కుమారులు: కాలం మించిన వైరాగ్యం

Kumaras: Renunciation Beyond Time and Age

bhagavatam Kandadai Ramanujacharya

బ్రహ్మ నుండి మొదట ఉద్భవించిన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు పరిచయం చేయబడతారు. కాలం వారి శరీరాలపై ప్రభావం చూపకపోయినా వాసనలు శరీరంతో సంబంధం లేకుండా ఉంటాయని స్పష్టపరచబడింది. నిజమైన శుద్ధికి దేహాభిమానాన్ని పూర్తిగా దాటాలని - ఇది కుమారుల నైతిక సందేశం.

The four Kumaras - Sanaka, Sanandana, Sanatkumara, and Sanat-Sujata - the first beings to emerge from Brahma, are introduced. Their extraordinary renunciation is that despite time and age having no effect on their bodies (they remain five-year-olds forever), desire itself is not rooted in the body but in accumulated impressions. The key teaching is that real purity requires transcending the sense of body-identity altogether.

← Prev Next →
Kumaras: Renunciation Beyond Time and Age Kandadai Ramanujacharya bhagavatam

ఓ అడ్డం పెట్టుకుంటే కనబడుతుంది అంటే ఎందుకు ఇది ఈ ఏమనుకోండి అష్టాలు కనబడవు పెట్టుకున్నాము కనబడింది ఇది ఉన్నా ఇంకొన్ని కనబడవు ఇంకో అడ్డం పెట్టుకోవాలి సో అదంతా ఉన్నాయి. అందువల్ల ఇది అదభ్ర చక్షుట. దోషము లేని కంటితో మాత్రమే చూస్తారు. దోషము లేని కన్ను అంటే జ్ఞానము అని అర్థం. దాంతో చూస్తారు ఏతత్ నానావతారానాం నిధానం. ఈ మహానుభావుడినే మనం ఏమంటాం? అనిరుద్ధ తత్వం అంటాం. మనకు వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ. అనిరుద్ధ తత్వమే అనిరుద్ధ స్వరూపమే అన్ని అవతారాలకు మూలఖండం. అతని నుండే అవతారాలన్నీ ఏర్పడతాయి. పరవాసుదేవుడు వేరు, ప్రద్యుమ్నుడు వేరు, అనిరుద్ధుడు వేరు, సంకర్షణుడు వేరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ స్వామి చూసి నమస్కారం చేశాడు. మరి ఈయనే భగవంతుడు కదండీ, ఇంకొక ఎక్కడ వచ్చాడు అడుగుతాం కదా. అది పరవాసుదేవ తత్వము. ఇది అనిరుద్ధ తత్వం. ఈ అనిరుద్ధ తత్వమే అఖిల అవతారములకు మూలఖండము. నిధానం బీజమవ్యయం యస్య అంశ అంశేన సృజ్యంతే. దేవ తిరియం నరాదయః దేవతలు దానవులు మానవులు పశువులు పక్షులు సకల జగత్తు ఈ అనిరుద్ధుని అంశ అంశేనా ఓ సహస్రాంశంలో అన్నీ సృష్టించబడతాయి. ఈ మహానుభావుడే ఇప్పుడు ఎన్ని రకముల సృష్టి చేశాడు? ఇతను ఎన్ని రూపములుగా అవతరించాడు? ఇక్కడి నుంచి మనకు పరమాత్మ యొక్క అవతారములను చెబుతారు. ఎంత జాగ్రత్తగా సంగ్రహంగా అవతార కథ చెప్పుకున్నా మొత్తం 22 అవతారాలు చెప్పుకోవాలి అన్నమాట. ఇందులో మొదటి అవతారాన్ని, మొదటి స్వరూపాన్ని, మొదటి సృష్టిని ఏమి సృష్టి అంటారు? కుమార సృష్టి.

బ్రహ్మ నుండి మొట్టమొదలు వచ్చినటువంటి వారు కుమారులు. ఎవరు ఈ కుమారులు? సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు. ఈ నలుగురు మొట్టమొదలు ఆవిర్భవించిన వారు పరమ సాత్విక సృష్టి అంటాం చెప్పి అవతారము అంటాం, ఈ మహానుభావులు మనకేం నేర్పారు? తండ్రి చెప్పిన మాట వినకూడదు అని నేర్పారు ఆచారం అండి. అప్పటినుంచి ప్రారంభం అబద్ధం కాదు. పుట్టినటువంటి నలుగురిని నలుగురు అయ్యా నమస్కారం చేసి స్వామి ఏం చేయాలని అడిగారు. మాలాగా మీరు కూడా. సృష్టి కార్యక్రమాన్ని విస్తరించండి. అంటే నీకో దండం, నీ సృష్టికో దండం నాయనా. మాకు ఈ జంజాటం వద్దు. హాయిగా స్వామిని స్మరించుకుంటూ వెళ్తాం. అంటే మనకి ఆచారం అనేది ఇప్పుడు కాదు, సృష్టి మొదట్లో వచ్చిన ఆచారమే అది. తండ్రి మాట కుమారుడు వినకూడదు అని మొదలైంది అన్నమాట. ఈ తనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు చేసే పని ఏమిటి అంటే పరతత్వమును ప్రపంచమంతా వ్యాప్తి చేసింది. వీరు మొట్టమొదలు సృష్టించబడ్డవారు కాబట్టి పరమాత్మతో వరం పొందారు. ఏం వరం? న్యాయంగా మనలందరినీ బాధిస్తున్నది ఏమిటి? వాస్తవంగా చూస్తే మనను బాధించేది ప్రకృతి కాదు, తప్ప అది మంచిదే కానీ మనను వాస్తవంగా బాధించేది కాలం కదు. తిన పని నుంచి మొదలవుతుంది. ఎన్నో రోజు, ఎన్నో నెల, ఎన్నో ఏడు కదా? పోనీ అవి పెరిగితే బాగుండు. అంత మనం పెరుగుతున్నాం. ఏం పెరుగుతున్నది? శరీరం పెరుగుతున్నది. సరే అందరూ ఒప్పుకుంటున్నారు మనస్సు కూడా పెరుగుతున్నది. బుద్ధి కూడా పెరుగుతున్నదేమో. కదా? పెరుగుతున్న శరీరంతో పెరిగే బుద్ధి.

ఎలా ఉంటుంది? శరీరానికి అనుగుణంగా ఉంటుంది. అందులో ఉన్న ఆత్మతో అది పెరగదు కదా. పట్టుకోండి. ఇప్పుడు శిశువు అంటున్నాం, బాలుడు అంటున్నాం, కుమారుడు అంటున్నాం, యువకుడు అంటున్నాం, ఏదో మధ్యవయస్కుడు అంటున్నాం, వృద్ధుడు అంటున్నాం. పేర్లు మారితే బాధ లేదు కానీ మన శరీరంలో కూడా కదా తుమ్మెదల్లాగా ఉండేటువంటి కేశములు కాస్త హాయిగా స్వచ్ఛమైన పాలలా అయిపోతాయి. లేదు మంచులు అయిపోతాయి. కదండీ? దేన్ని పడితే దానిని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కొరకగల దంతములు కాస్త ఊడిపోయి. ఎలా పుట్టామో అలాగే మళ్ళీ తయారవుతాం. పుట్టినప్పుడు పండ్లు లేవు. తర్వాత ఉండవు. కానీ పుట్టినప్పుడు ఎండ్రికైలు నల్లగా ఉన్నాయి. తర్వాతనే ఉండవు వచ్చినప్పుడు. పుట్టిన పుట్టగానే నడవలేము తరువాత కూడా నడవలేము. వాస్తవంగా ఈ అవస్థలన్నీ దేని వల్ల వచ్చాయండి? ప్రకృతి వల్లనా? కాదు కదా కాలం వల్లే. 60 ఏళ్లకు 40 ఏళ్ళు దాటితే దృష్టి తగ్గుతుంది 60 ఏళ్ళు దాటితే ఏదో మోకాళ్ళు మొదలైతాయి, ఇంకొంచెం దాటితే ఏమో ఇవన్నీ మొదలైతాయి. ఆ ఒక్కటి కాలం లేదనుకోండి చెప్పాడు శంకరుడు. ఆది శంకరాచార్య వారు అంగం గలితం ఫలితం ముండం. దచన విహీనం జాతం తుండం ఉర్ధోయాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆధ్యాపిండం ముద్దు ముద్దు చిన్న చిన్న మాటలతో చెప్పాడు మనం వాస్తవంగా ఏది అనుభవిస్తున్నామో అదే చెప్పాడు శరీరం కాస్తా ముడతలు పడుతుంది చిరచ్చు, పెంటరికలు నరిచిపోతాయి. నోట్లో పండ్లు లేకుండా పోతాయి. చేతికి కట్టె కూడా వస్తుంది. ఇన్ని మారుతాయి కానీ ఒక్క ఆట మాత్రం పోదు. 90 ఏళ్ల అబ్బాయికి కూడా పెళ్లి బిందులో లడ్డు పెట్టకుంటే వడ్డించేవాడిని తిడుతాడు. నీకేమైనా బుద్ధి ఉందటరా? నాకు పండ్లు లేవు నీకు బుద్ధి లేదా? ఏం చేయాలండి? కాస్త పొడి చేసి పెట్టు తింటాను.

