చిత్రకేతుని స్తవం: సంకర్షణుని ధామంలో స్తుతి
Chitraketu's Hymn: Praising Sankarshana in His Abode
శూరసేన రాజు చిత్రకేతుడు నారద ప్రదత్త మంత్రంతో విద్యాధర అధిపత్యం పొందాడు. సంకర్షణుని దివ్య ధామం సందర్శించి ప్రత్యక్షంగా చూసి చిత్రకేతు స్తవం అర్పించాడు. 'అనంత అవ్యక్త సూక్ష్మ పరమాత్మన్ స్వయంజ్యోతిః' అని ప్రార్థించాడు. 'త్వం సర్వ భూత నియమాయ నియుంక్తసే' - అన్ని జీవులను నియంత్రించి పరిపాలించేవాడు అని సంకర్షణుని స్వభావం వివరించబడింది.
Chitraketu, king of Shurasena, receives the Vidyadhara lordship through a mantra from Narada. He visits Sankarshana's divine abode and beholds the Lord directly, then offers the Chitraketu Stava. "Ananta avyakta sukshma paramaatman svayam jyotih" - O Infinite, Unmanifest, Subtle, Supreme Self, Self-luminous. The session explains Sankarshana's nature as "tvam sarva bhuuta niyamaaya niyunktase" - You who regulate and govern all beings.
యోని చదవ పత్రోపలాంబురే యుగ్మరూపమా రామోహతత్వ జరనాని ప్రణాయనే అస్మద్గురు ముభో శ్రీ యెడుకుండ్రో రామానుజ పుచరడు కరణం క్రమజ్యే మాతా పితా యువ చైతనయా విభోజిత్ సర్వం యదేవ నియమేన మదన్వయా ఆద్యస్య నక్కులపతే కుడాభిరామం శ్రీమత్కదంగ్రీ వరం హమామి మోహ్నా భూదంతరస్య మహలాత్పయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర విగువా దేవ వరకాయ కేంద్ర మిశ్రాం జీవత్వరాం గుజమునిం వరతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుత్ప సంకా సింహా నూపుర శోభితం రత్న కెంకడ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం శై శై కుండధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్షాంకం మహోరస్కం వరమాలా విరాజికం శై శై కుండధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జగత్ సంయుక్తం చారుభాసం సుశోభితం భరివి పించావ చూడాంగం కృష్ణం వందే జగత్గురుం రుక్మిణీ కేశ యుక్తం సీతాంబర సుశోభితం అవాత్వ తులసీ గ్రంథం కృష్ణం వందే జగత్గురుం గోపికానాం సద్బ్రహ్మ కుంకుమాంచిత వర్తతం శ్రీరికేశం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యప్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనంతాలం సిద్ధే బౌత్రం జన్మశం పరాశరాత్మయం పుజ్యే సదానంత పోణిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో మై బ్రహ్మ రిదయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా సరవోభినేదుహు కం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల కులభూషణం శ్రీ రంగారియ గురు పుత్రం శహగోపమహం భజే
ఆత్మద గురుభ్యో నమః భగవత్ బంధు చిత్రకేతువు సంకరణ పెరుమాళ్ళని అంటే ఆదిశేషుడిని స్తోత్రం చేస్తున్నారు. అందులో మొదటిది తవ విజితోతి తవ విభవః తవు భగవన్ యులదుదయ స్థితి దయాలీని విశ్వ సృజః తే అంశాంశాః తత్ర మృషా స్పర్ధన్తే కృథత్ అభిమద్య చెప్పుకున్నాం. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు అనేవి అన్నీ నీ విభవం. అంటే వైభవం, ప్రకాశం. ఈ కార్యక్రమాలను ఆచరించేటువంటి ప్రజాపతులు ఇతర దేవతలు ఉన్నారే వాళ్ళంతా అంశ అంశ. నీ అంశల యొక్క అంశలో కొంత అంశం. నీ భాగంలోని ఇంకా భాగాలు అన్నమాట. అంశాంశాః తత్ర మృషాస్పర్ధంతే పృథక్ అభిమధ్య. ఓ లక్ష కోటి అంశాల్లో మడ దాని అంశాలో ఒక అంశం అండి. అలాంటి వాళ్ళు మృషా అభిమత్య స్పద్ధంతి. మేమే సృష్టి కారకులం, మేమే జగన్నాయకులం, మేమే అధిపతులం. అని ఆ మాత్రానికే దురభిమానంతో ఒకరికొకరు వాళ్ళు కలహించుకుంటుంటారు, పోటీ పడుతుంటారు. అసలు నాయకుడవు నువ్వు. నువ్వు కాముగా మాట్లాడ ఊరుకుంటావ్. కంచు మోగినట్టు తన కంబు మోగునా కదా. బంగారం ధ్వనించదు కంచు బాగా ధ్వనిస్తుంది. అసలు అసలు జగన్నాయకుడు కానీ వాళ్ళంతా మేమే నాయకులము. అని అభిమానంతో పోటీ పడుతుంటారు, కలగించుకుంటుంటారు. న్యాయంగా వాళ్ళు నీ అంశలో అంశలో అంశలు అని వాళ్ళు.
పుతిగభిమత్యా స్పర్ధన్తి పరమాను పరమ మహతః త్వం ఆద్యంతర వర్తి త్రయవిద్యురః స్వామి యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని చెప్తున్నాడు. పరమాత్మ ఎలాంటి వాడు ఉంటే మాకు లోకంలో ఒకటి పరమ అణువు ఇంకొకటి పరమ మహాను. చాలా పెద్దది చాలా చిన్నది. ఈ రెండు ఎవరు? ఆయనే. అణోరణీయన్ మహతో మహీష. పెద్దవారిలోకి పెద్దవారు చిన్నవారిలోకి చిన్నవారు. చిన్నవారిలోనూ తాను ఉంటాడు, పెద్దవారిలోనూ ఉంటాడు. చిన్నవి తనలో ఉంటాయి, పెద్దవి తనలో ఉంటాయి. కాబట్టి ఆ చిన్నవి నీవే, ఆ పెద్దవి నీవే. చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు మధ్యన ఉండే అన్ని వికారములు కూడా ఎవరు నీవే. అందుకే పరమాణు పరమ మహతోహో త్వం ఆద్యంత అంతరవర్తి. మొదలు నీవే ఉంటావు చివర నీవే ఉంటావు. మధ్యలో నీవే ఉంటావు. త్రయ విధురః అంటే ఆ మూడు మీకు లేవు. ఏ మూడు? ఆది, మధ్య, అంతముడు. ఆది, మధ్య, అంతముడు లేని నీవు. సకల చరాది జగత్తులోని పరమ అణు పరమ మహత్తులకు ఆది మధ్య అంతములను కల్పిస్తుంటాం. వాటి యొక్క ఆది మధ్యాంతములలో నీవే ఉంటావు. త్రయ విదురః ఆదౌ అంతేపిచ సత్వామ్ యద్ధ్రువం తదేవ అంతరాలేపి ప్రతి ప్రాణి యొక్క ఆదిలోనూ నీవే అంతములోనూ నువ్వే. ఆ రెండిటి మధ్యన ఏది ధృవంగా ఉంటుందో అది కూడా నీవే అంటే ఆత్మవు నీవే. శరీరానివి నీవే. ఇంద్రియములు బుద్ధి అన్నీ నీవే. కాబట్టి. సకల ప్రాణుల యొక్క ఆది అంత మధ్య భాగములు నీవే. ఆది అంత మధ్యములలో ఉండేటువంటి శక్తి, క్రియ, జ్ఞానం ఉంటుందే అది ఎవరు?
కాబట్టి క్షిత్యాదిభి రేఖ కిల ఆవృతః సప్త సప్తభిని దశ గుణోత్తరైహి అండకోశః ఈ బ్రహ్మాండ కోశం ఉంది. ఈ బ్రహ్మాండ కోశము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహత్తు, అహంకారం. సరే ఎన్ని? ఏడు. ఈ ఏడు ఆవరణలతో బ్రహ్మాండము ఆవరించబడి ఉంటుంది. ఎలాగు? దశగుణోత్తరై. ఒకదానికంటే మనం చెప్పుకున్నాం ఒకదానికంటే ఇంకొకటి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటి చేత యత్ర అండ యత్ర పదతి అనుకల్పః సహాండ కోటి కోటి విరి తతు అనంతః ఈ దశగునోత్తరములైనటువంటి ఏడు ఆవరణలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం ఉందే ఆ బ్రహ్మాండంలో అణుకల్పః అణువుగా ఉన్నవాడు ఎవడు జీవుడు. ఈవిడ అణువే కదా ఆమె అది? పరమాత్మేయం విభువు. ఈయనేమో ఈవిడ అణువు. ఈ మధ్యన ఉండేటువంటి అణుకలసం ఏదైతే ఉందో సహాండ కోటి కోటిభిహి తత్ అనంతః. ఈ జీవకోటులంతా వ్యాపించి ఉండేటువంటి బ్రహ్మాండములు అవి ఉన్నటువంటి మరొక బ్రహ్మాండములు వాటి యొక్క బ్రహ్మాండములు ఏందనుకున్నాం అవి అనంతకోటు. కాబట్టి సహ అనంతః. ఈ బ్రహ్మాండములో అనంత కోట్లు. ఇలాంటి ఈ అనంత కోట్ల బ్రహ్మాండములో వ్యాపించి ఉన్న అందులో ప్రవర్తించేటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో అందులో ఉన్నది ఎవరు అంతర్యంగా. అక్కడ నీవే ఉన్నావు. విషయ తృషః నరపజవః య ఉపాసతే విభూతీహి నపరంత్వాం. ఇలా బ్రహ్మాండములలో బ్రహ్మాండముల యొక్క ఆవరణలలో ఆవరణలతో ఉన్నటువంటి బ్రహ్మాండముల యొక్క ఆది మధ్య అంతములలో అందులో ఉన్నటువంటి అనంత కోటి జీవరాశిలో అన్నిట్లో వ్యాపించి నీవు ఉండగా
మరి ఈ మానవులు ఏమంటున్నాడు నర పశువః అంటున్నారు. నరులు కాదు నర పశువులు. ఎందుకు విషయ తృషః. విషయముల యందు వ్యామోహమున్న నరపశువులు శబ్ద స్పర్శ రూప రస గంధములను అనుభవించాలి అనేటువంటి ఆశ కాబట్టే మనం ఏమంటున్నాం నరపశువులు అంటున్నాం అలాంటి వాళ్ళు య ఉపాసతే విభూతిహి న పరంత్వాం అలాంటి వాళ్ళు మీ విభూతులను ఆరాధిస్తారు కానీ నిన్ను ఆరాధించరు. ఎందుకంటే ఫలానా కావాలంటే ఫలానా చేయమని చెప్పాను కదా. మంచి భార్య కావాలి పూర్వోచని ఆరాధించు. మంచి భర్త కావాలి నలకూబరుని ఆరాధించు. ధనం కావాలి అగ్నిహోత్రుడిని ఆరాధించు. ఇలా ఏదో లిస్ట్ ఇచ్చాము మనం. మొదలు చెప్పాను కదా. వాళ్ళందరూ ఎవరు? నీ విభూతులే. కాబట్టి వాళ్ళు ప్రసాదించేటువంటి విషయముల మీద ఆశ ఉన్నవాళ్ళు వాళ్ళని ఆరాధిస్తారే కానీ నిన్ను ఆరాధించారు ఉపాశించారు. వాళ్లకు నీ వద్దు. అవి కావాలి. ఫలములు కావాలి. అందుకే త్వాం విభూతీహి నపరంత్వాం నీ విభూతులను ఉపాశిస్తారు కానీ నిన్ను వాళ్ళు ఉపాశించరు నపరంత్వాం తేషామాశిస ఈచా తదను వినత్యంతి యధా రాజకులం ఎవరినైతే ఏమయ్యా వాళ్ళకి కావలసిన కోరికలు ఐక్యగా ఆరాధిస్తారు వారినైతే వీరినైతే సమస్య కానీ అంటే వారిని ఆరాధిస్తారు. ఆరాధించబడిన వారు మీ అనుగ్రహంతో వారికి కావలసిన వాటిని ప్రసాదిస్తారు. కదా? మరి పరమాత్మ విభూతులు ప్రసాదించినటువంటి సుఖములు భోగములు. ఎంత కాలం ఉంటాయి? ఆ విభూతులు ఉన్నంత వరకు ఉంటాయి. అవి పోతే ఇవి పోతాయి. అంటే నాశ్వరమైన విభూతులనే అవి ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు నిత్యం కాదు కదా. ఇప్పుడు దుర్గా అంటాం, ఖాళీ అంటాం, ఊర్వశి అంటాం, నరకూబాడు అంటాం, ఇంకెవరో అంటాం. ఇలా పేర్లు చెప్తే వీళ్ళంతా నిత్యమా? కాదు కదా, వాళ్ళు నాశిస్తారు.
మరి ఇచ్చే వాళ్లే నశిస్తే వాళ్ళు ఇచ్చినవి ఉంటాయా? ఎప్పుడు దాకా ఉంటాయి? వాళ్ళు ఉన్నంత వరకు ఉంటాయి. ఎలాగంటే చెప్తున్నారు మనకు యథా రాజకులం ఓ రాజుగారు అగ్రహారం ఇచ్చేసాడు సంతోషించి. ఇంకో రాజు వచ్చి వీడిని తల్లి తగిలి పంపించేశాడు. కొత్త రాజు వచ్చి ఏం చేస్తాడు? పాత రాజకీయలని రద్దు చేస్తాడు. అంతే కదా ఇప్పుడు మనం చూసునే ఉన్నాం కదా. ప్రభుత్వం మారిందంటే పాత ప్రభుత్వం చేసినటువంటి జీవాలయం అంటారు కదా అవన్నీ కొత్త ప్రభుత్వం రద్దు చేసి పోయేస్తుంది. మళ్ళీ కొత్తగా వీడు సృష్టిస్తాడు. అంటే ఇచ్చిన వాళ్ళు పోతే ఇచ్చినవి పోతాయి కదా. కాబట్టి పోని వాడు ఇస్తే ఎప్పుడూ ఉంటాయి. కనీసం ఆలోచించండి. మరి ఎవరిని పట్టుకోవాలి? ఎవడు ఎప్పుడూ పోకుండా నిత్యంగా ఉంటాడో వాడిని పట్టుకుంటే వాడు ఇస్తే నిత్యంగా ఉంటాయి. ఇచ్చిన వాళ్లే పోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి. అందువల్ల నిన్ను ఆరాధించకుండా నీ విభూతులను ఆరాధించేవారు ఆ విభూతుల వలన పొందేటువంటి సుఖములు భోగములు ఆ విభూతులు ఉన్నంతవరకు ఉంటాయి. అవి నశిస్తే ఇవి నశిస్తాయి, ఎలాగయ్యా అంటే అనురాజ కులం. రాజుగారిచ్చిన బహుమతులు రాజుగారి రాజ్యం ఉన్నంతవరకు ఉంటాయి. రాజుగారు మారారంటే మళ్ళా అన్నీ పోతాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి. యథా రాజకులం కామధీయః త్వయిదచిత న పరమరోహంతి యథా కరంబ బీజాని. కోరికలు నింపుకున్నటువంటి బుద్ధి గలవాళ్ళు నీ యందు మనస్సును నిలుపలేరు. నిన్ను పొందలేరు. ఎలాగయ్యా అంటే పరంభ బీజాని అని చెప్పుకున్నాం. తాలు ధాన్యములు ఎలా అయితే మొలవవో కోరికలు ఉన్న వాళ్ళు నిన్ను ఆరాధిస్తే వాళ్ళ మనస్సు నీ యందు స్థిరంగా నిలవదు. జ్ఞానాత్మని అగుణమయే గుణగణతః అస్య ద్వంద్వజాలాని. నీవెలాంటి వాడవు స్వామి పరమాత్మ జ్ఞాన స్వరూపు. రెండోది అగుణమయే. అతను త్రైగుణ్య రహితుడు కదా. ఇలాంటి పరమాత్మ యందు గుణగణతః అస్యద్వంద్వజాలాని గుణములు లెక్కపెడుతూ శీతోష్ణములు, సుఖదుఃఖములు, లాభలాభములు, జయాజయములు. ఇలాంటి వాటిని ముందర పెట్టుకొని గుణములతో వచ్చే ద్వంద్వములను గుణములు లేని పరమాత్మను ప్రార్థించుట న్యాయమా? అతను నిర్గుణుడు. నిర్గుణుడు అంటే త్రైగుణ్య రహితుడు.
