విశ్వ భూగోళం: గంగ మరియు దివ్య లోకాలు

Cosmic Geography: Ganga and the Celestial Regions

bhagavatam Kandadai Ramanujacharya

పంచమ స్కంధంలో విశ్వ భూగోళం వర్ణించబడింది. విష్ణువు పాద నఖం బ్రహ్మాండ ఆవరణాన్ని పిండి దివ్య లోకాలకు గంగ ప్రవహించింది - వేల యుగాల తర్వాత భూమికి చేరింది. ప్రతి విశ్వ ప్రాంతంలోని నదులు, వాటి పవిత్రీకరణ గుణాలు భౌగోళిక ఖచ్చితత్వంతో వివరించబడ్డాయి.

The cosmic geography of the Fifth Canto is described - the descent of the Ganga from Vishnu's toe piercing the brahmanda covering, flowing to the celestial regions and eventually reaching earth. The Ganga's arrival on earth required thousands of yugas - "yuga sahasra upalakshanena." The course of the great rivers of each cosmic region, including the Bhuloka rivers with their purifying properties, is narrated with geographical precision.

← Prev Next →
Cosmic Geography: Ganga and the Celestial Regions Kandadai Ramanujacharya bhagavatam

పుల్లవత్ పుత్రాక్ష శ్రీమోత సగిలోం యారోనాం శిరోదస్త్రం కృష్ణం వందే జగద్గురుం శిలారక సయ్యుక్తం పూర్ణ చంద్ర నివాననం విరగత్ కుండలహరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదస్త్కం పునమారాభిరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం శోభితం బలిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేశ సంయుక్తం పీతాంబర శోభితం అవాత్వ తులతి గంధం కృష్ణం వందే జగత్ గురుం గోపికానాం కుజత్వం కుంకుమాం కిత వక్షసం శ్రీనికేతం మహేష్ వాసం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ స్వటేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణీన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం శిక్షే పౌత్స్మ జన్మసం పరాజనాత్మజం వందే సుఖతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావః పుత్రేటి తన్మయతయా తదవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః రాలేదా రత్నమాచార శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆ అదేంది ఇప్పుడు అడుగుతున్నావ్ రాలేదా రాలేదా శ్రీనివాస్ గారు వతి పృథివి అందులో జంబూద్వీపం. ఆ జంబూద్వీపంలో కూడా నవ వర్షములు తొమ్మిది వర్షములు. అందులో మనది ఇలావృత వర్షం. అందులోని ఒక ఖండంగా మనం చెప్పుకునేటువంటి భలత ఖండం. ఆ భాగంలో ఉండేటువంటి నాలుగు ప్రధాన పర్వతములు. మళ్ళీ ఒక్కొక్క పర్వతం యొక్క మర్యాద పర్వతములు.

తత సిద్ధానమైనటువంటి నదులు ఆ వ్యవహారం వారి విస్తీర్ణం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ వర్షంలో తుదీయమానేన పురః అష్టా ఉపవృప్తాః అని చెప్పుకున్నాం. తత్ర భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణో విక్రమతః ఇప్పుడు మనం సీత అలకనంద, భద్ర, చక్షువు అని నాలుగు నదులు ఉన్నాయి. ఈ నాలుగు నదులు మూలము పరమాత్మ యొక్క పాద అంగుష్ట నుంచి పుట్టినటువంటి గంగా నది అంటాం. దాన్ని చెప్తున్నాడు మొదలు ఇందులో భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య అతను యజ్ఞలింగః అంటే స్వామి అంటే ఎవరు పరమాత్మ అంటే యజ్ఞోవై విష్ణుహు. కదా యజ్ఞ ఏవ పరమాత్మే యజ్ఞం కాబట్టి అతను యజ్ఞ లింగుడు పరమాత్మను గుర్తించేది యజ్ఞంతోటే. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా అని చెప్పుకున్న ప్రారంభంలో యజ్ఞేన యజ్ఞం పరమాత్మను ఆరాధించడానికి. కావలసిన ద్రవ్యములు పరమాత్మ నుండే లభిస్తాయి. కదా? సకల ప్రపంచము వచ్చింది ఎక్కడి నుంచి? పరమాత్మ అవయవములండి. అలాగే ఆరాధన ద్రవ్యములు అక్కడి నుంచే వచ్చింది. ఆయన నుండి వస్తువులు తీసుకొని ఆయనకు అర్పించాం. అంటే అర్థం ఏమిటి? ఆయనతో ఆయన్ని పూజించాం అన్నమాట. యజ్ఞేన యజ్ఞం అయజింత యజ్ఞముతో యజ్ఞాన్ని ఆరధించాం. పరమాత్మ చేత పరమాత్మ ఆరధిస్తున్నాడు. అందుకే స్వామికి పేరు యజ్ఞలింగః అని అంటారు. అలాంటి స్వామి విష్ణో విక్రమతః ఈ మహానుభావుడు త్రివిక్రమావతారంలో వామపాద అంగుష్ట నఖ నిర్భిన్న ఊర్ధ్వ అండ గతా వివరేణ. తన యొక్క ఇడమ కాలు వామ పదాన్ని ద్విలోకాన్ని పై భాగాన్ని కొలవడానికి పంపించాడు. అలా పంపించినందువల్ల ఆ ఇడమ కాలు యొక్క అంగుష్టము బొటనవేలు. దాని నఖము గోరు దాని చివర అది తగిలి బ్రహ్మాండ కఠాహం కాస్త పగిలిపోయింది పైకప్పు. తగిలి ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుండి జడం ఆయుర్భవించింది. అదే మనకు ఆకాయ గంగ స్వర్ణతుని ఇంకోటి విష్ణుపది దానికి ఏం పేరు గంగకు విష్ణుపది అని పేరు అంటే పరమాత్మ పాదాంగుచ నశం వల్ల నిర్భిన్నమైనటువంటి బ్రహ్మాండ కఠా వివరణంతో అంతఃప్రవి చెప్తున్నాడు చూడండి.

వామపాద అంగుష్ట నఖ నిర్భిన్న ఊర్ధ్వ అండ కటాహ వివరేణ అంతఃప్రవిష్టాయ బాహ్య జలధార ఆ జలధార న్యాయంగా బాహ్యం బయటనే ఉండేది లోపలికి ప్రవేశించింది స్వామి పాదంలో దీనివల్ల లోపలికి ప్రవేశించి కచ్చరణ పంకజ అవనీజనారుణ కింజరక ఉపరంజితా శరజగద అగమలాపః ఉత్పస్పర్శ ఉపస్పర్శన అమల ఈ పరమాత్మ యొక్క పాదపద్మమును ఆజరమే కడిగింది. నీళ్లు అంటే ఏంటి అని ఒక అమ్మ అంటే మన వాటలో చెప్పుకోవాలంటే తాను కావక నీళ్లు తానే తీసుకుని ఉండాలన్నమాట. మనం ఎక్కడి నుంచి పోస్తాం నీళ్లు లేవు మన దగ్గర ఏమున్నాయి. ఆయన పని చేస్తున్నాను చేయాలంటే జనం లేవు. మీకు ఆయనే ఇచ్చాడు. నేను ఇక్కడికి ఇస్తాను బట్ట ఈ నీళ్ళు తీసుకొని ఆ కళీ కడగండిరా. ఆయన పని దాన్ని ఆయన తెచ్చుకోవాలి మరి ఇంక ఇప్పుడిప్పుడే అనంగానే యజ్ఞం యజ్ఞం వేయంత లేవా అని. కాబట్టి పాద ప్రక్షాఠన జనం కూడా స్వామి ఏర్పాటు చేసుకొని ఈ కడగండిరా అన్నాడు. అద్ద దాంతోటి తచ్చరణ పంకేయ అవనీజన అరుణ కింజలిక ఉపరంజిత పరమాత్మ యొక్క పాద పద్మములను కడుగుట వలన పాద పద్మముల అరుణిమ ఎరదనము ఆ గంగా జలంలో ప్రతిపజించింది. అంటే నీరు మొత్తం కూడా కొంచెం కొంచెం ఎరుపు రంగు వచ్చేసింది అన్నమాట. అరుణిమ ఎలా అంటే అది కింజలకు ఉపరంజితం. పద్మము యొక్క మధ్యన పుప్పొడి ఉంటుందే పుప్పొడి కుంగు కుంగు అంటా చూడండి. కుంగు పువ్వు రంగు అదే కదా. అదంటే కింజరకమే ఇది పువ్వులే మధ్యన భాగం ఉండేటువంటిది. ఆ పుప్పొడి అంటాం. ఆ పుప్పొడి లాగా కొంచెగా ఎర్రబారినటువంటి అఖిల జగదగమల అపహర ఉపస్పరిశన అమల. సకల జగత్తు యొక్క పాపమును తొలగించదగిన తొలగించగలిగిన స్పర్శ కగటం వల్ల అమల ఈ నది చాలా పవిత్రమైనది. ఎందుకంటే పరమాత్మ పాదమును కడిగింది కాబట్టి. అలా జనం ఎక్కడికి వచ్చినా కానీ అందరి పాప అనేది ప్రక్షాళన చేస్తుంది. అలాంటిదై అమల సాక్షాత్ భగవత్పది అనుపరక్షితవచోపిహి దాన్ని ఆ నదిని ఏమంటారు భగవత్పది అంటే పరమాత్మ పాదము నుండి ఏర్పడినది అని. ఆ తప్ప ఇంకో బేస్ నాకు లేదు కదా వచోభిహి అవిధీయమాన అతి మహతాకారేన బ్రహ్మాండ కటాహం నుంచి రావాలి కాబట్టి.

మరి కైతికి ఎందుకు రావాలంటే ఎన్నాడు పడుతుంది మరి? చాలా కాలం పడాలి. ఎంతో కాలానికి యుగ సహస్ర ఉపలక్షణేన కొన్ని వెయ్యి యుగాలు గడిచిన తరువాత దివో మూర్ధరి అవతతారా ద్యుభాగానికి వచ్చేసింది. బ్రహ్మాన్న గటా హనిజ ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది కదా. కానీ కొన్ని వేల యుగాల తర్వాత అది మనకు జౌ అంటున్నాం కదా ఆ ద్విభాగానికి వచ్చేసింది. అవతరించి దాన్ని ఏమంటారు యత్ తత్ విష్ణు పదమాహుహు దానికే పేరు. విష్ణు పదము అంటారు జ్యోహు అంటే ఏం పేరు? వియద్ విష్ణు పదం వాపి పుంశ్యాజాభిహాయసి కదా దానికి ఆ జ్యోహు ఆకాశానికి పేరు విష్ణు పదము అంటే. ప్రకృతి నుంచి వచ్చిన మహత్తత్వము, మహత్తత్వము నుంచి వచ్చిన అహంకారము, అహంకారంలోని తామస అహంకారం వల్ల పుట్టిన పంచభూతాలు, అందులో ఒకటి ఆకాశం. కదా అయినప్పుడు ఈ బ్రహ్మాండ కఠానం ఎక్కడ ఉన్నట్టు లెక్క మరి? ప్రకృతి ప్రారంభంలో ఉండాలి ఒరిజినల్ అన్నమాట. కానీ ఆ ప్రకృతి నుంచి ఈ అహంకారం ఆకాశం మొదలవ్వడానికి టైం చాలా పడుతుంది. అక్కడ వేరే ఆకాశం ఎక్కడ వేరే వ్యవహారం అక్కడ ఏం దొరకదు ఇప్పుడు. కేవలం అవ్యక్తం అంటాం ప్రధానం అంటాం. కాబట్టి అక్కడి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మాన్ కటాహాన్ని భేదించుకొని వచ్చినటువంటి జలము. పంచభూతాలు వాడైనటువంటి ఆకాశం భాగానికి చేరటానికి యుగ సహస్ర కాలం పట్టింది. కొన్ని వేల యుగాలు పట్టింది. అంటే మనం ఒకసారి మనం మనకు తెలిసినా మనం అనుకుంటున్నా ప్రకృతి ఎన్నో భాగము అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటుంది ఏమిటి? మనం చూస్తున్నది ఏమిటి? అసలు దానికంటే ముందు ఎక్కడ ఉంది? మరి దాని దృష్టిలో పెట్టుకొని విశ్వరూపం అంటే ఎలా ఉంటుంది? ఒక ఈ ఆకాశాన్ని మనం చూసి ఆహా ఓహో అంటుంటే... ఇది మహత్తత్వము అహంకారంలోని మూడో భాగంలోని మోజి భాగం ఆకాశం అండి. మహత్తత్వం మూడు రకాలు సాత్వికం, రాజసం, తామసం. తామస అహంకారం ఐదు రకాలు. అందులో ఒకటి ఆకాశం. కానీ మరి ఆ అహంకార తత్వం, మహత్తత్వం, ప్రకృతి తత్వం ఉండేటువంటి బ్రహ్మాండ కటానం ఆ పై నుంచి వస్తున్నది గంగ. ఇక్కడికి వచ్చేసరికి అలా కొన్ని వెయ్యిల యుగాలు గడిచి అప్పుడెప్పుడో ఆ కథ నొచ్చేరింది.

