తల్లిదండ్రుల గౌరవం: పెద్దల పట్ల కృతజ్ఞత మరియు ధర్మం
Parents Honored: Gratitude and Duty to Elders
కృష్ణుడు తల్లిదండ్రులను సన్మానించడానికి తిరిగివెళ్ళాడు - ద్వారకలో పాలించిన తర్వాత కృష్ణ బలరాములు మథురకు వెళ్ళి దేవకి వసుదేవులు నంద యశోదలను సన్మానించారు. పెద్దల పట్ల బాధ్యత ధర్మ మూలస్తంభం అని వివరించబడింది. పితృ యజ్ఞం మరియు పితృ ఋణం భాగవత దృక్పథంలో వివరించబడ్డాయి. ప్రభువు జన్మించిన వారి పట్ల కృతజ్ఞత కూడా భక్తి స్వరూపమని బోధించబడింది.
Krishna's return to honor His parents - after years of ruling in Dvaraka, Krishna and Balarama return to Mathura to honor Devaki, Vasudeva, Nanda, and Yashoda. The session explores the duty toward parents and elders as a cornerstone of dharma. The concept of pitru-yajna (ancestral worship) and pitru-rina (the debt owed to ancestors) is explained through the Bhagavatam's framework. The teaching: gratitude to the ones through whom the Lord Himself took birth is itself a form of devotion.
ఏతావ దుష్ట పితరౌ యువయోస్మ పిత్రో సంప్రియణనాభ్యదయ పోషణ పాలనాని. ఇంత చూశాం మీరే వారికి కన్నులు తెరిచి ఎవరు తల్లి ఎవరు తండ్రి అని అడిగినప్పుడు. తల్లితండ్రులగా వారికి కనబడింది ఎవరు? తర్వాత చెప్పితే మీ తల్లిదండ్రులు. వాడు చూసింది ఎవరిని? ఇలా యువయోస్ప పిత్రోహో సంప్రీణన అభ్యుదయ పోటన పారన అని. సంతోష పెట్టారు, మురిపించారు, పుణ్యవాసాలు చేశారు, నామకరణం చేశారు, అన్నప్రాసనం, అత్త స్వీకారం ఏమంటాయి కదా, ఇవన్నీ మీరే చేశారు, పోటించారు, పాలించారు, లాలించారు. వాళ్ళ కోసం మీరు అన్ని కష్టాలు పడ్డారు, ప్రాప్య ఊషతువు భవతి పక్ష్మః యద్వతక్ష్ణోహు ఎలా చూశారంటే కంటికి రెప్పలా తమ్మాడు. అక్షనోహ పక్షమ పక్షమ అంటే రెప్ప అక్షనోహ అంటే కంటికి కంటికి రెప్పలా మీరు వారిని ఆలోచించేం కావాలి ఎందుకంటే కంటికి ఎప్పుడు ఆపన వస్తుందో తెలియదు. తెలియకుండా ఆపల వచ్చినా తెలియకుండానే కాపాడుతున్నాడు. రెప్ప అనేది ఆపల వచ్చినా ముందు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా అనదు అంటే మన కళ్ళు ఎప్పుడో పోయేది. ముందు చెప్తేనే నేను కాపాడుతా అంటే అది కాబట్టి ఏముంది? అలా గ్యార వస్తుంటుంది ఏ దుమ్మో కంటి వేయబోతుంది ఆ మాత్రం లేదు. మనమే చెయ్యి రాంటాం చెయ్యి తగలబోతుంది రెప్ప ఈ కంటి మీద కుచ్చుతాను రెప్ప జాగ్రత్త ఎవరో చెప్పి చేస్తారా? లేదు అనుకోకుండా వచ్చిన ఆపదను సహజంగా కాపు కాసేదే రెప్ప. మీరు పిల్లలను అలా కంటికి రెప్పలా కాపాడారు. పత్మయుద్ధ దక్షణో నేత్తాల పుత్ర అతి బయో తతతాం పరం శ్వామా. న్యాయంగా పరమత్వం మీ ధనం కాదు ఇతరుల ధనమే అయినా మీ ధనం లాగా చాలా జాగ్రత్తగా ప్రేమగా కాపాడారు ధనం స్వాహా గోపిక కృష్ణ ఉపరభ్య చిరాదభిష్టం ఇప్పుడు ఇక గోపికలకు ఒంటిగా దొరికారు కృష్ణుడు ఇంత కాలాన్ని. అందుకే చిరాదభిష్టం వ్యప్రేక్ష అనే శిశుడు పత్మకృతం శపంతి మామూలే కదా అలాంటి స్వామిని చూస్తున్న గోపికలు.
రెప్పలు పెట్టిన బ్రహ్మను తిడుతున్నారట వీడికి బుద్ధి లేదు. రెప్పలు ఎందుకు పెట్టాడు కళ్ళలో పోని పస్మకృతం శపంతి దుర్గ్విహి కృతీకృతమలం పరిరభ్య చేతులతో కాదు కన్నులతో. హృదయంతో అతన్ని కౌగలించుకొని తరువా సద్భావమాపు అపి నిత్యయుజాం దురాహం. నిరంతరం కలిగి ఉండే వారికి కూడా దొరకని స్వామిని మీరు ఎల్లప్పుడూ తమ మనస్సులో బంధించి ఉంచి అలాంటి స్వామిని చూసి అతడితో భావాన్ని పొందారు. భగవాం తాం తదాభూత వివిక్త ఉపసంగతః ఏకాంతంలో స్వామి వారిని కలిసి ఆశ్రిష్య అనామయముక్త ఆలింగనం చేసుకొని క్షేమాన్ని కూడా అడిగి నవ్వుతూ ఇలా అబ్రవీ ఇలా చెప్పాడు అబ్రవీత్ అభిస్మర్ధనస్తక్య స్వానాం అర్ధశికీర్షయ గతాన్ చిరాయితాన్ శత్రుపక్షక్షపన చేతతా మన స్నేహం గుర్తుందా? మనం స్నేహంగా ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి మా వారికి మేలు కలిగించానని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినప్పటినుంచి మా వాళ్ళకు శత్రువులుగా ఉన్న వారిని క్షయింప చేయడానికి చేసే ప్రయత్నంలో ఇంత ఆలస్యం అయింది మీకు తెలుసు కదా అది. చూడండి మొహర్ మహాసాధ్యమే ఎత్తు చెప్తున్నాడు నాన్న. చికీర్షయా జతాం ఉక్షిదాయితాం శత్రు పక్ష క్షపణ చేతతా అప్యవజ్య. అవజ్ఞాయద అస్మాన్ స్విత్ అకృతజ్ఞాభిశంకయః ప్రపాతున కృష్ణుడు కృతజ్ఞుడు అనుకొని మీరు ఏదైనా మూలం తలుస్తున్నారా అది మీ దాయక. కృతజ్ఞ అకృతజ్ఞ అకృతజ్ఞావి సంకయా కృతజ్ఞుడు కాదు కృతజ్ఞుడు అని మీరు నన్ను అనుకుంటున్నారా నూనం పూతాని భగవాన్ యునక్తి యునక్తి మన వివరం కడవా అనుకుంటాం. కలిపే ఉంటాడు అనుకుంటాం. కానీ కలిపేవాడు విడిచేసేవాడు భగవంతుడు కదా మనం ఏం చేస్తాము? వినచ్చి.
వాయుహు యథా జనానీకం తృణం తూలం రజాం సిత్య వాయు ఏం చేస్తుంది? కడిచి ఉన్న మబ్బులను విడిపోయే మబ్బులను కడిచి ఉంటుంది. గట్టిని కొట్టుగా పోగొట్టుంది. పట్టిని విడక్కింది. ఎలాన్ని ప్రవాహింప చేస్తుంది. ఇలా దుమ్మును ఉదర వేడుతుంది. మళ్ళీ వేడు వేడు చేస్తుంది. ఎలా వాయువు దుమ్మును జలమును అలాగే మేఘములను సంయోజ్యాక్షిపతే పూయః కలుపుతుంది విడదీస్తుంది తథా భూతాన్ని భూతకృతు అలాగే పరమాత్మ కూడా ప్రాణుదను కొంతకాలం కలుపుతాడు కొంతకాలం గుడి తీస్తారో భూతకృతు మై భక్తి భూతానాం అమృతత్వాయ కంతదో మరి గుర్తుంచుకోండి. నా యందు భక్తి ఉంటే ప్రాణులకు మోత్సం. మై భక్తి భూతానాం అమృతత్వాయ కల్పతే ప్రాణులకు నా మీద భక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుంది దిత్య యదా సీతు మత్స్మయా భవతీనాం మదాపనా ఇది భగవత్ సంకల్పంతో నన్ను పొందించే నా మీద స్నేహం మీకు భగవత్ సంకల్పంతో కలిగింది. అహం హి సర్వభూతానాం ఆదిహి అంతః అంతరం భరిహి. ఏం చెప్తున్నాడు? దూరంగా ఉన్నావు, అడిగే లేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు, మేము ఎక్కడో ఉన్నాము. ఇంకా ఈయనే ఉన్నాడు. ఈయనే ఆది, ఈయనే మధ్యము, ఈయనే అంతము, ఈయనే మధ్య, ఈయనే లోపల, ఈయనే లోపల. ఏమి లేదు ఎక్కడ? కాబట్టి అంతరం బహిహి భౌతికానాం యధా సంవాహ భూహు వాయుహు జ్యోతిహి. పంచభూతాలు ఉన్నాయే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం ఇవి లేని ఎక్కడ అండి? ఎలాగైతే పంచభూతములంతటా వ్యాపించి ఉంటాయో బయట విడుపలా నేను కూడా లోపల విడుపలా అంతటా ఉన్నాను. నేను లేకుండా ఏదీ లేదు అంగనా ఏవం చేతాని భూతాని భూతేషు ఆత్మ ఆత్మ తథా ఇలాగే సగల భూతములు ఇలాగే ఉంటాయి, భూతములలో ఉంటాయి, భూతములలో భూతములు ఉంటాయి అంటే ప్రాణులలో ప్రాణులు ఆత్మలో మనస్సు అందులో ఆత్మ.
మళ్ళీ ఆత్మలో పరమాత్మ అంటే పరమాత్మలో ఆత్మ, ఆ ఆత్మలో మనస్సు, ఆ మనస్సు శరీరంలో, ఆ శరీరం ప్రపంచంలో, ఆ ప్రపంచం బ్రహ్మాండంలో లేదా ఆ బ్రహ్మాండం పరమాత్మ. కాబట్టి అందుకే అంటాడు వెలుపల ఉన్నాను లోపల ఉన్నాను. ప్రపంచం లోపల నేను ఉన్నాను. ప్రపంచం నాలో ఉంది. కాబట్టి ఉభయం మరేత్ర ఏవం చేతాని భూతేని భూతేతు ఆత్మ ఆత్మలతః ఉభయం మై. ఈ 2 నా యందులు ఉంటాయి అత పరే అలా అవన్నీ కూడా వాటిలో నేను ఉంటాను పశ్చత ఆభాతమక్షరే సగల జగత్తు అక్షరే ఆభాతం సమాస్థ యందు కనపడుతుంది. అధ్యాత్మ ఇలా మనకు ఏం చెప్పారో చూడండి గమనించండి. ఎప్పుడు గోపికాలు కుష్టుడికి కలిసినా తత్వ ఏమిటి? గమనించారు మొత్తం మనం జాగ్రత్తగా అంతా విన్నారు కాబట్టి ఇప్పటికి అపోహ అలా తొలగిపోయి ఉంటుంది. ఆ రోజు ఉద్ధవుడిని పంపాడు అదే మాట చెప్పాడు. బలరాముడిని పంపాడు అదే మాట చెప్పాడు. స్వయంగా తాను వచ్చాడు అది ఏడుస్తున్నాడు. మరి గోపికా పుష్టుల యొక్క సంబంధం జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యం. ఇలా ఆధ్యాత్మ శిక్షయా గోప్యః ఏవం కృష్ణేన శిక్షితః. అక్షయా కృష్ణుడు గోపికలకు అధ్యాత్మ విద్యను ఉపదేశించాడు. తలనుస్మరణ స్వస్త జీవకోశాస్త మధ్యగన్. అలాంటి పరమాత్మ యొక్క నిరంతరమైనటువంటి స్మరణముతో వీరిలో ఉండేటువంటి జీవకోశం ఉందే అంటే వాసన సంస్కారం అంటాం చూడండి అవన్నీ. గోసమయ్యాయి. అజ్ఞానం అంతా తొలగిపోయింది అన్నమాట. ఆహుస్యతే నరిననాగ పదారవిందము యోగేశ్వర ఈ హృది విచింత్య. అగాధ బోధై మహానుభావ నరనాభ అంటే పద్మనాభ యోగీశ్వరులు కూడా తన మనస్సులో ఎలాంటి వాళ్ళు అగాధ బోధై అంతము లేని జ్ఞానము గల యోగీశ్వరుల చేత కూడా మనస్సులో ధ్యానించడానికి శత్యము కానటువంటి నీ పాద పద్మములను సంసార కూప పతిత ఉత్తర నావలంబం
వెదాంతివి సంసారం అనేటువంటి మహా కూపంలో పడిన వారిని లేపుటకు ఆధారమైనది. గేహంజుషామపి మనసి ఉదియాత్. ఇంటిలో ఉన్న వారి మనస్సులో కూడా సాక్షాత్కరించుగాక ఏమిటి? అగాధమైనటువంటి జ్ఞానము కడ యోగ్యం కూడా హృదయంలో ధ్యానింపజేయడానికి వీనులేని సంసార కూపంలో పడిన వారిని పైకి తేవటానికి ఆధారమైన నీ పాదపద్ములు. సంసారుల మనస్సులో సాక్షాత్కరించుగాక. అర్థమైందా? ఇది గోపిక అంటే. వాళ్ళు ఏమని అడిగారు గోపిక స్వామిని మా దగ్గరే ఉండు, మాతో కలిసి ఉండు, విడిచిపోకు ఏమనలేదు. ఏమన్నారు? సంసారంలో ఉండే ప్రతివారి మనస్సులో నీ పాదాలే సాక్షాత్కరించు గాక. అంటే లోకా సమస్తా సుఖినో భవంతు. మేము బాగుంటే ఎలా మనం? మాకు నీ దర్శనం కలిగింది, నీ స్పర్శనం, నీ సంపాదన అన్నీ కలిగాయి. అన్నీ మర్చిపోలేదు నాకు, నువ్వు ఎక్కడున్నా మర్చిపోయావ్, నువ్వు మర్చిపోలేవు. కానీ ఎన్ని కోట్ల మంది సంసారులు సంసారికమైనటువంటి బాధలతో మగ్గుతున్నారు, ముడుగుతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి వారి మనస్సులోని బాధ ఒకసారి సఖర్కరిస్తే ఇంకా వాళ్లకు దిగులెక్కడిది? అంటే సకల జీవులకు నీ పాద స్మరణ భాగ్యం కలిగించవయ్యా అని గోపికలు అడిగారు. తథ అనురుహ్య భగవాను గోపీనాం స్వామి కూడా అలాగే అని చెప్పినట్టుగా అనుగ్రహించి త గురుర్గతి యుధిష్టిర మధా పుచ్ఛతు తరువాత సూరా. అందరూ మిత్రులను మీరంతా బాగున్నారా? ఇలా లోకనాధునితో అందరూ అడగబడి సత్కరించబడి బదులు చెప్తున్నారు. కత్ పాదేచ్ఛాహతహం అంపతః పరమాత్మ పాదములను దర్శనం చేసుకున్నందువల్ల.
