స్వప్నం మరియు మెలకువ: శరీరానికి అతీతమైన ఆత్మ

Dream and Waking: Atma Beyond Body and Its Illusions

bhagavatam Kandadai Ramanujacharya

స్వప్నం మరియు మెలకువ అవస్థలు ఆత్మ శరీరానికి స్వతంత్రంగా ఉండటాన్ని వివరించడానికి వాడారు. స్వప్నంలో ఏనుగులు సింహాలు మేడలు కనిపిస్తాయి - మేల్కొన్నప్పుడు ఏదీ లేదు. అలాగే ఆత్మ శరీర ఉపాధులతో నిజంగా సంబంధం లేకపోయినా సంస్కారాల వల్ల శరీరంగా కనిపిస్తుంది. ఉపాధి నశించినా ఆత్మ మారదు. దేహ స్పృహే మన ప్రాథమిక భ్రాంతి అని ముఖ్య సందేశం.

Dream and waking states are used to explain the Atma's independence from the body. In a dream, we see elephants, lions, mansions - when we wake, none of it is present. Similarly the Atma, which has no real connection with the body's upadhis (limiting adjuncts), appears to be the body only due to accumulated samskaras (impressions). When the upadhi perishes, the Atma remains unchanged. The session teaches that body-consciousness is the fundamental illusion we maintain.

← Prev Next →
Dream and Waking: Atma Beyond Body and Its Illusions Kandadai Ramanujacharya bhagavatam

ఆత్మదిగురోః భగవతో స్తుతైక సింధ్రోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యనః కులపతేను కులాభిరామం శ్రీమత్సజంగియుగళం ప్రణమామి మూర్ధ్రా భూతంకరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిదేను పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణకోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వృందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీర జీమోద సన్నిభం यादवानां सिरोरत्रम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलारक संयुक्तं पूर्ण चंद्र निपाननम् विरसद् कुण्डलधरं देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వర్షకం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పనేత్ కోటి జన్మ కృతం పాపం మలనేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మదం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేసి తన్మయతయా తరవోభినేదుహో సంతర్వ భూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః

కన్యాభరణి సంజాతం వాథూల కులభూషణం శ్రీరంకార్య గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధి గులారా పరమాత్మకు జీవాత్మకు వ్యవధానం అంటే అడ్డు తేడా ఏమిటది? అష్ట గుణాలు ఇక్కడ ఉన్నాయి. అష్ట గుణాలు అక్కడ ఉన్నాయి. మరి ఇద్దరు ఒకచోటే ఉంటున్నారు. ఉహాసయక్తః వాడు గుహలో వాడే, వీడు గుహలో వాడే. ఇంకా వీడిలోనే వాడు ఉన్నాడు. ఇన్ని అయినా ఇద్దరికి వ్యవధానం ఉంది, తేడా ఉంది. మధ్యన చాలా అడ్డు ఉందట. ఏమిటిది? దాన్ని మనం ప్రకృతి అంటాం, సంసారము అంటాం. అవన్నీ అర్థం కావనుకుంటే మనకున్నటువంటి ద్వంద్వములు అంటే రాగద్వేగములు, సుఖదుఃఖములు, అహంకార వమకారములు, మానావమానములు. ఈ దంటలు ఉన్నాయే ఇవి మనలో ఉన్న పరమాత్మను చూడనివ్వవు. పరమాత్మయే కాదు అసలు ఆత్మనే చూడనివ్వవు. శరీరము కంటే విడిగా వేరే ఆత్మ అనేది లేదనిపించే దాకా వెళ్లగలుగుతున్నది ఈ ప్రకృతి బంధం. దాన్ని ఏమంటాం మనం? సంసార బంధం అంటున్నాం. ఇది దేని వల్ల మేము చెప్పుకున్నాం వాసనయా ఈ సంస్కారం వల్ల వాసన ఉంటే ఈ శరీరము శరీరంతో పాటే ఇంద్రియములు వాటితో పాటు విషయాలు ఇవన్నీ కలిస్తే సుఖము దుఃఖము రాగము ద్వేషము మానము అవమానము. అది యోధన. పరమాత్మ మనకు చాలా దగ్గరలో ఉన్నాడు. ఇంచుమించు ఆలోచిస్తే మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న పరమాత్మను కూడా మనం చాలా దూరంగా ఉన్నాడని భావింప చేసేవి రాగద్వేషాలు. అవి ఎలాంటివయ్యా అంటే అవి తొలగిపోయాయి అనుకోండి. సంసారం లేదు మోక్షమే. ఎలా పోతాయండి ఉన్నాయి వాస్తవంగా పోతాయా అంటే స్వప్నే అర్ధసి అని చెప్పుకున్నాం. స్వాప్నికమైన జగత్తు ఉందే అవన్నీ ఉన్నాయా లేవా?

ఏనుగును చూశాం, పెద్ద పుల్లిని చూశాం, ఇంకేదో సింహాన్ని చూశాం, గురాలని చూశాం, భవనాలు చూశాం. చెయ్యరు, భవ అన్నీ ఉన్నాయి. కళ్ళు తెరిస్తే ఇవి లేవు. అరే భయ్యా, మెలకువ వస్తే ఎట్లా ఇవి ఉండవో, జ్ఞానం కలిగితే ఇవి కూడా ఉండవు. స్వప్నావస్థలో ఉన్నవి జాగ్రత్త అవస్థలో లేనట్టుగా, అజ్ఞానావస్థలో ఉన్నవి జ్ఞానావస్థలో ఉండవు. అందుకే అంటున్నాడు స్వప్నే యథా పురుషః తద్వినాసి. కాబట్టి ఆత్మానం ఇంద్రియార్ధంచ పరమ్ యదుభయోరపి. సత్యాశయ ఉపాధౌవై పుమానుపస్యతి నాన్యధా మనకు బాగా తెలుసుకోవాల్సింది ఆత్మానం ఇంద్రియార్ధం ఇక్కడ ఆత్మ అంటే శరీరం. ఆత్మ కాదు శరీరానికి పేరు ఆత్మ అని. ఆత్మానం శరీరమును అలాగే ఇంద్రియార్ధ సంత్య అంటే విషయములు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అంటామే ఇవి ఇంద్రియార్ధములు. ఈ రెండింటికీ పరమైనటువంటివి పరం యత్ ఉభయోరపి ఇంద్రియార్ధములకు. శరీరములకంటే పరమంటే భోగోపకరణము, భోగస్థానములు అంటాం. మనకు భోగ్యములు విషయములు. కదా అలాగే భోగ స్థానము శరీరము భోగ ఉపకరణములు ఇంద్రియం. కాబట్టి శరీరము విషయములు ఇంద్రియము. ఈ మూడు ఆత్మానం ఇంద్రియార్ధంచ పరమ్యదుభయోరపి. సత్యాశయా ఉపాధౌవై శరీరము కానీ ఇంద్రియములు కానీ విషయములు కానీ సతి ఆశయే అంటే వాసన ఉన్నప్పుడే.

సంస్కారం ఉన్నప్పుడే ఉపాధిగా తీసుకొని కనపడేవే తప్ప ఉపాధి నశించింది అనుకోండి శరీరం పోయింది సంస్కారం పోయింది ఇవేమీ లేవు. పూర్వజన్మ వాసన ఉన్నప్పుడే పూర్వజన్మ సంస్కారం ఉన్నప్పుడే శరీరము, ఇంద్రియములు, విషయములు వాటితో వాటికి సంబంధము, అనుబంధము, అనుభూతి, సంసారం. దాన్ని ఎప్పుడు ఇది ఉన్నప్పుడే ఇది ఎప్పుడు ఉంటుంది సంస్కారం ఉన్నప్పుడే అందుకే సత్యాశయ ఉపాధవువై దాన్నే మనం ఉపాధి అంటాం ఉపాధి అంటే ఒక నిమిత్తం అన్నమాట ఒక కారణం. శరీరం ఉంటే అవన్నీ ఉంటాయి. శరీరం ఎలా ఉంటుంది? సంస్కారం ఉంటది, శరీరం ఉంటుంది. అందువల్ల ఉపాధవ్వై పుమానుపత్యతి అప్పుడే చూస్తాడు. సంస్కారం ఉన్నప్పుడే ఒక ఉపాధి ఉన్నప్పుడే శరీరమును, ఇంద్రియములను, విషయములను అంటే భోగ్య భోగోపకరణ. భోగస్థానములు అంటాం. ఇలాంటి వాటిని అప్పుడే చూస్తాడు నాన్యదా. ఉపాధి లేనప్పుడు లేదు. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పురుషః ఆత్మనస్య పరస్యాపి భిదాం పశ్యతి నాన్యదా నిమిత్తే సతి. అంటే ఆ సంస్కారము వాసన ఉన్నప్పుడే పూర్వజన్మ సంస్కారము దానితో వచ్చిన శరీరము ఇవి ఉన్నప్పుడే నీవు వేరు నేను వేరు వాడు వేరు అనుకుంటారు. ఇది లేదు ఇది ఆత్మే అది ఆత్మే ఇది ఆత్మే. అన్నీ ఒకటే కదా అందుకే అంటున్నాడు నిమిత్త జటి సర్వత్ర జడాదావపి పురుషః జడాదౌ అంటాడు న్యాయంగా అది జడాదౌ. అంటే ప్రకృతి పురుషుడు పరమాత్మ అంటున్నాం కదా జడం ఏది ప్రకృతి చైతన్యం ఏది జీవుడు కాబట్టి ఈ తేడాను పురుషః జీవుడు ఆత్మనస్య పరస్యాపి భిదాం పశ్యతి తనకు ఇతరులకు శరీర జీవాత్మ ఆత్మకు పరమాత్మకు అంటే పరమాత్మ యొక్క అంశభూతుడే చెప్పలేదా మమైవాంశః జీవలోకే జీవభూత సనాతనః అంటాడు. జీవుడు నా అంశే అన్నాడు పరమాత్మ.

కానీ మనకు ఈ శరీర సంబంధము ఉన్నంతవరకు మనం దాన్ని గుర్తుపట్టము. లేని దాన్ని భేదాన్ని చూస్తుంటాము. ఇంద్రియైహి విషయాకృష్టైహి ఆక్షిప్తం ధ్యాయతాం మనః తేతనాం హరతే బుద్ధి స్తంభస్య స్తంభస్తోయమివ హరదాత్ ఇంద్రియైహి విషయాకృష్టైహి ఆక్షిప్తం హలో చెప్పు చెప్పు ఇంద్రవాక్యం చెప్పండి ఆ అదేమో కొత్తదేమో కాదు అది. క్రిస్టియన్ దాన్నే వాళ్ళు అక్క చెప్తారు మిమ్మల్ని చెప్తారు. ఆ పెడిక్లోర్ అయింది. ఆ వెరిలైజేషన్ అంతా బాగానే ఉంది కదా. రెడీ ప్రో లో ఒక టూ ఎం ఎల్ ఉంది. ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఇంద్రియైహి విషయాకృషైహి ఆక్షిప్తం జాయతాం మనః అంటే శరీరము ఇంద్రియములు విషయం. ఈ కథ అంతా నడిచేది వీడితోటే. కదా? మరి ఆ పరమాత్మ దగ్గరే మనం ఉందామేమి? ఇక్కడికి ఎందుకు రావాలి? అంటే మనస్సును ఇంద్రియములు ఆకర్షిస్తాయి. లాగుతాయి. అసలు మంచిదే. మధ్యన ఇంద్రియాలు వజ్ఞాన ఉండనీయవు. ఇంద్రియములు కూడా మంచివేనట విషయాలు లేకుంటే. శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఆకర్షించబడిన ఇంద్రియములు మనస్సును ఆకర్షిస్తాయి. ఎప్పుడైతే మనస్సు అటు వెళ్ళిందో జీవాత్మను అందులోకి లాగేస్తాయి. సంసారంలో పడేస్తాయి. ఇది ఎలాగయ్యా అని చెప్తున్నాడో.

చేతనాం హరతే బుద్ధే బుద్ధి యొక్క చైతన్యాన్ని అంటే జ్ఞానాన్ని ఆత్మ ఆత్మ వేరు శరీరం వేరు. ఈ ఆత్మకు ఇలాంటివి ఏవి లేవు అనేటువంటి జ్ఞానం ఉందే? అంటే ప్రకృతి వివిక్తమైనటువంటి ఆత్మ పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ ఇది కదా జ్ఞానం. ఈ జ్ఞానం దేనికి ఉండాలి? బుద్ధికి ఉండాలి. కదా? అంటే న్యాయంగా బుద్ధి ఉంటే అవసరం లేదు అన్నమాట. కానీ ఆ బుద్ధిని బుద్ధి ద్వారా ఉండనియ్యవు. ఏది ఉండనియ్యదు? మనస్సు ఉండనియ్యదు. మనస్సు మంచిదే. మనస్సును ఇంద్రియములు ఉండనియ్యవు. ఇంద్రియములు మంచివే విషయాలు లేవు అంటే. అంటే విషయముల చేత ఆకర్షించబడిన ఇంద్రియములు మనస్సును ఆకర్షించి బుద్ధికి ఉన్నటువంటి చైతన్యాన్ని జ్ఞానాన్ని హరిస్తాయి. అంటే భయంకరమైనవి ఏవి? విషయములు. మనము వేటిని భోగ్యములు భోగ్యములు భోగ్యములు అంటున్నామో ఓ కమ్మని పాట విందాం, ఓ అందమైన చక్కని రూపాన్ని చూద్దాం, అలాగే ఒక స్పర్శను ఒక గంధాన్ని ఒక రసాన్ని కదా? నాలుకకేమో నచ్చిన రుచి కావాలి, ముక్కుకు నచ్చిన వాసన కావాలి. కంటికి నచ్చిన రూపం కావాలి, చెవికి నచ్చిన శబ్దం కావాలి, త్వక్కుకు నచ్చిన స్పర్శ కావాలి. కదా? అవి లేవనుకోండి మనంత బుద్ధిమంతుడు లేడు. బరువు కాదు ఇక సంబంధమే అంటే చాలా జాగ్రత్తగా ఎందుకు శ్లోకం చాలా చిన్నది. విషయం కూడా సరళంగా ఉంది ఎక్కడ చికమక ఏం లేదు కానీ ఎంత బాగా హెచ్చరిస్తున్నారు అంటే మీరు సంసారంలో పడటానికి మోక్షానికి పోకుండా ఉండటానికి ఇక్కడనే బంధించడానికి ప్రధానమైనవి ఇవే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ ఐదింటి విషయములో ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత మంచివాళ్ళం. మనం ఉండాలనుకుంటాం అది ఉండనియ్యవు. విషయములు లాగుతాయి. ఏకాదశి అంటే ఉపవాదం ఉండాలి అనుకున్నాం. ఎవరో వస్తాడు మహానుఘవ వాడు వస్తాడు. మళ్ళీ సూడి తీసుకొస్తాడు. ఇది స్వీట్ అండి నెయ్యి ఉన్న పిండి ఇందులో పిండి అన్నం ఇది ఇవన్నీ కొంచెం తినొచ్చు ఏం తప్పు లేదు శాస్త్రం కూడా ఒప్పుకుంటుందండి. కొద్దిగా తీసుకోండి ఏం కాదు నేను తింటున్నాను కదా.

అంటే నేను చెప్పేది నువ్వు చెడిపో బాగుంటావు అని. నేను చెడిపోయాను కదా అంటాడు అంటే నేను చెడిపోయాను నువ్వు చెడిపో. మనం ఏమవుతాం ఎవడు కొంచెం బలవంతం చేస్తాడు అని వడ్డలు వేసుకున్నాం అని చూస్తుంటాం. ఏదో పైకి మాత్రం ఉప్పాదం ఉంటాది ఏకాదశి అని అబ్బే అదేం లేదు అంటాం పైకి కానీ ఎవడన్నా అడిగితే. ఏ కొంచెం తినొద్దులే అంటుంటాం. అంటే అలాంటిది ఈజీ కాదు అన్నమాట. ఏ కొద్దిగా ఏం కాదు. ఆ కొద్దిగా ఏం కాదు నిండా ముచ్చుతుంది. ఇది సూత్రం. విషయములు ఇంద్రియములను ఆకర్షిస్తాయి. ఇంద్రియములు మనస్సును ఆకర్షిస్తుంది. మనస్సు బుద్ధి యొక్క జ్ఞానాన్ని ఆకర్షిస్తుంది. ఎలాగయ్యా అంటే చెప్పాలి మనకు. చేతనాం హరతే బుద్ధి స్తంభస్తోయమివా చాలా చక్కని దృష్టాంతం. ఎలా దొరకాలి మనకు అంటే పొలాల్లో కాలువలు ఉంటాయి. వీళ్ళు వీళ్ళు పడడానికి కాలువలు ఉంటాయి. ఆ కాలువల ఒడ్డులోనే గడ్డి తుంగ దర్భ అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ గడ్డి మొలుస్తుంది. ఈ గడ్డి ఏం చేస్తుంది? పెరిగింది ఆ నీళ్ళను లాగుతుంది, లాక్కుంటుంది. లాగి బతుకుతుంది. అంతవరకు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ వరద ఎక్కువ అయినప్పుడు ఫస్ట్ దెబ్బ కొట్టేది దేన్ని? ఈ గడ్డి స్తంభం. అది ఊడుతుంది. అయితే అదొక్కటి ఊడి ఊడుకుంటుందా? ఓన్లీ ఆ గడ్డి పడక మాత్రం నీళ్ళలో పడుతుందా? పడదు. దాని వరకు ఉన్న ఒడ్డును కూడా తెంపుకొని పడుతుంది. పడదా మొత్తం వచ్చేస్తుంది. అది ఎంతవరకు మనకు కుప్పలాగా ఇట్లా ఉంటుందో గుచ్చం అంటాం మనం. అది ఆ నీళ్లు తాగలగానే అది ఒక్కటి ఊడదు. అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దరి ఒడ్డు కూడా ఛేదించుకోగలబడుతుంది. అంటే గడ్డి ఒడ్డును కూడా లాక్కొని నీళ్లలో పడేస్తుంది. సరిగ్గా పోయే నీళ్లు అలా పోకుండా ఈ గడ్డి ఆకర్షిస్తుంది. మొదలు తాను ఆకర్షించబడి తనతో పాటు తాను ఉన్న భూమిని కూడా నీళ్ళలో పడేస్తుంది. అర్థమైందా కదా? మనము కూడా.

