కపిలుని బోధ: సంసార బంధానికి మూల కారణం

Kapila's Teaching: Root Cause of Worldly Bondage

bhagavatam Kandadai Ramanujacharya

సంసార బంధానికి మూల కారణం 'అసత్ ఇంద్రియ తర్పణ' - పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం హీనమైన విషయాలతో ఇంద్రియాలను తృప్తిపరచడం - అని కపిలుడు నిర్ణయించాడు. శాస్త్రాలు తెలిసినవారు కూడా ఈ ఉచ్చులో పడతారని వివరించబడింది. విషయ సుఖాలు చేసే సమయంలో మధురంగా తర్వాత చేదుగా ఉంటాయి - పరిణామమే అనుభవం అని ముఖ్య సందేశం.

The root cause of worldly bondage (samsara-bandha) is identified by Kapila as "asad-indriya-tarpana" - the constant gratification of the senses with inferior objects from birth to death. The session points out that even educated people who know the shastras still fall into this trap. The key teaching: sense pleasures that seem sweet during the act become bitter in their aftermath - like medicine that heals through temporary bitterness.

← Prev Next →
Kapila's Teaching: Root Cause of Worldly Bondage Kandadai Ramanujacharya bhagavatam

శరణం ప్రపజ్యే మాతా పితా యువతయత్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేను కులాభిరామం శ్రీమత్ తదంగి యుగళం ప్రణమాభిమూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం కృణతోस्मि నిత్యం వసుదేవ సుతం దేవం కంత చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోహితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం మునీర జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభానం విరసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం పుంధే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారురాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ తేడి సంయుక్తం పీతాంబర సుశోభితం హవాప్త తురతీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వక్షసం శ్రీ నికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తారం త్యక్తే పౌత్రమ కల్మహం పరాచరాత్మజం వందే సుగతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిశయ్యే వాసిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ

పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగాదియ గురో పుత్రం శధగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ మధులద దేవహూతి కపిల మహర్షి తన పుత్రుని దగ్గరికి వచ్చి మాట్లాడటం ప్రారంభించే ఘట్టాన్ని మనం అప్పుకున్నాం అంటే. తల్లికి తత్వమును ఉపదేశించడం కోసమే ఆమె హితమును కోరి కపిలుడు ఇక్కడే నివసించాడు అనుకున్నాం. అలాంటి కపిలుని దగ్గరికి వస్తుం దేవభూత్యాహ ధాతుహు సంస్మరతీ వచః బ్రహ్మ వాక్యాన్ని స్మరించుకుని బ్రహ్మ చెప్పాడు అప్పుడు కపిలావతారం కంటే ముందు అమ్మ పరమాత్మ నీ కుమారుడిగా అవతరిస్తున్నాడు నీకు తత్వ సంజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. బ్రహ్మ చెప్పాడు. అలా చెప్పినటువంటి బ్రహ్మ వాక్యాన్ని మనసులో పెట్టుకొని స్మరించుకొని అంటుంది నిర్వీణ్ణానితరాం పూయః భూమన్ అసవింద్రియ తర్పణ. ఈన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో గురువు గారిని అడగవలసిన విధానం ఇది. గురువు గారు కనబడితే అయ్యా నాకు ఆ విషయం తెలియదు ఇది వరకు అని చెప్పండి కొంచెం చెప్పండి. కాదు వాస్తవంగా నీవు అనుభవిస్తున్నటువంటి బాధ ఏమిటో చెప్పాలి. నేను స్థితిని తెలియజేయాలి. అయ్యా ఇది నా పరిస్థితి. ఏమిటి కారణం వారు గురువు వారిని అంటే కపిల మహర్షిని స్వామిని తల్లి ఏమంటుంది భూమన్ అంటే సర్వవ్యాపి. అంతటా వ్యాపించి ఉండేటువంటి మహానుభావ సర్వాంతర్యామి అంటాం కదా అలా సర్వాంతర్యామి నిర్విణ్ణానితరాం నేను పూర్తిగా నిర్విణ్ణురాలం అంటే చింతాక్రాంతురాలై ఉన్నాను వేదనను పొందుతున్నాను పూర్తి బాధలో ఉన్నాను నేను

ఏమిటి కారణం అంటే అసదింద్రియ తర్పణం. ఇది ప్రధానమైన కారణం. మనిషి పుట్టినప్పటినుంచి మరణించేంతవరకు ఏం పని చేస్తుంటాడు? తన ఇంద్రియములకు తృప్తి కలిగించడానికే ప్రయత్నిస్తుంటాడు. కదా? ఆలోచించండి. ఏ పని చేయండి ఎక్కడికి పోతుంది? ఇండియన్ తృప్తి కోసమే ప్రయత్నం చూడటం కానీ, వినటం కానీ, తినటం కానీ, అనటం కానీ, ఆలోచించడం కానీ, నడవటము, చేయటము, తీసుకోవటము, ఇవ్వటము. మనం ఆచరించే ప్రతి పని మన ఇంద్రియముల యొక్క తృప్తి కోసమే. అవి మంచిగా ఉంటే ఇబ్బంది లేదు. అసలి ఇంద్రియ తర్పణ. చెడు ఇంద్రియములకు తృప్తి కలిగించటంతో నేను నిర్విన్నురాలనై ఉన్నాను అంతే కదా. ఎందుకంటే చెడు ఎందుకు అంటున్నాం? ఇంద్రియములు మంచివి కావా అంటే శాస్త్రము నిషేధించిన పనిని చేయటానికి ఇంద్రియములు ముందరికి వస్తాయి. ఏ వస్తువును చూడకూడదో కళ్ళు దాన్నే చూడటానికి ప్రయత్నిస్తాయి. ఏ శబ్దం వినకూడదో చెవులు వాటినే వినటానికి ప్రయత్నిస్తాయి. మన నాలుక మన నోరు దేన్ని తినకూడదో అదే తిందామని ప్రయత్నిస్తాడు. ఏది మాట్లాడకూడదో వాటినే మాట్లాడాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తాం. అందుకే వ్యాసుడు చెప్తాడు కలియుగంలోని టెక్నిక్ చమత్కారం ఏమిటంటే ఆకర్షించడానికి అనుభవించు స్వీకరించు అని కాదు ఫలానా పని చేయకు అని చెప్తే చాలట. వాళ్లే చేస్తారు ఆ పని. ఆ గదికి తాళం వేశాం. అందులోకి ఎవ్వరూ వెళ్ళకూడదు అని ఒక చిన్న బోర్డు పెట్టామనుకోండి, ప్రతి వారి దృష్టి ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఆ గది చేదించాలి, అక్కడ ఏముందో చూడాలి. అంటే నిషిద్ధమైన పని. సహజం మనస్తరానికి చెప్పాను చాలా సార్లు చెప్పాను చూడండి. భోజనం వడ్డిస్తుంటే మొట్టమొదలు ఆ ఇస్తరి పెట్టగానే ఆ చెంబో గ్లాసు తెచ్చి పెడతారు. ఎట్టే పెడతారు? ఎడమ వైపు పెడతారు.

చదువుకున్న వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కాదు. శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా ఎడమ వైపు పెడతారు. సంధ్యావందనం చేయడానికి కూర్చున్నాను చిన్న దర్భాసనం వేసుకుంటారు. ఆ పక్కన అక్కడ ఇక్కడ వేస్తే అక్కడ పడుతుంది. ఏం చేస్తారు? కాలుతో తడుపుతారు అందరూ. తెలిసినా తెలియని ఆ అంటే ఏంటి? మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియములు పక్క దారి తొక్కడానికే ప్రేరేపించబడుతున్నాయి. నిందువల్ల ఇది ప్రకృతి వాసన. ప్రకృతి అలాంటిది. వాళ్ళు పండితుడా, పామరుడా అవసరం లేదు. అందరి ప్రవృత్తి ఒకే తీరుగా ఉంటుంది. తాను తెలిసిన దాన్ని అమలు చేయించాలనే దృఢమైన పట్టుదల ఉన్నవాడి మనస్సు మాత్రం తప్పు చేయబోయి సవరించుకొని ఒప్పుచేస్తాడు. చేయబోయే మాత్రం ఆపడడు. అక్కడ వినహాయింపు ఏం లేదు. తప్పు చేయాలని వాడు ముందరకు ఊగుతాడు. అరె ఇది చేయకూడదు కదా చెప్పాను కదా జ్ఞాపకం ఉంది అనుకుంటా. ఒక మహా జ్యోతిష్య శాస్త్ర పండితుడు. తన కుమారుడు కరిగాడు. ఆ కరిగిన వేళావి అంతా జాతకం వేసి లెక్క చూశాడు. వాడు దొంగ అవుతాడు, పుజ దృష్టి ఉంది లగ్నం మీద. వాడు దొంగ అవుతాడు అని తెలిసిపోయింది. తను పండితుడు. తన పుత్రుడిని దొంగ చేస్తే ఎలాగు మరి? అయితే ఎలాగు? తన పరువు పోతుంది. శాస్త్రమా తప్పదు, ఫలితం తప్పదు. ఏం చేయాలి అని. రెండో ప్రకరణను చూస్తే మంచి విద్యావంతుడు అవుతాడు అని ఉంది. గురువు లగ్నంలో ఉన్నాడు. ఒక విద్యావంతుడు అవుతాడు దొంగ అవుతాడా? సరే ఈ రెండిటిని సంవేశం చేస్తాను అనుకున్నాడు. వాడిని ధర్మశాస్త్రంలో మహంత నిపుణుడిని తయారు చేశాడు. అంటే ఏమిటి ఏ పని చేస్తే ఏం ఫలితమో చెప్తుంది ఆమె చెప్పాడు. కూర్చుంటే అటు కూర్చుంటే ఇటు కూర్చుంటే ఆమెకు అన్నీ ఉన్నాయి కదా తూర్ ముఖం భక్షణ వా దక్షిణ ముఖం భక్షణ ఉత్తర ముఖం భక్షణ ప్రతి విషయంలో ఉంది. అవన్నీ బాగా చేశాడు. పెద్దవాడయ్యారు కొంచెం. సరే గురు తండ్రి గారి ఎంబడే సంచారం పది రోజుల్లో తిరిగేవాళ్ళు కదా అని. పోతే ఏ ఇంటికి పోయినా ఎక్కడ ఏ వస్తువు ఉందా అని జెబు చేసుకున్న వాళ్ళు చూసేవాళ్ళు. అలవాటు మనస్సు పోదు. అలాగే ఉంటుంది. అయితే ఏ వస్తువు దొంగిలిస్తే ఏం నరకం వస్తుందో తెలుసు.

ఆ వస్తువు ముట్టుకోకపోయేవాడు, చివరికి వాడికి తవుడు దొరికింది. తవుడు దొంగిస్తే 108. గాయత్రి జపం తోటి ఆ పాపం పోతుంది. చిత్ర పని కదా వాంత ఎవ్వదు అలబడి పోయి తవుడు ముడ కట్టుకొని వచ్చాడు. తండ్రి చూస్తూనే ఉన్నాడు. తవుడు చేస్తే కూడా అడగడు కూడా. పెద్ద పిల్ల ఏమో తూగాడు వాడు పట్టించుకోడు. అప్పుడు అనుకున్నాడు ఆ బలవతి నువ్వు నమ్ము. విధి ఎంత బరియం అంటే చదువుకున్న వాడిని కానీ చదువుకోని వాడిని కానీ అధర్మంలో విధి సమానంగా ప్రవర్తింపచేస్తుంది. అక్కడ అందులో కలియుగంలో మరి కాస్త ఎక్కువ. అందుకే ప్రతి మానవుడు చేసే పని అసదింద్రియ తర్పణ. ఇది సామూహికమైన విషయం ఒక దేవహు జనమా అదే కాదు మనందరికీ వర్తిస్తుంది అసదింద్రియ తర్పణం. చెడు ఇంద్రియములను, చెడు అంటే నిషేధించబడిన వాటిని, నిషేధించబడిన వాటిని అమలు చేసి ఇంద్రియములకు తృప్తి కలిగించటంలో ప్రవర్తించటం వలన నేను నిర్విన్నాను. బాధలకు గురవుతున్నాయి. నిర్విణ్ణ నితరాం భూమన్ అసదీంద్రియ తర్పణాత్ యేన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమ ప్రభో. ఏంటమ్మా అలా మాట్లాడుతావు? ఇంద్రియములకు తృప్తి కలిగిస్తే ఆనందించాలి కదా, ఏడుస్తున్నావు అంటా ఎందుకు కదా? నోటికి ఏదో రుచి కావాలి, అది తింటే ఆనందం కలగాలి. మంచి పాట వింటే ఆనందం కలగాలి, మంచి రూపాన్ని విని సంతోషించాలి. నీ మాటకు సందర్భం లేదు. ఇంద్రియ తృప్తి వలన సంతోషం కలగాలి కానీ విచారం కాదే. అలా ఎందుకు అంటున్నావమ్మా అంటే ఈన సంభావ్యమానేన. ఇలాంటి ఇంద్రియముల తృప్తి కలిగించటంతో నా మనస్సు అందం తమప్రపన్న పరమ అజ్ఞానాన్ని పొందినది. అంటే ఏంటి? అజ్ఞానంలో పొందే ఆనందం ఆనందం కాదు. పరమ దుఃఖమయం. ఎందుకంటే తీపి తింటున్నప్పుడు బాగుంటుంది.

జీర్ణ అయిన తర్వాత బాధపడుతుంది. మందు తింటున్నప్పుడు చేదు ఉంటుంది. పని చేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం. ఆత్మ బుద్ధి ప్రసాదయం గీతా దేవుని వాక్యం ఎలా ఉంటుంది? అగ్రే విషమివ పరిణామంలో ప్రారంభ దశలో అబ్బా ఈ పని చేయాలా అని అనిపిస్తుంది. పరిణామే అడిగినప్పుడు అమ్ముతాం అలాంటి సుఖమే సాత్విక సుఖం. కానీ మొదలు అమృతం లాగా ఉండి చివరికి విషం లాగా మారుతుంది. అది తామసం అంటారు. అందువల్ల ఇంద్రియముల తృప్తి వలన కలిగేటువంటి సంతోషమంతా. మన మనస్సును అజ్ఞానములో పడవేయటానికి పనికొస్తుంది. కొంత కాలానికి ధర్మం అనే విషయాన్ని పూర్తిగా మనం మరిచిపోయే స్థితికి వస్తాం. అదే వచ్చింది అంటుంది భగవంతుడు ఏ ఒక అదే మాట అంటున్నది. తవి తపన్న అంధం తమః ప్రభో మహానుభవ నేను అంధం తమః. గుడ్డి చీకటి అదేమిటి అంటే అజ్ఞామి అయినటువంటి తమస్సును తమోగుణాన్ని నేను పూర్తిగా పొంది ఉన్నాను. సత్యత్వం తమసోంధస్య దుష్పారస్యాద్యపారగం సచక్షుహు జన్మనామంతే లబ్ధం మే త్వత్ అనుగ్రహ ఇంతకీ ఏమంటావమ్మా అంటే ఇలాంటి ఎలాంటి నేను పొందిన చీకటి నేను పొందిన అజ్ఞానం ఉంది అది దుష్పారస్యం. నాకు నేనుగా దాన్ని దాటలేను. దాడడానికి శక్యము కానటువంటి పరమ అజ్ఞానమయమైనటువంటి ఈ తామసానికి పారగం తీరమును చేర్చి నిన్ను పొందాను. స్వామి, నువ్వు ఉన్నది ఎందుకు ఇప్పుడు? నీ పని ఏమిటి? దాటలేని వారందరినీ దాటించేవాడు ఎవరు? పరమాత్మ దాటించాలి. స్వామి, నీవు... దాచించేవాడవు అందుకే సాక్షాత్ సత్యక్షుహు జన్మనామంతే లబ్ధం జన్మనాం అంతే.

ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని కన్ను దొరికింది నాకు నేత్రం. నేత్రం అంటే నేత్రం జ్ఞానమితి ప్రోక్తం. నేత్రం అంటే జ్ఞానమే. అంటే ఏమిటి? మంచి కన్ను, చెడ్డ కన్ను రెండు ఉంటాయా? అంటే చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను. చూడకూడని దాన్ని చూపితే చెడ్డ కన్ను. చీకటిలో ఏ కన్ను చూపలేదు. చిగరిని పీల్చుకొని వెళ్లి అంతర్జ్యోతి వమీమి గముతం అంటానే అలాంటి అంతర్జ్యోతిని చూపగల నేత్రము మంచి నేత్రం. అది బహునాం జన్మనావంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అదే భావం చెప్తున్నాడు. సత్యక్షుహు జన్మనావంతే అందుకే అదే మాట పడేశాడు. జన్మనావంతే లబ్ధం. చాలా చక్కని నేత్రము ఇన్ని జన్మల తరువాత ఈనాడు నాకు లభించింది. అది కూడా నా ప్రయత్నం, నా పురుషార్ధం, నా గొప్పతనం కాదు. త్వత్ అనుగ్రహాత్. అనుభవ నీ అనుగ్రహం వలన అంటే ఇది నీవే ప్రసాదించావు, ఎవరా నేత్రము నీవే. తో నేత్ర ఎవరండీ? పరమాత్మే. నీవు వచ్చి నాకు తత్వోపదేశం చేస్తానని ముందే చెప్పావు చూడు అదే నేత్రం. అంటే ఏంటి ఇంత కాలము నేను కేవలము సంసారము ఇంద్రియ తృప్తి తప్ప మరొక దాని గురించి ఆలోచించలేకపోయాను. మహానుభావులు మీరు దొరికారు. ఈనాటికి నా తపన తీరుతుంది, శాంతిస్తుంది. యా ఆద్యో భగవాన్ పుంసామీశ్వరో వైభవాన్ కిల లోకస్య తమసాంతస్య చక్షుహు. సూర్య యువోదితః చాలా చక్కని కన్ను మంచి కన్ను అంటున్నావ్ ఎవరమ్మా మంచి కన్ను నాకు కూడా చూపు చూస్తాను అన్నాడు స్వామి అంటే యా ఆద్యః భగవాన్ పుంసా ఈశ్వరో వై భవాన్ కిలా లోకంలో

అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఉన్నాయి కదా, ఈ అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడు అనబడేవాడు, భగవాన్ అనబడేవాడు, ఆది పురుషుడు ఎవరండీ? పుంసామాద్య అంటే సహస్ర శీర్ష పురుషః అని చెప్తాం చూడండి అలాంటి ఆది పురుషుడు ఎవరు నీవే. నీవే భగవాన్, నీవే ఈశ్వరుడు. ఎందుకు ఈ మాటలు? ఈశ్వరుడు అంటే ఐశ్వర్యము కలవాడు. ఐశ్వర్యం అంటే శాసన కరణ క్షవత్వం. అంతఃప్రవిష్టః శాస్తా జనానా. పరమాత్మ గొప్పతనం ఏంటంటే ప్రతి దానిలోనూ లోనికి తాను ప్రవేశిస్తాడు. ప్రవేశించి దాన్ని శాసిస్తాడు. వాయువు మనందరిలోను ప్రవేశిస్తుంది కానీ శాసించలేదు. రాజు శాసించాడు లోనికి ప్రవేశించలేదు. ఒక పరమాత్మే రెండు చేస్తాడు. లోపలికి ప్రవేశించగలడు. అన్ని పదార్థములను శాసించగలడు. ఆ రెండు ఉన్నవాడినే ఈశ్వరుడు అంటారు. అలాగే సకల జీవులు పడే ఆర్తిని తెలుసుకోగలగాలి. తెలుసుకున్న ఆర్తిని తొలగించగలగాలి. అంటే ఏడువాడు ఉన్నాడు బాధపడుతున్నావ్ అవునయ్యా నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నావ్ పాపం సరిపోతుందా అది ఏంటి లాభం తెలుసుకుంటే లాభం లేదు. కలిగినటువంటి బాధను తొలగించగల సామర్థ్యం ఉండాలి. తొలగించగల సామర్థ్యం ఉన్నవాడికి తెలుసుకోగల సామర్థ్యం లేదు అనుకోండి వ్యర్థమే. జ్ఞానము కావాలి. సామ అందుకనే సర్వజ్ఞః సర్వశక్తః. స్వామికి రెండు గుణాలు. ఒకటి సర్వజ్ఞత.

అన్నీ చెబుగలవాడు, రెండోది సర్వశక్త అన్నిటినీ చేయగలవాడు. అంటే మనకు అయినటువంటి బాధలు, దుఃఖములు, ఆర్తులు తెలుసుకొని వాటిని తీర్చగల సామర్థ్యం కూడా ఉంది. ఈ రెండు ఉన్నవాడే ఈశ్వరుడు. ప్రభువు అంటే వాడే పరిపాలన అంటే అదే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నావో తెలుసుకోవాలి ఆ లోపాలను తొలగించగలిగాలి ఎవరెవరికి బాధలు అవుతున్నాయో తెలుసుకోవాలి వాటిని తొలగించగలిగాలి ఈ రెండు ఉన్నవాడిని ఈశ్వర. పచ్చన భగవాన్ జ్ఞాన చెప్పుకున్నాం జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తీర్యాం చన్నమే ఇవి కదా మహానుభవుడవు నీవు ఈశ్వర భవాన్ కిలా లోకస్య తమసా అంధస్య చక్షు సూర్య యోదితః అజ్ఞానముతో తమోగుణంతో చీకడైనటువంటి లోకమునకు నీవు సూర్య భగవానుడవు సూర్యుని లాంటి చక్షువు. కదా కర్మ సాక్షి జగత్యక్షుహు సూర్యభవానికి ఏం పేరు కర్మ సాక్షి అని రెండో పేరు జగత్యక్షుహు మొత్తం ప్రపంచానికి కన్ను. ప్రపంచం ఎవరు? పరమాత్మ. కదా? మరి సూర్యుడు ఎవరికన్నా ఉన్నట్టు? ఆయనకన్నా. అందుకే భగవంతుడు చూడటం లేదు అన్న వాడిని ఏమనాలి? నాకు సూర్యుడు చంద్రుడు లేడు అన్న వాడిని లేక. మనం సూర్యుడిని చూస్తున్నాం, చంద్రుడిని చూస్తున్నాం. మనం వెలుగులో ఉన్నాము అంటే వారి కన్నులోనే ఉన్నాం. ఒక వెలుగు సూర్యుడు, ఇంకో వెలుగు చంద్రుడు, మూడో వెలుగు అగ్ని. తినేత్రహాల పరమాత్మ సూర్య చంద్ర అగ్ని నేత్రవాన్. పరమాత్మకు పేరు సూర్య చంద్ర అగ్ని నేత్రవాన్. ఎప్పుడైనా మనము ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకుండా ఉండగలమా? ఎప్పుడైనా 24 అవర్స్ లో అయితే సూర్యుడు తప్పితే చంద్రుడు తప్పితే అగ్ని. ఈ ముగ్గురు లేకుండా మనం ఉండనప్పుడు మరి భగవంతుని చూపును తప్పించుకొని మనం ఏదైనా పని చేయగలమా? నిరంతరం ఆ స్వామి మనను చూస్తూనే ఉన్నాడు. చమత్కారం ఏమిటంటే అసలు చూస్తున్న కన్నునేమో జడం గోడం అంటున్నాం. చూడలేని కన్నును చేదనం అంటున్నాం.

ఇది ఎంత విపరీతం ఆలోచించండి. మనకు అందులోనేమో చైతన్యం ఉంది అంటున్నాం. చంద్రుణ్ణి, సూర్యుణ్ణి ఆ ఒక్క గోళాలండి జడాలవి అవేం చేస్తాయి అంటున్నాం. ఇదే అసదీంద్రియ తర్పణం అంటే ఇదే. వాస్తవాన్ని విరుద్ధంగా చూపెడుతుంది. ప్రకృతి ఏం చేస్తుంది మనకు? మనకు విపరీత జ్ఞాన జననీం. విషయత్య భోగ్యతా బుద్ధి జననీం అంటాడు భవదు రామాన్యుడు. ప్రకృతిని మాట చెప్పేది ఇదే. కనపడిన ప్రతిదీ చాలా అనుభవించదగినదే అనిపిస్తుంది. ప్రతిదీ అదే ఆహా పువ్వు ఎంత బాగుంది ఓహో నవ్వు ఎంత బాగుంది. నువ్వు ఎంత బాగున్నావ్? అబ్బే హారతి ఇవ్వాల్సిన పనిలేదు. కాబట్టి ఇది విధానం. అందువల్ల ఇది జగత్తు యొక్క నేత్రం. సూర్య భగవానుడి వలె నీవు జగత్తుకు నేత్రముగా ఉన్నావు లేదా జగత్తుకు నేత్రం వలె సూర్య భగవానుడవయ్యావు. రెండు అర్ధాలు. మనకు పరమాత్మకు నేత్రముగా సూర్యుడు. పరమాత్మకు సూర్యుడే నేత్రము. ఈ సూర్యుడే జగత్తుకు నేత్రము. మూడు భాగంగా చెప్పి ఇలా చత్ర సూర్య యోజితః అధమే దేవ సమ్మోహం అపాక్రష్ణం త్వమర్హతి. ఇంతక అమ్మ ఏం కావాలి తల్లి? నాలో ఉన్నటువంటి మోహాన్ని తొలగించాలి. సమ్మోహం. తమోహం కాదు ఇది. చక్కని మోహం. చక్కని అంటే దృఢమైన మోహం. ఎన్ని శాస్త్రాలు చదివినా ఎందరు చెప్పినా ఎక్కువ ఉంది. ఇది పోనే పోదు. చూడండి స్పష్టంగా కనబడుతున్నది సూర్యుడు గోడము. వాన్ని సూర్యుడు అంటారు మీరు ఏంటది? వింటే అదే అనిపిస్తుంది. ఏమో మా గురువు గారు కథ చెప్పారు కాస్త్రి గారు. గద్వాల సంస్కారం ఉంది కదా. గద్వాల మహారాజు గారు వాళ్ళంతా ఉన్నారు. ఆ రాజుగారి తల్లి తిరువజ్ఞానం ఏదో ఉంది. సరే వాడికి రాజు ఊళ్ళో బ్రాహ్మణుడు ఉంటాడు. వాళ్ళే చేయిస్తారు. వాడికి ప్రోహిజరు ఉంటారు. వాడికి అక్షరాన్ని రాదు. వాడికెందుకు ప్రోహిజరు ఎందుకు వస్తుంది ఏదో పుస్తకం ఉంటుంది మంత్రాలు చదువుతారు అని చెప్పేసారు. మన శాస్త్రి గారు వీరిని పిలిచారు సతికారు చదివి వట్టి శాస్త్రి గారు అన్నారు ఖండవీరు నిశ్ర శాస్త్రి గారు అని.

భారతదేశంలోని వయ్యాకరణ పండితులలో రెండో ర్యాంక్ అయింది. మొత్తం భారతదేశంలో. ఎక్కడినుంచో ఆయన దగ్గరికి వచ్చి వ్యాకరణ తెలుసుకొని పోయావు. కానీ పరమ పరమ సాత్వికుడు మహా నిరాడంబరి జీవి మొగళ్ళ వరకు బత ఉంటుంది. ఎవరన్నా శాస్త్రి గారు, ఈ 2 పద్యాలు రాశాను కొంచెం కతాక్షించండి. కానీ ఇది ఇట్లా ఉండదన్నమాట. ఈ పదంలో ఈ విభక్తి ఇట్లా ఉండదన్నమాట. విభక్తి ఇట్లా మార్చి. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడికో అది ఉండదు క్వశ్చన్ ఏం లేదు. అంత నిష్ణాతుడు ఆయన. పిలిస్తే రాజా లేదు ఏం చేయాలి పాపం. వాడు భార్యాం ప్రథమ ద్వితీయా ద్విగముద్ది భార్యాం భార్యాం అంటున్నాడు. మరి ఉభయ తోసి కదా సత్తి. సత్తిరా ద్వితీయ కాదురా సత్తిరా అని నేను చెప్తున్నాను. సత్తి అంటే సత్తిగా చెప్పాలి భార్యాయా అనాలి భార్య అని కాదురా అని. చమత్తగా ఏంటంటే ఆ తిథి ద్వితీయ. ద్వితీయ నాడు తిథి. అది నీ విని రాజా గారు మీ భార్య చచ్చిపోయింది ఇది ద్వితీయనా సత్యా? ద్వితీయ అనండి చూడండి ఆయన సత్య అంటున్నాడు. అవును సత్య గారు ద్వితీయ సత్య గారు అన్నాడు నెత్తి కొట్టుకోవాలనా? సత్య వాళ్ళని చూడు ఈరోజు. రాజులు చెప్పి ఇట్లా ఉంది తలకాయ పళ్ళు కొట్టుకోవాలంట వెట్టిగా అచ్చ అంటాడు. ఇప్పుడు నువ్వు జరగ సాప్తం నేర్చుకోవాలి అయ్యా. క్రో పడేవాడు. సచ్చి రా అంటే కాదు సచ్చి రా దిది అంటే సచ్చి రా అంటున్నారు మళ్ళీ అదే వాడు చెప్పండి సచ్చి రా దిది అంటే దిది తియ్యి తియ్యి అది కాదు దిది అంటున్నారు వాడికి రాదు ఊడికి రాదు. అంటే కనబడనిది, లేనిది, అసత్యమైనది, సత్యముగా ప్రచారం చేయడానికి కావలసిన వాతావరణం కలియుగంలో పరిపూర్ణంగా ఉంటుంది. సత్యాన్ని గుర్తించడానికి ఎవ్వడు పొరపాదము కూడా ప్రయత్నించడు. అది ఆ భావాలు చెప్తున్నాడు. సమ్మోహం చక్కని మోహం ఇది. చక్కని అంటే లేని దాన్ని ఉన్నట్టు చెప్పడంలో. మన మనస్సు మన బుద్ధిని మించిన బలియమైనది ఇంకొకటి లేవు. అది పోవాలంటే స్వామి నువ్వే చెప్పాలి. అలాంటి సమ్మోహాన్ని అపాక్రక్తుం త్వమర్హ చక్కని ఘట్టం ఇది ఈ ఏడేంధ్ర శ్రయ్యారు ఎంత లోతుగా మనం ఎంత ప్రశాంతంగా వింటే.

ఒకసారి మనం వాటిని తలుచుకున్నాం అనుకోండి ప్రశాంతమైనటువంటి మనస్సు పవిత్రం అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇలాంటి అంటే ఇందులో పూర్తిగా యోగం ఉంది జ్ఞానం ఉంది సాంఖ్యం ఉంది అయితే అవన్నీ శాస్త్రబద్ధ అవన్నీ చెప్పుకుంటే ఇది అడగ అవుతుంది అవన్నీ చెప్పము కానీ వీళ్ళనంతా వివరంగా చెప్పుకున్నాం. అపాక్రక్తుం త్వమర్హతి. యో అవగ్రహ అహం మమేతి తస్మిన్ యోజితస్త్వయా. ఏమిటి సమూహం? దాన్ని నేనెందుకు పోగొట్టాలి? అంటే ప్రశ్నను మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సమాధానం కూడా అంత లోతుగా అర్థమవుతుంది. మన ప్రశ్న సమాధానం అనుకోండి, సమాధానం ఏం తెలుసుకుంటాం? ఏమిటి ఈ సమ్మోహము అంటే విషయము తెలియకుండా ఆపేది అవగ్రహం. ఏమంటాం అవగ్రహం అంటాం. అవగ్రహం అంటే వాస్తవంగా వర్షం పడటానికి అడ్డుగా ఉన్న పాపాన్ని అవగ్రహం అంటాం. కరువు వస్తుంది అనుకోండి. అందుకే మనం కరువు వచ్చినప్పుడు అవగ్రహ నివారణాయ వృష్టి యజ్ఞమహం కరిషి అని సంకల్పం. దీన్ని అవగ్రహం అంటారు. అంటే వర్షం రాకుండా ఆపేటువంటి అస్మదాదికృత పాపం. కదా, వాస్తవంగా ఏమిటి అవగ్రహం అంటే అహం మమేతి. ఒకటేమో అహంకారము, రెండవది ముఖ. నేను నాది అనే ఈ పెద్ద విగ్రహం ఉంది అవగ్రహము ఇది దీనిని నువ్వు పోగొట్టాలి. అంటే నేను ఎందుకు పోగొట్టానే నీకుంటే రామ రామ నాయకడదయ్యా యోజితస్త్వయ ఇది నువ్వే ఏర్పరచింది కదా ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. ఎవరు పోగొట్టాలి? అది నాదైతే అనుకోవచ్చండి. నాకెక్కడి నువ్వు వెళ్ళింది నువ్వే పోవద్దు. అంటే సృష్టి చేసిన నీవే మనస్సు ఎక్కడ సృష్టించావు అహంకారం నుంచి కదా మనస్సుకి కానీ బుద్ధికి కానీ ఆత్మ సంబంధాన్ని కానీ కల్పించింది ఎవరు నువ్వే. కాబట్టి నీవు ఏర్పరిచిన దాన్ని నీవే నివారించాలి. నా సమ్మోహాన్ని నీవు తొలగించాలి. దయ కాదు, నీ డ్యూటీ నువ్వే ఏర్పరిచావు.

