బ్రహ్మ శరణాగతి: కృష్ణుని గొప్పతనం ముందు అడ్డంపడటం

Brahma's Surrender: Humbled Before Krishna's Greatness

bhagavatam Kandadai Ramanujacharya

రాస పంచాధ్యాయి - రాసలీల ఐదు అధ్యాయాలు భాగవతం కవిత్వ మరియు ఆధ్యాత్మిక దృష్టి శిఖరంగా పరిగణించబడుతున్నాయి. గోపికలు అర్థరాత్రి కృష్ణుని వేణు నాదం విని భర్తలు పిల్లలు గృహ కార్యాలు వదిలి పరిగెళ్ళారు. కృష్ణుడు వారి ప్రేమను పరీక్షిస్తూ ఇంటికి వెళ్ళమని చెప్పాడు - 'స్వ ధర్మ నిష్ఠం' అనే ధర్మ ప్రసంగం. గోపికలు పరమాత్మ వైపు పరిగెళ్ళే జీవాత్మలని వివరించబడింది.

The Rasa Panchaadhyayi - the five chapters on the rasa leela - is reached. This is considered the pinnacle of the Bhagavatam's poetry and spiritual vision. The gopis hear the sound of Krishna's flute at midnight and abandon everything (husbands, children, household duties) and rush toward him. Krishna, testing their love, asks them to go back home - a discourse on dharma ("sva-dharma-nishtham"). The session explains that the gopis represent jivatmas running toward Paramatma.

← Prev Next →
Brahma's Surrender: Humbled Before Krishna's Greatness Kandadai Ramanujacharya bhagavatam

సర్వభ్యతే భనియతే నమః ఆజ్ఞత్ జన స్మృతే వక్తాభిరామం శ్రీమత్ ప్రదం గ్రీవలం సమా గణమాభిమోద్ర భూతం సృష్ట మహదా స్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగు వివాహా భక్తాం శ్రీ హేను పరకాల యదీంద్ర మిశ్యా శ్రీ వత్పరాం కుశముని వరతోజ్మిద్యం వసుదేవ సుతం దేవం కంస జాగూర మర్చనం యగతి పరమానుజం కృష్ణం వందే జగద్గురుం హతతీ పుష్ప సంకా సింహార నూపుర శోహితం దత్త గంగా కేయూర కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీర జీమోద సన్నిహితం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలమరద సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం జగత్కుండల జలం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీ వత్సాంత్రం మహోరస్చం పునమాలాధిరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చావదాసం శోభితం వర్ణి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకే సైయుక్తం పీతాంబర శోరిధం అవాస్త తులసీ గంధం విష్ణం వందే జగద్గురుం గోపికా కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షహం శ్రీకేతం మహేశ్వాసం విష్ణం వందే జగద్గురుం కృష్ణాస్త కమిదం పుణ్యం ప్రాత ఉద్ధాయ లక్పయేత్ కోటిజం పతృతం పాపం స్మరణేన విరక్షతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం పృథిక్ష నత్సారం జక్తే పౌత్స నత్సా భజం పరాజరాత్మజం వందే జగతాసంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ జ్ఞాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమ పేత కృత్యం విశ్వాయనో విరహ కాతర ఆజుహావ పుత్రే తన్వయ జయా సరవోభినేతుహు తం సర్వభూత హృదయం మునిమాతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం పాదూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం శహగోపమహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా వత్స అపహారమును చేసి తన గర్వాపహారమును చేసుకొని బ్రహ్మ స్వామిని స్తోత్రం చేశాడు నేను నీ గర్భంలో ఉన్న శిశువును గర్భంలో ఉన్న పాప తిరుగుతూ తిరుగుతూ కాలు తాకితే దానిని తల్లి తప్పుగా భావిస్తుందా? ఈ ప్రపంచంలో ఉన్నది లేనిది అనబడేదంతా యదస్తి నాస్తీతి వ్యవహారభాయః సర్వం తదస్తీహ తవ పుక్షౌ అన్నారు. ఉన్నది అనుకునేది లేదు అనుకునేది మనం దేన్ని మాట్లాడుతున్నామో అదంతా నీ కుర్చీలోనే ఉంది కదా మరి నేను మాత్రం నీ కుర్చీలోని వాడిని కదా నీకు నేను శిశువును కదా కదా స్వస్వరూపాన్ని తెలుసుకున్నారు. తరువాత బ్రహ్మ వెళ్ళిపోయిన తరువాత గోపాలకులను, గోపాల బాలులను, దూడలను. వృందావనం ప్రజల్లోకి తీసుకొని వచ్చాడు. వారప్పుడు కృష్ణుడు ఒక పెద్ద కొండ చెలువును చంపాడు అని చెప్పాడు. ఎప్పుడు చంపాడు? ఏడాది కింద చంపాడు. వీడు బయటికి వచ్చింది ఇప్పుడే కాబట్టి మరి ఇప్పుడే చంపాడండి కృష్ణుడు. చెప్పాడు ఈ రీతిలో ఎతత్ సుహృద్భిశ్చజితం మురారే అగాధనం శాద్వల జీవనంచ మిత్రులతో కలిసి పరమాత్మ భోజనం చేయటం అధార్ధన అధాసుర సంహారం ఇదంతా వ్యత్యేతర సురూపం అజోర్వహిష్టవం బ్రహ్మ యొక్క స్తోత్రం దీనిని చదివినవారు విన్నవారు నరహ అఖిలార్ధాను విన్నటే తాను తనకు కావలసిన తాను కోరిన అన్ని కోరికలను పొందుతాడు అని పాత దిగ చెప్పారు.

ఇలాంటి చాలా విహారములతో కుమారావస్థలో ఆచరించేటువంటి విహారములతో కౌమారాన్ని కూడా వదిలిపెట్టి అంటే కౌమారాన్ని దాచారు అన్నమాట. ఏం చేశారంటే ఇది ఆయన ఇది చేతు వంద ఇది వాక్త వత్సవం దాగుడు మూతలు పిచ్చుక గూళ్ళు కోతులు. ఇలాంటి ఆదలాడుకుంటూ కౌమారాది వాళ్ళు కృష్ణుడు గెలిచాడు. ఇప్పుడు తతస్య పౌగండ వయః త్రితౌ రజే ఇప్పుడు వారికి కౌమారం దాటిపోయింది పౌగండ వచ్చేసింది. అంటే ఆరు ఏళ్ళు వచ్చేసి ఇలాంటి వాళ్ళు బభూ వ్రతస్తౌ పశుపాల సమ్మతౌ వత్సపాలులు కాస్త పశుపాలులు అయ్యారట. ఇంతవరకు దూడలు మాత్రమే కాకేవారు ఇప్పుడు గోవులను కూడా పెద్దవాటిని కూడా తీసుకొని పోగల శక్తి వచ్చేసింది. నారో ఏడు వచ్చాయండి పెద్దవాడేమో. గాస్యారయంతో సకి విత్తమం పదైహి బృందావనం పుణ్యమతీవ చక్రసుహు అతి సుకుమారమైనటువంటి పాదములతో బృందావనంలో సంచరిస్తూ గోవులను మేపుతూ వీరు అంతా విహరిస్తూ ఉన్నారు. తను మాధవః వేణుము దీరయనుతః గోపేయునర్ధిస్త్రే శోభలాన్భితః కృష్ణ పరమాత్మ వేణువును చక్కగా మ్రోగించుతూ గోపైహి గుణద్విహి స్వయతః బలాన్వితః గోపికలందరూ గోపాలకులందరూ తన కీర్తిని తన చరితాన్ని గానం చేస్తుంటే బలాన్విత చాలా చమత్కారమైన పదం. మామూలుగా సంస్కృతం మాత్రం వస్తే బలరాముడితో కూడుకున్న వాళ్ళు అని అర్థం. బల అన్వితః. కానీ దానికన్నా ముందు ఏం చెప్పారు? గోపైహి గృణద్విహి స్వయశః బలాన్వితః. గోపాలకులు తన కీర్తిని గానం చేస్తుంటే బలము కలవాడయ్యాడు. లోకంలో మనకు కూడా మన గురించి నలుగురు కట్ట గొప్పగా చెప్పుకుంటే అట్లా మనం ఉబ్బిపోతాం కదా కొంచెం బలం పెరుగుతుంది.

ఎవరు చెప్పుకోకుంటే నిస్కారం అని తన బలాన్ని గోపాలకులు గానం చేయడంతో మరి కాస్త పెంచుకున్నవాడు అనేది చమత్కారార్థం. బలరాములు పురస్ఫృత్య ఈ రీతిలో పశువును పురస్ఫృత్య పశవ్యమాభిశతు ఇహస్తు కామః కుసుమాధరం వనం అన్ని పువ్వులతో రకరకాల పండ్లతో కాయలతో ఉన్నటువంటి వనాన్ని సంచరించగోయి విహగించగోయి పరమాత్మ ఎక్కడ బాగా పశువులు తినడానికి కావలసిన మేక దొరుకుతుందో ఆ ప్రాంతానికి గోవులను తీసుకొని వెళ్ళాడు. తన్మంజు ఘోష అలి మృగ ద్విజాకులం పురు ఉన్నాయన్నాం. మరి పండ్లు ఉన్నాయన్నా కాయలు ఉన్నాయన్నా కదా చక్కని గడ్డి కూడా ఉంది కాబట్టి ఆలి మృగ ద్విజ ఆసనం తుమ్మెదలు నీళ్ళు పచ్చులు ఇలాంటి వాటి యొక్క ధ్వనితో మనమంతా నిండిపోయి ఉన్నది. మహా మనః ప్రత్య పయస్ సరస్వత వాతేన దుస్తం శతపత్ర గంధినా నిరీక్షరంతుం భగవాన్. మనోదధి ఎలా ఉంది ఇది? మహన్ మన ప్రక్షయపయస్ సరస్వతా వాతిగినా మానస సరోవరంలో ఉన్నటువంటి నీటి వలన ఎలాంటి పవిత్రమైన సుగంధమైనటువంటి పరిమళము గాలి వస్తుందో యమునా నది తీరములో జలములలో ఆ సరస్సులో అలాంటి గాలి అలాంటి సుగంధమైనటువంటి వాతావరణాన్ని చూచి ఏదో బాగుంది. ఈ వనము బాగుంది, ఈ నది బాగుంది. ఈ పరిసరా కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మనం ఇక్కడే విహరిద్దాం. పరమాత్మ కూడా రంతుం భగవాన్ మనోదజే రమించుటకు సంతోషించుటకు ఆనందించుటకు. ఈ ప్రాంతంలో విహరించి విహరించడానికి విహరించి ఆనందం పొందడానికి పరమాత్మ సంకల్పించాడు మనోదశే అతను సంకల్పించాడు అతను సంకల్పించాడు అంటే అర్థం మనలాగా తాత్కాలికమైనటువంటి దైహిక మానసిక ఉల్లాసానికి అయి ఉంటుందా?

ఏదో విశేషం ఉంది అని అన్నారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరో మహానుభావులు ఉన్నారు అటు వాళ్ళ సంగతి చూద్దామని ఆగేరు అన్నారు అందుకే రంతుం మనోదతి సతత్ర సత్ర అరుణపల్లవ స్త్రియా ఫలప్రసూనోరు ఫలేన పాదయోహ తృప్తికాన్ వీక్ష్య వనస్పతీను ముదా స్వయన్నివా అగ్రజం ఆదిపురుషః ఎలా ఉంది అక్కడ తత్ అరుణపల్లవ స్త్రియా ఎర్రబారినటువంటి చిగురుటాకుల శోభతో ఫలప్రసూన ఉరుఫలేణ పండ్లు పువ్వుల యొక్క బరువుతోటి చెట్లు. తమ కొమ్మలను భూమిని తాకుతున్నాయి స్పృసన్ శిఖాన్ వీక్ష్య వనస్పతీన్ ముదాత్మయన్ అంటే చెట్ల కొమ్మలు భూమిని తాకుతున్నాయి ఎందుకు వాటి నిండా పండ్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి. ఆ బరువుతో వంగుతాయి కదా. వంగిన కొమ్మలు పుట్టిని తాగుతాయి. ఇది సహజంగా వనల్లో సంభవించేటువంటి కరె. కానీ మరి తాను పరమాత్మ కదా భగవంతుడు. కృష్ణ పరమాత్మ ఆదిశేషునికి కృతజ్ఞత. ప్రకటించుకుంటాడు అన్నమాట. రామావతారంలో అతన్ని తమ్ముడిగా అవతరించామన్నాడు. లక్ష్మణ స్వామిగా అవతరించి అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః స్వపతత్యతే. నీవు మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా అన్ని రకముల సైంకర్యం నీకు నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. భార్యను కానీ, రాజ్యాన్ని కానీ, రాజ్య భోగాలను కానీ వేటిని పట్టించుకోకుండా అన్నగారి సేవలోనే. జీవితాన్ని గడిపాడు. మరి అన్ని సంవత్సరాలు అంత గొప్పగా జోలి చేసిన వారికి మరి తను ఏదైనా కాస్త థాంక్స్ చెప్పాలి కదా. కృతేచ ప్రతి కర్తవ్యం ఏచ ధర్మ సనాతన కాబట్టి. నాయనా ఇంత గడ్డ పడ్డావు, వచ్చే అవతారంలో నువ్వు అన్నయ్యా పుట్టు నేను తమ్ముడిగా పుట్టుతున్నాను, నేను నీకు సేవ చేస్తాను అన్నాడు. సరే ఆజ్ఞ అన్నయ్యా పుట్టాడు.

దే మాత్రం ఏం చేస్తారు తమ్ముడు నాన్న అయినా పెద్ద చిన్న అయినా లేదు ఆయన ఆయనే. ఆ గుణాలే మారవు స్వభావం అసలు మారదు. పెద్దైనా చిన్నైనా చూస్తే కలపడటం లేదు. మరి ఇంత బలవంత చేసి అన్నగా పుట్టవని చెప్పి మళ్ళీ నేనే సేవలు పొందితే ఏమంత మర్యాదగా ఉండదు కదా, కాస్త ఇవాళ అన్నగారిని తేలిద్దాం అనుకున్నాడు. అన్నగారిని సేవించడానికే ఆ ప్రాంతాల్లో విహారిద్దాం అనుకున్నాం. ఎలా సేవించాలి అంటే వాచిక కైంకర్యం, కాయిక కైంకర్యం రెండు రకాలు ఉంటుంది కైంకర్యం. మనకు చేత కాకుంటే నోటితోటి స్తోత్రం చేయొచ్చు. చేత ఉంటే చేతతోటి చేయొచ్చు. ఈ రెండు చేత కాకుంటే మాస్తోటి చేయొచ్చు. స్వామి వాచిక కాయిక సైంచర్ ఏం చేస్తాడు ఈ గత వల్ల చాలా విలక్షణమైనటువంటి గత ముందు మాట కృష్ణుడు కృష్ణుడని తాను తమ్ముడని బలరాముడు అన్నగారని అన్నగారికి తమ్ముడు చేసిన సేవ మనది ఇక్కడే నలవవుతుంది అది మొత్తం దయ వస్తా ఉన్నానో అక్కడ ఏదో పేరు కట్టా అంటారు తప్ప ప్రత్యక్షంగా సేవ చేసినట్టు ఇది సతతా ఆయనని కట్టాడు. భగవాను వాచా ఆ దృశ్యాన్ని చూ చెట్లను చూశాడు. చెట్ల కొమ్మలన్నీ వంగి ఉన్నాయి. పూలు ఆరుస్తున్నాయి. కాయలు, పండ్లు, సుగంధము, చక్కని వాయువు. ఇదంతా చూసి ఆహాహా మహానుభావా, మీలాంటి పెద్దలు వేయించేశారు కాబట్టి ప్రకృతి కూడా నిలబడ సేవ చేస్తున్నాది అని మొదలు వాచిక కేంద్రం చేస్తున్నాడు. అహి అహో అమి దేవవరామరాచ్చితం పాదాంబుజంతే సుమనః ఫలాసనం నమంతి ఉపాదాయతికాభి ఆత్మనస్తమోపాధ్యయి తదుజన్మయత్ కృతం. స్వామి స్వామి అనగారమ్మ గారు మీరు మహానుభావులు మీరు ఏం చేశారని మీ పాదాలకు ఈ చెట్టాన్ని నమస్కారం చేస్తున్నాయండి అంటున్నారు. రాసేస్తున్నాయి పాదాంభుజంతే సుమనః పరార్హనం నమంతి ఉపాదాయ శిఖాభిహి తన కొమ్మలు వంగుతున్నాయి దీనికి వంగు భూమిని ఎందుకాయ పాదాలు ఉన్నాయని నమస్కారం చేయడానికి కొమ్మలతో చెట్లు

ఎలాంటివి పాదాలు? దేవ వర అమర అస్తికం. దేవతలలో నుంచి శ్రేష్టులు కొందరు, మరణం లేని ముక్తులు కొందరు. ఇలాంటి వారి చేత పూజించబడినవి. దీపాదాంబుజం దేవతలు అంటే సిద్దులు, నిత్యులు, ముక్తులు అందరూ ఆరాధించేటువంటి దీపాదాంబుజము. ఎలాంటిది అంటే సుమనస్ఫలార్ధనం. చాలా. చమత్కారం అనే పదం. కేవలం సంస్కృతం వస్తే సుమనః అంటే పూలు, ఫల అంటే పండ్లు. పూలు పండ్లు సమర్పిత తగిన అంటారు. కానీ సుమనః అంటే దేవతలు. సుమన ఫల అర్హణం. దేవతలకు కూడా ఫలాన్ని అందించేది. అలాగే సుమనః అంటే విద్వాంసులు. పండితులు జ్ఞానులు సుమన ఫల అర్హణం. జ్ఞానులకు కూడా వారు కోరేటువంటి ఫలాన్ని ప్రసాదించేది. స్వామి ఏమి చెప్పినా పరిహాసం చెప్పడం వాస్తవానికి చెప్తాడు. ఆదిశేఖరుడు మన సాంప్రదాయంలో ఆచార్య కదా గురువు గారు మరి గురువు గారి పాద పద్మములే కదా పండితుల యొక్క మనస్సులో ఉన్న కోరికలను తీర్చేవి. ఆచార్య సంకర్పమే సిద్దులను, నిత్యులను, ముక్తులను వారు అనుకున్న పరవధాన్ని అందించడానికి ప్రోత్సహించింది. ఇందులో సుమనఃఫలార్ధనం పుష్పములు, ఫలములు సమర్పించదగిన పాదములు. దేవతలకు ఫలమునిచ్చే పాదములు. పండితులకు, జ్ఞానులకు తాము కోరిన భగవత్ సాన్నిధ్యలు పరానందించేటువంటి ఈ పాదములు. నమంతేషు ఉపాదాయ సిఖీభిహి ఆత్మన సిఖాభిహి తన కొమ్మలతో ముందరికి వచ్చి నమస్కరిస్తున్నా ఎందుకు వాటికేం పని పూర్వ జన్మలో ఇలాంటి పుణ్యం చేతి చెట్టుగా పుట్టాను నేను. తమ తర జన్మను నిలిచించుకుంటూ తర జన్మ కలగడానికి కలిగిన పాపాన్ని పోగొట్టుకోవటానికి నమస్కారం చేస్తున్నాను.

మనం చెప్పుకున్నాం కదా ఏమని కాయకమైన అపచారం చేస్తే చెట్లు కాపుడు తాగుతుంది శాస్త్రం. వాచిక అపచారం చేస్తే పశుపత్తులుగా పుడుతారు అని అర్థం. మానసిక అపచారం చేస్తే మనస్సు లేనటువంటి శిలాదులుగా పుడుతారు అని అర్థం. దేనితో తప్పు చేస్తే అది లేకుండా పుడతారు. శరీరంతో తప్పు చేస్తే శరీరస్పృహ లేని వృక్షాంధులుగా పుడతారు. మనస్సుతో తప్పు చేస్తే మనస్సు గురించి మనస్సు యొక్క స్వభావాన్ని ప్రకటించలేని రాయిల పగ పుడతారు. అది వాపుతో తప్పు చేస్తే మాట్లాడలేని పచిపచులుగా పుట్టారు. అది చాలు. కాబట్టి చెట్లుగా పుట్టారంటే పూర్వజన్మలో. చాలా ప్రచారం చేసి ఉంటారు. కాబట్టి తమ తర జన్మకు కారణమైన పాపాన్ని తొలగించుకోవటానికి ఏమో ఏమో దేవతలు, సిద్దులు, ముక్తులు, నిత్యులు నిత్యమున వస్తువులైనటువంటి అందరికీ వారు కోరిన ఫలం సాధించేటువంటి పరపద్మానికి. వారు కొమ్మలు ఉంచి అంటే కొమ్మలనే చేతులతో మీ పాదవర్మానను నమస్కరిస్తున్నారు. ఏ అరినస్తవయచ అసిరలోక తీర్థం గాయంతః ఆదిపురుషానుపదం భయంతే చెట్లు నమస్కారం చేస్తుంటే తుమ్మెదలు అద్భుతమైనటువంటి మీ కీర్తిని ధ్యానం చేస్తూ అంతగా తిరుగుతున్నారు. తుమ్మెదలు సంచారం చేస్తాయట. అందువల్ల తుమ్మెదలు ఏతే అలీనః అంటే తుమ్మెదలు. తవ ఇతః అఖిల లోక తీర్థం సకల లోకములను పవిత్రం చేసేటువంటి దివ్యమైనటువంటి కీర్తిని గాయంతః ఆది పురుషానుపదం భయంతే పరమాత్మకు నివాసమైనటువంటి మిమ్ములను సేవిస్తున్నారు. ఉన్నవారు చెప్పాలి కదా. ఆయన ఎవరు? ఆది దేవుడు. అక్కడ ఉండేది ఎవరు? పరమాత్మ. అందుకే ఆదిపురుష అనుపదం భజంతే. సవస్థ ఏంటంటే ఆదిపురుష అనుపదం భజంతే.

సంబోధించి నాయనా ఆదిపురుష ప్రతిక్షణం ఈ తుమ్మెదలు నీ కీర్తిని గానం చేస్తూ సేవిస్తున్నాయి. ఇది ఒక అర్థం ఆదిపురుషానుపదం. ఆదిపుడు అనేటువంటి పరమాత్మకు నివాస స్థానమైన నిన్ను ఈ తుమ్మెదలు కీర్తిజ్ఞానం చేస్తూ సేవిస్తున్నాయి, ప్రాయో అమి మునిగణాః భవతీయ ముఖ్యాః గూఢం వనీపి. నా జాహతి అనధాత్మ దైవం నేను అనుకుంటాను ఈ చెట్లు కానీ ఈ తుమ్మెదలు కానీ చెట్లు తుమ్మెదలే కావు. మిమ్ములను క్షణం కూడా ఎడబాచి బతకలేక మీరు అడవిలో తిరుగుతున్నారని మునులు ఇలా కుమ్మెదాలుగా చెట్లుగా పుట్టి ఉంటారు. అంటే మనకు వ్యాసుడు మనకొక కథ బుద్ధి చెప్తున్నాడు. ఏ చెట్టనో, ఏ పుట్టనో, ఏ రాయనో, ఏ తుమ్మిదనో, ఏ కోకిలనో చులకన చేయకండి. భగవంతుడిని ఆరాశించడానికి మునులు ఆయా సందర్భాలలో ఆయా రూపాలతో వస్తారు. ఎందువల్ల వస్తారు? వారు మునులు మునులుగానే వస్తే మనము వారిని భగవంతుడిని సేవించనిస్తామా అండి? మనమే సేవిస్తుంటాము. ఇంక వారి పూజ చేయించాలి. మహానుభావులు పరమాత్మను ఆరాధించడానికి కావలసిన సమయాన్ని కూడా మనం వారికి ఇవ్వం. మన అతి భక్తితో. కాబట్టి తాము తమ రూపంతోటే ఉంటే ఈ జనములో భగవంతుడిని సేవించనీయమని చెట్లుగానో గుట్టలుగానో తుమ్మెదలుగానో కోతిలుగానో నీముళ్ళగానో గారు నేను చూస్తే ఈ తుమ్మెదలు, ఈ చెట్లు, కోకెర్లు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ అలాంటివి కావు. మిమ్ములను విడిచిపెట్టి బతకని మునుడే ఈ రూపంలో వచ్చి మీకు సేవ చేస్తున్నారు అనుకుంటున్నాను. కాయో అని మునిగణ.

భవదీయ ముఖ్యాహ గూఢం వనేపి నజహటి అనఘాత్మదలివం గూఢం వనేపి రహస్యంగా అడవిలో కూడా మిమ్ములను వీరు విడిచిపెట్టటం లేదు. ఆత్మ దైవం ఎందుకంటే మీరు వారి దైవం. ప్రపంచంలో దేన్నైనా విడిచిపెట్టొచ్చు కానీ దైవాన్ని కూడా లేదు. అందుకే మునుని విడిచిపెట్టడం లేదు నృత్యంతమీతికి నైద్యముదారిణ్యః కురువంతి గోప్యైవతే ప్రియమీక్షణేహ. నెముళ్ళు మీకు నాట్యం చేస్తూ ప్రీతిని కలిగిస్తున్నాయి. లేళ్ళు మీ వైపు విత్తర తూపులు చూస్తూ మీకు గోపికలను గుర్తు చేస్తూ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గురువంతి గోపే యువతే ప్రియం ఈక్ష గోపికల్లాగా ఎలాగైతే గోపికలు ప్రితిగా బెరుజుబులతో చూసి ఆనందాన్ని కలిగిస్తారో. దగ్గరలో గోపికలు లేరు అన్న దిగులు మీకు కలిగించకుండా ఆ పనిని కాస్త వీళ్ళు పూర్తి చేస్తున్నాయి. సూక్తైత్య కోచిల గణాః గృహమాగతాయ ధన్యావనోకదైవయ్యాన్ ఇయానిహి తతాం నిసర్గః సూక్తైత్య కోచిల గణాః కోకిలలు వేద సూక్తములతో మిమ్ములను స్తోత్రం చేస్తున్నాయి, గృహమాగతాయ ధన్య వనౌకసహాయాన్ ఇంటికి వచ్చినటువంటి తమ ఇంటికి వచ్చిన వారిని తాము ఆదరించాలి కదా ఎవడు వచ్చాడు బల్లనాముడు అడవికి వచ్చాడు. అరణ్యం ఎవరిందో కోకిలకు, కోకిలలకు, నెముళ్ళకు, లేళ్లకు, తుమ్మెదలకు, వృక్షాలకు కదా. ఇంటికి వచ్చిన అతిథికి పూజ చేయడం వారి ధర్మం కాబట్టి వీరందరూ నిన్ను సేవిస్తున్నారు. అదే అంటున్నాడు ఇయ్యానికి సతాందు సద్యా. సత్పురుషుడు యొక్క స్వభావం చేయగలరా? అంటే సందర్భం అంటా నేను అనలేదు నేను. సత్పురుషులు తమ దగ్గరికి తమ ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయకుండా ఉండలేరు కాబట్టి వీరంతా నిన్ను ఆరాటిస్తున్నారు, సేవిస్తున్నారు, పూజిస్తున్నారు. ధన్యేయ మధ్య ధరణి తృణవీరుధత్వత్పాదస్పృశః దుమలతాః కరజాభివృష్టాః ఇంత కాలానికి ఈ బృందావనము యొక్క ఈ భూమి ఉందే ఇది ధన్యమయ్యింది తృణవీరుధ

గడ్డి పరకలు, పొదలు, చెట్లు, తీగలు ఉన్నాయి కదా? ఇవన్నీ ధన్యము. ఎందుకు? పాదస్పృశ. నీ పాదముల స్పరిచెను. అలాగే కరజ అభివృష్ట. కరాభివృష్ట అని కాదు, కరజ అభివృష్ట. తల ముందరికి చేతికి మొరిచినవి వేళ్ళు, నీ చేతి వేళ్ళతో తాకబడినవి, ఇంకొంచెం ముందరికి పోతే వేళ్ళకు మొరిచినవి గోళ్ళు వాటితో తాకబడినవి. కరజ అభిమృష్ట కరజములు అంటే వేళ్ళు కావచ్చు, గోళ్ళు కావచ్చు. అంటే అర్థం ఏమిటి? పొరపాటున ఏదైనా పుష్పాన్నో, పండునో కాస్త తెంపాలి అనుకుంటే గోరు ఉపయోగిస్తారు. కూడా చుట్టు పట్టుకోవాలంటే చెదులు ఉపయోగిస్తారు. కాబట్టి మీ వేళ్ళ స్పర్శ, మీ గోళ్ళ స్పర్శ, మీ పాదముల స్పర్శ. మూటితో ఈ బృందావనం ధన్యమైంది. ద్రుమలతాః కలజాభిమృష్టాః నద్యః అద్రయః కగమృగః సదయావలోక ఈ గోప్యోంతరేణ ఉజయోలపి యత్స్పృహా శ్రీ. ఇందులో నద్యః నదులు, పర్వతములు, పక్షులు, మృగములు ఇవన్నీ కూడా సదయాలోకైహి. ధన్యాహనుమాన్ మీ కటాక్ష వీక్షణాలు పొంది అవన్నీ ధన్యములయ్యాయి. గోప్యోంతరేణ భుజయోరపియస్పృహ శ్రీ పరమాత్మను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు స్వామి. పరిశేటుడు సంతాసనం అనేటువంటివి మనం వేరుగా చెప్పుకుంటాం. కానీ మరి తత్వాలు ఎవరివి ఆయనే కదా వాసుదేవ ప్రద్యుమ్న అధిరుద్ధ సంకర్షణ నాలుగు తత్వములు స్వామివే కాబట్టి స్వామి అనే భావాన్ని చెప్పడానికి ఈ చెట్లు, ఈ గుట్టలు, ఈ నదులు, ఈ పక్షులు, ఈ లేళ్ళు, ఈ మృగములు నిన్ను ప్రేమగా చూడటం గొప్ప వింతకాలు. ప్రపంచమంతా కోరుతున్న అమ్మవారిని అలవోకగా కూడా చూడని నీ వక్షస్థలాన్ని మాత్రమే నిరంతరం అమ్మే కోరుతున్నప్పుడు ఇవన్నీ కోరటం వీలు చేయదు.