మొదలు విషయమునకు ఆకర్షించబడి ఒక మనస్సే కాకుండా బుద్ధిని కూడా అందులో పరేస్తుంది. అది దృష్టాంతం సంభస్తోయమి అనేటువంటిది వ్యవసాయం బాగా చేస్తే పులాలగట్టు మీద నడిచినప్పుడు తెలుస్తుంది ఆ రహస్యం మనకు. చాలా బాగుంటుంది అమాంతం నీళ్ళు వచ్చేస్తాయి అమాంతం లాగుతుంది. లాగినప్పుడు అంతవరకు ఆ గట్టు కూడా తెగి అందులో పడుతుంది. నట్టి పోయింది, గట్టు పోయింది, గడ్డి పోయింది. ఏమని అంటే నాకు ఆహారం ఇడు కాదు నేను తీసుకుంటా అంటుంది. చమత్కారం ఏమిటంటే గడ్డికి ఆహారం నీళ్ళా నీళ్ళకు ఉపాదానం గడ్డి. ఇప్పుడు గడ్డికి ఆహారం నీళ్ళైనప్పుడు గడ్డి నీళ్ళను తీసుకోవాలి. అయితే గడ్డి నీళ్ళను ఆకర్షించాలి. కానీ నీళ్లే గడ్డివైపోతాయి. అంటే ఇంద్రియములు విషయముల వెంట వెళ్తాయి. విషయములు ఇంద్రియములకు ఆహారమే కాదనము. కానీ ఇవి వెళ్లాలన్నా అవి రావాలన్నా న్యాయంగా ఇంద్రియములు వెళ్లాలి కాదు అవే వచ్చేస్తాయి. అంటే తాటున ఉంటే కనబడు ఎదురుగా వస్తాయి. మన విశ్వామి నంబడి మేనక ఎందుకు వచ్చింది మరి? ఈ మొత్తం ఈ మూడు రకాల్లో స్నానం జరిగి ఎక్కడ ఇంకో రకం లేదా? ఈ విధంగా రాసి వస్తారు. పుష్కరములలో స్నానం చేయడానికి వచ్చింది అంటున్నాడు మేనక. పుష్కరము అంటే తీర్థం అది. ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఎక్కడ స్నానం చేయాలి అంటే వారికి కనబడితే కానీ వారి మనస్సు ఆకర్షించబడి తపస్సు భంగం అవుతుంది. అలాగే విషయములు ఇంద్రియముల ముందరికి వస్తాయి. అయితే రెండూ చేతన్యాలే న్యాయంగా చేతన్య వారికి లేదు వీటికి లేదు. కానీ ఇవి పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆకర్షించబడతాయి. విషయాలను ఇంద్రియాలు ఆకర్షిస్తాయి, ఇంద్రియములను విషయములు ఆకర్షిస్తాయి. ఇలా విషయముల చేత ఆకర్షించబడిన ఇంద్రియములు మనస్సును ఆకర్షించి బుద్ధికి ఉన్న చైతన్యాన్ని హరిస్తాయి. దానితో సంసారం వచ్చేస్తుంది. కేతనాం భరతే బుద్ధేహే స్తంభస్తోయమివ హృదాత్ భ్రత్యతి అనుస్మృతిహి చిత్తం జ్ఞానభ్రంశః స్మృతిక్షయే ఇది జరిగితే ఎప్పుడైతే బుద్ధి యొక్క చైతన్యం హరించబడిందో దీనివల్ల స్మృతి పోతుంది. అంటే మనం దేన్ని ధ్యానం చేయాలి, దేన్ని ఆలోచించాలి, దేన్ని మానాలి అనుకుంటాం కదా, అలాంటి స్మృతి దీని వల్ల నశిస్తుంది. ఎప్పుడైతే స్మృతి పోయిందో...

జ్ఞానభ్రంశః స్మృతి పోతే జ్ఞానము పోతుంది జ్ఞానభ్రంశః తద్రోభం చలయః ప్రావుహు ఆత్మాపన్నవం ఈ జ్ఞానభ్రంశమే ఆత్మ స్వరూప స్వభావ పరిజ్ఞానానికి అడ్డు అంటే ఆత్మను కప్పేస్తుంది. జ్ఞానం ఉంటే ఆత్మ స్వరూపం తెలుస్తుంది అది. జ్ఞానం లేకుంటే తెలియదు. జ్ఞానాధికరణం ఆత్మ పేరు దానికి. అక్షణం ప్రకరణ చెప్తుంది. ఏమిటి ఆత్మ అంటే జ్ఞానమునకు అధికరణమే ఆత్మ. ఆత్మలో ఏముంటుంది? జ్ఞానమే. అది కాస్తా పోయింది ఇంకా ఆత్మ ఎక్కడ? కదా కాబట్టి ఈ జ్ఞాన భ్రంశం అనేది ఆత్మకు అపన్నవం అంటే ఆత్మను కప్పిపుచ్చుతుంది దాచిపెడుతుంది. ఆత్మ స్వరూపాన్ని తెలియకుండా చేస్తుంది. అందుకే అంటున్నాడు ఆత్మాపన్నవం ఆత్మనః నాతత్పరతరో లోకే పుంసః స్వార్ధవ్యతిక్రమః ఇంతకంటే ఇంకేం కావాలండి? ఆత్మాపన్నవము కంటే జ్ఞానభ్రంశము కంటే జీవునికి వచ్చే నష్టం ఏముంది? పెద్ద నష్టం అదే. అది ఉంటే ఏం బాధ లేదు, అది పోతే ఏమున్నా లాభం లేదు. అందుకే నా తత్పర పరో లోకే పుంసః స్వార్ధ వ్యతిక్రమః పురుషునికి ఇంతకంటే స్వార్ధ భంగం లేదు. స్వార్ధం అంటే స్వస్వరూప జ్ఞానం. పరమాత్మ యందు ప్రవేశం లేదా భక్తి మరోటి అనుకోండి. అంటే స్వస్వరూప జ్ఞానం, ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఇదే కదా. కాబట్టి ఈ స్వస్వరూపం తెలియకుండా ఉంచడానికి ప్రధాన కారణం జ్ఞానభ్రంశము. స్వార్ధ వ్యతిక్రమః యద్ అధ్యన్యస్య ప్రేయత్వం ఆత్మనః స్వవ్యతిక్రమాత్ యత్ అది అన్యస్య ప్రేయస్వం ఆత్మనః స్వవ్యతిక్రమో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆత్మ కంటే పరమాత్మ కంటే

ఆత్మ కంటే భిన్నమైనటువంటి విషయములు ప్రీతిగా అనిపించటమే పెద్ద మోసం. పెద్ద ఆపద. మన దారి నుంచి మనం తప్పించేది ఏమిటంటే అన్యత్య ప్రేయత్వం. మనకు వాస్తవంగా ఏది ప్రియమో అది కాకుండా దానికంటే భిన్నమైనటువంటి విషయముల యందు ప్రీతి కలుగుతుందే. శబ్దం బాగా ఉంది మనం గుడిలోకి పోతాం. గోష్ఠిలో కూర్చుంటాం, ప్రసాదం తీసుకుంటాం, నోట్లో వేసుకొని కొంచెం ఉప్పు తక్కువ ఉంది కదా అంటాం. ఎంత భక్తి అండి మనం? కదా? ఉపభక్తి కదా? పరమాత్మ ప్రసాదంలో కూడా రుచిని చూడటం కంటే నరకం మరేముంది? యత్ అది అన్యత్య ప్రేయత్వం. పరమాత్మ కంటే జీవాత్మ కంటే భిన్నమైనటువంటి విషయముల యందు ప్రీతి కలుగుతే స్వార్ధ వ్యతిక్రమం. మనకు కావలసిన దాన్ని లభింపకుండా చేసేది ఇదే. ఏది మనకు వాస్తవంగా నచ్చాలో దాని జోలికి పోము. ఏది మనకు అవసరం లేదు అది బాగుందంట. బాగా లేని దానిని బాగుంది అనుటే మనం చెడిపోవడానికి కాదు. అంటే చెడ్డగా ఉన్నదాన్ని మంచిగా అనుకుంటే, మంచిగా ఉన్న మనం చెడైపోతాం. అంతే కదా వాస్తవాన్ని. ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు. ఏది చెడు దాన్ని మంచిగా అనుకుంటున్నాం. మంచిగా ఉండొచ్చిన మనము చెడైపోతాం. యత అధి అన్యస్య ప్రేయత్వం ఆత్మనః స్వవ్యతిక్రమాత్. ఆత్మ కంటే భిన్నమైనటువంటి విషయముల యందు ప్రీతి కలుగుటే స్వార్ధ వ్యతిక్రమము. మన స్వరూప హాని అన్నమాట ఇంకోటేం లేదు. వ్యతిక్రమాత్ అర్ధేంద్రియార్ధాభిధ్యానం సర్వార్ధాపన్నవః మృణావించ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తిప్పి చెప్తే అర్థం కావడం లేదని మనం నిండా ముంచేది ఏమిటి అంటే విషయాలు. అర్ధ ఇంద్రియ అర్ధ అభిధ్యానం విషయములు.

అంటే విషయములు ఇంద్రియార్ధములు అవే విషయములు. విషయముల గురించి ఇంద్రియముల గురించి ఆలోచించుటే అయ్యో ఎలాగు తింటున్నామండి కాస్త ఇంత ఉప్పు కార సరిగ్గా లేకుంటే ఏం లాభం తిని. అంటే తినటం ఎందుకు? ఉప్పు కారం బాగుండటానికి. ఆహారం దేనికండి? శరీర యాత్ర నిర్వాహ ఆహార పరికీర్చితః అంటాడు స్కాంద పురాణంలో. ఆహారం అంటే శరీరంలో ఉండవలసినటువంటి ప్రాణములు, ఇంద్రియములు మనం బ్రతకడానికి కావలసిన శక్తిని కూర్చుకోవడానికి ఆహారం. ఉప్పగా లేకున్నా, చప్పగా లేకున్నా, తీయగా లేకున్నా బలం బలం వస్తూనే ఉంది. తీయగా ఉంటేనే బలం ఉండదు. ఇక మనం ఏమంటాం అబ్బే అసలు రుచి లేదండి ఏం తింటాం? తినడానికి ప్రయోజనం ఏమిటి అంటే రుచిగా ఉండడం. చదువు చదువు ఎందుకు అంటే ఉద్యోగం వాడు. ఈ చదువులు మాకొద్దు బోర్డు పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే ఇది జాబ్ బోరి అంటాడు కాదు. చదువు ప్రయోజనం ఉద్యోగం. తినడానికి ప్రయోజనం రుచి. గడిపోయింది. స్వరూపం ఏమైపోయింది? కాబట్టి అర్ధ ఇంద్రియార్ధాభిధ్యానం ఇంద్రియ విషయములను ఇంద్రియముల చేత విషయములను ధ్యానించుటే సర్వార్ధాపన్నవః. అన్ని విషయాలను కప్పిపుచ్చేది అదే. అంటే ఏ చిన్న విషయము యొక్క వాస్తవ స్వరూపం తెలియకుండా అపి ఇవే. సంఘ విషయాం సంఘస్త్రీషు ఉపజాయతి. అయితే అది ఎలాంటిది చమత్సారము? అక్కడ కేవలం సంఘం వరకే చెప్పారు మహానుభావుడు. ఆయన కొద్దిగా పొలైట్ గా చెప్పారు, మర్యాదగా చెప్పారు. విషయాలను మాటిమాటికి ధ్యానం చేస్తుంటే వాటియందు ఆసక్తి కలుగుతుంది. వాటియందు కలిగిన ఆసక్తి ఇక దేనియందు ఆసక్తి లేకుండా వస్తుంది. తర్వాత దాని తర్వాత అది. అర్ధ ఇంద్రియములందు ఆసక్తి కలిగితే మన యందే మనం ఆసక్తి పోగొట్టుకుంటాం. ఆ తినకుంటే ఏం లాభం అండి, బతికేం లాభం తినకుంటే దానికి ఎందుకు వచ్చింది.

బ్రతికెందుకయ్యా అంటే తినటానికే. తలకింద రాస్తా న్యాయంగా తినటం బ్రతకడానికి కావాలి. కానీ బ్రతకడం తినడానికి బ్రతికింది. ఇది స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉంటున్నాం. అర్ధేంద్రియార్ధాభిధ్యానం సర్వార్ధాపన్నవః ఇది మనకు కొటేషన్ అన్నమాట. ఇంద్రియార్ధములను నిరంతరం ధ్యానం చేయుటే అన్ని విషయములను అన్నీ. రహస్యములను తెలుసుకోకుండా అడ్డుపడేది అదే. ఇదే అన్నిటిని కప్పివేస్తున్నది నృణాం. భ్రౌసితః జ్ఞాన విజ్ఞానాత్ ఏనావిషతి ముఖ్యకాం. జ్ఞానము విజ్ఞానము. అంటే ఏమిటి? ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని చెప్పేది ఉందే మోక్షేధిహి జ్ఞానం. అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో. జ్ఞానం అనేది ఏందంటాడు? మోక్షము యందు బుద్ధి ఉంటే జ్ఞానం. అందుకే మనం చాలా ధైర్యంగా నాకు జ్ఞానం లేదు అని చెప్పొచ్చు అన్నమాట. ఏం అనుమానం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకెవరికీ మోక్షం మీద జ్ఞానం తెలియని వర్షి ఉంది. మోక్షం మీద మోక్షం తెలియని వర్షి ఉంది అని చెప్పొచ్చు. మరి వచ్చేసి అమరం అమరం చెప్తాడు జ్ఞానం అంటే మోక్షేతి జ్ఞానం. మోక్షమందు బుద్ధి ఉండటం జ్ఞానం. అన్యత్ర విజ్ఞానము శిల్ప శాస్త్రయోగు. శిల్ప జ్ఞానం శాస్త్ర జ్ఞానమేమో విజ్ఞానం. మోత్సంలో బుద్ధి జ్ఞానం. ఈ రెండు మనకు లేకుండా అవుతున్నాయి. దేని వల్ల? విషయాభిజ్ఞానం వల్ల. భౌసితః జ్ఞాన విజ్ఞానాత్ మనము మోఠస్వరూపము తెలుసుకోవడం లేదు, శాస్త్ర జ్ఞానం పొందడం లేదు. ఇలా రెంటి వలన మనం ప్రక్తులమై ఈన ఆదిశతి ముఖ్యతాం అయితే ఏమయ్యా పోనీ. లేకపోని జ్ఞానం లేకపోని విజ్ఞానం లేకపోని ఏంటి నష్టం అంటే నష్టమేం లేదండి మనం చాలా ముఖ్యులం అవుతాం. ఏమర్సం కాలే కదా? సృష్టి రహత్యంలో ముఖ్యులు అంటే మొద్దులు అని చెట్లు. స్థావర సృష్టిని ముఖ్య సృష్టి అంటారు. మొదలు భూత ప్రజ బిశాఖ్యాలు, రాక్షసులు, ఋషులు, తర్వాత దేవకలు, తర్వాత ముఖ్యులు అన్నారు. అంటే స్థావర సృష్టి. చెట్లు, పుట్టలు ఉన్నాయి, తీగలు, లతలు వీటిని ముఖ్యం అంటాం. మనం కూడా అలాగే అవుతాం. అంటే ఒక మొద్ద అయితావు అన్నమాట. అవేవి చేయలేకుంటే మనకైతే ఒక మొద్దు స్వరూపం ఉంది. ఎందుకంటే మొద్దుకు నీళ్ళు వచ్చినా, పాలు వచ్చినా, కొట్టినా, నరికినా ఏమీ లేదు. మనం కూడా

దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, పరమాత్మ జీవితం కూర్చున్నా గానీ ఏమి అయితే తెలవదు. ఆ పక్కనే గుడి ఉంటుంది, గుడిలో కూడా పోతాం, చూసుకుంటూ పోతాం. చెప్తాడు కలియుగంలో దేవాలయంలోకి భక్తులు ఎందుకు వెళ్తారో మూడు రకాలు చెప్పాడు, ముగ్గురు ముగ్గురు మూడు ఉంటారట, మూడు ప్రయోజనాలు. అందరూ మహానుభావులు బయట ఆహారం దొరకక వెళ్తారట ప్రసాదం కోసం. రెండో వారు ఆలయంలో ఉన్న చిలుపారం చూడడానికి పోతారట. మూడవ వారు ఆలయ సర్వై మరియాద చెప్పారన్నమాట. ఆలయంలోకి వచ్చే భక్తుల అందాన్ని చూడటానికి పోతారు. భక్తానాం సౌందర్య కాంక్షిణః. శిల్ప కాంచిన ఏకే చ ఏకే అన్న ప్రసాద కాంచినః నాకు ఆహారం లేదు ఏదో దొరుకుతుంది ఆఖరి తీరుతుంది కానీ నాకేపి తత్ర భగవత్ ప్రసాద కాంచినః అంటాడు. వెళ్ళే వారిలో ఏ ఒక్కరు పరమాత్మ అనుగ్రహాన్ని కోరి మాత్రం పోవటం లేదు. ఎదురుగా స్వామి ఉన్నాడు, కనపడడు. ఎదురుగా ఉన్న స్వామి కాకుండా మనలాగా స్వామి చూడడానికి వచ్చిన వాడని చూస్తూ ఉంటాం మనం. మన జ్ఞానం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అందుకే మనం ఏమవుతాం అంటే ముఖ్యులం అవుతాం. నీళ్లు పోస్తారు ఉంటది. గాలి ఎండిపోయి ఎండ వస్తే ఉంటుంది, నీళ్లు వస్తే ఉంటుంది, చలి వస్తే ఉంటుంది. గొడ్డలితో కొడుకు పోతే అలాగే ఉంటుంది. ఓ మొద్దు ఏమీ తెలియదు. మనం స్థావరలం అయిపోతాము. జంగమం కాస్త స్థావరత్వాన్ని పొందుతాము. కాబట్టి భ్రంచితః జ్ఞాన విద్యాభ్యాం ఏనావిషతి ముఖ్యతాం. అందుకే న కుర్యాత్ కర్హి చిత్ సంగం తమస్తీవ్రం తితీర్సుహు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. తీవ్రమైనటువంటి తమస్సును అజ్ఞానాన్ని లేదా సంసారాన్ని దాటాలి అనుకుంటే సంగమును చేయకూడదు. విషయముల యందు ఆసక్తిని కలిగి ఉండకూడదు నకుర్యాత్ కరిహిచిత్ సంగం పవత్తీవ్రం తితీర్షుహు ధర్మార్థ కామ మోక్షాణాం యత్ అత్యంత విఘాతకం. ఈ సంఘము ఎంత ప్రమాదకారి అంటే ధర్మాన్ని పాడు చేస్తుంది, అర్థాన్ని పాడు చేస్తుంది, కామాన్ని పాడు చేస్తుంది, ఎలాగో మోక్షం పోతుంది.

