వృందావన సౌందర్యం: కృష్ణుడు ఆవులు మేపడం మరియు వేణు గానం

Vrindavana's Beauty: Krishna Tends Cows and Plays Flute

bhagavatam Kandadai Ramanujacharya

కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు హస్తినాపురంలో ఉండగా బలరాముడు తీర్థయాత్ర (సంకర్షణ తీర్థయాత్ర) చేశాడు. భాగవతంలో అంతర్లీనమైన భగవద్గీత కర్మయోగ దృక్పథం వివరించబడింది: ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ మనసును శుద్ధి చేసి జ్ఞానానికి సిద్ధపరుస్తుంది. ద్రౌపది అవమానం పాండవుల అరణ్యవాసం మహాయుద్ధ ముందస్తు వివరించబడ్డాయి.

Balarama's pilgrimage (Samkarshana-tirtha-yatra) along the sacred rivers is narrated while Krishna remains in Hastinapura during the Kurukshetra war. The session explains the concept of karma-yoga from the Bhagavad Gita perspective embedded in the Bhagavatam: action performed without attachment to results purifies the mind and makes it ready for jnana. The account of Draupadi's humiliation and the Pandavas' forest exile leads to the prelude of the great war.

← Prev Next →
Vrindavana's Beauty: Krishna Tends Cows and Plays Flute Kandadai Ramanujacharya bhagavatam

ఆద్రియన్ సరిహి సంధిత వేణుహు సరసి సారధాంస విహంగాః చారుగీత వృత చేతసః ఎత్య సరస్సులో ఉండేటువంటి రకరకాల పక్షులు కూడా తమ తీయని పరమాత్మ యొక్క తీయని గానముతో ఇక్కడికి వచ్చి హరిముపాసతాతే యాసచిత్తాః అంత మీరిత దృశ్యః ధృత మౌనాః హంసలు, కొంగలు, సారస పక్షులు, చక్రవాకములు, జలకుక్కుటములు. ఇవన్నీ పరమాత్మ వేడు బుద్ధి తోటి వచ్చి కళ్ళు మూసుకొని ఆ దాన ఆనందాన్ని వాళ్ళు కూడా సేవిస్తున్నారు. అందుకే ధృత మౌనా మీరిత దృశః కళ్ళు మూసుకున్నారు మౌనం వహించారు. చమత్కారం ఏంటంటే మౌన వ్రతాన్ని పాటించే వాళ్ళు ఒక నోరు మూసుకుంటే సరిపోదు కణులు కూడా మూసుకుంటేనే వ్రతం సఫలం. ఎందువల్ల కన్నులు తెరిచి నోరు మాత్రం మూసుకుంటే వచ్చే వారిని పోయే వారిని చూస్తూనే ఉంటారు. చూసిన వారు వారు వచ్చిన వారు అయ్యా మీరు మౌనమా అంటారు. ఏం ఆడండి? అంటే నోరొక్క నిప్పడు కానీ పని జరుగుతూనే ఉంది. ఇది మౌనం కాదు. అందుకే కళ్ళు కూడా మూసుకుంటేనే మౌనం రాదు. కొందరు మహానుభావులు ఏం చేస్తారు మౌనం అంటారు అడిగిన దానికి కాయడం మీద రాసిస్తుంటారు. ఇంకా గోశాలు ఉన్నారు చాలామంది అబద్ధం కాదు అందువల్ల మౌనభ్రత ఉన్నవాళ్ళు కళ్ళు కూడా మూసుకోవాలి అప్పుడు వస్తున్న వాళ్ళని చూడాలి వాళ్ళు మాట్లాడింది మనకు తెలియదు మనం మౌనంగా అదే విధానం అది దర్శనీయ తిలక అందుకే ధృత మౌనాః సహబలః సగవతంస విలాసః సానుశుక్షితి భుతః వ్రజదేవ్యః మహానుభావుడు బలరామునితో కలిసి పుష్పహార అలంకారాలు చేసుకొని పర్వత శిఖర భాగాలలో అందరితో కలిసి హర్షయన్ని ఎరిగి వేణురవేణ తన దివ్యమైన మధుర వేణుగానంతో అందరిని ఆనందింపచేస్తూ ఉపరంభతి విశ్వం ప్రపంచాన్నే ఆనందంలో ముంచేస్తున్నాడు మహదతిక్రమణ అని చెప్తున్నాడు ఇక్కడ మహదతిక్రమణ శంకిత చేతాః మంద మంద మనుగర్జెతి మేఘః కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తాను పైన ఉండి పెద్దగా ఉరిమితే కింద పెద్దలు ఉన్నారు.

వారి ధ్వని కంటే గొప్పది మనం చేయకూడదు పాపం అని ఆయన భయంతోట ఏమి అన్నట్టు మబ్బు మెల్లమెల్లగా ఉడుముతున్నది అంటున్నారు. మహాదతిక్రమణ అంటే జీవకాలంలో కూడా వేడు ఉండాలి అంతట ఉంది. మాయతిక్రమణ సంకిత చేతాః మంద మంద మనుగర్జితి మేఘః సుహృదం అభ్యవర్శత్ సుమనోభిహి ఛాయయాచ విధదత్ ప్రతపత్రం. ఈ మిత్రుని పరమాత్మను పుష్పములు, వృక్షములు పుష్పములతో పూజిస్తున్నాయి. కొమ్మలతో గొడుగు కొడుతున్నాయి. ఎండ లేకుండా. ఆతపత్రం వివిధ గోపచరణేసు విదగ్ధః వేణువాద్య ఉదుదా నిజశిక్షః రకరకాల గోపాలకుల యొక్క గుంపుల్లో మహానేశ్వరైనటువంటి పరమాత్మ పలురకములుగా వేణుగానము చేస్తూ తవ సుతస్తతి ఇది ఆధార బింబే దత్త వేణు అనయత్ స్వరజాతి అమ్మ యశోదమ్మ గారు ఈ కుమారుడు అధరం మీద వేణువు ఉంచుకొని రకరకాల స్వరగతులతో సకల ప్రపంచాన్ని ఆనందింప చేస్తున్నాడు. సో వనచ ఉపధార్య సురేషాః అలాంటి పరమాత్మ యొక్క వేనుగాల మాధుర్యాన్ని కోరటానికి దేవతలు చక్ర సర్వ పరమేక్షిపురోగా ఇంద్ర రుద్ర బ్రహ్మాదులందరు కూడా కవయః ఆనత గంధరాః మెడ ఉంచి హృదయం అక్కడే ఉంచి కస్మలప్యుహు అనిశ్చితయో కొంతసేపే గానం చేస్తాడు మరి సాయంకాలం గానం వెళ్ళిపోతాడు మరి అప్పుడు ఏమి నారే అని దుఃఖాన్ని మనస్సులో పెట్టుకొని అనిశ్చిత తత్వాః ఇది పరమాత్మ తత్వం కదా. నిరంతరం భగవత్ తత్వం ఆనందమయమే కదా. అది ఎప్పుడూ ఆనందమే. అది ఎప్పుడూ లేకుండా ఉండదు. కానీ పరమాత్మ చేసేటువంటి జ్ఞానంలో మునిగిన వారు పరమాత్మ తత్వాన్ని నిశ్చయించలేక. ఇందరుద్ర బ్రహ్మాదులందరు దుఃఖాన్ని పొందుతూ మెడ వంచి అటువైపే చూస్తున్నారు. నిజ పదాప్తి దరైహి ధ్వజ వజ్ర నీరజాంకుశ విచిత్ర లాలామైహి భజ భువత్సమయం. సురతోదం వర్ష్మసురు యుగత వీడిత వేణుహు పరమాత్మ మనకు అబ్జా దడైహి ధ్వజ వజ్ర నీరజ అంకుశ రేఖా మనకు మన కథా పునఃసంకల సాంగ కలపక ధ్వజారవిందా అంకుశ

వజ్ర లాంఛనం అంటామే అలాంటి దివ్యమైనటువంటి పాదములతోటి రేపల్లెవాడలోని భూములను బృందావనం బొనంలోని భూములను అక్కడ ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి ఏమైనా అశుభాలు ఉంటే అలాంటి వాటిని మొత్తాన్ని తొలగించి వరశ్వ దుర్యగతిహి ఈడిత వేణువు తన వేణువును గానం చేస్తూ మహానుభావుడు వెళుతూ ఉన్నాడు. కవిలాస వీక్షణార్పితా మనోభవ వేగాః కుజగతింగమితాః నవిదామః కస్మరేన కబరం వసనం వా మేము కూడా కుజగతింగమితాః అనట. వరిసలు గోపికలు అందరూ కూడా వృక్షాలకు మాకు తేడా ఏం లేదు అంటున్నారు. మేము కూడా స్వామి ప్రకారం చెట్లలా అయిపోయాం. ఏమిటి అంటే చెట్టు ఎలా ఉంటుంది ఆకులు లారినా కొమ్మలు లారినా పెరలు ఊడిపోయినా ఏం తెలియదు. అలాగే మాకు మేము ధరించిన పూలు చాలినా, ఆభరణాలు చాలినా, వస్త్రాలు చాలినా మాకు ఏం జరగవద్దు అండి. పరమాత్మ జ్ఞానం తోటి గోపికలందరూ వృక్షాలు అయిపోయారు. వృక్షాలన్నీ గోపికలు అయిపోయారు. ఎందుకంటే పరమాత్మ యొక్క వేణుగానాన్ని వింటూ స్వామి మీద పుష్పాలు కురిపిస్తున్నాయి, గొడుగులు పడుతున్నాయి. చెట్లేమో తెవరకేస్తున్నాయి, గోపికలేమో కనిపించిపోయాయి. ఏం చేయలేము వీళ్ళు చెట్లు అయ్యారు వాళ్ళు కోట్లు అయ్యారు అంటే మూగం కరోతి వాచాలం పంగుములంధయతే గిరిం భావి తలుచుకుంటే మూగ వాడిని ఒళ్ళు పోదు చేస్తాడు, కుట్టి వాడిని కత్తులు వేయిస్తాడు. చేతన్యం ఉన్న వాళ్ళని సందగ చేస్తాడు, సందగించిన వారికి చేతన్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రీతిలో. కబరం వసనం వా మణిధరః క్వచితాగణ యనుగామాలయా దైత గంధ తులస్యాః ప్రణయినః అనుచరస్య కదాంశే ప్రక్షిపన్ భుజమగాయత యత్రాయక్ర పరమాత్మ తన భుజాన్ని కొంచెం వంచి వేలువును పట్టుకొని వేళ్ళతో గానం చేస్తున్నాడో అలాంటి చోట కొచ్చి ఆగణయనుగాహ మాలయా మణిధరః దైత గంధ సురస్యాః

వేణుగానం చేస్తూనే అప్పుడప్పుడు అలా చూస్తున్నారు ఆవులు ఎన్ని పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు గోపాలకులో ఎంత దూరంలో ఉన్నా ఆవులను లెక్క పెడుతుంటారు. తెచ్చినన్ని ఉన్నాయా పోతే రెండు గంటల దూరంలో లెక్క పెట్టుకొని పోయా చూడొద్దు మరి ఇతను వేణుగానము చేస్తూనే. వేడు రంఘాలను రంఘాలలో వాయువు నింపుతూ అంగుళులతోటి ఎన్నావులు పోయాయి ఎన్నావులు ఉన్నాయి మొత్తం అని లెక్కపెడుతున్నట్టుగా ఆవులను లెక్క పెడుతున్నట్టుగా వీలు రంధాల మీద అంగుళులను ఆరిస్తున్నారు అన్నమాట. ఒకటి రెండు మూడు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ జానము వస్తున్నది అక్కడ గోవులను. లెక్కిస్తున్నట్టు జరుగుతుంది ఒకే ఏకా క్రియ జరుతతై అంటాం. ఆ రీతిలో భుజమగాయత యత్ర కొణిత వేణురవ వంచిత చిత్తాః కృష్ణ వన్వసత కృష్ణ గృహిణ్యః నల్ల లేళ్ళు కాదు కుశరం అంటాం కదా లేడి కృష్ణాజిని మృగం అంటాం కృష్ణ మృగం అంటామే. వాటి యొక్క లేళ్ళు కూడా గుణగనార్ణవనుగత్య హరిణ్యః గోపికా ఇవ విముక్త గుహాచ. పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని పరమాత్మ గుణాలకు రంజింపబడి ఇల్లు వాకిలి గోపికల్లాగానే వదిలిపెట్టి కృష్ణుడి దగ్గరే తిరుగుతున్నాయి. ఆడలేడు. మన భాషలో తెలుగు లేళ్ళు, ఇంగ్లీషు లేళ్ళు ఆయన దగ్గరే ఉన్నాయి. వీళ్ళు వదిలి పెట్టారు, ఇంటి మీద రాశాను, వాళ్ళు వదిలి పెట్టారు. హరిణ్యః కుంద దామకృత కౌతుక వేషః గోప బోధన వృతో యమునాయాం నంద సూనుహు యమునా అనకేతవ వత్సః నర్మద ప్రణయినాం విజహారా మహానుభావుడు. నీ కుమారుడు యమునా తీరంలో అతన్ని ఆశ్రయించిన వారికి అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ప్రేమ గలవారికి ఆనందాన్ని కలిగిస్తూ విహరిస్తున్నాడు. మందవాయు భవాత్సరు కూలం మానయన మలయజస్పరిసేన రాత్రిపూట గాని పగలుపూట గాని అరడియంలో గాలి తన ఇష్టం వచ్చినట్టు వీస్తుంది కదా కానీ నీ కుమారుడు తిరుగుతుంటే అతనికి ఎంత వాయువు ఏ ప్రాంతా నుంచి ఎలా వీశాలో అంత మాత్రమే వాయువుని ఇస్తుంది అనుకూలంగా నీ కుమారుడికి సుఖమును ఆనందాన్ని కలిగించడానికి కావలసినంత.

