రామ అవతారం: వనవాసం మరియు జటాయువు త్యాగం

Rama Avatar: Forest Exile and Jatayu's Sacrifice

bhagavatam Kandadai Ramanujacharya

రామావతారంలో సుతీక్ష్ణ అగస్త్య మహర్షుల మార్గదర్శనంలో రాముడు దండకారణ్యంలోని ఆశ్రమాలు సందర్శించాడు. జటాయువు రాముడిని 'వత్స' అని పిలిచి దశరథుడితో బంధాన్ని గుర్తించిన ఘటన ముఖ్యంగా వివరించబడింది. రాముని చూపు మాత్రమే సముద్రాన్ని కంపింపచేసింది - ఆయన ధర్మం ఎంత అచంచలమైనదో చర్చించబడింది.

The Rama avatar is covered - Rama tours the hermitages of sages in Dandakaranya under Sutikshna's and Agastya's guidance. The Jatayu episode is highlighted: the great eagle addresses Rama as "vatsa" (dear child), recognizing the connection with Dasharatha. The session describes Rama's unflinching dharma - how even the ocean trembled with a single glance and Lanka's fate was sealed.

← Prev Next →
Rama Avatar: Forest Exile and Jatayu's Sacrifice Kandadai Ramanujacharya bhagavatam

రామ మతత్ పరికరాణి గ్రనాయమి అస్మద్పులో భగవతో ఏక సింభో రామ చరణం చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యజేవ నియమేన మదన్వయానాం ఆగ్యస్య నత్ కులపతేను కుడాభిరామం శ్రీమత్ సదంగ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరత్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాం హృదేణు పరకాల యతీంద్ర మిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకాశంహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేణి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచత్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యః పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం శక్తి పరాచరాత్మయం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతన ఆజుహావ ఉద్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం

శ్రీ రంగార్య గురు పుత్రం షఠగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః బంధువులారా రామావతారాన్ని చెప్పుకోవాలి అనుకున్నాం అందులోను అస్మత్ ప్రసాద సుముఖః కలయ కలేశ ఇక్ష్వాకు వంశ అవతీర్య గురోహో నిదేశే తిష్టన్ వనం సదయితానుజ ఆవివేశ యస్మిన్ విరుజ్య దశకాంధర ఆర్తిమార్చ్యత్ రామావతారం యొక్క సంగ్రహ నీతి సారం ఏమిటి? అవతారంలో ఒక్కొక్క వాక్యం చెప్పాడు. కృష్ణావతారం యొక్క సారము ఆచార్య ఉపదేశం. రామావతారం యొక్క సారము గురు నిదేశ పాలన అంటే పెద్దల మాట వినుట. రామావతారం అంటే ఏమిటంటే పెద్దల మాట వినుట. చూడండి మొత్తం రామాయణం అంతా మీరు అవతారం దగ్గర నుంచి మొదలు పెడితే అవతారము. దేవతలు కోరితేనే పుట్టాడు స్వామి. విశ్వామిత్రుడు కోరితే దశరథుని ఆజ్ఞ మేరకు అతని వెంట వెళ్ళాడు. విశ్వామిత్రుని మాట మేరకే తాటకను సంహరించాడు. అతని మాట మేరకే యజ్ఞాన్ని కాపాడాడు. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించే మిథిలానగరానికి బయలుదేరాడు. అహలియా శాప నిర్మోచనం కూడా అతని ఆజ్ఞతోటి. శివధనుర్భంగం కూడా విశ్వామిత్రునిది. దశరథ మహారాజు చెప్తే సీతమ్మను వివాహం చేసుకున్నారు. తండ్రి ప్లస్ కైక ఇద్దరి ఆజ్ఞతోటి అరణ్యానికి బయలుదేరారు. భరద్వాజుని ఆజ్ఞతోటి చిత్రకూటంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. చిత్రకూటంలోని కులపతి ఆజ్ఞతోటి అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యానికి బయలుదేరాడు.

దండకారణ్యంలో సుతీక్షుని యొక్క అనుమతితోటి ఆజ్ఞతోటి దండకారణ్య రుష్యులందరి ఆశ్రమాలు సంచరించాడు. అగస్త్య మహర్షి యొక్క ఆజ్ఞతోటి పంచవటికి బయలుదేరాడు. పంచవటిలో జటాయువు యొక్క నిర్దేశంతోటి ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఇంకొంచెం లోతుగా వెడితే జటాయువు కోరిక తీర్చడాని కోసమే సీతమ్మను ఒంటిగా విడిచిపెట్టి తాను బయటికి వెళ్ళాడు చెప్పాం కదా. సీతాంచ తాత రక్షిష్యే పోయి యాతి సలక్ష్మణి పంచవటికి రాముడు వచ్చినప్పుడు గద్ద యు వృద్ధరం కాబట్టి గద్ద కనపడకూడదు అని శాస్త్రం ప్రయాణానికి గద్ద అపశకునం. రాసభస్య రవశ్రేష్ట ప్రయాణం చేసేవారికి గాడిద అరుకు వినబడితే మంచిది. గాడిద కనపడకూడదు. అలాగే శృగాలస్యచ దర్శనం. నక్క కనబడితే మంచిది. నక్క అరుపు వినబడకూడదు. గరుడస్య ఉభయం శ్రేష్టం. గరుడ పక్షి కనబడ్డా మంచిదే కంఠం వినబడ్డా మంచిదే. వృద్ధరస్యచ నచోభయం. గద్ద కనపడకూడదు. అరుపు వినపడకూడదు. ఆ సంగతి తెలుసు కాబట్టి ఏదో పాపం భార్య తమ్ముడితో వస్తున్నాడు. ఇక్కడ నలవ ఉంటాడో ఏమో. సరే నా మొహం ఎందుకు చూపాలిలే అని జటాయువు చితారు కొమ్మలో కూర్చున్నాడు పోయి కనపడకుండా. ఎందుకని అవసరం అప్పటి చేద్దామని. అతనికి ఎలాగైతే శకున శాస్త్రం తెలుసో మన రామునికి ప్రయాణ శాస్త్రం తెలుసు. అంటే అధ్వనః దారిలో వెళ్లి అడవిలో వెళ్ళేవాడు ఎలా వెళ్ళారో చెప్పండి శాస్త్రం. ఏమిటి? అగ్రతః పృష్టతశ్చైవ పార్శ్వతశ్చ తథా ఊర్ధ్వతః సర్వ దిశాః పశ్యం గచ్ఛేతామి. అడుగులో వెళ్ళేవాడు ముందర చూడాలి, వెనక చూడాలి, పక్కన చూడాలి, కింద చూడాలి, పైన చూడాలి. అడుగులో అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. మరి చెట్ల మీద మృగాలు ఉంటాయి, కొన్ని పాములు ఉంటాయి. ఇగో పైన పడొచ్చు సమానం అంటా. మరి పైకి చూసుకుంటూ, కిందికి చూసుకుంటూ, పక్కలోకి చూసుకుంటూ, ముందుకి చూసుకుంటూ, వెనక్కి చూసుకుంటూ వెళ్ళాలి. అది శాస్త్రం. ఈయనే ఆ శాస్త్రం పాటించాడు. పైకి చూస్తే వాడు కనబడటం లేదు. మరి ఊరుకోవచ్చు కదా ఏదో చూసేయాలని పోవచ్చు కోభవాన్. నువ్వు ఎవరయ్యా అని అడిగాడు. అంటే కనబడడమే కాదు గొంతు కూడా వింటే కానీ అక్కడి కార్యక్రమం పరిపూర్ణం కాదన్నమాట. ఏదో కావాలి కదా. సరే అహం సఖ అనేది నీ తండ్రి గారికి నేను మిత్రుడిని నాయనా.

ఇది వత్స అనే పిలుస్తారు రాముడిని జటాయువు. వత్స అని పిలుస్తారు నాయనా. నాన్నగారికి నేను గుర్తులు ఉన్నాయి. నన్ను జటాయువు అంటారు. నువ్వు ఇక్కడే ఆశ్రమం నిర్మించుకో. ఎందుకంటే నా సహాయం ఉంటుంది. సీత ఎప్పుడైనా ఒంటిగా ఉండవలసి వస్తే, నేను ఆమెకి ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను. అంటే నువ్వు ఎటైనా వెళితే, సీతను విడిచిపెట్టి నువ్వు ఎటైనా వెళితే. నీతో పాటు మీ తమ్ముడు కూడా వెళితే ఆమె ఒంటిగా ఉంటే ఆమెకి ఏదైనా ఆపద వస్తే అప్పుడు నేను కాపాడుతాను మన రాముడు. అతని బుద్ధిమంతుడైన బాలుడు కదా. పెద్దమని చెప్పాడు ఎందుకు ఊరుకోవాలి అని. ఆమెను ఒంటిగా వదిలిపెట్టి ఆయనే పోయాడు తమ్ముడిని పిలుచుకున్నాడు. ఇలా సీతమ్మను ఒంటిగా విడుచుట కూడా జటాయువు కోరికే అని. ఇంకా లోతుకు వెళితే అరణ్యానికి రావటం కూడా. లక్ష్మణ స్వామి కోరిక అంటాడు అహం సర్వం కరిష్యామి జాగ్రత్త శోభ దృశ్య అంటాడు నేను అంతా నేను చేస్తాను అంతా నేను చేస్తాను అన్నాడు కాబట్టి సరే చూద్దాం ఎంత చేస్తాడో అని ఆయన కోసం అరణ్యానికి వచ్చాడు అని చేస్తాడు. ఇలా కబంధుని యొక్క ఆజ్ఞతోటి శబరి యొక్క ఆజ్ఞతోటి సుగ్రీవునితో స్నేహం చేశాడు. సుగ్రీవుని మాటతోటి వాలిని చంపాడు. సుగ్రీవుని మాటతోటే హనుదాదులను వచ్చిన దిక్కుకు పంపారు. హనుమంతు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ సుగ్రీవుని సలహా మేరకు యుద్ధ యాత్రకు బయలుదేరారు. యుభేటియుని సలహా మేరకు సముద్రుడిని శరణు వేడారు. సముద్రుని యాజ్ఞ మేరకు సముద్రంలో వారసి కట్టారు. ఇలా చూసుకుంటూ వెళ్ళండి. చివరికి రామరావణ యుద్ధంలో కూడా మా తల్లి చెప్పితే రావణ అసురుని చంపాడు. అలంతే కిడయ రామ. పాపః ఏష అతి సీమతాంగతః అని కాదు. అన్ని హద్దులు దాచాడు. అతి సీమత అన్ని హద్దులు దాచాడు ఇతను వినాశచాలః కచితః యస్సురైహి సహ అద్య వర్తతే. వీడు చనిపోవాల్సిన రోజు దేవతాలు నిర్ణయించారు అది ఈరోజు ఉంది. ఇంకెందుకు ఆడుకుంటావు నాయనా? బ్రహ్మాస్త్రం ప్రయోగించు అని మా తల్లి చెప్తే వాడిని చంపాడు.

అగ్నిహోత్రుడు చెప్పితే సీతమ్మ స్వీకరించారు. అలాగే మళ్ళీ భరద్వాజుడు చెప్పితే అయోధ్యకు బయలుదేరాడు. భరతుడు చెప్పితే పట్టాభిషేకం చేసుకున్నాడు. సరే చివరికి యమదంబరాజు చెప్పితే అవతారాన్ని ముగించారు. అంతా చెప్పడం వినటమే రామావతారం. తానకు తానుగా ప్రత్యేకించేది లేదు. అందుకే గురునిధి చెప్పాలనమ్మ. రామావతారానికి ఇది ఈక్వల్ టు ఏమిటయ్యా అంటే మొత్తం సారము గురునిధి అని చెప్పాడు అసలు. చూడండి ఆ మాట చూడండి. అస్మత్ ప్రసాద సుముఖః కలయ కలేశ ఇచ్శ్వాకు వంశ అవతీర్య గురోర్నిదేశే తిష్టన్. అది సారం అన్నమాట. ఒక్కొక్క సారం ఒక్కొక్క సారం చెప్తుంటారు వ్యాసుడు. అందుకే గురోహ నిదేశే తిష్టన్. పెద్దల ఆజ్ఞలో ఉంటూ. వనం తదైత తదైతానుజ ఆవివేశ భార్య తోటి తమ్ముళ్ళ తోటి అరణ్యానికి ప్రవేశించాడు ఆవివేశ యస్మిన్ విరుద్య దశకాంధరః ఆర్తిమార్చ్యత్. ఏ మహానుభావుని యందు విరోధం తెచ్చిపెట్టుకొని ఎవరాయన రావణాసురుడు ఆర్తిం ఆశ్చర్యం దుఃఖాన్ని పొందాడని ఒక అర్థం దుఃఖాన్ని తొలగించుకున్నాడని ఒక అర్థం ఎందుకంటే ఇక్కడ దుఃఖాన్ని పొందితే అక్కడ దుఃఖం పోతుంది కదా. అందువల్ల భగవంతుని కంటే దూరంగా ఉండేటువంటి దుఃఖాన్ని తొలగించుకున్నాడు. తన రాఠస రాజత్వాన్ని, లంకాధిపత్యాన్ని ఆ త్రైలోక్యాధిపత్యం ఉండే ఇదంతా. ఏర్పరిచిన బాధల నుంచి విముక్తి లభించింది. వాటి వల్ల వచ్చిన గర్వంతో సంపాదించినటువంటి దౌర్జన్యంతో లేనిపోని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. యస్మా అదాత్ ఉదదిరూఢ భయ అంగవేషః మార్గం సపద్యరిపురం హరవత్ దిధక్షోహో దూరే సుహున్మజిత రోష సుషోణ దృష్ట్యా తాతప్యమానమకరోరగనక్ర చక్రః అది చెప్తున్నాడు. సముద్రాన్ని తన నిప్పులు కురిసే చూపుతోటే ఇంకింపచేశాడు అంటున్నాడు. గట్టిగా చూస్తే ఆయన దింగిపోయేది. వాడు అందుకే ముందు ఊరికి వచ్చాడు. ఇతను చూపు చూస్తే తాతప్యమాన మకరోరగ నక్ర చక్రః అంటాడు. ఇతను గట్టిగా కోపం చూసేసరికి సముద్రం జలం లోపల ఉన్నటువంటి ముసళ్ళు, తిమింగిలాలు ఏవో నాగములు ఇవన్నీ కూడా తాతప్యమాన మసిలిపోయాయి ఉడికిపోయాయి అన్నీ.

సముద్రం అంతా అల్లకల్లోలం అయిందన్నమాట కేవలం ఒక్క చూపు తోటే. అదా ఉదది ఉదది రూఢభయ అంగవేషః మార్గం సపది హరిపురం హరవత్ దిధక్షోహో శత్రువు నగరానికి. దారి ఏర్పరచుకొని వెళ్లదలుచుకొని శంకరుని లాగా దహింపయేతామని కాస్త అడుడి చేద్దాం అనుకున్నాడు. హరవతు దిధక్షో దాహం పని వాడిది కదా డ్యూటీ. అంటే అడుడి మనం చేద్దామని తను కూడా శంకరుని లాగా మూడో కన్ను తెరిచి సముద్రాన్ని ఇంకింపచేతామని అనుకునేసరికి. దూరే సుహృన్మజిత రోష సుషోణ దృష్ట్యా తాతప్యమాన మకరోరగ నక్ర చక్రః మిత్రులకు కలిగేటువంటి బాధను తొలగించటానికి అన్నట్టుగా కోపంతో ఒక్క చూపు చూస్తే జలంలో ఎక్కడో ఉన్నటువంటి సకల జరజరములు ఉడికిపోయాయి, మసిలిపోయాయి అంటున్నారు. నక్ర చక్ర. వక్షస్థల స్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైహి విడంబిత కపుజ్యుషాం ఊఢహాసం సద్యోసుభిస్సహ వినేశ్యతి దారహర్తుహు విస్ఫూర్జితై ధనుష ఉచ్చరతః అర్ధిసైన్యే ఇందులో ఎలాంటి వాడిని చంపాడు రామచంద్రుడు రావణాసురుడు అంటే వాడు సామాన్యుడా మామూలోడు కాదు. స్వర్గలోకంలోకి దాడికి వెళ్లి ఐరావతము ఐరావత జాతీయములైన కొన్ని ఏనుగులు. ఒకేసారి మీదికి వచ్చి తమ దంతములతో ఇతని వక్షస్థలాన్ని చీల్చాడు. వరిపిడి చేశాడు. ఆ వరిపిడికి వక్షస్థలం అంతా కాయలు కాచిపోయింది. ఐరావత దంతములతో కాయలు గాయబడిన పక్షస్థలము కలవాడు అంటే ఐరావతం కూడా ఇతన్ని ఏమి చేయలేకపోయింది బలక్రమం అన్నమాట. వక్షస్థల స్పర్శ రుగ్న మహేంద్రవాహ ఇంక అందులో రుగ్న మహేంద్రవాహ అంటున్నాడు దానికే బాధ అయిందట వీడికి కాదు. ఇతని వక్షస్థలాన్ని స్పృశించుట వలన ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతానికే బాధ కలిగింది. అదే రుగ్న మహేంద్రవాహ. దంతైహి విడంబిత గగుబ్జుషః ఊఢహాసం అన్ని దిక్కులు మొత్తం దిక్కులలో ప్రతిధ్వనించి ఎలాంటిది దాని ఊఢహాసం నన్ను చంపడానికి నన్ను బాధించడానికి నీవు దంతాలు నా మీద ప్రయోగిస్తే

నీకే బాధ అయిందా? ఇంత సుకుమారమా అని ఐరావతాన్ని పరిహచించాడు రావణస్తుడు. అతని ఆ వికటాష్టహాసానికి అన్ని దిక్కులు భయపడ్డాయట. నిక గుబ్జుషాం బూఢహాసం సజ్యః అసుభిస్సహ వినేష్యతి దారహర్తుహు అలాంటి వాడికి కీర్తే కాదు సైన్యమే కాదు ప్రాణాలతో సహా తగినవన్నీ తీసుకొని పోయాడు కదా స్వామి వినేష్యతి దారహర్తుహు విస్పూజితైహి ధనుష ఉచ్చరతః అర్ధి సైన్యే సైన్యం మొత్తంలో ఉన్నటువంటి అందరి ప్రాణాలతో పాటు వారందరి కీర్తిని, పరాక్రమాన్ని, గర్వాన్ని, బలాన్ని ఒకేసారి తన చాపములతో, బాణములతో హరించినటువంటి మహానుభావుడు. భూమేహ సురేతరవరూధ విమర్ధితాయాః క్లేశవ్యయాయ కలయ చితకృష్ణ కేశః జాతః కరిష్యతి జనానుపలక్ష్మ మార్గః కర్మాణి చాత్మ మహిమోప నిబంధనాని దీని తర్వాత రామావతారాన్ని ఒక మూడు శ్లోకాల్లో చెప్పాడు. ఇక తర్వాత వచ్చే అవతారం తెలుసు కదా కృష్ణావతారం. దాని కోసం ఒక 10 శ్లోకాలు పైనే ఉంటాయి కృష్ణావతారం. ఎందుకంటే కృష్ణుడు అనగానే అందరూ పులకించిపోతారు. అందులో వ్యాసుడికి మరీ సంతోషం ఆయన అంటే. ఎందువల్ల అంటే సౌలభ్య పరాకాష్టం. సౌలభ్యం ఉన్న అవతారాల్లో బాగా ఉన్నది ఎక్కడ అంటే కృష్ణావతారమే. రాముడు మనలోకి వచ్చాడు. చాలా చేశాడు. ఏం చేసినా ఆయనే చక్రవర్తి. కాదంటావా? చక్కగా వట్టి తాను ఉయ్యా. ఏ బాధ అయితే ఏమండీ? ఎవర్ అయితే ఏమండీ కొడుకు అయితే. కొడుకు కూడా అంతా ఉంటుంది కదా మరి. ఎన్నో ఆటలు ఉంటాయి అందరూ పోనీ అడుగు విఐపీస్ ఏదో ఏంటి విజిటింగ్ గాడు చూపెట్టాలి 96 ప్రోటో కార్డ్స్ అంటారు కదా. ఇవన్నీ చేస్తే గాని పోవడానికి వీల్లేదు. ఆయన వచ్చిన అంత ఫ్రీగా తగ్గిన వాళ్ళు మా తాజిలో అది మన కృష్ణుడు అంటారా మీద పడొచ్చు కింద పడొచ్చు గుద్దొచ్చు కొట్టొచ్చు తిట్టొచ్చు తన్నొచ్చు లాగొచ్చు ఏమి చేసినా మాస్టాడు. తాను చేస్తాడు, మనము చేస్తాం, మన మీద పడతాడు, తన మీద పడేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే అభయ రక్షం ఇస్తాడు లేదా ఆడుకుంటాడు.

