ప్రభువు శాపాలు తిప్పుకోడు: ఆయన స్వంత రహస్యం

Lord Does Not Reverse Curses: His Own Mystery

bhagavatam Kandadai Ramanujacharya

ప్రభువు అగమ్య మార్గాల బోధ - భక్తులకు కూడా చెడు ఫలితాలు మార్చకేం? ప్రహ్లాదుడు హింసించబడ్డాడు, ద్రౌపది అవమానించబడింది, పరీక్షిత్తు శాపం పొందాడు అనే ఉదాహరణలతో భాగవతం సమాధానిస్తుంది. శరీరంతో మరియు జగత్తుతో అబద్ధ తాదాత్మ్యం తొలగించడం ద్వారా కష్టం విముక్తి వేగం పెంచుతుంది. 'న మోక్షణం మోక్షం' - నిజమైన మోక్షం కష్టాల నుండి కాదు, కష్టాలకు కారణమైన అబద్ధ తాదాత్మ్యం నుండి.

The teaching on the Lord's inscrutable ways - why does the Lord not reverse bad outcomes even for His devotees? The Bhagavatam answers through examples: even Prahlada was tortured, even Draupadi was humiliated, even Parikshit was cursed to die. The purpose: suffering strips away the false identification with the body and world, accelerating the journey to liberation. The session explains "na mokshanam moksham" - true liberation is not from suffering but from the misidentification that causes suffering.

← Prev Next →
Lord Does Not Reverse Curses: His Own Mystery Kandadai Ramanujacharya bhagavatam

పరమాత్మ అన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి, తెలిసి ఉన్నవాడు కాబట్టి, తాను సంకల్పిస్తే విప్ర శాపాన్ని కూడా మార్చి వేయకలడు. కానీ అలా సంకల్పించలేదు. నైవ అన్యథా కర్తుం. ఎందుకయ్యా అంటే కాలరూపి అనుభవమోతత అనుకున్నా. భగవద్దులు అంటే కాలః కలయతాం వీనే కాలాన్ని అన్నాడు కాబట్టి తానే కాలరూపుడు కాబట్టి ఆ విప్ర చేపాన్ని అన్వమోదత ఆమోదించాడు. అంటే అలాగే జరుగుతుంది సంకల్పించింది తాను. తన రక్షతో పెరిగినటువంటి యాదవ బలాన్ని మరెవరూ ఏమీ చేయలేరు కాబట్టి. కాలరూపి దాన్ని ఆమోదించి ఎలాగు యాదవ వంశాన్ని తొలగిస్తే గాని భూభారం తగ్గదు. అది అలా ఉంచి తాను వెళితే తాను వచ్చి చేసిన పని అంటూ ఏమి. ఉండదనే అనుకోవలసి వస్తుంది కాబట్టి దాన్నే ఆమోదించారు అని చెప్పాం. గోవిందభజగుప్తాయాం ద్వారవత్యాం గురుద్వః అవాస్తీన్ నారదః అపీక్షణం. నారదుడు. వీరున్నంత ఎక్కువ సమయం ద్వారకా నగరంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు అన్నాం. ఏమిటి కారణం అంటే గోవింద భుజ గుప్తాయాం. పరమాత్మ తోటి పరమాత్మ రక్షణలో ఉన్నటువంటి ద్వారకా నగరంలో నారదుడు అభీక్షణత ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. కోనురాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాంభుజం నభయేత్ సర్వతో మృత్యుహు ఉపాస్యం అమరోత్తమైహి. అసలు భగవంతుడి చేత ప్రసాదించబడిన ఇంద్రియములు కల ఏ ప్రాణి మాత్రం. అన్ని రకముల ఆపదలకు నివారకమైన పరమాత్మ పాద పద్మములను సేవించకుండా ఊరుకుంటాడు. ఎలాంటి వాడు పరమాత్మ? సర్వతో మృత్యుం మృత్యుహు అంటున్నాడు. జీవుడు సర్వతో మృత్యుడు అంటే అన్ని రకములుగా అన్ని విధములుగా ఆపదలే చుట్టుముడుతాయి. సంసారం అన్ని దిక్కుల వ్యాపించి ఉంటుంది. అన్ని దిక్కుల అజ్ఞానం వ్యాపించి ఉన్న ఏ జీవుడు

పరమాత్మ పాదపద్మములను సేవించకుండా ఉంటాడు. ఉపాద్యం అమరోత్తమైహి ఉపాద్యం ఎలాంటివి స్వామి పాదపద్మలు? దేవతా ఉత్తముల చేత కూడా ఆరాధించబడేటువంటి పరమాత్మ యొక్క పాదపద్మములను. అన్ని వైపులా అజ్ఞానం ఆపదలు చుట్టుముట్టిన ఏ జీవుడు సేవించకుండా కూరుకుంటాడు. తమే కదా అది దేవర్షిం వసుదేవః గృహాగతం. ద్వారకలో ఉన్నటువంటి నారదుడు ఒకసారి వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వచ్చినటువంటి నారదుడిని వసుదేవుడు అర్చితః సుఖమాసీనం అభివాజ్య ఇదమబ్రవీ చక్కగా నారదుని పూజించి నమస్కరించి అతనితోటి ఈ విషయాన్ని అడుగుతున్నాడు భగవన్ భవతో యాత్ర స్వస్తయే సర్వదేశినాం మహానుభావా మీలాంటి మహానుభావుల పర్యటన యాత్ర ఉంది అది దేనికి మీకోసం కాదు సర్వదేహినాం స్వస్థయే సకల ప్రాణులకు కళ్యాణం కోసం మంగళం కోసం కృపణానాం యథా పిత్రోహో ఉత్తమ శ్లోక వర్త్మనా ఉత్తమ శ్లోక వర్త్మాత అంటే ఉత్తముల చేత కీర్తించబడేటువంటి మార్గము అని అంటే సన్మార్గం. సన్మార్గంలో సంచరించేటువంటి మీ మహానుభావులకు నమః భగవన్ భవతో యాత్ర కృపణానాం యధా పిత్రోహో ఉత్తమ శ్లోక వర్పణాం దీనులకు. సర్వ ప్రాణులకు శుభం కలగటాని కోసమే మీలాంటి మహానుభావుల యాత్ర జరుగుతుంది. భూతానాం దేవ చరితం దుఃఖాయచ సుఖాయచ. సుఖాయ విహితాధువునాం స్వాదృశాం అచ్యుతాత్మనాం దేవతల చరిత్ర కంటే సజ్జనుల చరిత్రే ఉత్తమము అధికము అని చెప్తున్నారు మనకు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎవరి చరిత్ర వినాలి? దేవతల కథ వినాలా? సజ్జనుల కథ వినాలా అంటే సజ్జనుల కథ వినాలి. అది ఎందుకయ్యా అంటే దేవతల చరిత్ర వింటే

సుఖము దుఃఖము రెండూ ఉంటాయి అందులో. కదా? వాళ్లకు బాధలు, వాళ్లకు కష్టాలు, వాళ్లకు ఆపదలు. వాళ్లకు మళ్ళీ బాధల నుంచి తొలగుతాయి, మళ్ళీ ఆనందం. కాసేపు ఆనందం, కాసేపు విషాదం వాడకు ఉంది అవుతారు. మరి ఆనందం విషాదం సమానంగా జీవితంలో పాలు పంచుకుంటున్న దేవతాల చరిత్ర మనం వింటే మనకు ఆర్ఎండీ కలుగుతాయి. కాబట్టి దేవతల చరితము సుఖ దుఃఖాలను రెండింటినీ ఇస్తుంది. కానీ సాధువుల చరితము సుఖా యైవ. కేవలం సంతోషాన్ని మాత్రమే కలిగిస్తుంది, సజ్జన చరిత్రం మనకు దుఃఖాన్ని బాధను కలిగించదు. ఎందుకు సజ్జనులు అంటే ఎవరు? జ్ఞాత శత్రువు. శత్రుత్వం అనేది లేని వారు, సమదర్శులు. అందరిలోనూ ఒకే రీతిగా ఉన్నటువంటి పరమాత్మను చూసేవారు సజ్జులు. శత్రుత్వం లేనినాడు వారు కలిగించే ఆపద ఉండదు. ఆపద లేనినాడు బాధ ఉండదు. సర్వేజనాః సుఖినోభవంతు అని అందరి క్షేమాన్ని కోరే మహానుభావుల జీవితంలో క్షేమము, సుఖము, సంతోషమే తప్ప దుఃఖము. కాబట్టి దేవ చరితానికి అంటే సాస్తు చరితము సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. అది కూడా అర్థం అవుతున్నాడు ఎలాంటి వాళ్ళు సాధువులు త్వాదృశాం అచ్యుతాత్మనం. పరమాత్మ యందు మనస్సు నిలిపే మీలాంటి సాధువుల చరితం కేవలము సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. భజంతియే యథా దేవాన్ దేవా అపి తథైవతాన్. దాన్నే మరి కొద్దిగా వివరిస్తున్నారు. దేవతల చరిత్రము దుఃఖాన్ని ఎలా కలిగిస్తుందయ్యా? వారి జీవితంలో దుఃఖం ఉంటుంది కాబట్టే అంటే అది ఒక కారణమే కావచ్చు. అసలు సమస్య ఏమిటంటే మనం వారిని ఏ దృష్టితో సేవిస్తామో. మనను కూడా వారు ఆ దృష్టితోటే రక్షిస్తుంటారు, సుఖములు కావాలి మరేమో కావాలి మరేమో కావాలి అని మనకు చాలా కావాలని వారిని కొద్దితో పూజిస్తే మనకు వారు కొద్దిగానే ఇస్తారు.

అసలు పూజించము మా దగ్గర వస్తువులు ఏం లేవు. ఉన్నదాన్నే ఇచ్చినట్టు అనుకొని మా కోరికలు తీర్చు అంటే మేము తీర్చినవే ముప్పు కోరికలు అనుకొని ఊరుకోండి అంటారు. పరమ దానికి ఇది ఎందుకంటే యావద్విత్తం తావత్ విభవం అని చెప్తాం. మనం పరమాత్మను అంటే ఇలాంటి దేవతలను ఎంత ఎంత తోటి ఎంతటి ఆర్భాదం తోటి ఎంతటి వైభవంగా మనం జరిపిస్తామో వారు మనకంత వరకు పోతారు. నేను డబ్బు మాత్రం ఖర్చు పెట్టం ఎవరిని పూజించం మీ ముందర మేము కూర్చుంటాం మేము ఒక్కలమే పూర్తిగా మనఃపూర్వకంగా పూజ చేస్తాం. నాకన్నీ ఇవ్వండి అంటే వారు కూడా మేమే మీ దగ్గర ఉంటాం మనఃపూర్వకంగా మేము కూడా అన్ని ఇస్తున్నాం ఇచ్చిన వాటికి తీసుకోండి అంటారు. అందుకే మనకు వ్రతాలలో, నియమాలలో, ధర్మాల్లో ఏం చెప్పారు? విత్త శాత్యంతు వర్జయేత్ అన్నారు. ధనం విషయంలో వంచనను వదిలి పెట్టండి. బాగా ఉన్నవాడు అబ్బే నా దగ్గర ఏముందండి ఇదే తవరించుకోండి అనటము తప్పే. అది కొద్దిగా ఉన్నవాడు అప్పు చేసి ఆర్పాడు చేయటము తప్పే. అది వంచనే. లేనిదాన్ని ఉన్నట్టు చూపినా, ఉన్నవారు లేనట్టు చూపినా వంచన. ఆ వంచన మనం చేస్తే మనకు వాళ్ళదే చేస్తాం. ఇంకా ఏమంటున్నారంటే అది దేవతల్లోని వైచిత్యం. అందులో భజంతియే యధా దేవాన్ దేవా అపి తథైవతాన్. దేవతలను ఎవరు ఏ విధంగా సేవిస్తారో దేవతలు కూడా వారిని అదే విధంగా సేవిస్తారు ఎందుకంటే శాయేవ. వద్దు అంటే ఏమిటి? నీళ్ల లాంటి వాడిని. వాడికి ఇంకో బిరుదు ఇచ్చారు వ్యాసుడు. కర్మ సచివా. ఏవ తల కర్మకు.

సాయపుతులట కర్మపు మంత్రులట అంటే మనం ఆచరించిన కర్మలు బట్టే మనకు ఫలితాన్ని ఇచ్చేవారు కొద్దిగా అష్టోత్తరం చేసి సహస్ర. సహస్రనామం చేయండి అంటే ఇవ్వరు. సహస్రనామం చేసి దట్ట వర్ణ ఇవ్వమని ఇవ్వరు. మనకు ఉంది కదా ఉర్గశాంతి చేయాలి, ప్రవక్త జావగానం చేయాలి అంటే అది ఆ వంద రూపాయలో వెయ్యి రూపాయలో రెండు వేల దా అని చూస్తారు. జావగానం అదే. అన్నట్టుగా స్వామి మా కోరిక తీర్చండి అని చౌత ఏమంటారు ఎన్ని రూపాయి ఇది? తాతనామా అర్చన రక్షనామా అర్చన స్తోత్రం అంటాడు. ఏం చేస్తావో దయచేసి ఇస్తాడు. అందుకే వారు కర్మ సచివులు. మనం ఆచరించిన కర్మను బట్టి మనకు ఫలితాన్ని దానికి అంటే. కర్మ పరతంత్రులు అన్నమాట చూడండి కదా పరతంత్రులు వాళ్ళు స్వయంగా ఇవ్వరు మనం చేసిన దాన్ని బట్టే ఇస్తారు అందుకే ధ్యాయేవ కర్మ సతివా కానీ సాధవః దీనవర్ధవ అదే సాధువులు నువ్వేం చేశావని చూడరు. ఏమి చేయలేని వాదనికైనా వాళ్ళకి ప్రేమ ఉండు. సజ్జనులకు దీనుల మీద వాస్తులు ఉండాలి. అరే నిస్సహాయులే చెదగాని వాళ్ళే ఏం చేయలేకపోతున్నారే బాధపడుతున్నారే అలాంటి వారికి మనం హితాన్ని శుభాన్ని కలిగిద్దాం అనుకుంటారు సాధువులు. నాకు ఫలానా చేస్తేనే నీకు ఫలానా ఇస్తాను అంటారు దేవతలు. కాబట్టి దేవతల చరితము సుఖ దుఃఖ సమ్మిశ్రణం. సాధువుల చరితము సుఖ మాత్ర లభ్యం. ఇలా బ్రహ్మన్ తదాపి పుచ్యామః ధర్మాను భాగవతాంభవ అందుకే ఎలాగో సాధువుల చరితం కావాలి కాబట్టి అసలు ఎవరు సాధువులు? ఎవరు భాగవతం భాగవత చరితం నాకేం కావాలి భాగవతల చరితం మాకు కావాలి యత్యాన్ కృత్వా శ్రద్ధయా మత్యః ముచ్యటే సర్వతోభయాత్ ఇలాంటి భాగవతోత్తముల చరిత్రను వింటే మానవుడు అన్ని రకముల భయముల నుండి విముక్తి పొందుతాడు. అహంకిల పురానంతం ప్రజార్థః భువి ముక్తిదం అపూజయం నమోక్షాయ మోహితః.

దేవమాయయ్యా. స్వామి నేను పరమాత్మను తపస్సు చేసి ఆరాధించాను, సంతోషింపజేశాను. కానీ దేనికోసం? ప్రజార్థం. సంతానం కోసం సేవించానే తప్ప మోక్షం ప్రసాదించమని అడగలేదు. భగవంతుడిని ప్రార్థిస్తూ మళ్ళీ సంసారము భార్య అక్షర ఏంటి అది ఎలా ఉంటుంది? మోక్షప్రదుడిని సంసారం అడిగితే నబడు ఎవరు కారు ఆయన పాట నబడితే? మోచం ఉండాలి కానీ తప్పు నాదేం లేదు మోగితో దేవమాయయ్యా పరమాత్మ మాయ చేతనే మోగించబడి సంతానాన్ని అడిగాను కానీ సంసారం నుండి విముక్తిని నేను అడుగలేదు. యధా విచిత్ర వ్యసనాత్ భవద్విహి విశ్వతో భయాత్ ముచ్యేమ హంజకైవార్ధా తధానస్తాధి సువ్రతా కాబట్టి విశ్వతో భయాత్ విచిత్ర వ్యసన అన్ని రకముల భయములతో నిండి ఉన్నటువంటి ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యసన రూపమైన సంసారము నుండి సులభంగా విడివడేటువంటి మార్గాన్ని మాకు మహానుభావ తమరు ఉపదేశించండి. ఎలాంటి మార్గం కావాలి? సంసారం నుండి విడుదల కావాలి. ఎలాంటి సంసారము? విశ్వతోభయా. అవకారం అంటేనే అన్ని వైపులా భయమే. దానికి ఇంకో పేరు విచిత్ర వ్యసనం. మాట చాలా అదోమైన మాట. వ్యసనం అంటే ఏమిటి? ఒక్కసారి అలవడిన తర్వాత విడిచిపెట్టలేనిది. అంతే కాదు, పొరపాటున కూడా దాన్ని మనం నిందించాం. మనకు అలవాటైనది అది ఎలాంటిదైనా ఎలాంటిదండి మంచిది. ఎందుకు మేము మంచివాడేమండి. మంచివాళ్ళం చెడేవాళ్ళు చూసుకుంటాం. మాకు అలవాటైంది కాబట్టి అది మంచిది. ఇలా మాట్లాడాలి. కానీ ప్రతి వ్యక్తి సంసారాన్ని నిందించని క్షణం లేదు. సంసారాన్ని విడిచిన క్షణం కూడా ఉండదు. ప్రతిక్షణం బుద్ధి తక్కువ పెడి చేసుకున్నాం, బుద్ధ సంసారం చేసుకున్నాం, అచ్చి అచ్చి మానే అరే ఇవి రేపటితో బందు, ఇవారితో బందు, ఇక జన్మలో వద్దు. ప్రతిక్షణం అంటూనే ఉంటాం. మళ్ళీ అందులోనే ఉంటుంది.