వేగంతోనే వాయువు వస్తుంది మానయన్ మలయజ స్పర్శేన మలయగంధ స్పర్శను తగిలిస్తూ వందినాహ తముపదేవ గణాయే వాద్యగీత పరిభిహి పరివవృహు వందిమారదులు దేవతాగణము తవ తవ వాద్యములతోటి నీ కుమారుడిని పరిచర్య చేస్తున్నారు వత్సరాహ వజగవాం యదగద్రః వంద్యమా చరణః పతి వృద్ధై దేవతలతోటి వృద్ధులతోటి నమస్కరించబడుతూ కృస్తున గోధనము గోక్య దినాంతే సాయంకాలం అయ్యేసరికి మొత్తం ఆవులను మళ్ళీ తిప్పుకొని గీత వేణువులను అనుగోడిత అనుగేడిత కీర్తిహి వేణువులను గానం చేస్తూ ఏం లేదు అతను ఆవులను కావాలి అంటే తాను వెళ్ళడు. కూర్చొని వేణువు పోయిస్తాడు, అవి వచ్చేస్తాయి. దగ్గర రాగానే తాను ముందర నడుస్తూ వేణువు ఉంచి వెళ్తుంటాడు, పెట్టె వచ్చేస్తాయి. ఇతర లేబర్లకు ఊళ్ళోకి పోతే అవి ఊళ్ళోకి వచ్చేస్తాయి. అందుకే మనకు సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్ఛంతం అచ్యుత శిశుం ప్రణమామి నిత్యం అంటారు వీలాశికుడు. ఎలాంటి కృష్ణుడిని నమస్కారం చేయాలంటే ఈ గుడిలో కూర్చున్నాయో గురువు రానో గుర్తు మాకు వద్దు. సాయంకాలం కాగానే ప్రతి ఇంటికి వచ్చి ఆవులను కట్టేసే కృష్ణుడికి నమస్కారం. ప్రతి ఇంటికి ఎందుకు వస్తాడు తన ఇంటిది అనుకోక అంటే మత్సాహులు ఆయన ఎందుకు చంపాడు మీరు అడిగింది. అడవికి తీసుకొని పోయి ఆవులను తినవయ్యా అని చెప్పి తినవ అని చెప్పి ఈయన వేడు ఊయడం మొదలుపెట్టాడు. ఈ వేడుగాన ఆనందంలో ఆవులు తినడం మానేశాడు. ఆయనకే చూస్తూ కూర్చున్నాడు. సాయంకాలం అయింది ఇంటికి పోవాలి. ఏం తిన్నాయి? ఏం తిన్లేదు. ఎలా ఉంటాయి డొక్కలు? ఇంత రోజు ఉంటాయి. ఇప్పుడు పోయి ఇంటికి పోతే ఏమంటారన్నమాట ఏం అయిపోవయ్యా అంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళ బాబు అని తానే తన అమృతమయ్యే హస్తం తోటి శిరస్సు నుండి పుచ్చి నొదల అలా పాసి ఇస్తాడు. రైట్ ఇక బాండ్ తీసుకోండి పోయి ప్రతి ఇంటి ఎందుకంటే ఎవరైనా అంటారేమో అందరూ చూసుకోవాలి కదా ఇవ్వనయ్యా నీ ఆవులు వచ్చినాయి బాగా చూసుకో. ఒక్కొక్క ఇంటికి వచ్చి ఆవులను కట్టేసి చూసి బాగున్నాయా ఆ వెళ్తున్నా మరి అది చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ. ఇక్కడ సాయంతానే ప్రతి గృహం పశుబంధనార్ధం గచ్ఛంతం. పశువులను కట్టివేయడానికి సాయంకాలం ప్రతి ఇంటికి వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అంటే ఆశ్రిత వాత్సల్యం. ఆశ్రిత సౌలధ్యం.

సకల లోకాధారుడైన స్వామి ఇక్కడ మామూలు కొల్ల పిల్లవాళ్ళ ప్రతి ఇంటికి వచ్చి ఆవులను కట్టే చూసుకో నాయనా అన్ని ఆవులు ఉన్నాయా అని అడిగి ఆ ఉన్నాయిరా పోరా నాన్న అంటే పోతున్నాడు. ఎవరికి ఎవరికి కూలి వారైనే ప్రపంచం మొత్తాన్ని తన హరుసన్నతో నరిపే మహానుభావుడు ప్రతి వారి చోట చూసుకో ఉన్నాయి కానీ వెళ్తున్నాం అది. ఎంత సౌలభ్యము ఎంతటి ఔదార్యము అలాంటి స్వామి ఆ స్వరూపాన్ని అందుకే వత్సలః వాత్సల్యం గలవాడు రజగవామ్ రేపళ్ళలోని గోవుల యందు వాత్సల్యం గలవాడు దారిలో అందరితోటి వృద్ధ అయిన మహానుభావుడు అతను గీతవేణు అనుగీడిత కీర్తిహి ఈ మహానుభావుడు వస్తున్న ఉత్సవం తమ శమరుచాపి దృశీనాం నయన్ సుర రజస్వరి తస్త్రకు కష్టపడి పొద్దు పూకులు అరిచిన వాళ్ళ కన్నులకు కూడా పండుగను చేసేటువంటి రూపాన్ని తీసుకొని దిత్సయా సంతోషాన్ని ఇవ్వటానికి మిత్రుడిలాగా కోరికలు తెచ్చటానికి వస్తున్నాడు. దేవకీ జటర భూరుహ భూహు ఉడురాజః దేవకీ గర్భంలో పుట్టినటువంటి చంద్రుడు. ఈ మహానుభావుడు వస్తున్నాడు. మద విఘూర్ణితలోచనః ఈషన్మానసః స్వసుహృదాం వనమాలీ ఇతను ఏం పేరు స్వామిది? వనమాల ధరించాడు కాబట్టి ఈ వనమాలి భదర పాండువదనః మృదుగండం మండయన్ తెల్లని భదరము లాగా తెల్లని ముఖం కలవాడు. అతి సుఖమైనటువంటి గండ భాగాన్ని కపోలాన్ని మండయన్ కనక కుండల లక్ష్మ్యాత్ మకర కుండలముల కాంతితో కపోల భాగాన్ని ప్రకాశింపచేస్తూ వేడువను భోగిస్తూ యదుపతిహి విరగరాజ విహారః యామిని పతివైచ దినాంతే సాయంకాలం కాగానే ఎలా ఆకాశంలో చంద్రుడు విహరించడానికి వస్తాడో ఈ మహానుభావుడు రేపల్లెవాడలోకి విహరించడానికి రెండవ చంద్రునిలాగా వస్తాడు. ముదిత వక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ కురజగవాం దినతాపం.

ఆనందమైనటువంటి ముఖాన్ని ముందర పెట్టుకొని ఇంతసేపు విరహంతో తపించిపోయినటువంటి గోపికల విరహ కాపాన్ని తొలగించడానికి స్వామి సాయంకాలం కాగానే రేపల్లెకు మళ్ళీ వస్తున్నాడు. కేవలము కృష్ణ పరమాత్మ ఇళ్లలో నుంచి అడవికి వెళ్లి అడవిలో నుంచి ఇంటికి వచ్చాడు. వెంటనే ఏం చెప్పారు? పరమాత్మ ఆవులను తీసుకొని అడవికి వెళ్ళాడు. వేణుగానం తోటి వారిని మెరిపించి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి ఆవులను తీసి ఆ ఇంటికి వచ్చాడు. ఈ భాగాన్ని వర్ణించాడు. ఏం చేసినట్టు అయింది? సృష్టి, స్థితి, దయములు చెప్తాడు. సృష్టి అంటే కడుపులో ఉన్న వాటిని బయటికి తెచ్చుతుంది. రేపల్లెలో ఉన్న గోవులన్నిటిని అడవిలోకి తీసుకొచ్చాడు. సృష్టించినటువంటి జీవులను రక్షించడానికి ఏం చేయాలి? బ్రహ్మకు వేదమును ఉపజేగించాడు. కదా? కృష్ణ పరమాత్మ గోవులకు, జీవులకు, దేవులకు వేణుగానాన్ని వినిపించాడు. ఏతత్ సామగాయన్నాస్తే ఏమిటి సామవేదం కదా ఇలా సామగానం చేసి సృష్టించినటువంటి గోవులను జీవులను రక్షించాలి. రక్షించిన జీవులను సాయంకాలం కాగానే మళ్ళీ ఇల్లు చేర్చాడు అంటే ప్రళయకాలం మళ్ళీ తన బుద్ధిలో నింపుకున్నాడు. పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయముల స్వరూపాన్ని ఓ చిన్న అధ్యాయం తోటి ఎక్కడ ఆ మాట రాకుండా చెప్పాడు. ఇదంతా గోపికలు గానం చేశారు అంటే రహస్యం ఏంటంటే. దైమిత్తిక ప్రళయంలో మహర్లోకంలో జనోలోకంలో ఋషులు పరమాత్ముల యొక్క జనను గానం చేస్తున్నారు. ఆ లోకాలు పోవు కదా. బ్రహ్మం ఒక పూట పూర్తి కాగానే సాయంకాలం వస్తే 3 లోకాలే పోతాయి, భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, తక్కిన లోకం ఉంటాయి, అందులో సువర్లోకం వాళ్ళు మహర్లోకం వాళ్ళు జనోలోకంలో తపోలోకంలో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఋషులంతా మునులు సిద్ధులంతా పరమాత్మ యొక్క ఈ లీలను వాళ్ళు జ్ఞానం చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకా మళ్ళీ ఈ లోకాలు ఆయంత్రం చేయాలి.

వారి గానానికి ప్రతీకగా గోపికల యొక్క యుగళ గీత. ఈ గానము ఆ గానమును పరమాత్మ యొక్క ఈ లీల ఆ లీలను. బోధిస్తుంది లేకుంటే ఎందుకు ఏం అవసరం? ఆ అదే కదా అదే ప్రమాణం. చమత్కారం ఏంటంటే లేకుంటే అధ్యాయం తోటి ఏం పని? మామూలుగా అలా చెప్పుకుంటే వేణువు మ్రోగించాడు హారాలు వేసుకున్నాడు. పూలు పెట్టుకున్నాడు, చెట్లు పూలు చెట్లు పూలు పుట్టించాయి, నదులు అటే వచ్చాయి, చెట్లు కొమ్మలు ఉంచాయి, లేళ్ళు విన్నాయి, మృగాలు విన్నాయి, ఎందుకు ఇవన్నీ? ఏం చేయదలుచుకున్నాడు? ఎవడో మామూలు కవి చెప్తే ఆ రాక ఏం అన్నాడు. కానీ రాక ఎవరు సాక్షాత్తు వ్యాస భగవానుడు కదా. ఏదో ఒక మహా అనర్గమైనటువంటి రహస్యాన్ని సూచించడానికి చెప్పాడు పరమాత్మ యొక్క పరమాత్మ లీలను మనకు. ఈ అధ్యాయంతో బోధించాడు. ఈ రీతిలో అథ తరిహి ఆగతః ఘోష్టం ఇది చెప్పుకున్నాం కదా కృషమయః అని చెప్పామే హరిష్టాసురుడు అంటాం. ఈ పేరు అరిష్టాస్త్రుడు. వాడు సంసుడికి చాలా ప్రియ మిత్రుడు. ఈ మహానుభావుడు వృషభ ఆకారంలో పెద్ద మదించిన కోడెలాగా వచ్చాడు. తన గిట్టలతోటి తన మూపులం తోటి భూమిని తొవ్వుకుంటూ భూమొత్తాన్ని చంపింపచేస్తూ శ్రంభమానః తరతరం పదాచవిలి చన్మహీం ఇతరతో పూవిలి గీస్తూ పుచ్యం ఉద్యమ్య తోక పైకి ఎత్తి వప్రాణి విషానాగ్రేనచ ఉద్ధరన్ గోడలను గుట్టలను కొమ్ము చివరతోటి ప్రకిలించుకించు కొద్ది కొద్దిగా వేడ వేస్తూ మూత్రం విడుస్తూ స్తబ్ధరోచనః అలాగే కాళ్ళను నిలబెట్టుకొని ఎత్తి నిరసాధితేనాంగమిస్తుదీనంగవాం నృణాం పతంత్యకారసో గర్భాః స్రవంతిస్మ భయేనవా అది అంబారావం చేస్తే ఆ అంబారావం వల్ల కలిగినటువంటి భయం తోటి స్త్రీలు తమ గర్భాలను విడిచిపెడుతున్నారు. నిర్విశంతి గణాయత్య కకులజ్య కపుత్య చలశంకయా. మేఘములు పర్వతం అనుకొని దీని ముగ్గురి మీద వచ్చి కూర్చుంటున్నాయి. ముగ్గురి యొక్క ముగ్గురు వచ్చి కూర్చుంటున్నాయి. తమ్ మేఘములు తమ్ తీష్ణ శృంగ ఉద్వీచ్ఛ గోప్య గోపాస్య తత్రసురు అంత పెద్ద నూపురం.

ఇంత పెద్ద ఆకారం, అంత వారి కొమ్ములు, అంత పెద్ద గిద్దలు, ఇలాంటి స్వరూపాన్ని చూసి గోపికలు గోపాలులు భయపడ్డారు. ఆవులు, కోడెలు, పశువులకి కూడా భయపడి గోకులాన్ని విచ్చిపెట్టి అవి పారిపోయాయి. కృష్ణ కృష్ణ మహాయోగి అని మళ్ళీ అందరూ కలిసి పరమాత్మను గానం చేస్తూ అరుస్తూ రక్షించమని కాపాడమని అడుగుతూ ఉంటే పరమాత్మ ఈ ఆత్మనాదాన్ని విన్నాడు, వచ్చిన వృషమాన్ని కూడా చూచాడు. మా భయిష్ట ఏం భయపడకండి నేను ఉన్నాను అని వారిని ఓదార్చి. వృషభాసురుని ఎదురుగా వెళ్ళాడు రారా ఆయన. ఇతను వెళ్లి ఇతన్ని ఆహ్వానించాడు గోపాలై పసిబిరు మంద త్రాచితైహి కిం మసత్తమా దుర్మాగుడా. పశువులతోటి పిల్లలతోటి నీకేం పని రాదు. భయపడే వాళ్ళను భయపెట్టడం కాదు పిరికి వాళ్ళ మీదకి పోతే ఏం లాభము నేను ఉన్నాను కదా కదా. నేను నిలబడ్డాను. బలదర్పాహాం దుష్టానాం పద్విధానాం దురాత్మనా నీలాంటి నీలాంటి పరమ దుర్మాకుల బలదర్పాన్ని హరించడానికే నేను వచ్చాను. నా డ్యూటీ అదే ఇక్కడే ఉంటాను రారా బాబు అని ఇతి ఆస్ఫోట్య అచ్యుత హరిష్టం తల శబ్దేన కోపయన్. చప్పట్లు కొట్టి రా రా అని కోపింపచేస్తూ సక్షురంసే భుజాభోగం ప్రసార్య అవస్థితః మిత్రుడి భుజం మీద తన విలాసంగా చేయి పెట్టుకొని చప్పటాడు రారా అని. వాడిని పిలిచాడు పక్కన మిత్రుడు ఉంటే అప్పుడు ఎమ్మే చేరి వేసి లేపడ్డాడు విలాసంగా ఉన్నాడు అలాంటి స్వామిని ఉద్యపుచ్చద్భ్రమః మేఘః అకృద్ధః కృష్ణముపాగ్రవోత్వన తోక తోకను తిప్పుతుంటే ఆకాశంలోని మబ్బులన్నీ చదివి చదివి చలాజలై పారిపోతున్నాయి. అంత చిన్నగా ఉన్నాడు. అలాంటి వాడు కృష్ణుడు మీదికి పరిగెత్తుకొని వచ్చాడు. అగ్రణ్యస్త విషానాగ్ర కొమ్ములంట ముందరికి పెట్టడం ఉంది. ముందరికి వచ్చి కొమ్ములు ముందరికి పెట్టిన అగ్రణ్యస్త విషానాగ్రహ స్తబ్ద అశ్రుగ్లోచన ఎర్రగా ఉన్నాయి కళ్ళు.

