వృత్రాసుర మోక్షం: బ్రహ్మహత్య మరియు ఇంద్రుని శుద్ధి

Vrittrasura's Liberation: Brahmahatya and Indra's Purification

bhagavatam Kandadai Ramanujacharya

ఇంద్రుడు వృత్రాసురుని సంహరించిన తర్వాత వృత్రాసురుడికి మోక్షం కలిగింది. ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపం మోయాల్సి వచ్చింది (వృత్రాసురుడి పూర్వ జన్మ చిత్రకేతుగా బ్రాహ్మణ స్వభావం). మహర్షులు ఇంద్రుడికి మార్గం చూపి ప్రాయశ్చిత్తం చేయించారు. ముందే హెచ్చరించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి - తర్వాత ఏడ్వడం బాధను పెంచుతుందే తప్ప తగ్గించదు అని ముఖ్య సందేశం.

Vrittrasura attains liberation after being slain by Indra. Indra then carries the sin of Brahmahatya (killing a brahmin - for Vrittrasura was brahminic in his previous life as Chitraketu). The sages assure Indra and guide him through atonement. The session teaches: if you tell someone how to avoid a problem beforehand, they must remain alert - crying after the fact only adds to the burden. "Evam sanchojitah vipraihi marutvaanaahanat ripum" - thus encouraged by the brahmins, Indra slew the enemy.

← Prev Next →
Vrittrasura's Liberation: Brahmahatya and Indra's Purification Kandadai Ramanujacharya bhagavatam

ఆత్మ రాజా శివ శివ రామ శ్రీ గురు పర సుభోరాం యోని యోని స్మ యోని స్మ యోని యామో సత్పతి కలా నిస్మాయ నేనే ఆత్మ శివ భగవత్ శ్రీ శ్రీ రామానుజ శరణం శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేర్వ కులాభినామం శ్రీమత్తదంగ్రీవలం ప్రణమామి మూర్ధ్రా భూతం సరస్య మహదాస్వయ వర్తనాధ శ్రీ భక్తిసార కులశేఖర యోధివాహా భక్తాం దేను పరకాల యతీంద్ర కృష్ణాం శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంసజ దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతసి పుష్ప సంకాశ్యం హార నూపుర శోధితం రత్న కంచణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్వ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరస్త్రం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర విపాననం విరత కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం వరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ తేళిజై యుక్తం సీతాం పరశోభితం అవాస్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చితవత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయయప్పడేన్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టన స్కారం శిష్యే పౌత్ర కల్మసం పరాచరాత్మజం వందే నృతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మచేత దుశ్యం ద్వైపాయనో విరహ కాతర హాజుహావా పుత్రేతి తన్మయతయా కరౌభినేదో తం సర్వభూత హృదయంబు నిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల కులభూషణం

శ్రీ రంగాదియ గురు పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులరా వృత్రాసుర మోక్షం ధన్యం యశస్యం నిఖిలాధ మోచనం త్రిపుంజయం స్వత్యయనం తథాయుషం అదేనా ఇంకేదైనా ఎనక్కి ఉన్నావా? అయిపోయింది కదా అధ్యాయం. 13 13 అధ్యాయం కావాలి అదే చూస్తున్నాం. వృత్రా వృత్రాసురుని యొక్క మోక్షం చెప్పుకున్నాం. ఇందులో వృత్రే హతే త్రయోలోకాః వినాశక్రియేన పూరిత సపాలాస్యభవంతద్యః విజ్వరాః నిరుతేంద్రియా ఇలా వృత్తరాసుర సంహారం జరిగిన తరువాత ఒక ఇంద్రుడు తప్ప లోకపాలకులు త్రిలోకవాసులు అందరూ వారి బాధ తొలగి సంతోషించారు అంటున్నారు. ఒక హిందువుడు తప్ప అని వాడికి ఏమైంది మరి అంటే వృత్తరాసురుడిని సంహారించాడు కాబట్టి మరి వాడు బ్రాహ్మణుడే కదా మళ్ళీ ఇంకో బ్రహ్మహత్య వెంటబడింది. అందువల్ల వారికి శత్రు సంహారం అయితే జరిగింది కానీ తాను శాంతిని పొందలేకపోయాడు. అందుకే వినాశక్రియణ విజయం చెప్పకుండా. వృత్తరాసురుడు సంహరించబడిన తరువాత ఇంద్రుడు తప్ప తక్కిన లోకపాలకులు లోకములో బాధలు తొలగి ఆనందాన్ని పొందాయి. దేవ ఋషి పితృభూతాని దైత్యాః దేవానుగాః స్వయం ప్రతిజగ్ముము సవిజ్ఞాని బ్రహ్మేషేంద్రాదయస్తదా బ్రహ్మ రుద్రాదులు కూడా దేవతలు, ఋషులు, దేవఋషులు, పితృ దేవతలు ఇలాంటి వారందరూ దైత్యులు. దేవతల అనుచరులు తమ తమ నిలవులకు తాము వెళ్ళిపోయారు. సంతోషంతో పని అయిపోయింది. మహా మహా వారు మహా ప్రళయం కదా ఉత్తా చూడండి ప్రళయమే అలాంటి వానిని.

సంహరించారు కాబట్టి మాకు దిగులు తీరిందని అందరూ ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. అంటే రాదంటున్నారు ఇంద్రస్య అనిరువృతేరి హేతుం సోతిమిచ్చామి భూమిని అందరూ ఆనందించారు అంటున్నారు మరి ఇంద్రుడికి ఏమైంది? ఇంద్రుడు ఎందుకు ఆనందించలేదు? ఇంద్రుడికి ఆనందం తృప్తి కలగకపోవటానికి కారణం వినాలనుకుంటున్నావు మహానుభావా. ఏనాసం సుఖినో దేవాః హరేహ దుఃఖం కుతో భవతు. వృత్రాసుర సంహారంతో దేవతలందరూ ఆనందిస్తే మరి ఇంద్రునికి దుఃఖమెందుకు కలిగింది? ఆ కారణాన్ని వినాలనుకుంటున్నాను అని వృత్ర విక్రమ సంవిఘ్నాః సర్వే దేవాః సహర్షిభిహి తద్వధాయార్ధయన్ ఇంద్రం నైచ్ఛతు భీతః బృహద్వధాత్. అతని సంగతి ఏమిటి అంటే మొదలే వృత్రాసురుడు స్వర్గం మీదికి దండెత్తి వచ్చినప్పుడే అతని భయంకరమైన స్వరూపాన్ని భయంకరమైన పరాక్రమాన్ని, బలాన్ని ఇవన్నీ చూచి కరత తిండి దేవతలు ఋషులు అతన్ని సంహరించమని ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడే ఇంద్రుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. నేను దూరంగా ఉంటాను. మరి వాడు బ్రాహ్మణుడే. వాళ్ళని చంపి మళ్ళీ ఇంకో బ్రహ్మ వచ్చాను. ఇదే ఒక పని చేశాను. ఇప్పటిదాకా అవస్థ పడ్డాను. మళ్ళీ వెంటనే అలాంటిది ఎందుకు చేయాలి? అని తప్పించుకుందాం అని చూశాడు అందులో. భీతః బృహద్వధాత్ బృహద్వధాత్ అంటే బృహత్ అంటే బ్రహ్మ. కదా బ్రూ ఏంటి బ్రృహ్మతి బ్రృహ్మణాత్ బ్రృహ్మణాత్ బ్రహ్మ కదా అంతగా వ్యాపించి ఉండేవారు అని అర్థం. అలాంటి బ్రహ్మవధతో శంకించి ఇతను మళ్ళీ ఆగితే స్త్రీ భోజర ద్రుమైహి యేనః విశోరోదోద్భవం విభక్త అనుగ్రణద్విహి వృస్త్రహత్యాం క్వమార్జిమ్యహం ఇదివరకే ఒకడిని చంపాను స్వరూపుడిని వాడు బ్రాహ్మణుడు గురువు గారు అందులో. వాడిని చంపటం వలన కలిగిన బ్రహ్మహత్య దోషాన్ని స్త్రీ, భూమి, జల, వృక్షములు నాలుగింటికి పంచాను. ఆ దోషం పోయింది. మరి మళ్ళా చేస్తే ఇది నిన్న వరకు అంటారే. మళ్ళీ వాళ్ళు తీసుకోరు కదా ఒకసారి తీసుకుని వాళ్ళు తీసుకోరు. మళ్ళీ వేరే వాళ్ళని ఎతకాలి. కాబట్టి వృత్తరాధ బదలతో వచ్చేటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని.

ఎలా పోగొట్టుకోవాలో చెప్తే సమస్య దానికి ప్రయత్నం ముందు ముందు జాగ్రత్త పడాలి కదా. అయిన తర్వాత అది వెనక పడిన తర్వాత అయ్యో అయ్యో అంటే ఎవరు కోపతారు? వికాసం అంటాం కదా ముందే జాగ్రత్త పడాలి కాబట్టి అది ఎక్కడ పోగొట్టుకోవాలి అని అడిగాడు. ఋషయాద రూపాకిరణ్య మహే అబ్రువన్ యాజైష్యామి భద్రంతి హయమే దీనమాత్మభై అప్పుడే చెప్పారు. ఇంకేం భయం లేదు. మేము అశ్వేధ యాగం నీతో చేయిస్తాం. అశ్వేధ యాగం తోటి అన్నీ పాపాలు తొలగిపోతాయి. కాబట్టి నిన్ను అశ్వేధ చేయిస్తాం భయపడొద్దు. ఈ హయమేధం తోటి శ్రీమన్నారాయణుడిని ఆరాధించినట్టయితే అప్పుడు మోక్ష చేసి జగద్భుతం అది ఒక్క బ్రాహ్మణుడు కాదు సకల ప్రపంచాన్ని నశింపచేసిన చేసిన పాపం తొలగిపోతుంది ఒకడిని చంపటం కాదు ఇలా అశ్వమేధంతో శ్రీమన్నారాయణుడిని ఆరాధించి ఈ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. మేము అలా చేస్తాం. బ్రహ్మః, పితృః, గోఘ్నః, మాతృః, ఆచార్యః అఘవాన్, స్వాదః పుల్కస గోవాపి సుధ్యేరన్. యస్య కీర్తనాత్ పరమాత్మను ఆరాధించడమే కాదు పరమాత్మ నామాన్ని స్మరిస్తేనే కీర్తిస్తేనే బ్రహ్మహత్య కానీ పితృహత్య కానీ గోహత్య కానీ ఆచార్య హత్య కానీ మాతృ హత్య కానీ ఇలాంటి అన్ని రకముల పాపాలు ఏ పరమాత్మ యొక్క నామ సంకీర్తనంతో పోతాయో అలాంటి స్వామిని ఆరాధిస్తే ఇంకా మనకు ఏ పాపాలు ఉండవు నీకు ఆ దిగులే వద్దు అని చెప్పారు. తమ స్వమేధి అయిన మహాముఖేన శ్రద్ధాన్వితః అస్మాసి అనుష్టితేన మేము చాలా శ్రద్ధగా భక్తితోటి ఆ అశ్వమేష యాగాన్ని మేము జరిపిస్తాం. నీవు కూడా శ్రద్ధా భక్తులతో ఆచరించు. అలా చేస్తే హత్వాపి సబ్రహ్మ చరాచరంత్వం బ్రాహ్మణ్ణే కాదు బ్రహ్మను చంపినా గాని దొలని గుర్తొస్తుంది. నలిప్యసి కిం ఖల నిగ్రహేణ. అందరూ వాడు దుర్మార్గుడు. నువ్వు ఉత్తరాసురుడు మంచివాడని కంపలేదు కదా. స్వర్గముకు దండెత్తి వస్తే సంహరిస్తున్నాం. కాబట్టి సాధువులను దేవతలను పీడించే వారిని చంపడం ధర్మమే తప్పేం కాదు. సరే బ్రాహ్మణుడు అయితే అస్సుమందిరి జయం చేయొద్దు.

ఈ గేజ్ అవసరం లేదని ఋషులందరూ ఇంద్రునికి అప్పుడు హామీ ఇచ్చారు. ఏవం సంచోజితః విప్రైహి మరుత్వాన్ అహనత్ రిపుం. ఇట్లా ఋషులందరూ ప్రబోధించి ప్రేరేపిస్తే ఇంద్రుడు రుత్రాసురుని సంహరించాడు. బ్రహ్మహత్య అతేదస్మి నాసదాద వృషాకపిం. వృత్తరాసుర వధతో చంపిన వెంటనే బ్రహ్మహత్య అతని మీదికి ఉరికింది రెడీ కొట్టి నేను ఉన్నాను వచ్చేసింది. తయేంద్ర ఆత్మా సహతు తాపం నిర్వృత్తిహి నాముమావిషత్. ఆ బ్రహ్మహత్య పాపము వలన కలిగిన తాపము ఇంద్రుడు సహించలేకపోయాడు. అందుకే ఇతనికి ఆనందము కానీ తృప్తి కానీ కలగలేదు. శ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయింత్యపినో గుణాః ఎన్ని మంచి గుణములు ఉన్నా పది మంది నోళ్ళలో పడితే తృప్తి ఉంటుందా? శ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయంతి నోగునా ఎంత ఉత్తమ గుణవంతుడైనా ఎంత ఉత్తముడైనా పదిమంది ఓ పని నిండ పడేశారనుకోండి వాడు నోరెత్తను లేడు మాట్లాడను లేడు. ఎంత మంచివాడైనా పదిమంది నోళ్ళలో పడితే తృప్తి పొందడు. ఇప్పుడు ఇంద్రునికి అదే స్థితి కలిగినది. తాంబదర్శి అనుధావంతీం చండాలీమివ రూపిని బ్రహ్మాత్య ఒక చండాల స్త్రీలాగా. ఆకారాన్ని ధరించి జరయా వ్యపమానాంగీం ముసలిధనంతో పేరం అంతా కంపిస్తూ ఉంటే యక్ష్మగ్రస్తాం అశ్రుక్పటాం కుష్టు వ్యాధి తోటి అసృక్ పట అట నెత్తురు ఓడుతున్న వస్త్రం తోటి అసలే ముసలిది అందులో చండార స్త్రీ అందులోనూ కుష్టు వ్యాధి దానికి తోడు ఆ కుష్టు వ్యాధిలో కూడా కొన్ని చోట్ల పుండ్లు లాగాయి నెత్తురు స్రవిస్తూనే ఉంటుంది. అలా నెత్తి రోడుతున్నటువంటి ఆమె వికీర్య ఫలితాన్ కేశాన్ పైరించి బాగా నెరిచిన జుట్టును విరబోసుకొని తిష్ట తిష్ట ఉండు ఉండు ఆగు ఆగు నేను వస్తున్నాను ఆగు అని పరిగెత్తుకొని వచ్చింది. తిష్ట తిష్టేతి పాషిణీం

మీనగంధ్య సుగంధేన కుర్వతీం మార్గదూషణం అది వస్తూ ఉంటే చేపల వాసన అంతా వ్యాపించి ఉందట. ఈ చేపల వాసన తోటి దారినే చెడగొడుతున్నాడు. మార్గదూషణి దారిని చెడగొడుతున్నాడు. అంటే మొత్తం ఆమె నడిచే దారి అంతా చేపల వాసనే ఉంది. అలా నభోగతః దిశ సర్వా సహస్రాక్షః దిశాంపతే ప్రాగుదీచి దిశం పూర్ణం ప్రవిష్తః నృపమానసం ఇంద్రుడు ఏ దిక్కు పోతే ఆ దిక్కు పోతే. ఆకాశం పోతే ఆకాశానికి, భూమిలోకి పోతే భూమిలోకి, అన్ని దిక్కులకు పోతే అన్ని దిక్కులకు. ఇలా తూర్పు దిక్కు, ఈశాన్యం దిక్కు అలా తిరిగి తిరిగి చివరికి మానస సరోవరానికి వచ్చేసాడు. కొంచెం దాచుకుందాం అని అక్కడికి వచ్చి సావసతో పుష్కర నాడ తంతు నలబ్ధ భోగః ఎక్కడికి పోయినా వెంట వచ్చింది వేరే మార్గం లేదని ఆ మానస సరోవరంలోకి ప్రవేశించి ఒక పద్మం ఉంటుందే పద్మము యొక్క నాడం ఉంటుంది నాడములో సన్నని దారాల్లాగా ఉంటాయి తంతువులు అంటాం పోయి అందులో దాక్కున్నాడట. అంటే గతి ఏమిటి ఇప్పుడు? త్రిలోకాధిపతి పట్టిన గతి ఏమిటి అంటే ఎక్కడ ఉన్నాడో తెలియని స్థితికి వచ్చాడు. పోయి ఆ తంతువులో దాక్కున్నాడు. అలబ్ధ భోగః యదిహారి యదిహ అగ్ని దూతః వర్షాని సాహస్రమలక్ష్తోంతః సచింతయన్ బ్రహ్మవధాత్ విమోక్షం. ఒక వెయ్యి సంవత్సరాలు వేరే దారి లేక ఈ బ్రహ్మవధం నుంచి ఎలా తప్పించుకోవాలి రా బాబు అని ఆలోచిస్తూ అందులో మగ్గిపోయాడు. ఇప్పుడు తాల శ్రీనాకం నహుషా శిశాస విద్యా తపో యోగ ఫలానుభావః. మరి ఇంద్రుడు అక్కడ దాక్కుంటే మరి స్వర్గలోక ఎవరు పాలించాలి? రాజు లేకుండా ఉండొద్దు కదా. అప్పుడు నహుషుడికి ఇంచార్జ్ ఇచ్చారన్నమాట. ఏ నువ్వు ఇంద్రుడు రా ఈ వెయ్యేళ్ళు నువ్వు ఉండు. వాడు వచ్చేదాకా నువ్వు ఉండవని నఖుషుడిని ఇచ్చారు. యయాతి యొక్క కుమారుడు అని చెప్పాను నఖుషుడు కదా. ఈ నఖుషుడు అంతవరకు ఎందుకంటే విద్యా తపో యోగ బలానుభావః. విద్యావంతుడు, తపస్వి, యోగము, బలము అన్నీ ఉన్న మహానుభావుడు కాబట్టి అతను ఇంతకాలం పరిపాలించాడు.