దైవత్వం, మానుషత్వం, అర్భకత్వం. ఇది కృష్ణావతారం యొక్క ప్రత్యేక ప్రయోజనం సౌలభ్యము అంటాడు పరమాత్మ. సౌలభ్యం కృష్ణావతారం ప్రత్యేకం. స్వరూపం. అతను ఎలాంటి వారికైనా అందుబాటులో ఉన్నాడు. తన వారికి, ఇతరులకు, శత్రువులకు, పెద్దలకు, చిన్నలకు. పెద్ద ఏదో పెద్దవాళ్ళని స్తోత్రం చేశారు. పిల్లల చేత పిల్లవాడిగా నాటకం ఆడాడు. ఇంద్రాదులు వచ్చారు, బ్రహ్మ వచ్చాడు ఇప్పుడు అందుకని మనకు రామావతారంలో ఇంద్రాదులు ఒక్కసారి వచ్చారు అంతే. ఇప్పుడు కూడా రాముడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మణ్యం. ఏమి మీరు ఏమో చెప్తున్నారు అవన్నీ నాకేం తెలియవు. నా ఇది మనిషినే అనుకుంటున్నాను. నా పేరు రాముడు అంట కదా. అది రోజు కొడుకు ఉంది కదా ఏవో ఏక శృంగ హవరా ఆత్మ ఏమేమో అంటున్నారు అవన్నీ మాకేం తెలియవే అంటారు. కానీ కృష్ణుడు మామేకం చరణం వ్రజ నేనే అంతా అహం ప్రభుహు అహం ఈశః అహం సర్వశ్ర జగత్ కద మత్త సర్వం ప్రవర్తతి. ప్రతి చోట నేనే నేనే నేనే నేనే. ఆయనే కాదు చూసే ప్రతి వాళ్ళు నువ్వు దేవుడవని చెప్పారు. ఇంత విహరించిన గోపికలందరూ కృష్ణుడిని ఏం చెప్పారు? విక్షణ సార్ధితః విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్. గోపికా గీతలు. నకలు గోపికానందనోభవాన్. నువ్వు గోపికానందం యశోదమ్మ కొడుకువా? ఏం కాలేదు. మరి ఎవరంటే విఖన సార్పితః విశ్వగుప్తయే సఖ ఉదేయువ బ్రహ్మ పార్థిస్తే లోకాన్ని కాపాయటానికి అవతరించాడు. ఇష్టంగా చెప్పారు ఎక్కడ అనుమానం లేదు దాచుకోలేదు. నేనే శ్రీమన్నారాయణుడిని ఎందుకంటే ఎందుకు అవతారం అంత గొప్పది అంటే ప్రతిక్షణం శివన్నారాయణుడు చెప్తూనే ఉన్నాడు ఆయన చెప్పుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ ఆయన మాటలు వింటున్న వాళ్ళు ఎవరూ ఆయన శివన్నారాయణుడుగా చూడలేదు మళ్ళీ కలిసి పెరిశారు తిరిగారు ఆడారు పాడారు గంతులు వేశారు. అయ్యో భగవంతుడు కదా అని దూరంగా ఎవడు పోలే. అలాగే నేను భగవంతుడు అని ఎక్కడో పైన కూర్చోలే. ఇలా అందరిలో కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు, కాసేపు అచ్చని జ్ఞాపకం వచ్చి నేను నారాయణుడిని అంటాడు. అన్నదానం పెడతాడు. అందరూ సదరసు అన్నదానం చే తిందాం అంటాడు మళ్ళీ. పెద్ద కలుపుకుంటాడు కూర్చో తింటాడు.

ఇది అది మానవత్వం నవత్వం. నేను మనిషిని అంటాడు, నేను దేవుడిని అంటాడు, నేను రక్షిస్తాను అంటాడు, ఏహ మనం అందరి పిల్లలు ఆడుకున్నాం రావయ్యా అంటాడు. పరస్పర విరుద్ధ ధర్మములను ఒకేసారి ఒకే సముదాయంలో కలిగించి నా ఎవ్వరికీ స్వామి అంటే భయం కలగలేదు. ప్రేమ అందరికీ కలిగింది. శత్రువులు ప్రేమించారు, ప్రియులు ప్రేమించారు, ప్రియురాళ్ళు ప్రేమించారు, తల్లిదండ్రులు ప్రేమించారు. అందరూ ధనం పెట్టారు, అందరూ లాలించారు. యశోదమ్మ మనకు ముందు వస్తుంది కదా కడయో వైష్ణవ మాయయో అని నోటిలో కడుపులో అని మొత్తం బ్రహ్మాండాన్ని చూపెట్టి ఆమె నేశదా దేవినో కానో అనుకుంది. అన్న మరుక్షణమే అమ్మ ఆకలి అవుతుంది అని కళ్ళు నచ్చుకుంటూ ఏడిచాడు. అయ్యో నాయనా పాపిడి దాన పాలు లేదా తెచ్చుకొని పాలు చేసాడు. ఏమన్నావ్ మరి? అంటే ఆయన దగ్గర అదే అవతారం యొక్క వైశిత్యం. పరత్వ సౌలభ్యములను ఒకే అవతారంలో ప్రతిక్షణం చూపినటువంటి విశిష్ట తత్వం కృష్ణ తత్వం. కృష్ణుడు అంటే మన వ్యాసుడు గాని ఆయన గాని అందరూ ఒకే రీతిగా పరవశిస్తారు. ఇప్పుడు ఆ అవతారం అందుకే శితకృష్ణ కేశః అంటాడు స్వామి. దేవతలందరూ వెళితే తన శిరోజమును శిరోజములు అంటాం కేశములు రెండు కేశములు అలా పంపించేశాడు అంటాడు ఒకటి తెలుపుది ఒకటి నలుపుది. అంటే ఈ పెద్దవానికి నేను రావాలన్నా ఇవి చాల్లే అని పంపించాడు శాస్త్రం. అంటే అంశావతార అనే పై భాగానికి. ఇక్కడ కేశః అంటే కైతి బ్రహ్మణో నామ ఈశో హంచ జనార్ధన. ఎందుకంటే శంకరుడు తెల్లగా ఉంటాడు. స్వామి నల్లగా ఉంటాడు. కాబట్టి ఈ తత్వము ఆ తత్వాన్ని కలిపి పరతత్వం మనకు అందియడానికి శీత కృష్ణ కేశ. ఇది వచ్చినవి కేశములు అనుకోకండి పరమాత్మ యొక్క పరమాత్మ కౌంసులు అంటాం స్వామి తర్వాత మనకు అవతరించాడు బ్రహ్మ రుద్ర.

ఆది సకల విభూతులతో ఆవిర్భవించాడు పరమాత్మ చెప్తాడు మనకు బ్రహ్మోయవర్తంలో రేపల్లెలో కృష్ణుడు ఉదయించిన నాటి నుంచి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు కుబేరుడు యముడు వరుణుడు ఆ గోచాల వాకిళ్ళలో కడపల్లో అడిగాపులు కాస్తూ ఉండేవారట. తర్వాత సందేశ్ అమ్మ కోసం పిల్లవాడిని బయటికి ఎప్పుడు తీసుకొస్తుందా చూద్దాం అన్నాడు. ఇదంతా ఎవరో ఉన్నారు ద్వారంలో దిష్టి అవుతున్నాయేమో ఆమె లోపల దాచి పెట్టేది. లొబ్బడి పాలిచ్చి ఆ లొబ్బడి పైకి వచ్చేది. వస్తాడేమో చూస్తామని వీళ్ళు కాపలా కాసుకునేవాళ్ళు. వీళ్ళంతా చూస్తున్నారమ్మా నా పివానికి ఇది అవుతుందా లొబ్బడి పడేసేది. ఎవరికి పాపం రుద్రుడు భిక్షాహర్య రూపంలో వస్తాడు. శరణు రూపంలో స్వామి వస్తాడు. అంటే బిక్ష అంటా కదా అని ఈమె రాబోతుంది. అమ్మ మీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు కదా. అశివాడితో బిక్ష వేయిస్తే ఫలితం బాగా అవుతుంది కదా. శిశుహు బాలః తతః యువాని శాస్త్రం ఆ బాలునితో వేయించమ్మ. అంటే ఆయన గుడి అంటే జంగం ఏదో అంటారు. గుడి బుక్కల జంగం అంటారు. ఈ గుడి బుక్కల జంగంగా ఉన్నావు నువ్వు నీ ఏమంటావ్ అంతా చేసి మా వాడిని ఏం చేస్తావో ఏదో నీ దిష్టిలో అనమంటున్నారు. అమ్మ మీ వాడిని కాదు వాడు మమ్మల్ని ఏం చేయకుంటే చాలు చిత్తరా ఎందుకు వచ్చిన వాడా ఏమనుకుంటున్నావ్ ఆయన నువ్వు. మామూలందరూ ఆయన ఏం చేస్తాడో చూడాలని నేను చూస్తున్నాను ఒక్కసారి తీసుకురా అమ్మ మేల జరుగుతుంది. పది సార్లు బతిలాడి అప్పుడు వాడు వస్తాడన్నమాట. పిల్లవాడిని తీసుకుని ముందర చిన్నగా తల్లి వస్తుంది ఆ ఘట్టాన్ని బ్రహ్మ వివసంలో అద్భుతంగా అధ్యాయం ద్వారా వర్ణించాడు. నాకు మూడే కన్నులు ఇచ్చావు. మరి ఈ తక్కిన ఎక్కడ ఎక్కడ నుంచి ఇచ్చి పెట్టాలి అని అడుగుతాడు విష్ణుడిని. మూడే ఉన్నాయి కదా నిన్ను చూడాలంటే వెయ్యి కన్నులు కావాలి కదా ఏం చేయమంటావు అంటాడు. గమరుక ఉంది కదా దాన్ని గట్టిగా వాయించి వచ్చేస్తాయి అంటాడు. ఎవరు అంటే నాదం. నాదబ్రహ్మ అంటే వేదం. సహస్రవర్త్మ వేదః. నేను దొరికే దానికే నీకు కాదంట. అంటే వైదికమైనటువంటి ఉపనిషత్తులు సూక్తులు నేను లభించేవాడిని. ఈ రెండు కూడా నేను కనపడను. వేద సూక్తాలతో నన్ను దర్శించు వాళ్ళిద్దరి పాట చాలా బాగుంటుంది. ఒకసారి ఒకసారి నమ్మక వాయించు అయ్యా వింటాను అంటాడు పిల్లవాడు కదా. పిల్లవాడు అడుగుతుంది నడ చేస్తే వాయించరాదే అంట తల్లి ఆ మాట వాళ్లకేం తెలుసు వీళ్ళ వాసనేమో వీళ్లకు పక్క వాళ్లకేమో అర్థం కాదు. ఒకసారి ఆయన ఎత్తినే ఏముంది అది ఆ పామిటి ఏమంటాడు మిల్ల పాము ఉంటుంది అది నేను చేసుకుంటాను అంటాడు. నాయనా నువ్వు పడుకోవాలి కానీ వేసుకోకూడదు అంటాడు. అంటే పాము మీద అన్నమాట. పాము మీద నువ్వు పడుకోవాలి కానీ నువ్వు పాము వీళ్ళ పాట నాకు అర్థం అయితే కాదు అది మంచి రక్తిగా ఉంటుందన్నమాట. అట్లా శంకరుడు వస్తాడు ఒకసారి బ్రహ్మ వస్తాడు ఒకసారి ఇంద్రుడు వస్తాడు.

వరుణుడు వస్తాడు. దేవలందరూ వాకిట్లో కాపులా కాసుకుంటూ ఉంటారు. అంటే ఒకే దాంట్లో పరతత్వం కడిగించబడుతుంది. మళ్ళా ఈయనే ఆవుల వెంట, జూడల వెంట అది పట్టుకొని పరిగెత్తుకుంటూ దువ్వుతుంటే అక్కడే ఉంటాడు ఆయన. సీతకృష్ణకేశః కేవలం తెలుపు నలుపునేటువంటి అంశభాగాలతోటే ఈ సకల జగత్తును కాపాడటానికి అవతరించినటువంటి మహానుభావుడు. క్లేశవ్యయాయ భూమేహే సురేతర వరూధ విమర్దితాయాహ క్లేశవ్యయాయ చెప్తున్నాడు. ఇదిగో వచ్చాడు స్వామి అంటే భూమికి సురేతర విమర్దిత అంటాడు. రాఠసురు రాఠసుర చేత బాధించబడటం వలన కలిగినటువంటి కష్టమును తొలగించటానికి కలయ చిత కృష్ణ కేశః తన తెలుపు నలుపు యొక్క అంశములను ప్రవేశింపచేసి ఆ కలతోటి జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః కర్మాని చాత్మ మహిమోపనిబంధనాని ఆయన కరిష్యతి ఏం కరిష్యతి అంటే కర్మాని కరిష్యతి పనులు. చేస్తాడు ఎలాంటి పనులు అంటే ఆత్మ మహిమ తన ప్రభావానికి తన ప్రభావాన్ని సూచించడానికి తగినటువంటి పనులనే ఆ మహానుభావుడు చేయబోతున్నాడు నిబంధనాని తోకేన జీవహరణం యత్ ఉలీకికాయాః త్రైమాసికస్యచ పద శకటోప్రవుత్తః అని చెప్పుకొస్తాడు సునా దర్శన సరికల మొదలు తోకేన జీవహరణం యత్ ఉలూకికాయ ఎవరు ఉలూకికా పూతన ఆమె బకీ అంటారు ఉలూకం ఉంటే బండి. బకుడు వాడు ఉన్నాడు. బండి అంటే మనకు మళ్ళా బండి చెప్పడానికి ఈ శకటం కాదు. కొంగను బండి అని అంటాం. అయం శకట యతోయం ఉరూక అని. ఉలూకం ఉంటే గుడ్లగూగ. ఉలూకం ఉంటే బండి. ఉలూకం ఉంటే శకటం. ఉలూకం ఉంటే కొంగ. నాలుగు అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఉలూకిక అంటే బకీ అని అర్థం. బకీ అంటే ఈమె బకాసురునికి సోదరి. పూతన బకాసురునికి సోదరి. ఈమెను అంటే పూతనను పూతన ప్రాణాలు తీసినప్పుడు కృష్ణుడి వయస్సు ఎంత?

అంటే తోకేనా అన్నాడు. తెలుగు తోక కాదు ఇది సంస్కృతం తోక. ఆ తోకం అంటే శిశువు. శిశువు అంటే 10 రోజుల లోపు వాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై పూతన తను గ్రాలు పోవ నడిచే అని మనకు పోతా పద్యం వస్తుంది. కన్నులు తెరవని పాడు ఆ రోజు పాత రోజుల్లో 10 రోజులు దాటింది కళ్ళు తెరవకపోయేవాడు ముట్టక ముందు కళ్ళు తెరుసుకున్నారు పిల్లలు ఏం చేస్తాం మనం అలా కళ్ళు తెరవని పిల్లవాడే. పూతన యొక్క జీవితాన్ని హరించాడు. తోకేన జీవహరణం యత్ ఉలూకికాయాః త్రైమాసికశ్చచ పద శకటోపవృత్తః అతనికి మూడో నెల వచ్చేసరికి శకటాసుర సంహారం జరిగింది. మూడవ నెలలో తిరునక్షత్రం నాడే అంటే రోహిణి నక్షత్రం నాడే నక్షత్రోత్సవ తిరునక్షత్రం అని చేయడానికి కోసమని బ్రాహ్మణులను, బంధువులను యశోదమ్మ అందరినీ పిలిచి. మరి ఇంతమంది వస్తే ఇల్లు వాకిల్లు సరిపోవు కదా. యమునా నది తీరంలోనే టెంట్ అన్నీ వేసేసి వంట మొదలుపెట్టారు. వాళ్ళు వేదవులే కదా. వాళ్ళకి టెంట్ అంటే బండి. ఇల్లు కావాలంటే 100 బండ్లు రౌండ్ గా పెట్టుకుంటారు, ఆ మధ్యనే వండుకుంటారు, అక్కడే తింటారు, ఆ బండ వేయమంటుకుంటారు. హాయ్ అన్నమాట అది అదిగోండి వయం వయం శకట గృహాః అంటాడు, శకటావాసా వయం రాజన్. ఐంద్రేణ కార్యమస్మాకం అంటారు. ఇంద్రులతో మనకేం పని అయ్యా? అది వర్షిస్తే మనకేం వస్తుంది మనకు? వర్షించి ఎక్కడ వర్షం ఉంటే అక్కడికే పోతాం మనం. మన ఇల్లు బండ్లే. బరువుగా పోతూనే ఉంటాం. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ ఆ బండి దింపుతాం, పచువులకు మేతేస్తాం, పాలు పిండుతాం, మామి ఇందరి తింటాం, కాస్త పడుకుంటాం, వాళ్ళని పెళ్లి చేస్తాం. ఒక దొరక ఉండేవాడికి వాన కావాలా, ఇంద్రుడు కావాలా అని పూజించాలి. నా కాయ తోటి ఏం పని? ఎక్కడ ఉంటే అక్కడికే పోదాం. మొత్తం వాళ్ళని వసిరి లోపల ఇంద్రుడు ఇంకేం బాధ ఉంది? ఎందుకు చేయాలి యజ్ఞం అంటాడు చవత్కారంగా. అందుకోసమని ఈ మహానుభావులు యమునా నది తీరంలోనే బ్రాహ్మణ తదియారాధన బంధువులు గోవులు గోబ్రాహ్మణునికి సుమ్మస్సులు ఇచ్చాం కదా అలా చేస్తారు. వచ్చిన బంధువులకు చక్కని భోజనం పెట్టాలనేటువంటి భావంతో అంతా వంట ఏర్పాటు చేసి మరి తాను కొంత పని చేయాలి కదా యశోదమ్మ. నీళ్ళు చేద్దామని మన దిగిపోబోతున్నారు. పోతూ పోతూ పిల్లవాడు ఏడిస్తే కాసేపు పాలిచ్చి ఆమె నిద్రపోగానే పిల్లవాడు బండి కింద పడుకోబెట్టి నాన్న చూడండిరా ఇప్పుడే వస్తాను నీళ్ళు తీసుకొని వస్తాను అని పోయారు అన్నమాట.