అదే విచిత్ర వ్యసనం అంటారు, వ్యసనము విచిత్ర వ్యసనం తర్వాత విండిస్తుంటాం, మళ్ళీ దాన్నే కోరుతుంటాం, బాబోయ్ వద్దు బాబోయ్ బుద్ధి వచ్చింది ఇక మళ్ళీ వద్దు బాబోయ్ అంటాం, మళ్ళీ అదే కోరుతుంటాం. ఈ సంవత్సరాన్ని విచిత్ర వ్యతనము అన్నాడు. సర్వతోభయాత్ ముచ్ఛీమా అంజతే వాగ్ధా తధానస్తాతి సువ్రతాతి. మీరు అలా ఉండను ఉపదేశించండి ఆజ్ఞాభించండి. సంసారము నుండి విడుదల పొందే మాధ్యాన్ని మాకు మీరు ఉపదేశించండి అని వసుదేవుడు అడిగితే వసుదేవే నా జీమత బుద్ధిమంతుడైన వసుదేవుని చేత అడగబడినటువంటి నారదుడు సంతోషం చెంది సంస్మరితః గుణైహి హరేహ సంస్మరితః గుణై పరమాత్మ యొక్క గుణములను గుర్తు చేయబడిన వాడై నారదుడు సంతోషం పొంది సంతృప్తిని ప్రీతిని. ఏంది అంటున్నాడు సమ్యగేత ద్యోజితం భవత సాత్వత శభ మహానుభావ, నీవు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. చక్కగా ఆలోచించావు యత్ పుచ్ఛతే భాగవతాన్ ధర్మాన్ త్వం విశ్వభావనాన్ ఏమడిగాడు శ్రీ దేవుడు భాగవత ధర్మములు అడిగాడు ఎవరు భాగవతోత్తములు వారు ఎలా వ్యవహరిస్తారు వారు ఆచరించేటువంటి ధర్మములు ఏమిటి అని అవి ఎట్లా విశ్వ భావన అంటే సకల జగత్ కళ్యాణాన్ని. కోరేటువంటి, కలిగించేటువంటి, ప్రపంచమునకే కళ్యాణం కలిగించేటువంటి ధర్మములను అది కూడా భాగవత ధర్మములను అడుగుతున్నావు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎలాంటివి అవి శృతః, అనుపదితః, ధ్యాతః, ఆదృతః, అనుమోజితః, సద్యత్ గుణాతి సద్ధర్మః, దేవ విశ్వద్రుహోపిహి. సద్ధర్మం అంటే సతాం ధర్మం. ఇలాంటిది లేదు. విన్నా, చదివినా, ధ్యానం చేసినా, ఆదరించినా, ఆమోదించినా.

వెంటనే మన అన్ని పాపాలను తొలగించి పవిత్రం చేస్తాం. ఎవరిని? మంచివాడని కాదు, మంచివాడనే కాదు. దేవ విశ్వద్రుహు. దేవతలకు ద్రోహం చేసిన వారిని ప్రపంచానికి ద్రోహం చేసిన వారి నుండి కూడా వారిని కూడా పాపాల నుండి విముక్తులను చేస్తుంది ద్రోహులను కూడా. ఇక ఉత్తముల వేరే చెప్పాలి, దేవతలకు ప్రపంచానికి ద్రోహం చేసిన వారిని కూడా అన్ని రకముల పాపముల నుండి పవిత్రం చేస్తుంది సద్ధర్మం. ఆచరించాలని లేదు విన్నా చాలు. ఎవరైనా చెప్తుంటే మనం కూడా అన్నా చాలు. శృతః అనుపఠితః ధ్యాతః. కివరికి ధ్యానం చేసినా, ఆదరించినా ఇవేమీ చేతలు కాకుంటే ఆమోదించినా చాలు. పక్కవాడికి అవునండి బాగా చెప్పాడు. నిజమేనండి అంటే చాలు. ఇలా వీటిలో ఏది చేసినా సరే దుర్మార్గులను కూడా పాపముల నుండి పరిశుద్ధులను చేస్తుంది తద్యక్కునాతి త్వయా పరమ కళ్యాణః పుణ్య శ్రవణ కీర్తనః స్మారిదో భగవానజ్య దేవా దేవో నారాయణో మమ నీవు భాగవత ధర్మములను అడిగి ఆ ప్రశ్నతో భగవంతుడిని నాకు గుర్తు చేశావు. మరి ఎవరివి భగవంతుని భక్తులవి కదా, మరి భగవంతుడిని గుర్తు చేసుకోకుండా భక్తుల గురించి మాట్లాడగలమా? చెప్పలేం కదా. భాగవ ధర్మ ప్రశ్న మిషతో నీవు భగవంతుడిని గుర్తు చేశావు త్వయా పరమ కళ్యాణః పుణ్య శ్రవణ కీర్తనః పరమ మంగళకరుడు. పుణ్య శ్రవణ కీర్తన పవిత్రమైన మాటని మాత్రమే వినేటువంటి సజ్జనుల చేత నిరంతరం కీర్తించబడేటువంటి భగవంతుడు.

ఆయన దేవుడు ఈరోజు మాకు నీవు గుర్తు చేశావు మహానుభావుడిని అత్రాపి ఉదాహరం ఇమం ఇతిహాసం పురాతనం. నీవు అడిగినటువంటి ఈ ప్రశ్నకు ఆ విషయానికి సంబంధించిన ఒక ఇతిహాసం చెప్తాను, నీ ప్రసమానం అందులో దొరుకుతుంది ఆర్థబాణాంచ సంవాదం విదేహస్య మహాత్మన. వృషభుని పుత్రులు ఉన్నారు. అంటే భరతునికి సోదరులు. అని చెప్పుకున్నాం కవి హరి ఇది ఆంతరిక్ష అని చెప్పుకున్నాం అప్పుడు చెప్పుకున్నాం చూడండి వీళ్ళంతా సన్యాసులై రాజ్యకాంతాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళారు అని చెప్పాం వాళ్ళు ఆశ్రములు అంటారు. వృషభుని పుత్రులు. అలాంటి వారికి విదేహస్య మహాత్మ విదేహుడి అంటే జనక రాజు విదేహ రాజైనటువంటి జనక మహారాజు తోటి ఋషభ పుత్రులకు జరిగినటువంటి సంవాదాన్ని నీవు అడిగిన ఈ విషయంలో ఇతిహాస రూపంగా సమాధాన రూపంగా వివరిస్తున్నాను. ప్రియవ్రతో నామ సుతః మనోహో స్వయంభువస్య. అర్థం కావాలి కదా? స్వయంభువ మనోహు యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు అతనికి. ఆగ్నేశ్వరుడు కుమారుడు అతనికి నాభి, నాభికి ఋషభుడు, ఋషభునికి ఆ ఋషభుడే వాసుదేవాంశ అని చెప్పుకున్నాం మనం మహాయోగం చెప్పుకున్నాం అతను పరమాత్మ యొక్క అంశ మోక్ష ధర్మ వివక్షయా అవతీర్ణం. అతను వచ్చింది ఎందుకు పురుషపుడు? లోకానికి మోక్ష ధర్మాన్ని ఉపదేశించగోరి ఈ మహానుభావుడు వచ్చాడు. సుత శతం తశ్యాసీత్ బ్రహ్మ పారగం అతనికి నూరు నూరు మంది కుమారులు పరబ్రహ్మను చేష్టగలవన్. అలాంటి వాళ్ళు దొరికారు తేషాంబై భరతో జ్యేష్టః నారాయణ పరాయణః, వారందరిలో పెద్దవారు భరతుడు అతడు శ్రీమన్నారాయణుడి యొక్క ఉత్తమ భక్తుడు విఖ్యాతం వర్షమేతతు ఎన్నామ్నా భారతమద్భుతం. సరిపేరుతోటే ఈ వర్షాన్ని భారత వర్షమని మనం అంటున్నాం. సభుక్త భోగం త్యక్వేమాం నిర్గతః తపసా హరిం ఆ మహానుభావుడు భరతుడు. ఇలాంటి భూమితో నాకేం లాభం ఇదివరకు దీన్ని ఎంతమంది అనుభవించారో. ఎంతమంది చేతనో భోగములు అనుభవించబడిన ఈ భూమిని విడిచిపెట్టి స్వామి తపస్సుతోటి శ్రీమన్నారాయణుడిని చేరాడు.

ఉపాధిన హత పదవీం లేపేవై జన్మభిస్త్రి అని చెప్పుకున్నాం. ఆ భరతుడు మూడు జన్మలతో అంటే ఒకటి భరతుడు, రెండవది లేడీ, మూడవది బ్రాహ్మణుడు తరువాత మూర్ఖాన్ని పొందాడు. ఇలా మూడు మోచాము ఉండారు తేషాము నవ నవద్వేపతయః అత్య సమంతతః కర్మ తంత్ర ప్రతి ప్రణేతారః ఏకాశీతిహి ద్విజాతయాః ఈ నూరు మందిలో ఒకడు భరతుడు అన్నాం కదా లేకపోతే భరతుడికి ఈ బెమ్మనం ఇందులో భరతో చేత్త ఇందులో తొమ్మిది మంది ఊర్ స్వరే అంట. సంసారమునందు విరక్తి కలిగినటువంటి మహానుభావులు పరమాత్ములు మాత్రమే ఆచరించి ఆచరించేవారు నవ నవద్విపతయః అంటున్నారు. తొమ్మిది మంది మాత్రం నవద్వీపాలకు ఒక ఒక ద్వీపానికి అధిపతులుగా ఉన్నారు. కర్మతంత్ర ప్రణేతారః. కర్మతంత్రాన్ని బాగా వివరించిన వాళ్ళు తొమ్మిది మంది. వీరు పోగా ఎంత ఉన్నారు? 81 అంటే 81 మంది బ్రాహ్మణులుగా అయిపోయారు. బ్రహ్మత్వాన్ని తపస్సుతో నిష్టతోటి సాధించారు. నవాభవన్ మహాభాగాహ మునయః అర్ధశంసినః. ఎన్ని ఉంటారు? 81, 9, 90 కదా? భరతుడు పోయాడు 91. ఇంకెన్ని ఉంటారు? తొమ్మిది మంది ఉంటారు. ఈ తొమ్మిది మంది మహానుభావులు మునయ. వీళ్ళు మహర్షులు అయ్యారు అర్ధసించినః అర్ధమును గురించి పరమార్థాన్ని గురించి బాగా బోధించేవారు శ్రమణ సన్యాసులు వాతరచన అంటే దిగంబరులు ఆత్మవిద్యా విశాలదా పరమాత్మ తత్వాన్ని వివరించడంలో నిపుణులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? కవిహి, హరిహి, అంతరిక్షః, ప్రబుద్ధః, పిప్పలాయనః, ఆవిరోత్రః, ధ్వుమిరః, క్షమసః, కరధాయః. తమిళ్లో తొమ్మిది మంది సైతి భగవత్ రూపం విశ్వం సదసదాత్మకం ఈ తొమ్మిది మంది సత్తు

అసత్తుగా ఉన్న ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క స్వరూపముగానే భావించేవారు. ఆత్మనః వ్యతిరేకేన పత్యంతః వ్యచరణ్మహీం తమకంటే భిన్నముగా కాకుండా ప్రపంచమంతా ఆత్మౌపమ్యేన సర్వం త్రపస్యంతి హితబుద్ధయః అని చెప్తామే ఆ రీతిలో అంతా నాలాంటిదే ప్రపంచం. ప్రతి దాంట్లోనూ పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని మొత్తం ప్రపంచాన్ని భగవత్ రూపంగా భావిస్తూ తనకంటే భిన్నము కాని దానిగా చూస్తూ సకల భూమండలాన్ని సంచరిస్తూ ఉన్నారు. అవ్యాహతేష్ట గటయః సురసిద్ధ సాధ్య గంధద వయష్ట నరకిన్నర నాగలోకాను ముక్తాః చరంతి మహానుభావులు అవ్యాహత ఇష్ట గటయః తాను అనుకున్న చోటికి అడ్డు లేకుండా వెళ్ళే మహానుభావులు వారు సుర, సిద్ధ, సాధ్య, గంధర్వ, యక్ష, నర, కిన్నర, నాగ ఇన్ని లోకములను ముక్తాహాచరంతి ముక్తులై. సంసార బంధము నుంచి విడువడి సంచరిస్తున్నారు. ముని చారణ భూతనాధ విద్యాధర ద్విజగవాం భువనాని ఇందరి భువనాలను కామం తాము అనుకున్న రీతిలో ఎక్కడ అడ్డు లేకుండా సంచరిస్తున్నారో తయే కదా నివేహ తత్రం ఉపజగ్ముహు యదురుచ్చాయ అలాంటి వాళ్ళు భగవత్ సంకల్పంతో ఒకసారి నివి ఆచరించేటువంటి అంటే విదేహరాజు ఆయనే కదా ఆచరించేటువంటి ఒక సత్రానికి చేరారు వితాయమానం ఋషిభిహి అజనాభే మహాత్మ ఇక్కడ అజనాభ వర్షంలో కుల చేత ఆచరించబడేటువంటి మీ యొక్క సత్రాన్ని వాళ్ళు చేరుకున్నారు. తాన్ దృష్ట్వా సూర్య సంకాచాన్ మహా భాగవతాన్. ఎవరు వాళ్ళు? పరమ భాగవతోతము సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నారు. అలాంటి వారిని చూచి రాజు యజమానః అగ్నయః విప్రాః సర్వయేవ ఉపతస్థిరే యజ్ఞము చేసేవాడు యజ్ఞము చేయించేవాళ్ళు.

యజ్ఞములు అగ్నిహోత్రంతో సహా అందరూ లేచారట. ఎదురుగా వెళ్లి స్వాగతం చెప్పి విదేహః తానభిప్రేత్య నారాయణ పరాయణాన్ శ్రీమన్నారాయణి యందు మహాత్మా సూచించినటువంటి ఆ మహానుభావులను దరిచేరి ప్రీతః సంతోషించి సంపూజయాన్ చక్రే ఆసనంతాన్. యథా మనకు అర్ఘ్య పాద్య ఆసనాదులతోటి చక్కగా ఆరాధించారు. తాన్ రోచమానాన్ స్వరుచ బ్రహ్మపుత్రోపమాన్ తన కాంతితో. బ్రహ్మపుత్రులతో సాటి వచ్చేలాగా ప్రకాశించేటువంటి వారిని ప్రత్రయావనతః వినయంతో వంగినటువంటి రాజు పరమ ప్రీతః. పరమానందాన్ని పొంది పప్రక్ష చెప్పాను కదా పెద్దలు కనబడితే అయ్యా శాస్త్ర ఏరియాలు 4 భగవత్ భాగవత్ ఆచార్య సంబంధమైన మాటలను. వినిపించండి అని ప్రార్థించడం అలవాటు. ఇద్దరు వచ్చారు అంటే మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, ఎక్కడి నుంచి వచ్చారా, ఎక్కడికి పోతున్నారు, ఎంతసేపు ఉంటారు, టీ కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా? ఇవి కాదు మా చాల వర్షం అయ్యా మహానుభావులు వచ్చారు కాస్త రామ కృష్ణ ఏదో ఒక గాథను ఏదో కొంత భాగాన్ని కాస్త వివరించండి ఇలా అడగటం మర్యాద అందుకే రాజు కూడా వినయంతో వంగి పరమానందంతోటి మన్యే భగవత సాక్షాత్తు పారసదానువో మధుద్విషః మహానుభావులారా మీరు పరమాత్మకు సాక్షాత్తు ఆంతరంగికులైనటువంటి సేవకులుగా భావిస్తున్నాను విష్ణోః భూతాని లోకానాం పావనాయ చరంచిరి వాళ్ళైతే ఇక్కడికి ఎందుకు వస్తామయ్యా అంటారా పావనాయ సకల లోకములను పవిత్రం చేయటానికి పరమాత్మ యొక్క దాసులు సంచరిస్తుంటారు కాబట్టి మీరు కూడా శ్రీమన్నారాయణుని ఆంతరంగిక కైంకర్యపరులే. ఈ లోకాన్ని పావనం చేయకోరి ఇక్కడికి వచ్చి ఉంటారు. దుర్లభో మానుషో దేహః దేహినాం క్షణభంగులః తత్రా దుర్లభం మన్యే వైకుంఠ ప్రియునైతనం దుర్లభంతు త్రయం మన్యే అంటారు మహానభోరు కారణం స్వగంలో ఒక మూడు మనకు ఎంత కష్టబడ్డా దొరకని ఒక మూఢట ఏమిటది? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః

బాగా గుర్తుంచుకోవాలి, ఒకటి మనిషిగా పుట్టుట మనుష్యత్వం, రెండవది ముమూక్షుత్వం మోక్షం మీద కోరిక కలిగిన. మూడవది అంటే రెండింటికి మధ్యలో ఉంటుంది మహాపురుష సంశ్రయః. మహానుభావులను ఆశ్రయించగలుగుట అంటే మనిషిగా పుట్టుట ఓ కష్టం మనిషిగా పుట్టిన మంచి వారి స్నేహం దొరకడం ఇంకో కష్టం. మోక్షాన్ని కోరటం ఈ 3 దుర్లభాలు దుర్లభంతు త్రయం మన్యే లోకేస్మి పురుషోత్తవా మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః అంటారు. అదే భావాన్ని ఇంచుమించు దుర్లభో మానుషో దేహాదీసినాం క్షణభంగురః. జీవులకు ఎలాంటిది శరీరం? క్షణగంగులం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేరు. క్షణకాలం మాత్రం ఉండేటువంటి దేహమే కష్టం. ఆ దేహాలలో మానుషో దేహా. గుట్టో, చెట్టో, రాయో, రఫో, పుడుగో, పుట్టో కాకుండా మానవ దేహం ఉందే అది లభించుట మహా దుర్లభం. దుర్లభో మానుషో దేహః దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే. అలాంటి మానవ శరీరం లభించిన అంటే మానవుడిగా పుట్టిన వైకుంఠ ప్రియ దర్శనం. పరమాత్మ యందు ప్రీతి ఉన్నటువంటి భక్తులను చూడగలుగుట మరి స్వీత్రం. మనిషిగా పుట్టితే కష్టము. మనిషిగా పుట్టినా కానీ భగవంతుని భక్తుడిని చూడగలుగుట మరీ కష్టం. వైకుంఠ ప్రియ దర్శనం అత ఆత్యంతిక క్షేమం పుచ్చామః భవతః అనదా. అంటే భగవంతునికి ఇష్టమైనటువంటి భక్తులను సేవించినప్పుడు దర్శించగలిగినప్పుడు వారిని ఏమడిగాలి? అజ్ఞానము తొలగి, జ్ఞానము కరిగి సంసారము నుండి విభుక్తి పొందేటువంటి మార్గాన్ని బోధించండి మహానుభావా అని అడగాడు. ఆత్యంతిక క్షేమం అడగాడు. అయ్యా మీరు బాగున్నారా మీరు బాగున్నారా కాదు మనం అందరం ఎలా బాగుంటాము అని అడగాడు.