అంటే నాలుగు పురుషార్ధములను పాడు చేసేది సంఘమే. ధర్మం ఆచరించాలి. నువ్వు ఆ పని చేయకురా, నీకు లక్ష రూపాయలు ఇస్తాను, మన ధర్మం ఆచరిస్తాను. ధర్మాన్ని పాడు చేస్తుంది. మనకి ఇంకేమైనా కోరిక ఉంది మనమే డబ్బు పారేస్తాం. నీకు చెప్పి ఎందుకు కావాలి చెప్పు అంటాం. వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా. వాడికి అర్థం ఆపం లేదు వారికి ఏదో కావాలి. కాబట్టి ఈ కోరిక అనేది ధర్మాన్ని పాడు చేస్తుంది, అర్థాన్ని పాడు చేస్తుంది, మోక్షాన్ని పాడు చేస్తుంది, కామాన్ని. అంటే దేన్ని రానివ్వదు. పురుషార్ధమునకు పెద్ద విధాతకము సంఘము. అందుకే నకురియాత్ కర్హిచిత్ సంఘం. చిన్న మాట తమః తీవ్రం తితీరుషుహు. తీవ్రమైనటువంటి సంసారాన్ని దాటగోరేవాడు ఏ విషయంలోనూ సంఘమును చేయకూడదు. ఎందుకంటే ధర్మ, అర్ధ, కామ, మోక్షాణాం యదత్యంత విధాతకం. పురుషార్ధములను పూర్తిగా ధ్వంసం చేసేది ఈ సంఘమే. తత్రాపి మోక్షయేవార్ధః ఆత్యంతికతయా ఇష్యతే. తక్కిన మూడు పోతే ఇబ్బంది లేదు కానీ మరి మోక్షం పోతే ఎలాగు? అంటే ఏమిటి? త్రైవర్గము, ధర్మము, అర్థము, కామము. నాలుగవది మోక్షం. మోక్షం పురుషార్ధమా కాదా అనేది వేరే చర్చ. కదా? న్యాయంగా మోక్షం అనేది స్వస్వరూపం. మోక్షం పురుషార్ధం కాదు, మన స్వరూపం అది. అది సిద్ధాంతం. ఎప్పుడైతే మోక్షానికే భంగం వస్తే ఇక తక్కినవి వస్తాయి. మనకు ఆత్యంతికమైనది ఏమిటి? మోక్షమే. మరి చివరికి ఏం రావాలి? మోక్షమే కలగాలి. అదే దానికి భంగం కలిగించి త్రైవజ్ఞానికి కూడా భంగాన్ని కలిగిస్తుంది. చూడండి పత్రాపి మోక్షయే వార్ధ ఆత్యంతికతయా ఇష్యతే త్రైవజ్ఞోర్ధః యతో నిత్యం కృతాంత భయ సంయుతః అసలు నాశము లేని మోక్షమునకే భంగం వస్తున్నది అంటే ఎప్పుడు నశించే త్రివర్గం నశించడం గుర్తు చెప్పండి. విశేష సంఘం వలన మోక్షానికి వికాసం వస్తున్నది. ఎలాంటిది మోక్షము? అది నాశనము లేనిది. కదా? మోక్షం ఎక్కడికి పోతుంది?

లేదు మోక్షానికి ఏ హాని లేదు. నిరంతరము ఎలాంటి హాని నాశనము లేని మోక్షము కూడా మనకు దూరమవుతున్నది అంటే ఇక. త్రైవర్గం అంటే ధర్మము, అర్థము, కామము ఎలాగో పోయేదే. ఇవి ఎలాగో నిత్యములు కావు. నిత్యమైన మోత్స మనం దూరం అవుతున్నామంటే ఇక అనిత్యాలు పోతాయో వేరే చెప్పాలా? ఆత్యంతికతయా ఇష్యతే త్రైవర్గః అర్ధః యతో నిత్యం అవి నిత్యం కృతాంత భయ ఎన్యుత త్రివర్గము ప్రతిక్షణము కృతాంతుడు అంటే కాలం యముడు పరమాత్మ. పరమాత్మ భయము త్రైవర్గీకానికి నిరంతరము ఉన్నది కదా? ధర్మమునకు, అర్థమునకు, కామమునకు ఈశునితో, కృతాంతునితో, కాలముతో భయం ఉంది. కాలం ప్రకారం అవన్నీ పోతుంటాయి. ఒక్క కాలభయం లేనిది దేనికి? మోక్షానికి. మరి నీకు అదే రాకుంటే ఇవి వస్తాయంట. అంటే ఏమిటి? ధర్మార్థ కామములు గమనించాలి. ధర్మార్థ కామములు వస్తున్నాయా పోతున్నాయా అనేది ప్రధానం కాదు చర్చ కాదు. నీవు ఆలోచించవలసింది దేని గురించి? మోక్షం గురించి. మోక్షం అందుబాటులో ఉంటుందా లేదా? మన స్వస్వరూప జ్ఞానం మనకు కలుగుతుందా లేదా? స్వరూప జ్ఞానానికే భంగమైన తర్వాత స్వరూప జ్ఞానం లేకుండా ఉన్నవారికి ధర్మము, అర్థము, కామము వస్తే ఏమి పోతే ఏమి? ఎందుకంటే అది ఎట్లాగో పోయేవే. వచ్చినా పోయేవే. ధర్మం ఈ ధర్మం ఆచరించాను ఎన్నాళ్ళు ఉంటుంది? నేను డబ్బు సంపాదించాను ఎన్నాళ్ళు ఉంటుంది? నాకు సలానా కోరిక కలిగింది పొందాను ఎన్నాడు ఉంటుంది వాడు చెప్తాడు మహానుభావుడు ఎవరు ఆయన పురూరవుడు ఎవరు ఆయన ఎవరు పూర్వసి కదా పురూరవుని సౌందర్యాన్ని చూసి ఊర్వసి మెచ్చి మరి పరిగెత్తుకొని వచ్చింది నువ్వే భర్తవు కావాలని ఏరి కోరి వచ్చింది. ఆ వచ్చిన మామూలు రాక విత్ కండిషన్ అదే అంటాడు. కండిషన్ పెడితే ప్రేమ ఎట్లా అవుతుంది?

ఏవో కండిషన్ ఉంటుంది. నా పక్కన రెండు మేకపోతులు ఉన్నాయి. అవి ఎప్పుడు నా వెంటనే ఉంటాయి. నీవు నేను. ఉన్నప్పుడు లేక ఒకే ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు నా మేకపోతులు ఎవరైనా హరిస్తే వాటితో పాటు నేను పోతాను నువ్వు కాపాడలేకుంటే. రెండు ఎప్పుడు నా ఎంబడే ఉంటాయి. నేను ఉన్నంత కాలం నెయ్యి తాగే ఉంటాను అన్నం తినను. మూడవ కండిషన్ మన ఇద్దరి కలయికలో తప్ప నిన్ను ఎప్పుడు నేను వక్రం లేకుండా చూడకూడదు. మైధునాత్ అన్యత్ర వివస్త్రం త్వాం నపశ్యేమ అని ఖండితం. ఇవి పెడితేనే ఒక బుద్ధం అయితే అమ్మ నీకు దండం నీ సంఘంలో దండం ఇటు పొమ్మని చెప్పాలి. కానీ ఊర్వశి వచ్చిందండి. ఏం కావాలంటే కానీ ఎక్కువ ఆ ఆ స్వాగతం ఉంది. ఆమె ఎందుకు వచ్చి శాపం పెడితే వచ్చింది సవర్గంలో శాపం వచ్చింది. ఏదో తప్పు చేసింది శాపం పెట్టాడు గృహత్వ. నీకు భూలోక వాసము దాన్ని ఉపయోగించుకున్నది శాపాన్ని తనకి ఎప్పటినుంచో మనస్సు ఉంది వాడి మీద భూలోక మీద ఎలా భూలోకము మొన్న పోయేది అక్కడే ఉందన్న లోని. పోయి వాడి దగ్గరే ఉంది. అంటే స్వర్గానికి రావటానికి మళ్ళా స్వర్గం వెళ్ళడానికి కావలసిన అన్ని వనరులు ఏర్పాటు చేసుకునే వచ్చింది అది. సరిగ్గా రావటం వరకే పేరు ఇక్కడికి. కానీ ఇంద్రుడు ఎక్కడో పిలిచినా పోవడానికి రెడీ. అన్ని మార్గాలు ఓపెన్ చేసుకొని వచ్చింది. ఏది మార్గం ఎగవదు పోతే అయిపోయిందా? ఇంద్రుడు ఏం చేశాడు? అరే చాలు రేయ్ నువ్వు రోజుకి ఎందుకు పోయి మన ఇళ్లల్లో సజ్జలోకం బాగాలేదు నన్ను తీసుకురా ఇంద్రా. పంపించాడు ఒకసారి. మధ్యరాత్రి పడుకున్న నిద్రపోతున్నాం అని అమాంతం వచ్చి ఆ రెండు మేకులు తీసుకొని పోయింది. అయ్యో అని మొత్తుకున్నాయి. అది నాయనా రాజా పుట్ట మేక మొదలు పోతున్నాయి నువ్వు ఉండేలా ఆమె ఇయ్యో మొత్తుకున్నాయి. అయ్యో మేక మొదలు అని వాడు ఉడిచేంది. వాడేం పట్టుకొని వచ్చాడు. సరే వాడు వెళ్ళిపోయాడు.

పడుకొని గొడవ దొరకలేదు, మెగ దొరకలేదు, వర్ణ వచ్చాడు. ఈ తొందర్లో పోవడం వల్ల ఒడిగిన పట్టలేదు, జాగ్రత్త లేదు. అలాగే వేగంలో వెళ్ళాడు. మెగ బొద్దులు పోయాయి, వీడు నగ్నం కనపడ్డాడు. ఊర్వతి వెళ్ళిపోయింది. ఏం కాదండి ఇది? నిజంగా నాకు ప్రేమ ఉన్నట్టా ఏమున్నాడు? అలా పోయిన ఊర్వతి కోసం చెట్లు, గుట్టలు, పుట్టలు, నదులు పిచ్చి వారి కంటే హీనంగా తిరిగాడు. తిరిగి తిరిగి తిరిగి యాదారి కనబడింది. ఆమె ఎందుకు పోయింది అంటే గర్భవతి కాబట్టి పోయింది. ధర్మశాస్త్రం ఏంటంటే గర్భవతిగా ఉన్న తర్వాత మళ్ళీ భర్త సంగమాన్ని చేయకూడదు శాస్త్రం అని ఒప్పుకుంటూ ఇద్దరికీ నష్టం. ప్లస్ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి కూడా నష్టం. ఆరోగ్య రీత్యా నష్టం. గర్భవతి అయిన తర్వాత మళ్ళీ అటు భర్త వైపు రాకూడదు అందుకే చెప్తాం కదా మనకు ప్రసూతి వైరగ్యం అదే. బాబోయ్ ఉద్యోగి వచ్చింది మళ్ళీ మొగడి దగ్గరికి పోతే ఒట్టు అంటుంది. ఎన్నాళ్ళు ఓ మూడు ఏళ్లలో నావు నిన్ను మళ్ళీ శరా. గర్భవతి కాబట్టి దూరంగా వెళ్ళింది. కనబడిన ఆయన నేను గర్భవతిని సంతానాన్ని తీసుకొని వస్తాను. ఇప్పటి నుంచి సంవత్సరానికి ఒక రోజు వస్తాను. మళ్ళా రెండో కండిషన్. దానికి వంగి పిచ్చివాడయ్యాడు. ఎప్పుడూ ఉండాలంటే ఏం కావాలంటే, ఎప్పుడూ ఉండాలంటే తపస్సు చెయ్యి గంధవ్వల గురించి వాళ్ళ వరం ఇచ్చి తీసుకుని వెళ్ళండి. తపస్సు చేస్తే వాళ్ళు ఏదో ఒక పాత్ర ఇచ్చారు. ఇదిగో పాపం వీడికి ఎక్కడో ఉన్నాడు మైకల్లో ఉన్నాడు ఊరోతే అనుకున్నారు. తెల్లారి చూస్తే అది అగ్ని పాత్ర. తను అక్కడే కూర్చో పక్కన తెనీ చెట్టు ఉంది వృక్షం. ఈ పక్కన ఇది అంటే ఏదైనా చంద్ర చంద్ర చెట్టే ఉంది. ఈ మధ్యన ఈ రావి చెట్టు మూడు ఉన్నాయి. అప్పుడు కూర్చొని అప్పుడు ధ్యానం చేస్తే మూడిటి నుంచి అగ్ని పుట్టింది. అవే త్రేతాగుని. త్రేతాగునిలో పుట్టింది ఎవరు వాళ్ళు అంటే పురోదవని వాళ్ళు. తన అగ్నిపితా అని పేరు. అవి పుట్టిన తర్వాత ఏం కావాలి అని అడిగితే ఎందుకో ఊర్వతి కావాలి అని అడగాలనిపించలేదు. తపస్సు తోటి అగ్నులను ఉత్పత్తి చేసి వీటితోటి ఓ స్త్రీని అడిగారా? స్త్రీ సంఘమాని కోరాలా? వద్దు వద్దు వద్దు ఇంతకంటే మించి సంఘతి కంటే మించినటువంటి అజ్ఞానం లేదు, మోసం లేదు, ఇంతకంటే ద్రోహం లేదు, మహా జ్ఞాని అయిపోయాడు.

ఈ సంఘం అనేటువంటిది స్త్రీకి పురుషుడి మీద వ్యామోహం, పురుషుడికి స్త్రీ మీద వ్యామోహం. ఇంతకు మించినటువంటి నరకం ఇదే నరకం అన్నారు. యమలోకం వేరే లేదు, స్త్రీ పురుష సమాగం అనే నరకం అన్నారు. ఎందుకయ్యా అంటే స్వర్గాన్ని దూరం చేస్తున్నది ఇంకేం కావాలి నరకం ఏంటి మరి ఏది స్వర్గము మోక్షం కదా కదా మోక్షాన్ని దూరం చేసేటువంటి శ్రీపుట్ట సమాగమం నరకమా స్వర్గమా? ఏమో బుద్ధి వచ్చింది నరకం అన్నాడు. ఏమైంది? కాబట్టి ఆ ప్రధానమైనటువంటిది ఏంటంటే ధ్యానం. ఊర్వశి ఊర్వశి ఊర్వశి ఊర్వశి అంటుంటే ఊర్వశి తప్ప ఇంకేం కనపడలే వాడికి. అదే రామ రామ రామ అంటే వాడే కనపడతాడు. కానీ వాడిని ఇది కనపడనియ్యదు. అందుకే తత్రాపి మోక్షయేవార్ధః ఆత్యంతికతయా ఇష్యతే మనకు ప్రధానంగా కావలసింది మోక్షం. అదే చివరిది. అంటే దానికి ఎలాంటి హాని లేదు. ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ ఎప్పుడు పోయేది? ఎందుకంటే చెప్తున్నాడు. కృతాంత భయ సంయుతః వాటికి నిరంతరము నాశభయం ఉంది కదా. ధర్మం పోతుంది, అర్థం పోతుంది, కామం పోతుంది. ఎలాగైనా పోయే వాటి గురించి నీ ఏడిపెందుకయ్యా? నువ్వు కోరుకున్నా నీకు లభించినా నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకసారి లభిస్తే ఏది పోకుండా ఉంటుందో దాన్ని కోరుకో. ఏమిటి అది? మోక్షం. దాని యందు మనస్సు ఉండాలి తప్ప ఎప్పుడైనా పోయే వాటి గురించి నువ్వెందుకు ఆత్మ పడతావ్ ఇబ్బంది పడతావ్ పగలు పడతావ్. నీకు అవసరం లేదు కృతాంత బల సైంజితః. పరే అవరేచయే భావాః గుణవ్యతికరాత్ అను నతేషాం విద్యతే క్షేమం ఈశ విద్వంసితాసితాం మళ్ళీ పర స్పష్టంగా చెప్తున్నాడు పరే అవరేచయే భావాః పరావర భావములు. నాయే అంటే శరీరము, మనస్సు, ఆత్మ అంటే ప్రకృతి పురుషుడు చెప్పుకుంటాం కదా. బుద్ధి అంటున్నాం, మనస్సు అంటున్నాం, ఇంద్రియము విషయము. ఈ ఇలాంటి విషయాలు ఉన్నాయి ఇవి ఇవన్నీ ఎప్పుడు శరీరము, మనస్సు. బుద్ధి, ఇంద్రియములు, విషయములు అనేటువంటి భావన మనకి ఎప్పుడు వస్తుంది అంటే గుణవ్యతికరాత్ అను.