అంటే డిమాండ్ కమాండింగ్ అన్నమాట. అదే విధంగా ఉంటారు ఆయన కూడా. తండ్రిని కొడుకు హక్కుగానే అడగాలి. కొడుకును తండ్రి హక్కుగానే చెప్పాలి. గురువును శిష్యుడు. స్వామి మీరు ఉన్నది జ్ఞాన భోజించడానికి, నేను విన్నది వినటానికి చెప్పండి అలాగే భగవంతుడిని అహంకార మమకారం నాదా నయ్యా? నీదే కదా నువ్విచ్చిందే నువ్వే పోగొట్టుంది, నీవు చేకూర్చావు కాబట్టి నీవు. చేకూర్చున్న దానిని నీవే పోగొట్టవయ్యా. తంత్వాగతాహం శరణం శరణ్యం. కాబట్టి ఈనాడు నేను శరణ్యం త్వాం శరణం గతాహం. నీవే రక్షకుడవు ప్రపంచం మొత్తానికి. అన్ని లోకములకు అతిలాండ కోటి బ్రహ్మాండం రక్షకుడు ఎవరు నువ్వే కదా. అలాంటి నిన్ను నేను ఈనాడు శరణంగత. రక్షించమని వేడుతున్నాను, శరణు పొందినాను. స్వవృత్య సంసార తరోహో కుఠారం నన్నే ఎందుకు పొందుతున్నావు అంటావేమో నీవు ఎలాంటి వాడవు నీ భక్తుల యొక్క సంసారం అనే మహా వృక్షానికి గొడ్డలి లాంటి వాడవు. సంసార వృక్షం, అఘబీజం, అనంత కర్మ మనకు వస్తుంది లక్ష్మీ నిరసింహ. మరీహి కరావలంబలో సౌతామి మహా వృక్షం. దానికి పరమాత్మే కుఠార. అతనే గొడ్డలి. హిరణ్యకశ్యపుడేమో ఇంకాస్త లోతుకు వెళ్ళాడు. వెళ్లి ప్రహ్లాదుడిని కానీ మంచి కాంప్లిమెంటల్ న్యాయాన్ని దూషణ కాదు. అర్థం చేసుకుంటే కాంప్లిమెంటల్. సరే వానపాటలో దూషణ. కుఠారస్య అయం నాళాయతేర్భకః అన్నాడు. విష్ణువు రాఠసురను చేయించడానికి గొడ్డలి అట. శివన్నారాయణ ఆ గొడ్డలికి వీడు కర్రనట. అది గొడ్డలి అంటే మామూలుగా పరికరమే. అందులో ఆ కర్ర దూపకుంటే గొడ్డలి నరకలేదు. దానికి గ్రిప్పు పట్టు దొరకదు. కర్ర దాన్ని ఎమర్చి దానితోటి కొట్టాలి గొడ్డలి. కానీ గొడ్డలితో గొడ్డలి నరకాలి అంటే కర్ర ఉండాలి వీడే కర్రను. అయ్యా నాలాయతేర్భకః అంటే వాడు మంచోడే కానీ మా వాడే పాడు చేస్తున్నాడు వాడిని. అంటే వాడిని ఉత్తే అదే పని అయింది ఈయన పిలిచిన వాడు వచ్చాడు వేరే సంగతి అనుకోండి. అందువల్ల పరమాత్మ కంటే పరమాత్మ చేత దుష్ట నిగ్రహము చేయించేది భక్తులే వాడు ఇచ్చింది కాంప్లిమెంటే.

వివర్జి ఏం కాదు కానీ వాడికి మా కులం విడి పాడు చేస్తున్నాడు అని వాడి భావం అది. అంతర్భావం మాత్రం అయం నాలాయ తీర్భక ఆ ఒక్క మాటకు ఎంత ఆనందం వివరించుకుంటే బాగుంటుంది ఆ భావం కూడా వచ్చేస్తుంది. ఆ రీతిలో వీరు పరమాత్మ గొడ్డలి ఎవరికి సంసారం అనే మహా వృక్షానికి గొడ్డలి ఎవరి సంసారము స్వభృత్య సంసార తరోహో. నీ భక్తులనేటువంటి భక్తుల యొక్క సంసారానికి సంసార వృక్షానికి గొడ్డలిగా ఉన్నటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. జిజ్ఞాసయాహం ప్రకృతేహ పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం అంటే ఏం కావాలి అంటే నాకేమీ తెలవదు. ప్రకృతి అంటే ఏమిటో తెలవదు, పురుషుడు అంటే ఏమిటో తెలవదు. జిజ్ఞాసయాహం ప్రకృతేహే పురుషస్య. ప్రకృతి యొక్క పురుషుని యొక్క స్వరూపం తెలుసుకోవాలనే కోరికతో. సద్ధర్మ విధాం వరిష్టం నమామి. ఎవరిని అడగాలి? నువ్వే. ఎందుకంటావా? నీకంటే ధర్మవేత్త ఎక్కడ దొరుకుతాడండి పరమార్థం కి అంటే? అందుకే సద్ధర్మ విధాం. చాలా ధర్మ విధాలు ఉంటారు. నిత్య పరాయణం ఆ సద్ధర్మ విధానం ఇది సద్ధర్మ విధానం ఈ ఒక్కడే కాదు ఈ ఎనిమిది అధ్యాయాలు నిత్య పరాయణం ఉన్నాయి కపిల దేవ సంభాణం నిత్య పరాయణం ఆ రోజుల్లో ప్రజేంద్ర మోక్షము. ప్రహ్లాద చరిత్రము, రుక్మిణి కళ్యాణము, నారాయణ కవచము, కవిల దేవుని ఉత్సంబాదం, ఈ 5 పంచ ప్రాతఃస్మరణీయములు అని శాస్త్రం. ఆయన గారు నాలుగు గంటలకు లేచి ఇవన్నీ సంధానం చేసుకొని ఇవైనాక ఆగంద సత్రము మన దాని పేరు ఏంటి సిరుగుండు రత్న కోచము ముకుండమాల అష్టశ్లోకి శిరుశ్లోకి ధాతి పంచకం రంగరాజోత్సవం అప్పటికి ఆరు ఆరుంబావ ఏరు. ఎప్పుడు ఇది బయటికి వెళ్ళాలి. రోజు ఇదే చాలు ఇంక వేరే రామాయణం భాగవతం పోయింది ఇంక అవన్నీ. ఇంకెందుకు అవసరం లేదు అన్ని నోటికే. అలా పడుకొని అలా సంధానం చేసుకుంటూ అలా ఆగి లేచి కూర్చున్నాం ఎవరన్నా కలిస్తే గోష్టి.

ఓ గోసే తినాలా నాలుగు గంటలకి. స్వాములంతా వస్తారా కందర్భంలో ఓ అనుభవించాలి ఆ ఆనందం అనుభవించాలి. అంతా మూడు నడలు లేకేమో. ఈ పిల్లలు మేమేమో ఒండు మట్టి వెనకేం పని. మకేం తెలుసు లేక పని లేదు బాలేదు మూడు నడలు లేక మమ్మల్ని లేపుతున్నారు ఏం సంగతి ఇది అంటే కూర్చుంటే. ఆ ఏ శ్రీ భాష్యం భగవత్ విషయం తిరుమంత్ర అర్ధం స్తోత్ర పాఠాలు వాటి యొక్క వివరాలు మన తెలుగు దేశ స్వామినాథ్య దేశ వారు ఉంటే వారు మూడు నరకు ఒకటి చూశావా ఆరావముదే తెలుస్తున్నారా ఆరావముదే అని మొదలు పెట్టేవారు. మనకి ఆరాధన రోజు మన రోజు ఇది అంటే రత్నం కుతో రత్నం మన రోజు నతి ప్రేమ మరి వరిస్తుంటే ఆరో ఈయడు ఎవడు తెలుస్తది ఇంత ఇది ఆ నిద్ర ఇదే ఇది ఆహారం ఇదే నిద్ర అందుకే వాళ్ళకి ఏమి చింత లేదు ఏనాడు దారిద్ర్యం గురించి వాళ్ళు బాధపడలేదు తలుచుకోలేదు. ఇంట్లో అన్నం లేకున్నా బాధ లేదు, బియ్యం లేకున్నా బాధ లేదు. ఎన్నోసార్లు విన్నామా అంటే నీ విని మా నాన్నగారు చెప్పారు మా తాతగారు బయట కూర్చుని ఏదో రాస్తుంటే మరి పెరుమాళ్ అడిగింపు చేయాలి. ఇంట్లో ఏం లేవు మరి అట్లా కూర్చుంటే ఎట్లా? పని ఇంటికి మధ్యాహ్నం అంటే అప్పుడు ఇంకా అంటే అప్పుడు చేస్తే వంట అయిద్ది. అయ్యో చదవలే ఉన్నావు అనుకున్నాను లేవా సరే వాడు ఇస్తాడులే. అప్పుడే చిన్నబడి దులుపుకొని ఏదో ఊళ్ళకి పోయేవాడు. ఎవరో ఉంటారు కదా దొరదో కొమ్మట్లో అయ్యో అయ్యగారు వీరే వచ్చారాక అవన్నీ పంపిస్తానులే. ఓ అత్త దా మగులు వచ్చేయ్. అయ్యో బియ్యం లేవే, పప్పు లేవే, ఇంట్లో ఎన్న వాళ్ళకి ఏ దిగులు లేదు. వాళ్ళు దిగులు పడేది తిరువార అనంగా లేకుండా దిగులు పడేవారు. ఆ రోజు ద్వారా అది అయ్యో ఈ రోజు ద్వారా జర జర వచ్చింది స్నానం జరిగింది ఇచ్చి ఈ ఒక్క రోజు పాడైపోయిందని కుమిలేవా. మనకేమో అన్నం పప్పులు కాదు అందులో ఫలానా కావాలి ఏమో బిర్యానీలు కావాలి ఇంకేమో. అందరూ పెరుగులు కావాలి, అందరికీ ఇంకేం పోపులు కావాలి. అయ్యో దొరకలేదు అని ఏడుస్తున్నాను నేను. ఒక్కైనా దేవుడు వారికి తిరువారాధన భాగ్యమో భాగ్యమో రెండు పూలు లేవని ఒక్క ఏడు వాడు. పూ పూ లేకుంటే చెట్టుకి ఏమైనా ఉండొచ్చా ఇవి పెట్టు. మనకు మాత్రం బజారు కావాలి. దేవుడికి చెట్టు వేయ కావాలి. ఏం కర్మ అయింది. అందుకని ఒళ్ళు బండేది ఏం కర్మ రాది. నీకు ఆ చెట్టు నీకు పైకి రాదా తినరాదు నువ్వు తిన్నా అదే. అమ్మ ఎట్లా తింటానండి వాడు తింటాడా? ఇంట్లో కూర్చున్న పెట్టు తప్పు కాదు, ఏదో దామకాయ ఒక ఆయ రెండు అవి రెండు పెట్టి అవి తెచ్చి అరిగి ముగిస్తాడు. వీడు తినడానికి మాత్రం బజారు పోయి చేపులు దానములు తెచ్చుకుంటాడు.

అది మొదలు చేసి వాళ్ళకి అర్పించి మంచిగా ఉండేది కదా. అంటే దృష్టి ఏమైపోయింది? పరమాత్మకి ఏదో అర్పించాలి అని ఆలోచన లేదు నేను మొదలు బాగా తిన్నాను. అది ఆ స్వభావాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. మనకి ఇందులో సద్ధర్మ విధాం ధర్మం తెలియడం ఒకటి సద్ధర్మం తెలియాలి. ఉత్తమ ధర్మం సత్తంటే ఎవరు పరమాత్మ. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను బోధించడానికి కావలసిన జ్ఞానము కలగటానికి సహకరించే ధర్మాన్ని తెలిసిన వారిలో నీవు శ్రేష్టుడవు. అలాంటి నిన్ను నమస్కరిస్తున్నాను. అంటే ఆశ్రయించిందన్నమాట. పరమాత్మను ధర్మోపదేశం చేయమని, తత్వోపదేశం చేయమని స్వామిని ప్రార్థించినది. ఇప్పుడు అంటున్నాడు మైత్రేయ ఉవాచ ఇతి స్వమాతుహు నిరవజ్యమీప్సితం. యాస భగవానుడు ఒక్కొక్క పదాన్ని చాలా జాగ్రత్తగా వాడుతాడు. తల్లి యొక్క కోరికను అనటం లేదు. తల్లి కోరికను కుమారుడు తీరుస్తాడు న్యాయం. కానీ ఇది ఎలాంటి కోరిక? నిరవజ్యం అట. ఏ దోషము లేని. దోషము లేని కోరికను అవజ్యం అంటే దుష్టము, కలుషము, కల్మషము. ఇది నిరవజ్యం అంటే ఏమిటి కల్మషము లేని దోషము అంటే ధర్మబద్ధమైనటువంటి తల్లిగారి కోరికను నిజమ్యా. విన్నాడు పుంసం అపవర్గ వర్ధనం ఎలాంటిది ఆ కోరిక? రెండు విశేషణాలు ఒకటేమో దోషము లేనిది రెండవది అపవర్గ వర్ధనం మోక్షాన్ని పెంచేది. మోక్ష జ్ఞానాన్ని పెంచేటువంటిది. ధ్య అభినంద్య ఆత్మవతాం సతాం గతిహి. ఈ పరమాత్మ అతను ఎవరు? సతాంగతిహి. కదు సజ్జనులందరికీ ఆ మహానుభావుడే ఆధారము. ఎలాంటి సతాం? ఆత్మవతాం సతాం. సజ్జనులు నాలుగు రకాలుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు కదా. ఎదురుగానికి ఉపకారం చేయాలి, పక్క వారు బాగుండాలి. అయ్యో వాడికి ఇల్లు లేదు ఇల్లు కట్టిద్దాం, వాడికి డబ్బులు ఇల్లు డబ్బు ఇద్దాం. బిచ్చం ఎత్తుకుంటున్నాడు అన్నం పెడదాం. ఇది కూడా సత్తే. తప్పు కాదు పోషించాలి. కానీ వాడిని బాగా పోషిస్తే వాడు ఏమైతాడు? పోషించిన వాడినే చంపుతాడు. కదా? మీరు సత్తన్నావా వద్దున్నావా?

అది ఆ మంచి కాదు, ఎదుటి వానిలో కామాన్ని క్రోధాన్ని చెప్తాడు వ్యాసుడే, బిచ్చగాడు వస్తాడు, వచ్చిన బిచ్చుకోనికి పెట్టు అన్నాం ధర్మం అని కడుపు నింపు కానీ వాడు అడిగిందల్లా పెట్టడు. అడిగిందల్లా అసలు ఆకలి ఏమో అడగడు పెట్టింది తింటాడు. ఆకలి కోరికనా నీకేముంది. నిజంగా ఆకలి ఉంటే నువ్వు పెట్టింది తింటాడు. అయ్యో ఎలాగ అన్నం పెట్టావా తొక్కేయరాదు అంటాడు బానే ఉంది. కొంతవరకు ఒప్పుకోవచ్చు అయ్యో మీ ఇంట్లో పప్పు చేయలేదా? తొక్కెన వేరు తావా? మరి విత్తు ఆడన్నావా? ఏమన్నావ్? అయ్యో మా వాడు తొక్కె పప్పడి ఇయ్యాల వానికి రెండు కూరలు పట్టేసామనుకో తెల్లారి అమ్మ పోయి ఎట్లా ఇంత పెరుగు పోయి రాదు అంటాడు. ఏమైతుంది అది? లోపల ఉన్నటువంటి కోరికలను పెంచడానికి సహకరించేవాడు ఎన్నడు? సత్తు దాన్ని దయ అనరు. ప్రాణాన్ని కాపాడు సంతోషం. ఆకలి తీర్చు కోరికతో కూరుకుని ఆకలి తీర్చొద్దు. తీరితే అది అందుకే అంటాడు. పయపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. స్వామి వాక్యం. పాములకు పాలు పోస్తే ఆ లోపల పారు పెరుగుతాయా విషం పెరుగుతుందా? విషం పెరుగుతుంది. సొత్తమ స్కంభయంలో వస్తుంది రహలాయ చరిత్రలోనే. తిరగసి కొన్ని సంహారం అయిన తర్వాత బ్రహ్మ వచ్చి స్తోత్రం చేస్తే అంతా బాగానే ఉందిలే నాన్న. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వివరాలు ఇస్తావా? లే దుర్మార్గుడు. వానికి బలం ఇస్తే ప్రపంచం బగుతుంది. అందుకే పయఃపానం భుజంగానం కేవలం విషవర్తనం. పాలు పాపలకు పోయి పాములకు చాలు అంటారు. పిల్లలకు పాలు కూడా బగుతారు. అవే పాములకు పోస్తే విషం అవుతుంది. దానివల్ల ఇది కేవలం విషవర్ధనం. కేవలం విష నాగ పంజరంలో పోసే పాములు ఈ పాములు కావు. ఆ సర్ప జవత సర్ప దృష్టి వేరు బానే ఉంది. మనం బయట పోయే పాము పుట్టి పాలు పోయాం. పుట్టలో ఉన్న పాముకే పోస్తాం. మరి ఆ సందర్భం వేరైతుంది. సరే దేవతాత్క బుద్ధితో చేసే ఆరాధన వేరు. పోషణ వేరు రెండు భాగ వేరు వస్తాయి. అందువల్ల నిశమ్య తథతాం ధర్మం ధియాభినంద్య బుద్ధితో మనస్సుతో అతన్ని అభినందించి. బభాస ఈశస్మిత శోభితాననః కొద్దిగా చిరునవ్వుతో చిరునవ్వే చిరునవ్వు అంటేనే కొంచెం మళ్ళీ అది ఈ శతకం.