యస్ స్పృహ శ్రీహి భుజయోరపి యస్ స్పృహ భుజయోహో అంతరేణ ఏమర్థం భుజముల మధ్యన అంటే వక్షస్థలం మీద ఈ అమ్మవారు స్పృహను పుంచుతుందో అలాంటిది దివ్యమైనటువంటి కరుణా కటాక్షములు పడి వనములో ఉండేటువంటి భూమి, చెట్లు, గుట్టలు, నదులు, సముద్రములు, పక్షులు, తుమ్మెదలు అన్నీ కూడా ధన్యములయ్యాయి. ఇలా మనకు స్వామి వాసిక కైంచర్యం చేశారని చెప్పారు కాబట్టి వాసిక కైంచర్యం చేశారు ఇది వాస్తవంగా చాలా రోజూ గా వెళితే భగవంతుడు కూడా ఆచార్య కైంకర్యం చేస్తేనే భగవంతుడు అవుతాడు అని అన్నారు. ఆచార్య కైంకర్యం చేయకపోతే భగవంతుడు అవుతాడు మరి? స్వామి కావాలి కదా. రామావతారంలోనూ ఆచార్య కైంకర్యం చేశాడు. శుద్ధాదరి తర్వాత శాంతిపుడు తర్వాత చేశాడు. మరి ఈ లోపు కూడా చేయొద్దు. శాస్త్రం ఏంటంటే శైశవంలోనూ, కౌమారంలోనూ, బాల్యంలోనూ, పౌగండంలోనూ కూడా ఆచార్య కైంకర్యం చేసిన వాళ్లే. తర్వాత వయస్సు పెరిగిన తర్వాత ఆచార్య కృపకు పాత్రులు అవుతారు అనేది సిద్ధాంతం, ఇలాంటి ఆచార్య వైభవాన్ని ప్రకటించడానికి బలరామునికి వాచిక కైంకర్యం చేసి. ఇది అందరూ అనుసరించి తీరవలసిన ధర్మము. మాతృదేవోభవ, పితృదేవోభవ, తరువాత ఆచార్యునియోభవ. ఆ సూక్తికి వ్యాఖ్యానంగా ఈ ఐదు శ్లోకాలు చెప్పారన్నమాట. ఏవం బృందావనం శ్రీమత్కృష్ణః పీతమనః పశువునురీమి సంచారయన్నద్రేహే సరితిరోసస్సు సానుగ్రహః అని అనుచరులతో కలిసి. పరమాత్మ ఆ పర్వత ప్రాంతాల్లో నదీ ప్రాంతాల్లో పశువులను తిప్పుతూ తాను తిరుగుతూ ఆనందించాడు. పొద్దు జగ్యా ఇది గాయొచ్చు మద అంధాలి అను పిల్లలు కాబట్టి తుమ్మెదలు పాడుతుంటే వారికి పోటీగా తాము పాడారు. కోకిలలు కూస్తుంటే వాటికి పోటీగా తాము కూశారు, లేణులు గంతులు వేస్తుంటే పోటీగా తాము గంతులు వేశారు, అలాగే కోతులు పరిగెత్తుతున్నాయి గంతులు వేస్తున్నాయి ఆవిడకి గంతులు వేశారు, కప్ప గంతులు తాము గంతులు వేశారు.

అడవిలో ఏ ఏ దృశ్యాలు ఏ ఏ ప్రాణులు ఎలాంటి మనస్సును రంజింప చేసేటువంటి చేష్టలు చేశారో వాటిని చూస్తున్నటువంటి కృష్ణుడు గోపాల బాలులు కూడా వాటిలాగానే ప్రముఖ చర్చ కలహము తానాం అనుపూజితి పూజితం హంసలు నాదం చేస్తుంటే కవుదు అనటం కదా, తమ్మని ధ్వని వీళ్ళు అలా పాటలు కూడా పాడారు. అభినృత్యంతి నృత్యంతం నెముళ్ళు ఆడుతుంటే ఆడారు, నవ్విస్తుంటే నవ్వారు. మేఘములు ఉరుగుతుంటే అంత గంభీరంగా వీరు మాట్లాడారు. పిల్లలు తాను తనను పిలుస్తుంటే తాను వాళ్ళను పిలిచాడు. పిల్లలనే కాదు పశువులను కూడా తాను కావేరి, గంగ, గోదావరి ఏదో రకరకాల పేర్లతోటి ఆవులను తాను వెలిగెత్తి మేఘ గంభీర నదంతో తిరిగే ఎంత దూరానికి వెళ్ళినా. ఆవుడు పరిగెత్తుకొని వచ్చేడు స్వామి దగ్గరికి స్వామి కంఠం విని కొంచెం దాకోయేతి ప్రీత్యా గోపాల మనోజ్ఞయ చక్ర చకోర క్రౌంచ చక్రాస్వ ఫలద్వాజం చ బరిహినా అనురౌతి స్వసత్వానాం పీతవతు వ్యాఘ్ర సింహయో పెద్ద పుళ్ళకు సింహాలకు హెబ్బైనటువంటి కర మృగములు ఎలాంటి భవి చేస్తాయో ఈ గోపాల బాలులు తాము కూడా ఆ ధ్వనినే అనుకరించారు, అనువాదం చేశారు. కొంచెం కీడా పరిశ్రాంతం, గోపోత్సంగోపు బలధనం, స్వయం విశ్రమం అత్యర్థం, పాద సంవాహనాదిభి రుచితాదాయ తక్వాభి. బలరాముడికి కాయకైంకర్యం కూడా చేయాలి కాబట్టి అడవిలో తిరిగి తిరిగి తిరిగి బలరాముడు అరిచిపోతే అలాంటి స్వామి యొక్క పాదాలను తన ఒడిలో పెట్టుకొని కృష్ణ పరమాత్మ పాద సంవాహన పాదములు ఉత్తాడు అన్నాడు కదా మరి ఏమో చేయాలి. అందువల్ల పాదములొత్తి సేవ చేశాడు. సురుచ్ఛతః గాయకః క్వాభి వల్గతః యుచ్ఛతోరుం సహా నాతిం చేస్తున్నారు. గానం గానం చేస్తున్నారు. అక్కడ గాల కూతలు కూర్చున్నారు. పాటలు పాడుతున్నారు. అలా అలా యుద్ధతః యుద్ధం కూడా చేస్తున్నారు మళ్ళా యుద్ధం పిల్లలు చేస్తారు కదా ఇలా మళ్ళా యుద్ధం కూడా చేస్తున్నారు కురుహీత హస్తౌ గోపాలన్ హసంతౌ ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ ఒకరినొకరు పొగడుతూ పొజితూ పల్లవ తలిపేడు యుద్ధం శ్రమ సరిచిత కొట్లాడి కొట్లాడి యుద్ధం చేసి మళ్ళీ యుద్ధం చేసి అరిసిపోతే చిగురు టాకుల పరుపుల మీద విశ్రమిస్తున్నారు.

పల్లవ సంతేషు అంటాడు. వారికి అవి హాయి ఎందుకు ఇంట్లో ఏముంటుంది? తారే మీద కూడా సభ కాదు చివురాలన్నీ చెట్లు పరికేసాయి. ఎంత హాయిగా ఉంటుంది మెట్టగా. కదా ఆ పదంలో ఆయన పడుకున్నారు కదిలి పరిచి కొచ్చితు పల్లవ తలిపేషు నియుద్ధ శ్రమ కరిచితాః వృక్ష మూలాశ్రయాః చేతి గోపోత్సంగ ఉపబరహనః చిట్ట యొక్క నిడలో కూర్చొని మరికొందరు పడుకుంటున్నారు. ఇలా అపరేహత పాపానః వ్యజనైహి తమ విజియన్ మరికొందరు బలరాముని కృష్ణుడు సేవ చేస్తే కృష్ణుడికి బలరాముని ఇద్దరికి తమ పాపాలు పోగొట్టుకోవాలని ఇతర గోపాల బాలకులు వ్యజనైహి చామరాలతోటి. వీస్తూ ఉన్నారు. అన్ని గదన రూపాని మనోజ్ఞాని కృష్ణ బలరాములకు ఆనందం కలిగించేటువంటి కొన్ని చేష్టలు తక్కిన వారు చేస్తున్నారు. గాయంతిస్వ మహారాజా స్నేహస్మిన్నతియః పరమాత్మ యందు ప్రీతితో పులకించిన మనస్సు బుద్ధి గలవారై పరమాత్మ జరితాన్ని గానం చేస్తున్నారు ఏవం నిగూఢాత్మ గతిహి స్వమాయయా గోపాత్మజత్వం చైతైహి విడవ్వయన్ పరమాత్మ నిగూఢాత్మజతిహి తన స్వరూపాన్ని అతి రహస్యంగా దాచుకున్నాడు. స్వమాయయా గోపాత్మజత్వం తన మాయతోటి అబ్బే నేను పరమాత్మని ఏంటి గొల్ల పిలవనేసే. అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోకుండా కూడా అర్థం కావాలి కాబట్టి చరితైహి విడంబయం. అలాంటి పనులే చేస్తున్నాడు వెనక్కి ఇస్తాడు బెదులు ఇస్తాడు పెరుగు తాగుతాడు పాలు తాగుతాడు పాలు తిన్న తో వదిలిపోతాడు మేత మేస్తాడు మేపిస్తాడు అరుస్తాడు కేకలు వేస్తాడు ఇవటి దేనికి? మేము గొల్ల పిల్లలమయ్యా అని చెప్పడానికి. తాము మీరు అనుకుంటున్నట్టు ఏదో కాదు మేము గొల్ల పిల్లలమే అని అందరి గోపాత్మజత్వం చరితైహి విడంబయన్రేమి రమాలాలిత పాదపల్లవ ఇలాంటి పరమాత్మ. అమ్మవారి చేత లాలించబడిన పాదములు కల పరమాత్మ అమ్మవారి చేత లాలించబడిన పాదములతో బృందావనం అంతా జరిపించాడు. జరిగి విహరించాడు. గ్రామ్యైహి సమం గ్రామ్యవత్ ఈచ చేష్టితాః. ఊరు వాళ్ళతో కలిసి అంటే అజ్ఞానిలతో కలిసి తాను కూడా అజ్ఞాని లాగానే గ్రామ్యవత్ నేను మీ వాడేనయ్యా ఇక్కడే పుట్టాను.

వా అందరూ పిల్లలు అది దూరం పోతారు ఎందుకు రండి పోదాం. ఇలా వారిలో ఒకరై వారి వలె తాను ప్రవర్తించి అలా విహరించాడు గ్రామ్యవత్ ఈశ చేష్టిత ఎందుకంటే అలా తిరిగి వస్తున్నా. అలా వారి ఎత్తుకోవచ్చా? వారి పదాలు తాను ఒత్తు వచ్చా? వారి అన్నం తాను తినొచ్చా? అంటే ఈ శక్తు ప్రభువు అండి ఆయన ఇష్టం ఏమైనా చేస్తారండి. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ఏం చేస్తారు? నిప్పులు ఎక్కించుకుంటారు, పూజ పెట్టుకుంటారు, పాదాలను ముద్దు పెట్టుకుంటారు. అంటే ఏం అర్థం? పాదాలతో మరి తన్నెత్తేనా ముద్దు మీద ఒప్పుకున్నావా? కాసేపు కాళ్ళు ఒత్తుతారు, కాసేపు ఒళ్ళు ఒత్తుతారు. అదేం పందులా బాబు అంటాడు, దండం పెడతారు రా అది బంద్ చేయలేదా మనం? దండం పెడతాను అంటారు, ఇలా రకరకాలుగా స్వామి తన లీలను తాను చేస్తూ ఉన్నాడు అన్నమాట. మహాత్మ అయి కూడా నేను వీలాడు పిలవ వాడిని వీలాడు అయి ఉన్నాను అని చెప్పడానికి వారందరితో కలిసి వారికంటే తాను చిన్నవాడిగా వారి మాట వినేవాడిగా వారి సేవ చేసేవాడిగా వారికంటే ఏమి తెలియని వాడిగా నా కదబులు గాని తెచ్చా ఓ భయభయ పని చేయలేదు. ఓ సింహం గారి చేస్తే పక్కన దాక్కున్నాడు చెట్టు తాగుతాడు. కానీ ఇష్టం తాను భయపడతాడు భయపడతాడు. తల్లిదండ్రులు పిల్లలను కోపం వస్తే కొడతారు ముద్దొస్తే వాడితోనే కొట్టించుకుంటారు. అరే నువ్వు పిల్లవాడావు నీ పెద్దవాడిని అరే ఎలా కొట్టించుకుంటావు అని అనుకుంటావునా? గుర్తు చేస్తే ఏమంటే చేస్తాం. ఎందుకంటే ఈ శక్తి ప్రభుత్వం అండి అది అని అధికారి అనుగ్రహిస్తారు నిద్ర. ఈ రీతిలో శ్రీరామానామ గోపాలః రామకేశవయోత్సక సుబాల సుబలః త్వక తృష్ణాద్యాః గోపాః ప్రేమ్నా ఇదమభ్రువన్ ఈ సమయంలో బలరామకృష్ణులకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడుగా ఉన్న గోపాలకులందరిలో నిరంతరం కృష్ణ పరమాత్మ ఎవరి భుజాన్ని ఎవరి చేతిని విడిచిపెట్టడో అలాంటి ప్రాణనితుడి పేరు శ్రీరాముడు. రామావతారంలో లక్ష్మణ స్వామి లాగా కృష్ణావతారంలో శ్రీరాముడు కృష్ణుని వెంట ఎప్పుడూ ఉంటాడు. అతను అడిగేయాలంటే పక్కన వాడు ఉండాలి.

భుజం మీద చెయ్యి వేసి నడుస్తాడు. వాడు పెడితేనే తింటాడు. వాడు కాళ్ళు వస్తేనే నిద్రపోతాడు. వాడు కుష్ట పరమాత్ర సేవలో పడి తన పనులన్నీ ఇంకేం చేస్తాడు నక్షణ క్రమం వేస్తాడు. ఇలాంటి శ్రీరాముడు. రావే మిత్రుడు సుబలః స్తోక కృష్ణాద్యాః గోపాః ప్రేమ్నా ఇదవ గురు అనువాడు వాడితో ఉండేటువంటి మరికొందరు గోపాల బాలులు ప్రేమతోటి బలరామునితో కృష్ణునితో ఇలా అంటున్నారు రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబధన ఇతోగు జూరే సుమధ్వనం తాలాలి సంకులం బలరామ శ్రీకృష్ణ ఇక్కడికి దగ్గరలోనే తాలవనం ఉంది తాల అంటే తాల చెట్టు అంటాం కదా ఈ తాటి చెట్ల వనము ఉంది, ఆ కాడి చెట్టుకు కూడా పళ్ళు ఉంటాయట. కాలఫలాలు అంటున్నాడు, అవి ఫలాని తత్ర భూరిని పసంతి పసితానిచ సంతి ఎప్పుడూ పండు పడుతూనే ఉంటాయి. పడి ఉన్నాయి కొన్ని కింద పడి ఉన్నాయి మరి కొన్ని పడతాయి ఎప్పుడు పడుకుంటాయి అవి చాలా రుచిగా ఉంటాయి సుగంధంతో ఉన్నాయి అతివీర్య అందరూ గోపాలందరు తినాలని కోరుకుంటున్నారు కానీ ఆ వనంలో ఒక పెద్ద రాక్షసుడు ధేనుకుడు అంటారు. వాడు రాసభ రూపంలో వాడు వాని పరివారము ఆ వనాన్ని రక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రీతి ఉన్నా. తినాలనిపించినా రాక్షసులకు భయపడి ఎవరూ వెళ్లి ఆ పండ్లను తినలేకపోతున్నారు. విద్యంతే అభుక్త పూర్వాని ఫలాని సురఫీని ఇదివరకు ఎవ్వరూ వెళ్లి తినలేదు. సుగంధంగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. విశుచి నమః మీ ఇద్దరి దాకా ఆ పండ్ల యొక్క వాసన కూడా ఇక్కడిదాకా వస్తూ ఉన్నది. మీ ఇద్దరు మాసా పండ్లు. తినటానికి అవకాశం కలిగిస్తే చాలా అనుగ్రహం, మేము తృప్తి పొందుతాము. వాంఛాస్తి మహతీ రామ గమ్యతాం విధింఛతి, మాకు చాలా పెద్ద కోరిక ఉంది ఆ తాళఫలాలను తినాలని కోరిక ఉంది. మీకు కూడా నచ్చితే వెళ్దాం అంటే ఏంటి వీరిద్దరూ ముందు వెళితే ఎవరూ ఏం చేయగలరు నా ధైర్యం వచ్చేసింది వాళ్ళకి చాలా చూశారు కాబట్టి వాళ్ళు కాస్త కూడా ఏం చేస్తాడు మీరు దయ చూపిస్తే మాకు వేరే ఇబ్బంది ఏం లేదు కాబట్టి కాస్త ఇలాంటి ఉపకారం చేయండి

అని మిత్రులందరూ అడిగితే సరే మిత్రులు కదా మరి వాళ్ళ మాట కాదన కూడా లేదు వారికి పురిజ్ చేయాలని సంకల్పించి ప్రహత్య జగ్మతుహు బోపైహి వృతః తాళవనం ఒకసారి నవ్వి సరే వెళ్దాం పదండి అదేం భాగ్యం అని అందరితో కలిసి ఈ మహానుభావులు తాళవనానికి వెళ్లారు. బలప్రవిష్య బాహుభ్యాం తాళాం సంపరికంపయన్ ఫలాని పాతయా మాత మతంగజ ఇవౌజతా బలరాముడు. వెళ్ళడమే కాకుండా తన బాహువులతోటి తాటి చెట్లను ఊపేయాలి. ఊపుతూ ఉంటే పళ్ళలు కాలుతాయి కదా. ఇలా అన్ని పళ్ళను కింద పడేయవచ్చారు. ఇలా కింద పడుతున్న పండ్ల యొక్క సప్పుడు విన్న రాక్షసుడు భూమిని కంపింపచేస్తూ అభ్యదావత్ చింతలం సనగం పరికంపయం పర్వతాలతో సహా భూమిని కంపింపచేస్తూ వాడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి గాడిద రూపంలో ఉన్నాడు కాబట్టి గాడిద ఏం చేస్తుంది వచ్చి కాళ్ళతోటి తన్నుతుంది, ఏ కాళ్ళతో గాడిద ఎప్పుడు ముందు కాళ్ళతో తన్నదు వెనక కాళ్ళతో తన్నుతుంది. అది గారిగ స్వభావం. అందుకే ఈ ధేనుకాసురుడు కూడా పరిగెత్తుకొని వచ్చి వెనక కాళ్ళతో బరదాముడిని తన్నటానికి ప్రయత్నం చేశాడు. నిహత్యో రసికా కా శబ్దం ముంచెన్ పర్యశలతు కలహా అంటే పాదాలతో తన్నాడు కూడా. కొట్టేసి తన్ని అతను కా శబ్దం ముంచెన్ గాడిదెగదు పోండ్రా అంటాం. అందుకే దాన్ని కా శబ్దం అన్నాడు. దుష్ట శబ్దాన్ని వినిపిస్తూ పర్యతరత్ సలా మళ్ళీ జరిగాడు మళ్ళీ వస్తున్నాడు. ఇలా వచ్చి తన్ని మళ్ళీ ఉరికేయాలి అంటే మళ్ళీ ఉరికొచ్చి ఎంత దూరం నుంచి వచ్చి తన్ని తర్వాత పరం బాగా డబుల్ అవుతాయి అన్నమాట. ఇలా వారు ప్రయత్నిస్తే చరణా బలవుడు అజన్ బలాయ ప్రాక్తిప దృష్య. రెండోసారి వచ్చి అదే రీతిలో రెండు కాళ్ళు ఎత్తి బలదాముడిని తన్నటానికి ప్రయత్నించారు. ఓ వాడే అర్ధిస్తున్నాడు ఎందుకు తీసుకోవద్దు అనుకున్న స్వామి ఆ రెండు కాళ్ళనే తీసుకున్నాడు.

ఏది అందించాలనుకున్నాడో, ఏది తన్నాలనుకున్నాడో ఆ రెండు కళ్ళను తీసుకొని సరే ఇరగిరా ఒక 10-ఓ 20-ఓ సార్లు తిప్పేసి ఉదారింపు కింద పడేయాలని చెట్టు కొట్టాడు. నాలుగు కొండలు తాగుతాయి. సచ్చా సచ్చా ఉత్తర సచ్చా ఏం లాభం నాకు పండు కావాలి కదా ఈ రీతిలో పండు రాలేదు అయ్యో వాడు రాలేదు మా స్వామి చేస్తారా అని వాని పరివారం అంతా పరిగెత్తుకు వస్తుంది, కృష్ణ మనకు రాళ్లతో పనిలేదు వీళ్లే వస్తున్నారు చెట్ల కొట్టదాం అంటాడు. ఇలా కృష్ణు భగవానుడు కలిసి వాని అనుచరులందరినీ అదే పద్ధతి వెనక్కాలు పడటం చెట్టుకు కొట్టడం. వాడు చెప్తాడు పండ్లు రాస్తున్నాయి మీరు తినండి. మీ పనిలో ఉంటాం మీరు ఆ పనిలో ఉండండి పండ్లు కావాలి కదా మీరు ఆరగొడుతుంటాం మీరు తింటూ ఉండండి మీరు కోరుకున్నారు కదా తిన్నెందుకు పోతారు కానీ ఇయ్యండి అని బలశ్చరీరయ ఉత్సృష్టకర దేహతాస్తతః తాలాస్య కంపిరి సర్వే మహావాసే సాయువాయ రాస్తులతోటి వారి దేహములతోటి బలరాముని బాహుబలం తోటి కృష్ణబలం తోటి చెట్లన్నీ ఒడికిపోయాయి. పెద్ద ఆశ్చర్యమా? ఎవడైనా బద్ధా ఉండు అంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్న భూమిని ఈ బ్రహ్మాండమునే ఒక ఆవగింజ లాగా తనకున్న వెయ్యి చిరస్సుల్లో ఏదో ఒక చిరస్సు ఒక మూల ధరించే వారికి ఓ గారెద బిళ్ళని ఎత్తుకొనున తవి వింత. అందుకే నైత చిత్రం భగవతి జనంతే జగదీశ్వరే. అనంతుడు జగదీశ్వరుడు అతని విషయంలో ఇది వింత కాదు ఓతపురదమిదమ్యస్మిన్ సంతుష్వంగయతాపతః. దారములలో వస్త్రం దాగి ఉన్నట్టుగా సకల ప్రపంచం అతనిలో ఇమిడి ఉన్నది. అలాంటి బలరాముడికి పెద్ద ఆశ్చర్యమా? క్రోత్తారః అభ్యద్రవన్ సర్వే సమృబ్ధాహత బాంధవా. ఇలా వచ్చినంత వాళ్ళు వచ్చారు, వచ్చినంత వరకు చూశారు ఎవడు వచ్చినా చస్తున్నాడు, అనవసరంగా మేమెందుకు పోయి చావాలి చచ్చిపోయాక చచ్చారు కదా అని చావగా. ఆ రోజు ఆ రోజు నిల కొందరు అటు రాకుండానే వెనక్కి వెళ్లి వారు పారిపోయారు. తాంస్థానాపతః కృష్ణః రామస్య మృప ఇరయాగుయి తపస్యా చరణాన్ ప్రాగినో తృణ రాజసు అని చెప్పాడు బలదాముడు శిష్యుడు కలిసి.

వెరక కాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళని చూసినట్టు చెట్లకు కొట్టేస్తున్నారు, మొత్తము ఆ వనమంతా తాళ వనమంతా ఇప్పుడు తాళ ఫలములతో నిండిపోయింది. అలాగే ఎక్కడ చూసినా గాడిదలే ఉన్నాయి. అంటే రాఘవ దేహములు తారఫలములు రెండు మొత్తం భూమి ఆవరించి ఉన్నాయి ఫలప్రచార సంకీర్ణం దైత్య దేహైహి గతాసుభిధి చెప్తున్నారు. ప్రాణములు విడిచిన అర్దుల శరీరం తోటి పాటి ఫలములతోటి రదాజ భూ సతారాద్రైరి ఘన ఇరివ నభస్థలం కొంచెం గట్టిగా కొడితే గాడి చెట్టును గట్టిగా కొడితే పండే కాకుండా తాటి చెట్టు యొక్క పై ఆకులు ఉండే భాగం పొదకుండాయే ఆ అగ్రభాగం అంటాం అది కూడా విధి కింద పడ్డాయి ఈ అమ్ము దొరికి దాల్కాయ. అంటే తాళ అగ్రభాగములు, తాళ ఫలములు, దైత్య దేహములు. విడుదు భూమి నిండిపోయింది. తయోస్తత్తు మహత్ కర్మ నిసన్య విభుదాదయః ముమతు పుష్ప వరసాని చకృహు వాద్యాని తుష్టువు ఎందుకంటే. వేనుకాసురుడు కూడా చిన్న చిటికా రాశిసుడు ఏం కాదు. కంసుడే తన క్యాంప్ పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే పోయిన వాళ్ళు పోయినట్టు అట్టే పోతున్నారు ఎవరూ రావటం లేదు. మనం ఎందుకు పోవాలి? మీరు పోయి అక్కడ ఉండండి. ఇలాగ వనమంతా వాడి తిరిగితే కదా మీరు ఏ పొరపాటున వస్తే వాళ్ళందరినీ పని పట్టేసేయండి అని చెప్పి పంపాడు. ఇలాగైతే మనకు దండకారణ్యంలో రావణాసురుడు కడదూడ నాధులతో ఒక సైన్య ఆవారం అంటాం క్యాంప్ అంటాం మిలిటరీ క్యాంప్ అంటాం కదా అలా ఇది మిలిటరీ క్యాంప్ అన్నమాట. అది తెలిస్తే ఓహో వాళ్ళు రావటం లేదు వినే పోతా లేము అన్నారు స్వామి. కానీ తాము ఇద్దరే వెళ్లారనుకోండి కావాలని వెళ్లి కవించి వాడిని చంపాడు అంటారు. ఆయనకి ఎందుకు అవ్వనిందా? పిల్లలు అడిగితే పోయారు. తాగిపోళ్ళు కావాలంటే పోయాం. మేము ఏమీ అనలేదండి. వాళ్ళు కావాలని పోయాం. చంపడానికి వస్తే దాని దగ్గర ఏం చేస్తాం? హనుమంతుడు ఏమన్నారు? ఎందుకు సోదరం చేశావయ్యా కోటను? రక్షణార్ధంతు దేహస్య ప్రతియుద్ధ మరియానా. ఏదో ఆకలి అయింది నడుపు పాలు కోసుకుందాం అని కోసుకోబోయాను. అంతలో పరిగెత్తుకొని వచ్చిన అడతులందరూ చంపుదామని మరి ఆప్రహణ చేసుకోవద్దా? ఆప్రహణ కోసం వచ్చోండని చంపాను అది పాత సత్యం కదా.