శాస్త్రం తెలియకుంటే అర్థం కాదు. గుణవ్యతికరం అంటే ఏమిటి? గుణ వైషమ్యం అంటే ఏమిటి? సృష్టి. కదా సృష్టి అండి సృష్టి ఎప్పుడు వస్తుంది కదా సత్వరజ తమో గుణములో వైషమ్యం వస్తేనే సృష్టి మొదలవుతుంది అవి మూడు సమానంగా ఉన్నాయి అనుకోండి ప్రళయం గుణసామ్యం ప్రళయం. గుణ వ్యతికరం సృష్టి. మన శరీరంలో కూడా మూడు ఉన్నాయి కదా కఫ, వాత, పిత్తములు. పొరపాటున మూడు సమానంగా ఉన్నాయి అనుకోండి. ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఉంటాం. కదా? కాదు దలుబో, కాస్త వేడో, కాస్త పైత్యమో ఏదో ఉండాలి కదా? వాతమో, పైత్యమో ఏదో ఉంటే మనం బతకాలి. అది ఎప్పుడు బతకము. పోతాం. కదా? దోషత్రయము సమానంగా ఉంటే ఎలాగైతే ప్రాణం ఉండదో. గుణత్రయం సమానంగా ఉంటే ప్రభుత్వం ఉండదు. కాబట్టి గుణ వైషమ్యం అంటే సృష్టి. సృష్టి జరిగిన తరువాతనే పరావర భావాలండి. వాడు ఎక్కువ నేను తక్కువ అది శరీరం ఇది మనస్సు అది బుద్ధి. వాడు దేవత ఒకడు మానవుడు ఒకడు పక్షి ఒకడు పశువు. ఈ భావాలు ఎప్పుడు పుడతాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రతి ఏ కాలంలో అన్నీ ఒకటే. అన్నీ పోయి స్వామి బొజ్జలో కూర్చున్నాయి. అందులో కూర్చుంటే నేను ఎక్కువ తక్కువ అంటాయా అవి? అందరూ అక్కడే ఉన్నారు ఎక్కువలే తక్కువలే. అన్నీ ఆత్మలే. ప్రకృతి అక్కడే ఉంది, ఆత్మలు అక్కడే ఉన్నాయి, ఆయన అక్కడే ఉన్నారు. ఎవరు ఎక్కువ? అసలు ఎక్కువ తక్కువ అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి మనస్సు కానీ బుద్ధి కానీ అప్పుడు లేదు. ఉత్త కేవలం ఆత్మ ఉంది. కదా అందుకే అంటున్నాడు పరే పరే చేయే భావాః గుణం వ్యతికరాదను. అంటే సృష్టిని అనుసరించే ఈ భావాలన్నీ కలుగుతాయి. భాను నతేశాం విద్యతే క్షేమం ఈశ విద్వంసితాశితాం. సృష్టి తరువాత కలిగేటువంటి శరీరేంద్రియ విషయ భేదాలు ఉన్నాయే వాటికి అసలు క్షేమమే లేదు. కదా? గ్యారెంటీ కదా? వాటికి గ్యారెంటీ లేదు. కానీ గ్యారెంటీ లేదన్న గ్యారెంటీ ఉంది. కదా అవి ఉండవు ఉన్న గ్యారెంటీ ఉంది. ఎందుకంటావా ఈశ విద్వంసిత ఆచిత.

పరమాత్మ చేత నాశనము చేయబడినటువంటి స్వరూపము గలది అది. అతనే కాల రూపంలో, మరో రూపంలో, మరో రూపంలో అన్నీ పోగొడతాడు. మనము ఒకప్పుడు ఎంత బ్రహ్మాండంగా మురుస్తాం, ఎగురుస్తాం, గంతులేస్తాం, కోరుకుంటామో కొన్నాళ్ళకి అవన్నీ ఏమవుతాయి? మూర్ఖులంగా అనవసరంగా కోరుకున్నాం. ఇవే గొప్ప అనుకున్నాం రా. తెలిసిపోతుంది. అంటే వస్తువు వెంటనే దాని నాశనం కూడా రెడీగా ఉంది. నాశనం కనపడనంతవరకు అది నిత్యమే అనిపిస్తుంది. యగా వైద్యః కు దీ దృశ్యాం అంటాడు పద్మపురాణంలో. డాక్టర్ ఏం చేస్తాడు రోగిని, నువ్వు బతుకుతావురా అని ఎప్పటిదాకా చచ్చేదాకా బతుకుతావు. నీళ్లు గ్యారెంటీ. ఇక నీ ప్రాణం పోయేదాకా నేను గ్యారెంటీ. పోయినాక ఎవడు గ్యారెంటీ ఇవ్వడు వాడు కూడా గ్యారెంటీ ఇవ్వడు. అర్థం కాదు అరే బాగా చెప్తున్నారు రా. ఏం బాగుంది? అలాగే మనకు లభించే ప్రతి వస్తువు అలాంటిది. అన్నీ గ్యారెంటీ. ఎప్పటిదాకా పోయేదా? నువ్వు వినడానికి అంటే నేను నీకు ఒప్పుకోవాలంటే ఏముంటుంది? నీ ఇల్లు కట్టుకున్నానండి. అదిగో నువ్వు ఉంటావా? లేదే. కాబట్టి ఇవన్నీ ఈశ విద్వంసిత ఆయుషం. పరమాత్మ చేత నాశనము చేయబడేటువంటి స్వరూపం కలవింది. వాటి యందు నమ్మకమే లేదు. నతేశాం విద్యతే క్షేమం. వాటికి అంటే వాడికంటే భావములు పరావర భావములు ఉన్నాయే వాడు ఎక్కువ నేను తక్కువ ఇది మనిషి ఇది శరీరం ఇది ఇంద్రియం ఇది విషయములు ఈ భావములు నేను చాలా గొప్పవాడు వాడు చాలా చిన్నవాడు అనుకుంటాం కదా ఈ భావాలన్నీ. సృష్టి వెంట వచ్చేవి. సృష్టి వెంట వచ్చేవి అంటే ప్రళయం వెంట పోయేవి. అలాంటి వాటికి క్షేమమే రతేశాం ఇత్యతే క్షేమం. ఈశ విద్వంసితా సితాం తత్వం నరేంద్ర జగతామద తస్తు సాంచ దేహేంద్రియాసు దిశనాత్మభిరావృతానాం యక్షేత్ర విత్త పథయా హృది విశ్వగావిహి ప్రత్యక్షకాక్షి భగవన్

తమ వైగి సోస్మి ఇప్పుడు మరి కాస్త స్పష్టంగా చెప్తున్నాడు నేను భగవంతుని అంశనే అహం భగవదాత్మకః దీన్నే అద్వైతుడు అహం బ్రహ్మాత్మి అంటారు ఇదే. ఈ అహం బ్రహ్మాత్మి అహం బ్రహ్మాత్మి అంటే ఏమిటో చెప్తున్నాడు అన్నమాట. ఏ రీతిలో అహం బ్రహ్మాత్మి అనుకుంటారు. అసలు తత్వం నరేంద్ర జగతామథ సత్పుషాంచ అంటే స్థావర జంగములు ఉన్నాయి కదా. కొన్ని కథలనేవి కొన్ని కథలేవి. ఈ వాటికి వీటికి దేహ ఇంద్రియ అసు దిషణ ఆత్మభిరావృతానాం వీటన్నిటికీ ఇవన్నీ ఉన్నాయి కదా. తావరములకు దేహములు, ఇంద్రియములు, ప్రాణములు, బుద్ధి, ఆత్మ ఉంటుంది కదా. వాటికి ఉంటుంది వీటికి ఉంటుంది. చెట్టుకు ఆత్మ ఉంది, ఓ గుండుకు ఆత్మ ఉంది లేదనుకోకండి అవన్నీ జీవులే. కనీసం మనకు చలనం ఉంది అప్పుడప్పుడన్నా ఆత్మ అన్న మాట అన్న అంటాం. తెలియకున్నా వాటికి ఆభాగ్యం కూడా లేదు కానీ వాటికి ఉంది ఏమో ఏం లేదు. కాబట్టి దేహ ఇంద్రియ అసుభిషణ ఆత్మభిరావృతానాం యహ క్షేత్ర విత్తపతయా హృది విశ్వగాతి వీటికి ఏమిటంటే క్షేత్ర విత్ క్షేత్ర విత్తపతయా క్షేత్ర విత్తపతయా అంటున్నారు అంటే క్షేత్ర విత్తపతయా క్షేత్రం ధ్యానాది క్షేత్ర విత్ క్షేత్రం అంటే శరీరం శరీరాన్ని తెలుసుకునేది ఆత్మ. కదా? దా కూడా తప్పించి తపస్సు ఉంది కదా? పాపం. అంటే ఏమిటి? ఆత్మ శరీరమును తెలుసుకుంటే ఉంటామా? అంటే శరీరం వేరు, నేను వేరు. నేను అనుకునేది నేను ఉన్న శరీరం కాదు అనే జ్ఞానం కలగటానికి ఆ ఆత్మ ఈ శరీరంలో పడి పడుతున్న తాపం ఉండే ఉడుకుటానికి. ఎంతదవే? దానికి ఏదీ సాటి లేదు. నేను చాలా ఆనందంగా ఉన్నా అహం సుఖి అహం సుఖి అంటుంటే వాడు ఏడుస్తుంటాడు ఒకడు ఆత్మ.

ఎంత పిచ్చి వాడు రా హంసుకి ఇన్ని జీల చస్తున్నాను నేను. బయటికి పోరాదు, లోపల ఉండరాదు, ఉన్న దగ్గర కూర్చోరాదు, నిలబడరాదు, చూడరాదు. కనబడదు, వినబడదు, అన్నీ బాధలే. అన్నీ పోయేవి, అన్నీ వచ్చేవి. ఇంత ముళ్ళ కంచెలో కూర్చొని బాగున్నాను అంటున్నాడు వీడెంత వెధవా వీడెంత అప్రాచ్యుడు. ఆత్మ బాధపడుతుంది. ఆత్మకు ఆ బాధ కలిగిన తర్వాత ఎప్పుడు బయట పడదామా అనుకుంటుంది. అది క్షేత్ర విస్తపస్సు అంటే అలాంటి క్షేత్ర విస్తపతయ కృది విశ్వగావిహి హృదయంలో అనేకమైనటువంటి గౌ అంటే ఇంద్రియములు ఇలాంటి వాటి చేత ప్రత్యక్షకాస్తి భగవాన్. భయం ఉందా? స్థావరములలోనూ జంగమములలోనూ ఉండేటువంటి దేహ, ఇంద్రియ, అసు, భిషణ, ఆత్మ అంటే మనస్సు. ఇలాంటి వాటి చేత కప్పి పుస్తబడి ఉన్నటువంటి స్థావర జంగమములలో కూడా శరీర శరీరి భావాన్ని బోధించి తెలియజేసి ఏది నిత్యమో ఏది అనిత్యమో మనకు స్పష్టంగా వివరించేటువంటి ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న తేజోమయమైనటువంటి కిరణముల చేత ఆవరించి ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. అలాంటి వాడు లోపల ఇక్కడ ఉన్నాడు. నేను వానికి చెందిన వాడిని. దేన్ని చూచి నేను మోసపోతున్నానో, దేన్ని చూచి ఆత్మ అనుకుంటున్నానో, దేని సమాగమాన్ని సుఖం అనుకుంటున్నానో, దేని ప్రవృత్తిని బలం అనుకుంటున్నానో, దేని వ్యవహారాన్ని జ్ఞానం అనుకుంటున్నానో ఇవన్నీ అనిత్యములు, నశ్వరములు, క్షుద్రములు, దుఃఖములు కలిగించేవి అనే భావనను మనలో ఉండి ఆ పరమాత్మ ప్రతిక్షణం చెప్తున్నాడు. పరమాత్మ ఆవరించి ఉన్న జీవాత్మకు ఆవరణగా ఉన్న శరీరం ఇది అని భావించాలి.

నేను నేను అంటే ఎవరు నేను? నేను పరమాత్మకు సంబంధించిన వాడిని. వాస్తవంగా నేను జ్ఞాన స్వరూపిని. నాకు ఈ శరీరము, ఇంద్రియములు, విషయములు, సంసారము, మోహము, బాధలు, చలి, వేడి ఏమీ లేవు. ఎందుకు లేవు? ఇవేమీ లేని పరమాత్మ నాలో ఉన్నాడు. పోనీ అంత మాట రాకుండాకుంటే ఇవన్నీ సృష్టించిన పరమాత్మ నా దగ్గర ఉన్నాడు. వాడు ఉండబడి ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? అతః ఈశ్వరోహం అంటే ఈశ్వర ఆవిష్టోహం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మను నేను. దీన్నే వాళ్ళు అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మాత్మకోహం. బ్రహ్మాత్మి బ్రహ్మాత్మ కోణం. పరమాత్మ ఆత్మగా ఉన్నవాడిని నేను. అలాగే శరీరానికి జీవుడు ఆత్మను, ఆ జీవుడికి ఆత్మ పరము. అతః అహం బ్రహ్మాత్మకః యక్షేత్ర విత్తపతయా హృది విశ్వగాభిహి ప్రత్యపిచ్యకాస్తి భగవన్ తమవేహి సోస్మి నేను అలాంటి వాడిని సహా భగవన్ అహమస్మి సహాస్మి. సోహం. అయ్యా మనం సోహం సోహం అంటాం కదా అదే సోస్మి. సోస్మి అంటే సోహం. సోహం అంటే ఆ పరమాత్మ అహం అంటే పరమాత్మ ఆత్మ ఇష్మిన్ సోహం. అహం పరమాత్మాత్మకః అహం బ్రహ్మాత్మకః బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మా అని చెప్తుంది. అహమస్మి బ్రహ్మ అహమస్మి సోహమస్మి బ్రహ్మ అహమస్మి అహమస్మి సోహమస్మి ఏంటది ఇదే. సకల చరాచర జగత్తును సృష్టి చేసి రక్షించి సంహరించేటువంటి మహానుభావుడు లోపల అంతరాత్మగా వేయించేసి ఉన్న ఆత్మను నేను. పరమాత్మ నాలో ఉన్నప్పుడు ఇలాంటి నాకు సుఖ దుఃఖ రాగ ద్వేష భయ అభయ మాన అవమానాదులు ఏమి లేవు. అహం బ్రహ్మాస్మి.

బ్రహ్మాత్మకోస్మి అని భావన అప్పుడు కలుగుతుంది. అంటే విషయముల యందు సంఘము పోయిననాడు. కదా విషయముల చేత ఆకర్షించబడే ఇంద్రియముల చేత ఆకర్షించబడిన మనస్సు బుద్ధిని ఆకర్షించకుండా ఉన్ననాడు. వాటికి మనం దూరంగా ఉండగలిగిన నాడు అహమస్మి అనేటువంటి పరమాత్మ ఆత్మకోహం అనేటువంటి స్వరూపం తెలుస్తుంది. ప్రత్యక్ష గాస్తి భగవన్ తమవే తమవేహి సోస్మి యస్మిన్నిదం సత్ అసత్ ఆత్మతయా విపాతి మాయా వివేక విద్యుతి శ్రజివా అహి బుద్ధిహి ఏమిటి? యత్నిన్నిదం తదృశ్యాత్మకతయ విభాతి మాయా. ఇది సత్తు, ఇది అసత్తు. ఇది ప్రకృతి, ఇది జీవుడు, ఇది శరీరం, ఇవి ఇంద్రియములు. ఇవి విషయములు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. నేనేనండి. నేనే నేనే ఆత్మ శరీరమే ఆత్మ శరీరంలో ఆత్మ బుద్ధి ఆత్మలో శరీరం బుద్ధి ప్రపంచంలో స్థిర బుద్ధి స్థిరంలో అస్థిర బుద్ధి కదా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి వివేక విధుతి జ్ఞానం లేకుంటే వస్తాయి. వివేకం పోయిన చోటనే పుడతాయి. అంటే ఉన్నది ఎందుకు కనబడదండి, వివేకం ఎక్కడ పోతుంది? అంతా చమత్సారంగా అంటారు. అంటే సజీవ అతిబుద్ధి. ఇలా ఇల్లు ఉంది, కరెంటు పోయింది, ఆ దండ ఉంది అక్కడ పూల దండ. మనం బయట నుంచి వచ్చాం, చిమ్మున చీకటి, అది గాడి కడుపుతుంది. ఎలా కనపడుతుంది? ఓ ఇట్లా పామ వచ్చింది. దండ మనం వేసుకునేది. మనం రోజు దాన్ని చూసుకునే ఉంటాం. అలంకారం కోసం వేసుకున్నాం. అయితే దాని చీకటి ఏమవుతుంది? పామ అనిపిస్తుంది మరి పామేనా? ఎవరికి అనిపించింది? మనకే అనిపించింది. దండ వేసింది ఎవరు? మనమే. చూసేది ఎవరు? మనమే. ఏం పోయింది?

