా నిశాచరీత్స మిదిత మిదిత స్తనాభ్యసో వ్యాదాయ శ్రీ కోశాన్ కేశాన్ శరణ ఊపు ఇది ఏంటి కదండీ. ఊడిపోయాయి. కాడి చేతిలో కొట్టుకుంటుంది, భుజాలు కొట్టుకుంటుంది. ప్రతార్య గోష్టే నిజరూపమ అప్పుడు ప్రాణం పోయే ముందు వంకర రూపం ఉండవు కదా అలా రంగు వస్తుంది. నిజరూపాన్ని పొంది. వజ్రాహతః తత్ర ఇవ అపతతు వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతం లాగా కుడిపోయింది. పడిపోయింది. ఆమె పడిపోతే త్రిగవ్యూతి అన్నాడు అంటే ఆరు కోతుల దూరం 12 మైళ్ళ వరకు ఉన్నటువంటి చెట్లు మొత్తం పూలి పొడి అయిపోయాయి. ఈ వరంగా అది చూడండి త్రిగవ్యూత్యంతర ద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మాదాతుల అద్భుతం అదొక అత్యాశ్చర్యమైంది కానీ ఇక్కడ పడితే ఆరు కోతుల దూరం 12 మైళ్ళ దూరంలో ఉన్న చెట్లన్నీ పొడిపొడి పోయాయి ఎంత ఆశ్చర్యము. ఈ ఆమె కూడా చాలా సుకుమార రాదట ఎలా ఉందంటే ఈశా మాత్ర ఉగ్ర నౌస్త్ర ఇప్పుడు నాగరి చూస్తున్నారు కదా ఒక్కొక్క పన్ను నాగరి అంటా ఉంటారు. ఈసా మాత మాత్ర ఉగ్రదంష్ట్రాస్యం గిరి కండర నాసికం ఒక్కొక్క ముక్కు పర్వత గుహలా ఉంది గిరి కండర నాసికం గండ చైల స్థనం ఒక్కొక్క స్థనము పెద్ద పర్వతం లాగా ఉందట గండ చైల స్థనం రౌద్రం ప్రకీర్ణ అరుణ మూర్థజం మహా భయంకరంగా ఎర్రని కేకములు పాత రోజుల్లో ఎర్రటి వెంట్రుకలు అరుసులకు ఉంటాయి శాస్త్రాలు.
కేశములు ఎర్ర కేశములు ఉంటాయి అంటే రాడదులకు ఉంటాయి శాస్త్రం మన గుర్తు అది ప్రకీర్ణ అది కూడా విరబోసుకొని ఉంటాయి ఇంకో కేశము ఎర్ర కేశము కాకుండా విరబోసుకున్న ఎర్రని కేశములు రాడదులకు ఉంటాయి ప్రకీర్ణ అరుణ మూర్థజం అంధకూప గభీరాక్షం ఈ గది బావుల్లాగా ఉన్నాయట కళ్ళు. ఒక్కొక్క కళ్ళు అంధకూప గభీరాక్షం, పులినారోహ భీషణం, బద్ధ చేతు భుజ ఊరువంగిరి నది మీద సముద్రం మీద వారది కట్టినట్టుగా తొలగున్నాయట. అలాగే పూర్వంద్రి శూన్య తోయ త్రదోదరం నీరు లేని పాడుబడిన బావి లాగా కొట్ట ఉంది. త్రదోదరం సంతత్రతుహు స పద్వీక్ష్య గోపా ఈ ఆకారాన్ని చూసి గోపికలు గోపాలులు వణికిపోయారు పాపం. సంతత్రతుహు తలేవరం పూర్వంతు తన్నిస్వన తన్నిస్వరిస భిన్న వృత్స్కర్ణ మొదలైన సత్యాశ్యం. ఆమె ఏడుపు ధ్వని వినే అందరూ చెప్తారు చూడండి తన్నిస్వరిస భిన్న వృత్స్కర్ణ మస్తకా గుండె పోయినే మన చెవులు పగిలాయి కొంచెం కారిపోయినాయి. గురి విచ్చే అది కాదా వెళ్ళిన వాళ్ళు భయపడ్డారు ఇంకొకరు ఉంటే ఏమో ఇలా బాలంచ తస్య ఉరతి కీరంతం ఆ తప్పుడికే వాడు చచ్చాడు. ఆ రోజు కూడా సచ్చారు. అలాంటి ఆమె మీద వర్షతల మీద పడుకొని పిల్లవాడు హాయిగా ఆడుకుంటున్నాడు. వాడిని చూశారు ఇంకెలా ఉంది ఆ పరిస్థితి. అందుకే అలా చూసి అందుకే అపుతో భయం అంటున్నారు. వారికి భయమే లేదు. వాడికి ఎంత భయం ఉంది అని చెప్పి చెప్పి అలాంటి స్వామిని ఆ పుతో భయం గోప్యః సూర్ణం సమర్ధ్యేత్య జగురుహు జాతసం అమాంతం ఊరుకొచ్చి మొదలు పెళ్ళాయి నాకు బాగా మరుగులు అయ్యో అని అదేమో అని కాళ్ళు గట్టిగా ముస్కొని అమాంతం ఉత్తర మొదలు పోయాను ఉస్తే భయం పోతారు భగవాదం గుణే పోవుతాయి ఆ చిన్నగా ఉంది కదా ఆ వసరం ఎవరో ఇంత ఉన్నాడు పిల్లవాడు. లేనే కానీ ఒక్కొక్క స్థానం కట్టతే ఆయన వద్ద ఉందట. ఆ మధ్య విషయం ఉంటాడని దొర్గాడు పిల్లవాడు. సమాధానం వసరం ఊరికే వెళ్ళిపోతాడు. అలా తీసుకొని ఊరికి. జగురుహు జాత సంభ్రమః యశోదారోహిణిభ్యాంతాః తమం బాలస్య సర్వతః రక్షామి దేవో భూతమో ఇది గ్రహమో ఇది ఉంది నచ్చింది అయ్యో మా పిల్లవాడి గ్రహం పట్టినట్టు ఉంది స్వామి రక్షణ చేయలే పిల్లవాడి తిరిగి రండి గోమూత్రం తీస్తారండి గోమయం తీస్తారండి రక్షణ చేయాలి మరి. అది అక్కడికి స్నానం పోయించి యశోదా రోహిణిలో అంతట.