సంపద ఐశ్వర్య మదాంధ బుద్ధి నీతాః తిరస్త్యాం గతిం ఇంద్ర పత్ని అని మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. ఆయన అఫ్ టుడే పరిపాలిస్తూ ఉంటే బాగానే ఉన్నాడు ఏదో మంచి ఛాన్స్ వచ్చింది త్రిలోకాధిపత్యం ఇంత పెద్ద వాడిని మా మాట కాదు కదా. మరి హాయిగా ఉండొచ్చు కదా. అలా ఊరుకోక నారదులు వచ్చి స్వామి స్వామి దేవతలు మహా మోసగాలు నీకు తెలవగా మోసగాలు ఏంటి అంతా నా దూతం నా సేవకుడే ఇప్పుడు నేనే ఇంద్రుడిని అదేనయ్యా నీ అమాయకత్వాన్ని ఆశ్చర్యపోతున్నాం మొత్తుకోవాల్సి వస్తుంది బాధపడాలి అమాయకత్వమా నాకేమైంది అదేనయ్యా. ఎలా అయింది నువ్వు వచ్చి? ఎలా అయింది కదా 50 ఏళ్ళు అయితుంది. 50 ఏళ్ళు అయిందా? మరి 50 ఏళ్ళలో ఒక్క ఇంద్రుడదేనా ఇంద్రపత్రి ఉందా నీ దగ్గర? పరిపారించేది ఎవరు? వేనా ఇంద్రుడు? రాజ్యం పరిపారించాలంటే భార్యతో కలిసి సింహాసనంలో కూర్చోవాలి కదా? రానేది? అయ్యో చూశావా నేను చెప్తున్నాను కదా వాళ్ళు మహా మోసగాళ్ళు. ఓడు లేకుంటే నిన్ను కూర్చోబెట్టారా? వాళ్ళకి దిక్కు లేదు, నువ్వు పరిపాలించాలి. కానీ నీకు భార్య మాత్రం వద్దు. మరి నువ్వు ఇంద్రుడవు, సింహాసనం ఇచ్చిన వాడిని భార్యనియ్యాలా వద్దా? అత్తితో కూర్చోబెట్టొద్దు. అవును నారదా, నీ ఉపకారం నేను చెప్తానే ఏంటి మరి? ఇంత అవగాహన కాదయ్యా, వాళ్ళు మహా మోసగాళ్ళు. వెళ్ళు పోయి చూడు. అది ఎలా ఉంది భార్య పోవాలి, ఫలానా దగ్గర చచ్చి ఉంటుంది వెళ్ళు. బాగా గుర్తు చేశావయ్యా అని అడిగాడు. నువ్వు వచ్చి ఏం చేయకపోతున్నావ్ అని చెప్పి ఆ ఏమంటుంది? ఏమిటి నీది 50 ఏళ్ళు అయింది ఇక్కడ పరిపాలించబట్టి నువ్వు వచ్చిన మాది అనుకోలేదు ఏమిటి? మరి స్వతంత్ర సింహాలు నాదేది నువ్వు మాత్రం నా భార్యవు కదా నేను నీకు భర్తనే కదా ఎలా చేసుకున్నావ్ అంటే నేను పప్పుకున్నాను అది. ఏంటి అవతారం ఎందుకు? ఇంద్రుడు నన్ను ఇలా పిలువడు. ఇంద్రుడులా పిలిస్తే వస్తాను. నా భర్త ఎలా పిలుస్తాడో అలా నువ్వు పిలిస్తే వస్తాను. అసలు ఇదే కాదు అసలు వేరే ఉంది. ఇలా వస్తే నాకు ఒక ఒక ఏడాది అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈమె భార్య ఈమె ఆయన భార్య ఇందులో పదవికి భార్య కదా అని. సింహాసనం పదవికి కానీ భార్య కాదు కదా. భార్యకు భర్త వారే ఉంటాడు పుచ్చి నింజులోకి వెళ్లి ఆయన భార్య అవుతుంది. అనే రెక్కలు లేని విషయం అది. వీడేదో నారదుడికి అస్తా వాడిని. రెత్తగొట్టి పంపాడు. ఆయన ఉండి ఒక సంవత్సరం ఆగండి. ఇంతలో ఏర్పాటు ఎలా చేస్తాడు. సరే వెళ్ళిపోయాడు. మరి గతి ఏమిటి? స్పృహ పెద్ద పోయి స్వామి ఇదేం కోస సరే వాడు పోతే ఆయన పోతే ఈవిడ ఇంచార్జ్ ఉంటే ప్రతి ఇంచార్జ్ నాకు భర్త అవుతాడా? ఇది ఎక్కడికి ఉంది? సరే మరి దుర్మాగుడు ఇలా వస్తున్నాడు ఏం చేయాలి?

సరే చూడు నేను మీకు చూపెడతాను ఇందులో నుండి పోయి ఆయనకు చెప్పు సంగతి ఏమిటో అని తీసుకొని వెళ్లి ఇందులో నుండి చూపెడు చీచ్ అయితున్నది అంటే సరే నువ్వు ఉండు గురువుగారితో మాట్లాడతాను సరే ఆ గురువుగారు ఇప్పుడు నేను చేసేది ఏం లేదు వీరే గురువు గారు వీరే వీరే తగిన ఉపాయం ఆలోచించి కాపాడండి ఆమె నా భార్యను కాపాడండి. సరే మీకు విషయం చెప్పాలి కాబట్టి తీసుకొచ్చాను నేను చూసుకుంటాను నన్ను. మళ్ళీ ఏడాది అయినాక మళ్ళీ రెడీ వాడు వైరు చూస్తున్నాడు ఎప్పుడో ఎప్పుడో అలా చూస్తుంటాడు ఏడాది కానీ మళ్ళీ వచ్చాడు. ఈ లోపే రెడీ చెప్పేసాడు. ఏ ఇంద్రుడి లాగా వచ్చి పిలిస్తే వస్తాను. మళ్ళీ మళ్ళీ అది ఒకటి అదేమిటి అది నేను చెప్పకూడదు మీరు ఇంద్రుడు కాబట్టి మీకే తెలియాలి. మరి గతి ఏంటి వాళ్ళ పోయారు పోయి నారద అంటే వచ్చారు ఇట్లేదో తిరకాసు ఉందయ్యా ఇంద్రుడి లాగా పోయి పిలవాలంట అదేంటి అవునయ్యో నేను కూడా మర్చిపోయాను ఇలా పోయి పిలవకూడదు బ్రహ్మరథం పట్టుకొని వెళ్ళాలి సప్త ఋషులు పళ్ళెక గుడి నిన్ను తీసుకొని పోతారు అలాంటి పల్లకిలోనే ఆమె వచ్చి కూర్చుని ఆమె వస్తుంది అని చెప్పి చెరువులో పూడిపోతే ఆమె రాదు. మహేంద్ర పత్రి కదా. అదేం భాగ్యం సత్తోడులు నామా ఇచ్చాడు కదా అందరూ రండి పోదాం చంపరాదం పల్లకి తీసుకురండి. నేను అసిద్ధి అయిపోతున్నాను రాదు వాళ్ళు అన్నారు అయిపోయింది. పురుషులందరూ తప్పదు వాడే ఇందులుడు ఏం చేస్తాం కర్మ కూర్చోబెట్టారు పల్లెకి ఎక్కియారు. వీడికి తొందర తొందర చెజ్ దగ్గరికి పోవాలి ఇప్పుడు చెజ్ ఊరికొస్తుంది దగ్గరికి. ఈ మానసులో చెజ్ జీవి కనబడుతున్నది తప్ప రుళ్ళు పల్లెకి కనబడుతుంది. తొందరగా పోవంటే పోడు. మరి రుచులు వాళ్ళు మరి మీరు లేకపోతారు అని. వీడికి ఆదురు దాతో తొందరగా పోవయ్యా అని ఆ కాలుతో ఇలా అన్నాడు. ముందర ముందర ఉన్నది కర్మ గారి ఆ వ్యక్తి. ఇది కదులు చేయను. నీవు కాళ్ళతో తప్పు చేశావు కాబట్టి కాళ్ళు లేని పుడుకపుట్టం అన్నా. అంటే పాము. పాముకు పాదాలు ఉండవు ముందర రండి ముందర రండి. పాముకు పాదాలు ఉండవు కదా ఉరగం అది. అందువల్ల పాదాలు లేని పుడుకపుట్టం. పోవద్దు అండి. అలా వాని బాధ పోతుంది అన్నమాట. అంటే మనము చేసిన సుకృతం వల్ల, ధర్మ కార్యం వల్ల, పెద్దలను సేవించడం వల్ల ఒక మంచి యోగం వస్తే. ఆ యోగం తోటి వినయాన్ని పెంచుకోవాలి. భక్తిని పెంచుకోవాలి. పెద్దలను సేవించడం మరి కాస్త పెంచాలి.

నాకే పెద్ద యోగం వచ్చేసింది కదా, నేనే గొప్పవాని కదా అని పెద్దలను అవమానిస్తే స్థానభ్రష్టుడు అవుతాడు, పదభ్రష్టుడు అవుతాడు. అలా అయ్యాడు నహుషుడు. అది చెప్తున్నాడు ఇప్పుడు. నీత స్థిరాం గతిమింద్ర పత్నియా శశీదేవి తోటి అతను పాముగా అయ్యాడు. తతో గతః బ్రహ్మగిరోపభూతః దుతంబర ధ్యాన నివారితాసః పాపస్తు దిగ్దేవతయా హతౌజాః తం నాభ్యభూత్. అవితం విష్ణు పత్నియా అప్పుడు అతను పోయిన తర్వాత బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగిరోపభూతః బ్రహ్మదేవుడే వచ్చి ఇంద్రుడిని రావయ్యా అని పిలిచాడు. పిలిచి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఏం మంత్రం అది? రుతంభర మంత్రం అని చాలా మందికి తెలియదు. వృతం ఫడా అంటే ఎవరు? ఈ పేరు చెప్పేసరికల్లా అది ఏదో ఖాళీ వచ్చిండు ఏదో ఏదో అనుకుని నా దగ్గర గోడమై గంగా వెళ్తాడు. వృతం వృతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః అని. కృతం అంటే పరమాత్మ. పరమాత్మ చేత భరించబడేది పరమాత్మను భరించేది. ఎవర ఆమె? అమ్మ లక్ష్మీదేవి. అది లక్ష్మీ సూక్తం. శ్రీ సూక్తం అన్నమాట అంటే హిజూరం కాదు ఆ మంత్రం వేరే ఉందనుకోండి కానీ అమ్మవారిని స్తోత్రం చేసేటటువంటి మంత్రం. ఆ మంత్రం బ్రహ్మ ఇంద్రుడు ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపించడంతో అమ్మవారి కృపతో ఇంద్రుడు బయటికి వచ్చినా కానీ బ్రహ్మహత్య అతన్ని వెంటపడలేదు వెళ్ళిపోయింది. విడిచిపెట్టి అంటే అమ్మ దయతోటి స్వామి ఇంద్రుడు బ్రహ్మహత్య రూపం పొట్టుకున్నాడు. తర్వాత వచ్చినాక స్వర్గాధిభక్తం తీసుకున్న తర్వాత అశ్వమేధ యాగం చేసుకొని పూర్తిగా కల్మషాన్ని తుడిచేసుకున్నాడు. అదే అంటున్నాడు చూడండి. రుతంభర ధ్యాన నివారితాఘః. రుతంభర ధ్యానం తోటి నివారిత అఘః తొలగించిన పాపము గలవాడు. రుతంభర అన్నాడు ఇక్కడ రుతంభరుడు.

స్వామి కావచ్చు, రుతంభర అమ్మవారు కావచ్చు అంటే లక్ష్మీనారాయణుల యొక్క ధ్యానంతోటి పాపము తొలగిపోయి మళ్ళీ తన లోకాన్ని నిద్రలోకాన్ని తాను తొలగించాను పొందాడు. రుతంభర ధ్యాన నివారితాఘః పాపస్తు దిగ్దేవతయాః తౌజాః తం నాభ్యభూతు అవితం విష్ణుపత్ని అయి చెప్తున్నాడు విష్ణుపత్నియా అవితం చూసారా విష్ణుపత్నియా అంటున్నాడు అంటే అమ్మవారితోటి లక్ష్మీదేవి చేత కాపాడబడినటువంటి ఇంద్రుడిని బ్రహ్మహత్య వెంటనంట లేకపోయింది విడిచిపెట్టింది అన్నమాట. తం నాభ్యభూత్ అవితం విష్ణుపత్నియా తంత్య బ్రహ్మఋషయః అభ్యత్య అలాంటి ఇంద్రుణ్ణి బ్రహ్మఋషులు. అందరూ వచ్చి హయమేధేన భారతా దీక్షనిచ్చి అశ్వమేధ యాగం తోటి పరమాత్మ యొక్క ఆరాధన తోటి. అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు. ఇలా అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే అశ్వమేధే మహేంద్రేణ వితతే బ్రహ్మవాదిభిహి సత్వైత్వాశ్రవధః భూయానపి పాప చేయో నృపాని తత్తేనైవ శూన్యాయ నిహారైవ భానునా. బ్రహ్మహత్యా పాతకం చాలా గొప్పదైనా ఎలాంటి వారిని బాధించేదైనా శ్రీమన్నారాయణుని ఆరాధనతో అది బలహీనమైపోయి అతన్ని బాధించలేకపోయినది. భూయానపి చాలా గొప్పదైనా సరే గతం నశించిపోయినది, శూన్యమైపోయినది. అంటే పరమాత్మ ఆరాధనతో తొలగని పాపమంటూ ఏది ఉండదు. భానునా మంచు. సూర్య భగవానునితో మంచు తొలగిపోయినట్టుగా శ్రీమన్నారాయణుని ఆరాధనతో బ్రహ్మహత్యా పాదకము నశించినది. త వాదిమేధియేన యశోదితీయేన పితాయమానేన మరీతిమిశ్రేహి ఇష్టవాది యజ్ఞం పురుషం పురాణమింద్రః మహానాశ విధూత పాపః ఈ రీతిలో ఇంద్రుడు పెద్దరు చెప్పినటువంటి అశుభోదయ యాగాన్ని ఆచరించి ఎవరు మరీచి మిశ్రైహి మరీచి యత్రి కశ్యప భృగు భరద్వాజ అని మహర్షులు.

ఇలాంటి వారి చేత విధించబడినటువంటి అశ్వేంద్ర యాగమును చక్కగా చేసి అతియజ్ఞం పురుషం ఇష్ట్వా పురాణ పురుషుడు పురాతనుడు సనాతనుడు సాక్షితమైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆరాధించి విధూత పాపః పాపములు తొలగి మళ్ళీ అతను మహానుభావుడు అయ్యాడు. ఇలా ఇదం మహాఖ్యానం అశేష పాప్మనాం ప్రక్షాళనం తీర్థ పదానుకీర్తనం. ఇంతకు ఇది ఏం కథ అన్నాం. చెప్పుకున్నాం కదా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితుంది కదా ఉత్తర కార్యక్రమాన్ని. ఇంతకీ ఇది ఏ కథ అనుకుందాము? వృత్తరాసుర వధ అందామా? పాప వధ అనుకుందామా? అంటే ఏం లేదు శ్రీమన్నారాయణుని కీర్తనమే అంటున్నారు. కదా ఆలోచించండి. ఇంద్రుడు ఎన్ని సార్లు స్తోత్రం చేశాడు, దౌర్గ్య సథ చేశారు. మరి చివరికి అయితే ఇది నిజం అందుకనే ఇదం మహా జ్ఞానం అశేష పాపనాం ప్రక్షాళనం. అఖిల పాపములను కడిగేసిది ఏంటది తీర్థ పదాను కీర్తనం శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనం చేసేటువంటి వ్యాఖ్యానం ఇది భక్త్యుశ్రయం భక్తజనాను వర్ణనం ఈ చరిత్ర వింటే ఏమవుతుంది? భక్తి పెరుగుతుంది. ఎందుకంటారా? ఇది ఎవరి కథ? భక్తుల కథ కాదు. వృత్తరాసురుడు ఎవరు? నేను చెప్పుకున్నా కదా అహం దాసానుదాసః అన్నాడు. నేను దాసానుదాసుల నుంచి చెప్పుకున్నాడు. ఒకటి పరమ భాగవతోత్తముడు అచ్చమైన శ్రీ వైష్ణవుడు అన్నమాట. కాబట్టి ఇలాంటి మహానుభావుని యొక్క జనానువర్ణనం మహేంద్ర మోక్షం విజయం మరుత్వతః. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఇంద్ర విజయం, రెండవది ఇంద్రునికి మోక్షం. మోక్షం అంటే పాపం తొలగిపోవుట. కదా అతను వెయ్యేళ్ళు ఆ తామర తూళ్ళలో దాక్కొని ఉన్నాడు అది జైలు కాదు. జైలు కాదండి ఇంద్రుడు వెయ్యేళ్ళు ఆ జైలు నుంచి తప్పించారు. అందువల్ల ఇది ఇంద్రునికి మోక్షం విడుదల. శరసాల నుంచి విముక్తి వచ్చేసింది. భక్తుల చరిత్ర చెప్పుకున్నాం. అలాగే ఇంద్రుని యొక్క విజయం చెప్పుకున్నాం. అంటే ఏమిటి రాజైన వాడికి

శత్రు సంహారం వల్ల విజయం లభించిన విజయంతో పాటే పాపపు మూట కూడా వెంటగా ఉంటుంది. మనకు ఏం చెప్పినాం? రాజ్యాంతే నరకం ధృవం. రాజ్యం పరిపాలించేంతవరకు ఏమి తెలియదు, నేను చాలా గొప్పోడు అనుకుంటాడు. రాజ్యం అయిపోగానే దారా నాన్న రెడ్డి గుండి సీటు నీకు అని పిలుస్తారు యమసంబరాలు నరకంలో. రాజ్యాంతే నరకం ధ్రువం అని శాస్త్రం. ఎందుకు ఎంత గొప్పవాడైనా ఎంత మంచివాడైనా తప్పకుండా ఏవో కొన్ని తప్పులు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఏదో సమయంలో నేను రాదును అనుకుంటాడు తప్పదు. పరమ శాంతమూర్తి కావచ్చు అంత ధ్రువుడే కోపానికి వచ్చేసాడు అని ఎప్పుడు నేను ధ్రువ ప్రకారం చెప్పుకున్నాం. తన తమ్ముడిని చంపితే వాడు కోపం ధ్రువుడు కోపం వచ్చేసింది. పై యుద్ధం దండెత్తాడు కుబేరుడు మీది, అందులో కుబేరుడు మీది ఎవరు కాదు. కుబేరు సైన్యం అంతా ధ్వంసం చేశాడు. మహావీరుడు. ఏం రాజు నాయా? చాలు ఆ ఒక్క భావం చాలు. ఇన్ని ఏళ్లలో ఎప్పుడో ఒక జనం నాకేమైనా భావన వస్తే ఉన్నయన్నీ జీరో. అన్నీ మార్కులు మైనస్ అన్నమాట. ఇంకేముంటాయి ఏముంటాయి. అందువల్ల ఎంత గొప్పవాడైనా మనస్సుకు దాసుడు ఉంటాడు. ఆ మనస్సుకు దాసుడై తప్పులు చేస్తాడు. తప్పులు చేసి నరకానికి వెళ్తాడు. అందుకే విజయంతో పాటు అపజయం కూడా రాజుకు తప్పదు. సుఖంతో పాటు దుఃఖము తప్పదు. లాభంతో పాటు నష్టము తప్పదు. అయితే ఇవి జరుగుతున్నా పరమాత్మ నామ సంకీర్తనాన్ని మరిచిపోకుంటే అవి మనం ఎలాగో బాధించలేవు. దాన్ని కూడా మరిచిపోయాం అనుకోండి ఇక వాడి గతి అధోగతి. అందుకే పఠేయు రాక్షానమిమం సదా బుధా అందుకే. ఈ వృత్తరాసురోపాత్యానాన్ని తెలివి గలవాళ్ళు జ్ఞానము కలవాళ్ళు నిత్యము అధ్యయనం చేయాలి అంటాడు. నిరంతరం వృత్తరాసురోపాత్యానాన్ని అధ్యయనం చేస్తే తాము మర్చిపోయాను. కానీ పాత రోజుల్లో శ్రాద్ధ సమయంలో వామనావతారము వృత్రాసుర వధ ఈ రెండు చదివి వినిపించేవారు. స్వాములు భోజనం సాపాటు చేస్తూ ఉంటే కర్త నందం ముందర పెట్టుకొని ఈ వాఖ్యాన్ని చదివేవారు.