అప్పటినుంచి మనకు తెలుసు దాన్ని నాగాజ గారు అంటున్నారు. మాకు తెలిసింది ఇప్పటినుంచి. అంతకుముందు ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఎలా ప్రయాణం చేస్తున్నదో మనకు అది దొరకదు. అందుకే విష్ణు పదం అహు యత్రహ వావా వీరవ్రతః ఉత్తానపా ఇక్కడ ఉన్నాడు బాబు. ధృవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ ఆకాశం మనం అంటాం కదా దాన్ని ఏమంటాం శింసుమారం అంటాం. మనకు అది కూడా వస్తుంది. శింసుమార చక్రం అంటాం. అది ఆకాశం యొక్క చివరి హద్దులో అది దాటితే మళ్ళీ ఇక బ్రహ్మ కళహానికి పోతాం మనం. కాబట్టి ఈ శింసుమార చక్రం అంటాం. శింసుమారం అంటే న్యాయంగా మొసలి ఆకారంలో ఉంటుంది. మొసలి లాగే. తోకను తోక ఉంటుంది కదా ఇలా తోక వైపు తల పెట్టుకొని ఇలా పడుకొని ఆ తల ఇలా పెట్టు ఇలా చూస్తుంటుంది అన్నమాట. దాని ఆకారం అంటే మనం గుండ్రగా గుండ్రగా భూమి గుండ్రగా గుండ్రగా ఉంటే ఒక భూమే కాదు మొత్తం బ్రహ్మాండమే గుండ్రగా ఉంటుంది. కానీ ఆ తోక భాగం కొస ఉంటుంది, మళ్ళీ తిరిగి తిరిగి ఆ తోక దగ్గరికి తల వెళ్తుంది. దాన్ని సింసుమారమ్మ అంటాం, ముసలి ఆకారంలో ఉంటుంది. దానిలోనే ఈ బ్రహ్మాండం మొత్తం బ్రహ్మాండం అంతా ఉంది. ఇవన్నీ. ఆ ప్రాణలో కారు నక్షత్రాలు అందులో మనకు ఆ భాగం వస్తుంది. ఆ సుసుమారం గురించి మనం ఒకసారి తెలుసుకుంటే మన అల్పీయత ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. సరే నువ్వు కూడా పెద్దగానే ఉంటుందో ఎందులో పనికినాము అన్నమాట ఎక్కడ పనికినాము ఎందులో ఏ భాగంలోనో ఎందుకంటే ఈవిడ చెప్పుకునేటువంటి ఆ పరమాత్మ విష్ణువు ఉండేటువంటి మనం చెప్పుకున్న ప్రగతిలో విష్ణు లోకమే ఆమె యొక్క శిరస్సులో ఉంటుంది. శిరోభాగంలో. కాబట్టి మరి ఈ తోక భాగంలో చొక్కుకొని తోక భాగం ఒక ఆ పక్క నక్షత్రాలు, రాశులు, గ్రహాలు అన్నీ సుంసుమారం చుట్టే ఉంటాయి. అదే నా కథలో చెప్తాడు బ్రహ్మాండ పురాణంలో ఒక్కసారి ఆ సుంసుమారం. తన ఒళ్ళును కాస్త మరీ ఒకే జీరు పట్టుకోలేక కొంచెం ఇటు ఇట్లా జరుపుకుంటుందట. అది ప్రళయం. అది మహా ప్రళయం అంటాడు. మొత్తం ఇలా మరుగుంటుంది కదా ఆ తలను కొంచెం అలా అంటుంది. ఏదో నరాలు పడతాది కదా కొంచెం ఇట్లా అంటున్నాం అని. కడే వచ్చేసింది. ఈ లోకాల భోజనం 14 లోకాలు అనంత బృహ్మాండాలు స్వాహా. ఇది తెలియకనే మనం ఓ మేము సైంటిస్టులు మేము ఏమో కనిపెడుతున్నాం. ఏం కనిపెడుతున్నాం వాడు అక్కడ ముందే కనిపెడతాడు. ప్రయోగించిన రాకెట్లో స్పత్రికలో అది చక్కగా పేలితే ఇప్పుడు మన గలుగుతాడు. ఆ స్విచ్ ఆపేస్తే ఏం పని చేయడు. మరి దిక్కేంటి ఏం చేద్దాం బా? అందుకోసం అలాంటి దాన్ని ఇక్కడ వీరవ్రతః ఉత్తానపాదిహి ఎవరాయన ధ్రువుడు. ఉత్తానపాది అనే కుమారుడు ధ్రువుడు. ఇతను పరమ భాగవతః అస్మత్కుల దేవత.

దేవతా చరణారవింద ఉదకమితి ఈ జలము మా పొజోద అయినటువంటి పరమాత్మ యొక్క పాదోదకము అన్న భావనతోటి యాం అనుసవనం ఉత్కృష్య ఉత్కృష్యమాన భగవత్ భక్తి యోగేన ప్రతిక్షణము ఆకర్షించబడేటువంటి పరమాత్మ యొక్క భక్తి యోగం తోటి దృఢంగా విద్యమాన అంతర్హృదయః అంటే గంగాజలం పడితే శరీరం తడుస్తుంది. మనసు తడవకుండా శరీరం తడిస్తే లాభం లేదు. కాబట్టి పరమాత్మ భక్తితో హృదయం తడిసి జనంత శరీరం తడిసిందట. ఆ భావాన్ని చూడండి. అందుకే వ్యాసః నారాయణ చెప్పాలి. ప్రతి రాజుకున్న విషయాన్ని సమగ్రంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి. అంటే మనస్సులో మురికి పెట్టుకొని ఎన్ని గంగలో మునిగినా పరిశుద్ధి కాము. అందుకే పరమాత్మ యందు ఉండేటువంటి భక్తి రసంతో హృదయం తడిచింది. ఈ జలంతో శరీరం తడిచింది. కాయేన వాచా మనసా త్రికరణ శుద్ధి ఏర్పడింది ఇది అర్థం అన్నమాట. అంతర్ హృదయః అంతర్ హృదయః ఔత్కంఠి వివచ ఆమీరిత లోచన యుగళ కుడ్మల విగళిత మహా బాష్ప కలయ అవివిధ్యమాన రోమ పులక ఆకుల అధునాపి పరమాదరేన శిరసా విభర్తి. కేవలం ఈ జలముతోనే కాకుండా ఔత్కంఠ్య వివశ ఆమీరిత లోచన యుగల కుడ్మల విగలిత అంటున్నారు. ఉత్సాహం తోటి ఉత్సుకతతో కుతూహలం అంట. పరమాత్మ జలమును శరదా ధరించేటువంటి భాగ్యం కలుగుతున్నదనేటువంటి ఆ ఉత్కంఠ్యంతో కుతూహలంతోటి తన మనస్సు పర్వతమై కన్నులు మూసుకొని ఆ నీ మూసుకున్నటువంటి కన్నుల నుండి ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉన్నాయి జలం. అలా విగడిత అమల బాష్ప కలయ అభివ్యజ్యమాన రోమ పులక కులకః తట్టి నుండి ఆనంద బాస్పాలు, శరీరం అంతా పులకింతలు. అంటే రోమములు నిక్కబడుచుకుంటాయి. ఈ రోమము ఈ పులకింతల చేత. ఆనంద పాతముల చేత పరమాత్మ యందు అతనికి ఉన్నటువంటి భక్తి పారవశ్యం తెలియబడుతూ అభివేద్యమానం సూచించబడుతూ ఉన్నది అలా పులకః

అధునాతి పరమాదరేణ శిరసాభిభర్తి ఈనాటికి ఆ గంగాజలాన్ని ధ్రువుడు తన శిరస్సులో ఇప్పటికీ రోజు ధరిస్తూనే ఉన్నాడు అంటే అక్కడి నుంచి దారుతుంది మరి బ్రహ్మాండ గటాహం అక్కడి నుంచి అంతరిక్షం అక్కడి నుంచి ధ్రువ మండలం అన్నమాట. తతః సప్పరుషయః వీరి తరువాత సప్పరుషులు తత్ప్రభావ అభిజ్ఞః పరమాత్మ భావం బాగా తెలిసిన వారు కాబట్టి యామ్నను తపస ఆత్యంతితి సిద్ధి ఏతావతి మేము ఆచరించేటువంటి తపస్సుకు అసలైన సిద్ధి ఇదే. అనుకొని భగవత్ సర్వాత్మని వాసుదేవి పరమాత్మ యందు అనుపరత భక్తి యోగ లాభేన మనకేమో ఏకాదశో అమావాస్యో పున్నమో ఉంటే భక్తి పుడుతుంది గుడికి పోదామని కదా కానీ వారికి అనుపరత భక్తి యోగం ఎప్పుడు భక్తి యోగం తగ్గనే తగ్గదు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తి యోగం తోటి లాభేనేవ అపేక్షితాని ఉపేక్షితాని అర్ధాని ఆత్మగతయః. పరమాత్మ యందు ఉండేటువంటి భక్తి తోటి ఇతర సకల పురుషార్ధములను వాళ్ళు ఉపేక్షించారు మాకేం వద్దు. పరమాత్మ కావాలండి ఈ సమయం అర్థం కామ ఎందుకు వద్దు వద్దు మోక్షం కూడా వద్దు. పరమాత్మ ఉంటే చాలు మోక్షం మనకేం పని మాకు చెప్పుకున్నాం కదా. ఆ రీతిలో అలాంటి గతులు గలవారై ముక్తిమీవాగతాం ముముక్షవః వచ్చిన గంగని ఏమనుకుంటున్నారంటే ముక్తే నడిచి వచ్చిందేమో అనుకుంటున్నారంట. ముక్తి లాగా వచ్చినటువంటి ఆ గంగను సబహుమానం అజ్జాపి జటాజూటైహి ఉద్వహంతి. ఎంతో భక్తితో గౌరవంతో ఇప్పటికీ ఆ జలాన్ని తమ జటలతోటి వహిస్తున్నారు. తతః అనేక సహస్ర కోటి విమాన అనేక సంకుల దేవయానేన అవతరింతి ఇందు మండలం ఆవార్య అనేక సహస్ర కోటి విమాన అనేక సంకుల దేవయానేన అంటున్నారు అక్కడి నుంచి మరి కాస్త కిందికి దిగింది గంగ. ఇదంతా గంగ ప్రభావం. స్వామి యొక్క విష్టుపది అంటాం. ఎలా ఉంది? ఆకాశంలోకి అవతరించింది. అవతరించడం అంటే ఎలా ఉంటుంది అది అనేక సహస్ర కోటి విమానానిక సంకుల దేవయానేన. అక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ జామే అనట. అంతరిక్షంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్. ఎందుకంటే వెయ్యి లక్ష కోటి కాదు అనేక సహస్ర కోటి. కొన్ని వేల కోట్ల దేవతల విమానములతో సంకులమైన ఆకాశంలో మనకు ఒక్క విమానం కనబడితే అబ్బా అబ్బా ఈ పైకి పోయి పరిగి పైకెత్తి ఊగుతున్నాం. అక్కడ చూడడానికి సందేహం ఉండదు అన్ని విమానాలే.

కానీ ఆ ట్రాఫిక్ మరి పోలీసు ట్రాఫిక్ జామ్ ఏం జరగవు అన్నీ సక్రమంగా వేడి దారిన అవి హాయిగా వెళ్తాయి అంతే సువిస్తృతం అన్నమాట బాగా చక్కగా వెళ్లి ఆగ్రేజనం అంటాం కదా అలాంటి విమానంతోటి ఉన్నటువంటి దేవయానంతో అదే ఆకాశ మార్గంలో అవతరించుకుంటూ ఇందు మండల మావారియ. చంద్రమండలాన్ని కప్పేసి బ్రహ్మ జద అనే పద్ధతి అప్పుడు ఇప్పుడు వస్తుంది బ్రహ్మలోకానికి అంటే దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమని అర్థం అవుతుంది చంద్రమండలం ఎక్కడ ఉంది బ్రహ్మలోకం కంటే పైన ఉంది. చంద్రమండలాన్ని ముంచేసి బ్రహ్మలోకానికి వచ్చింది అన్నాడు. బ్రహ్మను కలిగిన పాదం అక్కడ చూసినాక ఆయన లేవు అన్నాడు. బ్రహ్మను కలిగిన పాదం. బ్రహ్మని కాదు బ్రహ్మను కలిగిన పాదం అది. అంటే అందుకే చెప్పారు మీకు ఒకసారి చెప్పాను జ్ఞాపకం ఉందా లేదా ఈ అమెరికా వాళ్ళ వాడు చంద్రమండలానికి ఫస్ట్ పంపించారు చూడండి మనిషిని ఎవరు ఏదో రాకెట్లో ప్రయోగించి చంద్రమండలం పోయి చంద్రమండలం కాడు పెట్టాం అక్కడికి మట్టి తెచ్చాం ఏమో గోల గోల చేసేసి నానా ప్రచారం చేసి ప్రభుత్వం జయిస్తున్నాం ఏమో చేశాడు. సరిగ్గా లేని తొమ్మిది రోజులకే అమెరికా నుంచి ఒక సైంటిస్టు ఒక వ్యాసం రాశాడు. ఇది అసలు చంద్రమండలం కాదు. ఇట్ ఇస్ నాట్ ఒరిజినల్. పదహారు చంద్రమండలాలు ఉన్నాయి. ఇది చివరిది మనం ఒక్క చివర ఆయన మీద ఇది ఛాయా మండలము. అక్కడ చంద్రుడు లేడు చంద్రమండలం కాదు. మనకు వచ్చేది ఛాయ యొక్క విడుతులే అదే విధంగా మాట్లాడదాం వాడు చెప్పిన మాట బ్రహ్మాండం కంటే పైన ఉంది బ్రహ్మలోకం కంటే పైన ఉంది అంగారలోకం శుక్రలోకం వాళ్ళు పోయి వచ్చి మేము గొప్పగా అనుకుంటున్నారు. వీళ్ళు సూర్యమండరమే పోరు. సూర్యమండరం పైన రెండు కోట్ల ఐదున్నర జనాలు ఉన్నారు. నాకు ఒక రోజు చెప్తారు. ఇప్పుడు మన దగ్గర కంటే పైన ఉన్న వాళ్ళ రెండు కోట్ల ఏళ్ళు నాలుగు. దట్ ఈజ్ ఒరిజినల్ చదవ అన్నమాట. నేను ఎనడిపోవాలి వీడు ఎక్కడికి? ఇక్కడికి పోయే మేము ఓ గొప్ప చేశాం అని ఆడిస్తుంటే నవ్వు వస్తుంది. వాడే మనోడు కాదు వాడు వాడే రాశాడు. అది పెద్ద చర్చలు ఏదో మనం ఏమంటారు కాన్ఫరెన్స్ ఏదో చేస్తారు కదా సైన్స్ కాన్ఫరెన్స్ లాగా అవన్నీ చేసి అందరూ వాళ్ళు ప్రూవ్ చేశారు ఇగో మొత్తం ఇది అయితే దాన్ని బయటికి రానియ్యరు. బయటికి వస్తే పరుగు పోతుంది కదా. అందుకోసం గుట్టు తప్పుడు కాకుండా ఆ మ్యాటర్ క్లోజ్ చేశారు అన్నమాట. ఆ ఇవన్నీ జరుగుతాయే. ఏం ఈ చంద్రవేదు మానదని లేదు. ఇదంతా ఛాయ డ్యూప్లికేట్స్ జెరాక్స్ కాపీలు అన్నమాట. అసలు వచ్చిన అక్కడ ఉంది మనకి ప్రమాణం ఇది.

