వామన అవతారం: త్రివిక్రముని మూడు విశ్వ పాదాలు
Vamana Avatar: Trivikrama's Three Cosmic Strides
అష్టమ స్కంధంలో వామన అవతారం మరియు త్రివిక్రముని మూడు విశ్వ పాదాలు వివరించబడ్డాయి. వామనుడు పొట్టి బ్రాహ్మణ బాలుడిగా బలి ముందు నిలిచాడు - అయినా మోకాలిదాకా చేతులు (ఆజాను), పద్మ నేత్రాలు, దివ్య స్వరూపం. దాన జలం పడే ముందే ముల్లోకాలు నింపేంత పెరిగాడు. పరమాత్మ ఇచ్చింది చాలదని ముల్లోకాల అధిపత్యం ఇచ్చినా తృప్తి కలుగుతుందా? నిజమైన సంతోషం ప్రభువు ద్వారానే వస్తుందని ముఖ్య సందేశం.
The Vamana avatar and Trivikrama's three cosmic strides are narrated from Canto Eight. Vamana appears before Bali as a dwarf brahmin boy - yet with arms reaching to the knees (ajanuba), lotus eyes, fully divine. Before the gift-water could fall, He grew to fill the three worlds. The key teaching: those not satisfied with what Paramatma has granted them - would giving them sovereignty over all worlds satisfy them? True contentment comes only through the Lord.
పరమాత్మ కాపాడాలంటే అమ్మవారి పురుషకాలం కావాలి కదా. పురుషకాలం లేకుండా స్వామి నో నగం పెడితే సరే అంటాడు కానీ కాపాడాలి అంటే మా ఆవిడని అడుగు అంటాడు. అటు నుండి దాకా తప్పలేదు మనం చెప్పుకున్నాం. అందుకోసం మాయా వటుహు అనటం వలన వ్యంగ్యార్ధం మాయా బ్రహ్మచారి ఏమిటి అంటే అతను గృహస్తుడు ఆయన. పరమాత్మ నిత్య గృహస్తులు కదా. లక్ష్మి ఎప్పుడు ఒక వ్యవస్థలో ఉంటుంది. మరి అమ్మవారిని పిలుకు బ్రహ్మచార్యం చేయటం ఏమన్నా అమ్మవారు లేదు. అమ్మవారు లేదు బ్రహ్మచార్య ఇక్కడ. అమ్మవారు ఉంది దగ్గర. ఇందులో ఇది మాయావటు. మాయావటు రహస్యం ఎందుకు? అమ్మవారు ఎందుకు పట్టు పట్టింది వస్తారని అంటే వాడిని ఏమైనా చేస్తాలేమని భయం అవుతుంది. బలి చక్రవర్తి. ఏమో మాదేశ్వాడు మరీ బోడ స్వామి. ఎవడు చేయి అంటే వారికి ఓకే రక్షిస్తా అంటాడు. పాపం అదిటి కశివుడు తపస్సు చేశాడు. కుమారుడు కావాలన్నారు. ఇంద్రుడు ప్రార్థించాడు. వీళ్ళని కాపాడు వాడు నీ భర్తుడేనే. వాడు ధర్మాత్ముడే. కొంచెం నా భూమి నిన్ను రాలు అని చెప్పి వాడు అహంకరిస్తాడు. బుద్ధి చెప్పాలి కానీ వాడిని ఏమైనా చేస్తే ఎలాగో అందులో ప్రహ్లాదునికి వరమిచ్చి ఉన్నాడు మనం మర్చిపోవద్దు. ఇక ఈనాటి నుంచి నీ వంశమా ఎవరిని నేను చంపను. చూడండి హిరణ్యకశ్యపుని తరువాత అతని వంశంలో పుట్టిన వారు ఎవరిని స్వామి చంపను. బాణాసురుడిని చంపలేదు. మరి బల్జెక్యవర్తిని చంపలేదు. దుర్వచనుడిని తాను చంపలేదు. ఇలా రకరకాలుగా ఎవరిని చంపనోని మాకు ఇచ్చాడు. స్వామికి ఆ మాటను గుర్తు చేయాలి. మరి జక ఎవరికి కాపాడాలి. అతని అనుచరులను రక్షించాలి. ఇన్ని మనసులో పెట్టుకొని అమ్మవారిని నష్ట అయ్యా. ఆ వస్తానన్న అమ్మవారిని కాపాడిన బోట్ర స్థాలు పెట్టుకున్న మహానుభవుడు కాబట్టి స్వామికి మాయావటుహు ఇంకొకటి వామనః
ఇది అలాంటిది పొట్టివాడు. న్యాయంగా పొట్టివాడా? ఆజానుభావం అరవిందదలాయతాక్షం. ప్రపంచంలో అతనికంటే ఎత్తేవాడు ఉన్నాడు మరి. కదా? అంత పెద్దవాడు ఇంత చిన్నవాడిగా ఎందుకు వచ్చాడు అంటే. ఒక ధర్మశాస్త్రం యాచించదలుచుకున్నవాడు తనకు తానుగానే చిన్నవాడైపోతాడు. రెండు మాటలు. ఒకటి కన్యా పిత, రెండవది యాచకుడు. ఈ ఇద్దరు ఎంత గొప్పవాళ్ళైనా. తమకు తానే చిన్నవాళ్ళు అయిపోతారు అని శాస్త్రం కాబట్టి తాను తనను తాను తగ్గించుకున్నాడు. వామన అవతారంలోని ప్రత్యేకత ఏమిటి? అఖిల జగత్ వాత్సల్యం. అందరిని స్పృహించింపచేసి అందరి పాపాలు పోగొట్టాడు. పిల్లలమే తల్లిదండ్రులకు కూడా మనమంతా వామన అవతారం చూపెట్టింది మనకు. అందువల్ల ప్రేమ లేకుంటే మనల్ని ఆపదలు ఉండి కాపాడలేరు కాబట్టి స్థలేషు మాయావతు వామనః అవ్యాత్. ఈ వామనుడే రెండో రూపం త్రివిక్రముడు. బలిచక్రవర్తి చేత దానమును స్వీకరించిన వెంటనే దాన జలము తమ చేతిలో నుండి భూమిని స్పృశించక ముందే ఇతను ఆకాశాన్ని సూచించాడు. అంత ఫాస్ట్ అన్నమాట. నీళ్ళు తుభ్యం దదామి. నీళ్ళు వదిలేయాలి చేతిలో. చేతిలో పడ్డ నీరు భూమిని తాకేలోపే ఈయన ఆకాశాన్ని తాకాడు. అంటే ఎందుకయ్యా అది రహస్యం అంటే పరోగుల వారికి లాజిక్ జ్ఞాపకం వచ్చి నేను నీకు మూడు అడుగుల స్థలం ఇస్తానన్నాను. నేను ఏ రూపం ఏ రూపంతో ఉన్న వారికి ఇచ్చానో నువ్వు ఆ రూపంతో కొలుచుకోవాలి. మజ రూపం మార్చుకుంటే ఇది ఏమిటి? నేను దానము ఎలాంటి వారికి ఇచ్చారో అలాంటి పదమే కావాలి. నువ్వు ఇంత ఉన్నావు ఆ కాడతో కొలువు ఇస్తా మూడు అడుగులు.
అంటే ఏం చేయాలి? అంతలో అందుకే దానజలం కింద పడేలోపు పెరిగాడు. నీళ్లలో పెట్టింది ఎక్కడాయా? ఇది చేస్తున్నా కదా, యూరియ కాదు కొలుస్తా అంటాడు. ఎదుటివాడు ధర్మ శ్రేయ చేయను. ఇందులో ధర్మ సూక్ష్మం అంటాం. ఇలాంటి ధర్మ సూక్ష్మాన్ని వారు పాయింట్ ఆఫ్ ఆ పాదరా ఏమంటారు పాయింట్ ఆఫ్ ఆ పాదరా ఏమంటారు కదా. అలాంటి దాన్ని లేవనెత్తకుండానే స్వామి జలధార భూమిని స్పృశించే లోపు తాను ఆకాశాన్ని అంటాడు. ఎందుకంటే పేరు త్రివిక్రమః. విక్రమః అంటే ఏమిటి? వి అంటే పాదం. క్రమః అంటే కదలి. విక్రమం అంటే అడుగు వేయుట. విక్రమః సంకృతం పదాన్ని వడిచి మనకు అర్థం బాగా అవుతుంది. అడుగు యొక్క కదలిక విక్రమః స్వామి ఒక్కడు వేశాడు భూమి చడిపోయింది. రెండో అడుగు వేశాడు ఆకాశం చడిపోయింది. మరి మూడో అడుగు. తను త్రివిక్రముడు కావాలి అంటే ఆ మహానుభావుడు త్రివిక్రముడు కావాలంటే మరి మూడు అడుగుకు స్థలమే లేదు. తన విశ్వ వ్యాపకత్వం అలాగే సకల చరాచర జగత్తుకు అధినాయకత్వం ప్రభువు నేనయ్యా మొత్తం జగత్తుకు అంటే సాక్ష్యం ఏమిటి చూడు నేనే వ్యాపించి ఉన్నానంట. ఇదంతా నా భూమిని. నేను అధుపతిని. ఊరికే మాట చెప్పడం కాకుండా ప్రపంచమంతా తన వ్యాపకత్వాన్ని చూపియాడు, విష్ణుత్వాన్ని చూపియాడు. వ్యాప్నోతీతి విష్ణుహు అనే ఉత్పత్తి. అంతటా వ్యాపించి ఉండేవాడిని విష్ణువు అంటాడు. నేను విష్ణువును. నేను జగన్నాథుడిని, భూమి అంతా నాది. అన్ని లోకాలు నాది అని మూడు అడుగులతో అందులో రెండు అడుగులతోటే మొత్తం జగత్తును వ్యాపించి మూడవ అడుగు ఎక్కడ పెట్టాడయ్యా? మూడు అడుగులేనా మూడు లోకాలు ఇస్తానన్నాడు బలి చెట్టులో ఉంటే. నాకు అవే మూడు లోకాలు ఉన్నాడు బలి. నేను అడిగిన మూడు అడుగులే మూడు లోకాలయ్యా నాకు నాకు వేరే మూడు లోకాలు ఎందుకు అన్నాడు. ఆయనే వాడికి అర్థం కాలేదు. చూద్దాం పద్యం పోతారా పద్యం. వ్యాప్తి చెందక వదవక ప్రాప్తంబగు లేచమైన పదివేదనుచున్ తృప్తించెందని మనుషులు సప్తద్వీపంబులందు చక్రంబురుని
పరమాత్మ చేత ప్రసాదించబడిన దానితో తృప్తి పొందని వారికి సకల లోకాధిపత్యం ఇచ్చిన తృప్తి కలుగుతుందా? తృప్తి పొందినవాడు అందరికంటే చేయమంటుంది. ఎందుకంటే సంపద పెరుగుతున్న కొద్దీ అసంతృప్తి, ఆశ పెరుగుతుంది. ఆశీ కాదు దురాశీ కాదు. ఎందుకంటే తనకు ఏ మాత్రం ఉపయోగించని దాంతో తనకేం లాభం అండి. మనం ఒక పరుగు వత్తరం కావాలి పరుగు వత్తరం. ఓ ధోతి ఓ ఉత్తరీయం. సరిగాన ఒక కోడు. సరే మార్చుకోవాలి నాలుగు సౌతరులు నాలుగు సౌతరులు. వంద సౌతరులు ఎందుకు? వంద కొని విరువాల పేర్చుకుంటే అవి నువ్వు వాడావా? వాడలేదు వాడలేదు ఇతరులు వాడలేదు అక్కడ ఉండి ఎవరు ఉపయోగిస్తున్నారు ఎవరు సాధిస్తున్నారు? ఓ వంద కోట్లు దాచుకున్నావ్. అనుభవిస్తావా? నీవు అనుభవిస్తావా? లేదు. దానితో వచ్చి ఒట్టి వరం విడిచి. అది ఏమైంది? వ్యర్థమైంది, పనికిరాకుండా పోయింది. ధనము యొక్క విలువ ఏమిటి? ఉపయోగించబడటం. ఏ వస్తువైనా సార్థక్యం కథం. ఉపయోగార్హత దాని సార్థకం. లో వాడాలి. అన్నం ఉంది భోజించాలి. వస్త్రం ఉంది ధరించాలి. ద్రవ్యం ఉంది ఉపయోగించాలి. మరి వీటికి పనికిరాకుండా అలా ఏదో షో అంటాం బిలువాలో పెట్టాం ఎవరికి లాభం లేదే కాబట్టి అది ఆశ అలా దాచబడుతుంది అంటాడు ఉపయోగం లేకుండా దాచబడేది ఆశ, అందువల్ల దాన్ని వదులుకో. మానవుడికి తృప్తి కలిగితే దాన్ని మించిన సంపద లేదు. మనం చెప్పుకున్నాం తృష్ణానజీర్ణ వయమేవజీర్ణ, మనం మదులు వాళ్ళం అవుతాం కానీ.
అంటే ముసలిది కాదు అని చేస్తాం. అందువల్ల ఈ వామన అవతారం త్రివిక్రమావతారం దురాచెను నిర్ద్వంద్వంగా ఖండించింది. అలాగే తన 3 పాదములతో ప్రపంచమంతా వ్యాపింపచేసి సకల జగత్ రక్షకత్వాన్ని సకల జగత్ వ్యాపకత్వాన్ని పరమాత్మ ప్రత్యక్షంగా నిరూపించాడు. అందుకే భూమ్మీద వామనుడు ఆకాశం మీద త్రివిక్రముడు ధ్యాపించినాడు స్వామి మరి త్రివిక్రమః సేవతు. విశ్వరూపః ఎలాంటి త్రివిక్రముడు అంటే ప్రపంచము తన రూపంగా ఉన్నటువంటి త్రివిక్రముడు ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశం వచ్చేటువంటి బాధలను తొలగించి కాపాడాలి దుర్గేశు అటవ్యాధి ముఖేశు ఉగాదిషు ప్రభుహు పాయాత్ నృసింహః అసుర యూధప హరిహి ఇప్పుడు నారసింహుడు మచ్చం చెప్పుకున్నాం కదా వామనుడు చెప్పుకున్నాం వస్తాది వస్తాది వస్తాది అవి ఒక్కొక్కడు ఒక్కొక్క చోట వస్తాయి న్యాయంగా వాటితో ఏం పనో అక్కడ రావాలి కదా అందుకోసం నారసింహుడు. ఈ దగ్గర పడ నారసింహుడు అంటే దుర్గేషు, అటవి, ఆదిముఖేషు. దుర్గములలోనూ, అరణ్యములలోనూ, యుద్ధములలోనూ. మూడిట్లో నారసింహుడు కాపాడాలి. వాటిని దుర్గములు అన్నాం కదా మనం. దుర్గము అంటే ఏమైంది అర్థం మనం ఇంకో టాక్ లో. మనకు నివాసం నెలవు. అటవి ఆదిముఖేషు. అరణ్యంలో యుద్ధంలో. ఎందుకు ఇలా చెప్పాడు స్వామి అంటే ఇది తప్ప తక్కిన అవతారాలన్నీ ఫుల్లుగా ఉన్నాయి. ఫుల్ మనిషి. ఈయన సగం మనిషి సగం మృగం కదా. నరం సగం సింహం సగం. నరుడు దుర్గాల్లో కాపాడాలి సింహం అరణ్యంలో కాపాడాలి కదా. సింహాన్ని ఏమంటాం మనం మృగరాజు అంటాం.
అరణ్యంలో ఉండేటువంటి అన్ని మృగములకు ఆయన అధిపతి. అందువల్ల అరణ్యంలో కలిగేటువంటి ఆపదల నందు జరే రక్షతు వారాహః తరే రక్షతు వామనః అటవ్యాం నరసింహస్యః కాబట్టి అరణ్యంలో నరసింహుడు సింహం అన్నమాట అడవిలో సింహం దుర్గములలో నరుడు రెండు చోట్ల నరసింహం ఇది జోటే ఏంటి యుద్ధం. యుద్ధము సగం అడవి సగం ఊరు కదా. కదా ఎక్కడ ఉంటుంది యుద్ధం ఎక్కడ చేస్తారు. నగరాల్లో చేయరు. గ్రామాల్లో చేయరు. నగర పొలిమేరలలో చేస్తారు. తప్పకుండా రెండు గంటలు వినాలి. కదా అందుకోసం రాఘ్యాన్ని జ్ఞాపకం చేశాం రెండు గంటలు అన్నాడు మన వైకుంఠవాసుడు ఒక గంట అయిపోయింది అన్నమాట మూడు నుంచి రెండు ఐదు ఐదు గంటలు అని అంటాడు. అది కరెక్ట్ గా తెలియదు. కాదు కాదు అలాగ ముందు చెప్పాలనుకున్నాడు. ఓ అలాగ అంటే ఆయన చెప్పింది. అందుకనే ముందు అనుకోకూడదు. అంటే పెరుమాన్ అంతగా రమమాత్మ స్వామి. ఏది ఎప్పుడు జరపాలో అది జరపాలు. అరచేతిలోని ముద్ద నోట్లో పడుతుందో పక్కన పడుతుందో మనకేం తెలుసు. ముఖ్యంగా ఆశ ఏదైనా సరే ఎలాంటిదైనా సరే కోరిక మంచిదే. స్వామి చెప్పి చేతావు. ఎందుకంటే నేను అన్నాను కానీ ఇది ఆయన ఇష్టం అన్నాను. ఆయన ఇష్టం అన్నాను. ఆయన ఇష్టం అంటే నా మత్తడి కాదు. ఆయన ఇష్టం ఒకటే కంట స్వామి రెండు కంటలు కాదు దీనికి. గమనించాలి. అందువల్ల యుద్ధంలో నారసిపుడు ప్రసిద్ధి. చమత్సానం ఏంటంటే నాకు ఎదురు మరెవరూ లేరు అని గర్వించినవాడు హిరణ్యగశ్యపుడు. హరికి నా ఎదురు పడే ధైర్యం లేదు, నా పరాక్రమానికి హరి నిలబడడు. నేను వైకుంఠం కూడా వెళ్లి వచ్చాను, అతని చక్రంతో నా శిరస్సు చాలాసార్లు నా కంఠం చాలాసార్లు వరిపిడి కొన్నది. చక్రం మొక్క పోయింది కానీ నా మీద ఏం కాలేదు. ఏవో కబురు చెప్పుకున్నారు. స్వామి సంకల్పించనంత వరకు మనందరం చాలా గొప్పవాళ్ళం.
