పృథు పట్టాభిషేకం: రాజ ధర్మం మరియు సుపాలన
Prithu's Coronation: Royal Dharma and Good Governance
పృథు పట్టాభిషేకం జరుపుకున్నారు. సూతులు మాగధులు పోయి ప్రశంసలు పాడారు. పృథువు వినయంగా 'ఇంకా ఆ అర్హత సాధించలేదు' అని ప్రశంసలు వదిలేశాడు. పృథువు ఆదర్శ రాజ్యాలు - సూర్యుని వలె వనరులు గ్రహించి సరైన సమయంలో వదలడం, సర్వ జీవులను సమానంగా చూడడం. నిజంగా గొప్ప వ్యక్తి ధర్మం జీవించడమే కాదు, ఇతరులు ధర్మం ఆచరించేలా చేస్తాడని ముఖ్య సందేశం.
Prithu's coronation is celebrated and royal panegyrists (sutas and magadhas) come to sing his praises. Prithu humbly deflects the praise, saying he has not yet done anything worthy of it. The session outlines Prithu's vision of ideal kingship: he will govern like the sun - drawing resources and releasing them in due season, treating all beings equally. The teaching is that a truly great person not only lives dharma but causes others to practice it.
రాజా త్రిపర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహ తత్పతి తరాణి తృణాయ మేనే అస్మది గురువోః భగవతోశ్చ దయైక సింధోః రామానుజశ్చ చరణౌ శరణం ప్రపిజ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తదంగి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకాశం హార నూపుర శోహితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీలగీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికాణాం కుచద్వంద్వ కుంకుమాంచిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాచరాత్మజం వందే దుఃసతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుభావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః
కన్యాభరణి సంజాతం వా ధూల కులభూషణం శ్రీరంగాదియ గురో పుత్రం శధగోపమహం భయే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధులారా, వృధు చక్రవర్తి మహారాజు. అతన్ని స్తోత్రం చేయటానికి వచ్చినటువంటి వందిమాలదులతోటి అసలు మీవంటే ఏమిటో మీకు తెలిస్తే కదయ్యా స్తోత్రం చేసేది. ఒరేయ్ వచ్చావా? కొన్నాళ్ళు పరిపాలెం చేసిన తర్వాత నా గుణాలు తెలిస్తే అప్పుడు మాట్లాడు. తెలియకుండా స్తోత్రం చేస్తే నేను ఒకవేళ వేరే తీరుగా వ్యవహరిస్తే మీ స్తోత్రం వ్యర్థమవుతుంది. లేదు, మీరు స్తోత్రం చేశారు కాబట్టి ఆ గుణాలన్నీ నేను చూపాలంటే నాకే అసలవుతుంది. కాబట్టి ఇది తప్పు. నిజంగా ఉత్తముడైన ఉత్తమ గుణాలు ఉన్నా. న్యాయంగా స్తోత్రము చేయదగినవాడు ఒక పరమాత్మ. యుద్ధమ శ్లోక గుణానువర్ణనే జుగుప్సితం యతస్తవనం అన్నాడు. పరమాత్మ గుణములు వర్ణించవలసినవి ఉండగా తమను తాము స్తోత్రం చేయించుకునేవాడు జుగుప్సితుడు. నలుగురి చేత అసత్తించుకోబడతాడు. అంటే చేయవలసింది పరమాత్మ స్తోత్రం తప్ప మానవుల స్తోత్రం కాదు. మొత్తం మూడు రకాలుగా ఇప్పుడు స్తోత్రంతో అవసరం లేదు ఉచితం కూడా కాదు అని చెప్పే వృత్తి చక్రవర్తి. దీని తర్వాత ఇది బ్రువానం నృపతిం గాయకాహ ముని చోదితాహ. తుష్టువుహు తుష్ట మనసః తద్వాగమృత సేవయా చెప్తున్నాడు ముని చోదితాః గాయకా మునుల చేత ప్రేరేపించబడిన గాయకులు ఇగ రాజు మాట్లాడితే రాజు మాట్లాడిన మాటలతోటి గుణం అర్థమైపోయింది కదా? న్యాయంగా అతను స్తోత్ర ప్రియుడి అయి ఉంటే ఆ చేయండి అనేవాడు. చేయ వద్దు అన్నాడు అంటేనే మంచివాడని అర్థం. స్తోత్రం నిషేగిస్తున్నాడు అంటేనే ఉత్తముడు.
కాబట్టి తుష్ట మనసః సంతోషించారు. దీనివల్ల తద్వాగమృత సేవయా అతని యొక్క వాగమృతాన్ని. కురోలి ఆనందించి స్తోత్రం చేస్తున్నారు. నాలం వయంతే మహిమాను వర్ణనే యో దేవవర్య అవతతార మాయయా. ఎందుకంటే ఈ ఆకారంతో ఉన్న వ్యక్తి గుణాలు తెలియవేమో కానీ ఈ ఆకారం ఏ ఆకారం నుంచి వచ్చిందో ఆయన గుణాలు తెలుసు కదా అంటున్నారు. కదా? దవతతార మాయయ్యా. ఏ మహానుభావుడు మాయతో ఈ రూపంగా అవతరించాడో అలాంటి తే మహిమాను వర్ణనే నీ మహిమను వర్ణించడంలో వయము నార. సరిపోము. పరమాత్ములు కూడా మనం చేయగలం. భగవంతుని స్తోత్రాన్ని మేమే వర్ణించగలమండి. ఇది మా వల్ల కాని పని. వేనాంగ జాతస్యచ పౌరుషానికే వాచస్పతీనామపి బభ్రముర్ధీయః. ఈ భాగం మీకు వేరే పురాణాల్లో దొరకదు. ఒక భాగవతంలోనే ఉంటుంది. అంటే విషయము అలాంటిదే, చెప్పే పదాలు అలాంటివి. అంటే కేవలం సంస్కృతం వస్తే అంటే మామూలుగా చదువుకొని చదువుకుందాం ఏ బీఎస్సీలో బీసీ థామ్లో ఏం ఏదో ఉన్నాయి కదా ముందర పెడితే ఒక అక్షరం ముందరికి పోతుంది. ఆ భాష వేరు ఉంటుంది. అందుకనే భభ్రముర్ధియః వాళ్ళ బుద్ధులు భ్రమిస్తాయి. ఎవరి బుద్ధులండి? వేనాంగ జాతస్యచ పౌరుషానిచే వేనుని వలన పుట్టినటువంటి నీ యొక్క పురుష కార్యములు వర్ణించాలి అంటే వాచస్పతీనామపి. మూల్ వాళ్ళు కాదు వాక్పతుల బుద్ధులు కూడా భ్రమిస్తాయి. అంటే వాస్తవాన్ని మేము వర్ణించలేము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మహానుభావా నీ వర్ణన నేను చేయలేము. అధాతి ఉదారస్రవతః పురుథోహో హరేహే కలావతారస్య కథామృతాద్వృతా
వాచస్పతుల బుద్ధులు కూడా భ్రమిస్తున్నప్పుడు ఎలాగో మీరు స్తోత్రం చేయలేనప్పుడు మరి ఎందుకు ఈ ప్రయాస మానుకోండి అంటే అబ్బే అలా మానుకునే వీలు లేదు ఎందుకంటే అమృతం ప్రవహిస్తూ ఉంది. అమృతం మొత్తం తాగలేము అని తెలుసు మనకు. అలా అని అమృతాన్ని సేవించామా మానేస్తామా? ఎలా మన పచ్చెంత తాగుతాం? ఓ రెండు చుక్కలు నోట్లో వేసుకుంటాం చాలు. ఎందుకంటే అలా అమృతం ఒక్క చుక్క నోట్లో పడ్డా ఒక్క బిండె పడ్డా పడితే సమానమే. వింటే ఏమో బహుస్తాడు ససారం కాదు కదా. అమృతం ఎలా లోపలికి పోయినా బనం లేకుండా చేస్తుంది. అలాగే పరమాత్మ యొక్క చరిత్ర ఏ కొంచెం చెవిలో పడ్డా సంసారం లేకుండా చేస్తుంది. కాబట్టి మొత్తం చేయాలి అన్న నీవ నేను లేదు. ఇలాంటి మహానుభావులవు కాబట్టి అధాపి ఉదారస్రవసః పురుషోహో హరేహి అవతారస్య శ్రీ మహావిష్ణువు. అవతరించినటువంటి వాడు పురుజువుగా అతను ఉదారస్రవా చక్కని ఔదార్యమైనటువంటి చరిత్రము గల మహానుభావుని యొక్క కథ అమృత ఆదృతా కథాముసం మీద ప్రీతికర వానలమై యధోపదేశం మునుభిహి ప్రచోదత మాకు మా మునులు ఏం చెప్పారో వారు చెప్పిన రీతిగా వారి ప్రేరణతోటి శ్లాధ్యాని కర్మాని వయం వితన్మహిమి ఉత్తమ కర్మలను మేము వివరిస్తాము. ఏక అంటే ఏమిటి? నీవు ముందు ఏం చేయబోతున్నావో చెప్తాం. ఎలా చెప్తావయ్యా? నువ్వు ఎవరో తెలుసు కాబట్టి. ఇక సామాన్యమో నరుడు రాజు అయ్యాడంటే ఏం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ సాక్షాత్తు పరమాత్మ ఈ రూపంలో అవతరించాడంటే పరమాత్మ యొక్క స్వభావం, పరమాత్మ యొక్క స్వరూపం. పెద్దల వల్ల విని ఉన్నాం కాబట్టి దాన్ని చెబుతాము. అంటూ ఈష ధర్మభూతాం శ్రేష్టః లోకం ధర్మే అనువర్తయన్. నీ మహానుభావుడు ధర్మభూతాం శ్రేష్టః.
ధర్మమును ఆచరించే వారిలో ఉత్తముడుగా ఉంటాడు. ధర్మమును తాను ఆచరించడం గొప్ప కాదు. తగిన వారితో ఆచరింపచేయాలి. అందుకే ఈ మహానుభావుడు లోకాన్ని ధర్మములో అనువర్తింపచేస్తాడు. తను ఆచరిస్తాడు, నలుగురి చేతి ఆచరింపచేస్తాడు. గోప్తాచ ధర్మ సేతువునాం ఎవరు ధర్మాన్ని తప్పకుండా చూస్తా అంటే ధర్మము యొక్క మర్యాదలను కాపాడుతాడు. ఇప్పుడు మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఈ నాలుగు ఉన్నాయి. తల్లిని, తండ్రిని, గురువును, అతిథిని, ఇతర ప్రాణులను పరమాత్మ స్వరూపంగా ఆరాశించాలనే ధర్మం. మరి తన రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు తల్లినో, తండ్రినో, గురువునో ఆదరించకుంటే. రాజుగా ఉండేలా ధర్మం ధర్మం యొక్క హద్దులు ఇవి. ఆ హద్దులను ఎవరు దాటకుండా కాపాడుతారు. అంటే ప్రతి వా ధర్మం ఆచరించేలా తాను వ్యవహరిస్తాడు. శాస్తాతత్పరిపంధినాం ధర్మాన్ని అతిక్రమించే వారిని శాసిస్తారు. మర్యాదలను కాపాడుతాడు మర్యాద మీరిన వాటిని వారిని శిక్షిస్తారు. పరిపంధినాం ఏసవై లోకపాలానాం విభర్తి ఏకః తనౌ తనుహు ఈ మహానుభావుడు పరమాత్మ కాబట్టి అటు రాజుగా ఉన్నవాడే సకల లోక పాలకుల అంశలను తనలో ఉంచుకుంటాడు. మనం చెప్పుకున్నాం కదా రాజైనవాడు అగ్ని, ఇంద్రుడు, ఈచారుడు, వరుణుడు అందరూ రాజులో ఉంటారని ఇది సహజంగా పరమాత్మ అనే. అందరి నివర్జిలోనే ఉన్నారు. సగల ప్రపంచం ఇతన్లోనే ఉంటుంది. అందుకే అందరు లోక పాలకులందరి అంశలు, అందరి శరీరములు, అందరి అవకాశములు తన యొక్క శరీరంలోనే ఉంచుతూ కాలే కాలే యధాభాగం. లోకయోహో ఉభయోహో హితం ఇహపరలోకముల హితమును అంటే ఏ ఏ కాలములో ఏ లోకానికి ఎలాంటి హితం కావాలో దాన్ని కూరుస్తారు. అంటే ఎవరికీ? ప్రజలకే కాదు లోకపాలులకు కూడా. లోకపాలుల అంశలు తనలో దాచుకున్నారంటే వారి శక్తితో పరిపరుచు అనుకోకండి. వారికి కూడా ఇతనే శక్తిని సామర్థ్యాన్ని.
ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయా సమయములలో, ఆయా ప్రదేశములలో ఏ ఏ ధర్మాలు ఆచరించాలో వాటిని ఆచరింపచేస్తాడు. ఉభయో నాదైన వాడు ఈ లోకంలో వాడు రాస్తాడు పై లోకానికి పోతాడా? కానీ పృథువు పరలోకము ఇహలోకం. రెండు లోకములలోని ధర్మాన్ని కాపాడుతాడు. ధర్మం తప్పిన వారిని శాసిస్తాడు. వసుకాల ఉపాదత్తే కాలే ఛాయం విముంచెటి. ఏ ఏ కాలాల్లో ఏమేం చేయాలంటే ఏం చేయాలండి అంటే సమయం వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి పన్ను రూపంలో ద్రవ్యాన్ని తీసుకోవాలి. అదే ప్రజలు అతివృష్టి తోటో, అనావృష్టి తోటో ఈతి బాధలతో అలమటిస్తున్నప్పుడు మళ్ళీ డబ్బును వాళ్ళకి ఇవ్వాలి. వన్ వే కాకూడదు. ఎంతసేపు ఇవ్వండి, తేండి తేండి, మీ మాత్రం మీకు ఇయ్య మీరే ఇవ్వండి అన్నవాడు రాజు కాదు మరి. పరిపాలనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. కరువు వచ్చింది, రాజే పెంచి పెట్టాలి మరి ధాన్యం. అతివృష్టి వచ్చింది. వరదలన్నీ పోయేదాకా చెప్తారు మనకు వ్యాఖ్యలు పాత్మలో చెప్తారు వరదలన్నీ పోయేదాకా వరద ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక ఉన్నతమైనటువంటి ఎత్తైన ఏదో ఉంటాయని భవనా లాంటిదేవో. మనకు ధర్మశాలలు అంటాము, పాఠశాలలు అంటాము, సభాభవం అంటాము. అలాంటి వాటిలో వానందరినీ ఉంచి వానందరికీ భోజనాలు, వస్త్రాలు అన్నీ సౌకర్యం ఏర్పాటు చేయండి. ఆ జల ప్రవాహం ఉంటుంది కదా తగ్గేంత వరకు. తగ్గిన తర్వాత మళ్ళా వీతనే రాజుగారే బలనాన్ని ఇచ్చి వాళ్ళను వాళ్ళ ప్రాంతానికి దింపాలి. దింపిన వెంటనే సంపాదించుకు లేరు కాబట్టి దింపి తర్వాత కూడా తొమ్మిది పది రోజుల వరకు మన ఆహారం వాళ్ళకి ఇవ్వాలి. చెప్తాడు పందంలో పార రాదు రాదు అని చాలా చెప్తాడు. తర్వాత వాళ్ళ ఏదో పంటలు పొలాలు ఉంటాయి కదా ఆ ప్రాంతంలో వరదలకు ముంపు ఎంత పోయిందో అది వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇప్పుడు ఏమంటాం నష్ట పరిహారం అంటాం చూడండి. రాశపరిహారం కూడా ఇవ్వాలి. ఇలా చేయాలి. ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి. మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి. కాలే కాలే విముంచతి సమత్సర్వేషు పూతేషు ప్రతపం సూర్యవద్విభు ఇతను.