చంద్రమండలాన్ని కూడా ఆవరించి దాని తర్వాత బ్రహ్మలోకాన్ని అవతరించింది. తత్సతుర్ధాత్ విద్యమాన బ్రహ్మ దగ్గరికి వచ్చేసరికి ఈ నది నాలుగు రకములుగా మారింది. విద్యమాన చతుర్భిహి నామభిహి నాలుగు దిక్కులతో నాలుగు పేర్లతో నాలుగు దిక్కులను ప్రవహిస్తూ నదనదీపతిమేవ అభినివేచిత అభినివేచతి సముద్రంలోకి చేరుతుంది. వాటి పేర్లు సీత, అరకనంద, చక్షుహు, భద్ర. ఈ నల్ల పేర్లు ఇవి నాలుగు. ఈ పేర్లు అందులో సీత అనేది బ్రహ్మ కథనాత్ కేసరాచలాత్. కేసరాచలాది గిరిశిఖరేభ్యః అఘోధః ప్రస్రవంతి సీతానది అనేటువంటిది బ్రహ్మలోకము నుండి కేసరాచల పర్వతము నుండి శిఖరము నుండి కింది కింది కిందికి జారుతూ గంధమాదనమూర్ధసు పతిత్వ ధన్యవాద పోతమ్యందు అక్కడ పడి అంతరేణ ఆ మధ్యలో భద్రాశ్వ వర్షం ప్రాచ్యాంబిసి క్షార సముద్రం అభిప్రవసతి. భద్రాశ్వ వర్షంలోకి వచ్చి పశ్చిమ దిక్కులో ఉప్పు సముద్రంలోకి వచ్చి చేరిపోతుంది. అది. ఏవం మాలయవ శిఖరాన్ని స్వతంతి తతః ఇంకో నది చక్షుహు అంటాం. ఈ చక్షు అనేటువంటి నది మాలయవ ప్రవతాన్ని నుంచి దారి పడుతూ అనుపరత వేగా. వేగ నమాజ తగ్గకుండా కేతుమాలమభి కేతుమాల వర్గం చెప్పుకున్నాం కదా దాని చుట్టూ ప్రతి ఇచ్ఛాంతితి పశ్చిమ దిక్కుకిలి సరిత్పతిం ప్రవిశతి సముద్రాన్ని చేదుతుంది. అలాగనందా కదా మొత్తం అవతారి కానీ గజ్యది మీకే అర్థమవుతుంది చివరికి వస్తుంది. పెద్దది భద్రాచార్య తర్వాత నది భద్ర నది ఇది ఉత్తరతః మేరు శిరసః. మేరు శిఖరం నుండి ఉత్తర భాగం పై నిపద్ధితా పడి గిరిశిఖరాత్ గిరిశిఖరం అతిహాయ ఒక్కొక్క పర్వత శిఖరాన్ని దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి శృంగవతః అని చెప్పినాం కదా పర్వతం శృంగవత అన్నాం. ఆ శృంగవతుల యొక్క శృంగవతుల నుండి అవత్యందమాన కిందికి దారుతూ ఉత్తర ఉత్తరాముస్తు కురూన్ అభితః ఉత్తర గుడిదేశాలకు వచ్చి ఉదీత్యాంతిసి ఉత్తర దిక్కులో జలహిం అభిప్రవిషతి సముద్రాన్ని తేలుతుంది.

తథైవ అరకనంద నాలుగో నది అరకనంద దక్షిణేన బ్రహ్మ సదనాత్ ప్రమూలోకం నుంచి దక్షిణ దిక్కుకు బయలుదేరి బహోని గిరికూటాని అతిక్రమ్య ఎన్నో ప్రవతాలను దాటి హేమకూటాత్ హైమకూటాని అచరభసతల రమ్మస లుఠాయంతి లుఠయంతి హేమకూటం ప్రవతం నుంచి అన్ని చోట అన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి వచ్చి ఉదయంతి భారతం అభి వర్షం దక్షిణస్యాందితి భారత వర్షానికి దక్షిణ దిక్కులోను జల అభిప్రవిశతి. సముద్రానికి వెళ్తుంది. ఇందులో అభిప్రవిశతి యత్యాం స్నానార్ధం చాగచ్ఛతః ఇది విశేషం. తక్కిన మూడు నదుల కంటే అరకానంది నదిలో స్నానానికి వచ్చేటువంటి వాడికి పదే పదే అశ్వమేధ రాజసూయ సూయ దానం ఫలం నదుర్లభం. ఒక్క అడుగు ఆ అలకానందలో వేస్తే ఒక అశ్వమేధం, ఒక రాజసూయం చేసినంత ఫలం అంట. ఒక్క అడుగు. కాబట్టి మనందరం చాలా అశ్వమేధం చేసిన వాళ్ళమే. చాలా అడుగులు వేశాం కదా అలకానందకు బదులికి వెళ్ళావా లేదా? తొందరగా వెళ్ళు. చెప్పండి అది అది విజయ నంబరి. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కదా భారతానికి వచ్చింది. భారత వరుస సృష్టిస్తేనే పవిత్రత అది ఏనదైనా కానీ. ప్రభావం ఇక్కడ ఉంటుంది. అందుకొసర ఫలన్న దుర్లభంతి. అన్యజ నదాహ నద్యస్య వర్షే వర్షే సంతి. ఇలా ఈ నాలుగే కాదు ప్రతి వర్షంలోనూ ఎన్నో నదములు ఎన్నో నదులు ఉంటున్నాయి. బహుశః మేరువాది గిరిదుహితరః చతుసః. కొన్ని మేలు పోతము యొక్క దుహితలు బిడ్డలు కొన్ని హేమ కూటము అని చెప్పుకున్నాం కొన్ని శృంగవతు కొన్ని నిషధ ఇలా ఒక్కొక్క పర్వతము నుండి వెయ్యిల కొత్తి నదులు పుట్టాయి. అలా పుట్టి ఈ మొత్తం ఈ భూమండలాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండాన్ని వేల నదులు ఆవరించి ఉన్నాయి. అయితే పవిత్రత మాత్రం అరకనందకు. ప్రత్యేకించి చేతి ఉంది అన్నమాట. తత్రాపి భారతమే వరకం కర్మక్షేత్రం అని చెప్తున్నాడు. మరి ఇన్ని నదులు ఉన్నప్పుడు ఇన్ని చోట్ల ప్రవహిస్తున్నప్పుడు ఒక కరకనంది ఎందుకు గొప్పదయ్యా అంటే భారత క్షేత్రం గొప్పది కాబట్టి కరకనంది గొప్పది.

ఇది ఎందుకు గొప్పది? ఇది ఒక్కటే కర్మక్షేత్రం. అంటే మన పాటలో బుకింగ్ కౌంటర్. మనం టికెట్ ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి ఎవరైనా. ఎక్కడికి పోతావు? అమెరికా, రష్యా, జపాన్ జంపే లాగా స్వర్గం పోతావా? కుబేర లోకమా? వరుణ లోకమా? ఇంద్ర లోకమా? ఏ లోకం పోవాలో ఇక్కడ టికెట్ తీసుకొని పోవాలి. టికెట్ అంటే కర్మ. ఆయా లోకములకు వెళ్ళవలసినటువంటి ఆయా కర్మలు చేయటానికి ఉద్యమైన భూమి ఇది కర్మ భూమి అంటాం. భారత శత్రాన్ని కర్మ భూమి. తక్కినవన్నీ భోగ భూమి. అక్కడ చేసేది ఏముండదు. చేసిందని అనుభవించరండి. అయిపోగానే మళ్ళీ వచ్చి కరిగించుకోవాలి. ఎలాంటి వాళ్ళని ఇక్కడికే రావాలి తప్పదు. అంటే ఈ స్వర్గంలోని దేవతలు కూడా ఒకప్పుడు ఇక్కడ వచ్చి యజ్ఞాలు చేసి ఆ స్థానం అప్రమించుకున్నారు. అది మర్చిపోవద్దు. కర్మక్షేత్రము అన్యాని అష్ట వర్షాని స్వర్గిణాం పుణ్య శేష ఉపభోగ స్థానాని. మిగిలిన ఎనిమిది వర్షములు ఎనిమిది వర్షములు ఉన్నాయి అవి. స్వర్గము వెళ్ళేటువంటి మహానుభావులు ఉన్నారే వాళ్ళ యొక్క పుణ్య శేషం తోటి భోగ అనుభవించడానికి అవి భోగ స్థానాలు తప్ప అవి కర్మ స్థానాలు కాదు. అక్కడ పోయి సన్యానం చేసుకుంటాను, యజ్ఞం చేసుకుంటాను అంటే నన్ను బట్టి గెలిచేస్తారు. అది ఈ స్థలం కాదు, ఆ ప్లేస్ వేరే. చెప్పాను నేను మనకు పాత రోజుల్లో రాజులు పోయినందులో ఉన్నప్పుడు ఎడవటానికి ఒక గది. కోప్పయ్యడానికి ఒక గది, కొట్లాడిపోవడానికి ఒక గది, పిల్లలకు పాలియ్యాలంటే ఒక గది, పెద్దలకు భోజనం పెట్టాలంటే ఒక గది, బాధ్యులకు పెట్టాలంటే ఒక గది అట్లా వేరు వేరు ఉంటాయి. అలాగే గోప గృహం, దుఃఖ గృహం, స్తన్య గృహం అని పిల్లలకు పాలియ్యడానికి ఒక గది. ఇక్కడ మహారాజు అంతపురంలో వందల మంది వేల మంది పరిచాయకులు ఉంటారు. అక్కడ ఎక్కడ పారి వెళ్ళేవాళ్ళు పోయి అక్కడ వాళ్ళ పెద్ద సీడ సన్యపాయి సన్యపాయి అని పేరు. బ్రహ్మాండంగా చెప్తారు అది వాళ్ళ గది. అని మీరు చెప్పారే ఏదో ఏమో గది అన్నారు మీరు. అదే ఫీడింగ్ ఆ ఫీడింగ్ సరిపోయింది అని చెప్పి. కాబట్టి అవన్నీ కేవలం పోగాని అలాగే ఆ ప్రకారం ఈ భారత వర్షం భూమండలంలో ఈ భారత వర్షం అంటే ఏంటి? చాలామంది అడుగుతారు మనకేనా ఇవన్నీ? అమెరికా రష్యా జపాన్ మనకేం లేవా? వాళ్ళ కర్మాలు ఏం లేవు వాళ్ళని ధన్యవాదాలు చేయరు వాళ్ళు అవి చేయరు అవన్నీ భోగభూములు కర్మభూములు కావు. ఇక్కడ చేసుకోకపోతే అక్కడ అనుభవిస్తున్నారు. అక్కడ ఏం ఉండవు. ఇప్పుడిప్పుడు చిన్న అక్కడ కూడా కర్మభూములు తయారు చేస్తున్నాయి. ఈ ప్రభావం పడి ఈ భోగం బాగా ఎంతగానో భోగం ఉంటుంది బాగాలేదు. స్వామి ఆ వైపు తయారవుతున్నారు. అది తక్కిన ఎనిమిది వర్షములు పుణ్యశేష ఉపభోగ స్థానాని భౌమాని స్వర్గ పదాని అవి భూలోకంలో స్వర్గాలు అవి.

ఆయన చెప్తున్నాడు అవి భౌమాని స్వర్గ పదాన్ని భూలోకంలోని స్వర్గములవి స్వర్గములుగా యపదిశంతి చెప్పుకుంటారు. ఎందుకంటే అసలు స్వర్గమే దుఃఖం కాబట్టి ఇది కూడా అలాంటిదే చెప్పుకోవడమే నామమాత్రము అన్నమాట యేసు పురుషానాం అయుత అయుత పురుష ఆయు వర్షానాం దేవ కలపానా అవి కూడా ఇవి కావు ఇంక మళ్ళీ మనం ముందరిపోతే ఇది కూడా ఇందులో ఒక భాగం కొద్దిగా వేడిపోయింది. అసలు చెప్పుకునేటప్పుడు సచ్చిన భద్రాశ్వ కేతుమాల వర్షాలు మనకు అవి కనపడవు. ఎందుకు కనపడం అంటే అక్కడ అక్కడి పురుషుడు చూడండి. అయుత పురుష ఆయురు వర్షానాం పదివేల సంవత్సరములు లక్ష సంవత్సరములు వాళ్ళ ఆయుష్యం అంట. నూరేళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసరికి ఎప్పుడు పోదాం అన్నట్టు చూస్తున్నాం ఇప్పుడే అయిపోతది రా బాబు ఇంకెన్నాళ్ళు ఉందామని. అలాంటిది పదివేల సంవత్సరాలు అదే అంటారు చూడండి. ఒక అదే ఒక అడిగాడు ఒకసారి అడిగితే ఇది చెప్పాను. రిటీల్ అయిపోయినా ఖాళీ పనేం ఉండదు కదా హాయిగా భాగవతమో రామాయణమో చదువుకుంటూ కూర్చోక ఎందుకు రోడ్డు మీద తిరుగుతారండి అని ఒక మహా గాడు అడిగాడు. మీరు చేరు దాకా పోతారు, మీరు షాపులు ఉన్నాయి, షాపుల్లో అమ్మేవాళ్ళు కూర్చుంటారు, కిరాణా షాపులు ఉంటాయి, మనం ఎన్నో చూస్తుంటాం, షాపు తెరిచి ఉంటాడు కూర్చుంటాడు, ఎవరు వస్తారో అని చూసుకుంటూ లేదా నడిచిపోయే వాళ్ళని చూసుకుంటూ, వాడు వచ్చినప్పుడు వాడికి వస్తువు ఇవ్వచ్చు కదా, ముందు అడుగు చదువుకోవచ్చు కదా ఏదైనా. ఎంత సమయం వ్యర్థమవుతున్నది అంటే బుద్ధి కర్మానుసారిని. ఇప్పుడు తొందరగా తోచాలి కదా. అందుకోసం అక్కడ కూడా వేరే పనులు ఏమీ చేయరు. అనుభవించడం అనుభవించడం అనుభవించడం. టైం అయిపోయింది రావటం చిక్కలు కొనుక్కోవడం మళ్ళా పోవటం. కేవలం తిక్కి కొనడానికి మాత్రమే వస్తారు. అందుకే వీళ్ళ వయస్సు 10,000, లక్ష, 10 లక్షలు ఇలా అయితాయు ఆయుర్ వర్షానాం అవి కూడా దేవ కల్పానాం నాగాయుత ప్రానానాం ఒక్కొక్కరికి 10,000 ఏనుగుల బలం ఉంటుంది. నాగాయుత ప్రాణానాం వజ్ర సంహనన బల వయో ఆమోద ప్రమోద ముదిత మహా దోదత మిధున వ్యవాయ అపవర్గ వరుష దృత గౌత్వ గర్భ కళ ప్రాణాం ఇలా నిర్మణం అంటే వజ్ర సంహరణ బలం. వజ్రాయుదాన్ని కూడా మొక్క పోగొట్టేటువంటి దృఢమైన బలము గల మహానుభావులు. వీరికి మోద, ప్రమోదిత, మహా సౌరత, మిధున, వ్యవాయ, అపవర్గ, వర్ష, ధృత, కౌతుక.