రాత్రి నేను నేను వాడి దగ్గరికి పోని వాడే వెళ్ళిపోయాను. నేను వెళ్ళలేను మనం కొట్టలేదు. పోయాను వాడి తోట బాగుంటుందా చూడటానికి వెళ్ళాను. చూడటానికి వెళ్ళాను. చూడటానికి వెళ్తే వాడు ఊరికే వచ్చాడు. అచ్చి నువ్వు వాళ్ళ కాబట్టి కొంచం తచ్చారు మరి ఇంత తరమటి వల్ల కొండ ప్రాణం. ఓ నువ్వు చాలా బలవంతుడవు నీ సైన్యం బాగా బలవంతులు అనుకున్నాను నేను. మీరు తోక తోకి రాకుంటే తచ్చారు నీ తాట పై పల దానే నీ సైన్యం అన్నట్టు అవును. నువ్వు కైలాసాన్ని ఇచ్చావు ఇంకేమో చేశావు వాళ్ళని ఎవరో ఓడించావు అంటే అబ్బా అంత గొప్పోడు అనుకున్నాను. మరి నీ సైన్యం గారికి బలం ఉంటది అనుకున్నాను తోకతో కొడితే చచ్చారు గట్టిగా ఊరితే చచ్చారు. బాబు అలా ఊరితే చచ్చారు బలవంతులు వాళ్ళే బలం కిం బలం పరిణామం చేత పరిణామం రాక్షసాత్మజ. బలమై బలమంతులా వాళ్ళు వాళ్ళ స్థూలై హతా అన్నారు. తోక తోక కొడితే తోక తోక ఊపి తిన్నాడు. తోక కొట్టడం కాదు అలా తోక ఊపితే వచ్చాడు సంగమ్మ వాళ్ళ స్థూలై హతా కేచిత్ కేచిత్ కర సమర్ధనై. చేతి అలా కూడా వద్దు, గట్టిగా ఊచి ఒకడు తెచ్చాడు. ఈ పెద్ద ధన్యమయ్యా, నీ బలం ఏం బలం ఇది అన్నాడు తల కింద. అలాగే ఈయన కూడా మన అమ్మ. నేను అంటా ముగ్గురు వాళ్ళు పళ్ళు కావాలని పోయాను. పిల్లలు మళ్ళీ అడిగారు పోయానండి. మళ్ళీ వద్దామని అట్లా వచ్చాడు సార్ ఏం చేస్తాడు. రక్షణ కట్టలేదు నాతో రక్షణ చేసుకోవాలి కాబట్టి ఇలా చెప్పి. ఇలా తతః గృహీ తపస్యాచరణ మృదాయ భూతతాల అగ్రైహి ఘనైరివనహస్తలం తయో సద్ ఇలా ఇలాంటి ఉత్తమ కర్మను సూచి కౌంసుడు పెట్టిన సైన్యాగారమే కాబట్టి వారందరినీ సంహరించడం వల్ల దేవతలు సంతోషించి పుష్ప వర్షాన్ని కురిపించారు, మంగళ వాద్యాలు మోజించారు, నాకేమి రుచించారు. అలాగే గానములు చేశారు, తరువాత ఇవాళ మాకు చాలా పెద్ద పండుగ అని గోపాల బాలులంతా రాలిన తాటి ఫలములను బాగా హాయిగా మెక్కేశారు తినేశారన్నమాట. తాళఫలాన్ని ఆదన్ మనుష్యా. గత సాద్భతాః అని భయం లేదు ఇప్పటికి వాళ్ళు సత్య కదా, వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారేమో అని భయం.

అందరి సత్యత భయం పోయి ధైర్యంగా పండ్లను హాయిగా నేచారు. తృణచ్ఛ బసవస్తేరుహు హత ఘేనుక కా ఇంతవరకు ఆ తాలవనం హరిహద్దులు వరకు ఆ హద్దు దాటి ఒక దూడ కానీ ఒక ఆవు కానీ వెళ్ళలేదు వర్తం అంతా దాటదు. అందరి భయం. ఇప్పుడు ఇక ఆ భయం పోయింది కాబట్టి అన్ని పోయి అక్కడే నేస్తున్నాయి. ఇంతకాలం వేయలేదు బాగా గడ్డి వేపుగా పెరిగి ఉంది. రుచిగా బాగుంటుంది మాకు చెప్తాడు ఎవరైనా భోజనాలు చెప్తారు. సూర్పునకా రాముడిని ప్రేమించి చెప్పుకున్నాం కదా నువ్వు నాకు కావాలయ్యా నిన్నేదో భర్తగా చేసావ్ చెప్పిండు బాబు. అవును అయ్యో నాకు భార్య ఉంది పెళ్లి అయింది పక్కనే ఉంది భార్య మరి దూరం ఉంటే ఏమనుకోవచ్చు కానీ ఇక్కడే ఉంది. బాగుండదు నాకు నష్టం ఉండదు ఒక భార్య లేదు ఒక భార్య భార్య కావాలి ఆ పూర్వ భార్య అయ్యాక అర్ధీ అంటాడు నాకు భార్య కావాలి అని చెప్పి పోమని అడిగారు. వెళ్లి అడిగారు అటు పోయింది వివేచి దాసులు దాసు భార్య దాసి అవుతావా అవమానం చేయమని రానా సుచే అంటున్నావ్ నువ్వు దాస్యం చేస్తావా కథం దాసస్య భార్యత్వం దాసి భవితు మరదతి ఇదేం న్యాయం ఆయనే బాగున్నారు పో అని పోతున్నాడు రాముడు చెప్తే ఇటు వేలు వస్తున్నది, అటు వేలు చెప్తే అటు పోతూ ఉంది. ఎలా ఉంది పరిస్థితి ఆమెది? అంటే. రెండు గట్టులలో వేపుగా పెరిగిన గడ్డి ఉన్న రెండు గట్టుల మధ్య ఉన్న గోగులాలు ఉందట. దశరథాత్మజ యుగ్మ నిరీక్షణ క్షణ సమాకుల బుద్ధి దియంతదో ఉభయకూల దుకూల సముద్వల భ్రమ సమాగత. చిన్న గడ్డి ద చామ అక్కడ ఎక్కువ పెరిగింది గడ్డి ఇటు వైపుగా పెరిగింది మట్టి వైపు వచ్చింది గోవు ఇటు చూస్తుంది బాగుందని పోబోతుంది మరి ఇటు చూస్తుంది బాగుంది పోబోతుంది అంటే ఏ గడ్డి చూస్తావ్ తిరగటం మొదలు చేసి అలాగే కూడా రాముడు దొరికాడు అన్నట్టుగా ఇంతకాలం ధేనుకాసురుని భయంతోటి వారి సైన్యం భయంతోటి ఆవులు దూడరు ఏమి వెళ్లి మేయలేదు కాబట్టి ఏపుగా తిరిగి ఉంది. ఇక భయం పోయింది. ఆ పాండి ఇక్కడే మేతానికి వాళ్ళం ఇక్కడే ఉందాం అనుకున్నారు. ఆవులన్నీ హాయిగా బాగా మేత మేసాయి.

తతత ప్రతా కృష్ణః కమలపత్రాక్షః పుణ్య శోన తీర్థనః స్తూయమానః అనుగైహి గోపైహి సాగ్రజః వ్రజం ఆవ్రజత్ ఇలా ఆ పని కాస్త పూర్తి చేసుకొని అబ్బా మా బలరాముడు మా కృష్ణుడు ఎంత గొప్పవాడండి కృష్ణః కమలపత్రాక్షః ఇలాంటి వాడు స్వామి రామస్కమలపత్రాక్ష అన్న వాళ్ళ నుంచి వేనతమ్ముడే ఈయన వ్యాసుడు ఏ కృష్ణ కమలపత్రాక్షః పరమాత్మ గుర్తు ఏమిటి? ఇక పుండరీక నయనః పురుషోత్తమ ఎక్కడికి పోయినా ఆ గుర్తు దాచుకోలేడు స్వామి. అమ్మవారిని దాచుకోలేడు, కన్నులను దాచుకోలేడు. ఎన్ని వికారిస్తే ఏం లాభం? అందరికీ దొరికిపోతాడు. అన్నీ రాసుకుంటాడేమో కానీ అమ్మవారు రెడీ అంటుంది. పోనీ ఆమెను కూడా అది ఇక్కడ అమ్మవారు రాస్తున్నారు రామన్ అవుతారు కానీ తనని ఏం చేస్తాం? కమలపత్రాక్ష కళ్ళు తగ్గాయి అనుకోండి ఆ ఉండదు వెళ్ళిపోదంట. ఒకతను కళ్ళు మార్చుకోలేడు. కళ్ళు మార్చుకోకుంటే పడుపడ్డాడు. అని కమలపత్రాక్షః అని కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనః. పరమాత్మ పరమ పవిత్రుల చేత కీర్తించబడేటువంటి మహానుభావుడు. పవిత్రుల చేత కీర్తించబడి పవిత్రుల చేత వినబడేటువంటి స్వామి పుణ్య శ్రవణ కీర్తన పుణ్య శ్రవణులు ఉంటే పవిత్రమైన దాన్ని మాత్రమే వినేవారు అంటే భక్తులు అలాంటి వారి చేత కీర్తన గానం చేయబడేవారు. భక్తుల చేత గానము చేయబడేటువంటి పరమాత్మ సూయమానః గోపైహి తన వెంట నడిచేటువంటి గోపాల స్తోత్రం చేయబడుతూ అన్నగారితో కలిసి వ్రజం ఆ విశత్. తన వెయ్యి పెళ్ళెడు తన ఇండ్లకు తాను వెళ్ళారు, తం గోరజస్కృత కుంతల బంధ బలక వన్య ప్రసూన రుద్రేక్షణ చారుహాసం వేనుం రమల్పణంతం అనుగైహి అనుగీత కీర్తిం గోప్యః దిదృక్షిత దృశః అబ్ జగమంతమేతా సూర్యాస్తమయం కాబోతున్నది అనగానే ఇక మా తిట్టయ్య వస్తాడు, మా బలరాముడు వస్తున్నాడు, అబ్బా ఎంతసేపు నేను ఎంబి వారి మొఖం చూడక వస్తున్నాను.

ఎప్పుడొస్తాడు అని సాయంకాలం కాబోయే ముందు గోపికలందరూ ఇంటి వాళ్ళందరూ మానేసుకొని ద్వారాల ముందర ఇంకొంచెం బాగా చెప్పాలంటే ఊరి విలబడికే వచ్చేసారు. ఎందుకయ్యా అంటే ద్వారల ముందర ఉంటే ఊళ్ళోకి వచ్చిన దగ్గర చూడాలి, మనమే పల్లె కొంచెం బయటే ఉంటే వాళ్ళని ఎక్కడి నుంచి కూడా వచ్చు కదా. కోసం అందరూ ఇల్లు చూస్తూ కూర్చున్నారు. అంతా ఏముంది ఆయన మొఖంలో అని చెప్తున్నాడు. గోరజ సురిత కుంతల బద్ధ బరహ వన్య ప్రసూన రుచిరేక్షణ చారు హాసం. మొత్తం మనకు. ఎలా కుష్ణుడు ఉన్నాడో మొత్తం స్కెచ్ అంటాం చూడండి మనం అలా వ్యాసుడు స్కెచ్ చేశారు కుష్ణుడిని. ఏమిటి స్కెచ్ ఆయన ముఖం ఎలా ఉంది గోవుల ధూళంతా ముఖం నిండా కమ్మి ఉంది మనం పూల వేసుకుంటామే అలా ఆయన కూడా పూల వేసుకున్నాడు. ఏం పోడరు ఆవుల పాద దూడి గోధూడి అంటారు. ఒకళ్ళలో పసుపిల్లలకి కానీ పెద్దవారికి కానీ అలాగే ఇంట్లో ఏదైనా. అశుభం లాంటిది జరిగినా మళ్ళీ పవిత్రత కోసం ఏం చేస్తారు? గోమూత్రం, గోమయం, గోధూళి, గోక్షీరం, గోఘృతం, గోదధి. జోతిష్ ది మొదటిది గోమూత్రం దొరకకుంటే ఆవుడు తొక్కిన రజన్ దుమ్ము తీసుకొచ్చి అల్లేస్తారు. పవిత్రత కోసం. అందుకే గోధూళి వేళ ఊళ్ళోకి ప్రవేశించాలి అంటారు శాస్త్రం. పెరుకుళ్ళలో ఆవులంటికి వస్తాయి కదా అప్పుడు మనం కూడా వెళ్ళాలి. మనం కోరకుండానే గోపాల ధూళి మన తిరస్సున ముధాన పడుతుంది. అది కోరే కృష్ణుడు గోపాలకుడు అయ్యాడు అంటాడు. మరదలో ఉంటే ఆవుల పాదులు ఎక్కడ వస్తుంది? రాదు కదా? ఎందుకు ఇలా చెప్పుకోవాలి అంటే మనకు భాగవతంలోని కృతీయ స్కంధంలో హిరణ్యాక్ష హిరణ్యగత్యప జన్మకు ముందు సనకాదులు శపించినప్పుడు స్వామి ఏమన్నాడు? లక్ష్మి నన్ను ఎందుకు కోరుతున్నది అంటే మహర్షుల పాదగోడి నేను ధరిస్తున్నాను కాబట్టి.

మహర్షుల పాద ధూళి ధరించుట వలన కలిగిన ప్రభావమే సకల లోకుల చేత ఆశించబడి కూడా అందకుండా ఉండే లక్ష్మి కోరని నన్నే వెంటబడి మరీ కోరుకొని చేయింది అన్నాడు. అంటే మహర్షులు భక్తులు నేను అన్ని లోకములను పాలించడానికి కారణము బ్రాహ్మణ సేవ అన్నది. అక్కడ ఇంకో రహస్యం ఏమిటి ఎవరు బ్రాహ్మణుడు మళ్ళా అది తానే కదా. నమో బ్రహ్మణ్య దేవాయ అంటాం అది తానే మళ్ళీ ఆ రూపం తానే. కానీ ఉన్న అన్ని రూపాల కంటే పరమాత్మ కృష్ణ రూపం ఏమిటి? బ్రాహ్మణ రూపం, అందుకే బ్రాహ్మణ పాద కూడా నేను ధరిస్తున్నాను అన్నాడు. ఆ ఋషులే ఇప్పుడు రేపల్లెలో. గోవులుగా పుట్టారు కదా, కాబట్టి ఏ ఋషులకు తన దర్శనం ఇవ్వాలనుకున్నాడో, ఏ ఋషుల పాదజోడి తాను ధరించాలనుకున్నాడో ఆ రెండు పొందటానికి మధురా నగరాన్ని విడిచిపెట్టి రేపల్లెకి వచ్చాడు కృష్ణుడు తప్ప. అవుతునికి భయపడి కాదు. అది మనకు కృతలీలలోని సాయం భయం ఏంటి? అబ్బలే అక్కడే అలాగే. యోగమాయ దొరికితే పైకి తిప్పి ఇలా నేరా కొడితే పైకి ఇరిగింది, ఇవాళ తిప్పిపోయింది ఈ రాప చేయలేదా? అను పంపిన యోగమాయ ఆ స్థితి కూడా పైకి పోయిందే. మరి తానే ఉండి వాడిలాగా అజగతితో వాడిని పెట్టిపోవచ్చు. కౌసుడిని చప్పడం పెద్ద పని కాదు. దుశ్చ సంహారం కూడా పెద్ద పని కాదు ఎందుకు వస్తాడు స్వామి. పరిత్రాణాయ ఆసునాం అందుకు వస్తాడు. అవతార ప్రయోజనం ఏమిటి? సాధు రక్షణ సంరక్షణ. ఎవరు సాధువులు? క్షణేపి యస్తే విరహః అతి దుస్తః. భగవంతుడిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఎవరు బతకలేరో వారు సాధువులు. మరి వారిని కాపాడాలంటే ఎలా కాపాడాలి? నిరంతరం తాను వారికి తన రూపాన్ని చూపిస్తూ ఉండుటే సాధు రక్షణ అండి. పరమాత్మ ఎదురుగా ఉంటే ఇంకా భయం ఏంటి ఆనందాన్ని. వాడికి భయం లేదు. వాడిని ఏమో చేస్తాడని కాదు ఈ ఎదురుగా ఉండాలి.

తనను చూడకుండా ఒక్క క్షణమైన వక్క లేదు వారికి, నిరంతరం తన దివ్య మంగళ విగ్రహ దర్శనాన్ని కలిగించటానికే స్వామి అవతరిస్తారనేది సకల వేదాంత సిద్ధాంతం. వారంతా ఎక్కడ ఉన్నారు? రేపల్లిలో ఉన్నారు. గోవులుగా కొందరు, గోపికలుగా కొందరు, గుట్టలు కొందరు, చెట్లు కొందరు చెప్పాను కదా, బృందావనంలోని ప్రతి గడ్డి పలక ఓ గోపిక. అందుకే ఏమన్నాడు బ్రహ్మ చెప్పుకున్నాడు కదా బ్రహ్మ ఏమన్నాడు ఒక గడ్డి పరంగా పుడితే చాలు వాడిని తొక్కే చోట అన్నాడు ఓపికలు నడిచే చోట చిన్న గడ్డి పరంగా నన్ను పుట్టిస్తే చాలు నా త్రవ విడుదల అన్నాడు బ్రహ్మంతటి వాడే ఆ మాట అన్నాడంటే మనం ఏమన్నాం అండి మనం కాబట్టి ఇది కోరుకునే స్వామి అక్కడికి వచ్చారు. అందుకే గోధూళి గోరజక్షురిత కుంతల బద్ధబరహ ఆవుల యొక్క దుమ్ము కుంతలములు అంటే కేజములు అలగలు అంటాం ముంగుర్లు అంటాం. ఈ కేజముల నిండా దుమ్ము పడింది, ఆవుల దుమ్ము నిండినటువంటి కుంతలములలో బద్ధ బరధ వన్య ప్రసూన దానికి ఒక నెమిడి పిచ్చం ఉంది. వినిపించే చుట్టూ అడవి మల్లె పూలతోటి ఓ దండ దాని చుట్టూ చుట్టారు. వన్యప్రసూన రుచిరేక్షణ చారుహాసం ఈ స్వామి అప్పుడప్పుడు ఈ దండ బాగుందా రాలిపోతున్నదా అని అప్పుడు చూసుకుంటున్నాడు. తన శిఖకు చుట్టిన పూలదండలు నెవిరిపించాన్ని చూస్తున్న కనులు. ప్రపంచమంతా ఆయనను చూస్తున్నారు. ఆయన నెవిరిపించాన్ని చూస్తున్నారు. ఎవరో చూస్తా ఉంటారు. అందువల్ల రుచిరేక్షణ చారుహాసం అందమైనటువంటి కన్నులు ఓహో ఉంది ఇక్కడ పోలేదు అని చిన్న నవ్వు. ఎందుకు దాన్ని చూస్తున్నాడు అంటే తాను చూడకుంటేనే ఇంతమంది వెడబడుతున్నారు. పొరపాటున తాను వాళ్ళతో చూపు కలిపాను అనుకోండి. పరిస్థితి ఏంటి? అందుకే నేను ఎవ్వరినీ చూడను అన్నట్టుగా మరి ఎందుకు చూడడం లేదు ఎవరినీ కావాలని ఇంత గర్వం అనుకుంటారని విడిచితే క్షణ చాలు రోజు రాలిపోతుందేమో దుమ్ము పడింది మట్టి పడింది. దూరం పరిగెత్తుకు వచ్చాక ఇంత చేశాం కదా ఉందా ఊడిపోయిందా? ఇంత చేసినా ఊడిపోలేదా అని చారు రాసం అందంగా నవ్వుతున్నాడు. ఎందుకు ఈ అందంగా నవ్వు?

ఇంతమందిని మోసం చేస్తున్నాను చూశారా? మీరు దాన్ని చూడకుండా తప్పించుకోవడానికి నేను విలిపించాను అని చూస్తున్నాను అని వాళ్లకు అది తాకు తాహాసం అంటారు. అంటే మనస్సు అభిప్రాయం పెట్టుకొని ఇంకో తీరు నవ్వటం మనం చెప్పాం కదా. ఓ అమ్మాయి ఉన్నారు, ఓ అబ్బాయి ఉన్నారు. 10 మంది ఇలా పెద్దలంటూ ఉన్నారు. ఒక వాడు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు. వాళ్ళ అవస్థ వాళ్ళ అవసరం ఉంది. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఓ పద్మాన్ని తీసుకొని ఆ పిల్లను కొట్టాడు. ఇందరు ఉన్నారు. పిల్ల చూసింది ఓడిపించు కూడా ఇదేం పరిచయం రా నీకు అని ఆవి చెప్పింది తెలియదా నీకు అనుకు మరి అనడానికి వీల్లేదు పెద్దవాళ్ళలో ఉన్నారు మాట్లాడకూడదు ఆ కొట్టిన పద్మాన్ని తీసుకొని తెక్కలన్నీ విప్పి ఉన్నాయి దాన్ని మొత్తం దగ్గర చేసి మూసేసింది. ఏం అర్థం? తెలియదు కదా? పద్మం ఎప్పుడు ముడుచుకుంటుంది? సాయంకాలం అయితే. నీ ప్రయత్నం అప్పుడు రా ఇప్పుడు కాదు అని చెప్పింది. మన సంకేతి సమయం వస్తా సాయంకాలం కదా అందరూ 10 మంది దగ్గర ఏమన్నా ఆడుతావ్ దీన్ని సాకు సమ్ అంటారు మనస్సులో ఒక భావాన్ని ఎవరికి చెప్పాలో వారికి మాత్రమే తెలిసేలా పచ్చెలందరు ఉన్నా కానీ ఒక్క ముక్క రాకూడదు స్వామి కూడా ఇలా రుచిరేక్షణ చారుహాసం అందమైన చూపు అంతకంటే అందమైన నవ్వు ఇలాంటితో వాటితో ఉన్నటువంటి ముఖాన్ని వేణుం కొణంతం అనుగైహి అనుగీత కీర్తి ఓ పక్క వేణువును మ్రోగిస్తూ ఉన్నాడు, వాయిస్తూ ఉన్నాడు. అనుచరులు తన కీర్తిని గానం చేస్తున్నారు. గోప్యః దిదుచద్విషః అభ్యగమన్. ఇలాంటి స్వామి యొక్క దివ్య మంగళ విధిరా సౌందర్యాన్ని తన్నులారా తనివి తీరా చూడాలని గోపికలందరూ అభ్యగమన్ వచ్చిచ్చారు. ఎదురుగా వచ్చారు. అభి అంటే ఎదురు. ఎలా ఒకరు వచ్చారా సమేత. ఆ దాన్ని పిల్ల పోవాలని తీసుకొని వచ్చారు, జాగ్రత్తగా అంటాం కదా? అలా సమేతాహా అందరూ కలిసి స్వామిని చూడడానికి వచ్చారు. ఈ శ్లోకాన్ని 1000 రోజులు రోజు 108 చొప్పున జపం చేస్తే ఈ రూపము సాక్షాత్కరిస్తుంది అని వ్యాసుని శపథం. ఈ శ్లోకాన్ని బాగా వర్ణించాను. తొందరగా వేరు వేగంగా వెళ్లొచ్చు ముందరికి. ఇదే శ్లోకాన్ని తదేక ధ్యానంతో వెయ్యి రోజులు నో రోజు నూట ఐదు నూట ఐదు నూట ఎనిమిదో చేస్తే ఏ రూపం ఇక్కడ ఉందో అలాంటి రూపం మనకు.

జంగ జాకు నా కరిత్తం కలలోనైనా సాక్షాత్ కరిత్తం చాలు కదా ఆయన ఎలా చూస్తే ఆ రూపాన్ని చూడగలిగితే చాలు కదా ఇంకేం కావాలి ఇది ఆ శ్లోకంలోని ప్రత్యేకత ఎందుకంటే కం అని చెప్తే నాకు అనుకుంటాను వాల్మీకి కానీ వ్యాసుడు కానీ మంత్రం చెప్పదలుచుకుంటే కకారంతో మొదలు పెడతారు. కదా? వాల్మీకి తపస్సు అధ్యాయం రసం తపస్వి వాల్మీకాంబరం త తో మొదలు పెట్టాడు. అలాగే తం దృష్వా శత్రువంతారం మహర్షీనాం సుఖావహం తాతో మోది పెట్టాడు. సుందరకాండ తతో రావణ నీతాయ సీతాయ శత్రు గృష్ణ తాతో మోది పెట్టాడు. చివర కూడా తతోమయా వాగ్బులమీన భాష్యా చూడండి రామాయణం మొత్తంలో కాస్త విశేషము అనుకుంటే మంత్రము అనుకుంటే తా చెప్తాడు ఎందుకు? దృష్టిలో మొట్టమొదలు చెవిలో పడ్డ అక్షరం అదే కదా? బ్రహ్మ వెతికి వెతికి వెతికి అవస్థ పడుతుంటే తప తప అన్నారు స్వామి. కదా? బహుశా అక్షరం ఏంటి? తానే. అదే సృష్టి బీజం అంటారు కదా, అదే వృష్టి బీజం, అదే సృష్టి బీజం, అందుకే ఆయన కానీ ఈయన కానీ కాస్త విశేషం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బుద్ధి దగ్గర పెట్టుకొని, మనసు దగ్గర పెట్టుకొని వినండిరా బాబు అని చెప్పాలనుకుంటే ఈయన కానీ ఆయన కానీ సకారంతో మొదలు పెడతారు. అందుకే తం గోర గచ్చురిత కుంతల బద్ధ బర్ధ వన్య ప్రసూల మొదలు తం అని మొదలు పెట్టింది. ఎవరు తం అంటే? ఆ సునామాలు ఉన్నాయి కదా ఎత్తు తత్తు కదా తత్తు కదా తమ్మంటే పరమాత్మను. మనం అతనిని అంటాం తెలియని వాళ్ళు. తాగితే తెలిస్తే పరమాత్మను. పీత్వా ముకుంద ముఖ సారహం అక్షి బృంగై అబ్బా ఏమంటున్నాడు పరమాత్మ ముఖం అనేటువంటి తేనె చెట్టును తాగాడు.

