శుక బోధ: సప్తాహంలో మోక్ష మార్గం
Shuka's Teaching: Path to Liberation in Seven Days
పరీక్షిత్ ప్రశ్నను 'వరీయానేషతే ప్రశ్నః' - లోక హితానికి శ్రేష్ఠమైన ప్రశ్న - అని శుకుడు ప్రశంసించాడు. ఒక్క ముహూర్తంలో ముక్తి సాధించిన ఖట్వాంగుని ఉదాహరణతో ఏడు రోజులలో మోక్ష మార్గం వివరించాడు. సమాధికి పూర్వం అష్టాంగ యోగం నిర్దేశించబడింది.
Shuka praises Parikshit's question as "variyan esha te prasnah" - the best possible question for the welfare of all worlds. He teaches the path to liberation in seven days through dharana (fixing the mind on Paramatma), citing the example of Khatvanga who achieved liberation in a single muhurta. The eight limbs of ashtanga yoga are introduced as the method for this supreme concentration.
ఓ నిత్యమచ్ఛిత పరామున్య సుమరుత్మామి రామో మతస్తపితాని సురయమి అస్మరుసురో భగవతో స్థితైక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియవీన మదన్వయానాం ఆద్యత్యన కులపతేను కులాభిరామం శ్రీమత్తదంగి యుగలం ప్రణమామి మూర్ధ్ర భూతం సరస్య మహదాత్వయ పట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ అత్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రా శ్రీమత్పరాం కుజమునిం ప్రణదోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం హృష్టం వందే జగద్గురుం అతసి పుట్ప సంఖా సింహార నూపుర సోపితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీర కీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారజ సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం పునమారా విరాజితం చంచ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం శోభితం వరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుసోహితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శిష్యే పౌస్త్రమ కల్మషం పరాజరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిషయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత గుత్యం త్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం బాధూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్
బంధువులారా పరీక్షిత్తు సుఖయోగీంద్రుడిని అడిగిన ప్రశ్నను యోగీంద్రుడు అభినందించాడు. వరీయాన్ ఏషతే ప్రశ్నః కృతం లోకహితం. చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా. ఉత్త మంచిది కాదు చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా మంచిది. ఎందుకంత మంచి అంటున్నాము? నేను ఎలా బాగుపడతాను? నాకెలా ఏడు రోజుల్లో మోక్షం వస్తుంది? పోనీ నాకు మరణం రాకుండా ఏదైనా ఉపాయం ఉందా అని అడగలేదు. లోక హితం అడిగావు. మరణించే వారంతా చేయవలసిన పని ఏమిటి? ఏమి చేస్తే వారు అమృతత్వాన్ని పొందుతారు? అంటే మళ్ళీ పుట్టకు. ప్రధానం అదే కదా. ఎలాగో మరణాన్ని తప్పించుకోలేము. మన ధర్మం ఏమిటి అంటే పుట్టుకను తప్పించుకుంటే చాలు. ఇక మరణం ఉండదు. అందువల్ల మరణించబోయేటువంటి వారు ఏం చేయాలి అని లోకహితమైనటువంటి ప్రశ్నని అడిగావు. అందులో ఈ ప్రశ్న కూడా ఆత్మవిత్సమ్మతః. చెప్పుకున్నాం. ఏదో పామరులు, లౌకికులు, ఐకికులు, సంసారాభిలాషులు అలాంటి వారు సంతోషించే ప్రశ్న కాదు నువ్వు అడిగింది. ఆత్మవిత్ సమ్మత. ఆత్మజ్ఞానం కలవారు ఆమోదించే ప్రశ్న. అంటే ఆత్మ స్వరూపాన్ని తెలిసిన వారు ఇదే అడుగుతారు. అది ఎలాగో చావదు. ఇది ఎలాగో బ్రతకదు. మరి ఆ చావని దానికి బ్రతకని దాంట్లో ఎందుకు ఉండాలి? నిత్యం నిత్య రూపన్నః అని మనకు ముందు వస్తుంది. నిత్యమైన పదార్థము నిత్యములో ఉండాలి కానీ నశ్వరంలో ఉంటే ఎలాగో. అందువల్ల కింతత్ నిత్యం యధ్రువంచాపి అని అలాంటి పరమాత్మను చేరటానికి అనుసరించవలసిన మార్గమేదనే ప్రశ్నే.
ఆత్మవిత్తులందరూ అడుగుతారు, ఆమోదిస్తారు. అలాంటి ప్రశ్న అడిగావు. ఏది వినాలి, ఏమి చేయాలి, ఏది జపించాలి, ఏది స్మరించాలి, దేన్ని ధ్యానించాలి ఇవన్నీ చెప్పావు. ఇందులో ప్రధానంగా గృహేషు గృహమేధినాం శ్రోతవ్యాధిని బహుని సంతి అన్నారు. చెప్పుకున్నాం గృహమేథ అని. అందువల్ల గృహస్తులు. అంటే గృహమును మేధా అంటే చంపేవాళ్ళు. ఇంటిని చంపేవాళ్ళు అన్నమాట. అశ్వమేధం అన్నాం కదా. నరమేధం, గోమేధం, అశ్వమేధం. మనమంతా ఏం చేస్తామంటే గృహమేధం. గృహమును మోసం చేస్తా ఉన్నాడు. ఇలాంటి గృహస్తులు అంటే సాంసారిక విషయ భోగ సత్తులు వినవలసినవి చాలా ఉన్నాయి. మోక్షాసక్తులు మాత్రం ఒక్కటే వినవలసింది ఉన్నది. వినుండవు. బపుజాకాః అనంతాస్య బుద్ధయః అవ్యవసాయినాం అంటాడు గీతలో. వ్యవసాయం అంటే అధ్యవసాయం. నిశ్చితాభిప్రాయం లేని వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎన్నో ఉంటాయి, ఆచరణలు ఎన్నో ఉంటాయి, అభిలాషలు ఎన్నో ఉంటాయి. అది బహుశా కాలం అనంతారం. కాబట్టి మోక్షకామకులు మాత్రం ఒకటే వినాలి. అదేంటంటే శ్రోతవ్యః కీర్తితవ్యస్య. పరమాత్మ నామాన్ని మాత్రమే వినవలసినది అది ఒక్కటే ఉంది. దాన్నే స్మరించాలి, దాన్నే కీర్తించాలి, దాన్నే వినాలి అని చెప్తూ చెప్తూ. పరమాత్మను ధ్యానించాలన్నా, పరమాత్మను స్మరించాలన్నా, పరమాత్మను కీర్తించాలన్నా, కొన్ని వినాలన్నా, ఏం కావాలి మొదలు? మనః నియచ్చేతి కదా మనస్సును నియమించుకోవాలి మరి మనస్సును నియమించుకోవాలంటే
తాంగ యోగం కావాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, యప్నం కదా, ధారణ, ధ్యాన, సమాధులు అంటారు. అందుకే. పవిత్రమైనటువంటి ప్రదేశంలో అది కూడా ఏకాంతమైన ప్రదేశంలో వివిక్తే అన్నాడు. 10 మంది ఉంటే మనస్సు నిగ్రహంగా ఉండదు. మళ్ళా ఏకాంతంలో ఉండాలి. తీర్థ తీర్థ ప్రదేశం కానీ పుణ్య తీర్థం కావచ్చు, పుణ్య క్షేత్రం కావచ్చు. అలాంటి చోట ఒంటిగా కూర్చోవాలి. అది కూడా ఏం చేయాలి చెప్పారు మొదలే మహానుభావుడు. ప్రధానంగా విషయాన్నంతా వివరిస్తున్న సుఖయోగింద్రుడు పరీక్షిత్తుకు మొదలు సాంత్వనం ధైర్యం కలిగించాడు. ఎందుకంటే పరమాత్మను చేరటానికి కావలసినటువంటి మార్గాన్ని బోధించే గ్రంథం పేరే భాగవతం అంటారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సమ్మితం ఇది భాగవతము. దీన్ని నేను మా నాన్నగారి దగ్గర చదువుకున్నాను. సాంసారం సంసారము యందు విషయముల యందు ఎలాంటి వ్యామోహం లేకున్నా నేను పరమాత్మ గుణములకు ఆకర్షించబడి భాగవతాన్ని విన్నాను. అవి విన్న దాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. అని తన గురువుగారిని కూడా ఒకసారి స్మరించుకొని సాంప్రదాయం స్మరించుకొని ఉన్నారు కదా ఆ సాంప్రదాయం ప్రకారం గురు ధ్యానం చేసుకొని ఈ మహానుభావుడు చెబుతున్నాడు. మరొకటి ఏమన్నాడు? ఒక్క ముహూర్తం చాలు ఎన్ ముహూర్తం వరంచాపి. పరమాత్మను స్మరిస్తూ ఒక ముహూర్తంలోనే మోక్షాన్ని చెందవచ్చు. నీకు కావాలంటే కటువాంగుడు అనేటువంటి రాజర్షి ఒక మూహంత కాలంలోనే అన్నీ వదిలిపెట్టి మోక్షాన్ని పొందాడు. ఓహో నీకు ఏడు రోజులు ఉందయ్యా. నువ్వు మోక్షం పోవడానికి ఎలాంటి సందేహం లేదు, అంటే మొదలు వ్యక్తికి విశ్వాసం కలిగించాలి, ధైర్యం కలిగించాలి. ఆ నేను కూడా మోక్షానికి వెళ్ళగలను అనే స్థితిలో ఉండాలి కాబట్టి.
నీవు హాయిగా వెళ్ళగలవు. ఖట్వాంగుడు ఒక ముహూర్తంలోనే వెళ్ళాడు. నీకు ఏడు రోజులు సమయం ఉంది. అందువల్ల సులభంగా వెళ్ళగలవనేటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించిన తరువాత. ఇప్పుడు సింధ్యాత్ అసంగ శస్త్రేన తృహాం దేహే అనుయే శతం అని చెప్పాడు. మొదలు ఏం చేయాలంటే ఆసక్తిని వదిలిపెట్టాలి. దేని మీద? శరీరం మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. ఒక్క శరీరం మీదే కాదు అనుయేచతం. ఆ శరీరం వెంట ఏవైతే వస్తాయో ఉంటాయో అంటే భార్య, పిల్లలు, బంధువులు, గృహము, ఆస్తులు, పాస్తులు ఉన్నాయే వీటన్నిటి మీద ఆసక్తిని చేదించాలి. నరికి పారేయాలి. దేనితోటి? శస్త్రం తోటి. ఏం శస్త్రం అది? అసంగ శస్త్రేణ. విరక్తి, విరాగం అనేటువంటి శస్త్రంతో వైరాగ్యం అనేటువంటి శస్త్రంతో ఆసక్తిని మొదలు ఛేదించాలి. అప్పుడు గృహాత్ ప్రవ్రజితో ధీరః. అలాంటి మహానుభావుడు అన్నీ వదిలిపెట్టి ఇంటి నుండి బయలు వెడలి పుణ్యతీర్థ జలాపురుతః కదా. పవిత్రమైనటువంటి తీర్థములలో స్నానం చేయాలి. దీంతో మనకు యమం చెప్పేసాడు. జలాపృతః శుచౌ వివిక్త ఆసీనః విధివత్ కల్పత కల్పిత ఆసని. ఇంటి నుంచి అన్నీ వదిలిపెట్టి బయలుదేరాలి అంటేనే ఏమో వచ్చేసింది కదా. అలాగే పుణ్యతీర్థ జలాపృతః. నియమం వచ్చేసింది కదా. ఇప్పుడు పుణ్యతీర్థ జలాపృతః అంటే నియమం తీసుకొని సుచ వివిక్త ఆసీనః ఇప్పుడు ఆసనం చెప్తున్నాను.
విధివత్ కల్పత్ కల్పితాసనే ఇప్పుడు అభ్యసేత్ మనసా శుద్ధం త్రివుత్ బ్రహ్మాక్షరం పరం. త్రివృత్ బ్రహ్మాక్షరం. త్రివృత్ అంటే అకార ఉకార మకారము. ప్రణవ దీనికే ఏం పేరు బ్రహ్మాక్షరని. అంటే బ్రహ్మను ప్రతిపాదించే అక్షరము. బ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించే అక్షరం అంటే ఓంకారం. ఇలాంటి ఈ ఓంకారాన్ని భ్యసేతు మనసా శుద్ధం మనస్సుతో పరిశుద్ధమైనటువంటి పరబ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి ప్రణవాన్ని అభ్యసించాలి ఎలాగయ్యా అంటే మనోనియచ్చేత్. మనస్సును నియమించాలి. మనస్సును నియమించాలంటే ఏం చేయాలి? మన మనస్సు మనం చెప్పినట్టు వింటుందా? విన్నది కదా? మరి ఏం చేద్దాం? అంటే జితశ్వాసః. ప్రాణాయామము తోటే మనస్సును మనవశం చేసుకోవాలి. మనస్సు చెప్పినట్టు వినాలి అంటే ఏం కావాలి? ప్రాణాయామ పరాయణ. వాయువును యధేచ్ఛగా మనం విడిచిపెడితే దాని వెంటనే మనస్సు పోతుంది. ఎందుకంటే అది కూడా వాయురూపమే. మనస్సు కూడా నిరాకారం కదా. దానికి ఆకారం ఏం లేదు. అది కూడా అందులో చాలా సూక్ష్మం అణు అని చెప్తారు మనం. కాబట్టి అది వాయువుతోటే కలిసి ఉంటుంది. వాయువు లాగానే ఉంటుంది. వాయువుతోటే తిరుగుతుంటుంది. ఆ ఒక్క వాయువును మనం నియమించలేదు అనుకోండి మనసును కూడా. నియమించలేం. ప్రాణాయామం తోటే ప్రాణవాయువును నియమించినప్పుడు మాత్రమే మనస్సును నిగ్రహించుకోగలము. ఈ మాటతో ప్రాణాయామాన్ని చెప్పాడు. మనోనియచ్చేత్ జితస్వాసః ఎలాగయ్యా అంటే బ్రహ్మ బీజం అవిస్మరన్.
ప్రమాదమే బ్రహ్మ బీజం పరబ్రహ్మ పరమాత్మ దాన్ని మనకు ధ్యానం చేయడానికి ఏది? ముఖ్యమైనటువంటి బీజము ప్రధానము దాన్ని మనం బ్రహ్మ బీజం అంటాం కదా అలాంటి ఓంకారాన్ని అనుస్మరిస్తూ నియచ్ఛే ద్విషయేభ్యః అక్షాం మనస్సును నియమించిన తరువాత విషయముల నుండి ఇంద్రియములను నియమించాలి. అంటే ప్రత్యాహారం. కదు ప్రత్యాహారం. ఇంద్రియాలలో ఉండే విషయాలు ఉండేటి మనస్సు ఇంద్రియములను వెనక్కు తిప్పటం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అంటామే. వీటి యందు ఇంద్రియాలను ఉంచకుండా వెనక్కు తిప్పాలి. దాన్నే ప్రతి ఆహారం అటు నుండి ఎదురుగా తీసుకొని వస్తుతారు. దీన్ని ప్రత్యాహారం అంటారు. నేయక్షేదృహయేభ్యః అక్షాన్ ఎలా అంటే మనసా బుద్ధి సారథిహి. చాలా జాగ్రత్తగా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మొదలు మనస్సును నియమించాలి. కదా? మనస్సును నిగ్రహించుకున్న తర్వాత నిగ్రహించబడినటువంటి మనస్సుతో ఇంద్రియములను విషయముల నుండి వెనక్కు మలంచాలి. మరి ఒప్పుకుంటుందా మనస్సు? నిగ్రహించబడిన ఏదో బలవంతంగా వీడు నన్ను ఆపేస్తున్నాడు. కొద్దిగా నాకు ఛాన్స్ దొరికితే మళ్ళీ నా విహారం నేను చేస్తాను అని ప్రయత్నిస్తూనే ఉంటుంది మనస్సు. మరి దానికి ఏం చేయాలంటే బుద్ధి సారథిహి. వెనక్కి తిప్పడానికి సారథ్యం బుద్ధికి ఇయ్యాలి. అంటే మనస్సును బుద్ధి చేతిలో పెట్టాలి. బుద్ధి ద్వారా మనస్సుతో ఇంద్రియములను విషయముల నుండి వెనక్కు మరల్చాలి. ఇక్కడికి ప్రత్యాహారం అయింది చూడండి.
