విదురుని తీర్థయాత్ర: పవిత్ర క్షేత్రాల్లో భక్తి
Vidura's Pilgrimage: Devotion at Sacred Tirthas
విదురుని తీర్థయాత్ర వర్ణించబడింది - రోజుకు మూడుసార్లు స్నానం, నిరంతర జపం, బ్రహ్మచర్యం పాటించే మహాత్ముడిగా చిత్రీకరించబడ్డాడు. సర్వేంద్రియాలతో, అన్ని వేళలలో, అన్ని చోట్ల కేవలం ప్రభువు సేవే - ఇదే భక్తి పరిపూర్ణత అని వివరించబడింది. ప్రభాస తీర్థం చేరుకున్నప్పుడు పృథ్వీ మొత్తం ఒకే పాలనలో ఉందని చెప్పబడింది.
Vidura's pilgrimage to sacred tirthas is narrated - he is described as one who bathes three times daily (trishravana snayi), constantly chanting and practicing brahmacharya. The session explains the perfection of devotion: using all senses, at all times, in all places, only in service of the Lord. Vidura's arrival at Prabhasa Tirtha coincides with the earth having come under one sovereign rule.
మాతా పితా యుభయ సయ విభూతి సర్వం యదేవ నిజమేన తత్మయానాం భయానాం ఆద్యస్య నత్ కులపతే రుగుణాభిరామ శ్రీ వక్తదంగిరి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం ద్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వృందే జగద్గురుం హతసీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రథన కంకణ కేయూరం కృష్ణం వృందే జగద్గురుం కుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం నిలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం మాలావిపోషితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం శోభితం వరిహి పించావజూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుగ్మిణీ కేలి సంయుక్తం పీతాంబర శోభితం అవాత్వ తులసి గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పడేత్ కోటి జన్మ సుతం పాపం స్మరణేన వినచ్యతే శ్రీ కృష్ణ పర బ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నబ్సారం త్యక్షేత్ పౌత్ర కల్మచం పరాచరాత్మజం వందే సుతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వాధూల కులభూటణం శ్రీ రంగార్య గురు పుత్రం జడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తిహి నువ్వు చెప్పుకున్నావ్. విదురుడు దుర్యోధనని చేత. జుమించు అవమానించబడి తన ధనువును ద్వారంలో ఉంచి బయలుదేరాడు. తీర్థయాత్రలు అంటే పుణ్యక్షేత్రములు పుణ్యతీర్థములు రెండింటిని గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తిహి. పవిత్రమైన దానిని ఏకాంతంలో పుజిస్తూ అని చెప్తున్నాం. ఇలా 19. అది అయిపోయింది 20 మొదలు పెట్టాలి. ఒకసారి పూర్వ కథా ప్రసంగేన అద్య కథా ప్రస్తుయతే అని శాస్త్రం కాబట్టి మనం ఏ శ్లోకం దగ్గర ఆపామో ఆ శ్లోకం మళ్ళీ ఇవాళ మొదలుపెట్టాలి. మన పారాయణంలో కూడా ఏ అధ్యాయం ఆపామో ఆ అధ్యాయం చివరి శ్లోకం తీసి మళ్ళీ ఇవాళటిది మొదటి శ్లోకం చేయాలి. సమాప్తిలో కూడా ఏ అధ్యాయం ముగించామో తర్వాత అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని చదివే ముగించాలి. అది పారాయణ విధానం. అది అంటే ఏంటి? అంటే ఒకసారి రివిజన్ అంటాం కదా. నిన్న ఏం జరిగిందో ఇక్కడ అందరం ఇంచుమించు 60 ఏళ్ల పైనే ఉన్నాం కాబట్టి నిన్న చెప్పింది వాళ్ళ జ్ఞాపకం ఉండకపోవచ్చు. లోపు ఉన్న వాళ్ళకు శత తక్కువ కాబట్టి అసలు జ్ఞాపకం ఉండకపోవచ్చు. అందుకోసమని ఒకసారి దాన్ని దీన్ని కష్టపడి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా పవిత్రమైనటువంటి దాన్ని ఏకాంతంలో భోజిస్తూ మేధ్య విముక్త వృత్తిహి సదాపృతః అధస్యయానః అవధూతః నిత్య స్నాయి అని చెప్పుకున్నాం. నిత్య స్నాయి అంటే నిత్య బ్రహ్మచారి, నిత్యోపవాసి మనకు మూడు ఉన్నాయి నియమాలు. అందరూ ఏం చేయాలంటే నిత్య స్నానము ఉండాలి. నిత్య బ్రహ్మచర్యము ఉండాలి. నిత్య ఉపవాసము ఉండాలి. బతుకుతామా? అట్లయితేనే బాగా బతుకుతాం.
నిత్య స్నాయుయి అంటే అర్థం ఎప్పుడు నీళ్ళ రమ్ములు కాదని కాదు రోజు మూడు పూటలా స్నానం చేయాలి త్రిశ్రావణ స్నాయుయి ప్రాతః మధ్యాహ్నం సాయంకాలం నిత్య బ్రహ్మచర్యము అంటే ఋతుకాలములో తప్ప స్త్రీ సంగమాన్ని వదిలి పెడితే బ్రహ్మచర్యము. నిత్యోపవాసము అంటే రోజు రెండు పూటల భుజిస్తే నిత్యోపవాసం. మనకు పొద్దున కావాలి ఏదో ఫాస్ట్ బ్రేకా బ్రేక్ కావాలి. మళ్ళీ ఒంటి గంట కావాలి మళ్ళీ నాలుగు గంటలు కావాలి. మళ్ళీ ఏడు గంటలకు మళ్ళీ రాత్రి కదా అసలు నిత్య భోజి అన్నమాట వారికి నిత్య భోజి అవుతది. అందుకే ఈయనే సదాకృతః అన్నాడు. ప్రత్యేకించి. సదాపృతః ఎప్పుడు స్నానం చేస్తూ అంటే త్రిశోఘ స్నాని అధశ్యయానః కిందనే పడుకుంటూ మహానుభావుడు అవధూతః అలక్ష్యతః స్వైర స్వైహి అవధూత వేషః తాను ఫలానా అని తనను చూస్తే ఎదుటి వాళ్ళు గుర్తుపట్టకూడదు. అంటే రెండు రకాలుగా ఓహో మీరు విదురుల వారా అని గుర్తుపట్టకూడదు. మీరు మహా పండితులా అని గుర్తుపట్టకూడదు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే అంటే కపటం కానీ వంచన కానీ ఆడంబరం కానీ అహంకారం చేయం. ఈ నాలుగు బాలులకు ఉండవు. పిల్లవాడు మన దగ్గరికి వచ్చాడు, కోపం వచ్చి ఓ చెంపకాయ వేశామనుకోండి. ఎంతసేపు ఉంటాడు కోపం అది? ఐదు నిమిషాల్లో మళ్ళీ వచ్చి మన వాడనే కూర్చుంటాడు. నన్ను వీడు కొట్టాడే, నేను వీడి దగ్గరికి పోను అన్నా. భావన ఉండదు వాడి దగ్గర. అలాగే వాడికి కావలసిన దాన్ని మొఖాన్ని అడిగేస్తాడు. వంచన ఉండదు, కపటము ఉండదు. క్రోత ద్వేషాలు, కక్షలు ఉండవు. అది బాల్యం. తనను ఎదుటివాడు గుర్తించాలనే తపన ఉండదు. ఇది అవధూత స్వైహి అరక్షితః. అవధూత వేషః వ్రతానికేరే హరితోషణ అని చెప్పుకున్నాం. పరమాత్మ వేటితో సంతోషిస్తాడో అంటే ఇస్వేకీర్తయే కీశమం మురరిపుం చేతోభజం అని చెప్పుకున్నాను. పరమాత్మ ప్రసాదించినటువంటి సకల అవయవములను
సకల ఇంద్రియములను అన్ని కాలములను అన్ని దేశములను అతనికి మాత్రమే ఉపయోగించగలుగుట పరి సంతోషిస్తారు. మనం మొదట చెప్పుకున్నాం మనం చేసేటువంటి భోజనం మనం చేసేటువంటి స్నానం. మనం చేసేటువంటి సంభాషణం, మనం అనుభవించేటువంటి భోగములు మన కొరకు కాదు, ఇదంతా స్వామి కొరకు స్వామి సేవే అన్న భావనతో చేస్తే స్వామి సేవే. ఆ కడుపు నింపుకుంటున్నాను అంటే పాపం తప్ప కానాయ, అపానాయ, ఉదానాయ, సమానాయ, వ్యానాయ ఆయనకు అర్పిస్తున్నాను అంటే దాన్ని భోజనం అనరు. ఇది న్యాయంగా భాజనం. భోజనం కాదు. భాజనం అంటే పాత్ర. ఇది పరమాత్మ సేవకి ఇది భాజనం. ఇందులో పడేశాము అంటే మన దాంట్లో కాదు. పరమాత్మకే అహం వసామి మద్భక్తేషు. అలాగే తత్ విహ్వయాచ అచ్నామి. ఆయనే చెప్పారు స్వామి. నాకు పెడితే కాదు, నా భక్తులకు పెడితే వారి నాలుక మీద కూర్చొని నేను తింటానండి. పరమాత్మ పూజించేది రెండు మార్గాలు. ఒకటి భక్తుల నాలుక మీద, రెండు అగ్నిహోత్రులు. అందుకే హోమము చేస్తాము. రెండవది. తదీయారాధన. అవును ఏంటి లాభం వాళ్ళకాడ మనం పెట్టేది. వారి నావి చేసినటువంటి పరమాత్మ వీరు నాలుక మీద వేసుకొని ఆహా భోగ్యం అండి అన్నారనుకోండి పరమాత్మ పరిపూర్ణంగా. సంతోషించాలనే శాస్త్రం. అందుకే ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాదపి పరం జ్ఞేయం తదీయరాధనం. పరమాత్మ ఆరాధన కంటే కూడా శ్రేష్టమైనది పరమాత్మ భక్తుల ఆరాధన. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా సదా ఆపృతః హరితోషణాని ఇత్తం వ్రజన్ భారతమేవ వర్షం కాలేన యావత్ గతవాన్ ప్రభాసం ఇలా. మొత్తం భారత వర్షాన్ని పర్యటిస్తూ కాలక్రమముగా ప్రభాస తీర్థానికి వెళ్ళాడు మహానుభావుడు. తావత్ శశాస క్షితిం ఏకచక్రాం ఏకాతపత్రాం.
అజితేన పార్థః యుదురుడు బైరుదే ప్రవేశములు పర్యటిస్తూ పర్యటిస్తూ ప్రభాస తీర్థానికి వెళ్ళేసరికి ఈ భూమండలము ధర్మరాజ పరిపాలనలోకి వచ్చిందట. అంటే కౌరవులు యుద్ధము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పూర్తయింది. జాసుడు చాలా చమత్సాహాన్ని చెప్తాడు. జరిగిందని ఏం మాట్లాడడు. ఇతను ప్రకాశానికి వచ్చేసరికి ఈ మొత్తం భూమండలాన్ని ఏకక్షేత్రాధిపత్యంగా ధర్మరాజు పరిపాలన చేయడం ఓదిపెట్టాడు అన్నాడు. సరిపోలేదా? అది తావస్య శాస క్షితిం ఏక చక్రాం అది చెప్తున్నాడు. ఏకాతి పత్రాం అతితేన పార్థః. అర్ధా పురుషాయ పుత్ర ధర్మరాజు ఏకచక్రాధిపత్యంగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. తత్రాధ సుస్రావ సుహృద్వినష్టిం వనం యథ వేణుజ వన్హి సంశ్రయం. పరభాస తీర్థంలో విన్నాడు విదురుడు. ఏమిటి? సుహృతు వినక్తిం. తన బంధువుల యొక్క నాశ్యం. ఇది కూడా ఎవరో చేస్తే బాధపడేవాడట. బంధువులను ఎవరో నశింపచేస్తే వాళ్ళ మీద పగ, ద్వేషము, కర్ష ఇవన్నీ ఉంటాయి కానీ ఏం చెప్తున్నాడు మనకు అంటే వనం యథా వేణుజ వన్హి సంశ్రయం మహారణ్యం ఉంటుంది. అరణ్యంలో వెదురు అంటామే, వెదురు పొదలు ఉంటాయి. ఆ వెదురు పొదలు పరస్పరం ఘర్షణ తోటి వరిపిడితో అగ్ని పుడుతుంది. ఈ అగ్నితో వనం మొత్తం కాలిపోతుంది. ఇప్పుడు వనం మొత్తం కాల్చిన అగ్ని ఎక్కడిది? అందులో పుట్టింది. ఎవడు దిబ్బేడు అని చెప్తే పడేయాలి అందులో. ఏ వనం కాలిందో ఆ వనం ఆ వనంలో పుట్టిన అగ్నితోటే కాలింది.
అలాగే ఇప్పుడు ఈ వంశం కూడా ఎవరు నశించారో అది వారిలో పుట్టిన అగ్నే కదా. ఎవరు చేయలేదు స్వయంకృతాపరాధం. యుద్ధం వద్దు, ద్వేషం వద్దు, అధర్మం వద్దు, ఔద్ధత్యం వద్దు అని. చెప్పదలుచుకున్న చెప్పదగిన వారందరూ చెప్పారు. అంటే అమర్ష ప్రభవో వన్నిహి శాతంకం నాశయత్యపి అని శాస్త్రం. ఇది రెండు నీతి అందులో చెప్తారు. వేరే వాటి వల్ల పుట్టినటువంటి ద్వేషము, కోపము, పగ కొంతైనా వంశాన్ని మిగులుస్తుందేమో కానీ ఈ అమర్ష ఉందే అంటే వాడు నాకంటే గొప్పవాడా? ఎదుటి వాడి అభివృద్ధిని సహించలేని మనం తెలుగులో ఏమంటాం ఓపుమాలితనం అంటాం చూడండి దాని వలన కరిగిన అగ్ని మాత్రం సమూలంగా రచింపజేస్తుంది. ఎందుకు ఎవరో పుట్టింది కాదు. తమలోనే పుట్టింది. పక్క ఇంట్లో అంటుకుంటే నిప్పు మన ఇంట్లో ఆడ ఆలస్యం అవుతుంది. ఇక్కడే అంటుకుంటే? ఇదేనే కలిపోతుంది కదా. అందుకే ఏం చెప్తున్నాడు మనకంటే వనం యథా వేణుజ వన్ని సంశ్రయం. ఆ వనంలో ఉన్న వెదురు గొంగుల కళ్ళ వల్ల పుట్టిన అగ్ని ఎలా వనమును నశింప చేస్తుందో కౌరవ వంశంలో పుట్టిన అక్కడే పుట్టింది. వానలోనే పుట్టింది. కోపం ఎవరిది? ధర్మరాజు ఎనాడు కోపించలేదే. ధర్మరాజు కోపించలేదు, అర్జనుడు కోపించలేదు, భీముడు కోపించలేదు. వాళ్ళు ఎవరు ఎందుకంటే పాండవులు కోపించదలుచుకుంటే అసలు ఇప్పటిదాకా వాళ్ళు బతికేవాళ్ళే కాదు. ఎప్పుడో పోయేవాళ్ళు. అందువల్ల కోపం పుట్టింది వాళ్ళలో కాదు వీళ్ళలో. దుర్యోధనులో పుట్టింది కోపం. దుశ్శాసనంలో పుట్టింది. శకునిలో పుట్టింది. కరుణలో పుట్టింది. విల్లులో పుట్టిన కోపం అటు ప్రతిఫలించింది అంటాడు. ఎందుకంటే దానికి ఒక ఇందులో లేదు అది దీని మీదలో చెప్తాడు చమత్కారం. సూర్య భగవానుని కిరణాలు డైరెక్ట్ గా మన మీద పడితే కలిగే హాని కంటే ఏదో పట్టు గడ్డి ఉంటుంది చూడండి. ఆ గడ్డి మీద ఆ కిరణాలు పడితే కాలదు. ఒక అద్దం పెట్టి సూర్యునికి ఎదురుగా ఆ ఫోకస్ దాని మీద పడేయండి, కాలిపోతుంది.
ఇప్పుడు ఎండలో గడ్డి ఉంటుంది, కాడదు. ఆ గడ్డి మీద మనం ఒక చిన్న అద్దం తీసుకొచ్చి ఆ సూర్య పోకారు పెట్టి అటు బ్రిడ్జ్ విలింప చేసి తొందరగా కాడుతుంది. అంటే మహానుభావుల యొక్క క్రోధం కూడా తమలో పుడితే హాని చేయదు. ఎదుటి వారు పుట్టిస్తే హాని చేస్తుంది. అంటే ఎంతవరకు అవ్వదు అంతవరకు మొత్తం క్షమిస్తారు పోనీ పోనీ పోనీ పోనీ అంటారు. లిమిట్ దాటింది. అందుకోసం ఈ ఆవనంలో పుట్టిన అగ్ని ఆవనాన్ని కాల్చి వేసినట్టుగా కొడవులంతా మిత్రులు బంధువులంతా నచించారన్న విషయాన్ని ప్రభాత తీర్థంలో తెలుసుకున్నాడు. సంస్పర్ధయా దగ్ధమధానుశోచన్ సంస్పర్ధయా దగ్ధం అది కూడా అంటున్నాడు. కోపంతో కానీ మరో కారణం వల్ల పోలేదు సంస్పర్ధ కేవలం అసహనం. వాళ్ళు మాకంటే ధర్మరాజు రాయసూయం ఎందుకు జయించాడు కృష్ణుడు? ఉద్భవ చేయలేదు. ఆశీర్వాదం కారణం ఏమిటి? కౌరవులు అక్షౌని సైన్యము సమూలంగా నశించాలి అని సంకల్ప జంగ్మ మొదలుపెట్టాడు. అది సూయం వల్ల న్యాయంగా ఏం జరిగిందంటే పాండవుల స్త్రీ ఎంతో తెలిసింది. వాళ్ళ సంపద వాళ్ళ ధర్మ ప్రవృత్తి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ శక్తి ఒక్కొక్కటి దుర్యోధనుడిలో మరుషాన్ని కలిగింది. అందులో ఊరుకోగా ఆ దాన్ని ఏమంటారు కోశం నిధి. ఆ నిధికి వాడిని అధ్యక్షం చేశాడు. రాయసూయంలో కానుకలు, కట్నాలు, నగదులు అని డబ్బులు ఇస్తారే, కరం పన్నులు ఆ దాన్ని ఏదో ట్రెజరా ఏదో అంటారు నిధి. ఆ నిధి మొత్తాన్ని దాని మీద నువ్వు చూసుకోమన్నాడు దుర్యోధన్. వాడు దానికి రక్షకుడు. దానం చేయడానికి కరుణ లిజి ఇచ్చాడు. వర్జనుడికి పెద్ద డౌట్ పుట్టింది. బాగా ఏం పని ఇది? వాడి దగ్గర నిధి పెట్టి వాడు నిధి ఉంచుతాడా దుర్యోధనుడు? ఎట్లా పోతుందో అని చూసుకుంటాడు వాడు. దాని దానం వీడికి అన్నావు మనం మొత్తం పోవాలని వాడు చూసుకుంటాడు. మనకు యజ్ఞం అయినాక మనం ఉంటామా? ఇవాళ దానం శత్రువులే చేయాలి. ఎందుకంటే పూర్తిగా అయిపోవాలని చేస్తారు. మనం ఎంత దాతలమైనా కొంతైనా దాచుకుందాం అనుకుంటాం. కాబట్టి దాన సఫలం కాదు వాడే చేయాలి.
