కపిలుని జన్మ: దేవభూతికి దివ్య పుత్రుడు
Kapila's Birth: Devabhuti Receives Divine Son
దేవభూతి కర్దమపతులకు కపిలుడు జన్మించాడు - సాంఖ్య జ్ఞానం తల్లికి అందించడానికి స్వయంగా ప్రభువే అవతరించాడు. కర్దముడు తొమ్మిది రూపాలు ధరించి తొమ్మిది కుమార్తెలను కన్న తర్వాత అడవికి వెళ్ళాడు. జన్మతోనే ప్రభువు దేవభూతికి విశ్వ లోకాలన్నీ తన శక్తితో చూపించాడు. 'నన్ను సంతోషపెట్టినవారు తాము కోరిందానిలేకుండా వెళ్ళరు' అనే మాటను ప్రభువు నిలిపాడు.
Kapila is born to Devabhuti and Kardama - a direct descent of the Lord Himself to give the gift of Sankhya wisdom to His mother. Kardama divides himself into nine forms to father nine daughters and then departs for the forest. The Lord, through His very birth, showed Devabhuti all the cosmic realms through His divine power. The session establishes that the Lord fulfills His promise: "those who please Me never go without what they desire."
యామోహ తత్సరితనాయ సునాయ వీనే అత్వత గురు భగవత్ ఏక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగ్రి యుగడం ప్రణమామి మోధ్నాత్ భూతంతరస్య మహదాత్వయ భక్తనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేణు పరకాల యతీంద్ర నిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం वसुदेव सुतं देवं कंस चाणूर मर्दनं देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं अदसी पुष्प संकाशं हार नूपुर शोभितं రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్చం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్ట కమిలం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట దత్తారం శక్తే పౌత్రమ కల్మశం పరాచరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావా పుద్రేటి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగార్య గురు పుత్రం శరగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః ప్రేక్షయిత్వా భువోగోళం పత్నియై యావాన్ స్వసంస్థయా స్వామి తన యోగమాయ తోటి ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని సృష్టించి ఆ విమానంలో ఇద్దరు అధిరోగించి మొత్తం భూగోళాన్ని భార్యకు పత్నికి చూపెట్టాడు. అంటే అర్థం భార్యతో కలిసి తాను కూడా సేవించాడు. ఇలా చేసి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చాడు అని చెప్పుకున్నాం. అయితే విమానంలో అనుభవించినటువంటి భోగాన్ని ముందు చెప్తాడు. నేను చెప్పుకున్నాం కదా. ఎందుకు చెప్పి అటువంటిది చెప్పకుంటే ఆయన ఆశ్రమాన్ని మర్చిపోయాడేమో. ఆ విహారంలోనే ఉన్నాడో ఏమో అనుకుంటాం కాబట్టి అవన్నీ తిరిగి అంతటా విహరించి మళ్ళీ తమ ఆశ్రమానికి తాము వచ్చారు. విభజ్య నవధాత్మానం మానవీం. సురతోత్సుకాం రామాం నిరమయన్ రీమే వర్షపూగాన్ ముహూర్తవతు కొన్ని పదుల సంవత్సరం అంటే 100 అన్నమాట. ఒక 100 సంవత్సరములు అనేక వర్ష సమూహములను రామాం నిరమయన్ రేమే ఆ ప్రియురాల్ని ఆనందింపచేస్తూ తాను 44వ శ్లోకం తాను రమించాడు విభజ్య నవధాత్మానం. తనను తాను తొమ్మిదిగా విభాగం చేసుకున్నాడట. అంటే అర్థం తొమ్మిది మంది సంతానాన్ని ప్రసాదించాడు అని అర్థం. నవధా ఆత్మానం విభజ్య మానవీం సురతోత్సుకం వర్షపూగాన్ అలా 100 సంవత్సరాలను కూడా ముహూర్తవత్ ఒక క్షణకాలం లాగా ఒక ముహూర్తకాలం లాగా గడిపేశాడు మహానుభావుడు. ముహూర్తవత్ తస్మిని విమానే ఉత్కృష్తాం శయ్యాం రతికరియం మనం చెప్పుకున్నాం ఏమని నిన్న. అనేక రకాల శయ్యలు ఉంటాయి. కొన్ని శయ్యలు మనం చేరగానే నిద్ర వచ్చేస్తుంది. కొన్ని శయ్యలు చేరగానే విహరించాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. కొన్ని శయ్యల్లో అలాగే కూర్చోవాలి. కొన్ని శయ్యల్లో చేరగానే కలహించాలి, కోపం వచ్చేస్తుంది.
కోపాన్ని కలిగించేది, ప్రసన్నతను కలిగించేది, సంతోషాన్ని కలిగించేది, కోరికను కలిగించేది, నిద్రను కలిగించేది, విసుగును కలిగించేది. ఇలా సప్తధా చెయ్యాం విభజ్య అని శాస్త్రం. ఏడు రకాల చెయ్యాలు ఉంటాయి. అందులో ఈ మహానుభావుడు ఆమెకు కూడా కేవలం సంభోగము రతి కావాలని కోరుకున్న మహానుభావురాలు కాబట్టి రతికి అనుకూలమైనటువంటి తేనె ఏర్పరిచాడు. అలాంటి చెయ్యలో వీరు విహరిస్తూ తస్మిన్ విమానే చెయ్యాం రతికరీం శ్రితా నచా బుద్ధిత తం కాలం పత్యాపీచ్యేన సంగతా అపీచ్యేన సుందరుడైనటువంటి భర్త చేత కూడి ఉన్న ఆ దేవభూతి. ఎంత కాలము గడచినదో తెలియలేకపోయింది. నిన్న కదా మననే వచ్చినట్టు ఉంది అనుకున్నారు పాపం. ప్రియునితో సమాగమం వల్ల కలిగినటువంటి ఆనందంలో విహారంలో సుందరుడు తన యందు ప్రీతి ఉన్నటువంటి భర్త యొక్క సమాగమంలో ఆమె గడిచిన కాలాన్ని గుర్తించలేకపోయింది. నచా బుచ్ఛ తతం కాలం. ఏవం యోగానుభావేన దంపత్యోరమమానయోహో చతం యతీయుహు శరదః ఇట్లా యోగానుభావేన కేవలం భోగంతో కాదు. మహానుభావుడు తన యోగ బలంతో ఏర్పరిచినటువంటి ఈ సౌకర్యాలు ఉన్నాయి, సంపదలు, భోగములు ఉన్నాయి. ఇవి ఇలాంటి వాటితో ఆ దంపతులు రమమానయోహో దంపత్యోహో దంపతులు. రమిస్తూ ఉండగా శతం వ్యతియుహు శరదః నూరు సంవత్సరములు గడిచినవి. కామలాలసయోహు మనః ఇంతవరకు కొన్ని వెయ్యిల సంవత్సరాలు ఈ మహానుభావుడు కేవలం తపస్సులో యోగంలో ఉన్నవాడు. ఒక్క 100 సంవత్సరాలు మాత్రం ప్రియురాలి కోరిక తీర్చడానికి కోసం ఇతను కూడా పక్క వాళ్ళలాగా కామలాలసుడు అనిపించుకున్నాడు. అంటే ఎవరో అనిపించుకోవడమే. నిజంగా మనస్సులో కోరికలే ఉండుంటే ఎమ్మడే బయటికి వెళ్ళిపోలేడు. మనం చెప్పుకున్నాం కదా రెండు రకాల భావాలు. కాబట్టి కామలాలసయోహో ఇది కూడా కామాసక్తులు అన్నట్టుగా ఉన్నటువంటి దంపతులకు నూరు సంవత్సరాలు గడిచిపోయాయి. సత్యమాధత్తరేతస్తాం భావయన్ ఆత్మన ఆత్మవిత్. నోధా విధాయ రూపం స్వం సర్వ సంకల్ప విత్ విపుహు ఎలాంటి వాడు కర్దముడు అంటే సర్వ సంకల్ప విత్ పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఏమి జరగాలో జరగబోయే దాన్ని చక్కగా
తెలుసుకున్న మహానుభావుడు కాబట్టి తనను తాను తొమ్మిదిగా విభజించి ఆమె యందు తొమ్మిది మంది సంతానానికి కావలసినటువంటి విధానాన్ని సమకూర్చాడు ఏర్పరచాడు అతః సా సుసువే సద్యః దేవభూతిహి స్త్రీయ ప్రజా అందువల్ల దేవభూతి వెంటనే తొమ్మిది మంది స్త్రీలను ప్రసవించిన సర్వాస్తాః చారు సర్వాంగ్యః లోహిత ఉత్పల గంధయః వారందరూ సౌందర్యవంతులు అలాగే చక్కని బుద్ధి, మనస్సు అలాగే జ్ఞానము ఇలాంటివన్నీ కలిగినవారు లోహిత ఉత్పల గంధయా చక్కని ఎర్ర కలువల వంటి గంధం శరీరం అంతా. సుగంధము కలవారు పతింసా ప్రవృజిశ్యంతం సదా అలచ్య ఉసతి సతి ఇలా తొమ్మిది మంది సంతానం కలిగిన తరువాత కర్దముడు ఇక్కడ నేను వెళ్ళిపోబోతున్నాను. పతింసా ప్రగ్రజిస్యంతం వదిలిపెట్టి సన్యాసం స్వీకరించి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి భర్తను చూచి స్మయమాన దిక్కులవేన హృదయేన విధేయ విధూయత ఒక్కసారి హృదయంలో బాధ వేదన కలిగింది. దానితోటి స్వయమాన కొంచెం ఆశ్చర్యాన్ని కూడా పొందింది. ఎందుకంటే నూరు సంవత్సరాలు. దేవతలు కూడా కలలో కూడా ఊహించనంతటి దివ్య భోగాన్ని అనుభవించిన స్వామి మరుక్షణంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారంటే నమ్ముతారా అని. అంటే అర్థం ఆ భోగం ఎలాంటిది అన్నమాట? కేవలం ఆమె కోసం. ధర్మం ఏమిటంటే వివాహం చేసుకున్నప్పుడు ఆమె సహధర్మచారిణి భార్య కదులు. మరి తన సంకల్పాన్ని తన కోరికను ఎలా తాను తీర్చుకుంటాడో భార్య కోరిన కోరికను కూడా ధర్మబద్ధంగా తీర్చటం భర్త విధి. ఆ పని చేయలేదనుకోండి, తాను భర్తగా భర్త ధర్మాన్ని తప్పినవాడు అవుతాడు. కదా? కాబట్టి ఆ దాంపత్య ధర్మము.
భర్తు ధర్మమును తప్పకూడదు కాబట్టి ఆమె సమాగమాన్ని సంగమాన్ని కోరింది కాబట్టి ఆమె కోరికను తీర్చుట తన ధర్మమైనందువల్ల ఆమె మళ్ళీ ఇక భోగం నాకు చాలు అనే అంతటి విస్తృతమైనటువంటి భోగం తోటి ఆమెను ఆ విహారంలో తేలి ఆజాడన అది చూచి ఈయన కూడా నలుగురు లాగే కామాసక్తుడేమో అని సఖ్యం అందరూ అనుకున్నారు. కానీ ఈ మహానుభవుడు తొమ్మిది మంది సంతానం కలగగానే కొంత కాలానికి స్వామి వెళ్ళిపోవాలనుకుంటే కాస్త ఆశ్చర్యపడుతూ బాధపడుతూ ఆమె లిఖంత్యధోముఖి భూమిం తలకాయ ఉంచుకొని తన కాలి గోరుతో భూమిని రాస్తూ నఖమణి స్త్రీయా ఉవాద్ లలితాం వాచం నిరుజ్య అశ్రుకలాం వస్తున్నటువంటి కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ మెల్లగా మాట్లాడుతుంది. సర్వం తద్భగవాన్ మత్యం ఉపోవాహ ప్రతిశ్రుతం స్వామి మీరు. వివాహానికి ముందు ఏమి ప్రతిజ్ఞ చేశారో అదంతా నెరవేర్చారు. నా విషయంలో అన్నీ మీరు పూర్తి చేశారు. అధాపిమే ప్రపన్నాయాః అభయం దాతుమర్హసి అయినా. నిన్నే ఆశ్రయించి ఉన్న నాకు అభయాన్ని ప్రసాదించండి. బ్రహ్మన్ దురిత్రుభిస్తుభ్యం విముగ్యాః పతయస్తమాః సంతానం కలిగింది కదా అన్న మాట అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే భర్తృ ధర్మం పూర్తి చేశారేమో కానీ పితృ ధర్మం పూర్తి చేయలేదు కదా. కలిగిన వారు ఎవరు? అమ్మాయిలండి. వాళ్ళ పెళ్లిళ్లు నేను చేస్తాను అని. నేను చేయగలనా పెళ్లిళ్లు? అది మీ బాధ్యత కాదు. పుత్రికలను ఏర్పాటు చేసినప్పుడు కలిగిన పుత్రికలకు తగిన పతులను కూర్చోవలసిన బాధ్యత ఎవరిది?
మీరే కదా. మరి ఆ పని చేయకుండా ఎలా పెడతారు? మీరు ఆ పని చేయాలి కదా చూడండి. బ్రహ్మం దుహి త్రిభి మృగ్యం విముగ్యాః పతయః సమా. పుత్రికలకు యోగ్యుడైన సముదైనటువంటి భర్తలను మీరు వెతకాలి. కచ్చితి శాన్మే విశోకాయ త్వయు ప్రవ్రజితే వనం. అందరూ అమ్మాయిలే కలిగారు. తెలివి చేసుకుంటే అందరూ. వెళ్ళిపోయేవారే మరి మీరు వెళ్ళిపోయేవారే మరి నాతో ఎవరు ఉంటారు? మీరు వెళ్ళినా వారు వెళ్ళినా నాతో ఉండేవారు ఒకరు కావద్దా? అంటే ఓ కుమారుడు కావద్దు కదా. మీరు కుమారుడు కావాలి కలిగిన పుత్రికలకు భర్తను కూడా మీరు వెతకాలి. మరి ఈ రెండు బాధ్యతలు మీ దగ్గర ఉన్నాయి కదా అవి పూర్తి చేయకుండా మీరు. ఎలా వెళ్తారు కొంచెం ఆలోచించండి అని విజ్ఞాపన చేస్తే ఏతావతాలంకారేన వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్ధ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః ఇంతవరకు మీ సాహచర్యంలో పరమార్థాన్ని మరిచిపోయాను. అంటే జ్ఞానమును పరమాత్మ తత్వమును పూర్తిగా నేను విడిచిపెట్టాను. ఇంతకాలం అది ఇక చాలు. అంటే పరార్థం వదిపెట్టిన చాలు. ఇహం సరిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? పరం కావాలి. అంటే ఏమర్థం? అది కూడా మీరే ఇవ్వాలి. ఎలాగైతే సాంసారికమైనటువంటి భోగము, విలాసము, సుఖము, సంతోషము, విహారము అందించారో ఇది చాలు అన్నప్పుడు పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరే ప్రసాదించండి. మనకు అందులో వస్తుంది బృహదారణ్యకంలో యాజ్ఞావలిక్యుడు గార్గేయి మైత్రేయి గార్గేయి ఉన్నారే వాళ్ళిద్దరూ మహానుభావులు అందులో ఆయన అడిగితే నేను సన్యాదం తీసుకోబోతున్నాను. ఆస్తులు ఇద్దరికి సమానంగా పంచుతాను. మీ ఇద్దరు తీసుకొని నాకు అనుమతి ఇవ్వండి. అంటే ఆమె అంటుంది ఒక భార్య పెద్ద భార్య ఒప్పుకుంటుంది మంచిదని. ఈ చిన్న ఆమె.
