మంగళాచరణం: వందనాలు మరియు ఆరంభం
Mangalacharana: Salutations and Invocation
మంగళాచరణంలో యమునాచార్యుల నుండి రామానుజుల వరకు గల గురు పరంపరకు వందనాలు అర్పించబడతాయి. గ్రంథకర్తలు మనసులో కాక గ్రంథంలోనే ప్రార్థన ఎందుకు రాస్తారో - పాఠకులకు కూడా ఆ ఫలం కలగాలని - అని వివరించబడింది. సృష్టి స్థితి లయాలను నిర్వహించే పరబ్రహ్మ స్వరూపం మొదటి శ్లోకం ద్వారా పరిచయమవుతుంది.
The Mangalacharana, or auspicious invocation, opens the Bhagavatam with salutations to the guru parampara from Yamunachary to Ramanuja. The speaker explains why authors embed opening prayers in their works rather than offering them silently - so that readers too may receive the blessing. The nature of Parabrahman as the one who creates, sustains, and protects is introduced through the first verse.
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్పర హృదయం తమహం ప్రణతోస్మి అస్మద్ గురోర్ భగవతోఽస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులస్య నాథః శ్రీమత్ సదాగోప యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం కరస్య మహదాక్వయ భక్తనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రినేరు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్పసంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేనూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం నిలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార కర్ష సంయుక్తం చారురాజం పరిహి వించావ సూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకే సంయుక్తం పీతాంబర శోభితం అవాత్వ తులజీ నందం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చిత వక్షకం శ్రీం కేతం మహే సువాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మశం పరాచరాత్మజం వందే కృతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోఽభినేదుస్ తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ శుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగారియ గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా భాగవత ప్రారంభంలో వ్యాస భగవానుడు మంగళ శ్లోకమును ఇష్ట దేవత ప్రార్థన రూపంలో అందించారు. ఇది ప్రతి కవి సాంప్రదాయం. ఏ కవి అయినా ఓ గ్రంథం రాయాలి అనుకున్నప్పుడు. ఆ తాను రాయబోయేటువంటి గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటానికి తమకు ఏ దేవత ఇష్టమో వారి గురించి ప్రార్థన చేస్తారు. ఇది మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాని ప్రసిద్ధ్యంతే. గ్రంథము యొక్క ఆరంభంలోనే కాదు ఆరంభంలో మంగళం ఉండాలి మధ్యలో ఉండాలి చివరలో కూడా ఉండాలి. అలా ఉంటే అలాంటి గ్రంథాలు ప్రసిద్ధి పొందుతాయి. ప్రచారం పొందుతాయి. ఎక్కువ మంది వింటారు. అంతేకాదు చెప్పినవారు విన్నవారు ఆయుష్యం కలిగి. వీర పురుషాని అంటారు. పరాక్రమం కలిగి ఉంటారు. ఇక్కడ పరాక్రమం ఎందుకండీ అంటే ధర్మ రక్షణకు పరాక్రమం కావాలి. ధర్మం ప్రచారం చేయటానికి ఎంత అవసరమో ధర్మాన్ని బాధించే వారిని తొలగించటానికి ప్రచారం చేయాలి. అందువల్ల ప్రచారం కోసం పరాక్రమం కూడా కావాలి. అందుకే వీర పురుషాని ఆయుష్మత్ పురుషాని. శ్రోతారస్య అధ్యేతారస్య అంటారు. చెప్పిన వారే కాదు విన్నవారు చదివినవారు. గ్రంథం ఎవరు చెప్పుతారో వారు గ్రంథాన్ని ఎవరు చదువుతారో వారు గ్రంథాన్ని ఎవరు వింటారో వారు ఈ ముగ్గురికి ఈ ఫలితం వస్తుంది. అంటే ఈ మాటతోటి మనలో సహజంగా కలిగే సందేహాన్ని తొలగించారు. ఎందుకు గ్రంథం రాసేవాడు తాను రాసే గ్రంథం పరిసమాప్తి కావాలనుకున్నప్పుడు తన
ఇష్ట దేవతా ప్రార్థన తన మనస్సులో చేసుకుని గ్రంథం ప్రారంభించవచ్చు కదా. గ్రంథంలో ఎందుకు రాయాలి? అంటే చదివిన వారు కూడా ఆయుష్మంతులు కావాలి. విన్నవారు కూడా ఆయుష్మంతులు కావాలి. చదివిన వారికి విన్నవారికి కూడా ధర్మాన్ని కాపాడటానికి తగిన బల పరాక్రమాలు శక్తి సామర్థ్యాలు కావాలి. అందుకు గ్రంథాల్లో చెప్పారు. మరొకటి తాను రాసిన గ్రంథాన్ని చదివిన శిష్యులు ఈ గ్రంథం వలన మేధా సంపత్తిని పొంది జ్ఞానాన్ని పొంది ఇందులో ఉన్న విశేష విషయాలను మరికాస్త సులభంగా మరొక విధంగా మరికొందరికి అందించడానికి తాము కూడా గ్రంథం రాయదలుచుకుంటే గ్రంథం రాసేటప్పుడు మంగళాశాసనం చేయాలి అన్న సంగతి వారికి ఎలా తెలవదు. చదివిన శిష్యులు కూడా గ్రంథాలు రచిస్తే గ్రంథ రచనకు ముందు ఇష్ట దేవతా ప్రార్థన మంగళము చేయాలి అన్న సంగతి వారికి కూడా తెలియాలి అందుకే అంటారు శిష్య శిక్షాయై. గ్రంథతః నిబద్ధనాతి. చదువుకున్న శిష్యులకు కూడా ఈ విషయం తెలపటానికి తాము చేసేటువంటి మంగళాన్ని గ్రంథంలో అందిస్తున్నాను. ఇది ప్రతి గ్రంథంలో మామూలు. ఈ మంగళము ఆశీహి, నమస్క్రియ, వస్తు నిర్దేశము అని మూడు రకములు. ఆశీర్వాదం చేయొచ్చు. నమస్కారము చేయొచ్చు. ఫలానా వస్తువు ఉందని చెప్పనువచ్చు. మనకు కవిత్వంలో మనకు బాగా తెలిసిన వాడు కాళిదాసు. ఆ మహానుభావుడు రఘువంశంలో నమస్కారం చేశాడు. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వర వందే నమస్కారం చేసి అతనే కుమార సంభవంలో అచ్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజః ఒక పర్వతం ఉన్నది. హిమాలయ పర్వతము అని ఒక వస్తువు నిర్దేశించారు. అలాగే శాకుంతలంలో నమస్కారము చేసిండ్రు.
నమస్కారము చేయవచ్చు. ఆశీర్వాదం అంటే ఈ గ్రంథం చదివే వారిని ఫలానా వారు దయచూస్తారు, చల్లగా కాపాడుతారు అని ఆశీర్వాదం అన్నమాట. ఇలా మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో వ్యాస భగవానుడు. నమస్కారం. ధ్యాన రూపంలో మంగళాన్ని చెప్తున్నాడు. అందులో భాగవతం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం ఇదివరకే. ఏమిటి భాగవతము? అర్ధోయం బ్రహ్మ సూత్రానాం. భారతార్థ వినిర్ణయః భాగవతం అంటే బ్రహ్మ సూత్రములకు అర్థము. రెండవది భారతములో ఏం చెప్పారో ఆ సిద్ధాంతాన్ని తెలిపేది భాగవతము. గాయత్రీ భాష్య భూతోసౌ గాయత్రీ మంత్రమునకు వ్యాఖ్యానము. కాబట్టి వేదార్ధము ఉండాలి, బ్రహ్మసూత్రములు ఉండాలి, భారతార్ధము ఉండాలి, గాయత్రీ భాష్యము ఉండాలి. ఈ నాలుగు చెప్పాలి కాబట్టి ఇవన్నీ ఏదో ఒక దేవతా రూపంలో చెప్పితే సరిపోవు. అంటే రాముడు, కృష్ణుడు, వరాహము, నారసింహము. ఫలానా దేవత అని పేరు చెప్పి ఈ మొత్తాన్ని మనం పరిపూర్ణంగా ఆవరించలేం. అందుకే ఇవన్నీ ఏ పరమాత్మ యొక్క అంశలో కలలో స్వరూపాలో అవతారాలో అతన్ని ధ్యానం చేయాలి. వేదాంతం ఏం చేస్తుంది? ఉత్తర భాగంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస. పరమాత్మ అంటే ఏమిటో చెప్పేది నిర్ణయించేది బ్రహ్మ సూత్రములు. పరమాత్మ ఎలా ఉంటాడో చెప్పినది వేదము. పరమాత్మను ఎలా ఆరాధించాలో చెప్పినది భారతాదులు. పరమాత్మను ఎలా ధ్యానం చేయాలో చెప్పినది జాయత్రి మంత్రం. కాబట్టి ఈ నాలుగు మరికొన్ని కలిసి ఇందులో ఉండాలి అంటే పరబ్రహ్మ గురించే చెప్పాలి. ప్రతివారికి సంసారాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని కోరాలి చేరాలనే కోరిక ఉన్న ప్రతివారు ఆరాధించవలసింది పరమాత్మ స్వరూపాన్ని. పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి పరబ్రహ్మ గురించే మనకి ఇందులో చెప్తారు. అయితే ఈ పరబ్రహ్మ అంటే ఏమిటి?
కాబట్టి పరబ్రహ్మ రక్షణాన్ని ఇలాంటి వాడు పరబ్రహ్మ. అతను ఈ పనులు చేస్తాడు. తక్కిన వారిని వదిలిపెట్టి పరమాత్మనే ఎందుకు మనం ధ్యానం చేయాలి. అతన్నే ఎందుకు మనం సేవించాలి అన్నదానికి సమాధాన రూపంగా పై వాటికన్నిటికీ వ్యాఖ్యాన రూపంగా మనకు మంగళ శ్లోకం జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతః అర్ధేషు అభిజ్ఞః స్వరాత్ మనకిది ద్వితీయ పాదం తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది మనకు మొదటి శ్లోకం మంగళ శ్లోకం. ఈ మంగళ శ్లోకంలో మనము వాస్తవంగా వంశీధరీయాదులను మనం చూస్తే 96 అర్ధాలు చెప్పారు. ఒక సంవత్సరం ఈ శ్లోకాన్నే వినండి అన్నారు వారి రీతిలో. మనకు అంత కాకుండా ఆ 96లో ఆరు తీసేసి కనీసం ఒక తొమ్మిది అర్ధాలు చెప్పుకుందాం అనుకున్నాం. ఇందులో ప్రధానమైనటువంటి అర్థము వేదాంత పరముగా పరమాత్మను చెప్పేది కాబట్టి ఇందులో పరమాత్మ పరబ్రహ్మ అంటే ఏమిటి? జన్మాది అస్య యతః ఇది మనకు పదవి విభాగం. జన్మాద్యస్య యతః అంటే జన్మాది అస్య యతః. అస్య అంటే ఈ ప్రపంచము యొక్క. అనంత కోటి బ్రహ్మాండముల రాశిగా ప్రపంచం ఉండే ఈ ప్రపంచం యొక్క జన్మాది అంటే జన్మ రక్షణ సంహారం సృష్టి స్థితి లయములు యతః ఎవరి వల్ల జరుగుతున్నాయో, భగవంతుడిని స్తోత్రం చేస్తున్నాను, భగవంతుడిని ధ్యానం చేస్తున్నాను, భగవంతుడిని సేవిస్తున్నాను, ఇవన్నీ మనం అంటున్నాం కదా, ఎందుకు ఆయనను స్తోత్రం చేయాలి?
అంటే స్తోత్రం చేసేటువంటి సకల జగత్తు అతని వల్లనే పుట్టినది. సకల జగత్తును అతడే కాపాడుతున్నాడు. మళ్ళీ ఇబ్బంది కలిగినప్పుడు ఈ జగత్తును తనలోనే దాచుకుంటున్నాడు. ఎలాగయ్యా అంటే తల్లి బయట ప్రకృతిలో ఏదో బీభత్సం ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు తన పాపని ఏం చేస్తుంది తన పొత్తిళ్ళలో గట్టిగా ఒత్తుకొని నిండా కప్పుకొని పిల్ల లేదు నేనే ఉన్నాను అన్నట్టు పడుకుంటుంది. తన పాపను వేరే వారికి చూపదు. ఎందుకు ప్రమాదం వస్తుంది? వచ్చి నాకు రాని నా పాపను కాపాడుతాను. పాపకు వచ్చే ఆపదను కాపాడడానికి తల్లి తన పొత్తిళ్ళలో పసు పాపను దాచుకున్నట్టుగా తమోగుణం ప్రబడి ప్రపంచం పూర్తిగా ధ్వజం కాబోయే ముందు దాని దర రాపులో దాచుకుంటాడు. పరమాత్మ కడుపులో దాచుకొనుటే ప్రళయం. పరమాత్మ జగత్తును బయట ఉన్నప్పుడు కాపాడటం రక్షణ. మన కడుపులో దాచుకున్న దాన్ని ప్రమాదం తొలగిపోయినప్పుడు బయటికి చేర్చుట సృష్టి. ఇలా మనకు సృష్టి, స్థితి, లయము ఈ మూడు అతని నుండే జరుగుతున్నాయి. ఎవరి నుండి ఈ మూడు జరుగుతున్నాయో అతన్ని ధ్యానిస్తున్నాం. అంటే అతనే చేస్తున్నాడని ప్రమాణం ఏమిటి? మనం చేయకూడదా? పరమాత్మే ఎందుకు చేయాలి? సమయం ఉంది. యతో వాయుమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిషంతి తతు బ్రహ్మ. లేదని చెప్తుంది సకల చరాచర జగత్తు ఎవరి నుంచి పుడుతుందో ఎవరి వలన పుట్టిన జగత్తు కాపాడబడుతుందో కాపాడబడుతున్న జగత్తును ఎవరు ప్రళయకాలంలో తనలో లీనం చేసుకుంటున్నారో తన్ని పరమాత్మ అంటాం అని వేదం చెప్పింది. అంతే కాదు యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శృయ్యతేపి వా అంతర్బహిష్ట తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః ఈ ప్రపంచంలో వినబడేది కనబడేది ఏదున్నా దాని లోపల దాని వెలుపల అతనే వ్యాపించి ఉన్నాడు.
