అజామిళుని ముక్తి: నామ స్మరణతో ధర్మం మరియు మోక్షం
Ajamila's Redemption: Dharma and Liberation by Name
అజామిళుని ముక్తి - దివ్య దూతల వాదన విన్న తర్వాత శుద్ధ వైరాగ్యం కలిగి, సమస్త బంధాలు వదిలి హరిద్వారానికి వెళ్ళి నామ సంకీర్తన చేశాడు. విష్ణు దూతలను మళ్ళీ చూసి వందనం చేసి ముక్తి పొందాడు. మరణ సమయంలో పుత్రుని పేరు 'నారాయణా!' అని పిలవడం కూడా అనంతమైన ముక్తి శక్తి కలిగి ఉంటుందని ముఖ్య సందేశం.
Ajamila's redemption unfolds - having heard the debate between the divine messengers, he attains suddha-vairagya (pure detachment), abandons all worldly connections, proceeds to Haridwar, and practices nama-sankirtana. He sees the Vishnu-dutas again, bows to them, and is liberated. The key teaching: the Name of the Lord chanted even unintentionally (as Ajamila called his son "Narayana" at death) carries immeasurable liberating power.
మహా శిఖరాయు వదయస్పన్యాభిభూతిపర్వం యదీవ నియమేన మదన్వయామ్ ఆద్యత్యన కులపతే కులాభిరామం శ్రీమత్సనంగ్రీవరం ప్రణమాభిమూర్ఘ్నా భూతంబరస్య మహదాత్వయ భక్తనాధ శ్రీవస్తిసార కులశేఖర యోగివాహా భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాత్ శ్రీమత్పరాం పుచపునిం తడసోస్మి నిత్యం వసుదేవ పుతం దేవం కంతు చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం ముందే జగద్గురుం అతి పుష్ప సంకాశం హార నూపుర సోహితం రత్న కెంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీత కీమూత సన్నిభం యాజవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సింయుక్తం పూర్ణ చంద్ర నిపానం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదక్షం వరమాలా విరాజితం శెంకచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార చందనం యుక్తం చారుహాసం సులోహితం వరిహి పించ్యావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేశ యుక్తం సీతాంబర సులోహితం అవాస్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంత కుంకుమాం కరవర్షకం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ స్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమన వ్యాసం వశిష్ట నస్తారం చిత్తే పౌత్రం జన్మజం పరాజరాత్మయం బుద్ధే సుకతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరిషయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత దుశ్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేచి తన్మయతయా సరవోభినేదుస్తం సర్వభూత ఉదయం మునిమానసోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల దులభూషణం
శ్రీ రంగాదియ గురు పుత్రం గడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధులారా గ్రామీణుడు జరిగిన దానిదంతా స్పష్టంగా చూసినవాడు కాబట్టి ఈ దూతలు ఆ దూతలు పరస్పరం మాట్లాడుతున్నటువంటి మాటలతో భగవత్ తత్వాన్ని మనసులోకి ఎక్కించుకున్నారు. ఒక్కసారి పిల్లవాని పేరుతో స్వామిని పిలిస్తేనే ఇంతటి అనుభవం ఉన్నది అంటే ఇక నిరంతరం అలాంటి మహానుభావుడిని ధ్యానం చేస్తే స్మరిస్తే కీర్తిస్తే కలిగేటువంటి ఫలితం మన మనోవాక్యులకు అందరిది ఇంతకాలం ఎంతటి అజ్ఞానంలో మనం ఉన్నాం, ఒకసారి మొత్తం సింహావలోకరణ చేసుకొని అన్నిటిని ఇంచుమించు విడిచిపెట్టి ఇత్తం జ్ఞాత సునిర్వేదః అంటాడు ఇలా. మహానుభావుడు వైరాగ్యం కలిగించింది, సంసారము ఇంతకాలం తాను ఎలాంటి భ్రమలో ఉన్నాడో అర్థం చేసుకున్నారు. అలాంటివి క్షణ సంగేన సాధుషు చూశారా? చెప్పే విధానం అది. విరక్తి ఎందుకు కలిగింది అంటే సాధుషు క్షణ సంగేన. మంచి వారితో ఒక్క క్షణ కాలం. అంటే వారి దరిదాపులో ఉన్నాడు, వారితో ఇతను కలవలేదు, వారితో మాట్లాడలేదు, వారి మాటలు విన్నాడు. యమదూతలతో వారు మాట్లాడుతుండగా విన్నాడు అంతే. అది కూడా క్షణకాలమే. క్షణకాలము వారి సమాగమం తోటే ఈ మహానుభావునికి జాత సునిర్వేదః. వైరాగ్యము. ఉత్తమ వైరాగ్యం కాదు సునిర్వేదః మంచి వైరాగ్యం కలిగింది. మంచి అంటే నిశ్చరమైన మళ్ళీ మనకు అవుతుంది పొద్దున్న లేచినప్పటినుంచి కడుపునేలోపు 100 సార్లు వ్యక్తి కలుగుతుంది ఓ 200 సార్లు అది వ్యక్తి కలుగుతుంది.
కదా అలాంటిది కాదు జాత సునిర్వేద చక్కని వైరాగ్యం కలిగి గంగా ద్వారముపేయాయ ముక్త సర్వానుబంధనం అన్ని సాంసారికమైనటువంటి అన్ని విషయములను విడిచిపెట్టి గంగాద్వారం అంటే మన పాటలో హరిద్వారం అంటారు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అక్కడికి చేరుకున్నాడు. తతస్మిన్ దేవసదనే ఆసీనః యోగమాత్రితః అలా పరమ పుణ్యక్షేత్రంలో ఈ మహానుభావుడు కూర్చొని యోగాన్ని అచ్చి ప్రత్యాపృతేంద్రియ గ్రామః యోజ మన ఆత్మ నియమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అంటామే ఇలా ప్రత్యాహారం అంటే ఇంద్రియములను విషయముల నుండి వెనక్కు మరలించుట. కూర్మోంగానీవ సర్వ సర్గిత కావేలు ఆపద వచ్చినప్పుడు తన అవయవాలను ఎలా లోపటికి ముడుచుకుంటుందో మనకు ఆపద ఏది ప్రకృతే పెద్ద ఆపద. కదా లేని దాన్ని ఉన్నట్టు కాని దాన్ని అయినట్టు దుఃఖాన్ని సుఖముగా క్షణికాన్ని నిత్యముగా భ్రమింపజేసి మనను కుడిగుండంలో ముంచేది కాబట్టి దాని నుండి మనం ఇంద్రియానకు తెప్పించాలి ఆ పని చేసి ఈ మహానుభావుడు యోజ మన ఆత్మని మనస్సును ఆత్మలో నియోగించాడు నిలిపాడు అన్న మాట. తతో గుణేభ్యః ఆత్మానం విజిద్య దాని తర్వాత ఈ మనస్సును ఆత్మలో నిలిపి గుణములను అంటే సత్వం ప్రజః సమః అనేటువంటి గుణత్రయము నుండి కూడా మనస్సును వెనక్కు లాగి వియుజ్య అదేంట ఆత్మ సమాధిన అంటే ఆత్మలో పరమాత్మను నిలిపి చెప్పాలంటే పరమాత్మలో ఆత్మను నిలిపి సత్వర జత్త ముగుణాల నుండి తాను పూర్తిగా దూరమైపోయి యుజుజే భగవద్ధామిని బ్రహ్మణి అనుభవాత్మని పరంధామం అంటాం పరమ పదం అంటాం. అది ఎలాంటిది అనుభవాత్మ అంటే అనుభవమే.
స్వరూపముగా కలది. పరమాత్మ ఎలా ఉంటాడో ఏం చెప్తాం? ఎలా ఉంటాడో సాక్షాత్కరించుకుంటేనే అర్థమవుతుంది. యతో వాచోనివర్తంతే అప్రాప్య మనసాసహ గదా వాక్కులు అలాగే మనస్సు ఇంద్రియములు అనుభవాలు ఇవేవి అక్కడ లేకపోతే పోవు ఇవ్వు అంటాం కానీ మనం అవేవి పోవు. అందుకోసం అక్కడ కేవలం అనుభవంతోటి పరమాత్మ ఇలా ఉంటాడని అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు. వాడు చెప్పలేదు అది అనుభవ ఏక విద్యం అంట. అనుభవిస్తాం కానీ మేము చూస్తాం సాక్షాత్కరించుకుంటాం. సాక్షాత్కరించుకున్న పరమాత్మ ఇలా ఉంటాడని సాక్షాత్కరించుకున్న వారు కూడా. తెరుపలేరు. అందరూ ఆ స్కందలు ఆ విత్తగ పోతనది అలవైపుంటపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల. ఆ తల ఏముంది? నోటి తెరవా అని పోయి నోటి తెలుస్తుంది. పురమణ కి రాడు. నోడికి ఏం తెలియదు కొయ్యోడేమో రాడు. ఎట్లా రాయాలి పద్యం? ఆ పడే గిట్టిగా ఉంది. అందుకే బాబు స్వామి వచ్చి పూర్తి చేసి పోయాడు అని చెప్తారు అన్నమాట. కాబట్టి అది ఆయనకు తప్ప ఇంకొకరికి ఆ స్వరూపం. పోతపడదు. ఇలా అలాంటి అనుభవాత్మని అలాంటి స్వామిని ఎరిగి ఉపారతభీహి తస్మిన్ అద్రాక్షీత్ పురుషాన్ పురా ఉపరభ్య ఉపలబ్ధాన్ ప్రాప్త్. ఇలా పరమాత్మ యందు తదేకాగ్రమైనటువంటి మనస్సుతో ధారణతో సమాధితో ఉన్నటువంటి ఈ మహానుభావుడు. ఇదివరకు తాను ఏ పరమాత్మ యొక్క పురుషులను చూశాడో, ఇదివరకు చూచిన వారిని ఇప్పుడు మళ్ళీ సాక్షాత్కరించుకున్నాడు. ఇప్పుడేమో ఆ వచ్చిన వారిని తరిమేయటానికి వచ్చాడు, ఇప్పుడు ఇతన్ని తీసుకొని పోవడానికి వచ్చాడు పరమార్థాన్ని అలా చెప్పి.
వలబ్యు వలబ్ధాను ప్రాక్ వవందే శిరసా ద్విజః ఈ వరకు చూసిన వారు కాబట్టి ఒక రోజు పరిచయం బాగా గుర్తుకొంటాం కదా అలా గుర్తుపట్టి వవందే శిరసా శిరస్సు ఉంచి వారికి నమస్కరించారు. చిత్వా కరేవరం తీర్థే గంగాయాం దర్శనాదను అలాంటి మహానుభావులను చూచిన వెంటనే గంగా నదిలోకి వెళ్లి స్నానం చేశాడు. అంటే శరీరాన్ని గంగలోని మహానుభావుడు విడిచిపెట్టి సద్య స్వరూపం జపిహే భగవత్ పార్శ్వవర్తినామ్. పరమాత్మ యొక్క పాఠ్యుల అయినటువంటి ఆ పురుషుల యొక్క స్వరూపాన్ని ఇతను కూడా పొందాడు అంటే సారూప్యం. భగవత్ సారూప్యాన్ని పొందాడు మహానుభావుడు పార్శ్వవర్తినాం సాకం విగాయసా విప్రః మహాపురుష కింకరైహి. భగవత్ సారూప్యాన్ని పొంది వారితో కలిసి ఆకాశ మార్గంలో బంగారు విమానాన్ని అభిరోధించి సిరియపతి ఉన్న చోటికి. విండ్యరు యత్ర క్రియపతిహి ఏవం సహ విప్లావిత సర్వధర్మా దాస్యాత్పతిహి పతితః గరిత్య కర్మణః అజావీడుడు. ఇప్పుడు అర్థం చేయుడు వాడిని అంటే వాడు దాసీపతి. కదా? ఒక దాసికి భర్తగా అయ్యాడు. దాసికి భర్త కావటానికి వాడు ఏం చేశాడు? విప్లావిత సర్వధర్మ. అన్ని ధర్మములను భ్రష్టు పట్టించాడు, విడిచిపెట్టాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పినట్టే కానీ ఆ రీతిలో కాదన్నమాట. ఆ అన్ని ధర్మములను విడిచిపెట్టాడు అంటే స్వామి చెప్పిన రీతిలో కాదు. విషయాభిలాషకు, భోగాభిలాషకు తాను ఆచరించవలసిన, అనుసరించవలసిన అన్ని ధర్మములను విప్లావిత అన్నారు. అంటే భ్రష్ట.
రమచన చేశాడు. అలాంటి వారు దాస్యాత్పతిహి పతితః గర్హ్య కర్మణా ఇలాంటి నింద్యమైన పనితో అతను పతితుడైపోయి కూడా నిపాత్యమానః నిలయే హతం వ్రతః అన్ని వ్రతాలు వదులుకొని నరకంలో పడబోతున్న వాడు కూడా. భగవన్ నామ గృహ్నన్ సద్యోగి ముక్తః పరమాత్మ నామాన్ని ఒక్కసారి స్వీకరించి వెంటనే అలాంటి నరసం నుండి ఆ బాధల నుండి విముక్తుడయ్యాడు. నా తత్పరం ధర్మ నిబంధ కుంతనం ముముక్షతాం తీర్థ పదాను తీర్థనాత్. పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని మించినటువంటి సంసారాన్ని విడిపించే సాధనం ఇంకొకటి ప్రపంచంలో. ఇది నాట పరం తీర్థ పద కర్మ నిబంధ కృంతనం ముముక్షతాం తీర్థ పదాను సీతనాత్ అయత్ పునః కర్మ సజ్జతి మనః తయత్ సమోభ్యాం కలిలం తతః అన్యథా ఒకసారి మనఃపూర్వకంగా కానీ మనస్సు లేకుండా కానీ పరమాత్మ యొక్క నామ సంకీర్తనంలో ముడిగిపోతే చేస్తే అలాంటి వారి మనస్సు త్రిగుణాత్మకమైనటువంటి కర్మల యందు లగ్నం కాదు. ఏవం పరమం గుహ్యం ఇతిహాసం అథాపహం ఇది పరమ రహస్యమైనటువంటి ఇతిహాసము సకల పాపములను తొలగించేటువంటి ఇతిహాసం ఇది శృణ్యా శ్రద్ధయా యుక్తః కిర్చపత్యా కీర్తయేత్ శ్రద్ధతో విన్నవాడు భక్తితో అనుసంధానం చేసినవాడు నవైత నరకం యాతి అలాంటివాడు పొరపాటున కూడా నరకానికి వెళ్ళడు అంతేకాదు యమభటులతో చూడబడడు. వారి మీద దృష్టి ఉండదు. యమ సింకైహి యత్యప్య మంగళో మర్త్యః విష్ణులోకే మహీతే పరమాత్మ పాపి అయినా సరే అలాంటి వాడు పరమాత్మ లోకాన్ని పొందుతాడు. మ్రియమానః హరేర్ నామ గృణన్ పుత్రోపచారితం అజానిరోక్యగాత్తః కొడుకు పేరు పెట్టి చనిపోయే ముందు తాను బాగా ప్రేమించినటువంటి పుత్రుని పేరు పలికిన అజామీనుడు కూడా వైకుంఠానికి పోయినారంటే ఇక శ్రద్ధగా కీర్తించేవారు వెళ్ళుతారని విడిగా చెప్పాలా అంటున్నారు.
అజామియుడో అగద్ధామ కింపునః శ్రద్ధయా గృణన్ నిజన్య దేవః సుఖలోక వర్ణితం ప్రత్యాహ కింతంతర్ ధర్మరాజః ఈ నిమ్మని పరీక్షిత్ అడుగుతున్నాడు స్వామి. రథ చెప్పుకొచ్చారు కానీ ఒక అంశాన్ని వదిలి పెట్టేశారు. ఏమిటిది? విష్ణుపటులు. విడిపించి యమదూతలను యమలోకానికి పంపించేశాడు బలవంతంగా కదా మరి అలా వెళ్ళిన యమభటులు నోరు మూసుకొని ఊరుకున్నారా? లేక తన యజమానికి ప్రభువునకు జరిగిందా అని వివరించారా? మరి జరిగిన దాన్ని వివరిస్తే అతను ఎలా రియాక్ట్ అయ్యాడు మరి యముడు కదా? తన లోకం తన విషయం ఇది అని మన పార్టీ తన జుడిషి ఏదో అంటాం కదా మరి ఆయన జుడిషి చేసేటప్పుడు వీళ్ళు ఎంత వస్తారా ఇది నా పని ఆయన ఎవడు రావడానికి అని మన ఇద్దరు కష్ట కొట్టాడుతున్నారా? లేక ఏం చేశాడు ఇప్పుడు? శన్య దేవః స్వపరోప వర్ణితం ప్రత్యాకింతాంతతి ధర్మరాజః. తన పతులు చెప్పిన దాన్ని విని దృశ్య రాజు ఏమి పలికాడు? ఎందుకంటే ఏవం హతాజ్ఞః విహతాన్ మురారేహి నై నైదేశికైహి ఇత్యవశి జనోయం. ఎలా జరాచరి జగత్తు దుర్హ లో ఉంటుంది ముర్త్యు వచనంలో ఉంటుంది. మరి తన వచనంలో ఉన్నటువంటి జగత్తును వారెవరో గుంజుకొని తన పట్టను వారు వెళ్లగొడితే యముడు ఏమన్నాడు? ఎలా ఊరుకున్నాడు? యమస్య దేవస్య నగండ భందురస్య దరిశేత్త పూర్వ ఇంతవరకు మీరు చెప్పినటువంటి అన్ని పురాణ గాధనలో యమజంబరాజు యొక్క ఆజ్ఞ ఎప్పుడు కొట్టబడలేదు అడ్డు లేదు దానికి. యముడి ఆజ్ఞకు అడ్డు లేదు. ఇలా అడ్డు లేనటువంటి యముడి ఆజ్ఞ కూడా కొత్తగా ఈనాడు అడ్డు కలిగింది కొట్టబడిందని విన్నాం కదా ఇతను మునే వృశ్చితి లోక సంశయం.