సరే మీరు నాకు ఆశిస్తున్నారు తీసుకుంటాను. మీరు ఇచ్చినటువంటి సంపదతో మీరు పొందిన మోక్ష జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ సంపదతో ముక్తి లభిస్తుందా? అంటే అబ్బే దాంతో ముక్తి ఏం రాదు రక్షి వస్తుంది అంటాడు. అంటే యయా నముచ్ఛేయం కింతయా అంటున్నారు. ముక్తి ఇవ్వని విద్య నా సంపద నాకెందుకయ్యా? ముక్తి ఇచ్చేదేమో నీకా? సంసారం పడేసేదేమో నాకా? నువ్వు ఒప్పుకో అది నాకు కూడా కావాలి. మీరు దేన్ని పొంది ముక్తి పొందుతున్నారు అది నాకు ఇవ్వండి మరి నేను భార్యను కదా ఆస్తి అది మాత్రం ఆస్తి కదా. మీ ఆస్తి అంతా మా ఇద్దరిది కదా. ఎలా సంపద మా ఇద్దరిదో మీ జ్ఞానం కూడా మా ఇద్దరిది. ఆమె కోరుతూ ఇవ్వండి నేను కోరుతున్నాను నాకు ఇవ్వండి. కాబట్టి భార్యను జ్ఞాన మార్గంలో పయనింపజేయవలసిన బాధ్యత కూడా నడుస్తుంది. ఎలాగైతే సంసారంలో ఇహలోకంలోని సుఖాలు, భోగాలు, సంపదలు అందిస్తాడో పరలోకంలోని జ్ఞానాన్ని కూడా భర్తయ్యివ్వాలి. అందుకే అంటుంది ఏతావకాలం కాలేనా నాయనా ఇంతవరకు మనం విహరించాం. కేవలము ఇంద్రియ చాపల్యం తోటి ఇంద్రియములకు తృప్తి కలిగించటానికే ఇంతకాలం విహరించాం. పరార్థాన్ని పూర్తిగా మరిచిపోయాం. పరిత్యక్త పరాత్మనః ఇంద్రియార్ధే సద్యంత్య ప్రసంగత్వ ఇమే కృతః అజానంత్య పరం భావం తధాపి అస్తు అభయాయమి మిమ్ములను నా భర్తగానే చూశాను తప్ప. నాకు సాంసారికమైనటువంటి ప్రక్రియలో దాంపత్య భోగంలో సహధర్మ చెరునిగా మాత్రమే చూశాను తప్ప ఓ ప్రజాపతిగా, ఓ మహర్షిగా, ఓ తత్వవేత్తగా, ఒక జ్ఞానప్రదునిగా నిమ్మలను చూడలేదు. కదా అది నా పొరపాటే. అయినా మరి భార్య చేసినటువంటి పొరపాటను క్షమించి మీరు నాకు అభయాన్ని ప్రసాదించాలి అంటే ఆ విద్యను కూడా ఇవ్వాలి. అభయం ఎప్పుడు వస్తుంది? సంసారంలో ఉన్నంతవరకు భయం తప్పదు. వెంటాడుకునే మనకు భయం లేకుండా ఉండాలంటే పరతత్వాన్ని
ధ్యానం చేసినప్పుడే భయం ఉంది. అందుకే అభయం దాదు అజానంత్యా పరం భావం. పరభావమును పరమాత్మ భావమును తెలియక మిమ్ములను కేవలం నేను భర్తగానే అనుసరించాను. భర్తగానే సేవించాను. అయినా మీరు నాకు అభయాన్ని ప్రసాదించాలి. సంగోవాయః సంస్కృతేరు హేతుహు అసత్సు విహితః అథియా. సరే మనం భార్యాభర్తలము కాబట్టి సంసారం ప్రతి మనం వ్యవహరించాము ఇందులో తప్పేం లేదు. సంసారము నేనే ఇచ్చి సన్యాసము నేనే ఇవ్వాలా మోక్షం కూడా నేనే ఇవ్వాలా? రెండు నేనే ఇస్తాను. వాడు అడిగావు, సంసారక భోగము ఏదో సుఖము అన్నీ కావాలన్నావ్, ఇచ్చేసాను, సంతానం ఇచ్చేసాను. సరిపోయింది. మళ్ళీ జ్ఞానం ఏమిటి? అంటే అబ్బే అది అంతే కుదరదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బుద్ధి లేని వారు అంటే జ్ఞానం లేని వారు దుర్జనులతో సహవాసం చేస్తారు. కదా? అది ఏమవుతుంది? సంసారాన్ని కట్టబెడుతుంది. సత్సువిహితః అధియ అంటే అజ్ఞానం. అజ్ఞానముతో దుష్టులతో చేసిన సహవాసము సంసారానికి కారణం అవుతుంది. అసత్సువిహితః అదియా సయేవ సాధుసుకృతః నిస్సంగత్వాయ కల్పతి. అదే సంఘము సజ్జనులతో చేస్తే. మోక్షం వస్తుంది. కదా? దుర్జనులతో కలిసి ఉంటే సంసారము, సజ్జనులతో కలిసి ఉంటే మోక్షము. మరి మీరు సజ్జనులు కదా? మీతో ఇంతకాలం సంఘం చేశాను, నాకేం రావాలి? మోక్షమే రావాలి. సొంత ఎలా వస్తుంది అంటే ధర్మమే అది స్వరూపమే అది సజ్జనులతో సహవాసం ఏ విధంగా చేసినా మనం చెప్తా వినస్కందంలో కృష్ణ పరమాత్మను ప్రియుడు జారుడు అని భావించి వాతనితో కలిసిన గోపికలకు ఏమి వచ్చేసింది పొరపాటు కూడా ఇది పరమాత్మ ఏదో దేవుడు లేదు ప్రియుడు సుందరుడు జారుడు అనే భావంతో వెళ్ళాడు. కానీ పరమాత్మతో ఎలా కలిసినా కలిగేది ఒకటే. కోరిక పెరగదు.
లోకంలోకి వెలిగిపోతుంది కానీ నజాత్ మా చెప్తాడు నమయ్యావశసియాం కామ కామాయ కల్పతే స్వామి చెప్పాడు ఇప్పుడే. నా యందు మనస్సు ఎలా ఉంచినా ఆ కోరిక కోరిక తను పెంకేదిగా ఉండదు. ఎందుకు భ్రాజితః వేపితః బీజః నా అంకురాయ కల్పతే. విత్తనం వేస్తాం భూమిలో. నానబెట్టి మొలకొచ్చినాక వేస్తే మొరుస్తుంది కానీ అదే ధాన్యాన్ని బాగా వేపి వేయండి. మరోరు భూమి వేశాం కానీ వేపి వేశాం కానీ మొలుస్తున్నా వేచితే అంటే ఎవరు అంటే అగ్ని నమస్కారం అగ్ని అంటే ఏమిటి జ్ఞానం పరమాత్మ ఎవరు అగ్ని కదా అంటే పరమాత్మలో కరిసినటువంటి కోరిక బాగా వేపపడింది అన్నమాట. మళ్ళీ అది అంకురం మొలకెత్తదు. కాబట్టి సజ్జనులు చేసినటువంటి సంఘము మోత్సానికి కారణం అవుతుంది కానీ సంఘమునకు కాదు సంసారానికి కాదు మీతో నా సహవాసం. నా సహయోగం నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి తప్ప సంసారాన్ని కాదు అని చెప్పి సయేవ సాధించుకృతాః నేహయత్ కర్మ ధర్మాయ కొన్ని వాక్యాలు చెప్తున్నారు. అసలు పని అంటే ఏమిటి? కర్మని దేనిని అంటారు? ఏ పని చేసినందువల్ల ధర్మము కానీ విరాగము కానీ కలగదో. ధర్మాయ న విరాగాయ కల్పతి. ఏ పని ధర్మాన్ని కానీ వైరాగ్యాన్ని కానీ నా తీర్థ పద సేవాయై ఉత్తముల పాద సేవకు ఉపయోగించకుండా ఉంటుందో అలాంటి పని చేసేవాడు జీవన్నపి మృతోహిత. బ్రతికి ఉన్న మరణించిన వాడే అంటే ఏమిటి? మరి ధర్మం కావాలి. ధర్మం కలగాలి, విరక్తి కలగాలి. మహానుభావుల పాద సేవను కలిగించే కర్మ చేయాలి. అది మనం చెయ్యం. మన ఆచరించిన కర్మ యొక్క ప్రభావం వల్ల మన దగ్గరికి మన ఇంటికి మహానుభావులు రావాలి. వారి ఇంటికి వచ్చారనుకోండి మనం చేసింది పనే డౌట్ ఏం లేదు. రాలేదు సంసారం చేసుకుందాం. కర్మకు మూడు ప్రయోజనాలు. ఒకటి ధర్మము, ఒకటి విరక్తి, మూడోది మహాత్ముల పాదసేవ. ఈ మూడు కలిగించని కర్మ చేసేవాడు బ్రతికి ఉన్న మరణించిన వాడు ఏమంటామండీ? జీవన్మృతుడు అంటాం.
బతికే ఉంటాడు జీవన్మృతుడు. ప్రహ్లాదుడు ఏమన్నాడంటే తోరుతిత్తి అన్నాడు. ఇక్కడ అందులో కూడా గారి వస్తుంటుంది పోతుంది కదా. గోర తిత్తిలో గ్యారెస్ట్ ఉంటుంది పోతుంటుంది. మనం కూడా నిష్వారుషాలు వస్తున్నాయి పోతున్నాయి కదా ఇది కూడా కేవలం ఒక తిత్తి లాంటిదే తప్ప వ్యక్తి అనకూడదు అని కాదు. అదే మాట చెప్తున్నాడు. సాహం భగవతోనూనం వంచితా మాయయా దృఢం కాబట్టి స్వామి ఏదో సంసారమని సౌందర్యమని విహారమని సంతానమని ఇలాంటి మాటలతో ఇలాంటి ప్రక్రియతో నేను ఉంచుమించు మోసగించబడ్డాను. నా మనస్సుతోటే మీలాంటి మహానుభావుల సాంగత్యం పొంది కూడా సంసారము సంతానమే అన్నారు తప్ప. ఇంతటి మహానుభావుడు కదా స్వామి కాస్త నాకు జ్ఞానం ప్రసాదించండి. మోక్ష మార్గాన్ని చూపండని అడగలేదు. కారణం ఏమిటంటే నా తప్పేం కాదు మీ తప్పే అని. ఏంటది మీ మాయ. మీ యోగ మాయ నన్ను మీతో జ్ఞానం గురించి అడగనియ్యకుండా చేసింది. అంటే ఆశిష్టో, దృఢిష్టో, తేజస్సు ఉంది దివ్యమైనటువంటిది, సౌందర్యం ఉంది, యోగం ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది, ప్రేమ ఉంది. ఇన్నిటిలో మొదలు భార్య ఏం చూస్తుంది? తనను తన భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడో చూస్తుంది తప్ప తన భర్తకి ఎంత జ్ఞానం ఉన్నదో ఏ భార్య చూడదు వాళ్ళే కాదు. కాబట్టి అలా నేను కూడా వంచించబడ్డాను నూనం వంచితా మాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బంధనో మోక్షమునిచ్చే మీలాంటి మహానుభావులను పొంది కూడా నేను మోక్షమును పొందకుంటే నా జన్మ వ్యర్థం. ఎవరో ప్రాకృతిని భర్తగా పొందితే సంసారం సంతానం అలాగే ఉంటాం. సరే ఎలాంటి వారు మీరు? ముక్తి ప్రజలు, మోక్ష మార్గం దివి మహానుభావులు. మోక్షాన్నిచ్చే మహానుభావులను భక్తగా పొంది కూడా మీరు మోక్షం పొందకుంటే.
దేవునప్పుడు నా బంధనాత్ యత్వాం విముక్తిదం ప్రాప్త్య జన్మ వ్యర్థమవుతుంది కాబట్టి స్వామి అంటే మూడు పనులు చేయాలి ఆయన అప్పుడు సంయాసం తీసుకోవాలి. ఏడు మూడు పనులు కలిగిన ఆడపిల్లలకు పెళ్లి చేయాలి. ఒక అబ్బాయి కూడా కావాలి. తరువాత వైరాగ్యపరమైన జ్ఞానాన్ని కావాలి. ఈ మూర్తి నాకు మీ ఇష్టం. ఇప్పుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అంటే ఇంకేమేం చేయాలో చెప్పారు. అంటే ఇప్పట్లో ఆయనను వెళ్లకుండా బంధించేసింది అన్నమాట. ప్రకారంగా అంటే అతను అంటాడు నిర్వేదవాదినీమేవం మనోహు దుహితరం మునిహి దయాళుహు శాలినీం ఆహా శుక్లాభివ్యాహృతం స్మరణ్ నిర్వేదవాదినీం ఒక కాలానికి వైరాగ్యం గురించి మాట్లాడుతున్నది. మంచి లక్షణం కదా. ఎందుకంటే వైరాగ్యం ఆ వరకు లేదనుకోండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికా ఎట్లా పోతావయ్యా అంటే ఏం చేస్తారు ప్రాభం కాదు. లేకుండా ఆమె కూడా తన దారిలోనే ఉంది కదా అంటే బుద్ధిమంతురాలే నిర్వేదవాదిని. రెండోది బాధపడుతున్నాడు. అయ్యో మీరు నన్ను విడిచిపోతారా అని బాధపడుతున్నాడు. అందుకని మనోదుహితలం మునిహి దయాళుహు ఆమె యందు దయగలవాడై శాలినీమాహ శుక్లాభివ్యాహృతం స్మరం పరమాత్మ తనతో మాట్లాడిన దాన్ని చెప్పిన దాన్ని గుర్తు చేసుకుని స్వామి మాట్లాడారు చెప్పారు కదా. తొమ్మిది మంది అబ్బాయిలు కలుగుతారు అమ్మాయిలు కలుగుతారు చివరికి నేనే నీకు కుమారుడిగా పుడతాను. పుట్టి సాంఖ్య జ్ఞానాన్ని విస్తరింపచేస్తాను. అది కూడా ఎవరికో కాదు తల్లికే చెప్పి తల్లి ద్వారానే వ్యాపింపచేస్తాను అని స్వామి చెప్పారు. కాబట్టి స్వామి చెప్పిన మాటను స్మరించుకుంటూ తలుచుకుంటూ ఆమెతో అంటున్నాడు మాతిదో రాజపుత్రీత్వం ఆత్మానం ప్రతి అనిందితే రాజపుత్రి నీవు ఉత్తమురాలవు.