త్వరగిన పాపము గలవారై ప్రత్యుజుహు వారికి బదులు చెప్తున్నారు. కుతః అతివం త్వచ్చరణాంబు జాతవం మహన్ మనస్తః ముఖనిస్మృతం పతితు ఏమయ్యా. నిరంతరం నీ పాదారం తలిచే వారికి సమగలన ఉంటుంది. అది ఎక్కడిది? పుతః పుతః అశివం త్వచ్చరనాంబు జాతవం. మహత్ మనస్తః ముఖనిస్రుతం పచితు మహానుభావుల మనస్సు నుండి ముఖము నుండి వెలువడిన నీ పాదపద్మమును పిబంతియే కర్ణపుటైహి. తమ చెవులతో తాగుతున్నటువంటి వారికి దేహం కృతాం దేహ కృత స్మృతి చితాం దేహము నుండి దేహమును కరిగించేటువంటి పూర్వజన్మ వాసనా సంస్కారాన్ని ఛేదించేటువంటి నీ పాద పద్మములను స్మరించే వారికి ఎలా జరుగుతుంది హిత్వా ఆత్మధామ విధుతాత్మకృతస్యవస్తం ఆనంద సంప్లవం అఖండం అకుంఠ బోధం కాలోపసృష్ట నిగమావన ఆస్తయోగ మాయా కృత్యం పరమహంస గతిం నతాత్మ ఏమో పరమహంస గతిని నమస్కరిస్తున్నాం అంటే స్వామిని పరమహంసలకు ఎవరు చేరదగిన వారో అలాంటి పరమాత్మను ఎలాంటి వారు ఆత్మ యోగ మాయా కృతిం తను యోగమాయ తోటి మానవాకారాన్ని ధరించిన వానవు ఇంకా కాలోపసృష్ట నిగమ ఆవనం. కాలోపసృష్టం కాలం చేత మింగబడేటువంటి వారికి నిగమ అవనం తొలగించడానికి మూల కారణమైన వాళ్ళు అవనం కాపాడేవాళ్ళు కాలోపసృష్ట నిగమ అవనం. ఆనము చేత మింగబడుతున్నటువంటి వారి ఆపదను కాపాడేవారు. ఇంకా అఖండం అకుంఠ బోధం ఆనంద సంప్లవం మహా ఆనంద సముద్రము అఖండము అకుంఠ బోధం అంటే. ఏనాటి ఏనాటి విశ్చిత్తి లేని జ్ఞాన స్వరూపుడు. ఆత్మధామ విద్రుత ఆత్మపుత త్రయవస్థం. తన యొక్క కాంతి తోటి తత్వ రజత్ తమో గుణములు కుమ్ములమైనటువంటి ప్రకృతిని ధరించేటువంటి మహానుభావుడు.
అలాంటి పరమహంస గతికి నమస్కారము అని చెప్పాడు. ఇలా చెప్పి ఇప్పుడు ఋషి అంటున్నాడు ఇత్యుత్తమ శ్లోక శిఖామణిం జనేతు అభిష్టువత్. అంధక కౌరవ స్త్రీయః ఇలా వాడు అంటే యాదవులు కౌరవులు వాళ్ళు స్త్రీలు సమేత్య గోవింద కథామిధో గృణం త్రిలోక గీతాః తృణో వర్ణయాంతి. ఇక్కడ విషులు, మునులు, యోగులు, రాజులు, భక్తులు వీరంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటుంటే వారి వారలంతా అంటే మహిళా సమాజం అంటారు కదా ఇలా మొత్తం స్త్రీలంతా మోజోరకు. అంతే కదా మనం బహువాలు బహువాలు కూడా కూడా ఇలా వీరందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. సమస్య ఏమిటంటే ద్రౌపదికి కృష్ణ భగవానుడి భార్యలందరినీ ఒకేసారి చూశాక పూజ జరిగింది. ఎవరైనా వస్తే రుక్మిణేయ వస్తున్నారా జవా వస్తున్నారా ఎవరో వండితాడు వస్తే వస్తారా వచ్చి వెళ్ళగానే వారంతపురం వారి వీలంతపురం వారి ఏదో బాగున్నారా అంటే బాగున్నారా తప్పా. పని లేకుండా ఇంత విశ్రాంతిగా కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. అందుకే అంటే ఇది కేవలం చమత్సాలనే చెప్పే మాట కాదు తీర్థయాత్రలకు. ఏ క్షేత్రాలకు గ్రహనాదులలో సంత్రవనాదులలో వెళ్ళేది ఎందుకోసం? అప్పుడు పెద్దలను దర్శించుకుంటాం, క్షేత్రం దర్శించుకుంటాం, నదుల్లో స్నానం చేస్తాం. ఆ పాత్ర అయిపోతుంది. తర్వాత విశ్రాంతి రిలాక్స్ అన్నమాట. అందరూ కూర్చుంటారు, మనసు విప్పి ఇంతకాలం దయ అనుభవాలన్నీ మాట్లాడుకోవచ్చు. ఇది చెప్తాడు వ్యాసుడు మనకు సుహృదాం అతి బంధువునాం అతి స్నేహ వశానుగాం లోకే ఇహ పరత్రచ మన మనః విశ్రాంతిహి ఇయం. ఏదో సంభాషణ, సంప్రశ్న, సమోదత, అపలాపకై. ఒకసారి కూర్చొని చక్కగా మాట్లాడుకొని సంభాషణము, సంప్రశ్నం అడుక్కోవాలి. మీరు బాగున్నారా? నా బదులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎవరు మిమ్మల్ని కాపాడారు. అలాగే సల్లాపములు, సల్లాపములు అంటే సరదం.
బాగున్నారా? ఏం బాగులేండి మీరు అట్లా ఉంటే ఏం బాగుంటావ్? ఏం అర్థం? కోపం కాదు. మీరు అక్కడ మీరు ఇక్కడ ఏం బాగుంటాది చెప్పండి. అంటే అయ్యో మీరు లేరే అని మీ బాధ కొడుతున్నావ్ అని వీళ్ళని ఇది సల్లాపం అంటారు. సంభాషణ వేరు, సంప్రశ్న వేరు, సల్లాపం వేరు, తాకూతం. పొరపాటున వారిలో కూడా ఎప్పుడెప్పుడో ఏవో కొన్ని రకాల అనుబంధాలు ఉంటాయి మన దగ్గరకి. చెప్పేది చెప్పాలి రా అచ్చంగా ఉండేది అచ్చంగా ఉండేది అలాంటివి ఉంటే ఆ ఏది బాగునే ఉన్నారా నేను జ్ఞాపకం ఉన్నానా అంటారు నేను జ్ఞాపకం ఉన్నానా అంటే ఏమర్ధం ఎప్పుడో ఉన్నాయా అని ఇది తాతూతం. ఇలాంటివన్నీ మనసు విప్పుకొని మాట్లాడుకుంటే కొంతకాలం ఎంతో కాలం మనసులో పెరిగి పెరిగి మురిగిన మురికి అంతా పోతుందట. ఆ బురికి పోగి అంటే ఏమిటి నేను అంటాను కదా హోరాయిలింగ ఏదో అంటాను చూడండి ఒకసారి సర్వీస్ అన్నమాట. ఫుల్ సర్వీస్ అన్నమాట. అది ఉద్దేశ్యం. అందుకే తీర్థయాత్రలు, క్షేత్ర ఇవన్నీ చాలా రెండు ఉన్నాయి కేవలం పరమాత్మ పరమార్థమే కాదు ఐతికం పరమార్థికం. 10 మంది కలిసి వెళితే ఆ సందర్భంలో అన్నీ చెప్పుకోవచ్చు బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు? అందులో ఎలాంటి ఆపదాలలో పరమాత్మును ఎలా కాపాడాడు? మనం అనుకోలేదండి, నిజంగా స్వామి లేకుంటే మనం బయట పడేవాళ్ళం కాదండి. ఇలా జరిగింది మాకు అని అనుకుంటాం. ఈ అనుకోవటంలో పరమాత్మ యందు భక్తి కలయిన వాళ్ళకి కూడా భక్తి కలగొద్దు. ఇలా జరిగిందా? అబ్బా అయితే నమ్మాలండి, నేను కూడా గుడికి పోతాను అంటారు. జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే అది ఉద్దేశ్యం. పెద్దలతో కలిసి ఉండటము, బంధువులతో బంధువులతో కలిసి ఉండకూడదని ఎవడు చెప్పలేదు. కానీ ఎవరితో కలిసి ఉన్నా అది ప్రయోజనం కావాలి. పరమార్థం ప్రయోజనం కావాలి. పరమాత్మ యందు భక్త్యో, ప్రేమో అనురక్షో సంసారము యందు. ఉన్న సంబంధాన్ని ఉన్న సంబంధాన్ని విరక్తిగా మార్చేది. ప్రేమించు ప్రేమించు దాని కాదు కానీ ఈ ప్రేమ ఎలాంటిది కావాలి? భగవంతుని యందు భక్తిని కలిగించని రక్తి. త్యర్త్యం. భార్యాభర్త కలిసి పరమాత్మను సేవిస్తే సాంపత్యం అనుకోరు. భార్యనేమో పరమాత్మను సేవిస్తుంది, భర్తనేమో తిడతాడు. అలాగ ఏమిటి?