వాడు దానం చేస్తే కీర్తి ఎవరికి వస్తుందండి? వాడికి రాదు. కన్నుడు ఎందుకు దూచి పెట్టినా అబ్బా రాదు ఏందా తండ్రి అంటారు. వాడి రాజ్యంలో వాడినే అంటారు ఇక్కడ ఎవరన్నా అంటారు? రెండోది దుర్యోధనుని చేతిలో శంఖనిధి అంటాం. ఆ రేఖలు ఉన్నాయి. వాడు ఒకసారి చెయ్యి పెడితే 500, 5000 అవుతుంది. 10 రెట్లు పెరుగుతుంది. వాడు ఇస్తూ నవ్వుతుంది అది పెరుగుతుంది. ఇది అయిపోదు వాడు దానం ఆగదు. వీడికి పేరు వస్తుంది. ఇదంతా దుర్యోధనలో ఏం కలిగించింది? నేను చక్రవర్తిని అయితే, నేను రాజరాజునైతే, వీళ్ళందరూ నాకు సామంతులైతే, ఒక్కడు నాకింత కట్నం కానుకలు ఇవ్వలేదు, వీళ్ళు ఉపహారం ఇయ్యరు, తెచ్చి వీళ్ళకి ఇస్తున్నారు. నా మీద కంటే వీన్న మీద వీన్న ఇంత గౌరవం, ఇంత భక్తి. ఇంత పరాక్రమాన్ని సంపాదించే సంపాదన ఏం చూసి సంపాదించాడు. ఇలాంటి వాడిని ఏమైతే డౌన్ చేయాలి. రాజసూయం అందుకు సరియైన పేరు అంటాడు. ఎందుకంటే సందేహం అడుగుతారు రాజానః సూయంతి అస్మిన్యద. రాజులందరూ వధించబడాలి రాజసూయం అంటే. మరి ఇంత పెద్ద రాజశీ జగం కంటే ముందు అర్జునుడు, భీముడు అందరూ పోయి దండయాత్ర, విజయయాత్ర చేసి అందరూ పందులు తెచ్చారు. సట్టింది ఒక జనాభనందుడు. అందరూ లొంగి వచ్చారు. వాళ్ళు రాగానే అయ్యా మీతో మాకు పోయే ఎందుకు యజ్ఞం చేస్తున్నారు కదా ఇవ్వండి మా సంపద అని చెప్పారు. స్వచ్ఛందంగా అందరిచ్చారు. ఈయన ఒక జరాసంధుడు. వాడిని ఒక్కడిని చనిశాడు. ఏ వాడు ఎవరో ఉంటే వాడి సాంపర్యం రామంటుంటే వాడు అది రాయసూయం కాదే ఎందుకా పేరు పెట్టారు? పిచ్చివాడా ఇది ముందుగా తర్వాత రా అన్నాడు. యజ్ఞం కంటే ముందు కాదు, యజ్ఞం తర్వాత సూయంతి చూడు రెండో లాగం ఏమైతుందో చూసుకుందాం. రాజశేఖర్ అందుకు దుర్యోధని మనస్సు దుర్యోధని నరువు రానామే ఈ నలుగురి మనస్సులో ఎంత ఉప్పెనలాగా అసూయ స్పర్ధ పెరిగిందంటే. ఏ రకంగానైనా పాండవుల కంటే మేమే అధికులం అన్న విషయాన్ని జగత్తుకు చాటటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. వేరే ఏ విధంగా సాగక జూదంలో మేము గొప్పవాళ్ళం వాళ్ళకి ఆడరాదు. రాదు శాస్త్రమే. మహా పండితులు ఉంటారు. మనకాయన ఎవరు మనం చెప్పుకున్నాం చూడండి. వరాహమిహుడు. వరాహమిహుడికి చాపాడు పెడితే పోయి చేసి వెళ్ళేవాడు. మళ్ళా పోయి తన గజిలో కూర్చొని రాయడమే.
ఒకరోజు మరి ఏమని తెలియదు భార్య పక్కకు పోయిందో, వాని చెరువులు లేరో ఏం లేదో, సమయానికి భోజనం రాలేదు. చూడు అని చెప్తాడు. భార్యకి వచ్చి అవును ఎందుకు భోజనం రాలేదు అని అడిగాడు. అంటే భోజనం ఎట్లా వస్తున్నాడో తెలవదు ఎందుకు రాలేదు? అయ్యా అమ్మగారు లేనట్టు ఉంది బయటికి పోయినట్టు ఉంది. అవును మరి అమ్మగారు అమ్మగారు ఏం చేయాలి భోజనం రావటానికి అన్నారు. అంటే వంట చేయించి అన్నం తయారవుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలవదు అన్నారు. ఏ మీకు భోజనం రాలేదు అంటే అవును ఎందుకు రాలేదు భోజనం అమ్మగారు పోయినా ఏం చేస్తారు? అయ్యా వంట ఏంటో వంటనా? ఏం చేయాలి అన్నారు. అంటే బియ్యము, పప్పు, ఉప్పు, అన్నం వండటం ఆ సమస్య తెలియదు. మరి కూర్చోని ఏ గ్రహాలు ఎక్కడికి పోతాయి, ఎన్ని చేస్తారు, ఎన్ని చేస్తారు లక్షణంగా చెప్పుకుంటారు. అంటే వాళ్లకు ఈ సామర్థ్యం ఉండదు. అవసరం లేదు. అలాగే మహానుభావులకు ఎదుటి వాడిని ఎట్లా పాడు చేయాలని ఆలోచన ఉండదు. దుర్మాగులకు ఎట్లా బాగు చేయాలని తెలుసు. రెండు సమానమే. కాబట్టి ఇది సంస్పర్ధ. ఈ వైరం కేవలం స్పర్ధతో వచ్చినదే తప్ప ఇంకోటి ఏది కారణం కాదు. సంస్పర్ధయా దగ్ధం స్పర్ధతో కాలిపోయినటువంటి బంధువర్గాన్ని ఆలోచిస్తూ సరస్వతీం ప్రత్యభి. ప్రత్యక్ ఇయ్యాయా తూష్ణీం పశ్చిమవాహ సరస్వతి ఏంటి పశ్చిమవాహ అంటాం కదా సరస్వతి నది పశ్చిమానికి పారుతుంది కదా కొన్ని ప్రాక్ వాహములు కొన్ని ఉత్తర వాహములు కొన్ని ఇది ప్రత్యక్ వాహ సరస్వతి నది పశ్చిమానికి పయడించేటువంటి ఈ సరస్వతి నదిని ఈ ఆయ వెళ్ళాడు. ఎలా? తూష్ణి. అంటే ఉదాసీన భావంతో వెళ్ళాడు. అంటే ఎంత జ్ఞాని అయినా. కదా తత్పజ్ఞుడే జ్ఞానే కానీ మనవాళ్ళు అనేసరికి అయ్యో అంత పోయారా? కొంచెం మానసిక జ్ఞాని కొద్దిగైనా ఉంటుంది. కాబట్టి ఆ మానసిక జ్ఞానితో తూష్ణీయం. అంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు అంటే విలపించను లేదు ఉత్సాహము లేదు మామూలుగా మహా వేగంగా వెళ్ళలేకపోయాడు అంటే తన యాత్రను ఆపలేదు.
యాత అయ్యేటువంటి విధానంలో మార్పు వచ్చింది. ఇది ఉదాసీనంగా వెళ్ళాడు. ప్రత్యగీయాయ తూష్ణీం తస్యాం త్రితస్య ఉషనసః మనోశ్చ పృథోహో అథ అగ్నేహి అచితస్య వాయోహో తీర్థం సుదాసస్య గవాం గుహస్య యత్ శ్రాద్ధ దేవస్య స ఆసిసేవే అక్కడ సరస్వతి నది ప్రాంతంలో ఎన్ని తీర్థములు ఉన్నాయో చెప్పాడు. అంటే ఆ ప్రాంతంలో అక్కడికి ఎందరు మహానుభావులు వచ్చి స్నానవధి చేసి తమ పాపాలను పోగొట్టుకొని శుద్ధిని పొందారో వాళ్ళ మోరు త్రితః. పుసేనా అంటే శుక్రుడు. అలాగే మనువు, పృథువు, అగ్ని, అసితుడు, వాయువు, సుధాసుడు. అలాగే గవాం, గోవులు, గుహుడు. యత్రాద్ధదే సాదేవుడు అంటే మనకు అతను ఒక మనువే. ఇలాంటి. వీరందరి తీర్థములను సేవించాడు. అందుకే మనకిప్పుడు మనం మర్చిపోయాం కానీ పాత రోజుల్లో తీర్థయాత్రలకు బయలుదేరితే మొదటి తీర్థయాత్ర చరిత్ర ఉంటుంది మన పురాణాల్లో. అవన్నీ చదివి ఒక ప్రాంతానికి పోతే అక్కడ ఎన్ని తీర్థములు ఉన్నాయో తెలుసుకొని వెళ్లి వాటిలో మునిగి రావాలి. భద్రికాశ్రమం వెళ్తున్నాం. ఆ భద్రికాశ్రమంలో 392 తీర్థాలు ఉన్నాయి. మనం ఒక ఆరు తిరుగుతాం ఒక ఆరు ఐదు అంటే తిరిగినాం. 390 అంటే 39 తిరగాలి అంటాడు. ఎక్కడికి పోతాం అనుకోలేం. ఇప్పుడు దారి లేదు అప్పుడు రోజుల్లో ఇప్పుడు లేదు దారి అవన్నీ గడ్డ కట్టి క్రమ క్రమ ముద్రం ఎట్లా రాని రోజు భూమిని కోసేసి తగ్గుతుంది అంటున్నామో దేశాలన్నీ కూడా గడ్డ కట్టి ఇప్పుడు గడ్డ కట్టిన ప్రాంతం ఎక్కువ అయిపోయింది. మనం మేల పోయినా కొన్ని భాగాలు మంచుగడ్డ అలాగే ఉంటుంది. నీరేం పడదు. అవన్నీ తీర్థాలు. మనకు అగస్త్య తీర్థం ఉంది. వ్యాస తీర్థం ఉంది. పరాశర తీర్థం ఉంది. భార్గవతి పరశురామ తీర్థం ఉంది. మన సరోజ ఉన్నది పక్కన. భీమ శిలా ఏదో అంటారు చూడండి అక్కడ ఉంది. దాని పక్కన పరశురామ తీర్థం ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అందుకే కనీసం ఏమేమి తీర్థాలు ఉన్నాయో తెలుసుకొని వెళితే అవకాశం ఉంది అన్నిట్లో మునుగుతాం. అవకాశం లేదు అధ అనుస్మరణ్.
ఒక దాంట్లోనే మునిగి మనం నింత ముని స్నానం చేస్తాం కదా. గంగే జమునే జైవ గోదావరి సౌత్ ని స్నానం చేస్తాము. ఒక నదిలో మునిగి ఈ మొత్తం తీర్థాల పేర్లు స్మరించి స్నానం చేస్తే సర్వ తీర్థ స్నానం అవుతుంది. సుల్భ దయ మనం అది కూడా తెలుసు. మనం ఎంత సోమరిపోతులమో మనకు బాగా తెలుసు. ఇవాళ ఎవరో అడిగారు అక్కడ. అయ్యా ఎందుకు రాలేదండి ఇది విలేజా అన్నారు. ఒక విందుకు పోతే వాళ్ళు ఎందుకు రాలేదండి ఇది విలేజా అన్నారు. నేను నవ్వుకుంటూ ఇది విలేజ్ కాదండి వాళ్ళు లేజీ అన్నారు. అందరూ నవ్వారు మరి ఎక్కడో మన దగ్గర ఉంటే అంతా ఏం చేస్తావ్ ఇది కాదు కదా ఆ ఇదేదో బాగుందండి అది. చేత కాదు సహ లేదు. అందుకే ఒకచోట మునిగి అన్ని తీర్థాలను తలుచుకోండి స్మరణ. ఇలాంటి మనకి ఇంతమంది సేవించి అన్యాని చేహ ద్విజదేవ దేవైహి కృతాని నానాయతనాని విష్ణు. ఇవే కాకుండా పుణ్యక్షేత్రాలు అంటే ఆ దరిదాపుల్లో బ్రాహ్మ ద్విజదేవ దేవై బ్రాహ్మణోత్తముల చేత. బ్రాహ్మణోత్తములను దేవులుగా ఆరాధించినటువంటి పుణ్యాత్ముల చేత ప్రతిష్టించబడినటువంటి అన్ని విష్ణు క్షేత్రములను కూడా సందర్శించాడు. ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. ఏమన్నాడు? ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి. ఏమర్దమవుతుందండి? సంగ్రీతం వస్తే అర్దం కాదు. ప్రత్యంగము అంటే ఆయుధాలకు పేరు. ప్రత్యంగ ముఖ్యము అంటే విష్ణుమూర్తి యొక్క ఆయుధాల్లో ముఖ్యం ఏది? చక్రం. ముఖ్య అంకిత మందిరాని చక్రము చేత చిన్నించబడిన గోపురం ఉంటుంది. విష్ణు ఆలయం గుర్తు ఏంటండీ? గోపురం మీద చక్రం ఉంటుంది. అంటే గోపురం మీద చక్రము చిహ్నమై చిహ్నించబడినటువంటి మందిరం. చూసుకోండి అయ్యా మనం. ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరం అని ప్రత్యంగ ముఖ్యం అంటే సుదర్శనం చక్రం. ఆయుధములలోని ఉత్తమమైన ముఖ్యమైనటువంటి ఆయుధం సుదర్శనం. సుదర్శనం చేత అంకితమైన మందిరం. ఎక్కడ అంకితం చేస్తారు చక్రాన్ని దేవాలయంలో గోపురం పైన ఉంటుంది మనం. ఇలా గోపురం మీద చక్రము చిత్రించబడిన మందిరములు అంటే శ్రీ విష్ణు మందిరములను చేరించారు.
ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. ఏమిటంటే ఆ చక్రం ఎందుకయ్యా అక్కడ అంటే దాన్ని చూడగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? అందుపాటు అంటే పరమాత్మను కలవాలనే మంచో చెడో భావం మన దగ్గర లేకున్నా చక్కగా అండి అంటే శ్రీమనారాయణ కాదు అంటారు చాలు. అంత మాత్రం చాలు. అంటే మనకు తెలియకుండానే మనము పరమాత్మ యొక్క నామాన్ని స్మరించడానికి చేసే ఏర్పాటు. ఇక్కడ పరమాత్ములు చదువు అంటారు అందుకే ఏ దేవాలయానికి వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ స్వామి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం, ప్రధానమైనటువంటి వాహనం, ప్రధానమైనటువంటి అనుచరుడు, ప్రధాన భక్తులు ఆ అమ్మవారు. ఇవి పంచాయతనం అంటాం. ఈ ఐదు ఉంటేనే వీటిని సేవించుకుంటే అక్కడికి వెళ్ళాలి. భజస్తంభం సేవించాలి. ఇక మనకు ముందే కనపడుతుంది చకనం కనపడుతుంది. వద్దన్నా కనబడుతుంది. ఇది ఏర్పడాలన్నమాట. యద్ దర్శనాత్ కృష్ణమనుస్మరంతి తతస్తు అతివర్జ్య సురాష్ట్ర వృద్ధం సవీర మత్స్యాన్ కురుజాంగలాంస్య కాలేన తావత్ యమునాముపేత్య ఇలా. అవన్నీ సంచరిస్తూ ఆ మహానుభావుడు సురాష్ట్రము, సవీరము, మత్స్య, కురు, జాంగర ఇలాంటి అన్ని దేశములను సంచరించి చిన్నగా యమునా నదికి వచ్చేసాడు. యమునాం ఉపేత్య. తత్ర ఉద్ధవం భాగవతం దదర్శ్యా ఇక్కడికి కథ మొదలు వేస్తున్నాను అన్నమాట యమునా తీరానికి వచ్చేసరికి పరమ భాగవతోత్తముడైన ఉద్ధవుడు కనబడ్డాడు. చాలు ఇంకేం కావాలి? ఉద్ధవడు అంటే ఆయనే కదా కృష్ణుడే. ఆయన మాకు అంటాడు ఏకాడ స్కందాల్లో మత్తః అణ్వపి నన్యూనః ఉద్ధవ. అణ్వపి నాకంటే ఏ కొంచెము తక్కువ కాదు అన్నాడు. తనను కూడా పంపించుకున్నాడు. వాడిని ఉంచాడు. అవతార సమాప్తిలో కూడా తాను వెళ్ళాడు. మరి ఉద్ధవుడు ఉన్నాడు. వాడు ఎందుకు ఉంచాడండి ఏం చెప్తున్నావ్? నా ప్రతినిధిగా వాడిని తలుచుకొని అని. వాడు పోతే అప్పుడు పాప దొరుకుతుంది.
