హిరణ్యాక్ష వధ: రామ మంత్రం మూడు ఫలాలు
Hiranyaksha Killed: Rama Mantra's Three Fruits
వరాహ అవతారం హిరణ్యాక్షుని వధించి భూమిని రక్షించిన తర్వాత రామ మంత్రం మూడు ఫలాలు చెప్పబడ్డాయి: కీర్తి, సంపద, మోక్షం. పెద్దల సేవలో ప్రతిభ వికసిస్తుందని వివరించబడింది. ప్రభువు ఏ ఒక్క గుణమూ అన్ని యుగాలలో స్థిరంగా ఉండదు - ఆయా క్షణంలో అవసరమైన రూపంలో ప్రభువు ప్రత్యక్షమవుతాడని ముఖ్య సందేశం.
After the Varaha avatar kills Hiranyaksha and rescues the earth, the session reflects on the Rama mantra's three gifts: kirti (fame), sampada (wealth), and moksha (liberation). The teaching on the importance of serving elders (pratibha through seva) is explored. The session observes that no single attribute of the Lord remains fixed across all ages - in whatever moment, whatever form is needed, that form the Lord takes, adapting to the needs of the age.
శరణం గులభత్యే మాతా బితా యుదేస్మయా విభూతి సౌమ్య దేవ నియమేన మదన్వయానాం పాద్యస్య నక్షురపతేను కులాభిరామం శ్రీమస్తదంగి యుగడం ప్రణమాది మూర్ధ్న భూతంతరస్య మహదాన్ పుయ పట్టనాథ శ్రీ వక్షితా కులశేఖర యోగివా వత్తాంగ్రేణు పరకాల యతీంద్ర విద్నాం శ్రీమత్పరాం పుణ్యమలిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం పుంతే జగత్గురుం అతి పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న గంగణ కేయూరం విష్ణం వృద్ధే నిరత్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీర జీమూత సంధిభం యాదవానాం శిరోరత్నం విష్ణం వృద్ధే నిరత్గురుం కుటిలాదక సయ్యుక్తం పూర్ణ చంద్ర నిభాసనం విరతత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం త్రివత్సాంకం మహోరస్కం పరమాలా విరాజితం శెంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారక సంహిక్తం చారుహాసం సుశోధితం మరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేశ యుక్తం పీతాంబరు సుసోహితం అవాప్త తులసీ గంతం కృష్ణం వందే జగత్గురుం గోపితానాం కుజత్వర్వ కుంకుమాం హిత వక్షహం శ్రీనికేతం మహేశ్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యప్పటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శిక్షే బౌత్ నమః జన్మతం పరాచరాత్మయం వందే సుతదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిశయే వాసిశాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజురావ పుత్రేతి సన్మయతయా తరవోభినేతు తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కుల పూడణం ధీరంగాదియ గురో పుత్రం శధగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః భగవత్ బంధులారా ప్రమత్ దైత్యం ప్రతివారాణం వృద్ధి యోమాం రసాయా జగదాది శూకరః వరాహ అవతారాన్ని భూదేవి ఎలా స్తోత్రం చేసిందో నిన్న మనం ఆ భాగం చెప్పుకున్నాం.
హిరణ్యార్షుడిని సంహరించి ప్రసాసనం నుండి నన్ను ఉద్ధరించి నా తన దౌత్స్రాగ్రంలో నన్ను నిలిపి ఎలా క్రీడం నివేభః కనతాస్మితం విహుం. ఇభా ఇవ క్రీడత్ ఏనుగు లాగా ఒక మంచి ఏనుగు పద్మాన్ని తన తొండముతో ఎంత విదాసంగా అనాయాసంగా సరస్సు నుండి పైకి తీసుకుందో నన్ను సముద్రం నుండి స్వామి అలా అంత విలాసంగా ఉద్ధరించు అటువంటి మహానుభవుడు. ఆ సమయంలో అడ్డం వచ్చిన రాక్షసుడిని హిరణ్యాక్షుడిని సంహరించి నన్ను నిలిపినటువంటి మహానుభావుడు అటువంటి స్వామికి ప్రణతాస్మి. నేను నమస్కరించుచున్నాను అని చెప్పాం ఆ భాగం. ఇప్పుడు తింపురుష వరసం కావాలి మనకు. కాబట్టి ఈ కింపురుష వశంలో అంటే ఉత్తర గురువులు అయిపోయాయి. తర్వాత కింపురుష. ఈ కింపురుష వశంలో భగవంతం, ఆదిపురుషం, లక్ష్మణాగ్రిజం, సీతాభిరామం, రామం. సింపురుష వర్షంలో ఆరాధించబడేటువంటి దైవం శ్రీరాము. ఆరాధించేవాడు అతని ప్రియభక్తుడు హనుమ. తింపురుష తింపురుషునిగా కీర్తి పొందినవాడు హనుమంతుడు. అందుకే ఆయన తింపురుష వరుషంలో ఉంటాడు. అక్కడున్న స్వామిని ఆయన ఆరాధిస్తాడు. లక్ష్మణాగ్రయం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్ష అభిరసః పరమాత్మ యొక్క పాద సన్నిధానము యందే ప్రీతిగల మహానుభావుడు పరమ భాగవతః హనుమాన్ సహ కింపురుషైహి అవిరసం అవిరత భక్తికి ఉపాస్తే తోటి కింపురుషులతో కలిసి నిరంతర భక్తి యోగంతో రామచంద్రుడిని ఆరాధిస్తున్నాడు. ఆ మంత్రం ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమః ఆర్య లక్షణ తీరాయ నమః ఉపశిక్షితాత్మనే ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః
ఇది రాముని యొక్క మంత్రం. ఈ మంత్రాన్ని ఉపాసించినందువల్ల కీర్తి, సంపద. మూడవది మనస్సుకు స్థైర్యం. ఈ మూడు కలుగుతాయి. మనకు ఇవన్నీ మన భాష మనకు అర్థమయ్యే భాషలో ఇవన్నీ టాబ్లెట్స్ అన్నమాట. ఒక్కొక్క చదువు ఒక్కో టాబ్లెట్ ఉంటుంది కదా అలాగే వీటికి టాబ్లెట్. ఐ మోయర్ ఉత్తమ శ్లోకాయ ఉత్తమైహి శ్లోక్యతే ఇది ఉత్తమ శ్లోక. ఉత్తముల చేత కీర్తింపబడేవారు. తరువాత ఆర్య లక్షణ తీర వ్రతాయ మహానుభావులు సజ్జనులు ఎలాంటి స్వభావంతో ఉంటారో ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తారో అలాంటి ధర్మాన్ని స్వభావాన్ని వ్రతముగా పెట్టుకున్నవాడు. ఉపశిక్షితాత్మనే మనం చెప్పుకున్నాం రామాళయంలో రాముని గురించి జ్ఞానవృద్ధైహి వయోవృద్ధైహి శీలవృద్ధైచ్ఛ సమ్మతైహి ఉపాసతే అస్త్ర యోగ్య అంతరేషువపి రామచంద్రుడు ఎలాంటి వాడు ఉంటే మూడు రకముల వృద్ధులను సేవించేవాడు. ఒకళ్ళు జ్ఞానవృద్ధులు, మరొకళ్ళు శీలవృద్ధులు, ఇంకొకరు వయోవృద్ధులు. వయోవృత్తులకు అనుభవం ఎక్కువ ఉంటుంది. సరే జ్ఞానం వసరకు జ్ఞానం. శీలం అంటే స్వభావం. ఇందులో వయస్సుతో పెద్దలనే కాదు మూడు రకాల పెద్దలను ఆరాధించేవాళ్ళు. ఆ టైం ఎక్కడిది అంతా అంటే అస్త్ర యోగ్య అంతరేష్వపి రకరకాల శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఒక అస్త్ర విద్య కాగానే ఇంకో అస్త్ర విద్యకు మధ్యన బ్రేక్ అంటాం మనం. అంటే స్వామికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ అప్పుడు పోయి వాళ్ళని సేవించి వచ్చేవాడట. అంటే ఒక విద్య నేర్చుకొని ఇంకో విద్య నేర్చుకోవడానికి వెళ్ళే మధ్యన ఉన్న విశ్రాంతి సమయంలో ఎవరైనా కనబట్టి అదే వాళ్ళ దగ్గర కూర్చొని నాలుగు మాటలు మాట్లాడి ఆ విషయం తెలుసుకొని అక్కడికి పోయారు.
కాబట్టి ఆయన ప్రతిభ్రం ఏంటంటే వృద్ధులను సేవించడంలో ఆ విధమైన ఆశ తేరావాలన్నమాట. లక్షణశీలాయ ఉపశిక్షితాత్మనే నిరంతరం అన్నీ నేర్చుకున్న మహానుభావుడు ఉపాసిత లోకాయ ఆ స్వామి. లోకమున ప్రజలందరినీ ఆరాధించినవాడు సాధువాద నికసనాయ ఇది రామునికి టైటిల్. మంచి వారికి వరిపిడి రాయి వంటి వాడు. నికష్ట నామంటే వరిపిడి రాయి. ఉత్తమ బంగారాన్ని మనం మంచి బంగారం అనేదాన్ని చూడడానికి ఏం చేస్తాం? ఆ రాయి పెట్టి ఇట్లా రాస్తాం. దాని మీద రాస్తే బంగారం తెలుస్తుంది. అలాగే మంచి వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఎవరయ్యా అంటే రాముడిని చూసి అర్థమైపోతుంది. కానీ మంచి వాళ్ళను గుర్తించడానికి నికటనం వరిపిడి రాయి లాంటి వాడు. మనం ఏదో ఆకురాయి ఏదో అంటాం చూడండి అదే అన్నమాట. సాధువాద నికటనాయ. నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణుల యందు ప్రీతి ఉన్న వారిని ఎక్కువ ఆరాధించేవాడు. బ్రహ్మణిత్యతు దేవస్య బ్రహ్మణ్యానం దేవస్య రెండు రకాలు అంటే బ్రాహ్మణుల యందు ప్రీతి గల వారిని దేవతలుగా ఆరాధించేవాడు. బ్రాహ్మణుని యందు ప్రీతి గలవాడు దేవోత్తముడు. బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజ ఆయనే మహాపురుషుడు అతనే మహారాజు అలాంటి వారికి నమస్కారం ఇది శ్రీరామచంద్రుని. ఉపాశించేటువంటి మంత్రం ఆయుహు, స్థైర్యం, కీర్తి మూడు లభిస్తాయి ఈ మంత్రాన్ని ఉపాశిస్తే. యత్తత్ విశుద్ధానుభవ మాత్రమేకం స్వతేజస ధ్వస్త గుణ వ్యవస్తం ప్రత్యత్ ప్రశాంతం సుధియోపలంభం. అనామ రూపం నిరహం ప్రపద్యే. కృష్ణావతారము ఇతర అవతారాలను కొంచెం అటుగానో ఇటుగానో కాస్త కష్టపడితే ఏదో ఒక స్వరూపం ఇలా ఉంటుందని ఏదో ఒక నిర్ణయానికి రావచ్చు. రామావతారం ఒక పట్టాన అర్థం కాదు. ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకు చూస్తే అతి సామాన్య మానవుడే అనుకుంటారు. కొన్ని సందర్భాలలో అతిలోకోత్రమైనటువంటి దేవత అనుకుంటాం. కొన్ని ఘట్టాలు చూస్తే సాక్షాత్తు వైకుంఠనాధుడు అనుకుంటాం.