ఇలాంటివి బాగుపడాలంటే ఇలా కూడా కలవాలి. అందుకే ఇప్పుడు కౌరవ పత్నులు వీరు వారు ద్రౌపది వీరు ఆ అందరూ కలిసి ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ద్రౌపది అంటున్నది హే వైదర్భి అచ్యుతః భద్రే హే జాంబవతి కోతలే హే సత్యభామే కాలింది సైత్యే రోహిణి లక్ష్మణే హే కృష్ణపత్న్యః అష్టభార్యలు కూర్చున్నారు. అలాగే రోహి బల్లవాణి గారు రోహి అంతా ఉన్నారు. తల్లి అందరూ ఉన్నారు అందరూ కూర్చో ఇంకా మీరందరిని అడుగుతున్నాను. ఏదో చెప్పితే విన్నాను కానీ మిమ్ములను కృష్ణ పరమాత్మ ఎలా ఎలా చెప్పి చేసుకున్నాడు? ఒకసారి పాదం వస్తాడన్నమాట. బాగా విని ఒకసారి విని అంటే నాకు ఏంటంటే పరమాత్మ కళ్యాణం వినడం సంతోషం కదా మరి. అందులో వాన వచ్చి ఎవ్వరు చెప్పడం కాదు ఏదో ఎత్తుకొచ్చారా అని వేరే సంగతి. కానీ భగవంతుడు ఇలా ఎత్తుకొచ్చాడు. రుక్ముడిని అపహరించారని మనం చెప్పడానికి అంటే నన్ను అపహరించారు స్వామి అని చెప్తే ఆ ఆ సందర్భంలో మొఖంలో కలిగేటువంటి హావభావాలు ఉంటాయి కదా సంతోషము లేదా సిగ్గు లేకుంటే మరొకటి మరొకటి ఇలాంటి భావానలతో వింటే బాగుంటుంది. ఈ వంక తోటి పరమాత్మ లీల మొత్తం మళ్ళీ చదువుకోవట్లేదు కదా. వ్యాసుడికి కూడా ప్రతమ స్కందం అయిపోతుందని ఇష్టం లేదు మరి అయిపోదు మళ్ళీ ఒకసారి రివ్యూ అంటాడు కదా రివ్యూ అన్నమాట ఇలా చేసుకుంటూ వస్తాడు. అంటే రుక్మిణి అంటున్నది జైధ్యాయ మార్పయుతం ఉద్యత కార్మికేడు రాజసు అజీయ భటశేఖరిత అంగ్రిరేణుము. నన్ను మా అన్నగారు శిశుపాలునికి ఇవ్వాలని సంకర్పించారు. దాంతో ఉద్యత కార్ముకేతు రాజసు అందరూ. ధను ఎక్కుపెట్టి రాజులంతా సిద్ధంగా ఉన్నారు. అజేయపట సేకరిత అంక్రిరేణుహు. గెలవటానికి వీలు లేని అనేకమైనటువంటి భటులు ఉన్నారే అలాంటి వారి శిరస్సులలో తన పాదరేణువు పడేశాడు. అలా చెప్తుంది మళ్ళీ రా ఇద్దరి చేసిన ఒక సారి ఉంటే వారితో ఇద్దరి ఎలా దుమ్ము పడి అయిపోయారు ఇలాంటి గొప్ప రాజులందరినీ స్వామి తన పాదరేణువు వారి నెత్తిలో అంటే వారి నెత్తిలో కాలు పెట్టి వచ్చారు అన్నమాట అంజినిరేణువు
నిన్నే మృగేంద్రైవ భాగం అజాగియుధాత్ మేకల గొర్రెల మంద నుండి తన భాగాన్ని సింహం తీసుకొని పోయినట్టుగా నన్ను స్వామి. శత్రు రాజుల మధ్య నుంచి ఈశ్వరి వెళ్ళాడు. కత్రీయునికే జనన వస్తూ మమార్చనాయ అలాంటి అమ్మవారికి నివాసమైన స్వామి పాదము నిరంతరం నా హృదయంలో పూజించబడుతూ ఉందును గాక ఆమె అంటుడు. ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క పాదమును నేను అర్చించాలి. ఇలా సత్యభామ యోమే తనాపి వద తప్త హృద హటేనలిస్తాభిశాపం అపమత్తుం ఉపాజహా. తనాపి వద సప్త వృధా తనాపి అంటే తమ్ముడు. ఎవరి తమ్ముడు? సత్రాదిత్య యొక్క తమ్ముడు. వాడెవడు? ప్రసేనుడు. ప్రసేనుడు వధించబడన వలన తాపము పొందినటువంటి మా అన్నగారు. పుట్టి మీద ఒక అభిశాపం అపనింద పడేశారు. అలాంటి దాన్ని అపమార్తుం పొలగించుకోవడానికి జిత్వార్ధ రాజం జాంబవంతుడిని గెలిచి సమంతరం అనేది తీసుకొని వచ్చి మా నాన్నగారు ఇచ్చారు. తేనా సీతః పితః అస్వదమాం తదవేతి దత్తాం ఇదివరకే ఇంకొకరికి ఇద్దాం అనుకున్నా దీనితో భయపడిన మన నాన్నగారు నన్ను కుట్రునికి ఇచ్చి వివాహం చేశారు జాంబవతి అంటున్నది ప్రాజ్ఞాయ దేయకృతం విజనాథ దేవం సీతాపతిం తృణవహాన్యం తృణవహాని అమునా అభ్యయుధ్యత్ మా నాన్నగారు సమంతకం అరికోసం త్రినవ అహాని అంటే 27 రోజులు ఇతనితో యుద్ధం చేసి జ్ఞాత్వా పరీక్షిత ఉపహారత్ అరతనమ్మామ్ తెలుసుకొని ఇతను పరమాత్మ రాముడే అని తెలుసుకొని పరీక్షితః ఉపహారత్ అరతనమ్మామ్ నన్ను తానుగా ఇచ్చాడు పాదౌ ప్రవృశ్య మణినా అహం అముష్య దాసి తన్ను కడిగి మణితో సహా నన్ను తనికి ఇస్తారు. నేను ఇప్పటికి ఆయనేమో అనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం ఆయనకు దాసీనే అనుకుంటున్నాను. అముశ్య దాసీ. తర్వాత కాడింది అంటున్నది. తపస్సు చరంతి మా జ్ఞాయ పరమాత్మ కోసం తపస్సు చేస్తున్నట్టు తెలుసుకొని అర్జనుడితో కలిసి వచ్చి నన్ను పానిగ్రహణం చేసుకున్నాడు.
మిత్రవింత అంటుంది యోమాం స్వయంవరే విభీత్య స్వయంవరంలో వచ్చి శత్రువులందరినీ ఓడించి స్వయూధగమివ ఆత్మబలిం కుక్కల మందలో ఉన్న తన భాగాన్ని తాను సింహం తీసుకొని వచ్చినట్టుగా విపారిణి అంటే సింహం విభవం అంటే ద్విపా ఏనుగు ద్విపా అరిహి అంటే సింహము అన్నమాట. ద్విపారిహి వ్రాస్త్వం శ్యమే అపకృత వ్యాసుని దగ్గర సమస్య ఏంటంటే చిన్న చిన్న పదాలు వేస్తాడు కానీ పదాలు అసలు రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయో. అర్థం కాదు అర్థం కాకుంటే వీరు విపారి అన్నాడు. ద్విపా అరి చేస్తే అర్థం అవుతుంది ఏముంది అది ఏంటో అర్థం అవుతుంది ఇలా ప్రత్యేక చెప్తారు. సత్యాత్మి అనుభవం అన్యవనే జనత్వం. రాస్తుల అందరినీ నన్ను కాదని నా దిష్టం లేకుండా వేరే ఎవరని అందిద్దాం అనుకున్నటువంటి మా తమ్ముల మా సోదరుల అందరి నుంచి నన్ను అపారించుకొని తన ఇంటికి తీసుకొని పోయాడు. నాకు వేరే ఏముద్దో రోజు ఆయన పాదాలను కడిగితే చాలు అని. అవనేజనత్వం. పాద ప్రత్యాహ్నం చేయగలిగిన సైంకార్యం నాకు ఉంటే చాలు. సత్య అంటున్నది సప్తోక్షణ అతిబల వీర్యం స్వామి వచ్చి నన్ను అడిగాడు అన్నగారిని అన్నగారు ఏడు బరిచిన కోడెలను ఒకరవే తిరిగి బంధిస్తే ఇస్తానని చెప్పాడు. అలా స్వామి ఏడు రూపాలతో పోరాడి బంధించి ఇటివ వీర్య పరీక్షణాయ తాను వీర దుర్మద హనహా తలసా నిగృశ్య బలంతో నిగ్రహించి క్రిడం భవంత ఆడుతున్నట్టుగా వాటిని బంధించారు కదా. ఇదావాహా అజతోకా అజతోకా అంటే మేక పిల్లలను మేక పిల్లలను ఎలా పిల్లలు కట్టేస్తారో ఈ ఏడుకోడెలను స్వామి లీలగా కట్టేసి నన్ను వివాహం చేసుకున్నారు. యైత్తం వీర్యశుల్కామ్మాం దాసీవి చతురంగిణీం పదినిద్యత్య రాజన్యాన్ నిన్యే సద్దాస్యమస్తుమే ఈ విధంగా నన్ను చేసుకొని వెళుతూ ఉంటే అంతకు ముందు నన్ను వివాహం చేసుకుందామని ఆశపడ్డ రాజులందరూ దారిలో అడగించారు. చెప్పుకున్నాం కదా అలా అడగించిన వాళ్ళందరినీ తన పరాక్రమంతో ఓడించి నన్ను
తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అలాంటి స్వామి దాక్ష్యం నాకు స్వామికి నేను దాక్ష్యం చేయాలి. భద్ర అంటుంది పితామే మాతులేయాయ స్వయమాపూయ దత్తవాన్ నాకు ఇబ్బంది ఏం లేదు మా నాన్నగారు. పిలిచి కృష్ణుడిని మరి సందించారు దత్తవాన్ కృష్ణే కృష్ణాయ కశ్చిత్తాం అక్షౌగిణ్యా సశీ అని అతని యందు మనస్సు ఉన్నదని తెలుసుకొని మా నాన్నగారు ఆయన్ని పిలిపించి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు అస్యమే పాలు సంస్పర్శ భవేత్ జన్మని జన్మని ఇప్పుడే కాదు ప్రతి జన్మలోనూ ఇతని పాదములో సృష్టించేటువంటి భాగ్యం నాకు కలగాలి. కర్మభిని ప్రామ్యమానాయ యేన తక్షేయ ఆత్మః రకరకముల కర్మలతో తిరుగుతున్నటువంటి ఆత్మకు ఏ పాదస్పర్శతో మేలు కలుగుతుందో అలాంటి పాదస్పర్శ నాకు ప్రతి జన్మలోనూ కలుగుతుందాక. లక్ష్మణ అంటుంది మమాతి రాజ్యశ్చిత జన్మ కర్మ కృత్వా ముగుహు నారద గీత మాత నారదుడి తోటి పరమాత్ముని యొక్క పరాక్రమము సౌందర్యము ఇలాంటివన్నీ చూచి విని చిత్తం ముకుందే పిల పద్మహస్తయ కృతః సుసంస్పృశ్య విహాయ లోకపాన్ ఇలా నేను స్వయంవరంలో తక్కిన వారందరినీ కాదని ఇతన్ని గొరించాను. నా అభిప్రాయాన్ని తెలుసుకొని పితా దుహితృవత్సలః వృఘత్తేన ఇతి ఖ్యాతః. తత్ర ఉపాయమతిం కరత్ నా అభిప్రాయం తెలుసుకొని ఏం చేయాలి ఎన్నో రాజులు ఉన్నారు అందరూ పోటీ పడుతున్నారు నేను మాత్రం కృష్ణుడినే అతని ఇప్పుడే మనస్సు ఉంచాను అందుకోసమని యదా స్వయంవరే రాగ్ని మత్స్య పాద్యే త్రయా కృతః అయంతో బగిరాక్షన్న ఆ దృశ్యతే సజలే పరం. అర్జునుడు మత్స్య యంత్రాన్ని చేధించి ద్రౌపదిని పొందినట్టుగా మా నాన్న గారు కూడా ఒక మత్స్య యంత్రాన్ని పరిగెచ్చాడు. ఎలాంటి మత్స్య యంత్రాన్ని అయంతు బగిరాక్షన్న దృశ్యతే తద్యదే పరం. ఆ మత్స్య యంత్రం నీటిలో ప్రతిబింబాన్ని చూచి అర్జునుడు కొట్టాడు. ఇది నీటిలోనూ కనబడదు, వెలుపలా కనబడదు, కేవలము బిందువు కనబడుతుంది. కనబడినటువంటి బిందువు తోటి చేప యొక్క ఆకారాన్ని కొరిచి ఎక్కడ కన్ను ఉందో ఊహించి దాన్ని.
అంటే ఏమిటి? ఎందుకు ఇలా పెట్టారయ్యా అంటే అర్జునుడు కూడా కుటుంబం ఉండడానికి. వెతికేవాడు ఒక్కడు. హలో బాలే కదా ఈయన కృష్ణుడిని ప్రేమించిండు. మరి స్వయంవరం ప్రకటించి ఇలాంటి పని పెట్టి వాడు వస్తాడు. వాడు మస్త వేరు కొట్టా కదా. వాడికి కూడా అందకుండా ఉండటానికి బిందు మాత్ర స్పర్శాత్ స్పర్శం దృష్ట్వా అరిజిత్యయం. పబుద్ధ్యా పరినిర్ణీయ హతః అంటాడు. బిందువు తోటి మత్స్యాన్ని మత్స్యం తోటి మత్స్య అక్షిని ఊనించి కొట్టాలి. అది గొప్పనా దొరికిన వాడే కొట్టాలి. భగవద్దుడు తప్ప ఎవరూ కొట్టలేదు. అది అందుకే తతు జలే పరం శృత్పై చతు సర్వతో భూపా ఆయయు మత్పుతో పురం అని విని అప్పటికి చాలామంది వచ్చారు. అందరూ కూడా సర్వ అస్త్ర శస్త్ర తత్వజ్ఞ సోపాధ్యాయ. గురువులు తత్తో చాలా మంది వేల మంది వచ్చారు. పిత్ర సంపూర్ణ నాన్నగారు అందరినీ చక్కగా పూజించి వారి వారి పరాక్రమానికి వారి వారి వయస్సుకు వారి వారి పదవులకు వారి వారి యోగ్యతకు అనుగుణంగా వారిని గౌరవించి ఆదరుహు సజరం శాపం వేద్వుం పర్షది మూర్ మధ్య అందరికీ ధనుస్సు బాణం ఇచ్చారు వాళ్ళంతా నా యందు మనస్సు కలయాలి కేజి సధ్యం కర్తు మనీశ్వరా కొందరు ధనువే లేపలేకపోయారు. మరికొందరు ధనుస్సుకు నారి ఎక్కబెట్టలేకపోయారు. ఆ కోటి జ్ఞాం సముత్కృష్య పేదురేకే నారెక్కు పెట్టారు గట్టిగా లారి కొందరు పడిపోయారు పేదురేకే అమునాహతా సజ్జ కృత్వా పరే కొందరు ఎక్కు పెట్టి మరి పడిపోయారు మాగధ అంబత్త చేదిపా ద్వీమహా దుర్యోధన కర్ణ నావిందన్ తదు అవస్థితిం అది ఎక్కడ ఉందో దుర్యోధనుడు కానీ భీముడు కానీ కర్ణుడు కానీ వీళ్ళెవ్వరూ దాని సంగతి తెలుసుకోలేదు. మత్స్యాపాసం జరే వీచ్య జ్ఞాత్పదదవస్థితిం ఇతను మాత్రం నీటిలో ఏదో ఫలానా తోరా ఉన్నట్టు ఉన్నది అని ఊహించుకున్నాడు. అర్జునుడు పార్థ యత్త జద్ బాణం నాచినతో పస్పురుచే పరం. అర్జునుడు బాణం వేశాడు. ఆ బాణము తగిలింది కానీ దాన్ని చేరించలేదు.