మరి లోపల వెలుపల అతను ఉన్నప్పుడు అతని కంటే వేరే వారు జగత్తును సృష్టిస్తారా? అతని కంటే వేరే వారు జగత్తును రక్షించే అవకాశం ఉందా? అంతటా తాను వ్యాపించి ఉన్నప్పుడు మరెవరో వచ్చి జగత్తును సంహరించగలరా? కాబట్టి పరమాత్మ సంకల్పం ఉంటే జగత్తు సృష్టించబడుతున్నది. పరమాత్మ సృష్టించకూడదు అనుకుంటే జగత్తును తన కడుపులో మళ్ళీ దాచుకుంటున్నాడు. అతను దాచుకోకుంటే జగత్తుకు ప్రళయం లేదు. అతను బయలు పరచకుంటే సృష్టి లేదు. అతను కటాక్షించకుంటే రక్షణ లేదు. ఈ కారణాలను బట్టి అంటే అన్వయాత్ ఇతరతః అంటాడు. పరమాత్మే జగత్తును కాపాడుతున్నాడు, సంహరిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు ఎందుకు చెప్పుకోవాలి అంటే అన్వయాత్. పరమాత్మ సంకర్మము లేకుండా జగత్తు ఉండదు. జగత్తు మనకు కనబడలేదంటే పరమాత్మ సృష్టించాలని అనుకోలేదు. అది కాక ప్రపంచంలో మనము చూడబడేటువంటి ప్రతి వస్తువులోనూ ఆయనే ఉన్నారు. ఆయన లేని వస్తువు లేదు. ఆయన లేకుంటే వస్తువు లేదని కాదు, వస్తువు లేకుంటే అందులో ఆయన కనపడడు. మనకు దీన్ని తర్కశాస్త్రంలో వ్యాప్తి అంటారు. వ్యాప్తి అంటే సాహచర్య నియమాన్ని వ్యాప్తి అంటారు. అంటే ఫలానా రెండు కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉండే రెండులో కారణము లేకుండా కార్యం ఉండదు. కార్యము కారణం ఉన్నది అంటే కార్యం ఉంటుంది. కార్యము లేదు అంటే కారణం లేదు. చెప్పుకుంటారు. ఎక్కడైతే కారణం మనకు కనపడదో కార్యం కనపడదు. మనకు పొగ అనేది నిప్పునకు కారణము అన్నాం. పొగ కనపడితే నిప్పు ఉంటుంది. పొగ ఉంది కాబట్టి నిప్పు ఉంటుంది. పొగ లేదు కాబట్టి నిప్పు లేదు తప్పు. పొగ లేకున్నా నిప్పు ఉంటుంది. కానీ నిప్పు లేకుంటే పొగ ఉంటుంది. లేకపోవటం కార్యాన్ని బట్టి ఉండటం కారణాన్ని బట్టి.
మొదటిదేమో అన్వయ వ్యాప్తి అంటారు. రెండో దాన్ని వ్యతిరేక వ్యాప్తి అంటారు. అంటే నిప్పు లేకుంటే పొగ ఉండదు. ఇలా మనము భగవంతుడు చెప్పుకోవచ్చునా? ప్రపంచం ఉంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేడు కాబట్టి ప్రపంచం ఉండదా? కుదరదే పరమాత్మ లేకపోవుడనే ప్రశ్న లేదు. ప్రపంచం లేకపోవడం గుర్తుంది. ప్రపంచం లేదు కాబట్టి పరమాత్మ లేడు తప్పు. ప్రపంచం కనబడటం లేదు కాబట్టి పరమాత్మ సృష్టించాలని సంకల్పించడం. ప్రపంచం లేకపోవటానికి సంకల్పా భావం తప్ప పరమాత్మ భావం కాదు. కాబట్టి అతని సంకల్పము, అతని వ్యాపారము, అతని కతాక్షము. ఉన్నచోటే ఇవన్నీ కనబడుతున్నాయి. అది లేదు, ఇవి లేవు. కాబట్టి అన్వయాతో ఇతరతా అంటే ఇతనే ఎందుకు కావాలి? కొందరు మహానుభావులు ప్రకృతివాదులు ఉన్నారు. అంతా ప్రకృతే. అంతా నేకే రండి, కాయ ఏమో సరి వస్తుంది, వర్షం వస్తుంది, ఎండ వచ్చేస్తుంది. కాలం కాగానే ముడుచుకుంటాం, ముసలోళ్ళం అవుతాం, వృద్ధులం అవుతాం, పుడతాం, చస్తాం. కాలమే వాయువు ఆకారి అంత ప్రకృతి. ప్రకృతి కంటే వేరే పరమాత్మ ఒకడు ఉన్నాడని అతను సృష్టిస్తున్నాడని ఎందుకు ఒప్పుకోవాలి అని ఒక వాదం ఓ శంక. సమాధానం అర్ధేషు అభిజ్ఞ. ఒక పని చేయాలి అంటే ఏమి చేయాలో తెలిసిన వాడు కావాలి. కుమ్మరి కుండ చేయాలి అంటే ఎలా చేస్తే కుండ అవుతుందో ఆ జ్ఞానం వారి దగ్గర ఉండాలి. కంసారి బంగారంతో ఆభరణం చేస్తున్నాడు. మనకు కావలసిన ఆభరణం బంగారాన్ని ఏ రూపులో మరిస్తే అవుతుందో వారికి జ్ఞానం ఉండాలి. దారములను ఏ వరసలో పేరిస్తే ఎలాంటి వస్త్రం అవుతుందో నేచే వానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేనివాడు సృష్టి చేయగలడు అందరూ ఒప్పుకుంటారు.
ఏదైనా సరే చిన్నది కానీ, ఓ కుండ కానీ, ఓ ముంట కానీ, ఓ గురుగు కానీ, ఓ బట్ట కానీ. మరి మామూలు వాటికే జ్ఞానం అవసరమైతే అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టి చేయడానికి జ్ఞానం ఉండద్దా? మరి కవుటికి జ్ఞానం ఉందా? ప్రకృతి జడం దాన్ని ఏమంటాం దాని పేరే జడం. జ్ఞానము లేని జడమునకు సృష్టి చేసే సామర్థ్యం ఎలా ఉంటుంది? అందుకే అంటున్నాడు అర్ధేషు అభిజ్ఞా. అర్ధములలో అంటే తాను చేయవలసిన పనిలో చక్కగా తెలిసిన వాడై ఉండాలి. ఎప్పుడు సృష్టించాలో తెలియాలి, ఎప్పుడు రక్షించాలో తెలియాలి, ఎప్పుడు సంహరించాలో తెలియాలి. అంటే మోతాదు అంటాం. ఫలానా మందు వేసుకుంటే రోగం తగ్గుతుంది. ఎంత వేసుకోవాలి? వాడి నుంచి మొత్తం తాగేస్తే బయటికి పోతాం పోతాడు వాడు. అయ్యా డాక్టర్ గారు చెప్పారు మందు తాగితే లోగం పోతుందని నేనే పోయాను ఏమిటి అంటే ఎంత తాగాలో చెప్పాడు డాక్టర్ గారు. అలాగే జగత్తు ఎంత సృష్టించాలి ఎప్పుడు సృష్టించాలి దాన్ని ఎంత కాలం కాపాడాలి. మనం చూస్తున్నాం కదా. కొద్ది కొన్ని వస్తువులు కొద్ది సమయాల్లోనే వస్తాయి. ఎందుకు మరి వేరేప్పుడు ఎందుకు రావు? ఆ వస్తువులో ఉండే గుణము ప్రాణులకు అప్పు అవసరం. ఏ ప్రాణికి ఏ సమయంలో ఏ గుణం, ఏ బలం కావాలో ఆ బలాన్ని ఇచ్చే వస్తువు ఆ సమయంలో వస్తుంది. మనం ఇప్పుడు సైన్స్ పెరిగిందని అన్ని కాలాల్లో అన్ని వస్తువులు సృష్టి చేస్తుంటే సోగాడు ఎక్కువ వస్తుంది. ప్రతిదానికి ఒక ప్రమాణం, ఒక స్వరూపం, ఒక స్వభావం, ఒక స్థితి, ఒక అవసరం, ఒక ప్రయోజనం. ఈ ఐదు సృష్టికి ఉంటాయి. అది అతనికే తెలుసు. తెలిసిన వాడే సృష్టి చేయాలి. అయ్యా మీరు జ్ఞానం అన్నారు కదా, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ జ్ఞానము అన్నంత మాత్రాన పరమాత్మే కావాలని లేదు. జ్ఞానం మనకు లేదా? జ్ఞానాధికరణమాత్మా అక్షణం మీదే చెప్పారు. జీవుడికి జ్ఞానం ఉంది. మనమే చేస్తాం. అంటే ఎలా చేస్తారండి? జీవుడు ఇంత జగత్తును సృష్టించగల సామర్థ్యం ఉందా? అంటే విశ్వామిత్రుడు ఉన్నాడు. ఇంకెవరో ఉన్నారు. చేస్తున్నారండి.
అంటే జీవుడు కూడా కుదరదంటాడు. ఎందువల్ల స్వరా. మనము ఒక పని చేయాలంటే మన ఇష్టానుగుణంగా చేయాలా ఎవరో చెప్తే చేయాలా? మనమే చేయాలి అంటే మనకు మొదలు. స్వాతంత్య్రం ఉండాలి. మనకు మనముగా ఆలోచించగలిగి ఉండాలి. దాన్నే మనం స్వయం ప్రకాశత్వం అంటాం. ఏ జీవు సుతంత్రుడా ఏ జీవుడైనా. తాను అనుకున్నప్పుడు నిద్రపోగలడా? అనుకున్నప్పుడు లేవగలడా? అనుకున్న దాన్ని తినగలడా? నాకు వృద్ధాప్యం రావద్దు ఆపుకోగలడా? నాకు రోగం రావద్దు ఆపుకోగలడా? నాకు ఫలానా జ్ఞానం కావాలి తెచ్చుకోగలడా? జీవుడు ఏది కావాలన్నా పరమాత్మాధీనం. భగవంతుడు కరిగిస్తేనే మనకు జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు సంకరిపిస్తేనే మనకు భావం కలుగుతుంది. మాట్లాడుతున్నాం. చెప్పాలన్నా, వినాలన్నా, చేయాలన్నా, మాట్లాడాలన్నా అగ్నిరు వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. సూర్యక్షక్షురు భూత్వా నేత్రం ప్రావిశతు. దిశ కరణౌ భూత్వా శ్రోత్రం ప్రవేద అని చెప్తున్నాం. మాట్లాడాలంటే పరమాత్మ అగ్ని రూపంలో వాక్కుగా మారి మొఖంలో చేరుతున్నాడు. మనం బాగా మాట్లాడాలంటే ఏది బాగుండాలి? అగ్ని బాగుండాలి. ఏం అగ్ని? జథరాగ్ని. ఆహారం బాగా తీసుకున్నాము మాట బాగా వస్తుంది. పొరపాటున బాగా మాట్లాడలేదు అనుకోండి చిన్నగా మాట్లాడుతున్నాడు ఏమైందిరా వినాలేంది అన్నం తినక అంటాడు. నోటికి అన్నం అంటే అది వంట చదువుతుంది లేకుంటే రాదు. అందుకే మనకు భగవత్ రామవాజుల వారు అద్వైత శాస్త్రాన్ని బాగా చదివి నా అంత పడుచులు ఎవడు లేడు. అని ఒక మహా పండితుడు వచ్చి ఛాలెంజ్ చేశారు ఆ జగవరం. నన్ను ఓడిస్తే నీ మతం ఒప్పుకుంటాను. అది గొప్ప మనిషి తెలుసాడు. అలాగేనండి మనం ఒక మూడు నాలుగు రోజుల తర్వాత కూర్చుందాం. అది అలాగే కూర్చుందాం. రాజుగారిని పిలిచి వాడిని గదిలో పడి తలుపు పెట్టండి. మూడు అన్నం పెట్టకండి అన్నారు. ఆహారం బంద్. ఇప్పుడో నీళ్లు ఇస్తే ఇచ్చాడు. నాగు ఉన్నాడు వచ్చాడు. ఆ పండితుల వారు కూర్చుందామా మాట్లాడదామా? వస్తే కదా కూర్చు. ఏమైంది మాట్లాడదాం. అంటే ఆ అంటున్నారు ఏమైందండి అంటే భోజనం లేదండి. పాండిత్యానికి భోజనం ఎందుకు మీరు మహా మేధావులు కదా మాట్లాడండి.
అంటే గడరాగ్ని. అగ్నిహోత్రుడు లేనిది మాట్లాడలేరు. అగ్ని మీదే పురోహితం ఎవరాయనే? పరమాత్మేనా? మరి పరమాత్మను పరమాత్మగా కనులు, చెవులు, ముక్కులు ఉన్నాయంటారా లేవంటారా? నిర్గుణః నిరాకార నిరాగ్యనః అంటే మీతో మాట్లాడించేది ఎవరు? మీకు అన్నం పెట్టేది ఎవరు? నువ్వు ఎర్రరాగ్ని ఎవరు? ఏం అద్వైతం అండి? అంటే అయ్యా పొరపాటు ఏం జరిగింది అని చెప్పలేస్తున్నాను. అంటే మనలో ఒక శక్తి వేరమ్మ తప్పదు. అది అక్రమం ఏం కాదు వాళ్ళకి నిరూపించాలి. నిరాకార నిరంజన నిర్గుణ అంటే అవన్నీ ఆయనకు లేకుండా మనకి ఎక్కడికి. మనకి ఇవన్నీ వచ్చాయా? మనం మాట్లాడుకుందామా? మనం చూస్తున్నామా? మనం వింటున్నామా? ఎవరు వినిపిస్తున్నారు? ఆయనే. ఎవరు చూపిస్తున్నాడు? ఆయనే. ఎవరు మాట్లాడిస్తున్నాడు? ఆయనే. ఆయనకు లేనివి మనకి ఇచ్చాడా ఉన్నాయి మనకి ఇచ్చాడా? పరమాత్మకు లేనివి మన దగ్గర ఉన్నాయని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం అండి? పరమాత్మ అవాహి. ఆయనకు నోరు లేదు, ఆయన మాట్లాడడు, ఆయన కళ్ళు లేవు, ఆయన చూడడు, మనం చూస్తాం కళ్ళు ఉన్నాయి, మనం వింటాం చెవులు ఉన్నాయి, మనం మాట్లాడతాం నోరు ఉన్నాయి, ఆయనకి ఇవేం లేవు. ఏ వద్వజమయ్యా ఇది అంటే అయ్యా పొరపాటు అయిందని నేను గుర్తుకొన్నాను. అంటే మాట్లాడాలి అంటే విరద అగ్ని కావాలి. అగ్ని. వాక్ రూపంలో నోట్లోకి వెళుతుంది. సూర్యుడు కర్ణుగా చచురింధ్యానికి వెళతాడు. దిక్కులు చెవుగా కరణేంధ్యానికి సోత్రేంధ్యానికి వెళతాడు. అంతా ఆయనే. సరే పరమాత్మ మాట్లాడిస్తే మనం మాట్లాడతాం. పరమాత్మ వినిపిస్తే మనం వింటాం. పరమాత్మ అనిపిస్తే మనం అంటాం. మనమంతా పరమాత్మ అధీనులం. ఒకరినే ఉన్న మనము ఎలా సృష్టి చేయగలము? మనం స్వరాత్ కాదే? స్వరాత్ అయిన వాడు మాత్రమే సృష్టి చేయగలడు. కాబట్టి జీవుడు కాదు. ఓ అలాగా అండి స్వరాత్ కావాలా ఒప్పుకుంటామండి. స్వరాత్ కూడా ఆయనే కావాలని ఎక్కడ ఉంది?
చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు కదా హిరణ్య గర్భ సమవర్తతాగ్రే ఏదో చెప్తున్నాడు మొదలు వాడే ఉన్నాడు వాడు స్వరా జ్ఞానం ఉంది సృష్టి చేస్తాడు కాబట్టి బ్రహ్మను సృష్టికర్తగా ఒప్పుకుందాము. ఒప్పుకుందాం కానీ ఆ పక్కనే ఓ మాట ఉంది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఆ బ్రహ్మను కూడా ఒకడు సృష్టించాడు. అంతటితో ఊరుకోక సృష్టించిన బ్రహ్మకు వేదములన్నీ ఉపదేశించాడు. పరమాత్మ ఉపదేశించిన వేద జ్ఞానముతో బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. స్వరాట్ అవుతాడా? ఇదే. కాబట్టి తేనే బ్రహ్మ హృద యా ఆదికవయే. ఆదికవులు. ఎవరు ఆదికవి బ్రహ్మే. బ్రహ్మకు పరమాత్మ వేదాన్ని ఉపదేశించాడు. ఎలా హృద. సంకల్పంతో. చానా చానా లేదు అస్య అస్మై వేదాహ భాంతు ఇతనికి వేదములన్నీ ప్రకాశించుగాక వచ్చేసింది. ఈ హృదయం నుంచి ఆ హృదయంలోకి వెళ్ళాయి. ఇదో క్రియ అంటాం కదా మనం ట్రాన్స్ఫర్ అన్నమాట. మొత్తం అక్కడికి వెళ్ళాడు అంటే బ్రహ్మకు తన సంకల్పము తోటే ఏదో ప్రకటించిన వాడు మహానుభావుడు, పరమాత్మ సంకల్పము చేత వచ్చినటువంటి వేదములను తీసుకొని సృష్టి చేసేవాడు నిజంగా సృష్టికర్త అవుతాడా? సృష్టికర్తను సృష్టించినవాడు పరమాత్మ, అందువల్ల బ్రహ్మ కూడా సృష్టించటానికి సృష్టికర్త అనటానికి వీలు లేదు. ఒక సృష్టి కాదు, సృష్టి చేయాలి, రక్షణ చేయాలి, సంహారం చేయాలి. పాపం ప్రసరించినటువంటి తల్లి నా డ్యూటీ అయిపోయింది, మీ కర్మ ఏమైనా చేసుకోండి, పడేసి వెళ్ళిపోతుందా? పాపను పోషించొద్దా? పోషించినప్పుడు పాపకు జబ్బు వస్తుంది. ఆ జబ్బును పోగొట్టదా? సంహారం చేయాలి. పాపలోని చెడును సంహారం చేయాలి. మంచిగా పాపను కాపాడాలి. పాపను సృష్టి చేయాలి. యెదెత్తు అంతే.
మరి మూడు చేయగలవాడు కావాలి అది పరమాత్మే. అంటే ఇందులో ముహ్యంతి యత్ సూరయః. మరి ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు పరమాత్మ అని మనకు తెలుస్తున్నప్పుడు రుద్రుడని, బ్రహ్మని, ఇంద్రుడని, వాయువని, అగ్ని అని ఆయా దేవతల పేర్లు కొందరు చెప్పుకుంటూ వస్తారు కదా ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? అంటే జ్ఞానులు కూడా నిత్య సూర్యులు అంటాం మనం అనంత గరుడ విశ్వక్సేనాదు నిత్య సూర్యులు అంటాం వారు కూడా ఏమంటాం మనకు సదా పశ్యంతి సూరయః పెద్ద చెప్తుంది. ధర్మపదంలో అందరూ ఆ లైన్ కట్టి నిలబడతారు. వేసేస్తుంటారు. స్వామిని చూస్తుంటారు. ఎంతసేపు ఎప్పుడు చూస్తున్నారు? సదా పరిస్థితి. నిరంతరం చూస్తూనే ఉంటారు. వారిని వీరు చూడాలి, వీరిని వారు చూడాలి. పరమాత్మ గుణానుభవం అంటాం దాన్ని. అది నచ్చకే హనుమంతుని లంభం అంటాం. నువ్వు చూస్తే మాకేం వస్తుందయ్యా? నీ నామాన్ని ఉచ్చరించాలి, నీ కథలు చెప్పుకోవాలి, నీ కథలు వినాలి. వైకుంఠంలో రామాయణం ఉంటే వస్తాదన్నారు హనుమంతుడు. ఉండదు నేను దాన్ పోను. అలాంటి సూర్యులు కూడా నిరంతరం పరమాత్మను చూస్తూ కూడా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు సమగ్రంగా కాదు కొంచెం కూడా తెలియక మోహం చెందుతుంటారు. ఈయన కారణమా, ప్రకృతి కారణమా, బ్రహ్మ కారణమా, ఇంద్రుడు కారణమా అని తమ తమ ఏదో అపోహలతోటి, తర్కములతోటి కాదని కాశీభ్రమలో పడి మళ్ళీ పరమాత్మ కృపతోటి. వాస్తవం తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞానం చేసే అవకాశం లేదు. బ్రహ్మ చేసే ఛాన్స్ లేదు, జీవుడు లేదు, ప్రకృతి లేదు. మరి ఎవరు? పరమాత్మ ఒక్కడే. పరమాత్మ మాత్రమే జగత్తును సృష్టిస్తున్నాడు, జగత్తును రక్షిస్తున్నాడు, జగత్తును సంహరిస్తున్నాడు. ఈ మూడు చేసేవాడే పరమాత్మ. అంటే ఎందుకు మోహం చెందుతారండి శాస్త్రం ఉంది కదా? శాస్త్రం చెప్పారు పరమాత్మ ఫలానా, జీవాత్మ ఫలానా, శాస్త్రం ఫలానా.
అన్ని వివరించారు. ప్రతిదాని లక్షణం చాలా స్పష్టంగా చెప్పినప్పుడు పరమాత్మ ఫలానాన్ని కాకుండా ఇంకో రకంగా ఎందుకు మనం వ్యామోహం చెందుతాము. ఎన్ను భొమకు వెళతాము. మనం ఎంత గొప్పవాడమంటే మన ఎదురుగా ఉన్నదాన్ని నిర్దుష్టంగా స్పష్టంగా తెలుసుకోలేము. ఒకదాన్ని చూచి ఇంకో దానిగా భావిస్తాం. తేజో వారి మృదాం యథా వినిమయః. ఎలాగయ్యా అంటే వేసవి కాలంలో మనం దారి నడుస్తుంటే దూరంగా ఎక్కడో నీరు పొంగి పొరుదుడు కనబడుతుంది. ఒక చెరువు ఉంది అనుకుంటా. ఉందా చెరువు? చెరువు లేదు, నీళ్లు లేవు. వాటిని ఏమంటారు? ఎండమాములు అంటారు. వాటి పేరే ఎండమాములు. వాస్తవంగా ఎండ అది. ఎండను చూచి నీరు అనుకుంటున్నాం. అంటే తేజో వారి. తేజస్సును నీరు అనుకుంటున్నాం. సముద్రం దూరంగా ఉంటే మనం చాలా దూరం నుంచి చూస్తుంటే ఓ నల్లని కొండలా కనబడుతుంది. వీరులా కనపడదు. అంటే వారి కాస్త మట్టిలా కనపడుతుంది. తేజస్సునేమో జరము అనుకుంటాం, జరమును మట్టి అనుకుంటాం. ఇక మట్టిని కీసం ఉంది అలా పోచాం నీళ్లు వ్యవహరిస్తున్నాయంట. అలా మట్టిని నీరుగా నీరును నిప్పుగా మళ్ళీ నిప్పును నీరుగా ఇలా తగరం ఉంది తగరం అంటారు చూడండి దూరంగా ఉంటే దాన్ని వెయ్యి అనుకుంటాం. ఒక తాడు అలా వెల్లాడుకుంటే చీకట్లో పాము అనుకుంటాం. ఒక మొద్దు కొమ్మలు ఆకులు ఏం లేవు ఉత్త మొద్దు ఉంది. ఇక్కడ చిన్నగా ఉంటుంది ఒకటి. పరపర మధ్య రాత్రి లేచి బయటికి వెళ్ళావు. మన పరిస్థితి ఏమిటి? ఎవడు మననే చూస్తున్నారు బాబోయ్ తల పెట్టుకొని పరిగెత్తుకొని వస్తాం లోపలికి. మన ఇల్లే మన తిట్టే రోజు చూస్తూనే ఉంటాం. అంటే ఏమిటి? స్థానురువా పురుషోవా అది మొద్దా మనిషా? తెలియదు. తెలుసుకోలేం. ఏమిటి? ఎందువల్ల? మన యొక్క అజ్ఞానం, అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం, భ్రమ జ్ఞానం మనకి నాలుగు ఉంటాయి.
ఒకదాన్ని చూసి ఇంకొకటి అనుకుంటాం. ఒకదాన్ని చూసి ఇంకో దానిగా భావిస్తాం. ఒకటి ఉంటే విపరీతంగా అనుకుంటాం. నిప్పును నీరని, నీరును భూమిని. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఎవరము సృష్టికర్తలము కాదు. ఇలాంటి భ్రమను ఇలాంటి ప్రమాణాన్ని మనకు కలిగించేవాడు పరమాత్మే దదామి బుద్ధి యోగం తం అంటాడు గీతా చరిత్ర. అందువల్ల తేజో వారి వృధాం యథా వినిమయః ఒకదానిలో కనబడుతుంది. నిప్పుడు నీరు కనబడుతుంది, నీరులో భూమి కనబడుతుంది, భూమిలో నీరు కనబడుతుంది. ఎందుకంటే యత్ర త్రిసర్గో మురుష. మనకు సృష్టి అనేది మూడితో జరుగుతుంది. ఏంటి మూడు? సత్వ, రజత్, తమో గుణములతో. మనకు ప్రకృతి, తపురు నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహం చెప్పుకున్నాం, అహంకారము, అహంకారం మూడు రకాలు. సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారము. ఇందులో సాత్విక అహంకారం నుండి మనస్సు దేవతలు. రాజస అహంకారం నుండి ఇంద్రియ గణము. తామస అహంకారం నుండి పంచభూతములు. అని చెప్పుకున్నాం. భూతాది అంటారు దాన్నే. అందులో తనుమాత్రలు వాటి ద్వారానే మళ్ళీ మనకు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, చిత్తము, అంతఃకరణము చెప్పుకున్నాం. ఈ సృష్టి అంతా త్రైగుణ్యం. త్రిగుణాత్మకం. అయినప్పుడు ఈ త్రిగుణములు అహంకారం నిబలపు ఏర్పడ్డాయి. అహంకారం కంటే ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయి కనపడదు. మహత్తత్వం లీనమై ఉన్నాయి. మహత్తత్వాన్ని బుద్ధితత్వం అంటారు. బుద్ధి వస్తే అహంకారం వస్తుంది అన్నమాట. కొంచెం మనకు తెలిసింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేది ఏమిటి? నాకు తెలుసు. వస్తుంది కదా, బుద్ధి ఉంటే అహంకారం వస్తుంది. అందుకే మనం అహంకారం రావద్దంటే బుద్ధి లేని వాళ్ళని చాపాలి అన్నమాట. ఏం తెలియదు అనుకోండి, ఇంకా అహంకారం ఎక్కడిది సమస్య? కాబట్టి ప్రకృతి మహదహంకారములతో ఏర్పడేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి వాస్తవంగా అమురుష ఇక్కడ రెండు వ్యాఖ్యానాలు అద్వైతులు మురుష అంటారు.
విశిష్టాద్వైతుడు అమృష అంటారు. మృష అంటే అసత్యం. అమృష అంటే సత్యం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అనేది వారి మదం. పరమాత్మ సత్యము జగత్తు మాత్రం సత్యం. మనం ఏమంటామంటే సత్యమైన పరమాత్మ నుండి పుట్టిన జగత్తు అసత్యం ఎలా అవుతుంది? తల్లి మనిషి అయితే కూతురు గాడిదో పశువో అయితుందా? అవకాశ లేదే. ఎలాంటిది కారణమో అలాంటిదే కార్యం. పరమాత్మ సత్యం ఒప్పుకుంటున్నావు కదా? మరి పరమాత్మ జగత్తు? అనిత్యం కావచ్చు కానీ అసత్యం కాదు జగత్తు అనిత్యం జగత్తు నశ్వరం అంతవరకు ఇబ్బంది లేదు కానీ జగత్తు అసత్యము అంటే సృష్టించిన పరమాత్మ కూడా అసత్యం కావలసి వస్తుంది అనేటువంటిది నిత్యాభ్యత వాదన. వాళ్ళు బ్రహ్మ మాత్రమే సత్యము జగత్తు మాత్రం నిత్యం. ఆ మతంలో త్రిసర్గః మురుష. సత్వ రజత్వము గుణముల చేత సృష్టించబడేటువంటి ఈ సృష్టి అంతా ఉండే మృష అసత్యము. అలాగే అమృష సత్యము ప్రకృతి ఉంది. మాతత్వము ఉంది అహంకారం ఉన్నాయి ఇవన్నీ పోతాయేమో కానీ ఉన్నాయి కదా. పుడుతాయి కదా, సృష్టి చేస్తున్నాయి కదా, అందువల్ల సత్యములు. మరి ఇది సత్యమా అసత్యమా? ఇందులో ఏ వాదం కరెక్ట్, ఏ వాదం తప్పు, మనం దేన్ని నమ్మాలి? అంటే ఇది ఏది మీకు అవసరం లేదు, ఆ పరమాత్మను ఆశ్రయిస్తే... అన్ని వాదాలు తొలగిపోయి పరమాత్మ కడేమి ఉత్తర. ధామ్నా స్వేన సదా నిరక్త కుహకం. స్వేనధామ్న తన దివ్యమైనటువంటి తేజస్సుతోటి అన్నీ అన్నీ కపటాలు అన్నీ మాయలు కుహకం కుహకం అంటే కుట్రా కపటం అసత్యం మాయ అన్నమాట. అన్ని మాయలు పోతాయి అంటే మాయావాదం కూడా పోతుంది అని ఆయన చెప్పారు. చాలా స్పష్టంగా ఉంది కుహకం అని. సకల మాయావాదములు పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతో తొలగిపోతాయి.