అంటే భాగవతం వ్యాస భాగవతంలోని ఈ భాగాన్ని వింటూ అర్థం చేసుకునే వాళ్ళనే రామావతానికి పిలవాలన్నమాట. కదా అక్షరము దాని వల్ల పిలిచామనుకోండి మనకు మనకు గతి లేక వాళ్ళకి వేరే మార్గం లేక పిలిస్తే దాని వల్ల పుత్ర దేవతలు సంతోషించకపోగా అయ్యో నా కర్మ ఇది నా గతి ఇట్లా పట్టిందని పాపం ఏడుస్తారట. అందుకే పాత్ర ఎరిగి హవ్య కవ్యాలకు పాత్ర ఎరిగి ఇవ్వాలి శాస్త్ర పండితుడు కావాలి బ్రహ్మజ్ఞాని కావాలి అందులో ఏమంటాం బ్రహ్మ యజ్ఞం చేసేవాడు కావాలి అంటే కనీసం గాయత్రి మంత్రము జపము చేసేటువంటి మంత్రం యొక్క అర్థం తెలుసుకొని మంత్ర జపం గొప్ప కాదు ఏ మంత్రం జపం చేస్తారో దానికి అర్థం తెలియాలి. అర్థం తెలియని నాడు జపం చేసినా కానీ ఏదో కొంత ఫలితం ఉంటుంది. అర్థం తెలిస్తే మరీ ఆనందం ఉంటుంది. అలాంటి మహానుభావులనే భోక్తలుగా పిలవాలి ఇది శాస్త్రం. ఇలా శృణవం చదో పర్వని పర్వని ఇంద్రియం. ప్రతి పర్వలోను వినాలి. న్యాయంగా ఎప్పుడూ వినాలి చదవాలి. ఎప్పుడూ వద్దు కలేకుంటే పర్వలు. పర్వలు అంటే పూర్ణిమ, అమావాస్య, అష్టమి, ఏకాదశి మనకు నాలుగు పర్వలు. పక్షానికి నాలుగు ఉంటాయి. ఈ మధ్యన మా అదృష్టం బాగుండి సంక్రమణం, గ్రహణం, వ్యతిపాత్, విషువత్ ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ వచ్చాయి అనుకోండి అప్పుడు 15 రోజులకు ఎన్ని అవుతాయి ఎన్ని రోజులు అవుతాయి. ప్రతి పర్వలోనూ ఈ ఆఖ్యానాన్ని చదవాలి వినాలి. ధన్యం యశస్త్యం నిఖిలాఘ మోచనం ఇది ధనమును ఇస్తుంది. కీర్తిని ఇస్తుంది. అన్ని పాపములను తొలగిస్తుంది. రిపుంజయం. శత్రు సంహారం చేస్తుంది, స్వస్త్యయనం శోములను కలిగిస్తుంది, తథా ఆయుషం ఆయుష్యాన్ని దీర్ఘాయుష్యాన్ని, కళ్యాణాన్ని, శత్రు సంహారాన్ని, పాపమోసనాన్ని, కీర్తిని, ధనమును. ఇంకేం కాదు మాత్రం ఆలోచించండి. ఇంతకన్నా ఇంకేమైనా కోరుతామా అండి? ఇవే కదా అవన్నీ లభిస్తాయి. ప్రతి పర్వలో ఈ వృత్తరాసురోపాశ్యనాన్ని చదవండి అని చెప్పారు. దాని తర్వాత రజస్తమ స్వభావస్య బ్రహ్మనువృత్రస్య పాప్మనః నారాయణే భగవతి కధమాసీతు దృఢామతిహి మనం అనుకున్నామే.

ఏమని వృత్తరాసురుడు అంటున్నారు? పరమ రాక్షసుడు, పరమ క్రూరుడు, మహా భయంకరుడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరహం దాసానుదాసః అన్నాడు ఏంటి? మరో రజస్తమ ప్రకృతి కదా వాడికి వాడి గుణం ఏం గుణం రజోగుణం లేదా తమోగుణం. ఈ రెండు గుణాలు బాగా ఉండవలసినటువంటి రాక్షస జాతిలో పుట్టిన వాడికి పరమాత్మ యందు భక్తి ఎలా కలిగింది నారాయణే భగవతి కథమాసీ దృఢామతిహి. ఎలా ఇంతటి ప్రీతి భక్తి ఎలా కలిగింది? దేవానాం శుద్ధ సత్వానాం రుషీణాంచ అమరాత్మనాం భక్తిర్ముకుంద చరణే న ప్రాయేనోపజాయతే. దేవతలకే కలగదే ఋషులకు, దేవతలకు, శుద్ధ చరిత్రలకు, పరిశుద్ధ మనస్కులకు అలాంటి వారికి కూడా పరమాత్మ యందు భక్తి కలగటం కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది. రాదు, భక్తి రాదు. కలగాలంటే భక్తి కలగదు. మళ్ళీ చూస్తే బుద్ధిమంతుడే. సత్వగుణం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధమైన మనస్సు ఉంటుంది. కొంచెం ఏదో ఒక శక్తి ఎక్కువయ్యేసరికల్లా బుద్ధి అక్కడికి పోతుంది. నాకేం మేము గొప్పవాళ్ళం. మేము ఇంకోళ్ళని ఎందుకు చేరించాలి మేమే గొప్పవాళ్ళం అయితే. ఇలా మహానుభావులకు కూడా పరమాత్మ యందు భక్తి కలగడం కష్టమే. లాంటిది పాపు తమోగుణ ప్రాయుడు అయినటువంటి వృత్తరాసురునికి పరమాత్మ యందు భక్తి ఎలా కలిగింది? శుభ సంఖ్యాః పార్థివైహి జంతవః తేసాం కేజనైహాంతే శ్రియోవై మనుజాదయః అందులో చాలా మంది రాజులకు రాజులంటేనే రజోగుణం కలవాళ్ళు అని అర్థం. రజోగుణం కలిగినటువంటి రాజులు ఇతర ప్రాణులు కేచద ఈహంతే సిరియోవై మనుజాదయః రజోగుణం ఎక్కువ ఉండేది ఎవరికి? మనందరం, మానవులం. రాక్షసులు తమోగుణము, దేవతలు సత్వగుణము, మానవులు రజోగుణం. రజః అంటే ఏమిటి? కోరిక. మన స్పెషాలిటీ ఏమిటంటే అరణ్యంలో ఉన్న మన మనస్సులో వస్తూనే ఉంటాయి వరుసగా అలా అయితే బాగుంటుంది రాత్రి ఏదో గాలి మేడలు అంటాం కదా అలాంటివి చాలా కడుతూనే ఉంటాం.

ఆహా అరణ్యం బాగుంది. పాదరోజుల్లో ఉత్తరాసురుడు, ఎవడో ముచుకుందుడు అడవిలో ఉన్నారు. స్వామి సొంత శేషం అయ్యాడు. నాకు కూడా సొంత శేషం అయి ఈ అడవి అంతట కోట తీసి ఈ అడవి నిండా బంగారం పడేస్తే ఎంత బాగుండేది రా బాబుని కోరుకుంటాడు. వాడు చూస్తున్నాడు అవుతున్నాడు రోజు పంజారం కావాలి మేడ కావాలి. ఇది మానవ ప్రకృతి. అలాంటి వాళ్లకు రజోగుణం నిండి ఉన్నటువంటి మానవులలో ఎంతో కొన్ని కోట్ల కోట్ల కోట్ల మందిలో కొందరికి పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. అలాంటిది తమోగుణం ఉన్న రాక్షసునికి ఎలా భక్తి కలిగింది. ప్రాయః ముముక్షవస్తేషాం కేచనైవ ద్విజోత్తమా ఇలాంటి మహానుభావులైనటువంటి మానవులలో దేవతలలో కూడా కొందరే మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు కొందరు దొరుకుతారు. అంతే ముముక్షోణాం సహస్రేసు కశ్చిను ముచ్చేత సిద్ధ్యతే. పరమాత్మ యందు ప్రీతి కలిగే వాళ్ళు చాలా తక్కువ. ప్రీతి కలవారిలో మోక్షం కోరే వాళ్ళు ఇంకా తక్కువ. ఆ మోక్షం కోరే వారిలో మోక్షాన్ని పొందే వాళ్ళు అసలు ఉంటారో లేదో డౌట్. చెప్పాం కదా. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః నూరు మందికి ఒక్కడు వీరుడు దొరుకుతాడు. పోరాడేవాడు. వెయ్యి మందికి ఒక పండితుడు దొక్కుతాడు. వక్త దశ సహస్రేషు. పదివేల మందికి ఒక్కడు చెప్పేవాడు ఉంటే ఉండొచ్చు. అని లక్షల మందిలో కూడా వినేవాడు దొరకడు. చెప్తా నాయనా కాగతం చెప్తున్నావురా రండి బాబు అంటే నేను ఆ చుట్టాలు వచ్చారండి ఎల్లుండి నుంచి వస్తాను అంటాడు. ఈ ఎల్లుండిలో పిల్లవాళ్ళకి స్కూల్ వచ్చేసింది. ఈ మధ్య వాడికేదో అమెరికాలో వీసా వచ్చేస్తుంది. ఏం చేస్తామండీ సంసారం కదా అని. కానీ పాపం వాళ్ళు ఏమనుకోరు అంటే ఈ చెప్పేవాడికి సంసారం ఉండదా అని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాం అని చాలు మరి. సంసారం మనకే ఉంటుంది కానీ చెప్పేవాడికి ఉండదా? మరి వారు చెప్తుంటే మనకెందుకు సౌధారం ఉండదు అంటే కోరిక అనేది మనస్సు కలిగిన విధంగా రాదు కాబట్టి ఈ మోక్షం మీద కోరిక ఉన్నవాళ్లే తక్కువ కోరిక ఉన్నవాళ్ళలో మోక్షం పొందే వాళ్ళు మరీ తక్కువ

అంటే నీ వీడికి మోక్షం రావడం ఏమిటండీ వృత్తరాసురుడికి? ప్రేమ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు. మోక్షం వచ్చేసింది వాడికి. తమోగుణం వాడు. ఇదంతా ఎలా కుదురుతుంది? సుదుర్ముక్తానాధిసిద్ధానాం నారాయణ పరాయణః సుదుర్లభః ప్రశాంతాత్మా కోటిశ్వరి మహాముని పరమాత్మ యందు భక్తి మోక్షము యందు కోరిక జ్ఞానము ఇవన్నీ ఉన్నా శ్రీమన్నారాయణుడిని ఆరాధించాలనే దృఢమైన భావన ఉన్నవాళ్ళు కోటికొక్కడు కూడా దొరకదు. ఎందుకంటే రుద్రభక్తులో, ఇంద్రభక్తులో, చంద్రభక్తులో, బ్రహ్మభక్తులో. ఎందుకంటే కర్మ ఏంటంటే శ్రీమన్నారాయణుడిని కొలిస్తే ఉన్నదంతా పోతుంది. దరిద్రులు అవుతారు. దుఃఖంగా ఉంది. తక్కిన వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది, ధనము, ఐశ్వర్యం, సంపద. శ్రీమన్నారాయణ భక్తులు అనగానే పాప దృశ్యం అవుతారు. ఎందుకంటే నా వరు నువ్వు ఉండవు, నిన్ను ఉండవు అంటాడు ఆయన. చాస్తా పరమాత్మ ఎలా ఉన్నాడు? అయ్యో భార్య ఉంది కానీ తకిలి పాపం ఆయనకి ఏం లేదు పాపం. భార్య కూడా వద్దంటే వచ్చింది. మొండిది లక్ష్మి అస్సలు వదిలిపెట్టదు. నాకు వద్దన్నాడు. నాకెందుకు భార్య పిల్లలు నా భక్తులు నా ఉన్నారు చాలు అన్నాడు. అంటే నీవు కూడా నీ భక్తురాలిని అనే బడువాడిని. నీ చేస్తారా పో నీవు ఉండమన్నారు మరి ఏం చేస్తున్నావ్. అదే అంటాడు. ఏ మహానుభావురాలి యొక్క అడగంటి చూపు కోసం కోట్ల కోట్ల కోట్ల మంది పాకులాడుతారో అలాంటి ఆమె నేను వద్దన్నా నన్ను కొలిపేస్తా లేదయ్యా. ఇదంతా ఏమిటి అంటే ఇదంతా నాకు బ్రాహ్మణులు ఉండే భక్తి ప్రభావము నడుస్తుంది. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగత్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో బ్రాహ్మణ భక్తి. హక్కు వల్లనే లక్ష్మి నన్ను విడిచిపెట్టడం లేదు అంటాడు స్వామి చమత్కారాన్ని. కాబట్టి ఆయనకు హక్కులు ఉంటే ఆయనలాగా మనకు కూడా పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిరి సంసారం డబ్బు దస్తాం అన్నీ జీరో. ఈ బాధ ఎందుకని శంకరున్నో, బ్రహ్మనో, ఇంద్రున్నో ఇంకెవన్నో ఇంకెవన్నో కోరుకుంటారు. కాబట్టి భక్తి ఉన్నవాళ్ళు కూడా శ్రీమన్నారాయణుని యందు భక్తి కలిగి ఉండే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి సుదుర్లభః ప్రశాంతాత్మ కోటిశ్వపి మహాముని. కొన్ని కోట్ల మందిలో కూడా పరమాత్మ యందు మనస్సు నిలిపి ఇతరముల వేటినీ కోరుకోకుండా ఉండేవాడు అసలు దొరకడు.

చాలా కష్టం. అలాంటిది వృత్రస్తు సకధం పాపః సర్వలోకోపతాపనః సకల లోకమును తగింపజేసినటువంటి పరమ పాపి అయినటువంటి ఈ వృత్రుడు దృఢమతిహి కృష్ణే శ్రీమన్నారాయణి యందు ఇంతటి దృఢమైన భక్తి కలిగి అందులోనూ యుద్ధంలో ఇంట్లో కూర్చొని నారాయణ గోవింద ముక్కు ముద్దుకుంటే వాడే మాట్లాడడు. కొంత ఉండొచ్చు పని పాట ఏం లేదు ఏ పని లేకుంటే కార్యక్రమం ఏంటంటే భక్తి అట. గుడికి ఎందుకు పోతున్నాం అంటే పని ఏం లేదండి పోతున్నాం. చెప్పుకున్నాం కదా వాడు రోజు గుడికి పోతున్నాడు అంటే ఇంట్లో పనేం లేదండి నాకంటే బోలెడు పని ఎక్కడ తీరుతుంది నాకు పోవాలనే ఉంది కానీ అంటే అది ఒక క్వాలిఫికేషన్ గుడికి పోయేవాడు ఉంటే పని పడలేదు అర్ధమవుదా ఇల్లు వాకిలి సంసారం పని పడలేని వాడు గుడికి పోతాడు అని శాస్త్రం. హలో వాడుక. అలాగే మామూలు సమయంలో ఇంట్లో కూర్చొని హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అని అనొచ్చు కానీ వాడు యుద్ధ రంగంలో. ఇంద్రునితో యుద్ధం చేస్తూ నువ్వు చంపుతావు నేను చస్తాను నువ్వు దేవతవు నేను రాక్షసుని నీ ధర్మం నా అధర్మం నువ్వు గెలుస్తావు నేను ఓడుతాను కొట్టు ఎవరైనా చెప్తారండి. మనం వినగలమా అసలు ఇలాంటి ఇలాంటి సంఘటన మనం ఎక్కడ వినగలమా? ఇంత జ్ఞానమా? జ్ఞానం ఉండొచ్చు. ఉన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. నేను నువ్వు నన్ను చంపుతావో తెలుసు నిన్ను చస్తాను కానీ ఉత్తగా చావను నా ప్రయత్నం నేను చేస్తాను. యుద్ధం చేస్తాను నా ధర్మం. మా నాన్నగారు చెప్పారు యుద్ధం చేయమని పో యుద్ధం చేస్తున్నాను. పిత్తరాజ్ఞ కాబట్టి యుద్ధం చేస్తున్నాను. తాటు చూడు కాబట్టి చస్తాను. దేవుత కాబట్టి నువ్వు చంపుతావు. స్పష్టంగా అన్నీ చెప్పగలిగిన ఇంతటి నిస్తుష్టమైనటువంటి జ్ఞానము. రాక్షసునికి ఎలా కలిగిందయ్యా? దేవతలకే కలగది అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగితే పరీక్షిత్ సంప్రశ్నం భగవాన్ బాదరాయణి నిత్యమ్య శ్రద్ధ దానస్య ప్రతినంద్య వచోభ్రవీత్ ప్రశ్న అడిగాడు అంటే ఇంత జాగ్రత్తగా అడిగాలి అంటే విషయాన్ని శ్రద్ధగా వింటున్నాడు అని మాట అంతే కదా. మనం ఎక్కడ పడుకున్నామో ఏం చెప్తున్నామో తలకాయ వేడుతూనే ఉంటాం. వాడు చెప్తున్నాడా ఆపేశాడా ఏం చెప్పాడా మనకేం పట్టదు. ఇక్కడ కూర్చున్నాం. ఇంకా శాస్త్రంలో వాద ఏంటంటే జపమాల ఉంటే.