అన్ని ప్రాణుల యందు సమానంగా ఉంటాడు. ఎలాగంటే సూర్యవత్ సూర్య భగవానుని వలె అంతటా వ్యాపించి ఉంటాడు. సూర్యకిరణములు బ్రాహ్మణుని ఇంట్లోకి వస్తాయి, సూద్యుని ఇంట్లోకి వెళ్తాయి. ఎండ అందరిలో అందరి మీద తేడా కాస్తుంది కదా వాడికి వీడికి తేడా లేదు. చంద్రుడు వెన్నెల తను సమానంగా ఇస్తాడు. కాబట్టి సర్వభూతముల యందు సమత్వాన్ని ప్రకటిస్తాడు. తితీక్షతి అక్రమం వైన్యః ఉపరియాక్రమతామపి. భూతానాం కరుణస్యస్వత్ ఆర్తానాం క్షితివృత్తినాం మనకు శితీక్షతి అక్రమం వైన్యః ఉపరి ఆక్రమతామపి సామాన్యంగా మొదట కొందరు తెలియక దురుసుగా ప్రవర్తిస్తే తెలుసుకొని వాళ్లే దారికి వస్తారేమో చూస్తాం కొంతసేపు అని ఆక్రమించే వారి స్వభావాన్ని మొదలు కొంతకాలం అతను. క్షమిస్తాడు. భూతానాం కరుణః ప్రతి ప్రాణిని జాలి చూపుతాడు. శస్త్రతో ఆర్తానాం క్షితివృత్తిమాన్ రోగగ్రస్తులు. ఇతర బాధితులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కావలసినటువంటి వృత్తిని ఇస్తాడు. ఉండటానికి ఇల్లు భూమి కూడా ఇస్తాడు. దేవః అవర్షతి అసౌ దేవః నరదేవపురుహరేహే కుచ్ఛ ప్రాణాః ప్రజాస్యేచ రక్షిస్యతి అంజసా ఇంద్రవత్. దాని బలబలా క్రమాలు తెలుసుకుందాము. దాని శక్తి ఏమిటో తెలుసుకుందామని వరుణుడు, ఇంద్రుడు, పర్జన్యుడు వర్షించడం మానేస్తాడు. ఇప్పుడు స్వామి తన దివ్య యోగ ప్రభావంతో వర్షం కురిపించి వారందరినీ కాపాడుతాడు. కృశ్ర ప్రాణాః ప్రజాశేష రక్షిస్యతి అంజస ఇంద్రవత్ ఆప్యాస్యసౌ లోకం వదనామృత మూర్తిన అదన తన దివ్య సుందర విగ్రహాన్ని చూపెట్టి తన సౌందర్యంతో తన ముఖ శోభతో లోకాన్ని ఆనందింపచేస్తాడు. సానురాగావలోకేన విశదస్మిత చారుణ స్వచ్ఛమైనటువంటి చక్కని చల్లని చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ముఖమండలాన్ని అందులో అనురాగం అంటే ప్రేమ దాన్ని చూపటంతో అవ్యక్తవత్మైష నిగూఢ కార్యః గంభీర వేద
ఉపగుప్త వృత్తిహి అంటే రాజైన వారు యా ఉండాలి. ఏంటని అవ్యక్త వర్త్మాన్. పరిపాలనలో ఏ ఏ స్టెప్స్ విషయాలు దగ్గర డ్యూటీ యాక్షన్ తీసుకోవాలి కొన్ని చర్యలు తీసుకోవాలి. కానీ రాజు ఏ చర్య తీసుకుంటున్నాడో ప్రజలకు తెలియదు తెలియకూడదు. చెప్తారు మనకు. ఫలానునేయా ప్రారంభా సంస్కారా ప్రాక్తనాయువా రక్మోశ రక్మోశలో కాళిదాసు రక్మోశ మహారాజులు ఓ ఏడు ఒక చర్య తీసుకున్నారంటే ప్రజలకు ఏం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దాని ఫలితం కలుగుతున్నప్పుడు తెలుస్తుంది. ఓహో, బహుశా రాజుగారు ఇలా ప్రవర్తించి ఉంటారు. నాకు అందుకే ఈ రిజల్ట్ వచ్చింది. అరితాన్ని చూచి వారు చేసిన దాన్ని ఊశిస్తారు. అలా ఉండాలి తప్ప చేయకముందే ఏమేమి చేస్తారో సాధింపు ఇచ్చేసి అన్నీ మానేశారనుకోండి. ఇప్పుడు పరిస్థితి కదా అందుకే చెప్తున్నాను మనకు ఆ అవ్యక్త వర్తమై చైతన్య మార్గము ఎవరికీ తెలియదు నిగూఢ కార్యః ఏం చేస్తున్నాడు? కానీ అది రహస్యంగా ఉంచుతాడు. గంభీర వేధ ఉపగుక్త వృత్తి. గంభీరమైనటువంటి మేధస్సు. బుద్ధి బలం కలవాడు ఉపగుప్త వృత్తిహి తాను ఏ రీతిలో ప్రవర్తిస్తున్నాడో తాను ఎలా బతుకుతాడో కూడా రహస్యం. అదేమిటంటే ధర్మశాస్త్రం ఏమిటంటే రాజైనవాడు ప్రజల చేత పన్నుగా ఇవ్వబడినటువంటి ద్రవ్యంతోటి తన వృత్తిని నడుపుకోకూడదు. సొమ్ము తాను తీసుకోకూడదు. అది దేనికది? ప్రజలకు మళ్ళీ అవసరం వస్తే వాడాలి తప్ప పన్నులు ఇవ్వండి.
ఇంటి ధ్యానం అంటే కాదు. రాజైన వాడు తన వృత్తికి తాను వేరే మార్గం ఏర్పరచుకోవాలి, తాను వేరే సంపాదించుకోవాలి. తనకు తన బాధకు తన విద్యల సంపాదనకు వేరే వృత్తి తాను చేయాలి. కానీ ఏం చేస్తున్నాడో ప్రజలకు తెలవకూడదు. ఎందుకంటే తెలిసింది అనుకోండి, ఓ మన రాజుగారట ఇలా చేస్తున్నారు. స్వరూపం మారిపోతుంది. అందువల్ల తన వృత్తి రహస్యంగా ఉంచుకుంటాడు. అనంత అనంత మహాత్మ్య గుణైక ధామ పృధు ప్రచేత ఇవ సమృతాత్మ ఇతను అనంత మహాత్మ్య గుణైక ధామ. ఇతను అనేకమైనటువంటి గొప్ప గొప్ప గుణములకు ఒకే నివాసమైనవాడు. పృధుహు పృథ చక్రవర్తి ప్రచేత ఇవ సంవృతాత్మ. వర్ణుడి లాగా తన స్వరూపాన్ని తాను దాచుకొని ఉంటాడు. దురాసదః దుర్విషః ఆసన్నోపి విదూరవత్. ఇతను ఇతన్ని ఎవరు చేరలేరు, దగ్గరికి వెళ్ళలేరు. తన్ని ఎవరు సహించలేదు. అలా అని ఎక్కడో ఉంటాడా? దగ్గరలోనే ఉంటాడు. దగ్గరలో ఉన్నాడు కదా మావాడు అనుకోని సంలోక ప్రవర్తిస్తే చాలా దూరం పోతాడు. అందుకే దగ్గరలో ఉన్నవాడుగా ఉన్నా విదూరవత్. దూరంగా ఉన్న వాళ్ళలాగా వ్యవహరించాలి. నైయాభవితుం చక్యః వేనారణి ఉత్తితః అనలః ఇది అగ్నిహోత్రం. కదా? అరణ్యలో పుట్టాడు. ఏ అరణి? వేన అరణి. వేనుడైనటువంటి అరణ్యలో పుట్టినటువంటి ఈ అగ్నిహోత్రము దీన్ని ఎవ్వరూ పరాభవించలేరు, తిరస్కరించలేరు. అంతర్ బహిష్ట భూతానాం పశ్యన్ కర్మాని చారణైహి. చమత్సయం ఏంటంటే ఇతను పరమాత్మ కాబట్టి ఇతనే స్వయంగా అంతా బహిష్ట సర్వం యాప్య నారాయణ కదా. అంతటా ఉన్నాడు స్వామి లోపల ఉన్నాడు లోపల ఉన్నాడు. కానీ ఇంట్లో సింహాలయంలో కూర్చొని ఎవడు ఏం చేస్తున్నాడో చెప్పొచ్చు. కానీ అలా చేయడు. రాజు కదా. రాజకృత్యం చేయాలి. ఏం చేస్తాడు? కూలచారులను పంపేవాడు.
వాళ్ళు వెళ్లి రాజ్యం లోపల ఏమవుతున్నది? రాజ్యం వెలుపల ఏమవుతున్నది? ఈ మొత్తం తెలుసుకొని వచ్చి రాజుగారికి నివేదించేవారు. ఇలా భూతానం పత్యన్ కర్మాని చారణైహి ఉదాసీనైవాధ్యక్షః వాయురాత్మేవదీక్షినా. ఇతన్ని చూస్తే ఏదో తన సింహాసనం తన రాజ్యం తన కూర్చుంటాడు ప్రశాంతంగా. అంటే రాజుగారు ఏం పట్టించుకోనట్టే ఉన్నదేమో అనిపిస్తుంది కానీ. ఊడ జడ అయిన వాళ్ళు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టి వాళ్ళు వస్తారు. అందుకే ఉదాసీనుడిలాగా ఉంటాడు కానీ అధ్యక్షః అందరినీ పరిశీలిస్తుంటాడు. అలాగే వాయుహో ఆత్మేవ దేహినాం. ఎలాగైతే అంటే దేశినాం శరీరధారువులకు ఎలాగైతే వాయువు అంతః బహిత్య కదా వాయువు లోపల ఉంటుంది ఎరుపులో ఉంటుంది. పరమాత్మ కూడా రబ్బులా ఉంటాడు రేపులా ఉంటాడు. అందుకే వాయుహు ఆత్మైవ దేహినాం నాదండ్యం దండయత్యేష సుతం ఆత్మద్విషామపి దండయతి ఆత్మయమపి దండ్యం ధర్మపదేస్థితః. ఇదే సమాభా వివరాలలో నా దండ్యం దండయత్యేవః. దండించడానికి కావలసిన తప్పురేమీ చేయనప్పుడు అలాంటి వాడిని రాజుగారు ఏ మాత్రము దండించడు, ఇబ్బంది పెట్టడు. నా దండం దండయత్యేస. సుతం ఆత్మద్విషామపి తన పుత్రుడైనా సరే తనను ద్వేషించే వారైనా సరే అంటే వీడు నాకు మిత్రుడా, పుత్రుడా, పితృడా అని కాదు వాడు ఏం చేస్తున్నాడు. తప్పు చేస్తున్నాడా? సరిగ్గా ఉంటున్నాడా? సరిగ్గా ఉన్నాడు అనుకోండి, శత్రువైనా కుమారుడైనా సమానమే. సరిగ్గా లేడు, ఇద్దరు సమానం. తప్పు చేస్తే కుమారుని కూడా దండిస్తాడు. తప్పు చేయకుంటే శత్రువుని కూడా దండించడు. ఇలా త్రోపదచితః. అస్యా ప్రతిహతం చక్రం పృథో ఆమానసాత్ ఆమానసా చలాత్ వర్తతే భగవానర్కః యావత్ తపతి గోగణైహి. మనకు సూర్య భగవానుడు ఉన్నాడు.
ఇతను నా అస్య అప్రతిహతం చక్రం పృథోహు ఆమానసాచలాత్ ఈ మహానుభావుని యొక్క చక్రం అంటే భూచక్రం. లిమిట్ దాని రాజ్యం ఎంతవరకు అని చూసుకుంటే పృథో ఆమానసాచలాత్ అక్కడి నుంచి మనస భవతం ఉంది కదా మనస భవతం అన్నది కైలాసం మానసం చెప్పుకుంటానే అక్కడి నుంచి మనస భవతం దగ్గర నుంచి ఆమానసాచలాత్. వర్తతే భగవానర్కః యావత్ తపతి గోగణైహి సూర్య భగవానుడు తన కిరణములు ఎంతవరకు ప్రసరింపచేస్తున్నాడో అదంతా ఈయన రాజ్యం. అది ఉంది కదా అంటే దాని రాజ్యం కాంది లేదు. సూర్య భగవానుడు ప్రతపించి ప్రకాశింపచేసే ప్రాంతమంతా ఈయనదే అంటే అన్ని లోకాన్ని ఆయన ఇయ్యబడింది. ఆయన లేదు ఎక్కడ? ఆ రీతిలో. వర్తదే భగవా నర్కః యావత్ తవతి గోవణై రంజయిష్యతి ఎల్లోకం అయమాత్మా విచేష్చితై దివ్య చేశవతో ఈ మహారుఘవుడు లోకమును రంజింపజేస్తున్నాడు. అధామువాహు రాజానం మనోరంజనకైహి ప్రజాః ప్రజలు ఇతని ఉత్తమ గుణాలతోటి రంజన పరిపాలన దాన్ని మనసులో పెట్టుకొని ప్రజలు ఇతని గురించి స్తోత్రం చేస్తారు విరుడాపురతః సత్యసంధః బ్రహ్మణ్యః వృద్ధ సేవకః చక్రవర్తి పరిపాలించిన విధానం ఎలా ఉన్నారు మహానుభావులు మొదలు దృఢ వరతః ఇది మొదలు ఉండాలి. పరిపాలకుడికి వ్రతం చాలా దృఢంగా ఉండాలి. నేను ఈ పని చేస్తానంటే చేయాలి. ఏదో మాట వర్షం అనండి మరి మామూలే. అంటే వాడు రాజుగా ఉండటానికి పనికి రాడు. మొదటి గుణము దృఢవ్రతః తర్వాత సత్యసంధః ఎన్నడు అబద్ధం అనేది పొరపాటున కూడా మాట్లాడడు. బ్రహ్మణ్యః బ్రాహ్మణుల భక్తుడు. వృద్ధ సేవకః వృద్ధులను సేవించేవాడు. శరణ్యః సర్వభూతానాం మానదః దీనవత్సరః అన్ని ప్రాణులకు అభయం ఇచ్చిన మహానుభావుడు.
ఆ సర్వభూతానాం మానదః వాళ్ళందరికీ గౌరవాన్ని కాపాడేవాడు. వీణులంటే వాత్సల్యం ఉన్నవాడు. దీనవత్సలః మాతృభక్తిహి పరస్త్రీషు పత్నియాం అర్ధయివాత్మనః ప్రజాసు పితృవత స్విగ్ధః కింకరః బ్రహ్మవాదినా రాజైన వాడు ఇలా ఉండాలి. చెప్తున్నాడు. ఏంటది మాతృభక్తిహి పరస్త్రీషు. పరస్త్రీలను తల్లిలా చూసుకోవాలి. పత్నియాం అర్ధయివాత్మనః తన భార్యను తనలో సగంలా చూసుకోవాలి. చూడండి మన ప్రాచీన పురాణ ఇతిహాసాల్లో భార్యను అలదొక్కండి, భార్యను పీడించండి, భార్యను బానిపిగా చూసుకోండి ఎక్కడ లేవు అంటే విడభైత్యాలు. స్వాసపరులై వీళ్ళు తమ స్వార్ధానికి తామాచరించి ఇవన్నీ మన పెద్దలు చెప్పారు నా పురాణాల్లో ఉన్నాయని నేను పోయి అప్రిషపాలు చేస్తున్నాను. పురాణాలో ఉంది ఇది పత్నియాం అర్ధైవ భార్య యందు తన సగదేహం లాగా ఆమెను చూసుకోవాలి. ప్రజాసు పితృవత స్నిగ్ధః తన ప్రజలకు తాను తండ్రిలా ప్రీతిని చూపాలి. కింకరః బ్రహ్మవాదినం బ్రహ్మవాదులు ఎవరు బ్రాహ్మణోత్తములు వాళ్లకు దాసుల్లాగా ఉంటాడు. దేహినాం ఆత్మవత్ప్రేష్టః మామూలు మానవులకు ఆత్మ అంటే ఎంత ఇష్టమో ఈ రాదంటే కూడా అంతే ఇష్టం. దేహినాం ఆత్మవత్ప్రేష్టః సుహృదాం నందివర్ధనః మిత్రులలో ఆనందాన్ని పెంచేవాడు. ముక్త సంఘ ప్రసంగోయం దండపాణిహి అసాధుషు. మొత్తం చూస్తే ఏమనిపిస్తుందంటే ముక్త సంఘ ప్రసంగః. అంటే సంసారంలో బద్ధులైన వాళ్ళ విషయం కానీ సంసార విషయాలు కానీ రెండిటినీ పూర్తిగా వదిలిపెట్టిన వాళ్ళు. ముక్త సంఘ ప్రసంగోయం దండపాణిహి అసాదుషు అదే విద్యనులు ఉంటే. దండం ధరించి వాళ్ళను శిక్షించేవాడు. అయంతు సాక్షాత్ భగవాన్ త్రయధీశః. తను సాక్షాత్తుగా ఎవరు? పరమాత్మే. త్రిలోకాధిపతి త్రియధీశః త్రయానామధీశః త్రయానాం లోకానామధీశః.