సత్వాది ముర్ర ముర్ర ఆ ముర్ర లేనటువంటి పరమాత్మను ఆ గుణాల వల్ల కలిగేటువంటి ద్వంద్వములని పొమ్మని అడిగితే న్యాయమా? అతను గుణరహితుడు మనం కూడా గుణములు లేని వాటినే అడగాలి. గుణత్రయ అంటే శుద్ధమైనటువంటి మోక్షం ప్రార్థించాలి కానీ ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, సంపదలు ఇవన్నీ త్రైగుణ్యములే. ఇవన్నీ నశించేవే. నిత్యుడైన వాడిని నశించే వాటిని అడుగుతారా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అందుకోసమని జీత జీత తదాభవత యదాహ భాగవతం ధర్మం అనవద్యం మహానుభావా నీవు భాగవత ధర్మాన్ని. అనవజ్యం భాగవత ధర్మం నాశము లేనటువంటి కబురు లేనటువంటి ఏ భాగవత ధర్మాన్ని అయితే నీవు బోధించావో నిష్కించనాయే మునయః ఆత్మారామా యముపాసతే పవర్ గాయ నీవు బోధించినటువంటి భాగవత ధర్మము మోక్షమును కోరి నిష్పించలేనటువంటి మునులు ఆత్మారాములు మాత్రమే కాంక్షిస్తారు. పరమాత్మ బోధించిన భాగవత ధర్మాన్ని సాంసారిక విషయ వ్యామోహము లేని వారు మాత్రమే అనుసరిస్తారు. సాంసారికమైన విషయములు కావాలి అనుకున్నవారు వాటిని ఆచరించరు, అనుసరించరు అలాగే వినరు కూడా పెద్ద లేరు ఇటువంటివి. నయత్ర నృణాం నయత్ర విషమమతిహి నయత్ర నృణాం త్వం అహమితి మమతవేతి చేయదన్యత్ర గుణబద్ధులైన వాళ్ళ దగ్గర రెండు అభిమానాలు ఉంటాయి నేను నాది నీవు నీది ఇంకోటి నీవు, నేను, నాది, నీది. అర్థం ఒకటే. విమరించే. అంటే ఇవి తప్ప ఇంకోటి లేవు. ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఏమిటి? అయితే నాది, లేకుంటే నీది. అయితే నేను కాకుంటే నువ్వు. ఇలా తవాహం అభిమానం. త్వం అహం అని తవా మమ అని. ఇవన్నీ ఎవరు అనుకుంటారు విషయమతిహి. శబ్ద స్పర్శ రూప రస గంతములనే విషయముల మీద.
యామోహం ఉన్నవాళ్ళు మాత్రమే నేను నీవు అని అనుకొని తవే యదన్యత్ర విషమధియా రచితోయః సహి అవిశుద్ధః చైష్ణుహు అధర్మ బహుళః ఇలాంటి భావమంతా విషమ ధీయా రచితః వైషమ్యంతో కూడినటువంటి అంటే భేద బుద్ధి. నేను వేరు, నీవు వేరు. నాది వేరు, నీది వేరు. నేను వేరు, ప్రపంచం వేరు. ఒకటానే ఇలాంటి భేద బుద్ధి తోటి వైషమ్య బుద్ధి తోటి ఏర్పరచబడినటువంటి ఈ భావ పరంపర. ఈ విషమ బుద్ధి ఎవరికి ఉంటుందో సహా అవిశుద్ధ. వాడు పరిశుద్ధుడు కాదు. మురికి ఉంది. భేద బుద్ధి ఉన్నది అంటేనే మురికి ఉన్నట్టు అర్థం. సహి అవిశుద్ధః. క్షయిష్ణుహు అధర్మ బహుళః మూడు ఇచ్చాడు. ఒకటి వాడు శుద్ధుడు కాదు. రెండు క్షయిష్ణుహు నశించిపోయేవాడు. మూడు అధర్మ బహుళః ధర్మము కంటే అధర్మమే ఎక్కువగా వాడిలో ఉంటుంది. ఈ రీతిలో అధర్మ బహుళః కక్షేమః నిజ పరయోహో కియానర్థః స్వపురదృహా ధర్మేణ. ఇందులో నాది ఇతరులు. ఇప్పుడు నీవు ఇతరులు అంటున్నావు, ఈ ఇతరులు నీవు ఇద్దరిలో ఎవరు నమ్మదగ్గవారు చెప్పండి? ఎవరైనా మీ ఇద్దరిలో ఎవరైనా ఎప్పటికీ ఉండేవారు ఉన్నారా? రక్షే మహానిజ పరయోహో నావాడు ఇతరుడు అనే భావనలో ఏ భావన మంచిది? ఇది బుద్ధే అజ్ఞాన కృతం. అందువల్ల తక్షేమః నిజపరయోహో కియానర్థః స్వబల దృహా ధర్మేణ శ్లోకం చక్కని శ్లోకం జాగ్రత్తగా వినాలి. ఏంటి కియానర్థః స్వబల ద్రోహ ధర్మేన లోకంలో మానవులు 2 రకాలుగా ఉంటారు, కొందరు తమకు ద్రోహం చేసుకుంటారు మరి కొందరు ఇతరులకు ద్రోహం చేస్తారు కదా? ఇప్పుడు ఈ రెండిటిలో దేని
వల్లనైనా ఆ వాడికి ఏమైనా లాభం ఉందా? తనకు తాను ద్రోహం చేసుకునే వాడికి కానీ ఇతరులకు ద్రోహం చేసే వాడికి కానీ ఏమైనా లాభం ఉందా? పోనీ లాభం లేకున్నా నష్టం లేకుండా ఉందా? అది ఉంది. లాభము లేకపోగా ప్రమాదం చాలా నష్టం ఏర్పడుతుంది. ఎలాంటి నష్టం అంటే ఇది స్వద్రోహాత్ తవ గోపః. పరసం పీడయాచ తథ అధర్మః తనకు తాను ద్రోహం చేసుకుంటే పరమాత్మ నీకు కోపం వస్తుంది. ఇతరులకు ద్రోహం చేస్తే అది అధర్మం కింద పరిగణించబడుతుంది. అర్థమైందా? తనకు తాను ద్రోహం చేసుకున్న వాడిని చూస్తే పరమాత్మ కోప్పడతాడు. అనుగ్రహం ఉండదు. ఎందుకు? తనకు తానే ద్రోహం చేసుకునేవాడు ఇతరులకు మేలు చేస్తాడు. అలా తింటే అయినప్పుడు అలాంటి వానిని నేను క్షమించను అంటాడు. కోపం వచ్చేస్తుంది. పోనీ నాకు మేలు చేసుకొని ఇతరుల చీడు చేస్తానయ్యా అంటే అది పరద్రోహం అధర్మం. పరద్రోహం అధర్మం, స్వద్రోహం పరమాత్మకు ఆగ్రహం కలిగిస్తుంది. ఈ రెండులో మనకి ఇంకో మూడో చేయడానికి మనకు వచ్చేవే రెండు. అయితే మనం మన చెడిపోతాం లేదా ఎదుటి వాళ్ళు చెడుకుంటాం. అందుకోసం మరి పరసంపీడయాచితథా అధర్మః నవ్యభిచరతితవేత్స యయాస్యభిచితః భాగవతో ధర్మః స్వామి నీవు బోధించినటువంటి పరమ భాగవత ధర్మము నవ్యభిచరతి. దానికి పొరపాటు కూడా దోషములు ఉండవు. విభజారం లేదు అంటే లక్ష్యమును విడిచిపెట్టి పోదు అన్నమాట. అంటే ఏ ఉద్దేశ్యంతో ఏ స్వరూపాన్ని ఎలాంటి ధర్మాన్ని నీవు బోధించావో ఆ ధర్మము అవ్యభిచరతి. ఎప్పుడు తప్పదు. శిర శర సత్వ కదంబే సదంబేషు అపృతగ్నియః యముపాసతే ద్వార్యాః అంటే పరమాత్మ సంకల్పము. పరమాత్మ బోధించిన ధర్మం అదేమిటి? స్థిర శర సత్వ కదంబేషు అపృథగ్దియః యముపాసతే త్వార్యా. అపృథగ్దియః అంటే భేద బుద్ధి లేని వాళ్ళు.
నీవు వేరు, నేను వేరు, వాడు వేరు అంటాం కదా. ఇలాంటి భేద బుద్ధి లేని వాళ్ళు స్థిరచర సత్వ కదంబే అంటే చరాచరమైనటువంటి సకర చరాచర జగత్తు విషయంలో అపృథబ్దియః. భేద భావనతో ఉండరు. అంటే అన్నీ పరమాత్మ అనుకున్న తర్వాత ఎవరికి ద్రోహం చేస్తాడండి? ఎవరిని నిందిస్తాడు? దేని అనుభవిస్తాడు అన్నీ పరమాత్మ. పరమాత్మ కంటే వేరన్న భావన ఉన్నప్పుడే అనుభవం కానీ, ఆశ కానీ, అధర్మాచరణ కానీ ఇవన్నీ ఎక్కడ వస్తాయి? భేద బుద్ధిలోనే వస్తాయి. అవేదేమంటే రావు. శిరశర సత్వ కదంబే కదంబేషు అపృథగ్ధియః యముపాసతే త్వార్యాః నహి భగవత్ అఘటితమిదం త్వద్దర్శనాత్ నృణాం అఖిరపాపక్షయః స్వామి, నిన్ను ఒక్కసారి దర్శించుకుంటే ఏమైతుంది? దర్శనాత్ అఖిల పాపక్షయ. కదా? ఒక్కసారి పరమాత్మను దర్శించుకుంటే అంతవరకు మనం చేసినటువంటి అన్ని పాపాలు తొలగిపోతాయి. పాపక్షయః ఎన్నామ అసగుత్సవనాత్ పుల్కసోపి విముచ్యతే సంసారాత్ పోతాయా అంటే చెండాలుడు కూడా తన వచనంలో లేకుండా అనుకోకుండా పరమాత్మ నామాన్ని స్మరిస్తే చెండాలుడు పరమాత్మ నామాన్ని స్మరించిన వారికి ఉత్తమ స్థితి మోక్షము లభిస్తున్నది అంటే మరి ఉత్తమును సేవిస్తే. అవును కదా. అందుకే పుల్కసోపి యయాచ పీతో భాగవతో ధర్మః తిరజిర అఘర్దనిలం త్వద్దర్శనాత్ దృణాం అసిర పాపక్షయః ఎన్నామ అసకృత్యవనాత్ ఉల్కసోపి విముచ్యతే సంసారాత్. ఒకటికి నాలుగు సార్లు నీ నామాన్ని వింటే చెండారుడు కూడా సంసారం నుండి విముక్తుడవుతాడు అన్నప్పుడు నిరంతరం నీ నామం తోటి స్మరించేవాడు. మోక్షానికి పోతాడని విడిగా చెప్పాలా? నువ్వు అలా అలాంటి వాడు వెళ్తాడు. విముచ్యతే సంసారాత్ అత భగవంత్ వయమధునాత్ త్వరవలోక పరిమృష్టాశయ మలాః.
స్వామి ఇప్పుడు నా విషయాన్ని లభించుకుంటున్నాను. నిన్ను దర్శించుకున్నందువల్ల ఇంతవరకు నన్ను విడువకుండా ఉంటుంది. ఏంటది? అజ్ఞానం అనండి, గుణత్రేయం అనండి. గుణత్రేయం ఉంటుంది కదా, అది మన విషయంలో ఉంటుంది. పరమాత్మను చూచేంత వరకే ఉంటుంది అది. స్వామి చూసిన తర్వాత. నశిస్తుంది. మీ అనుగ్రహం వల్ల నాకు ఈ త్రైగుణ్య బోధ నశించినది, బాధ నశించినది. కాబట్టి. ఓయ మధున తొలగ పరిమృష్టాశయ మలాః నీ విశేష కటాక్షం తోటి మా మనస్సు యొక్క మలాన్నంతా తొలగించుకున్నాము. సురఋషినా యొద్దిత్తం తావకీన ఫలమన్యదా భవతి. నిన్ను చూచిన వెంటనే నాకున్న అజ్ఞానం తొలగిపోయి నీ సంహితం నీ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఇంత మాట అన్న తర్వాత తవ జగాద ఆత్మ జనైహి ఇహ అవస్థితం. విజిత అనంత సమస్తం తవ జగత్మనో జనైహి అవస్తుత్ము. ఇలా జరిగింది అంటే ఇందులో మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవడానికి తవ జగదాత్మనః జనైహి ఇహ ఆచరితం. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉండేటువంటి నీవు, నీవు అంతర్యామిగా ఉన్న జగత్తులోని వారు ఏమి చేస్తున్నారో, ఏమి చేస్తారో, ఎందుకు చేస్తారో తెలవదా? చెప్పరా. ఇది మామూలు చెప్పాలి మామూలు వాళ్ళకి అనుకున్నానండి ఫలానా కావాలని చెప్పాలి. స్వామి చెప్పి స్వామి నాకు ఫలానా కావాలంటే నవ్వుతాడు స్వామి. ఎందుకంటే అఖిర జగతాత్మలో ఉండేది ఆయనే. నీలో ఏ కోరిక కలుగుతున్నాదో అక్కడ వాడు ఉన్నాడు. ఇంకా ఆ చెప్పడం ఎందుకు? అందుకే సమస్తం తవ జగదాత్మనః జనైరిహాచరితం విజ్ఞాప్యం పరమ గురోహో కియదివ సవితిరివ కజ్యోతైహి. అలాంటప్పుడు నిన్ను లోకానికి తెలపడానికి ఏదో మేము స్తోత్రం చేస్తున్నాం. సంకాడు ఇలా ఉంటాడు, పరమాత్ము ఇలా ఉంటాడని పరమాత్మను చూపడానికి కోసం మేము స్తోత్రం చేస్తున్నాం అంటే అంటున్నాడు జనైరిహాచరితం.
విజ్ఞాప్యం పరమ గురోహో కియదివా జనులకు నిన్ను చూపడం అనేది అయ్యే పనేనా సామజనులకు పరమ శుభకలమా ఎలాగయ్యా అంటే సవితిరివ సద్యోతై దీపాలు ఉంటాయి దివిటీలు దివిజీలతో సూర్యుడిని చూపినట్టుగా లేదు ఖజితం అంటే మిడుసలు అవేమంటారు మిడుగు పువ్వులు అంట మిడుగు పువ్వులు అని ఉంటాయి అది కూడా మనకు వర్షాకాలంలో మెరుచుకుంటూ మెరుచుకుంటూ పోతుంటాయి. కాకపోతే మెరుస్తాయి మళ్ళీ మెరువు. మళ్ళీ కొందరు మళ్ళీ మెరుస్తాయి. వాటిని ఏమంటాం కద్యోగములు అంటాం. అలాంటి మినుగురు పువ్వులతో సూర్య భగవానుడిని చూపెట్టవచ్చునా? ఏ పని ఎలాగైతే ఆ పురుగులతో మనం సూర్యుడిని చూపలేమో, మనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను, మన కోరికలను, మన స్వరూపాన్ని వీటిని నియమించే స్వామి గురించి మనమేం చెప్తాం? మనం ఎలా పోషిస్తాం? అది కానిచ్చింది. సజ్జోదయీ నమస్తుభ్యం భగవతే సకల జగత్ స్థితి లయోదయీ శాయ అందుకే పరమాత్మ సకల జలాది జగత్తు యొక్క సృష్టి లయ ఎవరు చేస్తారో అలాంటి స్వామికి నమస్కారము దురవసితాత్మగతయే అతని స్వరూపం మనకు ఇప్పుడు అర్థం కాదు. కుయోగినాం పితా పరమహంసాయ దుష్ట యోగులకు ఆత్మగతి అర్థం కాదు. అలాంటిది విదా పరమ అలాంటి పరమాత్మకు భయ దృష్టితోటి పోయేటువంటి ఇలాంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాం. యంవై స్వసంతం అను విసతుజః స్వసంతి ఎంచేకితానం అనుచిత్తయః ఉచ్ఛకంతి. ఏమర్థం? అతను పరమాత్మ నిట్టూర్పు విడిస్తేనే ఊపిరి తీసుకుంటేనే మనమందరం. ఊపిరి తీసుకుంటాం, అతను ఊపిరిని ఆపేశాడు అనుకోండి మన గతి ఏమిటి? అలాగే ఆయన కటాక్షిస్తేనే మనం చూస్తాం, అతను చూస్తే మనం చూస్తాం, అతను తింటే మనం తింటాం, అతను మాట్లాడితే మనం మాట్లాడతాం. అయినప్పుడు అలాంటి స్వామిని జగతితి దయోదయాయ యం స్వసంత మను స్వసంతి యం చేకితానం అనుచిత్తయః ఉచ్చకంతి అతను చూస్తే లోకాలన్నీ చూస్తాయి. అతను మిత్తుర్పు విడిస్తే తక్కిన లోకాలు మిత్తుర్పు విడుస్తాయి. అలాంటి స్వామిని భూమండలం సరసపాయ ఇతి చేస్తే మూర్తిని ఏ మహానుభావుడి యొక్క శిరస్సులో ఇంత పెద్ద భూమండలం ఒక ఆవగింజ లా ఉంటుందో తస్మయ నమో భగవతేస్తు సహస్ర మూర్తిని.