ఏ రోగము రానంత వరకు మంచి దృఢంగా ఆరోగ్యంగా ఉంటాం మనం. మనంత సమర్ధుడు, మనంత ఆరోగ్యవంతుడు, మనంత బలవంతుడు ఇంకొకడు లేడు. చిన్న ముల్లు గుచ్చుకుంది కాలుకు ఓ మూడు రోజులు రాదు అనుకుంటున్నాను. ఏం చేయాలి అంటే మన శక్తి అది. అంత ముల్లుకు మూడు వరకు నవ్వుకున్న వాడు అన్నాడు. ఇంక మన గొప్పతనం ఏముంది? ఎదురు నిలబడే యోధుడు రానంతవరకు మనం వీరులమే. వస్తే ఏం చేయాలి వీరు అందుకోసమని స్వామి నాతో ఎదురులో పడే వీరుడు లేడు అన్నాడు వీరుగానే వచ్చింది. హిరణ్యాశ్రుని యుద్ధం వేరు. గదా యుద్ధం ఆ యుద్ధం వేరు. ఎవరగా దేవునితోటి ద్వంద్వ యుద్ధం చేశాడు. మనం మల్లా యుద్ధం అంటామే. బాహువులు ఆహ్వానించి బాహువులు బాహువులు. గట్టిగా పట్టుకుంటే పాముతో చిత్తి లేక రాయి అగిరి ఇలా కొట్టుకున్నాడు ఈయన. అతన్ని పట్టు విడిపించుకోవడానికి నానా అవస్థ పడ్డాడు. వీడు పట్టు విడిపించుకొని దూరంగా పోతేనే దేవతలందరూ ఆ అన్నారు. స్వామి పట్టునే విడిపించుకున్న వాళ్ళు వీడు చాలా బలి విడిపించుకున్నాడు. వాడు విడిపించుకున్నాడా స్వామి విడిచిపెట్టాడా? అది ఎవరికి తెలియని? ఇప్పుడు పరమాత్మకు రక్షణ ఏంటంటే అప్పుడప్పుడు మనకు కాస్త ఒక శాస్త్రం ఉంది సంస్కృతంలో. దుష్యతు దుర్జనః అంటే దుష్టుడు కూడా సంతోషించని. అందుకే శాస్త్రం ఏమిటంటే మనకు దుర్జనం ప్రథమం వందే. సజ్జనం తదనంతరం శాస్త్రం. వైటి నమస్కారం దుష్టునికే. ఎందుకయ్యా అంటే మనం పొద్దున్నే లేవగానే ముందు కడుక్కునేది ఏమిటో చెప్పండి అంటారు. కదా ముఖ ప్రక్షాళనాత్ పూర్వం గుద ప్రక్షాళనాత్ పరం. కదా మొదలు దేనికి అడుక్కుంటాం ముందు వాడికే నమస్కారం చేస్తాం. సంతోషిస్తే దిపావు నష్టమే వచ్చింది శాస్త్రం ఎవరిని వదిలి పెట్టదు. హిరణ్య కత్యపుడు కూడా కాస్త సంతోషించని అని కథ వదిలేశాడు. అమ్మ విడిపించుకు అనే కానీ ఇంకా అది విజృంభించారు. మళ్ళా వస్తే గట్టిగా ఇలా పట్టుకొని తీసుకొని పోయారు. ద్వంద యుద్ధంలో నరసింహుని మించిన వీరుడు లేడు, అందుకే ఆదిముఖేయుటు నరసింహ యుద్ధ రంగములో నరసింహుడు కాపాడాలి, అరణ్యంలో నరసింహుడు కాపాడాలి, దుర్గములలో నరసింహుడు కాపాడాలి.
అయిపోయింది. ఏమిటి కారణం అంటే హిరణ్యకశ్యపుడు తన చుట్టూ దుర్గాన్ని నిర్మించుకున్నాడు. గమనించాలి. కథ కథగా చదువు అతని కాదు. అందులో ఉన్న రహస్యాన్ని మనం కొంచెం పరిశీలించాలి. హిరణ్యకశిపుడు మొత్తం దుర్గలు నిర్మించుకున్నాడు. ఏమని గాలిన్, కుంభిని, అగ్ని, అంబువ్వుల, ఆకాశస్థలిన్, దిక్కులన్. లీలన్ దశ్చములన్ సమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యారాదిత్య నరాది జంతు సకల వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధిశ యుక్తింపవే బ్రహ్మ నుండి వరం పొందాడు. వీడితో వేడితో తావద్దు అంటే సహజంగా మనకు మరణం వేటి నుంచి సంభవించవచ్చునో వాటి అన్నిటి నుంచి మరణం లేపున వరం పొందాడు. ఇది మొదలడిగిన వరానికి వ్యాఖ్యానం. ఇప్పుడు మొదలు ఏమడిగాడు? భూతేభ్యః త్వద్విసృష్టేభ్యః మృత్యురుమాపు. బ్రహ్మగారు బ్రహ్మగారు మీ చేత సుసిద్ధమైన వాటితో వేడితో నేను చాగొద్దు. అవేవి అంటే లిఫ్ట్ అన్నమాట. రెండోది ఇవ్వకుంటే బాగుండేది కొంత. ఇచ్చేసరికి బ్రహ్మ సృష్టించిన వాటిలోనే బ్రహ్మ సృష్టించిన వాటితోనే. హిరణ్యకశిపుడు కోరని వాడితో చావు వాడికి ఉందన్నమాట. మళ్ళీ లిక్కో ఎందుకు మళ్ళీ ఓ మరణం చాలు కదా నీ దృష్టి అంతా అయిపోతావ్. అందుకే స్వామి ప్రాతఃకాలము, మధ్యాహ్నము, రాత్రి, సాయంకాలము కాదు అన్నాడు సంధ్యాకాలం దాన్ని ఏమంటాం. పొద్దున్న ఉందామా, పగలం ఉందామా, మధ్యాహ్నం ఉందామా, రాత్రి ఉందామా? లోపల వెలుపల అన్నాడు, కడప మీద పెట్టాడు. కడప లోపలనా వెలుపలనా? భూమి మీద వద్దు. వద్దు అన్నాడు. తొడలు లేదు పువ్వు కొట్టుకున్నాడు. తొడలు భూమి ఏంది ఆ సమయం ఏంది. ప్రాణం ఉన్న వాటితోటి ప్రాణం లేని వాటితోటి అన్నాడు. గోళ్ళతో తీయాలి. గుడి ప్రాణం ఉందా రానం లేదా? లేదు అంటే మళ్ళీ మలుస్తుంది. ఉంది అంటే మరి ప్రాణం దొరికిపోవు. ఏం చేస్తావ్? గుడి ఉన్నాయి? లేదు లేదు లేదు. ప్రాణం ఉందా రానం లేదా? ప్రాణం ఉందా రానం లేదా?
వాళ్ళ వివరణ తోటి తన గురించి తానే తోవ్వుకున్నాడు. వివరణ అడగలేదు అక్కడి నుంచి అడిగేస్తాడు వైకుండ నుంచి. అడిగాడు అందులోనే తను చూసి వచ్చేసాడు. కాబట్టి మనకు మన బుద్ధికి అండని వైజమ్యం ఎక్కడ ఉందో సంకట ఆపద వస్తుంది. మహా ఆపద వస్తుంది. ఏం చేయాలి? పోతది ఏం చేయాలి? అలాంటప్పుడు నరసింహ అంటే ఆయన బుద్ధిస్తాడు ఈ పని చేయడానికి, సమయస్ఫూర్తి ప్రసాదించి దుర్భేద్యమైన మహా గట్టి ఘనమైనటువంటి గొప్ప ఆపదలు వచ్చినప్పుడు కాపాడవలసిన వాడు నరసింహ. అందులో యుద్ధం అంటే మనం నిరంతరం యుద్ధ రంగంలోనే ఉన్నాం, సంసారం గురించి చెప్పుకున్నాం కదా యుద్ధం. ఆత్మానం రధినం విద్ధి శరీరం రధయేవచ ఇంద్రియాని హయాన్యాహు మనః ప్రజ్ఞ ఏవచ. కురుక్షేత్రం రణరంగం నిజమే ఈ రణరంగంలో మనల్ని కాపాడాలి ఎవరంటే ఒక్క నారసింహుడే కాపాడాలి అందుకే అటవ్యాధి ముఖేతు దుర్గేతు అటవ్యాధి ముఖేషిచ ప్రభుహు పాయాన్ సింహః అసుర యూధ పారిహి కేవలం నారసింహుడు అని ఊరుకోలేదు. అసుర యూధ పారిహి. అసురులు అంటే రాక్షసులు. వాళ్ళ యొక్క యూధము సైన్యం. దాని పా అధిపతి. వారికి శత్రువులు. అసుర యూధప అరి రాక్షసుల సమూహ అధిపతికి శత్రువు అంటే మనలో మనలో కూడా దేవతలు ఉన్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమతా గీత ఒక యోగం ఉంది ఏం యోగం అది దైవాసుర సంపద్ విభాగ యోగం ఇదరు అంటే మన ఇంద్రియములే అప్పుడప్పుడు దేవతలు అవుతారు ఎప్పుడు రాక్షసులుగా ఉంటారు.
మంచి ఊతి ఎప్పుడో ఒక అమ్మ కూడా మంచి ఊతి సాయం చేయకపోతే మాత్రం మనం నిత్యరాత్రి గులం అన్నమాట. హింసా ప్రవృత్తి ఆశ. కదా కాబట్టి ఎప్పుడైతే మన ఇంద్రియములు ఆసురత్వాన్ని పులుముకున్నాయో వెంటనే స్వామి అరిహి శత్రువుగా వచ్చి వారి పైన రాస్తాడు పొరపాటున దేవతుడయ్యా అనుకో రక్షిస్తాడు. ఇంద్రియ జయము, ఇంద్రియములతో యుద్ధము, మనోనిగ్రహము వీటిని సూచించడానికి స్వామి అసుర యూధ పారిహి అని వివరించాడు. విముంచతో యత్య మహాత్తహాసం దిచో వినేదుహు న్యపతంస్య గర్భా నరసింహ స్వామి పేరు ఊరు వస్తే పోతన కంటే వ్యాస భగవానుడు పులకించిపోతాడు. ఎక్కడ అవతారం వచ్చిందంటే అక్కడ స్వామి వ్యాస భగవానుడు పరమానందు ఎందుకంటే. భక్తులను కాపాడటంలో బద్ధదీర్ఘ కంకణుడు ఎవరు నరసింహుడే. పిలవగానే ఊరికొచ్చాడు. కొన్ని కోట్ల నాస్తికులకు సమాధానం నరసింహుడు. దేవుడు ఉన్నాడా? కేకయ్య వస్తాడు. ఎవడు ఎందుకు కేకి చెక్ చేసుకో దొరుకుతాడు ఎక్కడ కావాలి చెప్పు అందరి నిదర్శనం నాస్తిక వాదాన్ని ఖండించిన స్వామి నారసింహుడు కదా అందుకే మనకు యత్య మహా సహాసం విసు వినేదు నరసింహుడు ఎలా వచ్చాడు ప్రళయం అని చెప్పుకున్నాం పోతన చెప్తాడు ప్రళయ వేళ సంభూత. సప్తస్కంధ బంధుర ధురంధర ఘోరరజో పుష్యమాన మహావరాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్త సంఘ నిర్ఘాత ఛటఛట స్ఫటస్ఫటి ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు దశదిశల మిడుంగులు చదరన్ చిదిరిపడి బొంభద్యమానంబగునమః సభాంతరాలంబున స్తంభాంతరాలంబున అంటాడు. ఒక గర్జన చేస్తే
చిల్లిగా ఉండే ఆకాశం చిల్లి పడిందట. అగదే వెంటనే రంధం కదా. రంధమే ఆకాశం వివరమే ఆకాశం అంటే మళ్ళీ దానికి కొత్త రంధం పడింది అంట. ఒక అత్తహాసం చేస్తే అన్ని దిక్కులు పగిలిపోయాయి. ప్రతిధ్వనించాయి. గర్భవతుల గర్భములు వెంటనే ప్రసవించాయి అన్నమాట, భయం బాగా వస్తే పాత రోజుల్లో కానుపు కష్టమైతే పేట తప్పుడు చేశారు. ధ్వనికి ప్రసవం అవుతుంది. ఆ శ్రమ లేకుండా నరసింహుని తలుచుకుంటే సుఖప్రసవం అవుతుంది కదా. అందుకే న్యపతంస్య గర్భాః అంటారు. ఏ మహానుభావుని యొక్క మహాతాహాసాన్ని వింటే అన్ని దిక్కులు తిద్ధనించాయో. గర్భములన్నీ ప్రసవించారో అలాంటి నారసింహుడు దుర్గములలో అరణ్యములలో యుద్ధములలో కాపాడాలి అంటే. స్వామి కనపడి కాపాడుతాడు, వినపడి కాపాడుతాడు. తక్కిన అవతారాలు కనపడుతూనే కాపాడుతాడు. నరసింహుడు అతని సింహ గర్జన. వినవస్తే సగం మంది చచ్చారు. హిరణ్యకశ్యపుని సైన్యంలో సగం మంది నారసింహుని గజ్జలో నుంచి చచ్చారు. ఆయన యుద్ధంతో పడి మళ్ళీ ఒక్క హిరణ్య కశిపు ఎదుర్కొన్నాడు, తర్వాత వాళ్ళ దగ్గర సుఖందర్ ఉన్నారు, వాళ్ళ స్వామి యొక్క ఐతాహలు ఉన్నాయి కదా అందుకే అసరు స్వామి. శోడశ భుజులు అయితే నరసింహుడు శోడశ భుజులు. 16 భుజములు, 16 ఆయుధాలు. ఇవి ఎందుకంటే వాస్తవంగా మన ఇంద్రియముల యొక్క అధిపతి నరసింహుడే అంటాడు. మన కింది వాస్తవంగా ఇంద్రియాలని మనం ఏదో పదకొండు అంటాం. కదా? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఒక ఒకటి మనస్సు. ఇంతే కాదు వీటికి మూలమైనవి ఒక ఐదు ఉన్నాయి తన్మాత్రలు. కదు? పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు.
ఎన్ని మొత్తం? 16 పుజలు. పరమాత్మ జీవాత్మను జీవుణ్ణి ఎలా వచనం చేసుకుంటాడో. అంటే ఆత్మ జోలికి ఏం పోడు వాడు అలాగే ఉంటాడు మన సైన్యాన్ని వశం చేసుకుంటాడు అర్థమైందా మన జ్ఞానేంద్రియాలు మన కర్మేంద్రియాలు మన స్వంత మాత్రం ఆయన వశం ఉంటాయి మనం ఏం చేయాలి ఎన్జీవో స్ట్రైక్ లా ఉంటదన్నమాట. ప్రభుత్వం ఏం చేస్తుంది స్ట్రైక్ చేస్తే? ప్రభుత్వంకి ఎవరెవరు జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. దాన్ని అమలు ఎవరు చేయాలి? తినాలి అని మనసులో సంక్రమ్మం ఉంది. తినాలి అంటే మరి చెయ్యి రావాలి, నోరు చడవాలి, పళ్ళు నవలాలి, గొంతు మింగాలి. కదా? ఇవేవి అన్నీ సంధించిపోయాయి అనుకోండి, తినాలి ఏమవుతుంది? నేను అనుకున్న దాన్ని ఎత్తి పరిస్థితుల్లోనూ మానను అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. కానీ నీ వాళ్ళు ఎవరూ లేకుండా నీవు పని చేయగలవా? నీ చెయ్యి సహకరించలేదు. ఏమంటాం మనం పక్షపాతం అంటాం చూడండి. చెయ్యి పడిపోయింది పాతం. దాన్ని వాతం అంటారు పక్షవాతం కాదు పక్షపాతం. ఈ పక్షపాతం వాతంతో వస్తుంది. అంటే వాయువు. ఆ ప్రాంతంలోని వాయువు స్తంభించింది. ఆ ఇంద్రియం పని చేయదు. పక్ష భాగం. ఒక భాగం పడిపోతుంది. అంటే ఒక చెయ్యి ఒక గాడు ఒక ఆయన భాగం అంట. అలా అయినప్పుడు మరి చెయ్యి లేవదు. తిండికి రాదు పట్టుకోలేదు. ఏం చేయాలి? అలా మన సకల ఇంద్రియములను పరమాత్మ వశంలో ఉంచుకుంటే మనం ఏం చేయాలి? స్వామి నీవే తప్ప ఇతఃపరం దరుగా అంటాం, కాబట్టి అలాంటి విధానాన్ని స్పష్టంగా చెప్పడానికి మనకు వినేదుహు న్యపతంశ్చ గర్భా 16 ఇంద్రియములను తన వశం చేసుకోవడానికి పరమాత్మ షోడశ భుజః
సోడశాయుధ సంపన్నః మరి ఇందులో చెప్తాడు భాగవతంలోనూ వస్తుంది పద్మపురాణంలో చాలా బాగా చెప్తాడు పద్మపురాణంలో నరసింహ స్వామి యొక్క వర్ణన ఎనిమిది అధ్యాయాలు చెప్తాడు ఎనిమిది అధ్యాయాలు స్వామి మొత్తాన్ని రెండు అధ్యాయాలతో వర్ణించాడు అతను ఎంత ఎంత భక్తజన వత్సరుడో, భక్తులను బాధించే వాళ్ళను చూస్తే స్వామి ఎంతగా తనను తాను మరిచిపోతాడో. నీ మర్చిపోయాడు. అన్నీ అంటే తన స్వరూపం మర్చిపోయాడు అంటాడు. అదేమిటిరా బాబు నీ జడపు రక్షకత్వం కాదు. వాడిని చంపాలి వాడిని అందరి జర తినే గతి. తప్పు చేసింది వాడు, వాడిని చంపాలి. కానీ ఈ ఉగ్ర రూపంలో 14 లోకాలు వడికిపోయాయి. ప్రళయ కాయ వచ్చేసింది అనుకున్నారు, ప్రళయం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చింది వాడిని బ్రహ్మరే నింగుదామని వచ్చాడేమో అని. బ్రహ్మ గురించి కూడా ఏమొచ్చింది అంటే ఏమర్దా బ్రహ్మ గాయుష్ బ్రహ్మకే ఆయుష్ ముడిందిరా. పక్క వాళ్ళు అనుమానించి బ్రహ్మ మీద కోపం ఎందుకండీ అంటే బుద్ధ పోనీ చేసింది వాడే కదా అన్నారు. మరి వదాలిచ్చింది ఎవడు? అడగొద్దు చూడొద్దు. మరి ఎలాంటి వాడు ఏమి తనకి యోగ్యత జోగ పరిస్థితి ఏమైతది? మన అవసరం నా సొంత పెట్టావే అవసరంగా. వృత్యాపరాధం ఎవరికి? స్వామికి మరి. మరి మన వాళ్ళు చాలా రాయాలి మడతాం రావాల్సి వచ్చింది. అప్పుడు పని చేస్తావా అని బ్రహ్మని శిక్షించడానికి వచ్చారా అన్నట్టు వచ్చాడు అన్నాడు. అంత మహా ఉగ్రంగా వచ్చాడు. అందుకే స్వామి షోడశ పూజ. ఈ పదహారు పుజాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన సగల ఇంద్రియ ప్రవృత్తి అంటే వ్యాపారం దానిని నియంత్రించేవాడు దారిలో పెట్టేవాడు నరసింహుడు. అంటే మనము ఈ మంత్రములు అనుసంధానం చేస్తున్నప్పుడు ఆ అవతార కృత్యము ఆ అవతారాల్లో ప్రస్ఫుటమయ్యేటువంటి పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణాలను స్మరిస్తూ మంత్రం చేయాలి. ఊరికే నారసింహ కాదు. నారసింహ నామాన్ని ఉచ్చరించగానే అతని ప్రళయ భయంకరత్వం, దుష్టజన శిక్షకత్వం, ఆశ్రిత రక్షణ, ఆశ్రిత వ్యామోహం, పరమ వాత్సల్యం.