నీ వల నిందించుకోకూడదు. నీ వల నీవు బాధపడకూడదు. భగవాన్ తేక్షరః గర్భం అదూరాత్ సంప్రపత్యతే. కొడుకు కావాలంటున్నావ్, త్వరలో నీకు కుమారుడు కలుగుతాడు. ఎవరో కుమారుడు కాదు, సాక్షాత్తు భగవానుడు. పరమాత్మే నీకు త్వరలో కుమారుడు కాబోతున్నాడు, నీకు పుత్రునిగా పుడుతున్నాడు భగవాన్. అందుకని ఇట్టి అక్షరః అతని అక్షర అంటే నాశము లేని వాడు కదా. నక్షరతీసి అక్షరః అని అర్థం. నాశము లేని పరమాత్మ. అంటే పుట్టుక మరణము రేయువాడు అజాయమానో బహుధా విజయాయతే. ఏ పుట్టుక లేనివాడు ఎన్నో తీరులుగా పుడుతాడు కాబట్టి అలాంటి పరమాత్మ త్వరలో నీ గర్భంలో గర్భాన్ని పొందుతున్నాడు. కృతవ్రతాతి భద్రంతే. దమేన నియమేనచ తపోదవిణ దానైశ్చ శ్రద్ధయాచ ఈశ్వరం భజ ఇప్పుడు నీవు ధృతవ్రతాసి వ్రతమును స్వీకరించే ఉన్నావు వ్రతము అంటే ఏమిటి? గర్భమును స్వీకరించి ఉన్నావు. భార్య గర్భవతి అవునా కాదా ఎవరు తెలుసుకోవాలి మొదలు న్యాయంగా? ఎవరికి తెలియాలండి? భర్తకు తెలియాలి. ఇప్పటి కాలంలో డాక్టర్లకు తెలుస్తుంది భర్తకు ఏం జరగాలి. అతడు చెప్తే ఆహా అలా అంటాడు. కానీ పాత రోజుల్లో భార్య గర్భవతి అనేది మొహర్ భర్తే గుర్తుపోతది. గుర్తుపోతది రక్షణాలు కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్తారు శాస్త్రంలో. ఆ రక్షణాలను బట్టి ఈమె గర్భవతి అని మొదలు భర్తే చెప్తాడు. భర్త చెప్పాలి భార్యకి నీవు గర్భవతివి అని. పెద్ద డాట ఇస్తే అంటే భార్య ఇస్తుంది. తప్ప ఆయన చూడటం లేదు. అందుకే అంటున్నాడు వృతవ్వల కాసి ఇప్పుడు నీవు గర్భవతివి. వ్రతమును ధరించి ఉన్నావు కాబట్టి భద్రంతే. నీకు శుభము కలుగుతుంది. కళ్యాణం, మంగళం, శుభం అంటామే కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గర్భవతిగా ఉన్న కాలంలో దమేనా నియమేన ధ్యానం ఇంద్రియ నిగ్రహంతో నియమములతో తపో ద్రవిణ దానైత్య తపస్సుతో దానములతో శ్రద్ధయా పై పనులన్నీ మొత్తం చేయొద్దు శ్రద్ధగా చెబుతారు.
శ్రద్ధతో భగవంతుడిని సేవించు ఈశ్వరం భజః అంటే ఇన్ని నియమాలతోటి ఇన్ని ధర్మాలతోటి ఇన్ని విధానాలతో స్వామిని సేవిస్తే పరమాత్మ నీకు పుట్టిన తర్వాత పుడతాడు. చమత్సానం ఏమిటంటే కపిలావతారం అంటే పుట్టిన తర్వాత ఆ ఆత్మలో లో తాను ప్రవేశిస్తాడు. ఆవేశావతారం. మనకు అవతారాలు చెప్పాం కదా, అంశావతారం అన్నాం, కళావతారం అన్నాం, ఆవేశావతారం అన్నాం. పరశురాముడిది అలాంటిది. తర్వాత వచ్చాడు స్వామి. ఆ వచ్చిన అంశాన్ని మళ్ళా రాముడు తీసుకున్నాడు. ఆయన ఆర్డినరీ మ్యాన్. అలాంటి వారే సధులుడు కూడా. అవతరించిన తరువాత తాను చేరుతాడు. ఇలాగైతే ఏమి పరమాత్మ అవతరించినట్టే కదా. అందువల్ల అతను చేరటానికి అంటే కలగబోయే కుమారుడిలో పరమాత్మ చేరటానికి ఆవేశించటానికి కావలసిన పూర్వ రంగాన్ని ఏర్పాటు చేయాలి కదా? ఎవరు చేయాలి? తల్లి చేయాలి. అందుకే నీవు దమము తోటి, నియమము తోటి, శ్రద్ధ తోటి, తపస్సు తోటి, దానము తోటి ఐదింటితో నీవు పరమాత్మను ఈశ్వరం భజ సత్వయ ఆరాధిత శుక్లః వితన్వన్ మామకం నిశః హరా నీచేత ఆరాధించబడినటువంటి ఆ పరమాత్మ నా కీర్తిని విస్తరింపచేస్తూ వ్యాపింపచేస్తూ చేత్తాతే హృదయ గ్రంథిం ఔదర్యః బ్రహ్మ భావః అసలు నీకు ఔదర్యః ఔదర్యః అంటే ఉదరము నుండి పుట్టినవాడు అన్నమాట. ఉదరాత్ జాయితే ఇతి ఔదర్యః కన్న కొడుకు అని అర్థం. నీ నీవు కన్నినటువంటి కుమారుడు ఎలాంటివాడు? బ్రహ్మ భావనః కదా పరమాత్మ తను బ్రహ్మను భావించిన వాడు బ్రహ్మగా భావించబడిన వాడు అంటే పరమాత్మ కల చేరినటువంటి నీ కుమారుడు తే హృదయ గ్రంథిం చేత్తా నీ అజ్ఞానాన్ని అవిద్యను మాయను అతను చేదిస్తాడు. నువ్వు అన్నావే నాకు జ్ఞానం కావాలన్నావు కదా. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మొదలు అజ్ఞానం పోతే కదా. నాకన్నీ తెలుసు అనుకున్నవాడు ఎవడు చెప్తాడు?
మోరి మోరి మోరి అని చెప్తాం అయ్యా నాకేం తెలియదండి అది మీరు చెప్పండి అన్నారు అనుకోండి అప్పుడు మనం చెప్తాం. ఆ నాక తెలుసు లేండి మీకు మీరు చెప్పేది ఏంటి అంటే ఇంకేం చెప్తాం. కాబట్టి మొదలు మనకు ఏం కావాలి? నాకేమీ తెలియదన్న విషయం తెలియాలి. అదే అసలు జ్ఞానం. అది వచ్చిందనుకోండి వాడే ఆశ్రయ ఇస్తాడు, అది విని వింటాడు. కాబట్టి నాకేమీ తెలియదన్న విషయం తెలియాలంటే హృదయ గ్రంథి. క్షేధించబడాలి అంటే అహంకారం పోవాలి. కదా? ఒకటి దేహాత్మాభిమానం, రెండోది అహంకారం. ఇది పోనంత వరకు. మనకు పెద్దది మన దగ్గర ఉన్నా మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి భావన సంకల్పం కలగదు. పెద్దరి దగ్గర ఉండి కూడా చెప్పరు. కాబట్టి చెప్తున్నాడు హృదయ గ్రంథిం ఔదర్యః బ్రహ్మ భావనః పరమాత్మ నీ హృదయ గ్రంథిని ఛేదిస్తాడు. నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దేవహూత్యపి సందేశం గౌరవేన ప్రజాపతేహ సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థం అభజతు గురుం. ఇలా. కర్దముడు చెప్పిన మాటను విన్న దేవభూతి ప్రజాపతి యొక్క వాక్యాన్ని సందేశాన్ని మాటను గౌరవంతో విని సమ్యకు శ్రద్ధాయ పురుషం చక్కగా నమ్మి పరమాత్మను ఓరాయని కూటస్తం కదా అంటే సర్వ అంతర్యామి సర్వవ్యాపకుడు నిర్వికారుడు కుటస్తు అంటే ఎప్పుడు ఒకే తీరుగా ఉంటాడే అతన్ని కుటస్తుడు అంటాం. అలాంటి నిర్వికారుడైనటువంటి పరమాత్మను అభజత్ సేవించినది. ఆరాధించినది భర్తమాద ప్రకారం తస్యాం బహుతిధే కారే భగవాన్ మధుసూదన కార్దమం వీర్యమాపన్నః యజ్ఞే అగ్నిరివ దారుణే ఇలా కొంత కాలం తరువాత ఆ పరమాత్మ తన యొక్క అంశను కర్దమ ప్రజాపతి యొక్క వీర్యంలో తాను వచ్చి చేరాడు, ప్రవేశించాడు. ఎలాగంటే దారుణి అగ్నిరివా.
కట్టెలో ఉన్నటువంటి నిప్పు లాగా మనం నిప్పు కనబడదు. కట్టే కనబడుతుంది. ఘర్షణ చేస్తే అగ్ని పూడుతుంది కదా. ఎలాగైతే దారువులో కట్టెలో అంతర్లీనంగా అగ్ని ఉంటుందో కర్దమ ప్రజాపతి యొక్క వీర్యంలో పరమాత్మ ఆవేశించి ఉన్నాడు. అవదా అవాదయం తదా భ్యోమ్ని వాదిత్రాణి ఘనా ఘనాః గాయంకితం స్మ గంధర్వాః నృత్యంతి అప్సరసో ముదా ఇలా. కర్ధముని వీర్యము ద్వారా దేవభూతిలో పరమాత్మ ప్రవేశించటాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు దేవతలు అవాదయం తదా వ్యోమిని బాదిత్రాణి ఆకాశంలో మంగళ వాద్యములను మ్రోగించారు. ఘనాఘనా గాయంచితం స్వగంధర్వాః గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యము కూడా చేశారు. పేతుస్సుమనసః దివ్యాః ఆకాశంలోని దేవతలు కింద ఉన్న వీరి మీద పుష్ప వర్షమును కురిపించారు. కేచరైహి అపవర్తితాః ప్రచేదృతిశ సర్వాః అంభాంశ్చ మనాంశిచ. అన్ని దిక్కులు ప్రసన్నమయ్యాయి. నదులు, సరస్సులు కూడా అందులో జలం కూడా ప్రసన్నమయ్యాయి. అందరి మనస్సులు కూడా. ప్రసన్నతను కొండే దిక్కులు జలములు మనస్సులు ఈ మూడు ప్రసన్నములయ్యాయి ప్రసన్నాహ్ మనాంసిచ తత్ అర్ధమాత్రమ పదం సరస్వత్యా పరిశ్రితం స్వయంభూహు సాగం ఋషిభిహి మరీత్యాదిభిహి అభ్యయాత్ పరమాత్మ అక్కడ ఉన్నాడు. వచ్చేసాడు. రాబోతున్నాడు. దేవోది గర్భంలో స్వామి నిలికి ఉన్నాడు, ప్రవేశించాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు బ్రహ్మ. మరీషియాది ఇతర ప్రజాపతులందరూ సరస్వత్యాపరిశ్రితం అమ్మవారితో కలిసి వీరంతా ఆశ్రమానికి వేయించేశారు. ఈ స్వయంభూ భగవంతం పరంబ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్ సాత్వికాంశతో వచ్చినటువంటి పరమాత్మను తత్వ సంఖ్యాన విజ్ఞప్యై జ్ఞాతం విద్వాన్ అజః స్వరా
స్వయంభూ బ్రహ్మ పరమాత్మ ఎందుకు వస్తున్నాడో తెలుసుకున్నాడు. అంటే అవతారం కంటే ముందే అవతార ప్రయోజనం నిర్దేశించబడి ఉంటుంది. ఎందుకు వస్తున్నాడు కబీర్ అవతారం దేనికోసం? దృష్ణ సంహారం కోసం కాదు, శత్రు సంహారం కోసం కాదు, తాట సభ కోసం కాదు, కేవలం జ్ఞానప్రదం. జ్ఞానాన్ని ప్రసాదించడానికే స్వామి వస్తున్నాడు. అది ప్రముఖ కృత్యంగా తత్వ సంఖ్యాన విజ్ఞప్త్యై. తత్వములెన్నో తెలియక అందరూ అవస్థ పడుతున్నారు, భరమపడుతున్నారు. కదా అలాంటి ఆ తత్వ సంఖ్యానమును దాన్నే సాంఖ్యం అంటాం. సంఖ్యం అంటే జ్ఞానం అంటున్నాం. సంఖ్య దేని సంఖ్య? తత్వములు ఎన్ని? కొందరు మూడు అంటారు, కొందరు ఏడు అన్నారు, కొందరు పదకొండు అన్నారు, కొందరు పదహారు, కొందరు ఇరవై మూడు, ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు, ఇరవై ఒకటి ఇక్కడ దాకా వెళ్ళాయి. 30 దాకా వచ్చారు, 32 అయ్యాయి, 38 దాకా వెళ్ళారు. ఏం చేస్తాం? మనమంతా కనిపించక ఎన్ని తత్వాలు? కాబట్టి అలా సంఖ్య నిర్ణయం చేయటానికి అందుకే సాంఖ్యం. సంఖ్యా నిర్ణయం కృతమస్మిన్ ఇది సాంఖ్యం కదా ఇలా ఈ తత్వ సంఖ్యానాన్ని చెప్పటానికి జాతం విద్వానజః పరమాత్మ ఇందుకే పుడుతున్నాడు అన్న విషయాన్నే తెలుసుకున్నాడు బ్రహ్మ అందుకే సభాది నిశుద్ధి తచ్చి కీర్చితం పరమాత్మ చేయదలుచుకున్నటువంటి దాన్ని సభాజయన్ గౌరవిస్తూ మన్నిస్తూ ఆదరిస్తూ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో పెద్ద అజ్ఞానం అంతా పోతున్నది కదండీ ఇన్ని సంఖ్యాలు ఇన్ని చెప్తే నాకు సందేహం ఉండదు డౌట్ తీరుతుంది. ప్రపంచమంతా అజ్ఞానం నుంచి విడుదల చేయబడుతుంది కాబట్టి. పరమాత్మ యొక్క ఇంతటి ఉత్తమ సంకల్పాన్ని గౌరవిస్తూ సభాజయన్ ప్రభుష్యమాయీహి అశుభిహి కర్దమంచైదమభ్యధాత్ ప్రవృష్యమానై అసుధి అన్ని ప్రాణాలు సంతోషించాయి అంటే అన్ని ఇంద్రియములు ఆనందంతో ఉన్నాయి. అలా అప్పుడు కర్దమునితో కూడా ఇలా చెప్పాడు మాట్లాడాడు అంటే ఏమర్థము కర్దమునితో మాట్లాడాడు. పరమాత్మను కూడా స్తుతించాడు. ఏంటి వారు ఉంచినావంటే మరి స్తోత్రమే. పుట్టబోయేటువంటి స్వామిని స్తోత్రం చేశాడు. తండ్రి అయినటువంటి కర్దమునికి కూడా కొన్ని నాలుగు మాటలు వివరించాడు అని అర్థం.