ఎవ్వనిచ్చే చిరునవ్వు అంటేనే కొద్దిగా వస్తుంది అది కొద్ది చిరునవ్వు అంట అంటే పెదవుడు విప్పి విప్పనట్టుగా అన్నమాట ఆ చాలా బాగా అడిగావమ్మా అడిగిన వారిని అభినందన సూచించడానికి చిన్నగా నవ్వినట్టు ఒక మొలక నవ్వు అంటాం చూడండి. అలాంటి మొలక నవ్వుతోటి ముఖము అలంకరించబడగా పరమాత్మ మాట్లాడుతున్నాడు బభాతే. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతః నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్యచ సుఖస్య చా ప్రారంభమైంది. ఇవన్నీ సూత్రప్రాయంగా ఉంటాయి. శ్లోకాలు అన్నీ సూత్రాలే. ఎందుకు చెప్పేది ఓ పరమాత్మ. వివరించకుంటే ఏ ఒక్క మాట అర్థం కాదు. యోగ ఆధ్యాత్మికః పుంసాం ఆధ్యాత్మికమైన యోగమట. ఆధ్యాత్మికం అంటే ఆత్మ వివేకాన్ని శరీరము కంటే భిన్నమైనటువంటి ఆత్మ ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే యోగం. దాన్ని ఏమంటారు? జ్ఞాన యోగము అంటారు. కదా? మనకు కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం మూడు ఉన్నాయి. మూడు వివరిస్తాడు వరుసగా. మొదలు జ్ఞాన యోగాన్ని వివరిస్తాడు. ఇది ఒక్కటే ప్రతిజీవికి ఉపకరించేది జ్ఞాన యోగమే. ఎలాంటి జ్ఞాన యోగము అంటే ఆ చెప్తున్నాడు నిశ్రేయసాయ పుంసాం మతః. జ్ఞాన యోగము మాత్రమే జీవుడికి మోక్షము ప్రసాదించడానికి ఉపయోగిస్తుందనేటువంటిది నా సిద్ధాంతము అంటే నిశ్చయము ఆయన చెప్పారు ఇంకో చెప్తారా? అందుకే చెప్తాడు అత్యంత ఉపరతిర్యత్ర దుఃఖస్యచ సుఖస్యచ ఇలాంటి జ్ఞాన యోగమును అలవరిస్తే అర్భ చేస్తే కలిగే లాభం ఏమిటి అంటే జ్ఞాన యోగంలో ఉన్నటువంటి వాడికి దుఃఖము ఉండదు సుఖము ఉండదు. రెండు లేవు.

ఏమర్థం? సుఖము ఉండదు, దుఃఖము అంటే వైశయికములు. సాంసారికమైనటువంటి దుఃఖము, సాంసారికమైనటువంటి సుఖము. దుఃఖం అంటే ఏమిటి? చెప్పుకున్నాం కదా, ఇంద్రియములకు తృప్తి. దుఃఖం అంటే ఏమిటి? ఇంద్రియములకు అసంతృప్తి. కదా? ఇవి జ్ఞానికి ఉండవు. ఆఖరికి కానీ, దప్పి కానీ, మరోటి కానీ, మరోటి కానీ ఎవరికీ మెత్తని పరుపు కావాలి. ఎవరిక పరుపు? ఆత్మకు కావాలా? నువ్వు పక్కన కూర్చొని నీ శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మకు పడుకోబెట్టు పరుపు మీద వేద్దాం పరుపు. ఒక వర్తక కదా? దానికి పరుపు మనకు ముందర వస్తుంది ఇంకా విశేషంగా దానికి పరుపైనా కటిక నీరైనా సమానమే. స్పర్శ ఎవరికి? శరీరానికి. శరీరానికి కఠిన స్పర్శ ఉన్నందువల్ల మనస్సుకో బుద్ధికో అసౌకర్యం ఏర్పడుతుంది. నందువరు దాన్ని తొలగించుకుంటున్నాం. కానీ శరీరము సౌఖ్యంగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు కానీ శరీరము సౌఖ్యంగా ఉండాలని కోరుకోవడం తప్పు. సౌఖ్యము సౌఖ్యంగా మారితే పరమాత్మను మరుచుపోతాం. ఓ రెండు రెండు వస్తారే వేసుకో జంపకానో భూమిలో మరొకటి వేసుకో. అంతవరకు బాగానే ఉంటుంది. ఇది కాక ఇంకేవో ఫలపు కొత్తగా వచ్చాయని మనం చెప్పుకున్నాం లక్ష రూపాయల ఫలపు పడ్డాం. 90,000 దాంట్లో పడుకుంటే బీపీ ఉండదట, దీనికి షుగర్ ఉండదట ఏం ఉన్నాయో లేదో అది. ఇప్పుడు ఏం కాస్త వేస్తాం? ఆ ఇప్పుడు ఏం కాస్త వేస్తాం? ఏముందో 90,000 అట. క్యామ్ ఉందా ఇది? క్యామ్ అది. ఆహా పట్టినంత అంతే. ఏదో చెప్తున్నాడు. ఇవన్నీ మనకు సుఖాభిలాషను పెంచేవే తప్ప రాస్తవంగా సుఖాన్ని కలిగించేవి కావు. నిజమైనటువంటి జ్ఞాన యోగంలో ఉన్నవాడికి సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఉండదు అంటే రెండు సుఖం ఉండకపోవడం కాదు, సుఖ అభిలాష పోతుంది.

గమనించాలి. ఒకటి సుఖాభిలాష, రెండవది దుఃఖాభిలాష. అది కూడా ఉంటుందంటారు, అది కూడా ఉంటుంది. అంటే నేను బాగుండాలి ఎదుటివాడు. ఏడు వాడిని. దుఃఖాన్ని కోరుతాడు, సుఖాన్ని కోరుతాడు. తన సుఖాన్ని ఎదుటి వాడిని దుఃఖాన్ని రెండూ కోరుతాడు. ఇది జ్ఞానిలో. ఉండదు. జ్ఞాన యోగంలో ఉన్నవాడికి సాంసారిక సుఖము యందు కానీ సాంసారిక దుఃఖము యందు కానీ విషాదము సంతోషములు ఉండవు. ఈ జ్ఞాన యోగం మాత్రమే. మోక్షమును ప్రసాదించేటువంటి ఉత్తమ సాధనము తమిమంతే ప్రవర్చ్యామి. యమోచం పురాణకే ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణం. దీన్ని అంటారు జ్ఞాన యోగం అని. ఈ జ్ఞాన యోగం ఇప్పుడు నీకు చెప్తున్నాను. కొత్తగా చెప్పేది కాదు ఇది. యమవోచంపుర. నేను ఇదివరకే ఈ జ్ఞాన యోగాన్ని శ్రోతుకామానాం ఋషా ఋషీణాం వినాలనుకొని ఋషులందరూ కూర్చొని అడిగితే నేను ఈ జ్ఞాన యోగాన్ని పూర్వము వారికి వివరించాను ఎలాంటిది సర్వాంగ నైపుణం యోగం సర్వాంగ నైపుణం అంటే సావయవం అన్నమాట. జ్ఞానము కూడా మనకు చెప్తాడు యోగః చిత్తవృత్తి నిరోధః అంటాడు. గమనించాలి. అంటే ఏమిటి? మనస్సు యొక్క నిరోధం తోటి యోగము అంటారు. కదా? మరి మనస్సు ఎట్లా నిరోధించబడాలి? మనస్సు యొక్క నిరోధం కావాలంటే మనకు మూడు రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి అవిహితం, ఇంకొకటి అనిసిద్ధం మరియు ఒకటి ప్రతిసిద్ధం. మనము పనులు ఉన్నాయి, పనులు మూడు రకాలు. కొంచెం లోతుగా వెళ్దాం. అంటే ఎలాంటి పనులు? చేయమని చెప్పని పనులు కొన్ని. అవి అవిహితములు.

అంటే ధర్మం చరా సత్యం మనకు సత్యం వదా ధర్మం అంటే ఉన్నాయి విధించాలి. వేదము కానీ శాస్త్రములు కానీ వేటిని విధించలేదో అవి ఏమవుతాయి? అవిహితములు అయితాయి. అలాగే వేటిని నిషేధించలేదో అవి అనిశిద్ధములైతాయి. కదా? అవిహితములు, అనిశిద్ధములు. మూడవది నిషిద్ధము. ఇంచుమించు మూడు ఒకలాంటివే అంటాడు కొంచెం తేడా. ఎందుకంటే నకళంజం భక్షయేత్. కళంజ భక్షణం నిషిద్ధం. తినకూడదు అని చెప్పాడు. అలాగే మనకు తినకూడదు ఇంకా చాలా ఉన్నాయి ఆరణ్య యొక్క కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి తినకూడదు అని చెప్పలేదు. తినమని కూడా చెప్పలేదు. విగతములు కావు. కొన్ని గడ్డలు ఉన్నాయి అడవిలో కింద ఉంటాయి. ఎలాంటి గడ్డ ఎత్తాలు కాచడం మనకు. కొన్ని రకముల భూమి కింద దుంపలు అంటాం చూడండి మనము ఆ దుంపలోని పై తోరు చెడు ఉంటది చెక్క చెక్కరా దాన్ని తీసేసి లోపటి భాగాన్ని తింటే వేయి మధ్య భాండములు తాగినంత మత్తు వస్తుందట. ఒక చిన్న అంత ముక్క. దాన్ని నిషేధించలేదు, తినకూడదు అనలేదు. తినవని చెప్పలేదు. ఎందుకంటే ఆ అడవికి పోయి దాన్ని తొవ్వి దాన్ని ఎవడు తింటాడులే అని ఊరుకున్నాడు స్వామి. అంటే మరి తప్పు కాదా అంటే నిషేధిస్తే ముందు ఎక్కువ పోయి తింటాడని గుర్తుకున్నాను అంటాడు. అంటే అడవిలో సరా ఉంటే తినకూడదు అంటే అందులో ఎందుకు మొలపోతాడు వీడు. మన వాళ్ళతో దొంగకి ఎందుకు మార్గం చెప్పాలని శరీరం చేయలేదు అన్నాడు. కొన్ని వద్దనలేదు, కొన్ని చేయమని లేదు, కొన్ని పూర్తి నిశదించారు. ఈ మూటిలో ఏది చేసినా పాపమే. వారు వద్దనలేదు కదా అని ఎందుకు అనలేదు? నీకు లభింపదని, నీవు అందులో ప్రవర్తించవని. ఉన్న ఊరు, ఊర్లో దొరికేటువంటి సాధనాలు, ఊర్లో ఉండే పొలాదు అన్నీ వదిలిపెట్టి అరణ్యానికి పోయి అక్కడి భూమిని తొంది ఆ కింది గడ్డని ఎవడు చంపుతాడు ఎందుకు వచ్చిన కదా అని ఊరుకున్నారు. దీనికి తోడు మనకు ఈ చిత్త నిరోధం అంటే మనస్సు యొక్క స్థిరత్వం ఉందే అది దేన్ని బట్టి వస్తుంది? ఆహారమును బట్టి వస్తుంది.

ఎలాంటి ఆహారం తోటి జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి. ఒక సూత్రం కొత్తదేం కాదు. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్. ఆహారము మూడు రకాల దుష్టములుగా ఉంటాయి. ఒకటి జ్ఞాతి దుష్టము, రెండవది ఆశ్రయ దుష్టము, మూడవది నిమిత్త దుష్టము. అంటే ఏదో ఉల్లిగడ్డ, మాంసం ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఇవన్నీ జాతి దుష్టం. అది అన్నమే కావచ్చు, పండే కావచ్చు, స్మశానంలో మొలిచాయి అనుకోండి చెట్లు. ఇది ఆశ్రయ దృష్టం. మన ఇంట్లోనే ఉంది, మడిగానే చేసుకున్నాం, పరిశుద్ధంగా వండుకున్నాం, రెడీగా పెట్టుకున్నాం, ఆరింపు చేతామని పొరపాటున అందులో కేశములో, నఖములో పడ్డాయి. సరికొస్తుందా? ఇది నిమిత్త దృష్టం. జాతి దుష్టము, ఆశ్రయ దుష్టము, నిమిత్త దుష్టము. ఈ మూడు కాని ఆహారంతో కాయశుద్ధి అన్నాడు. కాయ శుద్ధి ఏర్పడని నాడు మనస్సు శుద్ధి ఏర్పడదు. శరీరము శుద్ధి కానంత వరకు మనస్సు శుద్ధి కాదు. ఈ శరీరంలో సత్వ పక్కకు పెట్టి రజస్తమో గుణాలను బాగా పెంచేటువంటి ఆహార వ్యవహారాలు చేస్తే మనము మంచి వారమైనా చెడును చూస్తే మంచిలో కూడా చెడు ప్రవేశించి మంచిని పాడు చేస్తుంది. ఉదాహరణ కావాలా? అజామిలోపాఖ్యానం. అజామిరుడు శుద్ధ వైదికుడు. పరమ పండితుడు. శాస్త్ర ప్రవృత్తి గలవాడు. సద్ధర్మాచరణం గలవాడు. మాదాభిశుష్క్షపరుడు. ఏదో సమిధలు, దర్భలు, పుష్పములు, యజ్ఞము, తండ్రిని, తండ్రిని ఎంత అద్భుతమైన మహానుభావుడు. వాడు మంచివాడే. ఎన్నడు వాడి మనస్సులో మరొక ఆలోచన, తావు ఏమీ లేదు.

తండ్రిగారు చెప్పారు నాన్న పూలు లేవు సమస్యలు లేవు గర్భలు లేవు పెళ్లి తేలా అని. గొడవ తీసుకుని అది ఇగ్గిపోయారు బాబు. తీసుకుని వస్తున్నాడు. తీసుకున్నాడు వచ్చి 12:00 అయింది. అరే 12:00 అయింది లేకపోతే విశ్రమిద్దాం మరీ ఎండ మధ్యకు వచ్చేసింది కదా పో చెట్టు కింద విశ్రాంశం తీసుకున్నాడు. కర్మ ఏమిటంటే ఎదురుగా చెట్టు కింద ఇంకో మహానుభావుడు దాంట్లో ఉంది. ఒక వేశ్య, ఒక నీటిడు. వాళ్ళు యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. వీడికి ఏమనిపించింది? నా భార్య నాతో ఇలా ప్రవర్తించదే ఇంత శృంఖలంగా. మరి కాము యొక్క ప్రవృత్తి ఇద్దరు శృంఖలంగా ఉండాలి కదా. నా భార్య కంటే ఈమె ప్రవృత్తే బాగుండు. నాకు ఈమె కావాలి. తప్పెవరు ఆలోచించండి. వీడు మంచివాడు కదా? వీడి ప్రవృత్తి మంచిది కదా? నీ దోమ ఏదీ లేదు. అక్కడ దాన్ని చూశారు. అందుకే ఇంకొంచెం లోతుకు వెళితే అది వీడు చూశాడా? స్వామి చూపాడా? కదా? అంతే కదా? అంటే మనము ఇదివరకు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవింప చేయటానికి ఎలా పరమాత్ముతో మంచి పనులు చేయిస్తాడో, చెడ్డ పనులు వాడు చేయిస్తాడు. నరకంలో నేను పడేస్తాను అన్నాడు. మోర్చ నేనే ఇస్తాను అన్నాడు. రెండు ఆయనే చేస్తాడు. అందుకే ప్రతి క్షణము నిరంతరం పరమాత్మ యొక్క నామానుసంధానం చేస్తే స్వామి నాకు మోక్షం లోకుంటే ఇబ్బంది లేదు కానీ ఆ నరకం మాత్రం నువ్వు ఒక అంటే నా ఇంద్రియములు దారి తప్పి ప్రవర్తించేలా మాత్రం చేయకు. మంచిగా ఉండకుండా బాధలేదు. చెడు ప్రవృత్తి మాత్రం నా ఇంజీములకు కలిగించకు అని స్వామిని నిరంతరం ప్రార్థించాలి అని శాస్త్రం. అందుకోసమని జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాదన్నాత్ కాయశుద్ధి. కాయశుద్ధిని బట్టే మనస్సుద్ధి. మనస్సుద్ధిని బట్టే ఆత్మ యొక్క పవిత్రత. దానితోటే ఫలితం. ఇలాంటి వాటికి ముఖ్య కారణంగా ఉన్నటువంటిది తనుమంతే ప్రవక్ష్యామి యోగం. ఇదే సర్వాంగం అంటే ఇదే. సర్వాంగ నైపుణం అంటే జ్ఞాన యోగము, కర్మ యోగము. భక్తి యోగము అది దీనిలో మనకు సాంక్షన్ చెప్పుకుంటామే ఇలాంటి అన్ని యోగములతో అన్ని విషయములతో పూర్తిగా నిండి ఉన్నటువంటి యోగాన్ని చెప్తున్నాను.