మనసా బుద్ధి సారధి మనః కర్మాభి కర్మభిరాక్షిప్తం శుభార్ధే ధారయేత్ ధీయా ఇప్పుడు ఏమైంది పరిస్థితి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం వరకు వచ్చాం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ద్వారా విషయముల నుండి వెనక్కు మళ్ళింది. కదా? మరి ఇంకేం కావాలి? వెనక్కు మళ్ళించిన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. కదా? దాన్ని ఏమంటారు? ధారణ. ధారణ అంటే ధరించుట, ఉంచుట, నిలుపుట ఎక్కడ? ఎవరి యందు? పరమాత్మ యందు. విషయముల నుండి వెనక్కు మరల్చిన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏమిటంటే మనకు మొట్టమొదల మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే హాయిగా అర్థమవుతుంది. మొదలు మనము మనస్సును నిగ్రహించుకున్నాం. తర్వాత ఇంద్రియములను ఇంద్రియములను నిగ్రహించుకున్నాం. ఈ పని చేసిన మనస్సును నియమించుకున్నాం, ఇంద్రియాలను నియమించుకున్నాం. అంత మాత్రాన అవి మనం చెప్పినట్టే వింటాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకు లేదంటే. ఇప్పుడు నిగ్రహించావు. ఇప్పటిదాకా వదిలిపెట్టావు కదా. అన్నీ తిరిగాయి అవి. అన్నీ పనులు చేశాయి. ఇప్పుడు నువ్వు ఏ ఏ పనులు చేయొద్దని ఆపావో వాటన్నిటినీ అది ఇంతకుముందు చేసింది కదా. మరి ఆ ఆయా పనులు చేసినప్పుడు. దానిలో ఒక సంస్కారం ఏర్పడుతుంది. పనులు చేయడం ఆపావు కానీ దానికున్న సంస్కారాన్ని ఆపలేదు. ఆ సంస్కారాన్ని కూడా తొలగించుకోవాలంటే, ఆపాలంటే ఆ మనస్సు ఇక్కడ ఉంచితే అది ఉండదు. అక్కడ ఉంచాలి. పరమాత్మ యందు ఉంచగలిగితే ఇంతవరకు నీవు చేసిన కర్మల వలన నీకు కలిగిన సంస్కారము యొక్క ప్రభావముతో ఉన్నటువంటి మనస్సు మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉంటుంది. అందుకే మనః కర్మభిరాక్షిప్తం. ఇక్కడ కర్మభి అంటే సంస్కారై అని వ్యాఖ్యానం చెప్తారు మహానుభావులు.
కర్మలు అంటే సంస్కారాలు. ఇదివరకు మనం ఆచరించిన కర్మల వలన కలిగిన సంస్కారముతో ఆక్షేపించడంగా ఉన్నటువంటి ఈ మనస్సును మన కర్మభిరాక్షిప్తం శుభార్ధే ధారయేత్. శుభార్ధే అంటే సర్వశుభాస్పదే పరమాత్మని. కదా అనంత కళ్యాణ గుణాకరుడైన అన్నమాట మన సాంప్రదాయ వ్యాఖ్యానం అంటే శుభార్చే అనంత కళ్యాణ గుణాస్పదే అలాంటి పరమాత్మ యందు మనస్సును ఎలా దేనితోటి మళ్ళీ తీయ. బుద్ధికి చాలా ప్రాధాన్యం ఉంది. చాలా అంటే అక్కడ ఇంద్రియాలను వెనక్కి మలకడానికి బుద్ధే కావాలి. మరజ్జి తరువాత ఈ మనస్సును పరమాత్మ యందు ధారణ చేయడానికి కూడా బుద్ధే కావాలి. అందుకే ధారయేతి ధియా తత్ర ఏకావయవం జాయేత్ అవియుచ్ఛిన్నేన చేతసా. మరి పరమాత్మ యందు మనస్సును ఉంచమన్నావ్ ధారణ అయిపోయింది. పరమాత్మ యందు ఉంచాలంటే ఎక్కడ ఉంచాలి? మొత్తం పరమాత్మ యందు? కాదు కాదు అక్కడే మనస్సు లగ్నం చేయాలంటే మనం ఎక్కడ మనస్సును ఉంచాలో ఆ విషయాన్ని ధ్యానం చేయాలి మనం. కదా? ధ్యానం చేయకుండా మనం అక్కడ ఉంచలేం. పరమాత్మ యందు ఉంచాలంటే, పరమాత్మ యందు ఉంచిన తరువాత పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. స్వరూపాన్ని అంటే నఖము నుండి కేశముల వరకు. కదా సర్వావయవము అంటే అంత శక్తి మీకు లేదు. ధరించలేరు అంత ధరించలేదు. కాబట్టి మెల్లమెల్లగా ఏకావయవం ధ్యాయేత్ మొదలు గట్టిగా పాదాలు పట్టుకోండి. పట్టుకొని మనస్సును ముందు అలువు వస్తుంది ఆ విధానం కూడా నేను మీకు స్థూలంగా చెప్తున్నాను. ఈ మనస్సును పాదాల యందే ఉంచండి. పక్కకు పోవద్దు అక్కడే ఉండాలి. ఎంతసేపు అంటే ఎన్ని రకములైనటువంటి చిత్త విక్షోభాలు కలిగిన పాదములు తప్ప మరేవి మనకు కనపడని స్థితి దాకా వెళ్ళాలి.
ఓహో ఇవి బాగా నిలిచాయి అని కొంచెం పైకి రండి. వచ్చి పిక్కలు, మోకాళ్ళు, ఊరువులు, కటిభాగం, ఉదరం, వక్షస్థలం, కంఠం, ఆస్యం, నాసిక, నేత్రములు, దలాటం, శిరస్సు తిరిగి. ఇలా ఒక్కొక్క ముందరిస్తాడు ఒక్కొక్క అవయవంలో మనస్సును నిలపాలి. ఆ అవయవం యందు పరిపూర్ణంగా నిలిచేదాకా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత సమగ్రే పరమాత్మ అప్పుడు పరమాత్మ యొక్క సమగ్రమైన దివ్య మంగళ విగ్రహము యందు మనస్సును అది ధ్యానం అంటారు. తత్ర ఏకావయవం ధ్యాయేత్ ఎలాగంటే అవ్యుచ్ఛిన్నేన చేతసా ఇది ప్రధానం. అంటే మనస్సు పరమాత్మ యొక్క పాదములను ధ్యానం చేస్తున్నదండి. పాదములనే ధ్యానం చేస్తూ ఉండాలి. మధ్యన మనస్సు మరొక వైపు వెళ్లకూడదు అవిచ్ఛిన్నేనా విచ్ఛిన్నం కాకూడదు. మనం వంట చేస్తూ ఉంటాం. భగవానులతో మాట్లాడుకుంటాం. ధన్యవాదనం చేసుకుంటుంటాం, టెలిఫోన్లో మాట్లాడుకుంటాం. తప్పదు కదా. దాన్ని ధ్యానం అనరు. అవి వచ్చినేనా ఎక్కడ మనస్సు ఉంచారో మళ్ళా మనం అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేంతవరకు దాని మీదే ఉండాలి. దాని మీదే ఉండాలి అనటం కంటే ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు. ఇది ప్రధానం. అవియుచ్చిన్నేన తేజస్వ తేజస్వ విచ్ఛిత్తి కలగకూడదు. అంటే మన మన బాధలు ఏంటి బ్రేక్ అంటాం కదా మధ్యన బ్రేక్ రాకూడదు అని అన్నారు అక్కడే ఉంచాలి అవియుచ్ఛిన్నేన తేజస మనో నిర్విషయం యుక్త్వా తత కించన నస్మరే పరమాత్మ పాదముల యందు ఉంచినటువంటి మనస్సుకు మరే విషయములు సాక్షాత్కరించకూడదు. ఎలాంటి విషయముల యందు ధ్యానము లేనటువంటి మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసినప్పుడు అప్పుడు తతః కించన నస్మరేత్. పరమాత్మ యందే మనస్సు లగ్నం చేశాం కాబట్టి ఆ పరమార్థకి ఏం పేరు పరమాత్మకి ఏం పేరు? సుభాశ్రేయుడు అన్నాం కదా.
సకల శుభములకు సకల కళ్యాణములకు అతనే మూలం. మరి అలాంటి పరమాత్మ యందు మనస్సు లగ్నమైన తరువాత మరేం జ్ఞాపకం ఉంటాయండి? ఎందుకంటే ఇప్పటిదాకా మన మనస్సు ఉన్నది ఎక్కడ? అన్నీ అశుభాలలో కదా. కదా? దుఃఖములు, బాధలు, విషాదములు, విచారములు, అశుభములు. ఇలాంటి వాటి యందున్న మనస్సును దీనికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరమానంద పరమాత్మ యందు ఉంచిన తరువాత ఆ ఆనందంలో మనం మునిగిపోయినప్పుడు మనకు మరేం జ్ఞాపకం ఉంటాయండి? ఆనందం లేకుంటే ఉన్నది పక్కవి నిన్నటివి రేపటివి అని అర్థం వస్తది. నిజంగా పరమానంద సందోహే నంద సూనౌ అంటాడు మహానుభవుడు. అందువల్ల నందానందుని యందు ఎవరన్నా ఉన్నది పరమానంద సందోహం అట. పరమానంద స్వరూపమైన నందనందను యందు లగ్నమైనటువంటి మనస్సు మరి దేన్ని స్మరిస్తుందని. ఇవన్నీ దుఃఖాస్పదాలు. అందుకే ఇతరమైనటువంటి ఏ విషయములను ఇది స్మరించకూడదు. పదం తత్పరమం విష్ణు మనోయత్ర ప్రసీదతి. ఇంతకీ ఏమిటయ్యా అంటే అది దాన్నే మనం పరమ పదం అంటాం. పరమాత్మ యొక్క పరంధామ అని. అక్కడికి పోయి మనస్సు ప్రసన్నమవుతుంది. సంసారంలో ఉన్నంత కాలం అది పడ్డ నరక బాధ, శిక్షలు, యాతనలు ఉన్నాయి కదా. ఇలాంటి వాటిలో బాగా మగ్గి మగ్గి మగ్గి మగ్గి మగ్గినటువంటి మనస్సు ఒక్కసారి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏ బాధలు లేవు కదా వేరే ఏం లేవు ప్రసన్నంగా ఉంటుంది మనోయత్ర ప్రసీదసి రజత్తమోభ్యామాక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చేత్ ధారణయా ధీరః హంతియా తత్కృతం మలం సరిగ్గా విషయం అర్థం కాదని ఇంకొంచెం స్పష్టంగా చెప్తున్నాను. అంటే పరమాత్మ యందు ధరించినటువంటి మనస్సు పరమాత్మ సకల శుభాస్పదుడు ఆనంద రూపుడు కాబట్టి అక్కడే ఉన్న మనస్సు మరి దేన్ని స్మరించదు.
మరి దేన్ని స్మరించదు అనటంలోని ఉద్దేశం ఏమిటంటే అది ఇప్పటిదాకా ఈ పనే చేసింది. ఒక దాంట్లో ఉండి ఇంకో దాని గురించి మాట్లాడు. కదా? చేస్తున్న పని ఒకటి, ఆలోచిస్తున్నది ఇంకోటి, మళ్ళీ అనుకునేది ఒకటి. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అంటారు. మహానుభావులు మనసులో అనుకున్నదే మాట్లాడతారు. మాట్లాడిన దాన్నే చేస్తారు. వేరే వారు మనస్యన్యతు వచస్యన్యతు కర్మణి అన్యతు దురాత్మన మనసులో ఒకటి ఉంటుంది ఒకటి మాట్లాడుతారు ఇంకోటి చేస్తారు. అంటే వాటికి వీటికి సమన్వయం ఉండదు. ఇక్కడ అలాంటి ప్రశ్న లేదు కాబట్టి ఇప్పుడు తత్పరమం విష్ణోహు. ఇంతకాలం సంసారంలో ఉన్నటువంటి మనస్సు బాగా మురికి పట్టిందట. వేటి వల్ల ఇది ఎక్కడ మునిగింది? రజో రజస్తమోభ్యామాక్షిప్తం. రజో గుణంతో తమో గుణంతో బాగా పూర్తిగా అందులో మునిగిపోయి ఉంది. అదంతా అంటుకుంది. రజస్త అంటే బురుదే కదా దుమ్ము. రైస్ అండి దుమ్ము. తమస్సు చీకటి. ఈ రెండిటిలో మనసు ఇంతకాలం మునిగి ఉంది. దానికంతా మురికి అంటింది. ఇప్పుడు పరమాత్మ యందు లగ్నం చేయటంతో ఈ ధారణ ఇంతకాలం మనస్సుకు అంటిన మురికిని కడిగేస్తుంది. అంటే మనస్సు ప్రసన్నమవుతుంది. రజస్తమోభ్యామాక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చే ధారణయా ధీరః ధీరుడైన వాడు తన ధారణతో ఇంతకాలం రజస్తమస్సులతో ఆక్షేపించబడి ఉన్నటువంటి మనస్సును నియమిస్తే ఈ నియమనం ఉండే ఈ ధారణ ఈ ధారణ మనస్సు కంటిన మలాన్ని పోగొడుతుంది. తత్కృతం తత్కృతం మలం హంతియ తత్కృతం మలం ఇక్కడ య అంటే ధారణ ఈ ధారణ తత్కృతం మలం ఆ మనసుకు అంటినటువంటి మలమును హంతి.
అంటే ధారణ వల్ల ఏం లాభమయ్యా అంటే కొన్ని కోట్ల జన్మలలో నీవు సంపాదించుకున్న సంస్కారం అనే మురికిని ధారణ కడిగేస్తుంది. చాలు కదండీ. నో రక్ష జన్మలు ఉన్నాయి మనకి తెలుసు ఎందుకున్నాయో లెక్క పెడతాం. ఇన్ని జన్మల నుండి మనకు అంటినటువంటి రాజ రాజస తామస భావముల యొక్క మురికిని పరమాత్మ యందు ధారణ చేస్తే తొలగింది. ఇప్పుడు ఇలా పరిశుద్ధుడైతే మలం యత్యాం సంధార్యమానాయం యోగినః భక్తి విలక్షణః ఆసు సంపద్యతే యోగః ఆశ్రయం భద్రమీక్షతః మళ్ళీ ఒకసారి దానిని వివరిస్తున్నాడు. అంటే అన్నిటికంటే ఏది ప్రధానము? అష్టాంగములలో ప్రధానమైనది ఏమిటి? అంటే ధారణ. ధారణ లేదనుకోండి, మీకు ధ్యానం కూడా కుదరదు. మనస్సును పరమాత్మ యందు ధరించగలిగినప్పుడే పరమాత్మ యొక్క ఏకైక అవయవాలను ధ్యానం చేస్తారు. మనస్సు ఎక్కడో ఉండి పరమ ధ్యానం చేయండి, ఎలా ధ్యానం చేస్తున్నాయి? కాబట్టి మనస్సు కంటే మలాన్ని పోగొట్టేది ధారణే. ఇంతకాలం మనకయ్యినటువంటి ఆ దోషాన్ని తీసేసేది కూడా ధారణే. ఇప్పుడు ఇదే ధారణ. యోగినః భక్తి లక్షణః యోగము కలగటానికి మూలము కూడా కారణం. కదా? మరి యోగం అంటే ఏమిటి? యుజ్జతే ఇతి యోగః కలిసి ఉండుట. ఎక్కడ? పరమాత్మ ఇంతకాలం సంసారంలో కలిసి ఉండి అనుభవించినటువంటి అనుభవానికి పూర్తి విరుద్ధమైన నిరామయమైనటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి అనుభూతి ఉండే. అది ధారణ వలనే కలుగుతుంది. మనకు చేతకానిది కూడా అదొక్కటే. తక్కినవన్నీ చేయగలం కానీ కాసేపు ఇంద్రియాలు మూసుకోగలం, కాసేపు మనస్సును కూడా మూసుకోగలం, కాసేపు బుద్ధిని కూడా ఏమో చేయగలం.