ఇవన్నీ ఏ అవతారంలో ఉన్నాయి? నారసుమ్ముడిలో కోపం చూస్తున్నాం. ఆ అస్తంగా మరి ఒకసారి కోపం ఎవరి మీద వస్తుందండి? ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాడు తప్పు చేస్తే గొప్ప ప్రేమ వస్తుంది. ఎవడో దారిలో పోతుంటాడు. ఎవడో రాగి చిరిచ్చాడు ఎవరి మీదనో కోపం రాదు. అదే మనవాడి దారిలో రాగి చిరిచ్చే పిలిచి చంపను వాడి ఇష్టం. అర్థం ఏంటి? ప్రతివారించింది కోపం కాదు. అతని మీద నీకు ఉన్నటువంటి వాస్తవి. అయ్యో మనవాడు అన్నవాడు పాడైపోతున్నాడే. ఇప్పుడు ఇంత జాగ్రత్తగా వేయించాయని ఇలా ఉన్నాడు అనుకుంటున్నానే. కాబట్టి కనపడే దానికంటే లోన ఉండేది వ్యతిరేకమైంది. సృష్టి రాహత్యం. బాగా మనం కేకలేస్తున్నాం ఒక వ్యక్తి మీద అంటే వాడు తనకు తక్కిన వారి అందరికంటే ఎక్కువ కావలసిన వాడు. కదా గోపం వచ్చే ఎవరి మీద? పిల్లలు ఎవరి మీద? వాళ్ళు ఎవరు? తన ద్వారపాలకుడు. చూడండి ఇక్కడ కింద ఇప్పుడు. తన ద్వారపాలకుడు. ఏదో శత్రుత్వం పెంచుకొని త్వరగా రారా అంటే నీకు నేను చెప్పిన ఏమి శత్రుత్వం నా మీద పెంచుకోమని కానీ నా వాడి మీద కాదే నువ్వు నా వాడి మీద పెంచుకున్నావ్ తప్పు కాదు మాట తప్పలేదు కోపం వచ్చింది ఓకే ఈ పైననేమో అష్టభుజః ఈ అవతారం షోడశభుజః అది రహస్యం కాబట్టి నరసింహ స్వామిని తలుచుకోగానే ఇవన్నీ మన కన్నుల ముందు కదలాడితే మన మనస్సు పొమ్మన్న పక్కకు పోదు అన్నమాట. ఇలా రక్షదోమాధ్వని యజ్ఞకల్పః త్రోదంశ్రయ ఉన్నీతధరః వరాహః తర్వాత మనకేం కావాలి ఇప్పుడు నీరు అయిపోయింది భూమి అయిపోయింది ఆకాశము అయిపోయింది కదా దుర్గములు అరణ్యములు, యుద్ధరంగములు. ఇప్పుడు ఇవేవీ కానివి కావాలి. అవేమీ కానివి ఇక్కడ ఉన్నాయి ప్రపంచం అంతా వచ్చేసింది అని చెప్పింది అంట. నీరంతా వచ్చింది, భూమి అంతా వచ్చేసింది, ఆకాశం అంతా వచ్చేసింది, దుర్గాలన్నీ వచ్చేసాయి. కానీ వాటికి వెళ్లాలంటే ఎక్కడి నుంచి వెళ్లాలి? దారి కావద్దా? మరి దారి రక్షణ ఉందా?
గరణ్యానికి వెళ్ళాలి, ఒక గ్రామానికి వెళ్ళాలి, ఒక నగరానికి వెళ్ళాలి, ఒక యుద్ధానికి వెళ్ళాలి. ఎక్కడికి పోవాలన్నా దారి కావాలి. కాబట్టి గమ్యము కంటే ప్రధానం అధ్వ. ఫలానా చోటికి వెళ్ళాలి అని బయల్దేరినేవాడు అమాంతం అక్కడికి వెళ్ళలేడు కదా ఇక్కడ ఇక్కడ మాయమై నడుచుకుంటే వెళ్ళాడు. అదంతా ఏమైతుంది దారి. మరి ఆ దారిని కాపాడొద్దా? అంటే ఏమంటాం మనం ఆ దారి భూమి కాదా? ఆ దారి ఆకాశం కాదా? ఆ దారి కోట కాదా? ఆ దారి అలవి కాదా? అంటే కావచ్చు కానీ. ఒక అవయవంలోని ఒక భాగం. ఇప్పుడు శరీరాన్ని కాపాడాలి అన్నవాడు నా కంటిని కాపాడాలి, నా ముక్కును కాపాడాలి చెప్తారా లేదా? శరీరం కదా మరి అది? ఏం ఉద్దేశ్యం? మొత్తం శరీరానికి శరీరత్వాన్ని నిలిపేవి అవయవాలు ఇవి. తక్కిన భార్య మొత్తం బాగుండాలంటే ఏం బాగుండాలి? మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు బాగుంటే శరీరం నుంచి శరీరానికి కలిగి ఆపదలను గుర్తించేవి అవే. కంటికి రెప్ప కాపాడుతుంది, అలాగే పైనుంచి ఒక రాయి రాబోతున్నది, కన్ను చూసి మనం పక్కకు జరుగుతాం కాబట్టి ఇవి మనకు ప్రధానం, కన్నును కాపాడాలి శరీరానికి రక్షణ కల్పించేవి. ఆపద కలిగించే వాటి నుండి కాపాడాలి. చెప్పాలి కదా. అలాగే అడవులు అనండి, దుర్గములు అనండి, యుద్ధరంగములు అనండి, ఆ ప్రాంతానికి చేరుకోవటానికి ఏది సాధనమో అది దారి. దారి సురక్షితం కాకుంటే మనం అడవిలోకి వెళ్ళలేము. ఇందులో ఇంకో చంప్తి ఏంటంటే దారిలో దారిలో మనల్ని కాపాడాలి అన్న మాట ఉందే ఇది. రెండు వైపులా వ్యాఖ్యానం చెప్తాడు. దారిని కాపాడాలి, దారిలో కాపాడాలి. అర్థమైందా? అవును. మనం వెళ్తున్నామండి. దారిలో ఉన్నాం. కాబట్టి ఆ దారిలో మనకు ఎలాంటి ఆపద కలగకూడదు. ఇది దారిలో మనను కాపాడుట.
దారిని కాపాడుటం అంటే ఏమిటి? ఆ దారిలోకి మనకు హాని చేసే వాళ్ళు ఎవరూ రాకూడదు. ఏవో పెడుతున్నారు కదా, ఏవో పాతారు. ఏం పాతారు? ఆ పెడతారు భూమి మీద ఏవో పెట్టేస్తారు. మనం పోతుంటాం. ముందే ఎప్పడి వేశారనుకోండి. ఇప్పుడు దారి కూడా అంటున్నామా? కాబట్టి దారిని కాపాడాలి, దారిలో మనను కాపాడాలి. అందుకే రక్షత్వతౌ మా అద్భుత్ అని. దారిలో నన్ను ఈ మహానుభావుడు కాపాడాలి. ఏ మహానుభావుడు? యజ్ఞవరాహం కాపాడాలి. వరాహ స్వామి దారిని కాపాడాలి. దారిలో వానలను కాపాడాలి. సముద్రంలో జడంలో ములిగి ఉన్నటువంటి భూమిని పైకి తేవటానికి గోబడికి వెళ్లి భూమిని తెస్తున్నాడు. వాస్తవంగా మునిగిన భూమిని పైకి తేవడమే అవతారం యొక్క ప్రయోజనం అనుకుంటాం మనం. పాపం ఆయనే అలాగే అనుకుని ఉంటాడు. అందరూ అలాగే అనుకున్నారు. కానీ జరిగింది ఏమిటి? భూమిని తీసుకొని వస్తుంటే వాడు అడ్డుపడ్డాడు. ఇప్పుడు అడుగును ఉన్నదాన్ని పైకి తేవాలి, పైన ఉన్నదాన్ని అపహరించే వారి నుండి రక్షించాలి. భూమి జనము నుండి కాపాడాలి. హిరణ్యాక్షుడి నుండి కాపాడాలి. ఒకటి భూమిలో ఇంకొకటి భూమిని. అధ్వని అన్నాం కదా. మార్గములో కాపాడాలి, మార్గమును కాపాడాలి. పరమాత్మ భూమిలో కాపాడాలి, భూమిని కాపాడాలి. అంటే భూమిని దుష్టుల వశం కాకుండా కాపాడాలి. ఆ భూమి ఎక్కడ నునగకుండా కాపాడాలి. రెండు ఉన్నాయి కదా అందుకే సౌదోంశ్రయ ఉన్నీత ధరః వరాహః వరాహ అవతారం మాత్రం చెప్పలేను ఎలాంటి వరాహము స్వదౌష్ట్రయ ఉన్నీతధరః తన ఒక కోర తోటి భూమిని లేపేడు పైకి, అది కథ పడలేదు, రెండు రెండు జంతములు ఉంటాయి కోరలు ఉంటాయి కదా, ఒక కోరం ఇలా అల్లి రా అన్నాడు పైకి వచ్చేసింది భూమి మళ్ళీ ఎక్కడ పడితే ఈ భూమి.
అని ఆ కోర మీదనే నిలుపుకున్నాడు. ఇంత భూమండలానికి తన రెండు దంతములలో అలా విడబెట్టాడు. ఏమన్నా చెప్పు సిద్ధార్థాంగమే ఒక ఆవగింజ లాగా. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనాన్ని ఇచ్చింది అంటాడు స్వామి. ఆయనకంతా ఆశలు. మనకి అబ్బా అనుకుంటాం కానీ స్వామికి విలాగం చెప్పుకున్నాం కదా. కూర్మావతారంలో మందన పర్వతాన్ని విభు మీద. తిప్పుతూ ఉంటే అయ్యో అయ్యో అయ్యో అనుకున్నాం మనం. స్వామి హాయిగా నిద్రపోయాడట. ఎందుకు ఇంత కాలానికి నా దీపును ఒకడు గోకేవాడు దొరికాడురా బాబు. ఈ దుర్ర ఎవరు పోగొట్టాలి? అందరూ అది చిన్నగా ఉంది మొత్తం పట్టణాల లోక అది వీపై అంత పెద్ద వీపు వాడు ఎవడు ఎవడండి రోజు రోజు ఇలా అంటే అక్కడ ఏమో లేక పడింది మందార పర్వతము అంటే 33 కోట్ల దేవతలు 66 కోట్ల రాశసులు 99 కోట్ల మంది జీవించే కానీ అందులో పోదు నువ్వు రా స్వామి. కూర్మావతారంలో దురద పోయింది. అన్నీ మన కోసం కాదు ఆయన కోసమే అంటాడు. వరాహ అవతారం ఏం జరిగిందయ్యా అంటే పాపం ఎంత కాలం నుంచి అనుకుంటున్నాడు స్వామి. తన ప్రియుదారు ఎవరు? ఎలా వృద్ధిదేవి లాగా పూజ అయ్యింది. పాపం ఆమెను ఒకసారి ముద్దు పెట్టుకోవాలి అనుకున్నారు. అంటే ఆమె ఫుల్ బిజీ ఉంది, ఈయనే ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఎప్పుడు దొరికాయి? వరాహ అవతారంలో దొరికింది ఛాన్స్ ఆ దొరికావు నాకు అని అప్పుడు ఆ వరాహ భూదేవిని అందుకే తన కోరల్లో రసం ఏంటి అని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అన్నమాట. ఆ సమయంలోనే పుట్టిన దుర్మార్గుడు నరకాశ్రయుడు. నరకాశ్రయుడు ఎవరు మరి? భూపుత్రుడే వాడు కుజుడు ఎవడో కాదు కుజుడు ఎవరికి పుట్టారు వరాహ స్వామికి. భూదేవికి పుట్టిన వారు. చౌత్కారం తెలుసా? అదేంటి? మరి సాక్షాత్తు పరమాత్మ కదా? మరి ఈమె భూదేవి కదా? వారిద్దరికీ ఎలా దుర్మార్గుడు పుట్టాడు అంటే? మరి భార్యాభర్తలు మంచివాళ్ళు కావచ్చు. వారిలో ఉన్న ప్రేమ మంచిది కావచ్చు. నిజంగా అనురాగమే కావచ్చు. కానీ దుష్ట దృష్టి. పడకుండా వ్యవహరించాలి. మీ భార్యాభర్తలు కదా అని 10 మంది ముందర వాళ్ళు శృంగారం జరిపితే జరిగే ఫలితం నరకాత్రం దాంట్లో అయితది. వాడు దుర్మాకుడు చూశాడు. హిరణ్యాశ్వరుడు చూశాడు.
హిరణ్యాసుని దృష్టి తోకి అసుర దృష్టి తోకి అసురుడే కొడతాడు. అందుకే మనం సంధ్యాకాలంలో సంగమం నిషిద్ధము. బ్రాహ్మీ ముహూర్తంలో సంగమం నిషిద్ధము. ఏమిటి కారణం? చూసేవాళ్ళు మంచివాళ్ళు కావాలి. ఎవరు చూడకుండా ఉండాలి అది కాని పని కదా. మా చుట్టూ అందరూ కబలా పెట్టారు స్వామి. మీ ఇద్దరు ప్రేమగా ఉండండిరా అన్నారు చుట్టూ కబలా పెట్టారు. ఏం చేయాలి? వాన్ని మంచిగా చూస్తున్నప్పుడు వ్యవహరించాలి. మంచి దృష్టి ఉంటే ఇబ్బంది లేదు. చెడు దృష్టి ఉంటే స్వామికి కూడా తప్పదు. అంటే భూదేవిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఎవరు చూశాడు? హిరణ్యాసుడు చూశాడు అందుకే నరకరే పుట్టింది నరకాసుడు అర్థమైందా? కాబట్టి పరమాత్మ యొక్క లీల విలాసం ఇందులో రామాసుడు లాంటివేవి కనపడవు. కాబట్టి ఒక దంష్టతో మొత్తం భూమిని ఉద్ధరించినటువంటి వరాహ స్వామి దారిలో నన్ను కాపాడుగాక. అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు వరాహ స్వామిని ధ్యానం చేస్తూ నడవాలి. చెప్పుకున్నాను కదా వరాహ అని జ్ఞాపకం ఉందా అర్థం? వర అహహ మంచి రోజు. భలే మంచి రోజు అని చెప్పాను చూడండి. మంచి రోజు అండి అది. ఇది మంచి రోజు. నీటిలో దాగి ఉన్న భూమి పైకి వచ్చిన రోజు మంచి రోజు కాదు. మనందరికీ నోట వెళ్తారు. ఆశ్చర్యం లేదు అప్పటిదాకా. మనందరికీ ఆశ్రయం దొరికిన రోజు మంచి రోజు అందుకే స్వామి పేరు వరాహ, ఇలా వరాహ అవతారాన్ని స్మరించటంలో సకల భూమిని ఆపద నుండి కాపాడినవాడు భూమిలో ఉన్న మనకొచ్చే ఆపదను కాపాడడా? అందుకే అలాంటి స్వామి కాపాడాలి వరాహః రామః అద్రికోటేషు అథ విప్రవాసే సలక్ష్మణః అవ్యాత్ భరతాధ్వజః అస్మాన్ అరణ్యంలో పర్వత ప్రాంతాలలో నగరాన్ని గ్రామాన్ని విడిపెట్టి మనం వెళ్ళినప్పుడు విప్రవాతం అంటే బయటికి బయలుదేరి వెళ్ళినప్పుడు.