రక్షాం విరదరే సమ్యకు గోపుచ్ఛ భ్రమణాది ఇది ఉళ్ళలో ఏం చేస్తారు? దెయ్యం భూతం పట్టి నించే ఇలా వాళ్ళకు ఆవు పిల్లల కాలులు చొప్పుని ఆవు తోక కోటి ఒళ్ళంతా తుడుస్తారు. గోమ తీసి రాస్తారు. గోదుగుడిని కొంచెం ఒళ్ళంతా రాస్తారు. తర్వాత స్నానం పోస్తారు. అది పద్మ గుణ అది అక్షా విధానం ఇవన్నీ చేసి అప్పుడు సర్వతః గోమూత్రేన స్నపయిత్వా పునః గోరజస చెప్తున్నాడు గోమూత్రంతో స్నానం చేయించి గోదుమ్ముతో ఒళ్ళంతా మళ్ళీ రాయించి రక్షాన్ చేకృత్య శకృత శకృత అంటే గోమయ పేడ దాంతో సచేసి ఎలా ద్వాదశాంగేషు నామభి పరమాత్మ యొక్క 12 పేర్లతో మన శరీరంలోని 12 అవయవాలు. పాత పాత పాత అంటారా ఆ చెవి ఇది. ఇది ఇప్పుడు మనం మర్చాం కానీ పాత రోజుల్లో పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే ఈ ఐదారు శ్లోకాలు చదివి ఒక మూడు సార్లు పడుకోబెట్టి జద వినా అని పోతాం. ఆరోగ్యం పాలితే ఎలా జరిగిపోతాయి అలా చెప్పారు అలా ఆ ద్వాదశాంగే నామభిహి గోప్యః సంత్కృష్ట సళిలాః అంగేషు సరయో కృతకో నేత్య నీళ్ళు ముట్టుకొని ఆచమనం చేసి అర్థం కదా అలా నేత్యాత్మని అస బాలస్య బీజన్యాసముర్గతా తన శరీరంలో అఘ్నాసము చేసి అరణ్యాసము చేసి పరమాత్మ యొక్క మంత్రాన్ని బీజన్యాసం కూడా చేశారు, అంటే మనకు అన్ని మంత్ర విధులు బాగా. నీ మొకాళ్ళు రావాలి. స్వామి వచ్చి రాకేం చేస్తాయి. ఇలా వారు అన్నీ చేశారు. అవ్యాదజః అంగ్లిం. బ్రహ్మ పుట్టుక లేని పరమాత్మ నీ పాదములను కాపాడుగాక. అణిమాం తవ జాను అధోరు నీ మోకాళ్ళు. నీ ఊరు ఊరు అనిమ ప్రభావం చాలా సూక్ష్మ అలాంటి వాడు కాపాడని యజ్ఞః అచ్యుతః కచితటం నడుమును అచ్యుతుడు కాపాడని యషరం హయాస్యః గర్భాన్ని హయగ్రీవుడు కాపాడని. కృతో కేశవః హృదయాన్ని కేశవుడు త్వదురః ఈశః. వశస్థలాన్ని ఈశ్వరుడు కాపాడని వినస్తు కంఠం సూర్యుడు కంఠమును కాపాడని విష్ణుహో భుజం ముఖం పురుక్రమః.
ఈశ్వరః తం ఇలా చక్రి అగ్రతః సహగతః చక్రాయుధం గలవాడు ముందర కాపాడాలి సహగతః హరిరస్తు పశ్చాత్ గదాయన హరి వెనక కాపాడాలి. త్వర్తయోహో ధనురసి మధుహాజనస్య అని రెండు పక్కల ధను దైర్య అంటే మంజు ధనుడు కాపాడాలి. కోనేషు శంఖ గురుగాయ మూలలలో శంఖ దైర్య పరమార్థం కాపాడాలి. ఉపరి ఉపేంద్ర పైన ఉపేటి రుకాపారు గాక సాక్ష్యః క్షితౌ భూమండలంలో భూమి మీద గళ్ళు కాపారని హరధర స్ఫూర్తః సమంతా అన్ని దిక్కుల ఆదిశేషుడు కాపారని అది ఎవరు అని చెప్పు కదా అలా సరే అలా స్వామి కాపాలని ఇంద్రియాని ఋషీకేశ ప్రాణం నారాయణుడు ఋషీకేశ ఇంద్రియములను ప్రాణములను నారాయణుడు కాపాలని స్వేతస్వీపాధిపతిహి చిత్తం. మన చిత్తాన్ని పిద శ్రీపాధిపతి కాపాడని, మనః యోగీశ్వరః మనస్సును యోగీశ్వరుడు కాపాడని, పృశ్ని గర్భస్తు తే బుద్ధిం బుద్ధిని పృశ్ని గర్భుడు కాపాడని, ఆత్మానం భగవాన్ పరః మనం పరమాత్మ కాపాడాలి భగవాన్ కీడంతం పాతు గోవిందా ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు కాపాడని శయానం పాతు మాధవ పడుకున్న వాడిని మాధవుడు కాపాడాలి ప్రజంతమవ్యాత్ వైకుంఠా నడుస్తున్న వాడిని వైకుంట్నుడు కాపాడని ఆసీనంత్వాం శ్రీ అస్పతి కూర్చున్న వాడిని శ్రీపతి కాపాడని గుంజానం యజ్ఞముకు పాతు భోజనం చేస్తున్నప్పుడు యజ్ఞముకు అందుకే మనం మర్చిపోయాం కానీ భోజనం చేస్తున్నప్పుడు యజ్ఞేశ్వర అని భోజనం చేస్తాం. కదా యజ్ఞేశ్వరార్పణమస్తు చెప్తాం కూడా మనం. పోజం చేసే ముందు యజ్ఞేశ్వరాన్ని స్మరించాలి. పుంజానం యజ్ఞముకు పాతు సర్వగ్రహ భయంకరః. ఎవరంటే సర్వగ్రహ భయంకరః అలాంటి వాడు డాకిన్యః యాతు ధాన్యస్య కూష్మాండ ఈ అర్భక గ్రహ అంటారు కదా శాకినీ డాకినీ గాలి జయ్యంబులు అంటారు అవన్నీ ఇలాంటి కూష్మాండ గ్రహాలు ఇవన్నీ అర్భక గ్రహాలు అంటే బాల గ్రహాలు ఇలాంటి అన్ని బాల గ్రహాలు భూత ప్రేత పిశాచములు యక్ష రక్షో వినాయకులు కోటర రేవతి జ్యేష్ట పూతన మాతృకాలైవని రా ఉన్నాయి కదా పూతన ఆల్రెడీ వచ్చేసింది పూతన మాతృకాలైవ ఉన్మాదాయి అపస్మారః