పురాణం చెబుతుంటే నిద్ర బాగా వస్తుంది అని శాస్త్రం. ఎమ్మ పడుకోగానే కూర్పాటలు వస్తాయి. పురాణం చెబుతుంటే హాయిగా జీవోచ్యుతానందు జయో ముకుంద అని జోల పాడినట్టు ఉండి బాగా నిద్ర అబద్ధం కాదు యాసని వాక్యం. పురాణ శ్రవణంలో జపమాలలో పుస్తకం ముందర ఉంటే నిద్ర బాగా వస్తుంది అని శాస్త్రం. కానీ మన పరీక్షితికి నిద్ర రాలేదు. ఎందుకు రాలేదు? ఏ రోజుల్లో పోతాను అని నిద్ర ఎక్కడ వస్తుంది అని అడిగారు. కాబట్టి విని శ్రద్ధగా సందేహాన్ని అడిగినటువంటి చక్కని శ్రద్ధాలు చూచి అభినందించి బాగా అడిగావురా నాయనా జాగ్రత్తగా వింటున్నావు అన్నమాట సరే విను చెప్తున్నాను అని మొదలుపెట్టారు. శృణ్ స్వవహితో రాజన్ ఇతిహాసమిమం యధా మహారాజా నేను నీకు ఒక ఇతిహాసాన్ని చెప్తున్నాను. ఇది ద్వైపాయన ముఖాత్ నారదాత్ దేవరాదపి నేను ఈ వృత్తాంతాన్ని మా నాన్నగారు వ్యాస భగవానుడితోటి, నారద మహర్షితోటి, దేవల మహర్షితోటి ఈ ముగ్గురితో నేను ఈ ఉపాఖ్యానాన్ని విన్నాను. ఆ సీత్స్ రాజా సరభోమః సూరసేనేషు వై నృపా సూరసేన రాజ్యంలో చిత్రకేతువు అనేటువంటి పేరు గల ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. అతను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో భూమి అడిగినవన్నీ ఇచ్చేసింది. అకృష్టపశ్య అని అర్థం. దున్నకుండానే భూ ఫలితాన్ని ఇస్తున్నది. నెలకు మూడు వానలు అడగకుండానే కురుస్తున్నాయి. చెప్పాం కదా రాజు ధర్మాత్ముడైతే ఒక వాన పడుతుంది. బ్రాహ్మణుడు ధర్మం తప్పకుంటే రెండో వాన పడుతుంది. స్త్రీలు పాతివ్రత్యంతో ఉంటే మూడో వాన పడుతుంది. నెలకు మూడు వానలు ఈ ముగ్గురితో పడుతుంది. ఈ భర్షలు లేదు అంటే అర్థం ముగ్గురు భ్రష్టులు అయ్యారు అన్నమాట వేరే చెప్పవలసిన పనేమీ లేదు. ఇలా అతనికి వెయ్యి మంది భార్యలు ఉన్నారట. కానీ శాంతానికస్యాభి నృపః నాలేభే తాసు సంతతిం. పది మందిలో పాము చావదు అని శాస్త్రం కదా. ఇంతమంది భార్యలు ఉంటే ఆయనకు సంతానం కలగలేదు. ఎవరో ఒకరు ఉన్న సంతానం కలుగుతుంది.

కద శాస్త్రం. అందువల్ల సంతానం లేక రూప ఔదార్య వయోజన్మ విద్యైశ్వర్య స్త్రియాదిభి సంపన్నస్య గుణైహి సౌందర్యము ఉంది, ఔదార్యము ఉంది, యవ్వనము ఉంది. ఉత్తమ వంశంలోనూ పుట్టాడు, చదువుకున్నాడు, ఐశ్వర్యము ఉంది. భోగము ఉంది. ఇన్ని ఉన్నా సంతానం లేదు అనేటువంటి చింత అతన్ని చుట్టుముట్టింది. అతనికి ఉన్నటువంటి అన్ని రకముల సంపదలు, ఇంతమంది భార్యలు అందులో అందరూ కూడా సౌందర్యవతులే. ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని. చక్రవర్తిత్వము ఉంది, రాజ్యాధికారము ఉంది, భోగములు ఉన్నాయి, అందమైన భార్యలు ఉన్నారు, సంపదలు ఉన్నాయి, చెప్పినట్టు వినేటువంటి మంత్రులు, సేనాధిపతి ప్రజలు ఉన్నారు. ఇన్ని ఉన్నా. సంతానం లేకపోయేసరికి అతనికి తృప్తిని సంతోషాన్ని కలిగించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఏ కదా భవనం అంగిరాహ భగవాన్ ఋషిహి ఆంగిరస మహర్షి ఇతని భవనానికి ఓనాడు వచ్చేసాడు అన్ని లోకాలు తిరుగు తిరుగు తిరుగుతూ అలా దారిలో ఉందని ఎదురుచ్చయ పరమాత్మ సంకల్పంతో ఇతని హోగానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి అంగిరస మహర్షిని చిత్రకేతువు అర్ఘ్యపాద్యాది అతిథి మర్యాదలతో గౌరవించి పూజించి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి అలా కూర్చున్నటువంటి స్వామిని ప్రతిపూజ్య మహారాజా సమాభాష్య ఇదమబ్రవి చక్కగా పూజించి కుశల ప్రశ్నలు అడిగి ఇలా అంటున్నాడు. అపితేనామయం అంగిరమా జడియాడు నాయనా, నీవు క్షేమంగా ఉన్నావా? నీ ప్రజలు బాగున్నారా? నీ రాజ్యం బాగుందా? ప్రజా పరిపాలన బాగా చేస్తున్నావా? అందరూ నీ మాట వింటున్నారా? నీవు ప్రజల యందు మనస్సు పెట్టి ప్రజల శ్రేయస్సును కోరుతూ రాజ్య పరిపాలన చేస్తున్నావా? ప్రజల శ్రేయస్సును కోరి పరిపాలించేవాడే ఉత్తముడైనటువంటి రాజు. రాజ్ఞ ప్రకృతయః నరదేవాహితాధయః అపి దారా ప్రజా మాత్యా భృత్యా శ్రణ్యోత మంత్రిణః ప్రజలు, మంత్రులు, భృత్యులు అలాగే సైన్యాధిపతులు ఇలాంటి వాళ్ళు ఎవరి వశంలో ఉంటారో

అలాంటి రాజును ప్రజలు కోరుకుంటారు. ఏ రాజు ప్రజల హితాన్ని, ప్రజల ప్రీతిని, ప్రజల సంతోషాన్ని, ప్రజల సుఖాన్ని కోరుతాడో అలాంటి రాజుకే మంత్రులు, సేనాపతులు, మిత్రులు. పురోహితులు ప్రజలందరూ అలాంటి రాజుగారి మాట వింటారు. ప్రజల క్షేమం కోరని రాజు మాట ప్రజలు వినరు. మంత్రులు వినరు. పురోహితులు వినరు. కాబట్టి. ఆత్మల ప్రియతేనాత్మ పరతస్వత ఏవవా లక్షయరద్ధకామున్త్వాం చింతయా సఫలంకృతం. నిన్ను చూస్తే చాలా పెద్ద దిగులుతో బాధపడుతున్నట్టు కనపడుతున్నావు. మరి నీ తప్పు వలన ఎదుటి వారి తప్పు వలన పరతః స్వత ఏవ వా అంటే నీకే సమస్య ఏదైనా ఉందా లేదా నీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా నీవు దేని వలన బాధపడుతున్నావో. ఇలా అంగ్రిత మహర్షి అడిగితే ప్రక్రియావనతః అభ్యాః ప్రజాకామః వినయంతో తలవంచి అతనితో మాట్లాడుతున్నాడు అయ్యా తపస్సు జ్ఞానము యోగము. ప్రభావం ఉన్న మీకు నేను చెప్పాలి. నా కొరత ఏదో మీకు తెలియదా? యోగినాం స్వస్త పాపానాం బహిరంత శరీరిషు మీరందరిలో అంతర్యామిగా ఉండగలరు. మా మనస్సులో ఏమేముందో మీకు సులభంగా తెలుస్తుంది. అయినా పెద్దలు అడిగితే చెప్పడం మర్యాద కాబట్టి చెప్తున్నాను స్వామి. లోకపాలులు అత్యధిక్ పాలకులకు కూడా. ఆశ కలిగించేంతటి సంపదలు నా దగ్గర ఉన్నాయి. అన్ని భోగాలు నా దగ్గర ఉన్నాయి. సామ్రాజ్యము, ఐశ్వర్యము అలాగే. ననందయతి ఇన్ని ఉన్నాయి కానీ ఆకలి కొన్నవాడికి ఐశ్వర్యములు తృప్తి కలిగించనట్టు కదా బాగా ఆకలి అవుతుందండి ఓ కోడి వరహాలు ఇస్తాను తీసుకోపోరా అంటే ఏమంటాడు తీసుకుంటాడా? నాకు ముద్ద అన్నం పెట్టరా తర్వాత ఆ వివరా వివరా విస్తా ఉంటాడు. మరి ఇప్పుడు ఏం కావాలి? ఆకలి కొంటే ముద్ద అన్నం కావాలి. అరే అన్నం లేదురా పొడి వివరా ఇస్తాను. తింటాడు కాబట్టి.

ఆకలి కొన్న వాడికి అన్నం తప్ప మరేది శాంతిని తృప్తినివ్వనట్టుగా ఇన్ని సంపదలు. సంతానము లేని నాకు తృప్తిని కలిగించటం లేదు, కాబట్టి స్వామి మీరు మహానుభావులు కాబట్టి నా ఈ దుఃఖాన్ని తొలగించండి, నా చిక్కటిని తొలగించి నాకు సంతానాన్ని ప్రసాదించి నా దిగులు. తీసి పారేయండి అని అడిగితే ఆ మహానుభావుడు దయతోటి త్వష్టారం అయజతు విభుహు త్వాష్ట యజ్ఞమును మహానుభావుడు చెరువుతోటి యజ్ఞం చేయించాడు. జ్యేష్టా శ్రేష్టా జయా రాజ్ఞామహితీనాంచ భారతా నామ్నా కృతద్యుతిహి తస్యై యజ్ఞోచ్ఛిష్టమదా ఇలా యజ్ఞం చేసి యజ్ఞశేష ప్రసాదాన్ని పెద్ద భార్య ఆమె పేరు కృతద్యుతి. ఆమెకు యజ్ఞశేషాన్ని ప్రసాదించాడు. అతను ఆమె ప్రసాదం తీసుకున్న తర్వాత ఇలా చెప్పాడు నాయనా నీకు ఒక్క కుమారుడు కలుగుతాడు అని చెప్పి ఈ మహాన్భావుడు వెళ్ళిపోయాడు. అయితే అతను హర్ష శోకప్రదః ఎంత సంతోషాన్ని ఇస్తాడో అంత దుఃఖాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. తర్వాత కొంత కాలానికి ఈ ప్రసాదం తిన్నటువంటి ఈ పెద్ద భార్య గర్భవతి అయింది. సంతానం ఒక కుమారుడు చాలా బుద్ధిమంతుడు తేజోవంతుడైనటువంటి కుమారుడు కలిగాడు. సూరశీనీశః తేజస శనకైహి నృపా సరైన కాలంలో కుమారుడు కలిగాడు. సురహేనులందరూ మా వంశానికి ఒక వంశ ఉద్ధారకుడు దొరికాడని సంతోషించారు. రాజు సంతోషించాడు. పుణ్యాహ వచనం, జాతకర్మ, చౌరము, నామకరణము ఇలాంటి అన్నీ బ్రాహ్మణోత్తములు చేశారు. శుభ ఆశీర్వాదములు ఇచ్చారు. అలా చేసినటువంటి బ్రాహ్మణోత్తములకు సువర్ణము, వసువు, ధనము, వస్త్రములు ఇవన్నీ బాగా ఇచ్చి గ్రామాన్, హయాన్, గజాన్, అగ్రహారాలు ఇచ్చారు, ఏనుగులను ఇచ్చారు, గుర్రాలను ఇచ్చారు, అలాగే గోవులను ఇచ్చారు.

ఇలా కుమారుడు కలిగాడు కాబట్టి ఇంకా ఏ దిగులు లేదు కాబట్టి రాజుగారు సంతోషంగా ఉన్నాడు. పర్జన్యుడు కూడా అంటే వర్షం కూడా నెలకు మూడు వానలు చక్కగా కురుస్తూ ఉన్నాయి. ఇంత కాలానికి సంతానం కలిగింది కాబట్టి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా అందరూ పెంచుకుంటున్నారు. చాలా కష్టపడి సంపాదించిన ధనం మీద ఎంత ప్రీతి ఉంటుందో ఎంతోగా కుమారి మీద అంత ప్రేమతోటి వీళ్ళు అతన్ని పెంచుకుంటూ కాలం గడిపారు. మాతుస్వయితరాం పుత్రీ స్నేహః మోహ సముద్భవః కృతద్యుతే శపత్నీనాం ప్రజా కామజ్వరో అభవతు. ఇలా కృతద్యుతి తల్లి కదు తల్లికి పిల్లవాని మీద చాలా సత్యంగా ప్రేమ ఉంటుంది. అందులో లెగరేక కలిగాడు. తల్లికి పిల్లవాని ప్రేమ ఉంది. పిల్లవాడిచ్చిన భార్య మీద భర్తకు ప్రేమ ఉంటుంది. కాబట్టి తక్కిన వారందరి ప్రేమ రాజుగారి ప్రేమ ఆమెకే మరి రాజు పిల్లగారికి ప్రేమ ఆమెకే. చూసి అయ్యో సంతానం కలగటం వల్ల రాజుగారు ఆమెను చాలా ప్రేమగా చూస్తున్నాడు. మరి ఉమ్మల ప్రేమ చూడాలంటే ఏం కావాలి? మాకు కూడా సంతానం కావాలి కదా. సంతానం మాకెలా కలుగుతుంది? అని ఈ జ్వరం, ఈ బాధ, ఈ పీడ వీళ్ళందరినీ బాధించింది. ఇలా అప్పుడు అథవా అన్యేక జజ్ఞే కారం తాపర్య తప్సతునాత్మానం. రాజుగారి ప్రేమ పొందితే కానీ సంతానం కలగదు. సంతానం కరిగితే కానీ పది అద్దెమో దొరకదు. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళైతున్న పరిస్థితి వచ్చింది. ఇలా వీళ్ళందరూ బాధ బనపత్యేన దుఃఖేన రాజ్యః అనాదరేన చ ఒక బాధ సంతానం లేదని. ఇంకో బాధ రాజు గారు మమ్ములను అనాదరంగా చూస్తున్నాడని ఇలా చూసి దిగప్రజాం స్త్రీయం సంతానము లేని స్త్రీ బతుకు వ్యర్థము తమను తాను వారే నిందించుకున్నారు దిగప్రజాం స్త్రీయం పాపం. పత్యుష్య అగృహ సమ్మతాం సంతానం లేకుంటే లోకులు నిందిస్తారు భర్త కూడా నిందిస్తాడు అని సుప్రజాభిష్ట పత్నీభి దాసీభివ అందులో నలవెలుగురు భార్యలు ఉంటే సంతానం ఉన్న భార్య మీదనే భర్తకు ప్రేమ తగ్గిన భార్యలందరూ ఆమెకు దాసీయులుగా ఉండవలసి వస్తుంది అని

ఈ దాసీనాం కోను సంతాపః స్వామినః పరిచర్యయ అభిష్టం లబ్ధమానాం దాస్య దాసీవ దుర్భగాః భాయులమై కూడా మేము సంతానం గల పెద్ద భార్యకు దాస్యం కేయవలసి వస్తున్నది అని తమలో తాము దిగులుగా ఉండి అసమ్మత వృత్తీనాం విద్వేషః బలవానభూత్. బాధ కాస్త కొంత కాలానికి అసూయగా మారింది. అసూయ కాస్త వైరంగా మారింది, ద్వేషంగా మారింది. ఇలా ద్వేషంగా మారి ద్వేషాన్ని చూపెట్టకుండా అందరూ కలిసి పెద్ద భార్య ఇంటికే వెళ్లి అంతా చెల్లెల్లే అక్క చెల్లెల్లే కదా ఆమెతోటి చాలా ప్రేమగా పిల్లవాడితో ఒక్కడే పిల్లవాడి అందరికీ అందరూ మన అబ్బాయి మన పిల్లవాడే కదమ్మా అని పిల్లవాడిని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఆమెతో ప్రేమగా చూస్తూ సరే మంచిగా ఉంటున్నారు పంపురుగా అనుకున్నారు. అసలు కారణం ఏంటంటే పూర్తిగా ఆమెకు నమ్మకం కలిగించి పిల్లవానికి నమ్మకం కలిగించి పూర్తి నమ్మకం కలిగిన తర్వాత సమయం చూసి ఆ పిల్లవాడికి పాలలో ఇంత విషం కలిపి ఇచ్చేసారు అని అన్నారు. ఇప్పుడు బాధ ఏముంది? అందరం ఒకటే కదా. రెండే మార్గాలు. అయితే మాకు సంతానం అన్నా కలగాలి లేదా ఆమెకు సంతానం లేకుండా అయినా పోవాలి. మాలాగైనా ఆమె కావాలి ఆమెలాగైనా మేము కావాలి. రెండే పదాలు. ఆమెలాగ మేము ఎట్లా కాలేము. మాలా గాని కావచ్చు. ఉన్న సంతానం పోవచ్చు కదా కొత్త సంతానం రాకుండాకే. ఇలా వాళ్ళు విషం ఇచ్చారు. అలా. పడుకున్నారనే పిల్లవాడు నిద్రపోతున్నాడని పాపం అనుకుంది కన్నతల్లి. కొంతకాలానికి అయ్యో చనిపోయే సంగతి తెలిసి వరము పదార్యమని ఇచ్చిని పుత్రమానయమే భద్రే. ఏ పిల్లవాడిని తీసిరా అంటుంది పాపం ఇంకా తల్లి బతుకున్నాడని. తీర చూసేసరికి ప్రాణేంద్రియాత్మ వ్యక్తం హతాస్మిత్య పతతయో సంతానం. ప్రాణాలు పోయాయి. ఏదో పిల్లవాడికి జరిగింది అని తనలో తాను అనుకొని వక్షస్థలాన్ని బాదుకుంటూ ఆమె కరాభ్యాం ఉదరం చెతులతోటి కడుపును వక్షస్థలాన్ని కొట్టుకుంటూ ఆమె భూమౌపతా భూమి మీద పడిపోయి మూర్ఛ పోయింది.