ఇవన్నీ వర్సలు కృష్ణుడు కాకుంటే ఉద్ధవుడు వీల్లేదు గంధం పెట్టుకున్నామంటే మనకు ఎవరు గంధం అంటే శ్రీ పరమాత్మే ధర్మ తట్టా తట్టామనుకోండి మన శరీరం పులకించాలి ఎందుకంటే కృష్ణుడిని ముట్టుకుంటున్నాం. ఆ భావన, ఆ ఉద్వేగం హృదయంలో వస్తేనే ఆనందం కలుగుతుంది. అలాంటి చోట భాగవతం ఉద్ధవం దదర్చ స వాసుదేవానుచరం ప్రశాంతం. తోడు అంటేనే ప్రశాంతం అంటే ఎలాంటి మానసికమైనటువంటి ఉద్వేగములు లేనివాడు. ప్రసన్నమైన మనస్సు కలవాడు. అతని మనస్సులో కామ క్రోధ లోభ మోద మాత్సర్యాలు ఉద్వేగాలు కోప ఏమీ లేవు. ఎందుకంటే పరమాత్మ కంటే ఇతరమైన వాటిని చూస్తే మనస్సు వికారానికి గురి అవుతుంది. కదా? వాడినే చూస్తే ఇంకే కారణం లేదు. మనకున్నవే రెండు కారణాలు కదా. తెలుసు కదా? ఒకటి ఆయన కారణం, ఒకటి మా కారణం. అన్ని వికారణాలకు మూలం ఆ రెండు కారణాలే. అవి పోవాలంటే పరమాత్మ ఆకారం చూడమన్నాడు. పరమాత్మ ఆకారం చూసిన వాడికి ఎలాంటి వికారాలు కలగవు. ఎందువల్ల అంటే అహంకారం వికారాలు తొలగిపోతాయి. ఆ రెండు ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోయాయో మన మనస్సు సమాంతరంగా ఉంటుంది. అందుకే ప్రశాంతం వాసుదేవానుచరం అది మొదటి కారణం. పరమాత్మకు శ్రీకృష్ణ భగవానునికి సేవకుడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. బృహస్పతే ప్రాక్తనయం. ప్రతీతం. ఎంత చమత్కారం అంటే ఎవరయ్యా ఉద్ధవుడు అంటే బృహస్పతికి మొదటి కొడుకట. ఇదేంటి? ప్రాక్త నయం చమత్కారం అది. ప్రాక్త నయం మూడు పాఠాలు ఉన్నాయి. ఏంటి? ప్రాక్ తనయం ప్రాప్తనయం ప్రాప్తనయం అంటే ఈ ఉద్ధవుడు చదువుకున్నది ఎవరి దగ్గర పుష్పతి దగ్గర ఈయన గురువుగారు గురువుగారే గురువే గురువు అయ్యాడు అందువల్ల బృహత్పతి వలన నీతి శాస్త్రమును విద్యను పొందినవాడు ప్రాప్తనయం అంటే పాఠం ప్రాక్ తనయం అంటే మొదటి పుత్రుడు ఇద్దరు రకాలు ఉంటారు పుత్రులు పండుతులు ఒకరు దేహజులు ఒకరు మానసి మనసుజులు అంటే విద్య విద్య భజించిన వాడు మొదటి కొడుకు శరీరంలో పుట్టిన వాడు రెండో కొడుకు
శిష్యం సుతనిర్విశేషం అని శాస్త్రం. ఎవరయ్యా కొడుకు అంటే శిష్యుడే కొడుకు. తర్వాత పుత్రుడు. పుత్రోవా ప్రియ శిష్యోవా. ఎవరిని బాగా చూస్తావు అంటే ప్రియ శిష్యునే చూస్తావు. అందుకే మన ఆళువారు ఎంబరిమాన్ గారు కానీ పూర్వాచార్యులు కానీ వారి పుత్రులకు వారు చదువు చెప్పలే పక్కోళ్ళని చదివించి. మరి ఎందుకు? శిష్యులే శిష్యులు చదివించారు. శిష్యులే గురువులు పుత్రులకు. తమ పుత్రులకు తమ శిష్యులు గురువులు అయ్యారు. మరి ఏం చెప్పలేదు వాళ్ళకి? చెప్పరు శిష్యులకే చెప్పరు. పుత్రులు ఎవరికి మాపిస్తారు పుత్రులు? కురేషుడు ఉన్నాడు ఆయన ఎవరు ఇంకోరు మరి పరాశర పట్టలు ఉన్నారు వీళ్ళంతా ఎక్కడ చదువుతున్నారు ఏం చెబుదాం? కాబట్టి పుత్రుల కంటే మొదటి పుత్రులు ఎవరయ్యా అంటే శిష్యులే. అందుకే ప్రాక్త తనయం మొదటి కుమారుడు ప్రాక్త నయం అంటే ప్రాక్త అంటే బోధించబడిన నీటి శాస్త్రం గలవాడు. బృహస్పతి చేత బోధించబడిన శాస్త్రం గలవాడు. బృహస్పతి నుండి పొందిన శాస్త్రం గలవాడు. బృహస్పతి యొక్క మొదటి కుమారుడు. అంటే ఆలోచించండి బ్రహస్పతి యొక్క పుత్రుడిగా భావించబడ్డాడు అంటే అతని దగ్గర అంత అభిమానం పొందిన వాడి యొక్క బుద్ధి విశేషం ఎంత ఉంటుంది? అది కృష్ణ పరమాత్మకు మంత్రి. ఒక మంత్రి బలరాముడు, ఇంకో మంత్రి ఉద్ధవుడు, ఇంకో మంత్రి అక్రూరుడు ఇలా ఒక ఐదావుడు ఉన్నారు. కానీ సమస్య సమస్య వస్తే మాత్రం సమాధానం ఉద్ధవుడు చెప్పాడు. చెప్పాను కదా రాయసూయం కంటే ముందు రాయసూయం చేస్తున్నాము అయ్యా వేయించేయండి అని ఎవరో వచ్చి చెప్పారు ఇంకో దూత వచ్చి అయ్యా జరాసంధుడు చాలా బాధ పెడుతున్నాడు వాడిని సంహరించే మార్గం చూడండి అని జరాసంధుడి చేత బంధించబడిన రాజుల దూత వచ్చి చెప్పి నారదుడు వచ్చి అయ్యా ఇంద్రుడు పంపాడండి. శిశుపాలుడు చాలా బాధ పెడుతున్నాడు దేవతలందరిని. వాన్ని సమాధించు. శిశుపాలుని చంపానా, జలజలుని చంపానా, రాజసూయానికి పోవాలన్నా. అబ్బా క్లిష్ట సమస్య వచ్చింది అని ఏకాంత మందిరానికి వెళ్లి సమాధించు.
దళరామ దూ ఉత్తోడు ఏం చేయాలి? అక్కడ అంటాడు తాత సారోపి కల్వేక సందిగ్ధే కార్య వస్తుని జ్ఞాపకం ఉందా? ఎంత బాగా చదువుకున్న వాడైనా. సమస్య వచ్చినప్పుడు కాస్త సందేహిస్తాడు, తప్పకుండా ఎదుటి వాళ్ళు సలహా అడుగుతారు, మీ మీ భావాలు మీరు చెప్పండి. అది బలరాముడు మొదటి శిశువాడిని చంపుదాం పోయినట్టు. బుస్సు కదా అది బుస్సు బుస్సు అంటుంటాడు. సరే ఇంకోడు ఇంకోడు చెప్తాడు. యుద్ధవుడు అయ్యా ఏమి వద్దు శుభ్రంగా రాజశీవానికి పోదాం. మేనమామ మేనత్త మేనమామ పిల్లలు కదా ధర్మం. అది కూడా అన్ని పనులు అయితాయి ఎలాగైతాయయ్యా. ఎలాగో రాయసుయ్యం అంటే మరి విజయ యాత్రకు వెళ్ళాలి కదా. అందరూ కానుకలు ఏదో పన్నులు ఇవ్వాలి ఎలాగో వాడు ఇవ్వడు. వాడిని దండించాలి. అది ఎప్పుడు వాడి సంకై వచ్చు. ఇంకా రెండు రాయసూయానికి శిశువు వాడు కూడా మీ సమేనా పిల్లలే కాబట్టి వాడు వస్తాడు. సహజంగా అక్కడ ఎలాగో మీకు పెద్ద గౌరవం జరుగుతుంది. తను ఎలాగో వాడు చూసి ఊరుకోడు వాడి నోరు ఊరుకోదు. వాడు నోరు ఊరుకుంటే మీ చెయ్యి ఊరుకోదు వాడు వస్తాడు సమస్య ఏముంది. రాజేశ్వర యాగ్యానికి వెళితే మూడు జరుగుతాయి ఇది నా మతం అంటాడు. అన్న ఇది అంతే కాదు జరాసంధుడు ఎలా చంపాలో వీడే చెప్పాడు దోడే చెప్పాడు. తనతో సైన్యం తోటి వాడి తోటి వెళితే వాడు మనం యుద్ధంతో వాడు మనం గెలవలేము. రామణ వేషంతో ముగ్గురు వెళ్ళండి. భీమ అర్జున కృష్ణ పరమాత్మలు యుద్ధ. బ్రిక్చ అడగండి ఇస్తాడు. వాడు ఎంత బలవంతుడైనా కాస్త బుద్ధి బలం తక్కువే కాబట్టి భీముడినే కోరుకుంటాడు యుద్ధానికి గురించి. పక్కన మీరు ఉంటారు పని పూర్తి చేస్తారు. దాన్ని అంటారు బుద్ధి బలం అండి. అంటే ఇంట్లో కూర్చొని ఎలా ప్లాన్ వేశాడో ఆ ప్రకారం పూజ తప్పకుండా జరిగింది అనుకోండి అది బుద్ధి విశేషమే. అందుకే ఉద్ధవుడు బృహస్పతి ప్రాప్తనయం సాక్షాత్తు బృహస్పతి వలన పొందినటువంటి నీతి శాస్త్రాన్ని గలవాడు. ప్రాప్తనయం ప్రతీతం ఆలింగ గాఢం ప్రణయేన భద్రం స్వానామ పుచ్ఛత్ భగవత్ ప్రజాయం.
సరే ఉద్ధవుడు కలిసి జరిగేలా ఈ మహానుభావుడికి విదురునికి పరమానందం కలిగింది. అబ్బా ఇంత మహానుభావుడు వచ్చాడే అని ఉద్ధవుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఏ పర్ వ్యాఖ్యానంలో చెప్తారు మనకు? శ్రీధరీయంలో వంశీధరీయంలో అందులో ఉంటే ఉండొచ్చు. గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు అంటే కృష్ణ బుజ్య అంటాడు. శ్రీకుడు పరమాత్మ వచ్చాడేమో అన్న భావంతో అంటే కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటున్నాను అన్న భావంతో ఉద్ధవుడిని ఆలింగనం చేసుకున్నాడు. దాన్నే అంటారు భావైక్యం. భావాద్వైతం అదే క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం భావాద్వైతం. సకల జగత్తు పరమాత్మ మయమే అనుకోవటం భావాద్భృతం. సకల కార్యములు పరమాత్మ సేవి అనుకోవటం. క్రియాద్వైతం. సకల వస్తువులు పరమాత్మ రూపమే అనుకోవటం ద్రవ్యాద్వైతం. ఇదంతా అద్వైతమే రమణ ఏం లేదు. అదే చెప్పాం అద్వైతం అంటే అయ్యా మేము అంతా అద్వైతులమే మీరు కూడా నేర్చుకోండి ఇబ్బంది లేదు. కొద్దిగా తేడా ఏమిటంటే మాకు తలకాయ ఉంటుంది. అదే ఇది అది విశిష్టమండి. విశిష్టాద్వైతం కదా కాబట్టి తలకాయ ఉంటుంది మరి. మూడే అద్వైతాలు భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం. మొత్తం పరమాత్మే అనుకోవడం పావం. అన్ని సేవలు ఆయనవే అనుకోవడం క్రియ. అన్నీ ఆయన అనేటువంటివి. మీరు ఇంకేమైనా అనుకుంటే అది మీ ఇష్టం. వాళ్ళు ఏం చేయాలి ఆ మీ వాళ్ళే అనుకుంటారు వాళ్ళని కాదు అది సమస్య పేచీ లేదు ఇక. కాబట్టి ఉద్ధవుడిని కృష్ణ భావేన సంప్రాప్తం మాలిన్య విభుదేశ్వర అంటాడు పద్మపురాణానికి. ఉద్ధవుడు వచ్చాడంటే ఇప్పుడు అనుకో ఆయన జ్ఞానం చేసుకున్నాడు. అంటే ఉద్ధవుని ఆలంగనం చేసుకున్నందువల్ల కృష్ణుడిని ఆలంగనం చేసుకుంటే కలిగేటువంటి ఆ పులకింతలు పాపం ఉంది పరమాత్మ పరమాత్మ మనకు అగుళ్ళో చిక్కాడంటే ఇంకేం కావాలని అంతగా నింపులేదు. అది మోక్షమే కదా మరి అంటే ఇంచుమించు మోక్ష సామ్రాజ్యాన్ని భూతిని పొందినటువంటి మహానుభావుడై ఆలింగ గాఢం అది కూడా ప్రాణే ఆయన. అంటే వై వై కాదు ఏదో గౌరవించుకోవాలి బంధువు ఎవడు ఏం చేస్తాం అని ఏదో ఆయన ఉపచారం ఆ అన్నట్టు రాసిన కాకుండా ప్రణయేన అది ఒక్కొక్క పదం చాలా జాగ్రత్తగా రాస్తాడు. వ్యాసుడు మామూలుగా రాసినా కానీ ఇంత భావం అందులో ఇమిరిస్తాడు.
ప్రేమతో కూడా ఆలంగన చేసుకున్నారు. ఈ బంధువు వచ్చాడు, మరి కౌకరించిపోకుండా ఏమనుకుంటాడో ఒకసారి అలా అని ఆ ఇంకెవరు ఉన్నారా అన్నట్టు అన్నారు. కదా అలా కాదు ప్రణయేనా. పరిపూర్ణమైనటువంటి ప్రీతి సముద్రంతో ప్రణయేనగా భద్రం స్వానామ పురుచ్ఛతు భగవత్ ప్రజ అది కూడా భద్రం అతను మంగళకరుడు. అంటే ఆలింగనం చేసుకోవడం వల్ల మంగళమే కలగాలి. అదేమిటండీ కౌగిలించుకుంటే అమానం కలుగుతుందా? అంటే కలుగుతుంది. కలగలేదా? ధృతరాష్ట్రుని కౌగిలి తెలుసు కదా? కాబట్టి ఇది అలాంటి కౌగిలి కాదురా బాబు ప్రేమతో శుభంకరమైనటువంటిది. ఆలింగనమే చేసుకొని స్వానామ పృచ్ఛతు భగవత్ ప్రజానాం తన వారి క్షేమం అడిగాడు తన వారు ఉంటే ఎవరు భగవత్ ప్రజానాం కృష్ణ పరమాత్మకు సంబంధించిన వారి క్షేమం అడిగాడు. ఎందుకన్నాడు ఆ మాట అక్కడ? ఇది మోజా చిరిచింది కదా, వీళ్ళంతా పోయారం తిరుగుతుంది, ఇంక వాళ్ళనే అడుగుతాం. ఆల్రెడీ విన్నాడు కదా. కరువులంతా యుద్ధంలో నశించారని తెలుసు. ఇక మిగిలింది యాదవులే. కదా? మరి వాళ్ళు బాగున్నారా? చూడండి ప్రతి మాట ఎంత శాస్త్రీయంగా చెప్తారో. అలా తప్ప కవిత్వం కాదు. భగవత్ ప్రజానాం స్వానానం. పరమాత్మకు సంతానం పొందినటువంటి పరమాత్మ బంధువులైన తన వారి క్షేమం అడిగారు. అంటే కౌరవుల గురించి అడగలేదు. అడిగితే పాండవుల గురించి అడుగుతారు. అలాగే యాదవుల గురించి అడుగుతారు. అందుకే సూర్యసేనుడు బాగున్నాడా, వసుదేవుడు బాగున్నాడా, పరమాత్మ బాగున్నాడా, ఆయన ఎవరు సాత్యకి బాగున్నాడా, ప్రద్యుమ్నుడు ఇట్లా అడుగుతాడు తప్ప ఇదివే పోడు అది ఎలా తెలుసు. అందుకే భగవత్ ప్రయాణం ఖచ్చితు పురాణవు పురుషవు స్వనాభ్య పాద్మానువృత్యేహ కిల అవతీర్ణౌ మొదటి మాట పురాణవు పురుషవు ఎవరండీ? బలరామకృష్ణుడు పురాణ పురుషుడు వాళ్ళని ఎందుకు అనుకోవాలి ఇంకెవరు పాత ఉండలేదా అంటే ఏమంటున్నాడు ఇక్కడ?