అది ఏం లేదు అందుకే పెట్టాడు. వాడు అమ్మకి ఏజాడు. కానీ వాడిని వండకుండా ఉండాలి కాబట్టి వాడు కూడా ఊదించి తాగగలిగాడు కానీ కొట్టలేకపోయాడు. ఇలా తజ్జరే చిత్వేజు విషుడాపాదయత్తం సూర్యేచ అభిజితి సిజే అప్పుడు పరమాత్మ వచ్చి అభిజయ ముహూర్తంలో తన బాణంతోటి దాన్ని ఛేదించి దివిద్వయోనేదు జయదద్వయుత అంటే ఇక్కడ చెప్పారు మనకు లక్ష్మణ వివాహం వివరించని చెప్పారు అప్పుడు చెప్పలేదు అందుకే స్టోరీ ఎప్పుడు చెప్పారు. అధ్యాయం ముందు చెప్పారు కదా అదే మరి. అద ఎలా రాయాలో అని నేర్పాడు లేకపోతే. ఏ సందర్భంలో దేని దేని వివరించలేదో దాన్ని వివరిస్తాడు. ఇరువరకు దేని వివరించామో దాన్ని తాగుతాడు. అది. ఈ కథనం వేసే కథనం బాగుండాలి కదా. విషయం తెలిసినా కానీ కథనం బాగుండాలి. అదే కవి యొక్క ప్రజ్ఞ అంటారు. దీన్ని ఇలా దేవాస్య దేవతలందరు కూడా దుందుబురు మోగించారు. ఏ శబ్దాలు, మరో శబ్దాలు, అదే రీతిగా పుప్ప వర్షాలు. తతు రంగమావిత్యాహం కలనూపురాభ్యాం పద్యాం భృగుష్య కనకోభ్య రత్నమాలం నూత్నేది వీయ పరితాయక సౌచికాగ్రే కౌరీణ హస్త వలన కబరీక పుణ్యను. వరమాలను తీసుకొని ధ్వని చేస్తున్నటువంటి గల్ గల్ అని గజ్జలు ధ్వనిస్తుండగా చేతిలో వరమాల పట్టుకొని కబరీ తస్త్రకు కొప్పులో పూలు ముట్టుకొని కొప్పులో ముడుచుకున్న పూల సుగంధానికి వెంటపడిన తుమ్మెదల నాదముతో సమంత సంగీతము వినిపిస్తూ ఉండగా అంత రావాలి కబరీడ హాసవదన కబరీషు సస్త్రకు ఉన్నీయ వస్త్రం కురుకుంతల కుండల స్వీకు. గొప్ప నల్లని కేశముల మధ్య నుండి కేశములు రక్షింప చేస్తున్నటువంటి కుండదముల శాంతిని పక్కవారికి అందరియకుండా పరమాత్మ యందు మాత్రమే దృష్టి పడేరా ఆ కథను పక్కకు జరిపి పుణ్య రాజ్యో నిరీక్ష పరితః అంటే అమాంతం అతన్నే చూస్తే ఇదంతా ప్రీతి అని అనుకుంటారు. అందుకోసమని సరే ఒక చూడు చూస్తాను అన్నట్టుగా పక్కన రాజు కూడా కూర్చున్నట్టు చేసి అప్పుడు మురారే అంశే అనురక్త హృదయ నిజదే కుమారాం. రాజులను చూచుకుంటూ రాజులందరినీ చూచుకుంటూ పరమాత్మ యొక్క
చూస్తుకుంటూ పరమాత్మ మెళ్ళో మారేసిండాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన ముందు దగ్గర పోయాడు. నమస్కారం అదే అన్నమాట. ఈ తీలో అతని యొక్క మృదంగ పదా సంఖపేరియానకాదయా నినీయదూర నత్కత్య అనృతుహు గాయకా ఇలా. మనకు గాయకులు ధ్యానం చేశారు, నాట్యము చేశారు, మోగాయి. ఏవం మృతే భగవతి మయేతే నృపయూతపాయర పరమాత్మ నేను వరించాను. నచేమిరే యజ్ఞతేని స్వర్ధంతః వృచ్ఛయాతురాః అయినా. నేను పరమాత్మను వరించుట స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు సహించలేకపోయారు. తధమారోప్య హయచతుష్టయం తాంగముద్యమ్య సన్నద్ధః తస్తౌ ఆజౌ చతుర్భుజః పరమాత్మ విషయాన్ని పసిగెత్తి ఉంటే నన్ను తీసుకొని పదం మీద కూర్చోబెట్టి చాలా జములు ఎక్కువ పెట్టి రెడీగా ఉన్నారు. రెండు చేతులు కాదు చతుర్భుజ. నా ఎదురులో ఆ మహానుభావుడు కాబట్టి చతుర్భుజ. దారుక చదయ మాత కాంచనోప స్థలమున సారధిగా సంపిస్తున్నాడు. విచతాం భూభుజాంబు రాజ్య మృగానాం మృగలాడివా లేళ్ళన్నీ చూస్తున్నారా సింహం. లంఘించి వెళ్ళినట్టుగా నన్ను తీసుకొని మహానుభావుడు వెళ్ళాడు. దారిలో అడ్డం వచ్చినటువంటి వారిని కార్గముతో బాణ ప్రయోగించి అందరినీ సంభరించారు. తతః పూర్యం యుదుపతి అలంకృతాం రవిచ్ఛ దద్వజపత చిత్రకోదం సత్యగా అలంకరించబడినటువంటి ద్వారకా నగరానికి. నన్ను తీసుకొని వెళ్లి అక్కడ వివాహం చేసుకున్నాడు. పితామయ్య పూజయా మాత సో సంబంధి బాంధవ మాంగలాలు కూడా వారి బంధువులను వారి వారందరిని కూడా చక్కగా ఆదరించాడు. ఎలా మహాసవాసు అలంకారై. విలువైనటువంటి వస్త్రములతోటి ఆభరణములతోటి చెయ్య ఆతన పరీక్షలు ఈ పాత రోజుల్లో బంధువులకు వస్త్రాలు కాదు చెయ్య దానం చేసేవారు. వారికి చెయ్య ఇవ్వాలి బంధువుకి ఇస్తే పెద్ద పూజ. ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు దుప్పటినో చాపునినో ఏదైనా. చెయ్యదానం అంటే బ్రాహ్మణి చెయ్యదానం ఇవ్వాలంటే కొంచెం కొంచెం కష్టపడాలి మామూలుగా కాదు. అంటే మంతము కావాలి, పరుపు కావాలి, ఇంకేదో దక్షిలు కావాలి, ఇంకేదో ఇల్లు కావాలి. ఈ రెండిటితో పాటు ఆ చెయ్య మీద పడుకునేటువంటి దంపతులు సంవత్సర కాలం. మరొక చోటికి యాచనకు వెళ్ళకూడదు అంటే సంవత్సరం కాద వారికి భోజనం జరిగిపోయే ధనం కూడా దాని దానికే అది చేయాలి అది చేస్తే సాక్షాత్తు లక్ష్మీపతి లోకాన్ని పొందుతారు గుణశాస్త్రం
ఇలా ఆత్మా రామాయ తాతస్యేమా వయంచ గృహ దాసికాః ఇలా దాస్యం తోటి దాసీజనం తోటి అందరి మంది ఇచ్చారు. నాకు చాలా మంది దాసీలు ఉన్నా. నేను ఆత్మానికి గృహదాసిని అని భావిస్తున్నాను. సర్వసంగ నివృత్యాగ్ధ తపసాచ బహు విమ ఆత్మారామస్తు తత్తేమా వయంబ ఎందుకంటే ఆయనకు ఏదీ పట్టదు. మరి ఏం చేయమంటారు? అతను సర్వసంఘ నివృత్తుడట. ఇందరు బాయలు ఉన్నారు కానీ ఎవరైనా పిలిచి అయ్యా సబా భోజనం చేస్తారా అని పెట్టు అంటారు. తాంబోల తీసుకుంటారా అంటే వెళ్ళిపోమంటారు. తప్ప ఆకలి అవుతుంది అన్నం పెట్టు కాఫీ చీ ఏం అగలరు ఉత్తమా అయిపోతుంది. అందుకే అన్నీ మేమే తెవరు దగ్గరుండి చేస్తాం అంటున్నారు దాసీదం మేము వాళ్ళకి ఏం అంగచి లేదు. ఆలోచించండి, ఇన్ని వేల మంది ఇంతమంది భార్యలు ఉన్నా ఎవరికి వారు స్వామిని పిలిచి పూజిస్తే తీసుకుంటారు తప్ప తాను వెళ్లి నాకైతే తానుగా ఎవరు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని అడుగు అడిగారు. మనస్సు అక్కడ ఉంటే అడుగుతారు ఆయన మనస్సు అక్కడ ఎందుకు ఉంటుంది? అందరం ఉండలేవా నా లోపలికి వెళ్ళిపోతుంది అందుకే ఏది పట్టించుకోడు ఎవరిని ఏది అడగడు కాబట్టి అలాంటి వారికి అన్ని రాస్యాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అందరూ మా గౌరవులు తరువాత 16000 మంది భార్యల ప్రతినిధిగా కొందరు మాట్లాడుతున్నారు. భౌమం నిహత్య నరకాసురుని చంపి నరకాసురుని చేత బంధించబడిన మమ్ములను. తన యందు మనస్సు ఉన్నవారిగా తెలుసుకొని నిర్ముత్య సంసుతిం విమోక్షం అనుస్మరింతి పాదాంబుజం పరిణినాయ ఆప్త కామః అతన్ని మేము కోరుతున్నామని తెలుసుకొని అతను ఆత్మకాముడు కదా, అంటే అనుకున్న దాన్నల్లా పొందగలడు అలాంటి స్వామి మమ్ములను కూడా పొందాడు అంటే ఏమర్థం? అతన్ని పొందాలని మేము అనుకుంటే పొందుతామా? అతను అనుకోవద్దు. మా కోరికలను తెలుసుకొని, మా మనస్సు తెలుసుకొని అతను మమ్ములను వివాహం చేసుకున్నాడు.
నవయం తాత్వి సామ్రాజ్యం స్వారాజ్యం భౌద్యం అచ్యుత వైరాజ్యం పారమేష్యం చ ఆనంత్యం వా హరే పదం కామయామహే సామ్రాజ్యం భౌద్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం అంటున్నాం కదా అవన్నీ మాకు వద్దు అంటున్నారు. 16,000 మంది ఇవన్నీ మాకు వద్దు. ఇప్పుడున్న ఇందులో ఉన్నటువంటి సామ్రాజ్యం, స్వారాజ్యం, భౌజ్యం, వైరాజ్యం, పారమేక్యం ఈ ఐదు శబ్దాలు కాస్త వివరించాలి అంటే ఐదు రోజులు పడుతుంది. ఇబ్బంది ఏం లేదు. అందుకోసం కేవలం అంత మాత్రమే చెప్పేవాడికి ఇలాంటి అనంత్యం అంటే మళ్ళీ కొత్త నివృత్తి లేనటువంటి మోక్షాన్ని కానీ పరమాత్మ పరమపదాన్ని కానీ మేము కామజామయే. కోరము. ఈ పరమాత్మ యొక్క పాద పరాగ సంపదను పొందిన మేము సామ్రాజ్య వైరాజ్యాది ఏ విభూతులను కోరము. పరమేక్ష్యము కోరము. పరమ పదాన్ని కూడా మేము కోరము. పుజ కుంకుమ గంధాగ్యం మూర్ధ్ర ఓడుం గదాభృతః రజక్రియా యందు వాంచంతి పురింద్యా తృణవీరుతః. పరమాత్మ అడుగులు అడుగుల చొక్కిని పడ్డ గరకపోతలను తమ వక్షస్థలంలో ఉంచుకుందామని గోపికలు కోరినట్టుగా ఇలాంటివి దాశ్చారయతో గోపా పాదస్పరిశం మహాత్మనః కావులను రాస్తున్నటువంటి గోపాలురు అలాగే గోపికలు ఏ పరమాత్మ యొక్క పాద పద్మము యొక్క పరాగము అంటిన గడ్డి పరకలను తమ హృదయంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నట్టుగా మేము కూడా ఆ స్వామి యొక్క పాదపరాగాన్ని కోరుతున్నాము, ఈ సామ్రాజ్య స్వారాజ్య పరమేక్ష్య యజ్ఞములు మాకు అవసరం లేదు అని వారు కూడా చెప్పారు. కృత్వా కృత సుబలపుత్రి అధ యాజ్ఞతేని మాధ మాధవ్యద శివపత్న్యః కృతస్వగోహ్య ఇర కృతపరమాత్మ భార్య అని చెప్పినటువంటి దాన్ని కుంతి అలాగే ద్రౌపది సుభద్ర ఇతర రాజుల భాయలు కూడా విని కృష్ణేకిలాత్మ హరౌ ప్రణయానుబంధం సర్వాహరిసిస్మయుహు అలమసురు కలాకులాక్ష అని ఎంబడి ఆనంద బాష్పాలతో అంతా దాన్ని విని ఆనందించారు ఇలా వీరంతా మాట్లాడుతూ ఉండగా ఆయయుహు మునయస్తత్ర
కృష్ణ రామ దురుక్షయా చాలామంది రుక్కులు వచ్చారు మునులు వచ్చారు కదా వాళ్ళు అందరించింది వాళ్ళిద్దరూ వచ్చారు ఇక్కడికి ఇంకేం కావాలి అసలు ఏం నా యాత్ర ఎప్పుడైంది అన్నమాట వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అని బరరామకృష్ణను చూడలేకటువంటి భూములందరు వచ్చారు ఎవరెవరు ద్వైపాయన నారద చవన దేవల అక్షిత విశ్వామిత్ర శతానంద భరద్వాజ గౌతమ పరశురామ వశిష్ట గాలవ బృగు పులత్య కశ్యప అస్త్రి మార్కండేయ బృహస్పతి వితా వితా ఏకతా బ్రహ్మపుత్ర అంగిర అగస్త్య యాజ్ఞవర్త్య వామదేవ ఆదయః ఇలాంటి వారందరూ వచ్చారు తాన్ దుష్వా సహసా ఉత్సాయ ఇందరు మహానుభావులు గారు వస్తే ఎంత ఆనందం అండి పరమాత్మ మాత్రం వాళ్ళని చూసి వెంటనే సారసా వెంటనే లేచి ప్రాగాశీన నృపాదయ పాండవా కృష్ణ రామస్య ప్రణయేంద్ర విశ్వవందు ప్రాణ. ప్రపంచమంతా వారికి నమస్కరిస్తుంది. అలాంటి మహానుభావులు వారికి వారుగా వచ్చారు కదా. అందరూ లేచారు, అందరూ వారికి నమస్కారం చేశారు. తా ఆస్యత సర్వే సహరామః అచ్యుతః బలరామ కృష్ణుడు కూడా వారిని పూజించారు. స్వాగత ఆసన పాద్యార్గ్య మాల్య ధూప అనులేప అంటే ఏమిటి? స్వత వండ కదా ఆ పూజ చేసి. ఉవాచ సుఖమాసీనాన్ భగవాన్ ధర్మగుప్తంహును. ధర్మమును కాపాడటానికి శరీరం స్వీకరించినటువంటి పరమాత్మ వారితో మాట్లాడుతున్నాడు. సత్య మహతః యతవాచః అనుసురున్వతః కృష్ణ పరమాత్మ మాట్లాడుతుంటే ఇంకొకరు నోరు ఇస్తారండి. అందుకే ఆ తవలో ఉన్న వారందరూ యతవాచః. చెప్పాలంటే నోరు మూసుకొని వింటున్నాడు అన్నమాట. అంటే మౌనం వహించి అందరూ మౌనం వహించి శ్రద్ధగా వింటూ ఉండగా కృష్ణ పరమాత్మ వారితో మాట్లాడుతున్నాడు. అహో వయం జన్మసుతః లబ్ధం కాత్మేన తత్వరం మహానుభావులారా ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతున్నాము మేము ఇంత కాలానికి ఈ జన్మకు పరిపూర్ణ ఫలాన్ని పొందాము.