ఈ వార్త అందరికీ అలా అలా అలా తెలిసి రాజుగారికి తెలిసింది. రాజుగారు వచ్చారు, ప్రజలు బాధపడుతున్నారు. ఇలా చనిపోయినటువంటి కుమారుడిని తెలుసుకొని చూసుకొని స్నేహానుబంధైహి ఏజితయా శుచాభృశం విమోక్షితః అనుప్రకృతి ద్విజైతి వృతా ప్రజలు ఏడుస్తున్నారు మంత్రులు అందరూ ఒకడే కుమారుడు మరి. అందరూ బాధపడుతుంటే ప్రపాదమూలే మృతస్య విశ్రస్త శిరోరు మాంబరః దీర్ఘముశ్వసన్ రాజుగారు కూడా జుట్టు కాస్త విడిపోయి మాలదన్ని తెగిపోయి కింద పడి పిల్లవాడిని కోసం మహారాజు కూడా విలపిస్తూ నిరుద్ధ కంఠః నశశాక భాషితున్ గొంతు బొంగురు పోయింది మాట రావటం లేదు ఇలా విలపిస్తున్నాడు భర్త బాధపడుతున్నాడు భర్త బాధను చూసి మరొక బాధ పిల్లవాడు పోయి మరొక బాధ. ఇలాంటి బాధలతో ప్రజల బాధ. ప్రజలు బాధే, మంత్రులు బాధే, తన భర్త బాధే, తనకు బాధే. ఇలాంటి దిధిని చూసి దధాన విరలాపచిత్రదా ఇలా. అయినా ఈ బ్రహ్మగారి పందకి ఆయన ఏమర్ధం మనకేం తెలుస్తుందా? అతను ఇవ్వకుండా ఉంటే బాధ లేదు, సంతానం లేదు, ఒకటే ఏడుపు లేదని కదా? సంతానం కలిగితే అయ్యో ఉన్నది పోయిందని బాధ. అసలు లేకుంటే బాలేదు కానీ మధ్యన ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఏమిటండి? ఇందులోని ఆంతర్యం ఏమిటి? కాస్త నవ్విచ్చి అంతలోనే ఏడిపించడం బ్రహ్మకు అలవాటు. ఉన్నట్టుంది ఏ స్నేహపాశః యజ సర్గవృద్ధయే స్వయంకృతస్తే తమిమం వివృశ్చతి నీవే సంతానాన్ని కలిగించి సంతానం మీద ప్రేమను కలిగించి కలిగిన ప్రేమను పెంచి పూర్తిగా పెరగగానే తుంచి పారేస్తున్నావు. కాబట్టి అన్య అన్యస్తరేమభవతా ప్రజదుస్తరం యత్ ధ్వాంతం నయాహి అకరుణేన యమేన దూరం సంతానం కలిగింది. గొడ్రాలు అనేటువంటి అపనింద పోయిందే, మేము బాగున్నాం అనుకుంటే మళ్ళీ మాకు ఇలాంటి దుఃఖాన్ని కలిగించావా తాత నాయనా, బాబు లేరా బాబు. ఈ తొలి వాళ్ళందరూ ఆగువడానికి వచ్చారు, అందరూ కూర్చుంటున్నారు, ఇలా నువ్వు పడుకున్నావేమిటి నిన్ను పిలుస్తున్నారు అని ఇంతసేపు నిద్రపోతారా ఎక్కడైనా? త్వరగా లేవయ్యా బాబు అంటే మనకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక కాస్త.

మట్టి చాన్ తెలియం పిచ్చి లాంటిది అవసరం లేదు లేరా బాబు లే పిల్లలందరూ వచ్చారు నిన్ను పిలుస్తున్నారు అందరూ ఆడుకుంటారు రా కానీ నిన్ను ఇలా నీవు నా ముందర నువ్వు చనిపోవడం అనేది నేను చూడలేను తట్టుకోలేను. నీ చిరునవ్వు ముఖాన్ని మళ్ళీ ఒకసారి మాకు చూపెట్టమని ఆ తల్లి నెత్తి నోరు బాదుకుంటూ పిలపిస్తూ ఉంటే ఇలా పిల్లవాడు. చనిపోవటాన్ని చూచి తప్తః ముక్త కంఠః రురోగా చిత్రకేతువు కూడా గొంతు ఎత్తి ఓ అని మొట్టుకున్నాడు ఆయన కూడా. ఇలా వారిద్దరూ విలపిస్తూ ఉంటే ప్రజలందరూ ఏడుస్తున్నారు. రాజుగారికి ఇదేం బాధ రా బాబు అని ప్రజలకు బాధ. ఇలా ఉంటున్న సమయంలో మృతకోపమం శోకాభిభూతం రాజానం బోధయంతౌ. ఇలా వీళ్ళందరూ బాధపడుతుంటే మళ్ళీ వచ్చాడు అంగిర మహర్షి. అంగిరాహ మునిరాజం కస్మలమాపన్నం నారద మహర్షితో ఆంగిరసుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి అలా పడుకున్న పడిపోయినటువంటి పిల్లవాడి కోసం ఏడుస్తున్న రాజుగారి తోటి కోయంస్యా తవ రాజేంద్ర భవాని యమనుసూచితే ఏమయ్యా. సంతానం కలిగితే అన్ని దుఃఖాలు పోతాయి అన్నట్టు గుర్తు నేను వచ్చినప్పుడు మొదలు సంతానం కలిగింది కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావ్? సంతానం కలిగితే యడవమండి, కలిగింది తొలగితే యడవమా అన్నాడు. ఓ పుట్టిన వాళ్ళు శాశ్వతం ఉంటారని మాట ఇచ్చానా నీకు. నువ్వు ఇయ్యగలవా ఆ మాట? జాతస్యహి ధృవో మృత్యుహు పుడితే చావలసిందే. అందులో వీడెవయ్యా నీకు మొన్నటిదాకా ఎవడు వీడు. ఇవాళ నిన్న నావాడు నావాడు అంటున్నావు. మరి ఇంతకుముందు వీడు ఎక్కడ ఉన్నాడు? అంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? వాడికి నువ్వెవరు, నీకు వాడెవడు? ఇదంతా ప్రవాహంలో కొట్టుకొచ్చే కట్టెల్లాగా. రెండు ప్రవాహాలు వస్తున్నాయి. ఒక కట్టె అటు వస్తుంది, ఒక ఇటు వస్తుంది. రెండు కట్టెలు ప్రవాహంలో కలుస్తాయి. కొన్ని దూరం నీటి వేగానికి కలిసిపోతాయి. మళ్ళీ పాయ వేరైతే అది అటు పోతుంది, ఇటు పోతుంది.

ఈ ప్రవాహాల్లో కలిసిన ఆ కలిసిన కాసేపు నువ్వు నాకు భార్యవు నేను నీకు భర్తను వీళ్ళు నాకు పిల్లలు అనుకుంటే నవ్వన్నా ఏడవన్నా. వరద వస్తే కలిశారు వరద పోతే పోతారు. ఈ మాత్రానికి ఏడిపేమిటయ్యా నీలాంటి జ్ఞాని ఇలా వేగొడుతున్నా సంజుజ్యంతే వివిజ్యంతే. తథా కాలీన దేహినః ప్రవాహంలో ఎలా రెండు కట్టెలు కలుస్తాయో విడిపోతాయో మానవులు కూడా ప్రాణులు కూడా కాలంతో కలుస్తారు కాలం తీరితే విడిపోతారు. యధా ధానాసువై ధానాః భవంతి నభవంతి చ. ధాన్యం ఉంది గింజలు ఉంటాయి. వరి గోధుమ గింజలు ఉంటాయి కదా వరి గింజలు ఉన్నాయి. ప్రతి గింజలోనూ బియ్యపు గింజలు ఉంటుందా గ్యారెంటీ ఇద్దామా? లేదు. మరి ఎందుకు లేవండి ఏం చెప్పాలి? అన్నీ భూమి నుంచే పుట్టాయి. అన్నీ అదే పైరు అక్కడే మొలిచాయి. కొన్నిట్లో గింజలు ఉంటాయి, కొన్నిట్లో ఉండలు ఉంటాయి. అలాగే కొందరిలో ప్రాణం ఉంటుంది, కొందరిలో ఉండదు. కొందరు పుడతారు, కొందరు కాస్తారు. ఇలా రకరకాలుగా ఏవం భూతేషు భూతాని చోదితాని ఇలా ప్రాణులలో ప్రాణులు ఉంటాయి, ఉండకుండా పోతారు ఇదంతా. ఈశమాయయా పరమాత్మ మాయతో జరుగుతుంది వజంత్యత్వం చేయే కేమి తుల్యకారాహ చరాచరా మీరు కానీ మేము కానీ తక్కిన ప్రజలు కానీ సకల చరాజన్ములన్నీ కూడా జన్మ మృత్యోహ యధా పశ్చాత్ ప్రాంగ్ నైవ అధునాపి బో మనం ఇప్పుడు పుట్టాం. కొన్నాళ్ళకు మరణిస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ మరణిస్తాం. ఇలా ఉంటాము, పోతాము, వస్తాము, కలిసి ఉంటాము, వేరవుతాము. కాబట్టి సుజ్జతి అవతి హంతి అజః. ఇలా సృష్టి జరుగుతుంది. రక్షణ జరుగుతుంది, ప్రళయము కూడా జరుగుతుంది కాబట్టి ఆత్మ సృష్టైహి అస్వతంత్రైహి అనపేక్షోపి బాలవతు. మన చేతిలో ఉంటే మనం వరవర లక్షణ బదుకుతాం. మాకు కావే వద్దంటాం ఏం బాధ? మన చేతిలోనే ఉంటే కష్టాలు వద్దు. మన చేతిలో ఉంటే దరిద్రము వద్దు. కదా? కానీ ఉందా మరి? మనము అస్వతంత్రులం. పరమాత్మ చేతిలో ఉన్నవాళ్ళం. వాడు ఇచ్చిన దాన్ని తీసుకోవాలి.

కష్టమిస్తే కష్టాన్ని, సుఖమిస్తే సుఖాన్ని, సంతోషం సంతోషాన్ని, సంతానమిస్తే సంతానాన్ని, దుఃఖమిస్తే దుఃఖాన్ని, ధనమిస్తే ధనాన్ని. వాడు ఇచ్చింది తీసుకోవాలి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇచ్చినంత తీసుకోవాలి. మధ్యాహ్నం నువ్వు ఎవడవు ఇవ్వడానికి అయ్యో అని నీవు కష్టపడి సంపాదించి నీవు పోగొట్టుకుంటే అయ్యో అన్నాడు. వాడిచ్చాడు వాడు తాక్కున్నాడు అక్కడ నీకు ఇష్టమే లేదు. నీకు స్వాతంత్ర్యం లేదు. స్వాతంత్ర్యము లేని దేవు దేహేన దేహినో రాజన్ దేహాద్దేహోపి జాయతే. అసలు ఈ శరీరం నీదేనా? ఆమె ఇస్తావా నాదేదని చెప్పగలవా? శరీరం నీదే అయితే నువ్వు అనుకున్న వాళ్ళు ఉండాలి మనిషితోటి. ఉంటుందా? లేదు. మరి దేహమే నీది కాదు. అదే నీకు చెప్పకుండా పోతుంది. నువ్వు నాది నాది నాది అని తెగ మిడిచి పడతావు కదా అది ఉంటుందా? అదే పోతున్నది. ఆ దేహము పోతున్నది, ఆ దేహంతో ఇంకో దేహం వస్తున్నది. వచ్చిన దేహం ముందు పోతుందా, ఉన్న దేహం ముందు పోతుందా? ఎవడు చెప్పాలి? చెప్పలేము. కాబట్టి దేహము నీది కాదు. నీది కాని దాని తోచిన దేహము అది నీది అయితుందా? అది నీది కాదు. ఒక దేహము వస్తుంది దాంతో ఇంకో దేహము కలుగుతుంది. బీజాదేవ యథా బీజం దేక్ష్యధైవ శాస్త్రకా ఒక విత్తనం తోటి. ఇంకో పైరు, ఇంకో ఉత్తరం తోటి ఇంకో పైరు. పైరు పెరిగింది, పైరు పెరిగానే ఏం చేస్తాం మనమే? కోసేస్తాం. మరి మనం పెట్టాం కదా పైరును, ఎందుకు కొస్తావ్ ఉంచు. వాడు అడిగాడు. పరమాత్ముడు చేసినప్పుడు పరమాత్ముడు చంపుతాడా ఏం న్యాయం అండి? తను పుట్టించినంత తను చంపుతాడా? ఇది ఎక్కడ కర్మం? అంటే నాయనా నువ్వు పంట విత్తనం వేస్తావు. పైరు నువ్వు జాగ్రత్తగా నీళ్లు పెట్టి మరి శ్రద్ధగా నీళ్లు పెట్టి డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి నీళ్లు డబ్బు లేకుంటే అప్పు తెచ్చి ఎరువు వేసి కదా నీళ్లు పెట్టి ప్రాణంలాగా చూస్తావ్. తర్వాత ఏం చేస్తావ్?

నువ్వే కోస్తావ్ న్యాయమా? నువ్వు కష్టపడి విత్తనం వేసి పెంచిన పైరును నువ్వు కోవడానికి కోయడం న్యాయం. నిన్ను వాడు కోస్తే అన్యాయం. ఎన్నైతే ఇది? ఏం చెబుదాం? నీ పంట నువ్వు కోస్తే వాని పంట వాడు కోసుకుంటాడు అంటే నువ్వు వాడవయ్యా. ఇదంతా వాడి పంట కదా మనమంతా ఆయన పంటేనండి ఆయన కోసుకుంటాడు. కుప్పేస్తాడు కొట్టుకుంటాడు హాయిగా తింటాడు అహమన్నం అహమన్నం అహమన్నం అంటే అహమన్నాదా అహమన్నాదా నేను తినేవాడిని హాయిగా సాపాడు చేస్తానని మీరంతా. భక్ష భోజ్ఞ లేక్ష చేష్ట ప్రియ పాన్యా అది తింటాడు. మనం చేస్తే కరెక్ట్ ఆయన చేస్తే తప్పా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అందుకే బీజాదేవ యధా బీజం దేఖ్య దైవ శాస్త్రతః. కాబట్టి దేహ దేహి విభాగోయం అవివేక కృతః శరీరము ఆత్మ అనే వాదమే బుద్ధి లేని మాట అంటున్నాం. అవివేగంతో వచ్చిన మాట నా దేహం, ఈ శరీరం నాది. కరెక్టే? ఎప్పుడైనా నాదే అని కాపాడు అప్పుడు నాది అనాలి. ఈ ఇల్లు నాది, నా భార్య, నా భార్య నేను కాపాడుతాను అంటాడు. భగవంతుడు బంది కూడా రాగానే. చూద్దాం బతుకుంటే మళ్ళీ కడుపు దాని మీద ముందు ఊడే పారిపోతాడు. భర్త భర్త పోయి బాధ్యాన్ని కాపాడాలి కదండీ. కాపాడుతున్నాడా? తర్వాత మనం చూద్దాం బతుకుంటే ఎవరికి ఎవరు మోయైతే ఆ నువ్వు నీ ఊడిపోతా అని చెప్పకుండా పోతాడు. వీడు భర్త, ఆమె భార్య, ఇది ఇల్లు. ఒప్పుకున్నామా? కాబట్టి ఈ విభాగమే తప్పు. జాతి వ్యక్తి విభాగోయం యథా వస్తువుని కల్పితః. జాతి అంటున్నాం, వ్యక్తి అంటున్నాం, ధనం అంటున్నాం, ఇల్లు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, గృహం అంటున్నాం, భార్య పిల్లలు సంపదలు, అలాగే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వయస్సుడు, శూద్రుడు, ఇదంతా ఇదేంది? దేహాన్ని బట్టే కదా, మరి ఆ దేహమే లేకుంటే. వివాదం అంతా ఉంటుందా? ఇదంతా అర్థం లేని వ్యవహారం నాయనా అని ఆంగిరసుడు మహారాజును ఓదారించాడు. ఇలా ఓదారిస్తే ప్రముజ్యపాణినా వక్త్రం అధిమ్లానమపాషత అప్పుడు రాజుగారు తన మొహం కాస్త కడుక్కొని రాజుతో రాజుగారు అంటున్నారు ఇంత దుఃఖంలో మేము ఉంటే ఇలా వచ్చిన భూములను ఇంత దయతోటి ప్రేమతో ఓదారిచారు నాయనా మీరు ఎవరయ్యా అని గుర్తుపాట లేదు బాబు.

సంపద ఎక్కువ ఉన్నా, దుఃఖం ఎక్కువ ఉన్నా మనం ఎదుటి వారిని దుఃఖం చేయలేం. అందుకే మీరెవరు మహానుభావులు అవధూత వేషంలో ఉన్నారో చూస్తే ఓ మూర్ఖుల్లా కనపడుతున్నారు కానీ ఇంత జ్ఞానాన్ని మాకు ప్రసాదించారు. గురు బ్రాహ్మణోత్తములు పరమాత్మపు భక్తులు మాలాంటి మూర్ఖులను విజ్ఞానం కలిగించాలని కుమారః నారదః రుహుహు అంగిరః దేవలః అసితః అలాగే అపాంతరతమః వ్యాసః మార్కండేయః అధ గౌతమః వశిష్టః భగవాన్ రామః కపిలః బాదరాయణిహి దుర్వాసః యాజ్ఞవరిక్షత్య జితుకర్ణోత ధారుణిహి రోమసః యవనో దత్తః ఆశ్రిహి సపతంజ్రిహి ఋషిర్వేదశిరా బోశ్యా మునిహి పంచశిరా వీళ్ళంతా ఎవరు? జ్ఞానము కల ఋషులు. మరి వారిలో మీరు ఒకరా? ఇంత బాగా చెప్తున్నారంటే వీళ్ళలో మీరు ఎవరో ఒకరు అయి ఉంటారు. ఇంత దుఃఖంలో ఉన్న అమ్మలకు జ్ఞాన దీపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు. అని అడిగితే నాయనా నేను అహంతే పుత్రకామస్య పుత్రదోస్మి అంగిర నన్నే మరిచిపోయావురా. ఆనాడు సంతానం కావాలంటే నేను మీకు సంతానాన్ని ప్రసాదించాను. ఇతను సాక్షాత్తు నారద బ్రహ్మ యొక్క పుత్రుడయ్యా నారదుడు, నిన్ను కరుణించాలని ఈ మహానుభావుడు వచ్చాడు. నువ్వు బాధపడుతుంటే నిన్ను అనుగ్రహించడానికి ఈ మహానుభావుడు వచ్చాడు. బ్రహ్మణ్యః భగవత్భక్తః నావశీతుచు మర్హతి నీవు బ్రాహ్మణుల భక్తుడవు. పరమాత్మ భక్తులవు ఇలాంటివాడు దుఃఖించకూడదని దయతో మేమిద్దరం వచ్చాము నీకు జ్ఞానాన్ని ప్రసాదించాలని వచ్చి ఈ నాలుగు మాటలు చెప్తున్నాము. అధునా పుత్రిణాం తాపః భవతైవ అనుభూయతే. నీకు సంతానాన్ని ఇందుకే ఇచ్చాము. ఆనాడు సంతానం లేకుంటే సంతానం లేనందువల్ల కలిగిన బాధ తెలిసిపోయింది కదా. సంతానం ఉంటే కలిగే వారు అర్థం కావాలని పిల్లవాని ఇచ్చాము. అంటే లేకున్నా వాడి కోసమే ఏడుపు. ఉన్నా వాడి కోసమే ఏడుపు. ఉన్నోడు పోయినా