పండ్లు లేవా లడ్డు వద్దంటా లేదా? పండ్లు లేవని ఎలా చెప్తున్నావ్ రేపాడు చెయ్యి సౌకర్యం కలిగించు. పొరపాటున అడిగాడు అనుకోండి నీకు పండ్లు లేవు కదా తినకుంటే ఏమవుతుందయ్యా? తినటానికి పండ్లకు సంబంధం ఏంటి? నువ్వు తినకుంటే ఏమవుతుంది? నించకుండా ఏమవుతుంది? అయ్యో ఆకలి అంటే అందరూ సమానం ఏనండి. అభిలాషకు, మనస్సుకు, బుద్ధికి, పండ్లకు సంబంధం ఉందా అండి? బుద్ధి లేకపోతే సరే పోలిపోయి పడి చెయ్యి అంటాడు. దీన్ని ఏమనాలి? ఆఖ్యాపిండం. కాబట్టి ప్రధానమైనది కాలం. మనలో అన్ని రకముల మార్పులు తీసుకొచ్చేది కాలం. కాబట్టి సనకాది కుమారులు అడిగిన వరము మా మీద కాలము పని చేయకూడదు. కాల ప్రభావః నాత్మాసు కదాచన అపీయతే. ఎప్పుడు మాతో మాలో కాలం పని చేయవద్దు. ఇప్పుడు నీ ముందర ఎలా ఉన్నామో ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అదృష్టం ఏమిటంటే వారు పుట్టినప్పుడే ఐదేళ్ల పిల్లగాళ్ళ ఆకారంతో ఉన్నారు. అందుకే వాళ్ళ వాళ్ళు నిరంతరం మనకు ఉండరు వస్తుంది పంచహాయన. ఐదేళ్ల వాళ్ళే. కానీ చెప్తాడు మహానుభావుడు పూర్వేషామపి పూర్వజా. పెద్దవారు అనుకునే వారందరికంటే ముందు పుట్టినవారు. కదా? మొట్టమొదల సృష్టి వారిదే. అందుకోసమని ఈ సనకాదులు ప్రథమం దేవః కౌమారము సర్గమాస్థితః చచార దుశ్చరం బ్రహ్మ. బ్రహ్మచర్యమఖండితం. వాడు చేసిన పని ఏమిటి అంటే బ్రహ్మచర్యమును దుశ్చరమైన బ్రహ్మచర్యమును. బ్రహ్మచర్యంలో వికారం రావడానికి మనస్సులో కూడా వికారం రావడానికి మూలం ఏమిటి? కాలమే. ఐదేళ్ల పిల్లవాడు ప్రియురాలు కావాలి అనడు. అలాగే ఐదేళ్ల అమ్మాయి కూడా నాకు భర్త కావాలి అనదు. అందుకే ప్రహ్లాదుడు ఐదేళ్ల వయస్సులో నాకు మోర్చం ఇయ్యవయ్యా అంటే స్వామి నో అన్నాడు. వయసులో అందరూ అడుగుతారు మోషాలు గొప్ప ఏముంది? 50 ఏళ్ళు అప్పుడు అడుగు ఇస్తానండి. తడ్డూలు ఏదో మైసూరు పాకులు ఇంకేదో కిస్మిస్ చీలు అన్నీ తిన్న తర్వాత నాకేమీ వద్దు అంటే త్యాగం అది. పండ్లు లేవు నోరు లేదు ఏం తినలేదు నాకు ఆహారం వద్దు అందరూ అంటారు నువ్వు అంటే ఏమి చేయబోతున్నావ్?

ఒప్పుకో మీ ఇయ్యరు పో నీవు కూడా మీ నాన్న లాగా యుగానాం ఏక సప్తతి 71 యొక్క మహాయుగాలు పరిపాలించు. ఒక మన్వంతరం రాజ్య పరిపాలన చేసిన తరువాత కూడా నాకు సంసారం వద్దు అంటే అప్పుడు మాట్లాడిస్తాను. ఎందుకంటే ఆయన ఎవరు పోతన చెప్తాడు. మానవులకు ఉన్నటువంటి బలహీనం ఏమిటి? దేన్నైనా వదులుకుంటారు కానీ పదవులందు స్త్రీల పెదవులందు ఆశ లేనివాడు మహిళోన కలడా అని అడిగాడు. వాడు 90 ఏళ్ల వాడికి పెళ్లి కావాలి, 20 ఏళ్ల వాడికి పెళ్లి కావాలి. తాతగారు పెళ్లి చేసుకుంటారా? ఆ నాకెవరు ఇస్తారులే, నాకు పెళ్లి ఎందుకు అనడు, నాకెవరు ఇస్తారులే. ఎవరన్నా ఇస్తానంటే రెడీ చేసుకుంటానండి. ఈ స్థితి కాదని మూలం కారణం అది మర్చిపోకండి. మనలో యవ్వనం అనే అంశం రానినాడు ఏ ఆశ లేదు. ఐదేళ్ల పాప ఏం అడగరు. అందుకే సనకాదులు నిరంతరం ఐదేళ్ల బాలులే. వాళ్ళ వికారమే లేదు, ఆస్కారమే లేదు. కానీ అనంతమైనటువంటి జ్ఞానము ఆవిర్భవించింది. అందుకే దుశ్చరం బ్రహ్మ. బ్రహ్మచర్యం తోటి ఇతరులెవ్వరూ ఉపాసించలేని పరమాత్మను చక్కగా ఉపాసించినటువంటి మహానుభావులు వారు ద్వితీయం. భలాయాస్య రసాతరగతాం మహీం ఉద్ధరిష్యన్ ఉపాగత్త యజ్ఞేశః సౌకరం వపుహు. పరమాత్మ యొక్క రెండవ అవతారం రెండవ కల్పంగా మనం చెప్పుకుంటాం అది వారాహం. శ్వేత వరాహుడు. ఈ మహానుభావుడు ఎందుకు వచ్చాడో ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం ఉంది. సనకాదుల అవతారం పరిపూర్ణమైనటువంటి విరక్తిని, బ్రహ్మచర్యమును, పరబ్రహ్మ ఉపాసనను ఆచరించి చూపారు. ఒక్క శరీరమును పట్టించుకోలేదు అనుకోండి, మనంత మంచి వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనం అందరం మంచి వాళ్ళం అండి. ఏ కాదు కదా, ఎందుకు కాదు? దాన్నే మర్చిపోలేం.

శరీరాన్ని మర్చిపోలేకుంటే ఇంకా మంచి ఎక్కడిది? వారు చేసిన పని అది తన కదులు. ఆ శరీరానికి రావలసినవి, కావలసినవి, ఉండవలసినవి ఏర్పడే కాలం నా దగ్గరికి రావద్దన్నాడు. అంటే వయస్సు పెరిగినా, కాలము పెరిగినా, సౌకర్యములు పెరిగినా, బలము పెరిగినా, మనస్సు పెరిగినా, బుద్ధి పెరిగినా వాటి వికారములు ఆత్మ మీద పడకుండా ఉండటానికి చేయవలసిన పని పరబ్రహ్మ ఉపాసన. అని ఆచరించి చూపారు తనకాలు. ఇక జలములో లోపల మునిగి ఉన్న భూమిని పైకి తేవటానికి వచ్చిన స్వామి వరాహ ధనుడు. దాని పేరేమిటి? వరాహ స్వామి చక్కని పేరు. చాలా మందికి ఆ పేరుకు అర్థం తెలియదు అనుకుంటాను. మనకు సంస్కృతం వచ్చి ఉంటుంది కానీ మనం పదాలను విడదీయడం నేర్చుకోలేదు. అందువల్ల వరా అంటే ఒక పేరు అనుకుంటాం. కాస్త విడదీయండి. వర అహం. సంస్కృతంలో అహహ అంటే రోజు. వర అంటే మంచి. వర ఆహా అంటే మంచి రోజు ఏదో ఉంది కదా భలే మంచి రోజులే అంటాం చూడండి అది భలే మంచి రోజు అట ఎవరు అనుకున్నారు అందరూ అనుకున్నారు ఎందుకు ఆధారం లేని వారందరికీ ఆధారం దొరికింది ఏమిటండి భూమి చదువు మనువును సృష్టించిన బ్రహ్మ సృష్టి చేయరా బాబు అంటే ఏమన్నాడు మనువు సృష్టి జరిగితే ఆ వచ్చిన వారు ఎక్కడ ఉండాలి ఆధారం లేకుండా మొత్తం నీళ్లే ఉన్నాయి భూమి ఇళ్లలో మునిగింది మా గతి ఏమిటి వారి గతి ఏమిటి అంటే అవును కదా అప్పుడున్న జలాన్ని నేను తాగాను బ్రహ్మాండ జలాన్ని నేను తాగేశాను అన్నీ పైనే ఉండేది మళ్ళీ జలం వచ్చేసింది భూమిని ముంచేసింది మరి ఇప్పుడు నా పని కాదే ఇది. అయ్యో స్వామి, ఎలా భూమి పైకి రావాలి? అనుకుంటే పాపం స్వామికి బ్రహ్మగారికి ఒక సుకుమారమైన తుమ్ము వచ్చింది. సుతామంటాం. అవాంతం తుమ్మగానే ఓ చిన్న వరాహ మూర్తి బయటపడ్డాడు. సూక్ష్మాకారంలో. కదా? నాసిక నుండి పుట్టాడు స్వామి. అందుకే వరాహము గంధవతి అది.

ఏం చేస్తుందంటే వరహం మనకు లోకంలో కూడా వాసన చూస్తూనే వెళ్తుంది కానీ పనే అది. ఎందుకంటే భూమిని పైకి తేవాలండి దేన్ని తేవాలి? భూమిని పైకి తేవాలి. మరి భూమి అంటే భూమి ఎట్లనే వేయండి? గంధవతి పృథ్వి కదు. భూమి అంటే వాసన. ఎక్కడ మల్లు వాసన వస్తుందా చూసుకుంటూ వెళ్దాం అందుకే మనం మట్టిని ముట్టుకోవాలన్నా, మట్టిని పట్టుకోవాలన్నా, మట్టిని తొవ్వాలన్నా ఉద్ధృతాశివరాహేన అనే మంత్రం ఉంది కదా ఆ మంత్రం చదువుకుంటే మట్టిని మనం తాకుతాం. అందువల్ల ఈ వరాహం అంటే నీటిలో దాగి ఉండి మునిగి ఉన్న భూమి పైకి వచ్చిన తల. మంచి రోజు వరాహము అంటే మంచి రోజు దానికి ఇంకో పేరు ఉంది సూకరం అని కదా అది వాస్తవంగా సూకరం. నీటిలో దాగి ఉన్న భూమిని ఎంత గద్ద పడ్డా పైకి వస్తుందో లేదో అని భయపడుతున్న బ్రహ్మకు అతి అనాయాసముగా అలా పైకి తెచ్చి పెట్టాడు. అది కూడా మళ్ళా నీటి మీద నిలిపాడు. ఆలోచించండి, నీరు లేనప్పుడు భూమి ఉండటం వేరు. మొత్తం నీరు వచ్చిన తర్వాత నీటి మీదనే భూమి ఉండాలి. అంటే భూమికి ఇన్ని ఏముంది? నీరే. మనం తవ్వితే ఏమొస్తున్నది? నీరే. అనంతముగా ఉంది అంటే నీటి మీద భూమి ఉంది. భూమిలో నీరు కాదు. అడుగుతారు నవ్వా అన్నా ఏడవా అని అర్థం కాదు. అయ్యో ఇందులో నీరు ఉందా? అందులో నీరు ఇదే నీటిలో ఉందిరా నాయనా అందులో నీరు ఏంటి? భూమి ఉన్నదే నీటిలో నీటి మీద. కాబట్టి అలాంటి అతి దుష్కరమైన పనిని సుకరం చేశాడు కాబట్టి ఆ మహానుభావుడికి సూకరమని పేరు. ఆధారం లేని మనకు ఆధారం కల్పించిన మంచి రోజు కాబట్టి ఆ స్వామికి వరాహం అని పేరు. భూమి వస్తే కానీ మనకు యజ్ఞ వేదిక రాదు. యజ్ఞం చేయాలి మరి భూమి కావద్దు మరి. అక్కడ చేస్తాం యజ్ఞాన్ని? ఓ భూమి కావాలి, యజ్ఞ గుండము కావాలి. దర్భలు కావాలి. భూమి వచ్చిన తర్వాత స్వామి తన రోమములను ఒక్కసారి దులిపాడు. కింద రాలేయి. భూమి మీద మొదలు రాలినటువంటివి యజ్ఞవరాహము యొక్క రోమములు.