తిన్నట్టే తొక్కు స్వామి బండి కింద దొరికాడు కదా అని ఆ చకరణలోనే ఒక అసురుడు ఆవేశించాడు. పరమాత్మ ఏం చేశాడు పాపం ఏడ్చాడు నిద్రపోయి లేచాడు నిద్రపోయి ఏడ్చిన పిల్లలు ఏం చేస్తారు ఒళ్ళు ఇరుస్తారు కదా చేతులు పైకి కాళ్ళు పైకి ఏదో అన్నారు ఓ కాలు పైకి అంటే అది కాస్త పోయింది. అబ్బరమ్మ అన్నాడు. ఏదో కాలిట పైకి అన్నాడు. ఆ తైరింది వారికి అస పోయాడు. అందుకే అంటాడు వ్యాసుడు మన గోపికలు అలాగే మన ఆండాడు తిరుప్ప ఆండాడు తల్లి కూడా అంటుంది. నీ పాదము మాకే రక్షకం అనుకున్నాం. ఈ వృత్తంతో నీ పాదం నిన్ను కూడా కాపాడింది. కానీ నీకు రక్షకమే, మాకు రక్షకమే. నీకైతే మాకు మీ పాదమే ఎక్కువ ఇష్టం పొమ్మని. నిన్ను మాకు ఇచ్చింది నీ పాదమే కదా, మరి కాపాడింది. చలిరా వృత్తాంతంలో పరమాత్మ యొక్క పాద ప్రభావం బాగా చెప్తారు. అందుకే త్రైమాసికః త్రైమాసిక స్తుచ పద శకటోపవృత్తః యత్ రింగతాంతరగతేన దివిస్పృశేరువ ఉన్మూలనం ఇతరధార్జునయోహో నభావ్యం. రింగతాంతరగతేన దివిస్పృశేరువ మనకిక్కడ సుడిగాలి రుణావర్తు. పునా వర్తన సంభాణం ఒక మాట తగిలింది. దాని తర్వాత ప్రధానమైనటువంటిది నలకూబర మణిగ్రీవులు అంటే జంట చెట్లు అట. చెట్లు రెండు కాదు, ఒకే చెట్టు కానీ రెండుగా రెండు పాయలుగా వస్తాయి. మూలం ఒకటే ఉంటుంది. కింది నుంచి పాయలు వచ్చేస్తాయి రెండు. ఇతను అందుకే ఆ రోలు మూలం దగ్గర పెట్టి లాగేశాడు. ఇంతకు ఉలువుకల బంధనం తరువాత నవనీత చౌర్యం ఇదంతా పరమాత్మ ఏ పని చేసినా ఎందుకు చేశాడో మనకు అర్థం కాదు ఆయనకు అర్థం కాదు. అదేమిటయ్యా అంటే ఉలూకర బంధనం కానీ నవనీత చౌర్యం కానీ దేనికంటే ఏం చెబుదాం? చూసే వాళ్లకు వాళ్ళమ్మ మరీ అమాయకురాలు అంటాడు కృష్ణుడు మా అమ్మ మరీ అమాయకురాలు నన్ను పూర్తిగా నమ్మేస్తున్నది కొంచెమైనా నా దయ మా అమ్మ కూడా చూపెట్టాలి కాస్త. అని చేశానంటాడు. ఎందుకంటే ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళను పాలు పెరుగు మన నీడమ్మ చెప్పుకుంటాం కదా. ఇంతమంది గోపికలు వచ్చి ఫికాయత్ చేస్తే ఆమె ఏమని తల్లి?

చెప్తున్నప్పుడు పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు? ఆమె ఒళ్ళోనే ఉన్నాడు. ఒళ్ళో ఉండి పాలు తాగుతున్నాడు, తను పాలు తాగుతున్నాడు. సాక్ష్యం మరి ఆమె మాట్లాడడానికి ఆమెకి ఛాన్స్ ఇవ్వద్దు. అంటే నా పిల్ల ఆమె నింపడానికి ఆమెకి కూడా అవకాశం ఉండాలి కదా. తన ఒళ్ళు తొక్కుతుంది తను పాలు తాగుతున్నాడు. అందుకే ఆమె చెప్పగానే ఆమె మనది సన్ను విడిచి ఇటు అటు సన్న నేరడు. పొరుగిళ్ళ తోవలెరుగడు. కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారుని రవ్వ చేయన్ దగుని. మరి ఇంక కళ్ళే తెరవలేదు. నా స్థానాన్ని వాడు ఎప్పుడు విడిచిపెట్టడు ఎప్పుడు పాలు కావని నా ఒళ్ళనే కూర్చుంటాడు. వారికి పక్క ఇల్లు తెలవదు మీ ఇంటికి వస్తారా అమ్మ? అంటే అందరికంటే పెద్ద నవింది కూర్చున్నాడట. మా అమ్మ ఇంత అమాయకుడా అని. వాళ్ళనే ఉన్నారు ఇంట్లో ఉంటారు వాళ్ళు అక్కడే ఉన్నారు. మొదల ఏం కాదు. అయితే కాస్త మా అమ్మకు నా అల్లరి చూపుతాను అని అప్పుడు అనుకొని నవశ్చర్యం అంటాడు. అంటే యశోదమ్మకు చూపడాని కోసం చేశాడని ప్రధాన అసలు సంగతి ఏమిటి అంటే వాళ్లకు మోక్షం ఇవ్వాలి. అలా కుబేరు మణిగురు ఉన్నారే కుబేరుని యొక్క పుత్రులు. వాళ్లకు మోక్షం ఇవ్వటానికి మరి తానమాంతం రోలు పట్టుకొని పోయి డొల్లిస్తే ఎవరు వినరు కదా. నమ్మరు ఎందుకు అవి చేశారు. మరి ఆ రోలు కట్టించినట్టు చేయడానికి సూచించాడు స్వామి. అల్లి పెరుగు చిలుగుతుంటే వచ్చి కవ్వాన్ని పట్టుకొని ఆకలవుతుందమ్మా పాలు ఇవ్వమని పాపం ఆ మహాభాగం కూర్చోబెట్టుకొని పాలు ఇస్తుంటే కొంటాయి ఇంట్లో. పాలు కాగబెడుతున్నటువంటి ఒక భాండం, క్షీర భాండంలో పాలు పొంగేయి. కింద పోతున్నాయి, పోబోతున్నాయి. అయ్యో పాలు నిలబాలైతాయని వీడిని దింపి పోయి పాలు దింపింది అన్నమాట. నాకు నువ్వు ఇచ్చే పాల కంటే నువ్వు అమ్మే పాలు లేదా నువ్వు వేసే పాలు గొప్పనా నీకు? పాలు పోతే ఏమైందట? కొన్ని పాలు పోతే ఏమవుతుంది? నాకు పాలు వేయడం ఆపుతావా పాలు పోతాయని. నీకు నష్టాన్ని ఏం చేస్తా ఉండు. నీకు పాలు పోతాయి పెరుగంతా పోతుంది చూడు. అని కుండ మొత్తం పగలగొట్టాడు. నీకు పాలు పోతాయి కదా పెరుగు పోయింది ఇప్పుడు ఏం చేస్తావ్? కుండ మొత్తం పగలగొట్టి ఆ వెన్నంతా పోయింది అడ్డ కూడా తీసుకోలేదు.

వెన్న కొంచెం తీసుకొని కొంత పక్కకు పెట్టి కొంత ఎర పడుకొని పోయి పక్కన పెరటికి పోయి పెరట్లో రోటి మీద కూర్చొని అంటే చెప్పాలి అమ్మకి ఇక్కడ కట్టేయ్ అని. అక్కడ గుంద కట్టేసుకుంది. రోటి మీద కూర్చొని తాను తింటూ పక్కన ఉన్న పిల్లలకు పెడుతూ ఆడుకుంటున్నాడు. పడవా నీకు రోలు ఒకటి దొరికిందా? అంటే పిల్లలు కూడా ఈ పిల్ల కూడా రోలు మధ్య ఉంటే పక్కకు చరిపాడట. అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర చరిపాడు అంట. అంటే ఎక్కి దాని మీద కార్బెడ్ కి చరిపాడు అన్నమాట. ఎవరికి అంటే నాకు వాళ్ళకి అంటాడు. సౌకర్యం ఎవరికి అంటే నేను అతనికి పోవాలన్నా వాళ్ళు లోపల రాడు ఇదే మార్గం అంటాడు. ఇద్దరు ఎక్కి అతనికి పోవాలి మరి అతను వాళ్ళు ఎక్కి లోపల దిగాలి. ఇదే సౌకర్యం కాబట్టి ఎవరు బాగుంది అంటాడు. అంటే వాళ్లకు చూపాలి తనకు చూపాలి అమ్మకు చూపాలి ఈరోజు నన్ను కట్టేయి నాకు పని అవుతారా అని చెప్పడం అన్నమాట. చిన్న అది అందుకనే కృష్ణావతారాన్ని ఏ ఒక్క చిన్న పని మీరు విశ్లేషించినా ఓ పెద్ద భాగవతం అవుతుంది. ఇన్ని ఉంటాయి అందులో. ఆమె కోపంతో వచ్చి ఏదో సార్ మీ కథ తెలుసు వచ్చేస్తుంది. ఆ రోడ్డుకే కట్టేసింది అతను అక్కడే దొరికాడు. వెతికి వెతికి తిరిగి తిరిగి తిరిగి నా వల్ల కాదురా బాబు. చివరిగా తల్లి చెమటలు పట్టాయి, బయట జారిపోయింది, గొప్పు ఊడిపోయింది, పూలన్నీ రాలిపోయాయి. అన్నిటికంటే బాధ ఏంటంటే పిల్లలు పట్టుకోలేకపోతున్నారు కాదట, పక్కింటి వాళ్ళందరూ చూస్తున్నారు. చుట్టూ వాళ్ళు అందరూ చూస్తున్నారు, నాగినోళ్ళు చూస్తున్నారు. చూద్దాం అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఫిష్ చేయడానికి వస్తున్నారు అన్నమాట. వాళ్ళ తన కోసం కాదు, వాళ్ళ కోసం పిల్లలని కట్టాలి కొట్టాలి. కొట్టకుంటే వాళ్ళు ఎక్కిరిస్తారు ఇంతేనా అమ్మ మేము అంతే చేసి కానీ నిజంగా ఇంతేనా అంటే మొహం పెట్టుకోలేదు. వాళ్ళ కోసం పట్టు పట్టి మరీ పరిగెత్తింది. ఇంత బాధ నా వల్ల కాదురా అంది. ఆ చే జోడించావా దొరుకుతాను అంది జోడించినా వాళ్ళు దొరికి ముందు పోతున్నారు ముందు జోడి పడ్డారు. బడవా దొరికావు ఇప్పుడు ఎటు పోతావు అంటే నేనే దొరికాను కదా అంటాడు. ఓ నేనే దొరికాను కదా పోయానా? కొట్టమ్మ ఏం కొట్టావు కొట్టు. ఇది నిన్ను కొట్టాను రా బాబు అని పాపం అప్పుడు కట్టి అంటే అది కూడా తానే. ఇందులో చెప్పాడు మనకు. బ్రహ్మ వివర్తనలో చెప్తాడు. తను దొరికేటప్పుడు తాడు పట్టుకొని వచ్చి దొరుకుతాడు. ఎదురులో తాడు ఉంది. రోడ్డుకి పక్కన నిలబడి అంటే ఇగో తాడు నన్ను కట్టి ఇక్కడ అని. ఆయన చెప్పడం తాడుతో కట్టేయటానికి కూడా అంటే నన్ను కట్టేతాడు నేను ఇచ్చిన మీరు నన్ను కట్టేయలేరు అని చెప్పడానికి మొత్తం ఒక ఆ యశోదమ్మ గోశాలలో ఉన్న ఆవులకు కట్టిన తాళ్ళన్నీ ముడేస్తారు. సజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల తెచ్చి తన తాగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యను అంటాడు పోతాను. బొజ్జ చుట్టూ ఏం రాదు తడిగిపోవు.

సరిపోదా మరి అంత అంత చోద్యమా అంటే ఆయనే చెప్తాడు జగజ్జాలములు ఉన్న బొజ్జ కట్టను వచం అంటాడు. అది ఉట్ట బొజ్జి కాదు బొజ్జిలు ఏమున్నాయి 14 లోకాలు ఉన్నాయి. బొజ్జి చుట్టి తిరగాలంటే తాడు ఎంతది కావాలి 14 లోకాలు చుట్టే తాడు వస్తే కడు పడతది. అది ఎప్పుడు రావాలి? ఇప్పుడు కట్టేయాలి. అందుకే చమత్కారంగా మరీ పెద్ద జడ ఉంటే అనుమానిస్తారని ఎన్ని తాళ్ళు తెచ్చినా అంటా ఇందులో ద్వంగుళోణమభూత్తేన రెండంగుళాలే తక్కువ. మరి రెండు ఉండాలంటే తాడు తీసి చూడు కదా. కాడ దా ఎందుకైనా మంచిది. కాడ తీసి మళ్ళీ రెండు ఉండాలే తక్కువ. ఎన్ని చేయి రెండే తక్కువ. మళ్ళీ నా వల్ల కాదు అని దండం పెడితే అంటే ఈ రెండే తక్కువ అన్నమాట. ఒకటి ఒకటి ఈ రెండు. ఒకటి అహంకారం, రెండోటి మమకారం. నేను కట్టేస్తా అన్నదని కట్టబడను. నువ్వు నా వాడవు కట్టేస్తా అన్నదని కట్టబడను. అటు పడరా నాయనా కస్తా నా పరువు దక్కించు అందరూ చూస్తున్నారు రా అని. అది ఆ అంటే అక్కడ పడతాండి. అక్కడ కూడా భారత తన పారతంత్య్రము మన పారతంత్య్రము తన శేషిత్వం మూడు ధర్మాలను ఊరుకల బంధనంలో చాలా స్ఫుటంగా చెప్పాడు. అంటే భక్త జన వాక్య పరిపాలకుడు అనటానికి ఉలూకల బంధనమే ప్రధానమైనటువంటి తార్కాణం, ఎందుకంటే నారదుడు చేపించాడు వాడెవరు? నలకూబర మణిగ్రీవుడు. ఆయన శపించింది ఎవరు? సాక్షాత్తు నారదుడు. అలాంటి నారదుని మాట తీసేయకూడదు కదా. అతని మాట దక్కించడానికి కోసమని తాను ముందుగా ఇంత పని చేసి రోటికి కట్టుబడి అదే రోటిని లాక్కొని వచ్చి వాటిని కూల్చి వారికి శాపవిమోచన చేశారు. ఇంత చేస్తే పరమాత్మ ఎన్నో పనులు చేస్తే ప్రతి పనికి ఒక పేరు ఉంటుంది. అన్ని పేర్ల కంటే ఆయనకి ఇష్టమైన పేరు ఇదే. తాటుతో కట్టేస్తే దామోదరాయ నమః. ఆయన్ని దామోదర అంటే ఎంత ఆనందం అంటే అబ్బా నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న బిరుదు ఒకటి గోవిందా ఒకటి దామోదర. బిరుదులు అది. అంటే భక్తజన రక్షకుడు భావితమైనటువంటి భక్తజన వాత్సల్య పగులడానికి అందుకే ఈ వ్యాధుడు కూడా ఇన్ని భాగాల్లో ఈ ఘట్టం చెప్తున్నాడు. గులుకల బంధనము ఆ రెండు దంట వృక్షాలు.

దంట వృక్షాల యొక్క ఉన్మూలనం. ఉన్మూలనం వితరత అర్జునయోహో నభావ్యం. నీవు నిజంగా చిన్న పిల్లవాడవే అయితే. అంత పెద్ద మద్ది చెట్లు విపాడనం కాదు ఉనుమూలనం అది విరగలేదు. వేళ్ళతో సహా లేచి బయటికి వచ్చాయి ఉనుమూలనం. నిర్మూలనం కూడా కాదు, ఉన్మూలనం. నిర్మూలనం అంటే మూలాన్ని తొలగించుటే. ఇది ఉన్మూలనం, మూలాలు పైకి పోయినాయి చెట్లు. రే అంటాడు రోలు పడితే చెట్లు ఇటు పడాలి. పైకి పోయి అటు పడ్డాయి. మనం రోలు పెట్టి లాగితే అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అటువైపు పడాలి. ఇలా లాగి ఇటు పడాలి చెట్లు. కానీ పైకి లేచిపోయి అటు పడ్డాయి. అంటే ఎలా పడ్డాయి పిల్లలు ఇటు ఉంటేనే అడుగుతారు నందుడు. పిల్లవాడే లాగారంటారు రోలు పెట్టి. పిల్లవాడు రోలు పెట్టి లాగితే చెట్లు పిల్లవాడి వైపు పడతాయి. ఉంది కదా పద్ధతి ఉంటుంది. అంటే తప్పకుండా పిల్లవాడే లాగితేనే చెట్లు పడితే ఆ చెట్లు పిల్లవాడి మీదనే పడాలి. వాడికే అపాయం కావాలి. కానీ అటు వైపు పడ్డాయి. అది పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు చెట్లు అంత దూరం పై పడ్డాయి. మొత్తం పైకి లేచి కొంత పైకి వెళ్లి అటు తిరిగి అక్కడ పడ్డాయి. ఈ పైకి లేవటం ఎత్తులైన కారణం ఏమిటంటే స్వామి యొక్క ఉలుకల పాద స్పర్శ కలిగిన వెంటనే చేప విమోచనం అయింది. అందులోని నలుగు మంది దేవులు. పురుషాకారాలు ధరించారు. వారు పైకి లేచారు. ఆ వేగంతో చెట్లు లేచాయి. వారు దిగారు అవి అటు పడినాయి. కాబట్టి అందుకే వారు ఉన్మూలనం అంటారు నిర్మూలనం కానీ విపాటనం విభేదనం భంగం చెట్లు విరిగాయి. చెట్లు ఇరుగుట కాదు చెట్లు పెగిలించుకొని పైకి వచ్చారు. ఎందుకంతా వర్ణించవలసి వచ్చింది అంటే రోలు లాగితే చెట్లు పెగిలించబోయడం అసంభవం కదా. పెగిలించాలంటే గడబారతో తవ్వి ఏదో చేస్తే కానీ పైకి లాగదు. కానీ లోతుకు తవ్వాలి కింద ఉన్నప్పుడు. రోలు వచ్చి లాగితే ఎక్కడ లాగారో అక్కడ నుంచి విరిగి పడతాయి. ఇది విరిగి పడ్డవి కాదు. లేచి పడ్డది. రోలు చెట్లను తెకిలించగలదా? లేదు అసంభవం కాని పని అది. కాబట్టి ఏమిటి దీనికి కారణము? తర్వాత నా రోజు వచ్చి ఇది నా కోసమే వచ్చాడులే అంటాడు. నందుడి తోటి నాయనా ఇది నా కోసమే నీకు అర్థం కాదు నా కోసమే వచ్చాడు తర్వాత చెప్తానండి. ఓ పిల్లవాడిని పోవయ్యా చెట్టు భయపడుతున్నాడు చెట్టు పడిపోయాయి అంటాడు.

అరే నీ ఆశ్చర్యం తరువాత వాడు అసలు పిల్లవాడు పాపం ఏడుస్తున్నాడు చెట్లు అంత పెద్ద చెట్లు పడ్డాయి. భయపడుతున్నాడు వాడిని కట్లు ఇప్పండి ఎత్తుకోండి. ఏం తల్లులు ఏం తండ్రు మీరు అంటే అవును కదా మా నాయన అంటే అసలు విషయం మరిపించాలి మరి. ఇప్పుడు కష్టం. అని ఈ మరిపించి వాడిని తాటిప్పించి వాడి దగ్గరికి తీసుకొని వస్తు దేవుడు ఉన్నాడు నందుడు నవ్వి కాబట్టి తీసుకొని పోయాడు. కథ గంచికి తర్వాత ఎవ్వడి జ్ఞాపకం లేదు ఇంకేం జ్ఞాపకం ఉంటది. అంటే ఆ భక్తజన పాలనకు తాను ఎన్ని కష్టాలను కొని తెచ్చుకుంటాడో తనకు తానుగా ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు, కల్పించుకుంటాడు. తాను కట్టుబడి, తాను వెంటబడి, తాను ద్రోణుని లాగి. ఎట్లను కాస్తా లాగి ఇదంతా దేనికోసం అంటే అర్జునయో రెండు మజ్జి చెట్లను ప్రక్రించుట. భక్త జన వాత్సల్యం. భక్త వాక్య పాలన. భగవంతుడు ఏం చేస్తారంటే మనం చెప్పినట్టు వింటాడు. మనం కూడా ఆయన చెప్పినట్టు వింటే సమస్య లేదు. కానీ మనం ఎందుకు ఇంత అంత విన్నాం కదా, అంత మంచి వాళ్ళం కాదు. కానీ స్వామి మంచివాడు ఎందుకంటే మనం చెప్పినట్టు వింటాడు. మనం కూడా అది చెప్పినట్టు విన్నాం అనుకోండి సంసారమే లేదు. అదే పొమ్మే హమ్మే లోకం తెలుసు కదండీ అది విధానం. అలా అర్జునయోహో నభావ్యం యద్వై వ్రజే వ్రజపసూన్ విషతోయ పీతాన్. పారాం స్వజీవయత్ అనుగ్రహ దృష్టి వృష్ట్యా తస్సుద్ధయోతి విషవీర్య విలోల జిహ్వ ఉచ్చాట విష దురగం విహరన్ సదిన్యాం రెండో ఘన ఘటం కాళీయ మర్దనం. అలీయ మర్దన ఘట్టం కూడా స్వామి దూడలు, ఆవులు, కొందరు గోపాలు. పశువులను మేపి చుట్టుపక్కల తిరిగి ఎండ బాగా అయి ఆగ దప్పి బాగా అయితుంది కదా దప్పికి ఆ నీళ్లు ఉన్నాయని మర్చిపోయి నీళ్లు తాగాడు. మడుగు పెద్దది. నీళ్లు తాగాడు. తాగగానే మరణించింది. అక్క వాళ్ళు చెప్తున్నారు ఆయన తాగగానే చెప్తూనే ఉన్నారు వీళ్ళు మర్చిపోయారు దాహ దాహ తో తాగేశారు. అలా ప్రాణాలు విడిచిన వారిని పరమాత్మ తన అనుగ్రహ దృష్టితోటి అమృతాన్ని కురిపించి బతికించాడు.