ఇప్పుడు మరొక సూత్రం చెప్తున్నాడు చేతస్కల్వస్య బంధాయ ముక్తయేచ ఆత్మనో మతం. మోక్షం రావాలన్నా నరకం రావాలన్నా ఏదయ్యా కారణము అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో తెలుసు కదా? నరకం రావాలన్నా కారణం ఏమిటి? మనసే. మోక్షం రావాలన్నా? చెప్తున్నాడు చేత చల్వస్య బంధాయ ముక్తయేచ ఆత్మనో మతం ఆత్మకు నరకమునక్కి కానీ ఆత్మకు మోక్షం రావడానికి కానీ ఏది కారణము చేతః ఎంత అంటే మనస్సే. మనస్సే కారణము అంటున్నాడు. ఎలాగయ్యా అంటే గుణేషు సక్తం బంధాయ రథం వా పుంసి ముక్తయే. చిన్న చిన్న మాటలు. గుణముల యందు ఆసక్తమైన మనస్సు నరకాన్ని ఇస్తుంది. గుణములు అంటే విషయములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నమాట. ప్రకృతికి సంబంధించినటువంటి గుణములుగా చెప్పబడేటువంటి విషయములు ఉన్నాయే, శబ్ద స్పర్శ రూప రుణములు ఉన్నాయే, వాటి యందు లగ్నమైన మనస్సు. నరకాన్ని అంటే సంసారం నరకం అంటే సంసారమే వేరే ఏం అనలేదు. సంసారాన్ని ఇస్తుంది. అదే రథం వా పుంసి పరమాత్మ యందు ఆసక్తమైతే ముక్తై. మనం మంచోళ్ళమేనండి, ఈ మనస్సు ఏవో మాట వినదు. నేను చాలా మంచోడినండి కానీ ఏం చేస్తాను, నా మనస్సు నామాదిన చేయలేదు, నేనేం చేయమంటారు, ఉన్నాయా కదా? నేరం నాది కాదు చెప్తున్నారు కదా. నేను మంచివాడినే మనస్సు బాగాలేదు. అంటే వాడు కూడా నేను మంచివాడినే శిష్య కూడా మనస్సు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. శిష్య కూడా నేను ఇవ్వటం లేదు అర్థం ఇచ్చిండు సత్తా రావాలి. కాబట్టి మనస్సు పరమాత్మ యందు సక్తమైతే మోక్షము. సంసారం యందు సక్తమైతే సంసారం మోక్షం నలకం. గుణేడు సక్తం బంధాయ రథం వా పుంసి ముక్తయే.

అహం మమ అభిమానోత్తైహి కామలోభాదిభిహి మలైహి వీతం యదా మనస్సుద్ధం అదుఃఖం అసుఖం సమం. చిన్న చిన్నగా శాస్త్రం కదా చిన్న చిన్నగా లోతుకు వెళ్తూ మొదలు ఏం చెప్పాలి ఓ చింతేనా అనుకోవాలన్నమాట. అమ్మో మనకు అర్థం కాదంటే వాళ్ళతో వినడు. స్వామికి ఎంత ఉండాలో చూడండి. ఏముందయ్యా అన్నిటికీ మూలం మనసే. మనస్తే అన్నిటికీ కారణం. నీకు నరకం, సంసారం, మోక్షం అంటే మనసే. అలాగని ఏంటి చెప్పాలి? ఏముంది? సంసారంలో ముడిగితే నరకం. భగవంతులను ఉంటే మోక్షం. అబ్బా! అంతా ఈజీ అయిపోయింది కదండీ. కానీ ఎట్లా అవుతుంది అది? నెక్స్ట్ క్వశ్చన్ అంటే వాడే అడగాలి. ఎలా మరి ఆ పని చేయాలంటే ఇప్పుడు చెప్తున్నాడు అహం మమభిమానోత్తైహి కామలోభాదిభిహి మలైహి వీతం యదా మనః మనస్సు నిర్మలం కావాలి. అంటే మురికి లేనిది కావాలి. వాక్ చేయాలి మనస్సును. మనస్సుకి ఏం మురుకులు ఉన్నాయయ్యా అంటే ఆరు మురుకులు ఉన్నాయి మనస్సుకు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. ఈ మన ఈ మనములన్నీ దేనివి? మనస్సే. అయితే వీటిని కలిగించేది ఏది? మనస్సు మొదటి నుంచి మురికేనా? అయితే అది పోదు. ప్రశ్న ఏంటంటే మురికి మొదటి నుంచి ఉన్నదా మధ్యాహ్నం వచ్చిందా? అంటే మనస్సు సహజంగా మంచిదే. పరిశుద్ధమైంది. దానికి ఇద్దరు ఉన్నారు శత్రువులు. వాళ్ళు వచ్చి మురికి అంతా పూస్తున్నారు. ఎవరు? అహం మమ అభిమానోత్తై. చూడండి చాలా సులభంగా చెప్తున్నాడు. ఎక్కడ మనకు సందేహం ఉండదు. అహంకారం వమకారం అంటే ఏమిటి మనకు అనాత్మని ఆత్మ బుద్ధిర్యా. అస్వే స్వమితియామతిహి అవిజ్ఞాతరు సంభూతం బియ్యద్విధామతం. రెండు బియ్యలు ఉన్నాయి అండి. ఒకటి ఆత్మ కాని దానిని ఆత్మ అనుకొనుట.

రెండోది నాది కాని దానిని నాది అనుకొనుట. శరీరాన్ని నేను అనుకొనుట. శరీరమునకు సంబంధించిన వాటిని నావి అనుకొనుట. ఆత్మ అంటే శరీరం కానప్పుడు శరీరం కోసం వచ్చిన భార్యాదులు, శరీరం వలన వచ్చిన పుత్రాదులు ఎలా నా వారవుతారండి? నేనంటే ఎవరు? అబ్బే నేను శరీరం కాదు ఆత్మ. నేనంటే ఆత్మ అనుకున్నప్పుడు మరి ఆత్మకు భార్యనా? పోనీ ఆత్మకు పిల్లలు అవ్వండో. పోనీ ఇల్లు ఆత్మకా? ఆత్మ అత సాతత్యగమని. అంతర సంచలిస్తుంది. దానికి ఇల్లు అవసరం లేదు. ఆత్మకి ఏ ఇల్లు వద్దు. ఆత్మకి ఏ పెళ్లి వద్దు. కాబట్టి. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవటం వలనే అంటే శరీరాన్ని ఆత్మ అనుకోవటం వలనే శరీరానికి సంబంధించిన వారందరినీ నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నా అంటే మమకారానికి మూలం అహంకారం. అహంకారంతోటి మమకారం ఏర్పడుతుంది. అందుకే అంటున్నాడు అహం మమ అభిమాన ఉత్తైహి కామలోభాదిభిహి మలైహి. అహంకారము, మమకారమని అభిమానముతో ఏర్పడిన కామలోభ అనేటువంటి మురుకులతో, కల్మషములతో వీతం యదా మనః ఎప్పుడైతే మనస్సు ఇవి లేకుండా ఉంటుందో, తొలగి ఉంటుందో అహంకారము కామ వల్ల ఏర్పడేటువంటి కామలోపాదులు లేకుండా ఉన్న మనస్సు శుద్ధము. అది ఉన్న మనస్సు కల్మషము. వీతం మనః శుద్ధం అంటే ఎలా గుర్తించాలండి ఆ వాటికి అవి లేనట్టు. మనస్సుకు అహంకారం లేదు, మమకారం లేదు. లేదా కామ క్రోధాదులు లేవని ఎలా గుర్తించాలి అంటే దుఃఖేటు అనుద్విఘ్నమనాః సుఖేటు విగతస్పృహః చెప్పుకుంటానే.

అంటే న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం గీతాచార్యులు. సంతోషాన్ని కలిగించే సంఘటన జరిగితే ఆనందము పొందేవాడు కాదు. బాధ కలిగించే సంఘటన జరిగితే దుఃఖించేవాడు. ఆ దుఃఖం ఆ సుఖం. వాళ్ళకి బాధ లేదు, సంతోషము లేదు. ఈ రెండు సమం అంటే లేకుండుట సమమే, ఉండుట సమమే. అంటే నేను ఇది నాది, ఈ పని నా కోసం నేను చేస్తున్నాను. నేను చేసిన ఈ పని వలన ఇలాంటి ఫలితం కలిగింది. ఈ ఫలితము నేను కోరినదే. సంతోషం. నేను కోరిన ఫలము కోసం ఆచరించిన పని వలన నేను కోరని దుఃఖం ఏర్పడినది. అయ్యో ఇది నాకు బాధ. కదా? ప్రపంచమంతా రెండు రకాలతోటే ఉన్నాయి. అయితే దుఃఖం లేకుంటే సుఖం. అంటే అనుకున్న అనుకున్న జరిగితే సుఖం. గుడ్ జరిగే దుఃఖం. కానీ న్యాయంగా ఇవన్నీ నీవే కోరుకుంటున్నావా? ఈ కోరికలు ఏమైనా ఆత్మకు ఉన్నాయా? ఆత్మకు పరుపు కావాలా? ఆత్మకు ఇల్లు కావాలా? ఆత్మకు సంపద కావాలా? ఏ ఒక్కనాడైనా ఆత్మ ఒక్క మెతుకైనా తింటుందా? అయినప్పుడు ఈ శరీరాన్ని పరమాత్మ ఈ ఆత్మకు నివాసంగా ప్రసాదించాడు. దేనివల్ల పూర్వజన్మలో శరీరాన్ని ఆత్మ అనుకొని శరీరం కోసం పొందే సుఖ దుఃఖాలన్నీ ఆత్మ అనుకొని

పొరపాటు చేయటం వలన కలిగిన అభిమానానికి అనువైన శిక్షగా ఈ దేహాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఆత్మకు శుద్ధి కావాలంటే ఏం పోవాలి? దేహం పోవాలి. కదా? దేహం పోవాలి అంటే దేహం మనం అనుకుంటే వచ్చిందా? మనం బొమ్మంటే పోతుందా? ఇచ్చిన వాడే తొలగిస్తాడు. తొలగించేంత వరకు ఎదురు చూడడం మన పని. జైల్లో పడ్డాం. తప్పు చేశాం, జైల్లో పడ్డాం. అయ్యో అర్థమైందండి, పొరపాటు అయిందండి, నన్ను వదిపెట్టండి, వదిపెట్టాడు కదా. ఆ తప్పుకు ఎన్నాళ్ళో జైల్లో ఉండాలి, నెలో, 15 రోజులో, రెండు నెలలో, ఆరు నెలలో, ఏడాదో, 10 ఏళ్లో అప్పటిదాకా అప్పుడు ఉడిజాలు చేస్తాడు వాడు. వాడు పోని చేయడు వాడు. కాబట్టి విడుదల అయ్యేంతవరకు వాడు చెప్పినట్టే విన్నామనుకోండి వీడు బుద్ధిమంతుడు ఏమంటారు సత్ప్రవర్తన. వీడు బాగున్నాడు అని ఓ ఆరు నెలల ముందే వదిలిపెడతాడు. అప్పి సార్ పోరా పోలేదులే. మంచి వాడవేలే అంటాడు. మరి ఏంటి పూర్తి కాలేదు కదా అంటే నా ఇష్టం. నేనే ఇచ్చాను నే జోలికి ఇస్తాను పరమాత్ముడు అలాగే. ముందే రారా అంటాడు అయ్యో నా ఇష్టం నీకు ఎందుకురా. కాబట్టి వాడి దయ కోసం. వాడి సంకల్పం కోసం మనం ఎదురు చూడాలి తప్ప కష్టానికి బాధపడవద్దు, సుఖానికి సంతోషించను వద్దు. ఎప్పుడైతే దుఃఖాన్ని, సుఖాన్ని, అదుఃఖాన్ని, అసుఖాన్ని సమముగా చూడగలిగిన స్థితి ఏర్పడుతుందో, ఆనాడు నీ మనస్సు కామలోభాది రహితమైనదని తెలుసుకో. ఎలాంటివి కామలోభాదులు? అహం మమ అభిమాన ఉత్తై. అహంకారమని, మమకారమని అభిమానములతో కలిగిన కామలోభాదులు ఉన్నటువంటి మురుకులతో. తొలగినటువంటి మనస్సు శుద్ధం. చిన్న చిన్నగా లోతుకు పోతున్నాడు మొదలు మాట చెప్పాడు సూత్రం. దాని తర్వాత దాని తర్వాత సెకండ్ అన్నమాట నెక్స్ట్. ఇలా అసుఖం సమం పదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేస్పరం నిరంతరం స్వయం జ్యోతిం అణిమానం అఖండితం. జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన చాత్మన పరిపచ్యత్ ఉదాసీనం ప్రకృతించ హతౌజసం. అందులో మనస్సు పరిశుద్ధమైతే కలిగే లాభం ఏమిటి?

అహంకారం ముకారం దేవు. వాడి వల్ల వచ్చి కమలోభాదులు పోయాయి. మనస్సు అశుద్ధమైంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధమైనటువంటి మనస్సుకు జ్ఞానము, వైరాగ్యము ఈ రెండు లభిస్తాయి. అంటే జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? దేన్ని జ్ఞానం అంటాం? ప్రకృతి వివిక్త ఆత్మ పరిజ్ఞానం. అంటే శరీరము కంటే విడిగా ఉన్నటువంటి ఆత్మను చూడగలుగుట జ్ఞానం. శరీరమే ఆత్మ కాకుండా శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరము కంటే విడిగా ఉన్న ఆత్మను మాత్రమే చూస్తే కైవల్యం అవుతుంది. కానీ పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరంలో ఉన్నాడు. ఇది జ్ఞానం. అహం అహం అంటే ఎవరు అహం? అహం చెప్పాను జ్ఞాపకం కూడా కదా. అహం శబ్దానికి అర్థం రాశాడు భగం. అగస్త్య మహర్షి అహం శబ్దార్ధ విచారం అని 16000 పేజీలు మాత్రం ఉంది. 32 చాప్టర్ వాల్యూమ్స్. 32 వాల్యూమ్స్. అహం పదార్థం ఇచ్చాడు. లభిస్తుంది. ఉమ్ ఉన్నాయి. అన్ని లోకాని కొన్ని దొరుకుతున్నాయి. అంటే ఏంటి మొత్తం 192 మతాలలో ఏ ఏ మతాలు మతం వాళ్ళలో ఏ అర్ధాలు చెప్తారో అవన్నీ వివరించాలి. వాళ్ళు అలాంటి మతం చెప్పడానికి వాళ్ళలో కలిగినటువంటి అనుభూతులు ఏమిటి, భావనలు ఏమిటి? అవి ఏ గుణం యొక్క సంపర్కం వల్ల వచ్చావు? అబ్బో అద్భుతం ఒక్క వాయిజం చదివితే. మనం మళ్ళీ ఈ లోగంలో ఉండం. పూర్తి పరమానందం చేద్దాం. కాబట్టి అహం మనుష్యః అంటే ఏం అర్థం అండి? అహం మనుష్య అని చెప్పుకోవాలి. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మకు ఆశ్రయమైన మానవ దేహము. అదర్భం. ఇది అర్థం. నేను మనిషి ఎవరు నీవు? నేను అంటే ఆత్మ. ఏ ఆత్మ? పరమాత్మ లేకుంటే ఆత్మ ఉండదు కదా? ఆత్మ లేకుండా శరీరం ఎలా ఉండదో కదా? ఆత్మ పోతే శరీరం ఉంచరు తీసి పారేస్తారు. అలాగే పరమాత్మ లేకుంటే ఆత్మ కూడా ఉండదు ఆయన వెళ్ళిపోతాడు.