కానీ ఇంకేం ఇవాళటికి అయిపోయిందా కోర్సు అంటాం. కానీ మనస్సు ఎక్కడ ఉంది? మనము ఆచరించే కర్మలు పూర్తయ్యాయా లేదా అనే దాని మీదే మనస్సు ఉందనుకోండి పరమాత్మ యందు దృష్టి నిలవదు. భగవంతుని యందే మనస్సును ధరింపచేసిన నాడే కొంతకాలం మనస్సు పరమాత్మ యందు ధరించబడితే మనకు పరమాత్మ యందు ప్రేమ కలుగుతుంది. కదా? నిర్వధిక ప్రేమ రూప ఏంటి? భక్తి. దాన్నే భక్తి అంటారు. ఎక్కడ మన మనస్సు నిలుపుతామో అక్కడే భక్తి పుడుతుంది. కాబట్టి భక్తి లక్షణమైనటువంటి యోగము ధారణ వలన కలుగుతుంది. దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనస్సును పరమాత్మ యందు ధరింపచేసిన నాడే మనకు పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. దీన్నే మనం యోగం అంటాం భక్తి యోగం. యోగాలే కదా. ఇది యోగం అసలైన యోగం ఇది. ఇలా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగములతో ఏమవుతుందయ్యా అంటే భక్తి కలుగుతుంది. యోగమంతా భక్తికి సాధనము అన్నమాట. అలా యోగినః భక్తి లక్షణః ఆసు సంపద్యతే యోగః ఎందుకయ్యా అంటే ఆశ్రయం భద్రమీక్షతః. మనసుకు కానీ బుద్ధికి కానీ ఆధారం మంచిది కావాలి. కదా? సంసారంలో ఉందనుకోండి అది పాడవుతుంది మనల్ని కూడా పాడు చేస్తుంది. పరమాత్మ యందు ఉంచితే. అది శుభాశ్రయం కదా? పరమాత్మ శుభస్కరుడు, శ్రేయస్కరుడు. కాబట్టి నా ఆశ్రయము అంటే పరమాత్మ నాకు భద్రం, శుభాన్ని కలిగించేవాడు. అతని మీద ఉన్నంతవరకు నాకు ఎలాంటి ఆపద రాదు. హాని లేదు, హాని కలగదు అనేటువంటి ఒక భద్రతా భావాన్ని పొందినవాడు.
మరి తనకు ఇంతటి భద్రతను కలిగించిన పరమాత్మ యందు ప్రేమ ఉండదా అండి? దాన్నే మనం భక్తి అంటాం. భక్తి కావడానికి కారణం ఏంటంటే భద్రత. రక్షణ మనకు రక్షణ ఉంది. ఫలానా వారి దగ్గర ఉంటే మనం రక్షించబడతామని వారి మీద నా భక్తి కలుగుతుంది. మనం ఉంటామో ఏదో నమ్మకమో ఏదో ఆపడ కాదు ఏదో కష్టమో అనుకుంటే మనం ఎవరి దగ్గర చేరామో. భద్రత వారికే లేదనుకోండి మనకేమిస్తారు ఇంకా? నహి భిక్షుకః భిక్షుకాంతరం యాచితే అంటాడు పతంజలి మహాభాష్యంలో ధనవంతుడిని అడిగితే అంటే అమ్మవారు లక్ష్మి ఉన్నవాడిని అడిగితే ఏమన్నా మనకి ఇస్తాడు కానీ ఓ భిక్షుకుడు ఇంకో భిక్షుకుడిని అడిగితే వాడే భిక్షుకుడు మనకేం పెడతాడండి. అది భిక్షాతన చేసేవాడిని అడిగితే మనకు ప్రయోజనం లేదు లేకపోతే లక్షపత్యం అడగండి. ఇస్తారు పాపం. అందుకే వాడు అన్నాడు శ్రీనాథుడు ఇద్దరు ముగ్గురు నలుగురు భార్యలు సిరి ఉన్నవారికి ఉంటే బాగుంటుంది కానీ నువ్వే భిక్షం ఎత్తుకుంటున్నావు నీకు ఇద్దరు భార్యలు ఎందుకు ఇవ్వకు భార్య చాలు అంటాడు పరమేశ. గంగ విడువు పార్వతి తాలున్ అన్నారు. అంటే అది చమత్కారమైన మాట. గంగ నాధుడు కదా. ఏదో వేసవికాలం నీళ్లు తోకలేదు, పాపం తప్పి అయితున్నది, బావిలో నీళ్లు లేవు. మహానుభావుడు కాబట్టి. నాయనా ఇద్దరు ముగ్గురు పాయలే వాడుకుంటే బాగా నీకెందుకయ్యా సరే పిత్త గారు ఓడి మా గీ రాదు. అంటే గంగే నీవు నాయనా అని ప్రార్థన దాన్నే నిందాస్తుతి అంటారు అలంకారాల్లో. యాజ స్తుతి దయ నింద అని ఒకటి ఉంది. పైకి మాత్రం నిండలా కనబడుతుంది. లోపల మాత్రం నువ్వు గంగా నాయన గంగ ప్రసాది సింబ వస్తువుతామని ప్రార్థన. ఆ రీతిలో నహి భిక్షుకః దుక్షుకాంతరం యాచితేని కదా. మనకే మనం ఎవరిని ఆశ్రయించామో వారికే భద్రత లేకుంటే మన భద్రత ఏముంటుంది? అందువల్ల శుభాశ్రయము. భద్రాస్త్రీయమైనటువంటి పరమాత్మ యందు మనస్సును ధారణ చేస్తే ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఆతు సంపద్యతే యోగః.
దీన్ని మనం యోగ సిద్ధి అంటాం అంటే మొదలు యోగముతో ప్రారంభించాడు. ఏం చేయాలి? స్మరించాలి, ధ్యానించాలి, కీర్తించాలి, వినాలి. వింటుందా? వినమంటే ఉంటుందండి? మన చెవులు ఎక్కడో మన చెవులు ఇక్కడ ఉంటాయి. మనస్సు ఎక్కడ ఉంది అడుగుతాం. కాబట్టి అది కూడా ఇక్కడే ఉంటే వింటాం. కాబట్టి వినాలన్నా, చెప్పాలన్నా, చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా ఏం చేయాలన్నా మనోనిగ్రహం కావాలి. మనోనిగ్రహంతో పాటు మనోధారణ కావాలి. ఏమి చేయాలనుకుంటున్నావో, ఎక్కడికి చేరాలనుకుంటున్నావో, నీకంటే ఏముంది అక్కడ? మనస్సును పంపు. మొదలెక్కడ మనస్సును లగ్నం చేస్తే ఇంద్రియములన్నీ దాని వెంటే ఉంటాయి. ఇందుకే మనకు సుందరకాండలో పోనీ రామాయణం ఎక్కడ అనుకోండి వాల్మీకి యొక్క స్టైల్ షైలి. హనుమంతుడు మనసాచ గతా గత్వా లంకాం అంటాడు. మనసు పోతుంది కదా లంకకు. అలాగే అశోక వనికాం సంస్థాం దృష్ట్వా వై మారుతాత్మజః మనసైవ జగామాసు. ఒక మనస్సు పంపిస్తాడు. పంపించి నూనె అమ్మి రక్షో వోహిల భవిష్యతి. అశోక వనంలో చాలా మంది రాక్షసులు ఉండి ఉంటారేమో. రావణాసురునికి చాలా ఇష్టమైన వనం కదా. అలాగే మనస్సును పంపి అది ఎలా ఎలా ఉంటుందో ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచుకొని తర్వాత తాను పోతాడు. అలాగే సీతమ్మను చూస్తాడు హనుమంతుడు. ఆమె యొక్క సౌందర్యము, గుణాలు, తేజస్సు, తపస్సు ఇవన్నీ చూస్తాడు. ఈవెన్ చూడగానే జగామ మనసా రామం. ఆ ఇక్కడ ఉండి రాముడి దగ్గరికి పోయాడు. అంటే ఇలాంటి సీతమ్మ లేకుండా రాముడు ఇంతకాలం బతికాడే దుష్కరం కురుతే రామః హీనో యదనయా ప్రభుహు ధారయత్యాత్మనో దేహం అంటారు. నశోకేన అవశీదతి. ఒక క్షణమైన బతికాడంటే రాముడు చాలా ముండివాడే అంత ఎక్కువ దయగుణం కానట్టుందండి జాలి లేనట్టుంది రామునికి. ఇలాంటి సీతమ్మ లేకుండా క్షణకాలం బతికాడంటే గొప్పవాడే.
అంటే సీతమ్మ లేకుండా రాముడు ఏ స్థితిలో ఉంటున్నాడో అక్కడ ఆలోచించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈమె ఎలా ఉందో ఆలోచించి ఇప్పుడు ఆ ఇద్దరికి ఎలా మనం అనుసంధానం చేయాలో ముందరికి వస్తాడు. అంటే ఇది వాల్మీకి మనకు చెప్పే మాట, ఒక ఋషి మమ్ము చెప్పే మాట. నీవు ఏ పని చేయదలుచుకున్నావో, దేని గురించి ఆలోచించాలనుకున్నావో, నీకంటే ముందు అక్కడికి నీ మనస్సును లగ్నం చెయ్యి, మనస్సును పంపు. మనస్సును పంపిన తర్వాత వాటి వెంట ఇంద్రియములు వస్తాయి, వాటి వెంట బుద్ధి వస్తుంది, చివరికి ఆత్మాత్రయం అవుతుంది. కాబట్టి ఇలాంటిది ఇది ప్రధానమైనటువంటి స్థితి అని ధారణతో అన్నీ సాధ్యము. ధారణతోటే భక్తి కలుగుతుంది. ధారణతోటే నిగ్రహము ఏర్పడుతుంది అని ఇంత బాగా యోగ లక్షణాన్ని సుఖయోగిందుడు పరీక్షకు చెప్తే వింటే కాస్త అర్థమైనట్టే అనిపిస్తుంది. కదండీ కానీ ఏం అర్థం కాదు. కాబట్టి పరీక్షిత్తు ఇదంతా విని అయ్యా ధారణ ధారణ అదెట్టా చేయాలో చెప్పండి. ఏదో ధారణ ధారణ అంటే ఏం ధారణ మనకేం జరుగుతుంది ధారణ? ఏదో అందరూ వింటుంటే మీ అదర అంటే మేము కూడా అన్నాం ఆ సరే చేస్తాం అంటాం. అది ఎట్లా చేయాలి? అందుకే అంటున్నాడు యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మతా మహానుభావా నేను చాలా పామర్లమయ్యా అజ్ఞానులం మాకు ఏం తెలియదు. అది ఎలా ఎట్లా చెప్పాలి యథా సంధార్యతే బ్రహ్మన్ ఎలా ధారణ చేయాలి ఎక్కడ మనస్సును ఉంచాలి అనుకుంటున్నామో ఎక్కడ ధారణ చేయాలో ఆ విషయమునందు ఈ మనస్సును ఎలా ధరించాలి? ఉపాయం ఏమిటి? మార్గం ఏమిటి? చెప్పావు ఇండియన్ గ్రహం అన్నావు ఇంకేదో అన్నావు ఆ భాష ఏది మాకు అర్థం కాదు. కాబట్టి మాకు స్పష్టంగా తెలిసేలా వివరించు దానికంటే ముందు ఏముండాలి? కారణ కంటే ముందు మనం ప్రిపేర్ కావాలి కదా మరి? పరమాత్మ యందు తప్ప సంస్వాదం యందు మనస్సు మళ్ళీ పొరపాటున కూడా రాకుండా ఉండాలి అంటే పూర్వ రంగం ఏమిటి? యయా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మతా యాదృశీవా హరేదాసు పురుషస్య మనోమలం.
ఈ ధారణ చేస్తే మనస్సు కంటిన మురికి పోతుంది అంటున్నావు. ఎలాంటి మురికి పోతుంది? ఎందుకంటే మీ దృష్టిలో మాకు ఒకే రకం మురికి ఉంది అనుకుంటున్నారేమో. మాకు అవే ఎక్కువ ఉన్నాయి. అందుకంటే మలములే ఎక్కువ ఉన్నాయి మాకు. అందులో ఏ రకమే మలము పోతుందో చెప్పండి. అన్ని పోతాయా కొన్ని పోతాయా? స్వరూపం అండి స్వరూప జ్ఞానం. ఎందుకంటే ఇంత సంసారంలో మనకు కొందరికి ఇల్లు అంటే, కొందరికి వాకిలి అంటే, కొందరికి భార్య అంటే, కొందరికి పిల్లలు అంటే, కొందరికి ధనం అంటే, కొందరికి ఆహారం అంటే. రకరకాలుగా పరేచ్ఛాయాం కృతోయత్నః అంటాడు. చౌక్యం ఏంటంటే తన భార్యతో తాను ఆనందంగా ఉండటం కంటే ఎదుటి వాడు వారి భార్యతో కలిసి ఉండకుండా ఉండాలి వాడు కోరుకుంటాడు. దీన్ని ఏముందని చెప్పండి. వీడి కోరిక ఉంది సంతోషం వారి నీ భార్యతో నువ్వు ఆనందంగా ఉండు. అలాగే భర్తతో ఆ భార్య ఆమె ఇద్దరు వాళ్ళ దంపతులు ఆనందంగా ఉంటారు ఎవడు మాట్లాడడు. కోరుకో సరే మంచిదే. కానీ వీడి కోరిక అది కాదు వాడు ఉండకూడదు వారి భార్యతో. వాడేనా పాయ దూరం అవుతాడు? ఆమె నా భర్త ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది. వీడి మనసు ఎక్కడ ఉంది? వీడిని మనం ఏ రకం అనాలి? ఇది అనురాగ మలమా, విరాగ మలమా, ద్వేష మలమా? కాబట్టి నాయనా మాకు ఇన్ని ఉన్నాయి, అన్ని అవే ఉన్నాయి. మరి ఈ ధారణ వలన ఎలాంటి మలం పోతుందో చెప్పు. యాదృశీవా హరేదాసు పురుషస్య మనోమలం పురుషుని యొక్క ఎలాంటి మురికిని పోగొడుతుంది ఎలాంటి ధారణం మన రెండు తీర్లు అర్థం. ఎలాంటి యాదృచి ధారణ, ఎలాంటి ధారణ మనస్సు యొక్క మలమును పోగొడుతుంది? ధారణ మనస్సు యొక్క ఎలాంటి మలమును పోగొడుతుంది? బహురకముల మలములు కాబట్టి అన్నిటినీ పోగొడుతుందా కొన్నిటినీ పోగొడుతుందా? మరి ధారణలు కూడా బహువిధాలు కాబట్టి ఎలాంటి ధారణ పోగొడుతుంది? యాదృశీవా హరే దాసు పురుషస్య మనోమలం అంటే మనస్సు యొక్క మలమును తొలగించాలంటే ధారణ చేయాలి అంటే ప్రధానమైనటువంటిది ఆసనం. జితాసనః జితశ్వాసః జితసంగః జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేతు ధీయా.
పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయాలంటే మొదలు మన శరీరానికి స్థిరత్వాన్ని కూర్చుకోవాలి. అంటే ఒకసారి కూర్చున్నామంటే ఓ రెండు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆ ఆసనం నుంచి మార్పు చేయకుండా కదలకుండా కూర్చోవాలి. మనం ఏం చేస్తాం కూర్చుంటే ఈ కాలు అటు ఆ కాలు ఇటు అబ్బా కాలు నొప్పులు కాస్త కాలు తాగి కాస్త కాలు ముడిచి కాస్త నడుము ముంచి గది వెనక్కి అని కాస్త ముందరికి అని ఎందుకన్నారంటే ఆ మాట వింటున్నప్పుడో జపం చేస్తున్నప్పుడో ఏ పని చేస్తున్నప్పుడైనా. పని చేస్తున్నప్పుడు మధ్యలో శరీర సంచలనం కలిగిందంటే నీ మనస్సు అక్కడ ఉందా ఇక్కడ ఉందా? అంటే శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని. గుర్తిస్తున్నావ్. అంటే నీ మనస్సు ఎక్కడ ఉంది? శరీరం మీదనే ఉంది. ఇక్కడ ఏం కనబడుతుంది? మోకాళ్ళ నొప్పులా, నడుముల నొప్పులా, భుజాల నొప్పులా ఆలోచిస్తున్నావ్ తప్ప పరమాత్మనా, జీవాత్మనా, మనస్సు ఇంద్రియాలు ఇంకెక్కడ ఉన్నాయి? ఏం లేవు దేవి. కాబట్టి ఏది వింటున్నామో, ఏది చేస్తున్నామో దాని యండే మనస్సు లగ్నం కావాలి. దాని యండు మనస్సు లగ్నం కావాలంటే మొదలు మనం చేయవలసిన పని గీతా అస్మలం. అంటే మన శరీరాన్ని మరిచిపోవాలి ఇంచుమించు. మరిచిపోవాలంటే ఒకసారి అలా పద్మాసనం వేసుకొని కూర్చున్నామంటే ఏదో సుఖాసనం మీ ఇష్టం. ఎలా కూర్చున్నా ఆ కూర్చున్న భంగిమలో ఓ నాలుగు గంటలో ఐదు గంటలో మార్పు రాకూడదు. మన కర్మం ఏంటంటే ఓ నాలుగు నిమిషాలు కూర్చుంటే ఘనమే చాలా గొప్పవాడమే. అందుకే పాపం చితాసనః ఇది మొదటిది. ఆసన విజయం కావాలి. రెండవది జితశ్వాసః. తర్వాత మన ప్రాణాయామం. మనకు రెండు నాళికలు ఉంటాయి. నాళికకు రెండు నాళికలు. సూర్యనాళిక అని చంద్ర నాళిక అని ప్రతి నాలుగున్నర నిమిషాలకు మారుకుంటుంది శ్వాస. ఒకసారి ఇక్కడికి వస్తూ ఇటు చూస్తూ ఇటు చూస్తూ.
మనకు శ్వాస మార్చుకు మనం మార్చుకోవచ్చు. ఏ వైపు ఉందో గుర్తించగలిగితే దాన్ని మనకు ఇబ్బంది అనిపిస్తే ఇంకో నాలికకు మార్చవచ్చు. సూర్యనాళము అనేటువంటి జ్ఞానమార్గము. చంద్రనాళం అనేటువంటిది భక్తి మార్గం. నిరాకారము యందు మనం మనస్సు లగ్నం చేయాలంటే సూర్యనాలిక వాయు స్వాస్తంలో చేయాలి. సాకారం యందు మనం ధ్యానం చేయాలంటే చంద్రనాళికలో చేయాలి. అదే అర్థం కుంభకం, రేచికం, పూరకం అంటున్నాం కదా. సూర్యనాళిక నుండి పైకి తీసుకొని చంద్రనాళిక నుండి విడిచి మరి దీని నుంచి గాలి తీసుకొని మళ్ళీ దాని నుంచి ఉంచుతాం. ఇలా పరస్పరము శ్వాస రెండు వైపులా వెళుతూ వస్తూ ఉంటుంది కదో దా మొదలు మనస్సు దాని యందు ఉంచమన్నారు. కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడుతున్నా మనం ఎలా శ్వాస తీసుకునే ఉంటాం కదా? ఈ శ్వాస తీస్తున్నప్పుడు నాకు శ్వాస ఏ నాలె నుంచి తిరుగుతుంది? దక్షిణమా? వామమా? దాని యందు మనస్సు ఉంచగలిగితే అంటే కనీసం అంటే మనం ఎంత అమాయకులం అని చెప్తున్నాడు. ఎంత గొప్పవాడం అని చెప్తున్నాడు. మనం తీసుకునే శ్వాస యందే మన మనస్సు నిలపలేకుంటే అక్కడేం ఉంచుతామండి పరమాత్మ యందు. అంటే ఏ నాసికా రంధ్రం నుండి వాయువు వెడలుతున్నది? ఏ నాసికా రంధ్రం నుంచి వాయువు లోపలికి లేదా బయటికి ఎక్కడ ఆపుతున్నాం? ఎంతసేపు ఆగుతూ ఉంది? ఇది శ్వాస. ఈ శ్వాస ప్రక్రియను పట్టుకోగలిగితే ఎవరికీ సూర్యనాళిక నిరోధం బాగా వస్తుందో వాడు యోగి అవుతాడు అని శాస్త్రం. చంద్రనాళిక యందు ఎక్కువ శాతం ఉన్నవాడు భోగి అవుతాడు. అంటే ఇది భోగ స్థానము, ఇది యోగ స్థానం. కాబట్టి ఆ శ్వాసను అలా నీవు నియంత్రించగలగాలి. మొదలు శరీరాన్ని నియంత్రించు ఆసనాన్ని. కూర్చున్న తర్వాత శ్వాసను నియంత్రించు జితాసనః జితశ్వాసః జితసంగః మరి మనమే తీస్తున్న గాలి కదా వచ్చేది మన నాసికారంధా నుంచే కదా మరి మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం ఎవరిదో కాదు పక్కవాడిది కాదు
మన శరీరంలోని మన నాసికలోని భాగ వచ్చే వాయువు మనకే తెలియదంటే ఎందుకు తెలియటం లేదు? అంటే మనస్సు అక్కడ ఉండటం. పాత పీలుస్తున్నా, నిలబడ్డా, కూర్చున్నా పక్కవాడికి ఎంత డబ్బు ఉంది? వాడి జీతం ఎంత? వాడి ఉద్యోగం ఏమిటి? వాడి స్టాక్ ఎంత? మనకంటే ఎందుకు ఎక్కువ ఉంది? మరి మనం సంపాదించలేకపోయామా, చదవని వాళ్ళమయ్యామా, చదవని వాళ్ళమయ్యామా అని కూర్చుంటే గాలి ఏం కనబడుతుంది? అంటే మొదలు. శ్వాస యందు మనస్సు ఉంచటం అలవాటు చేసుకో. తరువాత తెలుస్తుంది నీకు శ్వాస ఈ రంధ్రాల నుంచి బయటికి వస్తున్నది. అయ్యో ఇదా వస్తే మనకు సంసారం మీద కోరిక బాగా ఉంటుంది దాన్ని మారుద్దాం. నీవు అనుకున్నప్పుడు నీవు అనుకున్న నాళము నుండి శ్వాస విడుచుట తీసుకోనుట చేయగలిగితే నీ మనస్సు నువ్వు చెప్పినట్టు ఉంటున్నది. కదా అంతే అర్థం కదండీ. అయ్యా ఇప్పుడు సూర్యనాళిక వద్దు, చంద్రనాళం కావాలి. మనకు ధ్యానంలో, స్తోత్రంలో. జ్ఞాన సాధనమైన అన్ని పనులలో సూర్యనాళికను అంటే శ్వాసను విడుచుట తీసుకోనుట కావాలి. కామం అంటే అంటే కోరిక, భోగములు, భోగ సాధనములైనటువంటి పనులు చేస్తున్నప్పుడు చంద్రనాళం నుండి తీసుకోవాలి. ఇంకో చమత్సాయం ఏమిటంటే. సూర్యనాళం నుండి వాయువును తీసుకుంటున్నా, వాయువును విడుస్తున్నా హృదయ స్పందనలో వేగం తగ్గుతుంది. చంద్రనాళం నుంచి మనం శ్వాస తీసుకున్నప్పుడు వేగం పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే మన మనస్సును భోగము యందు లగ్నం చేశామో మనము ఆశించిన భోగము శరీరానికి లభిస్తుందో లేదో అన్న ఆదురుతాతో హృదయస్పందన ఏమంటాం బీట్ బీటింగ్ ఆ ఏంటి ఆ హార్ట్ బీట్ అన్నమాట అది పెరుగుతుంది.
నాకే బాధ లేదు హాయిగా ఉన్నాను. నా కోరికేముంది అంతా పరమాత్మే ప్రశాంతంగా ఉన్నప్పుడు అది స్థిరంగా తగ్గుతుంది అప్పటికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే శ్వాస నియమంతో హృదయ గతి యొక్క నియమనం కూడా కలుగుతుంది. దీనితో మనకు మనో నియమనం కలుగుతుంది. దానితో ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. దానితో ధారణ లభిస్తుంది. దానితో ధ్యానం సిద్ధిస్తుంది. అది సులభమైన మార్గం. చెప్పడం సులభమే. ఒక్కొక్క దాన్ని ఆచరించడం మొదలు పెడితే మనం ఎన్ని మెట్లు ఎక్కగలము, ఎక్కడ పేదవుతాము అనేది తెలుసుకోవాలి జాగ్రత్తగా. అందుకే జితాసనః జితశ్వాసః జితసంగః అదే చెప్తున్నారు. ఈ శ్వాసను ఎప్పుడైతే గెలిచామో అంటే శ్వాస యందే మనస్సు ఉంచితే ఆ మనస్సుకు సంసారం యందు కోరిక ఉండదు. జితసంగః. శ్వాసను గెలిచినవాడు కోరికను గెలిచినవాడే. సంగము ఆసక్తి. సంసారం యందు ఆసక్తిని గెలవాలంటే శ్వాసను గెలవాలి. ప్రాణాయామ పరాయణుడు కావాలి. అంటే ప్రాణాయామంతో శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాదు, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆశలు, కోరికలు, ద్వేషములు. వారు చెప్పాలంటే రాగద్వేషం అంటాం కదా. ఆ రాగద్వేషములు తగ్గుతాయి. అందుకే జితశ్వాస అయిన తర్వాత జితసంగః. ఎప్పుడైతే విషయముల యందు సంగతి మనం తగ్గిందో జితేంద్రియః తర్వాత ఏమిటండి ఇంద్రియ గేయము మనస్సును వెనక్కు లాగితే చాలు ఇంద్రియములను అదే లాగేస్తుంది ఇలా జితాసనః మనకు చెప్తున్నాడు జితశ్వాసః జిత సంగః జితేంద్రియః ఇలా చేయాలి ధారణ చేయ అన్నాడు కదా ఇలా చేయాలి జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేత్ పరమాత్మ యందు మనస్సు ధారణ చేయాలి అన్నావు. నిరాకారమా సాకారమా? సూక్ష్మమా స్థూలమా?
ఎలాంటి రూపంలో, ఎలాంటి ఆకారంలో మనస్సును ధరింపచేయాలి? అంటే మనస్సు పక్కకు పోకుండా ఉండాలి కాబట్టి స్థూల రూపమే కావాలి. మొదలే నిరాకారం అన్నాం అనుకోండి మన మనస్సు ఏముంటుంది? ఆకారం ఉంటేనే ఉండదు నిరాకారం ఇంకా ఉంటుందా అని పోనీ బాధ. అందుకే స్థూరే భగవతో రూపే అంటే ప్రపంచ రూపుడిగా భగవంతుడిని పరమాత్మను భావించు. విశ్వరూపం అండి అందుకే విశ్వరూపం. ఇది ఉద్దేశ్యం. ఇతన్ని ఏమంటారు? అనిరుద్ధ తత్వం అంటాం. ఇతన్నే విరాట్ పురుషుడు అంటాం. కదా ఈ విరాట్ పురుషుడునే అనిరుద్ధత్వం ఇక్కడినుంచే మొత్తం సృష్టి వచ్చింది. అన్ని అవతారాలు వచ్చేది కూడా ఈయన దగ్గర నుంచి అనిరుద్ధాత్ అవతారాత్ పర్వా అని చెప్పాడు. కాబట్టి ఈ స్థూలమైనటువంటి పరమాత్మ యొక్క రూపంలో స్థూలే భగవతో రూపే మనః సంధారయేత్. ఎందుకంటే మన దృష్టం ఏమిటంటే ఆ పరమాత్మ ఎంత పెద్దగా అనుకుంటే అంతకంటే ఇంకా పెద్దగా ఉంటాడు. స్థవీయస్త్య స్థవీయసం అనోరణీయన్ మహతో మహీయన్. కదండీ ప్రపంచంలో ఉన్న పెద్ద వాటికంటే ఆయన పెద్దవాడు. చిన్న వాడికంటే చిన్న వాడు. మొదలు నువ్వు ఏం చేయాలి? పెద్ద ఆకారంలో మనస్సు పెట్టు. పక్క కదలదు, బంధించదు. భగవంతుణ్ణి ఏ రూపంతో ధ్యానించాలి అన్న మాట సమాధానం చెప్తున్నాడు విశ్వరూపంలో ధ్యానించాలి. విశ్వరూపం అంటే సకల చరాచర ప్రపంచము పరమాత్మ యొక్క అవయవములే. కొన్ని పాదాలు భూపాదం. ముంగే నేత్య నాభిహి వియత్ అసుర నిలః చంద్ర సూర్యో చ నేత్రే ఎందుకు ఆ రూపం మరి? అన్ని లోకములను పరమాత్మ అవయవ మురుగ ధ్యానించగలగాలి. ఒక లోకాన్ని ఓ ఇవి స్వామి వారి పాదాలా? ఓ ఇవి ఇవి స్వామి వారి మోకాళ్ళు, ఇవి పిక్కలు, ఇవి ఊరువులు, ఇది కటి. అంటే మనము భగవంతుని కంటే బయట లేము.
ఎక్కడున్నాం? భగవంతునిలోనే ఉన్నాం. మరి భగవంతునిలో ఉన్న మనము, మనము భగవంతునిలో ఉండి మన మనస్సును బయటికి పంపియమన్నట్టండి. కొంచెం అర్థం ఉండాలి కదా. మనస్సు భగవంతునిలో ఉంచి శరీరాన్ని బయటికి పంపితే ఇబ్బంది లేదు కానీ శరీరాన్ని ఆయనలో ఉంచి మనస్సు బయటికి పంపితే సంసారం. అదే తేడా? మనస్సును భగవంతునిలో ఉంచి శరీరాన్ని బయటికి పంపితే మోక్షం. శరీరాన్ని అక్కడ ఉంచి మనస్సును బయటికి పంపితే సంసారం. కదా? అందువల్ల స్థవీయస్త్య స్థవీయతాం. ఉన్న అన్ని పెద్ద రూపముల కంటే పరమాత్మ చాలా పెద్ద రూపం గలవాడు. అంత పెద్దరు ఎంత పెద్ద అంటే అందులో ఎన్ని కోట్ల కోట్ల కోట్ల మనసులైనా ఉంటాయి పడతాయి. మనకేమో హౌస్ ఫుల్ అంటాం కదా ఆ హౌస్ ఎప్పుడు ఫుల్ కాదు. ఎన్ని మనసులైనా పంపు ఆ దా దా దా. గుష్యోగి మనం అంటాం చూడండి అలా చేరుతుంది. కాబట్టి స్థూలమైనటువంటి పరమాత్మ యొక్క రూపములో మీ మనస్సును లగ్నం చేయాలి. స్థూలే భగవతో రూపే మనః సంధారయే ధ్యయా. విశేషః తస్య దేహోయం స్థవిష్టస్య స్థవీయతాం. పరమాత్మ యొక్క దేహము పెద్దవాటన్నిటి కంటే పెద్దది స్థవీయతాం. యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్ఛయతు. ఎంత పెద్దదంటే అది ఇప్పుడు ఉన్న ప్రపంచము ఇంతకు ముందు ఉన్న ప్రపంచము ఇక ముందు ఉన్న ప్రపంచం మొత్తం అందులోనే ఉంది. ఇంక లేనిదేంటండీ? భూతం భవ్యం భవత్యయతు. రాబోయేది ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఉంటున్నది. మూడు రూపాలైన జగత్తంతా అతనిలోనే ఉన్నది. యత్రేదం దుశ్యతే విశ్వం అంటే ఆమె ఏంటి విశ్వరూపం అన్నమాట. విశ్వం భూతం భవ్యం భవత్యయత్ అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయః
ధారణ ధారణ అన్నావు కదా? ధారణ ఎలా చేయాలి? ధారణ ఎక్కడ చేయాలి అని అడిగాడు పరీక్షిత్తు. పరమాత్మ ఎందుకు చేయాలి? ఎలాంటి పరమాత్మ? విశ్వరూపుడైన పరమాత్మ. ఉన్న అన్ని స్థూలముల కంటే స్థూలమైనటువంటి పరమాత్మ యందు చేయాలి. ఎక్కడిది ఆ పరమాత్మ? ఎలా పడుకున్నాం ఆయనను? నువ్వు ఏం చేద్దాం అంటే చెప్తున్నాను మనకు అండకోసే శరీరేస్మిన్ ఇది బ్రహ్మాండం. పరమాత్మకు శరీరం అంటే ఏంటండీ? బ్రహ్మాండమే. బ్రహ్మాండం అంటే మళ్ళీ ఈ లోకాలు అనుకుంటావో ఏమో. లోకములే కాదు, లోకముల చుట్టూ ఆవరణ ఉంటుంది. ఒకటి కాదు, సప్తావరణ సంయుతే. మనకు బ్రహ్మాండం చుట్టూ ఏడు ఆవరణాలు ఉంటాయి. పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశ, మహత్, అహంకారం. ఎన్నండి? సప్త. ఈ సప్తాభరణలు బ్రహ్మాండం చుట్టూ ఉంటాయి. పంచభూతాలు, అహంకారాలు ఏంటి పృథ్వి? పో తేజో వాయు ఆకాశ మహత్ అహంకారం ఈ అండకోశం అనేది ఉందే అది సప్తావరణ సంయుతం. బ్రహ్మాండం అనేటువంటిది ఏడు ఆవరణలతో కూడి ఉంటుంది. ఇక్కడ అండకోసే శరీరేస్మిన్ సప్తావరణ సంజుతే వైరాజ పురుషః అక్కడ ఉండేవాడు విరాట్ పురుషుడు.