కొన్ని ఉన్మాదములు, కొన్ని అపస్మాదములు, అలాగే దేహ ప్రాణ ఇంద్రియ ద్రోహః. కొన్ని దేహాన్ని కలిగిస్తాయి దేహానికి, కొన్ని ప్రాణాలకు, కొన్ని ఇంద్రియాలకు అలా ద్రోహం కలిగించేటువంటివి స్వప్న దృష్టా మహోత్పాత ఇక్కడే కాదు. కడలో కలిగినటువంటి ఉత్పాదములు కూడా ఉర్ద్ధ బాల గ్రహాస్య అన్నీ భయం కదా పిల్లవాడు ఏమవుతాడు రోజో కదా అందుకే ఉర్ద్ధ గ్రహాలు బాల గ్రహాలు సర్వేనశ్యంతు. అవన్నీ నశించుగాక. ఎలా? విష్ణోహో నామ గ్రహణ భీరవః. పరమాత్మ పేరు తరిస్తే దయపడే గ్రహాలన్నీ నశించుగాక. మా పిల్లవాడు క్షేమంగా ఉండాలి. శాంతి జరిపే రక్ష అంటారు. మనం శాస్త్రాల్లో బలబడుతో కరుస్తాం ముఖ్యంగా. రక్ష చేయాలి రక్ష చేస్తారు పిల్లలకు మరి పోయాం కానీ పిల్లలు రక్ష చేస్తారు కొంచెం వ్యాధి కొంచెం ఏదో పిచాప పడ్డారంటే అది రక్ష కోతి కానీ ఏదో మాల్యంతో కానీ తీర్థం కానీ రక్ష తీర్థం అంటే. ఇలా విష్ణుర్ నామ గ్రహణ భీరవా ఇది ప్రణయ వద్దాది గోపీబిహి కృత రక్షణం ప్రేమతో ఉన్న గోపికలు స్వామికి రక్ష చాయించారు హాయ విత్వా తనం మాతా సన్యవే చేయతాత్మజం తను బారు తాపి పిలవాని పారుకో బిడ్డలు ఏ నమః కావన్ నందాదయో గోపాహ మధురాయ వ్రజంగ అప్పుడు ఇంతలో వాళ్ళు నందాది గోపాలు ఇద్దరు. తల బద్ర నుండి రేపట్లకు వారు వచ్చేసారు. విలోక్య పూతన దేహం బభూవుహు అతి విస్మిత. ఈ యొక్క ఆచారం ఉంది. పూతన దేహాన్ని చూసి వాళ్ళు అత్యాశ్చర్యానికి పొందారు. నూనం బసన్ శిరి సంజాతః యోగీ సో వర్తమాదతః తైవ దుష్టో విత్పాతః యదా ఆనంద వసుదేవుడు సామాన్యుడు కాదు. వసుదేవుడు మామూలు మానవుడు కాదు అతను ఋషో యోగేశుడో అయి ఉంటాడు. ఎందుకు సత్యమా? ఉన్న మాట చెప్పేసాడు. తయేవ దుష్టా తయేవ దుష్టా ఉత్పాత ముందే ఆయనకు ఉంది ఏదన్నాడో అది కానీ కనపడింది. అక్కడే చెప్పాడు ఉత్పాదన ఉన్న చలవి ఎలా ఉండవు అన్నాడు. అతను చెప్పినట్టే ఉత్పాదన మనం చూశాం అంటే ఆ ఉసుదేవుడు ఋషో యోగీశ్వరుడు అయి ఉంటాడు.
హరే వర పలు బిచ్చిత్వా తత్తి అని ఒకసారి ఆ దేహాన్ని చదగబెట్టాలి. దాన్ని ఎవరు మోయాలి? అయ్యా మీరు కాలేదు అందుకే గొడ్డాలతోటి అవయవాల అవయవాలుగా పోయేంత ఖండించి చిన్న చిన్న ముక్కలు కట్టి చేసి ఇది అప్పుడు తగ్గించాలి. కలేవరం పరదుభిక్షిత్వా తత్తేవ జౌకతా దూరేక్షిత్వా అవయవ అవయవత ఒక్కొక్క అవయవం మొత్తం పోయలేదు మరి దాని అవయవత. ఎందుకంటే ఒక్క చెయ్యి ఒక 50 చెట్లతో ఉంటుంది ఎవరు చేయాలి కాబట్టి అందరూ పదు పదు అనిపిస్తారు పద్మపురాణంలో ఒక్కొక్క ఏలు కంటించాలి ఎవరు పోయారు చెయ్యి పోయారు ఏలు పోయారు ఒక్క ఏలు ఒక్క పదు ఏలు తీసుకుపోయి పోయారు ఈ అవయవసః భయోగత దూరే క్షిప్త్వ న్యదహన్ సాస్త శిక్షితం కటిలని పూర్తిగా పీల్చి దహనం చేశారు. దత్యమానస్య దేహస్య ధూమస్య అగరు తౌరపః శరీరం తగలబడుతుంటే పొగ వచ్చింది. పొగతో పాటు చక్కని సుగంధం ఉంది. అగరు గంధం వచ్చేసింది. తెలుసా తెలుసా చెప్తున్నాను. అగరు సౌరభ ఉత్తితః కృష్ణ నిర్భుక్త తపద్యాహతపాప్మనః పరమాత్మ గట్టిగా పట్టుకొని పాలు తాగే అంటే అతని స్మృతి కానదు. స్మృతి కాదు పాలు తాగేసాడు. పరమాత్మకు పాలిచ్చిన తల్లి ఏ చదవ అయితే ఆయన తాగు మనకు తాగు ఆయన తాగు చచ్చే వాడికి విషం ప్రమాదం అండి తావని వాడికి ఎరిచినా కాలు కే కదా. అందుకే ఆయన ఏమన్నాడు? నాకు ఇవ్వు నీకు మోసం ఇస్తాను. నీ దగ్గర ఉన్నది నీది అనుకుంటావు చూడు దాన్ని నాకు ఇవ్వు. అది విషం కానీ అమృతం కానీ నిప్పు కానీ ఏ నాక అన్నీ ఒకటే కదా. ఆయన విషం ఏంటి? అందుకే వాళ్ళు పోతాను అంటారు. అది ఏం చెప్పా కదా అవును పూతన విషం ఇస్తే ఈయన తావరే అంటే నిర్వెల్ల విషం కుచ్చుకొని నుంచి విజయం పరుస్తున్నాడు. ఆయినే విషం విజయం ఇస్తాడు. విషధర రిపు గమనునకును విషగల సకునకును విమల విష చేయెనునకును విష భవ భవ జనకునకును విష సనుగవ విషము గొప్ప విషమాతర పనునకును ఈ విషయాన్ని ఇస్తా ఆయన ఆ రుక్షములు విశాఖ ఆయన అంటాడు ఎందుకంటే ఆయన వాహనం ఎవరు నడుపు మంత్రులు వాళ్ళు ఎవరు అన్నట్టు పాములు.