మనమే ఈ జ్ఞాన విషయం పోయింది అంటే జ్ఞానం పోయింది. అంటే బుద్ధి లేకుంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంది. దండ యందు పాము బుద్ధి పుట్టినట్టుగా లేని దానిలో ఉన్నదని ఉన్నదానిలో లేనిదని వివేక విధృతి మాయ. వేగము లేని చోట ఇలాంటి మాయా స్వరూపం మనకు విభాతి ప్రకాశిస్తుంది. తం నిత్య ముక్త పరిశుద్ధ విబుద్ధ తత్వం ప్రచ్యూడ కర్మ కలిద ప్రకృతిం ప్రపద్యే అసలు వాస్తవంగా పరమాత్మ. ఇలాంటివాడండి. నిత్య ముక్త పరిశుద్ధ విబుద్ధ సత్వం. అతనికి అంటే పరమాత్మ కానీ ఈ జీవాత్మకు కానీ ఇందులో ఉన్నాడు కదా. జీవాత్మ పరమాత్మతో కూడుకున్న జీవాత్మ. జీవాత్మ ఒంటిగా ఎప్పుడు ఉండడు పరమాత్మ కూడా ఉంటాడు. పరమాత్మ నాడు నాతోటే ఉన్నాడన్న దృఢ జ్ఞానం కలిగితే మనకు సంసారమే లేదు. ఎందుకంటే వాడు నిత్య ముక్తుడు. సంసారంతో ఎన్నడూ వాడికి సంబంధం లేదు ఎవరికి పరమాత్మ. అంతే కాదు పరిశుద్ధుడు. ఎలాంటి దోషములు అంట ఇందులో ఉంటాడు. జీవాత్మలోనే ఉంటాడు కానీ జీవాత్మలో ఉన్న పరమాత్మకు జీవాత్మ ఆత్మలో ఉన్నటువంటి శరీరంలో చూడాలి అంటావు వాడికి. శరీరంలో జీవాత్మ ఉంది అందులో పరమాత్మ ఉన్నాడు. అహంకారం కానీ మమకారం కానీ సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవన్నీ ఆత్మకేనా? లేవు పరమాత్మకు ఉంటాయా? వాడికి ఎలాంటి దోషములు లేవు పరిశుద్ధము. ఇంకోటి విబుద్ధము అంటే జ్ఞానం. అజ్ఞానం లేదు. మనకు ఎలాంటి దోషములు లేకుంటే జ్ఞానం భాసిస్తుందండి, చెప్పుకున్నాం కదా. జ్ఞానమునకు ఇవే ఆవరణలు అన్నాం కదా. ఇంద్రియార్ధములే జ్ఞానమునకు ఆవరణలు. అవి తొలగిపోయింది, జ్ఞానం స్వచ్ఛంగా ప్రకాశమే. అందుకే విబుద్ధ విబుద్ధ తత్వం అది ప్రత్యూఢ కర్మ తలిల ప్రకృతిం. కర్మల చేత ఏర్పడేటువంటి ప్రకృతికి అది ప్రత్యూఢం ఎదురు. అర్థమైంది కదా? అంటే ప్రకృతి సమయం ఎప్పుడు వస్తుంది మనకు? కర్మలు ఆచరిస్తే వస్తుంది. కదా? కాబట్టి కర్మల వల్ల బాగా పాగుకొని ఉన్నటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా అంటే నశింప చేసేటువంటి స్వభావం గల ఆ పరమాత్మను ప్రపద్యే.

ఇది శరణు పొందుతుంది ఇది అనాలి. రోజు మనం ఈ శ్లోకాన్ని ప్రార్థన చేసుకోవాలి. నాకు ఏవీ దోషాలు లేవు. నాలో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు కాబట్టి అతను నిత్యమే ఆత్మ నిత్యమే. అతను నిత్య ముక్తుడే మనం ముక్తుడమే. అతను పరిశుద్ధుడే మనం పరిశుద్ధుడమే. అది విబుద్ధమే మనం విబుద్ధమే. మరి పరమాత్మ అంతరే అనుగా ఉన్న జీవాత్మ నేను అనుకున్న తరువాత వాడికి ఏ సంసార గంధము ఉండదు. ఏ ఇంద్రీయములు అంటే భోగ్యము లేదు, భోగము లేదు, భోగ స్థానము లేదు, భోగ ఉపకరణములు లేదు. అలా ప్రత్యూడ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే అలాంటి దాన్ని నేను ఆశ్రయిస్తున్నాను పరమాత్మను అని చెప్పుకోవాలి. ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే యత్ పాద పంకజ ఫలాత విలాస భత్యా కర్మాశయం గదితం ఉద్గదయంతి సంతః అదే చెప్తున్నాడు ఇప్పుడు. సంతః అంటే ఎవరు సత్పురుషుడు. తత్వృష్యులు ఏం చేస్తారు? కర్మాక్షయం కర్మకు మూలమైనటువంటి వాసన. దాన్ని ఏమంటారు? సంస్కారం అంటాం. ఇలాంటి సంస్కారాన్ని గ్రహితం ఉద్గ్రధయంతి గ్రహితం అట అంటే కూర్చబడినది వాసన అనేక జన్మ. జన్మల వలన అయిపోయినటువంటి సంస్కారం ఉంది ఇలాంటి దాన్ని యతుపాద పంకజ పరాస విలాస భత్య ఏ పరమాత్మ యొక్క పాద పద్మ దళముల యందు. శ్రద్ధ, భక్తి. పలాస విలాసం అంటే సౌందర్యం. పాద పద్మ దళ సౌందర్య భక్తి తోటి అంటే భగవంతుని పాదముల యందు భక్తి కలవాడు కర్మాశయం గధితం ఉద్గ్రసయంతి. కూర్చోబడినటువంటి వాసనను సంస్కారాన్ని ఉద్గతయం చేస్తే తొలగిస్తారు. సంతః తద్వతో న రిక్తమతయః యతయోపి రుద్ర స్రోతో గణాః త మరణం భజ వాసుదేవం. నా రిక్తమతయః రిక్తమతులు ఎవరు? నాకు మంచి టైటిల్ ఇచ్చారు మంచి వేద భగవానుడు. మనందరికీ ఏం పేరు అంటే రిక్తమతి అట. అంటే ఏమీ లేని దాన్ని ఆలోచించేవాళ్ళు అన్నమాట. కదా? ఇల్లు, భార్య, పిల్లలు, సంసారం, సంపద, అధికారం, పదవి, బోధం. అబ్బా ఒకటే భోజం. అన్నీ లేనివే. ఇది ఒక్క ఉండేది కాదు.

కదా అందుకే మనకు విర్య ఏంటంటే రిక్తమతయః శూన్యమును గూర్చి ఆలోచించేవాళ్ళు. వాళ్ళు అంటారే ఏంటది ఏం విశ్వాసం మూఢ విశ్వాసం కదా ఎవరూ మూఢ విశ్వాసం అన్నమాట మూఢ నమ్మక ఎవరికీ. కదా అసలు లేని దాన్ని ఉన్నవనుకునే వాళ్ళు మూర్ఖులా? ఉన్నదాన్ని ఉన్న వాళ్ళు ఎవరు మూర్ఖులు? అందుకే యాద మనకు బిల్లు ఇచ్చాడు రిక్తమతయః. లేని దాని యందే ఆలోచించే వాళ్ళు అన్నమాట. అందుకని నరిక్తమతయః ఎవరు ఈ రిక్తమతులు కాదో అంటే వాస్తవంగా ఉన్నదాన్ని మాత్రమే ఆలోచించగలరో అలాంటి వాళ్ళు యతయోపి యతులు కూడా వృద్ధ శ్రోతో గణ ఇవన్నీ చక్కని పదాలు వృద్ధగా అర్థం కావు వృద్ధ శ్రోతో గణ శ్రోతః అంటే ఇంద్రియం. శ్రోతో గణము అంటే ఇంద్రియ గణము. అయ్యా, శ్రోతం అంటే ఏంటి? ఇంద్రియం ఎందుకు నిరంతరం ప్రవహిస్తుంటాయి అది ఆగవు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే కళ్ళకు కనబడదు అనుకుంటాను. చెప్తాడు వ్యాసుడు కళ్ళు మూసుకున్న వారికే తెరిచిన వారి కంటే బాగా కనబడుతుంది. ఎందుకంటే తెచ్చిన వారు తారా చూస్తూ ఉంటారు. మూసుకున్న వారు దేని విధాలు దాన్నే చూస్తున్నారు. కదా దాని వస్తువు ఉన్నది దాన్ని చూడబడదు కానీ మూస్తున్నారు. ఇప్పుడు ఏం కనబడుతుంటుంది అదే కనబడుతుంది. కాబట్టి మూసుకున్న వాళ్ళే బాగా చూసే వాళ్ళం ఉన్నారు. ఆ అందుకనే శ్రోతో శ్రోతో గణాః రుద్ధ శ్రోతో గణాః ఇంద్రియ గణమును అరికట్టిన యతులు కూడా ఇంద్రియాలను అరికట్టినటువంటి యతులు కూడా. ఎవరిని కర్మాశయం గత ఉద్గతయంతి ఇలాంటి కర్మాశయాన్ని వాసనను సంస్కారాన్ని శరీరాన్ని తొలగించుకుంటారు. అలాంటి అరణం వాసుదేవం భజరణం అంటే కారణం ప్రధానం కదా. అరణం ఆశ్రయం. అన్నిటికీ ఆశ్రయమైనటువంటి వాసుదేవుని భజ. అంటే ఏం చెప్పారు మనకు ఇంద్రియములను జయించి. జయించిన యతులు వాళ్లే సత్పురుషులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నరిక్తమతయః శూన్యాన్ని గురించి ఆలోచించని వాళ్ళు యతులు. ఇందుయే నిగ్రహపరులు సత్పురుషులు. ఇలాంటి వారంతా. పరమాత్మ యొక్క పాద పద్మ దళ సౌందర్యం యందు నిరంతరము ఆరాధన భక్తి కలిగి తమకు ఇంకొక పుట్టుక రావడానికి మూలమైనటువంటి వాసనను నశింప చేసుకుంటున్నారు.

కాబట్టి అలాంటి వాసుదేవుని అంటే ఏ వాసుదేవుని పాదపద్మముల యందు భక్తి వల్ల జన్మ రాహిత్యం కలుగుతున్నదో అలాంటి వాసుదేవుని నీవు. సేవించు నాయనా నీకు బాధలేవి ఉండవు అని చెప్తున్నారు వాసుదేవం కురుశ్రో మహానిహ భవార్ణవం అప్రవేశాః షడోర్జ నక్ర నక్రం అసుఖేన చితీర్షంతి చూశారా మహాను పురుషాహట ఇహ భవార్ణవం అప్లవేశాం. భవార్ణవం అంటే సంసార సముద్రం. దీన్ని దాటాలి అనుకుంటున్నాం. ఎలాగయ్యా అంటే అప్రవేశా పడవ లేకుండా పడవ ఉన్నా నడిపేవాడు లేకుండా నడిపేవాడు లేని పడవతో లేదా కడవలేకుండా ఇంత పెద్ద సంసారం అనేటువంటి సముద్రాన్ని అందులో సముద్రం ఏదో ప్రశాంతంగా ఉందా అంటే షడ్వర్గ నక్రం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు ఇవన్నీ ముసళ్ళు. స్వరచేపలు, తిమింగిలాలు ఇంకేదో గిలగిలాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్న సముద్రాన్ని అసుఖేన ఎంతో కష్టపడి తితీర్శంతి దాత కోరుచున్నారే అది మహానుకృచ్ఛిరః. చాలా కష్టం అండి. అంటే దాత అయ్యేది అయ్యే పనేం కాదు. పడవ లేకుండా పడవ నడిపే వారు లేకుండా అన్ని ముసళ్ళు సొరచేపలు ఉన్న సముద్రాన్ని తడవడం మాటలా అది చాలా కష్టం. మరి ఏం చేయాలి తత్వం హరేహే భగవతః భజనీయ మంగ్రిం కృత్వా ఉడుపం వ్యసనముత్తర దుస్తరార్ణం. నేను బాగా చెప్పాను ఇప్పుడు హరే భగవత పరమాత్మ యొక్క భజనీయం సేవించదగిన అంగిరిం పాదమును ఉడుపం కృత్వా పడవను చేసుకొని వ్యసనం ఉత్తర కష్టాన్ని దాటు. అది లేని వాళ్లకు దుస్తరారణం దాటశక్యము కానిది. అంతే కదా పరమాత్మ పాద పద్మము పడవగా లేని వారు దాటలేని దానిని నీవు పరమ పాదాలను పడవగా పెట్టుకొని హాయిగా దాటు.

భగవంతుడిని ఆశ్రయించు, భగవంతుని పాదాలను ఆశ్రయించు, నిరంతరం వాటిని ధ్యానించు, సంసారాన్ని సులభంగా దాటుతావు నాయనా అని బోధించాడు. మైత్రే ఉవాచ సయేవం బ్రహ్మపుత్రేణ కుమారేణ ఆత్మమేధ సాయి ప్రకారంగా బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్కుమార్ ఇతను ఆత్మమేధ అంటే ఆత్మజ్ఞ జ్ఞానం కలవాడన్నమాట. కదా ఆత్మ జ్ఞానము గల ఈ మహానుభావుని చేత దర్శితాత్మ గతిహి ఆత్మ స్వరూపం చూపెట్టబడి సమ్యక్ ప్రశస్త్య ఉవాచ తన్రుపహా ఈ మహారాజు ఆ సనత్కుమారుడిని వారందరిని బాగా స్తోత్రం చేసి అంటున్నాడు కృతోమేనుగ్రహః పూర్వం హరిణ ఆర్తానుకంపిన మహానుభావా ఆర్తుల మీద దయకైనటువంటి పరమాత్మ నన్ను మొదటే అనుగ్రహించాడు వారు వచ్చారు కదా. లోకంలో అదే వస్తారు. వృద్ధి గొప్పతనం ఏంటంటే లోకంలోకి నింపాలి. ఏంటది? ప్రపంచంలో మొదలు భగవంతుని భక్తులు వస్తారు. భక్తులకి పోయిన తర్వాత ఆయన వస్తాడు సహజంగా. కదా? మరి గురువు వారు భక్తులందరూ వచ్చిన తర్వాత చివరికి ఆయన వస్తాడు. ఇక్కడ మొదట ఆయన వచ్చాడు తర్వాత వీళ్ళు వచ్చారు. భగవంతుడు ఇంతకు ముందే అనుగ్రహించాడో వారి అనుగ్రహాన్ని మీరు నిజం చేశారు. తమాపాదయుతుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతః పరమాత్మ చూపినటువంటి అనుగ్రహాన్ని దృఢం చేయటానికి స్వామి మీరు వచ్చారు. నిష్పాదితస్య కార్చినేన భగవద్బిహి ఘృణాలుభిహి. పరమ దయాళులైన మీరు చేయవలసిన పనిని సమగ్రంగా పూర్తి చేశారు. మళ్ళీ ఏ లోపము లేదు. ఎందుకంటే సాధోచ్చిష్టం హిమే సర్వం ఆత్మనాసః కిందదే. ఇంత తెలుసుకున్న తరువాత గురువుగారికి ఏం చేయాలి? దక్షిణ ఇవ్వాలి కదా? మరి ఏమి ఇవ్వాలి మీకు ఇప్పుడు? సంయాసులకు సంసారం అయితే ఏమైనా ఇవ్వాలి. సంయాసులకి ఏమైనా ఇద్దాము అంటే ఒళ్ళు మండుతుంది. ఇంత చెప్తే మళ్ళీ మొదటికి మసం వరా అంటారు.

అందుకే అంటున్నారు నాయనా, సాధు చిష్టం హిమే సర్వం. నా దగ్గర ఉన్నదంతా మీదేనండి. మీరు అనుభవించి వదిలి పెట్టినదే నా దగ్గర ఉంది. నేను అంతే కదా ప్రపంచంలో మంచివారు, గొప్పవారు వద్దనుకుంటేనే మనకు దక్కుతుంది. కదా? ఉత్తములు అంత నాదేంటి మనకెందుకు ఉంటుంది? అందుకే సాధు ఉచ్చిష్టంకి మే సర్వం. నా దగ్గర ఉన్నదంతా మీలాంటి వాళ్ళు అనుభవించి విడిచిపెట్టినదే. అంటే మీ స్వామి. మరి అది మీకు ఇస్తే ఏమైతుంది? మీ సమయం మీకు జమాల్ అయిపోతుంది, మీ చేతి ఏముంది? అందుకే కిందది వారు సన్యాసులు కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వవలసిన పని లేదు. కానీ ఏమి ఇవ్వాలి అడగకుంటే కష్టం, అడగాలి ధర్మం అది. అందుకే కింద అది ఏమి ఇస్తాను ప్రాణాః, దారాః, సుతా, ప్రాణములు, భార్య, పిల్లలు, గృహము, సేవకులు, రాజ్యం, బలం, మహి, కోశం. ఇది సర్వం నివేదితం స్వామి మొత్తం మీకు అర్పిస్తున్నాను. ఇది సర్వం నివేదితం. అంటే అవన్నీ నాకెందుకయ్యా? రాజ్యం నాకెందుకు? సైన్యం నాకెందుకు? ఈ సంపద నాకెందుకు? వాటితో మాకేం పని? మాకు అర్హత లేదు, మేము బ్రాహ్మణులం అంటారా? ప్రశ్న ఏం లేదు మీకు నేను అర్హత ఎక్కడ ఉంది అంటున్నారు చూడండి సైనాపత్యంచ రాజ్యంచ దండనేతృత్వమేవచ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్ర విత్ అర్హతి. వేద శాస్త్రములు తెలిసినవాడు అన్నిటికీ పని చూస్తాడు. ఎన్నిటికి? సేనాపత్యం. వాడు సేనాపతి కావచ్చు, రాజ్యం రాజు కావచ్చు, దండ నేతృత్వం అంటే కోశాధికారి కావచ్చు. అలాగే సర్వలోకాధిపత్యం. సర్వలోకములకు ఆధిపత్యాన్ని పొందవద్దు. ఇవన్నీ వేదశాస్త్ర విత్ అర్హతి. అంటే. ఏం చదువుకున్నారా? పని చదువుకున్నారా? మీరెందుకు పనికి వస్తారంటావా ఇవాళ రేపటి? ఏం చెప్పాలి? అయినా పనికి వచ్చేది మేమే రా, మీరే పనికి రాని వాళ్ళు. మీరు ఎందుకు పనికి రారో ఆ పనికి వచ్చేది మేమే. అంటే మేము వద్దనుకుంటే మీరు తింటున్నారు.