కొండలలో కోనలలో మనల్ని ఎవరు కాపాడాలి? అంటే అలా వెళ్ళిన వాడే కాపాడాలి. వెళ్లగొట్టబడిన వాడు వెళ్ళిన వారిని కాపాడాలి. విప్రవాసం కదా. ప్రవాసం. మనం బయటికి వెళ్ళాం వలస వెళ్తాం అంటాడు వలస అంటాం కదా అలా. నగరాన్ని గ్రామాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి కొండలలో కోండలలో నుండి మనల్ని కాపాడేది రాముడు. రాముడు అనగానే పరశురాముడా బలరాముడా నువ్వు చాలా ఉన్నాయి కదా కర్మాల వస్తువు అందుకే సలక్ష్మణః భరతాగ్రజః ప్రమాణం రావుడు ఏ రాముడు? ప్రమాణం వస్తుందా? సలక్ష్మణ అంటే రాముడు కదా? లక్ష్మణ స్వామితో కూడుకున్న రాముడు. భరతుని అన్నగారైన రాముడు. ఏం పేర్లు ఇవి? దేవదాపు రాముడు అంటే? ఏం చెప్పుకున్నాం కొండలలో కోనలలో రామునికి కూడా రక్షగా రప్న స్వామి ఉన్నారు. రాముడు అరణ్యంలో నుంచి నగరానికి వచ్చేదాకా నేను నగరము అరణ్యము కాదుతూ ఉంటాను అన్నాడు భరతుడు. అతను అరణ్యవాసం తొలగి అతను మళ్ళీ నగరానికి వచ్చేంతవరకు తను అక్కడే ఉన్నాడు భరతుడు. అడవిలో ఉన్నంత కాలం వెంట ఉన్నాడు లక్ష్మణుడు. చమత్కారం ఏంటంటే సిద్ధాంతం ప్రకారం లక్ష్మణ స్వామి అంటే ఆదిశేషుడు. కదా భరతుడు అంటే శంఖం. చతుర్ఘ్నుడు చక్రం అంటాం, భరతుడిని శంఖం అంటాం. ఇక్కడ భరతుడిని ఆదిశేషుడిని ఇద్దరిని తీసుకున్నారు స్వామి. పరమాత్మే కాదు పరమ భాగవతోత్తముడు ఆదిశేషుడు. అతను మన నిరంతరం లేపేటువంటి ప్రణవ స్వరూపము శంఖం. ఆ సంఖ్య అవతారం భరతుడు. ఈ భరతుని అన్న అశ్వమునితో కూడినవాడు రామచంద్రుడు పర్వత ప్రాంతాలలో మనను కాపాడాలి. రామ అద్రికూటేశజ విప్రవాసే. ఇందులో
మనకు ప్రత్యేకించి బోధించబడేటువంటి రహస్యం తెలుసుకోవలసిన రహస్యం ఏమిటి అంటే అడవికి ఒంటిగా వెళ్లరాదు. ఏకస్తపః ద్విరధ్యాయే త్రిభిర్గీతం చతుష్పదం పంచ సప్త తథ అరణ్యే సంగ్రామే బహవో జనాః ఇవన్నీ చిటికా మందులు అంటివి అన్నమాట. పెద్ద బాధ ఇచ్చావుండే. తపస్సు చేయాలంటే పై మందిని తీసుకొని పోవద్దు. నువ్వు తపస్సు ఎందుకు ఉన్నావ్ విశ్వావిత్తు కలిపోతున్నావ్ చెప్పాను కదా. విశ్వావిత్తు ఒక పాట బుద్ధి తక్కువ పోయి భార్యని తీసుకొని పోయాడు. తపస్సు అది వేయండి 1000 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేశారు తపస్సు చేశారా సహస్ర వర్షం అంటారు 1000 ఏళ్ళు తపస్సు చేశారు ఏం జరిగింది వాల్మీకి నమస్కారం చెప్తాడు 100 మంది కొబ్బరులు పుట్టారు నలుగురు చత్వార నలుగురు కాదు చత్వార తనయా జజ్ఞిరే పరమోచితః మహా తేజస్సు వేల నలుగురు కొడుకులు పుట్టారు వాల్మీకి దెంగ వారు వారు తపు దంత బాహులు అందుకే తపస్సు ఒక్కడే పోవాలి ఏక తపః అలాగే ద్విది అధ్యాయి చదువుకోవాలంటే ఇద్దరు ఉండాలి ఒక్కడు చదువుతలేడు వీడు వీడు చెప్పాలి వాడు చెప్పాలి వాడు చెప్పాలి. చదువు ఇద్దరు త్రిపిహి గీతం. పాడబోయేటప్పుడు రాగం తానం పదవి మూడు ఉండాలి కదా. పాడకు ముగ్గురు ఉండాలి. చతుహు పదం. దారిలో నలుగురు కలిసి వెళ్ళాలి. సప్త పంచభవేత్ అరణ్యంలో ఏడుగురో ఐదుగురో ఉండాలి. సంగ్రామే బహవోజన యుద్ధంలో చాలామంది ఉన్నారు. అది శాస్త్రం, అరణ్యానికి పోతే పొరపాటున ఒక్కడు పోకూడదు, నలుగురితో కలిసే వెళ్ళాలి, అందుకే రాముడు ఒక్కడు పోతానన్నాడు. ఇక్కడ స్వామి వస్తా ఉన్నాడు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆదిశేషుడిని వెంట పెట్టుకొని స్వామి వెళ్ళాడు. మనము అడవికి పోవాలి ఆయన అడవికి పోవాలి ఆదిశేషుడు అంటే పరమ భాగవతోత్తములు భాగవతోత్తముల యొక్క
మంగళాశాసనం తోటి మనం ప్రయాణం చేయాలి ఇది వ్యంగ్యం. ఇలా సరస్పణః వ్యాద్ భరతాగ్రజః అస్మాన్ మామ్ ఉగ్ర ధర్మాత్ అఖిరాత్ ప్రమాదాత్ నారాయణః పాతు. నరత్య హాసాత్. ఇప్పుడు సాక్షాత్తుగా అవతారాల జోలికి వెళ్లకుండా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాపాడాలి. శ్రీమన్నారాయణుడు దేని నుండి కాపాడాలి అంటే ఉగ్రధర్మ అంటున్నాడు. ఉగ్ర ధర్మాద అంటే అభిచారము అని అర్థం. అభిచారము అని చెప్తాం చూడండి అచారం చూడండి. ఉగ్ర ధర్మాద అంటే అభిచార అర్థం చెప్పుకోవాలి. ఎందుకు అభిచార అర్థం అంటే మనం బాగానే ఉండి ఇక్కడ అదే వేరే మాల్కం లేదు అదే ఉగ్ర ధర్మాద నారాయణ. ఉగ్రం అంటే అదే అభిచారం అభిచారం ఉంటుంది అంటే మనం ఇక్కడే ఉంటాం వారు అక్కడే ఉంటారు వాడి గోత్రం అని చెప్పి మనం హోమం చేస్తాం వాడు పోతాడు. చంపడం శత్రు సంహారం అభిచారాదినా శత్రు సంహారః అని చెప్తాం జంత అధర్వు అనే వేదం. అందుకే దానికి వేదత్వాన్ని తిరస్కరించారు. ఎదుటి వారిని తోటి ప్రాణిని విముసించే విధానం చెప్పేది వేద వేదా కావడానికి ఉంటది. అని నాస్య వేదత్వం అని వేదములు మూడే నాలుక ఓమం కాబట్టి ఎందుకంటే అది అది ఉగ్ర ధర్మం క్రూర ధర్మం భయం చాలా ఎదుటి వాడిని చంపటం ఎదుటి వాడిని శీక్షించడం. అందులో నిజంగా వాడు హాని చేస్తే పర్వాలేదు. హాని తాను కల్పించుకొని వాడిని చంపితే వాడు ఉంటే నాకు రాజ్యం రాదు కాబట్టి వాడు చావాలి. ఏంటి నిజంగా హాని చేశాడా? నాకు నా రాజ్యం వాడు హరించాడు అంటాడు. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన ఎంత వివేకహీనం. ఆ రాజ్యం ఏది వాడికి ఎందుకు వస్తుంది? అన్న తమ్ముడు ఉన్నారండి. అన్న ఉంటే తమ్ముడికి రాజ్య ఉండాలి. ఇక్కడ అన్నని తప్పిస్తే తమ్ముడు రాజ్యం ఉండాలి. అన్న కనిపచ్చు తీసుకోవాలి వేయండి. బతికున్న అన్నను వాడు బతికుంటే నా రాజ్యం వాడు బతికుంటే నీ రాజ్యం నీ రాజ్యమే కాదు. న్యాయంగా రాజ్యం వానిది కదా పెద్దవాడిది రాజ్యం అది. న్యాయంగా వానికి రావలసిన వానిదైన రాజ్యాన్ని నీవు వాడు పోతే నేనే కాబట్టి అది నా రాజ్యమే నా రాజ్యానికి వాడు అడ్డున్నాడు అందుకు వానిని చంపుతాను.
ఇది ఏ రీతి అంటావ్? ధర్మమేనా? ఇలాంటి వాటి అభిచారం ఉపయోగం అభిచారం ఉపయోగం. కాబట్టి ఇది దీన్ని ఎవరు కాపాడాలి? అంటే ఎదుటి వాడిని అభిచారంతో సంహరింప చేయాలనేటువంటి బుద్ధిని లేదా ఎదుటివాడు చేసిన అభిచారము నుండి కాపాడవలసిన వాడు ఎవరు? రెండు రకాలుగా మనలో ఉగ్రధర్మం కలగకూడదు. అంటే అభిచారాదులు చేయాలనే బుద్ధి మనకు తెలగకూడదు. అది ఒకటి. రెండవది ఎదుటి వారు అభిచారాదులు చేస్తే ఎవరు కాపాడాలి? నారాయణుడే కాపాడారు. అర్థమైందా? నారాయణుడు ఉత్తరా గర్భంలో ఉన్న వాడిని ఎవరు కాపాడారు? నారాయణుడు కాపాడారు. కదా? స్వామి చతుర్భుజునిగా గదాధారియై దొబడికి వెళ్లి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడాడు. కదా అందుకే ఇక్కడ నారాయణ వేరే కృష్ణ అని లేదు మళ్ళీ. కృష్ణ శుక్కులు పోయి కాపాడలేదు. కనపడింది కదా వారికి నారాయణ. ఎదుటి వారు చేసే ఇటువంటి అభిచారాదుల నుండి కాపాడాలి. అసలు మనలో అభిచారాదుల బుద్ధి కలగకుండా కాపాడాలి. అంటే మనము చేయకూడదు మనకు చేయకూడదు. ఇది తానా? విచితంగా చూడాలన్నమాట. దుష్ట బుద్ధి మనకు కలగకూడదు. యజ్వా దుష్ట బుద్ధి మనం బలి కాకూడదు. ఈ రెండు ఉన్నాయి కాబట్టే ఇంకొకడు కాదు నారాయణుడే అంటున్నారు. నారాయణ అంటే ఏమర్థము? నారాయణం యత్య నారాయణ మైనం. మనలోనూ వాడు ఉన్నాడు వాడిలోనూ మనం ఉన్నాం. అంటే అంతా పరమాత్మకు నివాసమేనండి. అందరము పరమాత్మలోనే ఉన్నాము. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ నీలోనూ నాలోనూ ఉంటే ఫలాని వాడిని చంపాలంటే ఎవణ్ణి చంపాలి? వాడిని చంపాలా? వాడిలో ఉన్న పరమాత్మను చంపాలి.
వాడు నారాయణుడే, మీరు నారాయణుడే. నారాయణుడు నారాయణుడు నమ్ముతాడా? ప్రయోగం చేసేవాడు నారాయణుడే, ప్రయోగం చేయబడేవాడు నారాయణుడే. కాబట్టి నారాయణ శబ్దార్ధం మనకు తెలిస్తే మా శిముస్యాత్ సర్వభూతాని ఉందా లేదా లేదా వాక్యం ఆయన మా శిముస్యాత్ సర్వభూతాని బృహత్ సందోజ్ఞం. ఏ ప్రాణిని హింసించకూడదు. ఎందుకు? అందులో అందులో వారే ఉన్నారు. అన్నీ పరమాత్మ రూపం పరమాత్మ కదా. పరమాత్మ కంటే వేరుగా జగత్తు లేదు. పరమాత్మే జగత్తు అయింది. నిజంగా నీకు వాడి యందు భక్తి ఉంటే అందరూ వాడి రూపాలే. నేను పరమాత్మ కంటే వేరన్న భావం ఉన్నవాడే. పరమాత్మను పరమాత్మగా గుర్తించని వాడు మాత్రమే రాగద్వేషాలకు అసూయలకు. నిలయం అవుతాడు. సర్వం బ్రహ్మాకిలం పార్థ అనుకున్నప్పుడు ద్వేషం లేదు. శత్రుత్వం లేదు, శింస లేదు. అధర్మము లేదు. ఈ లక్షములు ఎవరు నారాయణుడు కదా. అందుకే మనం కావాలి అక్కడ నారాయణ పదాన్ని చెప్పుకున్నాం. మా ఉగ్ర ధర్మాత్ అథిరాత్రమాదాత్ నారాయణః పాతు. తరువాత నరత్య హాస. ఆస్తమంటే పరిహాసం. ఎదుటి వాడిని మనం హేళన చేస్తాం. వాడెడమయ్యా చూడు నాకంటే 10 ఏం పెద్ద ఒక అక్షరం రాదండి వాడికి. జో గొప్ప మన తరా వస్తాది. నాకు వస్తే పడలేదు వాడడానికి చెప్తున్నా. నేను చదువుకు దానిని అనొచ్చు కదా. అనండి వాడు చూస్తున్నానండి వాడు చూడండి అక్షర నిరక్షర కూర్చోండి ఒక అక్షరం లేదు వాడి దగ్గర బ్రో. ఇక అదెందుకు నీకు నేను చెప్పరా అక్షరం. ఎదుటి వాడిని పరిహసిస్తేనే తృప్తి. వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకడు తన గొప్పతనాన్ని బాగా చెప్పుకునేవాడు. అంత ప్రమాదం కాదు. కానీ వాడు వాడండి వాడు దున్నపోతుంటే రక్షం రాదండి వాడికి వీడికి తృప్తి ఇదే వీడికి ఏం రాదు రాదు వీడికి రాదు వాడికి రాదు మొదల చెప్పాలి.
తర్వాత వీడు మరి నీకేమైనా వచ్చా అంటే ఆ నాకు కూడా రాదనుకోండి కానీ వాడికైతే మళ్ళా అక్కడ నాకు కూడా రాదనుకోండి కానీ వాడికైతే అంతే ఇప్పుడు నీ స్వభావం ఏమిటి అన్నిటికంటే భయంకరమైన పాపం పర పరిహాసం ఎదుటి వాడిని అపహా అంటారు చేయకూడదు. పరమాత్మ ఎందుకు వాడికి అలా ఇచ్చాడు? వాడి నుండి మనం చెప్పుకున్నాం మనం. మనకు రామానుజ సాంప్రదాయంలో రామానుజుల వారు ఓ మూగి వాడిని, ఓ చెవిటి వాడికి ముందు మోక్షం ఇచ్చాడు. వాడికేం వినరాదు మాట లేదు శ్రీ వారి గారికి శభ అవుతుంది వేల మంది సేవిస్తున్నారు వాడు ముందరే కూర్చున్నారు వినరాదు వినరాదు నోరు లేదు చెవులు లేదు. ఇది ఏ గుడి ఇవ్వాళ ఇత్తాదట చెవుడు కూడా పని చేయదు. అందరూ మొఖాల్లో బ్రహ్మ తేజస్సు వేడుతున్నది బాగా చెప్తుంటే ఆనందం వస్తున్నది మొఖాలు పొందిపోతున్నాయి. మహానుభావుడు వీడు అందరి మొఖాలు చూస్తున్నది ఏడుపు వస్తున్నది. ఇంత మహానుభావుడు ఎదురుగా ఉన్నాడు. తత్వం అంతా చెప్తున్నారు ఆ భాష్యం వారు రాసింది కదా. సూత్ర వ్యాఖ్యాన వారివే స్వయంగా వారివే వివరిస్తున్నారు వారి వ్యాఖ్యాన్ని. పరమానంద భక్తి దేవుడు చేడుకుంటూ కూర్చున్నారు రాముడు నిద్ర కాస్తు. మున్న రోజులు చూశాడు రాముడు. నాలుగో రోజు అయిన తర్వాత అందరూ పోగానే వీడిని నువ్వు ఉండు అని సంగ చేశాడు. వాడు ఉన్నాడు. కబ్బులన్నీ పెట్టేశాడు. దగ్గర రారా అన్నాడు. పై ఉత్తర్యం తీసేసి ఈ దేహాన్ని. ఆచార్య దేహాన్ని స్మరించు మోక్షం అవుతుంది. నీకు ఏ త్రిభాష్యం వద్దు, ఏ భగవద్విష్యం వద్దు. ఆచార్య దేహాన్ని స్మరించుకో మోక్షం. ఈ పని చేస్తూ ఉంటే ఈయన అంత కూడా తలవర ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోడు అక్కడే ఉంటాడు నడిగి ఉంటాడు, అందరి పోతే ఆయనే పోయాడు కానీ సౌంగి చేయనే చూశాడు. వీడు ఏమున్నాడు అన్నాడు చూశాడు ఏదో మరి ఏమో చెప్తున్నట్టు ఉంది మా గురువుగారు మాకు చెప్పండి ఈయన ఏం చేస్తున్నాడో చూద్దామని ఆయన కిటికీ తలుపు సగం తీసి చూశాడు. చూస్తే కనపడింది అయ్యో ఇంత సులభమైన మార్గం ఉండగా భాగ్యమని భగవంతుని శభ్యమని వస్తున్నాం భోజన బాధ ఈ తర్కం శాస్త్రం అర్థం అయిద్దామా అన్నాడు. అయ్యో గురువుగారి దేహాన్ని చూసుకొని దివ్యమహాస్వామి మా చరిత్ర ఇలా ఉన్నారని తలుచుకుంటే సరిపోయింది కదా. మరి రహస్యం రామజీ వారు వాడికే చెప్పారు వేరే వాళ్ళు చెప్పరు.
ఎవడు చేతగాని వాడు, ఎవడు ధీరుడు, ఎవడు పతితుడు, ఎవడు అశక్తుడు, అలాంటి వాడిని ముందు ఉద్ధరించాలి. అలాంటి వాడిని అపకసించడం మన రాక్షసత్వం, అజ్ఞానానికి పరాకాష్టం. అందుకే అలాంటి వాడిని బాగు చేసిన వాడు నరుడు ఇద్దరు నరుములే. నరనారాయణులు. చూడండి ఇక్కడ నారాయణులు అంటే ఋషులు చెప్పుకున్నారు బదులు కాట ఋషులు ఉన్నారే ఆ మహానుభావుడు ఉన్నారే అతను మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటా. వీళ్ళిద్దరూ ఏం చేశారు నరనారాయణులు. ఒక రాక్షసుడిని సంభరించారు. చెప్పాం సహస్ర కవచుడు అని చెప్పాం. 500 ఏళ్ళు యుద్ధం చేయాలి. 1000 ఏళ్ళు యుద్ధము చేయాలి. 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. రెండు ఒకసారి చేయాలి. అలాంటి వాడితో నింపేస్తా అంటున్నారు మనవరం అది. ఒకటి చేయాలి అది. ఒకటి చేస్తే ఇంకోటి కాదు కదా. అందుకే స్వామి రెండు రూపాలలో వచ్చి ఒకటి తపస్సు చేసుకుంటే ఒకటి ఉద్యోగం చేస్తాడు. ఇద్దరు ఒకడే కాబట్టి ఒకడే యుద్ధం చేసినట్టు ఎక్కేసింది. మళ్ళీ వాడు తప్పించి వీడు యుద్ధం వీడు తప్పించి వాడు యుద్ధం. ఎవరు వీడు? సహస్రకవజులు ఎవరు? మనమే. కదా మనకి ఎన్ని కవచాలండి? పూసర విల్లి రాంగూరు మారినట్టు పొద్దున వాడి కవచం, మధ్యాహ్నం వాడి కవచం, సాయంకాలం భోజనం. పొద్దునే లేవగానే స్నానం అనుస్నానం అండి అబ్బా ఎంత హర్షుడు అనుకుంటా. మధ్యాహ్నం కానీ బజార్లో పడతాం. సరే సాయంత్రం మనం కాదు అనుకో కానీ సాయంత్రం కాలే పడే చోటు వేరే ఉంటుంది పడిపోయి అందులో పడతారు. ఇది వాళ్ళ గోడనే గోడ ఇవన్నీ కవచాలు. ఇలాంటి వాడిని చంపాలంటే యుద్ధము చేయాలి, తపస్సు చేయాలి. మనకున్నటువంటి దేహాత్మాభిమానాన్ని పోగొట్టాలంటే దానితో పోరాడాలి, దానికోసం తపస్సు కూడా చేయాలి. ఇంద్రియ విద్యనాన్ని అవ్వద్దు, తపస్సు అవ్వాలి. దానితో పోరాడాలి అంటే వివేకం కావాలి కదా, వివేకము యుద్ధము నారాయణుడు నరుడు వివేకం ఉన్నవాడు ఎదుటి వాడిని అపహాస్యం పాదు చేయడు కదా. వారు నాలాంటి వారే పరమాత్మ వారితో ఏం ప్రయోజనం సాధిస్తున్నాడో మనకేం తెలుసు మరి ద్వారకలో పోనీ ద్వాపరేంగంలో అందరూ మహానుభావులే మరి కుచేరుడు
వాడు మహానుభావుడు. వాడు ఎందుకు సృష్టించే కుచేరుడిని మరి పాపం ఏం చేశాడండి అందులో ఒకటి సహజ్యాయుడు. అందులో వాడి పోస్ట్ పెద్ద పోస్ట్ వాడి కుచేరుడు ఏంటంటే నారాయణుడికి సహజ్యాయుడు అండి ఎక్కడ దొరకాడు ఆయన. ఉద్ధవుడు అల్లుడు మైత్రేయుడు మైత్రేయుడు వ్యాసునికి సహజ్యాయుడు. చాలా గొప్ప. మరి కుచేరుడు నారాయణుడికే సాహిత్యుడు. పరమ దరిద్రుడు. ఇదేమీ లేదు. కానీ వాస్తవంగా అందరికంటే వాడే శ్రీమంతుడు. కృష్ణ సఖా ఆయన జాని శ్రీ ఏం కావాలి? అమ్మవారు స్వయంగా పత్తన ఉండి చామరాజ తో మీ పైన అభిమాన నడిపించిందండి ఈ ముచ్చేరునికి. కూర్చోబెట్టి ఈయన కాళ్ళు కడిగితే ఆమె నీళ్ళు పోసింది. ఈయన పారసమాజ చేసుకుంటే ఆయన కమరంతో వీచింది. ఎవరు శ్రీమంతులు? స్త్రీతో జోరి చేసిన వాళ్ళని వాళ్ళు తక్కువ కోడి వేయడం కానీ వాళ్ళు దరిద్రులని గుర్తు రాక ప్రవాసం చేయలేదే. దితివానిలోని భగవత్ స్వరూపాన్ని తెలుపగలిగేవాడు తెలుసుకున్నవాడే నరుడు. నరః నరియ్యతి నశించనివాడు జీవాత్మ. ఆ జీవాత్మ అందరిలో ఒకడే. గురు విరో ఉన్నవాడు జీవాత్మే, శోఖ ఉన్నవాడు జీవాత్మే, ధనం ఉన్నవాడు జీవాత్మే, ఇవాళ జీవాత్మే. అన్ని ఆత్మలలోని ఐక్యము, అన్ని ఆత్మలలోని అంతర్యామిగా ఉన్న పరమాత్మ. ఈ రెండింటిని గ్రహిస్తే మనం ఎడిచి వాడిని అపహాస్యం చేయము అందుకే నరత్య హాసాత్ నారాయణః పాతు ఉందా నరత్య హాస దత్తః అయోగాత్ అథ యోగనాథః పాయాత్ గణేశః కపిలః కర్మ బద్ధః ఇప్పుడు యోగనాథుడు ఎవరాయనే దత్తాత్రేయుడు పరమాత్మ చెప్పుకున్నాం దత్తాత్రేయుడు ఎందుకు వచ్చాడు అంటే యోగాన్ని ఉద్ధరించడానికే వచ్చాడు. ఉద్ధరించడానికి అంటే అయోగ్యుల పాలు చేయకుండా ఉండటానికి. యోగము అయోగ్యుల పాలు కాకూడదు. గుడివారే యోగం చేస్తున్నాను అంటున్నాను. ఇక్కడ చూసినా యోగం అండి. అది కుయోగమా, దుర్యోగమా, అసర యోగమా వాడికి తెలియదు. నేను ప్రాణాయామం చేస్తున్నాను అంటాడు, ప్రాణాయామం పద్ధతులు బాగానే ఉంటాయి. వాళ్ళు బాగా చేస్తారు. వీళ్ళు బాగానే చేస్తారు ఈ సిరి వాళ్ళు కొందరు. కానీ నేను కూడా చేస్తున్నా అని ప్రచారం చేయడానికి చేసేవాళ్ళు ఉంటారే.