అవే ఏమైయ్యాయి? దర్భలు అంటున్నాం. వాటిని కుశములు. కొద్దిగా సంస్కృతం వస్తే కౌ సేతే ఇతి కుశ. కుహు అంటే భూమి. గోత్ర, కుక్కు, దివి, భూమి, అమరకోశం చదవండి తెలిసిపోతుంది. కుహు అంటే భూమి. భూమి మీద పడినవి, భూమి మీద పడుకొని ఉండేవి, భూమి మీద మొలికేవి పుషములు. అంటే భూమి సముద్రము నుండి పైకి వచ్చిన వెంటనే పరమాత్మ ఆనందంతో ఒకసారి ఒళ్ళు విదల్చాడు. కదా? మనం కూడా హనకార్యం చేస్తే ఏమంటాం ఒక్కసారి శరీరాన్ని విదిలిస్తాం కదా అలా విదిలించాడు. అలా విదిలిస్తే నాలుగేవో కింద రాలే అవి పుష్యములు. ఆ మహా ముజ్జిత్త భారతంలో ఈ మహానుభావుడే ఒక ధర్మాన్ని స్థాపించడానికి తాను భూమిని పైకి తీసుకొని వస్తే తన నాసిక ముక్కుకు అలాగే ముఖమునకు వర్షస్థలానికి కొంత మట్టి ముద్దలు అంటుకుంటాయి కదా దానిని తానే తీశాడు. తీసి తాను రాల్చిన రోమముల మీద ఈ మట్టి ముద్దలను మూడు పిండ ఆకారములుగా చేసి వాటి మీద పెట్టి ఇదం పితృభ్యః ఇప్పటి నుంచి పితృ దేవతలను ఈ రీతిగా ఆదరించండి, ఆచరించండి, ఆరాధించండి. ఆనాటి నుంచి పితృ దేవతలు పిండ రూపములుగా ఆరాధించబడుతున్నారు. పితృలోక పితృదేవ ఆరాధనను పితృ రూప ఆరాధనను మొదలు పెట్టినవాడు వరాహ స్వామి. యజ్ఞము ప్రారంభించినవాడు వరాహ స్వామి. అందుకే ఆయనకి ఏం పేరండి? యజ్ఞ వరాహము. కదా? కాబట్టి ఈ మహానుభావుడు పితృలోకాన్ని, పితృ దేవతలను, పిండ ప్రదానాన్ని, యజ్ఞములను అనే నాలుగింటిని మనకు అందించాడు.

ఈ నాలుగింటికి ఎవరండీ విఘ్నం? యజ్ఞము చేయకుండా, పితృశ్రాద్ధములు చేయకుండా, ఆరాధన చేయకుండా మనము స్వరూపాన్ని గుర్తించకుండా ఉండే స్థితి ఏమిటి? మనలో ఏది ఉంటే ఈ పనులు చేయము, భారతంలో కానీ పురాణాల్లో కానీ పేరు పెట్టి చెప్పడు కథ చెప్పి. కొంచెం పెద్దలతో వినండి అర్థమవుతుంది అంటాడు. భూమిని పైకి తీసుకొని వచ్చినప్పుడు ఒకడు అడ్డం వచ్చాడు రాక్షసుడు. కదా పేరు గుర్తుంది కదా హిరణ్యాక్షుడు. ఆ మహానుభావుడిని సంహరించి భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడాడు. ఏం పేరండి అది? హిరణ్యాక్ష. తెలుసా అండి అర్థం? హిరణ్య అంటే బంగారం. చదువు అక్షములు అంటే ఇంద్రియములు. ప్రత్యక్షం అంటాం కదా. అక్షం అంటే ఇంద్రియములో, హిరణ్యం అంటే బంగారం. బంగారు ఇంద్రియాలు ఏంటి అంటారా? కాదు కాదు. బంగారము దేనికి ప్రతీక? ఎంత గొప్పవాడైనా, ఎంత విరక్తుడైనా సన్యాసి కూడా తక్కినవన్నీ వద్దంటాడు కానీ ఓ రవ్వంత బంగారం ఇస్తే సంతోషంగా తీసుకుంటాడు కదా. ఎవరిస్తారని చూస్తుంటాడు కూడా కదా. కాబట్టి బంగారానికి మారుపేరు ఏమిటి? వ్యామోహం. బంగారం అంటే వ్యామోహం. ఇప్పుడు హిరణ్య అంటే వ్యామోహము, అక్షములు అంటే ఇంద్రియములు. రెండు కలుపుకోండి. ఇంద్రియ వ్యామోహం. హిరణ్యాష్టుడు అంటే ఇంద్రియవ్యామోహం. మనము పితృదేవారాధన కానీ దైవారాధన కానీ శ్రద్ధాభక్తులు కానీ లోపించడానికి కారణం ఏమిటండి? ఇంద్రియ వ్యామోహమే చెప్తాడు వ్యాసుడు ముసలివారు కాగానే పడుచువారుగా ఉన్నవారు బయటికి వెళ్ళగొడతారట. మీరు ముసలివారు మీరు పనికిరారు అని.

వాళ్ళు పోతూ అంటారు ఒక 20 ఏళ్ల జడాలో మా వెంట మీరు వస్తారు కదా వెళ్తాను లేండి అంటారు. అంటే మీరు ఎప్పుడూ ఇలాగే ఉండరురా మేము అలాగే ఉండిమి ఇలా అయ్యాము మీరు కూడా అలా. ఇదే మాటను సప్తమ స్కంధంలో హిరణ్యాక్షుడు మరణించినప్పుడు హిరణ్యాక్షుని భార్య పేరు చాలా మందికి తెలిసి ఉండదు కదండీ ఏం డౌట్ లేదు కదా వృషాభాను. చాలా మోడల్ అని పేరు కదా. ఇప్పటి వాళ్ళకి తెలిస్తే ఏమంటాము? తెచ్చుకుంటారు. ఆమె పేరు వృషాభాను. ఆమె ఇంకా ఇతర భార్యలు అలాగే తల్లి దితి విలపిస్తూ ఉంటే. హిరణ్యకశ్యపుడు వచ్చి మనకు వస్తుంది చెప్పు వస్తుంది నన్ను. హిరణ్యకశ్యపుడు వచ్చి ఓదారుస్తాడు. ఎలా ఓదారుస్తాడు అంటే ఒక ఏదో కాశీ రాజు మరొక రాజు ఒక దేశపు రాజు మరణించినప్పుడు తన భార్యలు అతని మీద పడి విలపిస్తూ ఏడుస్తూ ఉంటే యమధర్మరాజు ఐదు సంవత్సరముల పిల్లవాని రూపంలో వచ్చి వారందరినీ వదలుస్తాడు. ఆ కథ చెప్తాడు. ఇక్కడ ప్రధానమైన మాట ఏమిటంటే రోధిసి కిమర్థం. రోదనాత్ జాయతే కిం వా? రోదనం కిం అనుధ్యాతి? ఏడుపు ఏం చెబుతుంది అంటే అయ్యో నాయనా వెళితే వెళ్ళావు కానీ తొందరపడి ఏదో లోకంలోకి పోకు. ఎంత నాలుగు రోజులే కదా, మేము కూడా వస్తాం, అందరం కలిసిపోదాము. నీ వెంట మేము వస్తున్నామని పిలవటమే ఎలుగెత్తి ఏడవటము అన్నాడు. ఆలోచించండి జాగ్రత్తగా. లేకుంటే ఏడుపు ఎందుకండీ? వాడు చచ్చినందుకే మనం బతికినందుకే. ఎందుకు ఏడవాలి? జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదం శరీరం పరిణామ పేషణం అన్నాడు ఆయన పోయేదే రేపు వస్తాలనే ఆయన కాస్త అప్పటిదాకా ఆగు. అంటాం. అందువల్ల హిరణ్యాక్ష అంటే ఇంద్రియ వ్యామోహం అండి. ఇంద్రియ వ్యామోహమే పితృ దేవతలను ఆరాధించనియ్యదు. ఇంద్రియ వ్యామోహమే భగవంతుడిని ఆరాధించక ఆరాధించనివ్వదు.

పరమాత్మకు భోజనం పెట్టాలి అంటే అయ్యో ఆకలి అవుతుందండి అనేవారు కొందరు. పోనీ చేసే పూజ పుణ్యం మనకు రావాలి కదా అరే కొందరు గవరికాయ కొట్టరా చట్నీ చేసుకో తినాలి అనేవాళ్ళు కొందరు. అయ్యా అంటారండి అబద్ధం కాదు. ఎలాగో అదే పని చేస్తాడు, ఆ నోటితో పాపం ఎందుకు? కొబ్బరికాయ కొడతాడు, అడిగి మీ చేప చెట్టి చేసుకుని తింటాం మనమే, ఆయన ఏం తినడు స్వామిని అక్కడ అంటున్నాడు ఆయన, ఏం తినడు ఆయన. కానీ ఈ కొద్దిసేపు అనకుంటే ఎక్కడ స్వామి కొబ్బరికాయ తింటారో అన్న భయంతో చెట్టి చేసుకుంటాను రా బాబు అంటున్నాడు. అంటే భగవదారాధనను కూడా ఇంద్రియ వ్యామోహము మింగేస్తుంది. అందుకే స్వామి వరాహము ఇంద్రియ వ్యామోహమును తొలగించినది. మనము ఉండటానికి ఆధారమును కల్పించిన వాడు కల్పించిన రోజు మనలో ఉండే ఇంద్రియ వ్యామోహాన్ని తొలగించిన రోజు మనము యజ్ఞమును పితృ యజ్ఞమును భగవదారాధనను జ్ఞాన యజ్ఞమును చేయటానికి కావలసిన అవకాశాన్ని ప్రసాదించిన రోజు కాబట్టి చాలా మంచి రోజు. అందుకే ఆ స్వామి పేరు వరాహ స్వామి. ఇది మనకు ద్వితీయంతు భవాయాస్య తసాతలగతాం మహీముద్ధరిష్యన్ ఉపాదత్త యజ్ఞేశః. సౌకర్యం అందుకే ఆయనే యజ్ఞేశ సూచిస్తాడు పదాలు సంగ్రహంగా చెప్తాడు కాబట్టి ఆయన ఏం పని చేశాడు అంటే యజ్ఞేశ. ఏం యజ్ఞం అండి? పితృ యజ్ఞము, దేవ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము, దవ్య యజ్ఞము. నాలుగు యజ్ఞములు వరాహ స్వామి మనకు ఆచరించి బోధించారు. తృతీయం ఋషి సర్గస్తు దేవరచిత్వముపేత్యతః ఇక మూడవ సృష్టి ఋషి సృష్టి. ఏమి ఋషి? దేవ ఋషి. ఎవరండీ? నారద మహర్షి. పరమాత్మే ఆయన. ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకొని బయలుదేరాడు. ఈయన పనేమికి? అందరినీ కలపడం. అందరినీ వేరు చేయడం. రెండు చేస్తారు కదా. ఆ సేపు కలగింప చేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిపేస్తారు. పరమాత్మ ముందు ఏమనుకుంటాడో అవన్నీ ఈయనకి ఎట్లా తెలుస్తాయో అనుకుందాం అని అడుగుతుంటారు మనం. ఈయనే ఆయనే కదండీ. ఇతను చేసే పనేమిటంటే తృతీయం దేవుని శక్తువు ఉపేక్షితః. తంత్రం సాత్వతమాచశ్చ నైష్కర్మ్యం కర్మణాం యతః నారదుడు పాంచరాత్ర ప్రవర్తకుడు.