అంతటితో ఆ మ్యాటర్ అయిపోవాలి. వెళ్ళిపోవాలి. కానీ మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ఆ ఆలోచన. ఇలా ఎందరు తాగుతారు నీళ్లు, ఎందరు చస్తారు. ప్రతిసారి నుంచి ఇక్కడ బతికిస్తారే. కదా? ప్రతిసారి బతికించే బదులు ఇందులో విషం లేకుండా చేస్తే సమస్య ఉండదు కదా. అంటే అదే పద్ధతి కదా. మీరు ప్రతిసారి కాపలా ఉండి ఎవడి తాగుతారో చూసుకుంటూ తాగగానే వాడి సత్తేయుడు బతికించుకుంటూ ఇది ఎక్కడి కాపలా నాకు. దానికంటే ఈ మడుగును పరిశుద్ధి చేస్తాను. ఆ రోజు కాదు స్వామి ఎంత ప్రీ ప్లాన్ అంటే ఆ రోజు అంతా జరిగిపోయింది. సాయంకాలం విడిచిపోయాడు. మరునాడు పొద్దున కొందరు పిల్లలను తీసుకొని బలరాముడికి కూడా చెప్పకుండా వచ్చాడు. మన ప్రత్యేకంగా అక్కడ అండలే అన్నారు. బలరామునికి చెప్పకుండా వచ్చాడని పేరు ఇస్తాడు. ఆయన తీసుకొని రాలే. ఎందుకంటే సజాతీయం కదా. మరి మా జాతి వాని శిక్షిస్తావా నీ సంగతి చూస్తావా అని లేకపోయినా బాధ. అంటే సై వర అన్ని సజా చూసి సై కదా అన్ని ఉన్నాయి ఏమో ఎంఆర్ఎస్ పిపి ఎంపిఎస్ అని సాధారణంగా ఉన్నాయి. అలాగే వీళ్ళంతా ఏదో మోలు పెట్టి మా జాతి అంటే దస్త్రం పుణ్యానికి అని ఆయన నువ్వు ఇక్కడే ఉండు చెప్పకుండా వచ్చాడు. అంటే అనుమతి ఇవ్వకుండా తప్పని స్థితి కల్పించాడు బలరాముని. చేశాడు, చెట్టు ఎక్కాడు అందులో దూకాడు. సరే వాడేదో అవసర పెట్టాడు కాస్త. కళ్ళు మూసుకున్నాడు పడుకున్నాడు. అప్పటికే అవన్నీ దుశ్చకులాలన్నీ ఊళ్ళోకి వచ్చేసినాయి అందరూ పిల్లలు వచ్చారు అమ్మాయి ఇట్లా అయిపోయింది పడుకున్నాడు జరిగింది ఇట్లా. ఆ అందరూ దూకి వచ్చారు. ఏ చూడమ్మా నందుడు అన్నది అబ్బో పిల్లవాడిని మాకే మేము కూడా అందరి పాటు చేస్తాం. ఆ అందరి పాటు పోయే రాకు నువ్వు కూర్చో. అప్పుడు బలనామ వాడు వచ్చి ఆగండి మీరు ఏం కాదు. మీరు జరగండి వాడే వస్తాడు. నేను చెప్తున్నా అది పక్కన జరగండి. వీళ్ళందరినీ జరిపి తాను ముందరికి వంగి రావయ్యా అన్నాడు. ఇప్పుడు రావయ్యా అంటే వాడు ఏం చేయాలి? పిచ్చి పిచ్చి రావాలి. అమిషన్ దొరికింది అన్నగాడిది. మా జాతి నేనేం అనుకోనులే కానీ నీ పని కానీ. బలరావుని అనుమతి తీసుకొని ఆయన ఆహ్వానం మేరకు వాడిని శిక్షించి అప్పుడు వేడుకొచ్చాడు. అంటే ఇవి చిన్న చిన్నవి కానీ ధర్మ సూక్ష్మాలు.

అంటే ఎవరిని హింసించాలో వాళ్ళ వాళ్ళ నుండి వాళ్ళ వాళ్ళ మనస్సు దెబ్బ తినకుండా వారిని శిక్షించాలి. రాజనీతి అది. అంటే వర్గాల్లో విభేదాలు అప్పటినుంచే ఉన్నాయి ఇప్పుడే కాదు. అవునండి తప్పదు. కానీ ఏ వర్గం వాడి శిక్షించాలనో ఆ వర్గం వాళ్ళందరితోటి. ఒక వీడియో తీసుకుని ఆ పని చేయమన్నారు. వాళ్ళు ఏం చేయలేరు అప్పుడు. ఆ రీతిలో కాళీయ మర్దనలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే అసలు న్యాయంగా కాళీయ మర్దనం అంటేనే మన సంసారం. కాళీయ క్రదం అంటే సంసారమే. ఎందుకంటే ఓ చిన్న సూచన ఇస్తాడు మీకు. కాళీయుడిని ఏం చెప్పాడు స్వామి? ఇంత చిన్న వాడికి ఎందుకు సముద్రానికే పోరా అన్నాడు. రమణక ద్వీపం కదా. రమణక ద్వీపం. ఓ ద్వీపంలో ఉండి ఇది పో అక్కడికే పో నువ్వు. ద్వీపం అంటే ఏం అర్థం అండి? మూడు వైపులా నీళ్ళు ఒక వైపు. అదే కదా? నాలుగు పక్కల నీళ్ళు తక్కువ. నాలుగు పక్కల నీళ్ళు ఉంటే అది మధ్యలో లంక అయితది. మూడు పక్కల ఉంటేనే దీపం అయితది. దీపం అంటే మూడు పక్కల నీళ్ళు ఒక పక్క కాడే ఉండాలి. ఆ. కల్పం అంటే ఏంటి అన్న కల్పము సదృశ్యం ఒకటే మాట అదే పదాలు ఇక్కడ మీకు సూక్తి చదవ పద కల్పం అన్నా అదన్నా ఒకటే అర్థం ద్వీపం అంటే మూడు పక్కల నీళ్ళు ఉండాలి ఒక పక్క స్థలం ఉండాలి రేవు రేవు అంటాం అక్కడి నుంచి పోవాలి కాబట్టి నాలుగు పక్కల నీళ్ళు ఉన్నటువంటిది లంక అంటారు పైరించేది కాదు. అది పైరించేది కాదు. అది లంకా ద్వీపం అని పేరు వచ్చింది. మరి తర్వాత భాగాన్ని రాముడు ఇంకో భాగాన్ని నీళ్ళు ఇరికిస్తే అప్పుడు లంకా ద్వీపం అయింది. అంతకు ముందు లంక అయింది. ఏమైనా ఒక భాగం నీళ్లే ఇందులో ఉన్నాయి కాళీయ క్రదంలో. మూడు భాగాలన్నీ సముద్రంలో ఉన్నాయి. అర్థమైందా అండి? ఇదేమో ఏకపాత్తు, అదేమో త్రిపాత్తు. లీలా విభూతి నుండి నిత్య విభూతికి పంపించారు అన్నమాట. కాళీయ మర్దనం అంటే లీలా విభూతి నుండి నిత్య విభూతికి పంపించారు. మనం ఇక్కడ విషం కాకుతూనే ఉంటాం కదా. మనం కాకుతాం, మనతో మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా విషం పంచిపెట్టి వాళ్ళను స్వాహా చేస్తాం. మనలో ఉన్నటువంటి విషాన్ని తొలగించటాని కోసమే స్వామి ఇక్కడికి వస్తాడు. మనలోని విషాన్ని తొలగించి శిరస్సున తన

పాదధూళిని ప్రసరింపచేసి సకల పాపములు తొలగించి చదు పంపిస్తా. అందులో చమత్సకారం ఏమిటి అంటే రమణక ద్వీపం నుండి కాళీయుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి మడుగులోకి కారణం ఏమిటి? అంటే గరుడునితో విరోధం పెట్టుకొని ఇచ్చాడు. చిన్న కథే రహస్యం చాలా ఉంటుంది. గరుడు అంటే పక్షి కదు? పక్షి అంటే ఆచార్యుడు కదు? భాగవత ద్రోహం చేస్తే వైకుంఠం నుంచి కూడా సంసారంలో పడతాం. మళ్ళీ భగవంతుడే కరుణించి ఆ భాగవతోత్తముని యొక్క ఆగ్రహాన్ని ఉపశమింపచేసి తన పాద చిహ్నాలతో మళ్ళీ లీలా విభూతి నిత్య విభూతికి పంపుతాడు. కాళీయ ఖదం అంటే లీలా విభూతి, సముద్రం అంటే నిత్య విభూతి. అది మనకు భాగవతంలో చాలా విశిష్టమైన ఘట్టం కాళీయ ఘట్టం. ఉత్తరహరి వతం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి రుణభవతం అనండి. కాళీయ మర్దన వర్ణించని. కృష్ణ కథ ఉండదు. ఎందుకంటే జీవుణ్ణి ఎలా పరమాత్మ వైకుంఠానికి పంపుతాడో చెప్పేటువంటి చాలా విశిష్టమైనటువంటి భాగం. ఇటు వాత్సల్యం అనండి, అటు దీన రక్షణ అనండి, అటు ఆర్తి నాశనం అనండి. ఇవి ఏమి చెప్పినా న్యాయమైన విషం ఏమిటి? చెప్పాం కదా పూతనప్పుడు. పూతన తన తనములలో విషం పెట్టుకుంది అన్నాడు. ఏమిటి విషం? విషయములు. ఇప్పుడు ఏమన్నా పుతృహ సముధ వస్తుంది. ఇక్కడ స్థనములు అంటే అహంకారం, మమకారం. ప్రకృతి యొక్క స్థనములు అహంకారం, మమకారం. అందులో ఉండేటువంటి విషయము విషయములు విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములనే విషయములే విషయములు. ఇంకా విషముల కంటే ప్రమాదకారి విషయము. ఎందుకంటే విషము త్రాగితేనే చస్తాం. విషయములను తలచితేనే చస్తాం. కదా ఫలానా ఫలానా బాగుంది కావాలి అనుకున్నాడు వీడు కాస్త యామోహంలో పోతాడు. కాబట్టి మనకు కృష్ణావతారంలో ఒక

రెండు మూడు నాలుగు ఘట్టాల్లో దావాగ్ని విషం వచ్చేస్తుంది. రెండు సార్లు విషము, రెండు సార్లు దావాగ్ని. మనల్ని భస్మం చేసేది అగ్ని. అరణ్యంలో ఉంది. నన్ను చంపేది విషం. అది నీటిలో ఉంది, మడుగులో ఉంది. ఒక పక్క కాళీయ భాగం, ఒక పక్క అడవి. చూడండి అందుకనే మనం కాళీయ మర్దన అయిన వెంటనే కాళీయుడు తొలగిపోయాడు కాబట్టి కాళీయ హృదయం పరిశుద్ధమైపోయింది. ఈ రాత్రి ఇక్కడే పడుకొని పొద్దున ఇందుల్నే స్నానం చేసి ఆ నీళ్ళు అంటే మనకి ఇన్నాళ్ళు ఉన్న ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఆకాంక్ష అన్నమాట. అందులో స్నానం చేయాలి, ఆ నీడు తాగాలి అందరికీ తపన. ఎందుకంటే కూడదు కాబట్టి. ఏది పోబిడి ఉందో దానికి ఎక్కువ ఉంటుంది కదా. లెసన్ పెట్టామంటే క్యూ ఉంటాం. లేకుంటే అసలు ఉండదు క్యూ. కాబట్టి ఆ నిషేధం వల్ల వీళ్ళకు ఆ తపన బాగుంది అలా తక్కడే పడుకున్నారు. కాళీహరణం అయిన వెంటనే ఆ ఒడ్డున పడుకున్నారు మధ్యరాత్రి దావ అగ్ని వచ్చింది. కృష్ణా కృష్ణా అని మొత్తుకుంటే స్వామి లేచి మొత్తం అగ్ని పానం చేశాడు. రెండు వెంట వెంటనే అక్కడ విషాన్ని హరించాడు ఇక్కడ అగ్నిని హరించాడు. మన దగ్గర ఉండేటువంటి న్యాయమైనటువంటి అగ్ని ఏమిటి? తాపార్తి తాపాగ్ని అంటే కోరికలనే అగ్ని కామాగ్ని అంటాం. ఇది కామమనేటువంటి అగ్ని అదేమో అహంకారం మనకు ఉండే అంటే అభిమాని దేహాత్మాభిమాని నాది మడుగు. నేను దీనికి పాలకుడిని, మీరు నా మడుగుకు వస్తారా? నువ్వు మడుగులే ఉంటే ఉన్నావయ్యా, వచ్చినోడిని చంపడం ఏంటి? అంటే ఇది నా మడుగు అండి, నీ మడుగు. నిన్ను గరుడు చంపటానికి వెంటపడితే తప్పించుకోవడానికి నిన్ను నీవు కాపగొచ్చి దాక్కున్నావు ఇక్కడ. వచ్చినదేమో ప్రాణరక్షణ కోసం. మరి దాక్కున్న వాడు మీ ఇంటికి నేను వచ్చాను అంటావా నా ఇల్లు నాది అంటావా? ఒక్క బోటు ఉండిపోతానమ్మా అని వచ్చి ఇంటికి వచ్చినోడు ఇది నా ఇల్లు నువ్వు పొమ్మంటే. ఏమంటుంది పరిస్థితి ఆలోచించండి. ప్రాణాపాయం ఉంది. కాపాడుకోవాలి వచ్చి తల దాచుకున్నాడు. రెండు రోజులు కాగానే ఇది నాదే అన్నాడు. ఇంకా రెండు రోజులు కాగానే కావాలి అంటే అవి భయపెడతాను విషం అంతా కక్కుతాను ముట్టుకుంటే తెరుస్తాడు. పని ఇస్తాడు ఇక్కడే కాదట పైనుంచి పోతున్న పచ్చులు.

దానికి దూరంగా పోతాయట దీని మీద డైరెక్ట్ గా పోవు. ఇక్కడ మడుగు ఉంటే ఇట్లా పోవు. అట్లా వెళ్తారు లేదా ఇక్కడి నుంచి వెళ్తారు. ఆ పైన ఆ అదే రేంజ్ లో పైకి పోతే వంబడి కూలి నిలబడి చస్తాయి. జజ్వాలలు. ఇది కొంత పరిధి ఉంది, అంత దూరం ఉన్న వాటిని అది దాన్ని చంపేస్తుంది. అంటే ఇంత ద్రోహాన్ని, ఇంత ఒక భయంకర వాతావరణాన్ని ఏర్పరిచాడు. తాను ప్రాణాలు కాపాడుకోవటానికి వచ్చిన కాళీయుడు తన ప్రాణం కాపాడుకోవటానికి ఎన్ని వందల వేల ప్రాణుల ప్రాణాలను తీసేసాడు. దాన్ని స్వామి క్షమిస్తాడా? మనం కూడా అంతే కదా? మన కర్మానుభవికి వచ్చాం. ఎందుకు వచ్చామండి? కర్మానుభవి అక్కడ కొద్దిగా మిగిలింది వద్దాం. ఏదో పని చేసుకొని పోవచ్చు కదా? పోక దీనికి తోడు ఇంకా సంపాదించుకొని పోతున్నాం. ఉన్నదానికి ఖర్చు చేసుకొని రండి అండి ఆయన పంపిస్తే ఇది ఖర్చు చేసుకోకపోక మరి కాద సంపాదించుకొని మూట కట్టుకొని ఇదని తీసుకొని పోతున్నాడు. ఇదే కాళీయుడు. అంతా ఉంది కాళీయ వృత్తాంతం అద్భుతమైనటువంటి వృధారణ్య ఒకరి సారం కాళీయ వృత్తాంతం అంటారు పెద్ద వ్యాఖ్యాన్ని. దానికి అంతే కదా మనకు నీకేం కావాలి నీకేం కావాలి కోరిక అన్నీ మానుకో పరమహస్ర దగ్గరికి వస్తాడు. కోరేవు మనం చెప్పుకున్నాం దేవతానాం పశువు అని చెప్పానే మనం దేవతానానికి నౌకరి చేశాం బానిస. వానిసత్వం. కాబట్టి ఈ ఇన్ని రహస్యాలు అందులో ఉన్నాయి. అందుకే దాన్ని మనకు ఆ అవతారాన్ని చాలా స్పష్టంగా వర్ణిస్తాడు శాళీయడని. వానాం స్వజీ జేయత్ అనుగ్రహ దృష్టి వృష్టియా తత్శుద్ధయే అతి విష వీర్య విలోల జిహ్వం ఉచ్చాట ఇష్యత్ ఉరగం విహరం క్రదిన్యాం ఆ మడుగులో విహరన్నట ఈత కొట్టాడు బ్రహ్మణుడు. తో అడుగు పెట్టడానికి సచ్చి పన్నీడు దారం చేద్దాం అనుకుంటే విహరన్ కాళీయ హదంలో స్వామి విహరిస్తూ మహా విషం వీర్యంతో బోలినటువంటి కాళీయుడిని ఉచ్చాటయన్ బయటికి వెళ్లగొట్టాడు. తదిన్యం తత్ కర్మ దివ్యమివ ఎన్నిసి నిశ్చయానం దావాగ్నిన శుచివనే పరిదస్యతి చెప్తున్నాడు. తత్ కర్మ దివ్యమివ ఎందుకు పండుకున్నారయ్యా అక్కడే ఇంటికి వెళ్లొచ్చు కదా అప్పటికే సాయంకారం అయింది.

ఇప్పుడు ఇంత గొప్ప పని చేశాడు. ఇంత దివ్యమైన పని చేశాడని ఆ ఆనందంలో వాడు అక్కడే ఉత్సవం జరుపుకున్నారు. సంతోషం బాగా వస్తే ఏం చేస్తారంటే ఎవరైనా కానీ ఇల్లు విడి అడిగి బలవుతారు. ఏంటి ఇంకా ఎక్స్కర్షన్ యాత్ర అంటాం కదా విహార యాత్ర వినోద యాత్ర ఏదో యాత్ర అంటే వినోదం కావాలంటే ఇల్లు పనికిరాదు మళ్ళీ ఒప్పుకుంటున్నారు అంటే ఇంట్లో మరి ఏముంటది అన్నట్టు. ఉండేవి రెండు కదండీ. ఒకటి వినోదం, రెండోది విశాధం. కదా? మరి వినోదానికి బయటికి పోయామంటే, మరి ఇల్లు ఇంట్లో ఏమున్నట్లు లేక వాడే ఒప్పుకుంటున్నాడు. మరి ఎందుకరా పొద్దుపోగా ఉండు ఇప్పుడు? కొద్దిగా సంతోషం వస్తే ఇల్లు విడవాలి, అడవికి పోవాలి. అది ఇప్పుడే కాదు. పడి వాళ్ళు అదే చేశారు. మా పరమాత్మ ఇంత గొప్ప పని చేశాడు. అబ్బా అని పరమ ఆనందంతో అక్కడే పడుకున్నాడు. ఆనందం ఎక్కువైతే దాన్ని మరిపించే అలవాటు స్వామికి ఉంది. ఎమ్మడే కట్ చేస్తారు. ఆనందమే కాదు ఏది ఎక్కువైనా. హద్దు మీదితే ఆయన ఊరుకోడు. లిమిట్లో ఉండు నువ్వు ప్రార్థన. లిమిట్ దాటావు కత్తిరిస్తారన్నమాట ఎంబడే కట్ చేసేస్తాడు. అందుకోసమని వెంటనే దావాగ్ని వచ్చింది. ఉచ్చాట ఇష్యత్ తత్కర్మ దివ్యమివ ఎన్నితి నిశ్చయానం దావాగ్నిన. రుచి సుచి వనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజం అతః అవసితాంతకాలం నేత్రే పిధాయ సబలః అనధిగమ్య వీర్యః దావాగ్ని వచ్చింది అంటే ఏం చేశాడు స్వామి మీరందరూ కళ్ళు మూసుకోండి దావాగ్ని పోతుంది అన్నాడు, కావాలంటే నేను కూడా మూసుకుంటాను అన్నాడు. ముందు స్వామి మూసుకున్నాడు తర్వాత అందరూ మూసుకున్నారు ఇది తెరవండి అన్నాడు అది లేదు ఎందుకంటే మరీ వాళ్ళు చూసుకున్నాగా మంటను తాగాడు. అనుకోండి. మరి ఎందుకు లేనిపోతే సమస్య? ఇప్పటికే దాన్ని ఇడవ జీవ అంట పడుతున్నారు. జీవని చేస్తే ఇంకేంటా పడతారు ఎందుకని కళ్ళు మూసుకొని అంటే అగ్ని నోట్లోకి పోతుంది. నమస్కారం ఏంటంటే నోట్లోకి ఏ పదార్థం పోతున్నా కళ్ళు మూసుకోవాలనే చాలు. పెరుమాళ్ళ ఆరగిస్తుంటే మనం ఏం చేస్తాం?