విషధర రిపుగమనం. నిలువెల్లా విషం దాచుకునే పాములకు శత్రువైన గరుత్మంతుడు వాహనం. మన లోకంలో మన వారి గురించి తెలుసుకోవాలంటే ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాం. కదా ఈయన ఫ్రెండ్ వాడి గొంతులో వేరే వాడు. విశాఖ గాడు ఉంటాడు ఈయన గడల గడ్డడు. వాడి ఫ్రెండే కదా అందుకే విశాఖ గాడు వాళ్ళని చూపించడం అంటే వాడి విశాఖ గాడు తకుడు. ఓ ఈయన పక్క బాగున్నా? నేను పట్టేది విష చేయను రా నువ్వు అలా తాగి సరే నేను పండుకునేది విషయమే మాట్లాడేది విషయమే తోటే ఎక్కేది విషయ తబ్బే దాని మీదనే పోనీ కొడుకు మంచివాడా వాడు అక్కడికి పోతాడు విష భవ భవ జనకుడు బ్రహ్మ ఎక్కడికి పోతాడు మీరు పద్మం మీరు కూడా అర్థం విడనే ఉంది అందులో పుట్టిన వాడికి విష అనుభవ విషము గొప్ప విషము. ఈ విధ విషమా అని అంటే విష నిత్యా అవసరిత్యా కాదు పరమాత్మ నిత్యా కాదు. వైరంతో ఇచ్చిన భక్తులు ఇచ్చిన ఆయనకేం చేయలేదు కదా. అందుకే కృష్ణ నిర్భుక్త అంటున్నారు. కృష్ణ పరమాత్మ పట్టుకొని మరీ ప్రేమగా ఆరాధించాడు. ఆ ఇస్తున్నది ఏమి అని. ఆరాధ్యం ది పీడి అంటాడు కదా. అందువల్ల ఆ పరమాత్మ చేతులు తగిలాయి ఆయన మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరు ఆడుకున్నారు కదా భగవంతుడు, ఇంత బాగా పాపమే కదా ఇది? అన్ని పాపాలు తొలగి సుగంధం వచ్చేసింది. ఇస్తున్నాడు ఉటపాపన పూతన లోక బాలగ్ని రాక్షసి రుజిరాచన దిగాంశయాపి హరయే సనంద స్వాపా. పరమ దుర్మార్గురాలు లోక బాలులను చంపేది రాక్షసి, నెత్తురు తాగేది చిత్త పరమాత్మను చంపటానికి సన్నిహితి కూడా మోక్షం పొందినది. ఏ కొంచెం శ్రద్ధయా భక్తియా ఇస్తే ఏమొస్తుందో చెప్పాలనుకుంటున్నాను. కింపునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్ఛన్ ప్రియతమం తిన్నో. రక్తా తనుమా సరోయః కొంచెం ప్రేమతో కొంచెం భక్తితో అతని తల్లులు మరి పాలిస్తున్నారు కదా వాళ్లకేం వస్తుంది వాళ్లకేం ఇస్తాడండి పారం మోర్చానం ఇస్తాడు పూతనకి ఏమి ఇచ్చారు మరి అన్యాయం లేదు సంపాదనకున్న వారికి మోచమే పెద్దవారి మోచమే. అంటే ఏమంటాడు స్వామి నా దగ్గర ఏం చేయలేదు ఒక్కటే ఉండాలి. మీ దగ్గర చాలా ఉన్నాయి చాలా ఒకటి ఇస్తాను మీరు నా దగ్గర ఒక్కటే ఉంది మోచం అదే ఇస్తాను వాళ్ళకి అదే ఇస్తాను వీళ్ళకి అదే ఇస్తాను. ఎందుకంటే నాకు తావు పుట్టుక లేదు కదా.