ఇంతకు ఎవరండీ ఆ పరమాత్మ అంటే సత్యం పరం ధీమహి. ఆ పరమాత్మను సత్యం అంటాం. సత్యం అంటే త్రికాల అబాధితత్వం. అంటే మూడు కాలాల్లో ఉండేది. మనము నిన్న ఉన్నాం. సరే ఇవాళ ఉన్నాం. రేపు మరి అంటే ఏమో కొంచెం డౌటే అంటాం. ఎందుకంటే మాంధాతా చ మహీపతిః కృతయుగాలంకార భూపః గతః. చాలా గొప్పవాడండి వాంధాత ఎంత గొప్పవాడు అనుకున్నారో ఎక్కడ ఏడేండి అయ్యో పోయాడు అని చెప్పి హరిష్ చంద్రుడు అండి సరే ఇక్కడ పోయాడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడండి పోయాడు అని చెప్పి ఇంతే సంగతులు అంటారు ఒక చమత్సానం ఏంటంటే ఒక మహాకవి బెలిఫనుడు పేరు విని ఉంటారు. అతను మంచి సౌందర్యం ఉంది. ఎంత గొప్ప వాడంటే ఆయన సౌందర్యాన్ని చూస్తే ఆ అతన్ని మీద మైమరేచి మోరబడని అమ్మాయిలు లేదు. అంత గొప్ప సౌందర్యం ఉంది. చక్కని సంగీత విద్వాసం. భరతనాట్యంలో గొప్పవాడు. వచ్చిన వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులు. అయితే ఆ రాజుగారి కుమార్చె మహా సౌందర్యరాజు. ఆమెకు భరతనాట్యం అంతా వచ్చింది. ఏదో కొన్ని రాలేదేమో కానీ కొన్ని రాజధాని సంగతి తనకు తెలవదు. ఒకసారి ఆమె దగ్గరికి ఒక నాట్యం నర్తకీ మనులు వచ్చి నాట్యం చేశారు. ఆ నాట్యం ఈమెకి ఏమి తెలవదు. ఇంత గొప్పదాన్నే నాకు ఈ నాట్యం మీకు ఎవరు చెప్పారు? ఫలానా వారు మాకు చెప్పారు. మహా గొప్పవాడు. నాన్నగారు నాకు వారి గురించి ఈ నాట్యం తనకి నేర్పించారు. అలా అండి. చూస్తే వాడు ఇంద్రుడు మరియు మహమ్మద్ లా ఉండడు. పొరపాటున మా అమ్మాయి వాడిని చూసిందంటే అంతే సంగతులు పెళ్లి చేసుకుంటే మన దగ్గర ఆదరిక ఏమవుతుంది? మరి అమ్మాయి కోరింది. అక్కడికి వెళ్లి రాజుగారి కుమార్తె అండి. పాపం సంగీతం అంటే చాలా ఇష్టం. మరి 18 అంటే మంచి ఒక వయసులో ఉండే. దైవం బాగా చూడలేదు కుష్ఠి వ్యాధి వచ్చింది. పిల్లలంతా గుడిపోతున్నాడు. ఈ కుష్టు వ్యాధి ఉన్న సమయంలో ఆయనకేదో చివరి కోరికగా బుద్ధి పుట్టింది. అప్పటికే ఇన్ని నాత్యాలు నేర్చుకున్నాడు ఆయన. ఆ మూడు దాని చివరి ఎవరో రాలేదట. ఇది దయచేసి నేర్పాలి.
అంటే నేను కుర్చీ వ్యాధి గ్రస్తులను చూడను. ఒక తెర ఏర్పరచండి ఆమె తెర అతిలో ఉండండి. ఆమెకు మాకు మధ్యన ఆరు తెరాలు ఉండాలి. నేను ఆ రోజు రాత్రిలో ఉంటాను. నేను తాళాల తోటి చెప్తాను ఆయన నేర్చుకుందాం. బాగుంది. ఈమెకు అతనికి బాగా నాట్యం వచ్చు అని వచ్చు కానీ గుడ్డి వాడు. కళ్ళు కనపడవు ఆయన. కాబట్టి కళ్ళు గడ్డ కనపడవు కాబట్టి చూసి చెప్పడు ఆయన తెర వేసుకొని చెప్తాడు. గుడ్డి వాళ్ళ నన్ను ఎవరు చూడకూడదు. అది అర్థం కదా. అమ్మాయికి చెప్పు. నాకేం గుడ్డి మంచిది నాకు నాట్యం కావాలి. అలాగే సంగీతం కావాలి. చక్కగా పాడుతున్నారు చక్కగా ఇది చేస్తున్నారు. అయిపోయింది. నువ్వు ఆరు నెలలో ఐదు నెలలో గడిచింది. ఆరు నెలల తరువాత అడుక్కో చిన్న డౌట్ ఉంది. కుష్టి వ్యాధికి ఎట్లా నాట్యం ఎలా చేయాలి? నాట్యం చేయాలంటే మరి పాద విన్యాసం కావాలి. పాద చలనం కావాలి. నిజంగా ఈమె నాట్యం చేస్తున్నదా? తెలుసుకున్నాను అని ఆరోజు పడుకున్నాడు తెరలు ఉన్నాయి పడుకున్నాడు. పడుకొని నాట్యం చూపిస్తున్నాడు. అర్థమైందా పడుకుంటే ఏమైతది కదా? తెర ఉన్నా కింది నుంచి కనబడుతుంది పాదాలు కనబడుతున్నాయి. ఆమె నాట్యం చేస్తున్నప్పుడు నాట్యంలో సుద్ధ వృత్తం అలాగే ఉన్నత వృత్తం అంటే కాలు ఇలా పైకి లేస్తుంది. ఇలా కిందికి ఈ భాగం వస్తుంది ఈ భాగం వస్తుంది. ఈ భాగం వచ్చినప్పుడు ఈ ఏళ్ళు కనబడ్డాయి. మొత్తం ఐదేళ్ళు కనబడ్డాయి. మహా నిపుణుడు. 5000 యొక్క కొడతలు తీసుకొని అమ్మాయి బొమ్మ దించాడు. మొత్తం బొమ్మ దించి కానుగ పంపాడు అమ్మాయి. దాసి పోయి మాస్టర్ నాట్యా చెల్లె వారు ఈ బొమ్మ దించారండి. నా బొమ్మ దించారా? హే హి హి హే హి అంటే మీ వేళ్ళు కనపడ్డాయట కనపడ్డాయా గుడ్డి వారు కదా అనుమానం వచ్చిందండి సరే కానీ గంభీరంగా ఉంది నాట్యం మధ్య నాట్యం ఉండగా తెర తీసేసింది కానీ ఏదో మోసం జరుగుతుంది అర మన మధుడు లాగా ఉంటాడు వాడికే కళ్ళు లేవా చెవులు లేవా అని. అక్కడ చూస్తే వాడికే అని. ఇద్దరికీ కళ్ళు చెవులు అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుండడం బట్టి అర్థం చెప్పారు.
ఇప్పుడు మహారాజు గారిని ఈమె పిలిపించి నేను ఇప్పుడు వాడినే పెళ్లి చేసుకుంటాను. మీరు మోసం చేశారు. అంటే నేను వద్దంటే కనపడ్డావు కాబట్టని అతనికి మరణ శిక్ష విధించింది. మాయికి చలవకుండా రాత్రికి రాత్రి మన శిక్ష విధించి ఉంటారు తలారేద అంటారు శిక్ష చేయమని వాళ్ళ ద్వారా ఆరోగ్యం అందించింది. అయితే రాజు ఒక తెరు జొక్క పని చేశాడు. అంటే మంచి పని అనుకోండి అయినా శిరంజనం చేసే ముందు అతని చివరి కోరిక ఏమిటో తెలుసుకో. నరవేరించడానికి చలిపించు. మంచిది. అయ్యా రావి గారు చెప్పారండి ఈ విశిష్టేయండి ఏం లేదు. మాంధాకాచ మహిపతి కృతయుగాలంకార భూపత. ప్రకారంలో మా అంతా తన మహానుభవం దేవుడు. కృతయుగానికి అలంకారం వాడు పోయేడు. హరిశ్చంద్రుడు త్రేతాయుగానికి అలంకారం. తర్వాత రాముడు అహంకారం వాడు పోయాడు. ద్వాపర యుగంలో ఈ యాతి కృష్ణుడు వాడు పోయాడు. కలియుగంలో మాత్రం నువ్వు నీ బిడ్డ కచ్చితంగా ఉండండి నేను పోతాను. అది రాది గారికి ఇచ్చి చూపెట్టి రా నాయనా. తర్వాత నా నాన్న చూపి చూపి పోయి చూపి పెట్టాడు. వాడు చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి. ఏ తప్పురా ఏం చేశారురా ఏం తీసుకురండి. ఇప్పుడు తీసుకొచ్చి వివాహం చేసి అదే బిల్హనీయ మహాకావ్యం కళ్ళు లేని వాళ్ళు ఒకరు చెవు ఉత్తు పిలవు ఒకరు అదే మన సినిమా తీశారు విశ్వనాథ్ తీశారు చిరువెంద అని తెలియని వాళ్ళదేం కాదు చాలామంది తెలియదు ఆ సినిమా అని కాబట్టి ఎంత ఎంత పెద్దవాళ్ళైనా పోతూనే ఉన్నారు. ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతో. అన్ని కపటాలు అన్ని మాయలు పుట్టాయి. అలాంటి వాడు సత్యం ఆయన మాత్రం ఉంటాడు. అతను సత్యం అంటే త్రికాల అబాధితం. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఎవరు మూడు కాలాల్లో ఎలాంటి బాధ లేకుండా ఉంటారో అది సత్యం. ఇంకొకటి పరం. ప్రపంచంలో ఉన్న వాటికంటే ఉత్కృష్టమైనవి. అంతకంటే గొప్పవంటూ ఇంకోటి ఏవి లేవు. అలాంటి పరమాత్మను
ఈ మరీ ధ్యానం చేస్తున్నాము అంటే మనము ఈ వ్యాఖ్యానంలో రెండు చెప్పుకున్నాం. ఒకటి విశిష్టాద్వైతము మరియు ఒకటి అద్వైతం. అద్వైతంలో ఇంకో చిన్న లక్షణం ఉంది మనకు. అద్వైతంలో పరంగా ఈ శ్లోకాన్ని చెప్పేటప్పుడు పరబ్రహ్మ యొక్క లక్షణం చెప్తారు. ఈ లక్షణం అనేటువంటిది రెండు రకాలు చెప్తారు అద్వైతం. ఒకటి స్వరూప లక్షణం అని మరి ఒకటి తతస్థ లక్షణం. స్వరూపము అంటే ఎప్పుడు ఉండేది స్వరూప లక్షణం. అప్పుడప్పుడు వచ్చేది తటస్థ లక్షణం. అంటే ఇప్పుడు ఒక గోవు ఉంది ఆవు. ఆవు అంటే ఏమిటి? ఏం చెప్తాం శాస్త్ర లాంగుల కకుద కుర విషాణి మత్వం గోత్వం. సంగడువులు ఉండాలి, తోక ఉండాలి, మూకురం ఉండాలి, కొమ్ములు ఉండాలి, గిట్టర్లు ఉండాలి. ఇవన్నీ ఉన్నది ఆవు. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి ఆవు. కానీ మువ్వరు ఉన్నది ఆవు. ఒప్పుకున్నావా? అప్పుడప్పుడు ఉంటాయి. తెలుపు తెల్ల రంగు ఉన్నది ఆవు. అన్ని ఆవులు తెల్లగానే ఉండరు. పటు తెరిగే కప్పున రావు అప్పుడప్పుడు వస్తాయి ఇవి తతస్థ లక్షణములు అంటారు. వీటిని తటస్థములు అంటాం. మరొకటి స్వరూప లక్షణము అంటాం. ఇలా స్వరూపము లేక తటస్థము. ఈ రెండు తత్వములకు మూడవ లక్షణం లేదు. అద్వైతులు. ఇందులో మనకు ఉంది చూడండి సత్యం పరం ధీమహి అనేది ఉంది. ఈ సత్యం అనేటువంటిది ఏమిటి? చెప్పుకున్నాం కదా సత్యం అని. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవేదహితం గుహాయాం పరమేవ్యోమన్ అని చెప్పుకుంటాం. పరబ్రహ్మ యొక్క లక్షణము సత్యము, జ్ఞానము, అనంతము. సత్యము అంటే త్రికాల అపాసితం. అనంతము అంటే త్రివిధ అపరిచ్ఛేదకత్వం. మనకు దేశ, కాల, వస్తు మూడిట్లో అపరిశ్చిన్నంగా ఉండాలి. అంటే ఏమిటి? అయోధ్యలో ఉన్నాడు రాముడు. ద్వారకలో?