అరగించాడు కళ్ళు మూసుకోండి. చూడకూడదండి. భగవంతుని నివేదన చేసి చూస్తానా తలుపు పెట్టి మేము ఏం చేయం. మరి అగ్నిని అరగిస్తున్నాడు కళ్ళు మూసుకోండి అన్నాడు. అదేమో ఆగమ శాస్త్రం చెప్పేటువంటి విషయం. మనకు కూడా లోపలికి వేడి వెళుతున్నప్పుడు కళ్ళు కూడా ఏమిటి? ఇది విద్యుత్తే కదా జ్యోతే. నేత్ర జ్యోతి అంటాం సూర్య భగవానుడు కళ్ళు అంటే సూర్యుడు. ఈ జ్యోతి మూసుకుంటేనే లోపలికి అగ్ని వెళుతుంది అని శాస్త్రం. అలా మూడు రకాల శాస్త్ర రహస్యాన్ని చెప్పటానికి కోసం. స్వామి తోటి గోపాలకుల గోపికల నేత్రములు మూజించి తాను అగ్నిని పానం చేశాడు. ఒక్క బరదాముడు మాత్రం మూసుకోలేదట తబలహ. ఎందుకంటే ఆయన కళ్ళ నిండా అగ్ని కదా ఇంకేం బాధ ఎందుకు? మొత్తం విష జ్వాలాలే కదా ఆ జ్వాలలకి ఈ జ్వాలలు సరే తెలుసు తెలుసు కదా మనం మనం ఒకటే కదా నువ్వు కళ్ళ తెరువు ఇబ్బంది లేదులే అంటాడు పూజారికి మేము హాయి అనిపిస్తున్నాం అంటాడు. దేవాలయంలో ఆగమేశ పూజారికి ఆయన కళ్ళు తెరిచి అడిగి ముచ్చ చేయవచ్చు. కానీ కళ్ళు తెరిచినప్పుడు పరమాత్మ యొక్క దివ్య మంగరి దినాన్ని మాత్రమే చూడాలి. ప్రసాదాన్ని చూడకూడదు. శకః ద్వియ మంగళ విగ్రహం అశేష మూర్తిం శేష మూర్తిమివ మనువానః ఉన్మీరయం దృశౌ పరికల్పితాని మంత్రం. అల్లు తెరవాలి. పరమాత్మ యొక్క దీవ వ్యవాహాన్ని చూసుకుంటూ చెప్పాలి ప్రసాదం చూడకూడదు. ప్రసాదం దృష్టి ఆయనది పడుతుంది. ఇప్పుడు మనది పడితే. ఏమవుతుంది పరిస్థితి? అందుకోసమని కలుషితం కాకుండా ఉండడానికోసమని కళ్ళు మూసుకున్న తర్వాత అగ్నిని పానం చేశాడు. ఉణ్ణిష్యతి గుణ్ణిత యత్ యదుపబంధ మముష్య మాతా సుల్భం సుతస్య నత్తత్ తదముష్య మాతి. యద్రుంభతోత్స్య వదనే భువనాని గోపీ సంవీక్ష్య శంకిత మనః ప్రతిబోధితాసీత్ గృహ్ణీతయత్ యదుపబంధం అముష్య మాత సులుభం సుతస్య నతు తత్ తదముష్య మాతి.

స్వామిని కట్టి వేయటానికి తీసుకొచ్చినటువంటి తాడు అతని యొక్క ఉదరాన్ని కొలవలేకపోయింది. ఈ మహానుభావుడు మట్టి ముద్దను తిన్నాను అన్నాడు. తిన్నాడు ఎవరో చెప్పారు పక్క వాడు. నిజంగా మట్టి ముద్ద తింటే ఆ మట్టి ముద్ద గర్భంలో ఉండాలి. జో పల్లా ఏదో అంటాం. ఈయన గడుపులో ఏమైనా లావుగా ఉందా అని చూస్తే చాలా లావుగా ఉంది అది. ఒక మట్టి ముద్ద కాదు ఇలాంటి ముద్దలు ఓ 14 ఉన్నాయి. గోళాలండి. మరి ఇన్ని గోళాలు ఉంటే ఈయన బొజ్జకి ఏం కావటం లేదే. అప్పుడు ఇంకా ఆపరేషన్లు లేవు కదా. అందుకే నోరు తెరువురా బాబు అందులో ఇన్ని ఉన్నాయో చూపుతాము అన్నాడు తల్లి. ఈ మహానుభావుడు నోరు తెరిచి 14 భువనాలు అనేది చూపాడు. సుల్భం అంటే పేశీ అంటాం, పిండము అంటాం. మృత్తుపిండి వల్ల చెప్పుకోవచ్చు. ఇలా యదు యదుబంధ మముష్య మాత సుల్భం సుతస్య నతు తత తదముష్య మాతి యజ్రుంభతోస్య వదనే భువనాని గోపీ సంవీక్ష్య తను నోరు తెరిచి పెట్టడం ఒకసారి ఇంకోసారి. ఒకసారి ముందు ప్రభావం ఏం చేశాడంటే స్వామి ఒకసారి ఆ ముందు రిహార్సల్ కావాలి కదా. తమ్మకు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆమె పాలిచ్చి. అది నా పిల్లవాని ముద్దులాడుతున్నాడు తల్లులు అని ప్రేమ బాగుంటుంది కదా. మొహం తుడిచి కాస్త కళ్ళు తుడిచి మొహం తుడిచి చెంపలు తుడిచి మా నాన్నే అని పిల్లవాని ముద్దులాడుతుంది తల్లి. ఆ తల్లి పిల్లవాని చూసి ముద్దులాడుతున్నప్పుడు ఈ పిల్లవాడు ఆవలించాడు పెద్దగా. ఆవరిస్తే ఆవరించిన వెంటనే నోరు తెరుస్తారు కదా ఆ నోరు తెరవగానే లోకాలని కనపడ్డాయి. ఇది ఫస్ట్ టైం. ఇదేంటి అబ్బా అని ఆమె కళ్ళు మళ్ళా మూసుకొని కంటు తెరిచి ఏదో ఏదో పీడ కదా అమ్మ లేకపోతే ఏం సంగతం అనుకోని వెళ్ళిపోయింది పట్టించుకోలేదు అన్నమాట. పట్టించుకోనందుకే రెండోసారి చూశాడు. అప్పుడే పట్టించుకున్నాడు ఆయన నువ్వే దేవుడవు అంటే మన దగ్గరకు పోయేవాడు అంటారు చమత్సారంగా వ్యాఖ్యానం చేయడం అందులో శ్రీ శరీరంలో అప్పుడే అమ్మ చూసుంటే రెండోసారి చూడబోయేవాడు. ఇప్పుడు మనం పట్టించుకోలేదు కాబట్టి ఇంకోసారి చూపెట్టాడు. ఇది మనకు ఏం చెప్తుందంటే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వెంటనే ఆయన్ని పట్టించుకోకుంటేనే ఆయన మనకోసం వస్తాడు. ఇక్కడ అక్కడే ఉంటాడు ఇట్లా ఉంటేనే మంచిది అన్నాడు.

సంఖ్య రాజు గారు కృష్ణావతారాన్ని వర్ణిస్తూ మనము ఆయన గురించి పట్టించుకోకుంటేనే బాగుంటుంది మన కోసం ఆయన వస్తాడు. రోజు ప్రకారం ఆయన అక్కడే ఉంటాడు రాడు. నువ్వు నువ్వే కావాలంటే రాడు నువ్వు మాకు వద్దంటే ఊరికొస్తాడు. పరమాత్మ రప్పించే ఉపాయము మనం ఆయనను పట్టించుకోవద్దు. ఉదాహరణ ఏమిటంటే యత్ ద్రుంభతః భువనాని చిష్టి. ఆవరించినప్పుడు తల్లి చూడనందుకే ఇంకోసారి మట్టి ముద్ద తిని. ఆమెను చూచేలా చేసి చూపించాడు మనం ఏది వద్దు అంటామో స్వామి ఆ పని చేస్తాడు అది స్వామి యొక్క అలవాటు అందువల్ల ఇది ద్రుంబని ఆవలింతలో మనకు జృంభతోస్య వదనే భువనాని గోపి సంవీక్ష్య శంకిత మనః ప్రతిబోధితాసీత్ సూచింది ఏమిటబ్బా లేవాడి నోట్లో లోకాలన్నీ ఉంటున్నాయా? ఎందుకుంటాయి? నాదేమన్నా సమానా? ఇలా ఎందుకు అయింది? అంటే మళ్ళీ ఇతనే అబ్బాయే ఇలా ఇలా కళ్ళు చూసి ఇట్లా అని ఏంటమ్మా పాలీ ఎట్లా చూస్తున్నావ్? ఏమైందమ్మా రెండు సార్లు చాలన్నాడు అంటే అన్నీ పోయింది మొత్తం పుచ్చేసింది అమ్మ. మళ్ళీ మొత్తం మరిచిపోయి ప్రతిబోధిత ఆసిత్. మేల్కొల్పబడింది హెచ్చరించబడింది అని అర్థం. నందంచ మోక్షయతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయసూను నా చమత్కారం చూడండి. ఇంతవరకు రామావతారం వరకేమో జరిగిన దాన్ని చెప్పాడు. కదా అంటే అయిపోయింది అయిపోయింది అని కృష్ణావతారం వర్ణిస్తూ మోచ్ఛ ఇచ్ఛతి, బతిచ్ఛతి, వదీచ్ఛతి, క్షమిచ్ఛతి అని భవిష్యత్తు చెప్తున్నాడు. అంటే ఇంకా అవతారం. రాలేదు రాబోయేది అని అన్నమాట. రాబోయే కృష్ణావతారం యొక్క అన్నీ సంగ్రహంగా మనకి ముందే ఇక్కడ ఎందుకంటే అడిగారు కదా దేవత్యాం వసుదేవా వసుదేవా ధ్యాతః యశ్య కీర్సయ అని ఏం చేయాలి అనుకోని వస్తాడు ఎలా చేశాడు అంటాను చూడండి ఆ భవాన్ని అంతా ఇక్కడ. రాబోయే గాధగా చెప్తున్నాడు చూడండి నందన్ చ మోక్ష్యతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయసూనునాచ

అన్న అన్యాపృతం నిశి శయానం అతిశ్రమేన లోకం వికుంఠముపనిష్యతి గోకులంచా ఇరోపనిష్యతి అంటున్నాడు తీసుకొని పోగలడు. ఊపగలడు అని భవిష్యత్తు కాలం చెప్పాడు. అవతారం రాబోయేది. ఇంకోటి ఏమిటంటే ఒకసారి నందుడు గోపాకులందరూ కూడా ఏకాదశి ఉపవాసం ఉన్నారు. ఉండి ఏం చేయాలి? సాయంకాలం ఉదయం అప్పుడు స్నానం చేయాలి కదా? స్నానం చేయాలి. అలా సాయంకాలం అవుతూ ఉంది స్నానం చేయడానికి దిగాడు మడుగులోకి నందుడు. సంధ్యా సమయంలో నీళ్లలో మునగకూడదు. స్నానం చేయాలంటే కాస్త ముందే చేయాలి స్నానం. లేదు అప్పుడే చేయవలసి వస్తే పొడ్డున కూర్చొని నీళ్లు మీద ఎండలు కూడా నాప్స్ మజ్జిత అది మునగకూడదు. అమావాస్య నాడు గ్రహణం నాడు కొన్ని పుణ్య కాలములలో తప్ప జలములో నాప్సు మధ్యేత మునిగి చేయకూడదు. ఒడ్డున కూర్చొని చెంబుతో నీళ్ళు చెంబుతో పాటు నీళ్ళు పోసుకోవాలి. మునుగొద్దని శాస్త్రం. అందులో సంధ్యాకాలంలో తను మునిగాడు. ఇతను ఆ విషయాన్ని మరిచిపోయి సంధ్యాకాలంలో అందులో మునిగాడు నందుడు. తన ఇంటికి రావుడు వచ్చాడు కాబట్టి ఆ వరుణుని దూత ఉంటాడే వాడు వరుణపాశంతో బంధించి వరుణులో ఉంది. ఆయన అయ్యాడు లేడు. అందరూ ఏడిచారు మొత్తుకున్నారు వాళ్ళు వచ్చి నాయనా నాన్నగారు లేరురా కనబడటం లేదు. సరే నేను తీసుకొస్తానులే అన్నారు. పోయి ఆయన చెప్పి వీడికేం తెలుసు సక్షంగా అక్కడికే పోయి ఎవరో లోకేం పోయాడు. చక్కగా వరలోకం వెళ్ళితే సరే వరలోకం ఎదురుగా వచ్చి సత్కారాలు చేసి ఆయనను సత్కారం చేసి పాద సంమానం చేసి అన్ని మరియాలు చేసి పొరపాటు అయిందండి మీ నాన్నగారని మా వారికి తెలియదు. నేను నేను ఉంటే అసలు అటు నుంచి పని చేయకపోయేవాడిని. ఏదో పనివాడు వాడు. వాడికి తెలియదు మీ నాన్నగారు అని క్షమించండి. నాన్నగారు తీసుకొని పోండి. మీకు అట్లా నారు కానుకలు నా గారు ఆయన బ్రహ్మాండంగా ఇచ్చి పంపించారు. ఇదంతా వరుణుని ముందరే జరిగింది. కదా చూసే ఉన్నాడు. వాడు కాళ్ళు పట్టుకొని, కాళ్ళు పిచ్చి, దండం పెట్టి, నగరించి, ఆభరణాలు ఇచ్చి, ప్రార్థించి, క్షమాపణ కోరి అంటే ఒక లోకపాలకుడు, దిక్కుపాలకుడే మరి ఈ కృష్ణుడికి ఎలా చేశాడంటే ఈయన ఎవరు?

ఎవరు అయి ఉంటారు అనే భావం వచ్చేసింది. వచ్చి ఊరుకోక ఆ వర్ణుడు కింద వెళ్ళడానికి చెప్పాడు. అమ్మో నేను మనం అంత మన అబ్బాయి మా అబ్బాయి అనుకున్నాం కదా అని మా అబ్బాయి కాదు. దాక్షాత్తు నారాయణుడే ఉన్నట్టు ఉంది. అక్కడికి గువేరుడు వచ్చాడు, అక్కడికి ఇంకొకడు వచ్చాడు, అది నాలుగు దిక్పాగులు కలిసి ఆయన్ని పూజించారు, స్తోత్రం చేశారు. నన్ను మర్యాదగా అప్పజెప్పారు, క్షమాపణ చెప్పుకున్నారు, చంప రాసుకున్నారు. అక్షత్ నారాయణుడే ఇప్పుడు గర్గుడు చెప్పాడు అక్షత్ నారాయణుడు అని మనం నమ్మలేదు దాటి సంఘటితం అయింది ఇంకేం చేయకపోవచ్చు విన్నవాళ్ళంతా ఏమయ్యారంటే సరే సరే నీవు అదృష్టం మన అదృష్టం ఆ సంగతి వేరు. మనం ఎట్లాగో పోయికుంటున్నాం వెళ్ళలేం కదా. చూడలేం. కానీ ఈయన వచ్చాడు కదా. ఈయన ఆయనే కదా. మరి మనకు ఒక్కసారి వైకుంఠం చెప్తే బాగుంటుంది. చెప్తారు. ఇలాగ అక్కడ మనం అంటాం కదండీ ఎక్కడి నుంచి వచ్చిన వాడినే నాకు చూపుతావా అంటారు చూడండి. వైకుంఠం నుంచి వస్తే అప్పుడు ఎప్పుడు పోకడమే. ఒక్కసారి వైకుంఠం అని చెప్తే. అబ్బాయి గారు అడిగారా అబ్బాయి అండి నీకు నాకు ఇద్దరు అందరికీ అబ్బాయి అందరికీ కానీ ఆయన దగ్గరికి పోయి ఆయన ఆయన మాకు గురించి పోయి అడుగుతున్నాం అది ఎగ్జిబిషనా ఏమిటది ఐడియాట్ లేదు అడగకుండా నేను చూపడు ఎక్కడి బాధ రా ఇది అని వాళ్ళలో వాళ్ళే మథన పడుతుంటారు. వాళ్ళ కోరిక తీర్చడానికి కోసమని తొందరగా నిద్ర పుచ్చి వాళ్ళకు నిద్రలోనే అందరికీ వైకుంఠలోకాన్ని సాఠసింహ చేయించుకుంటారు. మొత్తం గోవులు పిప్పిరి కడదా అందరికి. పుషణ వాళ్ళ సూచన అంతా వచ్చేసింది. అదే కాదు చెప్తున్నాను. అంటే. ప్రతి పనికి వెనక ముందు రెండు ప్రయోజనాలు ఉంటాయి స్వామి చేస్తే. అది మనం గమనించాలి. ఉలుకల బంధన మిష తోటి ఆ నలుకొబ్బరి వణికుల శాప విమోచనం. ఇక్కడ వరుణపాశం యొక్క వ్యవహారం ఎందుకంటే గోపాలకులకు, గోపికలకు, గోవులకు అందరికీ వైకుంఠ దర్శనం కోసం.

ఎందుకంటే తాను ఎవరితో కర్మ మీద తిరుగుతున్నాడో అలాంటి వారికి మరి తాను ఏదో కొంత చేయాలి. ఏమి చేసినా అడిగించుకొని చేయాలి. అడగకుండా ఇచ్చామనుకోండి దానికి. అది ఏమి మనం ఏం చేస్తాం అంటాం. నా పురుష్టః కశ్చితి బ్రూయాత్. అడగకుండా చెప్పకూడదు. నాకు భాగవతం వస్తాయండి కూర్చోండి చెప్తాను అందరూ వింటారండి. ఆయన ఏదో చెప్తారండి రోజు వచ్చింది అంతవరకు వచ్చింది కాబట్టి వినే వాళ్ళకు శ్రద్ధ ఉండాలి. కావలసిన వాళ్ళకు కోరిక వాళ్ళని అడగాలి ఎవరికి తెలుసు. కానీ వైకుంఠం దూరిపోయా అని అడగాలంటే అట్లా అడుగుతారండి కృష్ణుడిని. ఈరోజు మనకేం తెలుసు. తానెవరో తెలపటానికే వరుణుని యొక్క భటుని తోటి తండ్రిని పంపించాడు. వెంటనే తాను వెళ్ళాడు. తన కన్నువేల జరిగాయి అక్కడ. తండ్రి చూశాడు, వచ్చి వీడి నవ్వు చెప్పాడు. వీళ్ళంతా కోరారు, ఆయన చూపించాడు. అంటే వరుణపాశ బంధనము మరి ఇది హానికా మేలుకా? అన్ని శాపాలు వరము లేని శాస్త్రం. అందువల్ల పరమాత్మ నిగ్రహిస్తున్నాడు అంటే అర్థం అనుగ్రహిస్తున్నాడని. అతని అనుగ్రహమే. గోగోపి గలకందరికీ వైకుంఠ పద దర్శనం కోసమే తన తండ్రి గారికి కొంత కాలం. వరుణ పాశ బంధన అందుకే రెండు కవి చెప్తారు చూడండి నందన్ చ మోక్షతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయసూనునాచ రెండో పని ఏమిటి అంటే ఇంకో పని ఒకడు ఉన్నాడు మయుని కుమారుడు శంఖజూరుడు అని అంటామా ఆ ఆ మయుడు యోముడు, మయుడు కుమారుడి పేరు యోమాసురుడు. ఈ యోమాసురుడు ఏం చేశారు? శిరత్కాలంలో వెన్నెల ఉంటుంది రాత్రి పూట. వెన్నెల రాత్రుల్లో పిల్లలంతా ఏమాడతారు? దావుడు మూతలు ఆడుతారు. నది ఒడ్డు ఇసుక ఉంది హాయిగా తెల్లటి పిండి లాగా వెన్నెల ఉంది. ఎవడు అక్కడ ఉండేవాళ్ళు ఎవడు. దావుడు మూతలు ఆడుకుందాం అని ఒక ఆట ఉంది. వీడు కళ్ళు మూసుకుని పోయే ఎక్కడో దాక్కుంటారు. పోయి ఆయన పట్టుకొని రావాలి. లేదు ఆటగా ఉంది. ఆట ఆడుతారు. అదే సమయంలో మయాసురుని పుత్రుడైనటువంటి వ్యోమాసురుడు కంసునికి ఫ్రెండ్ కాబట్టి డైరెక్ట్ గా కృష్ణుడి జోలికి పోతే గట్టి ఏమవుతుందో అని.