నాకే పదన్యైతిమే వినిశ్చితం మహానుభావా మరి అలాంటి యముని మాట కూడా అడ్డగించబడితే ఏం జరిగింది అని నా మనస్సులో సందేహం ఉంది. ఈ సందేహాన్ని మీరు తప్ప మరెవరు తొలగించలేరు అని పరీక్షిత్తు అడిగితే భగవత్ పురుషైరి రాజనియామ్యా ప్రతిహతోద్యమాః పరమాత్మ పటులతోటి అడ్డగించబడిన యమదూతలు పతిం విజ్ఞాపయామాసుహు అక్కడికి పోయారు దేవుడి దగ్గరికి పోయి స్వామి తోటి ఇలా అంటున్నారు అయ్యా కటిసంతీహ శాస్తారః ఈ ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఎందరు ఉన్నారండి? ఎంత కదా మరి? ఇంతవరకు నువ్వే అనుకుంటున్నావ్. వాడెవరు ఎడగొట్టారు? అంటే వాళ్ళు వేరే ఉండవు కదా. అందుకే కతిసంతీహ శాస్త్రాః అసలు శాసకులు ఎంత ఉన్నారో చెప్పండి. జీవలోకస్య వై ప్రభో త్రైవిద్యం కుర్వత కర్మ పరాభివ్యక్తి హేతవః శాస్త్రం అంటే ఏమి పడ్డారు మనం. వినేవాడికి ఎలాంటి సందేహము రాకుండగా అడగాలి ప్రశ్న. శాసించే వారు ఎంతరు ఉన్నారు అంటే ఏమి చర్యకం? కిమ్నామ శాసనం. వారు వారు ఆచరించే కర్మలకు అనుగుణమైన ఫలితములు ప్రసాదించేవారు అన్నమాట. ఏమున్నాం శాసనం? కర్మానుగుళ ఫలప్రధానం శాసనం లక్షణం. మంచి పని చేస్తే ఐశ్వర్యాన్ని రక్షణలో ఇవ్వాలి, పెద్ద పని చేస్తే నరకాన్ని శిక్షలో ఇవ్వాలి కదా అదే సాధారణ. కాబట్టి ఆయా సత్వ రజత్తము గుణాత్మకమైనటువంటి కర్మలు చేస్తున్న వారికి వారు ఆచరించే కర్మలకు అనుగుణమైన ఫలితాన్ని ఇచ్చే శాసకులు ఈ ప్రపంచంలో ఎందరు ఉన్నారు. తై యుధ్యం కుర్వత చర్మ ఫలాభివ్యక్తి హేతవః యదిష్యు బహవలోకే శాస్తాలః దండధారిణః కస్యత్యాతాం నవాకస్య మళ్ళీ వాళ్లే అంటున్నారు మాకు తెలిసి శాసకుడు ఒకడే ఉండాలి.
ఎందుకయ్యా అంటే చాలామంది ఉన్నారు అనుకోండి తప్పు చేసిన వాళ్ళల్లా పిచ్చించబడరు రక్షించబడతారు. ఎందుకంటే ఆ తప్పు చేసినవాడు ఈ శాసకుల్లో ఎవరికో ఒకరికి తనవాడై ఉంటాడు. కాబట్టి ప్రతి శాసకుడు తన వారిని కాపాడుకోవాలి అనుకుంటే తప్పు చేసినవాడు శిక్ష. అనుభవించబడడు అంతే కాదు వీడు తనవాడు కాడు అనుకుంటే తప్పు చేయని వాడు కూడా శిక్షించబడతాడు. అంటే ధర్మ వ్యవస్థే మూలచ్చేదం అవుతుంది నాకు తెలుసు మనం అనుకుంటున్నాం అయ్యా మరి నీ సంగతి ఏంటో మీరు చెప్పండి. ఇది శ్యోగ బహవు లోకే శాస్తారః దండ సాధినః కస్య స్యాతాం నవా కస్య మృత్యుస్య అమృతమేవవా ఎవరికి నరకం వస్తుంది ఎవరికి మోక్షం వస్తుంది ఎవరికి రెండు రాకపోవచ్చు లేదా ఇద్దరికీ రెండు రావచ్చు ఈ వల్లే కదా అప్పుడు ధర్మ మర్యాద ఉండదు. శాసక మర్యాద ఉంటుంది. అంటే ఒక శాసనం ఉండదు. ఒక శాసనం ఉండదు. తనవాడు ఏం చేసినా రైట్. వేరేవాడు ఏం చేసినా తప్పు ఇది శాసనం. అంటే ప్రభువు అనుగ్రహాన్ని బట్టే శిష్యాలు ఉంటాయి కానీ శిక్షా శాసనం ఉండదు. అదే కదా అదే చెప్తున్నాను మరి ఎందరు ఉండాలి ఇంత శాస్త్రు బహుత్వే సివాత్ బహునామిహ కర్మిణాం శాస్త్రుత్వోపచారోహి యధా మండలవర్తినాం రామంది శాసకులు ఉంటే కొసగొచ్చేసరికి శాసకత్వం అనేది నామమాత్రం అవుతుంది అపరాధమే పరిపాలన చేస్తుంది కదా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కువ మంది శాసకులు ఉంటే శాసకత్వం ఉపచారం మాత్రం నామమాత్రం అవుతుంది. అపరాధము అపరాధమే శాసిస్తుంది అంటే అపరాధులే. అపరాధులే శాసిస్తారు. శాసకులు నామమాత్రం అవుతారు. కింతు శాశ్వభూత్వేస్యా బహురాగిన కర్మిణాం శాశ్వతోపచారోహి యథా మండరవర్తిన మండరాధికారులు ఉంటారు.
వారి వారి మండలంలో వారి శాసనమే శాసనం, ధర్మవాసనం అనేది తర్వాత కంటి. అదే స్థితి వచ్చేస్తుంది ఇప్పుడు కాబట్టి మండల వర్తినాం. అత స్వమేకో భూతానాం శేశ్వరానామధీశ్వరః మా సిద్ధాంతం మాకు తెలిసింది ఏంటంటే సకల జన ప్రపంచంలో ఉన్న అందరి శాతకులకు నువ్వు ఒక్కడివే శాస్త్రవని మాకు తెలుసు నువ్వే ఈశ్వరుడవి. ఈశ్వరులకు కూడా నువ్వే ఈశ్వరులు. త్వమేకః భూతానాం శేశ్వరాదీశ్వరః శాస్తాదరతరః నృణాం నీవే సతకుడవు నీవే దండధారి మానవులకి ఎలా అంటే శుభ అశుభ వివేచనః పుణ్య పాపములను చక్కగా పరిశీలించి తెలుసుకొని తగిన రీతిలో శిక్ష విధించగలవాడవు నీ ఒక్కడివే. కాబట్టి తస్యతి విహతోదండః నలోకే వర్తతేతునః. ఇలాంటి మహానుభావులవైన నీ శాసనం కూడా నివారించబడినది. అంటే ఇప్పుడు లోకంలో శాసనము లేదనే అర్థము. ఎవరు చేయాలి అది? చతుర్భి అద్భుతై సిద్ధై ఆజ్ఞాతే విప్రలంభిత అత్యాశ్చర్యకరమైన దివ్య మగగ్రహంతో నరుపు పురుషులు వచ్చారో వారు నీ ఆజ్ఞను తిరస్కరించి నిన్ను నన్ను పంపించేశారు. నీయమానం తవా దేశాత్ అస్మాభిహి యాతనా గృహాన్. నరకలోకానికి తీసుకొని మాతో తీసుకొని పోతున్నారు ఆయన్ని వాళ్ళు విడిపించారు. వ్యోమ వ్యోమోచయన్ వ్యోమోచయన్ పాతకినం చిత్వా పాచాన్ ప్రసత్యతే. బలవంతంగా మా పాచాలను తెంచి వారిని విడిపించారు, తాముస్తే వెలుతుమిచ్చామా ఎవరు వారు? వారి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ మేము. తెలియదగినది అని మీరు అనుకుంటే అంటే మాకు చెప్పవచ్చు అనుకుంటే ప్రభువులని చెప్పరు కదా నో వారి రహస్యలు వాళ్ళకు ఉంటాయి. యజమాని పరిచారకుడు ఇది ఏమిటండీ అని గట్టిగా అడగకూడదు.
సందేహం కాదు అయ్యా సందేహం మీరు చెప్పదలుచుకుంటే మాకు యోగ్యత ఉంటే చెప్పండి నాకు తప్ప చెప్పండి శాసకుడిని శాసనించలేరు కదా అందుకే ఇది నో మన్యతే క్ష మర్యాద రక్షణం అది. ఇది నో మన్యతే క్షమం మేము వినదగిన వారమని మీరు అనుకుంటే నారాయణ నారాయణేత్యపిహతే మాభైరీతి ఆయా ఆయయుహు ధృతం. వాడు అన్ని పాపాలు చేసేది మహానుభావుడు. ఒకసారి నారాయణ అన్నాడు, అనగానే వాళ్ళు అమాంతం ఉరికి వచ్చేసారు పైకి పోవద్దు అని మమ్మల్ని వెలగొట్టేసారు. ఏంటి మరి ఎవరు ప్రభువు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మా శాసనం ఏమిటి మా కష్ట వివరించండి అని యమపతులను యమపతులు స్వామిని తన ప్రభువైనటువంటి యముడిని అడిగితే ఇది దేవత ఆపుత్సః ప్రజా సంయమనోయమః ప్రీతః స్వదూతాన్ కృత్యాః సంతోషించండి ఎందుకు ఇవన్నీ కాదు అసలు అగలే సదురామ వాళ్ళు వెళ్ళగొడుతుంటే ఆ అనకుండా నోరు మూసుకొని వచ్చినందుకు సంతోషించాడు. ఇక్కడ అడిగితే బానే ఉంది, మరి వాళ్ళని అడిగితే ఎత్తేమయ్యేది? మీ వారయ్యా, మా యముడే రాజు, మీరేలా వచ్చారేమో మాట్లాడలే మాట్లాడలే. నోరు మూసుకొని వచ్చేసారు. అందుకు ప్రీతః స్వామి భటులకు ఎదురు తిరిగనందుకు సంతోషించి పాదాంబుజం హరేహ స్మరం ప్రత్యాః పరమాత్మ యొక్క పారబద్మములను స్మరిస్తూ వారికి సమాధానం చెప్పారు. పరోమదన్యః జగతః తస్తు తస్య ఓతం పోతం పటవత్యత్ర విశ్వం నాయనా నీకు నాకే కాదు సకల కరాచర జగత్తుకు అసలైన ఒక శాస్త్రకుడు సుప్రీం అంటాం కదా ఆ సుప్రీం కమాండర్ ఉన్నాడు మదన్య నేను కాదు నాకంటే వేరేవాడు ఒక మహానుభవి దేనికి జగతః తస్తుషస్య అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి సచర ప్రపంచమునకు మదన్యః పరః
నాకంటే వేరే వారైనా సర్వోత్కృష్టుడు ఉన్నాడు ఓతం ప్రోతం పటవతి యత్ర శివం ఆ పరమాత్మ యందే ఈ జగత్తంతా ఇమిడి ఉన్నది. ఓతం ప్రోతం అంటే. సరిగ్గా అర్థం చెప్పాలంటే వస్త్రం. వస్త్రం ఉంది కదా? ఈ వస్త్రంలో నిలువు దారాలు ఉంటాయి, అడ్డ దారాలు ఉంటాయి. కదా? నిలువు దారాలలో అడ్డదారాలను జొప్పిస్తారు. నిలువు దారాలు లేకుంటే అడ్డదారాలు ఆగవు. అలాగే అడ్డదారాలు జొప్పించకుంటే నిలువు దారాలతో వస్త్రం కాదు. దగ్గరికి రాదు, దూరముగా ఉన్న వస్త్రము దారము దగ్గరికి రావాలంటే ఆ నిలువుకు తోడు ఒక అడ్డు కావాలి. ఈ అడ్డు దారాలను ప్రోతమంటారు, నిలువు దారాలను పోతామంటారు. నిలుపబడినవి కూర్చబడినవి. అంటే కూర్చబడినవి ఇమిడింప చేయబడినవి. ఎలాగైతే పటములో దారములు కూర్చుతారో. పరమాత్మలో ఈ జగత్తంతా అలా ఇమిడి ఉంది. అంటే ఏంటి అర్థం? పరమాత్మలో ఉన్న జగత్తులన్నీ ఒకదానికి ఇంకొకటి ఆధారం అనిపిస్తుంది. ఆ చెప్పుకున్నాను కదా. అడ్డదారములు లేకుంటే నిలువుదారములు దగ్గరికి లేవు. నిలువు దారములు లేకుంటే అడ్డదారములు కూడుతబడవు. మరి ఇప్పుడు ఏది అడ్డదారమా అని నిలువా అడ్డమా? ఎవరికి వారు మేమే గొప్ప మాతోటే ప్రపంచం నడుస్తున్నది మేమే శాతకులము అనుకుంటారు ఎలా రా రా అని చూసి మనం అనుకున్నాం. కానీ మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి దారాలను ఒక చోట చేర్చి వాటికొక క్రమికత్వాన్ని ఇచ్చి కొన్ని నిలువుగా కొన్ని అడ్డముగా పేర్చి కూర్చి దగ్గరకు చేర్చి మరి వస్త్రముగా చేసినవాడు.
అవసరం లేదా? వస్త్రముగా తెచ్చిన వాడిని మరిచిపోయి అది ఉపమానం తిన్నది కాదు. మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే వేదాంతం అంతా మన వస్త్రంలో ఉంటుంది మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నిలువు దారములు మేము గొప్ప అని అడ్డదారములు మేము గొప్ప అనుకుంటే మరి వాటి కూర్చోవడికైతే ఏమిటి? బయటికి పోవాలి, ఎందుకు పనికి రాకుండా ఎక్కబోయేటటువంటి? ఒక పత్తి గింజను ఒక చోట పడేసి ఇలా మొలకెత్తగానే దాన్ని జాగ్రత్తగా నీళ్లు పోసి పశుపక్ష్యాదులకు అందకుండా పెంచి. దాన్ని పెద్ద చేసి ఆ చెట్టుతో వచ్చినటువంటి పత్తిని తీసి అందులోని గింజలను వేరు చేసి మరి దాన్ని శుభ్రపరచి దానితోటి దారం తయారు చేసి ఆ దారం చేసిన దారాన్ని నిలువుగా అద్దముగా వేసి కూర్చి. వస్త్రం తయారు చేస్తే మరి నిలువుగా అడ్డముగా ఉన్న దారములు మాతోటే బట్ట తయారయింది అనుకుంటే ఏమన్నట్టు. ఈ బ్రహ్మాండం అంటే మనము నేను బలవంతుడిని ఆట్యః అభిజనవానస్మి కొన్యో సదృశోమయ నేను బలవంతుడిని నేను ఆరోగ్యవంతుడిని నేను బుద్ధి గలవాడిని మీరు సజ్ఞ గలవాడిని ఇదంతా నేను చేస్తున్నాను. ఇవన్నీ నీలో కూర్చింది ఎవడు? అడ్డము అదిరుగా దారలు పెడితే కదా? పెట్టేవాడు ఉండాలి కదా? అలాగే నేను చాలా బుద్ధిమంతుడిని అంటే బుద్ధి ఎక్కడో ఉంది. ఇండియా యొక్క మనం చెప్పుకుంటాం. మనకు రెండు రూపాలు అని చెప్తాం కదా. ఏం రూపాలు? సూక్ష్మ రూపాలు ఒకటి, స్థూల రూపాలు ఒకటి. సూక్ష్మ రూపాలు అంటే ఏమిటి? సూక్ష్మ రూపాలు అంటే సుక్ష్మ రూపాలు అనేటువంటిది. 11 ఇంద్రియములు పంచభూతములు. వీటి యొక్క పరమాణువులతో ఏర్పడే రూపం ఉందే అది సూక్ష్మ రూపం. అది జీవుడి వెనక్కి ఎప్పుడూ ఉంటుంది. గింజ మీది పొట్టు లాగా.