అందుకే స్వామి చెప్తాడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళందరూ నా భక్తులే అన్నాడు. వాళ్ళకి ఇష్టం ఏమిటి? శరీరం కాదు అందులో ఉన్న మీరు పైగా తలగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి కదండీ అంటాడు వాడు. జ్ఞానం ఎవరిది? నేను బాగుండాలంటే ఎవరు నేను అంటే? ఇందులో ఆత్మ ఉంటేనే ఇది బాగుంటుంది కదా శరీరం ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. అది వాడి ప్రేమ దేని మీద అన్నమాట ఆత్మ మీదే. మరి ఆత్మ ఎప్పుడు బాగుంటుంది? అందులో వాడు ఉంటే బాగుంటుంది. వాడికి తెలియకుండానే వాడు నన్ను ఆరాధిస్తున్నాడు. మమ ప్రియత్వ భావనయా శరీరం ప్రియమిష్యతే స్వామి వాక్యం ముందు వస్తుంది. నేను ప్రీతిపాత్రుడిని కాబట్టే ప్రతి ప్రాణి తన శరీరాన్ని ప్రేమగా చూసుకుంటున్నది. సిద్ధాంతం అది. అందువల్ల ఇది మనకు ప్రధానము. ఇది ఉన్నప్పుడు జ్ఞానం అంటే ఇది. ప్రకృతి కంటే వేరుగా ఉన్నటువంటి పురుషుడిని చూడగలగాలి. పురుషుని కంటే వేరుగా ఉన్నటువంటి పరమ పురుషుడిని చూడగలగాలి. అంటే తత్పత్సరే జ్ఞానం జ్ఞానం అండి ఒక మాట చెప్పాలంటే చిత్తు అచిత్తు ఈశ్వరుడు. ప్రకృతి జీవుడు పరమాత్మ. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ఈ మూడు అవినాశి అనాది అనంతములే. ఈ మూటిలో వేటికి ఆది లేదు, వేటికి అంతం లేదు. అయినంత మాత్రాన మూడు ఒకటి కాలేవు. కదా? ప్రకృతి పురుషులు పరమాత్మకు విధేయములు. అంటే స్వామి చెప్పినట్టే ఈ రెండు వింటాయి. ప్రకృతిని పురుషుడిని పరమాత్మే ప్రవర్తింపచేస్తాడు. పరమాత్మ సంకల్పము లేకుండా ప్రకృతి కానీ పురుషుడు కానీ ప్రవర్తించలేరు. మనుగడ లేదు, సత్తా లేదు, ఉనికే లేదు. అందుకే పరమాత్మకు పేరు సత్. ఆయన సత్ ఎందుకు సత్? ఆయన సత్ ఉంటే ఇవన్నీ సత్తులు. ఆయన తెలియకుంటే మనమంతా

కదా అత్తి బ్రహ్మేటి చేతు వేదా సంతమేనం తతో యు అసద్బ్రహ్మే చేత అసన్నేవ సభవతి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జ్ఞానము. ప్రకృతి కంటే విలక్షణమైన ఆత్మను ఆత్మ ఉన్నదని తెలుసుకున్న వాడికి వెంటనే కరిగేది ఏమిటండీ? వైరాగ్యం. కదా నేను కాని దాని కోసం ఇవన్నీ నేనెందుకు ఏర్పడతారే ఇది ఆత్మ కాదండి ఇది కేవలం ఏమిటిది ఓ మొద్దు అందుకే శాస్త్రకారుడు ఏం చెప్తారంటే దీన్ని మనం శరీరం అంటున్నాం కానీ శాస్త్రంలో దీన్ని మాంస పిండం అంటాడు. మాంసపు ముద్ద. ఏమంటే ఏంటి? మరి ఆ మాంసపు ముద్దకి ఇన్ని భోగాలు ఎందుకయ్యా? పోనీ ఇంత జాగ్రత్తగా పోషించినా ఉంటుందా వికాలాలు? సుఖం ఎక్కువైనా పోతుంది? దుఃఖం ఎక్కువైనా? మరి ఏం కావాలి? ఏవి ఎక్కువ కాకుండా ఉండాలి కదా? మరి రెండు అతి కాకుండా ఉండాలంటే స్వరూపం చేయొద్దు. అందుకోసమని ఆత్మ స్వరూపం తెలిసిన ప్రతివాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. మొదటిది జ్ఞానము, రెండవది వైరాగ్యము. జ్ఞాన వైరాగ్య యుక్తేన ఈ రెండు కరిస్తే కరిగితే. మూడోది కలుగుతుంది. ఏమిటది? భక్తి. కదా? ఎందుకంటారా? ఆత్మ అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతి అంటే ఏమిటో తెలిసింది. పరమాత్మ అంటే ఏమిటో తెలిసింది. ఇంత చిత్ర విచిత్రమైనటువంటి పోకడలు కల ప్రకృతి పురుషులను లీలా మాత్రముగా నియమించి శాచించి పరిపాలించి రక్షించి సంహరించే విచిత్ర అనంత దుస్తర అక్షేయ శక్తి గల పరమాత్మ స్వరూపం తెలుసుకున్న తరువాత ఏం కలుగుతుంది ఆయన మీద? ఆహా మహానుభావా! ఇంతటి మహానుభావుడవా నీవు అని మనకు తెలియకుండానే భక్తి ఏర్పడుతుంది. అంటే జ్ఞాన యోగము వైరాగ్యాన్ని కలిగిస్తుంది. కలిగించిన వైరాగ్యము పరమాత్మ యందు భక్తి కలిగిస్తుంది.

స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. వైరాగ్యానికి భక్తికి సంబంధం ఏమిటండీ అంటారేమో. వైరాగ్యం అంటే ఏమిటి? కోరిక లేకుండుట. ఎక్కడ? ప్రకృతి మీద కదా ఉన్నవే మూడు అండి చిత్తు అచిత్తు ఈశ్వరుడు ఈ చిత్తు అంటే జీవాత్మ. వీడు అయితే ప్రకృతితో ఉండాలి. లేకుంటే పరమాత్మ ఉండాలి. మూడో దిక్కు లేదు వాడికి. అయితే సంసారం లేకుంటే మోర్శం. ఎప్పుడైతే సంసారం మీద విరక్తి కలిగిందో మరి ఆ మనస్సు ఎక్కడికి పోతుందండి ఇప్పుడు? పరమా ఎందుకు పోతుంది? ఉన్నయ్య మూడు ఇంకోటి లేదు. జీవుడికి రెండే ప్రకృతి ఈశ్వరుడు. ప్రకృతి కావాలా ఈశ్వరుడు కావాలి. ఆత్మ స్వరూపం బాగా తెలిసిన వాడికి ప్రకృతి అంటే విరక్తి పుట్టింది. సంతోషం. మరి మనస్సు ఎక్కడో ఒకచోట అమర్థమయ్యే ఉండాలి. ఒంటిగా విడిగా ఏదీ లేకుండా మనస్సు ఉండదు. దేనినో ఒక దాన్ని ఆశ్రయించకుండా మనస్సు ఉండదు. ఎప్పుడైతే మనస్సునకు ప్రకృతి మీద విరక్తి కలిగిందో. మరి ఎక్కడ అనరక్షి భగవంతుడి మీద. భగవంతుడి మీద అనరక్షి ఏమంటారు మనం భక్తి అంటాం. అంతేగా. కాబట్టి జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేనచ ఆత్మనా. పరిపరిస్థితి ఉదాసీనం ప్రకృతించహ సౌజసం అంటే ఈ మనకు శ్లోకాలు కూడా అన్వయం చెప్పుకోవాలి. మొదలు 16 తరువాత 18 తరువాత 17. అంటే 17, 18 చమత్కారంగా వస్తాయి. ఇవన్నీ కలిగితే అహంకారం ఒకాయ వలె ఏర్పడేటువంటి కామ క్రోధాలు తొలగిపోయినటువంటి మనస్సు పరిశుద్ధమై సుఖమును దుఃఖమును సమానంగా చూసుకున్నప్పుడు. అలాంటిది అలాంటి దానికి జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ మూడు కలుగుతాయి. ఈ మూడు కలిగితే ఏం చేస్తాడు? పరిపత్యతి. సాక్షాత్కరించుకోగలుగుతాడు. ఎవరినండి ఇప్పుడు పైకి పోవాలి. ఎవరిని చూస్తాడు? పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతిం అణిమానం అఖండితం పశ్యతి.

జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ మూడు కలిగినవాడు పరమాత్మను సాక్షాత్కరించుకోగలుగుతాడు. భగవత్ స్వరూప పరిజ్ఞానం కలవాడు ఉంటాడు. ఎలాంటివాడు పరమాత్మ అంటే అతను ఆత్మానం. ఈ జీవాత్మకు అతనే ఆత్మ. అతను కూడా కేవలం అంటే ఏ దేనికి సంబంధము లేనివాడు. ప్రకృతితో కానీ పురుషునితో కానీ సంబంధము లేనివాడు. తాను అయ మాత్మ ఏకయేవ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ చెప్పుకుంటాం చూడండి ఒక్కటే ఏ సంబంధము లేదు దేనికి సంబంధం లేదు అతను కేవలుడు. సుఖము అంటనివాడు, దుఃఖము అంటనివాడు, ప్రకృతి అంటనివాడు, ఏది అంటనివాడు. అలాంటి అంటే ఏమిటి? ఇందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ కూడా ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉన్నాడు, జీవునిలోనూ అంతర్యామిగా ఉన్నాడు. ప్రతి వానిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకు వీరిలో ఉన్నటువంటి మురికి అంటుతుందా? ఎలాగయ్యా అంటే ఓ బురద గుంటలో సూర్య భగవాన్ బింబం కనపడుతుంది బదుబింబం. ఆ బురద ఆయనకు అంటిందా? లేదు. వాడు అందులోనే ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రతిబింబం ఇది వాన అక్కడే ఉన్నారు. సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఇది కేవలం ప్రతిబింబం. అలాగే మనందరిలో ఉండేటువంటి పరమాత్మ అంశ కలయ. అసలు ఆయన అక్కడే ఉన్నాడు. ఇదంతా అంశకళ. ఈ అంశకళకు ఏ మురికి అంటది. ఎందుకంటే అన్నీ చేయించేది వాడే అయితే నరకం మనకెందుకండీ? అడగొద్దా? మేము మంచి వాళ్ళమేనండి, స్వామి చేయిస్తున్నాడు. కదా మనం మంచి వాళ్ళమే కదా, స్వామి చేయిస్తున్నాడు. నా దగ్గర ఎవరికి పోవాలి ఆయనకే పోవాలి, మనకెందుకు?

ఆయన ఎప్పుడూ నాది అనుకోడు. మనం ఎప్పుడూ అనుకోకుండా ఉండం. మరి ఎవరికీ కాదు నరకం మనకేం వస్తుంది ఆయనకెందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు కేవలం చెప్తున్నాడు ప్రకృతే పరం పరమాత్మ ప్రకృతి కంటే అతీతుడు అలాగే నిరంతరం స్వయంజ్యోతి ఏ మాత్రము సంబంధము లేనివాడు. అన్ని సంబంధములు అసలు నిరంతరుడు అంటే అంతరము లేనివాడు, భేదము లేనివాడు, సంబంధము లేనివాడు, అన్ని సంబంధములు కలవాడు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని ఏం చెబుదాం? అంతట ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు, అంతట ఉన్నాడు. మళ్ళీ చూస్తే ఆయనకి ఏది అంటలేదు. మరి ఉండటం లేదట. మరి ఉంటే అంటాలి కదా. అంటకుంటే లేకుండా ఉండాలి కదా. ఉండి అంటాడు. ఎందుకంటే ప్రకృతిలోనే ఉంటే అంటుతుందండి. ప్రకృతిలోనే ఉంటాడు, ప్రకృతి కంటే వేరుగా ఉంటాడు. కదా? అప్పుడు అతను నిరంతరుడు. నిరంతరం స్వయంజ్యోతిహి ఒకటే గుర్తు. సంబంధం ఉన్నవారెవరూ స్వయం ప్రకాశకుడు కాదు. ఎవరో ఏది చూపించుకోవాలో అర్థం అవ్వదు. ప్రవతి అంటే ఇది, జీవుడు అంటే ఇది, శరీరం ఇంకోటి చెప్పాలి. మరి పరమాత్మ ఇది ఎవరు చెప్పాలి? ఇవన్నీ పరమాత్మే చూపుతాడు, తనను కూడా పరమాత్మే చూపుతాడు. మళ్ళీ భగవంతుడిని ఇంకోటి చూపాలా? అతను స్వయంజ్యోతి. స్వయంజ్యోతిత్వమే అన్ని సంబంధాలను తొలగించేస్తుంది. అంటే మురికి అంటిన వాడెవడు స్వయం ప్రకాశికుడు కాదు కదా? మురికి ఉన్నాక ఎదిగేలా ఉంటుందండి? వెలుగు ఉందంటే మురికి లేదని అర్థం. అందుకే స్వయం జ్యోతిం. అణిమానం అఖండితం ఆ మహానుభావి ఎందుకు ఏం చెప్తున్నామంటే అణిమ అతి సూక్ష్మమైనటువంటి ఆ అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది వేదం ఉన్న అన్ని చిన్న వాటికంటే తాను చిన్నవాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో అతి చిన్న వస్తువు ఏదంటే జీవాత్మం. కదా? జీవాత్మం ఉన్నాడే అతి సూక్ష్మం.

ఎంత వాడు మనకు వాళ్ళ అగ్ర కేశ ధూమ సహస్రాంశః అంటాడు. అంటే ఆవు. ఆవు యొక్క తోక తోక కొన యొక్క కేశములు వెంట్రుకలు ఉంటాయి కదా దాని కొన అందులో వెళ్లో భాగం అట ఆస్మ. ఎక్కడ చూద్దాం? అంత చిన్నగా ఉండి ఇన్ని ఆటలు ఆడిస్తున్నాడు. మరి వాడే చిన్నగా ఉంటే అందులో ఉన్నాడు పరమాత్మ. ఎంత చిన్నగా ఉన్నాడు అని కదా అదే సూచన అనుకుంటే దాని లోపల ఉండి ఆయన ఆడిస్తున్నాడు. కాబట్టి శక్తి పెరుగుతున్న కొద్దీ ఆకారం తగ్గుతుంది. ఎంత సూక్ష్మంలో అంత శక్తి ఎక్కువ ఉంటుంది. స్థూలంలో శక్తి తక్కువ ఉంటుంది. ఉదాహరణ కావాలా అను ఆటం అండి. అటం అణువు ఏంటి మరి? పెద్ద గుండు పాడగొట్టండి. ఎక్కువ ఎక్కువ ఏమవుతుంది అంటే ఒక దర్ధామ్మ కప్పు వస్తుంది అని అనుకుంటాం. అదే అణువుని ఛేదించండి. ప్రపంచం నాశనం అవుతుంది. ఉమ్ సూక్ష్మ స్థితి సూక్ష్మత పొందుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు జీవాత్మే గొప్ప వ్యక్తి గలవాడు అనుకుంటే అందులో ఉన్నాడు వాడు. వాడు ఇంకా సూక్ష్ముడు. ఆ వ్యక్తి. అది అఖండితం. ఇలా అణుమానం అని మళ్ళీ అఖండితం. ఇవన్నీ పరస్పరము సామాన్యముగా ఆలోచిస్తే అర్థం కాని విషయం. ఏంటది అంటే ప్రపంచంలో ఉన్న దానికంటే చిన్నదిగా ఉండేది జీవాత్మ అయితే అలాంటి జీవాత్మలోకి కూడా తాను ప్రవేశిస్తాడు. అన్నిటిలో మరి ప్రయోగించాలంటే ఈ స్వామి సర్వాంతర్యామి సర్వజన అంటున్నాడు పెద్దగా ఉంటాడు కదా ఇంత పెద్దగా ఉన్న స్వామి అంత చిన్నగా అవుతున్నాడు అంటే తనను తాను ముక్కలు ముక్కలుగా నరికేసుకొని పోతున్నాడా? తనును తాను ఖండించుకొని ఒక అంశ అక్కడికి ఒక అంశ ఇక్కడికి పోతున్నాడా? అంటే అఖండితం. అతను ఖండితుడు కాదు దేనితోటి కొట్టబడడు. అతనికి వేదన కానీ ఛేదన కానీ రోదన కానీ వేదన కానీ ఏమీ లేదు. ఇలాంటి స్వామిని చూడాలంటే ఈ మూడు కావాలయ్యా. ఏం మూడు? జ్ఞానము, వైరాగ్యము, భక్తి.