నన్ను చంపాలంటే మీరు చంపలేరు. పుట్టించాలంటే పుట్టొచ్చు ఎందుకు చేయలేదు. వీడేమిచ్చినా మీరు నాకు ఇచ్చారు నన్ను చూడడం త్యాగబుద్ధి వచ్చింది అవకారం పోయింది అట్లా అండి పోండి. కానీ అందరికీ మోక్షమే ఇస్తాడు అందుకే పరమాత్మనే. భత్యాం భక్త హృతిత్తాభ్యాం వంద్యాభ్యాం లోక వందితైహి అంగం విత్యా సమాశ్రమ్య భగవానత్ పుత్తానం ఆయన ఎంత అదృష్టవంతులా ఉండి చెప్తున్నాడు భక్త హృతిత్తాభ్యాం వందా వంద్యాభ్యాం లోక వందితైహి ప్రపంచంలో నమస్కరించదగిన వారందరి చేత నమస్కరించబడి భక్తులకు ఉదయంలో దినతరం నివాసం చేసుకుని ఉండే పాదములతో శరీరాన్ని ఆక్రమించి ఆమె పాల్పడేది. పాద ధూళి కొంచెం తగిలితే చాలు మేము తరిస్తామని బ్రహ్మ రుద్రేంద్రాలు తలవరించి తలవరించి తపస్సు చేసుకుంటే అలాంటి పాద రాదు మీదే పెట్టి తొక్కుకుంటూ వాళ్ళు తగిలిపోయారు ఆ ఏమవుతుంది ఇంకా మోచం రాక మరేం వస్తుంది అందుకే అంగం ఇస్యాహ సమాక్రమ్య భగవాన్ అభిబత్ తనం యాదు ధాన్య పితా స్వర్గమవాపా జననీ జతిం అని కూడా స్వర్గమవాపా. ఆ మోత్సానికి తిరిగి కృష్ణ భుక్త స్థన క్షీరాః హిము గావః మాతరః విషమించిన పూతనే మోత్సానికి పోతుందంటే కృష్ణ భుక్త స్థన క్షీరాః ఆవులు తల్లులు ఎలా చూడు కృష్ణ పరమాత్మ తాగిన పాలు గల ఆవులు. ఈ ఆవులు ఆవులకు పాలు పిండుతుంటే కృష్ణుడు మహా కొట్టి ఎంబరులు వస్తాయి గోల అందరా కొట్టి ఇస్తాడు. ఈయన ఏం చేస్తాడు పక్కన చాలు అని ఆయన గోల పక్కన చదివి తానే కూర్చొని ఆ స్థిరం అంటాడు. పొద్దుగు తిన్నాం కానీ పట్టుకొని నోట్లోనే పాలు పిండుకొని తాగిపోయాడు. తిరుగు తిరుగు మిండుకోకుండా. నేను తాగకపో పాలు పిండుకుంటారా? ఇగో తాగాలి అని వచ్చి తాగ తాగ తాగ తినే కావాలి కదా. పరమా దేనం కావాలండి. సమాచారం పెట్టి రెండు సార్లు వంటలో పిట్టేసుకొని తాగిపోయేవాళ్ళు. మీరు పిండి లోపల పెట్టి తాగబెట్టి పరమా చేస్తారు చదువుకున్నాను. పిండి పిట్టేవరకే ఆవు పొదుగులో నుంచి పాత పడేదానికి ఆ ప్రభావం కొండబోతుంది అలా. పాత్ర నుంచి ఒకటి చెబుతారు కొంత పోయింది. దాన్ని కాడబెట్టారు మూడు బాళ్ళు పోయాయి. పావు భాగం ఉంటుంది. ఈ పావు భాగాన్ని చందార్చి ఇచ్చారు మళ్ళీ పోయింది.
అది ఆవు పొదుగు నుంచి వచ్చిన వాసి అలాగే తాగితే శరీరంలో ఏ రోగం రావాలి. ఇత్త చడదంట అప్పుడు పిండిన పాలు అలాగే గ్లాసెట్టు తాగిస్తే మూడు బారు రోజులు పోతాయి. అది కావుపాడే వేరే వాళ్ళు తాగువు వేరే వాళ్ళు నమ్ముకు అరగవు పాత వంతం అలా కలిగించాడు అలా పరమాత్మ తాగగా మిగిలిన తనుబాలు గల గోవులు గోపికలు కలిగి వెళ్తారో ఇంకా వేరే ఏం చెప్పాలి. కృష్ణ భుక్త స్వన క్షీరాః శివు గావోను మాతరః భయాంసి యాసాన పిపతౌ పుత్ర స్నేహ స్ముతానయాం. నా కుమారుడనే ప్రేమతో చేపి ఇచ్చినటువంటి కద్దుల యొక్క పాలు తాగిన భగవాన్ దేవసీ పుత్రః కైవల్యాద్య కిలప్రదః మోత్సం ఇచ్చేటువంటి పరమాత్మ. ఇతను తాసాం అవిరతం కృష్ణే కుర్వతీనాం సుచేష్టానం నిరంతరం కృష్ణుడిని తన కుమారుడిగా చూస్తున్న వారు నపునస్కరపతి రాజన్ సంసారయజ్ఞ సంభవ అని వాళ్ళు ఈ సంసారంలో మళ్ళీ పుట్టరు. కథ ధూమస్య సౌరభ్యమవగ్రాయ వ్రజోకసా కివిధం కుదపేవేతి వదంతః వ్రజమాయుహువా పొగ. ఆ సుగంధం దాన్ని చూచి అబ్బా ఇది ఏమిటబ్బా ఇలా వస్తున్నారు. సౌగంధం ఎక్కడిది అని ఆశ్చర్యపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు. తే తత్ర వర్ణితం గోపైహి పూతనాగమనాదికం శృత్వా సన్నిజనం స్వస్తి విశోచ్ఛాతం సువిస్మతా. ఈ నందాదులకు ఆమె ఎలా వచ్చినది, ఎలా పిల్లవాడిని తీసుకున్నది, ఎలా పాలిచ్చినది, ఎలా చచ్చిపోయినది ఇదంతా వాళ్ళు ఇచ్చేశారు. ఇంత జరిగింది కానీ సర్లే పోతే పోనీ మన పిల్లవాడు బాగున్నాడు. ఎలా పోతున్నావ్? ఎలా బాగున్నావ్ పోనీ అండి పోనీ అయితే పోనీ ఎలా బాగున్నావ్ కదా అలాగే అంటున్నాడు స్వస్థితితో శాసనం పిల్లవాడికి మంచి జరిగింది పోనీ అన్నమాట. నందహాస పుత్రమాదాయ ప్రేత్యాగత ముదారతి అప్పుడు నందుడు ప్రేత్యాగత ముంచి ముంచి చనిపోయి మళ్ళీ బతికినట్టుగా వచ్చిన తన పిల్లవాడిని తీసుకొని మూర్తిని ఉపాగ్రాయ నెత్తిని పాతన చూసి అలాగే పరమాంబుదం లేపే కాక ముద్రాలి
పరమ సంతోషాన్ని పొందారు. ఏక పూతనా మోక్షం కృష్ణ త్యాద్భుతమద్భుతం. పరమాత్మ ప్రసాదించిన అద్భుతమైన పూతనా మోక్ష గాథను శ్రుణియాత్ శ్రద్ధయా. పెద్ద దేవుడు వింటారో గోవిందే రధతే రధి పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. తక్కింది వాడి ఇష్టం. ఏం కావాలి? భగవంతుని యందు భక్తి కావాలి. ఈ రీతిలో మనం భూతనామోక్షాన్ని చెప్పుకున్నాము అన్నమాట. స్వస్తి ప్రజాగ్య పరిపాలయిస్తాం న్యాయేన మార్గేన మహిమరీషా గోబ్రాహ్మణీత్య శుభమస్తు నిత్యం. లోతాత్ సముత్సాహం సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః పూతన మోచ్ఛ అద్భుతమే అద్భుతమే నమః
Opening invocation: Salutations to the divine pair of feet, salutations to the great souls - Bhaktisara, Kulashekhara, Yogivahana, Parankusha, and Yamunacharya. Salutations to Sri Vasudeva, destroyer of Kamsa and Chanura, who is the supreme bliss of Devaki - salutations to Krishna, the world teacher.