మరి ఇందులో ఏమనుకుందాం ఆయనను? అంటే ఏ ఒక్క లక్షణము ఏ ఏ కాలంలోనూ స్థిరంగా ఉండదు ఆయన. అంటే ఏ సమయంలో ఏ స్వరూపం కావాలో ఆ స్వరూపాన్ని తెచ్చుకొని ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. అంతకుముందే లేడి వస్తే మారిద్దురు లేడిగా వచ్చాడు. అయ్యో బంగారు ఏది వచ్చేసింది? అయ్యో సీతా అడిగింది, అయ్యో అది కష్టం కదా. సీతా ఇన్నాళ్ళ కరణ్యానికి వచ్చి నోటి ఒక్క మాట అడిగింది ఏడి తిప్పియ్యమని. అమాంత బిర్యాని కూడా నేనే బర్కన్ అవుతాను, తప్పు అనుకున్నా పోయి తీసుకురా పో. దార్ నడిమే. ఒక సామాన్యమైన భర్త ఎలా అయితే భార్య పొద్దునడానికి వెనకా ముందు ఆలోచించడో ఆమె కోరితే నీకు చేస్తాను అన్నారు ఏమన్నా కానీ అంటాం కదా. అదే భర్త చూపెట్టాడు. ఏ మాత్రం తేడా లేదు. అదే మహానుభావుడు మరి ఆ లేడి పారిపోతుంటే విసుగొచ్చి అమోఘ బాణం వేసి అంత పెద్ద మారీపీటిని చనిపించాడు. బలా ఇది ఇదే స్వామి ఆ ఆశ్రమంలో చిల్లం కనపడలేదు. అతి సామాన్యుల్లా విలకించుకుంటూ పోయాడు చెట్టును గుట్టను గోదావరి చెప్పు గుట్ట అది పర్వతం చెప్పు కొలవక మల్లె మందము బకరణము. అది చెట్టు, పుట్ట, గుట్ట, ఆకు, తోట, పాము, ఏనుగు, గుర్రం ప్రతి దాన్ని అడిగాడు ఎక్కడ ఉంది సీత ఎక్కడ ఉంది సీత ఎక్కడ ఉంది సీత అని. అతి సామాన్యుడు అడిగాడు. అలాంటి రాముడే జటాయుక్తో మాట్లాడేసరికి ఎలా వానికి మోసాన్ని పరిచిపించాడు. ఏమనుకుందాం? దేవుడు అనుకుందామా? మనిషి అనుకుందామా? ఉత్తముడు అనుకుందామా? మహానుభావుడు అనుకుందామా? అందులో గత్యలోకాన్ మయాజ్ఞప్తా నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు. వెళ్లి వైకుంఠానికి ఆచరిస్తున్నాను. మరి వైకుంఠానికి వర్పించేవాడు ఆ అమ్మాయి కోసం ఎందుకు ఏడ్చాడు? ఒక లేడీ వస్తే ఎందుకు ఏడ్చాడు? నేను చెప్పలేను అందుకే అంటున్నాడు ఎత్తట్ విశుద్ధ అనుభవ మాత్రమేకం. ఆ స్వామి కేవలం అనుభవ మాత్రమేనాడు. పరమాత్మ లేదా మానవుడా, నరుడా అవేవీ వద్దు. స్వామిని అనుభవించడమే ప్రయోజనం. అది ఎలాంటి అనుభవం? విశుద్ధ అనుభవం. పరమాత్మ అనుభవించడంలో, పరమాత్మను అనుభవించడంలో న సత్వం, న రజః, న తమః. మూడు ఉండవు. గుణత్రయము లేకుండా కేవలం విశుద్ధం, నిష్కళం, నిరంజనం అంటామే అలాంటి అనుభవం మాత్రమే మిగులుతుంది. ఆయన ఎవరు అంటే ఎవరు ఎవరో చెప్పలేం. ఒకడు మాత్రమే విశుద్ధుడు.
అంటే ఏవి అంటవు. ప్రకృతి దోషాలు కానీ ఇతర దోషాలు కానీ ఏవి అంటని వాడు. అనుభవ మాత్రం స్వతేజస ధ్వస్త గుణ వ్యవస్థం. తన దివ్యమైన తేజస్సుతో గుణ వ్యవస్థను అంటే ప్రకృతి ప్రభావాన్ని ధ్వంసం చేసినవాడు. ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం ప్రత్యక్ అంటే స్వస్మై భాసమానత్వం. పరస్మై భాసమానత్వం పరాత్వం అంటే తనకు మాత్రమే తెలిసేది ప్రత్యేక. ఇతరులకు తెలిసేది ఇతరులను తెలిపేది పరా. అందుకే స్వామిని పరమాత్మ అంటాం, మనను ప్రత్యేకాత్మ అంటాం. జీవాత్మకి ఏం పేరు? ప్రత్యేకాత్మ. అంటే తనకు మాత్రమే తాను తెలుస్తుంది. ఇతరుల గురించి తనకు ఇతరులు కూడా తెలియదు. ఇతరు జీవాత్మాన్ని ఎవడు చెప్పలేం. కానీ పరమాత్మని అతన్ని అందరూ చెప్తారు, అతను అందరిని చెప్తాడు. ఇతరులకు పాసించేవాడు ఇతరుల చేత పాసించబడేవాడు పరమాత్మ. తన వరకు పామియమేవాడు ప్రత్యేకాత్మ. ఈ మహానుభావుడు ప్రత్యేక అంటే తనకు మాత్రమే తాను తెలిసేవాడు స్వామి ఎవరు తెలుస్తుంది అలాగే ప్రశాంతం ఎలాంటి ప్రకృతి ప్రభావము లేనివాడు. సుధియోపలంబనం మంచి బుద్ధి కలవారికి అంటే జ్ఞానం కలవారికి బాగా లభించేవాడు. అనామ రూపం నిరహం ప్రపద్యే. స్వామి అనామ రూపుడు. నామ రూపములు వ్యాకరవాణి అనుకుంటే వస్తాయి ఆయనకి. ఇప్పుడు స్వామికి నామ లేదు, రూపం లేదు. మరి ఏం లేపుడు మనం ఏం చేస్తాం? మనం పూజించాలి కదా, కొలవాలి, ధ్యానం చేయాలి. రోజు ధ్యానం చేద్దాం. ఉపయోగం కావద్దా? ఊరుకోం కావాలి. మన కోసం మనం కోరుకున్న రూపాన్ని తెచ్చుకుంటాడు. నువ్వు రాముడిగా ఉండాలయ్యా, ఓ ధనుస్సు తిరిగడం పెట్టుకొని రాముడు భగవానం వచ్చేస్తాడు. అబ్బే ఇది బాగాలేదు నిద్ర బింగళం పెట్టుకో అని నేను కూర్చోండిగా వస్తాను. మరి ఇంత శాంతమా అంటే ఆ అని అంటావ్ శాంతం అని వచ్చేస్తాడు. కోటి తో వస్తాడు. అన్ని రూపాలు ఆయనవి ఏ రూపం ఆయనకి లేదు.
అందుకే అనామ రూపం నిరహం ప్రపద్యే అహం అహంతా రహితుడు అలాంటి స్వామిని నమస్కరిస్తున్నాను. అంటే ఇది రాముని యొక్క స్వరూపాన్ని వ్యాసుడు చాలా స్పష్టంగా చెప్పారు హనుమంతుడి రూపంలో రాముడు అంటే ఇతను. మీరు రాముని అర్థం చేసుకోరేమో ఇది రాముడి స్వరూపము. మత్యావతారస్వియ మర్త్యశిక్షణం రక్షో వదాయైవన కేవలం విభో చెప్తున్నాడు స్వామి. స్వామి రాముడిగా మానవుడిగా అవతరించి ఆచరించిన పనులకు అర్థం ఏమిటి అంటే మరిచైన వాడు ఇలా ప్రవర్తించాలని నేర్పటానికి మానవులు ఎలా ప్రవర్తించాలో నేర్పటానికి అవతరించాడు కానీ నకేవలం రక్షోవధాయైవ రావణాసురుణ్ణి చంపడానికి కాదు. ఎందుకంటే చాలామందికి అదే. నృసింహావతారం కూడా సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. ప్రహ్లాదుని మాట నిజం చేయాలని వచ్చాడు తప్ప హిరణ్యకశిపుడిని చంపడానికి రావాల్సిన పనిలేదు. అక్కడ ఉండి చక్రం ప్రయోగించి చక్రం కూడా వద్దు వాడు చావనేటట్టు రాస్తాడు సంకర్మమే ధ్వస్తోభవ అయిపోయాయి. అంటే అదేంటండీ బ్రహ్మ వరాలు ఉన్నాయి కదా ఎలా చస్తాడు బ్రహ్మ ఏమడిగాడు? బ్రహ్మని ఏమడిగాడు వరం వారు? భూతేభ్యః త్వద్విసృష్టేభ్యః మృత్యుర్మాపు. నీ చేత సృష్టి చేయబడిన వాటితో నేను చవ్వకూడదు అన్నాడు. అంటే బ్రహ్మ సృష్టించిన వాడితో చావడు. స్వామి తోటి? బ్రహ్మ సృష్టించిన వాడితో బ్రహ్మను సృష్టించిన వాడితోటి? ప్రశ్నే లేదు. ఆయన అందుకే మనకు పద్మ పద్మపురాణంలో ఈ సంభాలు ఇవన్నీ లేవు. ఆరవ కల్పంలో వాడు ఎక్కడ చెప్పాడు సభలో కూర్చొని ఏదో చాకిస్తుంటాడు. అమాంతం ఆ సభలో సింహం లాగా వచ్చేస్తాడు. వాడిని మాత్రం ఇలా ఇలా కట్టేస్తాడు తీసిపోతాడు. వాడు అడగలేదు వాడు చెప్పలేదు. వాడు ఆడాలి మిత్తి మీద ఆగి నేను జగ జగ మత్తుకుంటే ఇప్పుడే పోతున్నాను అంటే అమాంతం ఆడి భవించాడు లాగాడు తీసి జగ జగ పడేశాడు వెళ్ళిపోతాడు. అది కూడా రానివ్వండి కూడా సంపాదించడానికి ఏమి వినిపించాలి. ఇది ఈ ఈ కర్మ శతవర కర్మ పద్మ కర్మ ఒక కర్మ నాకు మారుతుంది.