ఇలాంటి పరమాత్మకు సహస్ర శేష స్వామికి నమస్కారము అని స్తోత్రం చేస్తే శుకుడు అంటున్నాడు సంస్తుతః భగవానేవం అనంతః అహం అభారద ఈ ప్రకారంగా స్తోత్రం చేసినటువంటి ఈ మహానుభావుడిని పరమాత్మ అంటున్నాడు విద్యాధరపతిం ప్రీతః చిత్రకేతుం కురూద్వః ఏమంటున్నాడు? ఎన్ నారదాంగీరోభ్యాంపి వ్యాహృతం మేను శాసనం నాయనా. ఆంగిరథ మహర్షి నారదుడు నీకు నా గురించి ఏ స్వరూపాన్ని బోధించాడో దానితో సంసిద్ధోసి రాజన్. నీవు సిద్ధుడవయ్యావు సిద్ధి పొందావు ఆ విద్యతోటి దర్శనాచ్య నా దర్శనంతోటి కూడా అహంవై సర్వభూతాని భూతాత్మ భూతభావనః నేనే అన్ని భూతాలు. అన్ని భూతాలకు ఆత్మను నేనే. అన్ని భూతాలను బ్రతికించేవాడిని నేనే. భూత పావనః శబ్ద బ్రహ్మ పరంబ్రహ్మ మమోభే శాశ్వతీ తను. అంటే పరమాత్మను ఏ రూపంగా చూడాలి? పరమాత్మనన్నా స్వరూపుడా, నీరూపుడా, సగుణుడా, నిర్గుణుడా? ఏం చేద్దాం అంటే రెండూ నేనే అంటాడు. శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మ. జ్ఞానులకు పరబ్రహ్మ, ఉపాసకులకు శబ్ద బ్రహ్మ. ఈ రెండు నేనేను శబ్ద బ్రహ్మ పరంబ్రహ్మ మమోభే శాశ్వతి తను ఈ రెండు నా శరీరములే. లోకే విజుతమాత్మానం లోకం చాత్మని సంతతం. లోకంలో నేను వ్యాపించి ఉన్నాను, నాలో లోకం వ్యాపించి ఉన్నది. ఉభయంకె మయా వ్యాప్తం, మై చైవ ఉభయంకృతం. ఆ ఇద్దరిలో నేను ఉన్నాను, నాలో వారిద్దరూ ఉన్నారు. అంటే ప్రకృతి జీవాత్మ పరమత్వలోనే ఉంటారు. కాబట్టి లోకే వ్యతిత్తం ఆత్మానం లోకంచ ఆత్మని సంస్థితం. మొత్తం లోకంలో నేను వ్యాపించి ఉన్నాను.
లోకము నన్ను వ్యాపించి ఉంది. ఉభయంతి మయా వ్యాప్తం వైచైవ ఉభయంకృతం. రెండు నాతోటి నేను రెండిటితోటి పరస్పరం అంటే ఏమర్థం అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణశ్చతః. లోకంలో నారాయణుడు ఉన్నాడు, నారాయణుడిలో లోకం ఉంది. ఇలా యదా సుషుప్తః పురుషః విశ్వం పశ్యతి చాత్మనే ఆత్మానమేక వేశస్తం మన్యతే స్వప్న ఉత్సితః. చిన్న దృష్టాలు వేస్తున్నారు. పడుకున్నాడు. కల వచ్చేసింది. ఈ కలలో వాడు ఏం చేస్తాడు? ఏనుగులను, గుర్రములను, రథములను. ఇంకేదో వాహనాలను అన్నీ చూస్తాడు. కొన్నిటిని తాను అధిరోహిస్తాడు. యువరాజు అవుతాడు, మహారథ అవుతాడు, దేశాంతరాధిపతి, చక్రవర్తి ఏమేమో అవుతాడు. ఎక్కడ ఇవన్నీ స్వప్నంలో. మరి కల పోగానే అయ్యో నేనేనా ఏం లేవా అంటాడు. చల జగత్తు కూడా అంతే. మనం అజ్ఞానంలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. నా ఇల్లు, భార్య, బంధువులు, మిత్రులు, సంపదలు పోగాలి. ఎప్పటిదాకా ఇవన్నీ? పరమాత్మ వేరు అనుకున్నప్పుడే ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పరమాత్మ మయమైతే ఏముంటాయి? ఆయనే ఉంటారు. అందుకే ఆత్మానం ఏకదేశ సం మన్యతే. కల ఉన్నంతవరకు అవన్నీ చూస్తాడు. కల వెళ్ళిపోగానే అయ్యో ఏం లేదా అంటాడు. అలాగే అజ్ఞానం ఉన్నంతవరకు నా ఇల్లు, నా భార్య, నా పుత్రులు, నా బంధువులు, నా సంపద తెగ మిడిసిపడతాడు. అది పోతే అవేవి ఉండవు. సాంసారికమైనటువంటి సకల విషయ భోగానుభవము అజ్ఞానంతో వచ్చిందే కానీ వాస్తవమైనది కాదు. ఇలా యేన ప్రతుప్తః ఏవం జగజ ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః మాయా మాత్రాని విజ్ఞాయ తద్రస్తానం పరం స్మృతి మనకి ఇందులో ఇంకో మాట చెప్తున్నాడు ఏమని ఏవం జాగర మాత్రాని జాగరనాదిని జీవస్థానాని చాత్మనః మనకు
సుషుప్తి, జాగరణము, స్వప్నం. మూడు దశలు ఉన్నాయి కదా. నిద్రపోవటము, నిద్రపోకుండా ఉండటము కాదనటం. కలగనటం స్వప్నావస్థ వేరు. స్వప్నావస్థ నిద్రావస్థ కాదు. కదా? రెండు వేరు కదా? నిద్రావస్థ వేరు, స్వప్నావస్థ వేరు. నిద్రావస్థలో ఏదీ తెలవదు, స్వప్నావస్థలో నేను కలగన్నాను అని తెలుస్తుంది. మెలకువ వచ్చిన తరువాత అబ్బా బాగా నిద్రపోయానండి కదండీ అంటాడు. ఎవరు నిద్రపోయారు? శరీరమా ఆత్మనా? ఏం చెబుదాం? మరి ఆత్మ ఆత్మ నిద్రపోయానండి. ఏం చెప్తున్నావ్? శరీరమా ఆత్మనా? అంటే స్వప్నము మనం ఉన్నప్పుడు ఈ స్వప్నావస్థలో దేన్ని చూశామో అది మేల్కొన్న తర్వాత ఉండదు. స్వప్నావస్థలో ఉన్నటువంటి సకల జగత్తు ఎలా మేలుకున్న తర్వాత అదృశ్యమై ఒక్కడే ఉంటాడో మాయలో వ్యాప్తమైనటువంటి జీవుడు సకల ప్రపంచాన్ని ఉన్నదన్నట్టుగా భావిస్తాడు. ఆ మాయ తొలగిపోయి జ్ఞానం కలిగితే అవన్నీ ఉండవు. అర్థమైందా కదా? ఆ స్థితిలో మాయా మాత్రాని విజ్ఞాయ ఇవన్నీ మాయతో వచ్చినవి అని తెలుసుకొని తద్రష్టారం పరం స్మరే. పరమాత్మ మాయ చేత ఏర్పడిన జగత్తును కాకుండా జగత్తును ఏర్పరిచిన పరమాత్మను చూడండి. ద్రష్టారము స్మరేత్ నన్ను చూడండయ్యా జగత్తును కాదు అబ్బా ప్రకృతి ఎంత బాగా ఉంది పర్వతాలు బాగున్నాయి నదులు బాగున్నాయి కొలంలు బాగున్నాయి గుట్టలు బాగున్నాయి కోనలు బాగున్నాయి మరి నేను బాలేనా? నా చేత సృష్టించబడిన నక్షరములైనటువంటి ప్రకృతి సౌందర్యానికే ఇంత మురిసిపోతే మరి సృష్టించిన నా గురించి గతి ఏమిటి? అందుకే బుద్ధిమంతుడైనవాడు ద్రష్టారం స్మరేతి. నన్ను స్మరించాలి. వాస్తవంగా ఎవడు ఇదంతా చూపుతున్నాడో వాడిని స్మరించాలి. యగత్తును కాదు.
యేన ప్రసుప్తః పురుషః స్వాపం వేదాత్మనస్తదా సుఖజ నిర్గుణ బ్రహ్మ తమాత్మానమవేహిమాం. అందుకే యేన ప్రసుప్త పురుషః స్వాపం వేదా. పడుకున్నవాడు పడుకొని లేచిన తరువాత అబ్బా నేను చాలా బాగా నిద్రపోయానండి అంటాడు. అలాగే తెరలు కన్నవాడు. కల అయిపోయిన తర్వాత నేను ఈ కలను చూశానండి, ఇంత కలను చూశానండి. కలలో ఎలుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, ఏవో గాడిదలు వచ్చాయి, భవనాలు వచ్చాయి, ఏమేమి వచ్చాయి అంటాడు. ఆలోచించండి. నిద్రపోయిన వాడు నేను బాగా నిద్రపోయాను అంటాడు. లేవుగానే కలలు కన్నవాడు మీరు బాగా స్వప్నం చూశారంటాడు. మరి రెంట్లో ఉన్న నేను ఎక్కడ ఉన్నట్టు? నిద్రలో ఉన్నట్టా కలలో ఉన్నట్టా? అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. కల గన్న వాడిలోనూ నేనే ఉన్నాడు, నిద్ర పోయిన వాడిలోనూ నేనే ఉన్నాడు. కల పోయిన తర్వాత నేను ఉన్నాడు, బెగులిన తర్వాత నేను ఉన్నాడు. అంటే నేను అనేది కలలో అన్వయిస్తుందా? నిద్రలో అన్వయిస్తుందా? ఆ రెంటి కంటే వేరు. ఎలాగైతే స్వప్న సుషుప్తి అవస్థలలో ఉన్నటువంటి జీవుడు తన నిద్ర స్వప్నావస్థల కంటే వేరో అలాగే ప్రకృతి జీవుల కంటే పరమాత్మ విలక్షణుడు. పరమాత్మ కదా పరమాత్మ. అయితే నిద్రపోతున్నారని అర్థం ఏమిటి వాస్తవంగా? స్వపీతో భవతి సుష్టు స్వపీతో భవతి అంటుంది పనికత్తు మనకు. చాలా బాగా చేసుకోవాలి. నిద్రపోవుట నిద్రపోవుట నిద్రపోయినప్పుడు మరి జీవుడు ఏమవుతాడు? ఇంద్రియములు విశ్రమించాయి, శరీరం విశ్రమిస్తుంది. సరే బుద్ధి మనస్సు కూడా విశ్రమిస్తుంది, ప్రాణం విశ్రమిస్తుందా? అది విశ్రమిస్తే అంతే ఏం లేదు కానీ మరి అప్పుడు జీవుడు ఏం చేస్తాడు వాడు ఎక్కడ ఉన్నాడు. నిద్రావస్థలో జీవుడు ఎక్కడ ఉన్నాడో సుష్టు స్వపీతో భవతి అంటే చక్కగా పరమాత్మను కౌగలించుకొని ఉంటాడు. నిద్రావస్థలో జీవాత్మ పరమాత్మను కౌగలించుకొని ఉంటాడు. అందుకే గార నిద్ర పోతున్న వ్యక్తిని లేపకండి పాపము అంటారు. అంటే కనీసం ఈ కాసేపైనా వాడి దగ్గర ఉండని మళ్ళీ ఈ లోకంలో పడి నువ్వు అలవస్థ పడాలి ప్రశాంతంగా ఉండని అయ్యా.
వాని లేపకు నిద్రాభంగం చేస్తే పాపం అన్న కారణం అది. పరమాత్మతో హాయిగా కలిసి ఉంటాడు. మరి పరమాత్మతో కలిసి ఉన్న ఆ సమయం ఎంత ఆనందంగా ఉంది? తర్వాత నువ్వే అంటావ్ అబ్బా నిద్ర గాహ నిద్ర పోయానండి నాకేం తగలలేదు. అంటే కష్టం లేదు సుఖం లేదు బాధ లేదు ఏమీ లేదు కదా. మరి కాసేపు ఉంటేనే ఏమీ లేకుంటే ఎప్పుడు అక్కడే ఉంటే ఇంకేముంటాయి? అలాంటి ఆనందాన్ని మరి కోరుకోవాలి. దాన్ని కోరుకోవాలి. సుఖంచ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేహిమం నేను నిర్గుణ బ్రహ్మని నేను సుఖస్వరూపుడిని ఇలాంటి నన్ను మాత్రమే నీవు తెలుసుకో. ఉభయం స్వరతః పుంసః ప్రస్వాప ప్రతిబోధయోహో అన్వేద్వ్యతిరిచ్యేత తద్జ్ఞానం బ్రహ్మ తత్పరం. నిద్రపోయినవాడు కలగన్నవాడు రెండూ తెలుసుకుంటాడు నిద్రపోయాను అంటాడు నేను కలగను అంటాడు. ఆ రెండవ స్థలంలో వాటి వెంబడి ఉన్నవాడు ఎవడు? నేనే ఆ జ్ఞానం ఎవరిది? నాది. జ్ఞానం కలిగించే వాడు ఎవరు? నేను. నేనే జ్ఞానం కలిగిస్తున్నాను, నేనే జ్ఞాన స్వరూపాన్ని. అవసర ఇచ్చే వాడిని నేనే, అవసరం తెలిపే వాడిని నేనే, అవసరలోని తేడాను బోధించే వాడిని నేనే. మరి ఆ నన్ను తెలుసుకో ఈ బాధలు లేవు. మామవేహి నన్ను తెలుసుకో. అవేహిమాం కానీ రెండిటినీ ఆలోచించినప్పుడు ప్రస్వాపన ప్రతిబోధయోహో అన్వేయ జరికేత తద్జ్ఞానం బ్రహ్మ తత్పరం రెండిటివి ఎట్లా ఉండేది? రెండిటికంటే వేరు కనబడేటువంటిది అదే బ్రహ్మ జ్ఞానము అదే పరబ్రహ్మ. దానిని మరిచిపోయిన వాడు ఇదేదో విస్మృతం పుంసః మద్భావం భిన్నమాత్మనః కతత్సంసారః. ఆత్మ కంటే జగత్తు కంటే పరమాత్మ వేరు అనుకొని వేరుగా ఉన్న పరమాత్మను మరిచిపోవుటే జీవుడికి సంసారము. పరమాత్మను తెలుసుకొనుటే మోక్షము. ప్రపంచంలో ప్రకృతిలోనూ జీవాత్మలోనూ అంతర్యామిగా ఉన్న పరమాత్మను తెలుసుకొనుట మోక్షము. పరమాత్మను తెలియకపోవుట సంసారం.
సరిపోలేదండి. సులభమైన మార్గం. ఏది సంసారం ఏది మోక్షము అంటే భగవంతుడిని తెలిస్తే మోక్షము, తెలియకుంటే సంసారం. భగవంతుడిని మరచిపోతే సంసారం. భగవంతుడిని తెలుసుకుంటే మోక్షం. ఇది జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి అంటున్నారు. విస్మృతం పుంసః మద్భావం భిన్నమాత్మనః అతత్ సంసారయేతస్య దేహాద్దేహః మృతేర్మృతిహి. సంసారం అంటే ఏమిటి అంటే ఓ శరీరం నుండి మళ్ళీ ఇంకో శరీరం ఒక మరణం నుండి. ఇంకో మరణం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీయ శరే ఇది దేహా దేహః మృతే మృతిహి లబ్ద్వేహ మానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానం యో న బుజ్జేత నా స్వచిత్ క్షమమాప్నుయాత్. విజ్ఞానము జ్ఞానము పొందటానికి యోగ్యమైన మానవ జన్మ పొంది కూడా రెండింటినీ పొందకుంటే ఇక వాడికి శాంతి అనేది లేదు. కదా? అన్ని జన్మల కంటే ఉత్తమమైనది ఏమిటి? మానవ జన్మ. ఎందుకు? తెలుసుకోగలడు కాబట్టి. జ్ఞాన విజ్ఞాన సంభవాం జ్ఞానము విజ్ఞానము కలగటానికి ఏడి జ్ఞాన విజ్ఞానం అంటే మోక్షేతిహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్ప శాస్త్రయోహో అవరం రావాలి అది వస్తే ఈజీగా అల్సమ్ అవుతుంది. జ్ఞానం అంటే మోక్ష బుద్ధి. విజ్ఞానం అంటే సంసార బుద్ధి. అవునండి. అంటే లౌకిక జ్ఞానం విజ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానం. కాబట్టి ఇలా జ్ఞానము విజ్ఞానము రెండు కలగటానికి అవకాశం ఉన్న మానవ జన్మను పొంది కూడా జ్ఞానము పొందకుంటే ఇక వాడు సుఖశాంతులను పొందజాలడు. న క్వచిత్ శ్రమమాప్నియాత్ స్మృత్వేహాయం పరిక్రీయ తత ఫలవిపర్యయం అభయంత్యాప్య నీహాయం సంకల్పాత్ విరమేత్ కవి సరే చక్కని చిన్న చిన్న మాటలు. ఇప్పుడు చెప్తున్నాడు. పరమాత్మ కాబట్టి ఆయనకి ఏం చెప్పాలి ఇంక వేరే చెప్పాలి ఆయనకి. స్వామి కాబట్టి మనకు ఏ రకంగా బోధి అర్థమవుతుందో ఆ మాట చెప్తున్నాడు. ఏంటది స్మృత్వేహాయాం పరిక్లేశం ఆశలోని కష్టమును తలచి తత ఫలవిపర్యయం.