కదా. మనం హైదరాబాదులో ఉన్నాము, మద్రాసులో లేము. కృతయుగంలో నరసింహ స్వామి ఉన్నాడు, క్రేతాయుగంలో లేడు. నరసింహ రూపునిగా ఉన్నాడు ఇంకో రూపంగా మనము దేశములో కాలములో వస్తువులో పరిచ్ఛిన్నత్వాన్ని పొందుతాం. ఇక్కడ ఉన్నాము వీడి దగ్గర లేము. ఇప్పుడు ఉన్నాము రేపు ఉండం. ఇక్కడే ఐదున్నర అయింది ఉండం. ఈ రూపంగా ఉన్నాము ఇంకో రూపంగా లేము. కానీ పరమాత్మ. అన్ని వేళల్లా ఉంటాడు, అన్ని రూపాల్లో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నత్వం అనంతత్వం. అనంతం అంటే ఏమిటి అర్థం? దేజ రూపంలో కానీ, కాల రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ పరిచ్ఛిన్నత్వం లేకుండుట అనంతత్వం. అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాప్యం. అన్ని రూపాల్లో ఉన్నాడు. సర్వ వస్తు పరిచ్ఛిన్నత్వం అపరిచ్ఛిన్నత్వం. అన్ని వేళల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు. అది అనంతత్వం. సరే సత్యం త్రికాల బాధితత్వం. జ్ఞానం తెలిసిందే మనకు. ఇది పరబ్రహ్మ లక్షణం. ఇది స్వరూప లక్షణం. ఇది ఎప్పుడో ఉంటుంది. ఇక తతస్థం అనేటువంటిది జన్మాద్యస్య యతః అంటారు చూడండి. అస్య జన్మాది యతః ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు ఎవరు చేస్తున్నారు అంటే సృష్టి స్థితి లయ కర్తృత్వం అనేది ఉందే. అది పరమాత్మ యొక్క స్వరూపం కాదు, తటస్త్వం. ఎప్పుడు చేయాలి కదా? అనుకున్నప్పుడు చేస్తారు. కానీ అప్పుడప్పుడు చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు చేసేది తటస్త్వం అంటాం, ఎప్పుడు ఉండేది స్వరూపం అంటాం. ఇది ఈ ఒక్కటి అభ్యాసంలోకి తక్యమైన సమానం అంతే అర్థం అని చెప్తారు ఈ ఒక్కటి వ్యాఖ్య. మొదలు చెప్పుకున్నాం మనం మృష అని అమృష అని వాళ్ళు అసత్యము అంటారు మనము సత్యము అంటారు. తతి సత్యం పరం ధీమహి ఇదంతా సమానం. ఈ అబ్వైత పరంగా చెప్పుకొని ఇక మనము మూడవ అర్థాన్ని చెప్పుకుంటాం. అదేమిటి గాయత్రి పరమైన అర్థం. ఎందుకు భాగవతము.
గాయత్రీ భాష్య భూతో సవర్ణం. భాగవతం అంటే గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానము. ఎలా అవుతుంది? తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏమిటి గాయత్రీ అంటే? గాయంతం త్రాయత ఇది గాయత్రి. గానం చేసే వాడిని కాపాడేది. అమ్మాయా అబ్బాయా అని. మనం ఆయనకు ఓ ఐదు ముఖాలు పెడతాం. ముక్తా విద్రుమ హేమదోల ఛాయైహి ముఖైహి క్రీక్షణైహి అని చెప్తున్నాం కదా. అయ్యా మాయనా? శక్తి స్వరూపిణి ఇంకేదో స్వరూపిణి ఏదో చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఏమిటది? సూర్య భగవానునిలో అతని కిరణములు ఎన్ని వాస్తవంగా? ఏడు కిరణములు చెప్తారు. కదా? ఏడు కిరణములకు ఏడు రంగులు చెప్తారు అదే చెప్తారు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైహి మరి ఇందులో ఐదే చెప్పారు కదా అంటే త్రీక్షణైహి. కన్నులు మూడు. కన్నులు మూడు అంటే న్యాయంగా ఉండేది రెండే కదా? రెండు కన్నులు ఒక రంగు, మధ్య కన్ను ఇంకో రంగు. ఇవన్నీ రెండు, అవన్నీ ఐదు. టోటల్ ఏడు. ఇంద్రధానస్సు ఏడు రంగులు. వాటిని చూచి ఏడు రంగులు, ఏడు ముఖాలు, వాటికి ఏడు కిరీటాలు ఓ స్వరూపాన్ని మనం ధ్యానించడానికి సామాన్యులకు ఒక ఆకారం కావాలి కాబట్టి ఏర్పరిచాం. కానీ వాస్తవంగా ఏమిటది? మంత్రం ఏం చెప్పింది? సవితుహు వరేణ్యం భగ్గః జీవగి అండి. ఎక్కడ అమ్మాయి లేదు? ముఖాలు తెగితే సూర్య భగవానుని యొక్క అత్యుజ్జమమైనటువంటి కాంతిని ధ్యానం చేస్తున్నాను. కాంతి ఏ లింగం? స్త్రీ లింగం. ప్రభా ఏ లింగం? స్త్రీ లింగం. అందుకు అమ్మవారు అంటున్నారు. శ్రీ భగవానుని కాంతి. ప్రభా ప్రభావతోహో అవినాభావః అని శాస్త్రం. సూర్య భగవానుని కాంతి. సూర్య భగవానుని అత్యుత్తమమైనటువంటి కాంతి. ఏ వస్తువులోనైనా అత్యుత్తమమైనది ఏది? పరమాత్మే. నాకు అర్థం కాదని ధ్యేయత్తద సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః.
సరసి జాతన సన్నివిష్ట కేయులవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి శిరణ్మయ బహు ధృత శంఖ చక్ర ఎవరున్నాడు అక్కడ? సూర్య భగవానుడు ఎవరున్నారు మధ్యన? పరమాత్మే ఉన్నాడు. మరి ఆ కాంతి ఎవరిది? గాయత్రి అంటే ఎవరు? ఈ మండల సూర్య సూర్య మండల మధ్యవర్తి అయినటువంటి పరమాత్మ యొక్క కాంతి ఉండే ఆమెకే గాయత్రి అని పెడుతున్నాం. అందుకే తత్తు సవితుహు వరేనియం భర్గః ధీమహి. సూర్య భగవానుని యొక్క అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి తేజస్సును కాంతిని ధ్యానం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? ఆయన సవిత కాబట్టి. సవిత అంటే సూయతే అనే నేతి. సకల జగత్తును సృష్టిస్తున్నాడు కాబట్టి, సకల జగత్తును రక్షిస్తున్నాడు కాబట్టి, సకల జగత్తును కాపాడుతున్నాడు కాబట్టి. జగత్తు యొక్క సృష్టి, జగత్తు యొక్క రక్షణ, జగత్తు యొక్క సంహారం చేస్తున్న వాడికి సవిత అని పేరు. సవిత అంటే ఎవరు? శ్రీమనరాణుడు. మనకు కనబడేటువంటి సూర్య మండలాన్ని చూసేవారు భౌతికవాదులు. సూర్య మండలంలో ఉన్నటువంటి స్వామిని చూసేవారు అధ్యాత్మికులు. ఒకే వస్తువు మూడు రకాలుగా కనబడుతుంది. సామాన్యులకు గ్రహములు అంటే గోళాలు కనబడతాయి. అసామాన్యులకు గోళాల్లోనే అంతర్యాని దేవత కనబడుతుంది. కన్నునే చూసినవాడు జ్ఞాని కాదు. కన్నులో ఉన్న చూడగల వస్తువును చూడాలి. అంటే కన్నులో ఏముంటుంది? చటురింద్రియం ఏదో కృష్ణతారాగ్రవర్తి అంటుంది తర్కం. నల్ల గుడ్డు యొక్క మధ్య భాగంలో ముందర తల సూక్ష్మావస్థలో ఉంటుంది. ఇది అంటారు కదా అరే నాన్న పరే న అంటున్నారు. అక్కడ ఉంటుంది. కన్నులు చూచి అందులో ఆ ఇంద్రియం లేదు అనుకోండి వీడు కన్నులలో అనొచ్చా? గుడ్డి వాడి కళ్ళు ఉంటాయి. లేవా? కన్నులు ఉన్నాయి. ఏం అయింది? కాబట్టి కన్ను గోలాన్ని చూచి వీడు కన్నులో ఉన్నవాడు అన్నవాడు జ్ఞాని అవుతాడా? కాదు. అయినా గోలం కాదురా బాబు అందులో ఇంద్రియం ఉండాలి అది చూస్తుంది.
ఒక జెప్ట్ ఇచ్చాడు. కానీ ఆ ఇంద్రియమే చూస్తుందా అందులో ఇంకెవరన్నా ఉండి చూపిస్తున్నారా? ఇది తలుచింది. ఆ ఇంద్రియంలో సూర్య భగవానుడు ఉండి చూపెడుతున్నాడు. అంటే కన్నును చూడాలి నల్ల గుడ్డును చూడాలి. అందులో ఉన్న ఇంద్రియాన్ని చూడాలి, అందులో ఉన్న సూర్యుడిని చూడాలి. అలాంటి వాడికి వాస్తవం తెలుస్తుంది. అలాగే సూర్యుడు అంటే సూర్యుడు కాదురా బాబు, సూర్య మండల మధ్యవృత్తి నారాయణ. ఎందుకు అతనికి పేరు సవిత. సూయతి. అలాగే అలాగే సీవ్యతే మూడు అర్ధాలు ఉన్నాయి. సృష్టి చేస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు. చెప్పాను కదా ఈ మూడే జన్మాది అస్యయతః. జన్మాది అస్యాయతా అన్న వాక్యం వలన సవితుహు. అర్థం వచ్చిందా లేదా? ఇక ధామ్నాశ్వేన సదా నిరక్త కుహకం అన్నాడు. స్వేనధామ్నా తన దివ్యమైనటువంటి తేజస్సు అంటే భర్గః. భర్గ చేస్తే కదా. భర్గ వచ్చేసింది. ఇంకా పరం అన్నాడు. అంటే వరేణ్యం. వరేణ్యం భర్గ సవితు వరేణ్యం భర్గ. ఎలాగో ధీమహి అందులోనే ఉంది. సరిపోయింది. ఇంకేం కావాలి? ధీయో యో నః ప్రచోదయాత్. నః ధీయః యః ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారో, ఎవరు మా బుద్ధిని ప్రేరేపిస్తున్నారో తేనే బ్రహ్మ హృద యా ఆది కవయే ఏం చెప్పాడు? బ్రహ్మకు తన సంకల్పంతో ఎవరు సకల వేద రాశిని బోధించారు. అంటే బుద్ధిని ప్రేరేపించారు కదా. సరిపోలేదా? తేనే బ్రహ్మ వృధా అంటే అదే వాక్యం మనకు ధీయోయః జ్ఞాన ప్రచోదయాత్. ధీమః ధీమహి ధీమహి. ఇలా మనకు పరమాత్మ ధ్యానం శ్లోకంగా చెప్పబడినటువంటి ఈ శ్లోకము గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని చెప్పినది. సకర చరాచర జగత్తును సృష్టించి రక్షించి కాపాడేటువంటి పరమాత్మ యొక్క అత్యజ్జ్యమయ తేజస్సును ధ్యానం చేస్తున్నాము. ఆ తేజస్సు మనకు
భగవంతుణ్ణి చేరటానికి కావలసిన ఉత్తమ బుద్ధిని ప్రసాదిస్తుంది. దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతి దానికి వాక్యం. కాబట్టి ఇది మనకు ఈ రీతిలో గాయత్రీ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఇవి కాక సాక్షాత్తు భాగవతం అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాం కదా ఈ శ్లోకము ఆ శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పుతున్నది. ఎలాగండీ? సత్యం పరం ధీమహి. అన్నాం కదా? పరం సత్యం ధీమహి. సత్యం అంటే ఎవరు? ఏ కృష్ణ ప్రతిష్టితః కృష్ణే సత్యం ప్రతిష్టితం. శాత్రం ఏంటి? అన్ని సత్యములు పరమాత్మ యందే ప్రతిష్టించబడ్డాయి. పరమాత్మ ప్రతి సత్యము యందు ఆయనే ఉన్నాడు. మనకు బాగా స్పష్టంగా తెలియాలంటే దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మ దేవకి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మ వచ్చి స్తోత్రం చేస్తాడు. సత్య వ్రతం సత్య పరం త్రిసత్యం సత్యస్య సత్యం ఉత సత్య నియమిం సత్యాత్మకం సత్య గుణం ప్రపన్నం సత్యాత్ పరం సత్యముపాస్మహే. కుమారు లేదు పరమాత్మ అంటేనే సత్యం. అతను సత్యవ్రతుడు, సత్య ధర్మ పరుడు, సత్య స్వరూపుడు. సత్యమున కూడా సత్యం. సత్యమే అతనికి ఆధారం. అతను సత్యమునకు ఆధారం. సత్య నేమి అంటారు. నేమి అంటే అంచు. చక్రం ఉంది. చక్రం రెండు ఆయుధం అనుకోండి కత్తి ఏదో సరే ఈ ఆయుధమైనా సంహరించాలంటే ఏంటి ప్రధానంగా ఉండాలి? అంచే ప్రధానం. పొరపాటున అంచు లేదు పని చేయదు. పరమాత్మకు సత్యనేమి అని పేరు. దాన్ని సత్యనేమి అంటారు. అంటే సత్యమే అంచుగా కలవాడు. అందరినీ సృష్టించాలన్నా ఏం కావాలి? సత్యమే కావాలి.
అందరినీ సంహరించాలన్నా సత్యమే కావాలి. అందరినీ కాపాడాలన్నా మనము కొన్ని లక్షల కోట్ల సార్లు సత్యాన్ని తప్పుతాం కానీ పొరపాటున పరమాత్మ సత్యమును తప్పితే పరమాత్మ కాదు. అతని నిలకర, అతని ఉరికి, అతని రక్షణ, అతని సంహారము అన్నీ సత్యములే. అందుకే కృష్ణ పరమాత్మ అసత్యము చెప్పాడు అంటే నవ్వుకోవాలి. ఎలాంటిది నిప్పు చల్లగా ఉన్నాడు. ఉన్నాయా నిప్పు చల్లగా? కృష్ణుడు అంటేనే సత్యం అండి. కృష్ణుడు అబద్ధం ఆడాడు. నవ్వాలా ఏం చేయాలి? సత్యశోగపుడు అతను, సత్యవ్రతుడు, సత్యధరుడు, సత్యనేమి, సత్యాత్మకుడు, సత్యమునకు సత్యం. కృష్ణం ధర్మం సనాతనం. ఏచ వేద విద్వో విప్రాః ఏచ అధ్యాత్మ విద్వో జనామః తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదజ్ఞులు, అధ్యాత్మజ్ఞులు అందరూ కుష్ణుడు అంటే సనాతన ధర్మము అంటారు. మరి సనాతన ధర్మం అధర్మం చేస్తుందా? అందుకే నవ్వుకుండాలి. కృష్ణుడు అబద్ధం ఆడాడు, కృష్ణుడు అధర్మంగా వ్యవహరించాడు. ఏడవాలా? వాడు అంటేనే ధర్మం అయ్యా. కృష్ణుడు అంటేనే ధర్మం. సూర్యుడు చల్లగా ఉన్నాడు అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అది. అందువల్ల అతను సత్యం. కాబట్టి సత్యం పరం ధీమహి అన్న మాట పరం శ్రీకృష్ణం ధీమహి. ఎలాగయ్యా అంటే మనకిక్కడ జన్మాద్యస్య యతః ఉంది కదా. మనం ఇంక ఏం చేశాము జన్మాది అస్య యతః అన్నాం. కానీ ఇప్పుడు ఆద్యస్య జన్మ యతః కొంచెం విభాగం మార్చాలి. ఆద్యస్య జన్మ యతః ఆద్యస్య అంటే ఆదిపురుషస్య పరమాత్మనః అన్నమాట. పరమాత్మ యొక్క జన్మ అంటే పుట్టుక యతః ఎక్కడి నుంచి ఆయన పుట్టింది ఎక్కడ మధురా నగరంలో.