ఆ ప్రకారం కాబట్టి అలాగే రావణాసురుడు కూడా సూర నర తిరియగాదులతో మరణం లేదు అన్నాడు. సూర నర తిరియగాదులు అంటే ఎవరు? బ్రహ్మ దృష్టి అంతకన్నా రైసి ఇస్తాది అడగలేడు పరమాత్మతో తావు లేకుండా వరం అడగలేడు వరం ఎవడు ఇవ్వలేడు ఇవ్వలేడు అక్కడ పరమాత్మ అడగలేడు, విడి ఇవ్వలేడు. ఎందుకంటే అడిగేవాడు పరమాత్మ ఒకడు ఉన్నాడంటే నో నమ్మడు వాడు. భగవత్ తత్వము నన్ను నమ్మేవాడైతే తపస్సు చేయడు వరాలే కోరడు. తపస్సు చేసి వరాలు కోరుతున్నాడంటే నేనే భగవంతుడిని కావాలి. నన్ను మించి ఇంకొక దైవం ఉండకూడదు అంటే మూఢత్వం తోటి అహంకారంతో తపస్సు జరుగుతున్నాడండి. అలాంటి భగవంతుడు ఎక్కడ తెలుస్తుంది? కాబట్టి బ్రహ్మ బ్రహ్మను ఎన్ని వరాలు కోరినా, బ్రహ్మ ఎన్ని వరాలు ఇచ్చినా ఆయన చంపదలచుకుంటే చెప్తాం మనకు. బ్రహ్మ స్వయంభూహు చతురాననోవ రుద్ర శ్రీనేత్ర త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్ర సురనాయకోవ త్రాతుమ్న శక్తాయుతి రామవధ్యం. రాముడు చంపాలి అనుకుంటే బ్రహ్మ రుద్రేంద్రాలు ఎవ్వరూ కాపాడలే రమణుడు చెప్తారు రావణేశ్వరుడు ఏమో మహా గొప్పోళ్ళం అనుకుంటున్నారేమో మీరు వరాలు కొన్నాను మన దేవతాలు రామణులు చంపలేరు అనుకుంటున్నారేమో ఆయన తలుచుకుంటే వీళ్ళు ఎవ్వరూ అడ్డు రారు వాళ్ళే నిలబడ తలుచుకుంటే వీడేంటి రాముడు వీడేంటి రాముడు ప్రత్యేక తత్వం చెప్తారు స్వామి. అందువల్ల రామావతారంలోని ప్రధాన ప్రయోజనం అసలు రామావతారం మర్త్య శిక్షనాయ. మానవుడిగా పుట్టినవాడు ఇలా ప్రవర్తించాలి, ఇలా ధర్మాన్ని ఆచరించాలి, మానవ ధర్మాన్ని మానవులకు తాను ఆచరించి చూపించాడు. రాముడు వచ్చింది అందుకే తప్ప కేవలం నరక్షోవథ యైవ రావణాసురుని చంపడానికే కాదు. కుతోన్యసా స్యాత్ దవతస్వ ఆత్మనః సీతా కృతాని వ్యసనాని ఈశ్వరస్య ఎందుకంటే ఒకవేళ రావణాసురుడిని చంపడానికి అవతరించాడు అనుకుంటే
అప్పుడు ఏమైతుంది? పరమాత్మే వచ్చాడు, రావణాల్ చనిపోయాడు అని చెప్పాలి. సరేనా? మరి పరమాత్మగా పరమాత్మ వస్తే భార్య వియోగము, అరణ్య వాసము ఈ దుఃఖాలు ఎందుకు వస్తాయి అని ఆయనకు? దుఃఖాలు ఎవరికి వస్తాయి? తాము పూర్వజన్మలో ఆచరించిన కర్మకు తగిన ఫలితాన్ని అనుభవించడానికి వచ్చిన వారికి దుఃఖాలు వస్తాయి. పుణ్యం చేసుకున్నాం సుఖాలు వస్తాయి. పాపం చేసుకున్నాం దుఃఖాలు వస్తాయి. పుణ్య పాపాలను పోగొట్టే వాడికి ఏం వస్తాయి? ఏం లేవు మరి వానకెందుకు ఏడుపు? అయ్యో సీతా అని ఎడిచాడు అరణ్యంలో పడ్డాడు నానా బస్తలో పడ్డాడు ఇవన్నీ ఏమిటి? పెళ్లి చేసుకున్న వాడు ఎవరు? ఇట్లా వాస ఇంత హాయిగా ఉంటాడని చెప్పడానికి పొరపాటున భార్య పిల్లలు ఉంటే నాలాగా ఏడుస్తారు. అవునండి. అమ్మాయేనా అబ్బాయేనా అంతే అయ్యో నాథా అని ఆమె ఏడ్చింది లంకలో అయ్యో భార్య అని వినిపించాడు ఇక్కడ. అంటే కానీ పుత్రులు కానీ సంపద కానీ ఇల్లు కానీ బలం కానీ ఏవైనా దుఃఖాయయువా నతు సుఖాయ పెళ్లి అయిన పోతే నువ్వు రాంబాబు ఊర్వసి మేనక దిలోత్తం ఆ దృష్టి పొద్దుచ్చావు నా జన్మ పద వచ్చావు తెగ పొగొడుతారు మూడేళ్ళు కాగానే దెయ్యం అని విభూతానికి నా కర్మ పొద్దుచ్చావు రాజానం బాధ చేసుకున్నాను పోయింది. రాంపా పోయింది, రోజి పోయింది, వేనకా పోయింది. అది ఒరిజినల్ అన్నమాట. ఇదంతా డూప్లికేట్ ఇది. భావాలు అంటే నాటగార భావాలు ఇది. అసలు భావాలు అంటే వాస్తవం అది. కానీ మనిషిగా పుట్టినవాడు తమ తమ కర్మానుభవాన్ని దుఃఖముగా అనుభవించడానికే అని తెలుసుకొని మనిషిగా పుట్టగానే ఎలాగ వచ్చేవి వస్తాయి కాబట్టి వాటికోసం నా ప్రయత్నం ఎందుకు స్వామి నాకు ఇచ్చిన సమయాన్ని నిన్ను సేవిస్తాను అనుకుంటే ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే దుఃఖాలకు సుఖాలు మనకు వేయడం అవసరం లేదు కదా. మనం ఆల్రెడీ తీసుకున్నాం మూట అకౌంట్ పాపు బుక్ ఉంది. అందులో క్యాష్ రెడీగా ఉంది. మనం వచ్చేస్తుంది నువ్వు వెయిట్ చేయకుండా వస్తుంది. నువ్వు దుఃఖం కూర్చున్నా వస్తుంది, సుఖం కూర్చున్నా వస్తుంది. కష్టపడితే ఏం రాదు. నీ దేవనంతో పనిలేదు. ఏది నీ ప్రయత్నంతో రావాలనో దానికి ప్రయత్నించు. నీ సంపదకు నీ ఆవరు ప్రయత్నం పనిలేదు. భగవంతుని ఆవరుతో ప్రయత్నం కావాలి. ఆ పని చెయ్యి. ఆరాధించు. అందుకే వ్యసనాని కుతః అన్యధాస్యాద్ రమతః స్వ ఆత్మనః ఆత్మారామ అయినటువంటి పరమాత్మకు సీతాకృతాని వ్యసనాని.
సీత వలన కలిగేటువంటి దుఃఖములు ఈశ్వర శేకుతః ఆయన ఎవరు? ఈశ్వరుడు అంటే సకల జగత్తును శాసించేవాడు. జగత్తును శాసించేవాడు తన చేత శాసించబడే వారితో తాను దుఃఖం పొందుతాడు. సంభవమా? నమ్ముదామా? మరి ఎక్కడివి? అంటే మనిషి పుడితే ఏడుపు తావ తప్పదు అని చెప్పడానికి. ఈ లోకంలో పుడితే ఎంత గొప్పవారైనా ఇలాగే ఏడవాలి. పొరపాటు బుద్ధి తక్కువ పెళ్లి చేపుతున్నారనుకోండి ఇంకా ఏడవాలి. నేను ఉదాహరణ. శిక్షణం మర్చ శిక్షణం. నవై స ఆత్మ ఆత్మవతాం సుహృత్తమః. ఈ మహానుభావుడు అతను ఆత్మని కాదు ఆత్మ కలవారందరికీ ఆయన సుహృత్తు. మిత్రులు. అంటే ఏమిటి ఆత్మవతాం అంటే నమస్కారం. ఆత్మజ్ఞానము గలవారికి మనోనిగ్రహము గలవారికి. తన వచనంలో మనస్సు లేని వాడికి సుఖము దుఃఖము రెండు తన ఇష్టం కాదు. ఒక చిన్న కథ చెప్తాడు. ఓ మహానుభావుడు సమిద్ర సమిద్ర కోసం రామనోత్తముడే ఆ ఊరి పేరు అరణ్య అరవి ఉంటుంది చిన్న అరవి అరవికి వెళ్ళాడు సమిద్ర తెచ్చుకోవాలి పోతుంటే ఒక పెద్ద చెట్టు కనపడుతుంది. ఏదో మామిడి చెట్టు ఏదో చెట్టు. వీడు వెళుతుంటే అమాంతం ఒక పండు పడేది. అరే పడుతున్నది కింద పడి పాపు చేయి పట్టాడు. చేతిలో పడింది. అబ్బాయి పండు చాలా బాగున్నట్టు ఉంది వాసన చూశాడు. సువాసన హోగం పండు వాసన అది బాగుంది అని ఆ పండు పక్కన పెట్టి అవంతా అక్కడ ఎక్కడో బావి ఉంటే స్నానం చేసేసి సంధ్యావందం చేసేసుకొని ఒక నియం సంధ్యావందం చేసుకోండి నోట్లో ఏం తీర్థం పోసుకోవద్దు శాస్త్రం కాబట్టి. పని చేసుకొని ఆ మానసిక ఆరాధన చేసి ఆ స్వామికి పండు ఆరించి చేసి అది తినేసేయ్. పండు తిన్న వెంటనే వాడు అమాంతం కాస్త వయస్సు తగ్గి నవయువకుడు అయ్యాడు. ఓ చాలా బాగున్నట్టు ఉన్నది ఏదో అయితే రోజు వచ్చేటట్టుకో రోజు పండు తినిపోదాం అనుకున్నాడు. కొద్ది దిగుము జరిగిపోయాడు. ఆ దూరంలో ఇంకో భావి పక్కన ఓ 20 25 మంది పడుతూ ఉన్న ఒక యువతి ఏడుస్తూ కూర్చున్నాడు.
ఏం కావాలి అంటే నాకు భర్త లేడు నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు ఉత్తముడు ఎవరైనా కావాలనుకొని ఏడుస్తున్నాను నువ్వు దొరికావు నాయనా నన్ను వరించేస్తావా అక్కడ పండు దొరికింది ఇక్కడ పండు లాంటి అమ్మాయి దొరికింది ఇంకా నాకేం కావాలి అని పెళ్లి చేసుకున్నాను ఇంకొంచెం ముందరికి పోగానే ఒక పెద్ద పర్వతం గుహ. అక్కడ పెద్ద రాక్షసుడు నోరు తెరుచుకొని వచ్చారురా ఇద్దరు దొరకండిరా అని చంపేస్తా అని వించేసాడు. ఇదేమిటయ్యా? అనకంతా ఎందుకు? నేను ఒక వ్రతం పెట్టుకున్నానయ్యా. ఎవరు ఆ చెట్టు పండు తింటారో, ఎవరు ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారో వారిని నేను ఆహారం చేసుకుంటానని నాకు వ్రతం చెప్పడం చేశాను. ఆ రెండు నువ్వు చేశావు కాబట్టి నువ్వు నాకు ఆహారం చేసుకో. అంటే ఇదేం అన్యాయం అయ్యా? పండు దొరికితే తినటం అన్యాయం కాదా? దారిలో పోయి పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడం అన్యాయం కాదా? నేను తినటం అన్యాయమా? నీకు ఆ పండు దొరికింది నాకు నువ్వు దొరికావు. నువ్వు పండు తిన్నావు కదా నేను తినేస్తాను. ఇది అన్యాయం అది అన్యాయం కదా. ఏదో స్వామి ఇచ్చాడు నాకెందుకు అలా పెట్టి పోయావా దొరికిందని తినేస్తావు. అలా అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకున్నావు నాకు నువ్వు దొరికావు తినేస్తాను. ఆ పండు ఈ అమ్మాయి రెండు వదిలి పెట్టి ఉంటే నేను తినేకపోయాను. మనకు దైవకృతముగా కామము కానీ అలాగే లోభము కానీ ఈ రెండింటికి మనం లొంగితే వెంటనే మోహవతులం అయితాం. మనం వీటిని తీసుకోలేదు కాబట్టి మనం ఏం చేయలేం. తనకు తానుగా జారి చేతిలో పడ్డ పండును కూడా పక్కకు పెట్టగలవాడు ఉంటే మనల్ని చకృతి శాసించదు. అంటే దేని పోగొట్టుకోవాలి? ఆ చెను పోగొట్టుకోవాలి. అబ్బా దొరికింది కదా నేమేతాం అంటే నువ్వు దొరికావు ఇంకోడికి. సమానానే. నీకు దొరికిన దాన్ని నువ్వు విడిపెట్టకుంటే, నువ్వు ఎవరు చూస్తావో వాడు నిన్ను విడిపెట్టడు. ఉపభోగః అన్యభోగాయ కృతః అంటాడు నీ చదివి. నీవు అనుభవించుట నిన్ను ఇంకోరు అనుభవించడానికే అని తెలుసుకో. నీకేమో ఆనందం అది ఇంకోడికి ఇది ఎక్కడ న్యాయం అయ్యా కానీ దాన్ని మనం గెలవాలి అందుకే అంటున్నాడు ఆత్మ ఆత్మవతాం సుహుత్తమః