ఎలా క్షేమం అది ఆత్యంతిక క్షేమం అంటే మళ్ళీ పొరపాటున కూడా కష్టము దుఃఖము ఇలాంటివి కలగకుండా క్షేమం మాత్రమే ఉండాలి. ఏమిటి ఇది ముక్తి. కాబట్టి అత ఆత్యంతిక క్షేమం కృత్యామః భవతః అనగా పాపరహితులారా మిమ్ములను క్షేమం మాత్రమే దేని వల్ల కలుగుతుందో దాని గురించి అడుగుతున్నాము. సంసారేస్మిన్ క్షణార్ధోపి సత్సంగః సేవ తిన్నాం. ఈ ప్రపంచంలో అరక్షణం మంచి వారితో కలిసి ఉన్నా అది మానవులకు సకల శుభ ఫలితాన్ని. కలిగిస్తుంది నిధి. దేవతి అంటే ఒక నిధి, గొప్ప నిధి. ఎంత గొప్ప నిధి అంటే అంతా గొప్పే ఉంటుంది తక్కువ ఉండదు అందులో. సంతోషం మాత్రమే ఉంటుంది. మనకు బంగారు రత్నా నదులలో కూడా వజ్రాల గనులు ఉంటాయి, బంగారు గనులు ఉంటాయి, రత్నాల గనులు ఉంటాయి. అలాంటి గనులలో కూడా పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి. ముడి సరుకు అంటారు. కానీ తీసి వాడి వాడి వాడి అంతా తీసి పారిస్తే ఒక పెద్ద సగం గుట్ట అంత రాయి తీసి పోయే మనం దాన్ని అన్ని రకాలుగా ఖండిస్తూ ఖండిస్తూ ఖండిస్తూ ఖండిస్తూ పోతే ఎక్కడో అంత ఉద్యోగం జరుగుతుంది. అంటే ఇది పనికిరాని వస్తువే ఎక్కువ, పనికొచ్చే వస్తువు తక్కువ. ఇతరుల విషయం. భగవత్ భక్తుల విషయంలో అంతా పని చేయదు. సరే పైగా అన్నట్టు ఉండదు నునాం సేవ చేయీ సత్సంగ అది కూడా క్షణార్ధోపి చెడ్డవారితో నెలల కొద్ది సంవత్సరాల కొద్ది స్నేహం చేయటం కంటే ఉత్తములతో అరక్షణం స్నేహం చేసినా మనకు హితం కలుగుతుంది. ధర్మాను భాగవతాను బృత యదిన శృతయే క్షమం మేము వినుటకు యోగ్యులమైతే మాకు భాగవత ధర్మాలను వివరించండి ఏ ప్రసన్న ప్రపన్నాయ దాస్తితి ఆత్మానమపి అజః ఏ ఎలా ఎలాంటి భాగవత ధర్మాలను వింటే ప్రసన్నుడైన స్వామి తనను చేరిన వారికి తననే ఇచ్చుకుంటాడు

ఆత్మను కూడా ఇచ్చుకునేటువంటి ఎవరికి పరమాత్మ తన ఆత్మని ఇస్తాడో అలాంటి మహానుభావుల యొక్క ధర్మాలను మాకు మీరు ఉపదేశించండి. ఇలా నిమి అడిగితే. ప్రతిపూజ్య ప్రవన్ భృత్య స్వసదస్య ఋత్విజం నృపం చాలా బాగా అడిగావయ్యా మంచి మాట అడిగావు మంచి ప్రశ్న అడిగావు అని అభినందించి సదస్సులో ఉన్నటువంటి వారిసి ఋత్వికులతో కలిసి ఉన్నటువంటి రాజు తోటి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు ఒక్కొక్క విషయాన్ని ఈ తొమ్మిది మందిలో ఒక్కొక్కరు చెబుతారు. అంటే ఏమర్థం? భగవత్ తత్వాన్ని భగవంతుడిని తాము ఎలా అనుభవించారో ఎలా అర్థం చేసుకున్నారో తమకు కలిగిన అనుభూతిని తాము చెప్తారు. ఇవన్నీ కలుపుకుంటే మనకు సమగ్రంగా స్వరూపం అవుతుంది. అందులో మొదటివాడు కవి. కవి అనేటువంటి మహానుభావుడు అడుగుతూ చెప్తున్నాడు మన్యే అకృతశ్చిద్భయమచ్యుతస్య పాదాంబుజోపాతనం అత్ర నిత్యం. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో పరమాత్మ యొక్క పాద పద్మ సేవనమే ఉత్తమమని నేను తలుస్తున్నాను. అత్ర మిత్యం ఉద్విగ్న బుద్ధి అసదాత్మ భావాత్ విశ్వాత్మనాయత్ర నివర్ధతే భీహి. ఎందుకు ఆ పని చేయాలంటే ఇక్కడ ప్రాణులు మానవులు ఎలాంటి వాళ్ళు ఉద్విగ్న బుద్ధి నిరంతరం కలత చెందిన బుద్ధి కలిగే ఉంటారు సుఖం సంతోషం ఆనందం అనేది ఉండదు ప్రతి ఆనందం వెనక ముందు మధ్యన ఏమో ఎంత సేపు ఉంటుందో ఇవాళ అంటే వచ్చింది కానీ రేపటిదాకా ఉంటుందో లేదో అని అనుభవిస్తూ కూడా. తాను అనుభవించేటువంటి ఆనందము ఎంతసేపు ఉంటుందని ఎవరు చెప్పగలనన్నా వాడు బాధపడుకుంటూ అనుభవిస్తాడు. అందుకే ఉద్విగ్న బుద్ధి. నిరంతరం వాడు కలత చెందేటువంటి బుద్ధి గలవాడు. రెండోది అసదాత్మ భావాత్. నిత్యముగా నటించేటువంటి శరీరాన్ని ఆత్మగా భావిస్తారు. ఇదే కారణం. శరీరాన్ని ఆత్మగా భావించడం వల్లనే శరీరం ఏ క్షణమైనా కానీ పడిపోవచ్చు.

కాబట్టి శరీరం వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాదులు కూడా ఇప్పుడే పోవచ్చు. ఆహా నాకు ఇంత ఆనందం కలగబోతున్నది అనుకునే అంతలోనే అది ఇంకోటి అయిపోతుంది. కాబట్టి ఉద్విగ్న బుద్ధి అసదాత్మ భావాత్ విశ్వాత్మనాయత్వ నివర్ధతేభి అలాంటి వాడికి సమగ్రంగా భయం తొలగేటువంటి ఒకే ఒక చర్య పరమాత్మ పాద సేవనము. నిరంతరం శ్రీమన్నారాయణుని పాద పద్మములను సేవించడం మాత్రమే ఇక్కడ నిత్యం. ఇది తప్ప శరీరము అనిత్యమే. దానితో పొందేటువంటి శుఖ దుఃఖాదులు అనిత్యములే దానివల్ల కలిగేటువంటి అనుభూతి కూడా అనిత్యమే ఏవై భాగవతా ప్రోక్తాః ఉపాయ ఆత్మలబ్ధయే అన్య కుంత మృదుతాం విద్ధి భాగవతానిహితాన్ పరమాత్మ జ్ఞానానికి, ఆత్మ జ్ఞానానికి ఎవరైతే ఉత్తమ ఉపాయాలు చెప్తారో వారిని భాగవతోత్తములు అనాలి. శరీరము శరీర ధర్మములు శరీరం కొరకు శరీరం వలన శరీరంతో పొందేటువంటి వాటిని చెప్పేవారు రాసులు చదువుతారు. ఆత్మజ్ఞానాన్ని గురించి బోధించేవారు భాగవతోత్తములుగా తెలుస్తుంది. విద్ధి భాగవతానిహితాన్ అన్యః పుంథమ విదసాం తెలియని వారికి సులభంగా తెలియడానికి ఆత్మ. ఆత్మ ఉపలబ్ధయి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన ఉపాయములను ఎవరు చెప్తారో అలా చెప్పేవారినే భాగవతోత్తములు అనాలి. యానా యానాస్తాయ నరహ రాజన్ నప్రమాద్యేత కళహిజిత్ ధావన్ నిమిర్యవా నేత్రే స్కలేత్ నా పతేత్. భాగవత ధర్మములు ఏ భాగవత ధర్మములను ఆశ్రయించినటువంటి వాడు పొరపాదున కూడా పొరపాదు చేయకుండా ఉండాలి. నప్రమాద్యేత కవి చికిత్సు. అయ్యో అనుకోలేదండి తెలియలేదు తొందరపడడం పొరపాటు జరిగింది. జరగదు. నిజముగా భాగవత ధర్మాలను ఆచరిస్తే అనుసరిస్తే ఆచరిస్తే అలాంటి వారికి

సమాధమే అది పొరపాటే అది ఏదో ఒక కవిత భాగవత ధర్మం. వాళ్ళను ఆశ్రయించినటువంటి వాడు కరిచితున ప్రమాద్యేత ఏ రకముగాను పొరపడడు తప్పటడుగు వేయడు ఎలా ధావన్ నిమీల్య నేత్రేచ కళ్ళు మూసుకొని పరిగెత్తినా జారడు కింద పడడు నాకు బాగా అర్థం కావు చెప్తున్నాడు ధావన్ నిమీల్య నేత్రేన్ న ఖలేత్ న పకేత్. జారడు కింద పడడు కళ్ళు మూసుకొని పరిగెత్తిన. అంటే సంసారం మీద ఎలాంటి శ్రద్ధాసక్తులు లేకుండా ప్రవర్తించిన విషయ భోగములకు వాడు దాసుడు కాడు. ఆసక్తుడు కాదు. ఆసక్తులైన వారితో స్నేహం చేయదు. అవి వాటిని అంటారు భాగవత కర్మములు. కాయేన వాక్య మనత ఇంద్రియైరువా బుద్ధ్యాత్మనావా అనుసృత స్వభావాత్. శరీరంతో కానీ, వాపుతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, బుద్ధితో కానీ, ఆత్మతో కానీ, అనుసృత స్వభావ సహజమైనటువంటి స్వభావాన్ని అనుసరించటం వలన కానీ కరోతి యద్యత్సకలం అరస్మై నారాయణాయతి. సమర్పయేత్ తత్ వాడు భావతో అన్ని రకములుగా శరీరముతోటి, మనస్సుతోటి, వాస్తుతోటి, బుద్ధితోటి, ఇంద్రియములతోటి, ఆత్మతోటి ఆచరించబడేటువంటి ప్రతి పనిని పరమాత్మకు మాత్రమే అర్పించేవాడు భాగవతోత్తముడు, పగ నీకు పగ నాకు అనుకున్నావు అనుకోండి లేదు, 3 బాళ్ళు నాకు ఒక భాగమే నీకు. సమాగ్రహంగా పరిపూర్ణముగా కర్మ ఫలమును తాను కోరకుండా భగవంతునికే ఎవరు అర్చిస్తారో. తన చేత ఆచరింప చేసేవాడు పరమాత్మ. పరిత్రం హక్కు వాడికే ఉంది వాడికే అండి అని సర్వాత్మన భగవంతుడికే అర్పించేటువంటి వాడు మాత్రమే భాగవతం.

భయం ద్వితీయాది నివేశతస్యాత్ ఈచార పేదస్య విపర్యయః అస్మృతిహి. మనందరికీ పెద్ద ప్రమాదం దేనివలన? భయం వలన. కదా? అమ్మో భయం అవుతుంది, అమ్మో భయం అవుతుంది. భయం అంటే ఏమిటి? ఏం చెప్తున్నావ్ భయం ఏంటి? అంటే ఆపస్త్యంకా భయం అని నిర్వచనం. ఆపద కలుగుతుందేమో అనే అనుమానాన్ని భయం అంటారు. మరి ఆపద ఎవరికి కలుగుతుంది అని శరీరానికా ఆత్మకా? ఆత్మకి ఏ భయం లేదు, శరీరానికి ఏ భయం పోదు. పెళ్ళేం అంటేనే భయం. మరదానికి భయం ఏంటంటే, భయము లేకుండా ఉన్నదానికి భయం కాదు కానీ భయం ఉంటుంది. అది అసలే భయమే. పెళ్ళేం అంటేనే భయం. మరదానికి ఆపద ఏంటి? అబ్బో విషం తాగి చచ్చిపోతాము అంటేనే అది పెళ్ళేం. కాబట్టి మొదలు మనం ఈ స్వరూపాన్ని భయం ద్వితీయాభినివేచతస్యాత్ ఆపద కలుగుతుందేమో అని అనుమానాన్ని భయం అన్నాం కదా ఆపద ఎవరు కలిగిస్తారు తనకు తాను ఎక్కడైనా ఆపద కలిగించుకుంటాడా లేదు కదా. కాబట్టి ఆపద కలుగుతుందేమో అనుకునేవాడు తనకంటే వేరేవాడు ఇంకోడు ఉన్నాడు అనుకుంటాడు. అంటే పేద బుద్ధి వల్లనే భయం. ఇద్దరు ఉంటే భయం అండి, ఒకడే ఉంటే? ఇంట్లో ఒక్కడే ఉన్నాం భయం ఎక్కడిది? లేదు ఇద్దరు ఉంటే ఏమో వాడు ఇంటికి వచ్చాడు, వాడు నా కోసం వచ్చాడో, నా ఇంటి కోసం వచ్చాడో. ఈ పడుకోగానే డబ్బు ఊదుకుపోతాడేమో. కరకాయ బాలు కొడతాడు, చంపుతాడు. ఎవడు లేకుంటే? ఏం లేదు, ద్వితీయాభినివేశం తోటి భయం కలుగుతుంది. గుర్తుకో అసలు రెండో వాడు ఎవరైనా ఉన్నాడా? అంతా ఆత్మే కదా ఆత్మ. ఆత్మ కంటే భిన్నమైన ఇంకొక వస్తువు ఉన్నదనుకున్న వాడికి మాత్రమే భయం. అంతా ఆత్మే అంటే ఆత్మ ఆత్మకు భయం కలిగిస్తుందా? పోనీ ఆత్మ శరీరానికి భయం కలిగిస్తుందా? శరీరం ఆత్మకు భయం కలిగిస్తుందా? కానీ ఆత్మను ఆత్మ తనకు ఇల్లుగా స్వీకరించినటువంటి శరీరంలోనే శరీరమునే మనం ఆత్మను కొని

ఇలాంటి జరిగ ఇంకొకడు ఉంది కాబట్టి వాడు వేరే అని మనం వేరే అని వాడు మనకు ఆపద కలిగిస్తారని భయపడుతున్నాం కాబట్టి ద్వితీయాధినివేచితః భయం. రెండవది ఉన్నదనుకున్న వాడికే భయము. భేద బుద్ధి ఉంటేనే భయము. ఈశాద భేదస్య విపర్యయః అస్మృతిహి. పరమాత్మ కంటే భిన్నమైన వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకోవటమే బుద్ధి తక్కువ. అస్మృతి బుర్ర లేదు అని అన్నారు. బుర్ర లేని మాట అనుకోని భయపడితే ఏమైనట్టు? లేని దాన్ని ఉన్నదనుకొని ఉన్నదాన్ని లేదనుకోని ఉంటే భయం కదా. ఎవడు ఉన్నవాడు? భగవంతుడు. వాని మనం లేడు అంటున్నాం. ఏది లేదు ఈ శరీరం ప్రపంచము. దాన్ని మనం ఉన్నది అంటున్నాం. ఉన్న భగవంతుని వలన లేని ప్రపంచానికి భయమా? అలా లేదా లేని ప్రపంచం వలన ఉన్న భగవంతుడికి భయం. కాబట్టి భగవంతుని కంటే ఇంకొకడు ఉన్నాడు అనేది భయానికి కాదు. ఈశాదభేతస్య విపర్యయః అస్మృతి. బుద్ధి తక్కువ జ్ఞాపక శక్తి లేదు మరిచిపోయావు. భగవంతుడు ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనే తత్వాన్ని మరిచిపోవుంటే భగవంతుని కంటే ఇంకో పదార్థం ఉన్నదని అనుకొనుట. ఈ భావనే స్వయానికి ఉంది. ఈ జాదపేతస్య విపర్యయః అస్మృతిహి తన్మాయయాతః బుధ ఆభజేత్తం భక్తైకయేత్యం గురుదేవతాత్మ అందుకే తన్మాయయాతః బుధః ఆభజేత్తం ఆ మాయతోటి పరమాత్మ యొక్క మాయతోటే పరమాత్మ సంకల్పంతోటే పండితుడు ఆ భగవంతుడిని సేవిస్తాడు. పండితుడు కానివాడు సంసారాన్ని సేవిస్తాడు. సంసారాన్ని సేవిస్తే భయపడతాడు. పరమాత్మను సేవిస్తే నిర్భయపడతాడు. తర్మాయయాతోపుధ అభజేత్తం భక్త్యైకయా ఈచం గురుదేవతాత్మ గురువాత్మ దేవతాత్మ. భగవంతుడినే గురువుగా, భగవంతుడినే దేవుడుగా, భగవంతుని మాయతోటే భజిస్తాడు. అతని మాయ మోహింపచేస్తే భగవంతుడినే మర్చిపోతాడు, మనం ఒక్కడమే ఉన్నాం అనుకుంటారు, అన్ని భయాలకు మూలం అది.