అది ఏం యోగం అవుతుంది? దుర్యోగం అవుతుంది. కాబట్టి యోగ్యులు కాని వారికి యోగము అందకుండా ఉండటానికి వచ్చినవాడు దత్తాత్రేయుడు చెప్పుకున్నాం. ఆయన చుట్టూ నాలుగు చుక్కలు ఉంటాయి. దత్తాత్రేయుడు చెప్పు. ఒక 8 మంది అమ్మాయిలు ఉంటారు. ఒక 6 మద్య పాత్రలు, పాన పాత్రలు ఉంటాయి. ఇంకా ఆ పక్కన ఇంకేదో కొన్ని. తినకపోవడానికి అవసరమా ఉన్నాయి కదా అలాంటివి ఉంటాయి. వాటి మధ్యన స్వామి గారు. ఇదేం యోగం అన్నావ్ ఏమన్నావ్? ఇవన్నీ చూసి నూటికి తొంభై మంది అబ్బా వీడితో మా గందు పారిపోతారు. అసలు స్వరూపం తెలిసిన వాళ్ళు వచ్చి వాడిని ఆశ్రయిస్తారు. రహస్యం తెలియని వారికి అందకుండా ఉండటానికి తెలిసిన వారికి దగ్గరికి రావడానికి ఆయన ఈ వేషం ఇచ్చాడు. ఇది వేషం. నాలుగు కుక్కలు అంటే నాలుగు వేదాలు. ఎనిమిది మంది వేశాలంటే ఎనిమిది అణిమాజ సతిద్ధులు. అలాగే ఆరు సురా పాత్రలు షడ్గుణములు జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులు ఇక పక్కన ఉండేటువంటి మూడు ఆ గుప్పలు ఉన్నాయే ఇవి మనకు త్రిపాత్ స్వరూపం. త్రివృత్ అకార ఉకార మకార. దుర్మార్గులకే మన ఆతన పడతాయి. జ్ఞానులకి నర పడతాయి. అందుకే పరశురాముడు జమదగ్ని యొక్క జమదగ్ని శిరస్సు ఖండించినప్పుడు రేణుకను తీసుకొని పరశురాముడు ఈ తండ్రి యొక్క దేహాన్ని తీసుకొని వస్తాడు చెప్తుంది దత్తాత్రేయుడి తోటి దాన నమస్కారం చేయించాలి అంటున్నాడు అందరికీ వేరే వాళ్ళు ఉంటారు ఆయనతోటే కావాలి. అంటే అలాగే వస్తారు పరుషులం. ఒక కొడుకున్నాడు కూడా తల్లి చెప్తుంది. ఓకే ఇలా ఉన్నారు. ఇది చెప్తున్నారు ఆయన ఎలాగో ఉంటాడు మీకు ఆయన ఎవరైనా అవసరం మీకు ఆయన ఆయనే మీరే వచ్చేయాలని చెప్పు. అంత కాదంటే నా పేరు చెప్పుకుంటుంది. పోయి స్వామి మీరు ఏం చేయాలి నేను ఫలానా వారి పుత్రుడిని. మా అన్నగారికి ఇలా వదల జరిగింది. అంటే నమస్కారం మీరు దగ్గర ఉండి చేయించాలి. బ్రహ్మవేద బ్రహ్మవేద నమస్కారం అంటాం నేను. నేను మీకు నమస్కారం చేయలేమిటి ఎలా నమస్కారం ఎలా నమస్కారం చేయరా?
ఎవరి గురించి ఏదో అనుకుంటున్నావ్? బాగా చూసుకో ఆలోచించుకొని నా దగ్గర రాడానికి అయ్యో స్వామి నా దగ్గర మా అమ్మ వచ్చింది నన్ను తీసుకెళ్ళండి. అమ్మ వచ్చిందా? అమ్మ వద్దులే. అంటే ఎవర రేణుకా అంటే శక్తి కదా. కృతేతు రేణుకా శక్తి. త్రేతాయం జనకాత్మజ. శాస్త్రం కృతేతు ఆమె రేణుకా శక్తి ఆమె. ఆయన ఎల్లమ్మ అంటాం చూడండి. ఇల్లమ్మ ఇల్లమ్మ ఇల్లమ్మ ఇది ఏడుక పరిశ్రామి కళ్యాణ ఏడుక అది మహా సత్య ఇలా ఈ మహానుభావుడు యోగమును కాపాడటానికి అయోగ్యులకు అందకుండా ఉండటానికి తాను వచ్చి యోగమును విస్తృతంగా ప్రచారం చేశాడు. ఇతని ప్రధాన ఉద్దేశ్యము అందకూడని వారికి అందకుండా ఉండటం. అంటే ఒక వస్తువును కాపాడాలంటే ఎవరు యోగ్యురో వారి చేతికే దక్కాలి. వారి చేతిలో దక్కినవి అపహరించబడకూడదు కదా. మూడవది అయోగ్యులకి అందకూడదు. రక్షణ అంటే యోగ్యుల కందుట ఎలా రక్షణో అయోగ్యుల కందక ఒక రక్షణ. పనికిరాని వారికి ఇవ్వకూడదు. ఇప్పుడు మంత్రం ఉంది. దేవతాంతర, మతాంతర, సాధనాంతర, ధర్మాంతర పరిత్యాగం చేస్తేనే అవుతుంది. శ్రీమన్నారాయణ చరణౌ అనాలి తప్ప మధ్యలో ఇంకో ఊరు పేరు వాడు ఎంత గొప్పవాడు కానీ స్మరించకూడదు కూడా వాళ్ళ పేరును కూడా మనం స్మరించవద్దు నిందించకు అది వేరు సంగతి. ద్వేషించకు ఎవరిని ద్వేషించకు ఎవరిని నిందించకు అలాగని ఎవరిని కీర్తించకు అనన్య దైవత్వం మన స్వరూపం. కాబట్టి దేవతాంతరము పరిత్యాగం చేయాలి. సాధనాంతర పరిత్యాగం చేయాలి. అలాగే మతాంతర పరిత్యాగం చేయాలి. శంకరుడు పిలవగానే వస్తాడు ఈ దిశా దిశా రాలేదు సరే ఆయన పిలుద్దాం.
అనుకుంటే మన భర్త కంటే పక్కింటి వాడే మనల్ని బాగా చూస్తాడు. ప్రతివాడికి తన భార్య కంటే పక్కింటి అమ్మాయే బాగుండు. ఇంటి వాడి భార్య అందరినీ బాగుంటుంది. అది వికారంగా ఉన్నా సరే. ఇబ్బంది కాదు నేను ఆ మాట కాదు యా మాట. పొరిగింటి అబద్ధం కాదు పొరిగింటి పుల్లకూర రుచి. వాడు ఈయన కూర బాగుంటుంది అలాగే పక్క వాడి భార్య బాగుంటుంది నీ భార్య మాత్రం అమ్మ అయినా బాగుంటుంది. శాస్త్రం అలాగే అప్పుడు శంకరుడా విలోపు ఉన్నా వస్తాడండి ఇది చదివించిన నాడు మరి రాజావతలే బాగా అనిపిస్తాడు వాడికి పోయామనుకోండి స్వరూప నాశం స్వభావ నాశం ఆత్మ నాశం అన్నాడు చాలా పెద్ద మా వాడు స్వామి ఆత్మ నాశం అన్నాడు ఆత్మ నశిస్తుండే అంటే ఇది నాశమే. ఇది నిజంగా ఎవరు ఆత్మ వాళ్ళు వదిలిపెడితే నాశమే కాక మరి ఏమవుతుంది? అందుకే. ఇలాంటి సమయంలో మన మనస్సు చెలించకుండా ఉండాలంటే మనం సేవించవలసినది దత్తాత్రేయుని. దత్తాత్రేయుని నామాన్ని స్మరించేది అంటే వాడు స్వామి శ్రీమన్నారాయణదే. అత్రి మహర్షికి నారాయణాంశ దత్తాత్రేయుడు. రుద్రాంశ దుర్వాసుడు. బ్రహ్మాంశ చంద్రుడు. ముగ్గురు కుమారు పుడతారు. అనసూయ ఆత్రులకు ముగ్గురు పుత్రులు. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు. చంద్రుడు బ్రహ్మాంశ, దుర్వాసుడు రుద్రాంశ, దత్తాత్రేయుడు విష్ణు అంశ. ఈ దట్టాత్రేయులే పరశురామునికి, ఈ కార్తీవీర్యార్జునునికి, అరర్కునికి, ప్రహ్లాదునికి వీళ్ళందరికీ యోగం చిట్టినవాడు మహానుభావుడు చిన్నవాడు కాదు. యోగనాథుడు, యోగాచార్యులు. కతృ రాజ్యానికి ఈయనే గురువు. పరశురాముడికి ఆయనే, అరక్కుడికి ఆయనే, పహ్లాదుడికి ఆయనే. అలాగే వనపరిక్కరుడు ఆ దత్తవరుణుడు అతనికి ఆయనే. మహా గురువు. అయితే ఆయన విన్ వేయడం ఏంటంటే యోగమును బోధించటం కంటే ఎవరెవరు యోగం జోలికి రాకూడదో వాళ్ళని దూరంగా ఉంచండి, అయోగ్యులకు అందకుండా కాపాడిన వారు దత్తాత్రేయుడు. దత్తుడు దేని నుంచి కాపాడాలి? అయోగము నుండి కాపాడాలి. అంటే యోగము లేని తినండి. మనం నిత్యం యోగం యోగం అంటే కూడిక కూర్పు ఎవరిలో కూడిక ఎవరితో కూడిక?
పరమాత్మతో కూడి. జీవాత్మ పరమాత్మతోటే ఉండాలి. పరమాత్మతో కలిగేటువంటి వియోగం నుండి కాపాడవలసిన వాడు దత్తాత్రేయుడు. యోగ అంటే ఏమిటి కలయిక. కలయిక లేకుండా ఉండటం నుండి ఈయన కాపాడాలి. అంటే పరమాత్మ నుండి దూరంగా పోకుండా ఉండటానికి దత్తాత్రేయుడు కాపాడాలి. అందుకే అందుకే ఆయన యోగనాథుడు. ఆయన యోగాచార్యులు. కాబట్టి పాయాత్ గుణేశః ఉంది గణేశ రెండు చెప్తాం. కపిలః కర్మబంధ. ఎవరు ఈ గుణేశః అంటే కపిలుడు. కపిల మహర్షి ఇతను సాంఖ్యాచార్యులు. సాంఖ్యం గుణములు అంటే మనకి చెప్తా ప్రకృతి కర్త్రి పురుషుల బలాశవ నిర్లేపః పురుషస్తు సాంఖ్యంలో ప్రకృతి కర్త పురుషుడు నిర్లేపుడు. కర్తృత్వం జీవుడిలో కాదు ప్రబుద్ధిలోనే ఉంటుంది అని చెప్తారు. అయితే అది జడం అంటాడు పులురు చేతన అంటాడు. ఇలా ఉన్నాయి విజ్ఞాన విద్ర ఉన్నాయి. ఈ రీతిలో ఈ కపిలుడు మనకు సాంఖ్యమును బోధించి గణములను గుణములను. రెండింటికీ అధిపతి అంటే ఆత్మ యొక్క గుణములు ఎనిమిది ఉన్నాయి. అలాగే సౌతి గుణ కవి గుణాలు ఒక మూడు ఉన్నాయి. సత్వం, రజః, తమః ఇది గుణః ప్రకృతి సంభవః. ఈ గుణాలు ప్రకృతివి. ఆ గణములు మనం చెప్పుకుంటాం. ఆ గుణములు స్వామివి. వాటికి వీధికి అధిపతి. మాట్లాడ్తున్నాను చెప్పండి. ఇతను ఏం చేస్తాడంటే ఆ సరే అమ్మ. ఓకే ఓకే. గణములు అంటే కైలు. ఏం వద్దు శాంఖ్య గణం శాంఖ్య గణం విరోధా విరోధా విరోధా చెప్పుకుంటాం మనం పంచ మనకు పంచ భూతములు పంచ తన్మాత్రలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అలాగే ప్రకృతి మహత్తు అహంకారం చెప్పుకుంటాం కదా ఈ 24 గణాలు వాటికి ఈశ్వరుడు ఆయన గణేశ సరే గుణేశ త్రిగుణములు అష్టగుణములు ఇలా ఇలాంటివాడు కర్మ బంధాత్ సనత్ కుమారోవతు కామదేవాత్ హయజీర్షామాం పది దేవహేలనాత్
మీరు గమనించారో లేదో తేడా. మొదలు ప్రదేశముల నుంచి కాపాడటాన్ని అడిగారు. భూమి నుండి, ఆకాశము నుండి, జలము నుండి, దారిలో, అరణ్యంలో, దుర్గములో, అడవిలో, యుద్ధంలో ఇప్పుడు ఒక్కొక్క గుణాన్ని నేను చెప్తున్నాను. చదువు యోగ అయోగము నుండి కేడన నుండి హా సాత్ అర్థమైందారా? మనకు ఆపదలు ఎన్ని రకాలుగా వస్తాయో చెప్తారన్నమాట. భూమిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, కోటలో ఉన్నా, ఇవేవీ కాని చోట ఉన్నా, ఇవన్నీ బయటివి. మనలో కొన్ని ఉన్నాయి. కదా? హాసం, అపహాసం, హేళన. ఆయోగం ఇవన్నీ ఏంటి? ఈ బాగానే ఉంది. మనం పుణ్యక్షేత్రంలో ఉన్నాం. నదిలో ఎందుకు చెప్తారు కథలు? ఇక్కడ చెప్పరు. పురాణాల ఉత్త కావు. నదిలో ఉన్నాం గోరో ఎందుకు మన రేణుక అమ్మే ఉంది ఇప్పుడు నడుక చెప్పుకున్నాం కదా ఆ మహానుభావురాలు ఏం చేసింది ప్రతిరోజు ఆమె నదికి వెళ్లి అది ఒడున ఉన్న ఇసుక ఉంటుందే ఇసుక. ఆ ఇసుకతో కుండ తయారు చేసి ఆ కుండలో నీళ్లు తీసుకొని వెళ్లి తన భర్త యొక్క యాగానికి ఇస్తుంది. రాని ఇక్కడ ఒక కుండ అది ఆ కుండ నీటిని తీసుకోకపోయి ఇయ్యాలి అలా ఇస్తుంది రోజు ఇస్తుంది అలాగే ఒక రోజు అలాగే చేయబోయింది సరిగ్గా ఈ మహానుభావురాలు నదిలోకి వచ్చేసరికి ఆకాశంలో గంధర్వ లోకం అప్సర లోకంలో ఒక చిత్ర జనులలో గంధర్వుడు తన సుధిరాళ్లతో కలిసి విహరిస్తున్నాడు. వీరాళ్ళతో కలిసి పీడిస్తున్న ధన్కర్వుని ఈమె ఒక రెండు నిమిషాలు చూచింది. తన పని మానుపోయింది. సహజంగా మన ఎదుట భోగం కలుగుతూ ఉంటే చూసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా మనస్సు ఏమవుతుంది? చెలిస్తుంది, ఆ మనసు చెలించటం వల్ల ఏం జరిగింది? ఇసుకతో కుండ చేసి తయారు చేయాలి.