దేవానామతి దుష్ప్రాపం యత్ యోగేశ్వర దర్శనం ఎందుకంటే మీలాంటి మహానుభావుల దర్శనము దేవతలకు కూడా కలగదు. దేవతలకు కూడా కలగనటువంటి మహానుభావుల మీ దర్శనం మాకు కలిగింది కాబట్టి ఇప్పటికి మా జన్మ సఫలమైంది. కిం స్వల్ప తపతాం నృణాం అచ్చాయాం దేవ చక్షుతాం దర్శన స్పర్జన ప్రచన ప్రచన పాదార్చనాదికం. ఎందుకంటే రుమ్నా అర్చాయాం కేవలం గుడిలో ఉన్న విగ్రహం మాత్రమే భగవంతుడు. తగ్గిన వాళ్ళు భగవంతుడు కాదనేటువంటి. బుద్ధి కలిగిన వాళ్ళు అల్ప తపస్సుడు. కొద్ది పూజ చేసుకుంటారు. అలాంటి వాళ్ళతో మాకేం పని అండి? దర్శన, స్పర్శన, ప్రజ్ఞ, ప్రశ్వాత్, పాదార్చనాదికం ఇవన్నీ అక్కడ చేస్తామా? విగ్రహం ఉంటుంది ఏదో చూస్తానని పెట్టాం. దానికి కాళ్ళ ఉండలేము, కృషించలేము, మాస్క్ ఆడలేము. అది మీరు ఉంటే కళ్ళారా చూడొచ్చు కూర్చోబెట్టే కాలి గట్టిగా వస్తాది. భక్తి ఎంత చూపడొచ్చు కాలి గట్టిగా వస్తాది ఆయన కూడా గుర్తుకోరు కదా ఆయన గుర్తుకో దూరం దూరం అంటారు. తుడిపోవచ్చు కదా మన ప్రేమ అంతా చూపెట్టొచ్చు హాయిగా పాదాలను కృషించొచ్చు పాదాలు గట్టిగా పట్టుకోవచ్చు కడగొచ్చు. తుడువచ్చు ఇది చేస్తాం. కాబట్టి ఇది అత్యనాదికం అందుకే నా చెమ్మయాని తీర్థాని నా దేవాః మృత్యదామయాః నీరు మాత్రమే తీర్థము కాదు. మట్టి రాళ్ళు మాత్రమే వివిధ రకంగా అవే దేవతలు కాదు అంటే అవే కాదు అవి కాదని కాదు అవి మాత్రమే కాదు తే పునంతి ఉరుకా లేనా ఎంతో కాలం గుడికి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి గాని ఓ పల్లె మీద గుడికి వెళ్తే గాని దయ కలగదు. అదే మీ లాంటి వాళ్ళు దర్శనా దేవతాతో ఒక్కసారి చూస్తే చాలు పవిత్రం అయిపోతాము అంటే వాటికైతే భగవంతుడి కంటే భాగవతోత్తములే. తొందరగా పరిసానిస్తారు. నాగిని, నసూరి, న చంద్రసారక, అగ్ని కానీ, సూర్యుడి కానీ, చంద్రుడు, నక్షత్రములు, భూమి, జలం, ఆకాశం, వాయువు, వాక్కు, మనస్సు ఇవన్నీ ఉపాసితాః భేదకృతః హరంత్యగం. ఎంతో కాలం ఉపాశిస్తే కానీ పాపం పోదు. అదే విపస్తితః గ్రంథి ముహూర్త సేవ. ఒక్క క్షణకాలం సేవిస్తే చాలు పెద్దలకు సేవిస్తే మా పాపాలన్నీ పోతాయి. వాటిని నదికి రోజు వెళ్లి స్నానం 40 రోజులు చేయాలి స్నానం. గుడికి ఒక నాలుగేళ్ళు వెళ్ళాలి.
సూర్యుడిని ఓ పది ఏళ్ళు పూజించాలి. అయినా దయ ఉంటుంది నమ్మకం లేదు. పెద్దాలను పూజించాలి. అయ్యగారు నమస్కారం. అందుకే ముహూర్త సేవయా. యత్ ఆత్మబుద్ధి కులపే త్రిధాతుకే స్వధి కడత్రాదితు భౌమ ఇజ్జరీహి యత్ తీర్థ బుద్ధి జనుదే నగర్హీతు జనేత విఘ్నేతు సయేవ గోఖరః కొంచెం లోతుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మాట్లాడేది ఎవరితోటి? యోగ్యత్వం వల్ల తాను చాలా మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలి మరి మనకు అర్థం ఏమి అర్థం లేదు. అందుకే అంటే మామూలు మాటలే కానీ కాస్త లోతుగా అంటాడు. ఎత్తు ఆత్మబుద్ధికి కుణపే త్రిధాతుకే అంటే వాత కఫ పిత్తము అనేటువంటి మూడు దురకములు ఉన్నటువంటి కుణపే శరీరము యందు ఆత్మబుద్ధికి. శరీరమే ఆత్మ అనుకుంటారు కదా? శరీరము యందు ఆత్మ బుద్ధి కలవాడు. అలాగే స్వదీహి కడత్రాదిదు భార్యా పిత్ర పుత్రాదులు నావానిదు అనుకుంటారు. నావానిదు కదా? సరే భార్య ఆపుస్తా వేందు నా అనేటువంటి బుద్ధి భౌమ విద్య జీతి విగ్రహారం పట్టుకొని పూజార తమ్ముడు అనుకుంటాడు. ఇలాంటి బుద్ధి తీర్థ బుద్ధి చదివి నీళ్లు చూసి తీర్థం వస్తుంది. తరినే అలాంటివాడు జనేషు అధిజ్ఞేషు సైవ గోఖరః అలాంటివాడు ఓ ఎద్దు లాంటివాడు బాగా ఎద్దు అంటే ఓ గాడి లాంటివాడు. రెండు కలిపితే గోవుల్లో గాడిద లాంటిది. కాదు కాదు గోవులకు కావలసిన ద్రవ్యాన్ని మోచుకొచ్చే గాడిద లాంటిది. అసలు ఈ పాత రోజుల్లో ఏ వస్తువులైనా కానీ రెండు వచ్చేవి, గడ్డ వచ్చేవి, ఆవులకు మరి ఏదో గడ్డి కావాలి, ఏదో దాళం కావాలి, ఇవన్నీ ఈ గడ్డ పెట్టుకొని తీసుకొని వస్తారు. గాడిదే కానీ అది మోసేది ఏ ద్రవ్యం? గోదమ ద్రవ్యం. అంటే పుణ్యమే పుణ్యమే కాదంట స్వామి చాలా లోతుగా చెప్తున్నాడు. ఆవులకు కావలసిన గ్రాసమును మోచుకొచ్చే గాడిద లాంటి పంది.
పుణ్యమే చేస్తున్నాడు కానీ నేను చేస్తున్నాను ఎప్పుడో కాదు తెలుసా? కాదు అంటే ఏం జరుగుతుంది? బరువు ఉంది అది తెలుసా? అలాగే పైలజీ చేయమని దేవాలయానికి వెళ్లొచ్చు, దేవుణ్ణి పూజించొచ్చు, నదిలో స్నానం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు కానీ. ఇదంతా వాడి సంకల్పం ఉంటేనే కలుగుతుందన్న జ్ఞానం లేకుంటే గోసరాదు. జ్ఞానము లేని ఆరాధన అన్నమాట. ఏ అభిజ్ఞేతు తయేవ గోహరః మరి నా స్వామి మాట్లాడితే పుష్యులు ఏం చేయాలండి? మనేం అనడం ఇప్పుడు? ఆయన ఏమంటున్నాడో అర్థం కాదో మొదలు. మన కోసం అంటున్నాడా, తన కోసం అంటున్నాడా, ప్రతి వాళ్ళ కోసం అంటున్నాడా? వాళ్ళందరూ అందరూ వచ్చిందేమో ఆయన చూద్దామని. దాని చూసి ఆదారం సూచించి దయ నమస్కారు అని చెప్పి పవిత్ర భగవాను ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు తన పెడితే ఒప్పుకోరు అందరూ. అందుకే పొరపాలన భగ్వావ వస్తువుతో వీళ్ళు ఈ పని చేస్తారా ముందు సాయం మాట్లాడడం మొదలుపెట్టినారు. ఓ మీరు మహానుభావులు మీరు మహానుభావులు వీరా మీ పవిత్రం అయిపోయాం అంటే మీరు తొందరపడి ఇద్దరికి రాకండి అని వాళ్ళకు ఒక సంకేతం ఇచ్చాడు. దైనీయున్నట్టు అర్థం కాక నిజం యేస్తం భగవతః కృష్ణస్య అకుంఠమేదతః వతోదురన్మయం విప్రా తూష్ణీమాసన్ రమధ్యయః ఆయన మద విడికే పుట్టి తిరిగిపోయి. వేది ఎప్ప అరే ఏ వర్షం కేరు. పోవడుతున్నారా, ఇరుస్తున్నారా, మందలిస్తున్నారా, బుద్ధి చెప్తున్నారా. ఏం తెలుసు నీకు? అందుకే భ్రమ తీయ భ్రమబడి చిరం విభుష్య ములయః కాలాకాల సమలోతాము కూర్చొని ఆలోచించడానికి ఈయన ఏమంటున్నాడు? మనం ఎట్లా మాట్లాడదాం అని వారిని ఆలోచించుకొని ఈశ్వరస్య ఇతి సంధ్యతాం సకల లోకములను పరిపాలించేటువంటి స్వామి పరిపాలింపబడే వానిలాగా మాట్లాడాడు శాసకుడు శాశ్వతుడు అయ్యాడు చదువు పూజించబడేవాడు పూజించడానికి వచ్చాడండి. మరి ఏం చేద్దాం? అర్థం చేసుకొని జన సంగ్రహ ఇత్యుతు స్వయంతః తం జగద్గురున్.