బ్రహ్మ అంటున్నాడు త్వయామి అపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః మొదలు అంటున్నావ్ ఎవరితోటి కర్దమునుకో నాన్న నీవు నిజంగా నాకు కృతజ్ఞతను ప్రతిక్రియ అంటాం చూడండి మనం దాన్ని నీవు తెరవేర్చావు అంటే నేను చెప్పిన మాట చెప్పినట్టు. విన్నావు కాబట్టి పుత్రునిగా నీ ధర్మాన్ని బాగా నిర్వహించి నాకు సంతృప్తిని కలిగించావు. నీ ధర్మం నీవు నిర్వహించావు అపచితిహి అంటే ప్రతిక్రియ అంటాం కృతజ్ఞత అర్థం నీవు చక్కగా కృతజ్ఞతను ప్రకటించావు. అది నిర్వేలికత. కపటం లేకుండా కొందరు ఏం చేస్తారు నాన్నగారు చెప్తే అలాగే నాన్నగారు అంటారు. తలకాయ మాత్రం ఊపుతారు. పని. జరగదు. అది చాలు చెప్తే కానీ కొంత చేస్తాం. చెప్పాం కదా అందుకనే రకరకాలు ఉంటాయి. చేసే పనులు ఏంటంటే మనస్సులో ఉత్తమః చింతితం కుర్యా. ప్రాప్తకారీతు మధ్యమః ప్రోక్తకారీ అన్నారు. అధమః అశ్రద్ధయా కుర్యాత్. అకర్తా ఉచ్చరితం పితువు కొడుకులు నాలుగు రకాలట. పుత్రులు నాలుగు రకాలు. అందులో ఎవడయ్యా ఉత్తమ పుత్రుడు అంటే తండ్రి మనస్సులో అనుకున్న దాన్ని చేసేవాడు ఉత్తమ పుత్రుడు. కాదు శ్రీరాముడు కాదు భీష్ముడు. ఇదా కూడా చెప్తే చేశాడు. అనుకుంటే చేయలేదు. ఉత్తమః చింతితం కుర్యా. మనస్సులో అనుకుంటేనే చేసినాడు ఉత్తముడు. ఎవరండీ భీష్ముడు చెప్పలేదు చంతనుడు నాకు అమ్మాయిని చూశాను పెళ్లి అవ్వను అని చెప్పలేదు. తల్లో తాను బాగా పడుతున్నాడు అంటో. ఇతను మంత్రి ద్వారా సారథి ద్వారా తెలుసుకొని అయింది అన్నీ చేసి నాన్న గోల గోల చేసి తెలుసుకొని వెళ్లి చేశాడు. కాబట్టి వాడు ఉత్తమం. ఇక ప్రోప్త కార్యత మధ్యమన చెప్పినట్టు చేసేవాడు మధ్యమ పుత్తులు. అధమః అశ్రద్ధయా కురియా చెప్తే వింటాడు కానీ.
పనిని శ్రద్ధగా చేయ అశ్రద్ధగా ధ్యానం చేద్దాంలే అంటాడు. మనకెవరు ఆయనే వికుక్షి అని ఒక కుమారు విక్షాకుడి యొక్క పుత్రుడు. వికుక్షి ఉన్నాడు. వాడిని ఏమంటారు శశాదుడు అంటారు. తండ్రి గారు తన తండ్రి గారికి శ్రాద్ధం పెట్టాలని ఆయన అడవికి వెళ్లి నాలుగు కుందేలు పట్టుకొరాబోరా అని చెప్పాడు. అలా చెప్తే వెళ్లి 13 కుందేలు అని పట్టుకొచ్చాడు కుమారుడు. పట్టుకొని వస్తున్నాడు రికార్డ్ తీసుకొని వస్తున్నాడు. మధ్యాహ్నం 12:00 అయింది. ఆకలి అవుతున్నది. సరే 13 ఉన్నాయి కదా, 12 దాచిపెట్టి ఒకటి మాత్రం అది మధ్యాహ్నం తినేసాడు. మరి ఆఖరి ఏం చేస్తారు? నీళ్లు తాగాడు, 12 ఇప్పు పోయి ఇప్పి ఇచ్చాడు. తండ్రికి ఎందుకో డౌట్ వచ్చేసింది. గురువుగారిని పిలిచి స్వామి ఇవి మరి శ్రాద్ధానికి పనికొస్తాయా? చూసి ఇవన్నీ ఎంగిలి అయిపోయి పనికిరాను. ఏం జరిగింది అంటే అవునండి ఒకటి తిన్నాను అన్నారు. వారి ఉద్దేశం ఏమిటంటే నేను తిన్నది ఒకటి అందురు లేదు తిన్నది అందురు లేదు. తెచ్చింది 13 ఒకటి ఇచ్చి 12 ఇచ్చానండి 12 ఎంగిలి ఎట్లా అయ్యాయి? భగవన్ నివేదనకు అని తెచ్చిన సమూహం నుంచి ఒకటి ముట్టుకున్నా తగినవన్నీ ఉచ్చేసాను. కదా? పైకి మనం ఇన్ని పండ్లు తెస్తాం స్వామికి అడిగింపుకోని పొరపాటున నాలుగు ఫ్రిడ్జ్ లో పెట్టి రెండు ఆగి మిగిలిన తెస్తాను ఏమైతే. ఇతాలు న్యాయంగా మనకిప్పుడు రెండేడు తెచ్చి ఓపికగా చేస్తున్నాం కానీ ఇదేం చెప్తారంటే పని చేశావు కానీ నీవు అశ్రద్ధగా చేశావు. అధమః అశ్రద్ధయా కుర్యా. అకర్త ఉచ్చరితం పితు అసలు చెప్పినా కూడా చేయని వాడిని ఏమంటారంటే తండ్రి యొక్క ఉచ్చరితం అంటే మలముతో అధమాధముడు అన్నమాట. ఇలా నాలుగు భాగాలు చెప్తాం. కాబట్టి నాయనా, నీవు చెప్పినట్టు విన్నావు కాబట్టి నీవు నాకు కృతజ్ఞతను బాగా ప్రకటించావు, సంజ్ఞతను పొందావు. స్వయా అపచితిస్తాత కల్పితా నిర్జలీకతః జన్మే సంజుగ్రహే వాక్యం. నీవు నేను చెప్పినటువంటి మాట స్వీకరించావు భగవాన్ మానదా మానయన్ నా మాటను గౌరవిస్తూ నేను చెప్పిన దాన్ని నీవు నా ఆజ్ఞను స్వీకరించావు. అదే అంటున్నాడు ఏతావత్యేవ సుశ్రుటా కార్య పితరి పుత్రకైహి కుమారులు తండ్రికి చేయవలసిన సేవ అంటే ఏమిటి?
చాలా చిన్నదే అన్నాడు పెద్ద పని ఏం లేదు. ఏం చేయాలి? బాణ నిత్య అనుమన్యేత గౌరవేన గురోరు వచర. తండ్రి గారు చెప్పిన మాటను అలాగేనండి అని ఆమోదిస్తే చాలు అన్నాడు. వేరే సేవతో ఏమి అవసరం లేదు. ఏదో నేను ఏమో చేశాను ఏమి చేయొద్దు. అయ్యా అలాగేనండి అంటే చాలు. అది కూడా అలాగేనే అని కాదు గౌరవేన. అది కూడా మనం ఎలా చేయాలి? గౌరవంతో అలాగేనండి. ఆ చేస్తాను లేవయ్యా అన్నాడు అనుకోండి. ఆమోదించినా కానీ పనికిరాదు. గౌరవేన గురుర్వచః పెద్దల తండ్రి తండ్రి మాటను. గౌరవంతో ఆమోదించటమే తండ్రి కుమారుడు చేసేటువంటి ఉత్తమమైనటువంటి సేవ అని చెబుతారు. ఈమా దుహితర సభ్య తవ వత్స సుమధ్యమాః స్వర్గమేతం ప్రభావైహి స్వైహి. బృహైష్యంతి అనే కథ నీవు నేను చెప్పినట్టుగా నా సృష్టిని విస్తరింపచేయమని చెప్పాను దాన్ని నీవు ఆమోదిస్తున్నావు. ఆమోదించావ్. ఏమిటి గుర్తు అంటే తొమ్మిది మంది పుత్రికలు కదా. సృష్టి వాస్తవంగా పెంచేది ఎవరు? అమ్మాయిలే కావాలి. కాబట్టి నీవు తొమ్మిది మంది అమ్మాయిలను ప్రసవించి ఏర్పాటు చేసి నా సంకర్పం ఉండేటువంటి సృష్టిని బాగా పెంచడానికి తగిన సహచారం అందించావు, నా మాట విన్నావు. వీళ్ళందరూ కూడా సుమధ్యమాః స్వర్గమేతం ప్రభావైహి స్వైహి తమ దివ్యమైన ప్రభావంతో ఈ సృష్టిని అనేకధా భావయంతి ఎన్నో రకాలుగా పెంచుతారు విస్తరింపజేస్తారు. అతత్వం ఋషి ముఖేభ్యః యథా తీరం యథా రుచి ఆత్మజాః పరిదేక్షజ్ఞ విశృణీహి యెతోపువి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? వీరందరికీ తగిన భర్తలను వేరి నిశ్చయించి వారందరి వివాహాన్ని జరుపవలసింది. కృషి ముఖ్యేభ్యః యథా తీలం యథా రుచి అది కూడా యథా రుచి గమనించండి. మన పురాణాల్లో ప్రతి చోట చెప్తాడు అమ్మాయి కోరిన వాడినే భర్తగా ఇచ్చారు. బలవంతంగా తండ్రి తన కూతురికి భర్తను తన ఇష్టం ప్రకారం ఏ అమ్మాయికి పౌరాణిక కన్యా చేయలేదు. ఇప్పటికాలం వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పటికాలం వాళ్ళు చేసి దాన్ని పురాణాలు అంటగడుతున్నారు. ప్రతి ఘట్టంలో తండ్రి కుమార్ అమ్మాయి అబ్బాయి అమ్మ నీకు అబ్బాయి ఇష్టమేనా నువ్వు చేసుకుంటావా? ఆ నాకు నచ్చాడు నాన్న అంటినే చేశాడు. నేను ఒప్పుకుంటున్నాను అంటే బలవంతంగా తండ్రి తన ఇష్టాన్ని కుత్తికల మీద రుద్దలేదు. చూడండి యథాశీలం యథా రుచి వారి వారి కోరికకు అనుగుణంగా వారి వారి స్వభావానికి అనుగుణంగా. అంటే ఓ అమ్మాయి పరమ శాంతం అనుకోండి, ఆయన కోపిష్టిని భర్త చేస్తే ఇవాళ సంసారం ఉప్పు నిబ్బు ఇంకేం అలా చేస్తారండి. కాబట్టి కోపం ఉందనుకోండి, కోపం ఉంటే కోపిష్టి అబ్బాయిని పెళ్లి చేస్తారు. ఇద్దరు బాగా కొట్లాడుకుని మళ్ళీ కలుస్తారు. ఆనందం అనండి. రెండు అగ్నులు కలిసి పెద్ద మందు అవుతుందండి విశేషమే. కోపిష్టికి కోపిష్టిని, శాంతమూర్తికి శాంతమూర్తి. ఆ అంతే రెండు మైనసులు ఏమంటాం కదా ప్లస్ అదైనో ఉంది. అందుకోసం అన్నీ అయితే వేరే కాదు. ఓకే అదే కావాలి. అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు అంటే అనుగుణ శీలము, అనుగుణ స్వభావము ఈ రెండితో పాటు అబ్బాయి మొదలు అమ్మాయికి నడుపుతాడు. ఆ అతను బాగున్నాడు నేను చేసుకుంటానండి అంటేనే చేయాలి. అందుకే యథాశీలం యథారుచి ఆత్మజాహ పరివేక్షజ్ఞాని అమ్మాయిలను అలాంటి వారికి ఇవ్వు విసృణీహి యశోభువి. అలాంటి వివాహం జరిపి నీవు నీ కీర్తిని విస్తరింప చేయి. వేదాహ వాద్యం పురుషం అవతీర్ణం స్వమాయయ భూతానాము సేవతిం దేహం విభ్రాణం కపిలం ముని. ఇప్పుడే చెప్తున్నాను త్వరలో. నేను తెలుసుకున్నాను. పరమాత్మ ఆది పురుషుడు తన మాయతో అవతరిస్తున్నాడు. భూతానాం సేవధిం అన్ని భూతములకు నిధి నిలయమైనటువంటి స్వామి దేహం విభ్రాణం కపిలం. కపిల దేహమును ధరించి వస్తున్నాడు అంటే పేరు కూడా చెప్పేశారు. దీని పేరు కపిలః ఎందుకంటే ఆ దేహము ఆ వర్ణం కాబట్టి కపిల వర్ణం కాబట్టి అయం కపిలః. కం పిబతి కం పిబంతం లాలయతి దానికి అర్థం. కపిల అంటే ఏంటి? కం పివతి కం పిబంతం లాలయతి బ్రహ్మాస్వాద పరుణ్ణి లాలింప చేసేవాడు అంటే ఎవరికి?
బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, బ్రహ్మజ్ఞానము కలిగి బ్రహ్మను ఆరాధించే వాడిని తన దివ్యమైనటువంటి తత్వోపదేశంతో లాలింపచేసేవాడు. ఎందువల్ల బ్రహ్మ స్వరూప జ్ఞానం మొదలు కలగాలి. కలిగిన తర్వాత తెలుసుకున్న దాన్ని అనుసంధానం చేసే విధానం ఉంటుంది. తెలియదు మనకు దాన్ని చెప్పేవారు. అందువల్ల కపిలం మునిం బ్రహ్మాస్వాదన పరుడు పరమాత్మ స్వరూపాన్ని బోధించేవాడు పరమాత్మ స్వరూపం తెలుసుకున్న వాడిని లాలించేవాడు. దానికి తోడు కపిలన్ మునిం తన శరీరం కూడా కపిల వర్ణం అంటే ముఖే నాచికాయం అలాగే ఆవులంతా కబిలగోవు అంటారు చూడండి. అంటే తోక, ముఖము, కళ్ళు, గిట్టలు, పృష్ట భాగం. ఈ ఐదు ఇంటి కొంచం ఉదర భాగం అంటారు. ఈ ఐదు ఇంట్లో తెల్ల మచ్చలు ఉండి తక్కినదంతా కపిల వర్ణం అంటాం అంటే బ్రౌన్ కలర్ అంటాం చూడండి ఆ అలా ఉన్న ఆవును కపిల గోవు అంటాం. ఎవరంటే అర్థం అలా ఉంటే కాదు మనం అందులో అలా తిప్పి పెట్టేస్తున్నారు అలా కపిలగోవు కాదు. తెలుగు బ్రౌన్ కలర్ ఉండాలి ఈ ఆరు చోట్ల తెలుగు పొడలు మచ్చలు ఉండాలి. దాని కపిలం అంటారు. అలా వర్ణమును వాడే కపిలుడు. ఆ దేహం దేనికయ్యా అంటే ఆ రంగు దేనికి అంటే అది సత్వము కాదు, కజస్సు కాదు, తమస్సు కాదు. నిర్గుణం అని పేరు. సత్వం తెల్లగా ఉంటుంది. కజస్సు ఎరుపు ఉంటుంది, తమస్సు నలుపు ఉంటుంది. ఇందులో మూడు కలిపే. బ్రౌన్ అంటే కొంత తెలుపు కలిసింది, కొంత నలుపు కలిసింది, ఎరుపు కలిసింది కదా. అది కపిలవర్ణం. ఇలాంటి కపిల దేహాన్ని ధరిస్తున్నటువంటి మహానుభావుడు అవతరించున్నాడు నేను తెలుసుకున్నాను. జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాం ఉద్ధరన్ జటా ఈ మహానుభావుడు. జ్ఞాన యోగంతో విజ్ఞాన యోగంతో కర్మల గ్రంధులను తొలగిస్తూ కర్మణాం ఉద్ధరన్ జటాః హిరణ్యకేశః పద్మాక్షః పద్మ ముద్ర పదాంబుజ ఇలాంటి పరమాత్మ లాంటి వాళ్ళు అంటే హిరణ్యకేశః.