ఇది సాత్వత తంత్రం అని పేరు దానికి. పాంచరాత్ర తంత్రమునకు సాత్వత తంత్రం అని పేరు సాత్వత తంత్రం. సాత్వతం అంటే సత్వతాం ఇదం. అఖిల జ్ఞానమునకు మూలము సాత్వతం. అన్ని యోగములకు మూలము సాత్వతం. అన్ని ధర్మములకు మూలము సాత్వతం. సకల ధర్మ మూలం, సకల జ్ఞాన మూలం, సకల యోగ మూలం. అలాంటి తత్వత తంత్రం అంటే పాంచరాత్ర తంత్రమును మొదలు మనకు అందించిన మహానుభావుడు నారద అంటే భగవదారాధన ఎలా చేయాలి దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మను అర్చామూర్తిని ఎలా ఆరాధించాలి? ఇంట్లో ఉన్న అర్ధ్యామూర్తిని ఎలా ఆరాధించాలి? ఒంట్లో ఉన్న అర్ధ్యామూర్తిని ఎలా ఆరాధించాలి? ఉన్నాడు కదా? ఇక్కడ ఉన్న వాడిని చూడకుండా రెండు చోట్ల ఉన్న వాడిని పూజించినా కానీ కలిగే ఫలం ఏమీ లేదు అన్నాడు స్పష్టంగా. అందుకే దేవాలయంలో ఆరాధించేవాడు దేవాలయానికి వెళ్లి తలుపులు పెట్టుకొని లోపట కూర్చొని సృష్టి న్యాసము, స్థితి న్యాసము, లయ న్యాసము మూడు న్యాసములు చేయాలి. అర్చకుడు అంటే ప్రపంచము సృష్టి కావటానికి ముందు ఉన్నటువంటి 24 తత్వములను తనలో ఆవహింప చేసుకోవాలి. ప్రపంచము ఏర్పడ్డ తరువాత అందులో జీవించడానికి కావలసినటువంటి సాత్విక, రాజస, తామస, జ్ఞాన, యోగ, తితిక్ష, శ్యమ, ధమ అనేటువంటి ఏడును తనలో ఆవహింప చేసుకోవాలి. తరువాత సంహారం చేయడానికి కావలసినటువంటి తామసమునకు మూలమైనటువంటి అగ్ని తత్వము, జల తత్వము, వాయు తత్వము వీటిని ఆవాహన చేసుకోవాలి. దీని తరువాత భగవత్ తత్వమును పరమాత్మ యొక్క అవయవములను శిరస్సు నుండి పాదముల వరకు ఉన్న సకల అవయవ ఇంద్రియత్వములను తనలో ఆవాహన చేసుకోవాలి. స్వయంతు భగవాన్ మూర్తిహి జాయతే యత్ర సంభవేత్ స అర్చకః హరిరూపి సాక్షాత్.

జనార్ధనః భవితా యదా తదా అర్చ్యాం పూజయిష్యతి అని శాస్త్రం. భగవంతుణ్ణి ఆరాధించేవాడు భగవన్ మూర్తి తాను కావాలి. పాంచభౌతికమైనటువంటి రక్త మాంస వప మధ్య అస్తి శుక్ర సోనితాది ధాతు భూయిష్టమైన శరీరంతో ఉన్నవాడు ఏ ఆకారము లేని ఏ గుణములు లేని ఏతో సంబంధం లేని పరమాత్మ ఎలా పూజిస్తానండి అని అందుకుంటాడా? కాబట్టి అర్చించేటువంటి మహానుభావుడు తాను భగవను మూర్తియై అర్చించడు. అందుకే చాలామంది ఆచరించడం మర్చిపోయారు కానీ అర్చకుడు గుడిలోకి వెళ్లి ఆరాధన చేయడానికి తలుపులు పెట్టుకొని ఆరాధన పూర్తయిన తర్వాత తలుపులు తీస్తారు. ఈ తలుపులు తీసే ముందు ఘంటానాదం చేయాలి శాస్త్రం. ఘంటానాదం చేసిన తరువాత ఒక మూడు నిమిషములు ఆగి తలుపులు తీయాలి. తలుపులు తీసిన వెంటనే అర్చకునికి కానీ పరమాత్మ యొక్క బింబమునకు కానీ అభిముఖంగా ఏ ప్రాణి ఉండరాదు. ప్రధాన సూత్రం అది. ఎదురుగా ఉన్నవారంతా పక్కకు తొలగిపోండని శెత్తరించడానికే ఘంటానాదం. ఆరాధన. గంట అర్చనకు గంట నైవేద్యానికి గంట హారతికి గంట దేనికి గంట పరిచారాలు మనను హెచ్చరించడానికి ఇప్పుడున్న అర్చకుడు సాక్షాత్ భగవన్మూర్తి. అంతేకాదు వినియోగం అయిపోయిన తర్వాత పునఃపాదవు ప్రక్షాడ్య మళ్ళీ గుడిలోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఉపసంహారన్యాసం చేసి బయటికి రావాలి. అంటే మళ్ళీ తనలో ఆవహించుకున్న అన్ని తత్వములను మళ్ళీ భగవంతునిలో ఆవహింపచేసి తాను తానుగా బయటికి రావాలి. పరపాధన మళ్ళీ బొదం హారన్యాసం చేయకుండా బయటికి వచ్చాడనుకోండి, గ్రామమునకు, నగరమునకు, పట్టణమునకు, దేశమునకు దుర్భిక్షం తప్పదు. ఈ రెండు బాధలు ఎందుకని మొదడే చేయకుండా ఇబ్బంది చేయదు కదా. కాదండి. అప్పుడు చేసుకుంటే.

మళ్ళీ ఇప్పుడు ఈ పని చేయాలి. అప్పుడు చేయలేదు అనుకోండి హాయిగా వెళ్లొచ్చు అని చెప్పి జ్ఞాపకం ఉంది అనుకుంటాను. ఒక శిష్యుడు చాలామంది చదువుకుంటున్నారు గురువుగారి దగ్గర. నాలుగేళ్ళు, ఐదేళ్ళు, ఎనిమిదేళ్ళు, పదేళ్ళు, పన్నెండు ఏళ్ళు, పదినాలుగు ఏళ్ళు అయిందండి. గురువు గారు నాయనా పాఠాలు అయిపోయినాయి చాలురా నేను ఇంటికి వెళ్ళు అంటే పోవాలి. తాతగారు గురువు గారి ఇంటికి పోయి వస్తాను అడగడానికి వీల్లేదు శిష్యుడికి. చెప్తే పోవాలి. ఎంత తక్కువ పొమ్మనాడు. 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు అయింది. విసుగు పుట్టింది. గురువుగారు గురువుగారు మేము ఎప్పుడు విద్యాభ్యాసం మాకు పూర్తవుతుందండి, ఎప్పుడు మేము ఇంటికి పోవచ్చండి అని అడిగాడు. ఆపుకోలేకపోయారు ఎన్నాళ్ళు ఉంటారు పాపం అంటే ఏం లేదురా బాబు నీవు చదివిన పాఠము చదవని పాఠము ఒకే తీరుగా ఉంటే వెళ్ళు. అంటే ఒక శ్లోకాన్ని చదివితే పదవిభాగము, అన్వయము, అర్థము, దండాన్వయము, ఖండాన్వయము, ఆకాంక్ష, భూరభక్షము, సిద్ధాంతము, ఏకరీత్యము, సమాసములు, శబ్దములు అలాగే తాత్పర్యము, పరమతాత్పర్యము, వ్యంగ్యార్ధము, భావార్ధము, లక్ష్యార్ధము ఒక శ్లోకాన్ని ఈరోజు ఒకటి ఉంటాయి. ఇది మా రోజుల్లో చెప్పేవారు. అందుకే ఒక శ్లోకం మూడు రోజులు అయింది. ఇప్పుడు 30 రోజులు అయిపోతుంది, 35 రోజులు ఒక గంటలు అయిపోతుంది. ఒక అంత ఆత్పర్యం రకం ఏముంది. అంటే ఆ శ్లోకంలోని ప్రతి అక్షరంలోని ప్రతి కణంలోని అర్థం పూర్ణంగా తెలిసిపోతుంది. ఇలా ఒక 1000 శ్లోకాలు చదివితే. మనం కొత్త శ్లోకాన్ని చూసినా కానీ అలా చెప్పగలం. అయిన పాఠము కాని పాఠము ఒక్క తీరు ఉండాలి. చదివిన పాఠం ఎలాగైతే కుండంగా నీకు ఏ భాగానికి ఆ భాగం ఏ అక్షరానికి ఆ అక్షరం అర్థమైందో కొత్త శ్లోకం వచ్చిన అది అర్థం కావాలి రా బాబు వెళ్ళిపో. అనగానే అమాంతరి సాక్షంగా పడ్డాడు. ఏమైందిరా నీవు వెళ్తున్న గురువుగారు ఎందుకురా నాకు ఎప్పటినుంచో సమానంగా ఉందని అన్నాడు. అంటే అదే ఇష్టమా ఆయన పాఠం అర్థం కాలేదు కానీ పాఠం అర్థం కాలేదు రెండు నాకు సమానమే కదండీ. ఈ మాట చెప్తే ఎప్పుడో పోయేవాడిని అయ్యయ్యో ఏమో చేస్తున్నారు. అంటే ఏమర్ధం అండి? గుడిలోకి వెళ్లి నాశనం చేసుకుంటూ సమారం చేసుకోవాలి. ఇవే బందు ఇంక అవేం చేస్తాం? ఈ భగవదారాధనలోనే మనలోని ధార్మిక దృష్టి ధార్మిక బుద్ధి లోపిస్తూ ఉంది కారణం అదే. అందుకే మొట్టమొదటిసారి పాంచరాత్ర ఆగమ విధానాన్ని శాస్త్రాలు అందించిన మహానుభావుడు నారదుడు.