దానికి మనము ఆచరించిన కర్మకు అనుగుణమైన ఫలితాన్ని అనుభవించడానికి కావలసిన ఈశ్వర వేషం తొడుగుతారు. మరణం అంటే ఏమిటి అర్థం? స్థూల దేహం పోతుంది. సూక్ష్మ దేహం? అది ఎప్పటిదాకా ఉంటుంది? మోర్చం వచ్చేదాకా ఉంటుంది. ఎన్ని సార్లు పుట్టినా ఎన్ని సార్లు చచ్చినా పుటుక చావు అనేటువంటిది స్థూల దేహానికే కానీ సూక్ష్మ దేహ నివృత్తి అనేది మనం ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి అది మనం మర్చిపోయాం అనుకోండి మనకు మోఠం అంటే కన్ఫ్యూజ్ జన్మ అంటే కన్ఫ్యూజ్ కాబట్టి ఆ సూక్ష్మ రూపం కూడా పోతే మోక్షం ఉండదు. అది ఎక్కడ పోతుంది అది? ఎప్పుడు పోతుంది అది? విరజా నదిలో మునిగితే పోతుంది. విరుజా నదిలో విరుజా నది యొక్క సీమ అది ఉంది ఆ విరుజా నదిలో మునిగితే అప్పుడు శుక్రదేహం పోతుంది. అదైన జైలర్ అది మన నెంబర్ అన్నమాట జైలర్ నెంబర్ అది పోయిందంటే మనం ముద్దు అనుకుంటాం. అందువల్ల ఎక్కడో ఏదో రకంగా ఏమీ తెలియని రీతిలో ఉండేటువంటి తన కడుపులో పడి ఉన్నటువంటి ఒక జీవుడికి ఇవన్నీ తొడిగి మళ్ళా దాని శరీరాన్ని తొలగి వాడిని పంపిస్తే నేను బుద్ధివంతుడిని, నేను బలవంతుడిని, నేను గుణవంతుడిని, నేను ధనవంతుడిని అనుకుంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది ఇలా ఉంది. అందుకే ఓతం ప్రోతం. పటవద్యత్ర విశ్వం ఈ మహానుభావునిలో సకల చరాజల జగత్తు వస్త్రం లాగా కూర్చబడినది పేచ్చబడినది. ఇది అంశతోచ్ఛ ద్విజన్మనాశాః నశ్యోతవత్ యశ్చయవసీత్య లోకః సకల చరాది జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు పరమాత్మ చేయడు ఆయన యొక్క ఒక చిన్న అంశ సహస్రంశనో కోటి అంశనో దాంతో ఇవన్నీ జరుగుతున్నాయి యదంశతహాస్య ద్విజన్మనాశాః నస్యోతవతు యత్యవశేచ లోకః
మరి ఆయన ఇవన్నీ చేస్తుంటే మనం ఊరుకుంటామా? ధిక్కరించమా? అంటే మనందరినీ ఆయన తన చేతిలో కొట్టాలి. ఎలా పట్టుకున్నాడు? ముక్కుతాడు వేసి మరి పట్టుకున్నాడు. నసివోతవత్. విప్పేన కదా భవించినటువంటి క్రమాన్ని అది మార ఎప్పుడు ఏం చేస్తారు ముక్కు ద్వారా వేస్తారు అది గట్టిగా రాయి కాబట్టి దాని ప్రాణం పోయినంత పని చెప్పినట్టు వింటుందన్నమాట. అలా సకల జగత్తుకు అతను ముక్కు తాలు వేసిన మహానుభావుడు, అందువల్ల జగత్తంతా అతని వశంలోనే ఉంటుంది యో నామభిహి వాచి. జనాన్ నిజాయాం బధ్నాతి తంత్యామివ దామభిహి గాహ మనందరినీ పేర్లతో కట్టేస్తారు. అంటే సూర, నర, పిరియతు, పశు, పక్షి, మృగ, కీటక అంటాం కదా? ఇవన్నీ ఏంటి పేరు? అబ్బా మేము గొప్పవాళ్ళం అండి, మేము మానవరం అండి, మేము గొప్పవాళ్ళం అంటాం. వాళ్ళ దేవతాలు మేము గొప్పవాళ్ళం అంటాం. వీళ్ళు మేము మృగాలం అండి, వీళ్ళందరినీ చంపేస్తాం, మేము గొప్పవాళ్ళం. ఓ పేరు పెట్టేసి ఆయా పేరుతో వాళ్ళను అవి నామపిధి కాదు అదే దామపిధి అన్నారు తాళ్లట. తాళ్లతో అందరినీ కట్టేస్తారు వాతి జనాన్ నిజాయాం భత్నాతి ఫలానా వారి పేరు పెట్టి పిలిచి ఫలానా అంటే ఆయా ఊరికొస్తాం మనం. కదా ఎంత గొప్పవాడైనా వాడి పేరుతో పిలిస్తే వాడు ముందరికి ఒంగాలి రావాలి కదా కాబట్టి అందరినీ నామతో పేర్లతో బంధించాడు. ఎలా దామభిహి గాహ ఎలా అయితే తాళ్ళతో ఆవులను పశువులను కట్టేస్తారో దామభిహి గాహ తాళ్ళతో గోవులను కట్టేసినట్టుగా పేర్లతో జీవులను కట్టేశాడు. యస్వై భరింతైమే నామ కర్మ రిబంధ బద్ధాః త్యకితాః వహంతి. తవ తమ పేర్లు, తవ తమ కర్మలు ఇలాంటి వాటితో. జీవులందరూ ఆ పరమాత్మకే ఆరాధన జరుపుతారు. అంటే ఏమిటి? మనం ఆచరించేటువంటి అన్ని పనులు ఎలా ఉండాలి? భగవత్ ఆరాధన రూపంగా ఉండాలి.
అది మనం చేయాలి అంటే సంకర్పించాలి, ఎలాగో పని చేస్తాం పనేం మానం కానీ ఈ పని నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు కలుగుతుంది అనుకుంటాం. కాదు ఈ పనితోటి పరమాత్మను ఆరాధిస్తున్నాను. అని చేస్తే బద్ధనాటి నివయత్మై బలింతైమే నామకర్మ నిబంధవత్ బద్ధాహ చకితా వహంతి వారికి ఇష్టమున్నా లేకున్నా. పరమాత్మ చెప్పినట్టే మనందరం వింటుంటాము. చకితాః వహంతి అహం మహేంద్రః నిరుతిహి ప్రచేతాః సోమః అగ్నిహి ఈశః చెప్తున్నాడు. మొత్తం డిప్పాలంట. పవనః అర్చః విరించః ఆదిత్య విశ్వే వసవోత సాక్ష్యాః మరుద్గణాః శుద్రగణాః ప్రసిద్ధాః దేవతలు అన్యేతి విశ్వద్విజా. మరి శాహా వీరు కాక ప్రజాపతుడు దేవసాధిపతుడు అలాగే బృగువాదయః అస్పృష్ట రజస్తమస్తా అయత్తము గుణములు అంటనటువంటి భృగువాదులు కూడా యశ్చేహితంనరుదుహు. ఏ పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలియలేదో ఎందుకంటే స్పృష్టమాయా. గొప్పవారే జ్ఞానము కరవారే కానీ పరమాత్మ మాయ వారిని కూడా తాకే ఉంటుంది ఆవరించే ఉంటుంది. సత్వ ప్రధానాపి కిం తతోన్యం పరమ సాస్త్వీకులు కూడా పరమాత్మ మాయ చేత కప్పబడతారంటే ఇక ఇతరుల గురించి ఏమి చెప్పమంటారు? యంవైన గోపిహి. మనసాసు విరువ కృతాగిర వాసుహుతో విచక్షతే ఆ మహానుభావుడిని వాక్కుతో కానీ మనస్సుతో కానీ ప్రాణములతో కానీ హృదయముతో కానీ మాటతో కానీ అసుకృత అంటే ప్రాణులు న విచర్చతే తెలియలేరో ప్రాణులు తమకున్నటువంటి సకల సాధనములతో అది వాక్కు కావచ్చు మనస్సు కావచ్చు అలాగే ప్రాణములు కావచ్చు హృదయము
ఇలాంటి వాటితో వేడితో కూడా తెలియరేరో ఆత్మానం అంతర్కృతి సంతమాత్మనాం చక్షురేదైవ అపు ఆగుతయః తతః పరం ఇంతకు ఆయన ఎక్కడ ఉంటాడు? అంతరూపుడిది మనలోనే ఉన్నాడు, వైకుంఠానికో కైలాగ్యానికో సత్యలోకానికో అవసరం లేదు, అంతరూపుడిది మనకు. హృదయంలోనే అంతర్యామిగా ఉన్నాడు. చక్షురు యధైవ ఆకుతయః తతః పరం. ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగయ్యా అంటే కన్ను. ఏం చేస్తుంది? రూపాన్ని చూస్తుంది. కన్ను ఎదురుగా ఉన్న రూపాన్ని చూస్తుందా? కన్నులో ఉన్న రూపాన్ని చూస్తుందా? అది చెప్పదా? అంతే. కానీ కన్ను ఏ రూపాన్ని చూస్తున్నదో ఆ రూపం మన కనుగుడ్డులో కూడా కనపడుతుంది. అందులో పడితే కానీ మనకు కనబడదు. మరి కంటిలో పడుతుంది మొదలు. కానీ మనం కంటిలో ఉన్నదాన్ని చూడగలమా? లేదు. ఎదురుగా ఉన్నదాన్ని చూస్తాం. అలాగే పరమాత్ములు ఎదురుగా ఉంటే చూస్తాను తప్ప హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేము. అందుకనే ఆకృతయః చక్షులు యధైవ ఆకృతయః తతః పరం తస్య ఆత్మ తంత్రస్య హరేహే అధీశితు వదం అధీశ్వరుడు. పరమాత్మ అతను ఆత్మతంత్రుడు అంటే సర్వతంత్ర స్వతంత్రుడు అన్నమాట అతన్ని ఎవరు శాసించలేరు ధిక్కరించను లేరు. పరస్య మాయాధిపతేహి మహాత్మనః అతను పరుడు, మాయాధిపతి మహానుభావుడు ప్రాయేన దూతాహిహవై మనోహరాహ చరంతి తద్రూప గుణ స్వభావాః అలాంటి పరమాత్మ దూతలు ఈ లోకంలో సంచరిస్తుంటారు. ఎలాంటి వాళ్ళు తద్రూప గుణ స్వభావ.
పరమాత్మ యొక్క రూపము, పరమాత్మ యొక్క గుణము, పరమాత్మ యొక్క స్వభావం అంటే పరదుఃఖ అసహ్యిత్వం, పరదుఃఖ అపనోదన క్షమత్వం. ఎదుటి వారు బాధపడుతుంటే చూడలేకపోవుట. ఇలాంటి గుణము, ఇలాంటి స్వభావము, ఇలాంటి సొంత మహానుభావులై వీళ్ళు తిరుగుతుంటారు. భూతాని విష్ణోహో సురపూజితాని దుర్దశ లింగాని మహాద్భుతాని రక్షన్ తత్భక్తిమతత్ఫరీభ్యః మత్త మత్యానద సర్వతస్య అందుకే భూతాని విష్ణోహో సురపూజితానుద్దర్శ లింగాని పరమాత్మ యొక్క దుర్దర్శ లింగాని పరమాత్మ చిహ్నములు పరమాత్మ రూపములు పరమాత్మను సూచించేటువంటి స్వరూపములు అలాగే గుర్తులు ఇవన్నీ మహాత్భుతాని అంటే పరమాత్మకే కాదు పరమాత్మకు అత్యంత ప్రియమైన వారికి కూడా పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వభావము వస్తాయి. అలాంటి వాటిని రక్షంతి అలాంటి వారు ఇలాంటి రూపాలను కాపాడుతారు. అంటే ఎవరు పరమాత్మకు కావలసిన వారో ఎవరు పరమాత్మకు ప్రియులో అలాంటి వారికి ఇతరుల నుండి వచ్చేటువంటి అనర్థాన్ని తొలగించడానికి వారు అజయ రూప నామములతో వచ్చి రక్షిస్తుంటారు. మత్తస్య మత్యానధ సర్వతస్య ఒక నా నుండే కాదయ్యా. పరమాత్మ యందు భక్తి ఉన్న వారిని ఎవరు ఆపద కలిగించాలనుకున్నా వీరు నిరంతరం తిరుగుతూ కాపాడుతూనే ఉంటారు నేను చేసిన నా కదిలి వెతికి పోతుంది. నాని చూడవనుడు కాపాడుతారు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అలా విధి విషయః నాపి నువ్వు అన్నావే. అనేకమంది శాతకులు ఉంటే ధర్మమే ఉండదు, ధర్మ మర్యాదే ఉండదు, అధర్మాత్ములే పెరుగుతారు. అప్పుడు శాసనం బదులు దౌష్ట్యం ఉంటుంది అని చెప్పావే, అది లోకంలో సరిపోతుందేమో కానీ. ధర్మ మర్యాద ఎవరికి తెలుసు? వాడికా మనకా? నిర్ణయించిన వాడికి అందించిన వారు మన గురించి తెలుసు. మనం చదివేవాళ్ళం. మనం చదివి ఆ శ్లోకానికి మన బుద్ధికి ఏ అర్థం తోస్తుందో దాన్ని చెప్తాం.
చెప్పి ఇది శాస్త్రము అంట. ఎవ్వడు ఉన్నారు వీడు తప్పులన్నీ చేశానండి వీడు పాతకి చెప్పొద్దమ్మా అన్నారు వాళ్ళ శాస్త్రం అదే ఉంది మరి. శాస్త్రం కాదు అది వాడు చెప్పింది అశాస్త్రమా? అది శాస్త్రీయమే అది ధర్మమే కానీ తమ ధర్మం ఏమిటి సకృత్ నారాయణే చ్యుక్త్వా పుమాన్ జన్మ తతైరపి ముచ్యతే పరమాత్మ నామ సంకీర్తన ఒక్కసారి చేసినా కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఆయన సార్థం. అది ఎవరికి తెలుసు? అందుకోతమని నిర్ణయించినటువంటి వాడు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మమును పరమాత్మే ఏర్పరిచాడు నవై విదోషయః నాపి దేవా. అలాంటి ధర్మాన్ని ఋషులు కానీ దేవతలు కానీ తెలియజారరు. న సిద్ధ ముఖ్య అసురా మనుష్యా కృతస్య విద్యాధర. చారణము దయా సిద్దులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, త్రిపురుషులు, మానవులు ఇలాంటి వారెవరు? పరమాత్మ చేత ప్రణీతమైన ధర్మాన్ని తెలియజారరు. అయితే పరమాత్మ యొక్క మాయను పరమాత్మ యొక్క ధర్మాన్ని తెలిసిన వారు ఒక 12 మంది ఉన్నారు. ఆ లిస్ట్ ఇస్తాను చదువుకోండి అంటున్నారు. స్వయంభూహు నారదః శంభుహు కుమారః కపిలః, మనుః, ప్రహ్లాదః, జనకః, భీష్మః, బలిః, వయ్యాసితిః వయం అంటే మేము. ఇలా ద్వాదశ అయితే విజానీ మహా ధర్మం భాగవతం భతా భటులారా మా 12 మందికి మాత్రమే భగవత్ ధర్మము తెలుసు. విజయానిమః గుహ్యం విశుద్ధం దుర్బోధం యంజ్ఞాత్వా అమృతమస్సును ఎలాంటిదది గుహ్యం అంటే పరమ రహస్యమైనది పరిశుద్ధమైనది దుర్బోధం.