ఇలా అవిద్యమానోపి అవభాతిహి ద్వయోహో ధ్యాతుర్భ్యా స్వప్న మనోరధౌయతా. ఒకటే ఉన్నా రెండోది లేకున్నా లేకున్నా రెండోది ఉన్నట్టు కనపడుతుంది అంటున్నాడు. అది ఎలాగండి? మీకు ఉంటే కనబడుతుందా? ఒప్పుకున్నామా? ఎందుకు ఒప్పుకోరండి మీ కళలన్నీ ఉన్నాయా లేనా? స్వప్నమనము రకవు. మీరు మెరుగ్గా ఉన్నప్పుడు వేటిని కోరుకుంటావు కళ్ళలో అవన్నీ ఉన్నాయా? నేను ఏనుగు ఎక్కాను, నేను సింహాసనం ఎక్కాను, నేను రాజునయ్యాను. ఎవరో నా శిరస్సు ఖండించారు. మరి ఖండిస్తే నువ్వు ఎలా ఉన్నావురా? అబ్బే కరండి. అంటే ఉత్తుత అంటే లేనిదే. లేనిదాన్ని ఇంత బాగా వర్ణిస్తూ ఉన్నది అంటున్నావ్ వాళ్ళు లేదంటావేంటిరా? అంటే అప్పుడండి. ఎప్పుడు? ఉన్నప్పుడా లేనప్పుడా? అది ఎప్పుడూ లేదు. కాదు లేని దాన్ని స్వప్నంలో ఉన్నట్టు చూస్తున్నట్టుగానే ఈ లేని దాన్ని రెండో రూపాన్ని ఉన్నట్టు చూస్తావు. అవిద్యమానోపి అవభాతి లేకున్నా భాసిస్తుంది ఎలా ధ్యాతుహు ధ్య. ఇదంతా బుద్ధి కలిసితం. ధ్యానం చేసే వాడి బుద్ధిలో ఇది భాసిస్తుంది. ఎలాగు స్వప్నమనోవర్ధం. కలలోని కోరికలు లేవా? లేనివన్నీ కూడా కనపడుతున్నాయి మనకు. ఇదంతే ఆ పాతిస్తుంది. యదా తత్ కర్మ సంకల్ప వివరకం మనః బుధః నిరుంద్యాతి కాబట్టి ఇలా లేని దాన్ని కూడా ఉన్నట్టు చూపించేది. లేని దాన్ని ఉన్నట్టు ధ్యానం చేసేది. ఏది మనస్సు కదా, బుద్ధిమంతుడైన వాడు ఆ మనస్సును నిగ్రహించుకుంటే ఉన్నదే కనబడుతుంది లేనిది. వాసించాలి. ఏం చేయాలి? మనస్సును కంట్రోల్ లో పెట్టుకోవాలి. తర్వాత కర్మ సంకల్ప మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికలపాత్రం. ఇలా చేయాలి. అబ్బే వద్దు అలా చేద్దాం ఇలా చేద్దాం. సంకల్పాత్మకం మనః వికల్పాత్మకం మనః ఇలాంటి మనస్సును బుధః అభిరుంధ్యాత్ పండితుడైన వాడు నిగ్రహించుకోవాలి అభయం యతః

మనస్సు నిగ్రహించుకున్న వానికి మాత్రమే అభయం అంతటా అభయం కలుగుతుంది అంటే భయము ఉండదు. శృణ్వను సుభద్రాని తథాంగపాణేహి జన్మాని కర్మాని కేయానిలోకే గీతాని నామాని తదర్ధకాని గాయం. విలజ్జః విచరేత్ అసంగః ఏం చేయాలి? సిగ్గును వదిలిపెట్టి పరమాత్మ నామాలను, పరమాత్మ అవతారాలను, పరమాత్మ గుణాలను, పరమాత్మ కర్మలను. విశృంఖరంగా వర్ణిస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఇక్కడే ఉండాలి. సంసారంలోనే ఉండాలి. కానీ సంసారము యందు సంగతి లేకుండా మనస్సును సంసారంలో లగ్నం చేయకుండా పరమాత్మ యందే లగ్నం చేసి పరమాత్మ నామాలను, పరమాత్మ గీతాలను, పరమాత్మ గుణాలను, పరమాత్మ కథలను, పరమాత్మ అవతారములను విలజ్జ. అంటే ఏదో లాంఛనం కోసం రామ రామ శృంత కాదు వెలుగెత్తి గొంతెత్తి పిలవాలి పరమాత్మ నామాన్ని అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ పరవశించి పలకాలి మనం ఏం చేస్తాం గుళ్ళోకి వెళ్ళినా భజన చేయరా బాబు అంటే పక్క వాళ్ళు ఉంటున్నారా ఏమన్నా అనుకుంటున్నారా వీడికి ఇదేం వల్ల ఇప్పుడే వాయి చేస్తున్నాడా ఇంత చిన్న వయసులో ఎవడు ఏమనుకుంటాడని పైకి రావు అవే చిన్న వాళ్ళని పాడవను కారా కాయి టాకు గొంతు పోయి అప్పుడు సిగ్గు లేదు అప్పుడు సిగ్గే ఉండదు మన సిగ్గంత ఇక్కడ వస్తుంది. చెప్తాడు వ్యాసుడు. సంసారం యందు సంగతి ఉన్నవాళ్ళు ఏ పని చేయటానికి సిగ్గుపడతారో సంసారాన్ని కోరని వారు ఆ పని చేయటానికే సిగ్గు పెడుస్తారు. కదా? భగవత్ భాగవతాచార్య గుణ కథా నామ సంకీర్తన చేయాలంటే సంసారులు బిడియబడతారు. భక్తులు. ఇదే చేల చేరుతారు అదే జారుడు విటుడు వ్యభిచారము స్వైరిణి వేశ్య శృంగారము వీటి గురించి మాట్లాడాలంటే సంసారం లేస్తారు డాన్సులు చేస్తారు వాటలు ఆడుతారు పాటలు పాడుతారు సిగ్గే లేదు అలాంటి దానికి భక్తులు సిగ్గుపడరు. సాంసారిక విజయ భోగాలను వర్ణించడానికి సంసారులు సిగ్గుపడరు. భక్తులు సిగ్గుపడరు.

భగవత్ భాగవతాచార్య గుణ నామ కథ అనుస్మరణానికి సంసారులు సిగ్గుపడతారు. కాబట్టి ఎవరు భాగవతోత్తముడు? సిగ్గు విడిచి శృణువన్ సుభద్రాని రథాంగపాణేహి జన్మాని కర్మాని. పరమ ఇవే పరమ మంగళప్రదమైనటువంటి పరమాత్మ యొక్క అవతారములు. అవతారములలోని వారు ఆచరించిన కర్మములు. అది చెప్పారు కదా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి మార్గాలలో భగవంతుని యొక్క అవతార కర్మ స్వరూపం కూడా దివ్యం యో వేత్తి తత్వతః యత్వా దేహం పునః ఇమామేతి అర్జునః పునర్జన్మ నైతి మామేతి జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేతి తత్వత్ నా పుట్టుక పుట్టి చేసిన పనులు. ఈ రెండు దివ్యములు అని తెలుసుకున్నటువంటి వాడు శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ శరీరాన్ని పొందడు నా దగ్గరికి వస్తాడు అన్నాడు. అది. ఆ? ఆ. తత్పతా అంటే భక్తాన్ని అనుగ్రహిస్యయా నతు కర్మ బంధయా మనలాగా కర్మ బంధం తోటి భగవంతుడు పుట్టలేదు కర్మను కరింప చేసుకోవడానికి భగవంతుడు పనులు చేయటం లేదు. అతని పుట్టుక, అతని కర్మలు, దీనానాం, భక్తానాం, సంసార రుగ్నానాం, దుఃఖ నివుత్యర్థం. ధర్మబద్ధుడు కాకుండా చేస్తున్నాడని తెలుసుకోవడమే తత్వం. అందుకే పరమ మంగళప్రదమైనటువంటి పరమాత్మ యొక్క జన్మలు, పరమాత్మ యొక్క కర్మలు లోకంలో ఏవి ఉంటాయి అవన్నీ గీతాని, నామాని, తదర్ధకాని. గానములు, పేర్లు ఎలాంటి పేర్లు సదర్థక అంటే పరమాత్మ యొక్క జన్మ కర్మలను వివరించేటువంటి పాటలు. ఏం పాటలు మా గానాలు ఏం కావాలి? భగవంతుని అవతారాలను అవతారంలో భగవంతుని కర్మలను బోధించేటువంటి గీతములు అలాంటి నామములు దామోదరా గోవిందా మాధవా కొన్ని ఎలాంటి పేర్లు?

మాధవ అంటే ఏమనుకోవాలి? క్షీర సాగర మధనం మొత్తం మాధవ గద్ లో వచ్చేస్తుంది. మా అంటే లక్ష్మి కదా? లక్ష్మికి భర్త ఎలా అయ్యారు బాబు? ఎంత కష్టపడేయ్యాడు వాడు మాధవ అంటే నువ్వు అమ్మ కోసం ఇంత కష్టపడ్డావా అని అర్థం. అలాగే దామోదర అంటే ఇంకేం వదలనేమో మా అమ్మ కోసం రెండు రోజులు మీ అమ్మ కోసం కదా దామోదరుడు. యశోదమ్మ కోసం కలబడావా? గోవిందా మనందరి అమ్మ గోవులు వారిని కాపరాట కోసం. కాబట్టి భగవంతుని కర్మలను బోధించేటువంటి నామములు. భగవంతుని జన్మలను బోధించేటువంటి గీతములు గీతాని నామాని తదర్ధకాని గాయం విలబ్ధః సిగ్గు విడిచి విచరేత్ సంచయించవలెను అది కూడా అసంగః వంకరణ యందు ఆసక్తి లేకుండా ఏవం వ్రతః స్వప్రియ నామ కీర్త్యా జాతానురాగః ఇలా ఇలాంటి వ్రతం గలవాడై తన ప్రియుని యొక్క భగవంతుని నామ కీర్తనం తోటి ప్రేమ ప్రేమ పుట్టినవాడై దృత చిత్తః మనస్సు కరిగిన వాడై ఉచ్చైహి హసతి. పెద్దగా నవ్వుతాడు అధో రోధితి. ఆనందం పారమత్యంతో ఏడుస్తాడు. రౌతి అరుస్తాడు. గాయతి పాడుతాడు. ఉన్మాదవతు నృత్యతి. పిచ్చి వాడిలాగా నాట్యం చేస్తారు. లోక వాక్యం. లోకములో ఉన్నటువంటి అన్ని వృత్తులను విడిచి బయట ఉన్నట్టుగా అంటే అలౌక్యం వారికి అలౌక్యం తెలియదండి వారో తెలియడు. అన్నారంటే మనకు ఫుల్లుగా ఏ జరిగాలు దీనుడు వచ్చేస్తది గర్వం. అట్లా ఎవరైనా అంటే ఆనందం పరమాత్మ అందుకే ఉత్త పిచ్చోడు అంటే పరమానంది ఇష్టపడదు అబ్బా నన్ను అన్నారా సందోహం. నాకు అలా చెప్పింది. ఆయన ఏమి ఇవ్వడండి, భగవంతుడు ఏమి ఇవ్వడండి అన్నాడు అనుకోండి, పీడా పోయింది బాబు అలాగే అనుకో. నన్ను అడగకు నేను ఇవ్వను. అలాగే పిచ్చివాడు వాడు ఎద్దువాడండి వాడికేం తెలుస్తుంది మనం అన్నారంటే. శాంతమైన దూరం జీవిస్తావ్ ఆనందపడాలి అది బిరుదు మనకు టైటిల్ వాడు ఏమి తెలియని వాడు నిజంగా ఆ పేరు వస్తే ఎంత ఆనందం అండి అన్ని తెలిసి అంటేనే కష్టం పెద్ద బాధ

ఇవే మనం చేయాలి వీడికి ఏం పని పడదు వాడికేం తెలియదు సంతోషం. హాయిగా ఉండు మనం కూర్చో సానువేగిన రామ కృష్ణ గోవిందో భాగవతమో ఆడుతా అనుకుంటూ కూర్చో వాడికేం తెలియదు అమ్మ ఎందుకు పిలుస్తారు విశ్లేషణ ఒకటి చేసుకోండి ఇది మీ సహజం అంటా. ఈ రీతిలో లోక బాహ్యుడిగా ఉండాలి కం వాయువు అగ్ని సలలం మహించ భూమి ఆకాశము అగ్ని జలము వాయువు సత్వాని దిశః ధ్రుమాదీం ప్రాణులు దిక్కులు చెట్లు గుట్టలు పర్వతములు నదులు సముద్రములు ఇవన్నీ. అరే ఇది తెలియదు. ఇవన్నీ ఏమిటి? పరమాత్మ తెలియదయ్యా. కాదా? పరమాత్మ దేహము కానిది ఎక్కడ ఉందండి? నీవు దేని దేనిని చూస్తున్నావో, దేని దేనిని తలస్తున్నావో, దేని దేనిలో నువ్వు తిరుగుతున్నావో, దేంట్లో ఉంటున్నావో అదంతా వారిదే. నువ్వు ఎక్కడున్నావు? పరమాత్ములోనే ఉన్నావు. కాబట్టి హరేహ శరీరం విచికించ భూతం ప్రణమేతు అనన్యః ఏ ప్రాణిని చూచినా భగవత్ స్వరూపమే అని అనన్య బుద్ధితోటి శిరస్సు వంచి నమస్కరించాలి. భక్తి పరేషానుభవః విరక్తిహి అన్యత్ర చేచ త్రిక ఏకకాలః ఈ మూడు ఒకే సమయంలో కలగాలి. ఏమిటి? భక్తిహి పరేశానుభవః విరక్తి. మొదలు పరమాత్మ యందు రక్తి అంటే భక్తి. రెండోది పర ఈశానుభవ. పరమైనటువంటి అన్నిటి యందు పరమాత్మి అనేటువంటి అనుభవం, విరక్తి సంసారం యందు వైరాగ్యం, ఈ మూడు ఒకే సమయంలో కలగాయి. మనం ఏమనుకుంటాం ప్రపంచంలో ఉందాం, కొన్నాళ్ళు అనుభవిస్తూ అనుభవిస్తూ అనుభవిస్తూ పోతే విరక్తి పుడుతుంది. విరక్తి పుట్టిన తర్వాత భగవంతువు చాల సిద్ధాంత్. అయ్యే పనినా? తొందర అప్పుడే ఏముందండి పిల్లవాడే కదా ఓ 90 ఏళ్ళు కానీయండి. కాళ్ళు చేతులు బుద్ధి కళ్ళు అన్నీ పని చేయకుండా ఉంటే వాడేం పైకి రాడు కదా భగవంతుడు ప్రార్థిస్తాడు. అది సరే భారత్ తావతు క్రీడా తక్త తరుణ తావతు తరుణీ తక్త వృద్ధ తావతు చింతా తక్త

పరమే బ్రహ్మణి ఓ పినత కాళ్ళు కళ్ళు చేతులు ఇవేవి పని చేయకుంటే అయ్యయ్యో నిన్నటి దాకా లడ్డూలు ఎంత బాగా కొరికి తిన్నానండి అయ్యో నా పండు పోయినాయి లడ్డూలు కనబడుతున్నాయి పండు లేదు అయ్యో నా బతుకు ఎందుకండీ పోనీ తాగరాదురా అమ్మ ఊరు రాస్తే ఎట్లా పొడి వేసుకొని తింటాడు. వాడి ఇంకెక్కడ చదువుతాడు భగవతుడిని. ఉన్నంత కాలమేమో బాగున్నాయి అని తలవడు తలవడు. పోయినాక అయ్యో పోయా అని తలవడు. అది ఏడిపే ఇది ఏడిపే. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తాది? అన్నీ బాగున్నాయి వాడెందుకండి? అన్నీ బాగానేవో వాడెందుకు తలస్తుంటావ్? ఇది ఎక్కడ దలుచుకుంటాం? కాబట్టి ఇవన్నీ ఒకేసారి కలగాలి వేరు వేరు సార్లు కాదు. విరక్తి కలిగిన తర్వాత భక్తి, భక్తి కలిగిన తర్వాత ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తామని క్రమిచత్వం పెట్టుకుంటే... కోటి జన్మలు కూడా నీకు కలగవు. విరక్తి భగవత్ బుద్ధి భగవత్ భక్తి మూడు ఒకేసారి కలగాలి. అప్పుడే మళ్ళీ ఈ సంసారంలోకి రావాలి. కొంచెం చూస్తానులే. కొంచెం అంటే ఇవాళ కాదు రేపు చేస్తానులే అంటే ఆ రేపు రేపు రేపు ఓ లక్ష జన్మలు చెప్పాను కదా. ఒక్కసారి పొరపాటున పైకి వచ్చి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇద్దామని సౌకర్యం అనుకుంటే. 60 మంది భార్యలకు భర్త అయ్యాడు, ధర్మ వింతవారే భక్తుడు అవుతాడు ఒక్క క్షణం అధ్యయనించాడు, కాబట్టి క్షణం ఆగాము అంటే మనం మురుగుతాం. మూడు ఒకేసారి కలగాలి భక్తిహి పరీక్షానుభవః విరక్తిహి ఇలా అన్యత్ర జైచ త్రిక ఏకకాలః ప్రపద్యమానస్యథా అచనతస్యుహు తుష్టి పుష్టి క్షుతపాయః అనుకాసం అలా మూడు ఒకసారే కలుగుతాయా? అంటే నీవు కోరిన దాన్ని తింటున్నప్పుడు సంతోషం కదా కదా దాన్ని తింటున్నప్పుడు ఆ గ్రసం శరీరంలో ప్రసరించి పుష్టి కలుగుతుంది కదా తుష్టి పుష్టి తర్వాత క్షుదపాయ ఆకలి కలుగుతుంది కదా? ఆకలి కలుగుతుంది, పుష్టి కలుగుతుంది, తుష్టి కలుగుతుంది. ఈ మూడు వర్తగానా ఒకే జర?