ఆయన అవతరించింది అందుకోసమే. అందుకే కృష్ణ పరమాత్మకు కుబ్జకు ఉదయించిన పుత్రుడు చెప్పే మనం చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను ఉపశ్లోకుడు అంటాం. ఆ ఉపశ్లోకుడు నారదుని వలన నేర్చుకొని పాంచరాత్ర గ్రంథం రాశాడు. ఉపశ్రోత సంహిత అంటారు దాన్ని. వారి గురువు నారదుడు. మొదటి గురువు ఆయనే మహానుభావుడు. ఇది ఇలా మూడవ అవతారము. తంత్రం శాశ్వతమాచెష్ట నైష్కర్మ్యం కర్మణాం వ్యతః తుర్యే ధర్మ కలా సర్గే నరనారాయణౌ ఋషి ఇక నాలుగవ సృష్టి నాలుగవ అవతారము నరనారాయణుడు. ఎవరికి ధర్ముడు అనేటువంటి ప్రజాపతికి దత్త ప్రజాపతి పుత్రిక మూర్తి అంటాం. మూర్తికి ధర్మునికి కైనటువంటి మహానుభావులు నరనారాయణులు. వీరు భూత్వ ఆత్మోపశమ. ఉపేతమకరోతు దుశ్చరం తపః వీరు తపస్సు ఎలా చేయాలో నేర్పారు. గురువును ఎలా శుశ్రుష చేయాలో నేర్పారు. అంటే ఎలా శిష్యుడు ఉండాలి, ఎలా గురువుగారు ఉండాలి. నేర్చుకోవాలి, కావాలి, తెలుసుకోవాలని తపించేటువంటి శిష్యుడిని గురువు ఎలా తత్వమును, శాస్త్రమును బోధించాలి. అలాగే తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు తెలిసినవాడు కనపడితే ఎలా ఆశ్రయించి అనుసరించి అభ్యసించాలి. గురు శిష్య సంబంధాన్ని మార్గాన్ని ప్రచారం చేసిన వారు నరనారాయణుడు. నరనారాయణుడు తపస్సు ఎలా చేయాలో చెప్పారు. ఈ రెండు కాక ఆ కాలంలో ఒక రాశజుడు ఉండేవాడు. వారి పేరు సహస్ర కవచుడు అని పేరు. అతనికి వెయ్యి కవచాలు. ఆ మహానుభావుడు బ్రహ్మతో ఒక వరం పొందాడు.

చమత్సారమైన వరం. ఎవడైతే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడో వెయ్యి సంవత్సరాలు నాతో పోరాడగలుగుతాడో, ఈ రెండు ఒకేసారి ఎవరు చేస్తారో అలాంటి వాడితో చావాలండి. అయ్యా పని ఒకేసారి చేయాలి. అంటే తపస్సు చేస్తూ పోరాడాలి, పోరాడుతూ తపస్సు చేయాలి. ఒకే వ్యక్తి కావాలి. ఆకారాలు కాదు, వ్యక్తి ఒకడే అయి ఉండాలి. ఎవరు చేయాలి? వాడిని సంహరించడానికే అవతారం. వ్యక్తి ఒకడే రూపాలు రెండు. నారా నారాయణుడు. ఏం చేసేవాడు? నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు యుద్ధం చేశాడు. నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఏమైంది? తపస్సు యుద్ధము రెండు ఒకేసారి జరుగుతున్నాయి. అలా చేస్తూ వాని ఒక్కో కవచాన్ని పొలగించేసి వాని సంహరించారు. సాహస్ర వత్సర మరుత్ తపసాం విశుద్ధైహి జ్ఞానైహి వరైహి సుతపసాం పరమం వరిష్టం యం ఆదిభూత నిలయం పరమం ఋషిం తం నారాయణం నరసకం మనసా నరుడు అంటే సహత్ర కవచుడిని సంహరించిన వారు. కాస్త ఈ కథ మనకు కథ విని తలకాయ చూపుతాం కానీ ఏమిటి ఇందులో రహస్యం? కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే కవచం అనేది ఏమిటండీ? శరీరమునకు అపాయం కలగకుండా కాపాడేదాన్ని అంటాం కదా. ఇది మన శరీరం. దీనికి ఎలాంటి అపాయం రాకుండా దీన్ని పోకుండా నిరంతరం ఈ ఆత్మకు ఒక శరీరం ఉండాలని.

రక్షగా 1000 కవచాలు కాదు అనంత కవచాలు. మనకందరికీ లేవా అండి? ఆలోచించుకోండి. పొరపాటున మళ్ళా పుట్టము ఏమో అని పెళ్లి చేసుకోగానే భార్యతోటి పురుషుడు ఏమంటాడండి? అబ్బా నువ్వు పరమ ఉత్తమురాలవు ఎంత ప్రేమ నీనంటే ఇంత భార్య ఎక్కడ దొరకదు కానీ నిన్ను నేను ఈ జన్మలో కాదు ఇంకో 100 జన్మలు నువ్వే భార్యవు కావాలి ఓ ఎంత ముద్దుగు పోతుందో మా వారు బంగారు కొండ నన్నే కావాలనుకుంటున్నాడు. అసలు సంగతి ఏమిటండీ? తొందరగా మోక్షానికి పోతావా? నూరు జన్మలు అనుభవించాలి నేను నిన్ను వదిలిపెట్టాను. చలతానండి. ఇవన్నీ కవచాలు కాదండీ? కోరికలే కవచాలు. మనలో కోరిక ఉన్నంత కాలం పుడుతూనే ఉంటాం. మనం పుట్టకుండా ఉండాలంటే కోరిక పోవాలి. కదా? వాస్తవంగా ఏది మన కవచం? కోరికే శరీరానికి కవచం. మనమందరం సహస్ర కవచలండి. కదా? మరి వాస్తవంగా అదే అంతరార్థం నేర్చుకుంటే ఆనందం అవుతుంది. వాస్తవంగా ఈ కవచాలు పోవాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. యుద్ధం చేయాలి. ఒకడు నరుడు, ఒకడు నారాయణుడు అంటే ఒకరు గురు, ఒకరు పరమాత్మ. మనకు కోరిక నశించాలంటే ఈ శరీరం మళ్ళీ రాకుండా ఉండాలంటే గురువుగారిని సేవించాలి, భగవంతుడిని సేవించాలి. వారే నరులు నారాయణులు. మనందరం సహస్ర కవుచలం. ఇది ఒక్కటే కాదు. ఋషులు చెప్పిన ప్రతి కథ, జరిగిన ప్రతి సంఘటన మన గురించే, మన కోసమే. మనం దాన్ని అన్వయం చేసుకుంటే కొద్దిగా ప్రవర్తిస్తాం. ఆ కథలు ఇద్దరు ఎన్నో ఉంటాయిలే అనుకుంటే మనం ఇలాగే ఉంటాం అవి అలాగే ఉంటాయి. ప్రయోజనం ఏమిటండి? వండిన పదార్థాన్ని తింటే సార్థం. అది వంట ఇంట్లో ఉండి మనం బయటనే ఉంటే అందుకే వంట ప్రారంభించినప్పటినుంచి. భోజనం పూర్తయ్యే వరకు భార్యాభర్తలు కొట్టాడకండి అని అడిగాడు. పంచాయతీ పెట్టుకోకండి, కావాలంటే తిన్నాక పంచాయతీ పెట్టుకోండి అడుగుతుంది అని చెప్పాడు. అబద్ధం కాదండి, తక్షణం అది. అంటే ఎంత లౌకికుడో ఆలోచించండి స్వామి, ఎన్ని చెబుతాడు సంసారంలో మనం చేసే ప్రతి పొరపాటు చెబుతాడు.

ప్రతి అలవాటు చెప్తారు, పరిష్కారం కూడా చెప్తారు. భార్య వంట చేస్తున్నంత సేపు భర్త పూజ గదిలో కూర్చోమన్నాడు. బాధ లేదు. ఏం నోరెత్తారు మాట్లాడరు కదండీ. అయ్యా వంట అయింది ఆరింపు చేయండి అని భార్య అంటే వచ్చి తినేస్తాడు తర్వాత మీ ఇష్టం కొట్ట అనుకోండి ఎంత చెప్పినా కూడా అడుగుతారు. బాధ లేదు. పూజ అందుకు పనికి వస్తుంది అన్నాడు. అదే మౌనం మోగించండిరా బాబు. ఆ వండించి తినొచ్చు, అనుభవించొచ్చు, బాధ తెలియకుండా ఉండాలి. మార్గారా ఇవన్నీ. ఇవన్నీ చిన్న చిన్న చిటికాలు కానీ వాస్తవాలు. సార్వకాలిక సత్యాలు ఒకనాడు కాదు ఒక యుగం కాదు ఇళ్ల యుగంలో అందరూ చేసే పనులు. ఇలాంటి స్వరూప ఇది మనకు బాగా బోధించినటువంటి మహానుభావుడు. నరనారాయణులు తపస్సును గురు సుశ్రుషను జ్ఞానమును బోధించినవాడు. పంచమ కపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచ అసురయే ఆసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. ఐదవ అవతారం కపిలావతారం. ఈ కపిలావతారం ఏం చేసిందండి? సాంఖ్య శాస్త్రమును ప్రవర్తింపచేసినది. శాంఖ్యం అంటే జ్ఞానం. ఎవరికి చెప్పారు? ఎవరో చెప్తే ఎక్కడ ఉంటారని అమ్మకే చెప్పేశారు. బాధలేని పని లేదు. చెప్పాను కదా. అది ఒక స్వామి గారు గోపాలాచార్య స్వామి గారు తేకం ఏం చెప్పేవారు ఎవ్వరు వినాలని భయపడకండి చేసుకున్న పాపానికి పెళ్ళాం అయితే వింటుంది భార్యకి చెప్పేయకండి అన్నారు. ఇష్టం లేకుండా వద్దనదు. సరే నేర్చుకోబోని 100 సార్లు చెప్తే ఈ పీల కంటే కాస్త అర్థం వచ్చి బాగుంటుందేమో విందాం ఎలాగో అని అప్పుడు తప్పకుండా నేర్చుకుంటారు అని చెప్పినట్టుగా కపిలుడు తల్లికి బోధించింది. ఆమె దేవపూతి కదా కర్దమ ప్రజాపతి దేవపూతి ఆ దేవపూతికి కపిలుడు సాంఖ్య శాస్త్రములు బోధించాడు. ఇలా సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడైనటువంటి ఐదవ అవతారం మనకు కపిలావతారం. ఇతన్ని సిద్దేశుడు అంటాడు.