ఎంత కష్టపడ్డా మనకు తెలియదు. చేయలే మనం కాదు. దుర్బోధం త్యంగ్యాత్వ అమృతమస్తు చేయలా ధర్మాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. యముడికి మోక్షం లేదా అనే ప్రశ్నకు అర్థం లేదు వాడు ముక్తుడే. ఎందువల్ల పరమ ధర్మం బాగా తెలిసి ఉన్నవాడు తన కర్తవ్యం తాను చేస్తున్నాడు. భగవంతుడు నియోగించిన పని చేసేవాడు ముక్తుడా భక్తుడా? ముక్తుడే. భగవంతుని అంజ్ఞానం చేస్తున్నాడు ఏంటి? వాడు ఆయంజ్ఞానం చేస్తున్నాడు అని చెప్పాడు. మనకు అనుకున్నది కంటే మనం అనుకున్న దాన్ని మనం చేయటానికి అంటే పరమాత్మ చెప్పిన దాన్ని చెప్పి విడిచిపోతాడు కదా. పరమాత్మ మీ పని చేయరా బాబు అని చెప్తాడు చేస్తుంటాడు. అందుకోసమని ఏతావానేవ లోకేస్మి రుంపుతాం ధర్మః పరస్మృతః ధర్మం ధర్మం అంటే ఈ ప్రపంచంలో ఇదేనయ్యా ఏతావానే ఇంతే జాగ్రత్తగా నోట్ చేసుకొని మళ్ళీ సందేహం రాకుండా ఏంటట భక్తి యోగః భగవతి తన్నామ గ్రహణావిధి పరమాత్మ యొక్క నామ సంకీర్తనం, పరమాత్మ యొక్క ఆశ్రయ వణం, పరమాత్మ యొక్క గుణకీర్తనం, పరమాత్మ ఆరాధన. ఇదే అండి ఈ కర్మ అండి. ఎంత కష్టం అవుతుంది భక్తి యోగం. పరమాత్మ యందు భక్తి యోగమే ధర్మం. భక్తి యోగం లేదు ఆ ధర్మం. వాడు భక్తుడు వాడు చేసినవన్నీ ధర్మం. అందుకే భక్తి యోగః భగవతి యద తన్నామ గ్రహణాదిభి నామోచ్చారణ మాహాద్యం హరే స్పశ్చత పుత్రయా పరమాత్మ నామాన్ని పలికితే కలిగే ఫలితాన్ని చూడదయా విరుద్ధు సరే ఏమిటి అజామియుడోపి ఏనైవ మృత్యుపాత్రాదముచ్చత అజామియుడు కేవలం ఒక్కసారి నారాయణ అంటేనే మీ పాదె ఎత్తుకోబోయాయి. రెండప్పటికా ఇంతకంటే పరమాత్మ యొక్క నామోచ్చారణ మహాజ్ఞాన్ని ఎలా మీకు వివరించాలి? ఏతావతారం అకలేకరణాయ పునుసాం మానవుల యొక్క అన్ని పాపం దొరకడానికి ఇది చాలట. ఏమిటది సంకీర్తనం భగవతః గుణ కర్మ నామ్నా.
పరమాత్మ పేర్లు, పరమాత్మ చేసినటువంటి కర్మలు, పరమాత్మ యొక్క గుణములు. చిత్తనైతే ఈ 3 ఇలా కాకుంటే అది ఎలా అవుతుంది? పరమాత్మ గుణములను కానీ, పరమాత్మ కర్మలను కానీ, పరమాత్మ పేర్లను కానీ. కర్మలు అంటారు. ఆ కర్మ చేసిన కర్మలు లీలలు అంటారు అదే అదే మరి కర్మ అనేటివి ఒక రీజన్ కరెక్టే కర్మ కరెక్టే కదా అది ఎప్పుడు ఆయన చేసే పని మనము పని మన కోసం చేస్తే కర్మ మన కోసం ఆయన చేస్తే లీల అంటారు అంటే ఒక కర్మ వల్ల ఈ కర్మ చేస్తే దాని మన కర్మ భాగం అంటాం. పరమాత్మ ఈ రోజు అన్ని వాళ్ళు మన కర్మ చెప్తే ఇబ్బంది ఏం లేదు అక్కడ బాధ ఏం లేదు. కానీ అతను చేసిన కర్మ మన కర్మ లాంటిది అనుకుంటే తప్పు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఏ దివ్యం ఇప్పుడు స్వామి వారి గీతాలు జన్మ కర్మ చ మే నా జన్మ నా కర్మ ఇది ఏవం యహ దివ్యం వేతి. ఎవడు దివ్యం అనుకుంటాడో వాడు మోసం పోతాడు. నా కర్మ కూడా మీ కర్మ నాకు అనుకుంటాదనుకోండి అలాంటి వాడు నరగానికి పోతాడు అని అంటారు. అందుకే కౌన్సుడిని చంపాడు, జరాసంధుడిని చంపాడు, శిశుబారుడిని చంపాడు, పెద్ద ఒక ఈ పేర్లు చెప్పుకో చాలు. ఇవన్నీ పుణ్యమే మోక్షమే. పరమాత్మ చేసిన పనులు చెప్పుకున్నా మోక్షమే, పరమాత్మ గుణములు చెప్పుకున్నా మోక్షమే, పరమాత్మ పేర్లు చెప్పుకున్నా మోక్షమే. మాకు తెలవదు మాకు భాగవతం తెలవదు రామాయణం తెలవదు భాగవతం తెలవదు తలలు తెలవదు పేరు తెలవదు నారాయణ గోవింద ముకుంద మాధవ అనంత వైకుంఠ శ్రీ ఇగో ఇంకో పేరు ఉన్నాయి పేరు తెలుసుకో కర్మ అంటే పరమాత్మ చేసిన పనులు అని నా అదే పనులే కర్మ అంటే పనే ఎక్కడైనా అదే కర్మ లేవడం మనకి అవి పనే అవి మన పనులే అది కూడా మన పనే కదా. పనే అర్థం మన నిభత్నం ఆయన నిభత్నం కాదు. అది వేరే పనే కానీ ఏదైనా పనే. పనే సమానం మనం. పరసత్రుడమై చేస్తాం అతను స్వతంత్రుడై చేస్తాడు. ఎలా అసలు? తనమై వికృష్య పుత్ర భగవాన్ యదజామిరోపి నారాయణేతి మ్రియమాన ఇయ్యాయ ముక్తిం. నామం కానీ, గుణం కానీ, కర్మను కానీ ఈ మూటిలో దేన్ని కీర్తించినా మానవులు తాము ఆచరించిన పాపాలను తొలగించుకుంటారు.
ఉదాహరణము ఇన్ని పాపాలు చేసిన ఆ జామియుడు కూడా నారాయణ నామాన్ని కీర్తించి ముక్తిని పొందాడు. ప్రాయేణ వేదలలితం నమహాజనోయం దేవ్యా విమోహిత మతిహి బత మాయయా. మరి ఇంత సులభమైతే నరకం ఎందుకు? నరకానికి ఎందుకు పోతున్నారు? పెద్ద కష్టం ఏం లేదు. నోరు ఉంది, పేరు ఉందండి. చదువుకొని అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ. అప్పుడప్పుడు ఎప్పుడూ కాదు కాస్త ఖాళీ ఉన్నప్పుడు రామ గోవింద అనుకుంటే ఇత్తే పేర్లు ఉన్నాయి నోరులు ఉన్నాయి మనకు ఖాళీ కూడా పనే లేదు మనకు ఏం పని ఉంది కదా మనకు ఖాళీ ఉంటే ఏం చేస్తాం పక్కవాడు ఏం చేస్తున్నాడు ఎదుటివాడు ఏం చేస్తున్నాడు ముందరివాడు ఏం చేస్తున్నాడు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నాడో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నాడో తప్ప ఖాళీగా ఉన్నాక అసలు కూర్చోని విశుద్ధాసనామము, లక్ష్మీ అష్టోత్రము, రంగనాథాష్టకం, దేవరాగ అష్టకం, హరి అష్టకం చదువుకుందాం. బాబోయ్ యాత్రలోకి పోతే నవ్వొచ్చింది వాడని చూస్తే నవ్వొచ్చింది ఏ సొంత బత్తి మాట్లాడుకున్నాం చిరాయి బత్తి మనమే డబ్బులు ఇస్తున్నాం అందులో మనమే ఉంటాం ఇంకొకడు ఉండడు అది ఎక్కుతున్నది ఎత్తు వాడు చెప్తాడు బాగా చాలా చాలా ఎత్తు ఉందండి జాగ్రత్తగా కూర్చోండి అమ్మో ఎత్తు ఉందండి అమ్మో అయ్యో కాదు హాయిగా పైకి ఎక్కుతున్నాడు కదా ఆ పైకి పోయినా ఈ పైకి పోయినా వాడే కాపర కాబట్టి నారాయణ గోపి మా కథ శితునా అధ్యక్తాము శ్రీమన్ జై నారాయణ జై శ్రీమన్ నారాయణ గుప్ గుప్ నా నామ కీర్తన చేసే ముచ్చ చెప్తారు కానీ ఆ మాట వినండి. ఏవో పోయినసారి పోయినప్పుడు అది జరిగిందట ఎందుకు అవి సుఖం వారే పోదా ఓ నాలుగు వద్దులు కూరిపోయినాయి కూరిపోతే సరుస్తారో బతుకుతారో. ఇప్పుడు అవి తలుచుకొని పోయేవాడిని ఎందుకు? ఇలా నారాయణ అని వాడు మోర్షం పోయాడట. ఇలా కృష్ణ ఈ వాడు నరకానికి నరకాయి తప్పించుకున్నాడట. ఇవి చెప్పుకోరాదంటే ఏమి వచ్చింది? సగలాదుడు ఉన్నాడు నారాయణ అంటే నిప్పు కూడా కాగలేదు సముద్రం ఉంచలేదు గజేనుడు తొక్కినా ఇవి చెప్పుకోండి. ప్రతిసారి పోసి పడిపోయిందట లోహలో అందరూ సచ్చారట అవి ఎందుకే పొద్దుకో. ఈ నారాయణ వాళ్ళ స్వభావం చూస్తే ఒళ్ళు తారా నాకు ఒళ్ళు పడుతున్నది వీడు ఎక్కడ దొరుకుతున్నాడు వీడు అవి ఎందుకు దంతుకోవాలి హాయి నారాయణ కృష్ణ అనుకోరాదు అంటే ఆ కర్మ బంధం ఉన్నదే వాడి దగ్గరికి పోతూ కూడా అవి దవ్వరండి అదే అన్నారు పోయేది వాడి దగ్గర ఉన్నాయా ఇక్కడ అయినా వాడే అక్కడ అయినా వాడే. అలా చెప్పాను భాగవతంలో మన భాగవతంలో గోపికాలు అది. పితవారం అంతా వేడు ఊదాడు అదే రాత్రి నీళ్ల కోసం. అందరూ పరిగెత్తుతున్నారు. పోనీయకుండా ఆపారు. అంటే.
ఏదో తలుపు పెట్టి మామరో భర్తలో ఎవరో పిల్లలు ఉంటారు తలుపు పెట్టారు. ఈ తలుపు పెట్టి ఎవరైతే బంధించారో వాళ్ళు ముందర పోయారు ఆయన దగ్గరికి. వాళ్ళు పెట్టని వాళ్ళు ఆనందంగా పోయారు. అదేమిటయ్యా అంటే భజబద వాళ్ళు అక్కడికి పోయారు వైకుంఠానికి స్వామి దేవుడికి. దేవుడిని ఇక్కడికి పోయారు. ఇక్కడ స్వామి అక్కడ స్వామి. వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ పడ్డామనుకో ఆయన దగ్గరికే పోతాం. స్వామి పడలేదు ఈయన దగ్గరికి పోతాం స్వామి. ఇచ్చి ఇచ్చి ఇచ్చి తిగులేమిటి ఇంకా హాయిగా నారాయణ గోయి నలండి. అమ్మో ఆహా వద్దు అది మాత్రం వద్దు. జరిగేటువంటి సంఘటనలు సర్దుకొని భయపడతారు తప్ప అన్ని భయాలను పోగొట్టే పరమాత్మ నామం కొసకు వాడంటే అప్పుడు అన్నారు భజన కరో భజన కరో భజన కరో అంటే వాడంటే. గుణనాలు మనం చేసుకున్నాం, హైడ్రో చదువుకున్నాం, 10 గంటల ప్రయాణం. ప్రతి విధంగా మాట్లాడుకోండి, ఉత్సాహం చదువుకోండి, రావు చదువుకోండి, అందరి దగ్గరికి వస్తారు, రామ చదువుకోండి. ఎందుకంటే మాయయా స్పృష్టా అని చెప్పుకుంటున్నారు. పరమాత్మ యొక్క మాయ ఎంత దృఢమైనది. ప్రాయేన వేద తతితం నా మహాజనోయం. చిన్నవాళ్ళు కాదు గొప్పవాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియదు ఎందుకు దేవియా విమోహితమతి బతమాయయా పరమాత్మ యొక్క మాయాదేవితో మోహించబడిన బుద్ధి గల మహానుభావులు కూడా ఈ విషయాన్ని తెలియలేదు. త్రయ్యాం జడీకృతమతిహి మధుపుష్పితాయాం వైశాలికే మహతి కర్మళి యుద్యమానః త్రయ్యాం జలీకృతమతి అందరికీ వేదం. వేదం కావాలి. వేదం కదిరి పట్టుకుంటాడు. పట్టుకొని తాగి కొనుక్కొను మోహం పడతాడు. అదేలాంటిది అది మధు మధు పుష్పితాది. మకరందాన్ని అందించే పుష్పాల్లాంటిది ఎలా అన్నారు. ఎందుకంటే జ్యోతిష్టో మేర స్వర్గ కామోయజేత విభూతి కామో పశుమాల భేత ఇవి చెప్తుంది. స్వర్గం కావాలా స్వర్గం అండి డబ్బు కావాలా అగ్ని భక్తుని పూజించు ఆరోగ్యం కావాలా పలానా వానిని పూజించు.
బాగా ఏదో సుఖాలు భోగాలు కావాలా ఏదో ఊరు వచ్చినాయి అందమైన భార్య కావాలా నలగూబలు వాళ్ళకి ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి కానీ వీళ్ళందరూ ఎవరితో ఎవరి ఆజ్ఞతో ఇవన్నీ ఇస్తున్నారు. వాడిని ఏమి ఇయ్యడు అమ్మ ఇష్టపడే అంటే వాడు ఏమి ఇయ్యడు. అకామః సర్వకామ అన్నాడు ఏమి కోరిక లేకుంటే వాడిని అడగమంటాడు. ఇష్టపడే ఇచ్చి అకామః జనార్ధనం ఏ కోరిక లేకుంటే వాడిని కలవండి ఉందంట ఎవడు ఉంటాదండి కోరిక లేకుండా ఆయన మనకెందుకు వీళ్ళని అడగవద్దు. ఇది భార్యో, భర్తో, సంతానమో, ఇల్లో, వాకిలో, సంపదో, బలము, ఆరోగ్యము ఏవో కావాలి అందరికీ. కాబట్టి వాడిని మట్టిపోయి వరిచేస్తాడు. నిజంగా మరి. ఆ చెప్పినటువంటి వేద వాక్యముల చేత కర్మలు ఆచరిస్తే ఆ ఫలితాలు వస్తున్నాయా? ఎంతవరకు వస్తున్నాయి? అవి మధుపుష్పితలు. మకరందం పువ్వులో ఉంది అనటం వరకే అదే అన్నాడు గీతలో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపస్థితః స్వామి ఎంత దెబ్బ కొట్టాడు డైరెక్ట్ గా చెప్పాడు. పండితులు కానివా ఇలాంటి మాటలు మాట్లాడుతారు అన్నారు. యామిమాం పుష్పితాం వాచ అంటే అడ్వర్టైజ్ ఏంటండీ ఇంతకు నుంచి ఒక చెదురు వేసి ఇంత చుక్క పెట్టేస్తారు అడ్వర్టైజ్ టీవీలో వస్తుంటది ఒక చుక్క ఇచ్చేస్తారు. ఇట్లా నెత్తికి రాస్తా ఏదో ఒక్క దా అట్లా రాకపోతాడు. అట్లా ఒక్క చుట్టు అట్లా చుట్టు పోతే ఇవి చాపలు అనేవి కుడితే ఇవి ఆ భాగవంతుల్లో ఉంటాయి. వీళ్లంతా ఎందుకు ఉంటారు? దీన్నే స్వామి ఆవహరణం చేశారు ఈ భాగవతంలో. సుంచు జగదంతు లీలా సుంచుడు తన సుంచు చూపి వికవికనగి అని అంటాడు పోతన. విశోదమ్మ వెన్న తిండ్రా జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు పెరిగితే రాధ పెళ్లి చేసుకుంటుంది. ఇక జుట్టులో ఉన్నది పెళ్లి చేసుకోదు. అలా అమ్మ తెచ్చి వెన్న తీస్తూ నోట్లో వేసుకొని అమ్మ పెరిగిందా అని. నాలుక మీద వేసుకొని మింగలేదు. వెన్ను నాలుక మీద వేసుకొని అమ్మ పుచ్చి పడింది అంటున్నాడు. లీలా సున్సున్ మనం కూడా ఏం చేస్తాం కేశవాయ నమః వచ్చేసిందా బిల్లు వచ్చిందా అంటాడు. పూజ మొత్తం పూర్తి కాదు. ఒక ఊ వేస్తాడు ఎంతవరకు వచ్చింది? అయ్యా ఎన్ని రోజుల నుంచి పూజ మొదలుపెట్టింది? అయిందా? పూజ అయిందా అని పని అయిందా అని ఏమంటాడు?
