వృత్రాసురుని వీరత్వం: భక్తుడు వీరంగా మృత్యువు స్వీకరించడం

Vrittrasura's Valor: Devotee-Warrior Faces Death Bravely

bhagavatam Kandadai Ramanujacharya

వృత్రాసురుని వీరత్వం వర్ణించబడింది - జన్మతో రాక్షసుడు అయినా అంతరంగంలో భక్తుడు. ఇంద్రుని వజ్రాయుధాన్ని ధైర్యంగా ఎదుర్కున్నాడు. 'ఇటువంటి శరీరం వదలడం - ప్రాణాలు వెళ్ళే వేళ కష్టం - సహించడం కష్టం. నువ్వు అమరుడివి కాబట్టి తెలియదు' అని గొప్ప బోధ. వృత్రాసురుని ధైర్యం రాక్షస గర్వం నుండి కాదు - ప్రభువు సేవలో మరణం సర్వోత్తమ వరమని తెలిసిన భక్తుని శరణాగతి నుండి.

Vrittrasura's valor is narrated - a demon by birth but a devotee in his inner life. He faces Indra's thunderbolt bravely and gives a profound teaching on dying well: "Leaving such a body - the anguish of the vital force departing - it is unbearable, cannot be endured. You do not know this because you are immortal." Vrittrasura's courage comes not from demonic pride but from the absolute surrender of a devotee who knows that death in the Lord's service is the supreme gift.

← Prev Next →
Vrittrasura's Valor: Devotee-Warrior Faces Death Bravely Kandadai Ramanujacharya bhagavatam

భక్తానాథ శ్రీయోక్తి దార కుల శరికర యోగివాన్ భక్తాన్ దిరేను పరకాల యతీంద్ర విజ్ఞాత శ్రీమత్ పరాంకుజ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతతి పుష్ప శంకా శంహార నూపుర శోభితం రత్న శంకణ కేవురం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ రుద్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలగ సైయుక్తం పూర్ణ చంద్ర నివాదనం విరస కుండల సలం దేవం కృష్ణ మున్దే జగత్ గురుం శ్రీ వత్సాంకం మహోరత్నం వరమాలా విరాజితం శంఖచక్రదలం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుసోహితం బరిహిపించ్యావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోహితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కుతవర్ధతం శ్రీనికేతం మహేశ్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతదుత్సాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరక్షితి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం సిద్ధే పౌత్రవ జన్మకం సహాజరాత్మజం వసితే సుతతాసం తపోనితిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్వయతయా సరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం శ్రీరంగాయ గురో పుత్రం షఢగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధురానా వినిహితే యూయం తేజోస్త్ర ఆయుధ సంపదః గోయ ప్రాప్తిత భద్రం ఓం అహిం సంతిచ మత్పరాన్ వృత్రాసురుడు సంహరించబడితే అతను మ్రింగిన మీ ఆయుధములు తేజస్సు బలము ఇవన్నీ మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. నహిం సంతిచ మత్పరాన్ దీని వలన తక్కిన వారికైనా కొంచెం జ్ఞానోదయమై నా భక్తులను

సూచించకుండా ఉంటారు. అంటే నా భక్తులకు హాని కలిగితే జరిగేటువంటి పరిణామం తెలుసుకుంటే అలాంటి వారు. మళ్ళీ నా భక్తుల జోలికి రాకుండా ఉంటారు వారికి లాభము మీకు ప్రయోజనం ఉంటుంది అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఇంద్రవేవం సమాధిత్య భగవాన్ విశ్వభావనః పశ్చతామనిమేషానాం తత్రైవాం తద్వతే హరిహి ఈ ప్రకారంగా. శ్రీమన్నారాయణుడు ఇంద్రునికి ఆజ్ఞ ఇచ్చి దేవతలందరూ చూస్తూ ఉండగానే అక్కడే అప్పుడే అంతర్ధానం చెందాడు. సధాభియాసితో దేవైహి ఋషిహి ఆధర్వనో మహాన్ మోదమాన ఉవాకేదం ప్రహసన్నివ భారతా పరమాత్మ చెప్పిన ప్రకారం దేవతలందరూ అక్కడికి వెళ్లారు ఎవరి దగ్గరికి దధీచి మహర్షి దగ్గరికి రెడీ అయ్యా, నీ వచ్చిన కారణం ఉంది. మాకు మీ శరీరం కావాలి. నేను దాంతోటి ఆయుధాన్ని చేసుకొని లోక కంఠలో ఉన్న వృత్తి రాసులని సంహరిస్తాము. ఇలా యాచిస్తే వారిని చూచి మోదమానః ఉవాచ సంతోషంతోటే వారి మాటను అంగీకరిస్తున్నట్టుగానే ప్రహసన్నివ నవ్వుతూ ఎందుకంటే మా ప్రాణాలను కాపాడుకోవడానికి మీ ప్రాణాలు ఇవ్వండి అంటే మరి నవ్వురాక ఏం వస్తుంది? అందుకే ప్రహసన్నివా అంటున్నారు. నవ్వుతున్న వాడిలాగా. అంటున్నారు అతి బృందాల జాయుయం నజానీత శరీరినాం సంస్థాయాం యత్వభిద్రోహః దుస్సహః చేతనాపహః మీకు మరణం లేదు కాబట్టి మరణం వల్ల శరీరానికి కలిగే బాధ మీకు తెలియదు అంటున్నారు. అవి బృందారకాహ యుయం మీరు దేవతలు కాబట్టి నజానిథ మీరు తెలియరు. ఏమిటి శరీరినాం సంస్థాయాం వ్యస్తు అభిద్రోహ. శరీరం గలవారికి ఈ శరీరం మీద శరీరం కోసం జరిగేటువంటి ద్రోహం ఉంది హాని అంటే మరణం అది దుస్తహ చేతనాపహ.

అలాంటి శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోవుట అంటే ఆ బాధ దుస్సహ తట్టుకోలేనిది, సహించలేనిది అన్న విషయం మీకు తెలియదు. ఎందుకు నీకు ప్రాణం పోయేది కాబట్టి మీరు అమరులు కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరణ యాతన మీకు తెలియదు. శరీరం నుంచి ప్రాణములు పోతున్నప్పుడు శరీరమున కలిగేటువంటి బాధ ఉంది యాతన అది మీకు తెలియదు అది చాలా దుస్సహము. జీవి సూనాం జీవానాం ఆత్మా ప్రేష్ట ఇహేప్సితః ఎందుకంటే ప్రతి ప్రాణి బ్రతకాలని కోరుతుంది. మరణించాలని చావాలని ఏ ప్రాణి కోరుకోదు. కదా? ఎందుకు కారణం? ఎందుకు బతకాలనుకుంటున్నది? అంటే శరీరం మీద ప్రీతి అలాంటిది. ప్రతివాడు ఏమంటాడు ఆత్మ ప్రేష్ట ఆత్మ అంటే శరీరం. శరీరము అన్నిటికంటే ఇష్టమైనది. ఏమిటి కారణం? అందులో ఉండే ఆత్మ అంతకంటే ఇష్టం కాబట్టి మనం మొదలు చెప్పుకున్నాం ఒకసారి జ్ఞాపకం ఉంది అనుకుంటాను. ఎందుకు ఇంత ప్రీతి శరీరం మీద అని అడిగితే ఆ ప్రీతి శరీరం మీద కాదు ఆత్మ మీద. ఆత్మ మీద కూడా కాదు అందులో ఉన్న అంతర్యామినా మీద. కానీ ఆ ప్రీతి అంతర్యామి దాకా వెళుతున్న సంగతి ప్రేమించే వారందరికీ తెలియదు. శరీరం కనపడుతుంటుంది. బాధ కూడా శరీరం యొక్క వికారం వలనే బాధ కలుగుతుంది. అంతవరకే వాళ్ళు పరిమితమైపోతారు. కానీ ఈ శరీరం దేనికోసం వచ్చింది? ఆ ఆత్మ దేనికోసం వచ్చింది? అందరం వెళ్లరు. ఏమైనా బ్రతకాలనుకునే వారికి లౌకికంగా కనపడేది శరీరమే. అదే తన ఇష్టతమము ఆత్మా ప్రేష్ట ఇవేచ్యుతః కౌత్సహేత సంధాతుం. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ప్రియతమమైన శరీరాన్ని ఇవ్వటానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఔత్సహే ఎవడు ఒప్పుకుంటాడయ్యా అందులో భిక్షమానాయ విష్ణువే సాక్షాత్తు విష్ణువు అడిగినా కానీ పరమాత్మ వచ్చి అడిగినా శరీరాన్ని ఇవ్వాలంటే కొంచెం

తడపటా ఇస్తారు ఎవ్వరు దయకి రారు ఎవరు ఇస్తారయ్యా అంటే నేను ఇస్తాను చెప్పలేదు ఇవ్వను చెప్పలేదు అసలు ఎవరు ఇస్తారు పరమాత్మ వచ్చి అడిగిన చెదలని ఎవరు ఇవ్వరయ్యా ఇవ్వాలని ఎవ్వరు అనుకోరు అంటే వారి సంగతి తెలుసుకోవాలని స్వామి అలా మాట్లాడాడు ఇప్పుడు దేవతలు అంటున్నారు కిన్నత దుశ్చయం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం అయ్యా మీరు చెప్పింది నిజమే. శరీరధారులందరికీ శరీరం చాలా ఇష్టతము. అలాంటి శరీరాన్ని ఎవరు త్యాగం చేయాలనుకోరు కానీ అది ఒక పక్క. రెండో పక్క ఏంటి? భూతానుకంపునాం. భూత దయ గలవారికి వదలరానిది ఏదైనా ఉందా? సామయోగ అనేది పక్కకు పెట్టి భూత దయ ఉన్నటువంటి వారికి ఇప్పుడు పోయింది. కాబట్టి సామాన్యులు శరీరాన్ని విడిచిపెట్టలేరేమో కానీ భూత దయ కలవారు శరీరాన్ని దేన్నైనా కడిగితే ఏమిటి? భూత దయ కలవారికి చేయరానిది ఏదీ లేదు. విడువరానిదంటూ ఏదీ లేదు. భవద్విధానాం మహతాం పుణ్య శ్లోక ఈడ్య కర్మణాం. అందు మీద ఎలాంటి వాళ్ళు మహానుభావులు. ఎలాంటి మహానుభావులు పుణ్య శ్లోక ఈడ్య కర్మణాం పవిత్రులైనటువంటి. మహానుభావుల చేత కొనియాడదగిన పనులు చేసేవారు లేదా పుణ్య శ్లోకుల చేత మహానుభావుల చేత కీర్తించబడేటువంటి పరమాత్మను సేవించేవారు రెండు అర్థాలు మనకు విశేషంగా ఉంటాయి. మహానుభావుల చేత కొనియాడదగిన పనులు చేసేవారు. మహానుభావుల చేత కొనియాడదగిన పరమాత్మ సేవ చేసేవారు. అయినటువంటి మీలాంటి వారికి మహానుభావులకు. విడిచిపెట్టరానిదంటూ ఏదీ లేదు. నను స్వార్థపరోలోకః నవేద పరసంకటం. మళ్ళీ చెప్తున్నారు. ఎదుటి వారు ఎంత బాధ పడతారో స్వార్థపరులు తెలుసుకోలేరు కదా? ఒకవేళ తెలుసుకుంటే అడుగుతారు. అయ్యా మాకు మీ ప్రాణం కావాలి, మీ శరీరం కావాలి అని అడిగారంటే, ఆ శరీరం ప్రాణం పోతే, ఆ శరీరం పడే బాధ ఎంతో తెలిసుంటే అడుగుతారా?

చాలా చమత్కారం అన్నమాట అంటే మాటలతోటి గ్యారడీ చేస్తారు. ఇది ఎలాంటి మాట? తాము అడగకపోవటం, తాము అడగటం ఎదుటి వారి బాధ తమకు తెలియదనట. ఇది ఎంతదో అడిగిన తరువాత కాదన్న వారికి కూడా ఎదుటి వారు బాగా తెలియదన్నట్టే కదా. కదా ఫలానా కావాలని అడిగిన వారు స్వార్థపరులు ఒప్పుకుందాం సంతోషం. అడిగితే కాదన్న వారు. వారేమవుతారు? అందుకే అంటున్నాను స్వార్థపరో లోకః న వేద పరసంకతం. స్వార్థపరమైనటువంటి లోకము ఎదుటి వారి బాధలు తెలియదు. ఇది వేద నయాచేత. ఒకవేళ తెలిసి ఉంటే యాసిస్తారా? నేతి నాహ యదీశ్వరః ఒకవేళ సమర్ధుడైతే యాసించిన తర్వాత చేయను అని అంటారా? ఇద్దరు స్వార్థపరులు అవుతారు. అడిగిన వాడు స్వార్థపరుడే, అడిగితే కాదన్న వాడు ఇట్లా కాబట్టి సామాన్యంగా స్వార్థపరులు అంటేనే ఎదుటి వారు పడేటువంటి బాధ తెలియదు. మరి మేము అడిగాము సరే మీ స్వార్థపరులం ఒప్పుకుందాం. మరి మీరు కాదంటే మీరు అదే కోక చెందుతారు. కాబట్టి భూత దయ గల మహానుభావులు ఎదుటి వారి యాచనను కాదనరు. అంటే ధర్మం వస్రోతుకామేనా యుయమ్మే ప్రత్యుదా పుతాః దధీత్య అంటున్నాడు మీకు శరీరాన్ని ఇవ్వదలుచుకోక నేను మాట్లాడలేదు మీ నోటి నుంచి కాస్త ధార్మికమైన ప్రసంగం విందామని ఇలా అన్నాను. మీరు ఎలా ధర్మాన్ని బోధిస్తారో తెలుసుకుందామని శ్రోతుకామిన ఏమంటారు? స్వార్థపరత్వాన్ని ఒప్పుకుంటారా లేదా? లేక ఆ స్వార్థపరత్వాన్ని మాకే అంటగడతారా? మేము చాలా మంచివాడిమే అయ్యా, మీరే స్వార్థత్వరులు అంటారా? మీ స్వార్థమరత్వాన్ని కూడా ఒప్పుకుంటారా? అంటే మనోవిజ్ఞానం అంటాం చూడండి, మనం మానసిక జ్ఞానం అంటామే, ఆ మానసిక పరిస్థితిని తెలుసుకోవటానికి కాదన్నాను.

పని నేను మీరు అడిగిన దాన్ని కాదనే వాడిని చాలు. యజవ ప్రియమాత్మానం త్యజంతం సంత్యజామ్యహం. ఇప్పుడు ఈ శరీరం నాకంటే మీకు చాలా ఇష్టమైంది. శరీరం నాది కాదు. ఎదుటి వారు అడిగారు అంటే ఆ వస్తువు వాళ్ళదన్నట్టు. ఏమిటి కారణం? వాళ్ళు కోరుకున్నారు అంటే ఏదో రకంగా దాన్ని వాళ్ళు పొందటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే మనకు మనసులో ఒక భావం కలిగిందంటే దాన్ని సాధించడానికి మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, అంటే అప్పుడు ఆ వస్తువు కోరిక అయినప్పటి నుంచి ఆ వస్తువు వాడలేదు మనది కాదు. ఇది ఇది మీకు చాలా ఇష్టమైంది మీరు చూస్తూ ఉండగానే నేను ఈ శరీరాన్ని విడిచి పెడతాను. సంత్యజామ్యహం యోధ్రువేనాత్మనా నాథాః న ధర్మం నయత కుమాన్ ఈహేత భూత దయయాత సోచ్యః స్థావలైనపి. మరి ఇంత చెప్పారు మళ్ళీ శరీరం విడిచిపెడతాను అంటున్నారు స్వామి ఏమిటిది అంటే జ్ఞాని బుద్ధి కలవాడు వివేకం కలవాడు నశించే శరీరంతో నశించని దాన్ని సంపాదించాలి. అధ్రువేన శరీరేణ ధ్రువం యః న లభతే పుమామ్. సరసర చెప్పుకున్నాం. అనిత్యమైన శరీరంతో నిత్యమైనటువంటి కీర్తిని, పేరును, పుణ్యమును ఇలాంటి వాటిని సంపాదించుకోవాలి. ఒకవేళ సంపాదించుకోకుంటే అది అంటున్నారు. యహ అధ్రువేనాత్మన నాథాః దేవతలారా అనిత్యమైన శరీరంతో నా ధర్మం నయెషః పుమాదీభేతా ధర్మాన్ని కానీ కీర్తిని కానీ వాడు కోరకుంటే అది ఎలాగు పూత దయయ్యా. నాకు కీర్తి రావాలి నాకు ధర్మం రావాలి అనే స్వార్థంతో కాదు. భూత దయతో అంటే ఎదుటి వారికైనటువంటి ఆపదను తొలగించడానికి తొలగించడం అనేటువంటి ధర్మాన్ని తొలగించడం వలన కీర్తిని ఈ రెండిటిని కోరకుంటే అలాంటి వారి గురించి

చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు కూడా అయ్యో వీడి బ్రతుకు ఇలా అయిందా అని బాధపడతాడు. ససోచ్యః స్థావరైరపి కొండలు కోనలు కూడా వాడిని చూసి అయ్యో అంటారు. జనువులే కాదు, చేతనము ఉన్నవే కాదు, చేతనము లేనివి కూడా వారిని చూసి జాలి పడతాయి. ఇప్పుడు బతికి రాయిందా? అనుకుంటాయి. కాబట్టి ఏతావానవ్యయో ధర్మః పుణ్యశ్లోకైహి ఉపాసితః. ఇలాంటిది ఇదే ధర్మం. ఈ ధర్మమే అవ్యయం. అవ్యయం అంటే తరగనిది, నశించనిది. ఇది నశించని ధర్మము. పుణ్య శ్లోకై ఉత్తమ చరిత్ర గణనాని చేత ఉపాసితః సేవించబడినది యో భూత శోక హరసాభ్యామాత్మా కోచతి హృష్యతి ప్రాణులకు దుఃఖం కలిగితే తాను దుఃఖించాలి, ప్రాణులకు సంతోషం కలిగితే తాను సంతోషించాలి. ఇది ధర్మము అని పెద్దలు చెప్పారు, పవిత్రులు పుణ్యాత్ములు ధర్మాత్ములు. 10 మంది చేత కీర్తించబడే మహానుభావులందరూ చెప్పిన ధర్మం ఇదే. ఏమిటి? పరదుఃఖ దుఃఖిత్వం పరహర్క హర్షిత్వం. ఎదుటి వారు దుఃఖిస్తుంటే చూసి తాను దుఃఖించాలి, ఎదుటి వారు సంతోషిస్తే తాను వారి సంతోషానికి తాను సంతోషించాలి. వాళ్ళతో నాకేం సంబంధం? నాకైతే బాధ లేదు కదా, నేను బాగున్నాను కదా. అనుకోరుట ధర్మము కాదు అలాంటి వాడు సహృదయుడు కాదు. అందుకే అహో దైన్యం అహో కష్టం పారత్యైహి చనభంగురైహి యన్నోపకురియాత్ స్వార్ధైహి మత్యః స్వజ్ఞాతి విగ్రహైహి దాన్నే మరికాస్త బలపరుస్తున్నాడు అహో దైన్యం అహో కష్టం ఎంత ఎంత బాధ కలిగింది, ఎంత ఇబ్బంది కలిగింది, ఎంత దైన్యం ఏర్పడింది. అసలు ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తుంటేనే అయ్యో అనిపిస్తుంది. దేని గురించి? పారక్తైహి జనభంగురైహి యత్నోపకుర్యాత్ అస్వార్థైహి మర్ద్యః