ఓహో ఇదంతా చుట్టుపక్కల ఉన్న వారందరికీ నేర్పడానికి మాట్లాడాడా అనుకున్నాను. జన సంగ్రహం పక్క వాళ్ళు ఉంటారు కదా పక్క వాళ్ళకి చెప్పకుంటే ఎట్లా మా గురువుగారు ఉండేవారు మా ఉపాధ్యాయుడు పోస్ట్ రాగానే అది చదువుకున్నాను గురువుగారు వాడు చదువు అయిపోయి నుంచి రేపు ఉపాధ్యాయుడు అన్నాడు. రేయ్ రేయ్ రామా రామా ఏయ్ ఏయ్ ఏయ్ అర మా స్మూత్ మాట్లాడుతున్నావ్. భయవే అబ్బా ఉద్యోగాన్ని సంకరం పెట్టాం ఉద్యోగం వచ్చేసింది. పోతా చేయడం పారం చెప్పాం. అర పోతుంటే ఆ ధానాజార్ గారు రండి అన్నాడు. మాకు ఒక్కసారి ఈ కళ్ళ దాకా ఒప్పుకు పుట్టింది. ఏరా బాబోయ్ అది స్వామి గారు గారు అంటున్నారు ఏంటిరా మొఖం చిన్న పొయ్యి ఏడిపే ఏడిపే కూడా అనిపించింది. నాలుగు పిల్లలు ఉన్నారు అక్కడ. ఏదో ఒక మహాభాష వారు మాట్లాడారు, ఇది ఫలానా ఇది మహాభాష మహాభాష అని చెప్పేస్తున్నారు. మీకే మహాభాష వాళ్ళు ఎవరు చెప్పరు? మీరే చెప్పాలి మహాభాష. మీరు అంటున్నారు, గారు అంటున్నారు, ఏం లేదు ఇది సరికే అవుతా? ఇంతలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం లేదు పిల్లలందరూ. ఇవాళ ఉంచే గ్యార్ అంటాము ఇవాళ ఉంచే రామంద్యం బలబల పో ఇదన్నమాట పెద్దది ఏమో అట్లా ఉంటుంది, కాబట్టి జనసంగ్రహం 10 మందికి నేర్పడాని కోసం స్వామి ఆడిన నాటకం ఇది అని ఋషులకు అర్థమైపోయింది. ఇప్పుడు అంటున్నారు మునులు ఎన్ మాయయా తత్వ విదుత్తమాహ వయం విమోధి తాసును ధ్యానం విశ్వాస్వాయం. ప్రజాపత్రులకు కూడా మేము అధిపటులము. అలాంటి వారివి నీ మాయ వలన. అస్సలు దుత్తమా తత్వజ్ఞానము కనువ్వారందరిలో ఉత్తములుగా అందరి జ్యోతి పేర్కొనబడిన నియుము కూడా విమోధిక. నీ మాయతోటి మోధింపబడ్డాము ఏ విధి సవ్య ఆ విధి గూడ ఇలయ అహో విచిత్రం భగవత్ విచిత్రం. ఎలా అఖిలాండ కోటి బ్రహ్మాండములను శాసించే వీరు శాసించబడే వారిలాగా నలించదంటే కేవలం విచేక్షితం విచిత్రం విచేక్షితం అనిహ ఎతతు బహుదైక ఆత్మన సుజతి అవతి అస్తి నభత్యతి యథా
ఏ కోరిక లేని మీరు జగత్తును సృష్టిస్తున్నారు, రక్షిస్తున్నారు, సమ్మరిస్తున్నారు. భౌమైహి భూమిని బహునామ రూపిణి అవో విభుమ్నః చరితం విలంబనం. భూమి భూమి యొక్క పరాగాలు ఈ పరాగాలు గాలిలోకి గాలి లేపుతుంది కదా ఆ లేపినటువంటి దుమ్ము గాలికి అంటుతుందా పోనీ ఆకాశానికి ఎగిరింది ఎక్కడికి? అరే ఎగిరింది. గాలి పైకి లేపింది. ఆకాశంలో పైకి ఎగిరాయి దుమ్ము. ఈ ఆ ఎగిరిన దుమ్ము కొంచెం ఏమన్నా గాలికి అంటుతుందా? కాస్త ఆకాశానికి దుమ్ము. అంటదు. కదా? తాను లేచినా తనకు వ్యాపించి నాగా ఎలా దుమ్మంటదో సృష్టిస్తున్న రక్షిస్తున్న సంహరిస్తున్న నీకు ఈ ప్రకృతి యొక్క గుణశ్రయము అందదు. సుజతి అవతి అతి బహునామ రూపిణి అహో విభూమ్న చరిత్ర ఈ చరిత్ర మహా ఆశ్చర్యము అధాధి కారే స్వజనాధి గుప్తయే వివరి తత్వం కలని అయినా నీవు నీ లీలతో నీ వారిని కాపాడటానికి తత్వరూపాన్ని తీసుకుంటావు శత్రువులందు దుష్టులను సంహరించడానికి. సనాతనమైనటువంటి వేదమార్గ్యాన్ని వర్ణాశ్రమ ఆచారాలను కాపాడటానికి కర్మపురుషులవై కూడా రూపాన్ని ధరించి అవతరిస్తావు. బ్రహ్మచే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సయ్యమైహి యక్తులోపలబ్ధం సద్వ్యక్తం. అవ్యక్తంత తత పరం ఇదంతా నీ హృదయమే వేదము. అది కూడా తపస్ స్వాధ్యాయ సంయమములు స్వరూపం తోటి యత్ అపలబ్ధం సద్వ్యక్తం అవ్యక్తంత తత పరం ఇవన్నీ నీ స్వరూప స్వభావాలు. ఎక్కడ లచిస్తాయో ఆ వేదము కూడా నీ అనుగ్రహం ఉంటేనే అర్థమవుతుంది. అది లేకుంటే మనకు అర్థం కాదు. తస్మాత్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనేనే త్వమాత్మనః సభావేతి సద్దామా తతు బ్రాహ్మణ్యాద్యులని అలాంటి నీవు బ్రాహ్మణులు కనబడితే వినబడితే వారిని పూజిస్తున్నావు బ్రాహ్మణులు అంటే నీకు ఇష్టమన్న సంగతి మీ ప్రపంచమంతా వ్యాపింపచేస్తున్నావు అజ్జనో జన్మ సాఫలియం మహానుభావ నిజంగా ఆ మాట మీరు కాదు మేము అనాలి. ఇవాల్టికి మా జన్మ సఫలమైంది. విద్యాయా తపసః దురుషః మా విద్య, మా తపస్సు, మా జ్ఞానము నీతో కలిసి.
అంతర్భావి శ్రేయస్సులన్నీ ఫలించాయి నమస్తస్మై భగవతే కృష్ణాయ అకుంఠమేధతే స్వయోగమాయ సన్నమహిమ్నే పరమాత్మయే గుంట మీదైనటువంటి పరమాత్మకు నీ యోగ మాయతో నీ మహిమ నువ్వే తప్పుచ్చుకున్నావ్. పిల్లవాడి మనవాడి అంటే ఒక జోడి కొడుకు అండి అనుకుంటున్నారు. మళ్ళీ పస పరమాత్మ అంటున్నారు. ఏమన్నారు? నీ మాయతో నిన్ను నీవే దాచుకుంటున్నావు పుచ్చుకుంటున్నావు భయం విదంత్యమి భూపా ఏకారామాస్య ఉష్ణయః ఈ రాజులు కానీ ఈ యాదవులు కానీ నిన్ను తెలుసుకోలేరు ఎందుకు మాయా జవనికాక్షన్నం ఆత్మానం కాలం ఈశ్వరం మాయ అనేటువంటి చెరతో కప్పి పుట్టేటువంటి వాడిని పరమాత్మను అలాంటి నిన్ను యథా శయ్యాన పురుషా ఆత్మానం గుణ తత్వ దృకు నామ మాత్రేంద్రియాపాతం నవేద రహితం పరం ఎలా తెలుసుకోరయ్యా నేను ఉన్నాను కదా. ఉండడం ఏంటంటే నిద్రపోతున్న వాడికి తన ఊరు పేరు తెలుపుతుందా? తన కులం, తన గోత్రం, తాను ఎక్కడ ఉన్నాడో. నిద్రపోతున్న వాడికి, నిద్ర గట్టినటువంటి వాడికి ఊరు, పేరు, కులం, గోత్రం విశ్చయ అదులంని ఎలాగైతే తెలియవో, నీ మాయతో నువ్వెవరో కూడా ఎవరికీ తెలియవు. నామమాత్రేంద్రియాపాతం నవేదరహితం పరం ఏవంత్వా నామమాత్రేచు విషయేచు ఇంద్రియేకయా మాయభ్రమ చిత్తః నవేదస్మృతి యుక్తు కాబట్టి ఇలా విషయేంద్రియ ఏకయా విజయమల యందు ఇంద్రియమల యందు కోరికతో నీ మాయతో మనస్సు తిరగ భ్రమను పొంది వాస్తవాన్ని తెలుసుకోలేదు స్మృతికి భంగం కలుగుతుంది. అలాంటి తస్యాద్యతే దృశ్యం. తదృశిమా అంగ్రిం అగౌహ మర్థం అన్ని పాపాలను పోగొట్టేటువంటి నీ పాదపత్వం అయినా చూడగలిగాము ఎలాంటిది తీర్థాస్పదం కృతికృతం సువిపక్వ యోగైహి చక్కగా పత్వం ఉన్నటువంటి యోగము కలవారి చేత మాత్రమే ఉదయంలో ఉంచు వలె అయినటువంటి నీ పాదాలను చూడగలిగాము. ఉత్సిక్త భక్త భక్తి ఉపహత ఆచయ జీవకోశ.
భక్తి చేత జీవపోషం అంటే వాసన, సంస్కారం, పురజన్మ కర్మ ఇవన్నీ తొలగించబడి ఆపుహు భవద్గతిం అధో అనుగ్రహాన భక్తి చేత మాత్రమే తమ పూర్వజన్మ కర్మ వాసన గ్రంధులు పొలగబడతాయి. కాబట్టి స్వామి అలాంటి మమ్ములను అనుగ్రహించవయ్యా. అని అడిగితే ఆచార్యం తృతరాష్ట్రం యుధిత్తిరం రాజర్షే స్వాశ్రమాను గంతుం మునయః అని చెప్పి మునులందరూ తమ తమ ఆశ్రమాలకు పోవాలనుకున్నారు. అది చూసి తావను ప్రజ్య వసుదేవః మహాయశా ఇందరు మునులు వచ్చారు ఒక్కసారి. వాళ్ళు వస్తారండి తీస్తే మాత్రం ఇంత భాగ్యం ఉన్నప్పుడు వదిలిపెడితే ఏం లాభము తాతా అంటే మన ఇంటికి మనం పిలువకుండానే అనుకోకుండానే పెద్దలు వచ్చినప్పుడు వారితో కలిసి మనం ఏదైనా ఒక గొప్ప భగవత్ సేవా కార్యక్రమం జరపాలి అది విధానం, ఆ సంగతి తెలుస్తుంది. అందుకే దమాన్ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వారితో అంటున్నాడు, నమోవః సర్వదేవీభ్యః ఋషయః శ్రోతుమర్హతాయ నమస్కారం. చిన్న విజ్ఞాపన ఆత్మ వినండి. నా సందేహాన్ని తెలగించండి. ఏమిటది? కర్మణ కర్మ నిర్హారః యథాస్యాత్ నా సదుచ్ఛతః. చేసిన పాపాలు, తప్పులు. ఇలాంటి వాటన్నిటినీ పోగొట్టే ఇంకేమైనా కర్మ ఉంటే చెప్పండి. అంటే ప్రాయశ్చిత్తం ఏం చేయాలి డబ్బులు ఎందుకు చేస్తాం కానీ. అలాంటి దానికి ఏం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయో అలాంటి ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని అడిగాడు. అంటే నారదుడు అంటున్నాడు నా చిత్రుడు విప్రాహ వసుదేవ బుభుత్సయా కృష్ణం కృష్ణుని తండ్రి మన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అంటే తన తన కొడుకు పిల్లవాడు అని వచ్చి అడుగుతున్నారు ఆయన. కృష్ణం మత్వ అర్భజం ఎన్నహా పుచ్చయ ఆ వాడు పిల్లవాడు వాళ్లకే తెలుసులే అనుకొని మనం అడుగుతున్నాం. పుష్టులు యొక్క యాగ జోల పరిచర్య నుంచి మన దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎందుకు వచ్చారంటే ఆ వారు మాదిరి రావాలండి. అంటే అలాంటి దాని మీద కారణం ఉంది సన్ని కరితోహి మత్యానం అనాదరణ కారణం.
ఎప్పుడు దగ్గరే ఉంటే దేవుడు కూడా అస్పృతం అయ్యా అంటారు, ఒక్కసారి వస్తే అయ్యా నా అస్పృతం ఎప్పుడూ పడతాం, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది. ఇక్కడే ఉన్నాడు అనుకోండి. ఆ మీరు ఉండండి నేను వెళ్ళొస్తా కానీ మీరు పోండి. సరే కాస్త ఆ వస్తువు అక్కడ కొంచెం తీసేస్తారు. అయిపోయింది. మగమగనే ఉన్నావ్ ఏం చేస్తావ్? కాబట్టి ఎక్కువ కాలం దగ్గరగా ఉంటే అనాదరణ కాలం. అదే అంటాడు అతి పరిచయాత్ అవజ్ఞ సంతత గమనాత్ అనాధలో భవతి బాగా పరిచయం అయితే ఆ మనవాడే తెలుసు అదే ఉండాలి నిరంతరం వచ్చిపోతుంటే ఆయన వస్తాడండి ఎప్పుడు వస్తాడండి అంటే మలయే విల్లపురంధ్రి చందన తరుకాష్టం ఇంధనం కురుచే. మలే పర్వత ప్రాంతంలో గిరిజన కన్యలు చందనం కట్టే చూపి వండ చేస్తున్నారు. మనం ఇంత గట్టి వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. వాళ్ళు అదే గట్టి తెచ్చి వంట చేసుకుంటారు. వాళ్ళు అక్కడ అదే ఉంది మరి ఏం చేస్తాం? నిరంతరం దగ్గర ఉంటే అనాదరం తప్పదు. సన్ని కర్చోహి మత్యానం అందరూ ఏం చేసుకోండి అనాదరణ కారణం గాంగం హిత్వా అది వచ్చిందా అధ్యాయం గాంగం హిత్వా యథా అన్యాంప తత్రత్యః యాతి శుద్ధ ఎవరు రారు అంటే గంగా తీరంలో ఉండేవాళ్ళు ఇదంతా మురికి నీరని ఇంకో జలం కోసం పోతారు శుద్ధి కోసం. గంగా తీర ప్రాంతంలో ఉండేవారు ఇదంతా మురికి నీరు బాగుండదు మనం స్నానం పోయి ఇంకా చేద్దామా రకా శుద్ధిగా ఉంటా అని వేరే జలం కోసం కోరుతారు. కారణం ఏంటంటే తన్ని కరికా ఎప్పుడు దగ్గర ఉంటే అనాలని ఉంటుంది తన పిల్లవాడు గుడ్డ అనుకొని వీళ్ళు స్వంత స్వతః అన్య యజ్ఞానుభూతిహి కాలేన రయోత్పత్యాదినాస్యవై. స్వతః అన్యస్మాత్య గుణతః నాకు తస్చన దిష్యతి అంటే ఏమిటి ప్రపంచంలో కాలంతో కానీ, ప్రళయంతో కానీ, ఉత్పత్తితో కానీ, తనతో కానీ, ఇతరతో కానీ, గుణములతో కానీ, మరి దేనితో కూడా ఏ అనుభూతి నశించదో.