అందుకే స్వామి సత్య మన పుష్పితాం వాచం ఆశ బాగా పెంపొందించే మాట లేదు ఓ ధనం వస్తుంది ఓ భోగం వస్తుంది అన్నమైన భార్య వస్తుంది ఇంకెవరో వస్తారు ఓ స్వర్గంలో రంభ ఊర్వశి మేనక అప్రాచలు ఇక్కడ ఏంది అక్కడ ఏముంది నేను ఇంట్లో భార్య రంభ ఊర్వశి మేనక కాదా వాడి రంభ మేనక రా అది పుష్పితాం వాక్యం వినగానే మనస్సు మనస్సులో ఆచెడు బాగా పెంచుతుంది, పూలు పూయిస్తుంది అన్నమాట మన పాటలో మనసుకే పూలు పూస్తాయండి ఆ మాటలు వింటే. మనసుకు పూలు పూస్తాయి. అందుకే స్వామి మరి కాస్త పెంచి ఇది మధుపుష్పిత అన్నారు. తేనెలూరే పూలు. అంటే మకరంధం నిండినటువంటి ఈ పుష్పములను. త్రయ్యాం జడీకృతమతి ఇలాంటి వేదములో జడీకృతమతి మందబుద్ధి అయిన మహానుభావుడు వైశాలికే మహతి కర్మణి విద్యమానః విశాలమైన పనులు చేస్తానంటాడు కానీ భగవన్ నామ సంకీర్తన చేయడు. వ్రతం చేస్తానంటాడు. నల్ల బటలు, తెల్ల బటలు, ఎర్ర బటలు బటలు కడుక్కొని ఏమో చేసి కాళ్ళకు చెప్పులు లేక ఎర్ర చెప్పులు లేక ఇంట్లో కూర్చో నవ చూస్తా నారాయణ గోయిన వాసం అంటావ్ ఫస్ట్. ఏం తినకుండా ఉంటారు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకేమో చేస్తారు ఇంకేమో చేస్తారు తప్ప పరమాత్మ గోవిందా వ్రతంలో ఉన్నవాడు కూడా వ్రతకాలంలో కూడా భగవాన్ నామాన్ని స్మరించడు మనం చూస్తాం వినాయక తవికి ఉత్సవాలు అయితుంటాయి ఇవేంటివి అట్టేమంటారు అవి పెట్టుకుంటారు ఆ మైకు పాటలు పెట్టుకుంటారు అందులో ఆ పాటలు కూడా ఏం పాటలు అంటే లేవాలని ఉందా లేపాలని ఉందా ధర్మ పాటలు. భగవాన్ గోవిందా ముకుంద నారాయణ లేదు. మరి వాడు లేవాలంట ఇంకోడు వాడిని లేపాలంట మరి వాడు ఏం చేస్తాడో వీడు ఏం చేస్తాడో. వా అనే చెప్తాడో తప్పు మాట మని చెప్తాడో చెప్పను బాబు. మరి వినాయక నారాయణ గోవిందో ముకుందో అంటే అది మధుపుష్పితాయ అంత మాయ అది. అంటే పూజ బాగా చేస్తే పూజ చేస్తామంటే వాళ్ళు ₹100 రూపాయలు వస్తాయి. తర్వాత కదులు వేస్తాడు ₹900 రూపాయలు వస్తాయి. ధనం మీద ఆశ తప్ప. భగవంతుని మీద భక్తి అని ఇది మధుపుష్పితాయాం వైశానికే మహతి కర్మణి విద్యమానః పెద్ద పెద్ద పనులు చేయాలి అంటాడు తప్ప లక్ష కుండాల యాగం చేయాలి అంటాడు. వెయ్యి కుండాల యాగం చేయాలి అంటాడు. నూరు కుండాల యాగం చేయాలి అంటాడు.
అన్నవాడు యాగశాల కుర్రాండ రామకృష్ణ అంటాడా? అనండి తిరగాలి ఎన్ని ఏర్పాటు చేయొద్దు తిరగాలి. ఇప్పుడు ఎంత తిరగాలి ఇవ్వకుండా కానీ వానికి డబ్బులు రావాలి పద పది పది పది. ఇలా మహా కర్మలో ముడిగి ఉంటారు తప్ప గొప్పవారు కూడా. పరమాత్మ యొక్క మాయాదేవితో మోహించబడి వేదములో మునిగి జడమతులవుతున్నారు. ఏవం వివృశ్చ తుజయః భగవతి అనంతే సర్వాత్మ జతతే ఖరుభావ యోగం. అందుకే మంచి బుద్ధి గలవారు ఇలా విషయాన్ని పరిశీలించి పరమాత్మ యందు సర్వాత్మన తమ మనస్సును భావాన్ని నిలుపుతారు భావయోగం. దేమే దండ పరహంతి అద యద్యమీతాంస్యాత్పాదకం తదపి హంతి గురుగాయ వాదః అలాంటి వారు నా దండమును పొందరు. ఇదంతా తెలుసుకొని ఎవరు పరమాత్మ ఇతమ భావాన్ని నిలుపుతారో అలాంటి వారు నా దండములు పొందరు. వారు ఒకవేళ పాపములు చేసిన పరమాత్మ యొక్క నామ ఉచ్చారణమే ఆ పాపాన్ని తొలగిస్తుంది. అదపి హంతి ఉరుగాయ వాదః తే దేవసిద్ధ పరిగీత పవిత్ర గాధాః వారిలాంటి వారు. ఇన్ని చూచి, ఇన్ని తెలుసుకొని, ఇవన్నీ అర్థం చేసుకొని నిరంతరం పరమాత్మ యొక్క నామ గుణ కర్మ అనుసంధానం చేసి మహానుభావులు దేవ సిద్ధ పరిగీత పవిత్ర గాథ. దేవతల చేత, చిత్తుల చేత, మహానుభావుల చేత గానము చేయబడే వారు ఉంటారు. వారంతా విర్గా గానం చేస్తారు. ఇలాంటి మహానుభావుల గాధలను వారంతా గాధ చేస్తారు దేవతలు సిద్దులు మునులు యక్షులు ఇది గాధా ఏ సాధవ సమదృశ భగవత్ ప్రపన్నాం
మీరు సాధువులు సమదర్శులు అంటే అంతదా ఉన్నటువంటి పరమాత్మను చూచేవారు సమదృశ్యః భగవత్ ప్రపన్నః పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వారు తాను ఉపశీతత హరే గదయాభిగుక్త నాయనా, అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు. పోకండి. ఎందుకంటారా? వారంతా హరేహే గదయాత్ అభిగుప్తాన్. వారి చుట్టూ ఎప్పుడు పరమాత్మ గడ వారిని కాపాడుతుంది. పరపాట్నం మీరు వెళ్లారనుకోండి, 2 సేపు లేవు చేస్తే మట్టిగా అటు పోతే మీకు కూడా దగ్గరికి పోకండి. హరే అర్గ దయా హరి గుప్తాన్ నైశాం వయం నచ వయః ప్రభవామదండే. అలాంటి వారికి మేము శిక్ష విధించలేము. అలాగే వారు ఆచరించిన పాపం కూడా వారిని శిక్షించలేదు. అలాంటి వారి కోసం మేము కాదు. తానానయత్వం అంటే ఎవరి దగ్గరికి పోవద్దో చెప్పారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలో చెప్తున్నారు. ఎలాంటి వారిని తీసుకురావాలంటే అసతః విముఖాన్ ముకుంద పాదారవింద మకరంద రసాత్ అజస్త్రం. పరమాత్మ యొక్క పాద పద్మ మకరంద రసమును. స్వీకరించటానికి ఎవరు విముఖులుగా ఉంటారో అలాంటి వారిని పట్టుకున్నాం. అది అర్థం. నిష్కించనైహి పరమోశ కులైహి ససగ్యైహి జుష్టాత్ గృహే నిరయ వర్త్మని బద్ధ తుష్ణా. పరమాత్మ పాద పద్మ మకరందమునకు విముఖులైన వారిని అన్నాడు కదా. ఎలాంటిది పరమాత్ముని యొక్క పాద పద్మ మకరందం అంటే నిష్కించనైహి పరమౌసకులైహి రసజ్ఞైహి దుస్తాత్. నిక్షించెనురు అంటే మన పాటలో మన పాటలో చెప్పుకోవాలంటే పరమ దరిద్రులు అన్నమాట ఏమీ లేని వారు అన్నమాట. ఇప్పుడు అకించనః అనన్యగతిహి శరణ్యః పరమాత్మ తప్ప వేరే దిక్కు లేదు.
పరమాత్మ దయ తప్ప మనకు వేరే ఆస్తి లేదు. వాడు ఉష్కించడు. మాకేమీ లేదు స్వామి అంటే నేను ఉన్నాను అంటాడు. అదే కరువ కలిపిన ఇతను. మాకు ఇవన్నీ ఉన్నాయంటే నేను రాకపోమంటాడు. అందుకే వాళ్ళు నిశ్చించెదురు. భగవంతుడి కంటే భిన్నమైన లక్షణ భగవంతుడి దయ కంటే భిన్నమైన ఆస్తి లేని వారు పరమహంస కులైహి పరమ జ్ఞానుల కులంలో పుట్టినటువంటి వాళ్ళు రసజ్ఞులు. ఏ రసం? మకరంధ రసం. ఏ మకరంధం? పాద పద్మ మకరంధం. పరమాత్మ యొక్క పాద పద్మ మకరంధ రసము తెలిసిన వారితో నిరంతరం. సేవించబడేటువంటి పరమాత్మ పాలపద్మ వకరణం రసాన్ని ఎవరు గోలరో అలాంటి వారు గురుకే నిరయవర్త్మ నిబద్ధ కృష్ణాన్ మరి అంత బాగా ఉంటే పరమాత్మ పాద మకరంధం అంత బాగా ఉంటే దానిని గ్రోలక మరి ఏం చేస్తారండి అంటే నిరయవర్త్మని బద్ధ తృష్ణ నరక మార్గం మీద వాళ్ళ కాస్త ఎక్కువట. నరక మార్గాన్ని బాగా ఆశించేటువంటి వాళ్ళు గురుకే అదేది గురుకే నరక మార్గం ఏది? మనమందరం రకరకాల భోగాలుగా ఏర్పాటు చేసుకుంటున్నామే. ఇల్లండి వృధమే నరకమార్గం. అంటే మనం ఎక్కడ ఉన్నామన్నమాట? నరకంలో ఉండి అబ్బా మా ఇల్లు స్వర్గం లాగా ఉందంటే నవ్వాలా ఏడవాలా? పోరా ప్రాక్షులా నరకాలు స్వర్గం అనుకుంటున్నావా అంటా అన్నారు. అందుకే గుహే నిరయ వత్మని నరక ద్వారమైనటువంటి ఇంటిలో ఆచరించుకున్న వారిని పట్టుకొదిరండి మనం వారిని చిట్టిద్దాం. బద్ధ కృష్ణాన్ యుహ్వానవక్తి భగవతు గుణ నామధేయం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మను ఆశ్రయించని వాడంటే గుడికి వెళ్ళకున్నా, పూజ చేయకున్నా, కఠోడి ఏ పని చేయకున్నా నాలుక ఉంటుంది కదా. దాంతో అప్పుడు రామకృష్ణ అంటే ఏం రోగం? అది కూడా చేయలేం.
ఎవరి నాలుక పరమాత్మ నామాన్ని పలకదో కేతత్సి నస్మరతి తత్సరణారవిందం ఎవరి మనస్సు పరమాత్మ పాదములను ధ్యానించదో కృష్ణాయునో నవతి యెచ్చిన ఏకదాపి ఒక్కసారి కూడా పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించరో తాన్ హారయద్వం. అలాంటి వారిని పట్టుకొని రండి. అసతః అకృత విష్ణు కృత్యాన్. ఏ ఒక్కసారి పరమాత్మ యొక్క ఏ చిన్న సేవ చేయని దుర్మార్గులను పట్టుకొని రండి తానానయత్వం తత్ క్షమేతాంస భగవన్ పురుష పురాణః నారాయణః స్వపురుషైహి యత్ అసత్కృతం నః మీరు ఏమి వారి చర్యకు అడ్డు చెప్పకున్నా కొంతసేపైనా వారితో కాస్త వాదన చేశారు కదా, మీరు తప్పు చేశారు ఇది అసల్ ధమ్మం ఇది అసల్ ధమ్మం ఇది ఏదో దాని కబురు చెప్పారు. కాబట్టి తన పురుషులకు ఎదురుగా వాదనకు దిగి మాట్లాడిన మన మన తెలివి మారిన పనిని ఆ పరమాత్మ క్షమించుగాక. తత్ క్షమ్యతాం త భగవాన్ పురుష పురాణః నారాయణః స్వపురుషైహి యత్ అసత్కృతం. మా మా మన మానవులు మా మనుషులు. వారు చెప్పినటువంటి అవమానం ఉండే దాన్ని స్వామి క్షమించుగాక. స్వానామహోర విదుతాం కచితాంజలీనాం శాంతిరి గరీయతి నమః పురుషాయ భూమ్నే తప్పు చేస్తారు. క్షమ నడుపుతారా? ఏం పని అంటే మహానుభావులకు అంజలి జోడించటమే అన్ని క్షమలకు మూలము. దాని పేరేమిటి? అంజలి అంటే అం జలయతి. అమ్మ అంటే అకారార్ధ వాక్యం పరమాత్మానం శ్రీమన్నారాయణం. భగవంతుడిని కరిగిస్తుంది జలం నీరు కార్చేస్తుంది. కోపంగా వస్తాడు అయ్యా స్వామి అన్నాం అనుకోండి చల్లబడతాడు.
పరమాత్మను కూడా కరిగించేది అంజలి అంటే అంజరయతి విష్ణువును కరిగించేది అంజలి అని అర్థం. కాబట్టి తప్పు చేశాం కానీ తప్పు చేసినందువల్ల తగినటువంటి కోపము. క్షమాపణ వేడి చేతులు జోడిస్తే మహానుభావులకు తొలగిపోతుంది చెప్తున్నాడు. నమః పురుష నారాయణః తస్మాత్ స్వానామహోన విద్యుషాం లచితాంజరీనాం శాంతిరి గరీయతి నమః పురుషాయ పూడ్న లాంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాను. తస్మాత్ సంకీర్తనన్ విష్ణోహో జగన్ మంగళం. ఏంటి ఇంతకు ఇంత గతబడితే అంటే నిరంతరము పరమాత్మ యొక్క నామ సంకీర్తనము సగర జగత్తునకు కళ్యాణం కలిగిస్తుంది. అంహతాం మహతామపి కౌరవ్య విధి ఏకాంత నిష్కృత్యం. మహా మహా పాతకములకు కూడా ఒకే ఒక పరిహారం పరమాత్మ యొక్క నామ సంచీర్తనము. రుణవతాం రుణతాం వీర్యాని ఉద్దామాని హరేర్ముఖుహు యదా సుజాతయా భక్త్య శుధ్యేతు నాత్మా వ్రతాదిభిహి ఆ వ్రతం చేస్తాం ఈ వ్రతం చేస్తామని ఏదో పేరుకు రకరకాల వ్రతాలు చేస్తే మనస్సు పరిశుద్ధం కాదన్నా ఎలా అవుతుంది మరి? సుల్వతాం గుణతాం వీర్యాని ఉద్దామాని హరే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి గుణములు పరాక్రమములు విన్నవారికి పలికిన వారికి అంటే చెప్పిన వారికి చెప్పేవారికి వినేవారికి చదివేవారికి వారి మనస్సు పవిత్రం అవుతుంది కానీ ఈ మూడు లేకుండా మేము వ్రతం చేస్తున్నామని 10 మందికి చూపే వారి మనస్సు మరి కాస్త మురికి పడుతుంది తప్ప మన మనస్సు ఎక్కడ ఉంటుంది? మేము ఎంత ఘనంగా చేస్తున్నాం నలుగురు వచ్చి మెచ్చుకో అబ్బా మీరు కాబట్టి చేశారండి ఇంత బాగా అంటే వారికి తృప్తి. కదా మన దృష్టి అత్తం మీద కాదు ఎంతమంది వస్తున్నారు ఎంత బాగా పొగుడుతున్నారు ఇంకా మనసు ఏం బాగుంటుంది అంత మురికి పెట్టుకొని అందుకే పరమాత్మ కర్మలను పరమాత్మ జన్మలను పరమాత్మ ఫలాక్రమాలను పరమాత్మ నామాలను చెప్పాలి వినాలి చదవాలి అనాలి
అలాంటి వారి మనస్సు పావనం అవుతుంది, కృష్ణాంగరి పద్మమగుదితు నా పునర్విశిష్ట మాయా గుణేషు నమతే గురినావహేషు అందుకే పరమాత్మ యొక్క పాద పద్మ మకరాందాన్ని ఆస్వాదించేటువంటి తుమ్మెద. అంటే భక్తుడు పొరపాటున కూడా పాప కూపములైనటువంటి మాయా గుణములలో ఆసక్తుడు కాడు. అంటే ప్రకృతి గుణములు ఉన్నాయి కదా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణముల యందు. పరమాత్మ పాద పద్మ అగరందాన్ని గోలేవాడు ఇరుక్కోడు మునిగి ఉండడు. అన్యస్తు కామహతః ఆత్మజక్రమాత్రు విహేత కర్మయతయేవ రజః పునస్యాత్ ఇతరులు. పరమాత్మ పాదములను స్మరించని వాడు కామహతః కోరికలతోటి కొట్టబడి కామహతః ఆత్వరజప్రమాస్తుమీహేత తన కంటినటువంటి మురికిని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించి మరి కాస్త మురికి అంటించుకుంటాడు. పోవడానికి కాకుండా ఆ ప్రయత్నంలో మరి కాస్త మురికి అంటించుకుంటుంది చూడండి. బ్రహ్మాష్టమి కేత కర్మ యతయేవ రజః పునస్యాత్. మళ్ళీ ఆ కర్మతో మళ్ళీ కాస్త బురద అంటుతుంది తప్ప పున బురద పోదు. అంటే పరమాత్మను సేవించకుండా భగవంతుని సేవకైన సేవకంటే భిన్నమైన ప్రయత్నాలతో మనం చేసిన పాపం తొలగకపోగా కొత్త పాపాలు వచ్చి చేరుతాయి. తెలుసుకోండి అంటున్నారు అజః పునః శ్యాత్. ఇత్తం స్వభర్తృగతితం భగవన్మహిత్వం సంస్మృత్య విస్మిత దియః యమకింకరాస్తే రీతిలో తన యజమాని తన ప్రభువైనటువంటి యముడు చెప్పినటువంటి విషయాన్ని యమకింకరులు విని విస్మిత ధ్యేయః ఆశ్చర్య చెందారు అలా చెయ్యి నైవాశ్చితాశరజనం ప్రతిశంకమానాః ద్రష్టుంచ విపృత్తతః ప్రభు తిస్మరాలు అప్పటినుంచి పరమాత్మ భక్తుల పేర్లు పలుకుతామంటే లేబడుతున్నాడు పొరపాటు. వాడని చూడటము, వాడని కలవటము, అటువైపు పోవడము బాబోయ్ వద్దు వద్దు ఏమో మా గటి ఏమవుతుందో అని ఏమో పటులు వారికి.