అంటే చెప్పారు ఎందుకంటే వాస్తవంగా దండం అంటే సైన్యం కానీ ఆ మాట మొదలే వచ్చింది చేనాపత్యం మరి ఇంకేం చెప్తారు ఎందుకంటే చేనానిపత్యము వచ్చింది రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజాధ్య రాజ పదానికి అర్థం చెప్పుకోవాల్సింది తాత్పర్యం అదే చెప్పుకోవాలి. సైనాపత్యం వచ్చేసింది. రాజ్యాధికారం వచ్చింది. మరి ఏం మిగిలింది? కోశాధికారము గూఢచర్యం అంటాం కదా అవి ప్రభు వక్యాలు కోశదండయోహో. కృత పంచాంగ వినిర్ణయోనయః అంటాడు. అక్కడ కోశం అంటే ధనము, దండం అంటే సైన్యం. ఇక్కడ దండం అంటే సైన్యం అని చెప్పాలి వాస్తవంగా. కానీ ఆ మాట మొదలే చెప్పాడు. కాబట్టి ఉక్త ప్రాయత్వాత పరిశిష్టస్య అర్థ బోధనం క్రమః అని ఒక న్యాయం. మోజ అవ్వబడింది కాబట్టి ఇక మిగిలింది అదే అర్థం చెప్పుకోవాలి. ఉన్నదానికి మిగిలింది అర్థం చెప్పుకోవాలి. మిగిలింది కోసమే కాబట్టి అర్థం చెప్పుకోవాలి. తత్తైవానుగ్రహేన అన్నం భుంజతి చూడండి స్వమేవ బ్రాహ్మణో భుంతే స్వం వత్సే స్వం దదాతి త్యాగ్యు చెప్తున్నాడు ఒక్క బ్రాహ్మణుడే తన వస్తువును తాను తింటున్నాడు, తన ఇంట్లో తాను ఉంటున్నాడు, తన వస్తువును తాను ఇస్తున్నాడు. కానీ తస్యైవ అనుగ్రహేన అలాంటి బ్రహ్మజ్ఞాని యొక్క మహానుభావుని అనుగ్రహం తోటే ఇతరులు క్షత్రియాలే. అన్నం పుంజతే. వీరు దయ చూపితే అన్నం వాళ్ళు తింటున్నారు. అంటే బ్రాహ్మణుడు పెట్టిన దానినే మరోవాడు తింటున్నాడు. వశిష్టుడు ఉన్నాడు. కదా అగస్తుడు ఉన్నాడు. వీళ్ళంతా రాజు నేనే ఉంటానంటే ఎవరు కాదంటాడు? ప్రజలు పోయారండి. అందరూ వచ్చి ఇంకో రాజు చేయండి అని అడిగారు. ఇంకేం లేదు నేను ఉన్నాను కదా నేను ఉంటానండి. చెప్పండి. గౌరవన్న కాదంటారా? అనలేదే. పిలిపించి ఇచ్చాడు. అంటే వశిష్టుడు ఇస్తేనే భరతుడు రాజయ్యాడు. ప్రతి ఇష్టుడు ఒప్పుకుంటేనే రాముడు రాజయ్యాడు. అవునా కాదా? ఎవడు ఇచ్చాడు రాజ్యాన్ని? బ్రాహ్మణుడే ఇచ్చాడు. ఎవడు తింటాడు అన్నం? వాడు పెడితేనే తింటాడు. ఎందువల్ల? చాలా దూరం పోవాలి. పేరు మాత్రం పై పైనే ఉంటుంది. రహస్యం ఏమిటంటే అన్నం తినాలి అంటే పంట పండాలి. పంట పండాలి అంటే వర్షం రావాలి. వర్షం రావాలి అంటే యజ్ఞం చేయాలి. అది ఎవరు చేయాలి?

అయిపోయింది ఆ ఇది లేదు అనిపోయింది యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞ కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం బుద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అని చెప్పింది. అందువల్ల ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే తన వస్తువు తాను తింటున్నాడు, తన అన్నం తాను తింటున్నాడు, తన ఇంట్లో తాను ఉంటున్నాడు. తక్కిన వారందరూ వారు పెట్టిన దాన్ని తింటున్నారు. క్షత్రియాదులు తినేది ఎవరి సొత్తు అంటే బ్రాహ్మణుని సొత్తే వేరే వాళ్ళు తింటున్నారు. వీడు సంధ్యా విననం చేయలేదు వర్షాలు బంద్. సూర్య భగవానుడు రావాలి అతనికి రాగానే బందేహ నామ రాక్షసా వాళ్ళు వస్తారు ఈయనే అర్ఘ్య ప్రధానం ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడే ఆయనే బాగా వస్తాడు. ఆయన వచ్చి నీరు తీసుకొని కొరికిస్తాడు. కొరికిస్తే పండుతాడు పండితే మనం తింటాం. ఒడిదురుతున్నారు. అందుకే స్వమేవ బ్రాహ్మణః భుమ్తే ఇప్పుడు ఈ మాట చెప్పుకుంటే వీళ్ళంతా భగ భగ భగ భగ భగ మండుతారమ్మ బాబోయ్. ఏం చెప్పకుండానే మాట్లాడుతున్నారు. ఇంకా ఆస్తం మాట్లాడుతారు. ఈరోజు అబ్బో అబ్బో అబ్బో అబ్బో రేపటి నుంచి ఎల్లుండి నుంచి భాగవతం బ్యాన్ అంటారు. వాడు చెప్పలే ఎవరిది ఎవరు బ్యాన్ మను మనుస్మృతి. మనుస్మృతి బ్యాన్. చదవకూడదు చెప్పకూడదు ఎందుకంటే అందులో నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పాడు. దానికి అర్థం ఏంటి వాణిజలో చూడడానికి. అది మాత్రం అది వద్దు. క్షత్రియ బ్రాహ్మణ వైశ్వలు ఉన్నాయి కదా కాబట్టి మనస్ఫూర్తి బ్యాన్ ఇది అంటే ఇవ్వడదా అని ఆలోచించండి. కానీ కొంచెం మనస్సు బుద్ధి పెట్టి ఆలోచిస్తే వారి వారి కర్మలు వారు వారు సక్రమంగా ఆచరించినప్పుడే జగత్తంతా క్షేమంగా ఉంటుంది. మరి అలాంటి వారి చేత కర్మలు చేయించే వారెవడు? రాజు పరిపాలింప చేయాలి. కదా? మరి రాజుకు సమయోగుణంగా చెప్పి చేయించేది ప్రాశికుడే అంటే బ్రాహ్మణుడు. అందువల్ల తస్యైవానుగ్రహేన ఆ బ్రాహ్మణోత్తముని దయతోటే క్షత్రియాదయః అన్నం పుజ్యతే. క్షత్రియాదులు అన్నమును తింటున్నారు. యైహి ఈదృశీ భగవతః గతిహి ఆత్మవాదే ఏకాంతతః నిగమశిహి ప్రతిపాదితానాః మహానుభావి.

బావా, మీరు ఇలాంటి భగవత్ స్వరూప స్వభావాలను ఆత్మవాదాన్ని నిశ్చయంగా వేదములతో మాకు ప్రతిపాదించారు. తుష్యంతు అదభన కరుణాః స్వకృతేన అసలు ఇవ్వటానికి నాదంటూ ఏముంది అంటా ఇదే. ఇప్పుడు నేను మీకు ఇస్తే మీ వస్తువు మీకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పోయి అదేనా ఇద్దామంటే మళ్ళీ మాకు మమ్ములను సంసారం లాగుతున్నారని మీకు కోపబడి మేం చేస్తాం. మరి ఏమి ఇయ్యకుంటే మీకు సంతోషం కలగదు కదా మరి. ఏదైనా తీసుకోవాలి కదా. అంటే స్వామి ఇలాంటి సంసారంలో పడి బాధపడుతున్న ఇలాంటి మూర్ఖులకు ఇంతటి పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని కలిగించామే. అనుకొని మీరు సంతోషించండి. కదా అంటే మీరు చేసిన వాటితోటే మీరు సంతోషించండి. మీ సంతోషం సరిపడే పని మీరేం చేయలేం. ఏం చేద్దాం సంయాసంలోకి ఏం చేద్దాం? తత్వజ్ఞానం బ్రహ్మ సంసారం వాళ్ళైతే భార్య పిల్లలు ఉంటే ఓ వెయ్యో రెండు వేలో ఇస్తే ఆహా నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు వానకేమి ఇయ్యాలి. అలాగే అందుకే స్వామి మీరు చేసిన ఉపకారాన్ని మీరే తలుచుకొని మీరే వాటికి సంతోషించండి అని చెప్తున్నాడు. తుష్యంతో అదభ్ర కరుణాః స్వకృతేన మీరు చేసిన దానితోటే మీరు సంతోషించండి. ఎందుకు అదభర కరుణ. అనంతమైనటువంటి అద్దులేనటువంటి దయగర మహానుభావులు కాబట్టి కోనామ తత్ ప్రతికరోతి వినోద పాత్రం. ప్రపంచంలో జ్ఞానమును బోధించిన గురువుగారికి తగిన ప్రత్యుపకారం ఎవడు చేయగలడో మరి ఏం చేయవా అంటే వినోద పాత్రం అన్నాడు నేను కూడా చేయగలను ఏం చేస్తాను వినోదమా వినోదం అంటే ఏమిటి? అందుకే అది వినోదం కాదు అది వినోదం కాదు విన ఉదపాత్రం అంటే మీరు అర్ఘ్య పాత్ర సమర్పిస్తాం. ఎలా అని చేయండి గోసిటితో నీళ్ళు కృష్ణార్పణం యాదుర్గా సమన్ కన్ఫ్యూజ్ చేయాలని వినోద పాత్రం అని వినోద వినోదం వినోదం కాదు అది వీనా.

ఊదా పాత్రం అర్థం కాదు వ్యాధిని భాష అసలు భాగవతం అసలు అర్థం కాదు. సంస్కృతం నాకు వచ్చు నేను చెప్తాను అంటే నిండు గుండు సున్నా వస్తుంది. ఆయన వేటిని కలుపుతాడు అన్నాడా అంజనేయ ఆ మరి అనకుండా పోతాడు. ఇవన్నీ మంచి విషయాలు అయితే మనం ఇంత వివరంగా చెప్పుకుంటున్నాం చాలు ఇంతకన్నా అవసరం లేదు. వినోద పాత్రం అంటే విన ఉద పాత్రం అంటే అర్ఘ్యం అర్ఘ్యం ఇలా నీరు తోని పట్టుకొని దోహిడితో అర్ఘ్య ప్రధానం తప్ప మీకు మేము ఏమి ప్రతిపకారం చేయగలము ఏమి ఇవ్వగలము. వినోద పాత్రం అంటే ఆత్మ యోగ వతయః ఆదిరాజేన పూజితాః ఈ ప్రకారంగా సనకాదులు ఆత్మ యోగపతులు కదా. ఆత్మపతులు, యోగపతులు. అలాంటి మహానుభావులు ఆదిరాజేన పూజితాః పుృథిచక్రవర్తి తోటి ఆరాధించబడి శీలం తదీయం శంసంతః అతని స్వభావాన్ని ప్రశంసించి కే భూవన్. మిషతాం రుణాం అందరూ చూస్తూ ఉండగా వారు మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు అక్కడినించే వచ్చారు అక్కడికే పోయారు. వైన్యస్తు ధుర్యః మహతాం సౌస్థిత్య అధ్యాత్మ శిక్షయా తను వైన్యః అంటే వేనపుత్రుడు కదా? పురి జక్రవర్తి ఈ మహానుభావుడు మహతాన్ సంస్థిత్య మహానుభావుల యొక్క జ్ఞాన బోధ తోటి ఆధ్యాత్మ శిక్ష తోటి రాజ్యభారాన్ని ఆప్తగామమేవ ఆత్మానం మేనే ఆత్మన్యవస్థితః పరమాత్మలో ఉండి తనను ఆప్తకామః తనకన్నీ లభించాయి అనుకున్నాడు. అర్థమైందా? ఆశకు మూలం ఏమిటి? నాకు అది లేదు, నా కొరతే ఆశకు మూలం. నాకు అన్నీ ఉన్నాయి ఏంటి? ఇంకా ఆశ ఎక్కడిది? అందుకే ఆత్మకామమివ ఆత్మానం నేను అన్నీ పొందాను. నాకే కొరత లేదు. ఎందుకంటే నేనంటే శరీరం కాదు ఆత్మ. ఆత్మకు కావలసింది ఏమీ లేదు పరమాత్మ తప్ప. వాడు అక్కడే ఉన్నాడు. ఆలోచించండి. ఆత్మకు ఏం కావాలి? పరమాత్మ కావాలి. వాడు ఎక్కడ ఉన్నాడు? అందులోనే ఉన్నాడు. ఆత్మ అనండి పరమాత్మ కంటే భిన్నమైనది ఏది ఆత్మకు కావలసినది కాదు. కావలసిన పరమాత్మ ఆత్మలోనే ఉన్నాడు. మరి మనకి ఇంకేం కావాలి? అందుకే ఆత్మకామం.

నేను కోరుకున్న దాన్ని పొందాను అని కర్మానిచ యథాకాలం యథాదేశం యథాబలం అంటే ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఏ ఏ పనులు ఎంత శక్తితో చేయాలో యధోచితం తగిన రీతిగా అలాగే యధావిత్తం కదు డబ్బుకు అనుగుణంగా కూడా చేయాలి. 10 కోట్లు ఖర్చు ఉంది నువ్వు ఇక్కడ కోటి రూపాయలే ఉంది ఏం చేస్తావ్? అంత దగ్గర విత్త శాక్యంతు వజ్యేదన శాస్త్రం. డబ్బు విషయంలో ధనం విషయంలో మోసం చేయకూడదు, వంచన చేయకూడదు. ₹100 ఉన్నాయి అబ్బే లేవండి ఈ ఫైబల్ సహవరించుకోండి అయ్యగారు. దట్ ఇస్తాడు ఫైబల్ రికార్డు ఇస్తాడు. సరే ఇవే ఉన్నాయి. అది మోసమే. అలాగే ₹10 రూపాయలే ఉన్నాయి. ₹100 అప్పు తెచ్చి ఇచ్చాడు అది మోసమే. రెండు తప్పే. లేనివాడు ఉన్నట్టు ఇచ్చినా తప్పే ఉన్నవాడు లేనట్టు ఇచ్చినా తప్పే. ఇది సాక్ష్యమే అది సాక్ష్యమే. అంటే ఉన్నదానికి ఓపం చేయొద్దు. లేనిదాన్ని తేవద్దు ఉన్నదాన్ని దాతొద్దు. అందుకే అంటున్నాడు యధావిత్తం అతోత్ బ్రహ్మ తాత్కృతం. పరమాత్మను ప్రత్యక్షంగా చేసుకొని చేసుకున్న పనులన్నీ పరమాత్మకు అర్పిస్తూ బ్రహ్మ అంటే బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మార్జునౌ బ్రహ్మణాకృతం అని అన్నీ బ్రహ్మార్పణం పరమాత్మకు అర్పణంగా చేశాడు. ఫలం బ్రహ్మని విన్యస్య అదే అంటున్నాడు పని చేస్తున్నాడు. పరిత వద్దంటే ఎలాగయ్యా అంటే ఎవడు పని చేస్తే పరిత వాడికి ఇస్తాడు. వాడు చేస్తున్నాడు పని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఉంది వాడని వాడికే ఇద్దాం. ఫలం బ్రహ్మని విన్యస్య ఫలమును పరమాత్మ కర్పించి నిర్విషంగః దేని యందు ఆసక్తి లేకుండా. మరి ఆసక్తి లేదు కాబట్టి మరి ఎప్పుడైతే ఆసక్తి లేదో మనసే ఉంటుంది ఎక్కడ మనం పెట్టామా? కాదు సమాధిత సావధాన మనస్కుడై. ఏ పని చేస్తున్నప్పుడు మనస్సు ఆ పనిలోనే ఉంటుంది. మనస్సు పనిలోనే ఉంటుంది కానీ పని యొక్క పరిచయం మీద కాదు. ఫలితం వానికి మనస్సు పనిది. అంటే ఈ పని ఏం పనిది? తన పని కాదు. భగవత్ ఆజ్ఞయ భగవత్ కైంకర్య రూపం.