గర్భ మనుష్యానాం కలసరానాం నిరంతరం ఆమోదమే మోద ప్రమోద ఆనందః చెప్తాం కదా ఏమిటి మోద ప్రమోద ఆనంద రెండు మూడు ఒకటేనా వేరు వేరా ఏంటి మోదం అంటే? మోదోనామకః ఆ చెప్పు. చూడంగానే బాగుందనుకోవటం బాగున్నదాన్ని పొందటం ప్రమాదం. ఆనందం అంటే ముందిన తర్వాత అనుభూతిని ఆస్వాదించాలి, అది ఒక వ్యాఖ్యానం సామాన్య వ్యాఖ్యానం. శరీర హర్షః మోదః, మానసిక హర్షః ప్రమోదః, ఆత్మహర్షః ఆనందః. ఆత్మానందం ఉంటుంది కదా అది. మానసికానందం, శారీరక ఆనందం, ఆత్మానందం అది సిద్ధాంతం. చెప్పింది కరెక్టే తప్పేం కాదు. పరమాత్మ అదే అనుకూల వస్తు దర్శనం జనితః మోదః. మనకు నచ్చిన వస్తువును చూడటం వల్ల కలిగే దాన్ని మోదం అంటారు. చూచిన నచ్చిన వస్తువును తనది చేసుకోవడం వల్ల కలిగేది ప్రమోదం అంటారు. స్వీయ బుద్ధి. తస్మిని స్వీయ బుద్ధి ప్రమోదం. స్వీయ బుద్ధి స్వీయ బుద్ధి కలిగిన తర్వాత దాన్ని అనుభవించవచ్చేదాన్ని ఆనందం. ఇది లౌకికం. లౌకికం అంటే కేవలం వ్యవహార గమ్యం. సిద్ధాంతం ఏంటి అసలిద్ధాంతం ఏంటి అంటే శారీరిక మానసిక ఆత్మానంద మోద ప్రమోద ఆనంద ఇలాంటి వయోమోదం అందుకనే అంటున్నాడు వయోమోదం అన్నాడు మానసిక మానసిక ఎందుకు ఆయన గారు అనుభూతి ఆ ఐంద్రియం ఇంద్రియం అంటే ఎట్లా అంటే శరీరము ద్వారా ఇంద్రియములు చేరుతుంది ఇంద్రియములు మనసుకు చేరుస్తాయి మనస్సు బుద్ధికి చేరుస్తుంది బుద్ధి చిత్తమునకు చిత్తము అంతఃకరణమునకు అంతఃకరణము ఆత్మకు ఇది ఆత్మ తొమ్మిదవది. మధ్యన తొమ్మిది అదేమంటారు స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అందుకే ఆత్మలకు అందడం చాలా కష్టం. అందుకే ఇవి ఏవి ఆత్మానందాలు కావు మధ్యనే పోతాయి. శరీరము పులకించి మనస్సు కందేరేపు కొనిపోతాయి. ఎక్కడ ఉంటాయి? అబ్బా చాలా బాగుంది ఆహా రోడ్డు ఎంత బాగుంది అనుకునే లోపల యాక్సిడెంట్ అయితుంది. పక్కకి పడి చస్తాడు వాడు ఇంకేం బాగుండో వాడు ఇప్పుడు చూస్తాడు.

రోడ్డు ఆ అద్దం లాగా ఉంది కదా ఎంత బాగున్నది అని కాస్త ఎక్కడో గట్టిగా తొక్కుతాడు అన్నమాట. వీడు పోయి అది ఉంది కారు బుద్దుతుంది అది అద్దం ఇది అద్దం ఇన్ని అద్దాలు భగ్నం. ఇంకా అద్దాలే ఉన్నాయి సర్వం దోస్తుంది. మరి శరీర శారీరిక ఆనందం మనస్సుకు చేరేలోపే కొన్ని భగ్నములు. మనస్సు నుంచి బుద్ధికి పోయేలోపు మరికొన్ని. ఇలా చిత్తమునకు, అంతఃక్షరణమునకు ఇలా ఇలా వెళ్లి వెళ్లి ఏదో ఒక పరమాత్మకు సంబంధించినది మాత్రమే ఆత్మ దాకా వెళ్తుంది. లౌజ్యములన్నీ అయితే మనస్సు వరకు కాకుంటే కొన్ని బుద్ధి వరకు. అందుకే వీటిని కూడా బుద్ధి దాకా అందించడాని కోసమే అనుభవించే ప్రతి ఆనందము పరమాత్మానందముగానే భావించడం అన్న కారణం అది. ఇందులో భగవత్ తత్వాన్ని మనం జోడిస్తే కలిపితే భగ్నం కాకుండా అక్కడ దాకా పోతుంది. ఏదో లడ్డు బాగుంది అంటే పండగ దాకా నాకి దాకానే. అది తీయగా ఉంది అంటే గొంతు జారుతుంది. తీయబు ఎక్కడ దాకా ఉంటుంది? నారక వరకే గొంతులో పడ్డాంకే తీపి, పులుపు, ఉప్పు, చేదు అన్నీ ఒకటే. అందుకే తినబుద్ది కావట్లేదు అంటే గట్టిగా నోట్లో వేసుకోమంటాడు. మందు కూడా ఏం చేస్తారు కళ్ళు మూసుకొని గొంతులో వేసుకోవాలి నారకకు తాగకుండా. అంటే మన నాలుక మీదిది ఉన్న రుచియే గొంతు దాకా పోదు. మరి శరీరంలో ఉన్న రుచి ఆత్మ దాకా పోతుందా? ఆలోచించండి. ఎంత ఆనందం అది. అందుకే ఇవన్నీ క్షణీకములు అంటే అర్థం అది. ఏ వస్తువును అరకి మీద వేసుకుంటున్నామో, ఆ రుచి గొంతు దాకా చారటం లేదు. మధ్యనే పోతున్నది. మరి ఏదో గోరుకో ఎలుగు రైలు ఆనందం అప్పటిదాకా ఉంటుందా? అందుకే నశ్వరములు క్షణకి ముల్లు శుద్ధము విన్భావం. ఇలాంటి వాటితోటి వజ్ర సంహరణ బలో వయో మోద ప్రముదిత. వజ్ర శరీరం వజ్రము లాంటి శరీరము, వజ్రములా వజ్రము వేయబోయే బలము, దాని తగ్గట్టు యవ్వనము, ఇలాంటి వాడవలన కలిగేటువంటి శారీరకమైనటువంటి ఆనందముతో సంతోషించిన. మహా సౌరత మిధున వ్యవాయ నిరంతరము దంపతుల యొక్క సమాగమం తోటే కాలం కలుస్తుంది. మనకు వేరే పని పరం ఏం లేదు మరి. సంపాదించిన పని లేదు, పూజలు లేవు, పునస్కారాలు లేవు, పురాణాలు లేవు, ఉపన్యాసాలు లేవు. తిండి లేదు, తాగుడు లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పరినంతరం దంపతుల యొక్క సమాగమం తోటే కాలం కడుపుతుంటారు. మళ్ళీ మనకు అనుమానం వస్తుంది వ్యాసుడు ఎంత మహానుభావుడు అంటే ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టడు. మరి నిరంతర సమాగమం ఉంటే మరి గర్భం రావడం పిల్లలు పుట్టడానికి తలకాయ నొప్పి ఉంది కదా దానికి ఏం చేద్దాము అంటే వాళ్ళకి స్వామి వరం ఇచ్చాడు.

యుగం పూర్తయ్యేలోపు చివరి సంవత్సరంలో గర్భవతుడు అవుతాడు. ఒక సంవత్సరమే గర్భం. ఆ తగ్గిన సంవత్సరాలన్నీ సమాగమం తోటే గాలి అంటే నిరంతర భోగ పరాయణుడు వేరే ఏం చేయను అన్నమాట. ఇప్పుడు తనకి వేస్తున్నాడు. మిధున వ్యయాన అపవర్గ వరసదుతయే గర్భకలత్రాణాం ఒక ఒక్కసారే అది చివరికి మాత్రమే అది మళ్ళీ ఆ సంతాన వంశం పోకూడదు కాబట్టి. వారి కాలం పూర్తయ్యే లోపల చివరిసారి చివరి సంవత్సరం గర్భాన్ని ధరించేటువంటి అక్కడ భార్యలు ఉన్న మహానుభావులు తత్రతు త్రేతాయుగ సమస్కారః వర్తతే. అక్కడి కాలం ఎట్లా ఉంటుందంటే త్రేతాయుగం లాగా ఉంటుంది. కేవలం యజ్ఞములు, యాగములు, దానములు అలాంటివి తపస్సులు కేవలం తపస్సు మాత్రమే ఉంటుంది. ఏం తపస్సు అంటే శారీరకమైన తపస్సు. ఇది ఇంకో తపస్సు దేవుడు ఉంది కదా చాలా ప్రవర్తతే ఏం లేదు. యత్రః దేవ దేవపత అది చెప్తున్నాడు. యత్రః దేవపతయః అక్కడి దేవతాపతులు. స్వై స్వైహి గణనాయకైహి విహిత మహార్హణాః తమ తమ సేవకులతో గొప్ప పూజలు చేయించుకోబడుతూ సర్వర్తు కుసుమ స్తబక ఫల కిసరయ శ్రియా అన్ని ఋతువుల్లో ఉండేటువంటి అన్ని పూలు అన్ని కాయలు అన్ని పండ్లు. అలాంటి వాటితో నిరంతరం ఆరాధించబడుతూ అనమ్యమాన విటప లతా విటపిభిహి తీగలు, చెట్లు, కొమ్మలు అలాంటి వాటితోటి ఉప సుంభమాన రుచిర కానన ఆశ్రమ ఆయతన వరస గిరిద్రోనిషు చెట్లు పూలు కాయలు పండ్లు చెట్ల యొక్క కొమ్మలు అది కైనటువంటి అరణ్యములు, వాటితో ఉన్నటువంటి పర్వతములు, వాటితో ఉన్నటువంటి నదులు, వాటితో కూడినటువంటి ఆశ్రమాలు. ఇలాంటి ఆశ్రమాలతోటి అమలజలాశయములు అమలజలాశయములు. పరిశుద్ధమైనటువంటి నీరు కరిగి ఉన్నటువంటివి వికచ వివిధ నవ వనరుహ ఆమోద ముదిత రాజ హంస జల కుక్కుట కారండవ సారథ చక్రవాకాదిభిహి మధుకర నికర ఆకృతిభిహి రకరకాల పట్టలు. తుమ్మెదలు ఇలాంటి వాటి యొక్క ధ్వనులతోటి ఉపపూజి చేస్తూ అనుధ్వనిస్తూ ఉండగా జడక్రీడాదివిహి విచిత్ర వినోదైహి జడక్రీడలు, భూక్రీడలు, ఆకాశ విహారాలు ఇలాంటి వాటితోటి సులలిత సుర సుందరీణాం పరమ సుందరులైనటువంటి

దేవతాస్త్రీయులతోటి కామ కలిల విలాస హాస లీల అవలోక ఆకృష్ట మనోదృష్టయః దేవతాస్త్రీయుల యొక్క యవ్వనము విలాసము వయ్యారము విభ్రమము ఇలాంటి వారి చేత ఆకర్షించబడిన మనస్సు గలవారై స్వైరం విహరంతి. విభేష్ఠగా విహరిస్తూ ఉంటారు. నవత్వపి వరుసేషు అంటే సంగ్రహంగా చెప్పాడు. ఒక్కొక్కటి చెప్పలేదు. తక్కిన అన్ని వరుసాల్లో ఇలాంటిదే ఉంటుంది. ఇందులో భగవన్నారాయణః మహాపురుషః అయితే ఏంటంటే అవి ఎంత భోగభూములైనా. నిరంతరం భోగంగా ఉన్నా వాటిని కంట్రోల్ చేయడానికి ఒక చీఫ్ కమాండర్ ఉండాలి కదా. కాబట్టి ప్రతి వర్షంలోనూ పరమాత్మ ఏదో ఒక రూపంలో అక్కడ ఉన్నవారందరిలో ఒక ముఖ్యత తోటి ఆరాధన అందుకుంటుంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇది 17, 18 ఈ రెండు మూడు అధ్యాయాల్లో ఇంచుమించు 16 మంత్రాలు చెప్తాడు. వరాహ మంత్రం, వామన మంత్రం, రామ మంత్రం, ఆద్య ఋణి మంత్రం అంటే ఏ ఏ వర్షములలో ఏ దేవత ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడు స్వామి, ఎవరి చేత ఆరాధన పడతాడు? ఆరాధకుడు ఎవరు? ఆరాధ్యకుడు ఎవరు? పూజలందేది ఎవరు? పూజించేది ఎవరు? ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క దేవత ఆరాధన. అతడు పూజించే ప్రభావాల ఒక్కొక్క పూజ అనేటువంటి పూజ చేసే మహానుభావులు అంటే రాజులు అన్నమాట అలా చెప్తాడు అందుకే ఈ తొమ్మిది వర్షాల్లో కూడా భగవాన్ నారాయణ మహాపురుషః పరమాత్మ శ్రీమన్నారాయణుడు తదనుగ్రహాయ అక్కడి వారిని అనుగ్రహించడానికి ఆత్మ తత్వ వ్యూహేన చెప్పుకున్నాం కదా పర విభవ వ్యూహ అంతర్యామి అర్చ అవుతారు అన్నాం కదా అందులో విభవ వ్యూహం అవుతారా? కొన్నిట్లో రాముడు, కొన్నిట్లో కృష్ణుడు, కొన్నిట్లో వరాహం, కొన్నిట్లో వామనం, కొన్నిట్లో ఆదిశేషుడు. ఆయా రూపాల్లో ఉండి అక్కడ వారితోటి పూజలందుతాడు. ఆత్మ తత్వ వ్యూహేన ఆత్మన అద్యాపి సన్నిధియతే ఇప్పటికీ ఉన్నాడు. ఈనాటికే ఉన్నాడు. ఇలా వృత్తి యేతు భగవాన్ యుభ్యత్తు నడుపు ఒక్కొక్క వర్షం చెప్పాలి కదా. ఏ ఏ వర్షములో ఏ ఏ దేవతలు ఉన్నారో ఎవరెవరు ఆరాధిస్తున్నారు. అంటే ఇలావృత వరటంలో భగవాన్ భవః ఏకయేవ పుమాన్. ఇలావృత వరటంలో ఒక్క శంకరుడు మాత్రమే పురుషుడు. తక్కిన వారందరూ స్త్రీలే. ఉన్నవారు స్త్రీలే ఎవరైనా పొరపాటున తెలియక పురుషులు వెళ్ళినా అక్కడ వాళ్ళు