పూర్తిగా దూరంగా ఉంటున్నారు ద్రష్టుంచ బిభ్యతి వారిని చూడడానికి కూడా భయపడుతున్నారు తత ప్రభృతి అప్పటినుంచి ఇతిహాసం యునమం గుహ్యం భగవాన్ కుంఖ సంభవః కథయా మాత మలయే ఆసీనః హరి మర్చయన్. కథ బాగానే ఉంది వినటానికి. నీరు కల్పించింది అని ఎవరైనా చెప్పారా? ప్రమాణం కావద్దు ఇద్దరు చెప్పాలి కదా. ఎందుకంటే అందరూ మహానుభావులు మన బుద్ధులేం తక్కువ కాకపోయినా అప్పుడు కూడా కల్పించేస్తాం. కదా అవునండి, ఎవరు ఎవరు చెప్పారు అది ఏం చేయాలి అని ఇతిహాసం ఏమో అయ్యా ఇది పరమ రహస్యమైన ఇతిహాసం ఇది, దీన్ని మరయ పర్వతం మీద అగస్త్య మహర్షి చెప్పాడు. ఆ కదా ఉమ్ ఎవరు అగస్త్యుడు ఆలోచించండి ఎలాంటి మహా వాడు అగస్త్యుడు చూడండి సముద్రాల నీరు తాగేసిన వాడు వాతాపి వదలను ఏ ఇచ్చినవాడు వింధ్య పర్వతాన్ని అంతే ఎందుకు రావణాసురుడిని చంపించినవాడు కూడా అంతే ఇవన్నీ ఎందుకు కదా ఆదిత్య హృదయం పుణ్యం దరో పాప ప్రణాచనం చెప్పలేదా మరి ఎవరు వస్తే తమ్ముడి కొడుకే తమ్ముడి మనవాడు. కాదా? పులస్త్యులు అగస్త్యులు అగస్త్యులండి. బ్రహ్మకు పులస్త్య బ్రహ్మ అగస్త్య బ్రహ్మ. పులస్య బ్రహ్మకు విశ్రావసు. విశ్రావసు కొడుకు రావణుడు. వీడికి ఏమైతారో అరేష్ వీడికి మనవాడేమో. ఇప్పటిలాగా వాడు మనవాడా వీడు తాతనా తమ్ముడా అబ్బే ఏమీ లేదు. అధర్మ వాచరిస్తాడు పోవడు చిన్ని. రావణాసురుడిని సంహరింపచేసిన వాడు కరదూషనాదులను వస్తుంది రామాయణంలో. కరదూష నాదులను చంపటాని కోసమే రాముడికి వైష్ణవం ధనుహు వెళ్ళినప్పుడు ఏమి ఇచ్చారు? అది మనకి పోతే విష్ణుని యొక్క వైష్ణవ ధనస్సు, అక్షయమైనటువంటి తోడీరములు, ఓ ఖడ్గము, ఓ కవచము ఇవన్నీ రాముడికి ఇచ్చాడు. నా నా పెట్టి పోయారు ఓ మూడు నాలుగు ఉన్నాయి పెట్టి పోయారు మూడు నాలుగు ఉన్నాయి ఒక్కొక్క నెల ఒక్కొక్క నెలకి ఇచ్చారు అది చవికాయ అంటే ఆయనే ఇక్కడికి పోయాడు అది వాడు ప్రధానం తీసుకున్నాడు రాముడు. తీసుకుని వరుణ హస్య ప్రదాయ అంటాడు వాల్మీకి చెప్తాడు వాల్మీకిని. పరశురాముడు పోగానే ఆ తనువును వరుణికి ఇచ్చాడు నాకెందుకని.
పున్నాకెందుకు పెళ్ళి లేదు నాయకారు ఎందుకు దగ్గర పెట్టుకోతా అప్పుడు అప్పుడు ఉద్దిగా లేమని ఆ వరుణుడు వచ్చి అగస్త్యునికి ఇచ్చి నేను రాముడు వస్తాడు ఇయ్యవే అని చెప్పాడు అన్ని నాటకాలే అన్ని అరేంజ్మెంట్ ముందే అయిపోతాయి అంతా వైర్లెస్ అన్నమాట ఈ చెల్లు అప్పుడే ఉన్నాయి ఈ చెల్లు ఏ మరికి వస్తుంది అసలు చెల్లు అప్పుడే ఉంది ఈయన ఈయనే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే కరియో చెప్పి ఇచ్చారన్నమాట. పరిగెత్తుకొని అక్కడ ఇచ్చాడు అని చెప్పి. అందుకే పరిగెత్తుకొని చూడండి మనకి అరణ్య కాందలో 11 ఏళ్ళు ఇంచుమించు. అన్ని రుచుల ఆశ్రమాలు తిరిగి తిరిగి తిరిగి స్వామి ఇన్ని తిరిగాం కానీ ఎక్కడ అగస్త్య మహా ఆశ్రమం కనపడలేదు అది ఎక్కడ ఉంటుంది కొంచెం దారి చెప్పారా అని అడిగాడు. సుతీష్ ను అయ్యో అహమభి వక్తు కామోస్మినే అన్ని నాటకాలే నేను కూడా చెప్పాలనుకుంటే ఇంత నువ్వే అడిగావు తనతోట ఆయన ఇప్పుడు ఇత్తపాటు అని అడిగి చెప్పాలనుకుంటున్నాడు అంతకుముందు చెప్పలేదు మరి అంటే వెళ్తాను అంటే ఆ మధ్యలో ఆయన త్వరలో రాబోతుంది తెలుస్తుంది స్వామి లీలే కదా అని వెళ్ళిపోతాడు. ఇలాంటి అగస్త్యుడు అంటే అలాంటి మహానుభావుడు, అంతటి మహానుభావుడైనటువంటి అగస్త్యుడు మలేపర్వతం. మీద ఈ పాఠ్యాన్ని వివరించారంటే మరి ఎంత ప్రమాణం అయిపోయింది. మనకి సంగతి పోయింది. ఏదో కల్పిత గాథ కాదు మహానుభావుడు చెప్పాడు. అది ఇది ఇప్పుడు. దేవా దేవాసుర నృణాం సద్గః నాగానాం మృగ పక్షిణాం సామాసిక స్వయా ప్రోక్తః యస్తు స్వాయంభువోంతరే స్వామి అడుగుతున్నాడు రాజుగారు. స్వాయంభువ మనవంతరంలో దేవ దానవ యక్ష గంధర్వ సిద్ధ సాధ్య నాగ అని పశువులు పశువులు మృగాలు అందరి యొక్క సృష్టి సంగ్రహంగా చెప్పావు అప్పుడు. తస్సైవ వ్యాకమిచ్చామి దాన్ని ఇప్పుడు విస్తారంగా వినాలని అనుకుంటున్నాను జ్ఞాతుంతే భగవంత్ కేవలం వినడానికి కాదు తెలుసుకోవడానికి కూడా. అర్థమైందా? అంటే చాలామంది ప్రపంచంలో వినేవారే ఉంటారు. తెలుసుకునేవారు కదా. అందుకే ఆయన శ్రోతుం జ్ఞాతుం.
యాదు ఉత్తగా మాట్లాడు. వినాలనుకుంటున్నాను, తెలియాలని కూడా అనుకుంటున్నాను. ఉత్తగా వింటా చెప్పబో అంటాడు దేవుడు బాగా. కాదు స్వామి విని తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవాన్ యథ అనుసర్గం యయా సిత్య సద్య భగవాన్ పరః ఇది. అత్ర సర్గః విసర్గస్య అంటాం కదా మనకు స్థానం పూర్ణ భూతయ అంటామే మనకిది సర్గస్య విసర్గస్య అంటాం. ప్రకారంగా సృష్టి చెప్పారు ఇప్పుడు అనుసర్గ దాని వెంట వచ్చిన దాన్ని చెప్పండి. పరమాత్మ ఎలా సృష్టించాడో దాన్ని చెప్పండి అంటే ఇది సంప్రసిద్ధమాకర్ణ్య దీన్ని చక్కగా విని బాదరాయణ్ సుఖమహర్జి ప్రతినంజ మహాయోగి యగాద ముని సప్తమః బాగా అడిగావయ్యా మంచి ప్రశ్న అడిగావు అని అడిగిన వాడిని అభినందించి స్వామి చెబుతున్నాడు యదా ప్రజేదస పుత్రాదశ ప్రాచీన పరిచితః అంతః సముద్రాదున్మగ్నాః తదుసుర్గాం దుర్మైగు ఇక్కడ కాదు మరి ఎక్కడ అపమా కై డాబర్ మరి సరే మనం మరి మనం మర్చిపోతాం లేకపోతే ఆయన మర్చిపోడు. మనం ఎప్పుడూ ప్రాచీన పరిక్ష యొక్క కుమారులు 10 మంది ప్రాచేతసులు. రుద్రు గీత విని సముద్రంలో మునిగి అది ఇప్పుడు పది వేలేళ్లు తపస్సు చేసి బయటికి వచ్చారు. మళ్ళీ మనం కథలో పడ్డాం అన్నమాట. ఇలా బయటికి వచ్చి వాని వాడు గాం ద్రుమైరువృతాం చూస్తే భూమే కనపడట్లేదు అన్ని చెట్లు కనపడట్లేదు ఉంది ఇంకా. మొత్తం చేయట్లేదు. సూచి దుర్మేభ్యః కృధ్యమానాస్తే తపో దీపితమన్యవః ముఖతో వాయుమభినించ ససుజుహో తద్దిదీక్షయా ఒక్కసారి మనకు కోపం వచ్చేసింది. 10,000 ఏళ్లలో ఇంతగా చెట్టు వేది కట్టి ఏంటండీ? భూమే లేదే అని తపస్సు ప్రభావం తోటి తమ నోటి తోటి అగ్నిని వాయువును విడిచిపెట్టారు. వాటిని కాసి పారేయాలి. కాభ్యాం విదక్యమానాం తానుపలభ్య కురుద్వహం రాజోవాచ మహాన్ సోమా మన్యుం ప్రసమయన్నివా ఇలా కోపంగా వారు చెట్లను తగలబెడుతుంటే సోమో రాజా చంద్రుడు ఎందుకంటే చెట్లు ఎవరి సంతానం
చంద్రుడు వృక్ష వనస్పతి వనస్పతి ఎవరు? సోము రాజ వనస్పతి నామ శిపతిహి అని చెప్తాం మనం. అతను వనస్పతి ఆయన చంద్రుడు. తన సంతాన బుద్ధి నలుపుకుంటాడా? ఆయన వచ్చి మాద్రుమేత్యః మహాభాగా దీనేత్యః ద్రోఘ్ మర్హద మహానుభావులారా, దీనమైన చిత్తలకు మీరు ద్రోహం చేయకూడదు. వివర్ధైశవః యూయం ప్రజానాం పతయస్మృతాః మీరు జగత్ సృష్టిని పెంచాలనుకుంటున్నారు. సృష్టిని పెంచాలనుకునేవారు సృష్టిలో భాగమైన వృక్షాలను దహింపజేయుట ఏం న్యాయం అండి? అందులో మీకు బిరుదు వచ్చేసింది అప్పుడే ఏమని ప్రజాపతులు అని. ప్రజాపతులు అంటే ఏం చేయాలి సృష్టి చేయాలి ప్రజా చేయొద్దు ప్రజాపతయస్మృతాః అభో ప్రజాపతిపతి భగవాన్ హరిదవ్యః వనస్పతి నోహతి స్తుతద్యా ఊర్జ్యం ఇశం విభుహు. ఇదంతా ఎవరు చేశారు? ప్రజాపతిపతి. పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఈ సకల వృక్ష సంపదను పెంచాడు. వీటికి పేరేమిటి? ఊర్జ్యమని, ఇషమని. ఊర్జ్యమంటే ఏమిటి? పితృవులకి ఇచ్చే ఆహారాన్ని ఊర్జ్యం. దేవతలకి ఇచ్చేది ఇషం. చెప్తాడు ఊర్జ్యమని ఇషమని. ఊర్జ్యం పితృభ్యః ఇషం దేవేభ్య. అంటే చంద్రుడే తన రసాన్ని చెట్లకు, వనస్పతులకు, లతలకు, పితృ దేవతలకు, దేవతలకు అందరికీ ఇస్తాడు ఆయన. దేవుడికి అమృతంగా ఇస్తాడు, పుత్తు దేవతలకు కవ్యంగా ఇస్తాడు కదా. అలాగే మానవులకు అతని యొక్క వెన్నెల రూపంలో ఇస్తాడు, చెట్లకు రసాన్ని ఇస్తాడు. అమావాస్య అమావాస్య ప్రతి అమావాస్య చంద్రుడు చెట్లలోనే ఉంటాడు. దాని పేరు అమావాస్య. అమా అంటే ఏమిటి? సూర్య కిరణానికి పేరు అమా అని. సూర్యుడికి 30 కిరణాలు ఒక్కో రోజు ఒక్కో కిరణం మనకు వచ్చేది ఒక్కో కిరణం ఏంటి? 57 97 మహా అనుకోని చూస్తున్నాం మనం అమ్మో వేడి వెళ్తున్నాం. ఇదంతా ఒక కిరణం. స్వామి తనకున్న అనంత కిరణాలలో ఒక 30 కిరణాలు భూమి కేటాయించారు. ఓ 30 స్వర్గ ఇట్లా అన్ని లోకాలలో అలా ఉప్పు పడేశారన్నమాట మీరు గదిరిపోండి. అంటే ఒక్కొక్క రోజులో ఒక్కో కిరణం వస్తుంది. అమ అనేది అమావశ్యం అమా అంటే అదే కిరణం. అమావశ్య అమాయాం వసతి. ఆ రోజు చంద్రుడు సూర్య భగవానుని యొక్క అమా అనే కిరణంలో ఉంటాడు చంద్రుడు.