ప్రాణములు మనవేనా? పోనీ శరీరం మనదేనా? ఒప్పుకున్నామా? గట్టిగా చెప్పగలవా ఈ శరీరం నాది, ఈ ప్రాణాలు నావి. నిజంగా ఈ ప్రాణాలు నీవే అయితే నీవు అనుకున్నప్పుడే విడిచిపెట్టాలి. శరీరం నీదైతే నువ్వు అనుకున్న తీరులోగానే దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రపంచంలో ఎవరైనా శరీరానికి రోగం రావాలని కోరుకుంటాడా? మరి ఇందులో నుంచి ప్రాణం పోవాలని కోరుకుంటాడా? లేదు కదా? మరి ఆ రెండు వస్తున్నాయా లేవా? ఎందుకు వస్తున్నాయి? నీ శరీరానికి నీకు తెలియకుండా బాధలు ఎందుకు వస్తున్నాయి? నీ ప్రాణాలు అయితే... నీకు తెలియకుండా ఎందుకు బయటికి పోతున్నాయి? నీ ఇష్టం ఏం లేదు. అవి అనుకున్నప్పుడు వస్తాయి. అవి అనుకున్నప్పుడు పోతాయి. మరి నీవా అవి ఇంకొకరివా? అవి పారక్త్యములే అంటే పరులయే నీవి కావు. శరీరము నీవి కాదు ప్రాణములు నీవు. మరి నీవు ఎలాగవి నీవి కానప్పుడు ఇతరులవే అయినప్పుడు దానితో వారికి ఒప్పుకోకండి. నువ్వు వద్దన్నా పోతాయి. నువ్వు ఉండవానా ఉండవు. పోయే వాటిని ఎప్పుడూ పోయేదాకా కాకుండా ఇతరులకు ఉపకరించే వాటితో ఉపకరించే విధంగా నువ్వు వదిలిపెడితే కాస్త కీర్తిని వస్తుంది. తాను స్వార్థపరుడై ఇతరుల పరిపరకీయమైనటువంటి స్వార్థము స్వార్థపరములు కావు, ప్రాణాలు స్వార్థం కాదు మనసు స్వార్థపరం ప్రాణం. శరీరం కూడా సదార్ధం. నీ శరీరం కాదు, నీ ప్రాణములు కాదు. ఎందుకంటే పుట్టడం నీ ఇష్టమా? కాదు కదా. పోనీ పెరగడం. కాదు. మరి వివాహం చేసుకోవడం కొద్దిగా ఏమంటాడు నా ఒక్కడి కోసం ఇవన్నీ ఎందుకండీ ఏదో భార్య పెళ్లి ఉన్నారు కాబట్టి ఇల్లు కడుక్కుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు నేను ఒక్కడినైతే ఉద్యోగం ఎక్కడ ఉన్నా బతుకుతాను. అది నా ఆడియో సుమ్మనాడు భయ్యా వీళ్ళది. అంటే మనిషి ఎప్పుడు తన ఒక్కడి కోసమే తాను ఏ పని చేసుకోవడం లేదు. మనందరి కోసం చేసుకుంటున్నాం. అంటే ఏంటి? ఇతరుల కోసం ఆచరిస్తున్నప్పుడు.

ఇతరుల కోసం ఆచరించేది నీదా ఇతరముదా? మనది కాదు. అయినప్పుడు పారక్యములు ఇతరములవి క్షణభంగురములు. ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. అలాంటి ప్రాణములతో ఎలాగో ప్రాణములు స్వార్థపరములు కావు. మరి నీవెందుకు స్వార్థపరులవుతావు? పరార్థములైన ప్రాణములతో స్వార్థపరుడైన మానవుడు భూతములను ఇతర ప్రాణులను కాపాడుకుంటే అలాంటివాడు అపకీర్తిని పొందుతాడు. ఎన్నోపకురియా నస్వార్థైహి మత్యః స్వజ్ఞాతి విగ్రహైహి అని స్వజ్ఞాతి విగ్రహై అంటున్నాడు. తన తనవారు జ్ఞాతులు అంటే పారివారు కదా. పారివారు అంటే ఏంటి చెప్పాం జ్ఞాపకం అనుకుంటా రామాయణంలో చెప్తాడు. జ్ఞాతిస్తేత్ అనలేన కిం. పాలి వారు ఉన్న తర్వాత నిప్పెందుకు అన్నాడు. అదే మాట పెడుతున్నాడు అన్నమాట శాస్త్రం. అంటే ఏంటి వాళ్ళు నాకు పాలి వాళ్ళండి నా తమ్ము వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళంటే నాకు పడదు. విరోధం. జ్ఞాతులతో విరోధం. బంధువులతో విరోధం. తోటి వారితో విరోధం. దేనికోసం? బతకాలి. నీ ప్రాణం కోసం, నీ శరీరం కోసం, వాటిని రక్షించడం కోసం, నీ వారనుకునే వారితో విరోధం పెట్టుకుంటాం. మరి ఇంత జాగ్రత్తగా ఇంతటి వ్యామోహంతో విరోధం పెట్టుకున్నా వగుతున్నావా? పోనీ వ్యాధులు ఆపదలు రాకుండా పోతున్నాయా? లేదు, అవి ఎలాగు పోయేవి, అవి ఎప్పుడూ పరార్థములే అయినప్పుడు. నీవెందుకు ఫలార్ధములైన ప్రాణ విషయంలో స్వార్థపరుడివవుతావు? నీవు కావు. ఇది ధర్మము. అందుకే నేను మీరు చెప్పినట్టుగా శరీరాన్ని విడిచిపెడతాను. ఏవం కృతవ్యవసితః దధ్యన్ ఆధర్వణః ఇలా నిశ్చయించుకొని దధికి మహర్షి తన శరీరాన్ని పరే భగవతి బ్రహ్మని ఆత్మ.

మానం సన్నయంద్యహౌ తన మనస్సును తన ఆత్మను పరమాత్మ యందు నిలిపి యోగ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు. యథాక్ష యథాక్షాతు మనోబుద్ధిహి తత్పద్దృకు ధ్వస్త బంధనః ఆశ్రిత పరమం యోగం న దేహం బుబుధే గతం చపత్కారం ఏమిటంటే శరీరాన్ని విడిచిపెట్టాడు అంటే శరీరాన్ని విడిచిపెట్టాడన్న సంగతి మనకు తెలుస్తుంది వాడికి తెలియదు. ఎందుకు? ఆత్మ ఎప్పుడు ఏదో ఒక శరీరంతోనే ఉంటుంది కదా. కదా? ఇది ఏ కొట్టే సో ముమ్మటి దానికి ఇంకో శరీరం దానికి ఇంకో శరీరం. ఏదో ఒక దేహం దానికి వస్తుంది కాబట్టి యోగంలో పడితే పరమాత్మ యందు మనస్సు బుద్ధిని లగ్నం చేస్తే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళే వారికి నేను శరీరాన్ని విడిచిపెట్టానని తెలియదు. చూసేవారికి మన పిలుస్తుంది అందుకే అంటున్నాడు యథాక్షసు మనోబుద్ధిహి. ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని యత నియమించుకున్నవారై ఉత్తత్వద్రుకు ఉధ్వస్త బంధనః దీనివల్ల ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియమించినందువల్ల ఏం జరుగుతుంది? తత్వద్రుకు. తత్వమును తెలియగలడు, చూడగలడు. ఏది వాస్తవమో, ఏది పరమతత్వమో అలాంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ధ్వస్త బంధనః. పాప పుణ్యముల రెండింటిని నశింప చేసుకున్నవాడై ఆశ్రిత పరమం యోగం పరమ యోగాన్ని కొండి నా దేహం భూమి చేత శరీరాన్ని విడిచిపెట్టినట్టు కూడా అతను తెలుసుకోలేదు. అధేంద్రః వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ మునే సుత్తిభిహి ఉత్సిక్తః భగవత్తేజసాన్వితః ఇలా. గదికి శరీరాన్ని ఉంచిపెట్టగానే అతని ఎముకలతోటి విశ్వకర్మ వజ్రాయుధాన్ని విద్ధం చేశారు. ఇలా తయారు చేసినటువంటి ఆ వజ్రాయుధాన్ని తీసుకొని ఉత్సిక్తః భగవత్తేజసాంతః

పరమాత్మ యొక్క తేజస్సు కూడా అతనిలో మట్టి మోల చెప్పాడు కదా. భగవంతుని తేజస్సు కూడా కలిగి ఉత్సిక్తః బలి బలమును తేజస్సును పొందినవాడై వృతః దేవగణై సర్వైహి. గజేంద్రోపై అశోఖత దేవతలందరూ చుట్టుముట్టి ఉండగా వారందరితో కలిసిన వాడై ఐరావతం మీద కూర్చొని త్రూయమాన మునిగణైహి త్రైలోక్యం హర్షయిందీవా రుషులందరూ స్తోత్రం చేస్తుంటే మూడు లోకాలను సంతోషింపచేస్తూ వృస్త్రమభ్యద్రవతు చేస్త్వం అసురానిక యూధ బైహి పరియస్తం ఓజస రాజన్ వృద్ధో రుద్రైవాంతకం రాక్షస సైన్యముతో కూడి ఉన్నటువంటి రుద్రాసురుని మీదికి ఉరికాడు. దాడి చేయడానికి వెళ్ళాడు. పరియక్త మోజస రాజన్ కృద్ధః రుద్రైవ. కోపించిన రుద్రుడిలాగా ప్రళయకాల రుద్రుడిలాగా ఎలాగైతే రుద్రుడు యముని మీది కురికాడో రుద్ర యువ అంతకం అంటున్నాడు. మనకు మార్కండేయోపాఖ్యానం అలాగే ఇంకోటి జాబారి ఉపాఖ్యానం ఉన్నాయి. కొద్ది కొద్ది సందర్భాల్లో ఈ మహానుభావుడు యముడు ప్రాణం తీయటానికి వచ్చినప్పుడు. అతను రుద్రుడిని ప్రార్థిస్తే ఆ భక్తుడు రుద్రుడు వచ్చి యముడిని తరిమించి కాపాడాడు. మనకు మార్కండేయ ఉపాఖ్యానం తెలుస్తుంది. అలాగే జాబాలి ఉపాఖ్యానం తెలుస్తుంది. ఇలాంటి కథల ప్రచారం. రుద్రుడు యముణ్ణి యముడి మీదికి పోయినట్టుగా ఈ మహానుభావుడు ఇంద్రుడు వృత్రాసురుని మీదికి వెళ్ళాడు అని చెప్పాడు. శైలోక్యం హర్షయన్నివ పర్యక్త మోజస రాజన్ కృద్ధో రుద్ర ఇవాంతకం తతస్సురాణాం అసురైహి రణః పరమదారుణః అలా దేవతలకు, రాక్షసులకు మహా భయంకరమైనటువంటి యుద్ధం. ఎప్పుడు జరిగింది ఈ యుద్ధం? త్రేతాముఖే.

అంటే కృతయుగం యొక్క చివర త్రేతాయుగం ప్రారంభం సంధి అనుమతి త్రేతాముఖే అంటే త్రేతాయుగం యొక్క ఆరంభంలో నర్మదా నది తీరంలో జరిగింది ప్రదేశములు చెప్తున్నారు. త్రేతాముఖే నర్మదాయామభవతు ప్రథమే యుగే అది కూడా వాళ్ళ అనుమానం వస్తుందని త్రేతాయుగే అంటే రెండవ యుగం అనుకుంటామని కాదు నాయనా ప్రథమే యుగే. మొదటి అంటే. మొదటి మహాయుగంలో అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా కృత, త్రేత, ద్వాపర, కలి నాలుగు యుగాలను కలిసి ఒక మహాయుగం అంటాం. ఇలాంటి మహాయుగాలు వెయ్యి అయితే అంటే నాలుగు యుగాలు వెయ్యి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. సరే ఆ సందర్భంలో ఇది మొదటి కృతయుగము అంటున్నాడు అంటే బ్రహ్మ అప్పుడే లేచాడు ఇంకా మరీ భరణ శావనం చేసుకోలేదో తెలియదన్నమాట. లేచి లేచున్న గానే సృష్టి ప్రారంభించాడు ఈ మహానుభావుడు వచ్చేసాడు అన్నమాట. అందుకే పాపం రావణాసురుడిని హిరణ్య గత్యపుని వీలందరినీ అరే అల్పాయుష్కులు అంటారంట. రేణిక శివుడు 71 మహాయుగాలు పరిపాలించారు. ఒక మనువంతరం పాలించారు. మరి మనువంతరం అంటే ఎంత ఆయనకు? నాలుగు వేలు కావు కదా, వెయ్యి అయితే ఎక్కడికి పోతారంటే పడా వీల్లేదు. కాబట్టి ఈ రీతిలో మా 71 నాలుగు అన్నమాట, ఏడు నాలుగు ఎంత అయితది 28 ఓ 300 అంటే ఒక సాము రెండు సాములు. రెండు సాములు వాడు చచ్చాడు అంటే ఆడపాయ కూడా రాను. కాబట్టి మొదటి కృతయుగంలో ప్రథమే యుగే యుగంలో నర్మదా తీరంలో దేవతలకు రాశసులకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. రుద్రైహి వసుభిహి ఆదిత్యైహి అశ్విభ్యాం పితృ వన్నిభిహి వరుద్భిత్య ఋషిభిహి సాధ్యైహి విశ్వేదేవైహి మరుత్పత్తి

ద్యోతలంటే ఎవరు వసు, రుద్ర, ఆదిత్య, అశ్వి అని చెప్పుకున్నాం కదా? మొత్తం ఎన్ని మంది ద్యోతలు? 33 కదా. అందులో వసులు ఎంతమంది? ఎనిమిది. రుద్రులు 11, ఆదిత్యులు 12, అశ్విని దేవతలు ఇద్దరు సరిపోయాయి. 33. ఇలాంటి వారితోటి వీళ్ళు కాక పితృ దేవతలు. అలాగే అగ్ని దేవతలు అలాగే ఇంకా మరుత్విహి రుగువిహి మరుత్తులు రుగువులు సాస్యులు విశ్వే దేవతలు వీరందరితో కలిసి దృష్ట్వా వజ్రధరం చక్రం రోచమానం స్వయాత్రియా ఇలాంటి వారందరితో కలిసి వజ్రాయుధాన్ని ధరించి ఐరావతం మీద విరోహించి బ్రహ్మాండమైనటువంటి పరమాత్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న ఇంద్రుడిని చూచి నా ఋష్యన్ అసుర రాజన్ మృధి వృత్ర పురస్తర యుద్ధంలో వృత్రాసురుడిని ముందర ఉంచుకున్నటువంటి రాక్షసులు ఇంద్రుని తేజస్సును చూచి సహించలేకపోయారు. కానీ మేము బలమవుతున్నాం. మేము యుద్ధానికి వచ్చాం. వీళ్ళు మాకంటే బలంగా తీసుకొని వస్తారా అని విధంగా చూద్దాం ఏమిటో అని వాళ్ళు కూడా కోపంతో ఊరుకులు గంతులు వేశారు అన్నమాట. ఎవరు నముచిహి శంబరః అనర్వ విమూర్ధ వృషభః అంబరః అలాగే హయగ్రీవః శంఖుశిర విప్రచిత్తిహి. అయోముఖః పులోమ వృఠ పర్వ ప్రహేతిహి హేతిహి ఉత్కరః ఇలా దైత్యులు ఉన్నారు దానవులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు యక్షులు ఉన్నారు అలాగే సుమాలి మాలి ప్రముఖాః కార్తస్వల పరిచ్ఛదాహ వినంత కార్తస్వర పరిక్షదులట బంగారు వస్త్రాలు కట్టుకున్నారు సీతాంబలం అన్నమాట. ఇలాంటివన్నీ కట్టుకొని ప్రతిసిద్ధి ఇంద్రసేనాగ్రం మృత్యోరపి దురాసదం. మృత్యువు కూడా అందనటువంటి ఇంద్రుని సైన్యాన్ని ఇంద్రుడిని వీరు అడ్డగించారు. అభ్యర్థయన్న సంభ్రాంతాః. సింహనాదేన సింహనాదం చేస్తూ మదన్ తోటి వారిపైకి వీరు ఉతికారు వీరిపైకి వారు ఉలికారు. వారు గదలను పరిగలను బాణములను ప్రాసములను అలాగే ముద్గర తోమర శూల పరస్వధ థడ్గ

శతగ్ని ఇలాంటి అనేకమైనటువంటి ఆయుధాలను శస్త్రములను అస్త్రములను పరస్పరం వారి మీదికి వీరు విడిచారు వీరి మీదికి వారు విడిచారు అవాచిరన్ పరస్పరం ఇలా పుంఖానుపుంఖముగా ఒకదాని వెంట ఒకడు ఒకదాని వెంట ఒకడి బాణములు వారు వేశారు వీరు వేశారు ఇవి అవి కలిసి మొత్తం ఆకాశాన్ని కప్పేశాయి. దానివల్ల ఎదురుగా ఎవరున్నారో కనబడకుండా అయిపోయింది. రాఠజులను దేవతలు కొడుతున్నారా? దేవతలను రాఠజులు కొడుతున్నారా? లేక తమవారినే తాము కొట్టుకుంటున్నారా? ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో, ఎవరిని ఎవరు కొట్టుకుంటున్నారో, ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఆ బాణ వర్షంతో నిండిన బాణాంధకారమైనటువంటి ఆకాశంలో వారికి తెలియలేదు చిన్నా సిద్ధపదే దేవై. లఘు హస్తై సహస్త్రదా దక్షీనాస్త్ర శస్త్రైవ గిరిజుర్గ ద్రుమోపరై వారితో వీరు దెబ్బలు తిన్నారు వీరితో వారు దెబ్బలు తిన్నారు శరీరాలు చేతులు కాళ్ళు తలలు అవయవాలు తిరిగిపోవటం, రక్తములు కారటం, పడిపోవటం ఇవన్నీ జరిగి దాభ్య వరచన సురబలం చితుస్తాంశ్చ పూర్వవతు రాక్షసులను దేవతలు హింసించారు, దేవతలను రాక్షసులు. తా నక్షతాన్ స్వస్తిమతః నిత్యమ్య క్షత్రాత్ర పూగైరథ వృత్రనాథాః ధ్రుమైహి ధ్రుషగ్ధిహి వివిధాద్రి జృంగైహి అవిక్షతాం తత్ర అసుహు తత్రసుహు ఇంద్ర సైనికా క్షేత్రాశ్రముల కంటే రాక్షసులు గుట్లను, గుట్టలను, చెట్లను తీసుకొని కొట్టారు. వాళ్ళు బాగా కొడుతున్నారు మరి. దెబ్బ కొట్టానే ఆయుధాలు వాళ్ళకి పని చేయటం లేదు అని చెట్లను మరి చెప్తాడు. హనుమంతుడు ఏం చెప్పాడు? నరావణ సహస్రమ్మే యుద్ధే ప్రతిబలం భవేత్. ఒక్క రావణాసురుడు కాదు, వెయ్యి మంది రావణాసురులు కూడా యుద్ధంలో నాకు సాటి కారు. ఎందుకంటే వాళ్ళందరికీ శత్రాలు అస్త్రాలు తీసుకోవాలి. మాకు రెడీమేడ్ అస్త్రాలు ఉంటాయి. ఏంటివి? శిలాశిస్తు ప్రహరతః పాద పైశ్య సహస్రతః గుట్టలు చెట్లు మాకు ఉన్నాయి. ఎప్పుడు అయిపోవు. వాళ్ళే అయిపోతుంది.