సారధం అంటే సరఘ అంటే తేనె టికెట్. సరఘ చేత ఏర్పరచబడినది సారధం. అంటే ఏమిటి తేనె చెట్టు? ఆలోచించండి. పుట్ట తేనె అంటారు చూడండి. పుట్ట తేనె అంటే ఏంటి? తేనె తెచ్చి నుంచి పడుతుంటే ఆస్వాదించడం. అలా పడుతున్న దాన్ని పుట్ట తేనె అంటారు. దాన్ని మనం అలాగే సిజాలో ఏదో పట్టుకొని ఇంటికి వచ్చేదానికి కొంచెం రుచిపోతుంది. ఓడు స్టార్ట్ అవుతుంది మనం. అందులో నుంచి పడుతుంటేనే తాగేసేయాలి. మన అడవిలో చెంచులు కోయలు ఉంటారు, మా చిన్నప్పుడు చేశాం భద్రాచలి మా దగ్గర అయితే అడవి అది అచ్చిపూట చిగరి కాగానే అడవిలోనే ఉండేవాడిని, చెంచులు దొర వచ్చారు మా అయ్యగారు వచ్చారు మా అయ్యగారు వచ్చారు అని. వాళ్ళు ఈ తేనె దొబ్బేలో ఉంటుంది, అందులో తేనె ఉంది. ఈ వెదురు బొమ్ముల్లో లోపల బొమ్ముల్లాగా మనం మురుగు అంటే మురుగు అంటామే అలా బొమ్ముల్లాగా వస్తాయి, గిడ్డ ఉంటాయి గుడ్డ పొడుగు ఉంటాయి. వెదురు బొమ్ములు అంటాం వాటి ఒక పిరికెడు బొమ్ములు. ఓ అదో పెడు తేనె ఇచ్చేవాడిని. చిన్న పిల్లల మాకేం తెలుసు ఇది తింటే ఇది తింటే ఏమైపోతుంది అని అందులో సగం తినకపోయేవాడిని తినలేకపోయేవాడిని. అన్ని ఇన్ని ఒక 100 100 బొంగులు తిని ఆ తేనె తాగితే తెల్లారి సాయంత్రం దాకా ఆ తేనె తాగితే. రుచికి రుచి, పుష్టికి పుష్టి. మన దాంట్లో ఉంది అంతా ఉడికించి ఉన్నారు అన్న. పగదంతా పోగొట్టిన తర్వాత ఏం తింటున్నాం మనం? బియ్యం ఉడికించాం, బాగా వారి చేశాం అంటే పిప్పి తింటున్నాం. సారం పారబోస్తున్నాం, పిప్పి తినం అంత గొప్పోళ్ళం మనం. అన్న గుడికి తిన్నా వాస వేసేస్తున్నాడు వాస వేసేస్తున్నాడు సారం పారేస్తున్నాడు. తిప్పి తిప్పుతున్నాడు. అసలు తల వాడలేదు. అది కూడా తినే వాడికి అలవాటు బాగా తేలి తెచ్చే ఉందంటే ఆ మాట చేయి పెట్టి తీస్తాడు. పిల్లలు కరువవో కరుస్తే వాడికి ఏముందో తెలీదు వాడు ఒట్టిగా రాసుకుంటాడు. అది అమాంత ది ద్వారా ఉచ్చారా తీసి ఒక దొబ్బు పెట్టి ఇస్తాడు. దెబ్బ లేదు పావం పావం దూరము కాయలే. అప్పుడే అనుగ్రహించిన దాన్ని పుట్ట చేనె అంటారు ఇది సారకం. కృష్ణ పరమాత్మ ముఖమని తేనె తేత్తు నుంచి పానం చేశారట గోపిక. ఆలోచించండి. ఇంకా అంతకంటే ఏం ఉపమానం చెప్పామని. ఏం చెప్పాలి ఎంత ఆనందం అని చెప్పాలి ఎంత ఆనందం అని చెప్పాలి. తేనె తెట్టులో నుంచి తెట్టులో తేనె ఉండగానే దాన్నే పట్టుకొని తాగితే కలిగేటువంటి ఆనందాన్ని మించినటువంటి

రుచి తృప్తి అది కదా అందుకే పీత్వా ముకుంద ముఖ సారహం మరి తేనె చెట్టులో నుంచి తాగాలంటే తేనె టీగలు కావాలి కదా ఈ నోర్లు సరిపోతాయా అబ్బే ఇవి కూడా తేనె అదేమిటి అక్షిబుంగయి నేత్రములైనటువంటి తేనె తీగలు కళ్ళరే తేనె తీగలతో ఆ తేనె తీగలు తేనెను హాయిగా పానం చేశారు అక్షిబుంగయి తాపం యహుహు విరహజం ప్రజ యోషితః అన్ని పగలంతా ఎడబాటుతో కలిగినటువంటి తాపాన్ని విడిచిపెట్టారు. తత్ సత్కృత్యం సమధిగమ్య వివేక గోష్టం సౌరీడహాత వినయం యత్ అపాంగ మోక్షం. వారు చేసినటువంటి సత్కారాన్ని పొంది కృష్ణ పరమాత్మ ఆ ఘోషంలోకి తమ పల్లెలోకి ప్రవేశించేలా సౌరీడ హాస వినయం యత్ అపాంగ మోషం కాస్త పిల్లవారు కదా కాస్త సిగ్గుపడుతూ కాస్త చిరునవ్వు నవ్వుతూ కాస్త అందరి పెద్దోళ్ళు చూస్తున్నారు కదా కడకాయ ఉంచుకుంటూ. వినయంతోటి, వీడతోటి, చిరునవ్వుతోటి ఈ మహానుభావుడు సౌరీడ హాస వినయం యతు అపాన్ మళ్ళీ చూడకుండా కష్టం కదా అపాన్ పేగండితో చూస్తున్నాడు. పెద్దవాడికి కనబడకుండా వాడవి మాత్రమే చూస్తూ పెద్దవాడు చూసినప్పుడు తలకాయ ఉంచుకొని పక్కవాడిని చూస్తే సిగ్గు కొట్టడం చేసి ఈ పగలు చూస్తే నవ్వుతున్నట్టు చేసి ఇలా. ఏ కొట్టేవానికి రకరకాల చేత్తలు సౌరీళ హాస వినయం యత్ అపాంగ మోక్షం తయోహ యశయోదారోహిణ్యో పుత్రయోహ పుత్ర వస్తరౌ యధాకామం యధాకారం యధస్తాం పరమాసితః ఇలా వచ్చినటువంటి కృష్ణ వరదామునకు యశోదారోహిణులు సమయానుగుణంగా, ప్రదేశానుగుణంగా, ఆచారానుగుణంగా వారికి ఏ సమయంలో ఏ ఏ ఆశీస్సులు కావాలో అలాంటి వాటిని ఇస్తూ వెళ్ళారు అంటే. తల్లిదండ్రుల అండ పూర్తిగా ఉంది అన్నమాట. తండ్రి ఏమో కానీ తల్లి అండ మాత్రం బాగుంది. పిల్లవాళ్ళని తల్లడి చేస్తే అంత ప్రేమ లేదు తల్లడు. తల్లి యొక్క దాని ప్రసక్తి చెప్పండి యశోదా రోహిణ్యో అంది ఇద్దరు తల్లులే ఆ అదే చేంద్ర బానే ఉంటుంది అంటారు.

అది వేస్తుంటే వీళ్ళు సంతోషిస్తారు గంతులు వేస్తుంటారు అని. ఇలా గతాత్వనశ్రమౌ తత్ర మధ్యాహ్నం ఉన్మర్ధనాలివి అలిసి వచ్చారు దారిలో కానీ మళ్ళీ మంచిగా మధ్యాహ్నము ఉన్మర్ధనము నలుగు పెట్టి ఒళ్ళంతా బాగా మర్దనం చేసి తర్వాత స్నానము చేయించి నీవి మతిత్వ వస్త్రాలు కట్టి దివ్యస్త్ర గంధం అంటితో చక్కని పూలమాలలు చక్కని సుగంధాలు ఇలాంటితో అలంకరించి. అమ్మ వారికి తగ్గని వెన్నబుద్రలతోటి అన్నం చిటిపిస్తే దాన్ని బాగా తిని స్వాద్వన్నం అమ్మ చెందులతో బాగా ఉపలాదించబడి. అమ్మ పడుకోబెట్టే దేమి మీద బాగా హాయిగా పడుకొని ఆనందంగా సుఖంగా నిద్రపోయారు అంటున్నారు. సుఖం సుశుపతుహు ఉరగేయే ఏవం భగవాన్ కృష్ణా ఈ ప్రకారంగా చిత్త పరమాత్మ బృందావనంలో సంచరిస్తూ ఏవు రామమృతే రాజన్ కాలిందేము సతికిరులుతా ఆ రాత్రి బాగా పడుకున్నాడు మర్నాడు పొద్దున్నే కొందరు మిత్రులను మాత్రం తీసుకొని బలరాముడు లేకుండగా ఒంటిగా కాలింది ఇక దానికి వెళ్ళాడు ఆయన రావద్దు అన్నాడు చెప్పలేదు. రోజు చెప్పడం ఎందుకు ఇవాళ నువ్వు వేరే వాడిని నేను వేరే ఉంటాను నువ్వు కావాలంటే ఇంకో పక్కకు పో. బలరాముడు లేకుండగా అలా అని ఒంటిగా కాకుండా కొందరు మిత్రులతో అలా గుండె వస్తుంది బలరాముని ఎందుకు విడిచిపెట్టారో చేయవు రామమృతే దుష్టం జలం పపోస్తస్యా కృతార్తా విచజోషితం అలా వెళ్ళినటువంటి గోపాల బాలులు, దూడలు, ఆవులు, ఎండ బాగా ఉంది కాబట్టి పగలంతా ఎండ అంతా తిరిగారు. కాసేపు కొద్దిసేపే కొద్దిసేపు ఎండలో తిరగగానే సరిపోయింది. దప్పి కాగానే పిల్లలు, దూడలు, ఆవులు ఆ జలాన్ని తాగారు. జననే విష దూషితం అదేంటి కాళింది అంటే అక్కడ ఒక మహా సర్పం ఉంది కాళీయుడని అతని నివాసం నిరంతరం విషాన్ని విరజిమ్ముతూ ఆ నీళ్ళు మొత్తం విష మిస్తరితం అలాంటి జలాన్ని తాగి విషాంభ సదుపత్పృశ్య దైవోపహత చేతసః నిపేతుతో విస్తవ సర్వే సలిలాంతే కురూర్వః

ఒడ్డుకు వచ్చారు, పడిపోయారు ప్రాణాతి. ఆ అన్నాడు, చనిపోయారు. అప్పుడు వీక్షేతాన్ విదథా భూతాన్ కృష్ణః యోగేశ్వరేశ్వరః యుక్షయాం అమృత వర్షిన్యా స్వనాథాన్ సమర్గివే. ఓ ఇలా జరిగిందా అని తన చూపు కటాక్ష అమృతాన్ని ప్రసరింపచేసి చనిపోయిన వారందరినీ మళ్ళీ బ్రతికించాడు జీవింపజేశాడు. అలా శిష్టమ జీవయత్ తే సంప్రీత స్మృతయః సముత్తాయ జనాంతికాన్ ఆసం సువిస్తితా సర్వే వీక్షమానాః పరస్పరం. ఇప్పుడేమో చనిపోయినాం అందరం పడిపోయాము మళ్ళీ లేచాం మనం జరేనా ఇది ఇక్కడే ఉన్నామా ఎవరో ఒక లోకం పోయి మాట్లాడుతున్నామా? అని వారిలో వారు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూచుకున్నారు వీక్షమానాః పరపర అంటే మోచ్ ప్రాణం వెనక్కి యసవ కదా వ్యసవః ఆ విగత అసవః అసు అంటే ప్రాణం వ్యసవ అంటే ప్రాణం లేని వాళ్ళు అంటారు. అన్నవ ఉత్సుత తద రాజన్ గోవిందానుగ్రహేక్షితం పీత్వా విషంపరేతస్య పునరుత్థానమాత్మ. విషం తాగి చనిపోయిన వారు కూడా మళ్ళీ బతకటం అంటే ఇది మా పని కాదు. గోవిందానుగ్రహేక్షితం. పరమాత్మ యొక్క కతాక్షమే అనుగ్రహం యొక్క కతాక్షంతోటి ఇది జరిగింది అని వాళ్ళు భావించారు. ఇలా వాళ్ళు భావించి. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాసినా విభువు చూచాడు స్వామి. ఇలా నచ్చిపోయి ఈడ దాకా నచ్చిపోతే రేపలి ఏమైతుంది? ఉంటే వాడు ఇక్కడ ఉంటాడు అది మా దూరంగా ఉండాలి. ఏ ప్రాణులకు హాని కలిగించకుండా విషం ఉంటే దాచుకోవాలి ఎప్పుడో ఏకాందంగా ఉండాలి. అది మంది నీరు తాగే చోట నువ్వు ఉండి వారి స్థలాన్ని నువ్వు ఆక్రమించి వారిని పాడు చేయడం ఏంటి? ఇది అవినయం, వీడిని శిక్షించాలి స్వామి అని చెప్పించుకున్నారు. మరి నేను చూచి తస్య విశుద్ధిమని విచ్ఛన్. ఆ హృదయం పరిశుద్ధం కావాలని కోరుతూ సర్పం తం ఉదవాసయత్. ఆ సర్పాన్ని అతనికి పంపించేశాడు. మరి ఎట్లా చెప్పాలి కదా.

అదేలా చెప్పాలి? తంబుల వాతయే సంతే కదమంతర్జరే గాధే జగురున్నాత్ భగవానహిం ఏమండీ? పంపి గారు ఒక మాట తెలిసి పారేశారు. వాడు ఎక్కడ ఉన్నాడు? నీటి పైన ఉన్నాడా లోపల ఉన్నాడా? లో పడి ఉన్నారు. మరి నీటిలో ఎక్కడో అడుగున ఉన్నటువంటి మహా తర్పాన్ని కృష్ణుడు ఎలా బయటికి పంపించాడు? సవై బబుయుగా వాజదాతీత్ విప్ర వాడు మరి ఇంత కాలం అక్కడ ఎందుకు ఉన్నాడు? ఇంతకాలం ఉన్న వాళ్ళని ఎందుకు బయటికి పంపాడు మరి ఆ ఆక్రమానం ఇది ఉంటుంది రాశి పేష హక్కు ఉంటుంది రైట్ ఉంటుంది కదా మరి ఆ రైట్ కోసం వాళ్ళేం కొట్టాలి లేదా వాడు ఎలా వెళ్ళాడు వీడు ఎలా పంపాడు బ్రహ్మన్ భగవత సత్య భూమ్నః స్వచ్ఛంద వర్తినః గోపాలోదాన చరితం కత్తు పీత అమృతం జుషం చెప్పినవి చాల్లేవయ్యా అంత కాలం చెప్పాలి ఇంకా ఇంకా చెప్పాలా అంటారా? అమృతాన్ని తాగిన వాడికి తృప్తి ఉంటుందండి, తాగుతున్న వాడికి. ఏ నీళ్లో, పాలో తాగుతుంది చాలనిపిస్తుంది. అమృతం తాగుతుంటే తృప్తి ఉంటుందా? అది కతృప్యేత అది గోపాల ఉదార చరితం. గోపాలుని చెదిరితే కాదు గోపాలుని యొక్క ఔదార్యం తనను నమ్మి ఉన్న గోపాల బాలులకు ఆపద కలయకుండా ఉండటానికి తానే వారికి కాలియ సర్పానికి తనను తాను అర్పించుకున్నాడు శిష్యుడు త్యాగం కదా ఏదో మా అరుష్ట బాబు పైకి పోయి పోసాడు. లేకుంటే ఏమైందండి? ఎక్కడ కూర్చోడు? దేవా బాబు కూర్చోడు సున్నా ఏది లేదు. పాపం ఆయన ఔదార్యం అన్ని కాపాడిందేమో. మా బాబు ఏదో బాగుండే అరుష్ట మా అరుష్ట బాబు పైకి వచ్చాడు కానీ అలుసర లేకుంటే మా కుతురు కలవయ్యేవాడు కదా. వారి పుణ్య వారిని కాపాడు ఆ శివనారాయణ తక్కై మరి ఉండి కాపాడుతారు తన ధర్మం చేసిన వాళ్ళని కాపాడుతారు కదా పిల్లలమ్మ వాళ్ళు. ఇలా వాస్తవం ఆలోచిస్తాయి. ఆరేళ్ల పిల్ల వారి ఇంటి మహా దృష్యం ఉందంటే అది దూక లేదు. ఎవరి కోసం మన కోసం కదా, అందుకే స్వామిది ఉదార చరితం ఔదార్యం కూడా చేస్తాం. పరోపకారం కోసం తనను తాను త్యాగం చేసిన గొప్ప చరితాన్ని. అమృతాన్ని పానం చేస్తున్న వాళ్ళు ఎలా కృషి పొందుతారా? కాబట్టి చెప్పండి మహానుభావా ఇతే కాలిన్యాన్ కాలియస్యాచిత్పతః సచ్చిత్ విషాగ్నినానైనా కాళియుని విషం తోటి ఈ హృదయం మొత్తం

ప్రప్యమాన పయాయత్మిన్ పతంతి ఉపరిగా హగా నిరంతరం నీళ్ళు మసులుతూ ఉంటాయంట. మనం పొయ్యిలో పెడితే బాగా మసులుతా కదా, అలా మసులుతూ ఉంటాయి విష అగ్ని తోటి విష జ్వాలతో మరుగుతుంటాయి నీళ్ళు ఎంత గొప్ప. పద అంటే ఆ మడుగు తెలుసు కాబట్టి ఆ మడుగు పై నుంచి కూడా పట్టలు పోవటం. దాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్తారు. పొరపాటున తెలియక పట్టలు వచ్చాయంటే అందులో పడతారు. విష జ్వాలలట గాలికి పడిపోతాయి. కాబట్టి పక్షలు కూడా వెళ్లటం లేదు. విపుష్మతా విషోదోర్మిం అమ్మారుతేనాభిమర్జితా మ్రియంతే తీరగాయత్య ప్రాణినః తీరజంగమాః ఆ విషము నిండిన నీటి తరంగాల యొక్క తాకిడితో ఆ మడుగు తీరంలో ఉన్న చెట్లు కూడా వాడి మాడి పూదిపోయాయి. ఒక కొంత ఒక మైలడి బడిలో ఉన్నటువంటి పాత ఆడుడు కూడా చనిపోతుంది, అంత ఘోరమైన విషం మహా భయంకరం తం చండవేగ విషవీర్య భవేక్ష కేన దుష్టాం నదించ ఖరదయ్యమనావతారః పరమాత్మ ఎందుకు వచ్చాడు? అవతారం ఎందుకు? కల సంయమన అవతార. దుష్టులను నిగ్రహించుట కొరకు అవతరించిన వారు కాబట్టి చండ వేగ విషవీర్యం మహా భయంకరమైన వేగంతో ఉన్న విషమనే బలము కల అతన్ని చూచి దుష్టాం హరీం. నది దొరభూయిష్టమైన విషయంతో కృష్ణ కదంబమధిరుత్య తతోతి తుంగమాస్ఫోర్త్య గాఢరచనః న్యపతత్ విషోదే దగ్గర చూస్తే ఒక కడివి చెట్టు అంటానే ఆ చెట్టు అక్కడ ఉంది చూశాడు చెట్టు ఎక్కేశాడు కటి వస్త్రాన్ని గట్టిగా కట్టుకున్నాడు. కటి చేయలంబు బిగించి అని అంటాడు పోతన. పద్యంలో బాగా దూకాలంటే బలం కావాలి కదా నడుపు గట్టిగా కట్టుకున్నాడు. చీకాలు గట్టిగా నెమిరిపించబోవుడు ఇంత చేసినాక. ఎన్ని ఆటలు ఆడినా నెమిది పీచ పోవద్దు దాని చుట్టూ ఉన్న కొప్పు పోవద్దు ఆ పూల నండ మారదు. అది ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వాటిని కొప్పు గట్టిగా బిగించాడు గట్టి చేతనం బిగించాడు ఒకసారి ఆత్కాలంబు గావి చేతులన్నీ ఇలా ఒక్కసారి వస్తున్నాను నేను దూకేవాడు ఏం చేస్తాడు? పెద్ద జెందులు వచ్చి వెనక్కి ముందరికి అటు ఇటు అన్నీ చేసి అప్పుడు కదంబ మధురుత్య తద తద అతి తుంగ మాస్పోట్య ఉన్నత పెద్ద జెందులు సద ఎత్తు ఉన్నది.

దాన్ని ఆత్పోతీయ బాహువులను ఆత్పోతనం చేసి గాఢ రచనః గట్టిగా పత్రాన్ని బిగించి నియపతత్ విశోదే. ఆ విష జలలో పడిపోయాడు. పర్యకృతః విషకకాయ విభీషణోర్మి ధావన్ ధనుశ్చతం అనంత బలస్య చింతసు. అంత చిన్న పిల్లవాడు అందులో దూరిస్తే నూరు ధనస్సుల దూరం జలము తరంగాలన్నీ దూరంగా భయపడి పారిపోయాయి నీళ్లే పోయాయి దూరం. అరె గారండి ఒక రాయి వేసేమనుకోండి కళంగం పోదా మరి ఇది ఒక రాయి ఎన్ని రాళ్ళు ఎన్ని గుట్టలు కడుపులో ఉన్నాయి ఇన్ని గుట్టలు పడ్డాయి ఇక్కడ ఎవడు ఉంటాడు అక్కడ అవుతాయి అందుకే జలమంతా మూర్ధ ధనస్సుల వరకు దూరం వెళ్ళిపోయింది అతి తుంగం పర్యా. సంక్షోభితోరగ విశోత్పస్తితాంబురాశిహి అందులో చెప్తున్నాడు సర్పశ్రదః పరుష పురుష సార నిపాత వేగ సంక్షోభిత ఉరగ విశోత్పస్తిత అంబురాశిహి ఇదివరకే అది సర్పము యొక్క విషముతోటే మరుగుతూ ఉన్నది. దాంట్లో ఈయన పడ్డాడు. మరి గతి ఏం చెప్పాలి పాపం? ఏం పాపం చేస్తే ఈ నీళ్లు అంటున్నారు. పాము విషంతో వస్తు పెడుతున్నది. స్వామి పడి దూరంగా తరిమేశాడు. ఇలా అంబురాసిహి పర్యత్కృతః విషకకాయ విభీషణోర్మి ధావం ధనుశ్యతం నూరు ధనువుల దూరం ఆ జలము ప్రవాహము పరిగెత్తుకొని పోయింది. స్వామి పడుకోవడానికి పోయింది అన్నమాట పెద్ద వింత అంటున్నాడు. ఇది కదా చూడండి, అనంత బలస్య ఇంతతు ఆమె ఏంటి? అనంత బలుడు, ఇంత బలానికి ఆమె అడుగు కొంచెం దూరం పోతే పెద్ద ఆశయం. పద్యం వద్దా కింద తాగి వెళ్తుంది. పెద్దవి వింటే ఏం కాదు కదా ఇలా అని తత్యాక్ర దేవిహరతః భుజదండ పూర్ణ వార్భోణమంగ వరవారణ విక్రమత్య స్వామి హాయిగా దూకి మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇది చూడు చూడు ఇది అంటావ్ కదా ఇలా బాహులు ఊపుతూ తరంగాలన్నీ దూరంగా తరిమినిస్తూ స్విమ్మింగ్ అంటాం ఈత బాగా ఈత కొడుతున్నాడు ఘూర్ణ వార్ఘోషమంగా వరవారణ విక్రమస్య ఎలాంటి వాడు స్వామి అంటే వారణ విక్రమం అంటే ఏలుగు బలం

అచ్చా ఈ మరుగులో దూకి విహారిస్తున్నట్టుగా ఉంది స్వామి దేవుతుంటే. అలా అలాంటిది. ఆ సృత్య తత్ స్వసదనాభిభవం నిరీక్ష్య చక్షుస్రవ సమ సమసరత్ తత్ అమృష్యమానః. అంతా ఏదో జరుగుతూ ఉంది. ఎవరురా తన ఇంటికి వచ్చినది? ఇప్పుడు ఎవరి ఇల్లు అయింది తన ఇల్లు అయింది. ఆయన అంటున్నాడు నా ఇంటికి వస్తాడా అని ఆజ్ఞ లేకుండా నా ఇంటిని అవమానం చేస్తాడా? వాని ఇల్లేనా అంటే అది? ఎందుకు ఏడగొట్టాడు? బతుకు జీవుడాని ప్రాణం దక్కి చూడని శరణు వేడి వచ్చి ఆశ్రయం చేసి దాక్కొని ఇప్పుడు ఇది నీళ్లు అయింది. అందుకే కష్టం ఏంటంటే దుస్తులకు పొరపాటున కూడా ఆశ్రయం చేయకూడదు. ఇస్తే ఏమైతుంది? సిస్టం అని పడిపోతారు. ఎవరింట్లో ఉంటాడో వాడిని వెలగొట్టి వాడే ఉంటాడు. ఎవడు రాలేడు భయం రాలేడు దుస్సు లేదు. అందుకే వీడు తత్ సుదనాయుభవం తన ఇల్లును అవమానించాడు ఎవడు వాడు అని చూచి ఆయన పేరేంటి చక్షుస్రవ. పాముకి ఏం పేరు? కళ్ళులే చెవులుగా గలవి, పాముకు 2 ఉండవు, ఒకటే ఉంటాయి, చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవు. అంటే అర్థం ఏంటి? వింటుంటే చూడలేదు, చూస్తుంటే వినలేదు. కాబట్టి నాగ స్వరాన్ని తన్మయంగా ఊదుతూ పట్టుకుంటాడు. స్వరం వింటుంది కదా చూడలేదు పట్టేసి. చూసినప్పుడు వినలేదు. తీక్షణంగా చూస్తున్నది పై మంది ఎక్కడికి పరిగెత్తినా వినలేదు. అలా వచ్చి పట్టుకుంటాడు. దాని ఎదురుగా ఒక పెద్ద ఆకారాన్ని పెట్టి దాన్ని ఏమో చేయాలని అదే విధంగా చూస్తూ ఉంటుంది సత్వం. ఎక్కడి నుంచి వచ్చి పని చేస్తారు? అప్పుడు ఏం లేదు. దాని పేరు చెట్లు స్రవ. అదే కాదు మనం కూడా అంతే కదా ఆలోచించండి. ఎక్కడ మనం సూచించామో దాన్ని తప్ప పక్క దాన్ని చూడగలమా? పక్కదాని గురించి ఏమన్నా కన్నులనే చెవులని చేసుకునే వాళ్ళం చెవులనే కన్నులు చేసుకునే వాళ్ళం అంటే ఇంద్రియముల కోసం బ్రతుకును పారవేచుకునే వాళ్ళు అర్థం. వీరుకేమో కృష్ణు ద్రవ అంటే పాము అన్నారు కానీ అందులోని పరమార్థం ఏమిటంటే ఇంద్రియముల తృప్తి కోసం పరమాత్మనే ధిక్కరించగల స్వభావం ఎవరిది?