ఆశించడం వల్ల కలిగిన ఫలము నశించేదిగా తెలుసుకొని అంటే మనం ఒకటి ఆశిస్తాం అది ఇంకోటి అవుతుంది. సుఖం కలగాలి అని పెళ్లి చేసుకున్నాం. ఏం చదువుతున్నాది? ఫల విపర్య మనం కోరింది ఒకటి అది కలిగేది ఒకటి. కాబట్టి ఆశలే అన్ని కష్టాలకు మూలము. ఈ ఆశా ఫలము విపరీతము అని ఎవరు అని తెలుసుకొని అభయంచాపి అనిహాయాం విరక్తిలోనే అభయం ఉన్నది. అని తెలుసుకున్నటువంటి వాడు సంకల్పాతి విరమే. దేనిని సంకల్పించకూడదు అంటే దేన్ని కోరకూడదు నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇంకేమో కావాలి, ఇంకేమో కావాలి ఇలా కావాలి కావాలి కావాలి అంటున్నంత సేపు. నీవు కష్టాల పాలవుతావు. నీవు కావాలనుకోకుండా దానివల్ల నువ్వు అనుకున్న ఫలితం కలగదు. అందుకే పండితులైనవాడు కోరికలను విరమించుకోవాలి. సుఖాయ దుఃఖ మోక్షాయ కురువాతే దంపతీ క్రియాః. భార్యాభర్తలు పని ఎందుకు చేస్తారు? సంసారం ఎందుకు? ప్రయత్నం ఎందుకు? సుఖం కలగాలని, దుఃఖం తొలగాలని. ఆ రెండు అవుతున్నాయా? దుఃఖము తొలగదు, సుఖము కలగదు. పైగా ఉన్న సుఖం పోతుంది, కొత్త దుఃఖం వస్తుంది. అలా చింత అవుతుంది. సుఖాయ దుఃఖ మోక్షాయ కురువాతే దంపతీ క్రియాః తతో అనివృత్తిహి అప్రాప్తిహి దుఃఖస్య చ సుఖస్య చ సుఖము పోదు దుఃఖము పోదు సుఖము రాదు. మరి ఎందుకు ఆ పని? కాబట్టి ఏవం విపర్యయం బుద్ధ్వా మనం అనుకున్నది ఏది రాదు. అనుకోనిదే వస్తున్నది. కాబట్టి తెలియగా ఏం చేయాలి అనుకోవడం మన కాదు. కదా? ఆలోచించండి. అనుకోవటం వల్ల అన్నీ బాధ అయినాయి. అనుకోవడం మానేస్తే పొద్దున లేదు. సమస్య లేదు. అందుకే ఏవం విపర్యయం దృష్ట్వా దృణాం విజ్ఞాభిమానినాం మేము జ్ఞానులము. మాకు జ్ఞానం ఉంది. మేము విజ్ఞానం సంపాదించాం. అనుకో అన్నిటి పొందుతాం అనేటువంటి దురభిమానంతో ఉన్నటువంటి వాడు. పొందుతున్న దాన్ని తెలుసుకొని అనుకోవటం మానేయాలి. ఇలా చేసి ఆత్మనస్య గతిము సూక్ష్మాం స్థానశ్రయ విలక్షణాం.
అందుకే ఆత్మ యొక్క గతి చాలా విలక్షణమైనది, చాలా సూక్ష్మమైనది అని తెలుసుకొని దృష్టతృతాభిహి మాత్రాభిహి నిర్ముక్తః స్వేన తేజసా చూచిన దానితోటి, విన్న దానితోటి, చూచినవన్నీ అబద్ధములు, విన్నవన్నీ అసత్యములు. వాటిలో మనం మునిగామనుకోండి, మళ్ళీ బయటికి రాము. అందుకే తన తేజస్సుతో అలాంటి వారిని పూర్తిగా విడిచిపెట్టి జ్ఞాన విజ్ఞాన సంతుష్టః మద్భక్తః పురుషోభవేత్. జ్ఞాన విజ్ఞానములతో సంతోషముతో నా భక్తుడు నన్ను పొందాలి. అంటే జ్ఞాన విజ్ఞానములను పొందాలి. ఇలా ప్రభో అయితే ఏతావానేవ మనుజైహి యోగ నైపుణ బుద్ధిభి యోగములో నైపుణ్యం సంపాదించినటువంటి మానవులు చేయవలసిన పని ఇదే. స్వార్థ సర్వాత్మనాదీయః యత్ పరాత్మైక దర్శనం. స్వార్థం అంటే ఏమిటి? జీవుడికి స్వార్థం అంటే ఏమిటి? ఏం చెప్పాలి? పరమాత్మను దర్శించగలిగితే స్వార్థం. పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అనేది ఒక్కటే స్వార్థం. తక్కినవన్నీ ఎలాగో సిద్ధించవు, దొరికేవే ఉండవు. కాబట్టి ఈ పరాత్మ అయినటువంటి స్వార్థం. ఒక్కటే స్వార్థమని, తానంటే ఇదేనని, తాను జీవుడని, తనకంటే విలక్షణుడు పరమాత్మ ఉన్నాడని, అలాంటి పరమాత్మను తెలుసుకోవుటే ప్రయోజనమని భావించగలగాలి. త్వమెను శ్రద్ధయా రాజన్ అప్రమత్తః వచో మమ మహారాజా నేను చెప్పిన ఈ మాటలను పొరపడకుండా ఏమరపాదు లేకుండా శ్రద్ధగా తెలుసుకొని జ్ఞాన విజ్ఞాన సంపన్నః నేను చెప్పినటువంటి జ్ఞాన విద్యనులను పొంది ధారయన్నాసు సిద్ధ్యతి త్వరగా నీవు సిద్ధిని పొందుతావు అంటే స్వామి కూడా చెప్పాడు. నారదుడు అంగిరుడు అంగిరుడు చెప్పిందేమో ఒక చిత్తుపక్కల చెప్పాడు. స్వామి కాబట్టి డైరెక్ట్ గా చెప్పేసాడు.
ఇది జ్ఞానం అంటే ఇది. ఎవడు సుఖాన్ని పొందలేడు, దుఃఖాన్ని పొందుతాడు సంసారంలో. నన్ను ఆశ్రయించిన వాడే ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి కోరికను మానేసేయ్. కలలు గనటం మానేసేయ్, నిద్రపోవటం మానేసేయ్. పరమాత్మనే ధ్యానించు. తల నాలుగే మాట ఇదే నిత్యమైన జ్ఞానము ఇదే సత్యమైన స్వరూపం ఇలా ఆశ్వాస్య భగవానిత్వం ఇలా పరమాత్మ ఆశ్వాసం ఓదార్చి చిత్రకేతుం జగద్గురుహు పచ్యతః తస్య అతను జగద్గురువు కాబట్టి వానిని కూడా ఓదార్చి వాడు చూస్తుండగానే అంతర్ధానం చెందాడు. విశ్వాస్మ తతస్య అంతర్ధధే హరిహి ఆ స్వామి అంతర్ధానం చెందాడు. ఇప్పుడు ఎత శాంతరహితోనంతః తస్యై కృత్వాదిష్యో నమః పరమాత్మ ఏ దిక్కులో అంతర్ధానం చెందాడో ఆ దిక్కునకు నమస్కారం చేసి ఈ విద్యాధరపతి ఉన్నాడు పుత్రకేతు అతను ఆకాశ సంచారిగా లక్ష్యం వర్ధ లక్షణాం అవ్యాహత బలేంద్రియః ఒక లక్ష సంవత్సరాలు తన బలము, శక్తి, సామర్థ్యము, జ్ఞానము ఇవన్నీ తొలగిపోకుండా అందరితో కూడా స్తోత్రం చేయబడుతూ మునులతో సిద్దులతో చారణలతో మహాయోగియై కులాచరేంద్ర ద్రోణీషు నానా సంకల్ప సిద్ధిషు అనేక కులాచరములు అంటే ఊరు పోతా మేరు పోతా ఉన్నాయి కదా ఇలాంటి పర్వత ప్రాంతములలో విద్యాధర స్త్రీలతో కలిసి తన రాజ్యాన్ని తన ప్రియులాలతో సుఖాన్ని బాగా విహరించారు చాలా కాలం ఎలాగో గాపయన్ హరిమీశ్వరం. పరమాత్మను గానం చేస్తూ పరమాత్మను గానం చేయిస్తూ అంటే ఉద్దేశం ఏమిటి? సంసారం చేయొద్దు, భార్యతో కాపురం చేయొద్దు, భార్యాభర్తలు ఉండొద్దు అని ఎవడు చెప్పడు. కానీ ఏమన్నాడు గీతలో స్వామి ధర్మావిరుద్ధః భూతేషు కామోస్మి భరతర్షభ నేనే కామమును అన్నాడు. ఎలాంటి కామము? ధర్మ అవిరుద్ధః ధర్మమునకు విరుద్ధము కాని కామము నేను. అంటే ప్రజాయై గృహమేధినాం సంతానం కోసం రమించాలి తప్ప సుఖం కోసం సంతోషం కోసం అనుకుంటే ఆ రెండు పోగా దుఃఖం వస్తుంది.
ఎందువల్ల భార్యతో విహరించుట అలాగే రాజ్యపాలన చేయుట రాజ్య భోగానుభవము తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదు? పరమాత్మను మరిచిపోకుంటే తప్పు కాదు. భగవంతుని మర్చిపోతే తప్పు అయిపోతుంది. అందుకే చిత్రకేతువు తన అనేకమంది ప్రియురాళ్లతో రమిస్తూ కూడా గాపయన్ హరిమీశ్వరం పరమాత్మను గానం చేస్తూ పరమాత్మను గానము చేయిస్తూ. ఇలా ఏ కదా స విమానేన విష్ణుదత్తేన భాస్వతా గిరిచం దదుసే గచ్ఛన్ పరితం సిద్ధచారణేయు మన గాధిషేటుడు ఇతనికి జ్ఞానాన్ని ప్రసాదించి కామగమనమైనటువంటి విమానాన్ని బహుమతి ఇచ్చాడు. కామ గవన అంటే అనుకున్నట్టు పోయేది అంటే ఆటోమేటిక్. ఆటోమేటిక్ కూడా కాదు. ఆటోమేటిక్ అయితే ఆన్ చేస్తే పోవాలి ఎవడు బంద్ చేయదు. ఇది అట్లా కాదు కూర్చొని ఫలానా జోడికి పోవాలంటే పోతుంది. అంటే యజమాని యొక్క సంకల్పాన్ని మాత్రమే కాదు. మనోరెత్తడు అందులో గుతోని ఫలానా చోటికి పోవాలి అనుకుంటాడు. పోతుందని. అది కామగతి. అలాంటి విమానం ఇచ్చాడు పరమాత్మ. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇలాంటి వినుత్తమైన భోగాన్ని పొంది గర్విస్తాడా? నన్నే స్తోత్రం చేస్తాడా? టెస్ట్. స్వామి ఎవడు విడిపెట్టడు. వాటిని కూడా గెలిస్తే ఒప్పుకుంటాడు. ఇలా పరమాత్మ ఇచ్చినటువంటి విమానంతో అంతటా సంచరిస్తూ సంచరిస్తూ ఒకసారి కైలాస భవతానికి వెళ్ళాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు అనేకమంది సిద్ధులు, ఋషులు, మునులు, యోగులందరూ ఉన్నారు. స్వామి శంకర భగవాను శంకరుడు ఏం చేస్తాడు? జ్ఞానంతో శంకరాదిచ్చేతి కదా. జ్ఞానం పొందాలంటే ఎవరి వల్ల పొందాలే? శంకరుని వల్లనే మహా యోగ్య దయ అని. శంకరుని వల్లనే జ్ఞానం పొందాలి. కాబట్టి ఈ శంకరుడు తన ముందు కూర్చున్నటువంటి తనకా ఋషులందరికీ తత్వోపదేశం చేస్తున్నాడు. అలా చేస్తున్న సమయంలో అక్కడికి చూచి అక్కడికి వచ్చాడు. వచ్చి అతను దిగాడు. సరే కాసేపు ఆయన చెప్పేది విన్నాడు కూడా. అంతవరకు బాగానే ఉంది.
కానీ ఎలా ఉన్నాడు ఆలింగ్య అంగీకృతం దేవీం బాహునా ముని సంసది శంకరుడు తన ఒడిలో పార్వతీ దేవిని కూర్చోబెట్టుకొని అంటే ఇంచుమించు పార్వతీ దేవిని ఆరింగణం చేసుకొని కూర్చొని ఋషులందరికీ తత్వోపదేశం చేస్తున్నారు. అందరూ వింటున్నారు ఎవరికీ అనుమానం రాలేదు. వీడు కొత్తగా వచ్చిన శిష్యుడు కాబట్టి వీనికి అనుమానం వచ్చి ఉవాది దేవ్యాః శృణ్వర్జ్ఞ యహాస ఉచ్చైహి తదందికే. చూశాడు కాసేపు వారికి నవ్వు వచ్చేసింది. నవ్వేసి పెద్దగా అంటున్నాడు ఏక లోక గురుహు సాక్షాత్ ధర్మం వక్తా శరీరినాం. శంకరుడు లోక గురువు అని అంటున్నారు ఒక గురువే. జీవులందరికీ తత్వోపదేశం చేస్తున్నాడు. ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఆస్తే ముఖ్య సభాయాన్వై మిధునీ భూయ భార్యయా. ఇలాంటి వాడు కూడా మరి భార్యను తన ఒడిలో కూర్చోబెట్టుకొని భార్యను కౌగలించుకొని కూర్చొని మాకు ధర్మం ఏం చెప్తున్నాడు? ఎలా చెప్తాడయ్యా? ఎందుకంటే మళ్ళా జటాధరుడు తీవ్ర తపి బ్రహ్మవాది సభాపతి ఇన్నైన వాడు బాయను దగ్గర కూర్చోబెట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలా ప్రాకృతమైన పామరుడిలాగా ఎలా ఉన్నాడు. అంతేకాదు పామరుడు కూడా. రహస్యంగా ఏకాంతంగా భార్యతో ఉంటాడు కానీ సభలో ఉంటాడా? మరి పామరుడే ఉండకుంటే ఈయన శంకరుడు అంటున్నారు ఈయన ఎలా జ్ఞానాన్ని బోధిస్తున్నాడో అయం మహావ్రతధరః సవించి మహాతపస్వి పెద్ద యోగి. ఇలాంటి వాడు ఎలా ఉంటున్నాడు? ఆక్షేపించారు. ఓ 50,000 లక్షల ఏళ్ళు తిరిగేసరికి. నేను చాలా జ్ఞానం కలవాడని భావన వచ్చేసింది. అహంకారం అభిమానం వచ్చిందంటే పతనం అవ్వకుండా తప్పదు కదా. అప్పుడు భగవానపి తత్సృత్వా శంకరుడు అది విని ఒక్క చిరునవ్వు నవ్వి మౌనంగా ఉన్నాడు.
ప్రహస్య అగాధ తీర్ణుపా తూష్ణీంబ పూవా పదసి ఏమి మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు. అతను ఎప్పుడైతే నవ్వి ఊరుకున్నాడో అతను చెప్పిన దాన్ని వినే ఋషులందరూ కూడా తమ అనుగ్రహత ఆయన లాగానే ఉన్నారు వాళ్ళు మాట్లాడలేదు. కానీ అందరూ ఊరుకుంటారు కానీ అమ్మవారు ఊరుకుంటారా? భర్తను అధిక్షేపిస్తే ఏ భార్య అయినా ఊరుకోరు కదా? అందుకే ఆమె అంటున్నది అబ్బా ఇంత కాలానికి మమ్ములను శాసించే ఒక మహానుభవుడు అవతరించాడండి. మొత్తం మూడు లోకాలకు ధర్మాన్ని చెప్పి కొత్త శాతకుడు ఇవాళ అవతరించాడు. అయం దండధరః లోకే అత్పద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాంచ విప్రకృతు సిగ్గులేని మాలాంటి దుష్టులకు ధర్మాన్ని బోధించే మహానుభావుడు ఒకడు అవతరించాడు. ధరించాడు చాలా గొప్పవాడండి. నవే ధర్మం కిల పద్మయోనిహి. ఇతను తెలిసినటువంటి ఈ ధర్మం పాపం బ్రహ్మకు కూడా తెలియదు. అలాగే నా బ్రహ్మపుత్రాః సనకాదులకు కూడా తెలవదు. భృగునారదాదులకు కూడా ఈ ధర్మం తెలవదు. అలాగే కుమారస్వామికి కానీ, కపిలునికి కానీ, మనువుకు కానీ వాళ్ళెవరికీ ఇంత ధర్మం తెలియదు. అందుకే వాళ్ళు ఎవరూ ఇలా అతిక్షేపించలేదు. విశ్వాస ధర్మజ్ఞులు కాబట్టి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏషాం అనుధ్యేయ పదాబ్జ యుగ్మం జగద్గురుం మంగళ మంగళం స్వయం యక్షత్ర బంధు పరిభూయ సూరీం. ప్రచాస్తి దుష్టః పదయంగి దండః ఏషాం అనుజ్జేయ పదాభ్యయుగ్యం ఇప్పుడు నీ మీరు చెప్పిన వీరందరి చేత ధ్యానించబడే మహిమ గల శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మములను ధ్యానించినటువంటి వీడు. జ్ఞానులందరినీ అవమానించి దుష్టుడై కొత్తగా కొత్త భాష్యాన్ని చెప్తున్నాడు, కొత్తగా శాస్త్రం చాసిస్తున్నాడు. లాంటి వాడు వైకుంఠం పోవటానికి యోగ్యుడు కాదు. నాయమర్హది వైకుంఠ పాదము లోపతరణం సంభావిత మతిహి స్తబ్ద సాధుభిహి పర్యుపాసితాం.