పరమ సిద్ధుడు సక్షే అత్రేహి అపత్యత్వం వృతః ప్రాప్తః అనసూయయా ఆరవ అవతారం దత్తాత్రేయుడు. అనసూయకు అత్రి మహర్షికి ఆవిర్భవించిన మహానుభావుడు. నాకు అది చెప్పాను జ్ఞాపకం ఉందనుకుంటాను. తపస్సు చేస్తే ముగ్గురు వచ్చారు. ఎవరు ముగ్గురు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. అదేమిటండీ, నేను ఒక్కరి గురించి పిలిచాను కదా, ముగ్గురు ఎందుకు వచ్చారు అన్నారు. పిచ్చివాడా, నువ్వు ఎక్కడి నుంచి పిలుస్తావో అక్కడ మేమే ఉన్నాం కదరా అన్నారు. రండి పిలిచేది ఎక్కడి నుంచి? అక్కడ మేమే ఉన్నాం కదా. కాబట్టి మాకు తెలుసా నీ ఇద్దరిని పిలిచావు? ముగ్గురిని పిలిస్తేనే వచ్చాము కానీ చెప్పు ఏం కావాలి అంటే పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి అన్నారు. అదేమిట్రా ఒక్కడు కావాలా ముగ్గురు కావాలా మూడుసార్లు అన్నావు. నువ్వు ముగ్గురిని పిలిచావు, ముగ్గురు పుత్రులు కావాలన్నావు తథాస్తులే అన్నారు. ముగ్గురు కుమారులు కలిగారు మూడు అంశలతోటి. మనం చెప్పాము జ్ఞాపకం ఉంది అనుకుంటాను. విష్ణువు యొక్క అంశనే దత్తాత్రేయుడు. రుద్రుని యొక్క అంశ దూర్వాసురుడు. బ్రహ్మ యొక్క అంశ చంద్రుడు. కాబట్టి ఇది సక్తః ఆరవ అవతారం. ఈ మహానుభావుడు అత్యేరపత్యం వృతః ప్రాప్తః అనసూయయా ఆన్వీక్షకీం అలర్కాయా. ఈ మహానుభావుడు ఏం చేశాడు అంటే అలర్క మహర్షికి పరమ వేదాంత తత్వాన్ని బోధించాడు. అలాగే ప్రహ్లాదునికి కూడా ఈయనే గురువు. ఒక ప్రహ్లాదునికే కాదు పరశురాముడికి కూడా గురువు ఆయన. మనము పాద్మ పురాణాన్ని చదివితే పరశురాముడికి ఈయనే గురువు, అనర్కునికి ఈయనే గురువు, ప్రహ్లాదుడికి ఈ మహానుభావుడే గురువు. ఇంకా చాలామంది ఉన్నారు మన ముందు రాబోతున్నారు. ఈ మహానుడు మనకు ప్రధానమైనవాడు ఆయన కార్తవీర్యార్జనుడు అంటామే. కార్తవీర్యార్జనుడు అతనికి ఈయనే గురువు. అయితే కార్తవీర్యార్జనునికి తత్వోపదేశం చేసిన తర్వాత వరం కోరుకోరా నాన్న అన్నాడు.

ఇక నాకెందుకండీ మీరు దొరికారు ఇంత జ్ఞానం దొరికింది ఇక నాకేం వద్దు అన్నాడు. మరి నేను దొరికాను జ్ఞానము లభించింది మరి ఏమీ వద్దు అంటున్నావు మరి ఈ రెండు ఉండాలా పోవాలా అన్నాడు. జ్ఞానము పొందిన నీవు నేను ఉన్నంత గాన ఉంటావా వెళ్తావా అన్నాడు. ఏంటండీ జాతస్తే మరణం దురువం కదండీ వెళ్ళాలి కదా మరి ఎలా వెళ్తావ్ నువ్వు క్షత్రియుడవు కదా క్షత్రియుడు అంటే యుద్ధంలో మరణించాలి మరి నా నుండి ఇన్ని సిద్దులు పొందావు. అతను సహస్ర బాహువు. వరుణ్ణి కర్తవ్య అధ్యాయంలో సహస్ర బాహువు. అది ఇతన్ని ఆరాధించి వరంగా పొందినావు వరమే. అద్భుతమైనటువంటి బలం. అనితర సాధ్యమైనటువంటి యుద్ధ నైపుణ్యం. కార్తవీర్యార్జునుని కాలంలో ప్రజలు తమ ఇళ్లకు తలుపులు పెట్టుకోలేదు. బంగారమును, నగలను, సొమ్ములను, ధనమును ఇలా ఇంట్లో బయట పారేశారు. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు. తొవ్వి భూమి లోపల కాబట్టి ఎక్కడో పాతి పెట్టేవారు అది లేదు. పరపాదన ఎవడైనా దొంగ లాంటివాడు దొంగతనం చేయాలనుకునేలోపు ముందర పరిశయం అయ్యేవాడు కార్తవీర్యార్జునో. అందుకే ఇప్పటికీ మనకు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ సత్య స్మరణ మాత్రేణ. కృతం నస్తంచ లభ్యతే మంత్రం. కానీ ఈ మంత్రం అందరూ చేసుకునేటువంటి రాజస మంత్రం కాబట్టి చెప్పొచ్చు మనం. ఏదైనా వస్తువు పోతే దీన్ని చదువుకుంటే మళ్ళీ మనకు దొరుకుతుంది అని శాస్త్రం. అపహరించిన వారు తెచ్చి ఇచ్చి పోతారు. క్రూర మృగం మన ఎదురుగా వచ్చిన తోక ముడుచుకొని వెనక్కి పడిపోతుంది. చండ శాస్త్రలు. మరి ఇంత పెద్ద బలాఢ్యుడు అయినవాడు ఎలా మరణిస్తాడు? అర్థమైంది కత్తు జజ్ఞనికి. స్వామి ఎలాగో పుట్టినవాడు పోవాలి కాబట్టి ఎవరో సామాన్యులైన

మామూలు మానవుడితో జీవుడితో కాకుండా నీతోటే మరణించాలి, సరే నీ కోసం నేను ఇంకో రూపాన్ని ధరించాలి, ఆ 2వ అవతారమే 2వ రూపమే. పరశురాముడు. పరశురాముడు వచ్చి ఇతన్ని సంహరిస్తాడు. ఈ దత్తాత్రేయుడు ఎంతటి మహానుభావుడు అంటే యోగమునకు ఆయనే పుంజ ముద్ద. అపారమైన యోగ నిధి. ఇక్కడ ఉండి 100 మందిలో, 1000 మందిలో, లక్ష మందిలో ఉన్న మనస్సులో పరమాత్మను ఎలా ధ్యానం చేయవచ్చో అలా ధ్యాన యోగాన్ని బాగా ప్రచారం చేశాడు. అని అయోగ్యులకు ఇది అందకూడదు కాబట్టి అపవిత్రం చేస్తారు కాబట్టి అడిగిన ప్రతి వారికి చెప్తారన్న పేరు వచ్చి అందరూ వచ్చి ఆశ్రయించడం మొదలు పెడితే ధర్మం కూడా దుష్ప్రచారం పాలవుతుంది. దుష్ట గతిని పొందుతుందన్న భావనతో నిజముగా పరమాత్మ తత్వాన్ని యోగాన్ని అభ్యసించాలనే పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రమే రావటానికి ఆయన ఒక చమత్కారమైన పద్ధతి అవలంబించారు. ఏమిటండీ? చుట్టూ ఒక 4 కుక్కలు, వాటి చుట్టూ 46 సురాభాండాలు, దాని చుట్టూ మాంసపు ముద్దలు. వీటి లోపల తన చుట్టూ 21 మంది మంచి యవ్వన మద ఉన్నటువంటి యువతులు. దానితో పాటు నల్ల మందు అంటాం చూడండి అది తాగే చోటు ఏదో ఒక గుట్ట ఉంటుంది అది. ఇది ఆయన రూపం. ఎలా అంటారు చూసేవాళ్ళు ఏమంటారు? ఇది వ్యసనపరుడు అండి ఆయన దగ్గరికి ఎవరు పోతారు? అందరూ దూరంగా పోతారు. పరశురాముడు వచ్చినప్పుడు కూడా ఈ రూపంలో ఉన్నాడు ఆయన. అమ్మ చెప్పింది రేణుక అంటాం. కృతేతు రేణుకా శక్తి. కృతయుగంలో ఎవరు శక్తి? రేణుక అది. త్రేతాయాం జనకాత్మయ. త్రేతాయుగంలో సీతమ్మ. ద్వాపరే ద్రౌపది శక్తి. అర్థమైందా అండి? కలియుగం తెలుసు కదా వీళ్ళందరూ శక్తులే. కలే శక్తి కలవు శక్తి గృహే గృహే అబద్ధం కాదండి నవ్వులాగ కాదు. కలియుగంలో ప్రతి ఇంటిలో ఒక శక్తి ఉందని చెప్పి.