ఎలా ఆ మూడు ఒకేసారి కలుగుతాయో, ఈ మూడు ఒకేసారి కలుగుతాయి. భక్తి పరేచానుభవః విరష్టితి. దుష్టి, పుష్టి, క్షుదపాయ. సంతోషము, బలము, ఆకటి కలుగుట. తిన్న వెంటనే ఎలా ఈ మూడు కలుగుతాయో, స్మరించిన వెంటనే ఆ మూడు కలుగుతాయి. ఒకదాని తరువాత ఇంకొకటి అంటే ఏవి తరగ. క్షుతపాయః అనుగాతం ఇతి అచ్యుతాంగ్రిం భజతః అనువృత్యా ఈ రీతిలో పరమాత్మ పాదపద్మములను అనుసరించి సేవించేవాడికి భక్తిహి విరక్తిహి. భక్తి కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం కలుగుతుంది. భవంతి వై భాగవతస్య రాజన్ అలాంటి భక్తుడికి ఇవి కలుగుతాయయ్యా. తతః ఫలాం శాంతింపైతి ఆ మూడ వినక వానికి బాధ ఏమిటి ఇక? కలిగింది, విరక్తి కలిగింది, భగవత్ స్వరూప జ్ఞానము కలిగింది. ఈ మూడు కలిగితే పరాం శాంతి. ఉత్తమమైనటువంటి శాంతి కలిగి అది కూడా శాంతి సాక్షాత్తుగా కలుగుతుంది మరో తీరు కాదు. అథ భాగవతం బ్రూతా యద్ధర్మః యాదృసో నృణాం యథాచరతే యద్బ్రూతే కైహి లింగైహి భగవత్ ప్రియః సరేనండి. చెప్పారు మరి ఇంతకు భాగవతోత్తముడు అంటే ఎవడు? ధర్మాలు చెప్తున్నారు బానే ఉంది ఎవరు భాగవతోత్తముడు వాడు ఏ ధర్మాలను ఆచరిస్తాడు మానవులలో ఎలా ఉంటాడు వాడు దేన్ని ఆచరిస్తాడు దేన్ని చెబుతాడు ఏ గుర్తులతో మనకు కనపడతాడు మనము ఏ గుర్తులను బట్టి వీడు భగవంతుని భక్తులని గుర్తించాలి. అంటే ఇప్పుడు హరి అనే వారు చెప్తున్నాడు సర్వభూతేటి యః పశ్యేత్ భగవద్భావం ఆత్మనః. తాను ఇతరములుగా ఉండేటువంటి సకల ప్రాణముల యందు ప్రాణుల యందు భగవంతుని భావాన్నే చూడాలి చూడాలి. అన్ని అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు. అన్ని ప్రాణులలో పరమాత్మలు ఉన్నాయి. కదా? అంతా ప్రసిద్ధి కదా.

కాబట్టి ప్రాణులందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడిలోనూ అన్ని ప్రాణులు ఉన్నాయి అని ఎవడు భావిస్తాడో చెప్తున్నాడు. భూతాని భగవత్యాత్మన్ ఏక భాగవతోత్తమా. అలాంటి వాని ఏమంటారు? భాగవతోత్తముడు అంటారు. ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషత్సుచ ప్రేమ మైత్రి కృపా ఉపేక్షాయ కరోతి తమధ్యమ. భగవంతుని భక్తులలో కూడా తారతమ్యం ఉంది. ఎలా అంటే అన్ని ప్రాణులలోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలోనూ అన్ని ప్రాణులు ఉన్నాయని భావించేవాడు భాగవత ఉత్తముడు. అలా కాక భగవంతుని యందు తదధీనేషు అంటే భగవంతుని భక్తుల యందు బాలిసేషు అంటే జ్ఞానము లేని అజ్ఞానుల యందు ద్విషత్సు శత్రువుల యందు. 4-గురిని వేరుగా చూచి ప్రేమ, మైత్రి, కృప, ఉపేక్ష. భగవంతుని యందు ప్రేమ, భగవంతుని భక్తుల యందు మైత్రి, అజ్ఞానుల యందు కృప, శత్రువుల యందు ఉపేక్ష. ఈ 4 చేసేవాడు. భాగవత మధ్యము అంటే వీడికి భగవంతుడు వేరు ప్రాణులు వేరు అన్న భావన ఉందన్నమాట కదా. అలా ఉంటేనే భగవంతుడు మరి శత్రువు దీనులు అజ్ఞ ఇన్ని కడగిరి చెప్తున్నారు. కడగిరి చెప్పాడంటే బెదవా ఉన్నట్టే. బెదవా ఉందంటే చెప్పు దిగినట్టే. పోయిందంతే అందుకే భగవంతుడు, భగవంతుడి భక్తులు, భగవత్ స్వరూపం జ్ఞానం లేని వాళ్ళు తనకు అపకారం చెట్టు కొట్టేవాడు అపకారం చేయడు అంటే తాను వేరు వాడు వేరు తనకు ఉపకారం ఇంకొకడికి అపకారం ఇవన్నీ భావిస్తున్నాడు. అంటే ఏంటి ఇవన్నీ భావిస్తున్నాడు కానీ తాను ఎవరినీ ద్వేడించడు గమనించాలి శత్రువు అంటున్నాడు శత్రువుల యందు విపేక్ష చూపుతున్నాడు, అజ్ఞానుల యందు మనకు కృప దయ చూపుతున్నాడు, భగవంతుని భక్తుల యందు మైత్రి చూపుతున్నాడు, భగవంతుని యందు ప్రేమ చూపుతున్నాడు.

ప్రవృత్తి బాగానే ఉంది, భావనే వేద బుద్ధి కలుపుతమైంది కాబట్టి వీడు మధ్యముడు. ఆచా అత్యాయామేవ హరయే పూజామ్యః శ్రద్ధయా ఈగతే తద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాప్తు. ఇక వీడు ఆర్డినరీ ఆర్డినరీ భక్తుడు అంట వాడెవడు అంటే తెలుసా కేవలం భగవంతుని విగ్రహం యందు మాత్రమే భగవంతుడి బుద్ధి. భక్తులను ఆ రూపంలో చూడడు. వారు ప్రాకృత మామూలు వాళ్ళు. భక్తులే కానీ మామూలు వాళ్ళు. ఏదో భగవంతుడిని పూజిస్తాడు వాడు ఉన్నారు అన్నమాట. కానీ భగవంతుడు అంటే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉండే విగ్రహంలోనే ఉన్నాడు భగవంతుడు. భక్తులలో లేడు అనుకుంటారే వీడు ప్రకృతః చాలా స్పష్టంగా చెప్తారు మీకు అందులో డౌట్ ఉండదు ఈ మూడు నాలుగు అధ్యాయాలు చదివితే భాగవతోత్తముడు అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి ఎలా మనం ప్రవర్తించాలి మొత్తం స్వరూపం తెలుస్తుంది. నతద్భక్తేషు చాన్యేస భక్తః ప్రాకృతస్ముతః గృహీత్వాపి ఇంద్రియైరర్థాన్ యో నద్వేష్టి నపురుష్యతి విష్ణోరుమాయామిదం పశ్యన్. తవై భాగవతోత్తమః మళ్ళీ మొదటికి వస్తున్నాడు. ఎవరయ్యా భాగవతోత్తముడు అంటే ఇంద్రియముల చేత విద్యములను గ్రహిస్తున్నాడు. అంటే కన్ను రూపాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని వింటుంది, శరీరం స్పర్శను తీసుకుంటుంది, నాలుక రుచిని తీసుకుంటుంది, ఇవన్నీ చేస్తుంటాయి కానీ నా ద్వేషి నా వృషి ఇష్టమైనది లభిస్తే సంతోషించడు, ఇష్టము కానిది లభిస్తాడు. తాను కోరిన దాన్ని తీసుకున్న వాడిని ద్వేషించడు. తాను కోరని దాన్ని ఇచ్చిన వాడిని ద్వేషించడు. అనుకున్న దాన్ని ఇచ్చి చూస్తే ప్రేమించడు. సంతోషము లేదు, దుఃఖము లేదు, ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఎందుకు? భగవంతుడు ప్రసాదించిన ఇంద్రియములో.

భగవంతుడే సృష్టించిన విషయములను భగవంతుని సంకల్పానుగుణముగానే స్వీకరిస్తాయి. అందులో మాత్రమేమి ఎందుకు? మనం ఎందుకు కోరాలి? మనం ఎందుకు ద్వేషించాలి? అని యో నద్వేష్టి నభృష్యతి ఎందుకంటే విష్ణో మాయామిదం అదే చెప్తున్నాడు. విష్ణో మాయాం ఇదం పశ్యన్. ఈ సకల జగత్తు పరమాత్మ యొక్క మాయగా తెలుసుకునేవాడు ఉంటాడే వాడిని ఏమంటారు భాగవతోత్తముడు. దేహ ఇంద్రియ ప్రాణ మనోధియాం యః జన్మ అప్యయ క్షుత్ భయ సర్ష కుర్ఛైహి సంసార ధర్మైహి అవిముఖ్యమానః వృత్యాహరే భాగవత ప్రధానం భాగవతోత్తములు ఎవరు ప్రధానులు అంటే దేహములు, ఇంద్రియము, ప్రాణము, మనస్సు, థి. బుద్ధి. ఈ ఐడెంటిటీకి జన్మ, ఆప్యాయ, క్షుతు, భయ, కర్ష, కుడ్చై. వరుస శరీరమేమో పుడుతుంది, ఇంద్రియమునకేమో తృప్తి కావాలి, ప్రాణమునకేమో క్షుత్తు. ఉద్భయం పొద్దుతనండి అలాగే మనస్సుకు భయము భీకి ఆశ కదా అది దేనికి బుద్ధికే. మనసుకేమిటి కోరిక. ఇలా పుట్టుట, అప్యయం, నశించుట, ఆకలి, భయము, కోరిక అనేటువంటి కష్టముల కష్టములు ఇవన్నీ. ఇవన్నీ ఏం కష్టాలంటే ఏం చెప్పాలి? ఒకటే మాట ముద్దు మాట. ఏంటది? సంసార ధర్మములు అంటాం. పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు, ఆకడవుతున్నది, చస్తున్నాడు. కోరికలు పెరుగుతున్నాయి అనుకుంటాం కదా. ఏంటి అవన్నీ? సంసార ధర్మం. ఇలాంటి సంసార ధర్మములతోటి విముఖ్యమానః మోహింపబడుతూ కూడా భగవంతుడిని మరిచిపోని వాడు భాగవత ప్రసాదం. అలా ఉంటాయి సంసానంలో మనం పుట్టిన తర్వాత శరీరం పుట్టిన తర్వాత ఆకలి అయితుంది దప్పి అయితుంది కోరిక ఉంటుంది కోపము వస్తుంది. కదా. ఇవన్నీ వచ్చినా నీ నీల ఎంత గొప్పది రా బాబు ఎంత ఆడలాడిస్తున్నావు రా.

అప్పుడే సంతోషింప చేస్తున్నావ్, అప్పుడే ఏడిపిస్తున్నావ్, అంతలో కోపం, అంతలో సంతోషం, అంతలో ఇస్తున్నావ్, అంతలో తీసుకుంటున్నావ్ అని భగవంతుని స్మరణను మరుచుకొని వాడు భాగవత ప్రధానం. నా కామ కర్మ బీజానాం యస్య చేతసి సంభవః కామ కర్మ బీజములు ఉంటాయే అంటే కోరికను కలిగించేటువంటి కోరికలకు కర్మలకు. బీజములు అవి ఎవరి మనస్సులో పుట్టవో వాసుదేవై సన్నిలయః పరమాత్మ యందు మాత్రమే వాడు ఒక్క ఒక్క పరమాత్మ యందు మాత్రమే ఉంటాడో సవై భాగవతోత్తమః అలాంటి వాడిని భాగవతోత్తముడు అనాలి. నయస్య జన్మ కర్మాభ్యాం న వర్ణాశ్రమ జాతిభిహి. ఇష్టతో కానీ పనితో కానీ వర్ణము, ఆశ్రమము, జాతి ఇలాంటి సంబంధములతో సజ్జతే అస్మిన్ అహంభావః. అహంకారం కలగని వారు నేను బ్రాహ్మణుడండి. నాది ఉత్తమం సభ నేను పుట్టానండి. ఇందారు ఉన్నారండి. అంతా నాలాంటి వాళ్ళే. కానీ ఎవరన్నా నాలాంటి ఇంత మంచి పని చేస్తున్నారా? నేను కాదు మంచి పని చేస్తున్నాను. నేనే ఉత్తముడిని, నేనే ఉత్తమ భోజనంలో పుట్టిన వాడిని, నేనే ఉత్తమ కర్మలు చేస్తున్నాను. నా వర్ణం నేను బ్రాహ్మణోత్తముడిని చాలా శ్రేష్టుడిని. అందరూ బ్రహ్మచార్యులు ఇంకా గొప్పవాడిని లేదా గృహతాశ్రమం ఉన్నవాడిని గృహతాశ్రమమే అన్యాశ్రమాల్లో చాలా ముఖ్యం. ఇలా జాతో ఆశ్రమమో, వర్ణమో, పుట్టుకో, కర్మో. ఇలాంటి వాటిని ఆధారంగా తీసుకొని ఎవడిలో అహంభావం కలగదో అంటే ఏమిటి దేహే వేడికా అంతా ఇవన్నీ ఏనికి జన్మ కానీ, కర్మ కానీ, వర్ణము కానీ, ఆశ్రమం కానీ దేనికి? ఆత్మ కాదు కదా? బ్రాహ్మణాత్మ, శూద్రాత్మ ఉంటుందా? పోనీ ఆడాత్మ, మొగాత్మ, బ్రహ్మచార్యాత్మ, బృహస్తాత్మ ఏమీ ఉండదు. ఇవన్నీ చేయడానికి. కాదా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్తా, సన్యాసి, వానప్రస్థ. ఇవన్నీ దేనికి?

శరీరానికి సంభవించినటువంటి ఇలాంటి వాటిని ముందర పెట్టుకొని ఎవడికి అహంకారం కలగదో శరీరం మీద స హరే స్త్రీయః అలాంటి వాడే పరమాత్మకు ప్రీతిపాత్రుడు నయశ్చ స్వప్పరైతి విత్తేటు ఆత్మనివా పిదా నావాడు ఇతరుడు ఇది నాది అది ఇంకొకనిది ఇది నేను అది వేరేవాడు ఇలాంటి వస్తువులో కానీ శరీరంలో కానీ అలాగే విత్తాదుల కానీ స్వపర భేదము ఎవరికైతే కలగదో సర్వభూత సమః సకల ప్రాణుల యందు సమభావనతో ఉన్నటువంటి శాంతః ఎవరు పరమశాంతుడో సవై భాగవతో అలాంటి వాడిని భాగవతోత్తముడు అన్నాడు. త్రిభువన విభవ హేతవేపి అకుంఠ స్మృతిహి అజితాత్మ సురాదిభిహి విముగ్యాత్ నచరతి భగవత్పదారవిందాత్ లవ నిమిషార్ధమపి యహ వైష్ణవాధ్యః ఎవరండీ పరమాత్మ భాగవతోత్తముడు అంటే చెప్తున్నాడు త్రిభువన యుహ హేతవేపి త్రైలోక్య సామ్రాజ్యం లభించినప్పటికీ పరమాత్మ యందు మరుపు కలగనివాడు ఎలా ఉంటాం కష్టాలు వస్తే నారాయణ దేవ భగవంత స్వామి ఒక పైకి ఏవైనా నాలుగు సార్లు గుడికి పోతాం. ప్రదర్శనాలు పొంద సార్లు చేస్తాం. అదే బాగా వచ్చేసింది అనుకోండి ఇంకెందుకు? పని చేయక అత్తబడి మర్చిపోతున్నాం. ఓ లక్ష వస్తేనే మర్చిపోతున్నాం, కోటి వస్తే మర్చిపోతున్నాం. అందుకే త్రిభువన విభవ ఏతవే అన్నారు. పరాకార్థం. త్రైలోక్య సామ్రాజ్యం లభించిన ఒక్క క్షణం కూడా పరమాత్మను మర్చిపోకుండా స్మరించేవాడు భగవతోత్రం. ఒక్క క్షణం మరి అయినా కాదు. ఒక్క క్షణం అంటే ఏమిటి? ఇంత ఐశ్వర్యంలో ఏ ఒక్క క్షణం నేను అన్న భావన కలిగినవాడు పతనం అవుతాడు. అందుకని అకుంఠ స్మృతిహి అజిత ఆత్మ సురాదిభిహి మృగ్యాత్ దేవతలతోటి ఇంకా గొప్పవారితోటి అలాంటి వారందరి తోటి వెతకబడేటువంటి పరమాత్మ యొక్క పాదారవిందము నుండి మనస్సు ఒక్క క్షణం కూడా త్రైలోక్య రాజ్య సంపద కలిగినా ఎవరికి మరపు కలగదో అలాంటివాడు. పదారవిందాత్ లవ నిమిషార్ధమపి అన్నాడు.