వైకుంఠంలో సజ్జనులే ఉంటారు వేరే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎందుకంటున్నాడు అంటే బావతమ్మ ఇక్కడంటే శంకరుడు నన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అక్కడ మరి వైకుంఠంలో అమ్మ ఎక్కడ ఉంటది బొట్ట తల అనే ఉంటుంది. మరి ఆయన ఎందుకు చేయమన్నాడు వీడు? పమ్ముల నుంచి ఇట్లా మాట్లాడినోడు ఇలాంటోడు పోయి గుండానికి పోతే ఆయన్ని ఏమంటాడు? అందుకే ఈ జాతి వాడు ఇంకా జ్ఞానం పరిపక్వం కాలేదు కాబట్టి వీడు వైకుంఠానికి పోవటానికి తగడు. పరిపూర్ణంగా జ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి అయం పాపీయతాం యోనిం ఆదురీం యాహి దుర్మతే నీవు రాక్షస యోనిలో చేరు సాధసునిగా నీవు. పుట్టవలసింది. ఎందుకంటే మళ్ళీ ఇలా మహానుభావులకు అవమానం చేయకుండా ఉండాలి. యదేహ భూయః మహతాం నకర్తా పుత్ర పుత్ర అంటుంది. కుమార అనే పిలుస్తుంది. నీకు గుణపాథం చెప్పడానికి ఈ పని చేస్తున్నాను. మళ్ళీ నీవు పెద్దలను అవమానించకుండా ఉండటానికి తాటసుల్లో రాస్తునిగా పుట్టవలసింది అని అమ్మవారు చెప్పించారు. ఇలా. చూపిస్తే ఆ శాపాన్ని పొందినటువంటి చిత్రకేతువు విమానం నుంచి కిందికి దిగి ప్రసాదయాసతిం మూర్ధ్వనానమ్రేణ పరవంచి ఆమెను ప్రార్థించారు ప్రతిగురు నామితే శాపం ఆత్మనః అంజలినా అంబికే అమ్మ పార్వతి నీవు ఇచ్చిన శాపాన్ని శిరస్సు వంచి స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మానవులకు దేవతలు ఏదైనా విధించారంటే అది వాళ్ళు ఇచ్చింది కాదు పరమాత్మ ప్రసాదించింది. అంటే మా పూర్వ జన్మ కర్మ ఫలితమే ఇది ఇది చేసింది ఏముంది? నేను పొందవలసింది పొందినాను. దైవైహి మర్ధ్యాయ ప్రోక్తం పూర్వ దిష్టం హి తస్య తత్ అది వాడి బుద్ధి వరకే నిర్దేశించబడి ఉన్నది.
ధర్మపరమే. లేకుంటే మీలాంటి వాళ్ళు నన్ను ఎందుకు శపిస్తారమ్మా? నన్ను శపించారంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు పూర్వజన్మ కథ. నాకు ఇది రావాల్సి ఉంది ఇలా వచ్చేసింది. సంసార చక్ర ఏతస్మిన్ జంతుహు అజ్ఞాన మోహితః బ్రాహ్మ్యం సుఖంచ దుఃఖంచ భుంగ్తే సర్వత్ర సర్వదా జీవుడు సంసార చక్రంలో సంచరిస్తూ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాడు. అంటే ఎక్కడ సుఖం పొందాలో, ఎక్కడ దుఃఖం పొందాలో, ఎక్కడ జ్ఞానం పొందాలో, ఎక్కడ అజ్ఞానం పొందాలో వాడి వాడి కర్మ అనుగుణంగా దాన్ని సంసారంలో పొందుతుంటాడు. నైవాత్మాన ఫలస్యాపి కర్తాస్యాత్ సుఖ దుఃఖయోహో. మానవుడికి జీవునికి కలిగేటువంటి సుఖ దుఃఖములకు జీవుడు కారణం కాదు ఇతరుడు కారణం కాదు. అంటే మనము కాదు పరాయివాడు కాదు సుఖ దుఃఖయోహో కర్తారం మన్యతి అప్రాజ్ఞః ఆత్మానం పరమేవచ తెలియని వాళ్లే నేను ఇంత తప్పు చేశాను అంటారు. కాదు కాదు వాడు నాకు ఇంత కష్టం కలిగించాడు కలిగించాలా? వాడేవడు నీకు కలిగించడానికి? అయ్యా నేనండి బుద్ధి తక్కువ తప్పు చేశాను అనుభవిస్తున్నానండి అంటాడు. ఇంకోడు నేను మంచి వాడని పో దుర్మాములు చూడండి నాకింత అపకారం చేశాడు. అన్ని ఎత్తుతారు నిజంగా నేను చేసుకునేది కాదు వాడు మనకు చేసింది కాదు ఏకస్తు జని భూతాని భగవాన్ ఆత్మమాయయ్యా పరమాత్మ ఒక్కడే తన మాయతోటి సకల జగత్తులను సృష్టిస్తాడు, ఏషాం బంధంచ మోక్షంచ సుఖంచ దుఃఖంచ ఆ సృష్టించిన పరమాత్మే సుఖమును ఇస్తాడు, దుఃఖమును ఇస్తాడు, బంధమును ఇస్తాడు, మోక్షమును ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మన వంటిదేనా పగనా? లేదా సంతోషమా? అంటే నిష్కళః. అతనికి ఎలాంటి రాగద్వేషములు, సుఖదుఃఖములు, ప్రేమ, పగ ఇలాంటివి ఏవి లేవు. సంసారంతో సంబంధమే లేదు.
సంసారంతో సంబంధం ఉందనుకోండి మొత్తం చక్రం మార్చిపోవాలి అంతే కదా. వాడు కూడా మనలాగా సంసారంలోనే ఉండి ఆ చెప్పు ఇంకేం కావాలి సుఖం కావాలా కానీ నాకు కొంచెం ఏమో ఇస్తావా అని తన అడుగు. మరి నాకు కొంచెం ఏమైనా ఇస్తావా అన్న తర్వాత వాడు నువ్వు సమానం అయితావు. అందుకే వాడు ఇక్కడ ఉండడు. సంసారంతో వారికి సంబంధం లేదు. కాబట్టి వాడు మనకనుగుణంగా మనము చేసిన దాన్ని బట్టి తూచి అక్కడ ఇస్తాడు. సృష్టించిన వాడే ఇస్తాడు, ఎవ్వరూ ఇవ్వడు. నదస్య కచ్చిద్దైతః ప్రతి పదనిహి మిత్రుడు లేడు, శత్రువు లేడు, బంధువు లేడు, జ్ఞాతి లేడు, తనవాడు లేడు, ఇతరుల వాడు లేడు. అంతగా సమానంగా ఉంటాడో దేనితో సంబంధము లేదు సుఖము యందు ప్రీతి లేదు దుఃఖము యందు కోపం లేదు కదా పరమాత్మ కూడా సుఖము దుఃఖము కావలసి ఉంటే ఇంక మనకేమి ఇస్తాడండీ? ఉన్నది సంపాదించు నాకే సరిపోవడం లేదు నీకేమి ఇస్తానయ్యా అంటాడండీ. కదండీ అందుకే ఆయనకు సుఖము లేదు, సుఖము యందు ప్రీతి లేదు, దుఃఖము యందు కోపము లేదు. అతనికి ఎలాంటి కోరికలు లేవు. తథాతి తత్యక్తి విసర్గయేతాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ అతనికి ఏమి లేకున్నా అతను తన సంకల్పంతో. మన కర్మానుగుణంగా మనకు సుఖాన్ని, దుఃఖాన్ని ఈ రెండిటినీ ప్రసాదిస్తాడు. సుఖాయ దుఃఖాయ హితాహితాయ బంధాయ మోక్షాయచ మృత్యు జన్మను, పుట్టుక, మరణము, సంసారము, మోక్షము ఇవి శరీరులకు ప్రసాదిస్తూ ఉంటాడు, తొలగిస్తూ ఉంటాడు. అథ ప్రసాదయేన స్వాం శాపమోక్షాయ భామిని. ఇవన్నీ నేను మాట్లాడుతున్నానంటే నీవు శాపం ఇచ్చావు కాబట్టి భయపడి అమ్మ అమ్మ అమ్మ ఇక్కడ నా శాపాన్ని తొలగించమ్మా అని బతిలాడుతాను అనుకుంటున్నావా?
నేను ప్రార్థించను. శాపాన్ని తీసేయమని నేను అడగను. ఎందుకంటే శాపము నువ్వు ఇచ్చింది కాదు, వాడు ఇచ్చాడు. పరమాత్మ నాకి ఈ అనుకూతిని కలిగించాలనుకున్నాడు కలిగించాడు. కాబట్టి యన్ మన్యతే అసాధూక్తం పుతక్షమ్యతాం. ఒకటి మాత్రం అంటాను ఒకవేళ నేను మాట్లాడిన దాని వల్ల నీ మనస్సు చెప్పండి చిన్న బుద్ధి ఉంటే నేను చెడుగా మాట్లాడిన అనుకుంటే అమ్మ క్షమించు. నేను మాట్లాడింది తప్పు అనుకుంటే క్షమించు. అంతే తప్ప నీవు కోపించి శపించినందుకు ఆ శాపం తొలగించని నేను నిన్ను. ప్రార్థించను. నాకు అనుభవం ఉంటే అనుభవిస్తాను. ఇది కూడా స్వామి ప్రసాదమే. స్వామి అనిపించాడేమో, స్వామి ఇప్పిస్తున్నాడు. ఇలా అని. చెప్పి ఇది ప్రసాద్య గిరిచౌ చిత్రకేతుహు అరిందమా చిత్రకేతువు పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకొని తన విమానంతో వాళ్ళందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోయారు, అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యం. చెయ్యి పోయాడు. అన్నవాడు అన్నాడు మణి ఇదేం బాధ రా బాబు. అడగొచ్చు కదా అమ్మ క్షమించు శాపం తీసి పోయాలి అనొచ్చు కదా ఏమనలేను వెళ్ళిపోయాడు. తతస్తు భగవాన్ రుద్రః రుద్ర అని పావతి దేవి కూడా వీడు ఎక్కడ స్వభావం ఉన్నది అడగడు కనీసం ఇదేమిటి అని పార్వతి కూడా ఆ దృశ్యాన్ని చూసి పాపం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు పార్వతీ దేవి అక్కడి ఋషులు, దేవతలు, జ్ఞానులు అందరూ వింటూ ఉండగా శంకరుడు మాట్లాడుతున్నాడు, రుద్రుడు చెప్తున్నాడు. ఏమని దృష్టవత్యతి సుశ్రోణి హరేహే అద్భుత కర్మణః చూసావా? దేవి శ్రీమన్నారాయణ యొక్క భక్తుల ప్రభావం అర్థమైందా అన్నారు. దృష్టవత్యచి సుశ్రోణి హరేహే అద్భుత కర్మణః మహాత్మ్యం భృత్య భృత్యానాం నిస్పృహానాం మహాత్మనా.
పరమాత్మ భక్తులు పరమాత్మ భక్తుల భక్తులు వాళ్ళ వాక్యం అర్థమైందా నీకు వాళ్ళకి నిస్పృహులు వాళ్ళు కష్టం వచ్చింది అంటే అయ్యో అన్నారు సుఖం వచ్చింది అంటే ఆహా అన్నారు ఏది వస్తే నాకే నేను శ్రీ కృష్ణ గోవిందా హరే ముదరే ఆయన కీర్తనలో ఉంటే ఏది వస్తే ఏం బాధ ఉంది? పరమాత్మను స్మరించడం అనే ఒక్క వరం పోకుండా ఉంటే ఏది వచ్చినా సమానం. నాకు తెలిస్తే కదా ఇదంతా నారాయణ రామ గోవింద ముకుంద. కాబట్టి విన్నావా? నారాయణ పరా సర్వే నకు తస్యన బిభ్యతి. శ్రీమన్నారాయణుని భక్తులు దేని నుండి భయపడరు. నగుతస్యన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేశ్వపి తులియార్ధ దర్శినః వారికి స్వర్గము మోక్షము నరకము మూడు సమర. భయపడరు. సంతోషించరు దేనినీ కోరరు. స్వర్గమా పద పద అంటారు. నరకానికి అబ్బా. నరకానికి వచ్చేస్తాం. ఎలా? శ్రీ కృష్ణ గోవింద హరే మురారి నరకానికి వస్తాం. ఆ నరకం ఏమైతుంది? అది మోక్షం అవుతుంది. సరే అబ్బో యముడు కృష్ణుడు వస్తే భయపడతాడు ఆ తల ఉండు నాయనా అక్కడే ఉన్నావు అన్నాడు. ఎందుకంటే నువ్వు వస్తే మరి నాకైతే ఏమిటి ఈ లోకం ఇదంతా మూర్తిరంగా వస్తాడు. మనకు భక్తులు అవుతున్నారు. ఎవరు గురువు గారి పుత్రులు. గురుపుత్రులు నా తండ్రి కుమారు ఉన్నారు కదా యమలోగం పోయారేమో అని పోయి ముందరికి ద్వారం దగ్గర పోతలే ఉండి శంఖం పూరించాడు. గురికి వచ్చాడు ఈ స్వామి నువ్వు ఎవరికి వచ్చావు అనుకో ఈ మోటరం ఇటు ఉంది మా అన్న దగ్గర ఏంటి నాకే ఏంటి అంట. అతి సత్కారం చేస్తా కానీ ఇరోబడికి రావు ఇందులో చెప్పడు. పాత్మంలో చెప్తారు. హరివంసనంతో చెప్పండి. మరి మా గురువుగారి అబ్బాయి ఉన్నారటరా? నువ్వే అబ్బాయి ఇక్కడ ఎందుకు ఉన్నారయ్యా లేరు? నేను తీసుకొస్తానా? వాళ్ళు ఫలానా చోట ఉన్నారు. నేను అడ్రస్ ఇస్తాను. అన్నట్టుగా ఆయన అడుగు పెడితే ఇంక నరకం ఎక్కడిది? అందుకే నరకానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా, మోక్షానికి వెళ్ళినా పరమాత్మ భక్తులు. దీన్ని కోరరు, దేనికి భయపడరు. వాళ్ళు తులియార్పు సంతర సమానమే. అన్నీ వాళ్ళే ఆలయాలేనండి, నరకం వాళ్ళ ఆలయం కదా. యముడు ఎవడు?
వారి భక్తుడే కదా పరమా భక్త దగ్గర ఇస్తాడు ఇంకేం అయ్యా మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి రండి కూర్చుందాం మాట్లాడుకుందాం అంటాడు యముడితోటి. ఇంక వాని ఎవరు ఏం చేయాలి అందుకే అప్పు వచ్చిన వెంటనే మారలేదండి ఎవరు? శాపం వచ్చిన వెంటనే మారిపోలేదు ఎట్లా మారుతాడు? నారాయణ గవచం అండి ఆ సంకర్షణుడు ఉన్నాడు పక్కనే. సంకర్షణుడు ప్రభావం అంత సులభంగా పోతుందే. శాపం వచ్చినా కూడా మారలేదు కదా శాపం ఇచ్చిన కదా శాపం వచ్చినా మారలేదు. వృత్తాసు రాకడు అయ్యాడు కదా. భక్తి భక్తి పోయిందా స్వామి మీద? అదే విన్నారు కదా. ఇంద్రుడితో యుద్ధం చేస్తూ కూడా ఏమన్నాడు? దాతానుదాసః అన్నానండి. నువ్వు చంపు నేను చస్తాను. నేను చవ్వడానికి వచ్చాను నువ్వు చంపడానికి వచ్చావు. నా నాయన పంపించారు వచ్చాను. వాడు కనపడతాడని వచ్చాను. మీ దగ్గర ఉంటాడు, మీ దగ్గర విష్ణువు కదా, నువ్వు ఓడిపోతే వాడే వస్తాడు, వాడిని చూతామని వచ్చాను యుద్ధానికి. ఆ వజ్రాయినం వాడిచ్చిందే తాంపు పనిపై. భయపడలేదు అని. పార్వతి చెప్పించినా భయపడలేదు. ఇంద్రుడు చంపబోయినా భయపడలేదు. చూశాం కదా చేతులు నరికినా, తాళ్ళు నరికినా. సంబంధంగా ఉండి కూడా మింగుతానే మింగుతానే వచ్చాడు నోరు తీర్చుకొని. మింగారు చూసాం కదా మింగారు. మరి ఎందుకు ఈ పని అంటే ఏం చేయకుండా చస్తే పసుపు మారం అంటారు పిరికివాడు అంటారు. ఆ ప్రయత్నం ఏం చేస్తావ్ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎలాగో నువ్వే గెలుస్తావ్ నాకు తెలుసు. నగుతస్యన బిభ్యతి నారాయణ పరాహ లోకే నగుతస్యన బిభ్యతి అని చెప్పాడు కాబట్టి ఇలా అవివే సుఖం దుఃఖం రుతిహి జన్మ చూడండి దేహినాం దేహ సంయోగాత్ ద్వంద్వాని ఈశ్వర లీలయా సుఖం దుఃఖం వృత్య జన్మ శాపః అనుగ్రహ ఏవచా మానవులకు శరీరంతో సంబంధం ఉన్నప్పుడే ద్వంద్వములు కదండీ. అబ్బా సరిపెడుతుంది అబ్బా ఉరుక పోసింది దేనికి ఆత్మకే. ఆత్మ ఉడకబోస్తుందా? పోనీ ఆత్మ సరిపోతుందా? సరే దేనికి? తెలియదా? తెలియదా? అమ్మ అది అలాగా ఉందంట. అబ్బో ఉడకం వస్తుందండి కూలారే కావాలి అంట. పుట్టాను అంటాడు ఆత్మ పుడుతుందా? ఆత్మ దస్తుందా? ఏది పుట్టింది? శరీరం పుడుతుంది. సచ్చేది ఏది? శరీరం దస్తుతుంది. సుఖం దేనికి? శరీరం. దుఃఖం దేనికి? శరీరం. అందుకే అంటున్నాడు చూడండి. ఇవి.