Ordinarily we say "like the sun rising in the east." But the scripture here uses a different comparison - "like the moon." Why the moon and not the sun? Because the Lord was born in the lunar dynasty. The imagery of the moon rising reflects the clan lineage - the Chandra vamsha (lunar dynasty).
Something that cannot be described in words - something extraordinary - what do we call it? Adbhutam - wonderful! Vyasa himself used that very word: "tad adbhutam balakam" - a wonderful child. He was a child in form, but what a child! No child has ever appeared like this - hence He is called adbhuta, the wondrous one.
The Lord came wearing the Pitambara - the yellow garment - with a blue hue like the dense rain cloud (Nilamegha Shyama). He shone brilliantly, adorned with a crown of precious vaidurya gems and makara-shaped earrings. This was the divine form that appeared to Devaki and Vasudeva at the moment of birth.
Vasudeva was overwhelmed with the joy of the Krishna avatar. In that ecstatic state, he began distributing gifts to the brahmins - "asprishan mudadivijebhyah ayutam apritah gavaam." When a son is born, the father must take a purificatory bath. Having done so, Vasudeva distributed ten thousand cows to the brahmins in celebration.
Vasudeva recognized him as more than an ordinary child - "avadharya purusham param" - he recognized the Supreme Person. The signs were unmistakable: the yellow garment, the four arms, the Kaustubha gem, the Vanamala garland. Seeing all these marks on this newborn, Vasudeva knew - this is not just a son, this is the Lord Himself.
Devaki prays: "O Lord, You are the Supreme Person, beyond all of prakriti, the ultimate reality. The Taittiriya Upanishad declares: Anando Brahma - the Lord is bliss itself. You are of the nature of pure bliss, the witness of all - the inner controller of all intelligence."
Whatever anyone thinks, anywhere in this infinite universe - He knows it all. Why? Because He is intelligence itself. Consciousness itself is He. He dwells in every heart. Therefore we must be vigilant in our thoughts. He is "sarvabuddhi drik" - the witness of every mind and intelligence.
The thought cannot arise without the Lord knowing it - because He dwells where we think. He is present wherever we contemplate. That is why He is called the innermost witness. One who understands this will naturally cultivate purity of thought and deed.
From the unmodified to the modified: Prakriti, Mahat, Ahamkara - these are the avikrta (unmodified). From them emerge the pancha bhutas (five elements), the pancha tanmatras (five subtle essences), the five sense faculties, and five action faculties - these are vikaras (modifications). The entire cosmos unfolds from the unmodified to the modified in this progression.
The sun's setting is not a real disappearance - the Vishnu Purana explains clearly: "darshanaadarshane udayastamaye" - rising means seeing, setting means not seeing. The sun is always present; it is only our angle of vision that changes. Similarly the Lord is always present - it is our perception that fluctuates.
He can be called upon and He will come, asked and He will give. Yet He cannot be seen with ordinary eyes. Why? Because we are veiled by barriers created by prakriti. Only when all the coverings created by maya are transcended can one truly perceive the Lord.
The Lord of all souls - the innermost Self - who can perceive Him? Only in the absence of all coverings. The scripture says: "anavrtatvaat bahirantaram" - the inner and outer, covered and uncovered. The Lord is accessible only to those who have removed the layers of ignorance and attachment.
Free from the three gunas, free from all modification - from such a Lord this creation arose, is sustained, and at the end dissolves back into Him. This is the philosophical declaration: "tatvocha janmasiddha" - born from that supreme truth. He is the source, sustainer, and final resting place of all existence.
Kamsa - wicked and unfit for any righteous assembly - heard the divine birth and was struck with awe. Even this demon who had imprisoned Devaki and Vasudeva, who had killed their previous children, could not help being moved by what had occurred. The birth of the Lord affects even the most hardened hearts.
Suddenly a brightness appears within us, a small smile, and deep courage arises from nowhere. A problem that seemed unsolvable suddenly feels surmountable - we don't know why. The Lord's appearance brings this inexplicable courage. Devaki gained hope through seeing the divine form of the newborn Lord.
When manifest and unmanifest merge at the end of a cosmic cycle, You alone remain - "bhavaaneka sishyate." What is the name for what remains at the end of all? Shesha - the remainder. Therefore Your name is Shesha. You are the one who alone persists when everything else dissolves into You.
Time, prakriti, the gunas - none of these bind You. I take refuge in You who are beyond all - "prapadye." The mortal who is consumed by fear of death runs in every direction. Yet only the Lord can grant true refuge from the great serpent of time and death.
Devaki prays: "Please do not reveal this form to the wicked Kamsa. Please hide Your divine splendor. I am overcome with fear for You - what if he does something terrible to You? My heart trembles with that fear. Please become an ordinary child to protect Yourself and protect my sanity."
The Lord speaks to Devaki: "Why have I come in this form? O mother, in a previous birth you were Prishni, a great soul. Your husband Vasudeva was then called Sutapa, a Prajapati. You were both instructed by Brahma to create progeny. You subdued your senses and performed great austerities."
The great irony: the Lord who grants liberation appeared before them, and they asked for a son - a cause of bondage! "We want a son like You," they said. Since they said "like You" rather than "You Yourself," the Lord gave them a son in earlier births. Only in this third birth did He come as Himself - as Krishna.
The Lord explains: "There is no one anywhere equal to me in character, virtue, and spiritual excellence. Searching everywhere, no comparable being was found. Therefore I myself was born as your son. I have now taken birth in Devaki's womb for the third time, fulfilling what was promised long ago."
Devaki protests: "You are not Vishnu, you are just our child." The Lord allows this - even plays along with it. Just as in the Rama avatar the Lord appeared to have limited power so that Ravana would come to fight, here too the Lord becomes apparently ordinary so that His divine mission can be fulfilled through the natural unfolding of events.
The Lord transformed Himself into an ordinary baby as Devaki had requested. Even this transformation was through His own maya. "Tatah shaurih bhagavat prachoditah" - Vasudeva, prompted by the Lord's own power working through him, took the child from the birthing chamber to carry Him safely to Gokula.