పరమాత్మ కైంకర్యమును ఎంత శ్రద్ధగా చేయాలో, ఎంత మనసు పెట్టి చేయాలో అంత శ్రద్ధగా చేస్తున్నారు. ఇలా. నిష్విసంగః సమాహితః కర్మాధ్యక్షంచ మన్వానః ఆత్మానం ప్రకృతేస్పరం. కర్మాధ్యక్షుడు అంటే అన్ని సమయాలో ఆత్మ అనుకోవాలి కదా మరి అంటే ఆత్మకు కర్తృత్వాభిమానం ఉందనా? ఇది కాదు అన్ని కర్మలకు వాడే అధ్యక్షుడుగా చెప్పబడేటువంటి జీవాత్మ ఆత్మ ఉందో అది ఆ ఆత్మ ప్రకృతే పరం. ప్రకృతి కంటే వేరు. అంటే శరీరమే ఆత్మ కాదు, శరీరము కంటే విడిగా ఆత్మ ఉంది అని తెలుసుకుంటే చాలు. శరీరము కంటే విడిగా ఆత్మ ఉన్నది అనుకున్నవాడు ఏ కోరికలు కోరడు. కదా? ఎందువల్ల? అన్ని కోరికలు దేనికోసం? శరీరం కోసమే ఆత్మ కోసమే ఉన్నాయా? ఏం లేదు. అందుకే శరీరము కంటే ఆత్మ అనుకుంటే చాలు కోరికలు. విరక్తి సహజంగానే పుడుతుంది కాబట్టి పరం మన్యం ప్రకృతే పరం గృహేసు వస్తమానోపి. సంసారంలో ఉన్నాడు, రాజ్యంలో ఉన్నాడు, అందులో సామ్రాజ్య శ్రియాన్వితః ముత్తయ్యులు కాదు ఆయనది. చక్రవర్తి అండి. అది కూడా సప్తద్వీపాధిపతి ఒకటి రెండు కాదు. కదా అలాంటి చక్రవర్తిగా ఉండి కూడా నాసజ్యతే ఇంద్రియార్ధేషు విషయములయందు ఏ మాత్రము ఆసక్తి కలిగి లేడు నిరహంమతిహి. అహంకారము లేదు, మమకారము లేదు. ఎలా ఉంటాడయ్యా రాజ్యంలో ఉండి, రాజ్యం చేస్తూ, ఇంట్లో ఉండి, అన్నీ అనుభవిస్తూ, అన్నీ చూస్తూ, అన్నీ చేస్తూ నీవేమీ నావి కావు, ఏది నాకు కాదు, ఎలా ఉంటాడయ్యా అంటే అర్ఖ అవ్వట్లేదు. సూర్య భగవానుడి లాగా నీళ్లలో ఉంటాడు, నిప్పులో ఉంటాడు, బురదలో ఉంటాడు, కనపడతాడు కదండీ. అందుకని అడుగుతున్నాయా? అన్నిట్లో ఉన్న సూర్యునికి ఏది అంటనట్టుగా ఇంత రాజ్యంలో సంసారంలో ఉన్న పుజకవర్తి కూడా ఏమి అంటలేదు. ఏవం అధ్యాత్మ యోగేన కర్మాణి అనుసమాచరం రీతిగా అధ్యాత్మ యోగంతో ఆయా కర్మలు ఆచరిస్తూ పుత్రానుత్పాదయామాస పంచ అతిథి ఆత్మ సమ్మతన అతిథి అంటే ఆయన భార్య పేరు చెప్పుకున్నాం కదా ఆ భార్య యందు పంచ

పుత్రాన్ ఐదుగురు పుత్రులు కలిగారు. ఇలాంటి వాళ్ళు ఆత్మ సమ్మతాన్. తమకు అనుగుణమైన వాళ్ళు. కదా తండ్రి మహాభక్తుడు, కొడుకు పరమానాస్త్రి వాడు. కాదు అలా కాకుండా ఆత్మ సమ్మతాన్ తన మహానుభావులు ఐగురు కుమారులు కలిగారు. విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హరియక్షుడు, ద్రవిణ, వృక. ఐదుగురు కుమారులు సర్వేషాం లోకపాలానం తథారైకః పురుదుర్గుణాన్ ఈ పురుచక్రవర్తి తాను చక్రవర్తిగా ఉండి సకల లోకపాలకుల గుణాలన్నీ తాను ఒక్కడే ధరించాడు. తానే అగ్ని, తానే వరుణుడు, తానే ఇంద్రుడు, తానే యముడు అని తానే చెప్తున్నాడు. గోపీహా జగత్ సృష్టి కాలేశ్వేశ్వే అచ్యుతాత్మకః ఆయా సమయంలో ఏ సమయంలో ఏమేమి కావాలో ఆయా సమయంలో వాటిని తీసుకున్నాడు వారిని ఇచ్చాడు అందరినీ కాపాడేలా అంటే అచ్యుతాత్మకః పరమాత్మ యందు మనస్సు పెట్టుకొని చేశాడు. మనోవాగృత్తిభిహి సౌమ్యైహి గుణైహి సమురంజయన్ ప్రజాః ప్రజలను తన గుణములతో రంజిపోయేశాడు ఎలా మనోవాకూర్తివి పైపైకి మాటలతో కాదు మనస్సుతోటి వాక్కుతోటి శరీరంతోటి త్రికరణములతో ప్రజలను సంతోషింపజేశాడు రంజింపజేశాడు కాబట్టే రాజేత్యధాతు నామధేయం అది కదా దానికి ఏం పేరు రాజు అని. రాజ అంటే ఏమిటి? రంజియ్య తీసి రాజ. రంజింప చేసే వాడిని రాజు అంటారు. ఎవరు ప్రజలను రంజింప చేస్తే వాడు రాజు. ఇలా రాజ అనేటువంటి నామాన్ని ఎలాగో సోమరాజైవ. ఆ పేరు వాడికి ఉంది. ఎవరికి? చంద్రునికి. చంద్రునికి రాజు అని పేరు. ఎందుకు? పని చేయలేదు. చంద్రుడు వస్తే అందరూ ఆ తల్లాగా బాగుందండి, ఏం చేయాలో బాగుందని అందరూ మురుస్తారు కదా. అందరినీ మురిపిస్తాడు కాబట్టి వాడికి పేరు చంద్రునికి రాజు అని. ఆ ఈయన చేస్తున్నారు కాబట్టి ఈయనకు కూడా అది పేరు రాదు అని. అందుకే సోమ జైవాపరః సూర్యవృద్ధి ఇవత్ సిజుజన్ గృణ్ణన్ తదపముశ్చ భువో వసు. అన్ని గుణాలు ఉన్నాయి అన్నావు కదా, చెప్తే ఎలా అని చెప్తున్నాడు. మొదలు రాజు ఈ పృథ్యచక్రవర్తి సూర్యుని లాగా ఊహ చేస్తున్నాడు. సూర్యుడు ఏం చేస్తాడు? నీరును తీసుకుంటాడు, మళ్ళీ వాటిని విడిచిపెడతాడు, అవసరమైనప్పుడు వేడిని ఇస్తాడు.

కదా చల్లగా ఉన్నప్పుడు వేడిస్తాడు. బాగా ఉన్నప్పుడు నీరు తీసుకుంటాడు. నీరు లేదు అని మళ్ళీ కురిపిస్తాడు. కదా సూర్యుడు సముద్రం జీడు తీసుకుని కురిపిస్తాడు. రాజు కూడా ప్రజాపాలనకు ఇబ్బందులు వస్తే అవసరంగా ప్రజల నుంచి తీసుకుంటాడు. పన్ను. పన్నుగా. డబ్బు తీసుకుంటాడు, ప్రజలకు అతివృష్టి అనావృష్టి లాంటి బాధలు వచ్చినప్పుడు తాను మళ్ళీ ఇస్తాడు. ఎందుకు తీసుకునేది? ఇవ్వడానికి. పన్ను తెగితే ఏమో పన్ను తెగితే ఏ కోసం ఇవ్వడానికి. చూడు నీ దగ్గర తీసుకుంటాడు మళ్ళీ ఇస్తాడు. రాజు పన్నుగా తీసుకుంటాడు అవసరం ఉన్నప్పుడు అవసరం ప్రజలకు ఉన్నప్పుడు తాను ఇస్తాడు. అలాగే ప్రతాపన్ కాస్త శాసనంతో ఆజ్ఞతో అనను తప్పింపజేస్తాడు తప్పు చేసినప్పుడు. ఏం చేయలేదు ఆనందింపజేస్తాడు. కాబట్టి కృత్య చక్రవర్తి సూర్యుడి లాగా ఉన్నాడు. దుర్ధర్సః తేజసేవ అగ్నిహి అగ్ని లాగా ఎవ్వరిని దగ్గరికి రానివ్వడు. అంటే తేజస్సు తోటి శత్రువులందరికీ అగ్నిహోత్రుడి లాగా ఉంటాడు. తేజస మహేంద్ర ఇవ దుర్జయః ఇంద్రుడిలాగా ఎవరి చేత జయింపబడనివాడు. తితిక్షయ ధరిత్రివ ఓర్పుకు భూమి వంటివాడు. ద్యోరివ అభిష్టతః నృణాం. ఆకాశం లాగా అడిగినవన్నీ ఇచ్చేటువంటివాడు. వర్షతిస్మ యథాకామం పర్జన్య ఇవ తర్షయన్. పర్జన్యుడి లాగా అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అందించేవాడు అదని వర్షం అంటాం. సముద్రైవ దుర్బోధః సముద్రం ఎదురుగానే ఉంటుంది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. అలాగే మహారాజ్ ఎదురుగానే ఉంటాడు ఆయన ఏమనుకుంటున్నాడో ఏం చేస్తాడో ఎవ్వడికి తెలియదు. సముద్రైవ దుర్బోధః సత్వేన అచలరాడివా ధైర్యంలో పర్వతం లాగా ఉంటాడు. ధర్మరాడి శిక్షాయాం తప్పు చేసిన వారిని శిక్షించడంలో యముడి లాగా ఉంటాడు. ధర్మ ధర్మరాడి వలెశ్చాయాం ఆశ్చర్యే ఐశ్వర్యే హిమవాని ఆశ్చర్యం అంటాడు తప్పు ఇక్కడ ఐశ్వర్యే హిమవానివా పాఠం ఇందులో ఆశ్చర్యం ఉంది కాదు ఐశ్వర్యంలో సంపదలో ఐశ్వర్యం ఉందా ఉంటే హిమవానివా అతను హిమవంతుడు లాగా ఉండాలి ఐశ్వర్యే హిమవానివా

కుబేరైవ కోశాధ్యః ధనంలో కుబేరుని లాగా గుప్త ఐశ్వర్య అని ఉండాలి. ఇది మగవన్ ఇందులో ఉజ్జరు ఒకటే గుప్తార్ధః వరుణో యథా ధనమును దాచి పెట్టడంలో ఎవరు వరుణుడు అందుకే వాడు నీడు కదా నీడు దాచి పెడతాడు అని ఎవడు ఇస్తాడు అందుకే ధనం నిలువ ఉండాలంటే వరుణ జపం చేయాలి. ధనం రావాలంటే కుబేరుడిది, వచ్చిన డబ్బు నిల్వ ఉండాలంటే గొడవ జగం చేయాలి. అందుకే వరుణోయథ మాతరిస్వేవ సర్వాత్మా వాయువులాగా అందరిలోనూ ఉంటాడు అంటే అంతటా తిరుగుతున్నాడు అన్నమాట. బలేన సాహస ఓజస బలముతోటి సాహసుతోటి ఓజస అంటే శరీర బలము మనోబలము ఇంద్రియ బలము. ఇలా మూడి తోటి వాయువు లాగా ఉంటాడు. అవిశత్యతయా దేవః భగవాన్ భూతరాడిగా ఎవ్వరూ దగ్గరికి రాకుండా ఎవ్వరిని ఎవ్వరూ అట్లా చూడగానే దూరంగా పోతారే ఎవరాయన భూతరాట్ అంటే రుద్రుడు శంకరుడు. అంటే శంకరుడు శంకరుడు కాబట్టి అందరూ పోతారు. కానీ స్మశానంలో భూత ప్రకృతి జరుపుకొని నాట్యం చేస్తుంటే ఎవరైనా ఆ వైపు చూస్తారా బాబోయ్ నాయనా నువ్వు వద్దు నీ భజన వద్దు దూరంగా పోతాను. సరే ఎవ్వరూ దరిజే ఉండటానికి శంకరుడి లాగా ఉంటాడు పూతరారివా కందర్ప ఐవ సౌందర్యే సౌందర్యంలో భగవధువుడి లాగా ఉంటాడు. మనస్వి మురుగలాడివా పౌరుషంలో సింహం లాగా ఉంటాడు. వాత్సల్యే మనువత్ ప్రేమలో దయలో సాక్షాత్తు మనువు లాగా ఉంటాడు. ప్రభుత్వే భగవానయః శాసించటంలో యోగక్షేమం కల్పించటంలో సాక్షాత్తు బ్రహ్మ లాగా ఉంటాడు. బృహస్పతిహి బ్రహ్మవాదే బుద్ధిలో వేదవాదంలో గురువు లాగా ఉంటాడు. ఆత్మవత్వే స్వయం హరిహి ఆత్మజ్ఞానంలో ఆత్మ స్వరూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. క్రియ ప్రత్యయ తీరాభ్యంత ఉన్నా అతనికి వినయం ఉంది.

క్రియ సిగ్గుపడతాడు, ప్రశ్రయం, వినయము, శీలము, సౌశీల్యము వీటితోటి ఆత్మతుల్యః పరోద్యమి. ఇతరులకు ఏదైనా కావలసి వస్తే అది తనకు కావాల్సి ఉంటే ఎలా కష్టపడి దాన్ని పొందుతాడో ఇతరులకు కూడా దాన్ని అలాగే. తనకే కావాలని వాడికి ఇస్తాడు. పరోద్యమః పరోద్యమే ఆత్మ తుల్యః గమనించాలి. కీర్త్య ఊర్ధ్వ గీతయా కుంభిహి త్రైలోక్యే తత్వ తత్రః ఇన్ని ఉత్తమ గుణములతోటి. గురు చక్రవర్తి తన కీర్తిని మూడు లోకాలలో వ్యాపింపచేశాడు. అంటే ఊర్స గీత ఇక్కడ కాదు అక్కడ పాడుతున్నారు. దీని ఇక్కడ ఒప్పుకున్నాడు నో అన్నాడు కదా నా ముందు నన్ను పొగడొద్దు అన్నాడు ముందే చెప్పాడు ఒకటే మాట. అందుకే దయతో పొగడని ఇక్కడ అక్కడ పొగుడుతున్నారు. ఇలా మూడు లోకాలలో త్రైలోక్య రక్షత్రః ప్రవిష్ట కర్ణ రంధ్రేషు స్త్రీణాం రామః సతామివః స్త్రీణాం రామః సతామివ సతాం రామైవ స్త్రీణాం సత్పురుషులందరికీ ఎలా రాముడు ఆరాజ్యుడు, రాజ్యం మొత్తంలో అందరికీ పురుషక్రవర్తి ఆరాజ్యుడు. ఇలా కరణరంధ్ర ఎటు వచ్చి ప్రతి వారి చెవిలో పడ్డాడు. ఇక్కడ స్త్రీలు ఎందుకు అంటున్నారు అంటే సౌందర్యాన్ని బట్టి స్త్రీలు తలుచుకుంటారు. సౌశీల్యాన్ని బట్టి ప్రజలు తలుచుకుంటారు. పరాక్రమాన్ని శత్రువులు తలుచుకుంటారు. యాచకులు దానాన్ని తలుచుకుంటారు. కదా కదా ఇక ఎవరెవరికి ఏమేమి కావాలో. అంటే అన్ని రకముల ప్రజల చెవులలో పడ్డారు. ఎలాగుంటే రామయ్య వారు. అంటే తన కాలంలో తన రాజ్యంలో ప్రతి వాని చెవి అంటే ఏ ఒక్కడి చెవులో వదులు పడకుండా అందరి చెవుల్లో ఉన్నవాడు ఒక రాముడే. రాముడిలాగా వ్యాపించిన వాడు ఇంకొకడు లేడు రాజ్యంలో. రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథా. రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రజాపతి అంటాడు వాడు మీకు. ఎక్కడ చూసినా రామ రామ రామ తప్ప ఇంకో మాట లేదు. మొత్తం జగత్తు రాముడు రాజ్యం ఏలుతున్నప్పుడు ఇంకొక ఊరి పేరు లేదు. చెప్పాం కదా నాభ్యశంసన్ పరస్పరం రామస్యార్ధే మనస్పినః రాముడు వింటే ఎక్కడ బాధపడతాడు అని ద్వేషం వైరం ఉన్నా ఎవరు కొట్లాడుకోలేరు. వారికి తెలిస్తే అయ్యో నా పై ఒక రాసు నా ఆయన ఏడుస్తాడయ్యా రాసు బార్వత వద్దండి. మనం అన్నీ మర్చిపోదాం. రాజు కోసం ప్రజలు వైరాన్ని మానుకున్నారు. ఇప్పటి కాలంలో రాజు కోసమే వైరాన్ని చేసుకుంటున్నారు. ఆలోచించండి ఎంత ఏడదండి కొట్టాలి అంటే రాజు కోసమే కదా.