స్వర్గాప ద్వంద్వాని ఈశ్వర లీయయా జీవులకు దేహము యొక్క సంయోగంతో కలిగేటువంటి సుఖ దుఃఖ అది ద్వంద్వములో పరమాత్మ యొక్క సంకల్పంతో సుఖము దుఃఖము మరణము పుట్టుక. శాపము, అనుగ్రహము ఇవన్నీ అవివేకకృతః. శరీరము యొక్క సంయోగం ఏర్పడినందువల్ల కలిగేవి. శరీరంతో వచ్చే భావనలే తప్ప ఈ భావనలన్నీ ఆత్మకు కావు, ఆత్మవి కావు. అర్ధభేదైవ ఆత్మని గుణదోష వికల్పస్య దిదేవ శ్రజీవత్ కృతః ఇది గుణదోష వికల్పం. ఇవి గుణములని, ఇవి దోషములని, పుష్పమాలలోని దారము పూలు గుద్దుతాం. ఈ పూలన్నీ కలిసి ఉన్నాయి అంటున్నాం. పూలు కలిసి ఉన్నాయా దారం కలిపిందా? పూలు వేరుగానే ఉన్నాయి, పూలు కలిసి ఏం లేవు, ఏ పూ కా పూ వేరే ఉంది లేదా? ఆలోచించండి, దండ పుచ్చినప్పుడు ఏ పూ కా పూ వేరే ఉంది, మనం ఏమంటున్నాం పూలన్నీ కలిసి ఉన్నాయి అంటున్నాం. శరీరం వేరే ఉంది, శరీరం వేరే ఉంది. కానీ సంబంధం అవిద్య తోటి, మాయ తోటి శరీరము ఆత్మ కలిసి ఉన్నది అంటున్నాం. ఒప్పుకున్నామా? అందుకే ఇది సృజీవ గుణభేదః సృజీ అంటున్నాడు. రజీవత్కృతః వాసుదేవే భగవతే భక్తిముద్వహతాం నృణాం పరమాత్మ యుద్వహ అయినటువంటి మానవులకు జ్ఞాన వైరాగ్య వీర్యానాం వారి బలమేమిటి? భగవత్ భక్తుల బలమేమిటి? జ్ఞానము వైరాగ్యం. వాళ్ళు జ్ఞాన వైరాగ్య వీర్యులు. వాళ్ళ బలం జ్ఞానం. అలాంటి వారికి నేహ ఖచ్చితు వ్యపాశ్రయః ఈ ప్రపంచంలో తొలగించవలసినదంటూ ఏమీ లేదు. తొలగిపోవలసినదంటూ ఏమీ లేదు. కోరవలసినది లేదు. వద్దనవలసినది లేదు. నాహం విరించాహ నా కుమార నారదౌ ఎవరి మాటలు ఇవి? శంకరుని మాటలు. నేను బ్రహ్మ కుమార నారదులు బ్రహ్మ పుత్రులు మునులు దేవతలు.
మీ మందరము ఇదామయత్యేహితం అంశకాంశకాః అతని యొక్క అంశ అంశ అంశలు అని వారం మేము అతను ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు. నవిదామా యశ్యేహితం నవిదామా అతని సంకర్పాన్ని మేము తెలియము ఎందుకంటే అంశకాంశకా అతని అంశ అంశలోని వరము నతత్ స్వరూపం పుథగీచమానినః అలాగే అతను ఏమనుకుంటున్నాడో తెలియదు. అతని స్వరూపం కూడా మాకు తెలియదు. ఎందుకంటారా? పురుథగీచమానిన నువ్వు ఎంత గొప్పోడవంటే ఎవరికి వాళ్ళ మేమే ప్రభువులం అనుకుంటున్నాం. కదా? నువ్వు వాళ్ళ వైద్యం అని తెలుసుకుంటావ్. నువ్వు వాళ్ళ ప్రభువు అండి, నేను సంహారకర్తను, ఆయన సృష్టికర్త, ఇంకోడు ధనకర్త, ఇంకోడు ఇంకో కర్త. ఎవరికి వాళ్ళం మేమే గొప్పోళ్ళం అనుకుంటే వాళ్ళ మీద మాకేం తెలుస్తుంది? ఎవరికి వారం మేమే ప్రభువులమని భావించి మేము ఆ పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకోలేము. పరమాత్మ యొక్క స్వరూపాన్ని కూడా మేము తెలుసుకోలేము. నక్షిత్యాస్తి ప్రియస్చస్తితో నా ప్రియః స్వత్పరో ఇలాంటి వారికి ఒకడు ప్రీతిపాత్రుడు లేడు ఒకడు శత్రువు లేడు ఆత్మత్వాత్ సర్వభూతానాం అతను అందరికీ ఆత్మేనండి. ఆలోచించండి, మన శరీరంలో తలకాయ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఇందులో ఏది మన అవయవం? మనకు ఏదైనా ఇష్టం చెప్పండి, నాకు కన్ను అంటే ఇష్టం, కాళ్ళ అంటే ఇష్టం లేదు అనుకున్నావా? అవయవాలలో ఏ అవయవం మీకు ఇష్టం లేదో చెప్పండి. అన్నీ ఇష్టం. ఒప్పుకోవాలి కదా. ఓ కన్ను లేకుంటే ఏమైతుంది లేకుంటే పోనీ ఓ కాలు లేకుంటే అమ్మో. ఏజ్ లేకుండా అన్నీ కాదు. ఎలాగైతే శరీరమునకన్ని అవయవములు సమానమో ఆత్మకు మనమందరం అతని అవయవాలనే అతను అందరికీ ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మకు ఏ అవయవం పనికిరాదు? ఏది శత్రువు అండి? శరీరకి అన్ని అవయవాల సమాన ప్రీతి ఉన్నట్టుగా పరమాత్మకు అందరి యందు సమాన ప్రీతి.
ఎక్కువ తక్కువ ఎవడు లేడు. కాబట్టి ఆత్మత్వా సర్వభూతానాం సర్వభూత ప్రియో హరిహి. అంటే ఏం చేసుకోవాలన్నమాట. పరమాత్మ అంటే ఎవరు? సర్వభూత ప్రియః. సకల ప్రాణులకు ప్రియుడు ఎవరు? పరమాత్మి అంటే మనమందరం అతనికి ప్రియురాయ్యాం. మనందరి ప్రియుడు పరమాత్మ. సర్వభూత ప్రియోనహి తస్యచాయం మహాభాగ చిత్రకేతుహు ప్రియోనగః. అలాంటి పరమాత్మకు అతని పరమభౌతి చేతువు అత్యంత ప్రియుడు, ప్రీతిపాత్రుడు, సర్వత్ర సమదృపుశాంతః, అహంచైవ అచ్యుత ప్రియః. ఇతను అంతటా అన్నిటా అందరినీ సమానంగా చూస్తాడు. పరమాత్మకు అతను ప్రియుడు, పరమాత్మ నాకు ప్రియుడు. మరి అతను నాకేమవుతాడు? ప్రియుడే అతను ఏదో అన్నాడు నేను ఎట్లా కోప్పడతాను? ఇద్దరం ఒకడే ఒకటే వాడేదో అన్నాడు వాళ్ళ అన్నాడు ఎవరి కోప్పాలు లేవు శత్రుత్వం లేదు ఇద్దరం ఒకే కుటుంబం వాళ్ళం ఓ కన్ను ఇంకో కన్నునో ఓ చెవు ఇంకో చెవునో కోప్పడుతున్నా. ఏ కంట్రీలో నరుపు పడ్డా మనకే బాధ. మరి ఏ భక్తు బాధపడ్డా ఆయనకే బాధ. కదా మనం ఎలా మాట్లాడతాము. అందుకే అహం చేయి వాచ్యుత ప్రియః తస్మాత్ న విస్మయ కార్యః పురుషేషు మహాత్మసు. మహానుభావుల విషయంలో వారి చర్యలకు చూచి మనం ఆశ్చర్యపోకూడదు. మరి ఎందుకు వస్తారో, ఎందుకు అంటారో, ఎందుకు వెళ్ళిపోతారో ఎందుకు వచ్చారో చెప్పండి. వాడు పోయేవాడు పోవచ్చు కదా. పోదు అమాంసం అది పైనుండి చూసి కాసేపు. చూసినోడు వెళ్ళిపోవచ్చు కదా. వచ్చే రోజు ఓ మాట అని చాపం పెట్టి అమ్మ దండం పోతున్నా అన్నాడు. ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు మనకి ఏమి మహానుభావుల నడవడి మనకి ఏమి అర్థం కాదు, వాళ్ళు శాంతులు సమదర్శులు అంతటా సమానంగా ఉంటారు పరమాత్మ భక్తులు కాబట్టి వారి చేటలను చూసి మనం ఆశ. తెలియము చెందుద్దు కోపం తెచ్చుకోవద్దు వాళ్ళు ఏమో అన్నారని మనం కోప్పడ్డామనుకోండి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కదా మనకు అది అంటారు కదా ఆరు మొగల మధ్యకు పోతే ఏమైతుంది గతి
కాసేపటికి ఏమయ్యా పాప వస్తా నా ఇష్టం అంటాడు ఓ ఇండీ. అప్పటిదాకా తిడుతుంది భర్త తిడుతుంది కోపానికి వస్తుంది. మనం మాట్లాడితే కాసేపు తింటుంది అవునయ్యా నా భర్త నా ఇష్టం అని అంటారు పడతాను నువ్వు ఎందుకయ్యా. మనం ఏమైతాం? అలాగే ఆ భక్తుడు పరమాత్మ వీళ్ళు వాళ్ళు ఒకటే మన మధ్య బదనాం కావాలి తప్పు చేయకుండా ఊరుకో అంటున్నాడు స్వామి. అందుకే ఇది శృత్వా భగవతః ఇలా పరమాత్మ యొక్క మాటలు విని శివస్య ఉమాధిపాటితం. బబు శాంత ది రాజన్ దేవి విగత విస్మయా ఇది విని పార్వతి ఆశ్చర్యాన్ని వదిలిపెట్టి ప్రశాంతంగా ఉంది. ఇలా ఇది భాగవతో దేవ్యాః ప్రతిశప్తుం అలంతమః మూర్ధ్రునా సంధ్య గృహే శాపం ఏతావత్ సాధు లక్షణం. పార్వతి శపించినందుకు మళ్ళీ ఇతను తలుచుకుంటే తాను కూడా పార్వతికి ప్రతి శాపము ఇవ్వగలవాడే. చెప్తుంది. చేసి చూడండి కదా, సామర్థ్యం ఉండి కూడా మౌనంగా వెళ్ళిపోయారు. ఇది మహానుభావుల లక్షణం. ఏతావతు సాధు లక్షణం. సాధుజనులు శక్తిని ఉపయోగించరు. ఎవరు ఉపయోగిస్తే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. శక్తి ఉండి కూడా తాము దాన్ని వినియోగించరు. వారి ఇష్టం పరమాత్మ అనుభవింప చేస్తారేమో కానీ. అర్జునుగా పుట్టామని అన్న తప్పా? పరమాత్మను మర్చిపోమన్నా లేదా? సాధు. భగవంతుడిని స్మరిస్తూ అర్జునుగా ఉన్నా అదే. స్మరించకుండా మనిషిగా ఉండి ఏం భాగ ఉన్నావ్ చెప్పు. భగవంతుని నిలంకరం మర్చిపోయే దేవతల కంటే ఎప్పుడూ వాడినే స్మరించి రాధా జన్మ మంచిది కదా. అందుకే ఆనందంగా వెళ్ళిపోయాడు. ప్రతిశాపం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి జజ్ఞే త్వస్తుహు దక్షిణాగ్నవు ఆ మహానుభావుడే త్వష్టా యజ్ఞం చేస్తుంటే ఆ దక్షిణాగ్నిలో రాక్షస రూపంలో పుట్టాడు. వాడే ఉత్రాసురుడు.
వృత్తైత్యభి విఖ్యాతః జ్ఞాన విజ్ఞాన సంయుతః దాహతుడిగా పుట్టాడు కానీ వాడికి జ్ఞానము ఉంది. జనము అంటే మోక్ష బుద్ధి పోలేదు. నారజుడిగా పుట్టిన పరమాత్మ యందు భక్తి పోలేదు. లౌచిక జ్ఞానం కూడా పోలేదు. రెండు ఉండి పుట్టాడు నాయనా ఎతత్తే సర్వమాఖ్యానం నువ్వు అడిగావు కదా. రాక్షసుడు ఏమిటి ఇంత ఏమిటి అడిగావు కదా అదంతా నీకు నేను వివరించాను. వృత్రస్య అసుర జాతేస్య కారణం భగవన్మతే. పరమాత్మ యందు భక్తి ఉన్నటువంటి మహానుభావుడు రాక్షసునిగా పుట్టడానికి కారణాన్ని నీవు అడిగావు చెప్పాను. ఇతిహాసం ఇమం పుణ్యం చిత్రకేతోహో మహాత్మనః ఇది. మహానుభావుడైనటువంటి చిత్రకేతువు యొక్క ఇతిహాసం ఆయన మహాత్మ్యం విష్ణుభక్తానాం శృత్వ బంధాత్ విముచ్యతే. విష్ణు భక్తుల మహాత్యం విన్నవాడు సంసార బంధం నుండి విడుదల అవుతాడు. ఏతతు ప్రాకరుత్తాయ శ్రద్ధయా వాక్యతః పఠేత్ ఇలాంటి చిత్రకేతు ఉపాధ్యానము. ఉత్తరా స్రూపాక్షణము ప్రతిరోజు పొద్దున్నే లేచి శ్రద్ధగా ఏదో ఒత్తు తీసుకోవడం కాదు శ్రద్ధగా చదివితే ఇతిహాసం హరిను స్మృత్వ ఓకే కాదు. పరమాత్మను స్మరించుకుంటూ దీన్ని భరిస్తే సయాతి పరమాంగతి అలాంటివాడు పరమ పదమును పొందుతాడు అన్నమాట. ఇంకా? పురుష్ణిస్తు కేవలం తర్వాత వంశ చెప్తారు వంశవృక్షం మనం త్వష్ట అన్నాం సంతానం చెప్పాం అలాంటి వారి భార్య అయినటువంటి పురుష్ణి సవితుహు పత్ని ఈమె సవిత తన యొక్క భార్య అయినటువంటి పురుష్ణి సావిత్రీం, వ్యావృతీం, త్రయిం, అగ్నిహోత్రం, పసుం, సోమం, చాతుర్మాస్యం, మహామఖం.