అలాంటి రేణుక చెప్తే ఆయన వెళ్ళాడు. వెళ్తే ఈ రూపంలో ఉన్నాడు. అమ్మ తప్పు చెప్పదు కదా. ఈయన తప్పుదారి పట్టిస్తున్నాడు రేపాటో. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఇలాంటి వాడు ఉండటానికి వీల్లేదు ఇది జ్ఞానభూమి. ఇది సాత్విక భూమి. ఏమైనా కానీ నజరూపం ఇక్కడే కూర్చుంటాను నేను. తాను అక్కడే కూర్చొని యోగంతో చుట్టూ అగ్నిని ఆవిర్భవించి. ఈ రూపం కనపడితే సరే లేదా అగ్నిలో నేను దహనం అవుతాను. అప్పుడు లేచారు నాయనా వద్దు వస్తున్నాను. అంటే యోగమును అనర్హులకు అందచేయకూడదు. నాకు వచ్చు కదా అని యోగ్యత లేని ప్రతివాడికి శాస్త్రమును బోధిస్తే ఉపయోగం కంటే దురుపయోగం ఎక్కువ అవుతుంది. ఆయుధాలం అందరికీ అమ్మితే ఏమవుతుందండి? అనుభవిస్తున్నాం కదా పరిస్థితి. ఇలాగే యోగం కూడా అందరికీ అందజేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది. సక్రమమైన పద్ధతిలో పరమాత్మను చేరటానికి కావలసిన దృఢమైన ఆకాంక్ష ఉన్నవారికి మాత్రమే. ఆ యోగ సాధనను అలవరసాలనే సిద్ధాంతాన్ని అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి, కార్తవీర్యాజ్యునికి ఇలా ఎంతోమంది మహానుభావులకు తత్వమును చెప్పిన అద్భుతమైనటువంటి అవతారం. ఆరవ అవతారం దత్తాత్రేయ అవతారం. రేపు ఏడవ అవతారాన్ని చెప్పుకుందాం. స్వర్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

One sees the Supreme only through the eye without defect - the eye of pure knowledge. That is the meaning of 'adbhra-chakshu.' He is called 'etad nana-avatarananm nidhanam' - the treasure-house of all avatars. We refer to this as the Aniruddha tattva. Among the four - Vasudeva, Pradyumna, Aniruddha, and Sankarshana - it is the Aniruddha form that is the very seed of all incarnations. All avatars arise from Him. Paravaasudev is distinct, Pradyumna is distinct, Aniruddha is distinct, Sankarshana is distinct. That is why Sri Krishna took Arjuna to Vaikuntha, and Arjuna saw a form there and offered salutations. We ask: 'But this is the Lord himself - who else appeared?' That is the Paravaasudev principle; this is the Aniruddha principle. 'Nidhanam bijam avyayam yasya amshat amsena srijyante' - from His partial manifestations arise all of creation: devas, animals, and humans alike. How many forms of creation has this great one brought forth? From here, the scripture describes the avatars of the Lord. Twenty-two avatars are to be discussed. The very first - the first form, the first creation - what is it called? The Kumara Srishti.

The very first to emerge from Brahma were the Kumaras. Who are they? Sanaka, Sanandana, Sanatkumara, and Sanat-Sujata. These four, the first to manifest, are what we call the supremely sattvic creation - an avatar. What did they teach us? That a son should not obey his father! This tradition began right at the start of creation - that is no joke. When Brahma respectfully greeted the four as soon as they were born and said, 'Just as I do, you too should expand creation,' they replied, 'We do not want this burden. We will go and peacefully contemplate the Lord.' And so the tradition of sons disregarding fathers began at the very beginning of creation. What these sages - Sanaka, Sanandana, Sanat-Sujata, Sanatkumara - did was propagate the Supreme Truth throughout the world. Being the very first to be created, they received a boon from the Lord. What boon? What truly troubles all of us? Not nature - nature is good. What truly afflicts us is time: so many days, so many months, so many years. Our bodies grow, our minds perhaps grow, our intellect perhaps grows. But the intellect that grows with the body conforms to the body - it does not grow with the Atman within.

How does the body-bound intellect behave? It follows the body. The Atman within does not grow with it. We call someone an infant, then a child, then a youth, then middle-aged, then a senior. Names change - no problem. But the hair that was once dark as swarming bees turns white like snow, doesn't it? The teeth that once bit into anything at any time in any way - they loosen and fall. We become just as we were at birth. At birth there were no teeth; in old age again there are none. At birth the hair was dark; later it is gone. At birth we cannot walk; in old age again we cannot walk. All these changes - what causes them? Not nature. It is time. After forty, vision weakens; after sixty, the knees begin to trouble; further on, more things begin. Shankaracharya captured it all: 'angam galitam, palitam mundam, dashan-viheenam jaatam tundam' - the limbs have wasted, the head is bald, the mouth is toothless, a stick in hand - yet the craving for sweets doesn't leave! Even a ninety-year-old at a feast will scold the server for not giving him laddu. 'Don't you have any sense? I have no teeth!' And then: 'Grind it and give it to me - I'll eat it.'

He still wants the laddu even without teeth! The desire for food has nothing to do with teeth. That craving - that is what remains. This lingering desire is called 'aashaa pinda.' So time is the primary cause. It is time that brings all manner of change within us. That is why the Sanaka sages asked for a boon: 'May the effect of time never act upon us - kala-prabhavah nasmasu kadachan apiyate. May we remain always as we are before you now.' Their fortune was that they were born already in the form of five-year-old children. So they are ever known as 'pancha-hayana' - five years old. Yet the scripture says 'purveshamapi purvajah' - they are the eldest of all, born before all others. The very first creation is theirs. And so the Kumaras performed what is described as 'dushcharam brahma brahmacharyam akhanda-tam' - brahmacharya of the most arduous kind, unbroken and absolute.

What is the root of impurity in brahmacharya - even mental impurity? It is time. A five-year-old boy has no desire for a beloved. A five-year-old girl has no desire for a husband. That is why when Prahlada at age five asked for moksha, the Lord said no. 'People of all ages ask for moksha - what is special about that? Come back at fifty.' True renunciation comes only after tasting everything and then saying, 'I want no more.' Someone with no teeth saying 'I don't want food' is not renunciation! The Kumaras, forever as five-year-old children, were free from all desire and could thus practice unbroken brahmacharya and worship the Supreme as no one else could. The second avatar: 'dvitiyam tu bhavayasya rasata-lagata mahim uddharishyan upaadatta yajneshah saukaram vapuh' - to lift the earth submerged in the cosmic waters, the Lord took the form of a boar - the Varaha avatar. Each avatar has a purpose. The Kumaras showed through their lives what perfect detachment, brahmacharya, and devotion to the Supreme look like. We all consider ourselves good people. But can we truly forget the body?

As long as we cannot forget the body, how can there be real goodness? What the Kumaras did was extraordinary - they asked that however time, age, strength, desire, and intellect may change, their effects not fall upon the Atman. The path to that, they showed, is constant contemplation of the Supreme. Now, to lift the earth submerged in the cosmic waters, the Lord came as Varaha. What a beautiful name - Varaha! Many don't know its meaning. Split it: 'vara' means good, 'aha' means day - vara-aha means an auspicious day. Everyone agreed it was a great day - because those without any foundation finally found one. What foundation? The earth. Brahma worried: 'I have created Manu but where will he stand? Everything is water.' Then the Lord emerged as a tiny boar from Brahma's sneeze - from the nostril itself. That is why Varaha is called 'gandha-vati' - associated with scent. The boar finds by smell - it searches for the earth by its fragrance. 'Prithvi' is called 'gandhavati' because the very quality of earth is smell.

The boar goes wherever the scent of earth leads - that is its nature. Even today, when we touch earth, dig earth, or till it, we recite 'Uddhritas-shiva-varahena.' The Varaha effortlessly lifted the earth from the cosmic ocean - making the impossibly difficult task easy. That is why he is also called 'Sukara.' He placed the earth back upon the waters. Think about it: the earth doesn't rest on solid ground - it rests on water. Dig deep anywhere and you find water. The earth is on water, not the other way around. As Varaha emerged with the earth, he shook himself joyfully - just as we shake our body after completing a great task. The hairs that fell became darbha grass, called kusha. In Sanskrit, 'ku' means earth and 'sha' means that which lies on the earth - hence 'kusha,' the grass that grows on earth. After the earth was retrieved, Varaha joyfully shook himself. The mud clinging to his snout - he took it with his own hands, formed it into three mud balls, placed them on the darbha grass, and declared: 'From today, worship your ancestors in this way.' This was the origin of pitru-aradhana - ancestor worship.

What did Varaha establish? Four things: pitru-loka (the realm of ancestors), pitru-devata aradhana (worship of ancestor deities), pinda-pradana (the offering of rice balls to ancestors), and yajna. Who obstructs these four? Who prevents us from performing yajnas, pitru-shraddhas, proper worship, and self-recognition? The scripture, without naming it outright, reveals the answer through a story. When Varaha was lifting the earth, a demon opposed him. His name you will remember - Hiranyaksha. What does the name mean? 'Hiranya' means gold; 'aksha' means the senses. Gold is the symbol of delusion - even a great renunciant who has given up everything will gladly accept a little gold. So gold represents 'vyamoha' - deep attachment. 'Hiranya' = attachment; 'aksha' = senses. Together: sensory infatuation. Hiranyaksha = the one whose senses are infatuated with the world. It is sensory infatuation that prevents us from worshipping ancestors, worshipping God, and recognizing our true nature. Varaha slew Hiranyaksha and freed the earth from all obstruction.

When the young drive out the old - 'You are old now, you are of no use' - the elders leave saying, 'In twenty years you will follow us.' In the Saptama Skandha, when Hiranyaksha died, his wife Vrishabhanu (a name few know), his mother Diti, and others wept. Hiranyakashipu came to console them. In another story, when a king died, Yamadharmaraja came as a five-year-old child to console the grieving wives. He asked them: 'Rodasi kimartham? Rodanat jayate kim va? Rodanam kim anudhyati?' - Why do you weep? What does weeping produce? What does lamentation dwell upon? The answer is: when we weep for someone who has left, we are really crying out, 'Don't go too fast - we are coming soon too.' That is what weeping is: calling out to the departed to wait for us. If not for that, why else would we weep? The person who died is free of this body's troubles. We weep because we remain. The body is bound for transformation - time takes everything. Hiranyaksha, as sensory infatuation, prevents us from worshipping ancestors. The same infatuation prevents us from worshipping God.

Even bhagavad-aradhana gets swallowed by sensory infatuation. When someone says, 'Let me offer this coconut to the Lord,' another says, 'But I'm hungry - let me eat it.' 'This is for God!' 'What does He eat, anyway? I'll take it as prasad and eat it.' That is sensory infatuation overcoming devotion. Varaha removed sensory infatuation, gave us the foundation for our very existence, and provided the opportunity to perform yajnas, pitru-yajnas, and bhagavad-aradhana. Therefore it was truly an auspicious day - 'varaha.' 'Dvitiyam tu bhavayasya...yajneshah saukaram vapuh' - He is called Yajnesha, the Lord of Yajnas. He established four yajnas: pitru-yajna, deva-yajna, svadhyaya-jnana-yajna, and dravya-yajna. Third avatar: 'Tritiyam rishisargas tu devarshitvam upetya sah, tantram satvata machashta naishkarmyam karmanam yatah' - the third creation is the sage creation. Which sage? The divine sage Narada. He is God himself taking a form and walking through the world. His mission: to connect everyone, and at times to create a stir - and then reconnect them. The Lord's will flows through Narada.