స్వనాభ్య పాద్మానువృత్యేహ కిల అవతీర్ణౌ ఏమర్థం? స్వనాభ్య పాద్మానువృత్య తన నాపిలో పుట్టిన పద్మంలో పుట్టిన వాడు ప్రార్థిస్తే వచ్చినం అన్నమాట. అది ఇలా అంట. సౌత ఉత్తగ ఏం అర్థం కాదు. అందుకే భాగవతం అంటే తల పట్టేస్తుంది. స్వనాభ్య పాద్మానువృత్య స్వ నాభి అంటే బొడ్డు అందులో పుట్టినటువంటిది పద్మం అందులో పుట్టినవాడు బ్రహ్మ వాని యొక్క అనువృత్తి అంటే ప్రార్థన. తన నాభిలో పుట్టిన పద్మంలో పుట్టిన బ్రహ్మ యొక్క ప్రార్థన చేత భూమండలంలో అవతరించిన పురాణ పురుషుడు బాగున్నారా ఎవరికి అర్థం కావాలి. కథ ఉత్కృతము ఒక ఏదో నిఘంటు ఏం కాదు. అంటే వ్యాస భగవానుడు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఎంతటి యోగంలోకి వెళ్తాడు. పరమాత్మ అవతరించాడు అంటే పరమాత్మ తన కోసం ఎప్పుడూ రాడు. మన కోసమే వస్తాడు. మనం ప్రార్థిస్తే వస్తాడు దిక్కు లేదు నాయనా రావయ్యా మహానుభావా కాపాడవయ్యా అని మనం బతిలాడి ప్రార్థించి ఎవలా ఏడిస్తే వస్తున్నాను పద అంటాడు. ఇందులో పిల్లవాడు అడిగాడు ఎవడో కాదు. నా పిల్లవాడు. ఎందుకంటే ప్రపంచంలో అందరూ అమ్మ పిల్లలే. వీడు ఒక్కడే నా పిల్లవాడు. కదా? బ్రహ్మండి ఎవరి కొడుకు అంటే ఏం చెప్తున్నావ్? బ్రహ్మకు అమ్మ ఇల్లే అమ్మ లేదు నాన్నే. వీడు అత్సంగా నాన్న కొడుకు అన్నమాట ఇల్లు ఏమి డౌట్ లేని నాన్న కొడుకు. అందుకే స్వనాభ్య పాద్మాన వృత్యా. తన నాధి కమలంలో పుట్టిన బ్రహ్మ చేత ప్రార్థించబడినటువంటి ప్రార్థించబడి అవతరించినటువంటి మహానుభావుడు స్వనాభ్య పద్మానువృత్తిహకిల అవతీర్ణౌ ఆసాత ఉర్వ్యా కుశలం విధాయ భూమండలం యొక్క క్షేమమును ఏర్పరచి ఇక పని అయిపోయింది ఎప్పుడు పోదామా అన్నట్టు ఉన్నారట అది చెప్తున్నాడు సంగతి తెలుసు ఆయనకు కూడా అంటే ఏం పని ఆయన పని ఏమిటి? కౌరవులు ఇదంతా ఆయన పని కదా. అందువల్ల భూమి కలగవలసినటువంటి క్షేమాన్ని సంపూర్తిగా కలిగించి ఆ ఖాతే.
వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అంటే వెళ్ళారని ఇప్పుడు ఏం చెప్పాలి అలా. అందుకోసమని ఆసాత ఉర్వ్యా కుశలం విధాయ కృతక్షణవు కుశలం సూరగి కృతక్షణవు అట. ఎప్పుడు వెళ్ళిపోవాలనేది ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు. సూరశేవుని ఇంట్లో క్షేమంగా ఉన్నారా? ఖచ్చితు కురూణాం పరమ సుహర్ణః పామః స ఆస్తి సుఖం అంగ చౌరిహి. అలాగే కురుణాం పరమః సుహృతు కౌరవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మిత్రుడు. ఒక విధంగా పామః బావగారు కూడా ఎవరండీ శౌరిహి సురసేనుని పుత్రుడు అంటే వసుదేవుడు. కదా వసుదేవుని యొక్క చెల్లెలే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మరి వసుదేవుని చెల్లెలు కుంతి. అయినప్పుడు ఈ కుంతి యొక్క పాండు మహారాజు వసుదేవునికి ఏమవుతాడు? బావుగారు కదా. మరి వారిని వీళ్ళందరూ ఏమంటారు బావే అంటారు. ఇటు బావే అటు బావే. అందుకే కురూణాం పరమం సుహృతు భామః. మనకు మిత్రుడు బావుగారు కూడా. అలాంటి మహానుభావుడు ఆ భామత్సాస్తే సుఖమంగ శౌరిహి యోవై. ససురునాం పితృవద్దదాతి వరాన్వదాన్యః వరకార్పణేన ఏం గొప్పతనం అంటే ఆ మహానుభావుడు ససురునాం తన చెల్లెళ్ళకు వాళ్ళు కూడా చెప్పాం కదా చెల్లెళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వాళ్ళ చెల్లెళ్ళకు అడిగిన దాన్ని కన్న తండ్రిలా అన్నీ ఇస్తాడట వాళ్ళని. పేరు కన్నా గాని తండ్రి లాగా అన్ని వరాలు ఇచ్చేటువంటి మహానుభావుడు. కాబట్టి కురుణాం పరమంసు వృతి. కదా చెల్లెలు చెల్లెలందరూ అదే ఉన్నారు కదా ఆ విధంగా ఉన్నారు. వసుదేవుని చెల్లెలందరే వీళ్ళంతా మరి ఎవరు శిశుపాలని తల్లి రాజాదిదేవి ఇంకెవరో పేర్లు మొత్తం ఏడుగురు ఉన్నారు మహానుభావులు. వీళ్ళంతా వాళ్ళకి ఏమని అడిగితే అది ఇచ్చారు. ఒక చెప్తారు అందుకే మనకు పద్మపురాణాల్లో హరివంసంలో చెప్తాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు ఆ రాజాధిదేవి అనుకున్నాయి మనం శిశుపాలుని యొక్క తల్లి. పోతే శిశుపాలుని తల్లి ఆ పిల్లవాడిని చేతిలో పెట్టింది కృష్ణుడి చేతిలో. శిశుపాలుడికి అప్పటిదాకా నాలుగు చేతులు, మూడు కళ్ళు. ఒకడు రుక్క ధృపంలో ఉన్నాడు. అడిగితే అగజం అని చెప్పింది ఎవరి ఒడిలో ఈ తక్కిన రెండు ఎక్కువ ఉన్న అంగాలు పోతాయో వాడే వస జ్యోతిస్తాడు.
కాబట్టి వచ్చిన వాళ్ళకెల్లా ఒళ్ళే ఇచ్చేది. ఎందుకంటే ఎవడు తమ్ముతారో తెలుసుకుందాం అని బాధ అయింది లేవదంగా తర్వాత వెళ్ళాడు. అయితే వీడిని ఒళ్ళో పెట్టింది కృష్ణుడు అలానే ఒళ్ళో పెట్టింది ఆ మాత్రం పోయేది. ఒక్కసారి హాస్పిటల్ అయింది. వీళ్ళ ఏ న్యాయం ఎవరు మరి మేనత్త మేన పిల్లలే కదా. నీ వాడితో ఏమనుకుంటే పిల్ల వాడిని వాడిని పంపించి నాయనా ఇట్లా ఆకాశవాణి చెప్పింది. నువ్వే చంపుతావట. కొంచెం చూసి చూసి కొంచెం నాలుగు రోజులు ఎక్కువ బతకని అంటే అత్తా నా తప్పి నా లో ఇలాంటి ఇది లేదు. వాడు నోరును ఒళ్ళును కంట్రోల్ కి ఎత్తుకుంటే వాడు బదుకుంటాడు. నా జోరికి రాకుంటే తతమానం పోవుద్ది కదా. నువ్వు రాయి నూరేళ్ళు ఆగిస్తు కదా. ఏడాదికో తప్పు చేస్తే ఊరుకుంటాను. అంటే నూరు తప్పుల వరకు క్షమిస్తాను. అది దాటింది. అవి చేయకుండా జాగ్రత్త పడతానని తండ్రి ఆమె. అందుకే శిశుపాలుడిని వీలున్నంత తక్కువ కుష్ణుని ఎదురు పడకుండా చూసింది. రాణ సూత్రం. ఇది పడొద్దు. ఇక రాజులను, భక్తులను ఇలా ఆపాదం చేసిన వాళ్ళని లెక్క వెగుడు వచ్చాడు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. సరిగ్గా రాజసూయానికి వచ్చేసరికి 92 తప్పులు అయ్యాయి. ఇంకా ఎనిమిదే ఉన్నాయి. వ్యాఖ్య పద్మరావు వ్యాఖ్య అని చెప్తాడు. ఎనిమిది ఏమిటయ్యా అంటే ఇవే అష్ట ప్రకృతులు అన్నారు. అంటే అక్కడికి వచ్చేసి అడిగేవాడు. అందులో పడ్డాడు అనుకోండి మళ్ళా రాడు. ఆ ఎనిమిది పూతల కింద పూజించాడు చూడు వాళ్ళు ఇప్పుడు. గోపాలం, బాలిచం, క్రూరం, వాచాలం, అధ నిర్గుణం, క్షత్రియాపతదం లాంటివన్నీ వాచాపచారం చేశారు. అంటే మరి వసుదేవుడు వసుదేవుని పుత్రుడు కూడా చెల్లెల నాయనే మేనత్తల ఈయనే ఎంత ప్రేమగా చూచుంటాడు. అసలు లేకుంటే పాండవులు కుష్మునికి ఏమి చేయకూడదు ఆలోచించండి. ఇది ఎక్కడ పండుగుతాం? మేనత్త పిల్లలే కదా. మేనత్త మీద ఇంత ప్రేమ కుష్మునికి ఉంది అంటే మరి చెల్లెల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? తన నాన్నగారు ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉంటాడో పుత్రులకు వాళ్ళ మీదే ప్రాయంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రాయంగా విషయం. కాబట్టి వసుదేవుడు చెల్లెళ్ళను ప్రాణాధికంగా ప్రేమించేవాడు.
అడగట మాలిస్తే నోరు తెరవకముందే అన్ని వరాలిచ్చేవాడు. అంటే ఇంతటి మహానుభావుడైన వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? వదాన్యః వరతర్పణేన ఖచ్చిత్ వరూధాధిపతి యదూనాం ప్రద్యుమ్నార్తే సుఖం. వరూదాధిపతి అంటే సైన్యాధిపతి అయినటువంటి ప్రద్యుమ్నుడు యాదవ సైన్యాధిపతి ప్రద్యుమ్నుడు ఇలాంటి మహానుభావుడు క్షేమంగా ఉన్నాడా? ఎందుకు అడుగుతున్నావు ఆ మహానుభావుడిని అంటే యం రుక్మిణి భగవతః అపినేపి ఆరాధ్య విప్రాన్ మనం ఆది సర్గే మొదటి జన్మలో మన్మధుడిగా ఉన్నటువంటి ఈ మహానుభావుడిని రుక్మిణి. బ్రాహ్మణోత్తములను ఆరాధించి పుత్రునిగా పొందింది. ఎవరిని? మన్మధుడిని. కదా? ఈ మన్మధుడే యాదవ సైన్యాధిపతి. వారికి ఇచ్చేసాడు ఆ పని నువ్వు చూసుకోమన్నాడు. సంవత్సరం అయిపోయింది అందువల్ల అలాంటి ప్రద్యుమ్నుడు బాగున్నాడా? ఖచ్చిత్ సుఖం శాత్పత వృష్ణి భోజ దాశార్హ కాణాం అధిపహాస ఆస్తే యమ్ అభ్యసించిత్ చితపత్ర నేత్రః నృపాచనాసాం పరిహుత్య దూరా. ఇప్పుడు యాదవులందరికీ రాజ్యాధికారం లేదు కాబట్టి ఎవరి రాజు చేశాడు కృష్ణుడు? ఉగ్రసేనుడిని చేశాడు. మాతామోహుడు అంటాం. కదా? ఆ అంతే కదా. మాతామోహుడు దేవ యొక్క తనమ్మ. ఆ అటువంటి ఈ మాతామహుడిని తాను రాజ్య సింహాసనాన్ని దూరంగా ఉంచి రాజ్యాధికారం ఏ మహానుభావుడికి ఇచ్చాడో వాడు బాగున్నాడు. అంటే ఉగ్రశేణుడు బాగున్నాడా? ఖచ్చిత్ సుఖం సాత్వత వృష్ణి పూజ దాశారక గాణం అతిపః వీళ్ళందరికీ ఆయనే రాజు. ఎందుకంటే వీళ్ళందరిలో ఎవరు సింహాసనాన్ని అధిష్టించకూడదని యయాతి శపించాడు. తనకు యవ్వనాన్ని ఇవ్వలేదని వారి వంశం వాళ్ళు ఎవరూ రాజులు కావద్దు అన్నారు. ఆలోచించండి. మహాజ్ఞానులకు కూడా దేహాత్మాభిమానము. ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తుందో తనకు పరమాత్మ ఇచ్చినటువంటి యవ్వనాన్ని
దురుపయోగం చేసినందువల్లనే వార్ధక్యం వచ్చింది ఏయాతికి. ఎలా వచ్చింది వార్ధక్యం? సహజంగా రాలేదు. దేవయానిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో హాయిగా ఉండురా బాబు అన్నాడు శుక్రాచార్యులు. అనేటప్పుడే ఆ దేవయాని వెంట మీ జాతి అమ్మాయి దాసిగా వస్తున్నది. విజాతి అంటే క్షత్రియ జాతి. ఎవరమే ధర్మిష్ట. యాత్యాభిమానం చూపేవు ఆమె యవ్వనంలో ఉంది పొరపాటున నిన్ను ఆమె కాపించిన ఆమెను నీవు కామించిన ప్రమాదం తప్పదు జాగ్రత్తగా ఉండని రాబోయే దాన్ని శుక్రాచార్యులు ఊహించే హెచ్చరించాడు. తన మనస్సులో ఉన్నటువంటి కోరికను అభిలాషను నెరవేర్చుకోవటానికి ధర్మశాస్త్రాన్ని వ్యాజంగా పెట్టుకున్నాడు జయాది. ఈ మహానుభావుడు ఆమె ఏంటి శర్మిష్ట ఋతుమతియై ఋతుస్నాతై పుత్రుడు కావాలని యయాతిని అడిగింది. రుతుస్నాతగా ఉన్నటువంటి యువతి అవివాహిత నాకు సంతానం నీ వల్ల కావాలని అడిగితే తిరస్కరించిన వాడికి భ్రూణ హత్యా పాతకం వస్తుందని శాస్త్రం. అనుమానం ఏం లేదు. నన్నేం చేయమంటావ్ అని అడిగింది కాబట్టి ఇచ్చాను అన్నాడు. మనం కూడా ఏమంటాం ధర్మం కదండీ ఇలా కాదంటాం కదా అసలు రాహత్యం ఏంటి యయాతి దేవయాని అంతఃపురంలో కానీ రాజ్యసభలో కానీ ఉండగా వచ్చి అడిగిందా కూడా అడిగింది. అతను ఒంటిగా విహారానికి శర్మిష్ట ఉన్న ఉద్యానవనానికి వస్తే అడిగింది. ఎందుకు వచ్చాడు? ఏం చెప్పుకున్నావ్? నవయవ్వనంతో పరిపూర్ణమైన సౌందర్యంతో ఆమె మెరిచిపోతూ ఉంది. అంటే ఆమె మీద ఇతని మనసులో అభిలాట ఉంది. అభినాథ ఉండి ఆమె ఋతుస్నాత ఎప్పుడు అవుతుందో కూడా చూసి అప్పుడు వచ్చాడు విహారానికి. ఏమంటారండి దీన్ని?
అడిగితే అంగీకరించడం తప్పు కాకపోవచ్చు కానీ అడిగే అవకాశం కల్పించడం ధర్మం అంత సూక్ష్మంగా ఉంటుంది. నీవు ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించవచ్చు అని చెప్పాడు. అంటే ఆ పరిస్థితి ఆనంద రాజు వస్తే నువ్వు కల్పించుకోవడం కాదు. కదా, రోగం ఉంటే ఆహార నియమాన్ని పాటించవలసిన పని లేదు. రోగాన్ని తెచ్చుకొని పాటించకూడదు తప్పు కదా. అబ్బా కగాలి ఎప్పుడు వేస్తుందండి, నాకు రోగమే కదా అన్నం పెట్టు అంటే ఏం ఒప్పుకున్నావ్? లేనిపోని రోగాన్ని తెచ్చుకొని ఉన్న వ్రతాన్ని మారడం ధర్మం అవుతుందా? కాబట్టి శర్మిష్ట ఋతుస్నాతయై పతి సంయోగంకు ఎదురు చూస్తున్న సమయాన్ని ముందే తెలుసుకొని కనిపెట్టి అంటే ఇతను తదేక ధ్యానంలో ఉన్నాడని అర్థం కాదు. అలా చేసి అతను వచ్చాడు విహారానికి. అతను తన మీద అభిలాషతో ఉన్నాడన్న సంగతి ఎందుకంటే ఏ యువతి స్త్రీ ఎంత యవ్వనము, ఎంత సౌందర్యము, ఎంత అభిలాష ఉన్నా. ఎదుటి వాని పురుషుని యొక్క మనోభావాన్ని గుర్తించకుండా ఏ స్త్రీ ప్రవర్తించడు. అందులో తండ్రి హెచ్చరించడు. తన తండ్రి హెచ్చరించడు. శుక్రాచరి హెచ్చరించాడు అటువైపు వెళ్ళకు నీకు హాని జరుగుతుంది. మరి ఇందరు హెచ్చరిస్తే కూడా ఆమె ఎలా అడగగలిగింది అంటే తన మీద ఏయాతికి కూడా కోరిక ఉంది మనసు ఉన్నది. అని ఆమె కనుక్కొని వచ్చిన వారి ముందర తన అభిలాధను ప్రస్తావించింది. ఎవరన్నట్టు తప్పు? కాబట్టి ఇంత మనకు తిరగాలి. ఇలాంటి సందర్భంలో ఆమె కోరింది కాబట్టి నేను ఈ జనన మాట. కొందరు వాడిస్తే అడుగుతారన్నమాట తప్పు వాడిదేముందండి ఆమె కోరితే మరి కోరిక అంగీకరించాలి కదా దానికి శుక్రాచార్యులు ఏమిటి అంటే నీ మనస్సుకు ఏ అతి మహారాజేమో ధర్మాత్ముడు శుక్రాచార్యులు ఏం తెలియని వాడు శుక్ర నీతి ఉందండి నీతి శాస్త్రం. అతను వికారిగా ఉండు కదా సుక్రరాజ్యా కూడా ఏమి జరిగింది కాబట్టి ఇలాంటి పని వలన అంటే శారీరకమైనటువంటి భోగానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిన ఒక్క కారణాన్ని బట్టి తాను తప్పు చేశాడు.