అలాంటి దాన్ని దగ్గర పెట్టుకొని మనం తెలిపి కూర్చోవాలి. దాని చేత భూమి కూడా లేదని సంకటనలో తెలియక పరమాత్మ వ్యక్తి వారు. అది చెప్తున్నా అది నేను అది చెప్తా అది కారణం అదే కానీ అందులో రహస్యం ఏంటంటే మునులు రెండు భావాలు చెప్తారు పరమాత్మ యొక్క మోహము చెప్తారు కేవలం పరమాత్మనే పరమాత్మగా పెళ్లికి కూడా దిత్య జమ దామ ఉండాలి కదా. పరమాత్మ మోహం రెండు రకాలుగా ఉంటుంది. స్వామి కల్పించింది తమ అహంకారం. ఇది మనకోసం. ఈ మాట మనందరికీ ఆ మాట చాలు. ఇలా. కాలంతో కానీ, ప్రళయంతో కానీ, పుట్టుకతో కానీ, తనతో కానీ, ఇతరులతో కానీ, గుణములతో కానీ ఏ అనుభూతి నచింతదో తం క్రేత్య కర్మ పరిపాక గుణ ప్రవాహై అవ్యాహతానుభవం ఈశ్వరం అద్వితీయం. ఇలాంటి వారు స్వామి క్రేష కర్మ పరిపాక గుణప్రవాహ ఇది. కష్టములు కర్మలు కర్మ పరిపాక అంటే అనుభూతి వాసన ఇలాంటి గుణప్రవాహ సతోజ గుణాలు వాటితోటి కూడా అవ్యాహకానుభవం. కొట్టబడని అనుభవం కల ఈశ్వరం అద్వితీయం ప్రాణాదిమి భయోవై ఉపగూఢం అలాంటి అన్యః మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగై అలాంటి వాడిని ఆ మా వాడిని ఎలాగయ్యా అంటే మబ్బు వచ్చిన మందు అయ్యో సూర్యుడు మందు దాడుకు పోయాడండి మరి సూర్యుడు నా బాబు అడిగాడు అయ్యో మొత్తం మందు సూర్యుడికి కనిపించిందండి అన్నావా కమిస్తాడు. మబ్బు మంచు సూర్యుణ్ణి కమ్మే కాయ అలాగే రాగము ప్రేమ ఇవన్నీ పాలెం కమ్మే కాయ ఇలా ఇలా చెప్పి మూలయ్య రాజన్ ఆ భాగ్య అనక గుద్దిభిం తమ తామ అనుకొని వసుదేవునితో మాట్లాడి అందరూ వింటుండగా అచ్యుత రామయో బరరామకృష్ణులు కూడా వింటుండగా కర్మనా కర్మన్ని విహారః ఏక సాధు నిరూపితః నాయనా ఉంది చెప్తాం వినండి శ్రద్ధ యజేతి విష్ణుం సర్వ యజ్ఞేశ్వరం అకయు సకాల యజ్ఞ స్వామి ఉన్నాడే పరమాత్మ అలాంటి పరమాత్మను యజ్ఞములతో ఆరాధించుటే అన్ని పాపములకు సాయస్కుము అని చెప్పితే చిత్త చొపతమో యమ్మై కౌబిహి శాస్త్ర చత్రము శాస్త్ర జ్ఞానం కలవారు మనస్సుకు శాంతిగా
దర్శితః సుగమో యోగః ధర్మస్య ఆత్మముదావః ఇదే ఉత్తమ మార్గం. ఆత్మ గుణ మార్గం ఇదే పరమాత్మను యజ్ఞములతో ఆరాధించాలి అయం స్వచ్ఛేనః పంథః. ఇది సుభాన్ని కలిగించేటువంటి మార్గము ద్విజాతే కృధమేధినః. పురవత్వైనటువంటి బ్రాహ్మణుడికి ఇదే ఉత్తమ మార్గము శ్రద్ధయ ఆప్త విత్తేన శుక్లేన విద్యేత పురుషః శ్రద్ధతో పూజించాలి శ్రద్ధతో లభించిన ద్రవ్యంతో పూజించాలి అది కూడా శుక్లేల విత్తేన వైట్ మనీతో నో బ్లాక్ మనీ. శుక్లేల విత్తేన తెలుగు తెలుపు తెల్లదనం అంటే ఏమర్థం? వైట్ మనీ తీసుకోవాలి కానీ బ్లాక్ మనీతో పరమాత్మను పూజించకూడదు. శుక్లేన విత్తేనలునని. అమ్మో వ్యాసుడు ఆయన అందుకే చెప్తున్నాడు అందుకే అప్పుడే శ్రద్ధయా ఆప్త విత్తేన శుక్లేన విత్తేత పుండుటః శుక్లేన పరిశుద్ధమైన అంటే. వెయిట్ మై సంపాదించి కావాలి. అందులో దాచిన దాచకూడదు. అంటే నాకింత ఆదాయం ఉన్నది అని చెప్పకుండా పదిమందికి తెలియకుండా దాచిన దాన్ని బ్లాక్ మనీ అంటాడు ఈ భాషలో. చెప్పడు చెప్పకూడదు దాచు దాచు దాచు. అంటే ఏమిటి ఇంత ఉన్నదని చెప్పలేదు అంటే దాన్ని చెప్పవలసిన మార్గంలో సంపాదించినది కాదన్నమాట. ధర్మంగా అది ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు ఎంత? 50,000 అంటాం. తప్పులేదు. నీ ఆదాయం ఎంత? 7 లక్షలు. ఎట్లా చేస్తే ఏం చేస్తాడు వాడు? అలాంటిది కాదు. అందుకే అది ప్రార్థన. దాంతో చేయొద్దు శుక్లేన విత్తేన అందులో చేస్తారు మనకు. అందులో కూడా ఇస్తారు విష్ణుపురాణంలో కూడా శుక్లేన విత్తేన యేసు అంటారు. వైట్ మనీ తోటే చేయాలి, బ్లాక్ మనీ తోటే చేయాలి అంటే కలియుగంలో ఏది వస్తుందో అది తెలుసు కదా. విత్తైషణాం యజ్ఞదానైహి మంచి శ్లోకం చూసుకుని నోట్ చేసుకోండి. విత్తైషణాం యజ్ఞదానైహి గృహైహి ధారసుతేషణాం ఆత్మలోకేషణాం దేవ కాలేన విసృజేతు కృతః. మనకు మూడు ఉన్నాయి. దారేకణ, ధనేకణ, పుత్రేకణ. కదా? దీన్ని వ్యాసుడు ఇంకో తీరుగా మార్చాడు. ఏమిటి? దారేకణ, ధనేకణ ఆ రెండు కరెక్ట్ ఏ. మూడేది పుత్రేకణ కాదట. ఏమిటి మరి లోకే అంటే స్వర్గం వెళ్ళాలి, పాతాళం వెళ్ళాలి, మత్య ఏదో ఏదో రథాసలం వెళ్ళాలి, ఇంకో లోకం వెళ్ళాలి, ఇంకో ఇండ్రలోకం, చంద్రలోకం.
ఉత్తమ లోకాలన్నీ పొందాలనే కోరిక పెద్దది. ఎందువల్ల అంటే దారేకనలోనే పుత్తెన అంతర్భవిస్తుంది. భార్యను కోరాడంటే పుత్తెన ఎలా కలుగుతారు చెప్పొచ్చు మరి ఇక్కడ అనుకోలే విత్తేకన, దారేకన, లోకేకన. ఈ మూడు ఈ మూడు ఉన్నందువల్లనే. మనం సంసారంలో కొడుకుందాం. కదా? అజ్ఞానంలో కొడుకుందాం. వీటిని వీటిని ఎలా విడిచిపెట్టాలి అంటే చెప్తున్నాడు. ఇందులో విత్తైషణం యజ్ఞదానై. యజ్ఞములతో దానములతో విత్తేషలను పోగొట్టుకోవాలి. అంటే త్యాగముతో కోరికను వదులుకోవాలి. యజ్ఞం అంటే ఏమిటి? దేవతా ఉద్దేశ్య ద్రవ్య త్యాగః యాగః. కదా దేవతా ఉద్దేశాన్ని చేస్తాం కదా అదే త్యాగమే చేయాలి. కాబట్టి యజ్ఞదానములతో విత్తేరణ వదులుకోవాలి. గృహైహి దారసుతేషణం గృహస్తాశ్రమం తోటి పుత్రేషణ దారేషణ పోతుంది. వివాహం చేసుకున్న తర్వాత భార్యకు ఒక అఫలం చేస్తాం. భార్య ఉంటుంది, సంతానం ఉంటుంది, వేరే కొత్త ఆశలు కోరికలన్నీ అణిగిపోతాయి, కలగవు కదా. అందువల్ల ఇతర స్త్రీ కామము, ఇతర సంతాన కామము దారపోతిపోతుంది. కాబట్టి గృహస్తాక్షణము తోటి దారేషణ పుట్రేషణను పోగొట్టుకోవాలి. ఆత్మలోకేషణ దేవ కారేణ. కారమును పరిశీలించడంతో ఆత్మేషణ లోకేషణ దీన్ని పోగొట్టుకోవాలి. ఏంటది అంటే. ఈ లోకంలో మనం ఒక పని చేసి చేసిన పని వలన కలిగిన ఫలితాన్ని చూసి ఒక పని చేశాం, ఒక పరిసరం కలిగింది. చక్కగా భోజనం చేశాం. బ్రహ్మాన్నం చేతబడి ఓ లక్షలు ఖర్చు పెట్టి భోజనం పెళ్లి భోజనం అంటాం. వెయ్యి మందికి కలిపించాం, పది లక్షలు ఖర్చు పెట్టాం. ఎంత సేపట్లో పోయింది? రెండు గంటల్లో. పోనీ చిన్నవాళ్ళు రెండు రోజులుగా మర్చిపోయారు. మరి నీకేముంది? పోనీ డబ్బే సంపాదించావు ఎవడు ఎట్లా పోయాడు పోయి. ఇలా మనం కష్టపడి పని చేసి పొందిన ప్రతి ఫలితము నశిస్తున్నది. కాబట్టి మన ప్రయత్నంతో వచ్చిన ఫలితం ఇక్కడ ఎలా నశిస్తుందో స్వర్గం కూడా ఇలాగే నశిస్తుంది.
యధైవైక కర్మచితః లోకః క్షీయతే ఏవమేవ పుణ్యచితో లోకః క్షీయతే దాని దానికి ఆ వేద వాక్యానికి ఇది వ్యాఖ్యానం. యధైవ ఇహ కర్మతితో లోకః కియతి. ఇక్కడ మనం మన కర్మ అనే సంచాలు ఇస్తున్నాయో పుణ్యం చేసి స్వర్గం లభించిన ఇలాగే పోతుంది. యవ్వనం వచ్చేసింది ఓ 45 ఏళ్లలో పోతుంది. ధనం వచ్చేసింది నాలుగు రోజుల్లో పోతుంది. భోజనం చేశాం మూడు గంటల్లో పోతుంది. స్వర్గం వచ్చేసింది ఓ మూడు ఏళ్లలో పోతుంది. అవి కూడా ఇలాగే పోతాయి కాబట్టి ఇది తెలుసుకొని ఆ లోకాల కోరికను మానేయకోవాలి. గ్రామే త్యక్తై జనా సర్వే యుయు యయుదు దైవృద్ధిరాహ తపోవనం. గ్రామం మీద కోరికలు పోవాలంటే తీరులో తపోవనానికి వెళ్ళాలి. తపోవనం రుణైంతిమి ద్విజః జాతః దేవరిషి పితృణాం ప్రతి ప్రతి ద్విజుడు మూడు రుణాలు దేవరుణం. ఋషి రుణం, పితృ రుణం వీటితో పుడతాడు. వాటిని యజ్ఞ అధ్యయన పుత్రైహి తాని అని స్థిర్య. యజ్ఞం చేసి దేవ రుణాన్ని అధ్యయనం చేసి ఋషి రుణాన్ని పుత్రులతోటి పితృ రుణాన్ని. ఈ రుణాన్ని తీర్చుకోవాలి. త్యజన్ పతేత్. మూడు రుణాలు తీర్చుకోకుండా ఆ పనులు వదిలి పెట్టేవాడు పతనం అవుతాడు పతేత్. తంత్వజ్య ముక్తః ద్వాభ్యాంబై ఋషి పిత్రో పిత్రోహో మహామశయే నీవు ఋషి రుణాన్ని ఋషి రుణాన్ని తీసుకున్నావు కుమారుడు కలిగాడు అధ్యయనం చేసుకున్నావు ఒక జీవ రుణానికి అంటే వృద్ధి చేయాలి అన్నమాట. యజ్ఞైహి దేవా నవా ముత్య నిర్ణోః అచరణో భవః యజ్ఞములతోటి ఈ దేవ రుణాన్ని దేవ రుణాన్ని యజ్ఞములతో తీర్చుకొని నీవు ఉత్తమ గతిని పొందవయ్యా అని వసుదేవః భవాన్ నూనం భత్యా పరమ అని వసుదేవుడవయ్యా పరమ భక్తితోటి జగతానిశ్వరం ప్రాచ్యః తయద్వాం
ప్రసాగం చేయు. నీవు ఎంతో భక్తితో పరమాత్మను ఆరాధించావు. అందువల్ల అతనే నీకు పుత్రుడుగా పుట్టాడు. ఇంకా నీకు రుణాలే ఉంటాయి. ఒక్క యజ్ఞాలు చేస్తే దేవరుణం కాస్త పోతుంది అని కుష్ణులందరూ చెప్పారు. తర్వాత తర్వాత కథాభాగాన్ని కార్యక్రమాలన్నీ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు జరుపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీశాః గోబ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మతి గురుభ్యో నమః ఇది విసేయం కాబట్టి అది కాలేదు కాదు కాదని కూడా అనుకున్నా అంటే విసేయం ఉంది గడలే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది అసలు అయితే మా కూడా రాసేయొచ్చు పత్వం ఉంది కదా
"Etavad ushta pitarau yuvayosma pitro sampriyan anbhyadaya poshanapaalanani" - so much have your parents done - nourishing, raising, protecting. When they opened their eyes and were asked who is mother and who is father, who appeared to them as their parents? Thus the discourse proceeds: your parents served you well - "Yuvayosp pitro" - as your parents, they were indeed present for you.