తను మనస్సు గలవారికి ఆత్మ స్వరూపం తెలిసే వారందరికీ పరమ మిత్రుడు. కానీ నవై త్రిలోక్యాం సక్తః. అతను మూడు లోకాలను సృష్టించాడు కానీ ఆ మూడు లోకాలలోని ఏ భావాల యందు అతనికి ఆసక్తి రాగం లేదు. ఎందుకంటే భగవాన్ వాసుదేవ ఆ మహానుభావుడు పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి మహానుభావుడు నా స్త్రీకృతం కస్మదమస్సునివీత అంతటి మహానుభావుడు ఒక స్త్రీ కోసం దుఃఖాన్ని అనుభవిస్తాడు. పరమాత్మ అయినవాడు ఒక స్త్రీ నిమిత్తంగా దుఃఖం అనుభవిస్తాడా? న లక్షణం చాపి విహాతుమర్హతి. అతను నరునిగా అవతరించిన పరమాత్మ లక్షణాన్ని విడిచిపెడతాడు ఆయన. ఈ వేషం మార్చుకున్నా ఒజిలో రూపం అయితే స్వామియే కదా. కానీ తన స్వామిత్వాన్ని ఎలా వదిలిపెడతాడు? మరి స్వామిత్వాన్ని వదిలిపెట్టి భార్య వల్ల కష్టారూపం ఉంది. ఏడిచారు అంటే మనకు నేర్పడానికి మీరు వేటి వేటిని సుఖ సాధనములుగా భ్రమించి తీసుకుంటున్నారో వాటి వల్ల మీకు కలిగేది. దుఃఖము, బాధ, యాతన తప్ప సంతోషం కాదు. కావాలంటే నీ నాదర్శయం నన్ను చూసి నేర్చుకోండి. అని మానవులకు నేర్పడానికి. నా జన్మ నూనం మహతః నా సౌభగం నా వాక్ నా బుద్ధిహి నా కృతిహి తోష హేతుహు. తై యద్విసృష్టానపినో వనౌక సహాచకార సఖ్యేబత లక్ష్మణాద్రియః పరమాత్మ తన ఒక్కొక్క చర్యతో మనకు ఒక్కొక్క ధర్మను ఉపదేశించాడు. సీత వలన కారు పడేటువంటి బాధలను బట్టి భార్య, పిల్లలు, సంపద, ఆస్తి వీటిని ప్రేమించిన వాడికి దుఃఖములు తప్పవు అని బోధించాడు. ఇక ఈ లోకంలో ఏవేవి ఉంటే గొప్పగా భావిస్తామో వేటిని మనం బాగా గౌరవిస్తామో పరమాత్మకు వాటితో సంబంధం లేదు. అంటే నా జన్మ ఉత్తమ కులంలో పుట్టడం కానీ అలాగే మహతః మహత్వం కానీ నా సౌహగం సౌందర్యం కానీ నా వాక్ మంచి వాక్కు బుద్ధి అలాగే నా కృతిహి
అంటే రూపం, స్వరూపం, సౌందర్యము, సౌభాగ్యము, సౌజన్యము, పాండిత్యము, ఉత్తమ కులంలో పుట్టడము ఇవేవి పరమాత్మను సంతోషింపజేయజాలవు. నేను బ్రాహ్మణోత్తముడిని, నేను క్షత్రియుడిని, నేను బలవంతుడిని, నేను ధనవంతుడిని, నేను సౌందర్యం కలవాడిని, నేను విద్య కలవాడిని. ఇవేవి పరమాత్మను ఆనందింపజే దారవు. ఏం కావాలి? భక్తి భక్తి రేఖ గరీయ సీతన. ఒక్క పత్తి ఉంటే ఇవన్నీ ఉన్నట్టే లేక. అంటే ఎవరు చెప్పారయ్యా అంటే పరమాత్మ రామావతారంలో ఇవేవీ లేని వాళ్ళతో స్నేహం చెప్పారు. కోతులతో స్నేహం చేశాడు. ఓ అడవి గుడు ఉన్నాడు, అడవి గుడు. ఓ తెవరి ఉంది, ఆమె అడవి పిల్ల. ఓ గిరిజన స్త్రీ తోటి, ఒక అరణ్యక పురుషుడి తోటి, కోతులు కొండంగల తోటి, గుడ్డెలు తోటి స్నేహం చేశాడు. వాడికి ఏమున్నాయి? ఉత్తమ జన్మనా, ఉత్తమ పులమా, ఉత్తమ ధనమా, ఉత్తమ విద్యనా, ఉత్తమ జ్ఞానమా? ఇవేవీ అవసరం లేదురా బాబు. ఆమె రాగు అంత భక్తి ఉంటే వాడు గొప్పోడు అని వానరులతో స్నేహం చేసి మనకు స్వరూపాన్ని చెప్పాడు. తయ్య విసృష్టానపి తయ్య అంటే వాటితో. భయ చెప్పబడిన వారితోటి వదిలి పెట్టబడిన వారు కూడా ఎవరు వాళ్ళు వనౌకసః వానరులతోటి చకార తక్యేబత లక్ష్మణాగ్వజః రాముడు వాళ్ళతో స్నేహం చేసి నాతో కలిసి ఉండటానికి నా అనుగ్రహాన్ని పొందటానికి ఇవేవి. కారణాలు కావు ఉత్తమ కులం, ఉత్తమ జన్మ, ఉత్తమ వంశం, ఉత్తమ విద్య, ఉత్తమ ధనం, ఉత్తమ జ్ఞానం. ఏవి పందేలి. మనసారా స్వామి ఆ ఉన్నాను వస్తున్నాను చెప్పేయండి కావాలంటే. అని వానరులతో స్నేహం చేసి మనకు ఈ తత్వాన్ని బోధించాడు. సురః అసురో వాప్యత వానరో నరః సర్వాత్మన యః సుకృతజ్ఞముత్తమం భజేత రామం అది చెప్తున్నాడు. దేవత కానీ, సురులు కానీ, అసురులు కానీ లేదా వానరము లేదా నరుడు. దేవతలు, రాక్షసులు, మానవులు, వానరులు ఎవరైనా సరే పరిపూర్తిగా పరమ కృతజ్ఞుడు, పరమోత్తముడైనటువంటి రామ స్వామిని భజేయట రామం.
రాముడిని సేవి ఎలాంటి రాముడు మనుజాకృత్యం పరమాత్మగా కాదు మనిషి అని ఇబ్బంది ఏం లేదు. మానవాకారంలో ఉన్నటువంటి రామచంద్రుడిని హరిని ఎవరైతే సేవిస్తారో య ఉత్తరాన్ అనయతు కోసరాన్ దివం. ఎలాంటి మహానుభావుడు అంటే తనను సేవించని వారికి కూడా వైకుంఠం ఇచ్చాడు రాముడు. తను వెళ్ళే ముందు ఉత్తర కోసల దేశంలో ఉన్న చెట్టును పుట్టను గడ్డి కోసం తీసుకుపోయాడు వైకుంఠం. ఏమన్నా ఏం చేశారు కదా? గడ్డి పరుగు ఏం చేసింది? చెట్టు ఏం చేసింది? పిప్పిరిక, తీమ, దోమ, ఈగ, నల్లి, గడ్డి, చెట్టు, తీగ, లత, గుండు, రాయి, ఆని, నది సమస్తం. ఉత్తర కోసరం ఉత్తర కోసరం ఉన్న అన్ని రకాల జన్మాలు జీవితాలన్నీ జీవులందరూ పోయి కొంటా వెళ్లారు. మరి వాళ్ళంతా ఏం చేశారు రాముని పూజ చేశారా? రాముని పూజించారా? ఇప్పుడైనా సేవించారా? అవసరం లేదు. తాను ఎంత మేరకు తిరిగాడో ఆ భాగం అంతా తీసుకొని పోయాడు. అందువల్ల కులము, గుణము, ధనము, విద్య, శాస్త్రము, జ్ఞానము, తపస్సు, యోగము వీడితో వేడితో పనిలేదు ఆయనను సేవించాలనే బుద్ధి ఉంటే చాలు. అలా ఉత్తరానాయ కోసరాన్ దివం అందరినీ వైకుంఠం చెందినటువంటి మహానుభావుడు ఆయనే. భారతే ఇక ఈ వర్షం అయిపోయింది త్రింపురుష వర్షం అయిన తర్వాత భారత వర్షంలో ఉండేది ఎవరు భగవాన్ నరనారాయణాధ్యః. భారతవర్షంలో ఆరాధించవలసిన దేవత ఎవరు? వర్షాధి దేవత నరనారాయణుడు. కలియుగంలో నరనారాయణులే ఆరాధ్య దేవుడు. దాన్ని ఆరాధిస్తేనే మనం కలియుగంలో పుట్టుట అందులో భారత వర్షంలో ఈ భారత భూమిలో పుట్టుట సార్ధకం. అంటే ఒకసారైనా పదిహేను వెళ్లి వస్తేనే కానీ అమ్మ మనమంతా భారతీయులమే అని ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం. అందుకే భారతేభి వరుషే భగవాన్ నరనారాయణాస్యః ఆ కల్పాంతం ఇప్పటిదాకా కల్పం చివరి దాకా ఉంటాడు. ఆ కల్పాంతం ఉపశిత ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపశమ ఉపరమ ఆత్మ ఉపరంభనాం అనుగ్రహాయ ఆత్మవతామనుకంపయా తపోవ్యక్త గతిశ్చరతి పరమాత్మ ఇతను ఎలా ఉంటాడు ఉపచిత ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపశమం ఉపచిత అంటే వృద్ధి పొంది పొందినటువంటి ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము అలాగే ఉపశమం అంటే ఇంద్రియ నిగ్రహము
అలాగే ఉపారమం ఆత్మారామత్వం ఇలాంటి ఆత్మోపదంభనమివి అనుగ్రహాయ ఆత్మవతాం అందరిని అనుగ్రహించడానికి ఆత్మజ్ఞానం తెలవాలని దయతోటి ఈ మహానుభావుడు అంటే ఇలా నడవాలని రాముడు చెప్తే ఇలా తపస్సు చేయాలని నరనారాయణుడు చెబుతున్నారు. మన మీది దయతో మనకు ఉపదేశించడానికి అవ్యక్తం తపః చరతి. ఎవరికీ అర్థం కానీ సుదీర్ఘమైన తపస్సు చేస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా సలపాంతరం దాకా. మనం వెళ్తుంటాం, చూస్తుంటాం, వస్తుంటాం అన్నట్టే ఉంటాడు. కల్పాంతరంలో వ్యవహారం మారిపోతుంది. తపస్యతిచ్చరతి తం భగవాన్ నారదః ఇలాంటి నరనారాయణులను ప్రధానంగా ఆరాధించే భక్తుడు ఎవరు? నారద మహర్షి నరనారాయణుని ఆరాధించడానికి అసలు నారదారాధన అని పేరు ఇప్పటికి వరిక అశ్రమాల్లో ప్రధాన పూజారి నారదుడే. మరి ఒకరు ఉండండి. నారదుడే స్వామిని ఆరాధించేవాడు. భగవాన్ నారదః వర్ణాశ్రమవతీభి భారతీభి ప్రజాభిహి చూశారా చూశారు కదా పైన ఏం లేవు చూసినాక వర్ణములు ఆక్రమములు వర్ణధర్మాలు అని చెప్పేశారు పై వాళ్ళకు పై వర్ణాల్లో నా వర్ణం లేదు ఆక్రమం లేదు అంతా ఒకటే ఇక్కడ ఇది కర్మభూమి కదా. బుకింగ్ గా ఉంటారు టికెట్ తీసుకోవాలి కదా. అందుకే వర్ణాలు ఉండాలి ఆశ్రమాలు ఉండాలి. ఇలాంటి ఉన్నటువంటి భారత వర్షం యొక్క ప్రజలతోటి అది కూడా భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్య యోగాభ్యాం. విధాలు చెప్పాడే ఇదం విమందుశతే యోగం ప్రోక్తవా నమో వ్యస్తమావేత్రా మనురిక్ష్వాతవే బ్రవితన యోగాలు చెప్పాడే అలాంటి సాంక్షియ యోగములతోటి భగవత్ అనుభవ ఉపవర్ణనం పరమాత్మను అనుభవించేటువంటి విధానాన్ని స్తోత్రాన్ని అంటే సేవను. సావర్ణేహ ఉపదేశ్యమానః ఎవరైనా సావర్ణేహ మనువు సావర్ణేహ అనేటువంటి మనువుకు నారదుడు ఇదివరకు భగవంతుడు చెప్పిన సాంఖ్య యోగములను ఉపదేశిస్తూ పరమ భక్తి భావేన ఉపసరతి. పరమ భక్తితో స్వామిని ఆరాధిస్తాడు. అలాగే ఇదంచ అభిగ్రణాతి ఇలా స్తోత్రం చెప్తాడు. అంటే విబ్ మంత్రం ఏంటి ఇది? నరనారాయణ మంత్రం. ఓం నమో భగవతే ఉపశమశీలాయ.
సరణారాయణుడి గుణం ఏంటంటే ఉపశ్యమం. అంటే ఏమిటి? పరిపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహము. చెప్పాను కదా. రంభ మేనక దినోత్తమ ఇలాంటి మా అప్సగలు అందరూ ఒక వెయ్యి సంవత్సరాలు నాట్యం చేస్తే మెల్లగా కళ్ళు తెరిచి అయ్యో పాపం చాలా కష్టబడ్డారే అలిసిపోయినట్టు ఉంది. వెళ్లి స్నానం చేసి డిఫిన్ చేసి రండి అని చెప్పారు, పక్కకు మాట్లాడదాం. వచ్చిన తర్వాత మీరంతా నా కోసమే వచ్చారా? నా కోసమే. దుర్గ పంపించే వచ్చారా? మా తపస్సు పాడు చేయడానికి? అంటే అవునండి. మరి తపస్సు పాడు చేయాలంటే కదా అందంగా ఉండాలి కదా. ముమ్ములను పంపారేంటి? అని చెప్పి అందం అంటే మీ తల ఎలా ఉంటుందో నేను చూపెడతాను ఉండు. కానీ తన ఊరు తన తొళ్ళ నుంచి ఒక అమ్మాయిని సృష్టించి ఇచ్చాడు. ఎవర ఆమె? ఊరు గురించి వచ్చింది ఊర్వశి. అంటే ఉపశమం ఇంద్రియ నిగ్రహం కల మహానుభావుడు. కాబట్టి ఉపశమశీలాయ ఉపరతానా ఉపరత అనాత్మ్యాయ అనాత్మ్య భావములేవీ లేనివారు. ఆత్మ కానిది శరీరం కదా అనాత్మము అంటే శారీరక సంబంధములు శరీర భావములు అంటే ఏమిటి షటు ఊర్ములు. శోకము, మోహము, అచన, పిపాస, జన్మ, మరణ. ఇలా జరా రోగములు అని చెప్పొచ్చు. శోకము, మోహము, జరా రోగము, అచన, పిపాస. ఆఖరి తప్పి శోక మోహములు, జరా రోగములు. ఇలా ఇవి. ఇవి దేనికి ఉంటాయి? శరీరానికి ఆత్మకి ఏం లేవు. ముసలి ఆత్మ, పరుసాత్మ ఉంటుంది ఎక్కడైనా. అయ్యో బాల్యాత్మ, పెద్దాత్మ ఈ ఆత్మకి యవ్వనం ఉంది, ఆత్మకి ముసలిది ఏంది? ఆత్మకి యవ్వనం లేదు, బాల్యం లేదు, వృద్ధాత్మ లేదు. అవన్నీ ఎవరికి? శరీరానికి ఉంటాయి. ఆఖరి ఆత్మకు ఆత్మకు టిఫిన్లు, బ్రేక్ పార్టిలు ఏం అవసరం లేదు ఆయనకి. శరీరానికి ఆఖరి తప్పులు శరీరానికే, శోక మోహములు శరీరానికే, జరా రోగములు శరీరానికే. ఈ ఆరు లేని వారు. ఆత్మ కాని దానికి ఉండేవి లేనివాడు. చెప్పే విధానం ఏంటి ఒక చవకం చెప్తారు మనకు. అనాత్మ్య చెప్పాడు ఉపరత అనాత్మ్యాయ.