స్త్రీలే అవుతారు చెప్తారు చూడండి. ఇలావృతేదు భగవాన్ భవః ఏకయేవ పుమాన్ నశ్యన్యత్ తత్ర అపరః నిర్విశతి. అక్కడ ఇంకొకరు ప్రవేశించారు. ఎందువల్ల భవాన్యాః శాప నిమిత్తజ్ఞః పార్వతీ దేవి శాపం ఉన్నది. ఏం జరిగిందంటే ఒక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఆనందంగా ఉన్నారు. సరే పాపం ఋషులకు పని ఏం లేదు వాళ్ళకి పని మాట ఏముంది తపస్సు పూజ చేస్తారు ఇంకేం పని ఉంది. సరే తాలోలో అయింది కైలాసం పోటీలో కా స్వామిని చూద్దాం అని కైలాసం వచ్చారు వాళ్ళు. వచ్చారు కదా వీడిద్దరూ ఈ ఆనందంలో ఉన్నారు. అయ్యో పాపం పెద్ద పెద్ద వాళ్ళు కదా అని వెనక్కి వెళ్ళాడు. పావతి దేవ సిగ్గుబడి వస్త్రం కట్టుకుంది. కట్టుకొని ఇలా ఏమి నువ్వు ఏమి స్వామివయ్యా నువ్వు. కనీసం నీ నీ గదిని నీవు రహస్యంగా ఉంచుకోలేని వారవు నువ్వేమి స్వామివి అని శంకరుడిని నాకు చేపించింది. అది చేపించి నాకు నీకు ఈ బాధలు ఇవ్వడానికి ఉపాయం చేస్తానని ఈనాటి నుంచి ఇక్కడికి ఎవరు ప్రవేశించినా వారంతా స్త్రీలు అవుతారు అని భావతి శాపం. ఇక్కడికి వెళ్లి మన ముందు చెప్తారు. మను యొక్క పుత్రుడు సుజ్జుమ్నుడు అని చెప్పామే వశిష్టుడు యజ్ఞం చేసిన కుమారుడు కలిగితే సుజ్జుమ్నుడు అతను మొదలు అమ్మాయిగా పుట్టాడు ఇలా. తర్వాత పరమాత్మ ప్రార్థిస్తే అమ్మాయి కాస్త అబ్బాయి ఇప్పుడు ఏదో లింగం మార్పిడి ఆపరేషన్ ఉన్నాయి కదా అప్పుడు కూడా ఉన్నాయి ఇవన్నీ. ఈ అమ్మాయి కాస్త అబ్బాయి అయితాడు. అబ్బాయి అయిన వాడు ఈ గిరి ఆశ్రమం ఇక్కడికి వస్తాడు వచ్చి మళ్ళీ అమ్మాయి అయితాడు. అతనే కాదు అతనే వాళ్ళు ఇస్తున్న గుర్రాలు బటులు మొత్తం అందరూ ఆడోళ్ళ అయితారు అన్నమాట. ముందు వస్తుంది భాగవంతం దాని యొక్క పూర్వ భాగమే. ఇక్కడ కేవలం ఒక్క శంకరుడే ఉంటాడు మగవాడు తక్కిన వారందరూ స్త్రీలే అది భవాని యొక్క శాపం వలన. యత్ ప్రవేక్షితః స్త్రీభావః తత్ పశ్చాత్తు వక్ష్యామి. ప్రవేశించిన వారంతా స్త్రీ భావం పోసు దానికి కారణాన్ని నేను తర్వాత చెప్తాను అంటున్నారు. అంటే నవమ స్కందలో ఎప్పుడో అప్పుడు చెప్తాను అది ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంచుకో అని. సరే మనం అప్పటిదాకా ఆగం కాబట్టి ఇప్పుడే చెప్పుకుంటున్నాం. ప్రవేశ్యావి అందుకే అంటాడు. నూరు సార్లు చదివిన తర్వాతనే ఆ పురాణం చెప్పాలి. శతవారం పఠిత్వా ప్రవచేతి ధీమాన్ అని వశిష్ణుడి యొక్క ఆజ్ఞ. ఏ గ్రంథం ఉపన్యాసం చెప్పారో దాన్ని నూరు సార్లు చదివి ఉండాలి. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఆ అక్కడ చెప్తారండి అంటే ఎట్లా ఉంటుంది వినే వాళ్ళకి? పాప శాపం ఉంది, శాపం అన్నది అక్కడ ముందర వస్తుంది అది చెప్తారండి అండి. అప్పుడు మనం చదువుకున్నాం ఏంటంటే ఎలా ఉంటుంది మరి పరిస్థితి? అయ్యో ఏమిటో అయ్యో ఏమిటో అయ్యో ఏమిటో.

ఇది సంగతి అని చెప్పేసి ఆ సరే అప్పుడు మనం వివరంగా చెప్తాం బాగా గుణ అర్థం అవుతుంది. అంటే మొత్తం గ్రంథం చదవాలి. ఎంత చదవాలి? జ్ఞాపకం ఉంచుకునేంత దాకా చదవాలి. అంటే ఏ స్కందంలో ఏ అధ్యాయంలో ఏ కథ ఉందో జ్ఞాపకం ఉంటేనే వాళ్ళ సమయం వచ్చేటప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పలేదండి అక్కడ చెప్తా నా పుస్తకం అప్పుడు చూస్తాను లేండి అని చెప్పినా లేక ఆ క్యాప్టర్ తీసుకొని ఉండు చెప్తా అన్నా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే వినేవాడికి ఏకాగ్రత పోతుంది. టైం తీసుకుంటాం కదా అందుకే మా గురువుగారు పుస్తకం చూసి చెప్పొద్దు అనేవారు. ఇలా అయితే పాఠం పాఠం లాగా చెప్పి చదువుకోండి తప్ప ఉపన్యాసాన్ని పుస్తకం చూసి చెప్పొద్దు. పుస్తకం చూసే వారికి స్వామి వేరే పేరు పెట్టారు మా గురువుగారు. దాన్ని ఏమంటారు సరఘ. ఊసర వెళ్ళి అది ఎప్పుడు తరకాయ ఇచ్చిన అనుకుంటా కదా ఒక ఇష్ట చూస్తుంటా కదా ఒక్క మెరుకో ఇష్ట చూసి మళ్ళా పైకి కిందకి వెళ్తాం కదా అట్లా చూసిన వారు తరక రా అని మాకు ఇప్పుడు అర్థం అవుతుంది కాదు ఊసర వెళ్ళి ఓహో తరకాయ ఇట్లా ఊపుతుంది కదా ఓ పుస్తకం ముందర పుట్టి మనకే అంటున్నాం అన్నమాట అందుకే వినాపాఠం. నోపాధ్యాయ పుస్తకం. పత్తి పుస్తకం గురించి పాఠం చెప్పొద్దు. ఇప్పుడు కాలంలో పుస్తకం చూసి చెప్పుకుంటే అది తప్పు ఫైన్ టీచర్. మీరు చెప్తే అక్కడ ఏముందో చెప్పాలి. అక్కడ ఏముందో ఇక్కడ ఉండాలి. అందులో ఉంటే ఎలా అమ్మ అది తేడా అందుకోసమని ఇక్కడ భవానీనాథైహి స్త్రీగణ అర్బుద సహత్రైహి అవరుద్యమానః భవానీనాథుడు భవాని అంటే అమ్మవారే కదా అమ్మవారే కాదు అమ్మవారు వారందరికీ నాయకురాలు నాయకురాలు ఎవరందరికీ అక్కడ ఉండేటువంటి కోట్ల కోట్ల కోట్ల స్త్రీ గణాలకు నాయకురాలు ఎవరు? పార్వతి. కదా? వారందరికీ నాయకుడు పరమేశ్వరుడు. ఇలా స్త్రీగణ అర్భుత సహస్రైహి అభివృధ్యమానః చుట్టూ పరివేష్టించబడి భగవతః చతుర్మూర్తేహే మహాపురుషస్య ఆ శంకరుడు ఏం చేస్తాడంటే వీరందరితో కూడుకున్న శంకరుడు చతుర్మూర్త్యాత్మకమైన పరమాత్మ. ఎవరు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నాలుగు మూర్తులు కదా ఇలాంటి నాలుగు మూర్తుల ఆగ ఉండేటువంటి పరమాత్మ యొక్క తురియాం తామసీ మూర్తిం నాలుగో రూపం ఏంటది సంకర్షణ.

అదేంటి తామసి రూపం. అలాంటి మూర్తిని ప్రకృతిం ఆత్మ తనపు ప్రకృతి అది. కదా శంకరునికి మూల ఏమిటి సంకర్షణుడు. సంకర్షణుడు ప్రకృతి శంకర వికృతి. రోగాలు సంకరణ అంటే ఆయన యొక్క ఆకారమే డూప్లికేట్. సంకరణ అదే మనం చెప్తాం ప్రళయకాలంలో పాతాళ లోకం నుంచి సంకరణ యొక్క జ్వాలలు పై నుంచి సంకరణ యొక్క జ్వాలలు. ఒకే రూపం రెండు భాగాలుగా పోతుంది. వీళ్ళ మూడవ ఆకారమే 12 మంది సూర్యులు ఆ కిరణాలు. అన్నీ డ్యూప్లికేట్స్ అసలు అసలు ఒజిల్ అక్కడ ఉంటుంది. ఇలాంటి స్వామి తురియాం తామసీ మూర్తిం ప్రకృతిం ఆత్మనః సంకరణ సౌజ్ఞం ఆత్మ సమాధి రూపేణ ఆ శంకరుడు తన సమాధి రూపంలో ఉండి సన్నిధాత్య మనస్సు ప్రతిష్టింప చేసుకొని ఏదద అభిగ్రుణం భవః ఉపధావతి ఈ మంత్రాన్ని చదువుతూ శంకరుడు ఆ శంకర నుండి నిత్యము ఆరాశిస్తూ ఉంటాడు అంటే ఇలా ఒక వర్షంలో. ఆరాధించేవాడు శంకరుడు, ఆరాధించబడేవాడు సంకర్షణుడు. ఆ మంత్రం ఏమిటి? ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమః. మన మంత్రాలు నేను వ్యాపిరి ఇచ్చే మనం కూడా చదువుకోవచ్చు ఈ మంత్రాలని. ఇది సంకర్షణ మంత్రం అంటాం మనం. ఇతను ఏంటో వాడు మహాపురుషాయ సర్వగుణ సంధ్యానాయ. అన్ని గుణములు వచ్చి చేరినవాడు అలాగే అనంతాయ అవ్యస్తాయ. విజ్ఞాన అనంత విజ్ఞాన బలేక ధామని అంటాం చూడండి ఆ స్వామి యొక్క విజ్ఞానం కానీ స్వామి యొక్క బలం కానీ అనంతం. కదా గుణములు కూడా అనంతం. అందుకే ఆ స్వామికి ఏం పేరు అనంతుడు అని పేరు. అనంతములు కానీ మనకెవ్వరికీ అర్థం కావు, అందుకే ఆ స్వామి పేరు అవ్యక్త. అలాంటి స్వామికి నమః అని ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ శంకరుడు శంకరచుణుడిని నిత్యము ఇలా ఒక వర్షంలో ఆరాధిస్తారు. అందుకే శివం మహాభాగవతం స్మరామి మనం అంటాం. శివుడిని ఏమంటున్నాం? మహాభాగవతోత్తముడు అంటున్నాం. మరి మన వశంలో ఆయనే పూజించి పెద్ద పూజారి ఆయనే మరి. కదా అది ఇది చేత ఇప్పుడు భజే భజన్యారణ పాద పంకజం స్తోత్రం చేస్తున్నాడు శంకర నుండి స్వామి శంకరుడు అయ్యా భజన్య అరణ పాద పంకజం.

సేవించదగిన వారికి నెరవేయునటువంటి పాదపద్మము గల మహానుభావుడిని భజే సేవిస్తున్నాను ఇట్లా భగస్త్య కృస్తునస్య పరం పరాయణం. సకల ఐశ్వర్యములకు మూల కారణమైనటువంటి స్వామిని భక్తేశ్వరం భావిత భూత పావనం భక్తుల యందు పరిపూర్ణమైనటువంటి తృప్తి కలగడానికి కావలసిన సృష్టి చేసేటువంటి మహానుభావుడు భవాపహంత్వ భవభావమిశ్వరం. సంసారాన్ని తొలగించేటువంటి నీవు భవభావనం. ప్రపంచాన్ని జగత్తును సృష్టించేటువంటి నిన్ను భజే నమస్కరిస్తున్నాను. నయస్య మాయా గుణ చిత్త వృత్తిభి నిరీక్షతః అణ్వపి దృష్టిహి యజ్యతే. ఈ మహానుభావుడు తన మాయ చేత గుణములతోటి, మాయా గుణములతోటి, చిత్తవృత్తులతోటి సృష్టించబడినటువంటి సకల చరాచర జగత్తును పరమాత్మ అందులో ప్రవేశించి చూస్తున్నా వాటియందు ఏ మహానుభావుడికి ఆసక్తి కలగదో కదా. మనం చూసి ఆహా ప్రకృతి, ఓహో ప్రకృతి ఎంత అందమైనది. ఎన్ని అందాలు, ఎన్ని భోగాలు, ఎన్ని ఆనందాలని తెగ్గంతులు వేస్తున్నాం కదా. మరి దీన్ని ఆయన ఎవడో చూస్తుంటాడు. ఇలా చూస్తున్నటువంటి ఆ మహానుభావుడు అయ్యా ఇది చాలా బాగుంది నాతో ఉందాం అనుకుంటే గతి ఏమిటి? సరి సిద్ధం కానీ మనస్సు కానీ యోగం కానీ ఇందులో ఏ మాత్రం నహి సధ్యతే. ఆసక్తిని పొందదు. నహి సధ్యతే. అణ్వపి దృష్టి రజ్యతి ఈతే యదా నః అజిత మన్యురంహసాం కస్తం నమన్యేత దింగీషురాత్మాః మరి మనకెందుకు తగులుకుంటున్నదయ్యా? ఈ మనస్సు మన మనస్సు ఎందుకు లగ్నం అవుతున్నది? అతని మనస్సు ఎందుకు లగ్నం కావడం లేదు? మనస్సు లగ్నం కాకుండా ఉండాలి అంటే కోపాన్ని గెలవాలట. కోపాన్ని గెలిచిన వాడే మనస్సును గెలవగలడు. మనందరికీ ఏం పేరు అజిత మన్యు రహ్మసః. గెలవలేని కోప వేగము గలవారము. నాకు మన కోపం వచ్చేస్తుంది అంతే. కోపం తెచ్చుకోము. అయ్యో తొందర పడ్డామా రాదు అంటాడు.