చెప్తాం స్వామి హిరణ్య స్మత్రుహు హిరణ్య నఖః ఆతమంతాత్ హిరణ్యం అంటారు గోధారణ్యకం కానీ కఠోపనిషత్తు కానీ ఈ పరమాత్మ చెప్తాయి పరమాత్మ మొత్తం శరీరమంతా బంగారం. అతను బంగారు రంగు గలవాడు. హిరణ్య కేశః కేశములు హిరణ్యములే బంగారు రంగు ఉంటాయి. అలాగే హిరణ్య స్మత్రు మీసములు గడ్డములు కూడా హిరణ్యములే. హిరణ్య నఖః గోళ్ళు హిరణ్యములే ఇంకెందుకండి ఆ సమంతా హిరణ్యం. మొత్తం కేశముల నుండి నగ మొత్తం భాగము కూడా హిరణ్యమే బంగారు వర్ణమే. అందుకే మనకు సుందరకాండలో చిత్తం అంటుంది. ఖచ్చి నతు హేమ సమాన వర్ణం. సత్యాననం పద్మ సమాన జంతి మయా వినా శిష్యతి శోక దీనం జలక్షయే పద్మమివ ఆతపీన రాముడి ముఖము హేమ సమాన వర్ణం అంది. బంగారము వంటి రంగు గల ముఖము అంది. ఆ ముఖం దేనదమ్మ ఎవరందే. అందరూ స్వామి నీర మేఘ శ్యాముడు నల్లటి వాడు ఏవేవో కూడా వారు చేశారు. ఇదో మాత్రం. దేమ సమాన వర్ణం ముఖం బంగారు ముఖం అని అంటాం కదా మనం. ఉన్నాయి పాటలు కూడా మా వారు బంగారు కొండ అంటారు కదా ఆ బంగారు కొండ అని అంటారు. ఇది అలాంటి బంగారు ముఖం అంటే పరమాత్మ రంగు హిరణ్యం. అంటే ఇది ఏమంటే బంగారం అంటే ఏమిటి? వ్యామోహాన్ని కలిగించేది అని అన్నారు. నిరంతరం వ్యామోహాన్ని కలిగించేది ఏమిటి బంగారమే కదా? బంగారం ఎంత ఉన్నా ఇంకొంచెం కావాలి. తాలు అంటారండి అందులో ఆడవాడు అసలు కాదు కదా అలాగే అలాగే భర్త ఎంత అందవికారంగా ఉన్నా భార్యకు అందగా లేదు కాకు పిల్ల శాస్త్రం కదా అందువల్ల కపి హేమ సమా హేమం అంటే వ్యామోహం. పరమాత్మ కూడా హిరణ్యస్మసు మొత్తం బంగారమే. ఇలాంటి స్వామి విభ్రాణం. హిరణ్యకేశః పద్మార్థః అంటే పుండరీకార్షుడు పద్మ ముద్రా పదాంభుజః పాదములు పద్మముల వంటి పాదములు గల మహానుభావుడు ఏక మానవి తే గర్భం ప్రవిష్టః మానవి అంటే మనుపుత్రి అమ్మ దేవభూతి అలాంటి పరమాత్మ.
నీ గర్భంలో ప్రవేశించారు ఎవర ఆయనే కైతభార్ధనః కైతగుణ్ణి సంహరించినవాడు అవిద్యా సంశయ గ్రంథించిత్వ గాం విచరిష్యతి భూమిలో వ్యాపించి ఉన్నటువంటి అజ్ఞానమును తొలగించి తొలగించుచు మొత్తం భూమండలాన్ని ఆయనే ముని కదా జో కుచోడు సంచరిస్తాడు. గాం విచరిష్యతి అయం సిద్ధ గణాధీశః సాంఖ్యాచార్యైహి సుసమ్మతః ఈ మహానుభావుడిని అందరూ కలిసి ఏమంటారు? కపిరుడు ఎవరంటే సిద్ధ గణాధి అతను సిద్ధుడు. కపిరుడు సిద్ధ గణములకు అధిపతి. అని అంతే అంతే కాకుండా సాంఖ్యాచార్యైహి సుసమ్మతః సాంఖ్య జ్ఞానము గల ఆచార్యులందరూ ఇతన్ని తమ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు. అంటే అదరైన సాంఖ్యం అంటే ఇది అన్నమాట సుసమ్మతః లోకే కపిరైత్యాఖ్యాం గంతా తే కీర్తివర్ధనః ఈ మహానుభావుడు కపిరుడు అనేటువంటి పేరుతో లోకంలో ప్రసిద్ధిని పొందుతాడు. నీ కీర్తిని బాగా విస్తరింపచేస్తాడు తే కీర్తివర్ధన లోకే కపిల ఇత్యాఖ్యాం తా వాస్వాస్తి జగత్ స్రస్త కుమారైహి సహ నారదః హంసః హంసేన యానేన త్రిధామ పరమం యయౌ ఇలా. దేవభూతితో మాట్లాడి పెద్దమునితో మాట్లాడి బ్రహ్మ తన వాహనం ఏమిటి అది హంస. ఈ హంస తోటి హంసేన యానేన అంటే ఆకాశ మార్గం హంసం అంటే అర్థం ఆకాశం కదా హంసః హంసేన యానేన ఇతను హంస. జ్ఞానస్వరూపి అతను వెళ్ళినటువంటి వాహనము హంస. అది వెళ్ళిన దారి కూడా హంస. అంటే బ్రహ్మ ఆకాశ మార్గంతో హంస వాహనం మీద త్రిధామ పరమం తన సత్యలోకమును చేరాడు. ఆ సమాజం అప్పుడప్పుడు కొంచెం చమత్కారం చేస్తుంటాడు అన్నమాట. అంటే తత్వాన్ని చెప్పాలి కదా. తత్వం చెప్పాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా. మనం దీన్ని కొంచెం అంతగా పట్టించుకోము అక్కడ చెప్తాడు తత్వాన్ని. పరమాత్మ కూడా జ్ఞానం బోధిస్తాడు కానీ జ్ఞానము బోధిస్తూనే మనను మాయలో పడేస్తూ జ్ఞానం బోధిస్తాడు. మనం వినకుండా ఉన్న జ్ఞానం బోధిస్తాడు. మనం వినం. ఎందుకంటే అర్థం చేయాలంటారా ఇది కలియుగం కదండీ. ఒక్కొక్క యుగంలో
ఆ గుణాలు బాగా ఉండాలి కదా. కలియుగంలో తమోగుణం బాగా ఉండాలి. మరి అందరూ జ్ఞానం తెచ్చుకుంటే సత్వం గతి ఏంటి? కలియుగం ఏమవుతుంది? ఈ యుగం మారిపోతుంది. తెర యుగం కాకూడదు, కలియుగమే కావాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి, అజ్ఞానంతో కప్పబడి ఉండాలి. అంటే జ్ఞానులైన వాళ్ళు కూడా అజ్ఞానం తోటిగా పడి ఉంటారు. అదేం అజ్ఞానం అంటారా? నేను ఎక్కడ నేను ఒక్కడినే జ్ఞానిని అండి అంటాడు. ఏమి పని లేదు కదా? ఏమి అజ్ఞానంతో ఏం పని లేదు. ఎవరికైనా వాళ్ళకైనా వస్తా అండి? నాకు వదిలేస్తే వాళ్ళకైనా వస్తా? ఎంత అజ్ఞానం చెప్పండి నేను చదువుతున్నాను కదా ఎంత అజ్ఞానం వాళ్ళకి అసలు జ్ఞానం అర్థమవుతున్నదా? ఏమందాం? ఇది అజ్ఞానం అనే ముసుగుతో కప్పడిన జ్ఞానం. ఇలా చేస్తాడు పరమాత్ము. లేకుంటే యశోదకు వసుదేవుడికి ఎన్నిసార్లు జ్ఞానం బోధించాడో అన్నిసార్లు మళ్ళీ. మాయ మాయ నోరు తెరిచి మొత్తం ప్రపంచాన్ని చూశాడు. కలయో వైష్ణవమో ఇతర సంకల్పార్థమో సత్యమో తెలియను దయశోధా దేవినో కాను. ఈ పిల్లవాడు ఎక్కడ లోకాయ పరమాత్మ నడుపుతుందో తప్పయిందే అని చెల్లు జోరించి నమస్కారం చేస్తుంటే కళ్ళు నడుపుతా అమ్మ ఆ కలి అని. ఆయన బాబు వచ్చి పిలిచి ఒళ్ళో గుదురుకొని పారిచేసింది. ఇది జ్ఞానమా జ్ఞానమా? అది స్వభావం అది. అందుకే వ్యాసుడు కూడా మనము ఎక్కడ ఎక్కువగా దృష్టి పెట్టమో అక్కడ విషేధ జ్ఞానం తీసుకుంటూ పోతాడు. దుశాంతం ఏమిటి అంటే బ్రహ్మ తన వాహనంతో ఆకాయ మార్గంలో వెళ్ళిపోయాడు. ఇది ఎవరు పట్టించుకోరు. ఇది పెద్ద అవసరం కాదు అసలు. బ్రహ్మ వచ్చాడు, కర్డముడిని బోధించాడు, దేవభూతిని ఓదారించాడు, స్వామిని స్తోత్రం చేశాడు, తన వాహనంతో వెళ్ళిపోయాడు. ఏముంది అయ్యా? మనం అక్కడ పట్టుకోం. వచ్చాడు పోయాడండి అంటాం. ఎలా పోయాడయ్యా అంటే హంసః హంసేనయానేన. అతను హంస. బ్రహ్మ పేరే హంస. ఆయన హంస కాబట్టే హంసేనయానేన హంస వాహనంతో వెళ్ళాడు. తాను హంస. వాహనం హంస, వెళ్ళిన దారి కూడా హంస. ఏమర్థం? అంటే అర్చిరాది మార్గంలో, తత్వ మార్గంలో, జ్ఞాన మార్గంలో పరమాత్మను చూపటానికి కావలసిన విశుద్ధమైనటువంటి జ్ఞాన మార్గంలో విశుద్ధమైనటువంటి జ్ఞానమును బోధించేటువంటి ఆచార్య పారమ్యాన్ని బోధించగల దృష్టితో తత్వ ఉద్దీపకుడైనటువంటి బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళాడు.
ఎలా ఉంది? అలా రవి వాక్యం అదే. కానీ నూటి తొమ్మిది చెప్పరు. అంత బ్రహ్మ వచ్చి పోయాదండి అంటే ఇది అత్తుడు కాదు అది భాగవతం కాదు. విద్యావతాం భాగవతే పరిచ్ఛ ప్రతి అక్షరంలో ఎక్కడో ఒక రహస్యం పెడతాడు. మనం దాన్ని పట్టుకొని వివరించుకుంటేనే భాగవతాన్ని విన్నాం. కొంచెం తృప్తి లాంటిది కలుగుతుంది. అందుకే అంటున్నాడు హంసః హంసేన యానేన త్రిధామ పరమ అది త్రిధామ తన లోకం సత్యలోకం అక్కడ మూడు ఉంటాయి ఏమిటి జ్ఞానము సత్యము తపస్సు. త్రయాణాం ధామ అది త్రిధామ. సత్యలోకంలో ఉండేవి ఏమిటి? అది పేరు సత్యలోకం. సత్యము, జ్ఞానము, తపస్సు. ఎక్కడ ఈ మూడు ఉంటాయో దాన్నే త్రిధామ అంటారు. అది బ్రహ్మలోకం. ఆ మూడులో ఉన్న లోకానికి పోవాలంటే పోయేవాడు హంసుడు కావాలి. అంటే వాడు జ్ఞాన స్వరూపుడే కావాలి. చెప్పాం కదా హంసః అంటే వివేకవాన్ హంసః. క్షీణ నీళ్ళను వేరు వేరు అని తెలుసు కదా పాలు నీళ్ళను వేరు వేరు అని హంసా అంటారు. అంటే సంసారంలో ఉండి కూడా సంసారములోని మురికిని తనకు అంటకుండా పరమ తురుపాన్ని మాత్రమే చూడగలవాడిని హంస అంటాం. ఉన్న మురికి అంటకుండా సంసారంలో ఉండి దూరంగా పోయేవాడిని పరమహంస అంటాం. సన్యాసులని ఏమంటాం? పరమహంస పరివ్రాజపుడు అంటాం. ఎందుకు పరమహంస? అంటే మనలాగే పుట్టారు, మనలాగే లోకంలో ఉన్నారు, మనలాగే లోకంలో పెరిగారు. కానీ ఇదంతా మనము అనుసరించవలసినది కాదు, ఆచరించవలసినది కాదు, అభిరచించవలసినది కాదని తెలుసుకొని అన్నీ మనము వేటిని చాలా ప్రేమగా. చూస్తూ దగ్గర పెంచుకుంటున్నామో, దాచుకుంటున్నామో వాటిని విడిచిపెట్టి తాను వాటికి దూరంగా వెళ్తాను. అలా ఎవరు వెళ్తారో వారిని పరమహంస అంటారు. వెళ్లకుండా ఉండే వారిని హంస అంటారు. బ్రహ్మ వెళ్లకుండా ఉండేవాడు. ఆయన పేరు సృష్టికర్త మరి. ఆయన పోతే దిక్కు ఏమిటి? ఆయన ఉండాలి, సంసారంలోనే ఉండాలి. అన్ని పనులు చేస్తుండాలి. కానీ దేనికి ఆయనే మోధికుడు కాదు. అందుకే స్వామిని హంస అన్నారు.
అతను చేసే పనికి ప్రధాన సాధనము జ్ఞానమని చెప్పడానికి అతని వాహనం కూడా హంసే. దేనికి ప్రతీక? జ్ఞాన ప్రతీక. కానీ జ్ఞాన మార్గముతో జ్ఞాన వాహనుడై బ్రహ్మ. సృష్టి కార్యక్రమం చేస్తున్నాయి అనేటువంటి ధర్మ రహస్యాన్ని బోధించడానికి హంసః హంసేన యానేన త్రిధామ పరమం యయౌ గతే హృత ధృతౌ క్షత్తః కర్దమస్తేన శ్యోదితః యదోదితం స్వదుహిత్రూహు ప్రాతాత్ విశ్వసృజాం తతః ఇప్పుడు ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయిన తరువాత అప్పుడు జగత్ సత్త జగత దృత సత్త కర్దమస్తేన శోదితః బ్రహ్మ చేత ప్రేరేపించబడినటువంటి కర్దముడు యజోదితం సోదుర్హితు ప్రాతాతు విశ్వసృజాం బ్రహ్మ చెప్పినట్టుగా తన పుత్రికలను ప్రజాపతులకిచ్చి వివాహం చేశాడు. నవ నవ చూడండి ఎవరయ్యా అంటే చెప్తున్నాడు తతః మరీషయే కలాం ప్రాగాత్ అనసూయాం అథ త్రయే కల అనేటువంటి ఒక పుత్రికను మరీచికిచ్చి వివాహం చేశాడు. అనసూయను అత్రికిచ్చి వివాహం చేశాడు. తథా అత్రయే శ్రద్ధాం అంగిరసే అయచ్ఛత్ శ్రద్ధను ఆంగిరసుడికి ఇచ్చాడు. అయ్యచ్చదు. పులస్యాయ హవిర్భువం పులస్య బ్రహ్మకి ఇచ్చినటువంటి అమ్మాయి హవిర్భు అనేటువంటి పుత్రికను. పులహు వివాహం చేశాడు. పులహాయ గతిం యుక్తాం పులహునికి గతినిచ్చి వివాహం చేశాడు. క్రతవేచ క్రియాం సతిం క్రతువుకు క్రియను ఇచ్చి వివాహం చేశాడు. ఖ్యాతించ భృగవే. భృగు మహర్షికి ఖ్యాతి నిచ్చి వివాహం చేశాడు. వశిష్టాయాపి అరుంధతి. అరుంధతిని వశిష్టునికి వచ్చి వివాహం చేశాడు. అధర్వని అధాతు అధర్వునికి శాంతిని వివాహం చేశాడు. యయా యజ్ఞః నిసన్యతే. చివరి మాట శాంతి ఏమిటయ్యా అంటే శాంతి తోటే అన్ని యజ్ఞములు జరుగుతాయి.