కదా అలాగే అన్వయాత్ ఇతరతః ఒకచోట పుట్టాడు ఇంకో చోటికి వెళ్ళాడు కదా మధురలో పుట్టాడు రేపల్లెకు వెళ్ళాడు కదా ఎందుకు అర్ధేషు అభిజ్ఞా మధురలో ఏం చేయాలో రేపల్లెలో ఏం చేయాలో ద్వారకలో ఏం చేయాలో తెలిసినవాడు దేవకి వసుదేవులు అంటే అదితి కశ్యపులు. పరమాత్మను అయ్యా స్వామి మాకు మీరు కొడుకుగా పుట్టాలి అన్నారు. మేము అడిగాం పుట్టాలి అంటే పుట్టాడు. వాళ్ళు నిన్ను పెంచాలి కొడుకుగా అన్నారు పోయి పెరిగాడు. మళ్ళీ ఈయనకు ఒకసారి, ఈ ఆడకు ఒకసారి ఏం బాధ? ఒకసారి చేయండి ఆ అందరికీ వడ్డీ సేపు అవుతుంది కదా. ఒక్కోసారి కొనకాయ పెడదాం టైం అన్నమాట. ఏదో వన్ టూ టూ లంచ్ టైం ఇప్పుడు వచ్చి పోవాలన్నమాట. అన్నట్టుగానే పుట్టాలని ఒకడు అడిగాడు, పెంచాలని ఒకడు అడిగాడు. వచ్చాడు, ఇక్కడ పుట్టాడు అని పోయి అడిగాడు. సరిపోయింది. మళ్ళీ పని. త్రేతాయుగంలో రాముడిగా ఉన్నప్పుడు అరణ్యవాసం పోతే ఋషులందరూ ఋషులందరూ ఆయన్ని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో బ్రహ్మకు బుద్ధి లేదు ఇంత అందగాడిని మా దగ్గర పంపించి మమ్ములను మగవాళ్ళుగా సృష్టిస్తాడా, ఆడవాళ్ళు చేస్తే బాగుండేది కదా, స్వామిని బాగా అనుభవించేవాళ్ళం కదా. ఛీ ఇంత పని చేశాడు అని బాధపడ్డారు. అంటే నువ్వు మీరు ఆడవాళ్ళు పుట్టిన నేను ఇప్పుడు రాముడిని కదరా బాబు. ఏకపత్ని యువతుడిని. మీ కోరిక ఏం తీరదు కానీ ఇంత జ్ఞానులు కోరారు కాబట్టి తీర్చకుండా ఉండలేం. నెక్స్ట్ అవతారం అన్నారు. వాళ్లకు ఇప్పుడే. ఎందుకంటే మధురలో పుట్టాడు వ్రేపల్లెకు వెళ్ళాడు. వ్రేపల్లెలో పెరిగి బృందావనంలో వెళ్ళాడు. బృందావనంలో పెరిగి మధురకు వచ్చాడు. మరి మధురలో ఉండి ద్వారకకు వెళ్ళాడు. వయాది సరతః ప్రతిసారి ఇంకో చోటికి పోతూనే ఉన్నాడు. బలమచ్చేంచనుడు తోడు ఉండడు. ఎందుకు ఉండడు? ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి మరి ఏం చేస్తాం? ఇక్కడ వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు, ఋషులు అడిగారు.
మరి మళ్ళీ మధురానగరం మధురానగరం ప్రజా సుందరులు వీళ్ళు అడిగారు మధురానగరవాసులు అడిగారు మరి ద్వారకలో స్వామి శివకర్మ వాళ్ళు అడిగారు అర్ధేషు అభిజ్ఞః ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ విషయాల్లో ఎవరెవరికి ఎప్పుడు ఏమేమి వరప్రధానం చేయాలో తెలిసినవాడు కాబట్టి అలాంటి వాడు ఎవరు? పరమాత్మే. తేనే బ్రహ్మ హృదా య ఆది కవయే ఈ మహానుభావుడే చతుర్ముఖ బ్రహ్మకు తత్వం ఏమిటో చెప్పాడు కదా ఎక్కడ వత్సాపహార ఘట్టంలో నువ్వు అంత గొప్పవాడవా అని పరిశీలించబోతే ఆవులు, గోవులు అన్నీ తానే అయి ఏడాది కాలం హాయిగా ఉండి మళ్ళీ బ్రహ్మ చూస్తే అంతా యధాప్రకారం ఉంది. సంగతి ఏమిటి బ్రహ్మ నేనేనా కాదా అని అక్కడికి పోతే బ్రహ్మ ఇంకోడు తయారయ్యాడు. ద్వారపాల కూడా పోవయ్యా బయటికి అన్నాడు. అక్కడి నుంచి చూస్తే అందరూ చతుర్భుజులు. పరమాధారులు పరమాత్మ స్వరూపులు. హృదయం తోటే బ్రహ్మకు తత్వము బోధించినవాడు. ముహ్యంతి యతు సూరయః కృష్ణ పరమాత్మను కృష్ణ పరమాత్మ దైవముగా పరమాత్మ ఆత్మగా ఎంతోమంది జ్ఞానులు కూడా మోహం పొందారు. ఇంద్రుడు గోపాలం, బాలిచం, బాలం, మూర్ఖం ఏదో వాచాలం, అపండితం అని అన్నారు. ఏకం మత్యం ఉపాశ్రిత్య ఓ మానవ బాలకుడిని మాట నమ్మని నన్ను అవమానిస్తారా నాకు అందరు చూస్తానన్నాడు. ఇంద్రుడు మోహం చెందాడు. కాళీయుడు చెందాడు. ఎందుకు ఏడాది కాలం తానే దూరలుగా తానే గోపాలులుగా ఉంటే బలరాముడే మోహం తిన్నాడు. ఇది నా ప్రభువు మాయ అయి ఉండాలి లేవు నన్ను మోలయించడానికి ఇంకేం ఉండదు. ఇంత ప్రేమ ఆవిడ మీద ఎందుకు ఇలా ఉంది? ఏడాదైనా గుర్తుపట్టాలి బలరాముడు. సంవత్సరం కాలం ఆయనే కూడా పడలేకపోయాడు. సూర్య అశేయుడు సూర్య అనంత ఎవడు అశేయుడు ఆయనే అనంత మధువాడు ఆయనే. అతను కూడా మోహం చెందాడు.
ఇక తేజో వారి మృదాం యథా వినిమయః ఎలాగయ్యా అంటే కృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి రాసలీలా విహారం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ముఖాన్ని చూస్తే ఈ ముఖం ముందర ఆ చంద్రుడు కళావిభినుడు అయ్యాడు. కానీ తగ్గిపోయింది. గోపికలకు కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయినప్పుడు ఆ విరహ తాపంతో యమునా జలం ఉందే దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఆనందం బాగా ఎక్కువగా ఉండి చల్లబడి నీరంతా గడ్డ కట్టింది. రాళ్ళు అయ్యి యమునాజీరం. మళ్ళీ వాటిని నీరు చేయకూడదని అపవాద అని స్వానాంతర్ధానం అయింది. విరహ తాపంతో అల్లవి నీళ్లు అయిపోయాయి. అంటే నీరు రాయి అయింది, రాయి నీరైంది, చంద్రుడు కళావిహీనుడు అయ్యాడు. తేజో వారి మృదాం యథా వినిమయః పరమాత్ము ఉన్నచోట తేజస్సు వారి అవుతుంది వారి తేజస్సు అవుతుంది సంకల్ప ఎత్తం. యత్ర త్రిసర్గః అమృషా ఇక్కడ కూడా సృష్టి మూడు. ఏంటి ఇది మూడు? ఒకటి మధుర, మరొకటి బృందావనం, ఇంకొకటి ద్వారక. శ్రీ సర్గ. మూడు చోట్ల పరమాత్మ యొక్క లీల ఉండేది అమృష సత్యము. పరమాత్మ పుట్టాడు కదా. మధురలో పుట్టాడు, బృందావనంలో విహరించాడు, ద్వారభ నివాసం చేశాడు. అందువల్ల ఈ త్రిసర్గ అమృత ధామ్నా స్వేన సదా నిరస్త కుహతం. పరమాత్మ తన దివ్యమైనటువంటి తేజస్సు తోటి ఏం చేశాడు? మొత్తం రాకు. కపటాసురుడు యొక్క కపడాన్ని తీసేసారు కదా. కంసుడు పూతనగా పంపాడు, బాలగ్రహాన్ని పంపాడు. శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, కపిత్తాసురుడు, వేణుకాసురుడు అలాగే అఘాసురుడు అందరూ ఉన్నారు మనకి ఇలా కేశి అనుకున్నాం.
రకరకాల అన్ని రకముల కుట్రలను తన దివ్యమైనటువంటి తేజస్సుతో సంహరించినవాడు. అలాంటి సత్యం పరం. ధీమహి అని మనము కృష్ణ పరమాత్మ పరంగా అర్ధాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇవన్నీ చెప్పుకోవడం కాకుండా అసలు మనం ఏ గ్రంథాన్ని చెప్పుకుంటున్నామో ఆ గ్రంథము కూడా ఈ శ్లోకంలో వ్యాఖ్యానం చేయబడుతుంది. ఏంటది భాగవతమే దీనికి అర్థం. ఎలాగండీ అంటే ఆద్యస్య జన్మ యతః. ఆద్యస్య అదే అర్థం. వైద్య పురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడ నుండి మనకు ఆవిర్భవించాడు? భాగవతం నుంచి. కదా? స్వామి యొక్క అవతారం భాగవతమే. కాబట్టి ఆద్యస్య జన్మయతః ఎలాగో అన్వయాత్ ఇతరతః. శ్రీమద్ భాగవతంలో కృష్ణ పరమాత్మ పరిశ్రమ చెప్పినంత విపులంగా, లోటుగా, తత్వపరంగా ఇతర గ్రంథాల్లో వివరించలేదు. భాగవతం ఉంది కుసురు అర్థం అవుతాడు. భాగవతం లేదు ఆయన మనకు అర్థం కాదు. అందుకే అన్వయాత్ ఇతరతః అర్ధేషు అభిజ్ఞః అంటే సంసారంలో కామ క్రోధాది హరిషడ్ వర్గముతో బాధించబడుతున్నటువంటి జీవులకు ఏ ఏ విషయాలు చెప్పితే సంసారం యందు విరక్తి కలిగి పరమాత్మ యందు భక్తి కలుగుతుందో. సంసారము యందు విరక్తి కలగకున్నా భగవంతుని యందు భక్తి మొలకెత్తుతుందో అలాంటి విషయాలు ఎలా చెప్పాలో బాగా తెలిసింది భాగవతానికి. ఎందుకంటే తక్కిన పురాణాల్లో లేని గొప్పతనం భాగవతంలో ఏముంది? మనం చెప్పుకున్నాం. ఏంటంటే మనం నిమ్నగానం యథా గంగా. నదులలో గంగా నది ఎలాంటిదో నదులు ఉన్నాయి కదా ఏది గొప్పది అంటే గంగా నది చాలా గొప్పది అలాగే దేవానాం మధుసూదనః దేవతలలో శ్రీ మహావిష్ణువు
వైష్ణవానాం యథా శంభుః వైష్ణవులలో ఎలా శివుడు ఉత్తముడో పురాణానాం ఇదంతథా అన్ని పురాణాల్లో భాగవతం శ్రేష్టం ఎందువల్ల పరమాత్మ మనం ఏ రూపంలో ధ్యానం చేయాలో స్పష్టంగా చెప్పిన గ్రంథం భాగవ నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఇంకేమో కావాలి. ఇలా కావాలి కావాలి కావాలి అని కోరుతున్న కొద్ది కోరిక. భావ మీద ఉంటుంది కానీ పరమాత్మ ఎందుకు ఉండదు? ధర్మ ప్రోచ్చిత కైతవ. ఫలమును వాసించకుండా పరమాత్మను సేవించండి అని చెప్పిన గ్రంథం భాగవతం. అందుకే తక్కిన వాటికంటే భాగవతము సర్వ ఉత్తమము. అన్వయాదుతరతా అర్ధేషు అభిజ్ఞ. శ్రోతలకు, జీవులకు ఏ విషయాన్ని బాగా చెప్పాలో అది బాగా తెలిసిన గ్రంథం భాగవతం. తత్వమే, వేదాంతమే, పరతత్వమే కానీ ఎలా చెప్పాలి? అయినా స్వామి చాలా సులభుడు, కోరిక లేకుండా సేవించు. తపస్సు, దానము, యజ్ఞము ఏమీ వద్దు. అలాగే స్వామిని కూడా నాకేమీ వద్దంటే చాలు. అయ్యా నీకో నమస్కారం, నాకేమీ వద్దు. అయిపోయాయి స్వామి ప్రసరణ అవుతారు. ఈ స్వభ అన్నమాట. తపస్సు చెయ్యి, యజ్ఞములు చెయ్యి, దానములు చెయ్యి, ధర్మములు చెయ్యి, వ్రతములు చెయ్యి ఏమీ వద్దు. అయ్యా నమస్కారం అండి నమః ఇవేమీ నావి కావు ఇవేమీ నాకు వద్దు. పరమాత్మ కరతనంలో ఉంటాడు. అదే అర్ధేషు అభిజ్ఞానం. శ్రోతలకు జీవులకు ఏ అర్థాన్ని చెప్పాలో బాగా తెలిసినవాడు. కేనే బ్రహ్మ హృదా యా ఆదికవయే ఇక్కడ ఆదికవి ఎవరు వ్యాస భగవానుడు. అతనికి బ్రహ్మ అంటే ఈ భాగవతాన్ని తేనే ఎవరు చెప్పారు? నారదుడు చెప్పాడు. మొదలు వ్యాస భగవానునికి నారదుడు చెప్పాడు. యత్ర త్రిసర్గః మృషాత్.