వీరందరినీ ఆమె సంతానముగా పరచినది. మనం అగ్నిహోత్రం అంటాం కదా. చాతుర్ అన్ని వ్రతాలు చాతుర్మాస్యం. మరి ఏంటి అందరి పుత్రులే దేవతాభిమాన్యులే. అందుకని సావిత్రి, వ్యాహృతి, త్రయి, అగ్నిహోత్రం, పశు, సోమం, చాతుర్మాస్యం అనేటువంటి ఈ మహా మఖములను, మహా యజ్ఞములను సంతానముగా పొందినది. ఇక భగత్య భగత్య భార్య సిద్ధి భగుడు అంటే మనం చెప్పినాం కదా. బాయ ద్వాజాద్మే ఆదిత్యుడు ద్వాయసుడు ఆ పరిణమం ఆదిత్యులలో త్వష్ట వరకు అయిపోయింది. తరువాత సవిత తరువాత భగః ఆ భగుని యొక్క భార్య సిద్ధి ఆమె మహిమానం విభుం ప్రభుం ఆశిసంచ వరారోహాం కన్యాం ప్రాసూత సుభోతాం. సుగ్రతమైనటువంటి ఒక కన్యను ఈ ముగ్గురు కుమారులను కలిగింది పొందారు. ధాతుహో కుహు సినీవాలి రాకాచ అనుమతిస్తదా తాతకు కుహు అని సినీవాలి అని రాకా అని అనుమతి అని. అలాగే సాయము, దరిశ్యము, ప్రాతము, పూర్ణమాసము అనేవారు క్రమంగా సంతానం కలిగింది. అగ్నిలు పురీషి అనాధత్తా. పురీషియా పురీషియా నాదర్త క్రియాయాం సమనంతరః అగ్ని క్రియలో వీరందరినీ సంతానంగా పొందినరు. అలాగే చర్షణి వరుణస్యాతీత్ వరుణుడి భార్య చర్షణి. ఆమె యత్యాం జాతః భృగుః పునః వరుణునికి శేషణి వలన భృగు మహర్షి మళ్ళీ పుత్రుడిగా పుట్టాడు. అక్కడినుంచే వాల్మీకిత్య మహాయోగి. అది ఏం కదా వరుణుడికి చేసన చేసన అనేటువంటి భార్యకు పుట్టిన కుమారుడే మహాయోగి వాల్మీకి అంటారు అతను కూడా వరుణుడే. రా చేతసా దాసి చెప్పలేదా? రా చేతసా వరుణే కదా. వరుణుడు జగని కుమారుడు వాల్మీకి వల్మీకాదభవత్కిల. దానికి ఆ పీలు ఎందుకు వచ్చిందయ్యా అంటే తర్వాత రెండోసారి ఈయనే పుట్ట నుండి పుట్టాడు కాబట్టి మన కథ తెలుసు కదా. 4 ఉపదేశం చేస్తే రామతారకాన్ని జపిస్తూ అలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు, ఓ 16 యుగాలు ఓ రెండు కాదు అంటే 4 మహాయుగాలు 16 యుగాలు జపం చేస్తూ కూర్చున్నాడు ఇంతలో ఆయన మీద.
పెద్ద పుట్ట మొరిచింది. ఇందులో పాములు, తేళ్ళు, జంతువులు, మృగాలు, సింహాలు అన్నీ పోతున్నాయి, వస్తున్నాయి. అప్పుడు వచ్చి నారదుడు నాయనా రారా బాబు అని పిలిచాడు. కండిషన్ ఏమిటి నారదం నీ మంత్రం చెప్పి నేను వచ్చి పిలిచేదాకా అలాగే కూర్చోమన్నాడు. నీ మంత్రం జపం చేయాలి కూర్చోవాలి ఎప్పటిదాకా వచ్చి పిలిచేదాకా. అలాగే కూర్చున్నాడు ఉప్పదిహార యుగాలు గడిచిపోయాయి. అప్పుడు వచ్చి నాయనా గారా బాబు వారునా అన్నాడు. అప్పటికి పుట్ట మర్చిపోయింది ఎట్లా రావాలి? నాన్నగారు అన్నారు. ఆ వాసం వర్షం వచ్చింది. పెద్ద వర్షం వస్తే పుట్ట ఏమైతుంది? విడిపోయింది, లేచాడు. పుట్ట నుంచి లేచాడు కాబట్టి. వాల్మీక అభవత్ వాల్మీకి అతడు ఆయనే బృగు యొక్క కుమారుడు. వాల్ ఆ వరుణ్య కుమారుడు వరుణ శాతి వరుణి కుమారుడు అంటున్నారు. ఆ తెలసని వరుణుడు ఇద్దరు భార్యాభక్తలు. మహాయోగి వల్మీగాలభవత్కిలా అగస్త్యస్య వశిష్టస్య మిత్రావరుణయోహ ఋషి యశిశిత్తు కుంభే ఉర్వస్య సన్నిధ్యౌ ధృతం ఇంకో ఇద్దరు అగస్త్య మహర్షి వశిష్టుడు. కదా వీడిద్దరు ఎవరు అంటే మిత్రావరుణులు ఉన్నారే దేవతలు అంటే వాళ్ళు వీళ్ళే ఆదిత్యులే ఒకడు మిత్రుడు ఒకడు వర్ణుడు ఈ ఇద్దరు ఊర్వశి నాట్యం చేస్తుండగా ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి వ్యామోధించి ఒక కుండలో తమ వీర్యాన్ని స్కరింపజేశాడు. అగస్త్యః కుంభసంభవ ఆయన కుండలో వచ్చి పుట్టాడు కదా. కుండలో పుట్టడం ఏమిటి అంటే మహానుభావులు సంకల్పిస్తుంటే జన్మించడానికి కావలసిన వాతావరణాన్ని ఎక్కడైనా ఏర్పరచగలరు. ఇలా అగస్త్యుడు ఎవరు? ఎవరి కుమారుడు? ఏం చెబుదాం? మిత్రావరుణుల యొక్క పుత్రుడు. మరి తల్లి ఎవరు? పూర్వచని ప్రశ్నేం లేదు. శ్రేతస్యజనము కుండలో జరిగిన స్మరించింది ఎవరిని? పూర్వచని. కాబట్టి సంకల్పాత్ జాయతే మాతా వికల్పాస్య పితా స్మృతః అని శాస్త్రం. ఏ స్త్రీని భావించి వీర్య కేజనం చేస్తాడో ఆమె తండ్రి. స్త్రీ కూడా ఎవరిని భావించి తాను రమస్తుందో పురుషునితోటి అతనే తండ్రి. వీర్యం కలిగినందువల్ల వచ్చేవాడు తండ్రి కాదు.
మానసికా జక్ష సంకల్పః అందుకే తల్లిదండ్రులు వేరుగా కనబడుతున్నా కుమారుడిలో ఎవ్వరికీ లేని కొత్త లక్షణాలు వస్తాయి. తల్లి తండ్రి తల్లి రంగు రాదు తండ్రి రంగు రాదు ఇద్దరి భావాలు కొత్త భావాలు వస్తాయి పరమ దుల్మా కూడా అయిపోతాయి ఎవడు తండ్రి వాడికని ఏం చెబుదాం అబర వాడిద్దరే ఇక్కడ సంగమం వాడిద్దరే గర్భం కలిగింది వాళ్ళ వలనే కానీ వాస్తవంగా శిశువు తండ్రి ఎవరు అంటే వీరు ఎవరిని భావించారో వారు అవుతారు. నాకు దీనికి ఉదాహరణ కావాలంటే ఇక్కడ ఉత్తరాసురుడు ఉన్నాడు, అక్కడ హిరణ్యాష్షుడు ఉన్నాడు. వీళ్ళందరికంటే ఇంకొకడు కథ మీరు వినుంటే కంసుడు. తెలుసు కదా? కౌతుడు ఎవరి కుమారుడు? అదే అంతేనా ఆయన కరాక్ ఏనా? ఉగ్రసేరుని కుమారుడే అయితే మరి ఉగ్రసేరుని చంపమంటారా? తల్లిని చంపవు అన్నాడు. వామధు అని జైల్లో పెట్టాడు. ఉగ్రశేణుడు పరమ భక్తుడు కదా. కదు మరి కుష్ముడు ఎవరికి ఇచ్చిండు రాజ్యాన్ని? సురసేయులకు ఇయ్యలేదే? తన తండ్రి తండ్రికి ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? ఇది వంశంలో వాళ్ళకు రాజ్యాధికారం లేదు. కాబట్టి వేరే వారికి కావాలి. మరి ఉగ్రశేణుడు కూడా కౌన్సులు లాగా దుర్మార్గుడు అయి ఉంటే ఇచ్చేవాడా కృష్ణుడు? మరి ఉగ్రశేణుడు ఏమో అంత పరమ సాత్వికుడా? వీడు దుర్మార్గుడా? ఎలా జరిగింది? ఏడి కారణం? అది ధర్మ స్కంధంలో వస్తుంది భాగవతంలో చాలా చాలా గ్రంథాల్లో ప్రసిద్ధితో ఉన్న సరుగ పడేయలేదు. అది వసంలో ఇచ్చాడు ఇందులో ఇస్తాడు. ఉగ్రజేనుని భార్య రుతుమతియై ఓ సాయంకాలం ఉద్యానమనంలో విహరిస్తూ తన భర్తను స్మరించింది పాపం. ఈ సమయంలో ఉద్యానమనంలో సాయంకాలం అలా సరసాగా నాతో పాటు భర్త కూడా ఉంటే ఇద్దరం విహరించేవాళ్ళము అని. ఎప్పటినుండో
ఆమె సౌందర్యాన్ని ఆశించినటువంటి ఒక గంధర్వుడు. ఆమె భర్తలు తన సంగతి తెలుసుకొని భర్త రూపాన్ని పొంది తీసుకొని వచ్చాడు. వాడు గంధర్వుడు ఉంటే అసురాంసుతో వచ్చిన గంధర్వుడు. వారి సమాగం వల్ల పుట్టినటువంటి వాడు కంసుడు. అయితే రూపం అదే కాబట్టి ముగ్లసేనుడు తండ్రి అంటున్నారు. జన్మ ధరించింది ఈమె కాబట్టి ఆమె తల్లి. కానీ వాస్తవంగా ఎవడి వీర్యం వాడు? అసుర గంధర్వ వీర్యం ఆ రకం అవుతుంది. అంటే క్షేత్ర బీజ సంకల్పాత్ త్రిధా పితా భవతీని శాస్త్రం. క్షేత్ర ప్రభావం, బీజ ప్రభావం. సంకల్ప ప్రభావం బుద్ధి ఎవరిని స్మరిస్తారు అందుకే మనకు మనం ఇప్పుడు బాగా పైత్యం బాగా పెరిగి కొత్త కొత్త పనులు చేస్తున్నారు కానీ పాత రోజుల్లో శయ్యా మందిరంలో ఏ వైపు చూసినా పరమాత్మ యొక్క చిత్రపటాలే పెట్టుకునేవారు. తెలుసా ఎందుకు కారణం? ఇద్దరు స్వామినే చూస్తూ ఉంటే అలాంటి ఉత్తముడైన మహానుభావుడు పుత్రుడుగా పుడతారు. ఇప్పటి వాళ్ళ తెలివి ఏంటంటే మనం ఏదో పనికిరాని పని చేస్తున్నాం, అయ్యో దేవుని ముందు చేస్తే ఎలాగండి అందుకు దేవుని ఉద్యమం చేద్దాం. వాడు ఇక్కడే ఉన్నాడు. కొనడం ఏంటి? ఇచ్చినవన్నీ వాడేనండి. ఒక తెలుగులో వాడిచ్చాడు? ఇండియాలో వాడిచ్చాడు? వాడికి ఈ పని ఎవరు చెప్పారు? దేవుడు ఎవడు చెప్పాడండి? వాడు చెప్పే పని కాదా? వాడే ఉన్నాడు హృదయంలో. వాడి జన్మ జరుగుతున్నది. వాడికి దాపరికం ఏది అక్కడ ఉన్న పని ఏముంది? పరమాత్మ అనుగ్రహం కావాలి, పరమాత్మ సంకల్పం కావాలి, పరమాత్మ ప్రేరణ కావాలి. పరమాత్మ స్మృతి కావాలి. ఉత్తముడు జన్మిస్తాడు. అన్నీ మానేసి మనకి ఎప్పుడో కొత్త వాళ్ళు వస్తున్నారు రాక్షసులు జయ్యా గొడవలు అని వస్తున్నాయి. ఇగో చూస్తే కన్ను ముక్కు ఏమి కనబడవు కానీ అన్ని అన్నదిలు ఉన్నాయి అంటారు అవి పెట్టుకుంటారు. అది మనిషో మృగమో బంజువో అలాంటి వాడే కూర్చున్నారు ఏం చేస్తాం మరి ఏం చేస్తాం కాబట్టి కారణము. మరణము దేహం ఇలా మిత్రావరుణులు ఊర్వశి సౌందర్యాన్ని చూచి అగస్త్య వశిష్టుల జన్మకు కారణం కావాలి కాబట్టి ఒక కుంభములో వీర్యమును సేచనం చేశారు దానివల్ల పుట్టినటువంటి మహానుభావులు ఊర్వశ్యాహ సన్నిధ ఉధృతం రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం వ్యధాతిక మిత్రుడు తన భార్య అయినటువంటి రేవతి యందు ఉత్సర్గ అరిష్ట పిప్పలం అయినటువంటి ముగ్గురిని కుమారులను పొందాడు ఇంద్రుడు
పౌలోమి యందు ముగ్గురు పుత్రులు కలిగారు జయంతుడు, వృషభుడు, మీషిషుడు అనేటువంటి ముగ్గురు కుమారులు ఇంద్రుడికి కలిగారు. గురుక్రమస్య దేవస్య మాయావామన రూపిణః కీర్తౌ పత్నియాం బృహత్ శ్లోకః సస్యాసన్ సౌభగాదయ ఇంకోటి ఉన్నాడు ఉరుక్రముడు అంటే ఎవరు ఆయనే త్రివిక్రముడు వామనుడు ఈ మహా వారి భార్య ఎవరు కీర్తి ఆ కీర్తి అనేటువంటి భార్యకు గృహస్వపు కుమారుడు కలిగాడు అతనికి సౌభాగాదులు పుత్రులు కలిగాడు తత్కర్మ గుణవీర్యాని కాశ్యపశ్య మహాత్మనః పశ్చాతు వక్ష్యామి ఇలాంటి తర్వాత వచ్చేటువంటి మహాఋషి మనకు కచ్చిపుడు చెప్పుకుంటాం కదా ఈ కార్నిక ప్రభావాన్ని తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ క్రమం వినండి అని చెప్తున్నాడు అందులో. మహాత్మనః పశ్చాత్ వక్ష్యామి వక్ష్యామహే అదిత్యాం యధావా అవతతారః కశ్యపుడికి అదితికి స్వామి వామనుడిగా ఎలా అవతరించాడో ఆ ఉపాఖ్యానాన్ని తర్వాత చెప్తాను ఎప్పుడు సమస్తం స్కంథంలో చెబుతారు. వామనావతారం, కూర్మావతారం మూడే ఆశ్వర్వం స్కంథంలో. మత్స్యావతారం, కూర్మావతారం దాంతో పాటే మోహిని, ధన్వంతరి అక్కడే వస్తారు అందరూ అంతట వస్తారు. కుర్మావతారంలోనే కనబడుతది. అప్పుడే మోహిని. దాని తర్వాత వాన సమాప్తి. నాలుగు అవతారాల ప్రసానం అయిపోతుంది. నామస్కంధం మొత్తం సురేఖంగా రాజులు ఉన్నారు కదా దాంతో వాన అయిపోతుంది. ఇలా పశ్చాత్య వర్షామహే ఆదిత్యాం యధావత్ అవసతారః అథ కశ్యప దాయాదాన్ దైతేయాన్ కీర్తయామితే ఇక ఇంతవరకు దేవతల గురించి చెప్పాను నాయనా ఇప్పుడు కశ్యపు కాశ్యపు యొక్క దాయాదులు అంటే జ్ఞాతులు. ఎవరు వాళ్ళు దైతేయా దితి పుత్రుల గురించి చెప్తాను యత్ర భాగవత శ్రీమాన్ ప్రహ్లాదః బలిదేవచ ఆ వంశంలో రాజులు పుడుతున్నాడు అదే వంశంలో బలిచక్రవర్తి కూడా పుడతాడు దితేహే ద్వావేవదాయాదౌ దైత్య దానవ వందితౌ
అబ్బాయి గనుక తర్వాత ఫోన్ చేయండి. దైత్య దానవ వందితౌ దితేహ ద్వావేవ దాయ దితి యొక్క ఇద్దరే ఉన్నారు. దైత్య దానవులతో కీర్తించబడేటువంటి మహానుభావులు ఇద్దరు పుత్రులు దితికి. ఎవరు హిరణ్యకశిపురు నామ హిరణ్యాక్షస్య కీర్తితౌ కుమారుడు హిరణ్యకశిపుడు ఇంకో కుమారుడు హిరణ్యకశిపుడు ఈ హిరణ్యకశిపుని భార్య కయాధు ఈమె జంగుని యొక్క పుత్రిక ఈమెకు నలుగురు కుమారుడు సంహ్లాదుడు అనుహ్లాదుడు హ్ల్లాదుడు ప్రహ్లాదులు వీరికి చెల్లెలు ప్రహ్లాదుల చెల్లెలు సింహితానామ రాహుం విప్రచితః అగ్రహీత్. ఈ సింధికను రాహువు వివాహం చేసుకున్నాడు. ఇతనికి శిరోహరద్యస్య హరిహి చక్రియేన పిబతః అమృతం. ఈ రాహువు రాఘవుడై కూడా దేవతల వేఠంలో వెళ్లి అమృతాన్ని తీసుకోబోతే శ్రీ మహావిష్ణువు చక్రంతో అతన్ని సంహరించాడు. క్రాదస్య సమ్మ శివతోమృతం సంహ్లాదస్య కృతిర్ భార్యా సూత పంచజనం తతః సంహ్లాదుని భార్య పేరు కృతి వారికి పంచజనుడు కుమారుడుగా కలిగాడు క్రాదునికి ధమని భార్య ఈ ధమనీ రాజులకే వాతాతి ఇల్వల్ అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. వీళ్ళిద్దరే అగస్త్యాయ అటిధయే పేషే వాతాత్ రథం తెలుసు కదా. వాతాపి రథ అగస్త్య మహర్షికి వాతాపిని మేకగా చేసి ఇల్వరుడు భోజనం పెట్టాడు. దాన్ని వాడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేశాడు. కోపం వచ్చి ఇల్వరుడు మీదకి రాకపోతే వాడిని చంపేశాడు. ఇలా. విల్వరః అనుక్రాదత్య సూర్మ్యాయాం భాస్కరః మహిషః అనుక్రాదులు సూర్మే యందు ఒక కుమారుడు భాస్కరుడు ఇంకో కుమారుడు మహిణుడు కలిగాడు విరోజనస్తు ప్రహ్లాదిహి ప్రహ్లాదుని కొడుకు
విరోజనుడు దేవ్యాః కస్యాభవతు బలిహియా విరోజనుడి కుమారుడే బలిచక్రవర్తి అతని కుమారుడు బాణజ్యేష్టన్ పుత్రశత్రం బలిచక్రవర్తికి. నూరుగురు కుమారులు పెద్దవాడు భానుడు. అతినాయాన్ తతో భవతు తస్యానుభావః సుశ్లోక్యః పశ్చాదేవాభిధాస్యతే. ఆ బలిచక్రవర్తి యొక్క ప్రభావం. రహలాదుని ప్రభావము తరువాత వివరిస్తాము. బాణ ఆరాధ్య గిరిజం లేపే తద్గణ ముఖ్యతామ్. ఈ బాణాసురుడు శంకరుని పూజించి శంకరుని ప్రమోద గణనాలో ప్రధానత్వాన్ని పొందాడు. ముఖ్యతాం యత్ పార్శ్వే భగవానాస్తే కద్యాపి పురపాలకః ఆ బాణాసురుని పురమునకు ద్వారపాలకునిగా శంకరుడు ఈనాటికి ఉన్నాడు. మరుదజితేహ పుత్రాః చత్వారిమిసన్నవాచికాః ఇప్పుడు దితికి వీరితో పాటు 49 మంది మరుత్తులు పుట్టారు పుత్రులుగా. మరుతాం జన్మ శ్రాద్ధ కాలంలో పితృ తర్పణ కాలంలో గ్రహణ కాలంలో సంక్రమణ కాలంలో ఈ మరుత్తుల జన్మను వినాలి చదవాలి అని శాస్త్రం. మరుతస్తిరిచే పుత్రాః చత్వారిమిచన్నవాభికాః తాసన్న ప్రజా సర్వేనీతాః ఇంద్రేణ సాత్మతాం. పుట్టబోయే ముందు ప్రసవిస్తే ఏమయ్యారో తెలవదు కానీ ప్రసవించక ముందే ఇంద్రుడు వారిని తనలో కలుపుకున్నాడు తనతో చేర్చుకున్నాడు తన పృత్యులుగా చేసుకున్నాడు ఇంద్రుడిని చంపే కుమారుడు కావాలని తపస్సు చేస్తే ధరించినటువంటి గర్భాన్ని తప్పు చేసినందువల్ల ఇంద్రుడు మా సహస్ర ముందర వజ్రాయుధంతో చేదిస్తాడు, 7 భాగాలు చేస్తారు. అయినా తావకుంటే మళ్ళీ ఒక్కొక్క దాన్ని మళ్ళీ 7 భాగాలు చేస్తారు, అలా 7 ఏళ్ళు. అయినా వాళ్ళు సావలేదు. ఏడవకు ఏడవకు మారుదా మారుదా మారుదా అన్నాడు. వాళ్ళు మరుత్తులయ్యారు. కాబట్టి ఆ భాగం ముందు వస్తుంది ఇంద్రేన సాత్మతాం ఇప్పుడు కదంతే ఆసురం పావం అపోక్య ఉత్పత్తికం గురో ఇంద్రేన ప్రాపితా సాత్మ్యం కింతత్ సాధు కృతం. రాక్షసులు. అసురులు కదా, దితి పుత్రులు కదా, ఇలాంటి వాళ్ళు అసురత్వాన్ని విడిచిపెట్టి దైవత్వాన్ని ఎలా పొందారు అనేది మూడవ తేదీనాడు చెప్పుకున్నాం.