శాంతి లేకుండా జరిగేది యజ్ఞం కాదు. ప్రతి యజ్ఞంలో అధర్మం ఉండాలి, శాంతి ఉండాలి. అంటే యజ్ఞ ప్రక్రియను బోధించిన వేదం ఏం వేదం? అసల ఉండవు కదా అందుకే యయా యజ్ఞః ప్రవర్తతే ఏ శాంతితోటి యజ్ఞము సక్రమ ప్రవర్తం పడుతుందో అలాంటి శాంతిని అలోక జీవాహం చేశారు. విప్రదశభాన్ కృతోద్వాహాన్ సదారాన్ తమలాలయతిలా వివాహం చేసి కుమార్తెలను అల్లులను చక్కగా లాలించి ఓదార్చి తతత్వ విషయః క్షత్తః కృతదారాః నిమంత్రియతం ప్రాతిష్ఠం. వారు కూడా వివాహం చేసుకొని మామగారిని అత్తగారిని అభినందించి లేదా నమస్కరించి ఆశోచనాలు పొంది దవత మాశ్రమాలకు బయలుదేరి వెళ్లారు. స్వం స్వం ఆశ్రమ మండలం. సత్యావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విభుదరిషభం వివిత్వవసంగమ్య ప్రణమ్య సమభాషత తరువాత అవతరించినటువంటి కపిలుడిని చూసి అవతరించాడని విడివిడిగా చెప్పలేదు. స్వామి చెప్పడు. రహస్యం అది అన్ని అవతారాలు పుట్టాడు పుట్టాడు పుట్టాడు అంటారు. కపిలుడిని మాత్రం పుట్టాడు అని చెప్పలేదు. పుట్టినట్టుగా తెలుసుకొని. అది అవతీర్ణం విజ్ఞాయ స్వామి అవతరించాలని తెలుసుకొని విభుజ రశభం ఆజ్ఞాయ మహానుభావుడు పరమాత్మని కూడా తెలుసుకొని వివిక్తే ఉపసంగమ్య ఎవ్వరూ లేనప్పుడు అంటే ఒంటిగా పిల్లవాడు ఉన్నప్పుడు తాను వచ్చి దగ్గర చేరి ఎందుకంటే ప్రణమ్యం నమస్కారం చేయాలి, అందరూ అన్నం పెడితే పొగు దానం పెడుతున్నాడు తండ్రి నేను తండ్రి అని అంటారు ఇన్ని బాధలు. ఒక సమయం ధర్మం లోకం మోధించాలి కదా ఒంటిగా ఉన్నప్పుడు వచ్చి ప్రణమ్య అలాగే నమస్కరించి సమభాషత ఇలా మాట్లాడుతున్నాడు అహో పాపత్యమానానం నిరయేస్వైహి అమంగళైహి కాలేన భూయతా నూనం ప్రసీదంతీహ దేవతా పరమాత్మను స్తోత్రం చేయడానికి రకరకాల విధానాలు ఉన్నాయి.
ఒకటి పరమాత్మను పొగడటం తన గుణాలు అతని ధర్మాలు అని తీయదు. రెండు లోకాన్ని నిందించటం. మూడు ఈ లోకంలో ఉన్నవారు. పైలోకంలో ఉన్న వారితో పొందేటువంటి అనుభూతిని చెప్పడం. అంటే దేవతలు మానవులకు వారు చేసిన పనులకు తగిన ఫలితములను వరములుగా ఇస్తారని చెప్పుకుంటాం కదా. కదా? మరి న్యాయంగా ఇవన్నీ వరములేనా? ఆలోచించండి. మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఇల్లు కావాలి, బాగా సంపద కావాలి. ఇలా మనం అడుగుతున్నాం వాళ్ళు ఇస్తున్నారు. అడిగినవన్నీ ఇచ్చేవాళ్ళు మంచి వాళ్ళా చెడ్డ వాళ్ళా? మనకేమనిపిస్తుంది? మంచి వాళ్ళే కదా చాలా మంచి వాళ్ళు. డబ్బు కావాలి బ్యాంకు లోన్ ఇచ్చింది చెడా మంచా? మంచి చాలా మంచి లోను ఇచ్చింది కదా అనుకుంటాం కానీ ఇచ్చిన లోను తీసుకున్న లోను ప్రతి నెల కట్టకుంటే వెంటపడి మరీ వసూలు చేస్తారు. ఇయ్యవా ఇల్లు వాకిలి దప్పు చేసి మరి తీసుకుంటారు. ఇది తెలవరా మంచి వారమా? చిన్నప్పుడు మంచివాడినే. తీసుకునేటప్పుడు అవునండి. అప్పించేవాడు ఇస్తుంటే మంచివాడే. వసూలు చేస్తున్నప్పుడు ఇది మరి ఇంత నిర్దయనా ఇచ్చే ఇచ్చే అని చలగానా అంటాం. అంటే అప్పుడు మంచివాడే. అలాంటి వాడే దేవతలు. అడగగానే ఇల్లిచ్చి, అడగగానే భార్యనిచ్చి, అడగగానే పుత్రులనిచ్చి, అడగగానే ఇంకేమో ఇచ్చినటువంటి దేవతలు వాస్తవంగా ఏమిస్తున్నారు మనకు? సంసారం మీద. కోరికను పెంచుతున్నారు. వ్యామోహాన్ని పెంచుతున్నారు. జన్మలను పెంచుతున్నారు. మనతో కావాలనే పాపములు చేయిస్తున్నారు. అమంగళ కార్యములు చేయిస్తున్నారు. అలా చేయించి వారు వరాల రూపంలో శాపాలు ఇస్తున్నారు. అది తెలియని మానవులు అదంతా తమ మేలే. తమకు హితమే అనుకొని వారిని ఆరాధించి అదే సంసారంలో మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని జరుగుతున్నారు. చాలా సంసారంగా చెప్తున్నాడు చూడండి ఏవం పాపత్యమానానం.
నిరయేస్వైహి అమంగళైహి తాము ఆచరించిన అశుభ కర్మలతో నరకములో మ్రగ్గుతున్నటువంటి వారికి కాలేన పూయతా నూనం ఎంతో కాలం తరువాత కానీ దేవతలు ప్రసన్నులవుతారు బహుజన్మ విపత్వేన సమ్యక్ యోగ సమాధినా ఇలా కొన్ని వందల జన్మలు గడిచిపోతే కానీ ఈ ప్రాణికి అప్పుడు కొంచెం బుద్ధి లాంటిది వస్తుందన్నమాట. అయ్యో తప్పు చేశానే పొరపాటు చేశానే. ఇలా ఎంతో కాలానికి పరిపక్వమైతే బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధిన చక్కని సమాధి తోటి యోగము తోటి ద్రస్త్వం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం. పరమాత్మను చూడటానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ? శూన్యాగారేషు ఏమి లోని లేని ఇళ్లలో. శూన్యమైన ఆగారంలో ఖాళీగా ఉన్న ఇంటిలో పరమాత్మను చూడడానికి ప్రయత్నిస్తారు. ఏమిటండీ ఖాళీగా ఉన్న ఇల్లు? హృదయం శూన్యాగారం. కాబోడు స్వామి అక్కడ. కదా? హార్ట్ ఎలా ఉందో చెప్తారు కానీ హార్ట్ లో ఏముంది ఏం చెప్పాలి? కదా ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథులు ఉన్నాయి చెప్తారు మనకు ఏంటి? అయ్యా ఐదు వేల నర ఐదు వేల గ్రంథులు ఉన్నాయి హృదయానికి అంటాడు. కదా అలాగే అవి చెప్తారు తప్ప అందులో పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఎవరు తెలుస్తుంది? హృదయంలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడగలగటానికి కొన్ని వేల జన్మల కర్మ పరిపాచం కావాలి. కదా? ఎన్నో జన్మలు పుట్టి పుట్టి చచ్చి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి కోరి కోరి పొంది పొంది వద్దు వద్దని అమ్మ బాబోయ్ ఈ సంసారం వద్దు ఈ పుట్టక వద్దు ఈ కష్టాలు నాకొద్దు. స్వామి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడెప్పుడో. అలాంటి యోగం కుదురుతుంది. అలా యోగం కుదిరితే అప్పుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడగలరు.
అందుకే శూన్యాగారేషు యత్పదం సయే భగవానజ్య కేరనం నగణయ్యనః ఇలా కొన్ని వెందల వందల వెయ్యిల లక్షల జన్మల తరువాత చూడవలసినటువంటి పరమాత్మే. ఈనాడు మా నైత్యమును, మా చిన్నతనాన్ని, మా తక్కువతనాన్ని, మా అజ్ఞానాన్ని లెక్కించకుండా నయంగా పరమాత్మ మానవుల యొక్క స్థితిని చూస్తే ఇక్కడికి వస్తారండి అసలు? ఏమో ఒక్క రకంగా బాగుందేమో ఒక్కటి నా కనీసం. ఎందుకు పనికినా ఏమీ లాభం లేదు ఛీ నువ్వు మాకు వీల ఛీ నేను దానంటే మన గతి ఏమిటి? అతనికి మన మీద అద్భుతమైనటువంటి వాత్సల్యం. అందుకే మన తప్పులు కానీ మన నైత్యం కానీ మన మురికి కానీ దేన్ని పట్టించుకోలే. అందుకే హేలనాం నగణయ్య దక్కించకుండా గృహేసు జాతః గ్రామ్యాణం యస్వానాం పక్ష సభోషణానాం గ్రామ్యానాం గృహేషు జాతమ్ ఇదంతా గ్రామ్యులం అంటే పామరులం ఏ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు. అతి సామాన్యులైన మా ఇంట్లో పుట్టామయ్యా. పరమాత్మ మన ఇంట్లో పుట్టారంటే మన గొప్పతనమా ఆయన గొప్పతనమా అండి? మన గొప్పతనం ఉంటే అది నాయనా అదో అదో అదో మన దగ్గర ఏమీ లేదని తెలిసే ఎలా ఉండు నన్ను దమ్మలేరు ఉంచుకోలేరు నేనే వస్తాను అని వచ్చాడు స్వామి. అందుకే ఇలాంటి సామాన్యుడైనటువంటి మా ఇంటిలో పుట్టారు ఎందుకు పుట్టావయ్యా అంటారా? స్వానాం పక్షపోషణ. స్వామికి కూడా పక్షపాతం బాగా ఉంది. తన వారి పక్షాన్ని జాగ్రత్తగా పోషిస్తారు. పార్టీ అండి. తమ పార్టీ వాళ్ళు ఏం తప్పు చేసినా రైట్. అయ్యా వదల్ కాదు కొత్త మాట ఏం కాదు కదా నా భక్తుడు ఏమి చేసినా తప్పు కాదు అంటారు అపిచేత్ స దురాచారః భజతే మామనన్యభాకు సాధురేవ తవంతవ్యః నన్ను సేవించేవాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా మంచివాడే పోమంటే. అదే మాట వినొచ్చు కదా తప్పేం లేదు వాళ్ళ మాట భగవంతుని మార్గమే అందరూ సక్రమంగా నా వాడైతే ఇంత బాధ లేదండి మాకు. నా వారు కాదు అప్పుడు పుష్టి చెబుతున్నాను. అందుకే వానాం పక్ష పోషకః పరమాత్మ తన వారి పక్షాన్ని పోషించే మహానుభావుడు. స్వీయం వాక్యం మృతం కర్త్వం అవతీర్ణోసి మే గృహే మీరు చెప్పిన నీ మాటను.
నిజం చేసుకోవడానికే మీరు మా ఇంట్లో ఆ మొదలు చెప్పారు కదా మేము వస్తాము అన్నాడు. కర్దముడు తపస్సు చేస్తున్నప్పుడు నేను మీ ఇంట్లో పుడతాను. అమ్మగారికి సాంతిక జ్ఞానాన్ని బోధించి ప్రచారం చేసి ముందే చెప్పారు. ఇలా మీరు చెప్పిన మాట నిలుపుకోవట నిజం చేయటానికి మీరు మా ఇంట్లో అవతరించారు చికీర్షువు భగవాన్ జ్ఞానం. భక్తానం మానవర్తన ఎందుకు పుట్టావయ్యా అంటే మా గొప్పతనం చూడడానికి పుట్టావు. మా గౌరవాన్ని పెంచడానికి పుట్టావయ్యా అని రేపటి ఏం చెప్పుకుంటాను? పరమాత్మ నా ఇంట్లో పుట్టారండి నా కొడుకుగా ఎంత గ్రేట్ అండి ఎవరికి గొప్ప మాకు మీకేం గొప్ప ఎట్లా పుడతావ్. నువ్వు అంత ఉండావయ్యా. సరే మా దగ్గరికి వచ్చావ్. భగవంతుడు నా కొడుకయ్యాడండి. కదా? గర్వం కదా? అందుకే స్వానాం మానవర్ధన. నీ భక్తుల గౌరవాన్ని రెట్టింపు చేసే మహానుభావా! భక్తులకు జ్ఞానమును కలిగించడానికి, భక్తుల గౌరవాన్ని పెంచడానికి నీవు మా ఇంటిలో పుట్టావు. తాన్యేవతేభి రూపాణి రూపాణి భగవంతవా! యాని యానిచ రోచంతే స్వజనానాం అరూపిణ అసలు న్యాయంగా పరమాత్మ కే రూపం లేదు నిర్వికారః నిరాకారః నిర్గుణః కదా ఏ ఆచారము లేని పరమాత్మకు ఆచారం ఏమిటండి కదా అంటే స్వామి మాకు బాగా అర్థమైంది. నీ ఆచారం అంటే ఏమిటంటే ఏ భక్తుడు ఏది కోరదని ఆచారం. భక్తులకు నచ్చినదే నీ రూపం. నాకు నరసింహుడు సగం మని జగ మృగాన్ని కావాలని వాడు కోరేడు. నాకు చావ పీలా కావాలో మత్యా ద్వారా ఇవ్వడు కాదేరు అంటే కూర్మాత్రం అంటే. భక్తులు ఏ విధంగా కోరితే అదే నీ రూపం అయ్యా తల్లి ఇంట్లో కొడుకు. నాకు వంకాయ, నాకు తొరకాయ, నాకు బీరకాయ, నాకు బెండకాయ అంటే ఆ కోల చిట్టి పెడుతుంది. అది తల్లే పెడుతుంది. కదా? ఎలా పెడుతుంది? అది కోరితే పెడుతుంది. వాళ్ళు ఎవడు తినడు అన్నాను. ఈ కూరగాయ రేంజ్ అన్నం తినను అంటాడు. అది ఇప్పుడు నేను ఈ రూపంతో వచ్చి నేను సేవిస్తాను అంటాడు. కాబట్టి భగవంతుని రూపం అంటే ఏమిటంటే భక్తుల కోరికే భగవంతుని రూపం.