లవం నిమిషం అంట తారా తత్వం చెప్పుకున్నాం కదా ఒక సెకండ్లో 332వ భాగాన్ని లవం అంటారు. అంటే ఏంటి కనీసం రెప్పపాటులో కూడా ఇంకా ఎత్త కాదు మనం. 332వ భాగం. అందులో సగభాగంలో కూడా పరమాత్మను మరిచిపోకునేవాడు ఉంటాడో అలాంటివాడు వైష్ణవాగ్య. వాడు భాగవతోత్తముడు. భగవతః గురు విక్రమాంగ్రి చాకానక మణి చంద్రికయా నిరస్తతాపే పరమాత్మ యొక్క త్రివిక్రమ పాద పద్మముల నఖముల వెన్నెలతో అన్ని తాపములు తొలగించబడి హృతి కథం ఉపదీదతాం పునస్తః ప్రవతి చంద్రైవ ఉదితే అర్ధతాపః ఒక్కసారి భగవంతుని యొక్క పాద పద్మముల యందు భక్తి కలిగి స్మరిస్తే అలాంటి పరమాత్మ పాద నకచంద్రికతో తొలగిన ఆపదలు తొలగిన సంసారము మళ్ళీ వస్తాయా అని. సూర్య భగవానుడు వస్తే కాదు కాదు చంద్రుడు ఉదయిస్తే ఎండా ఉంటుందా? ఎండ ఎప్పుడు ఉంటుంది? చంద్రుడు లేనప్పుడే. చంద్రుడు వచ్చేసింది వచ్చాడు అంటే వెన్నెల వస్తుంది ఎండ రాదు. చంద్రుడు వస్తే ఎలా ఈ జెండ యొక్క వేడి తాపం పోతుందో భగవంతుని కృప కరిగితే సంసార తాపం ఎక్కడ ఉంది? ఒక్కసారి పరమాత్మ యొక్క పాద పద్మ చంద్రికలు మీద పడ్డ తర్వాత సంసార సాపం ఉంటుంది. పరపాదన కూడా కలగదు. ప్రభవతి చంద్ర ఇవ ఉదితే అర్కతాపః విసృయతి హృదయం నయత్య సాక్షాత్ హరిహి అవశాభిజితోపి అఘౌఘ నాశః మనం మన వచనంలో లేకున్నా వచనంలో లేకుండా అనుకోకుండా కూడా మనం పరమాత్మ యొక్క నామాన్ని స్మరించినా ధ్యానించినా హరిహి అవచాభిహతోపి అఘౌహనాశః

పాప సమూహం మచ్చిస్తుంది. భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడిని ప్రార్థించాలి అనుకోని కూర్చొని ప్రార్థన చేస్తేనే పాపాలు పోవు. నీకు తెలిసి చేసినా, తెలియకుండా చేసినా, నీ వచనంలో లేకుండా చేసినా. ద్వేషంతో చేసిన భగవంతుని భక్తులను అవహేళన చేయాలి, కిరించాలని ఆ వంక పెట్టుకొని పరమాత్మ నామాన్ని తీసి పాపాలు కొట్టాలి. అగౌఘనాశః ప్రణయ రచనయ ధృతాంగ్రి పద్మః సభవతి భాగవత ప్రధాన ఉక్తః ప్రణయ రచన ప్రేమ పాత్యం దాంతోటి ధృత అంగ్రి పద్మః గట్టిగా పాదపు ఎవరు పట్టుకుంటాడో అలాంటి వాడు భాగవత ప్రధాన మనకి అధ్యాయం అంతా ఏం చెప్పారు? ఎవరు భాగవతోత్తముడు? భాగవతోత్తముడు ఎలా ప్రవర్తిస్తాడు? భాగవతోత్తముడు అనాలి. వాడు ఎలా ఉంటాడో చాలా విస్పష్టంగా చెప్పాడు. అలాంటి ఎలాంటి డౌట్లు అవి ఉండవు. ఇప్పుడు. పరస్య విష్ణోః ఈశస్య మాయినామపి మోహినీం మాయాం వేదుమిచ్చామి భగవంతః బ్రూవంతు. అయ్యా పరమాత్మ మాయ అంటే ఏమిటో చెప్తారా కాస్త అంటున్నారు. ఎలాంటిది అది మాయీనామపి మోహినీం. మహామాయావులుగా పేరు పొందిన వారిని కూడా మోహింప చేసేటువంటి పరమాత్మ యొక్క మాయ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు పెద్దలు మాకు చెప్పండి. నాను తృప్యే చూషను యుష్మధ్వజః హరికథామృతం మహానుభవులారా మీ నోటి నుంచి వచ్చేటువంటి హరికథామృతాన్ని వింటూ నాను తృప్యే నేను తృప్తి పొందటం లేదు సంసార తాప నిస్తప్తః మర్త్యః తాప భేషజం సంసారం అనేటువంటి మహాతాపంతో బాగా తపించబడినవాడు ఆ తాపానికి మందు దొరికితే దాన్ని విడిచిపెడతాడు ఆయన

దొరకక దొరకక ఇంత కాలం దొరికింది ఇంకెక్కడ విడిచిపెట్టాం? సంసార తాపానితో బాగా బాధపడినవాడు ఆ బాధను తొలగించే మందును ఎలా విడిచిపెట్టలేడో మీ నోట వచ్చేటువంటి పరమాత్మ కథామృతాన్ని నేను విడిచిపెట్టలేను. నాకు తృప్తి కలగటం లేదు చెప్పండి. అంటే అంతరిక్షుడు చెప్తున్నాడు ఏపిని భూతాని భూతాత్మ మహాభూతైహి మహాభుజా సదర్య ఉచ్ఛావచాన్యాద్యః స్వమాత్రాత్మ ప్రతిద్ధయే పరమాత్మ ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వము నుంచి అహంకారము, ఫల అహంకారం నుంచి మనస్సు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పత్యతను మాత్రలు, పంచభూతములు ఇలాంటి వారినన్నిటినీ పరమాత్మ మహాభూతములతో ప్రకృతితో మహత్తును, మహత్తుతో అహంకారం, అహంకారంతో భూతములను ససద్య ఉచ్చావచాని హెచ్చుతక్కువలను సృష్టించరు ఎలా స్వమాత్రాత్మ ప్రసిద్ధయే. తన స్వరూపాన్ని తన సంకల్పం వలన కలిగేటువంటి జగత్ స్వరూపాన్ని బాగా తెలియజేయుటకు స్వామి వీటిని సృష్టించాడు. ఏవం సృష్టాని భూతాని ఇలా పరమాత్మ చేత సుధించబడి సుధించబడినటువంటి భూతములలో ప్రవిష్టః పంచధాసుభి తానే పంచభూతముల రూపములతో ప్రవేశించి ఏకధా దశధా ఆత్మానం విభజన్ జుషతే గుణా తానే ఒకటిగా అవుతాడు, తానే పది అవుతాడు. అర్థమైందా? ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. పది అంటే ఇంద్రియములు, ఒకటి అంటే మనసు. ఏకధా రజధా మనస్సుగా ఇంద్రియములుగా తాను ప్రవేశించి విభజించుకొని గుణాలు చూపతే. కదా సత్వ రజత్ తమో గుణాలను ఆస్వాదిస్తాడు అనుభవిస్తాడు ఎవరు మనం కాదు ఆయనే. భగవంతుడే ప్రకృతి గుణాలను ఇంద్రియ రూపములతో మనోరూపములతో అనుభవిస్తాడు. గుణైహి గుణాన్ సభుంజానః ఆత్మ ప్రద్యోదితైహి ప్రభుహు.

ఆత్మను ప్రకాశింపచేసేటువంటి సాత్వికాది గుణములతో శబ్దస్పర్శాది గుణములను అనుభవిస్తూ మన్యమాయిదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. అబ్బా ఇది నేను సృజించాను. ఇదంతా నాది నేను ఎందులో ఉంటాను అని అందులో ఆసక్తి ఉన్నవాడిలాగా బంధించబడ్డ వాడిలాగా. ప్రవర్తిస్తుంటాడు. అలాగే ఇదం సృష్టమానం ఇహ సృష్టమాత్మానమిహ సద్యతే కర్మాని కర్మభి కురువన్ కర్మలతోటే కర్మలు చేస్తాడు. అంటే ఇంద్రియములతో జ్ఞానేంద్రియములతో కర్మను చేస్తాడు, కర్వేంద్రియములతో జ్ఞానమును అనుభవిస్తాడు కదా? స్పృధించుట కర్మ కదా. వృశ్చిస్తుల వలన కలిగే అనుభూతి జ్ఞానం కదా కాబట్టి ఇప్పుడు త్వగింద్రియం జ్ఞానేంద్రియం. కదా? త్వకు చక్షు స్రోత్ర విహువా ఘ్రాణములు ఇవి జ్ఞానింధ్రియం. ఈ త్వగింధ్రియం ఏం చేస్తుంది? స్పర్శను చెబుతుంది. అంటే కఠినమా, మృదువా, శీతమా, ఉష్ణమా అంతే కదా? సమమా? చెప్తుంది. కేవలము ఇంద్రియము దాని స్వరూపాన్ని చెప్తుంది. అనుభవం ఇంద్రియం ఇది కాదు. అవుతుందా? ఆ విషయములో ఆ ఇంద్రియములు ప్రవర్తింపచేసిన దానిది అనుభవం. పండు తినాలి అని ఒకరు చెప్తారు, ఆ మాట విని ఒకరు పండు తింటారు కదా? తిన్న పండు బాగున్నదని తిన్నవారు చెప్తారా? తినమని చెప్పిన వారు చెప్తారు, ఇద్దరు చెప్పరు, మూడో వాళ్ళు చెప్పరు అవును. పండు తినమని మనస్సు చెప్తుంది. నోరు తింటుంది. తిన్న పండు బాగున్నదని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు వేరే ఎవడు కాదు తిన్నది చెప్పదు చెప్పింది తినదు. అబద్ధంగా ఆలోచించండి బాగా కాబట్టి న్యాయంగా తిన్నదానికి అనుభూతి లేదు. అనుభూతి ఉన్నది తినదు.

ఈ రెండు చెప్పిన దానికి ఈ రెండు లేవు. అందుకే గుణైహి గుణాను చూషణ్ అన్నారు. శబ్ద స్పర్శ రూప రస గంధములను. వత్ చక్షు స్రోత్ర జిహ్వా జ్ఞానములతో అనుభవిస్తూ విషయములను ఇంద్రియములతో ఆస్వాదిస్తూ మనస్సుతోటో బుద్ధితోటో అనుభూతిని కలిగి ఉంటాడు, పొందుతాడు. అది ఇది రెండు ఒకటి కాదు. అయితే ఆ ఇంద్రియములు, ఈ విషయములు ఈ రెండు వాడే అనుకున్నప్పుడు. నేను తింటున్నాను అనుకుంటే బాగుందో లేదో అని కానీ భగవంతుడు తింటున్నాడు గనుక బాగోదు నీకెందుకు ప్రశ్న? ఇల్లు మనదైతే పూడు వాడే, తుడు వాడే, ముగ్గు పెట్టాలి, అలగారం చేయాలి, డెకరేషన్ చేయాలి, రిపేర్ చేయించుకోవాలి. మనం వచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నాం, పోతున్నాం. తర్వాత వాడే చేంజ్ కూడా మనకెందుకు అవునండి రెండు రోజులు ఉండిపోతాం మనకెందుకు వాడు ఈ ఇంట్లో అవన్నీ చేసుకోవడం వాడు చేసుకుంటాడు ఇంట్లోడు చేసుకుంటాడు అలాగే ఈ ఇంచోడు ఎవడు ఇది ఇల్లే కదా వాడు మనకెందుకు ఆ భావన కావాలి ఆలోచించాలి బాగా ఆలోచించండి ఇలా సదర్ధ్య సృష్టాని భూతాని ప్రవిష్టః పంచసాసుతి ఏకదాదశత గుణైహి గుణాంత పుంజానః ఆత్మ ప్రద్యోదితైహి ప్రభో మన్యమానః ఇదం సృష్టం ఆత్మ మానవీయ సజ్జతే లాంటి వాడు కర్మలతో కర్మలు చేస్తూ సనిమిత్తాన్ని అంటే వాసన సంస్కారాదులతో అని చేయాలి కదా పూర్వ జన్మ కర్మ వాసన సంస్కారాలు ఉన్నప్పుడే కొందరు తీపి బాగా ఇష్టంగా తింటారు, కొందరు కారం తింటారు. కొందరికి ఆవకాయ కావాలి, కొందరికి అల్లం పచ్చడి కావాలి. ఏంటి కారణం? వాడిక మరి నమస్కారం అలా అడ్డు తీయగానే ఉంటుంది కానీ అబ్బే నాకెందుకో ఇక్కడ ఉండదని

అంటే ఇప్పుడు లడ్డు మంచిది కదా నువ్వు మంచిది కదా. లడ్డు మంచిదే నేనే మంచివాడిని కాదు. నాకేం నచ్చదండి ఏం చేస్తాం నాకు గుడిలో దేవుడు ఉంటాడు ఎందుకు నాకు పోబుద్ధి కాదని అంటాడు. ఇది ఎక్కడిది ఇది వీడి కర్మ. ఆ కర్మ కాదు వీడి కర్మ. ఇలా కర్మాన్ తనిమిత్తాని దేహ భృతు తత్తత్ కర్మ ఫలం గ్రుణన్ భ్రమతీహ సుఖేధరం. ఇలా. పూర్వ జన్మ వాసన సంస్కారాదులతో బంధించబడి శరీరము ధరించినటువంటి జీవుడు ఆయా కర్మలు చేస్తూ అది కాదు చేస్తున్నాను అనుకుంటూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. అనుభవిస్తూ సంసార చక్రంలో భ్రమిస్తుంటాడు. ఇట్టం కర్మగతిహి గచ్ఛన్ ఈ రీతిలో. కర్మగతిని బట్టి వాడు సంచరిస్తూ బస్వభద్ర వహా హకుమాన్ చెప్పలేని అమంగళాలనే పొందుతుంటారు అన్నీ మాదరే అన్నీ కష్టాలే అన్నీ దుఃఖాలే ఇలా పొందుతూ ఆభూత సంప్రళాయ సర్గ ప్రళయ ప్రళయ అశ్రుతి అవచః ప్రళయం దాకా మహా ప్రళయం దాకా పుట్టుక తావు పుట్టుక తావు పుట్టుక తావు ఆ వ్యక్తం వ్యక్తం ద్రవ్య గుణాత్మకం ప్రళయం వస్తా ద్రవ్యము గుణములు ఇవన్నీ అనాది విధనః కారః అవ్యక్తాయ అపతర్షతి. ఇంతకాలం ఈ పంచభూతాదులతో మనం నిర్మించబడినటువంటి దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ కలుపుకొని వాసనా సంస్కారాలతో సుల దుఃఖాలు అనుభవిస్తున్నాము. నమ్మికని కాలము తనలోకి లాక్కుంటుంది. ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రకృతి? ఉంది లేదు. ఇలా. శత వర్షా జనావృష్టిహి భవిష్యతి ఉరుబనా భువి ప్రళయం అంటే ఎలా వస్తుందంటే నూరు సంవత్సరాలు పరమ భయంకరమైన అనావృష్టి.

100 ఏళ్ళు ఒక ఏళ్ళు కాదు ఒక 2 ఏళ్ళు పడకుంటేనే అకలాపుతలం అయ్యాం కదా 100 ఏళ్ళు అనావృష్టి కలుగుతుంది మహా భయంకరంగా సత్కాలోపతితోస్నార్తః లోకాంతిం స్త్రీన్ ప్రతపిష్యతి ఈ 100 ఏళ్ళు సూర్య భగవానుడు 3 లోకాలను తన కిరణాలతో వేపుతాడు. తాలికి బూడిద చేస్తాడు. ఇలా ప్రతపిష్యతి. దాని తర్వాత పాతాళ తలమారప్య సంకర్ పున చెప్తున్నాను జ్ఞాపకం అనుకుంటాను. పాతాళ తలమారప్య సంకర్షణ ముఖానరః పాతాళ లోకం నుంచి సంకర్షణుడు తన ముఖముల నుండి విష జ్వాలలు అగ్నిహోత్రాలు దహన్ ఊర్ధ్వశికః పైకి దహింపజేస్తాడు విశ్వకు వర్ధతే వాయువు లేని ఆ వాయువుతో ప్రేరేపించబడి అంతరా వ్యాపిస్తుంది. సాంవర్తకః మేఘగణః ఇదా ఇది ఇలా నూరేళ్ల తరువాత సాంవర్తక మేఘగణములు నూరు సంవత్సరాలు ఆగకుండా వర్షించాయి. మొత్తం పొడి అయిపోయింది కదా దాని మొత్తాన్ని మళ్ళా నీరు చేస్తాడు. ఇలా నూరేళ్లు వరిజల ధారాభిహి హస్తిహస్తాభిహి ఏనుగు తొండముల వంటి ధారలతో నూరేళ్లు వరిసిస్తాయి. సరిలే విరాట్ ఆ నీటిలో. విరాట్ లీయతే అతను లీనమవుతాడు. తతః విరాజముత్సృజ్య అప్పుడు విరాట్ పురుషుడిని ఆ స్వభావాన్ని వైరాజః పురుషో నృప ఈ విరాట్ పురుషుడు అవ్యక్తం విశతే ఇతను. అవ్యక్తం ప్రకృతిని చేరుతాడు సూక్ష్మడు చేరుతాడు ఎలా నిరింధన ఇవానరః కట్టెలు లేని నిప్పు తనకు తానుగా చల్లారిపోయేటట్టు తాను ఉండి చేయవలసినదంతా ఏదీ లేదు కాబట్టి తాను కూడా అవ్యక్తంలో అంటే సూక్ష్మంలో లీనమవుతాడు. వాయునాహృత గంధాభూహు చల్లత్వాయ కల్పతే. వాయువు చేత గంధము హరించబడిన భూమి నీరుగా మారుతుంది. నీరులో ఉన్నటువంటి రథమును అగ్నిహోత్రుడు స్వీకరిస్తే అది కాస్త అగ్నిగా మారుతుంది. రూపం తమస్సుతో అపహరించబడితే ఆ జ్యోతి వాయువులో లీనమవుతుంది. కాలాత్మనా వృత గుణం నభః కాలము చేత

తన గుణమైనటువంటి శబ్దము అపహరించబడితే ఆత్మని లియ్యతి. ఈ ఆకాశంపై ఆత్మలో చేరుతుంది అంటే భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఆత్మలో చేరుతుంది. కళయం అంటే ఎలా పుట్టాయో అలా పుట్టాలి. తన కారణం అన్నాం కదా ఆకాశము నుండి వాయువు పుట్టినది కదా వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి భూమి పుట్టింది. కాబట్టి ఈ వరతలో భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఆత్మలో, ఆత్మ అవ్యక్తములో, అవ్యక్తము పరమాత్మములో. ఇది ప్రళయ విధానం. ఇది అలాగే పేరు వాయుహు నభసి దీయతే కాణాత్మన హృదగణం నభః ఆత్మని దీయతే ఇంద్రియాణి మనః బుద్ధిహి సః వైకారికైహి నృప ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా స్రవి సంతి అహంకారం. ఇవన్నీ అహంకారంలో చేరుతాయి. స్వగుణైహి అహమాత్మని సమసమ గుణములతో ఇంద్రియాలన్నీ అహంకారంలో చేరుతాయి. యేసా మాయా భగవతః. ఇది నాయనా భగవంతుని యొక్క మాయ అంటే ఇది ఎలాంటిది స్వర్గ స్థిత్యంతకారిణి సృష్టి రక్షణ ప్రళయం అనే మూటిని చేసేది త్రివర్ణ వర్ణితా అస్మాభి కిం భూయ శ్రోతిమిచ్చతి ఇలా మూడు చెప్పాను కదా నాయనా ఇంకా నీవు దేన్ని వినాలనుకుంటున్నావు? యధైతాం ఐశ్వర్యం మాయాం దుస్తరాం అకృతాత్మభి తరత్యంజత్ సూరసియః మహర్షి ఇదముచ్యతాం. దుర్బుద్ధులు, అజ్ఞానులు ఈ భగవంతుని మాయను ఎంత కష్టపడ్డా దాటలేరు. అలాంటి దాన్ని భగవంతుని భక్తులు సులభంగా దాటుతారు కదా. అది ఎలా నొప్పించిందో చెప్తారా? ఇంత గొప్ప మాయను సులభంగా దాటేటువంటి విధానాన్ని కొంచెం చెప్పండి అని అడిగితే కర్మాన్యారభమానానాం దుఃఖహత్యై సుఖాయత కదు మనమందరం పనులు ఎందుకు చేస్తాం? దుఃఖం తొలగడానికి సుఖం కలగడం కదా? నువ్వు చేస్తున్నావ్ పని? నా కష్టం పోవాలి సుఖం రావాలి. మరి వస్తున్నాయా?