పోగానే గుట్ట మాదిరి అయిపోయి చేసేసి అయిపోయి మాకు చెప్పాం కదా. భారత యుద్ధంలో కూడా ఏడు ఏడవ నాటి యుద్ధంలో మహాభారత యుద్ధంలో ఏడవ ఏడు రోజుల దాకా చూశాకు భీష్ముడు భీముడు. విశ్వుడు ఇష్టం పది రోజులు చేశారు లేదా మైక్ లో బీప్ వాడు మహాపరాజం అంతే. ఏడు రోజులు ఆరు రోజులు ఊరుకున్నారు. ఏడవ నాడు భీముడికి ఒళ్ళు మొండింది. ఏంటి ఆయన పిల్లల్లాగా ఏదో ఆడతారే పత్తి సురు చెమ జక్క రాదు కదా అలా ఉంది యుద్ధమా ఇది. వచ్చి తాతగారు తాతగారు ఇవాళ ఒక్క రోజు నాకు ఛాన్స్ ఇవ్వండి నేను వస్తున్నాను. అయినా దారా దారికే అవ్వలేదు. అలా కాదండి క్షమించాలి కొంచెం మీరు రహం దిగుతారా అని. ఇత్త రోజు అరు చేయడం ఏంటిరా దిగండి తానా గారు అని చెప్తాను మీకు. మనోడు అందులో ముద్దుల మనోడు ప్రేమపాత్రుడు దేవుడి అంటే చాలా ఇష్టం భీష్మునికి అసలు గున్నగా ముద్దుగా ఉంటాడు అని. సరేలే సరే నాయనా దిగారు. కొంచెం దూరంగా పోండి అన్నారు. దూరంగా వెళ్ళాడు. క్షమించండి తాలయ్య గారు, మన దగ్గరికి పోయి రథాన్ని అర్హం ఉందిగా, రథాన్ని అమాంతరి చేయబెట్టి ఇంకో రథం మీద ఎక్కేశారు. ఈ ఏనుగు తీసేసి గుర్రా మీద పెట్టేసాడు, గుర్రా మీద పెట్టేసాడు. ఒక అరగంటలో 1000 రథాలు, ఓ 2000 ఏనుగులు, 4000 గుర్రాలు చచ్చిపోయాయి. తాతయ్యా యుద్ధం చదివియ్యాలి. వీడు ఎవడు ఎవడు నువ్వు బాన వాడు వాడు ఎన్నాళ్ళు కావాలి ఈ బానాలు ఎప్పుడు తాగలేదు ఎప్పుడు తాగలేదు వాడు వాడు బాన నువ్వు బాన వీడు రావాలి కాదు వాడు కాదు ఏ వాడే ఇది కొడితే వాడు చచ్చి వీడు చచ్చి జనం పీద పనికి ఆయన అన్నా అయితే నీకు నా ఇష్టం తెలియదేమో. సరే ఇప్పుడు నీ మాట నా మాట నువ్వు విను. చెప్పండి అట్లా కూర్చోపో అన్నాడు. పైన మీద కూర్చోపో. పైన మీద కూర్చున్నాడు. అమాంతం ఒక వాయు వ్యాప్తి అనేశాడు. ఒక్క పదహారు అర సార్ పైకి లేపే ఇవే కింద పడ్డాయి. మనవాడా ఎక్కడ ఉంది ఇది అన్నారు. అంటే నిన్న మొన్న చేయలేదు కదా అంతా మన వాళ్ళే కదా అని చేయలేదు. నువ్వు నా పరాక్రమాన్ని అది చేపించి ఊరుకుంటారా అని చూస్తావా తమాషా ఏమిటో. ఏడవ రోజు భీష్ముడు చెప్తాడు భారతం ఏడవ రోజు భీష్ముడు బ్రహ్మాండంగా విజృంభించారు. అలా విజృంభిస్తేనే ఒక ధర్మరాజు దిక్కుతోటగా ఈ చైర్ మనం గట్టి ఏంటి ఏం చేస్తాం మనం అని ఆ రోజు సాయంత్రం వెళ్లి భీష్ముడితోటి మంతనాలు సాగించారు. అందుకోసమని. శస్త్రాస్త్రములు కాకుండా చెట్లు గుట్టలతో దేవతల మీదికి రాక్షసులు యుద్ధానికి తలబడ్డారు. అలాంటి ఇలా వీళ్ళు వేస్తున్నారు.

వారు దేవతలు ఇలా ప్రయోగించే దాన్ని వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఇలా తా నక్షతాన్ స్వస్తిమతో ఓని శమ్య క్షత్రాస్త్ర పూగేరద వృత్రనాథాః ఇలా వీరేస్తే వారు చావరు వారేస్తే వీరు చావరు ఇలా పరస్పరం కొట్టుకొని సర్వ ప్రయాసాః అభవన్ విమోగాః కృతా కృతా దేవ గనేతు దైత్య ఈ దాసతులు చేసిన అన్ని ప్రయత్నములు దేవతల విషయంలో వ్యర్థమైపోయాయి ఎందుకు కృష్ణానుకూలేపి యథా మహత్తు క్షుద్రై ప్రయుక్తాః రుత్యతో రూక్ష వాచా దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటది కృష్ణానుకూలేషు యధా మహత్తు పరమాత్మ యందు భక్తి ఉన్నటువంటి మహానుభావుల యందు దుర్మార్దులు ప్రయోగించేటువంటి దుష్ట వాక్కులు ఎలా వ్యర్థమవుతాయో. దేవతల మీద రాఘు ప్రయోజనం చేయునటువంటి శాస్త్రాస్త్రములన్నీ అలా వ్యర్థమైపోయాయి. తే స్వప్రయాసం విరుదం విదిశ్య హరావ భక్తాః హత యుద్ధ దర్పాః ఫలాయనాయ ఆదిముఖే విసృజ్య పతిం మనస్తిజదుః ఆత్పసారాః ఇలా. రాక్షసులు తాము చేసినటువంటి ప్రయత్నములన్నీ దేవతల మీద వ్యర్థం కావటం, దేవతలు బాగా బలపరాత్రి విజృంభించటమని బాధపెట్టడము, ఈ రెండింటినీ చూసి ఇక మనం యుద్ధం చేయలేమని. తన ప్రభువు సేనవ్య రుత్రాసురుని కూడా లెక్కించకుండా వారు పలాయన మంత్రం మొదలుపెట్టారు, పారిపోవటం మొదలుపెట్టారు. వృత్రోసురః తానుగాను మనస్వీ ప్రదారోత ప్రేక్ష్య ఇలా పారిపోతున్నటువంటి వారిని చూచి వృత్రాసురుడు ఫలాయితం ప్రేక్ష్య బలంచ భద్రం భయేన తీవ్రేన విహస్య వీరః ఎంతో బాగా భయపడి పారిపోతున్నారు, భయపడి పారిపోతున్న వారిని చూసి నవ్వుతూ రుత్రాదులు అంటున్నారు కాలోపప్పన్నాం రుచినాం మనస్వినాం వాతవాచం పురుషప్రవీరః ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అలా. సమయం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, ఏ విప్రచిత్తే నముచే పులోమం మయా అనర్వాన్ శంబరమే శృణుధ్వన్ ఆయన శంబర నముచి విప్రచిత్తే హయగ్రీవ ఇలా రకరం అందరూ ఉన్నారు, మీరు నా మాట వినండి. జాతస్య మృత్యుహు ధ్రువః మీరు ఎందుకు పారిపోతున్నారు? చచ్చిపోతామని కదా? పారిపోతే తాగకుండా ఉంటారా? ఉంటారా?

ఈనాడు మేము పారిపోతే ఏమి చావము అని గ్యారెంటీ ఇవ్వండి. లేదే జాతస్య మృత్యుహు ధ్రువయేష సర్వతః పుట్టినవాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా అన్ని రకములలో అన్ని వైపుల నుంచి వాని మృత్యువు రెడీగా ఉంది. అది ఎప్పుడు వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది దాని మీద ఒత్తిడాలు పెరిగినాయి. రాకుండా మాత్రం పోదు. ఈనాడు పారిపోతే బగుతారా మీరు? లేదు. జాతస్య మృత్యుహు ధ్రువయేహ సర్వతః ప్రతిక్రియాయస్య నటేహ కృక్తః. మృత్యువును ఆపగలిగిన ప్రతీకారం ఏది లేదు, దాని ప్రతీకారం లేదు, తప్పించుకునే మార్గం లేదు, మీరు ఏమి చేసినా మృత్యువు మీకు తప్పదు. క్లుప్త లోకో యశస్యాదికతో యదీస్యముం కోనామ మృత్యుం నౌరునీత యుక్తం. ధర్మము, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ చాలా పెద్దవి వస్తుంటే తెరిచిన వాడు ఎవడైనా వాటి కోసం చావును ఓరిస్తాడా పరిహరిస్తాడా? గొప్ప కీర్తి, గొప్ప ధర్మం, గొప్ప పేరు మనకు లభిస్తుంటే ఈ ప్రాణాలు ఉంటే పోతే ఏమని స్వయంగా మృత్యువును కోరుకుంటాడు. తెలిసిన వాడెవడు మృత్యువును వరించకుండా ఉండడు. ఏమిటి కారణం అంటే ఇవాళ కాకుండా రేపైనే వచ్చేది. మనం ఈ ఒక్క క్షణం బతికితే ఇక మళ్ళీ చావమన్న గ్యారెంటీ ఉంటే అందరూ మళ్ళీ పెట్టండి. కానీ ఎవ్వడా గ్యారెంటీ ఇవ్వలేడు ఎలాగు తప్పనప్పుడు. ఆ మరణంతోటి గొప్ప కీర్తి, గొప్ప ధర్మం వస్తే దాన్నే వర్ధిస్తాం. అది శాస్త్రం కాబట్టి ద్వౌ సమ్మతావిహ మృత్యు దురాపౌ యత్ బ్రహ్మ సంధారణయాజితాసుహు. కళేవరం యోగనతః విజస్యాత్ యదగ్రణీహి పీదశయ్యిని వృత్తః మృత్యువు ఎలాగు తప్పదు కానీ ఆ మృత్యువుల్లో రెండు రకములైన మృత్యువులు శ్రేష్టము. ఏమిటి? ఒకటి పరమాత్మ యద్దు మనస్సు నిలిపి యోగముతో శరీరాన్ని విడుచుట. రెండవది యుద్ధ రంగంలో ప్రతివీరుడికి ఎదురుగా నిలబడి యుద్ధంలో పరిణించుట.

శత్రువుకి ఎదురుగా నిలబడి మరణించడము, యోగముతో పరమాత్మ యందు మనస్సు నేమి మరణించడము. ఈ రెండు మరణములు ఎంతో పుణ్యం చేసుకుంటాయి కానీ. ఉత్తమమైన మరణం. అలా అయాచితంగా మనకు యుద్ధంలో మరణం లభిస్తుంటే తప్పించుకొని పారిపోతాం పారిపోతాం అంటున్నారు. ఇది ఏమైనా ధర్మమా మీకు న్యాయమా? అని ఈ మహానుభావుడు రుత్రాసురుడు బోధించాడు. తయేవం చొసతో ధర్మం వచ పత్యుర కేతసః నైవాగున్నన్. మాటలు చెప్పడానికి బాగుంటాయి కానీ భయపడే వారికి బాగుంటాయా? వాళ్ళు అతని మాదలను పట్టించుకోలేదు. భయంతో వణికిపోతున్నారు కాబట్టి ధర్మాన్ని బోధించేటువంటి మాదలను వాళ్ళు పట్టించుకోకుండా విశీర్యమానాం కృతనాం ఆసురీం అసురనుషవాహ జవతర చేత. చాలా జరిగే సైన్యం దేవుడు పాడతాండి అలాంటి దాన్ని కాలానుకూలి దైహి కాల్యమానాం అనాథవతు అనుకూలంగా వాడకుంది ఇప్పుడు కాలం. ఇప్పటిదాకా అనుకూలంగా వీళ్ళకు ఉండేది. పరమాత్మ వచ్చాడు కాబట్టి ఇప్పుడు కాలం దేవతకు అనుకూలమైంది. దృష్టువాతప్యతి సంకృద్ధం ఇంద్ర శత్రుహు అమర్షితః. వారి కోపం వచ్చేసింది వృత్తరాసుల దీన్ని చూచి తాన్ నివార్య జత రాజన్ నిర్పర్త్యేద మువాచా అందరిని ఆపి వాళ్ళను బెదిరిస్తూ ఏం పని మీరు చేస్తున్నారు అని కిం వ ఉచ్చరితైహి మాతుహు ధావత్విని పృష్టతో హసైహి నహి భీతవసత్ రాజ్యః న స్వర్గ్యః శూరమాలినాం యుద్ధంలో పరాయణం చేయకూడదు. పోవడం పలాయనం చేస్తున్న వాళ్ళను చంపకూడదు. పారిపోవడం ఎంత అధర్మమో ప్రాణాలు దప్పించుకుందామని భయపడి పారిపోతున్న వాళ్ళను చంపడం అంతకంటే ఘోరమైన ధర్మం. అందుకే కింద ఉచ్చరితైహి మాతుహు దావద్విహి పుష్టతోహతైహి నహి భీతవసత్రాగ్యః న స్వర్గ్యః సూరమానినాం. మేము వీరులమని చెప్పుకునే వాళ్ళు ఎవరు?

భయపడే వారిని చంపరు అది ధర్మవది ఇదివ ప్రధరే శ్రద్ధ సారం వాసుర్లకా హృది అగ్రదిశత మాత్రమ్మే నచేతి గ్రామ్య సుఖేశ్వురా మరిపోతున్న వాళ్ళు ఎందుకు పడతారయ్యా? నిజంగా మీకు అంత బలమే ఉంటే, అంత ధైర్యమే ఉంటే, ప్రాణాల మీద ఆశ లేకుంటే నాం జరుగుతది. నిలబడలేరు. ఎవరంటున్నారు రుత్రాసురుడు నేను ఉన్నాను. నేను పారిపోవడం లేదు ఎదురుగా ఉన్నాను. ధైర్యం ఉంటే వచ్చి నా ముందు వినబడ నాతో యుద్ధం చేయండి అని ఏవం సురగణాన కృద్ధః విషయన వపుషా రిపూన్ వెనదతు సుమహా పురాణః యేన లోకా విచేతసః. అన్ని లోకములు భయపడి వణికిపోయేలా ఒక్కసారి పెద్దగా సింహనాదం చేశాడు రుత్రాసురుడు దాన్ని చూసి. తీర దేవగనా సర్వే వృత్ర విస్ఫోటనేనవై నిపేదురు మూర్చితా భూమౌ యధైవ అటినినాహతాః తాప వృత్రాసురుడు అస్త్రం శస్త్రం ఏం ప్రయోగించలేదు. ఒక్కసారి గట్టిగా అరిచాడు. వాడు గట్టిగా అరిస్తే ఆ ధ్వనికి సగం మంది దేవులను కింద బొచ్చి మోచిపోయారు. వాడు ఆయుధాలతో కొడితే గట్టిగా అరిపోయింది. మమర్ధ పద్యాం సుర సైన్య మాసురం. సైన్యాన్ని వృత్రాసురుడు కాళ్ళతో తొక్కుకుంటూ పోయాడు. ఎవడన్నా మగుతాడా ఇంకా? పాదములతో దేవతా సైన్యాన్ని మర్దించాడు. నిమీరి కాష్టం నరణంగ దుర్మదః గాం కంపయ నుజ్జత సూల ఓజత నారంబలం యూధపతిహి యథా ఉన్మదాః ఉన్మదః మదించిన ఏనుగు ఎలా అరణ్యాన్ని భోంసం చేస్తుందో కోపించిన ఉత్తరాసురుడు దేవతా సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. మర విలోక్యతం వజ్రధరః అత్యభరిషితః చెప్పు చెప్పు. స్వచత్రవే అభిద్రవతే మహాగదాం చిచ్చేపతామాపవతతీం సుదుత్సహాం జగ్రాహ వానేన కరేన ధీరయా.