ఇంకొకటి తయానాం భూ జరము అగ్ని. మూడు భూతాలు వాటికి రక్షినాయకుడు. నందివర్ధనః ముక్త సంఘ ప్రసంగోయం దండపాణిహి అసాధుషు. దుర్మార్గుల విషయంలో దండం ధరించి శిక్షిస్తాడు. అయంతు సాక్షాత్ భగవాన్ తేదీశః కూటస్థ ఆత్మ కలయావతీర్ణః ఇతను ఎవరో కాదు సాక్షాత్తు పరమాత్మ. కూటస్తుడు అంటే ఎలాంటి వికారము లేనివాడు, ఆత్మ అంతర యాపించి ఉండేవాడు, సాక్షాత్ భగవాన్ త్రియధీశః. కలయా అవతీర్ణః ఈ ఆత్మ తన కలతో ఇక్కడ మనకు అవతరించాడు. కలయా అవతీర్ణః యస్మిన్ అవిద్యా రక్తం నిరర్థకం పశ్యంతి యానావత్యతి. ప్రతీతం యత్మిన్ అవిద్యా రచితం నిరర్ధకం పశ్యంతి నానాత్మమపి చాలామంది మహానుభావులు అజ్ఞానులు అవిద్యా ప్రభావంతో అంటే అజ్ఞాన ప్రభావం తోటి ఈ ప్రపంచమంతా నానాత్వం. భిన్నత్వం అన్నమాట. ఒకటే కాదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అవుతారు మనుషులు పశులు పర్శులు చిన్న ఇట్లా వాళ్ళు వేరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు మీరు వేరని నానాత్వాన్ని భిన్నత్వాన్ని ఎవరైతే చూస్తున్నారో. దాన్ని తీసుకొని కూటస్త పశ్యంతి నానాత్వమపి ప్రతీతం వాస్తవంగా ఉంది తీసుకున్నాం. మరి అద్వైతం ప్రకారం అంతా ఒకటే అంటాం కదా ఆ రీతిలో నానాత్వం దొరకదు. కానీ ఆ అద్భుతంలో పరమాత్మ ఒక్కడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏమర్థం? పరమాత్మ ఒక్కడు కానీ జీవాత్మ కూడా లేడు అందామా? ఇంకో పరమాత్మ లేడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఇంకో పరమాత్మ లేడు పరమాత్మ ఒక్కడే. అంటే అర్థం జీవాత్మలు ఉంటాయి ప్రకృతి ఉంటుంది. రాజ్యానికి మహారాజు ఒక్కడే అంటే ప్రజలు లేరు, మంత్రులు లేరు, భార్య లేరు, పిల్లలు లేరు, ఒక్కడే రాదు. అర్థమా? ఎవరి పేరు పరిచయం అవ్వడం రాదు, ఎవ్వడికి రాదు వాడు. రాదంటేనే రన్ చేయటి. ఎవరిని?
తనకంటే భిన్నరైన వారు ఇంకోళ్ళు ఉంటే కదా రాజ్యం అయితి. రాజు ఒక్కడే అయితి ఆయన కూడా నాకు రాజ్యం వద్దు బాబోయ్ అంటాడు ఎందుకు ఏం లేకుండా. శూన్యమైనటువంటి రాజ్యాన్ని ఎవడు చేస్తాడండి అలాగే పరమాత్మ ఒక్కడే ఇంకో పరమాత్మ లేదు కానీ జీవాత్మలు ఉంటాయి ప్రకృతి కూడా ఉంటుంది. ఇదంతా అవిద్యా రచితం. అవిద్య వలన, అజ్ఞానం వలన నిరర్ధకంగా నానాత్వముగా కొందరు చూస్తున్నారు. కానీ అయం అంటే ఈ మహానుభావుడు భూమండలం. ఉదయరాత్రి గోప్తా ఈ మహానుభావుడు ఉదయ పర్వతము నుండి అష్టాచలం వరకు ఉన్నటువంటి సకల భూమండలాన్ని ఒక్కడే రక్షిస్తాడు. ఏకవీరః నరదేవనాథః ఆస్థాయ జైత్రం రథం ఆస్త చాపః. ఆ రథం ఎక్కాడు అంటే జయమే. రథం పేరు జైత్రం. జైత్రం అంటే జైత్రం. ఆ రథానికి జయించడం మాత్రమే తెలుసు. అలాంటి ఉత్తమ రథాన్ని మహానుభావుడు ఆవేశించి ఆత్పచాపః అంతకుముందే మనకు ధనువును ధరించి వెంటపడి భూమి మన ముందు రాబోతుంది. భూదేవి పారిపోతుంది. ఈ మహానుభావుడు ధనువు కూడా వెంటపడతాడు. ఆమె అప్పుడు అంతకు దాచుకున్నటువంటి వహరులు అన్నీ మనకు మళ్ళా ప్రసాదిస్తుంది. ఈయన పని చేస్తాడు. అథమాత్ప చాపః పర్యచే దక్షిణతః యధార్కః ఇతను పర్యటిస్తాడు. ఎలాగైతే సూయుడు ప్రాతఃకాలం నుంచి సాయంకాలం వరకు. పర్యటిస్తాడో ఆ రీతిలో ఈ మహానుభావుడు మొత్తం భూమండలాన్ని తిరుగుతాడు. ధనస్సు పట్టుకొని అంటే దేనికోసం? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు. అస్మయి నృపాలాక్ష్య తత్ర తత్ర పరింహరిస్యంతి సలోకపాలాః ఈ మహానుభావుడి కోసం ఇతను జైత్ర రథాన్ని తీసుకొని భూముల వలన తిరుగుతుంటే ఆయా రాజులు సామంతులంతా ఇతనికి ఎదురుగా వచ్చి కానుకలు ఇచ్చి. ఏవో కొని ధనమంతా ఇచ్చేసి తత్ర తత్ర బలిం హరిష్యంతి. ఎలాగంటే సలోకపాలా కొత్త భూలోకం రాజులు కాదు లోకపాలులు కూడా. సదిక్ పాలకులే కాదు లోకపాలులు కూడా ఈ మహానుభావుడికి ఆరాధన చేస్తారు కానుగ అర్పిస్తారు. మౌస్సంతాయేషాం స్త్రియః ఆదిరాజం చక్రాయుధం తద్యస ఉద్ధరంత్యః ఏషాము స్త్రియః
వీరి యొక్క అంటే మహారాజులు కూడా వీరిని ఆదరణతో గానం చేస్తారు. ఇతను ఆదిరాజుగా మనకు ముందర వస్తుంది. పృథు అంటే ఎంత గొప్పవాడయ్యా అంటే పృథు మహారాజే ఈ నగర, పత్తన, జనపద, గ్రామ. వ్యవస్థ చేసింది అతనే. అంతవరకు ఊళ్ళు, నగరాల, పట్టణాలు లేవు. దగ్గర కింద ఒకడు, గుట్ట కింద ఒకడు, ఎక్కడ వానికి బావుడు, చెరువు దగ్గర ఒకడు, నీళ్ళ దగ్గర ఒకడు. అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు, అక్కడో ఇది ఉండేదన్నమాట. వచ్చిన తర్వాతనే భూమినంతా చదువును చేసి ఈయనే మొట్టమొదటి ఇంజనీర్ మనకు పురుషక వచ్చి మొట్టమొదటి ఇంజనీర్ ఆయన ఎవరంటా మొట్టమొదటి విశ్వేశ్వరు అంటాం కదా డాబులన్నీ కట్టింది ఈయనే. ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి భూమిని సమానం చేయి చేయవయ్యా. చెప్తుంది భూమి. అపర్తావతి యత్ అంటాడు. వర్షాకాలం ఎండిపోయిన తర్వాత. వర్షం పడనప్పుడు కూడా పడిన నీరును నిల్వ చేసుకుంటే పడనప్పుడు ఆ నీటితో పండించుకోవచ్చు అని చెప్తుంది. సమానం చేసి కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే అక్కడ నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్ళని నీళ్ళని నిలుపుడు ఏర్పాటు చేసుకుంటే నీళ్లు లేనప్పుడు దీన్ని వాడుకునే వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం కానీ, పంట కానీ, ఇల్లు, వాకిళ్ళు, గ్రామాలు, జనపదాలు, పురములు, నగరములు, పట్టణములు ఈ వ్యవస్థ అంతా ఈయన ముందు వస్తుంది, ఈయనే చేస్తాడు. అందుకే అంటున్నారు. యమ్మహి గాందుదుహే అధిరాజః ఈ మహానుభావుడు భూమి గోరూపంగా ఉన్నప్పుడు ఆమె నుండి అన్ని ఊహదులను పాలుగా పితుకుతాడు ప్రజాపతిహి వృత్తికరః ప్రజానాం ఎందుకంటే రాజైన వాడు ఏం చేయాలి? ప్రజలను జాగ్రత్తగా పరిపాలించాలి. జాగ్రత్తగా పరిపాలించాలంటే అర్థము మన పాటలో బ్రతుకు తెరువు లేని వానికి బ్రతుకు తెరువు కల్పించాలి రాజులు. వృత్తిని ఇవ్వాలి. మరి వీళ్ళు ఏం చేయాలో చెప్పండి. ఉద్యోగం ఇవ్వాలి. ఓరి వారు రాదే ఇవ్వాలి. అంటే ప్రజలకు ఏదో ఒక వృత్తి కనిపించాలి. ఏది లేదు ఓ రెండు అనగడ్డలు మోలు పెడితే లక్షల మంది బాగుంటారు.
ఇప్పుడు ప్రాత్యేక చేస్తున్నారు కదా, అనకట్టలు కట్టండి. ఉద్యోగాలు ఇవ్వండి, బావులు ఇవ్వండి, నదులు చేయండి, అవన్నీ తయారు చేయండి. తమలో వాళ్ళు బొక్కుతారు. అంటే తన రాజ్యంలోని ప్రజలకు తానే వృత్తిని ప్రసాదించాలి. వాళ్లకు వృత్తి ఇయ్యాలి. బ్రతుకు తెరువు రాజ చూపాలి. ప్రజలు కాదు అది రాజు పని. అందువల్ల ఇతను ఏం చేస్తాడంటే ఆ నెపనితోటి ఆవు రూపంలో ఉన్నటువంటి భూమి నుంచి పాలు పిండుతాడు. అందుకే ప్రజాపతిహి వృత్తికరః ప్రజానా ప్రజలకు వృత్తిని కల్పించేవాడు. యో లీలా అద్రీన్ స్వచరాత కోర్త్యాభిండన్. నమాం గాం అకరోత్యజీంద్రః ఇతను తన ధనువు యొక్క కొనతో భూమిని సమానం చేస్తాడు. ఎత్తు ఎలాగైతే ఇంద్రుడు అక్కడ పర్వతాలన్నిటిని తన వజ్రాయనంతో నరికేశాడు. ఈ మహానుభావుడు పర్వతాలను ఎత్తు ప్రాంతాలను తన ధనువు యొక్క చివరతో కొనభాగంతో సదురు చేస్తాడు యధేంద్రః విస్ఫూర్జయన్ ఆజగవం ధనుస్వయం యదాచరత్ క్షమాం అవిశక్యమాయౌ ఈ మహానుభావుడు యుద్ధంలో తన జీవమైన శనస్సును ఎక్కుపెట్టి టంకారం చేస్తూ సంచరిస్తుంటే ఇతన్ని ఎవరండీ సహించేది ఎదురుగా ఉండి ఆజౌ తదా నిలిల్లిహు దిసి దిసి అసంతః లాంగూరం. ఉద్జన్య యథా మృగేంద్రః తోక ఎత్తుకొని సింహం బయలుదేరితే క్షుద్రముగాలు ఎలా తాటు తాటున దాక్కుంటాయో ధనువు ఎక్కుపెట్టి ఈ మహానుభావుడు బయలుదేరితే చిన్న చిన్న రాజులందరూ మూల మూలల్లో దాక్కొని ఉంటారు. ఏసః అశ్వమేధాన్ శతం ఆజహారై మహానుభావుడు నూరు అశ్వమేధ యాగములు చేస్తాడు. సమాజహార సరస్వతి ప్రాదురభావియత్ర ఈ మహానుభావుని దగ్గరే సరస్వతి కూడా ఆవిర్భవిస్తుంది.
మహార్షి యస్య హయం పురందరః తత తశ్చరమే వర్తమానే. నూర అసమేశ చెప్పామని చెప్పాము కదా. నూర అసమేశ యాగం వచ్చేసరికి క్షర మామూలే వాడు ఊరుకోడు. ఎవరాయనే ఇంద్రుడు. ఎందుకంటే నూరో యాగం చేస్తే వీడే ఇంద్రుడు అవుతాడు. తన పోస్టుకు ఊష్ తనమ్మ. కదా తనకెక్కడ ఊష్ అవుతుందో అని నూరో యజ్ఞం చేయనియ్యడు. పని ఈయన చేస్తున్నాడు వాడు వచ్చేసాడు ఇంద్రుడు. వచ్చి అశ్వాన్ని అపహరించుకొని పోయాడు. ఏష సద్మోపవనే సమేత్య సనత్ కుమారం భగవంతనేకం ఈ మహానుభావుడు తన రాజ్యంలో తన భవనంలో. తన సభా మండపంలోకి వేయించినటువంటి సనత్ కుమారుడిని ఆరాధ్య భక్త్య భక్తితో ఆరాధించి లభతామలం తత్ జ్ఞానం యతః బ్రహ్మ పరం విధంతి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని బాగా చెప్పేటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ఆ సనత్ కుమారుని వలన ఈ మహానుభావుడు పొందారు అంటే గురువు ఉండాలి కదా మరి ఎవరికైనా గురువు ఉండాలి. రాజు కావచ్చు, పరమాత్మ కావచ్చు, మరో గురు కావచ్చు, మరో గురు కావచ్చు. అందులో రాజుగా అవతరించిన వాడు మరీ జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల సనత్ కుమారుడిని గురువుగా చేసుకొని అతని వలన అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. తత్ర తత్ర గిరస్తాహతాహ ఇతి. విశ్రుత విక్రమః శ్రోశ్యతి ఆత్మాశ్రితా గాధాః పృధుహు పృధు పరాక్రమః ఈ మహానుభావుడు తన యొక్క కీర్తిని గానం చేసేటువంటి వాక్యములను ఆయా ప్రాంతాల్లో వింటూ ఉంటాడు. ఆత్మాశ్రిత గాథ ఇది రాజంజన అన్ని పనులను బుద్ధి చక్రవర్తి ఏమేం చేశాడో లోకులందరూ గానం చేస్తుంటే ఇతను వాటిని వింటుంటాడు. దిశో విజిత్య అప్రతిరుద్ధ చక్రః తన రథమునకు అడ్డు లేకుండా అన్ని ప్రాంతములను అన్ని దిక్కులను గెలిచి స్వతేజసాత్ ఉత్పాటిత లోక శల్యః తన దివ్యమైన తేజస్సుతో లోకుల బాధను తొలగించి సురాసురేంద్రైహి ఉపగీయమానః ఒక్క జ్యోతలే కాదు అసురులు కూడా దేవతలు దానవులు రాక్షసులు అందరూ తన కీర్తిని
గానం చేస్తారు ఉపగీయమానః మహానుభావః భవితా పతిర్భువః ఇతను భూపతి అవుతాడు మహానుభావుడు అవుతాడు గొప్ప కీర్తిని పొందుతాడు ప్రజలందరినీ ధర్మంగా కాపాడుతాడు అంటే ఏమేమి చేయబోతాడో విని చెప్పాడు. మరి ఏం చేయలేదు మరి ఏం చేస్తాం? ఇప్పుడే వచ్చారు కాబట్టి చేయబోయేటువంటి వాటిని ముందుగా చెప్పారు. ఇలా చెప్తున్నాడు ఏవం స భగవాను వైన్యః క్షాపితః గుణ కర్మతి. ఈ రీతిలో వేన పుత్రుడైనటువంటి వృద్ధ చక్రవర్తి చేయబోయేటువంటి పనులేమిటో ఈ వంది మాగధరు సూతులు స్తోత్రం చేశారు. అప్పుడు ఆ ఏ వంశము ధృవుడే కదా మనువు నుంచే కదా మనుడు ధృవుడు ధృవుడు చెప్పుకోలేదా ధృవుడికి 16వ వాడు ఇప్పుడు రఘువంశం అంట అట్లే ధృవు అంటున్నాడు ధృవుడే అని చెప్పానా మనువే మనువంతానేమో ఎడితే కదా స్వయంభూ మనువు మనువు నుంచి ఉత్తానపాదుడు ఉత్తానపాదుడు నుంచి ధృవుడు దూరిని సహారో వారు అందువల్ల దిశో విజిత్య అప్రతిరుద్ధ చెప్పాం కదా ఇటువంటి మహానుభావుడు బ్రాహ్మణ ప్రముఖాను వర్ణాను భృత్యామాత్య పురోససః ఈ మహానుభావుడే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని ఆ భాగమును అలాగే మంత్రులు, ఉపమంత్రులు, సేనాపతులు, సేవకులు, మృత్యులు ఇవి అంటే మొత్తం పరిపాలన వ్యవస్థను ఏర్పరిచిన వాడు వీడే. మంత్రులు ఎలా ఉండాలి? మంత్రులు వేరు, అమాత్యులు వేరు, సచివులు వేరు. మనం అన్నీ ఒకే అస్థానంలో వాడుతున్నాం. ఇప్పుడు అమాత్యులు అంటే రాజు తరువాత ఉండే కేటగిరి. సచివులు అంటే మా అమాత్యులకు నాలుగో వారు. మన భాష సెక్రటరీ అనుకోవచ్చు. సెక్రటరీ అలా ఉన్నారు కదా వాళ్ళు సచివులు. సచివులు వేరు, మంత్రులు వేరు. మంత్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి రాజ్య ప్రాంతంలో కొన్ని కొన్ని నగరాలకు వాళ్ళు అధినాయకులు. అంటే నగదాల గురించి ఆ కలెక్టర్ లాగా. కలెక్టర్లు ఉన్నారు కదా. అలాగే పాదు తాసీదార్ అనేవాడు. ఒకడు తాలూకాధిపతి, ఒకడు మండలాధిపతి, ఒకడు జిల్లాధిపతి.