ఆయన ఏమంటారు? విశేషేణ రాజతే అన్నమాట. ఇంత పెద్ద బ్రహ్మాండం అంతా ఆయన ప్రకాశించుకుంటాడు. ఒక్కొక్క లోకం, ఒక్కొక్క ఆవరణ, ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క పదార్థం, ఒక్కొక్క ప్రాంతానికి పరిమితం. విరాట్ కృష్ణుడు అంతటే ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా సప్తావరణ సంయుతమైన బ్రహ్మాండమంతా పరమాత్మ వ్యాపించి వైరాజ పురుషః యోసౌ భగవాన్ అతను నీ ధారణకు ఆశ్రయం నీ ఓపుగుణ శేపు సరింపజేయు. పాదాల నుంచి కేశముల దాకా అంటే బ్రహ్మాండం మొత్తం నీ మనసులో పెట్టుకో ఇబ్బంది ఏం లేదు. భగవంతునిగా కూడా లేవు కాబట్టి నువ్వు నీవు ఉంటున్నది భగవంతునిలోని ఏ భాగమో ఆలోచించుకో చాలు. భూమ్మీద ఉన్నాను అంటే అయ్యా స్వామి యొక్క పాదాల్లో ఉన్నాను. చెప్పుకో అందులో ఇంక మళ్ళీ పాతాళం. ఏతస్యహి పాదమూలం ముందర చెప్తారు మనకు. పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చెప్తారు. భగవంతుని యందు మనస్సు లగ్నం చేయాలంటే భగవంతుడిని ప్రపంచ రూపుడిగా మొదలు చూడు. విశ్వాకార. అయినప్పుడు సప్తావర్ణలతో కూడుకున్నటువంటి ఈ బ్రహ్మాండములో అండకోశంలో ఉండేటువంటి పురుషుడే విరాట్ పురుషుడు. ఇతనే అనిరుద్ధ తత్వం. బ్రహ్మ కాదు సుమా, ప్రభువాని బ్రహ్మ పడకండి, ఎదురు మూలు అనుకోకండి. ఈయన కాదు, ఆయన వేరు, ఈయన వేరు. తను విరాట్ పురుషుడు. ఇతను వచ్చిన తరువాత ఇతని నాభి కమలం నుంచి పుడతాడు ఆయన. అందుకే అఖిల అవతారాణాం అఖిల జగతాంచ ఆది బీజం అనిరుద్ధః. పరవాసుదేవుడు తరువాత సంకర్షణుడు ప్రద్యుమ్నుడు ఈయన అనిరుద్ధ. ఏతదు నానావతారాణాం మూలకందమివోచ్చేతే మన ముందర చెప్తాడు. అన్ని అవతారాలకు ఇదే మూలకందము. అమిరుత్ తత్వం నుంచి అన్నీ వస్తారు.
అంటే అందుకనే కృష్ణస్తు భగవాను స్వయం అని చెప్పుకున్నా పరవాతు దేవుడు ఉండటానికి ప్రమాదం ఏం లేదు. ఆయన ఆయన ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఆయన ఉంటాడు. ఈయన ఎవరంటే అనిరుద్ధుడే దిగి వచ్చాడు అన్నమాట. భగవాను స్వయం చెప్పలేదు. అందువల్ల ఈ అనిరుద్ధ తత్వం. ఇతనే విరాట్ పురుషుడు. ఇతనే మన ధారణకు ఆశ్రయం. మనము ఈ భగవంతుడి యందు మనస్సు లగ్నం చేయాలి. అంటే భగవంతుడిని ప్రపంచంగా ప్రపంచాన్ని భగవంతుడిగా చూడగలిగితే భగవంతుడి కంటే ప్రపంచం వేరు కాదు. ఈ ప్రపంచం అంతా భగవత్ రూపమే అని నీవు ధారణ చేయగలిగితే నీలో రాగద్వేషాలు కలగమన్నా కలగవు. ఎవరిని తేకిస్తావు? వాడు భగవంతుడే. హత్రాత్యయం అంతరాత్మా విశుద్ధం వేత్తి అంటాడు మాకు యోగ వాసిష్టంలో రామచంద్రుడు విశుద్ధ మహర్షి చెప్తాడు. ఏ వ్యక్తిని శత్రువుగా భావించి, ద్వేషించి, హింసించి బాధించాలనుకుంటున్నావో అతనిలో కూడా నీలో ఉన్న పరమాత్మే ఉన్నాడు. కదా? అంతర్యామి నీకు అతనికి ఒకడే. మరి నీవు ఆ శరీరాన్ని హింసిస్తున్నావా? శరీరాన్ని ద్వేషిస్తున్నావా? అందులో ఉన్న ఆత్మను ద్వేషిస్తున్నావా? అందులో ఉన్న పరమాత్మను దేశిస్తున్నారు. విశ్వరూపాన్ని ధారణ చేయగలిగితే భగవత్ రూపము యందు మనస్సు లగ్నం చేయగలిగితే రాగము లేదు ద్వేషము లేదు అంతా వాడేనండి. సర్వం విష్ణుమయం జగత్ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః మరి అంతటా వాడు ఉంటే నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? ఎవరిని విసిస్తావ్? ఎవరిని ఆదరిస్తావ్? కాబట్టి ఇది ధారణాశ్రయం. విశ్వరూపమే నీ ధారణకు ఆశ్రయము.
పరమాత్మే అనిరుద్ధ తత్వమే జగద్రూపము. జగద్రూపమైనటువంటి అనిరుద్ధ తత్వం యందే నీ మనస్సును ధరింపచేయాలి. అతనిలో ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచంలో అతనిని చూడాలి. అంటే ప్రపంచ అవయవాలను పరమాత్మ అవయవాలుగా చూడగలిగితే. దీన్ని దృష్టి అంటాం. చెప్పాను చూడండి. వరుణత్వంలో ఉంటుందే. నేత్రంలో సూర్యుడు, సూర్యుడే పరమాత్మ. హృదయంలో అంతర్యామి, ఆయనే పరమాత్మ. దృష్టి కావాలి. ఎక్కడికో వైకుంఠానికి వెళ్లి మనం ఉదాహరణ పూజిస్తాం. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడున్నాడు? నా కంటిలో ఉన్నాడయ్యా. పరమాత్మ కాదా? నాసికలో పరమాత్మ కాదా? వాక్కులో కాడా? దృష్టి ప్రధానం. మనం ఏమి చేస్తున్నామని కాదు, ఎందుకు చేస్తున్నామో ప్రధానం. పని సమానమే. ఒకే పని చేసిన ఇద్దరిని మనం రెండు తీరులుగా గుర్తిస్తాం. కదా? రామచంద్రుడిని ఏమంటున్నాం? భగవంతుడు అన్నాం. రావణాసురుడిని ఏమన్నాం? రాక్షసుడు అన్నాం. ఇద్దరు అయిపోయి పని చేశాం. వాడు చంపాడు, వీడు చంపాడు. కోట్ల మందిని రమణాథ్ చనిపాడు. అంతకు ఐదు రెట్లు ఎక్కువ రాముడు చనిపాడు. ఓకేనా అని చెప్తాడు మనం. ఆయన ఎవరు? ఇంద్రజిత్తు. సప్త సప్తతి కోట్య సహస్రానాం రాక్షసానాం మహోససాం అన్న పంచమ శేషేన వల్లభేన స్వయంభు సప్త షష్టి హతా కోట్యః సప్త కష్టి హతా కోట్య వల్లభేన స్వయంభువ అన్న పంచమ శేషేన పగటిలోని ఐదవ భాగంలో అంటే ఓ రెండు గంటలు అంబావు రెండు గంటలు విడిచాను అనుకోని. ఈ రెండు గంటల నర లోపులో ఇంద్రజిత్తు 67 కోట్ల వానరులను చంపింది. బ్రహ్మాత్ర.
తస్మాత్ పంచగుణం రామః తత్ర పంచతమే గుణే అంటాడు. రాముడు ఇంద్రజిత్తు చంపిన వారి సంఖ్య కంటే ఐదు రెట్లు ఎక్కువ. అతను చంపిన కారం కంటే ఐదు రెట్లు తక్కువ. అంటే రెండు గంటల ఏదో రెండు గంటల నర అనుకోండి. అరగంటలో అన్నమాట 30 నిమిషాల్లో. 67 కోట్లకు ఐదు రెట్లు అంటే 335 కోట్లు అటుతోనే తనకు. చంపి ఊరుకోక పక్కనున్న విభీషణుడు సుద్ధి కృష్ణుడు ఉంటాడు కదా ఏతత్ అస్త్ర బలం దివ్యం మమవా. శ్రీ ఎంబగ సేవ. ఈ బలం అయితే నాకు ఉంటుంది లేకుంటే నా ఫ్రెండ్ కి ఉంటుంది అన్నారు. ఎందుకంటే శంకరుడు ధనుర్విద్యలో గనుడు కదండీ. మరి ఇంతమందిని చంపిన రాముడినేమో దేవుడు అంటున్నాం. వాడిని రాటగారు అంటున్నాం. పనిని బట్టి కాదు, దృష్టిని బట్టి. రాముడు చంపింది లోక పీడాకర్లను. ఇంద్రజిత్తు చంపినది లోకక్షేమం కవి. 10 మందికి బాగు చేసే వాళ్ళని చంపిన వాడు వాడు కాబట్టి వారు రాశసులు. 10 మందిని బాధించే వాళ్ళని సంహరించి లోక పీడను తొలగించిన వాడు ఈ మహానుభావుడు భగవంతుడు. అందుకే పని కాదు దృష్టి. ప్రధానం. నేను చెప్పుకోవస్తున్నాను అంటే ధ్యానం చేయాలి అంటే విశ్వరూపుణ్ణి ధ్యానం చేయండి. విశ్వరూపుణ్ణి అంటే ప్రపంచానికి ఉన్నటువంటి అవయవాలలో పరమాత్మ అవయవాలను చూడండి. అది కూడా పాతాళం ఏతస్యహి పాదమూలం ఇప్పుడు మనకు ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పరమాత్మ యొక్క అరికాళ్ళు ఉంటాయే అదేమిటి? కాదు కాదు మాకు తెలుసు పాతాళం కదా. పాతాళ లోకం అంటే పరమాత్మ యొక్క పాదతలం అంటే అరికాళ్ళు అంటాం. పాతాళం ఏతస్యహి పాదమూలం. పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం. పార్ష్ణి అంటే ఈ పక్క ఆ పక్క పాదానికి ఈ పక్క ఉంటాయి కదండీ.
రెండు పక్క భాగాలు. ఆ ఆ రెండు పక్క భాగాలను పార్ష్ణి ప్రపదే దాన్ని రసాతలం. మహాతలం విశ్వసు యోధ గుల్పౌ. గుల్పమంటే మడిమలు. మడిమ అంటామే ఈ మడిమలు మహాతలము. తలాతలంవై పురుషస్య జంగే. పిక్కలు అంటాం చూడండి ఈ తలాతలము పిక్కలు. ద్వే జానుని సుతలం విశ్వమూర్తే రెండు మోకాళ్ళు ఉన్నాయి కదా. ఈ మోకాళ్ళు సుతలము. ఊరుద్వయం వితలంచ అతలంచ. ఊరు అంటే తొడలు అంటాం కదా రెండు ఒకటి వితలము ఒకటి అతలము. వితలంచాతలంచా మహీతలం తత్ జఘనం నడుము అంటాం చూడండి ఇది భూమి పరమాత్మ యొక్క జఘనము. నభస్థలం నాభిహి ఆకాశం ఉంది నభస్సు అది నాభి. సరో గృణంతి ఉరస్థలం జ్యోతిహి అనేకమస్య నక్షత్రం ఉన్నాయి కదా అవన్నీ స్వామి యొక్క ఉరస్థలం వర్షస్థలము గ్రీవా మహాః గ్రీవాలో గ్రీవ అనేది మహా అంటే భూహు, భువః, సువః, మహాః వచ్చేసాం. అందులో భూ అయిపోయింది, తర్వాత భువః, తర్వాత సువః, ఇప్పుడు మహాః. ఈ మహస్థం అనేటువంటిది గ్రీవ. వదనం వై జనోస్య వదనం ఉందే ఇది జనోలోకము. తపో లలాటీం విదుహు లలాటము తపోలోకము. ఆదిపుంసః సత్యంతు శీర్షాణి సత్యలోకము పరమాత్మ యొక్క శిరస్సు. ఎందుకంటే సహస్ర తీర్ష్ణః అనే ఒక్క తలకాయ అండి. సహస్ర తీర్ష పురుషః పురదూతం చెప్తున్నాడు అన్నమాట. ఇలా ఇంద్రాదయః బాహవః ఆహుహు. పరమాత్మ యొక్క బాహులు అంటే ఇంద్రాదులు పరమాత్మ యొక్క బాహువులు. కర్ణవు దిశః శ్రోత్రం అముష్య శబ్దః. ఈ దిక్కులు ఉన్నాయే ఇవి పరమాత్మ యొక్క కారణములు. అలాగే అముష్య శబ్దః స్త్రోత్రం.