కదా మనను కాపాడడానికి మనకదే గమనించండి మనను కాపాడడానికి పరమాత్మ అవతరిస్తే వాడు మా ఇంటికి రావడం అంటే మనం ఏం చేస్తాం ఆయనకే పని అండి మాతోటి పుడితే పుట్టాడు అక్కడికి పోయి తెలిగి వచ్చాడు పరమాత్మే కాదు, ఓ భక్తుడు, ఓ యతీశ్వరుడు, ఓ యోగి, ఓ వానప్రస్తుడు, ఓ సన్యాసి వస్తే ఏమంటారు ఆయన ఊళ్ళో ఏం పని లేదు. మన ఊళ్ళో ఆయనకేం పని లేదు, ఇది మన ఊరు అని. ఊరు మనదైపోయింది. ఆయన అది కాదు. భగవంతుడు వచ్చిన ఆయనకేం పని మన ఇంట్లో అదేం అనడం. స్వసధన అభిభవం. సంసారంలో మునిగి ఉన్న మనము. ఈ సంసారం అనేటువంటి హృదయం నుంచి బయటికి తీయడానికి పరమాత్మ మన సంసారంలో చూస్తే మనం ఎందుకు వచ్చాము? ఇదంతా పదం కాదు పదమే ఏంటి పదమే ఎలాంటి రదము విషము నిండిన రదమే సంసార సర్ప విజదుష్ట భయోగ్రతి ప్రసంశ్ర కరాడ అని చెప్తారు శంకరాంచన వారు ఇదంతా విషమే ఏంటి విషం మనం చెప్పాం జ్ఞాపకం ఉంది విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి విషయములే విషములు. ఈ విషయములు విషము కంటే ప్రమాదకరం. విషం తాగితేనే చస్తాం. విషయములను తరిస్తేనే చస్తాం. ఫలానా రూపం బాగుంటుంది, ఫలానా శబ్దం బాగుంటుంది, ఫలానా రుచి బాగుంటుంది, దాని కోసం ప్రాణం పోయినా కదరమయ్యా అంటాడు. మనమే అంటాం కదా. కాబట్టి ఇది కాళీయ కాలం. కాళీయులమే మనను హదము నుండి సముద్రానికి తరిమేయాలి స్వామి. కమాలం కార్యబదం సముద్రం దానికి ఎన్ని రెట్టి పెద్దది? ఏకపాత్తులో ఎందుకు ఉంటావురా త్రిపాత్తుకు రారా అని అర్థం అన్నమాట, సంసారం నుండి ఏకపాద్ విభూతి నుండి త్రిపాద్ విభూతికి పంపుట. కాళీయ మర్దనంలోని రహస్యం వేదాంతపరమైనటువంటి అర్థం ఇలా తం ప్రేక్షణీయ సుకుమార

ఘనావదాతం శ్రీవత్స పీతవసనం స్మిత సుందరాస్యం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతమటం. విషజలంలో ఈదు కడుతున్నా అందులో ఉన్న వాళ్ళకు కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడు పిల్లగాడు అనుకుంటా. చూడాలి అనిపించింది. అలాగే సుకుమారంగా ఉన్నాడు. అలాగే ఘన అవదాతం. సత్యని నల్లని వీరమే సత్యాముడు. అంటే జలుబు వల్లే కావచ్చు జలుబు. ఎమోషన్ లో కూడా ఉంటుంది. ఆ రీతిలో అక్కడ కూర్చున్నా అందంగా కనబడుతున్నాడు. పీతాంబరధారి ఇరవై శత్రువులు అలాంటి స్వామిని చూసి. శ్రీవత్స పీత వసనం స్మిత సుందరాస్యం చిరునవ్వుతో అందమైన ముఖం గల మహానుభావుడు క్రీడంతం అప్రతిభయం హాయిగా ఆడుకుంటున్నాడు ప్రతిభయం అప్రతిభయం కమరోదరాంఘ్రిం ఎలాంటి పాదాలయ్యా స్వామి పాదాలు అంటే పద్మ గర్భము లాంటి పాదాలట పద్మం లాంటివి కాదు. పద్మ గర్భము మహిమగా ఉంటుందే పరమ సుక్మారం. అలాంటి పాదములు కలవంతుడు. సందత్య మర్మసు రుషా పూజయా త్యక్షాదా స్వామి వచ్చేసాడు కాళీయుడు వచ్చేసాడు వచ్చి తన కట్టి తీర కాట్లు ఇచ్చేసాడు. విషమంతా ఆయన మీద కురిపించేశాడు. తన తోక తోకై అతన్ని చుట్టుముట్టేశాడు, కట్టేశాడు. భుజయాక్షశాద తం నాగ భోగ పదివీతం అదృష్ట చేష్టమాలోక్య తస్త్రుయ సఖా. పాము తోకతో మొత్తం చుట్టేసింది పిల్లవాడిని. పదులు బాగా కాటేసింది తోక తోక తీసింది. స్వామి పడుకున్నాడు. అన్ని పదులు బదులు. కదలిక లేదు కదలిక పోస్తున్నాడు. చేతులు ఉడిగినటువంటి పిల్లవాడిని చూసి ఆ లోక్య తత్ప్రియ సర్వ పడును కదా మిత్రులంతా. వాళ్ళంతా పశుపాహ వృషార్తాహ కృష్ణేర్పితాత్మ గోదర్ధ కడత్వ కామ. ఎలాంటి వాళ్ళు మిత్రులు? ఏదో పని పడితే చేసే మిత్రులు కాదు వాళ్ళు.

నిరంతరము పరమాత్మ యందే ఆత్మ సుహృతు అర్ధ కళత్ర కామ తమను మిత్రులను ధనమును భార్యను కోరికలను పుత్రులను అందరిని కృత పరమాత్మ యందే అర్పించిన వారు అర్పితాత్మ సోదర్ధ కళత్ర కామాః దుఃఖానుశోక భయ మూఢస్యః దుఃఖం, శోకం, భయం, పీడ ఇలాంటి వాళ్ళతోటి వాళ్ళంతా మూర్ఛపోయారు. అయ్యో మా పుస్తక కేమో అయింది. వాళ్ళు లేకుంటే ఇంక మేమెందుకు అని వీరు కూడా పడిపోయారు. గావహ వృషాహ వత్సతర్య క్రందమాన చివరికి ఆవులు, కోడెలు, దూడలు కూడా అంబా అంబా అరుస్తున్నాయి. అయ్యో మా పుట్టూడు రాలేదు. ఇలా కృష్ణే జస్తే క్షణా పీతాః రుదంచైవ తత్వే కన్నులన్నీ వాని మీదే ఉన్నాయి. ఆవులు చూస్తున్నాయి, దుడలు చూస్తున్నాయి, చిన్న దుడలు చూస్తున్నాయి, అన్నీ చూసి బొమ్మల్లాగా. అయిపోయాడు. ఇలా అవుతుంటే రేపల్లేవాడలో దుశ్యకునారు మొదలయ్యారు. అథ వ్రజే మహోత్పాతాహ త్రివిధా అంటే భౌమ దివ్య అంతరిక్ష. మూడు రకాలు కదా. భూమి నుంచి వస్తాయి, దివ్యములు వస్తాయి, అంతరిక్షములు వస్తాయి. ఆ రకంలో తోక చుక్కలు ఉంటాయి కదా అలాంటివి. దివ్యములు అంటే మబ్బులు మనకు. పప్పు ఏదో రక్తధారలు కాడతాయి ఇలాంటివన్నీ నక్క తరుస్తాయి కుక్క తరుస్తాయి ఇవి ఇలా మూడు రకాలుగా భౌమ దివ్య అంతరక్షములు పాతాలు ఉత్పాతాలు మూడు కనబడ్డాయి భువి దివ్యాత్మని ఆసన్న భయ చంచిన పరమాత్మకేదో కుట్టుడికి ఏదో ఆపద జరిగింది. లేకుంటే ఇలాంటి ఉత్పాతాలు రావు. అని సూచించే ఉత్పాతాలు కలిగాయి తత్తిరే. తా నారక్య భయోద్దినా గోపా భయోద్దినా ఒకసారి. అయ్యో మా స్వామికి ఏమోయింది అని నందపురోగమా వినా రామేణ యా కృష్ణం జ్ఞాత్వాచారయయ్యో అప్పుడు అర్థమైంది. ఇవాళ బలరాముడు లేకుండా కృష్ణుడు ఒంటిగా పోయాడా? ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉంటే కదా ఏదో నామ వద్దు చూసుకుంటాడు. మరి పిల్లవాళ్ళు ఒక్కడు పోయాడు అయ్యో అయితే ఏం అయి ఉండదండి పోదాం పదండి.

బలరాముడు లేకుండా వెళ్ళడంగా తెలుసుకున్నారు. అలా తెలుసుకొని జ్ఞాత్వా చారయుతుం గతం తై దుర్లిమిత్తై నిధనం మత్వా ప్రా ఏదో వచ్చింది కృష్ణుడికి. పెద్దాపది పెద్దాపది అంటే నిధనమే ప్రాణం కూడా పోయిందో ఏమో మావాడు ఏమయ్యాడో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని మహా ఉద్వేగంతో తత్ప్రాణాస్త తన్మన తత్ప్రాణా తన్మనస్కాస్తే దుఃఖశోక భయాసురాః రేపు అల్లె దోరి గోపాల అందరి బాగా రేపు అల్లె దోరి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆయన దగ్గరే ఉంటాయి మన దగ్గర ఉంది ఆయన దగ్గరే ఉంది తన మనస్కా తత్ప్రాణా దుఃఖ శోక భయా సురా తల మందికి దుఃఖము శోకము ఒకే అర్థంతో వాడుతారు. మరి వ్యాధులు రెండుసార్లు పైన దుఃఖ శోక ఇక్కడ దుఃఖ శోక ఇదేం బాధ అంటారా? శరీరానికి కలిగేటువంటి బాధను దుఃఖము అంటారు. మనస్సు కలిగేటువంటి దాన్ని శోకము అంటారు. మానసిక వ్యధ శోకం. శరీర వ్యధ అంటే ఏమిటి? శరీరమైన శరీరానికి కలిగిన హాని వల్ల కలిగే బాధను దుఃఖము అంటారు. శరీరం బాగుంటుంది, మనస్సుకి ఇబ్బందులు వస్తాయి. దాన్ని శోకం అంటాం. ఇది వాళ్ళకి దుఃఖం. శరీరం వాడే కృష్ణుడే, మనస్సు కూడా కృష్ణుడే. వాటికి వేరే ఏముంది? అందుకే దుఃఖము కలిగింది, శోకము కలిగింది, భయము కలిగింది, ఇలాంటి వాటితో పీడించబడి భయార్జితాః. ఆబల వృద్ధ వనితా సర్వే ఆబాల వృద్ధ వనితా సర్వే పశువృత్తయా బాలులు వృద్ధులు స్త్రీ రూపులు అని భేదం లేకుండా ఆ అందరూ కలిసి పశువృత్తులందరూ ఒక మాట చెప్పారు అంటే పశువులతో బ్రతికే వారందరూ వెళ్ళారు. మొత్తం గోపాలుడు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వృద్ధులు ఆ స్త్రీలు పురుషులు నిజత్మొహో గోకులాతు దీనాః కృష్ణ దళితన లాలసాః ఎప్పుడు చూస్తామా లేదా ఎప్పుడు చూస్తామా అయ్యో మా కృష్ణుడిని చూడాలి చూడాలి చూడాలి చూడాలి. ఏమైంది మా కృష్ణుడికి అని ఆ లాలస్యంతో అందరూ పరిగెత్తారు లాలసాః తాంస్తా కాతరాను వీక్ష్య భగవాన్ మాధవో పరః ప్రహస్య కించిన్నో వాచ.

ప్రభావజ్ఞ ఆ విదేశ్యత ఇందరు ఇంత గోల చేస్తుంటే ఇంత పరిగెత్తుతుంటే ఇంతగా ఏడుస్తుంటే మొత్తుకుంటుంటే బరరాముడు ఒక్క నవ్వు నవ్వి మౌనం భరిస్తాడు మాట్లాడి. బాధపడలేదు చెప్పలేదు ఎందుకంటే అనుభవజ్ఞాన విత్యా తమ్ముడి సంగతి తెలుసు కాబట్టి ఏమి మాట్లాడలేదు మాట్లాడితే ఇప్పుడు పోలేదు కదా అక్కడికి పోవాలి. ఆ ఎందుకు చెప్పబోలేదు తెలుసు దానికి. ఏదో ఏదో ఆడదామని నన్ను వెలిగిచ్చాడు మరి ఆయన పోయి ఆ పని పూర్తి చేయాలి కదా. నువ్వు తర్వాత రా అన్నట్టు అయింది అన్నమాట. ఇందుకే చెప్పబోలేదు అనుకొని ఒక చిరునవ్వు నవ్వి స్వభావం తెలుసుకొని తేన్వే యజమాన దైతం కృష్ణం సూచితయా పదైహి. ఎక్కడున్నాడు కృష్ణ పరమాత్మ రే రే రే కృష్ణ పరమాత్మ అడుగు జాడలతో అతను ఉన్న చోటికి వెతుక్కుంటూ స్వామి పదాలు దొరుకుతాయి కదా అలా వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు భగవన్ లక్షణ ఈ జగ్ము పదవియా యమునా కథం ఎంతో మంది పిల్లలు ఉంటే అందరి పిల్లల పాదాలు ఒకటే ఉంటాయి కదా ఇవి కృష్ణుని పాదాలు ఎలా గుర్తుపట్టాలి? అంటే శంక కదా పునశ్చంక రథాంజ కల్పక ధ్వజారవిందాంకుచ వజ్ర లాంఛనం త్రివిక్రమ స్వచ్చరణాంభుజద్వయం మరియ మూర్థానం అలంకరిసి జనమా సెంచ చక్ర గద ఈ గుర్తులు ఉంటాయి అందుకే అంటున్నాడు కదా మనకు భగవల్లక్కనై దిగుము. భగవంతుని చిహ్నములున్న పాదముల దారలతో అతను ఉన్న యమునా తీరానికి వెళ్ళాడు కే తత్ర తత్ర అబ్జయవ అని చెప్తున్నాడు. అబ్జయవ అంకుచ అచనిద్వయ ఉపన్నాని పదాని విశ్వతేహి అదే చెప్తున్నాడు అబ్జ. యవ అంటే శంఖము, చక్రము, అంకుశము ఇలాగే వజ్రము, ధ్వజము ఇలాంటి చిన్న బదులు ఉన్నటువంటి స్వామి యొక్క పదములను మార్గే గవాం అన్య పదాంతరాంతరే. నమస్కారం ఏంటంటే కృష్ణ పరమాత్మ ఆవుల వెంట వెళ్ళటం కూడా ఒక విలక్షణంగా ఉండేది, పాద్మంలో చెప్తాడు బ్రహ్మ వివర్తనలో చెప్తాడు సామాన్యంగా పశువులను.

రాసేవారు పశువులను తీసుకొని వెళుతున్నవారు పశువులు ఒక పక్క వెళుతుంటే తాము వేరే పక్కనికి వెళ్తారు. మధ్యలో పశువులు ఉంటే కాచేవారు పక్కన ఉంటారు. ఈ పక్కన ఉంటారు అది వాడి వెనకనే ఉంటారు. ఎందుకు అంటే దానికి కారణం పశువులు హఠాత్తుగా ఒకడిగోడి కొట్లాడుకొని అదే వేగంతో వెనక్కి వస్తారు. అలా వచ్చి అక్కడ ఉంటే వీళ్ళు నలిగిపోతారు. వాటిని వారించాలంటే కొంచెం పక్కన ఉంటే వచ్చే వాటిని రెండు పక్కల నుంచి వచ్చి వారించవచ్చు. అది కామాజీ గోపాలు యొక్క ఉత్తి. కృష్ణుడు మాత్రం గోవుల వెంటనే పోతాడు. అవి ఎలా వెడుతుంటే వాటి వెనకనే ఉంటారు. ఎందుకంటే ఉన్న అడుగు దాడలలో ఏ అడుగులు ఆవుల అడుగుల మధ్యన ఉన్నవో అది గుర్తు ఉంది. పక్కన ఉన్నాయి అనుకోండి మీ దగ్గర. అదిగో ఇద్దరు జరగగలుగుతున్నాడు మార్గే గవాం అన్య పదాంతరాంతరే నిరీక్షమణ గోవుల యొక్క పాదముల మధ్య మధ్యన ఉన్న పరమాత్మ పాదాలను చూస్తూ అదో గుర్తు. ధ్వజ, అంకుచ, యవ ఇవన్నీ ఉత్తులు ఉన్నాయి కథనం. ఇంత కష్టపడడం కంటే ఆవుల అడుగుల మధ్యన ఉన్న పాదాలు మావారు. వాడు ఒక్కడే అట్ట పోతాడు ఎవడు పోడు మరి గుర్తులు భాగవతం అంతా ఎంత నేర పరిగణ నేరం కాదు అంటే కొట్టి పెద్దోళ్ళని అనుకున్నాను అంతా మన ముందు వస్తుంది రాస పంచాయతీ రాసజీలలో తనకు కనబడకుండా కృష్ణుడు ఏ అమ్మాయితో ఎలా ఎలా విహరించాడో చెప్పేసాడు గోరుగారు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ నిద్రపోయాడు, ఇక్కడ పూలు ముడిచాడు, ఇక్కడ ఎత్తుకున్నాడు, ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు, ఇక్కడ కౌగలించుకున్నాడు, ఇక్కడ విండి అని ఎందుకు చెప్పాడు? ఉసిగెందుంది. పరిశోధన ఇప్పుడు ఇందులో ఆవుల అడుగుల మధ్యన ఉన్నటువంటి కృష్ణుని పాదాలను చూచి అతను ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్లారు. నిరీక్షమానా జయురంగ సత్వర అంతరసదే

జిగభోగ పరితమారాత్ కృష్ణం నిధియోపలభ్య జలాచయాంత్రియో అక్కడికి వెళ్ళాడు. మడుగుకి వెళ్ళాడు. తొంగి చూశారు. అడుగున పాము చుట్టుకొని ఉన్నాడు. చేతులన్నీ చేతలన్నీ మూచుకొని ఆ పడుకున్నాడు. నిశ్చేష్టుడిగా ఉన్నాడు. అలా. భుజగభోగ పరీతం ఆరాత్ కృష్ణం నిరీహం ఉపలభ్య ఏ శ్వాస కూడా లేదు క్షేత కూడా లేదు. అలా చూసి గోపాంచ్య మూఢ విషణాను గోపాలకులంతా మిచ్చల పోయి స్తంభించిపోయింది అనుకోండి వాళ్ళు ఏమంటారు విషణాను పరితః పతు ఉచ్చ సంక్రాంతతః చుట్టు ఆవులన్నీ అరుస్తున్నాయి. పరమ కశ్మల మాకుహు ఎంత దుఃఖం పొందారండి ఆర్త వాళ్ళు ఎక్కువ ఇంకేముంది. ఇలా అయిపోయి గోప్యః అనురత్త మనసః భగవతి అనంతే తత్సౌహృదస్మిత విలోక గిరః స్మరంచ్యః. గోపికలు పరమాత్మ అంటే నిరంతరం అనురాగము కలిగి ఉన్నవారు కాబట్టి అతను పడిపోగానే ఎంత మంచివాడండి ఎంత హాయిగా నవ్వుతారండి ఎంత ముద్దు మొహం అండి ఎలా మాట్లాడుతారండి ఇలా అతని మాటలను, అతని నవ్వులను, అతని ముఖాన్ని, అతని స్వరూపాన్ని తలచుకుంటూ తలచుకుంటూ గ్రస్తేజినా ప్రియతమే భుజ దుఃఖ తప్తా శూన్యం ప్రియభితియుతం అవుచు త్రిలోకం మూడు లోకాలు శూన్యమైపోయాయి అనుకుంటుంది. ఆయన లేకుంటే ఎలా ఉంటాం? ద్రస్తే అగిన ప్రియతమే. అతి ప్రియుడైన ఆ దీంతో ఏంటి? అతి ప్రియుడైనటువంటి స్వామిని పాము మింగితే. నిజంగా స్వామికి ఏమైనా ఆపదే జరిగి ఉంటే శూన్యం ప్రియవ్యతివృతం పరమాత్మలైనటువంటి జగత్తంతా శూన్యమైపోయిందిగా భావించారు. ఆ కృష్ణ మాతరం అపత్యమనుక్రమిస్తా తుల్యవ్యదాః సమనుకృశ్య కృష్ణుని తల్లి కృష్ణుని కోసం ఎంతగా పరితపిస్తుందో. ఎంత బాధ పడుతుందో, ఎంత ఆక్రోశిస్తుందో, అక్కడ ఉన్న గోప గోపిక గోపాలులలో అంతకంటే తక్కువ ఆక్రోశించిన వాళ్ళు ఒక్కరు లేరు. వారిని చూస్తే ఎవరు తల్లి ఎవరు ఇతరులో ఎవరూ గుర్తుపట్టలేదు, సమానమైనటువంటి ఆస్తి అందుకే అపత్యమనుత్ప్రవిత్తాం తుల్యవ్యథా అంటున్నారు, ఎంత బాధ వారి ఆమెకుందో అంత వ్యథ.

వీరికి కూడా ఉంది సవరుృశ్య సుచః శ్రవంత్యః తాస్త వ్రజప్రియ కథాః కథయంత్య ఆసన్ కృష్ణానివేపే దుృచః మృతక ప్రతీకాః ఇంచుమించు చచ్చిపోయిన వారితో సమానం అయిపోయారు. పరమాత్మ అప్పటిదాకా చేసిన అన్ని చేష్టలను స్మరించుకుంటూ కృష్ణుని ముఖాన్నే చూచుకుంటూ నిలబడిన శవాలయ్య ఆయన. అంటే అలా వినబడ్డారు. కృష్ణ ప్రాణాన్ నిర్విచితః నందాది వీక్ష్య తం హదం ప్రత్యశేత తూత భగవాన్ రామః. కృష్ణానుభావ విత్ నందుడు యశోద మరి కొందరు వాళ్ళు లేకుంటాము ఆ బొక్క ఎందుకు ఇంకా మేము అల్లబడి చస్తాం అని ఆ మడుగులో వాళ్ళు కూడా దూకబోయారు అలాంటి వారిని బలరాముడు ఆయన. ప్రమాదం ఏం లేదు ఆగండి. కానీ పరమాత్మ భావం తెలిసిన వారు కాబట్టి స్వామి బలరాముడు వారిని విశేషిత్తం స్వగోకుల మనన్య గతిం నిరీక్ష్య సత్రీ కుమారం అతి దుఃఖిత మాత్మ హేతోహో ఆజ్ఞాయ. మర్త్య పదవీం అనువర్తమానః స్థిత్వా మూర్థం ఉదతిష్టతు ఉరంగ బంధా బలరాముడు నందైవ వరులను ఆవిరి అని చెప్పటాన్ని చూచిన కృష్ణుడు. పాలాదేవు నాటకం వ్యక్తం చేయడానికి చాలు వారిని మరీ బాధ పెట్టాను అనుకొని స్వగోకులం అనన్య గతిం విరీచ్ఛ తనకంటే వారికి వేరే గతి ఏం లేదు అలాంటి గోకులాన్ని సస్త్రీ కుమారం అతి దుఃఖితం. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తన కోసం ఇంతగా బాధపడటాన్ని చూచి ఆజ్ఞాయ ఎందుకు మర్త్య పదవీం అనువర్తమానం మర్త్యగా పుట్టాడు కదా మరి మనంత దూకగానే పైకి వస్తే మర్త్య అనుకుంటాదా? అదే మామూలు వాడే చచ్చాడు మనం బచ్చాడు అనుకుంటే కాస్త బాగుంటుంది కాసేపు మనిషిలాగా నశించి స్థిత్వా ముహూర్తం పుదతిష్ఠత్ పురంగబంధాత్ ఒక్కసారి ఆ చుట్టుకున్న పామును విడివిడించేశాడు.

రేచి తత్తౌ స్వచన స్వచన రంధ్ర విషాంబరీశ సబ్దేక్ష నూర్ముఖ ముఖా హరి వీక్షమానః నా దగ్గరికి రావటమే వింత అంటే నేను బంధం వేస్తే విడిపించుకుంటాడా? ఇది ఎక్కడ వినిపిస్తావా బాబు అని ఆ కాళీయుడు స్వతన్ను స్వచన రంధ్ర విషాంబలీశ స్తబ్ధేక్షణ ఉన్ముఖ ముఖా తన స్వాతలు. వచ్చేటువంటి రంఘములతోటి మరి కాస్త విషమును చిమ్ముతూ విష అంబరీష సభ్యేక్షణ అంటున్నాడు. ఆ సుల్లా బాగా వచ్చినా కానీ మీకు బాగా అర్థం కాదు. అంబరీష అంటే మూకుడు వానలి అంటారు. మనం పకోడీలు, బజ్జీలు అన్నీ గొలుస్తాం కదా దాన్నే అంబరీషము అంటారు. ఆదిశేషుడు ఈ కాళింయుడు తన విష స్వాతల అనేటువంటి బానరిలో విషాన్ని బాగా వేడి చేసి కృష్ణుని మీద పోస్తున్నాడు. వేడి నూనె పోస్తున్నాడు అని అర్థం. అందుకే పదాన్ని అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. తల చెప్పేస్తే బాగానే ఉంటుంది అడగాలి. ఎలా వర్ణిస్తున్నాడు వ్యాసుడు? మనం ఒక బాణెలలో మరగబెట్టిన నూనె మీద తిమ్మితే. అలాగే ఆదికేశ్వరుడు తన శ్వాస నాళాలు అయ్యేటువంటి అంబరీషములతోటి విషాన్ని మరిగిన విషాన్ని కుష్ణుని మీద చిమ్ముతున్నాడు. అందుకే విషాంబరీశ స్తబ్ధేక్షణః ఉల్ముఖ ముఖః కన్నులు అలాగే ఆగిపోయాయి ఉల్ముఖ ముఖః మంటలు వస్తున్నటువంటి ముఖం కలవాడై ఉల్ముఖ ముఖః హరి వీక్షమానః స్వామిని చూస్తూ తం దిహ్వయా తిచ్చికయా పరిలేరి గానం నాలుక తోటి వాడిని నాకుతున్నాడు ఇటు నుండి రెండు నాలుకలు కదా ద్వే శృప్తిని అతి కరాళ విషాగ్ని దృష్టిం పీడన్నముం పరిససార యదా సగేంద్రః భభ్రామ సోక్యవతరం ప్రసమీక్షమానః

ఎంత గొప్ప సర్పాన్నైనా గరుత్మంతుడు ఎలా తన ముక్కుతోటి పాదములతోటి పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటాడో స్వామి కాళీయునికి అడ్డకుండా అటు ఇటు తాను తిరుగుతూ దానిని తిప్పుతూ ఆడుకుంటాడు. ఏమవుతుంది కంసుడిని ఎలా చంపాడు కృష్ణుడు? శంఖమా చక్రమా సర్గమా గదనా పోనీ ముష్టి ఘాతమా ఏమీ అనకండి. మల్ల నుంచి లాగాడు ఆ రంగం ఉంటుంది కదా మల్ల గుమ్మ వంచం అంట దాని చుట్టూ తిప్పాడు. అది రెండు తిప్పులు తిప్పాడు. తిప్పి ఆ మధ్యన వాడు ఇటు వేరు చూశాడు. పపాత విశ్వాశ్రయః అంటారు వ్యాసుడు. కౌతుని మీద పడ్డాడు. పడితే వాడు చచ్చాడు. ఏడేళ్ల పిల్లవాడు పడితే చస్తాడండి మీరు అనుకుంటామని ఆయన ఏడేళ్ల పిల్లలు ఆయన విశ్వాశ్రయ. 14 లోకాలను బొజ్జలో ఉంచుకున్న వారు పడ్డారు. ఇంక వాడెప్పుడు లేవా అని ఒక్క గట్టి రాయి పడితేనే లేవు మనం. అంత కోటి బ్రహ్మాండాలను పొట్టలో దాచుకున్న వారు వారి మీద పడితే వారి గట్టి ఏమిటి ఇక అలాగే ఇక్కడ కూడా కాళయుని మద మనసరానికి మొదలు వారి బాగా అదే ఉంటాది అరకట రావాలి వాళ్ళకి. మతం ఉంది కదా, మతం తగ్గాలంటే ఏం కావాలి? బాగా శ్రమ చేయాలి. అందుకే రన్నింగ్ అంటాం కదా, రన్నింగ్ కి ఏంటంటే వీళ్ళు కొత్తగా పోతారు. జాగింగ్ ఆ? జాగింగ్ ఏదో అంటారు. ఆ అలా బాగా ఉదురుస్తే అరకట వచ్చేస్తుంది. ఆ రన్ని చుట్టూ తిప్పాడు తల్లి. దొరకదు అటు వస్తే ఇటు ఇటు వస్తే అటు మరి వేగం పట్టుకోవాలనే కోపం ఉంటుంది, అందులో కోపంలో వేగం పెరుగుతుంది, ఆవేశంలో వేగం పెరుగుతుంది, వేగం పెరుగుతున్న కొద్దీ కొంతసేపటికి అసల పెరుగుతుంది. బలం తగులుతుంది అప్పుడు ఏం చేయలేం అదే పని చేయాలి కాడెందుకు క్షమపడాలి వారికి క్షమపడాలని తెలియదు సరే వాడుకుందాం అని ఇలా మొత్తం తిప్పుతూ క్రీడన్నముం పాయస ద్వారా ఆడుతూ అంటున్నారు యథా ఖగేంద్ర నాభ భ్రామ సోప్య వసరం ప్రసమీ సమయం చూడడానికి సమయం కోసం

అంటే వాడు ఎప్పుడు కొంచెం వంగితే పైన దూకుదామని చూస్తున్నాడు. ఇలా ఏవం పరిభ్రమ హతౌజతం ఉన్నతాంసం ఆనంయ సుజారా అదే చెప్తున్నాడు ఏవం పరిభ్రమ హతౌజతం. తిరగడంతో తగ్గిన బలము కల. అరిచిపోయాడు. వేగం తగ్గింది. మొదలెట్ట మహా వేగంగా పరిగెత్తుకో వచ్చాడు పడుకుందామని. తిరిగి తిరిగి తిరిగి. బలం తగ్గిపోయింది అరిసిపోయాడు. అలాంటి వాడిని ఉన్నతాంశం అనమ్య ఎత్తుగా ఉన్నటువంటి భుజములు అంటే పరజల భాగాన్ని కొంచెం వంచి తత్ కృదుచిరస్సు అధిరూఢ ఆద్యః పరమాత్మ. అతని పెద్ద శిరస్సులను అధిరోహించాడు. తను మూర్త రత్న నికరత్పరిచాపి తామ్ర పాదాంభుజః అఖిల కలాది గురుహు అఖిల కల ఆది గురుహు ననత్త. తత్ పరిచ తను మూర్థ నత్వం నికరత్ పరిచ అతి తామ్ర పాదాంభుజః అంటున్నాడు. అసలే పరమాత్మ పాదములు ఎర్రగా ఉంటాయా సుకుమారం అతి సుకుమారం కాదు ఎలా ఉంటాయి మనకి అరికేల్లో. అది పరమాస్తవి మొత్తపై ఎర్రగా ఉంటాయి. అసలే ఎర్రగా ఉన్న పాదాలు కాళీయుని పడగర మీది రత్నముల కాంతితో మరికాస్త ఎర్రబడే. కదా అలా ఎర్రబారి పాదాంబుజః అఖిలకలాది గురుహు ప్రపంచంలో ఉన్న కళలు మొత్తాన్ని మొదలు చెప్పిన వాడెవడు తానే కదా కాబట్టి అన్ని కళలకు ఆది గురువైనటువంటి స్వామి ఆ శిరస్సు మీద నాట్యం చేశారు. తం నర్తు ముజ్జితమవేక్షితదా సదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవధ్వహా చూశారు పైనుంచి వాళ్ళంతా. గండరులు, యక్షులు, సిద్దులు, కిన్నరులు, కింపురులు, విద్యాధరులు చూశారు. స్వామి పద జా మీదకి ఎక్కారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాళ్ళు కదులిస్తున్నారు, అర్థమైపోయింది. స్వామి నాట్య రంగం ఏర్పాటు చేసుకున్నాడు, నాట్యం చేస్తాడు. మన పక్కన పక్కన వాద్యాలు ఉండొద్దు, అవన్నీ మేము చేస్తాం. కొందరు మృదంగము, కొందరు సఫల, కొందరు వేణువు, కొందరు తన్నాయి. ఇలా అందుకే మృదంగ పనవ ఆనక వాద్య గీత పుష్కోపహార నృతిభిహి.