మరి ముందు అనుకుంటే సమస్య లేదు. ముందు అనుకోనివ్వరు. అనుకోనిస్తే మనం కాదు. కోపాన్ని గెలిచిన వాడే పరమాత్మ. ఇక్కడ చదవండి కదా మనలో కోపాన్ని తెచ్చుకొని ఆ చాలా కష్టం చాలా కష్టం. కృద్ధ పాపమున కుర్యాత్క కృద్ధో హన్యాత్ గురువునపి. కృద్ధ పరుషయావాచ నర సాధువునతిష్టిపే అనదు చెడుమేడు. కాబట్టి కోపమును గెలవునటువంటి మనము అజిత వన్యురంభతాం కర్త్తం నమన్యేత జిగీషు ఆత్మనః. కోపమును గెలవని వారెవరు మనస్సును గెలవగోరి ఆ పరమాత్మను సేవించరు. కొంచెం అది క్లిష్టాన్వయం కానీ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కోపమును గెలవని వారెవరు? మనోజయమును కోరేవారు ఆ పరమాత్మను సేవించరండి. అంటే వాళ్ళే వేరే వాళ్ళు లేరు. కోపం గెలిచే గెలవాలనుకునే వాళ్ళందరూ స్వామిని సేవిస్తారు. ఎందుకు జీవించాలి అంటే మనస్సుని గెలవాలి అనుకుంటున్నారు కాబట్టి. శంకరుడు అందుకే శంకరుడిని ఆరాధిస్తాడు. ఎందుకు కోపానికి గెలవాలి. ఆయన కోపానికి గెలవాలి కాదు. అది వేరే సంఘటి. అంత అద్మ అన్నమాట. దిగీషునాత్మనః అసద్రుశో యః ప్రతిపాతి మాయయా అసద్రుశో యః ప్రతిపాతి మాయయా పరమాత్మ యొక్క మాయకేత అసద్రుశః సత్తు దృష్టి లేని వాళ్ళు అంటే వంకర చూపు గల వాళ్ళకు ప్రపంచమంతా ఉన్నట్టు కనబడుతుంది. ఉన్నట్టు అంటే భోగత్వ అని కనబడుతుంది. ప్రతిపాతి మాయయా క్షీబేవ మధ్వాతవ తామ్రలోచనః ఎలాగయ్యా అంటే లేనిది ఉన్నట్టు కనబడుతుందా? అంటే మద్యపానం చేసిన వాని కళ్ళు మత్తులో ఉండి ప్రపంచమంతా తిరుగుతున్నట్టు కనబడదు అట్లనే అంటున్నాడు. అమ్మ ఇమ్మా జవ తమ ఎత్తే అవుతుంది లేనిది అక్కడ లేదు కదా ఏమా నయ్యా అంటే శ్రీవేవ మద్వాసవ తాంబ్రలోచనః మధుపానం చేసి ఎర్రబారిన కళ్ళతోటి బాగా బలిసి ప్రపంచమంతా తిరుగుతున్నట్టు కనబడుతుంది మనకి. ఒకటే ఉంటుంది తిరగదు అది అక్కడే ఉంటుంది అయ్యో తిరుగుతున్నది అంటాదట. అది ఎలా సత్యమో ఇది ఎలా అంతేనయ్యా అంటున్నాడు. సీవే అంటే మన మనస్సులో బాగా పట్టుకోవాలి ఎగ్జాంపుల్. చూడండి వ్యాసుని తపన చూడండి. విషయం బోధపరచాలి మనకు అర్థమయ్యే పాత్ర చెప్పాలి.

ఏం చేస్తే దాపడేది బాగుంటుంది కదా. అందుకే శ్రీవేవ మద్వాతవ తామ్రలోచనః నా నాగవధ్వాః అర్హణ ఈచిరే క్రియ యత్ పాదయోహో స్పర్శన ధర్షితేంద్రియ. నాగవధువులు అంటే ఈయన సహక అక్షరుడు కదా ఈయన ప్రియులంటే ఎవరు నాగవధువులే వారే నాగవధ్వా అర్హనైతిరే క్రియ వీళ్ళు. ఆరాధించడానికి ముందరికి వచ్చారు కానీ ఆరాధించలేకపోతున్నారు ఎందువల్ల అంటే క్రియ సిగ్గుతోటి తన ప్రియుడు కాబట్టి యత్ పాదయోహ స్పర్శన ధర్షి చేంద్రియాః పరమాత్మ యొక్క పాదములను స్పృశించినందువలన ఇంద్రియ దర్శనము కలిగి పరమాత్మను నాగవసువులు ఆరాధించలేకపోయారు. యమాహురస్య స్థితి జన్మయ సంయమం త్రిభిర్విహీనం యమనంత వృషయః ఈ మహానుభావుడికి ఆ మూడు లేవట. సృష్టి స్థితి లయము, పుట్టుక, రక్షణ, సంహారం ఆయనకి ఎక్కడ ఉన్నాయి? జగత్తు ఆయనే చేస్తాడు. ఆయనకి ఈ మూడు లేవు కాబట్టి అంటే ఆయనకు పుట్టుక లేదు. ఆది లేదు, పాలన యొక్క ఆది లేదు, అంతము లేదు, ప్రళయం అయిపోయేది. ఇలా అంతము దేనికి లేదు కాబట్టి అతన్ని అనంతుడు అంటారు. యమాహురత్య స్థితి జన్మ సంయమం త్రిభిరి విహీనం యం అనంతం ఋషయః. ఋషుడు ఇతన్ని అనంతుడు అంటారు. నవేద సిద్ధార్థమివ కొచ్చిత స్థితం భూమండలం మూర్ధ సహస్ర ధామసు ఈ మహానుభావుని వేయి పడగలలో ఏదో పడగ మీద ఏదో ఓ చిన్న ఎక్కడో చిన్న మూలకు ఆవగింజలా ఉన్న భూమండలము ఉన్నట్టు కూడా ఆయనకి తెలవలేదు ప్రభు. మూల ఎక్కడో ఉంది ఎక్కడో ఈ బలగలో ఈ బలగలో ఆ బలగలో ఎక్కడో మూలకు ఎక్కడో కొంచెం ఎలా సిద్ధార్థమివ అంటే ఆవగింజ సిద్ధార్థమివ అని సర్వ అంటాం. ఆవగింజ లాగా పొతిస్థితం భూమండలం మూర్థ సహస్ర ధామసు యస్యాద్య ఆతీత్ గుణ విగ్రహో మహాన్ ఈ మహానుభావుని యొక్క గుణములు ఉన్నాయి అవి మహాన్ అనంతములు. విజ్ఞానధిజ్ఞః భగవానజస్కిలా ఇంతని అనంతమైనటువంటి ఆకారములలో ఒక ఆకారం బ్రహ్మ.

ఒకడు లక్షల మందిలో ఉద్యోగా కాలం పోయింది అని చెప్తున్నాం. అజః భగవానజః యత్సంభవోహం త్రివృతా త్వతేజస ఎందుకంటే అదేం చెప్తున్నానంటే నేను పుట్టింది ఆయన దగ్గర నుంచి. ఎక్కడ పుట్టింది ఎక్కడ నుంచి? బ్రహ్మ దగ్గర నుంచి కదా. ఆ బ్రహ్మ వాడు అంటే ఈయనకున్న కోట్ల కోట్ల ఆకారాల్లో ఒక మూలకు ఒక ఆకారం. వాడు ఉన్నాడన్నమాట అది కొంచెం ఉన్నాడు అంటే ఉన్నాడు. వాడికి పుణ్యం అని నేను ఇక నా సంగతి ఏమి చెప్పమంటావ్ ఇంకా. చెప్తున్నాడు. యత్ సంభవోహం త్రివృతా స్వతేజసా నేను త్రివృత్ సత్వ రజత్ తమోగుణములు. సద్విష్టమైనటువంటి ప్రకృతి దాని మూలమైనటువంటి ఓంకారము ఇలాంటి వాటి చేత వైకారికం తామసం ఐంద్రియం సుజే. అలాంటి నేను. తామస మైంద్రియం తమోగుణాన్ని పంచభూతాలను ప్రళయాన్ని సృష్టించేవాడిగా నేను ఏర్పడ్డాను. ఈ మహానుభావుని యొక్క కోట్ల కోట్ల ఆకారాల్లో ఏదో ఒక ఆకారమైన బ్రహ్మ నుండి పుట్టిన నేను. ప్రకృతిలోని మూడవ భాగంలోని ఐదవ భాగాన్ని సృష్టించే తామసాహంకారాన్ని నేను తీసుకొని ఈ పని చేస్తున్నాను. అంటే నా తేజి ఎక్కడ ఉన్నట్టు? పరమాత్మ ముందర నా తేజి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని స్వామి చెప్పుకుంటాడు స్వయంగా సురుజే ఏతే వయం యస్యవసే మహాత్మనః ఇలాంటి నేమందరము ఏ మహానుభావు వశంలో ఉన్నామో తీతాః శకుంతా ఇవ సూత్ర యంత్రితాః. నేమందరము ఈ మహానుభావుడి వశంలోనే ఉన్నాము. ఎలా? దారముతో కట్టబడిన పట్టులలాగా. పచ్చులు ఇంటనే ఉంటాయి. బయటికి పోకుండా దారం చూసి కట్టేస్తారు. ఎగురుతుంటాయి. అక్కడిదాకా దాటిపోవు. అక్కడిదాకా పోయి దారం గుందగా మళ్ళీ వెనక్కి వస్తాయి అన్నమాట. నేను ప్రళయం చేస్తాను ఎక్కడిదాకా ఆయన దారం పడుకునేంతవరకే. ఆ దారం పడుకున్నాడంటే వాడు వెనక్కి రావాలి ఇంక ఏం చేయం. అందుకే శకుంతా ఇవ సూత్రయంత్రితాః మహానహం చెప్తున్నాడు నేను మహాన్ అహం నేను అహంకారాన్ని వైకృత తామసేంద్రియాః సృజామా. మహత్తత్వము, అహంకార తత్వము అంటే అహంకార తత్వం కూడా సాత్విక అహంకారం, సాయస అహంకారం, తామస అహంకారం. ఇలాంటి వారు సూచిస్తున్నాము సర్వే యదనుగ్రహాత్. సృష్టి మేము చేయలేం కదా మేమందరము ఏ మహానుభావుల అనుగ్రహం వల్ల వీటిని సృష్టి చేస్తున్నామో అలాంటి స్వామికి మా నమస్కారం అని చెప్తున్నాడు.

సుజామ సర్వే యదనుగ్రహాదిదం య నిర్మితాం కరిజపి కర్మ పర్వణి మాయాం జనోయం గుణ సర్గ మోహితః ఏ మహానుభావు సూచించినటువంటి ఈ మాయ ఉండే యోగమాయ అలాంటి దాన్ని జనోయం గుణ సర్గ మోహితః త్రిగుణాత్మకమైన దాని చేత సృష్టించబడి ఆ మోహం పొంది నా వేదా పరమాత్మ మాయను తెలుసుకోలేకపోతున్నాం. నిస్తారణ యోగమంచస అంటే దీన్ని ఎట్లా దాటాలి? తెలుస్తున్నది మాయ అని తెలుసు. ఈ పరమాత్మ యొక్క మాయ. ఇది గుణమై బాగుంది. మరి ఎలా తాగాలి? నా వేద మనం తెలుసుకోలేకపోతున్నాం. తస్మై నమస్తే విదయోదయాత్మనే అలాంటి ప్రళయ కారకమైనటువంటి పరమాత్మకు నా నమస్కారముని శంకరుడు ఇలా ఒక వర్షంలో సంకర్షణుడిని నిత్యము ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటాడు అన్నమాట. ఇది ఇలావతి వర్షం యొక్క గాథ. ఇప్పుడు కథ ఒక భాగంలో మనది భాగవర్షం. తదాచ భద్రస్రవా నామ ధర్మసుతః ఇప్పుడు ఇంకో మహానుభావుడు ధర్ముడి పుత్రుడు వారి పేరు భద్రస్రవాః ఇతను తత్ కులపతయః పురుషాః ఆ కులపతులు వాళ్ళంతా కలిసి భద్రాక్ష వర్షంలో సాక్ష సాత్ భగవతః వాసుదేవస్య ప్రియాం తనం ధర్మమయిం హయతీర్షాభిధానాం హయగ్రీవ మూర్తిని ఈ భద్రశ్రవుడు ఆరాధిస్తుంటాడు భద్రశ్రవ వర్షం. భద్రాక్షో వర్షంలో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయం హయశీర్షాధిధానాం పరమేన సమాధిన పరమ సమాధితో సన్నిధాప్య ఇదం అభిగుణనంతః ఉపధావంతి ఈ మంత్రాలను చదువుకుంటూ అదన్నీ సమీపిస్తారు. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది హయగ్రీవ మంత్రం అన్నమాట. ఏమిటి ఈయన ధర్మాయ ధర్మ స్వరూపుడు. ఇతని ఇంకో పని ఏమిటి ఆత్మ విశోధనాయ. మనస్సుద్ధిని కలిగించేవాడు హయగ్రీవుడిని ఆరాధిస్తే మనస్సుద్ధి కలుగుతుంది, మనస్సు శుద్ధిగా ఉంటేనే చక్కగా మాట్లాడగలం కదా? అర్థమైందా? మనస్సు రమణ అంటే మాట వంకాయ వస్తుంటాయి.