పరమాత్మ యొక్క శ్రోత్రం ఏంటి అంటే శబ్దం. అక్కడ చూడండి శబ్దం ఉంటుంది కదా ఆ శబ్దము అతని యొక్క శ్రోత్రము. నాసత్య దత్రౌ పరమస్య నాశే. కానీ నాసిక ఉందే అదేమిటయ్యా అంటే నా సత్య దస్త్రౌ అంటే అశ్వినీ దేవతలు. నా సత్యావశ్వినో దస్త్రౌ అమరం జ్ఞాపకం ఉంటే ఆ పదానికి అర్థమవుతుంది. అది లేదు అనుకోండి అది నీకు అంటూ ఏమంటాం దాన్ని డిక్షనరీ. కదా ఒక సంస్కృతంలోనే ఆ ఫెసిలిటీ ఉంది, ఏం ఫెసిలిటీ? డిక్చరరీ నోటికే ఉంటుంది. అరే వేరే దాంట్లో అంటే డిక్చరరీ తేరా తీసి అర్ధ పెరిగి తీసి అక్షరం తీసి ఆ అర్ధం అంటాడు, అంత టైం లేదు. ఇక్కడ ఏమి చెండి ఎంబడే చెప్పాలి, నా సత్యావస్వినౌ దస్త్రౌ అంటాడు ఎంబడే. అంటే అశ్వనీ దేవతలు. ఇది నాసిక. పరమస్య నాసః ఘ్రాణః అత్య గంధః. గంధమే పరమాత్మ యొక్క నాసిక. ఘ్రాణోస్య గంధః. ముఖం అగ్నిహి పరమాత్మ యొక్క ముఖం ఉందే ఇదేమిటి అంటే అగ్ని ముఖమగ్నిరిద్ధః ద్యౌహు అక్షిణి చక్షురభూత్ పతంగః నేత్రేంద్రియం అంటాం అక్షి అంటే ఇంజనం. ఇవి ద్యౌహు స్వర్గము అనుకోరు. ఇది ద్యౌహు అక్షిణి చక్షురభూత్పతంగః అతని కనులు సూర్యుడు. సూర్యుడే మహానుభావుని యొక్క కనులు. పక్ష్మాణి విష్ణోహో అహని ఉపేచ. రాత్రి పవలు అంటాం కదా ఇవి పరమాత్మ యొక్క కనురెప్పలు. రెప్ప మూస్తే రాత్రి తెరిస్తే పగలు. సరే కాబట్టి అతని రెప్పలు రాత్రింబగళ్ళు అహనీ ఉభేచ తద్భ్రూవిజృంభః పరమేష్టిధిష్ణ్యం కనుబొమ్మలు ఉన్నాయే ఇవి బ్రహ్మ యొక్క లోకం. బ్రహ్మలోకం అంటే మనకు తద్భ్రూ విజృంభః ఆపోస్య తాలు రసయేవ జిహ్వా తాలు దౌడలు అంటాం. ఇవేమిటంటే ఆపహ జలమే తాలుపాలు. అంటే మనం నదిలో ముడుగుతున్నాం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి శరీరం పులకిస్తుంది మనకు.
అందులో మునుగుతున్నాం. మనం ఎక్కడ ఉన్నాము? పరమాత్మ దోడల్లో ఉన్నాము. ఒకసారి అయినా అన్నాడు అనుకోండి స్వస్తి ప్రజాధ్యాయం అది లేదు. అంటే ఆ ఆలోచన వస్తే శరీరం పులకిస్తుంది. ఓ మనం ఇప్పుడు స్వామి యొక్క దౌడల మీద ఉన్నాము, స్నానం చేస్తున్నాము అంటే అక్కడ ఉన్నాము. ఏదో తింటున్నాము, ఓహో ఆయన నాలుక మీద ఉన్నాము, రసం అంటే ఆయన నాలుక. రాసమే ఆ రూపాయి మనం నాల్క మీద ఉన్నాము. మనం చేస్తున్న ప్రతి పని మనం ఉంటున్న ప్రతి స్థలము పరమాత్మ యొక్క శరీరంలోని ఏదో ఒక అవయవమే. అక్కడ మనం ఉన్నాం అనుకున్న తర్వాత ఇంక భయం ఏమిటండీ? అందుకే అంటున్నాడు మనకు ఆపోస్యతాలు రసయేవ జిహ్వా. పరమాత్మ యొక్క జిహ్వ అంటే రసము. రసయేవ జిహ్వా చందాంసి అనంతస్య శిరః గృణంతి. అఖిల వేదములు పరమాత్మ యొక్క శిరోభాగము. దౌష్ట్ర యమః. ఉన్నాడే అది దంష్ట్ర. ఒకసారి దంష్ట్రతో అలా అన్నాడంటే స్వస్తి ప్రజాపియ వాడు కూడా. యముడు కూడా. మనందరి ప్రాణాలు తీసేటువంటి యముడు ఆయన యొక్క దంష్ట్ర ఏదో భాగంలో ఇరుక్కొని పోతాడు. ఆయన విడిచిపెడితే బయటికి వస్తాడు లేకుంటే అక్కడే ఉంటాడు. దౌష్ట్రాస్య యమః దౌష్ట్రాయమః స్నేహ కల ద్విజాని దంతములు ఏమిటి ద్విజములు రెండుసార్లు వస్తాయి కదండీ. దంతములు అదేమిటి స్నేహ కళ ప్రీతి స్నేహం ఉంటుంది కదా ద్విజములు అంటే స్నేహము హాసః జనోహో మందకరీచ మాయా మాదకరి జనోహో మాదకయేచ మాయ అతని నవ్వు అంటే ఏమిటి అంటే సకల ప్రాణులకు మత్తెక్కించే పరమాత్మ మాయ. నవ్వంటే ఏమిటి చెప్పాను నేను మొన్న స్మితపూర్వ భాషి స్మితోత్తర భాషి చెప్పాను చూడండి నవ్వి మాట్లాడతాడు మాట్లాడింది అర్థం కాదు మాట్లాడి నవ్వుతాడు చూడు నవ్వు మర్చిపోతాడు అందుకే జనోనుమాద కరీచ మాయ
క్రియనులకు ఉన్మాదకరి పిచ్చి ఎక్కించేటువంటి మలం ఎక్కించేటువంటి మాయే అతని నవ్వు హాత జనోన్మాదకరీచ మాయ దురంత సల్గ యదపాంగ మోక్షః పరమాత్మ యొక్క ఈ గంటి చూపు. అలా చూశాడు అంటే సృష్టి జరిగింది అని అన్నారు. ఇదే సృష్టి అపాంగ మోక్షమే. అందుకే శాస్త్రం ఏంటంటే సృష్టికి కూడా మూలము అపాంగమే అన్నారు. కదా? అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు ఒక అమ్మాయి అబ్బాయి అసలు ఏం కలుస్తాయి? ఒక పాట రాసి ఎవరు ఏం పాట అది? చూపులు కలిసిన చూప వేళ కదా అవునండి ఎవడు సముద్రాలు ఎవరు రాశారు? మన భౌరాగ చిత్రమే కాబట్టి ఈ అపాంగ మోక్షమే కనుల కొనలు కరిస్తేనే సృష్టి జరుగుతుంది. అందుకే అతని అపాంగ మోక్షమే జగత్ సృష్టి. యదపా దురంత సర్గః యత అపాంగమోష్టః వ్రీడ ఉత్తరోష్టః అధర ఏవ లోభః పై పెదవి ఉందే ఈ పై పెదవి వ్రీడ అంటే సిగ్గు. అధరోష్టము లోభం కదా క్రింది ప్రదవి లోభము పై ప్రదవి వ్రీడ వ్రీడ ఉత్తరోష్టః అధర ఏవ లోభః ధర్మః స్తనః అధర్మ పదః అత్య పృష్టం. పక్షస్థలము అతని యొక్క స్థనం ఉందే అది ధర్మము. అతని వీపు ఉందే అది అధర్మము. అధర్మః అత్య పృష్టం. కర్తస్య మేఢ్రం వృధనవుచ మిత్రౌ మేఢ్రము బ్రహ్మ ఆయన్ని ఏమంటాం మనం ప్రజాపతి కదా సృష్టి ఆయనే కదా కాబట్టి ప్రజాపతే ప్రజాపతి అన్నమాట మేఢ్రాన్ని కహ బ్రహ్మా అంటున్నారు. వృషణౌచ మిత్రౌ అంటే మనకు అశ్విని దేవతల పక్కన ఉన్నారు కదా విశ్వావసువులు అంటారు వీళ్ళు వృషణస్థానీయులు. వృషణౌచ మిత్రౌ కుక్షిహి సముద్రా. పొట్ట ఉందే ఉదరం సముద్రాలు ఇవి. కుక్షిహి సముద్రాః గిరయః అస్థి సంఘాః. ఎముకలు ఏమిటయ్యా స్వామికి అంటే పర్వతముద్రం. గిరయః అస్థి సంఘాః నద్యః అస్యనాడ్యః. నదులు.
పరమాత్మకు నరములు మనం నదుల్లో మునిగామంటే స్వామి నరాల్లో ప్రవశిస్తున్నామన్నమాట. నద్యోసి ఎందుకంటే ఆ రక్త ప్రసారం అంతా అయ్యేది వాటి నుంచి నరల నుంచే కదండీ. జలావంత ప్రవహిస్తుంటుంది కదా అందుకే అవి నరములు. నద్యోస్య నాడ్యః అథ తనూరుహాణి మహీరుహ. కేశములు ఉన్నాయే, రోమములు అంటాం కదా, ఇవేమిటి అంటే మహీరుహాః వృక్షములు. వృక్షములు పరమాత్మ యొక్క రోమములు. తనూరుహాః అస్య మహీరుహాః. విశ్వపతే విశ్వతనోహ నృపేంద్ర అనంత వీర్యః శ్వసితం మాతరిశ్వా పరమాత్మ యొక్క శ్వాస ఏమిటి? వాయువు. కదా స్వచితం మాతరిస్వ గతిహి వయః కర్మ గుణ ప్రవాహః గతిహి వయ అతని యొక్క గమనం ఉందే అది వయః వయః అంటే పక్షులు ఏం పక్షులు తిత్తిరి పక్షులు ఇంక వాటి ఉన్నాయి కదా ఇవన్నీ అతని యొక్క గమనము. కర్మ గుణ ప్రవాహః పరమాత్మ యొక్క అనంతమైన గుణములే కర్మ. కదా మరి కర్మ గుణ ప్రవాహః ఈశస్య కేశాన్ విదుహు అంబువాహాన్. కేశములు రెండు వేరు కదా? రోమములు వేరు, కేశములు వేరు. కేశములు అంటే ఏమిటయ్యా అంటే పరమాత్మ యొక్క మేఘములు. మేఘములే కేశములు. ఇహస్య కేశాన్ విదుహు అంబువాహాన్ వాసస్తు సంధ్యాం కురువర్య పూమ్నః పరమాత్మ యొక్క వస్త్రం ఉందే అది సంధ్య. సంధ్యను వస్త్రము అంటున్నాం. వాసస్తు సంధ్యాం కుర్వర్య పుమ్నాః అవ్యక్తమాహువు హృదయం మనశ్చ స చంద్రమాః పరమాత్మ యొక్క హృదయమే ప్రకృతి. అవ్యక్తం అంటాం. ప్రకృతి యొక్క ఆరదన ఎక్కడివి అంటే ఇదంతా ఆయన హృదయంలోనివే కదా. ఈ ఆత్ర ఎక్కడివి? ప్రకృతి ఇంత సమ్మోహనంగా ఉందండి అంటే సమ్మోహనం చూడుది కాదు. పరమాత్మ హృదయం అంత మధురంగా ఉంది. అందుకనే అంటున్నారు ఇక మనస్సు ఏమిటయ్యా అంటే చంద్రము.
చంద్రమా మనసో జాతః అంటాం కదా అందుకే ఇతని మనస్సు అంటే చంద్రుడు. అలా చంద్రమా ఎందుకంటే సర్వ వికార కోశ అంటున్నాడు. ఎంత గోపమో స్వామికి వ్యాసునికి మనస్సు అంటే అన్ని వికారాలకు మూలమట అదే కదా మనస్సు మరి. మనలోని ప్రతి వికార ఇక్కడ మనసే కలిగేది. ఇక సర్వ వికార కోచ మనః అందుకే. చంద్రుడిని చూసినప్పుడు కూడా మనస్సులో ఏమవుతుంది? వికారం కలుగుతుంది. అరజలి ఏర్పడుతుంది. వాడు వాడే కాబట్టి. తన స్వరం మనకు వికారం కదా. అందుకే సర్వ వికార కోశః విజ్ఞాన శక్తిం మహిం ఆమనంతి. మహత్వత్వం ఉందే. అది పరమాత్మ యొక్క విజ్ఞాన శక్తి అది. అంటే బుద్ధి అన్నమాట. విజ్ఞాన శక్తిం మహిమామనంతి సర్వాత్మనః అంతఃకరణం గిరిత్రం. పరమాత్మ యొక్క అంతఃకరణం అంటే అహంకారం ఏమిటది? గిరిత్రుడు శంకరుడు. శంకరుడు ఏంటి? అభిమాన దేవత కదు అహంకారాధిష్టానం శంకరుడు అండి. అందువల్ల అతని యొక్క అంతఃకరణమే శంకరుడు. అంతఃకరణం గిరిత్రం. అశ్వ అశ్వతరి ఉష్ట్రగజాః నఖ అని జంతువులు ఉన్నాయి. గుర్రములు గుర్రముల వంటివి. గుర్రములు కావు కానీ ఏమంటాం సంచర గాడిదలు అంటాం. అవి సంకర జాతి అంటే గుర్రములకు గాడిదలకు సంకర వేయపడే కాబట్టి వాటిని అశ్వతరి అంటారు. సంచర గాడిదులు అంటారు. అలా అశ్వ అశ్వతర ఉష్ణ గజాః ఒంటెలు ఏనుగులు ఇవన్నీ పరమాత్మ యొక్క నఖములు. మనం గుర్రం ఎక్కాము ఎందుకు ఎక్కాము అంటే ఆయన గోడ మీద ఉన్నాము అన్నమాట. కొంచెం అలా చిమ్మారు అనుకోండి ఇవి ఎక్కడో పోతాయి. అచ్చే నాకు ఆహా. సర్వే మృగాః పశవః శ్రోణి దేశే ఇతర మృగములు పశువులు ఉన్నారే ఇవన్నీ పరమాత్మ యొక్క శ్రోణి అంటే పిరుదులు అంటాం. ఇవి శ్రోణి దేశే వయాంస్తుతత్ వ్యాకరణం విచిత్రం మనుహు మనీష మనుజో నివాసః ఇక తిత్తిరి పక్షులు అంటే సకల వేదములకు
ఒక అనుకోండి అలాంటి వేదమును దాగి ఉన్న వేదమును బయటికి తెచ్చిన పశులు తిట్టురు కదా ఇదే వ్యాకరణం అంట. వ్యాకరణం అంటే నామరూపే. కదా రహుస్యాం ప్రజాయే ఈతి సంకల్పించి నామ రూపే విధాయ అంటాం. ఆ జగత్తుకు అన్ని రకముల పేర్లు అన్ని రకముల ఆచారాలు కలిగిస్తామే అవేమిటి అంటే. సకల నామ రూపములు పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి వేద వాక్కులు అన్నమాట. భయామసి తద్వ్యాకరణం విచిత్రం మనుహు మనీషా మనుజః నివాసః అతని యొక్క మంత్రం ఉందే మంత్రం చెప్తున్నాం. ఇవి మనీష అతని యొక్క బుద్ధి సంకల్పం మనుహు మనీష మనుజో నివాస మానవులంతా పరమాత్మ యొక్క ఇల్లు గృహం. ఆయన మనలోనే ఉంటాడన్నమాట గ్యారెంటీ. అందుకే అన్ని జన్మల కంటే మానవ జన్మ విశిష్టము అన్న కారణం అది. మనుజో నివాసః గంధర్వ విద్యాధర చారణ అప్సరః స్వరః. రాగం. తానం పల్లవి మూడు ఉన్నాయి కదా. ఇందులో రాగం ఏమిటి అంటే గంధర్వ, విద్యాధర, అప్సర వీళ్ళంతా సంగీత ప్రియులు కాబట్టి వీళ్ళు పరమాత్మ యొక్క స్వరము. స్మృతీహి అసురానీక వీర్యః. పరమాత్మ యొక్క స్మృతి ఎవరయ్యా అంటే సకల రాక్షస కుల అలంకార భూతుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్మృతి అసురానీక వీర్యః బ్రహ్మ ఆననం మళ్ళీ ఒకసారి లోకాన్ని సృష్టించి విధించి. లోకులను అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సుద్దులు ఉన్నారు కదా వానే చెప్తున్నాడు బ్రహ్మ ఆననం ముఖము బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు అంతా అదే పృఠ సూక్తమే. ఆ మంత్రాలనే శ్లోకాలుగా చెప్పేసాడు. అది మన జ్ఞాపకం అదేమో కొంచెం సంగతిగా చెప్పాడు ఈయనే. సుఖయోగి మిగులు కనబడుతున్నాడు తనే కదా అని చెప్పుకుంటున్నాడు తన రూపం తన చెప్పుకోవడమే కదా. జాగ్రత్తగా ఇలా చూడండి ఇలా చూడండి అంటే అయిపోతుంది. బ్రహ్మ ముఖము అలాగే క్షత్రం క్షత్ర భుజః మహాత్మ క్షత్రియులు పరమాత్మ యొక్క భుజములు విటు ఊరిహి ఊరుహు వైశ్యులు ఊరువులు
సంఘరిసితస్య శ్రితః కృష్ణ వర్ణః శూద్రులు పాదములు కృష్ణ వర్ణః నానాభిదాభీజ్య గణోపపన్నః ద్రవ్యాత్మక కర్మ వితాన యోగః పరమాత్మ యొక్క విధానం ఉందే అంటే చెయ్య నివాసం ఇవన్నీ నానాభిదాభిద్య గనోపపన్నః అన్ని రకాల పేర్లు అన్ని రకముల కర్మలు సకల వ్యవహారములు ద్రవ్యాత్మక సకల ద్రవ్య స్వరూపమే పరమాత్మ యొక్క వితానము, వ్యాప్తి, విస్తారము. పరమాత్మ వ్యాప్తి అంటే నానా కర్మ సముచ్చయము అన్నమాట. వితాన యోగః. ఈ ఆనసవు ఈశ్వర విగ్రహస్య యస్ సన్నివేశః కఠితః మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాయనా ఇది పరమాత్మ యొక్క అవయవ సంస్థానం ఇది సన్నివేశం. మీకు దాన్ని స్పష్టంగా చెప్పాను. అంటే నీవు అది చూచి ఇది జ్ఞాపకం చేసుకుంటావా? దీన్ని చూచి దాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఏమైనా చేసుకో కానీ నీ మనస్సు మాత్రం అతనిలో ఉండాలి. పరమాత్మ యందే మనస్సును ధారణ చేయాలి. ఆయన ఎక్కడో సూక్ష్మంగా ఉన్నాడేమో, అంత చిన్న దేహంలో పరమాత్మ మనస్సు పోతుందంటే కాదు, ఇవన్నీ ఆయనే. అన్ని లోకాలు వ్యాపించాక ఉన్నాడు అని ఇష్టం మనస్సును యధేచ్ఛగా ఆయన యందు విహరింపచేయవయ్యా. ఈశ్వర విగ్రహస్య యత్ సన్నివేశ కథితః మయాతే నేను నీకు ఈ సన్నివేశాన్ని చెప్పాను. సంధార్యతే పురుషే స్తవిష్తే ఇలాంటి సవిష్టే అంటే ఉన్న వాటికంటే అన్నిటికంటే చాలా పెద్దది. పెద్ద ఈ స్వరూపంలో నీ మనస్సును ధరించు. కవిత్తే మనః స్వభుజ్య నయతోస్తి కించితో అతని కంటే భిన్నమైనది ఏదీ లేదు.