ఈ భాగవతాన్ని అధ్యయనం చేస్తే భాగవతంలో ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం పదిసార్లు వింటే ఈ జగత్తంతా నశ్వరము అశాశ్వతము అబ్బే ఇదంతా వద్దండి అనిపిస్తుంది. గుణత్రయము, గుణత్రయ సృష్టి అసత్యము ఏమో అంటే నిత్యం కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది మనకెందుకండీ అనే భావం కలిగిస్తుంది. ఇక భక్తి బాగా పరిపక్వమైతే ఇదంతా సత్యమే అనిపిస్తుంది. ఎందుకు? జగత్తంతా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. మనకొక వస్తువు కనపడ్డదంటే యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊజితమేవవా తత్తదేవ అవగచ్ఛత్వం. మమతి యోమిచ సంభవము. కనపడేదంతా క్రాంతి ఉన్నదంతా ప్రభావం ఉన్నదంతా తేజ ఉన్నదంతా పరాగ ఉన్నదంతా నేను అన్నాడు. జగత్తంతా ఆయనే ఇది అవజో అంటున్నాడు. సత్యం. దా పరమ స్వరూపం కాబట్టి ఇది అమృత. తేజో వారి మృదాం యథా వినిమయః అంటే మనకు పురాణాలు, సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు. కొందరు మహానుభావులు తెలియక తామసాన్ని సాత్వికం అనుకుంటారు. సాత్వికాన్ని తామసం అనుకుంటారు. రాజసాన్ని సాత్వికం అనుకుంటారు. ఇది కాదండి భాగవతం అంటే భాగవతం అంటే దేవి భాగవతం అంటారు. అనుకుంటారు పాపం అది తామసం. ఇది సాత్వికం అది తామసం. ఎందుకంటే దేవి శక్తి ఇవన్నీ చెప్పుకుంటారు కదా కాబట్టి. తామస పురాణాలను కూడా తెలియక సాత్విక పురాణంగా భ్రమపడతారు తేజో వా పరిమృదాం యథ వినిమయః ఒక తత్వం చెప్పేటువంటి దాన్ని ఇంకో తత్వం చెప్పేదానిగా భావిస్తారు, భ్రమపడతారు. అందువల్ల పరమాత్మ స్వరూప జ్ఞానం చక్కగా తెలియదు.
చెప్పుకున్నాం ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం ఇలాంటి శ్రీమద్భాగవతము తన దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతి తోటి పరమాత్మ స్వరూపం తోటి అన్ని రకముల కపటములను అంటే విద్యావాదములు మాయావాదములు. అసత్య ఉన్నాయి కదా, అసత్య వాదములు ఇలాంటి అన్ని వాదములను ఖండిస్తుంది. ఎందుకు అంతగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ వ్యాపించి ఉన్నది ఏది అసత్యం కాదు కదా. ఇదంతా అసత్యం అంటే పరమాత్మ ఇక్కడ లేడు అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? జగత్తులో పరమాత్మ లేడని ఒప్పుకుంటే జగత్తు సత్యంగా కావాలి. కాదండి పరమాత్మ అంతటా ఉన్నాడో అంతటా పరమాత్మ ఉంటే పరమాత్మ ఉన్నది సత్యమా అసత్యమా? పరమాత్మమునకు అహత్యమైతే పరమాత్మ ఏం కావాలి? కాబట్టి ఆ ఒక్క మాటతోటి సర్వాంతర్యామి సర్వవ్యాపి అనోరణీయన్ మహతౌ మహీయాన్. కాబట్టి ధామునాశ్వేన ఇలాంటి తన దివ్యమైనటువంటి ఈ ధామముతోటి సదా నిరస్త కుహతం. ఎప్పుడు అన్ని కపటాలు. తొలగించి అన్ని వాదాలను తొలగించి ఉత్తమమైనటువంటి పరబ్రహ్మ వాదాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ లక్షణాన్ని మనకు బోధించేటువంటిది భాగవతము. అందువల్ల ఇలాంటి భాగవతాన్ని సత్యం పరం ధీమయి. దీన్నే మనం ధ్యానం చేస్తున్నాము. ఈ పదముగా మనము విశిష్టాద్వైతము అలాగే అద్వైతము గాయత్రి పరముగా చెప్పుకున్నాం. మరొకటి కృష్ణ పరమాత్మ పరంగా చెప్పుకున్నాం భాగవత పరంగా. మనకు ఒక ఐదు అర్థములు ఈనాడు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఇప్పుడు అయిపోయినాయి కదా
Obeisance to the Guru Parampara (lineage of teachers) from the most ancient preceptors down to our own ācārya - 'vandé guru paramparām.' I bow to Yāmunācārya, whose heart is ever captivated by deep longing for the golden lotus feet of Acyuta - 'yo nityam acyuta padāmbuja yugma rukma vyāmoha tatpara hṛdayam tam aham praṇato'smi.' I seek refuge at the feet of Rāmānujācārya, my own teacher, the boundless ocean of compassion - 'asmad guror bhagavato'sya dayaika sindhoḥ rāmānujasya caraṇau śaraṇam prapadye.' Mother, father, wives, children, wealth - all that belongs to those in my lineage - and the Lord of all our forebears, the glory of all clans: I take refuge at the feet of Rāmānuja - 'rāmānujasya caraṇau śaraṇam prapadye.' I bow with my crown to the sacred sandals of Śaṭhagopa (Nammāḷvār), beloved of all the world - 'śrīmat sadāgopa yugaḷam praṇamāmi mūrdhnā.' Among the great Āḷvārs - Pūtakara, Bhaktisāra, Kulaśekhara, Yogivāha, Bhaktāṅghrireṇu, Parakāla - I salute the saintly Śrī Paraṅkuśa Muni always. 'Vasudevasutaṃ devam kaṃsacāṇūramardhanam devakī paramānandam kṛṣṇam vande jagad-gurum.' I praise Krishna, son of Vasudeva, slayer of Kaṃsa and Cāṇūra, supreme joy of Devakī, teacher of the universe. Radiant as blue-dark clouds, with lotus-petal eyes, crown adorned with peacock feathers, wearing golden robes, bearing conch and discus, his chest marked with Śrīvatsa and adorned with a forest garland, united with Rukmiṇī - I praise Krishna, teacher of the universe. 'Kṛṣṇāṣṭakam idaṃ puṇyam prātar utthāya yaḥ paṭhet koṭi-janma-kṛtam pāpam smaraṇena vinaśyate.' Whoever recites this sacred Kṛṣṇāṣṭaka upon rising at dawn - sins accumulated over crores of births are destroyed by that remembrance. Obeisance to Śrī Kṛṣṇa Parabrahman. I bow to Vyāsa, grandson of Vasiṣṭha, son of Śakti, of unsullied purity - 'vyāsāya viṣṇu-rūpāya vyāsa-rūpāya viṣṇave namo vai brahmanidaye vāsiṣṭhāya namo namaḥ.' He is Viṣṇu in the form of Vyāsa, Vyāsa in the form of Viṣṇu, treasure-house of Brahman, son of Vasiṣṭha's line. 'Yam pravrajantam anupetam apeta kṛtyam dvaipaāyano viraha-kātara ājuhāva putreti tanmayatayā taravo'bhinedus tam sarva-bhūta-hṛdayam munim ānato'smi' - When Śuka set out on renunciation, still a boy and untouched by saṃskāras, Dvaipāyana (Vyāsa), overwhelmed with grief of separation, cried out 'O son!' - and the trees, absorbed in that same feeling, gave response. I bow to that Muni who dwells in the heart of all beings. Obeisance to Śrī Śuka Brahman. Born under the Kanyā constellation adorned with Bharaṇī - glory of the Vādhūla clan...
I bow to the teacher of the Raṅgācārya lineage; I venerate Śaṭhagopa. Salutations to all our Gurus. O dear devotees of Bhagavān - at the beginning of the Bhāgavata, Vyāsa Bhagavān presents a maṅgala-śloka (auspicious invocatory verse) in the form of a prayer to his chosen deity. This is the tradition of every poet: when any poet resolves to write a treatise, he offers a prayer to the deity dear to his heart so that the work may be completed without obstacles. Auspiciousness (maṅgala) should pervade the beginning, middle, and end of a treatise - 'maṅgalādīni maṅgala-madhyāni maṅgalāntāni śāstrāṇi prasidhyante.' Works that have this auspiciousness become renowned and widely heard. Moreover, those who speak it and those who hear it shall be long-lived and valiant - 'śrotārasya adhyetārasya vīra-puruṣāṇi āyuṣmat-puruṣāṇi.' Valor is needed to protect dharma. Why is this maṅgala written into the text itself rather than merely thought in the mind? Because the readers and listeners too must become long-lived and strong, capable of protecting dharma. And further, so that students who have studied this text may themselves learn that before composing their own treatises they must offer a maṅgala-prayer - to teach them this practice, the author includes the maṅgala in writing ('śiṣya-śikṣāyai granthataḥ nibaddhānāti'). This is the universal practice in every treatise.
Why must the author write this prayer into the text, if he could simply offer his prayer mentally and begin the work? Because readers too must become long-lived; listeners too must become vigorous in strength and valor for the protection of dharma. And further, so that students who learn from this text, gaining mental richness and knowledge, may themselves know to offer a maṅgala-prayer when they in turn compose works - for this purpose, the maṅgala is inscribed in the text itself. The forms of maṅgala are three: āśīḥ (benediction), namaskṛyā (salutation), and vastu-nirdeśa (statement of the subject). One may bless, one may offer salutation, or one may simply declare the subject. The great Kālidāsa, well-known to us all, offers a namaskāra at the start of Raghuvaṃśa - 'vāgarthāviva saṃpṛktau vāgarthapratipataye jagataḥ pitarau vande pārvatī-parameśvarau' - and in Kumārasambhava he employs vastu-nirdeśa: 'astyuttarasmin diśi devātmā himālayo nāma nagādhirājaḥ.' So too in Śākuntalā he offers salutation.
A namaskāra may be offered. An āśīrvāda declares: 'May the deity named here look graciously upon those who read this work and protect them auspiciously' - that is the nature of benediction. Thus there are three modes. Here, Vyāsa Bhagavān presents the maṅgala as dhyāna (contemplative meditation). Now, what is the Bhāgavata? 'Artho'yaṃ brahmasūtrāṇām' - the Bhāgavata is the meaning of the Brahmasūtras. Second, it declares and settles the siddhānta (philosophical conclusion) expounded in the Mahābhārata. 'Gāyatrī-bhāṣya-bhūto'sau' - it is the commentary on the Gāyatrī mantra. Hence it must contain the meaning of the Vedas, the Brahmasūtras, the Bhārata, and the Gāyatrī. Since these four truths must all be addressed, naming any single deity (Rāma, Kṛṣṇa, Varāha, Narasiṃha) would be insufficient to embrace the whole. Therefore, one must meditate upon that Paramātman of whom all these are aspects, portions, forms, or avatāras. The Brahmasūtras determine who and what Paramātman is ('athāto brahma jijñāsā'). The Veda describes how Paramātman is. The Bhārata and related texts teach how to worship Paramātman. The Gāyatrī mantra teaches how to meditate upon Paramātman. Since all four (and more) must be included, what is spoken here must be about Parabrahman himself. Every aspirant who wishes to renounce saṃsāra and attain mokṣa must worship Paramātman's svarūpa (true nature) - the Parabrahman svarūpa. So what, then, is this Parabrahman?
Thus, Parabrahman is the one who grants protection - such is Parabrahman. He performs these three functions. Why should we meditate upon Paramātman alone, leaving aside all others? Why should we serve him alone? In answer to this, and as a commentary on all of the foregoing, comes the maṅgala-śloka: 'janmādyasya yataḥ anvayāt itarataḥ arthéṣu abhijñaḥ svarāt tene brahma hṛdā ya ādi-kavaye muhyanti yat sūrayaḥ tejo-vāri-mṛdāṃ yathā vinimayaḥ yatra tri-sargo mṛṣā dhāmnā svena sadā nirasta-kuhakam satyaṃ paraṃ dhīmahi' - this is our first śloka, the maṅgala-śloka. Within this single verse, commentators like Vaṃśīdharī have drawn out ninety-six meanings. They say one could listen to this verse alone for a whole year. For our purposes, leaving aside six of those ninety-six, we shall contemplate at least nine meanings. The primary meaning among these is the Vedāntic declaration of Paramātman, so here: what is Paramātman, what is Parabrahman? The verse begins: 'janmādyasya yataḥ' - parsed as 'janmādi asya yataḥ.' 'Asya' means 'of this' - of this universe, this vast multitude of infinite crores of brahmaṇḍas (cosmic worlds). 'Janmādi' means janma (birth/creation), rakṣaṇa (maintenance), saṃhāra (dissolution) - sṛṣṭi-sthiti-laya (creation, sustenance, dissolution). 'Yataḥ' - from whom these proceed. I praise, meditate upon, and serve the Bhagavān from whom all this proceeds.
Thus, the entire universe that offers praise arose from him alone. He alone sustains all the worlds. And when there is disturbance and danger, he conceals the universe within himself. How? Just as a mother, when there is some calamity or danger in the outer world, presses her infant tightly to her bosom, covers it completely, and lies as if to say 'there is no child here - only I am here' - she does not show her child to anyone. 'Danger may come to me, but it shall not come to my child; I shall protect my child from whatever approaches it.' In the same way, when tamoguṇa (the quality of darkness) spreads and the world is about to be completely consumed, Paramātman conceals it within himself - that is pralaya (cosmic dissolution). Paramātman protecting the world when it is manifest outside - that is rakṣaṇa. Drawing out from within what he had concealed once the danger has passed - that is sṛṣṭi (creation). Thus the three - sṛṣṭi, sthiti, laya - all proceed from him alone. We meditate upon the one from whom these three proceed. But what is the evidence that he does them? Cannot we do them? Why must Paramātman do them? 'Yato vā imāni bhūtāni jāyante yena jātāni jīvanti yat prayanti abhisaṃviśanti tat brahma' - from whom all beings arise, by whom the arisen world is sustained, into whom they return at the time of dissolution - that is Brahman, declares the Veda. Moreover: 'yac ca kiñcit jagat sarvaṃ dṛśyate śrūyate'pi vā antar bahiṣ ṭat sarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ' - whatever in this world is seen or heard, Nārāyaṇa pervades it all, both within and without.
If he pervades both within and without, can anyone other than him create the world? Can there be any possibility of someone other than him sustaining it? When he pervades everywhere, can any other come and dissolve it? Therefore, if Paramātman wills it, the world is created. If Paramātman wills 'this should not continue,' he conceals it within himself again. If he does not conceal it, there is no pralaya. If he does not manifest it, there is no sṛṣṭi. If he does not cast his grace, there is no rakṣaṇa. For these reasons - 'anvayāt itarataḥ' - Paramātman alone creates, sustains, and dissolves the world. The world cannot exist without Paramātman's sankalpa (will). If the world is not seen, it means Paramātman has not willed to create it. Furthermore, in every object we perceive in the world, he himself is present - there is no object without him. Not that without him the object does not exist - rather, without the object, he is not visible in it. In the science of logic, this is called vyāpti - the rule of invariable concomitance. Vyāpti is the fixed relationship of co-presence. Where the cause is absent, the effect is absent; where the cause is present, the effect can exist. If smoke is seen, fire exists; fire is the cause of smoke. But the converse: absence of smoke does not mean absence of fire - fire can exist without smoke. Absence follows the effect; presence follows the cause.