ఆయన ఎప్పుడు పోయాడు మనం అన్వయం చేసుకోవాలి. అన్వయం వెనక ఇంటికే రావాలి అన్వయం. ఎందుకంటే మూడు కావాలి కాబట్టి మనస్సు ఏం చేస్తుంది వెంటనే పరమాత్మ గురించి చెప్తుంది. పరమాత్మను చూస్తుంది అంటుంది. కాబట్టి ఇంత స్వరూపం బాగా చదవాలంటే జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్త యుక్తేన చాత్మన పరిపచ్యతి ఉదాసీనం గమనించండి. పరమాత్మ ఇంత గొప్పవాడైనా ఇన్ని లక్షణాలు ఉన్నా అతని పెద్ద గొప్ప గుణం ఏమిటంటే ఉదాసీనుడు. ఏది కావాలనుకోడు, ఏది వద్దనుకోడు. అదేమి చేయడు. అన్ని నేనే చేస్తున్నాను అంటాడు. అన్ని ఆయనే చేస్తాడు. సంబంధం లేకుండా. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలస్తుహ ఇతిమాం యోభిజానాతి కర్మభిర్నసబద్యతే. సింపుల్ సూత్రం. నా స్వరూపం బాగా తెలుసుకున్నవాడు కర్మలతో బద్ధుడు కాదు. ఏంటి నా స్వరూపం? కర్మలు చేయాలని నేను కోరుకోవడం లేదు. నేను చేస్తున్న కర్మలు నాకు ఫలితాన్ని ఇవ్వవు. నమాం కర్మాన్ని లింపంతి. సుమన్నం లేదు. ఎందుకు లేదు? స్పృహ లేదు నాకు వాటి మీద. కావాలని చేస్తేనే అంటుకుంటాయండి. చేస్తే అంటుకోవు. గమనించండి. పని చేస్తే అంటుకోదు ఫలితం. కాడని చేస్తే అంటుకుంటుంది. కదా? ఎందుకంటే జైల్లో దొంగ ఉంటాడు, జైలర్ ఉంటాడు. కదా? మరి శిక్ష ఇద్దరికే ఒకరికే? వాడక్కడే ఉంటాడు, వీడిక్కడే ఉంటాడు, వాడేమో అది కావాలి, వీడికేం అవసరం లేదు. అది స్పృహ ప్రధానం. కోరిక లేకుండా ఆచరించిన ఏ కర్మ నిన్ను బంధించ జాలదు. కోరిక లేకుండా ఉండాలంటే నేను చేస్తున్న పని వలన కలిగేటువంటి ఫలితము వాస్తవంగా నాకు రావటం లేదని తెలియుటే.

అది తెలియాలంటే నేనంటే శరీరం కాదని తెలియుటే. ఆత్మకు ఏ ఫలితము అందనప్పుడు ఇవన్నీ నావి ఎలా అవుతాయి? నావి కానివి, నాకు కానివి, నాకు అంటనివి ఎలా నేను వాటిని ఆచరిస్తున్నాను. నాకు వాటికి సంబంధం ఏమున్నది? చాలు అదే జ్ఞానం. ఇదే స్వరూపం. ఇలా తీసుకున్నప్పుడు అలాంటి వాడికి ఏవి అంటవు ఉదాసీనుడు. అంటే ఈరోజు లడ్డూ దొరికింది తింటాడు. రేపు గంజి దొరికింది తింటాడు. ఎల్లుండి ఏం దొరకలేదు పడుకుంటాడు. ఆజా గారా వ్రతం చెప్పాం కదా ముందర వస్తుంది మనకు. పంచమ స్కంధంలో జడ భరత ఉపాక్ష అని వస్తుంది. పని చేయకపోయి మంచి అభ్యంగనం పోస్తారు. పోసుకుంటారు ఆయన. పొగ వేసి కస్తూరి జంతంతో పొగ వేస్తారు. పట్టుబట్టాలు కడతారు. ఆభరణాలు వేస్తారు. అన్నీ చెప్తారు మహానభవాడు శిరస్సు సూపించి పాద తాగి అన్నీ ఆభరణాలు. బ్రహ్మాండంగా షడ్ర భోజనం పెడతారు. హాయిగా తింటారు. దారా బాబు దుర్గా పోతారు పోతారు. నిలబెట్టి కాళికకు భరిస్తానని కత్తి లేపుతారు అలాగ నిలబడుతారు. అన్నం పెట్టి ఆనందించలేదు, నరుకుతున్నానంటే భయపడి భయపడి పారిపోలేదు, దుఃఖంగా పారిపోలేదు. మనం ఏం చేస్తాం ఆపద వస్తే పారిపోతాం అలాగే ఉంది. కానీ కోపం ఆయనకు వచ్చింది. దుర్గమ్మకు వచ్చింది. దుర్మార్గులారా ఇలాంటి భక్తులు భగవ భవత్తముడిని హింసిస్తారా? ఆమె వచ్చి వాళ్ళందరినీ సంహరించింది. అది ఉదాసీనత్వం అండి. అది ఎక్కడైనా చేసుకో. ఆభరణాలు ధరించుకో. నువ్వు కాదు వాడు ఇస్తే తీసుకో. తీసుకుంటే ఇవ్వు. మున లేదు. అలాంటి ఔదాసీన్యం ఉంటేనే స్థిత ప్రజ్ఞత అంటాం కదా. అందుకే పరమాత్మ ఉదాసీనం. భక్తి యుక్తేన చాత్మన పరిపచ్యతి ఉదాసీనం ప్రకృతించ కౌజసం. ఎప్పుడైతే ఇలాంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటామో అప్పుడు

ప్రకృతి వీక్ అవుతుంది, పవర్ లెస్ అవుతుంది. కదా? భగవత్ లో పరిజ్ఞానం కలగగానే ప్రకృతి వీక్. ప్రభావాన్ని కలిగించదు. అంటే మోహాన్ని కానీ, శోకాన్ని కానీ, కోపాన్ని కానీ ఎందుకంటే దాన్ని శాసించే వాడిని మనం చేతిలో పట్టుకుంటే అది మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు గేటికి ఎవడో ఉంటాడు, వాడు బెల్ చేస్తుంటాడు ఎప్పటిదాకా వాడు చూసేదాకా. వాడు వచ్చి దారా అంటే వీడు ఏమవుతాడు? వెళ్ళండి సార్ అంటారు జోజు వాడు ఉంటాడు. అలాగే పరమాత్మ మన చేతిలో ఉన్నాడు ఒక ఒకటి ఏం చేస్తాడు? ఈ ప్రకృతి హతౌ జసం అంటే స్వమాయా వ్యాపారాన్ని సంకోచింపజేస్తుంది. ప్రకృతి ప్రభావాన్ని చూపదు. అంటే జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ మూడు కలిగిన వాడికి. పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం కలిగిన వాడికి ప్రకృతి మోహమును కలిగించలేదు. ఈ మొత్తం కడుపుకొని మనం అర్థం చెప్పుకోవాలంటే చేయవలసిన పని ఏమిటండీ? అంటే అన్ని పనులు చెయ్యి కానీ. ఏ పనికి ఫలితాన్ని ఆశించకు. ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి పనులు పనుల వలన. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకో. ధ్యానించు. ఇది మోచ్ఛమండి. పరమాత్మ యొక్క కైంకర్యం చేయటం అండి. భగవత్ కైంకర్యం జీవుని యొక్క స్వరూపం, ఆత్మ స్వరూపం. ఎలాంటి ఆత్మ? ప్రకృతి పరాహతము కాని ఆత్మ. కదా దానికంటే ముందు వీడేం చేయాలి అంటే ఫలమును ఆశించకుండా పని చేయటం ప్రారంభించాలి. ఫలమును ఆశించకుండా చేసినటువంటి పనుల వలన తెలుసుకున్నటువంటి భగవత్ స్వరూపాన్ని.

సాక్షాత్ గడించుకొని నిత్య కైంకర్యం చేయటము. ఇక నాది కాదు, నాకు కాదు, నేను కాదు. పరమాత్మ చేయిస్తున్నాడు, పరమాత్మ కొరకు చేయించుకుంటున్నాడు. చేసిన పని వలన నాకు ఎలాంటి లాభము లేదు. నష్టము లేదు. నేను ఎలాంటి పని చేయటం లేదు. నాలో పరమాత్మ అంతర్భవించి అంతర్యామిగా ఉండి తన కోసం మన పనులన్నీ తాను చేయించుకుంటున్నాడు. తనకు కావలసిన వాటిని మనతో తాను చేయించుకుంటున్నాడు. మనం చేసే ప్రతి పని ఎవరి కోసం? ఆయన కోసం. కానీ ఇన్ని లక్షల కోట్ల కోట్ల అనంత కోటి బ్రహ్మాండములలో వ్యాపించి ఉండేటువంటి అనంత కోటి జీవరాయ చేసేటువంటి అనంత కోటి కైంకర్యముల యందు పరమాత్మకు కోరిక లేదు కోపం లేదు. కావాలని లేదు, వద్దని లేదు. చేస్తే ఆహా బాగా చేశావురా, లేదు చేయకుంటే ఎందుకు చేయలేదురా, లేదు. ఇది తెలుసుకొనుటే జ్ఞానము. ఇలా తెలుసుకొని పరమాత్మ కైంకర్యము చేయుటే స్వరూపము. ఇది ఆత్మ యొక్క స్వరూపము. అందుకని అతడు నాడు పరిపస్యతి ఉదాసీనం ప్రకృతించ హకౌజిస అంటే ఏమిటి? మనం అడుగుతామని ముందే స్వామి చెప్పాడు. చెప్తున్నావయ్యా బాగానే ఉంది కానీ ఇలాంటి జ్ఞానము, ఇలాంటి భక్తి, ఇలాంటి వైరాగ్యము, అలాంటి పరమాత్మ యొక్క స్వరూపము ఇంత సులభంగా తెలుస్తాయా? ప్రకృతి అడ్డు కాలేదా? అది ఊరుకుంటుందా? అంటే నన్ను ఆశ్రయించు అది నీకు అవుతుంది. ప్రకృతించ హతౌజతం నయుజ్యమానాయ నయుజ్యమానయా భక్త్యా భగవతి అఖిలాత్మనే సదృశో శివః పంథాః యోగినాం బ్రహ్మ సిద్ధయే యోగులు పరమాత్మను పొందడానికి ఉత్తమమైన సాధనం ఏమిటి అంటే భక్తి మాత్రమే.

భక్తితో సాటి వచ్చే మరొక సాధనం లేదు. నా యుజ్యమానయా భక్త్యా భగవతి అఖిలాత్మని. అతిరాత్మ అయినటువంటి అంటే సర్వాంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ యందు కూర్చోబడినటువంటి భక్తితో సదృశాస్తి శివ నాస్తి మొదలు నా చెప్పాడు. సమానమైనటువంటి పరమ మంగళకళమైన మార్గము ఇంకొకటి లేదు. దేనికి? యోగినాం బ్రహ్మ సిద్ధయే. యోగులకు పరమాత్మ ప్రాప్తి కావాలంటే ఏం కావాలి? భక్తి మాత్రమే. భక్తితో సాటి వచ్చే మరొక సాధన ఏది లేదు. ప్రసంగం అజడం పాశం ఆత్మనః కవయో విదుహు సయేవ సాధుషు కృతః మోక్ష ద్వారమపావృతం అమ్మ బాబోయ్ ఇంత చెప్పారు స్వామి మాకేమైనా అర్థమవుతుందా ఇది అర్థమైనా మేము దీన్ని ఆచరించగలమా మరి బుర్రకే కదయ్యా? మరి ఇంతటి తత్వాన్ని మాకు చెప్తే మేము ఏమి వింటాము, ఏం చేస్తాము? ఇవన్నీ మాకు వద్దు. షార్ట్ కట్. సింపుల్ మెథడ్ ఏదైనా ఉంటే చెప్పు నాయనా. వింటాం కానీ ఏమో బాబోయ్ ఏమో జీవాత్మ ఏమో పరమాత్మ ఏమో ప్రకృతి కామము. అస్సలు బురా చేయకలేదు వద్దు స్వామి. అని మనం నువ్వు వద్దు నీ పాల వద్దు ఎక్కడ పారిపోతాము అని పరమాత్మ మళ్ళీ దయ తలిచి ప్రసంగం అజరం పాశం ఆత్మనః కభయోబిదుహు. దుర్మార్గుల యందు సంబంధాన్ని పెంచుకోవటమే త్యంచబడని పాశమని పండితులు చెబుతున్నారు. నీవు జ్ఞానము, తపస్సు, యోగము ఏమీ వద్దు. మంచి వాళ్ళతో కలిసి ఉండు. అంతా వాళ్ళే చూసుకుంటారు. సత్సంగం అంటే అదే తర్వాత సత్సంగం అంటే మన సజ్జనపుతి తర్వాత నిత్య చంద్రం. ఇంకెవరు ఉన్నాయో ఒకళ్ళు సజ్జనులే. సత్సంగం ఉంటే చాలు ఇంకో వేరే అవసరం లేదు.

అంటే ఏంటి? నీవు తపస్సు, నీవు యోగం అబ్బా అబ్బా ఇవన్నీ చేస్తానా? నీకు ఆ సమస్య వద్దు. వాళ్ళతో కలిసి నువ్వు చేస్తావ్. వా సజ్జనులను ఆశ్రయించి ఉంటే ఏ శ్రమ లేకుండా మోక్షానికి పోతావ్. ఎలాగయ్యా మనం చెప్పా జ్ఞాపకం అనుకుంటాం కదా. మనం విమానం ఎక్కుతాం. పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, టికెట్ పైసలు కావాలి. మన చొక్కా మీద సీమో దోమో ఉంది, అమాంతం వెనకాల తిరుగుతుంది. దానికి పాస్పోర్ట్ లేదు, ఇది ఎవడు అడగడు దానికి పాస్పోర్ట్ వీసా లేదా టికెట్ అడగడు. ఏమన్నా లేదండి, రాదు తారా పడుకో చీమా చీమా అని పాస్పోర్ట్ కూడా ఉందా ఎట్లా వచ్చావ్ ఎవ్వరు అడగరు. రాయి వస్తుంది అది. ఏటి కారణం అంటే అది నో అని ఆచరిస్తాడు. పాస్పోర్ట్ విషయం మనం ఆచరించామంటే అయిపోయింది. మా రెత్తి వాని పక్కన ఎక్కితే హాయిగా పోతాం మనకి ఏ బాధ లేదు. అలాగే పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానము కలిగి నిరంతరం పరమాత్మను ఆరాధించేటువంటి మహానుభావులను ఆశ్రయిస్తే మనకే బాధ లేదు. వారు కాకుండా ఇతరులను ఆచరిస్తే పాశం. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయోవిదుః. ఆత్మనః అజరం పాశం. ఈ జీవాత్మకు తరగని బంధము ప్రసంగము. ఓ యందు దుష్టుల యందు అధ్యాహారం చేసుకోవాలి. దుర్జన దుర్జన సంగతే తరగని పాశము. సంగజరం పాశం ఆత్మనర్కవయోదు సయేవ సాధు సుకృతః ఇదే సంగతి ఇదే ఆసక్తి సజ్జనులు చేశారనుకోండి సవై మోక్షాయ కల్పతే అదే మోక్షాన్ని ఇస్తుంది. అంటే నీకు జ్ఞానము, యోగము, తత్వము, భక్తి, వైరాగ్యము, ఔదాసిన్యము, ఆత్మయాదాత్మ జ్ఞానము ఇవన్నీ అయ్యే పనులు. మనకెప్పుడు రావాలి ఇవన్నీ? అబ్బో నీ పాడవద్దు నువ్వు వద్దు పారిపోతాం బాబోయ్ అని మనం పారిపోవాలనుకుంటే స్వామి అరే పిచ్చివాడా ఇవన్నీ నీకెందుకురా ఉన్నవాడిని పట్టుకో సరిపోతుంది. ఇంకేమీ వద్దు. ఉన్నవాడిని పట్టుకో. ఒకటి మాత్రం చేయాలి లేని వాన్ని విడిచిపెట్టు. దుర్మార్గులను విడిచిపెట్టు సజ్జనులను పట్టుకో. హాయిగా కష్టం లేకుండా మోత్సం వస్తుంది అంటే పిత్రాతితం అండి.