భక్తులకు ఏ ఆకారం నచ్చుతుందో అదే భగవంతుడి రూపం. ఇదిగో నువ్వు సహజంగా ఆరూపివి అంటే ఏమిటి? ప్రకృతి సంబంధమైనటువంటి ఎలాంటి ఆకారము లేని నీవు. ప్రకృతి సంబంధము కలిగి ఉన్న నీ భక్తులు కోరిన ఆకారాన్నే నీ ఆకారంగా మరల్చుకొని మాకు సాక్షాత్కరిస్తూ లేకుంటే నీకెందుకు శరీరం, ఈ కాళ్ళు, చేతులు, ఈ పాంచభూతాలు ఇవన్నీ కావాలా? ఈ రక్తము మాంసము వేసే పనిలేదు నీకు. నువ్వు తీసుకున్నావంటే మేము కోర్చాం. మా కోరిక మేరకే నీవు రూపాలు సరిస్తున్నావు. నీకు ఎలాంటి పరాకృత రూపం లేదు. దాన్యేవతేభి అభిరూపాణి రూపాణి భగుమముస్తవా యాని యానిచ రోచంతే స్వజనానాం అరూపిణః తన వారికి ఏ రూపం నచ్చుతుందో అవే నీ రూపం. ఎందుకంటే నీవు సహజంగా అరూపివే. అరూపిణః త్వాం సూరిభిహి తత్వ బుభుత్సయార్ధ సదాభివాదార్ఘణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవ బోధ వీర్య శ్రియ పూర్తమహం. పరాపాది ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు. స్వాం సూరిభిహి తత్వభుబుత్సయా జ్ఞాన వాళ్ళందరూ కూడా నిన్ను తత్వాన్ని తెలియగోరి అర్ధా నిన్ను చేరుతారు వాళ్ళంతా. తత్వభుబుత్సయార్ధ సదాభివాదార్హణ పాదపీఠం. నీవు ఎలాంటి వాడవు? నిరంతరము నమస్కారము చేయుట అయినటువంటి పాదములు కలవాడు. నిరంతరం వంద్య పాదములు అన్నమాట. పరమాత్మ పాదాలు అందరూ నమస్కరించదగినవే కదా. సజ్జనుల చేత నిరంతరము నమస్క అభివాదములు పొందటానికి యోగ్యమైనటువంటి పాదపీఠము గల నిన్ను ఎలా నీవు ఐశ్వర్య వైరాగ్య యశోవ బోధ వీర్య స్త్రియా పూర్తం. అంటే భగవంతం అంటున్నాడు. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజాంశి. ఆరు గుణాలను ఏమంటారు? భగము అంటారు. అది కదా వాడిని భగవంతుడు ఆ మాట చెప్పాడు. ఇందులో ఐశ్వర్య వైరాగ్య యశ్య అవబోధ అవ అంటే జ్ఞానం వీర్య స్త్రీయ ఒకటి ఐశ్వర్యం వైరాగ్యం యశస్సు అవబోధ వీర్యము స్త్రీ సరిగ్గా ఆడే చెప్పాడు ఈ ఆరు గుణాలతో ఉన్నటువంటి భగవంతుడవైనటువంటి నిన్ను
అలాంటి మహానుభావుడిని పూర్తమహం ప్రపద్యే నేను ప్రపత్తి చేస్తున్నాను శరణు వేడుతున్నాను పరం ప్రధానం పురుషం మహాంతం నీవు పరం. దేనికంటే పరం ప్రకృతి కంటే పరుడవు. అలాగే ప్రధానం ప్రకృతి కూడా నీవే. హలో ప్రళయకాలంలో అనేటువంటి నీవు పరంగా ఉంటావు. ప్రకృతిని ఈ లీనా అని నోట్లో వేసుకొని హాయి కబురు పెట్టుకొని ప్రసాగంగా ఉంటావ్. అప్పుడు నీవు ప్రకృతి కంటే అవతల ఉంటావు, పురుషుని కంటే అవతల ఉంటావు. ప్రకృతి పురుషుల కంటే నీవు విలక్షణుడవు. అలా అని ప్రకృతి కావా? మళ్ళీ సృష్టి కాలంలో నీవే ప్రకృతివి. అదొకడేనా? బహుశ్యాం ప్రజాయేయ నీవే పురుషుడవు అన్నమాట. రెండిటికీ అతీతంగా ఉంటావు. నీవు సృష్టి కాలంలో ప్రకృతివి నీవే అవుతావు. పురుషుడు కూడా నీవే అవుతావు. అలాగే మహాంతం అంటే మహత్వత్వం కూడా నీవే అవుతావు కదా. పరమాత్మ ప్రకృతిని విక్షోభం చేస్తాడు. చేస్తే మహత్వత్వం పోతుంది. మాధు జపం చేస్తే అహంకార తత్వం పుడుతుంది. అహంకారం తోటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచభూతములు, తనుమాత్ములు అని పుడతాయి కదా. అందువల్ల మొదలు మహత్వత్వం లేకుండా ఉంటావు. పురుషికాలం నీవే మహత్పత్వం అవుతావు. అంటే నీవే జీవుడవు, నీవే ప్రకృతివి, నీవే మహత్పత్వము, నీవే వీటన్నిటికంటే అతీతుడవు. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం. నీవే కాలాన్ని ఎందుకో ప్రళయకాలంలో అన్నిటినీ మింగుతాడు. సృష్టికాలం అన్నిటినీ శిక్షిస్తాడు. మరి రెండు చెప్పేది ఎవరు ఆయనకు? టైం అయింది స్వామి అని అలా అలా పెట్టుకుంటాడా? మనం పొద్దుగా ఎలా లేవాలంటే అలా అనుకున్నాం కదా? మరి పరమాత్మ అలారం పెట్టుకుంటాడా? అంటే పరమాత్మే అలారం. మనం వేరు అలారం వేరండి మనకు వేదారం కావాలి. స్వామికి ఆయన సంకర్మమే అలారం. మరి ఎవరు కానం నువ్వే. నీ సంకర్మం ఏమో సృష్టి. వికల్పం ప్రళయం. బహుశ్యాం ప్రజాయేయ అంటే సృష్టి. ఇప్పుడేమి వద్దు అంటే ప్రళయం. రెప్ప తెరిస్తే సృష్టి, రెప్ప మూస్తే ప్రళయం. కదా? నిమేష ఉన్మేషౌ సృష్టి ప్రళయౌ తలా అంటాడు పద్మపురాణం.
నిమేష ఉన్మేష కళ్ళు తెరిచాడు సృష్టి తెప్పవేశాడు సరే. నువ్వు వల్ల నీకంటే వేరే కాలం లేదు నువ్వే కాలం. ప్రకృతివి నీవే, పురుషుడవు నీవే, మహత్వత్వము నీవే, కాలము నీవే, అది చెప్తున్నాడు కాలం. కవిం త్రివృతం కాలము నీవే. కాలములో ఏ ఏ కాలములలో ఏ ఏ పని జరగాలో దాన్ని బోధించేవాడు నీవే కవి అంటే స్రస్త. కవి ఎవరు? శ్రద్ధ అంతే కదా? మన కవి కూడా అంతే కదా? కొత్త పద్యాన్ని రాశారంటే వాడు శ్రద్ధనే కదా? అక్కడ అక్కడ ఎత్తికలో పెట్టి రాస్తాడు. పద్యం అంటే ఏంటండీ? ఆ పదం ఆ పదం ఎత్తికలో వేసి పద్యం అంటాడు. అంటే ఉన్న వాటి మసురులో కూర్చిన వాడు కవి అయితాడు. పరమాత్మ తనలో ఉన్న దాన్ని విలువల కూర్చిన పరమాత్మ కూడా కవి. తన గర్భంలో ఉన్న లోకాలను విలువల తెచ్చి కూరుస్తున్నాడు. ఏమంటావా నిన్ను? కవి అందుకే కవిం కవీనాం. గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఏంటి కవీనాం సృష్టికర్తలందరికీ నీవు సృష్టికర్తవు. బ్రహ్మకు బ్రహ్మ అండి పరమాత్మ ఎవరు? బ్రహ్మ మగవతి అంటే ఈయన కాదు. పావతి పరమేశ్వరుల పుత్రుడు కాదు తప్పు అనుకుంటే మహా భ్రమ. ఎందుకు తప్పు అంటారా? మనం కావాలా? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఏం పూజ చేశారు? మొదట ఏం చేశారు పూజ? గణపతి పూజ చేశారు కదా? రాయను. ఆ రోజు తీసి పార్వతీ కళ్యాణంలో కూడా బ్రహ్మ చేసింది పూజ ఏం పూజ? గణానా అని చూపి గణపతి కూడా చేశారు. గణానా గణపతి మరి. పుట్టబోయే కొడుకు తమిళం పూజ చేస్తారండి ఎక్కడైనా మొదలై. తమ పెళ్లిలో ప్రపంచంలో ఏ తమిళం అయినా కానీ తమ పెళ్లిలో తమ ఫలానా కొడుకు పుట్టబోతాడు అని తెలిసి వాళ్ళని పిలుస్తూ పూజ చేస్తారు. నమ్ముదామా? కాబట్టి ఈయన ఎవరూ కాదు, అన్ని గణానా అధిపతి ఆయన. ఏ గణము? అంటే ప్రకృతి గణము, మహత్తత్వ గణము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచతన్మాత్రులు, పంచభూతులు అన్నారు కదా, ఇవన్నీ గణములే గ్రూపులు. అధిపతి ఎవరయన?
పరమాత్మ ఆ తన్ని సేవించాలి. తర్వాత ఈయన కొన్ని గుప్పలు పెట్టి దానికి పెట్టి నువ్వు అప్పజెప్పి పేరు పెట్టావ్. మన రామ నా పేరు రామానుజుడే మరి ఆ రామ అయ్యాడా? పేరు పెట్టుకుంటారా ఏదో గణపతి సరే గణపతి అన్నం పెడదాం వద్దని ఏం లేదు కానీ ఈయనే అప్పజెప్పి అంటే మాత్రం. శాస్త్రం ఒప్పుకోలేదు అందుకే కవిం కవిమా సృష్టికర్తలందరికీ ఆయన సృష్టికర్త సకల చరాచర జగత్తును సంకల్పాయత్నముగా సృష్టించేటువంటి మహానుభావుడు. కవిం కవీనం త్రివృతం లోకపాల ఇతనే త్రివృత్ అంటే ఓంకారం ఇతనే ప్రణవం అకార ఉకార మకార ఉన్నాయే. తత్పరజ సమస్యలు ఉన్నాయే ఇలాంటి త్రివృత్తి కూడా అతనే అతనే లోకపాలకుడు. ఆత్మానుభూత్య అనుగత ప్రపంచం. తన సంకల్పానుసారము గల ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు. స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్య ఇతను స్వచ్ఛంద శక్తి. మనకేమైనా శక్తి కావాలంటే పని చేయాలి. వ్యాయామం చేయాలి, తపస్సు చేయాలి, యోగం చేయాలి, జ్ఞానం పొందాలి, ఉపదేశం పొందాలి. ఇవన్నీ పొంది శక్తి మనకు వస్తుంది. పరమ శక్తి ఎలా వస్తుందో చూద్దాం. స్వచ్ఛంద శక్తి. అతను అనుకున్నప్పుడు అనుకున్నంత శక్తిని పొందేవాడు. అంత చేసుకోడు ఎందుకు వేస్ట్ అనవసరంగా. పగలు ఏం చేస్తాం చిన్న లైట్ వేస్తాం రాత్రిపూట పెద్ద లైట్ వేస్తాం. పెద్ద ఉంటుంది కాబట్టి చిన్న రేటు చాలు. ఇక్కడ అయిపోయింది పెద్ద రేటు కావాలి. పరమాత్మ కూడా ఏ సమయంలో ఎంత శక్తి అవసరో అంతే తీసుకుంటాడు. వేస్ట్ చేయడు. ఆ పని ఎవరిది? మనది కదా. అన్నీ చేసే మనం కానీ స్వామి కాదు. అందువల్ల ఎంత అవసరమో అంత పని చేస్తాడు. అందుకే హిరణ్యకత్యపుడు కానీ, హిరణ్యాసురుడు కానీ, రావణాసురుడు ఇలాంటి వాడు వచ్చినప్పుడు మామూలు యుద్ధం చేశారు. అదే నువ్వే గెలువు. అబ్బా నేను గెలిచిన అనుకోలేదు కదా ఓ ఎత్తిన పట్టికాయ పెట్టాడు అయిపోయింది. బాబోయ్ పోతాడు. శక్తి లేదా?