సహసా ఉపసేదుహు పురవా దొర్పిస్తున్నారు పురవా దంగాలు పురవా ఆనకాలు దుందువులు వేణువులు కొందరు స్తోత్రాలు ఇలా చేస్తూ అందరూ సమీపించారు యద్య క్షిరోనవతేంగ శతైక శీష్ణః తత్తన్మమర్దా కరదండ దలః అంత్రిపాతై అతను ఎన్ని పడగలు ఉన్నాయి? శతైక తీష్ణ నూరు పడగలు ఉన్నాయి, నూరు శిరస్సులు ఉన్నాయి చాలా పెద్ద సప్తం. అయితే స్వామి ఏం చేస్తున్నాడంటే నూరు శిరస్సులను పాపం తొక్కడం లేదు. ఏ తలకాయి వస్తాడో దాన్ని తొక్కుతున్నాడు. చమత్కారమైన పరమాత్మ దయకు పరాకాష్టం. మనం కూడా తర వంచితే వంతవు నీ ఆడదు కదా. ఎందుకంటే యద్యత్ శిరః నరమచే ఏ ఏ శిరస్సు వంగదో అంగ శతైక శీర్ష్ణః తత్తన్ మమర్థ. వంతని తలను మర్ధించారు, వంగి ఉంది ఉండేది రాదు అంటే పరమాత్మ. మనల్ని ఎప్పుడు శిక్షిస్తాడు? నీవే రక్షకుడు మనకు ఉంటే శిక్షిస్తాడు. తల వచ్చాము ఆయనే వంగుతాడు. మనం ఒక్క క్షణం తల వంచుతే నిరంతరం అతను మనకు వండి ఉంటాడు. మనం వంటలేదు ఆయన వండుతాడు. ఎలాగో వంటగా తప్పదు. స్వయంగా వంచుతారా వాడు వంటే వండుతారా నీకు ఇష్టం అలా వండుకోండి. అలా తత్తన్ మమర్ద. కరదండధరః అంధ్రిపాతైహి ఈయన కరదండధరః అంట స్వామి చెప్తున్నాడు. మహా కఠినంగా దండించేవాడట స్వామి. ఎంత దయాళువో, ఎంత కృపాలువో, ఎంత కరుణాకరుడో, ఎంత వాత్సల్యం చూపేవాడో అంత కఠినంగా శిక్షిస్తాడు. వినకుంటే అందుకే కరదండల అంగ్రిపాతైహి అడుగులు బలంగా లేపి ఎత్తి వస్తున్నాడు క్షీణాయుసః భ్రమత ఉల్బడమాస్త సోత్రం నస్త ఉవమన్ పరమ కస్మలమాపా ముక్కులో నుండి నోట్లో నుండి విషాన్ని రక్తాన్ని తగ్గుతున్నారు. ఆయుష్యం కూడా ప్రాణాలు కూడా తగ్గిపోతున్నాయి. తత్యాక్షిభిహి గరల ముద్వమతః శిరస్సు యద్యత్ సుమన్ నమతి నిస్పసతః ఋషోచ్ఛిం.

ఇప్పుడు తస్య అక్షిపి జర జరణ ముద్భవతః చెవుల నుంచే కాకుండా కళ్ళ నుంచి కూడా విషాన్ రూపం కట్ చేస్తున్నాడు. అలా అయి శిరస్సు యద్యత్ సమున్నవతి నిశ్వతతః రుషా ఉచ్చై కోపం తోటి ముసలు కొడుతూ ఏ ఏ తల ఏ ఏ ఏ చిరస్సు ఏ పడగ పైకి వేస్తుందో నృత్యం పద దాని మీద నాట్యం చేస్తున్నారు, లేచిన తల మీద నాట్యం చేస్తున్నారు, వంగడి పడగను పాదముతో మర్ధిస్తున్నారు దమయాంబ భూవా. పుష్పై ప్రబోజిత ఇవేహ పుమాన్ పురాణః ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని చెప్తున్నాడు అంటే వంగరి చిరస్సు మీద పాదాలతో తోపుతున్నాడు కాదు కాదు వంగరి చిరస్సును పుష్పాలతో పూజిస్తున్నట్లుగా ఉంది ఎలా ఉన్నాయి స్వామి పాదాలు కుళ్ళలాగానే ఉంటాయి కదా అంగిరిపాతం చేస్తుంటే ఈయనే పడగలను పూజిస్తున్నారా ఏమి పుష్పాలు వేస్తున్నారా అని అంటున్నారు అది కదా మనకి. సమున్నమతి నిశ్వసతో రుషోచ్చై దుర్చ్ఛను పదాన్ నమయన్ దమయాంబభూవ పుష్పై ప్రపూజ్తైవేహ పుమాన పురాణ పురాణ పురుషుడు ఆదిపురుషుడే పుష్పాలతో పూజించబడుతున్నట్టుగా పూజిస్తున్నట్టుగా చాలా చమత్కారమైన వర్ణన. పడగల మీద తాను పాదాలు పెడితే పూలతో పూజిస్తున్నట్టు ఉంది. ఎత్తిన పడగల మీద కాళ్ళు పెడుతున్నాడు, వంగిన వాటిని వదిలిపెడుతున్నాడు. కదా? ఈ వంగిన పడగలు ఎత్తిన పడగల మీద పెట్టిన కాళ్ళకు పూలలా కనబడుతుంది. పరమాత్మ పాదాలను ఆదిశ్యమగ్య కాళీయుడు పూజ చేస్తున్నట్టుగానే కనపడుతూ ఉన్నది. పుమాను పురాణ తచ్చిత్ర తాండవ విరుగ్న పనాతపత్రః రక్త ముఖై ఉరువమన్ రూప భగ్న కా దాతః ఇలా చిత్ర తాండవ విరుగ్న అది తాండవం ఏం తాండవం అది విచిత్రమైన తాండవం ఇంత గొప్ప తాండవం తోటి బాగా అలిసిపోయి విరుగ్న ఫనాతపత్రః అన్ని పడగలు

రుగ్నములు అరిచిపోయాయి, శరీరములు అయిపోయాయి. అలా రక్తం ముఖైహి నోటితోటి రక్తాన్ని విశ్వాంతం అయిపోయింది ఇప్పుడు. ఈ గోలకి ఏమి విశ్వాంతం లేదు రక్తమే కదా. ఇలా రక్తాన్ని ముఖములతో కక్కుతూ తద్నగాత్రః శరీరమంతా. వాడిపోయింది, వడలిపోయింది, స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ. మూడు శిరస్సులున్న తనను తన ఇంటిలోకి వచ్చి తనను ఆడించి ఆడి తాను అసిరోగించి తన పాదములతో తాండవం చేసి ప్రాణం పోగొట్టే స్థితికి తాను వచ్చాడంటే ఈ వచ్చిన పిల్లవాడు పిల్లవాడు కాదు. ఎవరే ఈ మహర్భవుడు నారాయణం తమరణం మనస. ఇతను చరాచర గురువే, ఇతను పురాణ పురుషుడే, ఇతను శ్రీమన్నారాయణుడే, ఇతను మాత్రమే రక్షకుడు, ఇతనే రక్షకుడు. అని కలసుకొని మనస్సుతో ధ్యారించి కృష్ణస్య గర్భ జగతః అతి భారవసన్నం అతి భారవసన్నం ఏమయ్యా ఏడి ఏడ పిల్లవాడితో గుచ్చుకుంటే కలబడానా? ఏ నాయన ఏడవడు కాదు గర్భ జగతః జగత్తు మొత్తాన్ని గర్భంలో దాచుకున్న కృష్ణుడి పాదముల ఒత్తిడికి ఎవరండీ అయ్యిని. ప్రకాళి కావని అగో అంత బరువు ఉంది ఇంత బరువు ఉన్న పరమాత్ముని యొక్క దానితోటి అతి పరావతన్నం పాత్రి ప్రహార పరిరుగ్న పణాత పత్రం బరువు మోయలేక వంగాయి అందులో అరికాళ్ళు పక్కకాళ్ళు అంటాం కదా పాదభాగాలు వాటి తాకిడి తోటి వాళ్ళన్నీ మొత్తం చిటికిపోయాయి అన్నమాట అలా దుష్టవాహి వాక్య ఉపసేదుహు అముష్య పత్నియః హత్సాః సదద్వసన భూషణ కేశ బంధా ఒక జాకా చూస్తూ కూర్చున్నారు పక్కన లోపల ఎవరు ఆయన భార్య కాళీయుని భార్య పరిస్థితి అర్థమైపోయింది

ఇంకా కొంచెం అది అయిపోతుంది. ఇక మేము బతకలేమని పరిగెత్తుకొని వచ్చా సదత్ వసన పూటన కేశ బత్త వత్తము జారిపోతూ ఉంది ఆభరణాలు జారిపోతున్నాయి కొప్పు కూడా జారిపోతూ ఉంది. అంటే ఆర్తి బాధ అది ఎక్కువై కాస్తం సువిఘ్న మనసా అథ పురస్కృతార్భాః దయ చూడాలి ఆడవారిని దయ చూడాలి అంటే వారు ప్రయోగించే ఆయుధం ఏమిటి ముందర పచ్చిపిలదం పట్టుకొని వస్తారు అయ్యో పాపాలండి ఇవన్నీ ఏమో ముందు పోడంట అయిపోతుంది. అన్ని క్యూలు బంద్ అన్నాం. అన్ని నియమాలు సున్నా. అవునండి. అందుకే ఈ నాగపత్రులు కూడా పురస్కృత అర్ధ. పిల్లలను ముందార ఉంచుకొని వచ్చాడు అంటే నన్ను చూడకున్నా నేను పిల్లలను జయ చూడను అని పురస్కృతార్ధాః కాయం నిధాయ భువి భూతపతిం ప్రణీముము శరీరాన్ని కింద పడేసి తడ్డ ప్రణామం తానే అలా నమస్కరించి సాధ్యః సుతాంజలి పుటాః త్యమరత్య భక్తుహు మోక్షేత్సవః తన భర్త యొక్క దుఃఖాన్ని తొలగించాలని కోరుతూ శరణదం శరణం ప్రపన్నం. ప్రజల లోకములకు రక్షణ ఇచ్చేటువంటి స్వామిని వీరు శరణు పొందారు. న్యాయోగి దండః కృతకిల్ విశేష్మిన్ తవావతారః కరనిగ్రాయః చిన్న చిన్న మాటలు కొద్దిగా వస్తే నాకు అర్థం అవుతుంది చాలా సుఖంగా చెప్తారు మహా గారు అయ్యా మేము ఇప్పుడు వచ్చినది నిన్ను తవ్వు పడటానికి చాలు ఇది నబడు న్యాయమే అంటున్నాడు. న్యాయోగి దండః కుతకిల్ విటేయ తప్పు చేసిన వాడిని దండించడం. అయినా నువ్వెందుకు అంటావా తవావతార కలనిగ్రాయ నీ అవతారం ఎందుకు దుష్టులు శిక్షించడానికి నీ పని అందు వాడు తప్పు చేశాడు వాడు కళ్ళుడే శిక్షించాడు తప్పేం కాదు న్యాయమే కానీ విభోహ సుతానామపి తజ్య దృశ్యే ధత్సే దమం ఫలమేవానుశంసన్ లోకంలో ఉండే తచ్చిన వారి విషయం పక్కకు పెట్టాలి కానీ నీవు మాత్రం

శత్రువును కానీ పుత్రుడిని కానీ సమదృష్టితోటే శిక్షిస్తావు. లోకంలో వేరే వాళ్ళు శిక్షిస్తే దుఃఖం కలుగుతుంది. బాధ కలుగుతుంది. ఉన్నవన్నీ పోతాయి. కానీ నీవు శిక్షిస్తే ఫలితం కలుగుతుంది. ఫలము ఇచ్చుటకే శిక్షిస్తావు స్వామి నీవు. చెప్తున్నాడు మనకు ఫలమేవాను చెప్తాను. దీన్ని ఫలముగానే భావించి గత్సేదమం. అనుగ్రహోయం భవతః కృతోహినః దండోసతాంతే కలు కర్మ సాపః పాదములతో శిరస్సున నీవు చేసిన తాండవం ఉండేది శిక్షణ అనుగ్రహ అనుగ్రహోయం భవత కృతోయినః దండాగతాంతేకలు కల్మశాప. దుర్జనుల విషయంలో దండించడం అనేది ఎవరి కోసం? మా కోసం. పాపమంతా నీవు పోగొట్టవు. పరమాత్మే కాదు లోకంలో రాజులు శిక్షించడం కూడా తప్పు చేయటం వల్ల కలిగిన పాపాన్ని తొలగించుటకే. దండం అంటా. పాప నివారణ. అందులో నువ్వే చేస్తే ఇంకా అదే ఉంది. అందుకోసం ఖల నిగ్రహాయ కల్మశాపః యదంద సూకత్వ మముష్యదేశినః క్రోధోపితే అనుగ్రహయేవ సమ్మతః. దండించడం మంచిదే కానీ తప్పు చేసిన వారిని దండించేరా అని అంటున్నావు. ఏం తప్పు చేశాడో మా వాళ్ళు కదా చెప్తారా? అదే ఏంటి బుదగొట్టాడు నా మీద కాటించాడు అది నువ్వు ఇచ్చింది కదా. ఎలా పుట్టించావు వాడిని? పాముగా పుట్టించావు. పాము స్వభావం ఏం చెప్పావు? తోక తొక్కితే కాటేయి, బూస కొట్టు. ఈ సృష్టి ఈ స్వభావం నువ్వు ఎవరు చెప్పారు స్వామి రకం స్వభావం నీవే పెట్టి ఇలా ప్రవర్తించమని ప్రవర్తించినందుకు కొడతానంటే ఏంటి ఏంటి ఆయా జాతికి ఆయా గుణాల స్వభావంగా చెప్పావు కదా అదే పని వీడు చేశాడు. అందుకే అంటున్నాడు అనుగ్రహోయం యద్దందసూకు తముష్యదేహినా క్రోధోపితి అనుగ్రహ ఏవ సమ్మతః

ద సూక్షిత్వాన్ని ఇచ్చావు సర్పముగా ఏర్పాటు ఇచ్చావు, అది కోపంగా వివర్తిస్తుంది. కోపాన్ని మానుకోమంటావా నువ్వు కోపిస్తావా? సరే నువ్వు కోపించావు కదా, ఇప్పుడు నీ కోపం మాకు మానుకుందాం. ఏం కావాలి? నీ పాదాలు తగ్గాయి కదా. ఇంకా బానే ఉంది. క్రోధం కూడా అనుగ్రహమే. సమ్మతః తపస్సు తప్తక్వనేన పూర్వం నిరస్తమానేన చమానదేన ధర్మోత్తవ సర్వజనానుకంపయా యతో భవంతు శశి సర్వజీవః స్వామి పాముగా సృష్టించబడ్డాడు, మహా కోపిష్టి అందరినీ పీడిస్తాడు, ఇంతటి పాపపు జన్మ ఇచ్చి కూడా. ఇదివర జన్మలో ఎవరు బాగా తపస్సు చేశారా? చాలా గొప్ప తపస్సు చేసి ఉంటాడు. ఒక జన్మ కాదు ఓ లక్షల జన్మల్లో తపస్సు చేసి ఉంటాడు. ఎందుకంటే అలా. నీ పాదాలు ఎవరికీ కనపడవు. వాటితో తొక్కావండి ఇంకేం కావాలి. పాద జూడి కాదు పాద స్పర్చే ఇది. అందుకే తపహాసు తప్తం కిమనేన పూర్వం నిరక్తమానేన చ మానదేనా. అహంకారం తొలగిపోయి గౌరవార్నించేటువంటి ఈ మహానుభావుడు పూర్వము ఎంత తపస్సు చేశాడు ధర్మో ధవా సర్వజనానుకంపయ ఎంతమందిని దయతో కాపాడి ధర్మాన్ని ఆచరించారో యతః భవాన్ తుష్యతి సర్వజీవః పరమాత్మ నమస్కారాలతోటి, ప్రదక్షిణాలతోటి, కానుకలతోటి, తపస్సుతోటి సంతోషించాడు. దేనితోటి దీన సేవయా దీనులను సేవిస్తే ఆస్తులను కాపాడితే తుష్షితి అంటే మావాడు ఎంతమంది జన్మలో చాలా మందిని కాపాడి ఉంటాడు యతో భవాన్ ధర్మోధవ సర్వజనానుకంపయ ఎంత మందిని దయ చూస్తే పరమాత్మ అంత ఆనందిస్తాడు. సంతోషిస్తాడు. మీరు సంతోషించారు అంటేనే మా వాడు చాలా పుణ్యం చేసుకునే ఉంటాడు. కత్యానుభవస్థితదేవ విద్మహే. నిజంగా మా భర్త.

ఏ పుణ్యం చేస్తే ఈ అనుగ్రహం కలిగిందో మాకు అర్థం అవ్వట్లేదు. ఎలాంటిది తవాంధ్రి దేను స్పర్శాభికారః పాద పద్మ పరాగ స్పర్శను స్పర్శి కృతించగల యోగ్యత లభించింది. ఎవరికైనా దొరుకుతున్నాయి. ఎన్ని పుణ్యాలు తీసుకున్నాడో ఇది ఏ పుణ్య ప్రభావము నీ పాద పద్మ పరాగ స్పర్శాధికారం వీడికి లభించింది. పరిచాధికారః యదు వాంఛయా స్త్రీహి దలనా ఆచరత్ తపః విహాయ కామాన్ శుచిరం కృతవ్రతా ఏ పాద పరాగాన్ని తృషించాలనే కోరికతో లక్ష్మీదేవి అన్ని వేరే కోరికలను పానులన్నీ మానేసుకొని దూ కాలం ఘోరమైన తపస్సు చేసింది. అమ్మవారికి కూడా పొందటానికి తపస్సు చేయవలసిన అవసరము కలిగిన నీ పాద పరాగము. మరి ఏమి చేయకుండా వీడు పొందుతానా? పొందాడు అంటే వీడు చాలా చాలా పుణ్యము చాలా తపస్సు చేసి ఉంటాడు. అందుకే విహాయ కామాన్ శుచిరం ధృతవ్రతా నాకపుష్టం నచ సారభోమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం న యోగ శుద్ధిహి అపునర్భువం వావాంచంతి యత్ పాద రజత్ ప్రపన్నాం పరమాత్మ పాద పరాగాన్ని ఆశించేవారు పొందిన వారు. దానికంటే వేరే దాన్ని దేన్నీ కోరరు. దేన్నీ అంటే నా నాత కృష్ణం, స్వర్గాన్ని కోరరు నా సార్వభౌమం, చక్రవర్తిత్వాన్ని కోరరు నా పారమేష్ట్యం. బ్రహ్మ బలవిని కూడా కోరదు. నరసాధిపత్యం రసాతరాధిపత్యాన్ని కూడా కోరదు. అంతేకాదు నా యోగ సిద్ధి యోగమును కానీ సిద్ధిని కానీ కోరదు.

ఇంతెందుకండీ అపునర్భవం మోక్షమును కూడా కోరదు. ఏ పరమాత్మ పాద పరాగాన్ని పొందిన వారు దయ తినియ్యకూడదు. అంటే సర్వాత్మన అన్ని కోరికలను అంతము చేయగల నీ పాద పరాగ స్పర్శ మా భక్తకు కలిగినదంటే. వాళ్ళు ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటాడో కదా చేసి ఉంటాడో తదేక నాదప నాదాప దురాప మత్యేహి తమోచనీ క్రోధవశోపి అహీంద్ర కాబట్టి ఇతను తమోజనిని కదా తమోగుణంతో పుట్టినవాడు క్రోధవశః కోపానికి లొంగేటువంటి వాడైనా ఇతరులు ఎవరూ పొందలేని పాదపరాగాన్ని పొందవినియ్యరు, సంసార చక్రమతః శరీరణ హాయ దిక్ష్యాతః స్యాత్ విభవత్ సమక్షః సంవత్సరంలో సంచరించేటువంటి జీవుడికి పొందేటువంటి లభించేటువంటి అన్ని విభవములు. ఎవరి సంకల్పంతో కలుగుతాయో అంటే నీవు సంకల్పిస్తేనే పోగాలి కదా కదా నీవు సంకల్పిస్తేనే పోగాలి నీవు సంకల్పిస్తేనే ఆనందాలు సుఖాలు సంతోషాలు నీ సంకల్పంతోటే దుఃఖాలు కాబట్టి మరి మా వారి శిరస్సులో నీ పాదం పడింది అంటే ఇది మా వారి తపస్సా? అనన్య శరణ్యత్వం మన సాంప్రదాయం కాదు అనన్య గతిత్వం అహించనః అనన్య గతిహి శరణ్యః స్వత్పాద మూలం శరణం సభ్యతి నిన్ను చేరటానికి నీరుగా చేసుకున్న పుణ్యం అంటూ ఏదీ లేదు. నన్ను కాపాడుకోవటానికి నీరుగా ఏర్పరచుకున్న రక్షకం కూడా ఏదీ లేదు.

నీవే నా పుణ్యము అరవగల్ పిన్ చెన్నో కానము చేరుందు గునుగోం అరివన్ను విల్లాల ఏ మాత్రము లేనిది ఈ చిన్న చిన్న అని చెప్తున్నారు మా వాడు పుణ్యం చేసుకోవడం కాదు మా వాడు పుణ్యం చేసుకుంటే ఇది ఎప్పుడు దొరకాలి. నీ సంకల్పంతో ఇవి లభించాయి. యదిచ్ఛతస్య యదిచ్ఛతః శ్యాత్ విభవత్ నమశ్యః నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే నమః చెప్పాం కదా. నాకు ఉంది నామ పదములతో మనం చెప్పిన ఒక శ్లోకం తయారు చేద్దాం. ఈరోజు ఇచ్చాను కూడా. ఒక 132 శ్లోకాలు ఉన్నాయి నమః నమః అని పేరుతో ఇవన్నీ మంత్రాలు. నమఃపదాంచిత భాగవత శ్లోకి అని పద్మపురాణంలో స్కాందంలో చెప్తారు ఇవి చదివిన వారికి పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం. ఇలా భూతావసాయ భూతాయ భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మరే. సకల భూతములకు నీవే నివాసము, నీవే సకల భూత స్వరూపుడవు, నీవే పరము, నీవే పరమాత్మవు. అలాంటి నీకు నమస్కారము, జ్ఞాన విజ్ఞాన విదయే బ్రహ్మణే అనంత శక్తయే. పరమాత్మ లాంటివాడు సకల జ్ఞానములకు సకల. విజ్ఞానములకు నిధి అనంత శక్తి అగుణాయ అవికారాయ ప్రకృతి గుణాలు లేనివాడు ప్రకృతి వలన కలిగేటువంటి వికారములు లేనివాడు నమస్తే అప్రా అందుకే వివరించడానికి అప్రాకుతాయెచ ప్రకృతిని అతిక్రమించినటువంటి మహానుభావుడు కాలాయ కాలనాభాయ అతనే కాలస్వరూపుడు అతనే కాలమునకు మధ్య బిందువు కాలావయవ సాక్షినే కాలము ఒక అవయవం ఉన్నాయి ఏంటది సెకండ్ నిజము గంట జాము రోజు అంటారు కదా ఇలాంటి అన్నిటిలోనూ నీవే దాగి ఉండి సాక్షిగా ఉంటావు. పరమాత్మ ఎన్ని రకాలుగా మన ఘన కార్యాలు చూస్తుంటాడంటే ఒకటి సూర్యుడిగా చూస్తాడు మరి ఒకటి అంతర్యామిగా చూస్తాడు ఇంకొకటి నేత్రములలో ఉండి చూస్తాడు మరి ఒకటి మన శరీరంలో

ఏ అవయవంతో పని చేస్తామో దానితోనూ చూస్తాడు. ఇవన్నీ కాక ఎప్పుడు చేస్తుంటామో అందులో ఉండి చూస్తాడు. అంటే వెంటనే టైం అని క్లిక్ చేస్తారు. ఉంటాదా లేదా పోటీలు పెడుతుంటే పరిగెత్తామని ఏమో చేస్తారు ఆ? ఏదో ఇలా కొట్టేస్తారు. అంటే ఈ టైంలో వారు పరిగెత్తారు ఏదో ముందు ఫస్ట్ పేజ్ అంటా చూడండి ఇన్ని సెకండ్లు ఇదే వస్తున్నాయి అని ఇదంతా ఆయన చేస్తారు. నువ్వు ఏదో పరస్త్రీని ఆతిచ్చావు. ఒరేయ్ ఇది ఆతిచ్చలేదని అంటే ఇగో చూడు నో టైం. ఇప్పుడు చూశావు. ఇప్పుడు అనుకున్నావు. చెప్తారు వ్యాసుడు కలియుగంలోని చాలామంది మహానుభావులుగా చెప్పబడేవారు కూడా స్త్రీ వ్యామోహంలో పడి నేను చాలా పెద్దవాడిని పోనీ వృద్ధుడిని లేదా జ్ఞానిని నన్ను అందరూ చాలా గొప్పవారికి గౌరవిస్తున్నారు. నేను పొరపాటులా ఏమైనా కొంచెం అటు ఇటు ప్రవర్తించినా ఎవరు మనస్సులో అనుకున్నా పైకి అనలేరు కాబట్టి ఎన్ని తప్పులైనా చేయొచ్చని. తాను నచ్చిన, తాను మెచ్చిన, తాను చూచిన ఈ సౌందర్యం బాగుందనుకున్న అడవడిని అకారణంగా స్పురిషిస్తారు. ఆ స్పృశ్య పరిశ తండ్రి కూతుర్ని స్తుతిస్తే బాధలేదు, గురువు శిష్యులను స్తుతిస్తే బాధలేదు, శిష్యులు గురువును స్తుతిస్తే బాధలేదు, సమస్య స్పృశ్య కాదు, స్పృశించేటప్పుడు ఏ భావంతో స్తుతించావు? ఆ భావాన్ని ఆయన ఫిక్స్ చేశారు. ఫలానా అమ్మాయిని ఫలానా సమయంలో ఫలానా భావంతో తృష్టించారు. ఎంత దూరం వెళ్ళాలంటే ఏలు తాకుతున్న కూడా గోరు తాకుతున్న కూడా నీ దృష్టి స్పర్శ మనస్సు మూడు ఏకకాలంలో దుష్టమును ఎప్పుడు ఆలోచించినది గుర్తు చేయండి. రికార్డ్ చేస్తాడు వేరే ఉద్దేశం కాదు లేదా చూడు. అందుకే స్వామి కాలావయవ సాక్షిని ఇది చాలా ప్రధానమైనటువంటి వాక్యం.