కృష్ణుడి జోలికి పోకుండా కృష్ణుడితో ఆడుకునే గోపాలకులను గోపికలను ఎత్తుకొని వెళ్లి ఓ గుహలో పడేసి తనకు పెద్ద బండ అడ్డమేసి. చూసి చూసి వచ్చినాక మొదటిసారికి ఇద్దరు 16 మంది, రెండోసారి 14, మూడోసారి 12, 10, 8, 6, 4 ఇద్దరే అయ్యారు. ఫస్ట్ వాళ్ళిద్దరే మిగిలినారు. మరి వాళ్ళు రావటం లేదు మరి అందరూ రావాలి కదా రావటం లేదు చూశాడు ఓహో సరే నాయనా సరే నిన్ను నిన్ను దాచుతాం రా అని అతన్ని మయాసురుని ఒక ముష్టి ఘాతంతో సంహరించి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు. వరుణుడు అక్కడికి, నందుడు అక్కడికి పోతే వీళ్ళు తీసుకొని వచ్చాడు. ఇక్కడే వ్యోమాసురుడు బంధించి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఇలా వీళ్ళను వాళ్ళను ఇద్దరిని బయటికి రప్పించింది ఎందుకయ్యా అంటే వీళ్ళందరికీ వైకుంఠాన్ని చూపటానికి. అన్యాపృతం నిశి చయానం అతిశ్రమేన లోకం వికుంఠముపనిశ్యతి గోకులంచ మొత్తం గోకులాన్ని అన్నాడు. గోకులం మొత్తాన్ని వైకుంఠం యొక్క దర్శనం కలిగించిన మహానుభావుడు ఒకే ఒక క్షణంలో. అంటే అందరూ అడిగారు ఎక్కడ చూసే ఒక చూపు అయ్యా ఎలాగో ఎక్కడ చూసే పోతున్నావ్ కదా కానీ ఇంతకాలం కలిసి ఉన్నాక ఇంక సమస్య ఉందని వాళ్ళకి మళ్ళీ ఇంక మళ్ళీ జన్మ ఉంటుందా ఎలాగో తీసుకపోవాలి కాబట్టి కాస్త ముందు చూపుదామని ఒక క్షణం చూపి అడుగు అంటాడు. గోపైహి మహే పతిహతే బ్రజ విప్లవాయ దేవేభి వర్ణతి పసూన్ కృపయారి రక్షుహు ధర్తోచ్ఛిరింద్రమివ సప్త దినాని సప్త వర్షాః మహీధ్రమనగైహి అనగ ఏక కరే సలీలం ఇది పరమాత్మ యొక్క ఇంకో టైటిల్. ఏంటది? గోవింద. గోవింద భర్తాభిషేకం పొందినటువంటి ఘట్టం ఇది. ఏమిటది అంటే ఇది కూడా కావాలని నందాదులందరూ గోపవృద్ధులంతా కలిసి ఒక యాగం ఇంద్రయాగం చేయబోతున్నారు. ఇంద్రయాగం చేయబోతూ ఉంటే నాన్నగారు నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నారు. ఏం చేసి ఇంద్రయాగం చేస్తున్నారంట. ఇంద్రయాగమా వాడికి యాగం ఏంటి అన్నారు. ఏం కాదు నాయనా, వాడు కండిషన్ వరకు వర్షం పడుతుంది. వర్షం పడితేనే పశువులకు మేత మనకు ఆహారం ఉంటుంది. మరి ప్రతి ప్రతి ప్రకారం మనం చేయాలి కదా. ముందు ఏడు వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా వచ్చాయి, పాడి బాగుంది, పశువులు మంచిగా ఉన్నాయి, గడ్డి బాగుంది. మరి ఎప్పుడు మేము వ్యక్తమా చేస్తా ఉన్నామా?

వాన అవ్వడానికి ఇందుడు ఏం చేస్తాడు వాడెవడు అన్నాడు. ఎవడికి ఎవడు చేసినా కర్మ వాడు అనుభవించాలి. మన కర్మ బాగుంటే వాన పడుతుంది లేకుంటే రాదు. అంతా కర్మఫలం కానీ మరి ఇందుడు ఏం చేస్తాడు? అయినా మనకిందుడు ఎందుకండీ? భయం శకడ నివాస మనకు మళ్ళీ ఇల్లు మనం తీసుకుంటాం పోదాం కానీ అక్కడ అక్కడ పోతాం. అది వారేం లేదు న్యాయంగా ఆలోచించండి పశువులకు మనకు ఎక్కడ దొరికింది ఆహారం? మనం భూమిని దున్ని దున్నేం. కంట తీసుకున్నాం. పశువులకు భూమిలో గడ్డి వచ్చింది మేకే. ఏ భూమిలో అంటే గోవర్ధన భూమిలో. కదా? రా అది గోవర్ధన. మొత్తం మనకు. వాడి లెక్క ప్రకారం 12, 48, 48 కిలోమీటర్ల వైశాల్యం గోవర్ధనం. నాలుగు యోజనాలు అన్నారు. నాలుగు యోజనాలు గోవర్ధన ప్రవతం. లేదంటే 12 కిలోమీటర్లు గోవర్ధన ప్రవతం. ఇంత విశాల ప్రవతం మనకు ఉంది. పర్వతంలో రాళ్ళు నుండి గడ్డి మొదలకుండా కాదు పచ్చగా గడ్డి ఉంది. మనం పర్వతం మీదనే పంట పండించుకున్నాం. మనకు పంట గోవధనమే ఇచ్చింది. పశువులకు గడ్డి గోవధనమే ఇచ్చింది. కాబట్టి మనం ఏది దొరుకుంటే దానికి చేద్దాం పూజ. గోవస్నానికి చేతాము. రెండోది మనం ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలో మనకు వెంట ఉండి బోధించి అన్ని పనులు చేయించారే ఎవరు బ్రాహ్మణోత్తములు వాళ్ళకు చేతాము. మనకు పాలిచ్చిన ఆవులకు చేతాం. గోవులకు చేతాం, బ్రాహ్మణులకు చేతాం, గోవర్ధనకు చేతాం. కావాలంటే ఎట్లాగ బంధువులు ఉన్నారు వాళ్ళ చేతాం. మధ్యలో వాడికెందుకు? మరి ఏం చేశాడని? అసలు ఏం చేస్తాడని? అది నా అభిప్రాయం, మీ ఇష్టం, మీరు నా గుట్ట మీద చేయండి. నాకు తోచింది చెప్పాను. వింటే మీ ఇష్టం. ఎవడినానండి అని చెప్తే. ఉపనందుడు అని ఉపకులపతి అన్నమాట వైస్పతి అంటాం కదా మనం అదే అన్నమాట వాడు నాకు నచ్చింది పిల్లవాడు చెప్పిందే బాగుంది ఇలాగే చేద్దాం అంటే ఒక ఓటు పడింది ఈ వరుసగా ఓట్లు పడ్డాయి అలా చేశాడు అంటే యజ్ఞం చేయబోతుంటే మరీ వచ్చి అద్దగించి వాడి కోపాన్ని రప్పించి అంటే వాడి నోటి ముందర బుక్కలను లాగేసాడు. వాడికి ఆకలి అవుతుంది. ఆకలి అయితే వీడు అన్నం పెట్టలేదు. ఏం చేస్తాడు అన్నం పెట్టుకుంటే నాలుగు రాళ్ళు వేస్తాడు. అదే పని చేశాడు.

అందుకే స్వామి ఊరుకున్నాడు. పిల్లవాడు అన్నం పెట్టలేదు. ఆకలి హిట్టి కోపం వచ్చి రెండు రాళ్ళు వేస్తున్నాడు. వాడు ఎంతసేపు వేస్తాడు? చేతులు నొప్పులు చేశాక వేస్తాడు. నొప్పులు లేగానే వదిలిపెడతాడు. అప్పుడు నాన్న అమ్మ ఆకలి అని వాడే వస్తాడు అప్పుడు వెళ్దాం అంది. వాడికి ఇటే పెడదాం ఏం బాధ వస్తుంది? అది ఊరుకున్నారు. అలా చేసి అంటే ఇంద్రయాగాన్ని భంగము చేసి ఇంద్రునికి ఎక్కడో దాగి ఉన్నటువంటి అహంకారం, దర్పం, మదం, క్రోధం ఇవన్నీ. బయటికి రప్పించాడు. ఏ ఇంద్రాది దేవతలు ప్రార్థిస్తే తాను వచ్చాడో మరి ఆ ఇంద్రుడే గోపాలం, బాలిశం, బాలం, వాచాలం, విషమం, మతిం, దుర్జనం, అధమం, దీనం గోపాహ ఆశ్రిత్యమాం దదు. ఆయన సాస్తనామంతో అర్పించాడు ఇంద్రుడు. అయితే ఆయనకు అన్ని ఆయనకు అన్ని స్తోత్రాలే కదా నిండి ఎక్కడ ఉంది? నేను విడిచిన స్తోత్రమేనండి. అంటే గోపాలం అన్నాడు, బాలిచం అన్నాడు, బాలం, వాచాలం, మూర్ఖం, పండితమానినం వినినామాలు. పో నవ్వుతున్నాడు కానీ నీ పని ఏమిటి నువ్వు చేయలే చూద్దాం సంగతి ఏమిటి. అని ఇంత చేసి అంత పెద్ద రాళ్ల వాన కురిపిస్తే నీళ్ల వాన కాకుండా రాళ్ల వాన కురిపించాడని ఓ రాయిని ఎత్తాడు. ఇదో రాయి కదా ఓ. నీళ్ల వానే పడితే సముద్రం ఎత్తేవాడేమో అంటాడు అందులో. మరి ఎంత పడుతుంది? రాళ్ళు రాళ్ళలో పడతాయి, నీళ్లు నీళ్లలో పడతాయి. పెద్ద గోవు వచ్చింది అనుకోండి, సముద్రం ఎత్తేవాడేమో. పక్క యొమనది ఉంది ఎత్తేవాడు. రాళ్ళు వేశాడు కాబట్టి గోవర్ధన్ ఇచ్చాడు. రాయి పోయి రాళ్ళలో కలుస్తుంది. కదా? వాడు చిన్న రాళ్ళు ఎత్తి పెద్ద రాయి ఎత్తేశాడు. ఆలోచించండి. ఆశ్చర్యం చమత్కారం ఉంది బాగా. వాడు చిన్న రాళ్ళు వేశాడు ఇంద్రుడు. ఈయనే పెద్ద రాయి వేశారు. అవన్నీ అందులో కలిపిపోతాయి. అంటే ఏమర్థమ్? మనమంతా చిన్న రాళ్ళము పరమాత్మ. మమైవాంశః జీవలోకే జీవభూత సనాతన అని నువ్వు చెప్పాడు. ఆ చిన్న రాళ్ళన్నీ పోవుతాయి లేరా? నేను పర్వతం మీరంతా రాళ్ళు. మీరంతా నా అంశే. అదే నమస్తే అండి సో ఇదే చెప్తాది. కాబట్టి అంటే గోవార్ధ పద్మ యొక్క ఉద్ధారణలో ఈ తత్వం ఉంది. మీరంతా నా అంశ వాళ్ళురా. ఎన్ని రాళ్ళు ఇచ్చిపోవడానికి కావాలి. అయితే ఇతను ఏడు సంవత్సరాల వాడు అప్పుడు సప్త వర్ష.

ఓ ఏ సేడు బారుండి ఇతడు కొండ దొట్టది మహా భారంబు సైరింపగా జారండో అని అంటాడు. పిల్లవాడు పెద్ద కొండ ఇంత బరువు మోస్తాడా ఆయనే మధ్య మనం అందరికి ఎందుకు పోవాలి వదిలిపెడితే గత్తె ఏమిటి? బయట ఉన్న ఉంటే ఏదో ఒక రాయి తాగుతుంది. అది ఉంటే ఇంజులేషన్ రాల్లో నాకు ఒక రాయి తాగుతుంది. దాని కిందకి పోతే అమాంతం వదిలిపెట్టిన అనుకోండి వాళ్ళు ఒక్కళ్ళ లేవము అని ఒక సందేహిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ధైరింపగా దాలందో అని గొంక రాకాయ మొదలుపెట్టి ఈ భువనాండ భాండంబులు పైబడిన నా కేలల్లాడదు అని. ఏ కాదు 14 లోకాల మీద పడ్డ నా ఏలు కదలదు. చిటికెన వేలుతో ఏడు రోజులు ఏడేళ్ల పిల్లవాడు ఉచ్చిలీంద్రమివా అన్నాడు. అంటే అదేంటి ఆ పుట్టగొడుగు అంటాం. చిన్నవి ఉంటాయే. తెల్లగా రౌండ్ గా ఉండి కాడ లాగా ఉంటాయి. పుట్ట గొడుగులు అంటాము మనం. అవి ఇప్పుడు కాలంలో కొందరు వాటిని ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఆ? ఏదో ఒకటి ఇట్లా ఉంటుంది. గొడుగు లాగా ఉంటుంది తెల్లగా. పుట్టగొడుగు అంటాం. పుట్టగొడుగును ఎంత సులభంగా లేపుతారో, తీసేస్తారో, ఇంత పెద్ద పర్వతాన్ని మహానుభావుడు పుట్టగొడుగు లాగా. ఏడు రోజులు ధరించినటువంటి మహానుభావుడు పిడన్ వనేనిసి గోపైహి మకే ప్రతిహతే భజ భజవిప్లవాయ దేవేభి వర్షతి పశూన్ కృపయా రిరక్షుహు ధర్తోచ్ఛిరింధ్రమివ సప్త దినాని సప్త వర్షః మహీధ్రం అనగైక కరే సలీలం అనగా ఏక కరే సలీలం ఒక చేత్తో ఒక వేలితో మహానుభావుడు అంత పెద్ద పర్వతాన్ని అది కూడా సలీలం. అమ్మా అని కాదు విలాసంగా లేపి ఇంతమందిని కాపాడాడు ఏడేళ్ల వాడు ఏడు రోజులు ఏడు ఏడు 14 అందుకే ఆ పని చేశాడు. నీ జరుద్య భువనార్ధిసుని అని అందులో ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా బోధపడటాని కోసం ఏడేళ్ల పిల్లవాడు ఏడు రోజులు పర్వతాన్ని అలా లేపి

ఏం చేశాడు? ఏం పొందాడు? టైటిల్ పొందాడు. ఏంటది? గోవింద. మనం చెప్పాం కదా. ఎలాగైతే శ్రీమద్ధ్రామాయణ పారాయణం చేస్తే రామ పట్టాభిషేకం చేయాలో భాగవతం ఉపన్యాసం కానీ పారాయణం కానీ చేసుకుంటే గోవింద పట్టాభిషేకం చేయాలి. దానితో సమాప్తి. ఆ పరిదృష్టంలో 27వ అధ్యాయం ఏదో ఉంది అంత సృష్టంగా. అంటే తాను ఇంత కష్టపడి టైటిల్ సంపాదించుకున్నాడు. మనం ఇప్పుడు ఏకత్వం లేకుండా టైటిల్ లో ఆయిగా ₹1,00,000 ఇచ్చి ఇది వచ్చేస్తుంది. ₹2,00,000 ఇచ్చి అన్ని టైటిల్ ఉన్నాయంట. టైటిల్ కి మనం ఇచ్చి ఉండే టైటిల్. ఏ టైటిల్ కి ఎంత అమౌంట్ రేట్ అని అన్నాం. టిఫిన్ లకు వాడికి రేట్ ఉంటది ఏ బోర్డు అట్లా ఇది అది నచ్చదు పద్మ భూషినా ఇవన్నీ పెట్టి పక్కన రేట్లు. అది వాళ్ళకి అప్ప చెప్తే అభివృద్ధి వాళ్ళకి వచ్చేస్తుంది. ఓ స్వామి ఏమో కష్టపడి విరు సంపాదిస్తున్నాడు అంటారు. వర్షే మహీద్య మనగ ఏకరే శరీలం కిరణను వనే నిశి నిశాగర రష్మి గో గౌర్యాం రాసో రాసోన్ముఖా. కలపదాయత మూర్చితేన ఉద్దీపిత స్మర రుజాం వ్రజ భూ వసూనాం హర్షులు హర్షతి శిరః ధనదానుగస్య ఇప్పుడు మనకు రాసోత్సవం అంటే రాసక్రీడ రాసలీల ఈ పరమాత్మే ఆ శరద్ శరద్ ఉత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే అంటాడు వ్యాసం. శరత్ కాలంలోని ఉత్ఫుల్ల మల్లికలను బాగా ఆపించుకున్నటువంటి మల్లెపూలను చక్కెర విందులలను చూచి. వారికి ఇంతకుముందే వరం ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన వరాన్ని మాడ దక్కించుకోవడానికి కోసం ఒక్కొక్కళ్ళను పేరు పేరు పెట్టి మరీ పిలిచాడు వేణునాథంలో మురళి అంటాం కదా మురళి వేణునాథం తోటి ఒక్కొక్కళ్ళను పేరు పేరున పిలిచాడు మహానుభావుడు. అందరూ వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా వచ్చారు? అమ్మను, నాన్నను, మామను, అత్తను, తమ్ముళ్ళను, మరుగుళ్ళను, భర్తలను, పిల్లలను, పసుగులను, ఇళ్ళను వదిపెట్టి రావచ్చునా? తప్పు కాదు అని బుద్ధి చూపియారు. మరలి వాయించి పిలిచాడు. బాగానే బుద్ధి చెప్పాడు. తప్పు భర్తను సేవించాలి, మామను సేవించాలి, అత్తను సేవించాలి, నాన్నను సేవించాలి. తల్లిని, బంధువులను, పిల్లలను ఇవన్నీ చేయాలి. తప్పులు రాకూడదు వెళ్ళండి. అంటే వాళ్ళేమన్నారు అవునండి అవునా మాకు అవన్నీ గుర్తుండే వచ్చామన్నారు. అదేమిటి అంటే అక్కడికి పోతే ఒక్కొక్కరిని సేవించాలి. ఇక్కడ నిన్ను సేవిస్తే.