చంద్రుడికి అమా అమావశ్యత అది అర్థం. అంటే ఈ అమా అనే కిరణంలో ఉన్న చంద్రుడు వృక్షాలను బాగా ఆ రోజు తన రసాన్ని ఇచ్చి పెంచుతాడు. అందుకే. తెలిసిన వారెవ్వరూ అమావాస్య నాడు చెట్టు మీద చేయి వేయరు. పొరపాటున కూడా తులసి కావచ్చు, పండు కావచ్చు, పువ్వు కావచ్చు ఏదైనా సరే అమావాస్య నాడు చెంపరు. చెట్టును ముట్టుకోరు అమావాస్య నాడు. దూరంగా ఉండి నీళ్ళు పోసి దండం పెడతారు, ఎప్పుడు మొత్తం అమావాస్య ఎండడు పైకి రాదు, ఆ జలువు ముట్టొద్దు రాత్రి ముట్టొద్దు. ఓ అన్నం తిన్నాయి, మనం అన్నం తిన్నాయి, మనం మనోడు పిలిచి పోతామా? అలా తిన్నాయి, మనం భోజనం చేస్తూ ఉంటాం. రోజు ఆగవయ్యా, తర్వాత వస్తాం అంటాం. వాటికి ఆహారం ఒక రోజు వస్తుంది, అప్పుడు మనకి ఇయ్యాలంటే ఏం కోసము అయింది? అది కోసమని చెప్తున్నాడు ఇలా అహో ప్రజాపతిహి వనస్పతి నోసతి సత్య. ఊజ్య మిటం విభువు అన్నం చరానామచరాః అపదః పాదచారినాం కదలకుండా ఉండేవి కదిలే వాటికి ఆహారం. కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్న వాటికి ఆహారం. చేతులు లేనివి చేతులు ఉన్న వాటికి ఆహారం. నాలుగు కాళ్ళు ఉన్నవి రెండు కాళ్ళు ఉన్న వాటికి ఆహారం. రెండు కాళ్ళు ఉన్నవి బుద్ధి ఉన్న వాటికి ఆహారం. చూడండి అన్నం చరానాం అచరః అపదః పాదచాలినాం అహస్తాః హస్తయుక్తానాం ద్విపదాంచ చతుష్పదః నాలుగు కాళ్ళు గలవి రెండు కాళ్ళ గలవారికి ఆహారం. చతుష్పదః యూయెంచ పిత్రాన్ వాదిష్టా దేవదేవియన చానగాః ప్రజాసద్గయహితహం వృక్షాన్ నిర్దగ్దుమర్హతా. మీరు పితృ దేవతలను పిత్రన్వాదిస్తా పితృ దేవ మీ తండ్రి గారి చేత ఆదేశించబడిన మీరు అలాగే దేవదేవేనచ విష్ణువు చెప్పారు కదా మీకు పరమాత్మ ప్రత్యేక్ష అయ్యారు మీకు జ్ఞాపకం ఉంది కదా. శంకరుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు. కాబట్టి మీ నాన్నగారు చెప్పారు. పరమాత్మ కూడా చెప్పారు. ఇలాంటి వారి ఆజ్ఞను తీసుకొని ప్రజా సర్గా ఏం చెప్పారు? ప్రజా సర్గా.
ఇక అప్పుడే ఆల్రెడీ అమ్మాయి నిన్న అయితే పడింది కదా స్వామి చెప్పాడు. పరమాత్మే కండు కండు యొక్క పుత్రిక ప్రమలోచని అని చెప్పాం మన మహానుభావులారు మారిష అంటాం. మారిష ప్రమలోచని అనేటువంటి తల్లి. మారిష అని అమ్మాయి ఉంది అమ్మాయిని వివాహం చేసుకోండి అని చెప్పాడు. మనం భారతం చూస్తే అమ్మో అంటున్నాం. భారతంలో ఒక్క స్త్రీకి 5 గురే భాగవతంలో 10 మంది అవునండి కదా 10 మంది ఒకే అమ్మాయిని చేసుకున్నారు అది 1 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు దక్షవర్ష సాహస్వేషు పదివేయుల ఏళ్ళు ఆమెతో ఈ పదిమంది ఆనందంగా రమించారు. ఇంకో చమత్సం ఏంటంటే దక్ష ప్రజాపతి వీరి కుమారుడుగా పుట్టారు. మనం ఇప్పుడు ఎవరో ఒక గర్భవతి అయితే ఆ వారికి ఆ గర్భాన్ని తండ్రి ఎవరు తమ్ముకోని వస్తున్నారు? మీ తండ్రి మీ తండ్రి కొట్టాల్సి ఉంది, మరి 10 మంది ఎందుకు కొట్టారు ఎవరి తండ్రి అని. దోయం దక్ష వేరేటి దక్షుడు అప్పుడు పోయినవాడు ఈ శాపంతో ఇక్కడ కుమారుడుగా కుమారుడుగా పుడతాడు అలా కాబట్టి మీరు ఇలా ఇలాంటి మీరు ప్రజా సుద్ధి చేసేటువంటి మీరు కాలను ఇలా దహింప చేయకూడదు నిర్దగ్ధుమర్హత ఆతిక్తత సతాం మార్గం కోపం యక్షత దీపితం సజ్జనుల మార్గం అనుసరించండి అయ్యా బాగా మండుతున్న కోపాన్ని చల్లారుతుంది. దీపితం పిత్రాతితామహేనాపి దుస్తంవః ప్రపితామహైహి తాతలు ముత్తాతలు తండ్రులు వీళ్ళందరూ. ఒక శాస్త్రాన్ని, ఒక నియమాన్ని, ఒక ధర్మాన్ని ఏర్పరిచారు. ఏమిటది? రక్ష్య రక్షక భావ సంబంధం అని శ్లోకాలు ఇవి. రాసుకో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికి ఎవరెవరు రక్షకులు చెప్తారు చూడండి. తోకానాం పితరౌ బంధు. పిల్లలకు తల్లిదండ్రులు రక్షకులు బంధువులు కదా చూడండి తోకానాం పితరౌ బంధు దృశ్యః పక్షుమా కంటికి రెప్ప రక్షకము స్త్రియాః పతిహి భార్యకు భర్త రక్షకుడు పతి ప్రజానాం ప్రజలకు రాజు రక్షకుడు, భిక్షూణాం గృహ్యజ్ఞానాం భూతః సుహృతు, భిక్షకులకు దాత బంధువు, రహస్యం తెలిసిన రహస్యం తెలియకున్న వాడికి పండితుడు బంధువు.
వృఖ్యజ్ఞానాం పుథః సుహృతో అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరినీశ్వరః మన శరీరంలో లోపల దాగి ఉన్నటువంటి ఆత్మకు అంతర్యామియ పరమాత్మ రక్షకుడు. తెలిసిన తెలిసిన మాటలే కానీ సావజనీయం పిల్ల తల్లిదండ్రులు కంటికి రెప్ప స్త్రీకి భర్త తెలిసిన మాటలే పెద్ద విషయాలు ఏమి ఉండదు ప్రజలకు రాజు భిక్షకులకు దాత దేహదారులకు పరమాత్మ అతి ప్రజానాం భిక్షూణాం వృత్యజ్ఞానాం బుధః సుహృతు అంతర్దేవేషు భూతానాం ఆత్మాస్యే హరిః ఈశ్వరః అంటే మేము చేస్తున్నది ఎవరికేం తెలుస్తుంది, కోపం చేసి వారి సాధు మాట్లాడాలే అనుకుంటే కాదు నాయనా. ప్రతి వారి హృదయంలో అంతర్యానిగా పరమాత్మ ఉన్నాడు. మనం చేస్తున్న ప్రతి పని. వాడు చూస్తూనే ఉన్నాడు, ఎవడు చూస్తాడులే ఎవరికేం తెలుస్తుందిలే అని అనొద్దు. అందుకోసమని సర్వం తత్. తత్ ధిజ్ఞం వీచ్ఛద్వం ఏవం వస్తోచితోచితౌ ప్రపంచం మొత్తము అతని ఇల్లేనయ్యా తద్భిజ్ఞం అతను వాద్యుడు కదా. కదా వాసనాత్ వాసుదేవా ప్రపంచం మొత్తంలో ఆయనే ఉన్నాడు అంటే ఏమవుతుంది ప్రపంచానికి ఏమైతుంది ఇల్లు ఇదంతా పరమాత్మ నివాది దేవాలయమే నాయనా అలా చూడండి. వెనుకు వస్తోషితః అసౌ అలాంటి పరమాత్మని సంతోషింప చేశారు. అంటే మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందిన మీరే ప్రపంచాన్ని భగవదాలయంగా తెలియలేకుంటే. ఇతరులు ఎవరు తెలుస్తారయ్యా? వస్తోటితో సౌ యత్ సమస్పతితం దేహ ఆచాచాతు మాన్యముల్బణం ఆత్మ జిజ్ఞాసి చేత్ సగుణానతి వర్తతే. మన శరీరం నుండి ఆకాశం నుండి వాయువు పుట్టినట్టుగా మన శరీరం నుండి పెల్లువికి వచ్చేటువంటి భయంకరమైన కోపాన్ని ఆత్మజ్ఞానంతో నిగ్రహించుకున్నవాడే ప్రకృతిని జయించగలడు.
కదా? కోపాన్ని గెలవలేని వాడు ప్రకృతిని గెలవలేడు. ఆత్మ దిజ్ఞాత్యాయచ్చేత్ సగుణాన్ అతివర్తతే అలాంటి వాడే గుణములను దాటుతాడు. అలం దద్ధై దుమై దీనై కిలానాం శివమస్తువః ఇంతవరకు కాల్చినవి చాలు ఇక మిగిలినవైనా బాగుండనివ్వండి. శిలానాం శుభమస్తువః వార్షి కేటా వరా కన్య పద్ని ద్వేత విరుఖ్యతాం మరి అప్పుడు కూడా మన పాటలో ఆమె ఆమె అని ఉన్నాయి అన్నమాట మరి ఏంటి మాకేం అని ఇస్తే ఆపుతాం ఎందుకు ఆపుతాం అన్నారు అంటే అయ్యా వార్షి కన్య వారి అమ్మాయి ఉంది మీకు ఇస్తున్నాం ఆమె నా స్వీకరించి ఈ పని ఆపేసేయండి. మొదటి నుంచి ఉన్నది కొత్తేం కాదు అంటారు. వార్షి చేదావరా కన్య. పత్తిని ఇత్యే ప్రతిరూప్యతాం ఈమెను మీరు భార్యగా స్వీకరించండి. ఇత్యామంత్య వరారోహాం కన్యాం ఆప్సరసీం నృప సోమో రాజయౌ జత్వ తే ధర్మేణ ఉపయ్యిమిరే ఇలా పలికి. చంద్రుడు ఆ అశ్వసగం సరోచరి పుత్రిక అయినటువంటి మారిషను వారికిచ్చి తాను వెళ్ళిపోయాడు. ఆ పది మంది ఆ అమ్మాయిని యథావిధిగా వివాహం చేసుకున్నారు పై వీరే. దేభ్యః తస్య నోభో దక్షః ప్రాచేతు సక్కిల వారి నుండి ఆమెకు దక్షుడు పుట్టాడు వాడు ప్రచేత ప్రాచేతు సక్కిల యస్య ప్రజావిసర్శీణ లోకాః ఆ పూరి దాస్త్రేహ ఒక్క దక్షుడు చాలు కదా. దక్షుడు వచ్చారంటే ప్రపంచం అంతా నిండిపోయింది. అంటే ఎవరు సృష్టి? పాములు, పచ్చులు, చేలు, గోళ్ళు, చెట్లు, గుట్టలు అని వారే. కాబట్టి ఆ మహానుభావుని చేత మూడు లోకాలు నిండిపోయింది బాబోయ్ సృష్టి ఉంది రా బాబు సృష్టి వద్దు. ఇక నియంత్రణ చేయండి అని ఇప్పుడు అందరూ అంటున్నాం కదా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతగా పెరిగింది అంటున్నారు. ఆ పూరితాశ్రయః యథా సదద్య పూతాని దక్షః దుహితృ వత్సరః దక్షుడు బిడ్డలంటే ప్రేమ ఎక్కువ వాడికి. కొడుకులను కోరుకోలేదు. మనందరం ఇప్పుడేమో పుత్రవత్సల్లం మనం కదా. అమ్మాయి అయితే వద్దు. దక్షుడికి అమ్మాయే కావాలి. వాడు తెలుగు లేడు వాడు. ఎందుకు తెలుగు లేడు? సృష్టి పెరగాలంటే ఎవరు కావాలి మరి?
అందువల్ల వాడు పితృ వత్సరః బిడ్డలంటే ప్రేమ ఉన్నవాడు కాబట్టి ఆయన స్పృధి సృష్టించాడు స్వేతసా మనసా చైవ తన్మమావహిత సృణు అతను మానస మనస్సుతో సృష్టించారు కొందరిని కొందరిని ప్రేత సృష్టించారు ప్రేతసా మనసా చైవ తన్మమ అవహితః సావధానంతో వినవయ్యా మనది రాజ పూర్వం ప్రజాపతిహి ఇమా ప్రజా మొదలు ప్రజాపతి బ్రహ్మ కూడా వీళ్ళందరినీ మనస్సుతోటే సృష్టించాడు ఇమా ప్రజా. దేవాసుర మనుష్యాదీన్ నభస్థల జలౌకసః దేవతలు రాక్షసులు అలాగే నభ నభస్థల జలౌకస ఆచారచారులు జలచారులు భూచారులు వీరందరినీ సృష్టించాడు తవ బ్రంభితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిహి వింధ్యపాదానుభవ్రజ్య శోచరద్దుష్కరం తపః ఇంతగా తెలిసినటువంటి ఈ సృష్టికి ఏం చేయాలో తెలియక మహా ప్రజాపతి మహానుభావుడు వింధ్యపాదం అక్కడికి వెళ్లి దుష్క తపస్సు చేస్తూ కూర్చున్నాడు తత్రాగమర్ణ నామతీర్థం పాపారంపరం. వింధ్య పాదములో ఒక తీర్థం ఉంది. ఏం చేసాం అది? అఘమర్షణ తీర్థం. అది అక్కడ తపస్సు చేశాడు. ఉపస్పృశ్య అంతవనం తపసా తోషయత్ హరిం అస్తౌచిత్. హంస గుహ్యేన భగవంతం అధోష్టయం పరమాత్మను హంస గుహ్య స్తోత్రముతో ఈ పేరు ఏంటంటే హంస గుహ్య స్తోత్రం అంటారు చాలా. విశిష్టమైన స్తోత్రం దీంతో చేశారు తుభ్యంత దవిదాస్యామి కశ్యా పుష్యతు యతో హరిహి ఆ ప్రజాపతి అంటే దక్షుడే మహా గౌరవుడు ఈ స్తోత్రం చేశాడు. మీకు నేను ఆ స్తోత్రాన్ని చెబుతున్నాను. వివ్యపారి అంటే ఈ స్తోత్రం తోటే పరమాత్మ దక్షుడిని అనుగ్రహించారు.
ఈ స్తోత్రానికి మెచ్చే పరమాత్మ దక్షునికి వరమిచ్చాడు, ప్రజాపతికి వరమిచ్చాడు కాబట్టి ప్రజాపతి అనుగ్రహింపచేసిన స్తోత్రం కాబట్టి దాన్ని మనం కూడా వింటే మంచిది అంటున్నాడు, నమస్పరాయ అవిదులానుభూతయే గుణత్రయాపాస నిమిత్త బంధవే అదృష్ట సామ్నే గుణతత్వ బుద్ధిభిహి నివృత్తమానాయ గధే స్వయంభువే అయిందా సమయం? మళ్ళీ శ్లోత్రం పడ్డాం అనుకోండి ఒక శ్లోత్రం ఆపి ఏం లాభం ఈ ఇంచుమించు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది శ్లోకాలు ఉంటాయి 11 తొమ్మిదే ఉంటాయి 22 అగమశ్య స్తోత్రం అంటే ఇది ఆ అగమశ్య స్తోత్రం అంటే ఇది హంసగుక్ష్య అగమశ్య ఇది హంసగుక్ష్య హంసగుక్ష్య స్తోత్రం ఇది హంసగుక్ష్య స్తోత్రం అంటే పరమజ్ఞానులకు పరమజ్ఞానులకు కూడా రాశ ఉంది. హంసానాపి దుహ్యం. ఎవరు హంసా పరమహంస అండి? మహానుభావులు. వాళ్ళకు కూడా రాశ ఉంది. అంటే తత్వం అంతా నిండి ఉన్నది. మరి ఒక్కొక్క లోకాన్ని ఏదైనా ఒక జ్ఞానం వివరించాలి కదా. జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవ్వంది పదకొండు లోకానే ఉన్నాయి. మళ్ళీ మనం మామూలుగా కథలో పడతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఏ ఎవ్వ భక్తులకు అది చెప్పనా ఎవ్వ భక్తులకు ఇంత పూర్వం తెలవాలని చేస్తాం వాళ్ళ పైన వాళ్ళు అక్కడికి పోవు అదే ఇంక నమ్మందమాలని చెప్పండి వీళ్ళంతా కూపస్తం వండువు కాదు కదా అంతే వాళ్ళ వాళ్ళ వాళ్ళ పని వస్తారు అంతే మనకైనా మనకైనా అడ్డు తగిలితే కూడా తెలుస్తుంది అంత దాకా తెలియదు అందుకోసం అంటే వాళ్ళు వాళ్ళైతే ముగ్గురికి ఆశతోనే ఇక్కడికి వచ్చారని అర్థం అవుతుంది అంటే వాళ్ళకు తెలపడానికి అది
Mangalacharana: 'Maha shikharaayu vadayaspanyabhihuti-parvam yadiva niyamena madanvayam adyatyana kulapate kulabhiramam srimatsa nangri-varam pranamabhimurghna bhutantarasya mahadatmaya bhaktanadha sriva...' - Salutation to the great Lord, worshipped at Srirangam, who is the inner soul of all beings.