అప్పుడు వేరే ఏదో రకంగా వాళ్ళ కథ పడి ఇంకో కుండ ఏదో తీసుకొని పోయి నిండి తీసి ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఆలస్యం నా దగ్గర దా? చూశాడు. ఎప్పిచారం చేసావు నువ్వు అని పెద్ద కుమారన్ తోటి వాళ్ళని ఆ తల్లిని చంపమని చెప్పాడు. రండి ఏమండీ మీ తల్లిని చంపేసేయండి అన్నారు, ఆరుగురు కుమారులు పెద్దవాళ్ళు ఏడో వాడు పరచడం చివరి వాడు ఆరుగురు నిరాకరించారు. ఆయన విడిపోయాడు. ఆయన పరశురామ నా మాట ధిక్కరించినందుకు ఆ ఊరు అన్నలను వ్యభిచర్య చేసినందుకు నీ అమ్మను తలకాయను నరికేసేయండి. ఆ మాట కూడా లేదు తల్లి అనిపిస్తుంది. ఏ ఆలోచించలేదు. పుత్రా సంతోషించాను వరం కోరుకోను. అయ్యా అందరూ బతికారు. అందరూ బతికారు. ఇప్పుడు ఎవరు గొప్పవాడండి ఆలోచించండి. తండ్రి మాట విన్నవారు గొప్పవాడా? ప్రేమలో తండ్రి మాట కాదన్న వారు గొప్పవాడా? తర్వాత అడిగాడు పరశులామ అని నాన్నగారు, వాళ్ళందరూ అమ్మ ప్రేమతోటి చంపలేదు నీకు ప్రేమ లేదా? అంటే ప్రేమకు అర్థం వాళ్ళు చావకుండా ఉండటం అంటే వాళ్ళు బ్రతికి ఉండటం. వాళ్ళు చంపకున్నా అది వరకు మీరు చంపుతారు. కోపం వచ్చినాక మీరు ఆగలరు. మీ సంకల్పం వ్యర్థం కాదు మహానుభావులు కాబట్టి. మీరు చంపితే మళ్ళీ బతికించే యోగం ఉండదు. అది మీ మాట మేము వినండి. కోపించిన వారే కరుణిస్తారు చెప్పినట్టు వింటే నాకు మీ శక్తి తెలుసు మీరు నిగ్రహ అనుగ్రహ సమర్ధులు అందుకే సంపన్నగా నేను పంపించాను నేను అనుకున్నట్టే వరం అడిగాను పక్క వెతుకుతావు అన్నాను ఈ రెండు చేశాను ఇది జ్ఞానం అంతే, ఎదుటి వాని కోపాన్ని కాదు చూడవలసింది, ఎదుటి వాని శక్తిని చూడాలి. వాడు అమృత హృదయుడే, ఎందుకు ఆ పని చేస్తున్నాడు? ఎదుటి వారి పాపాన్ని ప్రక్షాద్ధణ చేయాలి, తప్పు చేస్తే తప్పును శిక్షించాలి. వారి మలిన మురికి తీసేయాలి. రోగాన్ని పోగొట్టాలనుకుంటే డాక్టర్ శత్రువా మిత్రుడా? రక్షించేవాడే. తప్పు నిచ్చుకోవాలనుకోడు. మన శత్రువు రోగాన్ని పోగొట్టేవాడే మనవాడా? మనసుకున్న రోగాన్ని పోగొట్టేవాడు శత్రువా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ సంగతి వాడికి తెలుసు కాబట్టి పరిశురాముడికి ఎంబడే కనిపించాడు. అంటే చూడండి ఈ గాధ మనకు ఏం చెప్తున్నది? కథ కాదు గాధ.
నేను చెప్తాను సాక్షాత్తు ఒక మహర్షి భార్య ఒక శక్తి స్వరూపుడు తాను ఉన్నది కూడా పుణ్యతీర్థ నదిలో ఉంది. నదీ తీరంలో ఉంది తన భర్త సాక్షాత్తు మహానుభావుడు జమదగ్ని తాను తీసుకుని వెళ్ళేది పూజా ద్రవ్యము ఇన్ని ఉండి కూడా బయట మొత్తం బాగుంది ఇప్పుడు ఏం బాగాలేదు ఆమె లోపల బాగుంది దాన్ ఎవడు కాపాడాడు మరి. నాకు నాటి నుంచి రక్షణ ఇవ్వు, అడవి నుంచి రక్షణ ఇవ్వు, ఆకాశం నుంచి ఇవ్వు, భూమి నుంచి ఇవ్వు, మనసు నుంచి ఇవ్వకు అంటే ఇవన్నీ నుండి ఏం లాభం? ఇవన్నీ ఎంత బాగున్నా మనస్సు బాగా లేకుంటే. ఎదుటి వాడిని హింస్వించాలి, ఎదుటి వాడిని ద్వేషించాలి, ఎదుటి వాడిని అవమానించాలి, ఎదుటి వాడిని బాధించాలి అనే భావాడు మనసులో ఉంటే బదరికాశ్రమంలో కూర్చున్న నరకమే వస్తుంది. అది చెప్పుకున్నాం కదా, దేవదాసు ఒకడు వేశ్యాదాసు ఒకడు అది చెప్పి నేను జ్ఞాపకం అనుకున్నాను. దేవదాసుకు నరకం వచ్చింది, వేశ్యాదాసుకు స్వర్గం ఇచ్చారు. నారదునికి ఒళ్ళు పండి అడిగాడు స్వామి బ్రహ్మను ఏమయ్యా ఏమన్నా బుద్ధి ఉందా ఇదేం పని. వాడు పొద్దున్న లేచి సాయంక్రం దాకా నీ గుడిలో కూర్చుంటాడు నీకే సేవ చేస్తున్నాడు. వీడు తెల్లార్దాము నుంచి ఎత్తి దగ్గర ఉంటాడు పక్కకు రాడు. వారికి స్వర్గం ఏంటి వీరికి మోషా ఏంటి. నాకెందుకు రా బాధ వాళ్ళని అడగరాదు వాళ్ళని చూడు నేను పిలిపిస్తాను జోదా అని అడిగినా ఆయన నువ్వు ఎక్కడ ఉన్నావ్ ఆ నేను దేవాలయంలో ఉన్నానండి పొద్దున్నే తన మూతిలోకి వెళ్తాను రాత్రి మొన్న దాకా వస్తాను సరే మీ మనస్సులో ఏం ఆలోచించుకున్నావ్? ఏం చెప్పాలండి నా కర్మ నా నాన్నగారు నాకు ఈ డ్యూటీ ఇచ్చారు, తెర లేవాలి తల్లి స్నానం చేయాలి పడుకొని ఆ గుడిలో కూర్చోవాలి ఆ గేమ్ పాద్యం అనుకుంటూ మా వాడు హాయిగా మొత్తం కూడా ఎంత దృష్టి ఉంది. సౌందర్య రాశిని అనుభవిస్తున్నాడు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళ నడుమ, ముక్కు, వాళ్ళ మూతి. కొంచెం మరి సాయం ఉందా? తల చెరిగేది వేగి చెరిగేది అని. వాడు వెయిట్ చేయదాసు కర్మనాయక్ దురభ్యాసం ఉంది, మా అన్నగారు ఎంత పుణ్యాస్తుడు హాయగా శ్రీమనీ నారాయణుడు అని పాదపద్మాలు వర్క్షస్థలం ముఖమడలం వెయిట్ ముందర ఉండి నారాయణుని ధరిచాడు, నారాయణుని ముందర ఉండి వెయిట్ ధరిచాడు ఎవరికి ఏం వస్తుంది ఏది రావాలి
బయట ఏమున్నదో కాదు, మనసులో ఏమున్నదో కాదు, అందుకే మనం ఈ భాగాన్ని అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య. నారాయణ ఇది ఏం కవచం? నారాయణ కవచం అది చెప్తారు. పై భాగం వరకు బహిహి చెప్పారు. దుర్గేషు, జలేషు, స్థలేషు, కే అధ్వని ఇవన్నీ బహిహి. తర్వాత ఉపాసనాతు, దేవసేననాతు. కదా ఇప్పుడు చూడండి మనకు అయోగాత్ హాసాత్ ఇవన్నీ ఎక్కడివి లోపటివి బయట భాగం ఉంది. పవిత్రంగా ఉండాలి. కాబట్టి మనము ఎక్కడ ఉన్నామో మన చుట్టుపక్కల వాతావరణము బాగుండదు. చుట్టుపక్కల వాతావరణం బాగున్నా మన మనస్సు బాగుండదు. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళటం చెప్తాడు. కలౌ ఆలయ తందరితి. భవిష్యపురాణం. కలియుగంలో నూటికి డెబ్బై మంది దేవాలయానికి వెళ్ళేవాళ్ళు దేవుణ్ణి చూడటానికి కాదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వారిని చూడటానికి. మరి వ్యాసుడు ఎంత లోతుగా చెప్పాడు. దరిచకాణాం దర్శనాయ గమిష్యంతి అబుధా నరాహ కలౌ. అబుధా అంటే మూర్ఖులు జ్ఞానం లేని వాళ్ళు. పరమాత్మను చూడటానికి వచ్చిన వారిని చూడటానికి వస్తారు. వాళ్ళు ఉంది ఎక్కడ? దేవాలయంలో. మరి మనస్సు ఎక్కడ ఉంది? దేహారే కాదు అందుకే పరమాత్మ దేని నుండి కాపాడాలి బయట నుండే కాదు లోపల నుండి కూడా కాపాడాలి. అది చెప్తున్నాడు మనకు అందుకే ఉగ్ర ధర్మాత్ ప్రమాదాత్ హాసాత్ అయోగాత్ కర్మ బంధాత్ చూడండి.
కపిలః కర్మ బంధ అంటే కర్తృత్వాభిమానం నుండి కపిలుడు కాపాడాలి. కదా గమనించాలి. ఎందుకు ఆ మాట అన్నాడు అక్కడ? పురుషత్తు నిర్లేపః అన్నాడు చూడండి. సాంఖ్య మతంలో ప్రకృతి కర్త్రి పురుషత్తు నిర్లేపః. అంటే నేను కర్తను కాదు అని కర్మ చేయాలి. కర్మ మానొద్దు. కర్తృత్వాభిమానాన్ని వదలాలి. కర్తృత్వాభిమానాన్ని వదలకుండా కర్మ చేస్తే అది మనల్ని బంధిస్తుంది. కర్తృత్వాభిమానం లేకుండా కర్మ చేస్తే మనం చేస్తే పని చేయదు. నాది కాదండి. నా హంకర్త హరి కర్త. ఎవరు కర్త? మనకు అందుకే వివాహంలో కూడా కామస్కర్త కామస్కారహిత కామోకార్షిత్ మంజురకార్షిత్ ఏ మాత్రం అది నేను పెళ్లి చేసుకోవడం లేదు ఎవరు చేస్తున్నారు నాలోని కామః కోరిక వీళ్ళు ఎవరు చేసుకుంటున్నారు? కామం చేసుకుంటున్నారు. ఎవరు చేస్తున్నారు? కామం చేస్తున్నారు. ఎవరు చేయిస్తున్నారు? కోరికే చేయిస్తున్నారు. ఈ గోరిక మూలం ఏంటి? మన్యు. సంకర్పం. అంత కర్త ఏమిటి మరి వివాహం అంతా అంత పరతంత్రం మనది కాదు. కాబట్టి కర్తృత్వాభిమానాన్ని పోగొట్టాలి. కర్తృత్వాభిమానం సాంఖ్య శాస్త్రం చదివితే పోతుంది. కదా? అలాంటి సాంఖ్య శాస్త్ర ఆచార్యులు ఎవరు? కపిలుడు. అందుకే కపిలుడు కర్మ బంధాత్. కర్మ బంధము నుండి కపిలుడు కాపాడాలి. ఇక సనత్ కుమార అవతు కామదేవత్. తర్వాత వాడు ఎవరు? సనత్ కుమారుడు. ఇతను ఎవరి నుండి కాపాడాలి? కామదేవుని నుండి కాపాడాలి. కామదేవుని నుండి ఎవరు సనత్కుమారుడు? ఎందుకు ఆయనే? అద్భుతమైనటువంటి యోగంలో తపస్సు చేయు అని అనుకున్నాడు కదా ఐది ఏళ్ల పిల్లవాడే. సనత్కుమారః అంటే సనత్కుమారః నారదః అని ఒక వ్యాఖ్యానం.
సనత్కుమార అంటే సనక సనందన బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారే, ఆ నలుగురిలో ఒకరుని ఒక రెండు యక్షణాలు ఉన్నాయి మనకు. ఇద్దరు అలాంటి వాళ్ళే, నారదుడు కామనిద్యతనే కదా? అలాగే సనత్కుమారుడు అతను 5 ఏళ్ళ పిల్లవాడే. ఆయన వాళ్ళ వయస్సు ఎన్ని యుగాలు నడిచినారు? పూర్వే శాముల్ పూర్వజ. అసలు మనలో కోరిక కలగకుండా ఉండాలంటే ఏం కావాలి? ఐదేళ్ల పిల్లవాడికి అందమైన అమ్మాయిని చూస్తే కోరిక కలుగుతుందా? కలగాలి. ఎన్ని ఏళ్ళు కలగాలి? ఎన్ని ఏళ్ళు రావాలి? ఓ 16, 18, 20 ఏళ్ళు రావాలి. 20 ఏళ్ళు రాకుంటే కోరిక ఏంటిది? అందుకే. తక్కిన వారందరూ కోరిక గెలవడానికి వీలున్న వయస్సు తెచ్చుకొని కోరికను గెలవడానికి అవసరపడ్డారు. సనకాదులు మా వయస్సు ఎప్పుడు ఇంతే ఉండాలి అన్నారు. అసలు మాకు స్థితే రాకూడదు. బురద అంటించుకో గలిగేవాడని కండి రాకుండా నడవడం మంచిది కాదు. ప్రక్షాళనార్థి పంచత్య దూరాదస్పర్చనం వరం అంటాడు. తెలుగులో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. బురద తొక్కి కాలు కడుక్కో దూరం నుంచి పోరాను. కాబట్టి కామన కలిగే వయసే రాసు కాబట్టి సమస్య లేదు కదా. మామ ఎప్పుడు ఐదే అండి ప్రశ్న లేదు ఎవ్వరు మాట్లాడరు అందుకే ఐదేళ్ల వయస్సులో అడిగిన కోరికలు స్వామి కూడా నెరవేచలేదు. ప్రధానుడు అడిగాడు సంసారం వద్దు బాబోయ్ నాకు మోష్యం కావాలి పిచ్చివాడా ఐదేళ్ల సంసారం వద్దు నంగారంట అనుకోనండి. 50 ఏళ్ళు వచ్చినాక వద్దంటే ఒప్పుకుంటాడు, 50 ఏళ్ళు వచ్చినాక వేస్తాడు. లడ్డు ఒకసారి తిని అబ్బా నాకు వద్దు అంటే అప్పుడు ఒప్పుకుంటాడు. మొదలు తినలేదు నాకు లడ్డు వద్దు అంటే అందరూ దడ్డు నీకు వద్దు అంటారు. కాబట్టి కోరికలు కలగటానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి యవ్వనాన్ని దూరం చేసినటువంటి వాడు సనత్ కుమార్. అంటే కాలం ప్రభావం ఏమిటి? కోరిక కలిగించేది కాలమే కోరికను తొలగించేది. చలగించేది కూడా కారణం. ఆ కారణం నాకు రావద్దు. నిరంతరం నేను ఐదేళ్ల వాడిని. నిరంతరం ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నవాడు సనత్ కుమారుడు. అందువల్ల అసలు శరీరంలో కానీ మనస్సులో కానీ ఎలాంటి ప్రకంపనలే కలగవు. కదా అందుకే సనత్కుమారః అవతు కామదేవ ఇక హయచీర్షామాం పది దేవహేడన
ఇది చాలా అద్భుతమైనటువంటి గాత. ఏం గాత? హయగ్రీవావతారం. ఎందుకు వచ్చింది అవతారం? వేదాపహార గురుపాతక చెప్పుకుంటాం మనం. చదు అలాంటి పేరున్న రాక్షసుడు వేదములను హరించాడు. ఎవరి నుంచి? బ్రహ్మని. ఎలా హరించాడు? ఆనాడు వేదాలు ఈనాటిలాగా గ్రంథ రూపంలో ఉన్నాయా? పుస్తకాలు హరించొచ్చా అండి? ఈయన మెదడునే హరించాడు. ఎలా? ఒక బ్రహ్మకు నిద్ర వచ్చిందట. నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు అతని నిశ్వాసాన్ని లాక్కున్నాడు. ఏమంటే ఏమిటి? తస్య నిశ్వసనం వేద. ఓ ఈయన గురువుగారట అండి నిద్రపోతున్నాడు అని గురువు నిద్రపోతున్నాడు అని చెప్పారు ఇంకా రేయ్ నా పనికి రాదు ఇది అపహరణం అండి అవహీలనం పెద్దలను గురువులను నిద్రపోతారు నిద్రపోకుడు అని చెప్తారు గురువు మా గురువు గారు ఉండేవారు కదా గొబ్బురు సేల గారు వారు పాడ ఎప్పుడైనా విన్నారా? పంచకావ్యాలు పాడం బాగా నిలిచిన వారు లేదు ఇందులో పోకుండా ఉంటారు. ఇది వస్తూనే ఉంటుంది, 100 మంది పిల్లలు ఉంటారు, 100 ఏ ఆరు మంది ఆరు మంది పిల్లల్లో మీరు చెప్పినట్టు చదవ ఎవడు తప్పు చదివి తిరగబోకుంటే అరేయ్ ఆ మూలక ఉన్నాడు తప్పు చెప్పావురా అని. ఒకే కుర్పాడు చేసేవాడిని కుర్పాడు చేసుకుంటూ వాడు ఆ పద్ధతి ఉన్నవాడు తప్పు చదివి ఎక్కడ రా చూడు ఏం చదివి రా అంటాడు. మళ్ళీ వాడు ఆ చదివి చదువు ఆ మళ్ళీ. నిద్రపో పాఠాన్ని పగం చేయలేదు చూడలేదు. కానీ వారి నిద్ర అన్నాడు పాఠాన్ని పగం కాదమ్మా. అంటే ఆ కడతడ మలకం అయిపోయింది పదము పదు వచ్చే దృష్టి శిష్యులంట. అయ్యగారు నిద్రపోతారనే మనం ఏం చదివినా జరుగుతుంది అనుకుంటే మాత్రం బెత్తం రెడీ. నేను ఒక్కనే వాడిని దెబ్బ తినేవాడిని ఒక్కనే మహా గోపం ఉండే పెద్ద దొరికి కొట్టేవాడిని అన్నాడు. మా రామాన్యం వాడు చూడు వాడు కత్తి చేస్తాడు ఎప్పుడైనా అట్లా నేను ఆడే అనేవాడిని అంటే ఎవడో నా మీద పడుతున్నాడని మాట్లాడేవాడిని ఎందుకు కొట్టిన వాదన అబ్బా బాయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