They are scolding Brahma for putting eyelids (that close). Foolish are those who curse the Creator - "pasmakritam shampanti durgvihi kritikritamalam paribhabhya" - with hands, not arms, but with eyes and heart they embraced him. "Sadhhbhavamaapu api nitya yujaam duraham" - this state of constant union is very difficult even for eternal yogis.
"Vayuhu yatha janaanikam trinam toolam rajam sity, vayu em chestaundi? Kadichi unna mabbulanu vidipoyye mabbulanu kadichi untundi. Gattini kottugaa pogottaundi. Pattinini vidakkimdi. Elannini pravaahimpa chestaundi. Ilaa dummunu udara vedutundi. Malli vedu vedu chestaundi" - as the wind scatters grass, cotton, and dust - making cold things warm and warm things scatter - so the Guru's presence disperses the clouds of ignorance and fans the flame of devotion.
Again - within the Atma is the Paramatma; within that Atma is the mind; that mind is within the body; that body is within the world; that world within the cosmos; that cosmos within the Paramatma. Hence He says: I am inside, I am outside. The world is inside Me. I am inside the world. That is why He is said to be everywhere - both within and without all things.
"Vedantivi samsaram aneyatuvanthi maha koopanloni padina vaarini leputtaku aadharamainadhi. Gehamjushaamapi manasi udiyaat" - may the profound wisdom that raises those fallen in the well of samsara arise even in the hearts of householders. May the deep Self-knowledge that liberates even those drowning in domestic life blossom in their hearts.
"Kutah ativam tvaccharanambujatavam mahan manastaha mukhanismritam patitu emayya. Nirantaramm ni paadaaramm talichye vaariiki samagalanam untundi. Adi ekkaadidi? Putah putah ashivam tvaccharanambujatavam" - for those who constantly remember Your lotus feet, all that is inauspicious is washed away - purified by the stream of Your feet's glory, born in the heart and flowing from the mouth as praise.
"Alanthi paramahansa gatiki namaskaaram" - thus bowing to the state of the Paramahamsa. "Ityuttama shloka shikhaamanim janetu abhistuvat. Andhaka kaurava striyah, ilaa vaadu antey yaadavulu kauravulu vaalluu streelu, sametya govinda katham idho grinam triloka geetaah truno varnayantti" - the Yadava and Kaurava women gathered together and sang the glories of Govinda - songs praised throughout all three worlds.
"Baagunaaru? Em baaguleendi meeru attla untey em baaguntaavu? Em artham? Kopam kaadu. Meeru akkada meeru ikkada em baaguntaadi cheppandi" - these intimate conversations between Krishna and the women - "Idi sallabham antaaru. Sambhaashan veru, samprashnna veru, sallaabham veru" - the different modes of loving conversation: formal talk (sambhashana), deep inquiry (samprashnna), and playful banter (sallapa) - all are distinct intimacies with the Lord.
"Ilaa baagupadaalaantey ilaa kooda kalavali. Andukey ippudu kaurava pathneelu veeru vaaru draopadee veeru aa andaru kalisi okachota kukuurchoni maatlaadukuntunnaaru. Draupadi antundi: hey vaidarbhi, achyutah bhadre, hey jaambavati kotale, hey satyabhame, kalindie, saitye, rohini, lakshmane, hey krishna..." - the queens call out to each other by their names, gathering to share their intimate experiences.
"Ninney mrigendraiva bhaagam ajaagiyudaat mekala gorre la manda nundi tan bhaagaanni simham teesukooni poyinattuugaa nannuu svaami. Shatru raajula madhya nunchi eeshvari vellaadu. Katreeyuniki e janana vastuu mamarchanaaya alanthi ammavariki nivaasa maaina svaami paadam nirantaram naa hridayamloni poojimchabadugaaka" - as a lion takes its share fearlessly from the flock, so the Lord chose me from among enemy kings; may His feet be ever worshipped in my heart.
"Mitravinda antundi: yomaam svayamvare vibheetya svayamvaram lo vachi shatruvu landarina odimchi, svayoodhagamiva atmabalim kukkala mandalo unna tan bhaagaanni taanu simham teesukooni vacchinattuugaa vipaarini antey simham, vipabham antey dvipa eenugu, dvipa arih antey simhamu annammata. Dviparihi..." - Mitravinda says: at my svayamvara, He came and carried me away like a lion takes its prey from a pack of dogs.
"Tana intiki teesukooni vellaadu alanthi svaami daakshyam naaku svaaminiki nenu daakshyam cheyyaali. Bhadra antundi: pitaame maatulaya svayamaapooya dattavaan naakuu ibbandi em ledu maa naannaagaaru. Pilichhi Krishnudini mari sandhimchaaaru dattavaan Krishne Krishnaaya kashchittam akshauwinyaa..." - Bhadra says: my father himself invited Krishna and offered me to Him without any difficulty on my part.
"Antey emiti? Enduku ilaagai pettaayaa antey arjunudu kooda kutumbam undadaaniki. Vetikevadu okkadu. Halo bale kada eeyyana krishnudini preminchimdu. Mari svayamvaram prakatamiichi ilanthi pani petti vaadu vastaadu. Vaadu masta veru kottaa kada. Vaadiki kooda andakakundaa undataanniki bi..." - the marriage test was designed so that only Arjuna could pass it - but even he was kept from winning; instead Krishna alone succeeded.
"Adi em ledu andukey pettaadu. Vaadu ammaki ejaadu. Kaani vaadini vandakundaa undaali kaabattti vaadu kooda uudhimchi taagagaliigaadu kaani kottalekapooyadu. Ilaa tajjare chitve jishu vishudaapaadayattam sooryechi abhijiti sije" - at the auspicious Abhijit muhurta, the Lord came and with His own arrow pierced the revolving target, winning the princess.
"Choostukoontoo paramaatma mellol maareesindaadu. Antey aayana ekkada unnaado aayana meddalo veesindaadu. Namaskaaram ade annammata. Ee teelo atani yokka mridanga pada sankhapereeyanaakadayaa niniyaduura natkatya anrituhuu gaayakaa ilaa. Manaku gaayakulu dhyaanam cheshaaru, naatyyamu cheshaaru, mogaayi. Evam mrite..." - amid drums and conches, the singers sang and dancers danced in celebration.
"Ilaa aatmaa ramaya tataasyemaa vayamcha griha daasikah, ilaa daasyam tothi daaseejanam tothi andari mandi ichhaaru. Naaku chala mandi daaseeluunna. Nenu aatmaaniki grihada siini ani bhaavistunnaanu. Sarva sanga nivrityaagdha tapasaacha bahu vima aatmaramastu tattema vayamba endukante aayanaku edi patttadu" - she offers herself as a humble maidservant to the Lord who is self-satisfied, wanting nothing.
"Nava yam taatvi saamraajyam svaarajyam bhoudyam achyuta vairaajyam paaramesshyam cha aanantyam vaa hare padam kaaayaamahe - saamarajyam, bhoudyam, svaarajyam, vairaajyam, paaramesshyam, raajyam, mahaaraajyam, adhipatya mayam antunnaamu gada, avannii maaku vaddu" - all 16,000 queens declare: we want none of the seven types of sovereignty. We want only to serve at Your feet, O Achyuta.
"Krishna Rama durukshayaa chaalamandi rukkuluu vacchaaru munuluu vacchaaru gaadaa vaalluu andariimchimdi vaallididaruu vacchaaru ikkadiki imkem kaavali asalu em na yaatra eppuduaymdi annamaata vaallididaruu unnaaru gadaa ani, balarama krishnanu choosdalekkatuvanthi bhoomu landaru vacchaaru evaarevaru Dvaipaayana..." - to witness Krishna and Balarama together, great sages including Vyasa and many others came from across the world.
"Devaanaamatii dushpraapam yat yogeshvara darshanam" - the darshan of such Yogishvaras (supreme masters) is difficult even for the gods to obtain. "Endukante meelaanthi mahanuabhaavula darssanammu devataluiku kooda kalaadu. Devataluiku kooda kalganatuvanthi mahanuabhaavula mee darssanam maaku kaligimdi kaabattti ippattiki maa janma saphalamayimdi" - such darshan is what has made our lives worthwhile.
"Sooryadini oo padi yelIlu poojimchaali. Ayinaa daya untundi nammaakam ledu. Peddaalanu poojimchaali. Ayyagaaru namaskaaram. Andukey muhoorta..." - one may worship the Sun for ten years and still not receive definite grace. But the darshan of great saints at even a single auspicious moment can transform everything. That is why the sages speak of Mahatma darshan as supremely valuable.
The queens continue their intimate conversations, each recounting how the Lord chose them and what glories they have witnessed - Krishna's playful nature, His simultaneous presence in all their chambers, and His divine sport that leaves them forever amazed.
"Yogamaya tothi oo brahmacharini rupanni pondi akkadiki vaccheesaadu. Vachi megaraajana dandakshaih tethasa agni reevajvalan. Megadamu, aginamu, brahma dandamu, antapaladandamu ivannee teesukooni rendhava agnilaagaa prakashistuu, abhivaadaya marghatam kuchapaanih vineeta vatu satvooda..." - disguised as a young brahmachari, blazing like a second fire with his staff and sacred fire, He came to the demon and humbly introduced Himself.
"Cheppavachu anukunttey maaku deeniki vivarimchandi. Antey ilaa svaami adigithe gata kramah kaastaa vishraanti teesukooni ajara pogina taruvata yathaapurvam jarigimdi mottam" ani cheppaadu. "De adi vijayanagaa tenkooni dapasi jana vacchaadu vaalluni icchaadu. Parishiddham anukunttey paaripotunnadu" - the sage recounted everything that had happened; the demon had received what he asked and then fled when about to face the consequence.
"Ilaa asatyam vaasyam bho kayonta daanava sava padainam jehi asadvaakyam nayatu vaktaamritam" - O demon, speak truth, do not speak falsehood; let only nectar (truth) flow from your mouth hereafter. "Malli ilaanthi abadhdham aadakundaa untaadu shikshinchu" - punish him so he speaks only truth. "Ilaa amritam punah ittam bhagavatah chitraihi vachhobhita..." - those wonderful and complex words of the Lord, when heard, fill one with wonder.
"Ilaa vishveshvaru ainnatuvanthi mee vishayamloni kritaagatya, andaloa jagadguruvuu shankarudiki em peru jagadguruvuu ani peru vishveshvarudu ani peru, ilanthi parama shankarudiki neelaanthi vishveshvarudi kuu jagadguruvu ku apakaaram chesina vaaru baaguntaadaa? ani evam avyaputa shakti udanvatah parasya..." - one who harms the Jagadguru and Lord of the Universe can expect no prosperity. The Lord's protection is withdrawn from such a person.
"Akkadiki velli vinayamtoti bhaktitoti brahmaaku namaskaaram chesi tasmaii shukrodha bhagavan prajvaleem svena tejata bhaktitoti eduru jodimchi strotram chestu ntey aa brahmaku odhi padi kopam vacchhindi. Idi aatma nuchitam manyum aatmajaaya aatmanaa prabhuhuu asi shamatu yadaa vannim svayonii..." - moved by his devotion, even Brahma's anger arose - but this time it was purifying anger directed at correcting his own offspring.
"Deeva komuulu naayanaaa ni paadaalu parama sukomaaramu laa, ilanthi ni paadulaanu naa paksha sthalaaniki sprishittey enta nishchaya paadapadutunnaavo emoo" - O Lord, Your feet are supremely soft. Does pressing my chest against Your tender feet cause You pain? "Puneehitaa lokammlaam lokapaanam sabhyaa..." - yet please purify me and all the worlds by the touch of these holy feet.
"Aishvaryamuulu shariiramu yokka manasuuu yokka murikiini pogachey keertiinii, muni nava natadaandaanaam shaantaanaam samatya katham, anni vadilipetthatuvanthi munuluu, parama shaantuluu, samabuddhuluu, parmaatma kantey bhinnama inadhni deni korani parama saadhuvuluu, alanthi vaaraiku evaru uttama..." - for great sages who have renounced all - perfectly peaceful, with equal vision, not desiring anything other than the Lord - who is the supreme subject of discourse?
"Samsaaram aneyatuvanthi daarilooni kaligi naalasata paramaatma raadhiistey tolagatundi. Ekadhatu dvaaravajnaantu viprapathnyah kumaarakaa, jaata maatrah bhuvam srishtivaa mamara akhila bhaarataa" - a brahmin in Dwaraka kept losing his newborn children. One after another, eight sons born and immediately taken away. Each time, the grief-stricken brahmin came to the royal gate and cried out in anguish.
"Okka saari kaadu okkaru puttaaru poyaaru iddaru puttaaru poyaaru mugguru puttaru poyaaru. Ilaa muudu saarlu aa braahmanudu vachi ilaagey raajadvaaraamu mundara aakroshistu nnaadu. Ilaa muudo saarl u aakroshimchina taruvata marosaariki vastuunnappudu arjunudu vinnaadu. Vedu aduguu..." - the third time, when the brahmin came again, Arjuna heard his cries and gave his solemn pledge: I will protect your next child or enter the fire.
"Shankarudini kooda tan parakramam toti santoshimpajechhina vaadini. Nannuu dirikhangaa choosutuvaaa? Nenu tappakumdaa ni pani chestaanu. Mrittyuvuu vijitya avataraite mrityuvunu kooda gelichhi ni santaanaanni teesukoni vastanani. Nammakam kaligimchi atani iintiki vellaadu. Paarthaveeriyam nishamayan..." - pledging to conquer even Death itself if needed, Arjuna stood guard at the brahmin's house.