విశ్వాయ తదుభద్రస్తే తత్కర్త్రీ విశ్వజీతవే సకల ప్రపంచము అతనే సకల ప్రపంచాన్ని రక్షించేవాడు అతనే సృష్టించేవాడు అతనే కారణం కూడా అతనే భూత మాత్ర ఇంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాతయాత్మనే అంటే భూతములు పంచ తన్మాత్రాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అలాగే బుద్ధి ఇలాంటివన్నీ ఎవరు? అలాంటి స్వరూప. త్రిగుణ త్రిగుణేనాభిమానేన గూఢత్వాత్మానుభూతయే గుణత్రయాభిమానం ఉన్న వారిలో రహస్యంగా అంతర్యామిగా ఉండి వారికి గుణాభిమాన అనుభూతిని కలిగించేవారు కదా సరిగా ఆయనే ఉన్నాడు. మరి అంత ఆయనే ఉన్నప్పుడు వాడి మనస్సులో భావాన్ని రాగానే ఒక మొట్టికాయ కొట్టి భావాన్ని మార్చేయొచ్చు కదా. బస్సు స్పీడ్ గా పోతున్నాదండి, బ్రేక్ వేసి ఆగిపోదా? ఇలా బ్రెడ్ దగ్గరే ఉంది కదా? అంటే నీలో పూర్వ జన్మలో నీవు ఆచరించిన పని వలన కలిగిన సంస్కారము ఏ గుణాన్ని పెంచుతుందో. అలా పెంచిన గుణం వల్ల నీకు ఎటువంటి అనుభూతి కలగాలో దాన్ని కలిగించి చూస్తాడు. ఆ నువ్వు ఏడ్చారా? బాగా ఏడ్చారా? అది చాలా మంచిగా అయింది. మనం సిగ్గు కొడతాం. ఆ పాపనే అయిపోయింది. నెక్స్ట్ ఎవడో చెప్పమంటాడు. పాపములు చేస్తున్నప్పుడు చూస్తాడు, చేసిన పాపం ఫలంగా మారినప్పుడు చూస్తాడు, మారిన ఫలం అనుభవించినప్పుడు చూస్తాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా ఏమనుకుంటాడో రికార్డు చెబు. మరి ఎక్కడ దంపుకుంటావ్ ఆయన దగ్గర నుంచి కర్మ పాపం అందుకే నాయనా నా వల్ల కాదు నీకు దండం అనడం తప్ప ఏమీ చేయలేదు. బాధపడుతున్నామండి అవునండి తప్పు చేశానేమో చెప్తే మాత్రం ఆయన తల్లి కదా ఇలా శిక్షించాలా ఆ మాత్రం ధైర్యం లేదా? అసలు ఎవడు ఇంకా మనమే అన్నమాట. అయ్యా చేశాం పొరపాటు అయింది స్వామి బుద్ధి తక్కువ అయింది మళ్ళీ చేయం కానీ మళ్ళీ పుట్టి భద్రాలే లేదు అవునండి చేశాం చేస్తే పిల్లవాళ్ళని చేశాం పెద్దోడు తండ్రి గారు కాపాడు రోజు చేయి ఇస్తారా

తాము తప్పు చేసి శిక్ష అర్వహిస్తూ కూడా ఈ తప్పు నాది కాదు ఆయనదే అని ఎప్పుడు అంటున్నామో శిక్ష చేస్తాడు. నువ్వు ఇప్పుడు అన్నావు చూడు. నీకు ఇంకా బుద్ధి రాలేదురా మరి సాపం అంటావా ఏం చేస్తావు చెప్పు. ఇన్ని రకాలుగా చూశాను అయినా బుద్ధి రాలేదు నవ్వే చేయమంటావ్. ఇది మనకు గుణత్రయ అభిమాన అనుభూతి ప్రదాయకుడు స్వామి. అందుకే ఆ లోటుకు వెళితే ఆనందం పొంగి వస్తుంది మనం తప్పించుకుంటామా స్వామి. మనం మర్చిపోవాలమ్మా. అది మనం ఆలోచించాలి కదా మా స్వరూపాన్ని. అందుకే అంటున్నాడు. త్రిగుణ త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే. ఇంత చేయించి కూడా ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మ నా హృదయంలోనే దాగి ఉన్నాడు కదా అని మనము అనుకోకుండా నేను ఈ ఉదయంలో దాగున్నాను కదు ఎలా ఆడిస్తున్నాను అని తనకు తానే అప్పుడప్పుడు గట్ట దలహాసం చేస్తాడు బాగుందా అని. గూఢత్వాత్మానుభూత తాను రహస్యంగా ఉన్నటువంటి అనుభూతిని తాను మాత్రమే పొందేవాడు జ్ఞానికి వాడిని పొందేడు. తప్పించుకుంటావా నేను అక్కడే ఉన్నాను రా మీరు చూడు. తన రహస్య స్వరూపాన్ని సాక్షాత్తుకరింపచేస్తాడు. చూడలేని వారిని ఎంత బాగా దాక్కున్నాను పని బాగా అవుతున్నదా అని కాస్త చిరు దరి దరహాసం కూడా చేస్తాడు. నమో అనంతాయ సూక్ష్మాయ కూడత్తాయ విపశ్చితే అతనే అనంతుడు అతనే సూక్ష్ముడు ఏమాత్రం మార్పు లేనివాడు అన్నీ తెలిసినవాడు నానా వాదానురోధాయ వాక్యవాచక చరిత్రే పరమాత్మ ఎంత అతీతుడో అంత సులభుడు. ఎలా సులభుడు? నానా వాదానురోధాయ ఎవరు ఏది వాదిస్తే అలాగే లే అంటాడు. భగవంతుడు లేడు లేడు. అయ్యా ఉన్నారండి ఆ ఉన్నాడు. అబ్బే భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నాడు మన వస్తువులో ఉన్నాడు ఆ అక్కడే ఉన్నాడు. అబ్బే ఇక్కడ ఏ అండి ఆ పై వైకుంఠలో ఉన్నాడు వైకుంఠలో ఉన్నాడు. పరమాత్మ జీవాత్మ వేరు నా వేరే. అబ్బే నేనే పరమాత్మ అన్నాడు నువ్వే పరమాత్మ. ఎవరు ఏ విధంగా వాసిస్తే దాన్ని అనుసరించే ఉంటాడు. నానా వాదానురోతాయ పరమాత్మం ద్వారా విలక్షణమైన పేరు పాదించు ఆ అనవా సరే నేనే దేవుడు లేను ఆ లేను.

అదే ఉంటుంది కూట స్థాయి అంటే మార్పు లేని వారు ఆ ఏ మార్పు లేని వారు నిరంతరం ఒకే జీవిలో ఉండేవారు కూట స్థాం అంటే కూడా అదే అదే నిర్వికారం నిరంజనం ప్రకృతి ప్రకృతి వలన కలిగేటువంటి ఎలాంటి వికారము లేని వారు ఇలా నానా వాదానురోతాయ వాక్య వాచక శక్తయే ఎందుకు అనుసరించాలయ్యా అంటే కర్మ ఏం చేస్తాం శబ్దము తానే అర్థమవుతాది. అందరూ ఏం చేస్తారండి? మనం మాట్లాడడం చూడండి, ఆ మాట ఎవరు ఆయనే కదా. ఆ మాటకి అర్థం ఎవరు? శబ్దము ఆయనే, అర్థము ఆయనే, దేవుడు అంటే ఆయనే, లేడు అంటే ఆయనే. మరి దేవుడు లేడు ఎవరు ఆయనే. ఒప్పుకోవాలి ఆయనే ఒప్పుకోవాలి అవును లేడు నేను. అది ఒప్పుకోవడం లేదు అని కాదు మరి మాట్లాడే వచ్చే టైం నుంచి అవ్వాలి. నోరు తెరిచి మాట్లాడామంటే శబ్దం ఆయనే. మాట్లాడిన శబ్దానికి అర్థం ఆయనే. మరి కాదంటాడా అవునంటాడా? ఆ ఏం మాట్లాడడు. అందుకే మనకు వాక్యవాచక శక్త అభ్యవన స్తోత్రం నాగపత్వంలో ఎలా చెప్తారు మనకు వాక్యవాచక శక్తయే నమః ప్రమాణ మూలాయ కవయే శాస్త్రయోనయే అన్ని ప్రమాణాలకు అతనే మూలము అతనే కవి అంటే సర్వద్రష్ట మహానుభావుడే శాస్త్ర యోని సకల శాస్త్రమునకు హేటువు మూలము తనే శాస్త్ర యోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ ప్రవృత్తి ఆయనే నివృత్తి ఆయనే కదా పని చేస్తాం చేసే పని ఎవరు మారే పని ఎవరు? ప్రవృత్తి అతనే, నివృత్తి కూడా అతనే. నిగమాయ వేదములన్నీ అతనే. అలాంటి నీకు నమస్కారము. నమః కృష్ణాయ రామాయ. అలాగే వసుదేవ సుతాయత్య ఆ రూపం జ్ఞాపకం చేసుకోవాలి కదా అందువల్ల నువ్వు దేవుని పుత్రుడవయ్యా నువ్వే కృష్ణుడవు నువ్వే రాముడవు ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ శాశ్వతాంపతయే నమః 14 తప్పులు చేశారు అలాగే నమో గుణ ప్రదీపాయ గుణాత్మ ఛాదనాలేచ అన్ని గుణములను ప్రకాశింప చేసేది నీవే అన్ని గుణములను కప్పిపుచ్చేది కూడా నీవే. మనం ఉండి ఉండి అమాంత భక్తి పుట్టింది ఒక్కసారి. అమాంతం వెళ్ళి దేవుడు చూడాలి. ఇప్పటిదాకా బాగున్నావు కదా ఏమైంది? ఏమో బుద్ధి పుట్టింది అండి పోదాం. ఆ గుడి దాకా పోతాం. ఎవడో వస్తాడు అరే రేపు చూద్దాం పోదాం అద్భుతంగా పని ఉంది.

ఈ గుణాన్ని కలిగించిన వాడు అతనే, తొలగించిన వాడు అతను. అందుకే భగవంతుడిని నేను వెళ్లి చూశాను, ఈరోజు నేను గుడికి వెళ్ళాను. పాటలో మాట్లాడామనుకోండి, పరమాత్మ యొక్క భగవద్ అపచారాల్లో పెద్ద పచ్చా. పరమాత్మ ఈయన దర్శనం ఇచ్చాడు. జనం ఆయన ఇవ్వాలి. మరి ఎవరో ఉండి చూడడానికి అప్పుడు చూస్తామా? ఇంట్లో పడుకుంటే స్వామి కనపడతాడు. మరి గుళ్ళో పోయినా దేవుణ్ణి చూస్తుంటే ఇంకెవరో కనపడతాడు. ఎవరు కారణం? దర్శనం ఆయన ఇవ్వాలి. స్వామి ఇచ్చాడు. నాకు బుద్ధి పుట్టించాడు కాదు, నాకు దర్శనం ఇచ్చాడు. కూర్చుంటాం, లేస్తాం, అంతా వెళ్తాం. అలాగే గుడిలో కూర్చుంటాం, అమాంతం ఏదో జ్ఞాపకం వస్తుంది, పరిగెత్తడం. దీనికి దానికి ఏమి సంబంధం? అందుకే పాపం చేయిస్తున్నాడా, పుణ్యం చేయిస్తున్నాడా, దర్శనం ఇస్తున్నాడా, జ్ఞానం ఇస్తున్నాడా? ఏమి ఇస్తావో నీ ఇష్టం అయ్యా. అది తప్ప నేను జ్ఞానిని నేను దర్శించుకున్నాను నేను గుడికి వెళ్ళాను గురువుగారు నాకే చెప్పారు గురువుగారితో చెప్పించారు స్వామి మన చెవిలో ఏ సమయంలో ఎలాంటి మాటలు ఎవరితో పడేయించాలో ఆ పని చేస్తాడు. నేను విన్నాను అనొస్తున్నాను. నువ్వు వింటే ఇన్నాడు ఎందుకు వెళ్ళేది? ఇవాళే ఎందుకు ఇట్టున్నావ్? ఎన్నాడైంది పుట్టి? ఎన్నేళ్లయింది బ్రతికి? ఎన్ని పనులు చేస్తున్నావ్? ఎందుకు కరిగింది? స్వామి కరుణించాడు. వారు చూపెట్టారు అందుకే గుణాత్మ గుణవృత్తి పలక్షాయ గుణద్రక్తే ససంధి ఆయనే గుణప్రదీపుడు అతనే గుణాత్మ ఆఖ్యాదకుడు. ఉం ప్రకాషింపచేస్తాడు అదే గుణములను కప్పిపుచ్చుతాడు. గుణవృత్తి ఉపలక్ష్యాయ మనము ఆయా గుణములతో ప్రవర్తిస్తుంటే.

ఓహో ఇలా మనం ప్రవర్తిస్తున్నామా అంటే స్వామి మనకి ఇప్పుడు ఇలాంటి గుణాన్ని ప్రసాదించారన్నమాట. గుణవృత్తులతో గుర్తించదగినవాడు. పరమాత్మ ఉన్నాడని ఎలా గుర్తించాలి? మనము ఏ సమయంలో ఏ గుణముతో ఎలా ప్రవర్తిస్తామో ఈ ప్రవృత్తి ఆయనను చూపుతుంది. ఇప్పటిదాకా బాగున్నానండి అలా కోపం వచ్చింది ఏంటి? అంటే ఇప్పటిదాకా 10 మంది చేత పొగడ్తలు పొంది ఒక గోపం చిచ్చాడు అనుకోండి పగలే వాళ్ళు తింటారు. భూషణమైంది చూడరా అంటే పరమార్థం వీడికి ఆ కర్మానుభవం అయిపోయింది కొత్తగా ఈ కర్మానుభవాన్ని ఇప్పుడు అందిస్తున్నాడు. ఎందుకు మానవానయోస్తుల్యః ఏది కారణం? మానమును, అవమానమును అంటే గౌరవాన్ని, సన్మానాన్ని సమానంగా చూడాలి. ఎందుకు చూడాలి? ఏంటి కారణం? రెండు వాడి సంతోషం. వాడిస్తారండి అవమానం వాడే కదా సదమాన్యం ఇవ్వలేవు వాడే భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఏది పనికిరాదు మనం ఇస్తే పనికిరాదు వాడిస్తే అందుకే పరమాత్మ ఏమిచ్చినా తీసుకో. మనకు బుద్ధి కలిగింది వాడు కనిపించాడు. మనకు అనుభూతి కలిగింది వాడు కనిపించాడు లేకుంటే ఈ ప్రధానం ఎందుకు అండి? ఇక్కడ చెప్పారు కదా. తొందర అడిగిపో ఈ వాళ్ళు వారు. దేవదాతి ఆయనకెందుకండీ? ఆయన కోరేనా? ఆయనకి ఆయనకి అలాంటి సుఖాల అనుభూతులు కావాలా? ఆమె వచ్చింది పండెం కట్టింది. అతనికి అన్ని సుఖాలు అందించింది. ఇది కాలం లేదు. వాళ్ళని పొద్దా లేదు నివారించలేదు నిషేధించలేదు వాళ్ళు పరిగెత్తింది ఇంట్లో ఉన్నారు పోలేదంట అది అదేంటయ్యా వెంబడిపో పోయి వెళ్ళాడు తల్లి కాస్త నేను రానియ్యను వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వు రా. నాకు డబ్బు వద్దు రావడం వద్దు నా తెరువు నేను వస్తాను అని. ఆ నీ వస్తేనే నేను స్వీకరించాను స్వామి పంపించేనే స్వామి వినిపించేశాడు నా తెరువు అది. అందుకే స్వామి బంగారు పాత్ర ఇచ్చి మళ్ళీ పంపించాడు. ఇది గౌరవించినట్టు.

విరుపు పొందాడా ఆయన ఇస్తాడు. మనలో కలిగే ప్రతి అనుభూతి మనం పొందే ప్రతి దుఃఖము కావచ్చు సుఖము ఆయన ఇస్తాడు. అతను ఇచ్చిన తర్వాత కాదనటానికి. నువ్వు కాదన్నా కాదు అందుకే గుణవృత్తి పరక్షాయ గుణగ్రస్తే ప్రసన్నిధ్యే అవ్యాకృత విహారాయ సర్వ వ్యాకృత సిద్ధయే ప్రకృతిలో అంతటా విహరించే పరమాత్మ తను సర్వవ్యాకృత సిద్ధయే కలిగే ప్రతి వికారము పరమాత్మ చేతనే కలుగజేయబడుతుంది. మార్పు అవుతుంది అంటున్నాం కదా ఎక్కడిది మార్పు మనదే స్వామి కల్పిస్తాడు కృషీకేశ నమస్తేస్తు మునయే మౌనసీమి కృషీకేశుడు అంటే ఇంద్రియములకు అధిమలి అయినటువంటి స్వామి, మౌనమే నీ స్వభావం. మనం ఇంతగా మాట్లాడుతాం, ఏవేవో అభావు దాహవులన్నీ మనం వాగుతుంటాం. ఆయన మాట్లాడతాడా? మొచ్చిన చిరు నవ్వు నవ్వుతాడు, మనం ఏడుస్తున్నాం నవ్వుతాడు, నువ్వు నవ్వుతున్నావ్. నేనండి నవ్వుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంత పుణ్యం నాకు వచ్చింది అనుకుంటున్నారు పరమాత్మ నాకు ఇంత ఇచ్చాడు అనుకుంటున్నారు అంటుంటే నవ్వుతుంటారు చాలా గొప్పోడు చూడండి ఇదే పాపం చేయలేదండి నన్ను ఆయన బాధ పెడుతున్నాడు అని అనుకుంటారు ఆయన అనుకో అనుకో అనుకో శివరికి ఎప్పుడో అయ్యయ్యో తప్పు ఇవన్నీ ఆయనవే కదా స్వామి క్షమించు అప్పుడు నవ్వుతాడు. అంటే మాట్లాడను అందుకే ఆయన మౌనతీని. మౌనంతో 90% పాపాలన్నీ వచ్చి ఉంటే పోతాయి రాకుండా ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, మూడు 90% పాపాలకు మూలం మన నోరేంది జ్ఞాపకం ఉంది కదా. గితం సర్వం గితే రచే అని చెప్పాను. అందుకే పరమాత్మ మౌనం. ఏ మాట మౌన తీధిని పరావర గతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ శ్రీ నమః స్వామి సర్వాధ్యక్షుడు పర అవర

పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు ఆయనే రక్షణ. అలాగే పెద్దవారికి అంటే ఎవరికి యధాంత ఫలితం ఎప్పుడు ఇవ్వాలో తెలిసినవారు సర్వాధ్యక్షుడు అవిశ్వాయ విశ్వాయ తద్రస్తే అక్షత హేతుడే. ప్రపంచం ఎవరు ఆయనే. ప్రళయము ఆ విశ్వము అంటే ప్రళయము విశ్వము అంటే సృష్టి ప్రళయము తానే సృష్టి తానే తద్రస్తే ఆ ప్రపంచాన్ని చూచేవాడు కూడా తానే, ప్రపంచానికి కేతువు కారణం కూడా తానే. త్వం గత్య జన్మ సింథ సంయమాన్ త్రవో గుణేడై నీగువ అకృత కాలశక్తి దృక్. ఏ ప్రకృతి గుణాలు లేకున్నా, ఏ కోరికలు లేకున్నా, కారశక్తిని ధరించి నీ ప్రపంచాన్ని సృష్టిస్తావు, రక్షిస్తావు, సంహరిస్తావు. తత్వ స్వభావాన్ ప్రతిబోధయన్ ఏ ఏ గుణం గల వారికి ఏ ఏ స్వభావాలు ఏ ఏ సమయంలో ఎలా ఎలా. అలాగారో అలా కరిగిస్తూ తతః సవీక్షయా మోహ విహార వీహతే. అమోహ విహార నీ విహారం నీ చేసేది వ్యర్థము కాదు. తత్తైవతే అమోహు తరవః త్రిలోక్యాం శాంతా అశాంతావుత మూఢ యోనయా. వీళ్ళంతా నీ రూపాలే కదా? బహుశ్యాం ప్రజాయే అనలేదు. నేనే అన్ని రూపాలుగా పొందాలనుకున్నావు కదా? అన్నప్పుడు సాత్వికుడు ఎవరు? నీ శరీరమే. రాజసులు? నీ శరీరమే. తామసులు? నీ శరీరమే. మూర్ఖులు? ఉగ్రులు శాంతులు అంతా నిరూపమేనయ్యా, మేము కూడా నిరూపమే కదా? అయినప్పుడు శాంతాహ ప్రియాస్తే అధునా. భవితుం సతాం స్థాతుస్యచే ధర్మ పరిప్స హేతవః ఇలా ఘోరులను, మూఢులను, ఉగ్రులను శిక్షించి శాంతులను రక్షించడానికి నీవు వచ్చావు. మనము కూడా మన శరీరంలోనే మన శరీరానికి మన ఆరోగ్యానికి ప్రమాదకరమైన మన అవయవాలను ఎలా మనము స్వయంగానే తొలగించుకుంటాము కదా. అంగవురాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రాక్షసేయు ప్రియా అని మన ఏరు బాగాలేదు.

దానికి ఏదో ఇబ్బంది వచ్చేసింది, అది మందులతో పోవడం లేదు. అలాగే ఉంటే అది కాస్త పై దాకా పాకుతుంది పానానికి వివరాలు. ఏం చేస్తాం? ఏదో ఇబ్బంది. అన్ని నీటిలో అయినా ఉగ్రము, ఘోరము, మూఢము అయిన వాటిని శాంతులను కాపాడడానికి నివే తీసి పరిశుద్ధం ఉంటారు. ఇలా శాంతా ప్రియాస్తే అధనాలితుం సతాం సాతుచ్యతే ధర్మ పరీక్షయేతవః అపాతగుం ధర్వత్వ సోదన్యా సుప్రజాతిపా అయినా యమ అయినప్పుడు ప్రభువైనప్పుడు ఎప్పుడు కాకున్నా అప్పుడప్పుడైనా ఒక్కొక్కసారి సేవకులు చేసిన తప్పును ప్రభువు క్షమించక తప్పదు. నివాళే అయ్యా కాబట్టి క్షంతు బలహతి శాంత శాంతాత్మన్ మూఢస్యత్వాం అజానతః వాళ్ళు మూఢులు ఏమిటో తెలియదు అలాంటి వాళ్ళు చేసే తప్పును నీవు క్షమించాలి స్వామి అనుగ్రహుణ్ణి నీ సో భగవన్ ప్రాణాం సుజితి పన్నగాః మహానుభావ నీవు రాగే మరి కొంతసేపు ఆటలాడావనుకో వాడు ప్రాణాలు చూసి పెడతాడు స్వామి కాపాడు అనుగ్రహించు స్త్రీనాం న సాధు సోచ్యానాం పతి ప్రాణ ప్రతియతాం మాకెవరు ప్రాణం స్త్రీలకు భర్తే కదా నేను సాధు సోప్యం స్త్రీలంటే ఎవరు మంచి వారు ఆలోచి మంచి వారి చేత ఆలోచించబడేవారు అంటే మంచి వారి చేత కరుణింపబడేవారు అని అర్థం స్త్రీలంటే. ఎందుకంటే ఎన్నో బాధలు ఉంటాయి. ఇవాళ ఉత్తమ తెలుసు. ఉత్తములు జాలి కలిగించే మా స్త్రీలకు ప్రాణం ఎవరు? భర్త. అలాంటి పతిని మాకు ప్రసాదించు. విదేహితేకిం కలిగిన మనుష్టే ఎంత వాంగీయ చెప్పు ఏమన్నా చేయాలంటే చెప్పు ఏం చేయాలి చెప్పు. మీ చింకరుల మేము ఏం చేయాలో దాన్ని ఆజ్ఞాపించు యత్ శ్రద్ధయాను శిష్టన్ భై ముచ్యతే సర్వతో భయాత్ ఏ పరమాత్మ ఆద్య శుద్ధతో పాలిస్తే అన్ని భయాలు సరిపోతాయి అత్యవేకవాస పదం అని అడిగితే ఇత్తం నాగపత్నీపి భగవాన్ తమభిష్టుతః మోర్చితం భగ్నశరసం బ్రతజ్ఞ అంద్రికుప్తనైహి. సరి మరి అరుస్తున్నారు ప్రార్థిస్తున్నారు కదా అని దయచేసి స్వామి తాండవం చేయటం ఆపేశాడు. అలా భజరాబ్ది క్రియ పురాణ ఎప్పుడైతే నాట్యం అనిపించాడో మళ్ళీ కాస్త

కొంచెం అంత బలం కాస్త స్పృహ వచ్చేసింది, ఇంద్రియములు ప్రాణములు ఇవన్నీ వచ్చి కాళీయః శనకైహరిం కృత్యాత్మముచ్ఛ సంధీనః కృష్ణం ప్రాహ కృతాంజలి హస్తంతోటి వితుర్ము బయటికి వెలుస్తూ ఆయతం ఆ తత పోయి పిల్లలు జోడించి స్వామికి స్వామితో అంటున్నాడు వయం ఖరాహ గవోత్పత్య తామసా తీర్థ మన్యవా ఏమయ్యా అది చిట్టిస్తావేమిటయ్యా? తప్పేవది ఇది కాదు నాదే. ఎందుకంటావ్ వయం చలా నేను దుర్మార్గులం అనుకుంటున్నావ్ కదా ఇది ఎవరు పుట్టించారు నమ్మను. సహోత్పత్య మేము పుట్టుకతోటే కలవున్నాయా దానికి తోడు దీర్ఘమన్యవః నువ్వే చెప్పావు పాములు తొందరగా కోపం రావాలి తాళాకాళం ఉండాలి. తారాకారం ఉండే కోపం గలవారు పాములని నువ్వే లిఖించావు చాత్ర. మమ్మల్ని ఆ యాజ్ఞలో పుట్టించావు. మరి మేము శాంతంగా ఉంటే నీ యాజ్ఞ ఏమవుతుంది? నీ శాస్త్రం ఏం చేసుకున్నావ్? దాన్నే చేశాం మేము. నువ్వు చెప్పినట్టు విన్నాక ఇచ్చిచ్చారయ్యా. అంటే తప్పును గడుసుతనంతో ఒప్పుగా చెప్పుకునే ప్రయత్నం అన్నమాట. వయం కలాహ సహోత్పద్యాత్ తామసా దీర్ఘమన్యవః స్వభావః దుస్త్యజః నాదా లోకానం యతు అసద్గ్రహః ఎంత గొప్పవానికైనా దేన్నైనా వదిలిపెడతారు కానీ స్వభావాన్ని వదిలిపెడతారా? ఇక్కడ రాదు. అది అసద్గ్రహ అంటున్నాడు. దుష్టులతో కానీ శిష్యులతో కానీ స్వీకరించదని అనుకుంటుంది ఆ దృష్టి తీసుకుంటారు కానీ. మరి నీవు మాకు స్వభావాన్ని పెట్టి తప్పంటే ఎలాగ వెళ్ళాలి? ఆ సద్గ్రహ త్వయా సత్యమిదన్ విశ్వం ధాతుహు కూడ విసర్జనం ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. బ్రహ్మ చేత ఈ గురార జగత్తును నీవే సృష్టించావు. నానా స్వభావ వీర్యౌజ్యో యోని బీజాచయా కృతి. రకరకాల స్వభావాలు, రకరకాల జాతులు, రకరకాల ప్రవృత్తులు రకరకాల గుణాలు ఉండేలా సృష్టించావు. నీవే సృష్టించావు. వయత్య తత్ర భగవను సర్పాః యా సురుమమేం పాములు సృష్టించావు. నీవు సర్పానా?