నెత్తురు చుమ్ముతున్నట్టుగా ఉన్న కళ్ళు గలవాడై హటాక్షిప్య ద్రవత్తూర్ణమింద్ర ముక్తో అచనిర్యధ ఇంద్రుడు వలిపెట్టినటువంటి వజ్రాయుధం లాగా తన శటాక్షారతో అంతా భయపెడుతూ గృహీత్వా శృంగయ శృంగయోత్తంభ అష్టాదశ పదాని సహా శృంగయోహ తంభ అత్పదాని సహా ప్రత్యపోవాహ భగవాన్ గజః ప్రతిగజమ్యత మహా వేగంగా ఉడికొచ్చాడు. అలా వచ్చినటువంటి ఉదవాని స్వామి రెండు చేతులతోటి రెండు కొమ్ములు పట్టుకున్నారు. ఎంత వేయంగా ముందరికి వచ్చాడో దాన్ని అంత వేయంగా మళ్ళీ వెనక్కి నడిపించారు. ఎన్ని అడుగులు ముందరికి వచ్చాడో అంత వేయంగా వెనక్కి నడిపించారు. ఆట. ఆ అది కాదు. నడిపించి అచ్యుతం శోభవిధ భగవత పునరుత్థాయ రా పోసేసరికి పోయి పడిపోయాడు. పడి ఒక్కసారి లేచి మళ్ళీ సున్న సర్వాంగా నిశ్వదన్ క్రోధం వచ్చిన కోపంతోటి మళ్ళీ మహావేగంగా వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడిని మళ్ళీ కొమ్మలు పట్టుకొని పదా సమాక్రమ్య నిపాస్య భూతలే కింద పడేసి లేవకుండా కాలుతో గట్టిగా తొక్కి పెట్టి నిష్పీడయామా యదార్ద్రమంబరం కృత్వా విషానేన జగనా కోపకతు కొమ్ములు పట్టుకొని అతన్ని పిండేశాడట. ఎలాగండి అంటే ఎలా ఆద్రమంబరం తడి బట్టను పిండినట్టు. బాగా అర్థం కావాలి కదా, యధా ఆర్ద్ర బలం తడి పట్టి రమ పిండుతాము ఆ వృషమాన్ని కొమ్ముతోటి తిప్పించాడు, పూర్తిగా పిండి ఇచ్చాడు. అలా యధాద్రమంబరం కృత్వా విషానేన జఘానస్వ పడిపోయాడు ఆ త్రుక్ పోమని నెత్తురు కక్కుకుంటూ మూత్రమరాలు విడుచుకుంటూ కాళ్ళు అటు ఇటు కొట్టుకుంటూ గుడ్లు కాస్త నిలబడ్డాయి కదలకుండా జగామ కృచ్ఛిరం నిరుతేర సత్యయం పుష్పై స్థిరంతః హరివి విరేశ్వరా పరమాత్ముని సులభంగా చంపాడు కానీ వాడిని ఈ అరిష్టుని అరిష్టుడి పేరు వింటే స్వర్గంలోని అష్టదిక్పాలకులు ఇంద్రాదులు గడగడ వణుకుతారు అందుకే వీడు చచ్చాడని పీడా పోయిందని దేవతలందరూ స్వామి మీద పుష్ప వర్షం కురిపించారు. ఏవం కగుద్మినం హత్వాస్తుయమానస్వ జాతి వివేశ గోష్టం సబలః గోపీనాం నయనోత్సవః

ఓపికల నేత్రాలకు పండుగైనటువంటి స్వామి వృషభాసురుని చంపి తన మళ్ళీ వ్రేపల్లెకు తాను తన ఊరికి వెళ్లి ఇంటికి వెళితే అరిస్తేనిహతే దైత్యే కృష్ణేన అద్భుత కర్మణా కంసా కంసాయాతాః భగవాన్ నారదః దేవ దర్శనః ఇలా హరిష్టుడు సంహరించబడిన తరువాత దైత్యే కృష్ణేన అద్భుత కర్మణ కంసాయాసాః భగవాన్ స్వామి సమయం వచ్చిందని నారద మహర్షి వచ్చేసాడు. ఎక్కడికి? కౌంట్ దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే వాడు ఈ మధ్యన ఏదో అప్పుడప్పుడు ఒకటి పంపుతున్నాడు కానీ అంత బుద్ధిమంతుడు అయ్యాడు. మరి వాడు మంచిగా ఉంటే కష్టం కదా? చెడ్డవాళ్ళు మంచిగా ఉన్నా, మంచివాడు చెడ్డగా ఉన్నా కష్టం. ఎవరి పని వాడు చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళ పని చేయలేదు వాళ్ళు. తర్వాత మళ్ళీ వచ్చి నయ్యి నిశ్చయంగా వాళ్ళు దారికి రారు. అందుకే అక్కడికి వెళ్లి కౌంతులతో అంటున్నాడు నారదః దేవదర్శనః అందుకనే దేవదర్శనః అంటున్నాడు. దేవదల రహస్యాన్ని బాగా తెలిసినవాడు. అలాంటి నారదుడు యశోదాయా సుతాం కన్యాం దేవత్యా కృష్ణమేవచ రామంచ రోహిణీ పుత్రం వసుదేవేన విభృతాని అక్తౌ సమిత్రేనందోవై యాభ్యాంతే పురుషాహతాః అవుతా ఎంత మాయకుడవు నాయనా. దేవకికి ఆడపిల్ల పుట్టింది అనుకుంటున్నావా? ఆడపిల్ల పుట్టింది దేవకి కాదు ఇది చూడు అది. ఎవరికి అబ్బాయే పుట్టాడు? మీ బావ అంటున్నారే వద్దు దేవుడు తక్కువోడు కాదు. నీకు తెలియకుండా తనకు పుట్టిన అబ్బాయిని తీసుకపోయి అక్కడే పెట్టాడు. అమ్మాయిని తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. రోజు ఎవరో అమ్మాయి ఎవరి అమ్మాయి కాదు యశోద బిడ్డ. అలాగే రోహిణి పుత్రం బరువుడు ఉన్నాడే ఎవరు రోహిణి కొడుకు అంటే ఎవరు రోజు ఎవరి కొడుకే. అంటే తెలుసా ఎవరు బరువు ఎవరి కొడుకే. అంతా కానీ వీడు వాడ వాడలే, వీడు రోహిణి పుత్రుడు వసుదేవుడే నీ వంటి భయం తోటి ఇద్దరు పిల్లలను అక్కడ నందుడి దగ్గర జాగ్రత్తగా పెంచుతున్నాడు, తన మిత్రునిలో ఉంచాడు. వాళ్ళే వాళ్ళిద్దరే నీ వాళ్ళందరినీ చంపారు. నువ్వు చంపావు కదా వాళ్ళందరినీ. వాళ్ళందరినీ వాళ్ళే చంపారు. పురుషాహతాహా నిసన్మే తద్భోజపతిహి కోపాత్ ప్రచరితే ఒక్కసారి వానికి ఒళ్ళు పడింది. ఇంత మోసం చేస్తారా బావగారు బావగారు అనుకుంటే.

అయ్యో దేవుడి అబద్ధం వాడాలి అనుకున్నాను నేను ఇదంతా ఇలా జరిగిందా అని కోపం వచ్చి పండ్లు లాగా కొరికేసి విశత నిశాత మతిమాదత్త వసుదేవ జీతాంసయ వసుదేవుడిని చంపి పారేస్తాను ఇప్పుడు. అని కడుగని తీసుకొని బయలుదేరాడు, మళ్ళీ నాలుగురు అతన్ని చంపితే ఏమవుతుంది? పిల్లలు ఉన్నారు అక్కడ, వెనకో మంతో ఉన్నారు, నువ్వు ఆయన్ని చంపావనుకో ఇప్పుడే వచ్చిన చంపుతారు. నాలుగు రోజులు చంపు చేయకుండా కూర్చో, వాళ్ళు వచ్చినాక చంపు, ఇంక తెలియకుండానే ఉండవు. తమాయ పోయి పిచ్చి వాళ్ళని నువ్వు ఏం తెలియదు ఇలా తమ్ముతావా అని అతను ఇట్లా చెప్పి నారదుడు వాళ్ళని కాస్త వారించి జ్ఞాత్వాని లోహమై పాసు పపంతా కావాలంటే వాళ్ళిద్దరు పారిపోకుండా పందిం చేయలే పడేయ్ తమ్ముడం ఎందుకు అన్నాడు. ఓ ఏదో బాగానే ఉందని ఈ నా వద్దు వేదోస్తులు మళ్ళీ కరికే లేచి వేదబడింది. భార్యయా ప్రతి యాతి ఇది ఎవర్ కౌ కౌతా పాత్య కేసినం. ఇరా నా దగ్గర వెళ్ళిపోగానే అయితే నేను అనుకోని వెళ్ళాను అన్నమాట. కొంచెం ఏం కాదు అరే కేతి నా ఫ్రెండ్ నువ్వు రా బాబు. వాడి దగ్గర నుంచి ఇందరు పోయారు కానీ కాలేదు నువ్వు బలావం తప్పకుండా చేస్తావ్ నువ్వు పోయి చంపేసేయ్. నీ పేరేంటి కేతి? వీడిని చంపితేనే స్వామికి ఏం బిరుదు వచ్చింది? ఈ శెవుడైనాడు గమనించాలి. ఇలా పేషయామాస హన్యేతాం భవతా రామకేశవో నువ్వు. బరదావతు సంహరించవని తతః ముష్టిక చానూర చాల సోకల జాజికాన్ అమాత్యాన్ హత్తిపాం చైవ సమాపూయ మొత్తం ఇక ప్రయత్నం మొదలు పెట్టాడు అందరి పిలిపించాడు. మల్లందరిని పిలిచాడు. ముష్టికుడు, చానురుడు, చలా, తోచల ఇలాంటి వారందరిని పిలిచాడు. మంతులను, మావటి వాళ్ళను, ఏనుగులను అందరిని పిలిచి మీరంతా వినండి. చానుర ముష్టికులారా నంద బ్రజనలోనే వసుదేవుని కొడుకులు బలరామ పుష్టులు ఉన్నారు. వారిద్దరూ నాకు మృత్యువు, నన్ను చంపడానికే వాళ్ళు అక్కడ పెరుగుతున్నారు. అక్కడ వాళ్ళు ఉంటే మనం ఇక్కడ ఉండలేము. అందుకే మనం అక్కడికి వెళ్లొద్దు. వెళితే అతన్ని చంపుతున్నారు, వాళ్ళనే కలిపి చూద్దాం. వాళ్ళ దగ్గరికి పోతే నమ్ముతున్నారు. అందుకే వాళ్ళని మనం చంపుదాం అంటున్నాం. అదే మనం చేతాము, వాళ్ళని విడిపిస్తాను, వచ్చిన వాళ్ళిద్దరూ రాగానే ఎప్పటికప్పుడు చంపేస్తాం.

ఏదో బాగుంది ఇలా మీరు చేయండి. మంతాక్రియంతాం వివిధాః మల్లరంగ మల్లగింజాలన్ని పోటీలు పెడదాం నగరంలో. అన్ని మల్లగింజా రంగాలు ఉంటాయి కదా అవన్నీ తయారు చేసి చేసి అంటారు చూడండి. అది బాగా తయారు చేయండి, మీరు బాగా యుద్ధం కోసం యుద్ధం కాండి. పౌరులు, జనపదులు అందరికీ చెప్పండి. ఏదో ఉత్సవం జరుగుతూ ఉంది, ఆటల పోటీలు జరుగుతున్నాయి, అందరూ వచ్చి చూడండి అని చెప్పి అందరూ సిద్ధం చేశారు. రంగద్వారి ఉపనీయతాం పెద్ద మావకి వాడిని. పువ్వే అభ్యంతరం ఏనుగును రాజ కోట మీద దుర్గం ఉంటుంది. ద్వారంలో వాడికి దయ ఉంచారు, పొరపాటున వచ్చారు, ఏదో చొప్పి చొప్పి చేసేశారు. ఏ కూడా దాడిలో ఒకడికి వచ్చారు, మీతో దాడి పోవాలయ్యా మీ ఇద్దరు చొప్పి చేసేశారు. అది కూడా దాడి వస్తారు అప్పుడు నేను చూసుకుంటాను. నువ్వు తాగ మరి దుర్జాలని ఇలా చేసి విషంత పశు మేధ్యాన్ భూతరాజాయ మేజుటే ఇదే సందర్భంలో ఏదో ఒక యజ్ఞం చేస్తాం ధనుర్యాగం చేస్తాము. ధనుర్యాగం అని మొదలు పెట్టి పశుపతికి శంకరునికి హవిస్సు. ఇద్దాం అది సంతోష పెడదాం ఆరభ్యతాం ధనుర్యాగః చతుర్దశ్యాం యధా రోజు ధనుర్యాగం చేద్దాం పశువులన్నిటినీ మేధ్యాన భూతరాజాయ మృషుచే శంకరునికి ఆహుతి ఇద్దాము. ఇలా కావలసినటువంటి మొత్తం సన్నాహాలను తన మంత్రులతో, మిత్రులతో, సన్నిగితులతో ఆజ్ఞాపించి యాచాయ పురుహిత్వా పాణినా పాణిం తతః అక్రూరము వాచా. అప్పుడు అప్పుడు రోని పిలిపించాడు వాడు ఇది రాదు నా వాళ్ళకు బంధువే కానీ తనకు చాలా మిత్రుడు సందిహితుడు చాలా నమ్మకం ఉంది అలాంటి వాడిని పిలిచి చేయి పట్టుకొని కుర్చీ మధ్యలో కూర్చోబెట్టి అతనితో అంటున్నాడు ఓ గో దానపతే మత్యం క్రియతాం మైత్ర మాతృతాం బాబా కొద్దిగా ఆదరం తోటి మన స్నేహ ధర్మాన్ని పాటించి నీవు కాస్త నాకు ఉపకారం చేయాలి నీకంటే హితాన్ని కోరేవాడు. నాకు మరెవడు కనపడడు. నువ్వు ఆ వంశంలో ఉన్న నాకు హితాన్ని పోయేవాడవు నీవే. భోజ వృష్టి వంశాల్లో నువ్వు ఒక్కడివే ఇష్టకారివి. అందుకే నిన్ను ఆశ్రయించి నేను.

అని ఎంత గొప్పదో చూచి నీ దగ్గరికి వచ్చాను అని అడుగుతున్నాను. నీవు యదేంద్రః విష్ణుమాశ్రిత్య స్వార్థమద్విగమత్రిభుహు ఇంద్రుడు విష్ణువు యొక్క సహాయంతో తన పని పూర్తి చేసుకున్నట్టుగా. నేను నీ సాయంతో నా పని ముగించుకుంటాను, పూజ చేసుకుంటాను. నీవు నందవరజానికి వెళ్ళు. అక్కడ వసుదేవుని యొక్క కుమారులు బలరామకృష్ణులు ఉన్నారు వారిని తీసుకొని రా. ఇద్దరే కాదు గోపైని నందగోపాల్ని. నందగోపుడు దరగోపాలకులు అందరిని తీసుకొని రా తావానయ సమం గోపైహి ఘాతయిష్యే హారితౌ కాలదర్పే హత్య. కాతలేదు. ఇద్దరు రాగానే పెద్ద ఏనుగు తోటి వాళ్ళిద్దరిని చంపిస్తాను. ఇది ముక్తవు. ఒకవేళ ఏనుగు నుంచి వెళ్లి తప్పించుకుంటే మన్నైహి కాతయే. పళ్ళతో వాళ్ళని సర్చిస్తాను తయోర్నిహదయోస్తప్తాన్ వసుదేవ అప్పుడు వారిద్దరూ చనిపోతే వారి తల్లిదండ్రులు వద్దు వద్దు వసుదేవుడు వాళ్ళందరినీ కూడా అందరినీ చంపేస్తాను. ఉగ్రతేరం చపితరం కవిరం రాజ్య కాముకం ఎందుకండీ మా నాన్న గారు ఇప్పుడు రాజ్యం వారు వృద్ధుడు ముసలి వారండీ ఇంకా రాజు కావాలంటున్నారు. కాబట్టి ఆ ముసలి వారి అయినటువంటి మా తండ్రిని అతన్ని కూడా సంహరిస్తాను. తత్ సాతరం దేవ అతని తమ్ముడు దేవ ఒకడు ఉన్నాడు. ఇంకా ఎవరెవరు నన్ను జ్యేషిస్తున్నారో ఎవరు నా దారికి అడ్డం వస్తున్నారో వాళ్ళందరినీ సంహరిస్తాను. తతస్య ఏటామహి మిత్ర భవిత్రి నష్టకంఠగా ఇప్పుడు అప్పుడు. నా రాజ్యంలో నాకెవరు శత్రువులే ఉండరు. నేను ఒక్కడినే మొత్తం భూములో దాన్ని హాయిగా అనుభవిస్తాను. నాకప్పుడు నా వాళ్ళంతా నాకు బాగా సహాయం చేస్తారు. ఎవరు వాళ్ళు పరమ రాష్ట్రసులు జరాసంధుడు గురువు దువిధ దైవ శంబరుడు, నరకుడు, భానుడు వీళ్ళంతా మయ్యేవ కృతతౌహుదాః. వీళ్ళిందరికీ నా మీదే బాగా ప్రేమ ఉంది. ఇలాంటి వారందరితోటి నేను సురపక్షీయాను హత్వా. దేవతా పక్షం వాళ్ళను సంహరించి మొత్తం భూమిని అనుభవిస్తాను. నీవు నా మిత్రుడవు కాబట్టి రహస్యం అంతా చెప్పాను. ఇదంతా నీవు తెలుసుకొని నాకు హితం కోరే వారివి కాబట్టి నేను చెప్పినట్టుగా బలరామ చెప్తున్నాను.