సరే ఇంకొకడు ఓ నాలుగు జిల్లాలు ఇప్పుడు ఉందో లేదో తెలీదు కానీ ఒక నాలుగు జిల్లాలు ఒక మండలం ఏదో చెప్తారు దానికి కూడా అధిపతి. ఆ నాలుగు మండలానికి ఇంకోడు అధిపతి. అవి నాలుగుకి ఇంకోడు అధిపతి. ఇలా విభాగం చేస్తారు. దాని వల్ల ఏమవుతుందంటే పరిపాలన సులభం అవుతుంది. ఒక్కడే కూర్చొని మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించాలంటే కాని పని. అందుకే దాన్ని విభాగం చేసి ఆయా విభాగాలకు వాళ్ళ వ్యవహరణ ఏర్పాటు చేస్తారు. అంటే తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగేటువంటి తప్పులో, ఒప్పులో, మంచో, చెడో వాళ్ళని వేదన చేస్తారు మంత్రులకు. ఆ ఈ మంత్రులు అమాస్యులకు చెప్తారు. అమాస్యులు రాజుకు చెప్తారు. అప్పుడు రాజు అది సరిస్తాడు. అది విధానం. ఈ వ్యవస్థను చేసినటువంటి వాడు పృథ్వి చక్రవర్తి. అందుకే పృథ్య అమాత్య పురోసతః పౌరాన్ జానపదాన్ శ్రేణీహి ప్రకృతీహి సమపూజయత్. కొందరు పురవాసులు, కొందరు జనపదవాసులు, కొందరు శ్రేణి అంటే ఏదో పల్లెటూర్లో ఉండే మహానుభావులు అలాగే ప్రకృతిహి అంటే ప్రజలు ఇలాంటి వాళ్ళను తమ పూజయ సందర్ని ఆరాధించాడు. అంటే నగరములు, పత్తనములు, పురములు, జనపదములు, గ్రామములు. ఇవి కాక శ్రేణి, శ్రేణి మన భాషలో ఇప్పుడు మనం సందాలు అంటాం చూడండి. మనకు ఇల్లు వాకిళ్ళు ఏమి ఉండవు. గుడిసెలాగా ఒక నది ప్రాంతంలో ఒక 100, 50 వేసుకొని ఉంటారు. పలను శ్రేణి అంటారు. అయితే మనకు ముందర వస్తుంది. ఇది చవత్సారం ఏమిటంటే మామూలుగా వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు ప్రజల్లోనే. వాళ్ళలాగానే రాజు తన సైన్యంలోని కొంతమందిని శ్రేణులుగా పంపుతాడు ఆయా ప్రాంతాల్లో. ప్రతి ప్రాంతంలో వాళ్ళు ఉంటారు అదో తండ. ఒక చిన్న పల్లె లాగా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటాం? డైరెక్ట్ గా వాళ్ళు ఆ ప్రాంతంలోని సమాచారం మొత్తాన్ని రాజు కంటించారు. అంటే పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆ ఊరి వాళ్ళ లాగానే ఉంటారు. ఏదో ఐడెంటిటీ కార్డు పెట్టుకొని అంతా తిరిగి మేము ఫలానా అని చాటుకొని చెయ్యరు. పరిపాలన చెయ్యాలి కానీ మేము ఫలానా అని చెప్పుకోవడం ఏం అవసరం?
దానివల్ల అది చెప్తాడు నేను ఫలానా తన పదవిని తన అధికారాన్ని తన హోదాను చెప్పి ముందరికి వస్తే ప్రజలు నిష్కపటంగా వాటితో వ్యవహరించలేరు అంటాడు. అమ్మో నేను ఆఫీసరా అందరూ దూరం ఉంటారు. మాలాగే ఉంటే మా వాళ్ళే అన్నీ ఫ్రీగా మనం మాట్లాడతాం. అలా మాట్లాడినప్పుడు ప్రజలకు వాస్తవంగా ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలుస్తాయి. అధికారి వచ్చాడు ఎలా ఉంది? ఆ బాగానే ఉందండి అంటారు దాన్ని పోతే వీడు అంతా బాగుందండి వీడు అంటాడు. ఆ ఏదో నాకు నీళ్లు లేవండి నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇంతేనే అనుకుంటాను. కానీ వాస్తవంగా వాళ్ళకి ఏమి లేవు వాళ్ళు చెప్పారు. ప్రజలకు అయినటువంటి ఇబ్బందులు ప్రజల చేత వినాలి కానీ అధికారుల చేత కాదంటాడు రాజు. అధికారులు ఏం చెప్తారు ప్రభువు యొక్క మెప్పు పొందడానికి అన్నీ బాగున్నాయండి అంటాడు. మరి అంటే బాగుండదు కాబట్టి అక్కడ నీళ్ళు లేవండి మనల్ని నాకు బావులు తీయించాను అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళంతా బాగున్నారు. కాదు వాళ్ళనే చెప్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్రజల నుండే నివేదికను ఈ రాజు యొక్క నియో ఉద్యోగులు ఉన్నారే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు చెప్పినవి వీళ్ళు వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఈ దయమాట మధ్యన బ్రోకర్ ఏదో అంటాం కదా అది ఉండదు. అది స్పృధి వ్యవస్థ అది రాజ్య వ్యవస్థ అలా చేశారు. ఇలా చేసి. పౌరాన్ ధ్యానపదాన్ శ్రేణీహి ప్రకృతీహిత సమపూజయత్ విదురుడు అంటున్నాడు తస్మాత్ దధార గోరూపం ధరిత్రి బహురూపిణి అయ్యా అన్నీ చెప్పారు బాగానే ఉంది. భూమి గోరూపం ధరించిందన్నారు, ఇతను పాలు పితికాడన్నారు, ఆ భూమి గోరూపాన్ని ఎందుకు ధరించినది? యాం దుదోహ పృధుస్తత్ర కోవత్సః దేదోహనంచ కిమ్. అలాంటి ఆవును మరి పాలు చితకాలు అంటున్నారు, మరి పాలు చితకాలు అంటే దూడ కావాలి కదా. మరి దూడు ఎవరు? అలాగే దోహనం చెక్కిం పాలేమిటి? మామూలు పాలేనా? ఇక్కడ భూమి గోరూపంలో ఉంది కదా. అప్పుడు పాలు ఏం రావాలి? ఊడదులు, సస్యములు అన్ని రకరకాలు రావాలి కదా. అందువల్ల ఆ పాలు ఏమిటి?
దూడెవరు అంటే ఒకే దూడ అన్ని పాలు పిండారా? వేరు వేరు దూడలు రావొచ్చి వేరు వేరు పాలు పిండుకున్నారా? అంటే ఎవరికి కావాలో వాళ్ళు వాళ్ళు పిండుకోవాలి కదా. కానీ ఏ ఏ ఏ వర్గానికి ఆ వర్గం యొక్క అధిపతి దూడగా రావాలి మరి. అంటే విచారమైనటువంటి ప్రపంచంలో ఉన్నవారందరికీ కావలసిన సకల వస్తు సంపదను భూమి ఇవ్వాలి. ఆ రూపం కాకుండా దుగ్ధ రూపంలో ఇస్తే వాళ్ళు వారు తమకు కావాల్సిన వాటిని స్వీకరించి అది ముందరికి వస్తుంది మనకు ఆ విధానం. ప్రకృత్యా విషమా దైవి కృతా తేన సమాకథం మీరు ఇంకో మాట అన్నారు. ఎత్తు పల్లాలుగా ఉండేటువంటి భూమిని పురుషక్రవర్తి సమానం చేశాడు అంటున్నారు. ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? తస్య మేధ్యం హయం దేవః తస్య హేతోహు అపాహరతు. మరి ఈ పృథ్యక్రవర్తి అశ్వేద యాగం చేస్తే ఇతన్యాక్షం కూడా ఇంద్రుడు అపహరించాడు అంటున్నారు ఎందుకు అపహరించాడు? కుమారాత్ భగవతః బ్రహ్మన్ బ్రహ్మ విద్యుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిహి కాంగచింగతః సనత్కుమారుని వలన అధురమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఈ రాజు ఏ లోకాలకు వెళ్ళాడు? ఎలా దాన్ని ఆచరించాడు? కాంగ కింకతః యత్ అన్యదపి కృష్ణస్య భగవాన్ భవాన్ భగవత ప్రభో త్రవః సుశ్రవతః పుణ్యం. నేను అడిగినవే కాకుండా అడగని వాటిని కూడా పరమ పవిత్రమైనవి చక్కగా వినదగినవి పరమాత్మ యొక్క కథలను. పూర్వ దేహ కథాశ్రయం పుణ్యం పరమ పవిత్రమైనటువంటిది అలాంటి స్వామి యొక్క కథకు భక్తాయ మీ అనురక్తాయ తవచ అధోక్ష దత్యచ పాయా అలాగే అనురక్త నేను భక్తుడిని అనురక్తుడిని ఎవరికీ అంటే తవచ అధోక్ష జగ్గిచ నీకు భక్తుడే వాడికి భక్తుడే ఇది సమస్య.
ఎందుకంటే నేను భగవత్ భక్తుడు ఉన్నాడు అనుకోండి ఈవిడ చెప్పడం మొదలు. కదా కానీ మోద ఏంటంటే మొదలు గురువుగారికి భక్తుడైన తరువాతే పరమాత్మ కావాలి. ఆచార్య ప్రథమము రూపం తతః భగవాన హరిహి అది శాస్త్రం. మొదటి రూపం మన గురువుగారే ఆ రూపం మాకు తెలవద్దు. అందుకే నీకు భక్తుడిని, పరమాత్మకు కూడా భక్తుడిని. వక్తుమర్హతి యో అదుక్యతు వైన్య రూపేణ గామిమాం ఈ మహానుభావుడు. పురుషక్షవర్తి రూపంలో ఆవు నుండి అన్ని వడదులను పారను చిటికారన్నదే దాన్ని బాగా మాకు వర్ణించవలసింది. అంటే శోధిత విదురేణైవం. వాసుదేవ కథాం ప్రతి పరమాత్మ కథను చెప్పమని విదురుడు అడిగినప్పుడు ప్రశస్యతం ప్రీతమనాః బాగు నాయనా బాగా అడిగావు. ఏం కథ అడిగాడు భగవంతుడు అడిగాడు. అందుకే సంతోషించి మైత్రేయః ప్రత్యభాసత మళ్ళీ చెప్పాడు మైత్రేయుడు యదాభిషిక్తః పురుషు రంగ విప్రైహి ఆమంత్రితః జనతాయాస్యపాలః ఈ మహానుభావుణ్ణి ప్రజాపాలకునిగా బ్రాహ్మణోత్తములు ముదులందరూ అభిషేకం చేశారు. ప్రజా నిరణ్నేసితి పుష్ట ఈత్య సుక్షామ దేహాః పతిం అభ్యవోచన్. ఇతను రాజు అయిన వెంటనే ప్రజలు చాలామంది పరిగెత్తుకొని వచ్చారు. ఎలా ఉన్నారు? క్షుతుక్షామ దేహ ఆకలితో బక్క చిక్కిన దేహం కలిగి ఉన్నారు మహానుభావులు. అందుకే క్షితి పృష్ట ఏత్య భూభాగానికి వచ్చేసి నిరణ్య అనలేదు. భూమిలో పంటలు పండటం లేదు. విత్తనాలు వేస్తే మళ్ళీ పండాలి కదా, పండటం లేదు. అనలేదు. అందుకే ఆక అలమటిస్తూ బక్క చిక్కి కాళిజా దగ్గరికి వచ్చి అంటున్నారు వయం రాజన్ జాధరేనాతి తప్తాః మహారాజా మేము.
జఠరాగ్నితో బాధపడుతున్నాము ఆభితప్తాః యథాగ్నిన కోటరస్తేన వృక్షః త్వరలో ఉన్న అగ్నితో చెట్టు బాధపడుతున్నట్టు గమనించారా చమత్కారం ఉపమానం అర్థమైందా అగ్నితో చెట్టు కాదు తన త్వరలో ఉన్నది చెట్టు లాగా తన తొర్ర అంటే మన తొర్ర ఇటీ పోట కదా యధరాగ్నికి పోలిక అది. చెట్టుకు తొర్ర ఉంటుంది కదా లోపల కింద అందులో అగ్ని ఉంటుంది. ఉంటే చెట్టు అయితే కాలిపోతుందో యధరాగ్నితో మేమందరము కాలిపోతున్నాము. వృక్షాః త్వామధ్య యాతా చరణం శరణీయం ఇలా ఆకరిస్తూ అలమాటిస్తున్నా మేము రక్షకులుగా ఉండేటువంటి నిన్ను రక్షణ కోసం శరణు వేడాము యస్సాధితః వృత్తికరః పతిర్నః నీవు మా ప్రభువయ్యా, నువ్వే మాకు వృత్తికరుడు అంటే చెప్పడానికి ముందు బ్రతుకు తెరువును నీవే చూపాలి. మాకు పోయినదాన్ని నువ్వే పెట్టాలి. ఇప్పుడు నీకు ఆ పోస్తుంది. అందుకే ఈ దగ్గరికి వచ్చాము. తన్నో భవాని ఇహతు. రాతవే అన్నం అడుగుతున్న మా అందరికీ మీరు అన్నాన్ని పెట్టండి. ఎటువంటి వాళ్ళ మేము క్షుధార్ధితానాం ఆకటితో బాధపడుతున్నాం నాయనా. యావన్న నంశ్యామః ఉద్ధితోద్య వార్తాపతిస్వం కిల లోకపాలః ఉన్న బలం. మొత్తం తరిగిపోయి మేము ప్రాణాలు విడువక ముందే నీవు మాకు వృత్తిని ఏర్పాటు చెయ్యి, నీవు లోకపాలకుడవు కదా. అని ప్రజలందరూ స్వామిని ప్రార్థిస్తే పురుష్పజానాం కరుణం నిసన్య పరిదేవతం ఇంత దయతో జాలిగా వాళ్ళంతా పరిదేవి గారు విని దీర్ఘం దద్యౌ కురు శ్రేష్ట నిమిత్తం సోన్వపద్యత చాలా సేపు ఆలోచించాడు. ఎందుకు ఇలా జరిగింది? బయ్యాలకు వృత్తి ఎందుకు లేదు, అన్నం ఎందుకు లేదు అని ఆలోచించి ఆలోచించి కారణాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతి వ్యవసిత బుజ్య ప్రగృహీత శరాసన ఓహో భూమి పంటలు ఇవ్వటం లేదా? వేసిన ధాన్యాన్ని తీసుకుంటున్నది. మళ్ళీ ప్రతిఫలం ఇవ్వాలి కదా భూమి ఇవ్వటం లేదు. తప్పు ఎక్కడ ఉంది? భూమి దగ్గరే ఉంది అని నిశ్చయించుకొని ప్రగృహీత శరాసనః ధనుస్సు బాణములు తీసుకొని సంతతే విచికం భూమే.