పొలగిన శరీర సంబంధము కలవాడు అంటే శరీరానికి ఉండేవి ఏవి లేనివాడు. నమః అకించన విత్తాయ ఆయనే ధనం మదీయం తవ పాద పంకజం అంటామే ధనం ఎవరి ధనం ఆయనే. ధనం ధనం కాదు, దరిద్యులకు ఆయనే ధనం. ఏమీ లేని వాడికి ఎవరు దేవుడు? ఎవరు ధనం? పరమాత్మ. ఇల్లు వాకిలి ఇలాంటివి ఉంటాయి కదా, ఇవేవి ఎవరికైతే లేవో వాడికి నేను ఉన్నాను అంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను నీకు ఉండను మమ్మ అంటాడు. నువ్వు వాక్యం చూసుకుని ఎందుకు వాడితో బతుకునావ్ బాబు? మరి అవన్నీ పనికి రాకపోతే అయ్యా నీవే దిక్కు ఆ ఇగో. అందుకే స్వామికి టైటిల్ ఏంటంటే అకించన విత్త. ఏమీ లేని వానికి ధనమై అకించన విత్తాయ ఋషి ఋషభాయ ఆ స్వామి ఋషులకు శ్రేష్టుడు ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమ గురవే ఆత్మ రామ అధిపతయే యోగులందరికీ అతను అధిపతి నమో నమః ఇది నరనారాయణ మంత్రం. దాని తరువాత ఈ మహానుభావుడు నారదుడు గాయటిచ ఇదం అతని స్వరూపాన్ని చెప్తున్నాడు. కర్త కర్తాశ్చ సర్గాజషు యో నభద్యతే నహన్యతే దేహగతోపి. దైహి దైహి. పరమాత్మ అంటే ఏమిటి? సకల చరాచర జగత్తును సృష్టిస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు. కానీ జగత్తులో ఉన్నటువంటి దోషములతో తాను అంటబడడు. సత్వము, రజస్సు, తమస్సు ఈ గుణాలు ప్రకృతిలో ఉంటాయి. ఆయనకు ఉన్నాయా? అవి ఉన్న వాటిని సృష్టిస్తాడు. కానీ వాటిలో తాను లగ్నం కాడు తగులుకొనడు కర్తా సద్గాధిశు యో న బధ్యతే తాను బంధించబడడు నహన్యతే దేహగతోపి. శరీరంలో ఉన్న శరీరం చచ్చేవాడు కాదు. ఏం చస్తుంది? శరీరం చస్తుంది. ఆత్మ? తగలబెట్టింది శరీరాన్ని ఎవడు ఆత్మ తగలబెట్టడు. మనకు ఆ రహస్యం చెప్పడానికే లంక మొత్తం తగలబడిన సీతమ్మ తగలబడలేదు అని చెప్పాడు.
సర్వా భస్మీకృతా పురి జానకి నచదగ్ధైతి విస్మయః అద్భుత ఏవ ఇది అద్భుతం అంటే అది. ఇప్పుడు నమ్ముతానండి. ఇంట్లో మనిషి ఉంటే ఇల్లు మొత్తం తగలబడిపోయింది. వాడు మాత్రం కాలిపోలేదు. ఇంతనే ఉన్నాడు వాడు నమ్ముతానా అని చెప్తే ఏమర్థం ఈ శరీరం ఇందులో ఇందులో ఉండే మనిషి ఆత్మ శరీరం తరగొడుతుంది కానీ ఆత్మ తగలబడదు. శరీరము కూడా ఎప్పుడు దహించబడుతుంది? అందులో ఉన్న పంచప్రాణాలు, బుద్ధి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా. ఐదు ప్రాణములు బుద్ధి ఈ ఆరు బయటికి పోయిన తర్వాతనే ఈ దిన తల పెడతారు. అర్థమైందా? పంచపాండవులు కుంతి లక్క ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాతనే లక్క ఇంటి నుంచి తల పెట్టారు. అర్థం అంటే ఏంటి ఈ శరీరం కదా కదా చాలా మందికి అర్థం అర్థం కాదు. అప్పుడు ఐదు గురుకి ఒక ఐదు గురు భర్త ఒక భార్య ఇలా కై తాగి అంటే మనకదే. ఇది రకైలే. ఎప్పుడు ఇందులో నెయ్యి కారుతూనే ఉంటుంది కదా. గుమగుమ అంటూనే ఉంటుంది. కొంచెం అజుబులు అంటుకుంటే మొత్తం కాలిపోతుంది. కదా? ఎప్పుడు కాలిపోతుంది? వాళ్ళు బయటికి పోయినాక కాలిపోతుంది. అదే రాక్ష దూరదాహ అంటే. కాబట్టి ఈ తత్వం మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే వ్యాస వార్ణీకుల యొక్క తపన మనకు అర్థం అవుతుంది ఎందుకు రాశాడు ఎందుకు రాశాడు ఎందుకు రాశాడు. మనకు ఎంత బోధించాలి. అందుకే నహన్యతే దేహగతోపి శరీరంలో ఉన్న అతను చంపబడడు. రోజుతోటి దైతికై దేహ ధర్మాలతో అంటే ఆఖరి, దర్పి, శోక, మహిమ, శోకము, మోహము, జరాలు ఇవన్నీ ఏమిటి? దేహ ధర్మాలు. ఆత్మకు వస్తాయా? ఆత్మకు ఆఖరైపిందా? అదే ఆత్మకు మోహం ఉందా ఆత్మకు శోకం ఉందా వాడితో కొట్టబడడు. ద్రష్టున్న దృగ్యస్య గుణైర్విధూష్యతే తస్మై నమః అసక్త వివిక్త సాక్షిణీ పరమ ఎలాంటివాడు ద్రష్టుహు న దృక్. ఇతను చూచేవాడికి కనబడడు. రెండోది చూచేవాడికి ఇతను కన్ను కూడా కాదు. అంటే తాను చూపడు తాను చూడబడడు.
అందరికీ ఏం కనబడుతుంది? కష్టపడితే ఈ విధంగా కనబడుతుంది. ఇంకొంచెం ఆలోచిస్తే మనస్సు కనబడుతుంది. ఇంకా పరిజీవిస్తే బుద్ధి కనబడుతుంది. ఆత్మ ఎవరికి కనబడుతుంది? చూచే వారెవరికీ కనపడదు. చూచే వారందరికీ చూపుతుంది తానే. లోపట ఆత్మ లేకుంటే మనస్సు సంకల్పిస్తుందా? బుద్ధి ఆలోచిస్తుందా? ఇంద్రియాలు చూస్తాయా? అన్నిటినీ తాను చూపుతుంది, తాను ఎవరికీ కనపడదు. ద్రష్టుహు న దృతు యత్య గుణైహి విదూష్యతే ఇది ప్రకృతి గుణములతో దూషించబడదు తస్మై నమః అలాంటి స్వామికి నమస్కారము అసక్త వివిక్త సాక్షిణే చక్కని బిరుదు. పరమాత్మకు టైటిల్ ఇది. పరమాత్మ అంటే ఎవరు? అసక్త విమిక్త సాక్షిణే. దేని యందు తగులుకొనడో అన్నిటికంటే వేరుగా ఉంటాడో అన్నిటిని చూస్తుంటాడు. మనలో ఉంటాడు, మన శరీరంలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు, మనం చేసి అన్ని పనుల్లో చూస్తున్నాడు, మనం కోరి అన్ని వాటిని ఇస్తున్నాడు కానీ తనకు దేనితో సంబంధం లేదు. అసత్తం. దేని యందు తాను తగులుకొనడు. తాను దేనిలోనూ కలిసి ఉండడు. మనలోనే ఉంటాడు, మనతోటే ఉంటాడు, మనకంటే విడిగా ఉండి మనల్ని చూసుకుంటాడు. మనము చేసే అనులకు కానీ పనుల వాళ్ళకి అగిరేటువంటి ఫలితానికి కానీ ఆయన సంబంధం లేదు. నన్ను ఏం చేయమంటారండి? మీరు అడిగారు ఇచ్చాను, నేను కోరాను ఇచ్చాను, మీరు వద్దంటారు తీసుకుంటాను, వస్తానంటే తీసుకెళ్తాను, పోతానంటే పంపిస్తాను. అందుకే స్వామి అసక్త వివిక్త సాక్షిణి ఇదంభి యోగేశ్వర యోగ నైపుణం దీన్నే అంటారట. ఏంటి యోగః కర్మసు కౌశలం అంటాం చూడండి వీధులు ఏమంటాడు? యోగం అంటే ఏంటి? కర్మసు కౌశలం. చేసే పనిలో నేర్పరితనం చాతుర్యం. కిన్నామ చాతుర్యం. చాతుర్యం అంటే ఏమిటి? ఫలం అంటకుండా పని చేయాలి. బురదలో కారు పెట్టాలి బురద అంటుంది.
అది నైపుణ్యం కౌచల్యం అంటే ఫలము ఫలమును కోరకుండా తాను అంటుకోకుండా పని చేయటం. పుట్టాను చెదురు కాళ్ళు ఏదో అవయవాలన్నీ ఇచ్చాడు స్వామి వాడు చేయమన్నాడు చేస్తున్నాను. నీకేం కావాలో నాకేమో నువ్వు ఏదైతే చేస్తావ్. అనుకుంటూ పని చేసిన వాడికి ఏది అంటదు. అమ్మో ఇది నా శరీరం దీన్ని జాగ్రత్తగా నేను పోషించాలి నేను పుట్టింది ఎందుకు? ఎందుకు నేను బతికేది ఎందుకు నేను తినడానికే మరి సత్య తింటానా? ఉన్న రోజులు బాగా తినాలి తొందరగా చాలు అనుకుంటే సమస్య ఏముంది? కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటము యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్ప భగవాన్ జగాదయత్. బ్రహ్మ చెప్పాడట యోగములో నైపుణ్యం అంటే ఏమిటి అంటే యదంతకారే పోయి నిర్గుణే మనః భక్త్యాదధీత ఉజ్జిత దుష్కళేవరః బతికినంత కాలం ఎలా బతికినా కనీసం ప్రాణం పోయే ముందైనా నీ యందు మనస్సు నిలుపగలుగుట చాతుడు. అది కూడా ఎలా? ఉచిత దుష్కడేవరః. పరమాత్మను స్మరిస్తున్న ఆకాశే పైన మన శరీరం గురించి మనం మర్చిపోగలగాలి. మనం గుడికి పోతాం, అక్షోత్తరం జయిస్తాం, శాస్త్రనామం జయిస్తాం, కళ్యాణం జయిస్తాం, గవడ సేవ జయిస్తాం. దేనికోసం? అమ్మాయికి పెళ్లి కావాలో, అబ్బాయికి నిశా కావాలో, విడిచిన సర్టిఫికెట్ రావాలో, ఇంకో ఉద్యోగం రావాలో. ఇది తప్ప ఆయన దేవుడు మనం మంచి చేస్తాం కదా దాన్ని వదిలిపెట్టి చేయాలి శరీరము యందు ఆశను అభిమానాన్ని మోహాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఉద్జిత ఉద్జిత దుష్కళేవరః శరీరం యొక్క దౌష్టియాన్ని వదిలిపెట్టి భక్ మనః భక్తియాద గీత మనస్సును భక్తితో నీ యందు నిలపాలి. ఎప్పుడు అంత కాలే. మరణించబోయే ముందు తదీత ఉచిత దుష్కలేవరః యదైహి కాముష్పిక కామలంపటః స్తుతేషు ధారేషు ధనేషు చింతయన్ సంకేత విద్వాన్ కుకలేవరాత్యయాత్ యస్తస్య యత్నః.