ఇక్కడికి తీసుకొని రా అని అక్రోని అన్నాడు. అక్రోడు చాలా మిత్రుడు, చాలా మిత్రుడు, మహా మిత్రుడు. అదే అజాత్శేత్రువు. నీకు రహస్యం ఏంటంటే ధర్మరాజు మీద దుర్యోధనునికి నమ్మకం, భీముడిని నమ్మడు. ఆ రాశా ధమరాజు రాశా విరోధం విరోధం మాట్లాడండి చాలా విషయాలు. అది శత్రువు ధమరాజుతోటి విరోధం లేదు. ఎందుకంటే రాశా ఇయ్యోడు తీసుకోమన్నాడు కదా. అది ఇప్పుడే పోతా అన్నాడు. ఇది రాసి ఇప్పుడే నువ్వు ఏడుక్కో అన్నాడు. మాకు ఐదేడు ఇస్తా అన్నాడు. అంత మంచిగా ఎక్కడ ఉంటాదంటే ఆ ఉండరా బాబు అన్నాడు. బాగా అంతా దీముడి తోటి అచ్చెడు తోటి ఇంకా బాగా చెప్పాలంటే అక్కడ వాళ్ళు చూస్తున్నారు. ధర్మరాజు మంచి వాడే అంటాడు చాలా ఉత్తముడు అండి ధర్మరాజు ఇప్పుడు ఆ పక్కోడే పాడు చేస్తున్నాడు అని కుష్షుడు అంటే అక్రూరి మీద చాలా నమ్మకం అదే అంటాడు మనకి ముందర వస్తుంది లోకంలో దుర్మార్గులతో స్నేహం చేస్తే నరకం వస్తుంది, పాపం వస్తుంది, స్నేహం చేయకూడదు, చెడిపోతారు, పతనం అవుతారు అంటారు. నేను దుర్మార్గు స్నేహం చేసి అదృష్టవంతుడు అయ్యాను. కృష్ణ పరమాత్మను దర్శించగల భాగ్యం నాకు ఎవరి స్నేహం వల్ల కలిగింది? అవండి శాస్త్రం తప్పు అన్నాడు. ప్రతి ఒక్క చిన్న వారు అంటారు. నిజంగా భగవంతుడిని భేషించే వారితో స్నేహం చేస్తే లాభం అవుతుంది. నిజంగా అంటే దొంగ స్నేహం చేయటం కాకుండా. ఇలా ధనుర్మహ నిరీక్షార్థం దృష్టం యదుపుర స్త్రీయం మొత్తం మధురా నగర సంపదను ధనుర్యాగ వైభవాన్ని చూడటానికి అందరూ రండి. అందరినీ ఆహ్వానిద్దాము ఏర్పాటు చేస్తే ఇలా అక్రూడు అంట కూడా ఉన్నాడు రాజన్ మనీషితం సద్వేకు తవ స్వావద్య మార్జనం. నీ దుఃఖాన్ని తొలగించడానికి నీవు చక్కని ఊహను ఆలోచనను ఏర్పాటు చేసుకున్నావు. సిద్ధతమం కురియా దైవంభి ఫల సాధనం అని ఎన్నో అనుకుంటాం. ఇదే దైవం కదా. అయినా కాకుండా ఒక తిరిగి అనుకోవాలి. మరి మైత్రుడు ఉత్తముడు అని వాడు నీ చేతనోడు చేస్తా అన్నాడు. అయినా ఉపాయం బాగుంది. నీ కథ మంచి మార్గం నువ్వు వెనుకున్నావ్. ఆ పని అవుతుందో లేదో అనేది అయినా కాకుండా సమానంగా ఉండాలి.

అనుకున్న అనుకున్నది సఫలమైనా విఫలమైనా సమానంగా ఉండాలి. ఎందుకంటే దైవం హి పరసాధనం. ఫలితాన్ని ఇస్తే దైవం కానీ మనం కాదు కదా నాయనా. ఆలోచన బాగానే ఉంది. అలాగే చెప్పండి దైవ విరోధం చెప్పడం అది. పరసాధనం. మనోరథాన్ కరోత్యుచ్చైహి జనః దైవః కానపి. ఇక మానవులు అంటారా ఎన్నో అనుకుంటారు. చాలా పెద్ద దాలు అనుకుంటారు. భగవంతుడికి ఇష్టము లేని వారిని కూడా అనుకుంటారు. విచ్చటే హర్జ జోగాభ్యాం ప్రదాప్త్యాజ్ఞాం కరోనితే అలా అనుకొని అయ్యాయి సంతోషిస్తారు కాలేదు ఏడుస్తారు. భగవంతుడికి ఇష్టం లేని వాటిని అనుకొని ఏడవడం ఎందుకు? కొంచెం సంతోషం ఎలా జరుగుతుంది? నువ్వు ఒక పని చేస్తున్నావ్. అయినా అవన్నీ నాకెందుకులే? నేను నీకు సేవకుడివి కదా. ఆ జ్ఞానం తరవు నువ్వు చెప్పినట్టు ఇంకా. ఏమన్నావ్ చేస్తా అంటావ్. ఎందుకంటే నువ్వు చెప్పినా నేను చేసినా వాడు అనుకున్నాడు అయ్యేది. సూతం చేతం ఇలానే ఏవమాదిష్టి చాతూరం మంచరణస్య విసృజ్యతః పరివేశ గృహం కంసః ప్రధాత్ దూరః స్వమాలయం ఇలా అక్రూరునికి చెప్పేసి మంచరణం విదిరిపెట్టేసి. ఆ కుర్రూడు తన ఇంటికి వెళ్ళాడు, ఆ కుర్రూడు తన ఇంటికి వెళ్ళాడు. అంటే ఒక్కొక్కడిని చంపుతుంటే కంసలకి అనుమానం రాలేదు. వస్తుంది వస్తే మాత్రం ఏం చేయమంటారు? అదే అన్నాడు అందరూ వస్తారు. ఒక దేవుని కొడుకులు అని చెప్పి చలవడం తర్వాత అది కూడా తెలుసు చలవకేం కాదు. నీకు తెలుసుగా నందుడు అక్కడ నందుడు ఉన్నాడు. నందుడు తక్కువ వాడు కాదు. ఇలాంటి కౌసంలో వంద మందిని ఒక కట్టెతో కొట్టేస్తాడు వాడు. వాడు ఎందుకు పాడుతున్నాడు అని. నేనే గొప్పవాడిని అనే భావం కలిగించడానికి ఆపజ్ఞ చేశాను. పరమాత్మ యందు కూడా భగవంతుడిని కూడా నిందల పాలు చేయవచ్చు. భక్తులు భగవంతుడిని కాపాడటమే కాదు నిందల పాలు కూడా చేస్తారు. భక్తులతో ఎంత సంతోషం పొందుతారో స్వామి అంత బాధలు కూడా పొందుతారు. లోకగతిం ప్రదర్శయని అంటాడు అక్రూర. లోకగతిం ప్రదర్శయని అక్రూర విశ్వాసం అంటాడు. నమస్తే ఆయనే దాస్తాడు కదా. ఆయనే దాస్తాడు. వేదనోడు దాస్తే ఆయన పోయి పారిపోతాడు. స్వర్తలా స్వామి పిలిపిస్తాడు అక్రూరుని. ఆయన నీ దగ్గర ఉందో నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. నీ దగ్గరే ఉంచుకో నాకేం ఇయ్యొద్దు.

కానీ మా అన్నగారు అనుమానిస్తుంది ఒకసారి చూపి దాచుకో. నా దగ్గరే ఉంటే ఒకవేళ సభకు చూపు నా మీద నింద పోతుంది నువ్వు వెళ్ళిపో. అంటే అవును అలాగే ఉంది అందరూ చూస్తారు నువ్వు పో నాయనా అందరూ నన్ను నమ్మారు కదా శ్రమంతకం వాడితో స్వామి గారికి నాలుగు సార్లు ఆ పని అవుతాది కాదు నాలుగు సార్లు వస్తుంది. మంచి వస్తువు అయినా దుష్టుని చేతిలో పడితే మంచి వాళ్ళకి ఎలా పని ఇందా వస్తాయో చెప్పే ఇష్టం ఉంటది మనకి. వస్తువు మంచిదే చెడ్డవాడి చేతిలో పడితే మంచి వాళ్ళకే హాని. ఇలా ఇప్పుడు కేసీతో కంసప్రహితః కురైహి మహీం ఇక మహానుభావుడు. చేసి తన బిడ్డలతో భూమిని తొవ్వుతూ పెద్ద గుర్రం కాబట్టి మనోవేగంతో తన దుమ్మాలు ఉంటుంది కేసర్ అంటాం కదా జూలు అంటాం గుర్రపు జూలు ఆ జూలు తోటి దూరు ఒకతార ఊపేసి ఆకాశంలోని మేఘమండలాలను చెల్లాచెదురు చేస్తూ నభ చేసిత పీక్షిత ఆచిలః ఇది తగిలింప ఇది నింపే అంటాం కదా గుర్రం తగిలింపు ఆ తగిలింపు తోటి అందరినీ భయపెడుతూ విశాల నేత్రము తోటి పెద్ద దంతములతోటి నోరు బాగా తెరిచి బృహత్జలః పెద్ద మెడతోటి నీలమహాంబుదు అపమః పెద్ద నల్లని మబ్బు లాంటి వాడు దురాశయః కంసహితం చిపీర్షుహు అవును పితాని చేదచ్చుకున్నవాడై వ్రజంస నందస్య జగామ కంపయన్. నంద వ్రజాన్ని ఒలికిస్తూ ఈ మహానుభావుడు వెళ్ళాడు. ఇలా గోకులాన్ని భయపెడుతున్నటువంటి ఆ గుర్రమును చూచి ఆత్మానమాయో మృగయంతమగ్రణిహి. ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడు. అలాంటి వాడిని ఉపా వేతు స వినదతు మృగేంద్రవతు సింహం లాగా గర్జిస్తూ. దారా ఇక్కడే ఉన్నాను అని పిలిచాడు మహానుభావుడు సతం నిశమ్యభిముఖః ముఖేనకం. క్రూర మృగాలకు కానీ క్రూరులకు కానీ నీకు నీ ఎదురు అని ఎవడు నిలబడితే కోపం కాస్త పెరుగుతుంది ఎవడు నిలబడుతుంది.

భయపడి పారిపోతుంటే ఆ గడిపిస్తా నాలుగు రోజులు లేదు లేదు లేదు. నేను వాడని పొరపాటు నేను ఉన్నాను కానీ అడ్డం వచ్చాను అనుకోండి వాడికి మొత్తం ఒళ్ళంతా మండి వాడిని గొండం పాపిస్తాయి. అంత ఆవేశం వస్తుంది. ఇలాంటి ఆవేశంతో వాడు. విపన్నివాభ్యద్రవ తస్యమర్షణః జగానపద్యాం అరవిందలోచనం కాళ్ళతో కూర్చుని తన్నటానికి ప్రయత్నించారు దురాసదశ్చండజవః దురత్యయః అలాంటి ఆ కేతి యొక్క ప్రయత్నాన్ని వ్యర్థం చేసి ప్రవృష్య దోర్భ్యాం పరివిద్య పాదయోహ ఏ కాళ్ళతో తన్నాలని లేపాడో ఆ రెండు కాళ్ళనే తన రెండు చేతులతో పట్టుకొని సావజ్ఞ ఉత్సృజ్య సరే తిప్పి అలా అలా వదిలి పెట్టేసాడు. సావజ్ఞ ఉత్సృజ్య ధనుశ్య తాంతరేదో రజం తత్సుతః జరుత్మంతుడు పామును తిప్పి వదిలి పెట్టినట్టుగా శ్రీ గుర్రమును స్వామి అలా తిప్పి వదిలి పెట్టేసాడు. అలా పడి మూర్ఛపోయి త్వరగా మళ్ళీ లేచి పునరుత్తిత కోపం వచ్చి నన్ను లేపేసేస్తారా అని మళ్ళీ బలంతోటి మళ్ళీ వచ్చాడు. ఎలా వచ్చాడు? నోరు తెరుచుకొని ఈసారి కాడతో లాభం లేదు అమాంతం నోట్లు వేసుకుంటే ఏదో పుట్టనాలో ఏమో ఉంటాయో బిస్కెట్లో చాప మిట్లోగా తినేయొచ్చు నోరు తెరిచాడు. అబ్బో వాడికి నోట్లో కావాలి కదా, నేను ఎందుకు కావాలి అని అనుకోని స్వామి కూడా ఆ తెచ్చినటువంటి నోట్లో తన బాబు పెట్టాడు. చీటిని పెట్టాడు. అది కాస్త గొంతు దాకా పోయింది. అక్కడిదాకా పోగానే ఆ చీటిని బాగా బాబు ఊపించాడు. ఏం ఉబ్బిందా నమ్మ? ఏమైంది పరిస్థితి? స్వాధానంగా రోజం తిరిగిపోయింది. బయటికి రాదు లోపలికి పోదు. అలాగే కొట్టుకొని లద్దీ అంటే అనేది మరం. మరం విడిచిపెట్టి కాళ్ళ చేతిలో కొట్టుకొని చదివిపోతున్నాం. దాని చూసి దేవతలు ఇంత దులభం అవ్వ చంపకాము, ఈ మరద చక్కేచాము, వాళ్ళు నోట చేయి పెడితే వాళ్ళు చచ్చారు మరి మాకు ఇంత కేసులు ఉన్నాయి, ఏం చేయలేకపోయామే అని వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అశ్వం అంటే ఏమిటి? ఇంద్రియాని హయాన్యాదుహు. అవును. అశ్వం అంటే ఇంద్రియం. కదా ఇది ఏ ఇంద్రియం? రసనేంద్రియం. నోరుతో నోరు మూసుకుంటేనే మనం బాగుపడతాం.