మనస్సు శుద్ధి కలిగిస్తాడంటే అర్థము చక్కని వాగ్వవిభవం ఇస్తాడు అన్నమాట. అందుకే నాకు పేరు వాగీశ అని పేరు హయగ్రీవ స్వామికి. నమః అహో విచిత్రం భగవద్విచేష్టితం. ఇక్కడ స్తోత్రం. పరమాత్మ చేష్ట, పరమాత్మ లీల ఎంత విచిత్రం అండి అంటున్నాడు. ఎందుకంటే అది గ్రంథం జనోయం హి మిషన్ నపశ్యతి. చనిపోతున్న వాళ్ళను చూస్తూ మళ్ళీ ఇంకోడిని వాడు చంపుతారండి. చంపుతున్న వాడు తాను చంపిన వాడిని చూస్తాడు. తనని ఇంకొకడు చంపుతాడు. అంటే తాను చంపుతాడు. అవును. తనని ఇంకోళ్ళని చంపుతాడు. తాను ఇంకోళ్ళని చంపినప్పుడు తాను చూస్తాడు. ఎవరు చంపకున్నా చనిపోయి పోతున్న వాళ్ళను చూస్తాడు. మనం చంపినా చంపకున్నా వాడు చస్తారని తెలుసు. నేను మాత్రం చాలా కాలం బతుకుతాను బాగా బతుకుతానని భావించి తాను బాగా బతకడానికి ఇంకొకరిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. గ్రంథం జనోయం మిషన్ నపస్యతి చూస్తూ కూడా చూడకుండా గుడ్డివాడైపోతున్నాడు. ధ్యాయన్. నసజ్జరిహి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీసతి. అదే విషయాన్ని ధ్యానం చేసి కూడా అంటే జరుగుతున్న దాని నిరంతరం ధ్యానం చేస్తూ కూడా చెడు పని చేయటానికి వెనుకాడటం లేదు. తానోడు ఉంటే కదా తానోడు ఉంటాడా తానోడు పోతాడు. ఇద్దరో పోయిన వాళ్ళని చూశాడు. అయినా మళ్ళీ తాను బ్రతకడానికి ఇలాంటి చెడు పనే ఎలాగంటే నిరుకృత్య పుత్రం పితరం జిజీవశీతి జిజీతిరి. మశానంలోకి తండ్రి శవాన్ని తీసుకొని వెళ్లి దహనం చేసి ఇంటికి రాగానే తమ్ముడిని అన్నను చంపడానికి ప్రయత్నిస్తాడు. నా పాలు నాకేది అని. ఆయనదే పోయాడని ఆయన పాలు ఎక్కువ ముంచుకుంటున్నాడు నిన్ను పాలు చంపుతున్నాడు. ఇప్పుడే వాడిని అక్కడ దానం చేసి వచ్చాడు. అంటే ఇవాళ వివేక వివేక పోయేవాడే. దహనం చేసి వచ్చే అంతలో మరి ఆ పురాణ వేదాగ్యం వెళ్ళిపోయింది. తండ్రికి అంత్య క్రియ చేసిన కొడుకు నేను ఇంకా చాలా కాలం పడుతాను అనుకుంటున్నాడు, నీ మాయ ఎంత క్రిత్తం అండి అంటున్నాడు. నిరుహృత్య పిత్రం పితరం దిజీవిషతి వదంతి విశ్వం కవయత్మ నశ్వరం పశ్యంతిచ అధ్యాత్మ విధః విపశ్యతః పండితులందరూ ప్రపంచము నశ్వరమని చెబుతూనే ఉన్నారు పశ్యంతిచ అధ్యాత్మ విధః

అధ్యాత్మ జ్ఞానం కలవానులు పండితులు అలాంటి నశ్వ జగత్తును చూస్తూనే అనుభవిస్తున్నారు కూడా. విపశ్చితః తదాపి ముఖ్యంతి తవాజమాయయా స్పష్టంగా చూస్తున్నా ఇంతటి చెబుతున్నా. నీ మాయ ఎంత గొప్పదయ్యా. మళ్ళీ వీళ్ళు మోహంలోకి పోతున్నారు. సువిస్మితం కృత్యమజం నతోస్మితతు ఇంతటి ఆశ్చర్యం కలిగించేటువంటి పనులు చేసే పరమాత్మకు నా నమస్కారము. విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతే చకర్తుహు అంగీకృతమపి అపావృతః ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, దయములు మూడు నీవే కర్తవు, నీవే అకర్తవు. చేయవాడవు నీవే, చేయనివాడవు నీవే. నీవు చేస్తున్నంత సేపు నీవు చేయట్లేదు అంటాం. నీవు చేయకుండా ఉన్నప్పుడు నీవు చేస్తున్నావని మేము అంటాం. కదా. ప్రళయావస్థలో ఆయన పడుకుంటాడు. ఈయన ఏం చేయలేదంట. కానీ ఆయన గర్భంలో ఉండేటువంటి మహత్వం అందరూ నీవే సిద్ధి చేస్తున్నారని స్తోత్రం చేస్తారు. లేనప్పుడు చేస్తారు, ఉన్నప్పుడు చేస్తారు. నీవు మాత్రం అందులో ఇందులో నేను కర్త అని చెప్పుకోవు. చేస్తున్న నీవు కర్త అని చెప్పుకోవు కానీ ఏమి చేయలేని నీవు మాత్రం నిరంతరం కర్తలం కర్త అని చెప్పుకుంటున్నాం. అబ్బా నీ మాయ ఎంత గొప్పమైనయ్యా అంటున్నాడు. చూడండి. అకర్తుహు అంగీకృత అపి అపావృతః యుక్తం నచిత్రంతయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే తే వస్తుతః కార్యకారణులు అన్ని కార్యకారణాలకు ఆయనే కారణం. కదా ఇలాంటి నీ యందు ఇది నచిత్రం. చిత్రంగా ఎందుకంటే సర్వాత్మని అన్ని నీలోనే ఉన్నాయి అన్ని నీవే చేస్తున్నావ్ అన్ని నీలో ఉండి అన్ని నీవు చేస్తున్నటువంటి నీలో ఉన్నటువంటి మాయను దాటగలేకపోవడం వింతేం కాదు అది నీకు సహజ స్వభావమే. నతోస్తు అటు అందరికీ నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. సర్వాత్మని వ్యతిరిక్తి వస్తుతః వేదాను యుగాంతే తమసాతిరస్కృతాన్ యుగాంతములో తలయకాలంలో తమస్సుతో అజ్ఞానంతో అంధకారంతో దాగి ఉన్నటువంటి వేదములను రసాతలాత్యః నృతురంగ విగ్రహః రసాతరము నుండి హయగ్రీవ ఆకారంతో ప్రత్యాగదే మళ్ళీ తీసుకొని వచ్చి కవయే అభియాచతే కవయే ప్రత్యాగదే ప్రార్థిస్తున్నటువంటి బ్రహ్మకు ఇచ్చాడు తస్మై నమస్తే అవితథ ఇహితాయ అలాంటి స్వామికి నమస్కారము ఎలాంటి స్వామి అనే అవితథ ఇహితుడు అంటే సత్య సంకల్పుడు.

తథా అంటే సత్యం, అసత్యం, అవితథా అంటే సత్యం. అవితథ ఇహితాయ సత్యకామః అంటాం కదా. సత్యకాముడు, సత్య సంకల్పుడు అన్నమాట. హరివర్ష ఇక్కడికి అయిపోయింది ఇక్కడ మూడవది హరివర్ష అని చెప్తున్నాడు హరివర్షంలో భగవాన్ నరహరి రూపేణాస్తే స్వామి నృసింహావతారంలో ఉంటాడు హరివర్షంలో తద్రూప గ్రహణ నిమిత్తం ఉత్తరత్రాధిదాస్యే. పరమాత్మ నరసింహుడిగా ఎందుకయ్యాడండి? నరసింహ రూపాన్ని ఎందుకు ధరించాడు అడుగుతావేమో ఆ కారణాన్ని. సప్తమ స్కంథంలో చెబుతాను. ఉత్తరస్త్రాధ్యాక్షి తర్వాత చెబుతాను. తద్దైతం రూపం మహాపురుష గుణభాజనః మహాభాగవతః అది పరమ సుందరమైన రూపం ప్రియమైన రూపం ఇలాంటి రూపాన్ని మహాపురుష గుణభాజనః మహాపురుషుల యొక్క గుణములకైనటువంటి వాడు మహాభాగవతుడు దైత్య దానవ కుల తీర్థీకరణ శీలాచరితః సకల దైత్యులకు దానవులకు సద్గుణములకు మూలమని చెప్పబడేటువంటి మహానుభావుడు ఎవరాయన రహ్లాదః అవయవధాన అనన్య భక్తి యోగేన ఏ మాత్రము ఎడము లేనటువంటి అనన్యమైనటువంటి భక్తి యోగంతో సహ తత్ వరుష పురుషైహి ఉపాస్తే ఇదంచ ఉదాహరతి. ఆ వర్షంలో ఉన్న వారందరూ అతన్ని ఆరాధిస్తారు. అతను వారందరితో కలిసి నరసింహుడిని ఆరాధిస్తారు. మంత్రం ఇది ఓం నమో భగవతే నరసింహాయ. నమస్తే తేజసే తేజసే ఆవిర్ ఆవిర్భవ వజ్రనఖ వజ్రదంశ్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రస గ్రస ఓం స్వాహా అభయం అభయం ఆత్మై భూయిష్టాం ఓం క్షౌం ఇది మంత్రాలు ఇవన్నీ. బీజ పదాలతోటి నరసింహ బీజం క్షౌం అంటాం. హైగ్ర బీజం క్షౌం అంటాం. ఇలా ఇందులో మనకు నరసింహాయ నమస్తేజస్తేజతే. ఈ యొక్క తేజస్సుకు తేజస్సు ఇతను వజ్రనకుడు వజ్రదవస్తుడు. మన యొక్క అన్ని పూర్వజన్మ కర్మల యొక్క ఆధ్యాలను సంహరించమని అజ్ఞానాన్ని పోగొట్టమని జ్ఞానాన్ని కలిగించి నీ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేయమని నరసింహ మొన్న ప్రహ్లాదుడు ప్రార్థిస్తుంటాడు.

స్వస్యత్తు విశ్వస్య ఖరః ప్రసీదతాం ప్రసాదుడు కాబట్టి ఉత్తముడు కాబట్టి ప్రార్థన కూడా పరమోత్తముగా ఉంటుంది. ఏం ప్రార్థిస్తున్నాడు స్వచ్ఛస్తు విశ్వస్య ప్రపంచానికి మంగళం అవుగాక ఖరః ప్రసీదతాం దుర్మార్గుడు కూడా ప్రసన్నంగా ఉండుగాక అదే మరి వాడు బాగుండాలి. ఎందుకంటే వాడు పిచ్చి పుట్టి అనుకోండి ప్రపంచంలో పాడు చేస్తాడు. అందుకనే కథ ప్రతిదతం అయ్యా దుర్మార్గుడు బాగా ప్రసన్నంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి. ధ్యాయంతు భూతాని శివం చక్కని శ్లోకం శన్నో మిత్ర శం వరుణః శన్నో భవత్పర్యమ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణు నరుత్క్రమ చెప్తానే అవి ధ్యాయంతు భూతాని శివం మిధః అన్ని ప్రాణులు పరస్పరము ఒకరి క్షేమాన్ని ఇంకోళ్ళు కోరుకుందురు గాక, చాలదు రండి అది చేస్తారు రా. జాయంతు భూతాని శివం విదోదియా మనస్య భద్రం భజతాత్ అధోక్షయే. అందరి మనస్సు భద్రముగా పరమాత్మ యందే లగ్నం కానీ. చాలదండి ఇంకేం ఎందుకు ఏం కావాలి? ఈ ప్రార్థన ఆయనే కదా మనం చేయాలి రోజు. సిద్ధంగా చేయండి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు అంటాం చూడండి. దాని వాక్యమే అందుకే స్వత్యస్తు విశ్వస్య సలప్రభీదతాం ధ్యాయంతు భూతాని శివం విధో ధ్యీయ మనస్య భద్రం భయరా దోత్తలి ఆవేశ్యతా మనో మద్రపి అహైతుకి. మాగార దారాత్మయ విత్త బంధుసు సంగోయ దిత్యాత్ భగవత్తు యేసునః యస్తానవృత్య పరితృష్ట ఆత్మవాన్ సిద్యత్యను అదూరాత్ న తథ ఇంద్రియ ప్రియః ఇంకోటి చెప్తున్నాడు. ఆధార దార ఆత్మజ విద్య బంధుడు సంఘో యదిశ్యాత్ భగవత్ యేసునః మాశ్యాత్ అంటున్నారు. అయ్యా మా మనస్సు భార్య పిల్లలు ధనము బంధువులు ఇల్లు ఇలాంటి వాటి యందు మనస్సు లగ్నము కాకుండా ఉండుగాక. మరి ఎక్కడ కావాలి? భగవత్ ప్రియేసు శ్యాత్. పరమాత్మ భక్తుల యందే మా మనస్సు లగ్నమగుగాక.