ఎవరైనా గ్యారెంటీ చెప్పగలరా ఇవన్నీ వస్తున్నాయని? అందుకే అంటున్నాడు పశ్చిత పాక విపర్యాసం విధునీచారినాం నృణాం. ఇదంతా విధునీచారులు అంటే దంపతులుగా పరిచరించేటువంటి వాళ్లకు విపర్యాసం. దుఃఖం తొలగటానికి, సుఖం కలగటానికి పనిచేస్తే, సుఖం తొలగి దుఃఖం కలుగుతుంది. పడినామండి. ఏది తొలగాలో అది కలుగుతున్నది. ఏది కలగాలో అది తొలగుతుంది. దుఃఖం తొలగాలి, సుఖం కలగాలి అని మొదలుపెట్టారు. సుఖం తొలగుతున్నది, దుఃఖం కలుగుతున్నది. ఇలాంటి పాక విపర్యాతం ఇది ఎందువల్ల వస్తుంది అంటే మిధునీచారినాం. ఒక్కరు చేస్తే ఏం కాదు ఇద్దరు చేస్తేనే వస్తుంది. ఎందుకు వాడి కష్టం ఉన్నది ఈమె సుఖం కావచ్చు. ఈమె సుఖం ఇంకోళ్ళకి దుఃఖం కావచ్చు. ఇద్దరు ఒకే దాన్ని సుఖం అనుకుంటే కలుగుతుంది. కానీ కాదే. భర్త కోరింది భార్యకి ఇష్టం ఉండదు, భార్య కోరింది భర్తకి ఇష్టం ఉండదు. ఇద్దరు కోరేది ఒకటి ఉండదు. మీరు అంతా చూపించండి. ఇంకా ఒక సగరు సంతోషం ఎక్కడికి? ఇలా నిత్యార్శిదేన విత్తేన దుర్లభేన ఆత్మ మృత్యునా ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ధనానికి మంచి బిరుదు ఇచ్చాడు వ్యాసుడు. ఏంటది నిత్యార్శిదము. ఎప్పుడూ బాధనే ఇస్తుందట. అన్ని వేళలా దుఃఖము ఇచ్చేదే విత్తమంటే ఏమిటి దెబ్బ అంటే? సర్వకాలములలో ఆస్తినే కష్టాన్ని బాధను దుఃఖాన్ని పీడను కలిగించేది. నిత్యాస్తిదేన విత్తేన అది కూడా దుర్లభేన. ఎంత కటవల దొరకదు, పొరపాటున దొరికిందనుకో అదే మనను చంపేస్తుంది ఆత్మ ముత్యునా? ధనం అండి, ధనం అంటే నిరంతరం ఆర్తినిస్తుంది ఆత్మ ముత్యునా. శివు తనను చంపేస్తుంది. గృహాపత్యాప్త పశుపి క్రా ప్రీతిహి సాచితైహి జలైహి చలైహి. ఈ డబ్బుతో ఏం చేస్తావ్? ఇల్లు కట్టుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లలు కట్టావు, బంధువులను కూర్చుంటావు. ఒక్కొక్కటి కలుగుతున్న కొద్ది దుఃఖంలో ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది కదా.

కదా కాబట్టి ఈ డబ్బు ఏం చేస్తుందన్నమాట నిరంతరం ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది పోనీ వాళ్ళనన్నా ఉంటారా అంటే చెడ ఇది. పిల్లలు కానీ, భార్య కానీ, ఇల్లు కానీ, సంపద కానీ అన్నీ చలమే, చంచలములే. అలాంటి వాటితోటి కా ప్రీతిహి. నీకు ఎలాంటి ప్రీతి కలుగుతుందయ్యా? ఏవం లోకం పరం విద్యాత్ నశ్వరం కర్మ నిర్మితం. కాబట్టి లోకాన్ని. నశ్వరము. మనము ఆచరించే కర్మలతోటి ఏర్పడ్డదే ప్రపంచము. ఎలా కర్మలు నశిస్తున్నాయో ప్రపంచం కూడా అలాగే నశిస్తుందని భావించి సతుల్యాతి యధ్వంసం యథా మండలవర్తినం ఎక్కువ తక్కువ. ఆ మండలం వాడు ఈ మండలం వాడు. గ్రామాధిపతి కంటే మండలాధిపతి, మండలాధిపతి కంటే జిల్లాధిపతి, జిల్లా కంటే రాష్ట్రం, రాష్ట్రం కంటే దేశం, దేశం కంటే ప్రపంచం, ప్రపంచం కంటే లోకం. ఒక లోకం కంటే పది లోకాలు. ఇక్కడ అది ఇలా క్రమక్రమగా ఉన్నదానిని అన్నిటిని ధ్వంసం చేసే ఉండాలి తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుహు శ్రేయ ఉత్తమం ఇన్ని బాధలు పడే బదులు నిజంగా జ్ఞానం కావాలని కోరుకుంటే తెలుసుకోబోయేవాడు తన ఏందేమిటి శ్రేయ ఉత్తమం. ఉత్తమమైన త్రేయస్సును తెలియగోరేవాడు గురువును ఆశ్రయించు నీకు బాధలే ఉండవు. వాడిని పట్టుకోలేదనుకో గురువును అన్నీ బాధలు. ఉత్తమ శ్రేయస్సును తెలియ కోరేవాడు గురువును ఆశ్రయించాలి. శాబ్దే పరేజ్య నిష్ణాతం బ్రహ్మణి ఉపశ్యమాశ్రయం. ఎలాంటి వాడు ఎలాంటి గురువును శబ్ద బ్రహ్మను పరబ్రహ్మను రెండు బాగా తెలుసుకున్నటువంటి వాడిని ఉపశాంతుడిని పరమాత్మ యందు పరిపూర్ణముగా సర్వభావం ప్రవేశించినటువంటి వాడిని గురువుగా స్వీకరించి తత్ర భాగవతాన్ ధర్మాన్ సిచ్చేత్ గురువాత్మ దైవతైహి గురువుతోటి.

గురువుగా ఉన్నటువంటి దైవములతోటి మనము భాగవత ధర్మాలను నేర్చుకోవాలి. అమాయయా అనువృత్య ఎలా నేర్చుకోవాలి? అమాయయా కపటం లేకుండా. అంటే నాటకం ఆడి మనస్సులో భావం పెట్టుకుని గురువుగారు గురువుగారు చెప్తారా అని నటిస్తూ నేర్చుకోవద్దు. సహజమైనటువంటి ప్రీతితో కపటం లేకుండా అమాయయ అనువృత్య అనుసరించి నేర్చుకోవాలి. యైహితుష్యేత్ ఆత్మ ఆత్మ. ఇలాంటి భావంతో గురువుని సేవిస్తే హరిహి సుష్యేత్ ఆత్మదా హరిహి ఫలమిచ్చేటువంటి పరమాత్మ సంతోషిస్తాడు. ఇలా పరమాత్మ సంతోషిస్తే సర్వతః మనసః అసంగం ఆదం ఆదౌ సంగం చ సాధృషు. గురువు గారు దయ చూపితే గురువు గారి బోధ కలిగితే లాభం ఏమిటి అంటే. సంసారము యందు అన్ని విధముల ప్రీతి తొలగిపోతుంది. భగవత్ భక్తుల యందు ప్రీతి కలుగుతుంది. చాలు కదా అసంగం సాధుకు. ఇలా దయా మైత్రీం ప్రశ్రయంత్య భూతేషు భూతములయందు దయ స్నేహము వినయము అది కూడా యధోచితం. తగిన రీతిలో శౌచన్ తపః తితిక్ష పరిశుద్ధి తపస్సు ఓర్పు మౌనము స్వాధ్యాయము నిజాయితీ బ్రహ్మచర్యం అహింస సమత్వం ఇందులో ద్వంద్వ సంజ్ఞయో శీత ఉష్ణములు, సుఖ దుఃఖములు, లాభా లాభములు, జయాపజయములు, మానావమానములు ఇవనేంటి జంతలు? ఈ జంతలలో సమబుద్ధి ఉండాలి. సమైనా, దుఃఖమైనా, మానమైనా, అవమానమైనా, తీతమైనా, ఉత్తమైనా ఇలా సమబుద్ధి కలిగితే సర్వత్ర ఆ సర్వత్ర ఆత్మేశ్వరాన్వీక్షాం కైవల్యం అనికేతతాం. ఇందులో అన్ని చోట్ల ఆత్మేశ్వరాన్ని రీక్షాం పరమాత్మే ఉన్నాడు. అన్ని ఆత్మలలో పరమాత్ము అనేటువంటి దృష్టిని అనికేతతాం ఇదేది మన నివాసం కాదు మన ఆలయం కాదు అనే భావన.

వివిక్త కీర వసనం సంతోషం ఏకాంతంగా ఉండటము సంతోషంగా ఏనకీన దిద్ద భగవంతుడి చేత లభింపజేయబడిన దానితోటి సంతోషం అంటే యద్రిచ్ఛాలాభ సంతుష్ట అంటామే అలా సంతోషం కలిగి ఉండాలి శ్రద్ధాం భాగవతే శాస్త్రే భగవత్ శాస్త్రమందు శ్రద్ధ కలిగి ఉండాలి అనిందాం అన్యత్రా అంటే భగవత్ శాస్త్రంలో శ్రద్ధ ఉన్నంత మాత్రాన భగవంతుని కంటే వ్యతిరిక్తమైన దాన్ని నిందించకూడదు. అది తప్పే. మనకొద్దు అంతే. మనకు కావలసింది పరమాత్మ పరమాత్మ కదా. కానీ పరమాత్మ కంటే భిన్నమైన వాటిని మనం నిందించకూడదు అనిందామన్యత్ర జాపిహి. మనోవాక్ కర్మ దండంచ మనస్సునకు, వాక్కునకు, కర్మనునకు మూడింటిని దండించాలి. అర్థమైందా? ఆలోచించని, ఆలోచించకూడని వాటిని ఆలోచించకూడదు. పలకకూడని వాటిని పలకకూడదు. అంటే మనస్సుకు దండం ధ్యానం. వాక్కుకు దండం మౌనం. ఇంకోటి ఏం కావాలి? కర్మకు దండం ఈశ్వరార్పణం. ఇలా ఈ మూడు సత్యం క్షమ దమాద క్షమ దమావతి క్షమము దమము సత్యము అలాగే శ్రవణం. కీర్తనం, ధ్యానం ఎవరిది? హరేహే అద్భుత కర్మణః. అలాంటి పరమాత్మ యొక్క కర్మలను, ఇరలను వినుట. తలచుట ధ్యానించుట జన్మ కర్మ గుణానాంచ పదర్భే అఖిల చేష్టితం పరమాత్మ స్వరూపములు తెలుసుకోవడానికి కోసమే మనం అన్నీ ఆచరించాలి ఇష్టం దత్తం తపో జప్తం యజ్ఞయాగాదులు దానవులు ఆశ్రమ ఏదో సత్రం టైపు భావులు, వాపి కూపములు ఇవన్నీ యత్యాత్పన ప్రియం. మనకు ఏది ఇష్టమో, ఏ దైవమిష్టమో ఆ మంత్రాన్ని జపించుట. దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్ పరస్మై నివేదనం. మనవి అనుకున్నవన్నీ పరమాత్మకు అర్పించుట ఏవం కృష్ణాత్మనాధేషు మనుష్యేషు ఈ రీతిలో మానవులందరూ పరమాత్మే ప్రభువుగా భావించి

అలా భావించిన వారితో సౌహృదం స్నేహం చేసి పరిచర్య ఉభయత్ర మహత్సు నృషు సాధుసు పరమాత్మ యందు పరమాత్మ అయినటువంటి మనులు మానవుల యందు సాధువుల యందు మహానుభావుల యందు సేవ చేయాలి. పరత్పరానుక ధనం పావనం భగవద్గీతః. ఇద్దరు భక్తులు కలిస్తే ఏం మాట్లాడుతారు? పెళ్లి చేసుకున్నావా? ఎందరు పిల్లలు ఉద్యోగాలు వచ్చాయా? అమెరికా పోతున్నావా? పీసా దొరికిందా? కాదు. మరి ఏమంటాడు అది? భాగవతం చదివావా? ఎన్నో అధ్యాయం? చదివినవేనా? ఇప్పుడు పుట్టాడా? ఎవడో పుట్టాడు ఇష్టం నాకు పుట్టాడు. ఆ నిలలు వండించావా? వెన్నెల దొంగిరించాడయ్యా. ఎలా ఉంది వింటే? ఇది మాట్లాడలేదు కానీ ఎప్పుడు వీసా వస్తుంది ఎప్పుడు ఒకరికా పోతావ్. ధర్మ ఎప్పుడు ఏడ్చేదే కదా. అట వినా చేయొద్దు ఇలా పరస్పరం ఒకరొకరు పరమాత్మ యశస్సును పరమ కరుణ పావనం చేసే వాటిని మిధో రచిన్ మిధ సృష్టిహి. పరస్పరం ప్రేమ ఉండాలి. ఆహా భగవంతుడు, ఓహో శ్రీకృష్ణుడు, ఆహా ఇలా విన్నాం, అలా విన్నాం, ఇలా చెప్పుకున్నాం, అలా చెప్పుకున్నాం. స్వామి ఇలా వచ్చేసారు. స్వామి అలా సంపాదించారు. ఎంత దయ అండి స్వామికి. ఇలా పరస్పరం సంపాదించుకొని ప్రీతి, తృప్తి అలాగే నివృత్తి సంసారం నుండి. ఆత్మనః స్మరంతః స్మారయం తస్యసాం తలుచుకోవాలి. ఎదుటి వారి తోటి హరపింప చేయాలి. మిసః అఘౌఘ హరిం హరం హరిం. పరస్పరము పాపరాశిని తొలగించేటువంటి శ్రీమన్నారాయణుని స్మరించాలి. ఉచి ఎందుకు ఉంటావు పంచుకోరాదు అని పక్క వాళ్ళతో మనం. స్మరింప చేయాలి. ఊరికే గుడికే పోతావ్ ఆయన సినిమాకు అని కాదు. ఊరికే ఎందుకు రా జర్మా సినిమాలు పొద్దు పోనివి గుడికి పోతాందా? మనము వెళ్ళాలి పక్క వాళ్ళను తీసుకొని పోవాలి. మనము స్మరించాలి పక్క వారి చేత స్మరింప చేయాలి. భక్త్యా సంజాతయా భక్త్యా. విభ్రత్ పులకా

సత్యని భక్తితో శరీరమంత పులకింతలు రావాలి. కొచ్చిటి రుదటి అచ్యుత చింతయా పరమాత్మను ధ్యానిస్తూ ఏడుస్తారు. కొంచోరు నవ్వుతారు, కొంచోరు ఆనందిస్తారు, కొందచోట అలౌకికంగా మాట్లాడుతారు, నాట్యం చేస్తారు, గానం చేస్తారు, స్మరిస్తారు, భవంతి పూష్ణీం. పరవచనలో ఏమి చేయకుండా శబ్దంగా ఉంటారు పరమేత్య నిరూత పరమాత్మను పొంది పొందిన ఆనందంలో అన్ని పనులు అన్ని చేష్టలు ఉడిగి తూష్ణీం. సంభించి ఉంటారు ఇది భాగవతాన్ ధర్మాన శిక్షన్ భక్త్యా తదుత్తయా నారాయణ పరః మాయాం అంజ స్తరతి దుస్తరం ఈ రీతిలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని బాగా స్మరణ చేస్తూ సులభంగా పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మ యొద్దే మనస్సు లగ్నం చేసి దుస్తరమైనటువంటి సంసారాన్ని దాపుతారు. ఇలా. రాజ వాళ్ళు అంటున్నారు నారాయణాభిధానస్య బ్రహ్మన పరమాత్మనః నిష్టామరధక నో వక్తుం యూయం హి బ్రహ్మ వక్తమా ఎవరయ్యా పరమాత్మ అంటే ఎవరు? అతను ఎలా ఉంటాడో, అతని స్వరూపం ఏమిటి, అతని స్వభావం ఏమిటి, అతని స్థితి ఏమిటి దాన్ని మాకు మీరు మహానుభావులు కాబట్టి, బ్రహ్మజ్ఞానం బాగా ఉన్నవారు కాబట్టి మీరు మాకు దీన్ని వివరించండి అని అడుగుతున్నాడు. స్థితి ఉద్భవ ప్రళయ హేతుహు అహేతురస్య యత్ స్వాప్న జాగర సుషుప్తి సుషుప్తిషు సత్ బహిత్యా దేహేంద్రియా సహుదయాని చలంతి యేన సంజీవితాని పదవేహి పరం నరేంద్ర లక్షణాన్ని రేపు ఉదయం మళ్ళీ ఎందుకంటే బ్రహ్మ యొక్క లక్షణం కదా బ్రహ్మ లక్షణం అంత తొందరగా అయిపోదు కాబట్టి ఈ అధ్యాయం యొక్క భాగాన్ని తర్వాత ఈ భాగాన్ని మళ్ళీ రేపు ఉదయాన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేనమార్ధ్యేన మహీం మహీషాన్ గోబ్రాహ్మణే చిత్తు భవస్తు నిత్యం లోకా సమృతాః సుఖినో భవంతు అస్మభి గురుభ్యో నమామా

ఇప్పుడా? మతా ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నా. ఖాళీలో పని ఉంది. ఇక్కడ భారతం గురించి ఒక గంట సేపు మాట్లాడి. భారతం గురించి. భారతంలోని వేదాం ఇక్కడ.