శ్రమయేవ కేవలం ఆ మరి అంత గురించి ఏముంది భార్య కావాలి పిల్లలు కావాలి ఇల్లు కావాలి ఆస్తి సంపాదించుకోవాలి అన్నం సంపాదించాలి బాగా తినాలి నలుగురు అందరి నాకే రావాలి ఏ మాత్రం ఎవరికీ ఇయ్యొద్దు నలుగురు నాకు రావాలి ధనేషు దారేషు స్తుతేషు చింతయన్ సంకేత విద్వాన్ కుకలేవ రాచ్యయాత్ అయ్యో నేను చచ్చిపోతానేమో నా శరీరం పోతుందేమో నా శరీరం పోతుందేమో బతికినంత గాలం కస్తానేమో ఏడిస్తే ఇచ్చిన తాపము ఉంటావా? ఆలోచించండి. ఎంత ఏడుస్తావ్? చచ్చేదాకా ఏడుస్తావ్. తర్వాత అది ఇంకో ఏడుస్తావ్ చాలు చపతి అయిపోతావా అబ్బా ఏం లేదు. పిల్లవాడు ఏం చేయాలి త్యాగ్ చెప్పాలి కదా. అబ్బ చెప్పండి పక్కోడికి. తన వాళ్ళందరికీ త్యాగ్ ఇచ్చేసి నా వంతు ఇప్పటినుంచి నా వంతు ఎప్పుడు మీరేయాలని చెప్పి విడిపోతాడు. అందుకే ధనేషు దారేషు సుతేషు చింతయన్ సంకేత విద్వాన్ పుకలేవ రాక్షయాత్ అది ఐహిక ఆముస్మిక కామలంపట. ఇహలోకంలో అన్ని భోగాలు కావాలి, స్వర్గాదులలో అన్ని భోగాలు కావాలి అని నిరంతరం కోరుకుంటూ పిల్లలు, భార్య, ధనము, ఇల్లు, వాకిలి ఇలాంటి వాటిని స్మరిస్తూ జ్ఞానము ఉండి కూడా అయ్యో చచ్చిపోతానో ఏమో అయ్యో చచ్చిపోతానో ఏమో అని విలపించేటువంటి విందువాలుడు ఉన్నారు. అతను చేసేటువంటి యత్నం ఉందే అంటే తపస్సు, దానము, యాగము చేస్తారు కదా అదంతా కేవలం శ్రమ ఏవ. ఆయాసం తప్ప మిగిలినది ఏం లేదు నీకు. శరీర సంబంధం వదిలి పెడితే ఏం చేయవు అన్నీ నీకే మిగులుతాయి. శరీరం శరీరంతో వచ్చే వాటిని కోరుతున్నంత కాలం నువ్వు చేస్తున్నదంతా వేస్తనం. శ్రమ ఏవ కేవలం. తన్నః ప్రభోత్వం కుకలేవరార్పితాం త్వన్మాయయా అహం మమతామధూర్క్షయా పరమాత్మ నీవు ఈ చెడు శరీరం ఉన్నందువల్ల మనకు కలిగే భావాలు 2, ఒకటి అహం, రెండు మమ కదా? ఏదో అని చూసుకొని నేను నేను అంటారు, శరీరం కోసం వచ్చిన వారిని, శరీరం వలన వచ్చిన వారిని నా వాళ్ళు నా వాళ్ళు అంటారు.
చెడు లేవు అనుకోండి ఈ రెండు లేవు. అందుకే అహం మమకారములు కుకలేవరార్పితం. చెడు శరీరంతో వచ్చేటువంటివే కుకలేవరార్పితాం త్వన్మయ త్వన్మాయయా అహం మమతాం భింధ్యామా మేము ఆ రెండిటినీ భేదించాలి. ఏనా స్వయం సుదుర్భిదాం విధేహి యోగం త్వయి నస్వభావం ఇటువంటివి సుదుర్భిదాం ఎంత కష్టపడ్డా మనం ఈ భావాలను తొలగించుకోలేం భేదించుకోలేం అలా భేదించుకునేటట్టు రెండు భావాలను భేదింపచేసి యోగం త్వయి విధేహి నా మనస్సును నీ యందు నీవే లగ్నం చెయ్యి నేను చేయను. నాకు అద్ద కాదు నేను ఏమంటాను. నీవు సారం అప్పజెప్పాను ఏం చేయాలిరా నా మనస్సును నీ యందు లగ్నం చేసుకో నువ్వే. నేను ఎలాగ చేయలేను. నాకు ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే అదంతా నీ పని. లగ్నం చేసుకుంటావో, మానుకుంటావో నీ ఇష్టం. అన్య సాసరణ నాస్తి. ఆ పని చేయాలి సుధిర్బిదాం విజేహి యోగం పైన స్వభావం. తర్వాత భారతేపి అస్మిన్ వర్షే ఇలాంటి భారత వర్షంలో కూడా అస్మిన్ వర్షే సరిశ్చైరాహ సంతి మనం మామూలు చెప్పాలి కదా. నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఇవి బహవ తాల. పేరు చెప్తున్నాడు మలయః, మంగళప్రస్థ, మైనాక, త్రికూట, వృషభ. అలాగే కూటక, ఉల్లక, సఖ్య, దేవగిరి, ఋష్యముక, శ్రీచైర, వేంకట, మహేంద్ర, వారిధర, వింధ్య, శుద్ధిమ, వృక్షగిరి, పారియాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధన, రయోటక, కకుభ, నీల, గోకాముఖ, ఇంద్రకీల, కామగిరి. అనేటువంటి 32 పర్వతములు ఉన్నాయి భారత వర్షంలో. ప్రధానం ఇక అన్యేచ శతసహసృత ఇవి కాక కొన్ని లక్షలు చిన్న చిన్న గుట్టలు చాలా లక్షల కొద్ది ఉన్నాయి. పేశం నితంబ ప్రభవా అంటే ఈ నదుల యొక్క మూల నుండి పుట్టిన నదులు పర్వతాల నుండి పుట్టిన పర్వతాలు ఇవి. నదనద్యస్య సంధ్య అసంఖ్యాత. ఎన్ని పర్వతాలు ఉన్నాయో నదులు నదములు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఏతాసామపః భారత్య ప్రజాః నామభిరేవ పునంతీనాం. ఈ నదుల యొక్క నీరు ఉందే, నీరు తాగవలసిన పనేం లేదు.
ఆ పేరు ఎప్పుడు కాదు గంగే గంగేదియో గ్రూయాత్ అపి యోజన శతాదపి పూయేత అని శాస్త్రం మనం ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకొని గంగా గంగా గంగా అని అలా నామస్మానం చేస్తే మనం పవిత్రం అయ్యాం తాగవలసిన పనిలేదు పేరు తెలిసి కాదు అంత గొప్ప నదు ఇది. ఏతాతా మపః భారత్యాః ప్రజాః నామభరీవ పునంతీనాం ఆత్మనాచ ఉపస్పృశంతి అలాంటి వాటిని తమ శరీరంతో వెళ్లి వాటిని పెట్టుకొని అందులో స్నానాదులు చేసి పేరు చెప్తే పవిత్రం అయినప్పుడు స్నానం చేసి అని చెప్పాలి. పరమ పావనులవుతారు. నామ విపత్తు చంతి చంద్రవత, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైకాయసి, కావేరి, వేణి, వయస్విని, శర్కరావర్త. తుంగభద్ర, కృష్ణావేణ్య, భీమిరథి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మదా, చర్మన్వతి, సింధు, అంధః, సోనః. ఇవి సింధు, అంధః, సోనః. ఈ మూడు నదములు. తక్కిన ఎన్ని నదులు. మహానది, పేజస్మతి, ఋషికిరియా, త్రిశరణ, కౌశికి, మందాకిని, యమునా, సరస్పతి, త్రిశద్వతి, గోమతి, సరయు, యోధస్పతి, సప్తవతి. సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్వృద్ధ, వితస్త, అతిథి, విశ్వ. ఈ 42 ఇవి మహానదులు. అస్మిన్నేవ వర్షే ఈ భారత వర్షంలోనే పురుషైహి లబ్ధ జన్మసిరి శుక్ల లోహిత కృష్ణ వర్ణేన స్వారబ్దేనా జౌక్యం ఏంటంటే ఈ భారత వరగంలో పుట్టినటువంటి మహానుభావులు ఉంటారే, వారు మంచి పని చెడు పని రెండు కాని పని అంటే ఒకటి నల్ల పని ఒకటి ఎర్ర పని ఒకటి తెల్ల పని. సరేనా? తెల్ల పని అంటే సత్వం. ఎర్ర పని అంటే రజోగుణం. నల్ల పని అంటే తమగుణం. సాత్విక రాజస తామస కర్మలను చేస్తూ చూడండి శుక్రలోహిన కృష్ణవర్ణేన స్వారభ్యేన కర్మణ దివ్య మానుష నారగతయః నల్ల పని చేస్తే నరకంలో పుడతారు ఎర్ర పని చేస్తే మనుషుల్లో పుడతారు తెల్ల పని చేస్తే దేవలోకంలో పుడతారు
ఇలా దివ్య మానుష మానుష నారంగతయః భక్త్యః ఆత్మనః ఆనుపూర్వేన చాలామంది తమకు తగినట్టుగా సర్వాస్యేవ సర్వేశాం విధియంతే యథా వర్ణ విధానం అపవర్గత్య భవతి ఆయా వర్ణములకు ఆయా ఆశ్రమములకు ఏ ఏ ధర్మములు విధించబడ్డాయో వాటిని ఆచరిస్తూ అపవర్గత్యాభిభవతి అలాంటి వారికి అపవర్గము వస్తుంది మోక్షము వస్తుంది కైవల్యము వస్తుంది స్వర్గం కూడా రచిస్తుంది ఇలాంటి వారికి యోసౌ భగవతి సర్వభూతాత్మని అనాత్మి అనిరుత్తి అనిరయనే పరమాత్మని వాసుదేవే అనన్య నిమిత్త వక్త్యోగ లక్షణః స్నానాగతి నిమిత్త అవిద్యా గ్రంథి రంఘన ద్వారేణ యదాహి మహాపురుష పురుష ప్రసంగః ఇలాంటి పరమాత్మ ఇలాంటి వాడంటే సర్వభూతాత్మని. కాదు పరమాత్మ అందరిలోనూ తాను ఉన్నాడు. తనలో అందరినీ ఉంచుకున్నాడు. అందుకే అతను సర్వభూతాత్మ. సర్వభూతాత్మ అని అతను మళ్ళీ ఆత్మ కాదు. పోనీ ఆత్మ కాకుంటే మరి ఏమిటో చెప్తావా? అంటే అనిరుప్తి. చెప్పడానికి అందదు, మాటలకు అందదు, చెప్పలేం. దేవుడు అంటే ఏమిటి చెప్పు, నువ్వు చెప్పా. పరమాత్మ అంటే ఏంటి అండి? చెప్పరాదు. మరి ఉన్నాడా లేదా? ఉన్నాడు. పోనీ ఆత్మమా? కాదు. లక్షణం? చెప్పలేదు. పోనీ ఎక్కడ ఉంటాడో తెలియదు. తాను దేనిలోనూ దీనం కాడు. తనకు ఏ లక్షణమూ లేదు. తాను ఎందులోనూ బంధించబడు. ఇదే అనాత్మే అనిరుక్తే అనిలయనే. అభయం ప్రతిష్టాం భవతి కదా. ఉందే కదా మంత్రం స్వామి వేదం వేదం స్వామి. అనాత్మే అనిరుక్తి అనిరయనే అదతోభయం యతోభవతి ఉదరవంతరం కురుతే జను అనాత్మ్య అనిరుక్త అనిరయన శరీరము సంబంధం శరీర సంబంధాలు ఏమీ లేనివాడు ఇలా ఉంటాడని లక్షణం చెప్పడానికి వీలు లేనివాడు ఎందులోనూ తాను లీనమయ్యేవాడు కాదు.