ఈ వృత్తరాసురుడు బీభత్సం చేస్తుంటే ఇంద్రుడు తన గదను ప్రయోగించాడు. ఇంద్రుడు ప్రయోగించిన గదను వృత్తరాసురుడు ఎడమ చేతిలో తీసుకుని పట్టుకున్నాడు. వామతరేణ లీలయా స ఇంద్రశత్రుహు కుపితో భుజం తయా మహేంద్రవాహం గదయా ఉగ్ర విక్ర మహాజ దాన కుంభస్థలే ఇలా ఇంద్రుడు ప్రయోగించిన గదను ఇరవ చేత్తో పట్టుకొని మరి నాకెందుకు శ్రమ అని వారి గదతోటి వారి ఏనుగునే కొచ్చాడు ఐదావతాన్ని కుంభస్థలం మీద జగానా కురిచా తత్కర్మ సర్వే సమపూజయన్ హైరావతః వృత్తరగతాభివృత్తః విభీర్ణితోత్రిహి కురిచాహతో యధా వజ్రాయుధంతో కొట్టబడినట్టుగా ఐరావతం ఆ దెబ్బకు పెద్దగా ఘీంకరించింది. అలా చేసి అపాసరదుభిన్న ముఖః సహేంద్రః ముంచెన్ దసతు సబ్ధనుమో పుషార్ధః వెనక్కు జరిగేది. ఈ సంప్రమాణాలు వెనక్కి పరిగెట్టిండు. యుద్ధంలో వెనక్కి అడిగేయడం అంటే ఓడిపోయినట్టే కదా మరి అధర్మం. పూర్తిగా వెనక్కి అడిగేయకూడదు. అలా భయపడి నెత్తురు కారుస్తూ వెనక్కి వెళితే తసన్నవాహాయ విఖండ యదతే ప్రాయుంత పూయస్త గదాం. మహాత్మ ఇంద్రః అమృతశ్చంద కార్యభి వితవ్య శాక్షతవాహః అవకస్తే గదతో కొట్టబడిన ఐరావతము బాధపడి బాధతో అరుస్తూ వెనక్కి అడిగేస్తే ఇంద్రుడు తన కుడి చేత్తోటి దాన్ని ఒక్కసారి అలా నిమ్మిరే ఏమైంది అంటే ఏంటి ఏంటి అంటే అమృతం కదా మరి అమృత హస్తం అమృత హస్తముతో నిమ్మిరేసరికి ఆ ఇంటి మెట్టుకి వచ్చి ట్రీట్మెంట్ అయిపోయింది అన్నమాట బాధ అంతా పోయి మళ్ళీ ఏనుగు స్వస్థమైపోయింది అది అయిపోయి సతం ద్రుపేత్రాహవ కామేయారిపుం వజ్రాయుధం భ్రాతృహనం విలోక్య స్మరోస్య తత్కర్మ జొసం సమోహః శోకేన మోహేన హసంధ్య గాథా వజ్రాయుధాన్ని తీసుకొని ఐరావతం మీద యుద్ధానికి తనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఇంద్రుడిని చూచి ఏమంటున్నాడు భ్రాతృహణం విలోక్య. తన సోదరుడిని చనిచినవాడు కదా తనకేమో సోదరుడు ఇంద్రుడికేమో పుత్రుడే కదా మనం చెప్పుకున్నాం మొదలే విశ్వరూపుడు పుత్రుడిని చనిచాడు విశ్వరూపుడు ఇంద్రునికి పుత్రుడు పుత్రాసురునికి సోదరుడు కదా కాబట్టి తన ప్రార్థన వేయటువంటి వాడిని చూసి

అన్నను సర్చినందువల్ల శోకము, మోహము. ఇంత పిరికివాడవాని నవ్వు. కాస్త బాధపడుతూ, కాస్త విచారిస్తూ, కాస్త నవ్వుతూ హింద్రునితో మాట్లాడుతున్నాడు. దిశ్యాభవాన్వేదభవర్తితః అరికుహు యో బ్రహ్మః గురుః. రాత్రుభాష నాయనా ఇంద్రా, ఇంత జ్ఞానానికి అదృష్టం బాగుండి నీవు నా ఎదురుగా నా కళ్ళ ముందర పడ్డావు, పారిపోతావు అనుకున్నాను ఎదురుగా రావనుకున్నాను. ఎందుకంటే అదేమిటయ్యా ఈ యుద్ధంలో అధర్మం చేస్తానా యుద్ధంలో ఎదురుగా వస్తానా అంటావేమో. నువ్వు ధర్మం ఎప్పుడు చేశావు గనక? నీ పదం అంటే ఏమిటి? భ్రాతృహ గురుహ కదా బ్రహ్మః బ్రాహ్మణుని సంభ్యో సోదరుని సంభ్యో గురుహా గురువును సంభ్యో కదా మూడే చాలు కదా విశ్వరూపుడు గురువు అతనే బ్రాహ్మణుడు అతనే సోదరుడు. భ్రాతృహ గురుహ అలాగే బ్రహ్మ. మూడు హత్యలు చేసిన నీకు ధర్మం కూడా తెలుసా? ఏదో అదృష్టం బాగుండి ఇంత కాలానికి నా ముందర దొరిచావు నీవు దిష్ట్యానురోధ్యాహం అతస్తమత్వయామచ్చుదమిర్భిన్న దృశతు సుహుదాశిరాత్ ఇంత కాలానికి నా రుణం నేను తీర్చుకోగలుగుతున్నాను. నా శూలంతో నీ వక్షతలాన్ని తీర్చి నేను నా రుణాన్ని తీర్చుకుంటాను. యోను అగ్రజస్యాత్మ విధహా ద్విజాతే గురుహో పాపస్య దీక్షితస్య విశ్రంభ కర్యేన శిరాంశి ఔరుచ్యతు ఏ పాపము చేయనివాడు. బ్రాహ్మణుడు, గురువు అందులోనూ యజ్ఞములో దీక్ష తీసుకున్నవాడు. ఇవన్నీ ర్యాంకులు పెరుగుతుంటాయి అన్నమాట. బ్రాహ్మణుడినే చంపకూడదు. అందులో వాడు గురువైతే అతని చంపకూడదు, అందులోనూ యజ్ఞం చేస్తున్న వాడిని ఇంకా చంపకూడదు, ఆ యజ్ఞంలో దీక్షితుడిని మరీ చంపకూడదు. ఇప్పుడు వాడు దీక్షితుడు అయ్యాడు, బ్రాహ్మణుడు అయ్యాడు, గురువు అయ్యాడు, అలాంటి వాడిని అందులో ఖడ్గంతో నిరాయజుడిని చంపకూడదు.

అప్పుడు చంపు వాడికి ఆయుధం ఇవ్వాలి. ఇద్దరు చెయ్యి కొట్లాడు గెలువు అప్పుడు చంపు. పశువును చంపినట్టుగా ఆయుధం లేని వాడిని కడిగెంతో శిరస్సులను ఖండించావు చాలా గొప్పవాడవురా నాయనా నువ్వు. ఎంత గొప్ప వీరుడవు కదా శ్రీరాం శ్రీ ఆవృశ్చియత్ పసోరివ అకరుణః స్వర్గ కామః రైలేని వాడవై పశువును చంపినట్టు చంపారు. అది దేని కోసం? అకరుణః. స్వర్గ కామ. స్వర్గం కావాలి కాబట్టి వాడు ఉంటే సదర నీకు రాదు. మీరు తీసుకుంటా. స్వర్గాన్ని కోరి నిరాయుధుడిని, బ్రాహ్మణుడిని, గురువుడిని, యజ్ఞలో దీక్షితుడిని ఇలాంటి వాడిని చంపావు. ఇంత పాపం చేశావు నీవు. శ్రీ శ్రీ దయా కీర్తిభిహి ఉజ్జితం త్వాం. ఇలాంటి పని చేసినందువల్ల కీర్తి పోయింది, సంపద పోయింది, వినయము పోయింది, దయ పోయింది. ఈ నాలుగు నుంచి విడిచిన నిన్ను స్వకర్మణ పురుషాదైశ్య గర్హ్యం. ఇంతవరకు అందరూ రాక్షసులను నిందించేవాళ్ళు, రాక్షసులు కరుణ లేని వాళ్ళు, కిరాతకులు, కఠినులు, కసాయి వాళ్ళు అని నువ్వు అవసారం మేరు చేశావు. ఏం చేశావు? వాళ్లే మంచోళ్ళు అనిపించావు. నీ పని వలన ఇంద్రుడు రాజ్యుల కంటే హీనుడు. దుర్మార్గమైన పని చేశాడు. వీళ్ళకంటే వీళ్ళకంటే వాళ్లేనా ఏమండీ? నీ నీ పని వలన మాకు అసలు మంచి పేరు వచ్చింది. మేము మంచి వాళ్ళమే. అంటే రాజకులకు కూడా నేను చూస్తే అసత్యం కలిగింది. ఇలాంటి పని చేశావు పురుషాదైత్య గరిత్యం కురుచ్చేన మచ్యుల విభిన్న దేహమస్పృష్ట వన్నిం. తమదంతి గురుధ్రా ఇలాంటి నిన్ను నా తూలంతో చీల్చి పారేస్తాను. చనిపోయిన తరువాత మీకు అంత్య సంస్కారాలు చేసే ఛాన్స్ కూడా ఉండదు అస్పృష్ట వన్నిం. దహన సంస్కారాలు చేయకముందే ఇలాంటి వాడు ఎప్పుడు తొక్క ఎదురు చూస్తున్నారు పైన గద్దలని ఎదురు చూస్తున్నాయి. నీవు మరణించగానే ఆ గద్దలన్నీ నీ శరీరాన్ని హాయిగా పూజిస్తాయి రుద్రా. అన్యేను ఏత్వే నృసమద సంజ్ఞాయే ఉద్యతాస్త్రాస్త్రహలంతి మహ్యం నీవే కాక.

ఇంకా దేవతలు ఎవరెవరైతే నా మీద ఆయుధాలు తీసుకొని దాడి చేయటానికి వస్తారో, అలాంటి వారందరినీ పూతనాథాన్ సగనాన్ నిశాత త్రిశూల మెరిపిన్న గరైహి యజామి. స్కూలంతో అందరినీ వారందరినీ కూడా సంహరిస్తాను అని అధోహరేమే కులిచేన వీర హత్తాప్రమధ్యైవ శిరోయదీహ తత్రానుణః భూతభలిం విధాయ మనస్త్రీనాం పాదరజ ప్రపత్స్యే ఒకవేళ నేను త్రిశూలంతో నిన్ను చంపకముందే నీవు వజ్రాయుధంతో నన్ను చంపితే వచ్చిన పని పూర్తి చేసుకున్నాను కాబట్టి రుణాన్ని బాకీ తీర్చుకొని పెద్దరయ్య తండ్రి చేత నేను కీర్తింపబడుతూ హాయిగా ఉంటాను. నాకు రెండు లాభాలే నిన్ను చంపాను రుణం తీసుకుని ఉంటాను నేను చచ్చినా రుణం తీసుకుని ఉంటాను అన్నగారి కోసం ప్రాణాలు ఇస్తున్నారా సరే. అన్నను చంపినే వాడిని చంపినాడు అన్న పేరే, అన్న కోసం ప్రారంభించిన అన్న పేరే, రెండు రకాలుగా నిన్ను చంపినా నాకే పేరు నేను చంపినా నాకే పేరు. రెండు రకాలుగా నేను భ్రాతృ రుణాన్ని తీర్చుకున్న వాడిని అవుతాను. సురేష తస్మాన్నసినోటి వజ్రం పురస్తితే వైరిని మయ్య మోగం నేను ఇంత మాట్లాడుతుంటే ఇంద్ర చేతిలో ఆయన ఉంది కదా. ప్రయోగించు. ఎందుకు ప్రయోగించడం లేదు? ఎదురుగా నిలబడ్డాను శత్రువును కొట్టమని చెప్తున్నాను. ప్రయోగించవయ్యా. వజ్రాయుశాన్ని ఎందుకు ప్రయోగించడం లేదు? పురస్తితే వైరిని మయ్య మోహం మాశం సయిస్తా నగదీవే వజ్రం సాంతిస్పదం కృపనార్ధేవ యాజ్ఞ భయపడుతున్నావా? ఇదివరకు గద ప్రయోజిస్తే ఇది అర్థమైంది వజ్రాయుజం కూడా గద లాగా వ్యర్థమవుతుందేమో అని భయపడుతున్నావా? అని ఊరిపోక ఎలా వ్యర్థమవుతుంది అంటే కృపణార్ధేవయాత్యాం.

పిచినారిని యాచించినట్టుగా పిచినారిని యాచించుట వ్యర్థమైనట్టు నీ ఆయుధం నా మీద వ్యర్థమవుతుందని భయపడకు. మరి కూడా వెదరినా మరి కూడా. అలా అని అందుకనే ఒక ఇష్టాలు ఏదో కాళిదాసు మేఘ సందేశం యాస్మినా మోఘ వరమధిగుణే నాధమే లబ్ధకామ చక్కని మీతి పెద్దవాడిని యాచించి అనుకున్నది పొందకున్నా మంచిదేనట కానీ చిన్నవాడిని యాచించి అడిగింది పొందుట కూడా వ్యర్థము అన్నాడు. అధముని నుండి కోరికను పొందడం కంటే ఉత్తమునితో కోరిక పొందకపోవడమే మంచిదండి. అది ఇచ్చి గొప్పవాడిని అడుగు. వాడు ఇచ్చిన గర్వమే. ఇవ్వకున్నా గర్వమే. ఎందుకంటే అంతటి వాడిని చూపించారు సార్ నేను గొప్పవాడిని. కదా? అంత పెద్దవాడు లేదన్నాడంటే నిజంగా వాడు నివాళి అయిపోయినట్టే కదా? చాలు మన పేరే జరుగుతుంది. వాడి అబ్బా ఏం లాభం అండి? అంతా ఉంది వాడికి ఏం బ్రతుకు పోయి అడిగితే ఇవ్వలేదండి. వీడు ఎట్లా లేనివాడే లేదని అడుగుతున్నారు. మరి ఉన్నవాడికి ఏమైంది? అందువల్ల లేనివాడికి ఉన్నవాడు లేదంటే ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు. వల్ల గొప్పవాడిని అడిగి రేజలించుకోవటం చిన్నవాడిని అడిగి పొందటం కంటే మేలు అంటాడు. కదా? అందుకోసమని. విచిరారి లుబ్ధుని అడిగినటువంటి యాతన లాగా నీ వజ్రాయుధము ఇదివరకు నీవు ప్రయోగించిన గద వలె వ్యర్థమవుతుందని సంశయించకు వజ్రాయుధం వ్యర్థం. కాదు పని చేస్తుంది నా మీద ప్రయోగించు రెడీగా నిలబడతాను ఒరేయ్ ఇది అంటాదే అండి అర చిత్తండి. రుద్రాసురుడు ఎలాంటి ఎంతటి మహానుభావుడు, భక్తుడు, పరమభక్తుడు. యువభక్తుడు, విష్ణుభక్తుడు. అందుకే అంటున్నాడు.

ఆ వ్యాచినా నన్వేశ వజ్రస్తవ చక్ర తేజస హరేహే దదీకేహే తపసాచ తేజితః తేనైవ శత్రుంజహి విష్ణు యంత్రితః యతో హరిర్వ్యయః శ్రీహి గుణాస్తతః రాహస్యమంతా చెప్తున్నారు వజ్రాసురుడు. అన్వేష వజ్రః తవ చక్ర తేజసా హరే హేజ తీచే ఇంద్రా. నీ వజ్రాయుధము దధీతి మహర్షి యొక్క తేజస్సు శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో నిండి ఉన్నదిరా సందేహం ఎందుకు? తేజత తేజితః అంతేకాకుండా నీకు ఇదంతా చెప్పింది ఎవరు? విష్ణువు కదా? నిన్ను శ్రీ మహావిష్ణువే. నియమించారు. ఇదంతా ఆయన బోధే. కాబట్టి శ్రీ మహావిష్ణువు చేత ఆజ్ఞాపించబడి అతని తేజస్సుతో నింపబడి తద్మ తేజస్సుతో కూడా కూడి ఉన్నటువంటి వజ్రాయుధంతో నీవు. నన్ను సంహరించు, నువ్వే గెలుస్తావు, నేను ఓడిపోతాను. ఎందుకు అంటావా? కారణం ఏంటి? యతో హరి విజయః శ్రీహి గుణాస్పదః. పరమాత్మ ఎక్కడ ఉంటాడో ఎటువైపు ఉంటాడో వారికే గెలుపయ్యా అని. పరమాత్మ ఉన్న వైపే గెలుపు, పరమాత్మ ఉన్న వైపే సంపద, పరమాత్మ ఉన్న వైపే మంచి గుణాలన్నీ ఉంటాయి. అలాంటి శ్రీహరి నీ వైపు ఉన్నాడు. నీవు ఎలా గెలుస్తావ్? నువ్వే గెలుస్తావ్. డౌటేం లేదు నువ్వే గెలుస్తావ్. పరమాత్మ నీ వైపు ఉన్నాడు. భయం ఎందుకు? పరాలు వస్తాయి కాబట్టి అహం సమాధాయ మనోయథాహం సంకర్షణాక్త చరణారవిందే తద్వజ్ర బ్రహ్మః లులితగ్రామ్య పాశః గతిం మునే యామి. అపవిత్ర లోకః నీవు తొందరగా నీ వజ్రాయుధం తోటి నన్ను చంపేస్తే నువ్వు కొడితే మీకు సాయం చేసిన శ్రీ మహావిష్ణువు పాదములలోకి త్వరగా చేరుకుంటాను. నేను ఆ లోకానికి వెళ్తాను.