గురువులు నిద్రపోతున్నా వాళ్ళు జ్ఞానైక దుఃఖులు. వారి విశ్రాంతి మనకు జ్ఞానం పెంచడానికి మనకు వస్తుంది. చెప్పలేదా? సమయాబోధిత స్త్రీమన్ సుఖసుప్తః పరంతపః. సుదరకండి సీతమ్మ అయ్యో హాయిగా చొక్కి పడుకున్న రాముడిని దీపే అని అని బాధపడింది. మరి లేపకుంటే ఎలాగండీ? శత్రువు ఉన్నాడు కదా. వాడిని చంపొద్దా అంటే మనలాంటి వాడు శత్రు సంహారం చేయాలంటే లేచి చంపాలి. ఆయన పొద్దున కూడా ఉంటాడు. సుఖ సుక్త సన్పరంతప హాయిగా పడుకొని కూడా మనకు అది ఉంది ఆయన ఎవరు ఋషి యరస్కారం. యరస్కారం భారతంలో వస్తుంది కదా. ఎవరు మన జనవేయుడు చేయుతున్న సర్పయాగాన్ని ఆపడానికి ఆస్తికుడు వస్తాడే. ఆస్తికునికి తండ్రి ఏమో అయి ఉంటాడు. యరస్కారం. ఆస్తికుడు పుత్రుడుగా కావాలనే. జరత్ కారువుకు పెళ్లి చేయాలి. నాగపత్ని భార్య కావాలి. ఇంకా నాగ సంబంధం ఉండాలి. సర్పయాగం చేస్తున్నారు. సర్పయాగం చేయబో అంటే ముందు ఎప్పుడో చేయబోతారు. జనమేయు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పలను కాపాడడానికి సర్ప బంధువైనవాడు కావాలి. తనం ఉన్నది వాడికి ఎందుకు చెప్పాలి ఏం చెప్తాం. కాబట్టి సర్ప సంబంధం ఉన్నవాడు కావాలి. తక్షకుని పుత్రిక జరత్కారు. వీడు ఋషి. ఇది భృగు మహేష్ వాడు, ఇది ఓంశేష్ వాడు. వీడు జరత్, మీ పేరు జరత్ కాదు. ఏకనామదేవి ఏకనామదేవి. వాడు పెళ్లి చేసుకోడు జన్మచారి. తప్పని చేస్తుంటాడు. అలా వెళ్తూ ఉంటే ఓ చెట్టుకు పెద్ద గోతి ఉంది, ఆ చెట్టు కొమ్మకు అందరూ తలకింద వేయబడి ఉన్నారు, అందరూ పై డెసిషన్ లోనే ఉన్నారు కానీ మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి ఏడుస్తున్నారు. అయ్యా మీరంతా ఎవరయ్యా రుష్యులు చేస్తున్నారు నాయనా నీ నీ పితృ దేవతారా నా పితృ దేవతారా ఏమైంది ఏమైంది నువ్వే పుణ్యాన్ని నీ పుణ్యాన పాదలోగం పడుతున్నావ్ వివాహం చేసుకోవడానికి సంతానం లేదు
సంతానం చేసుకుంటూ ఒక కర్మ గెలిచి లేవు అని చూస్తున్నాం. వివాహం చేసుకుంటే మేము తడిస్తాం. చేసుకుంటాం కానీ నాకు నా పేరు ఉన్న అబ్బాయే కావాలి అది నా నియమం అది దానికేం భాగ్యం ఏర్పాటు అవుతుంది చేసుకుందంటే సరే పంపిస్తాం. ఈయన తో అవమానించి వాడిని కష్టకు కూడా వాసు కూడా ఉంటది వాడిని వాడిని ఇచ్చి పంపించాడు అయ్యా మా చెల్లెలు అండి జాగ్రత్తగా ఉండండి నాన్నగారికి మాట ఇచ్చారట మీరు చేసుకుంటాను కానీ నన్ను అవమానించగానే వెళ్ళిపోతాను నా ప్రవృత్తిలో నా విధానంలో తప్పు పట్టకూడదు. నన్ను అవమానించకూడదు. తప్పు కనపడితే వెళ్ళిపోతుంది. అంటే వీడు ఉండి నాయనా అలాగే కానీ వివాహం ఎందుకు చేసుకుంటున్నావో ఆ పని పూర్తి అయింది వెళ్ళిపో. పుత్ర పున్నామ పుత్రం కావాలి మరి పుత్ర సంతానం కలిగిన తర్వాత వెళ్ళిపో. అంటే పుత్ర సంతానం కలిగిన తర్వాత వెళ్ళిపో. ఆలోచించండి తథాస్తు అన్నాడు అంటే చెప్తున్నాను ఎందుకంటే మహానుభావులు తేజసాంభి నా ఆగహ సమీచ్యతే తేజోవంతులకు అపరాధం అనే వాయి లేదు వాళ్ళు వినిగినా కరెక్టే తప్పైనా కరెక్టే పాపం శాస్త్రం వాళ్ళను శాసించదు బలరాముడు ఉన్నాడు. బలరాముడు కూర్చుని చంపాడు పాపం పడుతుంది ఆయనకు. చెప్పాను రోమహర్షు ఉగ్రశ్రవ రోమహర్షు చెప్తాం. అలాగే అంటే చని పెళ్లి చేశారు. ఊ ఎలా దొరికే ఎన్నో మూడేళ్ళు అయింది అంటే వసులో ఉంటాడు మనకి ఏమొచ్చా అని. ఓ రోజు మధ్యాహ్నం మరి ఏమైందో తపస్సు చేశాడు ఇక భోజనం చేశాడేమో అరిసిపోయాడేమో. భార్య ఒడిలోనే తలకాయ పెట్టుకొని పడుకున్నాడు. సరే భక్త సేవగా ఒక పో కూర్చున్నాడు. పద్మ నాది ఉండు సద్దోరా అని ఆయన కూర్చుంది బాబు. అపరాణ్ణ అని పడుకున్నాడు అపరాణ్ణం అవుతుంది సూర్యాస్తం అవుతుంది లేవద్దు. సూర్యాస్తం ఏమైతే సంధ్యావాదనం చేయాలి మరి? లేపాలా లేపాలి అంటాడు. లేపితే లేపినా అంటాడు ఏ తప్పే లేపలేదు అనుకో. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి కావా? ధన్యవందనాలు నాకు ఇచ్చి చాచించొద్దా చెప్పొద్దా? లేపకుంటే ఎక్కడ చూస్తున్నావ్ అంటాడు, లేపితే ఏమంటాడు? అందులో కండిషన్ అవమానం చూడమని ఇప్పుడు లేపితే అవమానం అవుతుందా సమానం అవుతుందా ఏం చెప్పాలి? తలుచుకున్న వాళ్ళకు ఒక్క పిల్లని పెట్టొద్దు ఒక్క పెట్టొద్దు. ఏకమర బాబు వాళ్ళు కడుక్కు పడుకున్నారు కావాలని పోకున్నారు. తని దగ్గర దొంగ నిద్ర చూసి నేను ఏమైనా కానీ నా పని తన్మాన్ని తప్పకూడదు అని స్వామి స్వామి సూర్యుడు అస్తమిస్తున్నాడు సంజావం చేసుకోవాలి లేవండి అనగా నీకు ఉంది పడుకో పోయే వారు ఎంత ధైర్యం నీకు
కాదు వాడికి ఎంత దైర్యం సూర్యుడికి పడుకుంటే వాడు అస్తం ఇస్తాడా? నా శక్తి నీకు ఇంత తక్కువ అనిపించింది, నన్ను అవమానిస్తావా? నేను వెళ్ళిపోతున్నాను. తపస్సు అంటే ఏమిటి? నన్ను తపస్సు శక్తిని అవమానించావు ఏమిటి? అయ్యో మరి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ ఇబ్బంది ఏం లేదు వద్దంటే మాత్రం మీరు ఆగుతారా? కానీ మా అన్నగారికి ఏదో మార్గించినట్టు ఉంది సంతానం కలిగిన దాకా ఉంటానని జ్ఞాపకం చేయాలి మళ్ళీ ఇది అవ్వమనే చెప్పండి ఎందుకు పిచ్చి రా రాదా పిచ్చి దానా నువ్వు గడుపు పో ఇప్పుడు అందుకే వెళ్తున్నాను నీకు. ఒక మాట కలుగుతాడు అని కింద ఒక మాట అంటాడు. కృత త్రేత ద్వాపర యుగాలలో భార్య గర్భవతిని మొట్టమొదలు గుర్తించేవాడు భర్తేనత. కలియుగంలో మొదలు మూడో వాడు గుర్తించి భర్తకు చెప్పాలి. అది భార్య కూడా తెలవదు గర్భవతి ఉన్న సంగతి వేరే వాడు గుర్తించాలి. మరి ఎవడో గుర్తించి ఏ డాక్టర్ లేకుంటే ఏ నరసింహ భోంగ లేకుంటే ఏ పింఖోర్ వచ్చి అయ్యా మీ ఆవిడ గర్భవతి ఉంటే ఆహా అంటాడు. అప్పు రాత్రి గర్భ ఉంది నీకు ఎవరో వాళ్ళ దగ్గర తెలుస్తుందిలే మొదలు నీకు తెలియదు అసలు కింద నోట నోట్లాగా ఇది కలియుగంలోని కలియుగం పాపం అనడానికి కారణం ఇది భార్య గర్భవతి అనగానే మొట్టమొదట గుర్తించగలవాడు భర్తే. నిరంతరం ఆమెతో ఉండేవాడు వాడే. ఇప్పటి వాళ్ళకి ఏది లేదు. నాకు అందుకే ఆయన ఎవరు? కర్దమ ప్రజాపతి. ఆయనే చెప్తాడు. దేవవతి ఇప్పుడు నువ్వు గర్భవతివి సంతానం కలుగును అని చెప్పి వెళ్ళిపోతాడు. జరత్ గారు కూడా నువ్వు అక్కర్చి పిలిచిపోతావ్ కాబట్టి మహానుభావులు ఏం చేసినా అంతే, ఎందుకంటే ఈ ధార్మిక నియమాలన్నీ పని ఎప్పుడు చేస్తాయి? మనస్సులో చాంచన్యం ఉంటే ధర్మలోకం. మనస్సు నిరంతరం పరమాత్మ యందే ఉంటే తమ లోకం ఉంటుందా? ధర్మం దేనికో ధర్మాలని దేనికోసం? మనోదిగ్రహం కోసమే అండి. మానసిక ధైర్యం కోసమే ధర్మాలండి. అది మొదడే ఉన్నవాడికి. నాకు ధర్మ నియమ లేదు. అందుకే పడుకొని ఉండి కూడా కాపాడుతాడు ఆయన. సుఖ సుప్తః పరంతపః. పడుకొని ఉండి కూడా సంహారం చేసే మహానుభావుడు ఆ మహానుభావుడు.
మన పీతమ్మ స్వయంగా దగ్గర ఉండి చెప్తుంది. అదే రీతిలో బ్రహ్మ గారు వేదములను వదిలివేస్తూ నిద్రపోయారు. ఇంత పెద్దవాడు నిద్రపోతాడా? ఈయనేం గొప్పోడండి? ఈయన విశ్వాసాన్ని అర్ధుడు తీసుకొని వెళ్ళాడు. వేదములను హరించుట హైద్రు అటు ఉన్నారు హైద్రు అటు ఉన్నారు ఈ రాత్రి నుండి ఎందుకు చంపాడు హైద్రుడు? అపహరించాడని కాదు. అపహాసించాడు. పెద్దవాడైన బ్రహ్మను అపహాస్యం చేస్తావు అట్లా నువ్వు. అందులో హయగ్రీవ అవతారము దేవ హేడనం కోసమే వచ్చింది. అంటే దేవ హేడనాన్ని ఆపటానికి. ఏమన్నా అంటే ఎలా చేయడానికి కాదు అర్థం చేసుకోవద్దు. దేవ హీలనను ఆపటానికి వచ్చిన అవతారం హయగ్రీవ అవతారం. సోమకాసురుడు బ్రహ్మను అపహాస్యం చేశాడు. అలాగే హయగ్రీవ స్వామి అవతారం రావటానికి ఒక రాక్షసుడు హయగ్రీవుడు. వాడి ఆకారం అదే. ఐ గ్రీవా కాదు. ఈ మహానుభావుడు కూడా బ్రహ్మ గూర్చి తపస్సు చేసి నాకు మృత్యువు లేకుండా ఉండే వరమే ఉన్నది. అంటే పుచ్చు నాకే ఉందిరా నీ దగ్గర నేను ఎలా ఇస్తాను? ఇంకేదైనా కోరుకో కావాలంటే అన్నాడు. అలాగైతే నాలాంటి వానితోటే చావాలి అన్నాడు. నాలాంటి ఆచారమే. బ్రహ్మ తథాస్తు అనగానే వీడు అడగని పెద్దగా నవ్వాడు. ఎందుకంటే నాలాంటి వాడిని కోరుకుంటుడు. నాకు మృత్యు ఏదన్నట్టే కదా. ఆ మాట వినొచ్చా అని నడిపి వెళ్ళిపోయాడు. ఇదేమిటి? వాక్యం కదా అందులో అక్కడ ఒక మాట చెప్తాడు వ్యాసుడు. మానవుని బుద్ధిలో మనస్సులో ఒక సంకల్పం ఏర్పడితే దాని యొక్క రూపం ఆల్రెడీ ఏర్పడి ఉందన్నమాట. మనకు ఆలోచన వచ్చింది అంటే దీని యొక్క రూపం కాగిరి ఎక్కడో ఉంటుంది, తయారవుతున్నది, తయారు కాబోయే ముందే మనలో సంకల్పం కలుగుతుంది. మనం చెప్పా ఇప్పుడు రైళ్లు, విమానాలు ఇవన్నీ చూడండి. దీనికి మూలం ఏమిటి? మన ఇంట్లో మనం అన్నం వండుకుంటే రైలు తయారవుతుంది. కదా? అన్నం వండుతుంటే మూత పెడితే ఆవిరికి మూత పైకి లేచింది.
ఆకాశం అగరా నిలబడింది. అంటే ఆవిరిలో ఈ శక్తి ఉందన్నమాట. భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఆవిరి ఆపేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఆవిరిని కొన్ని రూపాంతరం చేస్తే ఆకాశంలో వెళ్ళవచ్చు. ఈ మనం తయారు చేయాలి. ఈ ఆవిరిలో చదనం చేసే శక్తి ఉన్నది ట్రైన్ చేయాలి. మొదలు బొగ్గు బొగ్గుతో ఉండేది రైలు ఇప్పుడు నేరుతో చదవదు కానీ ఇప్పుడు ఏదో డీజిల్ నడుస్తున్నది. మొదలు బొగ్గుతోటే. ఒక గందులో పోసేవాడిని. అంటే ఆ అదే టీమే అది ఆవిరే మరి అది ఆవిరే నాటి. అంటే మనలో ఒక ఆలోచన వస్తున్నది ఏంటి ఆ రూపం? ఉంది. ఉన్నదే సతహ సదుత్పత్తి ఉన్నదే పుడుతుంది లేనిది పుడదు. అలాగే నాలాంటి ఆకారంతో చావాలని వాడి మనస్సులో ఆలోచన వచ్చి అడిగాడంటే ఇలాంటి వాడు ఏర్పడబోతున్నాడు అని వాడే సూచించుకున్నాడు. వాడి మృత్యువును వాడే చెప్పుకున్నాడు. మన కోరికే మనకు మృత్యువు. రాస్తా అది విధానం అది. మనలో కోరిక జరిగిందంటే అదే మనకు గుర్తు. ఇలాంటిది రాబోతున్నది. నీ మొదలు ఈ ప్రపంచం ఇది. ఊహా ప్రపంచం అంటున్నాం కదా అది వాస్తవమే అసత్యం కాదు. ఏర్పడబోతున్నది. నాలాంటి వాడు కావాలి. వీడు బ్రహ్మను హేళన చేశాడు వాడు. వీడు తయారు కావటానికి అంటే హయగ్రీవ స్వామిని తయారు చేయటానికి నారదుడు అటు విష్ణువును ఇటు రుద్రుడిని ఇద్దరిని కాస్త. పురికొలిపి రెచ్చగొట్టి ఇద్దరిలో వేషం లాంటిది మీరు సంగ్రహం అనుకోండి వేషం లాంటిది కనిపించి వారిద్దరితో యుద్ధం చేయించాడు. కదా చెప్పాను కదా. ఇలా శివకేశవ యుద్ధం అలాగే బ్రహ్మ యుజయుని యొక్క సంవాదం బ్రహ్మ సోమకుని సంవాదం మొత్తం అన్ని వైపులా చూస్తే హే గ్రీవ స్వామి అవతార అంటే ముందు జరిగింది ఏమిటి? దేవ హేళన. ఇక్కడ దేవుడు ఉంటే దేవతాలే కాదు పెద్దలను అవమానించుట. మహానుభావులను అవమానించటాన్ని మించిన పాపం లేదు. భాగవత్ భాగవత్ భాగవత ఆచార్య అపచారం. దీన్ని ఎవరు పోగొట్టాలి? దాని కోసం దాని వల్ల వచ్చిన స్వామి పోగొట్టాలి. ఎవరాయనే? హై. అందుకే అంటున్నాడు హయతీర్శామాం పతి దేవహేడనాత్ దేవరిటి వర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం.
నిరయాత్ అశేషాత్ తరువాత వాడు దేవ ఋషి వర్యః నారదుడు. నారదుడు దేని నుంచి కాపాడాలి అంటే? పురుష అర్చన అంతరాత్ భగవంతుని ఆరాధనలో కలిగిన విఘ్నం నుండి అన్నారు. చాలా లోతుగా వెళ్ళాలి. పూజా మందిరంలో కూర్చొని మనం ఆరాధన చేస్తున్నాం. మధ్యన ఒక ఫోన్ వచ్చేసింది. నమా అంతా బయటికి పోయి ఫోన్ మాట్లాడి పెట్టి మళ్ళా పూజ మందిరం కి వచ్చామనుకోండి. పూజ కాదు పోయింది పూజ. మళ్ళీ ఆచార్య త్రిహస్త్రి అర్ఘ్యం సమర్పణ అని మొదలు పెట్టాలి. మనం దీన్ని నమలు చేస్తే మనకు పొద్దున్నే దాకా అర్థం కాదు. అందులోకి వెళ్ళేవాళ్ళు డాక్టర్ గారు డాక్టర్ గారు. అర్ఘ్యం తోరిపోయామని ఒక ఫోన్ వస్తుంది. పోవాలి మన నుంచి మళ్ళీ అర్ఘ్యం తోరిపోయామని చెప్పి అర్ఘ్యం కాదు స్వామికి అర్ఘ్యం అందదు. అది కాలంతా బురద రాజ్యం కాడ కాదు ఈ అటు రాగేస్తాది అందుకే పురుషార్చనాంతర దేవతల నార పరమాత్మను ఆరాధించడానికి వచ్చే విఘ్నం నుంచి కాపాడవలసిన వాడు నార. ఎందుకు అతను నిరంతరం నారాయణ నామానుసంధానం చేసేవాడు. అంటే భగవంతుని ఆరాధనకు విఘ్నం వారించేది ఏది? భగవంతుని నామానుసంధానం. పూజా మందిరంలో వెళ్ళినప్పటికి వైభజ్ దాకా నిరంతరం భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇది నాకు రావు. ఎందుకు రావాలంటే ఇది నాకు ఈ భయం బాగా విని వస్తుంది. ఓ అయ్యగారు పూజ ఉన్నారు తర్వాత ఫోన్ చేయాలా అంటారు. మనం చాము కూర్చుంటే వస్తా ఉన్నాడేమో ఫోన్ వచ్చిందని చెప్తారు. మన నోటి నుంచి మంత్రాలు ఎలా అనుకుంటే ఏ ఉత్తయం ఏమంటుంది పోనండి అంటారు. మనం అంతా చదువుతుంటే పూజ ఉన్నా తర్వాత మాట్లాడండి. నిరంతర నామ సంకీర్తనము భగవంతుని ఆరాధన ఇచ్చిందన్నమాట భగవంతుని ఆరాధన ఇచ్చి తగ్గించాలి అంటారు. సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే కూడా భగవదారాధన విఘ్నాన్ని పోగొట్టేవాడు నారదుడు. తెలుసా ఎందుకో? అది రావతా ఎట్లా వచ్చింది? దాసి పుత్రుడు.