అంటే జీవాత్మ కాదు, శరీరం కాదు, శరీర ధర్మములు కావు. మరి ఏమిటి ఎవడో చెప్పరాదు. కదా ఇలాంటి స్వామిని చెప్తున్నాడు అనిరుక్తి నిలయనే పరమాత్మని వాసుదేవే అనన్య నిమిత్త భక్తి యోగ లక్షణః. మరొకటి ఫలితంగా కోరకుండా ఉండేటువంటి భక్తి కావాలి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అవి గురించి చేద్దాం అని చెప్పి స్వామికి ఎన్ని ఆధారాలు చేసినా అది భక్తి కాదు ఆయన కూడా నాటకాలు ఆపుతున్నారు లేకపోతే అలాగే ఇస్తానులే అంటాడు. కాబట్టి అలాంటిది కావాలి. కాకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండేటువంటి అలాంటి స్వభావం తీసుకొని నానా గతి నిమిత్త అవిద్యా గ్రంథి రంధన ద్వారేన మనము ఆచరించేటువంటి అనేక పనుల వలన కలిగినటువంటి సంస్కారంతో ఏర్పడినటువంటి జన్మజర దుఃఖాదులను పోగొట్టడానికి అనన్య నిమిత్త భక్తి యోగ రక్షణ. పరమాత్మ హత్య తప్ప మరేదీ కారణం కాదు. మరేదీ పోగొట్టలేదు. మన దుఃఖాన్ని, మన బాధలను, మన కష్టాలను, మన శరీరాన్ని ఎవరు పోగొడతారు? పరమాత్మ యొక్క భక్తి పోగొడుతుంది. ఎలాంటి భక్తి? అనన్య నిమిత్త. ఫలాకా లేని భక్తి లక్షణ నానా గతి నిమిత్త విద్యా గ్రంథి రంధన ద్వారేణ. ఎలా పోగొడుతుందయ్యా అంటే అవిద్యను పోగొట్టాలి. కదా అవిద్యా ముడి ఉన్నంతవరకు విద్యతే హృదయ గ్రంథి సిద్యంతే సర్వ సంశయా చీయంతే జాత్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే శాందోజ్ఞం చెప్తుంది, హృదయ గ్రంథి పోతుంది, అలాగే అన్ని సమస్యలు పోతాయి, అన్ని కర్మలు పోతాయి, ఎప్పుడు తస్మిన్ పరావరే దృష్టి రామ్ భగవాన్. పరమాత్మ సాక్షాత్కారం అయితినే ఇవన్నీ పోతాయి. అది అయ్యేదాకా ఏవి పోవు. అందుకోసమని అలాంటి వాటిని నంధన ద్వారేణేవ నానా గతి నిమిత్త విద్యా గ్రంథి నంధన ద్వారేణ అవిద్యా గ్రంథి ద్వారేణ ఇదాహి మహాపురుష పురుష ప్రసంగః. ఇది ఎప్పుడు అవుతుంది? మహాపురుష పురుష ప్రసంగః ఏంటి? అంటే భాగవతత్వం అనొద్దు సహవాతం. మహాపురుషుడు ఎవరు? పరమాత్మ. అతని పురుషులు మనం భక్తులం. మహాపురుష పురుషా అంటే భక్తులు వాళ్ళ యొక్క ప్రసంగం.
యత్ర భాగవత ప్రసంగః అతత్ర దేహకృత వందనం. భగవంతుని భక్తులతో కలిసి పరమాత్మ నామ సంకీర్తనం చేస్తున్నంత కాలం మనకు దేహము దేహ గుణములు. వాటి వల్ల వచ్చిన వాటితో వాటితో ఎలాంటి ఇబ్బంది కష్టం ఉండదు. అది మరిచిపోయామనుకోండి ఇవే ఉంటాయి. అయితే రెండు ఒకటే అయితే శరీరాన్ని తలుచుకో లేదా అందులో ఉన్నటువంటి ఆత్మను తలుచుకో. ఆత్మ దాకా వెళ్ళావనుకో ఎలాగో ఆత్మ ఒక్కది ఉండదు కదా పరమాత్మ ఉండాలి. ఆయన అనేది చూసుకుంటాడు. నీ పని ఏంటంటే దీన్ని మరిచిపో. శరీరాన్ని మరిచిపోతే నీ అంత ఉత్తముడు లేడు. శరీరాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే నీ అంత అసలు చెప్పవలసిన పనిలేదు కదా లేడు అని ఆ రీతిలో. యదాహి మహాపురుష పురుష ప్రసంగ ఏతదేవహి దేవాః గాయంతి ఇదే విషయాన్ని దేవతలు దానం చేస్తున్నారు అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్నయేషాం సుజుత స్వయంవరియాః భారత వర్జనలో జన్మించిన వారు ఎంత సుకృతం చేసుకున్నారండి. ఎందుకంటే వారి విషయంలో పరమాత్మ నిరంతరం ప్రసన్నంగా ఉంటాడు. ఏ జన్మలబ్దం దృష్యు భారతాజిరే ముకుంద సేవోపయుకం. గృహాసినః భారతదేశంలో భారత వర్షంలో జన్మించిన వారు జైహి జన్మలబ్ధం నుషు భారతాజురే ముకుంద సేవోపయికం భారతదేశంలో పుట్టుట అంటే అర్థం ఏమిటి? పరమాత్మను సేవించుటే ప్రయోజనముగా పొందుట. అంటే భగవంతుని సేవకు పనికొచ్చేటువంటి భారతదేశంలోని జన్మ ఉందే. అది ఇస్తున్నాడు ముకుంద సేవోపయుతం స్పుహాసినః. ఆ దేవతలు కూడా మేమైనా ఎప్పుడైనా ఒక్కసారన్నా భారత భూమిలో మానవులుగా పుడితే బాగుండేది. అని వాళ్ళు కోరుకుంటారు. మనమేమో అక్కడ ఉంటే బాగుండేది మనం కోరుకుంటాం. కదా పొలిగింటి పుల్లకూర రుచి లేదు. కాబట్టి అయ్యో మనం సొజ్జనలో పుడితే బాగుండు సొజ్జనలో పుట్టరు పుట్టిన అక్కడ పోతాడు. ఏమర్థం? అనపత్యానధామత్యాన్ బహుభార్యాంచ మేనినీం అకరోదం వికాశాపః పుత్రాలాప సముద్భవః ఏమర్థం?
పార్వతీ పరమేశ్వరులు సంతానం కోరి సమాగమం చేస్తున్న సమయంలో స్వామి నీ జేయస్సు ఎవడు భరించలేడు, భూమి భరించలేదు కాబట్టి నీవు ఈ దాంపత్య కర్మ నుంచి దూరంగా ఉండు. సంతానం లేకుండానే ఉండాలి నువ్వు అని దేవతలందరూ శంతనుడిని ప్రార్థిస్తే ఆ మహానుభావుడు జగత్ కళ్యాణం కోసం తాను తపస్సులో నగ్నమయ్యాడు. తనకు సంతానం చెలగకుండా చేసిన దేవతల మీద కోపంతో పార్వతీదేవి ఈనాటి నుంచి నాకు లేనట్టుగా మీకు కూడా సంతానం ఉండదు. అలాగే శంకరుని నుండి క్షోభించినటువంటి వీర్యమును భూమి ధరించింది. అంటే నాకు రావలసిన దాన్ని నీవు తీసుకున్నావు కాబట్టి నీవు బహుభార్య ప్రతివాడికి భార్య అవుతావు పో. అంటే అందరూ భూపతులే కదా. కాదు కదా ఏంటండీ? భూపతి భూపతి భూపతి అందరూ ఆయన భర్తలే. బహు భార్యాంక్య మేదినీం. అనపత్యానధామత్యాం బహు భార్యాంక్య మేదినీం. భూమి బహు కార్య అనపత్య నసామర్త్య దేవతలోకం దేవతలో సంతానం లేదు అంటే ఏమర్చాలండి దేవలోకంలో ఎవరు పుట్టరు. ఇక్కడ పుట్టిన వారు పని చేయడానికి పోతారు. అర్థం అర్థమైందా? సంతానం దవతలకు ఉండదు అంటే అక్కడ ఎవరు పుట్టేవాళ్ళు ఉండరు ఇక్కడే పుట్టాలి. ఇక్కడ పుట్టి చెడువో మంచో చేసుకొని అక్కడికి పోవాలి. అది కేవలం విహార స్థలం తప్ప నివాహ స్థలం కాదు. కదా? మరి మనం విహార స్థలం నివాహ చేస్తే ఏముంటది? అలా ఉంటుంది. పోయి రావాలి అక్కడికి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి అంటాం కదా ఏదో వనభోజనాలు ఏదో భోజనాలు చేస్తారో చూడండి. సరే అందుకోసమని వెళ్లి రావడానికి ఒకటి తప్ప అక్కడ ఎవడు తాపురం చేయడు నివాదం చేయడు ఎవరూ పుట్టరు. అలాగే బహుభార్య అంకె మేదిని ఇక్కడికి అందరూ వస్తారు. బహుభార్య అంటే ఏంటి? ప్రతి వాడి చేత అనుభవించబడేది. ఏమిటి? భూమి. అందరిది భూమి నాదే అంటావ్.
ఒక ఇల్లు వాడు నా భూమి, ఒక చిన్న అంగుళం వాడు నా భూమి, ఓ రాజ్యం వాడు నా భూమి, అందరూ నా భూమి, నా భూమి, నా భూమి. ప్రతివాడు ఇక్కడే పుడతాడు, స్వర్గంలో ఎవరూ పుట్టరు. అది అర్థం అనపత్యాన్ హదాభర్త్యాన్ బహుభార్యాన్ చెబిలి అంటే తత్వం అది. మనం తెలవకుండా ఈ పక్కకు వెళ్లి యోగ చెప్పుకుంటే వ్యవహారం కుదరదు అన్నమాట. అందుకే భారతదేశంలో పుడితే లాభం ఏమిటంటే భారతదేశంలోని జన్మ పరమాత్మను సేవించడానికి ఉపయోగిస్తుంది. సేవించడానికి కాదు సేవించడానికి. భగవంతుని సేవించటానికి ఉపయోగించేటువంటి జన్మ కదా. భారతీయ జన్మ ఎంత పుణ్యం చేస్తే రావాలండి. అందుకే మేము కూడా కోరుకుంటున్నాం అన్నారు. ఎవరు దేవతలు ఒక్కసారైనా మేము. భారత భూమిలో పుడితే బాగుండేది అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను తప్ప పుట్టాను ఇక్కడ ఆ ఈ అమెరికా లో అన్నప్పుడు ఎంత బాగుండేది. అయ్యో ఇక్కడ పుట్టి ఏం మనం ఏం చేసుకుంటున్నాం తెగ ఏడుస్తున్నాం కదా. చేస్తున్నారండి అంటున్నారు పబ్లిక్ గా అంటున్నారు. అయ్యో మా తన్మ కాదు ఇక్కడ పుట్టా అక్కడ పుట్టి ఎంత బాగుండేది అని. అందుకోసం ముకుంద సేవోపయితం. సుభాజినః కిమ్ దుష్కరైహినః చతుర్భిహి తపోవ్రతైహి దానాది భుజువా కిమ్ దుష్కరైనః తపోవ్రతైహి దానాది విరువ విజయేన పల్గుణ నయత్ర నారాయణ పాద పంకజ స్మృతిహి ప్రమృత్తాస్తిత అధ్యయ ఇంద్రియోత్సవాత్ యజ్ఞములు, యాగములు, తపములు, వ్రతములు, దానములు స్వర్గమును పొందించే ఇలాంటి వాటితో ఏం ప్రయోజనమయ్యా అంటున్నారు. కిం దుష్కరైహినః తతుభిహి తపోవ్రతైహి దానాదిభిరువ ద్యుజయేన ఫలుగుణ స్వర్గమును జయించే చిన్న పనులతోటి మనకేమిటి లాభము? ఎందుకంటే నయత్ర నారాయణ పాద పంకజ స్మృతిహి. ఎక్కడైతే పరమాత్మ పాద పద్మములను స్మరించడం ఉండదో.