ఇతం సర్వం ఇతే రతే గడ ఇక్కడ నోరును జాగ్రత్తగా ఉంచుకుంటే మనం బాగుపడతాం. అందుకే స్వామి నోరును చేత్తో దింపాడు. ఇంద్రియాలను కర్మలతోటే జయించాలి. జయి అంటే కర్మ కదా కర్మ కదా. కర్మ తోటి ఇంద్రియాన్ని జయిస్తే మనకు సంసారం కాకుండా మోక్షం వస్తుంది. అది కాకుండా కేవలం ఆహారం అనుభవంతో ప్రయత్నిస్తే ఏమవుతది? అది కేజితం వారు చెప్పేది మాట. యధోలగం పిరే దంతాహ విపేతుహు భగవత్భుజత్పృశస్తే కేసినస్తాత్తప్సమయః స్పృశో యథా తన చేయి లోపలికి మొట్టమన కొద్ది పళ్ళన్నీ ఊడి రాయిపోయాయట కింద పడ్డాయట. బాహుత్య తద్దేహగతః మహాత్మన యదామయః సంభవుతే ఉపేక్షితః కడుపులో పుట్టిన జబ్బు పెరిగినట్టు నోటిలో చెయ్యి పెరిగిందట. రోగం మనకు వస్తే మందు వాడకుంటే ఎలా పెరుగుతూ పెరుగుతూ పోతుందో స్వామి చేయి కూడా వాడి నోట్లో పెరుగుతూ పెరుగుతూ పోయింది. ఇది దాంతోటి కృష్ణ బాహున నిరుద్ధ వాయువు గాలి ఆగిపోయింది అలా అయి శరణామ శవిక్షిప అని కాలం కొట్టుకుంటూ ప్రస్విన్న గాత్రః. పరివృత్త లోచనః కళ్ళు కాస్త తిరిగిపోయాయి పపాత లేండం శిసుజన్ శితౌ శిసుహు మలాన్ని పోయి పేరుతో కింద పడిపోయాడు బాణం పోయాయి అతని దేహం నుంచి కర్కటికా పలోపమాతు యతోరపా వృశ్య భుజం మహా భుజః అవిత్మితః అయత్న హతారి హుస్మయై ప్రసూన వర్షై నివిసద్వి కీడితః స్వామి అతని శరీరం నుండి తన చేతిని మళ్ళీ వెనక్కు లాసుకున్నాడు. దేవతలు కూడా అతని మీద పుష్ప వర్షం కురిపించారు. ఇలా కేతి అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వెంటనే నారదుడు పరమాత్ముడి దగ్గరికి వచ్చాడు. ఈ అధ్యాయం తానా ప్రతిరోజు పారాయణం చేయవలసిన అధ్యాయం అంటారు. కృష్ణావతార సారం అని పేరు దీనికి. ఇక్కడ నుంచి శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ కృష్ణావతార సారం. అంటే కృష్ణుడు ఇక్కడి నుంచి అవతారం పూర్తయ్యేంత వరకు ఏమేమి చేస్తాడో అవన్నీ నారదుడు చెప్తాడు.

ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇది ఒక్క దాంట్లో చదువుకుంటే శస్త్రం ప్రకారం పూర్తి అయ్యేది అన్నమాట శాస్త్రం ప్రకారం. అందుకే చెప్తున్నాడు. దేవరు ప్రసంగమ్య భగవ భాగవత ప్రవరో నృప కృష్ణమ కృష్ణ కర్మానం రహస్య ఏతదపాకతా పరమాత్మను రహస్యంగా ఎవరు చూడకుండా అందరి విషయం కష్టం కదా మరి ఇద్దరే ఉండాలి అంటున్నారు కృష్ణ కృష్ణ ప్రమేయ ఆత్మను యోగే జగదీశ్వర వాసుదేవ అఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో త్వమాత్మ సర్వభూతానాం నీవే సకల ప్రాణులకు ఆత్మ నీవే ఒక్కడివి జ్యోతివి నీవే అంతర్యామిగా రహస్యంగా ప్రతివారి హృదయంలో ఉంటావు సాక్షి నీవే సర్వసాక్షివి నీవే మహాపురుషుడవు నీవే సకల జగన్ నియంతవు ఆత్మనా ఆత్మాశ్రయః పూర్వం మాయయాత సుచే గుణాన్ నీవే నిన్ను నీవే ఆశ్రయించుకొని మాయతో మూడు గుణాలను అంటే ప్రకృతిని సృష్టించావు. తైరిదం జత్య సంకల్పా దానితోటి ఆ గుణాలతోటి ఈ జగత్తును సృష్టించావు. నీవే సృష్టికర్తవు, నీవే రక్షకుడవు, నీవే దాన్ని పాలించేవాడవు, నీవే సంభలించేవాడవు. సత్వం భూతర భూతానాం దైత్య ప్రమధ రక్షతాం. భూమికి భారం కలిగించేటువంటి రాక్షసులు, దైత్యులు వీళ్ళందరికీ కూడా అవతీర్ణః వినాశాయ నశభ్య అవతరించావు నీవు సేతువునాం రక్షణాయ ధర్మ మర్యాదమును కాపాడటానికి వచ్చావు. దిత్యాతే అనిహతో దైత్యః లీలయాయం హయాకృతిహి. ఈ కేతి ఉర్రమాక రాచసుడు లీలగా నీవు సంహరించావు స్వామి అదృష్టవశాత్తు యస్య హేష్తు సంత్రాస్తాః త్యయంతి అనివిషా దీవం. ఒకసారి గట్టిగా సచిరిస్తే దేవతలు పగలు కూడా రాత్రి కూడా పగల్లాగా చూస్తారు. నిద్రపూర్వం అన్నమాట. శానూరం ముష్టికం చైవ మల్లానన్నాం చ హస్తినం కంస జనేతంద్రక్షే పరస్వాహా అని సేవి భో స్వామి ఎల్లుండి ముష్టికుండి. చానూరుని, మల్లులను, మావతి వాడిని, ఏడుగును, కంసుడిని నువ్వు చంపగా నేను చూస్తాను. వేపిస్తున్నాడు. మళ్ళీ కూర్చోండి ఆ రోజు అంటే రాదు కొను నలభై కానీ అని చెప్తున్నాడు అన్నమాట.

డేట్ ఫిక్స్ చేస్తున్నాను. ఆ పరస్వహాతే విభో తస్యాను శంఖవ శంఖవన మురానాం నరకస్యచ పారిజాతాపహరణం ఇంద్రస్యచ పరాయయం. దాని తర్వాత శంఖ యవన మురా నరక వీరందరిని సంహరిస్తావు, పారిజాతాన్ని హరించి ఇందుని గర్వాన్ని హరిస్తావు, ఉద్వాహం వీర కన్యానాం అలాగే వీర కన్యలను వీర్య సులుకాది లక్షణం ఆ పదహాయ వివాహం చేసుకుంటావు, దుర్గస్య మోక్షణం దుర్గంని ముక్షింప చేస్తావు, ద్వారకాయాం జగత్పతే శ్యమంతక మణిని మణి తీసుకొని భార్యతో సహా అంటే సత్యమామతో సహా మృత పుత్ర ప్రధానంత్య బ్రాహ్మణస్య స్వధామసః బ్రాహ్మణుడికి చనిపోయాడు పుత్రులందరినీ వైకుంఠ అందించి పిల్లలు. వాడని తెచ్చి వాడికి ఇస్తావు నువ్వు పౌండ్రకత్య వధం పశ్చాత్త కాశిపురి ఆస్తి దీపనం పౌండ్రక సంహారం కాశీ నగరాన్ని దాహం చేయటము తంత భక్తుని యొక్క సంహారము శిశుపాలుని యొక్క సంహారము. యాని చాన్యాని వీర్యాని ద్వారకా మావసం భవాన్ నీవు ద్వారకా నగరంలో ఉంటూ చేసేటువంటి అనేకమైనటువంటి పవిత్ర పరాక్రమ గాథలను కర్తా దృశ్యామ్యహం. నీవు చేస్తావు, నేను చూస్తాను. కానీ జేయాని కవిది. ఆ చరితాలను కవులు జ్ఞానం చేస్తారు. అథతే కాలరూపస్య క్షపైష్ణోహు అముశ్యవై అక్షోహిణీనాం నిధనం ద్రక్ష్యామి అర్జున సారతేహి. భూభారాన్ని పోగొట్టదలుచుకున్న నీవు అర్జునునికి సారథిగా ఉండి అర్జును దక్షోధిని సైన్యాన్ని నచింపచేసి భూభారాన్ని తొలగిస్తావు. విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థయ సమాప్త సర్వార్ధం అమోఘ వాంచితం నీవు. పరిశుద్ధమైన గుణస్పర్శలోని గుణస్పర్శ లేని విజ్ఞానము ముద్ద కట్టినట్టుగా ఉన్నటువంటి నీవు సమాప్త సర్వార్ధం. అనుకూల పనులన్నీ పూర్తి చేసుకొని నీవు సత్య సంకల్పనవు కాబట్టి స్వతేజస నిత్య నివృత్త మాయ గుణ ప్రవాహం భగవన్ భగవంతం ఈ మహిరాన్ని నిన్ను నేను సేవిస్తాను. త్వామీశ్వరం స్వాశ్రయం ఆత్మ మాయయా నీవు నీ మాయతో. సగల లోకాన్ని సృష్టించి రక్షించేవాడవు. క్రీడార్ధం మనుష్య అజ్యాస్త మనుష్య విగ్రహం నతోస్మి దుర్యం యజూరుష్ణి శాశ్వతం విలాసం కోసం క్రీడ కోసం.

మానవ దేహ నిన్ను నేను చూడగలుగుతున్నాను. యాదవ వంశానికి పవిత్రం చేయడానికి వారి భారాన్ని మోయడానికి వచ్చిన మహానుభావుడవు అని స్వామిని. నారదుడు స్తోత్రం చేసి భాగవత ప్రవరః ఎవరు నారదుడు పరవ భవతముడు కాబట్టి అతను ప్రణిపత్య అగ్నయోజ్ఞాతః వేవు దద్దర్శనోత్సవః నమస్కారం చేసి అతను ఆజ్ఞ పొంది పరమాత్మ దర్శించిన పరమానందంతో వెళ్ళిపోయాడు. భగవానపి గోవిందః హత్వా చేసిన మాహరే పశువున పాలయ సుఖావేహి ప్రీతైహి వ్రజ సుఖావః పరమాత్మ కూడా. కేజీని సంహారం చేసి పైపెళ్ళ వాసుల వాళ్ళందరినీ కూడా సంతోషం కలిగింపచేసి కాపాడాడు. ఏకదాతే పశువును పాలాన్ చారయంతః అదృశానసు చక్రూ నిలాయన కీడాః చోర పాలాపతేషతః. ఒకసారి ఆ యమునా నది తీరంలో వేడి నెలలో దాగుడు మూతలాటలు ఆడుతూ ఉన్నారు తత్వ అగత్వి చోరాహ పాలాశ్చ తత్వి కొందరు దొంగలు కొందరు దొరలు. దొంగలు ఏం చేస్తారు? దొర్లని తీసుకొని పోయి దాచి పెడతారు. ఆ దొర్లని ఏం చేస్తారు? తప్పించుకొని ఇక్కడికి వచ్చి మట్టించారు. ఇలా వాళ్ళ ఆట. దౌర్గుతలు అంటారు కదా, ఇలాంటి ఆటలు. మేక సాయి తత్రైకా విజయపురుహు కొందరేమో మేకలు కొందరేమో మేకలను కాపాయాడు. వీడు మేకలను ఎత్తుకొని పోయి గోల పెడతాడు. ఇంకోడు పోయి వాటిని పిలిచి వస్తాడు. రకరకాలుగా ఆడుతున్నారు చోరాయిత బహున్ గిరిధరియాన్ వినిక్షిప్య మేజాయిత సత్రైకః విజయకురుహు అకృతోభయః మయపుత్రః మహామాయః వ్యోమో నామ ఇలా వీళ్ళు ఆటలాడుతుంటే కౌకుడికి చాలా ప్రియ మిత్రుడు మయాసురుడు. అతని యొక్క కుమారుడు యోమకాసురుడు. అతను మయుడు కౌతునికి మయుడుకి ప్రితి చేయాలనుకొని వీళ్ళు ఆడాలని చూసి మేషాయుతానపోవాహ ప్రాయహ చోరయితో బహున్. ఎలాగో వీళ్లే మేకలుగా ఆడుతున్నారు కాబట్టి చాలా మందిని తీసుకొని వెళ్లి ఓ గుహలో భద్రంగా దాచి పెట్టి మళ్ళీ వస్తున్నాడు. శిలాయ పదదే ద్వారం చతుఃపంచావశీక్షితః అందరినీ గుహలో పడేశాడు. ఆ గుహకు పెద్ద పెద్ద గుండు అడ్డం పడేశాడు. కొందరు అడుగుల అడుగుల పైన మాత్రం విడిచిపెట్టాడు.

ప్రతి కర్మ విజ్ఞాయ కృష్ణః చరణదాహ ప్రాంతం చూశారు వీళ్ళు పాటే పోతున్నారు మరి ఇక్కడ రావటం లేదు ఎవరు రావటం లేదు ఎంత నిద్ర జాగ్రత్తగా చూసి ఓహో ఇంకోడు మిగిలాలయ్యా నువ్వు సరే మరి పోయేలోపు ఎవరిని గుర్తు చేయాలి కదా మరి బదలనగరం పోవాలి కదా. తోడేలును పూర్తి చేశారు పోవాలి అందుకే చూసి స్వామి గోపా నయంతం జగ్రా పురుకం హరి దివా తోడేలును సింహం పట్టినట్టుగా మరి ఇద్దరు ముగ్గురు పిల్లలను తీసుకొని పోతున్న వాడిని గట్టిగా పట్టుకున్నాడు. కాప పనే తదిజము రూపమాస్తాయ గిరీంద్ర సదృశంబరి ఇచ్చరి ముక్తుమాత్మానం నాచిత్నోత్ గ్రహణ ఎప్పుడెప్పుడు పట్టుకున్నాడో అప్పుడు ఈ గోపాల గృహం తీసేసి తన నిజ రూపాన్ని ఆయన రూపాన్ని అంటే బలం బాగా ఉంటుంది కదా భయపడి వదిలిపెడతాను అనుకోని పెట్టాడు. వాడు పెరుగుతున్న కొద్దీ ఈయన పట్టు ఇంకా అంత దింగించింది. అసలు పిడుచుకోలేకపోయాడు. అలా అయి తం నిగురుష్య అచ్చితోదోద్యాం పాదయిత్వా మహి తలే గట్టిగా పట్టుకొని తోచి కింద పడేసి. పశ్యతాం దివిదేవానాం పశుమానం అమారే పశువును కాలుతో తొక్కి చంపినట్టుగా వాడిని దేవతలందరూ చూస్తుండగా సంహరించాడు. గుహాపిధానం నిర్విద్య గోపాన్ విస్తార్య. గువకు అడ్డగా పెట్టినటువంటి పెద్ద గుండెను అలా ఒక కాలుతో మెల్లగా సుకుమారంగా తన్ని దానికి అత్త పగలగొట్టేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చాడు. స్తుయమానః సురైహి గోపైహి పరివేశస్వ గోపులు. దేవతలు అందరూ స్తోత్రం చేస్తూ ఉండగా మళ్ళీ తల దగ్గరికి తాను వచ్చాడు, ఇంతలో అక్రూరోపి ఈ అధ్యాయం చెప్పుకున్నానా? అది ఒక్కటి చెప్పు అక్రూరోపి అక్రూరోపి అక్రూరోపి. క్రూరోపి సామ్ రాత్రి మధు కురియాన్ మహామతి ఉషిత్వా రథమాస్తాయ ప్రేయౌ నంద గోకులం. అక్రూరుడు కౌసుడు చెప్పిన ఆ రాత్రి అదే ఆలోచిస్తూ ఓ వారి దగ్గరికి వెళ్ళాలా వారిద్దరిని తీసుకొని రావాలి. కానీ ఆ రాత్రి ఆలోచిస్తూ అలాగే పడుకొని మరలారు పొద్దునే నందగోకులానికి ఈ మహానుభావుడు పై చేరాడు. గచ్చర్పతి మహాభాగః భగవత్యంబుజేక్షణే భక్తిం పరమాము పాదత ఏవమేతుత చింతయతు. దారిలో అతను పరమానంద భరితుడు ఆనందం పొంగి పొందుతున్నది. మనస్సులో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నేను వెళ్తున్నాను బాగానే ఉండి కిమ్మయా చరితం భద్రం కీర్తప్తం పరమం తపా.