This teaching is called Satvata Tantra - also known as Pancharatra. 'Satvata' means that which belongs to the sattvic ones - the foundation of all knowledge, all yoga, all dharma. Narada, the first to bring us the Pancharatra Tantra, taught how to worship: the archa-murti in temples, the antaryami within the body, and the archya-murti in home shrines. Without recognizing the One within, worship of the others yields no lasting fruit. The archaka (temple priest), before worship, must perform three kinds of nyasa: srishti-nyasa (invoking the twenty-four cosmic principles of creation), sthiti-nyasa (principles of sustenance), and laya-nyasa (principles of dissolution). He must also invoke the sattvic, rajasic, and tamasic qualities - and the eight qualities including jnana, yoga, titiksha, shama, and dama. Then he invokes the Lord's presence throughout his own body from head to foot. 'Svayam tu bhagavan murtih jayate yatra sambhavet, sa archakah harirupih sakshat janaardanah' - where the Lord's form fully arises within the worshipper, that person is truly the archaka - Hari himself in human form.

The scripture declares: 'Bhavitaa yadaa tadaa archyam pujayishyati' - only when the worshipper has become the form of God does true worship take place. A person dwelling in a body of blood, flesh, and bone - how can such a one worship the formless, attribute-free Supreme? The answer: through nyasa, by invoking the divine principles within. Many have forgotten this practice. The archaka enters the sanctum, closes the doors, performs the worship, and before opening the doors again, rings the bell - signaling everyone to step aside. No living being should be standing directly opposite the archaka or the Lord's image when the doors open. The bell at each stage - archana, naivedya, harati - is to alert those outside. After worship is complete, the archaka must perform the upasanghara-nyasa within the sanctum - withdrawing all the invoked principles back into the Lord - before exiting. If the archaka exits without performing this closing nyasa, the scripture says, the village, city, and region will suffer drought and calamity. Narada established this entire Pancharatra Agama system - how to perform bhagavad-aradhana correctly.

Narada incarnated specifically for this purpose. His disciple Upashloka - son of Krishna and Kubja - learned from Narada and composed the Pancharatra scripture, known as the Upashrota Samhita. Narada was his root guru. This concludes the third avatar. Fourth: 'Turye dharma-kala-sarge nara-narayanav rishau' - Nara and Narayana, born of Dharma Prajapati and his daughter Murti. They performed the most arduous tapas and showed how tapas should be done and how a guru-shishya relationship should work - how a disciple should serve and learn, how a guru should teach. A student who had studied with his guru for fourteen years once asked when he could leave. The guru replied, 'You may leave when an untaught verse is as clear to you as a taught one.' The student said he already experienced both equally. The guru realized: 'He never really learned any of it.' It is like this with bhagavad-aradhana too - without genuine receptiveness and sustained practice, understanding never truly enters.

Narada's mission was to establish authentic bhagavad-aradhana. His disciple Upashloka wrote the Pancharatra scripture from Narada's teachings. Narada was the first guru in this lineage. This is the third avatar. Fourth avatar - Nara-Narayana: 'Turye dharma-kala-sarge nara-narayanav rishau, bhutvat ma upashamam upetam akarotu dushcharam tapah' - they came to show how tapas should be performed and how the guru-shishya bond should be lived. At that time there was a demon named Sahasrakavacha who had obtained a boon from Brahma: 'Only one who simultaneously performs a thousand years of tapas AND fights in battle with me for a thousand years can kill me - and both must be done by a single person at the same time.' The challenge: one person cannot simultaneously meditate in stillness and fight in battle. Who could accomplish this? Nara-Narayana - two forms, one being. When Narayana performed tapas, Nara fought. When Nara performed tapas, Narayana fought. Tapas and battle thus proceeded simultaneously, and they stripped away his armor one by one.

The verse says: 'Sahasra-vatsara-murutha tapasam vishuddhaih jnanaih varaih sutapasam paramam varishthah, yam adi-bhuta-nilayam paramam rishim tam narayanam narasakham manasa smarami' - Nara-Narayana, those who destroyed Sahasrakavacha. But what is the deeper meaning? A kavacha is something that protects the body from harm. Our own body is an armor for the soul. The soul, as long as it carries desires, keeps taking on bodies - so there are not a thousand armors but countless ones. All of us carry them, don't we? When a man marries, he says, 'I love you so much - not just this life, I want you as my wife for a hundred more births!' His hidden message: I am not ready for moksha. I will go through a hundred more births. Those 'hundred more births' are his armor - his desires keeping him embodied. Desires are the kavachas. As long as desire remains, we will keep being born. The path to removing these armors: tapas through surrender to the Guru (Narayana), and effort through self-discipline (Nara).

Just as Nara and Narayana worked together - one doing tapas, one fighting - we too must both serve the Guru and strive within ourselves. The stories of the Puranas are not about distant events. They are about us, for us. When we apply them inwardly, we change a little. These are like cooked food placed before us - if we eat it, we are nourished. Standing outside the kitchen while the food is inside serves no purpose. That is why a wise teacher once said: 'When cooking is happening, husband and wife should not quarrel until after the meal.' Settle it after eating if you must - but at least eat peacefully first! The Lord's wisdom reaches even into the smallest moments of daily life. Every mistake we make, every pattern in the household - all of it is addressed in the scripture.

The same pattern recurs: everything has its place and timing. Bhagavad-aradhana follows the same law - it requires the right inner state, right preparation, and consistent practice. If done carelessly - going through the motions while the mind is elsewhere - it yields nothing. The student who studied for many years and understood nothing is like the one who performs puja daily but remains unchanged. The solution is not to stop the practice but to bring true attention to it. That is what Nara-Narayana taught through their lives. Fifth avatar: 'panchamah kapilo nama siddheshah kala-viplutam, provacha asuraye sankhyam tattva-grama-vinirnanam' - Kapila, the Lord of all Siddhas. He propagated the Sankhya philosophy - the science of discriminative knowledge. To whom did he teach it? To his own mother Devahuti, daughter of Kardama Prajapati. As one teacher used to say: 'You won't find a more willing listener than your wife - she has no choice!' Kapila, much like that, taught the most profound philosophy of jnana to the one closest to him - his mother.

Kapila taught Sankhya shastra to his mother Devahuti - that is the beauty of the fifth avatar. She is the daughter of Kardama Prajapati. The teaching of the highest Sankhya philosophy was given to one's own mother. That is why Kapila is called Siddhesha - the Lord of all perfected beings. The sixth avatar: 'sak-shata atrehe apatyatvam vritah praaptah anasuvaya,' 'anvikshikim alarkaya' - Dattatreya, born of Atri Maharishi and Anasuya. I told you this story earlier - you will remember. Atri and Anasuya performed intense tapas. Then all three came - Brahma, Vishnu, and Maheshwara. Anasuya asked: 'I prayed for one; why did all three come?' They replied: 'Wherever you call from, we are already there! How would we not know?' Anasuya asked for a son - three times, since all three stood before her. They said, 'You called three times; you shall have three sons.' So three sons were born through their respective portions: Dattatreya from Vishnu's portion, Durvasa from Shiva's portion, Chandra from Brahma's portion.

This is the sixth avatar. Dattatreya taught the supreme vedantic truth to Alarka Maharishi. He was also the guru of Prahlada, Parashurama, and Kartavirya Arjuna - as told in the Padma Purana. When Dattatreya gave Kartavirya Arjuna the highest teaching, Kartavirya said, 'I need nothing more now - I have found you and received this wisdom.' Dattatreya replied, 'You have knowledge, you have found the guru - then what remains? But since you will go eventually, as a Kshatriya you must die in battle. For one who has received so much power from me, only my own form can be the instrument of your end.' Kartavirya Arjuna had a thousand arms - a boon obtained through his worship of Dattatreya. During his reign, no one locked their doors. Gold, ornaments, and wealth lay unguarded everywhere. Any thief who thought of stealing would vanish before he could act - such was Kartavirya Arjuna's justice. Even today the mantra 'Kartavirya Arjuna nama raja bahu sahasravan, satya smarana matrena, kritam nashtam cha labhyate' - by merely remembering his name, lost things are recovered.

Yet even this most powerful king had to die - and only through a worthy opponent. Dattatreya would take another form to fulfill that role: Parashurama. Parashurama would come and slay Kartavirya Arjuna. Dattatreya is truly the ocean of yoga - an infinite treasure of yogic wisdom. He showed how the mind can be absorbed in the Supreme even in the midst of a crowd of hundreds or thousands. He propagated dhyana yoga widely. But because he did not want yoga to reach those unworthy of it - lest it be misused - he adopted an unusual disguise to deter unqualified seekers. What was his disguise? Surrounding himself with four dogs, then forty-six jars of liquor, then chunks of meat, then twenty-one young women, with drinks flowing all around. Any observer would think: this is a man of vices. Who would approach such a person? People stayed far away. Even when Parashurama came, Dattatreya was in this same form.

Parashurama came because his mother Renuka - 'kritetu renuka shakti, tretayam janaka-atmaja, dvapare draupadi shakti, kale shakti kalave' - in the Krita Yuga the Shakti was Renuka, in Treta Yuga she was Sita, in Dwapara Yuga she was Draupadi. And in Kali Yuga, 'kale shakti grilhe grihe' - in every household there is a Shakti! So Renuka told Parashurama about Dattatreya. He went to find him. Seeing this strange scene - dogs, wine, women, meat - Parashurama stood firm. His mother doesn't give wrong counsel, so this must be the right place. He sat nearby and, through his yoga, summoned fire all around himself - as if to say, 'Either you teach me, or I burn here.' Only then did Dattatreya relent. The point: yoga must be taught only to those genuinely seeking liberation. Giving powerful knowledge to unworthy seekers causes more harm than good - like distributing weapons indiscriminately. Dattatreya taught only those with a burning, authentic desire for the Supreme: Alarka, Prahlada, Parashurama, Kartavirya Arjuna.

This was the sixth avatar - Dattatreya. His teaching: yoga and vedanta should be given only to those who demonstrate genuine readiness. An outer appearance of unworthiness was his filter. Only one willing to sit in fire to receive the teaching - as Parashurama was - deserved it. Tomorrow we will discuss the seventh avatar. 'Svasti prajaabhya paripalayantam nyayena margena mahim mahisha, gobrahmanebhyah shubham astu nityam lokah samastah sukhino bhavantu. Asmad gurubhyo namah' - May the rulers of the earth protect all beings through the path of righteousness. May all cows, brahmins, and all beings dwell in auspiciousness always. May all the worlds be happy. Salutations to all our Gurus.