మరి ఎప్పుడు ఏడిపించేవాడు ఎందుకు అని నీకు నిరంతరం దుఃఖాన్ని కలిగించే సంతానాన్ని కోరటం తెలివి ఉన్నవాళ్ళు చేసే పనేనా? సంతానం అనుకుంటేనే బాధ మనకు. కలగకుంటే కలగలేదని బాధ. కలిగితే అయ్యో మంచివాడు అవుతాడో లేదో అని బాధ. పొరపాటున మంచివాడు అయ్యాడు అనుకోండి ఎందరి కళ్ళు పడతాయో అని బాధ. మంచివాడు కాలేదు అయ్యో దుర్మాగుడు అని బాధ. ఈ మధ్యన పోయాడు అయ్యో పోయాడు అని బాధ. అంతా బాధే అన్నీ దుఃఖాలే ఇంతటి దుఃఖం ఇచ్చి ఆ సంతానం ఎందుకురా నీకు. సంతానం వలన సంతానం అన్న పేరుతోటి కలిగేటువంటి దుఃఖములు బాధలు అర్థం కావాలనే సంతానాన్ని మేము ఆనాడు ఇచ్చాము. ఎందుకంటే జ్ఞాత్వా అన్యాభినివేశంతే పుత్రమెదదావహం అధునా పుత్రిణాంతాపః పవతైవానుభూయతే ఇప్పుడు అర్థమైందా? సంతానం ఉంటే ఎంతటి దుఃఖం జరుగుతుందో అనుభవానికి వచ్చేసింది కదా అనుభూయతే ఏవం దారాః గృహాః రాయః. ఇలాగే భార్య అయినా అంతే. మంచి భార్య అయింది అదో బాధ పరమాళం అందగే అయింది అందరూ చూస్తారు ఇదో బాధ. వికారంగా ఉంది తనకే బాగుండదు చూడండి. అందంగా లేదు, అయ్యో నా కర్మ ఇలాంటి బాధ చేసింది అంటాడు. అందగత్తేయింది, అందరూ నా భార్యను చూస్తున్నారు అంటాడు. సంతానం కలిగింది, ఆ బో సంతానం కలిగింది అదో బాధ. సంతానం లేదు, నా భార్య గొడ్ర అదో బాధ. నీకు బాధ లేనిది ఎప్పుడు? ఇల్లు బాగున్నా బాధే, బాగా లేకున్నా బాధే. అసలు లేకుంటే బాధ. అసలు లేకుంటే కట్టుకోవాలి, కట్టుకుంటే అప్పు బాధ. కట్టుకో బుర్ర పెట్టిన కదా నెలలో నోటీస్ వస్తుంది ఇంతలో డబ్బు కట్టరా అని. అయ్యో బుచ్చో కట్టామని కట్టకుంటే బాగుండేది. కట్టినా బాధ కట్టకుంటే బాధ పెళ్లి చేసుకుంటే బాధ చేసుకోకుంటే బాధ సంతానం కలిగితే బాధ కలగకుంటే బాధ బంధువులు ఉంటే బాధ లేకుంటే బాధ. స్వరం అంటేనే బాధ రా నాయనా. భార్య కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ, సంపద కానీ, భోగములు కానీ ఇవన్నీ దుఃఖ సోక ప్రదములే. ఇవన్నీ గంధర్వ నగర ప్రఖ్యః ఇవన్నీ.

పగటి కలల లాంటివి, గంధర్వ నగరం లాంటివి కనబడుతూ ఉంటాయి. అబ్బా బాగున్నాయి అంటాం. దగ్గిరి పోగా అమ్మ బాబోయ్ బుద్ధి తక్కువైంది వద్దు అంటాం చెప్పాం కదా పెళ్లి చేసుకున్న కొత్తలో. హాయ్ రంభా బాబు ఊర్వతి మేనకా తిలోత్తమ నువ్వే దైవం నువ్వు లేకు బతకాలే ఎప్పుడు నువ్వే ఉండాలి అని మొత్తుకుంటాడు. ఓ ఐదారు ఏళ్ళు రెండు ఏళ్ళు కాగానే దెయ్యం భూతం నా కర్మకు దొరికావ్ బుద్ధి తక్కువ చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో. ఈ పరిస్థితి నాయనా, సంసారం అంటేనే అలాంటిది. శరీరం అంటేనే అలాంటిది. పుట్టాలి, పుట్టినవాడు పనులు చేయాలి, చేసిన పనులతోటి దుఃఖాన్ని పొందాలి. శరీరం ఉంటే దుఃఖము, శరీరం ఉంటే భార్య, భార్య ఉంటే పిల్లలు, పిల్లలు ఉంటే దుఃఖము, శరీరం ఉంటే దుఃఖము, భార్య ఉంటే దుఃఖము, ఇల్లు ఉంటే దుఃఖము, పుడితే దుఃఖము, చస్తే దుఃఖము. సంసారం అంటేనే దుఃఖము. దేహమంతేనే దుఃఖమయం దనైనా దేహినః వివిధ క్రేశ సంతాప కృత ఉదాకృతః. శరీరము కలవాడికి శరీరమే అన్ని సంతాపములను అన్ని బాధలను కలిగించే తస్మాత్ స్వస్థేన మనసా విమృశ్య గటిమాత్మ బుద్ధిమంతుడవై కాస్త స్వస్థ చేకూర్చుకొని అసలు నేనేమిటి? నేనంటే శరీరమేనా ఇంకేమైనా ఉందా? ఆత్మ కథ దొరుకుతుందా? ఇలాంటి ఆత్మ గురించి పరమాత్మ గురించి కొంచెం ఆలోచించి ఇలాంటి అర్థం లేని దుఃఖాన్ని విడిచిపెట్టవయ్యా. అని బోధిస్తే ఏతాం మంత్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతో ముమ యాం ధారయన సప్తరాత్రాత్ ద్రష్టా సంకర్షణం ప్రభు మేము నీ మీద దయ కలిగి వచ్చాము. ఓ మంత్రం చెప్తాము. ఈ మంత్రాన్ని జపం చేస్తే ఏడు రోజులలో నీకు ఆదిశేషుడు సాక్షాత్కరిస్తాడు. సంకర్షణ సాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానాన్ని పొందుతావు అని నారదుడు. ఎలాంటి ఆజ్యయుని యొక్క పాదమూలాన్ని చేరితే రుద్రాదులందరు కూడా ఆనందాన్ని పొందారు. తదీయ మతులానదిగం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదుకైతి.

బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా సంకర్షణ ఉపాసన చేసే అంతటి మహత్వాన్ని మహిమను పొందారు. నీవు కూడా ఆ మహానుభావుడిని సేవించి అంతటి మహిమను పొందవరిసింది అని నారదుడు చెప్తే అద దేవ ఋషి రాజన్ సంపరేతం నృపాత్మజం దర్శయిత్వేతి ఓవాచా జ్ఞాతీనాం అనుశోచితాం. ఇంత చెప్పినా ఆ రాజుగారికి చనిపోయిన పిల్లవాని మీద తప్ప సత్యం చేయట్లేదు. వీడి బుద్ధి మార్చాలంటే మరి ఏం చేయాలి? వాళ్ళని పట్టి తీస్తారు మనం. అందుకోసమని ఆ చనిపోయిన పిల్లవాడిని బతికించాడు. పిల్లవాడిని అంటే ఆ శరీరాన్ని బతికించలేదు. అందులో నుంచి ఆత్మను పిలిచాడు. వాడు వచ్చాడు. ఆ వచ్చిన ఆత్మను పట్టుకొని నారదుడు నాయనా జీవాత్మ నీకు మేలు ఇగో వీళ్ళిద్దరిని తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని చూసి నువ్వు వాళ్ళను ప్రేమించి వాళ్ళ కోసం మళ్ళీ సిరిజంలో వచ్చి నువ్వు చేరవయ్యా అని జీవాత్మతో నారదుడు పలికాడు. భూంస భోగాన్ని పితృ ప్రస్తాన్ అది తిష్ట నృపాసన నీకు ఎంత దృష్టిలో అనుకుంటున్నావు నువ్వు రాజుగారి కొడుకువు నువ్వు చిరుల చేరితే రాజపుత్రుడు అవుతావు పెరిగితే యువరాజు అవుతావు తరువాత చక్రవర్తి అవుతావు అన్ని రాజభోగాలు నీకు ఉంటాయి ఎందుకు పోతావు చిరులలోకి రావయ్యా. అని జీవాత్మను నారదుడు పిలిచాడు. అప్పుడు జీవాత్మ అంటున్నాడు కాశ్మీని జన్మని మత్స్యం అయ్యా తల్లిదండ్రులు అంటున్నారు వీళ్ళిద్దరూ నాకు ఏ జన్మ దండలు చెప్పండి. ఏ జన్మలో అట్ల జన్మలు ఉన్నాయి నాకు. కోట్లు ఉన్నాయి కదా. ఈ కోట్ల కోట్ల జన్మలో వీళ్ళిద్దరూ ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు. కాస్త పరిచయం చేయండి. అమి మస్యం పితరః మాతరోభవన్. సర్వ భామె మానస్య దేవతిని జోతరుగా పుట్టాను. నరుడిగా పుట్టాను, పశువుగా పుట్టాను, పక్షిగా పుట్టాను. పురుగుగా కీటకంగా పుట్టాను. కదా? కొన్ని లక్షల జన్మలు నేను ఎత్తాను.

మరి ఇన్ని శరీరాలలో వీరు ఏ శరీరానికి తల్లిదండ్రులు అది కూడా ఏ జనం జన్మలో తల్లిదండ్రులు బంధు జ్ఞాతి అరి మధ్యస్థ మిత్ర ఉదాసీన విద్విషః సర్వయేవహి సర్వేషాం భవంతి క్రమశోమిధః ఎందుకంటే తల్లిదండ్రులు అంటున్నారు, తల్లిదండ్రులు, బంధువులు, జ్ఞాతులు, మిత్రులు, భార్య, పిల్లలు, పుత్రులు, తండ్రులు ప్రతి ఒక్కడు ఈ సంసారంలో ఇవన్నీ అవుతాడు. ఇవన్నీ అవుతాడు. ఒకప్పుడు తండ్రి అవుతాడు, మళ్ళీ వాడు ఒకప్పుడు కొడుకు అవుతాడు. ఒకప్పుడు తల్లి అవుతుంది, మళ్ళీ ఆ జీవుడే భార్య అవుతాడు. ఒకప్పుడు భార్య అవుతుంది, ఆమె చెల్లెలు అవుతుంది, అన్న అవుతాడు, ఏమో తెలుసు. ఏ శరీరంలోకి వస్తాడో, ఏ శరీరంలో ఉంటాడో, ఎప్పుడు తండ్రో, ఎప్పుడు తల్లో, ఎప్పుడు అక్కో, ఎప్పుడు చెల్లెలో, ఎప్పుడు అన్నో, ఎప్పుడు కొడుకో. కాబట్టి ఈ సంసారంలో ప్రతివాడు ప్రతివారికి అన్నీ కావచ్చు, ఏమీ కాకపోవచ్చు. ఎందుకంటే తిరుగుతున్నాం. రొటేట్ కదా. తిరుగుతున్నప్పుడు ఇవాళ తండ్రి రేపు కొడుకు. తర్వాత గురువు ఇంకోప్పుడు మామ ఒకప్పుడు అత్త ఒకసారి చెల్లెలు. ఒకసారి శత్రువు ఒకసారి మిత్రుడు ఒకసారి రాజు ఒకసారి మంత్రి. కాబట్టి తాము ఆచరించేటువంటి కర్మలతో సంచరిస్తున్నటువంటి ఈ సంసారంలో అందరూ అందరికీ అన్నీ అవుతారు. సర్వే భవంతి సర్వేశాం. అందరికీ అందరూ అన్నీ కావచ్చు. ఏవి కాకపోవచ్చు. కాబట్టి యదా వస్తువుని పణయాని శివా దస్తతః పర్యటంతి నరేశ్వేవం జీవః యోనిషు కర్తృషు. అంగట్లో వస్తువులు ఉన్నాయి. మనం వెళ్ళాం కొనుక్కున్నాం. ఎవరు కొనుక్కుంటే వాడు వస్తువు. ఇవాళ మీరు కొన్నాను, రేపు నాకు దొరక పట్టే ఇంకోడికి అమ్ముతాను. వాడు కొంటాడు, వాడు ఇంకోడికి అమ్ముతాడు. మళ్ళీ తిరిగి తిరిగి అదే వస్తువు నీ దగ్గరికి రావచ్చు. మరి దానికి నువ్వే అవసరం కావచ్చు. అంగట్లో వస్తువులకి ఎవడు ఇయ్యమని అంటే ఏం చెబుదాం? ఎవడు కొంటే వాడు ఇయ్యమని. మనందరం ఎలాంటి వాళ్ళం? అంగట్లో వస్తువులని అంటాం కదా. మన పాపం ఎక్కడికి పోతే ఆ దేహం మనకు వస్తుంది. ఇవాళ మనుషులం, రేపు పశువులం, తర్వాత మృగాలం, క్రిములం, కీటకాలం, దేవతలం, రాక్షసులం ఏవైనా కావచ్చు కదా. కాబట్టి అంగట్లో ఉన్న వస్తువులు అందరిలో తిరుగుతున్నట్టుగా ఈ జీవుడు నానా యోనిషు, నరేషు, దేవతలలోనూ, మానవులలోనూ.

పశుపక్ష్యాదులలోను రకరకాలుగా పుడతాడు. ఇది నిత్యస్యర్భస్య సంబంధః అనిత్యః దృశ్యతే నృప. ఆత్మ ఒక్కటే నిత్యము శరీరము అనిత్యము. నిత్యమైన ఆత్మకు అనిత్యమైన శరీరంతో సంబంధము నిత్యమా అనిత్యమా? అనిత్యమే ఉంటుంది. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. అప్పుడప్పుడు ఉచ్చిపోయే దాన్ని పట్టుకొని నిత్యమంటే మరి ఇప్పుడు దాన్ని ఏమన్నాం? అనిత్యమైనటువంటి శరీరాన్ని మరిచిపోయి నిత్యమైన ఆత్మను కలుచుకొనుట జ్ఞాని పని. నిత్యమైన ఆత్మను మరిచిపోయి అనిత్యమైన శరీరాన్ని స్మరించి విలపించేవాడు మూర్ఖుడైతాడు. అందుకోసమని ఏవం యోనిగతో జీవః సనిత్యః నిరహంకృతః. అసలు జీవుడికి నాశనం లేదు. అసలు జీవుడికి నిరహ అహంకారం అంటూ లేదు. దేహాత్మాభిమానం లేదు. ఏ సమయంలో ఏది లభిస్తే అది వానిది అనుకుంటాడు. పోయింది నాది కాదు అనుకుంటాడు. ఇవాళ మనిషిని అంటాడు, రేపు పశువును అంటాడు, ఆ తర్వాత క్రిమిని అంటాడు. తర్వాత ఏది కాదు అంటాడు. కాబట్టి ఇది నిత్యం కాదు. పుడుతుంటాడు, పోతూ ఉంటాడు, మళ్ళీ వదులుతుంటాడు. నిత్యమైనటువంటిది ఆత్మ. ఏక నిత్యః అవ్యయః. సూక్ష్మః ఏట సర్వాశ్రయః ఇది అందరికీ ఇదే ఆశ్రయము ఇదే నిత్యము ఇదే సూక్ష్మము దీన్ని పరమాత్మ ఆత్మమాయా గుణములతో సృష్టిస్తాడు పెంచుతాడు మళ్ళీ నథింగ్ బట్ ఇట్స్ దట్. పరమాత్మకు కానీ ఆత్మకు కానీ ఎల్లకాలము ప్రియమైనదంటూ ఏదీ లేదు. అలాగే అప్రియమంటూ కూడా ఏదీ లేదు. అందుకోసమని ఏక సర్వదీయాం ద్రష్టా. కర్తృ గుణాం గుణదూరే పరమాత్మ ఒక్కడే అన్నీ చూసేవాడు. ఎవడు కర్త అనుకుంటున్నాడు, వాడు ఏ తప్పు చేస్తున్నాడు, వాడు ఏ తప్పు చేయటం లేదు ఇలాంటివన్నీ. చూచే సాక్షి ఉన్నాడే జగత్సాక్షి, కర్మసాక్షి, జగత్సక్షు అంటానే అలాంటి పరమాత్మ నా దత్త ఆత్మా హై గుణం న దోషం న క్రియాఫలం. ఈ ఆత్మ ఏ తప్పు చేయదు, ఈ ఆత్మ ఏ పని చేయదు, ఈ ఆత్మకు ఏ కర్మ ఫలము అంటదు, ఏ దోషము అంటదు, ఏ గుణము అంటదు.