ఏం తపస్సు చేశాను? ఏం పుణ్యం చేశాను? కింవా ప్రదాకటే దత్తం యద్ రక్షామ్ యద్య శవం. యోగ్యులైన వారికి ఒక్క యోగ్యునికి మంచి దానం ఇస్తే చాలు భగవత్ సాక్షాత్కారం జరుగుతుందని శాస్త్రం. అందుకు నేను ఏ మహానుభావుడితో ఇయ్యవలసిన దాన్ని ఇచ్చి ఉంటాను. ఎందుకంటే రాక్ష్యామి అద్యతేజం. ఈరోజు నేను కృష్ణ పరమాత్మను చూడగలుగుతున్నాను. మరి దుర్లభం మన్యే ఉత్తమ శ్లోక దర్శనం పరమాత్మ దర్శనం నాలాంటి వారికి అయ్యేదేనా దుర్లభము విషయాత్మనః యథా బ్రహ్మ కీర్తనం శూద్ర జన్ములః సాంసారిక విషయ భోగముల యందు ఆశ ఉన్నటువంటి శూద్రుడికి భగవంతుని దర్శనం ఎలా దుర్లభమో నాకు వారి భగవత్ దర్శనం ఏ పదే దుర్లభం అనుకుంటున్నాను మైవమ్మమాద అధమత్యాపి త్యాదేవ అచ్యుత దర్శనం. ఇంతటి అధముడైన నాకు కూడా పరమాత్మ దర్శనం జరగబోతూ ఉన్నట్టున్నది. క్రియమానః కారణద్యాః క్వచిత్ తరతి కశ్చనః కాలమనేటువంటి మహానదితో మహానదిలో కొట్టకపోతున్నవాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తీరానికి చేరకపోతాడు. అలాగే మమా మమాత్య మంగళం నష్టం. ఇంతవరకు ఈనాటికి నా అన్ని పాపాలు తొలగిపోయాయి. అలాగే ఫలవాంశైవమే భవః నా పుట్టుక సఫలమైంది. యెన్ నమస్తే భగవతా యోగిధ్యేయ అంఘీ పంకజం. మహాయోగులు ధ్యానం చేసేటువంటి పరమాత్మ యొక్క పాదపద్మమును ఈరోజు నేను కూడా నమస్కారం చేయగలుగుతాను. సంసః బత అద్య అకృతమే అనుగ్రహం. నిజంగా సంసుడు నాకు ఈనాడు నా మీద దయ చూపాడు. ద్రక్ష్యే అంగ్రి పద్మం ప్రహితః అమున కదా. వాడు గొంబటిగా చూసేది. అతను పంపాడు కాబట్టే నేను పరమాత్మ యొక్క పాదపద్మమును చూడగలుగుతున్నాను. కృతావతారస్య దురత్యయంతమః పూర్వేతరాన్ ఎన్నకమండలత్విష తన యొక్క పాదముల

గోళ్ళ కాంతితో సకల బ్రహ్మాండమును త్రివిక్రమావతారంలో చీకటిని పోగొట్టే పరమాత్మ యొక్క పాదపద్మాన్ని చూడగలుగుతున్నాను. యదర్చితం బ్రహ్మభవాది విశ్వరైహి శ్రీయాది దేవ్య మునిభిహి ససాత్వతైహి బ్రహ్మ చేత రుద్రుని చేత ఇంద్రుని చేత దేవతల చేత అమ్మవారి చేత ఏ పాదపద్మములు పూజించబడ్డాయో మునులతో సాత్పతులతో గోచారణ గోచారణాయ అనుచరైశ్చరతు అనే యద్గోపిగానాం. పుజ కుంకుమాంకితం ఆవులను మేపటానికి అరణ్యంలో మోపిన పాద పల్లవములు గోపికల యొక్క భక్షస్థలాన్ని. అలంకరించినటువంటి పాదపద్మములను రక్షియామి. నేను చూస్తాను నూనం నిజము సుకపోల నాసికం సితావలోకారుణ కంజలోచనం. అందమైనటువంటి కపోలములు చక్కని ముక్కు చిరునవ్వు కరుణతో ఉన్నటువంటి చూపులు. ముండరీక నయనుడు ముఖం ముకుందస్య గుడాలతావృతం. చక్కని అలకలతో కూడినటువంటి పరమాత్మ యొక్క ముఖము ప్రదక్షిణమ్మైవ చరంతి మురుగా. చూస్తాను నమ్మకం ఏంటిదా కవరగా పోవచ్చు కదా. అంటే మృగములు నాకు ప్రదక్షిణం చేస్తున్నాయి అంటున్నాడు. శకునం నిమిత్తం. ఎడమ నుంచి కుడికి నేగవలయో శాస్త్రం. మనం వెళుతుంటే భోగాల కపలు కానీ ఇటు నుంచి ఇటు వెళ్ళే అది ప్రదక్షిణం. ఇలా వెనక నుంచి వెళితే అప్రదక్షిణం అవుతుంది. కుడి నుంచి పాల జరుడదు తప్ప పక్షి జాతములెల్లా ఎడమ నుంచి కుడికి నేగవలెవు. తీర్చి కట్టె నేని స్థిరమైన లాభంబు కట్టి తీర్చె నేని కార్యహాని త్రిగుణి శాస్త్రం త్రిగుణ శాస్త్రం అంటాం మేము. అందుకోసమని ఎడమ నుంచి కుడికి వెళ్ళాయి అంటే పని అవుతుందో అర్థం. సీతా కళ్యాణ ఆ విధంగా వాళ్ళు వెళుతుంటే గురువుగారన్నీ ఎడమ నుంచి కుడికి వెళ్ళాయి. పక్షులేమో పై నుంచి ఘోరంగా అరుస్తూ వెళ్ళాయి. ఎదురు ఎదురుకి వణుకు పుట్టింది. వశిష్ట గురువుగారు ఏమిటి సమాచారము అంటే ఏం లేదు నాయనా. పక్షులు అరుస్తున్నాయి అంటే ప్రాణాంతకమైన పెద్ద ఆపద రాబోతున్నది. మృగములు తిరుగుతున్నాయి అంటే ఆ వచ్చిన ఆపనే వచ్చినట్టే తొంగిపోతుంది.

చెప్తారు అది పరిశ్రామి అవుతావు అన్నారు. ఈ రీతిలో అక్రూరుడు వెళ్తుంటే కూడా మృదములు ప్రదక్షిణం చేస్తున్నాయి. తప్పకుండా నేను. నా స్వామిని, మా కృష్ణుడిని అతని పాదపద్మాలని ఈరోజు తప్పకుండా దర్శనం చేసుకుంటాను. ప్రదక్షిణంమే ప్రజరంతివై మృగాః అభ్యద్య విష్ణో మనుజత్వమేయు సహా భారావతారాయ భువోనియేష్యయా పరమాత్మ భూభారాన్ని తొలగించటానికి తన సంకల్పంతో మానవ శరీరాన్ని తీసుకున్నటువంటి స్వామి లావణ్య ధామ్నః సౌందర్యానికంతా అదే నిలయమట మూలం. లావణ్యానికి ధామ నివాసం బ్యాంక్ అన్నమాట. సౌందర్య అంటే బ్యాంక్. అలాంటి భవితా ఉపలంభనం మస్యం ననస్యాత్. పరమంజసా అలాంటి స్వామి నా నేత్రములకు ఫలము కాబోతున్నాడు ఇంత ఎంత పుణ్యం చేయకుంటే సులభంగా ఫలమవుతాడా ఇక ఈక్షితాః ఈక్షితాహం రహితోపి అసత్సతోహో హృదయసాపాస్త తమోభిదాభ్రమః స్వమాయయాత్మన్ ఖచితైతదీచ్ఛయా ప్రాణాక్షజీవి సదనేచు అభీయతే యహ ఈక్షితాహం రచితః అహంకారం వకారం లేనివాడు ఏ కోరికలు లేనివాడు అసత్ సతోహో సతేజసా అసత్తు నుంచి సత్తు, సత్తు నుంచి అసత్తు. ఇలా సదేవ స వి న వ ద ఆ సి త్ కొందరు అసదేవ స వి న వ భాగం చెప్తారు. అసతోవ సత్, సతోవ అసత్ అన్నట్టుగా అంటే. పరమాత్మ సూక్ష్మాకారము నుండి స్థూలాకారము. సూక్ష్మ ఉన్నటువంటి ప్రకృతి మహత్తత్వములతో కూడుకున్నటువంటి స్వామి ప్రళయకాలలో ఉంటాడు. అదే స్వామి తన ఆకారాన్ని స్థూలం చేసుకుంటే సృష్టి. అసత్తు అంటే సూక్ష్మావస్థ. సత్తు అంటే స్థూలావస్థ. సూక్ష్మావస్థ నుండి ప్రపంచం స్థూలావస్థను పొందుతుంది. సృష్టి కాలంలో. కడేకాలంలో స్థూలావస్థ నుండి సూక్ష్మావస్థను పొందుతుంది. పెద్దగా ఉన్నది చిన్నగా అవుతుంది, చిన్నగా ఉన్నది పెద్దగా అవుతుంది. చిన్నగా పెద్దగా అయిందంటే సృష్టి. పెద్దది చిన్నగా అయిందంటే సామాన్. నాశనం ఎక్కడా దేనికి లేదు, స్వరూపం తగ్గిపోవడమే. ఇష్ట అశీలం రక్తం కాకుండా అదే అదే.

ఈ చితా సుదేజతా అపాస్త తమోభితా భ్రమః తన యొక్క దివ్యమైన దిక్షతోటి తమోభిత అజ్ఞానములయ్యేటువంటి భేద భ్రమను తొలగించేటువంటి మహానుభావుడు స్వమాయ ఆత్మను అతిత ఇష్ట దీక్షయా తన మాయతోటి ప్రాణములు ఇంద్రియములు ఏదో ఒక రూపంలో మనం జగువులో అంటున్నాం కదా, ఇలాంటి వారందరినీ చూపెట్టేటువంటి మహానుభావుడు ప్రాణాక్ష దీవిహి సదనేషు అభీయతే అలాంటి మహానుభావుడు మనలాగా ఆకారము ప్రాణములు ఇంద్రియములు శరీరము ఇవన్నీ పెట్టుకుని మనలాగా. ఆయన ఇంట్లో ఉంటున్నారండి. తన సంకల్పముతో సకల జగత్తును సృష్టించి రక్షించి సంహరించే మహానుభావుడు మనలాంటి మానవ దేహంతో మనలాంటి మానవుని ఇంద్రియములతో ప్రాణములతో మానవుడు ఇంట్లో ఉంటున్నాడు. అలా ఉన్న స్వామిని ఈ కళ్ళతో ఈనాడు నేను చూడగలుగుతున్నాను. యస్యాసిరామివహభి సువంగరైహి వాచోభిమిశ్రాః గుణ కర్మ జన్మవి ప్రాణంతి సుంభంతి పునంతి వై జగతు యా తద్విముక్తా యవశోభనామకాః పరమాత్మ యొక్క భక్తి లేకుండా పరమాత్మ దృష్టి లేకుండా పరమాత్మ యందు ధ్యానం లేనటువంటి వాళ్ళను వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి సంపదలన్నీ ఎలాంటివి అంటే శవశోభన. శవమునకు చేసిన అలంకారములు అంటున్నారు. అందులో యస్య అశిల అమీవహభి సుమంగళైకి వాచాహ విమిత్రాహ. ఏ మహానుభావుడి యొక్క లీలలు గుణ కర్మలను ప్రకాషింప చేసేటువంటి అద్భుతమైనటువంటి లీలలను చెప్పేటువంటి దివ్య గాథ స్తోత్ర వాక్కులు ఉంటాయో అలాంటి వాక్కులను ప్రాణంతి సుంభంతి పునంతి వైజయతు. అలాంటి వాక్కులే సగల ప్రపంచాన్ని బ్రతికిస్తాయి. సుంభంతి పెంచుతాయి. పునంతి పవిత్రం చేస్తాయి. యా సద్విరుక్తాః అలాంటి పరమాత్మ గాధా బోధకమైన వాక్కులు పలకని వారు. వినని వారు ఆచరించేటువంటి పనులు ఆలోచనలు శవ శోభనా శోభనక అలంకారములు మాత్రమే సచావతీర్ణ అక్షిర సాత్వతాంగయే మహానుభావుడు సాత్వత వంశంలో అవతరించాడు స్వసేతు పాలామర వర్య కర్మకృతు ఎందుకు బుక్కియాడు? తన మర్యాదలను పరిపాలించేటువంటి అంటే తాను నియమించిన, తాను విధించిన శాస్త్ర మర్యాదలను నిరంతరం కాపాడేటువంటి అమరులకు.

శుభం కలిగించడానికి సుభాన్ వదలించడు. ఎందుకు వారు శుభం కలిగిస్తాడు? వారేం చుట్టాలా? అంటే చుట్టాలి. ఎందుకు చుట్టారు? తన ఆజ్ఞను సూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి. సకల ప్రపంచము శుభముగా, మంగళముగా, శోభనముగా, క్షేమంగా ఉండటానికి కావలసిన తాను ఏర్పరిచిన అఖిల ధర్మ మర్యాదలను భయభక్తులతో పరిపాలించేటువంటి దేవతలకు శుభాన్ని సుఖాన్ని కలిగించడానికి ఆ స్వామి మానవ వేహంతో అవతరిస్తున్నాడు. యచో వితన్వన్ వ్రజాస్త ఈశ్వరః తన కీర్తిని కీర్తిని వ్యాపింపచేస్తూ ఈ మహానుభావుడు రేపల్లెలో ఉంటున్నాడు గాయంతి దేవాః యథశేష మంగళం సకల అంగరూపం అయినటువంటి పరమాత్మను దేవతలు గానం చేస్తారు తంత్వజ్య నూనం మహతాం గతిం గురుం. రాజవాడు మహాతానుగతి మహానుభావులందరికీ ఆయనే గతి వాళ్ళందరికీ ఆయనే గురువు త్రైలోక్య కాంతం ఒక ఇల్లు ఒక ఊరు ఒక లోకం కాదు మూడు లోకాలకు సుందరుడు దృసిమన్ మహోత్సవం కన్నులు కలవాళ్ళకు పండుగట. ఇంతకంటే పొగడమైన పండుగ దృశ్యమన్ మహోత్సవం. కళ్ళు ఉన్నందుకు పండుగ ఎవరు అంటే ఆయనే. అతన్ని చూసి పండుగ దృశ్యమన్ మహోత్సవం రూపం ప్రధానం కన్నులు గలవారికి పండుగ చేసేటువంటి గొప్ప రూపాన్ని ధరించి ఎలాంటి ఆ రూపం స్త్రీయః ఈప్సితాస్పదం అమ్మవారి చేత కోరికలు నింపుకున్నటువంటి రూపం అది. ద్రక్ష్యే అద్య ద్రక్ష్యే అలాంటి రూపాన్ని నేను ఈనాడు చూడబోతున్నాను అద్య ద్రక్ష్యే మమాసన్ ఉషసః సుదర్శనా ఈరోజు నాకు ఉషత్కాలము మంచిని చూపేది కావాలి. మరి బాధించలేమో ఆయన ఇష్టం కాదు. అనుకుంటున్నామా ఆయన తక్కుర మాయమైంది దిక్కేయండి ఎవరో చేయబోయాడు. అయ్యా వద్దు వద్దు నాకు ఈ ఉషత్కాలము శుభమును కలిగించాలి శుభమును చూపాలి.