ఏంది తెచ్చుకోడు. కదిలి వాడు కాదు కాదు వాడు మురియని అబ్బా వీరు స్వామిని చేరించాను ఆ చాలు. అందుకే స్వచ్ఛంద శక్తి వరాహ అవతారంలో ఇరణ్య ఇరణ్యాశ్యుడు కాసేపు చేర్చినట్టు చేశాడు. ఇరా చేర్చినట్టు చేశాడు రావణాసురుడు 27 రోజులు పని చేసి రాముడు మెసాను చేయలేదు అబ్బా చాలా గొప్పవాడే. అర్థం అది గొప్పవాడు కాదు ఈయనే కాసేపు కానీ ఇలా వాడుకో కానీ కానీ అందుకే ఆయనే స్వచ్ఛంద శక్తిన్ తన ఇచ్చామవ శక్తిని ప్రసాదించుకునేటువంటి వాడు. అలాంటి కపిలం ప్రపద్య ఇలాంటి కపిలుని నేను నమస్కరిస్తున్నాను. ఆత్మాభి పృచ్ఛేద్య పతిం ప్రజానాం స్వయావతీర్ణాన్న ఉత ఆప్త కామః పరివ్రజత్ పదవీమాశ్చితోహం చరిష్యేత్వాం హృదుయుంజన్. నిశోక ఎందుక ఈ స్తోత్రం అంటే ఆత్మ అభివృద్ధి యాజ్ఞ పతిం ప్రజానం స్వామి ప్రజాపతులన్నీ ఏం కాదు నువ్వు కదా. కవి కవి ప్రజాపతి ఆయనే నిన్ను నేను అనుమతి కోరుతున్నాను ప్రజాపతి ప్రజానాం పతిం అభిపృచ్ఛే అంటే వీడుకోలు పలుకుతున్నాను త్వయావతీర్ణాన్న ఉతాప్త కామః ఎందుకంటే నీ వల్ల నేను సంసారాన్ని దాటేశాను. కదా? భగవంతుడు కుమారుడుగా కలిగిన వాడు మళ్ళీ సంసారంలో పడతాడా అండి ఇంకా? డౌటే లేదు సాయిగా మోర్షనే. మహానుభావా నీ చేత సంసార సాగరాన్ని దాటిన నేను పోనీ నీకు ఇష్టం లేదా చెప్పు ఉత ఆప్త కామః అన్ని కోరికలు తీరిన నేను. ఇక్కడ నేను పొందడం కోరిక ఏం లేదు. అన్ని తీరిపోయాయి. అన్ని కోరికలను పొందాను. పరివ్రజ పదవీ మాస్తితోహం ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి సన్యాసము స్వీకరించడానికి యోగ్యమైన స్థానాన్ని పొంది ఉన్నాను. అంటే అనుకుంటున్నాను అయినా సన్యసించిపోతాను ఎవరిని అడిగాలి మరి పోతున్నావు కదా ఆస్తితోహం చరిష్యేత్వాం హృదియుంజన్ విశోకః ఏం చేస్తావురా నాన్న అంటే నిన్నే హృదయంలో నిలుపుకొని అన్ని శోకములు తొలగించుకొని ఈ ప్రపంచమంతా సంచరిస్తాను చాలా సులభం పెద్దముడికి
పరమాత్మను మనసులో ఉంచుకోవడం సులభం. ఎందుకంటే ఆ కుమారుడు లేదండి. తండ్రి పిల్ల రూపం మనసులో ఉండదా? అందుకే త్వానుహృతి నిన్ను హృదయంలో నిలుపుకొని నిరంతరం తరుచుకుంటూ అన్ని శోకాలు తొలగించుకొని మొత్తం భూమండలాన్ని ప్రపంచమంతా నేను. సంచరిస్తాడు ఎందుకంటే యతి అయినవాడు ఒకచోట ఉండకూడదు. కలియుగంలో మాత్రం చెప్తాడు స్వామి కలియుగంలో మాత్రం తపస్వినః చెప్తాడు తపస్సు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు యతినః తపస్వి గ్రామసేవ. తపస్సు చేస్తాడు అంటాడు ఊళ్ళల్లో ఉంటాడు. యతుడైన వారేమో సంసారాల మధ్యనే ఉంటాడు. కలియుగంలో రక్షణ లేదండి. తపస్సు చేసేవాడు గ్రామంలోనే ఉంటాడు. యతులు సంసారంలోనే ఉంటాడు. బ్రహ్మచారి స్త్రీల మధ్యనే ఉంటాడు. కరి విరక్షణ అవసరం కాదు మనం చూస్తూనే ఉన్నాం కదా అందుకోసం ఇతను చరిష్యే త్వాం హృదియుంజను దిశోకః అన్ని శోకములు కలగించుకొని నిన్ను మనస్సులో నిలుపుకొని నేను మొత్తం భూమండలాన్ని సంచరిస్తాను అని అని స్వామి మనకు ఆ కర్దమ ప్రజాపతి తన పుత్రునితో అనుమతి తీసుకున్నాడు. పరమాత్మ స్వరూపాన్ని బోధించాడు. స్తోత్రము చేశాడు. మనం ఏం చేయాలో చెప్పాడు. అంటే సన్యాసి ఉజ్జీకరించినంత సరిపోదు. హృదయంలో పరమాత్మను నిలుపుకున్న వాడే సన్యాసి కావాలి. రెండవది సన్యాసికి ఎలాంటి ఆధి అంటే. మానసికమైన బాధ ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, ఏది పట్టదు. ఇప్పుడు మాకేం అలా అవన్నీ ఏర్పరచుకొని. సంచరించాలని కర్దముడు ఇలా నేను చేస్తాను స్వామి, నాకు అనుమతించవలసిందని స్వామిని కర్దముడు అడిగాడు. రేపు స్వామి అనుమతిస్తాడు మనం తీసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు ఆత్మది గురుభ్యో నమః ప్రకరణం అయింది కదా మళ్ళీ మొదలు పెడితే కాదు.
తిరుత్తయ్య విచ్చే ఆ భగవత్ పైన చాలు విత్రే విత్రే విత్రే జారి తీక సత్య జారి ఆ రాజే ప్రజల రాజే ఆ ప్రజల రాజే ఈ భాష ప్రజల రాజే తత్వ వివేకమని భాగవత్ తత్వ వివేకమని
Yaamoha tat sariitanaaya sunaaya viine - opening invocation. 'Ramanuajasya charanau sharanam prapadye. Maataa pitaa yuvatayastanayaa vibhuuti sarvam yadeva niyamena madanvayaanam aadyasya nah kulapateh kulaabhiraamam shrimattadanghri yugalam pranamaami moodhnaat' - I bow with my head to the lotus feet of our progenitor of the lineage. Bhutantarasya mahadaatvaya bhaktanaad shri bhaktisaa...
Shri Rangaarya guru putram sharagopam aham bhaje, asmad gurubhyo namah. 'Prekshayitvaa bhuvo golam patnyai yaavaan svasamstayaa' - the Lord, through His yogic power, created a wondrous aerial palace and in it, both of them ascended and he showed the entire globe to his wife. Meaning...
That which causes anger, that which causes pleasantness, that which causes joy, that which stimulates desire, that which induces sleep, that which causes weariness - thus the scripture divides the chambers 'saptadhaa vibhajya' - into seven kinds. Among these, what Kardama provided for Devabhuti was not merely one kind of chamber for a single purpose, but...
Knowing this - that great one divided himself into nine forms and made the necessary arrangement for nine children. 'Atah saa susuve sadyah devabhuutih striyah prajaa' - therefore Devabhuti immediately gave birth to nine daughters - 'sarva...' - all of them were divine...
Since one must not deviate from the duties of a husband - since she desired union - and since fulfilling her desire was his dharmic duty - he satisfied her fully. After she said 'enough enjoyment for me' - after such vast and extensive enjoyment - seeing her thus immersed in that play, some might think even he was attached to pleasure like ordinary people...
'You yourself must do it. How can you give them away without doing that? You must do it, look! Brahmaanduhitriibhi mrugya vimugyaa patayah samaa - you must search for suitable, worthy husbands for your daughters. Kacchiti shaanme vishokaaya tvaya pravrajite vanam - all of them were born as daughters. Now when you leave for the forest, so that I do not grieve...'
'All right, I accept your blessing. With the knowledge of moksha that you have attained, through the wealth you have given me, can one attain liberation? No, liberation does not come from that wealth,' he says. 'Yayaa namuchcheyam kintayaa' - that says it all. Learning that cannot give liberation - that is of no use to me...
Even in meditation there is fear. That is why 'abhayam daadu ajaanantyaa param bhaavam' - not knowing the Supreme nature of the Lord, I followed you only as a husband. I served you only as my husband. Yet even so, you must grant me fearlessness. 'Sango vaayah samskriter hetuh asatsu vihitah athiyaa' - contact and company are the causes of one's formation, and it was prescribed thus...
It shines brightly in the world, but the Lord just said - 'namayaavashasiyaam kaama kaamaaya kalpate' - if the mind is placed in Me in whatever way, that desire does not grow obsessive. Why? 'Bhraajitah vepitah biijah naa ankuraaya kalpate' - a seed that has been burned and charred does not sprout any more. Just as a seed planted in the earth...
He lives on though already dead - a 'jivanmrita.' Prahlada said 'thorutitti' - within that too something comes and goes like air in a bellows. In the bellows something enters and leaves. We too have breaths coming in and going out - and this body too is merely a bellows of sorts, nothing more...
'At that time, from my bondage - yattvaam vimuktim praaptya janma vyartham avutundi' - birth becomes fruitless without that. Therefore the Lord said: three things must be done. He must take sannyasa. The daughters must be married off. And also a son is needed. After that, the knowledge of renunciation and vairagya is needed...
'Do not blame yourself. Do not grieve over this. Bhagavaan tekshara garbham aduuraat samprapatyate - very soon a son will come to you. Not just any son - the Supreme Lord Himself. The Lord Himself is soon going to be born as your son - He who will be born to you as your child...'
'Worship the Lord with faith - iishvaram bhajah' - meaning: with so many rules, so many dharmic practices, worshipping the Lord in this manner - after you are born, the Supreme Being will come to you. The wonder of Kapila avatar is that after being born, He enters that being inwardly. It is an Aveshavatara (avatar of divine infusion). In our understanding of avatar...
'Mori mori mori' - we say 'I don't know anything, you tell me.' Then when we say that, they say 'Oh I know, what are you going to tell me?' - and then what can we say? So first, what must we have? We must know that we know nothing. That itself is true wisdom. That is...
Like fire hidden in firewood - we cannot see the fire. We see only the wood. When rubbed, fire appears. Just as fire dwells latent within wood, the Lord (Paramatma) pervaded Kardama Prajapati's very essence. 'Avada avadayam tadaa bhyomni vaaditrani ghanaa gha...' - at that moment, in the sky, celestial drums...
Self-born Brahma understood why the Lord was coming. Meaning: even before the avatar, the purpose of the avatar is already determined. Why is Kapila coming as an avatar? Not for the slaying of demons, not for the destruction of enemies, not for any royal assembly - purely for the giving of knowledge. The Kapila avatar is purely for the dispensation of knowledge...
Brahma is saying: 'Tvayaami apachitis taat kalpitaa nirvyaliikah' - from the beginning: 'with whom are you speaking, with Kardama' - 'O father, you have truly repaid the gratitude owed to me - fulfilled your obligation. You heard what I said and acted accordingly. By acting in accordance with your dharma as a son...'
Do this work diligently - 'ashradhagaa dhyaanam cheddamlei' it will not happen. For us - there was a king named Vikukshi. His son was named Shashaada. Vikukshi's father wanted to perform shraddha (ancestral rites) and went to the forest and caught four rabbits...
'Very small thing,' he said. No big task at all. What must be done? 'Baana nitya anumanyeta gauravena gurorvachara' - whatever father says, just respond with 'Yes, as you say' - that is enough, he said. No other service is needed. 'I did something or other' - no need for anything. Just saying 'Yes, father' - that too with...
People of this age do things and then attribute them to the Puranas. In every episode - father to child, daughter to son: 'Do you like this boy, will you marry him?' 'Yes, I like him, father' - and it happened. 'I am agreeing' - yet forcibly the father pushes his own wish onto their throat...
Where Brahma-jnana arises, and one who having attained Brahma-jnana worships Brahman - him will the Lord nurture through His divine tattvopadesh (teaching of truth). Why must Brahma-svarupa-jnana arise first? After it arises, there is a way to meditate on what has been understood. We do not know that - to teach that...
We say: 'Hiranya smitruhu hiranya nakshah' - 'hiranya' - it says this in the Goparana Aranyaka or the Kathopanishad - this Lord's entire body is golden. He is golden-hued. 'Hiranya keshah' - His hair too is golden. Likewise 'hiranya smritru' - His eyebrows...
'Who has entered your womb? He is Kaitabharddhanah - the slayer of Kaitabha - 'avidyaa samshaya granthichitva gaam vicharishyati' - having destroyed and removed the ignorance that pervades the earth, He will wander throughout the entire earth as a sage. 'Gaam vicharishyati ayam siddha ga...'
Those qualities must be well-maintained. In Kali Yuga, tamo-guna must remain strong. If everyone were to attain jnana, what would happen to sattva? What would become of Kali Yuga? This yuga would change. It must not become another yuga - it must remain Kali Yuga. Therefore jnana must exist but remain covered by ajnana. Meaning even those who are jnana-filled must also...
How is it? Like that - the same words. But the 109th is not said. 'That's how Brahma came and went' - if that's the attitude, this is not understanding, this is not the Bhagavatam. 'Vidyavataam bhaagavate paricche' - in every letter, a secret is hidden somewhere. Only when we catch it and elaborate on it have we truly heard the Bhagavatam. Just a little...
The primary instrument for his work is jnana - and to proclaim that, even his vehicle is the hamsa (swan). Symbol of what? Symbol of knowledge. Thus Brahma, bearing jnana as his vehicle - is engaged in the work of creation. To teach the secret dharma that the creation process embodies - 'hamsah hamsena yaanena tridhaamaa paramam yayau ga...'
Without peace, a yajna cannot proceed. In every yajna there must be righteous conduct and there must be shanti (peace). The Veda that taught the yajna process - what Veda? They do not exist otherwise. That is why 'yayaa yajnah pravartate' - through which shanti yajna proceeds properly - that shanti was given life and breath. 'Vipradashabhaan...'
One - praising the Lord, His qualities, His dharmas - that is endless. Two - criticizing the worldly realm. Three - describing the experience of those in this world compared to those in the higher worlds. Meaning: gods give appropriate rewards (boons) to humans for their actions - as we often recite. Each...
'Nirayesvaihi amangalaih' - wallowing in hells due to the inauspicious actions they performed - 'kaalena puuyataa nuunam' - only after a very long time do the gods become favorable. 'Bahujnanma vipattvena samyak yoga samaadhinaa' - after hundreds of births pass, only then does this being receive a little wisdom...
That is why 'shuunyaagaareshu yatpadam saye bhagavaanajya keranam naganayyanaah' - after hundreds of thousands and millions of births, the Supreme Being whom one would need to see - today He himself comes not counting our smallness, our insignificance, our ignorance, and appears graciously among humans...
To fulfill the promise - 'from the very beginning you said so when you were in the house.' While Kardama was performing austerity, 'I will be born in your house. I will teach the mother knowledge of peace and spread it' - He said beforehand. Thus to fulfill those words, to make them true - 'you came.'
Whatever form pleases the devotees - that is the Lord's form. 'This is your natural form' - meaning what? You who have no form connected to Prakriti (nature) - taking the form desired by your devotees who are connected to Prakriti, You manifest to us. Otherwise, why would You need a form at all?
To such a great one - 'puurnam aham prapadye' - I offer complete surrender, I take refuge. 'Param pradhaanam purusham mahantam' - You are 'param' - higher than everything. Higher than Prakriti. Likewise You are 'Pradhana' - Prakriti itself is also You. In pralaya (dissolution) - as that which remains beyond - You are the transcendent. In Prakriti as lina (absorbed)...
'Nimesha unmeesha' - He opened His eyes: creation; He closed them: dissolution. Apart from You, there is no Time - You Yourself are Time. You are Prakriti, You are Purusha, You are Mahattattva, You are Kaala (Time) - that is what this is saying. 'Kavim trivritam' - You are Time. In whatever time period, whatever work must happen - You arrange it all...
One must serve that Lord. Then this person sets a few conditions: 'you submitted and named yourself.' Our Rama - is the name Ramanuja the same as Rama? Yes, one may name a child Ganapati - nothing wrong with offering food to Ganapati - but naming means...
He will not bring this back. He who moves - not him - that one who does not decay - 'Aabaa! We delivered him to the Lord - that is enough.' That is why in the Varaha avatar, His own free will - Hiranyaksha united him momentarily. Ravana too spent 27 days of effort but could not make Rama happy. Aab...
Keeping the Lord in one's mind is easy. Why? Because - that son! Can a father not keep the child's image in his mind? That is why 'tvaanuhritya' - keeping You in the heart, meditating on You constantly, removing all sorrows - I will traverse the entire earth. He will wander because being a yati (renunciant) he will...
Tiruttayya vichche aa bhagavat paina chaalu vitre vitre vitre jaari tika satya jaari aa raaje prajala raaje aa prajala raaje i bhaasha prajala raaje tattva vivekamanee bhaagavat tattva vivekamanee. [Closing words of the discourse - a benedictory statement affirming the king of all peoples, the wisdom of Bhagavata tattva.]