కృద్ధ త్రిపురః యథ కోపించిన త్రిపురాంతకుని లాగా అంటే శంకరుడి లాగా ధనుస్సు సంధించి భూమి మీద బోలి పెట్టడానికి సిద్ధపడ్డాడు. దేవమానా ధరణి నిశ్శమ్య ఉదాయుధం చతం ఇలా పృత్యక్రవర్తి ఆయుధం ధరించి బాణం ధరించి ఎక్కుపెట్టి తన మీదికి వస్తున్నాడు అన్నటువంటి వాక్యాన్ని విని గౌహు సత్యపాత్ రవద్భీతా మృగీవ మృగయుద్రుత వేటగాడు వెంటపడితే లేడి పారిపోతున్నట్టుగా భూమి పారిపోవటం మొదలుపెట్టింది. మహానుభావుడు తద్వన్యః ఈ మహానుభావుడు ఆమె వెంట పరిగెత్తాడు. కుపితః అత్యడునే అసలే కొద్ది ఎర్రగండిలు ఉంటాయి స్వామికి పుండరీ కట్టుడు కదండీ. కోపం వచ్చే వరకు ఎలా మరికా చెర్రగయ్యాయి. కోపించి మరికాస్త ఎర్రనేత మహానుభావుడు శరం ధనుతి సంధాయ యత్ర యత్ర ఫలాయతే భూమి ఎక్కడికి పోతుంటే అక్కడ వెంటబడ్డాడు. బాణములు ఎక్కువ పెట్టి మరి వెంట వచ్చారు. సా దిశః రుదిశః దేవి రోదశీశ అంతరం భూలోకము, భువర్లోకము, సువర్లోకము అన్ని దిక్కులు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అంతరం భువః. ధావంతి తత్ర తత్రైనం తదరిశానుజ్యతాయుధం. తాను ఎక్కడికి పరిగెత్తి అక్కడ ముందే ఉంటున్నాడు. పోనీ ఉత్తం ఉన్నాడా అంటే ఉద్యతాయుధం ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడన్నమాట. అలాంటి మహానుభావుడిని చూసి లోకే నావిందత త్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజాః ఎలాగైతే ప్రజలు మృత్యువును తప్పించుకోలేరో భూమి పురుష చక్రవర్తిని తప్పించుకోలేని స్థితికి వచ్చేసింది. తనకు రక్షణ ఏమీ లేదు. తస్తా తదా అని వబురితే హృదయేన విదూయత భయపడుతున్నది, వణుకుతున్నది, బాధపడుతున్నది. పరిగెత్తడం ఆపేసింది. ఎందుకు? పరిగెత్తితే అతని నుంచి తప్పించుకో అని పరిగెత్తొద్దు. ముందరే ఉంటున్నాడు ఆయన ఎక్కడ వెళ్ళిపోతాం? ఇలా కొడితే కొట్టి ఇక్కడే పోతావయ్యా.
తాను పరిగెత్తడం మానేసి అక్కడే నిలబడి ఉవాచిత మహాభాగం ధర్మజ్ఞ ఆపన్న వత్సల అప్పుడు రాజుతో అంటే రక్షించవలసిన వాడు శిక్షించడానికి ముందరికి వస్తే అలాంటి వారి నుండి ఎవరైనా కాపారగలరా అండి? సరే గోపం వచ్చింది ధనుష్ తీసుకొని వచ్చాడు పారిపోతే ఎంత దూరం పోతావ్? ఇదంతా వాణిపాలనే. మరి ఏం చేయాలి? శరణు వాడినే వేయాలి. సంపదానికి వచ్చిన వారి ముందరే అయ్యా చేతులు జోడించుకొని రక్షించవాలి అంటే ఆయనే ఊరుకుంటాడు. అంతే తప్ప ఎంత దూరం పారిపోతాం? ఈ విషయాన్ని తెలుసుకొని ధర్మజ్ఞ ఆపన్న వత్సల నాయనా మహానుభావా నీకు అన్ని ధర్మములు తెలుసు. అంటే స్త్రీని చంపకూడదు అని తెలవనా? ఇన్ని ధర్మాలు తెలిస్తే నీకు ఈ విషయం తెలియదు? అందులో ఆపన్న వత్సల. ఆపదలు పొందిన వారంటే ఎక్కువ జాలి చూపేటువంటి మహానుభావా త్రాహిమామభి భూతానాం పాలనే అవస్థితః భవాన్ నీవేం చేస్తున్నావు? సకల ప్రాణులను కాపాడుతానని పట్టాభిషేకం చేసుకున్నావు. అందులో నీవు లేనా? ప్రారంభంలో నీవు లేనా? నన్ను కాపాడాలి కదా? నీ పటాభిషేకం ప్రమాణం ఏమిటి? ప్రమాణం ఏం చేశావు? నా రాజ్యంలోని సకల చరాచర జగత్తును, భూమండలాన్ని, ప్రాణులందరినీ కాపాడుతాను అన్నావు కదా? అందులో నేను ఉన్నాను కదా? మరి నా వెంట పడుతున్నావేమిటి? నన్ను కూడా నీవు కాపాడాలి. అందుకే సత్వం దిగాంసచే కస్మాత్ దీనాం అకృత కిల్విషాం. నీ పరిపాలనలో ఉన్న అందరిలా నన్ను కూడా కాపాడవలసిన నీవు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావయ్యా? దిగాంసతే కస్మాత్ అందులో నేను దీనురాలిని పోనీ తప్పు చేశానా ఆ కుర్తా చిల్లి బిషా నేను ఏ తప్పు చేయలేదు అహనిశ్చిత్ కథం యే యోషాం ధర్మజ్ఞ ఇతియో మతః
లోకంలో అందరితో పులుచక్రవర్తి ధర్మజ్ఞుడు అన్న పేరు పొంది యోషామహ నిశ్య స్త్రీని చంపుతావా? తమ్మితే ఏమవుతుంది ధర్మం? పోదు మరి. అందుకే ప్రహరంతి నవై స్త్రీతు కృతాగాస్తపియంతవః. మొహల్ ఏం చెప్పింది? నేనే తప్పు చేయలేదు అని చెప్పింది. ఒకవేళ తప్పు చేసినా. ధర్మము తెలిసిన వారు తప్పు చేసినా స్త్రీని చంపరయ్యా. ధర్మము అది. అందువల్ల కృతాయాస్తపి జంతవః కిముత త్వద్విధో రాజన్ కరుణా దీనవత్సలః అంటే సామాన్యులే. తప్పు చేసినా స్త్రీలను చంపకుండా వదిలిపెడతారంటే ఇక నీలాంటి మహానుభావులు దయాపరులు దీనవత్సరుల గురించి ఇంక వేరే చెప్పాలా? మాం విపాత్య అజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్టితం ఆత్మానంచ ప్రజాస్యేమః కథమంబతి ధాస్యసి. ఏమయ్యా? కోపంలో, ఆవేశంలో ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదా? మరి నిజంగా నీ యోగ బలంతో నన్ను చంపావే అనుకో. మరి మీరు చనిపోయిన తర్వాత నీ ప్రజలందరూ ఎక్కడ ఉంటారు? నువ్వు ఎక్కడ ఉంటావు? భూమి కావాలి కదా ఉండటానికి. మరి ఆధారం లేనప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మరి వాళ్ళకి ఉడితే ఏం చేస్తావ్? నన్ను చంపితే కోపం చల్లారుతుందేమో కానీ ప్రజలందరికీ తాపం పెరుగుతుంది. మరి వాళ్ళని ఏం చేస్తావు? విపాత్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్టితం ఇది నావ పడవ ఇది. భూమి అంటే పడవ. ఈ భూమి మీదనే ప్రపంచమంతా ఉంది. ఆత్మానంచ ప్రజాస్తేమాహ కదం. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఎక్కడ ఉన్నావు పుచ్చ చక్రవర్తి భూమి మీదనే ఉన్నావు. ప్రజలు భూమి మీదనే ఉన్నారు ఏం చేస్తావ్.
ఎలా పరిపాలిస్తావ్? కథం అంభతి దాస్యతి నీటిలో వీళ్ళందరినీ నీవు ఎలా ధరిస్తావు? ఎలా పరిపాలిస్తావు? ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఉంటున్నా నువ్వు వచ్చి పరిపాలిస్తావు. అన్నీ నీళ్లే. వాళ్లకు నీళ్లే నీకు నీళ్లే. ఒకడికి పోతావు వాళ్ళు ఎలా వస్తారు ఎలా అడుగుతారు అంటే వసుధే త్వాం వధిశ్యామి మత్స్యాసన పరాంముఖీం. తప్పంటున్నావు కదా ఏం చేశానంటున్నావు కదా నా ఆజ్ఞ స్వీకరించావు చాలు ఆ తప్పు అన్నాడు. మత్స్యాసన పరాంగు ముక్తి నా ఆజ్ఞకు విముఖంగా ఉండేటువంటి నిన్ను సంహరిస్తాను. భాగం బరిహిచి యా వృంతే నతనోతి చానోవసు. నీవు ప్రజల నుండి నీకు రావాల్సిన భాగం తీసుకుంటున్నావు. తీసుకొని ఊరుకుంటున్నావు అంతేనా? మళ్ళీ వాళ్ళకి ఇవ్వొద్దా? భూమి మీద ఓ చారెడు చల్లితే మనకు పుట్టెడు రావాలి. ధాన్యం రావద్దు మరి. విత్తనాలండి ఓ చారెడు వేసామంటే వస్తాలు వస్తాలు రావాలి. మరి వాళ్ళు కొన్ని కుండలు విత్తనాలు వేస్తారు అన్ని వస్తాలు బియ్యం ధాన్యం రావాలి. భూమి జరిగినటువంటి ఏ గింజ వ్యర్థంగా పోదు, మొలకెత్తి తీరాలి. పంట పండాలి. అది ఈనాడు లేదు. భాగం పరహిసి ఆ వృంతే. దర్భర యందు నీ స్వరూపమునందు ప్రజల చేత భాగాన్నైతే తీసుకుంటున్నావు కానీ నతనోచిచనోగుసు నీకు భాగమిచ్చిన వారికి మళ్ళీ నీ వాళ్ళకి భాగమిస్తున్నావా? వాళ్ళు దేవుడాలను ఆరాధించే అవకాశం కల్పిస్తున్నావా? లేదే. అందుకే పోతు యవసం జడ్జను దినం నైవ దోగ్ధ ఓధ సంపయః రోజు గడ్డేకి బాగా తింటున్నావు కానీ. దూడలకు పారి ఇవ్వటం లేదు. అవునండి, గడ్డి తినేది ఎందుకు ఆవు మీద? ప్రేమ ఆవు మీదనా? కాదు, పార మీద ప్రేమ. అవునండి, ఈ గడ్డి తిని పారి ఇవ్వాలి. ఆవు ఏం చేస్తుందది? గడ్డి తినుంటుంది, అది పారి ఇవ్వటం లేదు. అంటే ఎదుటి వారి దగ్గర తీసుకోవడమే తప్ప మళ్ళీ వారి గురం వచ్చి నీకు తెలవదు. తప్పు కాదు ఇదంతా. ఇంత తప్పు చేసి తప్పు చేశానంటావేమిటి? అందుకనే యవసందోగ్ధి అనుగినం.
నైవ దోష్యతే అవశసం పయః నీ పొదుగు పాలు వీరికి ఇవ్వటం లేదు. తస్యామేవం హి దుష్టాయాం దండోనాత్ర నశస్యతే. అందుకే ఇలాంటి దుర్మార్గులను దండిస్తే అది. నింద్యమైన పని కాదు. దోషం లేదు చిచ్చించవచ్చు. త్వంకలు ఔషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువా నీవు. స్వయంగా పంటను పెంచుతున్నావా? నువ్వు స్వయంగా పండిస్తున్నావ్. వాడు విత్తనం వేశాడనుకోండి, వాడు విత్తనం వేస్తే దాన్నే నువ్వు పెంచి పండించి మాకు ఇస్తున్నావా? ఇలా చేయమని నీకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? స్వామి చెప్పారు కదా. మరి వారి ఆజ్ఞను కాదని నువ్వు ధాన్యం ఇవ్వకుంటే ప్రభువు యొక్క ఆజ్ఞను ధిక్కరించినందుకు ఇష్ట తప్పదు నీకు. చెప్తున్నాను అందుకని త్వా ముఖలు ఓనది బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువ. బ్రహ్మ మొదట నీ యందు అన్ని ఊడదులను అన్ని వ్యవులను నాచాడు. వాటిని పైకి తేవాలి. ఇప్పటి వాళ్ళు ఇంత ధాన్యం వేసి మీ వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు. మరి అడవుల్లో, చెట్లలో, కొట్టలో, కోమలలో కొండలు ఉంటాయి చెట్టు కొండలు, కొండ కొండలు. ఆ కొండ కొండల్లో పండ్లు పండుతాయి. ఎవడు నీళ్లు పోస్తున్నాడు? ఎవడు విత్తనం వేశాడు? తెలీదు. అదే పెరగాలి అంటే భూమి విత్తనం వేసి చెట్టుగా రావాలి. కానీ నువ్వు నాకు తొంఖలు వరది బీజాని ప్రాక్ సృష్టాని బ్రహ్మ తేమ జూలి మేడు వాటిని నా ముంచెటి ఆత్మ రుద్ధాని. బ్రహ్మ నీకు ఇచ్చిన అన్ని ఊటదులను నీవు మళ్ళీ ప్రజలకి ఇవ్వాలి. ఇవ్వటం లేదు. ఎందుకంటే నిన్ను నీవు బాగా పొగడుకుందాం అని చెప్పుకున్నాం కదా. నిన్ను బాగా పొగడుకుందాం అనుకొని. ఇక్కడ ఏమి ప్రజలకి ఏమి ఇవ్వటం లేదు. అందువల్ల ఇలాంటి స్థితిలో నముంచెసి ఆత్మరుద్ధాని మామవజ్ఞాయ నన్ను అవమానించి ఇప్పుడు నేను రాదును. ఇంతకు ముందు సంగతి వేరు.