The first is called anvaya-vyāpti (positive concomitance); the second is called vyatireka-vyāpti (negative concomitance). Negative concomitance: without fire, there can be no smoke. Can we apply this logic to Bhagavān? The world exists, therefore Paramātman exists. If Paramātman were absent, would the world not exist? The very question of Paramātman's absence does not arise. The world's absence, however, is possible. Therefore: 'the world does not exist, therefore Paramātman does not exist' is wrong. That the world is not visible means Paramātman has not willed to create it - the world's absence indicates only the absence of his will for creation, not his own absence. Therefore, his sankalpa (will), his vyāpāra (activity), his kṭākṣa (gracious glance) - all these are visible wherever they are, and absent where they are not. Thus 'anvayāt itarataḥ' - he is the one needed. But some are Prakṛtivādīs - 'everything is just Prakṛti (Nature). A pod forms, rain comes, the sun shines. When the time comes, we shrink, grow old, are born, and die. Time and the elements are the cause of all - why must we accept a Paramātman separate from Prakṛti who creates?' This is the objection raised. The answer is: 'arthéṣu abhijñaḥ' - to perform any task, one must know what is to be done. A potter must know how to make a pot. A goldsmith must know in what form to shape gold into an ornament. A weaver must know in what sequence to lay threads to produce a given cloth. That one who lacks knowledge can perform creation - no one would accept that.
Whether it is something small - a pot, a vessel, a needle, a cloth - even for ordinary things knowledge is required. Then surely for creating the infinite crores of brahmaṇḍas (cosmic worlds), must there not be knowledge? Does Prakṛti (inert Nature) have knowledge? Prakṛti is jaḍa (inert) - its very name means 'devoid of knowledge.' Can what is inert and without knowledge - jaḍa - possess the capacity to create? Inert matter, by definition, cannot create on its own.
Then he says the jīva (individual soul) also cannot be the creator. Why? Because of the question of svarāt (self-sufficiency). For us to do something, must we do it according to our own will, or only when someone else directs us? If we must do it ourselves, then we need, first and foremost, svātantrya (independence of will). We must be able to think on our own - that is what we call svayam-prakāśatva (self-luminosity). Is any jīva truly svātantra (independent)? Any jīva - when it desires to act, can it act exactly as it wills, without any external dependency? That self-luminous independence belongs to Paramātman alone, not to the jīva.
And then there is the Agnihotra - the sacred fire. Without Agni (fire), one cannot even speak. Agni is the basis of all activity. Who is the true Agnihotṛ - the one who really performs the fire rite? Is it not Paramātman? Those who follow Advaita say Paramātman is nirguṇa (without qualities), nirākāra (without form), without the fire of action. Then who makes you speak? Who gives you food? Who is the Agni within you? This is the challenge to Advaita - if Paramātman is without form and without attributes, then who performs all these functions of sustaining life?
There is Caturmukha Brahma (the four-faced creator). 'Hiraṇyagarbhaḥ samavartatāgre' - the Hiraṇyagarbha (Brahma) was the first. He has knowledge; he creates. So, shall we then accept Brahma as the creator? We may accept this - but right alongside comes the statement: 'yo brahmaṇaṃ vidadhāti pūrvaṃ yo vai vedāṃś ca prahinoti tasmai' - the one who fashioned Brahma at the very beginning and transmitted the Vedas into his heart - salutation to that One (Paramātman). So Brahma too was given his knowledge and creative capacity by Paramātman himself - Brahma is a secondary, dependent creator.
And for performing the three functions (creation, sustenance, dissolution) together, one single agent is needed - that is Paramātman. As the verse says: 'muhyanti yat sūrayaḥ' - even the wise are confused about this. Yet, when Paramātman is being spoken of so clearly, some still attribute creation to Rudra, to Brahma, to Indra, to Vāyu, to Agni - naming various deities. Why do they do so? Because of ajñāna (ignorance). If one truly understood Paramātman as he is, one would not be confused.
When all the characteristics (of Paramātman) have been described so precisely and clearly, why do we still become confused (vyāmoha) and go astray, attributing Paramātman's functions to others? Because of our own limitation: we cannot clearly perceive what is right before us. We look at one thing and take it to be another. 'Tejo vāri mṛdāṃ' - as fire is mistaken for water, water for earth (these transformations of elements cause confusion about the real substratum).
We look at one thing and mistake it for another. We see one and perceive something entirely different. Something is one way, and we understand it in the opposite manner - fire as water, water as earth. All such delusions (bhrama) are in us - and because they are in us, we are not the creators. It is Paramātman who introduces into us this kind of error, this kind of confusion - 'dadāmi buddhi-yogaṃ taṃ' (Bhagavad Gītā 10.10) - he says in the Gītā: 'I grant that buddhi-yoga (that particular understanding or misunderstanding) to each jīva.' Therefore, it is by Paramātman's will that each jīva's perception is what it is.
The Viśiṣṭādvaitin says: 'amṛṣā' - amṛṣā means sat (real, true), mṛṣā means asatya (false). 'Brahma satyam jagat mithyā' is the view of Advaita (Brahman alone is real, the world is an illusion). Our (Viśiṣṭādvaita) position is: Paramātman is real, and the world born from him is also real. If the mother is a human being, can her daughter be a donkey or an animal? That cannot be. How could what is born of something real (sat) itself be unreal (asat)?
Then who is this Paramātman? 'Satyaṃ paraṃ dhīmahi' - we meditate upon Paramātman as 'Satyam.' Satyam means tri-kāla-abādhitatva - that which is not sublated in any of the three times (past, present, future). That which existed yesterday, exists today, and will exist tomorrow - that is Satyam. We existed yesterday, we exist today - but tomorrow, there is some doubt, one might say. This is because: 'Māṃdhātā ca mahīpatiḥ kṛtayugālaṃkāra bhūpaḥ gataḥ' - even Māṃdhātā, that great king, ornament of the Kṛtayuga - he is gone. Great as Māṃdhātā was...
The great physician said: 'I do not examine patients who are in chairs (bedridden). Set up a screen - let the patient stay behind the screen. Between her and me there must be six layers of curtain. I will remain on this side at night, and I will instruct through sound; he (the student) shall learn from that.' Very well. The woman was an expert dancer, but he (the prospective teacher) was blind - he cannot see. So the king (or the judge) was summoned, and she (the princess or queen) declared, 'I will now marry only this man (the blind one).' But then: 'You have deceived me - I said I do not want a blind man, yet this is who was sent to me, and I cannot take him as my husband.' The king ordered the death penalty for the blind man.
Now the queen summoned the king and declared, 'I had said I would not marry a blind man, but you deceived me. Since I cannot see this man who deceived me, I sentence him to death.' Without hesitation, the sentence was issued that very night - the executioner (talārī) was ordered, and the order to carry out the punishment was conveyed through their intermediaries. But then... (the narrative of how this exemplifies hidden, indirect agency - Paramātman working through instruments without being directly visible).
So now, in this meditation (dhyāna) that we are performing - in this exposition (vyākhyānam) we have described two: Viśiṣṭādvaita and Advaita. In Advaita there is also one small additional feature for us to consider. When expounding this śloka from the standpoint of Advaita, they describe the lakṣaṇa (characteristic) of Parabrahman. This characteristic, they say, is of two kinds in Advaita. The first is svarūpa-lakṣaṇa (intrinsic definition) and the second is taṭastha-lakṣaṇa (extrinsic, relational definition). Advaita expounds this verse from the perspective of nirguṇa Brahman - all characteristics described here, they say, apply only at the level of upādhi (limiting adjunct), not to the ultimate reality.
Just as we are in Hyderabad and not in Madras - there is limitation of deśa (place). Narasiṃha Svāmī was in the Kṛtayuga; he was in a different form in the Tretāyuga. We are limited by deśa (place), kāla (time), and vastu (object). In this place, not at another. Now, not tomorrow. Even today, at five-thirty it ends (time runs out). This is paricchinnatva (limitation, boundedness) - in place, time, and substance. The jīva is paricchinna (limited) in all three. Paramātman alone is not so constrained.
'Gāyatrī-bhāṣya-bhūto'sau' - Bhāgavatam is the commentary on the Gāyatrī mantra. How so? 'Tat savitūr vareṇyam bhargo devasya dhīmahi dhiyo yo naḥ pracodayāt' - what is Gāyatrī? 'Gāyantaṃ trāyate' - that which protects the one who sings it. That is Gāyatrī. It protects men and women alike who chant it sincerely. Five faces are attributed to the Gāyatrī deity - muktā-vidruma... (the solar deity described with five faces, adorned with pearls, coral, and other gems, representing the five senses or five prāṇas illumined by Paramātman).
Lotus-born, beautifully seated (sannivisṭa), bearing armlets (keyūla), wearing makara-kuṇḍalas (fish-shaped earrings), crowned with a diadem - who is there, adorned with garland, bearing conch and discus? It is the Sūrya Bhagavān (Sun deity). And who dwells in the center (of the solar disc)? It is Paramātman himself. Then whose is that radiance (kānti)? Who is Gāyatrī? The luminous presence dwelling at the center of the solar maṇḍala (solar disc) - that is what is called Gāyatrī. The radiance emanating from Paramātman who dwells at the center of the solar disc - that is Gāyatrī.
Paramātman grants a particular instrument (indriya - eye, ear, etc.) to each being. But is it only that indriya itself that sees? Or is there someone inside it who enables the seeing? Consider the eye: within it dwells Sūrya Bhagavān, enabling sight. So to truly know: one must look at the eye, then at the pupil, then at the indriya within, then at the Sūrya who dwells within the indriya. One who perceives these successive layers understands the reality of how perception works - the outermost is the instrument, and behind it is the inner controller (antaryāmin), who is Paramātman himself.
'Dadāmi buddhi-yogaṃ taṃ yena mām upayānti te' - Paramātman grants the supreme, refined intellect needed to reach him. This is the purpose of the Gāyatrī mantra - it bestows on the devotee the uttama-buddhi (highest intelligence) necessary to approach Bhagavān. Thus we have explained the Gāyatrī mantra in this manner. Now, beyond all this, Bhāgavatam itself is also described and exalted within this very śloka. What is that explanation?
Even to destroy everything, satya (truth) is required. Even to protect everyone, one must adhere to satya. We may deviate from truth crores upon crores of times - but if Paramātman were ever to deviate from satya, even by accident, then he would cease to be Paramātman. His steadfastness, his omnipresence, his protection, his destruction - all are rooted in satya. Therefore, if someone says 'Kṛṣṇa Paramātman told a lie,' one should simply smile. (It cannot be so - everything Kṛṣṇa does proceeds from an eternal truth that we may not always perceive immediately.)
He was born in one place and went to another - born in Mathurā, went to Vṛndāvana (Vrepalle). Why? 'Arthéṣu abhijñaḥ' - knowing what ought to be done in Mathurā, what in Vṛndāvana, what in Dvārakā. He knows perfectly the purpose and need of each place, each person, each time. Devakī and Vasudeva (who in a previous birth were Aditi and Kaśyapa) prayed: 'O Svāmī, please be born to us as our son.' Paramātman fulfills this - he knows what each devotee needs and when.
And again in Mathurā the people prayed to him; the Mathurā-vāsis made their request. In Dvārakā, the servants and devotees made theirs. 'Arthéṣu abhijñaḥ' - knowing what boons (vara-pradāna) are to be given to which people, in which land, in what situation - that one who knows all this perfectly is none other than Paramātman. 'Tene brahma hṛdā ya ādi-kavaye' - he is also the one who transmitted the Vedic knowledge into the heart of Brahmā (ādi-kavi, the primal poet-creator) at the beginning of creation itself.
'Tejo-vāri-mṛdāṃ yathā vinimayaḥ' - when Kṛṣṇa Paramātman was engaged in the Rāsa-Līlā with the Gopīs, the moon, looking upon Kṛṣṇa's face, became kalā-vibhinna (diminished in its own luster - the moon's radiance paled before Kṛṣṇa's face). And when Kṛṣṇa disappeared (went into antardhāna), the Gopīs, burning with the anguish of viraha (separation), made even the cool waters of the Yamunā close by feel warm - their viraha-tāpa heated the river. The inter-transformation of fire (tejas), water (vāri), and earth (mṛt) as described - this is the cosmic play: things exchange their qualities at Paramātman's will.
He destroyed by his divine, resplendent tejas (luminous energy) all manner of conspiracies and plots arrayed against him. Thus 'satyaṃ paraṃ dhīmahi' - we have expounded the meaning from the perspective of Kṛṣṇa Paramātman. Beyond all these individual explanations, the treatise itself - the Bhāgavatam - is also described and celebrated within this very śloka. What is that explanation? The Bhāgavatam itself embodies the qualities of Paramātman just described.
'Vaiṣṇavānāṃ yathā śambhuḥ' - just as Śiva (Śambhu) is the foremost among Vaiṣṇavas, so too - 'purāṇānāṃ idam tathā' - among all Purāṇas, Bhāgavatam stands supreme. Why? Because it is the Purāṇa that clearly and unambiguously declares what form of Paramātman we ought to meditate upon. Other purāṇas and works pander to worldly desires - 'Bhagavān, I need a wife; I need children; I need a house; I need money; I need this or that.' But Bhāgavatam alone elevates the aspiration of the listener beyond all such requests toward Paramātman himself.
If one studies this Bhāgavatam - if one listens even ten times to the nature (svarūpa) of Paramātman as propounded in Bhāgavatam - the feeling naturally arises that the entire world is naśvara (perishable) and aśāśvata (impermanent): 'Enough of all this - I do not want any of it.' The guṇa-traya (three qualities of Prakṛti: sattva, rajas, tamas) and all of guṇa-traya's creation - 'asat' in the sense of 'not eternal' - 'it exists today, it will be gone tomorrow; why do I need it?' Such a spirit of vairāgya (dispassion) arises in the sincere listener. Bhāgavatam alone produces this elevation of consciousness.
Thus we have described: 'dhāmnā svena sadā nirasta-kuhakam' - this Śrīmad Bhāgavatam, by virtue of its own divine jñāna-jyoti (the light of its knowledge) and through the svarūpa of Paramātman that it enshrines, perpetually refutes and dispels all forms of kuhaka (deception and sophistry) - including vidyāvāda, māyāvāda, and all other asatya-vādas (doctrines of untruth). This is because Paramātman pervades it entirely - and where Paramātman fully pervades, no falsehood can remain.