మనకు మళ్ళీ ఒక మూడు రోజులు రేపు 31, 1, 2, 3 రోజులు విశ్రాంతి అన్నమాట. తర్వాత స్వామిని చెల్లించుకొని ఎంత దాయ తెలిపి ఉంది తెలిపించుకొని వస్తాం. వచ్చినాక మూడో దాయ మనకు సష్ట స్కంద మోక్ష పూర్తి అవుతుంది. మూడో తేదీ అయిపోతుంది. నాలుగు నుంచి అది ఏమిటి? సప్తమ స్కంధం అది వెళ్తాం. అవును. వారి సప్తమ స్కంధం అది వెళ్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయుతాం సాయేన మార్గేన మిహిత్ మహితాః గోబ్రాహ్మణేత్యస్తు భవస్తు నిత్యం లోకాత్ సమస్తాః పుష్టినో భవంతు అస్మదు గురుభ్యో నమః ఏయ్ గుర్తు ఉండు ఏ బెట్ట అయ్యా గుర్తు ఉండు నీ అయ్యా అలా బెట్ట అయ్యా
Opening invocations. Salutations to Lakshmi-Hayagriva. Salutation to Narasimha. Salutation to Ramanuja. "Mata pita yuvatayas tanaya vibhuti sarvam yadeva niyamena" - all is by His will and grace. Salutation to the Guru lineage.
Having attained the lordship of Vidyadharas (masters of occult sciences) - with that position - Chitraketu did not forget the mantra, did not give up the chanting. While ruling as the Vidyadhara-pati (lord of the Vidyadharas), he continued his japa - and through the power of that japa - after a short time...
He went to Adishesha (Sankarshana). To His realm, His divine abode. He saw Sankarshana directly. And then - having seen Sankarshana - like someone intoxicated with joy (ananda-matta), overcome with devotion - thus Chitraketu stood before Him.
The stotra (hymn of praise) that Chitraketu offered to Sankarshana - that is being described now. "Ananta avyakta sukshma paramaatman svayam jyotih" - O Ananta (Infinite One), O Avyakta (Unmanifest), O Sookshma (Subtlest), O Paramatman (Supreme Self), O Svayam-jyotih (Self-luminous)!
"Tvam sarva bhoota niyamaaya niyunktase" - O Lord, You regulate and govern all beings. "Tvam na tato bhedha" - there is no difference between You and them. You are the One within the Atma of all beings - the Paramatma - the Inner Self of all. "Sada niyamayantaha tvam eka eva api drishyase bahu dha" - though You are one, You appear as many.
"Yathaa nabhasi meghaanaam" - just as clouds appear in the sky - the sky does not become the cloud and the cloud does not become the sky - they are separate. Similarly, the Paramatma and the individual Jivas: just as sky and clouds, the Paramatma and the world of Jivas are related but distinct. This is a fundamental Srivaishnava (Vishishtadvaita) teaching.
Just as there is no difference between gold and gold ornaments - in terms of substance - similarly, the Jivas are a part (amsaa) of the Paramatma. "Part" means not separate. But gold and gold ornaments - are they one or two? Two in form (aakara) but one in substance (dravya). In the same way, Paramatma and Jivas are one in substance but not identical.
"Aatmaa sarveshu bhootheshu" - the Atma (Paramatma as inner self) is present in all beings. "Sarvaatmanaam api" - in the Atma of all individual selves too. He is the Paramatma. He is everywhere. He is inside all. He is outside all too. "Inside and outside" - what is outside? What we see outside. What is inside? What is within.
The Paramatma is both inside and outside. This is the great mystery. We see things outside with our eyes. The eye sees only external forms. But the Paramatma - He is both within and without. He pervades the entire universe - inside every being and also beyond and around all. Not limited to any one place.
"Param anu" - the Paramatma is smaller than the smallest (paramanu). And He is also the largest (param-mahaan). He is both. He is the smallest and also the largest. He is the subtlest (sookshmatamam) and also the vastest (mahattamam). This is what makes Him Brahman - He transcends all limiting categories.
"Tvam jaagaran svapna sushupti maayas" - in the three states: waking (jaagaran), dreaming (svapna), and deep sleep (sushupti) - in all three states - "tad avasthaanaam padam" - You are the one who witnesses all these states and is distinct from them. You are not limited by any of these states.
"Chakre vidhatte khalu sarva samjnaaha" - He alone has established all knowledge, all distinctions, all names, all forms in this creation. The Paramatma is the one who has differentiated everything - who has given name and form to all, who has set all this in motion. He is the Vidhata (disposer/ordainer) of everything.
Thus Chitraketu performed this great stotra in praise of Sankarshana. And through this Sankarshana upasana, through this stotra - the Paramatma was pleased. The Lord became pleased and said - "Great soul! You have attained such great wisdom through proper devotion. Now ask for whatever you desire."
Those called "nara-pashus" (human animals) - what are they? They are humans only in form - they eat, sleep, fear, and mate just like animals. They have no higher discrimination (viveka). "Nidraahara bhaya maithunani samaani" - sleeping, eating, fearing, mating - these are common to both humans and animals.
What distinguishes humans from animals? The capacity for spiritual inquiry - "dharma hi teshaam adhiko vishesha" - dharma alone is the distinction of the human. The capacity to ask "Who am I? What is the purpose of this life? What is liberation?" - this alone distinguishes the human from the animal. Without this inquiry, one is a nara-pashu.
Even those blessings that were granted - even the prosperity given - are they permanent? No. Everything that has been given can also be taken away. "Naama roopam na shaashvatam" - no name, no form is eternal. Even the greatest blessings - kingdoms, progeny, health - all are impermanent. Only the Lord Himself is eternal.
Even Brahma - the Creator of all - he too is not eternal. Brahma has a lifespan. At the end of Brahma's life - dissolution (pralaya) happens. So even Brahma is subject to time and impermanence. Then what to say of lesser beings? The only permanent reality is the Paramatma - He alone is nitya (eternal).
In the waking state (jaagaran) you see so many things. In the dream state (svapna) you see things that are not there in waking. In deep sleep (sushupti) you see nothing and yet you exist - the Atma does not sleep, does not dream - it is always aware. The Paramatma is the witness of all three states - He is beyond them all.
The Aatma that witnesses all these three states - jaagaran, svapna, sushupti - the fourth state (turiya) which underlies all three - that is where the Paramatma resides. That is where the pure Atma abides in its own nature. This teaching of the three states and the fourth is central to Vedanta.
What are we doing? We are getting lost in this world of illusions. We are not looking at the eternal reality behind all this. We see the surface and miss the depth. We see the waves and miss the ocean. The teaching of the Bhagavatam is: turn your vision inward and see the Paramatma who is present in all.
All these things - children, wife, wealth, kingdom - they are given and then taken away. They are like guests. A guest comes, stays for some time, and then leaves. You should not weep when the guest leaves. You welcomed them when they came - now bid them farewell when they go. This is the philosophical attitude.
Naarada spoke further consolation and wisdom. These are the conversations in the Chitraketu episode - the Bhagavatam is filled with such philosophical dialogues that arise from life situations and lead to liberating wisdom. The grief of Chitraketu became an occasion for the highest Vedantic teaching.
After all this - Diti, daughter of Daksha, came to Kashyapa Maharshi. She was grieving for the death of her sons - Hiranyakashipu and Hiranyaksha - who had been slain by the Lord in His various avatars. She approached Kashyapa with a request.
Diti requested: "O great one, give me a son who will kill Indra. My sons Hiranyakashipu and Hiranyaksha were killed. I want a son who will avenge their deaths - who will destroy Indra who was the cause of my sons' destruction." This is the motivation behind Diti's request.
Kashyapa was faced with a difficult situation. His wife Diti was asking for something that would cause great trouble for the universe. And yet, as a husband, he had to respond. He agreed - but with conditions. He said: "I will grant you this - but you must follow this vrata (vow) precisely."
The vrata that Kashyapa prescribed involved many detailed rules. Among these: wear only clean washed clothes (never wear dirty garments). Do not use garlands that have already been worn by someone else. Do not eat food that others have left - no remnants, no leftovers. These rules all deal with purity.
Further rules: do not sleep at sandhya time (twilight - neither dawn nor dusk). Do not walk in unclean places. Do not speak with wicked people. Do not criticize great souls. Maintain complete purity of body, speech, and mind throughout the vrata period. All these rules were to ensure the purity needed for the desired result.
Indra came to know of this - through his divine knowledge he understood that Diti was performing a great vrata to produce a son who would destroy him. Indra became fearful. He thought: "I must prevent this. I will sabotage this vrata." So he employed his intelligence and cunning.
Indra disguised himself - made himself tiny and invisible - and entered Diti's womb through a subtle pathway. Once inside, he began to cut the growing fetus with his vajra (thunderbolt weapon). He cut it into pieces - severing it multiple times to prevent it from developing.
He cut the fetus 49 times - seven times seven - each time making seven pieces, each of those pieces again making seven - thus creating 49 pieces in total. But a miraculous thing happened. Each piece did not die - instead, each piece became a being, a Marut-gana (wind deity).
Thus 49 Maruts (wind gods) were born from the 49 pieces of the fetus that Indra had tried to destroy. Instead of one powerful enemy of Indra, there were now 49 - but they were not his enemies. The Maruts became the companions and allies of Indra. This is the irony of the story.
Diti realized what had happened. She came to know that Indra had entered and destroyed her vrata by cutting the fetus inside her womb. She was furious. She confronted Indra. She was about to curse him - but then she recollected. She thought: "Is it really his fault? Or is it the failure of my own vrata?"
After reflection, Diti said: "I myself violated the vrata - I slept at sandhya time with feet unwashed, without tying my hair. Because I broke my own vrata, this calamity befell me. It is not entirely Indra's fault. My own negligence caused this." Thus she showed remarkable self-awareness.
The Maruts then joined the divine assembly. They became gods - wind deities, accompaniers of Indra, known as the Marut-ganas. They are mentioned throughout the Vedas and Puranas as divine beings associated with wind, storms, and the army of the gods.
Thus concluded - according to the speaker - the story of Diti and the Maruts, and with that, the concluding section of the Sixth Skanda (Sashtha Skanda) of the Srimad Bhagavatam. This entire Sixth Skanda has covered: Ajamila, the Vishnu-dutas vs. Yama-dutas, Naarayana Kavacham, Vrittrasura, Chitraketu, and Diti's vrata.
The Seventh Skanda (Saptama Skanda) is about to begin. The speaker says: after a short break of three days, we will resume with the Saptama Skanda. The Seventh Skanda is famous for the story of Prahlada - the great devotee of Vishnu - and Hiranyakashipu who is Prahlada's father.
Hiranyakashipu and Hiranyaksha - these two great Asuras who were born as sons of Kashyapa and Diti - they were originally the gatekeepers (dvarapaalakas) of Vaikuntha - Jaya and Vijaya - who were cursed by the Sanat-kumaras. This connection - between Jaya-Vijaya and Hiranyakashipu-Hiranyaksha - is the backstory of the Seventh Skanda.
Bali Chakravarti is also from the lineage of Hiranyakashipu - Prahlada's grandson. And thus the entire Asura lineage from Kashyapa-Diti forms the backbone of several Puranic narratives - the Narasimha avatar, the Varaha avatar, the Vamana avatar - all connected to this family.
From the Eighth Skanda onwards we get Gajendra Moksha. Gajendra - the king of elephants - was caught by a crocodile. After struggling for a thousand years - he finally surrendered to the Lord. "Aadi moolam" - that is the famous stotra. The Paramatma appeared immediately and saved him.
The speaker then gives a preview of what is coming: the Seventh Skanda with Prahlada, the Eighth with Gajendra and Vamana, the Ninth with Harishchandra and Rama's lineage, the Tenth with Krishna-lila, the Eleventh with the Uddhava Gita, and the Twelfth Skanda with the conclusion of the Bhagavatam.
Closing the Sixth Skanda with salutations and prayers. The speaker offers thanks to the gathering and invokes blessings. "May Sriman Narayana's grace be upon you all. May you all have health, prosperity, and devotion. May these teachings benefit all who have listened."
The speaker recaps the key teaching of the Sixth Skanda: the only permanent refuge is the Lord. Kingdoms end, children come and go, grief and joy alternate - but the Paramatma alone is eternal. Through devotion to Him - whether in the form of Naarayana Kavacham, or Sankarshana mantra, or simple surrender - liberation is attained.
Final closing invocations and salutations to the entire Guru lineage. Closing prayer: "Sri Krishnaarpanam astu" - may all this be offered to Sri Krishna. "Srimate Ramanujaya Namaha" - salutation to Ramanuja. Thus concludes Day 149 of the Srimad Bhagavatam pravachanam.