ఇప్పుడు నేను రాదు. నా మాట కూడా కాదు నన్ను కూడా లెక్కించకుండా మందజీహి. మందబుద్ధి గలదానవు కాబట్టి నముంచెతి. ప్రజలకు బ్రహ్మ ఇచ్చినటువంటి వరది బీజాలను వాళ్లకు నీవు ఇవ్వటం లేదు. అమూర్షాం స్తుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం. ఆఖరి దప్పులతో అలమటిస్తున్న ఆస్తులైన వీరి యొక్క రోదనను విని క్షమైష్యామి మద్బానైహి భిన్నాయాహ తవ మేధసా. నా బాణాలతో నిన్ను భేదించి సంహరించి మెదస్సు ఉంటుందే కొవ్వు అంటాం. మీ యొక్క నీ మేధస్సుతో నా ప్రజలందరికీ ఆఖరి తీరుస్తాను. మేధసా పుమానుయోధిత స్త్రీవః ఆత్మ సంభావనే సంభావనః అధమః ఏమన్నావు? స్త్రీని చంపకూడదు. బుద్ధిమంతులు చంపరు. బుద్ధి లేని వాళ్ళు కూడా చంపరు చెప్పాను కదా. బాలకులు చంపరు, పెద్దలు చంపరు, పిల్లలు చంపరు. అది తెలుసు కానీ మరి ఎలా ఉండాలో తెలవదా నీకు? ఎవరెవరిని చంపకూడదో తెలుసు. ఎవరు చంపకూడదో తెలుసు. మరి ఎలా ప్రజలు బతికించాలో తెలవదా? అందుకే పుమాను ఏమన్నావ్ స్త్రీ అన్నావ్. స్త్రీయో, పురుషుడుడో, నపుంసలోడో. ఇది ఎవరికి వారు తమ గురించి చెప్పుకునేవాడు అధమః. కదా నేను తినండి నన్ను చప్పకండి అంటే ఏమర్ధం? నేను పురుషుడునండి అదే నేను నపుంసగుండండి. నీ గురించి నీవు చెప్పుకునేవాడు అధముడని శాస్త్రం. భూతేదు నిరణుక్రోచః నృపానాం తద్వదో అవధః. తోటి ప్రాణుల మీద జాలి లేకుండా
ఉన్నవాడిని చంపుట చంపుట కాదు బ్రతికించుటే. తద్వధః అవధః అలాంటి వారిని చంపటం తప్పు కాదు దోషం కాదు. అంటే ఏంటి భూతేతు నిరనుక్రోశః అన్నారు. తోటి వారి యందు జాలి లేని వాడిని చంపుట చంపటం కాదు. బ్రతికించడం అవుతుంది. ఒక్కడిని చంపుతారని బ్రతికించావు కదా. అదే అవుతుంది. అందుకే అంటున్నారు త్వం స్తబ్ధాం. దుర్మదామ్నీత్వ మాయాగాం తిలచహాచరైహి కాబట్టి నీవు స్తబ్దంగా ఉన్నావు. అంటే నీ దగ్గర స్పందన లేదు. ఇంత మంచు జరిగి ఇన్ని విత్తనాలు వేస్తుంటే నీ దగ్గర స్పందనే ఉండి ఉంటే కదలిక ఉంటే ఈ పాటికే పైరు మొలవాలి. వర్షం పడుతున్నాయి బాగానే పెరగాలి. నీరు ఉంది, ధాన్యం ఉంది, విత్తనం వేశారు ఎందుకు తిరిగి రావటం లేదు? తప్పే ఎవరిది? నీదే కదా? అందుకంటున్నాడు ఆత్మ యోగ బలేన ఇవాధారైష్యామి అహం ప్రజాః కాబట్టి ఇలా మాయతో ఉన్నటువంటి నిన్ను తిలచాః నన్ను తో పొడిపొడి చేస్తా. మొదలు చెప్పాను నన్ను చంపి ఎక్కడ ఉంటావని. అందరం ఉంటాం మరి. నా ప్రజలు ఉంటారు నేను ఉంటాను. ఎలా ఆత్మ యోగేన. నా యోగ బలం నాకు ఉంది, నువ్వేం చేసి నిన్ను కాపాడేది ఎవడు? అక్కడ అందరిని నువ్వే మోస్తున్నట్టు. మరి నిన్నెవడు మోస్తున్నాడు? ప్రజలందరిని నేను భరిస్తున్నాను అని చెప్పుకుంటున్నావే, మరి నిన్నెవడు భరిస్తున్నాడు? నువ్వు ఉన్న నా నెత్తినే కదా. ఇక్కడ ఉన్నాయండి భూమి ఆ చెయ్యి నేను నెత్తినే నేను నెత్తినే. నిన్ను మోస్తున్నది నేను, నిన్ను మోసిన నేను ప్రజలను మోయలేను. అది నా యోగ మాయతో ప్రభావంతో అందరినీ నేను ధరిస్తాను. ఏవం మన్యుమయిం మూర్తిం కృతాంతమివ విభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహి సంజాత వేప ఏదో రథ చెప్పి వారిద్దాం అనుకుంది. స్వాని స్వాని అన్నిటికీ చెప్పేసాడు. మరి ఇంకేం చేయాలి? అందుకే మన్యుమయి మూర్తిం కోపమే ఆగాలన్నట్టుగా ఉంది ఆ మహానుభావుడు. అలాంటి స్వామిని కృతాంతవివ బిభ్రతీం యముడి లాగా ఉన్నటువంటి స్వామిని చూచి ప్రణత
వంగి ప్రాంజలిహి చేతులు జోడించినదై సంజాత వేపదువు ఒళ్ళంతా వణుకు పుట్టింది. అలా వణుకుతూ మాట్లాడుతుంది నామఃపరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే మరి ఇంకా వేరే మాగ లేదు కదా. అనే స్వతంత్రం చేయాలి. అందుకే పరస్మై పురుషాయ పరమ పురుషునికి నమస్కారము. ఎందుకంటే మాయయా విన్యస్త నానాత్మ. నానాతనవే యోగమాయతో అనేకమైన శరీరములను ధరించేటువంటి మహానుభావుడా గుణాత్మనే. వాత్సల్య కారుణ్య మా ఉన్నాయి కదా ఇలాంటి గోమలన్నీ కలవాడా నమః స్వరూపానుభవేన నిర్ధృత ద్రవ్య క్రియా కారక విభ్రమోర్మయే స్వరూపానుభవేన నీ ప్రభావం యొక్క నీ ప్రభావం తోటే నిర్భృత ద్రవ్య క్రియా కారక విభ్రమ ఊర్మయే అంటే ఒక వ్యక్తి పని చేయాలంటే ఏం కావాలి? ఓ ద్రవ్యం కావాలి కదా. కర్త కావాలి, కర్మ కావాలి, క్రియ కావాలి. మూడు కావాలి. ఈ కర్తకు మళ్ళీ కరణం కావాలి. అంటే ఓ సాధనం కావాలి. అంతే కదా. పండు పోయాలి. ద్రవ్యం పండు కోసేవాడు కర్త, కోయడానికి ఏం కావాలి? ఒక కత్తి చాక కావద్దా మరి? కాబట్టి ఉపకరణం కావాలి, ద్రవ్యము కావాలి, కర్త కావాలి. కర్త యొక్క క్రియ అంటే వ్యాపారం కావాలి. ఇందులో ఏది లేకున్నా పని పూర్తి కాదు. అంటే నేను ఉన్నాను, నేను పండిస్తాను, నువ్వు పండించలేవు. రైతు దున్ని విత్తనం వేయాలి. కదా? ఆ వేయత నువ్వు పెంచాలి. నేను నీలో వానితో నేను ఉండి వానితో ఆ పని నీతో ఈ పని చేయించాలి. అదే అంటున్నది భూమి నాయనా అన్నీ చేయించి నన్ను అంటే ఏం లాభమయ్యా. నువ్వు నన్ను ఏమంటున్నావ్? బాగా ఇత్తనాలు అయితే మింగావు, పంటి పోవా ఏమని ఇవ్వకపోవడానికి? ఇత్తనాలు వేయించింది ఎవరు? నువ్వే కదా, మరి పంట ఇప్పించేది ఎవరు? నువ్వే నన్ను తిట్టిస్తావ్, ఇవ్వు వద్దన్నాను నేను. నీవు వీళ్ళకి అంతా ధాన్యం ఇవ్వాలనుకుంటే నేను వద్దన్నాను అయ్యా.
నీవే ఇచ్చేవాడవు నీవే ఇచ్చేవాడవు అందుకే నమః స్వరూపానుభవేనన్యద్భుత ద్రవ్య క్రియా కారక విభ్రమ ఊర్మయే. ఎంత ఓ నాటకం విభ్రమం కేవలం ఒక ఆచరణ అలాంటి మహానుభావుడికి నమస్కారము ఏనాహం ఆత్మాయతనం వినిర్మిత ధాత్ర యతోయం గుణ సర్గ సంగ్రహ నన్ను బ్రహ్మ సృష్టించాడు. తెలుసు కదా? ఎలా సృష్టించాడు? యథాయం గుణసగ్గ సంగ్రహ అన్ని గుణముల యొక్క సృష్టి ఇక్కడ నుంచి జరగాలని. మొలక ఎక్కడ నుంచి చేస్తారే? భూమి నుంచి. నీరెక్కడి నుంచి రావాలి? భూమి నుంచి నుంచే, గాలి భూమి నుంచి నుంచే, అగ్ని ఇక్కడి నుంచే. ఇక్కడే ఉన్నవారు ఇక్కడి నుంచి అన్ని తీసుకొని బతుకుతున్నారు. కదా? మరి వారి బతుకు తెరువుకి ఎలా అయితే ఇవన్నీ ధాన్యం అవసరమో, మరి నేనేలా బతకాలి? నాకెవరు ఇయ్యాలి? నువ్వే కదా? నాకు నీ విష్ట నేను వాళ్ళకి ఇస్తానయ్యా. నాకు ఇయ్యటం లేదు, నేను వాళ్ళకి ఎక్కడికి ఇస్తాను? అంటే నువ్వే రా, నువ్వే ఇప్పించు. తప్పు నాదేం లేదు అంటున్నావ్. విజయాన్ని నేనే చేస్తాను. ద్రవ్య క్రియా కారక విభ్రమోర్మయే ఏనాహమాత్మాయ తనం వినిర్మితా విధాత్రా బ్రహ్మతో నేను సకల జీవులకు ఆధారముగా నిర్మించబడ్డాను. దాత్ర యతోయన్ గుణ సర్గ సంగ్ర అన్ని గుణములు సృష్టి అంతా ఇక్కడ జరుగుతుంది. సైవమాం హంతుముదాయుధ స్వరాత్ ఎవరు సృష్టించారో ప్రస్తుతం ఆ పరమాత్మే తనుర్బాళం చంపడానికి వస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలి? అంటే మరి కన్న బిడ్డను చంపడానికి తండ్రి వస్తే ఎక్కడికి పోవాలండి? రక్షించేవాడే భక్షణకు పూనుకుంటే నా గతి ఏమిటయ్యా? నేను ఎక్కడికి పోవాలి? నన్ను సృష్టించి నువ్వే ఈనాడు చంపుతాను వచ్చింది కూడా నువ్వే. సైయోమాం హంతుముదాయిస స్వరాత్ ఉపస్థితః అన్యం శరణం చమాత్రయే. నిన్ను ఇంకెవరి శరణం రాసిన వాడు నువ్వే.
ఆ పద చరికే నిన్నే నువ్వే ధనుష్ తీసుకొని వచ్చావు మరి చంపు ఇంకేం చేస్తావ్. ఇంకో రక్షకుడు లేడు అంటే అనన్య శరణ్యత్వాన్ని ఇక్కడ మనకు ఉద్బోధించారు ప్రబోధించారు. అప్పుడు కమాశ్రయే ఏదదౌ ఆదౌ అసుజత్య రాచరం స్వమాయయ ఆత్మాశ్రయయ వితర్క్య అవితర్క్యయ ఇతరులు ఎవరు ఊహించటానికి వారి ఊహ కూడా అందనటువంటి రీతిలో ఈ సకల చరాచర ప్రపంచాన్ని నీ మాయతో సృష్టి చేసావు. తస్యైవ తయైవ స్వయంకిల గోక్తుముజ్యతః కధన్నుమాం ధర్మపరః జిఘాంసతి. తవయివ స్వయంకిల గోక్తుముజ్యతః. ఇంతకాలము నీవు సృష్టించినటువంటి నీవు ధర్మార్థుడవు నీవు. నీవే సంహరించాలనుకుంటున్నావు. అయినప్పుడు నీవు ఆచరించేటువంటి పనిని లేదా నీవు సంకల్పించేటువంటి పనిని తన్మాయయా దుర్జేయయా అకృతాత్మభిహీనూనం బత ఈశత్య సమీహితం. పరమాత్మే సంకల్పించుకుంటే ఎవడండీ వారించేది? అసలు పరమాత్మ ఏమనుకుంటున్నాడో ఎవరికి తెలుసు? నీ సంకల్పం నీకే తెలుసు, నీ పనులు నీకే తెలుసు, అవి ఇచ్చే ఫలితాలు కూడా నీకే తెలుసు. మరి నేనెవరిని చెప్పుకోవాలి? నీవు చంపడానికి సిద్ధమవుతే నీ నుండి నన్ను కాపాడేవారు నీకంటే వేరు ఇంకొకరు ఉన్నారా? ఎవ్వరు దొరకరు. అందుకే నిన్నే జలను వేడుతాను. అందుకే చెప్తున్నాను న దచ్యతేయత్ అకరోత్ అకారయత్ యో అనేకః ఏకః పరతశ్చ ఈశ్వరః ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరు చాలా రూపాల్లో ఉన్నారో, ఎవరు ఏకరూపంలో ఉన్నారో, పరతస్య ఈశ్వరః. ఇక్కడ ఉన్నటువంటి ఐక రూప్యానికి అక్కడ ఉన్నటువంటి రూపద్వయానికి అంటే అవతల ఉన్న వైకుంఠంలో ఏ మహానుభావుడు వేయించేసి ఉంటాడో అక్కడ దాకా తెలుసు నాకు ఇక్కడ గురించే కాదు అలాంటి నీవు సర్గాదియః
అత్య అనురాధ్య శక్తివి ద్రవ్య క్రియా కారక చేతనాతివి. బ్రహ్మ చేసే సృష్టి కాదు. మేయే సృష్టి కాదు. అసలు నీవు అందులో భూతేంద్రి ద్రవ్య సమున్వ నమఃపరస్మై తవం భవాన్ ఆత్మ వినిర్మితం జగతు భూతేంద్రియాంతఃకరణాత్మకం. దేనా నమః పరస్మై పురుషాయ విధతి భవాన్ ఆత్మ వినిర్మితం జగతు నీయత నీవే స్వయంగా ఏర్పరచుకున్నటువంటి ఈ జగత్తును ఆత్మ వినిర్మితం జగతు భూతేంద్రియాంతఃకరణాత్మకం కదు. భూతములు, ఇంద్రియములు అంటే పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు. ఇలా ఉండేటువంటి జగత్తును సంస్థాపయిష్యన్ అయమాం ప్రసాదరాత్ అభ్యుజ్యహార. నీవు సృష్టించినటువంటి వీరందరూ నిలవటానికి నీడ లేదని బ్రహ్మ అంటే పరమాత్మ నన్ను రసాతలం నుండి పైకి తీసుకొచ్చాడు. తాను సృష్టించిన వారికి ఆధారం కావాలని బ్రహ్మ నన్ను తీసుకొని వచ్చాడు. అంతే కాదు సంస్థాప ఇష్యన్నజ మామ్ రసాతలాత్ అభ్యుజ్యహార ఎలాగ ఎవరాయనే ఆది సూకర. వరాహం అండి. ఆది వరాహముగా నన్ను సముద్రపు అడుగు నుంచి బయటికి తెచ్చింది ఎవరు? నువ్వే. ఇప్పుడు చంపుతా అన్నది ఎవరు? నువ్వే. బ్రతికించి నీవే, సంహరించేది కూడా నీవే. అపాముపస్తేమై నావ్యవస్థితాః ప్రజాభవానజ్య రిదక్షు సొత్తిలా. అంతా ఒకటే నీరుగా ఉన్నప్పుడు ప్రళయ కాలంలో ఒక నావము ఏర్పాటు చేసి ఆ నావములో ఉండేటువంటి ప్రజాపతులను అంత జూర కూర్చి యుధిష్ఠు శుక్తిరా రక్షించారని చెప్తున్నాం. నా వీరమూర్తిహి సమభూత్ ధరాధరః యోమాం పయతి ఉగ్రచరః జిఘాంసతి. ఆనాటి వరాహావతారం మీరే అనుకుంటాను.