నిరంతరం ఉంచులు చాతుర్మాస్య వ్రతంలో ఒక అడవిలో ఉంటే ఆ 4 నెలలు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళు పిల్లవాడిని తన పిల్లవాడికే చూశారు. వాళ్ళ ముందర ఏం చేశారు? ప్రసాదం ఇచ్చారు, వాళ్ళ కవి వేయడం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కథలు చెప్పారు. భగవంతుని ఆరాధనలు మొత్తం నేర్పింది అతనికి వాళ్ళే. చాతుర్మాత్యరు భగవదారాధన అప్పుడు సేవించి దానితో జ్ఞానం పొంది దానితో బ్రహ్మపుక్తుడు అయ్యాడు కాబట్టి భగవదారాధనకు మారుపేరు ఏ వర్షివర్య. అందుకంటే ఏంటి మనము పెరుమాళ్ళ గదిలోకి అడుగు పెడుతూ నారద నామాన్ని సంకీర్తన చేస్తూ లోపలికి వెళితే ఏం ఫోన్లు రావు వచ్చిన మన చెబు ఇవ్వరు. అంటే విజ్ఞనం కాదు నారద నారద నారద రామాయణం మనకు ప్రహ్లాద నారద పరాచర కుండరీశ వ్యాస అంబరీశ సుఖ శౌనక భీష్మ దాంత్య రుక్మాంగల అర్జున బలి ప్రవరాన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరాన్ పరమ భాగవత సంకీర్తన చేస్తూ ఆరాధన చేస్తే ఆరాధనకు వినందం దేవర్షి వర్యః పురుషార్చనాంతరాత్ కూర్మః హరిర్మాం నిరయాత్ అది ఓ ఏమైందా? ఇరయాత్ అశేషాత్ ఇప్పుడు కూర్మావతారం. ఈ కూర్మావతారము అన్ని రకముల నరకముల నుండి తొలగించాలి అంటున్నారు. మనం పొరపాటు ఊహించం. కూర్మావతారం బరువు నుంచి కాపాడాలి, సముద్రం నుంచి కాపాడాలి, యుద్ధం జరుపుకుంటాం మనం. కానీ అన్ని రకముల నరకముల నుండి కాపాడాలి. ఈ నరకం దాని యొక్క వివరణ ఇవాళ కాదు కాబట్టి రేపు కూర్మావతార వైభవం కూర్మావతార వైభవాన్ని రేపు ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు కాదు బహుశా రేపు పూర్తి చేసే ప్రయత్నం చేయొచ్చు రేపు పూర్తి చేయొచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
ఒక్కొక్క అవతారంలోని ఆంతర్యం చెప్పుకుంటూ వెళితే ఉదయానికి హత్తుకుంటుంది. ఉత్తగా అర్థం చేస్తే మూడు రోజులు ఒక మూడు గంటలు ఒక గంటలు అవుతాయి. మూడు గంటలు చాలా విషయం. ఇది అవకాశం వేదాపహారము అంటే వేదాపహారము.
For the Paramatma to protect us, the intercession of the Divine Mother (Purushakara) is needed. Without Her recommendation, even if the Lord says "no" first, to get protection one must ask Her. From there it cannot be escaped - this is what we have been explaining. That is why the term "Maayaa Vatuh" is used - the implicit meaning is: though He appears as a celibate student (Brahmachari), He is actually a householder (Grihastha). Because even Paramatma...
He is described as a dwarf (Vamana). Is He actually short? "Aajanu baavam aravinda dalaayata aksham" - lotus-eyed, with arms reaching the knees. There is no one taller than Him in the universe. So why did He come as such a small person? When one wishes to beg for something, one naturally makes oneself small. Two points: one is the father of a marriageable daughter (kanya-pitaa), and the second is the supplicant (yaachaka).
What must one do then? Before the gift-water (daana-jala) could fall, He grew. Where did the water go? This is happening - "I will measure your gift, not its worth." The other man could not check the subtle dharma. This is what we call dharma sookshmam (subtlety of dharma). Such subtleties of dharma - the point of no return (paadara point of no return) - is what they call it.
Those who are not satisfied with what the Paramatma has granted them - will granting them sovereignty over all the worlds satisfy them? A truly contented person is urged to be the most generous. Because as wealth increases, dissatisfaction and desire also increase. Not ordinary desire - greed (duraasha). Because what one cannot use at all - what benefit does it give? We too...
That is why we say this is not old - the Vamana-Trivikrama avatar refuted false doctrine unequivocally. And by spreading Himself through His three strides across the entire universe, the Paramatma directly demonstrated His all-pervading nature and His role as protector of all creation. That is why Vamana is on earth and Trivikrama is in the sky.
He is the master of all creatures in the forest. Therefore in dangers arising in the forest - "vane rakshatu Varaahaha tare rakshatu Vaamanaha atvyaam Narasimhasyaha" - in the forest, Narasimha is the lion. The lion is in the forest (aranya), Nara is in the fortress (durga) - Narasimha covers both places. What is this junction? Half forest, half town - battle terrain.
As long as no disease comes, we are healthy, strong, and confident. "There is no one as capable, as healthy, as powerful as me." Then a small thorn pierces the foot - "I think I cannot walk for three days." What can one do? That is our power. He who laughed at just a thorn for three days - what is our greatness then?
It is all over. What is the reason? Hiranyakashipu built fortresses all around himself. We must note this. Do not read the story merely as a story. We must examine the secret within it. Hiranyakashipu built fortresses everywhere - in the air (vaayu), in the earth (kumbhini), in fire (agni), in water (ambuvum), in the sky, and in all the directions.
Through his own descriptions, he dug his own grave. He did not need to be asked - from there (Vaikuntha) the Lord simply came down and saw it. Therefore when our intellect has no support (anda), calamity strikes us. Great calamity comes. What must we do? What to do when that happens? At such a time, Narasimha means He comes as the support.
A good support at all times - if even a mother does not give good support at the right moment, then we are forever enslaved to the night. Instinct toward violence and desire - that is the problem. Therefore whenever our senses are coated with the demonic nature (aasura-tvam), the Lord immediately comes as the enemy (ari) and strikes them down. If by chance He considers them divine, He protects them. Control of the senses...
The sky which already had a hole - it developed another hole. "It cracked again." When one great laugh was released, all directions resounded. It echoed everywhere. Pregnant women immediately gave birth - their wombs instantly delivered due to extreme fear. In olden times, when a delivery was difficult, a loud fearful sound would help. The shock triggered labor.
How many? Sixteen forms of worship (16 Pujas). How does the Paramatma bring the individual soul (Jiva) under His control? He does not interfere with the soul itself - the soul remains as it is. But He takes control of our army - our jnana-indriyas (sensory organs) and karma-indriyas (organs of action). Our own faculties remain under His command. What are we to do? It becomes like an NGO strike - the government...
Shodashaayu dha sampannah - He is equipped with sixteen weapons. This is described in the Bhagavatam and explained extensively in the Padma Purana. In the Padma Purana, the description of Narasimha Swami spans eight chapters - eight full chapters! And in the Bhagavatam, the poet described Him in just two chapters. How greatly He is beloved of devotees (bhakta-jana-vatsara) - and how He responds to those who afflict His devotees...
In which avatar do all these qualities appear? We are seeing anger in Narasimha. That very anger - at whom does anger come most? Where there is great love, if that beloved one does wrong, the anger is intense. A random stranger passes by and tears someone's piece of cloth - one does not get angry. But if our own person tears a cloth while walking on the road - one calls him and...
One must go to the forest, to a village, to a city, to a battle. Wherever one must go, a path (dhaari/adhva) is needed. Therefore more important than the destination is the path. One who sets out to go somewhere does not instantaneously arrive - one walks here, there, step by step and arrives. All that walking - what is it?
What does protecting the path mean? Those who could harm us must not enter that path. Some things are being placed (on the path) - some things are being buried. What are they burying? They put things in the earth on the road. As we walk along - suppose they buried them long ago - and now we say even the path must be protected! Therefore the path must be protected, and on the path we must be protected. That is why...
And He balanced the entire earth on that tusk (of the Varaha avatar). The entire terrestrial sphere - He let it rest lightly on His two tusks. You may say anything - it is like a mustard seed to His siddhaarta-anga (form). Each avatar gave one specific benefit - that is what the Lord says. He has all these capacities. For us it is a wonder, but we described it as His sport (vilaagam). In the Koorma avatar...
With the gaze of Hiranyaasura - that demonic gaze - the demon strikes. That is why sexual union (samgama) during the sandhya-kaala (twilight) is forbidden. Union during Brahmi muhurta (pre-dawn) is also forbidden. What is the reason? The observers must be auspicious. One wants no one to see - but that is impossible. "They have all surrounded us, Lord." He says to the couple - stay lovingly together.
Who is to protect us in the mountains and forests? The very one who was exiled there must protect those who went there. "Vipra-vaasa" - exile from home. When one leaves the city or village and goes to the forest - there in the mountains and valleys, those dwelling there (Narasimha, etc.) must protect the traveler.
The secret being specially taught to us - what secret must we know? One must not go to the forest alone. "Eka-stapa dvi-radhyaaye tribhir-geetam chatushpadam pancha sapta tatha aranya sangraame bahavo janaa" - these are all proverbs of caution. Do not take many people when doing tapasya. But one must not go to the forest alone either.
With auspicious prayers (mangala-shaaasana) we must travel - this is the implication. "Iti saraspanaha vyaadha bharataagrajaha asmaan maam ugra dharmaatu akhiraatu pramaadaat Naarayanah paatu" - "Narat ya haasaat" - now without going directly to the avatars, the original Sri Man-Naarayana Himself should protect us. From what? From ugra-dharma (fierce dharma) - from extreme and violent modes of conduct.
Is this the right way? Is this dharma? Such usage of abhicharaa (dark rituals) - the use of abhicharaa. So who is to protect us from this? From the tendency to destroy others through abhichaara - or from the abhichaara performed by others against us - who must save us? In both ways, ugra-dharma must not arise within us. Meaning abhichaara and such practices...
He (the one performing the ritual) is Naarayana. You are also Naarayana. Can Naarayana believe in harming Naarayana? The one performing the rite is Naarayana. The one on whom the rite is performed is also Naarayana. So if we understand the meaning of "Naarayana" - "maa shimushyaat sarva bhootaani" - He does not harm any being. "Brihat sandojnam" - this is the vast doctrine. No living being should be harmed.
Later - "does anything come to you too?" he asks. I suppose not - but for him too - the same. So right now, what is your nature? The most terrible sin of all is making fun of others (para-parihaasam) - mocking others. Why did the Paramatma give him what He gave? From him, what can we learn about...
Whoever is incapable, whoever is meek, whoever is fallen, whoever is powerless - that person must be uplifted first. To mock such a person is our own demonism (raakshasatvam), the pinnacle of ignorance. That is why the one who uplifts such people - he is a true Nara. The two are both Naras - Nara and Naarayana. The rishis have spoken of Naarayana as a sage too - in the Badari ashrama...
He was a great soul. Why did the Lord create him - poor Kuchela, what did he do wrong in all this? He is Sahajaya - one who was born alongside (sahajaayudu). He was Naarayana's classmate (sahaajayaudu). Where was he found? Uddhava was the son-in-law, Maitreya was Vyasa's classmate. Very great status. And Kuchela was...
What kind of yoga would that be? It would be "dur-yoga" (bad union). Therefore Dattatreya came to ensure that yoga does not reach those who are unworthy of it. Around him there are four dogs. Dattatreya - explain him. There are about eight women around him. About six vessels of wine (paana-paatras) are there. And next to that, something else...
Who is it you are thinking about? Think carefully before coming to me. "Alas Lord, my mother has come and wants to take me with her." Oh, the mother has come? Then mother - let it go. What does this mean? Who is Renuka? She is Shakti. "Krite tu Renukaa Shakti, treetaayam janaka-atmajaa" - according to scripture: in the Krita Yuga she is Renukaa Shakti. In the Treta Yuga she is the daughter of Janaka (Sita). What about her? He (Parashurama) there...
One thinks - the neighbor's husband treats me better than my own. Every person thinks the neighbor's wife is more beautiful than his own. One's own wife seems plain even if she is actually beautiful - to one's own eyes. This is not the point I am making. It is not the neighbor's lie - it is the neighbor's tamarind-greens that taste better (a Telugu proverb). "That man's wife's cooking tastes better" - like that...
Along with Paramatma. The Jiva must remain united with Paramatma. Dattatreya protects from the separation (viyoga) from Paramatma. Yoga means union. He must protect from the state of being without union. That is, Dattatreya must protect one from drifting away from the Paramatma. That is why he is called Yoga-naatha (lord of yoga). He is the Yogacharya (teacher of yoga).
Whether you noticed it or not, there is a shift. Earlier we prayed for protection from places - from earth, from sky, from water, on the road, in the forest, in the fortress, in the jungle, in battle. Now I am enumerating the protection from gunas (qualities/tendencies). The verse asks: from yoga-ayoga, from "keedana" (ridicule), from haasaat (laughter/mockery). Do you understand? How many kinds of dangers can come to us...
Then in some other situation, their story fell apart and he took another pot and went and filled it up - got delayed. Why the delay? He came near him. "You did abhichaara (black magic)!" - the elder son said, and he was told to kill that mother. "Come - kill your mother!" they said. Six sons, the elder ones...
I will tell you - a great sage's wife, herself a form of Shakti, was living on the banks of a holy river (Punya-teertha). She was on the riverbank. Her husband - the great sage Jamadagni himself - and she was carrying puja materials - all this was present and everything was fine outside. Now something is not fine. She is fine internally - but who is protecting that?
Not what is outside - not what is in the mind - that is why we speak of this section: "antar bahishcha tat sarvam vyaapya" - the Naarayana Kavacham. What kind of kavacham is this? Naarayana Kavacham - that is what it says. Up to this point it covered "bahihi" (outer). In fortresses, in water, on land, in the sky, on the path - these are all outer (bahihi). Then from worship, from divine-army - now see: the kavacham also covers "ayogaat" - protection from wrong union.
Kapila must protect us from karma-bandha - the bondage of the sense of doership (kartritva-abhimaana). Notice this carefully. Why was that said there? Because in the Sankhya doctrine - "Prakriti kartri purushastu nirlepaha" - in Sankhya, Prakriti (Nature) is the doer and the Purusha (soul) is untainted. Meaning one must perform action while thinking "I am not the doer." Do not stop karma. But release the pride of doership (kartritva-abhimaana).
Sanatkumara - among the four mind-born sons of Brahma: Sanaka, Sananda - there are two of them mentioned here. Two of the same kind - Narada too was of the same nature, right? Similarly Sanatkumara - he looks like a five-year-old child. How many yugas have passed in his age? "Poorve shaamul poorvaja" - he was born even before creation's beginning. In him, desire never arose.
This is a very wonderful category. What category? The Hayagriva avatar. Why did this avatar come? "Vedaapahara" - theft of the Vedas - this is what we speak of. A demon by that name (Madhu-Kaitabha, or referring to the related narrative) stole the Vedas. From whom? From Brahma. How did he steal them? Were the Vedas in written book form in those days? Can books be stolen? He stole from the very mind of Brahma!
Even when teachers sleep, they are engaged in "jnaana-duhkha" (the suffering for knowledge). Their rest comes for the purpose of expanding our knowledge. Is this not said? "Samaya-bodhita sriman sukha-suptaha parantapa" - Sita saw Rama sleeping blissfully and grieved - "he is sleeping so peacefully" - she felt sad. But if she didn't wake him, how would it work? The enemy was present. To slay the enemy...
Continuing to beget children - seeing that not one karma is overcome by that. Getting married - "we will get wet (involved in it)." We will do it, but my son must carry my name - that is my condition. Whatever fortune is ordained will happen. Those who do it say - okay, we will send (the girl). He insulted this man - that hardship too - Vasu too would be there - that man was given to him...
No - how much courage does that man have! If the Sun lies down, will he abandon his setting (aastam)? "You made my power seem so little - you are insulting me? I am leaving." What is tapasya (austerity)? "You insulted the power of tapasya - what is this?" Well, if you leave you leave - no problem as such. If you say "I won't" - even then you can't be held back...
Our own Peetamma (Lakshmi) stays close and guides us directly. In the same way, Lord Brahma - setting aside the Vedas - fell asleep. Can such a great being fall asleep? This man's trust (vishvaasa) was taken away - the demon (Haidu, Madhu-Kaitabha) carried off the Vedas. And there on the other side - why did Haidu kill? That night from...
The sky stood still (held in suspension). Meaning this power (of steam/vapor) is present in it. The earth's gravitational pull is being countered by steam. Therefore if this steam is channeled properly, one can travel through the sky. This must be manufactured. Steam has the power to lift. The train must be driven. First it was coal - the train ran on coal. Now it runs on electricity.
"Nirayaat asheshaatu" - after all this comes the divine sage Narada. What must Narada protect from? "Purusha archana antaraatu" - from obstacles that arise in the worship of the Lord. One must go deeper here. We are seated in the puja mandira (shrine room) performing worship. In the middle, a phone call comes. All the "namas" (prostrations) go out the door to take the phone call.
Continuous. During a Chaturmasya vrata in a forest - staying those four months with them (the sages) - they looked after the child as their own. What did they do in front of him? They gave prasadam, they gave him their works to recite, gave him everything, told him stories. The entire worship of the Lord - they taught it all to him. Those Chaturmasya devotees of the Lord...
If one explains the inner significance of each avatar, it will be absorbed by the time of dawn. If one merely explains it literally - three days, or three hours, or one hour is taken. Three hours is a lot of material. This occasion is the theft of the Vedas (Vedaapaharam) - that is the topic.