మా జాతే మాకు ఎలాంటి జాతి మాది ఊరు మంజవా గొప్ప కోపం మా జోలికి వచ్చారు అని వెలిగిపోయారు నువ్వు వచ్చినా వెలిగిపోయారు నీ సృష్టి మాదేముంది వా ఓరి చాల మాకు వింప చాల వింప చాల. అందుకే జాతి ఊరు మన్యవః కదం త్యజామః త్వనుమాయాం దుశ్చజామ్. స్వభావం ఏర్పరిచి వైభరణం పెట్టామా? ఇదంతా ఏమిటి నీ మాయే కదా. ఎలాంటి వారు కూడా విడిచి పెట్టలేని నీ మాయే విడిచి పెట్టామయ్యా. దుశ్చజాం మోచితాహ స్వయం నీ మాయకు మోచి పడ్డాము. చెప్పినట్టే వింటున్నాము ఇలా ఉండు అలా ఉండు. ఆ వల్ల వినాయకు రావడం చేత కాదు భవానికి కారణం తత్ర సర్వజ్ఞ జగదీశ్వరా ఇలాంటి మా స్వభావానికి కూడా నీవే కారణం కదా పాములు బాగా కోపం ఉంటాయి ఎందుకు ఉంటాయి నువ్వు తెలుసు కదా నువ్వు ఏం కారణం భగవానికి కారణం కాదు ఎందుకంటే నాకు చెప్తున్నావంట సర్వైజ్ఞ మీకు అన్ని తెలుసు నేను చెప్పాలి. మా కోపం ఇలా ఉంటుందని నీకు నేను చెప్పాలా? నువ్వు శిక్షించావు అది నీకే తెలుసు. నీవు జగదీశ్వరుడవు. అనుగ్రహ నిగ్రహం వా మనసే తద్వితేజన. నువ్వు ప్రభువయ్యా. నువ్వు ఏమనుకున్నా చేయొచ్చు, అడుగడించవచ్చు, నిగ్రహించవచ్చు. నీ ఇష్టం, నువ్వు రాజు, నీవు చేస్తే ఎందుకు అంటావ్? నువ్వు చేస్తే ఎవరు అడగరు కదా. నీ ఇష్టం ఏమన్నది అనుగ్రహించు నిగ్రహించు అనుగుణ చెయ్యి చెయ్యి కదా నీ దాక అని ఈ త్యాకన్యవచః ప్రాహ భగవాన్ కార్యమానుసః తను కార్యమానుషుడు కదా అంటే మానవ శరీరాన్ని ఏర్పరచుకొని వచ్చిన స్వామి అంటున్నాడు నాత్రస్తేయంతయా సర్ప సముద్రం యాకి మాతిరం ఇక్కడ నీవు ఉండురా నాన్న సముద్రానికి వెళ్ళు. స్వజ్ఞాత్యపత్య దారాగ్యః గోదుభి భుజ్యతాం నది. నీ బంధువులు, నీ భార్య, నీ పిల్లలు మొత్తం నీ సంసారం అంతా సముద్రానికి వెళ్ళు చెయ్యి.

ఎందుకంటే గోవులు, గోపికలు, గోపాలకులు, గోపాల బాలులు అంతా వాళ్ళు తిరుగుతారు. ఈ నీరంతా వాళ్ళు తాగాలి. ఎడ్డలో తిరుగుతారు, ఆహారం తీసుకుంటారు, గచ్ అవుతుంది. ఇక్కడ తిరిగిపోయి ఎక్కడో తిరుగుతారా? జంతా వాళ్ళ భూమి. గోపాల భూమి. వారు అనుభవించాలి. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. పూజ్యతాం నది ఏత సంస్మరేరు మత్యః తుభ్యం వలదుశాసనం కీర్తయం రుభయో సంధ్యో తగిస్మత్ భయమాప్నయాత్ అయంకరము నేను నీకు చెప్పిన ఈ ఆజ్ఞను స్మరిస్తే అలాంటి వారికి సర్పముల వలన భయము కలుగదు. భయం యోస్మిన్ స్నాత్వా మదాత్ క్రీడే దేవాదీన్ తత్వయేంజరై ఉపోష్యమాం పరన్నస్తేత్ సర్వపాపై ప్రముక్షతే తరువాత ఎవడైనా ఈ నదిలో దానం చేసి ఉపవాసం ఉండి నారిళ్లను పరిత్యా సంధానం చేసుకుంటే వాడికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ద్వీపం రమణక ముహిత్వ హరవేదం ఉపాశ్రిత ఇదివరకు నీవు సముద్రంలో ఉన్నటువంటి రమణక ద్వీపాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. యద్భయాత్ సదుకర్ణత్వం నగ్నాధ్యాత్ మత్పాద లాంచితం. ఈ కరుత్మంతుని భయముతో నీవు సముద్రాన్ని ఆ ద్వీపాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావో, ఆ కరుత్మంతుడు నీ పడగ మీద ఉన్న నా పాదముల గుర్తులను చూచి నిన్ను భక్షించడు. ఇలా చెప్తే ఏవ ముక్తో భగవత కృష్ణేన అద్భుత కర్మణ తం పూజయ మాత ముద నాగపత్నేస్య సాగరం ఇలా కృష్ణుడు చెప్తే కాళీయుడు కాళీయుడు భార్యలతన్ని పూజించారు దివ్యాంబర సగ్మణిభి పరాజీర విపూషణైహి దివ్య గంధానురేపైత్య మహత్పోత్ఫలమాలయా స్వామి స్నానం కరిచ్చారు అదే ఏముంటాయి అన్ని మణులే కలిపి భగవాన్ మనే వాడు జీవితం అయితే ఉన్నాడు. పరిభోగ మనది జమందారు అలా దివ్య అంబర త్రాకు మణిపిహి వస్త్రములు, మాలలు, మణులు, అర్ఘ్యములు, పూటణములు, దివ్య గంధములు, అనురేపములు. సత్కరి ఉత్పలమాల ఇవన్నీ ఇచ్చి పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజం పరమాత్మను పూజించి ప్రసన్నుడిని చేసుకొని తత ఇతోపి రుజ్ఞాతః పరిక్రమ్య అభివంద్య

ఇది చెంది స్వామికి ప్రదక్షిణం చేసి నమస్కారము చేసి అవివజ్య సకలత్వ సుహృత్ పుత్ర ద్వీప మప్తే జగామ భార్య పిల్లలతో కుటుంబంతో సముద్రంలో ఉన్నటువంటి తన దీపమైన రమణక ద్వీపాన్ని చేరాడు తదైవ సామృత జల యమునా నిర్మిషా భవత్ వాడు వెళ్ళిన వెంటనే ఇది అమృత జల ఉన్న విషయం కాస్త పోయింది, అమృతం నిండిన నీరుగా అయిపోయింది. అనుగ్రహాతు భగవతే రాయిందయ్యా. ఆయన పోతే పోయాడు, దొరికి ఎక్కడ పోతుంది? ఇందాక దగ్గర కదా అంటే అనుగ్రహాతు భగవతా. పరమాత్మ అనుగ్రహం తోటి విషమంతా తొలగిపోయి అమృతంగా మారింది. ఎలాంటి వాడు? ఆయనకేం పని అంటారా? క్రీడా మానుష రూపిడా. ఆట కోసం మానవ దేహాన్ని ధరించిన పరమాత్మ యొక్క అనుగ్రహం తోటి కాళీయ క్రదంలో ఉన్నటువంటి విషము కాస్తా పోయి మొత్తం అమృతమయమైంది. ఇది మనకు కాళీయ చలిత్ర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఆత్మ గురుభ్యో నమః ఇవాళ రెండు అయ్యాయి అయ్యా ఏదో బిగిలినట్టు వరకు అది ఎత్తుతూ ఉంటాను నేను

Opening invocation: Salutations to the one who is the cause of all and who is remembered by all. Salutations to the one who is the joy of all, who bears the divine Srivatsa mark. Salutations to the acharyas of the Srivaishnava tradition who sustain this sacred knowledge.

O devotees of the Lord! Having stolen the calves and thus having his own pride humbled by the Lord, Brahma offered his stotram to Krishna. Having been enlightened, Brahma took his leave. The Lord returned all the calves and boys to their normal state, and life in Gokula resumed joyfully.

With many such sports in the kaumara (early childhood) stage, having completed the childhood games - the Lord left behind the kaumara stage and entered the next phase. He who had played so many beautiful games as a very young child now entered the next stage of growing up in Gokula.

One who would be silent if no one praised him - saying so, his strength grew in the singing of the gopas. The community of Gokula found identity and joy in celebrating their divine child. The Lord allowed Himself to grow in stature through the love and praise of His devoted community.

"Something special is here" - they said. "In these surroundings there must be some great soul." Looking in that direction, Balarama pointed something out. There was a divine presence felt in the forest grove ahead - the fragrance of palm fruits filled the air, and the cowherd boys approached with curiosity and longing.

Whether a younger brother or an elder brother - there is no one else like Him. He himself is He. Those qualities never change. Whether facing family or strangers, the Lord's qualities of compassion, wisdom, and divine splendor never diminish. This is the divine consistency that characterizes the Lord in all His forms and relationships.

"Deva vara amara astikam" - the best among the devatas, the immortal liberated ones. The divine feet worthy of worship by the greatest beings - those feet of the Lord. The bees of Talavana are described as serving the Lord's feet, recognizing and honoring that divine presence in the forest.

What kind of offense is a physical offense? Scripture says: if one commits a physical transgression against a tree, the tree bears it by drawing water (touching the earth). What is a verbal offense? What is a mental offense? The three types of transgression and their expiations are being discussed in the philosophical context of the Dhenukasura episode.

"O Adi Purusha! Every moment these bees are singing Your glory and serving You with their gentle hum." The bees in Talavana were humming around the Lord as He arrived. The Bhagavatam uses this beautiful image: even the insects recognize and honor the Lord's divine presence. The whole of Vrindavana nature was in constant worship.

"Even in the hidden depths of the forest, the principal devotees of Yours do not abandon You." Even in secrecy, even in solitude, the truly devoted ones never forget the Lord. Their devotion is not situational but constant - it does not depend on external conditions or the presence of others. True devotion is an inner fire.

The grass blades, bushes, trees, and creepers of this forest - all of these are blessed. Why? "Paada sprishta" - they were touched by Your divine feet. Whatever is touched by the Lord's feet becomes permanently sanctified. This is the philosophical basis for pilgrimage - the Lord's contact with a place transforms it across time.

"Lakshmi Herself desires something from You." What lies between the arms is the chest. Lakshmi desires to dwell on His chest eternally. The Srivatsa mark on the Lord's chest is the divine sign of where Lakshmi permanently resides - this is the sublime significance being celebrated in the devotional hymn about the Lord's form.

Whatever scenes in the forest, whatever creatures, whatever engaging behaviors pleased the mind - all of these were observed and described. Talavana - the palm grove where Dhenukasura lived - was visually beautiful but its fruits were inaccessible due to the demon's tyranny. The boys could smell the sweetness but could not enjoy it.

"On the tender leaves" - those are cool and refreshing. What is inside a house? Trees bearing tender leaves provide cool shade. The boys yearned for the fragrant palm fruits that filled the forest with their aroma. They appealed to Balarama to help them access the fruits that Dhenukasura had been monopolizing through fear.

So all the children were going far ahead - "Why don't we come and go?" The Lord became one of them, behaving exactly like them. The Lord moved among the cowherd boys as a complete equal. He did not display His divine nature - He played as a child among children, eating with them, running with them, sharing all their joys and concerns.

He put his arm on someone's shoulder and walked with them. He would eat only if that friend fed him. He would sleep only when that friend came to sit with him. The Lord who holds the entire universe rested His head in a friend's lap. The intimacy of the Lord's friendship in Vrindavana surpasses all theological description.

When all the friends asked - the friends are asking, one cannot refuse them - to fulfill their loving request, He would go. The Lord was moved by His friends' requests. He could not deny those who asked with genuine love. This democratic, loving texture of the Lord's Vrindavana relationships is its most remarkable characteristic.

Balarama grabbed the two hind legs of Dhenukasura with the intent to destroy him, and spun the massive donkey-demon around ten to twenty times, then threw him against the trees. This is Balarama's destruction of Dhenukasura. The demon in the form of a huge donkey was caught by its hind legs and swung to its death against the palm trees.

The other demon donkeys came too - Balarama grabbed the legs of each one, threw them against the trees. The entire Talavana grove was now filled with dead demons. The grove was transformed - from a place of fear into a place of liberation. All the fragrant palm fruits became freely accessible to the boys.

"At night I went to his place and he himself had left" - the comic note about those who were brave in words before the battle but absent during it. Now after the demon is destroyed, such persons feel somewhat sheepish. This gentle observation on human nature - being bold in talk and absent in action - is captured with humor.

The fear of all beings left, and they happily ate the fruits with great joy. After the killing of the donkey demon Dhenukasura by Balarama, the cattle grazed peacefully in the grove. The entire Talavana was now filled with the sounds of happy grazing cattle and joyful children freely eating the palm fruits they had longed for.

Then the lotus-eyed Krishna - having completed the afternoon's activities - being praised by the gopas who were following behind - along with His elder brother Balarama, returned to Gokula (Vraja). The joyful procession of children and cattle returning home in the evening dust is one of the most beloved images of Vrindavana.

"When will He come?" - before evening arrived, all the gopis had stopped their work and were standing at their doorways waiting for Krishna to return. Every evening this was their practice - stopping all other activity, positioning themselves at the door, watching the path along which He would return with the cattle.

The Lakshmi that is desired by all beings in all the worlds - the Lakshmi that remains unattainable for most - dwells on that chest of the Lord. By the effect of the dust of great sages' feet - through the lineage of sacred knowledge transmitted from teacher to student - the Lord's divine form becomes accessible to pure hearts.

Not a single moment was there for the gopis without seeing Him. They constantly maintained the vision of His divine auspicious form - "nirantharam." The gopis' inner life was so completely identified with Krishna that any moment without seeing Him felt like an eternity of painful separation.

"I am orchestrating all of this - I have created this maya so that you would be engaged here while I do what I am doing." The Lord speaks with playful divine humor about His own maya. The gopis' separation from Krishna when He went to the forest was itself part of the Lord's divine arrangement for their greater good.

"Even in a dream, a direct vision of You would be sufficient for me." However He appears - if one could see that form - that is enough. The devotee asks for nothing more than the vision of the Lord. Even a dream-vision would satisfy. This is the intensity of the gopis' longing - their entire life was oriented toward this single goal.

"Saaragha" means a bee. Something created by bees - a honeycomb. Think about the bee's nature - bees go wherever there is nectar. They seek what is sweetest. The comparison: the devotee seeks the Lord as the ultimate sweetness, the supreme nectar. Just as bees cannot rest until they find nectar, the devotee cannot rest until finding the Lord.

Taste and satisfaction - that is it. "Having drunk from the honeycomb of Mukunda's face." To drink from a honeycomb requires finding it, carefully approaching it, and drawing the nectar patiently. So too, to drink from the nectar of the Lord's beautiful face requires steadiness and devotion - and the result is inexhaustible satisfaction.

Pouring it there makes them happy and they jump with joy. Thus - exhausted though they were from the morning's activities - the Lord and the boys, having eaten their midday meal together and rested, resumed their afternoon activities without feeling tired. The Lord's presence removed all exhaustion.

They came to the bank and fell - they breathed their last. The five elements, the mind, and the vital breaths had all departed from the cows and calves. They had fallen unconscious on the banks of the Yamuna after drinking the poisoned water. The entire herd lay collapsed - a terrible sight that the boys and Krishna discovered.

The Kaliya serpent story is being introduced: Kaliya was a great and terrible serpent of immense power who lived in a deep whirlpool in the Yamuna river. He had poisoned the entire river with his venomous breath. All who entered the water or drank from it fell unconscious. Even the trees on the banks were killed by the poison.

"The water was constantly swirling in circular currents, and the steam rising above was poisonous." When deep water swirls, it is always the heaviest elements - including the concentrated poison - that rise from the bottom to the surface. The toxic pool of Kaliya made the entire surrounding area dangerous and uninhabitable.

"Wrapping His arms around Himself with great determination, tying His garment securely" - He jumped into the poisoned pool. Krishna leaped from a nearby Kadamba tree into the deep and deadly waters where Kaliya lived. This fearless plunge into the most dangerous place was the Lord's direct, personal response to the suffering of His beloved Vrindavana.

"It looks like He is sporting in a turbulent pond" - as the Lord entered the waters. The waters churned tremendously as the Lord dove in. The poison-filled water swirled around Him but could not harm Him. The divine playfulness of entering the poisoned pool as if it were merely a pleasant pond - this is the Lord's incomprehensible power.

The Lord who comes to protect us - notice this for ourselves - when the Lord incarnates to protect us, does He come to our comfortable homes? No. He goes where the problem is. The Lord goes into the heart of the danger - not to the safe homes of the devotees but directly to the source of the affliction. This is His nature.

"His complexion like a dense rain cloud, bearing the Srivatsa mark, wearing yellow garments, with a beautiful smiling face." Even in the depths of the poisoned Yamuna, the Lord retained His divine beauty and grace. Swimming in the deadly waters, He was completely radiant - the poison had no effect on His transcendental form.

Always with the mind fixed in the Lord - friends, wealth, wife, desires, sons - all of these directed toward the Lord. The complete surrender of the gopis is being described: they did not merely worship Krishna during specific times - every relationship, every possession, every desire in their life was offered to and centered around the Lord.

Balarama noticed that Krishna had gone into the Kaliya pool without him. Understanding this, knowing that Krishna had entered alone - the gopis and gopas were overcome with great anxiety and ran toward the Yamuna. The entire community of Gokula rushed to the riverbank in panic when word spread that Krishna was in the poisoned pool.

Those who know His divine power will see differently. With all this commotion and running and crying and falling - yet those who truly knew Krishna's power were not distressed. They knew He could not be harmed. Balarama stood calm and firm - his knowledge of his brother's divine nature keeping him steady while others panicked.

Those who were taking the cattle away - the cattle going on one side, them on the other - the gopas were divided: some ran toward the Yamuna in panic, while Balarama and the knowing ones maintained their calm, understanding that Krishna's divine power would certainly prevail over the serpent's poison.

Having gone there - he went to the Kaliya pool. Entering into the pool - Kaliya, sensing the divine weight and spiritual fragrance of the Lord entering his domain, came up from the deep to investigate. The Lord had entered his territory, and the ancient serpent king could not ignore or remain indifferent to this extraordinary intrusion.

To them also - the gopis were telling each other the dear stories of Krishna and Gokula. Grieving because they were separated from Krishna and worried about His safety in the poisoned waters, the gopis comforted each other by reciting Krishna's glories and remembering His divine deeds. The telling of Krishna's stories was their solace and sustenance.

Through each of his hoods, through each serpent-pore, poison came out - the multiple heads of Kaliya all looking up at the Lord who was dancing on them. "Don't come near me" the serpent's posture seemed to say - yet the Lord kept dancing fearlessly, His feet pressing down on each hood in turn with divine authority.

Just as Garuda catches even the greatest serpent with his beak and claws, spinning it effortlessly - the Lord is like Garuda. His very presence is the nemesis of all serpentine evil. Kaliya, however immensely powerful in his own domain, could not prevail against the one whose vehicle is Garuda - the eternal enemy of all serpents.

Kaliya was watching - whenever the Lord seemed to bend slightly, Kaliya was ready to spring up and strike. But the Lord kept dancing, circling, and pressing. Thus weakened by the Lord's relentless circling dance, Kaliya became gradually exhausted and began to droop. The Lord's ceaseless dancing on his hoods was systematically draining all of Kaliya's power.

Suddenly from everywhere - conches, kettledrums, flutes - some were playing in celebration. Suddenly the devatas all came forward from the sky above. The devatas were watching the Lord's dance on Kaliya's hoods and were filled with boundless joy. They began showering flowers from the heavens and playing celestial music to honor the Lord.

Now - not just from the ears but also from the eyes, the defeat of Kaliya was progressing. The serpent's energies were failing rapidly. His poison was being neutralized by the purifying touch of the Lord's dancing feet. His multiple heads were being crushed one by one under the divine weight of the Lord's jubilant dance.

The limbs were exhausted, the body was giving out. From the mouth, blood was flowing and mixing with the Yamuna's waters. Kaliya was severely defeated - his multiple heads crushed under the weight of the Lord's dancing feet, his blood mixing with the waters of the sacred river. The great serpent king was humbled beyond all recovery.

"We cannot survive" - and they came running - the wives of Kaliya, with disheveled hair and torn garments, their clothing and hair disarranged - came forward in supplication. They fell before the Lord with palms joined, prostrating on behalf of their husband Kaliya, asking the Lord to spare his life and show compassion.

"Whether enemy or son - You discipline with equal vision." When others in the world discipline, it causes suffering and resentment. But when You discipline, O Lord - even the punishment is a form of grace. The Lord's punishment is not like ordinary punishment - it always contains within it the seed of purification and ultimate good.

"You gave him this subtle nature - the serpent form - along with its inherent anger. Now the anger burns and consumes him. Please help him overcome this anger" - the wives of Kaliya pray with wisdom. They recognize that Kaliya's violent nature was a product of the specific body and temperament he was given, and they appeal to the Lord's compassion.

"What merit we have done that has earned us this grace - we do not understand." The wives of Kaliya marveled at the extraordinary grace being shown to their husband - even after all his aggression and poison, the Lord's feet were touching and sanctifying him through this divine encounter. What karma had brought them this extraordinary fortune?

Moreover - he does not even desire moksha (liberation from rebirth) separately. For those who have obtained the dust of the Lord's feet - they are satisfied with whatever the Lord gives them. They don't separately desire moksha or any particular benefit - the Lord's grace itself is the fullness of everything. This is the highest bhakti.

"You are my merit - whatever sin and merit I have accumulated - none of it matters now. You alone are everything to me." This verse from the Tamil tradition speaks of the complete surrender where the devotee no longer calculates in terms of sin and merit but offers everything - good and bad - at the Lord's feet unconditionally.

Whatever limb is used for any action - through that very limb He also sees, He also knows. Beyond this - whatever we do, whenever we do it - from within that very action He is present, watching. The Lord who dwells within every cell, who witnesses every action from the innermost place - this immanent omniscience of the Lord is the truth.

"All of the universe - He Himself sustains it. He who protects all of the universe - He who is the ultimate victor over the entire cosmos." The serpent wives' prayer recognizes that the Lord who is disciplining Kaliya is the same Lord who protects all the worlds. His disciplining power and His protecting power are one and the same divine power.

When one commits a wrong and receives punishment for it, if at that moment one says "this wrong is not mine, it is His doing" - adding blame-shifting to the original wrong compounds it. True acceptance of one's karma is the beginning of purification. Denial and projection of blame onto the Lord or others only deepens the bondage.

"Kutastha" - the unchanging one. Those who are permanently unchanging - those who constantly dwell within a single being, unchanging through all the changes of the body and mind - they are the kutastha, the immovable witness. The atma within every being is this unchanging essence, witness to all that the body and mind undergo.

The one who gave this quality is He; the one who will take it away is also He. Therefore - "I went and saw the Lord, the beautiful Lord" - one who says this and returns filled with wonder. When something extraordinary is seen and one wants to share it with others - "come, see what I have seen" - this sharing of wonder is itself a devotional act.

"Oh, are we behaving like this?" - if one can recognize this, the Lord has now blessed us with the quality of self-awareness. The capacity for recognition - seeing one's own behavior clearly - is itself a gift of the Lord's grace. Without His grace, even the ability to see one's own shortcomings and to seek correction is not available.

Even if one becomes distorted - He will give the correction. Every experience we have - every sorrow or happiness - all of it is known by the Lord from within us. Every experience we undergo - whether success or failure, pain or joy - He is present within it all, witnessing and participating from the innermost level of our being.

For the young and for the old - He alone is the protection. And for the elders - the Lord knows the perfect timing for all fruits of all karma. He does not give prematurely or delay unnecessarily. His infinite wisdom determines the right moment for every outcome in every life. This is the meaning of "the Lord is the dispenser of karma."

Something troublesome came and did not go away with medicines. If it continues unchecked, it will creep higher and overwhelm the whole system. This warning is also philosophical: small transgressions and small spiritual negligences, if left unchecked, grow into major spiritual diseases. They must be addressed early through devotion and surrender.

A little strength and consciousness returned - the senses and the vital breaths all came back. Kaliya slowly and carefully - with great caution and now with deep respect - approached the Lord. His pride was completely shattered. His entire orientation toward the Lord had been transformed from hostility to submission and reverence.

"Our kind, our race" - "how dare you come near us?" - that fierce territorial pride that had declared the entire Yamuna its domain - all of that was now extinguished. Kaliya could no longer maintain the old arrogance. The Lord's dance had completely transformed the serpent's inner state from proud aggression to humble submission.

Because cows, gopis, gopas, and cowherd children - all of them wander in this area and depend on this water. All of them drink from this Yamuna. Therefore the river must be returned to purity. Kaliya must leave and go to Ramanaka island - the river must be restored to all the beings who depend on it for their daily life.

Having been instructed thus, Kaliya circumambulated the Lord, offered prostrations, and departed with his entire family - wives, children, attendants, and all companions - leaving behind the Yamuna pool he had called home. He went to the Ramanaka island as the Lord instructed, and the Yamuna was immediately purified of all its poison.