నువ్వు ఎక్కడ మనస్సు ఉంచినా అది ఆయనే అయితాడు. కానీ ఆ వస్తువును కాక పరమాత్ముని అవయవంగా దాన్ని దృష్టి పెట్టుకుంటే మోక్షం. వస్తువు అనుకుంటే. చెట్టు కింద కూర్చున్నాను అంటే తప్పు ఇది. నేను కూర్చున్నది పరమాత్మ యొక్క రోమ కూపములలో అనుకున్నాం అనుకోండి. నదుల్లో మునిగాననకుండా పరమాత్మ నరాల్లో తేలియాడుతున్నాను. చాలు. అందుకోసమని సమగ్రంగా పరమాత్మ యొక్క స్థవీయమైన స్వరూపాన్ని నీకు వివరించాను. ఇందులో మనస్వ బుజ్జాన యతోస్తి దానికి మించి మరొకటి లేదు. పరమాత్మ లేనిది ఇంకోటి లేదు. పరమాత్మ కానిది ఇంకోటి లేదు. నీవు ఎంత విశాల ప్రపంచంలో ఉన్నామో అదంతా పరమాత్మ యొక్క అవయవాలే. ఇంత పెద్ద ఆకారంలో బుద్ధితో మనస్సును ధారణ చెయ్యి హేతోస్తి కించిత్ స సర్వజీవృత్యనుభూత సర్వ ఆత్మ తథా స్వప్న జనేక్షితైకః తను సర్వధీవృత్యనుభూత సర్వ ఆత్మ. సర్వధీవృత్యనుభూత సర్వః అంటున్నాడు. పరమాత్మ అంటే ఏమిటయ్యా అంటే. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకముల ప్రాణుల బుద్ధి వృత్తులు ఉన్నాయే అదంతా ఆయనే. అన్ని రకముల ప్రాణుల బుద్ధి వృత్తులకు కలిగే అన్ని రకముల అనుభూతులు ఉన్నాయే అది కూడా ఆయనే. కదు మనం ఆలోచిస్తున్నామంటే అహం దదామి దదామి బుద్ధి యోగంతం యేన మాముపయాంతితి అన్నాడు కదా. బుద్ధి ఆయనే ఆయనే ఇస్తాడు. ఆలోచన ఆయనే ఇస్తాడు. చదువు సంకల్పం అతనే కలిగిస్తాడు. పని అతనే చేయిస్తాడు. ఇది గుర్తించామనుకోండి మన అహంకారం పోతుంది. నాకెందుకయ్యా బాధ? నువ్వు అనుకున్నది చేయించు, నువ్వు చేయించినది నేను చేస్తాను. అనుకున్నవాడు పాపం చేస్తాడా? అలాంటి వానికి పదమా పాప బుద్ధి కలిగిస్తాడా? నేను చేస్తున్నాను, మధ్యాహ్నం నువ్వెందుకయ్యా మాకు? నా ఇల్లు, నా సంసారం, నా వ్యవహారం నేను చూసుకుంటాను. పెద్దానికి నువ్వే రావాలా? చూసుకో నాయ్యా. నేనేం వద్దంటాను.
పరిచయం కూడా అప్పుడు నువ్వే అనుభవించాలి నాకేం పని. నేను చేశానంటే నువ్వే అనుభవించు. అయ్యో కాదు కాదు స్వామి నువ్వు చేశావంటే నేను అనుభవిస్తాను. నా మీదే పడేయ్ నేను అనుభవిస్తాను. నేనే చేస్తాను అనుభవించు. మరి ఇంకేం చేయాలి. అంటే పరధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఏమిటి అన్నీ నువ్వు చేయిస్తున్నావ్ నాకెందుకు వచ్చిన బాధ. పాపాలు నీవే పుణ్యాలు నీవే. నరకం నీకే స్వర్గం నీకే. మరి నీకేంటి నాకు నువ్వే. నీలో ఉంటానండి. నరకం ఉంటే నువ్వు అక్కడ అక్కడే ఉంటది ఎక్కడో ఆయన మొత్తం అక్కడే ఉండాలి కదా అది అక్కడే ఉంటుంది పంపిస్తా అక్కడికి. యముడు దమష్టులే కదా. ఏదో పంటి కింద ఏదో ఒక నరకం ఉంటదేమో లేకపోతే పోయి ఇట్లా వచ్చేస్తుంది. పంపించు స్వర్గం పంపించు. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వాభిమాన రాహిత్యం అనేది ఏర్పడితే పరమాత్మ యందు మనం ధారణ ఉంచగలము. నేను చేస్తున్నానన్న భావం ఉంటే పోతుంది. అందుకే సర్వజీవృత్యనుభూత సర్వః ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకముల ప్రాణుల యొక్క బుద్ధి వృత్తులు అతనే. ఆ బుద్ధివృత్తుల చేత అనుభవించబడే అన్ని అనుభవాలు ఆయనే. అన్ని ఆత్మలు అతనే. సర్వ ఆత్మ యథా స్వప్రజనేక్షితైకః ఎలాగంటే రకరకములైనటువంటి స్వప్నములు వస్తాయి మనకు. ఒకరోజు మన శిరస్సుని ఎవడో ఖండించినట్టు వస్తుంది. కదా అప్పుడే మడికాయ పడికి మనమే వాడి శిరస్కు ఉండు చూస్తాం. అదే బియ్యం ఎక్కుతాం, గుర్రం ఎక్కుతాం, గాడి ఎక్కుతాం, ఇంకేమో ఎక్కుతాం, ఏమో చేస్తాం, ఎక్కడో తింటాం. ఎక్కడిది అంతా ఎక్కడిది? కలలో. అన్నీ మనకే వచ్చే కదా. కదా? అన్ని కళ్ళలో మనమే కదండీ. ఇన్ని కళ్ళలో మనమే కన్నాం. మనమే ఏనుగు ఎక్కుతాం, మనం ఏనుగు ఎక్కుతాం, మనమే తేలు అవుతాం, మనం తేలు కుడుతాం. మనల్ని తేలు కడుపుతుంది. అసంబద్ధమైన కళ్ళన్నీ వస్తుంటాయి కదా. మరి ఎవరు చూస్తారు? ఒక్కడే చూస్తాడు. ఇలాగైతే రకరకాల సప్నములు చూసేవాడు ఒక్కడే ఉంటాడో, రకరకాలైనటువంటి అన్ని బుద్ధి భావనలు వాడు ఒక్కడే. అన్ని బుద్ధి అనుభవాలు వాడు ఒక్కడే.
స్వప్రజనైక్షితైకః తం సత్యం ఆనందనిధిం భజేత నాన్యత్ర సజ్జేత్ యత ఆత్మపాతః బట్టి నాయనా నీవు ఏమి చేయాలి అంటే తం సత్యం ఆనంద నిధిం భజేత అతను ఆనంద నిధి. ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ కదా పరమాత్మ అంటే అతను ఆనంద నిలయుడు అతనే ఆనంద నిధి కాబట్టి సకల ఆనంద మూర్తి అయినటువంటి పరమాత్మను మనం ధ్యానం చేయాలి. నాన్యత్ర సజ్జీత్ పొరపాటున కూడా మన మనస్సును అతని కంటే వేరొక చోట సంఘము చేయకూడదు, ధారణ చేయకూడదు. మనస్సు ఉంచాలి అంటే పరమాత్మ యందే ఉంచాలి. ఎందుకట అతను ఆనంద నిధి కాబట్టి సకల ఆనందములకు అతనే మూలం కాబట్టి అతని యందు మన మనస్సు ఉంచితే మనం ఎక్కడ ఉంటాం? ఆనందంలోనే ఉంటాం కదా? అంత ఆనందం అతనైనప్పుడు అతనికంటే వేరేది ఏమవుతుంది? దుఃఖం కదా? మరి మనసు వేజడం వస్తే ఏమవుతుంది? దుఃఖం కదా. అందుకే నా న్యత్ర సజ్జే భగవంతుడి కంటే భిన్నమైన విషయము యందు మనస్సును లగ్నము చేయకూడదు. ఎందుకయ్యా యతః ఆత్మపాతః. పరమాత్మ యందు మనస్సును ఉంచితే ఆత్మ ఉజ్జీవించబడుతుంది. ఉద్ధరించబడుతుంది. పరమాత్మ కంటే భిన్నమైన విషయాలలో మనస్సును ఉంచితే ఆత్మ పతనము ఉంటుంది. కాబట్టి నీవు ఆత్మ పతనాన్ని కోరుకుంటావా? ఆత్మ ఉజ్జీవాన్ని కోరుకుంటావా? ఆత్మ ఉజ్జీవనం కావాలి అంటే పరమాత్మ యందు మనస్సును ధరింపచేయి.
పరమాత్మ మనకు దొరకడు, మనకు కనబడడు, ఎలా మనం ధారణ చేతాము అంటే అలాంటి దిగులు నీకు అవసరం లేదు, ఈ జగత్తంతా పరమాత్మే. నీవు చూస్తున్న జగత్తు పరమాత్మే, నీవు చూడని జగత్తు కూడా పరమాత్మ. అయినప్పుడు పరమాత్మను చూడలేకపోవడం ప్రశ్న లేదు, నీవు ఉన్నది వాడిలోనే. చాలా స్వరూపం దానికి మాత్రం మొదలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని. తాంగ యోగములతో మొదలు జితాసనః, జిత శ్వాసః, జిత సంఘః, జితేంద్రియః. ఈ నాలుగు ఉంచుకొని మనస్సును సకల శుభాశ్రయమైన పరమాత్మ యందు ధారణ చేస్తే ఆత్మపాతం ఉండదు. ఇతరము యందు ధారణ చేస్తే పతనం అవుతావు. కాబట్టి మరణించబోయేవాడు ఏం చేయాలి అంటే పరమాత్మను ధ్యానం చేయాలి. కదా? ధ్యానం చేయాలి అంటే ఏదో కాస్త కళ్ళు మూసుకొని దండం పెట్టి నేను చాలా యోగాలో ఉన్నాను స్వామి చెప్పుకుంటూ యోగాలో ఉన్నాను అంటున్నారు కళ్ళు మూసుకోగానే యోగం అయిపోయింది. కదా సాధు నాయనా ఇన్ని చేస్తే కానీ అక్కడ ధారణ ఉండదు అది చేస్తే పతనం ఉండదు అని పరమాత్మ ధారణ మరణించేవాడు చేయవలసిన పనిని ఎలా ప్రశ్న అడిగాడో. సమాధానం కూడా అలా చెప్పాడు నిన్న. అధ్యాయం కూడా ముగిసింది. తృతీయ అధ్యాయము రేపు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఎలా స్మరించాలి? దే రూపాన్ని మళ్ళీ స్మరించడము, అందులో ఉన్నటువంటి ఇక ఇక్కడి నుంచి కాస్త భాగవతం అంటే ఏమిటో కొంచెం రుచి పుడుతుంది. ఇప్పుడు భాగవతం అంటే ఏమిటి? మొన్నటి దాకా ఏదో కథలు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు కథలు వస్తాయి రావని కాదు, కానీ కథల కోసం కాదు భాగవతం చెప్పేది. భగవత్ తత్వం మన
ఎంత లోతుకు వెళ్లగలదో అంత లోతుకు వెళ్లొచ్చు. అబ్బే వద్దంటే ఏంటి పై పైన చెప్పుకోవచ్చు రెండు బంధు ఉన్నాయి. సరే డెప్త్ అంటాం కదా లోతుకు వెళ్ళాలి లోతుకు వెళ్ళండి పరమాత్మ రూపం అర్థమవుతుంది. కొంచెం అర్థమైతే మాత్రం ఇక వేరే ప్రపంచం గురించి మనకు పట్టింపే ఉండదు. సచ్చిదానందమయం అంటాం కదా, అలాంటి పరమానందములో పరమాత్మలో మనం తాత్కాలికంగానైనా లగ్నం అవుతాం. అలవాటైతే ఆయనలో లగ్నం అవుతాం. బస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ
We bow to the one who eternally worships Achyuta's feet, to our guru who is an ocean of virtues - Ramanuja - at whose feet we take complete refuge. Mother, father, lover, son, wealth - all that is dear to those in my lineage - all of that, may Paramatma alone be that for us. This mangalacharan (auspicious opening invocation) establishes that Paramatma is not merely a deity to be worshipped but is the very substance of all that we love and depend upon.
Dear devotees - Parikshit asked Shuka a great question, and Shuka praised it highly. 'Variyan eshate prashna kritam loka-hitam' - what an excellent question you have asked. Not just good - beyond good. Even beyond that. The question was asked not merely for personal benefit but for 'loka-hitam' - the welfare of all the worlds. Such questions, coming from a dying man with no personal stake, reveal the highest level of spiritual maturity and compassion.
All knowers of the Self (atma-vit) ask and approve of exactly this kind of question. What is to be heard, what is to be done, what is to be chanted, what is to be remembered, what is to be meditated upon - you have enumerated all of these. Among these, primarily for those dwelling in households (griha-medhins), the most important things to hear - 'shrotavyaadini' - Shuka begins enumerating. The entire Bhagavatam discourse is in response to this comprehensive question.