మర్చిపోలేదు జ్ఞాపకం ఉంది గుర్తు బాగా ఉంది. బాధ ఏమిటంటే ఆనాడు మునుగున దాన్ని పైకి చేస్తున్నావు ఈనాడు ముంచుతున్నావు. మరి అప్పుడే ఉడుకుంటే అయిపోయేది కదా. పైకి తెచ్చి కొన్నాళ్ళు ఉంచి మళ్ళా ముంచుతానంటే ఎలాగు చెప్తున్నాడు అంతే త వీరమూర్శిహి తమభూత్ సరాసరః ఆనాటి పరమవీరుడు మనకు భూమండలంగా ఉండెను యోమాం పయసి ఉగ్రశరః జీగాంసతి ఈయన ఆ మహానుభావుడే. తీష్ణమైనటువంటి బాణములతోటి దిగాంతసి సంహరించబోతున్నాడు. నూనం జనైహి ఈహితమీశ్వరాణాం అస్వద్విధైహి తత్ గుణతర్గమాయయా. లోకంలో రాజైనవాడు తప్పు చేసిన వారిని శిక్షించాలి. బాగానే ఉంది. కానీ ప్రజలకు బాగా ఉపకరించే వారిని శిక్షిస్తే ప్రమాదం ఏమైతుంది? అందువల్ల మేము తప్పు చేశామన్నా లేదా మేము ఒక పని చేయలేదు అన్నా నువ్వేం చేయాలి? కాస్త మాతో మంచిగానే ఉండాలి. ఈ కోపాల్ శీలు పనికిరావు. మరి ఏం చేయాలయ్యా? మాతో చేయించుకోవాలయ్యా. ప్రజలకు ఏమేమి కావాలో వాటిని నీవు జాగ్రత్తగా మెల్లగా చెప్పి మాతోటే చేయించుకోవాలి. ఎక్కడ లోపం ఉందో అడగాలి మమ్మల్ని. ఎందుకు వేయడం లేదు? తీసుకుంటున్నావు అప్పుడు నాకు అది కూడా చెప్తాను నేను. వాళ్ళు అది చెప్తారు. ఇలా చేయగలవారు పని చేయనప్పుడు దండించుట శాసించుట కాదు. వారితో ఆ పని చేయించుకునే ఉపాయాన్ని ప్రభువైనవాడు అనుసరించాలి తప్ప ఉగ్రశాసనం పని చేయదు అంటున్నారు. చూడండి. పద్విదే తద్గుణ సర్గమాయయ నజ్ఞాయతే మోహత చిత్తవర్పభిహి తేభ్యో నమః వీర యశస్కరేభ్యః మోహిత చిత్త వర్త్మభి మనస్సు బుద్ధి అంతా మోహించబడి పరమాత్మ నీవు ఆచరించేటువంటి మాయా సృష్టి ఎవరికి తెలియదో వారికి నా నమస్కారం.
తెలిసిన వారు కూడా మాకు తెలుసు అని గట్టిగా చెప్పుకోలేరు. ఎందుకంటే నువ్వు పక్కనే ఉంటావు. ఓహో తెలుసా ఇదేంటి? చెప్పురా బాబు అని ఏం చెప్పాడు? అసలు యోగమయం. కాబట్టి నీ మాయ తెలిసిన వాళ్ళు చెప్పలేరు, తెలియని వాళ్ళు చెప్పలేరు. వాళ్లకు వీళ్లకు నువ్వే మార్గం చెప్పాలి. అయినప్పుడు సృష్టించిన నీవు సంహరించడం మంచిదా? రక్షించడం మంచిదా? నీకేం కావాలో చెప్పు. ఎలా రావాలో నేను చెబుతాను. అలా మనం ఒక ఏమంటాం కాంప్రమైజ్ అన్నమాట రాజీ. ఒక రాజీకి వస్తే మనము బాగుంటాం, ప్రజలు బాగుంటారు ఇలా. శిక్షించకయ్యా మహానుభావ అని భూదేవి పుదు చక్రవర్తిని ప్రార్థించినది అన్నమాట. ఒక అధ్యాయం అయినట్టు ఉంది కదా. సమయం కూడా ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య శుభమత్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః రెండాధ్యాయం అయినట్టు ఉంది కదా? పెద్ద స్టోరీ ఉంది కాబట్టి.
Mangalacharana (benedictory invocation): 'I bow to the Guru-parampara up to Raja Triparyanta. I surrender to Ramanujacharya, the ocean of compassion, whose feet are my refuge -- he who held the lotus feet of Achyuta as the sole refuge, making everything else as insignificant as a blade of grass. Mother, father, the young, children, all wealth in my lineage -- all of these, by divine ordinance, serve the purpose of devotion. I bow at the crown of the beautiful lotus feet of the founder of our lineage, Sri Nathamuni. I bow to Bhattanatha (Periyalvar), Bhaktisara (Thiruppanalvar), Kulashekhara, Yogivaha (Thirumangai Alvar), and the full lineage of Alvars. I bow to Sri Ranga Arya's son Shatakopa (Nammalvar). Salutations to all our Gurus.'
Dear devotees! We continue with the story of Prithu Chakravarti. The sutas and māgadhas (royal panegyrists) came to sing his praises. Prithu told them: 'Wait -- you do not yet know me. Govern for some time; when my qualities become known through my deeds, then come and sing of those real virtues. Do not compose praise of what is not yet established.' On hearing Prithu's noble words of wisdom and humility, the bards were deeply pleased -- 'tuṣṭa-manasaḥ' -- and began praising him for the very wisdom of that teaching! They said: 'We cannot fully describe his greatness -- nālaṃ vayaṃ te mahimānuvarne yo devavaryā atatāra māyayā' -- this is Vishnu's own portion who has descended through maya. We do not know all his qualities yet, but we know whose portion he is -- and that Lord's glories are infinite!
The panegyrists continued: 'Even Vacaspati (Brihaspati, lord of speech) cannot fully describe the Lord's greatness -- how then can we? But just as we cannot drink the entire ocean of amrita yet we would not refuse even two drops of it, similarly we shall sing as much as we can of this avatar's qualities.' They praised Prithu as the avatar of the Supreme Lord: 'He who has descended through maya to protect the worlds -- even when the wisest minds are bewildered, we cannot step back from attempting to praise Him.' The verse captures the devotee's spirit: even knowing the vastness is beyond reach, one sings what one can. The sutas then began describing all of Prithu's future royal qualities -- what kind of king he would be -- based on their divine insight into his nature as an avatar.
Prithu will be foremost among those who practice dharma -- and not merely by practicing it himself. A truly great person not only lives dharma but causes others to live it. 'gopta ca dharma-setunāṃ' -- he will be the protector of the fences of dharma (dharma's boundaries and limits). He will ensure dharma is upheld throughout the realm. He who upholds dharma in his own varna and ashrama duties at every appropriate time and place -- this is the greatness of Prithu. He will protect people in both this world and the next. He will be the one who punishes those who deviate from dharma. 'vasuṃ kāle upādatte kāle chāyaṃ vimuñcati' -- he collects taxes at the right time and distributes wealth at the right time, like the sun that draws up water and the clouds that release it as rain in season.
The sun draws up water and releases it as rain in due season -- and Prithu will govern similarly. He will conduct himself equally toward all beings -- 'sūryavat' (like the sun): the sun shines equally on the brahmin's house and the lowest person's dwelling, showing no partiality. Similarly the moon's light falls equally on all. Prithu will have equal vision toward all (sama-bhāva) and will protect the dharma of both this world and the next. He will rule with perfect equanimity -- 'sarvabhūteṣu samatvam' (equal-mindedness toward all beings), distributing justice without partiality, like sunlight that plays no favorites. He will also be 'upagupta-vṛttiḥ' -- his methods of governance will not always be transparent to the public, for certain necessary acts of statecraft must remain undisclosed.
The verse 'avyakta-vartmā' explains: a king's methods of statecraft -- which actions he is taking, what intelligence he has gathered, what counter-measures he deploys -- must not always be publicly known. The poet Kalidasa in the Raghuvamsham describes this quality of ideal kingship. A ruler must have his own private means of livelihood and service that are separate from his public role -- so that his governance is not compromised by personal needs. He must have secret intelligence networks. Yet despite all this, his fundamental fairness must be unquestioned. Prithu will be like Vayu (wind): just as wind pervades all places yet is not seen, Prithu's methods will operate everywhere yet remain undetected -- 'vāyurātmeva dīkṣiṇā' -- like the inner soul (Paramatma as antaryami) who works through all yet remains hidden.
The king must be like the wind -- pervading all yet unseen. His intelligence agents go everywhere, observe everything, and report back; yet the king sits on his throne appearing calm and uninvolved -- 'prasāntam' -- as if he doesn't know. 'bhūtānāṃ patyantkarmaṇi cāraṇaiḥ udāsīnaivādhyakṣaḥ vāyurātmeva dīkṣiṇā' -- his agents (cāraṇaiḥ) observe all the activities of all the people, and he supervises everything invisibly like the inner soul (ātmā). The people see the king sitting quietly on his throne and think he is unaware of what is happening in the kingdom -- but in fact he knows everything through his network. That is the model of ideal kingship described here through the panegyrists' praise of what Prithu will be.
The bards describe Prithu's extent of sovereignty: 'asya apratihataṃ chakraṃ pṛthoḥ ā mānaśācalāt' -- his royal authority (chakra) extends from Mount Mānasa (Kailasha / Manasarovar region) outward. And 'vartate bhagavān arkaḥ yāvat tapati go-gaṇaiḥ' -- as far as the sun spreads its rays, so far extends his realm. His domain encompasses all the worlds illuminated by the sun. He will cause all the worlds to rejoice (raṃjayiṣyati... lokam ayam ātmā viceṣṭitaiḥ). And the people will praise him: 'dṛḍha-vrataḥ, satya-sandhaḥ, brahmaṇyaḥ, vṛddha-sevakaḥ' -- the first quality is being firm in his vows. A ruler who breaks his word is unfit to rule. Then: always truthful, a devotee of brahmins, a servant of elders, a refuge to all beings (śaraṇyaḥ sarva-bhūtānāṃ).
The panegyrists enumerate Prithu's future qualities: 'śaraṇyaḥ sarva-bhūtānāṃ mānado dīna-vatsalaḥ' -- he gives refuge to all beings, he honors all, he is affectionate toward the poor and helpless. 'mātr-bhaktiḥ para-strīṣu' -- he regards other women as mothers. 'patnyāṃ ardhayivātmanaḥ' -- he regards his own wife as half of himself. Note that our ancient scriptures nowhere teach mistreating women or subjugating wives -- that is a modern distortion attributed to the tradition. Rather the scripture here explicitly says: the wife is to be regarded as half the husband's own self. 'prajāsu pitṛvat snigdhaḥ' -- toward his people he is affectionate like a father. 'kiṃkaraḥ brahma-vādinām' -- before the learned brahmin scholars, he acts as a servant. 'dehinām ātmavat preṣṭhaḥ' -- to ordinary people he is as dear as their own soul.
The bards continue: he will honor all, be affectionate toward the helpless (dīna-vatsalaḥ), regard other women as mothers, treat his wife as half himself, care for his people like a father, serve learned brahmins, be dear to all beings as their own soul, increase the joy of his friends ('suhr̥dāṃ nandi-vardhanaḥ'). And 'mukta-saṃgha-prasaṃgoyam daṇḍa-pāṇiḥ asādhuṣu' -- he who is completely free from worldly attachment, yet wields the rod of punishment firmly against wrongdoers. When one looks at all this together, his most distinguishing quality is 'mukta-saṃgha-prasaṃgaḥ' -- he is free from the attachments of worldly life. 'ayaṃ tu sākṣāt bhagavān tryadhīśaḥ' -- and in truth, this person is none other than Paramatma himself -- the Lord of the three worlds (trilokādhipati), descended in an avatar!
Prithu's domain: 'asya apratihataṃ chakraṃ pṛthoḥ ā mānaśācalāt' -- his sovereign authority extends from Mount Manasa (Kailasha) outward to everywhere the sun shines. He is 'virūḍhā-purataḥ satya-sandhaḥ brahmaṇyaḥ vṛddha-sevakaḥ' -- firmly committed to truth, devoted to brahmins, serving the elders. 'cakravartī' -- his chariot-wheel rolls unimpeded. And 'dṛḍha-vrataḥ satya-sandhaḥ' -- the very first quality required of a ruler: firmness in vows. A king who makes a promise must keep it -- 'vrataṃ cāliś' (vows that waver) disqualify a person from rulership. Second: 'satya-sandhaḥ' -- he never even accidentally speaks an untruth. Third: 'brahmaṇyaḥ' -- a devotee of the brahmin community. Fourth: 'vṛddha-sevakaḥ' -- serving the elderly and wise. Fifth: 'śaraṇyaḥ sarva-bhūtānāṃ' -- refuge of all beings.
The bards explain further: 'mātr-bhaktiḥ para-strīṣu, patnyāṃ ardhayivātmanaḥ, prajāsu pitṛvat snigdhaḥ, kiṃkaraḥ brahma-vādinām' -- treating other women as mothers, treating one's wife as half oneself, caring for subjects as a father, serving Vedic scholars as a humble attendant. 'dehinām ātmavat preṣṭhaḥ suhr̥dāṃ nandi-vardhanaḥ' -- dearer to people than their own soul, an increaser of joy among friends. 'mukta-saṃgha-prasaṃgoyam daṇḍa-pāṇiḥ asādhuṣu' -- utterly free from worldly bonds and yet firm in punishing the wicked. The verse then reveals: 'ayaṃ tu sākṣāt bhagavān tryadhīśaḥ kūṭa-stha ātmā kalayā avatīrṇaḥ' -- this Prithu is none other than the Supreme Lord (Paramatma) himself, the immutable (kūṭa-stha), the inner soul (ātmā), descended in a partial avatar (kalayā)!
The verse further explains: 'yasmin avidyā-racitaṃ nirarthakaṃ paśyanti nānātvam api pratītam' -- those under the influence of avidyā (ignorance) see diversity (nānātva) in this world -- they see humans, animals, trees, gods as all separate and different. But this is 'avidyā-racitam nirarthakaṃ' -- a meaningless construction of ignorance. The Advaita school says everything is one -- but the Vishishtadvaita view is more precise: 'eka-meva advitīyam brahma' means there is only one Supreme Being (Paramatma) -- there is no second Paramatma. It does NOT mean that jīvātmas and prakrti do not exist. Like a kingdom with one king -- the king is one (eka), but that doesn't mean subjects, ministers, spouse, and children don't exist. 'Eka-meva' means the Paramatma is uniquely one, not that everything else is non-existent or illusory.
The argument is: a kingdom with one king doesn't mean the king's subjects, ministers, and family don't exist -- it means there is only ONE king, not two. Similarly 'eka-meva advitīyam brahma' means there is one Supreme Being, not two -- but jīvātmas and prakrti are real and exist within that Brahman. This is the Vishishtadvaita understanding. Those who see diversity (nānātva) through avidyā miss this truth. But this Prithu, as an avatar, perceives the unity underlying all diversity -- 'kūṭa-sthaḥ paśyanti nānātvam api pratītam.' He who is firm and unchanging (kūṭa-stha), the inner soul of all, has descended through a kalā (partial avatar) -- 'udayādrī gopṭā eka-vīraḥ nara-deva-nāthaḥ' -- the sole hero who protects the entire earth from the eastern horizon outward. He will mount the 'Jaitra' (Victory) chariot and roam the world for righteousness.
Prithu Chakravarti is hailed as the 'ādirāja' -- the first and original king. The bards explain: it was Prithu himself who first created the system of cities (nagara), towns (pattana), districts (janapada), and villages (grāma)! Before Prithu, there was no organized settlement system -- people lived scattered: one under a hill, one near a pond, one by a river, each isolated. Prithu was the first great engineer of civilization -- just as Vishvakarma built structures in the divine realm, Prithu was the first 'civil engineer' in the human realm. He leveled the uneven earth and organized the land into habitable areas. He said to the Earth: 'Level these undulations and make proper settlements; store rainwater in reservoirs during the monsoon so that during drought, that stored water can be used for agriculture.' The system of villages, towns, cities, and agricultural infrastructure was established by Prithu.
Prithu's civilizational contributions: he leveled the earth (like today's land development projects), established irrigation systems (dams, wells, water channels), and created the infrastructure of agricultural society. Just as today we build reservoirs and canals, Prithu pioneered this. He also organized livelihoods for all people -- the king's duty is not merely to maintain order but to create conditions for economic well-being for his subjects. 'prajāpatiḥ vṛtti-karaḥ prajānām' -- the king is the one who creates livelihoods (vṛtti) for the people. 'yo līlā adriṃ svaca-rāt koṛtyā abhindhan, namāṃ gāṃ akaroty ajīndraḥ' -- just as Indra used his vajra to flatten mountains, Prithu used the tip of his bow to level the earth, making it ready for cultivation and settlement. He also performed a hundred Ashvamedha yajnas, and near him the goddess Sarasvati herself appeared.
The bards describe: Prithu will perform a hundred Ashvamedha (horse sacrifice) yajnas -- 'eṣaḥ aśvamedhān śataṃ ājaharaiḥ' -- but at the hundredth yajna, Indra will interfere and steal the sacrificial horse. Why? Because whoever completes a hundred Ashvamedha yajnas becomes Indra -- and Indra fears losing his position! This Prithu also received instruction from the sage Sanat-Kumara: 'eṣaḥ sadmopavane sametya sanatkumāraṃ bhagavantam ekaṃ ārādhya bhaktyā labhtatāṃ alaṃ tat jñānam yataḥ brahma paraṃ vidhanti' -- Prithu will go to Sanat-Kumara in his garden-hermitage, worship him with devotion, and obtain from him the supreme knowledge by which the Supreme Brahman is known. Everyone needs a Guru -- even a king-avatar must have a teacher. Prithu chose Sanat-Kumara as his Guru.