The timing was perfectly arranged. Dawn was approaching - only one or two ghatikas (24-48 minutes) remained until daylight. The child had to be born in one place and transported to another within that window. Everything unfolded exactly as needed - as if orchestrated by a divine hand, which indeed it was.
As soon as Vasudeva arrived carrying the Lord, the darkness fled before them - just as the sun dispels darkness. The prison gates opened by themselves. Indra provided rain quietly, without thunder. The guards fell into deep sleep. Everything cleared the path for the Lord's passage to Gokula.
As Vasudeva waded through the flooding Yamuna, the water kept rising - to his shoulders, to his chest, to his neck, to his nose. When it reached his nose and the baby Krishna's feet were submerged, in that moment the river receded. The Yamuna recognized her Lord and withdrew to let them pass.
The samsara too can become like Vaikuntha through faith and surrender. There is a conversation between Yamuna and Vasudeva - 16 verses in the Padma Purana. Those who recite those verses will not drown in the Lord's maya. The Yamuna recognized and honored the Lord that night - and tradition honors that recognition.
After Vasudeva exchanged the babies, all the inner and outer doors of the palace, which had opened by divine will, closed again on their own. The baby girl - Yogamaya - began to cry, alerting the guards. Until Krishna was safely away, Yogamaya kept silent; once He left, she cried to announce "a birth has occurred."
Devaki had prayed: "Give me a son just like You." She asked for a son to be born to her. She asked for a great son. He was born as a great one - but He came in a way she did not expect. That is why before asking the Lord for something, one must think very carefully about what one truly needs.
Yogamaya - the divine power who had been born to Yashoda - was taken by Vasudeva and placed beside Devaki. When Kamsa grabbed the girl child, she was already just born and slipped from his hands. She rose up into the air, transformed into her divine form, and spoke the words of warning to Kamsa.
Yogamaya declared to Kamsa: "Your destroyer has already been born. What is the use of killing me?" - direct and blunt. "Killing me serves no purpose - your killer has already been born elsewhere." The prophecy was fulfilled. The eighth child of Devaki had indeed been born - and was already safe in Gokula.
Kamsa was struck with remorse and self-condemnation: "I, the great sinner, have slaughtered Devaki's children without reason, like a flesh-eating demon. I abandoned compassion. I lost even the basic sense of kinship. I am a wretch. Now I understand the nature of this world - those who commit such sins go to the lowest worlds."
Bodies come and go, but the atma does not go or come. There is no migration for the atma. Birth and death appear to happen for the body, not for the soul. "Viparyayah" - for the atma there is no reversal, no ending. The atma pervades all, yet seems to be born and to die - this is the great illusion. The atma is eternal.
Whether anger or grief - there is nothing that can change what has happened. Even Kamsa himself was repenting. Both Vasudeva and Devaki suppressed their grief and anger and forgave Kamsa. "Vraatustava na tapasya kshamata" - they gave up enmity and hatred, showing the greatness of the forgiving heart.
Kamsa's advisors - fearful of losing their patron - urged him: "Search everywhere - in your kingdom, neighboring kingdoms, all over the land. Kill all male children born within the last ten days, and also those over ten days old. Leave no threat alive." Kamsa agreed to this terrible counsel and set it in motion.
Kamsa distributed gifts to all - to the devatas within his household as well. He was known by the name "Asamyuga vikartana" - one who boasts greatly in the absence of war. The verse asks: what benefit comes from such boasting when tested? True strength reveals itself only when adversity arrives.
Proper thinking comes through divine grace - it arises in the heart where the Lord dwells. Nanda exemplified this proper thinking when he decided to keep the child safe in Gokula. "Let the child remain there" - this simple, natural decision was guided from within by the Lord's own presence in the heart.
Who is the root of the devatas? Vishnu. Remove Him and all else would cease. Where does Vishnu dwell? "Yatra dharma sanatanam" - wherever eternal dharma is upheld. What are the signs of His presence? Brahmins, cows, learned ones, austerities, yajnas, and righteous charitable gifts - wherever these flourish, there is the Lord.
Kamsa, bound by the noose of time, decided his safest strategy was to destroy those who upheld dharma - the brahmins and the righteous. He thought: if I eliminate the upholders of dharma, Vishnu will have no foothold. Thus he ordered his demons and soldiers to attack the sages, brahmins, and cow-keepers.
"Nandas tu atmajotsanne jatahladah mahamanah" - Nanda, whose son was just born, was filled with boundless joy. Earlier it had seemed impossible - Nanda had no children for a long time. Then suddenly a child arrived in the night. The Lord had arranged it so. What seemed impossible became perfectly real.
In the birth ceremony, sesame seeds, rice, wheat - whichever grain is used - is poured into a ritual heap. The size of that heap must be decided in advance - knee-high, two feet, five feet - this must be determined before the ritual begins. These details of the birth celebration ritual are explained in the scripture.
Full purification requires its own specific means: "Kalena snaana shouchabhyaam samskaaraih tapasaa" - with time (the ten-day ritual impurity period for parents), with bathing, with purificatory rites, and with austerities and sacred learning - these are the prescribed means of purification described in the dharmashastra.
Performing purification rituals is not merely a formality - it has deep meaning. The scripture explains why all this is necessary: by these means, all ritual impurities are cleansed and auspiciousness is established. Nanda performed all the traditional birth rites - giving cows, giving gems, and completing the required ceremonies.
During celebrations, the cows and calves were smeared all over with turmeric paste - "haridra dayaruchitatvaa" - adorned with turmeric. They were decorated with beautiful garments, ornaments, and garlands of various kinds. The entire Gokula was decorated in the traditional way for the birth celebration.
The gopi women, moving with graceful full-rounded gait, making the sounds of celebration - "calatkunchikuna" - this beautiful description evokes their joyful movement. They were all going to see the newborn baby boy, to bless and celebrate Yashoda's little child. The entire community rejoiced together.
The distinction between Para bhakti and Parama bhakti: Para bhakti is the initial recognition of the Lord. Parama bhakti is the mature state - when one has had the vision of the Lord, the fear of separation from Him is called Parama bhakti. The higher one climbs in devotion, the more precious and feared the prospect of separation becomes.
Even if someone hears this scripture and does not fully understand it, they will at least develop a question and ask their elders. Through that inquiry they will remove their doubt and gain clarity. That is why Vyasa composed the scripture with such depth and beauty. The gopis set out to see Krishna, beautifully adorned with ornaments and garlands.