Ashtanga yoga is required. The eight limbs are: yama, niyama, asana, pranayama, pratyahara, and then dharana, dhyana, samadhi. Therefore, one must sit in a pure and solitary place - 'viviktaa' - he said. With ten people around, the mind cannot be controlled. Even one distracting thought is enough to break concentration. The sequence of yoga practice builds from the outer (ethical conduct, physical posture) to the inner (breath control, sense withdrawal, concentration).
You can depart peacefully. Khatvanga achieved liberation in a single muhurta (moment). You have seven full days - so you can certainly accomplish this easily. Having thus given confidence and courage, Shuka begins the instruction: 'sindhyaat asanga-shastrena trinam deham anudehe' - with the weapon of non-attachment, cut off the body as you would cut grass. First detach the mind, then the practice of yoga begins in earnest. This reassurance is itself a teaching gift.
Having properly prepared the seat, one should now practice with the mind: 'shuddham trivrit brahmaaksharam param' - the pure, three-part, supreme Brahma-akshara. What is this trivrit Brahma-akshara? It is 'a-kara, u-kara, ma-kara' - the three sounds that compose OM. This is also called Pranava. It is called Brahmaakshara - the syllable that expresses Brahman. The syllable that is itself Brahman, through whose meditation one attains Brahman.
The very Brahma-bija (seed syllable of Brahman) - this is the Parabrahma Paramatma. What is there for us to meditate upon? The principal seed, the foremost one - called Brahma-bija - is this Omkara. Meditating upon this, 'niyacchet vishayebhyah akshaan' - withdraw the senses from sense objects. The mind, fixed upon the Omkara, is gradually withdrawn from all external engagements. This is the transition from pratyahara (withdrawal) to dharana (concentration).
Mind, intellect, sarathi (charioteer of intelligence) - 'manah karma-bhiraksiptam shubhaarthe dhaarayet dhiyaa' - the mind agitated by karmas should be fixed upon the auspicious through understanding. What is the situation now? Through yama, niyama, asana, pranayama, and pratyahara we have come this far. Through senses, mind, and intellect, withdrawal from sense objects has been accomplished. Now the positive phase begins: not just withdrawing from the bad but anchoring in the supremely good.
Karmas mean samskaras (deep impressions). The mind agitated by samskaras accumulated from previously practiced karmas - this mind, 'karma-bhiraksiptam shubhaarthe dhaarayet' - fix it on the auspicious. What is the supremely auspicious (sarva-shubhaaspadam)? It is Paramatma, the Lord of infinite auspiciousness. All good, all welfare, all blessedness has its source in him. When the mind is anchored in Paramatma, it is anchored in the very source of all auspiciousness.
Oh, these have settled well - come up a little. Come - the calves, the knees, the thighs, the waist region, the abdomen, the chest, the throat, the face, the nose, the eyes, the forehead, the head - again going upward. Thus, one by one, each limb of Paramatma is meditated upon. The dharana begins at the feet - the most accessible and solid foundation - and systematically moves upward through the entire divine form, training the mind to stay on each part before moving to the next.
He is the root of all auspiciousness, all welfare. After the mind becomes absorbed in such Paramatma, what other memories remain? Because until now, where has our mind been? In all inauspicious things, has it not? Sorrows, pains, grief - these have been the mind's habitual dwelling. Now, once anchored in Paramatma - the source of all that is good - the mind naturally releases its grip on inauspicious thoughts. This is the transformative power of dharana.
What does 'not remembering' mean in this context? It means: until now, the mind has been doing exactly this - being in one thing while thinking about another. Isn't that right? Doing one action, thinking about another, planning yet something else simultaneously. 'Manasyekam, vachasekam, karmasekam' - unity of mind, speech, and deed in one - only then is it real. The scattered mind, the mind doing one thing while thinking another, must be brought to single-pointed focus.
What is the benefit of dharana? The accumulated impurity of samskaras from countless crores of births - dharana washes all of that away. Is that not enough? We know we have had many past lives, we wonder why - we keep counting how many births, what they were. All the accumulated karmic residues from all those births - this practice of dharana cleanses them completely. One session of genuine dharana can accomplish what years of ordinary ritual cannot.
But today's course is not over yet - we think. But where is the mind? If the mind is occupied with whether our performed karmas are complete or not - then the gaze cannot rest on Paramatma. If one's mind is truly fixed on Paramatma alone, then all other obligations naturally take care of themselves. The teaching is that genuine dharana requires complete one-pointed dedication to Paramatma - not a divided mind that keeps one eye on the practice and another on worldly obligations.
And will there not be love for the Paramatma who has given such great security? That love is what we call bhakti. The reason bhakti arises is this security - protection. We have protection. When we feel 'with such a person we are protected,' our love for that person grows naturally. Similarly, the dharana reveals that Paramatma is our ultimate protector, our final refuge. From that recognition, bhakti arises spontaneously - not as an effort but as a natural response to realized truth.
We call this 'yoga siddhi' - yoga has begun at the beginning. What must one do? Remember, meditate, praise, listen. Will the listening happen? With listening, there is a constraint - our ears are here, but our mind is elsewhere. We hear the words but the meaning doesn't penetrate. Only when the mind is genuinely present with the ears does hearing become genuine reception. This is why all the preliminary practices - yama, niyama, asana, pranayama - are necessary: to bring the mind home.
Here - where Sita is without Rama, contemplate that state - then come back here and reflect on how she is - then one moves forward to how we should connect the two. This is the method Valmiki teaches us. The method of anusandhana - connecting what is separated. Just as Hanuman's journey is about reconnecting Sita to Rama, the devotee's practice is about reconnecting the jivatma (individual soul) to Paramatma, who have been separated by the long wandering in samsara.
You say dharana removes the mind's impurity - what kind of impurity is removed? Because in your view, perhaps you think we have only one kind of impurity? We have more of those impurities. That is because we have more malam (filth). The speaker is being honest about the depth of accumulated karmic residue that covers the soul. These are not superficial stains but deeply embedded impressions from countless lifetimes. Dharana is powerful precisely because it addresses this deep-seated impurity.
To fix the mind on Paramatma, first one must establish stability of the body - sitting. Once seated, two hours, four hours, five hours - one must remain in that asana without change, without movement. We humans - we have one itch here, one itch there, we shift constantly. The body's restlessness is a mirror of the mind's restlessness. Training the body to be perfectly still is training the mind simultaneously. This is why asana in yoga means not just a posture but a state of stable, effortless stillness.
We can change the breath we breathe. Whichever nostril is active - if we can identify it - if it feels uncomfortable, we can switch to the other nostril. The surya-nadi (sun channel, right nostril) is called the jnana-marga (path of knowledge). The chandra-nadi (moon channel, left nostril) is called the bhakti-marga (path of devotion). The nirakara (formless) practitioners use the jnana-marga. This sophisticated understanding of pranayama connects the breath with the spiritual path being followed.
We don't even know what air is moving through our own nostrils - why don't we know? Because the mind is not there. Whether we breathe while standing, sleeping, or sitting - the mind is asking: how much money does my neighbor have? What is his salary? What is his job? The awareness that should be on the breath is fully occupied with others' affairs. This fundamental distraction of the mind from its own body is the first obstacle to pranayama and the first thing to be corrected.
I have no worry, I am at peace. What desire do I have - all is Paramatma - when one is calm, it (the heart rate) steadily decreases, becomes somewhat less than before. Meaning: through the regulation of breath, the regulation of the heart's rhythm also follows. When pranayama deepens and the mind settles, the autonomic nervous system responds - the heart rate slows, the breath becomes subtle, the body enters a state of deep relaxation that is the foundation of genuine meditation.
In what form, in what shape should the mind be fixed? The mind must not wander sideways, so a gross (sthula) form is required. If we start with the formless (nirakara), where does our mind go? Even with form it cannot stay fixed - without form it wanders even more. Therefore, the instruction is to begin with Paramatma's divine form - the cosmic form or the personal form - and hold the mind on it. The form is a gift to the meditator, a support for the mind that cannot yet grasp the formless.
Where are we? We are within Paramatma. We who are within Paramatma - if we are within Paramatma, it is as if we are sending our mind outside while remaining within him. This needs some reflection. If the mind is placed within Paramatma and the body is sent outside - there is no problem with that. The understanding that we are always already within Paramatma's body - that the universe is his body - transforms the meditation: we are not trying to reach him, we are recognizing we are already in him.
You mentioned dharana - how is dharana to be done? Where is dharana to be done? - asked Parikshit. On Paramatma - why should one do it? On what kind of Paramatma? The Paramatma who is the Virat-rupa (cosmic form). The dharana should be done on Paramatma who is more gross than all gross things. 'Sthula-sthulam' - the grossest of the gross - this is the Virat Purusha, whose body is the entire cosmos. Meditating on this form, the mind cannot wander anywhere outside.
He says: 'visheshena raajate' - he shines especially. The entire vast cosmos is illuminated by him. Each world, each covering, each tattva, each substance, each region - each is limited and contained. But the Virat Krishna - he pervades everything equally. No point in the cosmos is outside him. The Virat form is the most expansive possible object of meditation - the mind that grasps even a fraction of this vastness is transformed by the encounter.
That is why, even though we say 'Krishnastu bhagavan svayam' - Paravata deva (the supreme deity) has no problem being present. He exists above himself, within himself. Who is this one? It is Aniruddha who has descended - he came down. Bhagavan svayam has stated this. Aniruddha is the vyuha (emanation) of Vishnu who is responsible for the jagat-roopam (cosmic form). The world is Aniruddha's body. Meditating on the world as Aniruddha's body is thus the highest dharana.
Paramatma himself is the Aniruddha-tattva which is jagad-roopam (the cosmic form). On this Aniruddha-tattva which is the world's form, fix your mind. See the world in him, see him in the world. When the world's organs can be seen as Paramatma's organs - when every tree is Paramatma's body, every river his nerves, every mountain his bones - then the entire cosmos becomes an altar of meditation, and every moment of ordinary life becomes a moment of dharana.
'Tasmat panchagunaam ramah tatra panchatame gune' - Rama's count is five times the number Indrajit killed. The one whom he killed is five times less than the one who was killed. Meaning: the cosmic proportions being described here - the relationship between the loka-mappings and the divine form - are in exact proportional correspondence. This precision in the mapping of cosmic realms to divine bodily parts shows that the Bhagavatam is presenting a systematic cosmological-theological framework.
Two side portions - those two side portions are 'paarshni' (the sides of the feet) - that is Rasatala. Mahatala - vishvasu yodha - the ankles. 'Gulpa' means the heels - these heels are Mahatala. 'Talatalam vai purushasya janghe' - the calves. The systematic mapping begins: Rasatala = sides of feet, Mahatala = heels, Talatala = calves. Each underworld (patala) corresponds to a specific part of the Virat Purusha's lower body, making the entire cosmic structure an anatomical meditation.
Paramatma's ear - what is it? Sound (shabda). There - you see - sound is present, and that sound is his ear. 'Naasatya dastrau parasmasya naase' - the nose. What is the nose? 'Na satya dastrau' - the Ashvini devathas (divine physicians). The Ashvini twins are Paramatma's nose - the healers who move through the cosmos like breath moves through the nostrils. Each sense organ of the Virat Purusha is identified with a cosmic deity or element, showing the complete identification of the microcosm with the macrocosm.
We are immersing in him. Where are we? We are in Paramatma's arms. Once he said it - imagine: 'svasti prajaabhyah' - though that is not said here. The thought of it makes the body tingle. 'Oh, we are now on Swami's arms' - what we call rivers are his veins. Being in the rivers, we are entering his veins - the blood circulation happens through the nerves - it flows like water, so they are called nerves (nadis). This imaginative identification transforms the act of bathing in a sacred river into a mystical experience.
Acting crazy - the madness-inducing, impurity-causing maya is his smile. 'Haata janon-maadakari cha maaya duranta salgam yat apaanga mokshah' - Paramatma's glancing sidewise look - when he glanced thus, creation happened, they say. This is the same as the famous statement: Paramatma's smile is maya - the playful, enchanting power that creates the appearance of the world. This maya is not a deception but an expression of his infinite creative delight.
Paramatma's nerves - if we immerse in rivers, it means we are entering Swami's nerves. 'Nadyo asih' - because the blood circulation all happens through nerves, does it not? It flows like water (jala) - therefore they are nadis (rivers/nerves). The double meaning of nadi - both river and nerve channel - is used to show the complete identification between Paramatma's cosmic body and the natural world. Sacred rivers are literally the life-giving channels of the cosmic being.
'Chandrama manaso jaatah' - this is said (Moon was born from his mind). Therefore his mind is the Moon. 'Sarva-vikara-kosha' - the speaker says the mind is the source of all modifications. Indeed - the mind is the root of all our vichalas (disturbances). Vyasa says with great boldness: mind is the root of all modifications. Therefore meditate on the Moon as Paramatma's mind. This identification is not mere poetry but a precise cosmological statement about the relationship between mind and lunar consciousness.
Imagine that - animals who brought out a hidden Veda from within - the same grammar, they say. Grammar means nama-roopa (name and form). 'Rahasyam prajaaye iti sankalpya nama roope vidhaaya' - thinking 'I will manifest in names and forms,' he created. All types of names for the entire world - the entire range of nama-roopa that constitutes the manifest universe - are expressions of this one creative resolution by Paramatma. The Vedic mantras are the sounds through which this creation was spoken into being.
'Sangaarisitasya shritah krishna-varnah' - the Shudras (fourth class) are his feet - dark-colored (krishna-varna). 'Naanaa-bhi-dabhijya ganoopapannah, dravyaatmaka-karma-vitaana-yogah' - the diversity of names and groups through which all material karma-related activities are organized. The entire social structure of the varna system is seen as the Virat Purusha's own body - the four varnas being the four main body sections, with the entire diversity of human activity being the expression of this one cosmic being.
Wherever you place your mind - that becomes him. But if you view that object not as an object but as Paramatma's limb - that is moksha. If you view it as an object (vastu), it is samsara. 'I sat under a tree' - that is a wrong statement. The correct statement is: 'I sat under Paramatma's form.' Every moment of ordinary experience can become a moment of liberation if the vision is transformed from 'objects in the world' to 'limbs of Paramatma's cosmic body.'
Also, when the acquaintance deepens, you yourself must experience it - what use is it to me? 'I did it' - then you yourself experience it. But no, no, Swami - 'you did it, so I experience it. Put it on me, I will experience it. I myself will do it, experience it.' The teaching here is about the relationship between the devotee's agency and Paramatma's grace: genuine devotion is the recognition that all actions are Paramatma's and all experiences are gifts from him.
'Svapra-jaanaikshitaikah tam satyam aananda-nidhim bhajet, naanyatra sajjet yata aatmapaatah' - therefore, what should you do? 'Tam satyam aananda-nidhim bhajet' - worship him who is the treasury of bliss (aananda-nidhi). 'Aanando brahmeti jaanaat' - we know that Paramatma is ananda (bliss) itself. He is the aanandam, the sat, the chit - existence, consciousness, bliss. To worship him who is the very essence of bliss is to align oneself with one's own deepest nature.
Paramatma cannot be found, cannot be seen - how will we do dharana? Do not need to worry about that - this entire world is Paramatma. The world you see is Paramatma, the world you cannot see is also Paramatma. In that case, you cannot help but see Paramatma. Wherever you look, you see Paramatma. Wherever you don't look, Paramatma is also there. The concern about 'finding' Paramatma is thus dissolved: he is not hidden somewhere that we must search - he is the very substance of everything that exists.
One can go as deep as the mind can go. 'Oh, don't bother' - what is that? One can speak on the surface with two connections. It is fine to say depth - one must go deep. Going deep, the nature of Paramatma becomes clear. As some understanding comes, even more deeper levels open. The journey into Paramatma's nature is infinite - each level of understanding reveals deeper levels to explore. The Bhagavatam itself is structured this way: each reading opens new dimensions of meaning.