శిక్ష తాను అనుభవించాలి. తాను చేసిన తప్పునకు తనకు లభించిన శిక్షను ఇంకెవరనో అనుభవించమని అడిగాడు. ఒప్పుకోనందుకు వాడిని శిక్షించాడు. అది యయాతి యొక్క స్వరూపం. అందుకే అంటున్నాడు ఇలా వీళ్ళందరికీ రాజ్యాధికారం లేదు కాబట్టి. వాళ్ళందరి ప్రతినిధిగా మనకు ఉగ్రశేణుడు రాజుగా ఉన్నాడు. అలాంటి ఉగ్రశేణుడు యమర్త్యసించి చిలపత్ర నేత్రః నృపాసనాశాం పరిహృత్య దూరాత్ సింహాసనం ఇది. ఆశను పూర్తిగా వదిలిపెట్టి శిష్ట పరమాత్మ ఏ మహానుభావునికి. రాజ్యాభిషేకం చేశాడో ఖచ్చిత్ హరేహ సౌమ్యసుతః సదృక్షః అస్తి అగ్రణి రధినాం సాధు సాంబః ఇంకో మహానుభావుడు పరమాత్మ యొక్క పుత్రుడు. ఈయన పేరేమిటి? సాంబుడు. ఈయన ఎంత గొప్పవాడు అంటే రథినామగ్రణి, మహారథుడు, మహావీరుడు. ఇలాంటి ఈ మహానుభావుడు ఇతను ఎలా ఆభ్యం చేశాడంటే ఆసు అసూతయం జాంబవతి వ్రతాఢ్యా దేవం గుహం యోంబికయా తృతః అగ్రే ఎవరండీ సాంబుడు అంటే సాక్షాత్తు పూర్వ జన్మలో కుమారస్వ. గుహం. ఈ మహానుభావుడినే పూర్వజన్మలో పార్వతీ దేవి తన గర్భంలో ధరించింది అంటే కుమారస్వామి. ఆ కుమారస్వామిని తన పుత్రునిగా జాంబవతి అంటే జాంబవంతుని కూతురు ఆరాధించి ఇతన్ని పుత్రునిగా పొందినదో అలాంటి సాంబుడు బాగున్నాడా ఆత్యగ్రనీరధినాం సాధు సాంబః అసూతయం జాంబవతి వ్రతాఢ్య దేవం గుహం యో అంబికయా ధృతః అగ్రే క్షేమం స కచ్చిత్ యుయుధానః ఆస్తే యః ఫాల్గుణాత్ లబ్ధ ధనూరహస్యః ఎవరండీ ఈయనే? యుధానుడు. ఎవరో యుధానుడు అంటే సాత్యకి. సాత్యకికే పేరు యుధానుడు అని. ఇతను ఎంత గొప్ప వాళ్ళయ్యా అంటే అర్జునుడి వలన ధనురి విద్యను నేర్చుకున్నవాడు.
ఆ నదములే కదా సవరించుకుంటారు. ఇలా అసూతయం క్షేమం సకత్తిద్యుధానాస్తే య పార్గుణాత్ లబ్ధ ధనో రహస్యః. లేభే అంజతా అఘోక్షజ సేవయైవ గతిం తదియాం యతిభిహి దురాపాం. ఇతని గొప్పతనం ఏమిటంటే అర్జునునితో ధను విద్య నేర్చుకున్నాడు. పరమాత్మను సేవించటంతో పరమాత్మ యొక్క అనుగ్రహంతో మహాయోగులకు కూడా లభించని పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందాడు. అంటే భగవత్ తత్వ యాదాత్మ్యాన్ని. పొందాడు మహానుభవ అలా అంటున్నాడు ఖచ్చితు బుధ స్వజ్ఞనమీవ ఆస్తే స్వఫల్క పుత్రః భగవత్ ప్రసన్నం ఇంకెవరండి స్వఫల్క పుత్రుడు ఎవరియనే అక్రూరుడు. కదా మా సఫల్కుడు గాంధిని అని తల్లి పేరు ఏమిటి? అఖుడు తల్లి పేరు గాంధిని కదా? తండ్రి సఫల్కః ఆమె రోజుకు ఒక వెయ్యి ఆవులు దానం చేసేది. నిత్య సహస్ర గోదాన వ్రత. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఈ సఫల్కుడు కోరాడు. అంటే అభ్యంతరం లేదు. నేను చేస్తున్న వ్రతాన్ని మీరు కూడా పాటించి ఓ సంవత్సరం నిర్భీక్షణంగా చేస్తే అప్పుడు చేసుకుంటాను. అంటే ఈమెను వివాహం చేసిన పుర అతను కూడా ఒక సంవత్సరం నిత్య సహస్ర గోదానం చేశాడు. పరిస్థితి ఏమిటంటే ఏడాది అయ్యేసరికి అలవాటు అయిపోయింది. ఆ పని చేయకుండా ముల్లు నెత్తి వచ్చింది. ఇతను చేసినటువంటి నిత్య సహస్ర గోదాన ఇతను ఆమె ఇద్దరు చేయటం వలన వాతావరణం ఎంత మార్పు వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు ఉన్నాయి. నెలకు మూడు వానలు పడతాయి. భూమి అకృష్ట పశ్చాత్యా దున్నకుండానే పండుతుంది. అడిగినటువంటి ధాన్యాన్ని భూమి ఇస్తుంది. అడిగిన నీరు వానను ఆకాశం ఇస్తుంది. ప్రజ పరస్పరం కొట్లాడుకోరు. అంత గొప్ప వాన. అదే ప్రభావం.
పుత్రుడు కాబట్టి అక్రూరునికి వచ్చింది. ఎక్కడ అక్రూరుడు ఉంటాడో అక్కడ కరువు ఉండదు. మనకు అందుకే ముందర వస్తుంది శ్యమంతక ఉపాఖ్యానంలో శ్యమంతక మణిని ప్రసేనుడు తీసుకొని పోయినప్పుడు సింహం కథ తెలుసు మీకు. తరువాత దాన్ని ఈ శరధానుడు, శరధానుడు మహానుభావుడు అతను దాన్ని హరించి కృష్ణుడు వస్తున్నాడు. శరధానుడు అంటే సత్యభామని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన వాడు. సత్రాజిత్తు మయురు శరధానుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కానీ క్షమంత గుణపాఖ్యం జరిగినందువల్ల ఇవ్వకుండా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. నాకు ఇచ్చే ఇస్తానన్న అమ్మాయిని వేరే వాడికి ఇస్తాడని కోపం సతా అయితు చంపి మణిని తీసుకపోయాడు. కృష్ణ పరమాత్మ వచ్చాడు పరిగెత్తుతున్నాడు వెంట వస్తున్నాడు ఆ సంగతి తెలుసుకొని భయపడి ఆ మణిని అక్రూరునికి ఇచ్చి దాచిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. సరే మీకు తెలుసు కృష్ణుడు వెంటపడ్డాడు ఎక్కడో దొరికించుకున్నాడు చంపాడు. ఇద్దరు బలరాములు ఇద్దరు వెళ్లి గుర్రాల మీద పెద్దబడి తరిమి తరిమి తరిమి వాడిని పట్టుకొని చంపేశారు. చంపి చూస్తే ఒంట్లో ఎక్కడా మణి కనపడదు. వరుణ దూరంగా ఉన్నాడు, కృష్ణుడు వెళ్లి చేసి అన్నయ్య అనవసరంగా దంపమని వాడిని. వాడు ఎక్కడో మనీ ఆల్రెడీ దాచిపెట్టినట్టు ఉంది, వాడి దగ్గర లేదు అన్నాడు. బలరాముడు వీడు మణి తీసుకునే దాచుకొని నాకు లేదని చెప్తున్నాడు. తమ్ముడిని అనుమానించాడు. కృష్ణుడు సంగతి తెలుసు నవ్వి ఊరుకున్నాడు. నేను తర్వాత వస్తాను పద అని బలరాముడు పక్కనే మిథిల జనక మహారాజు రాజ్యం అక్కడికి వెళ్ళాడు. తమ్ముడి మీది కోపంతో ఒక సంవత్సరం అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే ఆవా తెచ్చుకున్న దుర్యోధనుడు అతని దగ్గరికి వచ్చి గదాయుద్ధం నేర్చుకున్నాడు. ఈ సంవత్సర కాలంలో ఈ అపని మీద నాకేమిటి కర్మ అని త్రిపరమాత్మ ద్వారక ద్వారక ఉన్నారు కదా పెద్ద కరువు వచ్చేసింది. వస్తుందా అండి? కృష్ణ భక్తులు ఉంటేనే కరువు రాకుంటే కృష్ణుడే ఉంటే కరువు వస్తుంది. మరి వచ్చింది. అందరూ అయ్యా అయ్యా ఏడాదో 10 నెలలు 12 నెలలు అయింది అక్రూరుడు తరకం నిలిపి వెళ్లిపోయారు అందుకే కరువు వచ్చింది ఆయన్ని పిలిపించండి కరువు పోతుంది అందరూ కోరి అందుకు వచ్చింది కరువు. వాడు పోవాలి అప్పుడు పోవాలి. తాను పిలిస్తే వాడు రాడు. వాడు ఇరువు తిరుపుతున్నాడు. ఇక పో అంటాడు రాజాజ్ఞగా దేశం అంతా కరువు కథ కథ కరువుతో నడుపుతుంది కాబట్టి మీలాంటి పుణ్యాస్త్రు అడుగు పెడితే సుభిక్షం అవుతుంది. ఏం చేయండి మేము రాజుగారు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు.
గుటుడు అదే తెలుసు గుటుడే పిలుస్తున్నారని వెళ్ళక తప్పదు ఇప్పుడు. అవంతా వచ్చాడు. ఇడ రాగానే వర్షం పడింది. సౌలక్ వచ్చారు గౌరవించారు నాయనా అక్రూర ఏం లేదు. నాకు తెలుసు అనుకో కానీ అందరికీ తెరవాలి కదా. బలరాముడు మా అన్నగారు నన్ను అనుమానిస్తున్నాడు. నా బంధువులు అనుమానిస్తున్నారు. నా దగ్గర మణి లేదని వాళ్ళకి నిరూపిస్తే చాలు. మణి నీ దగ్గరే పెట్టుకో మాకేమి ఇయ్యొద్దు. సరే చూపితే చాలు. ఇది నా దగ్గరే ఉంది. కృష్ణుడు దీన్ని తీసుకోలేదు. ప్రకటించు చాలు. అమాంతం ఒళ్ళో నుంచి తీసి మణి నా దగ్గరే ఉంది నేనే నాకే ఇచ్చాడు. కృష్ణుడికి ఇవ్వలేదు కృష్ణుడు తీసుకోట్లేదు. అని ప్రకటించి ఈ మణి నా దగ్గర ఉన్నందువల్ల ఆయనకు అపనింద వచ్చింది. పరోక్షంగా నేను స్వామికి అపచారం చేసి క్షమించమని ఆ మణి కృష్ణుడికి ఇచ్చాడు. అబ్బే అబ్బే నాకొద్దు ఇది నాకు పనిలేదు సత్యభాగ సత్యభాగ అని. అంటే అలాంటి వాళ్ళు అక్రూరులు. అడుగు పెడితే కరువు పోతుంది. పాటకారులు కరువు ఏమీ ఉండదు. ఎందువల్ల అంటే స్వఫల్క పుత్రుడు. నిత్య సాహసర గోదానం. సంవత్సర కాలం చేసినటువంటి మహా తర్వాత కూడా కంటిన్యూగా చేశాడు. అందుకే గోదానం చేసింది కాబట్టి గాంధిని గాం దదాతీతి. అది పేరు గాంధీని. ఇలాంటి అక్రూరుడు సఫల్క పుత్రః స్వస్తేనమీవ. గతిం తదీయామితివి స్వస్త్యనమీవ ఆస్తి సో అతను అనమీవ అంటున్నాడు. ఖచ్చిత్ బుధః స్వస్తి అనమీవః అనమీవః అంటే అపాపః అని అర్థం. మీ వా అంటే పాపం. అనమీవ అంటే అపాపం. మనకు వస్తుంది వేరే మంత్రంలో జ్ఞాపకం ఉంది కదా. అందువల్ల అనమీవ అంటే అపాపం. పాప అహితుడు అంటే పుణ్యాత్ముడైనటువంటి వాడు సఫలిక పుత్రః భగవత్ ప్రపన్నః. ఎందుకు ఆయన పుణ్యాత్ముడు అంటే పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వాడు.
అందరమేమో అందరినీ ఆశ్రయిస్తాం కదా ఒక స్వామి మాత్రం భగవంతుడిని మాత్రమే ఆశ్రయిస్తాం భగవత్ ప్రపన్నః యః కృష్ణ పాదాంకిత మార్గ పాంసు అచేష్టత ప్రేమ విభిన్న ధైర్యః ఎంత గొప్పవాడు అక్రూరుడు అంటే కంసుడు కృష్ణ బలరాములను తీసుకొని రా ధనుర్యాగం చేస్తున్నానని చెప్పు. రేపు పట్టుకొస్తే నేను వాడిదాన్ని చంపేస్తాను అని కంసుడు చెప్పి మరి పంపించాడు. కంసుడి పనుపున వధన తీసుకొని బృందావనానికి బయలుదేరిన అక్రూరుడు దారిలో అంతా ఆలోచించాడు. ఋషులు, మునులు, వేదాలు, శాస్త్రాలు చెప్పిన మాట తప్పేమో అనిపిస్తున్నది అని. ఏంటిరా బాబు అంటే దుర్మార్గులతో స్నేహం చేయకూడదు, దుర్మార్గులను ఆశ్రయించకూడదు, అధోగతి పారవుతారు అన్నారు. కానీ నేను వాళ్ళని ఆశ్రయిస్తేనే కృష్ణుడిని చూడబోతున్నాను. కదా కాబట్టి వేరే దాసలని తప్పు పంపమన్నారు. ఎందుకంటే కంసుడికి నా మీద ఎంత నమ్మకం లేకపోతే పంపిస్తాడండి. మరి నేను వారికి ఇంత విశ్వాసపాత్రుడిని అయి కూడా పరమాత్మ దర్శించుకోగల భాగ్యం లభించింది అంటే మంచి వాళ్ళకంటే పెద్ద వాళ్ళని గట్టిగా పట్టుకుంటే తొందరగా వస్తారు స్వామి. ఇదే బాగుంది, ఇది మంచి పని చేశాను అని అడుగుతారు. అని పట్టుకొని గథ మీద ఎక్కి బయలుదేరి సరిగ్గా గోదోహన వేళకు వెళ్ళాడు. వృందావనని నేను వెళితే నన్ను కృతభ్ర బలరాములు పలకరిస్తారా చూస్తారా కౌన్సిల్ మంత్రిని కాబట్టి దూరంగా పంపుతారా మాట్లాడతారా నమస్కారం చేస్తే ఆలింగనం చేసుకుంటారా? నిజంగా అతనే ఆలింగనం చేసుకోవాలి కానీ దాన్ని తలుచుకుంటూ పులకించిపోయే రక్ముడు.
ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆలోచనలతో భయమరచి వస్తున్న అక్రూరుడికి ఆ ఊరి వెలువలకి రాగానే సాయంకాలం కాదు అప్పుడే గోవులన్నీ ఇంటికి వెళ్ళాయి. ఆ గోవుల పాదాలు కనబడ్డాయి. ఆ గోవుల పాదాల మధ్యన చిన్న చిన్న పాదాలు కనబడ్డాయి. అబ్బా! ఇవి మా కిట్టయ్య పాదాలు. నేను ధన్యుడినయ్యా రథం దిగాడు. దిగి ఆ మట్టిలో పొర్లేడు ఇటు అటు. ఈ ధూళి నా కృష్ణుని పాదాలు. తాకిన ధూళి. నా ఒంటిని ఇవి తాకితే. కృష్ణుడు చూడకున్నా నాకు ఇబ్బంది లేదు. పదాలు నేను పట్టుకున్నాను అని అక్కడి నుంచి ఊరు వచ్చేంతవరకు పొర్లుకుంటూ వెళ్ళాడు. మనం వాటినే ఇప్పుడు ఏందనాలంటాం? పొర్లుడు దండాలు అదే అనమాట. ఈ వ్యాఖ్య ఇది పరమాత్మ పాద ముద్రలు పడి ఉన్న తూడిని తన ఒంటి నిండా పూసుకోవాలని పొద్దులేను. అంటే అంతటి భక్త్యావేశం చెప్తున్నాడు. యహ కృష్ణ పాద అంకిత మార్గపాంసుసు కృష్ణ పరమాత్మ యొక్క పాదముల చేత చిందించబడినటువంటి దారిలో ఉన్నటువంటి తూళిలో అచేస్తత ఎలాగండి ప్రేమ విభిన్న ధైర్య ధైర్యం అంతా ప్రేమతో చల్లా ఎదురైపోయింది. రేపు ఎక్కడిది నా కృష్ణుడు నా కృష్ణుడు నా సభ లభించాయి నాకు నా జన్మ ధన్యమైంది. అంతకుముందు ఉన్నటువంటి తన ధైర్యం అంతా తొలగిపోయి అందులో పడి ఇటు అటు పొందినటువంటి మహానుభావుడు అలాంటి అక్రూరుడు బాగున్నాడా? ఖచ్చిత్ శివం. దేవక భోజ పుత్రియాః విష్ణు ప్రజాయాః ఇవ దేవ మాతుహు యావై స్వగర్భేన దధార దేవం త్రయీ యథా యజ్ఞ వితానమర్థం. ఇప్పుడు ఇంకో మహానుభావురారు బాగునగా అంటున్నాడు. ఎవరండీ ఆ మహానుభావురారు? యాభై శివం దేవక భోజపుత్రి భోజపుత్రి ఆమె భోజి అంటారు. ఆ మహానుభావురారు భోజపుత్రియా విష్ణు ప్రజాయా ఇవ దేవమాతుహు.