అధావరూఢా తపదీయ తపదీచయో రథాత్ ప్రధార పుంశోచ్చరణం సులబ్ధయే దీయాదృతం యోగి విరప్త్యహం ధ్రువం నమస్యాభ్యాంచ సఖీన్ పునౌకసః అధావరూఢా తపదీచయో రథాత్ నేను రథం నుండి ముందుకి దిగి ప్రధాన పుంసోహ చరణం బలరామకృష్ణుల యొక్క పాదములను నా గతికి ఇంత ప్రకారం బుద్ధిలో కలిగిన పదములను యోగులు కూడా నిరంతరం ధ్యానించేటువంటి పదములను నేను ఈరోజు నేను కూడా వెళ్లి నమస్కారం చేస్తాను కదా. నమస్తే ఏమో మళ్ళీ డౌటు నమ్మగలనా? నాకింత భాగ్యమా? నాకింత అదృష్టమా? నమస్య ఆభ్యాంచ సఖీన్ వనోక వాళ్ళ మిత్రులను కూడా నేను చూస్తానా? అప్యంగిమూలే పతితస్యమే విభో శిరస్య దాస్యన్ నిజ హస్తపంకయం అతని పాదాల మీద పడినటువంటి నా శిరస్సు మీద ఆ మహానుభావుడు తన హస్తాన్ని ఉంచుతాడా? దత్తాభయం కాలభుజంగరంభసా పోద్వీజ్ఞ కాలసర్ప వేగముతో భయపడుతున్న వారికి అభయాన్ని ఇచ్చేటువంటి స్వామి యొక్క హస్తము శరణైషినాం దృణాం శరణు కోరేటువంటి మానవులకు అభయాన్ని ఇచ్చే హస్తాన్ని ఆ శ్రస్సున ఉంచుతారా? హమల హనుగస్త్ర నిధాయ కౌశిక సధా పరిత్యాప జగత్రయేంద్రతాం ఏ పాదాలకు పూజించి ఆరాధన చేసి ఇంద్రుడు బలిచక్రవర్తి మూడు లోకాలకు అధిపతులయ్యారు కదా. అలాగే యద్వా విహారే తజయోచితాం శ్రమం స్పర్శేన సౌగంధిక గంధి ఉపానదతు రాసక్యడలో విహారంలో అలిసిపోయినటువంటి గోపికలగు ఏ పాద స్పర్శతో శ్రమను తొలగించాడో. పరిచేన సౌగంథిక గంధి అపానుదతో నమై ఉపేష్యతి హరిబుద్ధి మచ్యుతః నేను అనుకుంటున్నాను కానీ నేను పోయి లేబడగానే ఓహో మీరు కౌన్సిలింగ్ ఫ్రెండ్ కదా వారు పంపి వచ్చాడా?

ఒదిగిన నన్ను శత్రువు అనుకుంటాడా? లేక ఆ భావాన్ని నా మీద కలిగించకుండా ఉంటాడా? కంసస్య దూతః త్రహితోపి కంసుని దూతగా హోంపబడ్డా. నన్ను శత్రువుగా చూడడు కదా, ఎందుకంటావా? విశ్వదృపు సకల ప్రపంచాన్ని చూడగల మహానుభావుడు కదా. యో అంతర్బహిచ్చేతసః ఏతదీహితం క్షేత్రజ్ఞ ఇచ్చతి అమలేన చెతుతః. సర్వ దిత్య తత్ సర్వం వ్యాప్య నారాయణ అంటూ ప్రతి వారికి లోపల వెలుపల అతనే ఉండి అనుకున్న ప్రతి దాన్ని క్షేత్రజ్ఞుడిగా పరిశుద్ధమైనటువంటి చూపుతో దృష్టితో అన్నీ చూసేటువంటి స్వామి మరి నేను ఏమనుకోని వస్తున్నానో చూడడా? నా గురించి తెలుసుకోలేడా? అప్యంఘిమూలే అవహితం కృతాంజలిం మావీక్షిత సస్మితమార్దయా దృశ్య చేయి పెట్టకుండా పాద కలిపి. కాలం మీద పడితే అదొక నవ్వుతో నా మీద చూస్తే చాలు. సస్మితం చిరునవ్వు తోటి ఆర్ద్రయ ప్రేమతో దయతో ఒక చూపు చూస్తే చాలు. తపతి అపధ్వస్త సమస్త కిర్బిత ఆ ఒక్క చూపు పడితే నా పాపాలన్నీ నడుపుపోతాయి. ఓడాముదం వీత విశంక ఊడ్చి సామింత కాలం. సంపాల సాపాలన్నీ పోగొట్టి నా అన్ని శంకలు పోయి నేను ఆనందిస్తాను. సుహృత్తమం జ్ఞాతిం అనన్య దైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిదప్శ్యతే దమా. ఎవర్నో కాదు కదా. ఆ పోసే ఏమో అండి ఏది పోసే ఏమో చిన్నాన్నగారు అవుతారు చిన్న వాళ్ళకి. ఓ శ్రీ దేవుడి వాళ్ళకి అన్నదమ్మ పిల్లలు కదా చిన్నాన్నగారు అందుకే అంటున్నాడు సుహృత్తమం. చాలా ప్రియ మిత్రుడిని, జ్ఞాతి బంధువును, అనన్య దైవతం ఆయన తప్ప నాకు ఇంకోరు దైవం లేరు. అటువంటి నన్ను దోర్భ్యాం బృహద్భ్యాం పరిదర్శితే పెద్ద బాహులతో గౌరవించుకుంటాడా? ఒక్కసారి కౌగిలించుకుంటాడా? ఆత్మాహి తీర్థీ క్రియతే తదైవ అతని కౌగిలిలో పడితే ఈ శరీరం వెంటనే తీర్థీ క్రియతే. పవిత్రం పావనమైపోతుంది. బంధస్య కర్మాత్మకః ఉచ్ఛ్వసితి.

చాలా కర్మరూపమైన నా బంధా అంతా తొలగిపోతుంది. లబ్ధాంగ సంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే అక్రూర తతేతి ఉనుశ్రవాః అలింగనం చేసుకొని. నేను చెవు జోడించి ఉంటే నాయనా అక్రూరా రా కూర్చో అని అడుగుతాడా తదా వయం జన్మభృతః మహీయసా నిజంగా స్వామి అక్రూరా ఒక్కసారి నోటితో నా పేరని నారా నాన్న అంటే అమ్మ నా పుట్టుకప్పుడు సార్ధకమవుతుంది. జన్మకృతః నిజంగా మేము పుట్టిన వాళ్ళం అవుతాము. నైవాదృతోయోధికు అముష్య జన్మ. అలాంటి పరమాత్మ చేత ఆదరించబడని జన్మ ఓ జన్మ. అది వ్యర్థము. తతస్య కచ్చిద్దైతః సుహృత్తమః. అయినా నేను అనుకుంటున్నాను తప్ప ఆయనకు మిత్రుడు ఎవరు, బంధువుడు ఎవరు, ప్రియుడు ఎవరు? నాకు అప్రియః ద్వేష్యః శత్రువు లేడు, అప్రియుడు లేడు, ఉపేక్షించగలిగవాడు లేడు. కదాపి భక్తాన్ భజతే ఆయనకేమీ లేకున్నా భక్తులనైతే సేవిస్తారు కదా ఎంబడి ఉంటారు కదా యథా యథా సురద్రుమః యత్వదుపాస్తు కల్పవృక్షం ఉంది కానీ అందరూ ఒకటే పోయి అడిగితే ఇస్తుంది. అదే అని వాయి చేయరు. సేవించిన వాడి కోరికలు ఇచ్చే కర్పవృక్షం లాగా పరమాత్మ కూడా సేవించే వాడిని అని ఇస్తాడు. అందరూ సమానమే. అడిగిన వారికి ఇస్తాడు. ఇగో సమానే కించాగ్రజో మావనతం యదూత్తమ అతను అన్నగారు ఉన్నారు బలరాముడు. ఆ మహానుభావుడు యదూత్తముడు స్వయన్ పరిత్వజ్య గృహీత మధ్యలౌ. నన్ను కూడా దగ్గర తీసుకొని ఆలింగరం చేసుకొని గృహం ప్రవేశ్య ఆప్త సమస్త సత్కృతం ఇంటిలోకి ప్రవేశింపచేసి ఆప్తుడిలాగా అన్ని సత్కారములు చేసి సంప్రక్షతే కంసకృతం సొ వందు చూడు కాడా? మౌసులు మా వాళ్ళని ఏం చేశాడు, వాళ్ళ ఎంత బాగున్నారా, నన్ను అపకారం చేశారా అని బలరాముడు నన్ను అడుగుతాడు, ఇంట్లోకి రానిస్తాడు, తిరుగుపోతాడు, పిలుస్తాడు, ఎంత ఉద్వేగం, ఎంత సఫల అతనిలో ఉంది అని ఇతి సంచిత్తయను కృష్ణం సఫలక తనయాః ధ్వని దారిలోకంలో అక్రూరుడు ఇది ఆలోచిస్తూ రథేన గోకులం ప్రాప్తః సూర్యస్త్య అష్టగిరి నృపా సరిగ్గా గోధూళికా సమయంలో

ఈ మహానుభావుడు ఆ రేపళ్ళకు వెళ్ళాడు. పదాన తస్యాదిల లోకపాల క్రీడ కృష్ణామల పాదరేణు దదత్స బోటే చితి కౌతుకాని అదృష్టం బాగుంది. సూర్యాస్త్ర వేళలో వెళ్ళాడు. ఆ ఊరు బేడకు వెళ్ళగానే ఆవుల పాదాల మధ్యన చిన్న చిన్న పాదాలు కనబడ్డాయి. పరమాత్మ అడుగు ద్వారాలు కనబడ్డాయి. ఎలాంటి అడుగు ద్వారాలు ఇవి అంటే అఖిల లోక పాల చీల దుస్తామల పాదరేను. సకల లోకపాయ కిరీటములలో ప్రవేశించి పవిత్రం చేసినటువంటి పాదవేణువు గల స్వామి యొక్క చితి కౌతుకాని భూదేవికి కూడా నిత్య ఉత్సవం కలిగించేటువంటి పాదాలను విరక్షితాని అభ్యావయవ అంకుచాద్యైహి పాదాలు ఆయనే ఏది గుర్తు అంటే చెప్పండి కదా శంఖ రధాంగ ధర్మక ధ్వజారవింద అంకుశ వజ్ర లాచ్చం అన్నామే అలాంటి అన్ని చిహ్నాలు ఉన్న పాదాలను చూశాడు. తద్దరిస రాత్రాద వివృద్ధ సంభ్రమః అమ్మ చూశానండి. ఆయన అంటే తాలేం దొరికే కదా సత్వ ఇంకేం కావాలి అని పరమానందాన్ని పొంది ప్రేమున ఉరుత్వరోమ అశ్రుకలాగులేషణః ఎట్టిగా లిక్క పొడిచాయి పులకించాడు అల్లెంబడి ఆనంద బస్ఫలు వస్తున్నాయి ప్రసాద వస్కంద్య సతేశ్వచేష్టత అది మీదకి దియ్యాడు, ఆ దుమ్ములో పడి పొర్లేడు. ఇవి నా స్వామి పాదాలు, ఇవి నా స్వామి పాదాలు, నా ఒంటలో అంటించుకుంటాను. మరి అటు అచేష్టత పొర్లేడు పూర్తిగా. అతి ఎక్కత ప్రభు అమోని అంగీరజాంసి ఇది నా ప్రభువు యొక్క పాదరేణువు ఇది. ఈ దుమ్ము ఎక్కడిది? నా స్వామి పాదరేణువు. నా ఒంటికి రాసుకుంటాను. మాత్రం అటు ఇటు పడిపోలేను. దేహ వృతామియా అని అర్థా. నిజంగా శరీరం ఉన్నవాడికి ఇంతకు మించిన ప్రయోజనం లేదు ఏమిటి చిత్వా దంభం భీయం సుచిం నాటకాలన్నీ మానేసి భయమును, దుఃఖాన్ని ఇవన్నీ అయితే సందేశాపియో హరేహ లింగ దర్శన శ్రోనాదిపిహి పెద్దలు చెప్పిన మాటతో పరమాత్మ యొక్క ఆకారాన్ని పరమాత్మ గుర్తును. పరమాత్మ పేరును, పరమాత్మ రూపాన్ని చూచిన, విన్న వెంటనే పడి నమస్కరించుటే శరీరం ఉన్నవాడికి ఫలము.

అవన్నీ చేయకుండా శరీరం ఉంటే అవి వృక్ష చెట్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. వాటికి సాభయం లేదు వీటికి సాభయం లేదు. సందేశాదియో హరే లింగ దర్శన శ్రవణాదిపి సదర్శ కృష్ణము రామంచ వ్రజే. గోదోహనంగతౌ పీతనీలాంబరధరౌ శరదంబురు వేక్షణౌ అలా వెళ్లి మహానుభావుడు సాయంకాల సమయంలో కృష్ణరాములను శరదంబుద శరత్కారం లాగా ఒకడు ఉన్నాడు, మబ్బు లాగా వరరావుడు తెల్లగా ఈ నారాయణ అలాంటి ఇద్దరిని గోదోహణం గతవు ఆవుల పాలు పిండదానికి వెళుతున్నటువంటి వెళ్ళినటువంటి రామకృష్ణను చూచాడు, కిశోరవు శ్యామల శ్వేతవు శ్రీనికేతవు బృహద్భుజవు. వాళ్ళు కిశోర వయస్సులో ఉన్నారు, శ్యామల శ్వేతవు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, శ్రీనికేతవు అమ్మవారి బుత్తు గలవాళ్ళు, బృహద్భుజవు పెద్ద భుజములు గలవాళ్ళు, సుముఖవు సుందరవరవు భారత్ విరద విక్రమౌ ఇవి మనం చూసుకుంటే. సామాన్యంలో తరుణ రూప సంపన్నవు సుకుమారో మహాలగ లాగా ఇక్కడ ఇవి అలాంటి శ్లోకాలు. సామాన్యంలో వాటిని భాగవతంలో వీటిని ఇక్కడ అక్రూరుడు అక్కడ సూర్పునక స్వామి భక్తులు అని కూడా ఉంది. ద్వజ వజ్రాంకుశాం భోజైహి చిన్నితైహి అంగ్రివిహి వ్రజం శోభయంతౌ మహాత్మానౌ అనుక్రోచస్మితేష్ణౌ దయతోటి స్థిరమైన చూపులు గల మహానుభావులు ఉదార రుచిన క్రీడవు ఎదుటి వారికి రుభం కలిగించేటువంటి అందమైన ఆటలాడేటువంటి వారు శ్లగ్వీణౌ వనమాలినౌ. హారము ధరించిన వారు, వరమాలను ధరించిన వారు పుణ్యగంధానురిస్తాంగవు శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని చందనం అంతా రాసుకొని విరజవాసతవు. మురికి పచ్చని మంచి ఉతికిన బట్టలను కట్టుకున్న వాళ్ళు ప్రధాన పురుషవు ఆద్యవు జగత్వేతు జగత్పతి. సకల జగత్తుకు వారే కారణం సకల జగత్తుకు వారే అధిపతులు అవతీర్ణవు జగత్యర్ధే స్వాంశేన బలభేషువు తన అంశం తోటి. వారికే పుణ్య మహానుభావులు దిశోమి తిమిరా రాజన్ కురువానౌ ప్రభయాస్వయా తమ దివ్య కాంతి తోటి అన్ని దిక్కులను ప్రకాశింప చేస్తున్నటువంటి వాళ్ళు యథా మారకత శైలః రౌప్యస్య కనకాచితః