సర్వాత్మకోచి భగవన్ యతు భవాన్ విరోచి అంటారు. నీవు సర్వాత్మకుడివ కదయ్యా. నిన్ను సేవిస్తే, నిన్ను ఆరాధిస్తే అందరినీ సేవించినటువంటి ఫలితం లభిస్తుంది. అలా. అంటే తన తత్వాన్ని వాళ్లకు చెప్పాడు. తన సౌలభ్యాన్ని చెప్పాడు. ఈ రాసలీల ఈ ఉత్సవాల్లో వెన్నెలలో హాయిగా విహరిస్తూ ఉన్నప్పుడే కుబేరుని యొక్క ఒక భటుడు కావరి వాడు అని ఏమంటారు శంఖచూడుడు అంటారు. అలాంటి వాడు గోపికలను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించాడు. వ్యవహరిస్తున్నటువంటి అంటే ఈ గోపికలంతా కుష పరమార్పు యొక్క సాన్నిత్యం లభించింది కాబట్టి వాళ్ళు మైమరిచి ఉన్నారు ఎవడు వస్తున్నాడో పోవాలని తెలియదు పాపం. ఆ స్థితిలో వాడు వచ్చి ఆయన దగ్గర ప్రయత్నించాడు. ఈ సమయంలో వాడిని సంహరించి వాడి శిరస్సున ఉన్న సుదర్శనం అంటాం. సుదర్శనం చూడడం చక్ర చూడడం అప్పుడు ఆ మణిని తెచ్చి రాధమ్మకు కానుకగా ఇస్తాడు. అది ఆ గాథ అన్నమాట. అక్కడ వస్తుంది పేరు మనకు. కీడన్ వనే నిశి నిశాకర రశ్మివం గౌర్యాం రాసోన్ముఖః కళపదాయత మూర్చితేన ఉద్దీపిత స్మర రుజాం వ్రజభృద్ వ్రధూనాం హర్తుహు హరిష్షితి శిరః ధనదానుగస్య ఈ పనిలో ఉంటూనే వచ్చిన వాని శిరస్సును హరించాడు ధనదానుగస్య ఏచ ప్రలంబ ఖర దర్దుర కేశి అరిష్ట మల్లేభ కంసయవనాః కుజ పౌండ్రకాజ్యాః అన్యేశ శాల్వ కపి బల్వర దంతవక్త్ర సప్తోక్ష శంబర విదూరధ రుక్మి ముఖ్యాః వీళ్ళంతా పరమాత్మ చేత సంహరించబడిన వారు ఎవరంటే మొదలు శాల్వుడు కపి అంటే. వివిధుడు. అలాగే ఇంకోటి కపి బల్వల అనేనా ఆ ప్రలంభ ఖర దద్దుర కేసి అరిష్ట మల్ల ఇభ కంశ. మల్లులు అంటే చాలా ముష్టికులు. ఇభము కోలి ఆపేయడం. తర్వాత కంసుడు ఇలాంటి వారి చేత. ఆ అన్యేచ శాల్వ సప్తేక్ష శంబర విదూరధ రుక్మి ముఖ్యాః దంతవక్తుడు శాల్వుడు కపి ఏవా మృదే సమితి శాలినః ఆర్త చాపాః కామ్

భోజ మత్స్య కురు కైకయ శృంజయాద్య చేతిలో ధనువు పట్టడానికి వచ్చిన ప్రతివాడు కృష్ణుని మీద దండ ఎత్తి వచ్చాడు. ఆత్ప చాప అంటే మేము ధనస్సు మాకు పట్టుకోవడం వచ్చు అనుకుంటే మొదటి దారి కృష్ణుని మీదికే. అంటే మన చేతిలో ఆయుధం ఉన్నదంటే ఎవరికి కొట్టాలి? మనసులో కొడితే ఏం లాభం? కొట్టేది ఏదో దేవుడికి కొట్టామనుకోండి. దేవుడు లేడు అనుకుంటే మనకు ఒక తృప్తి అనవాలి. లేకుండా చేయాలి అనుకుంటారు. కానీ ఆయన కొడితే బాణం వచ్చి ఎక్కడ తగులుతుంది? మనకే తగులుతుంది. కదా సూర్యుని మీద దుమ్ము పోయాలంటే ఏమవుతుంది? అదేనమాట. ఇలా ఇలాంటి వారందరినీ యాస్యన్. కాంభోయ మత్స్య కురు కైకయ్య శృంజయాద్యాః యాస్యంతి అదర్చనమలం బల పార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణ నిలయం తదీయం కొందరినేమో స్వయంగా తాను సంహరించాడు. మరి కొందరిని బలరామునితో సంహరింపజేశాడు. ఎంతకు మీ ఇద్దరమే చేస్తుంటే పక్కవాడందరూ ఏమంటారు? వీళ్ళిద్దరికీ ఇంతనా అనుకుంటారు కదా. ఎందుకు వచ్చిన బాధ అని ఇంకో ఐదుగురిని బయటికి తప్పించి. వాళ్ళలో తాను ప్రవేశించి వాళ్ళతో అందరిని సమర్పించాడు. పేరు ఎవరికి వస్తుంది? పాండవులు దుర్మార్గులు అండి, బంధు ప్రీతి లేదు, అందరిని చంపేశాడు. పాపం కుష్ణుడు మంచివాడే వీడు రాయబాళం కూడా చేశాడు ఉద్యోగం వద్దని అయినా వీళ్ళు వాళ్ళు వీల్లేదు మంచి వాళ్ళు వచ్చే వారు ఉంటారు గనుక ఇంత వాళ్ళ మీద పని ఎందుకు లేదు. విడి వినే పదంలో కూర్చొని మరీ దంపించాడు. కదా? మనం చెప్పాం కదా చూపు తోటి దృష్టితోటి అందరిని సంహరించాడు. దృష్టితో కొట్టిన తర్వాతనే అర్జునుడు బాణాలతో కొట్టాడు. భీముడు కదలతో కొట్టాడు. ఈయన చూపు కొట్టకుంటే ఆయన ఏం కాదు అన్నారు. కానీ వాళ్ళతో చంపించావు, కొందరిని నువ్వు చంపావు. మొత్తం మీద అవతార ప్రయోజనం ఏమిటండీ? భూభారాన్ని హరించుట. ఆ పని విజయవంతంగా చేశావు కాలేన మీలిత ధియాం అవమృశ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమః బత దూరపార అందుకే అంటున్నాడు కాలేన మీలిత ధియాం అంటున్నాడు.

కాలవశంతో బుద్ధి మరుగైందట. మరుగైన బుద్ధి గలవాడు. కళ్ళు మూసుకోవడం కాదు, వాడంతా బుద్ధినే మూసుకున్నాడు. ఎందువల్ల అంటే కాలేనా? ఆ ప్రభావంతో అంటే అందరూ బుద్ధి లేని పనులు చేశారన్నమాట. ఇది చేయనట్టు కాదు ప్రభావం. అలాంటి వాళ్ళను పాండవాదులతోటి సంహరింపచేశాడు. కాలేన మిరుద ధీయాం అవమృత్య నృణాం స్తోకాయు అది కూడా స్తోకాయుషాం. ఓ దీర్ఘాయుష్షులు కాదు, శ్లోకం అంటే కొంచెం అల్పాయుష్ణం. ఆ ఉందా కొద్ది సేపట్లో ఇంత ఇంత ఇంత గంద వాళ్ళని చేశారు. ఓ స్వామి 165 ఏళ్ళు ఉన్నాడు. మా వాళ్ళు ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు వాడు 50, వాడు 60, వాడు 70, వాడు 80. కానీ ఎప్పుడు పోతారో అని చూశాను. పరమాత్మ నాదులు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళం వాళ్ళు ఎప్పుడు పోతారురా బాబు ఇంకెన్నాళ్ళు ఉంటారు వీళ్ళు మమ్మల్ని ఏడిపించుకుంటూ లోక పీడాకరః నృణాం అంటాడు సకల లోకమును పీడించేటువంటి వారికి వారు ఎప్పుడు పోతారని మంచి వారు కూడా ఎదురు చూస్తారు అంటారు. ఎలాగద అంటే మనకు వృశ్చిక వధభియా సుమతిహి అపి హృషి ఇది అంటారు. పామును, తేలును చంపటాన్ని మంచి వాడు ఆమోదిస్తాడు కదా. సంతోషిస్తారండి. ఎందుకంటే మనం చంపలేదు అనుకోండి అవి మనం చంపుతాం. కదా మోదేత సాధురపి వృశ్చిక సర్ప హత్య అంటాడు. ఎవరి మాట? రహ్లాదుని మాట. రహ్లాదుడు నరసింహ స్వామిని స్తోత్రం చేస్తూ మోదేత సాధురపి వృశ్చిక సర్ప హత్య. వేలును పామును చంపితే మంచివాడు కూడా సంతోషిస్తాడు. అంటే నీవు మా నాన్నగారిని చంపడం నేను కూడా. చెప్పకుండా చెప్పరా? శాస్త్రం ధర్మం. ధర్మం దగ్గర తండ్రి కొడుకు లోక పీడాకరుడైనప్పుడు అతని యొక్క వధనే కోరుతాడు. అదే రీతిలో ఇలాంటి దుర్మార్గులను కాలేన మీలిత ధియాం. అవమర్శ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమః బత దూరపారః ఆవిర్హితస్య అనుయుగం సహి సత్యవచ్యాం వేదద్రుమం విటపశః విభజిష్షితిస్మ

ఈ మాట మన కొంచెం ముందరికి వచ్చాడు అంటే ఇలా కాలముతో బుద్ధి మూసుకొని పోయిన వారిని కొందరిని స్వయంగా తాను సంహరించాడు మరి కొందరిని ధర్మరాజా భీమా అర్జునా నకులా సహదేవా వారితో మరి కొందరిని తన అన్నగారు బల్దాములు యుడుని చంపాడు బలరాముడు. అలాగే బలబలని చంపాడు. లేకపోతే అతన్ని చంపాడు. యమునా నదిని చీల్ చేశాడు. అచ్చనాపురాన్ని వంచేశాడు. నాగిలి పెట్టి లాగేసాడు అచ్చనాపురాన్ని. మరి ఉత్తగా అట బొమ్మ లాక్కుతుంటే బాగుండదు కదా. కొన్ని పనులు ఆయన చేస్తే మరి ఆయనకు ఉన్న పొగడొద్దా? బలరామునితో కొన్ని చేయించాడు, పాండవులతో కొన్ని చేయించాడు, కొన్ని. తాను స్వయంగా చేశాడు అది కూడా దేవద్భిషాం నిగమవర్త్ నిష్ఠితానాం పూభిహీమయేన విహితాభిర అదృశ్య తూర్మిహి లోకాన్ఘ్నతాం మతివిమోహ మతి ప్రలోభం వేషం విధాస్య బహు భాష్యతః ఔపధర్మ్యం ఈ మహానుభావుడు చెప్తున్నాడు ఆవిరహితాస్త్వనయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విఠపసః ఇలా కృష్ణావతారంలో ఉండి భూభారాన్ని పూర్తిగా తొలగించాడు. అలాగే మరి రాబోయేటువంటి కలియుగం ఉండే అంటే తాను వెళ్ళగానే ఏమొస్తుంది? కలియుగం వస్తుంది. ఈ ద్వాపర యుగంలో తాను ఉండగానే ఇన్ని అధర్మాలు ఇన్ని గొడవలు అయిపోతే మరి తాను పోయినంక గతి ఏమిటి? కాబట్టి ముందే జాగ్రత్త పడి తానే వేదవ్యాస రూపంలో అవతరించి కలియుగంలో రాబోయేటువంటి మానవుల యొక్క బుద్ధి పరిశోధించటానికి అని వేదద్రుమం అంటే నిగమ కల్పతరోహ గలితం ఫలమన్నామే ఇలాంటి భాగవతాన్ని వేదములను. అలాగే పురాణములను చేసి మనకు అందింపచేస్తాడు. ఎవరు ఈయనే ధ్యాస నారాయణ ఎవరో ఒక హరిణ నారాయణుడు ఆయనే. ఆయన ఈ రూపంలో వస్తాడు సుఖయోగిందుడు ఆయనే. తండ్రి ఆయనే, కొడుకు ఆయనే. లేకుంటే అంతగా చెప్పేవాడు లేడు, ఇంతగా వినేవాడు లేడు. రండి, ఇంత పెద్ద భాగవతాన్ని చెప్తుంటే విన్నాడంటే మరి సుహయోగిజుడు సామాన్యుడు ఆయన. విన్నదాన్ని విన్నట్టే ధారణ చేశాడు.

వీళ్ళు ఎవడో మొదలు పెట్టారు. అది ఆయన నారాయణుడే. ఈయన నారాయణుడే. వ్యాసుడు, శుకుడు, కృష్ణుడు అలాగే. అర్జునుడు, ద్రౌపది, విదురుడు ఇంకో మహానుభావుడు ఆయన పేరేంటి? ఆ భీష్ముడు ఇంకొక్క వ్యక్తి ఉన్నాడు సౌభరి సౌభరి. కృష్ణులు భారతంలో మనకు కనబడతారు. వీళ్ళంతా కృష్ణులే. కానీ ఒక్కజారే కలిసి ప్రళయం వస్తుంది. అందుకే ఐదుగురిని మాత్రం కలిపారు. కలిపిన తెల్లారి యుద్ధం అయింది. భారత యుద్ధం. వ్యాసుడు వచ్చాడు వీళ్ళంతా ఉన్నారు కదా అది ఇరి తన అన్నమాట. ద్రౌపది వస్త్రాపవరణ అప్పుడు ఆ ఒక్క అసలు కృష్ణుడు తప్ప తక్కిన వాళ్ళందరూ ఆయన కూడా వచ్చాడు అనుకో అది వేరే సంగతి. ఆయనేమో కనబడకుండా వచ్చాడు. వీళ్ళంతా వ్యాసుడు ఉన్నాడు అక్కడే విష్ముడు అక్కడే ఉన్నాడు విదురుడు అక్కడే ఉన్నాడు అర్జునుడు అక్కడే ఉన్నాడు ద్రౌపది అక్కడే ఉంది అది సరిపోయాడు. పంచకృష్ణుడు పుషాపూర్ణ ఘట్టంలో ఉన్నారు కాబట్టే త్వరలోనే భారత యుద్ధం రాబోతుంది అని భీష్ముడు చెప్పేశారు. మళ్ళీ కలిశారు తప్పదు. ఇలా వేదర్జుమం విటపసః విభజిష్యతి వేదశాఖలను బాగా శాఖలుగా ఈ మహానుభావుడు విభాగం చేస్తాడు. దేవద్భిషాం నిగమవర్త్మణ నిశ్చితానాం పూభిహి మయేన విహితాభిర అదృశ్యమూర్తిభి లోకానుగ్రతాం తరువాత ఈ కలియుగం వచ్చిన తరువాత వేద భగవానుడు విస్తరింప ఎగిరినటువంటి వేదశాఖలను ధర్మశాస్త్రములను అంటే స్మృతులను. శృతులను స్మృతులను స్వామి చెప్పిన వాటిని అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ ధర్మములు ఆచరిస్తూ అంటే యమనీయమాసన ప్రాణాయామములన్నీ చేస్తూ తపస్సు చేస్తూ అధ్యయనం కూడా చేస్తూ ఇదంతా పగటి పని. రాత్రి అయిందంటే అందరిని సంహరిస్తూ, హింసిస్తూ, శిక్షిస్తూ, బాధిస్తూ ప్రజా ఉపప్లవం అంటాడు. అంటే ప్రళయం. ఇలా కనిపిస్తుంటే మరి అలాంటి వాళ్ళని చంపుదామంటే ఎలా చంపాలండి? వాళ్ళు ధర్మ మార్గాన్ని అవలంబించారు, వ్యంగ్యములు చేస్తున్నారు.

కోమాలు చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, ధర్మాన్ని బోధిస్తున్నారు, అది కూడా ధర్మాన్ని బాధిస్తుంది. ఏడి గతి. అలాంటి వారిని ఎలా సంవారించాలండి మన ధర్మాత్ములు. స్వామి ధర్మాత్ములు చంపుతాడా? చంపకూడదు అని పరమాత్మే బుద్ధ రూపంలో వచ్చి యజ్ఞములు లేవు. నిప్పులే వేసే వాని ముట్టడం ఏమిటి? విగ్రహాన్ని ఆరాధించడం ఏమిటి? ఇలాంటివన్నీ చెప్పి కేవలం అధర్మం ఆచరిస్తూ ధర్మాన్ని బోధిస్తున్న వాళ్ళ యొక్క బుద్ధిని మోహింప చేయటాని కోసం. బుద్ధిని మోచిపోయేవాడు బుద్ధుడు. వచ్చి యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, హోమాలు లేవు, తర్పణాలు లేవు, ఆహుతులు లేవు. ఇలాంటివన్నీ బంధనం. అలాగే ఒక ఆకారాన్ని ఆదర్శించడం ఏంటి పరమాత్మ నిరాకారః నిరంజనః. చూడు మీరు ఇది మొదలు పెట్టండి ఇక్కడ ముందు ఆయనే వస్తాడు. అని ఆయన ఒక డ్యోజనం ఏర్పాటు చేసి ఇవన్నీ అధర్మాన్ని ఆచరిస్తూ ధర్మధ్వజాన్ని పట్టుకున్న వారిని మోహింప చేయటానికి వచ్చిన అవతారం బుద్ధావతారం. పరమేది కొందరు కాదంటారు కానీ పరమాత్మ అన్ని రకాలు చేస్తాడు కదా కేవలం సౌధ రక్షణే కాదు దుష్ట కూడా చేస్తాడు. వారి వరకు ప్రమాదం ఎక్కువ ఉందంటే ముందే తాను వచ్చేస్తాడు బరే మనకేం లేదు. అందుకోసమని అలా బుద్ధ రూపంలో కూభిర్మయేన విహితాభిర దృశ్య మూర్తిభి లోకానుక్రాతాం. అధర్మ వాక్యం ధర్మం చేస్తారు రాత్రి పూట మన తోటి అదృశ్యంగా ఉండి అందరిని సంహరిస్తారు. అలాంటి వాళ్ళను వేదం విధాయ వేషం విధాయ బహుభాషితః ఔపధర్మ్యం. బుద్ధర్మ అని ఏమంటావ్ బుద్ధర్మ వాళ్ళను? ఉపధర్మాలు అంటారు బుద్ధ జీవ అని అంటున్నారు ఈ మతాలని. ఈ మతాలని ఈ ధర్మాలని ఏంటంటే ధర్మాలకి అవి ఇవి. ఉపధర్మాలు అంటే ధర్మాల లాంటివి. ధర్మాభాసాలు. ఆ నువ్వు మనిషిలాగా ఉన్నావయ్యా అంటారు. ఏం అర్థం?

అలాగే వేదము లాంటివి ధర్మములు లాంటి అవధర్మ్యములు అంటాం అలాంటి వాటిని బోధించి అలాంటి గ్రంథములు వసింపచేసి ఆ గ్రంథములని అందరితో చదివింపచేసి ఇంతకుముందు వేదాలు ఏం బాగాలేవు పురాణాలు బాగాలేదు ఇది మాకు అనుకూలంగా ఉంది దీన్ని అస్సలిద్దాం ఇదే ధర్మం అని బుద్ధ ధర్మాన్ని ఆచరించి అనుసరించి ధర్మపు దారి తప్పినప్పుడు తాను స్వయంగా వచ్చి వారిని శిక్షించాడు. ఇలా వచ్చి మోహింపజేశాడు అలా వచ్చి సంహరించాడు. లోకానిఘ్నతాం మతి విమోహ మతి విమోహం అతి ప్రలోభం వేషం విధాయ ఎదుటి వారందరికీ ఆశ కలిగించే వేషం అన్నమాట. బుద్ధులంటే బుద్ధుడు మహా సౌందర్యవంతుడు. ఆ మహానుభావుడు రాజగీతిలో వెడుతుంటే ఎంతోమంది యువతులు అమ్మాయిల తన్ని ప్రేమించారు ప్రభు. ఈ ప్రేమిస్తున్న సంగతి తెలిస్తే ఆయనే ఏం చేశాడు? సన్యాసం స్వీకరించారు. అతి చిన్న వయస్సులో సన్యాసం స్వీకరించారు. సన్యాస వాడికి ఎవరు రారు. అనుకున్నాడు కానీ ఆయన జోలికే వచ్చారు మహానుఘోరాలు వచ్చింది ఆయనకు కూడా. ఇది వేషం నిజమా తెలుసు కదా కదా ఇది నిజమా అబద్ధమా తెలుసుకుందామని నిజంగా బట్టలు కట్టుకున్నాడా అంటే బట్టలే కట్టుకున్నాడా మనసులో కూడా వైరాగ్యం ఉందా? అని తానా తనకు సంబంధించినటువంటి అన్ని రకముల శస్త్రాస్త్రాలు ప్రయోగించి అతన్ని మోహింప చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి ఆ మహానుభావురాలకి పరమ తత్వాన్ని ఉపదేశించి బుద్ధుడికి ఉన్న శిష్యులందరిలో ఆమె చాలా ప్రధానమైనటువంటి ఈ యొక్క స్థానాన్ని ఆక్రమించింది. అంటే ఏమర్థం మనకు? కేవలం ఎదుటి వారిని శిక్షించడం ఉద్దేశం కాదు, రక్షించడం ఉద్దేశం కాదు. యథా ధర్మః తథా గుణః. నీవు ఆచరించే ధర్మాన్ని బట్టి నీకు గుర్తింపు వస్తుంది. అధర్మాన్ని వృద్ధి చేయటాని కోసం ధర్మవేషం వివర్తిస్తే పరమాత్మ అధర్మాన్ని ప్రచారం చేస్తున్న వత్సవం అడిగితే. ఇంకా వీళ్ళు ప్రజా ధర్మం చేశారు. అధర్మంగా దాక్కొని రాత్రిపూట రహస్యంగా దాక్కొని అందరినీ అమలించడం మొదలుపెట్టారు. పగలు కనబడుతున్నారు రాత్రిపూట దాక్కొంటున్నారు. పగలు యజ్ఞాలు చేస్తున్నారు రాత్రిపూట యజ్ఞాలు చేస్తున్నారు.