శ్రీ మహావిష్ణు మునిహే యామి అపవిద్ధ లోకః ఈ లోకాలన్నీ పోయి పరమాత్మ యొక్క పాదప చరణారవిందే సంకర్షణః తచ్చరణారవిందే పరమాత్మ పాదముల యందు చేరుతాను, త్వరగా కొట్టరా నాన్న అంటున్నాడు. శరణారవిందే పుముసాంకిరైకాంతభ్యాం స్వకానాం యా సంపదః దివిభూమౌ రసాయాం నరాతి యద్వేష ఉద్వేగ ఆదిర్మద కలెర్యతరం. ఈ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన వారికి స్వర్గములో బ్రహ్మలోకంలో ఇతర సకల లోకములలో లేని సంపదలన్నీ వచ్చి చేరుతాయి. ఎవరికి? పరమాత్మను చేరిన వారికి. కదా? అందువల్ల భూమౌ రసాయాం నరాతయతు ద్వేషః ఉద్వేగః ఆది మదః ద్వేషం కానీ, కోపం కానీ, మదం కానీ, హింస కానీ, అజ్ఞానం కానీ, వ్యాకురం కానీ, బాధలు కానీ ఇవన్నీ వస్తాయా? ఉంటే వస్తాయి. వాడి దగ్గర ఉంటే ఇవేవీ రావు. వాడి దగ్గర ఉన్న వాడికి వచ్చే సంపదలో కోటి కోటి కోటిలోని కోటి భాగం కూడా మీ అందరి దగ్గర లేదు. ఇదే సంపద ఇవాళ అచ్చరే పోయే సంపద అది శాశ్వతము నిత్యము సత్యము స్థిరము. అలాంటి లోకాన్ని నేను చెందుతాను కైవర్కి కాయాస విఘాతం అత్పత్ప చరి విధక్తే పురుటస్య చక్ర పరమాత్మ మూడు లోకాలలో సంచరించడం వల్ల కలిగి ఇంతకాలం భర్తీకి వ్యవహరించినందువల్ల కలిగిన అన్ని బాధలను పరమాత్మే పోగొడతాడు. కాబట్టి తతః అనుమేయః భగవత్ప్రసాదః యో దుర్లభః అకించన గోచరః అన్యైహి. అలాంటి స్థానం లభిస్తేనే భగవంతుని అనుగ్రహం మనకు లభించినట్టు లెక్క. పరమాత్మ దయ కలిగినట్టు ఎలా తెలుస్తుంది? ఆయన కనబడుతుంది, ఆయన కనబడుతుంది తెలుస్తుంది. ఇది ఎవరు దొరుకుతుంది చెప్తాం మాకు అందులో ప్రత్యేకించి యహ దుర్లభః అకించన గోచరః. భగవంతుని దయ ఏమీ లేని వారికే దొరుకుతుంది. కదా అకించనః అనన్య గతిహి శరణ్యః పత్పాద మూలం శరణం ప్రపద్యే చెప్పా మాల్వందా స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం.

అంటే భగవంతుడిని మనం చేరాలన్నా, భగవంతుడు మనను చేరాలన్నా, మనకు భగవంతుని కంటే ఇంకొక రక్షణ ఉండకూడదు, ఇంకొక దిక్కు ఉండకూడదు, ఇంకొక సంపద ఉండకూడదు. స్వామి నాకు ఏ దిక్కు లేదు, అన్యదా చరణం నాస్తి త్వమేవ చరణం మమ నీవే నాకు దిక్కు. నిన్ను మించి నాకు ఇంకో రక్షణ లేదు. నిన్ను మించి నాకు ఇంకా ఆస్తిపాస్తులు ఏం లేవు. ఏమీ లేవు అన్న వాడికి పరమాత్మ ఉంటాడు. అన్నీ ఉన్నాయి అన్న వాడికి ఆయన దూరంగా పోతాడు మీ ధర్మ భక్తులు అంటాడు. అంటే ఏమీ లేని వారికి మాత్రమే లభించేటువంటి పరమాత్మ యొక్క దయ నాకు లభిస్తుంది నువ్వు అజాయినంతో కొట్టేసేయమయ్యా. వారి దగ్గరికి చేరుకుంటాను అహం హరేతవ పాదైక మూల దాసానుదాసః నీకు తెలియదేమో నేను ఎవరు అనుకుంటున్నావ్ పరమాత్మ యొక్క దాసులకు దాసుడిని నేను అర్థమైందా దాతానుదాస పదం వీడు వాడాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని మనం అందరం అనుకుంటున్న మాటకు మొట్టమొదటి శ్రీ వైష్ణవుడు రుత్రాసురు అన్నమాట. పరమ భాగవతోత్తముడు హరేహ దాసానుదాసః నేను తవ పాదైక మూల దాసానుదాసః భవితాస్మి భూయః మళ్ళీ నేను నీవు వజ్రాయినంతో కొడితే నేను పరమాత్మ యొక్క దాసులకు దాసుడిని అవుతాను. అది కూడా పాదైక మూలః. పరమాత్మ పాదమే దిక్కు అనుకునే వారికి మాత్రమే. నీలాంటి వాళ్ళు కాదు. నువ్వు అబద్దొస్తే నారాయణ అంటారు, సబద్దొస్తే నేను అంటారు. ఇది ఇది ఇలాంటి వాళ్ళు ఒప్పుకోండి. పాదైక మూల దాసానుదాతః నిరంతరం పరమాత్మ పాదము తప్ప వేరే దిక్కు లేదనేటువంటి భగవంతుని దాసులకు నేను దాసుడను దాసానుదాతః

భవితాస్మి భూయః మళ్ళీ అలా ఆయన అవుతాను మనస్మరేత అసుపతే గుణాంతే గృణీతవాత్ కర్మ కరోతు కాయః పరమాత్మ దాస్యము లభిస్తే పరమాత్మ దాసులకు దాసులం అయితే జరిగేటువంటి లాభం ఏమిటి అంటే ఏం లాభం మనస్సు చాలా ఆలస్యం వచ్చేసింది. మనస్సు పరమాత్మ యొక్క గుణములను స్మరిస్తుంది. వాక్కు పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తుంది. శరీరము పరమాత్మకు సేవ చేస్తుంది. కదా ఏం చేయాలండి? దాస్యం అంటే ఏం చేయాలి? పరమాత్మ దాసుడు ఎలా ఉండాలి? నోరు భగవంతుని నామాన్ని తీర్చించాలి, మనస్సు పరమాత్మనే ధ్యానించాలి, శరీరము భగవంతునికే దాస్యం చేయాలి. అంటే త్రికరణములతో పరమాత్మనే సేవించాలి. ఇది ఎవరు చేస్తారు? పరమాత్మ దాసులు కాదు, పరమాత్మ దాసుల దాసులు చేస్తారు. పరమాత్మ దాసులు కాస్త మేమే వారి భక్తులము అన్న మన భాష అది కొంచెమైనా ఉంటుంది గీరువారం లాంటిది కానీ దాస దాసులకు అందుకే ఏమన్నాడు గురుశేఖరుడు త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథా. ఉన్నవారందరిలో ఇంకో మహానుభావుడేమో త్వద్దాస దాస గణనా చరమావధౌమాం తద్దాస దాస ఇతి అన్నాడు. అయ్యా నేను లెక్కపెట్టుకోలేను. నీ భక్తులందరూ లెక్కపెట్టుకో నువ్వే లెక్కపెట్టుకొని అందరిలో ఎవరు చూడు చివరి వాడు వారికి నీళ్లు తాగు అది నా ఆద్రత్వం గణనా చరమావధౌ సద్దాస దాసః లెక్కపెట్టాలో చివరి వాడు ఎవడు ఉంటాడో వాడికి నేను దాసుని. ఇక్కడ ఎక్కడికి సాంప్రదాయం అంటే ఇదంతా వృత్రాసుర సాంప్రదాయం అన్నమాట. మనకు దాసానుదాసః అని చెప్తున్నాం. అందుకే వాక్కు పరమాత్మ నామాన్ని పలకాలి, శరీరం పరమాత్మను సేవించాలి, మనస్సు పరమాత్మను ధ్యానించాలి. అలాంటి భక్తి నాకు లభిస్తుంది నాయనా, నీవు వజ్రాయుధంతో త్వరగా చంపేసేయ్ రా బాబు.

న నాక పృష్టం న చ పారమేక్ష్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిహి అపునర్భవం వా త్వై అర్పితాస్మా అసమంత సత్వ విహయ్య కాంక్షే ఇంద్రుణ్ణి ముందర పెట్టుకొని పరమాత్మతోటే విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇరుగా వాడు ఉన్నాడు ఇంద్రుడు. అరే నీతోటి కాదు నీలో ఉన్న వారితోటి. స్వామితో మాట్లాడుతున్నాను అంటున్నాడు. స్వామి నిన్ను కోరేవాడు త్వ విరహయ్య కాంచే. నిన్ను తప్ప నేను మరి దేన్ని కోరను. ఏంటంటే నా నాచ పృష్టం నా పరమేష్ఠ్యం స్వర్గలోకాధిపత్యం కానీ బ్రహ్మలోకాధిపత్యం కానీ నా సార్వభౌమం భూలోక చక్రవర్తిత్వం కానీ నా రసాధిపత్యం అంటే ప్రసాతన లోకం కానీ అర్థమైందా ఏమిటో ఒక్కొక్కటి ఒక్కొక్కరిని ఎక్కిరిస్తున్నాడు చెప్పి కొడుస్తున్నాడు కాదా నాకపుష్టం వీడే ఇంద్రుడు అలాగే పారమేశ్యం బ్రహ్మ అలాగే తారహోము తారహోము కౌతుపు మహానుభావుడు. అలాగే నా రథాధిపత్యం బలిచక్రం. ఇవన్నీ వాళ్ళంతా భక్తులే. నిన్ను కాక వేరే సామ్రాజ్యాన్ని కోరిన వాళ్ళంటయ్యా భర్తులు, అబ్బే అలాంటివి నాకేమి లేదు. నా యోగ సిద్ధిహి అపునర్భవంబా, యోగమును కూడా నేను కాంక్షింతను, సిద్ధిని కూడా కాంక్షింతను. మరో మాట మోక్షం కూడా రాదు. అప్పుడు అంటే మోక్షం. ప్యూర్ వైష్ణవుడు ఆ ఇవి వినాయకం కాదు అపునర్భవం వా సమంజసత్వా విరహయ్య త్వా విరహయ్య నిన్ను తప్ప నేను వేటిని కోరాను, నీకేం కావాలి? ఎవరు తన భక్తుడు? నాకు స్వర్గం కావాలి, నాకు సారభోమం కావాలి, నేను చక్రవర్తిని కావాలి, వాడు భక్తుడు. దేవుడి హర్ష ఏమంటాడు ఏం కావాలంటే నువ్వే కావాలంట. పరమాత్మ ఎదురుగా వచ్చి ఏం కావాలిరా నాకు తమ్ముల కావాలంటే ఏడుస్తాడు దేవుడు కర్మరాజు ఇలాంటి వాడు నా భక్తుడు అంటాడు.

ఏం కావాలి స్వామి నువ్వే కావాలి. నీవు తప్ప నాకు మరేదీ వద్దు అన్నవాడే భక్తుడు. అలా అన్నవాడు పుత్రాస్త్రం. నాకు మోక్షం కూడా వద్దాయా, యోగం వద్దు, సిద్ధి వద్దు, మోక్షం వద్దు, బ్రహ్మలోకం వద్దు, ఇంద్రలోకం వద్దు, రసాధిపత్యం వద్దు, చక్రవర్తిత్వం వద్దు, నేనేం కోలను నువ్వే కాదు, విరహయ్యత్వ నిన్ను తప్ప మరి దేన్నీ కోలను అజాత పక్ష ఐవ మా. తరం కదా విత్రాసురుడు ఎంతటి పరమ భాగవతోత్తముడు అంటే స్వామి నిన్ను చూడటానికి నా మనస్సు తహతహలాడుతున్నది ఉవ్విళ్లూడుతున్నది ఎలా? యాత పక్షా యువ మాతరం ఖగా రెక్కలు రాని పక్షులు పొద్దున్నే తన తల్లిదండ్రులు తమకు ఆహారం తేవటానికి వెళ్లి వెళితే అలా వెళ్ళిన తమ తల్లిదండ్రులు ఎప్పుడొచ్చి తమకు ఆహారం ఇస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా రెక్కలు రాలి పక్షి పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తన్యం యథా వత్సతరం సుధాక్ష పాలు తాగే దూడలు తమ తల్లుల కోసం ఎలా ఎదురు చూస్తాయో ప్రియం ప్రియేవ విషితం విషణ్ణ ఎడబాజినటువంటి ప్రియుణ్ణి చేరుకోవాలని ఎలా ప్రియురాలు ఎదురు చూస్తుందో మనః అరవిందాక్ష దిద్రుక్షతేత్వ పరమ మహాత్మా నా మనస్సు నిన్ను చూడాలని అలా తహతహలాడుతున్నది అర్థమైందా? ఎంత పరమ భక్తాభ్యస్తులుడు వృత్రాసురుడు అని వారు అంటామా ఈ మాట. పరమాత్మను చూడటానికి నా మనస్సు తహతహలాడుతున్నది. రెక్కలు రాని పక్షులు తల్లిదండ్రుల కోసం, పాలు త్రాగే జూడలు తల్లుల కోసం, ఎడబాగినటువంటి ప్రియుడిని చేరాలని ప్రియురాలు ఎలా పరితపిస్తుందో... నిన్ను చూడాలని నా మనస్సు అలా పరితపిస్తుంది మహానుభావా. మమోత్తమత్తు లోక జనేయకు సత్యం సంసార చిక్వతః స్వకర్మతి త్వన్మాయ ఆత్మాత్మజ దారగేహే ఆశత్వ చిత్తస్య

నానా సపూయ. నాకు మోక్షం ఇవ్వను అన్నా ఇబ్బంది లేదు వద్దు నాకు మోక్షం ఇవ్వను. కాదు నిన్ను ఇక్కడే ఉంచుతాను ఇక్కడే ఉంచు. సంసారంలో ఉన్నా నాకేం బాధ లేదు. కానీ నేను సంసారంలో ఉంటే... ఉత్తమ శ్లోక జనేషు సఖ్యం పూజ. నీ భక్తులతో స్నేహం ఒక్కటి ఇప్పించు. చాలు. నన్ను మళ్ళీ సంసారంలో పడేసి భార్య, పిల్లలు, ఇల్లు, సంపదలు, బంధువులు, మిత్రులు ఇలాంటి వారి మీద మాత్రం నా మనస్సు లగ్నం చేయకు. నిరంతరం నీ భక్తులతోటి స్నేహం ఉండేలా చెయ్యి. ఏమిటిది? చెప్పండి. ఆ పది నిమిషాల తర్వాత ఫోన్ చేయబాబు. కాబట్టి ఆత్మ ఆత్మజ దార గేహే శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్. శరీరము భార్య పిల్లలు. బంధువులు, ఇల్లు, సంపదలు. ఇలాంటి వాటి యందు మనస్సు ఉండకుండా మీ భక్తుల యందు మాత్రమే స్నేహం కలిగే. జన్మలు ఎన్ని ఇచ్చిన నాకు ఇబ్బంది లేదు నాహం వందే తవ చరణ యోర్ద్వంద్వ మద్వంద్వ హేతో కుంభీపాకం గురుమభిహయే నారకం నాపనేతుం రమ్యా రామమృతమలత నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయే భవంతుం. నాకు జన్మ వద్దు అని అడగను. ఎన్ని జన్మలైనా ఇవ్వు. సంతోషంగా స్వీకరిస్తాను. కానీ చిన్న కండిషన్. ఎన్ని జన్మలు ఇచ్చినా నా మనస్సు మాత్రం నిన్నే జ్ఞాపకం ఉంచుకోవాలి. నిరంతరము నిన్ను స్మరించే జన్మలు ఎన్నిచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఎందుకు మరి? నీ మీద జ్ఞాపకము లేని వేరే లోకాలు నాకెందుకయ్యా? స్వర్గం వెళ్ళామనుకోండి ఆయన జ్ఞాపకం చేసుకుంటామా? వాళ్ళే చేసుకో మనమేం చేసుకుంటాం. అక్కడ ఉండే వాళ్ళే. దేవతలే ఆయనను గుర్తు చేసుకోరు, గుర్తు చేసుకోరు వచనాలు కందరంటే అప్పుడు స్వామి అంటారు. సాధసులతో యుద్ధం చేస్తే స్వామి అంటారు తప్ప తప్పుడు అంటారా అండి?

మరి ఎంతసేపు వాళ్ళు పోయేంతవరకు తారదులు పోగానే అస్మాకమేవాయం విజయః మేం గెలిచాము అంటారు. ఓరా అమ్మ ఇలాంటి స్వర్గం నాకు వద్దు బాబోయ్ ఈ స్వర్గం వద్దు నీ జమ్మలోకం వద్దు నీ పాతాళలోకం వద్దు నీ సాతరం వద్దు ఏది వద్దు నీవు కావాలి నీ భక్తి కావాలి. నీ భక్తుల భక్తి కావాలి, నీ భక్తులతో స్నేహం కావాలి. ఇది నేను కోరుతున్నాను. ఏవం జిహాసుహో నృపా దేహమాజౌ మృత్యుం వరం విజయాన్ మన్యమానః. గొప్పవాడు ఉత్తరాసురుడు యుద్ధంలో విజయం కంటే యుద్ధంలో మరణమే ఉత్తమము అనుకున్నాడట మృత్యుంవరం విజయాన్ మన్యమానః గెలుపు కంటే మృత్యువే ఉత్తమమని భావించిన మహానుభావుడు శూలం ప్రవృత్తి అభ్యపతత్ శూరేంద్రం యథా మహాపురుషం కైతభః అప్సు అయితే చంపు అని నిలబడలేదు. అబ్బురా నిలబడితే ఏమైతది యుద్ధం మనం కావద్దు. ఏం చేయాలి యుద్ధం చేస్తూ చావాలి. ఇవన్నీ చెప్పిన వృత్తరాసురుడు ఇంద్రుని మీ ఇంద్రుని మీదికి శూలం పట్టుకొని కొడవడానికి పరిగెత్తాడు. ఎలాగయ్యా అంటే కైటభ అప్సు మహాపురుషం అని చెప్పుకున్నాం. ఎవరున్నారు? మధుకైటభ ఇద్దరు రక్షతులు ఉన్నారు. అందులో కైటభుడు నీటిలో ఉన్నటువంటి పరమాత్మ మీదికి ఎలా ఆయుధమెత్తి పరిగెత్తాడో. ఇంద్రుడు మీదికి వృత్తాసురుడు కూడా శూలమెత్తి పరిగెత్తాడు. అలా తతో యుగాంతాకి కథోరది క్వమా విద్య శూలం తరతాసురేంద్రః చిత్వా మహేంద్రాయ వినగ్య వీరః హతోసి పాపేసి రుషాద్యగాదా. మూడు లోకాలకు ప్రళయం. ప్రళయకాల అగ్ని లాగా భయంకరమైన మహాశూలమును ఇంద్రుడు మీదికి ప్రయోగించి నువ్వు చచ్చావు అని పెద్దగా గర్జించాడు. ఆపతత్ తద్ విజరత్ గ్రహోల్కవన్ నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాత విప్లవః వజ్రేణ వజ్రీ శతపర్వణా అక్షిరత్ భుజంత తస్య ఉరగరాజ భోగం అలా వచ్చిన మహా శూలాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఖండించి శూలాన్ని ప్రయోగించి.