అదితి లాగా అదితి లాగా పరమాత్మను సంతానముగా పొందిన భోజపుత్రి చూసింది కదండీ దేవకీ దేవి అందులో ఆ మహానుభావురాలు యాదహి స్వగర్భేద ధార దేవం. 14 లోకాలను తన గడుపులో దాచుకున్న స్వామిని తన గడుపులో దాచుకున్న తల్లి. ఎవరు గొప్ప అంటే ఏమందాం? ఆయననా ఆమెనా? కదా అంత పెద్ద స్వామి కూడా వచ్చి ఈమె గర్భంలో దాక్కున్నాడంటే ఎంత మహానుభావుడు కాదు. ఎలాగయ్యా అంటే త్రయ్యధా దేవతను. ఎలాగైతే వేదము పరమాత్మను తనలో దాక్కుందో. పరమాత్మ ఎవరండి? వేద వివిక్యుడు కదా? పరమాత్మ యొక్క సార రహస్యం ఎక్కడ ఉంది అంటే వేదాల్లో ఉంది. వేదాలలో దాగిన పరమాత్మను దాచుకున్న వేదం లాగా పరమాత్మను తన కడుపులో దాచుకున్న దేవకి. ప్రేమంగా ఉందా? ఎవరు అడుగుతున్నారు? విదురుడు అడుగుతున్నాడు. చూసారా ఎలా అడుగుతున్నాడో అలా అడగాలి. మనమైతే ఆ దేవకి వచ్చే బాగున్నారా? కృష్ణుడు రాముడు బాగున్నారా? వాళ్ళ పుత్రులంతా బాగున్నారా? అయిపోయినారు. కానీ వాళ్ళని ఎందుకు అడగాలంటే వాళ్ళలో ఇంత గొప్పతనం ఉంది. అంటే చూడండి ప్రత్యక్షంగా పరోక్షంగా పరమాత్మ సంబంధం ఎవరికి ఉందో వాళ్ళనే అడుగుతున్నాడు. కార్తీకిని, సాంబుడిని, ప్రద్యుమ్నుడిని, అనిరుద్ధుడిని, అక్రూరుడిని, వసుదేవుడిని, దేవకిని. ఇంకా చాలా ఉన్నారు కదా మరి. వాడు దొరికిపోడు. ఎందుకు మనకు దొరికిపోకుండా అంటే ద్వారకలో ఉన్న మధురలో ఉన్నా, రేపల్లిలో ఉన్నా, బృందావనంలో ఉన్నా, వారందరూ అక్కడే ఉన్న పరమాత్మకు సంబంధం కలిగి ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? దలాట లిఖితా రేఖ పరిమాష్టున్ నసిక్కిరి. మన చేతిలో ఉన్న మణి కూడా మనం రాయి అనుకొని పారేయొచ్చు. ఏముంది ఏం చేస్తాం సరే. అదృష్టవంతుడికి రాయి మణి అవుతుంది. సుదోషవంతునికి మణిరాయం. కాబట్టి భగవత్ సంబంధం లేని వారి గురించి మాకు అవసరం లేదండి. ఎంత గొప్పోళ్ళనా కానీ అది ఉంది ఎంత చిన్నవాడైనా మనకు కావాలి.
అందుకే చూడండి మీరు వాళ్ళనే అడుగుతున్నారు. దేవకి నధార దేవం త్రయి యథా యజ్ఞ వితానమర్ధం అపిస్పిదాస్తే భగవాన్ సుఖం వహ యహ సాత్వతాం ప్రామదుధః అనిరుద్ధః. ఇప్పుడు ఇంకో మహానుభావుడు అనిరుద్ధుడు. అడిగిన వారందరి కోరికలను తీర్చేటువంటి మహానుభావుడు. భగవాన్ సుసంభో యత్సాత్పతాం కామదుధః యమామనంతిస్మ హ. శబ్దయోనిం మనోమయం సత్పతురీయ తత్వం ఎవరి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు అంటేనేమో మన్మధుడు మరి ఈయన అనిరుద్ధుడు ఎవరు? మజ్ పురి ఉంటారు కదా? ఆ? సకల అవతారాలకు మూలం ఆయనే కదా? క్షీర సాగర శాహి ఆయనే. పద్మంలో నుంచి ఆరోహించాడు విరాట్ పురుషుడు, బ్రహ్మాండ పురుషుడు, సూత్ర గర్భుడు, హిరణ్య గర్భుడు. సకల అవతారములకు మూలఖండం. ఈయన దగ్గర నుంచే అన్ని అవతారాలు వస్తాయి. హెడాఫీసు వాసుదేవుడు పరవాసుదేవుడు అంటారు. ప్రధానమైనటువంటి బ్రాంచ్ అనిరుద్ధుడు. ఇక్కడి నుంచి అన్ని బ్రాంచ్లు. లింక్ అన్నమాట. అందుకే అంటున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మహానుభావుడు. ఆ అపిస్పిదాస్తే భగవాన్ యమామనంతిస్మః శబ్దయోనిం అంటే వేదములకు మూలము. అది రుచ్ రేక కదా విరాట్ పురుషుడే అతని నుంచే వేదాలు తస్య నిష్పసితం వేద అన్నాం చూడండి అలాంటి వాడు శబ్ద యోనిం మనోమయం సత్వతురీయ తత్వం అతని మనోమయుడుగా చెప్పుకున్నాం అతని నుంచే మనస్సు అవయవాలు మనం చెప్పుకున్నాం సహస్ర జీష్ట పురుష అని చెప్పుకున్నామే ఇలాంటి మనోమయుడు. తత్వ తురీయ మూర్తిం నాలుగవ ఆకారము వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అని తురీయం అంటే నాలుగోవాడు. ఈ మహానుభావుడు నాలుగోవాడు తురీయ తత్వం అపిస్తు ధన్యేచ నిజాత్మ దైవం. అనన్య వృత్యా సమనుగ్రతాయే కృదీక సత్యాత్మజ చారు దేశ్ణ గదాదయః స్వస్తి చరంతి సౌమ్యః ఇంతవరకు అందరి పేర్లు చెప్పినటువంటి ఉద్ధవుడు విదురుడు ఇక్కడి నుంచి పరమాత్మను తదేక నిష్ఠతో ఎవరెవరు ఆశ్రయించి అనుసరించి జీవిస్తున్నారో వాళ్ళంతా బాగున్నారా? అంటే తాను కోరేది ఎవరి క్షేమం? తనకు కావలసింది ఎవరి వివరాలు? ఎవరు పరమాత్మ భక్తులో వాళ్ళవి.
ఎవరు భగవంతుడిని సేవిస్తున్నారో వాళ్ళ వివరాలు కావాలి. అందుకే అంటున్నాడు అపిస్పిదాత్తే అన్యేచ నిజాత్మ దైవం అనన్యవృత్యా హమనోవృతా. ఆత్మ దైవమైన పరమాత్మను అనన్య వృత్తితో అంటే అతని యందే మనస్సు లగ్నంచి ఆరాశించేవాడు కావాలి. ఎలా అలా మార్కెట్కు పోతూ పోతూ గుడికి పోయి వస్తామండి అంటారు. అబ్బా ఎంత గొప్పదనమో మనం ఎంత త్యాగం చేస్తున్నామో ఎంత త్యాగం చేస్తున్నామండి. మార్కెట్కి గెటాయించా ఈయన కొంత ఇస్తున్నాం గుడికి. ఒప్పో అంటారండి ఎలాగ మార్కెట్ పోతున్నా అంటే పక్కనే అక్కడే ఉంది గుడి మార్కెట్ పోతూ పోతూ గుడికి పోతాను గుడికి పోతూ మార్కెట్ పోతాను అంటే బాగుండేది అదే మాట ఇట్లా అంటే ఒక పుణ్యం వచ్చింది అనే మాటే గుడికి పోతున్నాను పోతూ పోతూ పక్కనే మార్కెట్ కి ఏదో చూసేస్తా కాదు మార్కెట్ పోతున్నాను ఆ పక్కనే గుడి కాబట్టి మార్కెట్ కి పోతూ గుడికి పోతాను మనం ఎంత ఉదారులమో అంటే మార్కెట్కి ఇచ్చే టయాన్ని తగం తీసి గుడికి ఇస్తున్నామంటే అబ్బా చాలా గొప్పవాళ్ళం కదా. దీనికి స్వామి కూడా అస్సలు సంతోషించదు. అందుకే అనన్య వృత్యా సమనువ్రతా. అంటే మాట మాట్లాడడంలోనే తేడా. నువ్వు ఆ పని చేసుకో వద్దని లేదు. మాకెడికి పో, సరుకులు తెచ్చుకో. కానీ గుడికి పోతూ మాకెడికి పోతాను అంటే ప్రాధాన్యం దీనికి వస్తుంది. నన్ను పోవాలన్నాడులే, పాపం ఆయన మరీ మరీ బోడ స్వామి. ఆయన అని తెలుసు మనం ఏమనుకుంటున్నాం. నోటితో ఏమన్నా ఇక్కడ ఏముందో ఆయన అక్కడే ఉన్నాడు. సరిగ్గా అక్కడే ఉన్నాడు చెప్పుకుంటాడు. కానీ వాచా ధర్మం. కానీ ధర్మంగా మాట్లాడరా బతుకు పో అంటాడు స్వామి. కానీ మనం ఆ ఛాన్స్ కూడా స్వామి ఎట్లా నన్ను కాపాడుతావో చూస్తాను. వివేక్య అని తప్పు చేస్తాను. కాపాడితే కాపాడు. అంటే స్వామితో ఛాసించనం అన్నమాట. ఈ తత్వాన్ని పోవడానికి అనన్య వృత్య సమనుగ్రతాయే. అనన్య భావంతో. ఎవరు పరమాత్మను అనుసరించి ఉంటారో ఏ కృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ అని ఇద్దరి పేర్లు ఇలాంటి వారందరూ స్వస్తి చరంతి క్షేమంగా. సంచరిస్తున్నారా అపి స్వతోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేన ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనః అతప్యత యత్సభాయాం సామ్రాజ్య లక్ష్మ్యా విజయానువృత్యా కొంచెం ఇక అసలు మాట్లాడకుంటే వాళ్ళ గురించి బాగుండదు కాబట్టి పౌరవులు పాండవులు వాళ్ళ గురించి అడగారు కదా మరి ఎలా అడగారే తెలిసింది కాబట్టి దాన్ని చెప్పుతూ పాపం.
కృష్ణార్జనులు తమ బాహుబలంతో భూమండలంలో ఉన్న అధర్మాన్ని తొలగిస్తుంటే చూచి సహించలేక దుర్యోధనుడు పరితపించాడు. అంటే పోయాడు. దుర్యోధనుడు ఎందుకు పోయాడు? కృష్ణాచార్యులను చంపితే పోలేదు. కృష్ణాచార్యులు ధర్మాన్ని స్థాపిస్తుంటే చూచి సహించలేక ఆ అసూయతో పోయాడు. అంటే వాని చంపింది అర్జునుడు కాదు, ధీముడు కాదు, కృష్ణుడు కాదు, వాని అసూయ వాని చంపింది. అంటే భగవంతునిలో దోష సంభావన కలలో కూడా ఉత్తములు చేయరు కదా అందుకే సదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనః అతప్యత యత్ సభాయాం సామ్రాజ్య లక్ష్మియా విజయానువృత్య సభలో పరితపించాడు. కృష్ణుడు అర్జునుని యొక్క పరాక్రమాన్ని పాండవుల యొక్క ధార్మిక ప్రవృత్తిని చెబుతుంటే విని సభలో దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఎందువల్ల అంటే సామ్రాజ్య లక్ష్మి విజయానువృత్య. అప్పటిదాకా రాజ్యం తన దగ్గరే ఉంది. అప్పటిదాకా విజయం తనను ఆస్తించే ఉంది. ఏనండి ఈ రారాదును అంతర్జయం ఎవరిది? నాది వాళ్ళేం చేస్తారు కృష్ణాద్యంలో? లభించిన దానికంటే భిన్నమైనది మళ్ళీ మనకు లభించదు అన్న ప్రేమతో పరమాత్మను ఎదిరించాడు. అంటే ఏమిటంటే ఈనాడు మనం ఉన్న స్థితిని కానీ ఈనాడు మనం పొందిన వాటిని మాత్రమే చూచి మనోవికారాన్ని చెందకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఇదే స్థితి ఉంటుందన్న గ్యారెంటీ ఏమిటి? ఈరోజు విజయం వచ్చింది, రేపు విజయం రావచ్చు. ఈరోజు ఆధిపత్యం వచ్చింది, రేపు భిక్షాడనం రావచ్చు. ఈరోజు సంపద వచ్చింది, రేపు దారిద్ర్యం రావచ్చు. వచ్చిన దాని వెంటనే వచ్చిన దాన్నే తలుచుకొని సంచరించేవాడు మూఢతమః అంటుంది వేదం. ఎత్య మూఢతమః లోకే అంటే వీడు. ఇప్పుడు ఉన్న స్థితినే శాశ్వతమని తలచి భ్రమించే వాడి కంటే మూఢుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు అంటుంది శాస్త్రం.
దాన్ని పెట్టుకొని విజయానువృత్య కింవా కృతాకేషు అహం అత్యమర్షి భీమోహివత్ దీర్ఘతమం వ్యముంచతు యస్యాంగ్రిపాతం పణపూహు నసేహే మార్గంగదాయాశ్చరతః విచిత్రం. అలాగే ఇక భీముడు మహానుభావుడు ఉన్నాడు. ఎలాంటి వాడు భీముడు అంటాడు. కృతాశేషు అఘం అత్యమర్షి తప్పు చేసిన వారి తప్పును క్షమించలేక తప్పు చేసినవాడు. పాపము చేసిన వారి పాపమును సహించక వారి యెడ పాపం చేసిన వారు. పాపం అంటే మరణం వధనర్ధం కదా. అందుకే కృతాకేషు అగం అత్యమర్షి. పాపము చేసిన వారిలో పాపాన్ని ప్రయోగించాడు. ఎందువల్ల అంటే అమర్షి. సహించలేనందువల్ల భీమః అఖివత్ దీర్ఘతమం వ్యముంచత్. పాము లాగా ఎప్పటినుంచో అనుసరించి వస్తున్న పగను ఎవరి ద్వారా విడిచిపెట్టాడో. ఎప్పటినుంచో వస్తుంది కదా మరి బాగా విడిచి వస్తుంది. దుర్యోధనుడు అంటే వీడికి బలదు, భీముడు అంటే వాడికి బలదు. ఏనాటికైనా. మా నూరు నూరు గురిలో ఎవరికీ ఆపద వచ్చినా భీముని ఓదే వస్తుందని దుర్యోధనుడికి త్రికరణ శుద్ధిగా తెలుసు. ఎందుకంటే ధర్మరాజు ఏం చేయడు అజనుడిని చేయలేడు. తకిన వాడకంత పట్టింపు లేదు. మాటిమాటికి పుస్త అని బదగొట్టేవాడు ఒక భీముడే. వాడు ఎందుకు ఆపిస్తున్నాడు? తాము తప్పు చేస్తేనే అమ్మ ఆ మద ఒప్పుకో. మేము అంటే పడండి భీముడికండి. మేము అంటే పడదు. ఎందుకు పడదురా? ఏమో మేము అంటే పడదు. వాడు మాత్రం ఏమో. పరమమాయకుడు అన్నమాట. అందుకే తప్పు చేసిన వారి విషయంలో తప్పు చేసినవాడు. చాలా కాలం వరకు అణిచిపెట్టుకొని దాచుకొని ఉన్నటువంటి ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నవాడు. ధీమః అహివద్దీర్ఘతమం వ్యముంచతు యస్యాంగ్రిపాతం. రణపూహు నసేహే ఎంత గొప్పవాడయ్యా భీముడు అంటే అతను ఆ పరాక్రమంతో ఉద్వేగంతో ఉద్రేగంతో కోపంతో ఒక్కొక్క అడుగు భూమి మీద వేస్తుంటే భూమి కంపించింది. కూడా అయిపోయింది. భీముని బలాన్ని ఇన్ని ప్రపంచాలను మోస్తున్న భూమి భీముని పాదము యొక్క బరువును సహించలేదు.
ఒడికిపోయింది అన్నమాట. అందుకే అంటారు ధర్మరాజు ఈ యుద్ధం ఎందుకు ఒక నాలుగు రోజులు భీముడిని యుద్ధరంగం అంతా తిరగమని ఆంధ్ర దత్తారని. భూకంపం వస్తుంది కదండీ, అందరూ పోతారు. ఈ బాధ వద్దు, ఈ యుద్ధం వద్దు, మన వద్దు. కానీ తిరగ మనం కూర్చుందాం అన్నారు. కూర్చుని అంటాడు బావగారు బావగారు బ్రహ్మరాజా, ఇవరకే మీకు పేరు వచ్చింది. అది సాదరం అవుతుంది. ఒక వాళ్ళకి ఏం పేరు వచ్చింది? పుత్త ఆడవాడు. మగవాడు కాదు ఆడవాడు. ఏం చేసినా కోపం రాదు. ఏమన్నా పౌరుషం రాదు. ఎంత అడిగినా ఇస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే పది పేరు ఉంటాయండి తెలుసు కదా ఆడవారే ఏం చేసినా కోపం రాదు ఎంత అన్నా కోపం రాదు ఏం అడిగినా ఇస్తుంటాడు ఎవరు లక్షణాలు ఉన్నా వాడు అత్సాహి ఆడవాడు ఆ పేరు కాస్త నిజమవుతుంది మనం ఇంటర్వెల్ చేస్తే నీ పరుగు తోన యుద్ధం చూడు రావయ్యా సరే పోదాం పో అని. అంటే అప్పుడు కూడా ధర్మరాజు యుద్ధం చేయాలి వాళ్ళని చంపాలి. పరహింస పరాపకారం అనేది అతని మనస్సులో సుతరాన్ లేదు. కానీ ఒక క్షత్రియుడిగా అన్యాయముగా ఆక్రమించిన దాన్ని వానికి వదిలిపెడితే దాత అనరు. పిడికి వాడు. అది నీ భాగం. నీకు రావాలి. దాన్ని అన్యాయం కూడా ఆక్రమించుకొని అనుభవిస్తున్నాడు. పోనీలే తినని నాకు దొరకదా అంటే దాంతో నువ్వు గొప్పవాడవు కాదు పిడికివాడే అంటాడు. నీ సొమ్మే నీవు కాపాడుకోలేని వాడవు, ప్రజలను నువ్వేం కాపాడుతావు? ఏం చెప్తావ్? అందుకొచ్చాడు యుద్ధానికి తప్ప. ఇద్దరి చివరిలో కూడా జరేయులని పిలిచి అక్కడక్కడ దాక్కుంటాడు, మడుగులో దాక్కుంటాడు చూడండి. మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చిన వాడితో కొట్టడం అని. నీకు భయం ఉంటే ఇప్పటికి నేను భగవంతం చేయం. లేదు నేను గెలవలేను, నాకు రాజ్యం కావాలి అన్నయ్య అని అడుగు.