ఇలాంటిది ఎలా పరికరించాలి? అంటే వాడు ఒక్కడు ఎందుకు, నా పై మంది ఎందుకు, ప్రజల మొత్తాన్ని తిప్పుకుందాం. అది అందరికీ నచ్చేలాగా చెప్పాం కదా మొన్న, ప్రజలను ఇక్కడ పెడితే వాడు కాకుండా నిడుతుందా? ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ చెప్పి గీరారాధన లేకుండా, యజ్ఞం లేకుండా, దానం లేకుండా, హోమం లేకుండా ధర్మాన్ని నుంచి పక్కదారి పట్టించి వాళ్ళు విజృంభించగానే అది లోకానుఘతాం మతివిమోహ మతిప్రలోభం వేషం విధాయ బహు భాష్యతః ఔపదర్మ్యం ఎరికి ఆలయే సతాం న హరే కథాస్యుహు పాఖండినః ద్విజ జనాః వృషళ నృదేవాః స్వాహా సధా వృషళితిస్మ గిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేహే భగవాన్ యుగాంతే ఇక దీని తర్వాత కలియుగాంతంలో పరిశ్రమ ఏంటంటే ఇప్పుడే చెప్తున్నాను ఆల్రెడీ వచ్చింది కలవు పంచ సహస్రేషు జాయతే వర్ణ సంకర ఐదువేలు ఏళ్ళు గడవగానే ఏమవుతుంది? అయింది కదా కనబడుతున్నాయి. అలాగే దశవర్ష సహస్రేషు వేద శబ్దస్తు నోచ్యతే. పదివేలు ఏళ్ళు గడిస్తే వేదమన్న మాట వినబడదు. వేదం కాదు వేదమన్న పేరు. ఆ పేరే వినబడదు అన్నాడు. కదా అందుకే అంటున్నాడు ఇక ఎరిగి ఆలయేశ్వర్తి సతాం నా హరే కథాస్యుహు పరమాత్మ దేవాలయంలో కూడా హరి కథలు జరగవు పాఖండినః ద్విజనాః పురుషలా నిరుదేవాః బ్రాహ్మణులంతా పాపపు లింగములను, పాప చిహ్నములను ధరిస్తారు. పాఖండిన అంటే పాప ఖండినః. పాపం యొక్క ఖండం అంటే చిహ్నం. పేరుకు బ్రాహ్మణులే వాళ్ళ గుర్తులు ఎలా ఉంటాయి అంటే పాపాన్ని అవలంబించే గుర్తులు వాళ్ళకు ఉంటాయి. పాకండి దయజన అలాగే పురుషలా నురుదేవా రాజులంతా శూద్రులు. శూద్రులు పరిపాలిస్తారు బ్రాహ్మణులు. పాపపు చిహ్నాలను ధరించి ఉంటారు. స్వాహా సదావరణ తీసి స్మ గిరో నయత్ర మొత్తం వెతికి చూచిన ఇప్పుడే అయింది అనుకోండి ఇంకా అప్పుడు గోరం అవ్వడం.

ఇప్పుడు ఒక జో ఉన్నట్టుంది. వెతికి చూసినా ఎక్కడ మనకు స్వాహా స్వధ అనేటువంటి పదాలు వినరావు, మాటలు వినరావు. అంటే తద్దినము పెట్టరు, యజ్ఞము చేయరు. చాలా స్పష్టంగా చెప్పారయ్యా స్వాహా స్వధా వషత్ ఇతి స్మగిరో నయత్ర అలాంటి సమయంలో శాస్తా భవిష్యతి కలేహి భగవాన్ యుగాంతే అప్పుడు స్వామి కలియుగాంతంలో కలి రూపంలో కలికి రూపంలో వచ్చి ఇలాంటి అధర్మాన్ని అంతా తిమ్మూరిస్తాడు. యుగాంతి. సగ్గే తపోహ వృషయః నవయే ప్రజేశాః స్థానేచ ధర్మమఖ మన్వ మరావణేశాః అంతే త్వ ధర్మ హర మన్యువశాసు రాజ్య మాయా విభూతయైమాః పురుషక్తి భాయః ఒక మనకి ఇవాళ అయిపోయేటట్టు లేదు కదా అయిపోద్ది అనుకున్నాను ఇవాళ నాదే. మరి ఇవి రేపు చూసుకున్నాం. ఉమ్ ఉమ్ చాలా పెద్దవి. పెద్దవి కానీ అవతార విషయాలు చెప్పాలి కదా దాన్ని వివరించకుండా మనకి ఇప్పుడు చెప్తే అప్పుడు సౌకర్యం అవుతుంది. దీని రహస్యం ఇప్పుడు మనం పంపిస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం ఆ కథ యొక్క అంతరీత్యం తెలియడానికి. అప్పుడు మనం స్నాతరాన్ని చాలా వేయగా వేడుతున్నాం అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః భో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు. మద్ గురుభ్యో నమః రాముడు కృష్ణుడు వచ్చి తర్వాత వస్తే వాళ్ళంతే మనం అందరం అంతే.

Opening invocation: 'Rama, I take refuge at the feet of my lord. O Bhagavata, I bow to the one who is the sole refuge. Rama charanam charanam prapadye. Mother, father, youth, son, wealth - all of these in my lineage are bound to the Lord. I bow with my head to the sacred feet of our noble ancestor and lineage-chief. I bow to the blessed pair of divine feet. Salutations to Sri Bhakti, Sri Kulasekhara, Yogivaahan, Bhakta Hridenu Parakala Yatindra, and Sri Matparamkusha Muni.'

'Sri Rangaarya guru putram Shadagopavaha bhaje. Asmaad gurubhyo namah.' Dear devotees, we were going to speak about the Rama avatar. In it: 'asmat prasada sumukhah kalaya kalesah iksvaaku vamsham avatirya guroho nidese tishthan vanam sadaytaanuja aavivesa yasmim virujya dashakaandhara aartimarcyat.' What is the essential teaching of the Rama avatar? In that avatar, one special quality...

With the permission and instruction of Sutikshna, Rama toured all the hermitages of the sages in the Dandakaranya forest. Under the guidance of Agastya Maharshi, he set out for Panchavati. Following the direction of Jatayu, he built his hermitage in Panchavati. Going a little deeper - it was to fulfill Jatayu's wish that he left Sita alone and went outside...

Jatayu addresses Rama as 'vatsa' - meaning 'dear child.' He recognizes the connection with his father (Dasharatha). 'I am known as Jatayu. Build your hermitage here. Because my help will be available. If Sita is ever alone, if any danger comes to her, I will protect her. If you go anywhere and Sita is left...'

Agnihotra (the sacred fire ritual priest) spoke and Sita accepted. Similarly, when Bharadvaja spoke, Rama set out for Ayodhya. When Bharata spoke, he accepted his coronation. And finally, when Yama's messenger spoke, he concluded his avatar. Listening to and following instructions is the entire Rama avatar. He did nothing on his own initiative. That is why we call his guru's word paramount.

The entire ocean became turbulent with just a single glance from him. 'Udadhi udarudhi bhaya angaveshah' - the ocean was seized with great fear and his path was quickly revealed. Like Shankara who wants to burn the enemy's city, he intended to cross over and set Lanka ablaze - to make way and proceed, like Shiva the destroyer.

He saw him and mocked Airavata (Ravana's vehicle). 'Are you so delicate, so tender?' he ridiculed. His terrifying laughter shook all the directions. 'Nika gujhusham budhahasm sajya asubhissaha vineshyati darahartuh' - such a one's not only glory but life itself, along with his army, was carried away by the Lord. 'Vineshyati darahartuh visprujitaih' - he took away the life of the one who had stolen away his wife.

The special purpose of the Krishna avatar - divinity, humanity, and childhood. The Krishna avatar's unique quality is 'saulabhya' - accessibility. The Lord himself says so. In the Krishna avatar, his very form was accessible to all. To his own people, to strangers, to enemies, to elders, to children - even the elderly were given praise, and through the little boy's play, he performed his drama.

This is his humanity. 'I am a human,' he says. 'I am divine,' he says. 'I will protect,' he says. 'Come, let's all play together,' he calls to other children. He combined mutually contradictory attributes within the same person at the same time. No one felt fear towards the Lord - love arose in everyone. Even enemies loved him, and dear ones loved him.

From birth, the Lord appeared with all his divine glories. In Brajapura (Vrindavana), from the day Krishna was born, Brahma, Rudra, Indra, Kubera, Yama, Varuna - all these would wait at the gateways and thresholds of that cowherd settlement, hoping to catch a glimpse of the child. All of this is told by...

Varuna comes. All the devas wait at the doorstep as watchmen. This shows both his supreme nature and his accessibility at the same time. And he himself runs after cows and calves in the meadows. 'Sitakrishnakeshah' - with the white and black strands (Balarama and Krishna), this great being who descended to protect the entire universe...

He said: 'But it is a tail!' This is not the Telugu word for tail - it is Sanskrit. 'Tokam' means an infant - a child under 10 days old. 'Kannulu teravani kadu chinna papadu' - as Pothana's verse describes: the baby who had not yet opened its eyes. In those days of old, a baby would not open its eyes for 10 days. Before the eyes open...

He ate it, as if consuming it whole. The Lord was under the cart - a demon had entered into the cart wheel. The Lord was asleep, then woke and cried. When babies wake up crying, what do they do? They stretch their limbs - hands up, feet up. Someone described: 'Oh, one foot went up' - and that was it, done. 'Abbaramma,' she exclaimed. 'Just one foot flicked up' - the demon was finished.

When she was speaking, where was the child? Right in her lap. Sitting in her lap, drinking her milk, he was simultaneously nursing from her. So as to not give her a chance to speak - 'my child' - she should have a fair turn too. But she was complaining against the child while he was feeding. So as she spoke, her heart...

Taking a little butter, he kept some aside, ate some, and crawled to the neighbor's yard, sat on the grinding stone, ate there and shared with the nearby children and played. 'You rogue, have you found yourself a grinding stone now?' the children also played along. This little child, sitting on the stone...

'That's not enough - such mischief!' He himself says: 'the belly that holds the entire universe.' That's not just an ordinary belly - it contains the 14 worlds. If you want to tie a rope around a belly that holds 14 worlds, the rope must be big. When should the rope arrive? Right now, he must be tied. So cleverly, though he had a big braid, the rope kept falling short by two finger-widths.

The uprooting of the twin Arjuna trees. Uprooting - 'vitarata arjunayoho na abhavyam' - if you were truly a small child, such massive twin Marudu trees would not just break. They were uprooted - roots and all came out. Not nirgmulana but unmulana - not just cut at the root but the very roots went upward. The twins were uprooted completely.

'Hey, your amazement can wait - but look, the little child is crying, he was frightened when those great trees fell! Untie him, pick him up!' What kind of mothers and fathers are you? Yes, that's true - his father said something to distract them. Now the difficulty. Distracting everyone, they untied him and brought him close...

With that, the matter should have ended. He should have moved on. But now what about my situation? 'How many will drink this water, how many will die? Every time, they are saved here. Rather than saving them each time, if the poison were removed from the water, there would be no problem.' This was his approach - 'Instead of you standing guard each time preventing whoever comes to drink...'

Whoever needs to be corrected - they should be punished in such a way that the minds of their own community are not hurt. That is the principle of statecraft. Meaning, divisions and differences between communities existed even in those times, not just today. Indeed, they cannot be avoided. But to punish a member of a particular community, one should do it with that community's witness...

He would sprinkle the dust of his feet and send away all sins, purifying completely. What is the cleverness in it? Why did Kaliya come from Ramanaka Island to this particular lake? Because of enmity with Garuda. There is a small story with great secret within it. Garuda is a bird, yes? But a bird also represents an acharya. If one commits treachery against a Bhagavata...

In two or three or four episodes, forest fire and poison keep coming. Twice poison, twice forest fire. Fire is what burns us - it is in the forest. What kills us is poison - it is in the water, in the lake. On one side is the Kaliya section, on the other side the forest. That is why, once Kaliya's episode is resolved and Kaliya was driven away - the forest fire...

Birds fly away from it at a distance. They don't fly directly above it. If the lake is here, they fly around it or fly from here. If they fly on that range above, they fall dead on the spot. 'Jajvalaha' - flames shoot out. It has a certain radius - it kills things within that range. Meaning such treachery, such a terrifying environment...

Now he had done this magnificent, divine work. In the joy of that great deed, they held a celebration right there. When one is very happy, what do people do? Anyone - they leave home and go out. What do we call it? An excursion, a pleasure trip, a joyful outing. For enjoyment, the house won't do - they agree again. Those who go out for pleasure travel...

He consumed the forest fire with ease. 'Keep your eyes closed. You must not see.' The Lord's offering (naivedya) is being done - 'I see inside with the door closed, what do we do?' But 'he is consuming the fire - keep your eyes closed,' he said. This is what the Agama shastra teaches. Even when fire enters inside us, what happens to our eyes? This is electricity, it is the divine light - we call it 'netrajyoti'.

The ropes brought to bind the Lord could not measure the circumference of his belly. This great being said: 'I ate a lump of mud.' Someone told on him from beside. If he really ate a lump of mud, the mud should be in his belly. Checking - 'is anything there, is his belly fat?' And indeed his belly was very large, containing...

The king describes the Krishna avatar, saying: if we don't pay attention to him, he will come to us on his own. According to his daily routine, he is already there - he won't come if you keep calling him, but if you say you don't want him, he comes to the village on his own. The way to make the Lord come is to not pay attention to him. For example: 'Yad drumhbhathah bhuvanani chishthi...'

'Anna anyapritam nishi shayaanam ati-shramena lokam vikunthamu-panishyati gokulancha iro-panishyati' - he says 'he shall take them' in future tense. The avatar was yet to come. And another: once, Nanda and all the gopas kept Ekadasi fast. Having fasted, what must they do? In the morning they need to bathe. They need to bathe...

They thought: who could this be? And feeling that thought come, Varuna's guard told them to go downstairs. 'Oh no - we thought of him as our son - he is not just our son. It seems like Narayana himself is there.' Then came Kubera, then someone else - the four directional guardians came together and worshipped him...

Because he was associating with those who operate through karma - he must do something for them. Whatever he does, he must do it after they have asked. If given without asking, they would say 'we didn't ask for this.' 'Na purushatah kashchit bruyaat' - one should not speak without being asked. 'I know Bhagavatam - let everyone sit and I'll explain.' Whatever he says...

Without troubling Krishna, a demon abducted some of the boys who played with Krishna - gopas and gopas - and threw them into a cave, blocking the entrance with a massive rock. First time he took 16, second time 14, then 12, 10, 8, 6, 4 - only two were left. They weren't coming back - everyone should come back...

For rain to occur, what does Indra do? 'Who is he?' he said arrogantly. 'Let each person experience his own karma. If our karma is good, it will rain; otherwise it won't. Everything is the fruit of karma. But then what does Indra do? Anyway, why do we need Indra? For us this home takes care of us - we will take shelter there. We go there. That's enough, there is nothing more to it.'

That is why the Lord stayed quiet. The child had not been given food. Out of hunger and frustration, he was throwing two stones. How long will he throw? After his hands start hurting, he'll stop. Once the pain comes, he'll let go. Then when he comes to his mother saying 'Nanna, I'm hungry,' then we'll go. Why should we go right away? There's no point. He remained quiet...

'Oh, he stands here bearing a mountain of immense weight - won't he slip? If he slips, what happens?' But the child was holding a huge mountain - 'why should all of us stand under it? If we leave it aside, what's the harm? If we stand outside, something will be a problem. If there's a gap there, a stone will hit me. Under it, if he suddenly lets go, everything will be crushed.'

What did he do? What did he gain? He gained a title. What was it? 'Govinda.' As we have said - just as Srimad Ramayana should conclude with the coronation of Rama, so should Bhagavata recitation or discourse conclude with the coronation of Govinda. That is its completion. In that context, the 27th chapter is clearly significant - he took this as his title through such great effort.

'Sarvatmakochi bhagavan yatu bhavan virochi' - 'You are the Indweller of all, O Lord. If one serves you, one attains the fruit of having served all.' Thus he revealed his true nature to them. He explained his 'saulabhya' (accessibility). During this festival of Rasalila, reveling in the moonlit night, a messenger of Kubera arrived...

'Bhoja matsya kuru kaikaya shrinjayaadya' - every one who came holding a bow in his hand came to fight against Krishna first. 'Atpa chapa' - 'we know how to hold a bow,' they thought, and the first path led directly to Krishna. Meaning: if there is a weapon in my hand, who must I strike? If one strikes the Lord mentally, what benefit is that? If one strikes God, suppose...

Intelligence was obscured by the passage of time. One whose intelligence is clouded - not closing the eyes, but completely shutting the intellect. Why? By the influence of that time. Meaning everyone committed acts of senselessness. This is not as if the time itself acted - rather such was its influence. Through such people and through the Pandavas and others, he arranged for their annihilation. 'Kalena miruddha dhiyam avamritya nrinam stokaayu...'

To come a little forward in this text - those whose intellect was clouded by time: some he destroyed himself directly, others through Dharmaraja, Bhima, Arjuna, Nakula, Sahadeva; and others his elder brother Balarama destroyed. Balarama killed Dantavakra. He killed another. He split the Yamuna river. Then...

Someone started this. He is Narayana himself. That one is Narayana himself. Vyasa, Shuka, Krishna - likewise. Arjuna, Draupadi, Vidura, and another great one - what was his name? Bhishma - and another person: Saubhari. The Krishnas appear in the Mahabharata. All of them are Krishnas. But when they all come together at the same time, dissolution comes. That is why five...

They are doing yoga, studying, teaching dharma - and that very dharma is being wounded. Where is its future? How should righteous souls deal with such people? Shall the Lord kill those who are righteous? He must not - and so the Lord himself came in the form of Buddha, saying: 'There are no yajnas, there is no need for fire worship.' What is the point of worshipping an idol? What use is venerating an image...

Similarly, those who teach things like the Vedas but are actually adharma - 'avadharmiyas' we call them - teaching such texts, causing such books to be read, making everyone read such books, saying 'the old Vedas and Puranas were no good, this is more suitable for us, let us follow this' - accepting and following the Buddha's dharma, and when they have strayed from the dharmic path...

How should this be addressed? 'Why just one person - why have his superiors not corrected this? Let us turn the entire public.' Since we have already explained how it was presented in a way appealing to all - if the people are put on our side, would that one alone be able to stand? All these words were said: without image-worship, without yajna, without donation, without homa, leading away from dharma...

Now there seems to be a certain condition. Search as you may, you will not hear the words 'svaha' or 'svadha' anywhere - the sounds of sacrifice and ancestral offerings are not heard. Meaning: they do not perform shraddha (ancestral rites), they do not perform yajna. It is stated very clearly: 'svaha svadha vashat iti sma-giro na yatra' - in such a time, 'shastaa bhavisyati kale hi bhagavan yugante' - at the end of the Kali yuga, the Lord will come in the form of Kalki to discipline the age.