ఒకటి మరకత పర్వతమట మరి ఒకటి బంగారు పర్వతమట. వీళ్ళు భవతాల్లాగా ఉన్నారు కనకాచితౌ సధాతూర్ణమాపులుచ్ఛ స్వక్రూరః స్నేహవిఫ్ఫల చూశాడు. పాదాలు చూస్తే చూసిన వాళ్ళు ఊరుకుంటారా ఇప్పుడు. ప్రశ్ని జమాంతం దూకి ప్రేమతోటి పపాద చరణోపాంతే దండవత్ రామకృష్ణయో దండం లాగా ఒక అత్యవేగం వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాడు. భగవత్ దర్శనాహ్లాద భాస్ప పర్యాకులేక్షణః పరమాత్మ చూచినటువంటి ఆనందంతోటి కనులు చెమ్మగిల్లి ధారలుగా వస్తుంటే పులకాచితాంగః పులతి జరుదం కలవారై ఔత్కంఠ్యాత్ స్వాఖ్యానే నాశకతున్రుప ఆనందంతో ఆ ఉత్సాహంతో నోట మాట రాలేదు. చెప్పాలనుకుంటున్నాడు, ఏం ఆకరేం రావట్లేదు. చెప్పలేకపోయాడు. ఇప్పుడు భగవాన్ తమభిప్రేత్య ప్రధాంగాంకిత పానిన పరిరేతి అని చెప్పి దగ్గర తీసుకొని గట్టిగా కౌగలించుకొని ప్రీతః ప్రణత వత్తరః కాబట్టి సంకర్షణస్య ప్రణతముపగుక్ష్య మహామనః బలరాముని కూడా దగ్గరికి తీసుకొని గృహ ఇత్వ పాణినా పాణి చేయి పట్టుకొని సానుజః గృహం మన ఇంటిలో వాడు తీసుకొని పోయాడు ఇక్కడ చూడండి. పురుష్టవాత స్వాగతం తస్మై నివేద్య స్వాగతం చెప్పి నాయనా బాగున్నారా అంతా అడిగి సింహాసనంకు ఆసనం వేసి కూర్చోబెట్టి ప్రేక్షా ఇరువతు పాదవు. పదు పదకాలు పదాలు కడిగి అది అట్టిది కదా తీర్థ నిత్ర జలుక్కొని పదు పదకాలు వస్త్రాలన్నీ కూడా ఇచ్చి నివేద్య గాంచాతి దయే సంవాస్య శ్రాంత మాతృతః గోవును సమర్పించి అతని వేరే భోజనానికి కూడా ఏర్పాటు చేసి శ్రద్ధయా ఉపాహరతు విభుహు అన్నం బహువిధమైనటువంటి సఖ్యాని భోజనాన్ని కూడా పెట్టాడు. తస్మై భుక్తవతే ప్రీత్యా రామః పరమ ధర్మవిత్ భోజనం చేసిన తరువాత పరమ ధర్మత్వమైనటువంటి రామశ్రీ బలరాముడు. ముఖవాసైహి గంధమాది చక్కని సుగంధం నిండినటువంటి తాంబూలం ఇచ్చి పరాం ప్రీతిం జథా సుగొప్ప ప్రీతిని కలిగించారు. పప్రచ్య సత్కృతం నందః కదం ఉస్త జననం రేవి అప్పుడు నందులు అడిగారు నాయనా.

దయలేని వాని రాజ్యంలో ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి ప్రశ్న. రామ రామ రామ రామ రామ ఎంత? దోర మాత్రం అట్లా కూడా ఇబ్బంది చేయవచ్చు. ఇలా తప్రత్య సత్కృతంనంతః కథం ఉస్త నిరనుగ్రహే కౌంశే జీవతి దాసార్హ సౌనుపానా వివావయః కసాయి వారి దగ్గర పశువుల్లాగా ధైర్య లేని వారి రాజ్యంలో మీరు ఎలా ఉన్నారు అన్నారు. యోవధీతు ససుక స్వస్వస్తో తోకాన్ క్రోసంత్యాః అస్వత్రుపు ఖరః తన ప్రాణారాధన కాపాడుకోవాలి తన దుర్మార్గుడు. పచ్చి పిల్లలను చిన్న శిశువులను చంపాడు. అలాంటి వారి రాజ్యంలో మీరు ఎలా ఉంటున్నారు అన్నారు. ఇత్తం సూనృతయా వాచానందేన శ్రభాజితః అక్రూర పరిపుష్టేన జహార జహౌ అధ్వ పరిశ్రమం నందుని తోటి. బలరామకృష్ణులతోటి చక్కగా సత్కరించబడిన క్రూరుడు బడలికను తాడిలో కలిగిన బడలికను విడిచిపెట్టాడు. తరువాత రేపు ఓ శ పుట్ట పరమాత్మ మధురా నగరానికి చేరుతారు. మధురా నగరం చేరుతున్న స్వామికి షోడశోపత్యాల పూజ చేస్తాం అదదే మనం. అది కాదు చెప్పడు కానీ నగరానికి వెళ్ళగానే ఒకళ్ళు బట్టలు ఇస్తారు, ఒకళ్ళు పూలదొండలు వేస్తారు, ఒకళ్ళు అది ఏమంటారు ఒకళ్ళు గంధలు వేస్తారు, ఒకళ్ళు ఇవన్నీ సొద్దర పూజ అండి. అది రేపటి కార్యక్రమం అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాకేర మహీం మహీశాః ఓ బ్రాహ్మణే క్షేంతు భవంతు నిత్యం లోకా సమస్తాః రుఘినో భవంతు అస్మతి గురుభ్యో నమః అక్రోని యొక్క అనుభవం అనేటువంటిది చాలా వరకు ఏదైనా జూల్ లో జరిగి చాలా ఎక్కువ. అక్రోని యొక్క అనుభవం చాలా ఎక్కువ. అబ్బో అబ్బో ఇంతవరకు కాదు అది మనం రాత్రి కలుసుకుంటే నన్నే మళ్ళీ వీళ్ళు వచ్చేస్తాయి. అంటే పెర్మాన జీవితం అవుతుందో కాదో అనే ఒక పెర్మాన జీవితం అవుతుందో కాదో జీవితం అవుతున్నాం జీవితం అవుతున్నాం అది జీవితం ఆనందం దొరుకుతుందో కాదో ప్రవచనం.

"Adriyan sarihi sandhita venuh, sarasi sara dhansa vihangah, charu gita vrita chetasah" - even the various birds dwelling in the lake, their hearts captivated by the Lord's sweet flute music, came here and worship the Lord. "Hari mupasata te" - they too serve the Lord devotedly.

Their sound should not be surpassed - as if in fear of that, the clouds are slowly, quietly moving away. "Maha atikramanam" - even in life such restraint must be present throughout. "Maya atikramanam" - the transcendence of maya - that is the ultimate state to be achieved by the devotee.

Those feet marked with the Vajra and other divine symbols - with such divine lotus feet, whatever inauspiciousness may exist in the lands of Repalle and in the forests of Brindavana - all of that is completely removed simply by the touch of those divine feet as the Lord walks through.

Even while playing the flute, He would glance around occasionally - how many cows are there, where are they going. What do the cowherd boys do? No matter how far away they are, they keep counting the cows. Bringing back exactly the number they took - checking that all are present and accounted for - that is their diligent nature.

With the speed of the wind itself the wind comes - "manayan malaya ja sparshe na" - carrying the fragrance of the Malaya mountains. "Vandina tamu padeva ganayehi, vadya gita paribhihi, parivavrihu" - the bards and the celestial musicians surrounding Your son with instruments and songs in His service.

The Lord who sustains all worlds - here He comes to every ordinary cowherd's home, checking the cows: "Are all the cows there, dear?" "Yes, they're all there, father" - and then moves on. To each family, for each person - He is the personal Lord who knows every individual's situation.

With that blissful face placed before them to remove the burning separation-pain of the Gopis who had been pining in longing all day, as soon as evening falls, the Lord returns again to Repalle. It is purely Krishna - "Krishna Paramatma" - whose return brings them alive again.

As a symbol of their singing, the Gopis' duet song reflects the Lord's divine play and illumines His lila. Otherwise, why would it be needed? That itself is the authority (pramana). The wonder is - without it, the chapter itself would remain incomplete.

Such a huge form, such large horns, such a massive hump - seeing such a terrifying form, the Gopis and cowherds became frightened. The cows, the calves, and all the cattle too became afraid and scattered from Gokula, running away in all directions from Vrishabhasura.

Eyes that seemed to be shooting blood - "hatakshipya dravatat turnam, Indra mukto achani yatha" - like a thunderbolt released by Indra, with that blazing terrifying gaze frightening all - "grihitva shringaya" - Krishna seized the demon bull by the horns -

The Lord - a festival for the eyes of the cowherds - having killed Vrishabhasura, returned once more to Repalle, His own village and home. When He returned - "arishte nihate daitye, Krishnena adbhuta karmana, kamsaya ayatah bhagavan Naradah" - hearing of the demon's defeat, the divine Narada came to inform Kamsa.

Oh! Should God's deception be used? - I never thought this would all happen like this! Enraged at hearing the news, grinding his teeth - "vishata nishata matim adatta vasudeva jitam saya" - Kamsa decided: I will kill Vasudeva right now! - and grabbed a weapon in fury.

"Something good - let us do this. Mantakriyantam vividhah malla rangah" - let us hold various wrestling tournaments in the city. Set up all the wrestling arenas across the city, prepare them all properly - this is what Kamsa planned as a trap to lure and destroy Krishna.

I have come to You knowing how great You are. "Yade ndrah Vishnum ashritya, svartha mad vigamatribhuh" - just as Indra accomplished his purpose by taking refuge in Vishnu - similarly, I too have come seeking Your support and requesting Your divine help.

Bring them here - Akrura was told. Akrura is a great friend, a very great friend, a supremely dear friend - an Ajatashatru (one who has no enemy). You know the secret: even Duryodhana trusted Dharmaraja, even trusted Bhima - [this illustrates the quality of trust that exists between true noble friends].

Whether the intended result succeeds or fails, one must remain equanimous. Because "daivam hi para sadhanam" - it is Providence that grants results, not we ourselves. The thinking is correct. Similarly, one must never speak against Providence - that too would be a serious mistake.

But my elder brother will suspect - show it once and then put it away. If it stays with me, perhaps show it at the assembly - the blame will fall off from me, you go. Yes, that is how it is - let everyone see it, then you leave - everyone will see it and clear any suspicion.

When frightened people are running away - that one is making a scene for four days. No, no, no. I was not his mistake - I was there but just happened to come in the way. If you think about it - his entire body burns with rage - such is the intensity of his wrath that it consumes him completely.

"Itham sarvam ite rate gada" - here, if we keep our mouths carefully, we will prosper. That is why the Lord closed His mouth with His hand. The senses must be conquered through karma alone. "Jaya" means karma, does it not? Through right karma alone, the senses are overcome and the mind is purified.

All of these they will do - each one of these actions. If read in one single text, all of it would be complete according to scripture - that is what is being said. The Lord arranged all events - everything leading to Kamsa's destruction was carefully set in divine motion.

I am fixing the date. "Atha para svahatey vibho, tasyanushanka va, shankavana, muranam, narakasyacha, parijata apaharanam, indrasyacha parayam" - after that: Shankha, Yavana, Mura, Naraka - all these mighty ones You will slay, You will take away the Parijata flower, and Indra will be defeated.

In this human body I am able to behold You. You who came to purify the Yadava dynasty, to bear its burden - O Great One. Thus Narada praised the Lord - "Bhagavata pravaraha" - who is Narada? He is the foremost among the Lord's devotees, the greatest of those who are completely dedicated to the Lord.

Having seen every karma, every action - "Krishnah charana daha prantam" - watching them all going away, not coming here - who is not coming? So carefully observing - "Oh, there is still one left! You are fine - but before you go" - [the Lord personally attended to each person present, leaving no one out].

What tapas have I performed? What merit have I earned? "Kim va pradakatey dattam, yad raksham yad ya shavam" - if a good gift is given even to one deserving person, the scriptures declare that God's direct vision becomes possible. That is why the gift of devotion and service to the worthy is supreme.

With the radiance of His toenails - which in the Trivikrama avatara illumined the entire universe and dispelled its darkness - I can now behold those lotus feet. "Yad architam brahma bhavadi vishvaraihi, shriyadi devy munibhihi sa satvataihi" - those feet worshipped by Brahma, Shiva, all sages and all devotees.

They say: you will become prosperous. In this manner, even as Akrura travels on his journey, the trees are doing pradakshina around him. Certainly - my Lord, our Krishna, His lotus feet - I shall behold them today without fail -

"Chita sudejata, apasta tamobhita bhramah" - with His divine gaze, He removes the darkness of ignorance and the delusion of differentiation. "Svamaya atmanam atita ishta dikshaya" - through His own maya, with His chosen and dedicated discipline, He transcends the individual soul - and through that transcendence brings liberation.

He brings auspiciousness, He does not abandon the auspicious. Why does He bring them auspiciousness? Are they His relatives? Yes, they are. Why are they relatives? Because they unfailingly follow His command. The entire universe - auspiciously, in a blessed manner - the Lord tends to all who obey His will.

"Adhavaru dha tapadichayo ratha at, pradhara pumshocharanam sulabdhaye, diyad ritam yogi virapti aham dhruvam, namasyabhyam cha sakhin punaukasah" - I will descend from the chariot, I will fall prostrate before the foremost of all beings - the Supreme Person (Paramatma) - to attain the touch of His feet.

If I bow down before Him, will He think me an enemy? Or will He not have that feeling toward me? "Kamsasya dutah, trahito api" - though I came as Kamsa's messenger, He will not see me as an enemy. Why? "Vishva dripsu, sakala prapan" - He who is the support of the entire universe holds no enmity toward anyone.

All the bonds of my karma will be removed. "Labdha angasangam, pranantam krita anjalim, mam vashyate, akrura tateti anu shravasah" - embracing me with His divine arms, He will call: "Akrura, come, sit down" - and I will stand with folded palms as He affectionately calls my name and embraces me.

This great one went to Repalle. "Padana tasyad ila loka pala, krida krishna amala pada renu, dadatsa bote, chiti kautukani" - what good fortune! He arrived at sunset time. As soon as he entered the outskirts of the village, the dust raised by the hooves of the returning cows covered his path.

Without doing all those things, if there is only a physical body - there are trees, there are walls, there are stones - they exist - but they have no consciousness. "Sandeshadio hare, linga darshana shravanadi pi, sa darsha" - even hearing about the Lord, even seeing His symbol - such contact with the Lord's form and name brings liberation.

One was like an emerald mountain and the other like a golden mountain - they stood like two great shining peaks. "Kanakachitau, sadha turnam, apulucha, svakruraha, sneha viphula" - Akrura saw them. Those who have seen those divine feet - can they remain silent? He was overwhelmed -

How did you live in the kingdom of one without compassion? Here, look - the question. Rama, Rama, Rama, Rama, Rama - how much? Even a small discomfort can cause trouble. "Ila tapratyasa tkritam nantaha, katham usta niranugrahey, kaunshe, jivati dasa" - how did the servants survive under the merciless rule of Kamsa?