యుద్ధం చేస్తావా? మా ఐదుగురులో నీ చోచం ఆడుతూ యుద్ధం చెయ్యి. గెలిచి తిరగపో. అంటే అందరూ ముప్పు వేసేసుకుంటారు ఈ పిచ్చోడా ఏం తమరాదు. పొరపాటున వాడు ఏ కాద దేవుడిని అకులడిని అడిగితే గట్టి ఏంటి? అని కృష్ణుడితో అర్జునుడు అడుగుతాడు ఏంటి బావా అన్నయ్య ఇట్లా అడుగుతున్నాడు. అంటే అన్నయ్య నీకంటే నాకంటే మేధావిగా తిరుగు ఎక్కువ వాడు కాదు ఇప్పుడు సహదేవుడు కాదు సహదేవుని కొడుకుతో కూడా వాడు కొట్టాడు. మూడు వాడు చచ్చాడు వాడు. శవం ఉంది ఊపిరి తీస్తున్న శవం అది. ఎవడు ముట్టుకున్నా చస్తాడు. అందుకే ఆ మాట అన్నాడు సమరా చదివి తక్కువ వాడు కాదు సహదేవుడితో కొట్లాడని దుర్యోధన చస్తాడు. రేయ్ మనం కానీ బలహీనుడిగా కావటం ఇష్టం లేక లేని బలాన్ని శక్తిని కూడగడుకుని అంత సేపు పోతాడు వాడు. అదే సహదేవుడు వచ్చి నిన్ను ఎంచే కొడవడానికి పోయేవాడు. ఏడి కారణం? భీముడు అంటేనే సహజంగా తన ఒంటి నిండా భీముని మీద ఏముంది? పగ, అకాక్ష, అవిన్యమ అని ఎలాగైనా చంపారి. ఆ లోపల ఉన్నటువంటి అది ఎక్కువ లేని తెచ్చి పెడుతుంది. మనకు పట్టు దురి ఉందనుకోండి తెచ్చి పెడుతుంది. అందువల్ల పొట్టలేదు. సహదేవుడో నకులుడో యుద్ధానికి వచ్చి ఉంటే దుర్యేశనుడు ఇంతకంటే త్వరగా చచ్చేవాడని. ధర్మరాజు యొక్క అంచనా ఎప్పుడూ తప్పు కాదు. కాదు. అతనికి ఉన్నంత లోతు హృదయం కృష్ణుడే అంటాడు నాకే అర్థం కావట్లేదు వాడు మీకే తెలుస్తుంది. అంటే అంతటి మహాత్మ తక్కువ ఒక చాలా మహానుభావుడే. కాబట్టి భీముడు తన కోపాన్ని తప్పు చేసిన వారి మీద చూపెట్టాడు. వీడు కాడ తప్పు చేయడమే ఈయన కోపం కొడవడానికి కారణం కాదు. దాన్ని బాగా చెప్తూ కింవా కృతాకేషు మార్గం గదాయా చరతః విచిత్రం గద తీసుకొని ఈ మహానుభావుడు. తన భూ అడుగులతో భూమిని కంపింపచేస్తూ గదతో దారి ఏర్పరచుకుంటూ వెళ్ళాడు. లేదు గదకు దారి ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఏమర్థం? గదా చాలనంతో దారి ఎర్రనే దారి అంటే మనం నడుస్తూ ఉంటాం. దారి దాటంగా తీగలు, ముళ్ళు అవి ఉంటాయి. వాటిని తెంపుకుంటూ పీకా తబారులు పోతుంటాం. ఇతను ఏం చేశాడు? గదతో మార్గం చేసుకున్నాడు.
రోజు వాళ్ళందరినీ గదతో సంహరించుకుంటూ వెళ్ళాడు మార్గంగదాయాశ్చరతః విచిత్రం ఖచ్చిత్ యశోధా రథయూధపానం గాండీవ తన్వపరతః పతారిహి ఆస్తి పరక్షితః ఆయత్ శరకూట గూఢః మాయా కిరాతః గిరిశః సుతోషః ఈయన ఎవరండీ? అర్జునుడు. అర్జునుడు బాగున్నాడా? ఎందుకయ్యా అది అడుగుతున్నావంటే శంకరుడంతటి వాడే మాయా కిరాతు నివేషణంలో వచ్చి ఎవరి పరాక్రమాన్ని చూచి సంతోషించాడో. మాయా కిరాతః గిరిసః తుతోష అలక్ష్యతః యత్ శరకూట గూఢః యుద్ధంలో బాణములు గూడులాగా కట్టబడితే అందులో దాక్కున్నావు అన్నాడు. అంటే శత్రువుల యొక్క బాణములు అలా వచ్చి కప్పేశాయి. ఎన్నోసార్లు భీష్మ ద్రోణాదులు విడిచినటువంటి బాణ సమూహంలో అర్జునుడు మునిగిపోయాడా ఏమి అనుకున్నారు సార్ అన్నాడు. వాటిని మళ్ళీ చేదించుకుంటూ బయటికి వచ్చాడు. ఎలాగైతే సూర్య కిరణాలు తనను అడ్డుకున్న మేఘాలను చీల్చుకుంటూ బయటికి వస్తాయో. దేవా సాం జీవ కప్పినటువంటి ఈ కిరణాలు ఉన్నాయే న్యాయంగా వీళ్ళు శత్రువులు కాదు బాణాలు కాదు ఆయనకు మొత్తం అబ్బులు లాంటివి ఉన్నాయి అందుకే గాండీవ ధన్వ ఉపరతారిహి ఆస్తే అతను ఉపరతారి అంటే శత్రువులందరినీ సంహరించిన వాడు ఉపరతారి అరిహి ఉపరతారిరాస్తే యవో తనయో కృతాయాః పార్థైహి వృతౌ పక్ష్మభిహి అక్షిణీవ ఇద్దరు ఉన్నారట యములు అంటే యములు అంటే కవలలు. యము అంటే ఏమిటి కవలలు. కవలలు బాగున్నారా ఎవరు కవలలు నకుల సహదేవి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు పాండవులు వీళ్ళను కనుగుడ్ల లాగా చూసుకుంటున్నారు. అంటే కనుగుడ్లకు రెప్పలు ఎలా ఉంటాయో ఎన్ని ఉంటాయి అవి? రెండే కదా. అలాగే అలాంటి రెప్పలతో కనుగుడ్లను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో. పండవులు తక్కిన ముగ్గురు వీళ్ళిద్దరిని అంత జాగ్రత్తగా కాపాడుకున్నారు. చివరికి వచ్చారు అంటే మోయుద్ధం చేశారు అనుకోండి పేరుకే ఏదో శల్యుడి దగ్గర మరొకని దగ్గర కొందరు ఉన్నారే అలాంటి వాళ్ళ దశకునికి.
వీళ్ళు యుద్ధ వివసత ఎవడు పోయాడు తప్ప అంతకుముందు ఏదో యుద్ధం పైపైగా వాళ్ళని ఎవరిని అర్జునుడు కానీ భీముడు కానీ ధమరాజు కానీ ఈ ఇద్దరిని ఎక్కువ యుద్ధంలో పాల్గొనియ్యకుండా చూసుకున్నారు జాగ్రత్తగా. వచ్చిన పిల్లలు అందులోనూ. శరీరంలో శరీర సౌకుమార్యంలో సహదేవుడు ఎలాంటి సుకుమారుడు అంటే గట్టిగా ఉఫ్ అని ఊస్తే ఎక్కడ శరీరానికి అందిపోతుందో. బంగారం ఇది బంగారు చర్మమా అనుకున్నారట. దాన్ని బంగారు చర్మము అన్నారు. బంగారు చర్మం అంటే చర్మానికి బంగారం అట మొత్తం రేకులాగా ఉండాలి. గట్టిగా ఊదిస్తే పోతుంది. అంత అందగాడు కాదు ఇది, మహా సౌందర్యవంతుడు. అంతకు మించిన పరమ సుకుమారుడు. ఈ రెండింటికి మించిన పరమ జ్ఞాని. భవిష్యత్ దార్శనికుడు అని పేరు రాజు గారు. జరగబోయేదంతా వాడే చెప్తాడు. కానీ చెప్పొద్దు అని కృష్ణుడు ధర్మరాజు ఒట్టు పెట్టి వాని మరీ వాని నోరు మూశారు. మాట్లాడండి. అలాంటి ఉత్తమమైనటువంటి యములు యమావుదస్పిత్తనయౌ వృధాయాః పార్థైహి వృతౌ పష్మభిరక్షిణీవ రేమాత ఉద్దాయ మృదే స్వరిక్తం పరాత్సుపర్ణావివ వజ్రి వక్త్రాత్. మనకు యుద్ధంలో వాళ్ళు గరుణుడు ఇంద్రుని సైన్యం రక్షణలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొని ఎలా రమించారో. శత్రువుల చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని తీసుకొని ఆనందించినటువంటి నకుల సహదేవులు క్షేమంగా ఉన్నారా? అహో పృథాపి ధ్రియతే అర్భకార్ధే రాజర్షివర్యేన వినాపితేనా కుంతి కూడా. ఉత్తమ రాజర్హీనటువంటి పాండు మహారాజు లేకున్నా కూడా కొడుకుల కోసం తాను ఇంకా బ్రతికి ఉంది. యత్వేకవీరః అతిరథః విజిజ్ఞే ధనుర్ద్వితీయః తకుభశ్చ తస్త్రః ఎలాంటివాడు పాండవు పాండు మహారాజు అంటే ఏకవీరః ఒక్కడే అసహాయంగా ఒక ధనువు మాత్రమే పట్టుకొని ఏ సైన్యము లేకుండా నాలుగు దిక్కులలోని రాజులను
గెలిచినవాడు యుద్ధ యాత్రలో ఏ యాత్రలో అన్ని చోట్లకు వెళ్లి యుద్ధం చేసి అందరినీ ఓడించి కానగడలన్నీ తెచ్చి రుద్రాక్ష ముందర పడేశాడు తీసుకోండి. ఏకవీర సైన్యం బలం ఏమీ లేదు అంటే అంతటి సహాయ సూరుడు అన్నమాట మహానుభావుడు చితస్త్రః సౌమ్యానుశోచే తమధః పతంతం భ్రాత్రే పరేతాయ విద్యుద్రూహేయః నిర్యాపితః యేన సుహృత్వ పురియా అహం స్వపుత్రాన్ సమనూగ్రతేన గణించి మరికాస్త ముందరికి వెళ్లి అద అదనే సౌమ్య అనుశోచే తమధఃపదంతం భ్రాత్రే పరేతాయ విదుద్రుహేయః తనకు సకల సామ్రాజ్య సంపదను కట్టిపెట్టడానికి ఒంటిగా అన్ని దిక్కులకు వెళ్లి యుద్ధం చేసి గెలిచి శత్రురాజుల సంపదను తెచ్చిపెట్టిన పాండురాజు మరణిస్తే అతని పుత్రులను పోషించాలనే జ్ఞానం లేకుండా వారికి ద్రోహం చేసిన మహానుభావుడు ఉన్నాడే. కదా ఆ ఎందుకంటే భ్రాతృ పుత్ర చూడండి సౌమ్య అనుసోచే తమధస్వతం తం భ్రాత్రే పరేతాయ విదుద్రుహే మరణించిన తమ్ముడికి ఎవడు ద్రోహం చేశాడో ఎలా చేయాలంటే నిర్యాపితః యేన సుహృత్ స్వపూర్యా అహం స్వపుత్రాన్ సమనువ్రతేన పుత్రుల వెంట ఉన్నటువంటి కుంతిని బయటికి పంపించారు. వాళ్ళ వైపు మాట్లాడినందుకు నన్ను బయటికి పంపించారు. అహం నిర్యాపితః ఈయన ఎవరాయనే అంటే ఎవరిని చూసుకుంటూ. ఎవరి మీది ప్రేమతో తమ్ముని పుత్రులకు కూడా ద్రోహం చేశాడో, ఎవరి మీది ప్రేమతో నన్ను కూడా బయటికి పంపాడో, ఎవరి మీది ప్రేమతో పుత్రులు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి పుత్రులతో కుంతిని బయటికి పంపాడో.
ఎవరండీ అలాంటి మహానుభావుల గురించి చెప్తున్నాడు అన్నమాట. సోహం హరేహే మర్త్య విడంబరేన దృశో నృణాం చారయతః విధాతు నాన్యోపలక్ష్య పదవీం ప్రసాదాత్యరామి పశ్యన్. గత విస్మయోత్ర ఇలా ఇన్ని రకముల చిత్ర విచిత్రమైనటువంటి పరమాత్మ యొక్క లీలలు చూస్తే కనురెప్పల కదలికతో సకల చరాచర ప్రపంచము యొక్క గమనాన్ని శాచిస్తున్న పరమాత్మ యొక్క లీలగా భావించి అతని పాదస్థానమైన భూమిని సంచరిస్తున్నాను. అది భూమి అంటే ఏమిటి? భూహు పాదౌ. అందుకే పదవీం అంటున్నాడు. దృశ్యే నృణాం చాలయతః విధాతుః నాన్యోపలక్ష్య పదవీం ప్రసాదాత్ చరామి పశ్యన్. పరమాత్మ యొక్క అనుగ్రహం తోటే. పరమాత్మ పాదములైనటువంటి భూమండలాన్ని గత విస్మయః అంటే శోకము, ఆశ్చర్యము, అహంకారం ఈ మూడు లేకుండా. నా వాళ్ళు పోయారని శోకము, ఇంతమందిని చంపారని ఆశ్చర్యము, ఇంత యుద్ధాన్ని కూడా నేను కాదనుకున్నాను కదా. ఈ మూడు లేకుండా ఇదంతా పరమాత్మ లీలగా భావించి నేను సంచరిస్తున్నాను. నూనం నృపానాం త్రిమదోత్పదానం మహీం ముహుశ్చాలయతాం చ మోహి. రాజులట త్రిమద ఉత్పదానం విద్యామదం ధనమదం ఆభిజాస్య మదం అరు మనందరికీ మూడు మదాలు ఉంటాయి. ఒకటి పొరపాటున ఏమైనా అక్షరాలు రెండు వచ్చాయి అనుకోండి, నా అంత చదువుకున్నవాడు ఇంకొకడు లేడు. నువ్వు తెలియదు మరి ఎవరో కూడా మనకేం తెలుస్తుంది? అసలు చదువు ఎంత ఉందో తెలిస్తే అందులో మనకెంత వస్తదో తెలుస్తుంది. అసలు ఇదేం తెలుస్తుంది మరి ఇలా ఒకటి విద్యామదం ఇంకొకటి ధనమదం.
దాని దగ్గర ఉన్నాయండి నా దగ్గర మాత్రం ఉంది. రెండవది నేను ఒక్కడినే ఉన్నత కులంలో పుట్టాను, ఉన్నత వంశంలో పుట్టాను. అది జరిగింది. యమదం ధనమదం ఆభిజాత్యమదం ఇలాంటి మూడు మదములతో ఉత్పదానం అడ్డదారి పట్టినటువంటి వాళ్ళు మహీముహు చాలయతాం చమూపితన సైన్యంతో మాటిమాటికి భూమిని సంచరింప చేస్తున్న వాళ్ళు వధాత్ ప్రపన్నార్తి జీర్షయా ఈశః ఉపేక్షితాహం భగవాన్ కురూణాం. పరమాత్మ ఏం చేశాడు? ప్రపన్నార్తి జిహీర్షయ ఎందుకు వీళ్ళని చంపాడంటే అడ్డదారి తొక్కిన వాళ్ళని ఎందుకు చంపాడు? ప్రపన్న ఆర్తి జిహీర్షయ. తమను ఆశ్రయించిన వారి బాధను తొలగించాలనుకొని తనకెలా వాడతావో తనకేం బాధ వాడతావో వాళ్ళతో వాళ్ళకేం చేస్తారో కానీ ఎవరు తన వాళ్ళు ఉన్నారో తన వాళ్ళు ఉంటే తనను ఆశ్రయించిన మనను ఆశ్రయించిన వారికి కలిగేటువంటి ఆర్తిని తొలగించాలనేటువంటి కోరిక తృపన్నార్తి జిహీషయా. ఉపేక్షితాహం భగవాను కురూణాం మరి ఇన్ని తప్పులు చేస్తుంటే అప్పుడే ఎందుకు సంవరించలేదు ఇప్పటిదాకా ఎందుకు పెంచాడు అంటే ఉపేక్షితాహం. తప్పులన్నీ ఉపేక్షించాడు. దారికి వస్తారేమో, దారికి వస్తారేమో. ఎందుకంటే అందులోనే తమను ఆశ్రయించిన వారు ఉన్నారు. లేదా? మరి కాబట్టి వీళ్ళు బాధపడతారో ఏమో అని ముందు చర్య తీసుకుంటే తన భక్తులు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పరితపిస్తారేమో అని వాళ్ళ పరితాపాన్ని పోగొట్టాలని కలిగించకూడదని కొంత గారం పేషించాడు. ఇదేం కావటం లేదు ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మెజారిటీ అన్నమాట. అందువల్ల వీళ్ళందరి తాపాన్ని తొలగించడానికి ఇలా అందరినీ సంహరించినటువంటి మహానుభావుడు. ఉపేక్షిత ఇహం అహం భగవాన్ కురూణం అగస్య జన్మ ఉత్పద నాశనాయ.