అటువంటి వృత్రాసురుని బాహువును కూడా ఖండించాడు. అలా అచ్చినట భుజగ పోగం. చిన్నైక బాహువు పరిహేన వృత్రా సమృద్ధ ఆసాధ్య కృహీత వజ్రం. ఒక శరీరం ఒక దేహం ఒక ఒక హస్తం పోయినా రెండో చేతితోటి పరిహను ఆయుధముగా తీసుకొని హనౌతతార ఇంద్రం అథ అమరేభం వజ్రంచ హస్తాత్ న్యపతతుమభూనః ఒక చేతి తోటి ముద్గరం తీసుకొని ఇంద్రుని దవడ మీద ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేని ఇంద్రుడు చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని కింద జారవించాడు పడిపోయింది. బాగా దెబ్బ కొట్టాడు కదా, మోహన్ తో వచ్చాడు పడిపోయాడు. అలా పడిపోతే వృత్రస్య కర్మాతి మహద్భుతం తత్ సురాసుర చారణ సిద్ధ సంగాః అపూజయన్ ఎంత మహానుభావుడు అండి. అంపాడు ఎదురుగా నిలబడ్డాడు. యుద్ధం చేస్తున్నాడు. ఒక బాహువు పోయింది. ఇంకొక్క బాహువే ఉంది. భయపడ్డాడా? ఆ ఒక్క బాహువుతో వాడిని కొట్టేశాడు. ఆ దెబ్బకు వాడి ఇంద్రుడు ఉన్న ఆయనను వదిలిపించాడు. ఇప్పుడు ఇంకో దెబ్బ కొడితే వాడే చస్తాడు ఇందుడు. కానీ ఆయుభం లేని వాడిని కొట్టకూడదు ఇందుడు కొట్టలేదు బాబు. అందుకే ఇతని గొప్ప పని చూసి నిరీక్ష్య హాహేటి విచక్ర చివు పురుహూత సంకటం నిరీక్ష్య. వాడు బాగుపోయింది వాడు ఇంద్రుడు గెలుస్తున్నాడు అనుకుంటే వాడు ఒక్క చేయి కూడా తాగనిపించింది ఇప్పుడు. వీడికైతే ఇంద్రుడుకైతే ఆయుధం లేదు చిక్కిపోయారు. అయ్యో ఆపద వచ్చింది ఇంద్రుడుకి అని వీళ్ళంతా బాధపడితే ఇంద్రః నవజ్జలంజ గృహే విలజ్జితః అచ్యుతం స్వహస్తాత్ అరిసన్నిధౌ. ఉత్తముడైన క్షత్రియుడు చేతి నుంచి జారి కింద పడ్డ ఆయుధాన్ని శత్రువు ముందర తీసుకోకూడదు, నిజంగా అభిమానం ఉంటే తీసుకోడు. ఎందుకు? కింద పడే దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? తల వంటలు. ఇలా వండుతూ శత్రువు ముందుర తల వంటటం తల పోవడానికి అంటే ఇది. కాబట్టి ధర్మం తెలిసిన వారు ఎవరు పడ్డదాన్ని తీసుకోరు. ఇంద్రుడు కూడా అలాగే తీసుకోరు. ఇంద్రః నా వజ్రం జగుసుకే విలక్షితః సిగ్గుపడి తమాః వృస్త్రః హర ఆస్త వజ్రః జగస్త్రి శత్రుం నా విశాఖచాలః ఏమిటయ్యా చూస్తావ్ తీసుకో ఆయనను.

చంపు ఎదురుగా ఉన్నాను ఇప్పుడు భయపడతా ఏమిటి ఇప్పుడు భయపడే సమయం ఇది ఇప్పుడు దిగులు పడకు ఆయుధం తీసుకో చంపు అని హెచ్చరించారు నా విశాలకార యుయస్తతాం కుత్ర జదత తాయినాం తేయస్తదైకత్ర నవై పరాస్పరం ఏమయ్యా ఎన్ని యుద్ధాలు చూసి ఉంటావు నువ్వు? మరి ఎక్కడైనా ఎప్పుడైనా యుద్ధంలో ఒక్కరే గెలుస్తారా? ఇద్దరు ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి వీళ్ళు గెలుస్తారు. చివరి గెలిపి ఎవరిదో చూడాలి తప్ప ఈ రాజ్యం ఏమైనా వచ్చిపోతూనే ఉంటాయి. మామూలే కదా ఇప్పుడు నేను గెలిచాను ఇంతకుముందు నువ్వు గెలిచావు మళ్ళీ ఆయుధం కూడా నువ్వే గెలుస్తావు. కాబట్టి చిన్న చిన్న ఆయుధం పోయింది అయ్యో కింద పడ్డా అయ్యో వాడిని నన్ను కొట్టాడు ఇలా బెంబేలు పడితే నువ్వే విరుడవయ్యా ఎన్ని సార్లు చూశావ్. ఇలా పడతానా తీసుకో. యుద్ధం చేయాలనే వారెవరు యుద్ధంలో ఎప్పుడూ ఒక్కరికే జయం కలుగుతుందని నమ్మరు. గెలుస్తుంటారు, ఓడుతుంటారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు. ఈ మాత్రం దిగులు ఎందుకయ్యా? వినయక ఉత్పత్తి నయస్థితీశ్వరం సర్వజ్ఞ మాధ్యం పురుషం. సనాతనం ఒక మాట మాత్రం చెప్పొచ్చు ఎప్పటికీ గెలిచేవాడు మాత్రం ఒక్కడు ఉన్నాడు వాడు తప్ప తక్కిన వాళ్ళందరికీ జయం నిశ్చయం కాదు ఎవరికి పరమాత్మ ఉండు ఆయన ఎప్పుడు గెలుస్తారు ఎందుకంటే ఉత్పత్తి లయ స్థితి ఈశ్వరం. సృష్టి రక్షణ ప్రళయం. మూడు ఎవరు చేస్తారు పరమాత్మ. ఇలాంటి మూటికి ప్రభువైనటువంటి సర్వజ్ఞుడు ఆద్యుడైనటువంటి సనాతన పురుషుడు తప్ప. ఒక గెలవ ఏ ఒక్కరు ఎప్పుడూ గెలవరు. వాడు ఒక్కడే గెలుస్తాడు. కాసేపు నేను గెలవని నాకో ఛాన్స్ వచ్చింది నేను చూసుకున్నాను. తీసుకో ఇప్పుడు నువ్వు గెలుస్తావు. బాగా ఎందుకు? లోకాస్తపారాహ ఇస్త్యేమి స్వసంతి నివతావసే. సకల చెరాచెర లోకములు లోకపాలకులు అందరూ అతని వచనంలోనే బతుకుతున్నారు. పేరుకుంది ప్రభువా అని నువ్వు కళ్ళు అంటున్నా గొప్పలు చెప్పుకుంటున్నా వాడు చూసినది కాదు నువ్వు ప్రభువా. వాడు కళ్ళు మూసుకుంటే నువ్వు కూడా కళ్ళు మూసుకుంటావు. ద్విజా ఇవ సిత్యాబద్ధాః సకాల ఇహ కారణం. పచ్చులు ఉన్నాయి. పచ్చులకు వల వేసి పచ్చుకుంటాం. కింద ఉండి ఏదో గింజలు తింటూ ఉంటాయి పచ్చులు. ఆహా మాకు ఆకలి అవుతున్నది వినొద్దు దొరికాయి మా ఇష్టం లేదు ఎగిరిపోతాం మేము వాడాం మేము ఎగురుతాం.

నేను సంపాదించాను ధన్యాన్ని అనుకుంటుంటాను. సరిగ్గా అప్పుడే వేటగాడు వలె ఎక్కుతాడు. ఏమైపోయింది? వలలో ఉండి కూడా అబ్బా మేమే గెలిచామంటారు, ఆహారం ఉంది కదా? బలి కోరుతున్న వాడికి, బలి ఇస్తున్న వాడికి కూడా బలి ఇచ్చేవాళ్ళు చక్కగా అగ్నంగనం పోస్తారు, మంచి తలంద పోసి కొత్త బసలు పెట్టి ఆభర్నాలు పెట్టి కడుపు నిండా వాళ్ళు పోసి అన్నం అంతా పెట్టి ఊరేగి పిలుకు పోతుంటారు అబ్బా. నాకు ఎంత భోగం అనుకోవాలా ఎంత వీరి కోసం కదా? అలాగే మనకు కూడా స్వామి మృత్యువు సిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఇత్తలో రాజ్యం అంటాడు, చక్ర సిద్ధం అంటాడు, భోగం అంటాడు, సంపదలు అంటాడు. శ్రీ యుగాళ్ళు శ్రీలు సుఖములు ఓ ఆ ఇంత చేశామా అంటాం. ముక్కు పోయేటప్పటికి పోయొచ్చు సిగ్నా బత్త. వలలో చిక్కిన పక్షులలాగా మనకు సకాల ఇహకారణం. ఆహారం కోచిన వచ్చిన పచ్చులు వల్లో చిక్కుతాయి. వల్లో చిక్కిన పచ్చులు వల్లో విడుచుకొని పోవచ్చు. అన్నిటికీ ఏది కారణం? కాలమే అన్నిటికీ సకాల ఇహ కారణం. ఓజః సహః బలం ప్రాణం అమృతం మృత్యుమేవచ. తమజ్ఞాయ జనో హేతుం ఆత్మానం మన్యతే జగం. ప్రపంచంలో ఒకటి ఓజః సహః బలం ప్రవృత్తి సామర్థ్యం అలాగే అభిభవన సామర్థ్యం అంటాం ఎదుటి వాడిని ఓడించగలగుట. నిన్నే ఓజః ప్రవర్తించుట సహః ధారణ సామర్థ్యం బలం మోయటం ఉందే అది బలం ఓజస్సు సాహస్సు బలము ప్రాణము అమృతం మృత్యు ఇవన్నీ మన ఇష్టమా? కాదు కదా? అలాంటి పరమాత్మ గురించి తెలియక ఇవన్నీ నేనే, ఇవన్నీ నావే అని జడులు మాత్రమే అనుకుంటారు. జడమైన శరీరాన్ని కాదు ఒక్క ప్రాణం పోయింది అనుకోండి దీని విలువ ఎంత? నేను చాలా సౌందర్యవంతుడిని, నేను చాలా సౌందర్యవంతుడిని, నేను చాలా ధనవంతుడిని, నేను చాలా గుణవంతుడిని, నేను చాలా బలవంతుడిని, నేను చాలా జ్ఞానం గలవాడిని. ఏవో మాట్లాడుకుంటాం కదా ఎంతసేపు? ఇందులో ప్రాణం ఉన్నంతది అది కాస్తా పోతే జడమే మరి జడమైన శరీరానికి ఇవన్నీ ఉన్నాయని ఎందుకు పాగం చేస్తారయ్యా మీరు యదా దారుమయి నారి యదా యంత్రమయో మృగః ఒక కట్టె బొమ్మ ఉంటుంది చెక్క బొమ్మ

అలాగే ఒక కీలు గుర్రం కీలు బొమ్మ ఉంటుంది కదా ఇవి ఆ నడిపేవాడు నడిపితే నడుస్తాయి. కీలు తిప్పితే ఇప్పుడు ఏదో కీ అంటారు చూడండి ఇప్పుడు వస్తున్నాయి కీ కీ ఇచ్చే గుర్రాలు ఉంటాయి కదా ఆ కీ ఇస్తే పాలు గెలుపుతాయి కీ బంద్ చేస్తే. చేయవు అంటే మనకు వాడి మనకి వాడి దగ్గర ఉంది. వాడు తిప్పాడంటే మనం పరిగెత్తుతాం. తిప్పలేదంటే పడిపోతాం. కాబట్టి యంత్ర మృగము చెక్క బొమ్మ ఏవం భూతాని మసవన్. ఈ జ తంత్రాని విద్య పోహరింద్ర సకల ప్రాణులు పరమాత్మ యొక్క వచనంలో ఉంటారని తెలుసుకో పురుషః ప్రకృతిహి వ్యక్తమాత్మ భూతేంద్రియాశయా శకృను అంజక్షి సర్గాలౌ న వినాయదున గ్రహాత్ పరమాత్మ దయ లేకుంటే మానవులు కానీ ప్రకృతి కానీ అలాగే ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణము అహంకారము లోకములు ఇవన్నీ ఎవరి సంకల్పంతో కలుగుతున్నాయో, ఎవరి వికల్పంతో తొలగుతున్నాయో, అలాంటి వాడు కారణమని తెలుసుకో. అవిద్వానేవమాత్మానం మన్యతే అనీశం ఈశ్వరం, జ్ఞానము లేనివాడు మాత్రమే తనను ప్రభువుగా సమర్ధుడిగా భావిస్తాడు. జ్ఞాన పురివాడైన జ్ఞానం ఉన్నవాడు అంతా పరమాత్మ, మనమంటూ ఏమీ లేదు. మనదంటూ ఏమీ లేదు, మనము వాడి దయ లేకుండా చేయగలిగేది కూడా ఏమీ లేదని తెలుసుకుంటాడు జ్ఞాని. జ్ఞానము లేనివాడు అంతా నేనే అంటాడు భూత యుజతి భూతాని. గ్రసతే తాని తైహి స్వయం ప్రాణులతో ప్రాణులను సృష్టిస్తాడు భూతములతో భూతములను సృష్టిస్తాడు మళ్ళీ భూతములు భూతములను నింకేస్తాడు. కదు ప్రకృతత్వం, ప్రకృతి నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకార తత్వం, అహంకారము నుండి పంచభూతం కదు మళ్ళీ వాటి నుండి మళ్ళీ ఇంకో ప్రాణులు. మళ్ళీ వీడు చూపించాడో వాడు కూడా సంహరిస్తాడు. పంచభూతములతో జరుపు జరుగుతుంది. ఆ పని ప్రళయం వచ్చిపోతుంది.

మనం చెప్పు ఆకాశాది వాయువు, వాయువులగ్ని, అగ్నిరాప, అగ్ని పృథి, పృథివ్యా వడదయ, వడదీప్యా అన్నం, అన్నాత్ ప్రాణః, ప్రాణాత్ పురుషః. సృష్టి మణిక నుంచి పురుషుడు ప్రాణం, ప్రాణా అన్నాం, అన్నాం మళ్ళా కైక అనకపోతాం. వేటితో సృష్టి జరిపాడో వాటితోటే సృష్టిని సంహరిస్తాడు. భూతములతో సృష్టి చేస్తాడు, భూతములతోటే సంహరిస్తాడు. మళ్ళీ భూమి జనంలో, జనం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మహత్తత్వంలో, మహత్తత్వం ప్రకృతిలో, ప్రకృతి జీవాత్మలో, జీవాత్మ పరమాత్మలో. అక్కడికి వస్తాడు మళ్ళీ అలాగే వెళ్తాడు కాబట్టి ఆయుహు శ్రీహి కీర్తిహి ఐశ్వర్యం ఆతిసః పురుషస్యయాః భవంతీవని సత్కారే యధానిశ్చోహ విపర్యయాః మనము కోరినా కోరకున్నా పరమాత్మ సంకల్పం తోటే మనకు అన్నీ కలుగుతాయి. ఆయుష్యము కానీ, కీర్తి కానీ, బలం కానీ, సంపద కానీ, బ్రతుకు కానీ, మరణం కానీ. మనం అనుకుంటే వస్తాయా? మనం అనుకుంటే వచ్చేవైతే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నేను మరణించాలి అనుకుంటాడా? అలాగే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నాకు ముద్దతనం రావాలని కోరుకుంటాడా? అలాగే నేను దరిద్రుడిని కావాలి అనుకుంటాడా? రోగాలు రావాలనుకుంటారా? మనం అనుకున్నవే వచ్చేది ఉంటే ప్రపంచంలో ముసలి వాళ్ళు ఉండకూడదు. వ్యాధిగ్రస్తులు ఉండకూడదు. మరణించే వాళ్ళు ఉండకూడదు. అపకీర్తి కలిగేది ఉండకూడదు. అవుతున్నాయా? మనము వేటిని కోరము అవి ఎక్కువ వస్తున్నాయి. కోరేవి ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. కాబట్టి రాకపోతలు మన ఇష్టం కాదు పరమాత్మ ప్రసాదిస్తే వస్తాయి. పరమాత్మ ఇష్టంతో వస్తాయి. ఆయుష్యం కానీ, యశస్సు కానీ, కీర్తి కానీ, ఐశ్వర్యం కానీ, కోరికలు కానీ ఇవన్నీ కూడా భవంచేవహి తత్కారే యధానిత్యోహ విపర్యః వారు అనుకుంటే వస్తాయి. వారు అనుకోకుంటే. అబ్బా సంపద వచ్చింది అంటాం. ఆ రక్షణంలో పోతుంది. పాండవులు ద్యూదం ఆడి ఓడిపోయారు రాజ్యాన్ని. మళ్ళీ ద్రౌపదికి ఒక్క వరంతోటి రాజ్యం వచ్చేసింది.