ఏది అంటకుండా ఉందామని నన్ను పట్టుకొచ్చి మళ్ళీ శరీరంలోకి చేరు అంటే నాకే నాయనా ఈ జైలు నాకొద్దు. నేను జైలు విడుదల అయిపోయాను. నేను ఉండను రాను. ఉదాసీనవదాసీనః పరావర దృకు ఈశ్వరః పరమాత్మ ఉదాసీనంగా ఉంటాడు. తరువాతది ముందుది గొప్పది చిన్నది గొప్పది తక్కువది ఎక్కువది అన్నీ కటాక్షిస్తుంటాడు. అతను ఈశ్వరుడు. అలాంటి వాడితోటి నాకు సంబంధం కానీ ఈ శరీరం నాకెందుకు అని ఆత్మ నారదునితో మాట్లాడితే చిదిదతో జతో జీవః అతను వెళ్ళిపోయాడు. అది విని మహారాజు గారు ఆ ఉన్నటువంటి బంధువులు అందరూ ఆశ్చర్యాన్ని పొంది నిజము కదా. మనము ఎంత మూర్ఖులమై విలపించాము అని ఉన్న దుఃఖం మొత్తాన్ని తొలగించుకొని స్నేహాన్ని విడిచిపెట్టి నిర్హృత్య జ్ఞాతయః జ్ఞాతయే దేహం కృత్వ ఉచితాః క్రియాః అప్పుడు ఆ దేహమునకు అంత్య సంస్కారములు జరిపించి తత్యజుహు దుస్త్యజము స్నేహం. విడిచిపెట్టలేనటువంటి ప్రీతిని, స్నేహాన్ని ఉపదేశంతో వాళ్ళు విడిచిపెట్టి బాలజ్ఞః విడితాస్తత్ర ఇంత కరిగితే ఏం జరిగింది? ఆ పిల్లవాడిని చంపిన 999 మంది ఉన్నారు కదా, వాళ్లకి అప్పుడు సిగ్గు జ్ఞాపకం వచ్చిందట. ఇది వాస్తవమైతే మేము ఇంత పాపం చేశామా అని వాళ్ళు సిగ్గుపడి బాలహత్య పాపాన్ని పోయేటువంటి పోగొట్టేటువంటి బాలహత్య వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతాన్ని వాళ్ళు ఆచరించి యమునలో మహారాజ స్మరంత్యః ద్విజపాతితం యమునా నదిలో స్నానము చేసి ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఏంటి? సయిత్తం చిత్ప్రతిబుద్ధాత్మ చిత్రకేతు ద్విజోక్తిమి ప్రకారంగా. బ్రాహ్మణుల వాక్యంతో నారద అంగిరల వాక్యముతోటి చిత్రకేతువు జ్ఞానమును తెచ్చుకొని గృహాంధ కూపాతు నిష్క్రాంతః సరఃపంకాదివద్విభా

బురదలో నుండి ఏనుగు బయటకు వచ్చినట్టు సంసారం అనే బురదలో నుండి ఈ మహానుభావుడు చిత్రకేతువు బయటికి వచ్చి కాళిన్యాం విధివత్ స్నాత్వా యమునా నదిలో యమునా నదిలో హాయిగా స్నానం చేసి తర్పణాలు అన్నీ చేసి మౌనంతోటి సంజత ప్రాణః బ్రహ్మ పుత్రౌ అవందకా. ప్రాణాయామం చేసి నారద అంగిరసులకు నమస్కారం చేశారు. ఇలా ప్రపన్నుడు, భక్తుడు మరణ జరిగినటువంటి ఈ మహానుభావుడికి ఈ నారదుడు చెప్పినట్టుగా ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయచ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఓం నమో భగవతే అనిరుద్ధాయ ఓం నమో భగవతే సంకర్షణము. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రద్యుమ్న అరుద్ధాయ సంకర్షణాయ వ్యస్తముగా సమస్తముగా మంత్రమును నారదుడు ఉపదేశించి నమో విజ్ఞాన మాత్రాయ పరమానంద మూర్తయే పరమానంద మూర్తికి విజ్ఞాన స్వరూపుడికి ఆత్మారామునికి శాంతుడికి అలాగే నిర్వృత్తద్వైత దృష్టయే భేదిష్ఠి అయినటువంటి మహానుభావుడికి ఆత్మానంద అనుభూతిలో సకల జగత్తును సృష్టించి సంవరించి రక్షించే మహానుభావుడికి నమస్కారము. ఋషీకేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే. సకల ఇంద్రియాధిపతికి సకల విశ్వరూపునికి నమస్కారము. వచసి ఉపరతః అప్రాప్య ఏకో మనసాసః అనామరూప చిన్మాత్రః శోవ్యాన్నసః సదసత్పర విచార వచసి ఉపరతే అప్రాప్య ఏకో మనసాసః జ్ఞాపకం వచ్చిందా మంత్రం లేదా? యతో వాచోని వర్తంతే అప్రాప్య మనసాసః ఏమంటున్నాడు? వచసి ఉపరతే అప్రాప్య ఏకో మనసాసః వేద మంత్రం అలా చెప్తున్నాడు మనస్సుతో సహా అన్ని వాక్కులు అన్ని మంత్రములు అక్కడిదాకా వెళ్లి ఆ మహానుభావుడిని తెలియలేక

వెనక్కు మళ్ళీ వచ్చినట్టుగా ఉన్నటువంటి స్వామికి యస్మిన్నిదం యతశ్చేదం తిష్టతి అప్యేతి జాయతే సకల చరాచర జగత్తు. ఎవరిలో ఉంటుందో, ఎవరి నుండి పుడుతుందో, ఎవరిలో లీనమవుతుందో అలాంటి స్వామికి మృణ్మయేశ్వ ముజ్జాతిహి తస్మయితే బ్రహ్మణే నమః మట్టితో ఏ పదార్థాలు ఉన్నాయో కుండలు, ముంతలు, చిప్పలు, గురుగులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మట్టి నుంచే వస్తాయి. ఎక్కడికి పోతాయి? మట్టిలోకే పోతాయి. అలాగే మనం అందరము కూడా పరమాత్మ నుండే వస్తాము మళ్ళీ. పరమాత్మలోకే వెళతాము. అంతద్వహిస్తత్ సర్వం వ్యాప్య నారాయణ అని పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. దేహేంద్రియ ప్రాణ మనోధియోమి యదౌంచ విద్ధా ప్రజలంతి కర్మసు దేహము ఇంద్రియములు ప్రాణములు మనస్సు. బుద్ధి, అంతఃచరణం ఇవన్నీ కూడా యదంశ విద్ధా ప్రచరంతి. పరమాత్మ యొక్క అంశతో స్పృశించినప్పుడే పని చేస్తాయి. పరమాత్మ అంశ లేకుంటే ఇవేవి పని చేయలేవు. నైవాన్యదా లోహమివా ప్రదత్తం. తానే తత్ ద్రష్ట ప్రదేశమేతి ఇరుము కానీ బంగారం కానీ రాగి కానీ ఏ లోహమైనా అగ్ని సంస్కారం పొందితేనే మనకు కావలసిన వస్తువును తయారు కావటానికి తగిన రీతిలో ఆకారాన్ని మలుచుకుంటుంది. లోహం వంగాలంటే ఏం కావాలి? అగ్ని తప్తం కావాలి. కదా? అలాగే మనము ఏ పని చేయాలన్నా పరమాత్మ స్పృష్టం కావాలి. కదా పరమాత్మ ప్రవేశిస్తేనే మనం పని చేస్తాం. ఆయన లేకుంటే తేనె విన తృణమపి న చలతి. పరమాత్మ లేకుండా గడ్డి పాక కూడా కదలదు. అగ్ని స్పర్శ లేకుండా ఏ లోహము పని చేయనట్టుగా అతను ఉంటేనే, అతను అనుకుంటేనే, అతను చూస్తేనే, అతను సంకర్పిస్తేనే మనమంతా ద్రష్ట్ర పదే ద్రష్ట్ర ద్రష్ట్ర పదేశనేతి మనం చూస్తున్నాం. అని కానీ మనం చూడబడుతున్నామని కానీ ఈ రెండు ఎప్పుడైతే అతని సంకల్పం ఉంటే మాట్లాడుతున్న మనం కడనుగా మాట ఆగిపోతుంది కాదు మాట్లాడ మాట్లాడలేదు అయ్యో పొదరలేదండి అంటారు ఇప్పటిదాకా మాట్లాడావు ఏమైంది మరి అయ్యరావు

వాడు చెప్పి తలేదు పలికేది ఇది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుడు అంట. ఆయన పలికిస్తే పోతన పలికాడు. ఆయన పలికిస్తే వ్యాసుడు పలికాడు. లేకుంటే మనకు భాగవతము లేదు, భారతము లేదు, రామాయణము లేదు, మనం మాట్లాడటం కూడా లేదు. మాట్లాడుట, చూచుట, వినుట, తలచుట, తినుట, నడుచుట ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశప్రవేశం తోటే జరుగుతాయి. ఓం నమో భగవతే మహాపురుషాయ. మహానుభావాయ మహావిభూతిపతయే సకల సత్వత పరియుఢ నికర కరకమల కుడ్మల ఉపలాలిత చరణ అరవింద యుగల పరమ పరమేష్ఠిన్ నమస్తే. ఇది మంత్రం. ఈ మంత్రము. 68 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఏడు రోజులు జపం చేస్తే సంకర్షణుడు కనపడతాడు అని. చిత్రకేతువునకు నారదుడు ఉపదేశించాడు. ఇలా ప్రపన్నుడైన తనను ఆశ్రయించినటువంటి భక్తునికి నారదుడు ఈ విద్యను చెప్పి అంగిరసుడు, నారదుడు తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇలా ఇద్దరు వెళ్ళిపోతే చిత్రకేతుహు ఈ మహానుభావుడు ఆ విద్యను తీసుకొని ధారేయామాస సప్తాహం అభక్షః సుసమాధితః నీరు మాత్రమే తీసుకుంటూ ఏడు రోజులు సావధాన మనస్కుడై ఆ మంత్రాన్ని జపించాడు. తతశ్చ సప్తరాత్రాంతే విద్యయాధాయమానయ విద్యాధరాధిపత్యం సహ లేపే అప్రతిహతం నృపః ఇలా ఏడు రోజులు ఈ మంత్రం జపిస్తే మానవులుగా ఉన్నటువంటి చిత్రకేతువు విద్యాధర అధిపతిత్వాన్ని పొందాడు. అతడు ఇప్పుడు ఏమయ్యాడు? సకల విద్యాధరాధిపతి అయ్యాడు. ఇలా పొంది తత కతిపయాహోభి విద్యయా యుద్ధ మనోగతిహి జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికం.

విద్యాధిపత్యాన్ని పొందారు కాబట్టి ఆ పదవి తోటి మళ్ళీ అన్నీ మర్చిపోకుండా అలాగే ఈ మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ చేస్తూ ఈ జప ప్రభావం తోటి కొద్ది రోజులలోనే ఆదిశేషుని దగ్గరికి వెళ్ళాడు. అతని లోకానికి అతని సన్నిధికి వెళ్ళాడు. వెళ్లి రుణాల గౌరం స్థితివాససం స్పురత్కిరియుట కేయూర కటిత్ర కంకణం ప్రసన్న భక్తాలుల లోచనం మృతం దగరుచ. శేష్వర మండలైహి ప్రభుం పరమాత్మను ఆదిశేషుడిని సాక్షాత్కరించుకోగలిగాడు. ఎలా ఉన్నాడు ఆదిశేషుడు? మృణాల గౌరం. తామర తూడు లాగా తెల్లని వర్ణం కలవాడు స్థితివాససం. నీల వస్త్రం నల్లని వస్త్రం ధరించి ఆశీర్వాద వస్త్రం ఏమిటి? నల్లని వస్త్రం మాది చేసు ఎందుకంటే తమస్సు కదా తమోగుణం. అందువల్ల స్పురత్ కిరీట కేయూర కటిత్ర కంకణం సరే అన్ని ఆభరణాలు ప్రసన్న వక్తారుణ లోచనం ప్రసన్నమైన ముఖము దృష్టి ఉన్నటువంటి వాడు సిద్దేశ్వర మండలైహి సిద్ధ సాధ్యాదులతోటి కూడి ఉన్నటువంటి స్వామిని తద్దర్శన ధ్వస్త సమస్త కిల్బిషః ఒక్కసారి ఆశేషుడిని సేవిస్తే ఇంకా పాపాలు ఉంటాయండి. అన్నీ ఎక్కడో అక్కడ పటాపంచలు అయిపోయి ధ్వస్త సమస్త కిల్బిషః స్వచ్ఛమలాంతఃకరణః అభ్యయాతు అమలమైన పరిశుద్ధమైన అంతఃకరణం కలిగి సమీపానికి వెళ్లి ప్రవృద్ధ భత్య ప్రణయాసులోచనః ప్రవృష్ట రోమానం నమతు ఆది పురుషం భక్తి పెరిగి పులకాంసురాలు వచ్చి ఆనంద భాష్పాలు వచ్చి పురకింతలతో పరమాత్మను సాష్టాంగ దండ ప్రణామం చేశాడు నమస్కరించాడు. స ఉత్తమ సులపదాబ్జ విస్తరం ప్రేమాసురులేశై ఉపమేహయ నుముహు అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మములను తన కన్నీటితో తడిపితే ప్రేమే బరుద్ధాకిల వర్ణన నగమః నైవా చకత్తం ప్రసమీడితుం చిరం చూస్తున్నాడు దండం పెడుతున్నాడు పాదాలు సుశిస్తున్నాడు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాడు నోట మా రోజు వస్తుందా? ఇలా పోవడం అనుకున్నాడా? తానెక్కడా? స్వామి ఎక్కడా? దగ్గరికి వచ్చేసాడు, స్వామిని చూశాడు. స్వామి పాదాలను స్పృశించగలిగాడు. ఇంకా అదృష్టం ఏముంది ఇంతకన్నా ఎక్కువ?

మోట మాటకి అస్సలు రావటం లేదు. అలా నివృత్తి నియమ్య సర్వేంద్రియ భాష్యవర్తనం తరువాత అతని కటాక్షం తోటి మనస్సును నిగ్రహించుకొని మళ్ళీ వాక్కు పొంది ఇతర ఇంద్రియముల పనులన్నీ మానేసి జగద్గురుం శాస్త్ర శాస్త్ర విగ్రహం అలాంటి పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు మహానుభావుడు అజిత జితః సమమతిభిహి సాధుభిహి భవాన్ జితాత్మవిర్భవతాయిని సంకర్షణ స్తుతి. మనో విజయానికి చక్కని మంత్రం. ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరం నియమం తప్పకుండా రోజు చదువుకుంటే మనస్సు చెప్పినట్టు వింటుంది. చెప్పినట్టు అంటే పారమార్థిక విషయాన్ని తప్ప మరే విషయము యందు మనస్సును మనం ఉంచం. అందుకే అంటాడు ఇలా ఒక్కొక్క స్తోత్రం కంటే రోజు భాగవతాన్ని పాలన పెట్టుకుంటే. ఎన్ని సత్తాలు వస్తూనే ఉంటాయి కదా యాదాదికో నాలుగు సార్లు మూడు సార్లు అవుతుంది. అన్ని చదివిన తర్వాత అన్ని సిద్ధులు లభిస్తాయి. మా గురువుగారు అదే చెప్పారు. ఏది వద్దు నాయనా రామాయణం భాగవతం రెండు చదువుకో రోజు చాలు. సరే ఇంకేం కావాలి? నీ ఓపిక ఉన్న చదువుకో. అందులో నాలుగు ఐదు అధ్యాయాలు ఇందులో నాలుగు ఐదు టైం ఉంటే ఖాళీ లేదు. ఒక్కొక్కరు చదువుకో అందులోటి రోజు. టైం ఉంది నాలుగు, ఐదు, పది చదువుకో. ఈ రెండు లేకుండా మాత్రం సాపాడు చేయొద్దు అని చెప్పేశారు గురువుగారు. ఏం లేదు నాకు నువ్వు ఏం చేయొద్దు ఈ రెండు చదువుకో చదువుకున్నప్పుడు సాపాడు తీయి చదువుకోకుంటే మానేసేయ్. చాలు కదా, ఇంతకన్నా ఎక్కువ ఇంకా గొప్ప వరం ఏం కావాలి? అయాస్తంగా ఇచ్చారన్నమాట, ఇలాంటి ఎన్నో మంత్రాలు అందులో హాయిగా ఉన్నాయి. అలాంటి స్వామిని అజిత జిత తమమతిభి సాధుభిర్భవాన్ జితాత్మతిహి భవత్. ఎవరు మనస్సును జయిస్తారో అలాంటి వారు నిన్ను జయిస్తారు. మనస్సు జయించని వారిని నీవు జయిస్తావు. కదా?

ఎవరు తమ మనస్సును జయిస్తారో వాళ్ళు నిన్ను గెలుస్తారు. ఎవరు తమ మనస్సును గెలవరో వాళ్ళను నీవు గెలుస్తావు. ద్విజితాస్తేపిచ భజతాం అకామాత్మనాం యః ఆత్మదః అతి కరుణః. ఎవరి మనస్సులో కోరిక లేదో అలాంటి వారికి నిన్ను నీవు ఇచ్చుకుంటావు. ఎవరికి కోరికలు ఉంటాయో వారికి ఆ కోరికలే మిగులుతాయి దొరికేది ఏమి ఉండదు. తౌ విభవః తౌ భగవన్ శేలయ సుజిలయాదిని ప్రపంచం యొక్క సృష్టి, ప్రపంచం యొక్క రక్షణ, ప్రపంచం యొక్క సంహారం ఇవన్నీ ఏమిటి? నీ లీలలు. భగవన్ విశ్వసృజ వాక్తే అంశాంశాః తత్ర మృషాస్పర్ధంతే పురుత అభిమత్య ప్రజాపతులందరూ నేను గొప్ప అంటే నేను గొప్ప నేనే ప్రజాపతిని నేనే సృష్టి చేస్తున్నానని తమలో తాము గర్వించుకుంటూ గొప్పరు చెప్పుకుంటుంటారో నీ దయ లేనప్పుడే ఇలాంటి రోషము, అమర్శ, అమర్శము ఇవి కలుగుతాయి. ఎందుకంటే పరమాను పరమ మహతో త్వం ఆద్యంతాంతరువత్తి త్రయ విదురః అనో రణీయాన్ మహతో మహీయాన్ చెప్పుకున్నాం కదా చిన్నదానికంటే చిన్నవాడు పెద్దవారికంటే పెద్దవాడు. ప్రపంచంలో ఏది పెద్దదో అన్నిటికంటే అది కూడా నీలోనే ఉంది. కదా? ప్రపంచంలో ఏది అతి చిన్నదో దానిలో కూడా నువ్వు ఉన్నావు. పెద్దదానిలో ఉన్నావు, చిన్నదానిలో ఉన్నావు. పెద్దది నీలో ఉంది, చిన్నది నీలో ఉంది. అంటే అంతః బహిత్య లోపల వెలుపల ప్రపంచం లోపల నీవు ఉన్నావు, ప్రపంచం వెలుపల నీవు ఉన్నావు త్రయవితురః. ఆదావంతియపిచ తత్వానాం యధ్రువం తదేవ అంతరాలే ప్రాణుల యొక్క ప్రారంభంలో ప్రాణుల మధ్యలో ప్రాణుల చివరలో అంతటా నీవే ఉంటావు ఏది మొదట ఉందో అదే చివర ఉంటుంది. ఏది చివర ఉందో అదే మధ్యలో ఉంటుంది. మొదలు మధ్య చివర ప్రతి వస్తువులోనూ నీవే ఉంటావు క్షిత్యాదిభి ఏష కిల ఆవృతః సప్తభి తశగునోత్తరైహి అండకోశః