అది ఎలా ప్రముష్ట అస్త్రియ ఇంద్రియోత్సవాత్ ఇంద్రియ ఆకాంక్షను తుడిచివేయబడని అన్నమాట. ఇంద్రియ తృప్తి అంటాం కదా, ఆరాధన అంటాం కదా, వ్యామోహం ఇంద్రియ వ్యామోహం తుడిచి పెట్టబడకుండా పరమాత్మ పార్వత్రములు స్మరించకుండా ఉండేటువంటి దానము, ధర్మము, యాగము, క్రతువు, ఉత్సవాలు ఇవన్నీ. ఆ ఎంత ముద్దు అంటే స్మృతి స్ప్రముర్తాచి ఇంద్రియోత్సవా అంటే మనం ఇక్కడ ఉండేది ఏమి కోసం విన్నంత వరకు ఇంద్రియోత్సవాలు ఇంద్రియ తృప్తి కోసమే మనం ఉంటున్నాం. కాబట్టి ఇంద్రియోత్సవాన్ని మరిచిపోయి పరమాత్మ పార్వతమును స్మరించేటువంటి విధానం లేని దాన ధర్మ యజ్ఞ యోగ తపస్సు ఆధ్యాయ ఇవన్నీ కూడా వ్యర్థములు కల్పాయుతాం. తానజేయాత్ పునర్భవాత్ క్షణాయుశాం భారత పూజయో వరం అతర వితర సుతర మహాతర దాతర పాతాలాది లోకములు అక్కడ పుట్టి కల్పకాలం అక్కడ పుడితే ఆయుష్యం అంటారు కల్పం. నూరెళ్లకే చస్తున్నాం ఇంకెన్నాడు బతుకుతారా బాబు అని. కానీ వాళ్ళు ఓ కల్పం అక్కడ బతుకుతారు. కల్పం ఆయుష్యంగా ఉండే ఇతర లోక నివాసము కంటే క్షణకాలం బతుకుండేటువంటి భారత లోకంలో జన్మ ఉత్తమము. కల్పాయుషాం స్థానజేయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయః వరః స్పష్టంగా చెప్తున్నాను. అందుకే క్షణేన మర్త్యేన కృతం మనస్విన సన్యస్య సయ్యాంతి అభయం పదం హరేహి. ఇక్కడ ఒక క్షణకాలం బతికినా ఆ క్షణకాలంలోనే సంసారం మీద, దేహం మీద, బంధం మీద విరక్తి కలిగి పైకుంటానికి పోతాడు. ఆ వేరే వేరే లోకాలలో కల్పాంతం బతికిన అయ్యో అప్పుడే పోతున్నాం అంటాడు తప్ప భగవంతుడిని స్మరించడు. పరమాత్మను స్మరించడానికి వీలు లేని కల్పాయుష్యం కంటే భగవంతుడిని స్మరించేటువంటి క్షణాయుష్యం లేదు. కదా అలాంటిది ఎక్కడ ఉంటుంది భారతదేశంలో ఉంటుంది. ఇక్కడ పుట్టడానికి వస్తాము అంటున్నాడు. పదంభరే నయత్ర వైకుంఠ గదా సుధాపగా నసాధవ భాదదాశ్రయా నయత్ర యజ్ఞేచమకా మహోత్సవా సురేశలోకోపి.
నవైత సేవ్యతా ఇదంతా భారత ప్రశస్త్రి. భారత ప్రశస్త్రి ఇదంతా. ఇక్కడ చెప్తున్నారంటే ఇప్పుడు పరమాత్ముల కథ లేని చోట. సజ్జనులు లేని చోట, భావతోత్తములు, భావత్క్కముల భక్తులు లేని చోట, పరమాత్మ యజ్ఞములు, దానములు, ఉత్సవ పండుగలు చేయని చోట. అది సూర్య శలోకోపి స్వర్గమైనా సరే దాన్ని సేవించకండి. స్వర్గం కావాలి స్వర్గం కావాలి రంభ కావాలి ఊర్వశి కావాలి మేనాకి కావాలి అనుకున్నారంటే మెడ బట్టి గెంటుతారు మళ్ళీ గెంటికి రావాలి. కాబట్టి మెడ బట్టి గెంటించుకునే లోకాలు ఎందుకు కదా బాబు? ఆదరంగా బిగించే లోకానికి పోరాగా. అలాంటి స్వర్గాన్ని స్వర్గం దాన్ని కోరొద్దు సేవ్యతాం ప్రాప్తా నుజాతిం పిహయేతే జంతవః జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతాం నవై యతేహే అన్న యన్న పునర్భవాయతే భూయో వనోకా ఇవ జ్ఞాంతి బంధనం అయిందా నాలుగు? ఆపుదాం పద పూర్తి కాదు. అంటే భారత చరిత్ర తర్వాత జంబూ ద్వీపం. ఇంకా ముందు ప్రక్ష సాలువర కుశా కాచా. తక్కిన ఆరు ద్వీపాలు అయితే చెప్తారు. జంబూ ద్వీపం భరత వర్షం భరత ఖండ భరత ఖమాని అంతే కదా అంతే కదా. ఇలా ఉస్తా ఉంటాడు భరతం ఉంటాడు అందులో కండమం ఉంటాడు. భక్తి ప్రజాభ్య పరిపాలయిస్తాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుచినో భవంతు అస్మద్ గురుభ్యో నమః. ఎంత స్పష్టంగా చెప్తాడు స్వామి. రామాకార రహస్య పూర్తిగా ఎంత స్పష్టంగా చెప్తాడు. యావతారస్మిహ మత్య శిక్షణ తత్వోవత ఈవ నయానిత్య వరం
Mangalacharana: 'Sharanam gulabhatye mata bita yudeshmaya vibhuti saumya deva niyamena madanvayanam padyasya nakshurapatenu kulabhiramam srimastad-angi yugadam pranamadi murdhhna bhutantarasya mahad-anya puyapata...' - salutation to the Lord who is the shelter of all, the auspicious Divine whose feet-dust sanctifies the lineage.
After killing Hiranyaksha (Hiranyarkshudu) and rescuing (earth), He established her in Her place - 'how does He play - kradam nivebhah kanata smitam vihum - ibha iva kridrat' - He plays like an elephant in sport, with a gentle smile. This is how the cosmic Varaha avatar is described.
This is Rama's mantra. By upasana (contemplative worship) of this mantra, three things are obtained: first, fame (kirti); second, wealth (sampada); third, mental stability (manasa sthaithyam). All three come. All of this is being explained in our own language, in a language we can understand.
Therefore his excellence (pratibha) lies in serving the elderly - in serving elders, the aspiration must arise in that manner. 'Lakshana-shilaya upashikshitatmane nirantaram' - one who has learned everything continuously - 'mahanubhavudu upasita lokaya' - that great soul, worshipped by the world...
Then what do we think of Him? That is: not a single attribute remains fixed in any age for Him. That means: at whatever moment, whatever form is needed - He assumes that form and completes that task. (Description of the Lord's infinite adaptability.)
'Antavai antatvani' - those (qualities) do not attach to Him. Neither the defects of prakriti (nature) nor any other defects attach to Him. 'Anubhava matram svatejas dhvasta guna vyastham' - by His own divine radiance (divya tejas), He dissolves the entire arrangement of the gunas - that is, the modifications of prakriti.
'Anama rupam niraham prapadye' - 'I take refuge in the One who is beyond name and form, who is ego-free (niraham).' I bow to that Lord. Vyasa has described Rama's true nature (svarupam) very clearly - as Hanuman himself understood it...
In that manner Ravana also said: 'I cannot be killed by sura, nara, tiryagadi (gods, men, or animals).' What does 'sura nara tiryagadi' mean? (He couldn't ask Brahma for protection from Paramatma himself.) Even Brahma's vision doesn't rise that high - he couldn't ask (for protection from) Paramatma.
Then what happens? One must say: 'Paramatma himself came, and Ravana died.' But if Paramatma comes as Paramatma (i.e., in His full divine nature), then why should there be suffering - separation from wife, forest exile? This is the question...
The sorrows arising from Sita - 'Ishvara shaktatah' - He is the Ishvara, the ruler of all creation. The ruler of the universe - He who rules the world - will He suffer grief from those whom He rules? This is the philosophical question being raised.
'What do you want?' she said - 'I have no husband, I haven't married anyone. I want an excellent man and I'm crying for that - you appeared, dear son - will you accept me?' [ASR unclear - speaker narrating a story, likely about Shurpanakha or a similar encounter where someone seeks a mate.] There a fruit appeared (opportunity came)...
He is the supreme friend (parama mitrudu) of all those who have a mind, of all those who know the nature of the Atman. But 'na vai trilokye saktah' - He is not attached to anything in the three worlds. He created those three worlds but His mind is not caught in any of their emotions.
'Rupam, svarupam, soundaryam, saubhagyam, saujanyam, panditvam, uttama kulam lo puttadam' - form, beauty, fortune, good conduct, learning, noble birth - none of these can please Paramatma. 'I am a great Brahmin, I am a Kshatriya...' - such pride cannot please the Lord.
Serving Rama - what kind of Rama? 'Manujaksritam' - in human form, not as Paramatma - there is no problem with that. One who worships Ramachandra who appears in human form - 'ya uttarana anayatu' - such a one is uplifted and led across (samsara).
'Similarly uparamam, atmaramatvam' - self-contentment, abiding in the Self - 'atmopasambhanam ivi anugrahaya atmawatam' - for the grace of those with self-knowledge - with compassion, this great soul, that is, Rama, demonstrates: this is how one should live.
What is Narayana's quality? 'Upashamam' - complete tranquility. What does this mean? Complete sense-control (indriya nigrahamu). As I said: Rambha, Menaka, Urvashi and all such apsaras (celestial nymphs) - for a thousand years, all of them tried (to distract Narayana, but failed).
'One who has shed bodily connections' - one who does not possess the usual attributes of the body. 'Namah akinchanavittaya' - salutation to Him whose wealth is the 'akinchanam' (the destitute ones, or absolute simplicity). 'Atanam tava pada pankajam' - 'Your lotus feet are my only wealth.' So we say - that wealth is not (ordinary) wealth.
'Sarva bhasmikritan puri janaki nachadaghaiti vismayah - adbhuta eva' - this is a wonder (adbhuta). That means this is the (true) wonder. 'Now I will believe it.' When a person is inside a house and the entire house burns to the ground - that person alone does not burn...
What do all people see? With effort - the body is seen. Think a little more - the mind is seen. Contemplate further - the intellect (buddhi) is seen. Who sees the Atman? Only those who truly see (pure sakshin) - the Self reveals itself only to the one who has purified their seeing.
'That is the skill (naipunyam) - kaushalyam - acting without desiring fruit, without getting attached. I was born, He gave me limbs and organs - the Lord commanded it - I am doing it. These are Your limbs, Your organs (not mine).' This is nishkama karma (action without attachment to results).
'Shramayeva kevalam' - 'only exhaustion (results from worldly striving).' And what else is there? 'Wife is needed, children are needed, a house is needed, wealth must be earned, food must be earned, must eat well, everyone should respect only me' - one who desires all this gets...
'Bad and good are absent - imagine these two don't exist. Therefore: ahankara-mamakara - ego and possessiveness - kukalevararpitam. The bad things come with the body - kukalevararpitam - tvanyamaya tvammayayam ahankara mamatam bhimdyama - may we destroy (through Your maya) the ego and possessiveness (that delude us).'
That name - 'when does it (the Ganga's name) not (purify)? - Gange gange diyo gruyat api yojana shatadapi puyeta' - the scripture says: wherever we are, closing our eyes and doing name-remembrance (namasmarana) of 'Ganga Ganga Ganga' - we become sanctified...
'Thus divya manushya manushya narangata-yah bhaktyah atmanah anupurvena' - thus many (worship) in the manner appropriate to themselves - 'sarvasyaiva sarvesham vidhiyante yatha varna vidhanam - apavargaya bhavati' - according to each varna (class), liberation becomes possible in the appropriate manner.
'That is: not the jivatma, not the body, not the body's dharmas. Then what is it? What can one say - it cannot be defined (anirukti). Such is the Lord.' 'Anirukti nilayane' - the one whose abode cannot be spoken - Paramatma - 'Vasudeve ananya nimitta...' - with Vasudeva as the sole cause (of everything).
'Yatra bhagavata-prasangah - atatra dehakrit vandanam.' Wherever there is discourse about Bhagavan (the Lord), together with devotees of Paramatma doing His name-sankirtana (chanting) - as long as that continues, our body and the body's attributes - those that come with them - how do we deal with them?
When Parvati and Parameshvara (Shiva and Parvati) were united (samgamam) hoping for progeny, (the devas interrupted, saying): 'Lord, no one can bear Your seed (tejas) - not even the earth can hold it - therefore remain away from this marital activity. Without offspring...' [This is the story of how Shiva's cosmic progeny was prevented by the devas.]
'One says: this is my land - a small inch of land (saying) my land. A kingdom saying: my land. Everyone says: my land, my land, my land.' Everyone is born here (on earth) - no one is born in heaven. That means (all these claims of possession) are...
'Pramushta astria indriyotsavat' - not wiped away by the feast of the senses. Sensory satisfaction - desire (aradhana) - infatuation (vyamoha) - sensory infatuation - that which has not been erased (pramushta) - what does it mean? These things are not wiped away (remain).
'Na vaita sevyata' - all this is 'Bharata prashasti' - praise of Bharata (India). All this is Bharata-prashasti. The reason it is spoken here is: wherever Paramatma's katha (story) is absent - wherever there are no sajjanas (good people), no Bhagavat-uttamas, no devotees of the Lord...