చరు ఇతర వరం ఇచ్చారు. మళ్ళీ ధర్మరాజు ఒక్క పాతిక తోటి రాజ్యం పోయింది. పాండవులు ఓడితే రాజ్యం పోయింది. ద్రౌపది కోరితే రాజ్యం వచ్చింది. మళ్ళీ ధర్మరాజు ఆడితే రాజ్యం పోయింది. బుద్ధి సంపదను ప్రసాదిస్తుంది. ఇంద్రియములు మనస్సు వాటిని పోగొట్టుకుంటాయి చెప్పుకున్నాం కదా పాండవులు అంటే ఎవరు ఇంద్రియములు చెప్పుకున్నాం కదా ఇంద్రియములు తప్పు చేస్తే సంపద అంతా పోతుంది. బుద్ధి జాగ్రత్తగా వ్యవహరిస్తే సంపద వస్తుంది. బుద్ధి ఇచ్చిన దాన్ని ఇంద్రియము జరగబోకుంటుంది. ఇవన్నీ చెప్పుకుంటే ఆ ఇంద్రియములు బుద్ధి ఎవరు చెప్పినట్టు వింటాయి? మనం చెప్పినట్టు వింటాయా? వింటే ఆ తరం బాగుంటది కదా కదా ఇది. వాడు చెప్పినట్టు మాత్రమే పరమాత్మ వచనంలోనే ఉంటాయి నభవంతి అందుకే అంటున్నాడు తస్మాత్ అకీర్తిహజోహో యయాభ్యయోలపి సమస్యా సుఖ దుఃఖాభ్యాం మృత్యు జీవితయోస్తథా కాబట్టి గెలుపు ఓటములను, కీర్తి అపకీర్తులను, మరణ జన్మములను, సుఖ దుఃఖములను జ్ఞానం ఉన్నవాడు సమానంగా భరించాలి. ఏంటారా అన్నీ వాడికి తెలియదట. మనం తెచ్చుకుంటే అడగదండి. అయ్యో నా దగ్గర ఒక మరణిస్తున్నాను అంటే ఏడవాలి అది వాడికి తెలియదు. జన్మ వాడే ఇస్తున్నాడు, మరణం వాడే ఇస్తున్నాడు. జయం వాడే ఇస్తున్నాడు, అపజయం వాడే ఇస్తున్నాడు. కీర్తి వాడే ఇస్తున్నాడు, అపకీర్తి వాడే ఇస్తున్నాడు. పరమాత్మ ఇచ్చినది ఏదైనా మంచికే కదా. ఇక బాధ ఎక్కడికి ఆనందం కాబట్టి లాభ నష్టములు జయాజయములు సుఖ దుఃఖములు జరా మృత్యువులు జన్మ మరణములు ఇవన్నీ సమానముగా భావించేవాడే. పరామత్మ సాధించేది కాబట్టి సమానంగా భావించేవాడే ఉత్తముడు. సత్వమలజస్తమైతి ప్రకృతేర్నాత్మనో గుణ తత్ర తాక్షిణమాత్మానం యోవేద నతభర్జతే. మొత్తం ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు రా పుట్టూడు. గుణాలు మూడు తత్వము, రజస్సు, తమస్సు. కదా ఈ గుణాలు ఎవరివి? ఆత్మయా ప్రకృతివా?

ప్రకృతి గుణాలివి నాత్మనః ఆత్మ గుణాలు ఉన్నాయా? సత్వం లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. ఈ గుణములు ప్రకృతి వేరనైనా ఆత్మవి కావు. ప్రకృతిలో ఆత్మ సాక్షిగా ఉంటాడు. కర్త కాదు, వాడు ఏమి చేయడు. చేస్తున్నట్టు అనుకుంటారు, చూస్తున్నట్టు అనుకుంటారు, అనుభవిస్తున్నట్టు అనుకుంటారు, అనుకోవడమే ఇంక బాధ వచ్చింది. అనుకోవడం మానేస్తే మనంత మంచి వాళ్ళు లేరు. అందుకే తత్ర సాక్షిణమాత్మానం యో వేద ఈ ప్రకృతిలో ఆత్మ సాక్షి అని ఎవరు తెలుసుకుంటారో అలాంటి వారు సంసారంలో బంధించబడరు. పశ్యమాం నిద్దితం చక్ర ఉక్నాయుధ భుజం. నన్ను చూసి నేర్చుకోవయ్యా. ఎలా ఉన్నాను నేను? నువ్వు ఆయుధం వేశావు, నా బాబు పోయింది. న్యాయంగా నేను ఓడిపోయినట్టే లెక్క. కదా? చెయ్యి పోయింది. ఒక చేత ఉండాలి. చేయి తెగినా నేను బాధపడుతున్నానా? నీకు చేయి బాగుంది చేతిలో ఆయుధం పోయింది దానికి బాధ ఎందుకయ్యా? నీ గట్టి మాట తీసుకుంటే పడుకున్నావా నీకు చేయి ఉంది. కింద పడ్డా ఆయన పడుకునే చేయి నీకు ఉంది నాకు చేయలేదు. నువ్వు ఏటి మోసం కదా? నీ ఆయుధంతో నా భుజం తెగిపోయింది. అయ్యా నేను ధైర్యంగా ఆనందంగా మాట్లాడుతున్నాను. నీ చేతులు బాగున్నాయి ఆయన ఏం పోయింది? దానికి బాధ ఎందుకయ్యా? నన్ను చూసి చేసుకో వృగ్నాయుధ పుజ్యం భీమాం ఘటమానం యథాశక్తి తవ ప్రాణదిహిర్షయయ్యా నువ్వు ఊరుకోవడం లేదే. ఒక్క చేయి పోయినా ఇంకో చేతితోటి నిన్ను సంపాదన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. రాకపో నువ్వు చేయవా? ధర్మం ధర్మం చెయ్యి జిగీర్సయా ప్రాణగ్రహోయం సవరః విశ్వక్షః వాహనాసనః ఇది జ్యూదమయ్యా యుద్ధం అంటే ఏమిటి? జూతం ఈ జూతంలో పండెం ఏమిటి ప్రాణం చదువు ప్రాణమే పండెం ఆయుధాలు పాచికలు వాహనములు మనకు కూర్చీలు. కూర్చోవాలంటే కూర్చోవద్దా? అన్నం కావాలి, చైర్ కావాలి కదా? ఏమిటి చైర్? వాహనాలు. పంద్యం ప్రాణం. పాతికలు ఆయుధం. జూతాం, గెలుస్తాం, ఓడుతాం. ప్రాణగ్రహోయం సమరః ఇశ్వర్సః వాహనాసనః. అత్ర నజ్ఞాయతి అముజయః అముశ్య పరాజయః జీవితంలో వీడు గెలుస్తాడు వీడు ఓడుతాడని ఎవరికైనా తెలుస్తుందా అండి?

ఇదంటే యుద్ధం యుద్ధం ఆడుతున్నావ్. నువ్వే గెలుస్తావో నేనే గెలుస్తానో చూద్దాం. వెనకాడికి వెయ్యకు భయపడకు అంటున్నారు. ఇలా అహో అప్పుడు ఇదంతా విని ఇంద్రుడు అంటున్నాడు అహో దానవ సిద్దోసి. ఈ స్థితి మతి నిద్రి మహానుభావ రాక్షస నువ్వు మహానుభావుడు నాయనా నీవు సిద్దుడవు ఇంత యుద్ధంలో కూడా ఇలాంటి బుద్ధి నీకు ఉన్నది అంటే నన్ను చప్పటానికి వచ్చావు, నాకు శత్రువు. నీవే గెలుస్తావని నాకు చెప్తూ కూడా యుద్ధం చేయడానికి వచ్చావంటే మహాన్గౌరవు నేను. నిజంగా నీవు సిద్ధుడవే. భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం నిజంగా నీవేనయ్యా భక్తులు అని అంటారు. పరమాత్మ భక్తులు అంటే నీలాగా ఉండాలి మాలాగా ఉండాలి. నీవే నీవే భక్తుడవు నీవే లోకానికి మిత్రుడవు సకల జగత్తుకు నీవే మిత్రుడవు భవాన్ అతార్చితు మాయాం వై వైజ్ఞమీం జనమోహిని ఎంతరి మహానుభావుడు నాయనా అసల జగత్తును మోహింప చేసేటువంటి విష్ణు మాయను కూడా నీవు గెలిచావు. కదా నేను నా వరణ మాట ఎవరి మాయ పరమాత్మ మాయ కదా. అలాంటి పరమాత్మ మాయను కూడా నీవు గెలిచావు. జనమోహినీం యద్విహాయాసురం భావం మహాపురుష సాంజతః రాక్షస భావాన్ని వదిలిపెట్టి. పరమ భాగవతోత్తమత్వాన్ని నీవు పొందావు నాయనా. కలివిదం మహదాశ్చర్యం యద్రజప్రకృతే స్రవా వాసుదేవి భగవతి సత్వాత్మని దృఢామతి రాడసులగుణం అయ్యా. రాడసులంటే రజోగుణం ఉండాలి. ఇది తమోగుణం ఉండాలి కదా అందుకే అంటున్నారు రజప్రకృతే రాజోగుణం వచ్చినటువంటి నీవు సత్వగుణం ఉండవలసినటువంటి పరమాత్మ యందు ఇంత దృఢమైన భక్తి కలిగి ఉన్నావంటే నీ స్వభావానికి నీ గుణానికి పొంతన లేదు ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది భక్తిని భగవతి హరౌ నిశ్రేయతి ఏశ్వరే

వికీరతో అమృతాం బోధౌ కించుద్రై తాతకోదకై పరమాత్మ యందు భక్తి ఉన్నవారికి తక్కిన సాంసారిక విషయ సుఖాలు ఎన్నికయ్యా? ఎలాగంటే అమృత సముద్రంలో మునిగినవాడు ఊట బావుల్లోని నీరు తీసుకుంటాడు ఆయన. ఖాత కోదటి ఖాత కోదటి అంటే బావి బావి చదువుతాం కదా నీరు ఊరుతూ ఉంటుంది ఊరొచ్చు ఊరకపోవచ్చు. అప్పుడప్పుడు ఊరే నీరు గల బావి నీరు ఎందుకు ఆ సముద్రంలో వాడికి? సముద్రం కాదు అమృతాంబూలం. పరమాత్మ యొక్క భక్తి అనేటువంటి అమృతపు సముద్రంలో మునిగిన వాడికి ఊటపావుల్లో నీటితోటి ఏం పని? నీకు ఈ యుద్ధము, ఈ రాజ్యము, ఈ గెలుపు ఇవన్నీ చాలా క్షుద్రము ఇదంట నీకెందుకయ్యా. యుధాసే మహావీర్యాత్ ఇంద్రవృత్తౌ యుధాంపతి ఇతి బ్రువాణౌ అన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా నృఠా. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో చరిత్రలో ఇలాంటి యుద్ధం ఎక్కడా జరగలేదు. ఎలాంటిది ఇంద్ర ఉత్తరాసురులు లాంటివి ఎక్కడా జరగలేదు. ఇద్దరు చెప్పుకుంటున్నారు. నేను చంపుతానని వాడు, నేను చంపుతానని వీడు. ఆహాహా నువ్వు మహా భక్తుడవని వాడు, ఓహోహో నువ్వు మహా మూర్ఖుడవని వీడు. ఏమని అంటే ఇద్దరి తత్వం తెలిసిన వాడిని. ఒక విధంగా ఇద్దరు అస్వతంత్రులే. పరమాత్మ చేతిలోని కీలుబొమ్మలు. అతను జరిపించింది ఆయన జరుపుతాం. చేయిస్తున్నావ్ చేస్తాం. ఆహా నీవు మహానుభావుడవు ఆయన అంటున్నాడు ఓహో నువ్వు మహాలోభివి యుద్ధం చేయని ఆయన అంటున్నాడు. నిందిస్తున్నారు పొగడుతున్నారు తప్పని చెప్పుకుంటున్నారు మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. ఓకే ఇలా పరస్పర ఇద్దరు యుద్ధం చేశారు ఆ విద్య పరిగంవృత్రః కాష్నాయ సమరిందమః ఇంద్రాయ ప్రాహినోతు ఘోరం వామహస్తేన మారిషా ఎడమ చేత్తోటి రుత్రాసురుడు ముద్గరాన్ని అతనికి ప్రయోగించాడు సతు రుత్రస్య పరిహం కరంచ కరహోపమం చిచ్చేద వికపతు దేవః వజ్రేన శతపర్వణా మళ్ళీ వజ్రాయుధన్ తోటి ఆ పరిఘను ఇంకో బాహువును కూడా అతను ఖండించాడు. దోర్ఘ్యాముత్కృత మూలాభ్యాం బహో రక్తస్త్రవోసురః చిన్న పక్షః యథా గోత్రః ఖాద్భస్తః

వజ్రినాహత రెండు చేతులు తెగి రెండు రెక్కలు తెగిన పర్వతంలా తెలుసు కదా పాత రోజుల్లో పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. ఇంద్రుడే వజ్రాశి తోటి ఆ రెక్కలను ఖండించాడు. వజ్రాయుధము చేత ఖండించబడిన రెక్కలు గల పర్వతము వలె రెండు బాహువులు తెగిన వృత్రాసురుడు భాసించాడు. కృత్వాసరాం హనుం భూమౌ దైత్యః దివ్యుత్తరాం హనుం నభో గంభీర వక్తేన లేలిహ లేలిహ ఊర్బళ దిక్వయా దౌస్తవి కాలకలుపాధి గ్రసన్నివ జగస్త్రయం అతిమాత్ర మహాకాయః ఆక్షిపంతరసా గిరీన్ గిరిరాత్పాదచాదీవ పద్యాం విద్యయేన్ మహీం జగ్రాత సమాసాద్య వజ్రిణం సహవాహనం. రెండు చేతులు పోతే ఏమైందట? ఏం చంపలేరా ఇంద్రుడుని? ఎంత ఇంద్రుడు అది ఉందరా? రెండు చేతులు పోయాయి రెండు కాళ్ళు ఉన్నాయి కదా? నోరు కూడా బాగా ఉంది. రెండు పాదాలతో పర్వతాలను, భూమిని, ఆయురాలను దేవతలందరినీ అల్లకల్లోనం చేస్తూ నోరు బ్యాటగా తెరిచాడు. క్రింది దవడ భూమిని, పై దవడ ఆకాశాన్ని. అమాంతం అలా వచ్చి ఐరావతంతో సహా ఇంద్రుడిని వించేశాడు. ఏం చేస్తావ్ నువ్వు ఇందులో? నేనే ఊరుకోను ప్రయత్నం చేయకుండా ఉంటే బీరువు అయితాడు. సత్య సత్య నిన్ను చంపి చేస్తాను. ఏదో నా పని చేస్తాను. ఇలా వాహనంతో కూడిన ఇంద్రుడిని జగ్రాత మింగేశాడు. మహాప్రాణః మహావీర్యః మహాతత్వైవ ద్వీపం పెద్ద కొండ చిలువ ఏనుగును మింగినట్టుగా ఇంద్రుడిని ఐరావతాన్ని ఈ మహానుభావుడు మింగేశాడు. వృత్రగ్రక్తం తమాలస్య సప్రజాపతయ సురాః ఆ కష్టం మీరు విన్నా అమ్మ బాబోయ్ ఎంత బాధ వచ్చింది అయ్యో అయ్యో ఇంద్రుడే పోయాడు ఇంద్రుడే పోయాడు అని. ప్రజాపతులు దేవతలందరూ హా హా హా అని హాహాకారములు చేశారు. నిగీర్ణహాపి వసురేంద్రేన నమమార ఉదరంగత అమృతం తాగినవాడు కాబట్టి.

పరమాత్మ తేజస్సు నింది ఉన్నవాడు కాబట్టి రుత్రాసురుడు మింగిన ఇంద్రుడు నమమారా మరలించలేదు ఎందుకు మహాపురుష సన్నద్ధః యోగమాయా బలేనచ ఆ రాయణ కవచం కట్టుకున్నాడు కదా వస్తాడా? చెప్పలేదా? మహాపురుష సన్నద్ధః పరమాత్మ చేత కవచము చేయబడినవాడు కట్టబడినవాడు వాడు మహాపురుషుడు పరమాత్మ. పరమాత్మ చేత రక్షించబడిన వారు కాబట్టి ఆ యోగమాయ బలంతో భిత్వా వజ్రేన తత్పుచ్ఛిం నిష్కమ్య బలవిద్విభు ఉచ్ఛకర్తా కడుపులోకి పోయిన ఇంద్రుడు తన వజ్రాయుధం తోటి ఏం చేశాడు? రుత్రాసురుని కడుపును చీరిచి బయటికి వచ్చి వీడు తలకాయ ఉన్నంతవరకు మనల్ని చంపకుండా ఊరుకోడు, చేతులు కాడు తీసేసాడు అవ్వలేదు కదా? మరి ఏం చేసేయాలి? తలకాయ గిరి చేసామంటే ఇక బాధ లేదని అప్పుడు ఉచ్చకర్త శిరః. మృత్రాసునుని యొక్క శిరస్సును శత్రో గిరిశృంగపి ఓపుదస దాన్ని ఖండించాడు. వజ్రస్సు తత్ సంధరమాతు వేగః కుంతన్ సమంతాత్ పరివర్తమానః న్యపాతయత్ తావత్. అగర్హణేన యో జ్యోతిషాం అయ్యనే వార్త్రహత్యే పాపం వజ్రాయుధం కూడా వృత్రాసురుని శిరస్సును ఖండించడానికి చాలా చటపడదు. మధ్య మధ్య దాని కాస్త సాన పట్టుకుంటూ మళ్ళీ ఖండించవలసి వచ్చింది అంటాడు, అంటే మంచి ముహూర్తం కోసం ఆగింది అంటాడు అలా. చమస్కరమైన మాట చమస్కరమైన కాదు వాస్తవమైన మాట. పని మనం చేస్తాం కదా? పని వలన కలిగే ఫలితం కూడా మనకే. కోరేది కూడా మనమే, మధ్యాహ్నం ముహూర్తం ఎందుకు? ఓ అమ్మాయి అబ్బాయి ప్రియమైన ముహూర్తం ఎందుకండీ? ఇద్దరు ఓకే అంటే పోయి నిన్ను స్వతగా పెట్టుకొని పోవచ్చు కదా. కానీ ఆ పని సక్రమంగా కావాలంటే వాడి చూపు కూడా కావాలి, వాడి చూపు అంటే అమ్మాయి వాడి చూపు అబ్బాయి వాడి చూపు కాదు వాడి చూపు పరమాత్మ చూపు.