తండ్రి సముద్రం ఉంటే వీడికి ఏ బాధ లేదు కదా డబ్బు పుష్కరంగా రాయకట్టు ఊరుకుంటాడు. మనం సంపాదించాలంటే బాధ లేదు. మరి మనమే కష్టపడి మనమే తపస్సు చేసి మనమే యోగము చేసి మనమే జ్ఞానం సంపాదించి మనకే వైరాగ్యం కలిగి మనకెప్పుడు తెలవాలి పరమ భక్తి మనకు కలుగుతుందా? ఏ ఏం చేద్దాం మరి ఏం చేద్దాం ఓ భక్తుడిని పట్టుకుందాం. కుక్కతో కాబట్టి గోదావరి ఇది అని చెప్పి కదా నాకు ఏ బాధ వద్దు అది పోదు అది మునుగుతాయి వాడు మునుగుతాడు. దున్మాగుని పట్టుకుంటే కుక్క మునుగుతుంది వాడు మునుగుతాడు. సన్మాగుని పట్టుకుంటే పగవలాగా హాయిగా తేలుస్తాడు. సజ్జనుల యొక్క సంగతి చేయి మోక్షం వస్తుంది. దుర్జన సంగతితో ఉంటే నరకం వస్తుంది. ప్రసంగం అజరం పాశం ఆత్మన కవయో విదుహు సయేవ సాధుసు కృతః మోక్ష ద్వారమపావృతం చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. సాధుచు కృతః సజ్జనులయందు ఆసక్తి కనబరిస్తే మీకు మోచ్ఛ ద్వారం తెరువబడుతుంది అపావృతం ఓపెన్ అన్నమాట. అది బెటర్ డైరెక్ట్ గా వెళ్లొచ్చు. కానీ గేర్ అడిగి పెట్టి ఎవరు నువ్వు ఏం పాస్ పోర్టు వీసా ఉందా ఏదో గేర్ పాస్ అంటాం కదా అది చూపెట్టు ఏమీ లేదు. ద్వారా తెరిచి ఉంటాయి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మోచ్ఛ ద్వారమపావృతం తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధు భూషణాః అయ్యా చెప్పేది బానే ఉంది. దుర్జనులను ఆచరిస్తే నరకము సంసారము, సజ్జనులను ఆచరిస్తే మోక్షము. సింపుల్ బాగుంది. మరి సజ్జనులు అంటే ఎవరు? ఎట్లా గుర్తుపోతాయ్? మగము ఎలా రాస్తుంటుంది? అందరూ ఒక జగ ఉంటారు ఉప్పు కప్పు రంబు ఒక బోలి జగ ఉంది. మరి ఏం చేయాలి అమ్మ అని మళ్ళీ నా సందేహం వస్తుందని ఎవరయ్యా సాధువులు ఉంటే వారి లక్షణాన్ని చెప్తున్నారు. అయిందా? సాధు లక్షణాన్ని రేపు చెప్పుకున్నాం. మళ్ళీ ఇందులో వచ్చామనుకోండి ఇంకో పావుగంట అలా గంట చెప్పాలి. ఈ మూడు ఐదారు అధ్యాయాలు చాలా టైం తీసుకుంటాయి. చాలా డీప్ లోతుగా వెళ్తాం. విన్న దాంట్లో సహస్రాంశం గుర్తున్నా మనస్సు రాయి ఉంటుంది. మొత్తం ఎలా గుర్తుండదు. మీకేం కాదు చెప్పిన మాకు కూడా గుర్తు ఉంది. మళ్ళీ లేకపోతే ఏం చెప్పావో ఆ పుస్తకం ముందర ఉంటేనే విషయం వచ్చేస్తుంది. మా గురించి ఎట్లా కంపేర్ చేసుకో.

అది కోసం సహస్రావజం చూస్తున్నా కానీ పరమాత్మ కృపకు మనం పాత్రులం ఉన్నాం. స్వర్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. आत्मद गुरुभ्यो नमः

Sharanam prapadye maataa pitaa yuvatayat tanayaa vibhuuti sarvam yadeva niyamena madanvayaanam aadyasyana kulapatenu kulaabhiraamam shriimattadangi yugalam pranamaabhimuurdhnaa - [Opening invocation to the Guru lineage and Acharyas.]

Putreeti tanmayatayaa taravo abhineduh tam sarva bhuuta hridayam munim aanatosmi. Shri Suta Brahmanaya namah. Kanyabharani sanjatam vaadhuula kulabhuushanam shri Rangaarya guru putram shathagopavaham bhaje. Asmad gurubhyo namah. Dear devotees, Devabhuti approached her son Kapila Maharshi and began to speak...

What is the reason? 'Asad indriya tarpana' - this is the fundamental cause. From the moment a person is born until he dies - what does he keep doing? He keeps trying to satisfy his senses. Think about it. Whatever work one does, wherever one goes - it is all an attempt to gratify the senses...

Even educated people - not just the uneducated. Even those who know the scriptures make mistakes. Sitting down to perform Sandhyavandana, they spread a small darbha mat. A bit here, a bit there - it falls on the wrong side. What do they do? They push it with their foot to straighten it. Whether they know the rule or not...

If that object was untouched, in the end he found some bran. If he steals bran, that is 108 sins - but chanting Gayatri mantra removes that sin. What a strange affair - he tied up a bundle of stolen bran and came home with it. The father watched the whole time. Even for stealing bran, the father does not ask. The elder child - what...

After digestion, the suffering comes. When medicine is being taken, it is bitter. When work is being done, joy arises. 'Etre daggaree vishami va parinama amritopamam tat sukham saattvikam proktam' - 'aatmabuddhi prasaadayam' - the Gitacharya's words: how is it? In the beginning it is like poison, but in result and outcome it is nectar - such is Sattvika happiness.

After so many births, after such a long time, I have found a fine eye - a 'netram' (eye). 'Netram jnaanamiti proktam' - eye means jnana itself. Meaning: there is a good eye and a bad eye? A good eye is one that shows what should be seen. A bad eye is one that shows what should not be seen...

There are countless crores of Brahmandas (cosmic egg-universes) - and in all these universes, who is called Ishvara, who is called Bhagavan, who is the Adi Purusha? 'Pumsam aadya' - as we say 'Sahasra shiirsha purushah' - who is that Adi Purusha? It is You alone. You are Bhagavan, You are Ishvara. Why these words?

One who can know all things, and secondly, Sarva-shakta - one who can do all things. Meaning: having the ability to know our sufferings, our griefs, our distresses, and the capacity to relieve them - only one who has both of these is Ishvara. 'Prabhuh' means He who governs - knowing wherever there are deficiencies...

How contradictory this is - think about it! We say there is consciousness in us. But the moon and the sun - those are just balls, they are inert, what can they do? - this is what we say. This is 'asad-indriya-tarpana' - this is exactly it. It shows us reality in a reversed way. What does Prakriti do to us? It gives us inverted knowledge...

He ranked second among the grammar scholars of all India. People came from far away to him to learn grammar and then left. But he was supremely Sattvic - a great unassuming person - he lived until the time of the Mughals. Someone would come: 'Shastriji, I wrote these two poems, could you review them?'

Once we bring them to mind, our calm mind becomes purified and remains tranquil. That is why - in this text there is complete yoga, there is jnana, there is Sankhya - but if we were to explain all of those in their full scriptural detail it would take very long and we would not complete everything - so we will not go into all of it. But...

Meaning: demanding and commanding. He too is like that. A son should ask his father as a matter of right. A father should speak to his son as a matter of right. A disciple to his guru. 'O Lord, You are here to nourish with the food of knowledge; I am here to hear it - please speak.' Similarly, approach the Lord without ahankara and mamakara...

'Vivarji' - not quite - but in his mind: 'this fellow is polluting our lineage.' That is the inner feeling. 'Ayam naalaaya tiirtha' - how much joy is expressed in that one word - elaborating on that feeling would be wonderful! In that way, these great ones are the axe of the Lord for the great tree of samsara...

Oh, you must eat Gosai at four o'clock. All the swamis come in context - one must experience that joy, experience that bliss. Everything was three and a half. What do these children know - we also were something, doing work at the back. What do we know? We don't know - we can't do anything - without three and a half we were woken up - 'what is this matter?' - sitting...

Had they offered it to them from the beginning, that would have been fine. But where did the vision go? No thought of offering something first to the Lord. 'I ate first and had a good meal.' That nature is being clearly described here. In this: 'saddharma vidhaam' - knowing true dharma is one thing. Knowing noble dharma - 'uttama...'

That good is not external - it speaks of the kama and krodha within others. Even Vyasa says so. A beggar comes - 'Give to the one who comes begging - that is dharma, fill their stomach.' But he does not give whatever is asked. Actually the beggar does not ask for specific things - he eats whatever is given. Is hunger a desire? What do you have? But...

'Evvanichche chirunuvvu' - even a slight smile from him - that comes with just a little. That slight smile - just the lips parting or not quite parting. 'How beautifully you asked, mother!' - a small budding smile, what we call a 'molaka navvu,' to indicate appreciation for the questioner. With such a budding smile adorning his face...

What meaning? No happiness, no sorrow - 'vaishayikamulu' - worldly pleasures and worldly pains. 'Duhkham' means what? As we discussed - gratification of the senses. 'Duhkham' means what? Dissatisfaction of the senses. These do not exist for a jnani. Whether hunger, or thirst, or anything else...

One must note: one - 'sukhaabhilasha' (desire for happiness), second - 'duhkhaabhilasha' (desire for sorrow). Yes, that too exists, they say. 'I should be well, and the other person should suffer.' He desires sorrow for another, desires happiness for himself. Both - his own happiness and the other's suffering - he desires. This does not exist in a jnani. The jnana-yoga...

Meaning: 'dharmam charasatyam' - we must follow dharma and truth. Dharma means - what has been prescribed must be followed. Whatever the Veda and scriptures have not prescribed becomes 'avihita' (unordained). Similarly, whatever they have not prohibited becomes 'anishiddha' (not forbidden). The third is 'nishiddha' (prohibited). Almost...

What kind of food leads to bodily purity? 'Jaati aashraya nimitta adushttaat annaat kaaya shuddhi' - a principle, nothing new. 'Jaati aashraya nimitta adushttaat' - food has three kinds of defects. One: 'jnati dushta' (defiled by association of lineage), two: 'aashraya dushta' (defiled by container or source), three: 'nimitta dushta' (defiled by cause). For example, onions, meat...

Father said: 'Son, there are no problems, no complications, no issues - do it and finish.' He took the matter and went. He took it - went - and it was noon. 'Oh, it's noon! Let's rest a while - the midday sun is beating down hard - go to that tree...'

Now another principle is being stated: 'chetas kalvasya bandhaaya muktayecha aatmano matam. Moksha raavalanaa naraka raavalanaa eyidayyaa kaaranaamu antae mana eva manushyaanaam kaarananam bandha mokshayoh' - as we know: whether hell comes or liberation comes - what is the cause? The mind itself. For liberation too - he says: 'cheta chalvasya bandha...'

'Aham mama abhimaanottaih kaama lobhaadibhih malaih viitam yadaa mana shuddham aduhkham asukham samam' - little by little - as the scripture gradually goes deeper - from the start what should be said? One must think of this as nothing. 'Oh, we can't understand this!' - if that attitude is there, one will not listen. The Lord needs - see how much is needed...

Second: taking what is not mine as mine. Taking the body to be 'I.' Taking what belongs to the body as 'mine.' If the Atman is not the body, then the wife who came for the body's sake, the sons born from the body - how can they be 'mine'? Who am I? 'Oh, I am not the body, I am the Atman...'

Meaning: 'na prahrushyet priyam praapya nodvijet praapya cha apriyam' - the Gitacharya says. When a pleasant event occurs, he does not become overjoyed. When a painful event occurs, he does not become distressed. That sorrow, that joy - these two he does not have. For him, neither grief nor happiness. These two - being 'sama' (equal) means their absence...

As punishment appropriate to the mistake made through pride, this body was given. For the Atman to become purified again - what must go? The body must go. And if we think the body is 'us' - did it come because we willed it? Will it go if we command it? He who gave it will remove it. Waiting until He removes it - that is the right approach...

Ahankara and mamakara arise, and from them come desire, greed, and the rest. The mind became impure. Now what happens? To a purified mind, jnana (knowledge) and vairagya (detachment) - these two become available. What is jnana? What is vairagya? What do we call jnana? 'Prakriti vivikta aatma...' - knowing the Atman as distinct from Prakriti...

That is why the Lord says: 'All those who take very good care of their bodies are My devotees.' What do they desire? Not the body - but the one dwelling within it. 'For the upper level to be good, the foundation (health) must be good,' says the devotee. Whose is this jnana? For 'I to be well' - who is 'I'? Within this - the Atman...

'Atti brahmeeti chet uveda santam enam tato yua asad brahme chet asat eva sa bhavati' - so grasping that carefully - jnana. When one who knows the Atman as distinct from Prakriti - one who knows that the Atman exists - what immediately melts away? Vairagya. For 'what is not me' - I have been toiling all this time for what is not me...

The Lord says it very clearly. We too must think about and understand this carefully. 'What is the connection between vairagya and bhakti?' you may ask. What is vairagya? The absence of desire. Where? In Prakriti - of the three that exist: chit (sentient), achit (insentient), Ishvara. In the achit (insentient)...

One who possesses jnana, vairagya, and bhakti - all three - can realize the Lord directly. One who has knowledge of the Lord's true nature. What kind of person is the Lord? 'Aatmaanam' - He is the Atman of this Jivatma. He too is entirely 'kevala' - unrelated to anything - to Prakriti or Purusha...

He never thinks 'mine.' We always think that way. Yet neither hell comes to Him nor does it come to us - why should it come to Him? So now: 'prakriteh param' - the Lord transcends Prakriti. Also 'svayamjyotih' - ever self-luminous, entirely unrelated. With all beings...

How much is He? 'Agra kesha dhuuma sahasraamsah' it says. Meaning: a cow - a cow's tail has hair at its tip. Take that tip - take one-thousandth of that hair. That small - yet He plays all these games? And being that tiny, He is present within that? What...

We must understand when He departed. The anvaya (application) must come back to one's own home. Because three things are needed - the mind immediately speaks of the Lord. It says 'I see the Lord.' Therefore to properly read this svarupa (nature), 'jnaana vairaagya yuktena bhakta ya...'

To understand that - one must know that 'I am not the body.' When no result accrues to the Atman - how can all these be mine? What is not mine, what is not for me, what does not touch me - how am I practicing those things? What relationship do I have with them? That is enough - that is jnana. That is the svarupa itself. When understood thus...

Prakriti becomes weak, powerless. When knowledge of the Lord arises, Prakriti becomes weak. It cannot exert its influence - cannot cause delusion, grief, or anger. Why? Because we hold in our hands the one who governs it. Now the gate...

Having directly attained this - performing eternal service (nitya kainkarya). 'This is no longer mine, not for me, not I.' The Lord causes it to be done; the Lord has it done for Himself. No benefit accrues to me from what was done, no loss either. I am not actually doing any work. The Lord, dwelling within me as the Antaryami...

There is no other sadhana (means) comparable to bhakti. 'Na yujyamaanayaa bhaktyaa bhagavati akhilaatmani' - bhakti directed toward the Lord who is the Atma of all, who dwells as the inner self of all - 'sadritshaasti shiva naasti' - there is no other auspicious path equal to this, he declared. No path equals it...

Meaning what? 'You must do austerities, you must do yoga - oh! Can I do all this?' No problem for you. You will do it along with them. By associating with the saintly (sat-jana), you will attain moksha without effort. How? As we explained - we board an airplane. Passport, ticket - all of that...

If the father has an ocean of wealth, the child has no trouble at all. Money flows abundantly. For us to earn, there is suffering. But if we must ourselves undergo austerity, ourselves practice yoga, ourselves gain jnana, ourselves cultivate vairagya - when will we finally gain supreme bhakti? What...

For that - seeing thousands of deficiencies - but we are worthy of the Lord's grace. 'Svarti prajaabhya paripaalayantaam nyaayena maargena mahiim mahiishaah gobrahmanebhyah shubham astu nityam lokaa samastah sukhino bhavantu.' Asmad gurubhyo namah. [Closing benediction: may all the worlds be happy.]