Paramatma knows everything and He is omniscient. If He willed it, He could reverse even the brahmin's curse. But He did not will it - "naiva anyatha kartum." Why? Because He thought: "I am kala-rupi (the form of Time), and this experience of the curse is to be undergone." What the Lord decrees as the ripening of karma - even if He could change it - He allows it to unfold. This is the mystery of the Lord accepting what appears as limitation while remaining supremely free.

Without serving the lotus feet of Paramatma - "upadyam amarottamaihi" - what are the Lord's lotus feet like? They are worshiped even by the foremost of the gods (devas). Any being surrounded on all sides by ignorance and calamities - if they serve the lotus feet of such a Paramatma - all their ignorance and difficulties dissolve. The lotus feet of the Lord are the ultimate refuge for all beings lost in the darkness of samsara.

In this world, there is both joy and sorrow. They face troubles, hardships, calamities. Those troubles lift, and joy returns. A little joy, then sorrow, and so they alternate. Joy and sorrow are equally distributed in life. In this way, one wavers between the two extremes, unable to find stable ground. The path out is not to seek more joy or avoid more sorrow, but to rise above the duality entirely through devotion to the Lord.

"We do not worship Him at all - we have nothing to offer. Whatever we have, please accept it and fulfill our desires." But the Lord says: "What you call your desires - consider them as the very thing bringing you trouble, and stay quiet." This is because "yavad vittam tavad vibhavam" - as long as wealth lasts, so lasts the glamour. True wealth is not material abundance but the grace of the Lord, which comes through surrender rather than through demanding fulfillment of desires.

They are called ministers of karma - meaning they give results according to the karma one has performed. Do a bit of ashtottara (108 names) and try to get a thousand-fold result? It does not work that way. Chant the Sahasranama and ask for immediate material results? They do not come on demand. What we have is determined by our karma. Rituals for peace (shanti), for prosperity - these are appropriate within their context, but liberation comes only through the Lord's grace.

"O Lord, I performed tapas to please You, I worshiped You and satisfied You. But for what? Prajartha - for progeny. I served You seeking children, not asking for moksha." Worshiping Bhagavan and then asking for worldly things - wife, children, and the rest - that is how it is. The irony is poignant: one has the Lord's ear and asks for what is perishable, missing the opportunity to ask for the imperishable gift of liberation.

This is called "vichitra vyasana" - the strange addiction (of samsara). We are trapped in it, then freed from it, and then we desire the same thing again. "Oh no, never again, I've learned my lesson!" we say - and then we desire the same thing again. This vicious cycle is what the scriptures call samsara - the wheel of repeated experience driven by the same desires, again and again, across lifetimes.

Immediately He removes all our sins and purifies us. Whom? Not only good people. "Deva vishvadruhuh" - even those who have betrayed the gods, those who have betrayed the world - even they are liberated from their sins. The grace of the Lord extends even to the worst sinners who take refuge. The Bhagavatam repeatedly emphasizes this: no one is beyond redemption if they sincerely turn to the Lord.

"O God, today You reminded us of that great soul. Atra api udahara imam itihasa puratanam" - regarding what you asked, I will tell you an ancient historical narrative (itihasa) that pertains to this matter. Your answer will be found in it. "Arthaprashnanchasam vadam videhasya" - this is the conversation of the king of Videha (Janaka/Nimi) with the sages. The speaker is about to recount the famous dialogue of King Nimi with the Nava Yogendras (nine sages).

"Upadhi na hata padavim lepevai janmabhistri" - as we mentioned, Bharata (Jadabharata) went through three births: first as King Bharata, second as a deer, third as a brahmin. Thus he attained mukti through three lifetimes of progressive purification. "Tesham nava nava-dvipatayah atya samantata karma tantra" - those nine (Nava Yogendras), the lords of nine islands all around, are beyond the entanglement of karma - they are jivanmuktas who have transcended action.

They considered the entire apparently material world as nothing other than Paramatma's own form. "Atmanah vyatirekena patyantah vyacharanmahim" - not seeing anything as different from themselves, they wandered the earth. "Atmapumyena sarvam trapasyanti hitabuddhayah" - seeing everything with the equanimity of self-similarity: "everything is like me, everything is the Lord." This is the jnana-drishti (vision of knowledge) of the Nava Yogendras - seeing Brahman everywhere.

All the yajna fires together with Agnihotra rose up. Going forward, they gave welcome - "Videhah tan abhipretya Narayana-parayan Srimannarayani yandu" - those great souls who were dedicated to Narayana - the great king approached those noble ones with joy - "pritah santoshishi sampujayan chakre asanam" - he honored them with seats, with worship, with whatever was appropriate. "Yatha" - in the manner befitting such exalted visitors, King Nimi of Videha received the Nava Yogendras.

Remember this well: first, being born as a human (manushyatvam). Second, mumukshutvam - having the desire for liberation. Third, between these two lies mahaputusha-samshrayah - the ability to take refuge in great souls. Being born as a human is one kind of difficulty; being born as a human with the desire for moksha is another; and between these two, finding and surrendering to a realized mahapurusha is the rarest and most essential grace.

What is true welfare (kshema)? "Atyantika kshema" - welfare of the highest kind - means a state where suffering and difficulty can never arise again, even by mistake. Only bliss without any possible interruption. What is this? It is mukti (liberation). Therefore: "Ata atyantika kshema krityamah bhavatah" - O sinless ones, what alone brings true and permanent welfare - please teach us that. King Nimi asks the Nava Yogendras what truly constitutes the highest good for the self.

"To those to whom Paramatma gives even His own Atma (self)" - such great beings - "please teach us their dharmas." When Nimi asked this, "pratipujya pravana bhritya svasadasya ritvijam nripam" - acknowledging the excellent quality of the question, the sage said: "You have asked very well, you have asked a good thing." Thus the Nava Yogendras - one by one, each sage addressing one of King Nimi's nine questions - began their profound discourse on Bhagavata dharma.

Therefore even the joys and sorrows arising from the body may end at any moment. "Oh, I am about to get so much happiness!" - and in that very instant, something else has already ended it. Therefore "udvigna buddhi asadatma bhavat vishvatmana-yatva nivartate abhi" - one with a restless intellect, mistaking the unreal for real, for such a person a calm (sama) state comes only through understanding the truth of the world's transience and taking refuge in the eternal Paramatma.

"Samadhame" - that is indeed a mistake. That is some kind of verse about Bhagavata dharma. One who has taken refuge in those great souls - "karichituna pramadyet" - will not err in any way whatsoever. "Dhavan nimhilya netreche" - even running with eyes closed, he will not slip, will not fall. "I don't understand it fully" - the speaker acknowledges there is mystery here - but the teaching is clear: one who has truly surrendered to a sat-guru is protected even in apparent blindness.

"Bhayam dvityadhi nivesha tasya ichara pedasya viparyayah asmriti" - for all of us, what is the great danger? Fear. "Amma! I am afraid, I am afraid!" What is fear? The definition given: "Apastyankha bhayam" - fear arises from the perception of a second. What is meant by this? Fear comes from perceiving something other than oneself as an independent threat. The concept of "dvitiya" (the second, the other) is the root of all fear.

"Because there is another being like this, and because we think it is separate from us, and because we fear that other will harm us - thus fear arises from dvitiya-adhi-nivesha (fixation on duality)." Only one who perceives duality experiences fear. "Bheda-buddhi ute bhayu" - where there is the intellect of separation (bheda), there is fear. "Ishad bhedasya viparyayah asmritih" - forgetting the Lord's oneness with all is the root error that produces this fear.

"Ila avidyamano api avabhasatihi dvayoh dhyaturbhyo svapna manoradhau yata" - though the second (the other) does not truly exist, it appears to exist as if it does. How? Even in dream and imagination - where nothing truly exists - things appear vividly. You dream there is a second, and in that dream the second seems as real as waking reality. This illustrates how maya creates the appearance of multiplicity where in truth only the One exists.

Only to one who has restrained the mind does fearlessness (abhaya) arise everywhere - there is no fear for such a one. "Shrinvanu subhadrani tathanghapaneh janmani karmani keyani loke geetani namani tadarthakani gayam" - what should one do? "Vilajjah vicharet asangah" - abandoning shame, moving freely without attachment. One should chant the Lord's names and listen to His glories without self-consciousness or social inhibition - openly, joyfully, everywhere.

Worldly people feel embarrassed about remembering Bhagavan, Bhagavata, acharya - their qualities and stories. Therefore who is a Bhagavatottama (supreme devotee)? One who has abandoned shame - "shrinvan subhadrani rathanghapaneh janmani karmani" - listening to the supremely auspicious avatars of Paramatma - the avatars in which supreme auspiciousness resides - and singing them without hesitation. Such a one is the true Bhagavatottama.

"Madhava" - what should we think when we hear this name? The entire episode of the churning of the milk ocean (kshira sagara mathana) comes into it. "Ma" means Lakshmi. How did He become Lakshmi's husband? How much did He strive for Her? "Madhava" means: "Did You struggle so much for Mother's sake?" Similarly, "Damodara" - the one whose belly was bound by the rope by Mother Yashoda - the name carries the entire episode of the Lord's loving submission to devotion.

These are what we must do - nothing else is needed. Just sit happily - "haigage undo mana kurchosanavegina Rama Krishna Govindo Bhagavato adu" - chanting and playing, sitting in contentment. Nothing else is needed. Why does Mother call? Do an analysis: this is your nature, they say. The speaker illustrates how simple and natural devotion is - like a child responding to its mother's call - the soul naturally responds to the Lord's name when it hears it.

"Parame brahmani" - O supreme Brahman - legs, eyes, hands - when none of these work anymore, "Ayyayyo, until yesterday I was biting into laddus so well! Alas, my teeth are gone - laddus are visible but no teeth to bite them! Alas, what is my life worth?" Then one thinks: "Let me at least drink, come, let me go to Mother's village." This is the humorous yet poignant truth: only when worldly pleasures become inaccessible does the mind naturally turn toward the Lord.

Just as those three things arise simultaneously from eating - so these three arise simultaneously from devotional practice. "Bhakti parechchanubhavah virashtiti - Tushti, Pushti, kshudapaya" - satisfaction, nourishment, and cessation of hunger. Just as eating gives these three together, similarly remembering the Lord gives these three together: contentment (tushti), spiritual nourishment (pushti), and the end of all craving (kshudapaya). One following another - all three come together.

Therefore Bhagavan dwells in all beings. And all beings dwell in Bhagavan - whoever contemplates this is described here. "Bhutani bhagavatyatman eka Bhagavatottama" - such a one is called Bhagavatottama (the highest devotee). "Ishvare tadhinashu balishehu dvija" - in the Lord, in those dependent on Him, in the innocent and the foolish - he sees the Lord in all. This is the definition of the highest class of Vaishnava - one who sees the Lord everywhere.

His conduct is good, but his understanding is mixed - his devotion-intelligence is tamas-influenced - therefore he is a "madhyama" (middle-class devotee). "Acha atyayameva Haraye pujamyah shraddhaya igate tad bhakteshu cha anyeshu sabhaktah praptu" - he worships the Lord with faith in the temple, but his attitude toward other devotees and ordinary people is not uniformly loving. What ordinary devotee? "Kevalam" - one who only performs the basic external forms of worship without deeper realization.

Whatever Bhagavan has created - they accept exactly in accordance with Bhagavan's will. Why should we desire? Why should we hate? "Yo na dveshti na bhrishyati" - one who neither hates nor exults - because "Vishno mayam idam" - all this is Vishnu's maya. He who understands that all that happens - pleasant and unpleasant alike - is Vishnu's maya at play - neither hates the bad nor clings to the good. This is the mark of the truly liberated soul.

"You delight me one moment, then make me cry the next - one moment anger, one moment joy, one moment giving, one moment taking away" - forgetting the Lord's remembrance through all these reactions is the opposite of Bhagavata Pradhana. "Na kama karma bijanam yasya chetasi sambhavah - kama karma" - one in whose mind the seeds of desire and karma do not sprout - such a one is free. The one who keeps reacting to the Lord's play as though it were real has not yet attained this freedom.

One for whom, when things happen to this body, there is no ego (ahamkara) arising about the body - "sa Hareh striyah" - such a one is dear to the Lord. "Nayashcha svapparaiti vittetu atmaniva pida nava" - he does not distinguish between self and other regarding wealth - "this is mine, that belongs to someone else." He holds his own wealth and others' wealth with the same equanimity. This freedom from "mine and thine" is the mark of true bhakti.

"Lavam nimisham" - we discussed the Tara tattva (atomic time unit): one second's 332nd part is called a "lavam." So what does this mean? Even in less than the blink of an eye - actually, the 332nd part of a second - one who does not forget Paramatma even for that fraction - such a one is "Vaishnavagra" - the foremost of Vaishnavas. The standard for the highest devotee is set impossibly high - constant, unbroken remembrance even in the tiniest unit of time.

A mass of sins is washed away. One must think of Bhagavan, one must pray to Bhagavan - but sins are not removed only when one formally prays. Even if you did it knowingly, unknowingly, involuntarily - even if you showed hatred toward the Lord's devotees out of enmity - even those sins are removed. The power of the Lord's name extends beyond intentional worship - even inadvertent connection with the Lord's name or form grants purification.

"Having searched and searched for so long, having finally found this - where else would I let it go? One who has been deeply burned by the fires of samsara - just as such a person cannot abandon the medicine that cures that burning - I cannot abandon the nectar of Paramatma's stories flowing from your lips. I am not satiated - keep speaking!" This is King Nimi's response to the Nava Yogendras after hearing their teachings - the request to continue, born of genuine spiritual thirst.

The sattvic qualities that illuminate the Atma - while experiencing the qualities of sound, touch, form, taste, and smell - "manyamayidam srishtam atmanamha sajjate" - "Oh, I created this - all this is mine, I dwell within it" - thinking thus, one becomes bound as if attached. This is the bondage created by false identification - the ego claiming authorship of what belongs to the Lord, and claiming ownership of what is merely borrowed for a time.

For those two things (tamas and rajas), the two corresponding faculties are absent. Hence "gunaihi gunanushushanah" - the senses drink in their respective sense-objects. Sound, touch, form, taste, and smell - experienced through ears, skin, eyes, tongue, and nose - while enjoying sense-objects through the senses, with the mind and intellect registering the experience - this is the automatic functioning of material consciousness when not redirected toward Paramatma.

"Now a laddu is good, isn't it?" "A laddu is indeed good - but I am not a good person." "I have no interest in anything - I just don't feel like going to the temple." "What can we do?" - this is his karma. No, not that karma - this is his karma (past life impressions). The speaker humorously illustrates how personal taste and karma determine spiritual inclination - why some people are naturally drawn to bhakti while others find it unappealing.

"100 years without even one or two years of proper rainfall - we have become parched. 100 years of drought will come - mahabhayankara. Satkalopatitost nartah lokantim strin pratapishyati" - for 100 years, Surya Bhagavan (the sun god) will scorch all three worlds with his rays. This is the description of the cosmic dissolution process - twelve suns blazing simultaneously during pralaya, evaporating all the waters of all the worlds in the great cosmic conflagration.

When its quality of sound (shabda) is absorbed, Akasha (space) merges into Atma. This space merges into Atma means: earth merges into water, water merges into fire, fire merges into air, air merges into space, space merges into Atma. "Kalayam" - just as they were born (from the subtle to gross), so must they return (from gross to subtle). The cause that we described - the reverse order of dissolution (pralaya krama) in which creation reabsorbs itself back into the ultimate ground of Being.

Can anyone guarantee all these things will come? Therefore it is said: "Pashchita paka viparyasam vidhunicharinam nrinam" - for those who go about as a couple (Vidhunicharinam - moving in pairs, i.e., householders), there is reversal (viparyasa). What is offered as the cure for suffering should bring about suffering's end and happiness's arising - but it turns out to work in reverse. The very things householders pursue as solutions to their problems end up creating more problems.

Therefore what does money do? It gives suffering continuously, at all times. "Will those people at least remain with you?" - even they leave. Children, wife, home, wealth - all are changeable, all are impermanent. With such things, "ka pritih" - what lasting love is possible? The speaker asks: what kind of genuine contentment can one find in things that are fundamentally transient? True contentment comes only from what is eternal - from the Lord.

We must learn Bhagavata dharmas from the divine beings who serve as our gurus. "Amamaya anuvritya" - how must we learn? Without deceit (amaya), without pretense. Don't put on an act - don't think inside "will the Guru teach me?" while outwardly flattering. "Gurugaru gurugaru cheptara ani natichutu nerchukovaddu" - do not approach the guru with a hidden agenda, performing externally while doubting internally. True discipleship requires sincere, transparent surrender.

"Vivikta kira vasana santosham" - contentment in solitude, wearing simple clothes. "Ekanataga did-dibhagavantudi cheta labhimpajeya badanato santosham" - being content with whatever the Lord provides through His will - this is what "yadricchalabha-santushtah" means. One must have faith in the Bhagavata shastra (scripture about the Lord), revere it, study it. Shradhha in Bhagavata shastra is listed as one of the essential qualities of a true devotee.

Forming friendship (sauhridam) with those who think in this way and serving them - "ubhayatra mahatsu nrishu sadhusu" - one must serve both: Paramatma, the divine humans (munis) who embody Paramatma's qualities, the sadhus, and the great souls. "Paratparanuka dhanam pavanam bhagavadhgitah" - when two devotees meet, what do they do? They speak of Paramatma's attributes, they sing of Paramatma. The company of like-minded devotees becomes an ongoing source of spiritual nourishment.

With sattvic bhakti, the entire body should be covered with goosebumps of joy. "Kochchiti rudati achyuta chintaya" - meditating on the Lord, tears flow. Some laugh, some rejoice, some speak in transcendent states, some dance, some sing, some remember (smarana), some perform bhajana - these are the natural, spontaneous manifestations of authentic bhakti. The true devotee cannot suppress these symptoms - they arise unbidden from the overflow of love for the Lord.

Now? "Mata" - now I am going this way. There is work in the free time. Speaking here about Bharatam for about an hour. About Bharatam. The Vedanta present in Bharatam here... The discourse session closes with a brief informal note - the speaker mentions transitioning to a discussion of the Mahabharata and its Vedantic teachings, drawing the Day 211 session to a close.