చూడండి ప్రియేషునః యః ప్రాణవృత్యా పరితృస్తః ఆత్మవాన్ సిద్ధితి అదూరాత్ నతథేంద్రియ ప్రియః ప్రాణాయామ పరాయణం పరాయణుడై ప్రాణవాయువును జయించిన వాడు ఎలా సిద్ధిని పొందుతాడో అలా ఇంద్రియములకు లొంగినవాడు పొందలేడు కదా. కదా. ప్రాణాయామము తోటి ప్రాణవాయువును మనస్సును జయించినవాడు పరమాత్మను పొందగలిగినట్టు ఇంద్రియములకు లొంగినవాడు పొందలేడు కదా. సిద్ధి అదూరా న సథేంద్రియ ప్రియః యత్ సంఘలబ్ధం నిజ నిజవీర్య వైభవం తీర్థ మోహో నోస్ప్రియతాం హి మానసం హరత్యజః అంతః స్తుతిర్విహి గతోంగజం కోవైన సేవేత ముకుంద విక్రమం యత్ సంఘలబ్ధం నిజవీర్య వైభవం తీర్థం ముహు ఏ మహానుభావుని యొక్క క్షణకాల సంఘము తోటి అనంతమైన ప్రభావం మనకు లభిస్తుందో మానసం సలహా చూడండి మానసం తీర్థం. మానస సరోవరం తీర్థం ఎందుకయింది? అలాంటిది అంతరా ఉన్నాయి కదా? అంటే క్షణకాలం పరమాత్మ వచ్చి మకాన్ చేసి పోయాడు. కదా? యత్సంగలబ్దం నిజ వినియవభయం తీర్థముహో సమత్పుషతంహి మానసం. క్షణకాలము మీ స్పర్శతోటి మామూలు జలము మానస సరోవరం తీర్థముగా అయిపోయిందో అలాగే ఏ మహా ప్రభావం చమత్సారండి ఎంత సార్ ఏ పరమాత్ము యొక్క ప్రభావము క్షణకాలం మనస్సులో చేరితే ఆ మనస్సు కూడా తీర్థం అవుతుందో. మానసం తీర్థం అది మానస సరోవరం. ఎందుకు ఆయన వచ్చి కాసేపు ఉంటే మరి ఆయన ఇక్కడే ఉంటే ఇదేమవుతుంది ఇది మానస సరోవరం ఏంటి ఎందుకు కావద్దు అందుకే మానసం. సౌర్గతాంబి మానసం హరత్యజోంత స్తుతిభిహి గతః అంగజం కోవైన సేవేత ముకుంద విక్రమం. ఇలాంటి పరమాత్మ యొక్క పరాక్రమాన్ని ఎవడు సేవించడు. అంతశ్రుతి విహి గతః అంగజం హరతి. ఏ పరమాత్మ యొక్క స్తోత్రము. మనస్సులో ఉన్నటువంటి కోరికను అంటే మన్మధుడిని జయిస్తుందో అలాంటి పరమాత్మను ఏ బుద్ధిమంతుడు సేవించడు.

అంటే భగవంతుడిని సేవించడం లేదు అంటే చెప్పబోయే పద్ధతి కదా అది వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల విక్రమం యత్యాస్తి భక్తిహి భగవతి అకించన ఎవరికి పరమాత్మ యందు అకించనమైన భక్తి అకించన్యం. అంటే కోరిక లేని భక్తి, ఫలాకాంచ లేని భక్తి. కింద వాక్యం జన్యం. పరమాత్మ కంటే భిన్నమైనది ఏది నాకొద్దు. కాబట్టి అనన్యగతికమైనటువంటి భక్తి వరకు ఉంటుందో సర్వై గుణహి తత్ర సమాసతే సురా అలాంటి వారి దగ్గరికి గుణములతో కలిసి దేవతలందరూ వచ్చి చేరుతారు వాడి దగ్గరికి. పరమాత్మ యందు అచంచలమైన భక్తి ఉన్నవాడికి వాడి దగ్గరికి సకల దేవతలు సకల సద్గుణములు వచ్చి చేరుతాయి. సురా హర అభక్తస్య కుతః మహద్గుణాః పరమాత్మయందు భక్తుడి కారి వారికి గొప్ప గుణాలు ఎట్లా ఉంటాయయ్యా? హరావ భక్తస్య కుతః మహద్గుణాః మనోరథే నాసతి ధావతో బహిహి వీడు మాటిమాటికి బయటికే పరిగెస్తుంటే ఎవరికి వస్తాయి? బహి దావతి దేనితోటి మనోరథేన అంటే మనస్సు అనే రథంతో అది వాళ్ళు లోబడనే ఉండడు ఈ మనస్సు ఏముంటుంది వాళ్ళకి. మన పరిగెత్తుతూనే ఉంటున్నాడు. ధావతో బహిహి హరిని సాక్షాత్ భగవాన్ శరీరిణామాత్మ. ఎందుకు ధ్యానం చేయాలంటే. శరీరము గలవారందరికీ ఆత్మ ఎవరు? హరి. పరమాత్మే ఆత్మ. జటానామివ తోయసి తోయం ఈక్సితం. చేపలకు నీరు లాగా ప్రాణులకు పరమాత్మే ఆత్మ. అంటే నీరు లేకుండా. పరమాత్మ లేకుండా మనం ఉండలేము. హిత్వా మహాంతం యది సజ్జతే గృహే అలాంటి పరమాత్మను విడిచిపెట్టేవాడు సంసారంలో అసృక్తుడైతే తదా మహత్వం వయసా దంపతీనాం. చెప్తున్నాడు అంటే హిత్వా మహంతం యది సజ్యతే గృహే అలాంటి పరమాత్మ వదిలిపెట్టి వాడు పొరపాటున ఇంటిలో లగ్నమైతే తదా మహత్వం వయసాదంపతీనాం కేవలం వయసా మహత్వం తప్ప జ్ఞానంతోటి బుద్ధితోటి కాదు అన్నమాట.

తస్మాత్ రజోరాగ విశాల మన్యుమాన స్పృహాభయ దైన్యాధిమూలం కిత్వా ఘృతం. ప్రహ్లాదుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇల్లు వదిలి పెట్టేసేయ్, సంసారాన్ని విడిచిపెట్టు. ఎందుకు? సంసారం అంటే ఏమిటి? సంసారంలో రజో, రాగ, విషాద, మన్యు, మాన, స్పృహ, భయ, దైన్య ఆది ఇన్ని ఉంటాయి. తొమ్మిది ఉంటాయి సంసారం. రజోగుణము, ప్రేమ, విశాలము, కోపము, అభిమానము, కోరిక, భయము, దైన్యము. ఆది, ఆది అంటే మానసిక వ్యాధి. ఇలాంటి వాటికి మూలమైన గృహాన్ని పెట్టి ఇదేంటి? సంస్కృతి చక్రవాలం. సంసార జగవాదాన్ని వదిలిపెట్టి నృసింహ పాదం భజతా కుతోభయం శ్రీమన్ నారసింహుని పాదాన్నే స్మరించండి అని మనకు ఇది ఏం వర్షం అయింది? భద్రాశ్వమేనా? కాదు కాదు నా రోజు కేతు మారం. హరివర్షం. హరివర్షంలో నరహరి అది గుర్తు. దొరుకువాలి. హరి వర్షంలో నరహరి ఆరాధన, భద్రాశ్రమంలో హయగ్రీవుడు, ఇలా వర్షంలో సంతోషణ. ఇక తర్వాత కేతు మానం అనేది రేపు అధ్యయనం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః హరివర్ష హరివర్ష ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ద్వాదిశ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వ గుణ సంఖ్యనాయా ఆదిక ఆదిక తర్వాత సంక్రమ్ మంత్రం

Mangalacharana: 'Pullavat putraksha srimota sagilom yaronam shirodastram krishnam vande jagadgurum. Shillaraka sayyuktam purna chandra nivanam viragat kundalaharam devam krishnam vande jagad...' - Salutation to Krishna, the world-teacher, with full-moon-like face, wearing jeweled earrings.

Then the rivers that proceed from there - the rivers of that region, their extent has been described. Now in this varsha, 'tudiyadhyanena purah ashta upavruptah' - eight sub-regions (upavarshas) have been mentioned. In those: 'tatra bha...'

'Vamapada angushtha nakha nirbhinna urdhva anda kataha vivarena antahpravishthaya bahya jala-dhara' - the outer stream of water which was supposed to remain outside entered through a crack in the upper portion of the cosmic egg, made by the nail of Vishnu's left big toe. That water - properly remaining outside - entered inside.

Now why should the Ganga come to earth? How many ages must pass? A very long time. 'Yuga sahasra upalakshanena' - after thousands of yugas have passed - 'divo murdhari avata...' - it descended from the top of heaven...

From that time on, we know it - what they called 'Nagaja garu' (the Ganga). For us, we know it from now (from where it appears in text). Where was it born earlier, when was it born, how was it traveling before - all of that...

'Devata charana-aravi-nda udakam iti - this water, thinking of it as the foot-water of the Lord's lotus feet - yam anusavanam utkrishya utkrishyamana bhagavat-bhakti yogena pratikshana...' - uplifted moment by moment by the constantly growing bhakti-yoga toward Bhagavan...

'Adhunatih paramade-rena shirasa-bhibharti' - to this day, Dhruva carries (the Ganga waters) on his head with supreme reverence each day. That is how it flows from there - flowing through the Brahmanda (cosmic egg)...

But that traffic - like a traffic jam with police - nothing of that kind happens here. Everything flows perfectly on its proper path. 'Suvistrutam' - well spread. They go nicely and 'agreh janam'...

Encircling even the chandra-mandala (moon's sphere), then descending to Brahmaloka. 'Tatsa-turdhaat vidya-manam' - when it came to Brahma, this river divided into four kinds. Varieties...

'Tataiva arakananda' - the fourth river is Arakananda. From 'brahma-sadanat' - from Brahma's abode - heading southward - 'bahoni girikutani atikramya' - crossing many mountain peaks - from Hemakuta...

Why is this (Bharatavarsha) so great? It alone is the karma-kshetra (field of action). That is: our 'booking counter' in the cosmic journey. You must get your ticket here. Where are you going? America, Russia... [Speaker uses a contemporary analogy: Earth/Bharata is the only place where karma can be performed to determine one's cosmic destination.]

He says: 'Those are bhaumani svarga padani' - the earthly heavens they speak of. They call these 'heavens on earth' (svargalu). Why? Because even actual svarga is ultimately sorrowful - so calling earthly pleasures 'heaven' is also fitting in that sense...

'Garbha manushyanam kalasaranam nirantaram amodam eva moda pramoda anandah' - we say 'moda, pramoda, ananda' - is 'moda-pramoda-ananda' all the same or different? What is 'moda'? 'Modonamakah' - the one called moda is (explained)...

The road looks like a mirror - 'how beautiful it looks!' - and somewhere someone treads heavily on it, and hits it - this one goes, that mirror is there, this is mirror, those are so many [Speaker is using the analogy of a mirrored road surface to describe how we mistake the appearance of pleasure for its substance, and are surprised when it shatters.]

Before the yuga ends, in the last year he impregnates (his wife). The pregnancy lasts one year. And for those reduced years - all the time is spent in 'samgamam' (marital union) - constantly absorbed in sensory pleasure, doing nothing else...

'Devatastriyulato kama kalila vilasa hasa lila avaloka akrishta mano-drishtayah' - captivated in mind and gaze by the youth, playfulness, coyness, allure, and sidelong glances of divine women - such are the men (devas) in Indra's heaven.

'Striyale avutaru cheptaru chudandi. Ilavrite-du bhagavan bhavah ekayeva puman nashyanyat tatra aparah nirvishati' - there no other male enters. 'Endu-valla bhavanyah shapa ni...' - because of Parvati's curse - that is why only Shiva dwells there as the sole male, and all others who enter become female.

'Idi sangati' - that is the matter - then 'sare' - okay - we will explain clearly, the meaning becomes very clear (guna artham avutundi). 'Mottam grantham chadavali' - one must read the entire scripture. How much? Until it is memorized (jnapakam uncha-kune-nta daka chadvali).

'Adenthi tamasim rupam' - that is Tamas form. Such a form - 'prakritim atma tanapa prakriti adi' - that is His own prakriti (nature). What is the root of Shankara? Sankarshana. Sankarshana is prakriti - Shankara is vikrti (modification). 'Rogalu sankaranam' - diseases come from Sankarshana...

'Sevinchadagina varike nereye-yunatu pada-padmamu gala mahanu-bhavadini bhaje' - I worship that great soul who has lotus feet that fulfill (bless) those who are worthy to serve him. 'Ila bhagasthya krstunasya param parayanam' - the ultimate refuge of all lordship and wealth.

'Moreover' - if thought of in advance, there is no problem. But they won't let you think in advance. If they let you think, we won't (succumb). Only one who has conquered anger is Paramatma himself. Read here - those who bring anger within us and then...

'Shriyeva madhvata tamra-lochanah na nagavadhva arhanam ichire kriya yat padayoh sparshana dharshitendri-ya' - 'The serpent-women (naga-vadhuvulu) - what are they? They could not endure the touch of Vishnu's lotus feet (on their senses).'

'Ajah bhagavan ajah yatsa-mbhavohm trivrata tvatejasa' - 'Because I (Brahma) was born from You, through the three-fold covering (trimaya) of Your power.' That is what is being said - 'I was born near Him and through His power.'

'Sujama sarve yadanugra-hadam ya nirmitam karijapi karma-parvani ma-yam janoyam guna-sarga-mohitah' - 'All these exist by Whose grace - that maya which He indicated - that yoga-maya - such a thing: janoyam - these ordinary people, deluded by the creation of gunas...'

'Manashu shuddhi kaligisthadante arthamu chakkani vag-vibhavam istatadu annamata.' Therefore His name is 'Vagisha' - Hayagriva Swami's name. 'Namah aho vichitram bhagad-vicheshti...' - 'Salutation. How wondrous are the Lord's actions!'

'Those with adhyatma jnana, the learned - even while seeing and experiencing this perishable world - vipashchitah tadapi mukhyamti tavaja-mayayhah' - 'Even the wise are deluded by Your maya.' 'Clearly seeing (yet) - so great a delusion!'

'Tatha' means satya (truth). 'Asatya, avitatha' means satya. 'Avitatha-ihitaya satyakamah' - we say 'satya-kama' (one who desires truth), 'satya-sankalpa' (one of truthful will). Harivarsha section ends here. The third varsha...

'Svasyattu vishvasya kharah prasidatam' - because he is a gracious one, a most excellent one, the prayer is also of the highest caliber. What is he praying? 'Svachcha-stu vishvasya prapha...' - 'May the entire universe be clear (transparent, pure)...'

'Chudandi priyeshunah yah pranavrittyah paritrishtah atma-van siddhiti adurat natatha-indriya prana-ayama-parayanam' - 'One who is devoted to prana-ayama (breath control) and conquered the prana (life force), having controlled the senses - attains siddhi (liberation) very near (quickly).'

'It means not serving Bhagavan - the method that will be described. They will figure it out themselves. Therefore vikramam yatyasti bhaktih bhagavati akiNchana' - whoever has selfless (akichana) bhakti toward Paramatma...

'Tasmat rajoraga-vishala-manyuman sprhabhaya-dain-yadhimulam kitva ghrtam. Prahlada is saying very clearly: leave the house, give up samsara...' - Prahlada teaches that the root of all suffering is raga (attachment) and manyu (anger) - giving these up is the path to liberation.