బ్రహ్మాండం. చెప్పుకున్నాం కదా. ఏడు లోకాలు, ఊర్ధ్వ లోకాలు, ఏడు అధో లోకాలు, మొత్తం 14 లోకాలు. ఈ 14 లోకాలు. ఏమంటాం? బ్రహ్మాండము అంటాం. ఒక పెద్దది గుండు లాగా కటాహం. ఈ బ్రహ్మాండం చుట్టూ ఏడు ఆవరణాలు ఉంటాయి. ఏడు ఆవరణలు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహత్తు, అహంకారం. ఈ ఏడు ఆవరణాలు ఉంటాయి. మండలము బ్రహ్మాండానికి ఒక రౌండు, రెండో రౌండు, మూడో రౌండు ఇట్లా మొత్తం ఏడు రౌండులు అన్నమాట. ఎలా ఉంటాయి అంటే దశగునోత్తరైహి. భూమి ఎంత విస్తీర్ణమో దానికి పది రెట్లు జలము. దానికి పది రెట్లు అగ్ని, దానికి పది రెట్లు వాయువు, దానికి పది రెట్లు ఆకాశము దాని పది రెట్లు మహత్తు, దాని పది రెట్లు అహంకారం. భూమి యొక్క విస్తీర్ణం ఎంత? 50 కోట్ల యోజనాలు. కదా మరి జలం దాని పది రెట్లు. యాభై ఒక పది అంటే ఐదు వందల కోట్లు. మళ్ళీ దానికి పది ఐదు వేల కోట్లు. మళ్ళీ దానికి పది యాభై వేల కోట్లు. మళ్ళీ దానికి పది ఐదు లక్షల కోట్లు. మళ్ళీ దానికి పది యాభై లక్షల కోట్లు. అహంకారము 50 లక్షల కోట్ల యోజనాలతో ఆవరించి ఉంది. అర్థం తీసుకుంటాను చెప్పండి దాన్ని. కదా ఇలా దశ ఆవరణలతో సప్తావరణలు 10 రెట్లుగా పెరిగి ఉంటాయి. యత్ర పదతి అనుకల్పః సహాండ కోటి కోడి తదనంతః ఇంత పెద్దగా చెప్పుకున్నటువంటి ఈ బ్రహ్మాండం అంతా నీ వేయి వేయి వేయి చిరస్సులలో ఒక చిరస్సు మీద ఒక అణువు లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నీకు కాదు చూసే వాళ్లకు ఒక అణువు లాగా కనపడుతుంది. అందుకే నిన్ను ఏమంటారు? అనంతుడు అంటారు. పరమాత్మకి ఏం పేరు? అనంతుడు సహాండ కోటి కోటి విధ అనంతః ఒక 10 నిమిషాలు తర్వాత విషయ తృష నరపశవాయ ఉపాసతే విభూతీహి

నా పరంత్వాన్ ఇలాంటి సప్తావరణలు దశరేఠ్ ఉన్నటువంటి ఆవరణలు ఇందులో ప్రభావాలు ఇవన్నీ చూస్తున్నాం కదా అయినప్పుడు పరమాత్మ నీవు ప్రసాదించే ఐశ్వర్యాలను కోరుతారు కానీ ఒక్కడు నిన్ను కోరడేం కర్మ అయ్యా ఇది. నువ్వు ఇచ్చే సంపదలు మాత్రం కావాలి నువ్వు మాత్రం వద్దు. మనకు యాజుడు చెప్తాడు, భర్త సంపాదించి పెట్టే అన్ని భోగ భాగ్యాలు కావాలి కానీ భర్త మాత్రం వద్దు అన్న వాళ్ళని ఏమంటాము? మరి మనందరినీ అదే మాట అనాలి కదా. పరమాత్మ ఇచ్చే విభూతులు కావాలి పరమాత్మ మాత్రం ఉంది. ఇది ఎక్కడ కర్మయ్యా. నువ్విచ్చి ఐశ్వర్యాలు కోరుతున్నాము తేషామాసిత ఈశా తదను వినశ్యంతి యథా రాజకులం. వాళ్ళు ఏం కోరుతున్నారో వాళ్ళకి అవే ఇస్తున్నారు. అవి పోతున్నాయి. వాళ్ళు పోతున్నారు. రాజ్యం లాగా రాజు ఎంతసేపు ఉంటాడు? రాజ్యం ఉన్నంత సేపు ఉంటాడా రాజు? ఉంటాడు. రాజ్యం ఉంటుంది రాజు పోతాడు. రాకపోతే ఇంకో రాజు పోతాడు ఇంకో రాజు పోదు కొన్నాళ్ళకు రాజ్యం కూడా పోతుంది. అలాగే వీరు పోతారో వారి ఆశలు పోతాయి నపరమరోహంతి యదా కరంభ బీజాని కామధీయః త్వయి రచిత. నపరమరోహంతి యథా కరంభ బీజాని. మంచి ఇత్తనాలు వేస్తే మలుస్తాయి కానీ తాలు ఇత్తనం వేస్తే మలుస్తుందా? నీ యందు భక్తి లేకుండా ఆశతో సేవించే వాడికి నువ్వు కనపడతావా? అంటే ఇది ఒక డౌట్ అన్నమాట. అందరూ నిన్నే సేవిస్తున్నారు కదా, అందరికీ భక్తి ఎందుకు కలగదు? అంటే మంచి ఇత్తనం వేస్తే మొలకెత్తుతుంది కానీ తాల ఇత్తనం వేస్తే లోపల ఏం లేదు. మొలకెత్తుతుందా? అలాగే వీళ్ళకి కూడా ధక్తి లేదు అది కావాలి. చెప్పాను కదా లెక్చరర్లు కాలేజీ లెక్చరర్లు పిల్లలు ఏం అడుగుతారు అబ్బా బోర్ అండి ఇదంతా ఎందుకు ఆ ఇది చెప్పండి. మీరు ఎంత చెప్పినా రాసేది ఆ ఇదే కదా. ఆ ఇది చెప్పండి. మళ్ళీ ఆరు ఏడు ఇంపార్టెంట్ వద్దు ఐదే చెప్పండి.

అది అయితే మేము రాస్తాం మీకు వైపే మాకు అయిపోతుంది మీకు ఈ తా వచ్చే మాకు ఇంకా సరిపోయే ఇక్కడ వచ్చే. రోజు మీరు చెప్పడం మేము చదవడం ఎందుకు వచ్చిన వాళ్ళ ఇదంతా అన్నట్టుగా కానీ ఇవన్నీ మాకెందుకు మాకు అనుభవం కదా అయ్యా ఐదు చెప్పండి అంటారు ఇవాళకి ఐదే చెప్తాం. ఏ ఇదంటే వచ్చేటప్పటికి అది చెప్తారు తక్కే అది చెప్తారు. అయ్యో అంటే ఇంకేం చేద్దాం సక వద్దన్నా కాబట్టి చెప్పిన వెంటనే ఏం చేయమంటారు. వాళ్ళకి ఎంతసేపు సర్టిఫికెట్ కావాలి తప్ప జ్ఞానం వద్దు. ఒక్కసారి పాపం ఆ ఐదు చెప్పండి అన్నారు. ప్రపంచమంతా ఐదు తోటే ఉందిరా బాబు పంచమహాభూతాలు గుర్తు కొండ చెప్తా ఉన్నాను. అబ్బా అబ్బా మళ్ళీ అది చదరా అడిగితే ఒట్టు పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మ మాత్రలు, అర్ధపంచకం అన్నీ ఐదే. ఇంక ఇందులో ఏది కావాలో చెప్పు. ఈ వారికేం తెలుస్తాయి? అన్నట్టుగా నిన్ను కోరకుండా నీ మీద భక్తి లేకుండా నీవు ఇచ్చే సంపదల మీద భక్తి నటించేటువంటి వాళ్లకు లభించే సంపదలతో పాటు వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారికి నీ మీద భక్తి అనేది కలగదు. నవరవరోహంతి యధా కరంబ బీజాని జ్ఞానాత్మని అగుణమయే గుణగణతో అస్య ద్వంద్వ జాలాని జితం అజిత ఓ స్తోత్రం ఇంకా చాలా ఉన్నట్టు ఉంది కదా. ఇదా పోతా అని రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఆత్మది గురుభ్యో నమః అది స్తోత్రం కాబట్టి కొంచెం నెరే చెప్పుకోవాలి కాబట్టి రేపు చెప్పుకుందాం రేపు అయిపోతుంది అమ్మ ఏం చెయ్యి చెయ్యి చెయ్యి చెయ్యి చెయ్యి

Opening invocation to the Lord and the Guru lineage with various salutations: "Aatma raajaa Shiva Shiva Raama Sri Guru para subhoraam" - the Azhwar verses. Salutation to Sri Ramanuja. "Maata pitaa yuvatayas tanayaa vibhuti sarvam yadeva niyamena" - all is His grace.

Sri Rangadiya Guru Putram Shatha Gopam - salutation to the Guru. Salutation to our Gurus. O devotees! Vrittrasura Moksham - "Dhanyam yashasyam nikhilaadha mochanam tripunjayam svattayanam tathaayusham" - thus the glories of Vrittrasura's liberation were declared. Is anything else remaining? The chapter has concluded.

Since he (Vrittrasura) was slain, everyone was relieved of their anxiety and everyone returned to their respective abodes. "Indrasya aniruvriter hetum sotim ichchhaami bhoomini" - everyone rejoiced. But what happened to Indra? Indra too...

If you tell (someone) how to get rid of (a problem), the solution requires effort. One must be alert beforehand. After it has happened - if one cries "alas" after the fact, who will get angry? We call it "vikaasam" (blooming too late) - one must be alert beforehand. So where is...

The sages all gave Indra assurance that this (Brahmahatya paapa) was not necessary. "Evam sanchojitaha vipraihi marutvaanaahanat ripum" - thus encouraged and motivated by all the sages, Indra slew Vrittrasura. "Brahmahatyaa atadasmi na..." - yet the sin of Brahma-murder followed him.

She came along spreading the fragrance of fish - "meenagandhi sugandhena kurvanteem maarga dooshanam" - she polluted the entire path with the smell of fish. The fish smell spread everywhere. She was defiling the path (maarga) with this smell. Meaning the entire road she walked on reeked of fish.

"Sampada aishvarya mada andha buddhi neetaha tirasyaam gatim" - Indra's wife (Indraani) - I believe you remember this. When he was doing well ruling in prosperity, a good chance came - sovereignty over the three worlds, such a great man...

Alright - look, I will show you. Go out from here and tell him (the guru) what is happening. Bring him and show him from here. "It is turning yellow" - okay fine. "You stay - I will talk to the Guru." Then the Guru, right now, is...

If one thinks "I have attained a great status, I am so great" and insults elders - one falls from their position (sthaaana-bhrashta) and falls from their standing (pada-bhrashta). That is what happened to Nahusa. That is being told now. "Neeta sthiraam gatim indra patnyaa shashee..."

The Lord Himself, or Ritambhara (a name of the Divine Mother) - that is, through meditation on Lakshmi-Naarayana the sin was removed and he (Indra) regained his own realm, his sleeping realm (nidraa-loka). "Ritambharaa dhyaana nivaritaaghaha paapas tu dig-devatayaha tejaha..."

Through such a grand Ashvamedhaa (horse sacrifice), properly performed - "atiyajnam purusham ishtvaa" - worshipping the ancient, primordial, eternal, directly manifested Sri Man-Naarayana - "vidhoota paapaha" - his sins were cleansed and once again he...

Along with victory gained through the destruction of enemies, a bundle of sin also accompanies the victor. What did we say? "Raajyaante narakam dhruvam" - at the end of a reign, hell is certain. As long as the kingdom is being ruled, one does not realize this and thinks "I am very great." The moment the kingdom ends...

This means that one who listens to and understands this section of the Vyasa Bhagavatam should be invited to the Raamaavataana (ceremony). Well, with the letter (of invitation) - we invited with that. If we have nowhere to go and they have no other option - if they are invited, what benefit comes - a son's...

What does Vrittrasura say? A supreme demon, supremely cruel, greatly terrifying. All that is fine - but "maraham daasaanudaasah" - he says he is a servant of the servants (of the Lord)! Moreover - Rajas and Tamas are his Prakriti (nature) - those are his gunas - Rajo-guna or Tamo-guna.

Oh, the forest is beautiful! In the early days, Uttarasura, and some Muchukunda - they were in the forest. He became the Lord's own Shesha (remainder/servant). "I too should become His own Shesha and if this entire forest were filled with gold, how wonderful it would be!"

So what does liberation (moksha) coming to this Vrittrasura mean? There may be love, there may be devotion. Liberation came to him. He is of Tamo-guna. How does all this fit? "Sudur muktaanaadhisiddhaanaam naraayaana paraayanaaha sudurlaabhaha" - for those who are deeply devoted to Naarayana, such liberation is rare indeed.

Very difficult. And yet - "vrittras tu sakatham paapaha sarva-lokopa-taapanahah" - this supreme sinner who tormented all the worlds - "dhridhamatihi krishne" - had such firm devotion in Sri Man-Naarayana. And in the midst of battle - within the fight...

It is said in the scripture that when a Purana is being recited, sleep comes easily. As soon as one lies down, the singing begins. Hearing the Purana is like a lullaby - "Jeevochyutaanandu jaayo mukunda" - it is like a lullaby that brings good sleep. This is not false - it is a real statement.

Therefore for one who has no progeny - "roopa oudaarya yayojanma vidyaaishvaryam striyaadibhih sampannasya gunaih" - he had beauty (soundaryam), generosity (oudaaryam), youth (yauvanam), noble birth, education, wealth, pleasures...

People desire such a king. The king who desires the welfare of the people, their affection, their happiness, their comfort - for such a king, ministers, generals, friends, priests, and all the people follow his word.

Just as food alone can give peace and satisfaction to one who is hungry - not anything else - so too, all these riches are not giving me satisfaction. Without progeny, nothing satisfies me. Therefore, O great being, please remove this grief of mine. Remove my distress.

Thus a son was born and there was no more sorrow. Therefore the king was happy. Even the rains (Parjanya) too - three rains per month fell properly. After all this time a child was born - the little one (pillavaladu)...

"Ee daaseenaam konu santaapaha svaamina paricharyyaa abhishtam labdhamaanaanaam daasya daaseeva durbhagaha" - even though we are co-wives, we are being compelled to serve as maidservants to the senior wife who has a child - thinking this, they were downcast among themselves. "Asammat vritteenam vidveshaha..."

This news spread gradually and came to the king's knowledge. The king came, and the people were grieving. Thus, seeing the child who had died - "snehaanubandhaih ejitayaa shuchaabhrisham vimokshitaha" - overcome by grief and driven by bonds of affection and love, immersed in sorrow...

This is not some madness - it is not necessary to wallow in it. Get up, child - all the children have come, they are calling for you, they are all playing, come - but "you dying before me like this - I cannot see it, I cannot bear it. Your..."

In these currents - joining them for a while - for a little while you are my wife and I am your husband and these are my children - if you think that, laugh or cry. When the flood comes they join, when the flood goes they disperse. For this little bit, why cry? For a wise man like you to grieve like this...

If He gives hardship, accept the hardship. If He gives joy, accept the joy. If He gives happiness, accept happiness. If He gives children, accept children. If He gives grief, accept grief. If He gives wealth, accept wealth. What He gives, one must take. One must take it when He gives, and take as much as He gives. Don't interfere in the middle...

You yourself harvest - is that fair? You planted the seed with effort, you raised the crop, you harvest it - that is fair. If he (another) harvests it, that is unfair. How many are these? What to say? You harvest your crop, he harvests his crop - that is how it is.

Whether we have much wealth or much grief, we cannot make others grieve. That is why - whoever you are in the garb of an Avadhuta (renunciant) - you appear foolish to others but you have imparted such wisdom to us. Brahma...

Moreover - why does He who always causes grief? Why do you desire children who will cause you perpetual grief? Is this something intelligent people do? Even thinking about children causes pain. If there are none - sorrow that they haven't come. If they come - "alas, will he turn out well or not?"

Like daydreams, like Gandharva nagara (a mirage city) - they appear beautiful. "Ah, how wonderful!" we say. When we get closer - "Oh, I was foolish - I don't want this" - as we said, like a new marriage. "Hi Rambha, hi Orvati, Menaka" - those...

Brahma, Rudra, Indra and others too - by performing Sankarshana upasana (worship), they attained such great glory and magnificence. You too must serve this great being and attain such magnificence - thus Narada spoke. Then - "Aadat deva rishi raajan samparet nripaatmajam darshayitvaa..."

Moreover - among all these bodies, in which body are they parents? And in which birth (janma) among so many births are they relatives? "Bandhu jnaati ari madhyastha mitra udaaseena vidvishaha sarve eva sarvesham bhavanti kramasho midhaha" - because what one calls "parents" changes - they were enemies before, friends next, parents now, enemies again after.

He is born in various forms among animals and birds. "Iti nitya sya arbasya sambandha anitya drishyate nripa" - O king, the Aatma alone is eternal, the body is impermanent (anitya). The relationship of the eternal Aatma with the impermanent body - is that relationship permanent or impermanent? It too is impermanent.

Now leave me alone - "put me back in the body" - no, child. I don't want this prison (sharira). I have been freed from prison. I will not return. "Udaaseena vad aaseenaha paraavara drik Eesvara" - the Paramatma remains as a witness, detached (udaaseena). Then...

Like an elephant emerging from the mud - from the mud of samsara, this great being Chitrakethu emerged. "Kaalinyaam vidhivat snatvaa" - having properly bathed in the Yamuna River, having offered tarpana (oblations), with great silence...

Like something that has returned - to such a Lord: "yasmin idam yatashched am tishthhati apyeti jaayate" - in whom the entire animate and inanimate universe rests, from whom it arises, into whom it dissolves - to such a Lord - "mrinmayeshva mujjaati..."

"What he said, there is no head" - this is Bhagavatam, it says. He who makes one speak is Ramabhadra. He made Potana speak. He made Vyasa speak. Without Him we would have no Bhagavatam, no Mahabharata, no Ramayana - even our speaking...

Having attained the lordship of Vidyadharas (masters of occult knowledge), through that position - not forgetting everything - while continuing to chant this mantra - through the power of that japa - in a short time he went to Adishesha. To his realm, to his...

The crude word doesn't come at all. Thus - "nivritti niyamya sarvendriya bhaashyavartanam" - then through His grace (kataksha), having controlled the mind and having regained speech, having stopped the functions of all other senses - "jagad-gurum shaastra shaastra vi..."

Those who conquer their own mind - they conquer You. Those who do not conquer their own mind - You conquer them. "Dvijitaaste pi cha bhajataam akaama-aatmanaam yah Aatmadaha ati-karunaha" - to those in whose mind there is no desire - to those who have no desire - You give Yourself.

Brahmanda - we spoke of it. Seven upper worlds (urdhva-lokas), seven lower worlds (adho-lokas) - altogether 14 worlds. These 14 worlds - what do we call it? Brahmanda - the cosmic egg. One big ball-like shell (kataaham). Around this Brahmanda there are seven coverings (aavaranaas).

Such seven coverings (sapta-aavaranas) - with these ten coverings - within this, all these influences are being observed. And then - O Paramatma, they desire the wealth You bestow, but not a single one desires You Yourself - what a karma (fate)! You...

That - if we write about it, it will be on your side. We finish for you - for us, what comes here also is sufficient here. Daily you speak, we read - why does this happen? Those who come - all of this - or "why do we need all this, what is the use?" - our experience it is.