పరమాత్మే కాల రూపంలో ఉంటాడు. ఆ సమయం వచ్చేదాకా ఆ పని కాదు. అందుకే అదే అంటున్నాడు యో జ్యోతిషామయని వాత్రహస్తే న్యపాదయత్తావత్ అహర్గణేన యో జ్యోతిషామయని. వార్త రుద్రాసురుని సంహారానికి జ్యోతిషాం అయనే నక్షత్రములు, గ్రహములు, రాశులు వీటి సమూహం ప్రకారం ఉత్తమ ముహూర్తం వచ్చేదాకా ఆగి. ఆ ముహూర్తం వచ్చిన తర్వాత ఇంత చేస్తే ఇంద్రుడు చంపారందామా మరి వజ్రాశం చంపిండందామా ఎవరు చంపారు ముహూర్తం చంపింది అంటే వాడు ఎంతవరకు ఈ భూమండలంలో ఉండాలో అంతవరకు ఉన్నాడు. టైం అయిపోయింది, నీ లైఫ్ క్లోజ్ అన్నప్పుడు పోయినాడు. పేరు మాత్రం ఇంద్రుడు చంపారన్న ఒక గీత వీరికి వచ్చేసింది. వాత్రహత్యే. సదా జట్టే దుందుభయో వినేదుహు గంధర్వ సిద్ధాః సమహర్షి సంఘాః వాక్ప్రజ్ఞ లింగేత వశిష్టు వాణాః మంత్రేయముద కుసుమైహి అభ్యవర్టన్ వృత్రాసురుడిని సంహరించడం వల్ల ఆచాత్యంలో దుందుపులు మోగాయి. అలాగే గంధర్వ సిద్ధ యక్ష రాక్షస కిన్నర కింపురుష విద్యాధి రాజులు ఆడారు, పాడారు, దుందుపులు మోగించారు, గానం చేశారు. ఇంద్రుడిని స్తోత్రం చేశారు, మంత్రములతో స్తోత్రం చేశారు. ఏ మంత్రములతోటి? వృత్తరాఘన మంత్రములతో. స్వామి పేద పండిత చెప్పు, వృత్తరాఘన మంత్రాలు ఏంటి? ఇంద్రోద్ ఆ ఇంద్రోద్ దహిచో అస్తమిహి ఆ మంత్రాన్య ప్రతిష్కృతః. యఖాననవతీర్నవ ఇచ్ఛన్నశ్వస్య యక్షిరః పర్వతేషు అపస్తృతం అవి ఋత్రఘ్న మంత్రములు అంటాం. అలాంటి ఋత్రఘ్న మంత్రములతోటి దేవతలందరూ వృత్రాసురుడిని ఛేదించారు. మనం కూడా ఈ మంత్రములో ఇంటిలో నూతన గృహ ప్రవేశం అప్పుడు, వివాహం అప్పుడు, ఉపనయనం అప్పుడు ఏ శుభకార్యం జరుగుతున్నా ఉదక శాంతిని చేస్తాం. ఇవన్నీ ఉదకశాంతి మాత్రములుగా మనం చెప్పుకుంటాం. ఆనాడు ఉత్తరాసురుడిని ఇంద్రుడు చంపినట్టుగా ఉత్తరాసురుడు అంటే అవగ్రహం పెద్ద పెద్ద విఘ్నం. మనం ఆచరించేటువంటి కార్యస్త్రములకు వచ్చేటువంటి విఘ్నములను కూడా

ఇంద్రుడు రుద్రాకుడుని వజ్రంతో చదివినట్టుగా పరమాత్మ తన దివ్యమైన చక్రంతో మన విఘ్నాలను తొలగించి మనకు ఉత్తరోత్తర శుభ పరంపరలు అందించాలని రుద్రజ్ఞ సూక్తం అంటారు అది, అందుకే మంత్రము చదవాలి చదివిన మంత్రానికి. అర్థము తెలియాలి. అర్థము తెలిసి మంత్రం చదివితే, మంత్రం వింటే కొత్త అనుభూతి, ఆనందం కలుగుతుంది. ఉత్తరత్య దేహాత్ నిశ్రాంతమాత్మజ్యోతి రవిందమాపశ్యతా సర్వరోకానాం ఆలోకం సమపద్యతా ఇలా ఇంద్రుడు వజ్రాయుధంతో శిరస్సు ఖండించిన తర్వాత పడిపోయినటువంటి వృత్తుని దివ్య శరీరం నుండి సకల లోకముల కన్నులు మిరుమిట్లు కొరిపేలా దివ్యమైనటువంటి తేజస్సు భైరుదేరి అందరూ చూస్తుండగా ఏ లోకములకు అందని పరమ లోకానికి చేరినది అంటే పరమ పదము చేరినది. ఇది మనకు చిత్రాసుర మోక్షమును చెప్పేటువంటి ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి అధ్యాయం. తర్వాత అధ్యాయాలు మరి వారు రాక్షసులు ఏంటి అలాంటి వారికి ఇంతటి ఉత్తమ భక్తి ఎలా కలిగిందో రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేనమాద్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్యత్ శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తానా గునో భవంతు. పద్గురుభ్యో నమః శ్రీమందర అర్థం తో చదవండి, వేరే భాగ్యం అర్థం తో చదవండి, అర్థం తో చదవండి, అది సలక్షణ ఘనాపతి అంటాం కదా.

Opening invocation to the Guru lineage and Azhwars: Bhaktanaatha, Sri Yuktidara, Kulashekhara, Yogivaan, Hastandirenu, Parakala Yateendra, Vijnaata, Sri Paraankuja Muni - "pranato asmi nityam." "Vasudeva sutam devam kamsa chaanoora mardanam devaki paraaanandam krishnam vande jagat gurum" - salutation to Lord Krishna the world-teacher. Also salutation with the bells and ornaments of the Lord.

Those who do not warn (others about the consequences). That is, if you harm my devotees, knowing what the consequences would be - such people will not come near my devotees again. This is for their own benefit. So the Lord told (Vritra). Now - "Indra evam samaadithya bhagavaan..." - having been thus addressed...

Leaving such a body - the anguish of the vital force departing - it is unbearable, cannot be endured. You do not know this because you are immortal (amaras). In other words, the agony of death is unknown to you. Because the life force does not leave your body - you are immortal. So in a certain sense, the pain of dying is not known to you. From the body...

"Who will give it?" Even if no one comes out of compassion, who will give? No, I will give - not said (by Vritra). Do not give - not said either. Actually, who gives? When Paramatma Himself comes and asks - who will not give? Who will think "I should give"? Meaning - He wants to know about their situation - He approached them in that manner.

Great cleverness, in other words - they guarantee things with words. What kind of words are these? Not asking themselves, saying the other person's pain is not known to them. This is as if - after being asked, even those who refuse are saying they don't know the other person's situation. Well, someone wanted something - after asking...

Work - I am not the one to refuse what you have asked. "Yajaiva priyam aatmaanam tyajantam santyajaamy aham" - now this body is dearer to you than to me. The body is not mine. When the other person asks for something - that thing belongs to them. What is the reason? They desired it...

Trees, bushes, mountains, and forests too - "alas, look what happened to this person's life" - they grieve. "Sasokyaha sthavarairapi" - even immovable things (trees and mountains) look at him and say "alas." Not just the animate - even the inanimate look at him with pity.

Are the vital forces (praanas) really ours? Is the body really ours? Will you admit it? Can you say firmly - "this body is mine, these life-forces are mine"? If these life-forces were truly yours, you should be able to release them whenever you choose. If the body were yours, you should use it exactly as you wish.

What one practices for others - is that ours or theirs? Not ours. Then such transient things belong to others. They may be here or gone - we never know. Such life-forces - somehow the life-forces are not selfish. Then why are you selfish? Why are you self-centered?

"Maanam sannayandyahou" - placing his mind and his soul in the Paramatma, through yogic concentration (yoga-dhaarana), he abandoned the body. "Yathaakshaatu manobuddhihi tatpaddrikam dhvasta bandhanaha aashrita paramam yogam na deham bubudhe gatam" - through the supreme yoga, he did not even notice when the body left.

The Paramatma's own teja (brilliance) was also present in him - just as he had described. He had also received the Lord's divine energy - "utsiktaha bali balam tejasaam paandavaihi vrittah devaganaih sarvaih" - empowered with strength and brilliance, surrounded by all the assemblies of gods - "gajendropai ashokhat" - like a great elephant, he rejoiced.

That is, at the cusp of the Krita and Treta Yugas - "Tretaa mukhe" means at the beginning of the Treta Yuga. This took place at the start of the Treta Yuga on the banks of the Narmada River. They mention locations. "Tretaaa mukhe Narmadaayaam abhavatu prathame yuge" - and some may doubt (the timing) - therefore they mention it.

Dyotas - who are they? Vasus, Rudras, Adityas, Ashvini deities - we mentioned them. Total dyotas? 33. Of those, how many Vasus? Eight. Rudras - 11. Adityas - 12. Ashvini deities - 2. That makes 33. Along with these, others besides them...

Shatagni - and many other such varied weapons, both shastras (missiles) and astras (projectiles) - they discharged at each other - "avachiran paraspar" - thus in rapid succession, one after another, arrows were exchanged. They fired and fired...

As soon as one went, the other became like a mountain-heap - finished. We told you about the Bharata war too. In the Mahabharata war's seventh day of battle - Bhishma and Bhima. Vishnu - ten days of the Mahabharata war - Bhishma fought. Or the mike-beep man (microphone analogy) - the great warriors...

The devas deployed weapons against them - but the demons destroyed them all. "Ila taakshatan svastimato oni shamya kshatra astra pugairda vrittranaadhaha" - those who struck them - the demons did not die, the devas did not die - thus striking each other - "sarva prayaasaaha abhavan vimoha..." - all became exhausted and confused.

Today if we run away, what guarantee is there that we will not die? "Jaatasya mritwhu dhruvaye sarvatah" - for one who is born, from all sides, in all forms, death is ready. It is certain. When it comes and from where - that is not known. But running away from battle is no guarantee of life.

Dying while facing the enemy in battle, dying while the mind is absorbed in Paramatma through yoga - these two deaths accumulate great merit. They are the most noble deaths. So when death through battle comes to us unsolicited - if we run away and flee, we will flee...

One does not kill those who are frightened - that is the dharma of war. "Iti dha prathare shraddhaa saaram vaasurlakaah hridi agra dishata" - the truly courageous, the truly dedicated - "maatram me na cheti graama sukhesvura" - those who are dying, why do they fall? If you truly have that much strength, that much courage, and no attachment to life - my arrows will not even touch you.

This Vrittrasura was creating havoc. Indra deployed his mace (gada) against him. The mace that Indra threw - Vrittrasura caught it in his left hand with ease. "Vaama tarena leelaya sa indra shatruh kupito bhujam tayaa mahendravaaham gadayaa ugra vikrama haajaada" - Vrittra, the enemy of Indra, enraged, with that very mace struck Indra's arm fiercely with great valor.

Due to being separated from (his) brother, he felt grief and delusion. Laughing a little at this cowardice. Half-grieving, half-laughing, he speaks to Indra. "Dishyaabhavaanvedabhavartitaha arikuhu yo brahma guruh" - "O Indra, O night-speaker - you who have such great knowledge - son..."

When killing (your enemy), give him a weapon. Let both fight with their hands, let both win, then kill. You cut off my head with your weapon when I was unarmed - like slaughtering an animal. "What a great hero you are, my boy!" - said sarcastically. "What a magnificent warrior!" - "Sriraam Sri" - "Aavrischcha..."

And moreover - whichever gods come with weapons to attack me - "pootanaadhaan saganaan nishaata trishula meripinna garaih yajaami" - all of them, with the sharp trident-like pointed weapons, I will slay them all - "adhohareme kulicena veera hattaa pramadhaa..." - may the Vajra (Indra's thunderbolt) smite us heroically.

Like making a futile request to a madman - the request to a madman being futile - so too, do not fear that your weapon will be wasted on me. Moreover - for this reason, one's wishes - like Kalidasa's Megha Sandesham - "Yaasminaa mogha varam adhigune naadhame labdhakaam" - a beautiful verse about sending a message via an inferior cloud.

"Aaa vychinaa nanvesh vajras tava chakra tejasa harehe dadeekehe tapasaa cha tejitah tenaiva shatrum jahi vishnu yantritah yato harirvaayah Shrih gunaas tata" - the great Vrittrasura is revealing the secret. "Anvesh vajrah tava chakra tejasaa hare hejaa teeche Indra" - your Vajra (thunderbolt), empowered by the radiance of Hari's Chakra and by Dadhichi's tapas-power - with that alone slay the enemy - as directed by Vishnu. Where Hari is, there is Shri and all auspicious qualities.

"Shri mahaavishnoh munihe yaami apaviddha lokaha" - all these worlds departing, I go to the Paramatma's feet. "Sankarshana taccharaanaravinde" - at the lotus feet of the Paramatma. "Paramatma paadamula chandare taa" - let me reach the Paramatma's feet. "Quickly strike me!" - he is saying. "Sharanaraavinde pumusaan kiraikaa ntabhyaam svakaanaam yaa sampradaa..."

That is - whether we want to reach the Bhagavan, or whether the Bhagavan wants to reach us - we should have no other refuge, no other direction, no other wealth besides the Bhagavan. "Lord, I have no other shelter - anyadaa charanam naasti tvameva charanam mama" - You alone are my refuge.

"Bhavitaasmi bhooyah" - I will be like that again. "Manasmaret asupate gunaante grineeta vaatu karma karotu kaayah" - if the Lord's servanthood (daasya) is attained - if we become servants of the Lord's servants - what is the benefit? The mind becomes absorbed in the Paramatma. The mind has much delay. The mind to Paramatma...

"Na naaka prishtham na cha parameekshyam na saarva bhaumam na rasadhipatyam na yoga siddhihi apunarbhavam vaa tvayi arpitaasmaasaman ta satva vihayya kaankshhe" - he is making his supplication directly to the Paramatma, with Indra right in front of him. There stands Indra. The prayer goes - not to Indra but directly to the Paramatma.

What do I want? Lord, I want You alone. One who says "I want nothing except You" - that is the true devotee (bhakta). One who said this is "Putrasttram" (a true son). "Even moksha (liberation) I do not want - no yoga, no siddhi, no moksha, no Brahmaloka, no Indraloka, no dominion over the rasaatala - nothing."

"Naanaa sapooya" - even if You don't give moksha, I am not troubled. I don't want moksha. No - "You will keep me here, keep me here." Even if I remain in samsara, no sorrow. But if I am in samsara... "Uttama shloka janeshtu sakhyam pooja" - friendship (sakhya) and worship with Your devotees.

Then - as long as they (the Taraas, powerful beings) remain - when they go, "asmaakam evaayam vijayah" - "we have won" they say. "Oh mother, I don't want such a heaven. I don't want this heaven. I don't want your Yama-loka, I don't want your Patala-loka, I don't want your Saatara - I don't want any of them. I want You alone."

Similarly, he also cut off Vrittrasura's arm. "Achina ta bhujaga pogam chinnaika baahuvuh parihena vrittra samridha aasaadhya krit aaheeta vajram" - with one arm severed, with the remaining arm Vritra seized the weapon (as his shield/defense) and - "hanaou tataarana indram atha a" - struck Indra on the jaw. Even with one body, one arm severed, the second arm grabbed the weapon...

"Kill me! I am right here in front of you - now what are you afraid of? This is not the time for fear. Do not be sorrowful - take up the weapon and strike." Thus he warned him. "Naa vishaala kaara yuyustataaam kutra jadataa yaanaam teyastad aikatra navai paraasparam" - "O mighty one, tell me, where have such warriors gone who..."

I thought I had earned it - "I am the blessed one," I thought. Just then a hunter comes along and sets his snare. What happened? Even while inside the net, one says "we have won!" - "there is food here!" Even the one who craves the offering and the one who gives the offering - both think they have won. Those who give offerings skillfully...

Similarly there is a mechanical horse (keelu-boramma - a toy horse). It walks when its mechanism is wound. "Keelu" is what we call a key now - those key-wound horses that are available - give the key and they gallop. Stop the key and they stop. The one running it runs it - when the mechanism is wound it goes, when the mechanism is stopped...

We say: "Aakaashaadi vaayuvuh, vaayuvulagna, agni raapa, agniprithi, prithivyaa vadaday, vadadi pyannam, annaatu praanah, praanaat purushah" - from the sky comes air, from air comes fire, from fire comes water, from water comes earth, from earth comes food, from food comes life, from life comes the person. From creation's elements comes the person. Praanaa-annam - from food comes life - without that we cannot sustain.

Another boon was given. Again Dharmaraja with one dice lost the kingdom. The Pandavas, when they lost - the kingdom was lost. When Draupadi asked for a boon, the kingdom came back. Again Dharmaraja gambled and the kingdom was lost. Intellect bestows wealth. But the senses and the mind - through them...

These qualities belong to Prakriti (Nature), not to the Aatma (soul). Do the Aatma's qualities include Sattva, Rajas, Tamas? No sattva, no rajas, no tamas. These gunas are Prakriti's - not the Aatma's. The Aatma remains as a witness (saakshi) in Prakriti. The Aatma is not the doer - it does nothing. It appears as if doing, appears as if seeing - but in truth...

That means - battle! You are fighting a battle. Whether you win or I win - let us see. Do not retreat - do not be afraid - he is urging. Thus - "aho" - then hearing all this, Indra says - "aho daanavaa siddho asi" - O demon, you are accomplished! "This condition, this intelligence, this state of mind, this great being - demon, you..."

"Vikeerato amritaam bodhau kinchudraitaata kodakai" - for those who have bhakti (devotion) to the Paramatma, what is the worth of worldly pleasures? Just as one who has dived into an ocean of nectar (amrita) would not drink from a well - "khaata kodati khaata kodati" - a well, just a well - one reads about...

"Vajrinaahata" - two arms severed, like a mountain with two wings cut off. You know - in the old days, mountains used to have wings. Indra himself with the Vajra cut off those wings. Like a mountain whose wings have been severed by the Vajra - both arms (of Vritra) were cut. Like that mountain, Vritra fell.

Empowered by the Paramatma's teja (divine energy) - therefore when Vrittrasura swallowed Indra, Indra did not die. Why? "Mahaapurusha sannaddhaha yogamaayaa balaena cha" - he had worn the Naarayana Kavacham. Will it not work then? "Mahaapurusha sannaddhaha" - one prepared/protected by the Supreme Person - empowered by the Lord's kavacham. Will that one be harmed?

The Paramatma Himself abides as the form of Time (Kaala-roopa). Until that appointed time comes, that task will not be done. That is why He says: "Yo jyotishaamayani vaatrahaste nyapaadayat taavat ahargajena yo jyotishaamayani" - it was Vrittrasura's time that the Lord brought - the auspicious planetary alignment (nakshatra, graha, and rashi constellation) that made the moment right for Vritra's destruction.

Just as Indra slew Vrittrasura with the Vajra, so too may the Paramatma with His divine Chakra (Sudarshana) remove all our obstacles and bestow upon us an unbroken succession of auspicious blessings - this is what the Rudrajnaa Sooktam says. That is why we must recite the mantra. And the mantra's meaning must be understood.