'Sri Rangadiya guru putram gadagopam aham bhaje. Asmad gurubhyo namah. Bhagavat bandhulara' - O devotees of Bhagavan. The eyewitness (the Yama-duta who had personally seen everything) clearly narrated all that happened - these messengers (Vishnu-dutas and Yama-dutas) questioned each other - [Opening summary: the Yama-dutas who witnessed Ajamila's rescue narrate the entire event to Yamaraja.]
Not like that - 'jaata sunirvedah - a fine vairagya (detachment) arose - Ganga dwaaramupeyyaya - mukta sarvaanubandhanam' - abandoning all worldly connections - going to the Ganga's source - [Ajamila's liberation: after being released by the Vishnu-dutas, he develops genuine vairagya and goes to Ganga's source (Haridwar) to practice full renunciation.]
Of the nature of the Self (svarupamu). How does Paramatma exist? What can one say? Only if one directly realizes (sakshatkarishukunte-nee) can one understand. 'Yato vacho-nivartante apraapta manasaa saha - gada - vakkulu - alaga manassu...' - 'Where speech returns without reaching, together with the mind - that is Brahman.' [The Taittiriya Upanishad verse on Brahman's indescribability: even words and mind turn back without reaching Him.]
'Valabyu valabdhanu - praak vavande shirasa dvijah' - because they are those who had previously seen (the Vishnu-dutas), one day - 'recognizing well' - vavande shirasa - 'bowing his head' - he bowed to them (the Vishnu-dutas, now re-encountered at the Ganga)... [Ajamila at the Ganga recognizes the four divine beings and bows to them - the reunion that completes his transformation.]
Ramachana (Ajamila's conduct). 'Alantivaru daasyatpatih - patitah garhya-karmana - ila-ntai nindyamaana panito - atanu patituduipoi - nipatyamanah nilaye - hatam vratah' - 'one who fell from his dignity through despicable actions - having become fallen - his vows all destroyed...' [Description of Ajamila's degraded state before liberation: fallen from Brahmin duties, vow-broken, living with a shudra woman.]
'Ajamiyudo - agaddhama - kim-punah shraddha-ya grinan - nijanye devah sukha-loka-varnitam - pratyaha kimtan-tar dharmaarajah' - 'What then of one who with true shraddha (faith) chants (the Lord's name)? (If even Ajamila was saved) - the Dharma-raja (Yamaraja) answers: what is the inner meaning?' - [The rhetorical climax of Canto 6: if Ajamila - the worst of sinners - was saved by accidentally uttering 'Narayana,' what cannot be achieved by genuine devotion?]
'Naake padanyaitimee vinishchitam - mahanubhava - moreover if even Yama's word was stopped - what happened then? That doubt exists in my mind. No one but you can remove this doubt.' [Parikshit's question to Shuka: if Yamaraja's own messengers were overruled, what does this mean for the nature of dharma? Only Shuka can resolve this.]
Why? 'Because many (sinners) are there - not all those who commit wrongs are punished - some are protected.' Why? Because that sinner has become 'one's own person' to one of those rulers (shasakulu). [The parallel with human governance: just as politically connected sinners escape punishment, those connected to Paramatma escape Yama's reach - but the parallel breaks down because Paramatma's protection is based on genuine bhakti, not corruption.]
In their respective domains, their own law is the law - the 'dharmavasanam' comes afterward. That very state is coming now. Therefore - 'mandala-varthinam. Ata svameko bhutanam sheshhvaranam...' - [The teaching that within each cosmic domain the local ruler's dharma applies - but above all these rulers stands one Supreme - Narayana, who alone governs all domains.]
'Sandehamu kaadu ayya sandehamu - meerul cheppadaluchukunte maakuu yogyata unte cheppamdi naaku tappu cheppandi - shasakudini shaasaninchaleru kada - anduke idi - no manyate - ksha - maryada - ra...' - 'It's not a doubt - if you want to explain, if we have the eligibility (to receive it) - please tell us - one cannot govern the governor - that is why this is so.' [Yamaraja himself is subject to a higher authority - Vishnu - and his servants are thereby also bound by that higher power.]
'Other than me - there is One who is supremely exalted - otam protam patavati yatra shivam' - in that Paramatma alone this entire universe is woven through and through. 'Otam-protam' - properly speaking - [The famous Chandogya Upanishad image: the entire universe is woven into Paramatma like a cloth woven on a loom - He is both the warp and weft of existence.]
Is the weaver not needed? Having brought the cloth - forgetting the weaver - that is only a metaphor, not what was eaten. If we examine carefully - the entire Vedanta is in our (every piece of) cloth - we in it... [The cloth-and-weaver analogy extended: just as we use cloth without thinking of the weaver, we use the universe without thinking of its Maker - the great spiritual blindness Vedanta seeks to cure.]
To that - the appropriate fruit of the karma we performed - the Ishvara-vesham (divine costume appropriate to experience) is worn. What does death mean? The gross body goes. The subtle body? [The soul at death does not perish - it merely discards the gross body while the subtle body continues, wearing a new divine 'costume' appropriate to the karma it must experience next.]
Moreover when He is doing all these things - can we remain quiet? Not defy? That means He must strike all of us with His hand. How has He caught hold (of us)? With a nose-rope - He caught hold. 'Nasika-vat...' [The image of the nose-rope: Paramatma controls jivas like an ox is controlled by a rope through its nose - He guides without the ox ever being aware of who is guiding it.]
That we must do - means we must resolve (sankalpam). However we work - 'this work I am doing - its fruit will accrue to me' we think. No - 'with this work Paramatma...' - [The shift from ego-centered karma to Paramatma-arpana (surrender of fruit): the fruit belongs not to us but to Paramatma - this is the secret of karma-yoga.]
'With such things even heat cannot - atmaanam antarkruti santamaatmanam - chakshuredaiva apu aagutayah tatah param' - 'where is He beyond that? The antaryami is within us, within you' - the one who is beyond even the inner senses... [The antaryami doctrine: Paramatma dwells as the inner controller within every being, beyond the reach of the external senses.]
Paramatma's form, Paramatma's qualities, Paramatma's nature - means 'paraduhkha asahyitvam, paraduhkha apanodana kshamatvam' - not being able to bear others' suffering, the capacity to remove others' suffering. Being unable to see others in pain. [The most characteristic quality of the Lord: compassion for all suffering beings, inability to tolerate their pain, and the power to remove it.]
'Saying and (claiming) this is scripture. Who is there - he committed all the wrongs - he is a sinner - don't tell him (the scripture) - they said - and that same scripture is there.' That is not scripture - that is his... [ASR unclear - speaker criticizing those who hide scriptural knowledge from 'sinners,' pointing out the error: scripture is precisely for those who need it most.]
However much effort is made we cannot know. 'We cannot do it. Durbodhm tyangayatva amritamastu - we cannot - one who knows dharma attains moksha. Doesn't Yamaraja have moksha?' [The speaker asks: if knowing dharma leads to moksha - does Yamaraja himself attain moksha? The answer explores the nature of Yamaraja as a dharma-knowing jiva who still fulfills his cosmic role.]
Paramatma's names, the karma Paramatma performed, Paramatma's qualities. 'Chitta-naithe emi 3 ila kakutte adi ela avutundi? Paramatma gunamulanu kaani, Paramatma karmulanu...' - If the mind is not on these three - how can it happen? Whether on Paramatma's qualities or His karma... [Three things the mind must focus on to attain liberation: Paramatma's names, His deeds, and His qualities - the three pillars of bhakti.]
Example - the Ajamila who committed so many sins - by chanting the name of Narayana - attained liberation. 'Praayena vedalaiitam namahaa-janoyam devyaa vimohita-matih bata mayaya' - 'Most people, their intellect deluded by (Devi/maya), do not know this secret of the Vedas.' [The paradox: the greatest secret (Name of Narayana liberates) is hidden from most people by Devi-maya - yet it is openly declared in all the Vedas.]
Someone closed the door - the mother-in-law or husband or someone - the children are there - someone closed the door. Those who closed the door went to Him (died) first. Those who did not close - [Metaphor about obstruction and passage: those who blocked others' path to the Lord were overtaken by death before they expected. The door of dharma cannot be permanently closed.]
Well - wanting some pleasures and enjoyments or some beautiful wife or a village came - those beautiful things come to mind - but all these - by whose command - under whose authority - all of these are given - [The teaching that all worldly enjoyments (pleasures, wealth, beautiful spouse, etc.) are given under Paramatma's authority - recognizing this shifts the devotee's relationship to them.]
That is why the Lord - 'satya manaha pushpitam vacham - asha baagaa penchomdimche maata leda - o dhanam vastundi - o bhogam vastundi - annama-inaabhaarya vastundi - inkevaro vastaaru - o svargamlo ram...' - 'Beautifully flowery speech (pushpita-vakya) is what blooms desire - O wealth is coming, O enjoyment is coming, O a beautiful wife is coming, O others are coming, O in heaven is pleasure...' [The Gita/Bhagavatam warning about flowery speech (pushpita-vakya) that lures people with promises of sensory rewards.]
'The one who said - at the yajna-shala youngsters - Ramakrishna anaada? Should spin around (serve)? - arrangements not needed - spin. How much spinning should be given - without giving that spinning (dakshina/fee) - to that one money should come - come, come...' [ASR unclear - speaker making a contemporary aside about people serving at a yajna (religious event) and expecting payment, illustrating how even sacred activities become transactional.]
'You are sadhus (holy people), samadarshanulu (those who see equally) - those who see that far - Paramatma - samadrushyah - bhagavat-prapannah - only those who have taken refuge in Paramatma - tanu upashitata hare gadayabhigukta...' - [Yamaraja describing true devotees as 'sama-darshis' (those of equal vision) who have taken full refuge (prapatti) in the Lord - the Srivaishnava ideal.]
Other than Paramatma's grace - we have no other wealth. He does not give up (us). 'Maakemee ledu swami' - if we say we have nothing - 'I am here' He says. That alone is their combined wealth. 'Maaku ivannee unnaayi-ante nenu raanu' - 'If you say you have all these (worldly things) - I will not come.' [The beautiful paradox: Paramatma comes only to those who are completely empty - 'akinchanah' (the destitute ones) - not to those who already feel full with worldly possessions.]
Whose tongue does not utter Paramatma's name - 'ketatsinas-marati tatsaranaaravindam' - whose mind does not meditate on Paramatma's feet - 'krishnaayuno navati yecchina ekadaapi' - who not even once - [The reverse of bhakti: the one who never utters the Name, never meditates on His feet, never bows even once - such a one is truly lost in samsara.]
Paramatma can be melted too - 'anjalayati Vishnuvunu kaaradigishchedi - anjali' - 'That which melts Vishnu - anjali (joined palms in prayer)' - that is the meaning of anjali. Therefore though we have sinned - appropriately because of the sin - righteous anger. Forgiveness... [The power of the simple anjali (folded hands) gesture to move even Vishnu - the smallest act of genuine surrender dissolves the Lord's wrath.]
Such people's minds become sanctified - 'krishnaangarhi-padmamagu-ditu naa puna-rvisishta-maya guneshhu namate gurinaavaheshhu - that is why the nectar (makara-randa) of Paramatma's lotus feet - aasvaadanam...' [Those who taste even a drop of the nectar of the Lord's lotus feet are permanently freed from the delusion of maya's gunas - they never again bow to the trivial lords of worldly existence.]
Completely remaining far away - 'drashtuncha bibhyati' - even to see them (the Vishnu-dutas) - they are afraid. 'Tata prabhrithe - appatinoondhi - itihaasamm yunaamm guhyam bhagavaan - kumkha-sambhavah - kathaya maa...' - From that time onward - this secret itihasa (history) - the Lord born from (Brahma's) face (Yamaraja) - narrate this! [Yamaraja recounts how from the time of Ajamila's incident, his own messengers became afraid to approach Vishnu's devotees - such is the power of His Name.]
'Punnake-nduke pellee ledu naayakaaru enduke daggara pettukota - apputu appudu uddiga le-mani - aa varunudu vacci agastyuniki ichi nenu raamudu vastaadu iyaave...' [ASR unclear - a story about Varuna giving something to Agastya with the message 'I will come (as Rama) - give this away' - possibly the story of Agastya receiving Rama's divine bow from Varuna.]
'Yadu uttugaa maatlaadu - vinaalanukuntunnaanu, teliyaali ani kuda anukuntunnaanu - uttugaa vintaa cheppabo' - 'Speak plainly. I want to hear it, I want to know it too - I will listen plainly, go ahead and say it.' - 'the Lord says (appreciatively).' No - 'Swami, I want to listen and know' - he says... [The beautiful dynamic: a devotee boldly asks the Lord to speak plainly, and the Lord is pleased by the directness - genuine inquiry pleases Paramatma more than pretense.]
'Moon - vriksha vanaspati - vanaspati evaru? Somu raaja vanaspati naama shipathihi - we say that. He is the vanaspati-lord. He is the Moon. Does he keep the offspring-awareness (santana-buddhi) for himself? He comes and...' [The Moon (Soma/Chandra) as the lord of plants and vegetation - he gives his 'rasa' (nectar/sap) to all plants and trees, nourishing the vegetable kingdom as a loving parent.]
'To the Moon - Ama - Amavaasya - that is the meaning. That means the Moon present in the Ama (Amavasya) ray - on that day - gives his rasa (nectar) abundantly to the trees and nourishes them greatly. That is why - those who know - never (do certain things on Amavasya)...' [The Amavasya (new moon) teaching: on this day the Moon is in the 'Ama' ray closest to the sun, releasing maximum life-sap into vegetation - hence it is auspicious for pitru-tarpana (ancestor rites) and plant-related rituals.]
At that time already - 'already the girl fell (into samsara) yesterday swami said. Paramatmane kandu kandu yokka putrika Pramalo-chani - ani cheppam mana mahanubhavularo - Marisha antam...' - [Beginning of the story of Marisha (or Pramalocha's daughter) - a woman who emerged from trees/vegetation, born from divine circumstances - beginning of a new sub-narrative in Canto 6.]
'Vrikhyajnanam puthah suhrito antardeheshu bhutanam atmaaste harirnishvarah - mana shariramlo lopala daagi unnatuvantutuvantui atmaku antaryami paramatma rakshakudu - telisina telisina...' - 'In the bodies of all beings as their inner friend - the Atman (Self) dwells - its protector is Hari (Vishnu) as the antaryami (inner controller). The knowing and the known...' [The supreme Srivaishnava teaching: the jiva's Atman is protected and controlled by the Lord as antaryami - the protector within every soul.]
Right? 'One who cannot conquer anger cannot conquer nature (prakriti). Atma dijnatyaaya-ccheta sagunan ativaratate - only such a one transcends the gunas.' 'Alam daddhai dumai dainai kilaanam shi...' [The path to transcending prakriti runs through conquering anger (krodha) first - the Bhagavatam's consistent teaching that anger is the primary obstacle to Self-knowledge and liberation.]
Therefore - 'vaadu pitru vatsarah - biddulante premm unnavadu kaabatti - aayanu spridi srushtichaadu - svetasaa manasaa chaiva tanmama-vahita srnnu - atanu manasammato srishticharu kondaru...' - 'He who has love for his children - he created them with desire (sprihi) - with white (pure) will and mind - some created (mentally/manasically).' [Brahma's creation of the Prajapatis: some are created through his mental resolve (manasa-srishti) rather than through physical means - the manasa-putras (mind-born sons) of Brahma.]
This stotra (hymn/prayer) - the Paramatma who appreciates it - gave a boon to Daksha - gave a boon to the Prajapati - therefore (it is) a stotra that Prajapati caused to be blessed - therefore if we also hear it - it will be beneficial. [Closing benediction: the stotra that pleased Paramatma and caused Him to bless Daksha-Prajapati - hearing it brings similar blessings to the listener. End of Day 140's discourse.]