The bards conclude their forward-looking praise: Prithu's great fame (kīrti) will be sung in all quarters (tatra tatra girās tāhā... viśruta-vikramaḥ śroṣyati ātmāśritā gādhāḥ) -- he will hear his own glories sung in all the lands he traverses. 'diśo vijitya apratir-uddha-cakraḥ' -- conquering all directions with his unimpeded chariot-wheel (symbol of sovereign authority), 'svatejasom utpāṭita-loka-śalyaḥ' -- removing with his own brilliance the thorn (śalya = affliction) of the peoples. Even suras (gods) and asuras (demons) will sing his praises -- 'surāsuraiḥ upagīyamānaḥ.' He will be 'patir bhuvaḥ' -- Lord of the Earth. 'brāhmaṇa-pramukhān varṇān amātyān purosataḥ paurān jānapadān śreṇīḥ prakṛtīḥ sampūjayat' -- he will honor all -- the four varnas, his ministers, city-dwellers, rural folk, and all the people of his realm.
The bards describe Prithu's comprehensive governance: he will honor brahmins, kshatriyas, vaishyas, shudras, his ministers (amātyas), secretaries (sacivas), city administrators, district heads, village heads, and all layers of society. The administrative structure he establishes: amātyas are the senior ministers below the king; sacivas are the secretaries (like modern department secretaries); then come the mandala-adhipatis (divisional heads), jilla-adhipatis (district heads), taluka-adhipatis (sub-district heads) -- a hierarchical administrative system. This entire system of governance was first established by Prithu Chakravarti! The sutas also say: 'mahārṣi yasya hayaṃ purandara' -- the sage says at the hundredth Ashvamedha, Indra comes to steal the horse. Indra will not let the hundredth yajna be completed, for that would make Prithu equal to Indra in power.
Prithu's administrative system: he divided governance into manageable units -- four to five villages under one officer; four to five such groups under a higher officer; continuing up the hierarchy. This subdivision made administration practical -- no single person can oversee everything from one seat. Each level monitored and reported to the next. What was unusual about Prithu's system: he embedded agents (śreṇī) who lived among the ordinary people in villages, dressed and behaving exactly like local residents -- without identifying themselves as government officials. An officer who announces his authority receives false assurances: 'Everything is fine, sir.' But an agent living anonymously among the people hears the real complaints and real conditions. Thus Prithu got direct unfiltered information from the grassroots -- bypassing the middle-man distortion of hierarchical reporting.
The speaker elaborates on Prithu's intelligence system: when officials visit in their official capacity, people tell them what they want to hear, not the truth. But anonymous agents living among the common people hear authentic complaints -- 'there is no water here,' 'the crops failed,' 'the officer is corrupt.' Direct, unfiltered information reaches the king through these embedded agents. The officer-chain only reports: 'Everything is fine, Your Majesty.' But the real conditions of the people reach the king directly through his disguised agents. This is what 'śreṇī' refers to in Prithu's administrative model. Then the verse says: 'tasmāt dadhāra go-rūpaṃ dharitrī' -- 'therefore the Earth took the form of a cow.' The key question: when Prithu milked the Earth-cow, who was the calf? What were the milk? Each category of beings milked different kinds of 'milk' (fruits, wealth, etc.) from the Earth.
The question arises: who milked the Earth-cow, and who was the calf? Different groups come as different calves to milk different gifts from the Earth. Each varna, each type of being, milks from the Earth what is appropriate to their need -- plants, grains, waters, minerals, each drawn forth by the appropriate calf. The Earth gives all that sustains the diverse world. The story then transitions: Vidura asks Maitreya about the deep spiritual knowledge Prithu received from Sanat-Kumara: 'kumārāt bhagavataḥ brahman brahma-vidyuttamāt labdhvā jñānam sa-vijñānam rājarṣiḥ kāṃ ca kiṃkataḥ' -- after receiving supreme wisdom from that knower of Brahman, which worlds did this royal sage (rājarṣi) attain? Vidura then also asks for all the pure stories of Krishna (Paramatma's katha) -- both what he has asked and whatever else is divinely worthy of telling.
The people of the realm came to newly-crowned Prithu -- 'kṣuta-kṣāma-dehāḥ patim abhyavocan' -- emaciated from hunger, their bodies wasted, they came to the king and appealed to him. They said: 'O Maharaja, we suffer terribly from hunger -- jāṭharāgni (the digestive fire within) is burning us up! As a tree is burned from within by a fire in its hollow (kuhara), we are burned by hunger. You are our lord and protector. We came to you because the Earth is not yielding crops. Seeds are sown but nothing grows -- the Earth is withholding the harvest she had stored within herself. We are dying (yāvan na naśyāmaḥ udbhitodya), please provide us our means of livelihood! You are our lokapāla (world-protector)!' Hearing this compassionate and wretched appeal, Prithu contemplated deeply and long (dīrghaṃ dadyau) to understand the cause.
After deep reflection, Prithu understood the cause of the famine -- the Earth was withholding the seeds and grains within herself and not releasing them for harvest. He picked up his bow and arrows (pragṛhīta-śarāsanaḥ) and advanced upon the Earth in anger -- 'saṃtate vicikam bhūme' -- threatening to strike her. Seeing the king armed and advancing -- 'dharaṇī niśamya udāyudhaṃ caṭam' -- the Earth became frightened like a deer before a hunter (mṛgī iva mṛgayud-druta) and fled. Prithu pursued her across all the three worlds (bhūloka, bhuvarloka, suvarloka) and all directions. Wherever she fled, Prithu was already there, bow drawn, ready to strike -- 'ūdyatāyudham.' Finally: 'loke nā avindatā trāṇam vainyāt mṛtyoriya prajāḥ' -- just as people cannot escape death, the Earth could not escape Prithu. She stopped running.
The Earth stopped fleeing and stood still. She then addressed Prithu with great respect: 'O knower of dharma (dharma-jña), O protector of the afflicted (āpanna-vatsala) -- you took an oath at your coronation to protect all beings in your realm, including me. Am I not part of your realm? Why are you pursuing me to kill me? You promised to protect all creatures -- I too am one of them. Moreover, I am a woman (stri) -- and the dharma you know says that women are not to be killed (prahārayanti na vai strītu kṛtāgāṃstapi jantavaḥ) -- even those who have transgressed! Even ordinary men do not kill women for a fault; how much more should you, a compassionate king famed as dharma-jña (knower of dharma), protect me? And consider this: if you do destroy me, where will you and your people stand? This Earth is the boat on which the entire world rests -- destroy the boat and all perish!'
The Earth continued her appeal: 'Even if I have done wrong -- you who are known throughout the world as dharma-jña (knower of righteousness), who are āpanna-vatsala (tender toward the suffering) -- surely you will not kill a woman? The dharma-śāstra says: even women who have committed offenses are not to be killed (prahāranti na vai strītu kṛtāgāstapi jantavaḥ) -- even ordinary mortals follow this; how much more you, the noble king? And think practically: vipatya ajāraṃ nāvaṃ yatra viśvaṃ pratiṣṭhitam ātmānaṃ ca prajāstema katham ambhati dhāsyasi -- if you destroy this ageless boat (the Earth) upon which the entire universe rests -- where will you yourself stand? Where will your people stand? In water! You would have no ground to rule. This boat called Earth carries everything -- destroy it and there is no kingdom to protect. So please restrain your anger!'
The Earth continued: 'You say you will kill me (vasudhā tvāṃ vadhiśyāmi matsyāsana-parāṃmukhīṃ) -- you who have turned away from my pleas! But think: you are taking my produce (bhāgam) without giving back. I receive offerings and have nurtured all seeds within me, yet you say I am giving nothing -- but consider: you give me seeds, I need nourishment from your side too! The cow (simile): a cow eats grass to produce milk for her calf. If the cow eats grass but gives no milk, the owner is right to be displeased. But look -- you are taking my produce (the taxes, the bhāga) without in return enabling me to yield. It is like feeding the cow grass (taking from her) but never letting her give her milk (poyuṃ yavasaṃ jadgnu dinaṃ naiva dogdhi ūdhasaṃ payaḥ) -- the cow eats daily but gives no milk to the calf because you have not provided what I need to be productive!'
The Earth concludes: 'This is not my fault. The seeds were placed within me by Brahma (svayambhuvā) at the beginning -- it is my nature to sprout and nourish what is planted. But then you say I am not producing. Yet it is you who controls the rains, the conditions, the support (ādharā). The verse says: tvam-kalu auṣadhi-bījāni prāk sṛṣṭāni svayambhuvā -- the medicinal seeds and food-seeds were originally created by Brahma and placed within me. Those I must release -- muñceti ātma-ruddhāni mamavajñāya nanu ciḥ -- but you have not given me what I need to release them! Moreover, I am being disrespected (mamavajñāya) -- now even you discount me. Earlier I was fine; you have come only now to demand from me. You give me your negligence and expect my abundance. That is not how it works. Provide the proper conditions, and I will give abundantly!'
Prithu replied sharply: 'Now you speak of your own disrespect (mama-avajñāya) and say you are a slow-witted cow (mandajīhi). The Lord gave you the seed-wealth (varadi-bījāni) to distribute to the people -- but you are withholding it from them. You have heard the anguished cries (paridevitam) of those wasting away in starvation -- yet you refuse. Therefore I will pierce you with my arrows (kṣamaiṣyāmi mad-bānaiḥ bhinnāyāḥ tava medhasā) -- splitting your fat (medas), I will use that energy to sustain my people. You say women should not be killed -- that is known. But the question here is: do you know how to sustain the people? You know who should not be killed, but do you know how to make the people live? A king who knows only the prohibitions but fails in his positive duty is incomplete. And your pretending to be a helpless woman while withholding life-sustaining food from millions -- that deception is itself a fault.'
Prithu declared: 'Those who have no compassion for fellow beings -- killing them is not killing, it is saving lives (tad-vadhaḥ avadhāḥ)! By removing one uncompassionate being, you save countless others. So I will act. You are stubborn (stabdhā) -- there is no response in you. Despite rain, despite seeds being sown, despite all conditions being right, you withhold the harvest. The fault is yours. But I have the power to sustain my people without you: ātma-yoga-balena ivādhārayiṣyāmi aham prajāḥ -- through the power of my yoga, I can sustain all the people even without the Earth's cooperation. For while you claim to support others, who supports you? You rest on my crown! I bear you, and I can bear all the people directly through yogic power if needed.' Hearing this fierce speech from the king -- manyumayī mūrtim kṛtāntam iva vibhratīm -- like an angry Yama himself -- the Earth bowed and trembled.
The Earth, trembling and bowing with folded hands (praṇatā prāñjaliḥ, saṃjāta-vepadruḥ), addressed her prayer to Prithu: 'Namaḥ parasmai puruṣāya māyayā vinyasta-nānā-tanave guṇātmane' -- salutations to the Supreme Purusha who, through His māyā, has assumed innumerable forms and who is the repository of all divine qualities! She realizes there is no other refuge -- only the Supreme Lord. 'māyayā vinyasta nānā-tanave' -- He who through yogamāyā bears many forms -- 'guṇātmane' -- whose nature is of boundless divine qualities such as vātsalya (parental love) and kāruṇya (compassion). 'namaḥ svarūpānubhavena nirdhṛta-dravya-kriyā-kāraka-vibhrama-ūrmaye' -- salutations to You whose very self-luminous nature dispels the illusion of the world as a mere play of material substances, actions, and causes (kāraka-vibhrama)!
The Earth's prayer continued: to accomplish any task, three things are needed -- a 'dravya' (material), a 'kartā' (agent/doer), and a 'kriyā' (action). But this is only the apparent structure. In reality, everything is the Lord's own sport -- 'namaḥ svarūpānubhavena nirdhṛta-dravya-kriyā-kāraka-vibhrama-ūrmaye' -- the very self-luminous experience of the Lord dissolves the illusion that material, doer, and action are separate realities. She then says: 'enāham ātmāyatanaṃ vinirmitā dhātrā yato ayaṃ guṇa-sarga-saṃgrahaḥ' -- Brahma created me as the dwelling-place (āyatana) of the ātmā. From me all creation unfolds -- water, fire, air, earth, space -- all the elements originate from me. The entire living world draws its sustenance from me. So who gives me my sustenance? You alone. I give to others what You give to me. Without Your nourishment, how can I yield? That is the real answer -- You must give; then I will give.
The Earth's prayer reaches its climax: 'sa yo māṃ hantuṃ udāyitaḥ svarāṭ upaṣṭhitaḥ anyaṃ śaraṇaṃ ca mātraye' -- the One who has come to destroy me is You yourself, the self-luminous sovereign (svarāṭ) -- and there is no other refuge I can seek except You! This is the teaching of absolute ananya-śaraṇyatva (refuge in the Lord alone) that the text imparts here. The Earth models the teaching: even when the Lord (in the form of Prithu) threatens to destroy you, the only refuge is the Lord Himself. There is no escape -- but there is no need to escape. Turn to the Lord directly. The Earth continues her philosophical prayer: 'na jñāyate mohatac-citta-varttmabhiḥ' -- those whose minds are confused by moha (delusion) cannot know Your ways. Even those who know cannot boldly declare they understand You -- for You stand ever present, and the moment they claim knowledge, You surprise them with deeper mystery.
The Earth prays: 'aty-anurādhya śaktiḥ vi dravya-kriyā-kāraka-cetanā-tiḥ' -- Your power is beyond the reach of the elements, actions, causes, and even consciousness itself. Even Brahma's creation is not independent -- and my existence is not independent either. The verse says: 'namaḥ parasmai tvaṃ bhavān ātma-vinirmitaṃ jagat bhūtendriyāntaḥkaraṇātmakam' -- salutations to the Supreme Purusha who has Himself created this universe composed of elements (bhūta), senses (indriya), and the inner instrument (antaḥkaraṇa). 'saṃsthāpayiṣyan ayam āṃ prasādāt abhyujjahāra' -- the one who raised me from the primordial waters (rasātalam) in order that His created beings would have a firm place to stand -- that was none other than Ādi Varāha (the primordial Boar Avatar)! You are that very one. You raised me then -- and now You raise Your weapon against me?
The Earth recalls the Varaha Avatar: 'na vīra-mūrtiḥ tama-bhūt sarā-saraḥ... yo māṃ payasi ugra-śaraḥ jighāṃsati' -- that great hero who once was my very foundation (sarāsara = the supporter of all movable and immovable creation), is it that same One who now with sharp arrows seeks to destroy me? 'nūnam janaiḥ īhitam īśvarāṇāṃ asvadvidhaiḥ tat-guṇa-targamāyayā' -- the ways of the Lord are not known even to those who think they know. You act according to Your will, using us all as instruments in Your mysterious play (tad-guṇa-sarga-māyayā). The Earth pleads: 'When one can be made to work willingly and productively through gentle guidance, harsh punishment is not the right approach. Show me what I need to do properly, and I will do it. Coercion against one who can be motivated through proper means is itself a failure of wisdom. Let us reach an understanding -- I will yield abundantly if You work with me rather than against me!'
The Earth concluded her long prayer and plea to Prithu Chakravarti. She appealed for understanding -- 'let us reach an agreement (kāmpramisam -- a compromise) rather than conflict; then I will produce abundantly for your people, and everyone will prosper.' As the verse says: 'tebhyo namaḥ vīra-yaśaskarebhyaḥ mohi-ta-citta-vartmabhiḥ' -- salutations to those great souls whose ways are beyond the comprehension of ordinary minds. The Earth's prayer ends with absolute surrender to the Supreme. This concluded what appears to be two chapters covered in today's session. The session ended with the benedictory verse: 'Svasti prajābhyaḥ paripalayantāṃ nyāyena mārgeṇa mahīṃ mahīśāḥ. Gobrāhmaṇebhyaḥ śubham astu nityaṃ lokāḥ samastāḥ sukhino bhavantu. Asmad gurubhyo namaḥ.' -- May rulers protect their people justly. May cows and brahmins always prosper. May all the worlds be happy.