కదండీ చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. అజస్య జన్మ ఉత్పద నాశనాయ. పరమాత్మ ఎందుకు అవతరిస్తారండి? పాపాన్ని తొలగించడానికి పరిత్రాణాయ సాధువునం. కదా అందుకే అజస్య జన్మ ఉత్పద నాశనాయ దుర్మార్గాన్ని పాపాన్ని నశింప చేయటానికి పరమాత్మ అవతరిస్తాడు కర్మాని అకర్తుహు గ్రహణాయ పుంసాం కర్తుహు అతను న్యాయంగా ఏ పని చేయడు. చూడండి అజాయమానః బహుదా విజాయతే కదా. పుట్టని వాడు పుడుతున్నాడు దేనికి కర్త కాని వాడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అతని పుట్టుకేమో దుర్మార్గులను నశింపచేయటానికి, అతని పనునేమో పుంసాంగ్రహణాయ సజ్జనులను స్వీకరించాడు. అంటే కృష్ణ పరమాత్మ సంధ్యావందనం చేసుకున్నారండి. ఆయన దానం చేశాడు. తెలహామం లేస్తున్నాడు. మనం చేయకుంటే మర్యాద కాదు కదా, మనం చేద్దాం. పురుషులు అనుసరించడానికి పనులు చేస్తున్నాడు, దుష్పురుషులను నశింపజేయడానికి పుడుతున్నాడు. ఇదే జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఈ వారి గీతలో మీ జన్మ, మీ కర్మ. నా పుట్టుకలోని రహస్యం, నా పనుల్లోని రహస్యం దివ్యమైన ఏంటి రహస్యం అంటే నేను పుట్టేది పాపాన్ని నశింపచేయడానికి. నేను ఆచరించేది సత్పురుషులను అనుసరించడానికి. ఇలా కర్మాన్య కర్తృ గ్రహణాయ పుంసాం నన్ను అన్యదా కోరహతి దేహ యోగం పరో గుణానాం పుత కర్మ తంత్రం నిజంగా ఈ రెండు ఎందుకే కానాడు ఇలా కానట్టయితే ఎందుకు చేరినాడు అని తెచ్చుకున్నాడండి ఆయన. శరీరంతో ఆయనకి ఏం పని అండి? నన్ను నాతో నన్ను అన్యగా కోరతి దేహ యోగం. ఇలాంటి శరీరం కావాలని మనమేమో కూడా శరీరానికి మనమే అసఖించుకుంటున్నాం. అయ్యో శరీరం లేకుంటే బాగుండేది అని. మరి మనమే ఆయన కావాలని కోరాడండి ఎందుకు కోరుతారండి దీని పని లేకుంటే. కాబట్టి కథమర్హతి కే దేహ యోగం. పరో గుణానాం ఉత కర్మ తంత్రం. సకల గుణాతీతుడు కర్మ తంత్రాన్ని ఎందుకు అనుసరిస్తున్నాడు?
అంటే ఆయనే కర్మలు చేసేది మనకోసమే, ఆయన పుట్టేది మనకోసమే. పాపుల రూపం ఆపడానికి పుడుతున్నాడు, పుణ్యాత్ములకు ఆచారం కడపడానికి పని చేస్తున్నాడు. ఉత కర్మ తంత్రం తస్య ప్రపన్నాకిల లోకపానాం అవస్థితానాం అనుశాసనేశ్వే అర్ధాయ జాతస్య యదుశ్వజస్య వార్తాం సకే కీర్తయ. తీర్థ కీర్తి ఇంత తిరిగి తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు నాయనా ఇప్పుడు ప్రపన్నాకిల లోకపానాం అవస్థితానాం అనుశాసనేయం పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ ఆజ్ఞతో ఆజ్ఞలో నిలకి అఖిల లోకములను పాలిస్తున్న వాళ్ళు లోకపాలకుడు కదండీ ఇలా సకల లోక పాలకులను తన శాసనంలో ఉంచుకున్నటువంటి మహానుభావుడు అర్ధాయ జాతస్య ఒక ప్రయోజనం కోసం పుట్టాడు. ఏం ప్రయోజనం? భూభారాన్ని తొలగించడానికి అర్ధాయ జాతస్య యదుషు అజస్య అలాంటి అజస్య అజస్య జాతస్య. అంటే అజాయమానః బహుదా విజాయ అజస్యజ మాట్లాడితే మంత్ర వచ్చి పడతాయి రాసులు. అందుకే ఇది వేదం. మనం మర్చిపోతాం వేదం అన్న సంగతి అని అజాయమానో బహుదా విజాయతే అజస్య జాతస్య. పుట్టుక లేని వాడు పుట్టాడండి. అలాంటి తీర్థ కీర్తేహే కీర్తయా. తీర్థ కీర్తి అట అంటే పవిత్రమైనటువంటి కీర్తి గల పరమాత్మ యొక్క కీర్తిని కీర్తించవయ్యా. అంటే భగవంతుని గాథలను గ్నానం చెయ్యి. నేను వింటానని ఉద్ధవుణ్ణి విదురుడు అడిగాడు. సమాధానం రేపు చెప్పుకుంటా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః ఓ ప్రథమోధ్యాయం మాత్రమే. ఇది చూడడానికి మాత్రం కుశల ప్రశ్న లాగానే ఉంటుంది. కానీ మొత్తం యాదులు మాట్లాడితే తప్పదు ఇంకోటి ఏమీ ఉండదు. అయ్యో వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు.
Opening invocation: salutations to the lotus feet of the lineage of Acharyas - Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-renu, Parakala Yatindra, and Sri Parankusha Muni - and to Krishna, son of Vasudeva, the crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki.
You said: 'gaam paryatan medhya vivikta vrittih' - Vidura, having been dishonored by Duryodhana, placed his bow at the entrance and set out. On pilgrimage, the approach is: 'medhya' - reverencing the sacred; 'vivikta vrittih' - living in solitude. This is the description of Vidura's pilgrimage (verse 19).
Nitya snayi means one who bathes three times daily - at dawn, at midday, and at dusk - not merely wading in water. 'Trishravana snayi.' Nitya brahmacharya means celibacy except during the permitted conjugal period. Nitya upavasa means eating only twice daily - that itself is called perpetual fasting. And having morning and evening meals is our 'nitya upavasa.'
Using all senses, at all times, in all places, only in service of the Lord - this is the perfection of devotion. What we do: eating, bathing, conversing, experiencing pleasures - none of it is for oneself. Everything is in service of the Lord, with the intention that it is all for him. When that attitude is maintained, even the stomach's hunger becomes service.
Ajitena parthah - Vidura traveled from sacred place to sacred place. By the time he reached Prabhasa Tirtha, the entire earth had come under the governance of Yudhishthira. The war was over, the wicked were punished, the righteous were protected. Vyasa notes it beautifully without saying what happened - 'by the time he reached Prabhasa, this had all come to pass.'
Likewise, this dynasty also perished - consumed by the fire of those born within it. No one from outside destroyed it. 'Do not have war, do not have hatred, do not have adharma, do not be arrogant' - all who could and should have said so, said so. This is the teaching: 'amarsha prabhavo vannih shatankam nashayatyapi' - the fire born of uncontrolled wrath destroys even its owner.
Just as sunlight focused through a small mirror onto dry grass quickly ignites a fire - the anger of great ones, when it rises from within, does not harm themselves. But when provoked externally, it causes great harm. As long as it has not been provoked, great sages forgive everything - letting go, letting go. But once pushed beyond the limit, it becomes uncontrollable.
If a person gives charity, whose glory is it? Not that person's. Even Duryodhana's right hand had the shankha-nidhi mark - meaning anything he gave multiplied tenfold. But he never gave it. In a king's domain, no one else gets any credit - here, who is there to say anything? But his glory never spread, because he kept it for himself.
One day, for some reason, the wife went somewhere or was occupied, and meals were not served. He went and asked his wife why the food was late. 'How should food come?' he wondered. 'Your mother seems to have gone out, sir.' 'Yes, where did mother go?' Then he heard a shocking answer that no one had told him before - the truth of what had happened to his mother.
The pilgrimage route then took a different turn. He went along quietly. 'Pratyag iyaya tushnim' - he returned in silence. He visited the tirthas of Trita, Ushanas, Manu, Prithu, Agni, Achita, and Vayu - all the sacred sites along the Sarasvati river region are listed here. Yama's sacred site, Sudasa's site, Guha's tirtha, and others - he worshipped them all.
In one sacred river we take a plunge and mentally invoke all the holy rivers: 'Gange cha Yamune chaiva Godavari Sarasvati' - by reciting the names of all the tirthas while bathing in one, it counts as bathing in all. That is the convenient dispensation granted by scripture. How lazy we are - we know this well!
'Pratyanga mukhyankita mandiraani yad darshanat krishnam anusmranti' - what is the purpose of the Sudarshana Chakra (disc) placed at the entrance of the temple? On seeing it, who comes to mind immediately? Sri Narayana himself! Even if a person has no particular devotion or desire to meet the Lord, just seeing the Chakra and saying 'Oh, Sri Narayana' is sufficient. Without even consciously intending it, the Lord enters the heart.
These garlands, these ornaments - only Krishna should wear them, not Uddhava. Even applying sandalwood paste - if we put on sandal, our whole body should thrill because we are touching Krishna himself. That feeling, that surge of devotion in the heart - only then does real ananda (bliss) arise. In such a place, the Bhagavatam says: 'Uddhava dadarsha sa vasudevanucharam prasantam' - he saw Uddhava, the calm companion of Vasudeva.
'Shishyam sutam nirvishesham' - so says scripture. Who is a son? The disciple is the son. Then comes the biological son. 'Putro va priya shishyo va' - who do you care for more? You care most for your beloved disciple. That is why our Azhvars and Purvacharyas did not teach their own biological sons - they sent them elsewhere. Why? Because disciples are the real spiritual heirs.
Even the most learned person, when a difficult problem arrives, pauses in uncertainty and seeks counsel from others: 'Please share your perspectives.' That is the situation in the story - Balarama, who had initially gone to destroy the child, was showing restraint. He was actually acting wisely, waiting for the right moment.
And so Uddhava met Vidura - that great soul had arrived. 'Oh, what a great man has come!' And Vidura, in turn, overwhelmed with joy, embraced Uddhava tightly in deep embrace. Some commentaries - Shridhara's, Vamshidhara's - note that Uddhava, knowing the Lord personally, when he saw Vidura, remembered Krishna in Vidura's body and embraced him tightly.
The relative had come - and without withholding anything, he greeted Vidura with full affection. It was not a casual greeting - 'pranayena' - with complete love, with an ocean of priti (affection). And 'bhadram' - he is an auspicious being. The embrace itself becomes mangalakara - auspicious - because the one who embraces is himself all-auspicious.
'Svanabhya padmanuvritya' - what does it mean? His own navel, the lotus born from it - he who was born in that lotus came and incarnated at the request of Brahma. Thus it means: the Lord came in response to Brahma's prayer. The Bhagavatam's language is so compressed and layered that the meaning explodes open once you understand the reference.
Those who were getting ready to leave had departed - so now what to say? For that reason: 'asata urvya kushalam vidhaya kritakshana' - having ascertained the wellbeing of the earth. 'Kritakshana' - those eagerly awaiting the moment to depart. 'In Sura's house, are all well? And among the Kurus - the supreme friend - is he still there in comfort?'
And so all those who came received generous gifts from him. Why? Because he wished to understand who was truly devoted. After that he departed. Krishna placed him on his lap - and similarly Krishna would place others on his lap. Those cousins and maternal nephews - what justice or injustice? They are all part of the same family.
He never waited to be asked - he would shower blessings even before words were spoken. Such a magnanimous being as Vasudeva - is he well? 'Vadanyan varatarpanena khacchit varuda-dhipati yadunaam pradyumnarte sukham.' Pradyumna, the commander of the Yadava forces - is that great soul well? Why is this question asked?
Misuse of the body's powers brought premature old age to Yayati. How did old age come? Not naturally - it came as a consequence of his actions. He had married Devayani. 'Live happily with her,' said Shukracharya. But Devayani brought with her a handmaiden of another caste - Sharmishtha, a Kshatriya. Yayati's attraction to her violated the boundary he was given.
Being asked and agreeing may not be wrong, but creating the opportunity for such an asking is subtle dharma. He told him: 'In these circumstances you may conduct yourself this way' - meaning, don't interfere when the opportunity presents itself to that person. Similarly, if you are sick, there is no need to follow the normal dietary rules - but you must not deliberately bring on the sickness and then break the rules.
He must endure the punishment himself - the punishment for his own fault. He asked someone else to endure the punishment that he himself had incurred. When they refused, he punished them. That is the character of Yayati. And that is why it is said that none of them had the right to rule - that is why Ugrasena remained as the representative king, and that gracious Ugrasena was worshipped by all.
Those rivers course and correct themselves. Thus: 'asutayam kshemam sakattyudhanaste ya pargunat labdha dhano rahasyah lebhe anjata aghokshaja sevayaiva gatim tadiyan yatibhih durapam' - his greatness: he learned archery from Arjuna. Through service to the Supreme Lord, through the Lord's grace, he attained the Lord's nature - a state that even great yogis cannot reach.
Because Akrura is a son of Shvetabhanu - wherever Akrura is, there is no drought or famine. That is why in the story of the Syamantaka jewel, when Akrura left, there was drought. Only when he came back did rains return. That is the glory of a genuine devotee of the Lord.
Knowing that, Akrura went. When he arrived, the whole city felt like it was calling him. He had to go. He came there. On arrival, rain fell. The Shalvas came and honored him. 'Nayana Akrura, it is nothing. You know this - but I need to open it for everyone. Balarama, my elder brother, suspects me. My relatives suspect me. I must show them that the jewel is not with me.'
We all seek many shelters - but one soul alone takes refuge only in the Supreme Lord. 'Bhagavat-prapannah yah Krishna padankita marga pamshu - acheshta prema vibhinna dhairyah' - how great was Akrura: Kamsa sent him to bring Krishna and Balarama under the pretense of a bow festival. 'Bring them - I will kill them.' Yet Akrura went.
As Akrura, his mind filled with thoughts of that supreme Lord and forgetting all fear, approached the village in the evening - he saw herds of cows returning home. Among their hoof-prints he saw small footprints. 'Ah! These are the footprints of my Kittayya!' He descended from the chariot. He rolled in the dust left and right, overwhelmed with ecstatic joy.
Just as Aditi received the Lord as her son - so too Devaki received the Lord in her womb. Devaki hid the Lord who contains all fourteen worlds in her own womb. Who is greater - the Lord or the mother? The greatest of all things is the mother - even the Lord chose to come and hide in her womb. What does that say about her greatness?
As the verse says: 'Devaki nyadhara devam trayi yatha yajna vitanam artham - bhagavan sukham vaha yah satvatam pramadudhu aniruddhah.' Now another great soul - Aniruddha - the one who fulfills all the desires of all who seek him. 'Bhagavan susambho yat satvatam kamadudho yam amananti sma ha' - whom great sages declare to be the wish-fulfilling gem of the devotees.
'Apistaste anye cha nijatma daivam anannya vrittya hm ano vrittah' - one must be devoted to the Lord as one's own innermost deity, with undivided devotion. What does undivided mean? Not going to the market and then stopping briefly at the temple on the way! Not 'we visited the temple too, sir' as a footnote. True devotion means the Lord alone is one's goal and direction.
When Krishna and Arjuna together, with their arms, were removing the adharma of the world - Duryodhana, unable to bear seeing it, burned with envy. That is why he perished. It was not Arjuna who killed him, not Bhima who killed him - it was his own inability to endure the sight of righteousness being established. His envy destroyed him.
'Kritakeshu agham atyamarshin' - one who cannot endure wrongdoing by others. One who is unable to forgive wrongdoers. 'Durgha tamam vyamunchat' - he released the great store of his pent-up frustration. Such is Bhima. 'Yasya angri-patam panapuh na sehe' - whose footstep even the earth could not bear. And how did Bhima roam? Marga-gadaya-shcharatah vichitraih - moving through the battlefield, his club cutting a strange path.
The meaning is clear. And that is why Yudhishthira once said: for this war, why not just send Bhima to walk through the battlefield for four days? There will be an earthquake and everyone will flee. This war is unnecessary. But Bhima said: 'Brother (Brahmraja), you already have fame - let me do the fighting, you sit back and rest.'
Fight the war! 'Play your role in our five-man team.' The others would be amazed at this strange challenge. If accidentally he asked the gods or the divine hero, what strength would they have left? Arjuna then asked Krishna: 'Why is my elder brother asking like this?' Krishna replied: 'Your elder brother is even more discerning than you or I, Partha.'
Every day he roamed the battlefield with his gada (mace) - 'marga-gadayashcharatah vichitraih' - and 'Khacchit yashodha rathayudhapanam gandiva tanva-paratahe patarih - aste parikshitah ayat shara-kuta gudhah maya-kiratah girisah su-toshah' - who is this? Arjuna. Is Arjuna well? Why do you ask - because even Shankara (Shiva) came in the disguise of a Kirata (hunter) and tested him - and was satisfied by Arjuna's valor.
These two - no war took their lives except when it was their time to go. Of all the others who came, Arjuna and Bhima were protected - great care was taken not to involve these two in too many direct battles. The children who came - among them, Sahadeva was so delicate that if you breathed hard near him, he might fall.
The victor in the battle-campaign - traveling to all directions, defeating everyone, bringing back all the treasures and presenting them before Ugrasena saying 'take this.' The one who had no army of his own, no strength of his own - and yet such a great helper. 'Chitastrah saumyanushoche tamadha patantam bhratre paretaya vidyudruheya nir-yapitah yena suhrittva puriya.'
About such great souls the speaker says: 'soham hareh martya vidambharena drysho nrinam charayatah vidhatu nanyopalakshya padavim prasadatyarami pashyan gata vismayo'tra' - seeing all these amazing divine pastimes of the Lord enacted through human appearance, I have moved beyond amazement. The Lord's lila surpasses all comprehension and this direct witness is beyond words.
Two other forms of intoxication destroy a person: pride of wealth (dhana-mada) and pride of birth (abhijatya-mada). 'I alone was born in a high family, in a high lineage' - this happened (by fate). These three kinds of pride - pride of wealth, pride of power, and pride of lineage - together with those who led armies by wrong paths: they repeatedly harassed the earth. And those who prayed for shelter - the Lord descended for their protection.
This has been stated very clearly. 'Ajasya janma utpada nashaya' - why does the unborn Lord incarnate? To destroy evil. 'Paritranaya sadhunam' - for the protection of the righteous. Therefore, 'ajasya janma utpada nashaya' - to destroy wickedness and sin the Lord takes birth. And 'karmani akartuh grahanaya pumsam' - for the sake of souls who cannot act rightly on their own, he performs the right actions to show the way.
In other words: the Lord is born for us, he acts for us. He incarnates to stop the spread of evil. He performs actions to set an example of righteous conduct for the virtuous. 'Uta karma tantram tasya pranaanakila lokpanam avasthitanam anushasanesve artthaya jatasya yadushvajasya vartam sake kirtaya' - tell me, O Vidura of great fame, the narrative of that birthless one born among the Yadus for the sake of guiding those who take refuge in him.