లేదు లేదు. అందువల్ల ప్రతివాడి చెవులలో పడ్డవాడు రాముడు. అలా పురుష చక్రవర్తి కూడా అందరికీ సమ్మధుడు అయ్యాడు. సర్వజన అభిరాముడుగా సర్వజన రంజకుడుగా రాజుగా ప్రసిద్ధి పొంది రాజ్యాన్ని పరిపాలించాడు అన్నమాట. ఇది వాస్తవం ఇది వేలా వేస్తావుందా? వేలినా రోగులు విప్రేషు విక్షక్యేన అనువర్తికు. ఇది ఒక వాక్యం గోగులు విక్రేషు విక్షక్యేన అనువర్తికు. ఓ ఎక్కువ నడుతుంది ఇందులో లేదు. ఒకటి ఎక్కువ ఉంది ఇక్కడ. ఒక రోగం ఉంది ఎక్కువ. మంచిదే ఓకే మంచిదే అక్కడ ఆ మాదిరిగా పరమాత్మ పరమాత్మ అనుసరించేటువంటి వారి యందు వారి యందు గో గురు విపరీతు గోవుల యందు గురువు యందు బ్రాహ్మణుల యందు భక్తితో అలా వ్యవహరించాడు అని అర్థం. విశేష పరిశ్వాస పరిశ్వాస అనుసరించేటువంటి భక్తులలో అన్నమాట. విశేష పరిశ్వాస పరమాత్మ శ్రీమన్నారుడే. శ్రీమన్నారుడు అనుసరించేటువంటి భక్తుల విషయంలో, గోవుల విషయంలో, గురువుల విషయంలో, బ్రాహ్మణుల విషయంలో భక్తితో అలా రంజి పనిచేశాడు అని అర్థం అట్లా. జో కొన్ని శ్లోకాలు ఉండవు గీతా ప్రస్తుతం దాంట్లో కొన్ని ఉండవు. అదే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇట్లా ఉంది. అటు ఇటు వేయకుండా ఎక్కడో ఇది మీ గీత తీసుకోవచ్చు. ఇక్కడ విశేషంగా ఉంటుంది కదా. కానీ అందులో బాధ ఏంటంటే చాలా తప్పులు ఉన్నాయి. అదే ఐశ్వర్య అచ్చు తప్పులు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు జయించే సున్నా జయించారు. హడావుడి అయింది. ఇంకా ప్రూఫ్ లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ అనుస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః అయ్యా రేపు కాదు చెలవు పెద్ద పెళ్ళికి పోతున్నాం. అదే మా కరినా కరినా కరినా అది ఒక మట్టి అరే ఇప్పుడు ఉంది.

Benedictory verse (mangalacharana): 'I take refuge at the feet of Ramanuja, the devoted one, the culmination of the ocean of grace. Mother, father, consort, children, wealth - all that is ordained in my lineage - I bow at the lotus feet of the first acharya of our lineage, the glory of our kula, Sriman Ramanujacharya. I bow to Bhootapuri's great lineage - to Bhaktanatha, Shri Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-renu, Parakala Yatindra, Mitran, Shrimat Parankusha Muni - I bow to them all constantly.'

Benedictory verse continued: 'Born in Kanya nakshatra, ornament of the Vathula kula - the divine son of Shrirangary Guru - I worship Shadagopa (Nammalvar).' Obeisance to our teachers (asmad gurubhyo namah). Beloved devotees, what is the difference (vyavadhana) between the Paramatma and the jivatma? The Paramatma has ashta-gunas (eight qualities). The jivatma also has eight qualities. Yet both dwell in the same place. 'Both are in the cave of the heart (guha)' - the Paramatma is in the heart's cave and so is the jivatma. And within the jivatma...

We saw an elephant, a large leopard, a lion, horses, mansions - everything was there. When the eyes open, none of these are present. Friend, just as these things vanish when one wakes up, so too when knowledge (jnana) arises, these things (of samsara) also vanish. What exists in the dream-state does not exist in the waking state. Similarly, what exists in the state of ignorance does not exist in the state of knowledge (jnana-avastha)...

Only when samskara (impressions) exist does one take on a upadhi (limiting adjunct) and appear as that. When the upadhi perishes - when the body is gone, when the samskara is gone - none of these remain. Only when there are purvajanma vasanas (past-life impressions) do body, senses, objects, their relationship, experience, and samsara exist. When that samskara exists, this samsara exists. And when does that samskara exist?

But as long as our relationship with the body continues, we do not recognise this. We keep seeing a difference that does not truly exist. 'Indriyaih vishayakrishttaih akshiptam dhyayatam manah tetchanam harate buddhih stambhasya stambhastoyamiva haradat' - these sense organs, attracted by their respective objects, agitate the mind already inclined toward those objects. [ASR note: the verse is being quoted and then explained.] This same verse was already mentioned before...

'Chetanam harate buddhe' - the chetana (consciousness/discriminative awareness) of the buddhi (intellect) - meaning, the knowledge 'the atma is separate, the body is separate, and none of these pertain to the atma' - this knowledge that the buddhi should have: Prakriti being separate, the atma - the jivatma dwelling in the Paramatma as its atma - this is jnana. Where must this knowledge reside? In the buddhi. If the buddhi is sound, that is sufficient. But...

That is to say: 'I am saying - go corrupt yourself and you will be fine.' 'I got corrupted - you get corrupted too.' What do we become? We look around to see who will push us just a little. We outwardly say 'We are observing Ekadashi' - but inside we are waiting for someone to force us to eat. 'No such thing exists' - that's what we say in public. But if anyone asks...

Not just the mind - beginning with attraction to objects, it drags even the buddhi (intellect) into them. The illustration for this is 'stambhastoyami' - this secret is understood by one who walks on the bank of a well-irrigated field. The water comes rushing suddenly and powerfully. When pulled like that, even the bank breaks and one falls in. Similarly, sense objects pull the mind, and through the mind, even the intellect is dragged along...

'Jnanabhramsah' - when memory (smriti) is lost, jnana (true knowledge) is lost. 'Jnanabhramsah tadrobham chalayah pravuh atmaapannavam' - this loss of jnana is what veils the knowledge of the atma's own svarupa (true nature) and svabhava (characteristic qualities). Jnana covers the atma. When jnana is present, the atma's svarupa becomes known. Without jnana it is not known. The name for the atma as the adhikarana (substratum) of jnana - the text describes. What is the atma?

The greatest delusion - the greatest calamity - is to find things other than the atma to be pleasurable. What diverts us from our true path? 'Anyatya preyatvam' - finding something other than what is truly ours - the Paramatma - to be dear. We go to a temple because the music is pleasant, we sit in a gathering, take prasadam - but what is our real purpose? The music was good, the prasadam was nice...

That is, 'sense objects - indriyartha - those are the very objects.' To think only about sense objects and sense organs - 'ayyo, how can we eat like this? What good is eating if the salt and spice are not right?' Then why eat? For the salt-spice to be good. And why food at all? 'Ahara parikirtitah' - the Skanda Purana says food (ahara) is for sustaining the body (sharira yatra nirvaha).

Why do we live? To eat - so goes the logic that puts eating before living. But in truth, eating is for surviving, and surviving is for realising the Paramatma. We live without knowing our own svarupa (true nature). 'Arthendriyartha abhidhyanam sarvarthaapannavam' - this is our operating principle, as it were. Constantly meditating on sense objects brings the ruin of everything - all the secrets of spiritual life...

Whether sorrow or joy comes - whatever the Paramatma's dispensation - we do not know what to do with it. The temple is right there - we go to the temple and look around. He describes it: in Kali Yuga, people go to temples for three purposes - three types, three reasons. All are called 'mahasanas' - including those who go because food is not available outside...

The company of samsaris (worldly people) ruins all four purusharthas (goals of life). One must practise dharma. 'Don't do that work - I'll give you a lakh rupees; practise your dharma.' That destroys dharma. If we ourselves have some desire, we spend money without anyone telling us. 'Why tell me - tell me what you need,' we say. He gives money - and he does not do so without a reason...

There is no harm to moksha - the permanent, indestructible moksha also moves away from us. 'Traivargam' means dharma, artha, kama - these will anyway go. They are not eternal. When even eternal moksha is slipping away from us, do the non-eternal things even need to be mentioned separately? 'Atyantikataaya ishyate traivargah arthah yato nityam' - these three goals are pursued for a purpose which is ultimately temporary...

There must be some conditions. I have two goats near me - they always stay with me. Whether I am near or far - if anyone harms my goats, I will go with them too, and if you cannot protect them. The two are always with me. As long as I live, I will drink ghee and not eat rice. The third [condition]...

He lay down searching - could not find the goat; no clouds appeared; rain came. In the rush, he could not catch it properly, was not careful. Going fast, the goat disappeared and he was left exposed. Urvashi departed. Was this true love? The one who left like that - Urvashi - he searched for her through trees, hills, anthills, and rivers...

This sanga (company and attachment) - a man's delusion about a woman, a woman's delusion about a man - there is no greater hell than this. There is no separate Yamaloka - the union of man and woman itself has been called hell. Why? Because it pushes svarga (i.e., moksha) far away from us. And what else is hell if not that which keeps moksha away? And what is svarga if not moksha?

Without knowing the shastra one cannot understand this. 'Guna vyatikar' - what does that mean? 'Guna vaishamyam' - inequality/imbalance of the gunas. That is what srishti (creation) is. Creation begins when the three gunas - sattva, rajas, and tamas - become unequal. When they are in perfect equilibrium that is pralaya (dissolution) - 'guna-samya = pralaya; guna-vyatikar = srishti.' In our bodies too all three gunas are present...

That which is destroyed by the Paramatma - in the form of kala (time), in another form, in yet another form - He removes everything. At one time we exult, jump, aspire greatly - and after some time, what becomes of all that? We understand: 'We desired needlessly and foolishly. We thought these things were great.' That is, these objects and pleasures...

'Tama vaigi sosmi' - now he says it more clearly: 'I am of the nature of God (Bhagavad-atma).' 'Aham bhagavadatmakah' - this is the same as what the advaitin says: 'aham brahmasmi - I am Brahman.' This very 'aham brahmasmi' is being explained here. In what sense is 'aham brahmasmi'? 'Tattvam nrendrah jagatam atha sat pushanchha' - among all sthaavara (immovable) and jangama (moving) beings...

'What a fool I am - for the sake of the Hamsah (the swan-like Supreme Soul), I am dying through so many difficulties.' I cannot go outside, I cannot stay inside, I cannot sit where I am, I cannot stand, I cannot look. Nothing is visible, nothing audible - everything is suffering. Everything comes and goes. Sitting in such a thorny thicket and saying 'I am fine' - what a wretch, what an ignoble person! The atma suffers. The suffering the atma undergoes...

'I, I' - who am I? I belong to the Paramatma. In truth I am jnana-svaroopah (of the nature of pure consciousness). For me there is no body, no senses, no objects, no samsara, no moha (delusion), no suffering, no cold, no heat - none of these. Why? Because the Paramatma, in whom none of these exist, dwells within me. Or simply: the Paramatma who created all these things is near me. Since He is with me...

'Brahmatmakoasmi' - this realisation arises. When does it arise? When attachment to sense objects (vishaya sanga) departs. When the mind, being attracted to sense objects through the senses, no longer drags the buddhi along with it - when we can maintain distance from all that - then the svarupa 'paramatma atmakoham' (I am, with the Paramatma as my Atma) becomes known. 'Pratyaksha gasti bhagavan...' [ASR unclear - likely elaborating on direct experience of the Lord].

When this vishaya-jnana (knowledge of sense objects) departs - true jnana is lost. Without buddhi: what is present appears absent, what is absent appears present. Just as a snake is imagined in a rope (danda pamu buddhi) - maya projects what is not there as existing, and what exists as non-existent. 'Vega leni chota' - where there is no such force of delusion, this maya-svarupa becomes vivid and manifest. 'Tam nitya mukta parishuddha vibuddha tattva...' [the verse about the eternally free, pure, and awakened Reality].

This is something we must pray every day as a refuge. 'I have no defects. The Paramatma who dwells within me - He is nitya (eternal) - so the atma is nitya. He is nitya mukta (eternally liberated) - so I am mukta. He is parishuddha (perfectly pure) - so I am parishuddha. He is vibuddha (fully awakened) - so I am vibuddha.' But the jivatma dwelling within (antara) in the Paramatma...

Therefore the rebuke applies to those called 'riktamatayah' - those who think in terms of the void (shunya). What kind of faith is that - blind faith, indeed. Who has blind faith? Those who believe what does not exist to be real - are they the fools? Or those who believe what truly exists to be real - who are the fools? That is why they have been given the label 'riktamatayah' - those who hold to emptiness. Those who deny what exists...

Therefore - of such a Vasudeva, at whose lotus feet devotion destroys the accumulation of countless births of impurities - serve that Vasudeva, dear one. No suffering will remain for you. 'Vaasudevam kurushroo mahaniha bhavarnavam apraveshat shadvorja nakranaktram asukhenachiteershanti' - behold! Great souls find the ocean of samsara (bhava-arnava) almost impossible to cross without taking refuge...

Take refuge in God; take refuge at God's feet; constantly meditate on them - you will easily cross the samsara, dear one - this was the teaching given. 'Maitreyah uvaca sayevam brahmaputrena kumarena atmamedhasayi prakaram' - following the instruction of Sanatkumara, the son of Brahma, who is 'atmamedha' - one endowed with knowledge of the atma (self-knowledge)...

That is why I say, dear one - 'sadhu uchchistham hi me sarvam' - everything I have is yours. What I have is only what you noble souls have left behind. That is all I am. It is so - what great souls don't want comes to the rest of us. Is it not? What the excellent leave behind - that falls to our share. So 'sadhu uchchistham hi me sarvam' - everything I have is the uchchishtam (remnant) of great souls like you.

[ASR unclear - paragraph appears extensively garbled with repeated 'rajaadhya' phrases.] The mention here is of danda (army/command) - 'senapatiamvashcha' - the word 'senapatiamva' came first. [ASR unclear - likely describing the qualities of an ideal king from Bhagavatam Canto 4, drawing from the Prithu narrative, discussing royal governance and the proper use of authority.]

It is concluded - 'yajnat bhavati parjanyah yajna karma samudbhavah karma brahmodbhavam buddhi brahma akshara samudbhavam' - so it is stated. Therefore a brahmin alone eats truly his own food and lives in his own home. All others eat what is given to them - they live in what others have provided.

'Baava (brother-in-law, used as a respectful address) - you have firmly established for us, through the Vedas, the nature and qualities of the Paramatma and the doctrine of the atma. Tushyantu adabha karunah svakrtena' - what is mine to give in return? Truly nothing. If I give you something now, it is only giving you your own property back. And if I were to give it back - you might be displeased, thinking it is pulling you back toward samsara...

[ASR unclear] - ordinary language cannot capture this. The Bhagavata itself is not understood merely by knowing Sanskrit - if one who knows Sanskrit says 'I will explain it,' he produces a perfect zero. What connections does he make? Did he say 'Anjaneya'? Well, if not, he misses. All these good things - we discuss them in such detail here - that is sufficient; nothing more is needed. 'Vinoda patra' - worthy of hearing...

'I have obtained what I sought.' 'Karmani cha yathakalam yadhadesham yathubalam' - at the right time, in the right place, with the right strength - 'yathochitam' - in appropriate measure. Also 'yathaavittam' - in accordance with one's financial capacity. If a task costs 10 crores but you have only 1 crore - what do you do? 'Vitta shakyam tu vajrena shastra...' - the shastra says: do according to your means (vitta-shakya).

With the same care and attentiveness that one ought to bring to serving the Paramatma - with that same sincerity - he performs the service. 'Nishvisangah samaahitah karmaadhyakshanca manvaanah atmanam prakrteh param' - 'karmaadhyaksha' - should the atma be understood as the superintendent of all karma? Does this imply the atma has the doer-ego (kartritva-abhimana)? No - the one described as the supervisor of all actions is...

Five sons were born to Prithu Chakravarti. Such sons are 'atmasammataan' - fitting for him, reflecting his own noble nature. The father was a great devotee - would the son be a complete atheist? No - 'atmasammataan' - five great sons were born. Vijitashva, Dhumrakesha, Hariyaksha, Dravina, Vrika - these five sons. 'Sarvesham lokapalanam tatharaika...' - they were equal to the guardians of all the world-quarters (lokapalas)...

When it is cold, He provides warmth. When there is need, He draws up water. When there is no water, He causes rain. The sun takes up water from the ocean and causes rain. A king too, for the welfare of his people, when necessary, collects from the people - as tax (panu). He takes revenue in the form of money, and when people face excessive rains (ativrishti), droughts (anaavrishti), and such calamities...

'Kubereiva koshadhyah' - in wealth-management, like Kubera. 'Gupta aishvarya' - wealth must be kept hidden. 'Idam magavan, ujjaru - guptardhah varunah yatha' - in concealing wealth, like Varuna. Water is hidden (by the earth) and concealed - 'who gives it?' - that is why to keep stored wealth secure, one worships Varuna. For wealth to come - Kubera's grace; for wealth already received to stay - that is Varuna's domain...

He feels shame at any wrong action - with 'prashrayam vinayam sheelam saushilyam' (humility, good character, conduct, grace) - 'atmatulyah paroddyamih' - whatever others need, just as he would work hard to obtain what is needed for himself, so too for others. He gives what a person needs as if that person needs it exactly as much as he himself would. 'Paroddyamah paroddyame atmatulyah' - note this. 'Kirtya urdhva geetaya kumbhih trailokye...' - his fame rises over the three worlds...

No, no. Therefore Rama's name fell into every ear. Similarly, Prithu Chakravarti too became universally beloved (sarvajaana-sammata), universally delightful - like Rama - and so he governed the kingdom. This is truth - 'vipreshu vikshakyen anuvartiku' - this is one statement. [ASR partially garbled - likely describing the king's devotion to and dependence on brahmins, from Bhagavatam Canto 4.]