The traditional beauty preparation: turmeric paste, fresh butter, tulsi juice, and gorochan (yellow auspicious pigment from the cow) - these four are mixed into a paste and applied to the face. After drying for about one ghadi (24 minutes) in the morning sun, one washes the face. This is the ancient beauty regimen described in the scripture.
Rohini too put on new garments and new ornaments with great enthusiasm and happily wandered through the celebration grounds. "Tataarabhya nandatya vrajah sarva samriddhi maan" - from that auspicious day forward, Gokula was filled with all prosperity. The presence of the Lord brought abundance to the entire community.
There was a regular tax that had to be paid to the king each month. After a child's birth, it was customary to go to the king and request that month's tax be waived in celebration of the birth. The king would typically accommodate such requests. Nanda went to Mathura both to pay the tax and to celebrate his son's birth.
By the grace of the Lord - O Nanda! You have grown old. You had no children. The time for bearing children had passed - you had almost given up hope. At such a time, a son was born to you! Vasudeva said this with wonder and joy, rejoicing in the miraculous birth that had occurred in both their families.
I was stuck in Kamsa's prison - not knowing if I would live or die, not knowing when Kamsa would strike next. I was never certain of survival. Yet I am alive. My years in prison are over - in that sense I too have been liberated. Thus Vasudeva spoke from the depth of gratitude for his own survival.
The more love and affinity one has toward another, the more life sometimes keeps them apart. Those who grow in mutual love are rarely kept in one place forever - "chitra karmanaa" - each has their own work and purpose. Two loving people may have separate duties - one is a lawyer, one a doctor - and life pulls them in different directions.
"O uncle, is my son living in your care along with his mother? Is Nandanandana well? How is my son growing up in your home?" The listening audience gets joy hearing this - because the Lord Himself is right there with Nanda. Yet Vasudeva asks this as if the child were a normal son under Nanda's care.
Vasudeva said to Nanda: "Leave while you still can - you have done your duty, now depart safely. You came with a purpose, you accomplished your task, now return home." Even this brief meeting in Mathura was precious. Those who understand know when the time has come to leave - and Nanda understood.
Putana - the demon who kills children - is a terrible being. Such fierce and dreadful spirits that cause harm to infants in towns, villages, families, and homes - all such destructive forces were gathered by Kamsa and directed toward Gokula to destroy babies. Putana was the chief of these child-destroying spirits.
Putana adorned herself elaborately for her mission: necklaces, bangles, anklets, wristbands, armlets, garments of red color, flowers woven into her hair, fragrances applied all over the body. She made herself appear as a beautiful woman - a disguise perfect enough to deceive any ordinary eye.
She arrived at Nanda's house of her own accord - "yadricchaya nanda grihe asat" - by the Lord's own will drawing her there. She concealed her terrible power - "praticchannanijoru tejasam" - like fire covered by ash. Externally she appeared as an innocent, beautiful woman. Internally she carried devastating poison.
The mothers of Gokula stood watching as Putana approached the baby. They were frozen - unable to move, unable to intervene. Why? Because within that scene, the Lord was orchestrating everything. The divine will was at work - "Sri idli chittam" - arranging for this encounter that would bring liberation to even this demoness.
The Lord Krishna was placed at Putana's breast - "tasmir stanam durjara veeryamulbanam" - the breast containing poison of unbearable potency. Yet the Lord drank from it fearlessly, not just consuming the milk but drawing out her very life force along with the poison. The poison that was meant to kill Him became the instrument of her liberation.
When Putana fell dead, there was a sound like the sky had been struck by Indra's thunderbolt - so loud that people in villages and forests fell to the ground in fright, thinking lightning had struck nearby. The crash of her massive body shook the earth for miles around Gokula.
The body of Putana was enormous. Her red hair was spread out, disheveled - reddish hair belongs to rakshasas according to scripture. "Prakirna aruna murdhajam andha kupa gabhirakshim" - her eyes were as deep as blind wells, her face terrible to behold. Her true rakshasa form was finally visible to all.
Traditional protective ritual: in villages, when a child is believed to be harmed by an evil spirit, they take a cow's calf by the legs and wave it over the child's body, rubbing the body with cow dung, then bathing the child in water mixed with cow products. This ancient protective rite uses the sanctity of the cow for purification.
Let the discus-wielding Sudarshana protect in front; let Hari with the mace protect from behind; let the bow-wielder protect on both sides; in the corners let Shankha protect - each divine weapon and form of the Lord guards from every direction. This is the traditional protective mantra recited over infants to guard them from all harm.
Evil spirits can cause various afflictions: some cause madness (unmaada), some cause epilepsy (apasmara), some harm the physical body, some harm the vital breaths, some attack the senses - each variety of malevolent force acts differently. Terrible visions can appear even in dreams. The protective blessings of the Lord are the ultimate shield.
The body of Putana was too enormous to burn whole - it had to be cut into pieces with axes. The residents of Gokula dismembered the massive carcass into sections and carried them away for burning. The sweet fragrance that arose when her body burned - because she had given her breast to the Lord - was remarkable to all who smelled it.
Garuda - the divine eagle, vehicle of the Lord, enemy of all serpents - is the protector of devotees. Where Vishnu is, there Garuda is. Therefore Vishakha and Garuda protect. They are the ultimate guardians of those who surrender to the Lord. Even the threat of serpentine forces cannot prevail against the Lord's divine eagle.
The Lord granted moksha even to Putana - who came to kill Him. She tried to kill the Lord but could not. Instead, she herself was liberated. The speaker reflects: "Whatever He gives, He has given - my renunciation, my seeking, all came from Him." The Lord grants liberation to all who encounter Him, even enemies. That is His supreme generosity.
Fresh milk drawn directly from the cow - given immediately without storing - is supremely beneficial. That freshly drawn warm milk from the cow, given in a glass right at the time of milking, benefits the body remarkably. This is the ancient knowledge about cow's milk - freshness and immediacy are its greatest virtues.
Both Vasudeva and Devaki attained supreme happiness upon hearing of Putana's fate. "Eka putana moksham Krishna tyadbhutamadbhutam" - the wondrous story of Putana's liberation by Krishna is extraordinary. One who hears it with devotion - "shrunyaat sraddhaya" - will develop love for Govinda. What more do we need? Just devotion to the Lord.